page_content
stringlengths
11
4.1k
కారు నడుపుతూ "పేస్ బుక్ " గురించి ఆలోచించినందుకు "పేస్ "అంతా పచ్చడి అయిoదట ! "పిచ్చి ,పిచ్చి, పిచ్చి రక రకాల పిచ్చి ! ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి !" . ఇది ఏ సినిమాలో పాటో గుర్తు లేదు కాని , పాడింది మాత్రం భానుమతి గారు అని మాత్రం గుర్తు!. ఇది అసలు సిసలైన జీవన సత్యమ్. ఒకరి కి ఉన్న పిచ్చి గురించి మరొకరికి సదభిప్రాయం ఉండదు కాని , ప్రతి వారిలోనూ ఏదో రకం పిచ్చి ఉండే ఉంటుంది . ఇందులో సదరు పిచ్చి వలన వ్యక్తికీ గాని , కుటుంబానికి గాని , సమాజానికి కాని లాభం ఉంటె అది ఒక గొప్ప ప్రవర్తన గా గుర్తించబడుతుంది . లేకుంటే అది పిచ్చిగానే మిగిలి పోతుంది . ఉదాహరణకు డబ్బు సంపాదన పిచ్చి వలన లాభం ఉంటుంది కాబట్టి , అవినీతితో డబ్బు సంపాదించినా అది గ్రేటే . సమాజానికి మేలు చేసే రచనలు , కవితలు రాసే వారు ఎంత గొప్పగా ఆలోచనలు కలిగి ఉన్నా , వారి రచనలుకు పైసా ఆదాయం రానప్పుడు వారివి పిచ్చి రాతలే అవుతాయి . సో ఇందులో ఆర్దిక ఉపయోగిత వాదం ఇమిడి ఉంది . సరే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే , ఈ మద్య సంప్రాదాయక పిచ్చి లకు బిన్నంగా మరొక కొత్త పిచ్చి అలవాటు అయింది . అదే "పేస్ బుక్ " పిచ్చి . "ఆడవాళ్ళ నోటిలో … చిన్న వాళ్ళు , పెద్ద వాళ్ళు అనే బేద బావం లేకుండా , అందరి మనో వికారాలను సంతృప్తి పరస్తుంది , సామాజిక సైట్ "పేస్ బుక్" . అందులో ఎవరైనా సరే తమ గురించి అబ్బద్దపు సమాచారంతో ఖాతా ఓపెన్ చేసి , తమ మనసులో ఉన్న వికారాలు అన్ని ప్రదర్సించ వచ్చు. అది నిజమే అని నమ్మి కొంత మంది బకరాలు అయి చివరకు బలి పశువులు అయిన ఉదంతాలు ఎన్నో !. అదిగో అలాoటి ప్రేమ వికారం పుష్కలంగా ఉన్న స్త్రీయే జబల్ పూర్ కి చెందిన 45 సంవత్సరాల జ్యోతి కరోనా . ఆమె కు 21 సంవత్సరాల వయసు గల కూతురుతో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు . భర్త ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో క్లర్క్ గా పని చేస్తున్నాడు . ఆమెకు 45 యేండ్ల వయసు వచ్చినా ఇంకా పిల్ల బుద్దులు పోనట్లుంది . అందుకే… పూర్వకాలం లో రాక్ష జాతి ఒకటి ఉండెది అని మన పురాణాలు చెపుతుంటే , అవి పుక్కిటి పురాణాలు అని ఎద్దేవా చేసే వారు ఉన్నారు. అటువంటి వారికి ఆ రాక్షస జాతి వారసులు " మేమున్నాం ,ఇది నిజం" అని తమ చేష్టల ద్వారా రుజువు చేస్తున్న ISIS సంస్త సబ్యులను చూసి తెల్లముఖాలు వేయాల్సిందే! యుద్దాలలో పట్టుబడిన స్త్రీలను సెక్స్ బానిసలుగా అమ్మి సొమ్ము చేసుకోవడం, యుద్దాలలో గాయపడిన సహచరులకు మందులు ఇచ్చి నయం చేసే బదులు, వ… "పెట్టు -పట్టు -కొట్టు " అనే ఫేస్ బుక్ వ్యాపారం లో లక్షలు సంపాదించిన వరంగల్ మాయలేడి !!? మోసాలు చేసి పెండ్లిళ్ళు చేసుకోవడం కొంతమంది మగవాళ్ళ పేటెంట్ రైట్ ఏమీ కాదు. అవకాశం చిక్కితే అతివలు అంతకంటె ఘనులే అని నిరూపించే ఎన్నో ఉదంతాలు ప్రస్తుత సమాజం లో కంటున్నాం . వింటున్నాం. అలాంటి మాయలేడి కోవలోకే వస్తుంది వరంగల్ కి చెందిన ఈ మాయలేడి కేసు. కాకపోతే ఇలాంటి మాయలాడి వలలో పడే మగవాళ్ళు ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి విచారణ చేయకుండా ఎలా ఆమె ఉచ్చులో చిక్కుకున్నారో అర్దం కావటం లేదు. వివరాలులోకి వెలితే , వరంగల్ కి చెందిన ఆమె బ్రతకడానికి ఏ వ్యాపారం అయితే బెస్ట్ అని ఆలోచించగా , ఆలోచించగా ఆమెకొక బ్రహ్మాండ మైన ఆలోచన వచ్చిందంట. ఇంతవరకు ఆడపిల్లలను పెండ్లిళ్ళ పేరుతో మోసం చేస్తూ సమాజం లో దర్జాగా బ్రతుకుతున్న కొంత మంది నిత్యపెండ్లి కొడుకులు ఆమెకు స్పూర్తిగా నిలిచారు. మోసపు పెండ్లిళ్ళు చేసుకోవడం లో మగాళ్ళు పేటెంట్ రైట్ కలిగిఉండం ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. అన్ని రంగాల్లో పురుషులతో పాటు స్త్రీలు సమానమే అని రుజువు చేసుకుంటున్న ఆధునిక సమాజం లో "మోసపు పెండ్లిళ్ళు" విష యం లో మాత్రం స్త్రీలు తమ ప్రతిభను నిరూపించుకుంటె తప్పేమిటి ? అనుకున్నట్లుంది , వ… తాకట్టు పెట్టిన "తాడు" ను విడిపించి కాపురం కాపాడమంటే, బావను చంపి అక్క "తాడు"నే తెంచిన తమ్ముడు! ఖమ్మం జిల్లా లో కామే పల్లి మండలంలో ,పందితాపురానికి చెందిన అంబడిపూడి వెంకటేశ్వర్లు (43), ఉమ బార్యాభర్తలు. ఇద్దరూ మంచిగానే కాపురం చేసుకుంటున్నారు అట. అయితే ఉమకు ఏడాది క్రితం డెంగీ జ్వరం వస్తే ఆమె తల్లితండ్రులు వైద్యం చేయించారట. వారి దగ్గర వైద్యాని… పై చిత్రంలో ఉన్న పేపర్ సారాంశం చుస్తే మీకు విషయం అర్దమై పోయి ఉంటుంది . వివాహం అయిన స్త్రీలు తాళి దరించడమన్నది పూర్తిగా హిందూ మత పరమైన విషయం . దీనికి రాజకీయ పార్టీలతో కాని, ప్రభుత్వ పరమైన అంశాలతో కాని సంబందం లేదు . ప్రభుత్వాలు ఎక్కడా త… కట్టుకున్నోడిని వదిలేసి వస్తే , ప్రేమ వివాహం చేసుకుంటాను అంటున్న "వీర ప్రేమికుడు"
ప్రేమించి పెండ్లి చేసుకోవడం మన సమాజంలో కొత్తా కాదు , తప్పు అంతకంటే కాదు . కాని పెండ్లి కాని వారిని మాత్రమె పరస్పర అంగీకారంతో ప్రేమించనూ వచ్చు , పెండ్లాడనూ వచ్చు . మరి ఒక వివాహితురాలిని పైగా ఒకప్పటి తన సహద్యాయినిని, ఇంకా ప్రేమిస్తున్నాను అని వెంటబడడమే కాక , చివరకు మీ ఆయన్ని వదిలేసి వస్తే , మరో పెండ్లి చేసుకుని ప్రేమ రుచి చూపిస్తాను అంటే ఆ ప్రేమికుడి ప్రవర్తన క్షమార్హం అవుతుందా ? ఖచ్చితంగా కాదు . అందుకే కటకటాల వెనక్కి వెళ్ళే పరిస్తితి అతనికి కలిగింది . వివరాలు లోకి వెళితే , అతని పేరు కలన్శికో అట . ఇదేదో రష్యన్ పెరులాగుంది అంటే అతడి కుటుంబం సామ్యవాద బావజాల ఆకర్షితమై ఉండాలి . సరే ! మన కలన్శికో గారిలో ఒక తీవ్ర వాదం ఉంది .కాకపొతే అది నక్సలిజం లాంటిది కాదు , లవిజం కు సంబందించింది . అతను తను ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్ట్రాడట . కాకపొతే అది వన్ సైడ్ లవ్ కాబట్టి అ అమ్మాయి మాత్రం ఇంజనీరింగ్ పూర్తీ అయ్యాక , తను ఇంట్లో వారు చూసిన సంబందం చేసుకుని తన మానాన తానూ కాపురం చేసుకుంటుంది . వివాహం చేసుకునే ముందు వదువు గురించి వరుడు , వరుడు గురించి వధువు అన్ని రకాలుగా విచారణ చేసుకుని , తమకు అనుకూలమైన సంబంధం అని బావించాకే వివాహానికి O.K. అంటారు. వివాహ పూర్వ విచారణలో వదూవరుల కుటుంబ నేపథ్యం, ఆర్దికపరిస్తితితో తో పాటు వారి విద్యార్హతలు కూడా పరిశీలనలోకి తీసుకుంటారు. ముక్యంగా ప్రొపెషనల్ కోర్స్ లు చదివిన వారు తమకు తమకు ఫలాని ప్రొపెషనల్ కోర్స్ లు చదివిన అమ్మాయి లేక అబ్బాయి కావాలని మ్యారేజ్ బ్రోకర్లకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి వారికి సంబంధాలు కుదిర్చేటప్పుడు మధ్యవర్తులు తగిన ఎంక్వయిరీ లు చేసి వదువు లేక వరుడి విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు నిర్దారించుకున్నాకే , అట్టి సంబంధాన్ని తమ పార్టీలకు రిఫర్ చేయాలి. ఇట్టి కేసులలో అవసరమైతే విద్యార్హతలు కు సంబందించిన సర్టిఫికెట్ లు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అలా పరిశీలన చేయనందువలన ఒక వ్యక్తి పెండ్లి అయిన 2 నెలలకే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ,అతనికి కొరివి పెట్టె మగదిక్కు లేక చివరకు కన్న తల్లే కొరివి పెట్టాల్సిన దుస్థితి. ఖమ్మం జిల్లా , వైరా గ్రామానికి చెందిన యువకుడి విషాదాంత ఆత్మహత్య… సాక్షాతూ తెలంగాణా తిరుపతి అని పేరుగాంచిన యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ సన్నిధిలో , E.E , DEE గా A.EE లు గా ఉన్నత పదవులలో ఉన్న వారు ఆ పదవుల్లోకి రావడానికి ఎలాంటి అక్రమ మార్గం అవలంబించారో తెలుసుకుంటేనే ఎవరికైనా విస్మయం కలుగక… "అమ్మా బాబుల "అరేంజ్డ్ మారేజ్ " కాదన్నందుకు ," మై చాయిస్ " అని ప్రియుడితో లేచి పోయినందుకు , నా బ్రతుకు జైలు పాలే "అంటున్న "లేడి బంది పోటు " !!! పై పొటో లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు సందీప్ కౌర్ . వయస్సు 24 సంవత్సరాలు . మనిషి మంచిదేనట . గుణమే, ఆధునికత సావాసం చేసి చెడి పోయింది . నర్స్ గా తర్ఫీదు పొందిన ఈ అమ్మాయి సాంప్రాదాయ కుటుంభం నకు చెందినది . తల్లితండ్రులు ఒక మంచి సంబందం చూసి పెండ్లి చేసుకోమ్మా అని అంటే , " ఠాట్ ! మీరు తెచ్చిన సంబందం చేసుకోవడానికి నేనేమైనా సాంప్రదాయక ఆడపిల్లనా , ఆధునికత తెలిసిన "మై చాయిస్ " పిల్లను అని తను ప్రేమించిన వాడితో ఒక ఫైన్ నైట్ ప్లైట్ ఎక్కి అమెరికాలో ని కాలిపోర్నియాకు జంప్ అయింది . ఆమె కోసం కొన్నాళ్ళు ఏడ్చి ,ఏడ్చి ఇక ఏడ్చే ఓపిక లేక మిన్నకుండి పోయారు ఆమె తల్లి తండ్రులు . ఇక కాలిపోర్నియా వెళ్ళిన కౌర్ ప్రేమికులు , అక్కడ అక్కడ తిరిగి చేతిలో ఉన్నది కాస్త ఖర్చు చేసుకున్నారు . ఇక అమ్మాయి దగ్గర ఏమి లేకపోయే సరికి , ప్రియుడికి ఆమె మీద మొహం మొత్తినట్ట్లుంది , ముఖం చాటేశాడు . ఇక, వారిని ఆశ్రయించి , విరిని ఆశ్రయించి కౌర్ సకల వ్యసనాలకు బానిస అయిందట . చేతిలో చిల్లిగవ్వ లేక పోయే సరికి , చివరకు దొంగ తనాలకు తెగించింది . ఏకంగా బ్యాంక్ లలో జొరపడి , అక్కడున్న వారిని తానొక మానవ బాంబు…
అడ దానికి అయినా , మగాడి కైనా స్వీయ నియంత్రణలు లేకపొతే , ఎంత నీచమైన పనికి అయినా పాల్పడతారని అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ఉతా లో జరిగిన సంఘటణ తెలియ చేస్తుంది. అమెరికా రాష్ట్రాల రాజ్యాంగాలు అన్ని రంగాల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇచ్చాయి కాబట్టి , నేరాల విశయం లో కూడా సమ న్యాయం పాటించి పురుషులతో పాటు స్త్రీలను కటినంగా శిక్షించడానికి వెనుకాడడం లేదని , ఒక లేడి టిచర్ కేసులో విదించిన శిక్ష తెలియ చేస్తుంది. మన దేశం లో అయితే మైనర్ బాలికను పాడు చేసిన మృగాళ్ళకు 7 నుంచి పది ఏండ్లు జైలు శిక్షలు విదించే అవకాశముంది. కాని అదే మైనర్ బాలుడిని ప్రలోబపరచి వాడితో గడిపే స్త్రీకి మాత్రం ఏ శిక్షా ఉండదు. పైపెచ్చు నాకు తెలిసీ తమిళనాడులో ఒక పదిహేనేళ్ళ విద్యార్దిని , ఆ పిల్లాడు చదివే స్కూల్లోని పంతుల్లమ్మ ప్రేమ పాటలు నేర్పి లేవదీసుకు వెళ్లి పెండ్లి చేసుకుంటే "ప్రేమకు వయసు తో పనేముంది ? అది వారిష్టం అని ఆవిడ వెనుకాల ఉన్న ఆస్తికి ఆశపడి , 30 యేండ్ల టిచర్ కు 15 ఏండ్ల విద్యార్ది కి ఇచ్చి పెండ్లి చేసిన పెద్దలు ఉన్న సమాజం మనది . అదే ఆస్త్రేలియాలో ఇలాంటి పని చేసిన లేడి టిచర… సాదారణంగా కొన్ని ఏక్సిడెంట్ కేస్ లలో కాళ్ళు ఎముకలు దెబ్బ తిన్నప్పుడు , దెబ్బ తిన్న కాలు పొట్టిగా అంటె ఒకటి రెండు అంగుళాలు కురచ అయ్యే అవకాశం ఉంది. అటువంటి… భారత దేశం లో యావత్ జాతి తలదించు కునేలా జరిగిన అమానవీయ సంఘటన "నిర్భయ" ఉదంతం . అబలను ఒక్క దానిని పరమ పాశవికంగా హింసించి, హింసించి మరి అత్యాచారం చేయడమే కాకుండా , అత్యంత కిరాతకంగా నడుస్తున్న బస్సులోనుంఛి ఆమెను ఆమె బాయి ప్రెండ్ ను క్రిందకు నెట్టివేశారు మ్రుగాళ్ళు కొందరు . ఆమె అత్యాచారం వలన అయిన గాయం కంటే , శరీరానికి అయిన గాయాలు ఎక్కువ అవటం వలన ఆమె మరణించింది . అలా మ్రుగాళ్ళు ఆమె మిద అత్యంత పాశవికంగా దాడి చేయటానికి ఆమెకు, వారికి మద్య పాత పగలు ఏమి లేవు . మరి ఎందుకలా చేసారు అంటే కేవలం అ సమయంలో లౌక్యం తెలియని అ అమ్మాయి వారిని పరుషమైన మాటల తో రెచ్చగోట్టడం వలననే అని తెలుస్తుంది . అ విషయం గురించి కొంత మంది పెద్దవాళ్ళు వ్యాక్యానిస్తూ , అ విపత్కర సమయంలో కొంత బ్రతిమాలె విదానం ప్రదర్శిస్తే , ఆ అమ్మాయికి అంత ముప్పు ఏర్పడి ఉండేది కాదు అని అంటే , దానిని అబ్యుదయ వాదులు ఖండించారు . కాని అదే తరహ అత్యాచారం ఆ తర్వాత ముంబాయి లేడీ జర్నలిస్ట్ కేసులో ఎదురైతే , ఆ అమ్మాయి ఎంతో సంయమనం తో వ్యవహరించి , తనకు ఎక్కువ హాని జరుగకుండా చూసుకుని , ఆ తర్వాత ఆ మ్రుగాళ్ళను న్… సీరియల్స్ నటించడం వేరు. బయట నిజ జీవితం లో జీవించడం వేరు. సినిమాలలో రాముడు లాంటి ఆదర్శ మూర్తి పాత్ర దరించిన నటుడు అమ్మాయిల కు మత్తు మందు ఇచ్చి బ్లూ ఫిలిం లు తీసిన కేసులో పట్టుబడి , పోలిసుల చేతిలో ఒళ్ళు హూనం చేయించుకున్న హీరో చరిత్ర మనకు విదితమే . అలాగే ఆదర్శ హీరోయిన… నల్ల గొండ అరుణ కేసులో ఆమె ప్రియుడు సైదులును నేరం జరిగిన 24 గంటలలో నే పోలిసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిస్తే కోర్టు అతన్ని రిమాండ్ కి పంపింది. ఒక వేళ పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపితే , ఆరునెలలోపే విచారణ పూర్తీ చేసి అతనికి గరిష్టంగా శిక్ష విదించవచ్చు. రోజు నల్ల గొండలో రాజకీయ పార్టిలు, మహిళా సంఘాలు, విద్యార్ది సంఘాలు చేస్తున్న బంద్ వలన ఆ మాత్రం పలితం దక్కవచ్చు. కొంతమంది డిమాండ్ చేస్తున్నట్లు అర… లండన్ లోని UNKNOWN T V వారు తమ స్తింగ్ ఆపరేషన్ లో బాగంగా హసన్ గారి మీద నిఘా పెట్టారు అట. గార్డియన్ లాంటి ప్రెశ్త్జియస్ పత్రికకు కాలమిస్ట్ గా ఉన్న 65 యేండ్ల హసన్ గారికి , కన్నెపిల్లతో రొమాన్స్ చేయాలని బుద్ది పుట్టిందట. అందుకు అయన ఎలాగో తంటాలు పడి ఒక 14 యేండ్ల యంగ్ ఏజ్ అమ్మాయిని ఎంగేజ్ చేసుకున్నారు అట. మరి ఆ అమ్మాయి ఉండెదేమో డేప్ట్ పోర్డ్ అనే ప్రాంతం. నడవడానికి కూడా ఇబ్బంది పడె హసన్ గారు ఉందేది చెల్సేయ అనే ప్రాంతం. ట్రైన్ లో వెళ్ళాలంటే గంట పడుతుంది అట. అయినా సరే ఎలాగో ఓపిక చ…
patient - విక్షనరీ విశేషణం, ఓర్పుగల, సహనముగల, తాళే, సహించే. నామవాచకం, s, రోగి. "https://te.wiktionary.org/w/index.php?title=patient&oldid=939976" నుండి వెలికితీశారు Drame Archives - ఉచిత సినిమాలు డౌన్లోడ్ ఎలా ఆన్లైన్ HD వీడియో నాణ్యత Bienvenue à Suburbicon Télécharger Film Complet DVDRip VF  విడుదల తేదీ : 6… ఇంకా చదవండి Madame télécharger complet french  విడుదల తేదీ : 22 నవంబర్ 2017   ఆఫ్ :… ఇంకా చదవండి A BEAUTIFUL DAY télécharger complet francais  విడుదల తేదీ : 8 నవంబర్ 2017 … ఇంకా చదవండి పాట SONG Telecharger 2017 పూర్తి Movie తేదీ : 12 జూలై 2017 ఆఫ్ :… ఇంకా చదవండి DUNKIRK స్ట్రీమింగ్ HD మూవీ డౌన్లోడ్ పూర్తి సినిమా ట్రైలర్ విడుదల తేదీ : 19 జూలై 2017… ఇంకా చదవండి You are here: Home » CVSO INSPECTS COTTAGES_ గదుల కోసం దళారులను ఆశయ్రించకండి : సివిఎస్వో శ్రీ ఎ. రవికృష్ణ కాటేజీల్లో ఆకస్మిక తనిఖీలు తిరుపతి, 2017 జూలై 16: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు గదుల కోసం దళారులను ఆశ్రయించవద్దని, టోకెన్‌ జారీ కౌంటర్ల ద్వారా నమోదు చేసుకుని గదులు పొందాలని టిటిడి సివిఎస్వో శ్రీ ఎ. రవికృష్ణ కోరారు. తిరుమలలోని శంకుమిట్ట, పాంచజన్యం, సప్తగిరి, ఏఎంసి, సూరాపురంతోట కాటేజీలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విఎస్‌ఓ శ్రీమతి విమలకుమారి, ఎవిఎస్వో శ్రీ శ్రీనాథ్‌రెడ్డి బృందం, ఇతర విజిలెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు. rival - విక్షనరీ నామవాచకం, s, పోటిగా వుండేవాడు, పోటి చేసేవాడు. విశేషణం, పోటిగా వుండే, పోటియైన. క్రియ, విశేషణం, పోటి చేసుట, సరితూగుట, సరిపోరుట. "https://te.wiktionary.org/w/index.php?title=rival&oldid=942908" నుండి వెలికితీశారు డౌన్లోడ్ SHAREit 3.5.48_ww – Android – Vessoft ShareIt – ఫైళ్లు సత్వర భాగస్వామ్యం కోసం ఒక అనుకూలమైన సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ Wi-Fi సదుపాయం పాయింట్ సృష్టిస్తుంది మరియు వివిధ పరిమాణాల ఫైళ్లు మార్పిడి సహాయపడుతుంది ఇది కనెక్ట్ పరికరాలు, యొక్క జాబితాను ప్రదర్శించును. ShareIt ఒక కంప్యూటర్ మరియు ఏకకాలంలో పలు పరికరాలు డేటా బదిలీ మద్దతు. సాఫ్ట్వేర్ కూడా ఒక పరికరం నుండి మరొక డేటా బదిలీ అనుమతిస్తుంది ఒక ఫంక్షన్ కలిగి. ShareIt ఒక స్పష్టమైన మరియు ఉపయోగించడానికి సులభమైన ఇంటర్ఫేస్ కలిగి ఉంది. ఫాస్ట్ డేటా మార్పిడి మరొక పరికరం బదిలీ డేటా ఫంక్షన్ సాధారణ మరియు ఉపయోగించడానికి సులభమైన ఇంటర్ఫేస్ క్రమము - విక్షనరీ సారిది(వరుస) "https://te.wiktionary.org/w/index.php?title=క్రమము&oldid=953371" నుండి వెలికితీశారు వీక్షకులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు · Telanganaheadlines.in heresy - విక్షనరీ నామవాచకం, s, A false or vain creed తంత్రము, పిచ్చిమతము అవాంతరమైనమతము, మతభ్రష్టత. "https://te.wiktionary.org/w/index.php?title=heresy&oldid=933917" నుండి వెలికితీశారు తెలుగు విజన్: మహేష్ బాబు ఆధిపత్యానికి సవాల్! మహేష్ బాబు ఆధిపత్యానికి సవాల్! సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ ఎప్పుడొచ్చామన్నది కాదు పాయింట్...ఎన్ని హిట్లు కొట్టామన్నదే ముఖ్యం. ఏ హీరో హిట్ల మీద హిట్లు కొడుతూ ముందుంటాడో అతడిదే పై చేయి. అలా అని ఎప్పుడూ ఒకే హీరో ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పలేం. పోకరిరి తర్వాత చాలా ప్లాపులు ఎదుర్కొన్న మహేష్ బాబు దూకుడు, బిజినెస్ మేన్ సంచలన విజయంతో మళ్లీ టాప్ పొజిషన్ కు వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్లో మహేష్ బాబు హవా కొనసాగుతుందనే చెప్పాలి. తాజాగా మహేష్ బాబు ఆధి పత్యానికి సవాల్ విసురుతూ వస్తున్నారు ముగ్గురు హీరోలు. వారిలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే, మరొకరు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, ఇంకొకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ. పవర్ స్టార్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదల కాబొతోంది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తన ‘దమ్ము’ ఏమిటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. మగధీర సినిమాతో వచ్చిన స్టార్ ఇమేజ్ నిలబెట్టు కోవడానికి ట్రై చేస్తున్న రామ్ చరణ్ తేజ్ ఈ సారి బాక్సాఫీసును ‘రచ్చ’ చేస్తానంటున్నాడు. మరి ఈ ముగ్గురు హీరోల్లో మహేష్ బాబు స్పీడుకు సవాల్ విసిరి నిలబడేది ఎవరో మరికొన్ని రోజుల్లో తేల నుంది.
పాత్రికేయుల‌పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు – UpdateAP పాత్రికేయుల‌పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు పాత్రికేయులకు అక్షరం విలువ తెలియదంటూ కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో హెగ్డే మాట్లాడుతూ ప్రస్తుతం పాత్రికేయ రంగంలో అంతా హడావిడి మనుషులే ఉన్నారన్నారు. ఏ ప్రశ్నలు అడగాలో, ఏం రాయాలో కూడా జర్నలిస్టులకు తెలియదనీ, అయితే ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పాత్రికేయులు మాత్రం అలాంటి వారు కాదని మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు హెగ్డే వ్యాఖ్యలపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడగడం, నిజాలను ప్రజలకు తెలియజేయడం తమ వృత్తి అనీ, కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని పలువురు మండిపడ్డారు. « ఎయిర్ టెల్ న‌యా ధ‌మాకా (Previous News) (Next News) త్రిష దూకేసింది..! » extravagance - విక్షనరీ నామవాచకం, s., విపరీతత, దూపరదిండితనము. "https://te.wiktionary.org/w/index.php?title=extravagance&oldid=930917" నుండి వెలికితీశారు pot - విక్షనరీ నామవాచకం, s, కుండ, ఘటము, కడవ, కాగు. క్రియ, విశేషణం, కుండలో వేసి పక్వము చేసుట. "https://te.wiktionary.org/w/index.php?title=pot&oldid=940917" నుండి వెలికితీశారు effector - విక్షనరీ నామవాచకం, s, సఫలము చేసినవాడు, వొనగూర్చినవాడు, నెరవేర్చినవాడు. "https://te.wiktionary.org/w/index.php?title=effector&oldid=929871" నుండి వెలికితీశారు rebellion - విక్షనరీ నామవాచకం, s, రాజద్రోహము, తన యజమానుడి మీద తిరగబడడము, ఎదిరించడము. "https://te.wiktionary.org/w/index.php?title=rebellion&oldid=942159" నుండి వెలికితీశారు megrim - విక్షనరీ నామవాచకం, s, తలతిప్పడము, తలతిరగడము. "https://te.wiktionary.org/w/index.php?title=megrim&oldid=937789" నుండి వెలికితీశారు refreshed - విక్షనరీ విశేషణం, విశ్రాంతి పొందిన, ఆయాసము తీరిన, అలసట తీరిన, ఉపశమించిన. "https://te.wiktionary.org/w/index.php?title=refreshed&oldid=942345" నుండి వెలికితీశారు banquet - విక్షనరీ నామవాచకం, s, విందు. "https://te.wiktionary.org/w/index.php?title=banquet&oldid=924229" నుండి వెలికితీశారు bazaar - విక్షనరీ (bazar నుండి దారిమార్పు చెందింది) నామవాచకం, s., అంగడివీధి, సీమలో సొమ్ములు, పుస్తకములు, శాలువలు మొదలైనవి అమ్మే సంత అంగళ్ళు పెట్టే బ్రహ్మాండమైన ఒక యింటిని బజారంటారు. "https://te.wiktionary.org/w/index.php?title=bazaar&oldid=924369" నుండి వెలికితీశారు You are here : For Kids » Archives for తెనాలి రామకృష్ణుడి కథలు Published On Monday, July 25, 2011. Under: కథలు, తెనాలి రామకృష్ణుడి కథలు. -- గాయత్రి శ్రీకృష్ణ దేవరాయల వారి తల్లి మరణ శయ్యపైవుంది. అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ వున్నారు. రాజవైద్యులు ... రెవిన్యూ లోటు భర్తీకి ఇంకా 13 వేల కోట్లు కావాలి _ Telugu News రెవిన్యూ లోటు భర్తీకి ఇంకా 13 వేల కోట్లు కావాలి ఏపీ రెవెన్యూ లోటును త్వరగా భర్తీ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయనున్నారు. ఇవాళ విజయవాడలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఇంకా ఇతర ఆర్ధిక శాఖ ముఖ్య అధికారులతో ఆయన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రెవిన్యూ లోటును కేంద్రం భర్తీ చేయవలిసి ఉంది. ఆ సమయానికి రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు 16300 కోట్లు ఉండగా ఇప్పటివరకూ ఇచ్చింది కేవలం 2800 కోట్లేనని, ఈ సంవత్సరం మరో 500 కోట్లు ఇస్తున్నారని వివరించారు. రాష్ట్రానికి ఇంకా 13000 కోట్లు కేంద్రం ఇవ్వవలసి ఉందని, ఈ సంవత్సరం బడ్జెట్లో ఇవి వస్తాయని అంచనాలు వేశామని, ఇవి రాకపోతే ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటికే మూడు బడ్జెట్లు వచ్చేసాయని, ఇంకా కేవలం రెండు బడ్జెట్లే మిగిలి ఉన్న ఈ సమయంలో స్పందించకపోతే ప్రజా వ్యతిరేకత మూట గట్టుకోవలసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామిగా ఉన్న ఆయన ఎంతవరకు ఒత్తిడి చేయగలరో చూడాలి. ముష్టియుద్ధము - విక్షనరీ "https://te.wiktionary.org/w/index.php?title=ముష్టియుద్ధము&oldid=958932" నుండి వెలికితీశారు VEERAMACHANENI DIET: SAFE OR DANGEROUS? వీరమాచనేని...వీరి మర్మమేమి? - Dr. AMAR, www.drVamar.com డివోర్స్ నాకు అన్నింటిని కళ్లకు కట్టింది - Jhansi __ Dialogue With Prema #6 __ #CelebrationOfLife ధూర్తురాలు - విక్షనరీ "https://te.wiktionary.org/w/index.php?title=ధూర్తురాలు&oldid=872101" నుండి వెలికితీశారు "జీవితాంతం నీ తోడుంటానని నేను ఇన్ని అడుగులుముందుకేసా... నీ కన్నీటి బొట్టులో నిజాయితీ లేదు, కానీ నా ప్రేమలో నిజయితీని వెదుకుతూ ఎన్నో పరీక్షలు పెట్టావ్! నీ మనసులో నాకు చోటులేదు, చూస్తున్నా నీ మనసుని యీరోజు నేను నిజంగా!!!!..."
పీరియాడిక్ చిత్రంతో ఈ సారి హిట్ గ్యారింటీ అట ! _ Telugu Cinema News in Telugu కాగా, 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ చిత్రంలో వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడు ‘నారా రోహిత్’ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సాధ్యమైనంత త్వరలోనే షూట్ కి వెళ్ళనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ చిత్రం చేస్తున్నారు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. జానుతెనుగు సొగసులు: విశ్వనాధ సాహిత్య సంచిక (జనవరి 1954) - జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు విశ్వనాధ వారి గురించి చాలా మంచి వ్యాసం అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యాసాన్ని పి డి ఎఫ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అది నా ధర్మం. విశ్వశ్రీ సంచిక పూర్తిగా మీ దగ్గర ఉందా? మా కుటుంబంలో దాని ప్రతి దొరకలేదు. దాని గురించి త్వరలోనే మీతో మాట్లాడతాను. నా విద్యుల్లేఖ - [email protected] ఆంజనేయ స్వామి వారి "గంధ సింధూర ఆంజనేయ స్వామి వారి "గంధ సింధూర" ప్రాధాన్యత:- *ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది. *చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. ******ఆంజనేయస్వామికి సింధూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుంది***** సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీరుతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. అది కూడా మంత్రి నారాయణ సమక్షంలో ఆయన... సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీలో మున్సిపల్‌ ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల మితిమీరిన జోక్యంతో మహిళా... సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగర టీడీపీలో ఎత్తుగడ రాజకీయాలకు పూర్తి స్థాయిలో తెరలేచాయి. నిత్యం మంత్రి నారాయణ వెంట ఉండే కీలక అనుచరగణమే ఆయన సీటుకు ఎసరు... సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రంతో విభేదాల వల్ల పనులు నిలిచిపోతాయనే... నెల్లూరు(సెంట్రల్‌): నగరంలోని అ త్యంత విలువైన నిప్పో స్థలాన్ని పరాధీనాన్ని అడ్డుకుని తీరుతానని నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి... నెల్లూరు రూరల్‌: నగరంలోని జనార్దన్‌రెడ్డి కాలనీలో హౌస్‌ ఫర్‌ ఆల్‌ ఇళ్ల నిర్మాణంలో ఒక చదరపు అడుగును రూ.1900కు చేపట్టడంతో ప్రజలకు భారంగా మారిందని, తాను... మంత్రి నారాయణ సమక్షంలో... సాక్షి, నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీలో దళితులకు ఇచ్చే ప్రాధాన్యమెంతో మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూరులో... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తయారుచేసేందుకు కృషి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు... సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం లో అసెంబ్లీ భవనానికి టవర్‌ డిజైన్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు,... సాక్షి, అమరావతి : కాపు రిజర్వేషన్ల తీర్మానం నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వటంలో జస్టిస్‌ మంజునాథ జాప్యం... సాక్షి, అమరావతి: పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని తొలగిస్తామని మంత్రి నారాయణ... పోలీసుల అదుపులో ‘శ్రీ చైతన్య’ సిబ్బంది సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు (టౌన్‌): ర్యాంకర్లను ప్రలోభపెడుతున్నారన్న వ్యవహారం కార్పొరేట్‌ సంస్థలైన శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల మధ్య... సాక్షి, అమరావతి: అవినీతి తిమింగలం గొల్ల వెంకట రఘు బాగోతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు, బంగారం, వెండి, హోటళ్లు, భవనాలు... వచ్చే నెల 25న రాజధాని తుది డిజైన్లు రాజధాని పరిపాలనా నగరం తుది డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ వచ్చే నెల 25వ తేదీన మరోసారి ప్రభుత్వానికి ఇవ్వనుంది. సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం తుది డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ వచ్చే నెల 25వ తేదీన మరోసారి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇందుకోసం సీఎం... నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైన్లు దర్శకుడు రాజమౌళి వద్దకు చేరాయి. పోలవరం పనులను పరిశీలించిన వైఎస్‌ఆర్‌సీపీ
Home మసాలా ప్రైవేట్ జెట్‌ లో షూటింగ్‌ కెళ్ళింది ! ప్రైవేట్ జెట్‌ లో షూటింగ్‌ కెళ్ళింది ! పూజా హెగ్డే… ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్‌లతో పూజా హెగ్డే సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. క్షణం తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది . ప్రస్తుతం ఆమె ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అన్నీ అగ్ర హీరోల సినిమాలే. ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్‌లతో ఆమె సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్-4’ వంటి క్రేజీ మూవీలో అక్షయ్‌కుమార్ సరసన పూజ నటిస్తోంది. అయితే ఈ సినిమాలన్నీ షూటింగ్ జరుపుకుంటుండడంతో ఆమె బిజీ బిజీగా ఉంటోంది. ఒక సెట్ నుంచి మరో సెట్‌కు హడావుడిగా పరిగెడుతోందట. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ అత్యవసర పరిస్థితి వచ్చిందట. ఓవైపు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పూజ ‘హౌస్‌ఫుల్-4’ సెట్స్‌కు పరిగెత్తాల్సి వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ను జైసల్మేర్ వంటి విమాన సౌకర్యం అంతగా లేని చోట చేస్తున్నారు. అక్కడికి ఒకే ఒక్క ఫ్లైట్ అందుబాటులో ఉందట. అయితే ఆ విమానం దొరకకపోవడంతో పూజాహెగ్డే హైదరాబాద్ నుంచి ఏకంగా ఓ ప్రైవేట్ జెట్‌ను బుక్ చేసుకుందట. లక్షల్లో చెల్లించి ఆ జెట్‌లో జైసల్మేర్‌లోని లోకేషన్‌కు చేరుకుందట ఈ భామ. దీంతో పూజ తన వృత్తిని ఎంతో అంకితభావంతో చేస్తోందని అంటున్నారు. అంత కమిట్‌మెంట్ ఉన్న నటి కాబట్టే ఒకేసారి నాలుగు భారీ సినిమాల్లో ఛాన్స్ అందుకుందంటున్నారు. కాగా తొలిసారి పాణ్యం నుంచి 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి.సత్యనారాయణరెడ్డిపై 4,059 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు కాట‌సాని. ఆతర్వాత 1989లో, 1994లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు... 1999లో టీడీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓటమి చవిచూసిన కాటసాని.. 2004లో అదే పార్థసారథిని ఓడించారు....అలాగే 2009 లో తెలుగుదేశం అభ్య‌ర్ది బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పై 8,914 ఓట్ల తేడాతో గెలుపొందారు... ఇక ఆయ‌న తొలి నుంచి కాంగ్రెస్ నాయకుడిగానే నిల‌బ‌డ్డారు. రోజాకు స్పైడర్ చెప్పిన ముచ్చట్లు _ TeluguIN భువనేశ్వర్‌ ఒరిస్సా : భారత ఉపరాష్ట్రపతి ఈ నెల 25న రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) తొలి కాన్వొకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. లోగడ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనివార్య కారణాలతో కార్యక్రమం వాయిదా పడడంతో ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని బ్లూ బుక్‌ మార్గదర్శకాల మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి నగరంలో సుమారు 4 నుంచి 5 గంటలు మాత్రమే పర్యటిస్తారు. ఈ వ్యవధిలో అవాంఛనీయ సంఘటనల నివారణ దృష్ట్యా 25 ప్లాటూన్ల పోలీసు దళాల్ని ప్రత్యేకంగా మోహరిస్తున్నారు. న్యూ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విచ్చేసే ఉప రాష్ట్రపతి ప్రత్యక్షంగా రాజ్‌ భవన్‌కు వెళ్లి కార్యక్రమం వేదిక ప్రాంగణం ఎయిమ్స్‌కు చేరుకుంటారని జంట నగరాల పోలీస్‌ కమిషనర్‌ సత్యజిత్‌ మహంతి తెలిపారు. కార్యక్రమం ముగియడంతో స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి న్యూ ఢిల్లీ తిరిగి వెళ్తారని ఉపరాష్ట్రపతి కార్యక్రమం వివరాల్ని సంక్షిప్తంగా వివరించారు. మీడియా ముందుకు వచ్చిన తమిళనాడు మాజీ సీఎస్‌ - Andhra Pradesh and Telengana State News Daily మీడియా ముందుకు వచ్చిన తమిళనాడు మాజీ సీఎస్‌ తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. తాను అమాయకుడినని చెప్పారు. సీఎస్‌ ఛాంబర్‌లో తనిఖీలు చేసే అధికారం ఎవరిచ్చారంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. తన కుమారుడిపై తుపాకులు ఎక్కుపెట్టారని వాపోయారు. జయలలిత బతికుంటే ఇలా జరిగేదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తనని టార్గెట్‌ చేసిందని, ప్రాణహాని ఉందంటూ తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావు ఆరోపించారు. తన ఇంట్లో, ఆఫీస్‌లో సోదాలు చేసేందుకు ఎవరి పర్మిషన్‌ ఉందని ప్రశ్నించారు. శేఖర్‌రెడ్డితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్నారు. ఇప్పటికీ తానే సీఎస్‌ అన్నారు. జుట్టుతో వెబ్ కెమెరా - ఏ Boobs. అయితే, అక్కడ ఎంజాయ్ ఎంపిక porn. వెబ్ కెమెరా అమ్మాయి తో పోషిస్తుంది ఆమె వెంట్రుకల పుస్సి extremetube.com జుట్టుతో మిల్ఫ్ అయితే ఆనందించండి కెమెరాలు షో pornmaki.com మీ కోసం: ఇతను దేనిని కాపాడటంకోసం కష్టపడ్డాడో చూడండి....ఫోటోలు ఇతను దేనిని కాపాడటంకోసం కష్టపడ్డాడో చూడండి....ఫోటోలు
సాక్షి, చిలకలపాలెం/శ్రీకాకుళం : రాష్ట్ర ప్రజానీకం ప్రకృతి విపత్తులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు పక్క రాష్ట్రంలో పాలన సాగించేందుకు వెళ్లాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విమర్శలు గుప్పించారు. తిత్లీ తుపాను దెబ్బకు అతలాకుతలమైన ఉత్తరాంధ్రను పట్టించుకోకుండా చంద్రబాబు తెలంగాణలో ‘రాజకీయాలు’ చేస్తున్నాడని మండిపడ్డారు. చిలకలపాలెంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. తిత్లీ తుపానుతో ఒక్క ఎచ్చెర్ల మండలంలోనే 1200 ఎకరాల్లో పంట నష్టపోయామనీ, కానీ ఆ మొత్తాన్ని అధికారులు 400 ఎకరాలకు కుదించారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ‘ఏ ప్రభుత్వాధినేత అయినా తుపాను రాకముందే జాగ్రత్త పడతారు. నష్ట నివారణ చర్యలపై దృష్టి పెడతారు. పక్కనున్న ఒడిషాలో ప్రభుత్వం అలానే వ్యవహరించింది. కానీ, బాబుకు అవేమీ పట్టవు. తిత్లీ ప్రభావంతో ఏపీలో 3,435 కోట్ల నష్టం జరిగిందని బాబు కేంద్రానికి లేఖ రాస్తాడు. కానీ, బాధితులను ఆదుకోవడానికి ముందుకురాడు. కేవలం రూ.520 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటాడు. అంటే నష్టపోయిన దానిలో కేవలం 15 శాతం మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటాడు. ప్రభుత్వం ఎంతో చేసినట్టు బస్సులకు ఫోటోలు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటాడు. చంద్రబాబు వ్యవహారం ఎలా ఉందంటే.. శవాలపై చిల్లర ఏరుకునే తీరుగా ఉంది’ అని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. బాబు విద్యా వ్యతిరేకి.. శ్రీకాకుళం జిల్లాలో విద్యాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంబేద్కర్‌ యూనివర్సిటీ తీసుకొచ్చారనీ, కానీ చంద్రబాబు ఆ వర్సిటీని నాశనం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. కనీస వసతుల కల్పించకుండా, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వకుండా దగా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 96 మంది అధ్యాపకులు ఉండాల్సిన వర్సిటీలో కేవలం 12 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు మాత్రమే ఉన్నారని తెలిపారు. పోస్టులు భర్తీ చేయక కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారని దుయ్యబట్టారు. ఏ ప్రభుత్వమైనా మెరుగైన విద్యనందించేందుకు కృషి చేస్తుందనీ, టీడీపీ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే 34 ప్రభుత్వ పాఠశాల్ని, 5 హాస్టళ్లు మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయనీ, మిగతా 10 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదరి కొనుగోలు చేసిన చంద్రబాబు తెలంగాణలో నీతులు చెప్తున్నాడని వైఎస్ జగన్‌ దుయ్యబట్టారు. ఎమ్మెల్యే కళా వెంకట్రావు కాదనీ, కాకాలు పట్టే, కమీషన్ల వెంకట్రావు అని చురకలంటిచారు. బ్రోకర్‌గా మారిన వెంకాట్రావ్‌ చంద్రబాబుతో కలిసి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని అన్నారు. రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని 15 లక్షలకే దోచుకున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఆదుకో అన్నా..! ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీతో డీల్‌కి సంబంధించి కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించినట్లు ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది. రుణ సంక్షోభంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ 51 శాతం వాటా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా తమ సంస్థలో ప్రభుత్వ వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకునేందుకు, యాజమాన్య అధికారాలు వదులుకునేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఐడీబీఐ బ్యాంకు తెలిపింది. ఈ డీల్‌ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ/ఈక్విటీ ఓపెన్‌ ఆఫర్‌ రూపంలో ఉంటుందని పేర్కొంది. లావాదేవీ అనంతరం ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంకు అనుబంధ సంస్థగా మారుతుంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 7.98% వాటా ఉంది. వ్యవసాయ కమిషన్లన్నీ కంటితుడుపులే-2 _ Manam News _ మనం న్యూస్ _ Telugu News, Latest Telugu News, Online News సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌పై టీమిండియా టెస్టు సిరీస్‌ను కోల్పోయినప్పటికీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస‍్కర్‌ మద్దతుగా నిలిచాడు. ఈ సిరీస్‌లో కోహ్లి ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేశాడని, మిగతా వారు మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారన్నాడు. ‘ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కోహ్లి సాధించిన సెంచరీలు చూశాం.. హాఫ్‌ సెంచరీలు కూడా చూశాం. ప్రతీసారి కోహ్లి సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు చేస్తూ కూర్చుంటే మిగతా వారు అతని ఆట తీరును ఆస్వాదిస్తారా. కోహ్లి కూడా మనిషే కదా. అన్ని సందర్బాల్లో అతనిపైనే ఆధారపడితే ఎలా. నా వరకూ టీమిండియా మొత్తం కోహ్లిపైనే ఆధారపడినట్లు కనబడుతోంది. ఇది మంచి విధానం కాదు. సిరీస్‌ను కోల్పోవడానికి టీమిండియా బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణం’ అని గావస్కర్‌ విమర్శించాడు. కాలం - TIME - > భావనాలోచన: జీవా! నీవు ఉన్నంత వరకే దేహం దగ దగమంటూ మండుతుంది
టీఆర్ఎస్‌కు కేక్‌.. టీడీపీ తమ్ముళ్లకు షాక్‌ _ Poru Telangana Home » TELANGANA NEWS » టీఆర్ఎస్‌కు కేక్‌.. టీడీపీ తమ్ముళ్లకు షాక్‌ ఆంధ్రా సీఎం చంద్రబాబు ఎమోషనల్‌ స్పీచ్‌తో టీఆర్ఎస్‌కు ఫ్రూట్ కేక్‌.. టీడీపీ తమ్ముళ్లకు షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో టీఆర్ఎస్‌కు పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన చంద్రబాబు.. తాజాగా తెలంగాణపై విషం కక్కి బ్రహ్మాస్త్రాన్ని అందించారని టీటీడీపీ నేతలు మదనపడుతున్నారు. 2019లో టీఆర్ఎస్‌ దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకుంటుందని బాధపడుతున్నారు. నిన్నటివరకు ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో.. టీఆర్ఎస్‌ క్యాండిడేట్‌పై వ్యతిరేకతతోనో తమకు అనుకూలంగా ఓట్లు పడతాయని ఏదో ఓ మూలకు ఆశ పెట్టుకున్న టీడీపీ నేతలకు.. అమరావతిలో కొత్త అసెంబ్లీ ఓపెనింగ్‌ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దిమ్మదిరిగింది. టీడీపీ నుంచి టికెట్ వచ్చినా వేస్టేననే భావనకు వచ్చినట్టు సమాచారం. అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యనే హలో గురు ప్రేమకోసమే సినిమాలో రామ్ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే హడావిడి చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అనుపమ తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం అనుపమకు ప్రకాష్ రాజ్ కు మధ్య గొడవలు అయ్యాయి అని ఒకరోజు ప్రకాష్ రాజ్ కోపంగా అనుపమ ను తిట్టేశారు అని పుకార్లు బయటకొచ్చాయి. ఈ విషయమై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది అనుపమ. ఓసారి అనారోగ్యం పాలై హాస్పిటల్ కి వెళ్లొచ్చాను. ఆ మరుసటి రోజు నుండి ఇలాంటి వార్తలు వచ్చాయి. అరే ఇదేంటి..? ఇలా వార్తలొచ్చాయి అని అనుకున్నా. అస్సలు ఆయనకు దీంతో ఏ సంబంధమూ లేదు పాపం..! అనేసింది. అంతే కాక ప్రకాష్ రాజ్ గారితో తాను రెండోసారి పనిచేస్తున్నానని, శతమానం భవతి చిత్రంలో ఆయన తాతగారు. హలో గురూ చిత్రంలో తండ్రి పాత్రలో నటించారు. తరువాత బోయ్ ఫ్రెండ్ గా చేస్తారేమో" అంటూ నవ్వేసింది అనుపమ. ఇక ప్రకాష్ రాజ్ గారి నుంచి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు అని చెప్పుకొస్తోంది. మరి నిజ జీవితంలో ఆమె ఫాదర్ కి ప్రకాష్ రాజ్ కి తేడా ఏమిటి అని అడిగితే, అలాంటి పరిస్థితుల్లో మా నాన్న ఎలా రియాక్ట్ ఆవుతారో నాకు తెలియదు. కానీ స్క్రీన్ మీద ఫాదర్ మాత్రం ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ కాస్త తడిపొడిగానే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. మీ కోసం: శాంతమైన ప్రక్రుతి.....అద్భుత వీడియో APPLE: ( ఏడుస్తూ ఉంటుంది…) Banana: ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావ్? Apple: జనం నన్ను కత్తితో కోసి తింటారు. నాకు చాలా బాధ అవుతుంది. Banana: నీ పరిస్ధితి కాస్త నయం. నన్ను తినడానికి ముందు నా బట్టలిప్పి నన్ను నగ్నంగా చేసి ఆ తర్వాత తింటారు. సిగ్గుతో చస్తున్నా. ప్రభాస్ నెక్స్ట్ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లా ! _ Telugu Cinema News in Telugu ప్రభాస్ నెక్స్ట్ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లా ! ‘బాహుబలి’ లో నటించాక యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ నేషనల్ లెవల్ హీరో అయిపోయాడు. దాదాపు నాలుగేళ్లు ‘బాహుబలి’ కోసం వెచ్చించాడు ప్రభాస్. ప్రస్తుతం బాహుబలి 2 కూడా ఫినిషింగ్ లో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా విడుదలకానుంది. దీంతో అభిమానుల్లో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆతురత పెరిగిపోయింది. ప్రభాస్ నెక్స్ట్ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేస్తాడని ఇప్పటికే కన్ఫర్మ్ అయిపొయింది. ఈ సినిమా కూడా బాహుబలి రేంజ్ లో కాకపోయినా భారీ బడ్జెట్ చిత్రమేనట. సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ బడ్జెట్ రూ. 150 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పనిచేయనున్నారట. అలాగే ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళంలలో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్ననారట. ఈ ప్రాజెక్టును యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన ప్రమోద్, వంశీ లు నిర్మించనున్నారు.
'కాష్మోరా'ను 'బాహుబలి'తో పోల్చకండి! _ Telugu Cinema News in Telugu ‘కాష్మోరా’ను ‘బాహుబలి’తో పోల్చకండి! దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ప్రభంజనం ‘బాహుబలి’ ఇండియన్ సినిమాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన విషయం తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా, భారీ సెట్టింగ్స్ పరంగా, యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించడం పరంగా ఇలా ఎలా చూసినా బాహుబలి స్థాయి వేరు. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన కాష్మోరా అనే సినిమాలో కూడా కొద్దిభాగం యుద్ధ నేపథ్యంలో, ఓ సైనికాధికారి చుట్టూ కథ నడుస్తుంది. దీంతో తమిళనాట సాధారణంగానే ‘బాహుబలి’ సినిమాతో ‘కాష్మోరా’ను పోల్చి చూడడం కనిపిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 28న పెద్ద ఎత్తున కాష్మోరా విడుదలవుతోన్న నేపథ్యంలో హీరో కార్తీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. ‘కాష్మారో’ను ‘బాహుబలి’తో పోల్చవద్దని, బాహుబలి సినిమా ఒక వండర్ అని, ఈ సినిమాకు, ఆ సినిమాకూ కథ పరంగా చిన్న పోలిక మాత్రమే ఉందని, రెండూ వేటికవే భిన్నమైనవని అన్నారు. కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులోనూ అక్టోబర్ 28నే పెద్ద ఎత్తున విడుదలవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు గోకుల్ దర్శకత్వం వహించారు. telugu islam _ Teluguislam.Net : తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద 10 ఏళ్ళ యుపిఎ పాలనతో విసిగిపోయిన జనం గత ఏడాది శ్రీ నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్‌డిఎను గద్దెనెక్కించారు. గత ఏడాదిగా మోడీ పాలన సామాన్య జనానికి భరోసా యిచ్చే దిశగా నడిచింది. 50% బ్యాంకు ఖాతాలు లేని జనానికి జనధన్‌ యోజన క్రింద ఆయన బ్యాంకు ఖాతాలు తెరిపించారు. తరువాత దీన్ని జన సురక్షవైపు 1) ఆధ్యాత్మికత ముసుగులో అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి...భక్తితో దేవుణ్ణి తప్ప మనుషులను కొలిచే సంస్కృతికి స్వస్తి పలకాలి....అప్పుడే కొత్తబాబాలు పుట్టుకు రారు... పోల్ : రాజమౌళి తన 'మహాభారతం' ఆలోచనను విరమించుకోవాల? _ Telugu Cinema News in Telugu పోల్ : రాజమౌళి తన ‘మహాభారతం’ ఆలోచనను విరమించుకోవాల? దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నాళ్ల నుండో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ అని, ఎప్పటికైనా ఆ సినిమాను చేస్తానని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. కానీ ఇంతలోనే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూ. 1000 కోట్లు బడ్జెట్ తో దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ‘మహాభారతం’ సినిమాను రెండు రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. మరి ఈ నైపథ్యంలో రాజమౌళి తాను చెబుతున్న ‘మహాభారతం’ ప్రాజెక్టును చేయొచ్చో, చేయకూడదో మీ అభిప్రాయం ద్వారా తెలపండి. ఏ) లేదు. ఆయన స్టైల్లో అయన చేయవచ్చు. బి) అవును. విరమించుకోవడమే మంచిది. సి) ఇంకేదన్నా పురాణ గాధను ఎంచుకుంటే మంచిది. You are at:Home»Telugu News»హన్షిక తో శింబు ప్రేమాయణం 50languages తెలుగు - లాట్వియన్ ఆరంభ దశలో ఉన్న వారికి _ క్రమ సంఖ్య = Kārtas skaitļa vārdi _ Home ఫీచర్స్ ‘అజ్ఞాతవాసి’ సెన్సార్ అప్డేట్! 'కబాలి' సినిమా టికెట్లు దొరకలేదని ప్రాణాలు తీసుకున్న అభిమాని _ Telugu Cinema News in Telugu ‘కబాలి’ సినిమా టికెట్లు దొరకలేదని ప్రాణాలు తీసుకున్న అభిమాని అభిమానం విషయంలో మిగతా హీరోలందరితో పోల్చితే రజనీకాంత్ స్థాయి వేరు. ఆయన్ను అభిమానులు హీరోగా కాకుండా దేవుడిగా భావిస్తుంటారు. ఆయన కోసం, ఆయన సినిమాల కోసం పరితపించిపోతుంటారు. మొదటి రోజే ఆయన సినిమా చూడాలన్న ఆశతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవేళ టికెట్లు దొరక్కపోతే చాలా డిస్టర్బ్ అవుతుంటారు. మలేషియాలో ఓ అభిమాని అలాగే డిస్టర్బ్ అయ్యాడు. చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే మలేషియాలో శుక్రవారం కబాలి చిత్రం భారీ క్రేజ్ నడుమ పెద్ద ఎత్తున విడుదలైంది. అక్కడ ఫెమస్ ప్లేస్ అయిన కెన్ సిసి ప్రాంతంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో కబాలి సినిమా మొదటి షో వేస్తున్నారు. ఆ టికెట్ల ఉదయం ఎదురుచూసిన ఓ అభిమాని టికెట్లు దొరక్కపోవడంతో మనస్తాపం చెంది 10వ అంతస్థు నుండి కిందికి దూకాడు. పక్కనుండే వారు కాపాడాలని ప్రయత్నించినా ఆ అభిమాని సహకరించకుండా కిందికి దూకి ప్రాణాలు విడిచాడు. Home వార్తలు ఎన్టీఆర్, మహేష్ లకు 6 రోజుల గ్యాప్ సరిపోతుందా ! 50languages తెలుగు - ఇటాలియన్ ఆరంభ దశలో ఉన్న వారికి _ ఏదో కావాలని అనుకోవడం = voler qualcosa _
అనుష్క భాగుమతి వచ్చేది అప్పుడే _ Telugu Cinema News in Telugu అనుష్క ప్రధాన పాత్ర లో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భాగుమతి’. ‘మహానుబావుడు’ సినిమా తరువాత యు.వి. క్రియేషన్స్ సంస్థ నుండి వస్తున్న సినిమా ఇది. పిల్ల జమిందార్ సినిమా దర్శకుడు అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ సినిమా ప్రొడక్షన్ అనులు జరుగుతున్నాయి. సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఎక్కుగా ఉంది, ముందుగ ఈ చితాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలి అనుకున్నారు. కాని వర్క్ త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నారు నిర్మాతలు. అరుందతి తరహాలో ఈ సినిమా కుడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. 'సత్య'శోధన 'Satya'sodhana: తెలుగు బ్లాగుకొక లోగో ఈ ఆలోచన బాగుంది. మనమిక తెలుగు బ్లాగర్ సంఘం కంటే విస్తృతమైన ఈ-తెలుగు సంఘం లో భాగం. లోగో బాగున్నది. దీనిని పరిశీలించవచ్చు. లోగో బాగుంది.ఈనాడు లోగో లో e ఉందని నేను కూడా ఇన్నాళ్లు గమనించలేదు.మీ నిశిత దృష్టికి అభినందనలు.కాకపోతే మన లోగో గురించి నాకున్న అభిప్రాయాలు ఏంటంటే తెలుగు అనే పదం చుట్టూ ఓ ముగ్గులా ఈ అంతర్జాలాన్ని/జగద్వలయాన్ని సూచిస్తూ బొమ్మ గీస్తే ఎలా ఉంటుందంటారు. అదీ ఒక్కసారి మీ చిత్రలేఖన కళతో ప్రయత్నించండి. Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: కోకోనట్‌ క్రాబ్ కధేమిటి ? , Coconut Crab story ? ఇప్పుడే మీ బ్లాగ్ లింక్ కనుక్కుని ,కొలంబస్ అమెరికా ను కనుక్కున్నప్ప టి ఆనందం పొందుతున్నాను, శ్రీ శ్రీ గారి టిప్పణి చదువుతూ ంహదానందం పొందుతూ , మీకు ధంతవాదాలు చెప్పడం నా విధి ..అని తలచి .. మామూలుగా శివుడి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తన భూషణాల ప్రత్యేకత గురించి కూడా ప్రస్తావనకు వస్తుంటుంది. అసలు వీటి ప్రాధాన్యత ఏమిటో, వాటిని తన వద్…  ముళ్ల పంది - gif-gifs.com అభిమానులతో లావణ్య త్రిపాఠి పుట్టినరోజు వేడుకలు గ్యాలరీ లెసోధో మలోటి నుండి అమెరికన్ డాలర్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్ ఆ విషయంపైనే చంద్రబాబుపై ఎంపి రాజ్యసభలో ఫిర్యాదు చేశారు. పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్: "దశావతారం" చిత్రం కోసం కమల్ హాసన్ వెరైటీ కొత్త గెటప్ Tjs Party Fire On Congress- Telugu Congress-ఏంటి ఈ నాన్చుడు ..? కాంగ్రెస్ పై టీజేఎస్ ఆగ్రహం -TeluguStop ఏంటి ఈ నాన్చుడు ..? కాంగ్రెస్ పై టీజేఎస్ ఆగ్రహం Tjs Party Fire On Congress 2018-10-29 22:48:26 IST Sai M మహాకూటమిలో ఉన్న టీజేఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు సీట్ల పంపకాలను త్వరగా తేల్చాలని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండటంతో టీజేఎస్ అసహనం వ్యక్తం చేస్తోంది. సోమవారం టీజేఎస్‌ కోర్ కమిటీ సమావేశమైంది. సీట్ల పంపకాలపై అంతర్గత చర్చ జరిగింది. కాంగ్రెస్ సీట్ల పంపకం తేల్చకపోతే 15 స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులను ప్రకటిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడ దుర్గ గుడిలో కిడ్నాప్ కలకలం…ఐదేళ్ల చిన్నారి అదృశ్యం _ V6 Telugu News విజయవాడ కనక దుర్గగుడిలో ఆదివారం(జూన్-17) ఉదయం ఐదేళ్ల చిన్నారి నవ్యశ్రీ అదృశ్యమవడం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన పైడి రాజు, శ్రీదేవిల కుమార్తె నవ్యశ్రీ ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆలయంలో అదృశ్యమైంది. ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ పుటేజి ఆధారంగా 8 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. చిన్నారిని తీసుకెళ్లిన వారు కూడా గుడికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
విజయవాడ పేరు చెప్తే ముందుగా గుర్తుకు వచ్చేది ఇంద్రకీలాద్రి తరువాత వంగవీటి రంగా..వంగవీటి రంగా ప్రస్థానం విజయవాడలో చెరిగిపోని చరిత్రని నిలిపేసింది..ఆయన చుట్టూనే ఇప్పటికీ ఏపీ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి..అయితే వంగవీటి తనయుడు వంగవీటి రాధా జగన్ తో వైసీపి ప్రారంభ దశనుంచీ ఉన్నారు..పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జగన్ కి తోడుగా నిలిచారు..జగన కి ఎంతో నమ్మకస్తుడుగా ఉన్న రాధా చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి వెళ్లనున్నారు అని టాక్ నడుస్తోంది..అసలు వివరాలలోకి వెళ్తే.. వంగవీటి రాధా వైసీపి అధినేత విషయంలో అసంతృప్తి గా ఉన్నారు అన్న విషయం గత కొంతకాలంగా తెలుస్తూనే ఉంది..అయితే ఈ నెల 22నగాని, లేకపోతే 23వతేదీన గాని రాధ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు అంటూ వైసీపినేతలకి తెలియడంతో ఆగమేఘాల మీద జగన్ రెడ్డి వైసీపి కీలక నేతలని రాధా వద్దకు పంపుతున్నారు అని తెలుస్తోంది..పొమ్మని పొగబెట్టి మళ్ళీ ఇలా బ్రతిమిలాడుకోవడం ఎందుకు అనుకుంటున్నారా..రాధా వైసీపిని విడిచి టిడిపి వైపు చూడడు అనే ధీమా జగన్ కి ఉంది..అయితే ఈ సమయంలో రాధా కి ఉన్న సమస్యలని పట్టించుకోవక పోవడంతో తనతో నిర్లక్షంగా వ్యవహరించడంతో రాధా టిడిపిలోకి వెళ్ళే విషయంలో ఒక క్లారిటీ తో ఉన్నారు అని టాక్. దేశాన్ని శత్రువుల బారి నుంచి రక్షించే బీఎస్ఎఫ్ జవాన్లను సైతం దోచుకుని దొంగలు తమ పని తనాన్ని చాటుకున్నారు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విశ్రాంతి తీసుకునేందుకు ఇద్దరు జవాన్లు వెయిటింగ్ రూమ్‌లో పడుకున్నారు. వారిని ఎప్పటి నుంచి గమనిస్తున్నారో ఏమోకానీ జవాన్లు అలా పడుకున్నారో లేదో... సైనికులకు చెందిన బట్టలు, లగేజీచ, వాచ్‌లను దోచేశారు.. నిద్రలేచి చూసిన జవానులు తమ వస్తువులు కనిపించకు షాక్‌కు గురయ్యారు.. వెంటనే దొంగతనం విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటాం.. అయితే ఈ వెయిటింగ్ రూమ్‌కి భద్రత ఉందని భావించి విశ్రాంతి తీసుకున్నామని.. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఓ జవాను అన్నారు.. కొన్ని నీతి వాక్యాలు _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు ) ఫస్ట్‌లుక్‌: నాని హీరోగా 'నిన్ను కోరి' నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'. ఫిబ్రవరి 24 హీరో నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య నానికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ 'నిన్ను కోరి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. మార్చి 10 వరకు అమెరికా షెడ్యూల్‌ వుంటుంది. తర్వాత వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Rashmika Mandanna Cute Speech _ నా కోసం సినిమాకి ఎంత మంది వస్తారో ఆ రోజు తెలుస్తుంది _ TVNXT Hotshot.....»» ప్రస్తుతం ప్రతాప్గంజ్ యొక్క వాతావరణం: ప్రతాప్గంజ్, సుపుల్ కొరకు వారం వాతావరణం శాస్త్ర విజ్ఞానము: డార్విన్ ఆత్మకథ (తెలుగు అనువాదం) - కొత్త పుస్తకం Copyright 2009 : శాస్త్ర విజ్ఞానము: డార్విన్ ఆత్మకథ (తెలుగు అనువాదం) - కొత్త పుస్తకం Monezine Blogger Template Designed By Jinsona Design _ Blogger XML Coded By CahayaBiru.com సంగీతం : ఆదినారాయణరావు/సత్యం ఆకాశం నా నడుము.. నెలవంక నా నుదురు తలంబ్రాలు పొయ్యాలా...ఆ... జయ టీవీపై హక్కులు వాళ్లకేనట..! _ Telugu Short News జయ మరణానంతరం తమిళనాడు రాజకీయ పరిణామాలు ఎన్ని మలుపులు తిరిగాయో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. మరి ప్రస్తుతానికి అయితే ఈపీఎస్, ఓపీఎస్ లు కలిసిపోయినట్టుగా అగుపిస్తున్నారు. ఈ సంగతిలా ఉంటే.. ఇదే వేడిలో జయ టీవీ నెట్ వర్క్ ను, పార్టీ అనుబంధ పత్రికను స్వాధీనం చేసుకోవడానికి వీళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ మీడియా వర్గం పూర్తిగా దినకరన్ చేతిలో ఉంది. దీనిపై పార్టీకి ఎలాంటి హక్కులూ లేవని దినకరన్ అనుచరులు అంటున్నారు. పారిశ్రామిక ఆటోమేషన్ దారితీసింది - చైనా Fastpcba టెక్నాలజీ మునుపటి: ఎలక్ట్రికల్ దారితీసింది తదుపరి: తెలివైన home దారితీసింది 94v లెడ్ PCB 94v0 LED ప్రదర్శన PCB అల్యూమినియం లెడ్ PCB అల్యూమినియం PCB లెడ్ అల్యూమినియం లెడ్ కోసం PCB కస్టమ్ లెడ్ PCB లెడ్ PCB సర్క్యూట్ డిజైన్ PCB లెడ్ అల్యూమినియం PCB లెడ్ తయారీ రౌండ్ లెడ్ PCB పారిశ్రామిక ఆటోమేషన్ PCB మీ ఆరోగ్యం .. మీ చేతిలో..: October 2016 Lok Satta News: విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి దీనికి వర్తిస్తుంది: Project Standard 2016Project Professional 2016
దర్శకుడిగా చేసిన తొలిప్రయత్నం 'కేరాఫ్ కంచరపాలెం'తో ప్రేక్షకులు, విమర్శకుల నుండే కాకుండా సినీ ప్రముఖుల నుండి కూడ ప్రశంసలు అందుకున్నాడు వెంకటేష్ మహా. దాదాపు అందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు వెంకటేష్ మహా కథ చెప్పిన విధానాన్ని ఎంతో పొగిడారు. ఇక దర్శకుడు కాకముందు వెంకటేష్ మహా తన బ్లాగ్ ద్వారా తన 'కేరాఫ్ కంచరపాలెం' ప్రాజెక్ట్ గురించి వివరించే క్రమంలో ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేశారు. ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు కథలు చెప్పడానికి సినిమాలు చేయడంలేదు, కథలు లేకుండా సినిమాలు తీసి వాటిని ప్రమోట్ చేసుకోవడానికి ప్రేక్షకులకు కథలు చెబుతున్నారు, కొందరైతే సిగ్గు లేకుండా కొత్త కథలు లేవని, హీరోలు, నిర్మాతలు ఇలాంటి కథలే కావాలని అడుగుతున్నారని అంటున్నారు. కొందరు తప్ప మిగతా వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ కోసమే ఇండస్ట్రీలో ఉన్నారంటూ కథ అనేది ప్రేక్షకుల మనసుల్ని గెలవడానికి దర్శకుడికి ఒక ఆయుధమని తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు రాశారు. 6 జీబీ ర్యామ్ తో 'మోటో జీ6 ప్లస్'... ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత. మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు. _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు ) నితిన్, జెనీలియా జంటగా నటించిన "సై" చిత్రం తలిళంలోకి అనువదింపబడుతోంది. రగ్బీ ఆట ప్రధానాంశంగా, పూర్తి స్థాయి కమర్శియల్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల పలు తెలుగు చిత్రాలు తమిళంలోకి అనువదింపబడి విజయం సాధిస్తున్న దరిమిలా, ఇప్పుడు ఈ "సై" చిత్రాన్ని కూడా అనువదిస్తున్నారు. అయితే తమిళంలో ఈ చిత్రం పేరు మార్చుతున్నారు. తమిళంలో గతంలో ఇదే పేరుతో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ఒక చిత్రం విడుదలైంది. దాంతో ఆ ఈ చిత్రానికి పేరు మార్చాలని తమిళనాడు డిస్త్రిబ్యూటర్ నిర్ణయించి, దీనికి "కలుగు" గా నిర్ణయించారు. ఈ చిత్రం త్వరలోనే తమిళనాడులో విడుదలవనుంది. విమాన ప్రయాణం తర్వాత ఎమీకి ఒంటిపై బట్టలు మాత్రమే మిగిలాయట అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. అని అంటే, ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచు ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలకు నన్ను మీరు ఎలాదర్శించగలరో చేప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా ఆతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను. అని! ఆ శ్లోకభావము. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమైన సీనియర్ దర్శకుల్లో కృష్ణ వంశీ కూడా ఉన్నారని అందరికి తెలిసిన విషయమే. గత ఏడాది వచ్చిన నక్షత్రం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నప్పటికీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కృష్ణ వంశీ ఇతర హీరోలతో సినిమా చేయడానికి అవకాశాలు అందడం లేదు. ఇప్పటివరకు ఈ సీనియర్ దర్శకుడు కొంచెం మీడియం మార్కెట్ ఉన్న హీరోలకు కథలు చెప్పినప్పటికీ వారు ఒప్పుకోలేదు. ఇకపోతే ఫైనల్ గా తేజ లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి మళ్లీ సక్సెస్ లోకి తెచ్చిన హీరో రానానే నమ్ముకున్నాడట. కొన్ని నెలల క్రితం వినిపించిన కాన్సెప్ట్ రానాకి నచ్చడంతో సానుకూలంగా స్పందించాడట. పూర్తిగా స్క్రిప్ట్ నచ్చితే షూటింగ్ స్టార్ట్ చేద్దామని అఫర్ కూడా ఇచ్చాడట. కానీ కృష్ణవంశీ రానా ని స్క్రిప్ట్ తో మెప్పించలేకపోయాడని తెలుస్తోంది. కథ బాగాలేదు అని చెప్పడంతో కృష్ణ వంశీ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రానా ఓ వైపు తమిళ్ లో కూడా తన ప్రతి సినిమాను రిలీజ్ చేయాలనిక్ అనుకుంటున్నాడు. ప్రస్తుతం ద్విభాషా చిత్రాల్లో రానా నటిస్తున్నాడు. అమరావతిలో ముగిసిన ప్రీ బడ్జెట్ సమావేశాలు - CVR News Network అమరావతిలో ముగిసిన ప్రీ బడ్జెట్ సమావేశాలు అమరావతి సచివాలయంలో మూడ్రోజుల పాటు జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మూడు రోజుల పాటు వివిధ శాఖల అధికారులు, ఆర్ధికరంగ నిపుణులు, పారిశ్రామికరంగం, వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖలతో ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశం అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ రూపొందించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ప్రీ బడ్జెట్ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని యనమల తెలిపారు. ఈ సంవత్సరం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ, టైం ప్రకారం అన్ని శాఖలకు నిధులు విడుదల చేశామన్నారు. 12వేల కోట్లు రెవెన్యూ లోటు భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరామని, వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులను కలెక్టర్లు సరిగా ఖర్చుచేయడం లేదని యనమల అంటున్నారు. నరుటో ఒక పెద్ద యుద్ధం లో డిఫెన్సివ్ డ్రైవింగ్ భూమి మీద ట్రాన్స్ యుద్ధం నగరం చుట్టూ డ్రైవ్ రోడ్డు మీద భారీ విధ్వంసం ఒక బొమ్మ కారు రేసింగ్ 64 కళలు డాట్కాం: ఆనాటి నెల్లూరోళ్ళు పుస్తక సమీక్ష...... బాపు ప్రియశిష్యుడు తో ముఖాముఖి.....
VDOC Ltdవార్తలు & మ్యాగజైన్‌లు Google అనువాదాన్ని ఉపయోగించి వివరణను తెలుగు (భారతదేశం)లోకి అనువదించాలా?వివరణను తిరిగి వియత్నామీస్లోకి అనువదించు ఒక Giang వార్తాపత్రిక - పార్టీ కమిటీ, అధికారులు మరియు ప్రజలు ఒక Giang లో వాయిస్ ఆఫ్ మీ WhatsApp వాయిస్ వచన గమనికలు మార్చండి కిడ్స్ కోసం లెటర్స్, స్పెల్లింగ్ లెర్నింగ్ నిజమైన మార్గం లేదు స్క్రాచ్ నుండి టర్కిష్ రియల్ గాత్రం. అరబిక్ అక్షరాలు మరియు ఆట పరీక్ష పనుల్లో ఆటంకాలు తప్పక పోవచ్చు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఐటీ నిపుణులు కొంత నిదానంపాటించాలి.. మహిళలకు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అదృష్ట రంగులు... కాఫీ, ఎరుపు. రగ్బీ సెక్సీ టి-షర్టు - ఆన్లైన్ రగ్బీ షాప్ _ సెక్సీ రగ్బీ హోమ్సెక్సీ రగ్బీ టి-షర్టు కూర్పు అన్ని తేడా చేస్తుంది! దాని పాలిస్టర్ మరియు పత్తి మిశ్రమం ధన్యవాదాలు, ఈ రౌండ్ మెడ T- షర్టు సౌకర్యవంతమైన మరియు గొలిపే మృదువైన ఉంది. తేలికగా మెరిసే, ఇది మీ డ్రెస్సింగ్ గదిలోని మిగిలిన భాగాలతో చాలా సులభంగా మిళితం చేస్తుంది. బ్రాండ్ పరిమాణం చిన్నది. దయచేసి మీ పరిమాణాన్ని ఎంచుకోవడానికి కొలత చార్ట్ను చూడండి. మహిళలు, పురుషులు ఒకేలా ఉంటాయి కంపోజిషన్: పాలిస్టర్, పన్నెండు% పత్తి మా షాప్లో ఈ అందమైన రగ్బీ టి-షర్టును కనుగొనండి ఇక్కడ క్లిక్ చేయండి డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. కరుణ అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లే. ఆయనకు ముగ్గురు భార్యలు. ఆయన చిన్న కొడుకు స్టాలిన్ ఇప్పుడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.పదకొండేళ్ల క్రితం.. 2007 జనవరిలో హేతువాది కరుణానిధి, ఆధ్యాత్మికవేత్త, దేవుడిగా పూజలు అందుకునే సత్య సాయిబాబా వేదిక పంచుకున్నారు. శిజు పోల్స్ ఇక్కడ లేవు. భాజపా మిషన్ కోసం పనిచేసే పార్టీ అయితే కాంగ్రెస్ కమీషన్ కోసం పనిచేసే పార్టీ-- నరేంద్రమోడి. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఉంటే, కాంగ్రెస్ అవినీతి కోసం ఉంది-- చంద్రబాబునాయుడు. జన్మలో మరణం అనేది దేహానికి మాత్రమే, జ్ఞానం కీర్తి కలకాలం వర్థిల్లుతాయి-- జస్టిస్ దీపక్ మిశ్రా (సుప్రీంకోర్టు న్యాయమూర్తి). రాహుల్ గాంధీది చిన్నపిల్లాడి మనస్తత్వం-- బాబా రాందేవ్. ఆధార్ నంబరు మాత్రమే, గుర్తింపు కాదు-- మాంటెక్ సింగ్ (ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు). ప్రపంచంలో ఎక్కడ అణుకేంద్రం ఏర్పాటు చేసినా అబద్దాలు చెప్పే ఏర్పాటు చేస్తున్నారు-- టి.శివాజిరావు (పర్యావణవేత్త). మూడు రాష్ట్రాలు అనకపోతే తెలంగాణకు నూరేళ్ళు నిండినట్లే-- బైరెడ్డి రాజశేఖరరెడ్డి. అర్జునుడి లాంటి చూపు నరేంద్రమోడికి ఉంది-- అనిల్ అంబాని. కాంగ్రెస్‌కు స్టార్ హీరో గుడ్ బై Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం: -:కురు పాండు కుమారుల బాలక్రీడలు:- కృష్ణ..ఈ పేరు చాలు..ఆకాశంలో ఒక తార మాకోసమే దిగి వచ్చింది బాబూ గారూ మీ పుత్రరత్నాలేనా యువతరం అంటే..? పాపం జేసీ..ఇదే చివరి అవకాశం పేరుకే విలన్!ఇద్దరు నటులతో డబ్బింగ్,ఇద్దరు హీరోయిన్లతో పెళ్లి,కన్నడ ప్రభాకర్ గురించి తెలియని విషయాలు కృష్ణ..ఈ పేరు చాలు..ఆకాశంలో ఒక తార మాకోసమే దిగి వచ... ఒక్క యాక్సిడెంట్ ముగ్గురు నటులకు జీవితాన్నిచ్చింది... నిపా వైరస్ నో ఫియర్.. ఫుల్ డీటైల్స్..తెలుగు జనానిక... ఎన్టీఆర్ తండ్రిగారిని హత్య చేశారా..ఇది నిజమేనా..నమ... 58:14 జపనీస్కొవ్వు అందమైన మహిళలు 04:58 జపనీస్బ్రహ్మాండమైనఅమ్మాయి చేతితో అబ్బాయికి హస్త ప్రయోగం చేయడంయువఅమ్మాయి డ్రాయరు 40:02 జపనీస్స్పర్మ్ పూకు లో వధలడమ్ 06:55 జపనీస్ వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్ 27:38 జపనీస్పాత సాధారణ విషయాలు 14:25 జపనీస్చిన్నఆసియ దేశస్థుడుభార్యవ్యభిచారం చేయు స్త్రీకి భర్త 45:33 జపనీస్బానిసత్వం ఆధిపత్యాన్ని అణచివేత మరియు క్రూరత్వం లైంగికతహార్డ్ సెక్స్నోటితో మొడ్ఢ చీకడంపరిపక్వతల్లి ప్రధాని నాకంటే పెద్ద నటుడు : మోడీపై మండిపడ్డ ప్రకాష్‌ రాజ్ _ Webdunia Telugu ప్రధాని నాకంటే పెద్ద నటుడు : మోడీపై మండిపడ్డ ప్రకాష్‌ రాజ్ అయ్యా.. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. మీరు నాకంటే పెద్ద నటుడు. మీ నటన అమోఘం. జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్యపై మీరు స్పందించిన తీరు అమోఘం.. అబ్బా.. అబ్బా.. ఏం నటన సార్.. అంటూ ప్రధానిమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్‌ రాజ్ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. గౌరీ లంకేష్‌ మృతిపై ప్రధాని తన మౌనం వీడాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు హత్యపై మోడీ మౌనం వీడకుంటే తన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాష్‌ రాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. మోదీ జీ... మీరే మా నాన్నను కాపాడాలి... ఓ బాలిక ఉత్తరం "అర్జున్ రెడ్డి"... తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన సినిమా. చిన్న సినిమా ఏం ...
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: విభాగము: కేరళ (Portal: Kerala) విభాగము: కేరళ (Portal: Kerala) తిరువనంతపురం (Tiruvananthapuram), హైదరాబాదులో సమంత, నాగచైతన్య రిసెప్షన్: నవంబర్ 12న ఫిక్స్ అయ్యిందా? _ Webdunia Telugu టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంత ఒకింటి వారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న చైతూ, సమంత వివాహం గోవాలో అట్టహాసంగా జరిగిన సంగతి విదితమే. గోవాలో పెళ్లి తంతు ముగిసిన వేళ.. హైదరాబాదులో సమ్మూ, చైతూ రిసెప టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంత ఒకింటి వారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న చైతూ, సమంత వివాహం గోవాలో అట్టహాసంగా జరిగిన సంగతి విదితమే. గోవాలో పెళ్లి తంతు ముగిసిన వేళ.. హైదరాబాదులో సమ్మూ, చైతూ రిసెప్షన్ వుంటుందని అందరూ అనుకున్నారు. అయితే వీరి వివాహ రిసెప్షన్ రద్దు అయ్యిందని ఆపై వార్తలు వచ్చాయి. రిసెప్షన్‌కు అయ్యే ఖర్చును పేద పిల్లల కోసం ఖర్చు చేస్తే సరిపోతుందని సమంత చెప్పడంతో అది క్యాన్సిల్ అయ్యిందని వార్తలొచ్చాయి. ఈ గ్యాప్‌లో దగ్గుబాటి కుటుంబం ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ ఇటీవలే చెన్నైలో జరిగింది. చెన్నైలో నాగచైతన్య తల్లి లక్ష్మీ అక్కడి స్నేహితుల కోసం ఓ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా హజరయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్‌కు అక్కినేని కుటుంబం​ గ్రాండ్‌‌గా ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 12న ఈ వేడుకను నిర్వహించనున్నారట. ప్రస్తుతం షూటింగ్‌‌ల నుంచి విరామం తీసుకున్న ఈ జంట రిసెప్షన్‌ తరువాత తిరిగి షూటింగ్‌లకు హజరయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. చైతు ఉంటే ప్రపంచంలో నాకు ఇంకేమీ అక్కర్లేదు : సమంత మార్చి 29న రంగస్థలం రిలీజ్..? అదిరింది ట్రైలర్ రిలీజ్: ''ఓయ్ తమ్ముడూ" అని విజయ్‌ని పిలిచిన సమంత (video) మనవడితో బాలయ్య బర్త్ డే సంబరాలు.. వైరల్ ఫోటో! _ Balakrishna celebrates his birthday with family - Telugu Filmibeat నందమూరి నటసింహం బాలయ్య జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. బాలకృష్ణ 58 వ పడిలోకి అడుగుపెట్టాడు. ఇటు సినిమాల్లో కథానాయకుడిగా, అటు రాజయాల్లోకి ప్రజా ప్రతినిధిగా బాలకృష్ణ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా బాలయ్య తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకుని సంతోషంగా గడిపారు. బాలయ్య పుట్టిన రోజు వేడుకలకు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. బాలయ్య తన ముద్దుల మనవడు నారా దేవాన్ష్ తో పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నాడు. దేవాన్ష్ బాలయ్యకు కేక్ తినిపిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. Read more about: balakrishna nara devansh ntr biopic బాలకృష్ణ నారా దేవాన్ష్ ఎన్టీఆర్ బయోపిక్ టీవీ ఛానెల్స్ తో మోహన్ బాబు? _ Is Mohan Babu starting TV channels? _ టీవీ ఛానెల్స్ తో మోహన్ బాబు? - Telugu Filmibeat టీవీ ఛానెల్స్ తో మోహన్ బాబు? ఆయన మనమరాలు ఈ మధ్యనే మోహన్ బాబు కోడలు అయ్యిందనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీవీ మీడియా డల్ గా ఉన్నా క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు ఈ వెంచర్ ప్రతిష్టాత్మకంగా భావించి గెలిపించే అవకాశముందని తెలుస్తోంది. అంతేగాక గతంలో దాసరి డి ఛానెల్ ముందుకు వస్తామన్నారు. అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. దాంతో ఆ ఛానెల్ కోసం తయారు చేసిన కొన్ని పోగ్రామ్ లు సైతం వీరు తీసుకునే అవకాశముందని అంటున్నారు. ఇక ఇప్పటికే మోహన్ బాబు కుమారుడు వివిధ టీవీ ఛానెల్స్ కు పోగ్రాములు తయారు చేసి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వ్యూహాత్మంకంగా మోహన్ బాబు టీవీ రంగంలోకి అడగెట్టి విజయం సాధించాలని కోరుకుందాం. Read more about: mohan babu tv channel laxmi prasanna talk show cc reddy vishnu vardhan మోహన్ బాబు టీవీ ఛానెల్స్ లక్ష్మీ టాక్ షో దాసరి డి ఛానెల్ అశ్వనీదత్ స్వప్న దత్ సిసిరెడ్డి
దుమ్ము రేపిన ‘ఖైదీ నెం 150’ మాస్ సాంగ్ _ 'Khaidi No 150' Ammadu Lets DoKummudu song - Telugu Filmibeat దుమ్ము రేపిన ‘ఖైదీ నెం 150’ మాస్ సాంగ్ హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ చిత్రానికి సంబంధించిన 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అనే ఆడియో ట్రాక్ యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయగా.... సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో 20 లక్షల(2 మిలియన్) వ్యూస్‌ సాధించింది. Read more about: chiranjeevi khaidi no 150 చిరంజీవి ఖైదీ నెం 150 నకిలీలు కొనుగోలు చేయవద్దు చంపేస్తానంటూ ప్రభుదేవా భార్యకు బెదిరింపు కాల్స్, ఉత్తరం _ Prabhu Deva _ Ramlath _ Nayanthara _ Chennai_ Villu _ Sundaram _ చంపేస్తానంటూ ప్రభుదేవా భార్యకు బెదిరింపు కాల్స్, ఉత్తరం - Telugu Filmibeat కేసు విత్ డ్రా చేసుకోపోతే చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్, ఉత్తరం ప్రభుదేవా భార్య రమలతకు వచ్చాయి. ఈ విషయం ఆమె లాయర్ ధృవీకరిస్తూ పోలీసులకు ఆ ఉత్తరాన్ని హేండోవర్ చేసారు. ప్రభుదేవా లేక నయనతార అభిమానలు అలా చేసారా లేక ప్రభుదేవా కు కావల్సిన వారు చేసారా అన్నది తేలాలి అంటున్నారు. నవంబర్ 23 న చెన్నైలో ని కుటుంబ సంక్షే మ కోర్టులో వీరి కేసు హియిరింగ్ కు రానుంది. మరో ప్రక్క ప్రభుదేవా ఇప్పుడు అస్సలు ఆమె తన భార్యే కాదని,. తమ పెళ్ళి రిజిస్ట్రేషన్ జరగలేదని, అలాంటప్పుడు అది చట్ట సమ్మతమైన వివాహం కాదని కోర్టుకో చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. అంతేగాక రమలత తనను విడిచిపెడితే సెటిల్ చేస్తానంటూ బేరం పెట్టారు. ఈ వ్యవహారం సెటిల్ చేయమంటూ భార్య రమలత్ రాజీకొచ్చేలా చేయడానికి ఒక ప్రముఖ సినీ నిర్మాతను తన భార్య వద్ద కు పంపారని సమాచారం. వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: వేములవాడ (Vemulavada) వేములవాడ ఏ జిల్లాలో ఉంది-- కరీంనగర్. వేములవాడలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం-- శ్రీరాజరాజేశ్వర దేవాలయం. వేములవాడ దేవాలయ నిర్మాతలు-- చాళుక్యులు. 11వ శతాబ్దిలో వేములవాడలో నివశించిన ప్రముఖ కవి-- వేములవాడ భీమకవి. వేములవాడలో శ్రీరాజరాజేశ్వర దేవాలయానికి సమీపంలో ఉన్న ప్రముఖ కోనేరు-- ధర్మగుండం. 2009 మరియు 2010 ఉప ఎన్నికలలో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించినది-- చెన్నమనేని రమేశ్. విభాగాలు: ఆంధ్రప్రదేశ్ పట్టణాలు, కరీంనగర్ జిల్లా, హిందూమతము, వీడు మామూలోడు కాదు...25 ఐఫోన్ ఎక్స్ మొబైల్స్ తో లవ్ ప్రపోజ్. చైనా యువకుడు తన ప్రేయసికి వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశాడు. అతడు లవ్ ప్రపోజ్ చేసిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. దాదాపు 31,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 25.5 లక్షలు) విలువ చేసే పాతిక ''ఐఫోన్ ఎక్స్'' మొబైల్స్‌కొని, వాటిని హార్ట్ ఆకారం పేర్చి మధ్యలో పెళ్లి రింగ్‌ను ఉంచాడు. ఆపై ప్రేయసి ముందు మోకారిల్లి పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది విన్న ప్రేయసి షాక్ అవడమే కాకుండా ప్రేమికుడికి వెంటనే ఓకే చేసేసింది. తన ప్రేయసికి స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టమని అందుకే.. తాజాగా విడుదలైన ''ఐఫోన్ ఎక్స్" ఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చానని తెలిపాడు. అంతేగాకుండా 25 మొబైల్సే ఎందుకిచ్చానంటే.. తన ప్రియురాలి వయస్సు పాతికేళ్లని చెప్పాడు. ఆనందంలో ఆ యువకుడు తన ప్రియురాలిని మెప్పించడంలో సహకరించిన మిత్రులందరికీ తలో ''ఐఫోన్ ఎక్స్" మార్వెల్ స్టూడియోస్ మరో అద్భుతం.... థోర్-3 (ట్రైలర్) _ Thor: Ragnarok Teaser Trailer released - Telugu Filmibeat మార్వెల్ స్టూడియోస్ మరో అద్భుతం.... థోర్-3 (ట్రైలర్) లాస్‌ఏంజిల్స్: హాలీవుడ్లో మార్వెల్ స్టూడియో వారు వేల కోట్ల ఖర్చుతో నిర్మించే చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పైడర్ మెన్, ఐరన్ మెన్, అవేంజర్స్, కెప్టెన్ అమెరికా ఇలా ఈ సంస్థ నుండి వచ్చే సినిమాలన్నీ విజువల్స్ పరంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ సంస్థ నిర్మిస్తుస్తున్న చిత్రాల్లో 'థోర్' సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన రెండు పార్ట్స్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మూడో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘థోర్: రగ్నరోక్' ‘థోర్: రగ్నరోక్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజైంది. ‘థోర్' గత రెండు సిరీస్ చూసిన వారికి ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. తొలి రెండు పార్ట్స్ లో హీరోగా నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. చేతిలో సుత్తి లాంటి ఆయుధంతో హీరో చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆంథోనీ హాప్కిన్స్ వాల్ డిస్నీ సంస్థ ఈ ఏడాది నవంబర్ 3న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి Taika Waititi దర్శకత్వం వహిస్తున్నారు.
అమృత వేషాలు అక్కడ నడవలేదు!!! _ Amritha went in burkha to Charminar!!! - Telugu Filmibeat మరిన్ని వివరాలలోకి వెళితే...సంప్రదాయ షాపింగ్ కు హైదరాబాద్ లోని చార్మినార్ పెట్టింది పేరు. గాజుల గలలు వినాలంటే చుడీబజార్ వెళ్లాల్సిందే. ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన నవాబుల హైదరాబాద్ లో షాపింగ్ చేయాలని ఎవరికి ఉండదు. అతిథిలో నటించిన అమృతారావు కూడా అతీతం కాదు. అందుకే సన్ గ్లాసెస్ పెట్టి పోనీ టెయిల్ కట్టి ఫ్రెండ్స్ తో కలిసి చార్మినార్ వద్ద కారు దిగింది. బుర్కా కూడా వేసుకుంది. ఎవరూ గుర్తుపట్టరనుకుంది. కానీ అతిథి సినిమాలో ఈవిడగారూ చూపించిన గారాలు ఎవరు మరిచిపోగలరు. గుర్తుపట్టేసారు. గుమి గూడారు. దీనితో షాపింగ్ చేయకుండానే వెనుదిరిగింది. గౌరీ లంకేశ్ హత్యతో మోడీ 'బ్లాక్ నరేంద్రమోడీ' అయ్యాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శుభాకాంక్షలు - అభినందనలు తెలియజేయడం మొదలుకొని సమస్యలు పరిష్కరించే అంశాల వరకు కూడా ఆయన సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే అలాంటి మోడీజీకి అదే ట్విట్టర్ వేదికగా కొత్త షాక్ మొదలైంది. ట్విట్టర్ లో గురువారం అనుహ్యంగా బ్లాక్ నరేంద్రమోడీ అంటూ ట్రెండ్ మొదలు అయ్యింది. ట్విట్టర్ లో నరేంద్రమోడీ అకౌంట్ ను కొందరు అన్ ఫాలో లేదా బ్లాక్ చేయటం మొదలుపెట్టారు. అసలు ఎందుకంత వ్యతిరేకత. ఈ అడుగులు వేయటానికి కారణం ఏమిటంటే బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యే అంటున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీని ట్విట్టర్ లో అనుసరిస్తున్న వాళ్లందరూ ఒక్కొక్కరిగా ఆయన్ని బ్లాక్ చేస్తున్నారు. అలా చేస్తూ చేస్తూ 'బ్లాక్ నరేంద్రమోడీ'ని ట్రెండ్ గా మార్చేశారు. దీనంతటికీ కారణం జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యగా తెలుస్తోంది. ఆమె హత్యకు గురైన తర్వాత నిఖిల్ దధీచీ అనే వ్యక్తి ఆమెకు తగిన శాస్తి జరిగిందని దీంతో మిగతా కుక్కలు కూడా నోరుమూసుకుంటాయని బూతులు ఉపయోగిస్తూ ట్వీట్ పెట్టాడు. ఈ వ్యక్తిని అనుసరిస్తున్న వారి జాబితాలో చాలా మంది రాజకీయనేతలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని కనిపెట్టిన సామాజికవాది డా. రాకేశ్ పారిఖ్ - పాత్రికేయుల హత్యకు నరేంద్రమోడీ మద్దతు పలుకుతున్నాడని - నిఖిల్ దధీచీ అకౌంట్ ను ప్రధాని అన్ ఫాలో చేసే వరకు ప్రధాని అకౌంట్ ను ఎవ్వరూ అనుసరించవద్దని ప్రచారం మొదలుపెట్టాడు. దీంతో పాటే 'బ్లాక్ నరేంద్రమోడీ'ని ఉపయోగించాడు. దీంతో చాలా మంది నెటిజన్లు ప్రధాని మోడీ అకౌంట్ ను అన్ ఫాలో చేసి బ్లాక్ చేయడం ప్రారంభినట్లు తెలుస్తోంది. Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం: -:ఉదంకుండు పౌష్యుమహాదేవి కుండలంబులం దేఁబోవుట:- కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ Artist Mohan _ కినిగె పత్రిక (భీమాశంకర్ నుండి దారిమార్పు చెందింది) 'పెళ్లి చూపులు' దర్శకుడి కి బంపర్ అఫర్ ... _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com హోమ్ » న్యూస్ గాసిప్» 'పెళ్లి చూపులు' దర్శకుడి కి బంపర్ అఫర్ ... నువ్వు తోపురా చిత్రంతో నిరోషా రీ ఎంట్రీ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి కథానాయకుల సరసన నటించి, గుర్తింపు తెచ్చుకున్న నటి నిరోషా. చాలా ఏళ్ల తర్వాత ఆమె… Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): వల్లభరావుపల్లి (Thalpunur) వల్లభరావుపల్లి మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది అతి చిన్న గ్రామం. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 38. ఇందులోపురుషులు 18, మహిళలు 20. గృహాల సంఖ్య 11. అక్షరాస్యత శాతం 50.00%. గ్రామ కోడ్ సంఖ్య 576066. Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): అస్సాం గవర్నర్లు (Assam Governors) పద్మనాభ బాలకృష్ణ ఆచార్య (12-12-2014 నుంచి ప్రస్తుతం వరకు) విభాగాలు: భారతదేశ గవర్నర్లు, అస్సాం, దత్తన్న కుమార్తె వివాహ వేడుకలో పవర్ స్టార్.. - Pawan Today Home / పవన్ టుడే / దత్తన్న కుమార్తె వివాహ వేడుకలో పవర్ స్టార్.. దత్తన్న కుమార్తె వివాహ వేడుకలో పవర్ స్టార్.. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ హడావుడి అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది . . తాజాగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు పవర్ స్టార్ ఆయన కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు . . నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.. అయితే వివాహానికి హాజరైన వారంతా పవన్ కళ్యాణ్ ని చూసేందుకు , ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.. అకేషన్ ఏదైనా పవర్ స్టార్ పవర్ స్టారే.. Next పవన్ ద మీడియా వైరల్.. Previous articleఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తుడు అని రెండు సినిమాలను వదులుకున్న యంగ్ హీరొయిన్..! Next articleజగన్ నిర్ణయనికి షాక్ అవుతున్న స్పీకర్..!
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): అంబగిరి (Ambagiri) అంబగిరి మహబూబ్‌నగర్ జిల్లా బల్మూరు మండలమునకు చెందిన గ్రామము. గ్రామ వైశాల్యము 328 హెక్టార్లు. గ్రామపరిధిలో 328 హెక్టార్ల అడువులున్నాయి. telugu sex stories ఉదయం పూజ లేచేసరికి 9 కొట్టింది.. ఎందుకో మనసంతా ప్రశాంతంగా..హాయిగా వుంది ఆమెకి..చాలా రోజుల తరువాత చాలా గాఢమ్ గా నిద్రపోయింది.. పక్కన చూసేసరికి శేఖర్ ఇంకా గురక తీస్తూనే … telugu sex stories అలా కాసేపు వుండిపోయా౦ తరువాత లేచి చూస్తే టైం మూడు గంటలు అవుతుంది. చాలా టైం అయిపోయింది.. . అనుకుని బావగారిని నా మీద నుండి లేపుతుంటే.. బావగారు వెళ్లిపోతున్నావా … telugu sex stories ఇంటికి వచ్చి చుస్తే టైం 10:15 అయింది ఏంటి నేను ఇంత సేపు వుడిపోయన అనుకున్నాను సరే అని రూం కి వెళ్ళాను పడుకుని కళ్ళు ముసుకోగానే శ్రీనుగాడు దాని … హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » ఫోర్డ్ కార్ల డీలర్లు » వర్తకులు లో యావత్మల్ హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » చెవ్రోలెట్ కార్ల డీలర్లు » వర్తకులు లో దుర్గ్ News Post: సినీ నటి ,పార్లమెంట్ సభ్యురాలు హేమామాలినికి ఆక్సిడెంట్ లో తీవ్ర గాయాలు...! సినీ నటి ,పార్లమెంట్ సభ్యురాలు హేమామాలినికి ఆక్సిడెంట్ లో తీవ్ర గాయాలు...! ప్రసిద్ధ హిందీ నటి,ప్రస్తుతం మథుర నుంచి పార్లమెంట్ సభ్యురాలు గా ఉన్న హేమామాలిని కి ఈ రోజు రాజస్థాన్ లోని ధౌసా పట్టణం వద్ద కారు ఆక్సిడెంట్ జరగ్గా తలకి తీవ్ర గాయాలు అయినాయి.ఆమెని జైపూర్ ఆసుపత్రికి తరలించారు.హేమా మెర్సిడెస్ కారు ఆల్టో కారుని ఢీకొనడం తో ఈ ప్రమాదం జరిగింది.Click here మతం ముసుగులో బీజేపీ దాడులు _ BREAKING NEWS _ www.navatelangana.com నవతెలంగాణ-బోధన్‌: మతం ముసుగులో బీజేపీ ప్రభుత్వం బహుజనులపై దాడులు చేస్తోందని టీమాస్‌ రాష్ట్ర నాయకులు స్కైలాబ్‌బాబు విమర్శించారు. నిజామా బాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని రాకాసిపేట్‌లో ఃబహుజనుల రాజ్యాధికారం-ఓటరు పాత్రః అనే అంశంపై టీమాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పు చేతల్లో బీజేపీ ఉందని, అందుకే కుల, మతాల పేరు తో ప్రజలను విడదీయాలని చూస్తోందని విమర్శిం చారు. విదేశాలలోని నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్క పేదవాని ఖాతాలో వేస్తామని చెప్పిన ప్రధాని మోడీ మన డబ్బులను విజరుమాల్య, నీరవ్‌మోడీ దోచుకు నేలా చేశారన్నారు. ఉద్యోగాలు అడిగితే పల్లి, పకోడి బండి పెట్టుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చిన విష యాన్ని గుర్తు చేశారు. దళితులకు మూడెకరాల భూ మి, నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇస్తామని చెప్పి రాష్ట్ర సర్కారు మోసం చేసిందన్నారు. అటువంటి ప్రలోభాలకు గురై ఓటు అమ్ముకోవద్దని, దాంతోనే రాజ్యాధికారం సాధించుకోవాలని సూచించారు. అనంతరం టీమాస్‌ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రమేశ్‌బాబు మాట్లాడుతూ లక్షా 20వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ దగా చేశారన్నారు. 15వేల ఉద్యోగాలు ప్రకటించగా అందులో 10వేల ఉద్యోగాలు పోలీస్‌ శాఖలోనే భర్తీ చేశారన్నారు. సదస్సులో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు గంగాధర్‌అప్పా, బీఎల్‌ఎఫ్‌ నియోజకవర్గ కో కన్వీనర్‌ శంకర్‌గౌడ్‌, ఎంసీపీఐయూ జిల్లా కన్వీనర్‌ మార్టిన్‌, ఎంబీటీ జిల్లా అధ్యక్షులు ఖాదర్‌షాజీద్‌, పీవైఎల్‌ రాష్ట్ర కార్యదర్శి వరదయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి మల్లేష్‌, పౌర హక్కుల సంఘం నాయకులు, వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరట్లేదు: హార్ధిక్‌ పటేల్‌ _ BREAKING NEWS _ www.navatelangana.com అహ్మదాబాద్‌: తాను ఏ పార్టీలోనూ చేరట్లేదని, ఏ పార్టీని టిక్కెట్లు అడగలేదని పటేదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్ధిక్‌ పటేల్‌ స్పష్టం చేశారు. ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందన్నారు. భాజపాతో తమ పోరాటం కొనసాగుతుందన్నారు. పటేదార్‌ ఉద్యమానికి, రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపిందని, అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. పటేళ్ల రిజర్వేషన్ల అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని కాంగ్రెస్‌ పార్టీని కోరామన్నారు. కొంతమంది నేతలు తమ మద్దతు కోసం రూ.లక్షలు చెల్లిస్తామంటూ సంప్రదిస్తున్నారని హార్ధిక్‌ వెల్లడించారు. March 30, 2017 AndhravoiceAVWN E-Paper, రాజమండ్రి 0
- వ్యకాస జిల్లా కార్యదర్శి పి.అంజయ్య ప్రభుత్వం బాండెడ్‌ లేబర్లకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.అంజయ్య డిమాండ్‌ చేశారు. బాండెడ్‌ లేబర్ల పట్టాపాసు పుస్తకాలు ఇవ్వాలని సోమవారం వ్యకాస ఆధ్వర్యంలో మండల డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం పి.అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాండెడ్‌ లేబర్‌ కేటాయించిన భూములపై గవర్నరు పేరును తొలగించి రైతులకే నేరుగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలన్నారు. అదేవిధంఆ బాండెడ్‌ లేబర్లకు రైతుబందు చెక్కులు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజరుకుమార్‌, జంగయ్య, యాదయ్య, నర్సింహ్మ, రాంచంద్రయ్య, జంగయ్య, సోమయ్య, నర్సింహ్మ, చంద్రయ్య, పారేశ, తదితరులు పాల్గొన్నారు. డా.పద్మశ్రీ భానుమతి రామకృష్ణ: జీవితమే సినిమా లేబుళ్లు: అవి - ఇవి, ఆర్టికల్స్ మహిళలపైనే ప్రభావం..! _ మానవి _ www.NavaTelangana.com మహిళలపైనే ప్రభావం..! మహిళలు ఎదుర్కునే మరో సాధారణ మానసిక సమస్య ఈటింగ్‌ డిజార్డర్‌. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఎక్కువ బరువు పెరగడం, బాడీషేప్‌లో, మొత్తం శరీర ఆకారం మారిపోవడం వంటి శారీరక మార్పులు కూడా పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది. దాంతో బులిమియా, అనోరెక్సియా అనే మానసిక సమస్యను ఎదుర్కొంటున్నట్టు కనుగొన్నారు. రి హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » టాటా కార్ల డీలర్లు » వర్తకులు లో హొసూర్ నష్టాలలో స్టాక్‌ మార్కెట్లు _ BREAKING NEWS _ www.navatelangana.com హైదరాబాద్‌ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలలో కొనసాగిన స్టాక్‌ మార్కెట్లు కొద్దిసేపటి తర్వాత నష్టాలలో జారుకున్నాయి. సెన్సెక్స్‌ 53 పాయింట్లు నష్టపోయి 35,635 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 10,804 వద్ద కొనసాగుతోంది. Tags: Rice Flour(బియ్యంపిండి) హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » చెవ్రోలెట్ కార్ల డీలర్లు » వర్తకులు లో భుజ్ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు విశాఖప‌ట్నంలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 20 వ తేది ఇచ్చాపురం నుంచి బ‌స్సు యాత్ర‌ను చేప‌డ‌తాన‌ని స్ప‌ష్టంచేశారు. న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ చెయిన్‌ ఆపరేటర్, పీవీఆర్‌ మరిన్ని ‘స్క్రీన్ల’ను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 30 స్క్రీన్లను కొనుగోలు చేయనున్నామని పీవీఆర్‌ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 70–80 స్క్రీన్లను కొనుగోలు చేస్తామని కంపెనీ జాయింట్‌ ఎండీ సంజీవ్‌ కుమార్‌ బిజ్లి చెప్పారు. కొనుగోలు చేయడానికి పలు స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, కానీ తమకు తగినవి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని, ఈ విషయమై కసరత్తు జరుగుతోందని వివరించారు. గత ఏడాది పీవీఆర్‌ కంపెనీ డీఎల్‌ఎఫ్‌ నుంచి 32 స్క్రీన్ల డీటీ సినిమాస్‌ను రూ.433 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం పీవీఆర్‌ సంస్థ 48 నగరాల్లో 122 ప్రోపర్టీల్లో 562 స్క్రీన్లను నిర్వహిస్తోంది. కాగా ఇటీవలనే పీవీఆర్‌లో 14 శాతం వాటాను వార్‌బర్గ్‌ పిన్‌కస్‌ అనే ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ రూ.820 కోట్లకు కొనుగోలు చేసింది. గోల్‌ ‘మాల్స్‌’పై కొరడా.!
2014 - 2015 సంవత్సరంలో మంత్రి పత్తిపాటి పుల్లరావు వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో సుమారు 500 కోట్ల మేర పత్తి కుంభకోణం వెలుగుచూసింది...ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న సుమారు 26 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం... కానీ మంత్రి పత్తిపాటి పుల్లారావును మాత్రం చూసి చూడనట్టు వదిలేసింది...తర్వాత కొద్ది రోజులకు అధికారులపై ఉన్న సస్పెన్షన్ కూడా ఎత్తి వేసింది...సస్పెన్షన్ ఎత్తివేయడంతో దీని వెనుక ఎవరిదో పెద్ద హస్తం ఉందని భావించిన కేంద్రం, ఈ కుంబకోణంపైనా విచారం చేయడానికి సీబీఐని రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ కుంభకోణంతో సీసీఐ సంస్థ సుమారు 600 కోట్ల వరకు నష్టపోయింది...ప్రభుత్వ పెద్దలు కొందరు రైతుల దగ్గర నుండి అతి తక్కువ ధరలో నాణ్యమైన పత్తిని కొనుగోలు చేసి, నాసిరకమైన పత్తిని కలిపి రైతుల పేరుతో సీసీఐ సంస్థకి కట్టబెట్టడంతో ఈ నష్టం వాటిల్లింది...ఈ కుంబకోణంలో వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు సంబంధం ఉంది అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి...కానీ రాష్ట్రా ప్రభుత్వం మాత్రం ఆయన్ని తప్పించి, అధికారులపై వేటు వేసింది. బీజేపీ - టీడీపీల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోవడం, టీడీపీ బీజేపీపైన ఘాటైన విమర్శలు చేస్తుండడంతో, పత్తి కుంభకోణానికి సంబంధించిన అవినీతిని వెలుగుతీసేందుకు కేంద్రం సిబిఐని రంగంలోకి దించిందని అంటున్నారు మేధావులు...ఈ మేరకే సిబిఐ ప్రత్యేక బృందం దర్యాప్తు కూడా ప్రారంభించిందని సమాచారం...సిబిఐ రంగంలోకి దిగటంతో ఈ కుంభకోణానికి సంబందించిన ఒక్కొక విషయాలు బయటకి వస్తున్నాయి.. ప్రభుత్వ పెద్దలు 800 మంది రైతుల పేరుతో సుమారు కోటికి పైగా అమ్మకాలు చేసారని సమాచారం...ఇప్పుడు సిబిఐ బృందం రైతులపైనా ద్రుష్టి సారించింది...దీని వెనుక ఎవరు ఉన్నారు అని కూపీ లాగుతుంది. ఇదే జరిగితే మరో సంవత్సరం మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడటంతో టీడీపీకి బారి నష్టం వాటిల్లుతుంది...ఇప్పుడు టీడీపీ ప్రత్యక హోదా విషయంలో యూ-టర్న్ తీసుకోవడం, ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు వినిపించడం, ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో ప్రజల్లో టీడీపీపైన వ్యతిరేకత భారీస్థాయిలో ఉంది...దానికి తోడు ఈ విచారణలు జరిగితే మాత్రం టీడీపీకి ఎవరు పూడ్చలేని డ్యామేజ్ జరిగినట్టే. Home » TELANGANA NEWS » సోనియాకు, ప్రధానికి కృతజ్ఞతలు: కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున సోనియాకు, మన్మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ సైనికుడు ఫిరోజ్‌ఖాన్‌కు కూడా టీఆర్‌ఎస్ కార్యవర్గం నివాళులర్పించింది. సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని ఆయనకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్‌ జగన్‌ గురువారం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను వైఎస్‌ జగన్‌ స్మరించుకున్నారు. రాష్ట్రానికి టంగుటూరి చేసిన సేవలను కొనియాడారు. సాక్షి, హైదరాబాద్‌: ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మోకాలు, మోచేతుల కండరాలు తీవ్ర ఒత్తిడికిలోనై రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి గట్టిగా... భూతాపాన్ని తగ్గించేందుకు చెట్లు పెంచడం మొదలుకొని.. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో అందరూ మట్టిని మరచిపోతున్నారని..... ఇంకో 83 ఏళ్లలో అంటే.. 2100 సంవత్సరానికల్లా భూమ్మీద బతకడం చాలా కష్టమన్న వార్తలు మనం వినే ఉంటాం.. తాజాగా అమెరికాలోని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌... అతి పెద్ద అబద్ధం మంచి స్నేహితుడెవరు?
ప్రతి సినిమాలో కొత్తదనం చూపించేందుకు, కొత్త లుక్‌లో కనిపించేందుకు తపించే హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ముందుంటారు. ‘టెంపర్‌’ నుంచి ప్రతి చిత్రంలో సరికొత్త స్టైలిష్‌ లుక్‌తో ఎన్టీఆర్‌ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ట్రెండీగా కనిపించిన తారక్‌.. ఆ తర్వాత ‘జనతాగ్యారేజ్‌’ యంగ్‌స్టైలిష్‌ లుక్‌తో అలరించాడు. ఆ తర్వాత వచ్చిన ‘జై లవకుశ’లో మూడు విభిన్నమైన పాత్రల్లో తనదైన వైవిధ్యాన్ని చాటి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తొలిసారి క్రియేటివ్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు జూనియర్‌ సన్నద్ధమవుతున్నాడు. ఈ కేజ్రీ కాంబినేషన్‌పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రామ్‌ చరణ్‌తో కలిసి తారక్‌ మల్టీస్టారర్‌ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల నేపథ్యంలో తారక్‌ ప్రముఖ బాడీబిల్డింగ్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ వద్ద శిక్షణ పొందుతున్నాడు. లాయిడ్‌ పర్యవేక్షణలో తీవ్రమైన కసరత్తులు చేస్తూ.. కండలు తిరిగిన దేహాదారుఢ్యం కోసం శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. (ఎన్టీఆర్‌ ఫొటోపై రణ్‌వీర్‌ కామెంట్‌..) ఈ క్రమంలో అమెరికాకు వెళ్లిన తారక్‌ అక్కడ గాయపడ్డాడంటూ సోషల్‌ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో ఫేక్‌ కథనాలు హల్‌చల్‌ చేశాయి. ఎన్టీఆర్‌ బాగున్నారని, ఆయకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, హైదరాబాద్‌కు తిరిగివచ్చారని ఆయన పీఆర్‌ మహేశ్‌ కోనేరు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కండలు తిరిగిన ఎన్టీఆర్‌ తీవ్రంగా వర్కౌట్స్‌ చేస్తున్న ఫొటోను లాయిడ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఎన్టీఆర్‌ వర్కౌట్స్‌ మరింత తీవ్రమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తికరంగా ఈ ఫొటోపై ప్రముఖ బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ కపూర్‌ కామెంట్‌ చేశారు. బీస్ట్‌ఇన్‌ అని రణ్‌వీర్‌ కామెంట్‌ చేయగా.. మీకు తెలుసు బ్రదర్‌ అంటూ లాయిడ్‌ బదులు ఇచ్చారు. క్రీస్తు పూర్వం 3100 కాలంలో దీనిని నిర్మించి ఉంటారనీ, అప్పట్లో దీన్ని శ్మశానంగా ఉపయోగించేవారని తేల్చారు. కాగా, స్టోన్‌హెంజ్‌ ప్రాంతంలో 1920ల్లో వెలికి తీసిన ఎముకలను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు తాజాగా రేడియో కార్బన్‌ డేటింగ్‌ పద్ధతిని ఉపయోగించి పరిశీలించారు. 25 పుర్రెలను పరిశీలించిన శాస్త్రజ్ఞులు.. వారిలో కనీసం పది మంది చనిపోవడానికి ముందు స్టోన్‌హెంజ్‌ పరిసర ప్రాంతాల్లో నివసించిన వారు కాదనీ, పశ్చిమ బ్రిటన్‌లోని వేల్స్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారని తేల్చారు. గురువు గారు, బుద్ధి ఉన్న వాళ్ళు ఏమి అనుకోరు. లేనివాళ్ళ గురించి మనకి చింతేలా? అందరి మనసులో మాట బయట పెట్టేసారు. నాకైతే మీ image కూడా బాగా నచ్చింది. అలాంటప్పుడు, నాకు అమ్మ దినం, మా అమ్మ సంవత్సరీకమే!! నేనూ నా తమ్ముడూ మా కుటుంబ సభ్యులతో కలిసి జరపుకొనే రోజు !! ” అమ్మ మనతో ఉన్నా , పై లోకాన ఉన్నా, గుర్తుకు రాని రోజు ఉండదేమో !!” అక్షర సత్యం. ఏదో విదేశీ కంపెనీలు ప్రారంభించిన ఈ ” దినాలు ” అంత అవసరమంటారా? పోనీ లెండి. ఈ వంకనైనా, కనీసం ఒక రోజైనా అమ్మని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజు కూడ లేకపోతే అమ్మ అస్సలు గుర్తుండదు, ఇప్పటి తరానికి.
28 thoughts on “Orange Review * కొత్త ప్రేమల కలకలం – ఆరెంజ్!” నేను ఇప్పటి వరకు చూసిన విశ్లేషణల్లో నాకు చాలా అర్థవంతంగా అనిపించిన విశ్లేషణ. ఇలాంటి విశ్లేషణలు ముందు ముందు కూడా అందిస్తారని ఆశిస్తూ.. డియర్ శ్రీ, ఇలాంటి సమగ్రమైన సమీక్ష చదివి చాలా కాలమైంది. థాంక్యూ! తెలుగు లో సమీక్ష! అద్భుతం గా ఉంది!! నిన్న రాత్రి ఈ సినిమా చూస్తూ, దీన్ని సినిమాలా చూడడం కంటే ఓ నవల/కథ లాగా చదివితే చాలా బాగుండేది అనిపించిన కోరిక కొద్దిగా తీరినట్లు అనిపించింది మీ సమీక్ష చదువుతున్నంతసేపు. కొత్త కథలని ఆహ్వానించకపోవడం, ఆదరించకపోవడం గురించి మీరన్నది నిజం. భాస్కర్ లాంటి వాళ్ళ ప్రయత్నాలకు ఆదరణ చాలా అవసరం. ఇదే కథను ఈ పెద్ద నిర్మాణ సంస్థలో తీసి ఉండకపోతే ఈ రోజున కనీసం ఇంత సమీక్ష/చర్చ ఉండేది కాదేమో! అలాగే ‘ఈమైంది ఈ వేళ’ అని గత వారం వచ్చిన సినిమాను పూర్తి కథాచిత్రం గా కాకుండా వాణిజ్య, అసభ్య హాస్య చిత్రంగా చేసింది కూడా సృజనాత్మక చిత్రాల పట్ల నిరాదరణ. నేను ఆరెంజ్ చూడలేదు, కానీ మీ రివ్యూ చదువుతుంటే సినిమా చూస్తున్నట్టే కాదు, ఎలా చూడాలో కూడా తెలుస్తుంది. అర్థంపర్థం లేని విచిత్రమైన మలుపులతో ఉండే, సాగతీత కథలకు అలవాటు పడిన మనవాళ్లకు ఒక సున్నితమైన, అర్థవంతమైన’ చిన్న’ పాయింట్ తో రెండున్నర గంటల సినిమా అంటే కంటికి ఆనదు. టన్నులకొద్ది బరువున్న కథలైతే ఎలా డీల్ చేసినా చూసి, తరించి కుండలకొద్ది కన్నీళ్లు కార్చే ప్రేక్షక జనానికి, విశ్లేషకులకి బొమ్మరిల్లు, ఆరెంజ్ లాంటి సెన్సిబుల్ సినిమాల్ని ఎలా చూడాలో కూడా నేర్పించుకునే దుస్థితి. విస్తరించుకునే వీలులేని చిన్న పాయింట్ తీసుకుని ఎలా ముగించాలో తెలియక తికమక పడ్డ దర్శకుడంటూ అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఓ మ్యాగజైన్ రివ్యూ రాసిపడేసింది. నిజానికి మూస పద్ధతిలో, ఒక రెగ్యులర్ ఫార్మూలాలో సినిమా లేకపోతే అర్థం చేసుకోలేని ఇలాంటి పరిస్థితి వల్ల ఎన్ని మంచి సినిమాలు మరుగునపడి పోతున్నాయో! ఆ మధ్య హిందీలో వచ్చిన “వెడ్నెస్ డే” అక్కడ సక్సెస్ కాగానే మనవాళ్లు ఎగబడి కొనేసి, తెలుగులో, తమిళంలో తీసేసి భ్రష్ఠు పట్టించారు.అసలు వాళ్లకు ఆ సినిమా కాన్సెప్టే అర్థం కాలేదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక జటిలమైన సమస్య పట్ల బలమైన ప్రభుత్వాలు ఉదాసీనత ప్రదర్శిస్తున్న నేపధ్యంలో నసీరుద్దీన్ షా లాంటి ఒక సామాన్య పౌరుడి (common man) సహనం నశించి, తెగిస్తే ఎలా ఉంటుందనే లైన్ తో సినిమా తీసి సక్సెస్ చేసి చూపిస్తే- మనవాళ్లేమో షా స్థానంలో కమల్ హసన్ లాంటి ‘హీరో’ను పెట్టి ‘కామన్ మ్యాన్’ పాత్రకే అర్థం లేకుండా చేసిపారేశారు. ఇదీ తెలుగు సినిమా గొప్పతనం.ఇటువంటి పరిస్థితుల్లో సున్నిత అంశాలతో కానీ, సమస్యాత్మక అంశాలతో కానీ సినిమాలంటే ఆ తీసేవాళ్లు, చూసేవాళ్లు ఒక ప్రత్యేక వర్గం కాక తప్పదు. కరెక్ట్ టైంలో, ఒక మంచి సినిమా గురించి అర్థవంతమైన రివ్యూ రాశారు. Keep it up. చాలా అద్భుతమయిన రివ్యూ ఇది..చాలా ఆలోచింప చేసింది మమ్మల్ని..ధన్యవాదలండీ నా బ్లాగులో కూడా మీ స్పూర్తి తో ఈ టపా రాసాను..కాస్త టపాతో పాటు బ్లాగుని కూడా వీక్షించగలరు మీరు రాసిన ఆరంజ్ సినిమా రివ్య్యూకి.. స్పందన చాలా బాగా వచ్చింది.. బ్లాగ్‌లో ఉంచిన సినిమా రివ్య్వూకి పాజిటివ్‌గా ఇలా స్పందించడం నాకు బాగా నచ్చింది. మొదటిసారిగా మీ బ్లాగ్‌ని చూశాను కనుక… పరిచయం చేసుకోవడం కోసం ఈ రెండు మాటలు రాస్తున్నాను. ఇక మీదట.. తరచూ మీ బ్లాగు‌లోకి రావడానికి ప్రయత్నం చేస్తాను.. యదార్ధవాది లోక విరోధి, మంచి కథకు మనుగడ లేదు, నిజాన్ని జీరన్చుకోవటం ఈ cine జనులకు సరిపడదు అనుకున్నాను ఈ చిత్రం చూసి… మీ post పొగడవలసిన అవసరంలేదు బాగుందని చెప్పాల్సిన పని అంతకన్నా లేదు.
ఐడియాలు ఎవడబ్బ సొత్తూ కాదు! - Oneindia Telugu హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ రెండో రోజు వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు పాల్గొన్నారు. కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్ పాలుపంచుకున్నారు. మహిళా సాధికారత, వ్యవసాయం, పెట్టుబడులు, క్రీడలు తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. పలువురు ప్రముఖులు మాట్లాడనున్నారు. ఇవాంకా, చందాకొచ్చార్, కేటీఆర్‌లు మహిళా సాధికారత అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విభిన్న రంగాలలో మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని ఇవాంకా చెప్పారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. సాంకేతిక రంగాలలో మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నూతన ఆవిష్కరణలు అన్ని ప్రయివేటు రంగాలలో వస్తున్నాయని చెప్పారు. మహిళల అభివృద్ధికి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించాలన్నారు. నూతన పాలసీలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ రంగంలో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు అమెరికా ప్రభుత్వ విద్యావ్యవస్థలో మార్పులు చేస్తోందని చెప్పారు. Previous Post:నా… పుంగనూరు నుంచి మహిళల రక్షణ కు నాంది పలకాలి Next Post:పెట్రో వాత తప్పదా….
కొత్త ఉద్యోగం - కొత్త బాధ్యత అక్షరాభ్యాసం నాడు దిద్దిన తెలుగు అక్షరం అమ్మతోడుగా చందమామ నేస్తంగా నాతోపాటు ఎదుగుతూ వచ్చింది. కాన్వెంట్ చదువైనా కూడా తెలుగు అంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం.. అమ్మ చదివే వారపత్రికలు, నవళ్లు చదవడంతో ఆ ఇష్టం ఇంకా పెరిగింది. ఆ అలవాటు నాతోపాటు పెరిగి ఒక వ్యసనంగా మారింది. పిల్లలకు చెప్పడానికి నా తెలుగు ఎక్కువ ఉపయోగపడకున్నా నాకు మాత్రం సంతృప్తినిచ్చింది ఈ పుస్తకపఠనం. బ్లాగులో మొదలెట్టిన అక్షర ప్రయాణం అస్తవ్యస్తంగా ఉన్నా మెరుగులు దిద్దుకుంటూ వచ్చింది. పిచ్చి రాతలే మంచి రచనలు అయ్యాయి. ఈ అక్షర ప్రయాణంలో నాకు తోడుండి సందేహాలు తీర్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చినవారు ఎందరో. నాలోని ఆలోచనలు, సంఘర్షణలు, చెప్పాలనుకున్న మంచి మాటలు, వాదనలు, స్పందనలు అన్నీ నా బ్లాగులో నిక్షిప్త పరుచుకున్నాను. స్కూలులో వదిలేసాననుకున్న తెలుగు భాష బ్లాగుల్లో కొచ్చాక మళ్లీ నా దరి చేరింది. నా రాతనే మార్చింది. ఆరేళ్ల క్రింద కంప్యూటర్లో తెలుగు రాయడం ఎంతో సులువు అని తెలుసుకున్న తర్వాత ఆగే ఆలోచనే లేదు. నాకు నచ్చిన విషయాలన్నీ విడివిడిగా బ్లాగుల రూపంలో అమర్చుకున్నాను.ఇది అందరికీ తెలిసిందే. సరదా మాటలు, అప్పుడప్పుడు సీరియస్ కబుర్లతో కాలం గడిపేస్తుండగా ఆముక్తమాల్యద గురించి తెలుసుకుని దాని గురించి నెట్‌లో వెతికితే ఎక్కడా దొరకలేదు. పండితులైనవారికి పద్యాలు, టీకా తాత్పర్యాలు చాలా సులువుగా అర్ధమైపోతాయి. మరి నాలాంటి వారి సంగతేంటి? తాతలు, తండ్రులు నేతులు తాగారు మా మూతి వాసన చూడండి అనడానికి అటు పుట్టింట్లోనూ, అత్తింట్లోనూ ఎవరూ సాహిత్యాభిలాష కలిగినవాళ్లు లేరు. నేనొక్కదాన్నే పుస్తకాల పురుగును.. తెలుగులో నాకు నచ్చినవన్నీ నా బ్లాగులో ఉన్నాయి.. అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో ఉండాలని మొదలుపెట్టబడిన బ్లాగులే ఆముక్తమాల్యద. విజయవిలాసం. నేను చదివి అర్ధం చేసుకుని మరీ బ్లాగులో రాయడం జరుగుతుంది..కంప్యూటర్లో తెలుగు రాయడం చాలా సులువు, ఉచితం ఐనప్పుడు మనకు తెలిసిన తెలుగు సాహిత్యాన్ని అంతర్జాలంలో నిక్షిప్తం చేసి నేటి తరం వారికి, రాబోయే తరంవారి కోసం తయారు చేసిపెట్టడంలో తప్పేంటి? దీనికోసం మనకున్న కొద్దిపాటి తీరిక సమాయన్ని వినియోగిస్తే చాలు. ఇదే ఆలోచనతో మరి కొందరి సహకారంతో ఈ రెండు బ్లాగులు మొదలయ్యాయి. నేను ఎప్పుడూ అనుకుంటాను. అసలు నేను చేస్తున్నదేంటి? వంటలా? రాతలా? పద్యాలా? కాని నిజం చెప్పాలంటే ఈ వంటలు, రాతలు రెండింటిని సమానంగా నిర్వహించగలను. వంటలకు సంబంధించిన గుర్తింపు, ప్రశంసలు సంతోషాన్ని ఇస్తే, తెలుగు సాహిత్యానికి సంబంధించి వచ్చే గుర్తింపు, ప్రశంస, ప్రోత్సాహం ఆత్మసంతృప్తినిస్తున్నాయి. నా మీద నమ్మకంతో మాలిక పత్రికలో కంటెంట్ హెడ్ గా బాధ్యతలను అప్పగించిన భరద్వాజ్ కు ధాంక్స్. ఈ పత్రిక వల్ల రచయితలతో పరిచయం, తెలుగు సాహిత్యం మీద పని చేయడానికి అవకాశం పెరిగింది.. ఈ క్రమంలో వచ్చిన ఒక ఉద్యోగావకాశాన్ని అందిపుచ్చుకున్నాను. అది తెలుగుకు, తెలుగు పుస్తకాలకు సంబంధించినది కావడం ఒక ముఖ్య కారణం. ఇష్టమైన పని ఎన్నటికీ కష్టం కాదు కదా అందుకే ఈ కొత్తదారిలో పయనం మొదలుపెట్టాను. నా సంతోషంలో భాగస్వాములై నన్ను ప్రోత్సహిస్తూ, ఆదరిస్తారని కోరుకుంటున్నాను... అవునూ పది రోజుల క్రింద నా బ్లాగు వార్షికోత్సవంనాడు నా ఉద్యోగం గురించి సర్ప్రైజ్ అన్నాను కదా. ఇదిగోండి ఆ వివరాలు.. ఇక నా పని సారంగ్ బుక్స్ వారికి ఇండియాలో రీజనల్ మేనేజర్. మొత్తం ఇండియాకు సంబంధించి, కంపెనీకోసం కొత్త పుస్తకాల పబ్లిషింగ్, ప్రింటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, పుస్తకాల అమ్మకాలు వగైరా వ్యవహారాలు చూసుకోవడం. సారంగ బుక్స్ కి సంబంధించి, పుస్తకాల కొనుగోలు గురించి ఎటువంటి సందేహానికైనా, సమాచారానికైనా మీరు నన్ను ఈ అడ్రస్ లో సంప్రదించవచ్చు. ఐ పాడ్ , ఐ ఫోన్ ల్లో సారంగ బుక్స్ లభ్యం యాపిల్ ఐ బుక్స్ ప్లాట్ ఫారం లో తెలుగు పుస్తకాలు అందుబాటు లోకి రావటం అటు తెలుగు సాహిత్యానికి, ఇటు సారంగ ప్రచురణలకుకూడా ఓ శుభ వార్త. తెలుగు సాహిత్య ప్రచురణ రంగం లో ఈ ఐ బుక్స్ అతి పెద్ద మలుపు. మంచి తెలుగు పుస్తకాలను మరిన్ని ఇతర డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ లోకి కూడా అందుబాటు లోకి తెచ్చే ప్రయత్నం లో సారంగ కు తెలుగు పాఠకుల ఆదరాభిమానాలు నిరంతరం అండగా నిలుస్తాయని ఆశిస్తున్నాము. నోట్ : ప్రస్తుతానికి ఈ ఐ బుక్స్ కొనుగోళ్ళు ఇండియా బయట మాత్రమే సాధ్యం . ఇండియా లో వున్న వారు ఈ అవకాశాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు అనేది యాపిల్ సంస్థ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. యాపిల్ ఐ బుక్స్ కొనుగోళ్ళు, మొదలైన వాటి గురించి మీ అభిప్రాయాలూ, సలహాలు, సందేహాలు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాము. సంప్రదించాల్సిన ఈమైల్ [email protected] విజయ విలాసము - కొత్త బ్లాగు
ఈ విజయవిలాసాన్ని బ్లాగీకరించాలని చేసిన చిన్న ప్రయత్నమే ఈ విజయవిలాసం బ్లాగు. సులువైన బాషతో, వీనులవిందు చేసే శ్రవ్యకాలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చింది. ఈ మహత్తర ప్రయత్నానికి కలిసి పని చేస్తున్నవారు .. రాఘవ, గిరిధర్, సనత్ శ్రీపతి, నారాయణస్వామి (కొత్తపాళి). జ్యోతి.. మరి వెళదామా విజయ విలాసాన్ని ఆస్వాదించడానికి.. విజయ విలాసము : http://vijayavilaasam.blogspot.in/ మాలిక పత్రికలో సత్యసాయి కొవ్వలిగారు తయారుచేసిన పదచంద్రిక - 7 కు నలుగురు సమాధానాలు పంపారు. కౌస్తుభ అవసరాల, తన్నీరు శశి, రవి env, భమిడిపాటి సూర్యలక్ష్మి.... వీరిలో కౌస్తుభగారు ఒక తప్పు, శశి మూడు తప్పులు చెప్పారు. రవి, సూర్యలక్ష్మిగారు పంపిన సమాధానాలు అన్నీ సరైనవే. ప్రకటించిన బహుమతి వెయ్యి రూపాయలు వీరిద్దరికి సమానంగా ఇవ్వబడుతుంది.. విజేతలకు అభినందనలు...
4 వ్యాఖ్యలు to “నరుడి బ్రతుకు నటన” కామెంట్ చెయ్యాలనిపించింది. ఏమి కామెంట్ చెయ్యాలో తెలియడం లేదు. ఐ మీన్ “ఈ కథ ద్వారా ఇదో తెలుసుకోవలసి వుంది .. అదేమిటో స్పష్టంగా తెలియడం లేదు ..” ఏదైనా మనకు కనిపించించేది, అనిపించేది మనము వాటిని చూసే మరియు తీసుకొనే విధానము బట్టి ఉంటుంది. కాబట్టి, మీరు ఒక విషయాన్ని గ్రహించి వాటిని మీపరంగా అన్వయించుకొనే విధానము, మీ అలోచనా సరళి మరియు మీ యొక్క సంధార్భాన్ని బట్టి ఉంటుంది. కధకి surprise ending ఇద్దామన్న ప్రయత్నం, బాగుంది. అయితే కధా వస్తువు అంత గొప్పది ఎంచుకోలేదు. మొదటి కధ అయ్యుంటె మంచి ప్రయత్నం కిందనే లెక్క. దృష్టి పెట్టాల్సిన లోపాలు: కధనం సరిగా లేదు. ఒక్కోచోట first person లోనూ, మిగతా చోట్ల third person లోనూ సాగింది. ఇది చాలా పెద్ద పొరపాటు, మీ అంతట మీరే చూసుకునుండాలి. రెండోది, అచ్చు తప్పుల మీద దృష్టి పెట్టండి. కధాంశం అంత గొప్పగా లేకపోయినా, సరళమైన భాష, presentation ద్వారా కూడా ఆకట్టుకోవచ్చు. మీ సూచనలు నాకు కనువిప్పు కలిగించినది. మీ సూచనలను నేను కచ్చితముగా పాటిస్తాను. ధన్యవాదములు. యుద్ధానికి అనుకూలం కాదు: ఆర్‌ఎస్‌ఎస్‌ _ Thatstelugu.com, Global window for Telugu -RSS not in favour of war - Telugu Oneindia యుద్ధానికి అనుకూలం కాదు: ఆర్‌ఎస్‌ఎస్‌ బెంగుళూర్‌: భారత్‌ పాకిస్థాన్‌తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని రాష్ట్రీయస్వయం సేవక్‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సీనియర్‌ నాయకుడు శ్రీపతి శాస్త్రి అన్నారు. అయితే భారత్‌ ఏపరిణామాన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని ఆయన ఆదివారంవిలేకరులతో అన్నారు. తాము యుద్ధానికి అనుకూలం కాదని, మన ప్రజలకు పూర్తి భద్రత, ప్రశాంత వాతావరణం వుండాలని కోరుకుంటున్నామని, ఈ పరిస్థితిని కల్పించడానికి ఏ ఆరోగ్యకరమైన దేశమైనా ఏ పరిణామానికైనా సిద్ధపడి వుంటుందని ఆయన అన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఆయన క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణలతో మోడికి ఏ సంబంధమూ లేదని ఆయన అన్నారు. నరేంద్ర మోడిపైవిమర్శలు చేయడం ద్వారా మోడికి, మోడి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి అన్యాయం చేశారని ఆయన అన్నారు. 12న బుష్‌తో వాజ్‌పేయి భేటీ _ Thatstelugu.com, Global window for Telugu - Vajpayee to meet Bush onsept 12 - Telugu Oneindia 12న బుష్‌తో వాజ్‌పేయి భేటీ వాషింగ్టన్‌: భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఈ నెల 12వ తేదీన అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ను వాజ్‌పేయి కలిసే అవకాశం ఉండకపోవచ్చునని అమెరికాలోని భారత రాయబారి లలిత్‌ మాన్‌సింగ్‌ గురువారం చెప్పారు. ఇండో- పాక్‌ సంబంధాలపై, సీమాంతర ఉగ్రవాదానికి ఇస్లామాబాద్‌ మద్దతుపై బుష్‌కు, వాజ్‌పేయికి మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఈ చర్చలు ఇండో- పాక్‌ సంబంధాలకు మాత్రమే పరిమితం కావని, ఇంకా విస్తృతంగా వివిధఅంశాలపై చర్చలు జరుగుతాయని మాన్‌సింగ్‌ అన్నారు. వాజ్‌పేయి ఐదు రోజుల అమెరికా పర్యటన ఈ నెల 10వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు ప్రముఖులను కలిసే అవకాశం ఉంది.సెప్టెంబర్‌ 11వ తేదీ దాడుల బాధితుల స్మారకార్థం ఇతర ప్రత్యేకాహ్వానితులతో పాటు ఆయన క్యాండిల్‌ వెలిగిస్తారు. వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌ దుర్ఘటనలో మరణించినవారి బంధువులకు కూడా వాజ్‌పేయి కలుసుకుంటారు. 17 నుంచి 20 మంది పాస్‌పోర్ట్‌ హోల్డర్లతో పాటు దాదాపు 220 మంది భారత సంతతికి చెందినవారు ఉగ్రవాదుల దాడుల్లో మరణించినట్లు మాన్‌సింగ్‌ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయంకోసం కృషి చేయాలి. _ CPI(M) AP రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయంకోసం కృషి చేయాలి..pdf వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఏడాది పూర్తి అయ్యింది. Previous article`ఎఫ్ 2` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌ Next articleమౌర్యాని ఫోటోలు
అవినీతి రహితంగా భారత నిర్మాణమే తన లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీపై అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు, సామాజిక కార్యకర్త అన్నాహజారే మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన నిజంగా తాను ప్రకటించుకుటున్నట్లుగా అవినీతి వ్యతిరేక భారతదేశ నిర్మాణ స్వాప్నికుడే అయితే అదే లక్ష్యంతో తీసుకువచ్చిన అవినీతి నిరోధక లోక్‌పాల్ చట్టాన్ని ఎందుకు బలహీనపర్చారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో మూడురోజుల పాటు నిర్వహించిన 'జల్ సమ్మేళన్’లో పాల్గోన్న అన్నా హాజరే మాజీ ప్రధాని మన్మోహన్ కూడా ఈ బిల్లుకు తూట్లు పోడిచారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెడుతున్న క్రమంలోనే బలహీనం చేస్తే.. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ దానిని మరింత బలోహీన పరిచారని ఆరోపించారు. 'మోదీ ప్రభుత్వం 2016 జూలై 27న పార్లమెంటులో లోక్ పాల్ చట్టానికి సవరణ చేయడం ద్వారా చట్టాన్ని మరింత బలహీనమైందని అవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రభుత్వాధికారుల భార్యలు, పిల్లలు, సంబంధీకులు ప్రతి ఏటా తమ ఆస్తుల వివరాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా పోయిందని ఈ మేరకు మోడీ సర్కారు సవరణ చేసిందని హాజారే అన్నారు. ఒరిజనల్ చట్టం ప్రకారం,. ప్రభుత్వాధికారుల కుటుంబసభ్యులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి అని హజారే చెప్పారు. సవరణ బిల్లును ఎలాంటి చర్చా లేకుండా కేవలం ఒక్క రోజులోనే ఆమోదించారని, రాజ్యసభలో జూలై 28, 29లో దానిని ప్రవేశపెట్టారని తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే చట్టాన్ని బలహీనపరచారని హజారే మండిపడ్డారు. ఇదేనా అవినీతి రహిత భారత నిర్మాణమని ప్రశ్నించారు. దేశంలో అవినీతికి పాల్పడే వారిలో అధికశాతం ప్రభుత్వ అధికారులేనని అయన అరోపించారు. ఈ మేరకు ఏసీబి, ఐటీ దాడుల్లోబయటపడుతున్న వారి జాబితాలో అధికశాతం వారే వుంటున్నారని అన్నారు. ఇదిలావుంటే.. సుమారు 70 శాతం వ్యవసాయ అధారితమైన భారత దేశంలో రైతులు తీసుకునే పంట రుణాలకు 1950 చట్టం ప్రకారం చక్రవడ్డీ విధించరాదన్న నిబంధన వుందని అయన తెలిపారు. అయితే బ్యాంకులు ఈ నిబంధనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా చక్రవడ్డీలు వేస్తున్నారని అన్నారు. అయినా ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం మిన్నకుంటోందని ఆయన అన్నారు. ఈ విషయంతో పాటు పలు సమస్యలపై తాను గత మూడున్నరేళ్ల నుంచి 32 ఉత్తరాలు రాశానని, అయితే ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు బదులు రాలేదని అన్నారు. 60 ఏళ్లు పైబడిన రైతులకు రూ.5.000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని హజారే డిమాండ్ చేశారు. అర్కేనగర్ బరిలో విశాల్.. మాజీ సీఎంలకు ఘననివాళులు.. అంబటి ఆత్రంగా ఎందుకు లగెట్టుకెళ్లాడో తెలుసా? » చుట్టూ చీకటి కోసం పి కె టీం సభ్యుల బృందం కడప దాటి కర్నూలు జిల్లాలో మూడు నెలలకు ముందు 0 Responses to “పగటి కలలకు పంచాంగ ముహూర్తం” ‘ హార్దిక్‌లో చాలా టాలెంట్‌ ఉంది. ఇది కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో చూశాం. అయితే అతను మానసికంగా చాలా పరిపక్వత సాధించాల్సి ఉంది. రెండో టెస్టులో మాత్రం హార్దిక్‌ చాలా సిల్లీగా రనౌటయ్యాడు. ఆ తరహా తప్పిదాలు చేస్తున్నట్లయితే హార్దిక్‌తో నన్ను పోల్చకండి. అతను గేమ్‌ను సిరీయస్‌గా తీసుకోలేకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తరహాలో రనౌటైన హార్దిక్‌కు నాతో పోలిక సరికాదు’ అని కపిల్‌ విమర్శించాడు. ఇక భారత మాజీ క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌ కూడా కపిల్‌దేవ్‌తో ఏకీభవించాడు. ఆ ఇద్దర్నీ ఒకే రకంగా పోల్చడం అప్పుడే సరికాదంటూ హితబోధ చేశాడు. ఇంకా క్రికెట్‌ కెరీర్‌ ఆరంభ దశలోనే ఉన్న హార్దిక్‌ చాలా నేర్చుకోవాలన్నాడు. Previous Post:యువతి హత్య.. ఫేస్‌బుక్‌ సెల్ఫీలో క్లూ Next Post:హనీమూన్‌ విషాదాంతం: నవ వధువు మృతి St Petersburg నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ సాల్స్బర్గ్ వరకు - aviobilet.com గమ్యం:: ప్రపంచ » యూరోప్ » Austria » St Petersburg - సాల్స్బర్గ్ 'జయలలిత ట్రీట్మెంట్ వివరాలు ఇస్తాం, సీల్డ్ కవర్లో వెల్లడిస్తాం' - Oneindia Telugu చికిత్స వివరాలు అందిస్తామని అపోలో ఆసుపత్రి తరఫు లాయర్ రామస్వామి హైకోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు. జయలలిత గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు, జయలలిత మృతి పైన తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. తాము సీల్డ్ కవర్‌లో వివరాలు వెల్లడిస్తామని చెప్పింది. వెబ్ లో తెలుగు సినిమా పాటలు – dmrsekhar
చిత్తశుద్ధి లేని పురోహితులు, భోక్తలు తప్పకుండా నరకానికే పోతారట, "కథామంజరి" బ్లాగ్ పంతుల జోగారావు మాస్టారు అన్నారు ఓ టపాలో :) క్రింద ఇచ్చిన లింక్ చూడండి. శుభాకాంక్షలు మంచి టపా ! శ్యామలీయం గారూ, పునః పూజ అంటే ఏమిటో తెలుపగలరు తెలియచేసినందుకు ధన్యవాదాలండీ.. మేము ఉపయోగించే సీడీలో చివరి కధ వరకూ మాత్రమే ఉంది. ఈసారి శక్తి మేరా పునః పూజ చేసి ఉద్వాసన చెప్తాను. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొత్తపేటయే నండీ. మేము కొత్తపేటలో ఉన్నది 1963 - 72మధ్యకాలంలో. అక్కడ మా నాన్నగారు కీ.శే. తాడిగడప వేంకట సత్యనారాయణగారు హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసారు. మేము గర్ల్స్ హైస్కుల్ ఎదురింట్లో ఉండేవారం. బహుశః మీ అత్తవారింట్లో ఈ వివరాల ఆధారంగా మమ్మల్ని గుర్తుపట్ట గలరేమో. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఒక్క నాయకుడు కూడా ముందుకు రావడం లేదు. కారణాలు అనేకం. నేను గమనించినవి ఎవరో ఒకరిని బలి చేద్దామనో లేక ప్రత్యర్ది పార్టీలకు చెందిన నాయకులను విమర్శిద్దామనో తప్ప,”అవును .. మేము తప్పు చేసాం ..” అని నిజాయితీగా ఒప్పుకునే ధైర్యం ఒక్కడికి కూడా లేదు .. అందరూ దొంగలే ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా నిజాయితీని ప్రదర్శించే నాయకుడు ఒక్కడు కూడా లేకపొవడం ఈ ఎపిసోడ్ లో కేంద్రం తప్పు అసలు లేదు: 2009లోనే క్లియర్ గా సిగ్నల్ ఇచ్చింది .. మోసపూరిత చెత్త రాజకీయాలకు అలవాటు పడిన మన చెత్త రాజకీయనాయకులు కేంద్రం కూడా మన కోవకు చెందిందే అని తప్పు అంచనా వెయ్యడమే కాదు .. తొందరగా మీ నిర్ణయం చెప్పండని ఒత్తిడి తెచ్చారు .. దూల తీరింది ఇప్పుడు ఏమీ చెయ్యాలి? ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారు .. ఇప్పటికైనా వారిని రైట్ డైరక్షన్ లో కరెక్ట్ హక్కుల కోసం నినాదాలు చేసేలా చెయ్యాలి అంత ఫన్నీ గా పడుతున్నారు ఏంటి - Oneindia Telugu అంత ఫన్నీ గా పడుతున్నారు ఏంటి మాన్స్టర్ మెషిన్ కేవలం ఇరవై నాలుగు గంటలలో కంపోస్ట్ చేస్తుంది! ప్లానెట్ ఫిక్సెర్ డైజెస్ట్ మా ప్లానెట్ ఎర్త్ ను సరిదిద్దడానికి, నయం చేయడానికి మరియు మెరుగుపర్చడానికి ఇప్పుడు నిజమైన పరిష్కారాలను సేకరించడం డైజెస్ట్ హోమ్ ఎడిటర్ నుండి పదాలు ఎకో ఫ్రెండ్లీ పబ్లిక్ లైబ్రరీ సైట్ మ్యాప్ మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్ / ఫలదీకరణ సొల్యూషన్స్ / మాన్స్టర్ మెషిన్ కేవలం ఇరవై నాలుగు గంటలలో కంపోస్ట్ చేస్తుంది! 20 / 04 / 2015 By రోగర్ పిలాన్ అభిప్రాయము ఇవ్వగలరు 24 గంటల కంపోస్టింగ్ యంత్ర చెక్క ముక్కలు ఆయిల్ పామ్ వేస్ట్ సంపాదకుడిగా, తాము నిలబడి ఉండే పరిష్కారాలపై ఎప్పటికప్పుడు నేను పొరపాట్లు చేస్తున్నాను. ఈ X గంటలు మాన్స్టర్ కంపోస్టింగ్ మెషిన్ వాటిలో ఒకటి! ధరలు $ 3 నుండి ప్రారంభమవుతాయి. తయారీదారు మీ బ్రేకింగ్ పాయింట్ మరియు ఈ ఎక్కడ నుండి మీరు ఎక్కడికి వచ్చారో కనుగొనడానికి మీ ఖర్చులను విచ్ఛిన్నం చేయడానికి స్ప్రెడ్షీట్ను కూడా అందిస్తారు! అసాధారణ! అమేజింగ్! ఏమైనప్పటికీ, వ్యర్థాలు ప్రతిచోటా అన్ని సమయాల్లో ఒక సమస్య సంప్రదాయ కంపోస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి 3 నుండి XNUM నెలల మధ్య పడుతుంది సరిగ్గా చేయకపోతే, ఫ్లైస్, వాసన మరియు కలుషితాలతో సమస్యలు ఉండవచ్చు సాధ్యమైనంత వేగంగా ఉంటుంది అన్ని రకాలైన కాలుష్యం మరియు వాసనలు నివారించడానికి కలిగి ఉన్నది మీ స్థానిక రేటు ఆధారంగా మీరు కార్మిక మరియు ముడి పదార్ధాల ఖర్చును సర్దుబాటు చేయగల పెట్టుబడులను తిరిగి పొందాలనే విజ్ఞప్తిని కూడా కోరింది కింద దాఖలు: ఫలదీకరణ సొల్యూషన్స్, సేంద్రీయంగా తో టాగ్డ్: సింగపూర్ సమాధానం ఇవ్వూ ప్రత్యుత్తరం రద్దు మీ ఇమెయిల్ చిరునామా ప్రచురితమైన కాదు. కాపీరైట్ © 2013 - ప్లానెట్ ఫిక్సెర్ డైజెస్ట్ · సేవా నిబంధనలు · గోప్యతా విధానం (Privacy Policy) · సంప్రదించండి నా గణాంకాలు వీక్షించండి లాగ్-ఇన్ [పాపప్ లింక్ కోసం హోల్డర్ కంటెంట్] WordPress డౌన్లోడ్ మేనేజర్ - ఉత్తమ డౌన్లోడ్ మేనేజ్మెంట్ ప్లగిన్
వెండితెరపై ‘అబ్దుల్‌ కలాం’ఫస్ట్ లుక్ ఇదిగో, అవన్నీ చూపిస్తారా సినిమాలో? _ Anil Sunkara releases the first look of his film Dr. Abdul Kalam - Telugu Filmibeat బిగ్ బాస్ 2 తమిళ సినిమా వెండితెరపై ‘అబ్దుల్‌ కలాం’ఫస్ట్ లుక్ ఇదిగో, అవన్నీ చూపిస్తారా సినిమాలో? నేనైతే రేప్ చేసేవాడిని.. డైరెక్టర్ వ్యాఖ్యలపై హీరో సీరియస్.. అలాంటి మాటలా సిగ్గు.. సిగ్గు! వెండితెరపై ‘అబ్దుల్‌ కలాం’ఫస్ట్ లుక్: కలాం పైన ఈ వివాదాలు కూడా చూపించనున్నారా? వైరల్: హాట్ భామల మధ్యలో సూపర్ స్టార్ మహేష్.. అమ్మాయిలు చూస్తే ఏమైనా ఉందా! నాపై కేసులు పెట్టింది అందుకే.. జబర్దస్త్ కమెడియన్ హరి సంచలన ఆరోపణ! సూరిగాడిని చెప్పుతో, సస్పెన్స్‌లోకి నెట్టిన శ్రీరెడ్డి.. చెన్నైలో హల్‌చల్, విశాల్ ఏంచేయబోతున్నాడంటే! లారెన్స్ ఏమైనా నా బాయ్ ఫ్రెండా, మరో అమ్మాయిని కూడా.. శ్రీరెడ్డి సంచలనం! మోహిని ట్రైలర్: త్రిష విశ్వరూపం, షి ఈజ్ బ్యాక్.. మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్! ఆ హీరోయిన్ల పేర్లు, వాళ్ళ లిస్ట్‌తో పోలిస్తే నా లిస్ట్ ఎంత.. తెలిస్తే చస్తారు.. శ్రీరెడ్డి షాకింగ్! అఖిల్ సినిమాలో రాంచరణ్ 'ధృవ' భామ మెరుపులు.. పిచ్చెక్కించే ఐటమ్ నంబర్! టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుప్రీం కోర్టులో విచారణ.. రెండు నెలలు గడువు కోరిన కేంద్రం! లిప్‌లాక్ ముద్దులు వద్దన్నందుకు ఆ హీరోయిన్‌ను... మరో హీరోపై శ్రీరెడ్డి బాంబు.. అతడికి ప్రతి మహిళా కావాలి, డర్టీ పర్సన్.. నమ్మడమే చేసిన తప్పు! ముంబయి: శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం ఆధారంగా 'డాక్టర్‌ అబ్దుల్‌ కలాం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ ఫస్ట్ లుక్ ని టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర విడుదల చేశారు. ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ 37 రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించిన నేపథ్యంలో..అనిల్ సుంకర డాక్టర్ అబ్దుల్ కలాం మూవీ ఫస్ట్ లుక్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఇంగ్లిషులో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ ఫస్ట్‌లుక్‌లో.. నింగిలోకి పీఎస్‌ఎల్వీ-సీ37ను ప్రవేశపెట్టి రికార్డు బ్రేక్‌ చేసినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు అని రాసి ఉంది. ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ లు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్‌ టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కలాం సాధించిన విజయాలు,పోక్రాన్ అణు బాంబు ప్రయోగం, సిఐఎని ఎలా ఫూల్ చేసింది, పేపర్ బాయ్ రాష్ట్రపతి స్థాయికి ఎలా ఎదిగింది మొదలైన స్పూర్తి దాయక విషయాలను చూపించనున్నారు. అనిల్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్స్ పనులు కొనసాగుతున్నాయి. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అబ్దుల కలాం జీవితంలోని కొన్ని వేశేషాలను పరిశీలిద్దాం. రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం తండ్రి సముద్రతీరంలోని గవ్వలు, శంఖాల్నీ సేకరించి అమ్మేవారు. పడవ యజమాని. వారికి కొద్దిపాటి కొబ్బరితోట కూడా ఉండేది. మత విశ్వాసాలు, అధ్యాత్మిక అంశాలపై కలాం తండ్రి మక్కువతో ఉండేవారు. కొబ్బరి తోటకు వెళ్లి కొబ్బరి బొండాలతో ఇంటికి చేరుకోవడం ఆయన దినచర్యగా ఉండేది. ఘాటైన ఊరగాయ,కొబ్బరి పచ్చడి కలాం ఎప్పుడు తన తల్లి హాజీ అమ్మాల్‌తో కలిసే భోజనం చేసేవారు. ఆమె కలాంకు అరిటాకులో సాంబారు, అన్నం, ఘాటైన వూరగాయలు, తాజా కొబ్బరి పచ్చడి వడ్డించేది. కలాంతో కలిసి ఏడుగురు పిల్లలతో ఆ కుటుంబం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఒకసారి వచ్చిన భారీ తుపాన్‌తో ఆ పడవ తునాతునకలు అయ్యింది. అప్పటి నుంచి కలాంకు తన సోదరి భర్త అహ్మద్‌ జలాలుద్దీన్‌తో స్నేహం కుదిరింది. కొద్దిపాటి ఇంగ్లీష్‌ చదువుకున్న అతనే కలాంను బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తు ఉండేవాడు. మరో బంధువు షంషుద్దీన్ కూడా కలాంను ప్రభావితం చేశారు. బంగారు గాజులు ని తాకట్టు పెట్టి ఆ సమయంలో కలాం సోదరి జొహరా తన బంగారు గాజులు, గొలుసు కుదువపెట్టి సహాయం చేసింది. మొదటి సంవత్సరం పూర్తయ్యాక కలాం ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నారు. అక్కడ ప్రొఫెసర్‌ స్పాండర్, ప్రొఫెసర్‌ కేఏవీ పండలై, ప్రొఫెసర్‌ నరసింగరావులు కలాం ఆలోచనలను తీర్చి దిద్దారు. భారత జాతి గర్వించతగ్గ శాస్త్రవేత్తగా కలాంను మలిచారు. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నాక బెంగళూరులో డీఆర్డీవోలో జూనియర్‌ శాస్త్రవేత్తగా కలాం ఉద్యోగ జీవితాన్ని ప్రారరభించారు. ప్రభుత్వ కీలక సలహాదారుగానూ ఉన్నారు.
దేశానికి తొలి బ్రహ్మచారి రాష్ట్రపతి. తొలి శాస్త్రవేత్త రాష్ట్రపతి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని రాష్ట్రపతి. భారతరత్న పొందిన మూడో రాష్ట్రపతి. ఇవన్నీ కలాం ప్రత్యేకతలే. ఒక రాష్ట్రపతి ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తారో తన వేషభాషలు, నడవడిక, జీవనశైలి ద్వారా నిర్దిష్టంగా చేసి చూపారు. రాష్ట్రపతి రబ్బర్ స్టాంపు కాదని తన పదవీకాలంలో రుజువు చేశారు. లాభదాయక పదవుల బిల్లును తిరస్కరించారు. ఊహించని ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌, భాగస్వామ్య వామపక్షాల్లో ఒకింత ఆందోళన కలిగించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ స్వయంగా వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొన్ని విషయాల్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. 21 క్షమాభిక్ష పిటిషన్లలో 20ని అపరిష్కృతంగా వదిలేశారన్న విమర్శలున్నాయి. తన పదవీ కాలంలో ఒకే ఒక క్షమాభిక్ష పిటిషన్‌పై చర్య తీసుకున్నారు. అత్యాచారం కేసులో దోషి ధనంజయ ఛటర్జీ దరఖాస్తును తోసిపుచ్చారు. అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంపై తలెత్తిన విమర్శలకు ఆయన తర్వాత సమాధానమిస్తూ.. ప్రభుత్వం నుంచి తనకెలాంటి పత్రాలు రాలేదని చెప్పారు. 2005లో బిహార్‌లో రాష్ట్రపతి పాలన నిర్ణయానికి విదేశాల నుంచే సమ్మతి తెలుపడంపైనా విమర్శలు తలెత్తాయి. హైదరాబాదులో రెండు అద్భుతమైన వైద్య ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి విజయవంతం చేశారు. అవి ఎందరే పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఇందులో అతి తక్కువ రకం కరోనరీ స్టంట్ ఒకటి అయితే, మరొకటి పోలియో రోగుల కోసం తయారు చేసిన తక్కువ బరువు పరికరం. కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతకు అబ్దుల్ కలాం స్ఫూర్తినిచ్చారు. మిసైల్ మ్యాన్ కలాం ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారతరత్న సహా కలాం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి Read more about: apj abdul kalam president of india tollywood ఎపిజె అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి టాలీవుడ్ ఫోటోలు: బాలీవుడ్ భారీ చిత్రంలో నాగార్జున.. అందమైన ప్రదేశంలో రణబీర్, అలియాతో కలసి! ఆ హీరోలను అనే దమ్ముందా? ప్రభాస్ మీద ఎందుకు ఏడుస్తావ్? ఫ్యాన్స్ ఫైర్ 'జిగేలు రాణి' సింగర్ ఆవేదన.. పాడినందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు, మోసం! RX 100 సినిమా పై వర్మ ట్వీట్లు త్రిష‌ ఈజ్ బ్యాక్ ! మొత్తం బయట పెడితే చస్తారు : శ్రీ రెడ్డి బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : షో పై భాను శ్రీ స్పందన తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
వాడుకరి చర్చ:JVRKPRASAD - వికీపీడియా వాడుకరి చర్చ:JVRKPRASAD వికీపీడియా నుండి పాత చర్చ 7 పాత చర్చ 8 3.1 మీ చర్చా ధోరణి 5 ధన్యవాదాలు 6 పీవీ.సింధు 8 మీకు ఇంత సహనం ఎలా వచ్చింది? 9 అత్తనూరి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన 10 అడివివరపు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన 14 గ్రామాల వర్గాలు 17 చిత్రాల గూర్చి 18 ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాల కోసం 21 ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి! 22 వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు 23 రైల్వే స్టేషన్ మూస 24 భవానీ ద్వీపం, విజయవాడ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన 26 హజూర్ సాహిబ్ నాందేడ్ డివిజను నూజివీడు[మార్చు] (ఈ చర్చా పేజీ వర్గం చర్చ:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏలోని ఒక భాగం. రాబోయే వాడుకరులు ఈ చర్చ చూసి పిచ్చిరాతలు అనుకుని వాళ్ళు కూడా ఏదో, ఏవేవో వ్రాయాడానికి అవకాశం ఉన్నది కనుక తెలియజేయడ మైనది.) JVRKPRASAD (చర్చ) 00:35, 24 ఆగష్టు 2016 (UTC) నూజివీడు, నరసరావుపేట ఎమన్నా గ్రామమా? వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలూ అని దిద్దుబాటు రద్దు చేసారు?--Vin09 (talk) 15:21, 21 ఆగష్టు 2016 (UTC) అసలు మీరు దిద్దుబాట్లు ఎందుకు ఆపడం లేదు? చేస్తాను. అది గ్రామము కాకపోతే నగరం, పట్టణము ఎందుకు మార్చలేదు?--JVRKPRASAD (చర్చ) 15:22, 21 ఆగష్టు 2016 (UTC) ఆంగ్ల వికీలో అయితే ఈ పాటికి మీ మీద నిషేధం ఉండేది. మీరు చర్చించమని చెప్తూనే దిద్దుబాట్లు చేసుకుపోతూ ఉంటే మీ మార్పులు అన్నీ రద్దుచేస్తాను. --JVRKPRASAD (చర్చ) 15:26, 21 ఆగష్టు 2016 (UTC) ఒక admin అయ్యి ఉండి, మీరు రూల్స్ పాటించనందుకు ముందు ముమ్మల్ని నిషెధించేవారు. చర్చ లొ రూల్ చెప్పా మీకు అది అర్ధం కాకపొతే అది నా తప్పా. పైన ఎదో రాసారు, నూజివీడు, నరసరావుపేట గ్రామాలు కాదు, పట్టణ్ణం అని రయాలి అని, రాసి ఉంది, చూడండి, గుంటూరు జిల్లా పట్టణాలు అని. అది చూడకుండా చేస్తానూ అంటే?--Vin09 (talk) 15:31, 21 ఆగష్టు 2016 (UTC) అతిగా ఎక్కువ మాట్లాడవద్దండి. ఆంగ్ల వికీలో మీతో వాదించను అంటే అక్కడ పరిస్థితిని బట్టి ఉంటాను అని అర్థం. అంతేకాని ఇక్కడ కొచ్చి అక్కడ రూల్స్ అమలు చేస్తానంటే మీ జీవితాంతం చర్చలు చేస్తాను ఇక్కడ. మీ రూల్స్ ఇక్కడ అన్నీ వర్తిస్తాయా ? ఏమిటి అతి తెలివిగా ప్రవర్తించవద్దండి. నన్ను నిషేధించలానుకుంటే ఇంక లేటు ఎందుకు చేయవచ్చును. ఇది మన కంపెనీ కాదు. ఎవరిష్టమెచ్చినట్లు వాళ్ళు మాట్లాడటానికి. ఎప్పుడో ఒకసారి వచ్చి మా బుర్రలు తినొద్దు. తప్పులు అన్నీ మేము సరిద్దిద్దుకుంటాము. నాతో వాదన పెట్టుకుంటే మీ జీవితం చాలదు. నేను వద్దు అన్నా మీ దిద్దుబాట్లు ఆపడం లేదు కాబట్టే మీవి అన్నీ రద్దు చేస్తే అప్పటికైనా ఆపుకుంటారాని దాని అర్థం. అనవసరముగా ఎక్కువగా మాట్లడకండి. --JVRKPRASAD (చర్చ) 15:37, 21 ఆగష్టు 2016 (UTC) అతిగా ఎక్కువ మాట్లాడవద్దండీ, ఏమిటి అతి తెలివిగా ప్రవర్తించవద్దండీ, ఇలాంటి పదాలు సరి కాదు. issue మీదా ఎమైనా ఉంటే చెప్పలి.--Vin09 (talk) 15:47, 21 ఆగష్టు 2016 (UTC) విషయము మీద ఏ సమాధానం మీ నుండి రాలేదు. ముందు తెలుసుకుంటే మంచిది. మీకు సరి అయినవే అని నా అభిప్రాయము.--JVRKPRASAD (చర్చ) 15:48, 21 ఆగష్టు 2016 (UTC) polite, civility అని రూల ఉంటది, admins కొత్త వారికి చెప్తారు. అది మీరు పాటించి ఉంటే నేను బాగా చెప్తా. ఇలా వ్యక్తిగతంగా అంటే ఎవరు అయినా బాధా పడ్తారు, అది గమనించగలరు.--Vin09 (talk) 15:55, 21 ఆగష్టు 2016 (UTC) మీ సంగతి నా కెందుకు ? రూల్స్ విరుద్ధంగా ఉంటే రచ్చబండలో వ్రాస్తే రోజూ వచ్చే తెలుగు వారు చర్చ చేస్తారని అన్నీ తెలిసిన మీలాంటి వాళ్ళకు తెలియదా ? నేను రూల్స్ విరుద్ధంగా ఏం చేసానో రోజూ వచ్చేతెలుగు వారికి కనబడనిది మీకు ఎం కనబడింది ? నేనేమీ వ్యక్తిగతంగా వ్రాయలేదు. అలా అనుకుంటే నేనేమి సమాధానం చెప్తాను ? ఇంక ముందు ఏమైనా ఉంటే చర్చ కోసం వ్రాస్తే మంచిది. ముందు మీలాంటి వాళ్ళు గమనించితే సంతోషం. --JVRKPRASAD (చర్చ) 16:02, 21 ఆగష్టు 2016 (UTC) నేను twinkle వాడా. అది english లో ఉంది. నేను ఏమి సొంతంగా రాయలా.Vin09 (talk) 04:44, 22 ఆగష్టు 2016 (UTC) చెప్పింది ఏమిటో నాకు అర్థం కాలా ? JVRKPRASAD (చర్చ) 04:47, 22 ఆగష్టు 2016 (UTC) మీ చర్చా ధోరణి[మార్చు]
JVRKPRASAD గారూ, చర్చిస్తున్న విషయం గురించి కాకుండా వ్యక్తిని ఉద్దేశించి అతిగా..., అతి తెలివిగా... అని అనడం సబబుగా లేదండి. తోటి వాడుకరిగా నాకది నచ్చలేదు సార్. వికీ ప్రవర్తనా నియమావళికి బద్ధులైనవారు అలా మాట్లాడకూడదు. గతంలో, వేరే సందర్భాల్లో కూడా మీరు ఇటువంటి ధోరణి లోనే, కొండొకచో ఇంతకంటే దురుసుగానూ మాట్టాడినట్టుగా గమనించబడింది. వికీ అనేది సాముదాయిక కృషి. అందరూ కలిసి పనిచెయ్యాలంటే ముందుగా మనం పాటించాల్సింది పరస్పర మర్యాద. దిద్దుబాట్లకు సంబంధించి వాడుకరులు విభేదించడం, చర్చించడం సహజం. చర్చ ఎంత వేడిగా సాగినా, వ్యక్తిగత దూషణలకు నిందలకూ చోటివ్వరాదు. అలాంటి ఘటనలు పునరావృతం కావడం అసలే కుదరదు. అలాంటిది, స్వయంగా నిర్వాహకుడయ్యుండీ మీరలా మాట్టాడ్డం తప్పు. దీనిపై సత్వర చర్య తీసుకోవాల్సి ఉంది. సత్వర చర్య వేరెవరో కాదు, మీరే తీసుకోవాలి. నా ఉద్దేశంలో మీరు Vin09 గారికి క్షమాపణ చెప్పాలి. __చదువరి (చర్చ • రచనలు) 20:24, 23 ఆగష్టు 2016 (UTC) మీరిద్దరూ ఆ వర్గ చర్చలో చేసిన చర్చంతా చూసానండి. ఆ చర్చలో కూడా మీరు వాడిన భాష బాలేదు. అక్కడ మీరు వాడిన పదాలను ఇక్కడ నేను ఉదహరించలేదంతే! నేను రాసినది మీ ఇద్దరి చర్చలోని సారం గురించి కాదు, మీరు వాడిన భాష గురించి. సారం గురించి అలోచిస్తే, Vin09 చెబుతున్న విషయం అర్థం చేసుకోకుండా ఆయన మీ పనికి అడ్డువస్తున్నట్టుగా మాట్టాడారు. సాముదాయిక కృషి స్ఫూర్తికి అది విరుద్ధం. ఇతర వాడుకరులు మీకు నచ్చజెప్పబోతే, వారి సలహాలను వ్యక్తిగతంగా తీసుకుని వాదించారు గానీ, వికీ స్ఫూర్తిని చూపలేకపోయారు. నన్ను ఆ వాడుకరి అడిగి ఇదంతా రాయించారని ఇతరు లనుకుంటారని మీరు అనుకుంటున్నారు గానీ, ఆది నిజం కాదు. మీరు అలా ఊహించుకోకండి. ఇప్పుడు ఈ చర్చలో కూడా మీ భాష సబబుగా లేదు. మీరు మరింత సంయమనం పాటించాలి. తెలుగు భాష మూడు ప్రాంతాలలో వివిధ రకాలుగా ఉంటుంది. మీకు నచ్చినట్లు ఎదుటివాళ్ళు వ్రాయాలనే తపన మీకుంది. నా భాష మీకు నచ్చకపోతే నాతో చర్చించకండి. సాముదాయక కృషి నేను ముందుస్తుగా తనతో అనుకోలేదు. అది విరుద్ధం ఎలా అవుతుంది. ముందు మీకు అర్థం కావడం లేదు. వికీ స్ఫూర్తి మీకు బాగా తెలుసు కదా, అది అవసరమయిన చోట వాడండి. నేను నా పని చేసుకుంటున్నాను, వద్దని చెబితే ఏం జరిగింది ? నావి బొక్కలు అంటే తప్పులు అని చెప్పేంత గొప్ప మనిషి అని చదువరి అనుకుంటే నేను దానికి ఏమనాలి ? నావి మీకు నొప్పి కలిగిస్తే ఒక జవాబు ఇక్కడ ఇచ్చి ఇంక జీవితంలో చర్చ అంటూ నాకు ఎటువంటి మానసిక హింస పెట్టవద్దు. జవాబు ఇచ్చి ఇక్కడతో వదిలితే నాకు సమయం కుదిరినప్పుడు మీరు లేదా వాడుకరులు ఎక్కడ ఉన్నా దొరికిన చోటల్లా మీ చర్చలు గురించి మాత్రం ఎల్లకాలం ప్రస్తావిస్తాను. ఇప్పుడు నాకు మీరు ఏదో చెబుతున్నట్టుగా, మీకు కూడా బుద్ది చెప్పేవారు దేశంలో చాలామంది అనేకరూపాలలో ఉన్నారని గుర్తుంచుకోండి. మీకు నా భాష నచ్చకపోతే మీదారిన మీరు వెళ్ళండి. ఈ విధంగా ఇటువంటి చర్చలు ఒక్కొక్కరు ఎందుకు చేస్తారో ఆమాత్రం అర్థం చేసుకోగలను. ఇంతకాలం ఎవరికోరికలకు, కాంక్షలకు నేను అడ్డుచెప్పలేదు మరియు ఆ అవసరము కూడా లేదు. మొత్తం మా చర్చలు చదివే వ్రాయడం జరిగింది అని మీ మాట ప్రకారం, వికీలో ఎక్కువసేవు ఏ రోజున ఉంటారో చెబితే నా ప్రశ్నలు ఒక్కొక్కటి ఇస్తాను దానికి సమాధానము మీ నుంచి రావాలి. నాకంటూ ఒక పద్ధతి ఉంది, అలాగే జీవితకాలం ఉంటుంది. మనిషి రూపంలో ఆ దేవుడు దిగివచ్చినా నేను వినను, ఇప్పుడు మీ భాధ ఏమిటీ ? వికీకి నా ద్రోహం ఏమిటీ ? ద్రోహం అని నేననను గానీ, నష్టం జరుగుతోందండి. __చదువరి (చర్చ • రచనలు) 12:08, 24 ఆగష్టు 2016 (UTC) మీకు తెలిసింది వివరించితే మంచిది. ముందు ఎవడు తప్పుడు మాటలు మాట్లాడింది నేను చూపిస్తాను. నాకు మానసిక హింస పెడుతుంటే అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతోంది. అది ఎవరూ గమనించరు. మీలో పదిమంది కలసి సముదాయంగా ఒక పని మొదలు పెట్టండి. నేను నాకు తోచిన పని కూడా చేస్తాను. మీ అందరి కంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ బైట్ల పని చేసి చూపిస్తాను. ఒక పనికి ఒక సముదాయం ఏర్పడినపుడు, నేను ఎప్పుడూ అలాగే చేసాను, చేస్తాను కూడా. అనవసర చర్చలు ఎందుకు ? పదిమంది చేసే పని నేను ఒక్కడిని ఈ రోజైనా చేయగలను. నాతో పోటీగా పని చేయగలవారు ఎవరో రండి. JVRKPRASAD (చర్చ) 12:10, 24 ఆగష్టు 2016 (UTC) "మీకు తెలిసింది వివరించితే మంచిది":- కొన్ని చెబుతాను ఎన్వికీలో అనుభవమున్న Vin09 గారు ఇక్కడ పని చేద్దామని వచ్చారు. కానీ వెంటనే సెలవు తీసుకున్నారు. అది తెవికీకి నష్టమే కదా! వర్గం చర్చ:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ లో చర్చ చూసాక, Vin09 గారు మొదలుపెట్టిన పనిని కొనసాగించేందుకు కొందరు పాత వాడుకరులు కూడా వెనకాడే పరిస్థితి. అది వికీకి నష్టమే.__చదువరి (చర్చ • రచనలు) 15:50, 24 ఆగష్టు 2016 (UTC)
ఇలాంటి నాటకాల పదాలంటేనే నాకు ఎక్కడలేని భాష మార్పు వస్తుంది. మీరు నాకు రాసిన తరువాతనే Vin09 సెలవు తీసుకోవడము జరిగింది. మా చర్చ తదుపరి కూడా తెవికీకి వ్రాయడం జరిగింది, ఆ సంగతి మీ చూపుకు దోషం వల్ల కనపడక పోయి ఉండవచ్చునేమో మరి. మీ వల్లనే తెవికీకి నష్టం వచ్చింది. కొత్తవాళ్ళు వచ్చి రాంగానే నా భాషమాత్రమే చూస్తారు అని చెప్పడము చాలా హాస్యంగా ఉంది. ఇలాంటి అతితెలివి మాటలు. నాకు చెప్పవద్దు. నేను ఒకరితో చర్చ చేస్తే తెవికీలో అందరూ సెలవులు తీసుకుని వెళ్ళిపోతారా ? మీకు ఏది తోచినది అది నాకు ఇలా నెపం, అపవాదులు వేసి వ్రాయడానికి ఆ చేతులు ఎలా సహకరించాయి. ఇద్దరం ఇలాగే వాగుతూ ఉంటాము, పరిష్కారము దొరకదు. అందుకే ఎవడు చేసిన పాపం ఊరికే పోదు, దానికి ఫలితం తప్పు చేసిన వారెవరైనా అనుభవించాలి. మీకు తగిన గుణపాఠం నన్ను నడిపిస్తున్న ఆ దేవుడనే దరిద్రుడు అన్నీ చూసి నిర్ణయిస్తాడు, ఇది సత్యం, తప్పక త్వరలోనే జరిగి తీరుతుంది, ఎవడిది తప్పు అనేది వాడు మాత్రం వదలడు మరియు త్వరలోనే జవాబు దొరుకుతుంది. నేను పైన వ్రాసిన విషయాలలో సవ్యమైన సమాధానాలు వ్రాయలేక పోవటానికి కారణం ఏమిటి ? కేవలం ఒక Vin09 గురించి తప్ప ఎవరి గురించి వ్రాయలేదు. అనవసరముగా రెచ్చగొట్టవద్దు. మీలాంటి వాళ్ళ వల్లే అసలు ఏ ఒక్కరూ సరిగా పనిచేయలేకపోతున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే మీలాంటి వాళ్ళు మాలాంటివాళ్ళకి చెప్పే భయపెట్టే నీతులు వల్లే, భయపెట్టడాలు వల్లనే తెవికీకి అధోగతి పట్టింది అని చాలామంది అనుకుంటున్నారు. మాలాంటి వాళ్ళ వల్లనే కాస్త బాగుపడింది. నేను చెప్పేది కూడా మీలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది. మీ మేధస్సు చాలా బాగా అర్థం అయ్యింది. JVRKPRASAD (చర్చ) 17:32, 24 ఆగష్టు 2016 (UTC) Vin09 గారు, మీరు ఆంగ్ల వికీలో ఆంగ్లములో వ్రాయమన్నారేమో తెలియదు. ఇది తెలుగు కదా తెలుగులో వ్రాయండి. నాకు ఆంగ్లము అంతగా రాదు. కామెంట్ ఎక్కడ ఏమి వ్రాసినది నాకు తెలుపకుండా, నాకు మర్యాద లేదన్నట్లు వ్రాయడము అంతగా నప్పలేదు. మీ చేత చెప్పించుకునే స్థితి, పరిస్థితులలో నేను లేను అని గమనించవలెను. నేను అడిగిన దానికి మీ నుండి సమాధానములు ఇవ్వకుండా చర్చలు అనవసరముగా పక్కదారి పట్టించి నాకు ఇంకా ఏదో చెప్పాలనుకోవటములోని ఆంతర్యం నాకు అర్థం కానిది కాదు. మన ఇద్దరికి జరిగినది వర్గాల గురించి చర్చ. ఇప్పుడు ఏఏ వర్గాలు తొలగించాలో తెలియజేస్తే తొలగిస్తాను. ఎందుకంటే నేను సీఆర్‌డీఏ వ్యాసము పనులు ఆపేశాను. జవాబు ఇవ్వండి. JVRKPRASAD (చర్చ) 04:31, 22 ఆగష్టు 2016 (UTC) ఈ రాసింది ఏమిటో నాకు అర్థం కాలా ? JVRKPRASAD (చర్చ) 04:49, 22 ఆగష్టు 2016 (UTC) ధన్యవాదాలు[మార్చు] సరే సర్, నేను జనాభా, area ఇలాంటివి దిద్దుబాటు చేసి మూలాలు రాస్తా. కాని మీరు ఎప్పుడు ఆంగ్ల వికీ కి వచ్చినా సహాయం అడిగితే నేను ముందు ఉంటా అందరికన్నా. ధన్యవాదాలు.--Vin09 (talk) 07:54, 22 ఆగష్టు 2016 (UTC) తప్పకుండా మీరు చేయాలనుకున్నవి చేయండి. మీ సహాయ సహకారములకు మరోమారు మీకు ధన్యవాదములు. మంచి స్నేహాన్ని కొనసాగించుదాము. మీ నుండి ఆశిస్తూన్న-JVRKPRASAD (చర్చ) 08:07, 22 ఆగష్టు 2016 (UTC) పీవీ.సింధు[మార్చు] సింధు జులై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది.[7] ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. రమణ కుటుంబము పశ్చిమ గోదావరి జిల్లా ఏలురు దెగ్గర గ్రామనికి సంబంధించిన వారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జన్మించారు అనే అపొహ రాజకీయమైన వార్తా శ్రవంతి వలన కలిగింది. ఉద్యోగ రిత్య గుంటూరుకు తరలి వెళ్ళారు.[7] రమణ తన వాలీబాల్ కెరీర్ కోసం, రైల్వేలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లో లో స్థిరపడ్డారు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ . మోహాన్ గారు, మూలము ఆధారాలు చూసి వ్యాసము సరిచేయవచ్చండి. ఎటువంటి మార్పులు చేర్పులు ఎవరు చేసినా సమాచారము తొలగిపోకుండా వ్యాసాన్ని యథా స్థానము లోనికి ఉంచవచ్చును. దయచేసి గమనించగలరు. JVRKPRASAD (చర్చ) 13:31, 24 ఆగష్టు 2016 (UTC) te & kn[మార్చు] మీకు ఇంత సహనం ఎలా వచ్చింది?[మార్చు] ఈమధ్యన మిమ్మల్ని టార్గెట్ చేయడం ఫ్యాషన్ అయినది. అయిననూ మీరు ఓర్పుగా వ్యవహరిస్తున్నందుకు జోహార్లు. మీకు ఇంత సహనం ఎలా వచ్చింది? మీకు కోపం రాదా? ఆ సూత్రాన్ని చెబితే నాలాంటి ముక్కోపులకు ఆచరణీయం అవుతుంది. ఏది ఏమైనా మీరు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలని పట్టించుకోకుండా ముందుకు సాగి తెవికీలో మీ ముద్ర వేసి మాలాంటి మీ అభిమానులకు మరిన్ని మంచి వ్యాసాలు ఇస్తారని ప్రార్థిస్తున్నాను.దీర్థాయుష్మాన్ భవ.... సునీల్ అత్తనూరి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు] అత్తనూరి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను : తెవికీలో ఒక్క వ్యక్తికి గల యింటిపేరుకు అయోమయ నివృత్తి వ్యాసం అవసరం లేదు. అత్తనూరి అనేది ఇంటిపేరుతో ఉన్న వ్యాసము. అది అయోమయం కోసం చేర్చిన వ్యాసము కాదు. 12:07, 30 సెప్టెంబరు 2016 (UTC) అడివివరపు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]
అడివివరపు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను : దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లేవు. లింకులు లేవు. ఏక వాక్య వ్యాసం. వ్యాసానికి సరిపడే లక్షణాలు లేవు. కె.వెంకటరమణ, ఇలాంటివి ఇదే వర్గంలో ఇతరులు వ్రాసినవి చాలా కాలం నుంచి ఉన్నాయి. మొత్తం ఒకేసారి తొలగిస్తే మంచిది. నాకు ఇలాంటి ఒక్కొక్క సందేశం పంపటం సమయము వృథా. కొంతకాలం తదుపరి ఒకేసారి తొలగించుకుంటే బావుంటుంది. నాకు ఇలా ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం ? అంత పెద్దగా అవసరము లేదనుకుంటాను. ఇంటిపేర్లు వర్గంలో, ఇంకా ఇతర వర్గాలలో చాలా ఉన్నాయి. నా ఒక్కడికే మాత్రం చెప్పేబదులు, ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయోమో అని ఒకసారి చూసుకొని అందరికీ ఇలాంటి మెసేజ్ పెడితే బావుంటుంది. లేకపోతే నా ఒక్కడికే ఇలా పెడుతూ ఉంటే జనాలకి అర్థం మరోలా గోచరిస్తుందేమో ? JVRKPRASAD (చర్చ) 16:21, 1 అక్టోబరు 2016 (UTC) English Wikipedia[మార్చు] వికీపీడియాలో మీ పునరాగమనం[మార్చు] ఫీనిక్స్ పక్షి వలె వికీపీడియాలో మీరు తిరిగి రావాలి. మా విన్నపాలు మన్నించాలి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి. అలాగని ఏనుగు దర్జా తగ్గదు కదా. అలాగే మీరు కూడా. ఒకసారి ఆలోచించగలరు. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ... గోవిందు తెవికీలో మీ పునః ప్రవేశానికి హృదయపూర్వక స్వాగతం. --స్వరలాసిక (చర్చ) 06:15, 16 మే 2017 (UTC) స్వరలాసిక గారికి, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:19, 16 మే 2017 (UTC) JVRKPRASAD గారికి.. తెవికీలో తమరి పునరాగమనమునకు శుభాకాంక్షలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:58, 18 మే 2017 (UTC) సుల్తాన్ ఖాదర్ గారికి, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 10:55, 18 మే 2017 (UTC) వర్గం:1968 పుట్టినవారు[మార్చు] మీరు తప్పకుండా తొలగించగలరు.JVRKPRASAD (చర్చ) 02:55, 25 సెప్టెంబరు 2017 (UTC) గ్రామాల వర్గాలు[మార్చు] గ్రామం పేజీని సంబంధిత మండలంలోని గ్రామాలు వర్గంలోకి చేర్చాలండి. జిల్లాలోని గ్రామాలు లేదా రాష్ట్రంలోని గ్రామాలు వర్గంలోకి చేర్చవద్దు. అలా ఈసరికే చేర్చిన వాటిని ఆటోమాటిక్, సెమీ ఆటోమాటిక్ పద్ధతిలో తీసివేయడం జరుగుతోంది. __చదువరి (చర్చ • రచనలు) 06:47, 19 అక్టోబరు 2017 (UTC) చదువరి గారు, మీరు, ఏ పేజీకి ఏ వర్గాలు , ఏ వర్గానికి ఏఏ వర్గాలు ఉండాలి అనే వివరము దయచేసి చెప్పగలరు. ఉదా: :వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు, :వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు వీటికి ప్రస్తుతము అవసరమండి.JVRKPRASAD (చర్చ) 07:02, 19 అక్టోబరు 2017 (UTC) వికీపీడియా:రచ్చబండ#వర్గీకరణ ప్రాథమికాంశ మొకటి చూడండి సార్.__చదువరి (చర్చ • రచనలు) 03:20, 20 అక్టోబరు 2017 (UTC) చదువరి గారు, మీకు ధన్యవాదములు. ఇది అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తాను.JVRKPRASAD (చర్చ) 04:50, 20 అక్టోబరు 2017 (UTC) నిర్వహణా మూసలు[మార్చు] మీరు మీ వాడుకరి పేజీలోనూ, ఉపపేజీలలోనూ {{సహాయం కావాలి}} {{శుద్ధి}} {{విలీనం}} వంటి మూసలు చేర్చినందువల్ల మీ యొక్క పేజీలు సహాయం కావలసిన వారు, శుద్ధిచేయవలసిన వ్యాసాలు, విలీనం చేయాల్సిన వ్యాసాలు వంటి వర్గాలలో చేరుతున్నది. రచ్చబండలో సహాయం కోరుతున్న సభ్యుల జాబితాలో కూడా చేరుతున్నది. కనుక ఈ మూసలను తొలగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మూసల గూర్చి తెలుసుకొనుటకు వికీపీడియా:మూసలు/నిర్వహణ పుటను మీ వాడుకరిపేజీలో చేర్చుకోవచ్చును.--కె.వెంకటరమణ⇒చర్చ 10:38, 2 డిసెంబరు 2017 (UTC) కె.వెంకటరమణ గారు, మీ సూచన ప్రకారం వెంటనే తొలగించాను. ఇటువంటి ప్రమాదం వస్తుందని ఊహించలేదు. మూసలు అవసరానికి గుర్తుకు రావడం లేదు. అందుకని పెట్టాను. మీరు తెలియజేసినందులకు మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 11:32, 2 డిసెంబరు 2017 (UTC) పతకం[మార్చు] JVRKPRASAD గారూ! కృష్ణా, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల గ్రామ వ్యాసాల్లో జనగణన సమాచారం అభివృద్ధి చెందడానికి మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందుకోండి--పవన్ సంతోష్ (చర్చ) 06:40, 3 జనవరి 2018 (UTC) పవన్ సంతోష్, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 12:41, 4 జనవరి 2018 (UTC) చిత్రాల గూర్చి[మార్చు] మీరు స్వంతంగా తీసిన చిత్రాలను ఇక్కడ కాకుండా కామన్స్ లోకి ఎక్కిస్తే అందరికీ ఉపయోగపడతాయి. అన్ని భాషల వికీపీడియాలలో సంబంధిత వ్యాసాలలో ఎవరైనా వాడుకోవచ్చు. దయచేసి [[దస్త్రం:మాగాయ (2).JPG]] మొదలగు చిత్రాలను కామన్స్ లో ఎక్కించగలరు. మంచి చిత్రాలను చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాల కోసం[మార్చు]
ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాలు ఉంటే రాయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని సభ్యులు భావించినందున వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు_టైగర్_రచనా_పోటీ/అంశాలు పేజీలోని "ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కొత్త అంశాలకై ప్రతిపాదన" అన్న దగ్గర వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న అంశాలు, సముదాయ కృషికి సంబంధించిన అంశాలు అన్న రెండు ఉప విభాగాల కింద ప్రతిపాదనలు చేస్తే చర్చించేందుకు వీలుగా ఉంటుందనుకుంటున్నాం. దయచేసి మీకు పేజీలోని సంబంధిత విభాగం పరిశీలించి మీ ప్రతిపాదనలు అక్కడ చర్చకుపెట్టండి. సమిష్టిగా కొన్ని అంశాలు కోరుతూ ప్రతిపాదనలు చేస్తే జాతీయ స్థాయిలో సమన్వయం చేస్తున్నవారికి మన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఈ అంశాల విషయంలో బలంగా తెలియజేయవచ్చన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:15, 3 ఏప్రిల్ 2018 (UTC) తొలగింపు మూసలతో మూసల సృష్టి[మార్చు] వికీపీడియాలో ఎర్రలింకులలో కనిపించే వర్గాలు, మూసలు ఉన్నచో అవి వికీలో లేవని అర్థం కదా. ఎర్ర లింకులలో కనిపించే, వికీపీడియాలో లేని మూసలను మీరు తొలగింపు మూసను చేర్చి కొత్త మూసను సృష్టిస్తున్నారు. {{Lists of Russians}}, {{Life in India}} మొదలైన మూసలు చూడండి. వాటిని సృష్టించడమెందుకు? తొలగించడమెందుకు? దయచేసి పరిశీలించగలరు. --కె.వెంకటరమణ⇒చర్చ 16:46, 28 ఏప్రిల్ 2018 (UTC) రమణ గారు, నేనే వాటిని సృష్టి చేసాను అని మీరు ఎలా అనుకుంటున్నారు ? అలా అనుకుంటే అది మాత్రం తప్పు. మూస:Lists of Russians ఈ వ్యాసంలో ఉంది బ్రౌజ్ హిస్టరీ చూడండి. వికీపీడియాలో ఎర్రలింకులలో కనిపించే వర్గాలు, మూసలు ఉన్నచో అవి వికీలో లేవని అర్థం కదా అని అన్నది నిజమే కాని వాటికి కొన్ని వ్యాసాలు లింకులు ఉన్నాయి. అటువంటివి సృష్టి చేయాలి లేదా ఆయా వ్యాసాలలో తొలగించాలి. నేను వ్యాసలలో ఉన్న ఎర్ర వర్గాలు, మూసలు వాటిని తొలగించాను మరియు ఆంగ్ల మూసలు మరియు వర్గాలు అవసరం లేదు. కొన్ని తెలుగులో ఉన్నయి. ఎవరో సృష్టించినవి, (వ్యాసంతో పాటు అనువాదం లేదా దిగుమతి అయి ఉండవచ్చు) వీటిని తొలగించడమే ఉత్తమం. అవసరమైతే తెలుగులో సృష్టి చేసుకోవచ్చును. JVRKPRASAD (చర్చ) 00:27, 29 ఏప్రిల్ 2018 (UTC) ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి![మార్చు] జేవీఆర్కే ప్రసాద్ గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోకి కొత్త వ్యాసాలు వచ్చిచేరాయి. అవి కూడా మన సముదాయ సభ్యులు కోరుకోగా, జ్యూరీ పలు ప్రాతిపదికలు ఏర్పరుచుకుని రూపొందించినవి. స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక జాతీయ ప్రాధాన్యత కల అంశాలలో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది. ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:53, 7 మే 2018 (UTC) పవన్ సంతోష్ గారు, ముందుగా మీకు ధన్యవాదములు. కొత్త జాబితా విడిగా ఉందా లేక అన్నీ కలిపి ఉన్నాయో చెప్పగలరు. కొత్త జాబితా విడిగా ఉంటే కొంత తేలికగా ఉంటుంది. అలాగే వర్గాల వారీగా ఉన్నా మాలాంటి వారికి మరికాస్త తేలికగా ఉంటుంది. తప్పకుండా వ్రాయడానికి ప్రయత్నము చేస్తాను.JVRKPRASAD (చర్చ) 04:57, 7 మే 2018 (UTC) జేవీఆర్కే ప్రసాద్ గారూ! పైన సందేశంలో "స్థానిక ప్రధాన్యత కల అంశాల జాబితా" అన్నదాని లింకులో చూడండి అందులో ఉన్నాయి ఆ 500 వ్యాసాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:00, 7 మే 2018 (UTC) తప్పకుండా చూసి వ్రాస్తానండి.JVRKPRASAD (చర్చ) 05:01, 7 మే 2018 (UTC) వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు[మార్చు] రైల్వే స్టేషన్ మూస[మార్చు]
ప్రసాద్ గారూ, రైల్వే స్టేషన్ మూసలో "style= Indian Railways" విభాగాన్ని అనువాదం చేయకండి. అది మూసలో కనిపించదు. ఈ ఒక్క అంశం ఆంగ్లంలో ఉండటం మూలాన మూసలో హెడ్డింగ్ లకు ప్రత్యేక రంగు కనబడుతుంది. --కె.వెంకటరమణ⇒చర్చ 04:48, 5 జూన్ 2018 (UTC) రమణగారు, నేను మీరు చెప్పిన విభాగాన్ని అనువాదం చేయను. ఒకవేళ పొరపాటున సరిగా కనపడక చేసినా మూస పని చేయదు కనుక వెంటనే సరిచేస్తాను. ఇది ఒక స్టేషను నుండి మరొక స్టేషనుకు వర్తించే మూస గురించి చెబుతున్నాను. కానీ Infobox station మూసలో అయితే మాత్రం ఇకముందు మీరు సూచించినట్లు అనువాదం చేయను. చేసిన వాటిని అన్నింటిని సరి చేస్తాను. ప్రస్తుతం రైల్వేలకు సంబంధించిన వ్యాసాలలోని ఏ లోపాలయినా ఉంటే మాత్రం తెలియజేయండి, అవి అన్నీ తప్పకుండా సరి చేస్తాను. మరొక సారి ఈ విషయము మీద నాకు దయచేసి తెలియజేయండి. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 08:16, 5 జూన్ 2018 (UTC) మీరు సరి చేసారు. నాకు అర్థం అయ్యింది. మీకు అభివందన ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 08:19, 5 జూన్ 2018 (UTC) భవానీ ద్వీపం, విజయవాడ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు] భవానీ ద్వీపం, విజయవాడ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను : అక్షర భేదాలతో భవాని దీవి వ్యాసం ఉంది. {{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి. తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 16:51, 9 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 16:51, 9 జూన్ 2018 (UTC) Translation[మార్చు] JVRKPRASAD గారు "రైలు సముదాయం" అని రైల్వె స్తేషన్ కి బదులు వాడను, రైలు బండిని నిలిపి ఉంచే సముదాయం అని నా ఉద్దేశం, "రైలు నిలయమ్" అని వాడవచ్చో లేదో తెలియదు అందుకె సముదాయం అన్నాను. ధన్యవాదములు వాడుకరి:Adityamadhav83 వాడుకరి:Adityamadhav83 గారు, మీరు వాడే సముదాయం తప్పు పదం, అలాగే రైలు నిలయం అనేది కూడా సరి అయిన పదం కాదు. ఇక్కడ మీకు నచ్చినట్లు చెప్పగలిగే వారు ఎవరిని అడిగినా మీకు సంతృప్తి గల సమాధానం లభించ గలదు. JVRKPRASAD (చర్చ) 13:09, 19 జూన్ 2018 (UTC) JVRKPRASAD గారు ధన్యవాదములు. ఇక పైన పదప్రయోగాలు చూసుకుని మర్పులు చేస్తాను. వాడుకరి:Adityamadhav83 వాడుకరి:Adityamadhav83 JVRKPRASAD గారలారా రైల్వే స్టేషను కు తెలుగు సమానార్థకము "ఇనుపదారి నిలయము" Hydkarthik (చర్చ) 13:45, 4 జూలై 2018 (UTC) హజూర్ సాహిబ్ నాందేడ్ డివిజను[మార్చు] JVRKPRASAD గారు, హుజూర్ సాహేబ్ నాందేడ్ రైల్వే డివిజను పుట పేరును హజూర్ సాహిబ్ నాందేడ్ గా మార్చవలసినది.Hydkarthik (చర్చ) 21:03, 4 జూలై 2018 (UTC) JVRKPRASAD గారు, ధన్యవాదములు. కానీ హుజూర్ కు బదులు హజూర్ అని యుండవలెను. Hydkarthik (చర్చ) 10:02, 5 జూలై 2018 (UTC) Hydkarthik గారు, సరిచేసాను.JVRKPRASAD (చర్చ) 05:27, 9 జూలై 2018 (UTC) JVRKPRASAD గారు, మిక్కిలి ధన్యవాదములు. Hydkarthik (చర్చ) 04:56, 11 జూలై 2018 (UTC) "https://te.wikipedia.org/w/index.php?title=వాడుకరి_చర్చ:JVRKPRASAD&oldid=2465018" నుండి వెలికితీశారు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వాడుకరి పేజీ వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు వాడుకరి రచనలు వాడుకరి గుంపులను చూడడం ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఈ పేజీలో చివరి మార్పు 3 అక్టోబరు 2018న 15:59కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
సోషల్ మీడియా సినిమా వార్తలు సామాజిక న్యాయం సినిమా కబుర్లు కొత్త పుస్తకాలు లైఫ్ స్టైల్ జిల్లా వార్తలు విజయవాడ సిటీ పశ్చిమ గోదావరి నాన్-వెజిటేరియన్ పిండి వంటలు టాంజానియాలో ఘోర పడవ ప్ర‌మాదం : 100 మంది మృతి [02:58 PM] గోవుల అక్రమ రవాణా : కిక్కిరిసిన కంటైనర్‌లో 10 గోవులు మృతి[02:55 PM] మారేపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద ఆటో బోల్తా[02:52 PM] నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు[02:49 PM] శ్రీకాళహస్తిలో ప్రధానమంత్రి జన్‌ ఔషధీ కేంద్రం ప్రారంభం[02:42 PM] విశాఖలో జనవిజ్ఞాన వేదిక 15వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం[02:35 PM] ఇద్దరు ఎస్‌పిఒలు, కానిస్టేబుల్‌ రాజీనామా [02:24 PM] నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్ రాబోతోంది![01:38 PM] Home » స్నేహ » దసరా ఫీట్లు పండగంటే సంబరమే. అందునా దసరా పండగంటే సరదాల సంబరాలే. కళాకారులకు, సృజనకారులకు ఆకాశమే హద్దు. వీక్షకులకు ఆనంద సాగరమే. ప్రేక్షకులను మెప్పించడంలో, కరతాళ ధ్వనులు-అభినందనలను అందుకోవడంలోనే తృప్తిని వెతక్కునే అల్ప సంతోషులు కళాకారులు. ఇక సామాన్యుల సంగతి. వీరివి పెద్ద పెద్ద కోరికలేం కావు. కొత్త బట్టలు, పిండివంటలు, సినిమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వుంటే చాలు. పండగ శోభంతా వారి కళ్లల్లోనే కనిపిస్తుంది. ఆ ఆనందాన్ని ఇంటిల్లిపాదికి పంచాలనుకుంటారు. కుటుంబీకులందరికీ మరీ ముఖ్యంగా కొత్త అల్లుళ్లకు కొత్త బట్టలు తియ్యాలనుకుంటారు. తమ లేమితనాన్ని అర్ధం చేసుకునే అల్లుడైతే ఫర్వాలేదు. కాకపోతే... సమస్యే. అలుగుతాడు. అటకెక్కుతాడు. అమ్మాయిని ఇబ్బంది పెట్టినా పెట్టవచ్చు. అందుకే ఇవన్నీ ఎందుకనుకున్న బీద తల్లిదండ్రులు అప్పు చేసైనా...తల తాకట్టు పెట్టయినా అల్లుడిని సంతోష పెట్టడానికే శతథా ప్రయత్నిస్తారు. సామాన్యులే కాదు. మన సీఎం చంద్రబాబుగారు సైతం సమస్యలతో సతమతమైపోతున్నాడు. ఫీట్లు చేయలేక తడబడుతున్నాడు. మరి రాజధాని శంకుస్థాపన ప్రక్రియే చూడండి. ప్రధాని నరేంద్రమోడీ మొదలుకొని దేశ విదేశీ పెద్దలెందరినో ఆహ్వానించాడు. వారి రవాణా, వసతి ఏర్పాట్లు ప్రోటోకాల్‌ తప్పకుండా చేస్తూ మెప్పించాలంటే మాటలా! వారి స్థాయికి తగ్గ ఏర్పాట్లు చేయాలని, మన గొప్పతనాన్ని ప్రదర్శించాలన్నది సీఎం కోరిక. అందుకోసం రాష్ట్రంలోని మాంచి మాంచి హోటళ్లన్నిటినీ బుక్‌ చేసేశాడు. అనేక రకాల వంటకాలతో మెనూలకు ఉత్తర్వులు జారీచేసేశాడు. ఇవికాక వీరందర్నీ అంపకాలు చేసేప్పుడు సమర్పించుకోవాల్సిన బహుమతులు...వగైరా...వగైరా...అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఇకపోతే రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ఇచ్చిన రైతు కుటుంబాలకు పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆలోచన. వారి నుంచి లాక్కున్న భూములతో పోల్చితే ఈ బట్టలు ఎంతవి కాని... వాటినీ సమకూర్చుకోవాల్సిందే మరి. పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం శరణార్థులు@ వై-ఫై ఉగాది పచ్చడి మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ సలాడ్‌ ప్రధాన వార్తలు తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : భట్టి విక్రమార్క బాబ్లీ కేసు విచారణ అక్టోబర్‌ 15 కు వాయిదా 90కు చేరువలో పెట్రోల్‌ ధర
లైంగికత ఒక శారీరక స్పందన. నైతికం ఒక సామాజిక కట్టుబాటు. మొదటిది సహజం. రెండవది సమాజనిర్మితం. లైంగికత హద్దులుదాటితే, సమాజంలోని నిర్ధిష్టత,ప్రామాణికత దెబ్బతింటాయన్న ఉద్దేశంతో, ఈ సహజత్వాన్ని హద్దుల్లో పెట్టడానికి నైతికత అనే కృత్రిమ కంచె ఏర్పాటు చెయ్యటం జరిగింది. కాకపోతే, ఇక్కడకూడా men are more equal than women అయిపోయారు. ఈ లింగవివక్షతోకూడిన నైతిక నిర్వచనాల స్థాపనలో, శారీరక గుణాలపాత్ర చాలా వుందని తెలుసుకోవడం ముఖ్యం. ఈ నిజాన్ని ఎంత విస్తృతంగా తెలుసుకుంటే, అంతే విశదంగా 'నైతికతే మన సమాజంలోని లింగవివక్షకు మూలం' అనే సత్యం గోచరిస్తుంది. 'శారీరక కలయిక గర్భాదానానికే!' అనేది మన శాస్త్రాలు చెప్పే విషయం.ఇలాంటి మాటలే దాదాపు అన్ని మతాల్లోనూ చెప్పడం జరిగింది. అది చాలావరకూ నిజం కూడాను. లైంగికతలోని మూల ఆశయం పునరుత్పత్తి (procreation). ప్రతిజీవీ తన సంతతిని వృద్ధిచేసుకుంటూ మనుగడ సాగించడం ఈ లైంగికత ద్వారానేసాధ్యం.అందుకే ఈ ప్రక్రియకి పవిత్రత ఆపాదించబడింది. ఆ పవిత్రత ఆధారంగా, కలయికకి సంబంధించిన కొన్ని నియమాలు సృష్టించబడ్డాయి. ఈ సందర్భంలో ఆడవారికీ మగవారికీ గల మౌళికమైన తేడాను గుర్తించడం అవసరం. మగవారు పవిత్రత మీరినా, నియమాల్ని వుల్లంఘించినా వాటికి ఆధారాలు లభ్యంకావు.కానీ, అదేపని ఆడది చేస్తేమాత్రం ఆక్షణంలో కాకపోయినా మరో కొన్నివారాలకి సమాజ ప్రామాణికతను దెబ్బతీసే ఆధారాలతొసహా పట్టుబడుతుంది. 'దొరికితేనే దొంగలు' అనేది మన సామాజిక న్యాయసిద్ధాంతం కాబట్టి, ఈ దొరకని దొంగలకి మినహయింపునిచ్చేసి, దొరికే దొంగల మీద ప్రత్యేకశ్రద్ధ పెట్టడం జరిగింది. మన పూర్వజులు బహుతెలివైనవారూ, మానవప్రవృత్తిని కూలంకషంగా అర్థం చేసుకున్నవారూ కనక, దొంగ చేతికే తాళాలిచ్చేసారు. ఆ తాళాలే "సుసంపన్నమయిన మన సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టుగొమ్మలయిన స్త్రీమూర్తులు" అనే బాధ్యత. కుటుంబ గౌరవం, వంశప్రతిష్ట, సంస్కృతీ సాంప్రదాయాల తాళాలు ఈ విధంగా సమకూరినవే. ఈ తాళాలను మోస్తూమోస్తూ అదేతమ జీవితాశయంగా బ్రతికెయ్యడం మొదలయ్యింది. సమయం మారింది. పరిస్థితి మారింది. ఆశయాలు మారాయి.ఆదర్శాలు మారాయి. కానీ, ఇవేమీ పట్టనట్టుగా మన నైతిక నిర్వచనం మాత్రం మారలేదు. తాళాలిచ్చిన దొంగలుకూడా, 'నిజంగా ఇది మా బాధ్యతే కామోసు' అన్న గౌరవప్రదమైనభ్రమలో జీవించడం కొనసాగించారు.లింగవివక్ష వేళ్ళూనుకుంది, నైతికతని లైంగికత, లైంగికతని నైతికతా విడదియ్యరాని సామాజిక పార్శ్వాలుగా వర్ధిల్లుతున్నాయి. 1.కలయిక ఉద్దేశం గర్భధారణకాబట్టి అది అత్యంతపవిత్రమైన కార్యం. 2. ఆ పవిత్రకార్యం పెళ్ళితరువాతనే జరగాలి. 3. కలయికద్వారా సంభవించే సంతానానికి తల్లిదండ్రులిద్దరూ బాధ్యత వహించాలి. ఆధునిక యుగంలో గర్భనిరోధకాలద్వారా గర్భధారణతో సంబంధం లేని కలయిక సంభవం,సాధారణం. కాబట్టి, కలయికకు ఆపాదించబడే పవిత్రతకు స్థానం లేదు. పెళ్ళి అనేది ఐచ్చికం (optional) కాబట్టి, పెళ్ళి కలయికకు అత్యవఅవసరమైన షరతు అసలు కాదు. ఇక్కడ పిల్లల ప్రసక్తి లేదుకాబట్టి బాధ్యతాయుతమైన కలయిక అంటే, ఈ కలయిక ద్వారా పిల్లలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ప్రస్తుతం ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయి కాబట్టి అవి సంక్రమించకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం. ఈ ఆధునిక మార్పుల నేపధ్యంలోంచీ చూస్తే, పైన చెప్పిన మూడు నిబంధనల్నీ ఇలా మార్చుకోవచ్చు. 2. పెళ్ళికీ కలయికకూ ఎటువంటి బాదరాయణ సంబంధం లేదు. 3. కలయిక ఇరు పక్షాల సమ్మతంతో, బాధ్యతాయుతంగా జరగాలి. కత్తి మహేష్ కుమార్ said... కత్తి గారి వ్యాసాలు రాయడం చుస్తుంటె నాకు 1980 లొ తెలుగు సినిమాల విడుదల లు గుర్తుకు వస్తునై. ఆ రొజుల లొ ఒక్క హీరొ దాదపు సంవత్సరానికి 9 సినిమా లు నటించె వారు అలా గే రొజు కు 5 ఆటలులు వుండెవి. మహెష్ కూడ వుదయం, మద్యహ్నం, సాయంత్రం, రాత్రి 11.40 కూడా బ్లాగ్స్ రాసి మిగతా బ్లగ్స్ లొ తన అభిప్రాయాలు చెప్పి మొత్తానికి అనతి కాలం లొ నె ఒక అబ్రకదబ్ర said... మహేశా, ఇటువంటి విషయాల మీద నీ అభిప్రాయాలు ఇంతకు ముందే ఎన్నో సార్లు చెప్పేశావు. మాలాంటోళ్లు వాళ్ల అభిప్రాయాలూ చెప్పేశారు. మతం లాగానే, ఈ నైతికత, లైంగికతల కతలు తెగేవి కావు. చర్చించటానికి కొత్తగా ఏముందని మళ్లీ మొదలెట్టటం? "లైంగికతను శాసించే నైతికతలు పోయి, స్వతంత్ర్యంగా లైంగికతను ఒక వ్యక్తి యొక్క ఆద్శావకాశం (informed choice)గా నిర్ణయించుకునే మార్పు వస్తుందని ఆశిద్దాం." -మహేష్ ఏమిటి చెప్పదలుచుకున్నారు? పెళ్లి అనే కట్టుబాటు లేకుండా కలిసి ఉండటం లేక స్త్రీ తనకు సమ్మతమైన వారితో ఐచ్చికంగా కలిసి నిదురించటం లాంటివి ప్రజాదరణ పొందాలనా? పెళ్లి అనే వ్యవస్థ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎన్నో అంశాలను పరిశీలించిన పిదప పెళ్లి అనే వ్యవస్థీకృతమైన పద్ధతి అమలులో కొచ్చింది. సామాజిక ఆరోగ్యానికి, సుఖ శాంతులకు పెళ్లి అనే లైంగిక కట్టుబాటు, నియమం అవసరం. పెళ్లి లేని సమాజం ఎలా వుంటుందో ఒక సారి ఊహించండి. మరో జంబలకిడి పంబ లా తయారవుతుంది సమాజం, నిత్య యుద్ధాలతో. నియంత said...
నియంత said... ఏమి చెప్పాలనుకున్నారు ...స్త్రీ లైంగిక స్వేచ్చ పెళ్ళి, పిల్లలు, మాతృత్వం అనే భందనాల్లో భంధీ అయింది, మగవాడు సుఖ పురుషుడు అయ్యాడు... స్త్రీకి ఆ స్వేచ్చ లేకుండా చేసారు అనా..... ? ఈ కాలంలో సతీ అనసూయకధలు వినటానికి కూడా పనికిరావులేండి... మీరు లోకాన్ని ఈ కోణంలో మిస్ అవుతున్నట్టున్నారు.... జెనరేషన్ చాలా వేగంగానే మీరు ఆశించినట్టుగానే నడుస్తుంది.... ఒక తరగతి గదిలో కనీసం రెండు నుంచి అయిదువరకు ఇలాంటి బయటపడుతున్న కేసులు ఉన్నయి.. బాల్యం ఇంత వేగంగా ఉంటే ....వారు మీ అంత అయ్యేసరికి ..... ఒక్కొక్కరి సంఖ్య పదుల్లో ఉంటుంది (అబ్బయిది ,అమ్మాయిది)...... ఇక పోతే, మీరు నిర్ద్యంధంగా మాట్లాడాలంటే.... తల్లి చెప్పి, అక్క, అన్ని మనిషి సృష్టించుకున్నవే .... వాటి వల్ల కొన్ని అవరోధాలు కనిపించాయికదా అని వాటి ప్రవిత్రత చెడ గొడదాము అని అశించటం అంత మంచిది కాదేమో.... ఏది ఏమయినా ... మీ రాజ్యాంగ హక్కుల ప్రకారం .. మీకురాసే హక్కు ఉంది..... ఇక్కడ నా అసలు మతలబు ఏంటి అంటే కాకపోతే అబ్బాయిలు రెండో(లేద అంతకన్న ఎక్కువ) పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలను ఎంత మంది హుందాగా, గౌరవంగా, ప్రేమగా స్వాగతిస్తారో తెలీదు......ఇప్పుడు ఆ సంఖ్య చాలా తక్కువ.... కనుక.... మీ టపా అమ్మాయిల శృంగార స్వేఛ్చ కంటే అబ్బాయిల విశాల దృక్పధం పెంపోందిచటానికి వ్రాస్తే ఉపయోగకరమయ్యేదేమో....... అజ్ఞాత/అనామక: మీరు ఒక రచయిత బావాన్ని జీర్ణించుకోలేక, తిరిగి సమాధానం చెప్పాలేనంత అయోమయస్తితిలో రాస్తినట్టున్నారు.... టాలెమీని చంపిన వారు బహుసా మీ లానే ఉంటారేమో.... (కొంత ఎక్కువ ఉన్మాదంతో)..... ఈ ఆర్టికల్ చదవమని మహేష్ గారు మిమ్మల్ని అడగలేదు కదా... ప్రతిదానికి ఒక పద్దతి పాడు ఉంటుంది. నాకు నచ్చనిది ప్రతిదీ ఖండీస్తాను అని రొడ్డ కొట్టుడు మాటలు చెప్పకు... నువ్వు రాసే మాటలు నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి..... ఇక్కడ మహేష్ గారు చెప్పిన విషయం కంటే నీ వ్యాఖ్య అత్యంత హేయంగా ఉంది..... కొత్త పాళీ said... @అనామకుడు: లైంకికతకు పెళ్ళికన్నా ఇష్టం,ఆదర్శావకాశం (informed choice) ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న reproductive rights ఉద్యమ నేపధ్యంలో మహిళలకు తమ శరీరంపైగల హక్కుగా సమాజం ఆపాదిస్తున్న నైతికతను చూడమని(ప్రశ్నించమని) చెప్పడం ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. @అబ్రకదబ్ర:నేనెప్పుడూ కొత్తవిషయాలు చెప్పలేదు.సావకాశంగా ఈ విషయంమీద ఇక్కడ చర్చించాలనీ అనుకోవడం లేదు. @సి.బి.రావు: లైంగికతకు ఒక వ్యక్తియొక్క ఆదర్శావకాశం వచ్చినంతమాత్రానా, పెళ్ళి అనే వ్యవస్థ వచ్చే ప్రమాదమేదీ లేదు.అప్పటికీ మెజారిటీ ఈ బంధంలోనే వుంటారు. కాకపోతే, మహిళలు తమ లైంగిక హక్కుల్ని సాధించుకుంటారు. అంతే తేడా. మీ సంశయం ఇంత చదులేనివాళ్ళకి ఓటుహక్కిస్తే,నిజంగా ప్రజాస్వామ్యం అవుతుందా అన్నట్లే వుంది. సందేహం సహేతుకం,కానీ దానిలో అపోహశాతం ఎక్కువ అంతే! @తెరెసా:ఇదే పురోగమనం కాకపోవచ్చు. కాకపోతే, ఈ దిశగా మార్పుమాత్రం జరుగుతోంది.నైతికత ఆపాదించకపోయినంత మాత్రానా సమాజంలో అనైతికత పెచ్చరిల్లి పోతుందని నమ్మడం మనుషుల నిర్ణయాధికారం, హక్కులు, వ్యక్తిత్వాన్ని నమ్మకపోవడమే. ఇక నేను ఇక్కడ చెప్పింది శృంగార స్వేచ్చకాదు. లైంగిక అధికారం. రెంటికీ గల భేధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలరు. అబ్బాయిలు,ఆమాయికీ వ్యక్తిత్వం,ఇష్టాఇష్టాలూ,తన శరీరంపై హక్కులూ వుంటాయని అంగీకరించగలిగితే విశాలభావాలు తమంతట తమే ఏర్పడతాయి. కానీ,ఆ పరిస్థితిని కల్పించే స్థితి మనం ప్రస్తుతం కల్పించడం లేదేమో అన్నదే నా సందేహం. అంతేకాక, అటుమగవాళ్ళూ,ఇటు చాలా మంది పితృస్వామ్య ప్రతినిధులైన ఆడవాళ్ళూ తమకు ఆపాదించిన నైతికతను భాధ్యతగా భావించి, తమ మూల హక్కుల స్పృహ కోల్పోయారనేది నిజంకాదంటారా! సుజాత said... ఇలాంటి టపాలు రాసేటపుడు comment moderation పెట్టుకోమని ముందు మీకొక సలహా! ఎవరికో భయపడి కాదు, అసభ్యమైన కామెంట్స్ చదవటం మిమ్మల్నే కాదు, మమ్మల్ని కూడా నొప్పించే విషయం కాబట్టి! మొత్తానికి ఇలా న్యాయ సమ్మతం కాని సంబంధాలను "దొంగతనం" అని ఒప్పుకుంటున్నారన్నమాట. దొంగతనానికి నైతికత ఆపాదిద్దామా వద్దా? ప్రపంచంలో ఏది సక్రమంగా జరగాలన్నా అది కొన్ని నియమాలకి లోబడి జరగాలి. ఆడా మగ మధ్య సంబంధాల కోసం మనకు కొన్ని నియమాలు వున్నాయి.ఆ నియామాలు ఇద్దరికీ సమానంగా వుండాలి. నియమాలు ఆచరించడంలో సమానత్వం రావాలని చెప్పాలి, కానీ మగవాడు నియమం తప్పాడని ఆడది కూడా నియమం తప్పాలనడం సరి కాదు. ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకళ్ళ తప్పుతో అది ఒప్పు అవదు. ఇక్కడ 'కత్తి' గారు చెప్పేది అలాగే వుంది. 'టిట్ ఫర్ టాట్' లాగ అన్నమాట. గమ్యం మంచిదే కానీ మార్గమే తప్పనిపిస్తుంది. దీన్ని కాదు అని చెప్పడానికి 'అనామకుడు' గారు అలా తీవ్రంగా స్పందించారు. 1. నియమాలు ఇద్దరికి సమానంగా వుండాలి. మీ టపాలకు సగటున ఎన్ని హిట్లు వస్తుండవచ్చు అన్నది ఒక ఆసక్తి కరమైన అంశం.
@నరేష్: నేనిక్కడ ఎవర్నీ తప్పుచెయ్యమని చెప్పటం లేదు. కొన్ని సామాజిక కారణాలవలన ఆపాదించబడిన పవిత్రత -అనైతికాలకు, ఆధునిక మార్పులదృష్ట్యా కాలం చెల్లిందంటున్నాను.అంతే. లైంగికత(sexuality)కి లైంగికసంబంధానికీ (sex)గల తేడాను గమనించండి.sexuality is all about individual’s right and sex is a matter of choice. ఈ రెంటికీ గౌరవం ఇవ్వని వివక్షాపూర్వకమైన నైతికతను ప్రశ్నిస్తున్న చాలా మందిలో నేనొకడ్ని. @నెటిజన్: హిట్ల గురించి ఇప్పటివరకూ తీవ్రంగా పట్టించుకునే అవసరం రాలేదు.హిట్ కౌంటర్ కూడా ‘సాంకేతికాలలో’ చూసి ప్రయత్నించిందేతప్ప, దాన్నొక కొలమానంగా చూడటం లేదు. ఈ మధ్య ఆ కౌంటర్ కూడా తిక్కతిక్కగా అంకెలు చూపుతోంది.కాబట్టి,దాన్నికూడా ప్రామాణికంగా చూడలేను. మీ బ్లాగుల్లో చర్చలకి దూరంగా వుందాం అని అనిపించినా, ఒక్క ప్రశ్న మాత్రం అడగాలి అనిపించి అడుగుతున్నాను. ఇష్టం వచ్చిన వ్యక్తి తో పెళ్ళి అనే బంధం లేకుండా జీవితాంతం కలిసి ఆదర్శ జీవితం గడిపారు అనుకుందాం. దానివల్ల వచ్చేది ఏంటి? పెళ్ళి చేసుకున్నా చేసేది అదే. ఏదైన ఒకటే. ఒక మహిళ గా, నేటి మహిళగా, కిరణ్ బేడీ గారి అన్ని పుస్తకాలను జీర్ణించుకున్న పాఠకురాలిగా, నేనొక విషయం సాధికారికంగా చెప్పగలను. స్త్రీలకు కావలసింది ఆర్ధిక స్వాతంత్రం, క్రమశిక్షణ, చేసిన వొప్పులకే గాక తప్పులకి గూడా బాధ్యతని వహించగలిగే హుందాతనం, జీవితం లో ఒక స్థాయి కి చేరాక పదిమందికి సాయపడ గలిగే మంచితనం. అది కాకపోతే ఇతరులని పైకి రానివ్వగలిగే నిరహంకార నైజం. మీ టపా లైంగికత కి సంబంధించినది మాత్రమే కాబట్టి , నా సమాధానం సరి అయింది కాదు అనుకుంటే, మీరు ఆడవారిని అర్ధం చేస్కోలేదు అని అర్ధం. ఎంతదాకో ఎందుకు మీ ఇంట్లో ఆడవారి దగ్గర ఇలాంటి చర్చ పెట్టండి. వారి అంగీకారం ఎంతవరకు వుంటూందో చూడండి. వారు మేధావులు కాదు కాబట్టి, వారిని చర్చల్లో దింపను అనుకుంటే, మీకొక మాట. భావాలు అందరివి ఒకేలా వుంటాయి. చదువు వాటిని సర్వజన ఆమోదయోగ్యంగా వ్యక్తీకరించడం నేర్పితే, సంస్కారం ఎక్కడ ఎలాంటి భావాలు వుండచ్చో వుండకూడదో తెలియజేస్తుంది. మీ ఇంటి ఆడువారిని ఇలాంటివి అడగమనడం వారినో, మిమ్మల్నో అవమానించడానికి కాదండి, వారైతే మీకు బాగా తెల్సినవారు, దగ్గిరవారు కాబట్టి, వారు మీకు నిజానిజాల్ని మీ మనసుకు హత్తుకునేలా చెప్పగలిగే కళ లో సమర్ధులై వుండివుంటారు కాబట్టి. @అరుణ: నేను ప్రతిపాదించిన సాధికారమైన లైంగికత, పెళ్ళికి వ్యతిరేకంగా ఎలా అనిపించిందో అర్థం కావడం లేదు.నేను చెప్పింది లైంగికతకు పెళ్ళి sufficient condition అయితే అవ్వచ్చుగానీ, necessary condition కానఖ్ఖరలేదని మాత్రమే. నేనొక మేధావినన్న అహం లేక అపోహా రెండూ నాకు లేవు. కాబట్టి,నేను ఈ విషయాలు మా ఇంట్లో చర్చించనని మీరు అనుకోనవసరం లేదు. My wife is more qualified to discuss these things, as she is a clinical psychologist herself. @అనామకుడు: నేను హిపోక్రెట్ ని,but I still have an identity. కానీ, నీకు అసలు ఉనికే లేదు. Do you really think you are qualified to judge me? మీరు మీ అభిప్రాయాలని వ్యక్తీకరించడానికి చదవడమో ఆలోచించడమో చేస్తారా, లేక చదివాక, ఆలోచించాక ఒక అభిప్రాయానికి వస్తారా అని నాకు సందేహం వస్తుంటుంది ఒక్కోసారి. ఏదైతే నీకెందుకోయ్ అంటారేమో - ఎందుకంటే, మొదటి తరహా అయితే కామెంటక్కరలేదు కదా, అందుకని.. "'శారీరక కలయిక గర్భాదానానికే!' అనేది మన శాస్త్రాలు చెప్పే విషయం." క్షమించాలి..., చాల కాలం తర్వాత పొరపాటు న ఇటు వచ్చా... ’మేధావుల’ చర్చ అని తెలియక. "మహిళలు తమ లైంగిక హక్కుల్ని సాధించుకుంటారు. "-మహేష్ మహిళల లైంగిక హక్కుల నిర్వచనమేమిటి? ఈ వ్యాసంలో మీరు చెప్పదలుచుకున్న విషయంలో స్పష్టత లోపించింది. ఈ అస్పష్టతే అనామకుడినుంచి అసభ్య వ్యాఖ్యలు వచ్చేలా ప్రేరేపించింది. మీ భార్యను, తల్లిని అవమానించేలా రాసిన అనామక వ్యాఖ్యలు తొలగించగలరు. ఆ వ్యాఖ్యలు మీరు అనుమతించరాదు. పిల్లలను ఎప్పుడు, ఎంతమందిని కనాలి అనే విషయంలో గతంలో స్త్రీకి స్వాతంత్రం లేదు. కాని ఆధునిక మహిళకు కొన్ని దేశాలలో ఈ స్వాతంత్రం ఉంది. ఆఫ్రికా లో స్త్రీకి సుంతీ లాంటివి (Removal of clitoris) అమలుచేస్తున్నారు. స్త్రీ చదువుకొని, తనకాళ్లపై తను నిలబడగలిగితే చాల సమస్యలకు పరిష్కారం దొరకకలదు. మహిళా సంస్థలు ఈ దిశగా కృషిచెయ్యవలసి ఉంటుంది. చలం మైదానం లో లాగా స్త్రీ ప్రవర్తిస్తే, ఆమె తన జీవితాన్ని తనే వ్యర్ధం చేసుకున్నట్లవుతుంది. సెక్స్ లో కాదు స్వేచ్ఛ , స్త్రీకి జీవితంలో తనకు, తన పిల్లలకు ఆర్థిక స్వావలంబన, భద్రత ఎక్కువ అవసరం. @‘సాలభంజికలు’ నాగరాజు:చాలా కాలం తరువాత నా బ్లాగులో మీ వ్యాఖ్యని దయదలిచారు. నా అభిప్రాయాలు ఏ విధిలో ఏర్పడినా, రాయడం మాత్రం ఒక్కోసారి నా ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడానికైతే, మరోసారి అభిప్రాయాల్ని పంచుకోవడానికి అవుతుంది. అప్పుడప్పుడూ ఆలోచనల్ని నాకు నేను చెప్పుకుని clarity of thought కోసం కూడా రాయటం జరుగుతుంది.
మీ వ్యాఖ్య ద్వారా మిగతా చాలా మంది ఈ వ్యాసానికి ఇంత ఘాటుగా ఎందుకు స్పందించారో అర్థమయ్యింది. అందుకు మొదటగా ధన్యవాదాలు. వారందరూ ఒక సైద్ధాంతిక చర్చని వ్యక్తిగతకోణంలోంచీ చూసి స్పందించారేతప్ప,దీన్నొక possible idea గా react అవ్వలేదు. మొదటిగా సులువైన మీ ఆఖరి ప్రశ్నతో మొదలెడతాను.పురుషార్థాలైన ధర్మ,అర్థ,కామ,మోక్షాల గురించి ఉటంకించిన ప్రతిసారీ,ధర్మాన్ని అనుసరించే కామం ఉండాలని చెప్పడం జరుగుతుంది.ఇక వర్ణాశ్రమధర్మాలలో గృహస్థ్యాశ్రమంలో చెప్పిన "ధర్మాల" గురించి మీకు తెలియనిది కాదు.అందుకే sex is for procreation (surely not for entertainment) అని శాస్త్రాలు చెప్పాయన్నాను. ‘కామశాస్త్రం కూడా శాస్త్రమే కదా!’ అని మీరడగరని నా నమ్మకం.ఏందుకంటే, కామశాస్త్రం కూడా ధర్మశాస్త్రానికి కట్టుబడి కామాన్ని భోధించేదే. కాకపోతే, తరువాత కాలంలో వేశ్యాలోలులైన రాజులూ,గణికులూ ఆ గ్రంధానికి ప్రస్తుతం వున్న రూపు తీసుకొచ్చారు. మీ evolutionary biology ప్రతిపాదనతో నేను నూటికి నూరుపాళ్ళూ అంగీకరిస్తాను. నేను చెప్పింది ఒకప్పటి నమ్మకాల గురించి. అయినా,టెస్ట్ ట్యూబ్ బేబీలున్న ఈ కాలంలో లైంగికతే సంతానవృద్ధికి మూలం అని ఎలా చెప్పగలం! గే,లెస్బియన్ ల హక్కుల గురించి మాట్లాడే ఈ తరుణంలో sex is for procreation అని ఎలా చెప్పగలమన్నదే నా ఉద్దేశంకూడా. ఒకవేళ మీరు చెప్పిన తికమక నా వ్యాసంలో వుంటే మాత్రం నా ఉద్దేశ్యం సాకారం అవ్వలేదని తెలుస్తోంది. PS.నేనుప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాను. మిమ్మల్ని ఎలా కలవచ్చో నాకు mail చేస్తారా. నా mail ID [email protected] @సీబీ రావు:చాలా విషయాలు కొంత సైద్ధాంతిక assumptions నేపధ్యంలో రాయటం వలన మీరన్న సృష్టత రాలేదేమో. నాకు మాత్రం నేపధ్యం తెలుసుకాబట్టి తేటతెల్లంగా వుంది. కొందరు స్నేహితులు చదివికూడా అర్థమయ్యిందనే చెప్పారు. బహుశా వారి ఆలోచనకు ప్రాతిపదికకూడా ఆ previous knowledge అయ్యుండచ్చు. మీరు చెప్పిన వ్యాఖ్యల్ని తొలగించాను. స్త్రీలకు ఆర్థిక,సామాజిక స్వావలంబన అతిముఖ్యమని నేను నిర్ధ్వందంగా అంగీకరిస్తాను. కానీ,లైంగిక హక్కులుకూడా అందులోభాగమని కూడా నమ్ముతాను. "మహిళల లైంగిక హక్కుల నిర్వచనమేమిటి?" అన్న నా ప్రశ్నకు బదులిచ్చుంటే, వ్యాసంలోని అస్పష్టత కొంత తొలిగిపోయుండేది. మీ జవాబు అసలు విషయాన్ని వదిలేసి beating around the bush అన్నట్లుగా తోచింది. మీ వ్యాసం అసంపూర్ణం అనిపిస్తుంది. @సీబీ రావు: క్షమించాలి అందరికీ తెలుసుకదా అనే నా assumption వలన మళ్ళీ అదే తప్పుచేసినట్లున్నాను. ప్రపంచ ఆరొగ్యసంస్థ (WHO) ప్రకారం ఈ క్రింది వాటిని లైంగిక హక్కులుగా పేర్కొనచ్చు. 3.గర్భానికి సంబంధించిన ఆర్థిక,సామాజిక వివక్షనుంచీ విముక్తి 4.గర్భనిరోధకాలు దానికి సంబంధించిన విషయాలపై అవగాహన మరియూ ఉపయోగించే సాధికారత. 5.లైంగికచర్యద్వారా సంక్రమించే వ్యాధులనుంచీ రక్షణ కోరుకునే హక్కు. 6.గర్భవతులకు సంరక్షణ మరియు ఆరోగ్య సేవల హక్కు. నైతికత అనేది కేవలం ఊహాజనితమైన కంచె మాత్రమే( Not physically exist). దానిని ఎవరైనా అదిగమించవచ్చు. కాకపోతే పట్టుబడకుండా ఆ పని చేయాలి అంతే. ఒక పక్క మీరు, ఈ కంచె ఏర్పాటుకు శారీరక గుణాల పాత్ర వుందని చెబుతూనే అది వివక్షకు మూలమన్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఆడవారు పట్టుడే అవకాశం వుంది కాబట్టి ఈ రకమైన నైతికత తప్పుకాదు. మరో రకంగా ఆలోచిస్తే, ఒకవేల మగాడు సాక్షాదారాలతో పట్టుబడినా అతని మీద ఆ ప్రభావం స్త్రీలతో పోలిస్తే తక్కువే కాబట్టి అది వివక్షే అనొచ్చు. కానీ పట్టుబడే అవకాశం ఆడవారికే ఎక్కువ కాబట్టి మీరు చెప్పిన శారక ధర్మాల ప్రకారం ఇది అవసరమేనేమో? బహుశా శాస్త్రంలో శారీరక కలయిక గర్భధారణకే అని చెప్పి వుండవచ్చు. కాకపోతే, శాస్త్రంలో ఇదే కాదు ఇంకా చాలా చెప్పారు. సత్యమునే పలకవలెను అన్నది అందులో ఒకటి. కానీ ఎంతమంది వీటిని పాటిస్తున్నారు చెప్పండి. నిజంగా శాస్త్రంలో చెప్పినట్లు ఆడా మగా భావించి వుంటే ప్రపంచములో అత్యంత పురాతన వినొద రంగంగా కొంతమందిచే పిలవబడే వేశ్యా వృత్తి వుండేదా..? అక్రమ సంబంధాలకున్న చరిత్ర, ఇప్పుడున్న గర్భనిరోధాలకి, సాంకేతికతకూ అతీతమైనది కాదా...? శాస్త్రాలలో చెబుతారంతే దాన్ని పాటించే వారు, అధిగమించే వారూ ఎప్పుడు వుంటారు.
ఇక స్త్రీలు గౌరవ ప్రధమైన భ్రమలో బతుకుతున్నారు అన్నారు. తప్పుచేసినప్పుడు స్త్రీలు మాత్రమే సాక్షాధారాలతో బయట పడడానికి అవకాశము ఎక్కువైనప్పుడు, అది అవసరమౌతుంది కానీ భ్రమ ఎలా అవుతుంది. సామాజిక కుట్ర ఎలా అవుతుంది? ఇక సాంకేతికత అభివృద్ది కారణంగా వచ్చిన మార్పు అంటారా, అప్పుడైనా ఇప్పుడైనా పొరపాటు జరిగితే భయట పడేది స్త్రీలే, మగాడు అప్పుడు ఇప్పుడు సురక్షితమే కదా. మరి మీరు చెప్పిన దాని ప్రకారం, ఆ నైతికత ఇప్పుడు కూడా స్త్రీలపైనే వుండడం సమంజసమే కదా..? కాకపోతే అప్పటితో పోలిస్తే ఇప్పుడు స్త్రీలకు కూడా బయటపడే అవకాశాలు తగ్గాయి, కానీ మగాడితో పొలిస్తే మాత్రం స్త్రీకే ప్రమాదం ఎక్కువ.( contraceptives fail అయ్యి, గర్భవతులైన స్త్రీలు కోకొల్లలు. కొంతమంది స్త్రీలు, 4 నెలలు వచ్చిన తరువాత కూడా తాము గర్భవతులమని గమనిచలేకపోయిన సంఘటనను నేను పేపర్లో చదివాను.దొరికితే పోస్ట్ చేస్తాను.) ఇవన్నీ చెప్పడానికి కారణం స్త్రీలపై వివక్ష వుండాలి అనడం కాదు కానీ, స్త్రీలపై వివక్షకు మీరు చెప్పిన కారణం సరైంది కాదేమో అని చెప్పడానికి మాత్రమే వీటిని నేను వుదహరిస్తున్నాను. వీటన్నిటినీ చెప్పిన తరువాత నేను చెప్పదలుచుకున్నది.. 1) కలయిక వుద్దేశం అప్పుడైనా, ఇప్పుడైనా ఆనదం మరియు గర్భధారణ, రెండూ. (వేశ్యా వాటికలు, అక్రమ సంభందాలు ఇందుకు నిదర్శనం, కాదంటారా...?) 2) శాస్త్రాలు ఎప్పుడు వుంటాయి కానీ దాన్ని పాటించే వారే ఎంతమంది అన్నది ప్రశ్న. గర్భనిరోధకాలు రావడం కారణంగా sex పవిత్రతను కోల్పొయింది అన్నారు(ఆనందానికి కూడా పాల్గొనడం ద్వారా). అది కాసేపు నిజమనే అనుకుందాం. కానీ గర్భధారన పవిత్రతను ఎలా కోల్పోయింది. పెల్లి అన్నది సమాజం ఏర్పాటు చేసుకున్న కట్టుబాటు. స్త్రీ పురుషులిరువికీ భద్రతను కల్పించే ఒక కార్యం. ప్రేమలో ఈ కట్టుబాటు వుండదు. సామాజిక ఆమోదం వుండదు. తద్వారా కలిగే పిల్లలకు ఇరువురూ భాధ్యత వహించాలి అన్న కట్టుబాటు వుండదు. ఒకవేల అలా కాదు, ప్రెమలో కూడా అవన్నీ వున్న్నాయి అనుకుంటే... ఆ కట్టుబాటు కూడా నైతికత కిందకే వస్తుంది కదా..? మరి పెల్లిచేసుకోవడమే మంచిది కదా..? పెల్లే మంచిదని ఎందుకంటున్నానంటే, వివాహేతర సంభందాలు విశృంకలతకు దారితీసే అవకాశాలు చాలా ఎక్కువ. సమాజం యొక్క మౌలిక స్వరూపాన్నే చిన్నాభిన్నం చేయగల అవకాశాలు పుష్కలం. ఇక శరీరంపై హక్కు అంటారా, ప్రతీ ఒక్కరికీ తమ శరీరం పై హక్కు వుంటుంది. కానీ వివాహ బందం హక్కులతో పాటు భాధ్యతలు కూడా వుండే ఒక బంధం కాదా..? స్త్రీ తనకు ఇష్టం వచ్చినట్లు లేదా ఇష్టంవచ్చినపుడు మాత్రమే సహకరిస్తాను అనడం భర్తయొక్క వైవాహిక హక్కులు (conjugal rights) కి బంగం కలిగించడమే కాదా..? ఉదాహరణకు కోర్టులు, 1) భార్య, భర్తకు పరిగణించదగిన కాలం పాటు sex కు అంగీకరించక పోవడం మానసిక హింస కిందకు వస్తుంది అని తీర్పు చెప్పాయి. 3) ఒక నిర్ణీత కాలం తరువాత ( బహుశా 3 నెలలు అనుకుంటాను) abortion కు చట్టం అంగీకరించదు. ఇక్కడ తల్లుల హక్కులతో పాటు, కడుపులో వున్న బిడ్డ హక్కులు కూడా ముఖ్యమే అన్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి. మీరు సాలభంజిక నాగరాజు గారి వ్యాఖ్యకు ఇచ్చిన వివరణలో కామ శాస్త్రం మగదృక్కొణంతో రాయబడింది అన్నారు. అది ఎలా...? ఇక్కడ ఆడవారు ఎన్ని రకాలు, వారిని ఎలా సంత్రుప్తి పరచాలి అని చెప్పారు. కానీ మాగాడిని ఎలా సంతృప్తి పరచాలి, వారు ఎన్ని రకాలు అని చెప్పలేదు. అంటే కామ శాస్త్రం ద్వారా ఆడదాన్ని సుఖపెట్టగలరు కానీ, మాగాన్ని కాదు. మాగాడికి ఆడదాన్ని సుఖపెట్టడం భాధ్యత అని చెప్పడం జరిగింది. ఇక్కడ లాభం ఎవరికి, సుఖం ఎవరికి? నిజానికి ఈ కామ శాస్త్రం స్త్రీదృక్కొణంతో రాయబడిందని చదివాను. ఒక స్థాయిలో నైతికత వ్యక్తిగతం. కానీ,నైతికత యొక్క నిర్వచనాలు సామాజిక కట్టుబాట్లలోంచే వచ్చినవి.కొంచెం సింపుల్గా చెప్పాలంటే Individual choice is meaningful when you really have a choice. కానీ ఆ ఛాయిస్ సామాజిక కట్టుబాట్లవల్ల కుదించుకుపోయి వాటి నియమనిబంధనల్లో వ్యక్తిగత నైతికతను నిర్మించుకోవలసి వస్తే అది వ్యక్తిగతం ఎలా అవుతుంది అనేదే నా ప్రశ్న. I am essentially seeking for the right to exercise the choice. ముఖ్యంగా లైంగికత విషయంలో ఆ ఛాయిస్ లేదనేది నా అనుభవం,నమ్మకం. : శోధన,సాధన చేసిన జ్ఞానం మాత్రమే శాశ్వతమని నమ్ముతాను. నిరంతరం ప్రశ్నించుకుంటూ నిజాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇంకా రాసానండోయ్! దిగులు..భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి ! నాకు దేవుడు కావాలి మహిళ నుంచీ, ‘మానవి’గా మారిన ఒక స్త్రీ కథ ‘మరో చరిత్ర’ కు ముప్పైయ్యేళ్ళు
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి - వికీపీడియా వికీపీడియా నుండి (ఎం.ఎస్. సుబ్బలక్ష్మి నుండి దారిమార్పు చెందింది) ఎం.ఎస్.సుబ్బ లక్ష్మి మదురై,తమిళనాడు రాష్ట్రం చెన్నై, తమిళనాడు రాష్ట్రం మరణానికి కారణం హృదయ సంబంధ సమస్యలతో[1] చెన్నై, తమిళనాడు జీవిత భాగస్వామి రాధా విశ్వనాథన్ సుబ్రహ్మణ్య అయ్యర్ (తండ్రి) 'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని మరియు నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు. 3 ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం 5 చలనచిత్ర రంగం లో 6 పురస్కారాలు, సన్మానాలు 6.1 ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గురించి ప్రచురణలు 7 వెలుపలి లింకులు బాల్యము[మార్చు] తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు.[2] తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బులక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బులక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ఆల్బమ్ అందించింది. జీవితం[మార్చు] ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం[మార్చు] ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ విగ్రహం. తిరుపతిలో ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది. స్వర సంకలనం[మార్చు] ఇతర వివరాలు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ కోసం తిరుమల తిరుపతి దేవస్థానంవారికి గానం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగు అన్నమాచార్య. తిరుమల తిరుపతి దేవస్థానంవారి కోసం శ్రీ వెంకటేశ్వర పంచరత్నమాల రేడియో రేసిటాల్స్ వాల్యూమ్ 2 ఆడ మోడి గలదా...[3] ఆల్బం : సుబ్బులక్ష్మి ఎం.ఎస్ లైవ్ అంబా నీ...[3] ఆల్బం : సుబ్బులక్ష్మి ఎం.ఎస్ లైవ్ స్వరకర్త : సుబ్రహ్మణ్య భారతి ఆల్బం : ఎం.ఎస్.ఓల్డ్ జెమ్స్ చలనచిత్ర రంగం లో[మార్చు] ఆధ్యాత్మిక సంగీతంలో తన పటిమతో పాటు ఇటు చలనచిత్ర రంగంలో కూడా తన ప్రతిభాపాటవాలను నిరూపించుకున్నారు ఎం.ఎస్. ఆమె నటించిన కొన్ని చిత్రాలు[4] : సంవత్సరం (క్రీ.శ.) సంగీతం దర్శకుడు 1941 సావిత్రి తమిళం నారద ముని వై.వీ.రావు కమలాదాస గుప్త & తురైయుర్ రాజగోపాల శర్మ 1945 మీరా తమిళం మీరాబాయి ఎల్లిస్ ఆర్. డంగెన్ ఎస్.వీ. వెంకటరామన్ 1947 మీరాబాయి హిందీ మీరాబాయి ఎల్లిస్ ఆర్. డంగెన్ ఎస్.వీ. వెంకటరామన్ పురస్కారాలు, సన్మానాలు[మార్చు] తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, ఛేదించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని 'శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బులక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి. పద్మభూషణ్[5] భారత ప్రభుత్వం 1954 చెన్నై, తమిళనాడు 1965 మొట్టమొదటి సారిగా అందుకున్న స్త్రీ గాయకురాలు డాక్టరేట్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రామన్ మెగసెసే పురస్కారం[6] ఫిలిప్ఫీన్స్ ప్రభుత్వం 1974 పద్మవిభూషణ్[5] భారత ప్రభుత్వం 1975 ఉత్తరప్రదేశ్ 1980 కాళీదాస్ సన్మాన్[1] మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1988 ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా అవార్డు భారత ప్రభుత్వం 1990 భారతరత్న[5] భారత ప్రభుత్వం 1998 సంగీత విభాగం క్రింద మొట్టమొదటి సారిగా ఈ అత్యున్నత పురస్కారం అందుకుని చరిత్ర సృస్టించిన వ్యక్తి, స్త్రీ, గాయకురాలు జీవిత సాఫల్య పురస్కారం[7]
( లైఫ్ టైం అచీవమెంట్ అవార్డు ) ఢిల్లీ ప్రభుత్వం 2004 ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తనకు పురస్కారం క్రింద వచ్చిన 11 లక్షల రూపాయల నగదును స్వర్గీయ కంచి ఆచార్య చంద్రసేఖరేంద్ర సరస్వతీ స్మృతి కట్టడానికి విరాళమిచ్చారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గురించి ప్రచురణలు[మార్చు] పుస్తకం పేరు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర సంకలన్ పరిచింది. టి.జే.ఎస్.జార్జి[8] ఇంగ్లీష్ 2004 ప్రచురణ కర్త: హార్పెర్ కాలిన్స్ (Harper Collins) పుస్తకం ఆన్ లైన్ ద్వారా కొనుటకు: ది హిందూ షాపింగ్ లింకు ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది.[1] కాని ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుంది. వెలుపలి లింకులు[మార్చు] ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గురించి రామన్ మెగసెసె అవార్డ్ వారి అధీకృత వెబ్సైట్ లో సంగ్రహ జీవిత చరిత్ర ఎం.ఎస్.సుబ్బులక్ష్మి-20వ శతాబ్దంలొ 100 మంది ప్రముఖ తమిళులు. యూట్యుబ్ లో ఎం.ఎస్. గురించి ఫిల్మ్స్ డివిజన్ వారు చేసిన ఒక ఆంగ్ల డాక్యుమెంటరీ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పేజీ మూలాలు[మార్చు] ↑ గార్లపాటి, పల్లవి. "ఎమ్మెస్ ఆవేదనా రాగం ఇది!". eenadu.net. ఈనాడు. Archived from the original on 13 May 2017. Retrieved 13 May 2017. ↑ రామన్ మెగసెసె పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. జూన్ 10,2008న సేకరించబడినది. ↑ హిందూ పత్రిక వెబ్సైట్ నుండి Lifetime Achievement Award for M.S. Subbulakshmi జూన్ 10,2008న సేకరించబడినది. ↑ హిందూ పత్రిక వెబ్ సైట్ నుండిఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్రజూన్ 13,2008న సేకరించబడినది. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954) • చక్రవర్తి రాజగోపాలాచారి (1954) • చంద్రశేఖర వేంకట రామన్ (1954) • భగవాన్ దాస్ (1955) • మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1955) • జవహర్‌లాల్ నెహ్రూ (1955) • గోవింద్ వల్లభ్ పంత్ (1957) • ధొండొ కేశవ కార్వే (1958) రామన్ మెగసెసే పురస్కార విజేతలు (భారతదేశము) అరవింద్ కేజ్రివాల్ సి.డి.దేశ్ ముఖ్ జయప్రకాష్ నారాయణ్ మదర్ థెరీసా ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఎమ్.ఎస్.స్వామినాథన్ పి.సాయినాథ్ ప్రమోద్ కరణ్ సేథీ ఆర్.కె.లక్ష్మణ్ సత్యజిత్ రే టి.ఎన్.శేషన్ రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు "https://te.wikipedia.org/w/index.php?title=ఎం.ఎస్._సుబ్బులక్ష్మి&oldid=2442388" నుండి వెలికితీశారు కర్ణాటక సంగీతం కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మభూషణ పురస్కార గ్రహీతలు పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు భారతీయ మహిళా గాయకులు దాచిన వర్గాలు: మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 25 ఆగస్టు 2018న 17:34కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
స్టఫ్డ్ టాయ్లు, పెట్ బొమ్మలు, శాంటా బహుమతులు, పండుగ బహుమతులు, Cosplay కాస్ట్యూమ్ - అంబర్ మా కంపెనీ గురించి హ్యాంగ్స్యూ అంబర్ ట్రేడింగ్ కో, LTD అభివృద్ధి మరియు ఖరీదైన బొమ్మలు మరియు సంతోషమైన బహుమతులు తయారీ 2010 మేము ఉత్పత్తి ప్రక్రియ ద్వారా OEM బొమ్మ నమూనాలు అనుభవించింది మరియు మా నాణ్యత నియంత్రణ మరియు డిజైన్ consulting.Each ఉత్పత్తి అహంకారాన్ని నుండి ప్రేమగా మా కర్మాగారంలో తయారు ఉంది లో యాంగ్జు, వాటిని ఒక ఏకైక పాత్ర మరియు ఉన్నతమైన నాణ్యత ఇవ్వడం. న్యూ అందమైన బన్నీ సాఫ్ట్ ఖరీదైన బొమ్మలు కుందేలు స్టఫ్డ్ ఒక ... సాఫ్ట్ బొమ్మ కుక్క, క్రిస్మస్ టోపీ కుక్క, ఎరుపు స్టంప్ పట్టుకొని ... Smiry 4pcs / సెట్ కార్టూన్ క్రిస్మస్ ట్రీ శాంతా Soc ... న్యూ రాక కిడ్స్ డీలక్స్ కండరాల డార్క్ నైట్ Batm ... (1 పీస్) 18cm చిన్న అందమైన డాగ్స్ ఖరీదైన అనుకరణ ...
ఫస్ట్ టైం చూస్తున్నా మీరు మామూలుగా కామెంట్ పెట్టడం. "ఏదన్నా ఒక టాపిక్ తీసుకుంటే దాని గురించి భలే రాస్తారండి మీరు" :) ఆ భలే లో నే అంతా యిమిడి ఉంది :) 2019 లో బీ జే పీ కి, టీ డీ పీ కి, టీ ఆర్ ఎస్ కీ పోటీ కి రాగల పొడుగు వీర్రాజులు ఉన్నారంటారా ? వాళ్ళకు ఎదురెళ్ళే వారు ఉండి ఉంటే మీరన్నట్లు ఒళ్ళు దగ్గరబెట్టుకుని పని చేస్తారు. నేను పొలిటికల్ అనాలిసిస్ కోసం రెగ్యులర్ తెలుగు డైలీస్ ABN.ABM వంటి వాటికన్న స్వాతి వీక్లీలో వచ్చే "అంతా రాజకీయమే" లాంటివి ఎక్కువ ఫాలో అవుతాను.అక్కడ వస్తున్న హింట్స్/ఫీలర్స్/స్పెక్యులేషన్స్ నిజమవుతున్నాయి కూడా!దాని ప్రకారం మొన్నటి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సక్సెస్ అయినట్టే అనుకోవాలి.వంశపారంపర్యం గురించి అడిగిన ప్రశ్నకి "నా వెంటే పడకండి!" అని తప్పించుకున్నాడన్న విమర్సలే మనకి వినబడ్దాయి గానీ కొన్ని చోట్ల తెలివిగానూ కొన్ని చోట్ల నిజాయితీ గానూ జవాబులు చెప్పినట్టు తెలుస్తున్నది,మోదీని గెలిపించిన వాడే డబ్బు తీసుకుని నితీషునీ గెలిపించాడు - ఆపాటి ఖర్చు కాంగ్రెసు పెట్టలేదా?బహుశ ఐప్పటికే మీడియాని కొనేసి ఉన్నారేమో అని నా అనుమానం,క్రమక్రమంగా రాహుల్ పట్ల మీడియా ధోరణి మారుతున్నట్టు కనిపించడం లేదూ! వచ్చే ఎన్నికల తరువాత, ఆంధ్రాలో TDP,YSRP లలో ఏ పార్టీ గెలిచినా, ఒక పార్టీ మాత్రమె 2024కు మిగులుతుంది. 2024 నాటికి దేశం మొత్తం మీద రెండు పార్టీలే మిగులుతాయి. హిందువులంతా ఒక పార్టీ...రెండవదానిలో మిగతావారంతా ఉంటారు. (మీరు వీడియోలు ఎక్కువగా సేకరిస్తూ ఉంటారు ) వ్రాసిపెట్టుకోండి హరిబాబుగారే సాక్ష్యం ! మోడి నాయకత్వంలోని బిజెపి పార్టి, సూడోసెక్యులరిజం కాంగ్రెస్ పార్టి లా తయారైంది. హిందువులకు ఎమి లాభాం లేదు ఈ ప్రభుత్వం వలన. దేవాలయాలన్ని ప్రభుత్వ ఆధినంలో ఉన్నాయి,మత మార్పిడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి,హిందూ పండగలకు వ్యతిరేకంగా కోర్ట్ తీర్పులొస్తూనాయి. స్కూల్స్ లో సైతం పిల్లలను బొట్టు పెట్టుకోనియకుండా క్రైస్తవ టిచర్లు దాడులు చేస్తున్నారు. మోడి హిందుత్వకు ఎమీ చేయటం లేదు. ఆ పార్టి రెండు ముక్కలుగా చీలితే బాగుంట్టుంది. లేకపోతే ఆర్.యస్.యస్. ఇంకొక కొత్త పార్టి మొదలుపెడితే సరి. "మోడి హిందుత్వకు ఎమీ చేయటం లేదు. ఆ పార్టి రెండు ముక్కలుగా చీలితే బాగుంట్టుంది" ఆయన ఒక పకడ్బందీ వ్యూహంతో వెళ్తున్నారు అనుకుంటా. 2019 తరువాత మార్పు వచ్చే అవకాశం మెండు. గుజరాత్ రాష్ట్రంలో మోడీ ప్రభంజనం హిందూత్వంతో (Godhra) మొదలయి కాలక్రమేణా అభివృద్ధి (Gujarat development model) వైపు మళ్లింది. కేంద్రంలో ఈ ట్రెండ్ రివర్స్ అవుతుందేమో వేచి చూద్దాం. మన కేంద్ర ప్రభుత్వం ప్రజలను గల్ఫ్ దేశాలకు వెళ్లవద్దని, అక్కడ పరిస్థితి బాగా లేదు అని ఎన్ని మార్లు హెచ్చరించినా, కేరళకు చెందిన నర్సులు, పాస్టర్ లు, ప్రభుత్వ మాటలను లెక్క చేయకుండా ఆ కల్లోలిత ప్రాంతాలకు వెళ్ళి కిడ్నాప్ కు గురైన తరువాత ప్రభుత్వ సహాయం చేయాలని విజ్ణప్తులు చేస్తూంటారు. కల్లోలపరిస్థితులు ఉన్న చోటుకు వద్దు అని చెప్పినా, ఎందుకు పోతున్నట్లు? ఎవరు చెపితే పోతున్నట్లు? మాములు వాళ్ళైతే వెళుతారా? వెళ్ళరు కదా! వీళ్ళు వెళ్ళటానికి ఒకతే కరాణం, చర్చ్ లో పై నుంచి (వేరే దేశాల చర్చ్ బ్రాంచ్ ల నుంచి) ఆదేశాలు రావటం, అక్కడికి వేళ్ళి సేవ పేరుతో వాళ్ల మతంలో కి ఆకర్షించటానికి అదే సరైన సమయం అని వాళ్ళు భావించటం. విధి వక్రీకరించి కిడ్నాప్ చేసినపుడు భారత పౌరులమని గుర్తొస్తుంది, అప్పుడు భారత ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి వీళ్ళని రక్షించాలి. ఈ కిద్నప్ అయిన వాళ్లను,ఎంతో కష్టపడి, మన దేశం రక్షిస్తే, విడుదలైన తరువాత మనదేశం కు రాకుండా, మొదట వాటికన్ కు వెళ్ళి పోప్ ను కలుస్తారు. ఆ తరువాత తీరికగా ఇండియాకు వస్తూ, త్రోవలో డిల్లిలో దిగి సుష్మా స్వరాజ్ ను మొక్కుబడిగా కలవాలి గదా అని కలసివస్తారు. ఇది ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. నేను రాయవలసినది ఇంకా చాలా ఉంది. చాలెంజ్ ల విషయం తరువాత. FB లో చాలా మంది బహుజనులు, మీడియా మేధావులు మతం మారినా కులం ఎక్కడికి పోదు అనే వాదన మొదలు పెట్టారు. క్రైస్తవం లో కుల వ్యవస్థ ఉందని, అది నథింగ్ బట్ హిందూ మతం నాళాలు అని ఒక వైపు ఒప్పుకొంట్టు, ఘర్ వాపసి అన్నప్పుడు వీళ్ళే ఏ కులం లోకి రావాలని, ఎదురు ప్రశ్నలేసి ఎగతాళి చేస్తారు. ఈ వ్యాఖ్యలు రాయటానికి ఒకటే ఉద్దేశం, చరిత్ర ను తెలుసుకొంట్టే, భవిషత్ లో తప్పులు చేయకుండా ఉండవచ్చు. అంతేకాదు మతం మారినా కులం మారదు, అంతా ఒకటే అనే వాదన ఎంత అసంబద్ధమో చూపిస్తాను. మతం అనేది ఎంత కీలక పాత్ర వహిస్తుందో చెప్పటం నా ఉద్దేశం కలియుగ దశరధుడు అని అనుకోండి...పోయేదేముంది ? ముగ్గురు భార్యలూ... నలుగురు పిల్లలు...నన్ను ఇన్వాల్వ్ చేయకండి మహాప్రభో !
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసినపుడు రిచర్డ్‌ థేలర్‌ దాన్ని సమర్ధించారు. అదే సమయంలో రూ.2,000 నోట్లు ప్రవేశ పెట్టడాన్ని మాత్రం ఈసడించారు. ‘నోట్ల రద్దును నేను సమర్ధిస్తున్నా. అవినీతిని తగ్గించేందుకు, నగదు రహిత లావాదేవీలకు ఇది తొలి చర్య’ అని ట్వీట్‌ చేశారు. రూ.2,000 నోట్లు కూడా ప్రవేశ పెట్టారని ఎవరో చెప్పడంతో వెంటనే ‘నిజమా...ఛీ’ అని రిట్వీట్‌ చేశారు. యుద్ధకాండ 22 వ సర్గం.. ఏనుగుల్లాగా కనిపిస్తున్న ఆ కోతులు మొదటి రోజున చాలా వేగంగా 14 యోజనాలు నిర్మించారు.. అత్యంత శక్తివంతమైన భారీకాయులు అయిన కోతులు, రెండవరోజున మరో 20 యోజనాలు నిర్మించారు.. అదే విధంగా మూడవ రోజున మరో 21 యోజనాలు నిర్మించారు.. నాలుగవ రోజున ఈ కోతులు మరింత వేగంగా మరో 22 యొజనాల దురం వంతెన కట్టారు.. 70వ శ్లోకము అదే విదంగా, అయిదవ రోజున మరింత వేగంగా అటు పక్కన ఒడ్డును కలుపుతూ మరో 23 యోజనాల వంతెన నిర్మించారు.. మొదటి రోజు 14 + రెండవ రోజు 20 + మూడవరోజు 21 + నాల్గవ రోజు 22 + అయిదో రోజు 23 = మొత్తం కలిపి 100 యోజనాలు ఇదే విషయం 74, వ శ్లోకము ద్వారా చెప్పబడింది.. అసాధ్యమైన ఆ 100 యోజనాలు పొడవు, 10 యొజనాల వెడల్పు గల ఈ వంతెనను, చూసి యక్షులు, గంధర్వులు చూసి ఆనందించిరి... ✿☞ యొజన - అంటే ఏమిటి ..?? ☜✿ విష్ణు పురాణం ప్రకారం ఒక్క యోజనం అంటే 14.63 కిలోమీటర్లు... అంటే 100 యోజనాలు అనగా 1463 కిలోమీటర్లు... ఆడమ్స్ బ్రిడ్జి పొడవు కేవలం దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే... మరి రామాయణం ప్రకారం, కోతులు కట్టిన వంతెన పొడవు 1463 కిలోమీటర్లు, వెడల్పు 150 కిలోమీటర్లు... సరే ఏదైనా పది అటో ఇటో అంటే పర్వాలేదు కానీ మరి 1400 కిలోమీటర్ల తేడానా..?? కనిసం వాడు రాసిన వెడల్పులో 3వ వంతు కూడా లేదు.. అంటే అర్థం రామాయణం రాసినవాడికి, కనీసం ఈ వంతెన పొడవెంతో కూడా తెలియదు,, ఆ వ్యక్తి ఎవరో చెబితే విని ఉండడమే గానీ, తను ప్రత్యక్షంగా చూసి కూడా ఉండకపోవచ్చు.. కొసమెరుపు:- అదే 22వ సర్గంలోని 77వ శ్లోకము ప్రకారం రామ-రావణ యుద్ధంలో పాల్గొన్న కోతుల సంఖ్య 1000 కొట్లు.. ఇది కేవలం రాముని తరపు సైన్యం మాత్రమే, మరి రావణుని తరుపు వాళ్ళని కూడా లెక్కేస్తే ఎంత జనాభానో, అస్సలు ప్రపంచ జనాభా ఎంత ఉండి ఉండచ్చో.. ఇప్పటి ప్రపంచ జనాభా 700 కోట్లకే మనం ఇంత అల్లాడిపోతున్నాం.. ఈనాటి శ్రీలంక రామాయణంలోని రావణలంక కాదనుకుంటా. దీని గురించి తాడేపల్లివారు ఒకసారి చర్చించారు. ఆ చర్చనుంచి నాకు గుర్తున్నదిది. మీరు చెప్పిన యోజనాల లెక్క బొత్తిగ సరిపోకపోవటం ఒకటి, రామాయణంలో చెప్పినట్టు లంకా నగరం త్రికూటాచల పర్వతం పై నిర్మించబడిందని చెప్పబడింది, అంత పెద్ద పర్వతం ఇప్పటి శ్రీలంకలో లేదు. మొన్నటి వరకు దానికా పేరూ లేదు. "పుస్తకాలు రాసెటోళ్ళకు,,పుస్తకాలు చింపి పొట్లాలు కట్టుకునటోళ్ళకు చర్చ ఏముంటది" ????-------ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ పిచ్చి పుస్తకాలు రాసెటోళ్ళతో చర్చ ఏముంటుంది?పిచ్చి వదిలే వైద్యం చెయ్యడమే!ఇప్పుడు జరుగుతునది అదే. లక్ష కోట్ల డాలర్లు ఇస్తే భారత్ మొత్తాని క్రైస్తవానికి మారుస్తాననడంలో అర్ధం ఏమిటో తెలుసా!ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నవాళ్ళంతా డబ్బుల కోసమే మతం మారినది నిజమేనని తనే ఒప్పుకుంటున్నట్టు - అది హిందువులని అవమానించడం కాదు,తన మతంలోకి వచ్చినవాళ్లని అవమానించడమే అవుతుంది,ఆ విషయంలో కోపం తెచ్చుకోవాల్సింది క్రైస్తవులే!మీరు బైబిలుతో పాటూ డబ్బు కూడా తీసుకురండి అని విదేశీ క్రైస్తవ మత ప్రచారకులకి సూచాన్ ఇస్తూ రాతలో కూడా దొరికిపోయాడు - దాని గురించి అడిగితే జవాబు చెప్పలేక స్వామి తలిదండ్రుల గురించి అడిగి చర్చని పక్కదారి పట్టించాడు. ఇతరుల్ని నాతో చర్చకి రండి అని పిలిచే ఐలయ్కికి అసలు చర్చ అంటే ఏమిటో తెలుసా? బాపనోళ్ళారా.. క్విట్ ఇండియా .. బ్రిటీష్ వాడి ఆఖరి 50 ఏళ్ల పాలనలో భారతదేశ వృద్ది రేటు 1% from Paul Kennedy Book ఈమధ్య ఒకాయన తన బ్లాగులో హిందువుల దేవుడికీ, క్రైస్తవుల దేవుడికీ, ముస్లీముల దేవుడికి సంబంధం లేదని వ్రాసారు. ఇది ఆయన నమ్మకాల ప్రకారం కరెక్టే . ఎందుకంటే హిందువుల దేవుళ్లు రాముడూ,కృష్ణుడూ, ఇతర మహానుభావులు దేవుళ్ళయితే, క్రైస్తవుల దేవుళ్లు యేసు,మరియమ్మ అయితే, అలాగే ముస్లీముల దేవుళ్లు బాబాలు, దర్గాలు అయితే ఆయన చెప్పింది 100% నిజం. కాని పై మత వర్గాలు పఠించే ఆయా ధార్మిక గ్రందాల ప్రకారం వారు నమ్మే మహానుభావులు ఆదర్శనీయులుగానే ప్రకటించాలి గాని దేవుళ్ళుగా తీర్మానించకూడదు. ఎందుకంటే ఆ గ్రంధాలన్నీ కేవలం సర్వోన్నతుడైన ఆ సర్వసృష్టికర్త గూర్చి మాత్రమే తెలియజేసాయి. నేను ఆయననే నమ్ముతాను. ఆయన అందరి దేవుడు.
ఒకాయన అని అన్యాపదేశపు సుత్తి దేనికి?ఆ మాట చ్గెప్పినది నేనే కదా!మీకు తెలుగు సరిగ్గా వచ్చా?నేను ఆ అభిప్రాయాన్ని ఎక్కడ చెప్పానో అక్కడ అంతమాత్రమే ఉందా?ఇంకేమీ చెప్పలేదా?ఒకరు చెప్పిన గంభీరమైన విషయం నుంచి మీకు అసలు వ్యక్తిని వెర్రి వెధవని చెయ్యడానికి పనికొచ్చే రెండు ముక్కల్ని మాత్రమే కొట్టుకొచ్చి అహంకారం/ద్వేషం.అధిపత్యం వంటి గుణాలను ప్రదర్శిస్తూ అబద్ధం/మోసం/కుట్ర వంటివాటికి పాల్పడుతున్న మీరే "హిందువుల దేవుడు,క్రైస్తవుల దేవుడు,ముస్లిముల దేవుడు" అని కాకుండా అందరికీ నమ్మడానికి వీలైన ఒకే ఒక దేవుణి నమ్ముతున్నానని చెప్పారు - చాలా బాగుంది,ఇంతకీ ఆ దేవుడు ఎవరు,పేరు ఏమిటి,లక్షణాలు ఏమిటి అనేది తెకియజేస్తే మేము కూడా ఆ దేవుడినే మీవలెనే నమ్మి తరిస్తాం కదా! P.S:కొంపదీసి అల్లా అని మాత్రం చెప్పకండి,ఇప్పుడు మీరు నమ్ముతున్న దేవుడు ఆ లిస్టులో లేనివాడని మీరే అన్నారు - నా పాయింటు అదిరింది గదూ:=) "నేను మనుషులను మాత్రమే నమ్ముతాను, I just believe in humans!" సార్, ప్రజలు భాషా పరంగా సమూహాలుగా (రాష్ట్రాలుగా) విడిపోక ముందు మాతృభాష పరిస్థితి ఎలా ఉందేది. ఇప్పుడు పక్క రాష్ట్రాలలో నిర్భందంగా ఆ భాషాలోనే చదువుకోవలిసిన పరిస్థితి వల్ల ప్రజలు వారి మాతృభాషను వదులుకోవలసి వస్తోంధి. రాష్ట్రాలుగా పక్కపక్కనే ఉంటూ ఇన్ని భాషాలు ఎలా కుదిరాయి. ఇతర దేశాలతో పొల్చిచుస్తే మన దేశంలో ఇంత వైవిద్యం ఎలా సాధ్యపడింది. రాజ/ప్రజల భాషాగా సంస్కౄతం కనుమరుగు అవ్వడానికి ఆ కాలం రాజులు/అధికారులు ఇతర భాషలను ప్రోత్సాహించడం కూడా ఒక కారణమా సార్. నీహారిక నాకు కొన్ని ప్రశ్నలు వేస్తూ వరస కామెంట్లు వేసింది.మొదట పూర్తి అర్ధాన్ని తీరిగ్గా చదవకుండా పబ్లిష్ చేశాను.కానీ ఓపిగ్గా చదివాక వాటిని డెలిట్ చేశాను. దానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.మొదటిది నన్ను వాటిమీద తీర్పు చెప్పమని అడగటం.దేని మీదనైనా సరే తీర్పులు తీర్చడానికి నేను సిద్ధంగా లేను.అలా ఇదివరకు ఎప్పుడూ చెయ్యలేదు.ముష్టాఖ్ అహ్మద్ మీద ఒక తీర్పు తీర్చుతున్నట్టు ఒక పోష్టు అవెశాను - దాని కధ వేరు.అది తప్ప అనేనెవరి మీదా తీర్పులు తీర్చలేదు.నేను పోష్టులు రాయడానికి కారణం ఏమిటో చాలాసార్లు చెప్పాను.కొందరు యూజీ శ్రీరాం ఇచ్చిన కొని లింకులని వాడుకుని పోష్టులు రాస్తున్నానని కూడ అన్నారు.ఆయన ఈ విషయం మీకు పనికొస్తుందేమో అని ఇక్కడ లింకులు ఇవ్వటానికి ముందే దాని గురించి కొంత రీసెర్చి మొదలుపెట్టి అందులో పనికొచ్చే పాయింట్లు ఉండటం వల్ల అవి కూడా వాడుకున్నాను.మొత్తం మీద నాకు ఏ విషయం మీదనైనా గందరగోళం ఉంటే దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాను,ఒక క్లారిటీ వచ్చాక్ ఇకక్డ పోష్టు వేస్తాను.కొందరు కామెంట్ల కోసం పోష్టులు అలా రాస్తున్నననై కూడా అన్నారు.ఒక్క కామెంటు కూడా రాకపోయినా నేను కంగారు పడను.అవి నాకోసం నేను రాసుకున్నవి. ఇంకొకటి తను అడిగినవి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఆప్షన్స్ ప్రశ్నలు కావు.వాటిల్లో ఏ ఒక్క ప్రశ్నకి పూఒర్తి అర్ధం వచ్చే సరైన జవాబు చెప్పాలన్నా ముందు వెనకలు సరి చూసుకుని మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న పదే పదే అడిగే వీలు లేకుండా చెప్పాల్సినవి.మీరు చరిత్రని కూడా పరిశోధించి జవాబులు చెప్తారు కాబట్టి మిమ్మల్ని అడిగాను అంటూనే పొడుగాటి జవాబులు రాస్తే నాకు చదివే ఓపిక లేదు అంటున్నది - ఇదే తింగరితనం అంటే!ఒక విషయం తెలుసుకోవాలని ఒక పెద్ద్మనిషిని పొగిడి మరీ ఇరికించి ప్రశ్న వేసినప్పుడు అతను చెప్పిన జవాబుని చదివే ఓపిక వుండవద్దా?అంత ఓపిక లేనప్పుడు అసలు అడగటం దేనికి?జవాబు చెప్పు,కానీ సోది చెప్పకు అని కండిషన్లు పెట్టడం అంటే నువ్వు పర్శ్నలు అడుగుతున్న వ్యక్తి మీద గౌరవం కన్న అతని కన్న నువు గొప్పదానివి అనుకుంటున్న నీ అహంకారమే కనబడుతున్నది.అప్పుడప్పుడు వాదనలో సొంత డబ్బా కొట్టుకోవడం తెలిసే చేస్తున్నాను గానీ నాకు అహంకారం లేదు,ఇతరుల్లో కూడా సహించను! బండ బూతులు తిట్టడం మీకు అంత అలవాటా ? సభ్యత ఉండదా? నా గత చరిత్ర అతను ఏమి చెప్పాడు ? ఆకాలంలో బ్లాగుల్లో ఉన్నవారిని అడగండి.. నాకైతే మీరు ఉన్నారో లేదో గుర్తులేదు . లేదా నా పాత బ్లాగు టపాలు చదవండి >>ఈ వాక్యానికి అర్ధం నాకు తెలియట్లేదు ... సరిగా చెపితే నేను అర్ధం అయ్యేలా చెపుతాను. ??నా గత చరిత్ర అతను ఏమి చెప్పాడు ? "ఈయనగారికి కూడా లెక్కలేనన్ని బ్లాగులున్నాయి.అన్నీ యాడ్స్ కోసమే.గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం సృష్టించినవాడే." ఈ తప్పుడుపన్లు మీరు చేశారని ఇక్కడ అతను అంటుంటే నన్ను ఎప్పటివో పాత బ్లాగుల్ని చూడమంటారేమిటి?మీరు అప్పుడు ఆ పనులు చేసి ఉంటే ఇప్పుడు నన్ను నిలదియ్యటం ఎట్లా కరెక్ట్ అవుతుందనేది నా ప్రశ్న - అర్ధమైందా?అప్పుడు అన్ని తప్పులు చేసి ఉంటే ఇవాళ మీరు నన్ను సభ్యత గురించి నిలదియ్యడం ఏమిటి?డబల్ మోరాలిటీ అవుతుంది - ఇది కూడా అర్ధం కాలేదా! .గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం సృష్టించినవాడే. ఈ ఒక్కటే కదా మీకు అభ్యంతరంగా తోస్తున్నది .. ఇంకేమైనా ఉందా ?
దీనికోసమైతే మీరు ఎంక్వయిరీ వేసుకోవచ్చు .. మీరు ఓ టపా వ్రాసి మిగతా బ్లాగర్ల నుండి చర్చ పెట్టడానికి మీకు అనుమతి ఇస్తున్నాను .. మీకు ఇప్పటికైనా తృప్తిగా ఉందా .. మీ బ్లాగులో మూడు కామెంట్లు పెడితే మీకు అనువుగా ఉన్న ఒక కామెంట్ నే ఎందుకు బయటికి వదిలారు. మిగతా కామెంట్ లు ఎందుకు అనుమతించలేదు నాకు అర్ధమైంది .. ఇకనుండి ఇక్కడ పెట్టె కామెంట్ శోధిని లో కూడా ఉంటుంది మీ బ్లాగులో మూడు కామెంట్లు పెడితే మీకు అనువుగా ఉన్న ఒక కామెంట్ అందరి అభిప్రాయాలూ చదివాను. అందరి అభిప్రాయాలూ గౌరవిస్తాను.నీహారికకి శిక్ష పడింది అని సంబరపడేవాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాను.శిక్ష నేను కోరుకున్నది...మీరు క్షమ చాలన్నారు. కారణం లేకుండా ఏదీ జరుగదు అని నా విశ్వాసం. నేను కోరుకున్నదే జరిగేలా చేసి నా మనసు గెలిచిన హితులకు వీడ్కోలు చెపుతూ, వేరేవారి బ్లాగ్ స్పేస్ యూస్ చేయడం భావ్యం కాదని భావిస్తూ తిరిగి నా బ్లాగులో కలుసుకుందాం....యుద్ధకళలో గెలుపెవరిదో తేల్చుకుందాం. జార్ఖండ్ రాష్ట్రంలో జీడిపప్పు అత్యంత తక్కువ ధరకు లభ్యమవుతుంది. జమతాడా జిల్లాలో కిలో జీడిపప్పును రూ. 10 నుంచి 20 రూపాయలకే అమ్ముతారు. జమతాడాలో 49 ఎకరాల్లో జీడి తోటలున్నాయి. ఇక్కడ పనిచేసే వారు అత్యంత తక్కువ ధరకే జీడిపప్పును అమ్మేస్తుంటారు. జీడిపప్పు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ మార్గంలో వెళ్లే చాలామంది ఇక్కడ ఆగి జీడిపప్పును కొనుక్కొని తీసుకెళుతుంటారు.
గేమ్ శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా ఆన్లైన్. ఉచిత కోసం ప్లే ఆట ప్లే శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా ఆన్లైన్: గేమ్ వివరణ శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా నిరంతరం కొన్ని చెడు పరిస్థితుల పొందడానికి స్నేహితులు యొక్క మొత్తం బంచ్ ఉంది. ఈ నిర్ధారించడానికి, మీరు ఈ గేమ్ ప్లే చేయవచ్చు. పెద్ద సంస్థల కేవలం రెండు ఒక పాడుబడిన ఇంట్లో రాత్రిపూట ఉంది, కానీ వారు కూడా వారు ఏదో జరిగే ఉంటుంది తెలుసుకోండి కాదు. అర్ధరాత్రి తరువాత, మీ హీరో అతను హౌస్ చుట్టూ నడిచి ప్రారంభించాడు, కాని శాండ్విచ్లు కోరుకుంటారు ప్రారంభమైంది బలమైన విషయం.. ఆట ప్లే శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా ఆన్లైన్. గేమ్ శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా సాంకేతిక లక్షణాలు గేమ్ శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా జోడించారు: 02.01.2014 గేమ్ శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా వంటి గేమ్స్ మీ వెబ్ సైట్ లో గేమ్ శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా పొందుపరచండి: మీ వెబ్ సైట్ లో గేమ్ శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం! గేమ్ శాగ్గి యొక్క అర్థరాత్రి అల్పాహారంగా తో, కూడా గేమ్ ఆడాడు: కంప్యూటింగ్ ఇంకా మొబైల్ టెక్నాలజీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి విడుదలైన ఐఫోన్5, ఐప్యాడ్ మినీలు అమ్మకాల పరంగా సంచలనాలు నమోదు చేస్తున్నాయి. యాపిల్ నుంచి కొత్త గాడ్జెట్ విడుదలవుతుందంటే చాలు.. టెక్ ప్రపంచంలో ఓ రకమైన అలజడి మొదలవుతుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పలువురు డిజైనర్లు రూపొందించిన యాపిల్ కాన్సెప్ట్ డిజైన్ లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...... ఫేలవమైన అమ్మకపు రేటు కారణంగా యాపిల్ కార్పొరేషన్ చైనాలోని ఫాక్స్‌కాన్ కంపెనీలో ‘ఐఫోన్ 5సీ' ఉత్పత్తిని నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తదుపరి చర్యంగా ఐఫోన్ 5ఎస్ ఉత్పత్తి పై యాపిల్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మాక్‌బుక్ మినీ, (macbook mini) మాక్ టాబ్లెట్, (mac tablet) మాక్ ప్యాడ్, (mac pad) మాక్ మినీస్లిమ్, (mac minislim) మాక్ ఎయిర్, (mac air) ఐపోడ్ షఫుల్, (ipad shuffle) ఐఫోన్ నానో, (iphone nano) ఐఫోన్ ఇ-లైట్ (iphone elite) గోధుమనూక (బొంబాయి రవ్వ) -- 1/2 కేజీ కేసరి రంగు -- చిటికెడు పాలు & నీళ్ళు -- 1 లీటరు ముందుగా గోధుమనూకని వేయించి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెను తీసుకొని, 1 లీటరు పాలు నీళ్ళుపోసి, బాగా మరిగిన తరవాత, గోధుమనూక.... పంచదార, యాలకులపొడిని కలిపి మసిలిన నీటిలో వేసి, కేసరి రంగును చిటికెడు వేసుకోవాలి. బాగా దగ్గరపడిన తరవాత, దించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యివేసి జీడిపప్పు & కిస్ మిస్ ని దోరగా వేయించి కేసరిలో కలపాలి. అంతే తియ్యని.... కమ్మని రవ్వకేసరి రెడీ. నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ హల్‌చల్ అనేక ఊహాగానాల తరువాత నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ ఇంటర్నెట్‌లో ప్రత్యేక్షమైంది. నోకియా సీ1 పేరుతో ఈ ఫోన్ చైనా సోషల్ మీడియా నెట్‌వర్క్ Weiboలో లీకైంది. నోకియా ఎన్1 టాబ్లెట్‌కు దగ్గర పోలికలను కలిగి ఉన్న ఈ డివైస్ ప్రీమియమ్ మెటల్ లుక్‌తో స్లీక్ బాడీని సంతరించుకుని ఉంది. నోకియా నుంచి రాబోతున్నఈ మొట్టమొదటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్, స్పెసిఫికేషన్‌ల పరంగాను ఆసక్తిని రేకెత్తిస్తోంది. నోకియా సీ1 స్పెసిఫికేషన్‌లు (అధికారికం కాదు) 5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్), ఇంటెల్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే విడుదలయ్యే అవకాశముంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న నోకియా కాన్సెప్ట్ ఫోన్ డిజైన్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న నోకియా కాన్సెప్ట్ ఫోన్స్ హుషారెత్తిస్తోన్న సోషల్ మీడియా ఫోటోలు! పాఠకుల అభిరుచిలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తన్న వినూత్న చిత్రాలకు సంబంధించి ఫోటో గ్యాలరీతో కూడిన కథనాన్ని గిజ్‌బాట్ ప్రతి రోజు పోస్ట్ చేస్తోంది. పాఠకుల ఆసక్తి మేరకు ఈ చిత్రాలను వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల నుంచి సేకరించటం జరుగుతోంది. గిజ్‌బాట్ ప్రచురిస్తోన్న ఈ ఫోటోలకు సంబంధించిన పూర్తి హక్కులు ఆయా ఫోటోగ్రాఫర్లు లేదా రూపకర్తలకే చెందుతాయి. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు. (పాఠకులకు గమనిక: ఈ క్రింది గ్యాలరీలో పొందుపరిచిన ఫోటోలను వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల నుంచిసేకరించటం జరిగింది. పూర్తి క్రెడిట్స్ ఆయా ఫోటోగ్రాఫర్లకే చెందుతాయి.) కరెంట్ షాక్ కొట్టిందా..? ఎక్కడైతేనేం..? సీటు దక్కించుకుంది. రేసుగుర్రం... ఐస్‌క్రీమ్.. అనుకోవద్దు
మామిడి కాయలు -- 6 ఉప్పు -- 2 కప్పులు కారం --2 కప్పులు మెంతిపొడి -- 3 స్పూన్స్(నూనె లేకుండా మెంతులు దోరగా వేయించి, పొడి చేసి ఉంచుకోవాలి) పోపుదినిసులు --ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు & ఇంగువ. తయారీ విధానము మామిడికాయలు శుభ్రం చేసాక, చెక్కు తీసి, పల్చగా & సన్నగా ముక్కలు తరిగిపెట్టుకోవాలి. ఈ ముక్కలలో ఉప్పు & పసుపు వేసి కలిపి మూతపెట్టుకుని, 3 వ రోజు ఆ ఊటలోనుండి ముక్కలు గట్టిగా పిండి వేరేగా తీసి, ముక్కలు వేరేగా, ఊట వేరేగా ఎండబెట్టుకోవాలి. ముక్కలు బాగా ఎండిన తరవాత, ఊటలో వేసి కలపాలి. ఇప్పుడు దీనిలో కారం & మెంతిపొడి కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి & ఇంగువ వెయ్యాలి. వేగిన తరవాత దించి, చల్లారిన తరవాత మాగాయముక్కలలో వేసి కలపాలి. అంతే ఎంతో పుల్లని, కారం మాగాయపచ్చడి రెడీ. ఈ మాగాయ పచ్చడి జాగ్రత్తగా జాడీలో దాచి ఉంచితే, ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం కాలం అనంతం. ఈ అనంత కాల ప్రవాహంలో కాలాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. కాలాన్ని ఘనించేందుకు లెక్కలు ఏర్పరచడం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న మనం అనుచరిస్తున్న కాలగణన పాశ్చాత్య పద్దతి. అయితే భారతీయులకు తమదైన ప్రాచీన కాలగణన పద్దతి ఉంది. దానిని పలు పురాణాల్లో ప్రస్తావించారు. చివరకు దానిని రోజు ఒకసారి గుర్తు చేసుకునేందుకు సంధ్యావదనంలో కూడా చేర్చారు. సంధ్యావదనం చేస్తే వారు సంకల్పంలో తామున్న ప్రదేశాన్ని గురించి వివరిస్తూ శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమ పాదే ..ఆ తర్వాత తాము ఎక్కడ ఉన్నామన్న దానిని చెబుతారు. దీని అర్ధం మనం శ్వేత వరాహ కలపంలో వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నామని అర్ధం. అయితే కల్పం ఏమిటి, మన్వంతరం ఏమిటి, యుగం ఏమిటి అనేవి వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెల్సుకుందాం. **ప్రాచీనుల కాలగణన ప్రకారం కల్పం అంటే బ్రహ్మ్మకు ఒక పగలు. కల్పాలు బ్రహ్మ్మకు ఒక పగలు, రాత్రి. 14 మన్వంతరాలు ఒక కల్పం. ప్రస్తుతం నడుస్తున్న శ్వేత వరాహ కల్పం బ్రహ్మ 51వ సంవత్సరంలోని ఒక కల్పం. దీనికి శ్వేత వరహా కల్పం అనే పేరు రావడానికి కారణంగా ఒక కధను ఉదాహరిస్తుంటారు. అది లింగోద్భవ కధ. విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరు గొప్ప అనే తగవు తీర్చడానికి అగ్ని స్తంభ రూపంలో ఏర్పడిన శివలింగం పైభాగం తెలుసుకోవడానికి బ్రహ్మ కింద ఉన్న మూలం తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నా సమయంలో విష్ణువు శ్వేత వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడని కధ. మార్కెట్లను సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ ట్రేడర్లు, ఇన్వెస్టర్లను ఉత్సాహపరుస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. ఏ దశలోనూ బుల్స్ వెనక్కితగ్గేందుకు సిద్ధపడడం లేదు. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ ఆల్ టైం గరిష్ట స్థాయిల దగ్గర తొణకని నిండు కుండలో స్థిరంగా కనబడ్తున్నాయి. 9500 - 9700 పాయింట్ల మధ్య చాలాకాలం పాటు కొట్టుమిట్టాడిన మార్కెట్లు ఈ వారం ఒడ్డున పడేశాయి. ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు లాభపడి సెన్సెక్స్ ఏకంగా 660 పాయింట్లు, నిఫ్టీ 221 పాయింట్లు ముందుకు దూసుకెళ్లాయి. చివరి ట్రేడింగ్ సెషన్‌లో కాస్త ఉత్సాహం సన్నగిల్లినా గత వారం మాత్రం జోష్ కనిపించింది. ఇన్ఫోసిస్, టిసిఎస్ లాంటి కంపెనీలు నిరుత్సాహపరచడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. మరి ఈ వారం ఎలా ? ఎర్నింగ్స్ సీజన్ వేడి మొదలైపోయింది. టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి రెండు పెద్ద కంపెనీలు తమ నెంబర్స్‌ను ప్రకటించేశాయి. సోమవారం ఎసిసి, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ - మంగళవారం క్రిసిల్, అల్ట్రాటెక్ సంస్థలు ఫలితాలను ప్రకటించబోతున్నాయి. విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌ గురువారం రోజున, అశోక్ లేల్యాండ్ శుక్రవారం రోజున రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. రిలయన్స్ డైరెక్షన్ - గురువారం రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలను మార్కెట్ ఆసక్తిగా గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో రూ.1500 మార్కు దాటిన తర్వాత కూడా ఈ స్టాక్‌లో మొమెంటమ్ ఇంకా నీరసించినట్టు కనిపించలేదు. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లతో పాటు జియో పనితీరు విషయంలో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే ఈ స్టాక్ మరింత దూసుకుపోవచ్చు. అప్పుడు మార్కెట్‌కు కూడా ఈ స్టాక్ దిశానిర్దేశం చేయవచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్థితి కూడా అలానే తారుమారు కావొచ్చు. ఈ గురువారం (జూలై 20వ తేదీన) బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ కమర్షియల్ బ్యాంక్‌లు భేటీ కాబోతున్నాయి. వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మార్కెట్లు ప్రభావితం కావొచ్చు. ప్రస్తుతానికైతే రెండు దేశాలూ యధాతధస్థితివైపే మొగ్గుచూపొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: నవ్వాలని రూలేమీ లేదు
LG Optimus M+ _ వీకెండ్ స్పెషల్!! - Telugu Gizbot వీకెండ్ స్పెషల్!! ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ ఎల్‌జీ తన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ‘ఆప్టిమస్ ఎమ్‌’ను అప్‌డేట్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ బ్రాండ్ డిజైన్ చేసిన తొలి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ ఆప్టిమస్ ఎమ్‌కు అపడేటెడ్ వర్షన్‌గా ‘ఆప్టిమస్ ఎమ్+’ రాబోతుంది. ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ కొత్త హ్యాండ్‌సెట్ రన్ కానుంది. 3.5 అంగుళాల టచ్ స్ర్కీన్, 5 మెగా పిక్సల్ కమెరా, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 800 మెగాహెడ్జ్ ప్రాసెసర్, సోషల్ నెట్‌వర్కింగ్ ఇంటిగ్రేషన్, గుగూల్ సెర్చ్ ఆప్షన్స్, లౌడ్‌స్పీకర్ ఫెసిలిటీ, 32జీబి ఎక్సటర్నల్ మెమరీ, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), బ్యాటరీ స్టాండ్ బై 337 గంటలు. ప్రత్యేక హోదా Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: ప్రత్యేక హోదా Tag Archives: ప్రత్యేక హోదా తులసి పూజ విశేషాలు రోజూ చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి వద్ద నిలబడి ఈ క్రింది శ్లోకాన్ని చదివి నమస్కరించి ఆ నీటిని తులసి మొదట్లో పోసి నమస్కరించాలి. అనంతరం తులసి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి. తులసి దళాలను రాత్రివేళ కోయరాదు. అలాగే మంగళ, శుక్ర, ఆదివారాల్లో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, జనన మరణ శౌచములలో కోయరాదు. ఈ రోజులలో పూజ చేయాల్సి వచ్చినప్పుడు తులసి చెట్టు నుంచి కింద రాలి పడిన దళములతో పూజ చేయాలి. అలా కుదరకపోతే ముందు రోజే కోసిన తులసి దళములను ఉపయోగించవచ్చు. అయితే సాలగ్రామ పూజ చేసేవారు పై నియమపు పాటింపు లేదు. సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం గనుక ఏడాదిపొడవునా ఏ రోజైనా వారు తులసిని కోయచ్చు. స్నానము చేయకుండా, పాదరక్షలు ధరించి తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. మొక్కను కదిలించకుండా రెండేసి ఆకులు కలిగిన దళమును మాత్రమే కోయాలి. పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని నారాయణ ప్రసాదంగా భావించి తినాలి. దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న సౌదీ యు.ఏ.ఈ:ఈ ఉల్లంఘనకి పాల్పడితే 50,000 దిర్హామ్‌ల జరీమానా స్పెయిన్‌లో 'మినీ సునామీ'... రియాద్ లో వ్యక్తి హత్య కేసు..ఐదుగురిని ఉరితీశారు శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్:ప్రకంపనలు సృష్టిస్తున్న కరక్కాయల మోసం.. జపాన్ లో నిన్న వరదలు..నేడు వడగాలులు సలామ్‌ ఎయిర్‌ కొత్త విమానాలు, కొత్త రూట్స్‌ ఇండియన్‌ బ్యాంకర్‌ యు.ఏ.ఈలో మృతి బంగారం అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఓ వ్యక్తి ధరించిన నడుం బెల్ట్‌లో ఐదు బంగారు బిస్కెట్లను గుర్తించారు. 400 గ్రాములున్న ఈ బంగారం విలువ సుమారు రూ. 12 లక్షలుగా సమాచారం. ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఎంటీఆర్ మూవీలో ఆ సీన్లుండవ్...ఎందుకంటే .!! Satya August 4, 2018 15:17 IST ఎంటీఆర్ మూవీలో ఆ సీన్లుండవ్...ఎందుకంటే .!! మహానటుడు ఎంటీఆర్ బయోపిక్ ఇపుడు జనాలలో ఆసక్తి కలిగిస్తోంది. అయితే చిత్ర యూనిట్ ఆ ఆసక్తిని చంపేసే విధంగా వ్యవహరిస్తోంది. లేటేస్ట్ గా అమరావతి వెళ్ళి చంద్రబాబుని హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్ కలవడం చర్చకు దారితీస్తోంది. మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా ఈ మూవీలో అన్న నందమూరి అసలైన జీవితం వెలుగు చూసే అవకాశాలు చాలా తక్కువ అన్నది ఈ భేటీ తరువాత పూర్తిగా తెలిసిన నిజం. అన్న గారి బయోపిక్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకువచ్చేది 1995లో ఆయన ఘోరాతిఘోరంగా సీఎం సీటు నుంచి సొంత కుటుంబసభ్యులే లాగి దించేయడం. మరి బాలక్రిష్ణ సినిమా తీయడం, పైగా ఆయన గారు ఇపుడు రామారావు కుమారుడు కంటే బాబు గారి వియ్యంకుడు, ఇంకా చెప్పాలంటే లోకేష్ మామ అన్న ట్యాగ్ లైన్ తో ఉన్న తరువాత ఎంటీఆర్ మూవీలో ఆ సీన్లు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. అది సరే అన్న నందమూరి తొలిసారి సీఎం గా ప్రమాణం వరకూ మాత్రమే ఈ బయోపిక్ ఉంటుందని తాజాగా తెలుస్తున్న మాటర్. మరి ఇందులోనూ చాలా సీన్లు మిస్ అయ్యే చాన్స్ ఉందని ఇపుడే అనుమానాలు వస్తున్నాయి. ఆ సీన్లే కట్ : అంతా చంద్రబాబు కనుసన్నలలో మూవీ కాబట్టి ఆయనకు ఇబ్బంది కలిగే సీన్లు ఉండవు. దీనిపై అందరికీ పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఎంటీఆర్ మొదట పిలిచింది చంద్రబాబునే. అయితే అపుడాయన కాంగ్రెస్ మంత్రి. అధికారంలో ఉన్న పార్టీలో ఓ వెలుగు వెలిగిపోతున్నాడు. దాంతో టీదీపీలో చేరలేదు సరికదా ఎంటీఆర్ కు అసలు ఎందుకు రాజకీయాలంటూ ఎకసెక్కం ఆడారని మరో తోడల్లుడు దగ్గుబాటి రాసిన పుస్తకంలోనే ఉంది ఆ విధంగా చూసుకున్నపుడు కాంగ్రెస్ తో పాటూ చంద్రబాబు కూడా అన్న గారికి రాజకీయ విలన్లే. ఆ తరువాత ఏకంగా ఎంటీఅర్ మీదనే పోటీ చేస్తానంటూ బాబు పలికిన ప్రగల్బాలు కూడా అప్పటి పత్రికలలో భద్రంగా ఉన్నాయి. మంత్రి హోదాలో కాంగ్రెస్ టికెట్ పై చంద్రగిరి నుంచి 1983లో పోటీ చేసిన చంద్రబాబును టీడీపీ తరఫున అన్న గారు నిలబెట్టిన ఓ సాధారణ అభ్యర్ధి ఘోరంగా ఓడించేశాడు. ఇదీ అసలైన చరిత్ర. మరి ఈ సీన్లు బాలయ్య మూవీలో ఉంటాయా. అంటే అసలు ఉండే అవకాశమే లేదని చెప్పాలి. రేపటి ఎన్నికలకు ఈ చిత్రాన్ని ఆయుధంగా మార్చుకోవాలని ,ఓట్ల పంట పండించుకోవాలని తెగ ఆరాటపడుతున్న బాబుకు ఇబ్బంది పెట్టే ఈ సీన్లు ఎందుకుంటాయి. కాకపోతే ఎంటీఆర్ కు బాబు ముద్దుల అల్లుడని, బాబు ప్రతిభా పాటవాలు, అసమాన రాజకీయ సామర్ధ్యం ఎంటీఆర్ నచ్చి, మెచ్చి కూతురుని ఇచ్చాడన్న సీన్లు మాత్రం ఫుల్ గా ఉంటాయి. సో ఈ బయోపిక్ అన్నగారి అసలు జీవితాన్ని చెప్పదన్నది ష్యూర్. అందువల్ల అన్న గారి అభిమానులూ పెద్దగా అశలు పెంచుకోకండి. జస్ట్ అది ఒక మూవీ అంతే. ఈ బ్యూటీకి చోటుందా !! Movies 14 Hrs ago సిధ్ధమ్మ దిగిపోయిందిగా !! Movies 16 Hrs ago పవన్ ప్లాన్ పక్కాగా ఉంది...!! Politics 16 Hrs ago కమ్మా...రెడ్డి కలిసేనా !! (రెండవ భాగం) Politics 17 Hrs ago కమ్మా...రెడ్డీ కలిసేనా ( మొదటి భాగం ) Politics 18 Hrs ago
Parisa Rama Krishna Rao November 22, 2018 22:00 IST రాతియుగం మనుషులు కనిపిస్తే చంపేస్తారు! అండమాన్ అడవిజాతి కిరాతకాలకు అమెరికా టూరిస్ట్ బలి. చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన నరజాతి మనుషులు కొందరు ఇంకా అలాగే ఉండిపోయారు. కొంత మానవాభివృద్ధి తరవాత పరిణామ క్రమం ఆగిపోయి ఉండటంతో అడవిజాతిగానే మిగిలిపోయారు. రాతియుగం నాటి మనుషులు ఎలా ఉంటారు. జంతువులను వేటాడి పచ్చి మాంసం తింటారు. అడవుల్లో ఉంటారు. పశు ప్రవర్తన. ఒంటి మీద బట్టలు వేసుకోవడం తెలీదు. ఆకలేస్తే వేటాడి తినడం, నిద్రవస్తే నిద్రించటం, దేహం కోరుకుంటే మైధునం అంతకు మించిన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, బావోద్వేగాలు అసలే వారికి తెలయవు లేదా ఉండవు. పూర్తి అడవి కౄరమృగాల తరహా జీవనం. ఇలాంటి మనుషులు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మగలరా? ఏవరైనా? నమ్మకాలకు అపనమ్మకాలకు సంభంధం లేకుండా వారి ప్రవర్తన అలాగే ఉంటుంది. మన అండమాన్ నికోబార్ దీవుల్లోని ఉత్తర సెంటినల్ ఐలాండ్ ప్రాంతంలో ఉండే “సెంటినల్ తెగ ప్రపంచం లోనే అత్యంత కౄరమైన ప్రమాదకరమైన మానవరూప ఆదిమజాతి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవించే ఈ ఆటవిక తెగ అమెరికాకు చెందిన ఒక పర్యాటకుణ్ని కిరాతకంగా హత్య చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సాహసయాత్ర నిమిత్తం తాజాగా అండమాన్‌ నికోబార్‌ దీవులకు వచ్చిన అమెరికా సాహస యాత్రికుడు జాన్ అనెన్ చౌ ను వీరు దారుణంగా హత్య చేశారు. నార్త్‌ సెంటినెల్‌ ఐలాండ్ లో సెంటినెలీ తెగ కు చెందిన ప్రజలపై పరిశోధనకు గాను ఆ సాహస యాత్రికుడు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తెగ జాన్ అనెన్ చౌ ను కిరాతకంగా హత్య చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఈ విషయం చర్చనీయాంశం అయింది. ఆధునాతన కంప్యూటర్ల యుగంలోనూ సమాంతరంగా రాతియుగం నాటి మనుషుల రూపురేఖలతో, ఆహార విహారాలతో జీవన విధానంతో అలాగే బతుకుతున్నతెగ ఒకటి ఇంకా ఈ భూమిపై ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.. కథల్లో వినడం, సినిమాల్లో చూడటం తప్ప ఇప్పటికీ ఇలాంటి మానవ జాతి ఉందంటే మన తరం నమ్మటం కష్టమే. కాని, వీరి ఉనికి నిజం. మరి ఈ సెంటినల్ తెగ ఇప్పటి కీ అలా ప్రపంచానికి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? అసలు వీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఈ కోణంలో అనేక మంది పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు కొంత ఆసక్తికరమైన, మరి కొంత భయంకర కోణాలు వివరాలు వెల్లడించారు. సెంటినల్ తెగపై పరిశోధనలు చేసి వారి రహస్యాలు తెలుసుకుందామని ప్రయత్నించిన చాలా మందికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఎందుకంటే ఆ తెగవారు తమ దీవిలోకి కొత్త మనిషిని రానివ్వరు. ధైర్యం చేసి వెళ్లిన వాళ్లు ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. *1896లో ఒకసారి అండమాన్ జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు పడవల్లో ఈ దీవి చేరారు. ఈ తెగ ప్రజల గురించి అప్పటిదాకా బాహ్య ప్రపంచానికి తెలియకపోవటంతో సాధారణంగా దీవిలో అడుగు పెట్టడంతో పోలీసులపైకి ఒక్కసారిగా బాణాలు రయ్, రయ్ మంటూ దూసుకొచ్చాయి. వారికి ఏం జరుగు తుందో తెలిసే లోగానే వారి శరీరాలను శరపరంపర జల్లెడ చేసేశాయి. ఆ భయానక తెగ ఉనికి గురించి తెలిసింది ఆనాడే. అప్పటి నుండి ఆ దీవి సమీపానికి మాత్రమే గాదు ఆ దిశగా వెళ్లడానికి ఎవరూ సాహసం చేయలేదు. ఆ తెగ పేరుతోనే ఆ దీవిని “సెంటినల్ ఐలాండ్” గా పిలవడం ప్రారంభించారు. ఈ సెంటినల్ తెగ ఉనికి 1974 లో మరోసారి బయటపడింది. ఒక సినిమా బృందం షూటింగ్ నిమిత్తం సెంటినల్ దీవి సమీపంలోకి వెళ్లింది. వారిపై ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు. దీంతో వాళ్లంతా భయంతో పడవలెక్కి వెనక్కి వచ్చేశారు. సినిమా బృందానికి జరిగిన అనుభవం తర్వాత, వారిపై మానవ పరిణామ శాస్త్రవేత్తలు ఇతరులు పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని అనుమతించింది. వారిని కూడా తెగ ప్రజలు భయపెట్టడంతో, ఆపై దీవిలోకి ఎవరూ వెళ్లొద్దని ప్రభుత్వం నిషేధం విధించింది. 2004లో అండమాన్ నికోబార్ దీవులను భారీ సునామీ ముంచెత్తిన సమయంలో ఆ ప్రాంతంలో సునామీ బాధితుల సహాయార్థం ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లా లను హెలీకాప్టర్ల ద్వారా జారవిడిచింది. సెంటినల్ దీవి దిశగా వెళ్లిన హెలికాప్టర్‌ పై కూడా ఆ జాతి జనులు భయంతో బాణాలు వేశారు సెంటినల్ తెగ మూలాలు ఎక్కడివి? ఎక్కడి నుండి వీరు ఈ ప్రాంతానికి చేరుకున్నారు అనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ తెగకు చెందినవారు సుమారు 60 వేల ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినట్టు చాలా మంది చరిత్ర కారులు చెబుతున్నారు. వీరి ఆహార్యం, శరీరరంగు కూడా ఆఫ్రికాలోని కొన్ని గిరిజన తెగల ప్రజలకు పోలి ఉండటంతో ఎక్కువ మంది ఇదే నిజమని భావిస్తున్నారు.
సెంటినలీస్ తెగ ప్రజల ప్రధాన జీవనాధారం వేట. అడవిలోని జంతువులనే ఆహారంగా తీసుకుంటారు. వీటితో పాటు అడవిలో లభించే పండ్లు, తేనె, చేపలను ఆహారం గా తీసుకుంటారు. విల్లు, బాణాలు వీరి ఆయుధాలు. వీరి మాట్లాడే భాష, బాషో? అరుపులో? కేకలో? ఎవరికి అర్ధం కాలేదు. సెంటినలీ తెగ జనాభా అక్కడ 400 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి వీరి జనాభాను గణించడానికి గతంలో ప్రయత్నాలు జరిగగా కేవలం 39 మందిని మాత్రం గుర్తించగలిగారు.
ఈ కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని,మరింత మంది కొత్త వాళ్ళు చేరి కొత్త తెలుగు బ్లాగులు మొదలుపెట్టి తెలుగు వెలుగులు అంతటా ప్రసరించాలని ఆకాంక్షిస్తూ అందరికి ఉగాది శుభాకాంక్షలు. Wednesday, June 20, 2018 - First Telugu Financial Educational Blog మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా మంది స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్ గురించి వివరాలు అడుగుతున్నారు.వివిధ రకాల ట్రైనింగ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్ ప్రోగ... 07-03-2018: గబగబా నోట్లో కుక్కుకుని తినకండి, నెమ్మదిగా తినండి అని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ వారి మాటను ఆచరించేవారు చాలా తక్కువ మంది. అలా పెద్దల మాటను ఆచరించకపోవడం వలనే అధికబరువు సమస్య తలెత్తుతోందంటున్నాయి ఇటీవలి అధ్యయనాలు. సుమారు అరవై వేల మంది మీద ఆరు సంవత్సరాల పాటు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనం ప్రారంభించే సమయానికి వీరి బిఎంఐని పరిగణనలోకి తీసుకున్నారు వీరిలో 70 శాతానికి పైగా 25 బిఎంఐలోపు ఉన్నవారే! కాగా వీరిలో 40 శాతం మందికి ఆహారాన్ని గబగబా తినే అలవాటు ఉంది. మిగతా వారిలో చాలా శాతం ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగే వారే ఉన్నారు. ఆరు సంవత్సరాల అధ్యయనం ముగిసే సమయానికి గబగబా ఆహారం తీసుకునేవారి బిఎంఐ25 దాటడం వీరు గుర్తించారు. నెమ్మదిగా తిన్న వారిలో బిఎంఐ చాలా కొద్దిగా మాత్రమే పెరగడాన్ని గమనించారు. ఆహారం గబగబా తినడం వలనే వీరిలో బిఎంఐ పెరిగిందని అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు. Home Tags 300 కోట్ల బడ్జెట్ Tag: 300 కోట్ల బడ్జెట్ పొలిటికల్ మెగాస్టార్ గా ఎదుగుదామని ఎన్నో కలలు కన్న చిరంజీవి తన ప్రతిప్రయత్నంలో పరాజయంపాలు కావడమే కాకుండా బోలెడు అపకీర్తిని కుడా మూట గట్టుకున్నాడు. ప్రస్తుతం చేయడానికి ఏమీ పని లేకపోవడంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న తన 150వ సినిమాపై దృష్టి సారించాడు . వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నాడు. ఇందులో… బాలీవుడ్‌లో నటి మల్లికాషెరావత్.. ఓ వివాదానికి తెరతీసింది. ‘డర్టీ పాలిటిక్స్’ అనే బాలీవుడ్‌ సినిమా పోస్టర్‌పై ఆమె జాతీయ జెండాను ఒంటికి చుట్టుకుని కారుపై కూచున్న స్టిల్(దూరం నుంచి మనకు రాజస్తాన్ అసెంబ్లీ కనిపిస్తుంది) వివాదం రేపుతోంది. పైగా రాజస్తాన్ అసెంబ్లీ ఎదురుగా ఇలా ఓ సీన్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం పబ్లిసిటీలో భాగంగా ఈ పోస్టర్‌ విడుదలైంది. రాజస్తాన్ లో జరిగిన సంచలనాత్మక నర్సు భాన్వరీదేవి హత్యోదంతం . ప్రముఖ రాజకీయ నాయకుల సెక్స్‌… బాలీవుడ్ లోకి 'మనం' అక్కినేనిమూడుతరాలహీరోలుకలసినటించినచిత్రం'మనం'. ఈ సినిమా ఈ నెల 23న విడుదలైవిజయవంతంగాదూసుకుపోతుంది. ఈసినిమాలోఅమితాబ్ అతిధిపాత్రలోనటించినవిషయంతెలిసిందే. అయితేఇప్పుడు 'మనం' హిట్ చూసి అమితాబ్ ఈసినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయాలనీ అనుకుంటున్నాడట. నాగార్జున, నాగచైతన్య పాత్రల్లోఅమీర్ ఖాన్, రణభీర్ కపూర్లను మరియు శ్రియ, సమంతా పాత్రల్లో ప్రీతీజింతా, కత్రినాకైఫ్లతో స్వర్గీయ అక్కినేనినాగేశ్వరరావు పాత్రలోఅమితాబ్ చేయాలనీ అనుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితేహిందీ 'మనం'రీమేక్లో నాగార్జున,శ్రియ స్థానంలో అభిషేక్బచ్చన్, ఐశ్వర్యారాయ్లను తీసుకోవాలని అమితాబ్ ఎందుకు అనుకోవడంలేదో మరి. 'లైలా కోసం' అంటున్న చైతన్య 'ఒక లైలాకోసం'.. అంటూ అక్కినేని నాగేశ్వరరావు పాడిన పాటను సినిమా టైటిల్‌గా పెట్టారు. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సైలెంట్‌గా షూటింగ్‌ సగభాగం పూర్తిచేసుకుంది. విజయ కుమార్‌ కొండా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చక్కటి లవ్‌స్టోరీతో పాటు కుటుంబంలో ఉండే అనురాగాలు ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతానికి 'మనం' ప్రమోషన్‌లో భాగంగా మనంకే… ఇప్పటి వరకూ టాలీవుడ్ లో డైరెక్టర్-హీరో, హీరో-హీరోయిన్ కాంబినేషన్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్స్ తన కాంబినేషన్ ని వరుసగా సినిమాల్లో రిపీట్ చేసి సంచలనం సృస్తిస్తున్నారు. ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో కాదు సమంత, ప్రణిత. వీళ్ళిద్దరూ హీరోయిన్స్ గా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ సృష్టించింది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి… సీమాంద్ర రాజధానికి రూ. లక్ష విరాళం ఇచ్చిన సినినటి రమ్యశ్రీ జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఏపి రాజధాని నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని టిడిపి అధినేత, చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం తెలిసిందే. సినీ నటి రమ్యశ్రీ టిడిపీ కార్యాలయంలో చంద్రబాబుని కలిసి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రూ. లక్ష విరాళం అందజేసింది.
బీజేపీ కర్ణాటక ఫార్ములా ఏపీలో అమలు చేస్తున్నారా...! Prathap Kaluva May 26, 2018 13:00 IST బీజేపీ కర్ణాటక ఫార్ములా ఏపీలో అమలు చేస్తున్నారా...! కర్ణాటక రాష్ట్రం లో బీజేపీ అధికారం లో కి రాకపోయినా సింగల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించింది. అయితే అంత మెజారిటీ ఎలా సాధ్యం అయిందని డౌట్ రావొచ్చు. ఇక్కడ కూడా బీజేపీ కి తెలిసిన మతం అనే అజెండా తో ముందుకు పోయింది. బీజేపీ పుట్టుక కూడా మతం తోనే ముడి పడింది. బీజేపీ అనుసరించే వ్యూహం ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం అధికారంలో ఉన్న పార్టీకి వ్య‌తిరేకంగా ఒక వ‌ర్గం ఓట‌ర్ల‌ను సంఘ‌టితం చేయ‌టం. ఉద్వేగ‌భ‌రిత‌మైన అంశాల‌ను ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే మ‌త‌ప‌రంగా సున్నిత‌మైన‌ అంశాల‌ను లేవ‌నెత్త‌టం. Bhavannarayana Nch February 9, 2018 09:13 IST "కొడుకు" పై షాకింగ్ కామెంట్స్ చేసిన "సచిన్".. నా కొడుకు అర్జున్ లానే ఉంచండి నాతో పోల్చకండి..ఇది కరెక్ట్ కాదు..అంటూ సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు..ఇదేంటి ఇలా అనేశారు సచిన్ అనుకునేలోగా అసలు విషయం చెప్పారు..అసలు ఎందుకు సచిన్ ఇలా అన్నాడంటే.. గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఆటో ఎక్స్పో కి హాజరయిన సచిన మీడియాతో మాట్లాడారు..తన కొడుకుని తనతో పోల్చకండి అంటూ తెలిపారు..తనకి ఒక పేరు ఉందని..ఆ పేరుతోనే తను ఎదగాలని చెప్పారు..తనకి నచ్చిన విధంగా ఎలా వెళ్ళాలి అనే అవకాశాన్ని స్వేచ్చని తనకి ఇచ్చానని తెలిపారు సచిన్..అయితే ఈ కొడుకులో మరో సచిన్ చూస్తున్నారా అని అడుగా లేదు అస్సలు అలాంటి పోలికలకి తావు లేదు అంటూ సచిన్ చెప్పారు. మా నాన్నగారి లాగానే అర్జున్ కి నేను స్వేచ్చని ఇచ్చాను..తనకి కష్టపడే తత్వం ఉంది కష్టపడుతున్నాడు..తను జీవితంలో ఏం కోరుకున్నా ఎంతో గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను..అతడి దృష్టంతా ఆట మీద..తన గోల్ మీద ఉండాలని ఓ తండ్రిగా కోరుకుంటున్నాను..అయితే పోలికలు రావడం సహజం కానీ పిల్లలకి ఏది అభిరుచో అది చేయాలి.టార్గెట్ ఉంటే కెరీర్ లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే సులభంగా దాటేస్తారు అని సచిన్ తెలిపారు. తండ్రికి తగ్గ నాయుడిగా సచిన్ కొడుకు అర్జున్ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు..బ్రాడ్‌మన్‌ ఓవల్‌లో జరిగిన మ్యాచులో అర్జున్ నాలుగు వికెట్లు తీసి 27 బంతుల్లో 48 పరుగులు చేసిన సంఘటనని ఆస్ట్రేలియా మీడియా మొత్తం ప్రసంసించిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.. "సౌత్ఆఫ్రికా పై భారత్ విజయం"..."టీ 20" సీరీస్ కైవశం... ఎంతో ఉత్ఖంట పోరుకి తెరపడింది..భారత్ మూడో టీ20 మ్యాచ్ నెగ్గి టీ 20 సీరీస్ ని కైవసం చేసుకుంది.. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరరిగిన ఈ ఉత్కంట పోరులో భారత్ సఫారీల పై విజయబావుటా ఎగురవేసింది..మూడు మ్యాచ్‌ల... “బీసీసీఐ” కి గంగూలి “లేఖ” ఎందుకంటే పెద్దలు చెప్పిన మంచి మాటలు: చాణక్య నీతి సూత్రాలు హీనాఖాన్ పై నెటిజన్లు ఫైర్! Edari Rama Krishna June 23, 2018 11:14 IST హీనాఖాన్ పై నెటిజన్లు ఫైర్! హిందీ ''బిగ్ బాస్''సీజన్-11లో బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ కాంటెస్టెంట్‌గా కొనసాగింది. ఆ సమయంలో ఈ హీనా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకదశలో దక్షిణాది హీరోయిన్లపై దారుణంగా విమర్శలు చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దక్షిణాది భామలు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా హీనాఖాన్ చేసి యోగా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘హీనాజీ నువ్వు ముస్లిమ్ అయితే ఇలా మహిళ అర్ధనగ్నంగా యోగా చేయడం తగదు’’ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ముస్లిములకు నమాజ్ చేయడం మంచి యోగాలాంటిదే’’ అని మరో నెటిజన్ పేర్కొన్నారు. అయితే యోగా అనేది కులమతాలతో పోల్చుకునేది కాదని..అది అందరి ఆరోగ్యానికి సంబంధించిన విషయం అని..ఎవరైనా ఆసనాలు వేసుకోవొచ్చని కొంత మంది అభిమానులు అంటున్నారు. అంతే కాదు ‘‘యోగా చాలా బాగా చేశావు హీనా...ఆరోగ్యం కోసం నువ్వు చేస్తున్న ప్రచారానికి అభినందనలు’’ అంటూ కొందరు నెటిజన్లు అభినందనల వర్షం కురిపించారు. మొత్తంమీద హీనాఖాన్ యోగా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలోనూ హీనాఖాన్ బెల్లీ డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నిద్ర లేచిన దగ్గరనుండి పడుకోబోయే వరకు క్షణం తీరికలేకుండా పని. ఈ పని వత్తిడి లో పడి దేవుడికి ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా పూజ చేయలేక పోతున్నాం. మనసులో దేవుడికి పూజ చేయాలని ఉన్నా టైం దొరకని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో.. కొరడా.కాం ఒక సులువైన, శాస్త్రీయమైన ఆలోచన చేసింది. అదే “ప్రార్థన..5 నిమిషాలలో” .. ఈ రోజు, అంటే శనివారం శని గ్రహానికి, శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సంబంధించిన శ్లోకాలు ఈ వీడియో లో చూడండి. ఇందిరాగాంథీ బయోపిక్ చేస్తుందట..ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..? సుకుమార్ కు ప్రేమతో బి.ఎమ్.డబ్ల్యూ కార్...!
అలా ఫ్రాన్స్ లోని ఒక బీచ్ లో విహరిస్తూ తన ఎంజాయ్ మెంట్ ను ఫొటోల రూపంలో అందరికీ అర్థమయ్యేలా చేస్తోంది కరిష్మా. బ్లాక్ బికినీలో ఇలాంటి పోజులను పోస్టు చేసింది ఈ మాజీ హీరోయిన్. మరి ఇంత లేటు వయసులో ఇలాంటి దుస్తుల్లో కరిష్మ ఎందుకు పోజులిచ్చినట్టో అర్థం కావడం లేదు. కొంపదీసి సినిమాల్లో మళ్లీ గ్లామరస్ వేషాలకు ట్రై చేస్తోందా ఏమిటి? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈ పోజులు చూసి.. యంగ్ కరిష్మ ఎలా ఉండేదో ఊహించుకుంటూ ‘వావ్..’ అంటున్నారు! హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసన సభ్యుడి గా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే . అయితే ఎం ఎల్ ఏ గా గెలిచిన మొదట్లో హిందూపురం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవాడు బాలయ్య దాంతో ఆ నియోజకవర్గపు ప్రజలు బాలయ్య ని ఎన్నుకొని మంచి పనే చేశామని సంతోష పడ్డారు . అయితే ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు మూడేళ్లు పూర్తయ్యేసరికి బాలయ్య పట్ల ఆగ్రహంగా ఉన్నారు అక్కడి ప్రజలు . చాలాకాలంగా బాలయ్య హిందూపురంని గాలికి వదిలేసాడు . అసలే ఎండ తీవ్రత ఎక్కువగా పైగా నీటి ఎద్దడి కూడా అధికం అనంతపురం జిల్లాలో కానీ బాలయ్య మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు . మూడేళ్ళ కాలం పూర్తయ్యింది ఇక మిగిలింది రెండేళ్లు కానీ ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బాలయ్య పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు అక్కడి ప్రజలు . మాకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రతినిధి కావాలి కానీ పండగకు , పబ్బానికి వచ్చిపోయే ప్రజాప్రతినిధి అవసరం లేదని అంటున్నారు . జగన్ కు షాక్ ఇచ్చిన ఎం ఎల్ ఏ లు పవన్ ప్రచారానికి ఎందుకు రావడం లేదో తెలుసా టిఆర్ఎస్ కు జై కొడుతున్న సునీల్ కేసిఆర్ కు షాక్ ఇచ్చిన వెంకయ్య చంద్రబాబు గారికి బహిరంగ విన్నపం వంద కోట్లు ఇచ్చినా టిడిపి లోకి వెళ్ళం అనే జగన్ పార్టీ ఎం ఎల్ ఏ ల మాటలను నమ్మొచ్చా ? రేవంత్ రెడ్డి కి లైన్ క్లియర్ బిగ్ బాస్ లో నూతన్ నాయుడు ఎంట్రీ.. కౌశల్ కు అదనపు బలం..! shami August 2, 2018 11:56 IST బిగ్ బాస్ లో నూతన్ నాయుడు ఎంట్రీ.. కౌశల్ కు అదనపు బలం..! బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా ఇంటి సభ్యులు అందరు ఒకవైపు కౌశల్ ఒక్కడే మరోవైపు అన్న విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేకుండా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన శ్యామలా, నూతన్ నాయుడులను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించేలా నాని వారిని మళ్లీ రప్పించాడు. అయితే శ్యామాలా, నూతన్ నాయుడులు బిగ్ బాస్ లోకి వచ్చినా హౌజ్ లోకి మాత్రం వెళ్లలేదు. టైం చూసి బిగ్ బాస్ వాళ్లను పంపుతాడని చెప్పారు. ఇక ఆ టైం వచ్చింది. ఇంట్లోకి మొదట నూతన్ నాయుడు హౌజ్ లో మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో నూతన్ నాయుడు బిగ్ బాస్ లోకి వచ్చాడు. ఇక ఇన్నాళ్లు కౌశల్ ఒక్కడే ఉండి అందరితో వాదోపవాదాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు కౌశల్ కు సపోర్ట్ గా నూతన్ నాయుడు వచ్చాడు. కచ్చితంగా కౌశల్ కు హౌజ్ లో బలం పెరిగినట్టే. నూతన్ నాయుడు రాక హౌజ్ లో మిగతా కంటెస్టంట్స్ లో కూడా కాస వణుకు పుట్టేలా చేసిందని చెప్పొచ్చు. మరి కౌశల్, నూతన్ ల గేమ్ ఇంటి సభ్యులను ఎలా తికమక పెడుతుందో చూడాలి. ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా కౌశల్ మంచి గేమ్ ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. మరి రానున్న రోజుల్లో బిగ్ బాస్ హౌజ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ లో పూజా, అమిత్, సామ్రాట్ లు ఈరోజు పోటీ పడనున్నారు.
బిగ్ బాస్ లోకి మళ్లీ భాను.. నూతన్.. శ్యామలా.. నాని స్పెషల్ ఓటింగ shami July 21, 2018 15:39 IST బిగ్ బాస్ లోకి మళ్లీ భాను.. నూతన్.. శ్యామలా.. నాని స్పెషల్ ఓటింగ్ ప్లాన్..! బిగ్ బాస్ మొదటి సీజన్ లో జరగని ఎన్నో పరిణామాలు సెకండ్ సీజన్ లో జరుగుతున్నాయి. నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్-2 ఇప్పటికే ఐదుగురి ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేశారు. లాస్ట్ వీక్ భాను శ్రీ ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ ఈ సీజన్ అంచనాలకు అందదని తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ లీక్స్ సంచలంగా మారుతున్న ఈ సమయంలో షో మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగేందుకు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కొందరి ఇంటి సభ్యులను వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి ఒకసారి ఎలిమినేట్ అయిన సభ్యులు ఎలా మళ్లీ బయటకు వస్తారు అంటే బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చేలా ఈ ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఐదుగురి ఇంటి సభ్యులలో భాను, నూతన్, శ్యామలా ఎదుటి వాళ్ల తప్పుల వల్ల ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే ఆ వారం ఎలిమినేట్ అయినా ఆడియెన్స్ లో ఎక్కడో వారు మళ్లీ బిగ్ బాస్ లోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకే ఈసారి కొత్తగా బిగ్ బాస్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిని హౌజ్ లోకి మళ్లీ ఆహ్వానిస్తున్నారట. భాను.. నూతన్.. శ్యామలా ఈ ముగ్గురిలో నాని ఈ వారం పోల్ పెట్టి ఒకరిని ఇంటిలోకి ఆహ్వానిస్తారట. ముగ్గురిలో ఎవరు వస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. భాను శ్రీ ఎలిమినేషన్ ఎవరు ఊహించలేదు. అయితే ఆమెకు మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. Light పసుపు రంగు కార్నేషన్లు, తెల్లని రోజాలు జిప్సోఫిలా బొకేతో. ఒక గ్రీటింగ్ కార్డు చేర్చడమైనది (ఉచితము) . మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ తేదీ ఏకంగా 45డిగ్రీలు నమోదైంది. 16వ తేదీ 44.5డిగ్రీలు నమోదైంది. ఇంత తీవ్రంగా కాస్తున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల దాకా జనం ఇంటి నుండి బయటకొచ్చే పరిస్థితులు లేవు. 5గంటల తర్వాత బయట కొచ్చినా నిప్పుల కుంపటిలో అడుగుపెట్టినట్లుగానే వుంటోంది. ఎండల దెబ్బకు మిట్టమధ్యాహ్నం వేళ నెల్లూరు రోడ్లు కర్ఫ్యూ విధించా రన్నట్లుగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. More in this category: « హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు నిప్పులు కురిపిస్తున్న ఎండలు » గుడివాడ నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ? - Telugu Journalist గుడివాడ నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ? ప్రతి పాదమునందు ర , త , య , గ గణములుండును. భర్తీ చేసే పోస్టులు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ - కెమిస్ట్రీ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, డ్రిల్లర్‌ ఇన్‌ఛార్జ్‌, లెక్చరర్‌. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31, 2017 నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా మాటతీరే! కాలు జారితే తీసుకోవచ్చు గాని, నోరు జారితే తీసుకోలేమనే సామెత వుంది కదా! గౌరవం పొందారు. కాని ఇప్పుడు ఇప్పటిదాకా సంపాదించుకున్న ఆ గౌరవాన్ని పోగొట్టు కుంటున్నారు. జగన్‌పై వివేకా చేసే విమర్శలను ఎవరూ పర్షించడం లేదు. ప్రతిఒక్కరూ, ఆఖరుకు తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళు ఈ స్థాయికి దిగజారిపోయారా అని అనుకుంటున్నారు. చివరకు సొంత తమ్ముడు ఆనం విజయకుమార్‌రెడ్డే తన అన్న ఆనం వివేకాను వీధుల్లో పెట్టాడు. అన్న అని కూడా చూడకుండా నిలువునా కడిగేసాడు. ఇక నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ వివేకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, దీనిపై వివేకా తనయుడు ఆనం రంగమయూర్‌రెడ్డి స్పందించి అనిల్‌ను ఒరే అని సంబోదిస్తూ సవాల్‌ విసరడం, వైసిపి కార్పొరేటర్‌ పి.రూప్‌కుమార్‌యాదవ్‌ మయూర్‌కు కౌంటర్‌ ఇస్తూ మూడడుగుల మనిషివి, ఆడోళ్లచేత కొట్టించుకుంటావని హెచ్చరించడం... వంటి మాటలన్నీ కూడా హద్దులు దాటినవే! సాధారణంగా ఇంకో సామాజికవర్గం నాయకులు ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఆనం సోదరులపై విమర్శలు చేస్తే రెడ్లలోనన్నా రోషం రావాలి. కాని నెల్లూరులో రెడ్లు కూడా అనిల్‌కు ఈ విషయంలో మద్దతునిస్తున్నారు. ఈరోజుకీ ఆనం పక్కన తిరేగే వాళ్ళు కూడా జగన్‌పై ఆయన చేసే విమర్శలను సహించడం లేదు. కాకపోతే వివేకా కోసం భరిస్తున్నారంతే! రోజురోజుకీ జగన్‌పై రెచ్చిపోతూ జనంలో పలుచబడిపోతున్నాడు వివేకా! అంతేకాదు, తన రాజకీయ చరిత్రతో పోల్చుకుంటే ఏ మాత్రం దరిదాపుల్లోలేని నాయకుల చేత నానా మాటలనిపించుకోవడం అతనికి అవసరమా?
Chakravarthi Kalyan December 6, 2018 08:14 IST హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని బాబు రాజకీయాలు..? దేశంలో రాజకీయాలనే శ్వాసగా భావించే నాయకుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. దేశంలో తానే సీనియర్ నాయకుడినని కూడా ఆయన తరచూ చెబుతుంటారు. వాస్తవానికి చంద్రబాబుకు రాజకీయాలకు మించిన వ్యాపకాలు కూడా లేవు. ఎత్తులు, పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆయన దిట్ట అన్న సంగతి అనేకసార్లు చరిత్ర రుజువు చేసింది కూడా. ఐతే.. ఆయన్ను రాజకీయ అవకాశవాదిగా విమర్శించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. తన రాజకీయ అవసరాల కోసం ఆయన దేనికైనా సిద్ధపడిపోతారని వారు విమర్శిస్తుంటారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు చూస్తే అది వాస్తవమేనేమే అనిపించకమానదు. బావమరిది నందమూరి హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కూడా చంద్రబాబు రాజకీయం చేశారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రజాకూటమి కట్టక ముందు.. చంద్రబాబు కేసీఆర్ తో స్నేహం కోసం ప్రతిపాదించారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించారు. ఈ విషయం స్వయంగా ఆయనే మీడియాకు.. అనేక బహిరంగ సభల్లోనూ పలుసార్లు వివరించారు. అయితే నందమూరి హరికృష్ణ హఠాత్తుగా చనిపోయిన సమయంలోనూ చంద్రబాబు కేటీఆర్ వద్ద పొత్తు ప్రస్తావన తెచ్చారట. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిణితితో వ్యవహరించింది. హరికృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించింది. స్వయంగా కేసీఆర్, కేటీఆర్ హరికృష్ణ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. కేటీఆర్ హరికృష్ణకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన సమయంలో అక్కడ చంద్రబాబు ఉన్నారట. కేటీఆర్ తో మాట్లాడారట. ఆ సమయంలో కూడా చంద్రబాబు,. ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని అడిగారట. బావమరిది శవాన్ని పక్కన పెట్టుకుని కూడా చంద్రబాబు రాజకీయం మాట్లాడారంటూ తాజాగా కేటీఆర్ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. పాత చెక్కుల చెల్లుబాటు గడువు తేదీ పొడగింపు. - First Telugu Financial Educational Blog మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి Home Tags జి. శంక‌ర్ గౌడ్ Tag: జి. శంక‌ర్ గౌడ్ Home మహానటి 12 రోజుల కలెక్షన్లు Mahanati 12 days Worldwide Collections Home టాప్ స్టోరీస్ లారెన్స్ పై ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి వివాదాస్పద నటి శ్రీ రెడ్డి తాజాగా రాఘవ లారెన్స్ పై సంచలన ఆరోపణలు చేసింది . గోల్కొండ హోటల్ లోని తన రూమ్ కి నన్ను తీసుకెళ్లిన లారెన్స్ అక్కడ తన మంచితనం గురించి చెబుతూ మెల్లిగా నా నడుము ని చూపించమని కోరడమే కాకుండా నా శరీర భాగాలను చూపించమని పోరు పెట్టి మొత్తానికి నన్ను పూర్తిగా ఆక్రయించేసుకున్నాడు , తర్వాత నీకు తప్పనిసరిగా ఛాన్స్ లు ఇస్తానని చెప్పి ఆ మాట నిలుపుకోలేకపోయాడని అందుకు కారణం నిర్మాత బెల్లంకొండ సురేష్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శ్రీ రెడ్డి . రాఘవ లారెన్స్ తెలుగు , తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడన్న విషయం తెలిసిందే . హర్రర్ చిత్రాలతో తెలుగు , తమిళనాట ప్రభంజనం సృష్టించాడు లారెన్స్ అయితే అలాంటి లారెన్స్ ని టార్గెట్ చేస్తూ నన్ను వాడుకున్నాడని ఆరోపించడం సంచలనం గా మారింది . ఇప్పటికే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి పలువురి భాగోతాన్ని బయటపెట్టిన శ్రీ రెడ్డి తాజాగా తమిళ వాళ్లపై పడింది . దర్శకులు మురుగదాస్ తో పాటు తమిళ హీరో శ్రీకాంత్ పై ఆరోపణలు చేసిన ఈ భామ తాజాగా లారెన్స్ ని కూడా వదలలేదు . మరి లారెన్స్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాడో చూడాలి . చంద్ర‌బాబు రోగం...రాష్ట్రానికి శాపం Vijaya June 26, 2018 17:11 IST చంద్ర‌బాబు రోగం...రాష్ట్రానికి శాపం జైనూర్ విస్తరించిన వాతావరణ: 15 రోజుల జైనూర్, ఆదిలాబాద్ కోసం అంచనా 15 డేస్ జైనూర్, ఆదిలాబాద్ వాతావరణ భవిష్య సూచకులు ప్రపంచ జనాభా Archives - vega2020vega2020 Tag Archives: ప్రపంచ జనాభా సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం - సదా భావయే కార్తికేయం సురేశమ్ __ ౮ __ హతేంద్రారిషండాంజగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ __ ౧౨ __ సుధాస్యందిబింబాధరాణీశసూనో - తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి __ ౧౪ __ నృణామంత్యజానామపి స్వార్థదానే - గుహాద్దేవమన్యం న జానే న జానే __ ౨౭ __ జయానందసింధో జయాశేషబంధో - జయ త్వం సదా ముక్తిదానేశసూనో __ ౩౨ __
వన్ ప్లస్ 5T ఇండియా లాంచ్ ఈవెంట్ & సేల్స్ వివరాలు - PrasadTechintelugu Home టెక్ న్యూస్ వన్ ప్లస్ 5T ఇండియా లాంచ్ ఈవెంట్ & సేల్స్ వివరాలు ప్రపంచం మొత్తం , వన్ ప్లస్ 5t లాంచ్ నవంబర్ 16న 11 AM ET ( ఇండియా టైమ్ రాత్రి 9:30 ) న్యూ యార్క్ ( బ్రూక్లిన్ ) లో జరగనుంది . ఇండియా లో వన్ ప్లస్ ఫాన్స్ ఉంటే PVR సినిమాస్ లో న్యూ యార్క్ వద్ద జరిగే లాంచ్ ఈవెంట్ ని చూడవచ్చు . ఈ ఈవెంట్ ని మీరు థియేటర్ లో చూడాలి అంటే 99 రూపాయలు పెట్టి బుక్ మై షో లో బుక్ చేసుకోవచ్చు . నవంబర్ 8 ఉదయం 10 గంటల నుండి బుక్ మై షో లో బుకింగ్స్ మొదలవుతాయి . ఈ ఈవెంట్ ని ఢిల్లీ , ముంబై ,బెంగళూరు ,హైదరాబాద్ ,పూణే pvr థియేటర్స్ లో ఈ లాంచ్ ఈవెంట్ ని లైవ్ లో చూడవచ్చు . వన్ ప్లస్ 5t మొదటి అమ్మకం అమెజాన్ లో నవంబర్ 21 సాయంత్రం 4 :30 . ఈ మొబైల్ ని మీరు వన్ ప్లస్ సైట్ లో కూడా కొనుకోవచ్చు . Previous articleఈ రోజు టెక్ న్యూస్ __ నవంబర్ 6th 2017 Next articleనా రెడ్ మీ మొబైల్ కి ఇంకా miui 9 అప్డేట్ రాలేదు ? ఇప్పుడు ఏమి చేయాలి ? Padmarpita...: ఏం తెలుసు! మగువ మనసును ఖచ్చితంగా తెలుసుకునే మగాడే లేరన్నమాట!! నిజమే కావొచ్చేమో మేడం. భావగర్భితం. బహుశా ఆ నిగూడతను ఎవరూ చేదించలేరేమో... అక్షరాల్లో ... భావాల్లో చాలా అద్భుతంగా అమరింది మీ (మన) కవిత... చిత్రం అద్భుతం. మమ్మల్ని తెలివితక్కువ వాళ్ళం అని తిట్టినా బాగుంది మాడంజీ. మేము ఎంత ప్రయత్నించి మాత్రం ఏం లాభం. మగువల మనసు తెలుసుకోవడం మాకు సాధ్యం కాదు తెలిసేలా ప్రవర్తించడం మీకు చేతకాదు.....హా హా హా మీరు నిలదీసి ప్రశ్నిస్తే ఏం తెలియదు అని ఒప్పుకోరు ఎవరైనా. మంచి కవిత సరళమైన పదజాలంతో. నాకు చాలా నచ్చేసింది . బొమ్మలు ఎక్కడివి మీకు మాకేం తెలుసో లేదో మీకు తెలుసుకదండీ మరలా మా నోటితో ఎందుకు చెప్పించి చిన్నబుచ్చడం.:-) ఇప్పుడు చెప్పండి ఎవరు తెలివైన వారో ఎవరు బుద్ధిహీనులో. తిట్టడంలో కూడా మీ మృధుస్వభావంతో అలరించారు పద్మాజీ.. :-) మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు._/\\_ ఈ మధ్య మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి మాత్రం ఏం తెలుసు అని అడగండి పద్మార్పితగారు. అంతా యాంత్రిక జీవనం. ఆలోచనాత్మక కవిత. వీడియో కోసం మీ వర్గం శృంగార బ్లోన్దేస్, ముఖం మీద Cums, బిగినర్స్, కాలేజ్ సినిమా పేరు రష్యన్ అజర్బైజాని ఇబ్బంది పెట్టాడు చూడండి ఐఫోన్, ఐప్యాడ్, android లేకుండా నమోదు బిగినర్స్ శృంగార బ్లోన్దేస్ ముఖం మీద Cums కాలేజ్ రష్యన్ అజర్బైజాని ఇబ్బంది పెట్టాడు సైట్ నుండి erkiss-tv.com భార్య Dominates వ్యభిచారం చేయు స్త్రీకి భర్త భర్త ఇంట్లో తయారు, జంట వెబ్ కెమెరా, Creampie, POV బస్టీ అందగత్తె టీన్ కుడుచు ఒక పాత మొడ్ఢ జిమ్ లో The Cute Little Baby Getting Sleep Goes Viral On Youtube- Telugu Youtube Videos-క్లాస్ రూంలో నిద్రపోతున్న చిన్నారి..సోషల్ మీడియాలో వైరల్..-TeluguStop ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్లే స్కూల్ విద్యార్థిని క్లాస్‌రూంలో టీచర్ పాఠాలు చెబుతుండగానే తనకు ఏం సంబంధం లేదన్నట్టుగా టేబుల్ మీదే బుక్కును మెత్తగా మార్చుకొని నిద్రపోయింది. ఇది గమనించిన టీచర్ ఆ బుజ్జి పాపాయి నిద్రను వీడియో తీసింది. మధ్యలో పక్కనే ఉన్న‌ మరో స్టూడెంట్ ఆ పాపాయిని లేపడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర‌నుంచి తేరుకోలేక పోయింది ఆ చిన్నారి.. ఇక.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.హస్యాన్ని పంచిన ఈ వీడియో వెనుక ఓ ప్రశ్న కూడా రేజ్ అవుతుంది. ఈ వీడియో చూసాక మీకు ఇవే ప్రశ్నలు తలెత్తొచ్చు..కానీ ఉరుకుల పరుగుల జీవితంలో ఇప్పటి నుండి కష్టపడితే తప్ప నెగ్గుకురాలేరు అని మీకు మీరు సర్దిచెప్పుకుంటుండొచ్చు..కానీ ఒక్కసారి గతంలోకి వెళ్లండి మీరు గడిపిన బాల్యం మీ పిల్లలకు అందుతుందా..మీ పిల్లలు నిజంగానే ఈ చదువులతో సంతోషంగా ఉన్నారా?సతమతమవుతున్నారా?? ఈ వీడియో కోసం క్లిక్ చేయండి.. This Post provides detail information about క్లాస్ రూంలో నిద్రపోతున్న చిన్నారి..సోషల్ మీడియాలో వైరల్.. was published and last updated on 2018-09-06 13:11:41 in telugu language in category Telugu General-Telugu News.
శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు ) మన పండుగల్లో ముఖ్యమైంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు. - శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.) హిందూమతంలో ప్రాముఖ్యత : కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాకముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చూసి తప్పక షేర్ చేయండి.. ఇలాంటి సమయంలో చేసే పూజ వేయ్యి రేట్లు ఫలితాన్ని ఇస్తుంది గుమ్మడి, కలబందను వేలాడదీయటం వల్ల ప్రయోజనాలు? ఈ శ్లోకం చదువుతే మీకు ఏ ఏవిషయంలో కూడ ఎదురు ఉండదు దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: ఓగిరాల రామచంద్రారావు మరియు టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, శ్రీరంజని,కాంతారావు,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 01. అగర్వ సర్వమంగళా కళాకదంబమంజరి ( శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 02. అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పుబాధ (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది 03. అమ్మా ఏమమ్మా అమృతములో హాలాహలము చిలికినదెవరమ్మా - పి.లీల 04. అమ్మా నీవు కన్నవారింట అల్లారుముద్దుగ వెలగే తీరు - పి.లీల 05. ఆకుమారి అమాయక అమల హృదయ చలిపిడుగువంటి (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది 07. తారా రేరాజు సరాగమాడ సంబరపడేను అంబరసీమ - పి.లీల 08. నాగేంద్ర హరాయ త్రిలోచనాయ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 09. నిను ఎడబాయరా జత విడిపోనురా ఇక నావాడవే రారా రాజ - పి. సుశీల 11. నీవున్ నేనున్ మామఅల్లుడగటల్ నిక్కంబే (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 12. నేనే ఒకటి రెండు సార్లువివోహోత్సాహము (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 14. మహీం మూలాధారే కమపిమణిపురే (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 17. శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవనలీవే - పి. లీల,ఘంటసాల - రచన: మల్లాది 18. శ్రమించు మా తల్లి శివుని అర్ధాంగి - పి.సుశీల, ఆర్. బాలసరస్వతి దేవి బృందం - రచన: మల్లాది 19. సజ్జన చిత్తానందకరీ సంస్కృత పాపవౌ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 20. సిరులు సంపదలిచ్చు శ్రావణగౌరీ ( బిట్ ) - పి. సుశీల బృందం - రచన: మల్లాది
వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతీయ నగరాలు మరియు పట్టణాలు - వికీపీడియా వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతీయ నగరాలు మరియు పట్టణాలు ఇది భారతీయ నగరాల గురించిన ప్రాజెక్ట్ పేజీ. ఇక్కడ భారతీయ నగరాల గురించిన వ్యాసాలు చోటుచేసుకుంటాయి. మనదేశం అందులోని నగరాల గురించి సవివరంగా తెలుసుకునేందుకు అవసరమైన వ్యాసాలను ఆరంభించి వాటిని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలంటి ప్రత్యేకతలు, భూపరిస్థితి, విద్యావిధానాలు, ఆర్ధికరంగం, ప్రముఖవ్యక్తులు మొదలైన అనేక విషయాలతో కూడిన వ్యాసాలు వ్రాయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఇప్పటికే అనేక నగరాల గురించిన వ్యాసాలు ఉన్నాయి. వాటిని ఈ ప్రాజెక్టులో చేర్చడం కూడా ఇందులో భాగమే. 1 ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలు 2 అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లాలు 9 గుజరాత్ రాష్ట్రంలోని జిల్లాలు 10 జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని నగరాలు 12 తమిళనాడు లోని జిల్లాలు 16 మహారాష్ట్ర రాష్ట్రంలోని జిల్లాలు 21 పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జిల్లలు 24 సిక్కిం రాష్ట్రంలోని జిల్లాలు 24.1 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు 25 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లాలు 26 కేంద్రపాలిత ప్రాంతాలు 32 అండమాన్ నికోబార్ దీవులు 35 వెలుపలి లింకులు ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలు[మార్చు] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లాలు[మార్చు] అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లాలు అసోం రాష్ట్రంలోని నగరాలు[మార్చు] ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] ఉత్తరాంచల్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] ఒరిస్సా రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] కర్ణాటక రాష్ట్రములోని జిల్లాలు[మార్చు] కేరళ రాష్ట్రములోని జిల్లాలు[మార్చు] గుజరాత్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] గుజరాత్ రాష్ట్రంలోని జిల్లాలు జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని నగరాలు[మార్చు] జార్ఖండ్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] తమిళనాడు లోని జిల్లాలు[మార్చు] త్రిపుర రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] నాగాలాండ్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] మహారాష్ట్ర రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] అకోలా - అమ్రావతి - అహ్మద్ నగర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - కొల్హాపూర్ - గఢ్ చిరోలి - గోదియా - చంద్రపూర్ - జలగావ్ - జల్నా - ధూలే - నందుర్బార్ - నాగపూర్ - నాసిక్ - నాందేడ్ - ఠాణే - పర్భణీ - పూణే - బాంద్రా - బీడ్ - బుల్ఢానా - భండారా - ముంబయి - యావత్మల్ - రత్నగిరి - రాయఘడ్ - లాతూర్ - వార్ధా - వశీం - సతారా - సాంగ్లీ - సింధుదుర్గ్ - సోలాపూర్ - హింగోలి మణిపూర్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] మిజోరం రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] మేఘాలయ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] పంజాబు రాష్ట్రంలోని జిల్లలు[మార్చు] పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జిల్లలు[మార్చు] బీహారు రాష్ట్రంలోని జిల్లలు[మార్చు] రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] సిక్కిం రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] సిక్కిం రాష్ట్రంలోని జిల్లాలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] హర్యానా రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లాలు[మార్చు] ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లాలు కేంద్రపాలిత ప్రాంతాలు[మార్చు] పాండిచేరి రాష్ట్రంలోని నగరాలు[మార్చు] దాద్రా నగరు హవేలీ[మార్చు] డామన్ డయ్యు[మార్చు] అండమాన్ నికోబార్ దీవులు[మార్చు] చండీగఢ్[మార్చు] భారతదేశంలో మిలియన్ జనాభా నగరాలు వెలుపలి లింకులు[మార్చు] "https://te.wikipedia.org/w/index.php?title=వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతీయ_నగరాలు_మరియు_పట్టణాలు&oldid=1009231" నుండి వెలికితీశారు ఆంధ్ర ప్రదేశ్ మూసలు కాకరగుడ - వికీపీడియా కాకరగూడ శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొత్తూరు నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పర్లాకిమిడి (ఒరిస్సా) నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 100 ఇళ్లతో, 334 జనాభాతో 36 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 179, ఆడవారి సంఖ్య 155. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 332. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 580100[1].పిన్ కోడ్: 532455. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది. బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల‌లు కురిగాంలో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కొత్తూరులోను, ఇంజనీరింగ్ కళాశాల రాజాంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల శ్రీకాకుళంలోను, పాలీటెక్నిక్ కొత్తూరులోనూ ఉన్నాయి. కాకరగూడలో భూ వినియోగం కింది విధంగా ఉంది: కాకరగూడలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. "https://te.wikipedia.org/w/index.php?title=కాకరగుడ&oldid=2223624" నుండి వెలికితీశారు
ముంబ‌యి: తమ న్యాయమైన డిమాండ్లను అంగీకరించకపోతే రైతులు కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ ఉన్న బిజెపి ప్రభుత్వాలను కూలుస్తారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరించారు. మహారాష్ట్ర రైతులు ఆరురోజులు 'లాంగ్‌మార్చ్‌' జరిపి ముంబాయి చేరిన తర్వాత రైతుల నుద్దేశించి ఆయన ప్రసంగించారు. సైనికులు సరిహద్దులను పరిరక్షిస్తున్నారని, రైతులు నూతన సైనికులని, వారు ఆహారాన్ని ఉత్పత్తిచేసి ప్రజలను బతికిస్తున్నారని ఆయన చెప్పారు. రైతులను నిర్లక్ష్యం చేసే ఏ పార్టి బతికి బట్టకట్టలేదని చెప్పారు.దేశంలోనే మొదటిసారిగా గత సంవత్సరం మహారాష్ట్ర రైతులు సమ్మె చేశారని, ఫలితంగా ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రద్దుచేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. గత పదినెలల కాలంలో అది అమలు కాలేదని ఆయన చెప్పారు. 88 సంవత్సరాల క్రితం ఇదేరోజున మహాత్మాగాంధి దండియాత్రను ప్రారంభించి, బ్రిటిష్‌ ప్రభుత్వ పునాదులను కదిలించారని, ఆ ఉద్యమంతో రైతుల లాంగ్‌మార్చ్‌కు పోలిక ఉందని చెప్పారు. ఈరోజు రైతుల డిమాండ్లను అంగీకరించకపోతే వారు కేంద్రం, రాష్ట్రాలలోని ప్రభుత్వాలను మార్చి, తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకొస్తారని ఆయన హెచ్చరించారు “తేజ్- ఐ లవ్ యు” ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి _ a2zmovienews Home Movies “తేజ్- ఐ లవ్ యు” ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గురించి... Previous articleపవన్ కళ్యాణ్ ఈ చిన్న పిల్లాడితో ఎంత సరదాగా ఆడుకుంటుంన్నాడో మీరే చూడండి Next articleబాధ పడుతున్న ఈ తల్లిని దగ్గరకి తీసుకొని పవన్ కళ్యాణ్ ఎలా ఓదార్చాడో చూడండి 60రోజులు దాటినా థియేటర్స్ లో దున్నేస్తున్న రామ్ చరణ్ చూడండి Home » రుచులు » హలీమ్‌ మాంసం-2 కేజీలు పలుకులుగా చేసిన గోధుమలు-3 కప్పులు అల్లం-వెల్లుల్లి పేస్టు-4 టేబుల్‌ స్పూన్లు మినప్పప్పు-1/2 కప్పు సెనగపప్పు- 1/2 కప్పు వేయించిన ఉల్లి తరుగు-1 కప్పు జీడిపప్పు-1/2 కప్పు సాజీర-1 టీస్పూన్‌ గులాబీ రేకలు- 50గ్రాములు మిరియాలు-1టీ స్పూన్‌ పుదీనా - 1/4 కప్పు ముందుగా గోధుమల్ని అర గంట సేపు నీటిలో నానపెట్టుకోవాలి. తర్వాత మాంసాన్ని శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో గోధమలు, పప్పులు, నాలుగు పచ్చి మిర్చి, అర చెంచా మిరియాలు, 10 కప్పుల నీరు పోసి అర గంట సేపు ఉడకబెట్టుకోవాలి. మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో మసాలా దినుసులు, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గులాబీ రేకలు, గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మాంసం, పచ్చి మిర్చి, కొత్తిమీర తరుగు, వేసి వేయించాలి. 5 నిమిషాల తర్వాత అందులో పెరుగును కూడా చేర్చి మరో 15 నిమిషాలు వేయించాలి. రెండు నిమిషాల తర్వాత పోట్లీ మసాలా, ఉడకబెట్టిన గోధుమలు, కొద్దిగా నీరుని ఈ మిశ్రమంలో పోసి బాగా ఉడికించుకోవాలి. చివరిగా 3 స్పూన్ల నెయ్యి, ఉప్పు వేసి పూర్తిగా ఉడికిన తర్వాత హలీమ్‌ని సర్వింగ్‌ ప్లేట్స్‌లోకి తీసి జీడిపప్పు, పిస్తా, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి అతిథులకందించండి. ‘స్టార్ మా’లో ప్రదీప్ ‘పెళ్లిచూపులు’
నా గత చిత్రాలతో పోలిస్తే 'కాశి' ప్రత్యేకం _ Prajasakti::Telugu Daily Home » మూవీ » నా గత చిత్రాలతో పోలిస్తే 'కాశి' ప్రత్యేకం నా గత చిత్రాలతో పోలిస్తే 'కాశి' ప్రత్యేకం విజ‌య్‌ ఆంటోని నటించిన తాజా చిత్రం 'కాశి'. అంజలి, సునైన కథానాయికలుగా చేశారు. లెజండ్‌ సినిమా పతాకంపై ఉదరు హర్ష, వడ్డెల గణేష్‌, పెనుబోతు, ప్రద్యుమ్న చంద్రపాటి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌ దస్పల్లా హోటల్లో నిర్వహించారు. నిర్మాత సి.కల్యాణ్‌, చాంబర్‌ అధ్యక్షుడు పి.కిరణ్‌, చదలవాడ శ్రీనివాసరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సునయన మాట్లాడుతూ 'విజరు నా తొలి చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇప్పుడు హీరోగా ఆయన నటించిన చిత్రంలో నేను హీరోయిన్‌గా నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. 'కాశి' బ్యూటిఫుల్‌ ప్రేమకధా చిత్రమ' న్నారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ 'ఈ సినిమా చూశాను. మంచి కాన్సెప్ట్‌. భాష్యశ్రీ మాటలు చాలా బాగున్నాయి. విజరు ఆంటోని ఎఫర్ట్‌ కన్పించింది. కృత్తిక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. ప్రేక్షకులకు మంచి ఫీల్‌ కలిగించే సినిమా. 'బిచ్చగాడు' తరహాలో సెంటిమెంట్‌తో పాటు థ్రిల్‌ను అందిస్తుంద'ని పేర్కొన్నారు. దర్శకురాలు కృత్తిక మాట్లాడుతూ 'ఉమెన్‌ దర్శకులకు సినిమా అవకాశం రావడం చాలా కష్టం. నా మీద నమ్మకం ఉంచి విజరు ఆంటోనీ అవకాశమిచ్చారు. 'కాశి' అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. విజరు ఆంటోని మాట్లాడుతూ 'కాశి'' నా గత చిత్రాలతో పోలిస్తే ప్రత్యేకమైనది.ఈ క్రెడిట్‌ దర్శకురాలు కృత్తికాదే. నా కెరీర్‌కు ప్రధాన బలం భాష్యశ్రీ. తన సపోర్ట్‌కు ధన్యవాదాలు. మంచి సినిమాలను మరిన్ని తీసుకురావటానికి, తెలుగులో సినిమా చేయడానికి ప్రయత్నిస్తా' అని చెప్పారు. Tags: నా-గత-చిత్రాలతో-పోలిస్తే-'కాశి'-ప్రత్యేకం కేన్స్‌లో 'ఫ్రీ గర్ల్‌' కోసం... 18న కాదు.. జూన్‌లో వస్తున్నా Home » తాజా వార్తలు » నేరస్తుడు అరెస్ట్ నెల్లూరు క్రైమ్‌ : నెల్లూరు నగరంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న బజార్ ఎస్ఐ బి.గోపాల్ మేరకు అక్టోబర్ 20 ఆరవ తేదీన ఏసి కూరగాయల మార్కెట్ లో రాయి పెద్ది వెంకట సత్య కిశోర్ కూరగాయలు కొంటూ ఉండగా అతని మెడలో ఉన్న రెండు సవర్ల బంగారు చైన్ లాక్కెళ్లాడు. సిసిఎస్ డీఎస్పీ బాల సుందరం వారి సిబ్బంది అమావాస్య శ్రీనివాసులు అదుపులోకి తీసుకొని చిన్న బజార్ పోలీసులకు అప్పగించారు. అతని వద్దనుండి 90 ఏడు వేల నగదు రెండు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ట్యాగ్: Steelplant నివేదికలిస్తాం.. ఎన్ని... అప్పటి వరకు గెడ్డం తీయను.. ఓట్ల కోసం రాజకీయాల్లోకి... కడపకు ఉక్కు రాదు.. తుక్కు... 'స్టీల్ ప్లాంట్ కోసం... మూస:సభ్యుల డబ్బా మూత - వికీపీడియా మూస:సభ్యుల డబ్బా మూత మూస:సభ్యుల డబ్బా మూస:సభ్యుల డబ్బా అడుగు "https://te.wikipedia.org/w/index.php?title=మూస:సభ్యుల_డబ్బా_మూత&oldid=897093" నుండి వెలికితీశారు కాంగో కు లింకున్న పేజీలు - వికీపీడియా ఆఫ్రికా ‎ (← లింకులు _ మార్చు) వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 4 ‎ (← లింకులు _ మార్చు) ఫిబ్రవరి 2008 ‎ (← లింకులు _ మార్చు) భూపరివేష్టిత దేశం ‎ (← లింకులు _ మార్చు) సూడాన్ ‎ (← లింకులు _ మార్చు) ఉగాండా ‎ (← లింకులు _ మార్చు) టాంజానియా ‎ (← లింకులు _ మార్చు) రువాండా ‎ (← లింకులు _ మార్చు) జిరాఫీ ‎ (← లింకులు _ మార్చు) దక్షిణ సూడాన్ ‎ (← లింకులు _ మార్చు) జలగావ్ జిల్లా ‎ (← లింకులు _ మార్చు) బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి ‎ (← లింకులు _ మార్చు) "https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:ఇక్కడికిలింకున్నపేజీలు/కాంగో" నుండి వెలికితీశారు
జీవాధారాలైన జల, వాయువులు కలుషిత మయ్యాయి. ప్రపంచమే పెద్ద చెత్తబుట్టయ్యింది. సమాజం వ్యర్థాల ఊబిలో కూరుకు పోయింది. దీంతో వ్యర్థాల నిర్వహణ సమస్యగా మారింది. అయితే సమ్మిళిత ప్రగతిలో చైనా ప్రపంచంలో ముందుంది. వ్యర్థాల ...Read more రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం రెండు రోజులు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ప్రభుత్వాధికారులతో సమావేశమైంది. రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజధాని నిర్మాణ సంస్థ, పారిశ్రామికవేత్తలతో కూడా ...Read more ఆకలి లేని ప్రపంచం! అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గొప్పలు చెప్పుకుంటుంటాం. మిగులు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా బడాయిలు పోతుంటాం. ఒక పక్క గోదాముల్లో ధాన్యం ముక్కి పోతుంది. కాకపోతే పందికొక్కుల పాలవుతూంటుంది. మరోపక్క ...Read more ఇటీవల వివిధ వసతి గృహాల్లోని చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వసతి గృహాల పని తీరు, వాటిలోని సదుపాయాలను పరిశీలిద్దాం. దేశంలోని వివిధ వసతి గృహాల్లో నివసిస్తున్న చిన్నారుల సంఖ్యపై ఇంతవరకు స్పష్టత లేదు. ...Read more జరగాల్సిందేమిటి అంటే ముందు అమరావతిలో అప్రజాస్వామిక ఆంక్షలు ఎత్తివేయాలి. అన్ని పార్టీలతో సంఘాలతో చర్చించి ఆచరణ సాధ్యమైన, ఆర్థికంగా వాస్తవికమైన పరిధిలో కనీస నిర్మాణం పూర్తి చేయాలి. ప్రతిదానికి సింగపూర్‌ ...Read more ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాలలో దాదాపు ఐదు లక్షల మంది బియిడి, డియిడి పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అవనిగడ్డ, విజయనగరం, విజయవాడ, గుంటూరు, కనిగిరి, ...Read more వారంతా ఒకప్పుడు గౌరవప్రదంగా బతికిన వారు. తిండికి, గుడ్డకు లోటు లేకుండా నివసించిన వారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. తిత్లీ గాలికి వారి గూడు ఎగిరిపోయింది. నిలువ నీడ లేని నిరాశ్రయులని చేసింది. వారే వంశధార నిర్వాసితులు....Read more నిరోధకం - వికీపీడియా నిరోధకం (Resistor) అనేది రెండు టర్మినళ్ళు కలిగిన ఒక విద్యుత్ ఉపకరణం. దీన్ని విద్యుత్ వలయంలో విద్యున్నిరోధం అంటే విద్యుచ్ఛక్తి ప్రవాహాన్ని, వోల్టేజీనీ నియంత్రించడం కోసం వాడతారు. నిరోధకాలు శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించి విద్యుచ్ఛక్తిని ఉష్ణ శక్తిగా లేదా కాంతి శక్తిగా మారుస్తాయి. ఉదాహరణకు లైట్ బల్బులోని టంగ్ స్టన్ ఫిలమెంటు ఒక విద్యుత్ నిరోధం ఇది విద్యుత్తును కాంతిగా మారుస్తుంది. అలాగే హీటర్లోని నిరోధకం విద్యుత్తును ఉష్ణశక్తిగా మారుస్తుంది. అధిక విద్యుత్ నిరోధకాలు అనేక వాట్ల కరెంటును ఉష్ణశక్తిగా వెదజల్లడం వల్ల వాటిని మోటారు నియంత్రణ, విద్యుత్ సరఫరా వ్యవస్థ, జెనరేటర్లలో విరివిగా వాడతారు. సంకేతం[మార్చు] "https://te.wikipedia.org/w/index.php?title=నిరోధకం&oldid=1879142" నుండి వెలికితీశారు 'సోషలిస్టు'లతో లూలా వర్కర్స్‌ పార్టీ అవగాహన బ్రసీిలియా : అక్టోబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో బహుముఖ పోటీని నివారించేందుకు మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా నేతృత్వంలోని వర్కర్స్‌ పార్టీ (పిటి) బ్రెజిల్‌ సోషలిస్టు పార్టీతో తటస్థ ఒప్పందం ...Readmore వాషింగ్టన్‌ : బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వాను తక్షణమే విడుదల చేయాలని 29మంది అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు కోరారు. ఈ మేరకు సెనెటర్‌, 2016 ...Readmore సావో పోలో : బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వాను విడుదల చేసేందుకు జారీ అయిన తీర్పు అమలు కాకుండా న్యాయమూర్తి ఆదివారం నిలిపివేశారు. అవినీతి అభియోగాలపై అరెస్టయిన లూలా ఏప్రిల్‌లో జైలుకు వెళ్ళారు. లూలాను ...Readmore లూలా లేకుండానే బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికలు Home » ఆంధ్రప్రదేశ్ » ఆరోపణలు సహేతుకం కాదు జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడికి సంఘటనను సిట్‌ విచారిస్తోందని కేసు విచారణ చేయడం లేదని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైయస్‌ విజయమ్మ మాట్లాడటం సహేతుకం కాదని డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌ వద్ద ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సిట్‌ నివేదిక వచ్చేందుకు కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.
ఆన్లైన్ స్ట్రాటజీ _ బిజినెస్ న్యూస్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS _ GVMG - గ్లోబల్ వైరల్ మార్కెటింగ్ గ్రూప్ ఆన్లైన్ స్ట్రాటజీ బిజినెస్ న్యూస్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS > ఆన్లైన్ స్ట్రాటజీ ప్రతి రోజు నేను గొప్ప పనులు చేసే ప్రొఫెషనల్ సర్వీసు ప్రొవైడర్స్ తో మాట్లాడటానికి, నిజంగా people'and పోరాటం సహాయపడుతుంది ఒక విలువైన సేవ కలిగి వారు చేర్చదలచిన తమ సేవలను అని చాలా ఉపయోగిస్తారు పెట్టడానికి. నెట్వర్కింగ్ వారు ఒక ప్రారంభ సంభాషణ తరువాత ఒక మోస్తరు స్పందన పొందడానికి, సిఫార్సుల్లో వచ్చారు కాని తరచుగా వారు కావలసినంత రియల్ బిజినెస్ మార్చవద్దు, మరియు వారు ఇటువంటి సేవలు అందించటం కంటే మెరుగ్గా ఇతర నిపుణులకు వాటిని చూడటానికి అవకాశాలు పొందడానికి అనిపించవచ్చు కాదు. తో కొనుగోలు వెబ్సైట్ ట్రాఫిక్ వెబ్సైట్ మార్కెటింగ్ మాకు చాలా ఒక వెబ్సైట్ లక్ష్యంగా ట్రాఫిక్ తీసుకురావడానికి మీ ఆన్లైన్ వ్యాపార విజయం కోసం కీలకం తెలుసు. కానీ మాకు చాలా వారి వెబ్సైట్ యొక్క లక్ష్యాత్మక వినియోగదారుల తీసుకుని ఎలా తెలియదు. ఎలా ఉన్నారు? మీరు వెబ్సైట్ ట్రాఫిక్ కొనుగోలు లేదు? లేదా మీరు కేవలం ఉచిత ట్రాఫిక్ పొందడానికి లింకులు మార్పిడి లేదు? మీ మోస్ట్ పవర్ఫుల్ మార్కెటింగ్ టూల్ పరపతి రియల్లీ హోం డబ్బు హౌ టు మేక్ ప్రముఖ ఉండండి. హోస్ట్ ఒక సెమినార్! మీ టోకు హ్యాండ్బ్యాగులు వెబ్సైట్ లో సేల్స్ అప్ డ్రైవ్ ఎలా ఈబే సెల్లెర్స్ మరియు డ్రాప్ Shippers కోసం ఉత్పత్తి ధర మరియు ట్రాఫిక్ చిట్కాలు నోకియా N80 కోసం అనుకూలమైన సెల్ ఫోన్ ఛార్జర్స్ {rating} తన నటజీవితంలో 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల వేగం పెంచాడు. 101 చిత్రం పైసా వసూల్ తర్వాత జై సింహా చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు కేఎస్... అందుకే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నా.. జై సింహా ఆడియోలో బాలయ్య క్లారిటీ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 102వ చిత్రం జై సింహా ఆడియో రిలీజ్ కార్యక్రమం విజయవాడలో వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ ఆడియో ... జై సింహా ఆడియో: చంపడం నీతరం కాదురా. పై వాడి ప్రాబ్లం.. లెక్కంత పైనే.. బాలయ్య నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో రానున్న జై సింహ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతున్నది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కర... జై సింహా ఆడియో లైవ్.. సింహాన్ని చంపాలంటే.., నరసింహన్ని కొట్టాలంటే.. నయనతార, 40 డాన్సర్లతో బాలయ్య కిర్రాక్.. దుబాయ్‌లో జై సింహ హల్‌చల్ సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న నందమూరి బాలకృష్ణ చిత్రం జై సింహ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. బాలయ్య కెరీర్‌లో 102వ చిత్రంగా రూపుదిద్దు... శివ‌కార్తీకేయ‌న్‌, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన త‌మిళ చిత్రం 'వేలైక్కార‌న్‌'. 'జ‌యం' రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం... ఇద్దరూ ఒకే రకం పాత్రలు: అనుష్క లేదా నయనతార ఎవరొస్తారో?? భాగమతి అనౌన్స్ అయినప్పుడు మరీ ఇంత బజ్జ్ అయితే లేదు. కేవలం అనుష్క హీరోయిన్ కావటం, హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అన్న విషయం బయటకి రావటం తో కాస్త ఆసక్త... మే 18 న 'బొమ్మన బ్రదర్శ్, చందన సిస్టర్స్' _ Telugu film BBCS to release on 18th May _ మే 18 న 'బొమ్మన బ్రదర్శ్, చందన సిస్టర్స్' - Telugu Filmibeat మే 18 న 'బొమ్మన బ్రదర్శ్, చందన సిస్టర్స్' "బొమ్మన బ్రదర్శ్, చందన సిస్టర్స్" సినిమా మే 18 న విడుదల కానుంది. 58 ప్రింట్లతో సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాత కానుమిల్లి అమ్మిరాజు ధృవీకరించారు. ఈ సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించారు. సినిమాకు ఇటీవలే క్లీన్-యు సర్టిఫికెట్ లభించింది. ఆద్యంతం హాస్యంగా సాగే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే హైలైట్ గా ఉంటుంది. టైటిల్ కూడా క్యాచీ ఉంది. నరేష్, కృష్ణ భగవాన్, ఫర్జానా, రిధిమ ప్రధాన పాత్రలు పోషించారు. దీనిని సిరి సినిమా బ్యానర్ కింద ఇవివి సత్యనారాయణ సమర్పించనున్నారు. మహేష్-క్రిష్ కాంబినేషన్ ఖరారు(అఫీషియల్) _ Mahesh Babu-Krish movie confirmed - Telugu Filmibeat మహేష్-క్రిష్ కాంబినేషన్ ఖరారు(అఫీషియల్) హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకుడు క్రిష్ కాంబినేషన్ అధికారికంగా ఖరారైంది. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్య్వూలో క్రిష్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ఖరారు చేసారు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సిసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం పూర్తయిన తర్వాత మహేష్-క్రిష్ కాంబినేషన్ మొదలు కానుంది. ఇక పోతే క్రిష్ దర్శకత్వం వహించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం రేపు గ్రాండ్ గా విడుదలువుతోంది. Read more about: mahesh babu krish మహేష్ బాబు క్రిష్
"కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో..!" ఓ పాకిస్థాన్ పోలీసు ప్రతిపాదన _ Webdunia Telugu భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంఖ్య పెరిగిపోతున్నారు. వీరిలో మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఓ పాకిస్థాన్ పోలీసు కోహ్లీకి ఓ ప్రతిపాద భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంఖ్య పెరిగిపోతున్నారు. వీరిలో మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఓ పాకిస్థాన్ పోలీసు కోహ్లీకి ఓ ప్రతిపాదన చేశాడు. నిజంగా అతని నుంచి పెళ్లి ప్రతిపాదన వస్తుందని ఊహించలేదు. ఇంతకీ ఆ పురుష పోలీసు నుంచి వచ్చిన ప్రతిపాదన ఏంటో ఓసారి పరిశీలిస్తే... హృదయాన్ని తాకే సందేశాలతో పాటు లాహోర్ స్టేడియం వేదికగా అభిమానులు పలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఫోటోలు అప్‌లోడ్ చేశారు. అన్ని మెసేజ్‌లు, ఫోటోలకంటే ఓ ఫోటో మాత్రం ఇంటర్నెట్‌ను తీవ్రంగా కుదిపేసింది. ఓ పాకిస్థాన్ పోలీసు "కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో..!" అని ఓ ప్లకార్డుపై రాసి ప్రదర్శించారు. దీన్ని ఎవరో పోటోతీసి అలా ట్విటర్లో పెట్టారో లేదో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు షేర్ చేసుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అయితే పాకిస్థాన్‌లో క్రికెట్‌పై ఉన్న ప్రేమ, భారత క్రికెటర్లపై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని... అక్కడి అధికారులు ఇప్పటికైనా దీన్ని అర్థం చేసుకోవాలని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మీద మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మతాలకు సంబంధించి తన ట్విట్టర్లో వివాదాస్పద కామెంట్స్ చేయడంతో ఆయనపై ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సోనూ నిగమ్ పై కోల్ కతాకు చెందిన ఓ ముస్లిం మతగురువు ఫత్వా ప్రకటించారు. ఆయనకు గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి ఊరేగించిన వారికి రూ. 10 లక్షలు బహుమతి ఇస్తానని పశ్చిమ బెంగాల్‌ మైనారిటీ యునైటెడ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సయిద్‌ షా అతిఫ్‌ అలీ ఆల్‌ ఖ్వాద్రి ఫత్వా జారీ చేశారు. భారత దేశంలో బలవంతపు మతత్వం ఎప్పుడూ ముగుస్తుందో... ఇదో గుండా గిరి లాంటిదే అంటూ సోనూ నిగమ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. సోనూ నిగమ్ ఇలా మతాలపై విరుచుకుపడటానికి కారణం.... మసీదు నుండి ఉదయం మైకులో వినిపించే ఆజాన్(ప్రార్థన). ఆజాన్ శబ్దానికి సోనూ నిగమ్ నిద్రాభంగానికి గురి కావడంతో వెంటనే ట్విట్టర్లో తన కోపాన్ని వెల్లగక్కాడు. అయితే ట్విట్టర్లో సోను నిగమ్ చేసిన కామెంట్స్ కు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు సోను నిగమ్ స్పష్టం చేసారు. అనుసరించని వారిని ఉదయాన్నే ధ్వనులతో నిద్రలేపే ఆలయాలు, గురుద్వారాలను నేను నమ్మను..... మరో వివాదాస్పద ట్వీట్ చేసాడు సోనూ నిగమ్. Breaking News: బాహుబ‌లిని దాటేసిన ఎన్టీఆర్‌ ‘బాహుబలి’ అంటే రికార్డులు.. రికార్దులంటే బాహుబలి ఈ వాక్యం తెలుగు ఇండ‌స్ర్టీలో ఒక్క బాహుబ‌లి సినిమాకు మాత్ర‌మే సొంత‌మేమో అన్న‌ట్టుగా ఆ సినిమా రికార్డుల‌ను సాధించింది. ఒక్క తెలుగు పరిశ్రమలోనే గాక భారత చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన సినిమా బాహుబలి. దాదాపు 600 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా రాజమౌళికి పద్మ శ్రీ బిరుదును సైతం తెచ్చిపెట్టింది. క‌లెక్ష‌న్లు, ఏరియా వైజ్ రికార్డులు, టీవీ రేటింగ్స్, ఓవర్సీస్ కలెక్షన్స్, మేకింగ్ బడ్జెట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాకి అన్నీ రికార్డులే. ఆలాంటి సినిమాని ఎన్టీఆర్ ఒక విషయంలో మాత్రం దాటేశాడు. నాన్నకు ప్రేమతో వంటి భారీ హిట్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడు. కొరటాల శివకు కూడా ముందు చిత్రం శ్రీమంతుడు భారీ హిట్ కావడంతో వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మలయాళం డబ్బింగ్ రైట్స్ రూ. 4. 5 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. బాహుబలి సినిమా మలయాళం రైట్స్ రూ. 3. 5 కోట్లకు అమ్ముడయ్యాయి. కాబట్టి బాహుబలితో పోల్చుకుంటే ఎన్టీఆర్ జనతా గ్యారేజీనే ఎక్కువ రేటుకు అమ్ముడై బాహుబలిని దాటేసింది. ఇక ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ కూడా రూ 6.5 కోట్ల‌కు అమ్ముడ‌య్యి పెద్ద రికార్డు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఓవ‌రాల్‌గా ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ఇప్ప‌టికే రూ.65 కోట్ల బిజినెస్ చేసింది. 1000 అబద్ధాలు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ... చదవండి: 1000 అబద్ధాలు కథ Go to : 1000 అబద్ధాలు నటీనటులు-సాంకేతిక నిపుణులు
రజనీకాంత్ కు మద్దతు ప్రకటించిన హీరో విశాల్ తమిళ రాజకీయాలు అంతకంతకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ.. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో సంచలనంగా మారింది. ఈ ప్రకటన వెలువడిన మొదటి రోజు నుంచే రజనీకి మద్దతిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తన ఉద్యోగానికి రాజీనామా చేసి రజనీ రాజకీయ నేతృత్వంలో చేరనున్నట్లు ప్రకటించడం.. తాజాగా లారెన్స్ కూడా రజనీ పార్టీకి మద్దతు ఇవ్వగా.. ఇప్పుడు యంగ్ హీరో విశాల్ నేను సైతం అని ముందుకు వచ్చాడు. రజనీకాంత్‌ కోసం ఓ కార్యకర్తగా పనిచేస్తానని మొత్తం 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్ ప్రకటించారు. కాగా దినకరన్ ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే దినకరన్ వెంటే విశాల్ ఉంటారనుకుంటున్న నేపథ్యంలో విశాల్ రజనీకి మద్దతు ప్రకటించడం తమిళనాట ఆసక్తిగా మారింది. ఫోక్స్‌వాగన్‌కు 100 కోట్ల జరిమానా! _ HMTV LIVE జర్మన్ దేశానికి చెందిన కార్లకంపెనీ అయిన ఫోక్స్ వాగన్ ను ఉన్నపలంగా రూ. 100 కోట్లు సీపీసీబీ వద్ద కట్టాల్సిందిగా నేషనల్ గ్రీన్ ట్రీబ్యునల్ ఆదేశాలు జారిచేసింది. ఫ్రోక్స్ వాగన్ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార టెస్ట్ ల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో నేషనల్ ట్రిబ్యునల్ సంస్థ ఉన్నపలంగా ఉత్తర్వులు జారిచేసింది. ఈ పరికరం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలిగిందో తెలియజేయడాని పర్యవరణశాఖ, భారీ పరిశ్రమల శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో కమిషన్‌ను ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటుపరిచారు. 7రోజుల్లో సంస్థ అభ్యంతరాలను దాఖలు చేయాలని ఫోక్స్‌వాగన్‌తోపాటు పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఇప్పటివరకు 3.23 లక్షల వాహనాలను రీకాల్ చేస్తామని గతంలో ఎన్‌జీటీకి కంపెనీ తెలిపింది. Telugu Sex Stories ఆ అపార్ట్ మెంట్ లో ఉండే పరిణితి, సుక్కు లకి ఆ రోజు గెట్ టు గెదర్ లో మాటా మాటా పెరిగి పోయి ఒకరి నొకరు బూతులు తిట్టుకోవడం … telugu sex stories తనని నగ్నంగా చూస్తుంటే మతి పోతోంది, బత్తాయి సైజు సళ్ళు, లోతైన బొడ్డు (అచ్చు సిమ్రాన్ బొడ్డులాగే ఉంది) పూకు చుట్టూ మాత్రం నల్లగా అడవిని పెంచేసింది, తన సళ్ళ … telugu sex stories పార్వతి తలుపు తీసి రాజు నువ్వు వెళ్లు నేను రజియా కాసేపాగి వస్తాము అని నన్ను రూమ్ లోనుండి పంపేసింది, ఆపాటికే కాలేజీ వదిలేయడంతో నేను అక్కడి నుండి రోడ్ … అదిత్య వై ఎస్ పోల్స్ ఇక్కడ లేవు. అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆస్కార్ నిర్వహకులు ఇటీవల చనిపోయిన భారతీయ సినీ నటి శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు. ఆస్కార్‌ వేడుకలకు ముందు ఏడాది కాలంలో చనిపోయిన ప్రముఖ సినీ నటులందర్నీ నిర్వహకులు ‘ఇన్ మెమోరియమ్’ అనే విభాగంలో చేరుస్తారు. భారతీయ నటి శ్రీదేవిని కూడా ఆ విభాగంలో చేర్చి ఆస్కార్ సభ్యులు ఆమెను స్మరించుకున్నారు. గత డిసెంబర్‌లో చనిపోయిన బాలీవుడ్ నటుడు శశికపూర్‌ను కూడా ఆ జాబితాలో చేర్చారు. భారత్‌ నుంచి ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో వీళ్లిద్దరి పేర్లను మాత్రమే ప్రస్తావించారు. మరోపక్క జనవరిలో చనిపోయిన హాలీవుడ్ నటుడు బిల్ పాక్స్‌టన్ ఫొటోను ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో ప్రదర్శించనందుకు సోషల్ మీడియాలో అతడి అభిమానులు ఆస్కార్ నిర్వహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కువ మంది సినీ విశ్లేషకులు ఊహించినట్టుగానే 2018కి గానూ ఉత్తమ చిత్రంగా ‘ది షేప్ ఆఫ్ వాటర్’కి ఆస్కార్ అవార్డు దక్కింది. చిత్రం శీర్షిక ఆస్కార్ అవార్డులతో దర్శకుడు గల్లీర్మో డెల్‌ టోరో (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌) 2018 ఆస్కార్ అవార్డుల జాబితా ఉత్తమ చిత్రం: ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌ ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్‌మన్‌ (డార్కెస్ట్‌ అవర్‌) ఉత్తమ దర్శకుడు: గల్లీర్మో డెల్‌ టోరో (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌) ఉత్తమ సహాయ నటుడు: శామ్‌ రాక్‌వెల్‌ (త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ) ఉత్తమ సహాయ నటి: అల్లీసన్‌ జెన్నీ (ఐ, టోన్యా) ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం: కోకో ఉత్తమ ఎడిటర్‌: లీ స్మిత్‌ (డన్‌కర్క్) ఉత్తమ విదేశీ చిత్రం: ఎ ఫెంటాస్టిక్‌ ఉమన్‌ (చిలీ) బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌: బ్లేడ్‌ రన్నర్‌ 2049 బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: జోర్డన్‌ పీలే (గెటౌట్‌) ఈనాడు పదవినోదం - 25 నవంబర్ 2018 » Aavo Blog పూరించిన పదవినోదం – నవంబర్ 25, 2018 పూర్తిచేయాల్సిన పదవినోదం – నవంబర్ 25, 2018
ప్రియాంక కి అరగంట కి 12 కోట్లు ఒకవైపు హాలీవుడ్ అవకాశాలతో, అమెరికన్ టీవీ షోలతో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. అయితే అలాగని ఈమె స్వదేశీ సినిమాతో పూర్తిగా బంధం తెంచేసుకోలేదు. నిర్మాతగా ఇండియన్ రీజినల్ సినిమాల్లో కొనసాగుతున్నారీమె. అలాగే బాలీవుడ్ తో కూడా టచ్ లో ఉంది. సినిమా ప్రోగ్రామ్స్ లో, అవార్డ్స్ ఫంక్షన్స్ లో ప్రియాంక మెరుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక అవార్డ్స్ సెర్మనీలో ప్రియాంక పాల్గొనబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి గానూ రికార్డు స్థాయి పారితోషకాన్ని అందుకోనున్నదట పీసీ. ఎంత అంటే.. ఇది కనీవినీ ఎరగని మొత్తం. ఆ ప్రోగ్రామ్ కు గెస్టుగా హాజరై.. కొన్ని పాటలకు డాన్సు చేసేందుకు గానూ ప్రియాంకకు ఏకంగా 12 కోట్ల రూపాయల పారితోషకం అందనున్నదనే మాట వినిపిస్తోంది. అవతల బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఒక సినిమా కోసం కొన్ని నెలల పాటు కష్టపడి ఇంత పారితోషకం అందుకోలేకపోతున్నారు. అయితే ప్రియాంక మాత్రం ఆ కార్యక్రమంలో మెరిసి, అరగంట సేపు ఆడిపాడేందుకు గానూ పన్నెండు కోట్ల రెమ్యూనరేషన్ పొందబోతోందనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రాకు పీక్ టైమ్ నడుస్తోందని.. ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఆ మాత్రం డబ్బు ఇవ్వడానికి సదరు అవార్డ్స్ సెర్మనీ నిర్వాహకులు వెనుకాడటం లేదని బాలీవుడ్ వాలాలు అంటున్నారు. అయితే ఈ రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ కు అధికారిక ధ్రువీకరణ లేదు. అమీర్‌ఖాన్ ‘నయీ సోచ్‌’ ఖర్చు 100 కోట్లు _ You won't believe how much Aamir Khan's latest 'Nayi Soch' ad costs! - Telugu Filmibeat అమీర్‌ఖాన్ ‘నయీ సోచ్‌’ ఖర్చు 100 కోట్లు సినిమా అయినా, టెలివిజన్ కార్యక్రమమైనా అమీర్‌ఖాన్ చేపడితే అది భారీగానే ఉంటుంది. అందుకు సాక్ష్యంగా దంగల్, పీకే చిత్రాలు నిలిచాయి. టెలివిజన్ రంగంలో సత్యమేవ జయతే కార్యక్రమం నిరూపించింది. తాజాగా మహిళా సాధికారి స్టార్ ప్లస్ కోసం అమీర్‌ఖాన్ నయీ సోచ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రచారం కోసం స్టార్ ప్లస్ దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. అమీర్ ఖాన్, మార్కెట్ వ్యూహంలో భాగంగా దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద పట్టణాల్లో హోర్డింగ్‌లకు కోసం ఖర్చుచేసినట్టు తెలుస్తున్నది. ప్రింట్, ఎలక్ట్రానిక్ రంగంలో డిజిటల్ యాడ్స్ డిజైన్ చేస్తున్నారు. మహిళా సాధికారిత కోసం స్టార్ ప్లస్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. Read more about: aamir khan star plus 100 crore వంద కోట్లు స్టార్ ప్లస్
మీనలగ్నానికి అధిపతి గురువు. మీనలగ్నానికి చంద్రుడు, కుజుడు, గురువు కారక గ్రహములు. కనుక శుభఫలితం ఇస్తాయి. శుక్రుడు, సూర్యుడు, శని అకారక గ్రహములు. అశుభఫలితాలు ఇస్తారు. మీన లగ్నంలో ర్యాది గ్రహములు ఉన్నప్పుడు కలుగు ఫలితములు దిగువున ఉన్నాయి. * సూర్యుడు :- మీన లగ్నానికి సూర్యుడు షష్టాధిపతిగా అకారక గ్రహం ఔతాడు. లగ్నంలో సూర్యుడు ఉన్న కారణంగా పరిశ్రమించే గుణం, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు. శత్రువులకు భపడని స్వభావం, ఆత్మవిశ్వాసం, కార్యము నందు మనసు నిలిపి శ్రమించుట వీరి లక్షణాలు. వైవాహిక జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. సూర్యుడి సంపూర్ణ దృష్టి కారణంగా వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నా ఉద్యోగములో సాఫల్యత లభిస్తుంది. తల్లితో స్నేహభావం, తల్లి సహకారం ఉంటాయి. చంద్రుడు పూర్ణ దృష్టితో బుధుడి రాశి అయిన కన్యను చూస్తున్న కారణంగా జీవిత భాస్వామి , సంతాన సుఖం సంతోషం కలుగుతాయి. * కుజుడు :- మీన లగ్నానికి కుజుడు రెండవ మరియి నవమాధిపతి ఔతాడు. మీనలగ్నస్థ కుజుని కారణంగా వ్యక్తి పరాక్ర వంతుడు, శక్తి శాలిగా ఉంటాడు. మొరటుతనం, ఆధ్యాత్మికతలో ఆసక్తి వీరి స్వంతం. ఇతరులకు సహాయపడే గుణం ఉంటుంది. ధనం కలిగి ఉంటారు. ధనమును వెచ్చించుటలో కడు జాగరూకత వహిస్తారు. లగ్నస్థ కుజుడు నాలుగు, ఏడు, ఎనిమిది స్థానముల మీద దృష్టి సారించడం వలన మిత్రులు భాగస్వాముల వలన లాభపడతారు. తల్లి , తల్లితో సమానులతో స్నేహం సహకారం లభిస్తుంది. * గురువు :- మీలగ్నానికి గురువు లగ్నాధిపతి మరియు దశమాధిపతి ఔతాడు. లగ్నాధిపతి కనుక రెండు కేంద్రాల ఆధిపత్య దోషం ఉండదు. అందంగా ఆరోగ్యంగా ఉంటారు. దయాస్వభావం వినమ్రత కలిగి అత్యంత భాగ్యవంతుడుగా ఉంటాడు. ధర్మబద్ధత, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. లగ్నస్థ గురువు పంచమ, మరియు సప్తమ, నవమ భావాల మీద గురువు దృష్టి సారించడం వలన సంతానం తండ్రి సహకారం అందుకుంటారు. సుఖమయమైన వైవాహిక జీవితం అనుభవిస్తారు. * శుక్రుడు :- మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శుక్రుడి కారణంగా వ్యక్తి అందంగా , ఆకర్షణీయంగా ఉంటాడు. పిత్త వాత ప్రకృతి కలిగిన శరీరం. పనిలో నైపుణ్యం, పరాక్రమం, సాహసం కలిగి ఉంటారు. తల్లి నుండి సంతానం నుండి సహాయ సహకారం తక్కువ. సంతానం వలన కష్టములు కలుగుతాయి. శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూసే కారణంగా వైవాహిక జీవితంలో సాధారణ సుఖం లభిస్తుంది. * శని :- మీన లగ్నానికి శని లాభ వ్యయాధిపతిగా ఉంటాడు. లగ్నంలో శని ఉపస్థితి కారణంగా వ్యక్తి సన్నగా ఉంటాడు. స్వశక్తితో నిర్ణయించుకో లేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడతుంటారు. శని ప్రభావం కారణంగా నేత్ర రోగస్తుడు అయ్యే అవకాశం ఉంటుంది. వీరు స్వతంత్ర్య నిర్ణయం చేయ లేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడతాడు. షేర్లు, పందెం, లాటరీలు లాభిస్తాయి. అకస్మాత్తుగా ధనం లభిస్తుంది. లగ్నస్థ శని దృష్టి మూడవ స్థానమైన వృషభం , సప్తమ స్థానమైన కన్య మీద, దశమ స్థానమైన ధనస్సు మీద దృష్టి సారిస్తుంటాడు. మిత్రుల సహకారం లభించదు. జీవిత భాగస్వామి వలన హాని వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. * రాహువు :- మీన లగ్నస్థ రాహువు వ్యక్తికి కండలు తిరిగిన శరీరం, చక్కని ఆరోగ్యం ఇస్తాడు. చతురత, సమయస్పూర్తి కలిగి ఉంటారు. వారి స్వార్ధం కొరకు ఇతరులతో మిత్రుత్వం వహిస్తారు. సాహసముతో సమయస్పూత్రితో తమ కార్యములను సాధించుకుంటారు. లగ్నస్థ రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారించడం వలన సంతాన విషయంలో కష్టాలు, జీవిత భాగ స్వామికి అనారోగ్యం, గృహస్థ జీవితంలో కష్టాలు కలుగుతాయి. * కేతువు :- మీన లగ్నస్థ కేతువు వ్యక్తికి అనారోగ్యం కలిగిస్తాడు. నడుము నొప్పి వాత రోగములు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం తక్కువైన కారణంగా స్వయంగా నిర్ణయించుకో లేరు. కార్య సిద్ధి కొరకు సామాజిక నియమాలను అధిగమిస్తారు. కేతువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ప్రాప్తించే అవకాశం ఉంటుంది. వివాహేతర సంబంధాల కారణంగా వైవాహిక జీవితంలో కలతలు ఉంటాయి. ఆర్ధిక స్థితి సాధారణంగానే ఉంటుంది. Watch కొడుకు నిర్వాకానికి అందరిముందు తల దించుకొని రహస్యంగా పని ముగించిన ఎస్.పి.బాలు Free Live TV Streaming & Daily Youtube Telugu Trending Viral Popular Videos Online In Mobile App IPad..-TeluguStop కొడుకు నిర్వాకానికి అందరిముందు తల దించుకొని రహస్యంగా పని ముగించిన ఎస్.పి.బాలు 2018-01-12 23:39:06 IST Raghu V This Post provides detail information about కొడుకు నిర్వాకానికి అందరిముందు తల దించుకొని రహస్యంగా పని ముగించిన ఎస్.పి.బాలు was published and last updated on 2018-01-12 23:40:46 in telugu language in category Telugu Trending Viral Videos.
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,నాగయ్య, ఎస్.వరలక్ష్మి,పద్మనాభం 01. ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు గుండె బలం - ఘంటసాల - రచన: డా.సినారె 02. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే అణగిఉన్న- పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 03. జోరుజోరుగా సాగు కారువే నీవైన ప్రేయసీ నెంబర్ ( పద్యం ) - పిఠాపురం - రచన: ఆరుద్ర 04. దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా దారుణాలు చూడలేక - పి.సుశీల - రచన: ఆరుద్ర 05. నా కన్నులు నీకో కధ చెప్పాలి కన్ను తెరు కన్ను తెరు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర 06. మై డియర్ తులసమ్మాక్క లక్కిఛాన్స్ కొట్టేశా మజాగా రేపోమాపో - పిఠాపురం - రచన: ఆరుద్ర 07. యవ్వనమే కద అందం ఆ అందమే మధురానందం - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 08. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది - పి.సుశీల - రచన: డా. సినారె అంకుల్ తో శృంగారం __ Uncle tho srungaram __ Best Romantic Telugu Short Films
~ అరణ్య కృష్ణFebruary 12, 2016 19 Comments “అన్నా! నేనిప్పుడు బతుకుతున్నది నా బోనస్ లైఫ్. నేనో మెడికల్ వండర్ని”..ఇదీ అరుణ్ సాగర్ కొన్నాళ్ళ క్రితం నాతో అన్న మాటలు. ఒక కవిగా, కాలమిస్టుగా, పాత్రికేయుడిగా “బుల్స్ ఐ” లోకి గురిచూసి కొట్టే మాట అతనిది. పాలకులు సామాన్య ప్రజలకు పెట్టే భ్రమల గుట్టు విప్పి చెప్పటంలో కానీ, అభివృద్ధి పేరుతో సిద్ధం చేస్తున్న విధ్వంస ప్రణాళికల్ని బట్టబయలు చేయటంలో కానీ తిరుగులేని నిబద్ధత చూపిన వ్యక్తి, శక్తి అరుణ్! అతను స్పర్శించని అంశం ఏమిటి? సినిమా, జెండర్, సామాజికాభివృద్ధి, మానవ వికాసం, కృంగిపోతున్న పల్లెలు, “అభివృద్ధి” చెందుతున్న నగరాలు, రాజకీయాలు, బాల్యం, ఆర్ధికాంశాలు, ప్రపంచపరిణామాలు, యుద్ధాలు…ఇలా అతను ముట్టుకోని అంశం ఏదీ లేదు. సృజనాత్మక పద ప్రయోగంతో, లలితతమైన భాషద్వారా దారుణవాస్తవాల్ని వొక ప్రవాహవేగంతో సాగిపోయే అతని శైలీవిన్యాసం మనల్ని చకచ్చకితుల్ని చేస్తుంది. దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. జ్ఞానాన్నిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ఉడుకెత్తిస్తుంది. ప్రేరేపిస్తుంది. “హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేసా” అని చంద్రబాబన్నప్పుడు ఆ అభివృద్ధి ధనవంతుల ఇళ్ళల్లో వాటర్ ఫౌంటేయిన్ల నుండి వారి ప్రహరీలు దాటి బైటకొచ్చే నీటి జల్లని తేల్చిపారేసాడు. నగరాల స్త్రీల వెతల్ని మాత్రమే ఫోకస్ చేసే మీడియా టీ.ఆర్.పి. లేని కారణంగా నిర్లక్ష్యం చేస్తున్న గ్రామీణ స్త్రీల గురించి పట్టించుకోదని ఈసడించాడు. స్మశానవాటికకు ఎదురుగా అందమైన అమ్మాయి హోర్డింగుని చూసి నవ్వుకున్నాడు. బాహుబలి గురించి అంతర్జాతీయ స్థాయని తెగ ఊదరగొడుతుంటే “ఈ బూటకపు కబుర్లని కట్టిబెట్టండి, సీరియస్లీ” అని హెచ్చరించాడు. “అవతార్” సినిమా పరమార్ధాన్ని అద్భుతంగా విశదీకరించాడు. పురుషుడంటేనే దుర్మార్గుడని, నయవంచకుడన్న ముద్రని నిరసిస్తూ “మేల్ కొలుపు”, “మియర్ మేల్” సంకలనాలు రాసాడు. అందరూ అమ్మని కీర్తిస్తారే కానీ నాన్న శ్రమని, బాధ్యతని గుర్తించరని ఎత్తిచూపాడు. “ఓ తండ్రీ నిను దలంచి” అని నాన్నను స్మరించుకున్నాడు. ఆధునిక సమాజంలో నాన్న పాత్రకున్న విలువని ఎలిగెత్తి చాటాడు. దేని గురించి రాసినా, ఎలా రాసినా, వచనం రాసిన, కవిత్వం రాసినా అందులో తనదైన విశిష్ఠ వాక్యంతో కవిత్వమే రాసేవాడు. ఇంగ్లీష్, తెలుగుల సమ్మేళనంతో అతని వాక్యం పరిమళించేది. ఇంక అరుణ్ కవిత్వం గురించి కొత్తగా చెప్పేదేముంది? అదో జీవధార. సామాన్యుడి కడుపుమంట అది. అతని తాజా సంకలనం “మ్యుజిక్ డైస్” అతను మనకిచ్చిన చివరి కానుక. పోతూ పోతూ ఒక సాహిత్య ఉద్యమ బాధ్యతని మన చేతుల్లో పెట్టిపోయాడు. ఇంకా ఆ పుస్తకం గురించి “అరుణ్ చాలా బాగా రాసావు. ధన్యవాదాలు భాయి” అని మనం చెప్పే లోపలే తన బోనస్ జీవితాన్ని కత్తిరించేసుకొని వెళ్ళిపోయాడు. బహుశ “మ్యుజిక్ డైస్” గురించే జీవితాన్ని పొడిగించుకున్నాడేమో! ఇంకా కొన్నాళ్ళ తరువాత ఈ పుస్తకం తెచ్చుండాల్సింది అరుణ్, నువ్వింకా కొన్నాళ్ళుండేవాడివేమో! “మ్యుజిక్ డైస్ అను ఒక మరణవాంగ్మూలము” అన్న ఈ సంకలనంలో పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నశించిపోనున్న ఆదివాసీలందరి తరుపున వాంగ్మూలం ఇచ్చి తను మరణించాడు అరుణ్. అన్నా…మన కథలు“…అంటూ బావురుమన్నవాడు మనవాడు అరుణ్! నశించబోతున్న నది మెరిసేలా నవ్వే సీదర సెంద్రయ్య గురించి, ఒడ్డున బతుకుతున్న రావిచెట్టు గురించి, ఒక పోరగాడు విసిరిన గులకరాయి గురించి, ఒక పోరి చూసిన పచ్చని, వెచ్చని చూపు గురించి బెంగ పెట్టుకున్నాడు అరుణ్. భోరుమన్నాడు అరుణ్. కోపగించాడు అరుణ్. మనల్ని రెచ్చగొడుతూ దుడుకుగా తనెళ్ళి పోయాడు అరుణ్. ఎక్కడికెళ్ళాడు అరుణ్? ఈ మనుషులు, నేల, దేశం, ఖండం, మొత్తం భూమి, ఈ సౌరకుటుంబం, ఈ పాలపుంత చాలక అంతరిక్షంలో మన పొరుగున వున్న గెలాక్సీ “ఆండ్రొమెడా”ని కూడా ప్రేమించిన అరుణ్ తన పుస్తకాలన్నీ “ఆండ్రొమెడా ప్రచురణలు” కింద ముద్రించి మురిసిపోయాడు. బహుశ అక్కడ సేద తీరుతున్నాడేమో! సమాజానికి అతనో మేధావి, కవి, కాలమిస్ట్, జర్నలిస్ట్ కావొచ్చు. అతని పరిచయస్థులకు మాత్రం అతనో గొప్ప మానవీయ వనరు. అద్భుత స్నేహశీలి. నిరాడంబరుడు. అతనికి నేను గొప్ప ఆప్తుణ్ని కాను కానీ చాలా మంచి పరిచయం వుంది. కవి శ్రీకాంత్ పెళ్ళిలో నాకు పరిచయం అయిన మొదటి సారి నుండి “అన్నా” అనే పిలిచే వాడు. “మీ సంకలనం నాకెవరు ఇచ్చారో తెలుసా? త్రిపురనేని శ్రీనివాస్ ఇచ్చాడు. అది మీ కవిత్వమనే కాదు త్రిశ్రీ ఇచ్చినందుకు కూడా భద్రంగా ఉంచుకున్నాను” అంటూ చెప్పాడు. ఆ రకంగా ఒక ఆపేక్ష బంధం ఏర్పడింది అతనితో. మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో ఆవిష్కరణ సభలు, సాహిత్య సమావేశాల్లో తరుచూ కలిసాను.
చివరిసారిగా మొన్న జనవరి 24న తెలుగు యూనివర్శిటీలో కలిసాను. అప్పుడే “అన్న అరణ్యకృష్ణకు” అంటూ రాసి “మ్యుజిక్ డైస్” ఇచ్చాడు. అరుణ్ ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. చుట్టూ పెద్ద స్నేహబృందం ఉంటుంది. ఒక టీవీ చానెల్కి సీయీవో స్థాయిలో వున్నా ఎక్కడా ఆ దర్పం కనిపించనిచ్చేవాడు కాదు. సాహిత్య సమావేశాల తర్వాత ప్రెస్ క్లబ్ కి తీసుకెళ్ళి అక్కడ ముచ్చట్లు పెట్టేవాడు. అటువంటి ఆత్మీయ జ్ఞాపకాలు నాబోటి మిత్రులెందరికో పంచాడు. వాళ్ళ ఆఫీసుకి రమ్మంటే ఒకసారి వెళ్ళాను. నేనో మామూలు గుమస్తాని. సాంఘికంగా నాకంటే ఎన్నో రెట్ల పరపతి ఉన్న పొజిషన్లో వున్నా ఎక్కడా అది కనిపించలేదు. చాలా సహజంగా వుండేవాడు. వాళ్ళాఫీసులో కాసేపు కూర్చొని తిరిగి వెళ్ళిపోతుంటే కింద దాకా వచ్చి సాగనంపాడు. ఎంతమందికుంటుంది అంతటి డీక్లాసిఫైడ్ ప్రవర్తన, నిరాడంబరత? అరుణ్, నువ్వు నీ సాహిత్యాన్నే కాదు ఒక ప్రవర్తనని కూడా ఇచ్చి వెళ్ళావు. ఇంక ఆపేస్తున్నాను. నీ కడపటి చూపు కోసం వెళ్తున్నాను. నిన్ను కడసారి చూసాక నేనీ నాలుగు ముక్కలు కూడా రాయలేనేమో! అందుకే ఇప్పుడే హడావిడి పడుతున్నాను. క్షమించు అరుణ్, ఇంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నందుకు. “పుష్ప విలాపమో, బతుకు విషాదమో నీ జనమే పోరాడుతున్న చోటా కనీసం గొంతైనా కలపకపోవటం నేరం! కవిత ఆచరణకు సాటిరాదు. అయితేగియితే ఒక సహానుభూతి. ఒక మద్దతు ప్రకటన. ఒక విధాన అనుసరణ. ఒక ధైర్యవచనం. ఒక నినాద రచన. ఇది మరణిస్తున్న పాటని చూసి వ్యధ లోతుల్లోకి కూరుకుపోతున్న హృదయం. ఇది మరణవాంగ్మూలం వినిపించడం మాత్రమే. మిలార్డ్! ఆపై రేలపాట ఫీనిక్స్ వలె ఆకాశం నుండి మళ్ళీ ధ్వనిస్తుంది. దిక్కులు పిక్కటిల్లి దేహాలు దద్దరిల్లి జలాశయం గజగజ వణుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి నమూనా మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. గోదాట్లో కలిసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్.” (అరుణ్ సాగర్ “మ్యుజిక్ డైస్” కి రాసుకున్న ముందుమాట నుండి) ఓడిపోని యుద్ధం గురించి నీతో… ~ అరణ్య కృష్ణFebruary 3, 2016 19 Comments ఆ నొప్పి నీకే తెలుస్తుంది నాన్నా! నీకు అసలు కనిపించనే లేదా రోహిత్? వాళ్ళకేం తెలుసు? ఓ నమ్మకం లాంటి నాన్న వాంగ్మూలం ఏమిటి? రూప వినిర్మాణం కోసం… ~ అరణ్య కృష్ణNovember 26, 2015 6 Comments ఒక తావు కోసం వెతుక్కుంటున్నాను . అమ్మ కౌగిళ్ళను మంజూరు చేయగలదు? ఎదురు చూసిన భుజం మీద తలవాల్చితే బండరాళ్ళ స్పర్శ! ఎన్ కౌంటర్, లాకప్ డెత్ తో పాటు
బిగ్‌బాస్‌ నాల్గవ వారం ఎలిమినేషన్‌.. కాస్త గందరగోళం Telugu Tollywood Latest Movie Cinema News Reviews Release Dates-TeluguStop తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మెల్ల మెల్లగా ఊపందుకుంటుంది. మొదటి రెండు వారాలు పెద్దగా ఆసక్తి లేకుండా సాగిన బిగ్‌బాస్‌ మూడవ వారం నుండి ఆసక్తికరంగా మారింది. మూడవ వారం బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నుండి కిరీటి ఎలిమినేట్‌ అవ్వగా, నాల్గవ వారం ఎలిమినేషన్‌ ఖచ్చితంగా గణేష్‌ అనుకున్నారు అంతా. కాని ఆశ్చర్యంగా గణేష్‌ శనివారంనాడే సేఫ్‌ జోన్‌కు వెళ్లి పోయాడు. ఇక ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాల నేపథ్యంలో యాంకర్‌ శ్యామలను ఎలిమినేట్‌ చేయడం జరిగింది. హౌస్‌లో బలమైన కంటెస్టెంట్‌ అంటూ శ్యామలను ఇన్నాళ్లు అంతా అనుకున్నారు. ప్రేక్షకులు అంతా కూడా శ్యామలకు బాగానే మద్దతుగా నిలిచారు. కాని శ్యామలకు తక్కువ ఓట్లు పడ్డాయి అంటూ ఎలిమినేషన్‌ జాబితాలో ఉంచడం, తేజస్వి మరియు కౌషల్‌లు శ్యామలను ఇంట్లో వద్దనుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వెళ్లి పోయింది. శ్యామల ఇంట్లో అమ్మలా, అందరి అవసరాలు తీర్చుతూ అందరి మనస్సులను గెల్చుకుంది. అందుకే శ్యామల ఎలిమినేషన్‌ అనగానే అంతా కూడా బ్యాడ్‌ మూడ్‌ ఏర్పడటం జరిగింది. శ్యామల ఎలిమినేషన్‌ అయిన విషయం ఆదివారం ఉదయమే అందరికి తెలిసి పోయింది. సహజంగా బిగ్‌బాస్‌లో మనం నేడు చూస్తున్న ఎపిపోడ్‌ నిన్న జరిగిందన్నమాట. ఆదివారం కోసం శనివారం షూట్‌ చేయడం జరిగింది. శనివారం రాత్రికి శ్యామల ఇంటికి చేరిపోయింది. ఆదివారం ఉదయం తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఇంటికి వచ్చేశాను, కొడుకుతో ఆడుకుంటున్నాడు, ఇంటి సభ్యులందరికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌ను కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆమె డిలీట్‌ చేయడం జరిగింది. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ఆ పోస్ట్‌ను కొందరు స్క్రీన్‌ షాట్స్‌ తీసుకుని పెట్టేసుకున్నారు. సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో శ్యామల ఎలిమినేట్‌ కాబోతుందని ప్రచారం జరిగింది. టీవీ ఛానెల్స్‌ ఈ విషయంలో కాస్త సంయమనం పాటించారు. అయితే సోషల్‌ మీడియా ప్రముఖంగా ఉన్న ఈ సమయంలో ఆ విషయం దాదాపు అందరికి తెలిసి పోయింది. ఈ విషయంలో బిగ్‌బాస్‌ నిర్వాహకులు శ్యామలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కిరీటి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆయన ఎలిమినేషన్‌ కూడా ముందే లీక్‌ అయ్యింది. అందుకే వచ్చే వారం నుండి బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌ విషయాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు ఎలిమినేషన్‌ అయిన వారిని ఆదివారం ఎపిసోడ్‌ పూర్తి అయ్యే వరకు హౌస్‌లోనే ఉంచేలా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. This Post provides detail information about బిగ్‌బాస్‌ నాల్గవ వారం ఎలిమినేషన్‌.. కాస్త గందరగోళం was published and last updated on 2018-07-08 21:59:39 in telugu language in category Movie. ఎంతో కస్టపడి మేకప్ వేసుకుంటూ ఉంటాం. ఆ మేకప్ ఎక్కువసేపు లేకపోతే ముఖం అందవిహీనంగా కనపడుతుంది. ముఖం మీద మేకప్ ఎక్కువసేపు ఉండకపోవటానికి చర్మ తత్త్వం, కాలుష్యం,కొన్ని రకాల కాస్మొటిక్స్ వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. మేకప్ వేసుకోవటానికి ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖం మీద మలినాలు తొలగిపోయి మేకప్ ఎక్కువసేపు నిలుస్తుంది. మాయిశ్చరైజ్ రాయటం అనేది మేకప్ ఎక్కువగా నిలవటానికి పునాదిలా ఉంటుంది. మాయిశ్చరైజ్ రాయటం వలన ముఖ చర్మం పొడి పొడిగా లేకుండా ఉంటుంది. ప్రైమర్ రాయటం వలన కూడా మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. ప్రైమర్ అనేది ఫౌండేషన్ కి బేస్ గా ఉపయోగపడుతుంది. సిలికాన్ బేస్డ్ ఫౌండేషన్ ను ఉపయోగిస్తే చర్మ రంద్రాలను మూయటానికి సహాయపడుతుంది. పొడి చర్మం వారికి చర్మంను తేమగా ఉంచటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఫౌండేషన్ అనేది పిగ్మెంటేషన్ మరియు నల్లని మచ్చలు కనపడకుండా చేయటానికి కూడా సహాయపడుతుంది. మంచి నాణ్యత కలిగిన పౌడర్ ని వాడాలి. ముఖానికి పౌడర్ ని బ్రష్ సాయంతో అప్ప్లై చేయాలి. మేకప్ కి సంబందించిన అన్ని రకాల ఉత్పత్తులను వాటర్ ప్రూఫ్ వాడటం చాలా ఉత్తమం. వాటర్ ప్రూఫ్ ఉత్పత్తులను వాడటం వలన టచ్ అప్స్ ఇచ్చే అవసరం ఉండదు. పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? కారణాలు ఇవి కూడా కావచ్చు హోమ్ వ్యాపార “గ్రాండ్ తెఫ్ట్ ఆటో వినోద పరిశ్రమను హైజాక్ చేయడం ఎలా” లాక్ చేయబడింది గ్రాండ్ తెఫ్ట్... మునుపటి వ్యాసంIFA 2016 నుండి ఉత్తమ గాడ్జెట్లు సంబంధిత వ్యాసాలురచయిత నుండి మరిన్ని కొత్త శామ్సంగ్ స్పీకర్లు 360-డిగ్రీ ఆడియోని ప్లే చేయండి అంతర్జాతీయ వార్తలు » టెస్ట్ ర్యాంకింగ్స్ : మన కోహ్లీ నెంబర్ 2 » 19virat1 / December 7, 2017 చెప్పులెంతో తెలుసా?…రూ.123 కోట్లు నేడు ఆధార్ పై సుప్రీం తీర్పు అక్టోబర్- 3 నుంచి కేసీఆర్‌ ప్రజాయాత్ర భారత్ కు అఫ్గాన్ షాక్ : “టై”గా ముగిసిన మ్యాచ్ ఫేస్ బుక్: పదవ బర్త్ డే నే చివరిది కానుందా? ఈ వారంతో పదేళ్ళు పూర్తీ చేసుకోనున్న ఫేస్ బుక్ భవిష్యత్తు గురించి కొద్ది …
ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ రైతుబంధు చెక్కును అందుకున్నారు.. జడ్చెర్ల మండలంలోని హేమాజీపూర్ శివార్లలో సుమ కుటుంబానికి వ్యవసాయ పొలం ఉంది.. అందరితో పాటు ప్రభుత్వం వీరికి కూడా రైతు బంధు పథకం కింద చెక్కును ప్రకటించింది. దీనిని అందుకునేందుకు జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సుమ, రాజీవ్ కనకాల చేరుకున్నారు. రిజిష్టర్‌లో సంతకం చేసి రూ.29 వేల చెక్కును అందుకున్నారు.. బి.వి.ఆర్. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. మాధవరావు తారాగణం: కవిత,గుమ్మడి,జగ్గయ్య 01. నిన్నొక ఒక చిన్నది నాతొ అన్నది పున్నమి రాబోతున్నాదని - ఎస్.పి. బాలు,పి. సుశీల 02. నీకోసం కల్లుముంత తెచ్చానురా నీకోసం కళ్ళింత చేసుకున్నారా - ఎస్. జానకి 03. పూచిన ప్రతి పారజాతము పూజకు నోచుకోదు పుట్టిన ప్రతి చిట్టిపాపకు - పి. సుశీల 04. పూచిన పారిజాతమా రాయని ప్రేమగీతమా నా ఒడిలో పరిమళించవే - ఎస్.పి. బాలు శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు ప.గో జి .తణుకు కు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి నేను ఎలా పరిచయమో నాకు తెలియదుకాని ,20 16 ఆగస్ట్ లో ప్రచురించిన ‘’అమ్మ ‘’కవితా గీతికలు ఆత్మీయంగా పంపగా నిన్ననే అందింది … చదవడం కొనసాగించండి → Posted in పుస్తకాలు _ Tagged రచయితలు _ వ్యాఖ్యానించండి సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు దేవీ నవరాత్రుల సందర్భం గా సరసభారతి 98 వ సమావేశంగా శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి దంపతులచే ”దేవీ ప్రాశస్త్యం ”ధార్మిక ప్రసంగం 4-10-16 మంగళవారం సాయంత్రం 6- 30గం లకు స్థానిక శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో … చదవడం కొనసాగించండి → ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్ ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్ సంస్కృత విద్యా వేత్త ప్రొఫెసర్ లూడో రోచెర్ బెల్జియం లో 25-4-1926 న జన్మించి 72 లో అమెరికా పౌరుడయ్యాడు .ఘెంట్ యూని వర్సిటి నుండి పి హెచ్ డి పొందాడు .బ్రస్సెల్స్ యూని వర్సిటిలో 1956 నుండి పదేళ్ళు సంస్కృతం కంపారటివ్ ఫైలాలజీ బోధించాడు … చదవడం కొనసాగించండి → Posted in పుస్తకాలు _ Tagged ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు _ వ్యాఖ్యానించండి ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ 26-10-18 96 న జన్మించి 18-8-1966 న చనిపోయిన 20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ లూయీ రెనౌ 1920 లో అగ్రిగేషన్ పాసై ,రోఎన్ లోని లైసీ లో ఒక ఏడాది ఉద్యోగించి ,సంస్కృత గ్రంధాలను చదవటం నేర్చి ,ఆంటోనీ మీలేట్ … చదవడం కొనసాగించండి → ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4 11-ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ వేదం నేర్చిన –విలియం జోన్స్ 28-9-1746 న ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ లో ఉన్న బ్యూఫోర్ట్ బిల్డింగ్స్ లో జన్మించిన విలియం జోన్స్ ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ ,పూస్నే జడ్జి ,ప్రాచీన భాషా వేత్త .తండ్రిపేరు కూడా విలియం జేమ్స్ అవటం తమాషా … చదవడం కొనసాగించండి → ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్ ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్ జర్మన్ ఇండాలజిస్ట్ అయిన ధియోదర్ ఆఫ్రేట్ 7-1-1822 న ప్రష్యన్ సైలీశియా లోని లేస్చిన్జ్ లో జన్మించి 3-4-1907న 85 వ ఏట మరణించాడు .1847 లో బెర్లిన్ లో గ్రాడ్యుయేషన్ చేసి ,అప్పుడే ‘’ట్రి టైట్ ఆన్ సంస్కృత ఆక్సేంట్ … చదవడం కొనసాగించండి → ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్ 1867 లో జన్మించి 1956 లో మరణించిన ఫ్రెడరిక్ విలియం ధామస్ 21-3-18 67 న టాం వర్త్ స్టాఫర్డ్ షైర్లో జన్మించాడు .బర్మింగ్ హాం కింగ్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివి ,కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజిలో 1885 లో చేరి … చదవడం కొనసాగించండి → ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ 26-3-18 8 5 న బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేజినాల్ద్ జాన్స్టన్ కు జన్మించాడు .ఈటన్ కాలేజి ,ఆక్సఫర్డ్ లోని న్యు కాలేజీలలో చదివి గణితం నుంచి చరిత్రకు జంప్ అయి 1907లో ఫస్ట్ … చదవడం కొనసాగించండి → ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ ఆన్‌ లైన్‌లో స్వామి రెండోభార్య ట్రెండింగ్..ఎందుకంటే
మదనపల్లె - వికీపీడియా వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. ఈ వ్యాసం చిత్తూరు జిల్లా మండలము గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, మదనపల్లి (అయోమయ నివృత్తి) చూడండి. చిత్తూరు జిల్లా పటములో మదనపల్లె - مدنپلی మండలం యొక్క స్థానము ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము మదనపల్లె - (ఉర్దూ - مدنپلی ) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము, పురపాలక సంఘము మరియు రెవిన్యూ డివిజన్. అధికార భాషలు : తెలుగు మరియు ఉర్దూ రవాణా రిజిస్ట్రేషన్ : AP 03 3 మదనపల్లె గురించి 4 భౌగోళికం మరియు వాతావరణం 5 ముఖ్యమైన ప్రదేశాలు 6 ప్రముఖులు 7 రాజకీయాలు 10 మతపరమైన విషయాలు 11 పత్రికలు 13 ఆరోగ్య సదుపాయాలు 14 పరిశ్రమలు 16 వ్యాపారం 17 రవాణా సౌకర్యాలు 18 భౌగోళికం 20 సినిమాలు 23 మండల గణాంకాలు 24 కొన్ని విశేషాలు 26 బయటి లింకులు చరిత్ర[మార్చు] మదనపల్లె చరిత్ర క్రీ.శ. 907 వరకూ తెలుస్తోంది. ఈ కాలంలో చోళ సామ్రాజ్యపు భాగంగా తెలుస్తోంది. ఈ పట్టణంలో గల సిపాయి వీధి (సిపాయి గలీ), కోట గడ్డ (ఖిలా), అగడ్త వీధి (కందక్ గలీ), మరియు పలు ప్రాంతాలు ఇక్కడ ఒకానొకప్పుడు ప్రముఖ రాజులు పరిపాలించినట్లు తెలుస్తోంది. మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న మరియు మాదెన్న లచే పాలింపబడినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్క రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బసన్న కొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లెగా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు అరేబియాలోని మదీనా నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లెగా స్థిరపడిందని చెబుతారు. 907 – 955, మధ్యన యాదవనాయకులు మరియు హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆతరువాత 1565 లో గోల్కొండ నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713,లో కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. మదనపల్లె కడప ప్రాంతంలో వుండేది. ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు. సర్ థామస్ మన్రో కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. ఎఫ్.బి.మనోలె మొదటి సబ్-కలెక్టరు. జనగణన[మార్చు] మదనపల్లె (పట్టణ) లింగ నిష్పత్తి 999 దేశంలోనే పెద్దదైన రెవిన్యూ డివిజన్ లలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోనే పెద్దదైన రెవిన్యూ డివిజన్. ఇందులో 31 మండలాలు ఉన్నాయి. మదనపల్లె గురించి[మార్చు] మదనపల్లె అను మండలం ఆంధ్రప్రదేశ్ అను రాష్ర్టంలోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఇవన్నీ మదనపల్లె గురించి: మదనపల్లె తాలూకా (పాత) మదనపల్లె (గ్రామీణ) భౌగోళికం మరియు వాతావరణం[మార్చు] మదనపల్లె వాతావరణము వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ఆంధ్ర ఊటీ అనే పేరు ఉంది. ప్రతి ఉద్యోగి పదవీవిరమణ తరువాత ఇక్కడ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. పెన్షనర్ల స్వర్గంగా కూడా ప్రసిధ్ధి. ముఖ్యమైన ప్రదేశాలు[మార్చు] హార్సిలీకొండల నుండి దృశ్యం. హార్సిలీ హిల్స్- ఆంధ్రరాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన(ఆంధ్రా ఊటీ అని పిలువబడే) వేసవి విడిది ప్రాంతము. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి అధికారిక వేసవి విడిది కేంద్రము. బోయ కొండ- ప్రసిధ్ధి చెందిన గంగమ్మ క్షేత్రము.(ఇది చౌడేపల్లె మండలంలో ఉంది) బసిని కొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి)ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది. రిషి వ్యాలీ - జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది మరియు భోజన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విద్యాబోధన జరుగుతుంది. బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.అనీ బెసెంట్ పేరున స్థాపించబడింది. "ధ్యాన మందిరము" - ప్రముఖ ఆధ్యాత్మిక వాది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ మహేశ్ యోగిచే ప్రారంభించబడింది. ప్రముఖులు[మార్చు] జిడ్డు కృష్ణమూర్తి : అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ తత్వవేత్త లీలా నాయుడు
లీలా నాయుడు అబ్దుల్ అజీమ్ ఉర్దూ కవి చిత్తూరు జిల్లా ఉర్దూ భాషా రంగంలో పరిచయమయిన పేరు. 42 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉర్దూ ఉపాధ్యాయునిగా తనసేవలందించాడు. చిత్తూరు జిల్లాలో ఉర్దూ భాషాభివృద్ధికి, మదనపల్లెలో అంజుమన్ తరఖి ఉర్దూ సంస్థకు తోడ్పడ్డాడు. మదనపల్లెలో ముషాయిరా ల సంస్కృతిని ఇతడే ప్రారంభించాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డు అయినాడు. కవిమలం నారాయణ మూర్తి - రచయిత టీ.యస్.ఏ. కృష్ణమూర్తి - రచయిత డా.కె.కృష్ణమూర్తి - వైద్యులు.ఏభై సంవత్సరాలకు పైగా లాభాపేక్ష లేకుండా వైద్యసేవలను అందించి, "భిషగ్వరరత్న" అనే బిరుదును కైవసం చేసుకున్నారు. ఊటుకూరు ఆంజనేయ శర్మ - ప్రముఖ రచయిత,కవి, పండితులు. ఆర్.యెస్.సుదర్శనం - సాహితీ బ్రహ్మర్షి బిరుదాంకితులు రచయిత, అనువాదకులు, కవి, పండితులు, విమర్శకులు డా. కె.ఎం.డీ.హెన్రీ - రసవిహారి బిరుదాంకితులు, రచయిత డా. జూళిపాళెం మంగమ్మ/ జోలెపాళ్యం మంగమ్మ - రచయిత్రి,రేడియోలో తెలుగు వార్తలు చదివిన తొలి మహిళ. డా. మల్లెల గురవయ్య - కవి పురాణం త్యాగమూర్తి శర్మ - రచయిత, ఎడిటర్, సీనియర్ పాత్రికేయులు ఓ.వి.ఎన్. గుప్త - సీనియర్ పాత్రికేయులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య - విమర్శకులు ఆర్. వసుందరాదేవి - రచయిత్రి పన్నూరు శ్రీపతి - ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత. రమాప్రభ - ప్రముఖ నటి మదనపల్లెలో జన్మించారు.[2] సి.సుదర్శనరెడ్డి కర్నూలు జిల్లా కలక్టర్ రాజకీయాలు[మార్చు] రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభ 2 దశకాలలో, మదనపల్లెలో కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం వుండేది. ప్రస్తుతం. పట్టణ ప్రాంతములో కాంగ్రెస్ పార్టీ పట్టు మరియు గ్రామీణ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ పట్టు కలిగివున్నాయి. కానీ మారిన రాజకీయాల దృష్ట్యా 2014 లో పలు మార్పులు సంభవించాయి. పార్లమెంటు నియోజకవర్గం : రాజంపేట, ప్రస్తుత ఎం.పి. : పి.మిథున్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) అసెంబ్లీ నియోజకవర్గం : (283) 'మదనపల్లె', ప్రస్తుత ఎం.ఎల్.ఎ. : తిప్పారెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) మునిసిపాలిటి : మదనపల్లె. ప్రస్తుత ఛైర్ పర్సన్: కొడవలి శివప్రసాద్ (టి.డి.పా.) మదనపల్లె నాటక కళాపరిషత్‌[మార్చు] 35 ఏళ్ళ కిందట మదనపల్లె నాటక కళాపరిషత్‌ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్‌ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారథి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్‌ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. నెల్లూరుకు చెందిన నెప్జా నాటక కళాపరిషత్‌, ప్రొద్దుటూరుకు చెందిన రాయల నాటక కళాపరిషత్‌ అనంతపురముకు చెందిన పరిత కళాపరిషత్‌, చిత్తూరుకు చెందిన ఆర్ట్స్ లవర్‌ అసోసియేషన్‌ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్‌ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, భక్త రామదాసు, వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్‌టి హై స్కూల్‌లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు గూడూరు సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది. అంజుమన్ తరఖి ఉర్దూ (మదనపల్లె శాఖ)[మార్చు] మతపరమైన విషయాలు[మార్చు] మదనపల్లె పట్టణం సార్వజనీయ పట్టణం. విద్యాధికులు గల పట్టణం. హిందువులూ, ముస్లింలూ మరియు క్రైస్తవులు కలసి సుఖశాంతులతో జీవించే పట్టణం. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ కే ఆదర్శం. ఇచట శ్రీ వేంకటేశ్వర దేవాలయం, జామా మస్జిద్ మరియు ఛాంబర్లియన్ చర్చి ప్రసిద్ధమైనవి. పత్రికలు[మార్చు] "ఈ సంఘం" తెలుగు పక్షపత్రిక 2007 సం. నండి ప్రచురించబడుతోంది. దీని వ్యవస్థాపకులు శ్రీ ఓ.వి.ఎన్. గుప్త గారు. సంపాదకులు పి. త్యాగమూర్తి శర్మ గారు. "పెద్దమనుషులు" తెలుగు పక్షపత్రిక ప్రచురింపబడేది. దీని స్థాపకులు కీ.శే. ఈర్.యెస్. సుదర్శనం. పట్టణంలో విద్యాలయాలు[మార్చు] మదనపల్లెలో విద్య రాను రాను వికసిస్తోంది, చదువరులు విద్యార్థులు పెరుగుతున్నారు. బి.టి.కాలేజ్, ప్రభుత్వ బాలికల కాలేజ్ లు ముఖ్యమైనవి. ఇవి గాక నాలుగు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మరియు పది హెను జూనియర్ కాలేజీలు గలవు. సాంకేతిక విద్యా సంస్థలూ, బి.ఎడ్., ఇంజనీరింగ్, నర్శింగ్, పాలిటెక్నిక్ సంస్థలూ గలవు. నవోదయ పాఠశాల గలదు. ఆరోగ్య సదుపాయాలు[మార్చు]
మదనపల్లెలో హాస్పిటల్స్ ఎక్కువ. ఆరోగ్యవరం, ఎమ్.ఎల్.ఎల్. లేదా మేరీ లాట్ లైలెస్ హాస్పిటల్ (ఇది పాతతరంలో గోషా ఆసుపత్రి లేదా గోషా హస్పతాల్ గా ప్రసిద్ధి) మరియు ప్రభుత్వ ఆసుపత్రి పేరు గలవి. గడచిన కాలంలో వైద్య సేవలకు ఘనమైన పేరుగల మదనపల్లె, నేడు అడుగడుగునా నర్సింగ్ హోంలు వెలసిననూ, ఆ పేరును కాలక్రమేణా కోల్పోతున్నది. వ్యాపారరంగంగా మారుతున్న వైద్యరంగాన్ని, సేవారంగంగా తిరిగీ తన స్థానాన్ని కలుగ జేయవలెను. అనేక విభాగాలలో స్పెషలిస్టులు లేని కారణంగా రోగులను తిరుపతి గాని బెంగళూరు గాని వైద్యసేవలకొరకు తరలడం సాధారణంగా కానవస్తుంది. పరిశ్రమలు[మార్చు] మదనపల్లె స్పిన్నింగ్ మిల్ (సి.టి.యం.) పట్టు పరిశ్రమలు (నీరుగట్టువారిపల్లి) గార్మెంట్ పరిశ్రమ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పంటలు[మార్చు] ముఖ్యంగా, టమోటా, వేరుశెనగ, వరి, మామిడి, మరియు కూరగాయలు పండిస్తారు. నీరుగట్టువారిపల్లెలో వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డు ఉంది. వ్యాపారం[మార్చు] మదనపల్లె మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి వ్యాపార రంగ పట్టుగొమ్మ. ఈ మార్కెట్ యార్డ్‌లో టమోటా, మామిడి, సీతాఫలం, కూరగాయలు ప్రముఖ వ్యాపార వస్తువులు. దేశంలోని అనేక ప్రాంతాల వారు, టమోటా, మామిడి, సీతాఫలం, చింతకాయ కోనుగోలుకొరకు ఇచ్చటకు వస్తారు. గొర్రెల మార్కెట్ మదనపల్లె సమీపంలోని అంగళ్లులో ప్రతి శనివారం జరుగుతుంది. మదనపల్లెలో సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. పట్టణవాసులకు వారానికి కావలసిన కూరగాయలు ఈసంతే సమకూరుస్తుంది. అలాగే పట్టు పరిశ్రమలో తయారయ్యే ముడి పట్టు, పట్టు బట్టలు, నాణ్యతగల చీరల కోనుగోలు కొరకు ఇతరరాష్ట్రాల వ్యాపారస్తులు తరచుగా రావడం పరిపాటి. రవాణా సౌకర్యాలు[మార్చు] మదనపల్లెలో ఆం.ప్ర.రా.రో.ర.సం. వారి రెండు బస్సు డిపోలు గలవు. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.10 కి.మీ. దూరంలో సి.టి.యం.రోడ్డులో 'మదనపల్లె రైల్వే స్టేషను ' ఉంది. ట్రాన్స్ పోర్టు కొరకు లారీలెక్కువ. ఈ లారీలు ప్రధానంగా టమోటా, మామిడి, సీతాఫలం, వరి, బియ్యం మరియు వేరుశెనగ రవాణా కొరకు ఉపయోగకరంగా ఉన్నాయి. భౌగోళికం[మార్చు] గుంతకల్లు, బళ్లారి, హుబ్లీ, గోవా అనంతపురం , కర్నూలు, హైదరాబాదు, నాగపూర్ గుంటూరు, యానాం, విజయవాడ, విశాఖపట్టణం, కలకత్తా బెంగళూరు, చింతామణి, కోలారు తిరుపతి , చిత్తూరు , నెల్లూరు, బంగాళాఖాతము కుప్పం , మైసూరు తమిళనాడు, , వెల్లూరు, తంజావూరు, వేలూరు , చెన్నై, బంగాళాఖాతము ప్రజల సాధక బాధకాలు[మార్చు] ఎక్కువ ప్రజ మధ్య తరగతి కుటుంబానికి చెందినది. రోజువారి చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలీలు ఎక్కువ. వడ్డీ వ్యాపారులు, వడ్డీ దళారులు ఎక్కువ. వీటి వలన సాధారణ ప్రజ ఆర్థికంగా కోలుకోలేక పోతోంది. చిరుద్యోగులు, ఉద్యోగస్తులు వడ్డీ వ్యాపారాలు చేసే వ్యవస్థ మదనపల్లెలో కాన వస్తుంది. "ఫైనాన్స్" అనే ఘనమైన పేరుతో ఈ అమానవీయ వ్యాపారం అన్ని వర్గాల్లో సాగుతున్నది. ఈ వడ్డీ వ్యాపారస్తులపై ప్రభుత్వ నిఘా అసలేలేదు. నిఘా పెట్టవలసిన అధికారులే ఈ ఫైనాన్స్ రంగంలో మునిగివున్నారనే అపవాదు ఉంది. సినిమాలు[మార్చు] మదనపల్లెలో సినిమా హాళ్ళు అధికంగా వుండేవి.ఆంధ్ర రాష్ట్రంలోనే శుభ్రత కలినిగినవిగా పేరొందినవి. నేడు వాటి పరిస్థితి అంతంత మాత్రమే. ఎన్నో సినిమా హాళ్ళు మూతపడ్డాయి. ఉన్న కొన్ని సినిమాహాళ్ళు అధునాతన పరికరాలతో అన్ని హంగులూ కలవిగా కానవస్తాయి. Madanapalli lo unna cinema hallo lo Sri krishana a/c one of the best cinema hall in Andhra pradesh మండలంలోని పట్టణాలు[మార్చు] మదనపల్లె (గ్రామీణ) (మండలము) మండలంలోని గ్రామాలు[మార్చు] కోళ్లబైలు (గ్రామీణ) పొన్నేటిపాలెం (గ్రామీణ) బసినికొండ (గ్రామీణ) రామాచార్లపల్లి (గ్రామీణ) మండల గణాంకాలు[మార్చు] మండల కేంద్రము మదనపల్లె ..... గ్రామాలు 19 కొన్ని విశేషాలు[మార్చు] "ఆ నలుగురు" సినిమా రచయిత "పెళ్ళైన కొత్తలో" సినిమా దర్శక నిర్మాత అయిన మదన్ మదనపల్లెలో బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్లో చదువుకున్నాడు. ఎన్నికల ప్రచారం కోసం ఇందిరా గాంధీ మదనపల్లె వచ్చిప్పుడే కాంగ్రెస్(ఐ)కు ఎన్నికల కమిషన్ హస్తం గుర్తు కేటాయించింది. 1919వ సంవత్సరంలో రవీంద్రనాథ్ టాగోర్ మదనపల్లెకు వచ్చారు. విశ్వకవి రవీంద్రుడు మన జాతీయగీతాన్ని ఆంగ్లంలోనికి బి.టి. కళాశాల, మదనపల్లెలో అనువదించారు. భారత జాతీయగీతం ... ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు. ఆంధ్రరాష్ట్ర మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మదనపల్లెలోని బి.టి. కశాశాలలో విద్యాభ్యాసం చేశారు. మదనపల్లె మరియు ఆ పరిసర ప్రాంతాలు టమోటా పంటలకు ప్రసిధ్ధి. మూలాలు[మార్చు]
మూలాలు[మార్చు] ↑ తెలుగుసినిమా.కాం వెబ్‌సైటులో శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ, సేకరించిన తేదీ: జులై 20, 2007 బయటి లింకులు[మార్చు] వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది. టైంస్ ఆఫ్ ఇండియా లో మదనపల్లె గురించి సంపాదకీయం ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారి లింకు బీ.టీ కాలేజీ అధికారిక సైటు బీ.టీ కాలేజీ గురించి హిందూ దినపత్రికలో వ్యాసం చిత్తూరు జిల్లాకు సంబంధించిన విషయాలు ప్రముఖ పట్టణాలు ప్రముఖ దేవాలయాలు పర్యాటక ప్రదేశాలు శాసనసభ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లా మండలాలు ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు పురపాలక సంఘాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ విషయాలు · చరిత్ర · రాజకీయాలు · తెలుగు ప్రజలు · ప్రభుత్వం తాత్కాలిక రాజధాని హైదరాబాద్, శాశ్వత రాజధాని అమరావతి అనంతపురం · వైఎస్ఆర్ · కర్నూలు · కృష్ణా · గుంటూరు · చిత్తూరు · తూర్పు గోదావరి · నెల్లూరు · పశ్చిమ గోదావరి · ప్రకాశం · విజయనగరం · విశాఖపట్నం · శ్రీకాకుళం ప్రధాన నగరాలు చిత్తూరు జిల్లా రైల్వే స్టేషన్లు "https://te.wikipedia.org/w/index.php?title=మదనపల్లె&oldid=2309876" నుండి వెలికితీశారు చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు చిత్తూరు జిల్లా పురపాలక సంఘాలు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ 7 రోజుల వికీట్రెండ్స్-↑ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 7 మార్చి 2018న 07:37కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
* బ్రేకులు అప్పారావు : ఆ బస్సుకి బ్రేకులు సరిగా పడవు. రంగారావు : నీకెలా తెలుసు! అప్పారావు : రోజూ బస్‌స్టాప్‌కి కొంచెం ముందుగానీ, తర్వాతగానీ అగుతుంది మరి! ...Readmore జనరల్‌ నాలెడ్జ్‌ (750 ప్రశ్నలు & జవాబులు) సూర్యగ్రహణం ఎలా సంభవిస్తుంది? చూయిగ్‌ గమ్‌ ఎక్కడ నుండి వచ్చింది? చంద్రునిపై మంటలు ఎందుకు వుండవు? రోబోట్లకు ఆపేరు ఎక్కడ నుండి వచ్చింది? మన శరీరంలో ఎన్ని ఎముకలు వుంటాయి? డైమండ్‌ దేనితో తయారవుతుంది? ఇన్సులిన్‌ లోపంవల్ల వచ్చే వ్యాధి? మనిషి శరీరంలో ఎంత రక్తం.. మతిమరుపును పోగొట్టుకోవాలనుకునే వారందరూ, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్యనిర్వాహకులు, వయోవృద్ధులు తప్పక చదవాల్సిన పుస్తకం. మతిమరుపును మరిపించటం ఎలా? సమస్యా పరిష్కార శక్తి : ఒక వ్యక్తి యొక్క సమస్యా పరిష్కార శక్తి స్తూలంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన సమస్యను సంపూర్ణంగాను, సమగ్రరంగాను అవగ.. మహాత్ముల జీవితాలను చదివి, తమ జీవితాల్లో స్ఫూర్తి నింపుకొని ప్రగతి పథంలో పయనించాలనుకునేవారు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు తప్పక చదవాల్సిన పుస్తకం '6 మహాత్ములు'. మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ గలవారు లేదా మంచి మనసుగలవారు అని చెప్పుకోవచ.. మీ పిల్లల్ని మ¬న్నతులుగా తీర్చిదిద్దేందుకు మార్గదర్శకతను బోధించే కథల పుస్తకం! తెల్ల పావురం ఈ పుస్తకంలో తెల్ల పావురం, మంచినేచేయాలి-మంచిగా మాట్లాడాలి, చదువు-చదివించు, నేను-నావాళ్ళు, మూగతోడు, అన్నలాంటి అక్క, చెట్లు-చుట్టాలు, చుక్క చుక్క నీటి చుక్క, ఓదార్పు అనే 9 కథలు ప్రచురించబ.. మనం యెవరితో అయినా సభ్యతగా మాట్లాడాలి. ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు వాళ్ళకు ఏదైనా చెప్పేటప్పుడు మనం మర్యాదగా వుంటే మనం ఆశించిన ఫలితాన్ని పొందగలం. మన వస్త్రధారణ, ప్రవర్తన - ముఖ్యంగా భాష యితరులను రంజింపజేసేటట్లు ఉండాలి. మన మాటల్లో రాజసం సౌకుమార్యం ఉండాలి. ఆంగ్లభాష అభ్యసి.. దశ-అవస్థలు - వికీపీడియా (ఇ.) 1. దృష్టిసంగము, 2. మనస్సంగము, 3. సంకల్పము, 4. జాగరము, 5. కృశత్వము, 6. అరతి, 7. హ్రీత్యాగము, 8. ఉన్మాదము, 9. మూర్ఛ, 10. మరణోద్యోగము [ఇవి మన్మథావస్థలు]. (ఉ.) 1. అపస్మారము, 2. ప్రేత సంభాషణము, 3. చిత్తభ్రమ, 4. శ్వాసమూర్ఛ, 5. ఊర్ధ్వదృష్టి, 6. రతికామన, 7. అంగదాహము, 8. నాలుక లోనికేగుట, 9. చెమట పట్టుట, 10. మరణము [ఇవి జ్వరావస్థలు]. "https://te.wikipedia.org/w/index.php?title=దశ-అవస్థలు&oldid=1928856" నుండి వెలికితీశారు Lok Satta News: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలి యూసుఫ్ ఈస్తసి "అంశాల సంఖ్య : 236" ఇస్లాం యొక్క సౌందర్యం - చెడ్డ విషయాలు ఎందుకు జరుగుతాయి దీన్ అనే అరబీ పదం యొక్క అర్థం ఏమిటి ఇస్లాం ధర్మంలో స్త్రీల హక్కులు - అణగద్రొక్కబడినారా లేక స్వేచ్ఛగా ఉన్నారా ఇస్లాం అంటే ఏమి ? బ్రిటీష్ దేశస్థులు ఇస్లాం ధర్మ సౌందర్యం బ్రిటీష్ దేశస్థులు Home » తాజా వార్తలు » ఆధార్‌లో భద్రతా లోపాన్ని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు బడ్జెట్ః ధరల స్ధిరీకరణకు రూ.5 వేల కోట్లు కేటాయించాలి _ Prajasakti::Telugu Daily Home » ఆంధ్రప్రదేశ్ » బడ్జెట్ః ధరల స్ధిరీకరణకు రూ.5 వేల కోట్లు కేటాయించాలి బడ్జెట్‌లో నిధులు పెంచకుండా 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రభుత్వం చెప్పడం వట్టి బూటకమని ఏపి కౌలు రైతుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాగబోయిన రంగారావు, పి.జమలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పండిం చిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేం దుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపో వడం అన్యాయమన్నారు. వడ్డీలేని రుణాలకు గత ఏడాది కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా నిధులు కేటాయించకపో వడం దారుణమన్నారు. గత ఏడాది పంట రుణాల కింద రూ.63 వేల కోట్లు ఇస్తే అందులో కౌలు రైతులకు ఇచ్చింది కేవలం రూ.2,346 కోట్లు మాత్రమేనన్నారు. 80 శాతం పంటలు పండించిన కౌలు రైతులకు రుణమాఫీలో కూడా అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాధమిక రంగమైన వ్యవసాయ రంగానికి పెరగిన బడ్జెట్‌తో పోల్చుకున్నప్పుడు పెద్దగా వరిగిందేమి లేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. కేశవరావు, ప్రధాన కార్యదర్శి పి.పెద్దిరెడ్డి పేర్కొన్నారు. జలవనరులశాఖకు నిధులు పెంచినట్లు చూపించినా పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్‌ నుండి తెచ్చుకునే అప్పుపోగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని చెప్పడం సరైందికాదని తెలిపారు 2014-15సీజన్‌లో 160.03లక్షల టన్నుల ఉత్పత్తి కాగా గడిచిన మూడు సంవత్సరాల్లో ఎప్పుడూ ఆస్ధితికి చేరలేదన్నారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం 20 శాతం తగ్గిందని, ఉత్పత్తి ఖర్చు పెరుగుతోందన్నారు. కేవలం మత్య్స రంగంలో వచ్చిన పెరుగుదల రాబడిని చూసి మొత్తం రైతాంగానికి ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు.
ఘటము - వికీపీడియా (ఘటం నుండి దారిమార్పు చెందింది) ఘటము: సంస్కృత పదం. దీని అర్థం కుండ. ఘటము : భౌతిక శాస్త్ర పరంగా బ్యాటరీ అని అర్థము. విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో ఘటముచూడండి. "https://te.wikipedia.org/w/index.php?title=ఘటము&oldid=2160426" నుండి వెలికితీశారు మకర రాశి ప్రతి కూలమైన అల్లోచనల మనస్సు వికలత చెందుతుంది . ఇతరుల సలహాలు పాటించ వలసి వస్తుంది . స్నేహితుల సహకారము బలవంతంగా లభిస్తుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com హోమ్ » న్యూస్ గాసిప్» బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది వరుణ్ తేజ్ కొత్త సినిమా. స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 35 రోజుల భారీ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది. ఈ షెడ్యూల్ లో స్పేస్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించింది సినిమా యూనిట్. ఆంటీ గ్రావిటీ కండిషన్ లో ఉండబోయే ఈ సీన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న ఈ సీన్స్ ని తెరకెక్కించడం కోసం ప్రత్యేకంగా లేటెస్ట్ టెక్నాలజీని వాడారు ఫిల్మ్ మేకర్స్. క్రిష్, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. త్వ్రాలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఉల్లిపాయ పెరుగు పచ్చడి పెరుగులో ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలిపి అందులో ఉల్లిపాయ, మిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. చెత్త‌లో యుద్ధం..! _ Prajasakti::Telugu Daily Home » స్నేహ » చెత్త‌లో యుద్ధం..! గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీన శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు.… Home » మూవీ » జెండా పండక్కి టీజర్‌ హీరోలు కొత్త సినిమాలు చేస్తున్నారంటే ఆ చిత్రాలకు సంబంధించి టైటిల్‌, ఫస్ట్‌లుక్‌, టీజర్‌ల గురించి అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం గురించి కూడా అంతే. ఇదివరకే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. దానికి విశేషమైన స్పందన కూడా లభించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15న ఈ చిత్రం టీజర్‌ను ప్రేక్షకుల ముందు తీసుకొస్తామని నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా గురువారం వెల్లడించింది. ''చివరకు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ 'అరవిందసమేత' టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నాం. సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం'' అని ప్రకటించింది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ జరగుతోంది. మరో కొత్త షెడ్యూల్‌ కోసం యూరప్‌ వెళ్లనుంది ఈ చిత్రబృందం. అక్కడ కీలక సన్నివేశాలు, రెండు పాటలు చిత్రీకరించనున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ చిత్తూరు కుర్రాడుగా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా రాయలసీమ యాసను నేర్చుకుంటున్నాడు. సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనున్నాడు. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Home » అంతర్జాతీయం » గ్వాటెమాలాలో బద్దలైన అగ్ని పర్వతం గ్వాటెమాలా సిటీ : గ్వాటెమాలాలోని ప్యూగో అగ్నిపర్వతం నుండి పెద్దఎత్తున లావా, బూడిద వెలువడుతుండటంతో వేలాదిమంది ప్రజలను అక్కడ నుండి ఖాళీ చేయించారు. ఈ అగ్నిపర్వతం ఇలా క్రియాశీలం కావడం ఈ ఏడాదిలో ఇది ఐదవసారి. అయితే ఎవరూ మరణించినట్లు లేదా నష్టం జరిగినట్లు వార్తలందలేదు. ఆదివారం ఉదయం బూడిద, లావా విరజిమ్మడం ప్రారంభమైందని, తీవ్రత అధికంగా వుండడంతో పర్వత అంచుల్లో నివసించే దాదాపు నాలుగువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని విపత్తు నిర్వహణా సంస్థ కాన్‌రెడ్‌ తెలిపింది. పర్వతం పగుళ్ళ నుండి దాదాపు వెయ్యి మీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడుతోందని అది తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో కూడా ఇలాగే లావా చిమ్మడంతో దాదాపు 200మంది మరణించారు. గ్రామాలకు గ్రామాలే విధ్వంసానికి గురయ్యాయి. 17లక్షల మంది నిరాశ్రయులయ్యారు. - Telugu-స్టార్టప్ వీసా పై దుబాయి షాకింగ్ డెసిషన్ -TeluguStop చవ్వా చంద్రశేఖర రెడ్డి Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: చవ్వా చంద్రశేఖర రెడ్డి Tag Archives: చవ్వా చంద్రశేఖర రెడ్డి ఇది శశి ప్రపంచం: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
సొగసైన షో ఒక స్పేస్ సంప్రదాయవాద పద్ధతిలో కంటెంట్ ప్రదర్శించడానికి ఒక సాధారణ WordPress ప్లగ్ఇన్ ఉంది. సొగసైన షో ఉపయోగించి, మీరు scrolled ఉన్నప్పుడు హోవర్ పెద్ద చిత్రాలు ప్రదర్శించడానికి క్లిక్ లేదా చిన్న ప్రకటనలను సృష్టించండి సృష్టించవచ్చు. సైట్ న స్పేస్ ఆదా B4ucode, రూపొందించినవారు _ యొక్క maker... కామర్స్, కామర్స్, ఆల్, సొగసైన ప్రదర్శన, స్లయిడ్, slidedown, WordPress ప్రకటనల రాష్ట్ర విభజన బిల్లు Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: రాష్ట్ర విభజన బిల్లు Tag Archives: రాష్ట్ర విభజన బిల్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2017 Archives - Telangana99 Online Edition ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఘటికాద్రి భజన సంకీర్తనలు Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: ఘటికాద్రి భజన సంకీర్తనలు Tag Archives: ఘటికాద్రి భజన సంకీర్తనలు పుట్టా సుధాకర్ Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: పుట్టా సుధాకర్ Tag Archives: పుట్టా సుధాకర్ నిన్నటి భారీ నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు నేడు కోలుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ… ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 114 పాయింట్లు పెరిగి 35,379కి చేరింది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 10,700 వద్ద స్థిరపడింది. హోమ్ » Tag Archives: పాతలు దస్త్రం:Film reel.gif - వికీపీడియా Film_reel.gif ‎(231 × 233 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 7 KB, MIME రకం: image/gif) "https://te.wikipedia.org/w/index.php?title=దస్త్రం:Film_reel.gif&oldid=307218" నుండి వెలికితీశారు మనీలా: శతాబ్దపు అత్యుత్తమ బాక్సింగ్‌ పోరులో ప్లాయిడ్‌ మెవెదర్‌ చేతిలో ఓటమి పాలైన ఫిలిఫ్పైన్స్‌ దిగ్గజ బాక్సర్‌ మ్యానీ ప్యాకియో తన ఆట రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉందన్నారు. మేవెదర్‌తో పోరు అనంతరం బుధవారం స్వస్థలానికి చేరుకున్న మ్యానీకి సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి బాక్సింగ్‌ దిగ్గజం మాట్లాడుతూ మేవెదర్‌ చేతిలో కెరీర్‌ ఆరో ఓటమిని ఎదుర్కొన్నాక, తన ఆట రిటైర్మెంట్‌కు దగ్గర ఉందనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మే 2న అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో నిర్వహించిన ఈ శతాబ్దపు అత్యుత్తమ బాక్సింగ్‌ పోరులో ఓటమి నెరుగని యూఎస్‌ బాక్సర్‌ ప్లాయిడ్‌ మేవేదర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన మ్యానీ తాజా పోరుకు ఆరునెలల ముందు భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. భుజం నొప్పి తగ్గకుండానే పోరుకు సిద్ధమయ్యాడు. భవిష్యత్తులో ఆట కొనసాగించేందుకు భుజం సహకరిస్తుందా లేదా అనేదాన్ని బట్టి రిటైర్మెంట్‌ ప్రకటన ఉంటుందని మ్యానీ మీడియాకు తెలిపారు. బంగ్లా చేతిలో పాక్‌ పరాజయం..! గ్రేట్ఆంధ్రా.బ్లాగ్ స్పాట్.కామ్: ముంబై వీధుల్లోపియాంక డాన్స్ Lok Satta News: దంతవైద్య అఖిల భారత సదస్సుకు ముఖ్య అతిథిగా జేపీ కార్యక్రమాలు _ Vencobb ఈ సంఘటన తర్వాత ఆదివారం నిర్వహిస్తోంది నాన్న: గూగుల్ సెర్చ్ లో మార్పులు పోలవరం లో అసలు నిజం __ Babu and Gadkari Need to Check Iguaraçu - Paraná - డొమైన్ పేర్లు, వెబ్ హోస్టింగ్ మరియు VPS, సర్టిఫికెట్లను HdRede.com వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 1 15వ అర్థము – చంద్ర స్మరణ Lok Satta News: ప్రత్యారోపణలకే పాదయాత్రలు: జేపీ శ్రీకృష్ణుడు భగవదంశంగా మన పురాణాలూ వాజ్మయం చెప్తున్నాయి. ఇది మన సాంప్రదాయాల్లో, మతపరమైన వేడుకల్లో, వ్యాఖ్యల్లో, భారతీయ జీవన విధానంలో ద్రుగ్గోచరమోతూనే ఉంది. అయితే ఆయన మానవరూపంలో కోపతాపాలలోను, ప్రేమభిమానాల్లోనుఒకనిగా కనిపించినప్పటికీ, మానవతీతమైనవి, మహిమాన్వితమైనవి ఘన కార..
ప్రతి రోజు పరగడుపున ఆలివ్ ఆయిల్ త్రాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు 2018-03-26 17:52:59 IST Lakshmi P మనకు మార్కెట్ లో ఎన్నో రకాల ఆయిల్స్ అందుబాటులో ఉంటాయి. అయితే వాటిలో ఆలివ్ ఆయిల్ మనకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. మిగతా ఆయిల్స్ తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది. ధర ఎక్కువైనా ఆలివ్ ఆయిల్ లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా వాడతారు. ప్రతి రోజు ఉదయం పరగడుపున రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ ని తీసుకొంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మీకు నమ్మకం కలగటం లేదా? అయితే ఈ వ్యాసాన్ని చదవండి. ప్రతి రోజు పరగడుపున రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ త్రాగితే చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా వయస్సు రీత్యా వచ్చే ముడతలు కూడా తగ్గి యవ్వనంగా కనపడతారు. జుట్టు రాలటం,చుండ్రు వంటి సమస్యలు తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. మిగతా ఆయిల్స్ తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ లో కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ కొవ్వులన్నీ మన శరీరానికి ఉపయోగపడేవే. ఈ కొవ్వులు బరువు తగ్గటానికి కూడా సహాయపడతాయి. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. హైబీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫరా మెరుగ‌వుతుంది. ఆలివ్ ఆయిల్ లో ఉండే లక్షణాలు మధుమేహాన్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలో చక్కర స్థాయిలు కూడా స్థిరంగా ఉంటాయి. This Kerala Fishing Girl Hanan Hamid Is Fighting For Her Life- Telugu Life Floods The Fish Seller A Symbol Of Youth-కేరళ వరద బాధితులకు సహాయం చేసిన చేపలమ్మాయి గుర్తుందా… ఇప్పుడు ఆమె పరిస్థితి విషమం… ఏమైంది.-TeluguStop కేరళ వరద బాధితులకు సహాయం చేసిన చేపలమ్మాయి గుర్తుందా... ఇప్పుడు ఆమె పరిస్థితి విషమం... ఏమైంది. This Kerala Fishing Girl Hanan Hamid Is Fighting For Her Life 2018-09-04 12:07:47 IST Sainath G హసన్ అమీద్ గుర్తుందా..చేపలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో చదువుకుంటున్న అమ్మాయి ..గత నెల సోషల్ మీడియా లో వైరలైన అమ్మాయి..గుర్తింపుకోసమే ఇదంతా చేస్తుందంటూ కొందరు ఆకతాయిలు అమ్మాయిని సోషల్ మీడియాలో అల్లరిపాలు చేసారు.ఆ అమ్మాయి నిజంగానే చేపలు అమ్ముతుందా అంటూ కొందరు తనుంటున్న ప్లేస్ కి వెళ్లి వాకబు చేశారు…దాంతో ఆ అమ్మాయి చేతులెత్తి మరీ వేడుకుంది నన్నొదిలేయండంటూ..అదంతా ఒకవైపు…కానీ పేదరికం వెంటాడుతున్నా.. వరద బాధితుల సాయం కోసం ముందుకు రావడం మరొకవైపు. హనన్ ఫొటోలు వైరల్ కావడంతో చాలామంది సాయం చేయడానికి ముందుకొచ్చారు. మాలీవుడ్ నటులు కూడా స్పందించి సినిమా అవకాశాలను ఇవ్వడానికి ముందుకొచ్చారు. హనన్ విద్యభ్యాసానికి ఆర్థికసాయం చేశారు.అప్పట్లో కేరళ సిఎం పినరయ్ విజయన్ కూడా ఆమెకు సాయం చేస్తామని మాట ఇచ్చారు.. అయితే ప్రస్తుత వరదలు హనన్ ను కదిలించడంతో తనకి వచ్చిన ఆర్థిక సాయం మొత్తాన్ని కేరళ బాధితుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించి తన ఔదార్యాన్ని చాటుకుంది.. కానీ దురదృష్టపుశాత్తు సంచలనంగా మారిన ఈ అమ్మాయి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. సోమవారం (సెప్టెంబర్ 3) ఉదయం ఓ స్టేజీ షోకు వెళ్లి తిరిగొస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హనన్ తీవ్రంగా గాయపడింది. తీవ్ర రక్తస్రావమైంది. వెన్నెముకకు తీవ్రమైన దెబ్బ తగలడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కొడంగళూర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ హనన్‌ను వెంటనే కొడంగళూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు. This Post provides detail information about కేరళ వరద బాధితులకు సహాయం చేసిన చేపలమ్మాయి గుర్తుందా… ఇప్పుడు ఆమె పరిస్థితి విషమం… ఏమైంది. was published and last updated on 2018-09-04 12:07:47 in telugu language in category Telugu General-Telugu News. టూత్ బ్రష్ తో మీ ముక్కుపై రబ్ చేసి చూడండి.. రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు 2017-11-01 22:09:49 IST Lakshmi P తుమ్మలను పరామర్శించిన కేసీఆర్ _ V6 Telugu News యశోద‌ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రోడ్లు, భవనాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పరామర్శించారు సీఎం కేసీఆర్. ఈ మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి తుమ్మలతోనూ, వైద్యులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. తుమ్మలకు చికిత్స అందుతున్న తీరు గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కేసీఆర్ తగినంత విశ్రాంతి తీసుకోవాలని మంత్రి తుమ్మలకు సూచించారు.
కలిసంతానం వినాయకుడిపై పడింది... శివుడు కన్నకొడుకునే చంపాడు..అంత క్రూరమైనవాడా?.ఆయన దేవుడైతే తన కొడుకని తెలియదా? మనిషితల కాకుండా ఎనుగుతల ఎందుకు పెట్టాడు?వినాయకుడు దేవుడెలా అయ్యాడు?..ఇలా రాంగోపాల్ వర్మని గుర్తు చేస్తున్నారు. అప్పుడు మహాదేవుడు "గజాసురా నీది గొప్పభక్తి.కాని స్వార్ధం వల్ల వినాశనం కొనితెచ్చుకున్నావు..ఇంకేదైనా వరం కోరుకో" అన్నాడు...అందుకు ఆ రాక్షసుడు దేవా! నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూ మీ సమక్షంలో ఉండేలా అనుగ్రహించమన్నాడు.శివుడు 'తధాస్తు' అన్నాడు. అది మహాదేవుడి కరుణ..అపారం..... వినాయకుడు అంటే "విశేషమైన నాయకుడు" అని అర్ధం... ప్రమదగణాలకు,దేవగణాలకు నాయకత్వం వహించడానికి అత్యంత సమర్ధత ఉండాలి..అంతటి సమర్ధుడు కనుక శివుడు ఆ భాద్యతని వినాయకుడికి ఇచ్చాడు. గణపతి ఆరాధన చాలా తేలిక. గడ్డిపరకతో పూజించినా ప్రసన్నుడౌతాడు. పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్: వరల్డ్ గ్రేటెస్ట్ కమెడియన్ చార్లీ చాప్లిన్ ఫన్నీ బాక్సింగ్ (వీడియో) వరల్డ్ గ్రేటెస్ట్ కమెడియన్ చార్లీ చాప్లిన్ ఫన్నీ బాక్సింగ్ (వీడియో) రాష్ట్రపతి నిలయం ‘ఎట్ హోం’ ఫోటో గ్యాలరీ 106-year-old Woman Becomes US Citizen- Telugu Maaria Citizen NRI News Updates-‘ఆ బామ్మ’..కి అమెరికా పౌరసత్వం..??-TeluguStop అయితే ఈ క్రమంలో అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలు జరిగిన రోజునే 106 ఏళ్ల వయసున్న ఓ బామ్మకు అమెరికా పౌరసత్వం వచ్చింది. సల్వాడార్‌కు చెందిన మారియా వాల్లెస్ బొనిల్లా అనే బామ్మకు ఈ పౌరసత్వం దక్కింది…ఆమె చట్టపరంగా ఈ హక్కుని పొందటానికి అన్ని విధాలా అర్హులని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు..అయితే పౌరసత్వం జారీకి ముందు అధికారులు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. పలు విధాలుగా ఆమెని విచారించిన తరువాత పౌరసత్వం జారీ చేశారు. దీంతో మారియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చనిపోయిన భర్త కల నెరవేరడంతో ఉధ్వేగానికి లోనయ్యింది . మనువళ్లు, కుటుంబ సభ్యులతో తన ఆనందాన్ని పంచుకుంది. అమెరికా జాతీయ పతాకాన్ని చేతితో పట్టుకుని ఛాతి మీద చేయి వేసి సంతోషాన్ని తెలిపింది.ఇప్పుడు ఈ వార్త అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. లెసోధో మలోటి నుండి స్విస్ ఫ్రాంక్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం గత నాలుగు నెలలుగా కొత్త లుక్ కోసం ఎంత కష్టపడ్డాడో మనం వింటూనే ఉన్నాం. రీసెంట్ గా ఐపిల్ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ ఎన్నుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు ప్రోమో షూట్ పాల్గొన్న తారక్. అందులో తారక్ లుక్ ఆశ్చర్యపరిచేలా ఉంది. ఎంత స్లిమ్ గా అయ్యాడో తారక్ ఈ పిక్స్ చూస్తే అర్థం అవుతుంది. శోభనాచల: 1937 నాటి తెలుగు చిత్ర విశేషాలు తాప్సి సినిమాని బ్యాన్ చేసిన పాకిస్తాన్.. కారణం ఇదే! _ Taapsee, Rishi Kapoor’s Mulk banned in Pak - Telugu Filmibeat పలు బాలీవుడ్ చిత్రాలు పాకిస్తాన్ లో తరచుగా బ్యాన్ కు గురవుతున్నాయి. సీనియర్ నటుడు రిషి కపూర్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన 'ముల్క్' చిత్రం నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. పాక్ లో మాత్రం ఈ చిత్రం విడుదుల కాలేదు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసారు. పాక్ ప్రభుత్వ చర్యపై దర్శకుడు అనుభవ్ సిన్హా మండిపడుతున్నారు. ఇస్లాం ఫోబియా అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందువలనే పాక్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని బ్యాన్ చేసింది. దీనిపై అనుభవ్ సిన్హా స్పందించారు. ఈ చిత్రం ముస్లింలకు వ్యతిరేకంగానో, అనుకూలంగానే తెరకెక్కించిన చిత్రం కాదు. ఈ చిత్రం మన చుట్టూ జరిగే అంశాల గురించి, ప్రేమ గురించి చెప్పే చిత్రం. ఈ సందర్భంగా పాక్ ప్రేక్షకులని ఉద్దేశించి కూడా అనుభవ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేక్షకులని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ చిత్రాన్ని పాక్ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు మీకు ఈ చిత్రం చూసే అవకాశం కలుగుతుంది. అప్పుడు చెప్పండి మీ ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఎందుకు బ్యాన్ చేసిందో అని అనుభవ సింగ్ ట్వీట్ చేసారు. దర్శకుడు ‘రాం గోపాల్ వర్మ’ కధానాయకుడు ‘మంచు మనోజ్’
నీవు బలహీనుడిగా ఉన్న సమయంలో ప్రతిష్టకు పోయి పోరాడటానికి బదులుగా లొంగిపోవడాన్ని ఎంచుకో. లోబడటం అనేది నీవు తిరిగి కోలుకునే సమయాన్ని, నీ విజేతను యాతనల పాలుచేసి, చీకాకు పెట్టే సమయాన్ని, అతని శక్తి హరించుకుపోయే వరకూ వేచి ఉండే సమయాన్ని నీకు ఇస్తుంది. నీతో పోరాడి, నిన్ను ఓడించిన తృప్తిని అతనికి ఇవ్వకు—ముందు లొంగిపో. ప్రతిఘటన లేకుండా (ముందు) లొంగిపోవడం ద్వారా (తరువాత) అతడిని నీవు రెచ్చగొట్టి, అస్థిరపరచవచ్చు. లోబడటాన్ని ఓ శక్తి సాధనంగా మలచుకో. Image : ఓక్ వృక్షం : పెనుగాలికి ఎదురు నిలిచిన ఓక్ వృక్షం ఒకదాని తరువాత ఒకటిగా తన కొమ్మలన్నింటినీ పోగొట్టుకుని, తనను రక్షించడానికి ఏమీ మిగలక, చివరికి దాని మొదలు తటాలున విరిగిపోతుంది. కానీ వంగిన ఓక్ వృక్షం దాని మొదలు బాగా పెద్దదవుతుండగా, దాని వేళ్ళు లోతుగా, బాగా దృఢమైన పట్టుతో పెరుగుతుండగా దీర్ఘకాలం జీవిస్తుంది. Reversal : బలవంతుడైన శత్రువుకు బలి అయిపోకుండా, లొంగిపోవడం ద్వారా నిన్నునీవు కాపాడుకోవచ్చు. కానీ శత్రువు నీవు లొంగిపోయినా కూడా విడవని కఠినుడైతే, అతనికి బలైపోవటం ద్వారా అతని మీద ప్రజాగ్రహం పెల్లుబికేటట్లు చేయవచ్చు. అయితే అదంతా చూడటానికి నీవు ఉండవు. కనుక ఈ reversal ను సాధ్యమైనంత వరకూ ఆచరించక పోవడమే మంచిది. వేచి చూడు! నీ శత్రువు ఎంత బలవంతుడైనా కాలం అతడిని బలహీనుడిని చేయవచ్చు. ఇది వేద భూమి అని, ఇక్కడ వేదాలను దూషించే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని రాష్ట్రీయ హిందూ సేన(RHS) వ్యవస్థాపకులు, పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. హైదరాబాద్ శివారు బోడుప్పల్ లోని శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం విషయంలో జరుగుతున్న అన్యాయంపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. ఇవాళ వేద విద్యాలయాన్ని సందర్శించిన స్వామీజీ.. విద్యాలయం నిర్వాహకులు, విద్యార్థులకు బాసటగా నిలిచారు. ఎట్టిపరిస్థితుల్లో వేద పాఠశాలను ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వేద విద్యాలయం విషయంలో అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్వామీజీ హెచ్చరించారు. కాగా, వేద పాఠశాలను అక్కడి నుంచి తరలించాలని స్థానిక కాంగ్రెస్ నాయకుడు బొమ్మక్ మురళి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. వేద పాఠశాల ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మాశ్రీ మాడుగుల శశిభూషణశర్మను ఫోన్ లో బెదిరించాడు. వేద పాఠశాల వల్ల కాలనీలో ఇబ్బందులు కలుగుతున్నాయని బొమ్మక్ మురళి దూషించాడు. వేద పాఠశాలను మరో చోటుకి తరలించాలని వార్నింగ్ కూడా ఇచ్చాడు. వేద పాఠశాల విద్యార్థులను ఏదో ఒక చోట పడేయాలని పరుషంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో వేద విద్యాలయాన్ని సందర్శించిన స్వామీజీ.. అక్కడ నిర్వాహకులు, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ వాసులతో స్వామీజీ స్వయంగా మాట్లాడారు. వేద పాఠశాలతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎలాంటి అసౌకర్యం లేదని కాలనీ వాసులు స్వామీజీతో చెప్పారు. దీంతో వేద విద్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించేది లేదని స్వామీజీ తేల్చి చెప్పారు. ఇది వేద భూమి అని, వేదాలను దూషించే వారిని అరెస్ట్ చేయకపోతే తగిన రీతిలో స్పందిస్తామన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోని చర్యలు తీసుకోవాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వానికి హిందువులపై ప్రేమ లేనట్టేనని అన్నారు. latestnewstories: రజనీ కబాలి టీజర్ విడుదుల.. లైకులు, షేర్లతో నెట్టింట్లో హల్ చల్.. రజనీ కబాలి టీజర్ విడుదుల.. లైకులు, షేర్లతో నెట్టింట్లో హల్ చల్.. రజనీకాంత్ కలైపులి ఎస్ థానూ సమర్పణలో, రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కబాలీ ట్రైలర్ విడుదలైంది.......Read More.... మోదీ వ్యాఖ్యలనే డిలిట్ చేశారు - Tolivelugu - Telugu పార్లమెంటులో ఓ కాంగ్రెస్ నేత పట్ల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని రికార్డులనుంచి తొలగించడం అనూహ్య పరిణామం. ఇటీవలికాలంలో ఇది అరుదైన ‘ఘటన’ అని, ప్రభుత్వాన్ని ఇరకాటానబెట్టేదేనని అంటున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ప్రభుత్వం ప్రతిపాదించిన హరివంశ్ నారాయణ్ ఎన్నికైన అనంతరం.. మోదీ..కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదం సృష్టించాయి. తమ అభ్యర్థి హరివంశ్ ను అభినందించిన సందర్భంగా మోదీ.. ‘ ఇద్దరు హరిల మధ్య ఈ పోటీ ‘ జరిగిందని, హరి అనే ఆయన తన పేరులోని మొదటి రెండు అక్షరాలతో కాంటెస్ట్ చేశారని సెటైరిక్ గా మాట్లాడారు. అయితే కాంగ్రెస్ సభ్యులు దీనిపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో..మోదీ ఆ తరువాత తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. హరిప్రసాద్ చివరి ప్రయత్నంగా ప్రజాస్వామ్య గౌరవాన్ని పరిరక్షించేందుకు తనవంతు కృషి చేశారని ఆయన అభినందించారు. చివరకు విపక్షాల నిరసనతో ఆయన కామెంట్లలో కొన్నింటిని రికార్డుల నుంచి తొలగించారు. 2013 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి విపక్ష నేత అరుణ్ జైట్లీ మధ్య జరిగిన విమర్శనాత్మక వ్యాఖ్యల సందర్భంలోనూ ఇలాంటి ‘ సన్నివేశమే ‘ చోటు చేసుకుంది. ఇద్దరి వ్యాఖ్యాలనూ రికార్డులనుంచి తొలగించారు.
February 13, 2018 PM సృష్టికర్తలు న్యూ మీడియా మరియు కమ్యూనికేషన్ 0 ద్వారా Shannu Koganti _ 21st Jun 2018 _ మనస్వి: నూతన సంవత్సర శుభాకాంక్షలు వీరిచే పోస్ట్ చెయ్యబడింది జయ వద్ద గురువారం, డిసెంబర్ 31, 2009 శేఖర్ పెద్దగోపు చెప్పారు... సిరిసిరిమువ్వ చెప్పారు... నూతన సంవత్సర శుభాకాంక్షలు జయగారు. మురళి చెప్పారు... పరిమళం చెప్పారు... జయగారు,నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేధ చెప్పారు... మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. పాటలో ఉన్నంత ఆనందం మీకు ఈ సంవత్సరమంతా ఉండాలని కోరుకుంటూ... వేణూ శ్రీకాంత్ చెప్పారు... sunita చెప్పారు... నేను చెప్పారు... మీకు మీ ఆత్మీయులకూ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు :) SRRao చెప్పారు... మంచి పాటలు అందించారు జయ గారూ ! మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు . cherrys world చెప్పారు... mahigrafix చెప్పారు... విశ్వ ప్రేమికుడు చెప్పారు... కవిత బగుంది. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంచు పల్లకీ చెప్పారు... జయగారు...హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. rajan చెప్పారు... నూతన సంవత్సర శుభాకాంక్షలు జయ గారు చిన్న చిన్న విషయాలకు బాధపడొద్దన్నారు కాని, చిన్న విషయాలకు సంతోష పడొద్దనలేదుగా... మీ కవిత బాగుంది. ఈ న్యూ ఇయర్ రోజు చక్కని పాటను గుర్తుచేశారు. sreenika చెప్పారు... ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు. శేఖర్ గారు, ధన్యవాదాలండి ఉష గారు, మీకు కూడా థాంక్స్ శిశిర గారు, థాంక్యూ వెరీ మచ్. పరిమళం గారు మీకు కూడా ధన్యవాదాలు మేధ గారు థాంక్యూ. ఆ పాట మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. అదే ఆనందం మీకు కూడా దక్కాలి. నేను గారు, మీకు నా క్రుతజ్ఞతలండి రావ్ గారు, పాటలు నచ్చినందుకు, మీ విషెస్ కి నా ధన్యవాదాలండి. చెర్రీ వరల్డ్ గారు థాంక్యు. విశ్వప్రేమికుడు గారు, మీకు నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలండి.Thank you for your wishes. గిరిధర్ గారు మీకు కవిత, నా అభిప్రాయాలు నచ్చినందుకు ధన్యవాదాలండి. పాటకూడా నచ్చినందుకు థాంక్స్. లలిత గారు ధన్యవాదాలండి. తృష్ణ చెప్పారు... ఇది నేను మిస్ అయినట్లున్నానండీ...కొత్త సంవత్సరంలో అందుకోండి శుభాకాంక్షలు...
బండ్ల గణేష్‌కు కీలక బాధ్యత... హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..ఎన్నికల్లో పోటీ చేస్తా..అంటూ ఇటీవలే పార్టీలో పలు వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్‌ పోటీపై సందిగ్ధత తొలగిపోయిందా ? ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షడు రాహుల్ గాంధీ సమక్షంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈయన జూబ్లిహిల్స్ స్థానం లేదా షాద్ నగర్ లేదా రాజేంద్రనగర్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆయ స్థానాలకు కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. షాద్ నగర్‌లో సి.ప్రతాపరెడ్డికి..జూబ్లిహిల్స్‌లో పి.విష్ణువర్ధన్ రెడ్డికి టికట్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనితో బండ్ల గణేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ఊరడించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా బండ్ల గణేష్‌ను టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది. నవంబర్ 19వ తేదీ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. Read more about బండ్ల గణేష్‌కు కీలక బాధ్యత... హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో కూడా టికెట్ల లొల్లి నెలకొంది. ‘సేవ్ టీడీపీ’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నేతలు ఆందోళనలకు దిగారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కొన్ని సీట్లను కాంగ్రెస్ కేటాయించింది. దీనిపై కొందరు టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గెలిచే స్థానాలను కాంగ్రెస్‌కు కేటాయించవద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేరుగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్దకు చేరుకుని ఆందోళనలు చేపట్టారు. కంటోన్మెంట్, ఇబ్రహీంపట్నం స్థానాలు టీడీపీకి కేటాయించాలంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు రమణ, ఇతర సీనియర్ నేతలు కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. సీట్లు ఎవరికీ కేటాయించొద్దని, గెలిచే సీట్లు వదులుకోవద్దని నినాదాలు చేశారు. 14 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీ.. ఇప్పటికి 10 సీట్లలో అభ్యర్థుల్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరో 4 స్థానాల విషయంలో కాంగ్రెస్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు మహాకూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, సీపీఐ నేతలు ఇప్పటికే హస్తినకు బయలుదేరారు. జాబితా ప్రకటించిన అనంతరం పెరిగే నిరసనలను టీటీడీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. Read more about టీటీడీపీలో టికెట్ల లొల్లి... ఈ 14 మావే అంటూ టీడీపీ ప్రచారం హైదరాబాద్ : టీడీపీ నియోజకవర్గాలు ఫైనల్ అయ్యాయి. అధికారికంగా ప్రకటించకపోయినా.. అభ్యర్థులు ఆల్ రెడీ ప్రచారంలోకి దిగిపోయారు. నామినేషన్స్ టైం కూడా వచ్చేయటంతో బి.ఫారం కోసం వెయిట్ చేస్తున్నారు. కూటమిలో సర్దుబాట్లు కొలిక్కి రాకపోయినా.. టీడీపీ మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన 14 సీట్లతోనే సరిపెట్టుకుని... నియోజకర్గాలను డిసైడ్ చేసుకుంది. నియోజకవర్గాల్లో ఒకటి, రెండు చివరి నిమిషంలో మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నా.. దేశం పార్ట ీమాత్రం తన పని తాను చేసుకుపోతుంది. టీడీపీ నియోజకవర్గాలు ఇవే : వరంగల్ పశ్చిమ, సత్తుపల్లి, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మక్తల్, మహబూబ్ నగర్, అశ్వారావుపేట, ఖమ్మం. సనత్ నగర్, జూబ్లీ హిల్స్, ఎల్బీనగర్, నకిరేకల్ కాంగ్రెస్ లో టీడీపీ లిస్ట్ వివాదం : టీడీపీ ప్రచారం చేస్తున్న 14 నియోజకవర్గాలపై కాంగ్రెస్ అసహనంగా ఉంది. సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, నకిరేకల్ స్థానాలను వదిలేయాలని కోరుతోంది కాంగ్రెస్. ఆయా సీట్లలో కాంగ్రెస్ వీక్ గా ఉందని.. టీడీపీ బలంగా ఉందని స్పష్టం చేస్తూ.. ఆ 4 సీట్లపై పట్టుపట్టొద్దని.. మాకే వదిలేయాలని టీడీపీ కోరుతుంది. ఈ 4 స్థానాల విషయంలో టీడీపీ - కాంగ్రెస్ సీనియర్స్ మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి రాలేదు. నామినేషన్ల టైం కూడా వచ్చేయటం.. బలమైన ముహూర్తాలు తక్కువగా ఉండటంతో.. 2 రోజుల్లో ఈ నియోజకవర్గాల విషయంలో రెండు పార్టీలు ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి టీడీపీ పార్టీ అయితే ఈ సీట్లు కూడా మావే అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. Read more about ఈ 14 మావే అంటూ టీడీపీ ప్రచారం ఐటీ దాడులు వెనుక కేసీఆర్ కుట్ర-ఉత్తమ్ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐటీ దాడులపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తఃమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్షతోనే రేవంత్‌రెడ్డి ఇంటిపై ప్రభుత్వం.. ఐటీ దాడులు చేయిస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ ఆరోపించారు. పాత కేసులను బయటకు తీసి కాంగ్రెస్‌ నాయకులను అణగదొక్కే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్న జగ్గారెడ్డిపై కేసు, నేడు రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు ఇవన్నీ టీఆర్‌ఎస్‌ చేతకాని తనానికి నిదర్శనమని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్‌ను ఓటమి భయం వెంటాడుతోందని అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, కొడంగల్‌లోని రేవంత్ నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహించారు. రేవంత్ బంధువుల ఇళ్లలోను ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ కు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. వరుసగా కాంగ్రెస్ నేతలకు షాకులు తగులుతున్నాయి. తన కుటుంబ సభ్యులతో బుధవారం తిరుమల వెళ్లి శ్రీవారి దర్శించుకున్న రేవంత్ రెడ్డి గురువారం ఉదయం కొడంగల్‌కు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంతలో ఆయనకు ఊహించని షాక్ తగిలింది. Read more about ఐటీ దాడులు వెనుక కేసీఆర్ కుట్ర-ఉత్తమ్ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడిన వాళ్లు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో చేరి భంగపడ్డ వారు మళ్లీ కాంగ్రెస్‌లోకే వస్తున్నారు. ఇప్పటికే కొండా దంపతులు, రమేష్ రాథోడ్ దంపతులు కాంగ్రెస్‌లోకి చేరారు. తాజాగా మాజీ మంత్రి, టీఆర్ఎష్ ఎంపీ డి.శ్రీనివాస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అక్టోబర్‌లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఏఐసీసీ వర్గాలు ధృవీకరించాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో తనపై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంపై డీఎస్ తీవ్ర అసంతృప్తిని కూడ వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చూశారని టీఆర్ఎస్ అధిష్టానంపై ఆయన అసహనంగా ఉన్నారు. పైగా టీఆర్ఎస్‌‌లో తనకు సరైన గుర్తింపు లేదని ఆయన ఆవేదనగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథత్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని డీఎస్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దేవీనవరాత్రుల సందర్భంగా డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని,ఏఐసీసీ వర్గాలు సైతం ధృవీకరించాయి. Read more about కాంగ్రెస్‌లోకి మరో మాజీమంత్రి ..ముహూర్తం ఖరారు
Tollywood photo profiles : హర్షవర్ధన్ (దర్శకుడు),Harshavardhan (director) హర్షవర్ధన్ (దర్శకుడు),Harshavardhan (director) తెలుగు సినిమా దర్శకుడు , ఈయన పేరు స్వర్ణ సుబ్బారావు . అసలు పేరు తో డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఫ్లాప్అవ్వడం తో ... అ అపజయం ఈయన పేరు మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని తన పేరును కుడా తన కొడుకుపేరు అయిన హర్షవర్ధన్ ను తన స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నారు . తొలి సినిమా " విజయేంద్ర వర్మ " సక్సెస్ అవలేదు . 2 వ చిత్రము - హరేరం , కళ్యాణ్ రామ్ దయవలన మంచి పేరు తెచ్చి పెట్టింది . స్క్రీన్ పేరు : హర్షవర్ధన్ , అసలు పేరు : స్వరణ్ సుబ్బారావు , Labels: Harshavardhan (director) - హర్షవర్ధన్ (దర్శకుడు) ఒక్కసారి ట్రైలర్ చూడండి __ Real Dandupalyam Movie Trailer 2018 - Latest Telugu Movie 2018 నిన్న జరిగిన నామినేషన్ లో ఇదే హైలైట్ _ Bigg Boss Telugu Season 2 Episode 65 _ Nani #9RosesMedia ఆ దరిద్రాన్ని మీరే చూడండి ! _ Mana Telugu _ Latest Telugu News Updates _ Life Style పోలీసుల ఎంట్రీ తో ఆగిపోయిన హీరో హీరోయిన్ల పెళ్లి అసలు కారణం ఇదే _ Telugu Latest #9RosesMedia తనీష్ నూతన్ నాయుడు మధ్య గొడవ జరగడానికి అసలు కారణం ఇదే _ Telugu Bigg Boss 2 Episode 13 #9RosesMedia అమ్మాయిలకు రిప్లై ఇచ్చే ధైర్యం లేదంటున్న కేటీఆర్..! _ 9PM Prime Time News _ TV5 News బ్రిటిష్ వారు తమ దేశానికి తీసుకువెళ్లాలనుకున్న దేవాలయం_latest telugu news today updates_telugu nidhi రైతుబంధు పథకాన్ని ఏ సమయంలో తీసుకొచ్చారో గమనించాలి-రావుల శ్రీధర్ రెడ్డి _ News Scan _ TV5 News వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయ దృశ్యం ఇదే.!_ This is the AP Political Scenario in Upcoming Elections..! నిన్న జరిగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఎపిసోడ్ లో ఇదే హైలైట్ _ Telugu Bigg Boss 2 Episode 66#9RosesMedia నాగలోకం ఎక్కడ ఉందో తెలిసింది.. దారి కూడా ఉంది చూడండి _ Telugu Mysteries _ Remix King మగవారు మాత్రమే చూడండి __ MAHABHARATAM __ Unknown Facts About Mahabharatam in Telugu మగవారికి అనుమతి లేని ఆలయాలు__ unknown facts about temples__Telugu Nidhi__mysteries temples in telugu ఈ ఆంటీ డాన్స్ ఇంత అందంగా వేస్తుందో చూడండి ఫిదా అవుతారు _ Funny Video _ Telugu News _ #News220 సమ్మక్క సారక్క జాతర వెనుక అసలు కథ ఇదే __ Real Story Of Sammakka Sarakka అబ్బాయి అమ్మాయి హగ్ చేసుకున్న ఈ ఫోటో జనాలకు పిచ్చెక్కిస్తోంది.. అందులో అసలు విషయం ఇదే ఆత్మలు ఉన్నాయి అనడానికి ఇదే సాక్ష్యం _ Interesting Facts in Telugu #9RosesMedia నేను హిందీలో మాట్లాడటానికి అసలు కారణం ఇదే.! దయచేసి ఒంటరిగా చూడండి..అందం అమ్మకానికి _ Latest Telugu Movie 2018 _ Telugu Latest Full Movies _ మహా నటి శ్రీదేవి వీడియో పై దేశవ్యాప్తం గా రగడ తిరగబడ్డ బోనికపూర్... నూతన్ నాయుడిని ఆడుకున్న బిగ్ బాస్ ఇంటి సభ్యులు అసలు కారణం ఇదే _ Telugu Bigg Boss 2 #9RosesMedia భారత దేశంలో ఇదే మొదటి ఫ్యాక్టరీ : మంత్రి లోకేష్ _ AP govt signs MoU with Holitech Group మహా వరిక్షలను నరికేసిన గుర్తుతెలియని వ్యక్తులు // 30.07.2018 // T CHANNEL NEWS అందరి ముందే విప్పేసింది ఎందుకో మీరే చూడండి ! _ Mana Telugu _ Latest Telugu News _ Life Style నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇదే హైలైట్ _ Bigg Boss Telugu Season 2 Episode 61 #9RosesMedia జనసేన పార్టీలోకి ఆఖిల ప్రియ, కారణం ఇదే __ Akhila Priya join Pavan Kalyan Janasena Party ప్రముఖ వార్తలు / లైఫ్ స్టైల్ / వార్తలు / సంపాదకీయం జియో ప్రభావం భారత టెక్నాలిజీలో చాలా మార్పులు తెచ్చిందనే చెప్పాలి. ఇంటర్నెట్ చార్జీలు చాలా వరకు తగ్గడంతో అందరూ జియో సిమ్ కోసమని స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేశారు. ప్రతి పదిమందిలో ఏడుగురి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడం గమనార్హం. ఇకపోతే అందరూ కూడా టచ్ స్క్రీన్ ఫోన్లు కొంటుండడంతో ఫిజకల్‌ కీబోర్డు ఫోన్లకు ప్రాధాన్యత తగ్గింది. కేవలం కొన్ని కంపెనీలు కొన్నిటిని మాత్రమే తయారుచేస్తున్నాయి. ఇకపోతే మొబైల్ రంగంలో అప్పట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లాక్ బెర్రీ స్టైలిష్ ఫిజకల్‌ కీబోర్డు గల ఫోన్లను తయారుచేసి రిలీజ్ చేసేది. అప్పుడు వాటికి ఉండే ఆదరణే వేరు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇప్పుడు బ్లాక్ బెర్రీ నుంచి సరికొత్త మొబైల్ వచ్చింది. క్వెర్టీ ఫిజకల్‌ కీబోర్డు తో పాటు టచ్ స్క్రీన్ ఉన్న బ్లాక్‌బెర్రీ కీ2 మోడల్ ను సోమవారం మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ధర రూ.42,990. ప్రస్తుతం ఈ ఫోన్ కు మంచి ఆదరణ లభిస్తోంది. బ్లాక్‌బెర్రీ కీ2 ఫీచర్లు: ఇంటర్నల్‌ మెమొరీ – 64/128 జీబీ ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ బ్యాటరీ కెపాసిటీ 3500 ఎంఏహెచ్‌ 12 మెగాపిక్సెల్‌ డ్యూయల్ కెమెరా టచ్‌స్క్రీన్‌ 4.5 అంగుళాలు 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 40 రోజుల్లో వైద్య జ్యోతిషం నేర్చుకోండి
వైరల్ వీడియో : రేసులో యువకుడి దుర్మరణం! కర్ణాటకలో అందరూ చూస్తుండగానే దారుణం చోటు చేసుకుంది. ఆనందంగా ప్రారంభమైన పోటీలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ప్రధాన నగరం హుబ్లీలో గుర్రపు బండి పోటీల్లో యువకుడు కిందపడి మృతి చెందాడు. స్థానిక బసవేశ్వర ఆలయ ఆధ్వర్యంలో గుర్రపు బండ్లను ఘనంగా నిర్వహించారు. ముందు రోజు నుంచే యువకులు ఈ పోటీల కోసం ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతా సవ్యంగానే ఉందన్న తరుణంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. రేసులో పాల్గొన్న ఒక యువకుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ప్రమాదంలో అతని తలకు బలంగా గాయాలయ్యాయి. సమీపాన ఉన్న జనాలు ఆ వ్యక్తిని కాపాడాలని అనుకున్నఒప్పటికీ అవకాశం దొరకలేదు. అప్పటికే బైకులు కూడా చాలా వేగంగా రావడంతో నిమిషాల్లోనే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ పోటీల నిర్వహించే ముందు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. పైడి నాయుడు గవిడి September 5, 2011 at 3:17 AM ఏమాట కామాటే చెప్పుకోవాలి: 11ఏళ్ళు కిందేసుకుని నాన్చిన నారాయణన్, అబ్దుల్ కలాం గార్లకు ఓ సారి జేజేలు చెప్పుకోవాల్సిన అవసరం వుంది. :) టీజర్: షకలక శంకర్ డ్రైవర్ రాముడు జబర్డస్త్ షో ద్వారా క్రేజ్ అందుకున్న షకలక శంకర్ ఆ తరువాత సినిమాలో మంచి కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోగా కూడా అలరించడానికి శంకర్ సిద్దమయ్యాడు. డ్రైవర్ రాముడు అనే కామెడీ ఎంటర్టైనర్ ద్వారా శంకర్ త్వరలోనే ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. సినిమాకు సంబందించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశాడు. టీజర్ ని చూస్తుంటే సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో సప్తగిరి రెండు సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు షకలక శంకర్ కూడా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది. కొత్త హీరోయిన్ అంచల్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక రాజ్ సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. పలానా స్మార్ట్ ఫోన్ అద్భుతంగా ఉంది అని భావించే లోపు మార్కెట్ లోని మరో కొత్త ప్రోడక్ట్ వచ్చి ఊరించేయడం ఇప్పట్లో సాధారణంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ లలో మీడియం రేంజ్ ఉన్న మొబైల్ ఉత్పత్తులకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న షియోమీ ఫోన్లు ఎక్కువగా వినియోగ దారులని ఆకర్షిస్తున్నాయి. కాగా కొత్త ఏడాది భారత మార్కెట్ పై హువై సంస్థ కన్నేసింది. ఈ సంస్థకు చెందిన మొబైల్ ప్రోడక్ట్ హానర్ 9 లైట్ జనవరి 17 నుంచి భారత మార్కెట్ లోకి సందడి చేయనుంది. మధ్య తరగతి వారికి అందుబాటు ధరలో నాలుగు కెమెరాలతో ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో జనవరి 17 నుంచి దీని అమ్మకాలు మొదలవుతాయి. హానర్ 9 లైట్ రెండు వేరియంట్లలో లభించనుంది. 3 జిబి ర్యామ్, 32 జిబి రోమ్ వేరియంట్ మొబైల్ ధర సుమారు 12 వేల వరకు ఉండవచ్చు. ఇక 4 జిబి ర్యామ్ 32 జిబి రోమ్ వేరియంట్ ధర 15 వేల వరకు ఉండవచ్చు. హానర్ నుంచి నాలుగు కెమెరాలు కలిగిన ఫోన్ రావడం ఇది రెండవ సారి. ఊరిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ లు ఈ విధంగా ఉన్నాయి.. * 3జిబి, 4 జిబి ర్యామ్, 32 జిబి రోమ్ * ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ మరియు 2 ఎంపీ * రియర్ కెమెరా 13 ఎంపీ మరియు 2 ఎంపీ * ఫుల్ హెచ్ డి డిస్ప్లే , 5.65 ఇంచెస్ * 3000 ఎం ఏ హెచ్ బ్యాటరీ, నిరంతరాయంగా 20 గంటలు 3జి లో మాట్లాడుకోవచ్చు. ఇది ‘మహా’కూటమి కాదు ‘మునిగే’కూటమి ! టీటీడీలో 65 ఏళ్లు దాటిన అర్చకుల పదవికి మోక్షం - CVR News Network బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని నిర్ణయించింది. కొత్త పాలకమండలి నిర్వహించిన తొలి సమావేశంలోనే ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు, టీటీడీ బ్యాంకు డిపాజిట్లు, ఎఫ్ఎంఎస్ పనితీరుపై సబ్ కమిటీలు వేయాలని పాలకమండలి నిర్ణయించింది. పునర్వసు నక్షత్రం రోజున శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి కోదండరామస్వామి ఆలయాల్లో ఆర్జిత కల్యాణం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు, రమణ దీక్షితులు ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలోని ఆచార వ్యవహారాలపై పలు విమర్శలు గుప్పించారు. దీనిపై టీటీడీ కార్యనిర్వాహక అధికారి సింఘాల్ మాట్లాడుతూ, రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరతామని చెప్పారు.
ప్రధాని పై కౌంటర్ వేస్తున్న హీరోయిన్? ఈ మధ్య చాలా మంది ప్రధాని మోడీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని చేస్తున్న కార్యక్రమాల పట్ల పలువురు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇక కర్ణాటకలో అయితే మరి దారుణంగా ఉంది పరిస్థితి. ఏ చిన్న అవకాశం వచ్చిన మోడీపై విసుర్లు విసురుతున్నారు. ఇక ఏ చిన్న అవకాశం దొరికినా కూడా బిజెపి ప్రభుత్వం పై విరుచుకు పడే కర్ణాటక మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య మరోసారి మోడీ పై ఘాటు వాక్యాలు చేసింది. తాజాగా మొబైల్ అప్స్ లో పే టి ఎం అంటూ ప్రచారం తెగ చేసారని, పే టిఎం అంటూ పే టూ మోడీ అంటూ కామెంట్ చేసింది. ఈ మొబైల్ యాప్ ద్వారా మీ డేట్ మొత్తాన్ని బీజీపీ వాళ్లకు ఇచ్చేస్తున్నామని పేర్కొంది. ఐతే ఈ విషయాన్నీ టాగ్ చేస్తూ మోడీకి రమ్య ట్విట్టర్ లో మెసేజ్ పెట్టింది. దాంతో పలువురు నెటిజన్స్ .. మండిపడుతున్నారు. ఓ వ్యక్తి ( రాహుల్ గాంధీ ) కోసం నౌకరి, చాకిరీ చేస్తున్న మీ వైఖరి మార్చుకొండని ఓ నెటిజన్ సలహా కూడా ఇచ్చాడు. మరి ఈ విషయం పై ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి. పవన్‌, అల్లు అర్జున్‌ షాక్‌లతో ఆమెకి ట్రబుల్‌ సంక్రాంతికి అస‌లు 'అజ్ఞాత‌వాసి' వ‌స్తున్నాడ‌ట‌! పవన్, త్రివిక్రమ్ జేబులకు చిల్లు? పవిత్ర సంగమం _ www.10tv.in పవిత్ర సంగమం డబుల్ బెడ్ రూం ఇళ్లు మాకొద్దంటున్న జనం... ఎందుకు ? _ www.10tv.in ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించి మొదట ప్లే ఆఫ్ కు చేరుకున్న జట్లు చెన్నై – హైదరాబాద్. ఇరు జట్లు బలంగా ఉన్నాయి కాబట్టి ట్రోపిని ఎవరు గెలుచుకుంటారు అనేది మొదట్లో సందేహంగా ఉండేది. అయితే హైదాబార్ జట్టును క్వాలిఫైర్ 1 లో ఓడించి చెన్నై ఫైనల్ కు వెళ్లింది. అయితే ఇప్పుడు కోల్ కత్తా చెన్నై ఫైనల్ మ్యాచ్ లో తలపడటానికి సిద్ధంగా ఉన్నట్లు హాట్ స్టార్ వాళ్లు ఒక వీడియోను విడుదల చేశారు. అదేంటి ఇంకా హైదరాబాద్ కు మరో అవకాశం ఉంది కదా.. అప్పుడే ఫైనల్ జట్లను ఎలా డిసైడ్ చేస్తారు అని హైదరాబాద్ అభిమానులు మండిపడ్డారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ తో నెగ్గిన కేకేఆర్ కచ్చితంగా హైదరాబాద్ తో క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో గెలవాలి. అప్పుడే జట్టు చెన్నైతో ఆడుతుంది. కానీ హైదరాబాద్ తో కేకేఆర్ ఇంకా తలపడకముందే హాట్ స్టార్ లో ఫైనల్ జట్లు అని చెన్నై – కేకేర్ విజువల్స్ చూపించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విధంగా చూపిస్తే ఫిక్సింగ్ అని అర్దమైపోతుందని చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది రేపటి మ్యాచ్ తో తేలుతుందని మరికొందరు చెబుతున్నారు. రేపు హైదరాబాద్ – కోల్ కత్తా మధ్య 7 గంటలకు ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగనుంది. Category Archives: భద్రాద్రి (కొత్తగూడెం) భద్రాద్రి (కొత్తగూడెం)తెలంగాణ రైతుసంఘంMay 6, 2018 కృష్ణార్జున యుద్ధం _ www.10tv.in కృష్ణార్జున యుద్ధం ఉగ్రదాడి _ www.10tv.in కేవైసీ ఇచ్చారా..? లేకపోతె మీ మొబైల్ వాలెట్ డబ్బుల పరిస్థితి అంతే..! _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _ కేవైసీ ఇచ్చారా..? లేకపోతె మీ మొబైల్ వాలెట్ డబ్బుల పరిస్థితి అంతే..! బ్యాంకులను వదిలి ఈ మధ్య ప్రజలు మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నరేంద్ర మోధీ వల్ల వచ్చిన ఈ డీ – మానిటైజేషన్ కారణంగా ఈ-వాలెట్ కి కుడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. పేటీఎం, మొబిక్విక్‌లాంటి వాలెట్లను షాపింగ్, బిల్ పేమెంట్, రీచార్జ్, మనీ ట్రాన్స్‌ఫర్‌కు బాగా వాడుతున్నారు. అయితే ఈ వాలెట్లకు కూడా ఫిబ్రవరి 28లోపు కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ డెడ్‌లైన్ గత సంవత్సరం డిసెంబర్ 31 వరకే ఉన్నా.. కొన్ని కారణాల వాళ్ళ ఆర్బీఐ దానిని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఇక పొడిగించకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేవైసీ వివరాలు ఇవ్వకపోతే వాలెట్‌లో ఉన్న డబ్బుల పరిస్థితి ఏమైపోతుందోనన్న ఆందోళన చాలా మందిలో కలిగింది. అయితే ఆ డబ్బుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో స్పష్టంచేశారు. అందులో ఉన్న డబ్బుతో గూడ్స్, సర్వీసెస్ కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. అయితే మనీ ట్రాన్స్‌ఫర్ లేదా లోడ్ చేసేటప్పుడు మాత్రం కచ్చితంగా కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని లేదంటే వాలెట్ లో ఎలాంటి మనీ లోడ్ చేయలేమని, కనీసం కుడా ట్రాన్స్‌ఫర్ చేయలేమని వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం 55 మొబైల్ వాలెట్లు పనిచేస్తున్నాయని. ఇవి కాకుండా బ్యాంకులకు సంబంధించి మరో 50 వాలెట్లు ఉన్నాయి. కేవైసీ వివరాల కింద కస్టమర్ తన ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్‌లాంటి వాటిని ఇవ్వొచ్చు అని తేల్చి చెప్పారు.. మన పాత క్లాసు పుస్తకాలు: 2005
జనసేన పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి సభను ముగించుకున్న పవన్ ఉదయం నుంచి విశాఖలోని కొందరు మేధావులుతో సమావేశం కానున్నారు. అయితే పవన్ కొన్ని రోజుల వరకు పోరాట యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నాడని ఆ పార్టీ సభ్యులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. రేపు, ఎల్లుండి కూడా విశాఖ నగరానికి చెందిన వివిధ వర్గాల వారిని పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఉత్తరాంధ్ర వెనకబాటు తనంపై వివిధ వర్గాల మేధావులుతో పవన్ చర్చలు జరిపి, పలు అంశాలపై అధ్యయనం కోసం ఈ మూడు రోజుల కాలాన్ని ఉపయోగించుకోనున్నారు. ఉత్తరాంధ్రలోని జన సైనికులకు ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై అవగాహన కల్పించే విషయంపై ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇక రెండు రోజుల పర్యటన అనంతరం సోమవారం సాయత్రం జనసేనుడు హైదరాబాద్ కు రానున్నారు. పవన్ వ్యక్తిగత సిబ్బంది ఎక్కువగా ముస్లిం లు ఉండడంతో వారితో రంజాన్ జరుపుకునేందుకు హైదరాబాద్ కు వస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మేడ్చల్‌లో ఇళ్లపైకెక్కి నిల్చుంటున్న జనం _ BREAKING NEWS _ www.navatelangana.com మేడ్చల్‌: జిల్లాలో గత అర్థరాత్రి వర్షం భారీగా కురిసింది. జిల్లాలోని నేరేడ్‌మెట్‌, మల్కాజిగిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బండ్లచెరువు పొంగి పొర్లుతున్నది. షిర్డీ నగర్‌, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, వెంకటేశ్వరనగర్‌లో అయితే వరద నీరు ఇళ్లలోకి చేరుతుంది. పటేల్‌ నగర్‌, దుర్గానగర్‌లోని ఇళ్లలోకి మురుగునీరు చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు వల్ల వచ్చే దుర్గంధం భరించలేక కాలనీవాసులు ఇళ్లపైకి ఎక్కి నిలబడుతున్నారు. దీంతో వారు సంబంధింత అధికారులను తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు.
షాకిచ్చిన ‘1’ (నేనొక్కడినే) శాటిలైట్ రైట్స్(ఫోటో ఫీచర్) _ Gemini TV bought Mahesh Babu's 1? - Telugu Filmibeat తమిళ సినిమా షాకిచ్చిన ‘1’ (నేనొక్కడినే) శాటిలైట్ రైట్స్(ఫోటో ఫీచర్) హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా యుకెలో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న '1'(నేనొక్కడినే) చిత్రం శాటిలైట్ రైట్స్ పరంగా రికార్డ్ నెలకొల్పిందని, షాకిచ్చే రేంజిలో ఈ చిత్రం రైట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమినీ ఛానెల్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రానికి రానంత రేటు..ఈ చిత్రానికి పలికినట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఎంత అనేది స్పష్టమైన రేట్ మాత్రం బయిటకు రాలేదు. సన్ నెట్ వర్క్ కు చెందిన ఈ ఛానెల్... '1' (నేనొక్కడినే) తమిళ,మళయాళ డబ్బింగ్ వెర్షన్ రైట్స్ ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి టీజర్స్ ద్వారా వచ్చిన క్రేజ్ రేటు పెరగటానికి కారణమైందని చెప్తున్నారు. ఇంతకముందు మాటీవీ వారు అత్తారింటికి దారేది చిత్రం శాటిలైట్ రైట్స్ ని రికార్డ్ రేటు కు కొనుగోలు చేసారు. ఈ చిత్రం యూకె, ఐర్లాండ్‌లోని వివిధ లోకేషన్లలో షూటింగ్ జరిగింది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు. దీని తర్వాత ఫైట్ సీన్ల కోసం బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2014 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇంత రేటు పలకటానికి కారణాలు...స్లైడ్ షో లో... మహేష్ బాబు అతడు సినిమా ఎన్ని సార్లు టీవీలో వచ్చిందో..ఇంకెన్ని సార్లు వస్తుందో లెక్కపెట్టలేము. ఎందుకంటే మహేష్ సినిమాలకు ఫ్యామిలీల ఆదరణ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే టీవిలో మహేష్ సినిమాకు టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజిలో ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్ సినిమా అంటే ఛానెల్స్ పోటీ పడతాయి. మహేష్ బాబు సినిమా సంక్రాంతి వస్తే హిట్టే. ఈ ముగ్గుల పండక్కి.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో సందడి చేశాడు మహేష్‌బాబు. అందులో చిన్నోడి పాత్ర ఇంకా మన కళ్లముందు కదులుతూనే ఉంది. గత సంక్రాంతికి బిజినెస్ మ్యాన్ వచ్చి హిట్టైంది. మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక్కడు చిత్రం కూడా సంక్రాంతి విడుదల కావటం గమనార్హం. ఈ నేపధ్యంలో మహేష్ కి సంక్రాంతి బాగా కలిసివస్తుందనే సెంటిమెంట్ తోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసాడంటున్నారు. కాబట్టి ఈ సినిమా గ్యారెంటీ హిట్ ప్రస్తుతం ఉన్న రికార్డులన్నింటినీ మహేష్‌బాబు ‘1' ‘నేనొక్కడినే' చిత్రం టీజర్ అధిగమించింది. ఈ సినిమా తొలి టీజర్.. కృష్ణ పుట్టినరోజైన మే 31న విడుదల కాగా, పలు వెబ్‌సైట్ల ద్వారా అత్యధిక ప్రేక్షకులు చూసిన టీజర్‌గా రికార్డ్‌కి ఎక్కింది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రం రెండో టీజర్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఈ కొత్త టీజర్ కేవలం 3 రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. టీజర్ కే ఇంత స్పందన వస్తే సినిమాకు ఎంత ఉంటుందనే ఆలోచన ఛానెల్ వాళ్లను ఉత్సాహపరిచే అంశం. ఐటం సాంగ్ ... దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లో ఐటం భామలు యమ సెక్సీగా ప్రజెంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఆయన సినిమాల్లో ఏది ఉన్నా లేక పోయినా...ఐటం సాంగు మాత్రం కేక పుట్టించే రేంజిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘1' సినిమాలో ఐటం సాంగు విషయం కూడా సర్వత్రా చర్చనీయాంశం అయింది. ‘1' సినిమాలో బాలీవుడ్ సెక్సీ ఐటం గర్ల్ సోఫీ చౌదరి స్పెషల్ సాంగు చేయబోతోంది. ఇటీవలే ఆమెపై సాంగు చిత్రీకరణ జరిగింది. మహేష్ బాబు, సుకుమార్‌లతో కలిసి పని చేయడం గొప్పగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించింది సోఫీ చౌదరి. మహేష్ బాబు మరో రికార్డు నమోదు చేశాడు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు ట్విట్టర్లో మరో మైలు రాయిని దాటాడు. ఆయన్ను ఫోలో చేస్తున్న అభిమానుల సంఖ్య 6 లక్షల సంఖ్యను దాటింది. తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు తప్ప ఈ రేంజ్ లో ఎవరికీ ట్విట్టర్ ఫాలోవర్స్ లేరు. ఇటీవల విడుదలైన మహేష్ బాబు సినిమాలు వరుసగా భారీ విజయం సాధించడం వల్ల మహేష్ బాబు అభిమానుల సంఖ్య మరింత పెరిగిందని, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సినీ ప్రేమికులు కూడా ఆయన అభిమానుల లిస్టులో చేరారని అంటున్నారు. ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రం మళయాళ వెర్షన్ ని సైతం విడుదల చేస్తున్నారు. మళయాళంలో ఈ చిత్రం టైటిల్ '1′( Oruththam'). సౌతిండియా ఫిల్మ్ ఛాంబర్ లో రీసెంట్ గా దీన్ని నిర్మాత రిజిస్టర్ చేసారు. మహేష్ కొడుకు స్పెషల్ ఎట్రాక్షన్..
ఇక మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ నటునిగా తెరంగేట్రం చేస్తున్న చిత్రమిది. ఇందులో బుల్లి మహేష్‌గా ఆయన నటిస్తారని తెలుస్తోంది. మహేష్ బాబు కుమారుడుని తెరపై తండ్రితో కలిసి చూడ్డానికి ప్రేక్షకులు తప్పనిసరిగా ఆసక్తి చూపిప్తారు. అదీ ఈ సినిమాకు ప్లస్సే. ఇందులో మహేష్ పాత్ర పెక్యులర్‌గా ఉంటుందని, తాను ఒక్కడే అయినా... తన ప్రమేయం లేకుండానే ఇద్దరుగా ప్రవర్తిస్తాడని కొందరంటుంటే... ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మహేష్.. తన కెరీర్‌లో ఇప్పటివరకూ టచ్ చేయని పాత్ర ‘1'లో చేస్తున్నట్లు మాత్రం వినపడుతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హీరోలు ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటారు. మరి ఇందులో మహేష్ పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్న అంశం. సిక్స్ ప్యాక్... ‘1' చిత్రం లో సిక్స్ ప్యాక్ తో కనపడటం కోసం మహేష్ బాబు ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ఆధ్వర్యంలో తన బాడీ షేప్స్ మార్చుకున్న సంగతి తెలిసిందే. క్రిస్ గెతిన్ ..హృతిక్ రోషన్, జాన్ అబ్రహం కు ఫిట్ నెస్ ట్రైనర్. అయితే వారిద్దరి కన్నా మహేష్ బాగా త్వరగా షేప్ అప్ అయ్యారని క్రిస్ చెప్తున్నారు. దూకుడు వంటి సూపర్ హిట్ నిర్మించిన బ్యానర్ వారు..ఇప్పుడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘1' చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. దాంతో ఈ చిత్రంపై మంచి అంనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్.. ఈ సినిమాకు ఓ రేంజిలో బడ్జెట్ ని నిర్మాతలు కేటాయించారని తెలుస్తోంది. ఇప్పటివరకూ రాని విధంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలనే ఆలోచనతోనే ఖర్చుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఆ రిచ్ లుక్ తెరపై ఖచ్చితంగా కనపడుతుందని చెప్తున్నారు. సినిమాలో ఉన్న హైలెట్స్ కు ఈ బడ్జెట్ ప్లస్ అవుతుందని చెప్తున్నారు. తెరవెనక,తెర ముందు ఈ చిత్రానికి టాప్ పర్శన్స్ పనిచేస్తున్నారు. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్. Read more about: mahesh babu, sukumar, aarya, మహేష్ బాబు, సుకుమార్, 1 నేనొక్కడినే ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీ స్టారర్..... బడ్జెట్ ఎస్టిమేషన్స్ తయారు చేసిన రాజమౌళి! ఎన్ని రోజులు నోరుమూసుకుని ఉండాలి: సినీ పరిశ్రమలో సెక్సిజం మీద హీరోయిన్! దారుణంగా ‘అజ్ఞాతవాసి’ కలెక్షన్లు.... (ఏరియా వైజ్ డీటేల్స్) సచిన్ తీరుతో షాక్ అయిన విక్రమ్..! ‘పద్మావత్’ వివాదం పై.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్ ! చాలా నీచంగా ఉంటుంది.. నో.. చెప్పిన మహేష్ బాబు ! దారుణం..ఫ్యాన్ పైనే పవన్ ఫ్యాన్స్ దాడి.. బట్టలిప్పి మరీ చితకబాదారు..! తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
మైఖేల్ జాక్సన్ కేసు విచారణ పూర్తి.. డా. ముర్రే పై చర్యలు..?? _ Michael Jackson’s doctor can be charged with involuntary manslaughter _ మైఖేల్ జాక్సన్ కేసు విచారణ పూర్తి.. డా. ముర్రే పై చర్యలు..?? - Telugu Filmibeat తమిళ సినిమా మైఖేల్ జాక్సన్ కేసు విచారణ పూర్తి.. డా. ముర్రే పై చర్యలు..?? ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆమె మాయలో ఎలా .. చేతబడి, మందులు ఇంకా చాలా విన్నా.. ఆర్జీవీ! సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్‌తో! మోడీ ప్రభుత్వం తిసుకున్న సంచలన నీర్ణయం...ఆధార్ కార్డు ప్రముఖ పాప్ గాయకుడు దివంగత మైఖేల్ జాక్సన్ మృతి కేసు విచారణ పూర్తయింది. త్వరలోనే ఈ కేసు విచారణ వివరాలు లాస్ ఏంజిల్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకి అందజేయనున్నారని TMZ వెళ్లడించింది. గత సంవత్సరం జూన్ 25వ తేదీన మరణించిన పాప్ మాంత్రికుడు మైఖేల్ జాక్సన్ ది సహజ మరణమా లేక ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా హతమార్చారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ విచారణను పూర్తి చేసింది. ఇంకా ఈ వివరాలను అధికారికంగా వెళ్లడించకపోయినప్పటికీ మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత ఫిజీషియన్ డాక్టర్ ముర్రే పై న్యాయపరమయిన చర్యలు తీసుకునే అవకాశం వుందని విశ్వసనీయ కథనం. ఈ నివేదికను లాస్ ఏంజిల్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకి ఎప్పుడు అందజేస్తారనే దానిపై స్పష్టమయిన సమాచారం లేదు. కానీ వీలయినంత త్వరలోనే ఈ నివేదిక పై డిస్ట్రిక్ట్ అటార్నీ విచారణ చేపట్టనుంది..!! తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి Read more about: మైఖేల్ జాక్సన్ పాప్ రారాజు హాలీవుడ్ మృతి లాస్ ఏంజిల్స్ డా. ముర్రే డిస్ట్రిక్ట్ అటార్నీ michael jackson pop king hollywood death los angeles dr murray district attorney ‘టాక్సీవాలా’ బాక్సాఫీస్ జర్నీ క్లోజ్... టోటల్ కలెక్షన్ ఎంతంటే? చిరంజీవి, అక్షయ్ కుమార్‌తో ప్రభాస్ ఢీ.. నువ్వా నేనా అన్నట్టు.. రాంచరణ్ లుక్ కేక.. వినయ విధేయ రామలో రాముడిగా.. ఫొటో వైరల్ 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటారు..కాదు 60 ! ఈ వీడియో చూస్తే ఏడుపు రాక మానదు..!! పవన్ స్పీచ్‌ పై రాంచరణ్ షాకింగ్ కామెంట్స్..! బన్నీ టచ్ చేస్తే అంతే... సాయి పల్లవిపై ఆ రూమర్స్....!! రాంచరణ్ లుక్ కేక.. వినయ విధేయ రామలో రాముడిగా..! చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఏంట్రా..? తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
బిగ్ బాస్ 2 తమిళ సినిమా కూతురుతో అలాంటి ముద్దులా. నేను ఒప్పుకోను.. అమీర్‌ఖాన్‌‌కు షాక్ రెండో పెళ్లి అంటూ వార్తలు... అయోమయంలో పడేసిన సింగర్ సునీత! సూసైడ్ చేసుకొంటానేమో.. బాధ ఎవరికి చెప్పుకోవాలి.. ‘దంగల్’ జైరా వసీం! చైనాలో బాహుబలి2కి ఎదురుదెబ్బ.. దారుణంగా పడిపోయిన కలెక్షన్లు! చైనాలో బాహుబలి2 కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్ షేక్.. తొలిరోజే రికార్డు బ్రేక్ చరిత్ర సృష్టించనున్న అవెంజర్స్.. బాలీవుడ్‌ను తలదన్నేలా కలెక్షన్లు.. మూడో రోజుల్లోనే 120 కోట్లు.. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కలెక్షన్ల మోత.. దంగల్, టైగర్ జిందాహైకి ధీటుగా వసూళ్లు బాహుబలి 2 బాక్సాఫీస్ వార్ ముగియలేదు, ఈ దెబ్బతో దాన్ని తొక్కేయడం ఖాయం! బాహుబలి నెం.2..... చరిత్రలో ఆ ఘనత సాధించిన టాప్ మూవీస్ ఇవే! బాక్సాఫీస్ తాట తీసున్న అమీర్‌.. చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్‌కు దిమ్మతిరిగే కలెక్షన్లు చైనాలో అమీర్ హవా.. సీక్రెట్ సూపర్‌స్టార్ సునామీ.. దంగల్ రికార్డు బ్రేక్ అసభ్య ప్రవర్తన: మమ్మల్ని కాపాడేది ఎవరు? ఏడ్చేసిన ‘దంగల్’ నటి! విభిన్నమైన పాత్రలను, చిత్రాలను చేయడంలో మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ ఎప్పుడూ ముందుంటారు. ఆ కోవలో రూపొందుతున్న చిత్రమే థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. ఈ చిత్రంలో అమీర్‌కు ఓ డ్రీమ్ సీక్వెన్స్ ఉందట. అదేంటంటే దంగల్ హీరోయిన్ ఫాతీమా సనా షేక్‌, అమీర్ మధ్య గాఢమైన ముద్దు సీన్ ఉందట. అమీర్‌ను ఫాతీమా ముద్దు పెట్టుకోవడంపై నిర్మాత ఆదిత్య అభ్యంతరం వ్యక్తం చేశాడట. ‘దంగల్' ఫాతీమాకు నో ఛాన్స్ అదే కారణంతో ఫాతీమాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించలేదట. ఎందుకంటే దంగల్‌లో అమీర్‌కు కూతురుగా నటించిన ఫాతీమా ముద్దు సీన్‌లో నటిస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేరని తన వాదన వినిపిస్తున్నారు. థంగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర కథ గురించి ఓ రూమర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ప్రచారమవుతున్నది. ఈ చిత్ర కథ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ కథను పోలి ఉంటుందట. ఈ చిత్రానికి విజయ్ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం 2018 సంవత్సరంలో దీపావళీకి విడుదల కానున్నది. తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి ప్లీజ్ బాలయ్య.. ఒక్క ఛాన్స్: ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్.. పాత్ర ఏంటో తెలిస్తే షాకే! భారీ బడ్జెట్ మూవీకి ఊహించని షాక్... చరిత్రలో అతిపెద్ద ప్లాప్! ఉత్కంఠ రేపుతున్న ఆటగదరాశివ, రాజ్ తరుణ్ ఆశలు, మరో రెండు.. వీకెండ్‌లో యుద్ధం! తరువాత ఎవరు సినిమా ఆడియో లాంచ్ బిగ్‌బాస్ సీజన్ 2 తెలుగు :బాబు గోగినేని మెడ కు కేసుల ఉచ్చు పరిచయం సినిమా పబ్లిక్ టాక్ RX100 మొదటి వారం కలెక్షన్స్ ఈ సమయంలో ఇలాంటి సినిమాతో రావడం ఒక తెలివైన నిర్ణయం తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
ఎన్టీఆర్ ..రోబో లాంటోడు, బన్ని రబ్బర్ మనిషిలా... _ Hema talks about ntr and Bunny - Telugu Filmibeat బిగ్ బాస్ 2 తమిళ సినిమా ఎన్టీఆర్ ..రోబో లాంటోడు, బన్ని రబ్బర్ మనిషిలా... షాకిచ్చిన శ్రీరెడ్డి, బిగ్‌బాస్ గురించి బ్యాడ్ న్యూస్.. మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు! నమ్ముకున్నోడి నోట్లో.. చిరు, పవన్‌పై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. నాని రాసలీలలు అన్నీ! వ్యభిచారం చేస్తున్నా, బావగారు ఏమీ అనుకోవద్దు.. త్రిషని గురించి, రానాపై శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు లోకేష్‌కి సపోర్ట్ చేస్తూ పప్పులో కాలేసిన శ్రీరెడ్డి.. నేను రంగంలోకి దిగితే అంటూ పవన్‌కి వార్నింగ్! ఆ కుటుంబాలతో పెట్టుకున్నా.. పవన్‌ని తిడుతూ రోజా గురించి, 'ఓరి నాగబాబు' అంటూ శ్రీరెడ్డి సంచలనం! ఎవరు చంపేస్తారో, గద్దలు నా మాంసం కోసం చూస్తున్నాయి.. శ్రీరెడ్డి ఎమోషనల్‌గా! హైదరాబాద్: బన్నీ ఎనర్జీ అంటే ఇష్టం. రబ్బర్‌ మనిషిలా డాన్సలు చేస్తాడు. అతన్ని చూస్తే నాకు జెలసీగా ఉంటుంది. ఎన్టీఆర్‌ రోబోలాంటివాడు. పేజీ డైలాగ్‌ అయినా రోబోలా స్కాన్ చేసి సింగిల్‌ టేక్‌లో ఓకే చేయిస్తాడు అంటోంది సీనియర్ సహాయ నటి హేమ. అలాగే నాగార్జునగారంటే ఇష్టం. వెయ్యి మందిలో కూడా నన్ను గుర్తించి ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన బిజినెస్ మెన్ కావచ్చు. కానీ కమర్షియాలిటీ కనిపించదు అంటూ చెప్పుకొచ్చారామె. ఇక బ్రహ్మానందం, నాది మంచి కాంబినేషన్‌. 'అతడు' సినిమాలో కాఫీ కప్పు సీన్‌ అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మానందం తన పాత్రను ఇంప్రూవ్‌ చేస్తాడు. స్క్రిప్టు లో ఉన్న డైలాగ్స్‌కు అదనంగా జోడిస్తాడు. దానికి నేను రిటార్ట్‌ ఇవ్వగలుగుతా. అందుకే మా కామెడీ బాగా పండుతుంది అంటూ చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమపై తనకున్న ప్రేమ గురించి చెప్తూ... ఇప్పటి వరకూ 400కు పైగా చిత్రాలు చేశా. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌, లేడీడాన క్యారెక్టర్‌ చెయ్యాలని ఉంది. నిర్మలమ్మలాగా వందేళ్లు ఇక్కడ ఉండిపోవాలని ఆశ. అవకాశాలు లేకపోతే అమ్మ, అమ్మమ్మ పాత్రలు చేస్తా. లేదంటే సినిమాకు సంబంధించిన ఇంకేదో పని చేసుకుంటా. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా చేస్తా. అంతే తప్ప ఎక్కడికీ వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది. తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి Read more about: hema ntr allu arjun nagarjuna tollywood హేమ ఎన్టీఆర్ అల్లు అర్జున్ నాగార్జున టాలీవుడ్ అఖిల్ నాలుగవ సినిమా.. దర్శకుడు అతడేనా! ఫోటోలు: మహేష్ ముద్దుల కుమార్తె సితార బర్త్ డే సెలెబ్రేషన్స్.. స్పెషల్‌గా కేక్! సైరా పై ఆసక్తి పెంచేలా 'ఈగ' విలన్ ట్వీట్! కాస్టింగ్ కౌచ్ పై మమత తీవ్ర వ్యాఖ్యలు దీప్తి సునైనాకు రోజుకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? లవర్ మూవీ రివ్యూ : లవర్ రొటీన్ ప్రేమకథే కానీ..! తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
కేటీఆర్‌తో ఆ బంధమే.. ఎమ్మెల్యేగా.. రాజకీయ ప్రవేశంపై నాగార్జున క్లారిటీ! _ Nagarjuna Akkineni given clarity on his Political entry - Telugu Filmibeat తమిళ సినిమా కేటీఆర్‌తో ఆ బంధమే.. ఎమ్మెల్యేగా.. రాజకీయ ప్రవేశంపై నాగార్జున క్లారిటీ! బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్.. ఇప్పుడేమన్నారో తెలుసా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కొద్దిగంటల్లో ఉత్కంఠకు తెర IRCTC టికెట్‌లో ప్యాసింజర్ పేరును మార్చుకోవడం ఎలా ? 500 మందితో రాంచరణ్ పోరాటం.. ఉత్కంఠ పెంచేస్తున్న బోయపాటి! సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి.. వయసు మీద పడుతున్నా యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హుషారుగా సినిమా తర్వాత సినిమాలు చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నానితో కలిసి దేవదాస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రంలో ఆక్షాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ రూపొందిస్తున్న ఈ చిత్ర విశేషాలను నాగార్జున, నాని, చిత్ర యూనిట్ పంచుకొన్నారు. ఈ సందర్బంగా రాజకీయ ప్రవేశంపై నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే.. బిగ్‌బాస్ తెలుగు 2 విజేత మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి! రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై సమాధానం ఇస్తూ.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. ప్రస్తుతం ఆ ఆలోచన కూడా లేదు. పాలిటిక్స్‌లోకి వస్తున్నారనే వార్తలో వాస్తవం లేదు. అంతా మీరే రాసేస్తున్నారు. నా వైపు నుంచి ఎలాంటి ఉత్సాహం లేదు అని నాగార్జున అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు వార్త చక్కర్లు కొడుతున్నదనే ప్రశ్నకు నాగార్జున సమాధానమిస్తూ.. నాకు ఆ ఉద్దేశం లేదు. అందులో కూడా వాస్తవం లేదు అని తెలిపారు. ప్రస్తుతం సినిమాలు చేసుకోనివ్వండి. లైఫ్ ఎక్కడికి తీసుకెళ్తుందో మనకేమి తెలుసు అని అన్నారు. మంత్రి కేటీఆర్‌తో నా రిలేషన్ మంత్రి కేటీఆర్‌ నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే. ఆ రిలేషన్ అలానే ఉండనివ్వండి. మా మధ్య అంతకంటే వేరే బంధం లేదు అని నాగార్జున ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంతేగానీ రాజకీయంగా మా మధ్య ఎలాంటి రిలేషన్స్ లేవు అని పేర్కొన్నారు. ఏపీ పాలిటిక్స్‌లోకి గతంలో ఆంధ్రా పాలిటిక్స్‌లోకి నాగార్జున ఎంట్రీ ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. వైసీపీ తరఫున నాగార్జున విజయవాడ పార్లమెంట్‌కు పోటీ చేస్తారని ఊహాగానాలు అప్పట్లో జోరందుకొన్నాయి. తాజాగా తన రాజకీయాలపై ఆసక్తి లేదు అనే మాటను స్వయంగా వినిపించడంతో ఆ విషయంపై పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి ఇషా అంబానీ పెళ్లి: పాప్ స్టార్ బియాన్స్‌ అదిరిపోయే పెర్పార్మెన్స్, ఎంత చార్జ్ చేసిందో తెలుసా? సూర్యాస్త‌మ‌యం డైరెక్టర్ సంచలనం.. ఒక్కడే 11 విభాగాల నిర్వహించిన రికార్డు! ఇలా చేయడం సిగ్గుచేటు, బాధాకరం: ట్విట్టర్ ద్వారా హీరోయిన్ ఆవేదన! బ్లఫ్ మాస్టర్ మూవీ ట్రైలర్..! నిజ జీవితం లో చాలా ఘోరంగా మోసపోయా..! నేను తెలుగు హీరోయిన్ల నే ఎంకరేజ్ చెయ్యాలనుకుంటా కానీ ? సుధీర్, రష్మీ కలసి తిరుపతిలో.. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ! తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
'జోష్'లో నాగ్, బాలయ్య, వెంకీ? _ Nagarjuna, Balayya and Venky in Josh?! - Telugu Filmibeat తమిళ సినిమా 'జోష్'లో నాగ్, బాలయ్య, వెంకీ? ‘సైరా’ టీంను పరుగులు పెట్టించిన నయనతార...! కేసీఆర్ మలివిడత ప్రచారం.. ఆరు చోట్ల సభలు.. షెడ్యూల్ ఖరారు తక్కువ ధరలో విడుదలైన ఆర్ఇ 650 ట్విన్ బైకులు ట్విట్టర్ రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీనువైట్లకు హిట్ పడ్డట్లేనా! జియో,ఎయిర్టెల్,వోడాఫోన్ నుండి మరో అద్భుత ప్రీపెయిడ్ ఆఫర్లు? నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా పరిచయమౌతున్న చిత్రం 'జోష్'. ఒకప్పటి ప్రముఖ నాయిక రాధ కుమార్తె కార్తిక కథానాయికగా పరిచయమౌతోంది. 'దిల్'రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంభందించిన ఓ తాజా వార్త అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రముఖ కథానాయకులు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు తలుక్కున మెరవనున్నారు. వీరంతా ఈ చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ గా కనిపిస్తారని సమాచారం. ఇంకా అక్కినేని నాగేశ్వర రావు, డి.రామానాయుడు కూడా ఈ జాబితాలో వున్నట్టు సమాచారం. ఇప్పటికే కావలసినంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ చిత్రానికి ఈ అప్పీరియన్స్ మరింత క్రేజ్ ను ఇస్తుందనడంలో సందేహం లేదు. తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి ఎట్టకేలకు దీపికా, రణ్‌వీర్ పెళ్లి ఫొటో రిలీజ్.. ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో అదుర్స్! రాజమౌళి ఇంట్లో పెళ్లి భాజాలు: ఎస్ఎస్ కార్తికేయ పెళ్లికి ముహూర్తం ఫిక్స్! అబ్బుర పరుస్తున్న మేకింగ్ వీడియో: అన్ని సినిమాలను కొట్టేస్తుందా? 2.0 మూవీ దర్శకుడు శంకర్ ఇంటర్వ్యూ..! BMW లో తిరిగే నేను సింపుల్ గా ఉండటం ఏంటి? ఏంటి మీరు పుడింగా.. అవును పుడింగే..! తనతో మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తున్నా : టైగర్ ష్రాఫ్ తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu