page_content
stringlengths 11
4.1k
|
---|
తండ్రి స్మోకింగ్ ఫొటోలు పోస్ట్ చేసింది: మానాన్న రియాక్షన్ ఇదీ అంటూ.., సంజయ్ దత్ కూతురు _ Sanjay Dutt's expression when talking about daughter Trishala's boyfriend - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
తండ్రి స్మోకింగ్ ఫొటోలు పోస్ట్ చేసింది: మానాన్న రియాక్షన్ ఇదీ అంటూ.., సంజయ్ దత్ కూతురు
వైరల్ గా మారిన అరవింద సమేత చిత్ర స్టిల్
వర్మ సంచలన ప్రకటన.. సంజు బయోపిక్ మళ్ళీ తీస్తా.. అసలు నిజాలు బయటపెడతా!
సంజు కలెక్షన్ల సునామీ.. రూ.500 కోట్ల క్లబ్లో..
డ్రగ్స్కు ఎలా దూరమయ్యానంటే.. సంజయ్ దత్
సంజు కలెక్షన్ల దండయాత్ర.. రికార్డులు బ్రేక్.. బాహుబలికి తప్పని షాక్!
‘సంజు’ పై... మౌనం వీడిన సంజయ్ దత్ రియల్ లైఫ్ ఫ్రెండ్ కమలేష్!
సంజయ్ దత్పై కూతురు త్రిషాలాకు పీకల్లోతు కోపం.. ఎందుకంటే..
అమ్మాయిలని వాడుకున్న క్రూరుడు.. 'సంజు' సినిమా కాదు, యాడ్ ఫిల్మ్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
సంజు డైరెక్టర్ను కలిసిన తరుణ్ భాస్కర్.. విషయం ఏమిటంటే..
అమ్మాయిలతో శ్మశానానికి.. 350 మందితో అలా పడుకొన్నాడు.. సంజయ్ దత్ గురించి..
సంజు మూవీ రివ్యూ: మైండ్ బ్లోయింగ్.. మాస్టర్ పీస్!
ట్విటర్ రివ్యూ: సంజు.. చరిత్రలో నిలిచేలా రణబీర్, రాజ్ కుమార్ హిరానికి సెల్యూట్!
1994- ముంబై ఎయిర్పోర్టులో ఉన్న పోలీసులు సంజయ్దత్ను టాడా చట్టం కింద అరెస్టు చేయడం విని దేశమంతా నివ్వెర పోయింది. 93 ముంబై బాంబు పేలుళ్ల సమయంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన 2013లో జైల్లో సరెండర్ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 2016 ఫిబ్రవరిలో ఆయన విడుదల జరిగింది.
సత్ప్రవర్తన కారణంగా ఆయన్ను 8 నెలల ముందే విడుదల చేశారు. అయితే సంజయ్ దత్ విడుదల విషయంలో మరోసారి వివాదం రేగింది. శిక్షాకాలం పూర్తి కాక ముందే ఆయన్ను ఎలా విడుదల చేస్తారంటూ పిటీషన్ దాఖలైంది. సరే ఈ వివాదం నడూస్తూండగానే సంజయ్ కూతురు పెట్టిన ఒక పోస్త్ ఇప్పుడు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది.
అతని రెండో భార్య కూతుర్లు శాహ్రాన్ ఇక్రా అతనితోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సంజయ్ ముద్దు ముచ్చట దొరుకుతుంది. కానీ పెద్ద కూతురు త్రిశాల దత్ మాత్రం ఉండేది అమెరికాలో. కానీ ప్రతి రోజు వీడియో చాట్లో కూతురు నాన్న కలిసి మాట్లాడుకుంటారు. త్రిశాల కొన్నిసార్లు ఆ వీడియో చార్ట్ స్క్రీన్ షాట్ పెట్టి అందరికీ వాళ్ళ ప్రేమను తెలియపరుస్తుంది.
ఇప్పుడు కూడా ఒక స్క్రీన్ షాట్ పెట్టింది. ఈ చాట్లో సంజయ్ సిగరెట్ తాగుతున్నాడు. అక్కడ మనోడు ఎందుకలా ఉన్నాడు అంటే ఆమే పెట్టిన శీర్షిక చెబుతుంది. ''నేను నా ఇష్టమైన స్నేహితుడు గురించి మాటలాడుతున్నప్పుడు అతనిలో నాకు నచ్చే హ్యూమర్ గురించి చెబుతున్నపుడు ఇచ్చిన రియాక్షన్ ఇది''.
తండ్రి ముందు ఒక కూతురు లవ్ గురించి మాటలాడితే అందరి తండ్రిలానే పెట్టాడు సంజు.. అని చెబుతూ మా నాన్న అందరికంటే ఫన్నీ మాన్ అని అతన్ని ప్రేమించే అంతగా మరి ఎవ్వరిని ప్రేమించటం నాకు సాధ్యం కాదు అని చెప్పింది. ఈ తండ్రీకూతుళ్ళు ఇలాంటి సెటైర్లు వేసుకోవటం ఇదే మొదటి సారేం కాదు.
"మా త్రిశల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా" అని సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. తన కూతురి చదువు కోసం ఎంతో సమయం, శక్తి కేటాయించానని ఆయన చెప్పాడు. ఆమెని ఫోరెన్సిక్ సైన్స్ చదివించాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: sanjay dutt bollywood సంజయ్ దత్ బాలీవుడ్
తప్ప తాగి మూడు కార్లు, కరెంట్ పోల్ని గుద్దేశాడు, ఫోటోలు చూస్తే షాకే.. టివి నటుడి అరెస్ట్!
5 వేల కోసం చిరు పడ్డ ఇబ్బందులు, ఇల్లు గడవని పరిస్థితి.. ఆదుకున్నది ఆయనే.. రాంచరణ్!
ట్రెండింగ్: చెప్పుతో కొడుతా.. మంచు లక్ష్మీ.. ప్రభాస్ లాంటి అల్లుడే కావాలి.. అమ్మ కోసమే స్మగ్లింగ్
హ్యాపీ వెడ్డింగ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాంచరణ్ స్పీచ్
బిగ్ బాస్ షో పై భాను శ్రీ సంచలన కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు :లీక్ అయిన తేజు ఎలిమినేషన్
ఊహించని విధంగా జరిగిన ఎలిమినేషన్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
బాలకృష్ణ సింహా చిత్రంపై ఫన్నీ ఎస్.ఎమ్.ఎస్ _ Simha _ Funny SMS _ Nayantara _ Namitha _ Sneha Ullal _ Boyapati Srinu _ బాలకృష్ణ సింహా చిత్రంపై ఫన్నీ ఎస్.ఎమ్.ఎస్ - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
బాలకృష్ణ సింహా చిత్రంపై ఫన్నీ ఎస్.ఎమ్.ఎస్
సత్యం రాజేశ్ హీరో అనగానే పారిపోయారు.. ఆమె ఒక్కరే అండగా..
షాకింగ్: ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్.. సింగపూర్ వెళ్లిన మోక్షజ్ఞ!
బోయపాటి, బాలయ్య మూవీ.. ఇంటరెస్టింగ్ అప్డేట్!
చిక్కుల్లో ‘ఎన్టీఆర్ బయోపిక్’... బాలకృష్ణ, క్రిష్కు నోటీసులు
ఎన్టీఆర్ బయోపిక్ కోసం కృష్ణగా మారబోతున్న మహేష్!
ఎన్టీఆర్ బయోపిక్లో అత్యంత కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు!
మహేష్ బాబు ముందే డైరెక్టర్ బూతులు తిట్టాడు... ఇండస్ట్రీలో అంతే: మాధవి లత
ఈ నెలాఖురున విడుదల కానున్న బాలకృష్ణ తాజా చిత్రం సింహాపై ఓ ఫన్నీ ఎస్.ఎమ్.ఎస్ రూపొంది అందరి సెల్ లకూ వస్తోంది. ఆ ఎస్.ఎమ్.ఎస్ లో ఏమని రాసి ఉందంటే...బ్రేకింగ్ న్యూస్...108 సర్వీస్ ఏప్రియల్ 30 వ తేదిన అందుబాటులో ఉండదు. ఎందుకంటే అన్ని 108 సర్వీస్ లన్నీ బాలకృష్ణ సింహా ధియోటర్స్ వద్ద మోహరించి ఉంటాయి. కాబట్టి ఈ ఎస్.ఎమ్.ఎస్ ని దయచేసి మరొకరికి పాస్ చేయండని ఇంగ్లీషులో రాసి ఉంది. ఈ ఎస్.ఎమ్.ఎస్. కేవలం ఆంధ్రాలోనే కాక అమెరికాలోని తెలుగు వారి మొబైల్స్ కూడా చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. ఇక ఈ ఎస్.ఎమ్.ఎస్ సంగతి ప్రక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత పాజిటివ్ టాక్ తో సింహా రిలీజ్ అవుతోంది. అలాగే పబ్లిసిటీ బాగుండటం పాటలు ప్రజల్లోకి వెళ్ళటం అబిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. వరస అపజయాలతో ఉన్న బాలయ్య ఈ చిత్రంతో తిరిగి మళ్ళీ పుంజుకుంటారని భావిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ నటిస్తున్నారు. సెకెండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రానికి హైలెట్ అయి నిలుస్తుందంటున్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
ఆసక్తి రేకెత్తిస్తున్న ఆది పినిశెట్టి ‘నీవెవరో’ టీజర్
కళ్యాణ్ను చూడటం మానేశాను: ‘విజేత’ విజయోత్సవంలో అల్లు అర్జున్ కామెంట్స్
సన్నీ లియోన్... వెబ్ సిరీస్పై మత సంస్థ ఆగ్రహం, ఆ పేరు తొలగించాల్సిందే!
చెర్రీ వాచ్ కి అంత గుర్తింపు ఎందుకు ??
విశాల్ తో శ్రీ రెడ్డి ముఖా ముఖి
అల్లు అరవింద్ కొడుకులు కూడా అలాంటి వారే: శ్రీరెడ్డి సంచలనం
ప్రభాస్ ఫాన్స్ పై ట్విట్టర్ లో సీరియస్ అయిన సిద్దార్థ్
బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున
పరిచయం సినిమా పోస్టర్ లాంచ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
డైవర్స్ ఎఫెక్ట్:ఈ సారి అమలాపాల్ కెరీర్ పై దెబ్బ, ,మామగారి వల్లే ఈ దారుణం? _ Amala Paul-AL Vijay Divorce: Actress Faces Unofficial Ban? - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
డైవర్స్ ఎఫెక్ట్:ఈ సారి అమలాపాల్ కెరీర్ పై దెబ్బ, ,మామగారి వల్లే ఈ దారుణం?
హీరో నందు.. నీ ప్రవర్తన దారుణం.. తప్పించుకు తిరగడం సరికాదు.. నిర్మాత ఫైర్
తల్లడిల్లిన విజయ్.. కేరళ బాధితుల కోసం 14 కోట్ల విరాళం
ఆ రెండు బ్లాక్ బస్టర్స్ కంటే భిన్నంగా.. స్టార్ హీరోతో సినిమా గురించి యువ దర్శకుడు!
వీడియో: స్టార్ హీరో సినిమాకు షాక్, సాంగ్ లీక్.. ఎవరి పనంటే!
బాహుబలి ఫార్ములా ఫాలో అవుతున్న స్టార్ హీరో!
మరో స్టార్ హీరోతో రొమాన్స్.. కైరా అద్వానీకి బంపర్ ఆఫర్!
‘భరత్ అనే నేను’ తర్వాత మరో భారీ ఛాన్స్ కొట్టేసిన కియారా?
అంకుల్ తేల్చుకొందాం.. రా!.. మాజీ కేంద్ర మంత్రికి శింబు సవాల్
ముదిరిన వివాదం: విజయ్, మురగదాస్కు మద్రాస్ కోర్టు షాక్!
విశాల్కు అదేంటే భయం.. ప్రియుడి గుట్టు బయటపెట్టిన వరలక్ష్మి!
ఫస్ట్ లుక్: తమిళ స్టార్ విజయ్ నెక్ట్స్ మూవీ ‘సర్కార్’
మహానటి విజయోత్సావం.. విజయ్తో కీర్తీ సురేష్ డ్యాన్సులు
హైదరాబాద్: దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్ల ప్రేమ పెళ్లి పెటాకులై, వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో మరో విషయం బయిటకు వచ్చింది. అమలా పాల్ పై అనధికార బ్యాన్ మొదలైందని తెలుస్తోంది. అందుతున్న సినీ వర్గాల సమాచారం ప్రకారం, అమలా పాల్ కెరీర్ పరంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఇలా అమలాపాల్ పై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక ఎల్ విజయ్ తండ్రి ఎల్. అలగప్పన్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన ఓ పేరున్న నిర్మాత, నటడు, తమిళ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతో మంచి స్నేహ భాంధవ్యాలు ఉన్నవాడు కావటంతో ఇది జరుగుతోందంటున్నారు.
అమలాపాల్ కు అవకాశాలు ఇస్తే విజయ్ తండ్రితో తగువుపెట్టుకున్నట్లే అని భావించి ఆమెను దూరం పెట్టాలని సీనియర్ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు వార్త. అయితే ఇప్పటికే కమిటైన ధనుష్ చిత్రం వడ చెన్నైలో మాత్రం ఆమె కొనసాగనున్నారు.
Also Read: అమలాపాల్ డైవర్స్: నోరు విప్పిన భర్త, తేల్చి చెప్పిన షాకింగ్ నిజాలు
పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్న వీరు తమకు విడాకులు మంజూరు చేయాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. అభిప్రాయభేదాల కారణంగా చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్న ఈ ఇద్దరు తాజాగా పరస్పర అంగీకారం మీద విడాకులకు అప్లై చేసుకున్నారు.
ఇక ఈ విషయమై అమలా పాల్ మాత్రం మీడియా ముందుకు రావటానికి ఇష్టపడటం లేదు. దర్శకుడు ఎల్ విజయ్ సైతంమీడియాకు అందుబాటులో లేరు. ఈ విషయమై స్పందించేందుకు. వీరిద్దరిలో ఎవరో ఒకరు మాట్లాడితే తప్ప ఇందులో నిజా నిజాలు ఎంత అనేది మాత్రం తెలియదు.
మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...
అమలా పాల్ మాత్రం ..విజయ్ నుంచి డబ్బు లేదా భరణం వంటి డిమాండ్లు ఏమీ చేయలేదు.
కోర్టు ఈ జంటకు ఆరు నెలల కాలవ్యవధి ఇచ్చింది. ఇది ముగిసిన తర్వాత వారిద్దరూ సమ్మతిస్తే విడాకులు మంజూరవుతాయి.
రెండేళ్ల క్రితం
నా తప్పేమి లేదు
ఈ అంశంపై కొన్ని రోజుల క్రితమే విజయ్ బయటికొచ్చి విడకుల్లో తన తప్పేమీ లేదని చెప్పిన సంగతి తెలిసిందే.
ఆమె తరఫున న్యాయవాది సాయిబ్ జోస్ కిడానగూర్ పిటిషన వేయగా, ఆ సమయంలో అమలాపాల్, విజయ్ ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు.
విజయ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో అమలాపాల్ హీరోయినగా నటించడం, ఇద్దరూ ప్రేమలో పడడం, పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా వీరు పెళ్లి చేసుకోవడం తెలిసిందే.
కానీ, పెళ్లి తరువాత కూడా అమలాపాల్ సినిమాల్లో నటించడం విజయ్కి ఇష్టం లేదని, ఆ కారణంతోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కథనాలు వచ్చాయి. విజయ్ ఈ వార్తలను ఖండించారు.
దీంతో అమల-విజయ్ త్వరలోనే విడిపోనున్నారని తేలిపోయింది. కొన్ని నెలల్లోనే ఈ ప్రక్రియ ముగిసిపోవచ్చు.
హీరోయిన్ గా
సింధు సమవేలి అనే బి-గ్రేడ్ సినిమాతో హీరోయిన్ గా పాపులర్ అయింది అమలా. ఆ తర్వాత మైనా సినిమా ఆమెకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది.
‘బెజవాడ', ‘నాయక్', ‘ఇద్దరమ్మాయిలతో' సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితురాలయ్యారు హీరోయిన్ అమలాపాల్.
తన భర్త విజయ్ నటించడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని కూడా అమలాపాల్ గతంలో పలుమార్లు ప్రస్తావించారు.
2014లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే వీళ్లిద్దరూ విడిపోవడం విచారం కలిగించే విషయం.
ముఖ్యంగా విజయ్ కుటుంబం ఈ విషయంతో మీడియాలోనూ, అబిమానులతోనూ విమర్శలు పాలు అవుతోంది. కావాలనే కుటుంబం ఆమెను దూరం పెడుతోందని, ఆమె కెరీర్ ఆశలు అత్త, మామలు చంపేసే ప్రయత్నం చేసారని, వాళ్లని విలన్స్ గా క్రియేట్ చేస్తూ కథనాలు వెలువడుతున్నాయి.
ప్లీజ్ ..వద్దు
|
ప్లీజ్ ..వద్దు
దయచేసి ఇది మా కుటుంబ విషయం, దాన్ని గౌరవించండి. మా పర్శనల్ స్పేస్ మాకు వదలండి.రూమర్స్ ప్రచారం చేయవద్దు
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
నా తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఇలానే.. న్యాయమా? తల్లి రొమ్ము గుద్దడమే: చిరంజీవి
బిగ్బాస్ నుంచి దీప్తి సునైన అవుట్.. స్విమ్మింగ్ పూల్లో దూకిన తనీష్.. విషాదంలో ఇంటి సభ్యులు!
ట్రెండింగ్: కలర్స్ స్వాతి పెళ్లి, వాడో బ్రోకర్, ప్లాపుతో చరణ్ డీలా, శ్రీరెడ్డికి షాక్, రష్మిక ఆవేశం
"అమ్మ "గా మారడానికి పోటీ పడుతున్న అనుష్క ,ఐశ్వర్యారాయ్
కొత్త సినిమా ల పై కవిత అభిప్రాయం
c/o కంచరపాలెం సినిమా పై రాజమౌళి స్పందన
కేరళ కు సహాయం అందిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
నాగ శౌర్య వారికీ బాగా నచ్చుతాడు
ఆటగాళ్ళు సినిమా డైరెక్టర్ పరుచూరి మురళి ఇంటర్వ్యూ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
మోహిని ట్రైలర్: త్రిష విశ్వరూపం, షి ఈజ్ బ్యాక్.. మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్!
జెమినీ టైపే నా మాజీ లవర్.. లేకపోతే సావిత్రిలానే నా జీవితం కూడా నాశనం..
అక్కడ ఓకే అయిపోయింది.. చైతు, సమంతా ఒప్పుకుంటారా!
శైలజా రెడ్డి అల్లుడు.. ప్రీరిలీజ్ బిజినెస్లో దుమ్మురేపుతున్న చైతు!
నాగ చైతన్యను స్కూల్ నుంచి వెళ్లగొట్టారట... ఎందుకో తెలిస్తే నవ్వుకొంటారు!
వెంకటేష్, నాగ చైతన్య సరసన ఇద్దరు హీరోయిన్స్ ఖరారు!
తండ్రి, కొడుకులతో పూరిజగన్నాథ్ సినిమా.. ఆ రెండు సినిమాలు అదిరిపోయాయి, కానీ!
నాన్నగారితో కలిసి సినిమా చేయాలని ఉంది. ఆయన కూడా నాతో కలిసి సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇద్దరం కలిసి సినిమా తప్పకుండా చేస్తాం అంటున్నాడు నాగచైతన్య. అయితే ఇద్దరికీ సరిపోయే...మంచి కథ దొరికాలి అంటున్నాడు. నాగచైతన్య నటించిన రెండో చిత్రం 'ఏ మాయ చేసావె' ప్రమోషన్ లో భాగంగా మీడియాని కలిసి మాట్లాడారు.ఆ మాటల్లో...'ఏ మాయ చేసావె'ని నాన్న నటించిన 'గీతాంజలి'తో పోలుస్తున్నారు. యాక్చువల్ గా గీతాంజలి సినిమాని వేరే ఏ సినిమాతోనూ పోల్చకూడదు. అదొక క్లాసిక్. అప్పట్లో గీతాంజలికి నాన్న ఎన్ని కాంప్లిమెంట్స్ అందుకున్నారో ఇప్పుడు 'ఏ మాయ చేసావె'కి నేను కూడా అన్ని కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాను. నాన్నకి మంచి అనుభవం ఉంది కాబట్టి నేను ఆయన సలహాలు తీసుకుంటాను. అలాగే కథలు ఎంపిక చేసేంత అనుభవం నాకు లేదు కాబట్టి నాన్నని కథ వినమంటాను. తుది నిర్ణయం మాత్రం ఆయన నన్నే తీసుకోమంటారు. అంతే తప్ప నా సినిమాల షూటింగ్స్కి కూడా మావాళ్లు రారు. నీకే సపోర్ట్ కావాలన్నా మేం ఉన్నాం అని మాత్రం అంటారు. నేను అడిగితే సలహాలిస్తారు.
ఇక నాకు హారర్ సినిమాలు తప్ప నాకు అన్ని రకాల సినిమాలు ఇష్టం. నాది కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే. ఇప్పుడే 'ఫార్ములా' సినిమాలకు అలవాటు పడిపోతే అందులోంచి బయటకు రాలేను. అందుకే వెరైటీ సినిమాలు చేస్తూ కొంచెం ప్రయోగాత్మకంగా వెళ్లాలనుకుంటున్నాను. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలకు పరిమితమైనా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఫస్ట్ 'జోష్', ఇప్పుడు 'ఏ మాయ చెసావె', మూడోది పక్కా యాక్షన్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా కొంత అనుభవం సంపాదించిన తర్వాత నాన్న చేసినట్లుగా 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'లాంటి చిత్రాలు కూడా చేయాలని ఉంది. అలాంటి సినిమాలు చేసినప్పుడే నిజమైన నటుడు బయటికొస్తాడు అంటున్నాడు. బెస్టాఫ్ లక్ నాగ చైతన్య.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
లిప్లాక్ ముద్దులు వద్దన్నందుకు ఆ హీరోయిన్ను...
వరుణ్ తేజ్ స్పేస్ సినిమా విడుదల అప్పుడేనా!
కళ్యాణ్ను చూడటం మానేశాను: ‘విజేత’ విజయోత్సవంలో అల్లు అర్జున్ కామెంట్స్
చెర్రీ వాచ్ కి అంత గుర్తింపు ఎందుకు ??
విశాల్ తో శ్రీ రెడ్డి ముఖా ముఖి
అల్లు అరవింద్ కొడుకులు కూడా అలాంటి వారే: శ్రీరెడ్డి సంచలనం
ప్రభాస్ ఫాన్స్ పై ట్విట్టర్ లో సీరియస్ అయిన సిద్దార్థ్
బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున
పరిచయం సినిమా పోస్టర్ లాంచ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
వేల ఏళ్లకిందటి ప్రేమ కథ... మొహంజో దారో ఇంత అద్బుతమా...!? (ఫొటోలు)
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....
మళ్ళీ ఇంకో రెండా...?మరి సమంత సంగతేంటి?... నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..??
ఒక్కోసారి అన్ని కలిసివస్తాయి. మొన్న శుక్రవారం రిలీజైన గోల్ మాల్ రిటర్న్స్ ఫ్లాఫ్ అయిందంటూ అంతా తలలు పట్టుకు కూర్చుంటే...ఆ సినిమా కాపీ అనే కేసు ఫిల్మ్ ఛాంబర్ లో నిన్న(మంగళవారం)నమోదు అయింది. శకుంతలా భాటియా అనే ఆవిడ తన భర్త రాజేంద్ర భాటియా 1973 లో నిర్మించిన ఆజ్ కి తాజా కబర్ అనే సినిమాను దర్శకుడు రోహిత్ శెట్టి ఉన్నదున్నట్లు కాపీ కొట్టారంటూ ఆరోపించింది.
అలాగే ఆ విషయం తాను సోమవారం నాటి బాలీవుడ్ ట్రేడ్ మ్యాగజైన్ లో వచ్చిన రివ్యూ చదివి రెండు కథలకు ఉన్న పోలికలు తెలుసుకున్నానని అంటోంది.అలాగే తన పిటీషన్ లో రివ్యూ రైటర్ కూడా కాపీ విషయం ప్రస్తావించాడని పేర్కొంది. ఇక ఆవిడ ఈ కాపికి కాంపన్ సేషన్ గా ఐదు కోట్లు ఇప్పించమని కోరుతోంది. ఇక ఈ చిత్రం టైటిల్స్ కథ రచయితగా యూనస్ సాజవాల్ పేరు ఉంటుంది. మన తెలుగులో ఇలా అయితే చాలా సినిమాలు రైట్స్ ప్లాబ్లం ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. అదృష్టవశాత్తు ఎవరూ పట్టించుకోవటం ప్లస్ అవుతోందని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్,కరీనాకపూర్,తుషార్ కపూర్,అర్శద్ వార్షి,అమృత అరోరా వంటి స్టార్స్ చాలా మంది నటించారు. ఇక ఈ సినిమా పక్కా కామిడీగా వచ్చినా కథ కలిసిరాక ఫ్లాఫ్ గా నమోదు అయింది. దర్శకుడు రోహిత్ శెట్టి గతంలో తాను నిర్మించిన గోల్ మాల్ (తెలుగులో ...తప్పు చేసి పప్పు కూడు)కి సీక్వెల్ ఈ చిత్రం. అంతేగాక రోహిత్ మన యోలేటి చంద్ర శేఖర్ రూపొందించిన అనగనగా ఒక రోజు ని సండే పేరుతో తెరకెక్కించాడు. అయితే థ్రిల్లర్ ని కామిడీ గా మార్చటంతో పెద్దగా వర్కవుట్ కాలేదు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
రూ. 25 లక్షల సహాయం అందించిన అ(మ)ల్లు అర్జున్
చిన్నారి అభిమాని కోరిక తీర్చిన హీరో ప్రభాస్ (ఫోటోస్)
తమన్నా హాట్ కామెంట్: పెళ్లిలో సంతోషం ఉందా? పవన్ కళ్యాణ్, సైరాతో పాత్ర గురించి!
విక్రమ్ కె కుమార్ తో అల్లు అర్జున్ తర్వాత సినిమా
శ్రీదేవి పై తన ప్రేమ ను తెలిపిన బోనీ కపూర్
బిగ్బాస్ సీజన్ 2 తెలుగు :65 ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఈనెల 7న జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న సిద్ధార్ధ్ రెడ్డి
ఇటీవల కాలంలో వైసీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే మేరకు వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు సిద్ధార్ధ్ రెడ్డి తెలిపారు. ఈనెల 7వ తేదిన వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
Read more about ఈనెల 7న జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న సిద్ధార్ధ్ రెడ్డి
సీనియర్ టీడీపీ నేత కుమారుడు వైసీపీలోకి !
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని... వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో... నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు. అప్ప ట్లోనే జడ్పీ చైర్మన్గా ఆయన తిరుగులేని నాయకత్వ పటిమ ప్రదర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నందున నారాయణస్వామి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎనలేని గౌరవం.
Read more about సీనియర్ టీడీపీ నేత కుమారుడు వైసీపీలోకి !
ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. గత ఎప్రిల్లో చేసిన రాజీనామాలకు.. ఇప్పుడు రాజముద్ర పడింది. దీనికి సంబంధించిన బులిటెన్ను.. లోక్సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. మరి వీరి రాజీనామాలతో ఖాళీ అయిన 5 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలకు అవకాశం ఉందా..? అసలు ప్రజా ప్రాతినిద్య చట్టం ఏం చెబుతోంది..?
Read more about వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం...ఆసక్తికరంగా మారిన ఉపఎన్నికల అంశం
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్పై వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు విరుచుకుపడ్డారు. అవగాహన లేకుండా నియోజకవర్గాల అభివృద్ది గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలని 36 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గాలకు నిధులిచ్చామంటూ ట్విట్టర్లో చెప్పిన లోకేశ్ను...ట్విట్టర్ నాయుడుగా లోకేశ్ వ్యవహరిస్తున్నారని శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నియోజక వర్గ నిధులపై మంత్రి లోకేశ్ చేసిన విమర్శలు అర్థరహితమన్నారు.
Read more about లోకేశ్ ట్విట్టర్ నాయుడులా వ్యవహరిస్తున్నారు
ఆ సీటు బీజేపీకి ఇవ్వడం వల్లే దెబ్బతిన్నాం: చంద్రబాబు
ఓడిపోతామనే భయంతోనే ఉప ఎన్నికలు రాకుండా.. వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడారని సీఎ చంద్రబాబు విమర్శించారు. బైపోల్స్ వస్తే 5 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయేదన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు అమరావతిలో సమావేశమయ్యారు. 2014లో తిరుపతి ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వడం వల్లే దెబ్బతిన్నామని చెప్పారు. బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలపై.. ప్రజల్ని చైతన్య పరచాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఐక్యంగా పనిచేస్తే తిరుపతి ఎంపీ సీటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపు తథ్యమని తిరుపతి నేతలతో చంద్రబాబు చెప్పారు. బీజేపీ, వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని..
Read more about ఆ సీటు బీజేపీకి ఇవ్వడం వల్లే దెబ్బతిన్నాం: చంద్రబాబు
వైసీపీ... ఓ డ్రామాల పార్టీ
వైసీపీ... ఓ డ్రామాల పార్టీ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. వైసీపీ ఎంపీల రాజీనామాలు కూడా డ్రామాలేనన్న చంద్రబాబు ఉపఎన్నికలు రాకూడదనే రాజీనామాలు ఆమోదించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్న చంద్రబాబు స్పీకర్ను కలిసి రాజీనామాలు ఆమోదించకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామాలు ఆమోదించుకుని వస్తే టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఉపఎన్నికలు వచ్చుంటే బీజేపీ, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్న చంద్రబాబు 2019 ఎన్నికలు ఎలా ఉండేవో ఇప్పుడే తేలిపోయేదన్నారు.
Read more about వైసీపీ... ఓ డ్రామాల పార్టీ
ఏపీలో మోదీ ప్రేరేపిత రాజకీయాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. 2015లో రాజీ డ్రామాలు మొదలుపెట్టిన వైసీపీ ఎంపీలు ఇంకా కొనసాగిస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల చెవుల్లో పువ్వుల నుంచి క్యాలీఫ్లవర్ల వరకు అన్ని పెట్టారంటూ శివ ప్రసాద్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతారని మోడీ భయపడుతున్నారంటూ శివ ప్రసాద్ ఎద్దేవా చేశారు.
Read more about ప్రజల చెవుల్లో పువ్వుల నుంచి క్యాలీఫ్లవర్ల వరకు పెట్టారు
Read more about వైసీపీలోకి ఇద్దరు మంత్రులు?
వెనక్కు తగ్గేది లేదు...
|
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలువనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్ను కలిసి తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఏప్రిల్ 6న స్పీకర్ ఫార్మాట్లో ఎంపీలు రాజీనామాలు చేశారు.
Read more about వెనక్కు తగ్గేది లేదు...
ప్రొటోకాల్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి సభ్యుల మధ్య రసాభాసకు దారి తీసింది. కడప నగరంలో జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ గూడూరు రవి అద్యక్షతన సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలోనే ప్రొటోకాల్ పై చర్చ జరిగింది. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న తనను కాదని.., ఓటమి పాలైన వరదరాజుల రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు అడ్డుతగిలి వివాదానికి దిగారు. చివరి కలెక్టర్ హరికిరణ్ జోక్యం చేసుకోవడంతో... వివాదానికి తెరపడింది.
Read more about జడ్పీ సమావేశంలో రగడ..ఎమ్మెల్యే మీదకు నేమ్ ప్లేట్స్ విసిరిన సుబ్రహ్మణ్యం
మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ ఎమ్మెల్యే
ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి..
సీఎం చంద్రబాబు అమెరికా షెడ్యూల్ ఇదే..
ఉపఎన్నికలకు టీడీపీ అభ్యర్థులు వీరే?
డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టే "బొప్పాయి ఆకుల రసం"
చిన్నారి ప్రాణాలు తీసిన జెయింట్ వీల్
తమ్ముడు గురించి సంచలన విషయం చెప్పిన అమృత
ఇంతకీ ఈ స్వామి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవుల ప్రకటన
ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు.. ప్రణయ్ లేని అమృత.. ఆశయం అదే..
|
ఉత్తర ప్రదేశ్ లో దళిత, ముస్లిముల మధ్య గొడవలు-ముస్లిముల ద్వార బలాత్కారానికి గురి అయిన దళిత మహిళ
తమిళనాడులో దళిత, ముస్లిముల మధ్య గొడవలు-30 మందికి గాయాలు
పాకిస్తాన్ ప్రాక్సీ వార్ కు సహాయం చేయడానికి నాటి UPA గవర్నమెంట్ ఆర్మీ ఇంటలిజెన్స్ యూనిట్ ని మూసేసిందా?
సోషల్ మీడియా ట్రెండ్
అధికారిక సంభాషణలో ‘దళిత’ పదం వాడవద్దు: మధ్యప్రదేశ్ హైకోర్ట్
‘దళిత’ అనే పదాన్ని అధికారిక సంభాషణల్లో వాడవద్దంటూ మధ్యప్రదేశ్ హైకోర్ట్ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ పదానికి రాజ్యాంగపరంగా ఎటువంటి అర్ధమూ కలిగిలేదు అని హైకోర్ట్ పేర్కొంది.
డాక్టర్ మోహన్ లాల్ మహర్ అనే వ్యక్తి వేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన ఈ అంశంపై తీర్పు వెలువరించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే 2008లో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘దళిత’ అనే పదప్రయోగం రాజ్యాంగ విరుద్ధం అని, ఆ పదానికి రాజ్యాంగంలో కానీ, చట్టాల్లో కానీ ఎలాంటి గుర్తింపు లేదు అని స్పష్టంచేసింది.
← ఇండియాకు F-35 టెక్నాలజీ ఇవ్వడం లేదు – లోక్ హీడ్ మార్టిన్
|
నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' టాక్ ? స్టోరీ లైన్ ఏంటి? _ Naga Chaitanya's Sahasam Swasaga Sagipo Story, talk - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' టాక్ ? స్టోరీ లైన్ ఏంటి?
ధడక్ సినిమా రివ్యూ
ఈసారి 'పక్కా' అంటున్న చైతూ: రేపే సవ్యసాచి 'ఫస్ట్ పంచ్'..
చైతూ, సమంత రిసెప్షన్కు బాలయ్య డుమ్మా.. కారణం అదేనా?
మామా అల్లుళ్ల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ... హ్యాట్రిక్ కొట్టాలన్న కసిలో దర్శకుడు
చైతూ.. నిన్ను విడిచి ఉండలేను.. రాజీ పడాల్సిందే.. సమంత భావోద్వేగం!
సమంతకు మొదలైన పెళ్లి టెన్షన్.. సహకరించండి ప్లీజ్!
చలపతి ఎఫెక్ట్: రారండోయ్ నుంచి ఆ డైలాగ్ అవుట్? నాగ్ సీరియస్ డిసిషన్!
మాటల్లో చెప్పలేను....! మెగాస్టార్ తో సెల్ఫీ పోస్ట్ చేసిన అఖిల్
పవర్ ఫుల్ కథలో.. తండ్రి, కొడుకులుగా బాలయ్య, ఎన్టీఆర్!
సెట్ అవుతారా? : ‘మనం’ మళయాళంలో రీమేక్...మెయిన్ క్యారక్టర్స్ లో వీళ్ళే
సాహసమే...!! (చైతూ 'సాహసం శ్వాసగా సాగిపో' రివ్యూ)
హైదరాబాద్: నాగ చైతన్య, గౌతం మీనన్, ఏఆర్ రెహమాన్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన 'ఏ మాయ చేసావే' చిత్రం అప్పట్లో క్లాసికల్ హిట్ గా నిలిచి పోయింది. తాజాగe ఈ ముగ్గురి కాంబినేషన్ మరోసారి రిపీట్ చేస్తూ 'సాహసం శ్వాసగా సాగిపో' ఈ రోజు విడుదలైంది.
యు/ ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్ర రన్ టైం 139 నిముషాలు , అంటే రెండు గంటల పందొమ్మిది నిముషాలు . ఈ మధ్య కాలం లో ప్రేక్షకుల కూడా నిడివి ఎక్కువ గా ఉంటె సినిమా చూడానికి ఇష్టపడం లేదు. ఈ నేపథ్యం లో ఆయా చిత్ర దర్శక , నిర్మాతలు నిడివి తక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. గౌతమ్ మీనన్ కూడా ఇదే ప్లాన్ చేసి అక్కినేని అభిమానులకు ఆనందం కలిగించాడు. కానీ సినిమా అనుకున్నంత కిక్ ఇవ్వలేదని సమాచారం.
గతేడాది డిసెంబర్లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఈ రోజు (నవంబర్ 11న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే ట్రైలర్, ఆడియోలతో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సందర్బంగా చిత్రం కథేంటి, ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ్డాయి..టాక్ ఏంటి అనే విషయాలు క్రింద చూద్దాం.
నాగచైతన్య , అతని సోదరి కలిసి కాలేజ్ కు వెళ్తూంటాడు. అతని సోదరి స్నేహితురాలు లీల (మంజిమ మోహన్) వీళ్లతో కలుస్తుంది. ఆమె అసెస్టెంట్ డైరక్టర్ గా కావాలని వారి ఇంటికి వస్తుంది.
ట్రిప్ లో ఫన్, పాటలు
టిపికల్ గౌతమ్ మీనన్ లవ్ స్టోరీలా కథ నడుస్తూండగా..ఓ రోజు..ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నాగచైతన్య , లీల కలిసి వైజాగ్ నుంచి కన్యాకుమారి బైక్ ట్రిప్ కు బయిలుదేరతారు.ఈ ట్రిప్ లో పూర్తిగా చైతూ ఆమెతో ప్రేమలో పడతాడు. మధ్య మద్యలో ఫన్ తో నడుస్తుంది.
ఇక అక్కడ నుంచి కథ చాలా స్లోగా , బిట్ సాంగ్స్ తో కదులుతుంది. అలాగే ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ వెళ్లిపోమాకే కూడా వస్తుంది.ఈ పాట సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో వస్తుంది. ఈ సాంగ్ లో అద్బుతమైన లొకేషన్స్ చూపెట్టారు. అలాగే సినిమాటోగ్రఫి కూడా అదిరింది.
ఇక ఇక్కడ నుంచి క్రైమ్ సీక్వెన్స్ మొదలైంది. ప్రీ ఇంట్రవెల్ సీన్స్ కాస్త సహనానికి పరీక్షగానే అనిపించాయి. హీరోయిన్ మిస్సవటం ..అలా నాగచైతన్య నిశ్సహాయిత మీద ట్విస్ట్ ఇచ్చారు. ఫస్టాఫ్ స్లోగా, ఎంటర్టైన్మెంట్ అనేది పెద్దగా లేకుండా సాగింది.
నాగ చైతన్య మాట్లాడుతూ...
మన పక్కింటి అబ్బాయిలాంటి పాత్రే. 'ఏ మాయ చేసావె' సినిమా చూశారు కదా. ఆ సినిమాకి ఇది కొనసాగింపులా ఉంటుంది. ఓ కుర్రాడి ప్రేమకథలో వచ్చిన సమస్య, దాన్ని తీర్చుకోవడానికి ఏం చేశాడన్నది కథ. తొలి సగం ప్రేమకథ, ద్వితీయార్ధంలో యాక్షన్ కనిపిస్తాయి అని నాగచైతన్య అన్నారు.
'ఏం మాయ చేశావె' తరవాత నేను ప్రేమకథలకు సరిపోతానన్న నమ్మకం కలిగింది. ఈ సినిమాతో యాక్షన్ కథలూ చేయగలనని నిరూపించుకొంటా. గౌతమ్ సర్ని తొలి సినిమాలో కొంచెం ఇబ్బందిపెట్టుంటా (నవ్వుతూ). ఈసారి ఆడుతూ పాడుతూ పనిచేశాం అని చైతూ అన్నారు.
'దడ', 'ఆటోనగర్ సూర్య' అంటూ యాక్షన్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు కదా? అని నాగచైతన్యని ప్రశ్నిస్తే... అప్పటికి నా అనుభవం సరిపోలేదేమో? పైగా నన్ను యాక్షన్ కథల్లో చూడ్డానికి ప్రేక్షకులూ సిద్ధంగా లేరేమో అనిపించింది. అందుకే సరైన ఫలితాలు రాలేదు. యాక్షన్ కథల్ని ఎంచుకొన్నా... అందులో సహజత్వం ఉండేలా జాగ్రత్త పడితే మంచి ఫలితాలు వస్తాయి. 'సాహసం..'లో అదే చేశాం అని నాగచైతన్య అన్నారు.
సాహసం శ్వాసగా సాగిపో అనే ఓ కుర్రాడు రెండు వేర్వేరు పరిస్థితుల్లో ఎలా ఉంటాడోనని చూపిస్తుంది. ఫస్టాఫ్ అంతా ఏ మాయ చేసావే సినిమాకు ఎక్స్టెన్షన్గా కనపడుతుంది. ఇక సెకండాఫ్ ఘర్షణ స్టయిల్లో సస్పెన్స్ థ్రిల్లింగ్గా సాగుతుంది. టైటిల్ జస్టిఫికేషన్. కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయికి ఓ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుండి ఆ అమ్మాయిని కాపాడటానికి ఎలాంటి సాహసం చేశాడనేదే కథ. అందువల్లే ఈ సినిమాకు సాహసం శ్వాసగా సాగిపో అనే టైటిల్ పెట్టారు అని నాగచైతన్య వివరించారు.
|
దర్శకుడు గౌతమ్మీనన్ ప్రతి క్యారెక్టర్ను చాలా బాగా డిజైన్ చేస్తారు. ఇందులో క్యారెక్టర్స్ను చూస్తున్నప్పుడు ఆడియెన్స్ క్యారెక్టర్తో పాటు ట్రావెల్ చేస్తారు కాబట్టి, ఫస్టాఫ్ లవ్ స్టోరీ, సెకండాఫ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. ఏమాయ చేసావె తర్వాత ఆడియెన్స్ నున్న లవ్స్టోరీస్లో యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత ఆడియెన్స్ నన్ను యాక్షన్ జోనర్ సినిమాలకు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలా కొత్తగా ప్రెజెంట్ చేశారు అని చెప్పుకొచ్చారు చైతూ.
ఇప్పటి వరకు చేయని బాడీ లాంగ్వేజ్తో, నేచురల్ యాక్షన్ పార్ట్తో సినిమా సాగుతుంది. కెరర్ బిగినింగ్లో నేను యాక్షన్ సినిమాలు చేసిన యాక్షన్ సినిమాల స్క్రిప్ట్స్ సెలక్షన్ చేసేంత మెచ్యురిటీ రాలేదేమో కాబట్టి అనుకున్నంత హిట్ కాలేకపోయాయి. అయితే ఇప్పుడు నటుడుగా కొంత నేర్చుకున్నాను. అలాగే గౌతమ్గారు ఆయన సినిమాలో క్యారెక్టర్స్ను కన్విన్సింగ్గా చూపిస్తారు. కాబట్టి కాన్ఫిడెంట్గా ఒప్పుకున్నాను. నేను చేసే సినిమాల్లో రియలిస్టిక్ స్టోరీస్ ఉండాలని కోరుకుంటాను.
టెన్షన్ అయితే లేదు
సినిమాను గతేడాది డిసెంబర్లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ రెండు లాంగ్వేజస్లో షూటింగ్ చేయడం కారణం ఒకటైతే, మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయడం వల్ల సినిమా ఇంత ఆలస్యమైంది. అయితే ఆలస్యమైందని ఏ టెన్షన్ లేదు. ప్రేమమ్ కంటే ముందుగానే సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కావాల్సింది అని చైతన్య అన్నారు.
''గౌతమ్ మేనన్ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన సినిమాల్లో కనిపించే మ్యాజిక్... ఇందులోనూ ఉంటుంది'' అంటున్నాడు చైతూ. ఈ సి నిమాకు చెందిన ఇంకో ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడండి.
ప్రేమమ్ కంటే ముందే రావాలి
గతేడాది డిసెంబరులో రావాల్సిన సినిమా ఇది. త్వరగా వస్తే బాగుణ్ను' అని చాలాసార్లు అనిపించింది. నిజానికి 'ప్రేమమ్' కంటే ముందు రావాల్సిన సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. రెండు చోట్లా ఒకేసారి విడుదల చేద్దామనుకొన్నాం. అక్కడ మంచి డేట్ కుదిరితే, ఇక్కడ కుదిరేది కాదు. అయితే ఆ ప్రభావం సినిమాపై ఏమీ ఉండదు. ఎప్పుడు చూసినా ఓ ఫ్రెష్ లుక్ కనిపించే కథ ఇది అని నాగచైతన్య అన్నారు.
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
నటీనటులు: నాగచైతన్య, మంజిమ మోహన్ తదితరులు.
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్,
సినిమాటోగ్రఫీ: డాన్మాక్ ఆర్థర్,
ఎడిటింగ్: ఆంటోని,
ఆర్ట్: రాజీవన్,
ఫైట్స్: సిల్వ,
రచన: కోన వెంకట్,
నిర్మాత: మిర్యాల రవీందర్రెడ్డి,
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
నటీనటులు-సాంకేతిక నిపుణులు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
బిగ్బాస్ భామపై కేసు.. రూ.12 లక్షల ఆభరణాలు మాయం, మీడియాలో బ్రేకింగ్ న్యూస్!
ఆర్ఎక్స్ 100 సంచలనం..... బాహుబలి-2 బీట్ చేసి సరికొత్త రికార్డ్!
ప్రియా వారియర్ చిన్ననాటి ఫోటో... ఎంత ముద్దుగా ఉందో!
లవర్ మూవీ రివ్యూ : లవర్ రొటీన్ ప్రేమకథే కానీ..!
లవర్ సినిమా ట్విట్టర్ రివ్యూ : రాజ్ తరుణ్ ప్రేమ ఫలించనుందా
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు:39 రోజు షో హైలైట్స్
మెగా వారి సినిమా పై హరీష్ క్లారిటీ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
వైజాగ్ రన్ : రామ్ చరణ్ రాకతో తొక్కిసలాట _ Ram Charan's presence caused stampede in Vizag _ వైజాగ్ రన్ : రామ్ చరణ్ రాకతో తొక్కిసలాట - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
వైజాగ్ రన్ : రామ్ చరణ్ రాకతో తొక్కిసలాట
బాబు గోగినేని అరెస్ట్ తప్పదా? బిగుసుకొంటున్న దేశద్రోహం ఉచ్చు.. బిగ్బాస్కు మరో తలనొప్పి!
టాలీవుడ్ రియల్ లైఫ్ లవ్ స్టోరీస్.... (వాలంటైన్స్ డే స్పెషల్)
మెగాలవ్: చెర్రీ పోస్ట్ కి, ఉపాసన సూపర్ ఆన్సర్, మురిసిపోతున్న అభిమానులు
నాగార్జున, మహేష్, పవన్, రామ్ చరణ్...ఇలా చాలా మంది స్టార్స్ పడిపోయారు!
రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కాపీ చేసాడు అంటూ పోస్ట్ లు... సోషల్ మీడియాలో ధృవ ని ఆడుకుంటున్నారు
చెర్రీ ‘ధృవ’టీజర్ రిలీజ్ రేపే, టీజర్ లో ఆ విషయం చెప్పాలని ఫిక్స్
హాలీడే ట్రిప్ లో బికినీ వేసి బీచ్ లో రెచ్చిపోయిన పవన్ హీరోయిన్ (హాట్ ఫొటోలు)
వైజాగ్ : వైజాగ్లో ఆదివారం విశాఖ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ తరుపున 'ఒలంపిక్ డే రన్' కార్యక్రమాన్నినిర్వహించారు. ఆదివారం ఉదయం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ నుంచి ఈ రన్ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో జనం పాల్గొనేలా చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించాలని నిర్వాహకులు ప్లాన్ చేసారు.
దాదాపు లక్షమంది పాల్గొడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణ తేవడంలో భాగంగా నిర్వహకులు సినిమా స్టార్ రామ్ చరణ్ తేజను కూడా ఆహ్వానించారు. రామ్ చరణ్ రాక విషయం తెలుసుకుని అక్కడికి వేలాది మంది అభిమానులు ఆయన్ను చూసేందుకు తరలి వచ్చారు.
రామ్ చరణ్ వేదికపైగా రాగానే జనం ఒక్కసారిగా ఆయన్ను చూసేందుకు దూసుకువచ్చారు. ఓ సందర్భంలో వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. చిన్న పాటి తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' షూటింగులో పాల్గొంటున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ మూవీ 'జంజీర్' త్వరలో తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: ram charan teja vizag tollywood రామ్ చరణ్ తేజ్ వైజాగ్ టాలీవుడ్
నితిన్తో లిప్లాక్ సీన్లు చేయించేందుకు సిద్ధమవుతున్న క్రేజీ డైరెక్టర్?
ఫోటోలు: బాలయ్య ఇంట్లో విద్యాబాలన్ సందడి.. చీర బహుకరణ!
ఆర్ఎక్స్ 100 కలెక్షన్స్: 6వరోజు కూడా అదే జోరు.. 15 కోట్లతో టాప్ గేర్లో, బడ్జెట్ ఎంతో తెలుసా!
RX100 మొదటి వారం కలెక్షన్స్
ఈ సమయంలో ఇలాంటి సినిమాతో రావడం ఒక తెలివైన నిర్ణయం
జగపతి బాబు ఇంటర్వ్యూ @సాక్ష్యం సినిమా
నాకు ఇదొక క్యారెక్టర్ లా అనిపించలేదు :మంచు లక్ష్మి
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తాప్సీ కెరీర్లోనే ది బెస్ట్... ‘నేనే షబానా’ (తెలుగు ట్రైలర్) _ Nene Shabana Official Theatrical released - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
తాప్సీ కెరీర్లోనే ది బెస్ట్... ‘నేనే షబానా’ (తెలుగు ట్రైలర్)
నేనైతే రేప్ చేసేవాడిని.. డైరెక్టర్ వ్యాఖ్యలపై హీరో సీరియస్.. అలాంటి మాటలా సిగ్గు.. సిగ్గు!
నాకు తమ్ముడు ఉంటే నా బికినీ విషయం చెప్పేదాన్నే: తాప్సీ ఘాటు వ్యాఖ్యలు
బికినీ వేసుకోవడం ఏమైనా నేరమా? అర్థం చేసుకోండి : తాప్సీ
ట్రైలర్ అదిరింది బాసూ.... చైతూ లేదా అఖిల్ అయితే టాలీవుడ్లో అదిరిపోద్ది!
‘ఆనందో బ్రహ్మ’ చిత్రానికి వసూళ్లే వసూళ్లు... ఇతర భాషల్లోకి రీమేక్!
కామెడీ ఎక్కువ, హారర్ తక్కువ.... (‘ఆనందో బ్రహ్మ’ రివ్యూ)
హైదరాబాద్: శివమ్ నైర్ దర్శకత్వం లో తాప్సి , అక్షయ్ కుమార్ , ప్రిథ్వీరాజ్ సుకుమారన్, మనోజ్ బాజ్పాయ్ , అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో హిందీ లో తెరకెక్కుతున్న మూవీ 'నామ్ షబానా'. ఈ చిత్రాన్ని తెలుగులో 'నేనే షబానా' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ చూస్తుంటే తాప్సీ కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రంలో తాప్సీ ఓ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఏజెంటుగా కనిపించబోతోంది.
దేశ రక్షణ కోసం తాప్సీ చేసిన సాహసాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే నీరజ్ పాండే కథ అందిస్తున్నారు. ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్ ఫై నీరజ్ పాండే , షీతల్ భాటియా నిర్మిస్తున్నారు.
హిందీతో పాటు తెలుగులో ఒకేసారి మార్చి 31న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా తాప్సీ నటించిన 'ఘాజీ' మూవీ ఈ నెల 17 న విడుదలై మంచి విజయం సాధించింది. రానా ప్రధాన పాత్రలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ మెంగాలీ రెఫుగీ అనన్య పాత్రలో నటించింది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
ఆ హీరోలను అనే దమ్ముందా? ప్రభాస్ మీద ఎందుకు ఏడుస్తావ్? ఫ్యాన్స్ ఫైర్
బ్రిట్నీ స్పియర్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో వైరల్
RX 100 సినిమా పై వర్మ ట్వీట్లు
త్రిష ఈజ్ బ్యాక్ !
మొత్తం బయట పెడితే చస్తారు : శ్రీ రెడ్డి
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : షో పై భాను శ్రీ స్పందన
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఫ్యాన్స్ తప్పక చదవాలి: లీఫ్ ఇయిర్ కు, పవన్ కెరీర్ కు లింక్ _ Pawan kalyan fans Sentiment on leap year - Telugu Filmibeat
తమిళ సినిమా
ఫ్యాన్స్ తప్పక చదవాలి: లీఫ్ ఇయిర్ కు, పవన్ కెరీర్ కు లింక్
హైదరాబాద్ : ఇదేంటి...పవన్ కళ్యాణ్ కు, లీఫ్ ఇయిర్ కు కనెక్షన్ ఏమిటీ అనుకుంటున్నారా..ఉందండోయ్. ఆయన కెరీర్ ని , సినిమాలను నిశితంగా అబ్జర్వ్ చేసే అభిమానులకు ఈ పోలిక స్పష్టంగా కనపడుతుంది.
నాలుగేళ్లకోసారి వచ్చే ఈ రోజు కొందరి జీవితాల్లో ప్రత్యేకమైంది. అలా పవన్ కెరీర్ లో కూడా ప్రత్యేకమైనంది. పవన్ కళ్యాణ్ అంటేనే హిట్స్, ఫ్లాఫ్ లకు అతీతంగా ఎదిగిన స్టార్. అయితే ఆ సూపర్ హిట్స్ , కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలు ఎక్కువగా వచ్చింది లీఫ్ ఇయిర్ లోనే అనే విషయం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నమ్మనంటారా..అయితే క్రింద స్లైడ్ షోలో ...ఆయన కెరీర్ లో లీఫ్ ఇయిర్ లో వచ్చిన సినిమాలు చూసి అప్పుడు డిసైడ్ చేసుకోండి.
నో మూడ్, ఏకాదశి ఇంకా... : 'గబ్బర్ సింగ్'...కొన్ని సీక్రెట్స్
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటున్నారు. ఈ సంవత్సరం కూడా లీఫ్ ఇయిర్ వచ్చింది. లీప్ ఇయర్... నాలుగేళ్లకోసారి పలకరించివెళ్తుంది. 365 రోజుల సంవత్సరంలోకి అదనంగా మరో ఇరవై నాలుగు గంటల్ని మోసుకొస్తుంది. అలా ఈసారి క్యాలెండర్లో కూడా అదనంగా ఓ రోజు చేరింది. అదే ఫిబ్రవరి 29. ఈ రోజు.
ఆ రోజులే వేరప్పా : పవర్ స్టార్ కాక ముందు పవన్ (రేర్ ఫొటోలు)
నాలుగేళ్లకోసారి వచ్చే లీప్డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు. ఈ వార్త చదివితే పవన్ ఫ్యాన్స్ కూడా. మీరు పవన్ ఫ్యాన్ అయితే తప్పకుండా చదివాల్సిందే మరి.
స్లైడ్ షోలో .. పవన్ కెరీర్ లో లీఫ్ ఇయిర్ లో వచ్చిన సినిమాల లిస్ట్...
అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి
పవన్ తొలి చిత్రం ఇవివి సత్యనారాయ దర్శకత్వంలో రూపొందిన అక్కడ అమ్మాయి అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996 రిలీజైంది. అది లీఫ్ సంవత్సరమే.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రం 2000లో రిలీజైంది. అదీ లీఫ్ ఇయిర్ కావటం విశేషం.
వీరశంకర్ దర్శకత్వంలో రూపొందిన గుడుంబా శంకర్...2004 లో విడుదలైంది. ఇదీ లీఫ్ ఇయిరే. ఇది పవన్ కళ్యాణ్ లో కామెడీని సంపూర్తిగా ఆవిష్కరించిన చిత్రం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన జల్సా ఎంత పెద్ద హిట్టో మనకందరికీ తెలిసిందే. ఈ సినిమా 2008లో విడుదలైంది. ఇదీ లీఫ్ ఇయిరే
గబ్బర్ సింగ్
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ చిత్రం వరస ఫ్లాఫుల్లో ఉన్న పవన్ ని వాటినుంచి బయిటపడేసింది. ఈ సినిమా 2012లో విడుదలైంది. ఇదీ లీఫ్ ఇయిరే కావటం గమనించవచ్చు.
సర్దార్ గబ్బర్ సింగ్
బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఈ సంవత్సరం అంటే 2016 లో విడుదల అవుతుంది. ఈ సంవత్సరం కూడా లీఫ్ ఇయిరే మరి.
పవన్ కల్యాణ్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి subscribe to Filmibeat Telugu.
Read more about: pawan kalyan, sardar gabbar singh, badri, jalsa, tollywood, పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్ సింగ్, బద్రి, జల్సా, గుడుంబ శంకర్, టాలీవుడ్
బిహైండ్ ది సీన్స్: రకుల్ ప్రీత్ సింగ్ వీడియో వైరల్, పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్...
హీరోయిన్ కోట్ల రూపాయల విరాళం: సెక్సువల్, రేప్ బాధితుల కోసం....
అందరికి నా నడుము పైనే కన్ను
ఆ హీరోయిన్ చెల్లెలి అందాలు చూస్తే రచ్చ రచ్చే..!
అనిల్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
25 లక్షలకు కాంగ్రెస్ నన్ను కొనలేదు.. ఒవైసీ - MicTv.in
25 లక్షలకు కాంగ్రెస్ నన్ను కొనలేదు.. ఒవైసీ
ఎంఐఎం పార్టీ నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్లో అర్థరాత్రి ఎంఐఎం పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ సభకు రాకుంటే కాంగ్రెస్ పార్టీ తనకు రూ.25 లక్షలు పార్టీ ఫండ్ కింద ఇస్తామని బేరమాడారని ఆరోపించారు. అందకు సంబంధించిన ఫోన్ రికార్డ్స్ కూడా తన దగ్గర వున్నాయని అన్నారు. తనను కొనేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. తనను ఎవరూ కొనలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అందరూ టీఆర్ఎస్కే ఓటు వెయ్యాలని అన్నారు.
‘నేనేమన్నా అమ్ముడుపొయ్యే వస్తువును అనుకుంటున్నారా. నేను ఎన్నో అవమానాలను సహించి పార్టీ కోసం పని చేస్తున్నాను. నా తల మీద తాజ్(టోపీ) వుంది, గడ్డం వుంది కదా అని నేను అమ్ముడుపోయే వ్యక్తిని అనుకున్నట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అమ్ముడుపోయేవాణ్ణి కాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి నన్ను బేరమాడారు. ఇప్పుడున్న ప్రభుత్వానికే పట్టం కట్టాలి’ అని అన్నారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Previous articleనగరం రోడ్లు రక్తసిక్తం… కుటుంబాల్లో తీరని విషాదం…
Next articleస్పీడ్ పెంచిన కేసీఆర్… నేడు నాలుగు సభల్లో…
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజేతలు వీరే…
ఓడిన మంత్రులు.. టీఆర్ఎస్ కావాలి, వీరొద్దు..
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్
బాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. వయా జగన్!
టీజేఎస్, సీపీఐ, సీపీఎం.. జనం దూరం దూరం..
పోర్న్ వీడియోలను పార్లమెంట్లోనే చూస్తాం..
పీఎం మోడీ ఆస్తి ఎంతంటే…
నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది ఆమె : అక్కినేని నాగార్జున _ HMTV LIVE
నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది ఆమె : అక్కినేని నాగార్జున
అలనాటి మహానటి జీవిత చరిత్ర ఆధారంగా రోపొందుతున్న 'మహానటి' చిత్రంలో తాను లేకపోయానని కొంత అసంతృప్తి ఉంది. కానీ తన కోడలు కొడుకు, సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. మే 1న జరిగిన మహానటి ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున హజారయ్యారు. ఈ సందర్బంగా సావిత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సావిత్రి గారు వెలుగునీడలు సినిమాలో నటిస్తున్నసమయంలో తనకు ఎనిమిది నెలల వయసు.. అప్పుడే తనను వెండి తెరకు సావిత్రి గారు పరిచయం చేశారని అన్నారు. తనకు చిన్నవయసులో పెద్దలంటే ఒకరకమైన భయమని అందుకు ఉదాహర.. ఒకరోజు మా ఇంటికి సావిత్రి గారు వచ్చారు ఆమె ముద్దుగా తన వద్దకు రమ్మని పిలుస్తున్నా నేను వెళ్ళలేదు భయంతో నాన్న వెనకాలే దాక్కున్నానని నాగ్ చెప్పారు. మహానటి సినిమాను ఇద్దరు ఆడవాళ్లు నిర్మించారన్న అయన సినిమా సూపర్ హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మహానటి ఆడియో ఫంక్షన్ కు.. jr ఎన్టీఆర్ తోపాటు బాలకృష్ణ , అక్కినేని సమంత , దర్శకుడు కోవెలమూడి రాఘవేందర్ రావు దర్శకుడు నాగ్ అన్వేష్, అశ్విని దత్ కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు విచారణ వాయిదా
అందుకే కేటీఆర్కు బాధ్యతలు అప్పగించా: కెసిఆర్
వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే రాంబాబు
ఎమ్మెల్యే రోజా అరెస్ట్.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే
తెలంగాణలో సమస్యలేంటి? దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి?
వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన.. త్వరలో...
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బండ్ల గణేష్ ట్వీట్!
తెలంగాణ మంత్రి వర్గంలో కొత్త ముఖాలకు అవకాశం..రేసులో...
పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
టీఆర్ఎస్ రెబల్ విజయం
నాగర్ కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు...టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ...
197 ఓట్ల మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి
|
అనుష్క సినిమాకి 2 కోట్ల టేబుల్ ప్రాఫిట్ _ Panchakshari _ Actress Anushka _ Samudra _ Nagarjuna _ Table Profit _ Arundhati _ అనుష్క సినిమాకి 2 కోట్ల టేబుల్ ప్రాఫిట్ - Telugu Filmibeat
తమిళ సినిమా
అనుష్క సినిమాకి 2 కోట్ల టేబుల్ ప్రాఫిట్
వీడియో: రెజీనా బికినీ అందాలు, ఘాటు రొమాన్స్.. యూట్యూబ్లో ట్రెండింగ్!
ప్రభాస్, అనుష్క పెళ్లికి రెడీ అవుతున్నారా.. ప్రభాస్ ఇంట్లో వాళ్ళు మాత్రం, కారణం ఇదే!
‘భాగమతి’ తర్వాత ఎట్టకేలకు మరో సినిమాకు సైన్ చేసిన అనుష్క!
7వేల స్కీన్లతో చైనా బాక్సాఫీసుపై ‘బాహుబలి-2’ దండయాత్ర, టార్గెట్ రూ. 2500 కోట్లు...
జపాన్లో బాహుబలి అరాచకం..100 రోజులు దాటినా తిరుగులేకుండా!
అనుష్క డైరెక్టర్ కి బంపర్ ఆఫర్..అంతర్జాతీయ సినిమా!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
గోపీచంద్ ‘పంతం’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్
చెత్త గాడు..... రోడ్డు మీదే అతడిని కడిగేసిన అనుష్క!
బిగ్ బాస్ 2: ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు? ట్రోల్ చేస్తున్న వారికి నాని వార్నింగ్!
డబ్బు ఇవ్వక పోవడం వల్లనే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బహిష్కరించారా?
మహేష్, మణిశర్మ మధ్య క్లాష్
ఇంట్లోకి ఎంటరైన కొత్త బ్యూటీ... ఆమె అందానికి అందరూ ఫిదా!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఆ వార్తలను కొట్టిపడేసిన వర్మ... నమ్ముకున్న నిజం కోసం... _ nagarjuna and ram gopal varma about officer movie - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ఇంకా ఈ పరువు హత్యలు ఏందిరా.. జంగిల్ ఫెలోస్.. ఒక రేంజ్లో ఫైర్ అయిన హీరో రామ్!
అమృత తండ్రి చావాలి.. ప్రణయ్ హత్యపై రాంగోపాల్ వర్మ
నాగార్జున ‘శివ’ మూవీ ఎడిటర్ దయనీయ స్థితి... కొన్నేళ్లుగా ఫుట్పాత్ మీదే!
మళ్లీ ట్విట్టర్లోకి వచ్చాడు.... ఇప్పటి నుండి ఇంకెంత రచ్చ చేస్తాడో?
రామ్ గోపాల్ వర్మ ‘భైరవ గీత’ ఇపుడు మరొకరి చేతికి!
రాంగోపాల్ వర్మను డిస్ట్రబ్ చేస్తున్న హాట్ బ్యూటీ.. బోల్డ్గా నటిస్తున్న ఈమె ఎవరంటే!
వర్మ నీచుడు.. కళ్లకు క్లిప్పులు పెట్టి.. ఆ సినిమాలు చూపించాలి.. కిడ్నాప్ చేసి.. RX100 డైరెక్టర్ ఫైర్
మళ్లీ అండర్వరల్డ్ మీద ఫోకస్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ నుండి మరో చిత్రం ‘భైరవ గీత’
బాక్సాఫీసు దారుణం: ‘ఆఫీసర్’ పేరెత్తడానికి కూడా నాగార్జున సిగ్గుపడాలేమో?
రామ్ గోపాల్ వర్మ నెక్ట్స్ మూవీ ‘వైరస్’... స్టోరీ ఇదే!
అందరికీ ‘ఆఫీసర్’ శఠగోపం.. భారీగా దండుకొన్న రాంగోపాల్ వర్మ!
ఆ వార్తలను కొట్టిపడేసిన వర్మ... నమ్ముకున్న నిజం కోసం...!
తెలుగు సినిమా చరిత్రలో 'శివ' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. యాక్షన్ థ్రిల్లర్ గా మే 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సొంత బ్యానర్ కంపెనీపై ఈ సినిమాను నిర్మించడం జరిగింది.
అక్కినేని హీరో నాగార్జున ఆఫీసర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. నాగార్జున తన పాత్ర గురించి మాట్లాడుతూ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఇందులో నాది ముక్కుసూటిగా, నిజాయితీ ఉంటూ నమ్ముకున్న నిజం కోసం పోరాడే మనిషి పాత్రలో కనిపించబోతున్నానని చెప్పడం జరిగింది.
మైండ్ పెట్టి తీశాను.
ఆఫీసర్ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఈ సినిమాను నేను మనసు పెట్టి తీయలేదు, మైండ్ పెట్టి తీశాను. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది . ''ఆఫీసర్ సినిమాను వేరే భాషలో వచ్చిన టేకెన్ సినిమాను ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా చేశాను అన్నారు. కాని వార్తలో నిజం లేదు. సినిమా విడుదల తరువాత మీకే తెలుస్తోంది'' అన్నారు
ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో
నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్ గా కనిపించనుంది. నాగార్జున, వర్మల హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు కూడ భారీ స్థాయిలోనే ఉన్నాయి. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులు ఆగాల్సిందే
వర్మ నుంచి ఈ మధ్యకాలంలో హిట్ చిత్రం రాలేదు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఈమధ్య పెద్దగా సక్సెస్ కాలేదు. ఆఫీసర్ సినిమా తనకు మంచి విజయం సాధించి పెడుతుందని భావిస్తున్నాడు వర్మ. నాగార్జున కూడా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నాడు. మరి ఆఫీసర్ సినిమా వీరిద్దరి నమ్మకాన్ని నిలబెడుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
రామ్ గోపాల్ వర్మ
నాగార్జున అక్కినేని
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: nagarjuna movie ram gopal varma officer నాగార్జున రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్
అంత దమ్ముందా?.... విజయ్ దేవరకొండపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటాక్!
కుమార్తె ప్రేమకు వెంకీ పచ్చజెండా .. త్వరలో వివాహం, వరుడు ఎవరో తెలుసా!
కిరాయి మనుషులతో గెంటించాడు: విజయ్ కుమార్పై కూతురు ఫిర్యాదు!
రాఖీ సావంత్ షాకింగ్ నిర్ణయం: తన శరీంలోని ఆ రెండు డొనేట్ చేస్తుందట!
అంబానీ కూతురు నిశ్చితార్థం.. ప్రియాంక-నిక్... జాహ్నవి లుక్ కేక !
విజయ్ దేవరకొండ పై ట్విట్టర్లో ఎన్టీఆర్ అభిమానులు ట్రోల్
నెగెటివ్ టాక్ వస్తే అంతే.. మొత్తం పడిపోతుంది..!
దేవదాస్ మూవీ ఆడియో లాంచ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
గమ్యం సినిమా: యాధృచ్ఛికత నుంచి... ఈ సీన్ గురించి... _ Gamyam revisited: A scene that explains - Telugu Filmibeat
తమిళ సినిమా
గమ్యం సినిమా: యాధృచ్ఛికత నుంచి... ఈ సీన్ గురించి...
నీ డ్రగ్స్, సెక్స్ రాకెట్స్ త్వరలో బయటకొస్తాయి : శ్రీరెడ్డి
ఇక సరదాయే సరదా.... ఆ ఇద్దరూ కలిస్తే....! నమ్మలేని కాంబినేషన్ కి రెడీ అవ్వండి
అఫీషియల్ : వరుణ్ తేజ్ నెక్ట్స్ కు డైరక్టర్ ఖరారు
ఇక్కడ డిజాస్టర్....అక్కడేమో సీక్వెల్ కి సిద్దం.
జంప్... ( 'జంప్ జిలాని' రివ్యూ)
నవ్వుల గని ( 'జంప్ జిలాని' ప్రివ్యూ)
జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించిన గమ్యం సినిమా గురించి చాలా మంది మాట్లాడే ఉంటారు. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు. ఈ సినిమాలోని అల్లరి నరేష్ పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. కేవలం హాస్యానికి వాడుకునే అల్లరి నరేష్ను ఓ లుంపెన్ క్యారెక్టర్లో అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలోని ఒక్క సంఘటన గురించి, లేదా ఒక్క దృశ్యం గురించి చూద్దాం....
నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగే ఎన్కౌంటర్ సీన్ ఉత్పన్నం కావడానికి గల నేపథ్యాన్ని దర్శకుడు రూపుదిద్దిన తీరును చూస్తే సినిమాకు లేదా ఏ కళకైనా అతివ్యాప్తి దోషాన్ని నివారించడం ఎలాగో గమనించవచ్చు. ఎన్కౌంటర్లో ఏ సంబంధం లేని శ్రీను (అల్లరి నరేష్) బలి కావడం ప్రేక్షకుల హృదయాలను మెలిపెడుతుంది.
కాగా, తన ప్రేయసి జానకి (కమిలినీ ముఖర్జీ)ని అన్వేషిస్తూ వెళ్లే క్రమంలో అభిరామ్ (శర్వానంద్) శ్రీనును తోడుగా తీసుకుంటాడు. అలా బైక్ మీద వెళ్తున్న సమయంలో వర్షం పడుతుంది. ఆ వర్షంలో తడిసిన ఇద్దరు వేడి వేడి టీ కోసం రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు దగ్గర ఆగుతారు. ఇంత వరకు సినిమా చాలా ఆహ్లాదకరంగా నడుస్తుంది. శ్రీను హావభావాల్లో, మాటల్లో దాన్ని దర్శకుడు అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్లాడు.
అలా కొట్టు దగ్గర ఆగిన సమయంలో శ్రీనుకు పరిచయం ఉన్న ఓ ప్రజా సంఘాల నాయకుడు మరో వ్యక్తి కూడా అక్కడికి వస్తారు. వారిద్దరికి ఎలా పరిచయం జరిగిందనే విషయాన్ని ఇక్కడ చెప్పలేదు. ప్రేక్షకులకు ఆ విషయాన్ని దర్శకుడు వదిలేశాడు. మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజా సంఘాల నాయకులకు శ్రీను వంటివారితో పరిచయాలు మామూలే. ఇది పాఠకులకు కూడా సినమాలో పాలు పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
అదే సమయంలో మహిళా నక్సలైట్ అక్కడికి వస్తుంది. ప్రజా సంఘాల నాయకుడితో ఉన్న మరో వ్యక్తి పోలీసు అనే విషయం ఆ మహిళా నక్సలైట్ గుర్తు పట్టి, ఎలా గుర్తు పట్టిందో ప్రేక్షకుడికి సూచన చేసి దర్శకుడు వదిలేశాడు. అక్కడ డైలాగ్స్ పెట్టి, మరిన్ని దృశ్యాలు పెట్టి పొడగించలేదు. ఆ క్లుప్తతను దర్శకుడు పాటించాడు.
ప్రజా సంఘాల నాయకుడితో ఓ పోలీసాఫీసర్ ఎందుకు ఉన్నాడనే విషయాన్ని కూడా దర్శకుడు చెప్పలేదు. అలా చెప్పకుండా సస్పెన్షన్ను పాటించాడా, తర్వాతి సీన్ను పండించడానికి దాన్ని వాడుకున్నాడా అనేది చూస్తే.... తర్వాతి సీన్ పండించడానికి మాత్రమే కాకుండా తాను నమ్మిన జీవిత సిద్ధాంతాన్ని చెప్పడానికి దాన్ని వాడుకున్నాడు. ఆ విషయాన్ని మనం నక్సలైట్ లీడర్తో ఆ ప్రజా సంఘాల నాయకుడు జరిపే చర్చ సందర్బంలో తెలుస్తుంది. అటు నక్సలైట్ లీడర్ను గానీ ఇటు ప్రజా సంఘాల నాయకుడిని గానీ సామాజిక వ్యతిరేక శక్తులుగా చూపకుండా వాస్తవ పరిస్థితిని అద్దం పట్టి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాడు.
మహిళా నక్సలైట్ పోలీసుపైకి కాల్పులు జరుపుతుంది. అది గమనించి పోలీసు తప్పించుకుంటాడు. ప్రజా సంఘాల నాయకుడిని, శ్రీను, అభిరామ్లను నక్సలైట్లు పట్టుకుని పోతారు. వారిని కట్టేస్తారు. ఆ సమయంలో శ్రీనులో ఒక విధమైన ఆనందం కనిపిస్తుంది. ఆ ఆనందం ఎందుకు కనిపించిందనే విషయంపై ప్రేక్షకులు తప్పకుండా ఆలోచిస్తారు. అయితే, అందులో తనకు తెలిసినవాడు ఎవరో ఒకతను ఉన్నాడు, తాము బయటపడుతామని శ్రీను అనుకుంటున్నట్లు అర్తం చేసుకుంటారు. కానీ అదేం కాదు, తమ కోసం పోరాడుతున్న వీరుల పట్ల శ్రీనులో కనిపించిన ఆరాధనా భావం కావచ్చు.
ప్రజా సంఘాల నాయకుడిని ద్రోహిగా నిర్ణయించి, శిక్ష విధించే సమయంలో అకస్మాత్తుగా పోలీసులు చుట్టుముడుతారు. దీంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరుగుతాయి. అయితే, నక్సలైట్లు అక్కడున్నారనే విషయం పోలీసులు ఎలా తెలిసిందనే సందేహం తప్పకుండా కలుగుతుంది. అయితే, మహిళా నక్సలైట్ కాల్పుల నుంచి తప్పించుకుని పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నక్సలైట్లు ఉన్నారనే విషయాన్ని చేరదీసి ఉండవచ్చు. ఇదంతా ప్రేక్షకులు అలోచించికుని, నెమరేసుకుని ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది.
|
ఈ సంఘటన పరంపర ఓ యాధృచ్ఛిక సంఘటన నుంచి ప్రారంభమై ఒక ముగింపు దిశగా పయనించే క్రమంలో దర్శకుడు పాటించిన క్లుప్తత, పాఠకులకు కల్పించిన భాగస్వామ్యం ఆస్వాదయోగ్యంగా చేసింది. శ్రీను అభిరామ్తో కలిసి టీ కొట్టు దగ్గర ఆగినప్పుడు అక్కడికి ప్రజా సంఘాల నాయకుడు పోలీసుతో కలిసి రావడం, అప్పుడే మహిళా నక్సలైట్ రావడం యాధృచ్ఛికత. అయితే వారు మూడు పక్షాలకు చెందినవారు. ఆ మూడు పక్షాలు కలిసే యాదృచ్ఛికత సమాజంలో తప్పదు. అయితే, ఎవరి గమ్యాల కోసం వారు పయనిస్తున్న సమయంలోని యాదృచ్ఛిక కలయిక అది.
రికార్డింగ్ డ్యాన్స్ సంఘటనకు తర్వాతి లింకేమిటి... మరోసారి చూద్దాం..
అల్లరి నరేష్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
నటీనటులు-సాంకేతిక నిపుణులు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
Read more about: gamyam telugu cinema radhakrishna jagarlamudi sharwanand allari naresh kasula pratap reddy గమ్యం తెలుగు సినిమా రాధాకృష్ణ రాధాకృష్ణ జాగర్లమూడి అల్లరి నరేష్ కాసుల ప్రతాప రెడ్డి
టాలీవుడ్ సెక్స్ రాకెట్: సినీ పెద్దల హస్తం.. కళామతల్లికి సేవ అని చెప్పేవారే, సంచలన వ్యాఖ్యలు!
కమెడియన్ షకలక శంకర్ హీరోగా శంభో శంకర.. 29న గ్రాండ్ రిలీజ్
మహేష్ బాబుని కలసిన ఉత్తరాఖండ్ సీఎం.. కాలేజీలో షూటింగ్ షురూ!
సినీ నటులకు సాయిధరమ్ తేజ్ ఆదర్శం... ఎందుకో తెలుసా..??
పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన రేను దేశాయ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2:ఎలిమినేషన్ ప్రోసెస్
రేస్ 3: వసూళ్లు అదరగొడుతోంది
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ట్రెండింగ్: సీక్రెట్ ప్లేస్లో శ్రీరెడ్డి టాటూ.. నా తొలి సెక్స్ అనుభవం ఓ చేదు ఘటన _ Trending filmi news: Srireddy tatoo at Secret place - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ట్రెండింగ్: సీక్రెట్ ప్లేస్లో శ్రీరెడ్డి టాటూ.. నా తొలి సెక్స్ అనుభవం ఓ చేదు ఘటన
ఇంకా ఈ పరువు హత్యలు ఏందిరా.. జంగిల్ ఫెలోస్.. ఒక రేంజ్లో ఫైర్ అయిన హీరో రామ్!
అంత దమ్ముందా?.... విజయ్ దేవరకొండపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటాక్!
ఎన్టీఆర్ మూవీని రామ్ చరణ్ నిర్మించబోతున్నారా?
ఎన్టీఆర్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేదు.. నా జీవితంలో మరచిపోను!
రాజమౌళికి అతడి మాటల సాయం.. త్వరలోనే ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్!
ఎన్టీఆర్ ఇంటి ముందు 4 నెలలు.. ఫ్లైట్లో వాళ్ళు తాగేసి ఉంటే రష్మిక కొట్టింది.. నాగార్జున
బిగ్బాస్కు అతిథులుగా ఎన్టీఆర్, నాగార్జున.. వచ్చేది ఏ రోజంటే!
త్రివిక్రమ్ అలా చేశారేంటి? ఎన్టీఆర్ ఫ్యాన్స్కు షాకే! అందుకే త్యాగం చేశారట..
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ ఫొటో కేక.. ఇద్దరూ అదరగొట్టారే!
అరవింద సమేత: పెనివిటి సాంగుకు సూపర్ రెస్పాన్స్, తమన్ తల్లి కంటతడి!
ఆ సినిమా బాగాలేదని అర్జెంటుగా ఎన్టీఆర్ను రీ-లాంచ్ చేయమన్నారట!
అరవింద సమేత 'పెనివిటి' సాంగ్.. హృదయాన్ని హత్తుకునేలా, తమన్ అదరగొట్టేశాడు!
దానిపైనే చిరంజీవి సినిమా ఆధారపడి ఉంటుంది.. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో భారీ ప్లాన్!
టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్బాస్లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన మీడియాలో చేసిన హంగామా మీకోసం..
నా తొలి సెక్స్ అనుభవం ఓ చేదు ఘటన.. డబ్బులిచ్చి శృంగారం.. కరీనాను పెళ్లి.. కరణ్
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ది జీవితం ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. 45 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉంటూ సర్రోగసి ద్వారా కలిగిన ఇద్దరు పిల్లలకు తండ్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహర్ తన మొదటి సెక్స్ అనుభవం గురించి వివరించాడు. ఆయన ఏమన్నారంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మహేష్ బాబుకు కూడా కోటి రూపాయలేనా, అనుమానం కలిగింది: నరేష్
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' నిధుల గోల్ మాల్ వ్యవహారంలో నటుడు నరేష్ ఫైర్ అయ్యారు. చిరంజీవి కార్యక్రమానికి కోటి రూపాయలు మాత్రమే వచ్చాయని, మహేష్ బాబుకు కూడా అంతే అనడంతో తనకు అనుమానం వచ్చిందన్నారు.
మేమంతా నీతో ఉన్నాం.. అరవింద సమేత లొకేషన్లో ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ లో ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. ఒక్కసారిగా టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు షాక్ లో ఉన్నారు.
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి:
రష్మిక లవ్లీ పార్ట్నర్.. విజయ్ దేవరకొండ అరుదైన అంకితం.. వంద కోట్లు ఎవరికి..!
అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ గీత గోవిందంతో మరోసారి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. కన్నడ భామ రష్మిక మందన్నతో కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
బిగ్ బాస్2: పిన్నీ కథ ముగిసిందా.. అతడికి కూడా గండం, ఈ వారం ఎలిమినేషన్!
బిగ్ బాస్ హౌస్ లో వ్యవహారం హీట్ ఎక్కింది. విజేత ఎవరో తేలడానికి మరి కొన్ని వారాలు మాత్రమే ఉండడంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరిగింది. ఎవరి వారు సొంత స్ట్రాటజిలతో గేమ్ మొదలు పెట్టారు. బిగ్ బాస్ మొదటినుంచి ఒకే పంథాలో వెళుతున్న కౌశల్ ని పక్కన పెడితే మిగిలిన ఇంటి సభ్యుల గేమ్ ప్లానింగ్ లో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. గీత మాధురి ఎక్కువగా కౌశల్ ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అవకాశం దొరికినప్పుడు తనీష్ కూడా చెలరేగిపోతున్నాడు. ఈ వారం ఎలిమినేషన్ గురించి ఆసక్తికరమైన ఊహాగానాలు మొదలయ్యాయి.
సీక్రెట్ ప్లేస్లో శ్రీరెడ్డి టాటూ.. పిచ్చిగా కామెంట్ చేస్తే ఇరుగదీస్తా.. అదే నాకు శిక్ష!
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో కొనసాగుతున్న క్యాస్టింగ్ కౌచ్పై ఆరోపణలు చేసి సంచలనానికి కారణమైన శ్రీరెడ్డి ప్రస్తుతం కోలీవుడ్పై దృష్టి పెట్టింది. తన జీవితం ఆధారంగా వస్తున్న సినిమాపై ఆశలు పెట్టుకొన్నది. అయితే తాజాగా ఓ సీక్రెట్ ప్లేస్లో టాటూ వేసుకొని సంచలనం రేపింది.
‘మణికర్ణిక' వివాదం: క్రిష్ జాగర్లమూడిని అవమానించి తప్పుకునేలా చేశారా?
|
బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘మణికర్ణిక' నుండి దర్శకుడు క్రిష్ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన పోర్షన్ కంగనా రనౌత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజుక్ట్ నుండి అతడు బయటకు వెళ్లడానికి కారణం కూడా కంగనా అనే ప్రచారం జరుగుతోంది. క్రిష్ ను అవమానించే విధంగా ఆమె ప్రవర్తించిందని, నిర్మాతలు కూడా ఆమెకు వత్తాసు పలికి నట్లు టాక్. దీంతో హర్టయిన క్రిష్ తప్పుకున్నారట.
ప్లాప్ షో.. చిరంజీవి వెళ్లినా నిరసన, ఇద్దరూ రోడ్డున పడ్డారు!
మా అసోసియేషన్ లో చీటికి మాటికీ వివాదాలు చెలరేగుతున్నాయి. ఆ మధ్యన మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ కోసం నిధులు సేకరించడానికి అమెరికాలో ఈవెంట్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ కు వచ్చిన నిధుల విషయంలో అనుమానాలు ఉన్నట్లు నరేష్ తెలపడంతో వివాదం మొదలైంది. ఈ వివాదంలో అటు నరేష్, ఇటు మా ప్రెసిడెంట్ శివాజీ రాజా ఇద్దరూ ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
బాలీవుడ్ హీరోయిన్తో రవిశాస్త్రి డేటింగ్.. సైఫ్ మాజీతో అఫైర్.. భార్యకు గుడ్బై చెప్పి..
ఇండియన్ మాజీ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డారు. ఎందరో అమ్మాయిలతో డేటింగ్ చేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. తాజాగా హీరోయిన్ నిమ్రత్ కౌర్తో జోరుగా డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది.. క్రేజీ హీరోయిన్పై సంచలన కామెంట్స్ చేసిన యంగ్ హీరో!
బాలీవుడ్ సంచలనాలకు కేంద్ర బిందువు. నటీనటులు మనసులో విషయాలని తడబడకుండా చెప్పేస్తుంటారు. బాలీవుడ్ నయా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సోనూ కే టిటి కి స్వీటీ చిత్రం కార్తీక్ ఆర్యన్ సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఓ టివి షోలో పాల్గొంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
బిగ్బాస్ 2: నూతన్ను బలిచేశారంటూ మాధవిలత సంచలనం
బిగ్ బాస్ ఇంటి నుండి గత వారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అవ్వడంపై నటి మాధవి లత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుండి ఎక్కువ ఓట్లు వచ్చినా కావాలని నూతన్ ను బయటకు పంపారని, ఇది రియాల్టీ షోలా సాగడం లేదని, ప్రేక్షకుల ఓట్లకు విలువ లేదా? అని ప్రశ్నించారు.
శివాజీరాజాపై నరేష్ ఫైర్.. నన్ను నరికేయాలని.. నిధుల దుర్వినియోగం.. ఎవడబ్బ సొమ్ము!
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) వివాదంపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. ఏకంగా మా అధ్యక్షుడు శివాజీ రాజాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆయన నేతృత్వంలో నిధుల అవకతవకలు జరిగాయి అని నరేష్ విమర్శలు చేయడంతో మాలో విభేదాలు రోడ్డును పడ్డాయి. వివరాల్లోకి వెళితే..
రానే వచ్చాడు ఆ రామయ్య.. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఊపందుకున్న ఊహాగానాలు!
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఎప్పుడువస్తాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని నటుడిగా బాలయ్య శిఖరం స్థాయికి చేరాడు. ఆ తరువాత వచ్చిన ఎన్టీఆర్ అదరగొడుతున్నాడు. కళ్యాణ్ రామ్ రాణిస్తున్నాడు. ఈ తరుణంలో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఎప్పుడు అనే చర్చ మరో మారు మొదలైంది.
‘మా'లో ముదిరిన వివాదం: హీరో శ్రీకాంత్ ఓపెన్ ఛాలెంజ్
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' లో నిధులు గోల్ మాల్ వ్యవహారంలో శ్రీకాంత్ పేరు బయటకు రావడంతో అతడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తను నిధులు మింగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
బిగ్బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.... నేడు ప్రియురాలిని పెళ్లాడాడు (ఫోటోస్)
తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒకరు గతవారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన మరుసటి రోజే తన ప్రియురాలిని పెళ్లాడారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
ఫస్ట్ లుక్: శృంగార దేవతలా కత్రినా కైఫ్!
కౌశల్ సతీమణి ఎమోషనల్గా.. ఇక ఆపండి.. ఇంట్లోకి వెళ్లి నేనేం చెప్పలేదు!
ఆ నరకానికి దూరంగా.. జీవితం ప్రశాంతంగా ఉంది.. అర్బాజ్తో విడాకులపై మలైకా
హాట్ టాపిక్గా మారిన రష్మిక మందన టాటూ...!
సంపూ కాలేయం మీద ఒట్టేసి చెబుతున్నా.. పైరసీ చేసి మరీ చూపించాడు
కిరాయి మనుషులతో గెంటించాడు: విజయ్ కుమార్పై కూతురు ఫిర్యాదు!
మహేషా మజాకా.. అక్కడే ఇలా ఉంటే..!
బిగ్బాస్ సీజన్ 2 తెలుగు : 104 వ రోజు హైలైట్స్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ధడక్ సినిమా రివ్యూ
బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్.. రవితేజ మొదలుపెట్టేది అప్పుడే!
ఇలియానా ఇన్స్టా పోస్ట్: టాప్లెస్ ఫోజుతో ఘాటైన సందేశం!
పవన్ కళ్యాణ్ చేసిన పనే రవితేజ చేస్తాడా ఏంటి!
బన్నీ డైరెక్టర్ తో రవితేజ మూవీ!
ఇలియానా రాక ఖరారు.. ఇప్పటికీ అదే క్రేజ్, స్వాగతం పలికిన మైత్రి మూవీస్ !
ఎక్కడకిపోతావు చిన్నవాడా దర్శకుడితో.. డ్యూయెల్ రోల్లో రవితేజ!
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: ఎం.సుకుమార్, సంగీతం: జామ్8, ఫైట్స్: పీటర్ హెయిన్, కథ: వక్కంతం వంశీ, స్క్రీన్ప్లే: దీపక్ రాజ్, మాటలు: శ్రీనివాసరెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రమణ వంక, ప్రొడక్షన్ కంట్రోలర్: కొత్తపల్లి మురళీకృష్ణ, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీమోహన్, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
బిగ్బాస్ భామపై కేసు.. రూ.12 లక్షల ఆభరణాలు మాయం, మీడియాలో బ్రేకింగ్ న్యూస్!
ఆర్ఎక్స్ 100 సంచలనం..... బాహుబలి-2 బీట్ చేసి సరికొత్త రికార్డ్!
లవర్ మూవీ రివ్యూ : లవర్ రొటీన్ ప్రేమకథే కానీ..!
లవర్ సినిమా ట్విట్టర్ రివ్యూ : రాజ్ తరుణ్ ప్రేమ ఫలించనుందా
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు:39 రోజు షో హైలైట్స్
మెగా వారి సినిమా పై హరీష్ క్లారిటీ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
రామ్ చరణ్ ని గిల్లుతున్న రాఖీ సావంత్ _ Rakhi Sawant eyes on Ram Charan? _ రామ్ చరణ్ ని గిల్లుతున్న రాఖీ సావంత్ - Telugu Filmibeat
తమిళ సినిమా
రామ్ చరణ్ ని గిల్లుతున్న రాఖీ సావంత్
ఆ ఇద్దరు మా ఫ్యామిలీతో కలవలేదు, మూడో ఆవిడ కళ్యాణ్ బాబుకు బెస్ట్ జోడీ: నాగబాబు
నెట్ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా పొందడం ఎలా ?
బాహుబలి రచయితతో నాగ చైతన్య.. నాగార్జున కోరిక మేరకు!
ఫ్లాష్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్రం వరాలు!
గ్రీన్ కాఫీ అంటే ఏమిటి ? దానివలన చేకూరే లాభాలేమిటి?
రామ్ చరణ్, చిరంజీవి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు అవకాశం ఇస్తే అదరకొడతానని, వేరే ఆలోచన లేకుండా ఓకే చేస్తానని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చింది. హిందీలో పెద్దగా ఆఫర్స్ లేని ఆమె కన్ను తెలుగు పరిశ్రమపై పడింది.అందుకే ఇక్కడ రామ్ చరణ్ వంటి స్టార్ సినిమాల్లో అయితే గుర్తింపు త్వరగా వస్తుందని ఆమె అలా ఓ రాయి వేసింది.అలాగే నాలుగు రోజుల క్రితం రాఖీ సావంత్...తన ఆఫర్స్ అన్నీ పేరున్న స్టార్ హీరోయిన్స్ కొట్టుకుపోతున్నారని,ఐటం గర్ల్స్ కి,హీరోయిన్స్ కి తేడా లేకుండా పోయిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే... బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లు విడిగా, ఐటం గర్ల్స్ విడిగా ఉండేవారు. ఇప్పుడా తేడా లేకుండా పోయింది. హీరోయిన్స్ అంతా ఐటం సాంగ్స్ చేయటానికి సై అంటున్నారు. అందులోనూ నిర్మాతలు కూడా హీరోయిన్ ఐటం సాంగ్ చేస్తే సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది అంటున్నారు.
మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు.ఐటం గర్ల్ గా సినిమాల్లోకి వచ్చిన తమకు..హీరోయిన్స్ పాత్రలు రావని, కానీ హీరోయిన్స్ మాత్రం తమ పాత్రలను లాగేసుకుంటున్నారని ఏడుపు మొహంతో చెప్పుకొచ్చింది.ఇప్పుడిలా సెన్సార్ పై మండిపడుతోంది. ఇక ఈ దేశీబాయ్స్ చిత్రంలో అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం,దీపికా పదుకోని,చిత్రాంగద సింగ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.దర్శకుడు రోహిత్ ధావన్ కిదే తొలి చిత్రం.రోహిత్ ధావన్ మరెవరో కాదు గతంలో ఎన్నో కామిడీ చిత్రాలు డైరక్ట్ చేసిన డేవిడ్ ధావన్ తనయడు. ఈ చిత్రం కూడా ఓ యాక్షన్ కామిడినే కావటం విశేషం.మ్ారి ఆమె మెర ఆలకించి రామ్ చరణ్ ఆమెకు ఆఫర్ ఇస్తారేమో చూడాలి.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: rakhi sawant ram charan teja chiranjeevi రాఖీ సావంత్ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి
ప్రభాస్, రానా, రాజమౌళి అంతా ఒక్క చోట చేరి రచ్చ.. ఆ రోజు ఫ్యాన్స్కు పండగే!
అంబానీ ఇంట్లో పెళ్లికి క్రేజీ పాప్స్టార్.. 100 చార్టెడ్ ఫ్లయిట్స్.. క్లింటన్ హాజరు!
నేను అంత కుసంస్కారిని కాదు: రాఘవేంద్రరావు
బ్లఫ్ మాస్టర్ మూవీ ట్రైలర్..!
నిజ జీవితం లో చాలా ఘోరంగా మోసపోయా..!
నేను తెలుగు హీరోయిన్ల నే ఎంకరేజ్ చెయ్యాలనుకుంటా కానీ ?
సుధీర్, రష్మీ కలసి తిరుపతిలో.. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తమిళ సినిమా
డ్రగ్స్ కేసు కలకలం: మీడియా ముందుకు హీరో రవితేజ తల్లి
అదేమైనా మగతనమా? గోపీ వేషాలు తగ్గించు: బిగ్ బాస్షోలో నాని ఫైర్
రవితేజ ఆవిష్కరించిన ''ప్రేమెంత పనిచేసే నారాయణ'' మూవీ ఫస్ట్ లుక్
శ్రీనువైట్ల మరో సాహసం.. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా?
‘నేల టిక్కెట్టు’ బాక్సాఫీస్ రిపోర్ట్: వచ్చింది ఎంత? రావాల్సింది ఎంత?
నేల టికెట్ సినిమా రివ్యూ: పక్కా మాస్గా రవితేజ!
'నేల టిక్కెట్టు' ప్రీమియర్ షో టాక్: రవితేజని వాడుకోలేక.. ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేక!
ట్విట్టర్ రివ్యూ: నేల టిక్కెట్టు.. మాస్ మహారాజ ప్రభావం, కళ్యాణ్ కృష్ణ ఈ సారి!
రవితేజ్ ముందు తొడకొట్టిన అమ్మాయి.. కల్యాణ్కృష్ణ ఏం చేశారంటే..
‘నేల టిక్కెట్టు’ కేవలం ఆ కేటగిరీ సినిమా కాదు: ఫిల్మీబీట్ ఇంటర్వ్యూలో కళ్యాణ్ కృష్ణ
సరికొత్త టెక్నాలజీతో నేల టికెట్టు.. 25న రిలీజ్!
టాలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో అగ్ర హీరో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అతడు మరెవరో కాదు మాస్ మహరాజ్ రవితేజ అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. రవితేజ గురించి ఇలా ప్రచారం మొదలైన నేపథ్యంలో ఆయన తల్లి రాజ్యలక్ష్మి మీడియాముందుకొచ్చారు.
తన కొడుకు గురించి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన మరో కుమారుడు భరత్ ఇష్యూపై కూడా ఆమె మాట్లాడారు. పలు సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.
డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమని ఆయన తల్లి రాజ్యలక్ష్మి అన్నారు. రవితేజకు కనీసం సిగరెట్ అలవాటు కూడా లేదని, అలాంటి వాడిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
భరత్ మద్యం మత్తులో రోడ్డుప్రమాదంలో చనిపోయాడనేది అవాస్తవమని రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. భరత్ చనిపోయే కొద్దిరోజుల ముందే చెడు అలవాట్లను మానేశాడని, బిగ్ బాస్ షోకు కూడా ఎంపికయ్యాడని ఆమె తెలిపారు.
తమ కుటుంబ ఆచారం ప్రకారమే భరత్ అంత్యక్రియలకు తాను హాజరు కాలేదని, కానీ మీడియాలో తమపై మరో రకంగా ప్రచారం జరుగుతోందని ఆమె తెలిపారు.
ఒకప్పుడు భరత్ డ్రగ్స్ కేసులో ఉన్నాడని... రవితేజను కూడా అదే విధంగా చూడటం సరికాదని రాజ్యలక్ష్మి తెలిపారు. భరత్ను దారిలో పెట్టేందుకు తాను రేయింబవళ్లు కనిపెట్టుకుని ఉండేదాన్నని, తర్వాత భరత్ చాలా మారిపోయాడని తెలిపారు.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
Read more about: ravi teja bharath raju tollywood రవితేజ భరత్ రాజు టాలీవుడ్
హీరో ప్రభాస్ చెప్పిన సమాధానంతో అంతా షాక్?
‘లస్ట్’ సీన్పై రియాక్ట్ అయిన కియారా అద్వానీ
తెలుగు డిస్ట్రిబ్యూటర్కు భారీ నష్టాలు మిగిల్చిన ‘కాలా’, ఎంతంటే?
ఫిల్మ్ నగర్ లో నటుడు మోహన్ బాబు ప్రెస్ మీట్
బిగ్ బాస్ సీజన్ 2 :బిగ్ బాస్ పై గణేష్ అసహనం
హీరోయిన్స్, యాంకర్స్ మొత్తం కలిపి 36 మంది పేర్లు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి
జంబలకిడి పంబ దర్శకుడు మురళి కృష్ణ ఇంటర్వ్యూ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
భారత ఆర్మీ రంగంలోకి దిగింది.
అర్ధరాత్రి 12:30 గంటలకు సర్జికల్ స్త్రైక్స్ అనే స్పెషల్ ఆపరేషన్ ద్వారా ప్రత్యేక ఆర్మీ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకెళ్ళి తీవ్రవాద శిబిరాల మీద దాడులు చేసాయి.
దాదాపుగా రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళి , 7 తీవ్రవాద శిబిరాలపై ఎనిమిది సార్లు దాడులు చేసాయి.
తీవ్రవాద శిబిరాలను భస్మీపటలం చేసి , అక్కడున్న తీవ్రవాదులందరినీ మట్టుబెట్టాయి. అదే సమయంలో తీవ్రవాదులకు సపోర్టు గా వచ్చిన పాక్ ఆర్మీ వారిని కూడా అంతు చూశాయి. పాక్ వైపున భారీగా ప్రాణ నష్టం జరిగింది.
సుమారుగా 4 గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ లో ఒక్క భారత సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదు.
ఈ మొత్తం స్పెషల్ ఆపరేషన్ అజిత్ దోవల్ గారి పర్యవేక్షణలో జరిగింది.
విజయవంతమైన ఈ స్పెషల్ ఆపరేషన్ పట్ల యావత్ భారతావని,” జై జవాన్ “, ” జయహో భారత్ ” అని ముక్త కంటంతో నినదిస్తోంది.
|
టాలీవుడ్ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం _ HMTV LIVE
టాలీవుడ్ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం
కనిపెట్టారా.. ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరో. ఇంకా లేదా..ఎంత ట్రై చేసినా తెలియట్లేదా.. చాలా సింపుల్ ఈ హీరోకి ఉన్న బిరుదుని కూడా చిన్న హింట్ ఇచ్చాం. అదేంటో గెస్ చేస్తే అతను ఎవరు అనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది. తెలిస్తే ఎవరనేది పేస్ బుక్ లో కామెంట్ చేయండి.
పార్టీ మరో ఐదేళ్లు నష్టపోతుంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
‘ఈయన చేరికతో కాంగ్రెస్కు మరింత బలం’
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
ఐఏఎస్ ఆమ్రపాలికి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక పదవి..
సంక్రాంతి పండుగ విశిష్టతలు
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం
ఎన్టీఆర్ బయోపిక్ : నాదెండ్ల కుటుంబం నోటీసులు
తమ్ముడు గురించి సంచలన విషయం చెప్పిన అమృత
ఇంతకీ ఈ స్వామి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవుల ప్రకటన
ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు.. ప్రణయ్ లేని అమృత.. ఆశయం అదే..
''మహానటి''కి కలెక్షన్ల వర్షం.. నైజాంలో దూసుకుపోతోంది.. 9 రోజులకు? _ Webdunia Telugu
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
''మహానటి''కి కలెక్షన్ల వర్షం.. నైజాంలో దూసుకుపోతోంది.. 9 రోజులకు?
అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ''మహానటి'' సినిమా విడుదలై బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్లో కలెక్షన్లలో దున్నేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమై
అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ''మహానటి'' సినిమా విడుదలై బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్లో కలెక్షన్లలో దున్నేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో ఈ నెల 9వ తేదీన ''మహానటి'' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విశేషమైన ఆదరణ పొందుతోంది.
సావిత్రికి గల క్రేజ్ అందరినీ థియేటర్స్కి ప్రేక్షకులను రప్పిస్తోంది. అందుకు దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకోవడానికి మహానటి సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ఈ సినిమా ఎంతమాత్రం జోరు తగ్గకుండా దూసుకుపోతోంది.
ముఖ్యంగా నైజామ్లో భారీ వసూళ్లు రాబడుతోంది. ఐదు రోజుల్లో రూ.3.47కోట్ల షేర్ను వసూలు చేసింది. తొమ్మిది రోజులకు రూ.5.89 కోట్ల షేర్ను సాధించింది. కథానాయిక ప్రాధాన్యత గల సినిమాకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమని సినీ యూనిట్ తెలిపింది.
అలాగే సావిత్రి జీవితంపై తెరకెక్కిన ''మహానటి'' చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇండస్ట్రీ బిగ్ షాట్స్ చిత్ర బృందాన్ని సన్మానాలు, సత్కారాలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ స్టార్స్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు బృందం సన్మానించారు.
సంబంధిత వార్తలు
'మహానటి' థియేటర్లో నటి హరితేజకు అవమానం... మీరు ఎవరిపక్కనైనా కూర్చుంటారంటూ...
టాలీవుడ్లో బయోపిక్స్ జోరు.. మహానటి తరహాలో సౌందర్య మూవీ?
దీనిపై మరింత చదవండి :
నాగ్ అశ్విన్
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
మంత్రి యనమల రామకృష్ణుడు జనవరికి అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి విజయవాడ : 2017 జనవరి, ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించనున్నట్టు ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు....
GSA Guest House - వివాహ వేదిక, హరిద్వార్
ప్రస్తుతంఆయనకు అక్కడ ప్రత్యేక వైద్య బృందం చికిత్సజరుపుతోంది. మరోవైపు, తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చదలవాడ కృష్ణమూర్తి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు.
|
భక్త శబరి…???భక్తి పరీక్షా???
చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణిగారు 15వ. తీరీకున ఒక అనుభవాన్ని ఈ మెయిల్ ద్వారా పంపించారు. చాలా అద్భుతమైన అనుభవం. ఇంకా విచిత్రమేమంటే ఈ రోజు ప్రచురిస్తున్న ఈ అధ్బుతమైన లీలకు బాబా వారు మరికొంత సమాచారం కూడా ఇమ్మని నాకు సూచించారు. అది ఏవిధంగా ఇచ్చారన్న విషయాన్ని ఈ లీల పూర్తయిన తరువాత వివరంగా ఇస్తున్నాను.*** అది కూడా చదవండి. ఈ లీల ప్రచురించడానికి కూడా బాబావారి అనుగ్రహం ఏ విధంగా ఇచ్చారో మనం గ్రహించుకోవచ్చు.
శ్రీమతి కృష్ణ వేణిగారు పంపిన అనుభవం :
ఈ మధ్యనే జరిగిన ఒక లీల గురించి మీకు చెబుతాను. ఈ అధ్బుతమైన లీల క్రిందటి గురువారం జరిగింది. మా ఇంటిలో మేమంతా ప్రతిరోజు రాత్రి కూడా మామూలుగానే భోజనాలు చేస్తాము. కొంత మంది గురువారాలలో ఫలహారాలు చేస్తారు. నేను గత మూడు వారాలుగా రాత్రి చపాతీలు చేయడం మొదలు పెట్టాను. మొదటి చపాతీ బాబా గారికి నైవేద్యంగా సమర్పించవచ్చని నా ఉద్దేశ్యం. కాని క్రిందటి వారం చపాతీలు చేద్దామని చూస్తే పిండి అయిపోయింది. నేను ముందర గమనించలేదు. అప్పటికే రాత్రి 7 గంటలయింది.
నేను బాబా దగ్గిర పెట్టిన అరటిపండ్లు రెండూ తెచ్చి ఒకటి మావారికి రెండోది నేను తిన్నాను. అపుడు నాకొక ఆలోచన వచ్చింది. ముసలాయన రూపంలో వచ్చి అన్నం పెట్టమని అడిగినది బాబాయేనేమోనని. వెంటనే వెబ్ సైట్ లో బాబా ప్రశ్నలకు జవాబులలో ప్రశ్న తలచుకుని సమాధానం చూశాను. “ప్రతి జీవిలోను నన్నే చూడు” అని సమాధానం వచ్చింది.
ఇక్కడ నేను మీకు మరొక విషయం చెప్పాలి. అతనికి అన్నం సరిపోలేదేమోనని, అరటిపండు ఇస్తే వద్దన్నాడు. కారణం ఆ అరటిపండు అంతకు ముందే బాబావారికి నైవేద్యం రూపంలో చేరింది కనుక. జరిగినదంతా అర్ధం చేసుకునేసరికి నా కళ్ళల్లో నీరు వచ్చింది. దివినుండి భువికి దిగి వచ్చి మా ఎంగిలి మెతుకులు తిన్నారు బాబా అని చాలా బాధ కలిగింది. తరువాత మావారిని అడిగాను ఇతనిని ఇంతకు ముందు ఎప్పుడయినా ఈప్రాంతంలో చూసారా అని. గత 30 సంవత్సరాలుగా నేనితనిని ఇంతవరకు చూడలేదని చెప్పారు. కాని నాకు ఎక్కడో చూసిన విధంగా అనిపించింది. మళ్ళీ వస్తాను అని చెప్పారు కాబట్టి బాబా వారి రాక కోసం ఎదురు చూస్తున్నాను.
ఆ రోజు ఉదయం భక్తి టీ.వీ. లో ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు ప్రసారమవుతున్న విజయేశ్వరీదేవిగారి ఆధ్యాత్మిక ప్రసంగం, పని చేసుకుంటూనే వింటు ఉన్నాను. ఆ రోజు ఆవిడ చెప్పిన ఉపన్యాసంలోని ఒక కధ కూడా చెపుతాను.
అతనికి నేను మిగిలిన అన్నం పెట్టినపుడు పొద్దున్న విన్న ఈ ప్రసంగం గుర్తుకు వచ్చింది.
(శ్రీమతి కృష్ణవేణి గారు ఈ రోజు ఉదయమ్ ఫోన్ లో ఆవిడ చెప్పిన కధను చెప్పడం జరిగింది. నేను గూగుల్ లో వెతికి ఆ కధను చదివాను. కధ మూడు విధాలుగా ఉన్నా గాని భావమ్ మాత్రం ఒకటే. విజయేశ్వరీ గారు చెప్పిన కధకి, నేను చదివిన ఈ కధకి చాలా మట్టుకు ఒకటే కనుక తేడా లేదు. ఆ కధను కూడా ఇక్కడ ఇస్తున్నాను. చదవండి.)
మహాభాతర యుధ్ధం తరువాత యుధిష్టిరుడు సింహాసనాన్నదిష్టించి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేసాడు. ఎంతో ధనం ఖర్చు చేసి వచ్చిన వారందరినీ లేదనకుండా దాన ధర్మాలు, విలువైన కానుకలతో సత్కరించాడు. గొప్ప అన్నదానాలు జరిపించుతున్నాడు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనాలు చేసి రాజును దీవించి వెడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి ఒక ముంగిస వచ్చింది. దాని శరీరం ఒకవైపు భాగం బంగారంగా మారి ఉంది. అక్కడ అన్నదానం జరిగిన చోట క్రింద పడ్డ మెతుకులలో పొర్లడం మొదలు పెట్టింది.
దాని శరీరం మరొక వైపు భాగం సహజంగా ఉంది. రాజుతో సహా అక్కడున్నవారందరూ ఆశ్చర్యంతో దానినే గమనించసాగారు. ఆ ముంగిస పొర్లుతూ తన శరీరాన్ని చూసుకోవడం, మళ్ళి మళ్ళి పొర్లడం ఈ విధంగా చేయసాగింది. ఆ ముంగిసకు మాటలాడే శక్తి కూడా ఉంది. ఆ విచిత్రాన్ని గమనించిన యుధిష్టురుడు దాని ప్రవర్తనకి కారణమడిగాడు. అపుడా ముంగిస ఒక కధను ఈ విధంగా చెప్పింది.
|
“రాజా! ఒక రాజ్యంలో ఒక గ్రామంలో కడు బీదవాడు తన భార్య, కొడుకు కోడలితో నివసిస్తున్నాడు. వారికి పూటగడవని స్థితి. తినడానికే ప్రతిరోజూ కష్టంగా ఉండేది. ఆ కుటుంబంలోనివారంతా ఎంతో భక్తి తత్పరులు. ఒకసారి ఆ రాజ్యంలో కరువు సంభవించింది. ఇక వీరి కుటుంబంలో ప్రతిరోజూ పస్తులుండవలసి వచ్చింది. ఒకరోజు ఆ కుటుంబ పెద్ద బయటకు వెళ్ళి అతి కష్టంమీద కాసిని బియ్యం తెచ్చాడు. భార్య అన్నం వండి నలుగురికి సమాన భాగాలు చేసింది. సరిగా వారు ముద్ద నోటిలో పెట్టుకోబోతుండగా తలుపు తట్టిన శబ్దమయింది. ఇంటి యజమాని తలుపు తీసి చూశాడు. బయట ఒక బాటసారి నిలబడి ఉన్నాడు. బాగా నీరసంతో ఆకలికి తాళలేక శోషవచ్చి పడిపోయేలా ఉన్నాడు. అపుడా యజమాని “అయ్యా! మీరు చాలా ఆకలితో ఉన్నట్లు కనబడుతున్నారు. లోపలికి రండని” ఆహ్వానించాడు. అపుడా బాటసారి తల ఊపి “అవును చాలా రోజులుగా నాకు తిండి దొరకలేదు. చాలా ఆకలితో ఉన్నాను” అన్నాడు. అపుడా యజమాని “అయ్యా! మీరు సరైన సమయానికి వచ్చారు. ఇపుడే మేము భోజనానికి కూర్చోబోతున్నాము” అని అతనిని భోజనానికి ఆహ్వానించి, తన భాగం అతనికి వడ్డించాడు. మిగిలినవారు ఇంకా అన్నం ముట్టకుండా ఆ అతిధినే చూస్తూ ఉన్నారు. ఆ బాటసారికి ఆకలి తీరకపోవడంతో మిగిలిన వారు కూడా ఒక్కొక్కరుగా తమ భాగాన్ని కూడా ఆయనకు వడ్డించి ఆయన ఆకలిని తీర్చారు. తృప్తి చెందిన ఆ బాటసారి లేచి బయటకు రాబోతుండగా ఇల్లంతా చాలా ప్రకాశవంతమయిన వెలుగుతో నిండిపోయింది. ఆ బాటసారి రూపంలో వచ్చిన భగవంతుడు వారితో “ మీరు ఈరోజు లోకంలో అన్నిటికన్నాఉత్తమమైన యజ్ఞం చేశారు. మీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను” అన్నాడు.
ఆ సమయంలో నేను ఆవైపు వెళ్ళడం, వారందరికీ మోక్షం కలగడం చూశాను. అక్కడ ఆ బాటసారి భుజించగా నేల మీద పడ్డ మెతుకులలో నేను పడటం జరిగింది. వాటిమీద పడ్డ నా శరీరం బంగారంగా మారిపోయింది. పడని భాగం సహజంగానే ఉంది. అప్పటినుండి మిగిలిన శరీరభాగం కూడా బంగారంగా మారుతుందనే ఆశతో ఎక్కడ యజ్ఞాలు జరిగినా అక్కడికి వెడుతూనే ఉన్నాను. కాని ఇంతవరకు ఫలితం కనపడలేదు. ప్రజలంతా నువ్వు ఎంతో గొప్ప యజ్ఞం చేస్తున్నావని పొగుడుతూ ఉంటే ఇక్కడకు వచ్చి, అన్నదానం జరిగిన చోట పడిన మెతుకులలో పొర్లుతూ ఉన్నాను. అయినా నా మిగిలిన శరీరభాగం బంగారంగా మారలేదు. ఆ బీదవాడు చేసిన యజ్ణం కంటే నీ యజ్ఞం గొప్పది కాదు” అని ముగించింది. యుధిష్టురుడు మాట్లాడే లోపే ఆ ముంగిస అక్కడినుండి అదృశ్యమయింది.
యుధిష్టురునికి జ్ణానోదయమయింది. యజ్ఞం చేయడానికి కావలసినది ధన కనక వస్తు వాహనాలు కాదు. ముఖ్యంగా కావలసినది స్వచ్చమయిన మనస్సు. మంచి దయార్ద్ర హృదయం. అంతే గాని విధి విధానాల ప్రకారం చేసిన యజ్ణ యాగాదులు కాదు. కీర్తి కోసం, యశస్సు కోసం చేసిన యజ్ణ యాగాదులు సత్ఫలితాలనివ్వవనీ, అన్ని దానాలకన్నా అన్నదానం మహత్తరమయినదని గ్రహించుకొన్నాడు.
ఆమె అనుభవాన్ని చదివిన తరువాత నాకు భక్త శబరి కధ గుర్తుకు వచ్చింది. భక్తురాలయిన శబరి విషయంలో శ్రీరామ చంద్రమూర్తి వారు మనకి ఏమని బోధించారో చూడండి.
శ్రీ సాయి సత్ చరిత్ర 9వ.అధ్యాయం కూడా గమనించండి. బాలారాం కొడుకు గోవింద్ తన తండ్రికి క్రియా కర్మ చేయటానికి వెడుతున్నానని, తరువాత షిరిడీకి వెడతానని తర్కడ్ వద్దకు వచ్చి చెప్పాడు. అతనితో బాబాకు ఏదైనా పంపాలని తర్కడ్ భార్యకు తోచింది. కాని ఇది వరకే బాబాకు నైవేద్యంగా అర్పించిన పేడా తప్ప ఇంట్లో వేరే ఏదీ లేదు. ప్రేమతో పెట్టితే ఏదైనా సాయి సంతోషంగా తిటారని ఆమె ఆ పేడాను ఆ అబ్బాయి సూతకంలో ఉన్నా అతని చేతికిచ్చి పంపింది. కాని గోవిందు షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు పేడా గదిలోనే మర్చిపోయాడు. కాని బాబా అతనికి తర్ఖడ్ భార్య ఇచ్చిన పేడాను గుర్తు చేసి, అతని చేత తెప్పించుకుని ప్రీతితో ఆరగించారు.
***సాయి బంధువులయిన పాఠకులందరికి ఇక్కడ మరొక విచిత్రం చెప్పాలి. ఈ లీలకు మరికొంత సమాచారం ఇమ్మని బాబా వారు సూచించారు.
కళ్ళుమూసుకుని పుస్తకం తెరిచన తరువాత 38 వ.అధ్యాయంలోని పేజీలో వచ్చిన సందేశం .. “సమయా సమయాలలో అతిధులు వచ్చినపుడు వారిని అన్నదానంతో సుఖ పెట్టడం గృహస్థుల ధర్మం. అన్నం పెట్టకుండా వారిని పంపి వేయడం అధోగతిని ఆహ్వానించుకున్నట్లే. వస్త్ర పాత్రాది దానంలో పాత్రతను చూచి ఆలోచించి ఇవ్వాలి. కాని అన్నదానంలో ఆ ఆలోచన అవసరం లేదు. ఇంటి ముందు ఎవరు ఎప్పుడు వచ్చినా అన్నం పెట్టకుండా వారి ననాదరం చేయటం ధర్మం కాదు.”
ముందు రోజు కొంత వరకు తయారు చేశాను. బాబావారు ఈ సందేశాన్ని ఈ రోజే ఇవ్వడం చేత, ఈ అనుభవాన్ని ఈ రోజే పూర్తి చేసి ఈ రోజే ప్రచురిస్తున్నాను.
Tags: భక్త శబరి…???భక్తి పరీక్షా???
Related Posts: భక్త శబరి…???భక్తి పరీక్షా???
|
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఏ రేంజ్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ ప్లాన్ చేశారు.
సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ చేస్తారట. వైజాగ్ లో రిలీజ్ చేయనున్న ఈ సినిమా ఆడియో కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో హీరో సిఎం కాబట్టి సినిమా ఆడియో కూడా అసెంబ్లీ సెట్ లో రిలీజ్ చేస్తారట. దీని కోసం కోటి దాకా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది.
అంతేకాదు డిఎస్పి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని తెలుస్తుంది. టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన భరత్ అనే నేను సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ కలక్షన్స్ సాధిస్తుందో చూడాలి. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపుల తర్వాత వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.
రోబో 2.0 ఆడియో లాంచ్ లో తలైవా రజినీకాంత్ అదిరిపోయే ఎంట్రెన్స్ ..!
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కలిఖో పౌల్ ప్రమాణ స్వీకారం _ తెలుగు360
Home అవీ ఇవీ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కలిఖో పౌల్ ప్రమాణ స్వీకారం
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు నిన్న ముగిసిపోయింది. కేంద్రం సలహా మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ రాష్ట్రంలో అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను శుక్రవారం ఎత్తివేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ నేత కలిఖో పౌల్ చేత నిన్న గవర్నర్ జెపి.రాజ్ ఖోవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయిన తమ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రోద్బలంతో కుట్ర పన్ని కూల్చివేసినందుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి నబం తుకి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కలిఖో పౌల్ కి కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది, బీజేపీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. కలిఖో పౌల్ ప్రభుత్వానికి తమ పార్టీ బయట నుండి మద్దతు ఇస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేత తమియో తగ తెలిపారు.
Next articleసింగపూర్ ఒప్పందాలు ఇప్పటికీ అనుమానాస్పదమే!
ఈ వీడియో కేతగిరీలు లో Close-up, వీడియోలు దాచిన కెమెరాలు, నైలాన్, అనుభవం లేని, ముసలి తల్లి, HD వీడియో అసలు పేరు ఈ సినిమా మరియు సెక్సీ వీడియోలు దాచిన కెమెరాలు watch ఉచిత
అమ్మాయి చేతితో అబ్బాయికి హస్త ప్రయోగం జర్మన్ పోర్న్
లో ప్రభుత్వ మరియు యువ
గృహిణి మరియు కొవ్వు అందమైన మహిళలు
Banged మరియు ముగ్గరితో సెక్స్
నా భార్య మరియు Apostate
ధెంగడమ్ మరియు మోసం
Whiteghetto మరియు సమూహం హార్డ్ పోర్న్
దుష్ట మరియు అమ్మాయి యొక్క సెక్స్ అధికారం
ఆమె పుస్సీ మరియు క్రీడలు
తల్లి మరియు శృంగార మొదటి వ్యక్తి
ఒక వేశ్య వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్ నోటిలో
18 సంవత్సరాల Fatties Voyeurism అనిమేటెడ్ అశ్లీలత పోర్న్ అబ్బాయి నోట్లో పూకు అమ్మాయి నోట్లో ఈత దుస్తులతో ఉండటం ఉపాధ్యాయులు కాంతి శృంగార కాలేజ్ కాస్టింగ్ కోసం పోర్న్ మోడల్ గుంపు సెక్స్ గ్రూప్ సెక్స్ చాలా పాత మహిళలు తమాషా వీడియోల త్రాగుట నేకెడ్ పోర్న్ స్టార్ పరిపక్వ temptress పాదాల కదలిక పార్టీ ప్రకృతి ప్రముఖహస్త ప్రయోగం చేయునప్పుడు ముధీరిన సెక్స్ వీర్య ధ్రవమ్ వచేంతవరకు Facials సభ్యుడు రంధ్రం నుండి సముద్రతీరం స్వచ్ఛమైన లోపల అన్ని కెటగిరీలు
14న జాతినుద్దేశించి వాజ్పేయి ప్రసంగం _ News Channel -pm to address nation on friday - Telugu Oneindia
14న జాతినుద్దేశించి వాజ్పేయి ప్రసంగం
న్యూఢిల్లీ: అమెరికా నగరాలపై తీవ్రవాదుల దాడులు జరిగిన నేపథ్యంలో భారత ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి శుక్రవారంనాడు దూరదర్శన్లో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాజ్పేయి అధ్యక్షతన 45 నిమిషాల పాటు జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానంతరం విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ గురువారంవిలేకరులతో ఆ విషయం చెప్పారు.
అమెరికా, తదితర దేశాల్లోని పరిణామాల నేపథ్యంలో భద్రతకు సంబంధించి తలెత్తిన సమస్యలతో పాటు అంతర్జాతీయ పరిస్థితిని సమావేశంలో సమీక్షించినట్లు ఆయన తెలిపారు.
అమెరికాలో దాడుల అనంతరం అకస్మాత్తుగా పెరిగిన ధరలపై, ఆర్థిక పరిణామాలపై సమావేశం సమీక్ష జరిపింది. హోంమంత్రి ఎల్.కె. అద్వానీ, విదేశాంగ కార్యదర్శి చోకిలా అయ్యర్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మలక్పేట్, జహీరాబాద్ అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్, 'టీఆర్ఎస్లో అసంతృప్తి క్లోజ్ '
|
ఘోర ప్రమాదం: ఆటో-లారీ ఢీ, ఐదుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు _ road accident in jadcherla: five killed - Telugu Oneindia
జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఫ్లైవర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
బాధితులు బండమీదిపల్లి పరిసర గ్రామాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగన్పై దాడి ఆరోజే ఎందుకు? - Oneindia Telugu
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై యత్నంపై అనేక అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితుడు శ్రీనివాస్ జగన్ అభిమానే అయితే ఆయనపై దాడి ఎందుకు చేస్తారని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తుండగా.. టీడీపీ మాత్రం నిందితుడు సానుభూతి కోసమే దాడి చేశాడంటూ ఆరోపిస్తున్నారు.
జగన్ పాదయాత్రకు మొదటి బ్రేక్ పడింది... - Telugumuchatlu
జగన్ పాదయాత్రకు మొదటి బ్రేక్ పడింది…
Next Post:గుంటూరులో అగ్నిప్రమాదం..
మున్సిపాలిటిల్లో పని చేస్తున్న కార్మికులు సమస్యలను సత్వరం పరిష్కరించాలంటు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. దీక్షలు ఏఐటియుసి కార్యదర్శి వెంకట్రమణారెడ్డి , కార్మిక సంఘ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో ఏడవ రోజు దీక్షలు జరిగాయి. బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులనుద్ధేశించి వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోకుండ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉధ్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు వెట్టిచాకిరి చేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఎక్కడ ఇస్తున్నారని నిలధీశారు. ప్రభుత్వం జారీ చేసిన 279 జీవోను రద్దు చేయాలని, ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పట్టణం విస్తరిస్తున్నందున విస్తరణ ప్రాంతాలకు కొత్త కార్మికులను నియమించాలని , కార్మికులందరికి ఇండ్లు, పెన్షన్ , ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఈ విషయమై వెంటనే ప్రభుత్వం స్పందించాలని లేకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డెప్ప, వెంకట్రమణ, రెడ్డెమ్మ, చిన్న నాగయ్య, నాగమ్మ, ఈశ్వరమ్మ, కవిత, ఎం.లక్ష్మి, శీరిష, ఆంజప్ప, సుమన్, రాములు, బాబు, అంజి, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
Previous Post:ఎన్నికల తరువాత మజ్లీస్, తెరాసలుండవు : అమిత్ షా
Next Post: క్రికెట్ మ్యాచ్ కు భారీ బందోబస్తు
మిచెల్ స్టార్క్ ఔట్.. పాటలు పాడుతూ.. స్టెప్లు వేసిన కోహ్లీ..! - Oneindia Telugu
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఆసీస్ గడ్డపై భారీ అంచనాల మధ్య తొలి ఇన్నింగ్స్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ (3) బ్యాట్తో విఫలమైనప్పటికీ, మైదానంలో మాత్రం జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాడు.
రోహిత్ ప్లాన్.. అలా చేయాలని ముందే అనుకున్నాం..! - Oneindia Telugu
వెనిస్ నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ ప్లొవ్దీవ్ వరకు - aviobilet.com
గమ్యం:: ప్రపంచ » యూరోప్ » బల్గేరియా » వెనిస్ - ప్లొవ్దీవ్
శ్యామలీయం: వివేచన - 21 ఏదో ఒక నాటికి..
మిత్రులు శంకరయ్యగారికి ఈ పద్యం నచ్చినందుకు ధన్యవాదాలు.
ఈ రోజుల్లో పద్యాలంటే జనం అవేవో లేండ్ మైన్స్ అన్నట్లుగా తప్పుకుని తిరుగుతున్నారు. ఈ విషయం ఈ పద్యాల సందర్భంలోను నిర్ద్వందంగా నిజం అని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ 21 పద్యాలనూ చదవటానికి సాహసించిన వారు (విలోమక్రమంలో)
( 16 + 15 + 25 + 25 + 32 + 32 + 14 + 43 + 31 + 12 + 11 + 21 + 44 + 38 + 21 + 20 + 23 + 17 + 38 + 96 + 188 ) మొత్తం 762 మంది. అంటే సగటున ఒక్కో పద్యాన్నీ 36 మంది చదివారన్న మాట. ఇందులో కూడా మొదటి రెండు పద్యాలనే 188+96 = 284 మంది చదివారు. అంటే మిగిలిన పద్యాలకు సగటు చదువరులు 25 అన్నమాట.
ఈ లెక్కలతో నాకు నిమిత్తం లేదు. కేవలం చదువరుల్లో కొందరికి ఆసక్తి ఉండవచ్చును కాబట్టి తెలియజేసాను. ఈ వివేచనపద్యాలు ఆయన వ్రాయ మన్నన్నీ వస్తాయి వాటి దారిన అవి నిక్షేపంగా.
అంతా 'లెక్ఖల మాయ !!
జిలేబీ గారు, మీ కోసం ఒక లెక్కల పద్యం చెప్పాను చదువుకోండి.
కాశ్మీర్లో పాక్ సైనికుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా పూరిలోని హజీపూర్సెక్టార్లో పాకిస్థాన్ సైనికులు బుధవారం సాయంత్రంపెద్ద యెత్తున కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు మరణించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్సైన్యం ఫిల్లికోట్, బాల్కోట్, సౌర, హట్లాంగు గ్రామాల్లోని భారతసైనిక స్థావరాలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆర్మీ బంకర్లోని ఆరుగురు గాయపడగా ఒకరు మరణించారు. పాకిస్థాన్సైనికులపై భారత సైన్యం పెద్ద యెత్తున ఎదురు కాల్పులకు దిగినట్లు సమాచారం.
|
నా కలం కదిలిన వేళ.......: సూపర్ క్లిక్స్ ..... పట్టేసా... నా కెమెరాలో పెట్టేసా..
చిలమకూరు విజయమోహన్ January 4, 2010 at 11:11 PM
పెట్టేశా నా డెస్క్ టాప్ లో వాల్ పేపర కింద పెట్టేశా :-)
చాలా బాగున్నాయి. ముఖ్యంగా రెండవది.
venuram గారు, చిలమకూరు విజయమోహన్ గారు, జయ గారు, సురేష్ బాబు గారు, kvsv గారు, Anonymous గారు చాలా చాలా థాంక్స్ అండీ...
durgeswara గారు చాలా థాంక్స్ అండీ... తప్పకుండా వస్తుంది ఫొటొ తీయడం... :-)
అన్ని ఫొటొలు 90 మైళ్ళ స్పీడ్ లొ తీసినవేనండీ.... ఒక్క అర్ట్ మ్యూజియం ఫొటొ తప్ప....
అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను, అక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి.
ఈ గ్రంధములో ‘Inwardness of Sai Baba’ అనే అధ్యాయమును తొలగించు. నా అంతరంగము సముద్రమువలే లోతైనది. నా రూపురేఖలుగాని, నా అంతరంగ స్థితినిగాని, సామాన్య మానవులు ఎవరూ తెలుసుకొనజాలరు. నా ‘INWARDNESS’ ను రచించుటకు గాని, చిత్రీకరించుటకు గాని వ్యర్ధప్రయత్నం చేయకు. అదేవిధముగా – ‘RELIVENCE OF SAI BABA’S PREACHINGS TO THE PRESENT GENERATION’ - ను అధ్యాయమును కూడా తొలగించు.
‘THE PEARLS OF SAI TATWA’ అనే అధ్యాయములో (1) శ్రవణము – మననము, (2) ఆత్మ పరిశోధన, (3) సమాధి స్థితి (4) సాధనలో ఓంకార ప్రాముఖ్యత, (5) బ్రహ్మసత్యం – జగత్ మిధ్య, (6) నా తత్త్వ సారాంశములను కూడా వివరముగా విశదీకరించు.
నేను సామాన్య నాగేంద్రుడనని తలంచరాదు. నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడను. నాకు సర్వస్వము తెలియును. నేను మీ యింటిచుట్టూ మీ సంరక్షాణార్ధము తిరుగుచున్నాను.
నన్ను నమ్మిన నిన్ను, నీ కుటుంబమువారిని సదా సంరక్షించెదను. నీ సమీపములో నివశించుచున్న సహచరులు నాయందు నమ్మకము లేక నా పూజను నిత్యము చేయుటలేదు. వారు కూడా నా నామస్మరణ చేసిన వారిని కష్టములనుండి తొలగించెదను. నేనెవరో నా మహత్యమేమిటో తెలుసుకొని నన్ను నిత్యము ప్రార్ధించిన కష్టములనుండి బయటపడెదరు.
ఇతర సాయి భక్తులను విమర్శించవద్దు. అందరూ నీ కంటే గొప్పవారని భావనలో వుండు.
జూలై 31, 1992, రాత్రి 9 గంటలకు డాక్టరు శ్రీ జి.వి.రత్నంగారి పూజా మందిరములో శ్రీసాయిబాబా యిచ్చిన దివ్య సందేశము.
నిన్ను ఆహ్వానించిన సాయి భక్తునికి నా తత్త్వము గురించి ఒక మాసపత్రిక నడపవలయునని ఆసక్తి కలిగినది. అది అంత తేలికైన విషయము కాదు. నేను ఎవరో నా అవతారము ఏమిటో తెలుసుకొనిన తరువాతనే యితరులకు బోధ చేయుటకు ప్రయత్నించమని చెప్పు. తాను గ్రహించకుండా తన పత్రిక ద్వారా యితరులకు బోధన చేయుటకు ప్రయత్నం చేయవద్దని చెప్పు. ఈ పత్రిక ప్రచురణకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మ విశ్వాసముతో ధృఢ నిశ్చయముతో ముందుకు పోసాగిన జయము సాధించగలడు. కాని ముందు అడుగు వేయునప్పుడు కడు జాగరూకత వహించిన తర్వాతనే ప్రచురణ ప్రారంభించమని చెప్పు.
ప్రతి వ్యాసంలో నాతత్త్వ వేదాంత సారము గాని, నా లీలలు గాని. వున్నవో లేవో పరిశీలించి తర్వాతనే ప్రచురించండి.
సమాచార సేకరణ … _ Dexter's Lab
చాలా ఉపయోగ కరమైన విషయాలు ప్రవీణ్. ఒక నిమిషం క్రితం చేతిలో ఉన్న పెన్ను ఇప్పుడు ఎక్కడ ఉందో అని పైనా కిందా వెతుకునే నాలాంటి వాడికి ఈ ట్రిక్కులు ఉపయోగపడతాయి. ఎటొచ్చీ ఇబ్బది ఏంటంటే, వీటిని కాస్త శర్ద్ధగా ప్రాక్టీసు చెయ్యాలి!
“ఇలా చేస్తా”నంటూనే ఎలా చెయ్యాలో తెలియజేశారు. నెనర్లు. ఈ ఫీడ్ ల గొడవేంటో నాకింతవరకు సరిగా కొరుకుడు పడింది కాదు. దాని గురించి ఎక్కడైనా ట్యూషన్ లో చేరాలి.
ప్రవీణ్,మీ పోస్టు పుణ్యమా అని గూగుల్ రీడర్ లో నేను రెగ్యులర్ గా చదివే బ్లాగులన్నీ జత చేసుకున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది మీ బ్లాగు ని జత చేయలేదని. ఎంత కృతఘ్నుణ్ణో కదా.. Sorry, Now you are there in my list 🙂 I am a regular reader of your blog
@ కొత్త పాళీ:గొప్పగొప్ప వాళ్ళు అలాగే పరధ్యానం కలిగి ఉంటారు లెండి. :)@ ఉమాశంకర్:కృతజ్ఞతలు! టపా ఉపయోగపడినందుకు సంతోషం.@ తాడేపల్లి గారు:ఉపయోగపడుతుందంటే చాలా కాలం క్రితం వ్రాసిన నా ఇంతకు ముందు టపా ఒకసారి చూడండి.@ venkat:నేను ఎక్కువగా అందులో టెక్నాలజీ కాక మామూలు విషయాలు ట్వీట్ చేస్తాను. అందుకే దాని లంకె ఇవ్వలేదు. నా ట్విట్టర్ లంకె ఇది.
ప్రవీణ్ గారూ ! మీకభ్యంతరం లేదంటే ఆ వ్యాస విషయాల్ని మీ పేరుతో నా బ్లాగు పుస్తకంలో ఉటంకిస్తాను.
@ తాడేపల్లి గారు:”attribution”తో మీరు నా బ్లాగులో ఏ టపానన్నా ఉపయోగించుకోవడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు.
@Souju:మీకు ఈ టపా ఉపయోగపడినందుకు సంతోషం. మీరూ తెలుగులో వ్రాయాలనుకుంటే లేఖిని చూడండి.
వసుంధర వెబ్సైట్లో సెప్టెంబర్ 5 టపాలు _ వసుంధర అక్షరజాలం
వసుంధర వెబ్సైట్లో సెప్టెంబర్ 5 టపాలు
10 _ ఏప్రిల్ _ 2018 _ చాకిరేవు chaakirevu chakirevu _ పేజీ 2
సాక్షాత్తు రిజర్వు బ్యాంకు చేసిన సర్వే ఫలితాలు
విశ్వాసం మరియు అంచానాల గురించి
బెంగుళూరు, చెన్నై, ముంబై, డిల్లీ మరియు కలకత్తా లలో వున్న
5297 మంది మీద నిర్వహించిన సర్వే ఇది
ఆర్థికపరిస్థితి, ఆదాయం, ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు,
మోడీ ప్రభుత్వానికి
తులసి నీరును గుర్తు చేయడమే. ….చాకిరేవు.
|
Previous ఆ తూలికపై ఏ రంగులు కలిసెనో… Next సా… పా… సా….
వీరేంద్ర గారూ…
మీకు ఈ లొల్లాయి కొక్కిరాయి గీతల్లో ఎంతో సమాచారం కనిపించిందా! 🙂 ధన్యవాదాలు.
నువ్వు చదవనివారా నా ఈ పిచ్చి రాతలు… జాగర్తరొరేయ్. కలిసినప్పుడు తాట తీస్తాను.
Ap అసెంబ్లీ : బోటు ప్రమాదంపై చర్చ - Oneindia Telugu
విజయవాడలో పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అక్కడే ఉన్న స్థానికులు పలువురిని కాపాడారని చెప్పారు. ఓ స్థానికుడు 9మందిని కాపాడారని తెలిపారు.
పడవ ప్రమాదం దురదృష్టకరమన్నారు. ఇరవై మంది మృతి చెందారని, ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఇద్దరి ఆచూకీ గుర్తించాల్సి ఉందన్నారు. ఇద్దరు బోటు సిబ్బంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.రివర్ బోటింగ్ సంస్థ బాధ్యతారాహిత్యం వల్ల ప్రమాదం జరిగిందని చంద్రబాబు చెప్పారు. బోటుకు అనుమతి లేదని చెప్పారు. డ్రైవర్కు అనుభవం కూడా లేదని చెప్పారు. టూరిజం అధికారులు చెప్పినా బోటును నడిపారన్నారు. కుదుపులకు లోను కావడంతో అందరు ఒకవైపు వచ్చారని, దీంతో బోటు తిరగబడిందన్నారు.
Just దైవ కణం అన్న concept ఉదహరించినందుకే ఎంత హడావిడి ఎంత అభినందనలు జరుగుతున్నాయో కదా. మన పురాణాలు, ఉపనిషత్తులు ఇంకా ఎన్నో విషయాలు అసలు మూలం గురించి తెలియా జేస్తున్నాయి. అవి అన్నీ వీళ్ళకి ఆధారాలు లేని విషయాలు. కాబటి గుర్తించరు
గురువారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - Latest Telugu News Telugu Online Latest News
గురువారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
– పత్తి తేమ శాతం 12 శాతం ఉండేలా రైతులు జాగ్రత్త వహించాలి
-మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి ఆధ్వర్యంలో సమీక్ష
గురువారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 267 జిన్నింగ్ మిల్స్ లో పత్తి కొనుగోలు కేంద్రాలను, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
పత్తి రైతుల నుంచి ఇప్పటికే పత్తి కొనుగొళ్లు ప్రారంభమయ్యాయయని చెప్పారు. జిన్నెర్స్ పదవ తేదీ లోపల , సీసీఐతో అగ్రీమెంట్స్ చేసుకోవాలని సూచించారు రైతులు తొందరపడి పత్తి అమ్మకాలు చేయవద్దని, పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తక్కువ పలుకుతుందని, పత్తిలో తేమ 12 శాతం ఉంటే ఎక్కువ ధర రైతులకు అందుతుందని లక్ష్మీబాయి తెలిపారు.
పత్తి ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు సూచించారు. ఈ విషయాన్ని రైతులకు తెలియజెప్పేలా మార్కెటింగ్ DD , జేడీలు ప్రచారం చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలును పర్యవేక్షించడానికి, రైతులకు ఇబ్బందులు లేకుండా క్షేత్ర స్థాయిలో నిత్యం సమీక్షించడానికి 9 మంది అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్ లో 40, సిద్దిపేటలో 8, నిర్మల్ జిల్లాలో 21 మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్వింటా 1700 రూపాయల మద్ధతు ధరతో లక్షా 48 వేల క్వింటాళ్ల మొక్క జొన్నలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెసలు కొనుగోలుకు ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసి 6975 మద్దతు ధరతో 9,411 క్వింటాళ్ల పెసలు ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మినుములు, సోయ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని గోదాములన్నంటినీ వినియోగం తేవాలని, ఎక్కడా తాళాలు వేసి ఉండే పరిస్థితి ఉండరాదని మార్కెటింగ్ శాఖ అధికారులకు లక్ష్మీబాయి సూచించారు. ఈ సమీక్షలో మార్కెఫెడ్ ఎండీ సురేందర్ రెడ్డి, వేర్ హౌస్ ఎండీ భాస్కరా చారి, మార్కెటింగ్ ఓఎస్డీ జనార్థన్ రావు, మార్కెటింగ్ శాఖ డీడీలు, జేడీలు పాల్గొన్నారు.
Previous Post: పైకి అంతా బాగున్నా..తీవ్ర ఒత్తిళ్లలో కేసీఆర్!
Next Post:త్వరలో కేసీఆర్ పై చార్జ్ షీట్ : బీజేపీ
ఐక్య రాజ్య సమితి యూత్ అసెంబ్లీకి గుంటూరువాసి నిమ్మగడ్డ అఖిల్
గుంటూరు: ఐక్య రాజ్య సమితి యూత్ అసెంబ్లీ (యువ సమ్మేళనం)కి గుంటూరు జిల్లాకు చెందిన నిమ్మగడ్డ అఖిల్ ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు న్యూయార్క్లో యూత్ అసెంబ్లీ 2018 నిర్వహించనున్నారు.
దీనికి తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన అఖిల్ ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని చార్లెట్లో ఉంటున్నారు. కంప్యూటర్ సైన్సులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు.
అవినీతి, విద్య, నిరుద్యోగం, వాతావరణ సమస్యలు తదితర 17 అంశాలపై పదిహేనేళ్లుగా ఐక్య రాజ్య సమితి యువ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలు, నాయకత్వ ప్రతిభ ఆధారంగా యువతను ఎంపిక చేసి చర్చలకు ఆహ్వానిస్తారు.
|
మాజీ సీఎం నల్లారి కిరణ్ గతంలో ప్రాతినిథ్యం వహించిన పీలేరులో అంతో ఇంతో ఈ పార్టీకి ఉనికి ఉందని ఆయన సన్నిహితుల అంచనా. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఈ సీటును ఒప్పందం కుదిరితే అడగాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలు స్తోంది. టీడీపీ కూడా ఇందుకు అంగీకరిస్తుందనే సంకేతాలందినట్లు హస్తం పార్టీ నాయకులు చెబు తున్నారు. ఈ ఆకస్మిక రాజకీయ మార్పు కిరణ్ సోదరుడు కిషోర్కు మింగుడుపడటంలేదు. కిరణ్ మళ్లీ సొంత గూడు కాంగ్రెస్లో చేరిపోయారు.
తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ పార్టీతో టీడీపీకి సఖ్యత కుదిరింది. పొరుగున ఉన్న తెలంగాణాలో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కూడా రాహుల్తో చంద్రబాబు రాసుకు పూసుకు తిరుగుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో కూడా పొత్తు ఉంటుందనే సంకేతాలు కాంగ్రెస్కు చేరాయి.
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కిరణ్ 2014 ఎన్నికల తరువాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తమ్ముడు కిషోర్ వైఖరి ఇందుకు కారణమని మాజీ సీఎం వర్గీయుల భావన. టీడీపీలో చేరిన కిషోర్ తరువాత అన్నను దూరంగా పెడుతూ వచ్చారు. అన్న సీఎంగా ఉన్నప్పుడు అన్నీ అనుభవించి… అధికారం పోయాక ఆయన్ను పట్టించుకోలేదు. ఇటీవల సొంతూరు నగరిపల్లి వచ్చినా వీరిద్దరూ కలుసుకోలేదు. తండ్రి సమాధి వద్ద ఎదురుపడ్డా అన్నను పలుకరించకుండా వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి పొత్తు ఖరారు చేసుకున్నారు.
Next Post:రియల్ టైమ్ గవర్నెనన్స్ లో రేషన్ కార్డులు
4). గుండెజబ్బులకు...విష్ణుసహస్రనామం /
5). పిల్లల అనారోగ్యానికి...మృత్యుజయస్తోత్రం.
6). పిచ్చి....సరస్వతి / ప్రత్యంగిరా సూక్తం.
8). నేత్ర దోషాలకి....అరుణం/సౌందర్య లహరి.
9). సమస్త రోగాలకు....కూష్మాండ మన్త్రమ్.
Posted in: 70's-90's పాటలు,ఇళయరాజా,చిత్ర,బాలు,వంశీ,సిరివెన్నెల
క్లాస్, మాస్ సమానం గా ఇష్టపడే డైరెక్టర్ వంశీ గారు అనిపిస్తుంది నాకు. ముఖ్యం గా గోదావరి + ఆ జిల్లాల పై ఆయనకు గల మక్కువ తన ప్రతీ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది..వంశీగారి లోని భావుకుడిని అర్ధం చేసుకుంటే ఆయన ప్రతి పాటా ఓ ఐ ఫీస్ట్..లేకుంటే ఓ ఏబ్ స్ట్రాక్ట్ (abstract)..
చాలా కరెక్ట్ గా చెప్పారు శాంతి గారు. థాంక్స్ ఫర్ ద కామెంట్.
Home » BOOKS » ఇస్లాం మరియు జాత్యాభిమానం : M.A.అభిలాష్
0 Response to "ఇస్లాం మరియు జాత్యాభిమానం : M.A.అభిలాష్"
అమెరికాలో చదువుకోవాలంటే… పూర్తి సమాచారం.. _ site-central library
కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహసమాధి - Oneindia Telugu
అనారోగ్యంతో మరణించిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కాసేపట్లో మహాసమాధి కానున్నారు. జయేంద్ర సరస్వతి పార్థివదేహానికి వేదపండితులు మహాభిషేకం నిర్వహిస్తున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే మహాసమాధి చేయనున్నారు. స్వామిని కడసారి దర్శనం కోసం భారీగా భక్తులు మఠానికి తరలివస్తున్నారు. కొంతకాలంగా రక్తపోటు, తీవ్ర మధుమేహం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు కన్నమూశారు.. రోజూలాగానే బుధవారం ఉదయం కూడా 7.10 గంటల వరకూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే వెంటనే అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే స్పృహతప్పి పడిపోయారు. సేవకులు స్వామీజీని సమీపంలోని ఏబీసీ హాస్పిటల్కు తరలించారు.
వైద్యులు ఆయనకు స్వస్థత చేకూర్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. జయేంద్ర సరస్వతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.గురువారం ఉదయం నుండి జయేంద్ర సరస్వతి మహసమాధి కోసం ఏర్పాట్లు చేశారు.
|
ఎంపీ పొంగులేటి ఇళ్లల్లో ఐటీ సోదాలు - Latest Telugu News Telugumuchatlu News
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఆదాయపన్ను శాఖాధికారులు దాడులు జరిపారు. మంగళవారం ఖమ్మంతోపాటు హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లోగల పొంగులేటి ఇళ్లు, కంపెనీలపై ఏకకాలంలో దాడి చేసి సోదాలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగానే కాకుండానే బడా కాంట్రాక్టర్గా ఉన్నారు. కాంట్రాక్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. గత సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లోనూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూసినా నిరాశే మిగిలింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తాను పోటీ చేయకుండా తన అనుచరులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక సీట్లు కేటాయించాలని ప్రయత్నించి భంగపడ్డారు.
ఇదిలా ఉండగా వైఎస్ఆర్సిపి నుంచి టీఆర్ఎస్ పార్టిలో చేరిన సమయంలో భారీగా కాంట్రాక్టులు దక్కించుకున్నారనే విమర్శలు విన్పించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పలు కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి పనులకు పొంగులేటి కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న పొంగులేటిపై ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
లండన్: ప్రపంచంలోనే అతిపెద్ద స్థూలకాయునిగా విశ్వసిస్తున్న బ్రిటన్ పౌరుడు కీత్ మార్టిన్(44) మృతి చెందారు. 444.52 కేజీల బరువుతో ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. మార్టిన్ కొంతకాలంగా వూపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. భారీ శరీరాకృతి, అత్యధిక బరువుతో ఆయన తీవ్రంగా సతమతమయ్యారు. సుమారు 8 నెలల క్రితమే తన భారీకాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యులు కీత్ జీర్ణాశయంలోని మూడొంతుల భాగాన్ని తొలగించి, చిన్నగా కుదించారు.
బంగారు గొడ్డలి _ ప్రవీణ్ కుమార్ ఏకాంబరం
ఒక స్పందన to “బంగారు గొడ్డలి”
న్యూఢిల్లీ: వాజ్పేయి నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) వచ్చే లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అవుట్లుక్ సర్వే తేల్చింది. ఎన్డిఎకు 280 నుంచి 290 సీట్ల వస్తాయని సర్వే వెల్లడించింది.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు 159, 169 సీట్ల మధ్య వస్తాయని అవుట్లుక్ కోసం మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండిఆర్ఎ) నిర్వహించిన సర్వేలో తేలింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి 1999 ఎన్నికల్లో కన్నా కాస్తా ఎక్కువ సీట్లు వస్తాయట. ప్రస్తుతం 182 లోక్సభ్యులున్న బిజెపికి ఈ ఎన్నికల్లో 195 సీట్లు గెల్చుకుంటుందని సర్వే తేల్చింది. కాంగ్రెస్ పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా దిగజారిపోతుందని సర్వే అంటోంది. కాంగ్రెస్కు 103 సీట్లు మాత్రమే వస్తాయట. ఇప్పుడు కాంగ్రెస్కు 114 మంది సిట్టింగ్ సభ్యులున్నారు.
కాంగ్రెస్ మిత్రపక్షాల పరిస్థితి మాత్రం కాస్తా మెరుగ్గా ఉంటుందట. వీరి సంఖ్య లోక్సభలో 40 నుంచి 61కి పెరుగుతుందని అవుట్లుక్ అంటోంది. ఎన్డిఎ మిత్రపక్షాల మాత్రం 8 సీట్లు కోల్పోతారట. ఇతర పార్టీలకు 89 నుంచి 99 సీట్ల వరకు వస్తాయని సర్వే వెల్లడించింది.
జయ జయ గణపతి దివ్య నమస్తే __
Category: తూర్పుగోదావరి
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన చాకలి హుసేనప్పకు దెబ్బ తగలింది. దీంతో ఆ దెబ్బకు కట్టుకట్టేందుకు కొన్ని ఆకులు తెచ్చిన అతని సోదరుడు మొగులప్ప ఇంటి ఆవరణలో ఉన్న రాతిపై నూరడం మొదలు పెట్టాడు.ఇంతలో ఆ బండ సందులోంచి రెండు పాము పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో వాటిని చుట్టుపక్కల వారి సాయంతో చంపి, ఆ బండను తొలగించగా అక్కడి నుంచి కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు బయటకొచ్చాయి. దీంతో సుమారు 300 పాము పిల్లలను చంపి తగులబెట్టారు. తెల్లవారిన తరువాత మరోనాలుగు పాము పిల్లలు బయటకు రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన బండరాళ్లనూ పెకిలించి చూడగా వందల సంఖ్యలో పాము పిల్లలు, గుడ్లు బయటపడ్డాయి. వాటిని చంపేసి కాల్చివేశారు.
Previous articleరంగస్థలం -రివ్యూ
తమిళనాడు లో స్వైన్ ఫ్లూ కలకలం….ముగ్గురు మృతి!
వాస్తవం ప్రతినిధి: తమిళనాడు రాష్ట్రంలో మరోసారి స్వైన్ఫ్లూ కలకలం రేపుతోంది. ఈ స్వైన్ ఫ్లూ కారణంగా మూడు రోజుల్లో ముగ్గురు మృతి చెందడంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మదురైకి చెందిన కాశిమయన్...
|
పాకిస్థాన్లోని 20 ఉగ్రవాద సంస్థల జాబితాను అమెరికా ఆ దేశానికి ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రముఖ పాకిస్థాన్ పత్రిక డాన్ తన కథనంలో ప్రచురించింది. ఎల్ఈటీ, జేఈఎం, హక్కానీ నెట్వర్క్తో పాటు పలు ఉగ్రవాద సంస్థల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో మొదటి స్థానంలో హక్కాని నెట్వర్క్ ఉంది. పాక్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారత్, అఫ్గానిస్థాన్లో ఆయా ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడుతోందని అమెరికా పేర్కొంది.
ఈ జాబితాలో ఉగ్రవాద సంస్థలను మూడు రకాలుగా అమెరికా విభజించింది. 'అఫ్గానిస్థాన్లో దాడులు చేస్తున్న సంస్థలు', 'పాకిస్థాన్ లోపలే ఉంటూ దాడులు చేస్తున్న వాళ్లు', 'కశ్మీర్పై దృష్టిసారించి అక్కడ దాడులు చేస్తున్న సంస్థ'లంటూ మూడు రకాలుగా జాబితాను రూపొందించింది.ఈ జాబితాలో హరాక్తుల్ ముజాహిద్దీన్, జైషే ఈ మొహ్మద్(జేఈఎం), లష్కరే తొయిబా(ఎల్ఈటీ), హరాక్తుల్ జిహాదీ-ఐ-ఇస్లామి, జమాతుల్ అహ్రర్, జమాతుద్ దవా అల్-ఖురాన్, తారిఖ్ గిదార్ గ్రూప్తో పాటు పలు ఉగ్రసంస్థల పేర్లు ఉన్నాయి.
పాక్కు చెందిన ముజాహిద్దీన్ కశ్మీర్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ సంస్థకు ఒసామా బిన్ లాడెన్, అల్ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జేఈఎం కూడా కశ్మీర్ను లక్ష్యంగా చేసుకొనే దాడులకు పాల్పడుతోంది. దక్షిణాసియాలో ఎల్ఈటీ అతిపెద్ద, అత్యంత చురుకైన తీవ్రవాద సంస్థగా అమెరికా పేర్కొంది. ఈ తీవ్రవాద సంస్థలు పాకిస్థాన్లోను మారణహోమాలు సృష్టిస్తూ.. వందల మందిని ప్రాణాలను బలిగొంటున్నారని అమెరికా ఆరోపిస్తోంది. తరీఖ్ గిదార్ గ్రూప్ 2014, డిసెంబరు 16న పెషావర్లోని సైనిక పాఠశాలపై దాడి చేసిన మారణహోమం సృష్టించి 132 మంది చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది.
ఉడికించిన వేరుశెనగలు.. మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తాయట.. (వీడియో) _ Webdunia Telugu
ఇవి హృద్రోగ వ్యాధులను దూరం చేస్తాయి. అందుకే రోజూ సాయంత్రం పూట స్నాక్స్గా జంక్ ఫుడ్స్ తీసుకోవడం కంటే ఉడికించిన వేరు శెనగలు గుప్పెడు తీసుకోవడం మేలంటున్నారు న్యూట్రీషియన్లు. వేరుశెనగల్లో విటమిన్స్ పుష్కలంగా వుంటాయి. ఇందులో బీ విటమిన్ రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతాయి. ఉడికించిన వేరుశెనగల్లో కెలోరీలు తక్కువగా వుంటాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.
అయితే వేయించిన వేరుశెనగల్లో కేలరీలు అధికంగా వుంటాయి. ఉడికించిన వేరుశెనగల్లో ఫైబర్ అధికంగా వుంటుంది. ఇది మధుమేహం వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది. ఉడికిన వేరుశెనగల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్, యాంటీ యాక్సిడెంట్స్ అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వవు. ఇంకా క్యాన్సర్ కణాలపై పోరాడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బ్రష్ మీద కొంచెం కర్పూరం పొడి వేసుకుని... ఆ తర్వాత..
చెన్నై : తమిళనాడు పోలీసులకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం లేఖ రాశారు. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మ మద్దతుదారుల నిరసనపై లేఖ రాశారు. శాంతియుత నిరసన తెలిపే అమ్మ మద్దతుదారులను అరెస్ట్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
తెలుగు వర్షన్
‘జాగ్వార్’లో తమన్నా స్పెషల్ సాంగ్
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్, ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్కుమార్ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్తో, హై...
పై ఆవశ్యకతను గుర్తించి కళామిత్ర శ్రీ ఆర్.రవిశర్మగారు, శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కలిసి చేసిన ఈ ప్రయత్నము సఫలము కావలసినదిగా కోరుతున్నాను.
టీన్స్ - పిల్లల పెంపకం ఒక కళ
ఘోస్ట్ స్టోరీస్ 13
నాటక కళ నవంబర్-డిసెంబర్ 2013
కథానందనం(Katha Nandanam) By Dr. Bhuvan - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige
‘తెలుగు కథనం’ పేరుతో లోగడ నేను సంకలన పరిచిన పుస్తకం ఏభై కథలతో పదిమంది రచయితల, రచయిత్రుల భాగస్వామ్యంతో వెలువడితే, ఈ 'కథానందనం' వంద కథలతో, ఇరవై మంది రచయిత్రులు, రచయితల కథా సాహిత్యంతో, మేలు కథల కలయికగా వెలువడుతోన్న మరో మంచి పుస్తకం.
- డా. ఎం.వి.జె.భువనేశ్వరరావు (భువన్)
గమనిక: " కథానందనం " ఈబుక్ సైజు 18.8mb
డిటెక్టివ్ సిద్దార్థ
అండర్ వరల్డ్... గాడ్ ఫాదర్
తెలుగు కధనం
|
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
‘గీత గోవిందం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా....??
విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' ఆలస్యం వెనుక అసలు కారణం!
మహేష్ బాబు, గీత గోవిందం గురించి కేసీఆర్ కూతురు ఆసక్తికర కామెంట్!
టెర్రిఫిక్: ‘గీత గోవిందం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ షేక్!
నాలుగు రోజులక్రితమే ఒకడొచ్చాడు, కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్లో ఉంది: ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ సంచలనం
అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు: ఎందుకో తెలుసా? (ఫోటోస్)
‘గీత గోవిందం’ కలెక్షన్ల సునామీ, రూ. 50 కోట్ల క్లబ్బులో ఎంట్రీ, భారీ లాభాలు!
బెంగుళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, కన్నడ నటి మాధురి, మరికొందరు స్నేహితులు రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టపగలు జరిగిన ఈ సంఘటనతో స్థానికులు విస్తుపోయారు. బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రమేష్ దిమ్లా, మాధురితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగుళూరు నార్త్ జోన్ డీసీపీ సందీప్ పాటిల్ సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. శుక్రవారం ఉదయం మల్లేశ్వరం ప్రాంతంలో 17వ క్రాస్ వద్దకు లగ్జరీకారు నెం. KA 05 NK 7275లో చేరుకున్న వీరు నడిరోడ్డుపై నిల్చుని బీర్లు తాగారు. నటి మాధురితో పాటు యువతులు అసభ్యంగా అర్థనగ్న దుస్తువులు వేసుకుని కనిపించారు.
రోడ్డుపై వీరు మద్యం తాగుతూ, అర్ధనగ్న దుస్తువులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో రమేష్ దిమ్లా స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ పెద్దది కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ తతంగాన్ని కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించి టీవీ ఛానల్స్కు అందించారు. దీంతో ఈ సంఘట బెంగుళూరులో సెన్సేషన్ అయింది. దీంతో డీసీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంఘటన గురించి వివరించారు. కొందరు మద్యం సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు తెలిపారు. వారిని వదిలి పెట్టాలని తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, విచారన అనంతరం కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
దయచేసి సహాయం చేయండి: యాంకర్ సుమ ఎమోషనల్ రిక్వెస్ట్
ఈ సారి దసరా బాక్సాఫీసు రేసులో ఈ పంది పిల్ల కూడా!
కొత్త సినిమా ల పై కవిత అభిప్రాయం
c/o కంచరపాలెం సినిమా పై రాజమౌళి స్పందన
కేరళ కు సహాయం అందిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
నాగ శౌర్య వారికీ బాగా నచ్చుతాడు
ఆటగాళ్ళు సినిమా డైరెక్టర్ పరుచూరి మురళి ఇంటర్వ్యూ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ఇంకా ఈ పరువు హత్యలు ఏందిరా.. జంగిల్ ఫెలోస్.. ఒక రేంజ్లో ఫైర్ అయిన హీరో రామ్!
బర్త్ డే స్పెషల్: అనుష్క గురించి ఆసక్తికర విషయాలు!
నాన్న చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి: అనుష్క
ఇక అలాంటి పాత్రలు చేయను, నా ఆకలి తీరిపోయింది: అనుష్క
భరించలేం ...(కోడి రామకృష్ణ 'నాగభరణం' రివ్యూ)
ఆ సినిమా కోసం తెలుగు లోనూ ఎదురుచూస్తున్నారు, మరో గ్రాఫిక్ అద్బుతం ఆ సినిమా
మరణించిన హీరో ని మళ్ళీ బతికించాడు..... ట్రైలర్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది
సూపర్ హిట్టయిన అరుంధతి, మగధీర మూసలో మరిన్ని చిత్రాలు రానున్నాయి. తాజాగా 'మండోత్కరి' (లివింగ్ ఫర్ రివెంజ్) అనే చిత్రం రెడీ అవుతోంది. ఈ చిత్రం కథ కూడా పునర్జన్మ,ప్రతీకారం చుట్టూ తిరుగుతుంది.ఈ చిత్ర కథాంశాన్ని దర్శకుడు వివరిస్తూ, 'కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక రాజుకు భార్యలుగా ఉన్న ఇద్దరు రాణులు మండోత్కరి, వేదవతి రాజ్యాధికారం కోసం కత్తులు దూసుకుంటారు. ఆ యుద్ధంలో మరణించిన మండోత్కరి తీరని కోరికతో ఆత్మగా మారి మరుజన్మలో వేదగా జన్మించిన వేదవతి మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. దీని నుంచి వేద ఎలా బయటపడిందన్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది అన్నారు. అఘోరానుంచి అరుంధతి బయిట పడినట్లు ఈ కథనం రాసుకున్నారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో 45 నిమిషాల గ్రాఫిక్స్ పెట్టారని నిర్మాతలు చెప్తున్నారు. శ్వేతారాయ్ ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రంలో కనిపించనుంది. కథను, కథనాన్ని అనుసరించవచ్చేమో గానీ హిట్టుని అనుకరించటం కష్టమే కదా..చూద్దాం ఏం జరగనుందో..
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
ఓ హీరోను వదిలేసి.. మరో హీరోతో కీర్తి సురేష్ రొమాన్స్
ఆ హీరో అంటే చైతూకి చాలా ఇష్టం.. ఎందుకో అర్థం కాదు.. సమంత
ఒక ప్రాణం తీస్తే మీ పరువు నిలబడిందా? ప్రణయ్ హత్యపై రామ్ చరణ్!
రానా హోస్ట్తో విజయ్ దేవరకొండ ఎఫైర్...!
కౌశల్కు ‘కుక్కల’ ముప్పు..రంగంలోకి కౌశల్ ఆర్మీ
ప్యార్ ప్రేమ కాదల్ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసిన చిరంజీవి
‘ఫిదా’ సాంగ్ సంచలన రికార్డ్...!
హీరో సప్తగిరిపై వస్తున్న వార్తలు అవాస్తవం.. డైరెక్షన్ చేయడం లేదు!
స్టేజిపై మళ్లీ అదే డైలాగ్..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
సౌరశక్తి(Soura_sakti) By ఐజాక్ అసిమోవ్ - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige
Author: ఐజాక్ అసిమోవ్
సౌరశక్తి గురించిన విజ్ఞానాన్ని సులభశైలిలో అద్భుతంగా వ్రాసిన పుస్తకం. సూర్యరశ్మి, అద్దాలు-ఉష్ణపేటికలు, వేడినీళ్ళు, అణుశక్తి-చమురు, సౌరఘటాలు, ఎడారులు-అంతరిక్షం అనే శీర్షికలతో సౌరశక్తి గురించి సోదాహరణంగా, అందరికీ అర్థం అయ్యేట్టు వ్రాయబడ్డ పుస్తకం. తప్పనిసరిగా చదవల్సిన పుస్తకం, ముఖ్యంగా తెలుగు బాల బాలికలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
మిడ్ నైట్ ప్లస్ వన్
- ఐజాక్ అసిమోవ్
మన మానవ మూలాలు
ఎలా తెలుసుకున్నాం 5 6 7 8
అనగా అనగా కథలు
‘రెమో’ సినిమా రివ్యూ, రేటింగ్
సినిమా వార్తలు
'అ' మూవీ రివ్యూ
'మనసుకు నచ్చింది' మూవీ రివ్యూ
'తొలి ప్రేమ' మూవీ రివ్యూ
'ఇంటిలిజెంట్' మూవీ రివ్యూ
వాల్ పేపర్స్
సినిమా గ్యాలరీ
ట్రైలర్ టాక్
సాధారణ వార్తలు
హీరో శ్రీకాంత్ చిత్రం 'రా.రా...' ప్రీ రిలీజ్ వేడుక ఫిబ్రవరి 23 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిన ‘’హైదరాబాద్ లవ్ స్టొరీ” మలయాళ బ్లాక్ బస్టర్ `ఆనందం`.. ఇప్పుడు తెలుగులో! లెజండరి సింగర్ ఆశాభోస్లేకి అత్యంత ప్రతిష్టాత్మకమైన యశ్ చోప్రా 5వ జాతీయ అవార్డు ప్రదానం..! 'అ' మూవీ రివ్యూ 'మనసుకు నచ్చింది' మూవీ రివ్యూ `తొలి ప్రేమ` సక్సెస్ మీట్ సైకలాజికల్ లవ్ స్టోరీగా మసక్కలి ఏప్రిల్ 26న అల్లు అర్జున్ "నా పేరు సూర్య " గ్రాండ్ రిలీజ్. బోయపాటి శీను చేతుల మీదుగా `ఎందుకో ఏమో` ఫస్ట్ సాంగ్ లాంచ్!!
భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే ఆదరించేది మన తెలుగు ప్రేక్షకులు ఒక్కరే…..ఆ నమ్మకంతోనే తమిళంలోనే 60 కోట్లు పైగా వసూలు చేసిన రెమో చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులకు అందించారు దిల్ రాజు.ఈ శుక్రవారం విడుదలైన రెమో చిత్రం దిల్ రాజు నమ్మకాన్ని నిలబెట్టిందా.. లేక ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసిందా చూద్దాం.
పంచ్ లైన్ః రెమో.. ఇది బాగానే ఉంది.
ఇటీవలి పోస్ట్ లు
'గాయత్రి' మూవీ రివ్యూ
'టచ్ చేసి చూడు' మూవీ రివ్యూ
'ఛలో' మూవీ రివ్యూ
'భాగమతి' మూవీ రివ్యూ
'జై సింహా' మూవీ రివ్యూ
'అజ్ఞాతవాసి' మూవీ రివ్యూ
తెలుగు భాషామృతము(Telugu Bhashamrutamu) By Muttareddy Vengalareddy - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige
తెలుగు భాషామృతము
మన తెలుగు భాషలో అపార సాహిత్య సంపద ఉంది. పద్యాలు తెలుగువారికే సొంతమన్నమాట మీరు వినే ఉంటారు. పద్యసాహిత్యానికే కాదు, వచన సాహిత్యానికి తెలుగు భాష పెట్టింది పేరు. ఈ సాహిత్యమంతా అర్థం చేసుకోవాలంటే, పదజాలంపై పట్టు సాధించాలి. వ్యాకరణంపై పట్టు సాధించాలి. అప్పుడే తెలుగు సాహిత్యం గొప్పదనం అర్థమవుతుంది. పదాల విరుపుల్లో వచ్చే చమత్కారం అర్థమవుతుంది.
తెలుగు భాష మీద పట్టుసాధించడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కావలసిన సమగ్ర సమాచారం ఈ పుస్తకంలో అందించే ప్రయత్నం చేశాం.
గమనిక: " తెలుగు భాషామృతము " ఈబుక్ సైజు 34mb
ఈ పబ్లిషర్ వారి పమ్మి పవన్ కుమార్ గారి పంచకావ్యాలు (మనుచరిత్ర , వసుచరిత్ర, ఆముక్తమాల్యద, శృంగార నైషధం, పాండురంగ మాహాత్యం) కూడా అందించండి.
తెలంగాణ ఇయర్ బుక్ 2015
సమగ్ర భారత చరిత్ర - జాతీయోద్యమం
మనీపర్స్ - 10వ ముద్రణ
మాట్లాడే జ్ఞాపకాలు
శ్రీ శంకరమంచి వారి శ్రీ విళంబినామ సంవత్సర శుభకాల గంటల పంచాంగము (2018 - 2019)
శ్రీ రాఘవేంద్రవారి శ్రీ విళంబి నామ సంవత్సర శుభ పంచాంగము (2018 - 2019)
|
తమిళ సినిమా
వెబ్ సిరీస్ కోసం ఇంత రిస్కా..?? అసలు పోలికే లేదు
మగధీర కాపీ సినిమా రిలీజ్ , ఎలాగైనా సరే కాస్త తీరిక చేసుకుని మూవీ చూడండి: హీరో ట్వీట్
మగధీర vs రబ్తా కాపీరైట్ కేసు: 100 సినిమాల లిస్టు సమర్పించిన లాయర్
కుత కుతలాడుతున్న "రాబ్తా" టీమ్: ''మగధీర'' పై ఇంకా బొంకుతున్నారు...
ఆ పాత్ర వయస్సు 324 ఏళ్లు : ఆసక్తి గొలుపుతున్న "రాబ్తా"
ఇది మన ‘మగధీర’కు కాపీలా ఉందే...? (ట్రైలర్)
ఆ యుద్దం "మెగాస్టార్" చేయాల్సింది: మగధీర రహస్యాన్ని చెప్పిన విజయేంద్ర ప్రసాద్
రామ్ చరణ్ శ్రియా కలిసి నటించారని తెలుసా? ఈ వీడియో చూడండి...
నీ ఆత్మకి శాంతి కలగాలి నా చిన్నారి తమ్ముడూ...! చిన్నారి అభిమాని మృతికి చరణ్ సంతాపం
మళ్ళీ పుడతావా భైరవా? చిన్నారి మగధీర, రామ్చరణ్ అభిమాని మృతి
మగధీర మూవీ స్టోరీని కాపీ కొట్టేసి.. బాలీవుడ్ మూవీ 'రాబ్తా'ను తెరకెక్కించారంటూ.. గీతా ఆర్ట్స్ తరఫున కోర్టులో కేసు దాఖలు చేయడం సెన్సేషన్ అయింది. ట్రైలర్ రిలీజ్ నుంచి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మగధీరకు కాపీ అనే అనుమానాలూ ఆరోపనలూ నడుస్తూనే ఉన్నాయి. అయితే గతం లో అసలు మగధీర కథే నా కథకు కాపీ అంటూ ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేసిన ప్రముఖ రచయిత ఎస్పీ చారీ ఇప్పుడు మళ్ళీ తెరమీదకి వచ్చారు...
1998 లో ఆంధ్ర భూమి వారపత్రికలో సీరియల్ గా వచ్చీన కథే చందేరీ ఈ కథనే కొద్ది మార్పులతో తెరకెక్కించారని ఎస్పీ చారీ ఆరోపించారు. అప్పట్లో ఆంధ్ర భూమిలో సీరియల్ గా వచ్చిన కథని చాలామందే చదివినా మగధీర సమయం లో పాపం చారీ గారికి సపోర్ట్ గా ఎవ్వరూ రాలేదు. అలా ఫిలిం చాంబర్ కూడా ఆయన ఫిర్యాదుని సీరియస్ గా పట్టించుకున్నవాళ్ళే లేరు.
400 ఏళ్ళ తర్వాత వీరు మళ్ళీ జన్మించి
మధ్య ప్రదేశ్ లోని ఆర్చా రాజ్యానికి చెందిన ఇద్దరు ప్రేమికులు బావిలో దూకి ఆత్యహత్య చేసుకుంటారు. 400 ఏళ్ళ తర్వాత వీరు మళ్ళీ జన్మించి వివాహం చేసుకుంటారు. తన నవలలో ప్రేమికుల పేర్లకి హరదాల్, ఇందుమతి అని పెట్టగా సినిమాలో వాటిని మార్చి హర్ష, ఇందుగా పెట్టారని ఎస్ పి చారి వాదన.
మిగతా అంతా సేమ్
ఇక నవలలో విలన్ హీరోకి సోదరుడు కాగా, సినిమాలో హీరోయిన్ కి బావగా చూపించారు, ఇదీ తప్ప మిగతా అంతా సేమ్ అంటూ రచయిత ఆరోపిస్తున్నాడు. అయితే ఇది ఆరోపన కాదు నిజంగా చందేరీ నవలని చదివితే అసలు విషయం అర్థమైపోతుంది. ఎమ్మెస్కో బుక్ స్టోర్స్ లో ఈ పుస్తకం దొరకవచ్చు.
98 లో ఈ నవల సీరియల్ గా వచ్చినప్పుడు నవల లోని ఏడు రహస్యాలని కనుగొనమంటూ ఆ పత్రిక వారు ఒక కాంటెస్ట్ ని కూడా నిర్వహించారు. అయితే ఇది కాకతాళీయం కూడా కావచ్చు అనే వాదనాలేకపోలేదు. ఇటీవల ఈ చిత్రాన్ని బాలీవుడ్ మూవీ రాబ్తా యూనిట్ కాపీ కొట్టిందని, ఈ క్రమంలో నిర్మాణ సంస్థ కోర్టు మెట్లెక్కిందని వార్తలు వచ్చాయి.
అయితే ఈ ఒక్క కథే కాదు మగధీర తర్వాత విజయేంద్ర ప్రసాద్ రాసిన బాలీవుడ్ సినిమా విషయం లో కూదా ఇలాగే జరిగింది భజరంగి భాయీజాన్ సినిమా కధకు మూలం తన కధ అని హిందీ రచయిత, టివి నిర్మాత, దర్శకుడు అయిన మహీమ్ జోషి ఆరోపించాడు.
అసోసియేషన్ ఆఫ్ మోషన్ పిక్చర్స్, టివి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ సంఘంలో కూడా నమోదు చేయించానన్నాడు. తన అనుమతి లేకుండా తన కధను వాడుకున్నందుకు గాను రూ.50కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేసాడు అయితే తర్వాత మళ్ళీ ఎలాగోలా ఆయన సైలెంట్ అయిపోయాడు దాని వెనక ఏముందో ఎవ్వరికీ తెలియదు.
న్యాయం జరుగుతుందా??
అల్లు అరవింద్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రాబ్తా విడుదల కూడా అవ్వకుండా చూస్తూంటే ఇప్పుడు చారీ ఉదంతం మళ్ళీ బయటికి వచ్చింది. మరి ఇప్పుడైనా ఎస్పీ చారీ గారికి న్యాయం జరుగుతుందా?? అంటే చూద్దాం మరి . అయినా ఈ కాపీరైట్ సమస్యలూ, కథాచౌర్యం ఆరోపణలూ ఇండస్ట్రీలో మామూలే...
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
సినిమా వాడు అనొద్దు... అతడో పింప్: సెక్స్ రాకెట్పై తమ్మారెడ్డి రియాక్షన్
రామ్ గోపాల్ వర్మ నుండి మరో చిత్రం ‘భైరవ గీత’
బిగ్ బాస్-2: సంజన ఔట్, గోగినేనిపై బిగ్ బాంబ్... వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న సెక్సీ బ్యూటీ!
టాలీవుడ్ సెక్స్ రాకెట్ పై దుమ్మెత్తిపోస్తున్న మహిళలు
డబ్బు ఇవ్వక పోవడం వల్లనే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బహిష్కరించారా?
మహేష్, మణిశర్మ మధ్య క్లాష్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఆ ఇద్దరు స్టార్ నటీమణుల పోర్న్ వీడియోకు రంగం సిద్ధం..!! _ Angelina Jolie, Jennifer Aniston in porn video! _ ఆ ఇద్దరు స్టార్ నటీమణుల పోర్న్ వీడియోకు రంగం సిద్ధం..!! - Telugu Filmibeat
తమిళ సినిమా
ఆ ఇద్దరు స్టార్ నటీమణుల పోర్న్ వీడియోకు రంగం సిద్ధం..!!
ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆమె మాయలో ఎలా .. చేతబడి, మందులు ఇంకా చాలా విన్నా.. ఆర్జీవీ!
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే
విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్తో!
మోడీ ప్రభుత్వం తిసుకున్న సంచలన నీర్ణయం...ఆధార్ కార్డు
హాలీవుడ్ నటీమణులు ఏంజలీనా జోలీ, జెన్నిఫర్ అనిస్టాన్ ల మధ్య బ్రాడ్ పిట్ కోసం సరుగుతున్న పీకులాట గురించి ఎవరికి తెలియదు. వీరిద్దరూ ఎప్పుడు గొడవ పడినా అదొక సంచలన వార్తే అవుతుంది, ఆ రేంజిలో వారిద్దరూ గొడవ పడతారు. కానీ ఈ గొడవలో ప్రతీ సారీ జోలీయే పైచేయి సాధిస్తుంది. ఇప్పుడు వీరిద్దరి గొడవనూ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు హస్ట్లర్ పోర్న్ వీడియోల సంస్థ వారు.
వీరు ఏంజలీనా, అనిస్టాన్ లను పోలివున్న నటీమణులతో ఈ పోర్న్ వీడియోను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే వారిద్దరి పీకులాట (ఒకరినొకరు కొట్టుకోవడం) యూ-ట్యూబులో దర్శనమిస్తోంది. కాగా ఇప్పుడు వీరిద్దరూ బ్రాడ్ కోసం కొట్టుకునే ఓ పోర్న్ వీడియోను చిత్రీకరించి దాన్ని క్యాష్ చేసుకోజూస్తున్నారు సదురు పోర్న్ వీడియో కంపెనీలు. దీని పై జోలీ, అనిస్టాన్ లు ఎలా ప్రతిస్పందించనున్నారు అనేది ఆశక్తికరాంశం. మరి ఈ వీడియోలో బ్రాడ్ పిట్ అదేనండీ పిట్ ను పోలిన నటుడు నటిస్తున్నాడా అనేది ఇంకా తెలియాల్సివుంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: ఏంజలీనా జోలీ జెన్నిఫర్ అనిస్టాన్ బ్రాడ్ పిట్ హాలీవుడ్ పోర్న్ వీడియో సెక్స్ angelina jolie jennifer aniston brad pitt hollywood porn video
కేసీఆర్, చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఏంట్రా? క్లాప్ పీకిన అల్లు అర్జున్!
భారతీయుడు2 కోసం ప్రాచీన యుద్ధ విద్య నేర్చుకుంటున్న కాజల్!
రాంచరణ్ లుక్ కేక.. వినయ విధేయ రామలో రాముడిగా.. ఫొటో వైరల్
30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటారు..కాదు 60 !
ఈ వీడియో చూస్తే ఏడుపు రాక మానదు..!!
పవన్ స్పీచ్ పై రాంచరణ్ షాకింగ్ కామెంట్స్..!
బన్నీ టచ్ చేస్తే అంతే... సాయి పల్లవిపై ఆ రూమర్స్....!!
రాంచరణ్ లుక్ కేక.. వినయ విధేయ రామలో రాముడిగా..!
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఏంట్రా..?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
అన్నా కోర్నికోవా
1 హోండా వర్తకులు మరియు షోరూమ్ల లో పాలన్పూర్ _ కార్బే
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » హోండా కార్ల డీలర్లు » వర్తకులు లో పాలన్పూర్
1 హోండా వర్తకులపాలన్పూర్
అవీ-ఇవీ: గమ్మత్తైన పేరు
మిమ్మల్ని పుస్తకపురుగు కుట్టినది, నివారణ మరియు ఇతర వివరాలకు పుస్తకాల పురుగు కుట్టింది చూడండి.
యాసిడ్ దాడి బాధిత మహిళల ర్యాంప్ వాక్ _ జాతీయం _ www.NavaTelangana.com
యాసిడ్ దాడి బాధిత మహిళల ర్యాంప్ వాక్
కోల్కతా: కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐదుగురు యాసిడ్ దాడి బాధిత మహిళలు ర్యాంప్ వాక్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్రా పాల్ డిజైన్ చేసిన దుస్తులను ధరించి షో స్టాఫర్లుగా ర్యాంప్పై నడుస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి శశీ పంజా పాల్గొన్నారు. వేదికపై ఆత్మవిశ్వాసంతో ర్యాంప్వాక్ చేస్తూ వారు ప్రదర్శించిన తీరును ఆమె మెచ్చుకున్నారు. యాసిడ్ దాడి బాధితులకు, హింసకు గురైన మహిళలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని ఆమె వెల్లడించారు.
ట్రాక్టర్ ధర
మీ ఇష్టపడే ట్రాక్టర్ మోడల్ కోసం ధర కోరుకుంటారు క్రింద మీ వివరాలు ఎంటర్ / పనిముట్లు
నేను క్రింద బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను స్పష్టంగా నుంచి పిలుపు సేవలు చేస్తున్నాను అంగీకరిస్తున్నారు మహీంద్రా లేదా ట్రాక్టర్ మోడల్ నాకు సహాయం చేయడానికి దాని భాగస్వాములు నా ' మొబైల్' పై ధర.
మరింత సమాచారం కోసం మా టోల్ ఫ్రీ సంఖ్య న మాకు కాల్: 1800 425 65 76
మండలాల గురించి 4 ఏళ్లలో టీఆర్ఎస్ ఎప్పుడూ మాట్లాడలేదు _ BREAKING NEWS _ www.navatelangana.com
హైదరాబాద్: కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి మాట్లాడలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ కోసం కేంద్రాన్ని ఎప్పుడూ నిలదీయలేదని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్ను దోషిగా చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడితే సభలో టీఆర్ఎస్ ఎంపీలు మౌనంగా ఉన్నారని, ఈ నాలుగేళ్లలో ఏనాడూ ఏడు మండలాల గురించి మాట్లాడలేదని గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో విమర్శించారు.
|
నాలుగు సభలకే కేసీఆర్ ఔట్: రమణ _ BREAKING NEWS _ www.navatelangana.com
హైదరాబాద్: మహాకూటమి మ్యానిఫెస్టోను అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్.. నాలుగు సభలకే ఔటయ్యారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో రూ.8 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో తుపాను వస్తే సిఎం చంద్రబాబు ఆయా ప్రాంతాలను పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారని, అదే కొండగట్టు ప్రమాదం జరిగితే కేసీఆర్ ఫామ్హౌస్లో పడుకున్నారని, ఆ సీఎంకు.. ఈ ముఖ్యమంత్రికి తేడా అదేనని రమణ విమర్శించారు.
హోమ్ » ప్రదేశములు » కోలకతా » మ్యాపు
బిర్లా పారిశ్రామిక మరియు సాంకేతిక మ్యూజియం
ఐఎస్తో మనకు ముప్పు లేదు - mtvtelugu _ Free Online Telugu News
ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదసంస్థ ఉచ్చులో మనదేశ ముస్లిం ప్రజానీకం పడదని, ఆ సంస్థతో భారత్కు ముప్పు వాటిల్లే ప్రమాదం లేదని కేంద్రహోంమంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. డీజీపీల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… దేశం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై సదస్సులో చర్చించామన్నారు.
హోమ్ » ప్రదేశములు » మున్నార్ » మ్యాపు
ఎన్నో రకాల జానపద కళల్లో బుర్రకథ ప్రత్యేకమైనది. ఇందులో వీరగాథలను, రామయణ, మహాభారతాలను, స్వాతంత్య్రోద్యమ చరిత్రను కథలుగా చెప్తుంటారు. ఇది చెప్పడానికి ముగ్గురు సభ్యులుంటారు. మధ్యలో ఉండే వ్యక్తి భుజం మీద తుంబుర పెట్టుకుని ''వినరా భారత వీర కుమారా విజయం మనదేరా'' అని కథ చెబుతుంటే... ఇటు పక్క, అటుపక్క ఉండే ఇద్దరు వ్యక్తులు డోలు కొడుతూ, అతనికి తాన తందాన అంటూ, కొత్త కొత్త ప్రశ్నలు వేస్తూ, సరదాగా నవ్విస్తుంటారు. మధ్యమధ్యలో పిట్టకథలు కూడా చెప్తుంటారు. పక్కనున్న ఇద్దరిలో ఒకరు అతి ఎక్కువగా మాట్లాడుతూ హాస్యాన్ని పంచుతుంటే, అది శృతిమించినప్పుడు రెండో వ్యక్తి దానికి అడ్డుకట్ట వేస్తూ కథను ముందుకు నడిపిస్తుంటాడు. దీనికి 'తందాన కథ' అని మరో పేరు కూడా ఉంది.
అసలు దీనికి బుర్రకథ అనే పేరెందుకు వచ్చిందో తెలుసా...? కథ చెప్పే వ్యక్తి ఉపయోగించే తుంబుర బుర్ర ఆకారంలో ఉండటం వల్ల! ఇందులో పాల్గొనే ముగ్గురూ నవరసాలను పలికిస్తూ చూసేవారికి ఆసక్తి కలిగేటట్టు చెప్పేవారు. ఇప్పుడు ఇవి కనుమరుగైపోయాయి.
స్వర్ణముఖి: ఎందుకిలా? !!!
@ పద్మార్పిత: తప్పకుండా. ఇక వెయిటింగ్ రానీకుండా చూస్తా.
దీనికి బజ్ కారణమొక్కటే కాదేమో?? ఏమో.. "చరణ కింకిణీలు ఘల్లు ఘల్లు" మంటున్నాయేమో... నీ గుండెలో???--Siva Kumar.K
మనం రాయకపోతే ఎవడికి నష్టం? కానీ రాస్తేనేగా నాకు తృప్తి. :)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Hima bindu వద్ద 9:46 AM
వానకోయిలకు ఆహ్వానం అందంగా ఉంది.
చక్కని చిరుజల్లుల పలకరింపు, బాగుంది.
మీకు కూడా :-)
మీ ఊరిని కూడా ఒక చూపు చూసి రమ్మని నేనే చినుకమ్మ తో చెప్పానండీ:)
ఋతురాగాల కోసం వేచి చూస్తున్న తీరును అందంగా చెప్పారు..అభినందనలు..
మీవంటి వారు అభినందించడం..హ్మం ..సూర్యుడి ముందు దివిటి చందాన....ధన్యవాదాలు .
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » చెవ్రోలెట్ కార్ల డీలర్లు » వర్తకులు లో ఝుంఝునున్
శ్రీ నందననామ ఉగాది శుభాకాంక్షలు
ఓప్రా విన్ ఫ్రీ →
నా చేతులు బ్రేకులు మీద
ఎంత ధైర్యం తన మాటల్లో
మార్పు కోసం ముందు ముందుకొచ్చి
నాకొచ్చిన ఫిల్మ్ఫేర్ అవార్డును వేలం వేస్తాను: ‘అర్జున్ ..
నా తొలి అవార్డు డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చేస్తా
ట్విట్టర్లో సాయం కోరితే మంత్రి కేటీఆర్ స్పందిస్తారు
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తుంటారు.
'పెళ్లి చూపులు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాతో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. అగ్ర హీరోలతో పోటీ పడి మరీ ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.
తాజాగా, విజయ్ దేవరకొండ ఈ విషయంపై ట్వీట్ చేస్తూ... తన తొలి అవార్డును వేలంలో అమ్మదలచుకున్నానని చెప్పారు. ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని అన్నారు. ఎవరైనా సాయం కోరితే మంత్రి కేటీఆర్.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తుండడాన్ని తాను రోజూ ట్విట్టర్ లో చూస్తున్నానని, అందుకే వేలం ద్వారా వచ్చిన డబ్బును ఆ ఫండ్ కు ఇస్తానని చెప్పారు. ఆ అవార్డు తన ఇంట్లో ఉండడం కంటే తాను పుట్టిన నగరానికి ఉపయోగపడితే బాగుంటుందని పేర్కొన్నాడు.
ఆయన ట్వీట్పై కేటీఆర్ హర్షం చేశారు. తొలి ఫిల్మ్ఫేర్ సాధించినందుకు అభినందనలు తెలుపుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన సాయం చేయాలని అనుకోవడం ఆనందంగా ఉందని, ఆయన చొరవను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో ఏం చేయాలో మాట్లాడదామని అన్నారు.
|
బాబుపై మంత్రి హరీశ్ రావు విమర్శలు తగదు
కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచే రాష్ట్ర పాలన
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చెప్పుకునే స్థాయిలో లేదని, అందుకే, ఏపీ సీఎం చంద్రబాబుపై టీర్ఎస్ నాయకులు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని టీ-టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారని మంత్రి హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని, ఆ లేఖల కారణంగా ఏ ప్రాజెక్టు ఆగిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలను కలుపుకుని పోతామని చెప్పిన కేసీఆర్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మాత్రమే కలుపుకుపోయారని విమర్శించారు, సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. మహాకూటమి కనీస ఉమ్మడి ప్రణాళికను రేపు విడుదల చేసే అవకాశముందని చెప్పారు. కాగా, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సింగిల్ డిజిట్ కే టీఆర్ఎస్ పరిమితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఇదో వింత.. 300 ఏళ్ల నాటి ఆత్మను పెళ్లి చేసుకున్న ఐరిష్ మ..
నిజజీవితంలో ప్రేమించే వాళ్లు దొరక్క ఈ పని
ఓ బాలిక తప్పు చేసిందని ఆరోపిస్తూ, అబ్బాయిల పక్కన కూర్చోవాలని ఓ టీచర్ శిక్ష విధించగా, ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలి అక్క పాఠశాల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో కలకలం సృష్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ట్రినిటీ లైసియమ్ స్కూల్ లో 15 సంవత్సరాల బాలిక 10వ తరగతి, ఆమె సోదరి 13 ఏళ్ల బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్నారు.
తన సోదరి క్లాసులో మాట్లాడుతోందని ఆరోపిస్తూ, అబ్బాయిల పక్కన కూర్చోబెట్టిన టీచర్ తో సదరు బాలిక గొడవ పెట్టుకుంది. ఇలా చేయడం భావ్యం కాదని వాదించింది. ఆపై వారి తల్లి కూడా స్కూలుకు వచ్చి నిలదీయగా, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది.
ఆపై సమస్య మరోరూపంలో ఎదురైంది. టీచర్ తో వాదించిన బాలికను కొందరు విద్యార్థినీ విద్యార్థులు హేళన చేశారు. మొత్తం ఘటనలను అవమానంగా భావించిన ఆమె ఆవేశంలో మూడో అంతస్తు నుంచి దూకింది. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలను కాపాడలేకపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు టీచర్లను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.
రక్త దానం చూశాం. అవయవ దానం విన్నాం. ఆఖరుకు గర్భదానం, వీర్యదానం కూడా తెలుసు. మరి ఈ ‘మల దానం' ఏమిటి, అసహ్యంగా అనే కదా మీ డౌటు? మన వద్ద మీరు ఈసడించుకునే ఈ దానం లేదు కానీ, అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలే మొదలైంది. ఆ దేశానికి చెందిన ‘ఓపెన్ బయోమ్’ అనే సంస్థ ఇటీవలే... ‘‘మలాన్ని దానంగా ఇవ్వండి, డబ్బిస్తాం’’ అంటూ ప్రచారం మొదలెట్టింది.
డబ్బంటే... ఏ పదో, పరకో కాదు... ఏకంగా వేల రూపాయల చొప్పున చెల్లిస్తుందట. ఒకసారి మలం ఇస్తే రూ.2,500 ఇస్తానని సదరు సంస్థ ప్రకటించింది. వారానికి ఐదుసార్లు ఇస్తే, ఇచ్చిన ప్రతిసారీ రూ.3 వేల చొప్పున ముట్టజెబుతుందట. అయినా మలంతో ఆ సంస్థ ఏం చేస్తుందనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. మలంలోని మైక్రో బయోటా సాయంతో క్లాడియం డిఫికైల్ (సీడీ) ద్వారా వచ్చే ఇన్ ఫెక్షన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆ సంస్థ చెబుతోంది. అదీ సంగతి!
|
రౌలెట్ UK మొబైల్ సైట్లు - ఆన్లైన్ బోనస్ డీల్ నేడు ఆఫర్స్! _
హోమ్ » రౌలెట్ UK మొబైల్ సైట్లు – ఆన్లైన్ బోనస్ డీల్ నేడు ఆఫర్స్!
బిగ్ విన్ రౌలెట్ UK వ్యూహాలు ఉపయోగించండి!
ద్వారా ఆన్లైన్ రౌలెట్ UK సైట్లు బోనసెస్ CasinoPhonebill.com
అది క్యాసినో గేమ్స్ వచ్చినప్పుడు, రౌలెట్ UK ప్లే ఆస్వాదిస్తారని చాలా మంది ఉన్నారు. ఈ బంతి చక్రం కూడి ఉంటుంది పేరు ఒక గేమ్, మరియు మీరు బంతి భూమి అన్నారు గెస్ మీ పందెం ఉంచడానికి కలిగి. మీరు సరిగ్గా అంచనా ఉంటే, అప్పుడు మీరు డబ్బు గెలుచుకున్న కనిపిస్తుంది. స్లాట్ ఫల కాసినో రౌలెట్ అనేక రకాల అందిస్తుంది!
మీ వైఖరి మీరు ఒక మంచి సమయం లేదా ఒక చెడ్డ సమయం ప్లే రౌలెట్ కలిగి లేదో చెయ్యాల్సింది చాలా ఉంటుంది. మీరు ఈ ఆట గెలవటానికి లేని పిచ్చి ప్రతిసారీ ఉండకూడదు. ఇది చాలా సరదాగా గురించి! మీరు విశ్రాంతి మరియు అనుభవాన్ని కోసం ఇది చాలా మంచి ఆలోచన ఉంది. £ 5 ఆనందించండి ఉచిత మరియు ఉచితం స్లాట్ ఫల నేడు వద్ద బోనస్ తిరుగుతూ!
మీరు రౌలెట్ UK ప్లే ఎంచుకున్నప్పుడు, మీరు ఆన్లైన్ ప్లే లేదో ఒక వాస్తవ కాసినో లో, మీరు కోల్పోవడం కోరుకుంటాను కంటే మీరు మరింత డబ్బు పందెం లేదు నిర్ధారించుకోండి ఉండాలి. ప్లేయర్స్ యూరోపియన్ రౌలెట్ మునిగిపోతారు చేయవచ్చు, డబుల్ చక్రం రౌలెట్ మరియు Live డీలర్ రౌలెట్!
మొబైల్ రౌలెట్ UK సైట్లు మరియు బోనస్ ఆఫర్స్
రౌలెట్ UK ఆడే ఫలితాలు పూర్తిగా యాదృచ్చికంగా జరుగుతుంటాయని. ఈ కాసినో గెలుచుకున్న చేస్తుంది గా సమాన అవకాశం ఉండవు. అయితే, ఈ కూడా మీరు ఒక ఊహాజనిత ఫలితం కలిగి వీల్ కనుగొనేందుకు కోసం అది అసాధ్యం అని అర్థం. ఉచిత స్పిన్స్ పడుతుంది స్లాట్ ఫల నేడు వద్ద ప్లే!
మీరు వాటిని మీరు రౌలెట్ వద్ద గెలుచుకున్న సహాయం కోసం మీరు శోధించడం ఉన్నప్పుడు ఉపయోగించి దూరంగా ఉండాలి అని వ్యూహాలు అనేక రకాల ఉన్నాయి. మీరు కనిపించిన వ్యూహాలను ఏ ధనాన్ని కలిగి ఉండకూడదు. మీరు దాని గురించి ఆలోచించినప్పుడు, CasinoPhoneBill.com అన్ని ఉత్తమ ఆన్లైన్ రౌలెట్ సైట్లు అందుబాటులో!
మీరు అటువంటి రౌలెట్ కాసినో వద్ద గేమ్స్ ప్లే చేసినప్పుడు అది మీరు మీ డబ్బు తో జాగ్రత్త తప్పనిసరి. ఇది వారు మాత్రమే వినోదం యొక్క రూపంగా రూపొందించబడ్డాయి ఎందుకంటే ఏ కాసినోలో డబ్బు కోల్పోతారు సులభం. ప్లే మరియు మీ ఉచిత బోనస్ ఒప్పందాలు రౌలెట్ చక్రం తిప్పడం ద్వారా పెద్ద విజయం!
క్రింద మా రౌలెట్ UK బోనస్ సైట్లు చార్ట్ ఉంది!
ఫోన్ ఐచ్ఛికాలు ద్వారా పే తో ఆన్లైన్ రౌలెట్ గేమ్ ప్లే మరియు బోనస్ వ్యూహాలు
చేసినప్పుడు దానికి వస్తుంది ఆన్లైన్ రౌలెట్ ప్లే, వ్యూహాలు చాలా ఉన్నాయి మరియు మీరు ఆ ఉపయోగించవచ్చు చిట్కాలు పని చేస్తుంది. చిట్కాలు మరియు ట్రిక్స్ ఉపయోగించి ఈ వాతావరణంలో చేస్తాను ఆ విషయం వారి రౌలెట్ అనుభవాన్ని చేయడానికి క్రీడాకారులు కలిగించడమే! మీరు ఇప్పుడు ఫోన్ బిల్లులో పద్ధతుల ద్వారా పే ఉపయోగించి ప్లే చేయవచ్చు! ద్వారా మీరు పొందగలరు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఆన్లైన్ రౌలెట్ ప్లే. ఉదాహరణకి, మీరు కావలసిన ఎప్పుడైనా ప్లే చెయ్యగలరు. మీరు రాత్రి మధ్యలో మీ సమీప కాసినో ప్రయాణించడానికి కావలసిన లేకపోతే, మీరు ఇంటర్నెట్ లో వెళ్ళవచ్చు.
మీరు తెలుసుకోవడానికి నిర్ధారించుకోండి ఉండాలి కొన్ని రౌలెట్ చిట్కాలు మీరు ముందు నిజమైన డబ్బు కోసం ఈ గేమ్ ప్లే మొదలు. ఇది మీరు సంసార గెలిచిన అలాగే మీ లాభాలు రెండు అవకాశాలు పెంచడానికి అవసరమైన ఉంది. ఇది ఏ కాసినో ఆట వద్ద కోల్పోవడం సులభం, కానీ ఈ ఆట చాలా ఉంది ఇతరులు చాలా కంటే మెరుగైన అసమానత.
మీరు ఒక కాసినో లో ఉన్నప్పుడు తదుపరి సమయం, రౌలెట్ చక్రం ప్రయత్నించండి మరియు గేమ్ ఎంత ఫన్ చూడండి. మీరు ఒక రోల్ న లేకపోతే, మీరు ఒక చిరస్మరణీయ సమయం ఉంటుంది. £ 5 ఉచిత తో చూసే వద్ద ప్లే ఫల నేడు + కు £ 500 అప్!!!
ఒక రౌలెట్ UK బ్లాగ్ CasinoPhoneBill.com
UK స్లాట్లు క్యాసినో ఆన్లైన్ – మొబైల్…
|
ఇద్దరు యంగ్ స్టర్స్ మధ్య ఇగో.. ఇందు గోపి కథ ఇది!
మా తుల్జా భవాని ఆశీస్సులతో వికెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ లో కె ఆర్ విజయ్ కరణ్, కె ఆర్ కౌషల్, కె ఆర్ అనిల్ కరణ్ ల నిర్మాణం లో "ఆకతాయి" ఫేమ్ ఆశిష్, సిమ్రాన్ జంటగా ఆర్ వి సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఇగో' ( ఇందు గోపి). ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం అన్నపూర్ణ స్టూడియో లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ సాయి కార్తీక్ ఇవ్వగా, కెమెరా స్విచ్ ఆన్ శ్రీనివాస్ గౌడ్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ.. "ఇద్దరి యంగ్ స్టర్స్ మధ్య కలిగే ఇగో నే ఈ చిత్ర ప్రధానాంశం. ఈ చిత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది , ఈ బ్యానర్ లో ఇది నా రెండో చిత్రం అవ్వడం సంతోషంగా ఉంది అన్నారు.
ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. "87 కథలు విన్న తరువాత సుబ్బు చెప్పిన ఈ కథ నచ్చి చేస్తున్న చిత్రమిది, ఈ సోమవారం నుంచే రామోజిఫిల్మ్ సిటీ లో షూటింగ్ ప్రారంభమవుతుంది, 3 షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్రయతిస్తాం అంటూ తెలిపారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "ఇద్దరి ఇగో ఇష్టల స్టోరీ నే ఈ చిత్రం. ఈ చిత్ర నిర్మాతలు బడ్జెట్ కు వెనకాడకుండా సినిమా పూర్తి చేసే రకం కనుక చిత్రం మంచి క్వాలిటీ గా ఉంటుందని నమ్ముతున్నా, ఈ చిత్రం లో నటించిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలియచేస్తున్నా" అన్నారు.
అనంతరం హీరో ఆశిష్ రాజ్, హీరోయిన్ సిమ్రాన్ లు మాట్లాడుతూ ఈ చిత్ర అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు మా కృతజ్ఞతలని తెలిపారు.
ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా నటిస్తున్న ఈ నూతన చిత్రానికి కొరియోగ్రాఫర్: విజ్ఞేష్, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, బాలాజీ, మేకప్: వేణు, స్టంట్స్: నందు, ఆర్ట్ డైరెక్టర్: ఆర్ కె రెడ్డి, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాతలు: కె ఆర్ విజయ్ కుమార్, కె ఆర్ కౌషల్ కరణ్, కె ఆర్ అనిల్ కరణ్, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం : ఆర్ వి. సుబ్రహ్మణ్యం(సుబ్బు).
నెల్లూరు జిల్లా ఎక్స్ క్లూజివ్ సర్వే - 2019 గెలుపు ఎవరిది ? _ Exclusive Survey on Nellore Politics-95565- Newsmarg.com
తనకు, ప్రగ్యా జైస్వాల్ కు యాక్సిడెంట్ ఎలా అయిందో చూపించిన ..
'ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగ్ లో ప్రమాదం
ఫైట్ సీన్ లో స్కిడ్ అయిన బైకులు
వీడియోను యూట్యూబ్ లో పెట్టిన విష్ణు
'ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగ్ లో భాగంగా, ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న వేళ, యాక్సిడెంట్ జరిగి హీరో మంచు విష్ణుకు తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సినిమా షూటింగ్ ఆలస్యం అయింది కూడా. తాజాగా, తనకు యాక్సిడెంట్ అయిన వీడియోను మంచు విష్ణు పోస్టు చేశాడు. తనకైన గాయాలను చూపించాడు.
యూట్యూబ్ లో షేర్ చేసిన ఈ వీడియో మంచు ఫ్యామిలీ అభిమానులకు షాకిస్తోంది. బైక్ చేజింగ్ సీన్ చిత్రీకరిస్తున్న వేళ, ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న మంచు విష్ణు, ప్రగ్యా ఇద్దరూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో విష్ణు చేతులకి , భుజానికి పెద్ద గాయాలే అయ్యాయి. యాక్సిడెంట్ సమయంలో విష్ణు తలకు హెల్మెట్ లేదు. అయితే, అదృష్టవశాత్తు తలకు గాయాలు కాకపోవడంతో ఆయన త్వరగానే కోలుకున్నాడు. విష్ణు పోస్టు చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.
ఏపీ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులను నాలుగు నెలల ముందే ప్రకటిస..
గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పనులకు శంకుస్థాపన
175 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ల కేటాయింపుపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పుల్లారావు.. పలు అంశాలపై ముచ్చటించారు.
అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందుగానే చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అందుకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగినట్లుగా చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక ఉండబోదని స్పష్టం చేశారు. ఈసారి 175 సీట్లలోనూ టీడీపీ పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు.
రాసిన సమయము Sunday, October 04, 2009
|
నరేంద్ర మోదీ నివాసం వద్ద కాసేపు ఎగిరి వెళ్లిన యూఎఫ్ఓ... ఏద..
నరేంద్ర మోదీ నివాసం వద్ద కాసేపు ఎగిరి వెళ్లిన యూఎఫ్ఓ... ఏదీ బయటకు చెప్పలేమంటున్న పోలీసులు!
భద్రతా కారణాల దృష్ట్యా ఏమీ చెప్పలేమన్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసమున్న లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఆకాశంలో ఎగిరే పళ్లెంలాంటి ఓ యూఎఫ్ఓ (అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్) ఎగురుతూ వెళ్లిందట. ఈ నెల 7వ తేదీన ఈ ఘటన జరుగగా, గుర్తు తెలియని వస్తువు ఒకటి ఎగరడాన్ని తాము గమనించామని ప్రధాని భద్రతను పర్యవేక్షించే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేశామని, దాని గురించిన సమాచారం మాత్రం లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన నివేదికలో భద్రతా అధికారులు పేర్కొన్నారు.
ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్, భద్రతా కారణాల దృష్ట్యా అది ఏంటన్న విషయాన్ని బయటకు చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రధాని నివాసం వద్ద గుర్తు తెలియని ఓ వస్తువు ఆకాశంలో చక్కర్లు కొట్టిన మాట మాత్రం నిజమేనని, ఆపై క్షుణ్ణంగా తనిఖీలు చేశామని, ప్రమాదకరమైనవేవీ తమ దృష్టికి రాలేదని అన్నారు.
ఇదిలావుండగా, గత సంవత్సరం సెప్టెంబర్ 17న రాత్రి సమయంలో పార్లమెంట్ చుట్టూ ఓ గుర్తు తెలియని డ్రోన్ వంటి ఆకారం చక్కర్లు కొడుతోందని పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం వచ్చిందన్న సంగతి తెలిసిందే. అయితే, రాడార్లలో దీని జాడ ఏమీ కనిపించలేదని ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెల్లడించింది.
రానా వర్సెస్ బాలయ్య! _ klapboardpost
Home తెలుగు Telugu Big Stories రానా వర్సెస్ బాలయ్య!
బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా వసూల్ సెప్టెంబర్1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘పైసా వసూల్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య, పూరీ కలిసి రానా హోస్ట్గా చేస్తున్న ఓ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, అందులోనే బాలకృష్ణ తన రచ్చను చూపాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఈ షోలో బాలయ్య-రానా ల మధ్య ‘ఏమంటివి.. ఏమంటివి..’ అనే పాపులర్ డైలాగ్ ను ఈ ఇద్దరు హీరోలు పోటీ పడి మరీ చెప్పారట. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే రానా షోలో ఈ ఇద్దరు చేసిన సందడి చూడాలంటే మాత్రం ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
ఉత్తరప్రదేశ్ : కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ అధికారి వరకు వేధింపులు తప్పడం లేదు. ఇలాంటి ఘటనలు అన్ని రాష్టాల్లో జరుగుతూనే ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్ ఎస్పీగా పని చేస్తున్న సురేంద్ర కుమార్ దాస్ పాయిజన్ తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. లక్నోకు చెందిన సురేంద్ర కుమార్ 2014 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. తూర్పు కాన్పూర్ ఎస్పీగా ప్రస్తుతం పని చేస్తున్నారు.
మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే తరచుగా సెమినార్లకు,వ్యాపార ప్రదర్శనలకు, దేశం లోను, విదేశం లోను వెళ్లే అవసరం కలుగుతుంది. మరి మీరు ఈ సందర్భాలలో ఎలాంటి మర్యాదలు పాటించాలి? ఆ మర్యాదలు, చక్కటి కార్టూన్లలో చూడండి. సరదాగా నవ్వుకోండి.
మరికొన్ని సాంకేతిక మర్యాదలకై ఇక్కడ చూడండి.
At 11:48 AM, kuffir గారు చెప్పినారు...
గుండెపోటు దెప్పిచ్చిన గుమ్మడికాయ.. _ www.10tv.in
శ్రీ చినశేష, హంస వాహనాల పరమార్థం.. _ www.10tv.in
చిత్తూరు: చంద్రగిరి మండలం అగరాల వద్ద రోడ్డు ప్రమాదం,నాలుగు ఆ...
మై (చా)వాయిస్ Archives — Janavijayam
Home మై (చా)వాయిస్
‘నేను’ ‘మనము’లో ఒదగడమే ‘జనవిజయం’
నేను ‘మనము’లో ఒదగడమే ‘జనవిజయం’ వ్యక్తికీ, సమాజానికీ ఉండాల్సిన సంబంధం గురించి చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం. వ్యక్తి గొప్పతనాన్ని ఎలా చూడాలి? వ్యక్తి దేనినైనా ఎవరికోసం సాధించాలి? అనేదే, లక్షలాది జీవరాసులలో మనిషి...
ముంబైలో దారుణం : లేడీ ఫ్యాషన్ డిజైనర్పై టీవీ నటుడు రేప్ _ Webdunia Telugu
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. లేడీ ఫ్యాషన్ డిజైనర్పై బుల్లితెర నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను నటించే టీవీ సీరియల్స్, తనకు తెలిసినవారి ద్వారా మోడలింగ్లో అవకాశాలిప్పిస్తామని ఆశ కల
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. లేడీ ఫ్యాషన్ డిజైనర్పై బుల్లితెర నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను నటించే టీవీ సీరియల్స్, తనకు తెలిసినవారి ద్వారా మోడలింగ్లో అవకాశాలిప్పిస్తామని ఆశ కల్పించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ టీవీ నటుడి పేరు పియూష్ సహదేవ్ (35). ఈ మేరకు 23 యేళ్ల వయసున్న మోడల్ వెర్సోవా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (1) కింద కేసు నమోదు చేసి, సహదేవ్ను అరెస్టు చేశామని తెలిపారు.
|
ఇండస్ట్రీలో 14 ఏళ్ల నుంచి ఉంటూ, అప్పటి నుంచి కామెడీ పాత్రలు చేస్తూ, ఈ మధ్యనే కొన్ని సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసి పేరు తెచ్చుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి.ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రీనివాస్ రెడ్డికి ఈ మధ్య ఓ రోగం వచ్చింది. అదేంటి ఏమైంది, ఇన్నాళ్లు బాగానే ఉన్నాడు కదా.. రోగం అంటారేంటి అంటారేమో.. అవును ఈయన గారికి నోటి దురద అనే జబ్బు చేసింది. ఏ రోగం ఉన్నా నయమైపోతుందేమో గానీ, ఈ నోటిదురద ఉంటే మాత్రం చాలా కష్టం. తాజాగా ఆయన అ..ఆ సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
''సినిమా పెద్ద హిట్.. చాలా సంతోషంగా ఉంది. కానీ వెబ్ సైట్లలో మాత్రం రకరకాలుగా చూపిస్తున్నారు. వాళ్లందరికీ సినిమాలో చూపించినట్లు ఒక బాల్ కొనుక్కోండి హ్యాపీగా పిసుక్కుంటే స్ర్టెస్ తగ్గుతుంది.అందరూ బాగా స్ట్రెస్ లో ఉన్నట్లున్నారు'' అంటూ కామెంట్లు చేసి ఎక్స్ట్రాలు బాగానే మాట్లాడాడు శ్రీనివాస్ రెడ్డి.ఓ పక్క సినిమా హిట్ అయినందుకు సినిమాటీమ్ అంతా మీడియాకు థ్యాంక్స్ చెబుతుంటే శ్రీనివాస్ రెడ్డి మాత్రం బాగా ఓవర్ ఎగ్జైట్ అయ్యాడు.మొదటినుంచి సినిమాల్లో సైడ్ నుంచొని అలాంటి ఎక్సట్రా డైలాగులు వేసీవేసీ ఇలాంటి మాటలు అలవాటు అయిపోయి రెడ్డిగారు కూడా పాపం స్ట్రెస్ ఫీలయినట్లున్నారు. పాపం ఎవరొకరు ఓ స్ట్రెస్ బాల్ కొనిస్తే సరి. https://www.youtube.com/watch?v=ywgf80UsrHg
పార్టీ మార్చిన శారద _ Urvasi Sarada join in congress party _ పార్టీ మార్చిన శారద - Telugu Filmibeat
సినీనటి తాడిపర్తి శారద కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహాశివరాత్రి పర్వదినాన సోమవారం సాయంత్రం ఆమె ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తెనాలి పట్టణానికి చెందిన శారద 1996వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్యపై గెలిచారు.
అయితే రెండేళ్లకే అప్పట్లో లోక్సభ రద్దు కావడంతో తిరిగి 1998వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎంపిగా శారదకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీపి శివశంకర్ ను బరిలోకి దింపటంతో ఓడిపోయింది. అప్పటి నుంచి శారద రాజకీయాల్లో కనుమరుగయ్యారు. సినిమాల్లో అడపా దడపా నటిస్తూన్న శారద తిరిగి రాజకీయ పునఃప్రవేశం చేయడంతో అంతటా చర్చనీయాంశంగా మారింది. చేనేత వర్గానికి చెందిన శారద ఈ సారి చీరాల పట్టణం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
గుడేటి బసవప్ప మీరు పోల్స్ ఇక్కడ లేవు.
Go to : నీలిమలై నటీనటులు-సాంకేతిక నిపుణులు
గోకుల్ క్రిష్ణా పోల్స్ ఇక్కడ లేవు.
హైదరాబాద్: రవితేజ తో గతంలో ఆంజనేయులు, సారొచ్చారు చిత్రాలు దర్శకత్వం వహించిన పరుసరామ్ తో దగ్గుపాటి రానా కలిసి పనిచేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం రూపొందే అవకాసం ఉందని తెలుస్తోంది. జూన్ నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం కావొచ్చను. ఈ మేరకు రానా కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం రానా రెండు చిత్రాలు చేస్తున్నారు. ఒకటి బాహుబలి, రెండు రుద్రమదేవి.
రుద్రమదేవిలో రానా పాత్ర చుట్టూ కథ నడవనుంది. ఈ చిత్రంలో చాళుక్య వీరభద్రునిగా.... రానా కనిపిస్తారు. మిగతా కీలకపాత్రల్లో రాణీ రుద్రమగా....అనుష్క, , గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.
మహేష్ బాబు సినిమా పోస్టర్పై సమంత ఆగ్రహం _ Samantha comment on 1-Nenokkadine poster - Telugu Filmibeat
మహేష్ బాబు సినిమా పోస్టర్పై సమంత ఆగ్రహం
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న '1-నేనొక్కడినే' చిత్రంపై అంచనాలు రోజురోజకు పెరిగి పోతున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు ఏవి రిలీజ్ చేసినా.....రెస్పాన్స్ అద్భుతంగా వస్తోంది. అయితే ఆఢియో రిలీజ్ సందర్భంగా ఇటీవల రిలీజ్ చేసిన ఓ పోస్టర్ కాస్త వివాదాస్పదంగా మారింది. ఈ పోస్టర్ మహిళలను చిన్నచూపు చూసే విధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
|
‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా “సాహో”. ముందుగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను దుబాయ్ లోని ‘బుర్జ్ ఖలీఫా’ లో చిత్రీకరించాలి అనుకున్నారు చిత్ర యూనిట్. కాని కొన్ని కారణాల వాళ్ళ ...
‘సాహో’ లో విలన్ గా నటిస్తున్న నీల్ నితిన్ ముకేష్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. సాహో సినిమా లో ‘నితిన్ ముకేష్’ పాత్రకు సంభందించిన షూటింగ్ ఈ మధ్యనే ...
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమా పట్ల అన్ని పరిశ్రమల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా ...
అమలు దిశగా బీసీసీఐ కొత్త రాజ్యాంగం - Kreedalu.Com
జస్టిస్ లోధా కమిటీ సిఫారసు తో కూడిన కొత్త రాజ్యాంగాన్ని ఆగస్టు 9న సుప్రీంకోర్టు ఆమోదించింది దానికి అనుగుణంగా తమిళనాడులో ఈ రాజ్యాంగాన్ని బీసీసీఐ నమోదు చేయించింది. ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్లు వివిధ రాష్ట్ర సంఘాలు 30 రోజుల్లోగా అంగీకారాన్ని తెలిపాలి.
త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు పరిపాలన కమిటీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో లాబీయింగ్ అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్రం ఒక్క ఓటు విధానాన్ని అమలు చేయాలనుకుంది. అయితే వివిధ రాష్ట్రాలలో కొన్ని సంఘాలు చాలా సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నందున వాటికి గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ నిబంధనలను సవరించింది. మొత్తానికి పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి.
Next Article ఈ స్పోర్ట్స్ లో భారతదేశం తరఫున పాల్గొనే క్రీడాకారులు వీరే
నా ఖాతా - ఉచిత మ్యూజిక్ మార్కెట్ డౌన్లోడ్లు
పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి మరణించిన దొంగ
Watch పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి మరణించిన దొంగ __ Latest News __ NTV here. This news was telecasted on Wednesday 03rd of May 2017 08:42:57 AM in NTV News Channel. NTV stands for Next generation TV and launched in 2007. . Visit us for all AP local, National, International, Political, Breaking, Andhra, Telugu News from all channels.పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి మరణించిన దొంగ __ Latest News __ NTV video news updates online.
సాధారణ జీవితం వైపు సాగిపోతుంటావు.
ప్రధాన స్టాక్ ఎక్సేంజీల ట్రేడింగ్ వేళల్ని అర్ధరాత్రి వరకు పెంచాలన్న ప్రతిపాదనను బ్రోకర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సెబీ కోరుతోంది. మరోసారి బ్రోకర్లతో ఇదే అంశంపై చర్చించాలని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలను సెబీ కోరింది. ట్రేడింగ్ వేళలను పెంచడం అన్నది ఏకాభిప్రాయం మేరకు ఉండాలని, ఇందుకు వారి అభిప్రాయాలు కీలకమన్నది సెబీ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
బ్రోకర్లు, స్టాక్ ఎక్సేంజ్లు ఒకే తాటిపైకి వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సెబీ యోచిస్తోంది. ట్రేడింగ్ వేళల పొడిగింపు అన్నది అన్ని స్టాక్స్కా లేక సూచీలకే పరిమితం చేయాలా అన్నది కూడా సమీక్షించనుంది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 1 నుంచి ట్రేడింగ్ వేళలను పెంచే ప్రణాళికలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు ఇప్పటికే సెబీకి సమర్పించాయి. ట్రేడింగ్ వేళలను అర్ధరాత్రి 11.55 వరకు పెంచుకునేందుకు సెబీ ఈ ఏడాది మే 4న అమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. తుది ఆమోదం తెలియజేసే ముందు బ్రోకర్లను సైతం సంప్రదించాలని సెబీ భావిస్తోంది. అదనపు ట్రేడింగ్ వేళలతో పెరిగే ఆదాయం కంటే వ్యయాలే అధికంగా ఉంటాయని, దీనిపై సెబీ సంప్రదింపులు చేయడం మంచిదని చురివాలా సెక్యూరిటీస్ ఎండీ అలోక్ చురివాలా పేర్కొన్నారు. భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు అన్నది బాధ్యత కలిగిన అన్ని సంస్థలు అనుసరించే నిబంధన అని, ట్రేడింగ్ వేళల పెంపు విషయంలో దీన్ని అనుసరించడం పట్ల సంతోషంగా ఉందని బోంబే స్టాక్ ఎక్సేంజ్ బ్రోకర్ల ఫోరం చైర్మన్ ఉత్తమ్ బాగ్రి అన్నారు.
సాహితీ మధువనం-1
|
సాహితీ మధువనం-1
తమిళ రీమేక్ గా మరో తెలుగు హిట్ _ Nikil's Swamy Ra Ra going to Kollywood - Telugu Filmibeat
తమిళ సినిమా
తమిళ రీమేక్ గా మరో తెలుగు హిట్
అతడితో నా కుమార్తె పెళ్లి డౌటే.. ఏం జరుగుతుందో చెప్పలేను.. హీరోయిన్ తండ్రి హాట్ కామెంట్స్!
ఏ పార్టీ నుంచి ఎవరు, గెలిచిన వారు వీరే: ఆ సర్వే ఒక్కటే
టాటా సంస్థను అభినందించిన ఆనంద్ మహీంద్రా- కారణం ఏమిటో తెలుసా?
ఫేస్బుక్కి బానిస అయినవారికి అదిరిపోయే శుభవార్త
నేను కోరుకున్నట్లే కేసీఆర్ గెలిచారు: మోహన్ బాబు
బ్రేకింగ్ న్యూస్..కెసిఆర్ ప్రమాణస్వీకారంలో సంచలన నిర్ణయాల
రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు
చెన్నై : గత ఏడాది తెలుగులో విజయవంతమైన చిత్రం 'స్వామి రారా'. నిఖిల్, స్వాతి జంటగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం తమిళ ప్రేక్షకులను అలరించేందుకు రీమేక్గా సిద్ధమవుతోంది. విలువైన పురాతన ఓ వినాయక విగ్రహం జేబుదొంగతనాలు చేసే హీరో చేతికి వచ్చాక.. ఎలాంటి ఆసక్తికర సంఘటనలు జరిగాయన్నదే కథాంశం. తమిళంలో 'సామియాట్టం' పేరిట రీమేక్ అవుతోంది. నిఖిల్ పాత్రలో శ్రీకాంత్, స్వాతి పాత్రలో ముంబయి హీరోయిన్ నటిస్తోంది. 'యారడీ నీ మోహిని', 'ఉత్తమ పుత్రన్' వంటి సినిమాలను తెరకెక్కించిన మిత్రన్ ఆర్.జవహర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత: శ్రీకాంత్, సినిమాటోగ్రఫీ: బాబు యోగేశ్వరన్.
రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజు, క్షణ క్షణం చిత్రాలకు గుర్తు చేస్తూ సాగే ఈ చిత్రం మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్ గత ఫ్లాప్ చిత్రాల ఎఫెక్టుతో ఓపినింగ్స్ లో ఊపు లేకపోయినా తర్వాత టాక్ స్ప్రెడ్ కావటంతో పుంజుకుని నిలదొక్కుకుంది. ఈ చిత్రం కన్నడ వెర్షన్ లో...ప్రజ్వల్ హీరోగా చేస్తూండగా..కలర్స్ స్వాతి పాత్రను..సంజన చెల్లెలు...నిక్కి చేస్తోంది. ఈ చిత్రం విష్ణు డైరక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ ట్విట్టర్ లో ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు. ఈ చిత్రానికి హీరో నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రొమాంటిక్,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందారు.
చిత్రంలో వినాయకుడి విగ్రహానికీ, ఓ దొంగ ప్రేమ కథకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. కథ ప్రకారం సూర్య (నిఖిల్) ఓ జేబుదొంగ. బతుకుదెరువు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అతనికి స్వాతి (స్వాతి) అనే ఓ పాత్రికేయురాలితో పరిచయం అవుతుంది. మరోవైపు అనంతపద్మనాభస్వామి గుడిలో కనీవినీ ఎరుగని సంపద దొరుకుతుంది. అయితే అందులోంచి ఓ వినాయక విగ్రహం మాయం అవుతుంది. ఆ విగ్రహం కోసం కొంతమంది అన్వేషణ మొదలుపెడతారు. సూర్య, స్వాతిలు కూడా విఘ్నేశ్వరుడి కోసం వేట ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ విగ్రహం ఏమైంది? ఎవరికి దొరికింది? అనేదే చిత్ర కథ.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: nara rohit colors swathi nikhil swamy ra ra కలర్స్ స్వాతి నిఖిల్ స్వామి రారా నారా రోహిత్
బన్నీ ఫాన్స్కు పండగే.. న్యూ ఇయర్ నైట్ త్రివిక్రమ్ అదిరిపోయే గిఫ్ట్!
కొరటాల శివ, రాజమౌళి అలా ఉండమన్నారు.. 2020 వరకు భరించాల్సిందే: రాహుల్ రామకృష్ణ
శర్వానంద్, సాయి పల్లవి ‘పడిపడిలేచె మనసు ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్లఫ్ మాస్టర్ మూవీ ట్రైలర్..!
నిజ జీవితం లో చాలా ఘోరంగా మోసపోయా..!
నేను తెలుగు హీరోయిన్ల నే ఎంకరేజ్ చెయ్యాలనుకుంటా కానీ ?
సుధీర్, రష్మీ కలసి తిరుపతిలో.. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
తమిళ సినిమా
ప్లీజ్.. ఎడిట్ చేయండి.. లేకపోతే నేను ఫసక్..!
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
స్మార్ట్ఫోన్ వెళుతరు కళ్లకు మంచిదేనా?
బావ జూ.ఎన్టీఆర్కి, చరణ్కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్దే.. అల్లు అర్జున్!
లైంగిక సామర్ధ్యం పెరుగుదలకు దోహదపడే 15 ఉత్తమ పానీయాలు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
వెంకీ మామ మొదలు పెట్టేది ఈరోజే.. మేనల్లుడితో సందడి!
ఆర్ఆర్ఆర్ కోసం 8 జాతీయ అవార్డుల విజేత.. ఇంకా ఎవరెవరంటే!
‘‘ఇండస్ట్రీ పెద్దలు కొందరు నా సినిమాపై కుట్ర చేస్తున్నారు’’
పెళ్లి సందడి మొదలైంది.. దీపిక ఇంట్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు!
దుమ్మురేపుతున్న సర్కార్.. !
వాళ్లకు నా మిడిల్ ఫింగర్ ...విజయ్ దేవరకొండ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
తెలంగాణ తాజా వార్తలు
సినిమా తాజా వార్తలు
బాలీవుడ్ శృంగార తారకు అరుదైన గౌరవం
ఎందుకని అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు?....అనసూయ ఏం చెప్పింది అంటే
విజయ్, మురగదాస్ల కాంబినేషన్లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మొదలైంది
వైరల్గా మారిన ప్రియాంకా లిప్లాక్ ఫోటో
రిపబ్లిక్ డేకి ‘ఆచారి అమెరికా యాత్ర’
|
మానసిక ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం కోసం ఒక గ్లాస్ ఆ రసం... _ Webdunia Telugu
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
మానసిక ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం కోసం ఒక గ్లాస్ ఆ రసం...
chj_ Last Modified శుక్రవారం, 1 డిశెంబరు 2017 (22:17 IST)
పుదీనాలో చాలా ఔషధ గుణాలున్నాయి. పుదీనా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే పుదీనాను కాస్మొటిక్ కంపెనీల్లో, కొన్ని వాటిల్లో విరివిగా వాడుతారు. కొన్ని పుదీన ఆకులను గ్లాసు నీళ్ళలో మరిగించి ఆ కాషాయాన్ని తాగితే జ్వరం తగ్గిపోవడమే కాకుండా కామెర్ల, కడుపులో మంట, మూత్ర సంబంధింత వ్యాధులు , ఛాతి మంటలు నయం అవుతాయి.
నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదిన రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి అప్పుడప్పుడూ తీసుకుని తింటూ ఉంటే వికారం, వాంతులు తగ్గిపోతాయి. పుదిన ఆకు రసాన్ని కంటి కింద నల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో రాస్తూ ఉంటే ఆ నల్లరసం నిదానంగా పోతాయి. మానసిక ఒత్తిడికి, నిద్రలేమి సమస్యకు కొన్ని పుదీనా ఆకులను వేడి నీళ్ళలో వేసి అరగంట సేపు తరువాత తాగితే బాగా ఉపశమనం కలుగుతుంది. ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది.
నోటి సంబంధిత వ్యాధులకు పుదీన బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో టెన్షన్ లు ఎక్కువగా కొంత మంది పడుతుంటారు. అలాంటి వారు పుదీన ఆకులను అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కణతలకు, నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోయి చల్లదనాన్ని ఇస్తుంది. పుదిన ఆకుల్ని ఎండబెట్టి చూర్ణం చేసి అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతిరోజు బ్రష్ చేసుకుంటే చిగుళ్ళు గట్టిబడి దంత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతే కాదు నోటి దుర్వాసనను కూడా అరికడుతుంది.
కొంతమందికి శరీరంపై దురద, దద్దుర్లు వస్తాయి. అలాంటి వారు గ్లాసు నీటిలో పుదిన ఆకులను నాన బెట్టి బెల్లాన్ని కలిపి దాంతో పాటు తీసుకుంటే దురద, దద్దర్లు తగ్గుతాయి. చిన్న పిల్లలు కడుపునొప్పితో బాధపడుతుంటే గోర వెచ్చని నీటిలో ఐదు లేక ఆరుచుక్కల పుదిన రసం వేసి తాగించడం వల్ల కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
సంబంధిత వార్తలు
రుతు, లైంగిక రుగ్మతలను దూరం చేసే అవిసె గింజలు
దీనిపై మరింత చదవండి :
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
|
తమిళ సినీపరిశ్రమపై జంట బాదుడు.. 'బొమ్మ' పడని థియేటర్లు.. స్పందించిన రజనీకాంత్... _ Webdunia Telugu
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
తమిళ సినీపరిశ్రమపై జంట బాదుడు.. 'బొమ్మ' పడని థియేటర్లు.. స్పందించిన రజనీకాంత్...
తమిళ చిత్ర పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నుల భారం మోపాయి. ముఖ్యంగా జీఎస్టీ పేరుతో కేంద్రం 28 శాతం మోపగా, వినోదపు పన్ను పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పన్ను భారం మోపింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుభారం 58 శాతానికి చేరింది. దీన్ని ఎంతమాత్రం అంగీకరించని తమిళాడు థియేటర్ వాణిజ్య మండలి, నిర్మాతల సంఘాలు కలిసి గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నాయి.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నును తక్షణం రద్దు చేయాలని కోరుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన చేస్తూ.. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100కి పైగా థియేటర్లు మూతపడ్డాయి. అలాగే, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా వివిధ రూపాల్లో తమ నిరసనను, కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూపర్స్టార్ రజనీకాంత్ కూడా ఈ పన్నుపై ఎట్టకేలకు స్పందించారు. తమిళనాడు వ్యాప్తంగా థియేటర్ల బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సినిమా పరిశ్రమకు మద్దతుగా నిలిచారు. తమిళ చిత్ర పరిశ్రమలో లక్షలాది మంది ప్రజల గురించి ఆలోచించి తమ విన్నపాన్ని పరిగణించాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.
కాగా, జీఎస్టీపై ఇప్పటికే కమల్ హాసన్, టి.రాజేందర్ వంటి సీనియర్ నటులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్లపై ప్రభుత్వం అదనపు పన్నువసూలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యంగా, జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా వినోదం పన్ను అంటూ 'జంట బాదుడు' చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా థియేటర్ యాజమాన్యాలకు మింగుడు పడటం లేదు. జీఎస్టీని తాము వ్యతిరేకించడం లేదని, వినోదం పన్ను తీసేయాలని చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు, థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయి.
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
''ఒకే ఒక్కడు '' తరహాలో కమల్ హాసన్ను తమిళనాడుకు సీఎంగా చేయండి: ప్రేమమ్ ఆల్ఫోన్స్
సౌందర్యా రజనీకాంత్కు విడాకులు మంజూరు.. ధనుష్ పాత్ర ఎంత?
అల్లుడూ ఆవేశం వద్దు... దేవుడు శాసిస్తాడు నేను వస్తాను... అల్లుడికి కూడా రజినీ సేమ్ డైలాగ్...
పిచ్చెక్కిస్తున్న యామీ గౌతమ్ వాటర్ యోగా... (Video)
బాలీవుడ్ హాట్ నటీమణుల్లో యామీ గౌతమ్ ఒకరు. ఈమె బాలీవుడ్లో తాజాగా నటించిన చిత్రం 'కాబిల్'. ...
టాలీవుడ్ హీరో రవితేజ మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన సోదరుడు ...
పెళ్ళిచూపులు హీరో కొత్త సినిమా అర్జున్ రెడ్డి.. షాలినితో కిస్సింగ్ సీన్ మేకింగ్ వీడియో
‘ఎవడే సుబ్రమణ్యం’, పెళ్ళి చూపులు హీరో విజయ్ దేవర కొండ హీరోగా నూతన చిత్రం అర్జున్ రెడ్డి. ...
సచిన్ టెండూల్కర్ పక్కింటిలో పూనమ్ పాండే.. ఇక గోల గోలే...
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పక్కింటికి వెళ్ళిపోయింది.. సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే. ...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది _ HMTV LIVE
పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది
నిజానికి రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవలమీద పవన్ ప్రయాణం చేయడం సురక్షితం కాకపోయినా ముందుగా ప్రకటించిన ప్రాజెక్ట్ పనుల్ని పూర్తి చేసే పనిలోపడ్డాడు .ఈ నేపథ్యంలో అజిత్ వేదాళం రీమేక్ లో పవన్ యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం అయిన కొన్ని కారణలవల్ల ఆగిపోయింది. ఇప్పుడు అదే సినిమా ఫిబ్రవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అనంతరం పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
కేటీఆర్కు రేవంత్ 10కె రన్ సవాల్
చెన్నైలో ఎంజాయ్ చేస్తున్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు
హైదరాబాద్ లో దారుణం : రోడ్డుపై యాక్సిడెంట్ జరిగినా…ఒక్కరూ పట్టించుకోలేదు
నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు
ఆమెతో ఫొటో వైరల్ కావడంతో అడ్డంగా బుక్కైన పోలీస్!
అజ్ఞాతవాసి టీమ్ లో టెన్షన్.. టీంకు నోటీసులు పంపిన టీ సీరీస్ ?
జగన్మోహన్ రెడ్డి పేరు మారింది: నారా లోకేశ్
అనుమానంతో భార్యను చంపి.. ఆపై..
‘జిగేల్ రాణి’ గాయనికి ఎంత పారితోషికం ఇచ్చారంటే...
వైసీపీలో చేరనున్న మాజీ సీఎం కొడుకు!
డబ్బు కోసం జనాల్ని చంపేస్తారా.. ఆ వీడియో డిలీట్ చేయండి..
చంద్రబాబునాయుడు నాకు ఆ సీటు ఇస్తానన్నారు : పవన్ కళ్యాణ్
ప్రతి పాదమునందు న గణములుండును.
|
Faith Scope: యేసు ప్రభువు యొక్క బాల్య జీవిత చరిత్ర
యేసు ప్రభువు యొక్క బాల్య జీవిత చరిత్ర
క్రీస్తు ప్రభువును దేవుని వాక్యముగా చెప్పబడుట :- యోహాను 1:1-5, 9, 14.
యోహానుకు సున్నతి - పేరు పెట్టుట :- లూకా 1:59-79.
యోహాను బాల్యము నుండి యువకునిగా వృద్ధి చెందుట :- లూకా 1:80.
కైసరు ఔగుస్తు చేసిన ప్రజా సంఖ్య నమోదు ఆజ్ఞ :- లూకా 2:1-3.
కన్య మరియమ్మ గర్భము ధరించిన తరువాత శిశువు పుట్టు వరకు ప్రయాణాలు, ఆమె ఉన్న ప్రాంతాలు.
రెండవ ప్రయాణం - యూదయ సీమలోని కొండ ప్రాంతాలు (ఎలీసబెతు నివసించుచున్నది.)
మూడవ ప్రయాణం - యూదయలోని బేత్లెహేము అనగా దావీదు పురమునకు (ఇక్కడ క్రీస్తు ప్రభువు జన్మించారు.)
క్రీస్తు ప్రభువునకు సున్నతి - యేసు అని పేరు పెట్టుట :- లూకా 2:21, మత్తయి 1-25.
ఇందులో చెప్పబడిన విధము ఎనిమిదవ దినమున క్రీస్తు ప్రభువుకు సున్నతి చేసి దూత చెప్పబడిన విధముగా యేసు అను పేరు ఆయనకు పెట్టుట జరిగింది. (యేసు అను పేరు పెట్టుటకు ఎనిమిదవ రోజు వచ్చింది. ఇప్పటికి వీరు బేత్లెహేము నందు ఉన్నారు.)
మోషే ధర్మశాస్త్రము ప్రకారము శుద్ధి చేసికొను దినములు - మగ బిడ్డ పుట్టినప్పుడు నలభైవ రోజు శుద్ధి చేయాలి. లేవీయకాండము 12:3-4 ఇందుకోసము వారు యెరూషలేము ఆలయమునకు వెళ్లారు. అక్కడ వారు రెండు గువ్వల జతనైనను, పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించాలన్న తలంపుతో వెళ్లారు. (ఇందునుబట్టి వీరు బేత్లెహేములో నలభై రోజులు ఉన్నారు. ఆ తరువాత వారు శుద్ధి చేసికొనుటకు
అక్కడ నుండి యెరూషలేముకు వచ్చారు.)
ఇందులో చెప్పబడిన విధముగా యేసు పుట్టిన తరువాత వారు తోక నక్షత్రమును చూచారు. అక్కడ నుండి బయలుదేరి ఎట్టకేలకు సుమారు నలువది రోజుల తరువాత యెరూషలేము చేరారు. అక్కడ వారికి ఏ విధముగా వెళ్లాలో అర్థము కాలేదు. పైపెచ్చు యెరూషలేములో గాని బేత్లెహేములో గాని క్రీస్తు ప్రభువు లేడు. కనుక యెరూషలేము చేరిన ముగ్గురు జ్ఞానులు హేరోదును అడిగి తెలుసుకొనుటకు వెళ్లారు. అక్కడ వారిని ప్రశ్నించారు. (ఇది సుమారు క్రీస్తు ప్రభువుకు నలువది రోజుల వ్యవధిలో జరిగింది.)
ఇందులో చెప్పబడిన విధముగా ఈ వార్త విన్నవారు కలవరపడ్డారు. వెంటనే శాస్త్రులను ప్రధాన యాజకులను పిలిచి క్రీస్తు పుట్టుక యూదయ బేత్లెహేములో అని నిర్ణయించారు. ఈ విధముగా అజ్ఞాన జనసమూహమునకు తెలిసింది. (ఇది తెలియు నాటికి క్రీస్తు ప్రభువు బేత్లెహేములో లేడు. ఈ విధముగా మరికొన్ని రోజులు గడిచాయి.)
ఇంటిలో ఉన్న యేసును పూజించుట :- మత్తయి 2:10-11.
ఇందునుబట్టి వారు క్రీస్తు ప్రభువును తల్లియైన మరియతో చూచి, వారిద్దరి ముందు సాగిలపడి నమస్కరించి చివరగా యేసు ప్రభువును పూజించి కానుకలు సమర్పించారు. (వీరు చూచినది ఇంటిలో గాని సత్రములోని పశువుల తొట్టిలో కాదు. అలాగే యెరూషలేములోని దేవుని ఆలయములో కాదు. వారు ఇంటిలో చూచారు. ఆ ఇల్లు వారికి గలిలయలోని నజరేతులో ఉన్నది. అది యోసేపునకు చెందినది. కనుక ముగ్గురు జ్ఞానులు సుమారు 50 - 60 రోజుల కాలములో నజరేతులో క్రీస్తు ప్రభువును చూచారు.)
ఇందునుబట్టి దేవుని దూత హేరోదు వద్దకు వెళ్లవద్దని ఆజ్ఞాపించగా స్వప్నమందు చెప్పినను వారు దానిని దైవాజ్ఞగా భావించి వారు మరో మార్గము ద్వారా వారి దేశానికి వెళ్లిపోయారు. (ఈ కాలమంతా హేరోదు ఈ ముగ్గురు జ్ఞానుల కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా అనేక రోజులు గడుస్తున్నాయి. హేరోదు బేత్లెహేమునకు వెళ్లినవారు అక్కడ జన్మించినవారిలో ఎవరు క్రీస్తు అని కనుగొనుట కష్టమని భావించుట వలన అనేక దినములు వారి రాక కోసము ఎదురు చూచాడు. ఇలా మరల ఒకటి లేక మూడు నెలలు గడిచి యుండవచ్చును.)
రెండు సంవత్సరముల లోపు పిల్లలను చంపించుట :- మత్తయి 2:16-18.
బాలుడుగా నజరేతులో :- లూకా 2:40.
నా ఆత్మ ఘోష!
తెలుగు బైబిల్
ఎందుకు మనము సువార్తను బోధించవలెను ? ఎలా బోధించవలెను ? శేఖర్ రెడ్డి వాసా ( www.FaithScope.com ) దేవుని సువార్తను ఎందుకు ...
యేసు ప్రభువు యొక్క బాల్య జీవిత చరిత్ర పరిచయము :- ప్రతినిత్యము మనము బైబిలు గ్రంథములో ఈ చరిత్రను చదువుతూ ఉం...
రాజ కుమారుడు (దైవ కుమారుడు)– రెండవ భాగము
|
సైమా నామినేషన్స్ విడుదల _ V6 Telugu News
కేరళకు విరాళం.. తెలంగాణ IAS, IPS, అధికారుల ఒకరోజు జీతం
70 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీ, కొడుకు.. కొరియాలో కదిలించే గాథ
బామ్మ బ్యాగు: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
తెలంగాణ సాయం.. కేరళకు 500 టన్నుల బియ్యం
ఏషియాడ్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, రజతం
ఉత్తమ సినిమా
– గౌతమీపుత్ర శాతకర్ణి
– శతమానం భవతి
ఉత్తమ డైరెక్టర్
– క్రిష్(గౌతమీపుత్ర శాతకర్ణి)
– SS రాజమౌళి(బాహుబలి2)
– సందీప్ వంగా(అర్జున్ రెడ్డి)
– సంకల్ప్ రెడ్డి(ది ఘాజీ ఎటాక్)
– సతీష్ వేగేశ్న(శతమానం భవతి)
ఉత్తమ నటుడు
– నందమూరి బాలకృష్ణ(గౌతమీపుత్ర శాతకర్ణి)
– ప్రభాస్(బాహుబలి2)
– విజయ్ దేవరకొండ(అర్జున్ రెడ్డి)
– NTR (జై లవ కుశ)
– రానా దగ్గుబాటి(నేనే రాజు నేనే మంత్రి)
– అనుష్క(బాహుబలి2)
– రకుల్ ప్రీత్ సింగ్(జయ జానకీ నాయక)
– కాజల్(నేనే రాజు నేనే మంత్రి)
– రితికా సింగ్(గురు)
ఉత్తమ సహాయనటుడు
– ఆది పినిశెట్టి(నిన్నుకోరి)
– ప్రకాష్ రాజ్(శతమానం భవతి)
– సత్య రాజ్(బాహుబలి2)
– శ్రీవిష్ణు(ఉన్నది ఒకటే జిందగీ)
– జయసుధ(శతమానంభవతి)
– రమ్యకృష్ణ(బాహుబలి2)
– హేమమాలిని(గౌతమీ పుత్ర శాతకర్ణి)
– రాధిక(రాజా ది గ్రేట్)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్
– SS తమన్(మహానుభావుడు)
– దేవి శ్రీ ప్రసాద్(ఖైదీ నంబర్ 150)
– MM కీరవాణి(బాహుబలి2)
– శక్తికాంత్(ఫిదా)
– గోపీ సుందర్(నిన్నుకోరి)
ఉత్తమ విలన్
– రానా దగ్గుబాటి( బాహుబలి2)
– తరుణ అరోరా( ఖైదీ నంబరు 150)
– రావు రమేష్(DJ దువ్వాడ జగన్నాథమ్)
– అర్జున్(లై)
– విజయ్ వర్మ(MCA)
– రాహుల్ రామకృష్ణ(అర్జున్ రెడ్డి)
– శ్రీనివాస్ రెడ్డి(ఆనందో బ్రహ్మ)
– ప్రవీణ్ (శతమానం భవతి)
– బ్రహ్మానందం(ఖైదీ నంబర్ 150)
– షకలక శంకర్(ఆనందో బ్రహ్మ)
ఇది కూడా వదల్లేదు : యాదాద్రి లో గడ్డి స్కామ్
మొత్తంగా రాహుల్ యూటర్న్ వైఖరితో పెరారివళన్ విడుదలకు రంగం సిద్ధమైనట్టేనన్న వాదన వినిపిస్తోంది. పెరారివళన్ విడుదలకు సంబంధించి ఇదివరకే తమిళనాడు దివంగత సీఎం జయలలిత చాలా అడుగులే వేశారు. అయితే చట్టంలోని కొన్ని అంశాలు ఆమె యత్నాలను విఫలం చేసిన వైనం మనకు తెలిసిందే. జయ చర్యలపై నాడు ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్... ఇప్పుడు ఇదే విషయంపై సానుకూలత వ్యక్తం చేసిన దరిమిలా... పెరారివళన్ విడుదలకు రంగం సిద్ధమైనట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా... కొంతకాలం క్రితం పెరారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించిన రాహుల్... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మారిన తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నారన్న కోణంలో కొందరు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందుగా రాహుల్ తీసుకున్న యూటర్న్ పెద్ద రాజకీయ చర్చకే తెర తీయనుందన్న కోణంలో ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా రాహుల్ వైఖరిపై తనదైన శైలి వ్యాఖ్యలు చేయడం కూడా ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా పెరారివళన్ విడుదల విషయం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
ఆయన పిలువరు...ఈయన వెళ్లరు!
తెలుగు కాంగ్రెస్ నేతలకు రాహుల్ షాక్
రైతులకు..రెడ్ లైట్ ఏరియాకు ముడిపెట్టిన పరిటాల శ్రీరామ్
ట్రంప్..పుతిన్ ల మీద లేని మోడీ ఆకర్ష్ అస్త్రం!
`నిజాయితీ`కి నాగ్ బ్రాండ్ అంబాసిడర్?
`ఫోర్బ్స్` లో అక్షయ్ - సల్మాన్!
ఆర్.ఆర్.ఆర్ గురించి నయా కబురు
బన్నీ సినిమా కోసం ఎ.ఆర్.రెహమాన్
అన్నపూర్ణ స్టూడియోస్..వారసత్వం మారింది!
ఒక మనసు జంటపై ఆగని పుకార్లు!
సంచలన వ్యాఖ్యలతో శ్రీరెడ్డి వీడియో!
‘జిగేల్ రాణి’ సింగర్ ఆవేదన..
బిగ్ బాస్-2..నాని 'న్యాచురాలిటీ' కి పరీక్ష?
ఉయ్యాలవాడ కోసం జేమ్స్ బాండ్ ఫైటర్
|
సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు – అఫీషియల్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
తాజా వార్తలు జీ సినిమాలు ( 22nd సెప్టెంబర్ ) _ రాజమౌళి మల్టీస్టారర్ లో స్టార్ రైటర్ _ దేవదాస్ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ అదే... _ ఈ టీజర్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ _ రామ్ చరణ్ సెట్స్ లో చిరంజీవి _ దేవదాస్ కు సీక్వెల్ వస్తుందా..? _ జీ సినిమాలు ( 21st సెప్టెంబర్ ) _ దేవదాస్ జ్యూక్ బాక్స్ రివ్యూ _ అరవింద సమేత ఆడియో రివ్యూ _ సుధీర్ బాబు ఇంటర్వ్యూ
హోమ్ » న్యూస్ గాసిప్» సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు – అఫీషియల్
సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు – అఫీషియల్
సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమాకు సంతకం పెట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ‘జీ సినిమాలు’ ఇంటర్వ్యూలో కన్ఫం చేశాడు సుకుమార్. అయితే ఇప్పుడీ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. ‘శ్రీమంతుడు’ తరవాత ఈ బ్యానర్ పై మహేష్ బాబుకు ఇది సెకండ్ మూవీ.
త్వరలో వంశీ పైడిపల్లి తో తన 25 వ సినిమాతో సెట్స్ పైకి రానున్న మహేష్ బాబు, ఈ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే సుకుమార్ తో సెట్స్ పై ఉంటాడు. ప్రస్తుతం U.S. వెకేషన్ లో ఉన్న సుకుమార్, ఈ ట్రిప్ నుండి రాగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ని బిగిన్ చేస్తాడు. గతంలో ‘వన్ – నేనొక్కడినే’ సినిమా తరవాత సుకుమార్ తో సెట్స్ పైకి వస్తున్న మహేష్ బాబు మరో డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తో చేయడం గ్యారంటీ అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్.
నవీన్, రవి శంకర్, CV మోహన్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా మ్యాగ్జిమం ఈ ఇయర్ లోనే సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు ఫిలిం మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రధాన టెక్నీషియన్స్ తో పాటు, తక్కిన స్టార్ కాస్ట్ ని లిస్ట్ చేసే ప్రాసెస్ లో ఉంది సుకుమార్ టీమ్.
100 కోట్లు వసూలు చేసిన భరత్ అనే నేను
నా పేరు సూర్య సాంగ్స్ – ఆల్బమ్ సూపర్ హిట్
జీ సినిమాలు ( 21st సెప్టెంబర్ )
జీ సినిమాలు ( 17th సెప్టెంబర్ )
సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు
ఇంకా చదవండి
టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ
జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్
రాబోయే సినిమా
నన్ను దోచుకుందువటే
ఈ మాయ పేరేమిటో
అమర్ అక్బర్ అంటోని
హలో గురు ప్రేమకోసమే
పందెంకోడి 2
న్యూస్ గాసిప్స్ సమీక్షలు
ప్రముఖ ఇంటర్వ్యూ ప్రముఖ ప్రొఫైల్స్
వీడియోలు సినిమాలు టీవి గాసిప్స్
గురించి మమ్మల్ని సంప్రదించండి షరతులు ప్రైవసీ పాలసీ
|
ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర - వికీపీడియా
ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ
ఇటీవలి చరిత్ర
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014
జూన్ 2, 2014 న అధికారికంగా విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లు కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి
సుప్రసిద్ధ ఆంధ్రులు కోటలు
1 తొలి ప్రభుత్వాలు
5 మరల కాంగ్రెస్ చేతిలో అధికారం
6 మూలాలు, వనరులు
తొలి ప్రభుత్వాలు[మార్చు]
నీలం సంజీవరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేసాడు. కానీ ఆయన అఖిల భారత కాంగ్రెసు కమిటీకి అధ్యక్షుడవడంతో 1960 జూన్ 10న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు. తరువాత రాయలసీమకు చెందిన నేత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. 1962 సార్వత్రిక ఎన్నికల తరువాత సంజీవరెడ్డి మళ్ళీ 1962 మార్చి 12న ముఖ్యమంత్రి అయ్యాడు. కర్నూలు రవాణా వ్యవస్థ జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో, నైతిక బాధ్యత వహిస్తూ 1964లో ఆయన రాజీనామా చేసాడు.
ఉద్యమాల కాలం[మార్చు]
ఆయన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి 1964 ఫిబ్రవరి 29న ముఖ్యమంత్రి అయ్యాడు. ఏడున్నరేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడాయన. ఆయన కాలంలోనే విశాఖ ఉక్కు ఉద్యమం, [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం_మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలు]] జరిగాయి.
1965 లో ఆంగ్లో-అమెరికను నిపుణుల సంఘం ఒకటి విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని కేంద్రప్రభుత్వానికి సలహా ఇచ్చింది. అయితే ఒడిషా, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కూడా ఈ కర్మాగారం కొరకు కేంద్రాన్ని వత్తిడి చేసాయి. ఆందోళన చెందిన ప్రజలు తెన్నేటి విశ్వనాధం నాయకత్వంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఉద్యమం మొదలు పెట్టారు. 1965లో రాష్ట్ర శాసనసభ ఉక్కు కర్మాగారం కొరకు ఒక తీర్మానం కూడా చేసింది. 1966 అక్టోబర్, నవంబరు లలో ఉద్యమం హింసాత్మక రూపు దాల్చింది. 32 మంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. కర్మాగార స్థాపనను కేంద్రం ప్రకటించడంతో ఉద్యమం ఆగింది. 1971 లో ప్రధానమంత్రి ఇందిరా గాంధి కర్మాగారానికి శంకుస్థాపన చేసారు.
విద్యార్థులతో మొదలైన మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాజకీయ నాయయకుల చేతుల్లో పడి, రూపు కోల్పోయి చివరికి చల్లారిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు సమయంలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం లోని అంశాలు సరిగా అమలు జరగడం లేదన్న వాదన ఈ ఉద్యమానికి మూల కారణం. ఈ ఒప్పందానికి తగినట్లుగా, తమకు విద్యా, ఉద్యోగావకాశాలు రావడం లేదన్న అసంతృప్తితో విద్యార్థులు ఒప్పందాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఉద్యమం ప్రారంభించారు. రాజకీయావకాశాలు కోల్పోతున్నామన్న అసంతృప్తితో ఉన్న కొందరు రాజకీయ నాయకులు విద్యార్థుల కోరికను ప్రత్యేక తెలంగాణా దిశగా మళ్ళించారు.
1971 సెప్టెంబర్లో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు కాంగ్రెసుకు తిరిగి చేరుకోవడంతో, ఉవ్వెత్తున లేచి పడే తరంగం లాగా ఉద్యమం ఎగసిపడి చల్లారిపోయింది. కాంగ్రెసు అధిష్టానంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రిగా బ్రహ్మానంద రెడ్డి స్థానంలో, 1971 సెప్టెంబర్ 30 న పి.వి.నరసింహారావు అయ్యాడు. తెలంగాణా ప్రాంతానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి ఆయన. 1972లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి రావడంతో మళ్ళీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సంవత్సరం అక్టోబరులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు మరో ఉద్యమానికి దారితీసింది.
హైదరాబాదు సంస్థానంలో 1915లో నిజాము జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం ముల్కీ నిబంధనలు అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని 1971 అక్టోబర్ లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
తమ రాష్ట్ర రాజధానిలోనే తాము నిరాదరణకు గురయ్యామన్న ఆవేదన కలిగిన ఆంధ్ర ప్రాంత ప్రజలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతూ జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీసారు. ఉద్యమం తీవ్ర రూపం ధరించిన తరుణంలో రాష్ట్రప్రభుత్వం నుండి, తొమ్మిది మంది మంత్రులు రాజీనామా చేసారు. 1973 జనవరి 10 న, సరిగ్గా నరసింహారావు మంత్రివర్గ విస్తరణ చేసిన రెండు రోజులకు, కేంద్రప్రభుత్వం ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రపతి పాలన సమయంలో కేంద్ర హోం మంత్రి కె సి పంత్ కుదిర్చిన ఒక ఆరు సూత్రాల ఒప్పందంతో రెండు ప్రాంతాల నాయకుల మధ్య సయోధ్య కుదిరింది.
ఒప్పందంలో భాగంగా 1973 డిసెంబర్ 10 న జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు. నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసిన నేతగా జలగం ప్రసిద్ధి చెందాడు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించి పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్లో సినిమా పరిశ్రమ నిలదొక్కుకోడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాడు.
|
కాంగ్రెసులో కలహాలు[మార్చు]
1978 జనవరిలో కాంగ్రెసు చీలి ఇందిరా కాంగ్రెసు ఏర్పడినప్పుడు, రాష్ట్రంలో అధిక కాంగ్రెసు నాయకులు రెడ్డి కాంగ్రెసులో చేరారు. మర్రి చెన్నారెడ్డి మాత్రం ఇందిరా కాంగ్రెసులో ఉన్నాడు. 1978 ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇందిరా కాంగ్రెసు 175 స్థానాలు సాధించి అధికారం కైవసం చేసుకుంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
1978 - 1983 మధ్య కాలంలో రాష్ట్ర కాంగ్రెసులోని అంతర్గత కలహాల కారణంగా నలుగురు ముఖ్యమంత్రులను మార్చి, పార్టీ అప్రదిష్ట పాలయింది. 1978 మార్చి 6 నుండి 1980 అక్టోబర్ 11 వరకు చెన్నా రెడ్డి, తరువాత 1982 ఫిబ్రవరి 24 వరకు టంగుటూరి అంజయ్య, తదుపరి కేవలం ఏడు నెలల పాటు భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రులు కాగా 1983 జనవరి 9 వరకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బొద్దు పాఠ్యం
తెలుగుదేశం ప్రాభవం[మార్చు]
నందమూరి తారక రామారావు
1982లో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటన జరిగింది. సినిమాల్లో తన నటన ద్వారా ప్రజల మన్ననలు పొందిన నందమూరి తారక రామారావు మార్చి 29 న తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. కాంగ్రెసు అసంతృప్త నాయకుడు, నాదెండ్ల భాస్కరరావు ఆయనతో చేతులు కలిపాడు. పదే పదే ముఖ్యమంత్రుల్ని మార్చి కాంగ్రెసు పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపిస్తూ, ఆత్మగౌరవ పునరుద్ధరణ నినాదంతో నందమూరి తారక రామారావు ప్రజల్లోకి వెళ్ళారు. 1983 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం 198 స్థానాలు గెలుచుకొని అధికారానికి రాగా, 60 స్థానాలతో కాంగ్రెసు ప్రతిపక్షంగా నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్లో మొట్ట మొదటి సారిగా కాంగ్రెసు ప్రతిపక్షం స్థానానికి చేరింది.
కమ్యూనిస్టు పార్టీలైన సి.పి.ఐ మరియు సి.పి.ఎంలు పరస్పర అవగాహనతో పోటీ చేసినా, 4, 9 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రామారావు ప్రభంజనం ఎంత బలంగా ఉందంటే - ఈ రెండు ప్రాంతాల్లో కలిపి కాంగ్రెసుకు కేవలం 8 శాతం స్థానాలు మాత్రమే దక్కాయి.
రామారావు చేతిలో ఓటమి కాంగ్రెసుకు భరించరానిదయింది. రెండు పార్టీల మధ్య ఉన్న వైరం కాంగ్రెసు పాలిత కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాలకు పాకింది. 1984 ఆగష్టు 16 న రామారావు శస్త్రచికిత్సకై అమెరికా వెళ్ళిన సమయంలో, గవర్నరు రాంలాల్, రామారావును ముఖ్యమంత్రిగా తొలగించి, నాదెండ్ల భాస్కరరావు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాడు. రామారావును పైలట్ గా, తనను కో పైలట్గా చెప్పుకున్న భాస్కరరావు కాంగ్రెసు పార్టీ పరోక్ష అండదండలతో, తగినంత మంది శాసనసభ్యుల మద్దతు లేకున్నా గద్దెనెక్కగలిగాడు.
ప్రతిపక్ష పార్టీలన్నిటినీ కలుపుకుని రామారావు దీనిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. సంయుక్త ప్రతిపక్షం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రజల మద్దతును కూడగట్టింది. రామారావు తొలగింపు పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన కేంద్రం గవర్నరును మార్చి, సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మార్గం సుగమం చేసింది. ధర్మయుద్ధంగా రామారావు వర్ణించుకున్న ఈ నెల రోజుల ప్రజాస్వామిక సమరంలో సమైక్య ప్రతిపక్షం గెలిచింది. తొలగించబడిన ఒక ముఖ్యమంత్రి తిరిగి ప్రతిష్ఠితుడవ్వడం భారత దేశ రాజకీయాల్లో అదే తొలి, అదే తుది.
ఆ తరువాత తెలుగుదేశం, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీలు కలిసి మిత్రపక్షాలుగా ఏర్పడి ఎన్నికలలో సమైక్యంగా పోటీ చేసాయి. రామారావు 1985లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిపించి, మరింత మెరుగైన ఫలితాలు సాధించాడు. ఈ ఎన్నికలలో నాదెండ్ల భాస్కరరావు ప్రజాస్వామ్య తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టి, 220 స్థానాల్లో పోటీ చేయగా, కేవలం రెండు స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగాడు.
1985 - 1989 మధ్యకాలంలో రామారావు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి, 55 సంవత్సరాలకు తగ్గించడం, గ్రామసేవకుల వ్యవస్థ రద్దు, పూజారి వ్యవస్థ రద్దు మొదలైనవి వీటిలో కొన్ని. 1989 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ 182 స్థానాల్లో గెలిచి మళ్ళీ అధికారానికి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి 1989 డిసెంబర్ 3 న రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు.
అయితే కాంగ్రెసులోని ముఠా తగాదాలు యధావిధిగా కొనసాగాయి. కాంగ్రెసు అంతర్గత కలహాలు ఏ స్థాయిలో ఉనాయంటే, హైదరాబాదులో జరిగిన మతకలహాలు కాంగ్రెసు నాయకుడు నేదురుమల్లి జనార్ధనరెడ్డి జరిపించినవేనని ముఖ్యమంత్రి ఆరోపించాడు. 1990 డిసెంబర్ 17న చెన్నారెడ్డి స్థానంలో జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యగానే మతకలహాలు ఆగిపోవడం విశేషం. కాపిటేషను కళాశాలల కుంభకోణంలో చిక్కుకున్న జనార్ధనరెడ్డి స్థానంలో 1992 అక్టోబర్ 9 న కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన హయాంలో చారిత్రాత్మకమైన సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతునిచ్చాయి.
|
1994 ఎన్నికలలో చరిత్ర పునరావృతమై, తెలుగుదేశం, మిత్రపక్షాలు కలిసి 253 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెసు కేవలం 26 స్థానాలు గెలిచింది. రామారావు ముఖ్యమంత్రిగా 1994 డిసెంబర్ 12 న ప్రమాణస్వీకారం చేసాడు. కానీ పార్టీలోని అంతర్గత అధికార పోరాటాల కారణంగా 1995 సెప్టెంబర్ 1 న రామారావు అల్లుడు, మంత్రీ అయిన నారా చంద్రబాబు నాయుడు అత్యధిక శాసనసభ్యుల మద్దతుతో రామారావును తొలగించి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. దాదాపు పదిసంవత్సరాలు, హైదరాబాదును దేశంలో ప్రధానమైన పట్టణాన్ని తీర్చిదిద్దాడు. అయితే గ్రామీణ రైతుల అవసరాలపై దృష్టిపెట్టలేదన్న అపవాదంతో 2004ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది.
మరల కాంగ్రెస్ చేతిలో అధికారం[మార్చు]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన
జూన్ 2, 2014 న అధికారికంగా విభజన జరిగి, రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
మూలాలు, వనరులు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆంధ్ర_ప్రదేశ్_ఇటీవలి_చరిత్ర&oldid=2377127" నుండి వెలికితీశారు
ఆంధ్ర ప్రదేశ్ ఆధునిక చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్
దాచిన వర్గం:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 1 జూన్ 2018న 04:31కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
టిబెట్ ఓ పీట భూమి ప్రాంతం. యాంగ్జీ నదిని ఆనుకుని వున్న ఈ ప్రాంతానికి దగ్గరలో మంచుకొండలపై కొందరు పహారా కాస్తున్నారు. ఇదంతా ...Read more
షాంఘై టవర్ని చూసి..
ఏ దేశ భవిత అయినా యువత చేతిలోనే ఉంటుంది. యువతలో దేశభక్తిని పెంచడానికి చైనా ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఒకటి విదేశీ దాడులను గూర్చీ, ఆ దాడులలో, జరిగిన మారణకాండలలో చనిపోయిన తమ ...Read more
ఇంట్లోనే ఉంటూ ప్రపంచాన్ని చుట్టి రావడమంటే ఏ వర్చువల్ రియాల్టీలోనో ఇరుక్కు పోవడం కాదు. 'ది వరల్డ్' అనే నౌకలో విశాల సముద్రవాసిగా నివసించాలి. నౌకలో శాశ్వత నివాసాల్ని కల్పించిన చిట్టచివరి సముద్ర కాలనీ అది. ఈ రెసిడెన్షియల్ ...Read more
గుండె తరుక్కుపోవడం కాదు గుండె లేకుండా పోతే బాగుండనిపిస్తుంది మిస్సింగ్ చిల్డ్రన్ వెబ్సైట్లలోని పసి వదనాల్ని చూస్తే. వీరందరూ... మన బిడ్డల్ని ఒక్క ...Read more
- పునరుజ్జీవన శకంలో చిన్న పళ్లు వున్న మహిళలను అందగత్తెలుగా భావించేవారు. ఆ తర్వాతి కాలంలో పళ్ల ఆకారాల్లో వివిధ మార్పులు చోటుచేసకున్నాయి. - ట్యాంగ్ రాజ వంశస్తుల్లో పెద్ద బుగ్గలు వున్న మహిళలని సౌందర్యవతులుగా ...Read more
ఆ మధ్య ఓ వార్త విన్నాం.. రెడ్ ఇండియన్లు తమపై నిఘా పెట్టిన డ్రోన్లపై తమ పెంపుడు గద్దలతో దాడి చేయించి నిరసన తెలుపుతున్నారని. మరో వార్త కూడా వినే వింటారు. విమానాశ్రయాల్లో పక్షులు తిరక్కుండా ...Read more
ప్రేమ పక్షుల ప్రయాణాలు ఎలా ఉండాలి. నాలుగు రెక్కలు ఒక దిక్కుకు కొట్టుకోవాలి. ప్రేమికుల యాత్రలు ఎలా ఉండాలి. నాలుగు అడుగులు ఒక తీరానికే నడవాలి. వీరూ అదే తీరానికే నడిచారు కానీ వేర్వేరుగా. ఒకరు ...Read more
nizamabad vaartha: తెలుగు సినీ "బొబ్బులిపులి" "దర్శకరత్న" దాసరి ఇకలేరు..!!!
అదే చూడండి లెస్బియన్స్, పోర్న్ స్టార్, HD వీడియో, ఆధిపత్యం మహిళలు, భారీ రొమ్ము అలాగే ఈ వీడియో Vicky అందమైన మహిళలు asserts ఆమె అధికారం సోఫియా పచ్చ freemovies.tv HD లో చూడండి 2017
Vicky అందమైన మహిళలు asserts ఆమె అధికారం సోఫియా పచ్చ freemovies.tv సైట్ నుండి gigporno-n.com
HD వీడియో పోర్న్ స్టార్ లెస్బియన్స్ ఆధిపత్యం మహిళలు భారీ రొమ్ము
చాలా హోర్నీ అమ్మాయి mit Dicken Dingern orgasm.com
కాటి తర్వాత హార్డ్ పార్టీ pornburst.xxx
పెద్ధ కాయలు ఏంజెలా తెలుపు ఇబ్బంది పెట్టాడు గెట్స్ మరియు Cummed on porndig.com
దెబ్బ. ఇది కుడి ఇక్కడ pornmaki.com
ప్రియురాలు మిల్ఫ్ లెస్బియన్ సెక్స్ kashtanka.com
స్వచ్ఛమైన XXX సినిమాలు తరులు సెక్స్ చూడటానికి సంతోషిస్తున్నాము పొరుగు ru.porn.com
The girl was so proud of తన గాడిద మరియు శరీరం porn5.com
ఆసియ దేశస్థుడు handjob ఇస్తుంది sleazyneasy.com
|
బత్తలపల్లె - వికీపీడియా
బత్తలపల్లె (అయోమయ నివృత్తి) కొరకు చూడండి - బత్తలపల్లె (అయోమయ నివృత్తి)
అనంతపురం జిల్లా పటములో బత్తలపల్లె మండలం యొక్క స్థానము
బత్తలపల్లె (ఆంగ్లం: Bathalapalle), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 515661.[1]ఇది సమీప పట్టణమైన ధర్మవరం నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3251 ఇళ్లతో, 12697 జనాభాతో 3517 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6494, ఆడవారి సంఖ్య 6203. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2123 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 644. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595169[2].పిన్ కోడ్: 515616.
గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.
బత్తలపల్లెలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి.
వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
బత్తలపల్లెలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
బత్తలపల్లెలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
బత్తలపల్లెలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
సంజీవపురం (NH-205, కాటమయ్యకొండ)
"https://te.wikipedia.org/w/index.php?title=బత్తలపల్లె&oldid=2282530" నుండి వెలికితీశారు
సింధువాడ - వికీపీడియా
సింధువాడ శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సరుబుజ్జిలి నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 306 ఇళ్లతో, 1037 జనాభాతో 208 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 516, ఆడవారి సంఖ్య 521. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 161 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581180[1].పిన్ కోడ్: 532190.
సింధువాడలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
సింధువాడలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
"https://te.wikipedia.org/w/index.php?title=సింధువాడ&oldid=2225241" నుండి వెలికితీశారు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో బోగస్ ఓట్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25,47,019 బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తించింది. జిల్లాల వారీగా బోగస్ ఓట్ల సంఖ్యను ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. అత్యధికంగా అనంతపురంలో 3,55,819 బోగస్ ఓట్లు, అత్యల్పంగా కడపలో 91,377 బోగస్ ఓట్లు నమోదు అయ్యాయని తెలిపింది. ఈ జాబితాను అనుమానాస్పద ఓట్ల జాబితా పేరుతో ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
నేడు సిఎంగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం
నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన
నేటి రాత్రి 9 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్ మూత
28న కలెక్టర్ల సదస్సు జిల్లాలకు విజన్ ఖరారు!
లోయలో పడ్డ బస్సు: 40 మందికి గాయాలు
15 నుంచి డీఎస్సీ హాల్టికెట్లు
ఇరు కోడుగళ్ (1969) (రెండు ధ్రువాలు)
|
విహారి.: మీర్రాసిన టపా హిట్టా ఫట్టా – విశ్లేషణాత్మక వ్యాసం
చూస్తూ వుండంది ఈ టపా బంపర్ హిట్టే.నా బ్లాగు ఏ కోవలోకొస్తుందో తేల్చుకోవాలి.మీరు మాత్రం చిరంజీవి కోవలోకొస్తారు.
మీ టపాలు అన్ని కూడా సూపర్ హిట్టు టైపు, నేనైతే మీ బ్లాగుకి పెద్ద పంకా, కూలరు..
ఈ టపా సూపర్ డూపర్ హిట్టే. ఆనుమానం లేదు.
విహరి గారు,
రచ్చ చేసారండి(మా వూర్లో ఈ పదాన్ని సూపర్ అనటానికి వాడతారులెండి). నేను ఈ రోజే బ్లాగు మొదలెట్టాను. మీ శిక్షణాలయంలో ఎలా చేరాలో చెబితే వెంటనే చేరిపోతాను. కామెంట్ రాసి మీ బ్లాగు కలెక్షన్లు పెరగటానికి ఉపయోగపడే నాలాటి వారికి ఫీజులో తగ్గింపు వుండాలి మరి.
ఆన్ లైన్ శిక్షణ ఏమైనా ఇవ్వగలరా... :-)
ఇదా మీరు చేస్తున్న పని - ఇన్నాళ్ళు మీ టపాలు లేకపోతే ఏమ్దో అనుకుంటి.
మీ “విహారి బ్లాగు శిక్షణాలయం” మూడు టపాలు, ఆరు బ్లాగులుగా వర్ధిల్లాలని ఆశిస్తూ..
టపా చాలా బాగుంది. గుడ్డి విసనకర్ర లా కాకుండా మనస్పూర్తిగా చెబుతున్నాను. పంకా కన్నా నాకు విసనకర్ర బాగా నచ్చుతుంది. మీరిలా టపాల ద్వారా మొత్తం విహారి శిక్షణాలయం రహస్యాలన్నీ బయట పెట్టేస్తే డబ్బులిచ్చి ఎవరు చేరతారు. తగ్గింపు ధరలను ఎవరు వాడుకుంటారు.చెప్పండి.
ఈ వాఖ్యాలు, వాళ్ళ అమ్చనాలు, వాటిని అందుకునే ప్రయత్నంలో - విలియమ్ సిడ్నీ పొర్టర్ వ్రాసిన "Confessions of a Humorist" పరిస్థితి వస్తుందేమోనని.
నేను విహారి బ్లాగు శిక్షణాలయానికి ప్రిన్సిపల్ని,క్యాషియర్ని. ఎందుకంటే. నాకు టపా రాయగానే ఒక్క రోజులో 300 తగ్గకుండా హిట్లు వస్తాయి. మొన్న పెళ్ళైనవారికి మాత్రమే టపాకి మాత్రం 654 వచ్చారు. నువ్వు ఎలాగూ నాకు ప్రచండ బ్లాగరి అనే బిరుదు ఇచ్చావుగా. సో నేనే భారతదేశానికి నీ శిక్షణాలయానికి ఇన్చార్జిని.నువ్వు ఎలాగూ బిజీగా ఉంటావుగా.నేను చూసుకుంటాగా అన్ని సంగతులు ముఖ్యంగా డబ్బులు. ఒకె.
ఈ టపా ని హిట్ చేయడానికి నా contribution..ఒక కామెంట్ ..
@ రాదిక గారు,
మీ బ్లాగులు టోఫూ లాంటి చల్లని టపాలు.
నేను చిరంజీవి టైపు ఏంటండీ. నేను రాజ బాబు, రాజేంద్ర ప్రసాద్ టైపు. ఎప్పుడో ఓ సారి రాజ బాబు లాగ "మనిషి రోడ్డున పడ్డాడు", రాజేంద్ర ప్రసాద్ లాగా "ముద్ద మందారం" టైపు సినిమాల్లో నటిస్తుంటానంతే.
ఇది సక్ససే నండి. అనుభవం తో చెప్తున్నాగా :-)
మీకు 5% అదనపు తగ్గింపు.
మా అకడమిక్ టీం. ఈ విషయం మీద పని చేస్తోంది. అది తయారు అవగానే మీకు కబురు పెడతాను.
మరి అంతే కాలం ఆలోచిస్తే ఇలాంటి టపాలే వస్తాయి. మూ.ట. ఆ.బ్లా. కాదండి. ఆ.ట.మూ.బ్లా. :-)
@ బ్రహ్మి గారు,
ఇది డెమో కదా అలానే వుంటుంది.
@ కొత్తపాళి గారు,
ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నేను దాన్నో పట్టు పడతా.
ఒక్కోసారి ఆటలో అరటి పళ్ళు దొరుకుతాయి. వాటిని గుటుక్కుమని మింగెయ్యాలి. తొక్క మాత్రం తొక్కకుండా దూరంగా పడెయ్యాలి.
నీకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాత్రమిస్తా. ఎంత ప్రచండ బ్లాగరి అయితే మాత్రం నా ఖజానాకు గండి కొడదామనే.
@ మోహన్ రాజ్ గారు,
మీ వ్యాఖ్యకు ధన్యుణ్ణి.
నేను రాసే పోస్టుకు...మహా అంటే..ఓ డెబ్బయ్ మంది వంద మంది వస్తారు. ఒక్క రోజు మాత్రం రెండు వేల మంది పైన వచ్చరు.
మంచి విశ్లేషణాత్మకంగా ఉంది. ఈ నావ్యాఖ్య 100 వ్యాఖ్యల తో సమానం- అంటేమీ టపా సూపర్ డూపర్ హిట్.
నేను చెప్పగలిగింది ఇంతేనబ్బాయ్.....
మీరు పుట్టగానే ఏడ్చి ఉండరు... :) నవ్వి ఉంటారు...
android oreo Archives _ Tech24.in - టెక్ న్యూస్ తెలుగులో
ముహమ్మద్ అల్ బుఖారీ - వికీపీడియా
అహ్మద్ ఇబ్న్ హంబల్[2]
అలీ ఇబ్న్ అల్-మదానీ[2]
యహ్యా ఇబ్న్ మాఇన్[4]
ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్[5]
ముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయీల్ అల్-బుఖారీ. అల్-బుఖారీ అరబ్బీ : البخاري, లేదా ఇమామ్ బుఖారీ (810-870). ఇతను ప్రసిద్ధ సున్నీ ఇస్లామీయ పండితుడు. పర్షియాకు చెందినవాడు.[2] హదీసుల క్రోడీకరణలు సహీ బుఖారి రచించినందులకు ప్రసిద్ధిగాంచాడు. ఖురాన్ తరువాత ఈ హదీసుకే ఇస్లామీయ ప్రపంచంలో అత్యంత విలువుంది.[2]
1.3 ఇస్లామీయ ప్రపంచ యాత్ర
2.1 ధార్మిక ప్రపంచంలో స్థానం
అరేబియా ద్వీపకల్ప యాత్రలు[మార్చు]
ఇస్లామీయ ప్రపంచ యాత్ర[మార్చు]
ధార్మిక ప్రపంచంలో స్థానం[మార్చు]
విలువిద్య[మార్చు]
సున్నీల భావనలు[మార్చు]
↑ దరఖత్ని (385 హి.శ.) as quoted in the introduction of ఫతహ్ అల్-బారి page 514
"https://te.wikipedia.org/w/index.php?title=ముహమ్మద్_అల్_బుఖారీ&oldid=1649377" నుండి వెలికితీశారు
ఫరీదాబాద్ జిల్లా - వికీపీడియా
ఫరీదాబాద్ జిల్లా
1. ఫరీదాబాద్, 2. బల్లబ్ఘర్
ఫరీదాబాద్ జిల్లా వెబ్సైట్
ఫరీదాబాద్ జిల్లా పటము
"https://te.wikipedia.org/w/index.php?title=ఫరీదాబాద్_జిల్లా&oldid=2016561" నుండి వెలికితీశారు
ఓడ్ టూ మై ఫాదర్
కార్తికేయ (సినిమా)
పవర్ (సినిమా)
పొగ (సినిమా)
|
కాలేజ్ స్టేషన్, టెక్సాస్ - వికీపీడియా
కాలేజ్ స్టేషన్, టెక్సాస్
కాలేజ్ స్టేషన్
కాలేజ్ స్టేషన్ టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయానికి నెలవు
టెక్సాస్ రాష్ట్రంలో కాలేజ్ స్టేషన్ ప్రదేశం
- సిటీ మేనేజర్
వెబ్సైటు: www.cstx.gov
కాలేజ్ స్టేషన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని టెక్సాస్ రాష్ట్రంలోని బ్రాజ్జోస్ లోయ లోని ఒక పట్టణం. 2010 జనన గణన ప్రకారం ఈ నగరం యొక్క జనాభా 93,857[2].
కాలేజ్ స్టేషన్ టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయా నికి నెలవు.
2 చుట్టుపక్కల పెద్ద నగరాలు
కాలేజ్ స్టేషన్ లోని ఒకే ఒక్క విమానాశ్రయం ఈస్టర్ వుడ్.
చుట్టుపక్కల పెద్ద నగరాలు[మార్చు]
శాన్ ఆంటోనియో ( 272 కి మీ )
ఫోర్ట్ వర్త్ ( 278 కి మీ )
"https://te.wikipedia.org/w/index.php?title=కాలేజ్_స్టేషన్,_టెక్సాస్&oldid=1806654" నుండి వెలికితీశారు
కుక్కలను పెంచేవాళ్ళకే తెలుస్తుంది వాటి విలువేమిటో. మనుషుల కన్నా ఎక్కువ సాయం చేస్తాయని. బంతిని విసిరేస్తే తీసుకురావడం, గుమ్మంలో వున్న పేపరు తెచ్చివ్వడం లాంటి సరదా ఆటలు మాత్రమే కాదు ఒకసారి నేర్పించారంటే ప్రాణాలను తెగించి మరీ సాయం చేస్తాయి. ఓ చిన్నకథ చెబుతాను వినండి. మా తాత దగ్గరో కుక్క ఉండేది. ఆయనక్కా..
యువత లో అలజడి, ఆశాంతి , దౌర్జన్య , ప్రవృత్తి , విద్వంసక చిత్తవృత్తి - ఇదొక సామాజిక రుగ్మతై పోయింది. తమ సంపద, హోదా గుర్తులో పెట్టుకుని శ్రీ మంతుల కుర్రాళ్ళు కొందరు ఎలాంటి బరితెగించే పనికైనా వెనుదీయని పరిస్థితి ఏర్పడింది. ఆ అవాంచనీయ ధోరణి ఎక్కడికి దారి తీస్తుంది. పంటలకు ..
విదేశీ కథా సాహిత్యం నుండి మహిళళు రాసిన కథలను తెలుగు పాఠకులకు అందించే అనువాద కథల సంపుటికి 'ఓ నగరం కథ' శీర్షిక ఔచిత్యంగా ఉంది. రష్యన్, స్వీడిష్, ఉక్రేయిన్, వియత్నాం, జపనీస్, లెబనాన్, పోలిష్, అమెరికన్, ఇంగ్లీషు భాషా కథానువాదాలు ఇందులో ఉన్నాయి. పలు భాషల్లో ప్ర..
తారాగణం: ఎన్.టి. రామారావు, చలం, అంజలీదేవి,రేలంగి, గుమ్మడి, కన్నాంబ
01. అల వైకుంఠ పురములో నగరిలో - పి.సుశీల - (మహా భాగవతం నుండి )
02. ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ ఈ సిగ్గు - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ
03. ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ అంతులేని చీకటిలోన - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
04. ఇలా ఇలా జీవితం పోతే పోనీ ఈ క్షణం స్వర్గమను నరకమను - ఘంటసాల - రచన: రాజశ్రీ
06. కనులుండి చూడలేను గళముండి పాడలేను మనసుండి - పి.సుశీల - రచన: డా. సినారె
08. విను విను విను నిను వదలను నిరాశ చేయకు - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి శివకుమార్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో సీనియర్ల కంటే వలసవచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇతడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా , టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శివకుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
2014 ఎన్నికల్లో శివకుమార్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. అయితే టిడిపి అభ్యర్థి రాజేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో శివకుమార్ రెడ్డి ప్రాధాన్యత తగ్గింది. పార్టీ ఇంచార్జీగా ఉన్నప్పటికి నియోజకవర్గంలో తన మాట చెల్లడం లేదంటూ అతడు గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.
టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులను చేర్చుకోడానికి కాంగ్రెస్ పార్టీ పథకం రచించింది. ఇందులో భాగంగానే మొదట నారాయణపేట ఇంచార్జి శివకుమార్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడంతో సఫలమైంది. ఇంకా చాలామంది తమ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
|
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాలవాడగా చిరంజీవి కనిపించబోతున్నాడు. బ్రిటీష్ వారితో ఉయ్యాల వాడ సాగించిన యుద్దంను ఈ చిత్రంలో ప్రముఖంగా చూపించబోతున్నారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రిటీష్ నుండి నటీనటులను కూడా హైదరాబాద్కు తీసుకు వచ్చారు.
తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అంతకు మించిన ఆసక్తితో రామ్ చరణ్, ఎన్టీఆర్లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు మూడు దశాబ్దాల్లో ఇంత భారీ మల్టీస్టారర్ చిత్రం వచ్చింది లేదు. దాంతో సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు మరియు తెలుగు సినిమా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూడాలని ఆశపడుతున్నారు. ఇక ఈ రెండు చిత్రాలకు ఒక కామన్ పాయింట్ ఉంది. అదే సినిమా నేపథ్యం.
సైరా మరియు జక్కన్న మల్టీస్టారర్ చిత్రాలు ఒకే తరహా కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సైరా చిత్రం ఇప్పటికే స్వాతంత్య్రంకు పూర్వం కథతో తయారు అవుతుందని తేలిపోయింది. ఇక సైరా చిత్రం తరహాలోనే జక్కన్న మల్టీస్టారర్ చిత్రం కూడా స్వాతంత్య్రంకు పూర్తి నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనబోతున్నట్లుగా కొందరు చెబుతున్నారు.
స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకుండానే ఈ చిత్రాన్ని స్వాతంత్య్రంకు ముందు పరిస్థితుల నేపథ్యంలో జక్కన్న తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. మగధీర చిత్రంలో ఫ్ల్యాష్బ్యాక్ సీన్స్ తరహాలోనే ఈ చిత్రం కూడా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే రాజులు, రాజ్యాలు లేకుండా బ్రిటీష్ కాలంలో ఒక ఊర్లో జరిగే పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు అంటూ కొందరు చెబుతున్నారు. మొత్తానికి అయితే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు మరోసారి ప్రేక్షకులను స్వాతంత్య్రంకు పూర్తి పరిస్థితుల్లోకి తీసుకు వెళ్లబోతున్నారు. సైరా చిత్రం 2019 సమ్మర్లో రాబోతుండగా, జక్కన్న మల్టీస్టారర్ మాత్రం 2020 సమ్మర్లో విడుదలకు సిద్దం కాబోతుంది. ఈ రెండు చిత్రాలు కూడా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఉంటాయని అంతా నమ్ముతున్నారు.
|
కికి ఛాలెంజ్ లో అతను చనిపోయాడంటూ పోలీసుల ట్వీట్ చూసి షాక్.! అతని ఫోటో పోలీసులకు ఎలా దొరికిందంటే.?
ఈ మధ్య కాలంలో ఫిట్నెస్’ చాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్లు ఉద్యమంగా మారాయి. ప్రజలలో మార్పు కలిగించేందుకు సవాళ్ళు విసురుతున్నారు. తాజాగా మరో ఛాలెంజ్ వచ్చింది. అదేమిటంటే… ప్రముఖ సింగర్ డ్రేక్ పాడిన ‘ ఇన్ మై ఫీలింగ్స్’ పాట విపరీతంగా పాపులర్ అవ్వడంతో హాలీవుడ్ నటుడు షిగ్గి ‘కికి ఛాలెంజ్’ పేరుతో ఓ ఛాలెంజ్ విసిరాడు. దీంతో అంతర్జాతీయ స్థాయి నుంచి సినీ నటులు ,యువత ఈ కిక్ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నారు. ఈ ఛాలెంజ్ ప్రకారం…‘ కదులుతున్న కారు నుంచి కిందకి దిగి కారు నిదానంగా కదులుతుండగా దానితో పాటు డ్యాన్స్ చేసి మళ్లీ కారులోకి రావడమే’. ఈ ఛాలెంజ్ని పోలీసులు వ్యతిరేకిస్తూ, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ‘కికి చాలెంజ్’ స్వీకరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా సినీ నటులు , క్రీడాకారులు ఈ ఛాలెంజ్ స్వీకరించి అనురించడంతో అసలు తంటాలు మొదలవుతున్నాయి. అయితే ఈ ఛాలెంజ్కు అడ్డుకట్ట వేసే క్రమంలో జైపూర్ పోలీసులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘ఇన్ లవింగ్ మెమోరీ ఆఫ్ కేకే.. కీకీ ఛాలెంజ్లో షీగ్గీ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు’ అంటూ దండేసి ఉన్న ఓ యువకుడి ఫోటో జైపూర్ పోలీసులు ట్విటర్ ఖాతాలో ఉంచారు. ‘ఛాలెంజ్ చేసి ప్రాణాలు తీసుకోకండి’ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ యాడ్ను కొచ్చి(కేరళ)కి చెందిన జవహార్ సుభాష్ చంద్ర(30) చూసి బిత్తర పోయాడు. అందుకు కారణం ఆ ఫోటోలో ఉంది అతనే కాబట్టే. సోషల్ మీడియాలో విస్తృతంగా ఆ ఫోటో వైరల్ కావటంతో ఏం జరిగిందోనన్న కంగారుతో బంధువులు అతనికి ఫోన్ కాల్స్ చేయటం ప్రారంభించారంట. మీడియా ముందుకు వచ్చిన జవహార్ ఈ విషయాన్ని చెబుతూ వాపోతున్నాడు.
అసలు కొచ్చిలో ఉంటున్న అతని ఫోటో జైపూర్ పోలీసులకు ఎలా దొరికింది అంటే.? 2008లో జవహార్ మోడలింగ్ చేసేవాడు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ అయిన జవహార్ అంకుల్.. అతన్ని ఫోటోలు తీసి వాటిని షట్టర్స్టాక్లో ఉంచారు. ఆ సైట్ నుంచి ఫోటోలను కొనుగోలు చేసిన పోలీసులు ఇప్పుడు ఇలా యాడ్ ఇచ్చారన్న మాట.
This Post provides detail information about కికి ఛాలెంజ్ లో అతను చనిపోయాడంటూ పోలీసుల ట్వీట్ చూసి షాక్.! అతని ఫోటో పోలీసులకు ఎలా దొరికిందంటే.? was published and last updated on 2018-08-08 10:40:17 in telugu language in category General-Telugu.
జానపదం...సత్తి పద్యం - అమ్మో...రోబో _ V6 News Channel Live
నేనింతే - రవితేజ కాదు నేను: క్యాంపస్ కబుర్లు
శోభనాచల: నాటి కధ చెప్పనా - జి. కృష్ణ గారు - ప్రముఖ పాత్రికేయులు
అద్భుతం రమణ గారూ. జి కృష్ణ గారి ప్రసంగం ఆద్యంతం ఎంతో అర్ధవంతంగా ఉండి తెలియని నా వంటి వాళ్ళకు, నీలోఫర్ హాస్పిటల్, బంజారా హిల్స్ పుట్టుపూర్వోత్తరాలు తెలియచేయటం జరిగింది. "జై హింద్" అనే పదం నేతాజీ ఆధ్వర్యంలో అబిద్ హసన్ గారు ప్రతిపాదన ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి అపురూపమైనది. అప్పట్లో ఆ మాట పుట్టకుండా ఉండి, ఈ రోజున ఎవరైన అమాయకంగా "జై హింద్" ప్రతిపాదిస్తే, ప్రస్తుతం ఉన్న సెక్యూలర్ మూర్ఖులు పడనిచ్చేవాళ్ళేనా అని ఆశ్చర్యం కలుగుతున్నది.
చాలా చక్కటి ప్రసంగాన్ని అందచేసినందుకు ధన్యవాదాలు. కృష్ణ గారిని 1972 ఆగష్టులో మా స్కూలుకు, ప్రకాశంగారి శతజయంతి సందర్భంగా వచ్చినపుడు చూడగలిగాను, ఆయన ప్రసంగం వినే అదృష్టం కలిగింది. చాలా చక్కటి పాత్రికేయులు ఆయన. ప్రస్తుతం మీడియా అనుకునే వాళ్ళు ఆయన దగ్గరనుంచి ఓ న మాలు దిద్దుకుని ఉంటే, మన మీడియా ఈ రోజున ఇలా వెర్రి తలలు వేసి ఉండేది కాదు అని నా అభిప్రాయం.
"మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?" _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
"మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?"
రామాయణం లో ఒక శ్లోకం ఉంది. విభీషణుడు రావణుడితో చెప్పే శ్లోకం
రాజా! నిత్యం ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా లభిస్తారు. కాని మన మనసుకు నచ్చకపోయినా మన మేలు కోసం చెప్పేవారూ, చెప్పినా వినేవారూ దొరకడం కష్టం.
కాని అందరికీ మంచిది అవుతుంది అన్న విషయం చెప్పితీరాలి. చెప్పినా వినేవారు దొరకడం కష్టం. ఇక్కడే మన ప్రాచీనఋషులు ఆలోచించారు. నేటి వ్యాపారస్థులు తమ సరుకులు అమ్ముడుపోవడం కోసం "ఒకటి కొంటే ఇంకోటి ఉచితం" లాంటి పథకమే ఆ ఆలోచన.
పట్టించుకొంటాం. అది వేరే సంగతి.
సరే కథ చదివినంత మాత్రాన సందేశం అందుతుందా అంటే సందేహమే. ఇక్కడే మరో ఆలోచన వచ్చింది ఋషులకు.
మనిషి విన్నదాని కంటే చూస్తే ఎక్కువ గా ఆకర్షితుడవుతాడు.
బయటకు వచ్చినా ఆ ప్రభావం పోదు. నేటి సినిమాలు, సీరియళ్ళ లో ఈ విషయాన్ని బాగా గమనిస్తూనే ఉన్నాం కదా.
ఒక దాని పై ఒకటి పేర్చుకుంటూ వెళ్లిన
తచ్చాడుతూనే ఉన్నాను..
నేను ఇష్టపడే రాత్రి- ఊసులాడే రాత్రి
నేను నేనుగా జీవించే రాత్రి
చీకట్లో వెతుకుతూనే ఉన్నాను.
|
శివ లింగం రూపం వెనక ఉన్న గణిత శాస్త్రం గురించి తెలుసుకుందాం Devotional Bhakthi Songs Programs
This Post provides detail information about శివ లింగం రూపం వెనక ఉన్న గణిత శాస్త్రం గురించి తెలుసుకుందాం was published and last updated on 2017-09-12 21:51:13 in telugu language in category Devotional.
కాలేజీ ఫెస్ట్ కోసం ఆ ఇద్దరు డాన్స్ రిహార్సల్ చేస్తూ లేట్ అయ్యింది.! తర్వాత అబ్బాయి ఏం చేసాడో తెలుసా.? Telugu Viral Social Facebook Twitter Whatsapp News Crime General Public Talk Rumors Advices-TeluguStop
కాలేజీ ఫెస్ట్ కోసం ఆ ఇద్దరు డాన్స్ రిహార్సల్ చేస్తూ లేట్ అయ్యింది.! తర్వాత ఆ అబ్బాయి ఏం చేసాడో తెలుసా.? 2018-06-16 03:42:21 IST Raghu V
నోటిలో వెల్లుల్లిని 30 నిమిషాల పాటు పెట్టుకుంటే శరీరంలో ఎన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయో తెలుసా?
This Post provides detail information about కాలేజీ ఫెస్ట్ కోసం ఆ ఇద్దరు డాన్స్ రిహార్సల్ చేస్తూ లేట్ అయ్యింది.! తర్వాత ఆ అబ్బాయి ఏం చేసాడో తెలుసా.? was published and last updated on 2018-06-16 03:42:21 in telugu language in category General-Telugu.
పెట్రోల్ ధర రూ.100 అవుతుందేమో?: చంద్రబాబు - AP News in Telugu
పెట్రోల్ ధర రూ.100 అవుతుందేమో?: చంద్రబాబు
పెట్రోల్ ధర రూ.100 అవుతుందేమోనని, రూపాయి కూడా దిగజారుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
చిత్తశుద్ధి ఉంటే 2వేలు, 500 నోట్లు రద్దు చేయమని కేంద్రానికి సూచించానని, ఎకానమీని కుప్పకూల్చడం ఆర్ధిక క్రమశిక్షణ కాదని, చేతకాని తనమని ఆయన ఆరోపించారు. ఇప్పటికీ ఏటీఎంలలో డబ్బులు దొరకడం లేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గ్రోత్ ఆగిపోయిందని చంద్రబాబు తెలిపారు. నగరు రహిత కమిటీకి సీఎం చంద్రబాబు చైర్మన్గా కేంద్ర నియమించిన విషయం తెలిసిందే. డిజిటల్ లావాదేవీలను వేగవంతం చేయడంలో భాగంగా 2వేలు, 500 కోట్లను రద్దుచేయాలని కేంద్రానికి చంద్రబాబు పలుమార్లు సూచించారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని ఆయనే మొదటిసారి డిమాండ్ చేశారు. ఇటీవల మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2 వేల రూపాయల నోటును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రూ. 500లకు మించి పెద్దనోట్లు ఉండవద్దని ఆయన సూచించారు. 2012 నుంచి చంద్రబాబు పెద్దనోట్ల రద్దుకోసం సీఎం పోరాడుతున్నారని లోకేష్ గుర్తుచేశారు.
← శ్రీ విలమ్బి ఉగాది వేడుకలు -ఆంధ్రజ్యోతి కవరేజ్
14-3-18 బుధవారం సాయంత్రం మా ఇంట్లో -ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు స్వర్గీయ చండ్ర రాజేశ్వర రావు గారి తమ్ముడు శ్రీ చండ్ర ప్రసాద్ గారు
చైనీస్ యువాన్ రెన్మిన్బి నుండి ఐస్లాండిక్ క్రోనార్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
చైనీస్ యువాన్ రెన్మిన్బి నుండి ఐస్లాండిక్ క్రోనార్ కు కన్వెర్ట్ చేయండి
__ చన్ద్రాష్టావింశతినామస్తోత్రమ్__
లోకప్రియః శుభ్రభానుశ్చన్ద్రమా రోహిణీపతిః__ ౨__
ఆత్రేయ ఇన్దుః శీతాంశురోషధీషః కలానిధిః__ ౩__
నక్షత్రనాయకః శమ్భుశిరశ్చూడామణిర్విభుః__ ౪__
టీటీడీ కి రూ.2కోట్ల విరాళం
బెంగళూరుకి చెందిన సైబర్ హోమ్స్, ఐకోనియా కన్ స్ట్రక్షన్స్ అనే రెండు సంస్థలు ఈ విరాళాన్ని శుక్రవారం అందజేశారు.
పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు అన్న క్యాంటీన్కు రూ.లక్ష విరాళం, ప్రతి నెల పది టన్నుల కూరగాయలు ఇస్తానని సీఎం చంద్రబాబుకు తెలి పారు. బుధవారం ఏ కన్వెన్షన్లో జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు అక్షయపాత్ర సంస్థకు కూరగాయలు అందిస్తానని తెలిపారు.
|
బిగ్ బాస్ 2 పై సింగర్ మధుప్రియ సంచలన కామెంట్స్..! మీరు ఒప్పుకుంటారా.? లేక తిడతారా.? Telugu Tollywood Latest Movie Cinema News Reviews Release Dates-TeluguStop
బిగ్ బాస్ 2 పై సింగర్ మధుప్రియ సంచలన కామెంట్స్..! మీరు ఒప్పుకుంటారా.? లేక తిడతారా.? 2018-06-15 23:15:24 IST Raghu V
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని అంటూ పన్నేండేళ్ల వయసులో తను పాడిన పాట ప్రతి ఒక్కరి మదిని తాకింది..అప్పటినుండి అందరూ ఆ పిల్ల మా ఇంటి పిల్ల అని గర్వంగా చెప్పుకున్నారు..తనే మధుప్రియ.నా పాలిట అమ్మానాన్నలే విలన్లు అంటూ కనిపెంచిన అమ్మానాన్నల్ని కాదని ప్రేమించిన వాడి చేయ్ పట్టుకుని వెళ్లిపోయినప్పుడు అందరూ ద్వేషించారు..మా ఇంటి పిల్లే ఇలా చేసిందా అని ప్రేమతో కూడిన ద్వేషం అది..ప్రేమ,పెళ్లి ఘటనల తర్వాత మధుప్రియకు ఆల్మోస్ట్ అవకాశాలు తగ్గిపోయాయి.ప్రేక్షకులు కూడా తనని పట్టించుకోవడం మానేశారు..కొన్నేండ్ల తర్వాత వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే అంటూ మనందరి ముందుకు వచ్చింది.చిన్నా,పెద్దా,ముసలి ,ముతక అందరిని తన గళంతో అలరించింది..మధు ప్రియ గాత్రానికి తగ్గట్టు సాయిపల్లవి డ్యాన్స్ ఆ పాటకు మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.అందరూ మధు ప్రియకు ఫిదా అయ్యారు..
బిగ్ బాస్ మొదటి సీజన్లో మధుప్రియ పెర్ఫార్మన్స్ ని ఎలా ట్రోల్ చేసారో అందరికి తెలిసిందే. టాప్ తిప్పితే నీళ్లు వచ్చినట్టు…కంటి కుళాయి తిప్పేసి పాతాల గంగ మధుప్రియ. అయితే ప్రస్తుతం నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రెండో సీజన్ పై మధుప్రియ కామెంట్స్ చేసింది. ఇటీవల ఇంటర్వ్యూలో ఏమంది అంటే..
బిగ్ బాస్ మొదలైన మూడు రోజులే అయింది కాబట్టి అప్పుడే ఎవరినీ పాయింట్ ఔట్ చేయలేము. అందులో నాని ఒకే రోజు కనిపించారు. అప్పుడే ఆయన బాగా చేస్తున్నారా? లేదా? అనేది జడ్జ్ చేయలేం. తారక్ అన్న అద్భుతంగా చేశాడు అనేది ఎవరూ కాదనలేని విషయం అని మధు ప్రియ వ్యాఖ్యానించారు.
This Post provides detail information about బిగ్ బాస్ 2 పై సింగర్ మధుప్రియ సంచలన కామెంట్స్..! మీరు ఒప్పుకుంటారా.? లేక తిడతారా.? was published and last updated on 2018-06-15 23:18:38 in telugu language in category Movie.
తారాగణం: మద్దాలి కృష్ణమూర్తి,ప్రభావతి,కోటేశ్వర రావు
'ఓటర్'గా మంచు విష్ణు _ Prajasakti::Telugu Daily
Home » మూవీ » 'ఓటర్'గా మంచు విష్ణు
Tags: 'ఓటర్'గా మంచు విష్ణు
అమరావతిలో భూమి ఇవ్వాలని బెదిరింపు..దేవినేనిపై ఫిర్యాదు! – AP Varthalu
విభజనకు ముందు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి కాకముందు ఈ ప్రాంతంలో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవి. రాజధాని అయ్యాక ధరలు అమాంతం పెరిగాయి. గతంలో రెండు లక్షలు కూడా పలకని ఎకరం ధర ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు ఉంది. దీంతో కొందరు నాయకులు బెదిరించి ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఇప్పుడు సురేష్, ప్రవిజలు ఫిర్యాదు చేశారు. వారు జూబ్లీహిల్స్లో ఫిర్యాదు చేశారు.
Lok Satta News: రాజమండ్రి ఘటన పట్ల లోక్ సత్తా దిగ్భ్రాంతి
Lok Satta News: జాతీయ విద్యావిధానం 2016 ముసాయిదాపై కేంద్రానికి అందించిన లోక్ సత్తా/ఎఫ్ డీ ఆర్ సవరణలు, సూచనల్ని విడుదల చేసిన జేపీ
నాతో నేను నా గురించి: February 2012
గరువు - వికీపీడియా
గరువు, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామము.[1].. ఈ గ్రామము. అమలాపురమునకు సుమారు 2-3 కి.మీ దూరములో ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=గరువు&oldid=2235020" నుండి వెలికితీశారు
అధినేత అయితే ఏంటి ..? టీడీపీలో పెరుగుతున్న అసమ్మతి నాయకులు Telugu Andhra Pradesh/Telangana Political News YSR Party TRS Telugudesamu Congress Election Live Updates-TeluguStop
అధినేత అయితే ఏంటి ..? టీడీపీలో పెరుగుతున్న అసమ్మతి నాయకులు 2018-06-04 02:04:55 IST Bhanu C
తెలుగుదేశంలో క్రమశిక్షణ ఎంత తప్పిందంటే.. సాక్ష్యాత్తు చంద్రబాబు పాల్గొంటున్న కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతూ అధినేతకు తలనొప్పిగా మారారు. వేర్లో కొంతమంది పార్టీ వీడనున్నారనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే కోవలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైకాపాలో చేరడం ఖాయం అన్న వార్తలు మీడియాలో బాగా ఫోకస్ అవుతున్నాయి. అదేవిధంగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థనరెడ్డి కూడా బాబుతో కనీసం మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కర్నూలు జిల్లాలో జరిగిన మినీ మహానాడు, జిల్లా మహానాడుతో పాటు విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా స్వయంగా లోకేష్తో సహా ఇతర నాయకులు పిలిచినప్పటికీ రాలేదు. తాజాగా చంద్రబాబు కర్నూలు పర్యటనలో కూడా బీసీ జనార్థనరెడ్డి కనిపించలేదు. దీనిపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.
జగన్ పై దాడికి వాడిన కత్తికి విషం పూశారా: పరీక్షలు చేసిన వైద్యులు
జగన్పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు
కత్తి విషంలో పవన్ కు ఓయు జేఏసి వార్నింగ్ (వీడియో)
ఓటు వేశారు:
వరకు టెక్స్ట్ పరిమితిని 1000
టాలెంట్ యొక్క వ్యక్తులను సంప్రదించండి- Computer Knowledge నేరుగా ఇక్కడ నుండి
ఇతర సంబంధిత చర్చలు
|
షాకింగ్ “టిడిపి” లో జగన్ నమ్మిన “బంటు” Telugu Andhra Pradesh/Telangana Political News YSR Party TRS Telugudesamu Congress Election Live Updates-TeluguStop
వైసీపిలో నమ్మకమైన వాళ్ళలో ఉన్న కొంతమంది వ్యక్తులలో ఒకరు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి..జగన్ కి ఎప్పుడు సన్నిహితంగా ఉండే శ్రీకాంత్ రెడ్డి ఆ మధ్య వైసీపిని వీడుతున్నారు అంటూ వస్తున్న వ్యాఖ్యలలో నిజానిజాలు ఎలా ఉన్నా ఆ మధ్య మాత్రం శ్రీకాంత్ రెడ్డి టిడిపి లోకి చేరిపోయారని ఒక సారి రేపే ముహూర్తం అని మరొకసారి ఇలా మొత్తానికి ఆ వార్తా హల్చల్ చేసింది..అయితే ఈ సారి మాత్రం ఆ వార్తా నిజం కాబోతోందని కడపకు చెందిన టిడిపి నాయకులు అంటున్నారు..అతి త్వరలో రాయచోటి ఎమ్మెల్యే ‘శ్రీకాంత్రెడ్డి’ టిడిపిలో చేరనున్నారని టాక్ వినిపిస్తోంది..
‘జగన్’కు చిన్ననాటి స్నేహితుడు అయిన ‘శ్రీకాంత్రెడ్డి’ రాజకీయంగా ‘జగన్’కు అత్యంత సన్నిహితుడు..అంతేకాదు జిల్లాలో సైతం శ్రీకాంత్ రెడ్డి కి ఎంతో మంచి పేరు ఉంది..ఎంతో మంచి నేతగా పేరు ఉన్న శ్రీకాంత్ రెడ్డి .గత కొన్నాళ్లుగా ఆయన వైకాపాలో ఇమడలేని పరిస్థితి ఉందని..శ్రీకాంత్ రెడ్డి కి ఈ సారి టిక్కెట్టు ఇవ్వకుండా వైకాపాలో కొంతమంది పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది… అయితే ఈ విషయంలో శ్రీకాంత్ రెడ్డి ఎన్ని సార్లు జగన్ కి చెప్పినా సరే పెడచెవిన పెట్టాడని..ఈ విషయంలో సరైన క్లారిటీ లేకుండా చెప్పుడు మాటలు వింటున్నారు అనేది శ్రీకాంత్ రెడ్డి వాదన..
ఇదిలాఉంటే…శ్రీకాంత్రెడ్డి పార్టీ వీడిపోతే…’జగన్’ కి కడపలో కోలుకోలేని షాక్ తగిలినట్టే.. గత ఎన్నికల్లో మొత్తం పది స్థానాలకు గానూ…తొమ్మిది స్థానాలు సాధించి తిరుగులేని మెజార్టీ సాధించిన ఆ పార్టీ…ఇప్పుడు ఒక వేళ శ్రీకాంత్ రెడ్డి గనుకా పార్టీ మారినట్టైతే గతంలో వచ్చినట్లుగా అన్ని సీట్లు రావడం కష్టం అని చెప్పవచ్చు..తపకుండా శ్రీకాంత్ రెడ్డి ఎఫెక్ట్ జగన్ పై పడుతుంది కడప రాజకీయాలో తీవ్రమైన ప్రభావం చూపుతుందని అంటున్నారు..అంతేకాదు ఆయన బాటలోనే మరి కొందరు వెళ్ళే అవకాసం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది…అయితే విజయసాయి రెడ్డి చేస్తున్న రాజకీయాల వల్లనే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి పార్టీని వీడనున్నారని తెలుస్తోంది… మొత్తం మీద..జగన్ సొంత జిల్లాలో విజయసాయి వలన కీలక మైన వ్యక్తిని జగన్ కోల్పోతున్నాడని అంటున్నారు..విశ్లేషకులు
స్విస్ ఫ్రాంక్స్ నుండి గానెయన్ సెడి కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
- Telugu-తెలుగు వారని నమ్మి వెళ్తే…ఆ రోజు రాత్రి నా చేయి పట్టుకొని లాగాడు – హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు! -TeluguStop
This Post provides detail information about తెలుగు వారని నమ్మి వెళ్తే…ఆ రోజు రాత్రి నా చేయి పట్టుకొని లాగాడు – హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు! was published and last updated on 2018-06-21 03:19:37 in telugu language in category Telugu Movie News.
కేసీఆర్,తలసానికి తలంటిన..రేవంత్ రెడ్డి
తలసాని మొన్నటికి మొన్న రేవంత్ ని టార్గెట్ చేస్తూ నువ్వొక బచ్చా నీ పీక పిసుకుంతా అన్న కామెంట్స్ అందరికీ తెలిసిందే..అయితే ఈ విషయంలో కొంచం లేటుగా రేవంత్ స్పదించినా సరే చాలా ఘాటుగానే స్పందించారు.రేవంత్ అన్న మాటలు వింటుంటే మరొకరు అయితే ఏమి చేసుకునే వారో అన్నట్టుగా ఉన్నాయి ఆ కామెంట్స్.
రేవంత్ కి సహజంగానే మాటల తూటాలు పేల్చడంలో సిద్ద హస్తుడు..ఒకింత కోపం వచ్చి మాట్లాడితే మాత్రం..ఆ నోటికి కళ్ళెం వేయడం మాత్రం ఎవరి వల్లా సాధ్యం కాదు.గురువారం రేవంత్ వికారాబాద్ జిల్లాలో మాట్లాడుతూ ఓ గొర్రెల మంత్రి తలసాని నువ్వు నాపీక పిసుకుతావా అది నీ వల్ల కాదు కదా నీకు నౌకరు ఇచ్చిన కేసేఆర్ వల్ల కూడా కాదు.అంటూ తన ఘాటు వ్యాఖ్యలకి బీజం వేశాడు..అంతే ఇక అక్కడితో వాటికి పులిస్టాప్ పడలేదు.
తలసాని నువ్వు నన్ను ఏమి చేయలేవు..నన్నే కాదు కొడంగల్ లో ఉన్న పశువుల పేడ కూడా పిసకలేవు అంటూ చాలా తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు.నీ యజమాని కేసీఆర్ రెండు పెగ్గులు వేస్తే కాని లేవలేడ.మరో నాలుగు వేస్తే గాని నిలబడలేడు..ఇక నువ్వు ఏంటి నన్ను పీకేది..నీకు సరిగా నా గురించి తెలియదు కాదు నీ యజమానిని అడుగు అని తలసానికి రేవంత్ సూచించారు. గొర్రెల మంత్రి నువ్వు నీ ఊరిలో ఎన్ని గొర్రెలు ఇచ్చావ్..ఎన్ని నిధులు తెచ్చావు లెక్క చెప్పగలవా అంటూ కౌంటర్ వేశాడు.
అయితే అక్కడి ప్రజలని ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే కారణం మీరు నా పై చూస్తున్న అభిమానాలే..నేను ఇక్కడి వరకు వచ్చేలా చేశాయి..ఇదే సహకారం చివరి వరకూ నాకు ఉండాలి అంటూ ప్రజలని కోరుకున్నారు..ఒకప్పుడు తన నియోజకవర్గం అయిన కొడంగల్ ఎవ్వరికి తెలిసేది కాదని..అయితే ఇప్పుడు ఏ పేపర్లో చూసినా, టీవీల్లో చూసినా కొడంగల్ గురించే చర్చలు నడుస్తున్నాయని రేవంత్ తెలిపారు. తెలంగాణ అంతా ఇప్పుడు కొడంగల్ చుట్టూనే చూస్తున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. మరి కెసీఆర్,తలసాని రేవంత్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలకి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
|
శ్రీకాకుళం జిల్లాలో సముద్రం ముందుకు రావడం కలకలం రేపుతోంది.. సోంపేట మండలం నడమూరు దగ్గర సముద్రం ఉన్నట్లుండి 20 మీటర్లు ముందుకు వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మరోవైపు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా.. చంద్రగ్రహణం కారణంగానే సముద్రం ముందుకు వచ్చిందని జనం అంటున్నారు. అయితే పౌర్ణమి సందర్భంగా సముద్రం అటుపోట్లకు గురికావడంత సహజమేనని.. దానిలో భాగంగానే ఇలా జరిగిందని కొందరు హేతువాదులు అంటున్నారు.
బాబాయ్ అబ్బాయ్ ల మధ్య లడాయి:మంత్రి అయ్యన్నకు తలనొప్పి
శ్రీనివాస్ వాటర్ బాటిల్ను అడ్డం పెట్టుకుని, పదునైన కత్తి వాడిన విషయాన్ని పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారని సందేహం లేవనెత్తారు.
తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోండి: ప్రజలకు చంద్రబాబు లేఖ
పవన్ కు మంత్రి జవహర్ ఘాటు లేఖ
మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే: మై డైరెక్షన్ in క్రైం ( " క్రైం బీట్" and "షాడో" లకు ప్రొగ్రాం ప్రొడ్యూసర్ గా నేను).
మై డైరెక్షన్ in క్రైం ( " క్రైం బీట్" and "షాడో" లకు ప్రొగ్రాం ప్రొడ్యూసర్ గా నేను).
స్వాతి న్యూస్ చానల్ లో క్రైం బ్యూరో చీప్ గా బాద్యితలు తీసుకున్న తరువాత ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా నేను చేస్తున్న క్రైం ప్రోగ్రాంలు " క్రైం బీట్" మరియు "షాడో" ప్రోగ్రాం లకు ప్రొమోషూటింగ్ సదర్బంగా తీసినఫొటోలు
కర్నూలు జిల్లాలో నాటు బాంబుల కలకలం..
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్ _ BREAKING NEWS _ www.navatelangana.com
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్
హైదరాబాద్: గత కొద్దిరోజులుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో మాజీ మంత్రి కేటీఆర్తో.. రాజాసింగ్ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో కొందరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో రాజాసింగ్ పార్టీ మారతారని అందరూ అనుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన రాజాసింగ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశారు.
నేను టీఆర్ఎస్లోకి వెళ్లే అవకాశమే లేదు. రజాకార్ల పార్టీలోకి నేను వెళ్తున్నానన్నది అంతా దుష్ప్రచారమే. కేటీఆర్తో రెండేళ్ల క్రితం దిగిన ఫొటోను ఇప్పుడు చూపించి ప్రచారం చేయడం సరికాదు. గోరక్షణ కోసం బీజేపీకి నేను రాజీనామా చేశాను. అక్రమ కేసులతో నన్ను భయపెట్టాలనుకోవడం అవివేకం అని రాజాసింగ్ స్పష్టం చేశారు.
భారతీయ సంస్కృతి: మాఘ పురాణం - 1 వ భాగం
మాఘ పురాణం - 1 వ భాగం
నా ప్రభుత్వం ...
ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు: ఆకలిని చంపే పౌడర్..!
#Bharatjago : మరొకసారి మహారాస్ట్రలొ బిజెపి తన సత్తా చాటింది. అన్ని వైపుల నుండి తీవ్ర ఓత్తిడులు వస్తున్నప్పటికీ, అన్ని పార్టీలు కలిసి పనిచేసినప్పటికీ జమ్నీర్ లొ జరిగిన మున్సిపల్ ఏన్నికలలొ బిజెపి ఘనవిజయం సాధించింది.
జమ్నీర్ మున్సిపల్ ఏన్నికలలొ బిజెపి తరపున సాధనా మహాజన్, NCP అభ్యర్ధి అంజలి పవార్ పై 8,400 ఓట్ల ఆధిక్యంతొ ఘన విజయం సాధించారు. అంతేకాకుండా ఈ ఏన్నికలలొ బిజెపి తరపున బరిలొకి దిగిన 25 మంది మున్సిపల్ మెంబర్లందరూ విజయం సాధించడం విశేషం.
కాగా బిజెపి అభ్యర్ధి సాధనా మహాజన్ ను ఓడించడానికి … NCP అభ్యర్ధి గెలుపుకొసం కాంగ్రెస్, శివసేనలు పనిచేసినప్పటికీ .. బిజెపి అభ్యర్ధి మాహజన్ ఘన విజయం సాధించారు. అమెతొ పాటుగా 25 మంది మెంబర్లు కూడ విజయం సాధించడం విశేషం.
అధ్యక్ష పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ సుప్రీం తీర్పు.. _ BREAKING NEWS _ www.navatelangana.com
అధ్యక్ష పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ సుప్రీం తీర్పు..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను పీఎంఎల్-ఎన్ పార్టీ(పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) అధ్యక్ష పదవికి అనర్హుడుగా ప్రకటిస్తూ ఆదేశ సుప్రీం కోర్టు బుధవారం తీర్పు వెలువరించినట్టు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. పీఎంఎల్-ఎన్ పార్టీ అధ్యక్షుడిగా నవాజ్ షరీష్ పేరును అధికారిక రికార్డులనుంచి కూడా తొలగించాలని ఎన్నికల కమిషన్కు చీఫ్ జస్టిస్ సఖీబ్ నిసార్ బెంచ్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది.
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం _ BREAKING NEWS _ www.navatelangana.com
భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదీ ప్రవాహం భద్రాచలం వద్ద పెరిగింది. భద్రాచలం వద్ద 31 అడుగుల మేర గోదావరి నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. దిగువ శబరి నది పోటెత్తటంతో గోదావరికి నీటిఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అక్షరాలు అన్ని నిజాలు
నేటి హైటెక్ బ్రతుకులు ఇంతే.
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » హ్యుందాయ్ కార్ల డీలర్లు » వర్తకులు లో అంబికాపూర్
‘‘చేదుకో కోటయ్య.. చేదుకోవయ్యా.. చేదుకొని మమ్మాదుకోవయ్యా’’ అంటూ పురుషోత్తమపట్నం ప్రజలు ప్రభలను ముందుకు నిడిపిస్తున్నారు.
|
టెంపర్ రీమేక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది _ BREAKING NEWS _ www.navatelangana.com
టెంపర్ రీమేక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
చెన్నై నవ దర్శకుడు, ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగులో జూనియన్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. నటుడు పార్థిబన్, దర్శకుడు కేఎస్.రవికుమార్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయోగ్య చిత్రాన్ని తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న విశాల్ 2019 ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్….అర్ధరాత్రి ఆకలి భరించలేక టిఫిన్ చేయడానికి వచ్చిన పాపానికి,ఇడ్లీ త్వరగా ఇయ్యండి అన్నందుకు ముగ్గురు యువకులు పై అర్ధరాత్రి 3గంటల సమయంలో టిఫిన్ సెంటర్ యజమాని మరియు టిఫిన్ సెంటర్ లో పని చేసే సిబ్బంది ముకుముడిగా పిడుగుద్దుల వర్షం కురిపించి,ఇనుప రాడ్ తో దాడి చేసారు, వివరాల్లోకి వెళితే చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్…
సేమ్ డైలాగ్… బాబులో ఏమాత్రం మార్పులేదు…?
ఏపీలో అసదుద్దీన్, కేసీఆర్ వ్యూహం ఇదేనా…?
జగన్.. బాబు.. మధ్యలో కేసీఆర్…. లాభం ఎవరికో…?
సెక్సీ లవ్ స్టోరీ 5 _ Telugu Sex Stories
కుమార్ గాడి కష్టాలు 5 – Telugu Sex Stories
m v ramana rao: చాలా బాగుంది అండీ, అయితే పార్ట్ 2 ఉందా?...
తమిళ తలైవాస్ _ క్రీడలు _ www.NavaTelangana.com
- పట్నాపై ఘన విజయం ొప్రొ కబడ్డీ లీగ్
చెన్నై : గత సీజన్లో గ్రూప్-బిలో అట్టడుగు స్థానంలో నిలిచిన తమిళ తలైవాస్, కొత్త సీజన్ను ఘనంగా ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్పై అదిరే విజయంతో సీజన్లో బోణీ కొట్టింది. ప్రొ కబడ్డీ ఆరో సీజన్ ఆదివారం చెన్నైలోని నెహ్రూ స్టేడి యంలో అట్టహాసంగా ఆరంభమైంది. సినీ తార శృతి హస న్ జాతీయ గీతాలపనతో సీజన్ షురూ అయ్యింది. తొలి మ్యాచ్లో ఆతిథ్య తలైవాస్తో పట్నా తలపడగా.. చెన్నై 42-26తో ఘన విజయం సాధించింది. తలైవాస్ కెప్టెన్ అజరు ఠాకూర్ 14 రెయిడ్ పాయింట్లతో చెలరేగాడు. 18 రెయిడ్లలో 14 పాయింట్లు సాధించిన అజరు తలైవాస్ విజయాన్ని లాంఛనం చేశాడు. సుర్జిత్ (7), మంజిత్ చిల్లార్ (3) రాణించగా, డిఫెండర్ అమిత్ హుడా నాల్గు ట్యాకిల్స్తో ఆకట్టుకున్నాడు. మరోవైపు పట్నా కెప్టెన్, స్టార్ రైయిడర్ పర్దీప్ నర్వాల్ ఎప్పట్లాగే చెలరేగాడు. కూతకెళ్లి 14 పాయింట్లు సాధించాడు. కానీ పట్నాలో అతడికి మరో అండ కరువైంది. మంజిత్ 8 పాయింట్లతో మెరిసినా తలైవాస్ను ఢకొీట్టేందుకు అది సరిపోలేదు.
Lok Satta News: పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంను దెబ్బతీసే ప్రయత్నం కాదా?
వేసవి తాపాన్ని తట్టుకోవడం ఎలా ? _ www.10tv.in
|
ఇక ప్రణవి ప్రతిభ చెప్పాలంటే... ఆస్కార్ రెహమాన్ ఇటీవల హైదరాబాద్లో ప్రదర్శనిచ్చినప్పుడు ఆ వేదికపై పాటపాడిన వారిలో తనుంది. శ్రీరామదాసులో 'శుద్ధ బ్రహ్మ..' యమదొంగలో 'రబ్బరుగాజులు.. యంగ్ యమా'... లక్ష్మీ కల్యాణం, హ్యాపీడేస్, తాజాగా కథ.. ఇలా అనేక సినిమాల్లో వందకు పైగా పాటలు పాడింది. బాల్యంలోనే మూడొందల చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ప్రణవి కూచిపూడి కళాకారిణి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న ఆమె ప్రముఖ ఛానళ్లలో ప్రసారమవుతున్న సీరియళ్లలో చాలావాటికి టైటిల్సాంగ్స్ పాడింది. జింగిల్స్, ఆల్బమ్లు వంటివి వందకు పైచిలుకే. మానసిక సాంత్వన కోసం సాధన చేసే సంగీతం.. తనకో కెరీర్ అయినందుకు ఆనందంగా ఉందని.. దీని వెనుక కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతుందీమె.
పేరు : ప్రణవి ,
చదువు : డిగ్రీ (BTch)ఫైనల్ ఇయర్ .
శుద్ధ బ్రహ్మ .మూవీ నేమ్: శ్రీ రామదాసు-సింగెర్స్: ప్రణవి-lyrichs: traditional
అమ్మా కోరుకుంటున్న-మూవీ నేమ్: అమ్మ చెప్పింది-సింగెర్స్: ప్రణవి-lyrichs: కీరవాణి
ఆ మధుమాసం-మూవీ నేమ్: నేతోనే నేనుంటా-సింగెర్స్: ప్రణవి,సాయి శ్రీకాంత్-lyrichs: కలువ సాయి,సాయి శ్రీకాంత్
ఒకటి ఒకటి-మూవీ నేమ్: నేతోనే నేనుంటా-సింగెర్స్: ప్రణవి,సాయి శ్రీకాంత్-lyrichs: కలువ సాయి,సాయి శ్రీకాంత్
వానజల్లు-మూవీ నేమ్: నేతోనే నేనుంటా-సింగెర్స్: ప్రణవి,సాయి శ్రీకాంత్-lyrichs: కలువ సాయి,సాయి శ్రీకాంత్
అలేభ-మూవీ నేమ్: నేతోనే నేనుంటా-సింగెర్స్: ప్రణవి,సాయి శ్రీకాంత్-lyrichs: కలువ సాయి,సాయి శ్రీకాంత్
రామ రామ రామ రామ-మూవీ నేమ్: ప్రేమలేఖ రాసా-సింగెర్స్: చొరుస్,ప్రణవి,సౌందర్య లహరి-lyrichs: కుల శేకర్
అలిగావ చిట్టి చిలక-మూవీ నేమ్: లక్ష్మి కళ్యాణం-సింగెర్స్: నిహాల్,ప్రణవి-lyrichs: రామజోగయ్య శాస్త్రి
హరతులీరమ్మ-మూవీ నేమ్: ఓం శక్తి-సింగెర్స్: ప్రణవి,చొరుస్-
ఓ కోడలు పిల్ల-మూవీ నేమ్: పొదరిల్లు-సింగెర్స్: మురళీధర్,ప్రణవి-lyrichs: విజయ్ కుమార్
నువ్వు ముతుకుంటే-మూవీ నేమ్: యమదొంగ-సింగెర్స్: రంజిత్,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
యంగ్ యమ-మూవీ నేమ్: యమదొంగ-సింగెర్స్: కీరవాణి,మనో,శంకర్ మహదేవన్-lyrichs: అనంత్ శ్రీరామ్
ఎప్పుడు ఏదో-మూవీ నేమ్: సంధ్యా-సింగెర్స్: సునీత,ప్రణవి-lyrichs: శేఖర్
య కుందేందు-మూవీ నేమ్: హ్యాపీ డేస్-సింగెర్స్: ప్రణవి
పాలరాతి శిల్పానికి-మూవీ నేమ్: సంగమం-సింగెర్స్: కీరవాణి,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
పూతవేసిన-మూవీ నేమ్: సంగమం-సింగెర్స్: కీరవాణి,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
నిన్ను కోరి-మూవీ నేమ్: జాన్ అప్పారావు ౪౦-సింగెర్స్: ప్రణవి
చల్లూరు-మూవీ నేమ్: న పంచ ప్రాణం-సింగెర్స్: ప్రణవి,రాహుల్,చొరుస్-lyrichs: కృష్ణ
అలగకే అల్లరి వయస-మూవీ నేమ్: అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్-సింగెర్స్: ప్రణవి,బాలు తన్కహన్
నను బ్రోవమని-మూవీ నేమ్: ఫుసిఒన్ రామదాసు-సింగెర్స్: ప్రణవి-lyrichs: భద్రాచల రామదాసు
రావయ్యా భద్రాచల-మూవీ నేమ్: ఫుసిఒన్ రామదాసు-సింగెర్స్: సునీల్,ప్రణవి-lyrichs: భద్రాచల రామదాసు
సఖియా నీ రూపం-మూవీ నేమ్: గజిబిజి-సింగెర్స్: ప్రణవి,శ్రీనివాస శర్మ-lyrichs: బొమ్పం జయసూర్య
రమ్మని ప్రేమ-మూవీ నేమ్: కేక-సింగెర్స్: వేణు, ప్రణవి-lyrichs: సిరివెన్నెల
వాళ్ళ కళ్ళు గప్పి-మూవీ నేమ్: చెడుగుడు-సింగెర్స్: చక్రి,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
అమృతాని-మూవీ నేమ్: సునామి ౭-సింగెర్స్: దీపు,ప్రణవి-lyrichs: బొమ్పెం జయసూర్య
మౌనం ప్రేమ-మూవీ నేమ్: మాయగాడు-సింగెర్స్: చక్రి,ప్రణవి
విన్న విన్న-మూవీ నేమ్: మాయగాడు-సింగెర్స్: చక్రి,ప్రణవి
హలో హలో-మూవీ నేమ్: సామ్రాజ్యం-సింగెర్స్: దీప,జస్సీ గిఫ్ట్,ప్రణవి
ఎన్నో ఎన్నో-మూవీ నేమ్: కావ్యాస్ దిఅరీ-సింగెర్స్: గీత మాధురి,ప్రణవి-lyrichs: అనంత్ శ్రీరామ్
నాలో చిన్ని ఆసలకు-మూవీ నేమ్: నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్-సింగెర్స్: ఆనంద్ ప్రణవి-lyrichs: భాస్కరభట్ల
ఆమె పుట్టిన తరువాత-మూవీ నేమ్: స్వీట్ హార్ట్-సింగెర్స్: కార్తీక్,ప్రణవి
పిప్పోది కన్నా-మూవీ నేమ్: అ ఆ ఎ ఈ-సింగెర్స్: ఉదిత్ నారాయణ్,ప్రణవి-lyrichs: భాస్కరభట్ల
అడుగడుగు నీ వెనుక-మూవీ నేమ్: టార్గెట్-సింగెర్స్: దీపు,ప్రణవి-lyrichs: సాయి హర్ష
లైలా ఓ లైలా-మూవీ నేమ్: లైఫ్ స్టైల్-సింగెర్స్: వేణు,ప్రణవి-lyrichs: భాస్కరభట్ల
చెక్క చెక్క చెక్క-మూవీ నేమ్: టిక్ టిక్ టిక్ - 2009-సింగెర్స్: ప్రణవి
ఈ వేళలో ఈ హాయ్ ఎలా-మూవీ నేమ్: హొలిదయ్స్-సింగెర్స్: వేణు ,ప్రణవి
నిన్ను చూడకుండా-మూవీ నేమ్: హొలిదయ్స్-సింగెర్స్: శ్రీకాంత్,ప్రణవి
నా మనసు పిలిచిన్దిలే-మూవీ నేమ్: మనసు పిలిచింది-సింగెర్స్: రఘు కుంచె ,ప్రణవి
ఓ కాలమా-మూవీ నేమ్: కథ-సింగెర్స్: హరిచరణ్,ప్రణవి
ఎందుకో బాధగా వుంది...
ఏదో తెలియని మంచు తెర కమ్మినట్టు
నా రెక్కల సాహసం చేరువకాలేకపోతున్నది...
ఆవేదననెందుకండి?? ఆలోచించండి!! అందుకోవాలని:-)
ఆ వేదన లోనే.. ఓ మార్గం
ఆ మార్గం లో పయనిస్తూ వేదన తో లయిస్తూ..
మీ ఆత్మీయ స్పందనతో మెరుగుపడుతూ...ధన్యవాదాలు Jayasree Naidu మేడం..
|
నిప్పులా బ్రతికాను.. దేశంలో నేనే ఫస్ట్ : చంద్రబాబు
రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంపై గత కొంత కాలంగా టీడీపి నేతలు ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తోన్న సంగతికి తెలిసిందే. అయితే చాలా వరకు ప్రస్తుతం టిడిపి వైసిపి నేతలు బీజేపీ పై పోరాటానికి భయపడుతున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. కేసులు ఉన్నందున బీజేపీ ని గట్టిగా నిలదీయలేకపోతున్నారని ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు పై కూడా కొన్ని కామెంట్స్ రావడంతో ముఖ్యమంత్రి గట్టిగా కౌంటర్ వేశారు.
ఆయన మాట్లాడుతూ.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాపై ఎలాంటి కేసులు లేవు. నిప్పులా బ్రతికాను. ఎవరికీ భయపడాల్సిన అవసరం ఎంత మంత్రం లేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో ఎక్కడా రాజీపడలేదు. లాలూచీ పాలిటిక్స్ ఎన్నడు చేయలేదు. ఇప్పుడున్న సీనియర్ నేతల్లో నేనే అగ్రస్థానంలో ఉన్నా. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు కేద్రాన్ని ఎప్పుడు నిధులు అడగలేదు. సమైక్య స్ఫూర్తికే కట్టుబడి ఉన్నా. కష్టాల్లో ఉన్నాము కాబట్టే సహకరించాలని కోరుతున్నట్లు చంద్రబాబు మాట్లాడారు. అంతే కాకుండా నిధులు ఇవ్వకపోయినా అభివృది ఆగదని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు.
నా ఫ్రెండ్స్ టైంబాంబ్ అని పిలుస్తారు!
70 సంవత్సరాల 'ఆరోగ్య'దినోత్సవం.. _ www.10tv.in
ప్రపంచ ఆరోగ్యం దినం
వీరిచే పోస్ట్ చెయ్యబడింది జయ వద్ద ఆదివారం, జూన్ 30, 2013
బాగుంది జయ గారు ...
>> కన్నీరుకు విలువలేదు.మన హోదా కీర్తి ప్రతిష్టలు మాత్రమే జనం చూస్తారు. నిజాయితి తో దరిద్రమే తప్ప ఏమీ లేదు.ఏదో విధంగా డబ్బు సంపాదించాలి.
కొన్ని నిజాలు చేదు గా ఉంటాయి
ఈ తిట్టేదో భలే ఉంది వాడుకోవాలి :)
థాంక్స్ వంశీ. ఎటువంటి టైం లో కామెంట్ పెట్టాలో బాగా తెలుసు:) ఓకే...ఆ పదం ఎక్కడో అక్కడ వాడుతూనే ఉంటారు...కాబట్టి వాడేయొచ్చు:)
ఆ.సౌమ్య చెప్పారు...
ఇక ఇప్పటికైనా ఈ పుస్తకం కొని చదవాలి.
బాగా రాసారు .ఈ పుస్తకం పై సమీక్షలు చదివాక పుస్తకం కనపడినా ట్రాజిడి అని భయమేసి కొనలేదు.(రాధిక నాని)
నిజం చెప్పాలంటే ట్రాజెడీ కాదండి రాధిక గారు. ఒక జీవితాన్ని ఎలా చదవాలో నేర్చుకుంటాము. అసలు ట్రాజడీ కున్నంత ఇంపార్టెన్స్ హాపీగోయింగ్ లో ఉండదనుకుంటా:)
|
పంజా దెబ్బతో యువకుడిని చంపిన తెల్లపులి -ఫోటోలు _ జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
ఎలా జరిగిందో ఇంకా నిర్ధారణ కాలేదు గానీ జూ పార్క్ లో ఒక యువకుడు తెల్ల పులి ఉన్న ఆవరణలోకి దూకేసాడు. రెండు సార్లు యువకుడిని సమీపించి ఏమీ చేయకుండా వదిలిపెట్టిన పులి మూడో సారి మాత్రం యువకుడి మెడపై ముంగాలి పంజా విసిరింది. ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడని పత్రికలు తెలిపాయి. యువకుడి విగత దేహాన్ని బైటికి తెచ్చే పనిలో నిర్వాహకులు, పోలీసులు ఇంకా సఫలం కానట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లోని నేషనల్ జూలాజికల్ పార్క్ లో జరిగిందీ దుర్ఘటన. మృతుడిని 19 సం.ల వయసు గల మక్సూద్ గా గుర్తించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో మక్సూద్ పులి ఎన్ క్లోజర్ కూ సందర్శకులకూ మధ్య ఉండే ఎత్తైన ఇనుప తడికెను ఎక్కి లోపలికి దూకాడని జూ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే యువకుడు పులిని ఫోటోలు తీస్తూ, దగ్గరి నుండి తీసే ప్రయత్నంలో లోపలికి పడిపోయాడని సందర్శకుల్లో కొందరు చెబుతున్నట్లు తెలుస్తోంది.
“మక్సూద్, బీట్ నెంబర్ 8 వద్ద తెల్లపులి ఎన్ క్లోజర్ చుట్టూ ఉన్న అడ్డంకిని దాటి లోపలికి దూకేసాడు. అక్కడ కాపలాగా ఉన్న గార్డు ప్రవీణ్, జూ అధికారులను అప్రమత్తం చేశాడు. తమ సూపర్ వైజర్ కు ఇతర సిబ్బందికి వైర్ లెస్ లో ఫోన్ చేసి చెప్పాడు. ప్రవీణ్, ఇతర సిబ్బంది పులి దృష్టి మరల్చడానికి తీవ్రంగా ప్రయత్నించారు గానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు” అని జూ పార్క్ డైరెక్టర్ అమితాబ్ అగ్నిహోత్రి చెప్పారని పత్రికలు (ది హిందు) తెలిపాయి.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రకారం యువకుడికి సరిగ్గా మతి స్ధిమితం లేదని అతని తల్లిదండ్రులు చెప్పారు. గత 4 సం.లుగా వైద్య చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు. ఆయన పులిని ఫోటోలు తీస్తున్నాడనీ, ఆ ప్రయత్నంలో లోపలకు పడిపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది. “యువకుడు లోపలికి పడిపోవడంతో అతనిపై పులి దాడి చేసింది. అతని మెడపై పంజా విసిరి చంపేసింది” అని ప్రత్యక్ష సాక్షులను ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉటంకించింది.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే పులి వద్ద రక్షణ ఏర్పాట్లు చేశామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు. తద్వారా తమ తప్పేమీ లేదని చెప్పేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. విచారణ పూర్తయితే తప్ప వాస్తవంగా ఏమి జరిగిందీ తెలియకపోవచ్చు. కానీ విచారణ నిస్పాక్షికంగా జరగాలి కదా!
ఇండియా టి.వి న్యూస్ వెబ్ సైట్ మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దాని ప్రకారం సదరు యువకుడు పులి తన వెనుక భాగాన ఉండేట్లుగా సెల్ఫీ ఫోటో తీసే ప్రయత్నంలో ఎన్ క్లోజర్ లోకి పడిపోయాడు. అయితే అతను పడిపోయిన వెంటనే పులి అతనిపైకి దాడి చేయలేదు. పులి దాడి చేస్తుందేమో అన్న భయంతో యువకుడు పులి పైకి రాళ్ళు విసిరాడట. అప్పుడు మాత్రమే పులి అతనిపై దాడి చేసిందట. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని ఇండియా టి.వి న్యూస్ తెలిపింది. సెల్ఫీల పిచ్చి ఇలాంటి ఘోరాలకు కూడా దారి తీయవచ్చన్నమాట!
క్రింది ఫొటోల్లో చివరి ఫోటో మృతుడి శరీరంపై వస్త్రం కప్పి ఉన్నప్పటిది. టి.వి కవరేజి వీడియో నుండి దీన్ని సంగ్రహించారు.
సెప్టెంబర్ 23, 2014 in పర్యావరణం. టాగులు:తెల్లపులి, మక్సూద్
Telugu Media News: వెబ్ లోకి లైవ్ టివి గా ఎంట్రీ ఇచ్చిన కోబ్రాన్యూస్ క్రైం న్యూస్ చానల్ నిలబడుతుందా..
Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : ఆలోచించండి...... డాక్టర్ కె. మిత్రా
మిత్రా అంటే ప్రజారాజ్యం పార్టీ మిత్రా గారేనా ? చిన్న సందేహం.
డా.గురుకుల మిత్రా!
డాక్టర్ గురుకుల మిత్రా గారు ఆక్యుపంచర్ ని తెలుగువాళ్ళకి పరిచయం చేసిన ప్రముఖులు. స్వయంగా చైనా వెళ్లి ఆ వైద్యవిధానాన్ని నేర్చుకున్నారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ప్రాక్టీసు చేసేవారు. అనేక సంఘాలలో, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వుండేవి. అయన ఇప్పుడు లేరు. చాల కాలం క్రిందటే చనిపోయారు. కాని ఆయన ఆలోచనలు, ఆదర్శాలు, ఆచరణ మనకు స్ఫూర్తి నిస్తూనే వుంటాయి.
|
జైలు లో పాన్ షాప్ కావాలి అంటున్న ఖైదీలు .. కోర్టుకెక్కారు _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _
జైలు లో పాన్ షాప్ కావాలి అంటున్న ఖైదీలు .. కోర్టుకెక్కారు
జైల్లో పాన్ తినడం , పాను వేసుకోవడం లాంటివిచేయ్యడం కోసం పాన్ షాప్ పెట్టాలి అని కోరుతున్నారు. తమలపాకులు, వక్కలు , సున్నం తదితర సామాగ్రి కావాలి అని కోరుతున్నారు. కనీసం అమ్ముకోడానికి పర్మిషన్ ఇవ్వండి అంటున్నారు ఖైదీలు. ఏకంగా ఈ విషయం మీద 11 మంది గౌహతీ సెంట్రల్ జైలు ఖైదీలు హై కోర్టు కి ఎక్కేసారు. వీరందరూ పలు నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నవారే , కానీ తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని .. తాము అడుగుతోంది చాలా చిన్న కోరిక అని వారు వాదిస్తుండడం గమనార్హం. పాన్ నమిలితే తాము పునరుత్తేజితం అవుతామని వీరు తెలిపారు. కాగా, తాము పాన్ తినేందుకు అనుమతించాలని గత సంవత్సరం అక్టోబర్ లో 413 మంది ఖైదీలు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి కామ్ రూప్ (రూరల్)ను ఆశ్రయించగా, ఆయన ఖైదీల కోరికను తోసిపుచ్చారు. దీంతో వారిలో 11 మంది ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం మీద వీరు గతం లో జైల్లో ధర్నా కూడా చెయ్యగా లాయర్ ల సహాయం తో పోలీసులు వీరికి ఇది సాధ్యం అయ్యే మార్గాన్ని చూపించారు. త్వరలో తాము కేసు గెలుస్తాం అనీ తమ పాన్ షాప్ ఓపెన్ అవుతుంది అంటున్నారు ధీమాగా ఖైదీలు.
లేఖ రాసి ఏటీఎం సెంటర్ ను తగులబెట్టిన యువకుడు - CVR News Network
తాను రాసిన లేఖ వెలుగులోకి రావడానికి ఓ యువకుడు ఏటీఎం సెంటర్ ను తగులబెట్టిన ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి కాలనీ ఒకటోఫేజ్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏటీఎం యంత్రాన్ని తగులబెట్టాడు. ముందుగా ఒక కవర్లో మంటలు ఏర్పడే మిశ్రమాన్ని ఏటీఎం యంత్రంపై ఉంచాడు. తర్వాత కవర్లోని కేబుల్ బయటవరకు తీసుకువచ్చి నిప్పుపెట్టాడు. మిషన్ డిస్ప్లే, గదిలోని రెండు సీసీ కెమేరాలు కాలిపోయాయి. అయితే మిషన్ లో నగదు భద్రంగానే ఉంది. నిందితుడుకి సుమారు 25ఏళ్లు ఉంటాయని, ఘటన సమయంలో ముఖానికి చేతి రుమాలు ధరించాడని పోలీసులు గుర్తించారు. ప్రపంచంలో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాలంటూ నిందితుడు 17పేజీల లేఖ రాసి వదిలివెళ్లాడు.
At 4:39 PM, roba gad గారు చెప్పినారు...
At 1:15 PM, rehabgad1 గారు చెప్పినారు...
కొడుకు పుట్టినంక కల్యాణ లక్ష్మి _ www.10tv.in
కల్యాణ లక్ష్మి
మీరా కుమార్ _ www.10tv.in
మీరా కుమార్
మీ వర్ణన చాలా బాగుంది సవిత గారు
'నా లవ్ స్టోరీ' మూవీతో చిట్ చాట్... _ www.10tv.in
నా లవ్ స్టోరీ
'ఈ నగరానికి ఏమైంది' తో చిట్
సుంకర బంగారు రామయ్య, నారాయణమ్మల స్మారక చిహ్నం ఏర్పాటు _ www.10tv.in
స్వాతంత్య్ర సమరయోధుడు
నో డౌట్.. గవర్నర్ 'డబుల్ గేమ్': కుమారస్వామి _ 60SecondsNow
నో డౌట్.. గవర్నర్ 'డబుల్ గేమ్': కుమారస్వామి
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి అవకాశం కల్పించడంపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలి తప్పితే.. రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఆయన అన్నారు.ఈ పరిణామాన్ని తాము అంత తేలిగ్గా తీసుకోవట్లేదని పేర్కొన్నారు. బలనిరూపణ కోసం గవర్నర్ యడ్యూరప్పకు 15రోజుల గడువు ఇవ్వడాన్ని కుమారస్వామి తప్పుపట్టారు. గవర్నర్ మూడు రోజుల్లోనే యడ్యూరప్పను బలనిరూపణకు ఆదేశించాల్సిందన్నారు. ఇప్పుడేం జరుగుతుందో అందరికీ తెలుసునని, 2008లో జరిగిందే మళ్లీ రిపీట్ అవుతుందని అన్నారు.
మీకు పొట్ట అధికంగా ఉందా ? అయితే మీకు విటమిన్ డి లోపం ఉన్నట్లే. నెదర్లాండ్స్ ఎపిడెమియాలజీ ఆఫ్ ఒబెసిటీ స్టడీ నుంచి వీయూ యూనివర్సిటీ మెడికల్ సెంటర్, లెయిడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు డేటాను సేకరించారు. ఆ డేటాలో ఉన్న అనేక అంశాలను పరిశోధకులు పరిశీలించారు. 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు, పురుషుల్లో పొట్ట అధికంగా ఉన్న వారిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు వారు గుర్తించారు. కాబట్టి పొట్ట అధికంగా ఉన్న వారు విటమిన్ డి టెస్టు చేయించుకుంటే మంచిదని చెబుతున్నారు.
సీబీఐ X సీబీఐ కేసు (10 పాయింట్లు) _ www.10tv.in
ఢిల్లీ హైకోర్టు
కేంద్ర మంత్రి లంచం పుచ్చుకున్నారు..
సీబీఐ నో ఎంట్రీ ఉత్తర్వులు చెల్లవు :
సీబీఐ నో ఎంట్రీ..ఇప్పుడు ఇదే హాట్
ఏపీలో సీబీఐ నో ఎంట్రీ..తప్పుబడుతున్న
నో ఎంట్రీ.. సీబీఐకి దారులు మూసేసిన
ఢిల్లీని తాకిన గాలి, వాన…
ఢిల్లీలో గత రాత్రి వాతావరణంలో జరిగిన హఠాత్ పరిణామాలకు...
|
వరంగల్ : భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని దళిత శక్తి ప్రోగ్రామ్ ద్వారా అణిచివేయబడ్డ దళితుల్లో జ్ఞానం ద్వారా వారిలో ఉన్న ఆత్మనూన్యత భావాన్ని పోగొట్టడానికి చేపట్టిన 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర వరంగల్ జిల్లాకు చేరుకుంది. ఇప్పటికే 4500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంది. దళిత సమాజం మొత్తం ఆత్మగౌరవంతో బ్రతికే జ్ఞానం వచ్చేంతవరకు దళితులకు రాజ్యాధికారం...
అర్జున్ రెడ్డికి వారసుడు… హర్షం వ్యక్తం చేస్తున్న సెలెబ్రెటీలు
మూడంటే మూడు సినిమాలతోనే ఎంతో ఫేమ్ సంపాదించున్న విజయ్ దేవరకొండ చేసిన రెండవ సినిమా ‘అర్జున్ రెడ్డి’ ఈ సినిమా గురించి తెలియని వారుండరు… తన కోపం, అతి ఆవేశం, సంచలన నిర్ణయాల కారణంగా
ఇంద్రధనస్సు: ఎట్టకేలకు తెలుగు దేశం "బుట్ట"లోకి రేణుక
ప్రస్తుతం బాలీవూడ్ లో వరుస సినిమాలతో బిజిగా మరీనా సొట్ట బుగ్గల తాప్సి నటించిన మన్మార్జియా సినిమా ఈ రోజు విదుదలైంది. ఈ సినిమా తో మరో హిట్ కొట్టేసినట్టే అని బాలీవుడ్ లో టాక్. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. పెళ్లి గురించి అడిగితె .. పెళ్లి చేసుకుని స్థిరపడడానికి ఇంకా టైం ఉందని, ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్న మాట వాస్తవమే అని .. కానీ పిల్లలు కావాలని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటాను .. అంతే కానీ పెళ్ళికి ముందే పిల్లలను కనను అంటూ ఘాటుగానే సమాధానం చెప్పింది. తాప్సి గత కొన్ని రోజులుగా డెన్మార్క్ కు చెందిన మథియాస్ బో అనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో ప్రేమాయణం సాగిస్తుంది. ఇద్దరు కలిసి ఈ మధ్య హాలిడేస్ కూడా ఎంజాయ్ చేశారు. సో పెళ్లి విషయంలో ఇంకా టైం తీసుకునేలా ఉందన్నమాట.
నిజామాబాద్ లో చిరుత మృతదేహం... _ www.10tv.in
తాను నిఖార్సైన రెడ్డిని అంటున్న టిడిపి నేత..!
టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దీ రోజుల క్రితమే ఆయన జగన్ పై చేసిన తీవ్ర విమర్శలు సంచలనం సృష్టించాయి.కాగా బుధవారం ఆయన మరోమారు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పులివెందులలో అందరూ రెడ్లు కావడంతో గత ఎన్నికల్లో ఎవరూ టిడిపి కి ఓటు వేయలేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయల సీమకు నీళ్లు ఇస్తుండడంతో 2019 లో అందరూ టిడిపి కే ఓటు వేయాలని జేసీ దివాకర్ రెడ్డి ప్రజలను కోరారు. గతంలో జగన్ ని జేసీ విమర్శించిన నేపథ్యం లో వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అదేస్థాయిలో జేసీపై విరుచుకుపడిన విషయం తెలిసిందే.
కాగా శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై జేసీ స్పందించారు.నన్ను నాలుక చీరేస్తా అంటావా ? అంత మొనగాడివా ? అంటూ ఘాటుగా స్పందించారు.ఇక రాయల సీమలో అందరూ రెడ్లు.. రెడ్లు అంటూంటారని, కానీ తాను కంత్రి రెడ్డిని కాదని, నిఖార్సైన రెడ్డిని అని అన్నారు.గతంలో తనని జగన్ బూట్లు తుడిచే చెంచాగాడిని అన్నారని.. అలా అయితే తాను ఎప్పుడో మంత్రిని అయ్యోవాడినని అన్నారు. తాను శ్రీకాంత్ రెడ్డి ఊరికి వస్తానని దమ్ముంటే తనని ముట్టుకోవాలని సవాల్ విసిరారు.
'ద్వారక' మూవీ రివ్యూ _ www.10tv.in
కిరణ్ కుమార్ రెడ్డి గారిది హైదరాబాదు అయితే మరి చిత్తూరు జిల్లా నుండి ఎందుకు పోటీ చేసారో ఆయనే చెప్పాలి.
ఆయన అనేక సభలలో తెలంగాణాను "అక్కడ" అని, రాయలసీమను "మన" అని పెరుకొన్నారు. అప్పుడు లేని సందేహం ఇప్పుడెందుకు?
ఆ సూపర్స్టార్స్ ఇద్దరినీ తొక్కేసారు!!
ఇంట్లో భారీ చోరి _ www.10tv.in
సినిమా ఊసులు...!!: పది సంవత్సరాలు రాజశేఖర్ వేచిన విజయం "గరుడ వేగ"
అఖిల్ కి తోడుగా రానా ! _ Telugu Cinema News in Telugu
అఖిల్ కి తోడుగా రానా !
అఖిల్ అక్కినేని చేస్తున్న రెండవ చిత్రం ‘హలో’ ఈ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. మొదటి నుండి పాజిటివ్ క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా యొక్క ఆడియోకు కూడా మంచి స్పందన లభిస్తోంది. దీంతో చిత్ర నిర్మాత నాగార్జున సినిమాను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కలెక్షన్లకు కీలకంగా మారిన యూఎస్ లో సైతం అఖిల్ చేత ప్రమోషన్లు చేయిస్తున్నారు.
ఈ ప్రమోషన్ల కోసం అఖిల్ యూఎస్ బయలుదేరి వెళ్లారు. అఖిల్ తో పాటే రానా దగ్గుబాటి కూడా ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకుల్ని కలవనున్నారు. ఈ ప్రమోషన్లలో రకరకాల కార్యక్రమాల్ని ప్లాన్ చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడం మూలాన ఈ సినిమాపై ఓవర్సీస్ ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ నెలకొంది ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంతో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం కానుంది.
Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: ఓజోన్ ఉపయోగమేమిటి? దాన్ని కృత్రిమంగా తయారు చేయలేమా?
ఓజోన్ ఉపయోగమేమిటి? దాన్ని కృత్రిమంగా తయారు చేయలేమా?
Labels: ఓజోన్ ఉపయోగమేమిటి? దాన్ని కృత్రిమంగా తయారు చేయలేమా?
|
Tag Archives: ఆంగ్ల కవితలు
ఎలా? (కవిత )-పారనంది శాంత కుమారి
Posted in కవితలు _ Tagged ఆంగ్ల కవితలు, కవిత, కుమారి, విహంగ, శాంత _ 1 Comment
మృగయుడా….!(కవిత ) -ఇక్బాల్ చంద్
Posted in కవితలు _ Tagged ఆంగ్ల కవితలు, ఇక్బాల్ చంద్, కవిత _ Leave a comment
Posted in కవితలు _ Tagged ఆంగ్ల కవితలు, ఇక్బాల్ చంద్, కవిత, తొనలు _ Leave a comment
నిర్భయ (కవిత ) – వాసుదేవమూర్తి
Posted in కవితలు _ Tagged ఆంగ్ల కవితలు, కవిత, దేవమూర్తి, ప్రశ్న, వాసు _ Leave a comment
మోదీ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా రకుల్ ప్రీత్ ! _ Telugu Cinema News in Telugu
మోదీ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా రకుల్ ప్రీత్ !
తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాని నరేందట మోదీ తలపెట్టిన ఒక సామాజిక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఆ కార్యక్రమమే ‘భేటీ బచావో.. భేటీ పడావో’. ఈ కార్యక్రమానికిగాను తెలంగాణ తరపు నుండి కేసీఆర్ ప్రభుత్వం ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ‘భేటీ బచావో.. భేటీ పడావో’ అనేది దేశంలోని స్త్రీల అభివృద్ధికిగాను ప్రభుత్వం తలపెట్టిన ప్రముఖ సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమైనది.
స్వతహాగానే స్వతంత్ర్య భావాలు కలిగి, సామాజిక అభివృద్ధి పట్ల, స్త్రీల పురోగతి పట్ల ఎక్కువగా శ్రద్ద చూపే రకుల్ ప్రీత్ సింగ్ ఇలా తెలంగాణ ప్రభుత్వం తనను ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈ మహత్తర కార్యక్రమంలో తానూ ఒక భాగమవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
మింగుతుంటే కష్టంగా ఉందా?
మరోసారి రవితేజతో రొమాన్స్ చేయనున్న కాజల్ ? _ Telugu Cinema News in Telugu
మరోసారి రవితేజతో రొమాన్స్ చేయనున్న కాజల్ ?
ఇటీవలే ‘రాజా ది గ్రేట్; తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరో రవితేజ తనకు ‘దుబాయ్ శీను’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీనువైట్లతో త్వరలోనే ఒక సినిమా చేయనున్నాడు. వరుస పరాజయాల్లో ఉన్న శ్రీనువైట్ల కూడా రవితేజతో చేయబోయే సినిమాతో సక్సెస్ అందుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్ నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాజల్ గతంలో రవితేజతో ‘వీర, సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించగా శ్రీనివైటల్ దర్శకత్వంలో ‘బాద్షా’ చేశారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
Tag Archives: ఫ్రాయిడ్
మిలియన్ మార్కును దాటేసిన 'డీజే – శరణం భజే భజే' ! _ Telugu Cinema News in Telugu
అల్లు అర్జున్ చేస్తున్న తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. టీజర్ తో ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసిన ఈ చిత్రం తాజాగా విడుదలైన ‘డీజే -శరణం భజే భజే’ పాటతో ఆ క్రేజ్ ని మరింత తారా స్థాయికి తీసుకెళ్లింది. అంతేగాక వ్యూస్ పరంగా కూడా ఈ పాట ట్రెండ్ సెట్ చేసింది. మే 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదలైన ఈ పాట కేవలం ఒకటిన్నర రోజులోనే మిలియన్ మార్కును అవలీలగా అందుకుంది.
ఇప్పటి వరకు ఈ పాటకు 1,149,315 వ్యూస్ తో పాటు 37,500 లైక్స్ కూడా దక్కాయి. అంతేగాక ఈ ఒక్క పాటతో చిత్ర ఆడియోపై బ్రహ్మాండమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. జొన్నవిత్తుల రాసిన అద్భుతమైన లిరిక్స్ కు విజయ్ ప్రకాష్ గాత్రం వెన్నుదన్నుగా నిలవగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన భిన్నమైన సంగీతం ప్రాణం పోసింది. దీంతో మిగతా పాటలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయనున్నారు.
ఈ నెల 14న ప్రారంభం కానున్న అల్లు అర్జున్- వక్కంత వంశీ కొత్త చిత్రం! _ Telugu Cinema News in Telugu
ఈ నెల 14న ప్రారంభం కానున్న అల్లు అర్జున్- వక్కంత వంశీ కొత్త చిత్రం!
స్టైలిష్ స్టార్ట్ అల్లు అర్జున్ రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సంబంధించిన తాజా అప్డేట్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బయటకు వచ్చింది. ఈ నెల 14న ఈ చిత్రం ప్రారంభం జరుపుకోనుంది. రామలక్ష్మి సిని క్రియేషన్స్ లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా తర్వాత వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. బారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కువగా భాగం ఉత్తర భారతదేశంలో షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తాజా చిత్రం డీజే పూర్తి కాగానే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుందని తెలుస్తుంది.
|
బాగనే వుంది. మీరు అక్కడక్కాడా కావాలని వాడిన రాయలసీమ యాస, మధ్యలో ప్రామాణిక భాష రావాల్సిన ఎఫెక్ట్ను తేలేదుఏదో కోస్తా ప్రాంతపు రచయిత రాయలసీమలో వుంటూ విన్నవి చూసినవి చెప్పినట్టు వుంది. ఐ మీన్, రాగి ముద, ఎరగారం రుచి రాలేదు, రాగి సంగటి గోంగూర పచ్చడితో తిన్నట్టు, ఓలాగ వుంది.
ఐతే ఆసక్తి కరంగా వుంది, ఇంకా, ఇంకా ఆ రతనాలసీమ కొండరాళ్ళ మధ్యనుంచి వచ్చే వేడి గాలుల్ని ఆస్వాదించాలని ఆసిస్తున్నా
మొదటి అపరిచితులకు థ్యాంక్స్.
@రెండవ అపరిచితులు..
@మూడవ అపరిచితులకు.
ఫ్యాక్షన్ - నిరక్షరాసత విషయంలో మీరు ఏకీభవించడం అన్నది మీ ఇష్టం, బహుశ మీ అనుభవాలు మిమ్మల్ని అలా ఏకీభవించేలా చేసిండోచ్చు.కాని కేవలం మనకు కనపడే అనుభవాలే యధార్థం కాదు కదా..? దానికో " సత్యం " వుంటుంది, దానిని వెదకడానికే మా ప్రయత్నం. నేను రేనాడు ప్రాంతంలో పుట్టి పెరిగినా కూడ అక్కడ ప్రాంతపు ప్రత్యేక గ్రామ కక్షలు గురించి పరిశోదించి తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో, తపనతో చేసిన ప్రయత్నం ఇది.. కేవలం మా అనుభవాలతోనే ఒక నిర్ణయానికి రాలేదు. ఇంకా రాయాలసినది చాలా ఉన్నది అందులో మీ అనుమానాలు తీరవచ్చు.
ఇక ముఠానాయకులు, ముఠా పాపులు అంటూ రెండురకాల పదబందాలు వాడారు ..హ హ హ బాగుంది మీ పదప్రయోగం. నవలలో ఆ విషయం మీద రచయత చాలా స్పష్టంగా చెప్పాడు..ఎండు కర్రతోటే..పచ్చి కర్ర కూడ కాలుతుంది అందుకు కారణం దాని పక్కన్నే ఉండడం మూలాన అని. కొన్ని అనివార్యం అవుతాయి మరి కొన్ని తెలీకుండా జరిగిపోతాయి.
నైజాం ఏరియాలో ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్స్ !
నైజాం ఏరియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ బేస్ గురించి, ఆయన చిత్రాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. పవన్ కొత్త సినిమా ఏదైనా మొదటి రోజు నైజాంలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించడం పరిపాటి. ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిన్న విడుదలైన 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ భారీ ఓపెనింగ్స్ సాధించింది.
మొదటి షో నుండే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ఫస్ట్ డే రూ.5.40 కోట్ల షేర్ ను వసూలు చేసిందీ చిత్రం. ఇక 17 వరకు తేదీ వరకు రోజుకు 5 షోల అనుమతి ఉండటంతో పండుగ రోజుల్లో చిత్రం స్టడీ రన్ ను కనబర్చగలిగితే హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరిగే అవకాశముంది. ఇకపోతే ఈ చిత్ర నైజాం హక్కులు సుమారు రూ.27 కోట్ల పెద్ద మొత్తానికి అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక మిగతా ఏరియాల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
ఈ సంచికలో >> కథలు >> ధర్మం
Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: How do we measure age of Trees?-వృక్షాల వయసు ఎలా కనుగొంటారు?
Posted in కవితలు _ Tagged 2011, కవితలు, స్త్రీలు, new year _ 1 Comment
ముఖచిత్రం : రాశి ఖన్నా
చిత్ర సమీక్ష - జిల్
హద్దులు దాటిన సినిమా రాజకీయం
జాతీయ అవార్డు ఊరట మాత్రమే
కత్తి మహేశ్ చాప్టర్ క్లోజ్.. కేసీఆర్ నే తిట్టాడు.. స్పందించిన కేసీఆర్.. - tolly2bolly.com
కత్తి మహేశ్ చాప్టర్ క్లోజ్.. కేసీఆర్ నే తిట్టాడు.. స్పందించిన కేసీఆర్..
అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా శాటిలైట్స్ రైట్స్ ధర ఎంతో తెలిస్తే షాకే..
పోర్న్ స్టార్ తో సినిమా చేసారు కదా ? ఆమె తో సెక్స్ చేసారా ? అని అడిగితే వర్మ ఏం చెప్పాడో చూడండి..
దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చట్టం చేస్తున్నారో నాలుగు వారాల్లో తమకు నివేదించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్యలను నివారించడానికి ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని గతంలోనే రాష్ట్రాలను ఆదేశించినట్టు న్యాయస్థానం గుర్తుచేసింది. రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు గోరక్షణ పేరుతో జరగుతున్న దాడులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో తమకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. సమాజంలో హింసకు తావులేదన్న ప్రధాన న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్ట్ 28కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
'హలో గురు' ఆడియో అప్డేట్ ! _ Telugu Cinema News in Telugu
‘హలో గురు’ ఆడియో అప్డేట్ !
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం యొక్క ఆడియో ను రేపు డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకను వచ్చే వారంలో గ్రాండ్ గా జరుపనున్నారు. ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
రాజమౌళి సినిమా అప్పుడే ప్రారంభం కానుందా ? _ Telugu Cinema News in Telugu
రాజమౌళి సినిమా అప్పుడే ప్రారంభం కానుందా ?
‘బాహుబలి 2’ విజయం తరువాత రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ తో మల్టి స్టారర్ సినిమా చెయ్యోతున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుందని సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యేలోపు అక్టోబర్ కావచ్చు. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమా చేస్తాడు. చరణ్ బోయపాటి సినిమా ఈనెల 19 నుండి ప్రారంభం కానుంది. ఈ మూవీ తరువాత రాజమౌళి సినిమాలో నటించబోతున్నాడు ఈ హీరో. డివివి దానయ్య ఈ సినిమాను ప్రతిస్టాత్మకంగా నిర్మించబోతున్నాడు.
దేశంలో చెడ్డీ గ్యాంగ్ దుర్మార్గ చేతలు, మాటలకు అడ్డూ అదుపూ ఉండటం లేదు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత దళితులపై, ముస్లింలపై, మహిళలపై, ఆదివాసులపై, మేదావులపై చెడ్డీ గ్యాంగ్ చేస్తున్న దాడులు, హత్యలు ఈ దేశాన్ని మధ్యయుగాల అరాచకాన్ని తలపిస్తున్నది.
Previous Articleవ్యాసభారతమే అసలైన భారతం..
నూటికి నూరుశాతం నిజంగా అలాగే ఉన్నారు.
జానుతెనుగు సొగసులు: శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి హస్తాక్షరి - 1935
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన మెసేజింగ్ యాప్ వాట్సప్ రోజువారీ యూజర్లపరంగా ఒక బిలియన్ (1,00,00,00,000 వందకోట్ల) మార్క్ను టచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు లేదా ఎనిమిది మందిలో ఒకరు వాట్సప్ యూజర్లుగా నమోదవుతున్నారు.
ఇండియా తలరాతను మార్చిన కాల్, కలాం ఒకే అనుంటే..
గత సంవత్సరం (2016, ఫిబ్రవరి)నెలవారీ వినియోగదారులు ఒక బిలియన్ తాకగా ఇపుడు ఇది ఇప్పుడు ప్రతి రోజు వందకోట్లమందిని సొంతం చేసుకుంటోంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ వ్యవస్థలో ఫేస్బుక్ హవాను ఇది తేట తెల్లం చేస్తోంది.
మరోవైపు ఫేస్బుక్ రోజువారీ క్రియాశీల వినియోగదారు సంఖ్యలు అందుబాటులో లేనప్పటికీ ఇన్స్ట్రాగ్రామ్, మెసెంజర్, ఫేస్బుక్ నెలవారీ యూజర్ల సంఖ్య వరుసగా 700 మిలియన్, 1.2 బిలియన్, 2 బిలియన్ గా ఉంది.
'శ్రీ' కవితలు: ముద్దాడుతున్నాయి మరి....
శ్రీ గారూ, కవిత పెట్టారా శాపం పెట్టారా? ఏ పేర్లకు పెదవులు కలుస్తాయి , వేటికి కలవవో చూడటం సరిపోతుంది. సరదాగా అన్నాను, బాగుంది మీ బుజ్జి కవిత.
అన్నట్లు మీ పేరులో మొదటి అక్షరం "మ"
శ్రీనివాస్ గారు....నన్నూ పేరు మార్చుకోమంటారా మరి....
ఇలా మీరుకూడా పోటీకి వస్తే ఎలా చెప్పండి???..:-))
చిట్టి హాస్య కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...
ఇకనుంచి మీ పేరు,
మీ బ్లాగ్ పేరు ...
పలికే వారిని చూసి చిరునవ్వులు చిందిస్తారు మీరు...:-))
"శ్రీ"గారు పేరు మార్చుకుందామనుకుంటున్నారా?
ఎంత మీ పేరు,
మీ బ్లాగ్ పేరు 'ప' తో మొదలైతే మాత్రం...
హమ్మయ్యా! పేరు మార్చేసుకోండి! మీకు , నాకు ఇంక clash ఉండదు! తెలుసు కదా ఆ రహస్యం . అందరు మిమ్మల్ని పేరు మార్చుకోవద్దన్నారు. నేను మాత్రం మార్చేసుకోండంటున్నాను! :))
"శ్రీ " అనే సంయుక్తాక్షరానికి ఉన్న అర్థాలు బహుశా ఏ అక్షరానికీ లేవే మో!(అనుకుంటున్నాను)
శబ్ద రత్నాకరం తీయకండీ! :-)
నా పేరంటే నాకు చాలా ఇష్టమండీ!
చిన్నగా పెదవులు తెరిచి.... చిరునవ్వుతో.... పలువరుస కనిపిస్తూ.... పలికే పేరు 'శ్రీ'
అయినా మీ బ్లాగ్ పేరు ఓ సారి మళ్ళీ చూసుకోండి...:-))
బగేశ్రి ---- name of a రాగ
భలేగా ఉంది మీ కవిత...:)
గేమ్ School Teacher అప్ గేమ్ డ్రెస్ ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
ఆట ప్లే School Teacher అప్ గేమ్ డ్రెస్ ఆన్లైన్:
గేమ్ వివరణ School Teacher అప్ గేమ్ డ్రెస్
ప్రతి రోజు అదే లుక్ విసిగిపోయారా? మీ వార్డ్రోబ్ మార్చడానికి కావలసిన, కానీ మీరు అంగీకరించాలి ఉంటుంది విషయాలు రకమైన తెలియదు? ఈ ఆట, మీరు డేటాబేస్ తమ డేటా ఎంటర్ చెయ్యగలరు మరియు మీరు ఖచ్చితంగా మీ వివరణ సరిపడే కొన్ని డజన్ల విషయాలు ఇవ్వబడుతుంది. మీ పని వాటిని ప్రయత్నించండి మరియు కొనుగోలు నిర్ణయించుకుంటారు అదే ఉంటుంది. మీరు అది గేమింగ్ మౌస్ మరియు కీలు తో దుస్తులను మార్చవచ్చు.. ఆట ప్లే School Teacher అప్ గేమ్ డ్రెస్ ఆన్లైన్.
గేమ్ School Teacher అప్ గేమ్ డ్రెస్ సాంకేతిక లక్షణాలు
గేమ్ School Teacher అప్ గేమ్ డ్రెస్ జోడించారు: 04.11.2013
గేమ్ School Teacher అప్ గేమ్ డ్రెస్ వంటి గేమ్స్
గేమ్ School Teacher అప్ గేమ్ డ్రెస్ డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ School Teacher అప్ గేమ్ డ్రెస్ పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ School Teacher అప్ గేమ్ డ్రెస్ ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ School Teacher అప్ గేమ్ డ్రెస్, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ School Teacher అప్ గేమ్ డ్రెస్ తో, కూడా గేమ్ ఆడాడు:
|
భారత సరిహద్దు సైన్య దినోత్సవం.
💐1493 : క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు.
💐1901 : భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మరియు నటుడు వి. శాంతారాం జననం (మ.1990).
🌺1945 : శ్రీలంక ఆరవ అధ్యక్షుడు మహీంద రాజపక్స జననం.
🌸1962 : హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థాన్ని కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (జ.1885).
🌷1963 : మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
🌹1972 : భారత జాతీయ జంతువు గా పెద్దపులి ని స్వీకరించారు.
🌻1982 : పురిపండా అప్పలస్వామి బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు మరణం (జ.1904).💐🌻🌹🌷🌸🌺🥀🍃🍀🌿☘🍂🍁
మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తుతున్న జియో ఉచిత సేవల పొడిగింపు దెబ్బకు మరోసారి టెలికం దిగ్గజాలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్న ఎయిర్టెల్, ఐడియా ఇప్పుడు వొడాఫోన్ కష్టమర్లకు డేటా వరాలు కురిపిస్తున్నాయి.వొడాఫోన్ తన 4జీ సర్కిళ్లలోని 4జీ ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం కొన్ని ఆపర్లను ప్రకటించింది.
స్మార్ట్ఫోన్ కెమెరా వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా..?
తన 4జీ సర్కిళ్లలో వినియోగదారులకోసం డేటా ప్రయోజనాలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఇవి సర్కిల్ సర్కిల్కు మారే అవకాశం ుందని తెలిపింది. ఇప్పటివరకు 1 జీబీ, 10 జీబీ 4 జీ డేటా ప్యాక్లను కొనుగోలుచేస్తున్న వినియోగదారులు అదే ధరకు 4 జీబీ, 22 జీబీ డేటా ప్యాక్స్ను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.
కొత్త వొడాఫోన్ 4జీ డేటా ప్యాక్స్ వివరాలు
6 జీబీ డేటా ప్యాక్ - రూ .350, 9 జీబీ డేటా ప్యాక్ - రూ .450
13 జీబీ డేటా ప్యాక్ - రూ .650కే పొందవచ్చు.
రూ .990కే 22 జీబీ డేటా ప్యాక్ ని అందిస్తోంది.
రూ .1,500తో రీఛార్జ్ చేసుకుంటే 35 జీబీ డేటా ప్యాక్ ని పొందవచ్చు.
రాజవు నీకెదురేదీ Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: రాజవు నీకెదురేదీ
Tag Archives: రాజవు నీకెదురేదీ
|
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
1980 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
4 పురస్కారాలు
సంఘటనలు[మార్చు]
జనవరి 14: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ రెండో పర్యాయం పదవిని అధిష్టించిండి
1977లో ఇందిరాగాంధీ
జూలై 19: 22వ వేసవి ఒలింపిక్ క్రీడలు మాస్కోలో ప్రారంభమయ్యాయి.
అక్టోబర్ 11: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య పదవిని చేపట్టాడు.
నవంబర్ 22: భారతదేశ లోక్సభ స్పీకర్గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరంచాడు.
జననాలు[మార్చు]
జనవరి 25: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
మార్చి 13: వరుణ్ గాంధీ, భారతీయ జనతా పార్టీ యువనేత.
జూన్ 20: అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సాహిత్య పరిశోధకుడు, 2014 కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత.
జూన్ 23: రాంనరేష్ శర్వాన్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
జూన్ 26: ఉదయ్ కిరణ్, తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (మ.2014)
జూన్ 27: సురభి ప్రభావతి, తెలుగు రంగస్థల నటి.
జూలై 3: హర్భజన్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
ఆగష్టు 7: చేతన్ ఆనంద్, భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
నవంబర్ 7: కార్తీక్, తెలుగు, తమిళ చిత్రసీమలో ప్రముఖ గాయకుడు.
డిసెంబర్ 1: ముహమ్మద్ కైఫ్, భారత క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు[మార్చు]
ఫిబ్రవరి 24: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ప్రసిద్ధ తెలుగు కవి. (జ.1897)
మే 27: సాలూరు హనుమంతరావు, ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917)
జూన్ 23: సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ తనయుడు, విమాన ప్రమాదంలో మరణించాడు.
జూలై 20: పర్వతనేని బ్రహ్మయ్య, ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (జ.1908)
జూలై 31: మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (జ.1924)
ఆగష్టు 17: కొడవటిగంటి కుటుంబరావు, ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. (జ.1909)
సెప్టెంబర్ 28: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. (జ.1911)
అక్టోబరు 23: న్యాయపతి కామేశ్వరి, రేడియో అక్కయ్యగా పేరుపొందింది. (జ.1908)
నవంబర్ 4: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (జ.1923)
: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (జ.1918)
పురస్కారాలు[మార్చు]
భారతరత్న పురస్కారం: మదర్ థెరిస్సా
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : పి.జైరాజ్.
జ్ఞానపీఠ పురస్కారం : ఎస్.కె.పొత్తేకట్
20వ శతాబ్దం
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 27 డిసెంబరు 2016న 09:03కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
అహంకార కేంద్రానికి ప్రజలే బుద్ధి చెబుతారు- ఎంపీ రామ్మోహన్ - AP Varthalu
తాజా వార్తలు
రాష్ట్రంపై కేంద్రం కక్షసాధిస్తున్నట్లు మరోసారి రుజువైందని టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆగమేఘాలపై పెండింగ్లో ఉన్న రూ.450 కోట్లు విడుదల చేసిందని.. కానీ మనకు రావలసిన రూ.350 కోట్లు మాత్రం విడుదల చేయలేదని ఆక్షేపించారు.రాష్ట్ర బీజేపీ నేతలు దీనిని గమనిస్తున్నారా అని ప్రశ్నించారు.ఆంధ్ర ప్రజలు చేసిన తప్పేంటో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు.‘రాష్ట్ర ప్రజలకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై వైసీపీ, జనసేన పార్టీ నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు..? రాష్ట్రంపై దొంగ ప్రేమ కురిపిస్తున్న ప్రతిపక్ష నేత జగన్ చిత్తశుద్ధి ఎక్కడికి పోయింది..? కన్నతల్లిలాంటి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఎందుకు ప్రతిఘటించడం లేదు…? విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులివాల్సి ఉన్నా.. ఇవ్వకపోవడం పార్లమెంటును అవమానించడం కాదా..? కేంద్రం చర్యలు ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.ఈ చర్యల్ని టీడీపీతో పాటు రాష్ట్రంలోని ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.అధికార దర్పంతో, అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న కేంద్రానికి బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయి.హక్కులను సాధించేవరకు టీడీపీ పోరాడుతూనే ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
Previous articleజగన్ సభలో అంబులెన్స్…అసలు విషయం ఇది!
Next article24 కిస్సెస్ సెన్సార్ పూర్తి..అక్టోబర్ 26న విడుదల
నిఖిల్, నివేదా థామస్ శ్వాస మూవీ లాంచ్
దట్ ఈజ్ మహాలక్ష్మి ఫస్ట్ లుక్ విడుదల
అశోక్ గల్లా హీరోగా ‘అదే నువ్వు అదే నేను’
క్రాంతిమాధవ్ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ సినిమా ఓపెనింగ్
రాయలసీమ యదార్థ సంఘటన..పరువు హత్య ఆధారంగా “బంగారి బాలరాజు”
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి!
ఏపీలో రాత్రి 12గం.వరకూ హోటల్స్ రెస్టారెంట్లు
అక్టోబర్ 17న వరుణ్ తేజ్ అంతరిక్షం 9000 KMPH టీజర్ విడుదల
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త
‘మూడు పువ్వులు ఆరు కాయలు’ఆనందింపజేస్తుంది..ఆలోచింపజేస్తుంది!!
నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం!
|
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇస్లామీయ ఆధ్యాత్మిక నాయకుడు, వక్త మరియు రచయిత
ఇస్లామీయ సాహిత్యం,
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (ఆంగ్లం : Maulana Wahiduddin Khan), సాధారణంగా ఇతను "ప్రపంచానికి ఇస్లామీయ ఆధ్యాత్మిక దౌత్యవేత్త" అని గుర్తింపబడుతాడు.[1] ఇతడు అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామీయ ఆధ్యాత్మిక గురువుగానూ, ఇస్లాం శాంతివచనాల దౌత్యవేత్తగాను, ప్రపంచశాంతిని కోరే శాంతిదూతగానూ పరిగణింపబడుతాడు.[2] ఇతడి ఉపన్యాసాలు ప్రపంచంలో పలుచోట్ల జరుగుతూనేవుంటాయి. ఉపన్యాసకుడిగా, రచయితగా, విశ్లేషకుడిగా అపార అనుభవము గలదు. అనేకసార్లు, భారతప్రభుత్వమూ ఇతడి సలహాలను కోరుతూ వుంటుంది.
2 ఇతని మిషన్
2.2 అందరితో శాంతి
4 అవార్డులు మరియు పురస్కారాలు
6.2 ఇవీ చూడండి
6.3 బయటి లింకులు
అల్ రిసాలా ఉద్యమం[మార్చు]
ఇతను "అల్ రిసాలా" అనే పత్రికను స్థాపించి, ఇస్లామీయ ఆధ్యాత్మిక విధానాన్ని, ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమానికి భుజాన వేసుకున్నాడు.[3].
ఇతని మిషన్[మార్చు]
ఇతని మిషన్ "పీస్ మిషన్" లేదా "శాంతి ఉద్యమం" అని పిలువబడుతుంది.
ఇతని దృక్కోణం[మార్చు]
అందరితో శాంతి[మార్చు]
ఇస్లాం ఒక సంపూర్ణ శాంతిమార్గము మరియు ఆధ్యాత్మిక మార్గమనీ ప్రచారం చేయడము, అన్ని మతాలపట్ల సమాన గౌరవాభిమానాలను ప్రకటించడము. “ధనాత్మకమైన ప్రకృతిని పొందాలంటే కేవలం శాంతిద్వారా మాత్రమే పొందగలమని, ఇతని ప్రగాఢ విశ్వాసం. ఈ విషయం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అమలు పరచాలని అభిలషిస్తాడు".
“సమస్యలను మరచిపోండి, అవకాశాలను సద్వినియోగపరచుకోండి.”
నిజమైన జిహాద్ శాంతిని సాధించడమే.[4].[5].
బాబ్రీ మస్జిద్ వివాద సందర్భంగా ఇతని వకాల్తా[మార్చు]
బాబ్రీమస్జిద్ కూల్చివేత జరిగిన సమయంలో 1992లో మౌలానా, ప్రజలకు శాంతి పిలుపునిచ్చాడు. పరస్పర అవగాహనా సదస్సులలో పాల్గొన్నాడు. శాంతిని నెలకొల్పుటకు 15 రోజుల శాంతియాత్రను చేపట్టాడు.
ఖురాన్ తర్జుమాలు[మార్చు]
ఖురాన్ యొక్క తర్జుమా మరియు ఉపన్యాసాల ఆవశ్యకతలను దృష్టిలో వుంచుకొని మౌలానా, ఖురాన్ మరియు హదీసు సంకలనాలను ఉర్దూ భాషలో రచించాడు. దీనిని 1983లో "తజ్కిరుల్ ఖురాన్" అనే పేరుతో ముద్రించారు. ఇటీవలి కాలంలో హిందీ మరియు అరబ్బీ భాషలలోనూ ముద్రించారు.
రచనలు[మార్చు]
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ దాదాపు 200 పుస్తకాలు, గ్రంథాలు రచించాడు. వాటిలో కొన్ని;
ది ఖురాన్ (ఆంగ్లంలో ఖురాన్ తర్జుమా, కామెంటరీతో సహా)
ద కాల్ ఆఫ్ ది ఖురాన్
ఇస్లాం: క్రియేటర్ ఆఫ్ ది మాడర్న్ ఏజ్
పైగంబర్-ఎ-ఇంకిలాబ్
అవార్డులు మరియు పురస్కారాలు[మార్చు]
పద్మభూషణ్ పురస్కారం
జాతీయ సమైక్యతా అవార్డు
ద దివాలిబెన్ మోహన్లాల్ మెహతా అవార్డు. రాష్ట్రపతిచే ప్రదానం చేయబడింది.
నేషనల్ అమిటీ అవార్డు, భారతప్రధానిచే ప్రదానం చేయబడింది.
ఢిల్లీ గౌరవ్ అవార్డు, ఢిల్లీ ముఖ్యమంత్రిచే ప్రదానం చేయబడింది.
ఉర్దూ అకాడెమీ అవార్డు
నేషనల్ సిటిజన్స్ అవార్డు (మదర్ థెరెసా చే ప్రదానం చేయబడినది)
ఇతరములు[మార్చు]
అనేక విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇతనిపై పరిశోధనలు చేశారు. ఉదాహరణకు, మదనపల్లె పట్టణానికి చెందిన మొహియుద్దీన్ బాషా, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయపు విద్యార్థి, మౌలానా వహీదుద్దీన్ ఖాన్ యొక్క సాహితీసేవలపై పి.హెచ్.డి. చేశాడు.
మూలాలు[మార్చు]
గ్రంధాలు[మార్చు]
ఇవీ చూడండి[మార్చు]
ఆన్లైన్ ఖురాన్ ప్రాజెక్టు
బయటి లింకులు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మౌలానా_వహీదుద్దీన్_ఖాన్&oldid=2125275" నుండి వెలికితీశారు
భారతదేశంలో ఇస్లాం
ఇస్లాం హిందూ మతాల మధ్య సంబంధాలు
ముస్లిం పండితులు
సుప్రసిద్ధ భారతీయులు
ఆధ్యాత్మిక గురువులు
ముస్లిం ప్రముఖులు
పద్మభూషణ పురస్కార గ్రహీతలు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 31 మే 2017న 17:52కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
ఫీడ్ కి తిరిగి వెళ్ళు
మార్పులను సేవ్ చెయ్యండి
సేవ్ చెయ్యండి
వీడియో ట్యుటోరియల్లు వీక్షించండి
ఆప్ ని డౌన్లోడ్ చెయ్యండి
సేవ్ చేసి ఆఫ్లైన్లో వీక్షించండి
వంటని రేట్ చెయ్యడానికి
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
ఇది షేర్ చేయండి
ప్రధాన వంటకం
ఉడకపెట్టిన కంది పప్పు 2 కప్పులు
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
నూనె 3-4 చెంచాలు
ఆవాలు 1/2 చెంచా
జీలకర్ర 1/2 చెంచా
కరివేపాకు 1 రెబ్బ
నీళ్లు 1/2 కప్
కొత్తిమీర 1/4 కప్
కారం తగినంత
తరువాత దానిని కుక్కర్ లో పెట్టి ఉడికించాలి
ఉడికిన తరువాత అందులో ఉప్పు చింతకాయ నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి కలిపి తరువాత అందులో ఉప్పు ,పసుపు వేసి మరో కొన్ని నిమిషాలు ఉడికించాలి
తరువాత స్టవ్ మీద ఒక బాండి పెట్టి నూనె వేసి కాగిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర, ఇంగువ ,కరివేపాకు వేసి వేయించాలి
దాకరు చేయండి
ఇంట్లొఈ వంటని తయారు చెయ్యండి మరియు ఫోటోను అప్లోడ్ చెయ్యండి
అన్ని ప్రశంసలు చూడండి
ఇలాంటి వంటకాలు
టమాటో పప్పు
2ఇష్టపడ్డారు
పాలకూర పప్పు
97 ఏళ్ల నానమ్మాళ్ చేసే యోగా చూస్తే సాహో అంటారు
స్ఫూర్తి పొందండి
కొత్త ఆలోచన
సాంకేతిక విజ్ఞానం
70 ఏళ్లు వస్తే హరే రామ అంటూ మూలకు పడిపోయే రోజులివి. అలాంటిది 97 ఏళ్ల వయసులో ఓ బామ్మ తన సొంత పనులు చేసుకోవడమే కాదు.. ప్రఖ్యాత యోగా టీచర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మీటర్ తోలు, కొన్ని ఎముకలు తప్ప ఏమీ లేని ఆ దేహం ఇప్పటిదాకా కొన్ని వేల మందికి యోగా నేర్పింది. ఆ బామ్మ పేరు నానమ్మాళ్.
నానమ్మాళ్ దేశంలోనే ఓల్డెస్ట్ యోగా టీచర్. రోజుకి కొన్ని వందల మందికి యోగా నేర్పుతుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్లు ఆమె దగ్గర నేర్చుకుంటారు. నానమ్మాళ్ తండ్రి కూడా యోగా చేసేవారు. అతను మార్షల్ ఆర్టిస్ట్ కూడా. నానమ్మాళ్ పొద్దున లేవగానే అరలీటర్ నీళ్లను పరిగడుపున తాగుతుంది. ఇప్పటికీ పళ్లు తోమడానికి వేపపుల్లనే వాడుతుంది. ఎక్కడికి వెళ్లినా కొన్ని వేప పుల్లల్ని వెంటబెట్టుకుంటుంది.
పాలు, తేనె, పళ్ల లాంటి పౌష్టికాహారమే తీసుకుంటుంది. పెళ్లయినా యోగాని ఆపకపోవడానికి కారణం అది నా జీవితంలో భాగం కావడమే అంటారామె. అదే నా ఆరోగ్య రహస్యం అని చెప్తారు. సొంత పొలంలో ఎరువుల్లేకుండా వాడిన ఆర్గానిక్ కూరగాయలనే తింటామని నానమ్మాళ్ తెలిపారు.
ఇటీవలే కోయంబత్తూరులో 20వేల మందికి యోగా నేర్పి గిన్నిస్ బుక్ రికార్డు అటెంప్ట్ చేశారు. ప్రస్తుతం తన ఆశయమల్లా ఒకటే. మహిళలు, చిన్నారులకు యోగా పట్ల చైతన్యం తేవాలి. సకల రోగాలకు యోగానే దివ్యౌషధం అని అన్ని విద్యాసంస్థలు గుర్తించాలి. పెళ్లయిన తర్వాత కూడా యోగాని వదలిపెట్టొద్దనేది నానమ్మాళ్ నమ్మిన సిద్ధాంతం. నానమ్మాళ్ ప్రతిభ, ఆమెకు యోగపట్ల ఉన్న అభిరుచిని చూసి, ప్రపంచ వ్యాప్తంగా యోగా క్లాసులు చెప్పమని పిలుపొచ్చింది. కానీ ఆమె కాదని చెప్పారు. కారణం ఇంగ్లీష్ తెలియకపోవడం.
నానమ్మాళ్ దగ్గర నేర్చుకున్న వారిలో సుమారు 600 మంది ప్రపంచ వ్యాప్తంగా యోగా గురువులుగా పేరు సంపాదించారు. ఆమె బంధువుల్లో 36 మంది యోగాని సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కారు సీటుని తయారుచేసిన మెకానికల్ ఇంజినీర్
డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహా సభలు
గుంటూరు : చౌడవరంలోని కళ్లం హరనాధరెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కళ్లం సంస్థల అధినేత కళ్లం హరనాధరెడ్డి ...Read more
పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ
క్రీడలు మానవ వనరుల అభివృద్ధికి దోహదం
Home » మూవీ » 'జువ్వ' పాటలు వచ్చేశారు
రంజిత్, పాలక్ లల్వాని జంటగా నటిస్తున్న సినిమా 'జువ్వ'. భరత్ సోమి నిర్మాత. 'దిక్కులు చూడకు రామయ్య' ఫేమ్ త్రికోటి దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి సమకూర్చిన పాటలు విడుదల చేశారు. హైదరాబాద్లో జరిగిన ఆడియో వేడుకలో వినాయక్, బొత్స సత్యనారాయణ, ఝాన్సీ దంపతులు ఆవిష్కరించారు. ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ 'దర్శకుడు త్రికోటి చాలా సంవత్సరాలుగా తెలుసు. ఈ చిత్రం ప్రేక్షకులకు విందు భోజనం లాంటిది. సినిమా నేను చూశా. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. హీరో రంజిత్ డాన్స్, ఫైట్స్ బాగా చేశాడు' అని అన్నారు.
మాటల రచయిత ఎం.రత్నం మాట్లాడుతూ 'కథకు సంబంధించిన విషయంలో దర్శకుడు కచ్చితంగా ఉంటాడు. సీన్ నచ్చేదాకా తనకు కావలసిన విధంగా రాసివ్వాలి. ఈ సినిమా అతనికి మంచి దర్శకుడిగా గుర్తింపు ఇస్తుంది. హీరో రంజిత్ అనుభవం ఉన్న నటుడిగా చేశాడు. హీరోయిన్ నటన బాగుంది. పాటలు బాగున్నాయి. కీరవాణి అబ్బాయి భైరవ పాడిన 'ఓ కలా..' అనే పాట చాలా నచ్చింద'ని అన్నారు
Tags: 'జువ్వ'-పాటలు-వచ్చేశారు
'సత్య గ్యాంగ్'కు అనాధ బాలలే అతిథులు
|
భద్రం కొడుకో - వికీపీడియా
భద్రం కొడుకో 1992 లో విడుదలైన సినిమా. బాల కార్మిక వ్యవస్థ ఈ సినిమా ప్రధాన కథాంశం.[1]
ఈ చిత్రంలో నటించిన సంతోష్ రెడ్డి కి భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాల కళాకారుడు లభించింది.
"https://te.wikipedia.org/w/index.php?title=భద్రం_కొడుకో&oldid=1992070" నుండి వెలికితీశారు
నిర్వాహకుడు_బ్యాక్ ఆఫీస్_వినియోగదారుల సేవ – JobDescriptionSample
హోమ్ / నిర్వాహకుడు_బ్యాక్ ఆఫీస్_వినియోగదారుల సేవ
నిర్వాహకుడు_బ్యాక్ ఆఫీస్_వినియోగదారుల సేవ
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగ వివరణ / పాత్రలు మరియు బాధ్యతలు నమూనా
డాక్యుమెంట్ కంట్రోలర్ ఉద్యోగ వివరణ నమూనా
సిస్టమ్స్ అనలిస్ట్ ఉద్యోగ వివరణ నమూనా
2019 ఎన్నికల బరిలో ఎన్టీఆర్?!
డబుల్ హ్యాట్రిక్ హీరో నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న `ఎంసీఏ` షూటింగ్ 50…
న్యూఢిల్లీ: పెళ్లితో ఇన్ని రోజులు సరదాగా గడిపిన విరాట్ ఇక దక్షిణాఫ్రికా టూర్కి సిద్ధమయ్యాడు. వివాహం తర్వాత తొలి మ్యాచ్ ఆడబోతున్న విరాట్కి రోహిత్ శర్మ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ ఇంగ్లిష్ చానల్తో మాట్లాడుతూ...పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెస్తుంది. తన జీవితంలోకి రితిక వచ్చాక చాలా మార్పు వచ్చిందన్నాడు. పెళ్లి రోజు (డిసెంబర్13) డబుల్ సెంచరీ చేసి తనదైన స్టైల్లో రితిక కి బహుమతి ఇచ్చిన రోహిత్ .. వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే అద్భుత ఘట్టం అన్నాడు. విరాట్ జీవితంలో పెళ్లి మార్పు తెస్తుందా? అని అడగ్గా...ఇది చెప్పడం చాలా కష్టం. సమాధానం చెప్పలేను. బహుశా దక్షిణాఫ్రికా పర్యటనలోనే అది జరగొచ్చు..అంటూ నవ్వుతూ సెలవిచ్చాడు మాంచి ఫామ్లో ఉన్న మన ఓపెనర్.
శ్రీ విష్ణు సహస్రనామము – అర్థము శ్లోకము – 79 _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
శ్రీ విష్ణు సహస్రనామము – అర్థము
737. సువర్ణవర్ణః : బంగారు ఛాయతో ప్రకాశించువాడు.
738. హేమాంగః : బంగారం వంటి రూపం గలవాడు.
739. వరాంగః : సుందరమైన (ప్రశస్తమైన) అంగాలు (శరీర అవయవాలు) గలవాడు.
741. వీరః : వీరులను సంహరించినవాడు.
742. విషమః : తనతో సమమైనవారు లేనివాడు.
743. శూన్యః : శూన్య రూపుడు లేదా ఆకాశ స్వరూపుడు.
744. ఘృతాశీః : జారిపోయిన కోరికలు కలవాడు (ఏ కోరికలు లేనివాడు).
745. అచలః : చలించనివాడు (నిశ్చలుడు).
746. చలః : వాయురూపములో చలించువాడు.
- Telugu-భోజనం చేసాక ఈ పండ్లను తింటే అద్భుతమైన ఎఫెక్ట్స్ -TeluguStop
సాధారణంగా కొంత మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం,రాత్రి డిన్నర్ అయ్యాక గ్యాస్ సమస్య వస్తు ఉంటుంది. ఎందుకంటే తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవటం లేదా ఆహారం ఎక్కువగా తీసుకోవటం వలన గ్యాస్ సమస్య వస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావాలంటే ఆహారం తిన్నా తర్వాత కొన్ని రకాల పండ్లను తీసుకుంటే గ్యాస్ సమస్య రాదు. ఇప్పుడు ఆ పండ్ల గురించి తెలుసుకుందాం.
అనాసపండులో బ్రొమెలిన్ అనే ఎంజైమ్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. అజీర్ణం,గ్యాస్ సమస్యలు ఉన్నవారు భోజనం అయ్యాక తింటే అముఞ్చి ఫలితం కనపడుతుంది. అనాస ముక్కలను తినలేని వారు జ్యుస్ చేసుకొని త్రాగవచ్చు. కానీ ముక్కలుగా తింటేనే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
బొప్పాయి పండులో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి చాలా బాగా సహాయపడి అజీర్ణం,మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
అరటిపండు భోజనం అయ్యాక తింటే జీర్ణక్రియ బాగా జరిగి గ్యాస్,అజీర్ణం వంటి సమస్యలు రావు. అయితే అరటిపండును చాలా మంది పెరుగు అన్నంలో తింటూ ఉంటారు. ఆలా కాకుండా భోజనం అయ్యాక తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
భోజనం చేసిన పది నిమిషాల తరవాత తింటే తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి ఆపిల్ ఉన్న పోషకాలు సహాయపడతాయి. ఆహారం జీర్ణం బాగా కావటంతో గ్యాస్,అజీర్ణం సమస్యలు రావు.
|
Girl Fall In Love Over Parents Escapes From Home In-తల్లితండ్రులను కాదని లవర్ తో వెళ్లిపోయే అమ్మాయికి ఓ యువకుడి ప్రశ్న ఇదే.! మీరే ఆలోచించండి!-TeluguStop
తల్లితండ్రులను కాదని లవర్ తో వెళ్లిపోయే అమ్మాయికి ఓ యువకుడి ప్రశ్న ఇదే.! మీరే ఆలోచించండి! 2018-08-14 10:41:50 IST Sainath G
తల్లితండ్రులకు చెప్పకుండా ఎవడో మధ్యలో పరిచయం అయిన ఒక అనామకుడిని నమ్మి వెళ్ళిపోయిన ఒక కూతురికి నాదొక సూటి ప్రశ్న..
నీ ప్రేమ ఎలా గొప్పది?
నీకు జన్మనిచ్చిన………
ఆ అమ్మ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా.?
నువ్వు ఎక్కడ అడుగు వేస్తె అక్కడ నీ పాదం కింద తన అరచేతిని పెడుతూపెడుతూ
అయ్యో నా బిడ్డ ఎక్కడ బాధపడుతుందో అని అనుక్షణం ని గురించి తపించే
ఆ నాన్న ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా?
4 రోజుల క్రితం మా ఇంటి దగ్గర జరిగిన ఒక విషయం ఇది…
బయటకు వస్తే నీ కూతురు ఎక్కడ అని ఇరుగుపొరుగు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక బయటకు రాను భయపడి విలపిస్తున్న ఆ అమ్మానాన్నలు..
తలుపు చప్పుడు వస్తే నా బిడ్డ వచ్చింది అని పిచ్చి ఆశతో వెళ్లి చూసి ఏడుస్తున్న ఆ అమ్మ పడే ఆవేదనను.. చూశాక మనసు చలించి…నేను అడిగిన సూటి ప్రశ్న ఇది
అమ్మాయిలూ… ఇంటినుంచి బయటకు వెళ్ళే ముందు ఒక్క క్షణం మీ అమ్మనాన్న ల గురించి ఆలోచించండి….
This Post provides detail information about తల్లితండ్రులను కాదని లవర్ తో వెళ్లిపోయే అమ్మాయికి ఓ యువకుడి ప్రశ్న ఇదే.! మీరే ఆలోచించండి! was published and last updated on 2018-08-14 10:41:50 in telugu language in category General-Telugu.
పద్మాలయా పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, జగ్గయ్య, త్యాగరాజు,మంజుల, చంద్రమోహన్...
02. ఓ విప్లవజ్యోతి జోహారు ఓ ఓ ఓ - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
03. కొండదేవతా నిన్ను కొలిచే - బాలు,ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
04. జంబైలో జోరు జంబై హైలెస్స- ఎల్.ఆర్.ఈశ్వరి, బాలుబృందం - రచన: కొసరాజు
05. తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా - ఘంటసాల, రామకృష్ణ బృందం - రచన: శ్రీశ్రీ
06. పద్మాలయాయ పద్మకరాం పద్మపత్ర ( పద్యం ) - ఎస్.పి. బాలు
07. రగిలింది విప్లవాగ్ని ఈరోజు ఆ ఆగ్నిపేరు - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
08. వందేమాతర మంటూ నినదించిన బంగాళం - ఎస్.పి. బాలు
09. వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తాడు నెలరాజు - పి.సుశీల - రచన: డా. సినారె
10. వెన్నెల లెంతగా విరిసిన గాని చంద్రుడ్ని - పి. సుశీల కోరస్ - రచన: డా. సినారె
పడమటి గోదావరి రాగం.: కాంక్రీటు మనసులు...
హ్మ్! రాజు గారూ! బాగా చెప్పారు... అందుకే మనవాళ్ళు ముందే చెప్పారు,"స్వమాతా,పత్నీమాతా,గురుపత్నీ,రాజపత్నీ, జ్యేష్ఠ బ్రాతృ కుటుంబినీ" అని ఐదుగుర్ తల్లులు ప్రతి వాడికీ... అది ఈ కాలపు ఇంగిలీసు చదువులు చదివిన వాళ్ళకి తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు..
చాలా బాగా చెప్పారు రాజుగారు..ఆడపిల్ల వాళ్ళ అమ్మానాన్నను చూసుకునే అధికారం ఎందుకు ఇవ్వరో.. అత్తమామలైనా అమ్మానాన్నలైనా ముసలితనంలో తోడు లేకపోతే ఎలాగా?పాపం ఏమైపోతారు ..
అధ్భుతం.. ఫలానా వాక్యం అని కాదు మొత్తం టపా అంతా.
@వీరుభొట్ల గణేష్ గారు, రిషి గారు
నా బ్లాగులో ఈ టపా కాస్త డిఫెరెంటే. చాలా సీరియస్ టాపిక్కే.. కానీ నా మనసులోవున్నది చెప్పాలనిపించింది.
ఎంత బాగా చెప్పారు. మా చిన్నప్పుడు సంస్కృత పాటాల్లో విన్న పద్యం. ఈ కాలపు ఇంగిలిపీసు ఎంగిలి చదువుల్లో ఇలాంటివి అసాధ్యమే.
ఏదైనా ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు. లేనినాడు ఎంత ఏడ్చినా తిరిగిరాదు.
చిన్న కుటు౦బాల గురి౦చి చాల బాగా వ్రాసారు. వాళ్ళ అమ్మాయికి లేని ప్రేమ అల్లుడు కి లేదని మాత్రం ఎలా విమర్సి౦చగలము ?
బాగా వ్రాసారు. ప్రతి ఇంటా ఒక "బాగ్ బన్" కథ ఉంటుందనుకుంటా.
@బోనగిరి గారు, కృష్ణప్రియ గారు
పాక్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ పై టెర్రర్ ఎటాక్ _ V6 Telugu News
పాక్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ పై టెర్రర్ ఎటాక్
పాకిస్థాన్ లో టెర్రర్ అటాక్ జరిగింది. షెషావర్ సమీపంలోని బడాబేర్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ పై పది మంది టెర్రరిస్టులు ఈ తెల్లవారుజామున దాడిచేశారు. వెంటనే అప్రమత్తమైన పాక్ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించాయి. ఈ దాడిలో ఇప్పటి వరకు ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు పాక్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరుగురు పాక్ సైనికులు గాయపడ్డారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. టెర్రర్ అటాక్ తో పాక్ అలర్ట్ అయ్యింది. ఇస్లామాబాద్ తో పాటు.. మెయిన్ సిటీల్లో హై అలర్ట్ ప్రకటించింది.
This Post provides detail information about మృదువైన,అందమైన,ఎర్రటి పెదాల కోసం అద్భుతమైన చిట్కాలు was published and last updated on 2018-05-15 02:12:13 in telugu language in category Telugu Health.
|
తారాగణం: కాంతారావు, రాజనాల,రామకృష్ణ, మిక్కిలినేని, ప్రభాకరరెడ్డి, రాజసులోచన,
01. ఇదియే అందాల మానవసీమ ఇలయే ప్రేమికుల మురిపాల - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఓహోహో ఓ జవరాలా నా సుమబాల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: జి.విజయరత్నం
03. ఓ జలకాలలోనా పులకించిపోనా అలలాగ చెలరేగి ఈ వేళ - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
05. గులాబి బుగ్గలున్న వన్నెలాడి నేనే చలాకి కన్నులున్న - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా. సినారె
రఘు – ప్రణవి ఎంగేజ్ మెంట్ _ V6 Telugu News
రఘు – ప్రణవి ఎంగేజ్ మెంట్
సింగర్ ప్రణవి, కొరియోగ్రాఫర్ రఘు ఒక్కటవుతున్నారు. ప్రేమించుకున్న వీళ్లద్దరూ పెద్దల అంగీకారంతోనే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. మూడేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోంది. మిర్చి, ఆర్య2, అఖిల్ మూవీస్ కు డాన్స్ మాస్టర్ గా చేశాడు రఘు. ఇక యమదొంగ మూవీ తర్వాత ప్రణవి ఫేమస్ సింగర్ అయిపోయింది. పెళ్లి తేదీ త్వరలోనే అనౌన్స్ చేయనునారు.
అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టిన అమ్మాయి … పోలీసులు ఏం చేసారో చూస్తే ఆశ్చర్యపోతారు – తెలుగు వైరల్ వార్తలు, రాజకీయ విశ్లేషణలు,వీడియొస్,ఫోటోస్,టిప్స్ ,జాబ్స్ , ఇంకా సోషియల్ మీడీయ లో జరుగుతున సమాచారము అన్నీ తెలుసుకోండి.. అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టిన
మిగితా విషయాల్లో స్త్రీల కంటే పురుషుల కి ఎక్కువ ముఖ్యత ఇస్తారో లేదో తెలియదు కాని, న్యాయ సంబంధిత విషయాల్లో మాత్రం స్త్రీలకి ఉండే వెసులుబాట్లు, అడ్వాంటేజ్ లు మగవారికి లేవు. ప్రయాణించే బస్సులో అనుకోకుండా బ్యాలెన్స్ తప్పి ఓ అమ్మాయి మీద ఓ అబ్బాయి పడినా తప్పే, దాన్ని కూడా ఈవ్ టీజింగ్ లేదా లైంగిక వేధింపుల కేసు కింద జమకట్టి అరెస్టు చేయవచ్చు. ఇలాంటి విషయాల్లో సమాజం ముందు ఎప్పుడు, పురుషుడే దోషి. తప్పు ఉంటే అతడిదే ఉంటుంది తప్ప ఆమెది ఉండదు. అబద్ధం ఆడితే అతడే ఆడతాడు తప్ప, ఆమె ఆడదు. న్యాయవవస్థలో స్త్రీలకి అనుకూలంగా ఉండే ఎన్నో లోసగులను వాడుకుంటూ, నకిలీ వరకట్న వేధింపుల కేసులు, లైంగిక వేధింపుల కేసులు పెట్టేవారు ఎంతమందో. ఇంగ్లాండ్ లోని లీడ్స్ లో అచ్చం ఇలాంటి పనే చేయబోయింది ఓ అమ్మాయి. కాని రివర్స్ లో ఆమెకే శిక్ష పడింది. ఆ కథాకామీషు ఏంటో చూడండి.
This Post provides detail information about అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టిన అమ్మాయి … పోలీసులు ఏం చేసారో చూస్తే ఆశ్చర్యపోతారు was published and last updated on 2017-09-20 06:07:54 in telugu language in category General-Telugu.
రంగస్థలం మూవీ 5 డేస్ కలెక్షన్స్ Telugu Tollywood Latest Movie Cinema News Reviews Release Dates-TeluguStop
నా మొబైల్ లో నీ సిమ్ పెట్టు Archives _ Hot Short Films - Sexy Indian Hot Short Films Online
Tag: నా మొబైల్ లో నీ సిమ్ పెట్టు
గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్
ఆట ప్లే Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ ఆన్లైన్:
గేమ్ వివరణ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్
ప్రసిద్ధ కార్టూన్ కథ లైన్ వర్ణించటం చిత్రాలు చూస్తూ. ఎడమ మౌస్ బటన్ను నొక్కి ఉంచండి మరియు దానిని ఉండాలి చోటు ఎంపిక ముక్క లాగండి. మీరు పజిల్ యొక్క ఈ భాగం చిత్రంలో ఉంటుంది, కానీ ఉంటే అది ముక్కలు మిగిలిన తిరిగి ఆ నిమ్మన. వేగంగా చిత్రం మీరు పరిగణిస్తాము మరిన్ని బంతులు సేకరించడానికి. . ఆట ప్లే Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ ఆన్లైన్.
గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ సాంకేతిక లక్షణాలు
గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ జోడించారు: 04.02.2014
గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ వంటి గేమ్స్
గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ Poots లో పస్ - డ్రాగ్ మరియు డ్రాప్ తో, కూడా గేమ్ ఆడాడు:
గోవర్ధన్రెడ్డి Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: గోవర్ధన్రెడ్డి
Tag Archives: గోవర్ధన్రెడ్డి
వెలమ దొరలు Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: వెలమ దొరలు
Tag Archives: వెలమ దొరలు
|
గేమ్ రాకెట్ Nabal ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
ఆట ప్లే రాకెట్ Nabal ఆన్లైన్:
గేమ్ వివరణ రాకెట్ Nabal
ఫన్నీ పిల్లల బొమ్మ దీనిలో గే టర్న్ టేబుల్స్ అధిక ఎత్తులో పోరాట. బొమ్మ మరియు పిల్లలు, కానీ యుద్ధంలో పిల్లతనం చాలా ఉంది. . ఆట ప్లే రాకెట్ Nabal ఆన్లైన్.
గేమ్ రాకెట్ Nabal సాంకేతిక లక్షణాలు
గేమ్ రాకెట్ Nabal వంటి గేమ్స్
ఈస్టర్ గుడ్లు ఆనందించండి
మీ వెబ్ సైట్ లో గేమ్ రాకెట్ Nabal పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ రాకెట్ Nabal ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ రాకెట్ Nabal, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ రాకెట్ Nabal తో, కూడా గేమ్ ఆడాడు:
iPod Nano with camera in the making _ మ్యూజిక్ ప్లేయర్లో కెమెరానా..? - Telugu Gizbot
మ్యూజిక్ ప్లేయర్లో కెమెరానా..?
మ్యూజిక్ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాంది పలికిన ‘ఆపిల్ ఐపోడ్ నానో’ కొత్త రేంజ్లో రాబోతుంది. న్యూ వర్షన్లో వస్తున్న ఈ చిన్న తరహా మ్యూజిక్ ప్లేయర్లో కెమెరాను నిక్షిప్తం చేస్తునట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా స్తబ్ధిగా ఉంటున్న ఆపిల్
మన్నికైన సౌండ్ టెక్నాలజీతో పాటు ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్ధను కలిగిన న్యూ వర్షన్ ఐపోడ్ నానోను వ్ళద్ధి చేస్తునట్లు తైవాన్ వెబ్సైట్ పేర్కొంది. ఆధునిక సాంకేతికతో రూపుదిద్దుకుంటున్న ఈ పోర్టబుల్ డివైజ్ మ్యూజిక్ అవసరాలను తీర్చటంతో పాటు ఉత్తమ ఫోటోగ్రఫీని అందిస్తుంది. ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.
Samsung Galaxy Y Duos Lite: A Dual SIM Android Smartphone Spotted on Flipkart _ సామ్సంగ్ నుంచి సరికొత్త మిడిల్క్లాస్ స్మార్ట్ఫోన్ - Telugu Gizbot
సామ్సంగ్ నుంచి సరికొత్త మిడిల్క్లాస్ స్మార్ట్ఫోన్
సౌత్ కొరియన్ టెక్నాలజీ దిగ్గజం సామ్సంగ్ మధ్యతరగతి స్మార్ట్ఫోన్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ కొత్త ఉత్పత్తితో ముందుకు రాబోతుంది. ఈ ప్రపంచపు అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ త్వరలో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ‘గెలాక్సీ వై డ్యూయోస్ లైట్ ఎస్5302’ మోడల్లో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్సెట్ ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్ ‘ఫ్లిప్కార్ట్’(Flipkart)లో దర్శనమిచ్చింది. సామ్సంగ్ తాజాగా విడుదల చేసిన స్మార్ట్ఫోన్ గెలాక్సీ పాకెట్ తరహాలో డిజైన్ కాబడిన గెలాక్సీ వై డ్యూయోస్ లైట్ ఫీచర్లు ఫ్లిప్కార్ట్ సూచించన మేరకు........
832మెగాహెర్జ్ ప్రాసెసర్,
వై-ఫై b/g/n, వై-ఫై హాట్ స్పాట్,
హెచ్పి 14 అంగుళాల ఆండ్రాయిడ్ నోట్బుక్
14 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ టచ్స్ర్కీన్ డిస్ప్లే,
ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం,
రెండు యూఎస్బీ పోర్టులు, సింగిల్ హెచ్డిఎమ్ఐ పోర్ట్.
ఈ స్వచ్ఛమైన HTML5 / CSS3 మెనూ ఉంది. మెనూ HTML5 నిర్మాణాన్ని కలిగి ఉంది మరియు అన్ని ప్రధాన బ్రౌజర్లలో పనిచేస్తుంది. మెనూ సవరించడానికి మరియు ఏ వెబ్సైట్ కలిసిపోవడానికి సులభం.
ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9 మరియు 8, కానీ యానిమేషన్ మరియు కొన్ని ఇతర CSS3 లక్షణాలు మెనూ రచనలు (ప్రధాన నిర్మాణం 100% అదే) పని లేదు.
వెర్షన్ 1.1 (2013 ఆగస్టు 19) - చిన్న మార్పులు మరియు మెరుగుదలలు వెర్షన్ 1.0 (జూన్ 2013 25) - ప్రారంభ విడుదల
గేమ్ బెన్ 10 జరిమానాలు ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
గేమ్ బెన్ 10 జరిమానాలు
ఆట ప్లే బెన్ 10 జరిమానాలు ఆన్లైన్:
గేమ్ వివరణ బెన్ 10 జరిమానాలు
ఇద్దరు మిత్రులు ప్లేగ్రౌండ్ లో ఫుట్బాల్ ప్లే నిర్ణయించుకుంది. కానీ వంటి-minded ప్రజలు కనుగొనలేక పోయాము, మరియు ప్రతి ఇతర జరిమానాలు ఓడించారు ప్రారంభమైంది. మీరు - బెన్ అనే బాలుడు. మరియు మీరు గేట్ వద్ద నిలబడి మీ స్నేహితుడు వివిధ పాయింట్లు, నుండి అనేక గోల్స్ చేసిన ఒక చిన్న సమయం అవసరం. ఒక దిశలో, ప్రభావం శక్తి మరియు మీరు పరుగులు కోరుకుంటున్న న మార్గం ఎంచుకోండి. . ఆట ప్లే బెన్ 10 జరిమానాలు ఆన్లైన్.
గేమ్ బెన్ 10 జరిమానాలు సాంకేతిక లక్షణాలు
గేమ్ బెన్ 10 జరిమానాలు వంటి గేమ్స్
గేమ్ బెన్ 10 జరిమానాలు డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ బెన్ 10 జరిమానాలు పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ బెన్ 10 జరిమానాలు ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ బెన్ 10 జరిమానాలు , కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ బెన్ 10 జరిమానాలు తో, కూడా గేమ్ ఆడాడు:
|
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 'ఐఫోన్ ఫెస్ట్' పేరిట వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక సేల్ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పలు ఐఫోన్ మోడల్స్పై వినియోగదారులకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, భారీ రాయితీలు లభిస్తున్నాయి. ఈ సేల్ డిసెంబర్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లతో ఐఫోన్లు కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది.
డిస్కౌంట్ ముందు ధర రూ. 39,000
హెచ్డీఎఫ్సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను..
హెచ్డీఎఫ్సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఐఫోన్స్ను కొనుగోలు చేస్తే మరో రూ.2వేల వరకు అదనంగా ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
రూ.25,000 ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు
నేటితరం యువత కెమెరా ఫోన్లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ పండుగ సీజన్లో భాగంగా రూ.25,000 ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెర,ా
5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
టీడీపీలో మరో విషాదం.. _ HMTV LIVE
టీడీపీలో మరో విషాదం..
నందమూరి హరికృష్ణ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన తెలుగుదేశం శ్రేణులకి మరో విషాద వార్త వెలుగులోకి వచ్చింది. ఏపీ చీఫ్విప్ పల్లె రఘునాథరెడ్డి సతీమణి పల్లె ఉమ నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పదిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆసుపత్రికి వెళ్లి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. రఘునాథరెడ్డిని పరామర్శించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రఘునాథరెడ్డిని పరామర్శించి తమ సానుభూతి తెలియజేశారు.
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)
(హిమాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని-- .
మతపరంగా హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేకత-- .
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా ఎప్పుడు అవతరించినది-- .
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో స్థానాల సంఖ్య-- .
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేస్తూ వివాదాస్పదుడైన వ్యక్తి-- .
2007 డిసెంబరు నుంచి 2012 డిసెంబరు వరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భాజపా నాయకుడు-- .
హిమాచల్ ప్రదేశ్ తొలి మహిళా గవర్నరుగా పనిచేసిన జవహార్లాల్ నెహ్రూ దగ్గరి బంధువు-- .
ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన హిమాచల్ ప్రదేశ్ లోని రైల్వేమార్గం-- .
హిమాచల్ ప్రదేశ్ అధికార భాష-- .
ధర్మశాలలో నివాసముంటున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత-- ..
1) సిమ్లా. 2) దేశంలో హిందువులు అత్యధిక శాతంలో ఉన్న రాష్ట్రం. 3) 25 జనవరి 1971. 4) 68. 5) రాంలాల్. 6) ప్రేం కుమార్ ధుమాల్. 7) షీలాకౌల్. 8) కల్కా-సిమ్లా మార్గం. 9) హింది. 10) దలైలామా.
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, 1971,
Thallapelli Naresh 1 ఫిబ్రవరి, 2016 9:18 AMకి
విభాగాల ద్వారా వెళితే మీకు కావలసిన అన్ని విషయాలను పొందవచ్చు. ఈ బ్లాగులో ఉన్న 20వేలకు పైగా బిట్ ప్రశ్నలు-సమాధానాలను సద్బినియోగపర్చుకోండి.
Celebs » అంజలి (తెలుగు యాక్ట్రస్) » Awards
ఆమ్పెరాక్స్ - ఉచిత మ్యూజిక్ మార్కెట్ డౌన్లోడ్లు
హోమ్పోస్ట్లు ట్యాగ్ "అంపెరెక్స్"
ట్యాగ్: ఆమ్పెరాక్స్
వేశ్యలకు, సినిమా హీరోయిన్లకు అవినాభావ సంబంధం ఉంది. కొందరు హీరోయిన్లు నటనలో మంచి పేరు తెచ్చుకోవడం కోసం వేశ్య పాత్రలు చేసేందుకు ఉబలాట పడుతుంటారు. మరికొందరు హీరోయిన్లు అవకాశాలు తగ్గి పోయి బ్రతుకు బండి భారమైన వేష్యలుగా మారుతుంటారు.
తాజాగా విషయానికొస్తే...సీనియర్ నటి స్నేహ త్వరలో వేష్యగా మారబోతోంది. నిజజీవితంలో అనుకునేరు. అస్సలు కాదు. వెండి తెరపై వేశ్యగా కనిపించబోతోంది. సీనీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ బ్యానర్ లో ఓ ప్రఖ్యాత దర్శకుడి దర్శకత్వంలో సినిమా రూపొందబోతోందని, అందులో స్నేహ వేశ్య పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. ' ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ ప్రాసిట్యూట్" అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.
వయసులో బాగా ముదిరి పోయిన స్నేహ ప్రస్తుతం అవకాశాలు లేక వెకబడి పోయింది. ఇలాంటి పాత్రలు చేయడం ద్వారా మళ్లీ తన కెరీర్ ఊపందుకుంటుందని ఆమె ఆశ. మరి ఈ వేశ్య వేషం ఆమెకు ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి.
|
ఒకప్పుడు ఆ ఇద్దరు ఉంటె ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేవాళ్లం.. ఇప్పుడు కోహ్లీ వున్నాడు !
అయితే తాము క్రికెట్ ఆడే సమయంలో టీమిండియా ఆట, ఆలోచనలు వేరని ఆయన చెప్పాడు. ఆ తరువాత ధోనీ సారథ్యంలో జట్టును మరింత ముందుకు నడిపాడని గంగూలీ కొనియాడాడు. ఢిల్లీ టెస్టు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే భారత క్రికెట్ లో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ఇక్కడ ప్రతి విభాగంలోనూ రోల్ మోడల్స్ ఉన్నారని వారినుంచి స్పూర్తిని పొందుతూ భారత క్రికెట్ ఒక్కోమెట్టు ఎక్కుతూ వస్తోందని ఆయన తెలిపాడు. ఇప్పుడు అందరికీ రోల్ మోడల్ కోహ్లీ అని గంగూలీ చెప్పాడు. అయితే నాట్ వెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భంగా లార్డ్స్ లో గంగూలీ చొక్కా విప్పి గాల్లో తిప్పిన సంగతి గుర్తు చేస్తూ ఇంగ్లండ్ వేదికగా జరిగే 2019 వరల్డ్ కప్ గెలిస్తే...కోహ్లీ ఆక్స్ ఫర్డ్ వీధుల్లో చొక్కా విప్పి ఆనందంగా తిరగాలని గంగూలీ చమత్కరించాడు.
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: విభాగము: హైదరాబాదు (Portal: Hyderabad)
విభాగము: హైదరాబాదు (Portal: Hyderabad)
హైదరాబాదు వ్యక్తులు (Persons of Hyderabad), (4 పోస్టులు)
గండిపేట (Gandipet),
హైదరాబాదు ఎగ్జిబిషన్ (Hyderabad Exhibition),
ఉస్మానియా విశ్వవిద్యాలయము (Osmania University)
పి.వి.నర్సింహారావు ఎక్స్ప్రెస్ వే (P.V.Narasimharao Expressway)
సాలార్జంగ్ మ్యూజియం (Salar Jung Museum),
టాంక్బండ్ (Tankbund),
తెలుగు విశ్వవిద్యాలయము (Telugu University),
విభాగాలు: తెలంగాణ జిల్లాలు, తెలంగాణ నగరాలు,
33 సరైనది. హైదరాబాదు టాపిక్లో సరిచేశాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.
అది చేసేదెవరు? _ కినిగె పత్రిక
Posted on మే 17, 2014 by కనక ప్రసాద్
గానం: శ్రీ విద్య బదరీ నారాయణన్
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్
అది చేసేదెవరూ?
పని చేసేదెవరూ?
నేనంటే ఎవరూ?
(For చలసాని ప్రసాద్, for గ్రంధాలయం మేడ)
Posted in 2014, మే, స్వరం and tagged Kanaka Prasad, ఆది తాళం, కనక ప్రసాద్, గౌళి పంతు, పాట, వేంకట రామన్ సత్యనారాయణ, శ్రీ విద్య బదరీ నారాయణన్, స్వరం.
సెప్టెంబరు 2న మరణించిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు-- నండూరు రామ్మోహనరావు.
సెప్టెంబరు 3న మరణించిన ప్రముఖ ఆంధ్రా పారిశ్రామికవేత్త-- ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్.
ఇటీవల గనుల కుంభకోణంలో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి-- గాలి జనార్థన్ రెడ్డి.
ఇటీవల రష్యాకు చెందిన విమానం ఏ నదిలో కూలి 44 మంది మరణించారు-- ఓల్గా నది.
ఓటుకు నోటు కుంభకోణంలో అరెస్ట్ అయిన అఖిల భారతీయ లోక్మంచ్ అధినేత-- అమర్ సింగ్.
ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన 113 రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించినది-- ఒరిస్సా పేరు ఒడిషాగా మార్పు గురించి.
ఇటీవల ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఎన్నికైన విశ్వవిద్యాలయం-- కేంబ్రిడ్జి యూనివర్శిటి.
భారత జూనియర్ హాకీ జట్టు కోచ్గా నియమితుడైన ఆంద్రుడు-- నందనూరి ముకేశ్ కుమార్.
ఇటీవల ఏ దేశంలో పడవ మునిగి 350 మంది మృతిచెందారు-- టాంజేనియా.
సచిన్ని టచ్ చేసింది.. శ్రీరెడ్డి పారిపో, దారుణంగా ట్రోలింగ్! _ Sri Reddy makes sensational claim against Sachin Tendulkar - Telugu Filmibeat
సచిన్ ని పరోక్షంగా సచిన్ టెండూల్కరన్ అని ప్రస్తావిస్తూ.. ఆయన హైదరాబాద్ వచ్చినపుడు చార్మింగ్ గర్ల్ తో రొమాన్స్ చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. ఓ టాలీవుడ్ హీరోయిన్ గురించి పరోక్షంగా ప్రస్తావించింది.
సచిన్ పైనే శ్రీరెడ్డి ఆరోణలు చేయడంతో అభిమానులు దారుణంగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. శ్రీరెడ్డిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని దుమ్మెత్తి పోస్తున్నారు.
శ్రీరెడ్డి వీలైనంత త్వరగా పారిపో. మలయాళీ సైబర్ పొంకల సేన వస్తోంది. వాళ్ళు నీ భరతం పడుతారు అంటూ ఓ అభిమాని శ్రీరెడ్డిని హెచ్చరించాడు.
తెలుగు స్టార్స్ ని ట్రై చేసావ్ నీ పప్పులు ఉడకలేదు.తమిళ స్టార్స్ ని ట్రై చేశావ్ కుదరలేదు. ఇప్పుడు స్పోర్ట్స్ సెలెబ్రిటీలపైనా పడ్డావా అంటూ ఓ నెటిజన్ ఘాటుగా బదులిచ్చాడు.
మంచి డాక్టర్ని సంప్రదించు
సచిన్ పై కామెంట్ చేసి భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్నని అవమానిస్తున్నావు. వల్గర్ గా కామెంట్స్ చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వెళ్లి మంచి డాక్టర్ ని సంప్రదించు.. నీవు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ఓ నెటిజన్ పద్దతిగా ఏకిపారేశారు.
మరో నెటిజన్ ఇంకాస్త ఘాటుగానే కామెంట్ చేశాడు. ఒకే చెప్పింది నిజమే అనుకుందాం. ఇందులో నీకొచ్చిన సమస్య ఏంటి. ఇంత చీప్ గా పబ్లిసిటీ పొందాలని అనుకోకు అంటూ ఘాటుగా కౌటర్ ఇచ్చాడు.
9th క్లాస్ ఫ్యాన్ క్విజ్ _ 9th Class Movie Fan Quiz in Telugu - Filmibeat Telugu
9th క్లాస్ క్విజ్ ఇక్కడలేదు !
|
రాజమౌళి తప్ప అందరూ.., ‘అఖిల్’పై వినాయక్ క్షమాపణ _ I Am Sorry For Akhil's Failure: VV Vinayak - Telugu Filmibeat
రాజమౌళి తప్ప అందరూ.., ‘అఖిల్’పై వినాయక్ క్షమాపణ
హైదరాబాద్: నాగార్జున తనయుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ తెరకెక్కించిన ‘అఖిల్' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సినిమా ప్లాపైన తర్వాత వినాయక్ అసలు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. తాజాగా ఏలూరులో సినీరిప్రజంటేటర్స్ కు ఎల్ ఐ సీ బాండ్ల పంపిణీ కార్యక్రమంలో వినాయక్ ఈ విషయమై స్పందించారు.
అఖిల్ సినిమా విషయంలో తప్పుజరిగిందని, ఈ విషయంలో అభిమానులు, సినిమా కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలని ఆయన అన్నారు. కథ కొత్తఉందని ఆ సినిమా తీసానని, ఈ విషయంలో తాను తప్పు చేసానని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి తప్ప అందరూ ఏదో ఒక తప్పు చేస్తుంటారు. తొలిసారి తాను తప్పు చేసినట్లు ఫీలవుతున్నాను, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయను అని తెలిపారు.
చిరంజీవి 150వ సినిమాకు వినాయక్ దర్శకత్వం....
Read more about: vv vinayak, chiranjeevi, ram charan, akhil, వివి వినాయక్, చిరంజీవి, రామ్ చరణ్, అఖిల్
తొలి సినిమా ఫ్లాపయినా హీరోయిన్ కావేరీఝూ కెరిర్ కి ఢోకా లేదు. నగరం తో పరిచయం అయిన ఆమె ఆ సినిమాలో ఒళ్ళు దాచుకోకండా నటించి పారేసింది. ఆ అద్బుత అందాల ప్రదర్శన తెలుగు నిర్మాతలకి డైరక్టర్లకి బాగా నచ్చేసినట్లుంది. దాంతో ఆమె మెల్లిమెల్లిగా బిజీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం ప్యామిలీ సినిమాల డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న యస్.వి.కృష్ణారెడ్డి కొత్త సినిమాలో బుక్కయింది. బహుమతి సినిమా పరాజయం తో గత సంవత్సర కాలంగా డైరక్షన్ కి దూరంగా ఉన్న ఆయన మళ్ళీ మెగా ఫోన్ పట్టి శివాజి, కావేరీఝూ లను డైరక్ట్ చెయ్యబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఆమె ఈ సినిమానే కాక మరో పెద్ద బ్యానర్ లో సెకండ్ హీరోయిన్ గా సెలక్టయినట్లు తెలిస్తోంది. కష్టపడిన వాళ్ళకి కష్ట పడినంత ....అందుకే మొదటి సినిమాలో మొహమాటపడకూడదని అంటున్నారు.
ఉసిరి పండ్ల రసంలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే అరికాళ్ల మంటలు, ఒంట్లో వేడి వంటి సమస్యలు తొలగిపోతాయి. అలసట, నీరసంగా ఉన్నప్పుడు ఈ ఉసిరి మిశ్రమాన్ని తరచుగా తీసుకుంటే ఉత్సాహం ఉంటారు. ఉసిరికాయ పొడిలో న
ఉసిరి పండ్ల రసంలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే అరికాళ్ల మంటలు, ఒంట్లో వేడి వంటి సమస్యలు తొలగిపోతాయి. అలసట, నీరసంగా ఉన్నప్పుడు ఈ ఉసిరి మిశ్రమాన్ని తరచుగా తీసుకుంటే ఉత్సాహం ఉంటారు. ఉసిరికాయ పొడిలో నీరు, చక్కెర లేదా తేనె కలుపుకుని తాగితే స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి.
ఉసిరికాయ చూర్ణంలో నువ్వుల చూర్ణం, నెయ్యి కలుపుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుటకు మంచిగా ఉపయోగపడుతుంది. కంటిచూపును మెరుగుపరచుటకు ఉసిరికాయ రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరి చూర్ణంలో కొద్దిగా కొబ్బరినూనెను కలుపుకుని ఆ ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3 గ్రాముల ఉసిరి గింజలను నీటిలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో తేనె, పటిక బెల్లం కలుపుకుని తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కడప స్టీల్ ఫ్యాక్టరీపై ఏపీ కేబినెట్లో చర్చ
కడప స్టీల్ ప్లాంట్పై ఏపీ కేబినెట్లో కీలక చర్చ జరిగింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడం లేదని అభిప్రాయపడిన మంత్రివర్గం, రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ దిశగా ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం, నెలలోగా కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. విభజన హామీల్లో భాగంగా కేంద్రం నెరవేర్చని పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.
Read more about కడప స్టీల్ ఫ్యాక్టరీపై ఏపీ కేబినెట్లో చర్చ
ఏపీలో జరుగుతున్న ఐటీ దాడుల నేపధ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రి వర్గ సమావేశానికి హాజరైన మంత్రలతో భేటి అయిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ దాడులపై చర్చించారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారం సీఎం కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు, తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ఐటీ దాడులపై మంత్రి వర్గం సమావేశంలో చర్చిద్దామంటూ పలువురు చంద్రబాబుకు సూచించారు. అయితే పూర్తి వివరాలు వచ్చిన తరువాతే పార్టీ తరపున చర్చిద్దామంటూ మంత్రులకు చంద్రబాబు సూచించారు.
Read more about ఏపీలో ఏం జరుగుతోంది? ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రులతో సీఎం అత్యవసర భేటీ
|
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: విభాగము: మహారాష్ట్ర వ్యక్తులు (Portal: Maharastra Persons)
విభాగము: మహారాష్ట్ర వ్యక్తులు (Portal: Maharastra Persons)
ప్రతిభా పాటిల్ (Pratibha Patil),
సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar),
వై.వి.చంద్రచూడ్ (Y.V.Chandrachud),
విభాగాలు: మహారాష్ట్ర, భారతదేశ వ్యక్తులు,
పూర్తి చిత్రవిచిత్రమైన - రష్యన్ పోర్న్ వాచ్ ఆన్లైన్ ఉచిత వీడియో Ruporn.tv
పూర్తి చిత్రవిచిత్రమైన
పూర్తి మ్యాచ్ అవ్వ స్వయం రతి పురుషాంగము వంటి పరికరము
పూర్తి మ్యాచ్ అవ్వ పెద్ధ రొమ్ములు అవసరాలకు భావప్రాప్తి
January 3rd, 2011 Anaganagaa O Dheerudu Comments Off on ప్రేమ లేఖ రాసెనే ఇలా పెదాలు
అపూర్వగానం విశ్వకవి రవీంద్రుని 'గీతాంజలి'' తెలుగు సేత _ ప్రస్థానం
మహాశివరాత్రి.. లింగోద్భవ పూజ.. అభిషేకానికి పాలు, పండ్లు ఇస్తే? _ Webdunia Telugu
మహాశివరాత్రి పూట రాత్రి ఆలయాల్లో లింగోద్భవం అవతారాన్ని స్మరించుకుంటూ నాలుగు కాలాల పూజ జరుగుతుంది. ఈ నాలుగు కాలాల పాటు మహేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. శివలింగానికి పాలు, పంచామృతం, పండ్లు వంటి వాటితో
మహాశివరాత్రి పూట రాత్రి ఆలయాల్లో లింగోద్భవం అవతారాన్ని స్మరించుకుంటూ నాలుగు కాలాల పూజ జరుగుతుంది. ఈ నాలుగు కాలాల పాటు మహేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. శివలింగానికి పాలు, పంచామృతం, పండ్లు వంటి వాటితో అభిషేకం చేస్తారు. అయితే తొలి, మలి, మూడు, నాలుగు కాలాల్లో ఏయే పదార్థాలతో అభిషేకం చేయాలని తెలుసుకుందామా.. అయితే ఈ కథనం చదవండి.
"ఛల్ మోహన్ రంగ" మూవీ 'మేఘ' సాంగ్ మేకింగ్ వీడియో…! _ Latest Telugu News
Home›నేటి వార్తలు›“ఛల్ మోహన్ రంగ” మూవీ ‘మేఘ’ సాంగ్ మేకింగ్ వీడియో…!
Next articleహైదరాబాద్ లో అల్లు అర్జున్ “నా పేరు సూర్య ” కీలక సన్నివేశాల చిత్రీకరణ
మణి విహంగ వీక్షణం _ Mani Movies, Biography, Filmography, Pictures - Filmibeat Telugu
Read more about ఆ ఒక్కడ్ని వదిలెయ్యండి.. క్యాడర్కి చంద్రబాబు ఆదేశం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సైకిల్ తొక్కారు. సచివాలయం 2వ బ్లాక్ నుంచి తన కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళారు. సచివాలయంలో స్మార్ట్ సైకిళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఓ సైకిల్ ను తొక్కుకుంటూ వెళ్ళారు.
Read more about తన కార్యాలయంలోకి సైకిల్పై వెళ్లిన చంద్రబాబు
పిల్లలను ఎక్కువగా కనండి : సీఎం చంద్రబాబు
పిల్లలను ఎక్కువగా కనమని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కుటుంబ నియంత్రణ పాటించే రోజులు పోయాయని చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జపాన్, యూరప్ దేశాల్లో జనాభా తగ్గడంతో మానవ వనరులు కొరత ఏర్పడిందని, ఆ దుస్థితి మన దేశానికి రావొద్దన్నారు. ఒకప్పుడు తాను కుటుంబ నియంత్రణ పాటించానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు.
Read more about పిల్లలను ఎక్కువగా కనండి : సీఎం చంద్రబాబు
నటి కిడ్నాప్ కేసులో.. హీరో దిలీప్కు ఊరట... _ Dileep gets relief in Mayalayam actress abduction - Telugu Filmibeat
మలయాళ నటి కిడ్నాప్, అత్యాచారయత్నం కేసులో హీరో దిలీప్కు ఊరట లభించింది. తన అనుచరులతో నటిపై అఘాయిత్యానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై దిలీప్ను అరెస్ట్ చేయగా, ఇటీవల ఆయన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోచి కోర్టులో జరుగుతున్నది.
కిడ్నాప్, అత్యాచారయత్నం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను, ఫోటోలను, వీడియోలను చేసేందుకు దిలీప్కు కోర్టు అనుమతించింది. అయితే నిందితుడికి ఈ కాపీలను ఇవ్వాలా వద్దా అనే అంశంపై కేరళ హైకోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకొన్నది. ఈ కేసును మార్చి 28వ తేదీకి వాయిదా వేసింది.
కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వం రద్దు మంచిదే: అక్బరుద్దీన్ _ HMTV LIVE
నిన్న సభలో జరిగిన దాడి వీడియో ఫుటేజ్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఒవైసీ. సభలో జరిగే ప్రతి విషయం ప్రజలకు తెలిస్తే మంచిదన్నారు. దేశంలో అన్ని చోట్ల ఓటమి పాలవటంతో కాంగ్రెస్ పార్టీ అసహనంతో ఉందన్న ఒవైసీ.... ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని దుయ్యబట్టారు. సభా గౌరవం కాపాడేందుకు సభ్యులంతా కట్టుబడి ఉండాలని సూచించారు అక్బరుద్దీన్.
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. 2018, జనవరి 22 నాటికి ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగియనుంది. గుజరాత్ రాష్ట్రంలో 4.33 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 50,128 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీపాట్ వినియోగం ఉంటుందన్నారు
ఈ కోరిక చిన్నప్పటినుంచీ ఉంది : సుహాసిని
రేపు కాంగ్రెస్ మూడో విడత జాబిత విడుదల
సీబీఐపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన మాజీ జేడీ
|
కంచిపీఠంలో 2004లో జరిగిన ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య, ఆ తరువాత పరిణామాలు పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్ట్ నేపథ్యంలో ఆచార్య అరెస్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కథ కోసం శంకర రామన్ను హత్య చేసిన గ్యాంగ్ కు చెందిన వారిని కూడా కలిసినట్టుగా తెలిపాడు దర్శకుడు శ్రీనివాస రాజు.
అంతేకాదు త్వరలోనే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి మరిన్ని అంశాలపై చర్చిస్తానని, సినిమాలో అప్పటి సంఘటనకు సంబంధించిన రాజకీయ కోణంతో పాటు ప్రచారంలో ఉన్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేసే విధంగా సినిమా తెరకెక్కిస్తానని తెలిపారు. ఇటీవల సినిమాలు వివాదాలతోనే ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. కొన్ని సినిమాలు అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటే, కొంత మంది మేకర్స్ వివాదాస్పద అంశాలనే సినిమాలకు ఎంచుకుంటున్నారు.
జయేంద్ర సరస్వతి
|
ఈసప్ కథలు - వికీపీడియా
వికీపీడియా నుండి
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
ది వోల్ఫ్ మరియు ది క్రేన్ మరియు ది వోల్ఫ్ అండ్ ది లాంబ్ కల్పిత కథలు పెరుగయాలోని 13 వ శతాబ్దపు పోంటనా మాగియోరె వద్ద వివరంగా ఉంటున్నాయి
ఈసపు కథలు లేదా ఈసపికా అనేవి పురాతన గ్రీక్లో క్రీస్తు పూర్వం 620 మరియు 560 మధ్య కాలంలో నివసించిన ఈసపు అనే బానిస పేరుమీద ప్రాచుర్యంలోకి వచ్చిన కథల సంకలనాన్ని ప్రస్తావిస్తాయి. ఇతడి కథలు జగద్విఖ్యాతి గాంచాయి. ఈ కథలు నేటి పిల్లల నైతిక విద్యకు సంబంధించి బహుళ ప్రజాదరణ పొందిన కథలుగా ఈనాటికీ కొనసాగుతున్నాయి. ఈసపు కథల్లో భాగమైన కొన్ని కథలు ది ఫాక్స్ అండ్ ది గ్రేప్స్ (దీంట్లోంచే "పుల్ల ద్రాక్ష" అనే జాతీయం పుట్టుకొచ్చింది), ది టార్టాయిస్ అండే ది హేర్, ది నార్త్ విండ్ అండ్ ది సన్, ది బాయ్ హూ క్రెయిడ్ వూల్ఫ్ మరియు గ్రాస్హోపర్ వంటివి ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.
క్రీస్తు శకం 1వ శతాబ్దిలో ట్యానాకు చెందిన తత్వవేత్త అప్పోలోనియస్ ఈసపు గురించి నమోదు చేశాడని చెబుతున్నారు.
.... ఆర్భాటాల్లేని సాదా వంటకాలను వడ్డించేవారిలాగా, అతడు గొప్ప సత్యాలను బోధించడానికి చిన్న చిన్న ఘటనలను ఉపయోగించేవాడు, కథ అల్లడం పూర్తయిన తరువాత అతడు ఏది చేయవచ్చు లేదా చేయకూడదు అనే సలహాను కథకు జోడించేవాడు. తర్వాత, వాస్తవంగా మల్చే ఉద్దేశంతో తమ స్వంత కథలకు తామే హాని చేసుకునే కవుల మాదిరి కాకుండా ఇతడు నిజానికి సత్యానికే కట్టుబడి ఉండేవాడు; అయితే నిజం కాదని ప్రతి ఒక్కరికీ తెలిసిన కథను అతడు ప్రకటించేవాడు, తాను వాస్తవ ఘటనలను చెబుతున్నానని చెప్పుకోని వాస్తవం ద్వారా అతడు సత్యాన్ని తెలిపేవాడు. (ఫిలోస్ట్రాటస్, టాన్యాకు చెందిన అప్పోలోనియస్ జీవితం , గ్రంథం V:14)
1.1 ఈసప్ మరియు భారతీయ సంప్రదాయాలు
2 అనువాదం మరియు ప్రసారణ
2.1 గ్రీక్ రూపాలు
2.2 లాటిన్ వెర్షన్లు
3 ఇతర భాషలలో ఈసపు కథలు
5 పిల్లల కోసం ఈసపు
8 వీటిని కూడా చూడండి
11 మరింత చదవండి
12 బాహ్య లింకులు
మూలాలు[మార్చు]
గ్రీక్ చరిత్రకారుడు హెరోడోటస్ ప్రకారం, ఈ కల్పిత కథలు ఈసపు అనే బానిస చేత రాయబడినాయి. ఇతడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్ది కాలంలో పురాతన గ్రీక్లో నివసించాడు. అనేక పురాతన గ్రీకు రచనలలో కూడా ఈసపు ప్రస్తావించబడ్డాడు - అరిస్టోఫేనెస్, తన హాస్య రచన ది వాస్ప్స్ లో, విందులలో చర్చల నుండి ఈసపు "అసంగతత్వాలను" విన్న ప్రవక్త ఫిలోక్లియోన్ని వర్ణించింది, ఇక ప్లేటో తన ఫేడో రచనలో పద్యాలుగా "తనకు తెలిసిన" కొన్ని ఈసప్ నీతికథలు వింటూ సోక్రటీస్ తన జైలు జీవితాన్ని గడిపేశాడని రాశాడు.
అయితే రెండు ప్రధాన కారణాల వల్ల[1] - ఈసపుకు ఆపాదించబడిన కథలలోని అనేక నీతులు పరస్పరం విభేదించుకుంటుంటాయి మరియు ఈసపు జీవితానికి సంబంధించిన పురాతన వివరాలు పరస్పరం విభేదించుకుంటుంటాయి - ఆధునిక దృక్పథం ప్రకారం ఈసపు నిజంగా ఆకాలంలో నివసించి ఉండినప్పటికీ, తనవిగా ఆపాదించబడిన కథలను తాను మాత్రమే రాసి ఉండకపోవచ్చు.[1] "ఈసపు" రూపంలోని కథలు, సామెతలు క్రీస్తు పూర్వం 3 వ సహస్రాబ్దంలోనే పురాతన సుమేర్ మరియు అక్కాడ్ నాగరితలలోనే ఉండేదని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి[2] అందుచేత, పాటి ప్రాచీన మూలాల వద్ద, ఈసపు కథలు మొట్టమొదటి సారిగా ప్రాచీన గ్రీకు, ప్రాచీన భారతదేశం, లేదా ప్రాచీన ఈజిఫ్టులలో కాకుండా ప్రాచీన సుమేరు లేదా అక్కాడ్ నాగరికతలలోనే సాహిత్య రూపం దాల్చి ఉండవచ్చు.[2]
ఈసప్ మరియు భారతీయ సంప్రదాయాలు[మార్చు]
ఈసపు కథలు మరియు బౌద్ధ జాతక కథలు మరియు హిందూ పంచతంత్ర కథలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ సాంప్రదాయ కథలు సమగ్రంగా చూస్తే తరచుగా విభేదిస్తున్నట్లు కనబడుతున్నప్పటికీ దాదాపు డజను కథల్లో పరస్పరం సరిపోలుతున్నాయి. అందుచేత గ్రీకులు ఈ కథలను భారతీయ కథకుల నుంచి లేదా మరొకరి నుంచి విని ఉంటారని లేదా ఇవి పరస్పరం ప్రభావితమై ఉంటాయని ఒక వ వాదన జరుగుతోంది. లోబ్ ఎడిటర్ బెన్ ఇ. పెర్రీ బాబ్రియస్ మరియు పేడ్రస్ అనే తన పుస్తకంలో అత్యంత తీవ్ర ధోరణికి వెళ్లాడు. దాని ప్రకారం,
"నేను గమనించినంత వరకు, గ్రీకు సాంప్రదాయం మొత్తంలో ఒక్కటంటే ఒక్క కథ కూడా నేరుగా కాని లేదా ప్రత్యక్షంగా కానీ భారతీయ మూలాలనుంచి వచ్చి ఉంటుందని చెప్పలేము. కాని గ్రీకులో లేదా సమీప ప్రాచ్య సాహిత్యంలో కనిపించిన మొదటగా కనిపించిన కథలు లేదా కథల మూలాంశం తర్వాత పంచతంత్రం మరియు బౌద్ధ జాతక కథలతో సహా ఇతర భారతీయ కథా పుస్తకాలలో కనిపిస్తున్నాయి".[3]
|
ప్రసిద్ధ చరిత్రకారుడు సతీష్ చంద్ర తన గ్రంథం "మధ్యయుగాల్లో భారతదేశచరిత్ర" (హిస్టరీ ఆఫ్ మిడీవల్ ఇండియా)లో భారతీయ కథాప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలు అరబిక్ భాషలో "కలీలా వాదిమ్మ" అనే పేరుతో అనువదించబడ్డాయనీ, అరబ్బుల ద్వారా అవి ఐరోపా ఖండంలో ప్రవేశించి "ఈసఫ్ కథల"కు మూలాధారమయ్యాయని పేర్కొంటాడు.[4]
అనువాదం మరియు ప్రసారణ[మార్చు]
గ్రీక్ రూపాలు[మార్చు]
ప్రాచీన గ్రీకు నుంచి ఈ కథలు ఎప్పుడు, ఎలా వ్యాపించాయి అనే విషయం ఇప్పటికీ ఒక నిగూఢ రహస్యంలాగే ఉంది. వీటిలో కొన్ని ఈసప్ తర్వాత కొన్ని వందల సంవత్సరాల అనంతరం నివసించిన బాబ్రియస్ మరియు ఫేడ్రస్ కంటే ముందు కాలానికి సంబంధించినవని చెప్పజాలము, కొన్నయితే తదుపరి కాలాలకు సంబంధించినవిగా ఉంటున్నాయి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి చెందిన ఎథేనియన్ వక్త మరియు రాజనీతిజ్ఞుడు అయిన ఫాలెరుమ్ నివాసి డెమిట్రయిస్ ఈ సంకలనం గురించి మొట్టమొదటిసారిగా సూచించాడు. వక్తలు ఉపయోగించుకోవడానికి గాను ఇతడు ఈ కథలను పది పుస్తకాల సెట్గా సంకలనం చేశాడు. అరిస్టాటిల్ శిష్యుడైన ఇతడు అంతవరకు గ్రీకు రచయితలు విడివిడిగా ఉదాహరణ పూర్వకంగా ఉపయోగించుకున్న కథలన్నింటినీ సాధారణ శైలిలో వర్గీకరించి, వచనంలోకి మార్చాడు. ఇది కనీసంగా అయినా, ఇతరులు ఈసపుకు ఆపాదించిన కథలకు సాక్ష్యాధారంగా ఉండేది. అయితే, జంతువుల కథలు, మార్మికరూపంలోని పిట్టకథలు, నివేదనాత్మకమైన లేదా వ్యంగ్యరూపంలోని పురాణకథలు, ఈ రచయితలు ప్రసారణ చేసిన ఏదైనా సామెత లేదా చెణుకు రూపంలోని మౌఖిక సాంప్రదాయ నుండి ఈ కథలను ఇతడికి ఆపాదించి ఉండవచ్చు. అతడి వాస్తవ రచనా కర్తృత్వానికి సాక్ష్యాధారం కంటే అటువంటి కథలను ఈసపు పేరును ఆకర్షించే శక్తికి ఇది మరింత నిదర్శనంగా ఉంటోంది. ఏ సందర్భంలో అయినా సరే, మరొక పన్నెండు శతాబ్దాల వరకు డెమిట్రియస్ కృషిని చరిత్రలో తరచుగా సూచిస్తూ వచ్చారు, ఇతడి సంకలనాలకు సంబంధించిన ఏ ప్రతి కూడా ఇప్పుడు ఉనికిలో లేనందున దీన్నే అధికారిక ఈసపు కథలుగా భావిస్తున్నారు.
బాబ్రియస్ యొక్క తదుపరి గ్రీకు వెర్షన్ నుంచి ప్రస్తుతం చలామణీలో ఉన్న సంకలనాలు వెలుగులోకి వచ్చాయి, దీంట్లో కొలియాంబిక్ పద్యరూపంలోని 160 కథలతో కూడిన అసంపూర్ణ చేతిరాత ప్రతి మనకు ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రస్తుత అభిప్రాయం ప్రకారం ఇతడు క్రీస్తు శకం 1వ శతాబ్దిలో నివసించాడు. 11వ శతాబ్దిలో 'సింటిపాస్' కథలు ఉనికిలోకి వచ్చాయి. వీటిని గ్రీక్ పండితుడు మైఖేల్ ఆండ్రియోపులోస్ రచనలుగా ఇప్పుడు భావిస్తున్నారు. ఇవి సిరియాక్ రూపంలోని అనువాదాలుగా ఉంటున్నాయి. ఇది కూడా అంతకు ముందటి గ్రీక్ సంకలనం నుంచి అనువదించబడింది, దీంట్లో అంతకు ముందు నమోదు కాని కొన్ని కథలు చొప్పించబడ్డాయి. 9వ శతాబ్దంలోని ఇగ్నాషియస్ డెకోన్ ద్వారా కొలియాంబిక్ చతుర్మాత్రలలోని యాభై అయిదు కథల రూపం కూడా విలువైనది ఎందుకంటే ఇది ప్రాచ్య ఆధారాల నుంచి వచ్చిన తొలి కథలను సూచిస్తున్నాయి.[5]
ప్రాచ్య ఆధారాలనుంచి ఈసప్ సాధికారిక సాహిత్య కథల ప్రవేశంపై కొంత వెలుగు ప్రసరించబడింది, క్రీస్తుపూర్వం 1వ శతాబ్ది నుంచి వచ్చిన టాల్ముడ్లో మరియు మిద్రాషిక్ సాహిత్యంలోని యూదు వ్యాఖ్యానాలలో ఇవి కనిపించాయి. ఇక్కడ కనిపించిన ముప్ఫై కథలలో, [6] పన్నెండు కథలు గ్రీకు, భారతీయ ఆధారాలలో సహజంగా ఉండే కథలను ప్రతిబింబిస్తున్నాయి. ఆరు కథలు భారతీయ ఆధారాలలో, ఆరు కథలు గ్రీకు ఆధారాలలో మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదేవిధమైన కథలు గ్రీసు, ఇండియా, టాల్ముడ్లలో ఉనికిలో ఉన్నాయి. టాల్ముడిక్ రూపం దాదాపు భారతీయ సాహిత్య రూపానికి దగ్గిరగా ఉంటుంది. అందుచేత, తోడేలు మరియు కొంగ కథ ఇండియాలో సింహం మరియు మరొక పక్షి కథ ద్వారా చెప్పబడింది. జోషువా బెన్ హనానిహ్ ఈ కథను యూదులకు చెప్పినప్పుడు, రోమ్కి వ్యతిరేకంగా వారి తిరుగుబాటును నిరోధించడానికి, మరోసారి వారి తలలను సింహం కోరలలో ఉంచడానికి (Gen. R. lxiv.), ఇతడు భారత్ నుంచి పుట్టిన రూపానికి దగ్గిర రూపాన్ని ప్రదర్శించాడు.
లాటిన్ వెర్షన్లు[మార్చు]
కాలెజియటా డి శాంట్ ఒరోసో, అవోస్టకి సన్నిహితంగా ఉండే 12 వ శతాబ్ది స్తంభం: ది ఫాక్స్ అండ్ ది స్టోర్క్
రోములస్ స్మృతిగీతాలకు వాఖ్యానసహిత "అనువాదాలు" మధ్యయుగాలలో ఐరోపాలో అతి సాధారణ కార్యంగా ఉండేది. వీటిలో మొట్టమొదటి కృతిని 11వ శతాబ్దిలో చాబాన్నెస్కి చెందిన అడెమర్ రచించాడు, ఇది కొంతమేరకు కొత్త సమాచారాన్ని కలిగి ఉంది. దీని తర్వాత 1200 సంవత్సరం సిస్టెరిషియన్ ప్రచారకుడు ఒడో ఆఫ్ ఛెరిటోన్ జంతుపాత్రలతో కూడిన వచన సంకలనాన్ని తీసుకువచ్చాడు. (వీటిలో చాలావరకు ఈసపు కథలు కావు) ఇవి బలమైన మధ్యయుగాల మరియు క్లరికల్ చ్ఛాయను సంతరించుకుంది. ఈ వ్యాఖ్యానసహిత ధోరణి మరియు మరింత ఈసపేతర విషయంతో కూడుకున్న ఇతివృత్తంతో, తర్వాతి శతాబ్దాలలో పలు యూరోపియన్ భాషా రచయితలు వివిధ రకాల రూపాలతో రచించడం పెరుగుతూ వచ్చింది.
|
పునరుజ్జీవన కాలంలో లాటిన్ సాహిత్యం పునరుద్ధరణతో, రచయితలు ఈసప్ సాంప్రదాయంతో ఉండే కథల సంకలనాలను కూర్చడం ప్రారంభించారు, దీనికి ప్రత్యామ్నాయ ఆధారాల నుండి రచనలు కూడా పక్కపక్కనే కనిపిస్తూ వచ్చాయి. తొలి రచనలలో లోరెంజో బెవిలాక్వా సంకలనం ఒకటి, లారెంటియస్ ఆబెస్టెమియస్గా పరిచితమైన ఇతడు 197 కథలు[7] రచించాడు వీటిలో తొలి వంద కథలు 1499లో హెకాటోమైథియమ్ పేరిట ప్రచురించబడ్డాయి. ఈసప్ రాసిన లిటిల్ కూడా దీనిలో పొందుపర్చబడింది. చాలావరకు, కొన్ని సాంప్రదాయిక కథలను తీసుకుని వాటిని తిరిగి వ్యాఖ్యానించేవారు: సింహం మరియు ఎలుక కథను కొనసాగించడమే కాకుండా కొత్త ముగింపు కూడా ఇచ్చారు (కథ 52) కాగా ది ఓక్ అండ్ ది రీడ్ కథ "ది ఎల్మ్ అండ్ ది విల్లో"గా మారింది (53). కౌన్సిల్లో చిట్టెలుక (195) వంటి మధ్యయుగాల కథలు కూడా ఉండేవి మరియు స్టిల్ వాటర్స్ రన్ డీప్ (5) మరియు ఎ ఉమన్ ఏన్ యాస్ అండ్ ఎ వాల్నట్ ట్రీ వంటి ప్రజాదరణ పొందిన సామెతలకు మద్దతుగా కథలను రూపొందించారు (65). వీటిలో చాలావరకు రోజర్ ఎల్ ఎస్ట్రేంజ్ యొక్క ఈసప్ మరియు ఇతర ప్రముఖ పౌరాణిక రచనల కథలు (1692) రెండో భాగంలో పొందుపర్చబడినాయి;[8] కొన్ని హెచ్.క్లార్క్స్ లాటిన్ రీడర్లోని 102 కథలు ఈసపు యొక్క ఎంపిక చేసిన కథలు: ఇంగ్లీష్ అనువాదం (1787), పొందుపర్చబడ్డాయి. ఇవి ఇంగ్లీష్ మరియు అమెరికన్ ఎడిషన్లు రెండింటిని కలిగి ఉన్నాయి.[9]
తదనంతరం పద్యరూపంలోని మూడు ప్రముఖ సంకలలనాలు ఉన్నాయి, వీటిలో అత్యంత ప్రభావశీలమైనది గాబ్రిలె ఫెర్నో' రాసిన సెంటమ్ ఫాబ్యులె (1564). వంద కథలలో మెజారిటీ కథలు ఈసపు కథలే కాని వీటిలో మునిగిపోయిన మహిళ ఆమె భర్త (41) మరియు మిల్లర్ అతడి పుత్రుడు మరియు గాడిద వంటి వినోదాత్మక కథలు కూడా ఉన్నాయి (100) ఇటలీలో ఫేర్నో ప్రచురితమైన సంవత్సరమే, హైరోనిమస్ ఓసియస్ 294 కథలను ఫాబ్యులే ఈసపి కార్మైనె ఎలగియాకో రెడ్డిటాయ్ అనే పేరిట జర్మనీలో సంకలనంగా తీసుకువచ్చారు.[10] ఈ రెండూ కూడా మేనేజర్లో కుక్క (67) వంటి కథలను కలిగి ఉన్నాయి (67). తర్వాత 1604లో, పాంటలియోన్ కాండిడస్గా సుపరిచితమైన ఆస్ట్రియన్ పాంటలేయిన్ వైస్ సెంటామ్ ఎట్ క్విన్క్వాగింటా ఫాబ్యులేని ప్రచురించింది.[11] 152 పద్యాలు విషయం వారీగా వేరు చేయబడినాయి, చాలాసార్లు ఒకటి కంటే ఎక్కువ పద్యాలు అదే కథను వర్ణిస్తుంటాయి, అయితే ది హాక్ అండ్ ది నైటింగేల్ వంటి కథలకు సంబంధించి ప్రత్యామ్నాయ వెర్షన్లు కూడా ఉన్నాయి (133-5). ఇది మొట్టమొదటి యూరోపియన్ దృష్టాంతమైన సింహం, ఎలుగుబంటి మరియు ఫాక్స్ కథను కూడా కలిగి ఉంది (60).
ఇతర భాషలలో ఈసపు కథలు[మార్చు]
యోస్పెట్, కొన్ని కథలను పాత ఫ్రెంచ్ ఆక్టోసిలబిక్ ద్విపదలలోకి మార్పిడి చేశారు దీన్ని 12వ శతాబ్దంలో మేరీ డెఫ్రాన్స్ రచించారు.[12] ప్రతి కథకు చివర్లో ఆమె పొందుపర్చే నీతులు ఆమె కాలం నాటి భూస్వామ్య యుగ పరిస్థితిని ప్రతిబింబిస్తాయి.
13వ శతాబ్దిలో బెరెకియ హ-నక్డాన్ అనే యూదు రచయిత మిష్లెయ్ షాలిమ్, అనే 103 'నక్క కథల' సంకలనాన్ని హీబ్రూ లయాత్మక వచనంలో రాశాడు. ఇది ఈసప్ పేరుతో కొనసాగుతున్న అనేక జంతు కథలను కలిగి ఉంది. ఇంకా అనేక కథలు మేరీ డె ఫ్రాన్స్ తదితరుల రచనలలో పుట్టుకొచ్చాయి. బెరెకియ రచనలో బైబిల్ సూక్తులు మరియు కథలకు పరోక్షసూచనలు కూడా జతకలిశాయి యూదు నీతులను బోధించడానికి అనుగుణంగా వీటిలో మార్పులు చేశారు. 125 రోములస్ కథల యొక్క మధ్య ఫ్యాబ్లెస్ ఆఫ్ ఏ జీయూష్ ఈసప్ని గెర్హార్డ్ వాన్ మిండెన్ 1370 ప్రాంతాల్లో రాశాడు.[13]
125 రోములస్ కథల యొక్క మధ్య జర్మన్ పద్యాల ప్రతిరూపమైన ఈసప్ని గెర్హార్డ్ వాన్ మిండెన్ 1370 ప్రాంతాల్లో రాశాడు.[14]
చ్వెడ్లావ్ ఒడొ ("ఒడో'స్ టేల్స్") అనేది ఒడొ ఆప్ చెరిటోన్ రాసిన పరాబోలే లోని జంతువుల కథలపై 14వ శతాబ్దిలో రూపొందించిన వెల్ష్ వెర్షన్. వీటిలోని అనేక కథలు పేదలు మరియు పీడించబడుతున్న వారిపట్ల సానుభూతిని ప్రదర్సిస్తాయి, తరచుగా ఇవి కులీన చర్చ్ అధికారులపై తీవ్రమైన విమర్శలను కూడా చేస్తాయి.[15]
ఇసోప్స్ ఫాబ్యులస్ని 15వ శతాబ్దం ప్రారంభంలో జాన్ లిడ్గేట్ అనే సన్యాసి మిడిల్ ఇంగ్లీష్ రైమ్ రాయల్ పద్యాలలో రాశారు.[16] దీనిలో ఏడు కథలు పొందుపర్చబడినాయి మరియు వీటినుంచి నేర్చుకోవలసి నీతి పాఠాలకు దీనిలో ప్రాధాన్యత ఇవ్వబడింది.
రాశాడు.[17] ఆమోదించబడిన పాఠ్యంలో ఇది పదమూడు కథల రూపంలో పొందుపర్చబడి ఉంది, వీటిలో ఏడు కథలు "ఈసపు" నుండి మెరుగుపర్చబడినవి. ఇవి లాటిన్ రోములస్ రాతప్రతుల నుంచి విస్తరించబడినవి. మిగిలినవాటికి సంబంధించినంతవరకు, మిగిలిన ఆరు కథలలో అయిదు నక్కకి చెందిన యూరోపియన్ చెణుకులను ప్రదర్శించాయి.
రైతు మరియు అతడి కుమారులకు సంబంధించిన కల్పిత కథ కాక్స్టన్ ఎడిషన్లో ఉంది
|
ఈసప్కి ఆపాదించబడిన కథల భారీ సంకలనాల అనువాదం మరియు యూరోపియన్ భాషలలోకి అనువదించడం వెనుక ఉన్న ప్రధాన ప్రేరణ జర్మనీలో ప్రారంభంలో ముద్రించబడిన ప్రచురణనుంచి వచ్చింది. మధ్యయుగాలలో పలు భాషలలో అనేక చిన్న చిన్న ఎంపికలు ఉన్నాయి కాని విస్తృత ఎడిషన్లో మొదటి ప్రయత్నాన్ని హెన్రిచ్ స్టెయిన్హోవెల్ c.1476లో ప్రచురించబడిన తన ఈసప్స్ రచనలో పొందుపర్చాడు. ఇది లాటిన్ వెర్షన్లు మరియు జర్మన్ అనువాదాలు రెండింటినీ కలిగివుంది మరియు ఈసప్ గ్రీక్ జీవితం నుండి రైనుకియో డా కాస్టిగ్లియోన్ (లేదా డి అరెజ్జో) స్ వెర్షన్ అనువాదాన్ని కూడా దీంట్లో చూడవచ్చు (1448).[18] 156 కథలు రొములస్, అవియనుస్ మరియు ఇతర ఆధారాల నుంచి సేకరించబడ్డాయి, దీంట్లో వ్యాఖ్యాన సహిత ముందుమాట మరియు నీతిపరమైన ముగింపు మరియు 205 కొయ్య ముద్రణలు కూడా ఉన్నాయి.[19] స్టెయిన్హోవెల్స్ పుస్తకంపై ఆధారపడిన అనువాదాలు లేదా వెర్షన్లు స్వల్పకాలంలోనే ఇటలీలో (1479), ఫ్రాన్స్లో (1480) మరియు ఇంగ్లండ్లో (1484 కాక్స్టన్ ఎడిషన్) అనువాదమయ్యాయి మరియు శతాబ్దం తిరిగేకొద్దీ అనేకసార్లు ప్రచురించబడ్డాయి. 1489 స్పానిష్ అనువాదం లా విడా డెల్ ఎసోపెట్ కోన్ సుస్ ఫాబ్యులస్ హిస్టోరియడాస్ సమానంగా విజయం పొందింది మరియు మూడు శతాబ్దాలపాటు పాత, కొత్త ప్రపంచం రెండింటిలో తరచుగా పునఃముద్రణ అవుతూ వచ్చాయి.[20]
16వ శతాబ్ది ముగింపులో జపాన్లో అడుగుపెట్టిన పోర్చుగీసు మిషనరీలు జపాన్కి ఈ కథలను పరిచయం చేశారు, ఆ సమయానికి లాటిన్ ఎడిషన్ రోమనైజ్డ్ జపనీస్ భాషలోకి అనువదించబడింది. శీర్షిక ఈసప్ నో ఫాబ్యులస్ ఇది 1593 నాటిది. ఇది త్వరలోనే కానాజోషి అనే శీర్షిక Isopo Monogatari (伊曾保物語?)తో కూడిన మూడు సంపుటాలలోకి పూర్తిగా అనువాదమై వచ్చింది.[21] జపాన్ నుండి పశ్చిమ దేశీయులను బహిష్కరించిన తర్వాత ప్రచురించబడిన ఏకైక పాశ్చాత్య రచన ఇదే, ఆ సమయానికి ఈసప్ స్వయంగా జపనీస్ అయినంత గాఢంగా జపాన్ ఈ రచనను తన స్వంతం చేసుకుంది.[22] వ్యక్తిగత కథలకు సంబంధించి వర్ణరంజితమైన కొయ్య ప్రచురణలు 19వ శతాబ్దిలో కవానబె క్యోసాయ్చే వెలుగులోకి వచ్చాయి.[23]
చైనాలోకి ఈసపు కథల తొలి అనువాదాలు 17వ శతాబ్ది ప్రారంభంలో జరిగాయి. నికోలస్ ట్రిగాల్ట్ అనే పేరున్న జెసూట్ మిషనరీ ద్వారా 38 కథలను మౌఖిక రూపంలో తొలి సంకలనంగా తీసుకు వచ్చారు మరియు వీటిని చైనా పండితుడు జాంగ్ జెంగ్ (చైనీస్: 張賡; పిన్యిన్: జాంగ్ జెంగ్) 1625లో రాశాడు. రెండు శతాబ్దాల తర్వాత యిషి యుయాన్《意拾喻言》 (ఈసప్స్ ఫేబుల్స్ని తీసుకువచ్చారు: లియోనార్డ్ మున్ మూయి సీన్ షాంగ్ పండితుడు చైనా భాషలో దీన్ని రాశాడు. వీటిని ప్రస్తుత రూపంలో 1840లో పొందుపర్చాడు (ఒక స్వేచ్ఛాయుత, యధాతథానువాదం), ఈ వెర్షన్లు రోగర్ ఎల్ ఎస్ట్రేంజ్ రచనలపై ఆధారపడ్డాయి. ఈ కథలు నిరంకుశాధికారానికి వ్యతిరేకమని ఎవరో గుర్తించేవరకు ఈ రచన ప్రారంభంలో బహుళ జనాదరణ పొందింది తర్వాత కొంతకాలానికే ఈ పుస్తకాన్ని నిషేధించారు[24] జౌ జురెన్ తదితరులు 20వ శతాబ్దంలో కూడా వీటిని అనువదించారు.[25]
జీన్ డె లా ఫాంటైన్ యొక్క ఫ్రెంచ్ ఫేబుల్స్ ఛోయిసిసె (1668) ఈసప్ కథల సాహసం మరియు సాదాశైలితో ప్రేరణ పొందాయి.[26] తొలి ఆరు పుస్తకాలు చాలావరకు సాంప్రదాయిక ఈసపు రచనలపైనే ఆధారపడినప్పటికీ, తదుపరి ఆరు కథలు మరింత విస్తరించబడ్డాయి మరియు వైవిధ్యపూరితమైన మూలాన్ని కలిగి ఉన్నాయి.[27]
19వ శతాబ్ది ప్రారంభంలో, కొన్ని కథలు రష్యన్లోకి అనువాదమయ్యాయి వీటిని కథకుడు ఇవాన్ క్రిలోవ్ పునర్ వ్యాఖ్యానించాడు.[28]
ప్రాంతీయ భాషల్లో వెర్షన్లు[మార్చు]
18, 19 శతాబ్దాలలో అన్ని యూరోపియన్ భాషల్లో పద్యరూపంలో కథలను పెద్ద యెత్తున రచించడాన్ని కొనసాగించారు. రోమనెస్ ప్రాంతంలోని ప్రాంతీయ భాషలు మరియు మాండలికాలు లా ఫోంటైన్ లేదా దానితో సమాన ప్రాచుర్యం కలిగిన జీన్-పియర్రీ క్లారిస్ డె ఫ్లోరియన్ నుండి తీసుకున్న వెర్షన్లను ఉపయోగించాయి. మొట్టమొదటి ప్రచురణలలో ఒకటి అనామక రచయిత రాసిన ఫేబుల్స్ కాసైడెస్ ఎన్ బెర్స్ గాస్కౌంట్స్ ( గాస్కన్ భాష లోని ఎంపిక చేయబడిన కథలు, బయోన్నె, 1776), 106 కథలను కలిగి ఉన్నాయి.[29] జె. ఫౌకాడ్ ఆక్సిటన్ లిమోసిన్ మాండలికంలో రాసిన క్వెల్క్యూస్ ఫేబుల్స్ చోయిసిస్ డె లా ఫోంటైనె ఎన్ పొటోయిస్ లిమోసిన్ని 1809లో రాశారు.[30]
|
పియర్రె డిజైర్ డె గోస్బ్రెయిండ్ (1784–1853) 1836లో మరియు 1836-38లో యువెస్ లూయిస్ మేరీ కోంబియు (1799–1870) బ్రెటోన్ వెర్షన్లను రాశారు. రెండు అనువాదాలు బాస్క్యూ లోకి శతాబ్ది మధ్యలో చేయబడ్డాయి: 50 కథలు J-B. అర్చుస్ చియోక్స్ డె ఫేబుల్స్ డె లా ఫోంటైనె, ట్రెడ్యూటిస్ ఎన్ వెర్స్ బాస్క్యూ (1848) లో మరియు 150 కథలు ఫేబ్లియక్ ఎడో అలెగ్వియక్ లాఫోంటెనెటరిక్ బెరిచిజ్ హార్టుయాక్ (బయోన్నె, 1852) లను అబె మార్టిన్ గోథెటెక్ (1791–1859) లో రాశారు.[31] ఆంటోయిన్ బిగోట్ (1825–97) చేత లి బౌటౌన్ డె గ్యుటో, పొయెసిస్ పటోయిసెస్ తో ప్రొవెంకల్ 1859లో వచ్చింది తర్వాత పలు కథల సంకలనాలు నిమెస్ మాండలికంలో 1881-91 మధ్య కాలంలో వచ్చాయి.[32] ఫ్రాంకో-ప్ర, ష్యన్ యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాంతం లొంగిపోయిన తర్వాత లా ఫోంటైనె యొక్క అల్సాటియన్ (జర్మన్) వెర్షన్లు 1879లో వచ్చాయి. తర్వాతి శతాబ్దం చివరలో, బ్రదర్ డెన్నిస్-జోసెఫ్ సిబర్ (1920–2002), ఈ మాండలికంలో కొన్ని అనువాద సంకలనాలను ప్రచురించారు 1995 నుంచి ఇవి పలు ప్రచురణలు పొందాయి.
ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంత మాండలికం (పొయిటెవిన్-సాయింటోంజెయిస్) లో లా ఫోంటైయినె అనువాదాలు అనేకం వచ్చాయి. వీటిలో అన్నిటికంటే మొదటిది Recueil de fables et contes en patois saintongeais (1849) [33]ని న్యాయవాది మరియు భాషా శాస్త్రవేత్త జీన్-హెన్రీ బర్గౌడ్ డెస్ మారెట్స్ (1806–73) రాశాడు. ఆ కాలంలోనే వీటిని రాసిన అనువాదకులు పియర్రీ-జాక్వెస్ లుజియో (b.1808), ఎడోవర్డ్ లాకువె (1828–99) మరియు మార్క్ మార్కాడియర్ (1830–1898). 20వ శతాబ్దంలో మార్సెల్ రాల్ట్ (కలం పేరు డియోక్రేట్), యూజిన్ ఛారియర్, Fr అర్సెనె గార్నియర్, మార్సెల్ డోయిల్లార్డ్[34] మరియు పియర్రె బ్రిసార్డ్.[35] వంటి వారు వీటిని కొనసాగించారు. మరింత ఉత్తర దిశగా, పత్రికా రచయిత, చరిత్రకారుడు గెరీ హెర్బర్ట్ (1926–1985) స్థానికంగా ఛిటి[36] అని అందరికీ తెలిసిన పికార్డ్ యొక్క గంబారి మాండలికంలో కొన్ని నీతికథలు అనువదించారు. ఈ మాండలికంలోకి కథలను ఇటీవల అనువదించినవారు జో టాంఘే (2005) గ్విల్లామ్ డె లోవెన్కోర్ట్ (2009).
19వ శతాబ్ది పునురుజ్జీవన కాలపు వాళ్ళూన్ మాండలికపు సాహిత్యంలో, పలువురు రచయితలు లీగె యొక్క రేసీ స్పీచ్ (మరియు విషయాంశం) కి గాను నీతికథలను అనువాదం చేశారు.[37] వారిలో ఛార్లెస్ డువైవర్ (1842లో) ; జోసెఫ్ లామాయె (1845) ; మరియు జీన్-జోసెఫ్ డెహిన్ (1847, 1851-2) బృందం మరియుఫ్రాంకోయిస్ బైల్లెయక్స్ (1851–67) ఉన్నారు. పైన పేర్కొన్న వారి నడుమన ఫ్రాంకోయిస్ I-VI పుస్తకాలను రాశారు.[38] ఇతర మాండలికాలకు అనువాదాలు చార్లెస్ లెటెల్లియర్ (మోన్స్, 1842) మరియు చార్లెస్ వెరోట్టె (నేముర్, 1844) లచే చేయబడ్డాయి, తర్వాత లియోన్ బెర్నస్ లా ఫోంటైనె యొక్క వంద అనుకరణలను చార్లెరోయ్ మాండలికంలో ప్రచురించారు (1872) ;[39] ఇతడిని 1880లలో జోసెఫ్ డుఫ్రేన్ అనుసరించి బోస్క్వెట్టా అనే కలం పేరుతో బోరినేజ్ మాండలికంలో రాశారు. 20వ శతాబ్దంలో జోసెఫ్ హోజియాక్స్ (1946) ద్వారా కోండ్రోజ్ మాండలికంలో యాభై కథలు ప్రచురించబడ్డాయి, [40] ఆనాటి కథానువాదాలలో మేటి రచనగా దీన్ని పేర్కొనాలి. ఫ్రాన్స్ మరియు బెల్జియంలలో ఈ రచనా కృషి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే పెరుగుతున్న కేంద్రీకృతవాదానికి మరియు పెట్టుబడిద్వారా అప్పటివరకు ఒకే భాష వాడుకలో ఉన్నటువంటి భాష ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రాంతీయ ప్రత్యేకతను నొక్కి చెప్పడమే.
క్రియోలె[మార్చు]
19వ శతాబ్ది మధ్య భాగం నుంచి కర్రీబియన్ క్రియోలె కూడా అలాంటి అనువాదాల పెరుగుదలను చూసింది, ప్రారంభంలో ఇది వలసవాద ప్రాజెక్టులలో భాగంగా జరిగినా, తర్వాత మాండలికంమీద ప్రేమతో, గౌరవభావంతో వీటిని చెపట్టారు. మార్టినెక్యూ మాండలికంలో లా ఫోంటైన్నె కథల వెర్షన్ని ఫ్రాంకోయిస్-ఎచిల్లె మార్బోట్ (1817–66) లెస్ బంబోస్, ఫేబుల్స్ డె లా ఫోంటైనె ట్రావెస్టైస్ ఎన్ పటోయిస్ (1846) లో రాశారు.[41] పొరుగునున్న గ్వాడెలోప్లో అసలు కథలను పాల్ బౌడోట్ (1801–70) చే 1850-60 మధ్యన రాయబడ్డాయి, అయితే ఇతడి మరణానంతరం వరకు వీటిని సేకరించలేదు. ట్రినిడియన్ ఫ్రెంచ్ క్రెయోలె వ్యాకరణంలో కొన్ని లయాన్విత కథలకు సంబంధించిన ఉదాహరణలు కనిపించాయి, వీటిని జాన్ జాకబ్ థామస్ (1840–89) లో రాశాడు, వీటిని 1869లో ప్రచురించారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో జార్జెస్ సిల్వియన్ రచించిన క్రిక్? ప్రచురితమయింది.క్రాక్! ఫేబుల్స్ డె లా ఫోంటైనె రకోంటీస్ పార్ అన్ మోంటగ్నార్డ్ హైటిన్ ఎట్ ట్రాన్స్క్రైట్స్ ఎన్ వెర్స్ క్రెయోల్స్ (లా ఫోంటైనె కథలను హైటి హైలాండర్ చెప్పాడు వీటిని క్రియోలె పద్యశైలిలో రాశారు, 1901).[42]
|
దక్షిణ అమెరికా మెయిన్ల్యాండ్లో, అల్ఫ్రెడ్ డె సెయింట్-క్వెంటిన్, లా ఫొంటైనె నుంచి ఉచితంగా తీసుకున్న కథల సంకలనాన్ని గైనెస్సె క్రియోలె 1872లో ప్రచురించారు. ఇది ఒక పుస్తకంలోని పద్యాలు మరియు కథల సంకలనం (అనువాదాలు ఉన్నాయి) దీంట్లో ప్రాంతం చరిత్ర మరియు క్రియోలె వ్యాకరణంపై వ్యాసం కూడా పొందుపర్చబడినాయి.[43] కర్రీబియన్కి మరోవైవున, జూలెస్ చోఫ్పిన్ (1830–1914), 19వ శతాబ్దం చివర్లో లూసియనా బానిస క్రియోలెకి లా ఫోంటైనె రచనను ఆధారంగా చేసుకున్నారు. వీటిలో మూడు వెర్షన్లు క్రియోలె ఎకోస్: పందొమ్మిదో శతాబ్దం లూసియానా యొక్క ఫ్రాకోఫోన్ కవిత్వం (ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం, 2004) అనే ఆంథాలజీలో కనిపిస్తాయి ఇవి నార్మన్ షాప్రియో చేసిన మాండలిక అనువాదాలు.[44] చోప్పిన్ అన్ని అనువాదాలను లూసియానా సెంటెనరీ కాలేజి ప్రచురించింది (ఫేబుల్స్ ఎట్ రెవెరీస్, 2004).[45]
హిందూ మహాసముద్రంలోని దీవులలో ఫ్రెంచ్ క్రియోలె వెర్షన్లు కర్రీబియన్లో కంటే ముందుగా ప్రారంభమయ్యాయి. లూయిస్ హెరీ (1801–56) బ్రిట్టానీ నుంచి రియూనియన్కి 1820లో వలస వెళ్లాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన ఇతడు లా ఫోంటైనె రాసిన కొన్ని కథలను స్థానిక మాండలికంలోకి మార్చాడు ఫేబుల్స్ క్రియోల్స్ డెడైఈస్ ఆక్స్ డేమ్స్ డె లిలె బోర్బోన్ (దీవి మహిళలకు క్రియోలె కథలు). ఇది 1829లో ప్రచురించబడింది క్రమంగా ఇది మూడు ఎడిషన్ల వరకు అచ్చయింది.[46] వీటికి అదనంగా లా ఫోంటైన్కి చెందిన 49 కథలు సెయఛెల్లెస్ మాండలికంలోకి 1900లలో రోడోల్ఫైనె యంగ్ (1860–1932) చే అనువదించబడ్డాయి. కాని ఇవి 1983 వరకు ప్రచురించబడలేదు.[47] జీన్-లూయిస్ రాబర్ట్స్ బాబ్రియస్ని రీయూనియన్ క్రియోలె (2007) [48]గా ఇటీవల చేసిన అనువాదం అలాంటి అనుసరణ యొక్క మరింత ఉద్దేశ్యాన్ని జోడించింది. కల్పితకథలు బానిస సంస్కృతియొక్క వ్యక్తీకరణగా ప్రారంభమయ్యాయి వీటి నేపథ్యం వ్యావసాయిక జీవితపు నిరాడంబరత్వంలో ఉంది. క్రియోలె ఈ అనుభవాన్ని బానిస యజమాని యొక్క పట్టణ భాష కంచే శుద్ధంగా ప్రసారణ చేసింది.
యాస[మార్చు]
కల్పితకథలు ప్రధానంగా మౌఖిక సంప్రదాయాన్ని కలిగి ఉంటాయి, గుర్తుకు తెచ్చుకోవడం మరియు ఒకరి స్వంత మాటల్లో తిరిగి చెప్పడం ద్వారా ఇవి ఉనికిలో ఉంటూ వస్తున్నాయి. ప్రత్యేకించి ఒక ప్రధాన ఆదేశిత భాషలో వీటిని రాయడం జరిగినప్పుడు ఇవి వాటి సారాన్ని కొంతవరకు కోల్పోతాయి. వీటిని తిరిగి పొందడానికి వ్యూహం ఏదంటే లిఖిత మరియు మాట్లాడే భాషకు మధ్యన ఆంతరాన్ని తొలగించడమే. ఇంగ్లీషులో దీన్ని చేపట్టిన వారిలో సర్ రోజెర్ ఎల్ ఎస్ట్రేంజ్ ఒకరు, తన కాలపు నగర మాండలికంలోకి ఈ కథలను ఇతడు అనువదించడమే కాకుండా, లారెంటియస్ అబ్స్టెమియస్ రాసిన లాటిన్ కథలను తన కలెక్షన్లో పొందుపరచడం ద్వారా వాటి ప్రయోజనాన్ని నొక్కి చెప్పారు.[49] ఫ్రాన్స్లో కథా సంప్రదాయం 17వ శతాబ్ది నాటికే లా ఫోంటైనెస్ ప్రభావిత పునర్ వ్యాఖ్యాతలైన ఈసపు మరియు ఇతరులచేత పునరుద్ధరించబడింది. తదనంతర శతాబ్దాలలో ప్రాంతీయ భాషల మాధ్యమం ద్వారా వీటిని మరింతగా పునర్ వ్యాఖ్యానం చేసారు కేంద్రంలో ఉన్న వారు వీటిని మాండలికం కంటే కాస్త మంచివిగా గుర్తించారు. అదే సమయంలో, నగరాల సార్వజనిక వాణి తనకు తానుగా సాహిత్య వాహకంలా అభనందనలందుకోవడం ప్రారంభమైంది.
ఈ నగర మాండలిక అనువాదాల తొలి ఉదాహరణలలో ఒకటి ఒకే మడత కాగితంలో పొందుపర్చిన వ్యక్తిగత కథల సీరీస్. ఇది 1929లో లెస్ ఫేబుల్స్ డె గిబ్స్ శీర్షికతో కనిపించింది. ఈ కాలంలో రాయబడిన ఇతర కథలు త్వరలోనే ఫేబుల్స్ డె లా పోంటైనె ఎన్ ఎర్గాట్ (ఎటోయిలె సుర్ రోనె 1989) గా సంకలనం చేయబడింది. దీంతో ఈ సాహిత్య ప్రక్రియ ప్రపంచ యుద్ధం II తర్వాత ప్రజాదరణ పొందుతూ వచ్చింది. 1945లో బెర్నార్డ్ గెల్వాల్చే రెండు కథల లఘు సంకలనాలు వచ్చాయి తర్వాత మార్కస్ (పారిస్ 1947, 1958లో పునర్ముద్రణ పొందింది మరియు 2006), ఎపి కాండ్రెట్స్ రెక్యుయిల్ డెస్ ఫేబుల్స్ ఎన్ అర్గోట్ (పారిస్, 1951) మరియు జియో శాండ్రీ (1897–1975) మరియు జీన్ కోల్బ్స్ ఫేబుల్స్ ఎన్ అర్గోట్ (పారిస్ 1950/60) లచే ఒక్కొక్కటి 15 కథలతో కూడిన సంకలనాలు వెలువడ్డాయి. ఈ ముద్రణలో అధికభాగం వ్యక్తిగతంగా ముద్రించబడిన కరపత్రాలుగా ఉండేవి, వీటిని తరచుగా వినోదం పంచిపెట్టేవారు తమ ప్రదర్శనల సందర్భంగా అమ్మేవారు, వీటి తేదీని పేర్కొనడం కష్టం.[50] ఈ పద్యాలలో కొన్ని తర్వాత బాబీ ఫారెస్ట్ మరియు యువెస్ డెనియాడ్ వంటి ప్రముఖ ప్రదర్శనకారులు తమ కార్యక్రమాలలో ప్రవేశపెట్టారు. వీటికి రికార్డింగులు కూడా జరిగాయి.[51] ఫ్రాన్స్ దక్షిణ భాగంలో, జార్జ్ గౌడాన్, యుద్ధానంతర కాలంలో అనేక కథలను మడతపెట్టిన కాగితాలలో ప్రచురించారు. ఏకభాషణల వలె వర్ణించబడిన ఇవి లియోన్ మాండలికాన్ని మరియ సబీర్గా సుపరిచితమైన మధ్యధరా లింగ్వా ఫ్రాంకా మాండలికాన్ని ఉపయోగించాయి.[52] ఇతరుల చేత మాండలిక వెర్షన్లు ఫ్రాన్స్ లోని పలు ప్రాంతాలలో ముద్రణ రూపంలో మరియు రికార్డు చేయబడిన రూపంలో రూపొందించబడ్డాయి,
పిల్లల కోసం ఈసపు[మార్చు]
వాల్టర్ క్రేన్ టైటిల్ పేజ్, 1887
|
ఇంగ్లీషులో తొలి ఈసప్ కథల ముద్రణ రూపం 1484 మార్చి 26న విలియం కాక్స్టన్చే ప్రచురించబడింది. తర్వాత శతాబ్దాల క్రమంలో అనేక ఇతర ప్రచురణలు గద్యంలో, పద్యంలో జరుగుతూ వచ్చాయి. 20వ శతాబ్దిలో బెన్ ఇ. పెర్రి బాబ్రియస్ మరియు ఫేయిడ్రస్ రాసిన ఈసపు కథలను లోయిబ్ క్లాసికల్ లైబ్రరీ కోసం సంకలనం చేశారు మరియు 1952లో ఒక సంఖ్యా సూచికను కూర్చారు.[53] ఒలివియా మరియు రాబర్ట్ టెంపుల్ రాసిన పెంగ్విన్ ఎడిషన్ ది కంప్లీట్ ఫేబుల్స్ బై ఈసప్ (1998) పేరుతో వచ్చాయి, వాస్తవానికి దీనిలో బాబ్రియస్, ఫేయిడ్రస్ మరియు ఇతర ప్రముఖ ప్రాచీన ఆధారాలలో చాలావాటిని తొలగించారు. ఇటీవలే, 2002లో ఈసపు కథలు పేరిట లారా గిబ్స్ ఒక అనువాదం చేశాడు, దీన్ని ఆక్స్ఫర్డ్ వరల్డ్స్ క్లాసిక్స్ ప్రచురించింది. ఈ పుస్తకం 359 కథలను కలిగి ఉంది, ప్రముఖ గ్రీక్ మరియు లాటిన్ ఆధారాలన్నింటినుంచి కథలను దీనిలో ఎంపిక చేసి ప్రచురించారు.
18వ శతాబ్ది వరకు ఈ కథలను ఉపాధ్యాయులు, ప్రచారకులు, వక్తలు, నైతికవాదులు వంటి పెద్దల ఉపయోగం కోసం ఎక్కువగా అందుబాటులో ఉంచేవారు. తత్వవేత్త జాన్ లాక్ తను రాసిన విద్యకు సంబంధించి కొన్ని ఆలోచనలు (1693) అనే వ్యాసంలో మొట్టమొదటి సారిగా పిల్లలను ఈ కథల ప్రత్యేక శ్రోతలు కావాలని ప్రచారం చేశాడు. ఈసపు కథలు, అతడి అభిప్రాయంలో
పిల్లలకు వినోదం కల్పించడానికి, జ్ఞానబోధ చేయడానికి ఉద్దేశించినవి... అయతే ఎదుగుతున్న మనిషికి ఉపయోగకరమైన ప్రతిబింబంగా కూడా ఇవి ఉంటున్నాయి. అతడి జ్ఞాపకం వాటిని తన జీవితమంతా గుర్తుచేస్తూ ఉన్నట్లయితే, తన పలు ఆలోచనలు, ముఖ్య కార్యకలాపాలలో ఆ జ్ఞాపకాలు అక్కడ ఉన్నందుకు విచారించబోడు. అతడి ఈసపు దానిలో చిత్రాలను కలిగి ఉన్నట్లయితే, అది అతడిని ఇంకా ప్రాచుర్యంలోకి తెస్తుంది, అలాగే దానిలో జ్ఞానాంశం పెరిగినప్పుడు అతడి రచనలను మరింతగా చదవడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాంటి దృశ్య అంశాలను పిల్లలు ఎలాంటి సంతృప్తి లేకుండా వినరనుకుంటే అలాంటివారికి పిల్లల గురించి ఏమీ తెలియదనే అర్థం. అలాంటి ఆలోచనలు ధ్వనుల నుంచి కాకుండా వస్తువుల నుంచే లేదా వాటి చిత్రాల నుండి వచ్చి ఉంటాయి.[54]
చిన్నారులు కల్పితకథలకు ప్రత్యేక లక్ష్యం అనేది ప్రత్యేకించి కొత్త ఆలోచన కాదు, పిల్లల కోసం ఏర్పర్చిన అనేక దేశీయ పథకాలు ఐరోపాలో అప్పటికే ఆచరణలో ఉంటూ వచ్చాయి. గాబ్రియలె ఫేర్నో రాసిన సెంటమ్ ఫేబులెని పోప్ పియస్ IV 17వ శతాబ్దంలో ఏర్పర్చారు. కాబట్టి పిల్లలు ఒకే సమయంలో ఒకే పుస్తకంలో నైతిక, భాషాపరమైన స్వచ్ఛతతో నేర్చుకుంటారు. ఫ్రాన్స్లో కింగ్ లూయిస్ XIV తన ఆరేళ్ల కుమారుడికి బోధన చేయాలనుకున్నప్పుడు, అతడు 1670లో వచ్చిన ది లిబ్రియంత్ ఆఫ్ వెర్సెయిల్స్ లోని 38 ఎంపిక చేసిన కథలతో కూడిన హైడ్రాక్యులిక్ విగ్రహాల సీరీస్ని పాఠంలో చేర్చాడు. దీంట్లో ఇతడు చార్లెస్ పెరాల్ట్ సలహా తీసుకున్నాడు, ఇతడు తర్వాత ఫేయర్నో యొక్క విస్తృత ప్రచురణలు పొందిన లాటిన్ పద్యాలను ఫ్రెంచ్లోకి అనువదించాడు, అలా విస్తృతంగా శ్రోతలను తీసుకువచ్చాడు.[55] తర్వాత 1730లలో, నోవెల్లెస్ పోయెసిస్ స్పిరిచువెల్లెస్ ఎట్ మోరల్స్ సుర్ లెస్ ప్లస్ బీక్స్ ఎయిర్స్ అనే ఎనిమిది సంకలనాలు వెలుగులోకి వచ్చాయి, వీటిలో తొలి ఆరు సంకలనాలలో ప్రత్యేకించి పిల్లలకే ఉద్దేశించిన కథల విభాగాన్ని కలిగి ఉన్నాయి. దీంట్లో లా ఫోంటైయెనె కథలు సమకాలీన అభిప్రాయాలకు ప్రచారం కల్పించడానికి తిరిగి రాయబడ్డాయి మరియు సాధారణ ప్రదర్శనకోసం అమర్చబడినాయి. ఈ రచన యొక్క ముందుమాటలో ఇలా వ్యాఖ్యానించారు 'పిల్లల వయస్సుకు తగిన ఉపయోగకరమైన పాఠాలను మేం ఇవ్వగలిగినట్లయితే, పిల్లల అమాయకత్వాన్ని చెరుపుతున్న భ్రష్టపాటలు వారి అందకుండా మేం మార్చగలిగినట్లయితే, మేం నిజంగా సంతోషిస్తాము.'[56] ఈ రచన ఎంత ప్రజాదరణ పొందిందంటే తదుపరి శతాబ్ది పొడవునా దాన్ని పునర్ముద్రిస్తూ వచ్చారు.
|
కథను క్లుప్తంగా వివరిస్తూ, దాని నైతిక, ఆచరణార్థంలో సుదీర్ఘ వ్యాఖ్యానం చేస్తూ, UKలో అనేకమంది రచయితలు ఈ కొత్త మార్కెట్ని 18వ శతాబ్దిలో వృద్ధి చేయడం ప్రారంభించారు. వీటిలో మొదటి రచనలు రెవరెండ్ శామ్యూల్ క్రోక్సాల్ రాసిన ప్రతి కథకు అన్వయం చేస్తూ కొత్తగా ఇంగ్లీషులోకి అనువదించబడిన ఈసపు కథలు మరియు ఇతర కథలు . 1722లో మొదటిసారిగా ప్రచురించబడిన ఈ పుస్తకంలో ప్రతి కథకూ ఎలిషా కిర్కాల్ పరిచయ వాక్యాలు రాశారు, 19వ శతాబ్ది రెండో సగ భాగంలో ఇది పదే పదే పునర్ముద్రణలు పొందుతూ వచ్చింది.[57] మరొక ప్రజాదరణ పొందిన సంకలనం జాన్ న్యూబెర్రీ కూర్చిన పిల్లలు, వృద్ధుల మెరుగుదల కోసం పద్యరూపంలోని కథలు, ఇవి వాస్తవంగా అబ్రహాం ఈసపు ఎస్క్వెయిర్కు ఆపాదించబడింది, 1757లో తొలిసారిగా ప్రచురించబడిన తర్వాత ఇది పది ఎడిషన్లకు నోచుకుంది.[58] రాబర్ట్ డోడ్స్లే కూర్చిన మూడు సంపుటాల ఈసపు మరియు ఇతర కథకుల ఎంపిక చేసుకున్న కథలు పలు కారణాల వల్ల విశిష్టమైనదిగా నిలిచింది. మొదటి విశిష్టత ఏమిటంటే దీన్ని జాన్ భాస్కర్విల్లె 1761లో బర్మింగ్హామ్లో ముద్రించారు; రెండోది, దీంట్లో జంతువులు మాట్లాడటం ద్వారా పిల్లలను అమితంగా ఆకర్షించాయి. సింహం రీగల్ శైలిలో, గుడ్లగూబ ఆడంబరమైన పదజాలంతో;[59] మాట్లాడతాయి. మూడో అంశం, ఇది ప్రాచీన ఆధారాల నుంచి మూడు విభాగాల కథలను సేకరించింది, వీటిలో కొన్ని ఇటీవలి కథలు కూడా ఉన్నాయి (కొన్ని జీన్ డె లా ఫోంటయినె కథలనుంచి అరువు తీసుకున్నారు) కొన్ని కథలు అతడి స్వంత సృజనలోంచి వచ్చాయి.
టైన్ లోని న్యూకాజల్ నుంచి థామస్ బెవిక్ కూర్చిన ఎడిషన్లు అతడి కొయ్యపై చెక్కిన కథల నాణ్యత కారణంగా విశిష్టమైనవి. అతడి పేరు మీద తొలుతగా వచ్చిన కథలు మూడు భాగాలలో ఎంపిక చేసిన కథలు 1784లో ప్రచురించబడింది.[60] దీని తర్వాత 1818లో ఈసపు మరియు ఇతరుల కథలు ప్రచురించబడింది. ఈ రచన మూడు విభాగాలుగా విభజించబడింది: మొదటిది కొన్ని డాడ్స్లే కథలకు చిన్న గద్యరూపంలోని నీతిని ముందుమాటగా ఉంచారు, రెండోది 'ఫేబుల్స్ విత్ రిఫ్లెక్షన్స్', దీంట్లో ప్రతి కథలోనూ ఒక గద్యం, ఒక పద్యరూపంలోని నీతి, తర్వాత సుదీర్ఘ గద్యరూపంలోని వ్యక్తీకరణ ఉంటుంది; మూడోది, 'ఫేబుల్స్ ఇన్ వెర్స్' దీంట్లో పలువురు అనామక రచయితల పద్యాలలోని ఇతర ఆధారాలనుంచి కథలను కలిగి ఉంది. దీంట్లో నీతి అనేది పద్యం యొక్క రూపంలోనే ఇమిడి ఉంటుంది.[61]
19వ శతాబ్ది ప్రారంభంలో రచయితలు పిల్లలకు ప్రత్యేకించిన పద్యాలను రాయడానికి పూనుకున్నారు మరియు తమ స్వంత సరుకుతో కథలను రాయసాగారు. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన రచన నాన్సెన్స్ పద్యాలను రాసే రిచ్చర్డ్ సాక్రాఫ్టన్ షార్ప్ (d.1852) రాశాడు, ఇతడి కొత్త వేషంలో పాత మిత్రులు: పద్యరూపంలో ప్రముఖ కథలు 1807లో తొలిసారిగా ప్రచురించబడింది, 1837లోగా ఇది వేగంగా ఐదు ఎడిషన్లకు నోచుకుంది.[62] జెఫ్పెరీస్ టైలర్ రాసిన ఈసప్ ఇన్ రైమ్, విత్ సమ్ ఒరిజనల్స్, మొదట 1820లో ప్రచురించబడింది, ఇది బాగా ప్రాచుర్యం పొంది పలు ఎడిషన్లకు నోచుకుంది. ఈ వెర్షన్లు చాలా బాగున్నాయి కాని కథ నడకకు సంబంధించి టైలర్ గుర్తించదగిన రీతిలో స్వేచ్ఛ తీసుకున్నాడు. రెండు రకాల రచయితలూ 18వ శతాబ్ది సంకలనాల సీరియస్ స్వభావాన్ని గమనించారు మరియు వాటిని అనుకరించడానికి ప్రయత్నించారు. షార్పె ప్రత్యేకంగా వారు సూటిగా సమర్పించిన డైలమ్మాపై చర్చించాడు మరియు దానికనుగుణంగా కథను ప్రతిపాదించాడు అదే సమయంలో వచ్చిన క్రోక్సాల్ రచించిన కథల సంకలనంలో కూడా ఇది పొందుపర్చబడింది.
విషయం నుంచి నీతిని వేరు చేయడం అనేది కథల ప్రచురణలో సుపరిచితమైన పద్ధతిగానే ఉంటూ వచ్చింది. ఒక వినోదాత్మక కథను రంజింపజేయడానికి సజీవంగా ఉండే పిల్లల మనస్సులు ఒక కథ నుంచి మరొక కథకు మళ్లుతుంటాయి, అంతేకాని “అన్వయం” పేరిట అనాసక్తికరంగా నడిచే పద్యపాదాల పట్ల వారికి ఆసక్తి ఉండదు. ఈ సంప్రదాయం ఆధారంగానే ప్రస్తుత సెలెక్షన్ లోని రచయితలు విషయంలోనే నీతిని చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. కథను దానిలోంచి పుట్టుకొచ్చే ప్రయోజనాన్ని పొందకూడదు. అలాంటి వినోదం, ఆదేశం ఒకదాని వెంట ఒకటి నడవవచ్చు.[63]
బ్రౌన్ హిల్స్ ఆల్బాబెట్ ప్లేట్, ఈసపుస్ ఫేబుల్స్ సీరీస్, ది ఫాక్స్ అండ్ ది గ్రేప్స్ c.1880
షార్పే అలాగే లైమ్రిక్ మూలకర్త కూడా, కాని ఇతడి ఈసపు వెర్షన్లు ప్రజాదరణ పొందిన పాటలరూపంలో ఉంటాయి, 1887లో కాని, లైమ్రిక్ రూపం దేశీయంగా కథలకు అన్వయించబడలేదు. ఇది చేతితో అద్భుతంగా తయారు చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మూమెంట్ ఎడిషన్లో బయటపడింది, బేబీస్ ఓన్ ఈసప్: కథలు వాల్టర్ క్రేన్ ద్వారా సూచించిన చిత్రాలతో కూడిన నీతులకో లయాత్మకంగా కుదించబడుతూ వచ్చాయి.[64]
|
తదుపరి గద్య ఎడిషన్లు ప్రత్యేకించి వాటి చిత్రాలకు గాను పేరు పొందాయి. వీటిలో థామస్ జేమ్స్ రచించిన ఈసప్ ఫేబుల్స్: ఎ న్యూ వెర్షన్, ఛీఫ్లీ ప్రమ్ ఒరిజనల్ సోర్సెస్ (1848) మరియు జాన్ టెన్నియల్ రూపొందించిన వందకంటే ఎక్కువ చిత్రాలు కూడా భాగం.[65] టెన్నియల్ తన కృషి గురించి తానే పెద్దగా ఎక్కువ చేసి చూడలేదు 1884లో వచ్చిన పునర్ముద్రణలో కొన్నింటిని తిరిగి గీయడానికి వచ్చిన అవకాశాన్ని ఇతడు అంది పుచ్చుకున్నాడు. దీంట్లో ఎర్నెస్ట్ హెన్రీ గ్రైసెట్ మరియు హారిసన్ వైయర్ గీసిన చిత్రాలను కూడా పొందుపర్చారు.[66] వర్ణ పునర్ముద్రణలకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత చిత్రాలు మరింత ఆకర్షణీయంగా వచ్చాయి. వి.ఎస్ వెర్నన్ జోన్స్ ఈ కథలకు చేసిన కొత్త అనువాదంతో సహ దాదాపు 20వ శతాబ్దిలో వచ్చిన ప్రారంభ ఎడిషన్లు అన్నీ అర్థర్ రాక్హామ్ (లండన్, 1912) చిత్రాలు[67] USAలో ఈసప్ ఫర్ చిల్డ్రన్ (చికాగో, 1919), మిలో వింటర్చే చిత్రించబడినవి.[68]
క్రోక్సల్ ఎడిషన్ల నుంచి వచ్చిన చిత్రాలు పిల్లలకోసం ఉద్దేశించిన ఇతర కళావాస్తవాలకు తొలి ప్రేరణగా నిలిచాయి. 18వ శతాబ్దిలో ఇవి చెల్సియా, వెడ్ఉడ్ మరియు ఫెంటోన్ పాటరీల నుంచి టేబుల్వేర్పై కనిపించాయి, ఉదాహరణకు, [69] 19వ శతాబ్ది ఉదాహరణలు కచ్చితమైన విద్యా ప్రయోజనంతో కూడి ఉండి స్టాఫోర్డ్షైర్లో బ్రౌన్హిల్స్ పాటరీ నుంచి అసంఖ్యాకంగా తయారైన అక్షరమాల పలకలపై ఉపయోగించబడిన కథల సీరీస్ని కలిగి ఉండేవి. నర్సరీ ఫైర్ ప్లేస్ని చుట్టుముట్టేందుకోసం కథలను మొదట్లో సమానంగా టైల్స్పై రూపొందించేవారు. మింటోన్స్ మింటోన్-హోలిన్స్ అండ్ మా & కో.నుంచి ప్రత్యేకించి రూపొందించిన సీరీస్ అందుబాటులోకి వచ్చినప్పుడు చివరివి 19వ శతాబ్దంలో మరింత ప్రజాదరణను పొందాయి, [70]. ఫ్రాన్స్లో కూడా లాఫోంటైనెస్ కథలకు సుప్రసిద్ధ చిత్రాలను తరచుగా చైనాలో ఉపయోగించేవారు.[71]
నాటకీకరించబడిన కల్పితకథలు[మార్చు]
ఫ్రాన్స్లో లా ఫోంటైన్స్ కల్పిత కథలు సాధించిన విజయం, వాటి చుట్టూ నాటకాలను రూపొందించడానికి యూరొపియన్ ఫ్యాషన్నే ప్రారంభించింది. వీటి మూల కర్త ఎడ్మె బౌర్సాల్ట్, తన అయిదు అంకాల పద్య నాటకం లెస్ ఫేబుల్స్ డెసోప్ (1690), తర్వాత Esope à la ville (పట్టణంలో ఈసపు) అని పేరు మార్చబడింది. దీనికి ఎంత ప్రాచుర్యం కలిగిందంటే ఒక ప్రత్యర్థి నాటక సంస్థ అదే సంవత్సరం యూస్టాచ్ లె నోబెల్ అర్లాక్విన్-ఎసోప్ని రూపొందించింది. బౌర్సాల్ట్ తర్వాత ఈసపు ఎ లా కౌర్ (ఈసపు అట్ కోర్ట్) అనే సీరియల్ రాశాడు, ఇది ఒక హీరోయిక్ కామెడీ, దీన్ని సెన్సార్ వాళ్లు నొక్కి పెట్టారు, దీంతో 1701లో అతడి మరణం తర్వాతే ఈ సీరియల్ని నిర్మించారు.[72] నలభై ఏళ్ల తర్వాత చార్లెస్ స్టీఫెన్ పెస్సెలియర్ రెండు ఏకాంకికలను ఈసపు ఔ పార్నస్సె మరియు ఏసోపు డ్యు టెంపస్ రాశాడు.
ఈసపు అ లా విల్లెని అలగ్జాండ్రిన్ ద్విపదలలో రాశారు, ఇది శారీరకంగా అసభ్యంగా కనిపించే ఈసపు, క్రోసస్ రాజు ఆధీనంలో ఉండే సిజికస్ గవర్నర్ లీర్చుస్ సలహాదారుగా పనిచేసిన వైనాన్ని వర్ణించింది మరియు ఇతడి కల్పిత కథలను శృంగార సమస్యల పరిష్కారానికి, రాజకీయ అశాంతిని చల్లబర్చడానికి ఉపయోగించారు. ఈ సమస్యలలో ఒకటి ఈసపు వ్యక్తిగత సమస్య, గవర్నర్ కుమార్తెని అతడు పెళ్ళిచేసుకున్నాడు, కానీ ఆమె అతడిని మోసగించి తాను ప్రేమించిన యువ ప్రేమికుడితో కలిసింది. దీంట్లో నటన పాత్ర తక్కువే. ఈ నాటకం తరచుగా అంతరాయాలతో ఫ్రీ వర్స్ కల్పిత కథలకు వేదికగా పనిచేస్తుంది. ఇవి ది ఫాక్స్ అండ్ ది హైఫర్, ది ఫాక్స్ అండ్ ది మాస్క్, ది నైటింగేల్, శరీరం మరియు పొట్ట భాగాలు, ది టౌన్ మౌస్ అండ్ ది కంట్రీ మౌస్, ది లార్క్ అండ్ ది బ్యూటీ, ది ఫాక్స్ అండ్ ది క్రో, ది క్రాబ్ అండ్ హర్ డాటర్, ది ఫ్రాగ్ అండ్ ది ఆక్స్, ది కుక్ అండ్ ది స్వాన్, ది డోవ్స్ అండ్ ది వల్చర్, ది వోల్ఫ్ అండ్ ది ల్యాంబ్, ది మౌంటెన్ ఇన్ లేబర్, ది మ్యాన్ బిట్వీన్ 2 ఏజెస్ అండ్ 2 మిస్ట్రెసెస్.[73] వంటి కథలను కూడా కలిగి ఉన్నాయి.
ఒక విభిన్న రూపం యొక్క నాటకీకరణ: లిబ్రియంత్ వెర్సెయిల్స్లోని ది ఫాక్స్ అండ్ ది క్రేన్ యొక్క పూర్వ విగ్రహాలు
|
ఈసపు అ లా కౌర్ చాలావరకు ఒక నీతిబోధక వ్యంగ్య రచన, దీంట్లోని చాలా సన్నివేశాలు నైతిక సమస్యలకు కథలను అనువర్తించే విభాగాలుగా అమర్చబడతాయి, అయితే శృంగారపరమైన ఆసక్తిని కలిగించడానికి ఈసపు భార్య రోడోపె పాత్రను ప్రవేశపెట్టారు.[74] వీటిలో పొందుపర్చబడిన పదహారు కథలలో, నాలుగు కథలు లా పోంటైన్ - ది హీరోయిన్, ది లయన్ అండ్ ది మౌస్, ది డోవ్ అండ్ ది యాంట్, ది సిక్ లయన్ నుండి పుట్టుకొచ్చాయి, - అయిదో కథ ఇతడి మరొక నీతి కథనుంచి తీసుకున్నారు కాని వివరాలను మార్చివేశారు, ఆరో కథ సంక్షిప్త కథ ఇది ఆంటోనె డె లా రోచ్ఫౌకాల్డ్ యొక్క గరిష్ఠ రచన. కొన్ని సాధారణ ప్రదర్శనల తర్వాత, ఈ భాగం తర్వాత ప్రజాదరణను పొందింది, 1817 వరకు స్టోర్ గదిలో ఉండిపోయింది.[75] బౌర్సాల్ట్ నాటకం ఇటలీలో కూడా ప్రభావితం చేసింది, దీన్ని రెండు సార్లు అనువాదం చేశారు. ఇది బొలోగ్నాలో 1719లో ఎల్’ఈసపో ఇన్ కోర్ట్, పేరుతో కనిపించింది, ఇది ఆంటోనియో జనిబోని చేత అనువదించబడింది, 1747లో వియన్నాలో లె ఫేవొలె డి ఈసోపా ఎల్లా కోర్టె పేరుతో ఇది ప్రదర్శిచబడింది, దీన్ని గాస్పారో గోజ్జి అనువదించారు. ఈ అనువాదకుడే ఈసోప్ ఎ లా విల్లె (ఈసోపా ఇన్ సిట్టా వెర్షన్లను వెనీస్ నగరంలో, 1748) తీసుకువచ్చాడు; తర్వాత 1798లో ఒక అనామక వెనీషియన్ వ్యక్తి దీన్ని మూడు అంకాలలో లె ఫెవోలె డి ఈసోపా, ఒసాయియా ఈసోపో ఇన్ సిట్టా పేరుతో తీసుకువచ్చాడు.[76] ఇంగ్లండ్లో జాన్ వాన్బ్రూఫ్ దీన్ని ఈసపు శీర్షిక కింద తీసుకువచ్చారు, దీన్నిలండన్లో 1697లో థియేటర్ రాయల్, డ్రురీ లేన్ వద్ద మొదటిసారి ప్రచురించారు. ఇది తర్వాత 20 సంవత్సరాల వరకు ప్రజాదరణ పొందుతూ వచ్చింది.[77]
20వ శతాబ్దంలో ఈసపు ద్వారా వ్యక్తిగత కల్పిత కథలు యానిమేషన్ కార్టూన్ల రూపం ధరించాయి. వీటిలో ఎక్కువభాగం ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్లో కనిపించాయి. కార్టూనిస్ట్ పాల్ టెర్రీ 1921లో ఈసప్స్ ఫిల్మ్ ఫేబుల్స్ పేరిట తన స్వంత సీరీస్ ప్రారంభించారు, కాని తర్వాత దీన్ని 1928లో వాన్ బ్యూరెన్ స్టూడియోస్ చేపట్టింది, అయితే కథాంశం మాత్రం ఈసపుకు చెందిన ఏ కల్పిత కథతోనూ సంబంధం కలిగి లేదు. 1960ల మొదట్లో, యానిమేటర్ జే వార్డ్ ఒక టీవీ సీరీస్ని ఈసప్ అండ్ సన్ పేరిట లఘు కార్టూన్లలో రూపొందించారు, ఇవి మొదట్లో ది రాకీ అండ్ బుల్వింకిల్ షోలో భాగంగా ప్రదర్శించబడ్డాయి. వాస్తవ కల్పిత కథలు మూలంలోని నీతిపై ఆధారపడి వ్యంగ్యంగా పేరడీ రూపంలోకి తీసుకురాబడ్డాయి. U.S.A.లో టీవీ సినిమా ఈసప్ కల్పితకథలు 1971లో రెండు కల్పిత కథలు ప్రదర్శించబడ్డాయి. దీంట్లో ఈసప్ ఒక నల్లజాతి స్టోరీ టెల్లర్లా కనిపిస్తూ తాబేలు మరియు రాబందు మరియు తాబేలు మరియు చెవులపిల్లి అనే రెండు తాబేలు కథలను, మంత్రముగ్ధులను చేసే గాడిలోకి ప్రవేశించిన కొందరు పిల్లలకు వివరిస్తాడు. కల్పిత కథలు తమకు తాముగా కార్టూన్లుగా ప్రదర్శించుకున్నాయి.[78]
1989-91 మధ్య కాలంలో, యాభై ఈసప్ ఆధారిత కల్పిత కథలు ఫ్రెంచ్ టీవీలో లెస్ ఫేబుల్స్ జియోమెట్రిక్సుస్ పేరిట పునర్ వ్యాఖ్యానించబడ్డాయి. తర్వాత వీటిని DVD రూపంలోకి తీసుకువచ్చారు. ఇవి ఒక కార్టూన్ని ప్రదర్శించాయి. ఈ కార్టూన్లో పాత్రలు యానిమేషన్ కలిగిన జ్యామితి రూపాలతో కనిపించాయి, వీటికి లా ఫొంటైన్ మూల కవితపై పియరీ పెర్రెట్ యొక్క మాండలిక వెర్షన్లు తోడయ్యాయి.[79] 1983లో, జపాన్లో తయారయిన విస్తరించబడిన మాగ్నా వెర్షన్ కల్పిత కథలు ఈసప్పు మోనోగాటారి వెలుగులోకి వచ్చాయి[80] మరియు ఈ కథలపై ఆధారపడి పిల్లల కోసం చైనీస్ టీవీ సీరీస్ కూడా రూపొందించబడింది.[81]
పిల్లలకోసం నాటకీకరించబడిన కల్పిత కథలను కూడా నిర్మిస్తూ వచ్చారు, బ్రిటిష్ నాటకకర్త పీటర్ టెర్సన్ రచించిన ఈసప్ కల్పిత కథలు సంగీత రూపకం దీనికి సరైన ఉదాహరణ, దీన్ని తొలిసారిగా 1983లో నిర్మించారు.[82] మార్క్ డొర్న్ఫోర్డ్-మే ఈ రూపకాన్ని మరొక ప్రామాణిక రచనగా మలిచాడు, 2010లో దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఫుగార్డ్ థియేటర్ వద్ద ఇసాగం పోర్టోబెల్లో కంపెనీ దీన్ని ప్రదర్శించింది.[83] ఈ నాటకం నల్లజాతి బానిస ఈసపు కథను వర్ణిస్తుంది, స్వేచ్ఛను సంపాదించుకోవచ్చని దాన్ని బాధ్యతాయుతంగా ఉంచుకోవాలని ఇది బోధిస్తుంది. తన ప్రయాణక్రమంలో అతడు కలుసుకునే తన ఉపాధ్యాయులు జంతు పాత్రలు. వీరు తాబేలు మరియు చెవులపిల్లి, సింహం మరియు మేక, తోడేలు మరియు కొంగ, రాజు కావాలనుకున్న కప్పలు మరియు మరొ మూడు ఇతర కథలను ఈసపుకు సూచించారు, ఇవి చాలావరకు మరింబాస్, వోకల్, సంఘట్టన వంటి సంగీత వాయిద్యాలతో కథలకు జీవం పోశాయి.[84] మరొక వర్ణణాత్మక ప్రయత్నాన్ని సింగపూర్లో బ్రెయిన్ సేవార్డ్ ఈసప్ అద్భుత కల్పిత కథలు (2009) లో తీసుకువచ్చారు. దీంట్లో విశిష్టమైన సంగీత వాయిద్యాలను చైనీస్ నాటకీయ టెక్నిక్లతో మిళితం చేశారు.[85]
ఈసపు రచించిన కొన్ని కల్పిత కథల జాబితా[మార్చు]
కింది కల్పిత కథలన్నీ వాటికే అంకితమైన విడి విడి కథనాలను కలిగి ఉన్నాయి :
ది యాస్ అండ్ ది పిగ్
ది యాస్ ఇన్ ది లయన్స్ స్కిన్
ది కాట్ అండ్ ది మైస్
ది కాక్ అండ్ ది జ్యూయల్
ది కాక్, ది డాగ్ అండ్ ది ఫాక్స్
|
ది ఫార్మర్ అండ్ ది వైపర్
ది ఫిషర్మెన్ అండ్ ది లిటిల్ ఫిష్
ది ఫాక్స్ అండ్ ది క్రో
ది ఫాక్స్ అండ్ ది గ్రేప్స్
ది ఫాక్స్ అండ్ ది సిక్ లయన్
ది ఫాక్స్ అండ్ ది స్టోర్క్
ది ఫ్రాగ్ అండ్ ది ఆక్స్
ది హాక్ అండ్ ది నైట్ యాంగిల్
ది లయన్ అండ్ ది ఫాక్స్
ది లయన్ అండ్ ది మౌస్
ది లయన్ షేర్
ది నార్త్ విండ్ అండ్ ది సన్
ది ఓక్ అండ్ ది రీడ్
ది టౌన్ మౌస్ అండ్ ది కంట్రీ మౌస్
వీనస్ అండ్ ది క్యాట్
ది వోల్ప్ అండ్ ది క్రేన్
ది యంగ్ మ్యాన్ అండ్ ది స్వాలో
ఈసపుకి తప్పుగా ఆపాదించబడిన కల్పితకథలు[మార్చు]
బెల్లింగ్ ది క్యాట్ (దీన్నిది మైస్ ఇన్ కౌన్సిల్ అని కూడా పిలుస్తారు)
ది బాయ్ అండ్ ది ఫిల్బర్ట్స్
చంటిక్లీర్ అండ్ ది ఫాక్స్
ది డాగ్ ఇన్ ది మాంగర్
ది ఫాక్స్ అండ్ ది క్యాట్
ది గౌర్డ్ అండ్ ది పామ్-ట్రీ
ది లయన్, ది బియర్, అండ్ ది ఫాక్స్
ది మిల్లర్, హిస్ సన్ అండ్ ది డాంకీ
ది స్కార్పియన్ అండ్ ది ఫ్రాగ్
ది షెప్పర్డ్ అండ్ ది లయన్
వీటిని కూడా చూడండి[మార్చు]
ప్రాచీన గ్రీక్ సాహిత్యం
గమనికలు[మార్చు]
↑ 1.0 1.1 D. L. ఆశ్లిమన్, “పరిచయం,” జార్జ్ స్టేడ్ (కన్సల్టింగ్ ఎడిటోరియల్ డైరెక్టర్), ఈసపుస్ ఫేబుల్స్. న్యూయార్క్, న్యూయార్క్: బార్నెస్ & నోబుల్ క్లాసిక్స్, బార్నెస్ & నోబుల్ బుక్స్ ప్రచురణ (2005). న్యూయార్క్, న్యూయార్క్తో ఒడంబడికతో రూపొందించి, ప్రచురించబడింది: ఫైన్ క్రియేటివ్ మీడియా, ఇంక్. మైఖేల్ J. ఫైన్, అధ్యక్షుడు మరియు ప్రచురణ కర్త. చూడండి pp. xiii-xv మరియుxxv-xxvi.
↑ 2.0 2.1 జాన్ F. ప్రీస్ట్ "ది డాగ్ ఇన్ ది మేనేజర్: ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఎ ఫేబుల్," ఇన్ ది క్లాసికల్ జర్నల్ , వాల్యూమ్ 81, నంబర్. 1, (అక్టోబర్–నవంబర్, 1985), pp. 49-58.
↑ బెన్ E. పెర్రీ, "పరిచయం", p. xix, బాబ్రిస్ మరియు పేడ్రస్ లో (1965)
↑ పి.రమేష్, నారాయణ (1 June 2017). ఎర్రని ఆకాశం (ప్రథమ ed.). అనంతపురం: పి.రమేష్ నారాయణ. p. 46. _access-date= requires _url= (help)
↑ D.L. అస్లిమన్, "పరిచయం", p. xxii, in ఈసపుస్ పేబుల్స్ (2003)
↑ యూదు ఎన్సైక్లోపీడియా సైట్లో వీటికి సంబంధించిన తులనాత్మక జాబితా ఉంది
↑ యాక్సెస్ చేయదగిన ఆన్లైన్
↑ ఆర్కైవ్ చేయబడిన ఆన్లైన్
↑ అందుబాటులోని ఆన్లైన్
↑ ది ఫేబుల్స్ ఆఫ్ మేరీ డి ఫ్రాన్స్ మేరీ లో మార్టిన్చే అనువాదం, బర్మింగ్హామ్ AL, 1979; పరిమిత వీక్షణం to p.51 గూగుల్ బుక్స్ వద్ద
↑ గూగుల్ బుక్స్ వద్ద పరిమిత వీక్షణం ఉంది
↑ ప్రెంచ్లో దీనికి సంబంధించిన చర్చ ఉంది ఎపోపీ అనిమేస్, ఫేబుల్, ఫేబిలియు , పారిస్, 1984, pp.423-432; గూగుల్ బుక్స్ వద్ద పరిమిత వీక్షణం
↑ జాన్ C.జాకబ్స్ చేసిన అనువాదం అక్కడ ఉంది: ది ఫేబుల్స్ ఆధ్ ఒడు ఆఫ్ చెరిటన్ , న్యూయార్క్, 1985; గూగుల్ బుక్స్లో పరిమిత వీక్షణం ఉంది
↑ పాఠం ఇక్కడ అందుబాటులో ఉంది
↑ ఆధునీకరించబడిన వెర్షన్ ఇక్కడ అందుబాటులో ఉంది
↑ తర్వాత ఎప్పుడో జరిగిన ప్రచురణ ఇక్కడ అందుబాటులో ఉంది Archive.org
↑ ఉడ్కట్స్ యక్క పలు వెర్షన్లను PBworks.com లో చూడవచ్చు
↑ గూగుల్ బుక్స్లో ఒక అనువాదం అందుబాటులో ఉంది
↑ యూజి మిడ్జునోవ్, "1590 లలో జపాన్కి ఈసపు రాక", ఆన్లైన్ వెర్షన్
↑ లారెన్స్ మార్క్యూ, ఫ్రమ్ ఈసపు టు ఎసోపో టు ఐసోపో: మధ్యయుగ జపాన్లో పేబుల్స్ని స్వీకరించారు (2009); ఈ పేపర్ చిత్తుప్రతి వివరాలు p.277 లో కనిపి్స్తాయి.
↑ టూ పాట్స్ కల్పిత కథ అచ్చు ప్రతి ఆ సైటు లో కనిపిస్తోంది.
↑ టావో చాంగి సిన్, “ఏ క్రిటికల్ స్టడీ ఆఫ్ ఇషి యువన్”, M.Phil థీసిస్, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, 2007 ఆన్లైన్లో లభ్యం
↑ “లూషన్ మరియు జౌ జౌరెన్ అనువదించిన బాల సాహిత్యంపై తులనాత్మక అధ్యయనం" జర్నల్ ఆఫ్ మకావో పొలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్, 2009 ఆన్లైన్లో లభ్యం
↑ అన్ని కల్పిత కథల ఆంగ్ల అనువాదాన్ని ఆన్లైన్ లో చూడవచ్చు
↑ క్రిలోఫ్స్ ఫేబుల్స్ , మూల ఛందస్సులోకి సి. ఫిలింగామ్ కాక్స్వెల్చే అనువదించబడింది, లండన్ 1920; పుస్తకం ఆన్లైన్లో ఆర్కైవ్గా ఉంచబడింది
↑ ది యాంట్ అండ్ ది గ్రాస్హోపర్ మరియు ది ఫాక్స్ అండ్ ది గ్రేప్స్ యొక్క వెర్షన్లు Sadipac.com లో లభ్యమవుతాయి
↑ ఫ్రెంచ్ మూల రచనల పూర్తి పాఠం Archive.org లోని ఈ-బుక్లో అందుబాటులో ఉంటుంది.
↑ వీటి మూలాల గురించిlapurdum.revues.org లో చర్చించబడింది.
↑ ది యాంట్ అండ్ ది గ్రాస్హోపర్ పై అతడి వెర్షన్ Nimausensis.com లో లభ్యమవుతుంది.
↑ ఫ్రెంచ్ అనువాదాలతో కూడిన 1859 ప్యారిక్ ఎడిషన్ గూగుల్ బుక్స్ లో అందుబాటులో ఉంది.
↑ అతడి పది కల్పిత కథల చాప్బుక్, ఫ్యూ డె బ్రాండెస్ (బోనఫైర్, చలాన్స్, 1950) Free.fr మాండలిక సైట్లో అందుబాటులో ఉంది.
↑ బ్రసార్డ్స్ యొక్క లా గ్రోలె ఎట్ లె రెనార్డ్ SHC44.org లో లభ్యమవుతోంది.
↑ వీటిలో రెండింటి అధ్యయనం యూట్యూబ్లో కనబడుతుంది: ది యాంట్ అండ్ గ్రాస్హోపర్ మరియు ది క్రో అండ్ ది ఫాక్స్
↑ అంథాలజీ డె లా లిటరేచర్ వాలోన్నె (ed. మౌరిస్ పైరన్), లీగె, 1979; గూగుల్ బుక్స్లో పరిమిత వీక్షణం గూగుల్ బుక్స్
↑ పాక్షిక వీక్షణం గూగుల్ బుక్స్ లో ఉంది.
|
↑ ది టెక్స్ట్ ఆఫ్ పోర్ Walon.org లో కనబడుతుంది.
↑ పూర్తి పాఠం BNF.fr లో ఉంది
↑ వీటి ఉదాహరణలు మేరీ-క్రిస్టైన్ హాజల్-మాసియక్స్లో కనబడుతుంది: Textes anciens en créole français de la Caraïbe , పారిస్, 2008, pp259-72. గూగుల్ బుక్స్ లో పాక్షిక వీక్షణం.
↑ Archive.org లో pp.50-82 వద్ద అందుబాటులో ఉంటుంది.
↑ ఇవి గూగుల్ బుక్స్ లో లభ్యమవుతాయి.
↑ Fables de La Fontaine traduites en créole seychellois , హాంబర్గ్, 1983; గూగుల్ బుక్స్ లో పరిమిత వీక్షణం; Potomitan.info లో కూడా ఒక ఎంపిక ఉంది.
↑ అతడిఈసపు. కల్పితకథలు (1692) ఆన్లైన్లో లభ్యమవుతాయి.
↑ ఒక జీవితచరిత్ర లాంగ్యూ ఫ్రాంకైజ్ సైట్ లో లభ్యమవుతాయి
↑ యూట్యూబ్లో మూడు కల్పిత కథలు లభ్యమవుతున్నాయి
↑ అతడి జీవిత చరిత్ర రచన
↑ జాబితానుmythfolklore.net లో చూడండి.
↑ పేరాగ్రాఫ్ 156
↑ దీని మరియు ఫాయెర్నో యొక్క మూల లాటిన్ రచన 1753 లండన్ రీప్రింట్ ఆన్లైన్ లో లభ్యమవుతుంది
↑ జాన్ మెట్జ్, లా ఫాంటైన్ కల్పిత కథలు, 18 వ శతాబ్ది అమర్పులపై సంక్లిష్ట ఎడిషన్ , న్యూ యార్క్ 1986, pp.3-10; గూగుల్ బుక్స్ లో లభ్యమవుతాయి.
↑ 1835 ఎడిషన్ గూగుల్ బుక్స్ లో లభ్యమవుతాయి.
↑ ఇక్కడ 5వ ఎడిషన్ గురించిన వర్ణన ఉంది, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ బొడ్లియన్ లైబ్రరీలో డౌస్ కలెక్షన్లో, ఆన్లైన్ లో అందుబాటులో ఉంది.
↑ పరిచయాన్ని చూడండి "కల్పితకథపై ఒక వ్యాసం"p.lxx
↑ దీని 1820 ఎడిషన్ గూగుల్ బుక్స్ లో లభ్యమవుతోంది.
↑ గూగుల్ బుక్స్
↑ ముందుమాటను పుట 4 లో చూడండి
↑ విక్టోరియా & ఆల్బర్ట్ మ్యూజియం అనేక ఉదాహరణలను కలిగి ఉంది
↑ పలు ఉదాహరణలను creighton.edu లో చూడండి.
↑ హోనోర్ ఛాంపియన్, Répertoire Chronologique des Spectacles à Paris, 1680-1715 , (2002); YouTube[లో లభ్యమవుతుంది
↑ పాఠం Google Books లో లభ్యమవుతుంది
↑ నాటకం ఆన్లైన్లో ఆర్కైవ్లో ఉంచబడింది
↑ 24-నిమిషాల అంశం యూట్యూబ్ లో మూడు భాగాలుగా విభజించబడింది
↑ నాటక రచనలు మరియు వాటి స్టేజ్ వర్క్లు: పీటర్ టెర్సన్
↑ ఒక సంక్షిప్త భాగం యూట్యూబ్ లో ఉంది
↑ http://www.youtube.co/watch?v=8W9yIK36iU0 ఒక సంక్షిప్త భాగం యూట్యూబ్లో లభ్యమవుతోంది
ఆంథోనీ, మవ్విస్, 2006. "ది లెజెండరీ లైఫ్ అండ్ ఫేబుల్స్ ఆఫ్ ఈసపు". టొరొంటో: మాయంట్ ప్రెస్.
టెంపుల్, ఒలీవియా; టెంపుల్, రాబర్ట్ (అనువాదకులు), 1998. ఈసపు, ది కంప్లీట్ ఫేబుల్స్, న్యూయార్క్: పెంగ్విన్ క్లాసిక్స్. ISBN 0-14-044649-4
పెర్రీ, బెన్ E. (సంపాదకుడు), 1965. బాబ్రియస్ అండ్ ఫేడ్రస్, (లోయబ్ క్లాసికల్ లైబ్రరీ) కేంబ్రిడ్జ్: హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 1965. బేబ్రియస్చే 143 గ్రీక్ పద్యరూప కల్పిత కథల, ఫేడ్రస్చే 126 లాటిన్ పద్యరూప కల్పిత కథల ఆంగ్ల అనువాదాలు, ఫేడ్రస్లో భాగం కాని 128 లాటిన్ కల్పిత కథలు (కొన్ని మధ్యయుగాల విషయాలతో సహా) కలిసి మొత్త 725 కల్పిత కథలుగా ఉంటున్నాయి
హ్యాండ్ఫోర్డ్, S. A., 1954. పేబుల్స్ ఆఫ్ ఈసపు . న్యూయార్క్: పెంగ్విన్.
రెవరెండ్. థామస్ జేమ్స్ M.A., (Ill. జాన్ టెన్నియల్), ఈసపుస్ ఫేబుల్స్: ఎ న్యూ వెర్షన్, ఒరిజనల్ సోర్స్ నుంచి తీయబడినది, 1848. జాన్ ముర్రే. (అనేక చిత్రాలతో ఉంది)
బెంట్లీ, రిచ్చర్డ, 1697. డిసర్టేషన్ అపాన్ ది ఎపిస్టల్స్ ఆఫ్ ఫాలారిస్... అండ్ ది ఫేబుల్స్ ఆఫ్ ఈసపు . లండన్.
కాక్స్టన్, విలియం, 1484. ది హిస్టరీ అండ్ ఫేబుల్స్ ఆఫ్ ఈసపు, వెబ్మినిస్టర్. ఆధునిక పునర్ముద్రణ రాబర్ట్ టి. లెనాఘన్ (హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్: కేంబ్రిడ్జ్, 1967).
మరింత చదవండి[మార్చు]
టెంపుల్, రాబర్ట్, ఫేబుల్స్, రిడిల్స్, అండ్ మిస్టరీస్ ఆఫ్ డెల్ఫి, ప్రొసీడింగ్స్ ఆఫ్ ఫోర్త్ ఫిలసాఫికల్ మీటింగ్ ఆన్ కాంటెంపరరీ ప్రాబ్లమ్స్, నం. 4, 1999 (ఏథెన్స్, గ్రీస్) గ్రీక్, ఇంగ్లీష్ భాషల్లో.
బాహ్య లింకులు[మార్చు]
English Wikisource లో ఈ వ్యాస విషయానికి సంబంధించిన మూల పాఠ్యం ఉంది. కింది లింకు చూడండి:
ఏసోపికా: దాదాపు 600 ఇంగ్లీష్ కల్పితకథలు, మరియు కాక్స్టన్స్ ఈసపు, లాటిన్ మరియు గ్రీక్ పాఠాంతరాలు, విషయ సూచిక, మరియు సైట్ శోధన.
చిల్డ్రన్స్ లైబ్రరీ, ఈసపుకి చెందిన పలు సచిత్ర ఇంగ్లీష్ ఎడిషన్లకు సంబంధించిన అనేక పునర్ముద్రణలతో కూడిన సైట్
కాక్స్టన్స్ ఫేమస్ ఎపిలోగ్ టు ది ఫేబుల్స్, తేదీ మార్చ్ 26, 1484
"https://te.wikipedia.org/w/index.php?title=ఈసప్_కథలు&oldid=2432484" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
ప్రాచీన గ్రీకు రచనలు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
|
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 14 ఆగస్టు 2018న 10:11కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
క్రతువు - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బ్రహ్మ (తండ్రి)
క్రతువు (సంస్కృతం: क्रतु) (సంస్కృతంలో "బలం" ) రెండు వేర్వేరు యుగాలలో కనిపించిన ఋషి. స్వాయంభువ మన్వంతరంలో, క్రతువు ఒక ప్రజాపతి మరియు బ్రహ్మ దేవుడుకు చాలా ప్రియమైన కుమారుడు. క్రతువుకు కూడా పుణ్య మరియు సత్యవతి అను ఇద్దరు (2) సోదరీమణులు ఉన్నారు.
7 బయటి లింకులు
సప్త ఋషులు[మార్చు]
ఇతను ఏడుగురు గొప్ప ఋషులలో ఒకరిగా పరిగణించబడ్డాడు మరియు ఈ సప్త ఋషులు బ్రహ్మ యొక్క మనస్సు నుండి ఉద్భవించినారని హిందువులు నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం, క్రతువు తన తండ్రి బ్రహ్మ ఎడమ కన్ను నుండి జన్మించాడని నమ్ముతారు. ఇతను సన్నతిని పెళ్లి చేసుకున్నాడు మరియు ఈ జంటకు వాలఖిల్యులు అని పిలవబడే అరవై వేల మంది పిల్లలు కలిగి ఉన్నారు, వారు బొటనవేలు యొక్క పరిమాణం మరియు నదుల ఒడ్డున నివసిస్తారు. ఒకసారి దేవతల రాజు అయిన ఇంద్రుడు వీరిని అవమానించాడు. దానితో వాలఖిల్యులు వారి తపస్సు యొక్క శక్తి ద్వారా, వారు శివుడిని ఆనందింప చేయగలిగారు. శివుడు నుండి పొందిన వరం వలన వారు ఇంద్రుడు నుండి అమృతము భాండం బయటకు తీసే పక్షిని తయారు చేయగలరు. [1]
పశుపతి[మార్చు]
దేవతలు అందరూ శివుడు దగ్గరకుకి వెళ్లారు మరియు అతని దయ కొరకు ప్రార్థించారు. శివుడు వారిని జంతువులవలె ఆయనకు కొంతకాలం వరకు సేవ చేయవలెనని, అప్పుడు మాత్రమే వారు వారి అసలు స్థితిని తిరిగి పొందుతారు అని శలవిచ్చాడు. అందరు దేవతలు దీనికి అంగీకరించారు. శివుడు వివిధ దేవతల పళ్ళు, కళ్ళు మరియు వృషణాలను పునరుద్ధరించాడు. తన మెడ మీద ఒక మేక తలపై ఉంచడం ద్వారా దక్షుడు కూడా పునరుద్ధరించబడ్డాడు.
క్రతువు తన వృషణాలు పునరుద్ధరించబడిన తరువాత, దక్షుడు కుమార్తె అయిన సన్నతి (సంతతి) ను వివాహం చేసుకున్నాడు.
వివాహం[మార్చు]
సంతానం[మార్చు]
ఇతనికి 60,000 మంది పిల్లలు ఉన్నారని చెప్పబడింది. వారికి "వాలఖిల్యులు" గా పేరు పెట్టారు. వారు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరు. వీరు పవిత్రమైన మనసుతో మరియు పవిత్రమైనవారుగా ఉందురు. అందరూ బ్రహ్మచారులు మరియు వేదాలను అభ్యసించిన విద్యార్ధులు. (సూచనలు: మైత్రేయ సంహిత 4-2-12 మరియు బ్రహ్మాండ పురాణం)
మరుజన్మ[మార్చు]
శివుడు యొక్క వరం కారణంగా క్రతువు ఋషి మళ్లీ వైవస్వత మన్వంతరంలో జన్మించాడు. ఈ మన్వంతరంలో ఇతనికి కుటుంబం లేదు. క్రతువు బ్రహ్మ దేవుడు యొక్క చేతి నుండి జన్మించినట్లు తెలుస్తుంది, అలాగే ఇతర ఋషులు బ్రహ్మ శరీరం యొక్క ఇతర భాగాల నుండి జన్మించినట్లు వర్ణించబడింది. (రిఫరెన్స్-భగవద్గీత).
క్రతువుకు కుటుంబం మరియు పిల్లలు లేనందున, తను అగస్త్యుడు కుమారుడైన ఇద్వావను స్వీకరించాడు.
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
(1) స్వాయంభువ మన్వంతరము
(2) స్వారోచిష మన్వంతరము
(3) ఉత్తమ మన్వంతరము
(4) తామస మన్వంతరము
(5) రైవత మన్వంతరము
(6) చాక్షుష మన్వంతరము
వర్గం:హిందూ ఋషులు •పురాణాలు
"https://te.wikipedia.org/w/index.php?title=క్రతువు&oldid=2182220" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను చేర్చండి
ఈ పేజీలో చివరి మార్పు 25 ఆగస్టు 2017న 04:55కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.