page_content
stringlengths 11
4.1k
|
---|
ఖైదీ నంబర్ 150… ట్రైలర్ – Namasthe Telugu
లైఫ్ స్టైల్
రాజకీయ నేతలు
పవన్ కళ్యాణ్
జూనియర్ ఎన్టీఆర్
ఖైదీ నంబర్ 150… ట్రైలర్
వీడియోస్, సినిమా January 7, 2017 admin
బాహుబలి రాజసం చూపించిన పాట రిలీజ్ చేసిన టీమ్…
మహేష్ బాబు స్పైడర్…ఫస్ట్ లుక్
“కన్నా నిదురించరా” ఫుల్ సాంగ్ ఫ్రమ్ బాహుబలి 2
పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలు పాటించండి…
ఫేమస్ కాకముందు అతి చిన్న పాత్రలు చేసిన నేటి బిగ్ స్టార్స్
యాంకర్ లాస్య పెళ్లి వీడియో…
సుమ మీతో నావల్ల కాదు…
పవన్ కళ్యాణ్ వీరాభిమాని వినోద్ రాయల్ చివరి ప్రసంగం!
బాబు బంగారం… ట్రైలర్
మెగాస్టార్ షూటింగ్ స్టిల్స్…
షో టైం… ఫస్ట్ లుక్ ట్రైలర్
నక్షత్రం…. టీజర్
చిరు ఖైదీ నంబర్ 150 సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్…
ఈ నెలలో పుట్టినవారికి ఏ రంగు దుస్తులు వేసుకుంటే, ఏ సంఖ్యవారిని పెళ్లి చేసుకుంటే అదృష్టం కలసివస్తుందో తెలుసా?
శుక్ర లేక శనివారం రోజున ఇలా చేస్తే…అనుకున్న పనులు జరిగి, ధనప్రాప్తి కలుగుతుంది
మీలో ఉన్న ఈ ఒక్క లోపం ఎంత దరిద్రాన్ని తీసుకుని వస్తుందో తెలుసా? దానిని ఎలా దూరం చెయ్యాలో తెలుసా?
మగవారు చీర కట్టుకుని, లిప్స్టిక్ పెట్టుకుని ఆ ఆలయంలోకి వెళ్లి ఏం చేస్తారో తెలుసా?
ఒక మంచిరోజు చూసుకుని, ఇలా గాని చేస్తే డబ్బే డబ్బు…
ప్రేమికులరోజు ప్రియుడ్ని ఈ సైకో ఎలా చంపిందో తెలిస్తే, భయపడటం ఖాయం..
నీళ్ళు తాగేటప్పుడు ఈ చిన్న నియమాన్ని పాటిస్తే… లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు..
ఈ సమయంలో ఈ కల గాని వస్తే మీరు కోటీశ్వరులే…
మార్చి1హోలీరోజు నుంచి ఈ5రాశుల వారికి,అపారమైనఅదృష్టం కలసివస్తుంది
తత్కాల్ టికెట్లపై ప్రయాణం చేసే వారికి సూపర్ గుడ్ న్యూస్…_
ఈ రాశి స్త్రీలను భరించడం అంటే ఇష్టంతో కూడిన కష్టమే…
డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో ఉండే ఈ చిన్న వస్తువుని మీ ఇంట్లో పెడితే, డబ్బే డబ్బు
బియ్యపు గింజలతో ఇలా చేస్తే మీరు అపరకోటీశ్వరులే…
అమావాస్య మరుసటి రోజు రేపు శుక్రవారం, ఈ చిన్న పని చేస్తే…లక్ష్మీదేవి కొలువై ఉంటుంది…
వాట్సాప్లో వస్తున్న మరో అదిరిపోయే ఫీచర్ తెలిస్తే, ఎగిరి గెంతేస్తారు…
ఫిబ్రవరి 15 సర్వ అమావాస్య రోజున రాత్రి సమయంలో ఈ చిన్న చిన్న పనులు చేయడం వలన వచ్చే అదృష్టానికి ఆశ్చర్యపోతారు…
ప్రియావారియార్ కి ఈస్టార్ హీరోలు చేసిన కామెంట్స్ చూస్తే,మీరు కూడా ఫిదా అవుతారు
సినిమాను మించిన ఈ లవ్ స్టోరీ లో జరిగిన ఘోరం చూస్తే, ఎవ్వరికైనా కన్నీళ్లు ఆగవు
ఈ జన్మలో మీరనుభవిస్తున్న కష్టాలకు కారణం వీళ్ళే…ఆ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు…
పూజా గదిలో ఇలాంటి విగ్రహాలు పెడితే ఎంత అరిష్టమో తెలుసా???
ధనవంతులు పాటించే ఈ నియమాలను పాటిస్తే…మీరూ కుబేరులే అవుతారు…
ఈ పని చెయ్యకుండా దీపం పెట్టడం పూజలు చేయడం చేస్తే, ఏమౌతుందో తెలుసా?
ఇలాంటి అమ్మయిలను లవ్ చేస్తే మీ బ్రతుకు బుగ్గే…
చేతి గోళ్ళతో ఈ పని చేసినా, ఇలాంటి గ్రంధాలను చదివినా దరిద్రం వదలదు
ఏ వారం ఏ రంగు దుస్తులు వేసుకుంటే ఎలాంటి లక్ వస్తుందో తెలుసా???
అబ్బాయిలు ఇలా ఉంటె అమ్మాయిలకు భలే ఇష్టం…మీలో ఆ స్పెషల్ ఉందా?ఉంటె నచ్చిన అమ్మాయి మీ సొంతం
పొద్దున్నే టీ కాఫీ తాగేవారికి ఇది తెలిస్తే షాక్ అవుతారు…అందరికీ షేర్ చేయండి…
నల్లని ఒత్తైన జుట్టు పెరగడానికి సూపర్ సింపుల్ చిట్కాలు…అందరికి తెలియజేయండి…
ఒక అమ్మాయి ఇలా గాని చేస్తే, ముమ్మల్ని 100% ప్రేమిస్తున్నట్టే.ఒక్కసారి చెక్ చేసుకోం
|
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
అదిరిపోయే ఫీచర్స్తో నోకియా విండోస్ ఫోన్
తక్కువ ధరలో నోకియా నుంచి మరో బుల్లి ఫోన్
మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్
మీ స్మార్ట్ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్
ఎన్టీఆర్కి జరిగింది, విజయ్ దేవరకొండకు కూడా.. నాకు జరగదని గ్యారెంటీ ఏంటి.. నిఖిల్!
పీఎఫ్ గురించి ఎవరికీ తెలియని 10 విషయాలు మీకోసం మిస్సవకండి.
నోకియా ఇండియన్ మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది. యూజర్స్ యొక్క ఆసక్తికి అనుగుణంగా మొబైల్స్ని తయారుచేస్తూ ఉంటుంది. అలాంటి నోకియాకి సంబంధించిన నోకియా విండోస్ స్మార్ట్ పోన్ సంబంధించిన వివరాలు ఇంటర్నెట్లోని కొన్ని వెబ్ సైట్స్లలో చక్కర్లు కొడుతున్నాయి. నోకియా 703 విండోస్ స్మార్ట్ పోన్కి సంబంధించిన ఫీచర్స్ మీకోసం ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. నోకియా 703 స్మార్ట్ ఫోన్ని సీ రే సిరిస్ కేటగిరిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. యూజర్స్కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ని అందించేందుకు గాను 3.9 ఇంచ్ స్క్రీన్ సైజు డిస్ ప్లేని కలిగి ఉండబోతుందని సమాచారం.
నోకియా 703 విండోస్ 7 స్మార్ట్ ఫోన్ పవర్ పుల్ హై ఆపరేషన్స్ కోసం 1 GHz ప్రాసెసర్ని నిక్షిప్తం చేయడం జరిగిందని సమాచారం. మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతంగా చేసేందుకు గాను ఇందులో 512 MB RAMని కూడా ఇమడింప చేయడం జరిగింది. ఈ మొబైల్లో ఇంకో ప్రత్యేకమైన విశిష్టత ఏమిటంటే దీనిని ఐపిఎస్ ప్యానల్తో విడుదల చేయడం జరుగుతుంది. మొబైల్తో పాటు 8జిబి మొమొరీ లభిస్తుంది.
నోకియా 703 స్మార్ట్ పోన్ పుల్ ఫీచర్స్:
విడుదల తేది: Rumored
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 8 GB storage, 512 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: No
ఇన్ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్బి: Yes, v2.0 microUSB
ప్రైమరీ కెమెరా: 5 MP, 2592x1944 pixels, LED flash
సెకండరీ కెమెరా: No
సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Microsoft Windows Phone 7
సిపియు: 1 GHz processor
ఇన్ని అత్యాధునికమైన ఫీచర్స్ కలిగిన నోకియా 703 విండోస్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. ఐతే ప్రస్తుతానికి దీనికి సంబధించిన ధరని మాత్రం మార్కెట్లో వెల్లడించలేదు.
త్వరలోనే నోకియా 703కి సంబంధించిన మరిన్ని వివరాలను మీకు అందింస్తాం. అప్పటి వరకు వన్ ఇండియా మొబైల్కి టచ్లో ఉండండి.
ప్రపంచం మెచ్చిన 5 స్మార్ట్ఫోన్ బ్రాండ్లు
OnePlus 6Tలో 4వ సీక్రెట్ కెమెరా, సంచలన విషయం వెలుగులోకి..
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
|
కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం - Kadapa _ YSR District
సంప్రదించండి
Kadapa _ YSR District కడప జిల్లా సమాచార సర్వస్వం
ప్రత్యేక వార్తలు
సాగునీటి పథకాలు
ఈ-పుస్తకాలు
తాజా విశేషాలు
కడప జిల్లాలో కులాల పేర్లు కలిగిన ఊర్లు
కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు
కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం
హోమ్ » వార్తలు » కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం
కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం
Sunday, May 8, 2011 వార్తలు వ్యాఖ్య రాయండి 51 వీక్షణలు
వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రీపోలింగ్ గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలనాధికారులు అందించే నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు.
ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడని పులివెందుల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి భార్య వై.ఎస్.విజయలక్ష్మి ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా మాట్లాడలేదు. అవిడను మాట్లాడవలసిందిగా మీడియా పదే,పదే కోరినా, నవ్వుతూ తిరస్కరించారు.
కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీలకు ఉప ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసాయి. ఉప ఎన్నికల ఓటింగ్ సమయం ముగిసి పోయినప్పటికి పోలింగ్ బూత్లలో భారీగా ఓటర్లు వున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు ముందే క్యూలో వున్న ఓటర్లను అనుమతిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూలో వందలాది మంది ఓటర్లు వున్నట్టు సమాచారం.
పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గానికి 82 శాతం ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు.
దర్పం ప్రదర్శిస్తూ ఏజంట్లను, ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్న మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని తక్షణం గృహనిర్బంధం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రం ఇచ్చారు.
కడప నియోజకవర్గంలోని అలంఖాన్ పేట పోలింగ్ స్టేషన్కు తాళం వేసిన ఘటనపై జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలింగ్ స్టేషన్కు తాళం ఎందుకు వేశారని ఎన్నికల అధికారులను జగన్ ప్రశ్నించారు.
దువ్వూరు మండలం గడ్డంవారిపల్లెలో ఉదయమే 90 శాతం పోలింగ్ జరిగింది. ఈ గ్రామంలో మొదటి 4 గంటలలోలో 221 మంది అంటే 90శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
పెండ్లిమర్రి మండలం గుర్రాలచింతలపల్లి గ్రామంలో ఓ వృద్దురాలు తనకు కళ్లు సరిగా కనిపించక తన ఓటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయమని కోరితే అధికారి కాంగ్రెస్ పార్టీకి వేశాడు. విషయం తెలిసిన వెంటనే ఆ అధికారిని విధుల నుంచి తొలగించారు.
కొన్నిగ్రామాలలో పోలింగ్ ఏజెంట్లు టిడిపి, కాంగ్రెస్ లకు దొరకని మాట నిజం . ఆ మాట చెప్పకుండా తమకు ఏజెంట్లు లేకుండా చేశారని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
కడప ఉప ఎన్నికలపై ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది.పులివెందులలో ఒక వృద్దుడు ఎంత వేడిమికి తాళలేక మరణించారు.
ఉప ఎన్నికలలో బద్వేలు నియోజకవర్టం అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం గ్రామంలో పోలింగ్ బూత్ కు అతి సమీపంలోనే కాంగ్రెస్ పార్టీవారు ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు.
ఉప ఎన్నికలలో మధ్యాహ్నం 12 గంటలకు 35 శాతం దాటి పోలింగ్ జరిగినట్లు అంచనా.
కడప లోక్ సభ నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు 28 శాతం ఓట్లు పోలయ్యాయి. పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో 24.22 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
కడప లోక్ సభ నియోజకవర్గం 28.43 శాతం
మైదుకూరు శాసనసభ నియోజకవర్గం 29 శాతం
జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం 31 శాతం
కడప శాసనసభ నియోజకవర్గం 18.53 శాతం
కమలాపురం శాసనసభ నియోజకవర్గం 28.76 శాతం
బద్వేలు శాసనసభ నియోజకవర్గం 33.55 శాతం
ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం 33.95 శాతం
పులివెందుల శాసనసభ నియోజకవర్గం 24.22 శాతం
కడప ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పోలింగ్ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజంట్ల పట్ల, సాక్షి విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘం రాష్ట్రప్రధాన అధికారి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు సురేష్ బాబుని పోలీసులు అరెస్టు చేసి చిన్నచౌక్ పోలీస్ స్టేష న్ కు తీసుకువెళ్లారు. తన వద్ద అనుమతి పత్రం ఉన్నా అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన వాపోయారు. జగన్మోహన రెడ్డికి మెజార్టీ తగ్గించేందుకు అధికార పార్టీ వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
జగన్ వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ అభ్యర్ధి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి ఆరోపించారు. జగన్ మీడియాకు చెందిన వాహనాలలో రౌడీలు, గూండాలు తమను వెంబడిస్తున్నారని ఆయన ఆరోపించారు. డి.ఎల్ ను అనుక్షణం సాక్షి మీడియాకు చెందిన ప్రత్యక్షప్రసార వాహనం అనుసరిస్తుండడంతో ఆయన ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని జగన్ వర్గం పేర్కొంటోంది.
|
తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ పై ఫిర్యాదు చేశారు. ఆయన నలభై మంది డి.ఎస్.పిలను వెనక్కి పంపించివేశారని దీనివల్ల రిగ్గింగుకు అవకాశం ఉంటుందని వారు ఆరోపించారు. దీనిపై స్పందిచిన భన్వర్ లాల్ అదనంగా ఉన్న డిఎస్సీలను మాత్రమే వెనక్కు పంపారని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సరిపడ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేవని ఆయన చెప్పారు
లోక్‑సభ స్థానానికి యువజన శ్రామిక రైతు(వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్మోహన రెడ్డి ఓటింగ్ తీరుని పరిశీలించడానికి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
మైదుకూరు కె.అగ్రహారం పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ లోక్‑సభ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఖాజీపేట అగ్రహారం పోలింగ్ బూత్‑లో మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సతీమణి సుభద్రమ్మ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా ఆమె ఇవిఎంలకు కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు.
గుత్తికొట్టాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజంట్‑ని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బయటకు పంపారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కొద్దిసేపు అక్కడ వీరంగం సృష్టించారు. మంత్రి వచ్చి ఆ ఏజంట్ ఆ గ్రామానికి చెందిన వ్యక్తి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పోలింగ్ సిబ్బంది భయపడ్డారు.
ముందుగా అనుమతించిన అధికారులు మంత్రి వచ్చి అడిగేసరికి ఆ ఏజంట్‑ సింధూజాని బయటకు పంపారు. ఈ విషయం తెలుసుకొని కలెక్టర్ జోక్యం చేసుకొని ఆ ఏజంట్‑ని అనుమతించారు. ఆ ఏజంట్ ఆదే రెవెన్యూ గ్రామానికి చెందిన యువతి అయినందున అనుమతించవచ్చని తహసీల్దార్ చెప్పారని అధికారులు తెలిపారు
ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఎస్పీ ఆదేశాలను లెక్క చేయకుండా గ్రామాలలో విచ్చలవిడిగా పర్యటిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఓటర్లతో మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆయన ఉదయం గన్‑మేన్లను వెంటబెట్టుకొని హడావుడి చేశారు. ఆయన పర్యటన విషయం తెలిసి ఎస్పీ ఫోన్ చేసి ఆయనని బయట తిరగవద్దని చెప్పారు. అయినా ఆయన బయట తిరుగుతూనే ఉన్నారు.
గాంధీనగర్ హైస్కూల్లో ఏర్పాటు చేసి పోలింగ్ బూత్‑లో కేంద్ర మంత్రి సాయిప్రతాప్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
Previous వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి?
Next కడప లోక్ సభ నియోజకవర్గంలో 77.48శాతం పోలింగ్
ఇదీ చదవండి!
హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం
గూగుల్ శోధన
దర్శనీయ స్థలాలు
కడప దర్గా – అమీన్పీర్ దర్గా
కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం
డిటెక్టివ్: అది ఆ విలేఖరి ఇష్టం....
రెడ్డెప్ప రెడ్డి: ఈ విషయాలు చదువుతుంటే ఈ ప్రాంతం వాదినైనందుకు గర్వంగా అనిపిస్తోంది. కడప గురించి వె...
హనుమంతప్ప: మంచి సమాచారం.....
రైల్వే కోడూరు
కాపీరైటు 2018, www.kadapa.info. సర్వహక్కులు చెంది ఉన్నవి.
|
Telugu Boothu Kathalu – ప్రాజెక్ట్ మేనేజర్ కామిని హాట్ స్టొరీ – Telugu Boothu Kathalu
Home / Telugu Boothu Kathalu / Telugu Boothu Kathalu – ప్రాజెక్ట్ మేనేజర్ కామిని హాట్ స్టొరీ
Telugu Boothu Kathalu – ప్రాజెక్ట్ మేనేజర్ కామిని హాట్ స్టొరీ
Telugu Boothu Kathalu ఆ రోజే విప్రో లో join అయ్యాను, నాకు 28 yrs , కొంచెం handsome గా ఉంటాను , నా గ్రూప్ లో అందరూ సీనియర్స్ , అందరూ married , ఇక మా ప్రాజెక్ట్ మేనేజర్ పేరు కామిని పేరు కు తగ్గట్టే చాల సెక్సీ (sexy ) గా కామా కల ఉట్టి పడుతూ ఉంటుంది , ఆమె తో టైం స్పెండ్ చెయ్యాలని చాల మంది మా ఆఫీసులో , ఆమె ఆఫీసు క్యూబ్ దగ్గర నిల్చుని ఏదో సొల్లు వాగుతూ ఉంటారు, కాని ఆమె మాత్రం ఎవరితోనూ ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవ్వదు ,ఆఫీసు లో మాత్రం ఆమె కొంచెం స్ట్రిక్ట్ అండ్ aggressive గా ఉంటుంది .ఆమె చాల మోడరన్ గా ఉంటుంది ఎప్పుడు లాంగ్ స్కర్ట్ (skirts ) వేసుకుని వస్తుంది ,
తన వయసు 37 yrs , పెళ్లి (marriage) అయిన 2 yrs కె విడాకులు తీసుకుంది ,
అంటే తను divorced, తను మలయాళీ (mallu ) పేస్ గుండ్రంగా కొంచెం ప్రియ మని లా ఉంటుంది, తన breast మీడియం సైజు అయినా చాలా టైట్ గా ఉంటాయి, తన హెయిర్ షార్ట్ (short ) గా కర్లీ (curly ) గా చాలా స్టైలిష్ గా ఉంటుంది.
తనకి నా ఫై న మంచి impression ఉంది , ఎందుకంటే మిగితా వారితో పోలిస్తే నేను అనుకున్న టైం లో కోడింగ్ (programming ) చేసి ఫాస్ట్ గా వర్క్ చేస్తాను అని ఆమె కి తెలుసు ఫై గా పెళ్లి కాలేదు అప్పుడప్పుడు వీకెండ్స్ లో కూడా వర్క్ చేసేవాడిని.
ఒక రోజు నన్ను తన క్యూబ్ లోకి రమ్మని మెయిల్ చేసింది , నేను వెళ్ళాను , అప్పుడు నేను నిల్చోనే ఉన్నాను , తను నా వై పు తిరిగి కుర్చోమ్మంది , నేను కూర్చున్నాను , అప్పడు తను వేసుకున్న టాప్ మధ్యలో కొంచెం కట్ ఉంది అందులోంచి తన రెండు వక్షోజాలు (sandlu ) కొంచెం కనపడుతున్నాయి, నాకు ఎంత ఆపుకున్న నా చూపు అప్పుడప్పుడు తన సండ్ల దగ్గరకి వెళ్తూనే ఉంది .
“కంగ్రాట్స్ నీకు ప్రమోషన్ వచ్చింది ” అనీ నాకు షె క్ హ్యాండ్ ఇచ్చింది., అప్పుడే తన చేతుల్ని తగిలాను , మెత్తగా ఉన్న తన చేతుల్ని తాకగానే నాకు కొంచెం మూడ్ వచ్చింది, promotionఆనందం కన్నా తన చేయి తగిలిన ఆనందమే ఎక్కువగా ఉంది.
“థాంక్ యు కామిని ” అన్నాను
“థాట్స్ గ్రేట్ న్యూస్ ” అన్నాను.
ఆ నెక్స్ట్ వీక్ USA ki flight , colleagues అంతా కామెంట్స్ , కామిని నీ నువ్వే లైన్ లో పెట్టాలి అని, నేను నవ్వి ఊరుకున్నాను.
ఫ్లైట్ లో ఇద్దరం పక్క పక్క నే కూర్చున్నాం,ఫ్లైట్ అప్పుడే కొత్త నాకు అన్ని దగ్గరుండి తనే హెల్ప్ చేసింది, ఫ్లైట్ లో బెల్ట్ కూడా తనే పెట్టింది , ఇంకా టచింగ్ (touching ) లా సంగతి చెప్పనక్కర్లేదు , బెల్ట్ పెడుతున్నపుడు తన చేతులు నా మడ్డ (sulli,madda ) ని తగిలాయి , నా మడ్డ కాస్త లేచింది ,ఆ తరువాత తన భుజాలు నా భుజాలు మధ్య మధ్య లో అనుతునే ఉన్నాయి .
కాసేపటికి ఎయిర్ హోస్టెస్ (air hostess ) వచ్చింది, ఎమైన డ్రింక్ కావాలా ఆని వోడ్కా () ని చూపిస్తూ అడిగింది , నేను ” నో థాంక్స్ ” అన్నాను లోపల తాగాలని ఉన్నా మేనేజర్ ఉందని వద్దన్నా , మా మేనేజర్ మాత్రం వోడ్కా ని తీసుకొంది , నాకు మతి పొయ్యింది , ఇంతలోనే నేను కూడా నాకు vodka కావాలని అడిగాను , “ఆర్ యు షు ర్ ” అంది , “ఎస్ ” అన్నాను., మా మేనేజర్ ముసి ముసి గా నవ్వింది , నేను నవ్వాను.
“డోంట్ బీ షై , యు కెన్ హవె డ్రింక్ ” అంది మేనేజర్ , ఇద్దరం “చీర్స్ ” కొట్టుకుని తాగము.
తరువాత కొంచెం సేపు పర్సనల్ విషయాలు అడిగింది, నేను చెప్పాను , తనని మాత్రం ఏమి అడుగాలేదు.
కాసేపటికి మా మేనేజర్ పడుకుంది , నాకు ఏదో చెయ్యాలని దురద మొదలిన్ది , నా చెయ్యికి పని పెట్టాను , ఫ్లైట్ మిడిల్ లో సీట్ బెల్ట్ తీసేసి మా చైర్ మధ్యలో అడ్డుగా ఉన్న హ్యాండ్ రెస్త్ నీ ఫై కి లాగాను , తన తొడల ఫై నా చెయ్యి వెయ్యడానికి వీలు గా , కాసేపటికి మెల్లగా నా చెయ్యి తన తొడల ఫై న పెట్టాను , సమ్మగా అనిపించింది , తాను మంచి నిద్రలో ఉంది, ఇంకా కొంచెం మెల్ల మెల్ల గా నొక్కడం స్టార్ట్ చేసాను తన తొడల్ని , మెత్తగా నొక్కుతుంటే నా మడ్డ స్లో గా లేవడం స్టార్ట్ అయ్యింది , అలా కాసేపు నొక్కి , తన సండ్ల దగ్గర చెయ్యి వెయ్యాలని అనిపించింది కాని భయం వె సి ఆగి పోయాను , ఆ తరువాత నేను కూడా తన తొడల ఫై నా ఫై, నా చెయ్యి తీసి పడుకున్నాను.
Previous Previous post: Telugu Boothu Kathalu – ట్రైన్ లో రోమాంటిక్ నైట్
Next Next post: Telugu Boothu Kathalu – ఏంటి ఒక్కసారి .వొదులు ఫస్ట్ నన్ను
Telugu Sex Stories – స్వప్న సుందరి
Telugu Boothu Kathalu – మెల్లగా దాని రూమ్ లోకి వెళ్ళాను
Telugu Sex Stories – షర్లిన్ చోప్రా ని షేవ్ చేసాను
Telugu Boothu Kathalu – ప్రకాష్ వినీలని దెంగి తన కుతి తీర్చుకున్నాడు
Telugu Boothu Kathalu – నా కుతి తీర్చి నీ గుల తీర్చుకో
Telugu Boothu Kathalu – మరొ క్కసారి
Telugu Boothu Kathalu – హాస్పటల్ లో నర్సు పూకు ఎంత రంజుగా వుందే
|
Samsung has 2 new Chat series offerings: Ch@t 222 and Ch@t 335 _ శ్యామ్సంగ్ డ్యూయల్ సిమ్ ఫోన్ - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
శ్యామ్సంగ్ విపణి నుండి కొత్త డ్యూయల్ సిమ్ పోన్ Samsung Ch@t 222
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి రానున్న మోటో జీ7 స్మార్ట్ఫోన్
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
శ్యామ్సంగ్ ప్రపంచంలో చెప్పుకోదగ్గ మొబైల్ మోడళ్లను ఉత్పత్తి చేసే మొబైల్ తయారీ సంస్ద. ప్రపంచం మొత్తం మీద 160 దేశాలలో తన కార్యకలాపాలను కోనసాగిస్తుంది. దీనితోపాటు గ్లోబల్ మార్కెట్ మొబైల్ హ్యాండ్ సెట్లో 20శాతం షేర్ని ఆక్రమించింది. తక్కువ ధరలో ఎక్కువ కాలం వచ్చేటటువంటి తన ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అందించి మొబైల్ మార్కెట్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సంస్ద. శ్యామ్సంగ్ కంపెనీ ఒక్క మద్యతరగతి కుటుంబాలనే కాకుండా బేసిక్ నుండి మల్టీమీడియా, హైఎండ్ మొబైల్ పోన్స్ని మార్కెట్లోకి విడుదల చేసి తన సత్తాని చాటుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇండియాలో కామన్ మ్యాన్ మనసు దోసుకున్నటువంటి మొబైల్ తయారీ సంస్ద శ్యామ్సంగ్ అనడంలో ఎటువంటి సందేహాం లేదు.
రాబోయే కాలంలో ఇండియన్ మొబైల్ మార్కెట్కి మంచి భవిష్యత్తు ఉండడంతో మొబైల్ కంపెనీలు చూపులు అన్ని ఇండియా మీద పడ్డాయి. అందులో భాగంగా శ్యామ్సంగ్ తన అమ్ముల పోదినుండి మరో రెండు కొత్త చాటింగ్ సిరిస్ మొబైల్స్ని మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. ఆ రెండు చాటింగ్ సిరిస్ ఫోన్సే Samsung Ch@t 222, Ch@t 335. శ్యామ్సంగ్ ప్రవేశపెట్టినటువంటి ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మల్టీమీడియా ఫోన్స్ అవ్వడంతో పాటు బడ్డెట్ ఫోన్స్. ఇక శ్యామ్సంగ్ Ch@t 222 విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ ఫోన్. మంచి విజువల్ ఎక్సీపీరియన్స అందజేస్తుంది.
డ్యూయల్ సిమ్
రూ. 2.9 కోట్లను గెలుచుకునే ఛాలెంజింగ్ గేమ్,అర్హతలేంటో తెలుసుకోండి !
ప్రపంచంలోనే అతి పెద్ద సూపర్ కంప్యూటర్, అచ్చం మనిషిలానే..
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
|
Home » » Kousalya Birthday Special ---- కౌసల్య తో చిరు ముచ్చట్లు...
హాయ్.. ఆగష్టు 8న ప్రఖ్యాత నేపధ్య గాయని "కౌసల్య" పుట్టినరోజు. అంతేకాకుండా నేను 5 సంవత్సరాలకు ముందు(2009 లో) ఈ బ్లాగ్ ని రూపొందించి వారికి పుట్టినరోజు కానుకగా అందిచటం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో ఎన్నో మార్పులు చేర్పులతో పాటు, ఆదరణ కూడా పెరిగి దాదాపు 1 లక్ష పేజి వ్యూస్ సాధించటం నిజంగా చాలా ఆనందంగా ఉంది.. బ్లాగ్ 5th anniversary సందర్భంగా "కౌసల్య" గారిని ఇంటర్వ్యూ చేసి, కొన్ని కొత్త విషయాలని ఇక్కడ అందిస్తున్నాను..
Yamini> మీ చిన్నతనం గురించి, మీ తల్లితండ్రుల గురించి చెప్పండి..
Kousalya మా నాన్నగారి పేరు పొత్తూరి బాల కోటేశ్వరరావు గారు, మా అమ్మగారు శకుంతలాదేవి గారు. మేము మొత్తం ముగ్గురు పిల్లలం.నా తర్వాత ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. నాన్నగారు AG ఆఫీసులో work చేసేవాళ్ళు. నా schooling అంతా నాగార్జునసాగర్ లో జరిగింది. Saint Joseph school లో చదివాను నేను. నేను schooling లో ఉండగానే మా father అకస్మాత్తుగా చనిపోవటంతో అదే job ని మా mother కి ఇచ్చారు. మా mother job చేస్తూ మా ముగ్గురిని పెంచి పెద్దచేసారు. తర్వాత మేము గుంటూరుకి shift అయిపోయాము.ఇంటర్(MPC),డిగ్రీ(BA music with English Lit ) గుంటూరులోనే చదివాము. తర్వాత MA(carnatic music ) తిరుపతి శ్రీ పద్మావతి మహిళా university lo చదివాము. నేను, మా చెల్లెలు సుధా ఒకే క్లాసు చదివేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం. MA చదివే రోజుల్లో మా ఇద్దరిని "తిరుపతి సిస్టర్స్" అని పిలిచేవాళ్ళు.. :)
Y> సంగీతం మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది?
K అది by birth వచ్చిందనుకుంట.. :) మా నాన్న గారు, మా అమ్మగారు ఇద్దరు బాగా పాడేవాళ్ళు. ఒకసారి చాల చిన్న age లో family అంతా movie కి వెళ్ళివస్తుంటే, ఆ సినిమాలో పాట నేను హమ్ చేశానట. అది చూసి నన్ను మ్యూజిక్ క్లాసులో, డాన్సు క్లాసు లో జాయిన్ చేసారు. డాన్సు కంటిన్యూ చెయ్యలేదు కాని, మ్యూజిక్ ని మాత్రం వదలలేదు. ఇంటర్లో MPC అవటంవల్ల మ్యూజిక్ కి ఎక్కువ టైం స్పెండ్ చెయ్యలేకపోయేదాన్ని.. మ్యూజిక్ ని వదలటం ఇష్టం లేక Degree లో మ్యూజిక్ ని బ్రాంచ్ గా తీసుకున్నాను.
Y > సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి?
K ముందునుంచి నాకు సినిమాల్లో పాడాలనే కోరిక ఉండేది. తిరుపతిలో MA చదువుకునేప్పుడు బాలుగారి "పాడుతా తీయగా" కార్యక్రమం ప్రారంభం అయింది. నేను 2nd సిరీస్ లో participate చేసి గెలిచాను. అప్పుడు అక్కడఉండే musicians బాగా పాడుతోంది అని contact numbers తీసుకున్నారు. అప్పుడే R P పట్నాయక్, చక్రి, నిహాల్ వీళ్ళందరూ పరిచయం అయ్యారు. R P గారు "నీకోసం" మూవీ ద్వారా నన్ను ఇండస్ట్రీకి పరిచయంచేసారు."నీకోసం" తో చాలా మంది టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. అంతకు ముందే నేను RP గారికి ఒక jingle కూడా పాడాను. తర్వాత నుంచి వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. మంచి పాటలు పాడే అవకాశాలు వచ్చాయి అలాగే audiance కూడా బాగా receive చేసుకున్నారు.
Y > మొట్టమొదటిసారి మీపేరును inlay card లో చూసినప్పుడు ఎలా అనిపించింది?;
K మూవీస్ కంటే ముందు, పాడుతా తీయగా కంటే కూడా ముందు నేను, మా చెల్లెలు సుధా కలిసి ఒక ప్రైవేటు ఆల్బం సాయిబాబాది పాడాము. ఆల్బం రిలీజ్ అయ్యాక Inlay card లో మా పేర్లని ఎన్నిసార్లు చూసుకున్నామో చెప్పలేము అసలు.. :D కాని అప్పుడు మా voice లో carnatic మ్యూజిక్ ప్రభావం ఎక్కువగా ఉండేది. తర్వాత తర్వాత professional గా పాడటం నేర్చుకున్నాము.
Y > తిరుపతిలో మీ MA గురించి చెప్పండి.
K మా MA curcullum లో 50% theory & 50% practicals ఉండేవి. theory లో సంగీతం ఎలా పుట్టింది? folk మ్యూజిక్, సంప్రదాయ సంగీతంలో హిందుస్తానీ, కర్నాటిక్ మ్యూజిక్ లాంటి వేరియేషన్స్, రాగాల గురించి ఉండేది. practicals లో రాగాలని ఎలా పాడుతున్నమో చూసేవాళ్ళు. ద్వారం లక్ష్మి గారు మాకు లెక్చరర్, ప్రపంచం సీతారాం గారు ప్రొఫెసర్. తిరుపతిలో చదివేప్పుడు చాలాసార్లు concerts ఇచ్చేవాళ్ళం. recent గా 4 years back మళ్లీ తిరుపతిలో ఒక concert ఇచ్చాను. అది SVBC ఛానల్లో లైవ్ టెలికాస్ట్ కూడా అయింది..
Y > ఏ ఏ మ్యూజిక్ directors దగ్గర పాడారు మీరు?
కే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది RP గారు, కీరవాణి గారు , మణిశర్మ గారు, కోటి గారు, వందేమాతరం శ్రీనివాస్, శ్రీలేఖ, రమణ గోగుల, అనూప్ రూబెన్స్ ఇలా almost అందరి దగ్గరా మంచి హిట్స్ పాడాను. ఎక్కువ సాంగ్స్ చక్రి గారికి పాడే అవకాశం వచ్చింది. మొత్తం 350 కి పైగా పాటలు(సినిమాల్లో) పాడాను.
K నేను హరిహరన్ గారు, బాలు గారు, శంకర్ మహదేవన్ గారు, టిప్పు, కార్తిక్, షాన్, కారుణ్య,వేణు,రఘు కుంచె, హేమ చంద్ర, రవి వర్మ, చక్రి, RP ఇలా almost అందరితో పాడాను. హరిహరన్ గారితో పాడిన అన్ని పాటలు హిట్ అయ్యాయి.
|
K నీకోసం సినిమా కంటే ముందు RP గారు ఒక kids ware advertisement కి పాడే ఛాన్స్ ఇచ్చారు. ప్రియ పికెల్స్ add ని దాదాపు 14 languages లో పాడాను. కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి కూడా పాడాను. సీరియల్ సాంగ్స్ చాలా పాడాను. ఎక్కువ etv కి పాడాను . "విధి", "ఎండమావులు", "హోం మినిస్టర్", "నాతిచరామి", "అగ్ని గుండం", "సై", "ప్రేమ మందిరం","ఆడదే ఆధారం", "హృదయం" ఇవన్ని Etv కి పాడినవే. "ఎండమావులు", "ఆడదే ఆధారం", సప్తగిరి ఛానల్ లో పాడిన "సిరి" వీటికి అవార్డ్స్ కూడా వచ్చాయి. almost 50 కి పైగా సాంగ్స్ సీరియల్స్ కి పాడాను. ETV సుమన్ గారి శ్రీహరి స్వరాలు-2 లో కూడా మంచి పాట పాడాను. జీ తెలుగు లో పాడిన "My name is మంగతాయారు" , Maa Tv కి పాడిన "తోడికోడళ్ళు", "చిన్నారి పెళ్ళికూతురు" సీరియల్స్ సాంగ్స్ వల్ల చాలా మంచి పేరు వచ్చింది. కెరీర్ begining "సాయి గీతాంజలి" , "చున్ని మున్ని" ఇంకా చాలా ప్రైవేటు ఆల్బమ్స్ లో పాడాను. 2010 లో "అన్నమాచర్య సంకీర్తనా సుధ" ని నేనే రూపొందించాను. త్వరలో ఇంకా ఆల్బమ్స్ చేసే ఆలోచన కూడా ఉంది.
Y > Composer గా అవకాశం ఎలా వచ్చింది?
K 2006 లో ETV కి "సై- singers Challenge " అనే రియాలిటీ షో చేశాము. ఇప్పటితరం singers చాలామంది దాంతోనే పరిచయం అయ్యారు. ఆ ప్రోగ్రాంకి నన్ను host గా చెయ్యమని అడగటానికి వచ్చినప్పుడు, మీరే టైటిల్ సాంగ్ compose చెయ్యచ్చు కదా అని అడిగారు. నేను వినిపించిన 1st ట్యూన్ ఏ వాళ్ళకి బాగా నచ్చడంతో అదే ఉంచేసాము. అలా composer గా కూడా మారాను.
Y > ఇప్పటి వరకు ఏమేం పాటలు compose చేసారు ?
K ETV కి "సై", "ఆడదే ఆధారం", "హృదయం" సీరియల్స్ కి compose చేశాను. 2011 లో TANA కి ఒక 30 నిమిషాల bale ని 3 variations తో చేశాను. ఇవే కాకుండా విరిజల్లు, బిర్యానీ కింగ్ మొదలైన వాటికీ చేశాను. అన్నమయ్య కీర్తనలు 4 కొత్తవి 4 పాతవి తీసుకుని ' శ్రీ అన్నమయ్య సంకీర్తన సుధ' అనే ఆల్బమ్ రిలీజ్ చేశాను. తొందరలో ఇంకా ఆల్బమ్స్ చేసే ఆలోచన కూడా ఉంది.
Y > మీ favourite హీరో?
K బావున్న మూవీస్ అన్ని చూస్తాను. particular గా ఫేవరెట్ అంటూ లేరు.
K Purple ఇష్టం. clothing లో ఐతే Black , white , Baby Pink ఇష్టం. Baby Pink pleasent గా అనిపిస్తుంది. :)
K పులిహోర అంటే బాగా ఇష్టం.
Y >ఒక సెలబ్రిటీగా బయటకి వెళ్ళాలంటే పబ్లిక్ తో ఇబ్బంది ఉంటుందా?
K ఒక్కోసారి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాని మంచి products ఉన్నాయంటే చిన్న షాప్స్ అయినా వెళ్తాను. అన్నిచోట్లా గుర్తుపట్టి పలకరిస్తుంటారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను. Stage Shows లో కూడా కలిసి autographs అడుగుతారు. అభిమానులని కలిసినప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది.
Y > Facebook , Twitter లాంటి social networking sites ని బాగా మీరు use చేస్తుంటారు కదా..
K అవును. సాంగ్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి అందరికి ఒకేసారి update చెయ్యచ్చు కదా. పబ్లిక్ openions కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అన్ని ప్రోగ్రామ్స్ ని, సాంగ్స్ ని, అవార్డ్స్ అన్నింటిని బ్లాగ్ లో update చేస్తున్నాం. సరిగ్గా use చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి.
Y > Dubbing చెప్పే అవకాశం ఎలా వచ్చింది?
K వందేమాతరం శ్రీనివాస్ గారి Music direction లో "శ్రావణమాసం" అనే మూవీ కి 4 సాంగ్స్ పాడాను. వాటిల్లో 3 తెలంగాణా slang లో ఉంటాయి. కళ్యాణి హీరోయిన్ ఆ సినిమాకి. తెలంగాణా slang బాగా పలికిందని పోసాని కృష్ణమురళి గారు, కల్యాణి character కి Dubbing చెప్పించారు. ఆయనే డైరెక్టర్ ఆ సినిమాకి. ముందులో confidance లేక కొన్ని offers ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు బాగా చెప్పగలను అని నమ్మకం వచ్చింది. Recent గా "బకర" మూవీలో Dubbing చెప్పాను.
Y > కౌసల్య అంటే సింగర్, composer , Dubbing artist ఇంకా ???
K సై అనే ప్రోగ్రాం కి హోస్ట్ గా చేశాను. ABN న్యూస్ లో "పాటే నా ప్రాణం" అనే ప్రోగ్రాం ని కూడా కొన్ని ఎపిసోడ్స్ హోస్ట్ చేశాను. ఈమధ్యనే ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్ ని కూడా హోస్ట్ చేశాను. "Zee Telugu Sa Re Ga Ma Pa " కి judge గా చేశాను. అందులో కోటి గారు, భువనచంద్ర గారు కూడా judges .Maa Tv "Super Singer 7 - The Spicy Series " లో mentor & judge గా చేశాను. "విరిజల్లు" అని కాలిఫోర్నియా తెలుగు FM .. దాని ప్రోమోకి మ్యూజిక్, లిరిక్స్, సింగింగ్ అన్ని నేనే :)
Y > ఫారిన్ లో ఎన్ని సార్లు ప్రోగ్రామ్స్ చేసారు?
K అమెరికాకి 8-9 సార్లు వెళ్ళాను. కువైట్ & దుబాయ్ లో ఒక్కసారి, సింగపూర్లో కూడా పాడాను.
Y > Hit అవ్వటం, అవ్వకపోవటంతో సంబంధం లేకుండా మీరు పాడిన పాటల్లో మీకు నచ్చిన 12 సాంగ్స్ చెప్పండి.
K Only 12 చెప్పాలంటే కష్టమే కాని, చాలా బాగా ఇష్టమైనవి చెప్తాను :)
2. రా రమ్మని ( అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు)
3. నాలో నేను లేనే లేను(అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు)
4. ఈరోజే తెలిసింది ( ఇడియట్)
5. ఎవరో ఎవరో (భగీరధ)
6. కిన్నెరసాని( వీడే)
9. గుండెల్లో ఏదో సడి(గోలీమార్)
10. బంగారుకొండ (సింహ)
11. మోనా మోనా( శివమణి)
12. కొంచెం కారంగా (చక్రం)
|
ఇంకా చాలా మంచి songs ఉన్నాయ్.. కానీ ఇప్పటికే 12 అయిపోయాయి :) ఈమధ్యనే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నావి 15 మెలోడీస్ తో "కొంచెం కారంగా- Tolly Hits of Kousalya " ని రిలీజ్ చేసారు.
K నాకు ప్రతి birthday ఒక ప్రత్యేకమైనదే. ఎందుకంటే మా నాన్నగారిది , మా అమ్మగారిది, నాది, ముగ్గురి birthday ఒకే రోజు Aug 8th.. ఇలా చాలా Rare గా జరుగుతుంది కదా.. :) వాళ్ళిద్దరూ ఇప్పుడు లేకపోయినా వాళ్ళు నాతోనే ఉన్న feeling కలుగుతుంది.. నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు అందరికి చాలా thanx .. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ నా మీద యిలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
ఇవండీ కౌసల్య గారు చెప్పిన ముచ్చట్లు...
శ్రీ విజయ నామ సంవత్సరాది శుభాకాంక్షలు!
అందరికీ శ్రీ విజయ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు... ఈ సంవత్సరములో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటు మనఃశాంతిని, చేపట్టిన అన్ని పనులలోను వ...
|
కరెంట్ అఫైర్స్
వీడియో లెక్చర్స్
జనరల్ నాలెడ్జ్
జనరల్ ఎస్సే
బిట్ బ్యాంక్
ప్రాక్టీస్ టెస్ట్స్
ఆర్ధిక వ్యవహారాలు
ఇండియా & వరల్డ్
సైన్స్ & టెక్నాలజీ
రాష్ట్రీయం _ ఆర్ధిక వ్యవహారాలు
సైన్స్ & టెక్నాలజీ _ అవార్డులు
క్రీడలు _ వ్యక్తులు
మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, ప్రపంచపు అత్యంత ధనికుల్లో ఒకరైన పాల్ అలెన్ (65) కన్నుమూశారు....
గ్లోబల్ ఎంప్లాయర్స్ కంపెనీల జాబితాలో ఎల్ అండ్ టీ
బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్-2018 జాబితాలో దేశీ మౌలిక రంగ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) 22వ స్థానంలో నిలిచింది....
నేరం జరిగిన ప్రదేశం వీడియో చిత్రీకరణ
మిర్చి ఎయిర్పోర్ట్ రేడియో సర్వీసులు ప్రారంభం
హైదరాబద్లోని రాజీవ్గాందీ అంతర్జాతీయం విమానాశ్రయం (శంషాబాద్ విమానాశ్రయం)లో మిర్చి ఎయిర్పోర్ట్ రేడియో సర్వీసులు ప్రారంభమయ్యాయి....
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 7,010 మంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ ప్రతిభా పురస్కారాలను అక్టోబర్ 15న ప్రదానం చేశారు....
వ్యవసాయ రంగంలో రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు మహిళా రైతులకుజాతీయ పురస్కారాలు లభించాయి....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యుడు మల్యాల రాజయ్య(82) కన్నుమూశారు....
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో డీఎస్ఎం సంస్థ తన రెండో ప్లాంటును అక్టోబర్ 15న ప్రారంభించింది....
నోకియా బ్రాండ్ అంబాసిడర్గా ఆలియా భట్
మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ నోకియా బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి ఆలియా భట్ వ్యవహరించనున్నారు....
భారత సంతతి వ్యక్తికి ఐన్స్టీన్ ప్రైజ్
భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్కు ‘ఐన్స్టీన్ ప్రైజ్-2018’ లభించింది....
ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ నగరమైన అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చారు....
డైలీ అప్డేట్స్
|
పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఈటీఎఫ్... ఏది బెటర్?
నిజానికి మీకెంత బీమా అవసరం?
కొత్త ఏడాది నుంచి ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు’
నవంబర్లో బేర్స్దే పైచేయి..!
వచ్చే ఏడాది మార్కెట్ మెరుగు!!
హోల్సేల్ బట్టల దుకాణం ‘టెక్స్ఫై’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్కు వరంగల్లో ఒక బట్టల దుకాణం ఉంది. చీరలు, డ్రెస్ల కోసం సూరత్, అహ్మదాబాద్, కోల్కతా వంటి ప్రాంతాలకు వెళ్లి హోల్సేల్గా కొంటుంటాడు. వెళ్లడం నుంచి ఉత్పత్తుల ఎంపిక, లాజిస్టిక్, లావాదేవీలు.. ప్రతిదీ ఇబ్బందే! కానీ, ఇప్పుడు శ్రీనివాస్.. జస్ట్ తన షాపులో కూర్చొని వేరే రాష్ట్రాల్లోని ఉత్పత్తులను కొంటున్నాడు. అదే... టెక్స్ఫై.కామ్ ప్రత్యేకత. టెక్స్ఫైలో వివిధ రాష్ట్రాలకు చెందిన 300కు పైగా గార్మెంట్స్ తయారీ సంస్థలు.. 15 వేలకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న టెక్స్ఫై గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ రఘునాత్ పెనుమూర్తి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
‘‘మాది పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురం. డిగ్రీ పూర్తయ్యాక.. హైదరాబాద్లో ఓ స్టార్టప్ కంపెనీలో చేరా. నా రూమ్మేట్కు భీమవరంలో ఓ బట్టల షాపుంది. వాళ్ల నాన్న నెలకోసారి హైదరాబాద్కు వచ్చి హోల్సేల్గా చీరలు, పిల్లల బట్టలు వంటివి కొనుక్కెళ్లేవాడు. ప్రతిసారి లాజిస్టిక్ ఇబ్బందిగా ఉండేది. ఇదే విషయాన్ని ఓరోజు నాతో చర్చించాడు. అప్పుడే అనిపించింది గార్మెంట్స్ తయారీ సంస్థలను, రిటైలర్లను కలిపే కంపెనీ పెడితే బాగుంటుందని!! అదే టెక్స్ఫై.కామ్కు పునాది. రూ.30 లక్షల పెట్టుబడితో గతేడాది ఆగస్టులో విశాఖపట్నంలో దీన్ని ఆరంభించాం.
400 తయారీ సంస్థలు, 3 వేల రిటైలర్లు..
ప్రస్తుతం టెక్స్ఫైలో 300 తయారీ సంస్థలు నమోదయ్యాయి. సూరత్, అహ్మదాబాద్, జైపూర్, లుథియానా, ముంబై, తిర్పూర్, కోల్కత్తా, చెన్నై వంటి ప్రాంతాల నుంచి ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి ఉప్పాడ, పోచంపల్లి, కలంకారి వంటి చేనేత వస్త్రాల తయారీ సంస్థలున్నాయి. ప్రతి నెలా కొత్తగా 40 సంస్థలు రిజిస్టరవుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు 3 వేల మంది రిటైలర్లు నమోదయ్యారు. ప్రస్తుతం టెక్స్ఫైలో 15 వేలకు పైగా ఉత్పత్తులు లిస్టయ్యాయి.
నెలకు రూ.10 లక్షల ఆర్డర్లు..
టెక్స్ఫై యాప్, వెబ్సైట్... ఎక్కడి నుంచైనా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.10 లక్షల విలువ చేసే 130 ఆర్డర్లు వస్తున్నాయి. కనీస ఆర్డర్ విలువ రూ.1,600. ఉత్పత్తుల డెలివరీ కోసం డెలివర్హీ, ఫెడెక్స్, అరామెక్స్, బ్లూడార్ట్ వంటి ఆరు కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆర్డర్ వచ్చిన వారం రోజుల్లోగా డెలివరీ పూర్తవుతుంది. గత నెలలో టెక్స్ఫై ఈ–డిస్ట్రిబ్యూషన్ను ప్రారంభించాం. గోడౌన్, లాజిస్టిక్, ఉత్పత్తుల నిర్వహణ అన్నీ కంపెనీయే చూసుకుంటుంది. జస్ట్.. స్థానికంగా ఉన్న రిటైలర్ల నుంచి ఆర్డర్లు తీసుకొస్తే చాలు.. టర్నోవర్లో 3 శాతం కమీషన్ ఉంటుంది. ఇప్పటివరకు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కర్నాటకలో 6 ఈ–డిస్ట్రిబ్యూషన్లు ఇచ్చాం. ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 300 మందికి ఈ–డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలన్నది లక్ష్యం. త్వరలోనే బజాజ్ ఫైనాన్స్ వంటి పలు ఎన్బీఎఫ్సీ సంస్థలతో ఒప్పందం చేసుకోనున్నాం. దీంతో రిటైలర్లకు 45 రోజుల క్రెడిట్ మీద ఉత్పత్తులను కొనుగోలు చేసే వీలుంటుంది.
2 నెలల్లో రూ.50 లక్షల సమీకరణ..
ఏడాది కాలంలో అన్ని దక్షిణాది రాష్ట్రాలకు విస్తరణతో పాటూ రూ.25 కోట్ల టర్నోవర్కు చేరుకోవాలని లక్ష్యించాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి టెక్స్ఫైలో రిటైలర్ల సంఖ్యను 10 వేలకు, తయారీ సంస్థలను వెయ్యికి చేర్చాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో 16 మంది ఉద్యోగులున్నారు. 2 నెలల్లో రూ.50 లక్షల నిధులను సమీకరించనున్నాం. త్వరలోనే డీల్ను క్లోజ్ చేస్తాం’’ అని రఘునాథ్ వివరించారు.
ఆర్ఈసీ లభం రూ.1,469 కోట్లు
రియల్టీపై ఎన్నికల ప్రభావం ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రెరా.. ఒకదాని వెంట మరొకటి రియల్టీ రంగాన్ని కుదిపేసింది. స్థానిక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో కాస్త తేలుకుంటున్న తరుణంలో ఈసారి ముందస్తు ఎన్నికల ప్రకటనతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎన్నికల ప్రభావం రియల్టీ రంగం మీద ఏమాత్రం ఉంటుంది? కొత్త ప్రభుత్వ ఏర్పాటయ్యే వరకూ స్థిరాస్తి ధరలు తగ్గుతాయా? అసలు ఎన్నికల సమయంలో రియల్టీ పెట్టుబడులు సరైందేనా? వంటి సందేహాలకు సమాధానమే ఈవారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ. 1,469 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం, రూ.1,076 కోట్లతో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఆర్ఈసీ తెలిపింది. ఆదాయం అధికంగా ఉండటం దీనికి కారణమని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.5,628 కోట్ల నుంచి రూ.6,319 కోట్లకు పెరిగిందని తెలిపింది. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.5.45
ఒక్క యాప్ 18 రకాల సేవలు!
డిజిటల్ మార్కెటింగ్ అడ్డా!
|
రుణం ఇవ్వొచ్చు.. తీసుకోవచ్చు!
బైక్ రైడ్ కావాలా? అయితే ‘రాపిడో’..!!
వైద్యులు... ఇక్కడ విద్యార్థులు!!
టెక్ బడి.. ‘బిజ్ ఏక్టివ్’
అద్దెకు పురుషుల ఫ్యాషన్
పిల్లలకు ‘న్యూట్రీట్లైఫ్’
|
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
iOS 11 నుంచి iOS 10కి డౌన్గ్రేడ్ అవ్వటం ఎలా..?
అమరావతిలో ఎన్టీఆర్ కు నిలువెత్తు రూపం :
ఆండ్రాయిడ్ ఫోన్లలో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలు..
ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ని భయపెడుతున్న రూమర్.. అసలు వాస్తవం ఏంటి!
SBI లో ఈ ఒక్క పధకం కడితే చాలు మీజీవితం మారిపోయినట్లే
సెక్స్ లో కంటే హస్త ప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందా?
ఐఫోన్ యూజర్ల కోసం యాపిల్ సంస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన iOS 11 సాఫ్ట్వేర్ అప్డేట్ ఊహించిన స్థాయిలో అంచనాలను అందుకోలేక పోయింది. ముఖ్యంగా ఐఫోన్ 6 యూజర్లు ఈ అప్డేట్తో తీవ్ర ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. కొత్త సాఫ్ట్వేర్తో ఫోన్ను అప్డేట్ చేసుకున్న తరువాత పనితీరు పూర్తిగా నెమ్మదించటంతో వీరు మళ్లీ iOS 10కే డౌన్గ్రేడ్ అవ్వాలని చూస్తున్నారు.
వారిలో మీరు కూడా ఒకరైనట్లయితే ఈ ఆర్టికల్ మీకు మరింతగా ఉపయోగపడుతుంది. iOS 11 నుంచి iOS 10కి డౌన్గ్రేడ్ అయ్యే ప్రొసీజర్ను స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో క్రింద పోస్ట్ చేయటం జరుగుతోంది.
iOS 11 నుంచి iOS 10కి డౌన్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నవారు ముందుగా తమ ఐఫోన్ను పూర్తిగా ఛార్జ్ చేసేుకోవల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఫోన్లోని డేటాని కూడా బ్యాకప్ చేసుకోవటం ఉత్తమం. డౌన్గ్రేడింగ్ ప్రాసెస్ పూర్తవ్వటానికి దాదాపుగా 40 నిమిషాల సమయంలో తీసుకుంటుంది. ఈ సమయంలో ఒర్పు అనేది అవసరం.
ముందుగా మీ ఐఫోన్లోని ఐట్యూన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వర్షన్కు అప్గ్రేడ్ అయి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేనట్లయితే iTunes > Account > Check ఆప్షన్లోకి వెళ్లి లేటెస్ట్ వర్షన్కు అప్గ్రేడ్ అవ్వండి.
ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తరువాత iOS 10.3.3 IPSW అనే ఫైల్ను ఈ లింక్ నుంచి (http://osxdaily.com/2017/07/19/ios-10-3-3-download-update-ipsw/) మీ ఐఫోన్ నిమిత్తం ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోండి.
ఫైల్ డౌన్లోడింగ్ పూర్తి అయిన తరువాత మీ ఐఫోన్లోని Find My iPhone ఆప్షన్ను టర్నాఫ్ చేసుసకోవల్సి ఉంటుంది. ఇలా చేసేందుకు Settings -> Your Name -> iCloud -> Find My iPhone ఆప్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ ఆఫ్ అయిన తరువాత మీ ఫోన్ను iOS 10.3.3 IPSW ఫైల్ డౌన్లోడ్ అయి ఉన్న కంపయూటర్ లేదా ల్యాప్టాప్కు కనెక్ట్ చేయండి.
కంప్యూటర్కు కనెక్ట్ అయిన తరువాత మీ ఐఫోన్ను DFU మోడ్లో ఉంచాల్సి ఉంటుంది. ఈ మోడ్ ఆన్ అవ్వాలంటే కంప్యూటర్ స్ర్కీన్ పై మీ ఫోన్ రకవరీ మోడ్లో ఉందన్న మెసేజ్ కనిపించేత వరకు ఫోన్ పవర్ బటన్ను హోల్డ్ చేసి ఉంచాల్సి ఉంటుంది.
ఐఫోన్ 7 ఆపై వర్షన్ ఐఫోన్ మోడల్ను వినియోగించుకుంటోన్న యూజర్లు పవర్ బటన్కు బదులుగా వాల్యుమ్ డౌన్ బటన్ను హోల్డ్ చేసి ఉంచినట్లయతే ఓ ఐట్యూన్స్ మెసేజ్ కంప్యూటర్ స్ర్కీన్ పై ఓపెన్ అవుతుంది. ఆ మెసెజ్లోని OK ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే రిస్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఇప్పుడు మీ విండోస్ ల్యాప్టాప్ కీబోర్డ్లోని షిఫ్ట్ బటన్ను హోల్డ్ డౌన్ చేసి అదే సమయంలో స్ర్కీన్ పై కనిపించే "Restore iPhone" ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. ఇప్పుడు ముందుగానే డౌన్లోడ్ చేసి ఉంచుకున్న IPSW ఫైల్ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ డివైస్ iOS 11 నుంచి iOS 10కి డౌన్గ్రేడ్ కాబడుతుంది.
ప్రైవసీకి ప్రమాదంగా మారిన మొబైల్ కీ బోర్డ్స్..విముక్తి ఎలా?
ప్లిఫ్కార్ట్ లో స్మార్ట్ ఫోన్ల పై రూ.26,000 వరకు తగ్గింపు త్వరపడండి
బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ల పై బంపర్ ఆఫర్ ఇస్తున్న BSNL
మెసెంజర్ లైట్ యాప్ లో కొత్త ఫీచర్ ను యాడ్ చేసిన ఫేస్బుక్
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
|
వర్గం వివరణ కీవర్డ్లు భాగం యొక్క పేరు
— యాడ్ ఆన్ WorldWideScripts.net కు
తాజాగా ఉండాలని మా ఫీడ్ సబ్స్క్రయిబ్!
కొత్త !మీరు కావలసిన మాకు అనుసరించండి!
ఈ భాగం 37 ఇతర భాషలలో అందుబాటులో ఉంది!
keyTicket ఒక తేలికపాటి, పోర్టబుల్ PHP / MySQL టికెట్ మద్దతు వ్యవస్థ.
ఇది ఒక చాలా చిన్న ప్యాకేజీలో లక్షణాలు చాలా సిద్ధం.
మీరు కొనుగోలు చేసిన ఉంటే రేట్ మర్చిపోతే లేదు!
ప్రధాన లక్షణాలు; -
సాధారణ వెబ్ సంస్థాపకి కూడా ప్రారంభ కోసం, అప్ మరియు నడుస్తున్న సమయం ఉండాలి.
ఫైల్ బదిలీలు / ఆఫ్ వాటిని ఆన్ సులభంగా మీరు మరియు మీ వినియోగదారుల కోసం అమలు చేస్తారు
బహుళ నిర్వాహకులు జోడించవచ్చు.
ఒక టికెట్ సృష్టించబడిన తర్వాత వాడుకరి ఖాతాలను స్వయంచాలకంగా సృష్టించబడతాయి.
వినియోగదారులు & నిర్వాహకులు లాగిన్ & అన్ని వారి గత మరియు ప్రస్తుత టిక్కెట్లు చూడవచ్చు.
నిర్వాహకులు లాక్ మరియు టిక్కెట్లు తొలగించవచ్చు.
స్వయంచాలక నవీకరణ తనిఖీ, keyTicket గడువు తేదీ ముగిసింది మీరు తెలియజేస్తాము.
వినియోగదారులు కోసం రూపం ఉపయోగించడానికి సులభం, ఇది నొప్పిలేకుండా కొత్త టిక్కెట్లు సృష్టించడానికి చేస్తుంది.
Captcha నిర్మించారు బాట్లను మరియు స్పామ్ దూరంగా ఉంచటానికి.
సులభంగా కార్యరూపంలో, భాష ఫైళ్లు విడివిడిగా ఉంచబడ్డాయి!
[ఐచ్ఛిక] PDO మరింత సురక్షిత & వేగంగా ప్రశ్నలు కోసం ఉపయోగిస్తుంది.
లేదా నిర్వాహక ప్రాంతం లాగిన్:
వాడుకరి: అడ్మిన్ పాస్: పాస్వర్డ్ను
మరింత సురక్షితమైన మరియు క్లీనర్ ప్రశ్నలు కోసం PDO కు MySQL మారుతోంది.
కోడ్ శుభ్రం.
మీరు config ఫైలు నుండి అనుమతి ఫైలు రకాలు ఎంచుకోండి తెలియజేసినందుకు.
ఒక పుట అదనపు నిర్వాహకులు జోడించడానికి.
మెరుగైన BBCode- లింకులు, కొట్టివేత, జాబితాలు etc
ఆల్ రౌండ్ మొబైల్ మద్దతును అమలు ప్రయత్నిస్తున్నారు.
ఏదైనా ఇతర సలహాలను, నాకు తెలపండి
-Corrected స్పెల్లింగ్ తప్పులు, మరియు ఖాళీ వేరియబుల్స్.
-Corrected Install.php, కాబట్టి మీరు ఇకపై లాగిన్ లోపాలు ఉంటుంది.
చేర్చింది డచ్ భాష (ధన్యవాదాలు deNickNL కు!)
ఈ వర్గంలో ఇతర భాగాలుఈ రచయిత యొక్క అన్ని అంశాలు
వ్యాఖ్యలుతరచుగా ప్రశ్నలు మరియు సమాధానాలు కోరారు
6 జూన్ 12 రూపొందించబడింది
చివరి నవీకరణ:
హై రిజల్యూషన్:
అనుకూల బ్రౌజర్లు:
జావాస్క్రిప్ట్ JS, HTML, CSS, PHP, SQL కలిగి
సాఫ్ట్వేర్ వెర్షన్:
కామర్స్, కామర్స్, ఆల్, పరిచయం, కస్టమర్ సహాయం, ఇన్స్టాల్, Keyo, keyoapp, keyticket, mysql, php, సేవ, మద్దతు, వ్యవస్థ, టికెట్, వెబ్
|
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
రూటు మార్చిన ఎయిర్టెల్, డిజిటల్ కేవైసీతో పనిలేకుండా సిమ్ రిజిస్ట్రేషన్..
వన్ప్లస్ 7 స్మార్ట్ఫోన్ 5జీకి సపోర్ట్ చేయదట, కంపెనీ వ్యూహం ఏంటో చూడండి
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
మంచు లక్ష్మి, జ్యోతిక డాన్స్ అదిరిపోయిందిగా.... వీడియో వైరల్
అంబానీ కుటుంబం ఈ దేశానికి ఏమి చేయబోతోంది?
కొద్ది సంవత్సరాలు నుంచి ఏదైనా కొత్త సిమ్ కొనాలి అనంటే , ఆధార్తో లింక్ చేయబడిన eKYCని పూర్తి చేయవలసి ఉండేది.అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధార్ కార్డు ఉపయోగ విషయంలో వెల్లడించిన తీర్పు ప్రకారం సిమ్ కార్డులకి ఆధార్ కార్డు తప్పనిసరి కాకపోవడంతో పరిస్థితిలో చాలా మార్పు వచ్చేసింది .టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, ఈ మేరకు దేశంలోని అన్ని టెలికాం కంపెనీలు కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాయి.
జియో దీపావళి బంపర్ ఆఫర్ : నవంబర్ 12 వరకు ఓపెన్ సేల్ లో జియోఫోన్ 2
ఇందులో భాగంగానే తాజాగా ఎయిర్టెల్....
ఇందువల్ల తాజాగా ఎయిర్టెల్ సంస్థ ఆల్టర్నేటివ్ డిజిటల్ KYC విధానాన్ని సెలెక్టెడ్ టెలికాం సర్కిళ్లలో మొదటి ఫేస్ ను ప్రారంభించింది. దీన్ని దేశ వ్యాప్తంగా కూడా విస్తరింపజేస్తుంది.
కొత్తగా ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కొనుకోవాలి అంటే ....
ఇక నుంచి మీరు కొత్తగా ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కొనుకోవాలి అంటే , ఏదైనా అడ్రస్ ప్రూఫ్, ID ప్రూఫ్ని వెంట తీసుకు వెళితే, వాటిని
ఎయిర్టెల్ ప్రతినిధులు స్కానింగ్ చేసి డిజిటల్ రూపం లోకి కన్వర్ట్ చేసి, అప్పటికప్పుడు కస్టమర్ ఫోటో క్యాప్చర్ చేసి, నేరుగా ఆన్ లైన్ లో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫార్మ్ ని నింపటం ద్వారా ఆ వివరాలను సంస్థ ప్రధాన ఆఫీస్కి చేరవేస్తారు.
ఇక్కడ ఆధార్ కార్డు తప్పనిసరి కాకపోవడం....
ఇంతకముందు కూడా దాదాపు ఇదేలాగే జరిగినప్పటికీ, ఇక్కడ ఆధార్ కార్డు తప్పనిసరి కాకపోవడం గమనార్హం. మీ దగ్గర ఉన్న ఏదైనా ప్రూఫ్లను తీసుకొని వెళ్ళవచ్చు.
మిగతా దిగ్గజ టెలికాం ఆపరేటర్లు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు . ప్రస్తుతానికి ఎయిర్టెల్ ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ టెలికాం సర్కిళ్లలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
రూ.100 బడ్జెట్లో బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నారా
యూజర్లకి షాకిచ్చిన ఆపిల్, ఆ ఫోన్ ఉత్పత్తిని ఆపేస్తోంది !
వాట్సప్లో కిడ్నీ బేరం, ధర రూ. 1.6 కోట్లకు పైగానే !
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
|
రూ.129కే అమెజాన్ ప్రైమ్, నెలంతా పండుగ చేసుకోండి_ Amazon Prime Monthly Subscription Silently Launched at Rs. 129 in India - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
రూ.129కే అమెజాన్ ప్రైమ్, నెలంతా పండుగ చేసుకోండి!
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
స్మార్ట్ఫోన్ వెళుతరు కళ్లకు మంచిదేనా?
బావ జూ.ఎన్టీఆర్కి, చరణ్కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్దే.. అల్లు అర్జున్!
లైంగిక సామర్ధ్యం పెరుగుదలకు దోహదపడే 15 ఉత్తమ పానీయాలు
అమెజాన్ ప్రైమ్ సబ్స్ర్కిప్షన్కు సంబంధించి సరికొత్త మంత్లీ ప్లాన్ను అమెజాన్ ఇండియా విడుదల చేసింది. ఈ సరికొత్త నెలవారీ స్కీమ్లో భాగంగా నాన్-ప్రైమ్ యూజర్లు సైతం నెలకు రూ.129 చెల్లించి అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్స్ను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మంత్లీ సబ్స్ర్కిప్షన్ను పొందాలనుకునే యూజర్లు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయవల్సి ఉంటుంది. ఆటో-రీన్యూ పద్థతిలో ఈ మెకనిజం యాక్టివేట్ అయిపోతుంది. ఆటో-రీన్యూవల్కు మూడు రోజుల ముందు అమెజాన్ నుంచి యూజర్కు నోటిఫికేషన్ అందుతుంది.
సంవత్సరమంతా కావాలంటే రూ.999..
అమెజాన్ ప్రైమ్కు సంబంధించి ఏడాది సబ్స్ర్కిప్షన్ను ఒకేసారి తీసుకోవాలనుకునే వారు వార్షిక చందా క్రింద రూ.999 చెల్లిస్తే సరిపోతుంది. భారత్లో అమెజాన్ ప్రైమ్కు సంబంధించిన మంత్లీ సబ్స్ర్కిప్షన్ ఆఫర్ను ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. తొలత ఈ మంత్లీ సబ్స్ర్కిప్షన్కు సంబంధించిన వివరాలను రవి మిశ్రా అనే యూజర్ ఫేస్బుక్లో పోస్ట్ చేయటం జరిగింది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందడం ఎలా ?
2016లో ప్రారంభమైన అమెజాన్ ప్రైమ్...
ఈ-కామర్స్ రంగంలో ప్రపంచ నెం.1 సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న అమెజాన్, భారత్లో తన Prime సేవలను 2016లో ప్రారంభించింది. ప్రమోషనల్ ప్లాన్ క్రింద ఏడాది ప్రైమ్ సబ్స్ర్కిప్షన్ను కేవలం రూ.499కే అమెజాన్ అప్పట్లో అందించటం జరిగింది. ఆ తరువాత వార్షిక చందా ధరను రూ.499 నుంచి రూ.999కి పెంచటం జరిగింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవటం వల్ల ఉచిత వన్-డే డెలివరీ, డిస్కౌంటెడ్ సేమ్ డే డెలివరీ, నో రష్ డెలివరీ, ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి బెనిఫిట్స్ను యూజర్ పొందే వీలుంటుంది. త్వరలోనే మరిన్ని బెనిఫిట్స్ అమెజాన్ ప్రైమ్ క్రిందకు చేర్చే అవకాశముంది.
అమెరికా కంటే భారత్లోనే తక్కువ..
అమెరికాతో పోల్చి చూసినట్లయితే భారత్లో అమెజాన్ ప్రైమ్ సబ్స్ర్కిప్షన్ ధర చాలా తక్కువుగా ఉంది. యూఎస్ మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ విలువ 119 డాలర్లు (రూ.8,100)గా ఉండే భారత్ మార్కెట్లో మాత్రం 12.99 డాలర్లు (రూ.900)గా ఉంది. భారత్లోని అమెజాన్ ప్రైమ్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని Prime Day పేరుతో ఒక్క రోజు సేల్ను అమెజాన్ ఇండియా గతేదాని నిర్వహించింది. ఈ సేల్లో భాగంగా ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్లతో పాటు క్యాష్బ్యాక్ ఆఫర్లను అమెజాన్ అందించింది.
మీ స్మార్ట్ఫోన్తో ఫోటోలను అదిరిపోయే విధంగా తీయడం ఎలా ? సింపుల్ ట్రిక్స్
Honor 8X రాకతో మిడ్-రేంజ్ మార్కెట్కు కొత్త కళ!
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
|
వర్గం వివరణ కీవర్డ్లు భాగం యొక్క పేరు
— యాడ్ ఆన్ WorldWideScripts.net కు
తాజాగా ఉండాలని మా ఫీడ్ సబ్స్క్రయిబ్!
కొత్త !మీరు కావలసిన మాకు అనుసరించండి!
ఈ భాగం 37 ఇతర భాషలలో అందుబాటులో ఉంది!
ప్రకటనల నిర్వహణ చాలా శక్తివంతమైన పరిష్కారం .
సులభంగా మీరు మీ వెబ్ సైట్ యొక్క ఏ మీ సొంత ప్రకటనలు ఉంచడానికి, లేదా Paypal ద్వారా ఖాతాదారులకు ప్రకటించడం విక్రయించడానికి మేకింగ్ .
ప్రకటన సెల్లర్ ప్రో తమ వెబ్సైట్ లలో ప్రకటనలను ప్రదర్శించడానికి అవసరాలను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రకటనల చాలా సులభంగా రూపొందించబడింది !
బహుళ పరిమాణాలు, ధరలు & వ్యవధులు యొక్క ప్రకటనలతో, బహుళ డొమైన్లు కూడా పని చేస్తుంది ఇది ఒక పూర్తిగా intergrated Paypal వ్యవస్థ .
ఒకసారి మీరు Ad సెల్లర్ ప్రో సెటప్ కలిగి, ఇది కేవలం బ్రిలియంట్ యొక్క !
మీ ప్రకటనలు నిర్వహించండి .
ప్రచారం మేనేజ్మెంట్ .
Paypal చెల్లింపులు Intergrated .
వినియోగదారులు వారి ప్రకటన లిస్టింగ్ పొడిగించవచ్చు .
బహుళ వెబ్ సైట్లు, బహుళ డొమైన్లు మీ ప్రకటనలు అమ్మే .
వివిధ పరిమాణాలలో ప్రకటనలు అమ్మే .
Mutliple ధరలు ప్రకటనలు అమ్మే .
బహుళ వ్యవధులు యొక్క ప్రకటనలు అమ్మే .
ఒక డైలీ రేట్లు మరియు బల్క్ ధర కోసం మీ ప్రకటనలు విక్రయించు!
ఎనేబుల్ . ఉదాహరణకు : 7 రోజులు 5 $
14 రోజులు $ 9
వారి ప్రకటనలు వాటిని గడువు మరియు విస్తరించడానికి గురించి ఉన్నప్పుడు వినియోగదారులు చూడగలరు .
వినియోగదారులు వారి సొంత పేర్కొన్న పాస్వర్డ్ ఉపయోగించి వారి ప్రకటనలు సవరించవచ్చు .
సంఖ్య వాడుకరి లాగిన్లు అవసరం .
అడ్మిన్ త్వరగా అడ్మిన్ పానెల్ నుండి కొత్త ప్రచారాలు మరియు ప్రకటనల్లో సృష్టించవచ్చు .
మాత్రమే PHP కోడ్ వినియోగించటానికి సులభం, వాడుతున్నారు .
ప్రకటన జాబితాలు యొక్క ధర & కాలం మార్చండి .
స్క్రిప్ట్ PayPal చెల్లింపు లావాదేవీలు సరిచేయడానికి నవీకరించబడింది .
నవీకరించిన ఫైల్లు : / PayPal / payments.php & Documentation.doc
ఈ వర్గంలో ఇతర భాగాలుఈ రచయిత యొక్క అన్ని అంశాలు
వ్యాఖ్యలుతరచుగా ప్రశ్నలు మరియు సమాధానాలు కోరారు
చివరి నవీకరణ:
అనుకూల బ్రౌజర్లు:
13 జూన్ 13 రూపొందించబడింది హై రిజల్యూషన్
ప్రకటన, ప్రచారాల్లో, ప్రకటన విక్రేత, ప్రకటనలు, ప్రకటలను, ప్రకటనల, advertisments, అప్లికేషన్, డబ్బు తయారు, నిర్వహణ, మోనటైజ్, PayPal, అమ్మే, ప్రకటనలను విక్రయించే, విక్రేత
|
వర్గం వివరణ కీవర్డ్లు భాగం యొక్క పేరు
— యాడ్ ఆన్ WorldWideScripts.net కు
తాజాగా ఉండాలని మా ఫీడ్ సబ్స్క్రయిబ్!
కొత్త !మీరు కావలసిన మాకు అనుసరించండి!
ఈ భాగం 37 ఇతర భాషలలో అందుబాటులో ఉంది!
ఈ RSS ఫీడ్ జెనరేటర్ మీరు చాలా సులభంగా మీ కంటెంట్ కోసం ఒక RSS ఫీడ్ ఏర్పాటు అనుమతిస్తుంది. మీరు మీ స్వంత బ్లాగింగ్ వేదిక సృష్టించిన సే, మరియు వ్యక్తులు చందా విధంగా అది ఒక RSS ఫీడ్ జోడించడానికి అనుకుంటున్నారా. ఈ జెనరేటర్ సైన్ వస్తుంది పేర్కొంది.
PHP కోడ్ కూడా ఒక సింగిల్ లైన్ వ్రాయకుండా, మీరు సులభంగా జెనరేటర్ పని పొందవచ్చు. నిజంగా అవసరమైతేనే అన్ని కొన్ని కాన్ఫిగరేషన్ సెట్టింగులను సవరించవచ్చు మరియు కొన్ని ప్రముఖ ముందుకు శ్లాష్లు (మీరు ఒక PHP / ప్రోగ్రామింగ్ నేపథ్యం నుంచి వచ్చిన ఉంటే, మీరు ఈ కొన్ని పంక్తులు uncommenting అర్థం గమనించవచ్చు చేస్తాము) తొలగించడం ఉంది.
నిజంగా మీరు ఈ ఏర్పాటు చెయ్యాల్సిన చాలా తక్కువ ఉంది ఎందుకంటే అన్ని అన్ని లో, మీ ప్రాజెక్ట్ అతి క్లిష్టమైన భాగంగా, మీ స్వంత కోడ్ ఉంటుంది.
Live ప్రివ్యూ
మీ ప్రాజెక్ట్లలో ఈ అంశం అమలు ఏమి RSS మరియు ఎలా కొన్ని మరింత వివరమైన సమాచారం కోసం క్రింద చూడండి. కోర్సు యొక్క, అంశానికి అందించిన డాక్యుమెంటేషన్ సరిగ్గా ప్రతిదీ సిద్ధం చేస్తుంది.
మీరు RSS ఏమి wondering ఉంటాయి, అందువలన ఎందుకు ఈ RSS జెనరేటర్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న వివరణ ఉంది. స్టార్టర్స్ కోసం, ఇక్కడ వికీపీడియా RSS గురించి చెప్పటానికి ఉంది ఏమి.
RSS (సాధారణంగా రియల్లీ సింపుల్ సిండికేషన్ గా విస్తరించింది) తరచుగా పనులు అటువంటి బ్లాగు ఎంట్రీలు, వార్తల ముఖ్యాంశాలు, ఆడియో మరియు వీడియో లో ఒక ప్రామాణిక ఫార్మాట్ ప్రచురించడానికి ఉపయోగిస్తారు వెబ్ ఫీడ్ ఫార్మాట్లు ఒక కుటుంబం ఉంది.
సో తప్పనిసరిగా ఈ అర్థం, ఒక RSS ఫీడ్ తరచుగా నవీకరించబడింది పనులను ప్రదర్శించడం / ప్రచురించడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. మీరు మీ సొంత బ్లాగ్ ఉంటే కనుక, మీరు మీ RSS ఫీడ్ మీ బ్లాగ్ పోస్ట్స్ ని ఉంచండి చెయ్యగలరు, మరియు మీరు మీ బ్లాగ్ కు ఒక కొత్త పోస్ట్ చేయడానికి చేసినప్పుడు మీ RSS ఫీడ్ చందా చేసిన వినియోగదారులు తెలియజేయడానికి చేస్తుంది.
అన్ని లో అన్ని, RSS ఫీడ్లు చాలా మామూలుగా ఖచ్చితంగా మీ వెబ్ సైట్ చాలా సహాయపడుతుంది అందుబాటులో RSS ఫీడ్ కలిగి, తాజాగా ఉండాలని ప్రజలు ఉపయోగిస్తారు. మరియు ఈ RSS ఫీడ్ జెనరేటర్ కేవలం ఒక మొత్తం చాలా ఇది ఏర్పాటు ప్రక్రియను సులభతరం.
ఎలా ఉపయోగించాలి
నిజానికి, అది ఎలా ఉపయోగించడానికి సులభమైన ఉంది? ఇది చాలా సులభం. మీరు ఒక ఎంపికను సెట్ కావలసినప్పుడు, మీరు చెయ్యాల్సిన అన్ని శ్రేణిని విలువ మార్చడానికి, లేదా ఒక లైన్ uncomment ఉంది. మీరు మీ ఫీడ్ ఒక ఇమెయిల్ చిరునామా చేర్చాలని కోరుతున్నాయి ఉదాహరణకు, మీరు అప్ చేసి కంటెంట్ గురించి సంప్రదించండి వ్యక్తులు చెబుతుంది? ఎక్కువగా కానప్పటికీ, ఈ మీ స్వంత ఇమెయిల్ చిరునామా ఉంటుంది. ఆకృతీకరణ ఫైలునందు కాబట్టి, మీరు క్రింది అని.
మీరు ఈ లైన్ అనేది ఆ ఇమెయిల్ చిరునామా నిర్ణయించుటకు కోసం కాన్ఫిగరేషన్ ఎంపికలు కోసం ప్రయత్నించేవాడు:
ఆపై మీరు కేవలం ఈ వంటి, ఆ కోట్స్ లోపల మీ ఇమెయిల్ చిరునామా చాలు:
మరియు అది తప్పనిసరిగా ప్రతిదానికీ ఈ పని!
ఏ కొద్దిగా వివిధ పని మీ ఫీడ్ అంశాలను జోడించడం ఉంది. అన్ని ఈ అవసరం మీరు ఒక లైన్ uncomment మరియు మీరు అవసరం డైనమిక్ విలువ చాలు అని. మీరు మీ సొంత బ్లాగు సృష్టించడం మరియు మీ ఫీడ్ లో ఒక టైటిల్ ప్రతి అంశం (బ్లాగ్ పోస్ట్ ఉంటుంది) ఇవ్వాలనుకున్న చేస్తే, మీరు ఈ వ్యాఖ్యానించారు లైన్ పడుతుందని అన్వేషణ:
అప్పుడు మీరు కేవలం శ్లాష్లు తొలగించడం ద్వారా uncomment, మరియు చివరకు మీరు వాక్యాల మధ్య మీరు విలువ చాలు. మీరు మీ డాటాబేస్ను ఒక POST_TITLE రంగంలో మీ పోస్ట్ టైటిల్ నిల్వ చేస్తే, మీ లైన్ ఇలా ఉంటుంది:
మీరు చూడండి నాటికి, మీ మొత్తం RSS ఫీడ్ కూడా కోడ్ ఒక లైన్ వ్రాయకుండా రూపొందించినవారు చేయవచ్చు!
ఈ వర్గంలో ఇతర భాగాలుఈ రచయిత యొక్క అన్ని అంశాలు
వ్యాఖ్యలుతరచుగా ప్రశ్నలు మరియు సమాధానాలు కోరారు
రూపొందించబడింది:
చివరి నవీకరణ:
సాఫ్ట్వేర్ వెర్షన్:
కామర్స్, కామర్స్, ఆల్, సులభంగా, జెనరేటర్, కోడింగ్, php, RSS, RSS ఫీడ్, RSS ఫీడ్ జెనరేటర్
|
‘యస్ బ్యాంకు’ విషయంలో ముందున్న మార్గం?
మంచి స్టాక్స్ను పట్టుకునే అవకాశం ఇదే...
ఫండ్స్పై సెబీ ఆదేశాల ప్రభావం ఏ మేర?
డిఫాల్ట్ పుకారు.. డీహెచ్ఎఫ్ఎల్ ఢమాల్..
ట్రేడ్ వార్ ఎఫెక్ట్: టాటామోటర్స్ 4శాతం డౌన్
రిటైర్మెంట్కు ఎంత అవసరం
ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం డౌన్
ముంబై:- 31 రుణ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు అఙ్ఞాత వ్యక్తి ఫిర్యాదుతో ప్రైవేట్రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ షేరు సోమవారం 3శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఐసీఐసీఐ షేరు ఇంట్రాడేలో రూ.300.85ల వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. 2018 మార్చిలో 31 రుణ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు ఓ అఙ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపి మధ్యంతర నివేదికను నియంత్రణ సంస్థకు సమర్పించినట్టు ఐసీఐసీఐ
25 ఏళ్ల నుంచి వ్యక్తి వేతనంలో 5 శాతం కేటాయింపులు ఉత్తమం కాంపౌండింగ్ ప్రయోజనంతో మంచి నిధి ఆలస్యంగా పొదుపు ప్రారంభిస్తే జీవన వ్యయ భారాల అడ్డంకులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పదవీ విరమణ దశకు చేరుకునేవారే. ఆ తర్వాత జీవితం గురించి ప్లాన్ చేసుకునే వారు కొద్ది మందే కనిపిస్తారు. ఇక విశ్రాంత జీవిత అవసరాల పట్ల శద్ధ లేకపోవడం, ప్రస్తుత అవసరాలే ప్రాధాన్యంగా భావించే వారు చాలా మంది ఉన్నారు.
సెన్సెక్స్ 367 అప్.. 1500 డౌన్-నఫ్టంతో ముగింపు
అంచనాల కన్నా ఎక్కువ పతనం!
మా పుస్తకాలు
Labels: Sanmana pathralu, Sanmanapatralu, sanmanapatram, పదవీ విరమణ సన్మాన పత్రం, సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
Labels: మా పుస్తకాలు
బెంగుళూరు. 9వ మెయిన్ రోడ్డు,ఎమ్.ఎస్.ఆర్.ఎస్.నగరు
కౌశల్య-కలికిమిన్నగాదె కౌశల్యమునితుల్య(౩),నెలలు నిండుకొలది నెలతల కళ హెచ్చె(8)
సీత-ఎట్టి పరిస్థితిలోనూ పతిని కలసియుండుటే భారత నారీ ధర్మమని ఎంతో చక్కగా వివరించారో చూడండి. “పతినిగలసియున్న వనియాన గిరియైన, రమ్యహర్మ్యమగును రమణికెపుడు” (42)
లక్ష్మణుడు లక్ష్మణుని “లక్ష్మణార్యుడని” సంబోధించడం కవిగారి సంస్కారానికద్దం పడుతోంది(44)
రావణుడు-కులమున రాజసంబు వీడడు రాక్షసుండు”(54).రావణుని రాజస గుణాన్ని బయటపెడుతుంది.
అశోకవనంలో సీత-చక్కనిచుక్కను సీతను “చుక్కలుకలంగి నభమున నిక్కి జూచె” ఎంతో అందంగా వర్ణించేరు.(72)
లక్షణమూర్ఛ- భార్యకొరకు నిన్ను బలివెట్ట తమ్ముడ-(92) -అన్నదమ్ములాదర్శజీవనానికిది ప్రతీక
ఈ పుస్తకం బాలలందరికీ అవశ్య పఠనీయం.
చాటువులు - 13
Read more - ఇంకా చదవండి....»»
|
మార్కెట్లోకి ఎయిర్టెల్ కొత్త డేటా ప్యాక్స్ _ Airtel Offers New Prepaid Recharge Plans At Rs. 49, Rs. 92. Details Here - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్
మీ స్మార్ట్ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్
ఎన్టీఆర్కి జరిగింది, విజయ్ దేవరకొండకు కూడా.. నాకు జరగదని గ్యారెంటీ ఏంటి.. నిఖిల్!
పీఎఫ్ గురించి ఎవరికీ తెలియని 10 విషయాలు మీకోసం మిస్సవకండి.
సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.జియోతో పోటాపోటీగా దూసుకుపోతున్న ఈ దిగ్గజం మార్కెట్లోకి రోజు వారి , వీక్లి ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్సైట్ ప్రకారం భారతీ ఎయిర్టెల్ రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. వాటిల్లో ఒకటి రూ. 49 ప్లాన్ కాగా, రెండవది రూ. 92 ప్లాన్. అందుబాటు ధరలో, హైస్పీడ్ డేటాను వినియోగదారులకు అందించే లక్ష్యంగా వీటిని ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మీ జీమెయిల్ ఖాతా మెయిల్స్ను మరొక జీమెయిల్ ఖాతాకు తరలించడం ఎలా ?
రూ.49 ప్యాక్ ద్వారా యూజర్లు 3జిబి హై స్పీడ్ డేటాను అందుకుంటారు. దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే. అర్జెంట్ అవసరాల నిమిత్తం ఒకరోజులో ఎక్కువ డేటాను వాడుకునే వారు ఈ ప్లాన్ ని వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.
రూ. 92 ప్యాక్
మరొక ప్లాన్ రూ. 92 ప్యాక్ 7 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో వినియోగదారులకు 6జీబీ డేటా అందిస్తుంది.డేటా వినియోగంపై రోజువారీ నిబంధన ఏదీ లేదు. అంటే ఏడు రోజుల్లోనూ ఎపుడైనా 6జీబీ డేటా వాడు కోవచ్చు. కాగా ఈ రెండు ప్లాన్లలోనూ అధిక-వేగ డేటాను ఆఫర్ చేస్తుంది.
కాగా ఎయిర్టెల్ రూ. 48 నుంచి రూ.398 వరకు పలు రకాల ప్లాన్లను అందిస్తోంది. రూ.48 ప్లాన్ ద్వారా 400 ఎంబిని 10 రోజుల పాటు అందిస్తోంది. అలాగే రూ. 98 ప్యాక్ ద్వారా 1జిబి డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది.
గూగుల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా రూ.9 వేలు గెలుచుకోండి
OnePlus 6Tలో 4వ సీక్రెట్ కెమెరా, సంచలన విషయం వెలుగులోకి..
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
|
గాడ్జెట్స్ని శోధించు
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
మీరు బ్లాక్ చెయ్యబడ్డారు. న్యూస్ అలర్ట్ కోసం అన్ బ్లాక్ చేయండి.మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యాపిల్ కొత్త ఐఫోన్ల ముందస్తు బుకింగ్స్ రికార్డుల దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ వివరాలను స్వయంగా యాపిల్ కంపెనీనే వెల్లడించింది. కొత్త ఐఫోన్6 ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్లకు సంబంధించిన ముందస్తు ఆర్డర్లు అదిరిపోయే స్థాయిలో వస్తున్నాయని, ఈ పరిణామం నిజంగా అద్భుతమని కంపెనీ తెలిపింది.
Read More : లీకయిన అక్రమ సంబంధాల పాస్వర్డ్ ఇదే
గతేడాది విడుదల చేసిన కొత్త ఐఫోన్లకు సంబంధించి తొలి వారం రోజుల్లో వచ్చిన కోటి ముందస్తు ఆర్డర్ల రికార్డును తాజా ఐఫోన్ మోడల్ అధిగమించే అవకాశాలు ఉన్నాయని యాపిల్ వెల్లడించింది.
Read More : మోటో ఎక్స్ప్లేలో ఉన్నవేంటి..? లేనివేంటి..?
ఈ నెల 25 నుంచి ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, జపాన్, న్యూజీల్యాండ్, ప్యూర్టోరికో, సింగపూర్, యూకే ఇంకా యూఎస్ దేశాల్లో యాపిల్ కొత్త ఐఫోన్ లు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కొత్త ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన లిభిస్తోందని కంపెనీ తెలిపింది. భారత్లో ఈ కొత్త ఐఫోన్లను అక్టోబర్లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.
కొత్త ఐఫోన్ రికార్డుల మోత
ఏ9 ప్రాసెసింగ్ చిప్సెట్
యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్లు
5.5 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం,
3డీ ఫోర్స్ టచ్ ఫీచర్
యాపిల్ ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్లు
4.7 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్ప్లే (రిసల్యూషన్ 750x1334పిక్సల్స్),
3డీ ఫోర్స్ టచ్ ఫీచర్, ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం, సరికొత్త ఏ9 ప్రాసెసింగ్ చిప్సెట్,
, 12 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో) , 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో),
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.
ఐఫోన్ 6ఎస్ ప్లస్
మీరు వాడుతోన్న సాఫ్ట్వేర్లకు సంబంధించి Serial Keyలను తెలుసుకోవటం ఎలా..?
YouTube మ్యూజిక్ సేవలు ఇకపై ఉచితం కాదు, నెలకి రూ.680 చెల్లించాలి
యాంటీవైరస్తో పనిలేకుండా ఫైల్స్ను స్కాన్ చేసుకోవటం ఎలా..?
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
VLC 2.0 officially available for download _ 'విఎల్సి ప్లేయర్ కొత్త వర్సన్ 2.0'ని డౌన్లోడ్ చేసుకున్నారా..? - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
'విఎల్సి ప్లేయర్ కొత్త వర్సన్ 2.0'ని డౌన్లోడ్ చేసుకున్నారా..?
కళ్లుమూసి తెరిచేలోపు ఆపిల్ స్టోర్ని ఊడ్చేశారు, సంచలన వీడియో !
నెట్ బ్యాకింగ్ చేస్తున్నారా,ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే !
ఇండియాలో ఇంటర్నెట్ వాడుతున్నపెద్దలపై సర్వే చెప్పిన నిజాలు
ఇంటర్నెట్ లేకుండానే వెబ్ సర్ఫ్ చేయవచ్చు,మీకోసం కొత్త ఫీచర్
ఇంట్లో కంప్యూటర్ ఉందంటే చాలా మందికి తప్పని సరిగా 'విఎల్సి ప్లేయర్' గురించి తెలిసే ఉంటుంది. ఏదో ఒక సందర్బంలో సినిమాలు చూసేందుకో లేదా పాటలు వినేందుకో దీనిని మీ కంప్యూటర్లో ఇనిస్టాల్ చేసుకోని ఉండి ఉంటారు. విఎల్సి ప్లేయర్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకోని మార్కెట్లోకి కొత్తగా విఎల్సి ప్లేయర్ వర్సన్ 2.0 డౌన్ లోడ్ని నెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. డెస్క్ టాప్స్ కంప్యూటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన విఎల్సి ప్లేయర్ కొత్త వర్సన్ అన్ని రకాల ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.
విఎల్సి ప్లేయర్ వర్సన్ 2.0ని అధికారకంగా వెబ్సైట్ ద్వారా డౌన్ లౌడ్ చేసుకోని ఉపయోగించుకోవచ్చు. విఎల్సి ప్లేయర్ వర్సన్ 2.0లో ఉన్న కొత్త ఫీచర్ ఏమిటంటే హార్డ్ వేర్ని యాక్సలరేట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఉండడం వల్ల మల్టీమీడియా కంటెంట్ని హై క్వాలిటీతో ఎంజాయ్ చేయవచ్చు. దీనితో పాటు ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్లను సపోర్ట్ చేసే విఎల్సి ప్లేయర్ని త్వరలో రూపొందించున్నారు. ఇదే గనుక జరిగితే మొబైల్ ఫోన్స్లో కూడా మల్టీ మీడియా కంటెంట్ని హమ్ చేయవచ్చు.
విఎల్సి ప్లేయర్ వర్సన్ 2.0ని ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.
ఈ సంవత్సరం లాంచ్ అయిన 10 సంచలన స్మార్ట్ఫోన్లు!
సిమ్ లేకుండా కాల్ చేసుకోవడం ఎలా ?
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
|
"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."
ఆ దేవుని దయ రాసిలేదని
నీ మనసు లోకానికి దర్పణం
ప్రతిబింబం అందంగుంటే, దేవునికి అది అర్పణం అని అర్ధం నేస్తమా!!!
బిసకత్తులు తినే పిల్లలు వాటిని చూస్తున్నారు,
పాడాలంటే, వాడక తప్పదు 'న' గుణింతం (న, ని, న, నే)
ఇది నేటి మన సిని నేపధ్య సంగీతం"
శ్రీ శ్రీ పూరించిన విప్లవ శంఖం,
అన్నీ అయినవి చరిత్ర పుటలకే అంకితం..
ఈ తెగులుకి మందు ఇచ్చే వైద్యం ఎప్పుడో ???
భక్తీ అంటే???
"రాజ వీదులందు, రతనాల రధమునేక్కి...
"అలంకరణ చేస్తామని... విధ్యుత్తుని వెచ్చిస్తూ...
"చందాలని,హుందాగా...ప్రతి ఇంట వసూల్జేసి...
"మానవసేవను మించిన, మాధవ సేవ ఉన్నదా ఈ ధరిత్రిలో...
మానవ జన్మ చరిత్రలో..."
దేశద్రోహిగా ముద్ర వేస్తారు...
ఎరుపు రంగు అత్తరుగా వర్ణించు..."
ఇది నా హెచ్చరిక!!!
ఇదే నా హెచ్చరిక !!!!!
"తెలియని ఏ అందాన్నో వర్ణిస్తూ..
"కత్తి కన్నా... పదునైనది కలం,
"పెంచాలి మీ కవితలు....సమతా, మమత,
ఆదరించు వేళ ... మీ నేస్తం గానే???"
తాతలు, తండ్రులు, అమ్మమ్మలు, నానమ్మలు...
వ్యాయామం చేస్తుంటే...
ఆదరించు వేళ... మీ కోడలి గానే???"
వంటి నిండుగా చెమట తోడుగా...
కార్మిక, కర్షక సోదరుదోక్కడు...
ఆదరించు వేళ... మీ తోబుట్టువు గానే???"
"అందమైన ప్రతి సంధ్యలోన...
పచ్చిక పరుపుతో, పచ్చ తివాచి తో...
ఆదరించు వేళ... మీ తల్లిని గానే???"
ఆత్మ బంధువులా.. అన్ని వేళలా...
ఆదరించి... ఆశీర్వదించు...
నా గుండె చీల్చి... నా గూడు కాల్చి...
నా ఈ అరణ్య రోదన...
"రైతుకి విద్యుత్ కొరతల బాధ...
ఫలితాల నిరీక్షణ బాధ...
"బాధ లేనిదొక్కటే ఈ లోకంలో...అదే మన బాల్యం..."
"ఏ మూల్యం చెల్లించిన...
నీ బాల్యం తిరిగోచ్చున..."
"అందుకే నే చెబుతున్న...
చింతలెన్ని ఉన్నా...
ఆలోచించి చూడు!!!
"రెండు నిముషాలు ఆలోచించి చూడు.....
మీన, మేషాలు పక్కన పెట్టు నేడు......"
"చేతకానితనాన్ని, జాతకాలతో.....
నీటి పైన గాలి బుడగ కాలమెంత?????
కళ్ళ ముందు నిదర్శనం... "
"శ్రమి ఇస్తే ఉంది ఫలం...
స్వేదంతో సాధించే ప్రతి గింజ బలం... బలం..."
"కృషితో నాస్తి దుర్భిక్షం"
మరువకుమా!!! నువు పుట్టిన, నీ పల్లెలని
నీ మాతృభాషని...
గుప్పెడు మల్లెలు (77)
|
'రామ్మా చిలకమ్మా' పాటను చిరంజీవి వద్దన్నారు.. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పనిచేయను: మణిశర్మ _ Webdunia Telugu
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
'రామ్మా చిలకమ్మా' పాటను చిరంజీవి వద్దన్నారు.. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పనిచేయను: మణిశర్మ
సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం సమకూర్చారు. తాజాగా ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే సంగీతం సమకూర్చిన మణిశర్మను ప్రస్తుతం పట్టించుకునే వారు లేకపోయారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న తెలుగు పాటలపై, ట్యూన్స్పై సంచలన కామెంట్స్ చేశారు.
చిరంజీవి ఆల్ టైం హిట్ పాటల్లో 'చూడాలని ఉంది' లోని 'రామ్మా చిలకమ్మా' సాంగ్ గురించి మాట్లాడుతూ ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట ఆ సినిమా నుండి తొలిగించమని చిరంజీవి చెప్పినా తాను వినకుండా అదే పాటను ఆ సినిమాలో ఉంచడంతో ఆపాట అప్పట్లో బంపర్ హిట్ అయ్యిందని మణిశర్మ గుర్తు చేశారు.
అప్పట్లో టాప్ హీరోలు సంగీత దర్శకుడు చెప్పే మాటకు గౌరవం ఇచ్చేవారని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుత వాతావరణానికి ఇమడలేక తాను చాలా అవకాశాలు వదులుకున్నానని మణిశర్మ అన్నారు. తనకు కథే ముఖ్యమని.. హీరోలు చెప్పే విధంగా బాణీలు, వారి ఛాయిస్ వల్ల సంగీతానికి కథతో సందర్భాలతో పనిలేకుండా పోతోంది. దీని వల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది.
అందుకే తాను చిన్న దర్శకులతో పనిచేస్తున్నానని మణిశర్మ వివరించారు. చిన్న సినిమాల్లో వచ్చే పాటలే బాగున్నాయని.. ఇతరుల దగ్గర చేతులు కట్టుకుని పనిచేయలేనని.. ఎవరి దయతోనూ తాను బతకడం లేదని మణిశర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్: గోపిచంద్కు హిట్టవుతుందా? నెట్టింట్లో నెగటివ్ టాక్.. (Video)
'బాహుబలి' ఓ మిరాకిల్.. కుర్ర హీరోలు : అనాథ పిల్లలకు సినిమా చూపించిన సమంత
ఆర్కే.నగర్ బైపోల్ : నటి గౌతమికి షాకిచ్చిన బీజేపీ... ఇళయరాజా బ్రదర్కు టిక్కెట్
పవన్ కళ్యాణ్కు యంగ్ హీరోల మద్దతు... ప్రత్యేక హోదాపై పవర్ స్టార్....
అనూప్ రూబెన్స్కి లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చిన 'కాటమరాయుడు'?
చైతూ-సమ్మూ పెళ్లెప్పుడు..? రారండోయ్ వేడుక చూద్దాం.. అని చెప్పేదెప్పుడు.. ఫ్యాన్స్ ప్రశ్న
సమంత, నాగచైతన్య ప్రేమ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ...
ఇంకా ఎవర్నీ ప్రేమించలేదు.. డేటింగ్ చేయాల్సి వస్తే అతనితోనే?: రకుల్ ప్రీత్ సింగ్
మిస్ ఇండియా ఫైనలిస్ట్.. నాలుగు సబ్ టైటిల్స్ గెలుచుకుని మోడలింగ్ రంగం నుంచి సినీ ...
సమంతతో జోడీ కట్టనున్న పెళ్ళిచూపులు హీరో విజయ్ దేవరకొండ...
మహేష్ బాబుతో ట్రైన్ సీన్లో నటించింది. కానీ నో యూజ్.. బాబు బాగా బిజీతో.. బిజీ బిజీ అయిపోతుందా?
బాబు బాగా బిజీ ద్వారా బాగా అందాలు ఆరబోసిన బోల్డ్ నటికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
|
మంత్రగాడి సలహా.. కూతురుని చంపి ఇంట్లోనే.. _ HMTV LIVE
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. మంత్రగాడి మాయ మాటలతో ఓ జంట తమ కన్న కూతుర్నే పొట్టనబెట్టుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్, మోరదబాద్లోని చౌదర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఆనంద్పాల్ ఆరేళ్ల కూతురు తార పోషకాహార లోపంతో బాధపడుతోంది. దీంతో దంపతులిద్దరు వ్యాధి నయం కోసం మంత్రగాడిని సంప్రదించారు. అయితే తారను చంపి ఇంట్లో పూడ్చి పెట్టాలని అతడు సూచించాడు. అలా చేస్తే తరువాత జన్మించబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని తెలిపాడు. దీనిని నమ్మిని ఆ దంపతులు కన్న కూతురు గొంతు నులిమి ఇంట్లో పూడ్చి పెట్టారు. పాప విషయంలో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టి ఇంట్లో తవ్వడంతో మృతదేహం బయటపడింది.
‘పాపకు ఎన్నో మందులు వాడాము, అవేవీ పనిచేయలేదు అంతేకాకుండా ఇంకా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. నా మనవడికి కూడా ఎముకలు వంకర్లు పోయే వ్యాధి వచ్చింద’ని తార బామ్మ వెల్లడించారు. తారకు పోషకాహార లోపంతో పాటు ఎముకలు వంకర్లు తిరిగే వ్యాధి ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. చిన్నారిని ఊపిరాడకుండా చేసి చంపేశారని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైందని తెలిపారు. పాప తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.
సిద్దిపేటలో రెండో రౌండ్లో 13,040 ఓట్ల ఆధిక్యంలో హరీష్రావు
6,338 ఓట్ల ఆధిక్యంలో హరీశ్రావు
తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
8:45 గంటలకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు
పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలి: విశ్వేశ్వర్ రెడ్డి
కోన వెంకట్ నన్ను శ్మశానం వెనక్కి రమ్మన్నాడు: శ్రీరెడ్డి
ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్...
శ్రీకాంత్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేశాడంటున్న భార్య శ్రీహర్ష!
పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హంగ్ వస్తే.. ఎవరు ఎటువైపు...ఆసక్తికరంగా మారిన తెలంగాణ పొలిటికల్ స్క్రీన్
నాగర్ కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు...టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ...
ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారు: ఉత్తమ్
Read more about ఆధ్యాత్మిక పేరుతో ఆశ్రమాలు...భక్తి ముసుగులతో అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు
Read more about ఆశారాం బాపుకు శిక్ష ఖరారు
మైనర్ బాలికపై రేప్ కేసులో ఆశారాం బాపూని జోధ్పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల కిందట నమోదైన అత్యాచారం కేసులో.. ఆశారాంతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2013 సెప్టెంబరు 1న ఆశారాంను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 7నే వాదనలు పూర్తవగా.. ఆశారాంను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పును వెల్లడించింది.
Read more about అత్యాచార కేసు : ఆశారాం బాపు దోషే
కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలడంతో బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ను జోథ్పూర్ సెంట్రల్కు తరలించారు. జైలులో సల్మాన్ఖాన్కు 106 నెంబర్ను కేటాయించారు. లైంగిక వేధింపులో కేసులో అరెస్టైన ఆశారాం బాపు ఉంటున్న గది పక్కనే సల్మాన్ఖాన్కు గదిని కేటాయించారు. సినీ నటుడుగా పేరు ప్రఖ్యాతలున్న సల్మాన్ఖాన్ను సాధారణ ఖైదీలుగానే జైలులో ట్రీట్ చేస్తామని జైల్ అధికారులు ప్రకటించారు.
Read more about ఒకే జైల్లో..ప్రతి ఫ్రెండూ అవసరమేరా
నవాజ్ షరీఫ్కు జైలు శిక్ష రద్దు : పాక్ కోర్టు తీర్పు
ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
‘జనసేన’పై బాబు నిఘా?
మిస్టరీ డెత్... లింగంపల్లిలో రైలెక్కిన తర్వాత ఏం జరిగింది..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగస్థలం
పవన్ కల్యాణ్కు చంద్రబాబు కౌంటర్
తమ్ముడు గురించి సంచలన విషయం చెప్పిన అమృత
ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవుల ప్రకటన
ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు.. ప్రణయ్ లేని అమృత.. ఆశయం అదే..
ఇంతకీ ఈ స్వామి ఎవరు?
|
తమిళ సినిమా
రాంచరణ్కు ఉన్న అవకాశం వరుణ్ తేజ్కు లేదు.. వాడితో పోల్చుకుంటే నేను ఎలుక!
విజయ్ మాల్యా కేసులో తీర్పు ఇవ్వనున్న కోర్టు..
కొత్త ఫోన్ కోనుగోలు చేశారా, పాత ఫోన్ డేటా సంగతేంటి ?
‘సెక్స్ చూపించడం సంతోషంగా ఉంది’... లేడీ ప్రొడ్యూసర్ దూకుడు!
రోజూ బెల్లం ముక్క తింటే ఆ ఇబ్బందులేమీ ఉండవు, బెల్లం ఉపయోగాలు
హీరోయిన్స్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టే దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇలియానాని తన తదుపరి చిత్రంలో తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మనోజ్ హీరోగా చేయనున్న సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోనున్నారు. ఇక రవితేజ హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ చిత్రం చూసిన రాఘవేంద్రుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. కిక్ లో ఆమె కాస్త ఒళ్ళు చేసి తన అందచందాలను ఆరబోసింది. అది చూసిన రాఘవేంద్రరావు ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకుని ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క ఆయన శిష్యుడు వైవియస్ చౌదరి ఆమెను పరిచయం చేయటం, తాజాగా సలీం చిత్రంలో సైతం ఆమే హీరోయిన్ గా చేయటం ఆయనను ఆకట్టుకుందని అంటున్నారు. ఇక మనోజ్ హీరోగా చేసిన ప్రయాణం ఈ నెల ఇరవై తొమ్మిదన రిలీజ్ కానుంది. అనంతరం ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. మొత్తానికి రాఘవేంద్రరావు దృష్టిలో పడటం అంటే ఆమె దశ తిరిగినట్లే అంటున్నారు సీనియర్లు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
తమిళ పవర్ స్టార్ అదృశ్యం.. భార్యకు బెదిరింపు కాల్స్!
ప్రియాంక చోప్రా ఒక సెక్సిస్ట్, రేసిస్ట్ అని కామెంట్స్.. దెబ్బకు దిగొచ్చింది!
మూవీ రివ్యూలు: కవచం, నెక్ట్స్ ఎంటీ, సుబ్రహ్మణ్యపురం హిట్టా ఫట్టా?
బ్లఫ్ మాస్టర్ మూవీ ట్రైలర్..!
నిజ జీవితం లో చాలా ఘోరంగా మోసపోయా..!
నేను తెలుగు హీరోయిన్ల నే ఎంకరేజ్ చెయ్యాలనుకుంటా కానీ ?
సుధీర్, రష్మీ కలసి తిరుపతిలో.. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
భరత్ అంత్యక్రియలకు భార్య ఎందుకు హాజరుకాలేందంటే.. మరికొన్ని వివరాలు.. _ Why Raviteja brother Bharath's wife not attended funeral.. - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
భరత్ అంత్యక్రియలకు భార్య ఎందుకు హాజరుకాలేందంటే.. మరికొన్ని వివరాలు..
తప్పుడు వార్తలు రాశారు: తమ్ముడి పెద్దకర్మ వద్ద మీడియాతో రవితేజ వాదన!
భరత్ యాక్సిడెంట్లో ఆ ముగ్గురు ఎవరు? వారు ఏమై పోయారు.. అనేక సందేహాలు..
మహేష్ ,మురగదాస్ సినిమాలో ఇంకో హీరో కీ రోల్, అసలు స్టోరీ లైన్ ఇదే?
హీరో భరత్, జెస్సీ వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోలు)
ప్రేమ వివాహం చేసుకున్న ‘ప్రేమిస్తే’ హీరో(ఫోటోలు)
హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరుకాకపోవడం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఆయన మరణాంతరం భార్య కూడా హైదరాబాద్కు రాకపోవడం, భరత్ గురించి పట్టించుకోకపోవడం మరింత చర్చకు దారి తీసింది.
భరత్ భార్య ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. వ్యక్తిగత విభేదాల కారణంగా వారు వేర్వేరుగా ఉంటున్నారనే సినీ వర్గాల సమాచారం. భరత్ మ ప్రస్తుతం మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో తన తల్లి రాజ్యలక్షితోనే ఉంటున్నారు. అందుకే ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదని, ఆమె తరఫున బంధువులు అక్కడ కానరాలేదనేది వార్త ప్రచారంలో ఉన్నది.
మద్యం సేవించే వాహనం..
భరత్ మృతి కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులోనే ఆయన కారు నడిపినట్టు వెల్లడైంది. ప్రమాదానికి ముందు ఆయన నోవాటెల్ హోటల్లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరా రికార్డయ్యాయి. ఆ రోజు సాయంత్రం నోవాటెల్లో గడిపిన చిత్రాలు మీడియాకు చిక్కాయి.
స్నేహితుడి పార్టీలో మద్యం..
ప్రమాదం జరిగిన రోజు అంటే శనివారం ఆయన శంషాబాద్లోని నోవాటెల్లో స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు స్విమ్మింగ్పూల్ వద్ద ఆయన మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.25 గంటల వరకు ఆయన నోవాటెల్లో గడిపారనే విషయం సీసీ కెమెరా ఫుటేజీల్లో తేలింది.
నోవాటెల్ నుంచి ఇంటికి..
ఆ తర్వాత అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయారు. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్రోడ్డుపై కొత్వాల్గూడ వద్ద ఆగివున్న లారీని ఆయన కారు ఢీకొంది. సంఘటనా స్థలంలోనే భరత్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆయన కారు 145 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతివేగం, మద్యంమత్తు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
10 గంటల ప్రాంతంలో ప్రమాదం..
భరత్ రాత్రి 9.20 గంటల సమయంలో హోటల్ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారులో (టీఎస్ 09 ఈసీ 0799) ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 20-25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. భరత్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: bharath accident raviteja wife funeral భరత్ యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదం రవితేజ భార్య అంత్యక్రియలు
శ్రీనివాస కళ్యాణం టీజర్, ఆడియో వేడుకకు ముహూర్తం ఫిక్స్!
బిగ్బాస్లో రచ్చ..స్విమ్మింగ్ పూల్లో తన్నుకున్న సామ్రాట్, తనీష్.. నందినితో రొమాన్స్ వల్లే చిచ్చు!
అల్లు అర్జున్, విక్రమ్ కుమార్ సినిమా.. ఏఆర్ రెహమాన్ రంగంలోకి!
ఎట్టకేలకు అకిరా సీక్రెట్ బయట పెట్టిన రేణు
బిగ్ బాస్ 2లోకి ఎంటరైన యాంకర్ ప్రదీప్, ఏం చెప్పాడో అంతా ఏడ్చేశారు!
హీరోయిన్ బర్త్ డే పార్టీ: డాన్స్ చేస్తూ సందడి చేసిన స్టార్స్!
ఎన్టీఆర్ బయోపిక్లో శ్రీ దేవి పాత్ర ఖరార్
బిగ్ బాస్ 2 తెలుగు: ఎపిసోడ్ 39 హైలైట్స్...లగ్జరీ బడ్జెట్ టాస్క్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ _ సరసభారతి ఉయ్యూరు
అక్షరం లోక రక్షకం — తెలుగు లో మాట్లాడడం మన జన్మ హక్కు
← ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ గారు మా ఇంట్లో
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -222 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -2 →
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221
82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్
స్కూల్ లో చదవని ఆస్ట్రియన్ అడాల్ఫ్ హిట్లర్ వియన్నా మురికి వాడలవాడు, చెదిరి పోయిన జర్మనీని క్రూర ప్రపంచ శక్తిగా ఉద్ధరించి అసలే జబ్బుతో ఉన్న యూరప్ ను కోలుకోలేని సంక్షోభం లోకి నెట్టినవాడు .20-4-1889 న ఆస్ట్రియా బవేరియా దేశ సరిహద్దు లో ఉన్న బ్రానువా అనే చిన్న పట్నం లో పుట్టాడు .తండ్రి ఆలోయిస్ అనే ఒక రైతు కన్నెపిల్ల మేరియా శికిల్ గ్రుబర్ కు అక్రమ సంతానంగా పుట్టినవాడు.తల్లిపేరును 30 వ ఏడాదివరకు కొనసాగించి తర్వాత హిట్లర్ గా మార్చుకొన్నాడు .హిట్లర్ లేక హీడ్లర్ లేక హీట్లర్ కుటుంబం తరతరాలుగా సంచారులే .కాని హిట్లర్ తల్లి వైపు వాళ్ళు పోల్జులు తరతరాలుగా పొలం కూలీలు .హిట్లర్ తండ్రి చిన్న ఆఫీసర్ .మూడు సార్లు పెళ్లి చేసుకొన్నాడు .మొదటి పెళ్ళాం అతనికంటే 14 ఏళ్ళు పెద్దది .పిల్లలు లేరు. 16 ఏళ్ళ తర్వాత పెళ్లి రద్దు చేసుకొని ఒక హోటల్ లో వంట చేసే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక కొడుకు కు తండ్రి అయ్యాడు .ఏడాది తర్వాత ఆమె టి బి వచ్చి చనిపోయింది .ఆమె చనిపోయిన ఆరు నెలల తర్వాత సెకండ్ కజిన్ నుతనకంటే 23 ఏళ్ళ చిన్నదైన అమ్మాయిని ముచ్చట గా మూడో పెళ్లి చేసుకొని 5 గురు పిల్లలను కన్నాడు .ఇందులో ముగ్గురు బాల్యం లోనే చనిపోయారు .మూడో పెళ్లి కి మూడో కొడుకే అడాల్ఫ్ హిట్లర్ .తండ్రి రెండవ పెళ్ళాం హాఫ్ సిస్టర్ ఏంజెలా రాబాల్ తో మాత్రమే హిట్లర్ కు అనుబంధం ఉండేది .ఆమె కూతురు జీలి తో విచిత్రంగా విషాదంగా ప్రేమలో పడ్డాడు హిట్లర్ .
ఆరవ ఏట స్కూల్ లో చేరి ఇతర ఆస్ట్రియన్ పల్లెటూరి పిల్లలలాగానే అరవై వ ఏడు లోకి ప్రవేశిస్తున్న తండ్రిని తండ్రిగా కాక తాత అనే భావం తో చూశాడు .సాధారణ చదువే చదివి ,తాను సివిల్ సర్విస్ ఉద్యోగం కోసం చదవనని పెయింటర్ అవుతానని చాలెంజ్ చేశాడు .మొదట్లో కొడుకు ఇంటికి సున్నాలు రంగులు వేసే వాడు అవుతాడేమోనని అసంతృప్తి చూపి విపరీతంగా కోప్పడ్డాడు. కాని ఫలితం లేక పోయింది .ఆయన కోపం బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయింది .ఇదే హిట్లర్ మొదటి విజయం .దీన్ని ప్రయోజనం గా భావించి లింజ్ లో సెకండరి స్కూల్ లో చేరి ,చదవనని భీష్మిస్తే సర్టిఫికేట్ ఇవ్వటానికి నిరాకరించారు .’’నాకు ఏది సంతోషంగా ఉందేదో దాన్నే చదివాను .ఇష్టం లేని దానివైపు కన్నెత్తి కూడా చూడలేదు ‘’అని హిట్లర్ తన జీవిత చరిత్ర ‘’మీన్ కాంఫ్ అంటే ‘’నా పోరాటం’’ లో రాశాడు .1903 లో తండ్రి చనిపోగా ,రెండేళ్ళ తర్వాత స్కూల్ మానేశాడు .అతని ప్రోగ్రెస్ కార్డ్ లో అన్నీ ‘’అత్తిసెరు ‘’మార్కులే కనిపిస్తాయి .ఫ్రీ హాండ్ డ్రాయింగ్ మాత్రం బాగా ఉంది. రాత దరిద్రపు గొట్టు .జర్మనీ గురించి ఆయనకు తెలిసింది సంతృప్తికరంగా లేదని ఆ రిపోర్ట్ సారాంశం .
స్కూల్ లో నూ తలిదండ్రుల పరంగానూ క్రమ శిక్షణ లేని హిట్లర్ లింజ్ కు దగ్గర లో ఉన్న ఉర్ఫార్ లో జులాయిలా తిరుగుతూ యే పనీ చేయని సోంబేరి అయ్యాడు .తానేం కావాలో తెలియక ఇతరుల పై అనుమానం పెంచుకొని ,ఎవరితోనూ స్నేహం చేయక , యే సంస్థలోనూ చేరక ఎవరి తీర్పుకూ ఇష్టపడకుండా కాలక్షేపం చేశాడు .కొన్ని నెలలు మ్యూనిచ్ ఆర్ట్ కాలేజిలో చేరి చదివాడు .18 వ ఏట తల్లి ఆసరాతో వియన్నా ఫైన్ ఆర్ట్స్ లో చేరుదామను కొన్నాడు .ఎందరో ఆర్టిస్ట్ నిష్ణాతులను కలిసినా ఎవరూ చేర్చుకోలేదు .మరుసటి ఏడాదీ ప్రయత్నించి దారుణంగా విఫలుడయ్యాడు .పరీక్ష రాయటానికి కూడా ఎవరూ ఒప్పుకోలేదు .జీనియస్ ఆర్టిస్ట్ లందరూ తనలాగా తిరస్కరింప బడిన వారే అని తనను తాను ఓదార్చు కొన్నాడు .ఇరవై ఏళ్ళు వచ్చేలోపే తల్లీ చనిపోయింది .ఏం చేయాలో,ఎక్కడికి వెళ్ళాలో పాలుపోలేదు .’’’’నార సంచీలో ఉన్న బట్టలు సర్దుకొని ,మొక్కవోని దైర్యం తో వియన్నాకు బయల్దేరాను .నేను’ఏదో కావాలి ‘’అనే నిశ్చయం నా మనసంతా నిండి పోయింది .కాని సివిల్ ఉద్యోగిని మాత్రం కాకూడదు అని గట్టిగా నిర్ణయించుకొన్నాను ‘’అని రాసుకొన్నాడు హిట్లర్ .
|
వియన్నా లో అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు .తర్వాత తిండి తినటానికి సరి పడడబ్బును పెయింటింగ్ ద్వారా సంపాదించానని గర్వంగా చెప్పుకొన్నాడు .కాని ‘’గురుడికి ‘’మనిషి బొమ్మ వేయటమే రాదు .ఒక చిన్న సృజనాత్మకమైన బొమ్మా వేయే లేక పోయాడు .ల్యాండ్ స్కేపులు బిల్డింగ్ లను కాపీచేశాడు .వియన్నా పై పోస్ట్ కార్డ్ భావాలు గిలికాడు .ఈ తిరుగులాటలో బోహిమియన్ దేశ ద్రిమ్మరి తో అనుకోకుండా పరిచయమైంది .కొద్ది రోజుల్లోనే వాడితో పోట్లాడి వదిలించుకొన్నాడు.మంచు ఆటలలో పెన్నీలు సంపాదిస్తూ ,రైల్వే స్టేషన్ లో సామాన్లు మోస్తూ ,కార్పెట్ల దుమ్ము దులుపుతూ ,తాగు బోతుల దగ్గర అడుక్కొంటూ ఏదో కొంత సంపాదిస్తూ బతికేస్తున్నాడు .పార్క్ బెంచీలమీద పడుకొంటూ ,చేతిలో ‘’గవ్వలు’’ఆడుతుంటే చిన్న మురికి గదిలో ఉంటూ వచ్చాడు .ఉచితంగా ఇచ్చే సూప్ కప్ కోసం బారులు తీరిన క్యూలో గంటల తరబడి నిలబడే వాడు .ఒక్కో సారి అదృష్టం కలిసొస్తే బ్రెడ్ తో హార్స్ సాసేజ్ దొరికేది .
హిట్లర్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండేవాడు కాదు .ముఖం మృదువుగా గుండ్రంగా ఉండేది.రంగు పాస్టేగా ఉండేది .జుట్టు దువ్వ కుండా ,నుదుటిమీద పడుతూ ఉండేది .పొడుగాటి జుట్టు .21 కే గడ్డం మీసం మొలిచి క్రిస్టియన్ లలో ఒక విపరీతమైన వాడుగా కనిపించేవాడని స్నేహితులు చెప్పారు .అతనిపరిస్థితి చూసి స్నేహితులు హిట్లర్ ను బాధిత పీడిత జన బాంధవుడు అనుకొన్నారు .కాని వారిని ద్వేషిం ఛి అసహ్యించుకొనే వాడని పాపం వాళ్లకు తెలియదు . ‘’వర్కర్లు మురికి తో రోతపుట్టిస్తారు .ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు .పొట్టకు కూడు తాగుడు ,అమ్మాయిలూ తప్ప వాళ్లకు ఇంకేమీ అక్కర్లేదు .ఏ విషయం పైనా ఈ మూక జనాలకు అవగాహన ,నిర్ణయాలు ఉండవు ‘’అని’’హిట్లర్ గురూజీ’’సూక్తులు పలికాడు .కార్మిక సంస్థలలో హిట్లర్ సభ్యత్వం తీసుకోలేదు ,ఉద్యమాలలో చేరలేదు .’’పేదజనం నిరంతరంగా పెరిగే ప్రజల్ని భయపెట్టే బెదిరించే సైన్యం’’అన్నాడు .’’ఏ వ్యక్తీ అయినా తన గమ్యం చేరాడు అంటే దానికి అతని ఒరిజినాలిటి బ్రూటాలిటీ యే కారణం ‘’ అని గర్వంగా ప్రకటించాడు .
అలాన్ బులాక్ రాసిన ‘’హిట్లర్ యే స్టడి ఇన్ టిరనీ ‘’పుస్తకం లో ‘’మీన్ కాంఫ్ అనే తన స్వీయ చరిత్రలో పేజీ లన్నిటి లోను పిచ్చివాడి ప్రపంచమే కనిపిస్తుంది .అందులో మనుషుల నీడలే కనిపిస్తాయి .జ్యూలు మనుషులే కాదు .తననొక పురాణ పురుషుడుగా అభి వర్ణించు కొన్నాడు .ఆయన అవినీతికి మారు రూపం .ఈ కోణం నుంచే ప్రపంచాన్ని చూశాడు .కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపి౦చి నట్లు ఆయనకు ప్రపంచమంతా ద్వేషం కోపం అనుమానం భయంగ మాత్రమే కనిపించింది . ప్రతి అన్యాయానికి తనకు ఇష్టం లేని ఆధునికతకు సంగీతానికి ఆర్ట్ కు జ్యూలే కారణంగా కనిపించారు హిట్లర్ కు . పోర్నోగ్రఫీ కి వ్యభిచారానికి జాతి వ్యతిరేక ప్రెస్ విమర్శకు ,సోషలిజం పేరుతొ మాస్ జనాల పై ఒత్తిడికి ,చివరికి తన వైఫల్యాలకు యూదులే ముఖ్య కారణమనుకొన్నాడు .మూడవ నెపోలియన్ తనను ఆస్ట్రియా నుంచి సాగనంపి పాన్ జర్మన్ గా మార్చటానికీ వాళ్ళే కారణం అనేభ్రమ ఆయన్ను పీడించి ఆడించి ఓడించింది ‘’అని రాశాడు .బలహీన ప్రపంచ పౌరుడు ఒకఫెనటిక్ ,యాంటి సెమెటిక్ యోధుడిని చేసింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-16 –ఉయ్యూరు
దీన్ని పంచుకోండి:
లింక్డ్ఇన్
దీన్ని మెచ్చుకోండి:
మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి...
ఈమెయిలు (తప్పనిసరి) (Address never made public)
పేరు (తప్పనిసరి)
You are commenting using your Google+ account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు )
దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి.
కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు.
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-3
ఉయ్యూరు శ్రీ సువర్చలా0జ నేయ స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు
డా. శ్రీ మొవ్వవృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-2
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -8(చివరి భాగం)
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -7
విశ్వనట చక్రవర్తి ఎస్ వి రంగారావు రాసిన కథ -సులోచన -జ్యోతి ఆదివారం స్పెషల్ -15-7-18
‘గరుడగమనం” లో కోటి మంది
ఊసుల్లో ఉయ్యూరు (69)
కవి కోకిల స్వరాలు (11)
నేను చూసినవ ప్రదేశాలు (93)
అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా (5)
నవ రాత్రి యాత్ర (18)
శ్రీ శైలం (6)
ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర (4)
ముళ్ళపూడి & బాపు (58)
సరసభారతి ఉయ్యూరు (353)
మరో 303గురు చందాదార్లతో చేరండి
« జూన్ ఆగ »
ఉత్తమ టపాలు & పేజీలు
కాశీ ఖండం -23 విశ్వ కర్మ నిర్వాణ ప్రయాణం
'నా గొడవ'కు నూరేళ్లు!
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -80
|
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -198 74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్ నవలా రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -3 (చివరి భాగం )
ఇది విన్నారా
గీర్వాణం -3
గీర్వాణ౦ -4
చరిత్ర –సాహిత్యం
డా .శ్రీ మొవ్వ
తెలుగు తేజం
నా దారి తీరు
వార్తా పత్రికలో
సరదాగా కాసేపు
నేను మెచ్చిన టపాలు
లోనికి ప్రవేశించండి
వర్డ్ప్రెస్.కామ్లో బ్లాగండి.
|
భర్తపై కేసు: ఆ హీరోయిన్ డబ్బు కోసమే అంతకు తెగించిందా? _ Mandana Karimi Seeks Divorce Just 6 Months After Wedding - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
భర్తపై కేసు: ఆ హీరోయిన్ డబ్బు కోసమే అంతకు తెగించిందా?
‘లవర్’ మూవీ రివ్యూ: కొత్తదనం లేని ప్రేమకథ!
బిగ్బాస్ భామపై కేసు.. రూ.12 లక్షల ఆభరణాలు మాయం, మీడియాలో బ్రేకింగ్ న్యూస్!
భర్తతోపాటు భయాందోళనకు గురైన సోనాలి బింద్రే.. 12 ఏళ్ల కొడుకు ఏం చేశాడంటే. క్యాన్సర్ ట్రీట్మెంట్!
హీరోయిన్ బర్త్ డే పార్టీ: డాన్స్ చేస్తూ సందడి చేసిన స్టార్స్!
వైరల్ పిక్స్: రొమాంటిక్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ నటుడితో నడివీధిలో, పింక్ డ్రెస్సులో కేక
తీవ్రమైన క్యాన్సర్తో భాదపడుతూ కూడా.. వైరల్ అవుతున్న నటుడి ఫోటో!
సన్నీ లియోన్... వెబ్ సిరీస్పై మత సంస్థ ఆగ్రహం, ఆ పేరు తొలగించాల్సిందే!
షకీలా బయోపిక్.. ఛాన్స్ కొట్టేసిన సెక్సీ హీరోయిన్!
హాట్ టాపిక్: 'రణ్ భూమి'లో ఎన్టీఆర్.. ఆ సీక్రెట్స్ అన్నీ దర్శకుడే చెప్పాలి!
కత్రినా కైఫ్ను అవమానించిన ఫ్యాన్స్, రోడ్డు మీదే గొడవ... ఏం జరిగిందంటే?
ఇండస్ట్రీలో చాలా మంది హోమో సెక్సువల్స్ ఉన్నారు : నటి సంచలనం
ఇలియానా ఇన్స్టా పోస్ట్: టాప్లెస్ ఫోజుతో ఘాటైన సందేశం!
ముంబై: సినిమా ఇండస్ట్రీలో వివాహాలు, విడాకులు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు తాము భర్తగా ఎంచుకునే వాడి విషయంలో చాలా ఆలోచిస్తారు. అందం లేక పోయినా బాగా డబ్బుంటే చాలు, లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చే ధోరణిలో ఉంటారనే ఓ వాదన కూడా ఉంది.
రేపు ఏమైనా తేడా వచ్చి విడిపోయినా..... భరణం రూపంలో భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఆలోచించే భామలు కూడా ఉంటారని కొందరి ఆరోపణ. తాజాగా బాలీవుడ్లో ఓ హీరోయిన్ విషయంలో ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. భరణం రూపంలో వచ్చే డబ్బు కోసమే ఆమె భర్తపై కేసు పెట్టిందని, విడాకులు కోరుతోందని అంటున్నారు. అయితే ఆమె ఆరోపణ మరోలా ఉంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇరానియన్ మోడల్, హాట్ అండ్ సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మందనా కరిమి హిందీ బిగ్ బాస్ 9వ సీజన్ తర్వాత ముంబై బేస్డ్ బిజినెస్మెన్ గౌరవ్ గుప్తాను ఈ ఏడాది జనవరిలో పెళ్లాడింది.
అయితే గౌరవ్ గుప్తా, మందన కరిమి పెళ్లి జరిగిన ఆరు నెలలు కూడా గడవక ముందే అమ్మడు విడాకుల తీసుకునే ఆలోచనకు వచ్చింది. దీంతో ఆమె డబ్బు కోసమే ఇదంతా చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తన భర్త గౌరవ్ మీద ఆమె ముంబై పోలీస్ స్టేషన్లో గృహ హింస కేసు పెట్టింది. అతడితో కలిసి జీవించడం తన వల్ల కాదంటూ ఈ క్రమంలోనే విడాకులకు అప్లై చేస్తున్నట్లు సమాచారం.
ఏడు వారాల క్రితమే తన భర్త తనను ఇంటి నుండి బయటకు తరిమేశాడని.... అతడిని కూల్ చేయాలని, కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని మందన కరిమి అంటున్నారు.
2 కోట్లతో పాటు నెలకు 10 లక్షల భరణం
మందన కరిమి తన విడాకుల పిటీషన్లో నెలకు రూ. 10 లక్షల మెయింటనెన్స్ తో పాటు.... అతడి వల్ల తన సినిమా కెరీర్ నష్టపోయినందుకు పరిహారంగా రూ. 2 కోట్లు ఇప్పించాలని కోరారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
సర్ప్రైజ్: బిగ్ బాస్ 2లోకి ఎంటరైన యాంకర్ ప్రదీప్, ఏం చెప్పాడో అంతా ఏడ్చేశారు!
మహేష్ కోసం విలేజ్ నిర్మిస్తున్నారు!
మేమంటే ఎందుకంత చులకన, మీ వల్ల మా అమ్మ హెల్త్ పాడైంది : అనసూయ
మహేష్ కుమార్తె సితార బర్త్ డే సెలెబ్రేషన్స్
వైఫ్ ఆఫ్ రామ్ సినిమా రివ్యూ : సస్పెన్స్, థ్రిల్లర్ గా అలరించిన మంచు లక్ష్మి
ఆటగాదరా శివ మూవీ రివ్యూ : మానవతా విలువలు చాటిన' ఆటగాదరా శివ'
నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారికి థాంక్స్..సింగర్ సునీత.
శ్రీరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన హీరో కార్తి
ప్రభాస్ లాంటి అల్లుడే కావాలి: అనుష్క తల్లి ఆసక్తికర కామెంట్స్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ప్రేక్షకులతో 100% మార్కులేయించుకొంటున్నా తమన్నా...! _ Actress Tamanna _ Naga Chaitanya _ 100% Love _ Sukumar _ Allu Aravind _ తమన్నాకి ప్రేక్షకుల నుండి 100% మార్క్స్...! - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ప్రేక్షకులతో 100% మార్కులేయించుకొంటున్నా తమన్నా...!
మీరు మనుషులేనా? ఇంత విషమా? సిగ్గుపడాలి.. నాని ఫైర్! తేజస్విపై అసభ్యంగా..!
వెంకీ, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్.... ఎఫ్2 ఫోటో షూట్ వీడియో!
కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ విడుదల వాయిదా
‘నా నువ్వే’ ట్రైలర్: ఆసక్తిరేపుతున్న కళ్యాణ్ రామ్-తమన్నా రొమాన్స్
‘అ’ దర్శకుడి చేతికి ‘క్వీన్’ తెలుగు రీమేక్?
హ్యాపీడేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి చిత్రాల్లో చక్కని నటన ప్రదర్శించినా కానీ తమన్నాకి తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రేక్ దక్కలేదు. తమిళంలో నటించిన ప్రతి సినిమాతో తన సత్తా చాటుకుంటూ ఉంటే ఆమెని మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పిలిచి ఆఫర్లిస్తోంది. 100% లవ్ తోతిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టిన తమన్నా తను ఎంత టాలెంటెడ్ అనే విషయాన్ని రుజువు చేసింది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: tamanna naga chaitanya 100% love sukumar allu aravind తమన్నా నాగచైతన్య 100% లవ్ సుకుమార్ అల్లు అరవింద్
రొటీన్ స్టోరీ కాదు.. హిట్ ఖాయం.. బిచ్చగాడా మజాకా ఆడియో విడుదల!!
‘జిగేల్ రాణి’ సింగర్కు ఎట్టకేలకు న్యాయం... సుకుమార్ ఎంత ఇచ్చారో తెలుసా?
జులై 27న "మెహిని" గా త్రిష.. సెన్సార్ క్రియరెన్స్
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు :లీక్ అయిన తేజు ఎలిమినేషన్
ఊహించని విధంగా జరిగిన ఎలిమినేషన్
వైరల్ గా మారిన అరవింద సమేత చిత్ర స్టిల్
రోజుకు 20 వేలు ఇస్తాం.. వస్తావా అని అడిగారు
పవన్ కళ్యాణ్ నుంచి నాని వరకు ఈ బైక్ లో రెచ్చిపోయారు
రాజమౌళి కి ప్రత్యేక పురస్కారం
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు పశ్చిమ గోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలో జరిగిన లాంచీ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికితీశారు. మరో 10 మృతదేహాల కోసం ఎన్డీయార్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. లాంచీని తీయటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే లాంచీ 60 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయింది. భారీ క్రేన్ల సాయంతో లాంచీని వెలికితీసి మృతదేహాలను కోసం గాలిస్తున్నారు.
2. కృష్ణ హీరోగా నటించిన గాజుల కిష్టయ్య చిత్రానికి సంగీతాన్ని సమకూర్చినది?
3. గిరిబాబు, సుమన్, భానుచందర్ నటించిన మెరుపుదాడి విడుదలైన సంవత్సరం?
4. అగ్నిపర్వతం చిత్ర కథానాయకలు?
6. నాగార్జున కింగ్ చిత్ర సంగీత దర్శకుడు?
7. రామ్ రాబర్ట్ రహీం చిత్రానికి దర్శకత్వం వహించిందెవరు?
9. చిరంజీవి వేట చిత్ర దర్శకుడు?
1. నేనొక్కడినే, 2. మణిశర్మ
3. శ్రీనువైట్ల, 4. ఎస్.పి బాలు
5. మంచి మనసులు
6. ఎన్టిఆర్-జమున
8. విజయభాస్కర్, 9. ఇళయరాజా
తాజా ఉంబ్రాండెడ్ హ్యాండ్ బ్లెండర్ 2018 లో India _ PriceDekho.com
Latest ఉంబ్రాండెడ్ హ్యాండ్ బ్లెండర్ లో Indiaధర
తాజా ఉంబ్రాండెడ్ హ్యాండ్ బ్లెండర్ 2018 Indiaలో
ప్రదర్శించడం ఉత్తమ ఆన్లైన్ ధరలు తాజా ఉంబ్రాండెడ్ హ్యాండ్ బ్లెండర్ గా 18 Aug 2018 లో Indiaకోసం. గత 3 నెలల్లో 17 కొత్త ఆవిష్కరణలు మరియు ఇటీవల ఒకటి శివాలిక్ హ్యాండ్ బ్లెండర్ చోడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అవైలబ్లె 999 ధరకే ఉన్నాయి. ఇటీవల విడుదల చేయబడ్డాయి ఇతర ప్రాచుర్యం ఉత్పత్తులు: . చౌకైన ఉంబ్రాండెడ్ హ్యాండ్ బ్లెండర్ గత మూడు నెలల్లో ప్రారంభించింది {lowest_model_hyperlink} ధరకే మరియు అత్యంత ఖరీదైన ఒకటిగా {highest_model_price} ధరకే ఉంది. � ధర జాబితా వద్ద ఉత్పత్తులను విస్తృత సహా హ్యాండ్ బ్లెండర్ యొక్క పూర్తి జాబితా ద్వారా బ్రౌజ్ .
ఆన్ లైన్ లో మందులు అమ్మకంపై నిరసన
దేశ వ్యాప్తంగా రేపు మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ లో మందులు అమ్మకం, ఈ-ఫార్మసీ విధానాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు రేపు మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఈ బంద్ కు ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (టీటీసీడీఏ) మద్దతు ప్రకటించింది. ఆన్ లైన్ లో మందులు విక్రయించడం డ్రగ్స్ చట్టం నిబంధనకు వ్యతిరేకమని పేర్కొన్న టీటీసీడీఏ ప్రతినిధులు, ఇరవై నాలుగు గంటల పాటు ఈ బంద్ కొనసాగనుందని, ప్రజలు నిత్యం వినియోగించే మందులను కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Previous Post:హ్యాపీ బర్త్డే: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న గూగుల్ సెర్చ్ ఇంజన్
Next Post:అమెరికాలోని భారతీయుల్లో మళ్లీ ‘వీసా’ టెన్షన్..
|
తాజా కార్ వాషెర్స్ 2018 లో India _ PriceDekho.com
Latest కార్ వాషెర్స్ లో Indiaధర
తాజా కార్ వాషెర్స్ 2018 Indiaలో
ప్రదర్శించడం ఉత్తమ ఆన్లైన్ ధరలు తాజా కార్ వాషెర్స్ గా 18 Jul 2018 లో Indiaకోసం. గత 3 నెలల్లో 1 కొత్త ఆవిష్కరణలు మరియు ఇటీవల ఒకటి ఈజీ మోపి వాటర్ స్ప్రే గన్ 999 ధరకే ఉన్నాయి. ఇటీవల విడుదల చేయబడ్డాయి ఇతర ప్రాచుర్యం ఉత్పత్తులు: . చౌకైన కార్ వాషెర్స్ గత మూడు నెలల్లో ప్రారంభించింది {lowest_model_hyperlink} ధరకే మరియు అత్యంత ఖరీదైన ఒకటిగా {highest_model_price} ధరకే ఉంది. ధర జాబితా వద్ద ఉత్పత్తులను విస్తృత సహా కార్ వాషెర్స్ యొక్క పూర్తి జాబితా ద్వారా బ్రౌజ్ .
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ ధరలోIndiaజాబితా
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ యొక్క తాజా ధర Dec 28, 2017పొందిన జరిగినది
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్స్నాప్డ్ల్ అందుబాటులో ఉంది.
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ అత్యల్ప ధర 19,440 స్నాప్డ్ల్ లో స్నాప్డ్ల్ ( 19,440)
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ - యూజర్ సమీక్షలు
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ - ధర చరిత్ర
నీకున్ కూల్పిస్ లీ౮౩౦ ౧౬మ్ప సెమి స్లర్ రెడ్ చొంబొ విత్ యూసీబీ వాచ్ లక్షణాలు
|
అన్యాయం జరిగినప్పుడు మదర్ థెరీసా అయినా సత్య సాయిబాబా అయినా ఒక్కటే.. ఎవరికీ మినహాయింపు లేదు.
You are right. కానీ కొన్ని అన్యాయాలుగా కనిపించి మరి కొన్ని సూపర్ న్యాయాలుగా కనిపించి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం కూడా న్యాయంగా అనిపిస్తే అదే పెద్ద అన్యాయం కదూ.
what to say, you are targeting a saint(?). She is the only person to become sainthood with in five years of her death. All this is to convert countries. తిన్నా జనాలకి చేసింది అనేవాళ్ళు ఆ విషయం సత్యసాయి విషయంలో ఒప్పుకోరు. రాయలసీమలో అధికభాగానికి నీటి సప్లై వారి పుణ్యమా అనే జరుగుతోంది.
చూద్దాం, ఎలాంటి కామెంట్లు వస్తాయో?
నువ్వు కుమ్మన్న ఎవ్వడొస్తాడు ఊర పందుల వలే,పట్టించుకోనవసరం లేదు వచ్చే ఎదవల్ని....(నీ అనుమతి వచ్చింది అనుకుని ముఖ పుస్తకం లో వేస్తా....ప్లీజ్ ఏమనుకోకే....బ్లాగ్ లింక్ కూడా పొస్ట్ చేస్తా...)Thanks!
నువ్వు కుమ్మన్న ఎవ్వడొస్తాడు ఊర పందుల వలే,పట్టించుకోనవసరం లేదు వచ్చే ఎదవల్ని....నీ అనుమతి వచ్చింది అనుకుని ముఖ పుస్తకం లో వేస్తా....ప్లీజ్ ఏమనుకోకే....బ్లాగ్ లింక్ కూడా పొస్ట్ చేస్తా...Thnks!
జెనరల్గానే నాకు కలియుగ దేవతలూ, బాబాలూ అంటే బోలెడంత ఇరిటేషన్. మనకు కొన్ని పీఠాలున్నాయి వాటిలో ఉన్న కొంత మంది తాము దేవుళ్ళము అని చెప్పుకోకుండా కేవలం ధర్మ ప్రచారకులం అని చెప్పుకొని ఆధ్యాత్మికతను భోదిస్తూ ఉంటారు. వారు తాము దేవుల్లము అని కాకుండా మన ధర్మం ప్రకారం ఏది మంచిదో చెబుతూ ఉంటారు. వారు చాలు మనకు. ఈ బాబాలూ, వారి మహిమలూ నాక్కొంచెం అతి అనిపిస్తాయి. అందుకే వారి బంఢారం ఎవరు బయట పెట్టినా స్వాగతిస్తా.
కాకపోతే ఆబంఢారం బయట పెట్టే వారి ప్రవర్తనే చిరాకు తెప్పించేది. వారు మోసాలు జరిగితే దాన్ని బయటపెట్టడం లక్షంగా ఉన్నవారు కాదు. వారి ఎజెండా వేరు. వారికి కొన్ని గోల్సు ఉన్నాయి. వారికి మిగిలిన మతాలంటే వల్లమాలిన ప్రేమ. వాటిలో జరిగే మోసాలనూ, సువార్తల పేరుతో కళ్ళూ, కాళ్ళూ తెప్పించేసే వారి గురించి చిన్న ముక్క మాట్లాడరు. విఙ్ఞానాన్ని పంచడమే తమ లక్షం అని చ్ప్పేవారు, చేప మందు ఎందుకు మంచిది కాదో గొప్పగా ప్రచారం చేస్తారు, కానీ కళ్ళూ కాళ్ళూ వచ్చాయని చెప్పేవాటిలోని నిజా నిజాల గురించి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించరు.
మంచి సమాచారం. అభినందనలు.
ఈ విషయం మీకు తెలుసా?
ఇవన్నీ కూడ మన ఘనత వహించిన మీడియా వారు ఎందుకు చూపించి హోరెత్తెంచటంలేదో మరి. దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటో మరి.
Well, you are correct. కుక్కలు విశ్వాసపాత్రమైనవే. నిప్పు రవ్వ ఉద్దేశం పిచ్చి కుక్కలు అయ్యుంటుంది. టైప్ చెయ్యటం మర్చిపోయుంటారు. పిచ్చికుక్కలకి విశ్వాసం ఎక్కడుంటుంది? సొంత యజమానులనే కరుస్తాయి.
అమెరికా అని కాకున్నా?????? I am sure you are kidding. :)
హిందూ మతానికే చాలా వ్యతిరేకులు. కాకుంటే మొరిగేవారే కదా. :)
"అఖిలాండ కుక్కకొటికి , నాలాంటి మిగతా జంతు ప్రేమికులకి ఇదే నా అభ్యర్ధన.. క్షమించండి.. ఇంకెప్పుడూ అలా పొల్చను"
"ఒక ప్రఖ్యాతిగాంచిన హిందూ దేవుడి గుడి పక్కన ఉన్న ఇంకో పాత హిందూ దేవుడి గుడిని నిర్మల్ హృదయ్ అనే మిషనరీ క్లినిక్ గా మార్చింది."
ఓ ప్రఖ్యాతిగాంచిన హిందూ దేవుడి గుడి అంటూ పేరు దాచవలసిన అవసరమేమిటి? దుష్ప్రచారం, నీలి వార్తలు కావుగదా.మీ కొసమెరుపు రీజనబుల్.
దుష్ప్రచారమూ, నీలి వార్తలా? అంత పెద్ద ఆర్టికల్, అందులో నిజాలు కనిపించలేదు కానీ గుడి పేరు చెప్పకపోవటంతో మీకు వార్త అంతా దుష్ప్రచారంగా కనిపిస్తోందా? :)))
ఇంతకీ మీ పేరు చెప్తారా? మీ పేరుతో అవసరం ఏం లేదు కానీ ఒకానొక దుష్ప్రచారకుడి మాటలతో సరిపోలుతుంటేనూ, కాంఫర్మేషన్ కోసం. అంతే. :)
గుడి పేరు దాచడంలో స్ట్రాటజీ అర్థం కాలేదు. ఆక్రమణకు గురైన మధుర, సోమనాథ, కాశీ కన్నా గొప్పదైన గుడి కాదేమోఎంత పెద్ద ఆర్టికల్ అని కాదు, చిన్నదైనా నిజం ఉప్పు (రాయి) లాంటిది. ఎంతటి అపద్ధపు పాలనైనా పుటుక్కున విరిచేయగలదు. అపద్ధానికి నోరు పెద్దది :)
నా పేరంటారా? - జ్ఞాత, అజ్ఞాత (నటశేఖర అన్నట్టు -'అగ్ని, జమదగ్ని')
నాకు బాండ్, జేమ్స్ బాండ్ అన్నట్టనిపించింది. :))))
ఇది బాగా చెప్పారు. :) మీ ఉపమానం బావుంది. నిజం నిప్పులాంటిది లాంటి సినిమా సామెత వినీ వినీ విసుగొచ్చింది. ఈ కొత్త సామెతేదో బావుంది. కాల్చే నిప్పు కన్నా విరిచే ఉప్పు నయం. బావుంది. :)
అజ్ఞాత, ఇందులొ స్ట్రాటజి కంఫ్యూజన్ ఏం లేవు. సింపుల్గా గూగుల్ చేసి ఉంటే మీకే అర్ధం అయ్యేది.. అది కాళీ టెంపుల్ అని.
ప్రజల్ని ఏది చెబితే అది నమ్మే వ్యాసన పరుల్ని చేసి ఆడుకున్నారు ., ఈరోజు అదే జరుగుతోంది , అందరికి తెలుసు కనీ ఎవరూ సాహసం చెయ్యరు , కారణం .... సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలి, మన కుటుంబం , మన పిల్లలు , భవిష్యత్తు ......కనీ నేను మాత్రం ఏదో ఒకటి చేస్తాను.. ఇప్పటికే చేశాను...చేస్తాను కూడా..
|
సోమశిల జలాశయంలోకి భారీగా వరదనీరు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సోమశిల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 52 టీఎంసీలకు చేరింది. ఇన్ఫ్లో 29వేల క్యూసెక్కులగా ఉంది.
నాగరాజ్: September 2013
శ్రీకాకుళం: ప్రధాని మోదీ విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఏపీపీసీసీ చీఫ్ ఉమెన్చాందీ అన్నారు. ఆయన శ్రీకాకుళంలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ను వీడినవారంతా తిరిగి పార్టీలో చేరాలని అన్నారు.
హైదరాబాద్: సోమవారంనాడు జరిగిన నగర కాంగ్రెస్ కమిటీ సమావేశం రసాభాసగా జరిగింది. సికింద్రాబాద్ స్థానం నుంచి అజారుద్దీన్ పోటీ చేస్తానని ప్రకటించటంపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ వర్గం మండిపడింది. సికింద్రాబాద్ నుంచి తానే పోటీచేస్తానని అంజన్కుమార్ యాదవ్ స్పష్టం చేయటం జరిగింది.
కొల్లూరు : గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనెపూడిలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పోతర్లంకలో ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు.
విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నల్లగొండ: జిల్లాలోని కొండమల్లెపల్లి వద్ద కారు చెట్టును ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు నాగర్ కర్నూల్ వాసులు, ఒకరు షాద్నగర్ వాసి. విజయవాడ నుంచి వస్తుండగా అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
ఖరీదైన లూస్ ఫిట్ షర్ట్స్ India _ PriceDekho.com
Expensive లూస్ ఫిట్ షర్ట్స్ లో Indiaధర
18 Jan 2018 నాటికి Rs. 1,799 వరకు వరకు లో Indiaకొనుగోలు ఖరీదైన షర్ట్స్. ధరలు సులభం మరియు శీఘ్ర ఆన్లైన్ పోలిక కోసం ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ఉత్పత్తుల విస్తృత పరిధి ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , మీ స్నేహితులతో లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు మరియు వాటా ధరలు చదవండి. ఇందులో అత్యంత ప్రాచుర్యం ఖరీదైన లూస్ ఫిట్ షర్ట్ లో Indiaఉంది న్యూడ్ విమెన్ S 3 4 స్లీవ్ టాప్ Rs. 949 ధరకే.
ధర రేంజ్ కోసం లూస్ ఫిట్ షర్ట్స్ < / strong>
1 లూస్ ఫిట్ షర్ట్స్ రూపాయల కన్నా ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. 1,079. అత్యధిక ధర చెల్లించి వస్తువును Rs. 1,799 లో రేమండ్ మెన్ s కాసుఅల్ షర్ట్ అందుబాటులో Indiaఉంది. కొనుగోలుచేసేవారు స్మార్ట్ నిర్ణయాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ధరలు పోల్చి, ప్రీమియం ఉత్పత్తుల ఇచ్చిన పరిధి నుండి ఎంచుకోవచ్చు. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
దేవదాస్ ఫస్ట్ సింగిల్ – అదుర్స్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » న్యూస్ గాసిప్» దేవదాస్ ఫస్ట్ సింగిల్ – అదుర్స్
నాగార్జున, నాని ల ‘దేవదాస్’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజయింది. ‘వారు.. వీరు… చూస్తూ ఉన్నా’ అంటూ సాగే లిరికల్ వీడియో లో వర్కింగ్ వీడియో తో పాటు, సాంగ్ లోని కొన్ని స్టిల్స్ ని ఎటాచ్ చేయడం తో ఈ వీడియో మరింత కలర్ ఫుల్ గా అనిపిస్తుంది.
అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య కలిసి పాడిన ఈ సాంగ్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు. లిరిక్స్ ని బట్టి సినిమాలో ఎగ్జాక్ట్ గా ఏ సిచ్యువేషన్ లో ఈ సాంగ్ ఉంటుందో చెప్పడం కష్టం కానీ, ఇంట్రెస్టింగ్ ట్యూన్ తో కంపోజ్ అయిన సాంగ్, నాగార్జున, ఆకాంక్ష సింగ్, నాని, రష్మిక కాంబినేషన్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
ఫస్ట్ సింగిల్ రిలీజనగానే ఫ్యాన్స్ లో క్రియేట్ అయి ఉన్న క్యూరియాసిటీ లెవెల్ కి మ్యాచ్ అయ్యేలా ఉంది ఈ పాట. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. అశ్వినిదత్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. మణిశర్మ మ్యూజిక్ కంపోజర్.
|
nizamabad vaartha: పైన పటారం.. లోన లొటారం .. ఇదీ మన నిజామాబాదు ప్రగతిభవన్ పరిస్థితి..!!
పైన పటారం.. లోన లొటారం .. ఇదీ మన నిజామాబాదు ప్రగతిభవన్ పరిస్థితి..!!
అడుగడుగునా చెత్త.. దుమ్ము,.. ధూళి
ఈ క్రింది చిత్రాలు చూస్తే.. అదేదో మూతబడిన కార్యాలయమని అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే అది మన నిజామాబాద్ ప్రగతి భవనం. అక్కడ ఉండేది అందరూ జిల్లా స్థాయి అధికారులే... ప్రతి రోజు ఆ చెత్తను.. బూజును చూస్తున్నారే తప్ప ఒక్కరూ పట్టించుకొన్న పాపాన పోలేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన స్వచ్ఛభారత్, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం.. జిల్లాను స్వచ్ఛ జిల్లాగా మారుద్దాం అంటూ స్పీచ్ లు ఇచ్చే అధికారులు తమ కార్యాలయాన్ని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదు. నానా ఇబ్బందులతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు కార్యాలయంలో స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకొనే పరిస్థితి లేదు. కనీసం కూర్చోడానికి వేసిన కుర్చీలు కూడా ఏళ్ళ తరబడి మరుగున పడి అలానే ఉన్నాయి. తాగడానికి ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంక్ సైతం బూజు పట్టి పనిచేయని స్థితిలో ఉంది. శుక్రవారం "నిజామాబాదు వార్త" ప్రగతి భవన్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడి అపరిశుభ్రతను క్లిక్ మనిపించింది.
చాల బాగున్నాయండి..:)Thanks for sharing ..:)
డ్రగ్స్ కేసులో సినీ రంగాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ఆగ్రహం వ్యక్తం…
టాలీవుడ్ లో ఇప్పుడు డ్రగ్స్ వేడి వేడిగా నలుగుతోన్న చర్చ. దీంతో అంతటా హై టెన్షన్ అలుముకుంది. అయితే ఓ…
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు లిస్ట్లో హీరో రవితేజ పేరు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ…
పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి _ a2zmovienews
Home Politics పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి
పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి
Previous articleరాష్ట్ర రాజకీయ పార్టీలను వణుకు పుట్టిస్తున్న రాహుల్ గాంధీ రహస్య సర్వే ఫలితాలు
Next articleఅక్క ముందు కంటతడి పెట్టుకున్నపవన్ కళ్యాణ్
సంతవురిటి - వికీపీడియా
సంతవురిటి శ్రీకాకుళం జిల్లా, గంగువారిసిగడాం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గంగువారిసిగడాం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజాం నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1026 ఇళ్లతో, 3573 జనాభాతో 1025 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1824, ఆడవారి సంఖ్య 1749. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 749 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581357[1].పిన్ కోడ్: 532168.
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
సంతవురిటిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.
సంతవురిటిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
సంతవురిటిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
సంతవురిటిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=సంతవురిటి&oldid=2225181" నుండి వెలికితీశారు
Lok Satta News: ఢిల్లీలో ఉంది ప్రభుత్వమా? ప్రైవేటు కంపెనీయా?
పచ్చలవెంకటాపురం - వికీపీడియా
పచ్చలవెంకటాపురం, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామము.[1]
ఈ ఆలయంలో, 2015,మే నెల-17వ తేదీ ఆదివారంనాడు, గ్రామస్థులు, బోనాలు వండి ఘనంగా తిరునాళ్ళు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమబండ్లు కట్టినారు. మేళతాళాలు, తప్పెట్లమోతతో ఊరేగింపు నిర్వహించారు. బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. [2]
ప్రతి సంవత్సరం ఈ ఆలయంలోని అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా గ్రామములో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [3]
"https://te.wikipedia.org/w/index.php?title=పచ్చలవెంకటాపురం&oldid=2227655" నుండి వెలికితీశారు
ఫిబ్రవరి 22: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1799)
|
అలుపులేని యోధురాలు ఇరోం షర్మిల ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్
ఇరోం షర్మిల - పేరు వినగానే ఆమె ముక్కుకున్న పైపు, విరబోసు... పూర్తిటపా చదవండి...
ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.
శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప... పూర్తిటపా చదవండి...
|
శ్రావణ మాసం – 2018 ఆగస్టు 12 – సెప్టెంబర్ 09 – Jagriti Telugu Weekly
అమిత్ షా ఆల్రౌండ్ ఎటాక్
ఈ గుడి గురించి తెలుసా ?
ఫ్యాక్షన్ కథలో ఫ్యామిలీ సెంటిమెంట్ 'అరవింద సమేత'
చలికాలం- ఆరోగ్య సంరక్షణ
ఈ వారం ప్రత్యేకం
ప్రత్యేక వ్యాసం
తెలుగు తేజం
కరెంట్ అఫైర్స్
తాజా వార్తలు
జీవన స్రవంతి – 25
శ్రావణ మాసం – 2018 ఆగస్టు 12 – సెప్టెంబర్ 09
భారతదేశం, తెలుగు రాష్ట్రాల్లో జరుగు విశేషాలు – సూచనలు :
వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం వల్ల నష్టాలకు అవకాశం. నదీ పరివాహక వాసులు అప్రమత్తంగా ఉండాలి.
రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు ఉండనున్నాయి. ప్రముఖులు స్వర్గస్తులయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి. కొత్త రాష్ట్రాల్లో విభజనలు జరగడానికి ప్రాతిపదికలు, నూతన సమీకరణలు ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉండనున్నాయి. ముఖ్యమంత్రులు ఆరోగ్యకరమైన వాతావరణంలోనే అన్నింటా ముందుకెళ్లాలి. జల వివాదాలున్నాయి. తొందరపాటు పనికిరాదు. ఆలోచన, నైపుణ్య సహిత విధానాలు మేలు. శుభకార్యాల్లో అశుభాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగులు సంయమనం పాటించాలి.
స్టాక్ మార్కెట్లో పెనుమార్పులు.
వాహన ప్రమాదాలు అధికం. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వ విధానాలు ముందుకెళతాయి. ఆర్థిక అంచనాలు మారతాయి. ఆధ్యాత్మిక భావనతో ముందుకెళ్లాలి. ఈ మాసం అన్నింటా ఆచి తూచి వ్యవహరించాలి.
అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం
ఆర్థిక తృప్తి ఉంది. కొన్ని కట్టుబాట్లకు లోబడి పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల శ్రమాధిక్యతలు పెరగనున్నాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దైవ సంబంధ కార్యాలు నిర్వహిస్తారు. ఎంచుకున్న రంగాలు సంతోషకరం. సంతాన సౌఖ్యం. పరిమిత పెట్టుబడులతో లాభాలు. సుబ్రహ్మణ్య స్మరణం శుభకరం.
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కొత్త ఆలోచనలు ఉపకరిస్తాయి. అన్ని విషయాల్లో ఆలోచించి ముందుకెళ్ళండి. ప్రయత్నలోపం ఉండరాదు. రియల్ ఎస్టేట్, భూ లావాదేవీలు బాగుంటాయి. ఋణ యత్నాలు సఫలం. విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యవహార, సాంకేతిక రంగాలు క్రమంగా వృద్ధి. శ్రావణ లక్ష్మీ ధ్యానం ఆనందదాయకం.
శ్రమానుకూల ఫలితాలున్నాయి. ఎంచుకున్న రంగాల్లో ఒత్తిడులున్నా మేలు జరుగుతుంది.పెట్టుబడుల్లో మిశ్రమ ఫలితాలు. ఎదరు చూస్తున్న విషయాలు పూర్తి అవుతాయి. సహకారాలు అందుతాయి. అంచనాలకు అనుగుణంగా పైకం సమయానికి అందుతుంది. దూరపు బంధువులకు సాయపడతారు. లక్ష్యసాధనలకై శ్రీ భగవతీ ధ్యానం మేలు.
పునర్వసు 4 పా, పుష్యమి, ఆశ్లేష
గతం కంటే బాగుంటుంది. అనుకూల పరిస్థితుల్లోనే అన్ని పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చిన తీరులో ముందుకెళ్ళండి. మీ విషయాల్లో ఇతరుల జోక్యం వద్దు. అదనపు పని భారం ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇతరులకు మీ సహకారం అవసరమవుతుంది. చంద్రశేఖర స్తవం శుభకరం.
స్వీయవృత్తుల వారు మెళకువలు పాటించాలి. అకాల భోజనాలతో ఆరోగ్య సమస్యలు. మానసిక చికాకులు లేకుండా వ్యవహరించాలి. ఋణ చెల్లింపుల విషయంలో జాగ్రత్త మేలు. సత్వర నిర్ణయాలు ఒత్తిడులకు గురిచేస్తాయి. పెట్టుబడులు రాబడులను సూచిస్తున్నాయి. అన్ని రంగాల వారు మంగళవారం తప్ప మిగతా రోజుల్లో కొత్త పనులు ప్రారంభించవచ్చు. శ్రావణలక్ష్మీ ధ్యానం లక్ష్యసాధనం. పూలతో పూజ చేస్తే మేలు కలుగుతుంది.
ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పాదాలు
వృత్తిపరంగా మంచి ఫలాలు అందుకుంటారు. ఆర్థిక లాభాలున్నాయి. గృహ, సంతాన విషయాలు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని ముఖ్య పనుల్లో అధికారులు సాయం చేస్తారు. మీ మంచితనాన్ని ఇతరులు గుర్తిస్తారు. ఆర్థిక పుష్టి ఉంది. వరలక్ష్మీ స్మరణం లక్ష్యప్రదం.
చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
నూతన పనులకు, పథకాలకు మంచి సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాల్లో శ్రమానుకూల ప్రతిఫలాలు అందుకుంటారు. కొన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్త్రీలు అనుకున్నవి అందుకుంటారు. ఈ వారం చాలా సందడిగా ఉంటుంది. శుభకార్యాలు పూర్తవుతాయి. సౌభాగ్యలక్ష్మీి స్మరణం అనుసరణీయం.
విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ
అనుకున్నవి ఐచ్ఛికంగా పూర్తి చేస్తారు. ఒత్తిడులు వద్దు. మీరు చేపట్టే పనుల్లో అనుకూలతలున్నాయి. కొన్ని పనులు పూర్తి సంతృప్తినిస్తాయి. స్నేహితులతో ప్రయోజనాలు అందుకుంటారు. బంధుమిత్రుల కలయికతో శుభాలు పంచుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. శుభలక్ష్మీ ఆశీస్సులకై పార్వతీ దేవి ధ్యానం మంచిది.
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా
ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. మనసుకు నచ్చినట్టుగా వ్యవహరించండి. ఆర్థిక ప్రయోజనా లున్నాయి. వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు. విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. మాట పట్టింపులు వద్దు. శుభాలు విస్తరిస్తాయి. అన్నింటా మెలకువ మేలు. పార్వతీపరమేశ్వర స్మరణం ప్రగతి పథం.
|
ధనిష్ఠ 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
సాంఘిక, ఆర్థిక, కుటుంబ విషయాలు అనుకూలం. ఒత్తిడులున్నా లౌక్యంతో ముందుకెళతారు. పెట్టుబడులు మిశ్రమం. ఎంచుకున్న రంగాల్లో నూతన అవకాశాలు. గత బకాయిలు వసూలు. వస్తు, వస్త్ర ప్రాప్తి. అంచనాలు తారుమారవుతాయి. శివాభిషేకం శుభకరం.
పూర్వాభాద్ర 4 పా, ఉత్తరాభాద్ర, రేవతి
అన్నింటా అనుకూల వాతావరణముంది. కొన్ని చిక్కులు మీ ఆలోచనలకు అడ్డుకట్టలు వేయకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక శక్తి మీకు తోడవుతుంది. లక్ష్యాలు అనుకూలిస్తాయి. ధన ప్రాప్తి. ఇష్టదేవతా స్మరణం సౌఖ్యప్రదం.
Index, latestnews, ఈ మాసం రాశిఫలం06-12 August 2018
← అవిశ్వాసం కాదు – అచ్చమైన ప్రహసనం వారఫలాలు 06 – 12 ఆగస్టు 2018 →
|
స్పీడున్నోడు: తమన్నా చాలా హాట్గా ఉంది (ఫోటోలు) _ Pics: Tamanna In Speedunnodu - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
స్పీడున్నోడు: తమన్నా చాలా హాట్గా ఉంది (ఫోటోలు)
బిగ్ బాస్ 2 తెలుగు: రసం పిండుతున్న ముగ్గురు మొనగాళ్ళు
వెంకీ, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్.... ఎఫ్2 ఫోటో షూట్ వీడియో!
కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ విడుదల వాయిదా
‘నా నువ్వే’ ట్రైలర్: ఆసక్తిరేపుతున్న కళ్యాణ్ రామ్-తమన్నా రొమాన్స్
‘అ’ దర్శకుడి చేతికి ‘క్వీన్’ తెలుగు రీమేక్?
కళ్యాణ్రామ్-తమన్నా మూవీ "నా నువ్వే" లేటెస్ట్ అప్డేట్స్
హీరోయిన్ తమన్నా మీద చెప్పు విసిరిన హైదరాబాద్ అభిమాని, ఎందుకంటే...
‘నా నువ్వే’ టీజర్: కళ్యాణ్ రామ్-తమన్నా జోడీ భలేగా ఉందే...
2017 టాప్ స్టార్స్: ప్లాపైనా టాప్ ర్యాంక్స్, సౌత్లో ప్రభాస్ ఒక్కడే, అంతా షాక్!
వెంకీ పక్కన చేయటానికి నో చెప్పారా?? ఇంత నిర్మొహమాటమా..!?
హైదరాబాద్: హీరోయిన్ తమన్నా ఓ వైపు వరుస సినిమాలు చేస్తూ.... ‘స్పీడున్నోడు' లాంటి మామూలు సినిమాలో ఐటం సాంగ్ చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే ఆమెకు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఆఫర్ చేయడంతోనే ఒప్పుకుందనే వాదన కూడా ఉంది. ఈ సినిమా కోసం తాను తీసుకున్న భారీ రెమ్యూనరేషన్ కు పూర్తి న్యాయం చేసింది తమన్నారు. సూపర్ హాట్ అండ్ సెక్సీ లుక్ లో కనిపించడంతో పాటు డాన్స్ తో అదరగొట్టింది.
ఈ సినిమాలో ఐటం చేసినందుకు గాను సుమారు కోటిరూపాయలపైగా రూపాయల పారితోషికం ముట్టిందని సమాచారం. కేవలం ఒకపాటకే అంతరేటా అంటే ..తమన్నా తనకు ఉన్న క్రేజ్ అలాంటిది అని ముక్కు పిండి మరీ వసూలు చేసిందంటున్నారు. ఈ పాట మొత్తానికి రెండు కోట్లు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
స్పీడున్నోడు సినిమాలో తమన్నా ఐటం సాంగ్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఈ పాట అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, తాము పెట్టిన రెండు కోట్లుకు రెట్టింపు వస్తుందని హ్యాపీగా ఉన్నారు దర్శక, నిర్మాత భీమినేని. ఈ సినిమాను తన సొంత నిర్మాణంలోనే నిర్మిస్తున్నారు బీమినేని శ్రీనివాస్.
‘‘మూడేళ్ల కష్టం ఈ సినిమా. చక్కని ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైనమెంట్తో పాటు మాస్ ప్రేక్షకుల్ని అలరించే ఫైట్లున్నాయి. వసంత సంగీతం సినిమాకు ప్లస్సవుతుంది. చిత్రీకరణ పరంగానూ అవి బాగా ఆకట్టుకుంటాన్నారు దర్శకుడు.
హీరో, తమన్నా
హీరో కేరక్టర్, ఆ కేరక్టర్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటన హైలైట్ అవుతాయి. తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ప్రత్యేకాకర్షణ అని తెలిపారు.
మరో ఐదేళ్లు...
చిత్రం ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సోనారిక నాయిక. తమిళ సుందరపాండియన్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం తెలుగులో ఏ వరకు హిట్ అవుతుందో చూడాలి మరి.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: tamanna speedunnodu tollywood తమన్నా స్పీడున్నోడు టాలీవుడ్
దీప్తి సునైనాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో రోజుకి ఎంతో తెలుసా?
లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో కరణం మల్లీశ్వరి బయోపిక్.. బాలీవుడ్ హీరోయిన్!
వర్మ సంచలన ప్రకటన.. సంజు బయోపిక్ మళ్ళీ తీస్తా.. అసలు నిజాలు బయటపెడతా!
అవకాశం ఇస్తే నటించడానికి సిద్ధం: 'జిగేల్ రాణి’ సింగర్
అరుదైన గౌరవం దక్కించుకున్న జై లవకుశ చిత్రం
సైరా పై ఆసక్తి పెంచేలా 'ఈగ' విలన్ ట్వీట్!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ప్రత్యేక హోదా డైరీ: శ్రీకాకుళం రైల్వేస్టేషన్లో ఎంపీ రామ్మోహననాయుడు దీక్ష - BBC News తెలుగు
కంటెంట్కు దాటవేయండి
సాంకేతిక సహాయం
BBC News తెలుగు నావిగేషన్
తెలంగాణ ఎన్నికలు
ఎక్కువ మంది చదివినవి
ప్రత్యేక హోదా డైరీ: శ్రీకాకుళం రైల్వేస్టేషన్లో ఎంపీ రామ్మోహననాయుడు దీక్ష
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి WhatsApp
షేర్ చేయండి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి
ఇవి బయటి లింక్లు, కాబట్టి కొత్త విండోలో తెరవబడతాయి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Google+
ఈ లింక్ను కాపీ చేయండి
షేరింగ్ గురించి మరింత చదవండి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో పలు చోట్ల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి.
సీపీఎం, సీపీఐ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఈ బంద్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంతటా బంద్ పాటించారు.
అధికార తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ ఈ బంద్కు దూరంగా ఉన్నాయి.
అయితే, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. ప్రధాని మోదీ విభజన హామీలు నెరవేర్చలేదంటూ శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో రాత్రంతా దీక్ష చేపట్టి నిరసన తెలిపారు.
బంద్ సందర్భంగా హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాష్ట్రంలో హోదా కోసం నిర్వహించిన 5వ బంద్ అన్నారు.
ఒక్కరోజు బంద్తో ఆర్టీసీకి రూ.12 కోట్లు నష్టం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారని, అలాగైతే ఏడాదికి ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు లాభం వస్తోందా? అని ప్రశ్నించారు.
ఈనెల 24వ తేదీన రాష్ట్రంలో విద్యుత్ దీపాలు ఆర్పేసి, చీకటిని పాటించాలని ప్రజలను కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఏపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను మరొకసారి చదువుకోవాలని, అందులో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని, అంతే తప్ప అవాస్తవాలు ప్రచారం చేయొద్దన్నారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు దీక్షకు దిగారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఈ దీక్ష చేపట్టారు.
నిరసనలతో, దీక్షలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా గాంధీ మార్గంలో తాను రైల్వే స్టేషన్లో దీక్ష చేస్తున్నానని తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇవ్వకుండా ఏపీ సహనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షిస్తున్నారని విమర్శించారు.
పార్లమెంటులోని 545 మంది ఎంపీల్లో ఒక ఎంపీ రాత్రిపూట ఒక రైల్వే స్టేషన్లో ఎందుకు నిద్రించాల్సి వచ్చిందో... అలాంటి పరిస్థితికి దారితీసిన కారణాలేంటో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరుగనుంది. కేంద్ర ప్రభుత్వం చేత విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
ప్రత్యేక హోదా: తొమ్మిది మలుపులు
ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల ప్రయోజనాలేంటి?
ఎడిటర్స్ కామెంట్: ప్రత్యేక హోదా.. మళ్లీ అదే డ్రామానా? మార్పేమైనా ఉంటుందా?
‘నాడు సమైక్యాంధ్ర ఉద్యమం తప్పు.. నేడు ప్రత్యేక హోదా ఉద్యమం కూడా అంతే!!’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
సంబంధిత అంశాలు
భారతీయ జనతా పార్టీ
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఈ కథనాన్ని షేర్ చేయండి షేరింగ్ గురించి
ముఖ్యమైన కథనాలు
తెలంగాణ ఎన్నికల ఫలితాలు Live: కారు జోరుకు హస్తం బేజారు
తన్నీరు హరీశ్రావు: కేసీఆర్ మేనల్లుడిగా వచ్చినా.. సొంత గుర్తింపు సాధించుకున్న నాయకుడు
తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఏ నియోజకవర్గంలో ఎవరు? - Live updates
BBC గురించి తెలుసుకోండి
వినియోగ నిబంధనలు
BBC గురించి
ప్రైవసీ పాలసీ
తల్లిదండ్రులకు సూచనలు
BBCని సంప్రదించండి
Copyright © 2018 BBC. బయటి సైట్లలోని కంటెంట్కు BBC బాధ్యత వహించదు. బయటి లింక్ల అనుసంధానం/లింక్ల విధానంపై మేము అవలంబించే మార్గం.
|
News :: అరవింద సమేత ఒక కొత్త కోణాన్ని చూపించనుంది - త్రివిక్రమ్ శ్రీనివాస్ :: TollywoodTimes
అరవింద సమేత ఒక కొత్త కోణాన్ని చూపించనుంది - త్రివిక్రమ్ శ్రీనివాస్
Tags : నందమూరి తారక రామా రావు (జూనియర్), త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజ హెగ్డే , జగపతిబాబు, అరవింద సమేత
‘అజ్ఞాతవాసి’ చిత్రం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈచిత్రం ఈనెల 11న విడుదలవుతున్న సందర్భంగా త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎఫ్.బి.తో ముఖాముఖి...
ఆడియో ఫంక్షన్ లో మీరు ఎక్కువగా మాట్లాడలేదు?
ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చాలా అయోమయంలో వున్నాను. హరికృష్ణ గారి మరణం అందరి మనసుల్లో ఉండిపోయింది. నేను ఏం మాట్లాడిన దాంతోనే ముగించాలి. అందుకనే ఎక్కువగా మాట్లాడకుండా ఎన్టీఆర్ కు వదిలేశా.
హరి కృష్ణ గారి మరణం తర్వాత, ఈ సినిమా వాయిదా వేదం అనుకున్నారా ?
హరికృష్ణ గారు చనిపోయిన అనంతరం నేను, చినబాబు గారు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేద్దామనుకున్నాం. ఎందుకంటె డిసెంబర్ , జనవరి లో చాలా సినిమాలు విడుదల డేట్ ను ప్రకటించుకున్నాయి. కాని రెండు రోజుల తరువాత తారక్ ఫోన్ చేసి నేను షూటింగ్ కు వస్తాను. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావాలఅన్నాడు. ఆయన మాటలు విని షాక్ అయ్యాం. ఆయన ఏం చెప్పాడో అలాగే చేశాడు.
ఫ్యాక్షన్ సినిమాలు చాలా వచ్చాయి కదా. ఈ సినిమా లో కొత్తదనం ఏముంటుంది ?
ఇంతకు ముందు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అరవింద సమేత ఒక కొత్త కోణాన్ని చూపించనుంది. అక్కడి మహిళలు ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు. వాళ్ళు పడిన బాధలు ఎలా వుంటాయో ఈచిత్రంలో చూపించాను.
పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న కోబలి కథ ఇదేనా ?
చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ తో తీద్దామనుకున్న కోబలి చిత్రానికి, ఈసినిమాకి సంబంధం లేదు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో పాటు ఎమోషన్స్ తో సాలిడ్ గా ఉంటుంది ఈచిత్రం.
కామెడీ ఉంటుందా ?
నేను మొదటి సారి ఈచిత్రంలో నేను స్టోరీ కి ఏం కావాలో అది మాత్రమే తీశాను . అనవసరమైన కామెడీ, శృతి మించిన రొమాన్స్ లాంటివి ఈచిత్రంలో వుండవు. ఎమోషన్స్ ఈచిత్రానికి హైలైట్ అవుతాయి.
జగపతి బాబు పాత్ర గురించి చాపండి ?
జగపతి గారు ఈ చిత్రంలో అహం పూరితమైన ప్రజలు ఎంత దూరమైన వెళ్ళి ప్రతీకారం తీర్చుకుంటారు అనేదే ఆయన పాత్ర బయటపెడుతుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసాక ఆయన పాత్రని ద్వేషిస్తారు.
అజ్ఞాతవాసి వైఫల్యాన్ని ఎలా తీసుకున్నారు ?
నేను హిట్లు, ప్లాపులను పట్టించుకోకుండా సినిమాలు తీస్తుంటాను. నేనుఎల్లప్పుడు స్క్రిప్ట్ చదవడం , రాయడం లోనే బిజీ గా వుంటాను. ఆ మూమెంట్ లో ఏదైనా ఎక్సయిటెడ్ ఐడియా వస్తే దాన్ని మీదనే పని చేస్తాను మిగితావి పక్కకు పెట్టేస్తాను.
ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన సినిమాలు?
ఆర్.ఎక్స్.100, అర్జున్రెడ్డి, రంగస్థలం, కేరాఫ్ కంచెరపాలెం, గూఢచారి ఇలా కొన్ని సినిమాలు నచ్చాయి. గూఢచారి రియల్లీ బావుంటది అంత తక్కువ బడ్జెట్ తో చెయ్యడం అనేది చాలా కష్టం.
"మోని" పాటలు విడుదల
రొమాంటిక్ థ్రిల్లర్ తాంత్రిక అక్టోబర్ 11న విడుదల
`అరవింద సమేత` సెన్సార్ పూర్తి.. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల
ప్రతిష్టాత్మక గోపికృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో త్రిభాషా చిత్రం
అరవింద సమేత టీజర్, త్రివిక్రమ్ ఇంత పని చేస్తాడు అనుకోలేదు..!
గూఢచారి చిత్రానికి అందరి ప్రశంసలు లభించడం చాలా హ్యాపీగా ఉంది - హీరో అడివి శేష్
ఆగస్ట్ 24న జగపతిబాబు, నారా రోహిత్ ఆటగాళ్లు..
రవితేజ నేల టికెట్ పోస్టర్ (1 Pics)
రచయిత మూవీ ఆడియో లాంచ్ ఫొటోస్ (18 Pics)
అజ్ఞ్యాతవాసి మూవీ వర్కింగ్ ఫొటోస్ (3 Pics)
అరవింద సమేత ట్రైలర్
అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్
రెడ్డి ఇక్కడ సూడు లిరికల్ వీడియో సాంగ్ - అరవింద సమేత
కర్త కర్మ క్రియ
రివ్యూ _ వార్తలు _ ఫొటోస్ _ వీడియోస్ _ థియేటర్స్
పందెం కోడి 2
అరవింద సమేత
భలే మంచి చౌక బేరం
శైలజా రెడ్డి అల్లుడు
సిల్లీ ఫెలోస్
అంతకు మించి
బ్రాండ్ బాబు
హ్యాపీ వెడ్డింగ్
వైఫ్ అఫ్ రామ్
ఆర్ ఎక్స్ 100
కన్నుల్లో నీ రూపమే
నా లవ్ స్టోరీ
జంబలకిడి పంబ
నా పేరు సూర్య(నా ఇల్లు ఇండియా )
భరత్ అనే నేను
కృష్ణార్జున యుద్ధం
ఛల్ మోహన్ రంగా
నీది నాది ఒకే కథ
అనగనగా ఒక ఊళ్ళో
కిర్రాక్ పార్టీ
మనసుకు నచ్చింది
ఇది నా లవ్ స్టోరీ
వరుణ్ తేజ్ తొలిప్రేమ
హౌరా బ్రిడ్జ్
టచ్ చేసి చూడు
ఎమ్ సి ఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి )
తొలి పరిచయం
మెంటల్ మదిలో
దేవి శ్రీ ప్రసాద్
ఒక్కడు మిగిలాడు
కేర్ ఆఫ్ సూర్య
నెక్స్ట్ నువ్వే
ఉన్నది ఒకటే జిందగీ
అనగనగ ఒక దుర్గ
రాజు గారి గది 2
ఉంగరాల రాంబాబు
అర్జున్ రెడ్డి
ఆనందో బ్రహ్మ
నేనే రాజు నేనే మంత్రి
జయ జానకి నాయక
దండుపాళ్యం 2
డాక్టర్ చక్రవర్తి
నిన్ను కోరి
ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్
రారండోయ్ వేడుక చూద్దాం
బాబు బాగా బిజీ
ఎంతవరకు ఈ ప్రేమ
హ్యాపీ బర్త్ డే
ప్రేమలో పడితే 100 % బ్రేక్ అప్
|
C/o గోదావరి
ఓం నమో వేంకటేశాయ
కుంగ్ ఫు యోగ
శతమానం భవతి
గౌతమి పుత్ర శాతకర్ణి
ఖైదీ నెంబర్ 150
నాగ చైతన్య సవ్యసాచి మూవీ స్టిల్స్
నాగ చైతన్య సవ్యసాచి స్టిల్స్
మహానటి సావిత్రి గారి ఒకప్పటి ఇంటర్వ్యూ లో మొఖ కవళికలు ద్వారా సమాధానాలు ఇచ్చారు : 1963
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోస్
అమలాపాల్ లేటెస్ట్ ఫొటోస్
|
Bhavannarayana Nch March 4, 2018 08:29 IST “పెళ్ళికాని యువతీ యువకులకి”... “ఎయిర్ ఇండియాలో” ఉద్యోగాలు
పెళ్ళికాని యువతీ యువకులకి మాత్రమే అంటూ కండిషన్ అప్లై చేస్తూ ఎయిర్ ఇండియా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది..సుమారు 500 క్యాబిన్ క్రూ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది..వివరాలలోకి వెళ్తే..ఈ పోస్టుల భర్తీని రిజియన్ల వారీగా భర్తీ చేస్తోంది..నారర్న్ ,వెస్ట్రన్ రిజియన్స్ లో భార్తీలు నిర్వహిస్తోంది..
పోస్టు పేరు : క్యాబిన్ క్రూ.
రీజియన్ల వారీ ఖాళీలు: నార్తర్న్ రీజియన్ (ఢిల్లీ)-450 (పురుషులు-150+ మహిళలు-300); వెస్ట్రన్ రీజియన్ (ముంబై)-50 (పురుషులు-13+ మహిళలు-37).
వేతనం: శిక్షణలో స్టైపెండ్ నెలకు రూ.15,000; ఉద్యోగంలో చేరాక మొదటి ఏడాది రూ.18,400. దీంతోపాటు ఫ్లైయింగ్ అలవెన్సు-రూ.21,125, ఇంటర్నేషనల్ క్యూటీఏ తదితరాల కింద అదనపు చెల్లింపులు ఉంటాయి.
అర్హతలు: ఇంటర్మీడియెట్/తత్సమాన విద్యతోపాటు ఏదైనా షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా పనిచేస్తూ, కనీసం ఏడాది అనుభవం కలిగి ఉండాలి. అలాగే ఏదైనా ఎయిర్బస్/బోయింగ్ ఫ్యామిలీ ఎయిర్క్రాఫ్ట్కు సంబంధించిన సెప్ (ఎస్ఈపీ) ఉండాలి. అలాగే ఇంగ్లిష్, హిందీ భాషల్లో పట్టు తప్పనిసరి.
శారీరర, ఆరోగ్య ప్రమాణాలు: ఎత్తు-పురుషులు కనీసం 172 సెం.మీ., మహిళలు కనీసం 160 సెం.మీ. ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభ్యర్థులకు 2.5 సెం.మీ. సడలింపు ఇస్తారు; బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)- పురుషులకు 18-25 లోపు, మహిళలకు 18-22 లోపు ఉండాలి. అలాగే తగిన దృష్టి సామర్థ్యం (ఎన్/5, ఎన్/6; 6/6, 6/9), ఇషిహార/టోక్యో మెడికల్ కాలేజ్ చార్ట్ మేరకు తగిన కలర్ విజన్ ఉండాలి. అలాగే స్పష్టంగా మాట్లాడగలగాలి.
వయసు: దరఖాస్తు గడువు ముగిసే నాటికి 18-35 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: మెడికల్ ఎగ్జామినేషన్, రాతపరీక్ష.
దరఖాస్తు రుసుం: రూ.1,000; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 12, 2018.
వెబ్సైట్: airindia.in
“ఎన్ఐఏసీఎల్”... లో “685” ఉద్యోగాలు.. Education 2 days ago
మహేష్, ప్రభాస్ లపై కన్నేసిన ఆరెక్స్ పాప..!
బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసిన ఆర్ ఎక్స్ 100
బిగ్ బాస్.. బిగ్ లీక్.. ఈ వారం సామ్రాట్ బయటకు వస్తున్నాడా..!
రాష్ట్రంలో పుంజుకోవడానికి కొత్త స్కెచ్ వేసిన కాంగ్రెస్..తెలిస్తే షాక్ అవుతారు!
సరికొత్త స్పీచ్ లో చంద్రబాబు ని ఫుట్ బాల్ ఆడేసిన జగన్ !!
ఇది ప్రచార కండూతి కాదా? ముఖ్యమంత్రి పనిచేయవలసిన తీరు ఇదేనా? _ పల్లెప్రపంచం
Home » ప్రజ » రాజకీయం » ఇది ప్రచార కండూతి కాదా? ముఖ్యమంత్రి పనిచేయవలసిన తీరు ఇదేనా?
ఇది ప్రచార కండూతి కాదా? ముఖ్యమంత్రి పనిచేయవలసిన తీరు ఇదేనా?
Subject: ఇది ప్రచార కండూతి కాదా? ముఖ్యమంత్రి పనిచేయవలసిన తీరు ఇదేనా?
బొమ్మ చూడండి: http://goo.gl/xyfr13
ఇది ప్రచార కండూతి కాదా?
కాదు..! ముమ్మాటికీ కాదు. ఇది ప్రజలలో, సహాయ కార్యక్రమాలలో పాల్గొనేవారిలో ఆత్మస్టైర్యాన్ని నింపి కార్యోన్ముఖులను చేయటం. నాయకుడు అనేవాడు ఎలాఉండాలో అనటానికి ఇది ఒక ఉదాహరణ..!!
తాను మాత్రం తుఫాను వుందని తెలిసినా నాలుగు రోజులు మొద్దు నిద్దర పోయి, నిజంగా సహాయ కార్యక్రమాల్లో బిజీగా వున్న వాళ్ళను అరెస్టు చేస్తా, జైల్లో పెడతా అంటూ ఒక వైపు De-Moralize చేస్తూ, తాను మాత్రం గొప్పగా ఫోటోగ్రాఫర్లకు పనిచేస్తున్నట్టు ఫోజులివ్వడం ఏమనుకోవాలి? అక్కడ ఆయన పని చెయ్యడం లేదు, కేవలం ఫోజిచ్చాడు అన్న సంగతి అర్థమవుతూనే వుంది.
దయచేసి అందరూ ఒక్క ముక్క ఆలకించండి.
ఏది ఏమైనా ఇలాంటి మాటల యుధ్ధాలలో ఇమిడి మాట్లాడటం ఇబ్బందిగా ఉంది. నాకు మంచి విషయమూ వాదనా అనేవి ఎంత యిష్ఠమో మంచి భాష అంతగానో అంతకన్నా ఎక్కువగానో యిష్టం. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు.
ఇది ప్రచార కండూతి కాదా? ముఖ్యమంత్రి పనిచేయవలసిన తీ...
NaturalHealthcare: రోగ నిరోధక శెక్తిని పెంచే నూనే..! __ How do you Boost your Immune System?
|
Seetha Sailaja November 4, 2018 13:22 IST విజయేంద్ర ప్రసాద్ దానం ఇచ్చే 2 వేలనోటు పై సెటైర్లు !
‘బాహుబలి’ ‘బజరంగీ భాయిజాన్’ సినిమాల ఘనవిజయం వెనుక విజయేంద్రప్రసాద్ అందించిన కధలు కీలపాత్రను పోషించాయి. ఒక విధంగా రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారడం వెనుక విజయేంద్రప్రసాద్ అంధించిన కధలు కూడ చాల కీలకంగా పనిచేసాయి అన్న కామెంట్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఈస్టార్ రైటర్ తన 70 ఏళ్ళ వయస్సులో కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీస్టారర్ కు స్క్రిప్ట్ వర్క్ రెడీ పెడుతూ మరో వైపు తాను కథ అందించిన ‘మణికర్ణిక’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడ దగ్గరుండి మరీ చూసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కేవలం ఒక రచయితకు కోట్ల రూపాయలలో పారితోషికం అందుకునే రచియితగా ఇప్పటికే విజయేంద్రప్రసాద్ రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఇలాంటి స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కు రెండువేల నోటు దానంగా ఇచ్చే వింత అలవాటు ఉందట. విజయేంద్రప్రసాద్ రచయితగా ఒకస్థాయి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి తన స్టొరీ టీంలో ఎవరైనా ఒక మంచి పాయింట్ చెపితే వెంటానే తన జేబులోంచి 2వేల నోటు గిఫ్ట్ గా ఇస్తాడట. తాను కథ రాస్తున్న ఒక సినిమా డైలాగ్ కు సంబంధించిన చిన్న ఐడియా ఇచ్చినా స్టోరీకి సంబంధించి చిన్న క్లూ ఇచ్చినా లీడ్ ఇచ్చినా కూడా వెంటనే తన వద్ద ఉన్న రెండువేల రూపాయల కట్ట నుండి ఒకనోటును తీసి ఇస్తాడట ఈ సంచలన రచయిత.
ఇలా ఆయన శిష్యులు ఎంతోమంది మంచి ఐడియాలు ఇస్తూ రెండువేల రూపాయల నోట్లను విజయేంద్రప్రసాద్ నుండి తీసుకుంటూ ఉన్నారట. విజయేంద్రప్రసాద్ శిష్యులు ఎక్కువగా ఈవిషయం గురించి తరుచు చర్చించుకుంటూ తమ గురువు గారికి మంచి సలహాలు ఇవ్వాలని ఆరాట పడతారట. మంచి ఐడియాలు ఇచ్చిన వారికి వెంటనే బహుమానం ఇవ్వడం అనేది చాలా మంచి అలవాటు అంటూ విజయేంద్ర విజయేంద్రప్రసాద్ అనుసరిస్తున్న వ్యూహం పై ప్రశంసలు లభిస్తున్నాయి..
సాయిధరమ్ ప్రేమ కథ క్లైమాక్స్ ఇదేనా…!
‘అరవింద సమేత’ సీక్రెట్స్ బయటపెట్టిన సునీల్
‘@నర్తనశాల’అంచనాలన్నీ బెడిసికొట్టాయా?!
డైరెక్టర్ క్రిష్ పబ్లిక్ గా అవుట్
బరువు తగ్గించే డ్రింక్
29-05-2018: శరీర బరువు తగ్గాలంటే మెటబాలిజంను పెంచే ఆహారం తీసుకోవాలి. ఇదిగో ఈ హెల్తీ డ్రింక్ పరగడుపునే తాగితే క్రమేపీ బరువు తగ్గుతారు.
అరటి పండు - 1, ఆకుపచ్చని కూరగాయలు - గుప్పెడు
కొబ్బరి పాలు - అర కప్పు, ఐసు ముక్కలు - 2
అరటిపండు, కూరగాయ ముక్కలు, ప్రొటీన్ పౌడర్ మిక్సీలో వేసి తిప్పాలి.
తర్వాత కొబ్బరి పాలు, ప్రొటీన్ పౌడరు వేసి ఇంకోసారి తిప్పాలి.
బనానాతో బరువు పెరుగుతారా?
బరువు తగ్గించే హెల్తీ డ్రింక్స్
హిమాతినగర్ విస్తరించిన వాతావరణ: 15 రోజుల హిమాతినగర్, సబర్కాంత కోసం అంచనా
కేరళా బాధితుల కోసం హీరో విజయ్ రూ.70 లక్షల విరాళం..!
Edari Rama Krishna August 22, 2018 08:51 IST కేరళా బాధితుల కోసం హీరో విజయ్ రూ.70 లక్షల విరాళం..!
కేరళాలో పదిహేను రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపోర్లాయి..ఆనకట్లు సైతం బీటలు వారి గ్రామాలు, పట్టణాలు జలదిగ్భందం అయ్యాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుని పోయాయి. కొన్ని ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. వేల మంది నిరాశ్రయులు కాగా 360 మంది మృత్యువాత పడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. వృద్దులు చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 3.5 లక్షల మంది ఇళ్లు వాకిలి వదిలిపెట్టి పభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రయాల్లో తలదాచుకుంటున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక బృందాలకు తలకు మించిన భారంగా తయారయింది. జాతీయ విపత్తు నివారణ సంస్థతో పాటుగా ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ దళాలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పటికీ సరిపోవడం లేదు. అయితే కేరళాను ఆదుకోవడానికి భారత దేశంతో పాటు పొరుగు దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పెద్ద మనసు చాటుకుంది. కేరళ రాష్ట్రానికి తమ వంతు సాయం చేస్తామని ఆ దేశం ముందుకి వచ్చింది.
ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఒక కీలక ప్రకటన చేసారు. 700 కోట్లు సాయం చేస్తామని ఆ దేశం ప్రకటించినట్టు ఆయన వెల్లడించారు. ఇక సీనీ ఇండస్ట్రీకి చెందిన వారు ఇప్పటికే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. అయితే తమిళ హీరో విజయ్ ఆ మద్య 14 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి..కానీ అవన్నీ వట్టి రూమర్లు అని చెబుతున్నారు. తాజా సమాచారం మేరకు విజయ్ తన వంతు సహాయంగా కేరళా బాధితులకు రూ.70 లక్షలు అందించినట్లు సమాచారం.
అది కూడా నేరుగా రిలీఫ్ ఫండ్ కి కాకుండా తన అభిమాన సంఘాల ద్వారా బాధితులకు నేరుగా సాయం అందేలా ఏర్పాట్లు చేశాడు. విజయ్ రూ.70 లక్షల సాయం ప్రకటించడంతో రూ.14 కోట్లు తప్పుడు వార్త అని తేలింది. బాధితుల కోసం ఆహార పదార్థాలు, దుస్తులు, దుప్పట్లు, పాలపొడి, శానిటరీ నేప్కిన్లు, మందులు, ఇతర అవసరమైన వస్తువులను వరద ప్రభావానికి గురైన 12 జిల్లాలకు పంపించారు. వీటిని తన అభిమాన సంఘాల ద్వారా బాధితులకు అందజేయనున్నారు.
|
సంకర ఖోలే విస్తరించిన వాతావరణ: 15 రోజుల సంకర ఖోలే, కందమల్ కోసం అంచనా
యాక్సిడెంట్ లో చనిపోయిన హీరోయిన్
25 న విజయం సాధించే చిత్రం ఏదో
ఎన్టీఆర్ టైటిల్ కు సూపర్ రెస్పాన్స్
నేల టిక్కెట్ పై భారీ అంచనాలు
ప్రభాస్ – అనుష్క ల చుట్టూ మళ్ళీ గుసగుసలు
నటీనటులు : రాజ్ తరుణ్ , హెబ్బా పటేల్ , రాజేంద్ర ప్రసాద్
సంగీతం : శేఖర్ చంద్ర
దర్శకత్వం : వలిగొండ శ్రీనివాస్
రిలీజ్ డేట్ : 2 జూన్ 2017
కుమారి 21f , ఈడోరకం ఆడోరకం చిత్రాల సక్సెస్ తర్వాత రాజ్ తరుణ్ - హెబ్బా పటేల్ కలిసి నటించిన చిత్రం ఈ '' అంధగాడు ''. వరుసగా చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న ఈ జంట ముచ్చటగా మూడోసారి జతకట్టింది . మరి ఈ సినిమాతో సక్సెస్ రిపీట్ చేసారా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
గౌతమ్ ( రాజ్ తరుణ్ ) ఓ అంధుడు . అంధుల ఆశ్రమంలో ఉండే గౌతమ్ సడెన్ గా ఆ ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఓ ఎఫ్ ఎం ఛానల్ లో ఆర్జే గా పనిచేస్తుంటాడు . అదే సమయంలో డాక్టర్ నేత్ర ( హెబ్బా పటేల్ ) పరిచయం అవుతుంది . కళ్ళు రావాలని ఆశపడే గౌతమ్ తాను ఓ గుడ్డి వాడిని అన్న నిజం నేత్ర కు తెలియకుండా జాగ్రత్త పడతాడు . అయితే నిజం ఎంతో కాలం దాగదు కాబట్టి గౌతమ్ ఓ అంధుడు అన్న నిజం నేత్ర కు తెలుస్తుంది . గౌతమ్ పట్ల కోపం ఉన్నప్పటికీ అతడికి చూపు వచ్చేలా చేస్తుంది నేత్ర. అయితే చూపు వచ్చిన నేత్రకు ఆత్మ కనిపిస్తూ అతడి చేత చేయకూడని పనులు చేయిస్తుంటుంది . అసలు ఆ ఆత్మ ఎవరు ? గౌతమ్ చేతనే హత్యలు ఎందుకు చేయిస్తుంది ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
రాజ్ తరుణ్ నటన
హెబ్బా పటేల్ గ్లామర్
రాజేంద్ర ప్రసాద్
రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . అంధుడి గా కనిపించినంత సేపు నవ్వించి మెప్పించాడు . అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగానే చేసాడు . ఇక హెబ్బా పటేల్ యధావిధిగా గ్లామర్ తో ఆకట్టుకుంది . రాజేంద్రప్రసాద్ టైమింగ్ కూడా బాగా సెట్ అయ్యింది . విలన్ గా రాజా రవీంద్ర సెట్ అయ్యాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .
శేఖర్ చంద్ర సంగీతం ఫరవాలేదు , అలాగే ఛాయాగ్రహణం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది . నిర్మాణ విలువలు ఫరవాలేదు ఇక దర్శకుడు కం రచయిత విషయానికి వస్తే ........ ఫస్టాఫ్ ని ఎంటర్ టైన్ మెంట్ తో నడిపించిన వలిగొండ శ్రీనివాస్ సెకండాఫ్ కు వచ్చేసరికి తడబడ్డాడు . అయితే మళ్ళీ క్లైమాక్స్ కు వచ్చేసరికి ప్రేక్షకులకు మంచి రిలీఫ్ నిచ్చాడు . ఓవరాల్ గా వలిగొండ సక్సెస్ అయ్యాడు .
బిగ్ బాస్ హౌజ్ లో గణేష్ ఎక్కి ఎక్కి ఏడ్చాడు!
Edari Rama Krishna July 17, 2018 12:47 IST బిగ్ బాస్ హౌజ్ లో గణేష్ ఎక్కి ఎక్కి ఏడ్చాడు!
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ మొదటి వారం పెద్దగా ఆసక్తి లేకపోయినా..రెండు, మూడు వారాల్లో కాస్త ఆకస్తి రేపుతుంది. అయితే హౌజ్ లో కంటెస్టంట్ల మద్య కొన్ని ఆసక్తికరమైన క్రీడలు, టాస్క్ లు పెడుతున్నారు బిగ్ బాస్. దాంతో ఒకరికి తెలియకుండా ఒకరు సీక్రెట్ టాస్క్ లు చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటి వరకు సామాన్యులుగా వచ్చిన సంజన, నూతన్ నాయుడు లతో పాటు కిరీటి, యాంకర్ శ్యామల, భాను ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో టీమ్ సభ్యుల మద్య పోటా పోటీ గా వ్యవహారం ఆసక్తికరంగా నడుస్తుంది.
తాజాగా బిగ్ బాస్ హౌజ్ లో సామాన్యుడిగా వచ్చిన గణేష్ వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో హౌజ్ సభ్యులు అందరూ ఆశ్చర్యపోయారు. అసలు తాను బిగ్ బాస్ లో ఉండనని..తాను బిగ్ బాస్ లో తన్నులు తినడానికి రాలేదని నన్ను ఎలిమినేట్ చేయమని కోరాడు గణేష్. అయితే గణేష్ అంతగా బాధపడటానికి కారణం ఎవరో తెలుసా..అమిత్. నిన్న వారం ప్రారంభ ఎపిసోడ్ కావడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
అందరూ కలసి చర్చించుకోగా, అమిత్ పేరును చెప్పారు. దీంతో అమిత్ ను ఎలిమినేషన్ కు డైరెక్టుగా నామినేట్ చేసిన బిగ్ బాస్, సీక్రెట్ టాస్క్ ను సక్సెస్ చేస్తే గట్టెక్కవచ్చని చెప్పాడు. అమిత్ కు ఐదు టాస్క్ లను ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా పూర్తి చేయాలని ఆదేశించాడు. అందులో ఒకటి... ఓ కంటెస్టెంట్ నెత్తిపై గుడ్డుతో కొట్టాలి. దాంతో అమిత్ వెళ్లి గణేష్, దీప్తి కలిసుండగా అకస్మాత్తుగా గణేష్ నెత్తిపై గుడ్డు కొట్టాడు. దాంతో ఏం జరుగుతుందో తెలియక గణేష్ షాక్ తిన్నాడు.
ఆ సమయంలో గణేష్ ని చూసి అమిత్ సీరియస్ గా ఎలిమినేషన్లో నా వైపు వేలెత్తి చూపిస్తావా..నా సంగతి తెయదు..నా కోపం చూడవద్దని చెప్పాను. కానీ చూశావు" అంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన గణేష్, అది సీక్రెట్ టాస్క్ అయ్యుండవచ్చని దీప్తి చెబుతున్నా వినకుండా చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. బాత్ రూముకు వెళ్లి గట్టిగా ఏడ్చి ఆపై కెమెరాల ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు.
|
క్రమం తప్పని వ్యాయామంతో గుండె జబ్బులను దూరంగా ఉంచ వచ్చని వైద్యులు సూచించడం తెలిసిందే! అయితే అదే ఫలితాన్ని యోగాతోనూ పొందవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నడక, సైక్లింగ్ సహా ఇతర వ్యాయామాలతో లభించే ఫలితాలను యోగాభ్యాసాలతోనూ అందుకోవచ్చని నెదర్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. ఈమేరకు సుమారు మూడు వేల మంది వలంటీర్లపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని అన్నారు. ఎలాంటి వ్యాయామం చేయని, యోగా జోలికే వెళ్లని వారితో పోలిస్తే యోగా ప్రాక్టీస్ చేస్తున్న వారిలో చెడు కొలెస్ట్రాల్ , బీఎంఐ, సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ తగ్గడంతోపాటు అధిక బరువునూ వదిలించుకోవచ్చని చెప్పారు. దాంతోపాటు గుండె కొట్టుకునే వేగాన్ని (పల్స్రేట్ను) క్రమబద్ధీకరించుకోవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు వివరించారు.
ఇంతకూ ఆ పైలెట్కి ఆ రోజు వెళ్ళిన పని అయిందో లేదో?
మీరు సరదాకన్నా, మంచి టాపిక్ లేవనెత్తారు.
సాధారణంగా 'టెన్షన్' తో పని చేసే వుద్యోగులు 'రిలీవ్' అయ్యేది అక్కడే! అతి కష్టమ్మీద ఆపుకొంటూ, 'హమ్మయ్య! అంతా బాగానే వుంది' అనుకున్నప్పుడే వాళ్లు 'అక్కడికి' వెళ్లి, పనయ్యాక, 'హమ్మయ్య!' అనుకుంటారు.
ఆలోపల 'రివరీ' లోకి వెళ్లిపోయి, కొంత ఆలస్యం అవుతున్నా, ఆనందిస్తూనో, బాధపడుతూనో, బయటికి రారు. సరిగ్గా అలాంటప్పుడే ఏక్సిడెంట్లు జరుగుతూంటాయి--వాళ్ల ప్రమేయం లేకుండా!
అవీ 'నిష్కామ కర్మలు' అంటే!
నేను 10 సంవత్సరాలు ఉద్యోగం మానేసాను - Writer P Satyavathi __ Akshara Yathra With Mrunalini - IDREAMMOVIES
అందుకేనా ఆయనకు మంట....ఈయన వైపు బాబు మొగ్గు !!
Satya August 24, 2018 08:28 IST అందుకేనా ఆయనకు మంట....ఈయన వైపు బాబు మొగ్గు !!
విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. ఇద్దరు మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో రానున్న రోజులలో ఈ మంట మరింత పెద్దది కాబోతోంది. ఇప్పటికే గంటా, అయ్యన్నల మధ్యన పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బాబు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.
రెండు నెలల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ సర్వే విషయంలో కలత చెంది ఏకంగా పార్టీ నుంచే వెళ్ళిపోవాలనుకున్నారు. అప్పట్లో బాబు అయనను శతవిధాలుగా బుజ్జగించి పార్టీలో మొత్తానికి ఉండేలా చేసారు. ఆ తరువాత మారిన రాజకీయంలో బాబు గంటాకు మంచి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అంగ, అర్ధబలాలు పుష్కలంగా ఉండడంతో గంటాను వదులుకునేందుకు బాబు సిధ్ధంగా లేరు.
హై హ్యాండ్ ఆయనదే :
ఫైర్ అవుతున్న అయ్యన్న :
Edari Rama Krishna November 20, 2018 15:34 IST ఆ పోస్టర్ పై రాములమ్మ ఫైర్!
తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నిన్న నామినేషన్ల పర్వం ముగిసింది. ఎల్లుండి ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఎవరి కోటా వారికి దక్కుతుంది. ఇక సీరియస్ గా ప్రచారాలు మొదలు పెట్టడమే తర్వాయి. కాకపోతే ఇప్పటికే టీఆర్ఎస్ ఎన్నికల జోరు కొనసాగిస్తుంది..టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్నటి వరకు టి కాంగ్రెస్, టిటీడిపి, టిజెఎస్,సీపీఐ మహాకూటమిగా ఏర్పడగా సీట్ల సర్ధుబాటులో గందరగోళం నెలకొంది.
మొత్తానికి అన్నీ పూర్తి చేసుకొని మహాకూటమి కూడా ప్రచారానికి సిద్దం అవుతుంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలపై ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 23న ఎన్నికల ప్రచారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరువురు నేతలకు స్వాగతం పలుకుతూ టీపీసీసీ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ పోస్టర్ వల్లే వివాదం మొదలైంది.
ఈ పోస్టర్ లో టీపీసీసీ సీనియర్ నేతల ఫొటోలను మాత్రమే ఉంచారని..ఒక్క మహిళా నేత ఫోటో కూడా ఉంచలేదు..దాంతో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ ని విమర్శిస్తున్నామని..వారి పార్టీలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పే మనమే.. మన పోస్టర్ లో ఒక్క మహిళ ఫొటో కూడా ఉంచకపోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారని విమర్శించారు. ఈ సభలో కేవలం మగవాళ్లు మాత్రమే కాకుండా, మహిళలు కూడా పాల్గొంటారు కదా అని ప్రశ్నించారు.
నాలో నేను: 'మళ్లీ మొదటికొచ్చిన జీవితం '
|
పవన్ కళ్యాణ్ యూటర్న్ లో అంతర్మధనం !
Seetha Sailaja September 7, 2018 09:09 IST పవన్ కళ్యాణ్ యూటర్న్ లో అంతర్మధనం !
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి మరో ఆరు నెలల గ్యాప్ ఉంది కాబట్టి పవన్ తన రాజకీయ సిద్ధాంతాలు వేగంగా జనం మధ్యకు తీసుకు వెళ్ళేవిధంగా ఏదైనా ఒక రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా చేస్తే బాగుంటుంది అని పవన్ కు అత్యంత సన్నిహితులు పవర్ స్టార్ కు ఒకగట్టి సూచన ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ రాజకీయాలకు ప్లస్ అయ్యేవిధంగా సోషియోపొలిటికల్ క్యారెక్టర్ తో పవన్ ఒక సినిమా వేగంగా చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు పవన్ దృష్టికి కొందరు తీసుకు వెళుతున్నట్లు టాక్.
వచ్చే సంవత్సరం జనవరిలో విడుదలకాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్తో టీడీపీ వైఎస్ బయోపిక్ తో వైసీపీ లబ్ది పొందబోతున్న క్రమంలో ‘జనసేన’ కు సైతం అటువంటి ఒక ఎక్స్పరిమెంటల్ మూవీ పవన్ నుండి వస్తే బాగుంటుందని పవన్ సన్నిహితుల అభిప్రాయం అని అంటున్నారు. అయితే ఇలాంటి ప్రయోగం ప్రస్తుత పరిస్థుతులలో పవన్ కు ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదు అని మరికొందరు పవన్ కు సూచనలు చేస్తున్నట్లు టాక్.
" ప్రకృతి జీవన విధానం అంటే ఏమిటి? " - ఆరోగ్యానికి 60 రహస్యాలు : 9 _ పల్లెప్రపంచం
Home » ఆరోగ్యం » మంతెన వీడియోలు » " ప్రకృతి జీవన విధానం అంటే ఏమిటి? " - ఆరోగ్యానికి 60 రహస్యాలు : 9
" ప్రకృతి జీవన విధానం అంటే ఏమిటి? " - ఆరోగ్యానికి 60 రహస్యాలు : 9
"కృష్ణశ్రీ"--విసుర్లు: పిచ్చి లెఖ్ఖలూ....
ప్రస్తుతం బొమ్మకల్ యొక్క వాతావరణం: బొమ్మకల్, కరీంనగర్ కొరకు వారం వాతావరణం
7 డేస్ బొమ్మకల్, కరీంనగర్ వాతావరణ భవిష్య సూచకులు
నా విశ్లేషణ : ఇది నిజమేనా _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
మెస్సయ్య అంటే రక్షకుడు అని అర్ధం.
యెషయ-7;14 కన్యక గర్బవతియై కుమారుని కనును.అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు.
యెషయ-11;9మనకు కుమారుడు అనుగ్రహించబడెను.అతడు దావీదు సింహాసనాదీశుడై రాజ్య పరిపాలన చేయును..యెహోవా దీనిని నేరవేర్చును...
నిజంగా పాపుల కోసం మెస్సయ్య చనిపోతాడు అని పాత నిబందనలో ఉంటే....
1)పిలాతు యేసుని నీవు యూదుల రాజువా?అని అడగడు.నీవు పాపుల కోసం చనిపోవడానికి వచ్చావా?అని అడిగి ఉండేవాడు.
2)సైనికులు యేసు సిలువ మీద ఇతను యుదులరాజు అని రాస్తారు.అంతేకాని పాపుల కోసం చనిపోతున్నాడు అని రాయలేదు.
3)యేసుని బందించడానికి అధికారులు వస్తున్నప్పుడు నన్ను ప్రమాదం నుంచి కాపాడమని యేసు ప్రార్దన చేయడు.
‘పన్ను’తో పరువు పొగొట్టుకున్న యనమల..డబ్బు వాపస్
పంటికి రూట్ కెనాల్. ఎంత పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో చేయించుకున్నా పాతిక వేలకు మించదు. కానీ ఏపీలో అత్యంత సీనియర్…
ఎంతైనా చేతికి వాచీ..వేలికి ఉంగరం లేని పేద ముఖ్యమంత్రి కదా?. ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదా? అన్నదే కదా మీ సందేహం. అవును.…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన కాపు రిజర్వేషన్ల బిల్లును ఏపీ సర్కారు శనివారం నాడు అసెంబ్లీలో…
ఏపీలో రాజకీయాలు చూస్తుంటే సామాన్యుడి కి బుర్ర హీట్ ఎక్కిపోతోంది..చోటా మోటా రాజకీయ నేతలకి జుట్లు పీక్కునే పరిస్థితి నెలకొంది…ఏ పార్టీ ఎవరితో జట్టు కడుతుంది అనే విషయం ఇప్పటికిప్పుడు ఎవరూ అంచనా వేయలేక పోతున్నారు..మొన్నటి వరకూ ఏపీలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.బీజేపి , వైసీపి, జనసేన కలిసి పోటీ చేస్తాయి..చంద్రబాబు పని కేల్ ఖతం దుకాణ్ భంద్ అని అన్నారు..చంద్రబాబు ఇక రాజకీయాలకి సెలవు ప్రకటించడం మంచిది అనే వార్తలు హల్చల్ చేశాయి..అయితే రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా ..ఏ టైం లో జరుగుతుందో ఎవరి తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు అదే జరిగింది..
ఏపీలో అసలు ఏపీలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి… బీజేపి , వైసీపి, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తాయి అనుకున్న తరుణంలో సీన్ రివర్స్ అవుతోంది..ఇప్పుడు బీజేపి పెద్దలు యూ టర్న్ తీసుకోబోతున్నారా అనే అనుమానాలకి బలం పెరుగుతోంది..చంద్రబాబు ఒంటరే అని అందరూ అనుకున్న సమయంలో ఎంతో మంది మేధావులు బాబు చివరి నిమిషంలో ఏదైనా చేయగల అపర చాణిక్యుడు అని అన్నారు నిజంగా బాబు ఎదో మాయ చేసే ఉంటారు అంటున్నారు మేధావులు బీజేపి నేతల స్వరంలో తేడా వచ్చింది అంటున్నారు..బీజేపి తెలుగుదేశం భంధం మరోసారి బలపడుతుందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు..
అయితే ఈ సందేహాలకి బీజేపి నేతల ప్రవర్తన మాటలు మరింత అనుమానలకియా తావిస్తోంది..జగన్ శిబిరానికి ఘలక్ ఇస్తోంది…మొన్న నీతీ ఆయోగ్ భేటీలో భాగంగా చంద్రబాబు ఇతర నేతలు టీ విరామసమయంలో ఉండగా నేరుగా మోడీ వచ్చి బాబుతో ముచ్చటించడం..అదే సమయంలో జరుగుతున్న మీటింగ్ లో చంద్రబాబు ని పొగడ్తలతో ముంచెత్తడం..బాబు పాలన బాగుంది అని చెప్పడం తో చంద్రబాబు స్కెచ్ లు అన్ని పక్కగా అమలు అవుతున్నాయి అని భావించారు మేధావులు..అదేసమయంలో వైసీపిలో అందోళన నెలకొన్నా సరే పెద్దగా పట్టించుకోలేదు..అయితే తాజా ఘటనతో వైసీపికి గుండెల్లో రైళ్ళు పరిగేడుతున్నాయి..
లిచి పండ్లలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
|
హోదా రావాలంటే..బాబు పోవాలి..జగన్ రావాలి
ట్రైలర్ టాక్: స్టైలిష్ దెయ్యంగా మారిన త్రిష!
ఫస్ట్ లుక్: సమంత ఇంటెన్స్ అవతార్
తారాగణం: చిరంజీవి,సంగీత,సత్యనారాయణ,జయమాలిని
01. ఇటు మూగ ఆశ అటు మృత్యు ఘోష ఈ ఆశలో నిలిచిపోనా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
02. తమలపాకులాంటి దాన్నితళుకు తగ్గిపోని దాన్ని నా చేయి - ఎస్.జానకి,ఎస్.పి. బాలు
03. బొమ్మ బొరుసా ఒకటే వరసా పలికే వయసుందిలే - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
04. భలే భలే భలే భలే నరసింహ సామినిరా నిన్ను నరుక్కుని తింటనురా - ఎస్.పి. బాలు
తారాగణం: బాలకృష్ణ, బానుప్రియ,జయంతి
01. ఆషాడం వచ్చింది అందాలకి మెరుపంటి నీ సోకు చూపించు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. తోలి వెన్నెల కాసే ఎండలో మరుమల్లెలు పూసే గుండెలో - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. నీకీ మాకీ దోస్తీ వస్తానంటే బస్తీ కాదన్నవో శాస్తి - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
04. బంతిపూల బావయ్యో పంతమేల రావయ్యో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
05. బోల్తా కొట్టావులే డుర్ బుచ్చమ్మ బోణీయైతే చెయ్యవే - ఎస్.పి. బాలు,పి. సుశీల
నవంబర్ మీద ఆధారపడి ఉన్న ఆరుగురు హీరోల జాతకాలు ! _ Telugu Cinema News in Telugu
నవంబర్ మీద ఆధారపడి ఉన్న ఆరుగురు హీరోల జాతకాలు !
రాబోయే నవంబర్ నెల 6 మంది హీరోలకు పరీక్షగా నిలవనుంది. ఎన్నాళ్ళ నుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోలంతా నవంబర్ నెలలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఆరుగురిలో సీనియర్ హీరో దగగర్నుంచి యంగ్ హీరోల వరకు ఉన్నారు. ఇంతకీ ఆ ఆరుగురు ఎవరంటారా… వాళ్లే డా. రాజశేఖర్, మంచుమనోజ్, ఆది సాయికుమార్, గోపీచంద్, సిద్ధార్థ్, సందీప్ కిషన్.
ఈ ఆరుగురు హీరోలకు ప్రస్తుతం హిట్ అత్యవసరం. అందుకే రాజశేఖర్ నవంబర్ 3న ‘గరుడవేగ’ చిత్రంతో వస్తుంటే అదే రోజున సిద్దార్థ్ కూడా హర్రర్ థ్రిల్లర్ ‘గృహం’ తో వస్తున్నాడు. అలాగే ఆది సాయికుమార్ కూడా 3న రిలీజ్ కానున్న ‘నెక్స్ట్ మువ్వే’ తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇక మంచు హీరో మనోజ్ అయితే నవంబర్ 10న రిలీజ్ కానున్న ‘ఒక్కడు మిగిలాడు’ మీదే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా ట్రాక్లో పడాలని ట్రై చేస్తున్నాడాయన.
ఇక చివరగా చేసిన నక్షత్ర్రం కలిసిరాకపోవడంతో సందీప్ కిషన్ ద్విభాషా చిత్రం ‘కేరాఫ్ సూర్య’ ను నమ్ముకోగా, గోపీచంద్ కూడా గత చిత్రం ‘గౌతమ్ నంద’ తో నిరాశపడి నవంబర్ 10న రానున్న ‘ఆక్సిజన్’ తో అయినా ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్నాడు. ఈ ఆరుగురు హీరోల సినిమాలకు ప్రస్తుతం పాజిటివ్ క్రేజ్ ఉంది కాబట్టి విడుదలయ్యాక మంచి ఫలితాలు రావాలని ఆశిద్దాం.
Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: దానము అంటే ఏమిటి?, What is Donation?
దయతో ఇచ్చేది దానము. దీన్ని ఇంగ్లిష్ లో డొనేషన్ అంటాము. దానము అనేది అవతలి వారు అడినది ... వారికి ఉపయోగపడేది ఇచ్చే వస్తువు . మనకి పనికిరాని పుస్తకాలు , దుస్తులు , మెడిసిన్స్ , ఆహారపదార్దాలు డొనేట్ చేస్తూ ఉంటాము . మన ఆత్యాద్మిక శాస్తాలలో చెప్పిన దానము వేరు ...నీకు పనికి రానిది ఇవ్వవడం దానము కాదు . అవతలవ్యక్తికి పనికివచ్చే వస్తువునే దానము చేయాలి . . , అదే నిజమైన దానము ఫలితముంటుంది . దానము అందుకునే వారు దీవించే దీవెనలే గృహస్తులకు మేలుచేస్తాయి. దానము చే్స్తే పుణ్యము వస్తుందంటారు . అసలు పుణ్యమంటే ఏమిటి? . ఈ విశ్వములో 80 లక్షల రకాల జీవులు ఉన్నాయని అంచనా .
1. వస్త్రదానము.
2. అన్నదానము.
4. విద్యాదానము.
5. గుప్తదానము.
6. కన్యాదానము.
7.సాలగ్రామ దానము .
దశవిధ దానములు :- 1.స్వర్ణ దానము, 2.రజిత దానము, 3.గో దానము, 4.అన్న దానము, 5.వస్త్ర దానము, 6.విద్యాదానము.7.రక్త దానము ,8.భూ దానము ,9.గుప్త దానము ,10.కన్యా దానము ,
Labels: What is Donation?, దానము అంటే ఏమిటి?
Tag Archives: బోట్ స్వనా
Home ఫీచర్స్ తన లవ్లీ డైరెక్టర్ కోసం గెస్ట్ రోల్ చేయనున్న రాశీ ఖన్నా !
సమాధానాల కోసం వచ్చే సంచిక వరకు ఎదురుచూడాల్సిందే...
|
డ్రాగన్ ఫ్రూట్ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయ లేదా స్ట్రాబెర్రీ పియర్ గా మరియు అన్యదేశ ఉష్ణమండల పండుగా పేర్కొంటారు. వివిధ రకాల పోషకాలతో పాటుగా, సంభావ్య ప్రయోజనాలను కలుగచేస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్ శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను, మంచి కొవ్వు పదార్థాలతో బదిలీ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే మోనోసాచురేటేడ్ ఫ్యాట్ లు గుండె ఆకారాన్ని గొప్పగా ఉండేలా ప్రోత్సహిస్తాయి.
జీర్ణాశయ సంబంధిత సమస్యలు మరియు తినే ఆహరం ఆలస్యంగా జీర్ణం అవుతుందా! అయితే డ్రాగన్ ఫ్రూట్ ను తినండి. వీటిలో ఉండే అధిక ఫైబర్ లు, జీర్ణాశయ సమస్యలతో పాటుగా, మలబద్దాన్ని తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ స్థాయిలు శరీర రక్తంలోని చక్కర స్థాయిలను పెరగకుండా చూసి, స్థిరంగా ఉండేలా చూస్తాయి.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
డ్రాగన్ ఫ్రూట్, కాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్ మరియు ఫైబర్ లను కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే విటమిన్ 'C', మినరల్ మరియు ఫైటో (వృక్ష ఆధారిత) అల్బుమిన్ లు యాంటీ ఆక్సిడెంట్ చర్యలను ప్రేరేపిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి ఆర్థరైటిస్ (కీళ్ళనొప్పులు) మరియు వాటి వలన కలిగే సమస్యలను తగ్గించుటలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వలన కలిగే తీవ్రమైన చికాకు మరియు అచంచల స్థితి వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు, మీ చర్మాన్ని బిగుతుగా మరియు యవ్వనంగా ఉంచుతాయి. డ్రాగన్ ఫ్రూట్ ను దంచి, తేనె కలిపి, సహజయాంటీ ఏజింగ్ మాస్క్ ను తయారు చేయవచ్చు. అంతేకాకుండా, దీని వాడకం ద్వారా మొటిమల నుండి ఉపశమనం కూడా పొందవచ్చు. Image Source : Getty Images
ఫైబర్ ను కలిగి ఉండే పండ్లు
డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయ లేదా స్ట్రాబెర్రీ పియర్ గా మరియు అన్యదేశ ఉష్ణమండల పండుగా పేర్కొంటారు. వివిధ రకాల పోషకాలతో పాటుగా, సంభావ్య ప్రయోజనాలను కలుగచేస్
Tag Archives: క్లినిక్
ఆకుపచ్చని స్వప్నం పి.వి.డి.ఎస్.ప్రకాష్
గోతెలుగు.కామ్ మూడవ సంచిక కు స్వాగతం! మీ అందరి ఆదరణ చూస్తుంటే మా మనసు ఉప్పొంగుతోంది.
మీ సలహాలు, సూచనల ప్రకారం అతి త్వరలో సీరియల్స్ మీ అభిమాన రచయితలవి ప్రారంభం కాబోతున్నాయి. వివరాలు వచ్చే సంచికలో తెలియచేస్తాము. 3వ సంచిక చదివి మీ అభిప్రాయాలు ఎప్పటిలాగా తెలియచేయండి!!
50languages latviešu - telugu iesācējiem _ Pastā = తపాలా కార్యాలయం _
నిర్మాతలు చేసిన పనికి ఫుల్ ఖుషీ అయిన కార్తి, రకుల్ ప్రీత్ ! _ Telugu Cinema News in Telugu
నిర్మాతలు చేసిన పనికి ఫుల్ ఖుషీ అయిన కార్తి, రకుల్ ప్రీత్ !
కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా నటించిన ‘ఖాకి’ చిత్రం తెలుగులో విడుదలై మంచి విజయం దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. తమిళ డబ్బింగ్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ తక్కువ ఉండటంతో సినిమా బాగున్నా పెద్దగా టాక్ బయటికిరాలేదు. దేనితో సినిమాను తెలుగులో సమర్పించిన ఆదిత్య మ్యూజిక్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లగలిగారు.
దాంతో పాజిటివ్ మౌత్ టాక్ ఇంకాస్త పెరిగి ప్రేక్షకాదరణ ఎక్కువైంది. ఇలా ఆదిత్య మ్యూజిక్ వారు సినిమా పట్ల అమితమైన భాద్యతగా ఉంటూ, పక్క ప్రణాళికతో సినిమాను ప్రకారం చేయడం, విజయం దిశగా సినిమాను నడపడంతో హీరో కార్తి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వారు చేయబోయే ప్రతి సినిమా ఇలాగే సక్సెస్ కావాలని కోరుకున్నారు.
ఎడతెరిపిలేని వర్షం: నగరం జామ్ Archives - TeluguNow.com _ TeluguNow.com
You are at:Home»Posts Tagged "ఎడతెరిపిలేని వర్షం: నగరం జామ్"
Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: Solar Winds ?-సౌర పవనాలు అంటే ఏమిటి?
ప్రశ్న: సౌర పవనాలు అంటే ఏమిటి?
జవాబు: సౌర పవనాలు విద్యుదావేశంతో కూడిన పరమాణువుల ప్రవాహం. ఈ పవనాల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, కొంత నిష్పత్తిలో బరువైన కేంద్రకాలు ఉంటాయి. ఇవి సూర్య వాతావరణంలో ఉండే అయస్కాంత క్షేత్రం నుంచి వెలువడుతాయి. సూర్యుని భాగమైన 'కరోనా'లోని అత్యధిక ఉష్ణం వల్ల ఉత్పన్నమయే అధిక పీడనం వల్ల అక్కడ నుంచి వెలుపలకు అంటే గ్రహాంతర ప్రదేశాల్లోని అన్ని దిశలకు ప్రవహించే గాలులే సౌర పవనాలు. సౌర పవనాలు 1,00,000 డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రతతో సూర్యుని నుంచి సెకనుకు 500 కిలోమీటర్ల వేగంతో సూర్యుని క్రియాశీలతని బట్టి వెలువడుతాయి.
సౌర పవనాలలోని కణాలు భూమిని చేరుకోవడానికి 4, 5 రోజులు పడుతుంది. ఈ పవనాలను అధ్యయనం చేయడం ద్వారా సూర్యునిలో ఏర్పడే అరోరా, అయస్కాంత తుపాను లాంటి దృగ్విషయాలను శాస్త్రజ్ఞులు విశ్లేషించగలుగుతారు.
Labels: Solar Winds ?-సౌర పవనాలు అంటే ఏమిటి?
|
వర్గం HD వీడియో, హార్డ్ పోర్న్, పెద్ద ఛాతీ, నల్లటి జుట్టు గల స్త్రీని, స్ఖలనం, ఆడించింది . పేరు ఈ సినిమా కొంటె milf ఎగరవేసినప్పుడు సలాడ్
HD వీడియో ఆడించింది హార్డ్ పోర్న్ పెద్ద ఛాతీ నల్లటి జుట్టు గల స్త్రీని స్ఖలనం
కొంటె milf ఎగరవేసినప్పుడు సలాడ్ సైట్ నుండి 24video-xxx.com
HD వీడియో, కళ్ళు ద్వారా ఆపరేటర్లు, Cum on face, బ్లోన్దేస్, అందమైన అమ్మాయిలు
HD పోర్న్ వీడియోలు ఎరుపు రంగు
HD వీడియో, Milfs, బ్లోన్దేస్
Drousie, HD Videos, పాత + యంగ్
HD వీడియోలు, పాత మహిళలు, పరిపక్వ
తల్లులు, హార్డ్కోర్, HD Videos, ముఖం మీద సహితమైన
HD వీడియోలు, BDSM, దాస్యం
పురుషాంగము వంటి పరికరము, పెద్ద ఛాతీ, అందమైన అమ్మాయిలు, వయోజన బొమ్మలు
వీర్య ధ్రవమ్ వచేంతవరకు Milf, అధిక heels, Porn stars, Sex machine, గురువు, మేజోళ్ళు
కళ్ళు ఆపరేటర్లు, HD వీడియో, హస్త ప్రయోగం
Home వార్తలు ‘హలో’ సినిమాకి బలం నాన్నే అంటున్న అఖిల్ !
Home సమీక్షలు తెలుగు సినిమా సమీక్షలు సమీక్ష : బందిపోటు – అల్లరోడి డిఫరెంట్ ఎంటర్టైనర్
జానుతెనుగు సొగసులు: "పుష్ప రంజన్" వారి అగరవత్తులు ! ప్రత్యేకత ఏమిటో?
ప్రత్యేకత అనగా ఎటువంటి ప్రత్యేకత? అక్షరాలలోనా (న్ , కొరకు )? లేక దృశ్యమా? లేక బెంగళూరు అని అప్పుడే పలికారనా?
సువాసనను(కోరకు) కోరవద్దని ప్రకటన చెప్పుచున్నది.ఇది చూసిన వారు ఈ అగరు వత్తులను మరి కోరరు,కొనరు.సువాసన కొరకు అని వుండాలి.
Home వార్తలు తాప్సీ హిందీ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్!
50languages తెలుగు - ఎస్టోనియన్ ఆరంభ దశలో ఉన్న వారికి _ విశేషణాలు 2 = Omadussõnad 2 _
Home వార్తలు విలన్ తో ఫైట్ చేసి హీరోయిన్ తో ఆడిపాడిన బన్నీ !
వైయస్ విజయమ్మ పుట్టినరోజు వేడుకలు
వేవేల మైనాల గానం .. వినిపించెను నా మౌనం..: యంథిరన్ రివ్యూ ???
Home సమీక్షలు తెలుగు సినిమా సమీక్షలు సమీక్ష : మిర్చి – కాస్త ఘాటు తగ్గింది కానీ టేస్ట్ బాగుంది
శృంగార వనము - Page 797 - Xossip
Home వార్తలు విదేశాల్లో పోరాడనున్న మహేష్ !
Home ఫీచర్స్ వచ్చే నెల నుండి రానా కొత్త సినిమా !
త్రిశ్ర ఏకతాళం Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: త్రిశ్ర ఏకతాళం
Tag Archives: త్రిశ్ర ఏకతాళం
మేడిదిన్నె చరిత్ర Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: మేడిదిన్నె చరిత్ర
Tag Archives: మేడిదిన్నె చరిత్ర
కొద్ది రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు జాతీయ - అంతర్జాతీయ అంశాలపై ఆధారపడ్తూ.. ఎటు వెళ్లాలో తెలియక అక్కడక్కడే కదలాడుతూ ఉన్నాయి. సిరియాపై అమెరికా దాడులు, రూపాయి పతనం, రాబోతున్న ఎలక్షన్లు.. వంటి ఏ అంశాన్ని మార్కెట్లు పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నో ప్రధాన వార్తలను జీర్ణించేసుకుని నిలకడగా, నిబ్బరంగా ఉంది.
దీన్ని బట్టి చూస్తే మార్కెట్లు న్యారో ట్రేడింగ్ రేంజ్లోనే కదలాడేటట్టు ఉంది. ఒక బలమైన డైరెక్షన్ కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇలా ఎక్కువ కాలం పాటు నీరసంగా ఉండడం కూడా కరెక్షన్కు లైన్ క్లియర్ చేయొచ్చు. నీరసమైన రూపాయి కూడా ఇండెక్సులకు బ్రేక్ వేస్తోంది. దీనికి ఎఫ్ఐఐల అమ్మకాలు కూడా ఆజ్యం పోస్తున్నాయి.
ప్రధాన ఐటి కంపెనీల ఫలితాలు కూడా ఫరవాలేదనిపించాయి. ఇన్ఫోసిస్ అంచనాలను అందుకున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. టీసీఎస్, మైండ్ ట్రీ సంస్థలు అద్భుత ఫలితాలతో అదరగొట్టేశాయి. ఇలా ఉన్నంతలో పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నా.. ఇండెక్స్ మాత్రం పెద్దగా ఆవేశపడకుండా అక్కడే పడిఉన్నాయి. ఇది కూడా మరో నెగిటివ్ సంకేతం.
వచ్చే వారం ఎలా
క్రూడ్ ఆయిల్ ధరలు మూడేళ్ల గరిష్టాన్ని చేరాయి. బ్యారెల్ 74 డాలర్లకు చేరింది. మరికొద్దికాలం పాటు 75-80 డాలర్ల మధ్యే కదలాడొచ్చు. రూపాయి పతనం, క్రూడ్ జోరు.. మార్కెట్లు పైకి వెళ్లకుండా నిరోధించవచ్చు.
ఇండెక్సులు నిరోధ స్థాయికి దాదాపుగా దగ్గరికి వచ్చాయి. గత మూడు నెలల కాలంలో మార్కెట్లు పెరిగి పడిన సంగతి మనకు తెలుసు. అక్కడి నుంచి మళ్లీ యాభై శాతం పెరిగి ఇప్పుడు స్థిరంగా నిలబడ్తున్నాయి. 50 పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ తర్వాత మార్కెట్లు మళ్లీ కిందికి రావొచ్చు.
మార్కెట్లు ఇప్పుడు పైకో.. కిందికో వెళ్లడానికి అంత ఆవేశంగా అయితేలేవు. ఎలాంటి నెగిటివ్ న్యూస్ వచ్చినా దాన్ని పరిణితితో అర్థం చేసుకుని రియాక్ట్ అవుతున్నాయి. ఒకప్పటి మాదిరి ప్యానిక్ అయిపోవట్లేదు. అందుకే మంచి స్టాక్స్ను బార్గైనింగ్ ప్రైస్లో తీసుకోవాలని చూస్తున్నారు. సెక్టోరియల్ ట్రెండ్స్ ఆధారంగా ట్రేడింగ్కు ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్లు బాగా పెరగడమో, తగ్గడమో తప్పక ఉంటుంది. అయితే అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడెప్పుడూ వస్తుందా అని వేచిచూసేవాళ్లకు సరైన సమయం అది.
ఒక వేళ నా అంచనా కరెక్ట్ అయి మార్కెట్లు ఇక్కడి నుంచి బాగా పతనమైతే.. మంచి స్టాక్స్ను మాత్రమే గుడ్ క్వాంటిటీలో పిక్ చేసుకోండి. అదే నా సలహా.
|
గేమ్ యుద్ధం అరోరా ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
ఆట ప్లే యుద్ధం అరోరా ఆన్లైన్:
గేమ్ వివరణ యుద్ధం అరోరా
ఈ చల్లని రాత్రి ఆకాశంలో అవమానకరమైన నడపడం హృదయపూర్వకంగా వెచ్చని సూర్యుడు సహాయం, ఎన్ని సాధ్యమవుతుంది ఉన్నాయి. . ఆట ప్లే యుద్ధం అరోరా ఆన్లైన్.
గేమ్ యుద్ధం అరోరా సాంకేతిక లక్షణాలు
గేమ్ యుద్ధం అరోరా వంటి గేమ్స్
గేమ్ యుద్ధం అరోరా డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ యుద్ధం అరోరా పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ యుద్ధం అరోరా ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ యుద్ధం అరోరా, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ యుద్ధం అరోరా తో, కూడా గేమ్ ఆడాడు:
గేమ్ ఒక కోతి కర్లింగ్ ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
గేమ్ ఒక కోతి కర్లింగ్
ఆట ప్లే ఒక కోతి కర్లింగ్ ఆన్లైన్:
గేమ్ వివరణ ఒక కోతి కర్లింగ్
మీరు కర్లింగ్ ప్లే ఎలా? అలా అయితే, ఇక్కడ బదులుగా మీరు కోతి ఒడిసెల ఈ గేమ్ తో మీ నైపుణ్యాలు విస్తరించాలని. మౌస్ తో ఆట నియంత్రణ. . ఆట ప్లే ఒక కోతి కర్లింగ్ ఆన్లైన్.
గేమ్ ఒక కోతి కర్లింగ్ సాంకేతిక లక్షణాలు
గేమ్ ఒక కోతి కర్లింగ్ వంటి గేమ్స్
గేమ్ ఒక కోతి కర్లింగ్ డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ ఒక కోతి కర్లింగ్ పొందుపరచండి:
ఒక కోతి కర్లింగ్
మీ వెబ్ సైట్ లో గేమ్ ఒక కోతి కర్లింగ్ ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ ఒక కోతి కర్లింగ్, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ ఒక కోతి కర్లింగ్ తో, కూడా గేమ్ ఆడాడు:
ఆనంద్ మహీంద్రా..ఈ పేరు తెలియనవారు ఎవరూ ఉండరు...ఆటోమొబైల్ రంగంలో సంచలనాలు నమోదు చేస్తూ దూసుకుపోతున్నారు..ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటారా...ఆయన ఇప్పుడు బాలయ్య బాబు మీద చేసిన ట్వీట్ వైరల్ అయి కూర్చుంది. ట్విట్టర్లో ఫన్నీ రిప్లయిలతో దూసుకుపోతోంది. జై సింహ సినిమాలో బొలెరో కారును బాలకృష్ణ ఒంటి చేత్తో లేపే సీన్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
దీనికి బాలయ్య ఫ్యాన్స్ అలాగే ఇతర హీరోల ఫ్యాన్స్ తమదైన శైలిలో దానికి కౌంటర్ వేస్తూ దూసుకుపోతున్నారు.
మనిషి సంఘజీవి. సమాజంతో ఒక బలమైన బంధాన్ని ఏర్పరుచుకొని, దాన్ని కొనసాగించటం ద్వారా మనిషి తన మనుగడను నిలుపుకోవటమే గాక మిగిలిన ప్రాణుల కంటే సుఖమయ జీవితాన్ని పొందగలిగాడు. బాల్యంలో తల్లిదండ్రులతో మొదలయ్యే ఈ మానవ సంబంధాలు క్రమంగా తోబుట్టువులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, సంతానం వంటి ఎన్నో బంధాలుగా విస్తరిస్తూ పోయేకొద్దీ మనిషి వాటిని నేర్పుగా సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాల్సి ఉంటుంది. అయితే అవగాహనా రాహిత్యం కారణంగా ఒక్కోసారి పూల తీగెల్లా సంతోషాన్ని కలిగించే ఈ బంధాలు ముళ్ళకంపలుగా మారి మనిషిని అతలాకుతలం చేస్తాయి. అలాంటి సందర్భాల్లో బంధాల నుంచి పారిపోయేందుకు బదులు వాటిని తగు మార్గాల ద్వారా సమన్వయ పరుచుకోవటం ద్వారా బలోపేతం చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. ఈ నేపథ్యంలో మానవసంబంధాలను బలోపేతం చేసే కొన్ని అంశాల గురించి అవగాహన చేసుకుందాం.
బంధం ఏదైనా భాగస్వాములు ఒకరిపట్ల మరొకరు నమ్మకాన్ని కలిగివుండాలి. ఏ బంధానికైనా పునాది ఇదే.
బంధాలను కొనసాగించే క్రమంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి తప్పనిసరి.
లాభాపేక్ష లేని బంధాలే సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి.
బంధాలు బలపడటంతో చిన్న చిన్న త్యాగాలు కీలకపాత్ర పోషిస్తాయి.
గేమ్ పంచ్ టామ్ అవుట్ ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
ఆట ప్లే పంచ్ టామ్ అవుట్ ఆన్లైన్:
గేమ్ వివరణ పంచ్ టామ్ అవుట్
డియర్ బాలురకు! మీరు ఒక కాలం వేచి మరియు చివరకు, మొదటి నిమిషం నుండి మీరు విజ్ఞప్తి ఒక క్రేజీ గేమ్ నిరీక్షిస్తూ. మీరు అన్ని అడ్రినాలిన్ మరియు ఒక ముఖ్యమైన మ్యాచ్, రింగ్ లో నిలబడి అన్ని బాక్సర్లు ద్వారా భావించాడు ఆ శక్తి రద్దీ అనుభవం కొనుగోలు చేయగలరు. మీరు కోసం కుడి ఉంది అనుకుంటున్నాను మరియు మీ ఆట మొదలు లేదు ఇది కష్టం స్థాయి, ఎంచుకోండి. మీరు ఒక నైస్ గేమ్ అనుకుంటున్నారా! . ఆట ప్లే పంచ్ టామ్ అవుట్ ఆన్లైన్.
గేమ్ పంచ్ టామ్ అవుట్ సాంకేతిక లక్షణాలు
గేమ్ పంచ్ టామ్ అవుట్ వంటి గేమ్స్
గేమ్ పంచ్ టామ్ అవుట్ డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ పంచ్ టామ్ అవుట్ పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ పంచ్ టామ్ అవుట్ ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ పంచ్ టామ్ అవుట్, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ పంచ్ టామ్ అవుట్ తో, కూడా గేమ్ ఆడాడు:
చంద్రబాబు ఆరోపణలు Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: చంద్రబాబు ఆరోపణలు
Tag Archives: చంద్రబాబు ఆరోపణలు
Tuesday, June 5, 2018 చరిత్ర, ప్రత్యేక వార్తలు 0 398
|
కేసీఆర్ తరహాలోనే మేము కూడా నడుస్తాం-ప్రత్తిపాటి-Telugu News International-WWW.TNILIVE.COM
తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ ముందుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గెలిచేవారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని.. ఆ దిశగా కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు మంత్రి పుల్లారావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు భూమి పూజ నిర్వహించారు. ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్న సీపీఎస్ రద్దు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని జీవీ ఆంజనేయులు చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష పాత్రనూ తామే పోషించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు పేర్కొన్నారు.
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -అనంత పద్మనాభ వ్రతం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
పద్మానికి నడుమ దర్భలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి బొమ్మను పెట్టాలి. దర్భలతో చేసిన ఆ బొమ్మలోకి అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలి. ఎర్రని రంగులో ఉండే 14 ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి. షోడశోపచార పూజ చేయాలని పురోహితులు చెబుతున్నారు.
మదర్స్ డే స్సెషల్ : Amazonలో 70% వరకు డిస్కౌంట్లు
మదర్స్ డే శుభ సందర్బాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ Amazon ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై 70% వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. వాటి వివరాలను చూసేద్దామా మరి.....
Read More : అలర్ట్ : మీ పాస్వర్డ్ ఈ లిస్టులో ఉందా..?
బ్రాండెడ్ Mobile Cases పై 70% వరకు తగ్గింపు
యాక్సెసరీస్ రూ.60 నుంచి ప్రారంభం
బ్రాండెడ్ పెన్ డ్రైవ్స్ పై 65శాతం వరకు తగ్గింపు
బ్రాండెడ్ మెమరీ కార్డ్స్ రూ.159 నుంచి ప్రారంభం
హోమ్ థియేటర్స్ పై 50శాతం వరకు తగ్గింపు
వెబ్క్యామ్స్ అలానే VoIP ఎక్విప్మెంట్ పై 50శాతం వరకు తగ్గింపు
కంప్యూటర్ యాక్సెసరీస్ పై 25శాతం వరకు తగ్గింపు
డిజిటల్ కెమెరాల పై 25శాతం వరకు తగ్గింపు
క్యామ్ కార్డర్స్ పై 25శాతం వరకు తగ్గింపు
పోర్టబుల్ మీడియా ప్లేయర్స్ అలానే ఇయర్ ఫోన్స్ పై 58శాతం వరకు తగ్గింపు
(నిన్న ఉదయం 7 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 39 ని॥ వరకు)
(నిన్న రాత్రి 11 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 14 ని॥ వరకు)
(ఉదయం 7 గం॥ 42 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
చంద్రోదయం : సాయంత్రం 3 గం॥ 49 ని॥ లకు)
చంద్రాస్తమయం : తెల్లవారుజాము 3 గం॥ 13 ని॥ లకు)
|
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: సేకరించిన ‘శ్రీ’ సూక్తాలు – భండారు శ్రీనివాసరావు
ఇలాగే చాలా ఉన్నాయి. ఉదాహరణకి "ఇంటిలో చేస్తే లడ్డూ, గుడిలో చేస్తే ప్రసాదం".
@Rao S Lakkaraju,and @ PraveenSarma - సంతోషం - మంచి మాటలెప్పుడు కూడా సార్వజనీకాలు. మంచి నీటి చెలమలో వూటలాగా తోడినకొద్దీ బయటకు వస్తాయి. ఇవేవీ ఎవరి సొంతం కాదు. అందుకే 'సేకరించిన శ్రీ సూక్తాలు' అని ముందే పేర్కొన్నాను - భండారు శ్రీనివాసరావు
/నీటి చెలమలో వూటలాగా తోడినకొద్దీ బయటకు వస్తాయి. ఇవేవీ ఎవరి సొంతం కాదు./
బాగ చెప్పారు. ముక్కోడి నోట్లోంచి బూతుల్లాగా... :)) :P
వైఎస్ఆర్ Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: వైఎస్ఆర్
Tag Archives: వైఎస్ఆర్
రాజు గారి గది 2 మూవీ రివ్యూ
రాజు గారి గది 2 – చివర్లో ఎమోషనల్ గా అనిపించే చిత్రం విడుదల తేదీ : అక్టోబర్ 13, 2017 సినిమిర్చి .కామ్ రేటింగ్ :
నేను సినిమా కి కెప్టెన్.. నాగార్జునగారు కోచ్ మాత్రమే నా సినిమాకి !
జింకా సుబ్రహ్మణ్యం Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: జింకా సుబ్రహ్మణ్యం
Tag Archives: జింకా సుబ్రహ్మణ్యం
కడప: జిల్లా గ్రంధాలయ సంస్థకు కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు (జీవో ఆర్.టీ. నెంబరు 179, విద్యాశాఖ) విడుదల చేసింది. జమ్మలమడుగుకు చెందిన జంబాపురం వెంకటరమణారెడ్డి చైర్మన్ గా, కోడూరు వాసి కొండూరురాజు ప్రతాపరాజు, ప్రొద్దుటూరుకు చెందిన జింకా సుబ్రహ్మణ్యం, కడప చెందిన షామీర్ బాష, మైదుకూరుకు చెందిన అందే …
మీ వాట్సాప్ మెసేజ్ను ఎక్కువ మందికి షేర్ చేయాలంటే..?
ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మన మిత్రులు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ మెసేజ్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుంటాం. ఒక్క పండుగ సమయాల్లో మాత్రమే కాదు గ్రూప్ కార్యక్రమాలు, పార్టీలు, హాలిడే మీటింగ్లు ఇలా అనేక కార్యక్రమాలను పురస్కరించుకుని బల్క్ ఎస్ఎంఎస్ ఆప్షన్లను వినియోగించుకుంటుంటాం. ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ మెసేజ్ను ఒకే సమయంలో ఎక్కువ మందికి షేర్ చేసేందుకు పలు సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్...
Read More : పిజ్జా కంటే ఫాస్ట్గా ఫోన్ డెలివరీ, Open Sale పై OnePlus 2
మీ వాట్సాప్ మెసేజ్ ఎక్కువ మందికి షేర్ చేయాలంటే..?
మాన్యువల్గా కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్ను షేర్ చేయవచ్చు.
ఇవాళ్టి ఇంట్రాడే వ్యూ.. టెక్నికల్ స్టాక్ రికమెండేషన్స్(అక్టోబర్ 12)
ముందుగా అంచనా వేసినట్టుగానే నిన్న10,050-10,067 స్థాయిలో నిఫ్టీ భారీ అమ్మకాల ఒత్తిడికి గురయింది. డే గరిష్ట స్థాయి వద్ద షార్ప్ కరెక్షన్కు లోనైంది. నిన్న మనం చెప్పుకున్నట్టు కీలెవల్ 9,950 సమీపానికి వచ్చిన నిఫ్టీ 9,956 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. గత రెండు రోజులుగా చెబుతున్నట్టు చివరకు నిఫ్టీ షార్ట్టర్మ్ కరెక్షన్కు గురైంది.
ఇక ఇవాళ నిఫ్టీ కీలెవల్ 9,880. ఈ సమయంలో కోలుకున్న ప్రతిసారి అమ్మకాల ఒత్తిడి తప్పకపోవచ్చు. ట్రేడర్లు అప్రమత్తంగా ట్రేడింగ్ చేయాలి. అన్ని లాంగ్టర్మ్ పొజిషన్లకు స్టాప్లాస్ తప్పనిసరిగా ఉండాలి. నిఫ్టీకి 10,067 స్థాయిలో గట్టి నిరోధం కనిపిస్తోంది. ఇక నిఫ్టీ తర్వాతి సపోర్ట్ లెవల్స్ 9880, 9775 పాయింట్లు. షార్ట్టర్మ్లో మార్కెట్లు మరింత అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. తాజా లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండండి.
Zero Perfect Cleanser Zero Perfect Cleanser wBuyBuy, గ్లోబల్ ఆన్లైన్ షాపింగ్, సీమాంతర కామర్స్, ఆన్లైన్ షాపింగ్ మాల్, గ్లోబల్ కామర్స్ వేదిక, ఇంటర్నేషనల్ ఆన్లైన్ షాపింగ్, విదేశీ,,,, సెల్ చైనా అమ్మే బీజింగ్ విక్రయించండి చైనీస్ కొనుగోలుదారులు కు షాంఘై విక్రయించండి జపాన్ సెల్ రష్యా విక్రయించడం, సెల్ కెనడా, ఆఫ్రికాకు అమ్మే బ్రెజిల్ విక్రయించడం, భారతదేశం అమ్మాలని, యునైటెడ్ స్టేట్స్ విక్రయించడం, ప్రపంచానికి అమ్మే విదేశీ విస్తరణ, జపాన్ కళ్లద్దాలు, జపాన్ రంగు కళ్లద్దాలు, విదేశీ దిగుమతి, wBuyBuy Global ,లో ఉన్న షాప్ (టీమ్):,షాప్ మేనేజర్:合同会社ライフエイド,భూమి:LIFE AID Total Skin Care shop
Bhakthi Mandaram - Youtube Channel _ Please Subscribe Me: వద్దంటే.. అప్పు.. కాస్త జాగ్రత్త_BewareOfLoans
Emphasis PHP లో రాసిన ఒక విస్తరించదగిన ట్యాగ్ క్లౌడ్ జెనరేటర్ ఉంటుంది. అదనంగా, అది బాక్స్ చాలా అనుకూలీకరణ ఉంది.
దానికదే ద్వారా ఉద్ఘాటన మరొక సైట్ కు ప్రతి ట్యాగ్ లింకులు (ఒక ఫార్మాట్ స్ట్రింగ్ ఇచ్చిన) పేరు ట్యాగ్ మేఘాలు అందించడం సామర్థ్యం ఉంది, ఇక్కడ ప్రతి ట్యాగ్ పదం పౌనఃపున్యం ఆధారంగా పరిమాణం మరియు రంగు లేదా CSS తరగతి మారుతుంటుంది.
• డాక్యుమెంటేషన్: http://icebrg.us/EmphasisDocumentation.pdf
కామర్స్, కామర్స్, ఆల్, ట్యాగ్, tagcloud, టాగ్లు
|
ఈరోజు సీమ సాహితీవేత్తల సమాలోచన - Kadapa _ YSR District
హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » ఈరోజు సీమ సాహితీవేత్తల సమాలోచన
Sunday, July 6, 2014 ప్రత్యేక వార్తలు వ్యాఖ్య రాయండి 32 వీక్షణలు
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ భవితవ్యంపై కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఈ రోజు (ఆదివారం – 6వ తేదీన) నిర్వహించే సీమ స్థాయి కవుల, రచయితల , పాత్రికేయుల సమావేశానికి అందరూ తరలిరావాలని కుందూ సాహితి సంస్థ కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి తెలిపారు. స్థానిక సిపిబ్రౌన్ గ్రంధాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సమావేశానికి కడప.ఇన్ఫో గౌరవ్సంపాదకులు, రచయిత తవ్వా ఓబులరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.
కుందూ సాహితీ సంస్థవారు ప్రచురించిన కరపత్రం , మీ కోసం….
Next ‘రాక్షస పాలన కొనసాగుతోంది’ – సిఎం రమేష్
గేమ్ నా బాలికలను Selfie ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
ఆట ప్లే నా బాలికలను Selfie ఆన్లైన్:
గేమ్ వివరణ నా బాలికలను Selfie
మీ కొనుగోళ్లపై తక్కువ డబ్బు ఖర్చు అయితే మీ కోసం ఎంచుకొని సిద్ధమయ్యాయి ఆ అమ్మాయిలు, ఫ్యాషన్ మరియు ప్రకాశవంతమైన దుస్తులను ఉంది కోసం ఈ గేమ్. మా పరివర్తన ప్రారంభించండి మరియు అమర్చడంలో బూట్లు veshchichek. మా కధానాయికలు అత్యంత అందమైన, మీరు nesochetamye విషయాలు కలపడం, మీ వ్యక్తిగత దుస్తులకు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు లేదా మీరు ఫ్యాషన్ చట్టాల ఆధారపడవచ్చు, మీరు ఖచ్చితంగా గమనింపబడని వదిలి కాదు naryadik ప్రతిపాదిత తెలుసుకోవడం. . ఆట ప్లే నా బాలికలను Selfie ఆన్లైన్.
గేమ్ నా బాలికలను Selfie సాంకేతిక లక్షణాలు
గేమ్ నా బాలికలను Selfie జోడించారు: 11.06.2014
గేమ్ నా బాలికలను Selfie వంటి గేమ్స్
మీ వెబ్ సైట్ లో గేమ్ నా బాలికలను Selfie పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ నా బాలికలను Selfie ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ నా బాలికలను Selfie, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ నా బాలికలను Selfie తో, కూడా గేమ్ ఆడాడు:
డా.రాజశేఖర్ Archives - Telangana99 Online Edition
డా.రాజశేఖర్
తీవ్రంగా దెబ్బతిన్న భవనాలు, వాహనాలు
తమిళనాడులోని ఈరోడ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఇక్కడి శాస్త్రీ నగర్ లోని పిళ్లయార్ రోడ్డులో ఓ మినీ వ్యాన్ నుంచి ఉదయం 6.60 గంటల సమయంలో బాణసంచాను దించుతుండగా ఒక్కసారిగా ఘర్షణ చెలరేగి టపాసులు పేలిపోయాయి. ఈ ఘటనలో బాణసంచాను అన్ లోడ్ చేస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ఉన్న ఐదు ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, ఓ అపార్ట్ మెంట్ భవనం దెబ్బతింది. సమీపంలోని పలు వాహనాలు కూడా తుక్కుతుక్కయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దీపావళి పండుగ వేళ అమ్మకాల కోసం వీటిని ఓ వ్యాపారి తెప్పించాడని పోలీసులు తెలిపారు. బాణసంచాను అమ్మేందుకు సదరు వ్యాపారికి లైసెన్స్ ఉందా? లేదా? అన్న విషయమై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామనీ, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.
అత్యంత మహిమాన్వితమైన ఈ శక్తి పీఠం అస్సాం రాష్ట్రంలోని 'గౌహతి'నగరానికి సమీపంలో ఆవిర్భ వించింది. ఇది సతీదేవి 'యోని'భాగం పడిన ప్రదేశంగా స్థలపురాణం చెబుతోంది. నీలాచలం పర్వతంపై ఆలయంగా భావిస్తోన్న గుహలోకి వెళితే, అక్కడి నుంచి భూగర్భంలోకి మెట్లు కనిపిస్తాయి. వాటి గుండా మరింత లోపలి వెళితే యోని ఆకారంలో ఒక శిల వుంటుంది. ఆ రూపాన్నే అమ్మవారిగా భావిస్తూ అత్యంత నియమ నిష్టలతో కొలుస్తూ ఉంటారు.
ఈ శిల నుంచి వచ్చే జలధార సంవత్సరానికి ఒకసారి ఎరుపు రంగులోకి మారుతుంది. మూడు రోజుల పాటు ఆ నీటి రంగు అలాగే వుంటుంది. అందువలన అమ్మవారు సంవత్సరానికి ఒకసారి 'రజస్వల' అవుతారని భావించి, ఆ మూడు రోజులపాటు గర్భాలయాన్ని మూసివేస్తారు. ఈ మూడు రోజుల పాటు అంతరాళ మంటపంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని వుంచి పూజిస్తారు. ఇక నాలుగో రోజున గర్భాలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేసి 'అంబుజ మేళా' అనే ఉత్సవాన్ని జరుపుతారు.
|
శ్రీను వైట్ల సినిమాకి రంగం సిద్ధం.. కండీషన్స్ అప్లై!
'దూకుడు' సమయంలో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా నిర్మించడానికిగాను 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారట. కానీ శ్రీను వైట్ల ఆ తర్వాత వీరికి సినిమా చేసి పెట్టకుండా వేరే నిర్మాణ సంస్థలకు సినిమా చేసి పెట్టాడు. ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో శ్రీను వైట్ల కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడం, శ్రీను వైట్లతో సినిమా నిర్మించడం ఇష్టంలేక అడ్వాన్స్ తిరిగి ఇవ్వమన్నారట మైత్రి మూవీ మేకర్స్. కానీ శ్రీను వైట్ల అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేనని చెప్పి, బదులు ఓ సినిమా చేసి పెడతానని చెప్పాడట. మినిమమ్ బడ్జెట్ తో సినిమా చేయాలని, హీరోని సెట్ చేసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ పెట్టిన కండీషన్ కి ఒప్పుకున్నాడట శ్రీను వైట్ల. ఈ కండీషన్స్ ప్రకారం ఓ సినిమా సెట్ చేసుకున్నాడని తెలుస్తోంది.
మాస్ మహారాజా రవితేజతో నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు చేసాడు శ్రీను వైట్ల. ఈ నేపధ్యంలో రవితేజ ఇప్పుడు శ్రీను వైట్లకు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట. ఓ మంచి స్టోరీ కూడా కుదిరిందట. ఇటీవలే రవితేజకు స్టోరీ లైన్ కూడా వినిపించాడట. స్టోరీ నచ్చడంతో రవితేజ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దాంతో మైత్రి మూవీ మేకర్స్, శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ మూవీకి రంగం సిద్ధమయ్యిందని తెలుస్తోంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లానింగ్ జరుగుతోందట. సో... శ్రీను వైట్ల మళ్లీ సినిమా సెట్ చేసుకున్నాడు. మరి ఈసారైనా హిట్ ఇస్తాడా..!
లేదా ఉత్తర కరోలినా విమానం విమానం RentalPrivate జెట్ ఎయిర్ చార్టర్ ఫ్లైట్ WysLuxury ప్లేన్ అద్దె కంపెనీ సేవ ప్రైవేట్ జెట్ చార్టర్ ఫ్లైట్
లేదా ఉత్తర కరోలినా విమానం విమానం అద్దె ప్రైవేట్ జెట్ చార్టర్ ఫ్లైట్
ఉత్తమ ఎగ్జిక్యూటివ్ లగ్జరీ ప్రైవేట్ జెట్ చార్టర్ ఫ్లైట్ షార్లెట్, గ్రీన్స్బోరో, రాలే, విల్మింగ్టన్, ఉత్తర కరోలినా విమానం విమానం అద్దె కంపెనీ సేవ 877-322-5773 వ్యాపారం కోసం నా సమీప డెడ్హెడ్ పైలట్ ఖాళీగా లెగ్ ఒప్పందం కోసం, అత్యవసర, పెంపుడు జంతువులు స్నేహపూర్వక విమానం వ్యక్తిగత ఆనందం? వద్ద మమ్మల్ని కాల్ త్వరగా మీ తదుపరి గమ్యానికి మీరు పొందండి ఉత్తమ విమానం సంస్థ సహాయం లెట్ మరియు సులభంగా 877-322-5773
మీరు ఉత్తర కరోలినాలోని ఒక ప్రైవేట్ జెట్ చార్టర్ ఫ్లైట్ సర్వీస్ అద్దెకు ఉంటే సమయం గతంలో ఒక విషయం ఉంటుంది వేచి. సగటు వేచి సమయం సుమారు ఉంది 4 కు 6 నిమిషాల. సామాను తనిఖీలో దీర్ఘ పంక్తులు తప్పించుకుంటూ మీరు మీ విమాన ప్రారంభం, టికెటింగ్, భద్రత మరియు మీ విమానం ఎక్కడానికి.
మీరు లేదా ఉత్తర కరోలినా ప్రాంతానికి ఖాళీ లెగ్ ఒప్పందం కలిగించే 'ఒక ప్రైవేట్ జెట్ .ఖాళీ తిరిగి విమానాన్ని వైమానిక పరిశ్రమ లో ఉపయోగించే ఒక పదం బుక్ ఒకే ఒక మార్గం ఉంది.
ఉత్తర కరోలినాలోని వ్యక్తిగత విమానం అధికారంతో మరింత సమాచారం కోసం క్రింద మీ సమీప నగరం తనిఖీ.
ప్రైవేట్ జెట్ చార్టర్ ఫ్లైట్ సర్వీస్ నా దగ్గరలో North Carolina
ప్రైవేట్ జెట్ లీజు South Carolina _ ప్రైవేట్ విమానం తీసుకోవాలని షార్లెట్
నుండి లేదా తల్లహశ్సీ ప్లేన్ అద్దె కంపెనీ ప్రైవేట్ జెట్ చార్టర్ ఫ్లైట్
హైదరాబాదు, ఏప్రిల్ 11: అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వచ్చారు. అయితే వీహెచ్ను ఉత్సవ కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో వీహెచ్ అనుచరులు, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా, పూలే అందరివాడని, నివాళులర్పించేందుకు వచ్చిన తనపై వీహెచ్ అనుచరులు దాడి చేశారంటూ ఎంబీసీ నేత ఆశయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్ పేటకు తాము రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారని ఆయన తెలిపారు. దీనిపై వీహెచ్ అనుచరులు మండిపడ్డారు. వీహెచ్ ను అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు, కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
|
రాంచరణ్ నో చెబితే.. ఎన్టీఆర్ డైరెక్టర్ ని మార్చమన్నాడట!
'శతమానం భవతి' తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేగ్నేశ సతీష్ తో దిల్ రాజు 'శ్రీనివాస కళ్యాణం' టైటిల్ తో ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఈ సినిమా నిర్మించడానికి దిల్ రాజు ప్లాన్ చేసాడు. కానీ రాంచరణ్ ఈ సినిమాకి నో చెప్పడంతో వేరే హీరోతో ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. తాజా వార్తల ప్రకారం ఈ స్టోరీ లైన్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వినిపించడం జరిగిందని సమాచారమ్.
కాగా దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి ఒకే చెప్పిన ఎన్టీఆర్, ఈ స్టోరీ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ డైరెక్టర్ ని మాత్రం మార్చాల్సిందేనని చెప్పడంతో దిల్ రాజు డైలమాలో పడిపోయాడని సమాచారమ్. 'శ్రీనివాస కళ్యాణం' స్టోరీ లైన్ ని వేరే చిన్న హీరోతో చేయాలా లేక డైరెక్టర్ సతీష్ వేగ్నశ నుంచి కథ తీసుకుని ఎన్టీఆర్ కోసం వేరే డైరెక్టర్ ని ఫిక్స్ చేయాలో తెలీక ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట దిల్ రాజు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
వికీపీడియాను ఎందుకు నిషేధించారో తెలుసా? - అంతర్జాతీయం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కోట్లాది అంశాలపై సమగ్ర సమాచారం అందించే వికీపీడియా వెబ్ సైట్ ను టర్కీ ప్రభుత్వం నిషేధించింది. వికీపీడియా లాంటి ఇన్ఫర్మేషన్ సైట్ పై టర్కీ గవర్నమెంటుకు కోపం రావడానికి కారణం ఉంది. వికీపీడియాలో ప్రతి అంశంపైనా సమాచారం ఉంటుంది.. అలాగే టెర్రరిజం గురించి కూడా ఉంది. అలాంటివి తొలగించాలని టర్కీ ఆదేశించింది. కానీ... వికీపీడియా వినకపోవడంతో ఏకంగా నిషేధం విధించింది.
ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉన్న ఆర్టికల్స్ ను తొలగించాలని తాము ఆదేశించినప్పటికీ, వికీపీడియా యాజమాన్యం దాన్ని పట్టించుకోలేదని, ఈ కారణంతోనే నిషేధాన్ని విధించామని టర్కీ ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. టర్కీకి వ్యతిరేకంగా ఉగ్రవాదులు జరుపుతున్న ప్రచారానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని వికీపీడియా అందిస్తోందని, దీని వల్ల జాతి భద్రతకు విపత్తేనని వారు అంటున్నారు.
ఇంకా ఛాన్సుంది..
కాగా వికీపీడియాలోని అన్ని ఆర్టికల్స్... అన్ని భాషల్లో ఉన్న ఆర్టికల్స్ మొత్తం నిషేధించారు. మళ్లీ వికీపీడియా యాజమాన్యం టర్కీలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించి, పన్నులు చెల్లిస్తూ, టర్కీ వ్యతిరేక కంటెంట్ ను తొలగించాకే నిషేధం ఎత్తివేస్తామని టర్కీ ప్రభుత్వం చెబుతోంది. మరి.. వికీపీడియా ఏం చేస్తుందో చూడాలి. వికీపీడియాకు ఇంతకుముందు ఎన్నడూ ఈ స్థాయిలో దెబ్బ పడలేదు. దీంతో దిగొస్తుందనే అనుకుంటున్నారు.
మన సమాజంలో స్త్రీల సమస్యలు బహు విధాలుగా వున్నాయి. ఈవ్ టీజింగ్ మొదలుకొని వరకట్న సమస్య, గృహహింస, ఉద్యోగినుల సమస్యలు,కార్యాలయాలలో లైంగిక వేధింపులు వగైరా స్త్రీల సమస్యలకు, సలహా చెప్పేవారు, సహాయం అందించే వారు లేక స్త్రీలు మొన్నటి దాకా మౌనంగానే బాధ భరిస్తూ వచ్చారు.
ఆంధ్రదేశం లో స్త్రీవాద ఉద్యమం మొదలయ్యాక బాధిత స్త్రీల గోడు వినే వారు వచ్చాక చీకటిలో ఒక చిరుదీపం వెలిగింది. ఆ దీపమే భూమిక సహాయ కేంద్రం. భూమిక - స్త్రీవాద పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సహాయ కేంద్రం ఎందరో స్త్రీల కన్నీళ్లు తుడిచింది. వెన్ను తట్టి, పీడిత స్త్రీల వెనుక తామున్నామని భరొసా ఇచ్చింది. 2008 మార్చ్ నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ భూమిక సహాయ కేంద్రం ప్రారంభించబడింది.
మీకు తెలుసా! సత్యవతి గారు తమ మిత్రులతో కలిసి కార్యాలయాల లో పనిచేసే స్త్రీల సమస్యలపై పోరాడి, మహిళలకు ప్రసూతి సెలవు 90 రోజుల నుంచి 120 రోజులు సాధించారు.
భూమిక సహాయ కేంద్రం ఆదివారం మినహాయించి ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా అనుభవజ్ఞులైన సామాజిక కార్యకర్తలచే నిర్వహించబడుతూ ఉంది. శనివారం న్యాయవాది ద్వారా చట్టపరమైన సలహాలు (Legal advices) కూడా లభ్యమవుతాయి. భూమిక సహాయకేంద్ర టెలిఫోన్ సంఖ్య: 1800 425 2908 (Toll free). ఇతర రాష్ట్రాలనుంచి ఫోన్ చెయ్యాలంటే 040 - 27605316 కు చెయ్యాలి. http://helpline.bhumika.org/
FM ఛానెల్ లో ప్రసారమైంది. వీరిని ఇంటర్వ్యూ చేసిన వారు శ్రీమతి వసుమతి శర్మ. ఈ ఇంటర్వ్యూ కింద వినవచ్చును.
దీప్తిధారలో గతంలో భూమిక, కొండవీటి సత్యవతి లపై ఈ కింది వ్యాసాలు వెలువడ్డాయి. ఆసక్తి కలవారు వీటిని చూడవచ్చు.
భూమిక సత్యవతి గారిని కలుపుకొని, తెలుగు బ్లాగరుల ప్రత్యేక విహార యాత్ర చేద్దామా?
|
నయన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది! — తెలుగు పోస్ట్
Homeమూవీ న్యూస్నయన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది!
తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలంటే క్రేజ్తో పాటు కాంఫిడెన్స్ కూడా ఉంటాయి. ఆమె పట్టిందల్లా బంగారం అన్నట్టు ఆమె ఏ సినిమా చేసిన సూపర్ హిట్ అవుతున్నాయి. ఆమె స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటది. ఆమెను తమ దృష్టిలో ఉంచుకునే చాలామంది డైరెక్టర్స్ కథలు రాస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆమె పెర్ఫామెన్స్ కూడా ఉంటుంది.
అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో…ఇటు హీరో పక్క హీరోయిన్ పాత్రలు వేసిన ఆమె పాత్రకు ప్రాధ్యాన్యత ఉంటుంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘మయూరి’.. ‘కర్తవ్యం’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నయన ఇమేజ్ ను ఎంతో పెంచాయి. ఇక రెండు రోజుల కిందట తమిళనాడులో నయనతార ‘కోలమావు కోకిల’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు రిలీజ్ అయినా ప్రతి చోట అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఈ సినిమాను క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా సినిమాని ఆదరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో నయన్ పాత్ర చాలా బాగుంది అంటున్నారు. ఈమూవీలో కమెడియన్ యోగిబాబు నయనతారను ప్రేమించే వ్యక్తిగా నటించాడు. నయన్..యోగిబాబు వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అంట. తమిళలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈసినిమాను తెలుగులో త్వరలో రిలీజ్ చేయనున్నారు.
నిజాయతీ గలవాడు.. మహిళలను గౌరవించేవాడు అయి ఉండాలి: నటి..
నిజాయతీ గలవాడు.. మహిళలను గౌరవించేవాడు అయి ఉండాలి: నటి అర్చన
తెలుగు సీ'రియల్లు'
దీప్తి ధార: కొత్త సాఫ్ట్వేర్: మైక్రొసాఫ్ట్ గాడ్
Humor: భక్తుడిని, భగవంతుడిని అనుసంధానం చేసేదేమిటి? మీ సమాధానం అంబికా దర్బార్ అగర్బత్తీ ఐతే అది తప్పని మైక్రొసాఫ్ట్ అంటుంది. మీకు ముక్తి ప్రదాయిని తమ కొత్త సాఫ్ట్వేర్ మైక్రొసాఫ్ట్ గాడ్ అని వారు ప్రకటిస్తున్నారు. పూర్తి వివరాలకు కింది వార్తా కథనం చూడండి.
వాతావరణ పరిస్థితులను కూడా మార్చేస్తున్నారు... ఇజ్రాయెల్ పై..
ఇదే ప్రాంతంలోని మరో దేశంపైనా ఇజ్రాయెల్ వాతావరణ యుద్ధం చేస్తోందని ఆయన అన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి మధ్యదరా సముద్ర ప్రాంతం వరకూ 2,200 మీటర్ల ఎత్తున మంచు పేరుకుపోయి ఉందని, ఇరాన్ పై మాత్రం అది లేదని ఆయన తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ఇరాన్ లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పక్క దేశాల్లో వర్షాలు పడుతున్నా, ఇరాన్ పై మాత్రం వరుణుడు కరుణించడం లేదు.
రాత్రి పూట.. బైక్ పై.. హైదరాబాద్ లో ఛార్మి షికార్లు.. వీడి..
కోఆర్డినేటర్ శ్రీధర్ తో కలసి బైక్ రైడ్
అందాల నటి ఛార్మికి సడన్ గా ఓ కోరిక కలిగింది. రాత్రి పూట హైదరాబాద్ రోడ్లపై బైక్ మీద షికార్లు చేయాలని అనిపించింది. దీంతో, షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఆమె... తనను ఎవరూ గుర్తు పట్టకుండా, ముఖాన్ని కవర్ చేసుకుని బైక్ రైడ్ చేసింది.
పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న 'మెహబూబా' సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఛార్మి వ్యవహరిస్తోంది. షూటింగ్ ముగిసిన తర్వాత రాత్రి సమయంలో బైక్ రైడ్ కు బయల్దేరింది. తన కోఆర్డినేటర్ శ్రీధర్ తో కలసి చక్కర్లు కొట్టింది. మార్గమధ్యంలో స్ట్రీట్ ఫుడ్ కోసం వీరిద్దరూ రోడ్డు పక్కనున్న ఓ బండి వద్ద ఆగారు. ఆ సమయంలో తీసుకున్న ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది ఛార్మి. 'హైదరాబాద్ వీధుల్లో బైక్ రైడ్' అంటూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా అప్ లోడ్ చేసింది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: కాసేపట్లో పొట్లదుర్తికి వైయస్ జగన్
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 5వ రోజు పాదయాత్ర మైలవరం నుంచి ప్రారంభం అయ్యింది. మరికాసేపట్లో ఆయన పొట్లదుర్తి గ్రామానికి చేరుకుంటారు. జననేత రాకకోసం గ్రామస్తులు ఎదురెళ్లి స్వాగతం కలికేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులను పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
|
సైబర్ అటాక్స్ పై హైదరాబాద్ సంస్థ కొత్త ఆయుధం ‘జీరో ఎక్స్ టీ’ - కొత్త ఉత్పత్తులు - సాఫ్ట్ వేర్ లు
ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలపై ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ గ్రూప్ చేసిన 'వాన్నా క్రై' ర్యాన్ సమ్ వేర్ వైరస్ కు విరుగుడును హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ కనిపెట్టింది. 'జీరోఎక్స్ టీ' అని పిలుస్తున్న ఈ సొల్యూషన్స్ ను కాంప్లెక్స్ ఆల్గరిథం ఆధారంగా అభివృద్ధి చేసినట్టు యూనిక్ సిస్టమ్స్ అనే ఈ సంస్థ చెప్తోంది.
తాము తయారు చేసిన జీరోఎక్స్ టీ ప్రొడక్ట్ కేవలం 'వాన్నా క్రై' ర్యాన్ సమ్ వేర్ దాడిని మాత్రమే కాకుండా ఎలాంటి సైబర్ దాడులనైనా తట్టుకుంటుందని సంస్థ వర్గాలు చెప్తున్నాయి. ర్యాన్ సమ్ వేర్ దాడులు మాత్రమే కాకుండా, అనధికార యాక్సెస్, డేటా లీకేజీ, డేటా సవరణ, విధ్వంసం వంటి క్లిష్టమైన సాఫ్ట్ వేర్ దాడులను సులభంగా పరిష్కరిస్తుందట ఇది.
ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు యూనీక్ సిస్టమ్స్ తన సర్వీసెస్ అందిస్తోంది. త్వరలోనే ఈ జీరోఎక్స్ టీని అందరికీ అందుబాటులోకి తేనున్నారు.
సైబర్ అటాక్స్
వేకువజామునే నిద్రలేయడం మీకు కష్టమైన అంశంగా ఉందా ? మీరు నిజంగా ఇటువంటి సమస్యతో సతమతమవుతుంటే, మీరు ఆందోళన...
ప్రశ్న : నా వయస్సు 32 సంవత్సరాలు. నాకు నా భార్య అంటే చాలా ప్రేమ. అయితే ప్రెగ్నెంట్ అయ్యాక పుట్టింటికి...
కాలేయం, మూత్రపిండాలు మరియు గుండె ఆరోగ్యం మీదనే ఎక్కువ శ్రద్ద చూపే మనం మరొక ముఖ్యమైన అవయవాన్ని తరచుగా...
ప్రశ్న : నా వయసు 19 ఏళ్లు. నా తోటి వాళ్లంతా స్కూల్ లైఫ్ లోనే మెచ్యూర్ అయ్యారు. కానీ నేను ఇంత వరకు...
ఉసిరి వలన దుష్ప్రభావాలు కూడా ఉన్నాయా? వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆయుర్వేదం నుండి గృహవైద్యం వరకు గొప్ప...
ప్రశ్న : నాకు ఇటీవలే పెళ్లయ్యింది. మొదట్లో నా భార్యతో అందులో చాలా బాగా పాల్గొన్నాను. ఒక రోజు నా భార్య చేత...
ప్రశ్న : నా వయస్సు 32 ఏళ్లు. మా ఆవిడతో నేను రోజూ రాత్రి అందులో పాల్గొంటూ ఉంటాను. శృంగారం చేస్తున్నంత సేపు...
మంచి సంతృప్తి పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం. అందులో పాల్గొంటే బాడీలోని చాలా...
నేడు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలుసుకుంటూ కూడా, వారాంతంలో లేదా పార్టీలలో మాత్రమే మద్యాన్ని...
రచన - The Creation: హార్డ్ డిస్క్ పనితనాన్ని మెరుగుపరచటానికి చిట్కాలు!!!
దేశంలో అత్యంత స్వచ్ఛ నగరాల జాబితా విడుదల.. హైదరాబాద్, విజ..
దేశంలో అత్యంత స్వచ్ఛ నగరాల జాబితా విడుదల.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలకు స్థానాలు
తిరుపతి, విజయవాడలకు స్థానాలు
స్వచ్ఛ సర్వేక్షణ్-2018 అవార్డులను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈ రోజు ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ దేశంలోనే స్వచ్ఛ నగరంగా నిలవగా, ఆ జాబితాలో తరువాతి స్థానాల్లో భోపాల్, చండీగఢ్ ఉన్నాయి. 10 లక్షలకు పైగా జనాభా గల నగరాల జాబితాలో దేశంలోనే స్వచ్ఛమైన నగరంగా విజయవాడ నిలవగా, 1-3 లక్షల లోపు జనాభా గల నగరాల జాబితాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్లో తిరుపతి భారత్లోనే ఉత్తమ నగరంగా నిలిచింది.
స్వచ్ఛ రాజధాని నగరంగా గ్రేటర్ ముంబయి ఉంది. 1-3 లక్షల లోపు జనాభా గల నగరాల జాబితాలో ఉత్తమ స్వచ్ఛ నగరంగా మైసూరు నిలిచింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్లో రాష్ట్రాల రాజధానుల జాబితాలో అగ్రస్థానంలో హైదరాబాద్ నిలిచింది. అలాగే, లక్షకుపైగా జనాభా గల పట్టణాల జాబితాలో సిద్ధిపేటకు మొదటి స్థానం దక్కింది. దేశ వ్యాప్తంగా 4,203 మునిసిపాలిటీల్లో 37.66 లక్షల మంది పౌరుల అభిప్రాయాలను సేకరించి ఈ అవార్డులను ప్రకటించారు.
దర్శకురాలు విజయ నిర్మల ఈ రోజు 73వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని ఆమె స్వగృహంలో జరిగిన ఈ వేడుకలో భర్త సూపర్ స్టార్ కృష్ణ, ఆమె కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె భర్త, సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ... విజయ నిర్మల దర్శకత్వం వహించిన సినిమాల్లో 50 శాతం సినిమాల్లో తానే నటించానని చెప్పారు.
ఎన్నో హిట్ సినిమాలు చేసిన దర్శకురాలు విజయనిర్మల అని ఆమెను అభినందించారు. గిన్నిస్ బుక్ లో ఇప్పటికే స్థానం దక్కించుకున్న విజయనిర్మల మరో ఐదారు సినిమాలు చేస్తే యాభై సినిమాలు చేసిన దర్శకురాలవుతారని తెలిపారు. కాగా, తమ అభిమానులను తాము తమ చుట్టాలుగా భావిస్తుంటామని విజయనిర్మల చెప్పారు.
|
ఇక పోరు.. స్వలింగ వివాహాలపై: తదుపరి లక్ష్యాన్ని ప్రకటించిన..
స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీం కోర్టు
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాత ఇప్పుడు మరో పోరుకు ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్) వర్గాలు రెడీ అవుతున్నాయి. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసి చారిత్రక తీర్పునిచ్చింది. ఎల్జీబీటీక్యూలకు కూడా ఇతరులతో సమానంగా హక్కులుంటాయని న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. కాబట్టి వారికి కూడా పెళ్లి చేసుకునే హక్కు, ఆస్తి హక్కు కూడా వర్తిస్తుందని, ఇకపై ఇందుకోసం పోరాడతామని సెక్షన్ 377 రద్దు కోసం పోరాడిన సునీల్ మెహ్రా తెలిపారు.
మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారానికి ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తోంది. వివాహాల వరకు వెళ్లకుండా చూడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆరెస్సెస్ కూడా స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. భారతీయ సమాజం ఇటువంటి వివాహాలను ఆమోదించదని ఆరెస్సెస్ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు, స్వలింగ సంపర్కంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. వివాహాల విషయంలో తమ వైఖరేంటో ఇప్పటి వరకు వెల్లడించలేదు. కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాతే తమ వైఖరేంటో వెల్లడిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా తెలిపారు.
ఇస్లామాబాద్, జనవరి 11 : ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటనపై పాకిస్తాన్ దేశ యాంకర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తన కూతురిని పక్కన కూర్చొబెట్టుకొని వార్తలు చదివారు. ఈ నెల 4 వ తేదీన జైనాబ్(8) అనే బాలిక అపహరణకు గురైంది. దాదాపు ఐదు రోజుల తర్వాత ఆ చిన్నారి మృతదేహం ఓ చెత్తకుప్పలో దొరికింది. సౌది అరేబియాలో ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు పాకిస్తాన్ కు వచ్చి నిందితులను అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని ఖననం చేయబోమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఆ దేశ యాంకర్ కిరణ్ నాజ్ "నేను ఇప్పుడు కిరణ్ నాజ్ ను కాదు. ఒక సామాన్యమైన తల్లిని. అందుకే నా కూతురిని పక్కన కూర్చోబెట్టుకున్నా" అని పేర్కొన్నారు. చిన్నారి జైనాబ్ ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ఆమె అతనా ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. "ఇప్పుడు నాకు ఆ చిన్నారి గురించి తప్ప మాట్లాడడానికి ఏమి లేదు. ఆ నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం కావడంపై నేను ఒక తల్లిగా బాధపడుతున్నా" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
యూఎస్ లో దూసుకుపోతోన్న 'అరవింద'!
తెలుగు రాష్ట్రాల్లో 'అరవింద' సందడి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆనందం
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. యూఎస్ లో తొలిరోజు ముగిసేసరికి ఈ సినిమా 1 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది.
ఎన్టీఆర్ ఇలా యూఎస్ లో 1 మిలియన్ డాలర్లు రాబట్టుకోవడం ఇది 6వ సారి. గతంలో ఆయన చేసిన 'దమ్ము' .. 'టెంపర్' .. 'నాన్నకు ప్రేమతో' .. 'జనతా గ్యారేజ్'.. 'జై లవకుశ' చిత్రాలు 1 మిలియన్ డాలర్ క్లబ్ లో వున్నాయి. తాజాగా ఈ క్లబ్ లోకి 'అరవింద సమేత వీర రాఘవ' కూడా చేరిపోయింది. త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని అభిమానులు భావించారు. యూఎస్ లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ మార్కును క్రాస్ చేసి 2 మిలియన్ డాలర్ మార్క్ దిశగా పరుగులు తీస్తుండటం చూసి వాళ్లంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విశాల్, కీర్తి సురేశ్ జంటగా 'పందెంకోడి-2'
అక్టోబర్ 18న విడుదల కానున్న చిత్రం
తెలుగు, తమిళ చిత్ర రంగాలలో తమ సినిమా షూటింగ్ పూర్తయిన చివరి రోజున కొందరు హీరోలు, హీరోయిన్లు యూనిట్ సభ్యులకి కృతజ్ఞతాపూర్వకంగా చిన్న చిన్న కానుకలు ఇస్తుంటారు. అదే ఆనవాయతీని దర్శకుడు లింగుసామి కూడా ఇప్పుడు పాటించాడు. గతంలో విశాల్, మీరాజాస్మిన్ జంటగా నటించిన ‘పందెంకోడి' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. విశాల్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ 'పందెంకోడి -2'కి కూడా లింగుసామి దర్శకుడు.
ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో దర్శకుడు లింగుసామి యూనిట్ సభ్యుందరికీ బంగారు నాణేలను కానుకగా ఇచ్చాడు. దీంతో యూనిట్ సభ్యులు తెగ ఖుషీ అయ్యారట. విశాల్ ఫిల్మ్ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రపోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
వరల్డ్ నెంబర్వన్ ర్యాంకర్ లిన్డాన్పై భారత బ్యాట్మింటన్ ఆటగాడు 'కిడాంబి శ్రీకాంత్' పోరాడి ఓడిపోయాడు. క్వార్టర్స్ఫైనల్ చైనా ఆటగాడు 'డాన్'పై స్ఫూర్తిదాయకమైన ఆటతీరు కనబర్చాడు. మొదటి సెట్లో 6-21 తేడాతో ఓడిపోయిన శ్రీకాంత్ రెండో సెట్లో 'డాన్'ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నాడు. నిర్ణయాత్మకమైన 3వ సెట్లో శ్రీకాంత్ 'డాన్'కు ముచ్చెమటలు పట్టించాడు. హోరా హోరిగా సాగిన ఈ సెట్లో చివరకు 'డాన్' 18-21తేడాతో గెల్చుకున్నాడు. దీంతో రియో ఒలింపిక్స్ నుంచి 'కిడాంబి' వైదొలగాడు.
నూతన మేలురకం కంది వంగడాన్ని రూపొందించడానికి చేసిన పరిశోధన ఫలించింది. ప్రపంచంలోని తొమ్మిది ప్రముఖ సంస్థలకు చెందిన 19 మంది శాస్త్రవేత్తలు కంది-292 విత్తనాల జన్యు క్రమాన్ని మార్చడంలో విజయం సాధించారు. కంది పండించడానికి అనువుగా ఉన్న కొత్త ప్రాంతాలను, పంట ఎదుగుదలకు అవసరమైన సూర్యరశ్మి అధికంగా ఉండే ప్రదేశాలనూ గుర్తించారు. కంది పుట్టినిల్లు మధ్యప్రదేశ్ అని కూడా కనుగొన్నారు. ప్రఖ్యాత పరిశోధన పత్రిక నేచర్ జెనిటిక్స్లో ఈ వివరాలను ప్రచురించారు. హైదరాబాద్లోని ఇక్రిశాట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగడం విశేషం. పరిశోధనలో పాల్గొన్న 9 సంస్థల్లో హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం కూడా ఉంది.
గత ఆరు దశాబ్దాలుగా దేశంలో కంది దిగుబడుల్లో పెద్దగా మార్పులు లేవు. ఇలా ఎందుకు జరిగిందో పరిశోధనలు చేసినట్టు ఇక్రిశాట్ రీసెర్చి ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ కె వార్షే్నయ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న మేలు రకం విత్తనాలు రూపొందించడానికి 8-10 ఏళ్లు పడుతుండగా, నూతన విధానం ద్వారా అది అయిదేళ్లకే తగ్గుతుందని చెప్పారు. ఇక్రిశాట్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందమే 2011లో కంది జన్యు క్రమాన్ని ఆవిష్కరించింది. కంది పంట దక్షిణాసియా నుంచి ఆఫ్రికా అనంతరం అమెరికా ఖండాలకు ఎలా విస్తరించిందీ పరిశీలించినట్టు సీనియర్ శాస్త్రవేత్త రచిత్ సక్సేనా తెలిపారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని చిన్న రైతులకు కందే ప్రధాన వాణిజ్య పంట అని, ఎగుమతి అవకాశాలు ఉన్నది కూడా ఇదేనని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డేవిడ్ బెర్గ్విన్సన్ చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి ఈ ప్రయోగం ఎంతో సహకరిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్.కె.పట్నాయక్ ప్రశంసించారు.
konda surekha Archives — Page 2 of 3 — తెలుగు పోస్ట్
సీబీఐ దాడులు, మీడియా కథనాలపై స్పందించారు దర్శకరత్న దాసరి. కొన్ని పత్రికలు తనను బొగ్గుల పులి అంటూ రాయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తానెప్పటికీ బొబ్బిలి పులినే అంటూ ఓ స్టేట్ మెంట్ ను మీడియా సంస్థలకు ఫ్యాక్స్ చేశారు. తనపై కొందరు పనిగట్టుకుని దాడులు చేయిస్తున్నారని, త్వరలోనే నిజానిజాలు బయటపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నా కవితావాణీ – ౧ _ తెలుగుబిడ్డ
రామ్ చరణ్, సుకుమార్ కంబినేషన్లో తెరకెక్కుతున్న, సూపర్ క్రేజ్ సంపాదించుకుంది రంగస్థలం సినిమా. 1980లలో జరిగిన కథను చూపించబోతున్నామని, సుకుమార్ క్లియర్ గా చెప్పేశారు. ఇక చరణ్ ను కూడా పక్కా మాస్ లుక్స్ లో చూసి, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా కథ ఇప్పుడిప్పుడే బయటకు లీక్స్ వస్తున్నాయి. 1981లో విడుదలైన చిరంజీవి ఊరికిచ్చిన మాట సినిమా తరాలో ఈ సినిమా ఉండబోతుందట.
ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఆధారంగా, సుకుమార్ ఈ సినిమాని అల్లుకున్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటివరకు పూర్తి మాస్ క్యారెక్టర్ చేయలేదు. ఆ లోటు రంగస్థలం భర్తీ చేసేలా కనిపిస్తుంది.
ఈ బిగ్ ఇన్వెస్టర్ కు ఐదు కంపెనీల్లో రూ.9,000 కోట్ల పెట్టుబ..
ఒక్క టైటాన్ కంపెనీలో వాటాల విలువే రూ.9,150 కోట్లు
దేశంలోని బడా ఇన్వెస్టర్లలో రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఒకరు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పరిచయం ఉన్న పేరు ఇది. రాకేశ్ కు ఎన్నో కంపెనీల్లో పెట్టుబడులు ఉండగా, వాటిలో ఐదు కంపెనీల్లో ఉన్న పెట్టుబడుల విలువే ఏకంగా రూ.9,150 కోట్లకు చేరింది. ఆ కంపెనీలు ఏవంటే... టైటాన్ కంపెనీ, ఎస్సార్ట్స్, డీహెచ్ఎఫ్ఎల్, క్రిసిల్, లుపిన్.
సినిమా స్క్రిప్ట్ & రివ్యూ : చెక్ లిస్ట్ -2
బ్లాగు, అభిమత రంగులు, Custom Menu, Editor Style, Featured Images, Full Width Template, Left Sidebar, Sticky Post, అలంకారపు ఎంపికలు, Threaded Comments, అనువాదానికి తయారు, రెండు వరుసలు
|
ఆమెకూ , అతనికీ మధ్య, ఒక నవ్యమైన , ప్రత్యెక మైన అనుభూతి ఈ ఆకర్షణ ! ఇలా ఆకర్షణ కు లోనైన వారి జీవితం లో ఆకర్షిస్తూన్న వారు ఒక ప్రత్యేకత పొందుతారు. వారి జీవితం లో అతి ముఖ్య వ్యక్తులవుతారు.
సాధారణంగా ఆకర్షణ ఒక యువతికీ, ఒక యువకునికీ మధ్య మాత్రమే ఉంటుంది. అంటే ఆకర్షణ కు లోనైన వారు ఏ సమయం లో నైనా ఒక్కరే ఆకర్షిస్తూంటారు. ఈ పరిస్థితి లో వారికి వారి ప్రపంచ పటమే మారిపోతుంది !
ఇలా ఆకర్షణకు లోనవుతున్న వారి మెదడు లో డోపమిన్ అనే రసాయనం ఎక్కువ అవుతుంది. ఈ డోపమిన్ కొత్త వాతావరణం లో ప్రవేశించి నప్పుడు ఎక్కువ అవుతుంటుంది.
ఎలా డోపమిన్ ఎక్కువ అవటం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ! ప్రియురాలు ప్రియుని పైన మనసు ఎక్కువ గా లగ్నం చేస్తే, అప్పుడు, స్తబ్దత తగ్గి , అప్రమత్తత ఎక్కువ అవుతుంటుంది. చేసే పని యందు ఉత్సాహమూ, ఏకాగ్రత కూడా వృద్ధి చెందుతాయి ఈ డోపమిన్ సాంద్రత ఎక్కువ అవటం వల్ల.
అలాగే వారి జీవితం లో తదేక దృష్టి పెరిగి వారు ఒక చేరుకునే లక్ష్యం వైపు వారి మనసు ను లగ్నం చేస్తుంది ఈ డోపమిన్ సాంద్రత ఎక్కువ అయి.
డోపమిన్ తో పాటు నార్ ఎపినెఫ్రిన్ అనే రసాయనం కూడా ఎక్కువ అయి సీరోటోనిన్ అనే రసాయనం మాత్రం తక్కువ అవుతుందని ఇటీవలి పరిశోధనల వల్ల తెలిసింది .
అంతే కాక ఆకర్షణకు లోనైన వారు ఆకర్షిస్తున్న వారిని ఎంత ఏకాగ్రత తో ఆరాధిస్తుంటే అంత డోపమిన్ రసాయనం వారి మెదడు లో ఎక్కువ అవుతుంటుంది.
వచ్చే టపాలో మరి కొన్ని వివరాలు చదవండి, ఆకర్షణ గురించి.
( ఈలోగా మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి )
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): మిద్దె రాములు (Midde Ramulu)
స్వస్థలం హనుమాజీపేట (కరీంనగర్ జిల్లా)
గొర్రెల పెంపకం వృత్తిగా ఉన్న గొల్ల కురములుకుల పురుషుడు బీరప్ప కథను ప్రచారం చేసేందుకు ఒగ్గుకథను రూపొందించుకున్నారు. ప్రారంభంలో ఒగ్గుకథను నేర్చుకోవాలనే తపనతో ఒంటరిగా గదిలో తలుపు మూసుకొని, ఆముదపు దీపం నీడలో తన కదలికల్ని గమనిస్తూ అంచెలంచెలుగా పట్టుసాధించి, తన జీవిత కాలంలో సుమారు 50వేల ప్రదర్శనలు ఇచ్చారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో మిద్దె రాములు శిష్యులు వందలాది మంది కళాకారులుగా రాణిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా జనాభా నియంత్రణ, వయోజన విద్య, అక్షరాస్యత కార్యక్రమాల గురించి ప్రచారం చేయడానికి మిద్దె రాములు కథల్ని విరివిగా ఉపయోగించుకుంది. ఆయన కథలో ప్రత్యేకత బోనాల నృత్యం. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడేవారు. మిద్దె రాములు ఆకాశవాణి, దూరదర్శన్లలో దాదాపు రెండు వందల ప్రదర్శినలిచ్చారు.
1990లో మారిషన్లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శన ఇచ్చి అప్పటి మారిషస్ ప్రధాని అనురుధ్ జగన్నాథ్ ప్రశంసలు అందుకున్నారు. తన స్వస్థలానికే చెందిన ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి ప్రోత్సాహం కూడా మిద్దె రాములుకు అందింది. తన కళా ప్రతీభతో జానపద కళా బ్రహ్మ' ఒగ్గు కథా చక్రవర్తి, కళాపురస్కార్ బిరుదులు పొందారు. మిద్దె రాములు నవంబరు 25, 2010న మరణించారు.
విభాగాలు: కరీంనగర్ జిల్లా ప్రముఖులు, తెలుగు కళాకారులు, వేములవాడ మండలము, 1941లో జన్మించినవారు, 2010లో మరణించినవారు,
శత వసంతాల కరీంనగర్ జిల్లా,
రూ.5 కే భోజన పథకాన్ని ప్రారంభించి.. పేదలతో కలిసి తిన్న చంద్రబాబు - NewsGlobal
అన్న క్యాంటీన్ల ద్వారా తొలి దశలో 35 పట్టణాల్లో సేవలు
100 క్యాంటీన్లు.. 2.15 లక్షల ప్లేట్ల ఆహారం
మూడుపూటలా కలిపి రూ.15కే భోజనం
పేద, మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకు మూడు పూటలా ఆహారాన్ని అందించే లక్ష్యంతో అన్న క్యాంటీన్ను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు 2.15 లక్షల ప్లేట్ల ఆహారం అందించే లక్ష్యంతో నేటి నుండి పనిచేస్తాయని తెలిపారు. ఈ క్యాంటిన్ల ద్వారా రూ.5కే భోజనం చేయవచ్చని అన్నారు.
విజయవాడ విద్యాధరపురం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారం ఈ క్యాంటీన్ల ద్వారా రూ.15కే అందుకోవచ్చు. ఇందుకు సంబంధించిన క్యాటరింగ్ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థ నిర్వహిస్తోంది. ప్రతి క్యాంటీన్లో రోజుకు 250-300 మందికి ఆహారం అందనుంది.
|
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): జి.ఎం.సి.బాలయోగి (G.M.C.Balayogi)
జి.ఎం.సి.బాలయోగి (G.M.C.Balayogi)
పదవులు రాష్ట్ర మంత్రి, లోకసభ స్పీకర్,
ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడైన గంటి మోహనచంద్ర బాలయోగి అక్టోబర్ 1, 1951న తూర్పు గోదావరి జిల్లాలో దళిత కుటుంబంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ మరియు లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యారు. రాష్ట్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగి మార్చి 3, 2002న హెలికాప్టరు కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామ సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోడంతో మరణించారు.
1987-91 కాలంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన బాలయోగి 1991లో 10వ లోక్సభకు ఎన్నికైనారు. 1996లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడీగా ఎన్నికై ఉన్నత విద్యా శాఖా మంత్రిగా పదవి పొందారు. 1998 12వ లోక్సభకు తెలుగుదేశం ఫార్టీ తరఫున విజయం సాధించి లోకసభ స్పీకరుగానూ ఎన్నికై ఈ పదవి పొందిన తొలి దళితుడిగా పేరుపొందారు. 1999లో కూడా మరోసారి లోకసభకు ఎన్నికైనారు. 2002లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేవరకు స్పీకరుగా పనిచేశారు.
విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా రాజకీయ నాయకులు, లోకసభ స్పీకర్లు, 10వ లోకసభ సభ్యులు, 12వ లోకసభ సభ్యులు, 13వ లోకసభ సభ్యులు, 1951లో జన్మించినవారు, 2002లో మరణించినవారు,
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (Alexander Fleming)
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాట్లాండ్కు చెందిన జీవశాస్త్రవేత్త. ఆగస్టు 6, 1881న జన్మించిన ఫ్లెమింగ్ తొలి యాంటి బయాటిక్ పెన్సిలిన్ రూపకర్తగా ప్రసిద్ధిచెందాడు. ఈ పరిశోధనకుగాను ఆయనకు 1945లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. లైసోజోమ్ ఎంజైమును కూడా కనుగొన్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మార్చి 11, 1955న మరణించాడు.
ఈయన స్కాట్లండ్కు చెందినవాడు. లండన్ లోని మేరీ మెడికల్ కాలేజీ నుంచి 1906 లో డిగ్రీ తీసుకొని అక్కడే కొంతకాలం పాటు బాక్టీరియా లను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేశాడు. అక్కడ నుంచే ఆర్మీ మెడికల్ కార్ఫ్ కి వెళ్లి, మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా 1918 లో మళ్ళీ సెయింట్ మేరీ మెడికల్ కాలేజీకి వచ్చి వేశాడు. ఆంటీ బయాటిక్స్ మీద పరిశోధనలు మాత్రం విడువకుండా చేసేవాడు. ఫలితంగా 1928 లో పెన్సిలిన్ ను రూపొందించగలిగాడు. వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్'. తొలి యాంటీ బయోటిక్గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్ ఫ్లెమింగ్. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్ 1945లో నోబెల్ బహుమతిని పొందారు.
మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్ యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్లో పెన్సిలియమ్ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్ యుగానికి నాంది పలికినట్టయింది.
నోబెల్ బహుమతి:
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాటిష్ జీవశాస్త్రవేత్త మరియు వైద్య రసాయన శాస్త్రవేత్త (ఫార్మకాలగిస్ట్) . ఈయన కనిపెట్టిన "ఎంజైము లైసోజైము(1923 ) , అంటి బయోటిక్ ' పెన్సిలిన్(1928 ) ' ముఖ్యమైనవి . పెన్సిలిన్ ఆవిష్కరణకుగాను 1945లో నోబెల్ బహుమతి వచ్చింది .1945లో వైద్యశాస్త్రానికి ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ శాస్త్రవేత్తలకు కూడా నోబెల్ లభించింది.
విభాగాలు: శాస్త్రవేత్తలు, స్కాట్లాండ్ ప్రముఖులు, 1881లో జన్మించినవారు, 1955లో మరణించినవారు, ఆవిష్కర్తలు,నోబెల్ బహుమతి గ్రహీతలు, జీవశాస్త్రవేత్తలు
|
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rasthra Samithi)
తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rasthra Samithi)
తెలంగాణ రాష్ట్ర సమితి
స్థాపకుడు కె.చంద్రశేఖరరావు
ప్రస్తుత లోకసభ స్థానాలు 11
ప్రస్తుత అసెంబ్లీ స్థానాలు 63
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీని 2001 ఏప్రిల్ 27న కె.చంద్రశేఖరరావు ఏర్పాటు చేశారు. జయశంకర్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన తెరాస ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చూపించి సంచలనం సృష్టించింది. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని 26 అసెంబ్లీ, 5 లోకసభ స్థానాలలో విజయం సాధించింది. 2009లో తెలుగుదేశం పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఏర్పడిన మహాకూటమిలో భాగంగా పోటీచేసి 10 శాసనసభ, 2 లోకసభ స్థానాలను కైవసం చేసుకుంది. ఉద్యమపార్టీగా పేరుపొందిన తెరాస చాలా సార్లు ఉప ఎన్నికలలో సత్తా చూపింది. 2011-13 తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి ప్రజలలో చైతన్యం కలిగించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన అనంతరం జరిగిన 2014 ఎన్నికలలో తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు గాను 11 స్థానాలు, 119 అసెంబ్లీ సీట్లలో 63 సాధించి తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కె.చంద్రశేఖర్ రావు
తెరాస ప్రముఖులు:
తెరాస స్థాపన నుంచి పార్టీ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో ఆలె నరేంద్ర తెరాసలో ప్రధాన పాత్ర పోషించి, చంద్రశేఖర్ రావుతో పాటు కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిననూ ఆ తర్వాత తెరాస నుంచి ఉధ్వాసనకు గురయ్యారు. తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు విజయశాంతి కూడా తెరాసలో ఉండి 2009 లోకసభ ఎన్నికలలో మెదక్ నుంచి విజయం సాధించి పార్టీలో ప్రధాన స్థానంలో ఉండిననూ 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పలువురు ప్రముఖులు, 12వ శాసనసభలో మంత్రులుగా వ్యవహరించిన వారు కూడా తర్వాతి కాలంలో పార్టీని వదిలివెళ్ళారు. సిద్ధిపేట నుంచి భారీ మెజారిటీతో వరస విజయాలు సాధిస్తున్న కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు ప్రారంభం నుంచి పార్టీ అభివృద్ధికి ముఖ్యంగా సిద్ధిపేట ప్రాంతంలో తెరాస విజయాలకు కృషిచేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన కె.కేశవరావు తెరాసలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్ కూడా జూలై 2015లో తెరాసలో చేరారు.
విభాగాలు: భారతదేశ రాజకీయ పార్టీలు, తెలంగాణ రాజకీయాలు, 2001 స్థాపితాలు, తెలంగాణ రాష్ట్ర సమితి,
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): మహారాష్ట్రలో పట్టణాల జనాభా పట్టిక (List of cities in Maharashtra by population)
మహారాష్ట్ర ముఖ్యమంత్రులు,
విభాగాలు: భారతదేశ పట్టణాల జాబితా, మహారాష్ట్ర,
BHASKAR: గుగాగీలు-15
@ గురువుగారు, పుస్తకమొకటి దొరికింది,
భాష తెలియదు.. ఏం పుస్తకమో ఇది,.
మీ దివ్యదృష్టితో చూసి సెలవిస్తారా స్వామి.
@ఆహ, మీ దివ్యదృష్టి అమోఘం స్వామి,
క్షణం లో చెప్పేసారు, సమాధానాన్ని.
#ఒరేయ్ పిచ్చి శిష్యా,. దివ్యదృష్టలేదు,
గాడిదగుడ్డు లేదు,. ప్రపంచంలో ఎక్కడైనా సరే,.
అక్షరాలు తక్కువ, ఖాళీలు ఎక్కువ వుండే
ఒకే ఒక్క పుస్తకం,,. కవిత్వమేరా,.
Nike Store కూపన్: క్లియరెన్స్ అంశాలు అదనపు 25% చెల్లుతుంది ఆఫ్ 1 / 4 / 16
హోమ్ » నైక్ స్టోర్ » Nike Store కూపన్: ఒక అదనపు 25% తొలగించు క్లియరెన్స్ అంశాలు చెల్లుబాటు అయ్యే 1 / 4 / 16
జనవరి 9 నైక్ స్టోర్ కూపన్
కూపన్ కోడ్ ఉపయోగించండి BESTYOU చెక్అవుట్ వద్ద అదనపు 25% ఆఫ్ తీసుకోవాలి
ఈ జనవరి 9 నైక్ స్టోర్ కూపన్ చెల్లుబాటు అయ్యేది 2016 / 1 / XX.
Shipping for Nike Store is free with a Nike+ Account [ఉచితంగా చేరండి] లేకపోతే షిప్పింగ్ $ 8 లేదా ఆర్డర్లు ఉచిత $ 150 లేదా ఎక్కువ
* నైక్ క్లియరెన్స్ వస్తువుల పరిమాణాలు మరియు శైలులు పరిమితం కావచ్చు
గమనిక: కూడా నిర్ధారించుకోండి చేరడం Ebates Nike స్టోర్ వద్ద అదనపు 4.0% నగదు తిరిగి పొందడానికి
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): చిల్కమర్రి (Chilkamarri)
చిల్కమర్రి మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలమునకు చెందిన గ్రామము.
|
మహా విలయం సునామీకి పదేళ్ళు -ఫోటోలు _ జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
డిసెంబర్ 26, 2014 తేదీతో ఆనాటి సునామీకి పదేళ్ళు నిండాయి. ఇండోనేషియా తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సంభవించిన సునామీలో 14 దేశాల్లో 2,30.000 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికులు ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపానికి చెందినవారే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెప్పేవారూ ఉన్నారు.
సముద్రంలో ఆటు, పోటుల గురించి తెలియడమే గానీ సునామీ గురించి అప్పటికి ఎవరికీ తెలియదు లేదా తెలిసినవారు చాలా తక్కువ. సునామీ అన్న ప్రకృతి విలయం ఒకటుందని జనానికి మొదటిసారి ఘాటుగా తెలిసింది అప్పుడే. ఇండియా, ఇండోనేషియా, ధాయిలాండ్, మలేషియా, ఫిలిప్పైన్స్, బర్మా, బంగ్లాదేశ్, మాల్దీవులు, సోమాలియా, శ్రీలంక, కీన్యా, దక్షిణాఫ్రికా, టాంజానియా, యెమెన్ దేశాలు సునామీ పోటుకు గురయ్యాయి.
ఇండోనేషియాలో అత్యధికంగా 1,32,000 మంది చనిపోగా 37,000 మంది జాడ తెలియలేదు. ఇండియాలో 10,000 కు పైగా చనిపోయారు. ఇప్పటికీ జాడతెలియని భారతీయులు 5,000కు పైగా ఉన్నారు. శ్రీలంకలో 31,000 పైగా మృత్యువాత పడగా 4,000 మంది జాడ తెలియలేదు.
మొదట 9.1 పరిణామంలో హిందూ మహా సముద్రం అడుగున భారీ భూకంపం సంభవించింది. అనంతరం భూకంపం కేంద్రం నుండి నలు దిక్కులకు భారీ యెత్తున ఎగసిపడిన అలలు వందల కి.మీ దూరం ప్రయాణించి వివిధ దేశాల్లోని తీరాలను చేరాయి. ఆ చేరడం మామూలుగా కాకుండా తీర ప్రాంతాల్ని ముంచెత్తుతూ సమస్తం తమలో కలిపేసుకుంటూ చేరాయి. 6 విడతలుగా ఒకదానివెంట ఒకటి అలలు తీరాలను తాకడంతో, వాటిలో మునిగినవారికి తేరుకునే అవకాశం చిక్కలేదు.
అనేక చోట్ల అనేకమంది తమ తమ కుటుంబ సభ్యులను సైతం కాపాడుకోలేకపోయారు. అలలు ఎంత బలంగా తాకాయంటే సొంత ప్రాణాలను కాపాడుకునేందుకు అనేకమంది తమ పిల్లలను సైతం చేతుల్లో నుండి వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇళ్ళు, భవనాలు, పడవలు, ఓడలు, పశువులు, తీర ప్రాంత హోటళ్లు ఇలా అన్నీ కొట్టుకుపోవడమో, కూలిపోవడమో, రూపం మారిపోవడమో, మట్టి-ఇసుకలో కప్పబడిపోవడమో జరిగాయి.
ఆ దెబ్బతో ప్రపంచవ్యాపితంగా సునామీ గురించి ముందుగానే హెచ్చరించే వాతావరణ కేంద్రాలు మొలిచాయి. ప్రభుత్వ సంస్ధలతో పాటు అనేక ప్రైవేటు సంస్ధలు కూడా ఇప్పుడు సునామీల గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎక్కడన్నా సముద్రంలో చిన్న భూకంపం వచ్చిందంటే చాలు, సునామీ రాగల అవకాశాల గురించి తప్పనిసరిగా సమాచారం ఇస్తున్నారు. ప్రపంచవ్యాపితంగా విస్తరించిన సునామీ కేంద్రాలు తమలో తాము సమాచారం ఇచ్చుకుంటూ ఒక నెట్ వర్క్ వలె పని చేస్తున్నాయి.
ఆనాటి సునామీ దృశ్యాలు కొన్నింటిని అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది. వీటిలో కొన్ని ఒకే చోటులో అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడాను చూపుతున్నాయి.
జనవరి 14, 2015 in పర్యావరణం. టాగులు:ఇండోనేషియా సునామీ, సునామీ 2004, హిందూ మహాసముద్రం
ఇండోనేషియాలో 8.7 భూకంపం, సునామీ హెచ్చరిక
రాజు గారి గది-2 స్పెషల్ అదే..
‘ఘాజీ’ ఆ రేంజికి వెళ్లిపోయింది
మహేష్ ఎందుకు సైలెంటుగా ఉన్నాడు?
ఆ ఫిర్యాదు వెనక అసలు కారణం?
మహేష్ సినిమా.. కదిలేట్లు లేదే!
అవును.. మహేష్ ఆయనకు టాటా చెప్పేశాడు
అరవింద సమేత కోసం స్టార్ హీరోలు వస్తున్నారా?
టాలీవుడ్ లో హీరోలు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ గతంలో అభిమానులకు తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం కారణంగానో లేక హీరోల్లో మార్పు వచ్చిందో తెలియదు గాని ఒక ఫ్రెమ్ లో కనిపిస్తూ అభిమానుల్లో మంచి వాతావరాన్ని నెలకొల్పుతున్నారు. అంతే కాకుండా సినిమాలకు సంబందించిన వేడుకలలో కూడా పాల్గొంటూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే అరవింద సమేత సినిమాకు కూడా ఇద్దరు స్టార్ హీరోలు స్పెషల్ గెస్ట్ లుగా రానున్నట్లు తెలుస్తోంది.
హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ ఎక్కువగా ఎన్టీఆర్ తో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి బాధ్యతలో ఉండి అరవింద సమేత ఆడియో వేడుకకు రానున్నట్లు టాక్ వస్తోంది. అదే విధంగా భరత్ అనే నేను సినిమాకు ఎన్టీఆర్ మహేష్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ కూడా తారక్ కోసం ఈవెంట్ కు హాజరుకున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ వార్తపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
రాజధాని శంకుస్థాపన ఇంత అట్టహాసం అవసరమా ? - రాఘవులు.. _ www.10tv.in
మాస్టర్ ప్లాన్
బీజేపీ రామ్ నాథ్ తో బుగ్గన మంతనాలు :
ఏపీ ప్రజలను మోసం చేసింది వారే : ఉమెన్
Telugu Media News: వైట్ల రమేశ్ పై దాడి సంగతేంటి?
|
టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించే రోజుల్లో వున్న మనం ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు జర్మనీలో పరుగులు పెట్టింది. పూర్తిగా పర్యావరణ హితమైన ఈ రైళ్లు డీజిల్తో నడిచే రైళ్లతో పోలిస్తే ఖరీదైనవే అయినప్పటికీ పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ రైళ్లు. ఒక్కసారి దీని హైడ్రోజన్ ట్యాంకును నింపితే ఏకంగా వెయ్యి కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ట్యాంకు నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. కొరాడియా ఐలింట్గా పిలుస్తున్న ఈ రైళ్లను ఫ్రాన్స్కు చెందిన ‘అల్స్టోమ్’ తయారు చేసింది. 2021 నాటికి 14 హైడ్రోజన్ రైళ్లను తయారుచేయనున్నట్టు అల్స్టోమ్ తెలిపింది.
హైడ్రోజన్ రైళ్లలో ఉపయోగించే ఇంధనం వల్ల కాలుష్య ఉద్గారాలు ఉత్పత్తి కావు. అందుకనే ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. హైడ్రోజన్, ఆక్సిజన్లను కలపడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే వ్యవస్థ ఇందులో ఉంటుంది. అవసరానికి మించి విద్యుత్తు కనుక ఉత్పత్తి అయితే, అది నేరుగా రైలులో ఏర్పాటు చేసిన లిథియం బ్యాటరీల్లోకి చేరి నిల్వ ఉంటుంది. తొలి రైలును జర్మనీ సోమవారం పట్టాలపైకి తెచ్చింది. కక్సావెన్, బ్రెమెరావెన్, బ్రెమెర్వోర్డ్, బక్సెహుడ్ నగరాల మధ్య 1000 కిలోమీటర్ల మార్గంలో రెండు హైడ్రోజన్ రైళ్లు సేవలు అందించనున్నాయి.
Read more about మరో అద్భుతం..ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ రైల్..
కాంగ్రెస్ పార్టీలోకి .. నటుడు నిర్మాత బండ్ల గణేష్ ?
మ్యాన్ ఇన్లే కోసం 10mm వెడల్పు బ్లాక్ సిరామిక్ బ్రాస్లెట్ టంగ్స్థన్ లింకులు లగ్జరీ - షాపింగ్డాక్యుఎన్ఎన్ఎన్ఎక్స్ఎక్స్ఎమ్ఎమ్ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్
హోమ్ > పురుషుల పొదుగు కోసం లంబ బ్లాక్ సెరామిక్ బ్రాస్లెట్ టంగ్స్టన్ లింకులు XXXX వెడల్పు బ్లాక్ సిరామిక్ బ్రాస్లెట్ టంగ్స్టన్ మ్యాన్ ఇన్లేస్ లగ్జరీ Opal 10cm / 18.5cm పొడవు జరిమానా నగల
అంశం రకం: కంకణాలు
ఫైన్ లేదా ఫ్యాషన్: ఫ్యాషన్
లోహాలు పద్ధతి: టంగ్స్థన్
శైలి: అధునాతన
కంకణాలు టైప్: చైన్ & లింక్ కంకణాలు
మోడల్ సంఖ్య: SL052
లింగం: మెన్
మెటీరియల్: మెటల్
చైన్ పద్ధతి: బాక్స్ చైన్
రంగు: సిల్వర్
మెటీరియల్: టంగ్స్థన్ & సిరామిక్ & ఒపాల్
వెడల్పు: 10mm
చెల్లింపు: T / T, Paypal, వెస్ట్ యూనియన్, ఎస్క్రో
అనుకూలీకరించబడింది: అవును
గత కొద్దిరోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అధికార ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీల నేతలు ఈ విషయమై గట్టిగా పోరాడుతున్నారు. మొన్న టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన హామీలు, హోదా ఇవ్వని కారణంగా ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన ఒక్కరోజు ధర్మ పోరాట దీక్షలో హిందూపూర్ ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇటీవల ఆయన వ్యాఖ్యలను ఖండించిన సినీ నటుడు, బిజెపి నేత సాయి కుమార్, బాలయ్య ఆవేశం లో అలా మాట్లాడారని, ఆయనతరఫున మోడీకి తాను క్షమాపణలు చెపుతున్నాను అన్నారు. అలానే ఎలాగైనా మోడీ కాళ్ళమీద పడి హోదా ఇవ్వమని అడుగుతాను అన్నారు. అయితే నిన్న బాలయ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమె అక్కడి నేతలకు ప్రచార కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజల మనసుతెలుసుకుని పాలన సాగించే నేతలు ఎప్పటికి విజయం సాధిస్తారని అన్నారు.
అంతే కాదు, కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆమె మాట్లాడుతూ, ఒక ఎమ్యెల్యే స్థాయి హోదా వున్న వ్యక్తి ఎంతో హుందాగా ప్రవర్తించాలేతప్ప ఇలా నీచమైన పదజాలంతో, అసభ్యకరంగా అదికూడా దేశ ముఖ్యమంత్రిని అనడం సరైనది కాదని, మోడీ ఏపీని ఎప్పుడు తక్కువగా చూడలేదని, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక మోడీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అన్నివిధాలా సహకరిస్తోందని, మరి టీడీపీ నేతలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో వారికే తెలియాలి అని అన్నారు……
|
బీచ్ లో చీరకట్టుకోమంటారా ఏంటి? : రాధికా ఆప్టే
హాట్ బ్యూటీ రాధికా ఆప్టే అంటే ఘాటుగా కనిపించడమే కాదు.. ఘాటైన కౌంటర్లను ఇవ్వడంలో కూడా ముందుంటారు. తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా రాధికా వెంటనే కౌంటర్ ఇస్తుంది. ఇకపోతే రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన భర్త బెనడిక్ట్ టేలర్ తో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ.. బికినిలో కనిపించింది. దీంతో నెటిజన్స్ ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ కామెంట్స్ పై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న రాధికా ఇటీవల మీడియా సమావేశంలో నోరు విప్పక తప్పలేదు. అందుకు సంబందించిన ప్రశ్న ఎదురవ్వడంతో స్పందించింది. కామెంట్ చేసిన వారు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు ఎందుకు స్పందించాలి. నేను ఆ విషయం గురించి మాట్లాడాను. అయినా బికినీలో కనిపిస్తే తప్పేంటి?. బీచ్ లో చీర కట్టుకోవాలా ఏంటి? అని రాధికా ఒక్కసారిగా కోపాన్ని వ్యక్తం చేసింది.
రాశి ఫలితాలు
(12 రాసుల వారికి)
రంగస్థలం 1985 నాన్ను వెంటాడుతోంది.. మనోజ్ హాట్ కామెంట్స్
రామ్ చరణ్ కెరీర్ లోనే ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం రంగస్థలం 1985. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై బారి అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ తారలు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అయితే రీసెంట్ గా మంచు మనోజ్ రంగస్థలం 1985పై తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కొన్ని కామెంట్స్ చేశాడు. ఇటీవల సోదరుడు రామ్ చరణ్ నాకు రంగస్థలం పాటలను వినిపించాడు. పాటలు ఛాయా బావున్నాయి. అవి నన్ను వెంటాడుతున్నాయి. సినిమా విడుదల కోసం వెయిట్ చేయలేకపోతున్నా.. వెంటనే సినిమాను విడుదల చెయ్యాలని ట్వీట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు మనోజ్ చేసిన ట్వీట్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ ఒక్కడు మిగిలాడు ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తప్పిన పెను ప్రమాదం... _ www.10tv.in
ఆటో ఒక VW Touareg 3.0 / ఆడి Q7 కోసం / సి కంప్రెషర్ - చైనా జెజియాంగ్ Yuking టెక్నాలజీ
కారు మోడల్ VW Touareg 3.0 / ఆడి Q7 3.0
కప్పి వ్యాసం 110mm
వోల్టేజిలకు 12V
మునుపటి: సుజుకి కోసం ఆటో A / C కంప్రెషర్
తదుపరి: బెంజ్ బి-క్లాస్ ఆటో A / C కంప్రెషర్
ఆటో Ac కంప్రెషర్ ఆడి
పోర్స్చే / ఆడి / వోక్స్వ్యాగన్ కోసం కంప్రెషర్
ఇసుజు ఆటో A / C కంప్రెషర్ (10PA15C)
ప్రకాశం JinBei X30L కోసం ఆటో A / C కంప్రెషర్
UNIVERSAL ఆటో A / C కంప్రెషర్ (10PA17C)
Hino ట్రక్ ఆటో A / C కంప్రెషర్ (10S17C)
BMW X5 కోసం ఆటో A / C కంప్రెషర్
బక్ LaCross కోసం ఆటో A / C కంప్రెషర్
వై.ఎస్ విజయమ్మ పాత్రలో రమ్యకృష్ణ
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఒక కీలక వ్యక్తి. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ హావ తీవ్రంగా వున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆంధ్ర ప్రదేశ్ అంతటా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను 2004 , 2009 ,వరుసగా పార్టీ ని అధికారం లోకి తెచ్చాడు.
ఇప్పుడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు మహి వి.రాఘవ్ సన్నాహాలు చేస్తున్నాడు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర. ఆ యాత్ర చూపిన ప్రభావం, ఆయనకి విజయాన్ని అందించిన తీరు ఈ సినిమాలో చూపించనున్నారట. అందువలన ఈ సినిమాకి ‘యాత్ర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఈ సినిమాలో ముఖ్యమైన రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర కి రాజశేఖర మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని ఎంపిక చేసుకున్నారు. ఆయన సతీమణి విజయమ్మ పాత్రలో నయనతారను ఎంపిక చేసుకోనున్నట్టుగా మొదట్లో వార్తలు వినిపించాయి . ఇప్పుడు విజయమ్మ పాత్రకి రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను తీసుకున్నట్టుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో వై.ఎస్. జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య చేయనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం.
హంతకులు _ www.10tv.in
రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాకి బాలీవుడ్ లో...
అప్పుడు మిస్ అయ్యింది..!ఇసారి పక్క అంటున్న ఎన్టీఆర్..!టోటల్ ఇండస్ట్రీ బిగ్ షాక్..!
అరవింద సమేత అక్కడ అంత వసూలు చేయకపోతే కష్టంమే..!అసలు స్టొరీ ఇదే..?
Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వద్ద లభించే ఇతర సంస్థలు ప్రచురించిన కే బాలగోపాల్ పుస్తకాలు
|
mango milkshake By Administrator, 2017-10-20 Here is the process for mango milkshake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: మామిడిపండు - 1,,చల్లని పాలు - పావులీటరు,పంచదార - సరిపడా(పండు తీపిని బట్టి), Instructions: Step 1 బంగినపల్లి మామిడిపండు తొక్కుతీసి ముక్కలు కోసుకోవాలి. వాటికి పంచదార జోడించి మిక్సీలో తిప్పుకోవాలి. Step 2 ఆ గుజ్జుకు పాలు, ఐస్ముక్కలు కలిపి బాగా నురుగు వచ్చేవరకూ మిక్సీలో తిప్పుకోవాలి. Step 3 తరువాత చూడచక్కని గాజుగ్లాసులో వేసిస్తే పిల్లలు క్షణాల్లో జుర్రేస్తారు. Step 4 దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలనుకుంటే పైన వెనిల్లా లేక మ్యాంగో ఐస్క్రీమ్ ఒక స్కూప్ జతచేస్తే చాలు!
దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలనుకుంటే పైన వెనిల్లా లేక మ్యాంగో ఐస్క్రీమ్ ఒక స్కూప్ జతచేస్తే చాలు!
బాదం మిల్క్
మేడిపల్లి _ www.10tv.in
Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : టి.ఎన్.సదాలక్ష్మి జీవిత చరిత్ర - - కె.పి.అశోక్ కుమార్
టీఆర్ఎస్లో ఎక్కువ టికెట్లు వారికే దక్కాయి.. _ www.10tv.in
బైక్ పై వెళుతున్న జంటపై దుండగుల దాడి……ఏమి జరిగిందంటే ?
ఇటీవల డబ్బుల కోసం కొందరు దుర్మార్గులు ఎంతటి అఘాయిత్యానికైనా పూనుకుంటున్నారు. డబ్బుల కోసం తన, పర అనే తేడాలు లేకుండా కొందరు కర్కశంగా మారి దోపిడీలు, దుర్మార్గాలు చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. కాగా నేడు విజయనగం జిల్లా గరుగుబిల్లి మండలం ఐటిడిఏ పార్క్ వద్ద ఒక హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ మధ్యనే కొత్తగా పెళ్లి అయిన శ్రీకాకుళంజిల్లా, వీరఘట్టం మండలం, కెల్ల గ్రామానికి చెందిన నూతన దంపతులు ఇద్దరు షికారుకు వెళ్లి రాత్రి సమయంలో బైక్ పై తిరిగి వస్తుండగా కొందరు దుండగులు వారిని అడ్డగించి యువతి మెడలో వున్న నగలు అపహరించి పారిపోయేందుకు ప్రయత్నించారు.
అయితే వెంటనే వారిని వారించి, అడ్డగించబోయిన యువతి భర్తను వారు అతి కిరాతకంగా కొట్టి చంపి అక్కడి నుండి పారిపోయారు. ఆ పెనుగులాటలో యువతికి కూడా గాయాలయ్యాయి. కాగా ఘటనపై పోలీస్ లు ఫిర్యాదు చేయగా, అక్కడికి చేరుకున్న పోలీసులు భర్త శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి, యువతి గాయాలకు చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకుంటామని, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు…..
రాజ్యసభకు హాజరైన మోడీ.. _ www.10tv.in
ఎన్నేళ్లు నిరిక్షించాలన్న ముద్రగడ... _ www.10tv.in
మహా ధర్నా చేపట్టిన 'బాలకృష్ణ'.. _ www.10tv.in
రైట్ ప్రాపర్టీ _ www.10tv.in
ఎనిమిది వందల సంవత్సరాల క్రితం #758 by spilok
నేను PREPAR3X20 వ వంతు కోసం ఫాల్కన్ను ప్రేమిస్తున్నాను. ప్రతిదీ ఆల్మైటర్ కాకుండా పనిచేస్తుంది. దీనికి పరిష్కారమేనా?
ఎనిమిది సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం #765 by superskullmaster
మీరు P3D V4 సమస్యలతో కొద్దిగా సహనానికి కలిగి వెళ్తున్నారు. అయితే అది స్థిరంగా ఉండటానికి మంచి అవకాశం ఉంది, కనుక ప్యానెల్ కాన్ఫిగరేషన్లో గేజ్ స్థానంలో పని చేసే ఒక విమానం నుండి (నేను ఇదే పరిమాణంగా భావించాను) నుండి ప్రయత్నించాను.
ప్రతిదీ తిరిగి ఇన్స్టాల్ తర్వాత ఇప్పుడు పనిచేస్తుంది. కొన్ని లోపాలు ఫలితంగా నా ప్రయోగాలు చేస్తే తెలుస్తుంది. ఆల్మైటర్తో సహా తిరిగి ఇన్స్టాల్ చేయబడిన ప్రతిదీ ఉంది.
|
Bigg Boss 2 Winner Telugu Kaushal And Tejaswi Babu Gogineni Tejaswi-హౌస్ నుండి బయటకొచ్చిన బాబు గోగినేని సంచలన కామెంట్స్.! తేజస్వి గెలుస్తుందనుకున్నా కానీ కౌశల్.?-TeluguStop
హౌస్ నుండి బయటకొచ్చిన బాబు గోగినేని సంచలన కామెంట్స్.! తేజస్వి గెలుస్తుందనుకున్నా, కానీ కౌశల్.? 2018-08-16 11:25:32 IST Sainath G
అందరూ అనుకున్నదే జరిగింది.. బిగ్బాస్ హౌజ్లో బాబు గోగినేని కథ ముగిసింది. హౌజ్లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ.. ఉండే బాబు హౌజ్లోంచి బయటకు వచ్చేశాడు. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బాబుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇక దీనికి తోడు కౌశల్ ఆర్మీ ఉండనే ఉంది. అసలే కౌశల్కు బాబు గోగినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో.. కౌశల్ ఫాలోవర్స్కు బాబుపై వ్యతిరేకత చూపించారు.
హౌస్ నుంచి బయటకు వచ్చాక బాబు గోగినేని హౌస్ లో తన అనుభవాలని ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు. బయట ప్రపంచం గురించి తెలియకుండా హౌస్ లో ఇన్నిరోజుల పాటు కొనసాగానని, ఇది తన జీవితంలో మంచి అనుభవం అని బాబు గోగినేని అన్నారు.
తనకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు కొందరు తాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మాట్లాడారు. తాను ఎలిమినేట్ అయిన అయిన సందర్భంలో వారంతా బాధపడ్డారని, ఏడ్చారని కూడా బాబు తెలిపారు. బాబు గారు లేకపోవడంతో వారు షో చూడడం కూడా మానేశారు అంట.
హౌస్ లో కొన్నిరోజులు గడిచాక తేజస్వి గెలుస్తుందని భావించానని బాబు తెలిపారు. కానీ ఆమె చాలా త్వరగా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో బయట ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడో వేడినీళ్లు ఇస్తారు. అప్పుడప్పుడు అన్నం పెడుతారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక పరిస్థితులు గమనిస్తే కౌశల్ తప్పనిసరిగా ఫైనల్ కు చేరుకుంటారని బాబు అంచనా వేశారు. బయట ఆడియన్స్ నుంచి అతడికి సపోర్ట్ లభిస్తోంది. ఓటింగ్ ట్రెండ్స్ కూడా అలాగే ఉన్నాయి.
This Post provides detail information about హౌస్ నుండి బయటకొచ్చిన బాబు గోగినేని సంచలన కామెంట్స్.! తేజస్వి గెలుస్తుందనుకున్నా, కానీ కౌశల్.? was published and last updated on 2018-08-16 11:25:51 in telugu language in category Movie.
3 hours agoస్టార్ క్రికెటర్ కు కుక్కకాటు...మ్యాచ్ కి దూరం
3 hours agoమేడ్చల్ దోపిడీ దొంగల హల్చల్...గాల్లోకి కాల్పులు జరుపుతూ జువెల్లరీ షాప్ చోరీ (వీడియో)
Ghar Aangan Resort - వివాహ వేదిక, పాట్నా
ప్రతి వ్యక్తికి ₹ 1,500/నుంచి ధర
వేదిక క్రమం వేదిక, బాంకెట్ హాల్, సమ్మర్ ప్రాంతం, గార్డెన్
దీనికి బాగా సరిపోతుంది వివాహ వేడుకలు, వివాహ రిసెప్షన్, మెహిందీ పార్టీ, సంగీత్, ఎంగేజ్మెంట్, పుట్టినరోజు పార్టీ, పార్టీ, ప్రోమ్, పిల్లల పార్టీ, పూల్ పార్టీ, కార్పొరేట్ పార్టీ, కాన్ఫరెన్స్
లొకేషన్ నగరంలో
డెకరేషన్ రూల్స్ ఇండోర్ డెకరేషన్ అనుమతించబడుతుంది, కేవలం ఆమోదించబడ్డ డెకరేటర్లు మాత్రమే ఉపయోగించవచ్చు
అదనపు ఛార్జీలకు సర్వీసులు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, DJ, బాణసంచా, లైవ్ మ్యూజిక్
స్వంత వెండర్లను తీసుకొచ్చేందుకు అనుమతించబడుతుంది ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, కేక్, లైవ్ మ్యూజిక్
కొత్తగా వివాహమైన వారికి గదులు అవును
స్టాండర్డ్ డబుల్ రూమ్ ధర ₹ 2,500 నుంచి
సీటింగ్ సామర్ధ్యం 60 వ్యక్తులు
భారత జర్నలిస్టులకి అరుదైన గౌరవం-Telugu Lates-TeluguStop
ప్రియాంక లవ్ అండ్ బ్రేకప్ స్టోరీ (వీడియో)
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వయం ప్రకటిత దేవుడి అవతారం అని చెప్పుకొనే మహారాజ్ బాబాపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు.
మహారాజ్ ఆశ్రమం శనిధామ్లో రెండు సంవత్సరాల క్రితం తాను అత్యాచారానికి గురైనట్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల క్రితం తనపై లైంగిక దోపిడి జరిగినప్పటికి ప్రాణ భయం వల్ల జీవితం అల్లరి పాలవుతుందని భయపడి అత్యాచార విషయాన్ని బయటికి చెప్పలేదని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
ఎమర్జెన్సీ రోజులు మళ్లీ వస్తాయా ? _ సరసభారతి ఉయ్యూరు
టి.టీడీపీని వదిలించుకుంటున్న బాబు ! ప్రచారానికి కూడా దూరమేనా .. 2018-09-10 13:21:18 IST Sai M
పండగే…పండగ : డేటా బెనిఫిట్స్ పై ఐడియా బంపరాఫర్ _ V6 Telugu News
మరో సరికొత్త ఆఫర్ తో యూజర్ల ముందుకు వచ్చింది ఐడియా. ఇప్పటివరకూ 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా 28 రోజులపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 SMS లతో పాటుగా ప్రతిరోజూ 1.4 జీబీ డేటాను అందించింది ఐడియా. ఈ ప్లాన్లో డేటా బెనిఫిట్స్ ను సవరించింది ఐడియా. ఇకపై ప్రతిరోజూ 2జీబీ డేటాను అందించనుంది. డేటా బెనిఫిట్స్ ను సవరించడం ద్వారా యూజర్లకు మరింత దగ్గర కావాలని ఐడియా భావిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తుంది ఐడియా.
హాంకాంగ్ డాలర్స్ నుండి తైవాన్ డాలర్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
Lok Satta News: విభజన ఓ అవకాశమే!
|
జైపూర్ : పాకిస్తాన్ ప్రధానమంత్రి, తన మిత్రుడు ఇమ్రాన్ ఖాన్ శాంతిని కాంక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం తెలిపారు. 'మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాక్ వెళ్లి తిరిగొస్తే ఆ తర్వాత కార్గిల...Readmore
ప్రభుత్వ పాఠశాలల్లో పెరటి తోటలు పెంచాలని మార్గదర్శకాలు జారీ
చండీఘర్ : పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలను పండించడానికి పెరటి తోటలు పెంచాలని మార్గదర్శకాలు జారీ ...Readmore
జలంధర్ : ప్రిస్క్రిప్షన్ లేకుండా సిరంజి అమ్మకాలపై పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో సిరంజిలను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తున్న ...Readmore
చండీగఢ్: రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ సంబంధిత మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. దోషులుగా తేలిన వారిపై రాజకీయాలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ...Readmore
పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం
జైపూర్ : పంజాబ్లోని అమృత్సర్- జలంధర్ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును కారు వేగంగా ఢీ కొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఒక చిన్నారికి ...Readmore
మే 24:నికోలాస్ కోపర్నికస్, సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త.(జ.1473)
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, గోల్కొండ రాజ్యాన్ని 1518 నుండి 1687 వరకు పరిపాలించిన కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు.
Home » స్నేహ » విలక్షణ సంకలనం
Tags: విలక్షణ సంకలనం
ఛలో సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ గీత గోవిందం సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. రష్మికను గీత గోవిందం సినిమాకు ఎంపిక చేసే ముందు దాదాపు 25 మంది హీరోయిన్లను ట్రై చేశారట. కాని ఎందుకో ఈ సినిమాలో నటించేందుకు ఆయా హీరోయిన్లు మొగ్గు చూపలేదు. చివరకు అవకాశం రష్మిక దగ్గరకు వచ్చింది. వెంటనే ఒప్పుకున్న రష్మిక, అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కథకు తగ్గట్టుగా గోవిందాన్ని ప్రేమిస్తూనే.. సీరియస్ గా ఉంటుంది. ఈ పాత్రలో ఒదిగిపోయి నటించింది రష్మిక. దీంతో ఈ అమ్మడుకి ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.
ఇప్పుడు రష్మిక సినిమాకు కోటి డిమాండ్ చేస్తుందట. అయినప్పటికీ నిర్మాతలు ఏ మాత్రం ఆలోచించకుండా ఆమెను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గీత గోవిందంలో సీరియస్ గా ఉండే పాత్రలో కనిపించిన రష్మిక.. నిజజీవితంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుందట. సెట్స్ లో చిన్నపిల్లలా అల్లరి చేస్తూ ఉంటుందట. గీత గోవిందం సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
ఈ నెల 17 నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు......
Home BOX OFFICE జై సింహా సెన్సార్ రిపోర్ట్…బాలయ్య ఊచకోత ఖాయం అంట!!
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102 వ సినిమా జైసింహా బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించడానికి 12 న భారీ ఎత్తున రిలీజ్ కానుంది…గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య చేసిన పైసావసూల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వని కారణంగా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు నందమూరి బాలయ్య అభిమానులు… కాగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ని సొంతం చేసుకుని రిలీజ్ కి సిద్ధం అయ్యింది.
కాగా సినిమాకు సెన్సార్ నుండి వస్తున్న రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పాలి. రెండు వేరియేషన్స్ లో బాలయ్య అద్బుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని… గెటప్ అండ్ విగ్స్ కొంచం బ్యాడ్ గా ఉన్నా పెర్ఫార్మెన్స్ పరంగా బాలయ్య చెడుగుడు ఆడేసుకున్నాడు అని అంటున్నారు.
సినిమాలో సెకెండ్ ఆఫ్ మెయిన్ హైలెట్ అని…అనేక ట్విస్ట్ లతో కూడుకుని ఉంటుందని అంటున్నారు. మరి 12 న రిలీజ్ కాబోతున్న సినిమాకి ఈ సెన్సార్ రిపోర్ట్ ఎంతవరకు అడ్వాంటేజ్ గా నిలుస్తుందో చూడాలి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మరియి ఓవర్సీస్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
Previous articleఅజ్ఞాతవాసి ఓవర్సీస్ కలెక్షన్స్…అప్పుడే హాల్ఫ్ మిలియన్…దిమ్మతిరిగే షాక్
Next articleనేను ఇలా శికరాగ్రానికి చేరుకోవడానికి కారణం ఆ “డిసాస్టర్” సినిమానె అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
|
కాంగ్రెస్ పార్టీ నుండి వైసిపిలోకి వలసలు ! - AP Varthalu
కాంగ్రెస్ పార్టీ నుండి వైసిపిలోకి వలసలు !
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరుజిల్లా వెంకటగిరి రూరల్ మండలం, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు… పంజాం ధనుంజయ మరియు వెంకటగిరి మండల మహళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు… మల్లెపూల మహాలక్ష్మి లతో పాటూ, మాజీ సర్పంచులతో పాటూ సుమారు 150 మందిపైగవెంకటగిరి నియోజకవర్గం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో… కాంగ్రెస్ పార్టీ వీడి, వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు.
Previous articleసీబీఐ చార్జిషీట్ లో భారతి గారి పేరు లేదు;వైసీపీ
Next articleరాజధాని నిర్మాణానికి రూ. 1.28 లక్షల విరాళమిచ్చిన ఆటోడ్రైవర్
బాలకృష్ణ రియల్ స్టంట్స్ - పైసా వసూల్ _ Watch Video of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » వీడియో» బాలకృష్ణ రియల్ స్టంట్స్ - పైసా వసూల్
గన్నవరం మండలం మెట్లపల్లిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మానికొండ రవి మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల రీడింగ్ నమోదులో తప్పుల కారణంగా చాలా మందికి అధికంగా బిల్లులు వస్తున్నాయని, వాటిని సరి చేయమంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. వ్యవసాయ కూలీ కుటుంబాలు అధికంగా కరెంటు బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనికి తోడు 15 రోజులకోసారి బిల్లులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మరింత సమస్య అవుతుందన్నారు. ప్రభుత్వం ఎస్సి, ఎస్టి తరగతులు 75 యూనిట్లు లోపు కరెంటు వాడితే ఉచితమని చెప్పిందని, దానికి విరుద్దంగా విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు కట్టమని ఒత్తిడి చేయడాన్ని తప్పుబట్టారు. బిల్లులు కట్టకుంటే కరెంటు కట్ చేస్తామని సిబ్బంది బెదిరించడం దారుణమన్నారు. విద్యుత్ సమస్యలు చాలా ఉన్నా వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు సమస్యలపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు చోడవరపు రాము, కోండ్రు శోభనాద్రి, తాడంకి పుల్లయ్య, వీరంకి సాంబశివరావు, భీమనబోయిన గురవయ్య, కోండ్రు కృష్ణ పాల్గొన్నారు. రాస్తారోకో వల్ల రోడ్డుపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఈవిషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్ర సాద్ తమ సిబ్బందిని పంపించి పేదలతో చర్చించారు. బిల్లుల్లో వస్తున్న తప్పులను సరి చేయడానికి చర్యలు చేపడతామని, ఎస్సి, ఎస్టిలు బిల్లులు ఉచిత విషయం అధికారులో మాట్లాడతామని హామీ ఇచ్చారు.
శ్రీ హనుమద్విషయ సర్వస్వం: జయ చిరంజీవ Program TV1_AARADHANA_27th Sept 2011 - సుందర కాండ
గ్రీన్ టీ సప్లిమెంట్స్తో జాగ్రత్త..
ఊబకాయం వల్ల మానవులకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి అనేక పద్దతులు అనుసరిస్తారు. అయితే బరువు తగ్గడానికి ఉపయోగించే గ్రీన్ టీ సప్లిమెంట్స్ను వాడడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్తో పాటు, కాలేయ సంబంధిత వ్యాధుల వస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. గ్రీన్ టీ సప్లిమెంట్స్ను తీసుకోబోయే కొన్ని వారాలు లేదా నెలల ముందు గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకుంటే సప్లిమెంట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకూండా ఉంటాయని ఈ పరిశోధనలో తెలిసింది. గ్రీన్ టీ సప్లిమెంట్స్ని వినియోగించకుండా గ్రీన్ టీ తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని పరిశోధకులు తెలియజేశారు. వ్యామాయం చేయడం వల్ల తగ్గే బరువు కన్నా గ్రీన్ టీ తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారనే విషయం కూడా ఈ అధ్యయనంలో తెలిసింది. గ్రీన్ టీ సప్లిమెంట్స్ కారకాల కారణంగా కాలేయం విషతుల్యం కాకుండా గ్రీన్ టీలో ఉండే పాలీఫినాల్ ఎపీ గల్లోకెటాచిన్-3-గల్లటే (ఈజీసీజీ) పరిరక్షిస్తాయి.
Read More : రాఖీ స్పెషల్, రూ.700కే ఫోన్
మీమీ గాడ్జెట్లకు సంబంధించి మీకు తెలియని కొత్త రూపం ఒకటుంటుంది. అదే లోపలి హార్డ్వేర్ భాగం. స్మార్ట్ఫోన్..ట్యాబ్లెట్.. పర్సనల్ కంప్యూటర్ ఇలా ఏ సాంకేతిక వస్తువైనా సక్రమంగా పనిచేయలంటే లోపల అమర్చిన హార్డ్వేర్ మన్నికైనదై ఉండాలి. ప్రముఖ ఆన్లైన్ సైట్ ఇఫిక్సిట్ డాట్ కామ్ ifixit.com గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఆన్లైన్ పోర్టల్ ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి రిపేరింగ్ చిట్కాలను అందిస్తుంది.
ఫోన్ హెడ్ఫోన్ పోర్ట్లో సమస్యలా..?
తేది: నవంబర్ 07, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన ఈయబడిన
నిషిద్ధాక్షరాలు - పవర్గాక్షరాలు (ప,ఫ,బ,భ,మ)
|
మహా వంచన _ రాష్ట్రీయం _ www.NavaTelangana.com
- మూడు స్థానాలకు పరిమితం చేసిన వైనం
- ప్రతీకారంతో రగులుతున్న టీజేఎస్.. 9 స్థానాలకు పోటీ
- 13 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ
బీసీలను విస్మరించిన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ రాష్ట్రంలో బీఎల్ఎఫ్ 119 స్థానాలకు పోటీ చేస్తున్నది. ఈ ఎన్నికల్లో జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ సాహసించలేదు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలను పాలక పార్టీలు విస్మరించాయి. బీసీలకు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 22 సీట్లు, టీఆర్ఎస్ 25 సీట్లు, బీజేపీ 23 సీట్లు కేటాయించాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ తీరుపట్ల బీసీ సంఘాల నేతలు బహిరంగంగా విమర్శించారు. బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని ఆయా పార్టీల కార్యాలయాల వద్ద ధర్నాలకు దిగారు. ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలో అగ్రకులాలకే ఎక్కువ సీట్లు దక్కాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ సీట్లు తక్కువ కేటాయించడం వల్లే బీసీలు బీఎల్ఎఫ్ను ఆదరిస్తున్నారు. సామాజిక న్యాయానికి నిజమైన ప్రతినిధిగా భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ విధానాలు, బహుజనవాదంతో ప్రజలముందుకొచ్చిన బీఎల్ఎఫ్ను ఆదరించాలని తమ్మినేని వీరభద్రం, నల్లా సూర్యప్రకాశ్ కోరుతున్నారు. పాలక పార్టీలు మారితే ప్రజల బతుకుల్లో మార్పు రాదనీ, విధానాలు మారితేనే బతుకులు బాగుపడతాయనీ ఉద్ఘాటిస్తున్నారు.
అధికారం దక్కింది..
ఎస్ఐ, కానిస్టేబుల్
జీవన్రెడ్డి ఓటమి తట్టుకోలేక..
కాంగ్రెస్పై బా ం బు..!
మహీంద్రా 265 డిఐ పవర్ ప్లస్ 30 హెచ్ పి ట్రాక్టర్ శక్తివంతమైన ఇంధన సామర్థ్య ఇంజిన్ జైరోవేటర్, కాపు మరియు నాగలి వంటి భారీ పరికరాలు నడపడం. దాని తరగతి అత్యుత్తమ ఇంధన సామర్థ్యం, మరియు అధిక-టెక్ హైడ్రాలిక్స్ వంటి ఆధునిక లక్షణాలను, రవాణా కోసం ఇది చాలా సరిఅయిన చేస్తుంది. నిర్వహణ మరియు విడిభాగాలు ట్రాక్టర్ తక్కువ ఖర్చు యాజమాన్యం తక్కువ ధర నిర్ధారించడానికి. దాని సులభంగా లభ్యత మరియు రైతు ఉత్తమ పునఃవిక్రయం విలువ పరిపూర్ణ ట్రాక్టర్ చేస్తుంది. 1500కిలోలు 265 పిపి బంగాళాదుంప ప్రత్యేక ట్రాక్టర్ హైడ్రాలిక్ సామర్ధ్యాన్ని అందుబాటులో ఉంచింది.
అధునాతన 1900 ఆర్ పి ఎమ్ ఇంజన్, వాంఛనీయ శక్తి మరియు దీర్ఘ ఇంజన్ జీవితం అందిస్తుంది ప్రత్యేక కెఏ టెక్నాలజీ.
ముఖ్యంగా రోటాఅవేటర్ తదితర ఆధునిక పనిముట్లు సులభంగా ఉపయోగం కోసం అధునాతన మరియు అధిక సూక్ష్మత హైడ్రాలిక్స్
మంచి ప్రత్యక్షత మరియు పెద్ద వ్యాసం స్టీరింగ్ వీల్ కోసం సౌకర్యవంతమైన సీటింగ్, సులభంగా అందుబాటులో లేవేర్, ఎల్ సి డిక్లస్టర్ ప్యానెల్ తో ఎక్కువ పని ప్రయోగాలకు అనుకూలం.
క్షేత్ర కార్యకలాపాల మంచి కర్షణ మరియు తక్కువ జారడం ఉంటుంది
ట్రాన్స్మిషన్ రకం స్లైడింగ్ మెష్ (స్టాండర్డ్), పిసిఎమ్ (ఆప్షనల్)
ఐడీబీఐ కొత్త అధినేతగా రాకేశ్ శర్మ _ బిజినెస్ _ www.NavaTelangana.com
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఐడీబీఐ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా రాకేశ్ శర్మ బుధవారం పగ్గాలు చేపట్టారు. ఆయన నియమకం వెంటనే అమలులోకి వచ్చింది. ఐడీబీఐకి కొత్త బాస్గా రాకేశ్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం 5వ తేదీన ఉత్తర్వూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. శర్మ ఐడీబీఐ బ్యాంక్ అధినేతగా ఆరు నెలల పాటు కొనసాగునున్నారు. అంతకు ముందు కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవోగా సేవలందించిన శర్మ ఈ ఏడాది జులై 31న పదవీ విరమణ పొందారు. కెనరా బ్యాంక్లో చేరక ముందు శర్మ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా కూడా పని చేశారు. శర్మ తన బ్యాంకింగ్ జీవితాన్ని మొదట స్టేట్ బ్యాంక్ ఇండియా నుంచి ప్రారంభించారు.
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రెండే రెండు ప్రశ్నలు. కానీ జవాబు చెప్పేముందు రెండు నిమిషాలు ఆలోచించండి
అన్ని పోస్టుల్లానే ఈ పోస్ట్ కూడా మీ నుంచి బావుందండీ.. మీ ప్రతీ పోస్ట్ చూస్తాం..ప్రతీ ఒక్కటి చక్కగా ఉంటుంది...ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటయ్. వృత్తి లోనివీ,వ్యక్తి గతమైనవీ అయిన అనుభవాలూ,ప్రముఖులతో పరిచయాలూ చాలా చక్కగా అందరికీ పరిచయం చేస్తున్నారు....కానీ, కనీసం మేము కామెంటనందుకు క్షమించేయండి.....
@జలతారు వెన్నెల - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
Pavan Kumar చెప్పారు...
పాత మహిళలు, రొమ్ములు, పరిపక్వ మరియు Tits, పరిపక్వ, Grannies watch ఉచిత
పరిపక్వ రొమ్ములు పాత మహిళలు
Tits, పరిపక్వ, Grannies సైట్ నుండి kopilkahd.net
హార్డ్కోర్, Threesome, అద్భుతమైన HD నాణ్యత పోర్న్ స్టార్
అద్భుతమైన HD నాణ్యత లో, టీనేజ్, రుద్దడం, ఆడవారు, పోర్న్ తో బ్లోన్దేస్, బ్లోన్దేస్
మొదటి వ్యక్తి, డాక్టర్, అద్భుతమైన HD నాణ్యత
HD అద్భుతమైన నాణ్యత, ఔత్సాహికులు, Voyeurism
షాట్లు వీర్య ద్రవము, మహిళా ఎంపిక, కాని నిపుణులు
HD అద్భుతమైన నాణ్యత, ఔత్సాహికులు, పురుషాంగము వంటి పరికరము
వెబ్ కెమెరా, పెద్ద Tits, భారతదేశం
ఉపాధ్యాయులు, యువత, పార్టీ
నగ్నంగాఉన్నవా ళ్ళు, గొప్ప HD నాణ్యత, చాలా మంధితో ఒకే సమయంలో సెక్స్
|
ఉంది . ధన్యవాదములు . విష్ణునందనుల వారికి కూడా ధన్యవాదములు .
నాకు ఛందస్సు అంతగా తెలీదు - కానీ మీ ఈ పద్యం చదవగానే నేనొక మమూలు కవిత ప్రయత్నించాను. తప్పులుంటె మన్నించండి, తెలుగు మాస్టారు!
ఆల్ ది బెస్ట్ .ధన్యవాదములు .
నిజమే ,విశ్వం లో వెలుగు రేఖలు నామ మాత్రమే .
కేన్స్లో శ్రీదేవికి ఘన నివాళి.. _ NavaChitram _ NavaTelangana _ Cinema News and Celebrity News from NavaTelangana.com
కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 9వ రోజు కూడా అత్యంత సందడిగా సాగింది. ఇటీవల ఆకస్మికంగా మరణించిన అతిలోక సుందరి శ్రీదేవికి కేన్స్ అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమెకు టైటాన్ రెజినాల్డ్ ఎఫ్ లెవిస్ అవార్డును ప్రకటించి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీంతోపాటు మాలిని రూపొందించిన శ్రీదేవి లైవ్స్ ఫరెవర్ అనే మ్యూజికల్ డాక్యుమెంటరీని ఇందులో ప్రదర్శించి నివాళ్లర్పించారు. అంతేకాకుండా ఈ ఆల్బమ్ను శ్రీదేవికి అంకితమిచ్చారు.
ఈ డాక్యుమెంటరీలో ఆమె ఫొటోలు, సినిమాలు, పలు సందర్భాల్లో మాట్లాడిన స్పీచ్లు ఉన్నాయి. ఇక బుధవారం 'బర్నింగ్' చిత్ర ప్రీమియర్లో భాగంగా బర్బారా పాల్విన్, అడ్రియానా లిమా, మిల్లా జోవోవిచ్, మ్యాగీ, లా టోయా జక్సన్, ఇసబెల్ గౌలార్ట్, సిండీ బ్రునా, ఐమినైల్ వాల్డేడ్, టోని గార్న్ వంటి తదితరులు రెడ్ కార్పెట్పై సందడి చేశారు. అలాగే చిత్ర బృందం జియోన్ జోంగ్ సేయో, యు ఆV్ా ఇన్, లీ చాంగ్ ఎర్రతివాచీపై ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక 'ఎట్ వార్' ఫొటోకాల్లో నటుడు విన్సెంట్ లిండన్, ఫ్రెంచ్ డైరెక్టర్ స్టీఫెన్ బ్రైజ్ తదితరులు, 'లాండ్ డేస్ జర్నీ ఇన్టూ నైట్' చిత్ర ఫొటోకాల్లో చిత్ర బృందం పాల్గొని హల్చల్ చేశారు. 'బర్నింగ్' చిత్ర ప్రీమియర్లో 62ఏండ్ల నటి లా టోయా జాక్సన్ ట్రెండీ, యూత్ఫుల్గా ఉండే బ్లాక్ లెదర్ గౌన్ ధరించి కేన్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆమె పాప్ సూపర్స్టార్ మైఖేల్ జాక్సన్ సోదరి అనే విషయం విదితమే. ఇందులో టోనీ గార్న్, ఐమినైల్ వాల్డేడ్, కిండీ బ్రునా ధరించిన డ్రెస్సులు చర్చనీయాంశంగా మారాయి. పలు ఫ్యాషన్ వీక్స్లో మోడల్స్ ధరించిన డ్రెస్లను పోలిన దుస్తుల్లా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మోడల్స్తో పోల్చుతూ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో హల్చల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో బాలీవుడ్ చిత్రం 'లిహాఫ్' ఫస్ట్లుక్ను విడుదల చేశారు. రెహట్ కాజ్మీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఉర్దు రచయిత్రి ఇస్మాత్ చుగ్తారు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇస్మాత్ ఎంత గొప్ప రచయితో, అంతే వివాదాస్పద వ్యక్తిగానూ పేరు తెచ్చుకున్నారు.
ఆమె రాసిన షార్ట్ స్టోరీ లిహాఫ్ అశ్లీలాన్ని, స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందని పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఇదిలా ఉంటే, సోనమ్ కపూర్ ఏడు, ఎనిమిది రోజుల్లో కేన్స్లో సందడి చేసింది. తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి కేన్స్లో హొయలు పోయింది. పెళ్ళి తర్వాత సినిమాల్లో నటించడం, పేరు మార్చుకోవడంపై మీడియా ప్రశ్నించగా, ఆమె స్పందిస్తూ, 'కాజోల్, డింపుల్ కపాడియా, నర్గీస్, వాహిదా రెహ్మాన్, మాధురీ దీక్షిత్ వంటి కథానాయికలు పెళ్ళి తర్వాత కూడా తమ కెరీర్ను కొనసాగించారు. అలాంటప్పుడు నేను కొనసాగించడంలో తప్పులేదు. మహిళలు అన్ని విషయాల్లో ముందుకు రావాలి. ఇంకా శక్తివంతంగా తయారు కావాలి. పెళ్లి అయిన వెంటనే నేను కేన్స్లో పాల్గొనడమే నాకు మా ఫ్యామిలీ అందిస్తున్న ప్రోత్సాహానికి, సహకారానికి నిదర్శనం. ఇక నా పేరును సోనమ్ ఆహుజాగా మార్చుకోవడం నా ఇష్టపూర్వకంగానే జరిగింది.
నా జీవితానికి సంబంధించి నేనే నిర్ణయం తీసుకుంటాను.
నన్నెవరు గన్ను పెట్టి బలవంతంగా చేయించరు' అని తెలిపింది. ఇటీవల బాలీవుడ్ నటి నందితా దాస్ రూపొందించిన 'మంటో' చిత్రం కేన్స్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది. దీనిపై నందితా దాస్ స్పందిస్తూ, 'ప్రీమియర్ జరుగుతున్న టైమ్లో ఉత్సాహంగా, ఆందోళన కరంగా అనిపించింది. మొత్తంగా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఈ సినిమాను తీయడం ఓ అద్భుతమైతే, దాన్ని కేన్స్లో ప్రదర్శించడం మరో అద్భుతం. ఈ చిత్రం నాలోని స్పిరిట్ను మరింత పెంచింది. విమర్శకుల నుంచి అరుదైన ప్రశంసలందుకుంది' అని తెలిపింది.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురు ఓషో జీవితం ఆధారంగా మలయాళంలో మోహన్లాల్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. తాజాగా బాలీవుడ్ నిర్మాత సుభాష్ ఘారు ఓషో జీవితం ఆధారంగా అంతర్జాతీయ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన కేన్స్ వేడుకలో ప్రకటించారు. 'ఓషో: ది అదర్ సైడ్ ఆఫ్ ది ఓసియన్' పేరుతో ఈ సినిమాను తీయనున్నట్టు తెలిపారు. ఇటాలియన్ ప్రొడక్షన్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇలా పలు రకాల ఆసక్తికర అంశాలతో తొమ్మిదవ రోజు కేన్స్ చలన చిత్రోత్సవ వేడుకలు వీక్షకుల్ని ఆద్యంతం అలరించాయి.
|
ఒడిలో కూతురితో వార్తలు చదివిన యాంకర్ _ రాష్ట్రీయం _ www.NavaTelangana.com
ఇస్లామాబాద్: రోజువారీ వార్తలు చదివేందుకు వచ్చిన ఓ యాంకర్ తన వెంట కూతుర్ని కూడా తెచ్చుకుంది. ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని వార్తలు చదివింది. అలా ఆమె చేయడానికి వెనుక ఓ హృదయ విదారకరమైన ఘటనే కారణం. అభం శుభం తెలియని ఏడేండ్ల చిన్నారి జైనాబ్ అన్సారీని అపహరించి అత్యంత దారుణంగా లైంగికదాడికి పాల్పడి.. చంపేసిన ఘటన పాక్లోని కసూర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు పాకిస్థాన్కు చెందిన సమా టీవీ న్యూస్ ప్రజెంటర్ కిరణ్ నాజ్ ఇలా చేశారు.
భారతదేశానికి పూర్తిగా దిగువన సాగర తీరంలో ఉన్న సుందర నందనవనం కేరళ. దీనిని పూర్వం తిరువాన్కూరు సంస్థానం అనే వారు. ఏలకులు, మిరియాలు పండే దేశం కాబట్టి దీనికి ‘మలై ఆలం’ అని పేరు వచ్చింది. ఇంతటి సుగంధ భరితమైన ప్రాంతాన్ని రాజకీయ నాయకులు మతాధిపతులు కలుషితం చేశారు.
‘కాషాయ ఉగ్రవాదం’లో నిజమెంత?
మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ‘కాషాయ ఉగ్రవాదం’ అనే పదాన్ని ప్రయోగించాడు. కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరం, సుశీల్కుమార్ షిండే ఈ పదానికి విస్తృత ప్రచారం ఇచ్చారు. నీలం రంగు బిఎస్పికి, అరుణ వర్ణం కమ్యూనిస్టులకు, కాషాయం భాజపాకు చిహ్నాలు. భారతీయ ఋషులు కాషాయ వస్త్రాలు ధరించేవారు.
‘కోదండ’ పార్టీకి కాంగ్రెస్ అండ!
కొద్దికాలం క్రితం తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ‘తెలంగాణ జన సమితి’ పార్టీకి ఎవరు ఆర్థిక సహాయం చేస్తున్నారో తనకు అంతా తెలుసునని అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలను మీడియా అంతగా పట్టించుకోలేదు.
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఎదురు దెబ్బలు తిన్నది. పరిస్థితి ఇలాగే ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి విజయావకాశాలు సన్నగిల్లుతాయని రాజకీయ విశే్లషకులు అంచనా వేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వ పటిమ ప్రశ్నార్థకమైంది.
కొందరు తరుచుగా ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. అమెరికాలోని చికాగో నగరంలో లతామంగేష్కర్ రోడ్డు ఉంది, ఆఫ్రికాలో మహాత్మా గాంధీ వీధి ఉంది.. అలాంటప్పుడు న్యూ ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు, అక్బరు రోడ్డు ఉంటే తప్పేమిటి? అని.. ఈ తర్కం నిజంగా అజ్ఞాన జనితం అనాలి. ఎందుకంటే లతామంగేష్కర్ ఒక సినిమా గాయని.
నీకున్ ద్౩౨౦౦ విత్ 18 ౫౫మ్ ౫౦మ్ లెన్స్ చొంబొ త్రిపొద్ లెన్స్ ఫిల్టర్ లెన్స్ క్లీనింగ్ కిట్ బ్లాక్ యొక్క తాజా ధర May 28, 2018పొందిన జరిగినది
కేసీఆర్పై మరోసారి పవన్ ప్రశంసల జల్లు india-te.otpisal.com
కేసీఆర్పై మరోసారి పవన్ ప్రశంసల జల్లు
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు.
Sri Subrahmanya stotram - శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం - Stotra Nidhi
లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ __ ౧ __
అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ __ ౨ __
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ __ ౫ __
మమ పూజామనుగ్రాహ్య సుప్రసీద భవానఘ __ ౭ __
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః __ ౯ __
23న సత్యసాయిబాబా జయంతి
నాని 'సెగ' టేబుల్ ప్రాఫెట్!? _ Nani's Sega Film made table profit _ నాని 'సెగ' టేబుల్ ప్రాఫెట్!? - Telugu Filmibeat
నాని 'సెగ' టేబుల్ ప్రాఫెట్!?
ఈ శుక్రవారం విడుదల కానున్న నాని తాజా చిత్రం సెగ మార్కెట్ పై అందరి కళ్ళూ ఉన్నాయి. అలా మొదలైంది పెయిర్ నటించటంతో ఈ సినిమాలో ట్రేడ్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ కోటి నలభై లక్షలు ప్రాపెట్ లో ఉన్నారని చెప్తున్నారు.ఈ చిత్రం బడ్జెట్ చాలా తక్కువగా అంటే కేవలం రెండు కోట్ల నలభై లక్షలు మాత్రమే అయిందని, అందుకే నిర్మాతలు హ్యాపీగా ఉన్నారని ట్రేడ్ రిపోర్టు.
ఇక ఈ చిత్రం గురించి దర్శకురాలు అంజన మాట్లాడుతూ 'కుర్రకారు అంటేనే ఆవేశం. సముద్ర కెరటాల్లా పారే వయసు, మనసు ఎప్పుడూ ఉప్పొంగిపోతూనే వుంటుంది. అనుభవలేమి వల్లనో, వయసు తొందరపాటు వల్లనో ఆవేశపూరిత నిర్ణయాలకు పాల్పడుతుంటారు. అలాంటి నిర్ణయాలు మున్ముందు జీవితంలో పెను మార్పులకు కారణబూతమవుతుంటాయి. ఈ నేపధ్యంలో నే సెగ సినిమా అవుంతుంది. క్లాస్ మాస్ గా వర్గీకరించలేని అత్యద్భుత కదాంశమిది' అన్నారు. రిలీజ్ కు ముందు లాభాలు తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఏంటనేది రేపు ఈ పాటికి తేలిసిపోతుంది.
|
సాహో : అబుదాబిలో ఒళ్లు గగుర్బొడిచే సీన్లు, ఇండియా నుండి 300 మంది టీం! _ Sabu Cyril about Saaho movie Abu Dhabi shoot - Telugu Filmibeat
సాహో : అబుదాబిలో ఒళ్లు గగుర్బొడిచే సీన్లు, ఇండియా నుండి 300 మంది టీం!
సాబు సిరిల్... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలి సినిమా కోసం ఆయన వేసిన భారీ సెట్టింగులు చూసి ప్రేక్షక లోకం ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం సాబు సిరిల్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో' సినిమాకు పని చేస్తున్నారు. ఓ ప్రముఖ మేగజైన్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం అబుదాబిలో భారీ సెట్ వేస్తున్నట్లు వెల్లడించారు.
‘సాహో' సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఏప్రిల్ 12 నుండి అబుదాబిలో షూట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన సెట్స్ కోసం సాబు సిరిల్ అండ్ టీమ్ గత నెలన్నర రోజులుగా అక్కడ పని చేస్తున్నారట. ఈ విషయాన్ని సాబు సిరిల్ స్వయంగా వెల్లడించారు.
అబుదాబిలో ఎక్కడ షూట్ చేయాలి, ఎలాంటి సెట్టింగుల వేయాలి అనే దానిపై గత ఆరు నెలలుగా సాబు అండ్ టీమ్ అబుదాబిలో వివిధ ప్రాంతాలు పర్యటించారు. గత ఆరు నెలలుగా ఆయన 8 సార్లు అబుదాబి వెళ్లి వచ్చారట.
అబుదాబిలో యాక్షన్ సీక్వెన్స్కు సంబంధించిన సెట్స్ వేయడం కోసం 300 మంది టీంతో సాబు సిరిల్ నెలన్నర క్రితం అబుదాబి వెళ్లారు. ఇందులో పేయింటర్లు, మౌల్డర్స్, కార్పెంటర్స్, వెల్డర్స్, డిజైనర్స్ తదితరులు ఉన్నారు.
4 కంటైనర్లలో సామాగ్రి తరలింపు
సెట్స్ వేయడానికి కావాల్సిన సామాగ్రిని 4 కంటైనర్లలో షిప్స్ ద్వారా ఇండియా నుండి అబుదాబి తరలించారు. ప్రస్తుతం అక్కడ సెట్స్ వేస్తూ టీం మొత్తం బిజీ బిజీగా గడుపుతోంది. ఏప్రిల్ 12 వరకు వీరి పని పూర్తవుతుందని, ఆ తర్వాత సాహో చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో' చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
11న ఇంద్రసేన టీజర్ రిలీజ్.. ఈ సారి కూడా చిరుతోనేనా.. _ Vijay Antony's INDRASENA Trailer Releasing on 11th October - Telugu Filmibeat
బిచ్చగాడు చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న విజయ్ అంటోని ప్రస్తుతం ఇంద్రసేన చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కార్యక్రమం ఈ నెల 11న జరుగనున్నది. దీనికి సంబంధించిన పోస్టర్ను గురువారం రిలీజ్ చేశారు.
జీ శ్రీనివాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంద్రసేన చిత్రాన్ని ప్రముఖ నటి రాధిక, విజయ్ అంటోని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సారి కూడా చిరంజీవి టీజర్ రిలీజ్ చేస్తారా అనే విషయంపై స్పష్టత లేదు.
పవన్ కళ్యాణ్ ఫ్రాడ్ చేస్తున్నాడా? _ Pawan Kalyan can do Fraud? _ పవన్ కళ్యాణ్ ఫ్రాడ్ చేస్తున్నాడా? - Telugu Filmibeat
పవన్ కళ్యాణ్ ఫ్రాడ్ చేస్తున్నాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మీద విజయవాడలో ఓ స్థలం అమ్మకానికుందనే వార్త గుప్పుమంది. 15ఎకరాల ఈ స్థలం పవన్ కళ్యాణ్ ది అని విని భారీ ఎత్తున దాన్ని కొనుగోలు చేయాటానికి ఆఫర్లు వెల్లువెత్తాయట. ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకూ వెళ్లింది. తనకి విజయవాడలో ఎలాంటి స్థలం లేదని, ఎవరో కావాలనే తన పేరుని వాడుకుని స్థలానికి క్రేజ్ పెంచుకోవాలని ఈ విధంగా చేస్తున్నారని పవన్ స్పష్టం చేసాడు. ఇలా పవన్ కళ్యాణ్ పేరుని ఉపయోగించుకుని ఫ్రాడ్ చేయాలనుకున్న వాళ్ళని వదిలి పెట్టకూడదని స్థలం కొనాలనుకున్న వాళ్ళు అనుకుంటున్నారట.
Read more about: పవన్ కళ్యాణ్ కొమరం పులి శ్రీనువైట్ల విజయవాడ స్థలం pawan kalyan komaram puli vijayawada property demand
|
మహేష్ బాబుతో ‘జన గణ మన’..పూరి ప్రకటన (ఫస్ట్ లుక్) _ Mahesh Babu-Puri Jagannadh's Janaganamana - Telugu Filmibeat
మహేష్ బాబుతో ‘జన గణ మన’..పూరి ప్రకటన (ఫస్ట్ లుక్)
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పోకిరి చిత్రం పదేళ్ల క్రితం విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్లు మార్క్ దాటిన తొలి సినిమా 'పోకిరి'.
ఈ మూవీ తర్వాత పూరి మహేష్తో బిజినెస్మేన్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. మహేష్-పూరి కాంబినేషన్లో హాట్రిక్ మూవీ రాబోతోంది. పోకిరి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూరి అభిమానులకు చల్లటి కబురు చెప్పారు.
మహేష్ బాబుతో చేయబోయే మూడో సినిమాను ప్రకటించారు. 'జనగనమన' పేరుతో ఈ సినిమా వస్తుందని పూరి తెలిపారు. పోకిరి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూరి తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయడం విశేషం.
Read more about: mahesh babu puri jagannadh పూరి జగన్నాథ్ మహేష్ బాబు
భిన్న జాతుల యువ banged
యువ, 720 HD వీడియో, సెక్స్ రతి వివిధ జాతులు, హస్త ప్రయోగం
720 HD వీడియో యువ హస్త ప్రయోగం సెక్స్ రతి వివిధ జాతులు
Bangedయువ భిన్న జాతుల
భిన్న జాతుల యువ banged సైట్ నుండి pornoload-n.com
యువ, Blowjob, హార్డ్కోర్, 720 HD వీడియో
Evilyn తీవ్ర హార్డ్ ఇబ్బంది పెట్టాడు గెట్స్ ఆమె భర్త తో
Sucking dick, రాగి జుట్టుగల వ్యక్తి, నల్లటి జుట్టు గల స్త్రీని, Threesome, 720p HD వీడియో, సెక్స్ వివిధ జాతులు
720 HD వీడియో, సెక్స్ వివిధ జాతులు, Porn stars, ముడ్డి
శిక్షణ వ్యభిచారం చేయు స్త్రీకి భర్త
తేదీ రియల్ యువ ముఖం మీద సహితమైన
Slutty చాలా ఇంద్రియాలకు సంబంధించిన అమ్మాయి sucks ఒక బ్లాక్ రాడ్ మరియు ప్రయత్నిస్తుంది లోపలకు తీసుకోవ
అందమైన వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్ రాగి జుట్టు ప్రేమికుడు ఒక ముఖ గెట్స్
ఫ్రెంచ్ వేశ్య మిల్కీ కూపర్ వీధి మరియు Fucks
అభిలాషి గుంపు సెక్స్ సెక్స్ వద్ద ఒకే అమ్మాయి తో చాలా బాయ్స్ క్లబ్ - part 3
హా..మహేష్ మళ్ళీనా? _ Mahesh holidaying in Goa _ హా..మహేష్ మళ్ళీనా? - Telugu Filmibeat
హా..మహేష్ మళ్ళీనా?
అంటున్నారు అభిమానులు. మహేష్ బాబు తాజాగా గోవాకి హాలిడేస్ కి ఫ్యామిలీతో వెళ్ళాడని తెలిసి అంతా నిట్టూరుస్తూ అలా అంటున్నారు. అతిధి అనంతరం త్రివిక్రమ్ సినిమా చేయటానికి చాలా గ్యాప్ తీసుకోవటం వారిని అసహనానికి గురిచేస్తోంది. అయితే అతడు లాంటి హిట్ పడాలంటే ఆ మాత్రం హోమ్ వర్క్ అవసమే అనే వారూ ఉన్నారు. ఇక రేపూ మాపూ అనుకుంటూ తడవకో కారణంతో షూటింగ్ ని వాయిదా వేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సారి సెట్ సరిగ్గా రాలేదంటూ..మళ్ళీ మార్పులు చేర్పులు అవసరం అంటూ మహేష్ ని ఒప్పించాడు. ఇలా అయితే ఎప్పటికి సినిమా పూర్తయ్యేను...ఎప్పుడు రిలీజ్ అయ్యేను అనేది వారి బాధ. అర్ధం చేసుకోవచ్చుకదా..
Read more about: movies telugu mahesh babu goa athidi trivikram srinivas athadu మహేష్ బాబు గోవా త్రివిక్రమ్ అతడు
సురేష్ (తెలుగు దర్శకుడు) విహంగ వీక్షణం _ Suresh Movies, Biography, Filmography, Pictures - Filmibeat Telugu
సురేష్ (తెలుగు దర్శకుడు)
పైలట్ల వాట్సప్ గ్రూప్లో అశ్లీల మెసేజ్లు.. డీజీసీఏఫైర్.. 13 పైలట్ల వద్ద? _ Webdunia Telugu
పైలట్ల వాట్సప్ గ్రూప్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ గ్రూపులో అశ్లీల మెసేజ్లు దర్శనమిస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మండిపడుతోంది. ఇంకా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీసీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే.. జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన యాన సంస్థలకు చెందిన 34 మంది పైలట్ల వాట్సాప్ గ్రూప్లో అశ్లీల సందేశాలున్నట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు 13 మంది విమాన పైలట్ల వద్ద విచారిస్తున్నారు.
వాట్సాప్ గ్రూపులో పోర్న్ చిత్రాలు.. బీజేపీ ఎమ్మెల్సీ నిర్వాకం... అవాక్కైన మహిళా ఎమ్మెల్సీలు...
పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైల్.. _ Webdunia Telugu
పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైల్..
"పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైలే లేకుండా పోయిందిరా!" అన్నాడు రాజు "అవునా? ఏమైంది?" అడిగాడు రంగ "ఏముంది? అంతా వైఫ్ స్టైల్ అయిపోయింది..!" అసలు విషయం చెప్పాడు రాజు.
"పెళ్లైన తర్వాత నా లైఫ్ స్టైలే లేకుండా పోయిందిరా!" అన్నాడు రాజు
"అవునా? ఏమైంది?" అడిగాడు రంగ
"ఏముంది? అంతా వైఫ్ స్టైల్ అయిపోయింది..!" అసలు విషయం చెప్పాడు రాజు.
నన్ను చూస్తే నా భర్తకు భయం..
|
40 రోజుల్లో 100 కోట్లు సంపాదించిన మన హీరోయిన్! _ Priyanka Chopra to make 100 crores in just 40 days! - Telugu Filmibeat
40 రోజుల్లో 100 కోట్లు సంపాదించిన మన హీరోయిన్!
హైదరాబాద్: ఇండియాలో హీరోయిన్ల సంపాదన హీరోలతో పోలిస్తే చాలా తక్కువే. ఇక్కడ ఒక హీరోయిన్ రూ. 100 కోట్ల సంపాదించాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇంత మొత్తం కేవలం 40 రోజుల్లో సంపాదించడం అంటే కేవలం హాలీవుడ్లో మాత్రమే సాధ్యం.
ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో పాటు అమెరికన్ టీవీ సీరిస్ లో నటిస్తున్న ప్రియాంక చోప్రా.... కూడా హాలీవుడ్ తారలతో పోటీ పడుతూ సంపాదిస్తోంది. అమెరికన్ టీవీ షో క్వాంటికో ద్వారా ఓవర్నైట్ స్టార్డమ్ సొంతం చేసుకున్నప్రియాంక వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బేవాచ్ అనే హాలీవుడ్ సినిమాలోనూ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రకటనల్లో నటించడం ద్వారా ప్రియాంక చోప్రా రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని అంటున్నారు. ఈ సంపాదన కోసం ప్రియాంక కేటాయించిన సమయం కూడా చాలా తక్కువే. కేవలం 40 రోజులు మాత్రమే. ప్రియాంక చోప్రా చాలా ఎదిగిపోయింది కదూ!
నా కవితలు: వయసు
ఫణి ప్రసన్న కుమార్ January 10, 2009 at 7:00 AM
నిజమ్ చెప్పారు. నా బ్లాగుకు విచ్చేసినందుకు ధన్యవాదాలు.
Telugu Sex Stories సమయం రాత్రి పదకొండు ముప్పావయింది… బస్సు అద్దంకి మండలంలో అడుగుపెట్టింది… ఇక్కడి నుంచి లోపలే కాక బయటకూడా ఏసీ వేసినట్టే చల్లగా వుంది. దాంతో, అందరూ తమ బ్లాంకెట్స్ లో
Author adminPosted on October 18, 2017 October 22, 2017 Categories telugu boothuTags లేలేత కొబ్బరి ముక్కలాంటి ఈ పూ... పెదాలు
telugu sex stories అలా తర్వాతి నాలుగు రోజులు సుఖాలలో దొర్లిపోయాయి.
చివరికి మేము బయలుదేరే రోజు రానే వచ్చింది.సాయంత్రము …
భరత్ అను నేను ఆడియో లైవ్.. ఇలాంటి ఫంక్షన్ ఇంతవరకు చూడలేదు.. దిల్ రాజు _ Bharat Bahiranga Sabha: Dil Raju thanks to Junior NTR - Telugu Filmibeat
భరత్ అను నేను ఆడియో లైవ్.. ఇలాంటి ఫంక్షన్ ఇంతవరకు చూడలేదు.. దిల్ రాజు
దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భరత్ అనే నేను ఆడియో ఆవిష్కరణ సభ ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుక కోసం ఇప్పటికే ప్రిన్స్ మహేష్బాబు వేదిక వద్దకు వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన దిల్ రాజు, వంశీ పైడిపెళ్లి మాట్లాడారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీ వచ్చి 23 ఏళ్లు అయింది. నా కెరీర్లో ఇలాంటి ఫంక్షన్ను చూడలేదు. నిర్మాతలు దానయ్యకు థ్యాంక్స్. మహేష్, బాబు ఎన్టీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు. ఓ స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో ముఖ్య అతిథిగా రావడం చక్కటి పరిణామం. థ్యాంక్స్ తారక్. భారతీయ సినిమా పరిశ్రమకు ఇది మార్గదర్శకం కావాలి అని అన్నారు.
భరత్ అనే నేను సినిమా ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై విమర్శనాస్త్రం. కొరటాల శివ చిత్రంలో మంచి సందేశం ఉంటుంది. ఈ సినిమాలో కూడా చక్కటి సందేశాన్ని అందించారు అని దిల్ రాజు పేర్కొన్నారు.
అభిలాషి అలసత్వము, నోటితో మొడ్ఢ చీకడం - రష్యన్ పోర్న్ వాచ్ ఆన్లైన్ ఉచిత వీడియో Ruporn.tv
అభిలాషి అలసత్వము, నోటితో మొడ్ఢ చీకడం
అభిలాషి జంట 69s ఆమె ఇస్తుంది అలసత్వము, నోటితో మొడ్ఢ చీకడం తో
అమెచ్యూర్ వెట్ అలసత్వము భిన్న జాతుల కొవ్వు అందమైన మహిళలు
Read more about కన్నడ వేదికగా సంకీర్ణ రంగస్థలం
కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కాంగ్రెస్ , జేడీఎస్ లకు షాక్ ఇచ్చారు. రేపు ప్రమాణస్వీకారానికి రెడీ అయ్యారు.. మరోవైపు ఫుల్ మెజారిటీ లేనిదే ఎమ్మెల్యేల పరేడ్ కు అవకాశం లేదని గవర్నర్ చెబుతున్నారు. ఇవాళ యడ్యూరప్పను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ను తమ శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు యడ్డీ తెలిపారు.. ఈ క్రమంలో జేడీఎస్ లోని రేవణ్ణ వర్గం ఎమ్మెల్యేలు యెడ్డీకి సపోర్ట్ చేస్తున్నారన్న అనుమానం మరింత బలపడింది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసి కొందరు ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రిసార్ట్ లకు తరలిస్తున్నారు.
Read more about కాంగ్రెస్, జేడీఎస్కు షాక్ ఇచ్చిన యెడ్డి..రేపే ముహూర్తం!
|
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు. తమ స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేసీఆర్ దంపతులు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్... రాష్ట్రవ్యాప్తంగా చాలా అనుకూలమైన పవనాలు ఉన్నాయన్నారు.
మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం... తొలి నుంచి మంచి వాతావరణమే ఉందన్న ఆయన... మంచి ఫలితాలు రాబోతున్నాయన్నారు. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదు కాబోతుందన్న టీఆర్ఎస్ అధినేత... హైదరాబాద్లో కూడా మంచి పోలింగ్ శాతం నమోదవుతోందని... ముఖ్యంగా వయోవృద్ధులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ నల్లత్రాచు లాంటోడు : రేవంత్ రెడ్డి
పూర్తి మెజార్టీతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు : అసదుద్దీన్ జోస్యం
కేసీఆర్ ఓ కసాయిలా ప్రవర్తించారు.. రైతులూ రుణాలు చెల్లించొద్దు : రేవంత్ రెడ్డి
సౌత్ ఇండియాని ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా జీవితంపై కూడా బయోపిక్ కు రంగం సిద్ధం అవుతోంది. 90 వ దశకంలో తెలుగు, తమిళం, మలయాళం భాషలో షకీలా పలు అడల్ట్ చిత్రాలలో నటించింది. శృంగార తారగా షకిలి క్రేజ్ సంపాదించింది. షకీలా జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. షకీలా పాత్రలో నటించడానికి బాలీవుడ్ హాట్ భామ రిచా చద్దా సై అన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
90 వ దశకంలో శృంగార తారగా షకీలా పేరు మారుమ్రోగింది. పలు కమర్షియల్ చిత్రాలలో సైతం షకీలా నటించింది.
సిల్క్ స్మిత జీవిత గాధగా వచ్చిన డర్టీ పిక్చర్ ఎంతటి ఘనవిజయం సాదించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో విద్యాబాలన్ బోల్డ్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలు కూడా దక్కాయి.
విద్యాబాలన్ తరహాలో రిచా చద్దా కూడా యూత్ లో క్రేజ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే షకీలా బయోపిక్ లో నటించాడని ఒకే చెప్పింది.
ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించనున్నాడు.ఏప్రిల్ లో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఓ నిర్దేశిత ప్రాంతంలో పక్కాగా నిఘా నిర్వహించి దాడి చేయడం. ఈ దాడితో ప్రాంతలోని నిర్మాణాలకుగానీ, వాహనాలు, భవనాలకు, ఇతర జనావాసాలకు గానీ ఎలాంటి చిన్ననష్టం కూడా సంభవించదు. పాకిస్థా
భారత సైనిక స్థావరాలపై ఉగ్రవాద దాడులు జరిపిస్తోంది. సరిహద్దుల వెంబడి నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతోంది. దీనికి నిరసనగా మన సైన్యం లక్షిత దాడులు నిర్వహించి, కొందరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
అమ్మ, చిన్నమ్మ ఆస్తుల జప్తు.. చివరికి పోయెస్ గార్డెన్ కూడా? _ Webdunia Telugu
ఇంకా జయలలిత చివరి రోజులు గడిపిన పోయెస్ గార్డెన్ నివాసాన్ని కూడా జప్తు చేయనున్నట్లు తెలిసింది. మొన్నటి వరకు దానికి జయ స్మారక భవనంగా మారుస్తామని చెప్పుకొచ్చారు. అయితే తమిళ సర్కారు ఆ విషయాన్ని మరిచిపోయినట్లు కనిపిస్తోంది. అన్ని ఆస్తుల తరహాలోనే పోయెస్ గార్డెన్ను కూడా జప్తు చేయాలని పళని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. తమిళ సర్కారు ఆదేశాలతో రెవెన్యూ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు జయ, శశి ఆస్తుల జప్తులో బిజీగా ఉన్నారు.
టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో.. రాజుగారిపై సస్పెన్షన్ వేటు? _ Webdunia Telugu
టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో బోలెడు వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో కలకలం రేపింది. కాకినాడ మున్సిపల్ వైస్ చైర్మన్ క
టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో బోలెడు వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో కలకలం రేపింది. కాకినాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కోరిపూరి రాజు ఈ వీడియోను పోస్టు చేయడంతో వివాదం రాజుకుంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో రాజుపై టీడీపీ అధిష్టానం గుర్రుగా వున్నట్లు సమాచారం. అయితే ఈ వీడియోను తాను పోస్ట్ చేయలేదని పిల్లలు పొరపాటున ఆ వీడియోను పోస్టు చేశారంటూ రాజు చెప్పుకొస్తున్నారట.
వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోను పోస్టు చేసిన రాజుపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దాపురం టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆయన్ని సస్పెండ్ చేయాలని వారు అధిష్టానాన్ని కోరుతున్నారు. అగ్రనాయకులుండే వాట్సాప్ గ్రూపులో.. అభ్యంతరకర వీడియోను పోస్ట్ చేయడంతో రాజుపై సస్పెన్షన్ వేటు వేసేందుకు అదిష్టానం కూడా సిద్ధంగా వున్నట్లు సమాచారం.
|
రవితేజ సినిమాలో ఇద్దరు హీరోయిన్ ఖరారు. ఎవరో తెలుసా? _ two heroines locked in raviteja film! - Telugu Filmibeat
ఒకప్పుడు వరుసగా విజయవంతమైన సినిమాలు తీసిన శ్రీనువైట్ల ఈమధ్య ఆయన తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ఈ డైరెక్టర్ రవితేజతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అను ఇమ్మన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
రవితేజ తాజాగా చేస్తున్న సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా క్యాథరిన్ నటించబోతోందని సమాచారం. ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించిన నేల టికెట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
తమిళంలో విజయం సాధించిన విజయ్ తేరి రీమేక్ లో నటించనున్నాడు రవితేజ, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. కథలో కీలక మార్పులు చేసి పవన్ కళ్యాణ్ కు అనుగుణంగా సంతోష్ శ్రీనివాస్ కథ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో రవితేజ చేస్తున్నాడు.
Read more about: raviteja kajal santosh srinivas రవితేజ కాజల్ సంతోష్ శ్రీనివాస్
మూడు మ్యాచ్ల ట్వంటీ20 సిరీస్లో భాగంగా, మంగళవారం రాత్రి గౌహతి వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీ సేన ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన గౌహతి నగర వాసులు ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణించిన బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఈ రాళ్ళదాడి కలకలం రేపింది. పైగా, రెండు నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎదుర్కొన్న రాళ్లదాడి ఘటనల్లో ఇది రెండోది.
సెప్టెంబరులో చిట్టగ్యాంగ్లో బంగ్లాదేశ్తో ఓ టెస్టు మ్యాచ్ అనంతరం వెళుతున్నప్పుడూ ఇలాగే రాళ్లు విసిరారు. "ఓ బలమైన రాయి వచ్చి మా బస్సు అద్దాన్ని పగులగొట్టింది. చాలా భయం వేసింది" అని ఆసీస్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ పగిలిన అద్దం ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. ఘటన తర్వాత, మరింత రక్షణ మధ్య ఆటగాళ్లను తరలించారు. ఆపై రాష్ట్ర మంత్రి హేమంత్ విశ్వ శర్మ స్పందిస్తూ, ఆస్ట్రేలియా జట్టుపై రాళ్లదాడికి చింతిస్తున్నట్టు తెలిపారు.
దీనిపైనే రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ స్పందిస్తూ, ఇది భద్రతాపరమైన లోపం ఎంతమాత్రమూ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడామని, ఆటగాళ్లకు భద్రతకు కల్పించడం తమ కర్తవ్యమని చెప్పారు. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఓ క్రికెట్ బాల్ సైజులో ఉన్న రాయి అద్దాన్ని తాకిందని 'క్రికెట్ ఆస్ట్రేలియా' తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
హృతిక్ రోషన్ మీద చీటింగ్ కేసు రిజిస్టర్ చేసిన చెన్నై పోలీసులు _ Cheating case against actor Hrithik Roshan - Telugu Filmibeat
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మీద చెన్నై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. హృతిక్తో పాటు మరో 8 మంది ఓ స్టాకిస్ట్ కొడుంగుయూర్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయింది.
హృతిక్ రోషన్ ప్రమోట్ చేస్తున్న 'హెచ్ఆర్ఎక్స్' బ్రాండ్ నేమ్తో ఉన్న వస్తువులను అమ్మేందుకు గుర్గావ్కు చెందిన సంస్థ తనను స్టాకిస్టుగా నియమించుకుందని ఫిర్యాదు దారు ఆర్ మురళీధరన్ వెల్లడించారు.
హృతిక్తో సహా ఇతరులు చేసిన కుట్ర వలన తాను 21 లక్షలు నష్టపోయానని మురళీధరన్ తన కంప్లయింటులో పేర్కొన్నారు. సదరు సంస్థ రెగ్యులర్ గా వస్తువులు పంపక పోవడంతో పాటు తనకు తెలియకుండానే మార్కెటింగ్ టీమ్ తగ్గించిందని తెలిపారు.
నిషేధించిన ఉత్పత్తులను తిరిగి పంపినపుడు వారు తనకు డబ్బు తిరిగి చెల్లించలేదని... వారి వస్తువులు నిలువ చేయడానికి గోదాము అద్దె, ఉద్యోగల జీతాలు కలిపి తాను 21 లక్షల వరకు నష్టపోయానని మురళీధరన్ తెలిపారు. అతడి ఫిర్యాదు మేరకు హృతిక్ తో పాటు ఎనిమిది మందిపై సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదైంది.
Read more about: hrithik roshan bollywood హృతిక్ రోషన్ బాలీవుడ్
మరో ఏడాది ప్రారంభం కాబట్టి శుభాకాంక్షలు చెప్పుకోండి. కానీ..
హైద్రాబాద్ బిర్యానీలో హైదరాబాద్ వుండదు.
బార్లో లక్ష్మీ వుండదు
విస్కీలో కీ వుండదు.. అలానే న్యూ ఇయర్లో కొత్తగా న్యూ ఏమీ వుండదు.
అంతా పాత ప్రపంచమే.. పాత మనుషులే.. పాత తెపాళ చెక్క మొహాలే..
తులా రాశివారి ఫలితాలు... 2018లో ఇలా వున్నాయి...
హైదరాబాద్ బిర్యానీలో..?
|
రామ్ చరణ్ డబ్బింగ్...కాపీ సినిమా ప్రచారం మరో వైపు _ Salman Khan’s 'Prem Ratan Dhan Payo' copied from - Telugu Filmibeat
రామ్ చరణ్ డబ్బింగ్...కాపీ సినిమా ప్రచారం మరో వైపు
ముంబై: బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్లు జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'. ఈ చిత్రాన్ని తెలుగులోకి ప్రేమ లీల టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగు వెర్షన్ కు గానూ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్తున్నారు. మరో ప్రక్కన ఈ చిత్రం కథ కాపీ అంటూ ప్రచారం మొదలైంది. ది ప్రిజనర్ జెండా అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు.
అయితే మరో ప్రక్క అదేం కాదు...ఈ సినిమాకు మూలం గతంలో రాజశ్రీ బ్యానర్ లో వచ్చి విజయవంతమైన రాజా అవుర్ రంక్ అనే చిత్రం అనే రూమర్ బయిలుదేరింది. కవల పిల్లలు కథతో, ఒకరి స్దానంలోకి మరొకరు వచ్చే ఈ కథ లో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇవన్నీ వదిలిన ఒక్క ట్రైలర్ చూసి పుట్టిన రూమర్స్ కావటం విశేషం.
రాజశ్రీ సంస్థ తాజాగా సల్మాన్ఖాన్తో హిందీలో రూపొందిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' తెలుగులో ‘ప్రేమలీల' పేరుతో అనువాదమవుతోంది. హిందీతోపాటు తెలుగులోనూ నవంబర్ 12న విడుదలవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రామ్చరణ్ వాయిస్ ఇస్తుండడం విశేషం.
పవన్ బరిలోకి దూకాల్సిందేనా? _ Pawan kalyan from Jubilee hills constancy? _ పవన్ బరిలోకి దూకాల్సిందేనా? - Telugu Filmibeat
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ని నిలబెట్టాలని పిఆర్పి నగర నాయకత్వం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ నియోజక వర్గంలో సినీగ్లామర్కు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడమే కారణమంటున్నారు. అందులోనూ అటు టిడిపి సినీనటుడు మురళీమోహన్ను, కాంగ్రేస్ వారు సిట్టింగ్ ఎమ్మెల్యే పిజెఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డిని పోటికి ఉంచడంతో వారిని ఢీకొట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మాత్రమే వారిని సమర్దవంతంగా ఎదుర్కోకతప్పని భావిస్తున్నారు.
(రాత్రి 7.15 తరువాత ప్రచురణ కోసం)
ప్రియమైన భారత పౌరులారా!!
ప్రియమైన పౌరులారా!!
ధాంక్స్ చెప్పిన అల్లు అర్జున్ _ Allu Arjun Thank Mirchi Music Awards - Telugu Filmibeat
ధాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
హైదరాబాద్: మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ను 'యూత్ ఐకాన్' పురస్కారం తో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాన్ని ప్రముఖ తమిళ నటి ఖుష్బూ అందించారు. బుధవారం హైదరాబాద్లో జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి గాయని సునీత, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, పలువురు సినీ, సంగీత రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు అల్లు అర్జున్ ధాంక్స్ చెప్పారు ట్విట్టర్ ద్వారా. ఆయనేం చెప్పారో చూడండి.
విభాగాలు: క్విజ్ ప్రశ్నలు, జవహార్లాల్ నెహ్రూ,
Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- జవహార్లాల్ నెహ్రూ శతజయంతి సూపర్ఫాస్ట్ రైలు శతాబ్ది ఎక్స్ప్రెస్ (SSC CHSL 2014) (IB 1994) (Gr 4 1998, MP PC 2016) (EdCET 2014) (AP HWO 2017) జవహార్లాల్ నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా నెహ్రూ పంచశీలను చైనా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర డిసెంబరు 1952 అంతర్జాతీయ అవగాహన నెహ్రూ అవార్డు యూ థాంట్ Jawaharlal Nehru Quiz in Telugu, Questions about Nehru, previous questions about Nehru, All PSC previous papers in telugu, ----------------------
|
నాని కళ్లల్లో నీళ్లు తిరిగాయ్.. 'నిన్నుకోరి' లాంచ్లో శివ.. జక్కన్న ఏమన్నారంటే? _ Webdunia Telugu
''నిన్ను కోరి'' సినిమా పాటలు శుక్రవారం విడుదలయ్యాయి. నాని, నివేధా థామస్ జంటగా నటిస్తున్న నిన్నుకోరి సినిమాకు శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. ఆదిపినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. గోపీసుందర్ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు గురువారం హైదరాబాద్లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు.
ఈ చిత్ర ఫస్ట్ టికెట్ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. నిన్ను కోరి సినిమా పట్ల తనకు నమ్మకముందని.. తొలిరోజు సినిమా చూడాలనే ఉత్సాహం తనలో ఉందన్నారు. ఈ చిత్రం ట్రైలర్ తనకు బాగా నచ్చిందని.. నాని, నివేదా థామస్ పోటాపోటీగా నటించారని రాజమౌళి వ్యాఖ్యానించారు. నిన్ను కోరి సినిమా మాత్రం చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని నాని అన్నాడు.
దర్శకుడు శివ మాట్లాడుతూ.. ఆరేడు సంవత్సరాలుగా నానితో సినిమా చేయాలనుకున్నానని.. అది ఇప్పటికే నిన్నుకోరితో కుదిరిందని చెప్పాడు. కథ వినగానే నాని కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. సహజ నటనతో ఉమామహేశ్వరరావు పాత్రకు ప్రాణం పోశారని చెప్పాడు. నాని, నివేథా థామస్, ఆదిల మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయని.. ఈ నెల 7వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు చెప్పుకొచ్చారు. ఇకపోతే నాని నిన్ను కోరి సినిమా అమెరికాలో 500 స్క్రీన్లపై విడుదల కానుండగా, నిన్నుకోరికి సెన్సార్ బోర్డు ''యూ'' సర్టిఫికేట్ ఇచ్చింది.
మొత్తం ఊడ్చుకుపోయాక భూమికకు బుద్ధి వచ్చిందా?(ఓల్డ్ వీడియో)
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » హ్యుందాయ్ కార్ల డీలర్లు » వర్తకులు లో సిల్చార్
మను, సుమిత్ సంచలనం _ క్రీడలు _ www.NavaTelangana.com
- జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్
టోక్యో (జపాన్) : నేషనల్ చాంపియన్ జోడీ మను అత్రి, సుమిత్ రెడ్డి జోడి జపాన్ ఓపెన్లో అద్భుతం చేసింది. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్లపై మెరుపు విజయంతో జపాన్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. మూడు గేముల పాటు జరిగిన ప్రీ క్వార్టర్స్లో 15-21, 23-21, 21-19తో సుమిత్, మనులు విజయం సాధించారు. 54 నిమిషాల హోరాహోరీ పోరులో భారత జోడీ మరుపురాని విజయం సాధించింది!. తొలి గేమ్ కోల్పోయాక రెండో గేమ్లో ప్రత్యర్థిని మ్యాచ్ పాయింట్ వద్ద కాచుకున్న మను, సుమిత్లు 17-19 నుంచి పుంజుకుని రేసులోకి దూసుకొచ్చారు. భారత జోడీ జోరుకు మలేషియా ద్వయం వి. షెమ్, వీ కియోంగ్లు ఇంటి బాట పట్టారు. పరుషుల డబుల్స్లో సయ్యద్ మోడీ టోర్నీలో 2015లో తొలిసారి ఈ మలేషియా జోడీని ఓడించిన మనోళ్లు.. మళ్లీ వారిపై గెలుపొందటం ఇదే ప్రథమం. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ 17-21, 13-21తో ఓటమిపాలయ్యారు. మెన్స్ డబుల్స్లో చిరాగ్ శెట్టి, సాత్విక్లు 12-21, 17-21తో మూడో సీడ్ జపాన్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. మహిళల సింగిల్స్లో పి.వి సింధు సహా మెన్స్ సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరులు క్వార్టర్స్లో బెర్త్ కోసం నేడు తలపడనున్నారు.
నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) said...
అభినందనలు 701 సంకీర్తనలను పోస్టుచేసిన సందర్భంగా.
7 minutes agoటీడీపీని వదిలిస్తే.. రూ.25కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు..మాజీ ఎమ్మెల్యే
జోర్దానియన్ దీనార్స్ నుండి హంగేరియన్ ఫోరిన్ట్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ స్టేషన్ ‘రజాలి’ _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: మీ ఫోన్ ఆన్ అవకా, కనీసం ఛార్జింగ్ కూడా అవకపోతే అది పాడైనట్లేనా?.. Must Watch & Share
- Telugu-పీరియడ్స్ సమయంలో నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టాలంటే…టిప్స్ -TeluguStop
హాట్ ఇమేజ్ తో కెరీర్ నాశనం చేసుకుంటుందా..?
బుల్లితెరపై యాంకర్ గా రాణించిన రష్మి 'జబర్దస్త్' మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటిగా కూడా బిజీ అయింది.
2019 ఎన్నికలలో ఎమ్మెల్యేల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ
This Post provides detail information about దత్తాత్రేయ కొడుకు వైష్ణవ్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే.! అసలు ఆరోజు రాత్రి ఏమైంది.? was published and last updated on 2018-05-24 02:19:46 in telugu language in category General-Telugu,Latest News.
|
బ్యాంకు డిపాజిట్లకు ఎటువంటి ప్రమాదం లేదు _ V6 Telugu News
పిడుగుపాటుకు చనిపోతే రూ.6లక్షలు
రంగు గుర్తుపెట్టుకోండి : కొత్త రూ.100 నోటు ఇలా ఉంటుంది
సస్పెన్స్ తో చంపేసిన క్రికెటర్ : మీల్స్ బిల్లు రూ.7లక్షలు
ఢిల్లీలో హై అలర్ట్ : ఉగ్రదాడిపై..నిఘావర్గాల హెచ్చరిక
బ్యాంకు డిపాజిట్లకు ఎటువంటి ప్రమాదం లేదు
బ్యాంకుల్లో దాచిన డిపాజిట్లకు ఎటువంటి ఢోకా లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. నగదు డిపాజిట్లకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(FRDI) బిల్లుపై మాట్లాడారు జైట్లీ. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును పూర్తిగా కాపాడుతామన్నారు. FRDI బిల్లుపై విమర్శలు వస్తున్న క్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఆ బిల్లులో బెయిల్ ఇన్ క్లాజ్ వివాదస్పదమైంది. ఆర్థిక సంస్థలు ఆ క్లాజ్ ప్రకారం డిపాజిటర్ల సొమ్మును వాడుకునే అవకాశాలున్నాయి. అయితే కస్టమర్ల డిపాజిట్కు ఎటువంటి ప్రమాదం ఉండని జైట్లీ స్పష్టం చేశారు. గత ఆగస్టులో FRDI బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను ఈ శీతాకాల సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనుంది.
కూడిక - వికీపీడియా
3+2=5 సాధారణంగా పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండే బొమ్మ
కూడిక అనేది ఒక ప్రాథమిక గణిత ప్రక్రియ. దీన్ని '+' గుర్తుతో సూచిస్తారు. ఉదాహరణకు కుడి పక్కన చూపిన బొమ్మలో 3+2 ఆపిల్ పండ్లు ఉన్నాయి. అంటే మూడు రెండు కలిపి మొత్తం ఐదు ఆపిల్ పండ్లున్నాయని సూచిస్తుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు కూడికలను దశాంశమానంలో నేర్చుకుంటారు. అంకెలతో ప్రారంభించి క్రమంగా పెద్ద పెద్ద సంఖ్యలను కూడడం నేర్చుకుంటారు.
స్థిత్యంతర ధర్మం : రెండు సంఖ్యలను ఏ క్రమంలో కూడినా ఫలితం మారదు. ఉదాహరణకు 2+3 అయినా 3+2 అయినా ఫలితం 5
సహచర ధర్మం: రెండు కన్నా ఎక్కువ సంఖ్యలను కూడేటపుడు కూడికలను ఏ క్రమంలోనైనా నిర్వహించవచ్చు.
ఏదైనా సంఖ్యకు 0 ను కలిపితే అదే సంఖ్య వస్తుంది.
సంకలన పట్టిక[మార్చు]
7 యొక్క సంకలన పట్టిక
10 యొక్క సంకలన పట్టిక
"https://te.wikipedia.org/w/index.php?title=కూడిక&oldid=1959553" నుండి వెలికితీశారు
(అయోడిన్ విలువ నుండి దారిమార్పు చెందింది)
1. సోడియం థయోసల్ఫెట్ ద్రావణం: 0.1 నార్మాలిటి ఉంది.దీని కచ్చితమైన నార్మలిటి పొటాషియం డైక్రోమేట్ చే ధ్రువీకరింపబడి వుండాలి.
2.పొటాషియం ఐయోడైడ్ ద్రావణం: 10 గ్రాం.ల పొటాషియం ఐయోడైడ్ ను 90 మి.లీ.ల డిస్టిల్వాటరులో కరగించి తయారు చేసింది.
3. స్టార్చ్ (పిండిపదార్థం) ఇండికెటరు ద్రావణం: 5 గ్రాం.ల శుద్ధమైన పిండి పదార్థం, మరియు 0.01 గ్రాం.ల మెర్కురిక్ ఐయోడైడ్ను 30 మి.లీ.ల చల్లని డిస్టిల్ వాటరులో కరగించి, మెల్లగా దీనిని మరుగుచున్న లీటరువాటరుకు చేర్చి తయారుచేసింది.
నేడు జిఎస్ఎల్వి మార్క్3 డి2 ప్రయోగం _ Prajasakti::Telugu Daily
Home » ఆంధ్రప్రదేశ్ » నేడు జిఎస్ఎల్వి మార్క్3 డి2 ప్రయోగం
యేటివొడ్డుపర్త - వికీపీడియా
యేటివొడ్డుపర్త, శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలానికి చెందిన గ్రామము.[1] ఇది మండల కేంద్రమైన బూర్జ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 17 ఇళ్లతో, 70 జనాభాతో 125 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 38, ఆడవారి సంఖ్య 32. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581193[2].పిన్ కోడ్: 532445.
సమీప బాలబడి, మాధ్యమిక పాఠశాలలు పాలకొండలోను, ప్రాథమికోన్నత పాఠశాల డొంకలపర్తాలోనూ ఉన్నాయి.
ఏటివోడ్డుపర్రలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
ఏటివోడ్డుపర్రలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
ఏటివోడ్డుపర్రలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=యేటివొడ్డుపర్త&oldid=2224893" నుండి వెలికితీశారు
|
(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య విభాగం ఈఎన్సి పాము పాండురంగారావును నాలుగు రోజుల పాటు అవినీతి నిరోధక శాఖ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాము పాండురంగారావును...
ఖరీదైన డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్ట్
(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఎంతో ఖరీదైన మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా ఒకటి పోలీసులకు పట్టుబడింది. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్, స్టేట్ టాస్క్ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ సరఫరా...
(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: డబ్బు కోసం విజయవాడలో ఒక వైద్యుడ్ని కిడ్నాప్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కిడ్నాప్ కేసుతో సంబంధం ఉందన్న అభియోగంపై ఒక మహిళతో సహా ఐదుగురిని విజయవాడ...
లారీ అతివేగానికి ఓ కుటుంబం బలి అయిన సంఘటన నగరంలోని కూకట్ పల్లి వివేకానందనగర్ లో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన ఓ లారీ ముందు వెళ్తున్న స్కూటీ, బైక్...
లారీని ఢీకొన్న ఇన్నోవా, ఇద్దరు దుర్మరణం
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి జాతీయ రహదారి దత్తాశ్రమం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీ కొట్టింది. దీంతో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు...
తిరుమలలో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈ నెల 14న తిరుమలలో కిడ్నాప్కు గురైన బాలుడు చెన్నకేశవ ఆచూకీ లభ్యమైంది. బాలుడిని అపహరించుకుపోయిన కిడ్నాపర్లు శుక్రవారం తమిళనాడులోని నమక్కల్లో పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. శ్రీవారిని...
సృష్టి సీడ్స్ పేరుతో నకిలీ విత్తనాలను తయారు చేస్తున్న కంపెనీపై ఎస్వోటీ అధికారులు దాడి చేశారు. సృష్టి కంపెనీ యజమానులు గోపీకృష్ణా, జానకీరామ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కోట్ల విలువైన...
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ రైతు చనిపోతే నిబంధనల పేరుతో పోలీసులు రెండు గంటలపాటు శవాన్ని రోడ్డుపైనే ఉంచేశారు. రత్నగిరి అనే రైతు ఎరువుల బస్తాను బైక్పై...
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితులు శ్రవణ్, రాజీవ్లను బంజారాహిల్స్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం నిందితులిద్దరినీ ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా బంజారాహిల్స్...
దర్శకత్వం: ఎన్. రామచంద్ర రావు
తారాగణం: నరేష్,తులసి,శరత్ బాబు
01. ఏనాడు చూడలేదు ఇంత అందము పరువాల - ఎస్.పి. బాలు ( పి. సుశీల ఆలాపన )
02. ఒక ఎదలో తీరని దాహం ఒక ఒడిలో ఆరని మొహం - ఎస్.పి. బాలు
03. నాదొక సాగర గీతం నేనొక తుదవని గ్రంధం స్మశాన దీపం - ఎస్. జానకి
04. బంతులాట ఆడుకోవచ్చు బంతిలాంటి - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
05. మాఘ మాసం వచ్చింది మంచు వాన కురిసింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం
నా కూతురు కాంగ్రెసులో చేరదు: కడియం శ్రీహరి
మాజీ మంత్రి రాజయ్యకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆయనకు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.
అందుకే తెలంగాణలో వేసవి సెలవులు ముందుకు జరిపినం : కడియం
టెన్త్ ఫలితాలు విడుదల చేసిన కడియం
మంత్రి కడియంపై కాంగ్రెస్ రవళి ఫైర్ (వీడియో)
డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఎదురుగానే ఓ ప్రజా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని గూడూరు మండలం బొల్లెపల్లి ఎంపిటిసి వెంకట్ రెడ్డి డిప్యూటి సీఎం సమక్షంలో బలవన్మరణ ప్రయత్నం చేశాడు. అయితే అతడిని అక్కడే వున్న కార్యకర్తలు కాపాడి ఆస్పత్రికి తరలించారు.
|
జూన్ నెలలో పుట్టారా... అయితే మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు Telugu Viral Social Facebook Twitter Whatsapp News Crime General Public Talk Rumors Advices-TeluguStop
జూన్ నెలలో పుట్టారా... అయితే మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు 2018-01-11 04:42:28 IST Raghu V
జూన్ నెలలో పుట్టినవారు చాలా షార్ప్ గా ఉంటారు. వీరి మెదడు చాలా చురుకుగా ఉండటం వలన ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. ఏ పని అయినా వెంటనే ప్రారంభించటమే కాకుండా తొందరగా కూడా పూర్తి చేస్తారు. వీరికి మేధో శక్తి ఎక్కువగా ఉండుట వలన ఏ విషయాన్నీ అయినా చాలా తొందరగా గ్రహించేస్తారు. వీరికి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయాన్నీ నమ్మితేనే ఆచరణలో పెట్టటానికి సిద్ధం అవుతారు. వీరు అందరిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.
వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఈ నెలలో పుట్టినవారికి కొన్ని కష్టాలు వస్తాయి. అయితే వీరి తెలివితేటల ముందు ఆ కష్టాలు ఎందుకు పనికిరాకుండా పోతాయి. వీరు సొంత ఆలోచనలతో కష్టాలను సులువుగా అధికమిస్తారు. వీరికి మానసిక మరియు శారీరక శక్తి ఎక్కువగానే ఉంటుంది. వీరు జీవితంలో ఎన్నో విజయాలను పొందుతారు. అలాగే కష్ట సుఖాలను అధిరోహిస్తూ జీవితాన్ని ఆనందమయము చేసుకుంటారు. వీరు ఎక్కువగా వారి కష్టాన్నే నమ్ముకుంటారు. ఇతరుల మీద ఆధారపడాలని ఎప్పుడు అనుకోరు.
వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. అలాగే వారికీ ఏ సమస్య వచ్చిన తట్టుకోలేరు. వెంటనే పరిష్కారం కోసం అన్వేషిస్తారు. ఒకవైపు ఉద్యోగం లేదా వ్యాపారం మరోవైపు కుటుంబం రెండింటిని బేలన్స్ చేయటంలో సిద్దహస్తులు.
ఆరోగ్యము : ఈ నెలలో జన్మించిన వారికి నీరసం, బలహీనత, రక్తపోటు వంటి వాటితో ఎక్కువగా బాధ పడతారు. కాబట్టి ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.
లక్కీ వారములు : ఆదివారం, బుధ వారం.
లక్కీ కలర్ : ఆకుపచ్చ రంగు, పసుపు రంగు.
లక్కీ స్టోన్ : ఆకుపచ్చ , తెలుపురంగు.
క్యాబేజీలో ఉన్న ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు
This Post provides detail information about జూన్ నెలలో పుట్టారా... అయితే మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు was published and last updated on 2018-01-11 05:19:00 in telugu language in category General-Telugu.
|
సరి..సరి...యాక్షన్ తోనే సరిపెట్టాడు ('సరైనోడు' రివ్యూ) _ Allu Arjun's Sarrainodu Movie Review - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
సరి..సరి...యాక్షన్ తోనే సరిపెట్టాడు ('సరైనోడు' రివ్యూ)
నా రెమ్యూనరేషన్ అంతే.... అవార్డ్ అమ్మేసిన విజయ్ దేవరకొండ, ఎంతకు కొన్నారంటే?
చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ సినిమా.. మరే ఇండియన్ హీరోకి దక్కని అరుదైన రికార్డ్!
మరో హీరోపై శ్రీరెడ్డి బాంబు.. అతడికి ప్రతి మహిళా కావాలి, డర్టీ పర్సన్.. నమ్మడమే చేసిన తప్పు!
కళ్యాణ్ను చూడటం మానేశాను: ‘విజేత’ విజయోత్సవంలో అల్లు అర్జున్ కామెంట్స్
శ్రీరెడ్డి ఆరోపణలు.. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలంటున్న తమిళ దర్శకుడు!
ఆ నిజాలు బయటపెట్టాలనుకుంటున్నా.. విశాల్ నుంచి ముప్పు.. శ్రీరెడ్డి!
అల్లు అర్జున్ అన్నయ్యపై శ్రీరెడ్డి సంచలనం.. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇద్దరం, అన్నీ బయటపెడతా!
పెను సంచలనం.. రాఘవ లారెన్స్ హోటల్ రూమ్లో అలా.. నా బొడ్డుని , అసలు రంగు అంటున్న శ్రీరెడ్డి!
విక్రమ్ కుమార్, బన్నీ సినిమాకు నిర్మాత అతడే.. బన్నీతో నాలుగోసారి!
గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం, దువ్వాడ జగన్నాథమ్.. మరి చిన్నల్లుడు ఏమిటో, అతడిపైనే గురి!
24 గంటల్లోనే రికార్డు సృష్టించిన అజిత్.. అల్లు అర్జున్ రికార్డు గల్లంతు!
ఫాదర్స్ డే: రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, వరుణ్ తేజ్, రకుల్ సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ సినిమా ఆగిపోయిందా!
---సూర్య ప్రకాష్ జోశ్యుల
సినిమా ప్రారంభంలో దర్శకుడు బోయపాటి శ్రీను తెరపైకి వచ్చి..'బాబూ...యాక్షన్' అని అనగానే సినిమా ఓ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభం అవుతుంది. అలా అప్పుడు మొదలైన యాక్షన్ ఎపిసోడ్స్ దాదాపు అక్కడక్కడా తప్పిస్తే ..ఎండ్ కార్డ్ పడేదాకా కట్ అనేది లేకుండా కంటిన్యూ అవుతూనే ఉండటం ఈ సినిమాలో పెద్ద విశేషం.
ధాయిలాండ్, కొరియా దేశాల్లో వచ్చే కుంగుఫూ చిత్రాల తరహాలో...ఎదిటివాడు మాట్లాడితే ఫైట్, మాట్లాడకపోతే ఫైట్ అన్నట్లు స్క్రీన్ ప్లే డిజైన్ చేసారు. అసలు ముందుగా దర్శకుడు...ఫైట్ మాస్టర్స్ తో కూర్చుని ఫైట్స్ డిజైన్ చేసుకుని ఆ తర్వాత అవి ఇమిడేలా కథ చేసారా అనే డౌట్ కూడా వస్తుంది.
తన గత చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి' మాస్ కు రీచ్ కాలేదనుకున్నాడో ఏమో అల్లు అర్జున్ ...వరసగా ఫైట్స్ చేసుకుంటూపోతూ మాస్ ని మెలేసేద్దామనుకున్నాడు. అయితే ఎంత మాస్ ప్రేక్షకులు అయినా... ఎమోషన్ లెస్ ఫైట్స్ ని, రిలీఫ్ ఇవ్వని యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎక్కువ సేపు భరించలేరనే విషయం మర్చిపోయినట్లున్నారు.
అప్పటికీ అల్లు అర్జున్ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో లాగ తన భుజాలపై మోసే ప్రయత్నం చేసాడు కానీ ఆ భుజాలను కేవలం విలన్స్ ని ఢీకొనడానికే వాడాల్సి రావటం దురదృష్టం. అలాగని ఈ సినిమా బాగోలేదు అని కాదు...కేవలం...యాక్షన్ తోనే సరిపెట్టే ప్రయత్నం చేయటంతో రెగ్యులర్ గా అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సినిమా నుంచి ఎక్సపెక్ట్ చేసే ఎలిమెంట్స్ లేవు అని చెప్పటమే మా ఉద్దేశం. అప్పటికీ బ్రహ్మానందం కామెడీ చెయ్యబోయాడు కానీ అదీ ఫెయిలైంది.
బోయపాటి గత చిత్రాలు లాగానే ఈ సినిమాలోనూ ...హీరోయిన్స్ ను కేవలం డాన్స్ లకు మాత్రమే పరిమితం చేస్తున్నారంటారనేమో ... వాళ్లలో ఒకరిని కథకు కలిపే ప్రయత్నం చేసాడు కానీ అది అతకలేదు. హై యాక్షన్ ఎపిసోడ్స్ మాయలో రొమాన్స్ అయిపు లేకుండా పోయింది.
గన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా బయిటే ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన...హైదరాబాద్ లో తన కుటుంబంతో ఉంటూ, అందిరి హీరోల్లాగా అన్యాయాలను అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు.
గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. ఇదిలా ఉంటే..గన ఓ రోజు తనుండే ఏరియా ఎమ్మల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా)ని చూసి.. తో ప్రేమలో పడతాడు. ఆమె వెనక పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
అలా ఎమ్మల్యే ని ఒప్పించి తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. ఆమెను చంపటానికి వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) అనే విలన్ మనుష్యులు వెంటబడుతూంటారు. అప్పుడు గన ఏం చేసాడు... ఆమెను కాపాడాడా... వైరం ధనుష్ తో వైరం పెట్టుకున్నాడా.. మరి ఎమ్మల్యేతో లవ్ స్టోరీ ఏమైంది.. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బోయపాటి శ్రీను గత చిత్రాలు కూడా కొత్త కధలు లేదా కొత్త పాయింట్లేమీ కాదు కానీ చెప్పే విధానం కొత్తగా మాస్ ని ఆకట్టుకునే విధంగా చూసుకుంటూంటాడు. ఇక్కడా అదే ప్రయత్నం చేసాడు. అయితే హీరో కు తగ్గ విలన్ పడలేదనిపిస్తుంది.
|
ఆది పినిశెట్టి విలన్ గా బాగానే నటించాడు...కానీ అల్లు అర్జున్ యాక్షన్ బిల్డప్...ముందు తేలిపోయాడు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో కి అంత ఇమేజ్ బూస్ట్ అవుతుంది. అదే ఇక్కడ లోపించింది. దానికి తోడు విలన్ కి హీరో ఫలానా అని తెలిసే సరికి ...స్క్రీన్ కాలం కాలా చాలా ఖర్చైపోయి కేవలం క్లైమాక్స్ , ప్రీ క్లైమాక్స్ మాత్రమే మిగలాయి.
దాంతో కమర్షియల్ యాక్షన్ చిత్రాల్లో ఉండే... హీరోని ఎదుర్కోవటానికి విలన్ ఎత్తులు వేయటం, వాటిని చిత్తు చేయటం అనే సీక్వెన్స్ కు చోటే లేకుండాపోయింది. స్క్రీన్ ప్లే భాషలో చెప్పాలంటే హీరో యాక్టివ్ ప్యాసివ్ రోల్ పోషించాడు అని చెప్పాలి. తొలిసారి విలన్, హీరో ఢీ కొన్నప్పుడే.. హీరో అతన్ని చంపేయచ్చు... చివరిదాకా ఉంచటమెందుకు, కేవలం కథ నడపటానికి కాకపోతే అనేలా ఆ సీన్ డిజైన్ చేసారు.
ఫస్టాఫ్ ఓకే కానీ..
సినిమాలో ఫస్టాఫ్ బాగుందనిపిస్తుంది. అదే సెకండాఫ్ వద్దకు వచ్చేసరికి సినిమా తేలిపోయిందనిపిస్తుంది. ఫస్టాఫ్ లో రొమాన్స్, యాక్షన్, కామెడీలకు సరైన ప్రయారిటి ఇచ్చాడు. కానీ సెంకడాఫ్ లో వూక దంపుడులా కొట్టుకుంటూ పోయాడు.
బోయపాటి మొదటి నుంచి చెప్తున్నట్లుగానే సినిమా అంతా స్టైలిష్గా తీశారు. అలాగే కథ విషయంలో తన పాత కథ భధ్ర ను గుర్తు చేస్తూ ముందుకు వెళ్లాడు. కథనం అయితే నీరసం తెప్పించింది. ఇక రెగ్యులర్ గా బోయపాటి సినిమాల్లో హైలెట్స్ ..ఇక్కడ కూడా హైలెట్స్ అయ్యాయి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ ఫ్యామిలీ మెంబర్ గా, లవర్ గా, అన్యాయాలు సహించలేనివాడిగా మూడు షేడ్స్ ఉన్న పాత్రలో చాలా బాగా చేసాడు.
ఫస్టాఫ్ లో వచ్చే కోర్టు సీన్ లో అల్లు అర్జున్ నటన హైలెట్ గా చెప్పవచ్చు. బోయపాటి స్కూల్లో ఓవర్ ప్లే చేసే అవకాసం ఉన్నా సాధ్యమైనంత వరకూ ఓవర్ డోస్ ఇవ్వలేదు.
ఈ సినిమాలో ఏకైక రిలీఫ్..బ్రహ్మానందం పాత్ర అది పూర్తిగా ఫెయిలైంది. అయితే ప్రదీప్ రావత్, 30 ఇయిర్స్ ఇండస్త్రీ పృధ్వీ మధ్య వచ్చే ఒక ఫన్ సీన్ మాత్రం బాగా పేలింది.
హీరోయిన్స్ కేధరిన్, రకుల్ ప్రీతి సింగ్ ఇద్దరూ తమ శక్తి మేరకు..పాటల్లో డాన్స్ చేసారు. అంతకుమించి సీన్ వారికి లేదు.
నిజానికి ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేసారు. కానీ అంత ఎఫెక్టివ్ గా లేవు. అందుకు కారణం కేవలం ఎమోషన్ మిస్సవటమే.
బోయపాటి బలం అంతా ఇంటర్వెల్ సీన్ దగ్గర చూపెట్టాడు. కంటెంట్ పరంగా ఓకే అనిపించినా, యాక్షన్ బ్లాక్స్ షాట్స్, మేకింగ్ పరంగా అదిరాయినే చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు హైలెట్.
సి నిమాలో "దిసీజ్ ద ప్రెవేట్ పార్టీ పాట", "బ్లాక్ బస్టరే" పాట చాలా బాగా చిత్రీకరించారు.
శ్రీకాంత్ పెద్దగా ఉపయోగం లేదు
శ్రీకాంత్ పాత్ర సినిమాకు కీలకమూ కాదు. పెద్దగా ఉపయోగపడనూ లేదు. ఇంకా చెప్పాలంటే శ్రీకాంత్ లాంటి హీరో ఇమేజ్ ఉన్న ఆర్టిస్టుని సరిగా వాడుకోలేదు.
బ్లాక్ బస్టర్ సాంగ్ కోసం అంజలిని ప్రత్యేకంగా తీసుకున్నారు. పాట, చిత్రీకరణ రెండు బాగున్నాయి కానీ అంజలి ని మాత్రం హైలెట్ చేయలేదు. ఈ పాటకు అంజలి మాత్రమే చేయనక్కర్లేదు..ఎవరైనా చేయవచ్చు అనేలా ఉంది.
దమ్ము గుర్తుకు వస్తుంది
ఈ సినిమా చూస్తూంటే ఎన్టీఆర్ దమ్ము సినిమా గుర్తుకు రావటం జరుగుతుంది.
ఎమ్మల్యే అయిన హీరోయిన్ ని ప్రేమలో పడేయటానికి హీరో చేసే ఛీఫ్ ట్రిక్ లు, సీల్లీగా అనిపిస్తాయి. ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్తులు తీసుకోవాల్సింది.
ఈ సినిమాకు రన్ టైమ్ ఎక్కువైందనే చెప్పాలి. 159 నిముషాల రన్ టైమ్ లో ఓ ఇరవై , ఇరవై ఐదు నిముషాలు ఎడిటింగ్ లో ట్రిమ్ చేస్తే డ్రాగ్ చేసిన ఫీలింగ్ రాదు.
సినిమాలో హైలెట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఏమిటీ అంటే.. రిషి పంజాబి కెమెరా వర్క్ అని చెప్పాలి. ప్రతీ ఫ్రేమ్ తీర్చిదిద్దినట్లుగా డిజైన్ చేసాడు.
బ్యానర్ : గీతా ఆర్ట్స్
నటీనటులు: అల్లు అర్జున్, రకుల్ప్రీత్సింగ్, కేథరిన్, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, సురేఖావాణి, విద్యుల్లేఖ, దేవదర్శిని, అంజలి (ప్రత్యేక పాట) తదితరులు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,
ఫైట్స్: రామ్లక్ష్మణ్,
కెమెరా: రిషి పంజాబి,
మాటలు: ఎం.రత్నం,
సంగీతం: ఎస్.ఎస్.థమన్,
నిర్మాత: అల్లు అరవింద్,
దర్శకత్వం: బోయపాటి శ్రీను.
ఫైనల్ గా...కామెడీ సినిమాలో సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఎక్సపెక్ట్ చేయకూడదో అలాగే బోయపాటి సినిమాలో యాక్షన్ తప్ప మిగతా ఎలిమెంట్స్ ఏమీ ఎక్సపెక్ట్ చేయకూడదని నొక్కి చెప్పటానికి తీసినట్లుంది. మితిమీరిన హింస తో బన్నికు అలవాటైన ఫ్యామిలీ ప్రేక్షకులు దూరం పెట్టే అవకాసం ఉంది. కేవలం యాక్షన్ అభిమానులకు, బన్ని అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: allu arjun sarrainodu boyapati srinu అల్లు అర్జున్ సరైనోడు బోయపాటి శ్రీను
చూడటానికి ఇష్టమే.. కానీ చేయమంటేనే కష్టం.. రాంచరణ్
రోజుకు 3 లక్షలు, బిగ్ షాట్స్తో వ్యభిచారం.. తమిళ నటికి ఆఫర్, కథ ముగించిన పోలీసులు!
షూటింగ్ ఓ వైపు, ఫిఫా వరల్డ్ కప్ ఓ వైపు.. రాంచరణ్, వివేక్ ఒబెరాయ్ ఏం చేస్తున్నారంటే!
నన్ను అలా చెయ్యకండి సార్ : కేసీఆర్కు శ్రీరెడ్డి విన్నపం
|
మరో యంగ్ హీరో పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
RX 100 చిత్రం సక్సెస్స్ మీట్
వివాదంలో భరత్ అనే నేను నిర్మాత
ఈ సినీతారల మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ప్రజా కూటమిలో భాగంగా తెలంగాణలో 94 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ అదనంగా మరో ఆరు స్థానాల్లో అంటే 100 చోట్ల పోటీ!
మనకు అందుబాటులో ఉండే సాదారణమైన పండ్లతో హెయిర్ మస్క్స్ తయారుచేసుకోవచ్చు. వీటిలో పోషకాలు సమృద్దిగా ఉండుట వలన జుట్టుకు చాల ప్రయోజనకారిగా ఉంటాయి. ఈ పండ్లు అన్ని సీజన్ లలోను అందుబాటులో ఉంటాయి. అంతేకాక ఈ మస్క్స్ అనేక జుట్టు సమస్యలను పరిష్కరిస్తాయి. ఇప్పుడు ఆ మస్క్స్ గురించి తెలుసుకుందాం.
1. తేనె మరియు బొప్పాయి హెయిర్ మాస్క్
ఈ మాస్క్ పొడి మరియు కఠినమైన జుట్టు వారికీ బాగుంటుంది. ఈ మాస్క్ లో ఉపయోగించిన బొప్పాయి,తేనే రెండింటిలోను సహజ తేమ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఈ మాస్క్ జుట్టు లోపల నుంచి పనిచేసి జుట్టును మృదువుగా మారుస్తుంది.
జుట్టు పరిమాణం బట్టి ఒకటి లేదా రెండు కప్పుల బొప్పాయి ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసి రెండు నుంచి నాలుగు స్పూన్ల తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
2. గుడ్డు మరియు అవోకాడో హెయిర్ మాస్క్
ఈ అద్భుతమైన మాస్క్ జుట్టు చిట్లే సమస్యకు బాగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో రెండు అవోకాడోల గుజ్జు, ఒకటి లేదా రెండు గుడ్ల సోన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో జుట్టుకు రాసి 45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే జుట్టు మీద గుడ్డు వాసన పోవాలంటే తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు.
3. బాదం మరియు ఆరెంజ్ ఆయిల్ హెయిర్ మాస్క్
ఈ మాస్క్ జుట్టు మెరుపుకు సహాయపడుతుంది. ఆరెంజ్ లో యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. బాదం నూనెలో విటమిన్ ఇ సమృద్దిగా ఉండుట వలన జుట్టు మరియు చర్మం రెండింటికి అద్భుతమైన పోషణను అందిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ లో రెండు స్పూన్ల బాదం నునెను కలిపి జుట్టుకు రాసి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి.
జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్లో కాంస్యం గెలిచిన హైదరాబాదీ అరుణ బుద్ధారెడ్డి. ఈ విభాగంలో తొలి పతకం సాధించిన భారతీయురాలి రికార్డ్
విశాఖపట్నంలో మార్చి 7న తాను సభ పెడతానని, తన వ్యతిరేకులు కూడా ఆ రోజే సభ పెట్టేందుకు రెడీనా అంటూ రామ్గోపాల్ వర్మ సవాల్
భారత్, చైనా దేశాల కారణంగానే ప్యారిస్ ఒప్పందం నుంచి తాము బయటికి వచ్చామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విసుర్లు
చింతపల్లి, విశాఖ జిల్లా, ముత్యాలమ్మ అమ్మవారి నూతన ఆలయం _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
ఉదయాన్నే నానబెట్టిన కిస్మిస్ ను తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు 2018-04-03 23:08:10 IST Lakshmi P
సదా తన బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ వీడియో లికైంది..డిలేట్ చేసేలోపే చూడండి. - Health N Cinema
Idiot Word Shows Trump's Photo Google Photo-గూగుల్లో ఇడియట్ అని సెర్చ్ చేస్తే.. ఎవరి ఫోటో వస్తుందో తెలుసా?-TeluguStop
గూగుల్లో ఇడియట్ అని సెర్చ్ చేస్తే.. ఎవరి ఫోటో వస్తుందో తెలుసా? 2018-07-23 09:49:55 IST Sainath G
This Post provides detail information about గూగుల్లో ఇడియట్ అని సెర్చ్ చేస్తే.. ఎవరి ఫోటో వస్తుందో తెలుసా? was published and last updated on 2018-07-23 09:49:55 in telugu language in category General-Telugu.
దానిమ్మ గింజల గురించి ఆ అద్భుత విషయం తెలిస్తే.... ముఖ్యంగా మగవారికి కోసం 2018-02-06 21:49:32 IST Lakshmi P
ఈ సీజన్లో ఖర్బూజ పండును తినాలి....ఎందుకో తెలిస్తే మానకుండా తింటారు Top Health Benefits Of Muskmelon (Kharbuja) 2018-03-14 23:18:54 IST Lakshmi P
ఖర్బూజ పండు జ్యుస్ త్రాగటం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.
ఈ పండ్లలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదులకు తోడ్పడుతుంది.
ఖర్బూజ పండులో దాదాపు 92 శాతం నీరుంటుంది. దీంతో వేసవిలో మనకు కలిగే అధిక దాహం సమస్యను ఈ పండు తీరుస్తుంది.
త్వరలో లక్ష ఉద్యోగాలు ప్రభుత్వంలో 1,07,744 ఖాళీలు ప్రతి ఏడాదీ కొలువుల భర్తీ
సభలో సీఎం కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 24(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భరోసా కల్పించారు. త్వరలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని శాసనసభలో ప్రకటించారు.
స్విస్ ఫ్రాంక్స్ నుండి మోల్డోవన్ లీయి కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
కిరణ్ 10 వేల కోట్లు సంపాదించారు: డొక్కా _ V6 Telugu News
కిరణ్ 10 వేల కోట్లు సంపాదించారు: డొక్కా
కిరణ్ కుమార్ రెడ్డి గత ఆరునెలల సమయంలో రెండు చేతులతో వందలాది ఫైళ్ళమీద సంతకాలు చేసేశారని….ఇలా సంతకాలు చేసి 10 వేల కో్ట్లు పైగా అక్రమంగా సంపాదించారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ్ముళ్ళు వేరే కౌంటర్ తెరిచి బాగా సంపాదించారని ఆయన చెప్పారు. ఈ 6 నెలల్లో సంతకాలైన ఫైళ్ళ విషయంలో రివ్యూ జరిపించాలని గవర్నర్ ను కోరినట్టు డొక్కా చెప్పారు.
|
పైపెదవిపై జుట్టు తొలగించటానికి అనేక సహజసిద్ధమైన పదార్ధాలు ఉన్నాయి. వాక్సింగ్, త్రేడింగ్ వంటి పద్దతులను ఉపయోగిస్తే కొంచెం నొప్పి కలగటమే కాకుండా కాస్త అసహ్యంగా కూడా కనిపించే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు మనం సురక్షితమైన,సులువైన,నొప్పి లేకుండా ఉండే సహజసిద్ధమైన పద్దతుల గురించి తెలుసుకుందాం.
కోడిగుడ్డు తెల్లసొనను పై పెదవిపై పొరల వేయాలి. 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ పంచదార కలిపి పై పెదవిపై రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రోజ్ వాటర్ ని రాయాలి. వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక స్పూన్ బంగాళాదుంప రసంలో అరస్పూన్ మైదా పిండిని కలిపి జుట్టు ఉన్న పైపెదవిపై రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
రెండు స్పూన్ల పాలలో పావు స్పూన్ పసుపు కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండ వారానికి రెండు సార్లు చేస్తే పైపెదవిపై జుట్టు తొలగిపోతుంది.
This Post provides detail information about పై పెదవిపై జుట్టు తొలగించటానికి సహజసిద్ధమైన మార్గాలు was published and last updated on 2018-05-23 22:59:42 in telugu language in category Telugu Health,Telugu Health Tips,తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు.
ఇక నుండి ఏటీఎంల ద్వారా రూ.200నోట్లు - Tollybeats
ముంబయి: పెద్దనోట్లను రద్దు చేసి రూ.2000 నోటును తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు ఎదురైన చిల్లర కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం రూ.200 నోటును విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబరు నుంచి ఈ నోటు చలామణీలోకి వచ్చినా కేవలం బ్యాంకుల ద్వారానే ఇవ్వడంతో విరివిగా వినియోగంలోకి రాలేదు. దీంతో ప్రజలకు చిల్లర సమస్య తీర్చేందుకు ఈ నోట్లను వీలైనంత త్వరగా ఏటీఎంల ద్వారా అందజేయాలని బ్యాంకులను భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఆదేశించింది.
అయితే రూ.200నోట్లను ఏటీఎంల ద్వారా ఇవ్వాలంటే అందుకోసం వాటిలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ కరెన్సీ సైజుకు తగ్గ వాల్టులను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందని ఏటీఎం తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఈ మార్పుల కోసం ఒక్కో ఏటీఎంపై సగటున రూ.5000 ఖర్చు చేయాల్సి ఉంటుందట. దేశవ్యాప్తంగా మొత్తం 2.2 లక్షల ఏటీఎంలు ఉండగా.. వీటన్నింటిని మార్చాలంటే రూ.110కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నాయి. ఇప్పటికే మార్పుల ప్రక్రియ ప్రారంభించగా.. జులై నాటికి ఏటీఎంలలో రూ. 200నోట్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నాయి.
తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.
ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము
ఉదయభాను రియల్ లైఫ్ లో విలన్ ఎవరో తెలుసా _ Telugu Latest News Updates
Home » Entertainment-Live » ఉదయభాను రియల్ లైఫ్ లో విలన్ ఎవరో తెలుసా
|
గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి
ఆట ప్లే ఈత తర్వాత బట్టలు మార్చండి ఆన్లైన్:
గేమ్ వివరణ ఈత తర్వాత బట్టలు మార్చండి
మా హీరోయిన్ సముద్రంలో సెలవుల వచ్చింది. కానీ రోజు ముగింపు వస్తున్నట్లు ఉంది, నీటి వంటి వెచ్చని కాదు మరియు ఆమె సాయంత్రం నగరం చుట్టూ నడవడానికి నిర్ణయించుకుంది. అమ్మాయి ఒక nice దుస్తులను ఎంచుకోండి సహాయం. . ఆట ప్లే ఈత తర్వాత బట్టలు మార్చండి ఆన్లైన్.
గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి సాంకేతిక లక్షణాలు
గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి జోడించారు: 11.02.2012
గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి వంటి గేమ్స్
గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి పొందుపరచండి:
ఈత తర్వాత బట్టలు మార్చండి
మీ వెబ్ సైట్ లో గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ ఈత తర్వాత బట్టలు మార్చండి తో, కూడా గేమ్ ఆడాడు:
ఆ హోటల్ గదుల్లో..?
మేజర్కాలోని సోల్ వేవ్ హౌస్ హోటెల్ ప్రపంచపు మొట్టమొదటి ట్విట్టర్ హోటల్గా గుర్తింపుతెచ్చుకుంది. ఈ హోటల్ డిజైనింగ్ ట్విట్టర్ థీమ్లను కలిగి అబ్బురపరుస్తుంది. సెలవలను విహారయాత్రలకు కేటాయించుకునే వారికి ఈ ప్రదేశం చక్కటి ఆహ్లాదకర అనుభూతి. రూమ్ సర్వీస్ ఇంకా ఇతర డీల్స్కు సంబంధించి హోటల్లో బస చేసే వారికి ప్రత్యేకమైన ట్విట్టర్ అప్లికేషన్లను ఇక్కడ అందుబాటులో ఉంచటం జరిగింది. హోటల్లోని అంతర్గత ప్రాంగణం అత్యాధునిక హంగులతో కాంతులీనుతున్నాయి. మరో ప్రత్యేకతగా ట్విట్టర్ థీమ్లతో కూడిన పార్టీలను సోల్ వేవ్ హౌస్ హోటెల్ ఏర్పాటు చేస్తోంది. పార్టీలో ప్రత్యేకంగా ట్విట్టర్ థీమ్లతో కూడిన బ్లూమోజిటోను ఆఫర్ చేస్తుంది. సోల్ వేవ్ హౌస్ హోటల్లోని ప్రత్యేకతలను క్రింది స్లైడ్షోలో చూడొచ్చు.......
ఈ హోటల్ డిజైనింగ్ ట్విట్టర్ థీమ్లను కలిగి అత్యాధునిక హంగులతో అబ్బురపరుస్తుంది.
సెలవలను విహారయాత్రలకు కేటాయించుకునే సోషల్ నెట్ వర్కింగ్ ప్రియులకు వారికి ఈ ప్రదేశం చక్కటి ఆహ్లాదకర అనుభూతి.
సర్వీస్ ఇంకా ఇతర డీల్స్కు సంబంధించి హోటల్లో బస చేసే వారికి ప్రత్యేకమైన ట్విట్టర్ అప్లికేషన్లను ఇక్కడ అందుబాటులో ఉంచటం జరిగింది.
మరో ప్రత్యేకతగా ట్విట్టర్ థీమ్లతో కూడిన పార్టీలను సోల్ వేవ్ హౌస్ హోటెల్ ఏర్పాటు చేస్తోంది.
పార్టీలో ప్రత్యేకంగా ట్విట్టర్ థీమ్లతో కూడిన బ్లూమోజిటోను ఆఫర్ చేస్తుంది.
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ (ఎన్బీఎఫ్సీ) ఆర్హెచ్సీ హోల్డింగ్పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ హెచ్డీఎఫ్సీ దాఖలు చేసిన పిటీషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తోసిపుచ్చింది. ఎన్బీఎఫ్సీలు దివాలా చట్ట (ఐబీసీ) పరిధిలోకి రావని పేర్కొంది. ఒకప్పటి ఫార్మా దిగ్గజం ర్యాన్బాక్సీ ప్రమోటర్లు మల్వీందర్ మోహన్ సింగ్, శివీందర్ సింగ్ ప్రమోట్ చేసిన సంస్థ ఆర్హెచ్సీ హోల్డింగ్స్. 2016 ఏప్రిల్లో ఇది హెచ్డీఎఫ్సీ నుంచి రూ.200 కోట్ల రుణం తీసుకుంది. తొలి త్రైమాసికంలో వడ్డీ సక్రమంగానే కట్టినప్పటికీ ఆ తర్వాత నుంచి చెల్లించడం మానేసింది. ఆ సంస్థ తనఖా పెట్టిన షేర్లను విక్రయించినప్పటికీ ఇంకా రూ.41 కోట్లు రావాల్సి ఉన్నట్లు తేలింది. ఈ బకాయిలు రాబట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే హెచ్డీఎఫ్సీ తాజా పిటీషన్ వేసింది.
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాలో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాలోని హార్డ్ఫోర్డ్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఇన్ఫోసిస్ తెలిపింది. గత 18 నెలల్లో మొత్తం 7,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చామని పేర్కొంది. ఈ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కీలకమైన మైలురాయని ఇన్ఫోసిస్ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు తెలిపారు.
|
గేమ్ కుక్క మరియు అస్థిపంజరం ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
గేమ్ కుక్క మరియు అస్థిపంజరం
ఆట ప్లే కుక్క మరియు అస్థిపంజరం ఆన్లైన్:
గేమ్ వివరణ కుక్క మరియు అస్థిపంజరం
అస్థిపంజరం మరియు కుక్క చాలా మంచి స్నేహితులు, కానీ వారు అడ్డంకులను ఎందుకంటే కలిసే కాదు. వాటిని సహాయం. . ఆట ప్లే కుక్క మరియు అస్థిపంజరం ఆన్లైన్.
గేమ్ కుక్క మరియు అస్థిపంజరం సాంకేతిక లక్షణాలు
గేమ్ కుక్క మరియు అస్థిపంజరం జోడించారు: 08.01.2012
గేమ్ కుక్క మరియు అస్థిపంజరం వంటి గేమ్స్
గేమ్ కుక్క మరియు అస్థిపంజరం డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ కుక్క మరియు అస్థిపంజరం పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ కుక్క మరియు అస్థిపంజరం ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ కుక్క మరియు అస్థిపంజరం, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ కుక్క మరియు అస్థిపంజరం తో, కూడా గేమ్ ఆడాడు:
కడప : వైకాపాలో సీనియర్ నేతగా ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి వైకాపా అధినేతకు ఆయన రాసినట్లుగా చెబుతున్న నాలుగు పేజీల లేఖ బుధవారం మీడియాకు విడుదలైంది. మైసూరారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరి పట్ల అసంతృప్తితోనే ఈ …
ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాయి. కడపలో… కడప కలెక్టరేట్ దగ్గర మేయర్ సురేష్బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ…తన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా …
తాగే నీళ్ళ కోసం 14.40 కోట్లడిగితే 1.90 కోట్లే ఇచ్చారా!
కడప: శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్లో ఆర్డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు చెప్పిన సమాచారం ఆసక్తికరంగా ఉంది. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు జిల్లాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని వైకాపా ప్రజాప్రతినిధులు కోరగా జిల్లాలో తాగునీటి సమస్యల …
93 మందితో వైకాపా జిల్లా కార్యవర్గం
కడప: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు …
కడప జిల్లాకు అన్యాయం చేస్తున్నారు
కడప: జిల్లాలో వైకాపాకి ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి ముఖ్యమంత్రి కడప జిల్లాకు పూర్తి అన్యాయం చేస్తున్నారని వైకాపా జిల్లా కన్వీనర్ అమరనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు అంజాద్బాష, నగర మేయర్ సురేష్బాబులు ధ్వజమెత్తారు. వైకాపా జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కడప విమానాశ్రయం పూర్తయి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంత …
Saturday, December 6, 2014 రాజకీయాలు 0 84
కడప: ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచి చేయిస్తామని వైకాపా నేతలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట వైకాపా నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీరుపైన విమర్శలు గుప్పించారు. …
Wednesday, November 5, 2014 రాజకీయాలు 0 53
కడప: ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు తహసీల్ధార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశాయి. ఈ ధర్నాల్లో వైకాపాకు చెందిన నేతలు, శాసనసభ్యులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీ ఇచ్చిన విధంగా తక్షణమే ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా వైకాపా నాయకులు డిమాండ్ …
|
సౌతాఫ్రికాకు ఏమైంది? _ Telugu News International
సౌతాఫ్రికాకు ఏమైంది?
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల పరిస్థితే మెరుగ్గా ఉంది. న్యూజిలాండ్ కూడా ఫర్వాలేదు. మిగతా జట్లది మాత్రం తడ‘బాటే’! ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన వెస్టిండీస్ ఇప్పుడు అస్థిత్వమే కోల్పోయింది! ప్రపంచకప్ కోసం క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఆడాల్సిన దుస్థితికి దిగజారింది. క్లైవ్ లాయిడ్, వివియన్ రిచర్డ్స్, గ్రీనిడ్జ్, ఆల్విన్ కాలిచరణ్ల నిష్క్రమణలతో విండీస్కు గడ్డు రోజుల మొదలయ్యాయి. బ్రయాన్ లారా, హూపర్, ఆంబ్రోస్, వాల్ష్లు సంధికాలంలో అండగా నిలిచినా విండీస్ క్రికెట్ పతనాన్ని ఆపలేకపోయారు. క్రిస్ గేల్ రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండగా.. మిగతా ఆటగాళ్లందరూ అంతంతమాత్రమే. కాబట్టి విండీస్ క్రికెట్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే! జయసూర్య, మురళీధరన్, సంగక్కర, జయవర్దనెల తర్వాత శ్రీలంక పరిస్థితీ అలాగే తయారైంది. అంతో ఇంతో సత్తా ఉన్న మాథ్యూస్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. పైగా రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నాడు. తరంగ, చండిమాల్, తిరుమానెల ఆట పోటీ క్రికెట్కు సరితూగట్లేదు! ఫలితమే శ్రీలంక వెనుకబాటు. ప్రతిభావంతులకు కొదవలేని పాకిస్థాన్ది వింత పరిస్థితి. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్లతో సొంత క్రికెటర్లే ఎప్పటికప్పుడు ఆటను బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఐసీసీ టోర్నీలు లేదా మరే సిరీస్లోనైనా పాక్ బాగా ఆడితే చాలు.. ఫిక్సర్లు ఆటగాళ్ల చుట్టూ చేరిపోవడం సాధారణమైపోయింది. సరైన వ్యవస్థ లేకే పాక్ క్రికెట్ దారి తప్పుతోంది. క్రికెట్ పరిపాలకులు సైతం సరిగా లేకపోవడం పాక్ క్రికెట్కు శాపమే. ఉగ్రవాదం, హింసాత్మక సంఘటనలతో పాక్లో క్రికెట్ పూర్తిగా దెబ్బతింది. ఇటు ఆటగాళ్లు.. అటు బోర్డుకు ఆదాయమే లేకుండా పోయింది. దీంతో డబ్బు కోసం క్రికెటర్లు పక్కదారి పడుతున్నారు. ఆటగాళ్లను ఉచ్చులో బిగించడం ఫిక్సర్లకు కూడా సులువు కావడంతో పాక్ క్రికెట్ అనిశ్చితికి కేంద్రంగా మారింది.
ఇతర కాలాలతో పోల్చితే వేసవిలో చర్మసౌందర్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. ప్రతిఒక్కరూ ఎంతోకొంత సమయం వృత్తివ్యాపకాల్లో భాగంగా ఎండలోకి వెళ్ళటం తప్పదు గనుక అందరూ ఈ వేసవిలో చర్మ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టటం ఎంతైనా అవసరం. నిపుణులు సూచిస్తున్న ఈ జాగ్రత్తలు పాటించటం ద్వారా ఈ వేసవిలో చర్మ సౌందర్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
వేసవిలో సహజంగానే శరీరంలోని తేమ తగ్గిపోవటం ఎక్కువ. ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రభావం రెట్టింపు అవుతుంది. అందుకే.. ఎండలోకి వెళ్ళటానికి ముందు ముఖం, మెడ, చేతులకు రోజ్ వాటర్ రాసి, ఆ తర్వాత వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే మంచిది.
భరించలేని వేడి, ఉక్కపోత, చెమట కారణంగా వేసవిలో దాహంతో నిమిత్తం లేకుండా ప్రతి అరగంటకూ నీరు తాగుతూనే ఉండాలి. లేకుంటే ఆ ప్రభావం చర్మ ఆరోగ్యం మీద పడకమానదు.
వేసవిలో మధ్యాహ్నపు ఎండలో అతినీలలోహిత కిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్ను దెబ్బతీసి చర్మం ముడతలు పడేలా చేస్తాయి. అందుకే ఈ సీజన్లో మరీ అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళ ఎండలో తిరగకపోవటమే మంచిది. తప్పక వెళ్లాల్సి వస్తే ఎస్పీఎఫ్ 15 ఉన్న సన్స్క్రీన్ లోషన్ను ఎండతగిలే చోట రాసు కోవాలి.
వేసవిలో లేత రంగుల పల్చటి కాటన్ దుస్తులు వాడటం మంచిది. ఈ సీజన్లో దుస్తులు ఒంటిని కప్పేలా ఉండేలా చూసుకోవటం ద్వారా ఎండా ప్రభావాన్ని అధిగమించవచ్చు. ఎండలో బయటకి వెళ్ళేటప్పుడు టోపీ లేదా గొడుగు వాడడం మరచిపోవద్దు.
వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవటంతో బాటు పండ్లు, కూరగాయల వినియోగాన్ని పెంచాలి. మసాలా తగ్గించుకోవటంతో బాటు పగటివేళల్లో మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది.
ఈ వేసవిలో రోజుకు కనీసం ఒక గ్లాసు చొప్పున మజ్జిగ, పండ్లరసం, రాగి జావ, సబ్జాగింజల నీరు తీసుకోవాలి. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.
ఏసీలో ఉండేవారు బయటికి వెళ్లాల్సి వస్తే నేరుగా ఎండలోకి వెళ్లకుండా కాసేపు ఏసీ నుంచి బయటికి వచ్చి నీడలో నిలబడి ఆ తర్వాత వెళ్ళాలి. అలాగే బయటినుంచి రాగానే నేరుగా ఏసీలోకి వెళ్లకుండా కాస్త ఆగి ఏసీ ఆన్ చేయాలి.
వేసవిలో ఎండ కారణంగా ముఖం మంటగా ఉంటే ఐస్ ముక్కతో ముఖం మర్దన చేసుకుని మాయిశ్చరైసర్ రాసుకోవాలి.
వేసవిలో టమాటా, కీరా ముక్కలతో రుద్దుకొంటే ముఖ చర్మం మీద చేరిన జిడ్డు వదిలిపోతుంది.
అబ్బాయిలు కోసం షూటింగ్ గేమ్స్
కర్బన వలయం కు లింకున్న పేజీలు - వికీపీడియా
కర్బన వలయం కు లింకున్న పేజీలు
← కర్బన వలయం
కార్బన్ (← లింకులు _ మార్చు)
కార్బన్ సైకిల్ (దారిమార్పు పేజీ) (← లింకులు _ మార్చు)
కర్బన ఆవృతం (దారిమార్పు పేజీ) (← లింకులు _ మార్చు)
కర్బన వలయము (దారిమార్పు పేజీ) (← లింకులు _ మార్చు)
జల ఆవృత్తం (← లింకులు _ మార్చు)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:ఇక్కడికిలింకున్నపేజీలు/కర్బన_వలయం" నుండి వెలికితీశారు
|
మూడేళ్లలో 24 హెచ్పి, హెచ్టి బావులు _ Prajasakti::Telugu Daily
Home » ఆంధ్రప్రదేశ్ » మూడేళ్లలో 24 హెచ్పి, హెచ్టి బావులు
- ఒఎన్జిసిలో హెచ్పి, హెచ్టి బావులపై రెండు రోజుల సదస్సు ప్రారంభం
రానున్న మూడేళ్ల కాలంలో ఒఎన్జిసి రూ.2 వేల కోట్లతో 24 హెచ్పి (హై ప్రెషర్), హెచ్టి (హై టెంపరేచర్) బావులను తవ్వనుందని ఒఎన్జిసి అన్సోర్ డైరెక్టర్ సంజయ్కుమార్ మెహిత్రా చెప్పారు. రాజమహేంద్రవరంలోని ఒఎన్జిసి బేస్ కాంప్లెక్స్లో శుక్రవారం రెండు రోజుల పాటు జరగనున్న హెచ్పి, హెచ్టి బావులపై సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాగాయలంక చమురు క్షేత్రంలో అపారమైన చమురు, సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయన్నారు. ఇక్కడ నాలుగు బావులు తవ్వామని, ఇందులో ఒక బావి ఈనెలాఖరు నాటికి ఉత్పత్తిలోకి వస్తుందని చెప్పారు. మిగిలిన మూడు బావులు 2019 ఫిబ్రవరిలో ఉత్పత్తి జరుగుతుందన్నారు. వీటి ద్వారా రోజుకు 450 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 1.50 లక్షల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ లభిస్తుందన్నారు. ప్రస్తుతం రోజుకు 850 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 34 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ కెజి బేసిన్లో ఉత్పత్తి అవుతుందన్నారు. కెజి బేసిన్లో హెచ్పి, హెచ్టి, హైడ్రోకార్బన్ వనరులను బయటకు తీసుకొచ్చే ందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగి ంచాలో చర్చించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఒఎన్జిసి కెజి బేసిన్ అసెట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. నగరం గెయిల్ ఘటన తర్వాత ఇప్పటివరకు 850 కిలోమీటర్ల కొత్త పైపులైన్ వేశామన్నారు.
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తోట
ఈ యేడాది 12 చిత్రాలు వెలుగు చూశాయి. పోటీ చిత్రాలుగా వచ్చిన 'ద్రౌపదీ మానసంరక్షణం' విమర్శకుల ప్రశంసలు మాత్రమే పొందిన పరాజయం పాలుకాగా, 'ద్రౌపదీ వస్త్రాపహరణం' హిట్గా నిలిచింది. పి.వి.దాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'మాయాబజార్' కూడా ప్రజాదరణ చూరగొంది. ఇదే యేడాది వచ్చిన 'వీరాభిమన్యు' ద్వారా కాంచనమాల వెండితెరకు పరిచయమైంది. తెలుగులో తొలి సాంఘిక చిత్రంగా 'ప్రేమవిజయం' ఇదే సంవత్సరం రూపొందింది. అయితే ఆ నాటి పౌరాణిక చిత్రాల నడుమ ఆ సినిమా విజయం సాధించలేక పోయింది.
మోహినీ భస్మాసుర (1936 సినిమా)
సులోచన (సినిమా)
వికీపీడియా:Plagiarism - వికీపీడియా
మరింత సమాచారం కోసం: Wikipedia:Copyright
Translating[మార్చు]
మరింత సమాచారం కోసం: Wikipedia:When to cite
ఇది కూడా చూడండి: commons:Licensing మరియు Wikipedia:Image use policy
ఇది కూడా చూడండి: Category:Attribution templates
"https://te.wikipedia.org/w/index.php?title=వికీపీడియా:Plagiarism&oldid=998770" నుండి వెలికితీశారు
మూస:భామిని మండలంలోని గ్రామాలు - వికీపీడియా
"https://te.wikipedia.org/w/index.php?title=మూస:భామిని_మండలంలోని_గ్రామాలు&oldid=2215015" నుండి వెలికితీశారు
మనకెదురయ్యే ప్రతి మనిషి ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్ _ బ్లాగుల్లో ఆణిముత్యాలు Telugu Blog Posts
మనకెదురయ్యే ప్రతి మనిషి ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్
స్రవంతి సాయినాథ్ - ప్రముఖ నృత్యాంగన, నటి - పెన్సిల్ చిత్రం
సుమతీ శతకము. రచన: బద్దెన భూపాలుఁడు
నా జీవితం లో ఎదురయ్యే ప్రతి సంఘటనా ఎవరో ఓపికగా రాసిన కవిత లా ఉంది..
ఏదో చిన్న ఆశలా ఉంది.
నాకు ఎదురయ్యే ప్రతి రోజు ఎవరో కన్న క... పూర్తిటపా చదవండి...
'Life of Pi' ఆంగ్ల చిత్రంలో నటించిన నటి, మరియు మంచి నృత్యాంగన - నా పెన్సిల్ చిత్రం
దినమంతా ఉదయకాలపు సౌమ్యత తో కూడిన వెలుగులే... పూర్తిటపా చదవండి...
గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ __ 2 __
అడియాస కొలువు గొల... పూర్తిటపా చదవండి...
బాహుబలి`లో నటించనన్నా!!
విలుప్తమైన జంతువుల జాబితా - వికీపీడియా
విలుప్తమైన లేదా అంతరించిపోయిన జంతువులు (ఆంగ్లం Extint animals).
సిరియన్ ఏనుగు, Elephas maximus asurus (100 BC, Middle East)
జపనీస్ తోడేలు, Canis lupus hattai (1889, North Japan)
చైనీస్ నది డాల్ఫిన్ (Baiji), Lipotes vexillifer (2006, Yangtze River, China)
"https://te.wikipedia.org/w/index.php?title=విలుప్తమైన_జంతువుల_జాబితా&oldid=2035517" నుండి వెలికితీశారు
Previous articleఇదే నిజమైతే నెక్స్ట్ సీఎం పవన్ కల్యాణే
|
మూడు పాటలు మినహా రామ్ 'హైపర్' పూర్తి - AP Varthalu
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రం వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతో 3 పాటలు మినహా టోటల్గా టాకీపార్ట్ పూర్తయింది. సెప్టెంబర్ రెండో వారంలో ఆడియో రిలీజ్ చేసి సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్వైడ్గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: సమీర్రెడ్డి, ఆర్ట్: అవినాష్ కొల్లా, ఎడిటింగ్: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్వాస్.
కార్తీ ‘కాష్మోరా’ ఫస్ట్ లుక్కి ట్రెమండస్ రెస్పాన్స్
పవన్ కళ్యాణ్ కొత్త మీడియా ఛానల్ ఓపెనింగ్ తేదీ ఖరారు అయ్యింది _ a2zmovienews
Home Politics పవన్ కళ్యాణ్ కొత్త మీడియా ఛానల్ ఓపెనింగ్ తేదీ ఖరారు అయ్యింది
Previous articleపవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పిన అంతర్జాతీయ పత్రిక
Next articleతమ్ముడు మీద చిరంజీవి కి ఎంత ప్రేమో ఈ వీడియోలో చూడండి
Home » జిల్లాలు » మట్టి వినాయక బొమ్మలు పంపిణీ
కొండకర్ల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మట్టి వినాయకులను విద్యార్థులకు పంపిణీ చేశారు. స్పందించే హృదయం ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రొంగలి రాంబాబు మాట్లాడుతూ మట్టి వినాయకుల బొమ్మలతో కాలుష్యం నివారించవచ్చన్నారు. స్పందించే హృదయం ప్రతినిధి కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతి ఏడాదీ మట్టి వినాయకుల ప్రాముఖ్యతను వివరిస్తున్నామన్నారు. రసాయనిక రంగులు పూసిన వినాయకుల ప్రతిమలతో అధిక వ్యయంతో పాటు వాతావరణం కాలుష్యం చెందుతుందన్నారు. మట్టి వినాయకులను ప్రోత్సహించడం వల్ల ఖర్చు తగ్గుతుందని, కాలుష్యం నియంత్రించవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్.వెంకటరావు, పెంటకోట సత్యనారాయణ, శ్రీను, పిఎ సత్యనారాయణ, విహెచ్ నలిని, కొణతాల సోమశేఖర్, బుద్ద హేమ, తదితరులు పాల్గొన్నారు.
Tags: మట్టి-వినాయక బొమ్మలు-పంపిణీ
Home » జిల్లాలు » ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపిడిఒ మల్లీశ్వరి సూచించారు. గురువారం నాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ నారాయణరాజుపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యాసామగ్రిని జనాబ్ ఎస్టి ఖాన్ చారటబుల్ ట్రస్టు అధ్యక్షులు ఖలీం, నాగిరెడ్డిపల్లె జిల్లా ప్రాథమిక పాఠశాల 1992-93 పూర్వపు విద్యార్థులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకొంటామని అన్నారు. ఎస్ఐ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు వాటి ప్రాముఖ్యత, గురువుల విశిష్టతను గురించి వివరించారు. ఎంఇఒ ఎన్.ప్రకాశం మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మండలంలోని ప్రతి పాఠశాలనూ పరిశీలిస్తూ అక్కడి అవసరమైన వసతులను గుర్తిస్తూ వాటిపై నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేసి సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐకెపిఎస్ అధ్యక్షులు పోతురాజు మస్తానయ్య, మైనార్టీ నాయకులు జుల్ఫీకర్, సయ్యద్ అమీర్, యంబలూరు రాజా నరసింహా, హిమగిరినాధ్ యాదవ్, విజయుడు, ప్రతాప్లు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
దస్త్రం:Gandhi Salt March.jpg - వికీపీడియా
Gandhi_Salt_March.jpg (640 × 455 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 72 KB, MIME రకం: image/jpeg)
"https://te.wikipedia.org/wiki/దస్త్రం:Gandhi_Salt_March.jpg" నుండి వెలికితీశారు
|
ఏడాది కనిష్టానికి బియ్యం ధర...
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయికి పడిపోయింది... దీంతో భారత్లో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టింది. వరుసగా మూడో వారంలోనూ బియ్యం రేట్ తగ్గడమే కాదు... ఏడాది కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇండియన్ వెరైటీకి చెందిన బియ్యం ధర 10 డాలర్లు తగ్గింది. ఇప్పుడు టన్ను బియ్యం 394 - 398 డాలర్లుగా పలుకుతోంది. మార్కెట్లో ఇండియన్ రైస్... థాయ్లాండ్, వియత్నాం ఉత్పత్తి చేసే బియ్యానికి తీవ్రమైన పోటీ ఇస్తుంది... అయితే ఆర్డర్లు డాలర్ల రూపంలో ఉండడంతో భారత్లో బియ్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని పూణెలోని ఓ ఎగుమతిదారుడు చెబుతున్నారు. 2018లో రూపాయి దాదాపు 7 శాతం పడిపోవమే దీనికి కారణమంటున్నారు.
ఇక పొరుగూనే ఉన్న బంగ్లాదేశ్లో 19 మిలియన్ టన్నుల టార్గెట్ను ఛేదించి 19.7 మిలియన్ టన్నులు బియ్యాన్ని ఎగుమతి చేసింది. దీనికి తోడు బియ్యం ధరలను కూడా పెంచేశారు. ఇక థాయిలాండ్ బెంచ్మార్క్ రైస్ ధర టన్నుకు ఈ వారం 435- 438 డాలర్లుగా ఉంది. గత వారం ఈ ఇది 435 - 440 డాలర్లుగా పలికింది. అయితే మరోవైపు బియ్యం కోసం ఇరాక్, మలేషియా వంటి మార్కెట్ల నుండి కొంత ఆసక్తి ఉన్నా... ఇప్పటి వరకూ ఎలాంటి ఒప్పందం జరగలేదు. వియత్నాంలో గత వారంలో టన్ను రైస్ ధర 460 నుంచి 465 డాలర్లుగా పలుకుతూ గత ఆగస్టు నుంచి బలమైన స్థాయిలో ఉంది.
కిలో రూ.2... వెల్లుల్లి రైతుల ఆత్మహత్య
Previous articleఈరోజు తిరుమల లో ధ్రువ మహర్షి తీర్థమును సందర్శించిన పవన్ కళ్యాణ్ ఎక్సక్లూసివ్ వీడియో
Next articleఈరోజు తిరుమల ధ్రువ తీర్థంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పని చూస్తే షాక్ అవుతారు
చిరంజీవి నాన్నగారు చిరంజీవి సినిమాలో నటించారన్న సంగతి మీకు తెలుసా??
గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ కూటమి పోటీ _ Prajasakti::Telugu Daily
Home » తాజా వార్తలు » గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ కూటమి పోటీ
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్, సిపిఐ నిర్ణయించుకున్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై కాంగ్రెస్, సిపిఐ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క, చాడ వెంకటరెడ్డి సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐటియుసి, ఐఎన్టియుసి కలిపి పోటీ చేయనున్నట్లు ఆ నేతలు చెప్పారు.
బిజెపి కార్పొరేటర్పై అత్యాచారం కేసు నమోదు
Home » బిజినెస్ » ఆంధ్రా బ్యాంకుకు స్టెర్లింగ్ దెబ్బ
పల్ప్ ఉడ్కు గిట్టుబాటు ధర : ఐటిసి
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం.
ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలుసవరించు
న్యూఢిల్లీ: జర్మకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ శుక్రవారం దేశీ మార్కెట్లో సరికొత్త ప్రీమియం ఎస్యూవీని (స్పోర్ట్ యుటిలిటీ వెహికల్) విడుదల చేసింది. ‘ఏఎంజీ జీ 63’ పేరుతో విడుదలైన ఈ వాహనం కేవలం 4.5 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 220 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ప్రకటించింది. 4-లీటర్ వీ8 బైటర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ ఎస్యూవీ ధర రూ.2.19 కోట్లుగా నిర్ణయించింది. ‘స్పోర్ట్స్ కారు తరహాలో రాళ్లను సునాయాసంగా ఎక్కగలిగే సామర్థ్యం ఈ ఎస్యూవీకి ఉంది. స్టైలిష్, హైటెక్ క్యాబిన్ ఇందులో ప్రత్యేకతలు. 2018లో ఇది 10వ వాహనం కాగా, కంపెనీ ఉత్పత్తి ఆవిష్కరణలు వచ్చే నెలల్లో కూడా కొనసాగుతూనే ఉంటాయి.’ అని ఇండియా వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ జోప్ వ్యాఖ్యానించారు.
విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను (ఎఫ్పీఐ) ఆకర్షించేందుకు స్వచ్చంద ఉపసంహరణ మార్గాన్ని (వాలంటరీ రిటెన్షర్ రూట్/వీఆర్ఆర్) ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ విధానంలో విదేశీ ఇన్వెస్టర్లకు మరింత వెసులుబాటు ఉంటుందని తెలిపింది. డెట్లో ఎఫ్పీఐ పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేలా ఎఫ్పీఐలను ప్రోత్సహించేందుకు వీఆర్ఆర్ అనే పత్ర్యేక మార్గాన్ని ప్రతిపాదించాం. ఈ మార్గంలో ఇనుస్ట్రుమెంట్ల ఎంపిక పరంగా ఎఫ్పీఐలకు మరింత వెసులుబాటు ఉంటుంది.
|
ప్రముఖ దేశవాళీ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ‘యూనిటీ 2'(Unite 2) పేరుతో ఆండ్రాయిడ్ 4.4.2 కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.6,999. డివైస్ గురువారం నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. తెలుగు, ఇంగ్లీష్ కాకుండా 19 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
మైక్రోమాక్స్ యూనిటీ 2 ప్రధాన స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే.....
4.7 అంగుళాల బ్రైట్ గ్రాఫ్ ఐపీఎస్ డిస్ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్)
క్వాడ్కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్),
5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్),
గ్రే, గ్రీన్, రెడ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఎమ్ఏడి, గేమ్స్ క్లబ్, హైక్, ఎమ్!గేమ్స్, కింగ్సాఫ్ట్ ఆఫీస్, ఎమ్!లైవ్, ఒపెరా మినీ, రివీరై ఫోన్బుక్, రివీరై స్మార్ట్ప్యాడ్, బర్న్ ద రోప్, టాయ్ స్టోరీ స్మాష్ఇట్, మార్బుల్ వంటి ఫీచర్లను ఫోన్లో ముందుగానే లోడ్ చేసారు.
పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ - Kadapa _ YSR District
హోమ్ » వార్తలు » రాజకీయాలు » పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ
నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పులివెందుల శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అశేష జనవాహిన నడుమ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ జగన్తో పాటు ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఉన్నారు.
కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలలో కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థిపై 1.75లక్షలపైచిలుకు ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం 2011లో వైఎస్ఆర్ సీపీని స్థాపించడం.. మేలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ జగన్కి 5,45,043ఓట్ల భారీ మెజార్టీని సాధించారు.
ట్యాగ్లు2014 ఎన్నికలు pulivendula ys jagan ఎన్నికలు పులివెందుల వైఎస్ జగన్
Previous కడప జిల్లాలో ప్రధాన పార్టీల శాసనసభ అభ్యర్థులు
ముంబాయికి చెందిన ఆర్థిక సేవల సంస్థ ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ వచ్చే బుధవారం (మే 9న) ప్రారంభం కానుంది. ఈ నెల 11న ముగిసే ఇష్యూ ద్వారా కంపెనీ రూ.2వేల కోట్లను సమీకరించనుంది. ఇష్యూ ప్రైస్ బాండ్ ఒక్కో షేరుకు రూ.570-572గా కంపెనీ నిర్ణయించింది. ఆఫర్లో భాగంగా రూ.700 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 30 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. ఇందులో రిటైల్ పోర్షన్ వాటా 35 శాతం. మే 8న యాంకర్ ఇన్వెస్టర్ల వద్ద నిధులను సమీకరించనున్నారు. సమీకరించిన నిధులను మూలధన అవసరాలకు వినియోగించనున్నారు.
కార్పొరేట్, ఎస్ఎంఈ సంస్థలకు రుణాలను అందించే ఇండో స్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఇటీవలే తమ సేవలను వాహన, గృహ రంగంలోకి కూడా విస్తరించింది. ముంబాయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, సూరత్, అహ్మదాబాద్, పూణే, ఇండోర్ నగరాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది. పటిష్ట మైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను కలిగి ఉన్నామని, గత కొన్నేళ్ళుగా ఏటా సగటున 25-30 శాతం వృద్ధిని సాధిస్తున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్, సీఈఓ ఆర్.శ్రీధర్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయి వృద్ధి సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే 2014 నుంచి చక్కని లాభాలను ఆర్జిస్తోంది ఈ సంస్థ. గత ఐదేళ్ళ ఆర్థిక వివరాలను దిగువ పట్టికలో చూద్దాం.
IPO వివరాలు..
ఇష్యూ పరిమాణం : రూ.2వేల కోట్లు
ముఖవిలువ : ఒక్కో షేరు రూ.10
లిస్టింగ్ : బీఎస్ఈ, ఎన్ఎస్ఈ
పెద్దపసుపుల Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: పెద్దపసుపుల
Tag Archives: పెద్దపసుపుల
9 నుంచి 11 వరకు కడపలో జగన్ - Kadapa _ YSR District
హోమ్ » వార్తలు » 9 నుంచి 11 వరకు కడపలో జగన్
కడపః ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో అందుబాటులో ఉంటారు.
9,11 వ తేదీలలో పులివెందులలోని తన క్యాంపు కా ర్యాలయంలో అందుబాటులో ఉంటారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారని పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్.భాస్కర్రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైన సమయంలోనే జగన్ పర్యటన ఖరారవడం విశేషం.
Next జగన్ పై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు
|
ప్రభూ, అనువైన సమయం! పెను వేసవి వేంచేసింది.
ఆస్ట్రియన్ కవి.
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: 1991 లో ఒక రోజు
మాస్కోలో ఆ సాయంత్రం తెలిసిన తెలుగు కుటుంబాలనన్నింటినీ భోజనానికి ఆహ్వానించాను. పిలిచిన వాళ్లందరూ కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. డిన్నరుకు సర్వం సంసిద్ధం. అంతా ముచ్చట్లు చెప్పుకుంటూ కులాసాగా కాలక్షేపం చేస్తున్న సమయంలో ఫోను మోగింది. అవతల పీ.టీ.ఐ. మాస్కో విలేఖరి.
ఎక్కడో తమిళనాడులో చెన్నైకి దగ్గర్లో నోరు తిరగని పేరు కలిగిన ఒక వూళ్ళో బాంబు బ్లాస్ట్ జరిగింది. రాజీవ్ గాంధి అక్కడికక్కడే చనిపోయాడు.
నేను హైదరాబాదు ఫోను చేసాను. రాజభవన్ లో పనిచేస్తున్న నా స్నేహితుడు జ్వాలాకి. విషయం చెప్పకుండా అడిగాను ఏదయినా జరగరానిది జరిగిందా అని. ఏం లేదు అంతా బాగానే వుంది అన్నాడు. అప్పుడు అసలు విషయం చెప్పాను. కాసేపటి తరువాత విన్న విషయం నిజమే అని నిర్ధారణ అయింది.
నిజంగా విషాదకరమైన రోజు. భారత దేశానికి దిశా నిర్దేశనం చేసిన ఆ యువ నాయకుడికి శ్రద్ధాంజలి. (20-08-2013)
ఇప్పుడు జీమెయిల్లో 50MB పైల్స్ కూడా పంపుకోవచ్చు
జీమెయిల్ యూజర్లు ఇక పై తాము పంపే ప్రతి ఈమెయిల్కు 50MB సామర్థ్యం గల అటాచ్మెంట్స్ను జత చేసుకోవచ్చు. గతంలో ఈ సామర్థ్యం 25MB మాత్రమే. ఈ కొత్త అప్డేట్ను మరో మూడు రోజుల్లో అందరికి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గూగుల్ తెలిపింది.
వీటితో జీమెయిల్ మరింత ఫ్రెండ్లీగా ఓ అరగంట సేపు కష్టపడి ఓ వర్డ్ డాక్యుమెంట్ను తయారు చేసి ముఖ్యమైన వ్యక్తులకు చకచకా మెయిల్ చేసేసారు. తీరా సెండ్ బటన్ నొక్కినాక పంపిన డాక్యుమెంట్లో తప్పులున్నట్లు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు..? ఆ డాక్యుమెంట్ ను సరిచేసి మళ్లి వాళ్లు మెయిల్ చేస్తారా..?
జీమెయిల్లో అందుబాటులో ఉన్న Undo Send ఫీచర్ను కాన్ఫిగర్ చేసుకోవటం ద్వారా పంపిన మెయిల్ ను 30 సెకన్ల లోపు అండూ బటన్ ను ప్రెస్ చేసి ఆపు చేసుకునే అవకాశముంది. జీమెయిల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Undo Send ఫీచర్ ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఈ సదుపాయం మీకు అందుబాటులో ఉంటుంది.
హోమ్ » ఈ-పుస్తకాలు » రాయలసీమ వైభవం – Rayalaseema Vaibhavam
Sunday, March 25, 2018 ఈ-పుస్తకాలు వ్యాఖ్య రాయండి 174 వీక్షణలు
Next రైతు నేత డిఎన్ నారాయణ ఇక లేరు
కాదనకు నామాట Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: కాదనకు నామాట
Tag Archives: కాదనకు నామాట
ఊహలు - ఊసులు: ఎందుకో మరి?
వరలక్ష్మి Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: వరలక్ష్మి
Tag Archives: వరలక్ష్మి
“ఆ మిణుగురు దారి పొడవునా వెలుతురు పువ్వుల్ని రాల్చుకుంటూ వెళ్ళిపోయింది. పదండి, ఏరుకుంటూ ముందుకెళదాం..” కామ్రేడ్ ఎం.జె కోసం ఒక కవి మిత్రుడి కలం నుండి మెరిసిన అక్షర నివాళి. ఇవి ఆయన జీవితానికి అద్దం పట్టే పదాలు. ఎంజెగా రాయలసీమలో సుపరిచితులైన ములపాకు జంగంరెడ్డి సుబ్బరామిరెడ్డి తన జీవితమంతా వ్యవస్థతో గొడవ …
You are at:Home»Quotes»భౌతిక, ఆధ్యాత్మిక సమతుల్యతను పాటిస్తూ మధ్యే మార్గంగా జీవించాలి
కొలంబస్ తెలుగు సంఘంలో ఎన్నికల సందడి.-Telugu News International-WWW.TNILIVE.COM
కొలంబస్ తెలుగు సంఘంలో ఎన్నికల సందడి.
అమెరికాలో ప్రాముఖ్యత కలిగిన తెలుగు సంఘాల్లో సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (TACO) ప్రధానమైనది. కొలంబస్ కేంద్రంగా పని చేస్తున్న ఈ తెలుగు సంఘంలో ప్రస్తుతం ఎన్నికల్ వేడి రాజుకుంది. అక్టోబర్ 20 వ తేదీన టాకో కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు నామినేషన్ లు సేకరించే కార్యక్రమాన్ని సెప్టెంబరు 12వ తేదీ నుండి పూర్తీ వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించవచ్చు.
- Telugu-కేసీఆర్కు పోటీగా బాబు ఫ్రంట్ ఏర్పాట్లు -TeluguStop
ఇటీవల కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ల సంయుక్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. సీఎంగా జేడీఎస్ అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారంకు చంద్రబాబు నాయుడు హాజరు అయ్యారు. ఆ సమయంలో దాదాపు 10 ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రాహుల్ గాంధీతో కూడా చర్చలు జరిపాడు. ఇలా జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా పావులు కదుపుతున్నట్లుగా అనిపిస్తుంది. మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు చేస్తున్న ఈ ఫ్రంట్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయి అనేది అందరికి ఆసక్తికరంగా ఉంది. వీరిద్దరు కలిసి ఫ్రంట్ ఏర్పాట్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మాత్రం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కలుస్తారా లేదా విడివిడిగానే జాతీయ స్థాయిలో పోరాడుతారో చూడాలి.
న్యూజిలాండ్ డాలర్స్ నుండి అమెరికన్ డాలర్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
న్యూజిలాండ్ డాలర్స్ నుండి అమెరికన్ డాలర్స్ కు కన్వెర్ట్ చేయండి
ఇలా ఎందుకు చేస్తున్నావు...?
|
నాగార్జున ఆలోచనలకు చైతూ రివర్స్ పంచ్ !
Seetha Sailaja July 11, 2018 08:52 IST నాగార్జున ఆలోచనలకు చైతూ రివర్స్ పంచ్ !
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై యంగ్ టాలెంట్ ను ప్రమోట్ చేస్తూ చిన్న సినిమాలు తీసే పనిలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ చిన్న సినిమాల నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను ఎక్కువగా నాగ చైతన్య చూసుకుంటున్నాడు. లేటెస్ట్ గా తమ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించి ఈనెల 27న విడుదల కాబోతున్న ‘చి ల సౌ’ సినిమాను ప్రమోట్ చేస్తూ చైతన్య ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి నాగార్జున ఆలోచనలకు రివర్స్ పంచ్ వేసాడు.
‘మహానటి’ లో తాను తన తాత అక్కినేనిని నాగేశ్వరావు పాత్రను పోషించిన విషయం గురించి మాట్లాడుతూ కేవలం అది చిన్న పాత్ర మాత్రమే కావడంతో తాను నటించానని తన తాత అక్కినేనిలా నటించడం తన వల్ల కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అయితే ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది కాబట్టి ఎవరైనా తన తాత అక్కినేని బయోపిక్ ను తీస్తే చూడాలని ఉంది అంటూ తన కోరికను బయటపెట్టాడు.
ఇప్పటికే నాగార్జున అక్కినేని జీవితంలో పెద్దగా సంచలనాలు లేని నేపధ్యంలో ఆయన జీవితం బయోపిక్ కు పనికిరాదు అని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా నాగచైతన్య తన తాత పై ఎవరైనా బయోపిక్ తీస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్న నేపధ్యంలో నాగ్ అభిప్రాయాలకు చైతన్య విలువ ఇవ్వడం లేదా అని అనిపించడం సహజం.
ఇదే సందర్బంలో చైతన్య దర్శకుల విషయమై కూడ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. సీనియర్ డైరెక్టర్స్ కంటే యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం సులువు అనీ కామెంట్ చేస్తూ వారంతా తన ఏజ్ గ్రూప్ లో ఉంటారు కాబట్టి వారితో మూవ్ అవ్వడం తనకు సులువు అని అంటున్నాడు ఈ అక్కినేని వారసుడు. త్వరలో తన మామయ్య వెంకటేష్ తో నటించబోతున్న ‘వెంకీ మామ’ సినిమా గురించి మాట్లాడుతూ ఈసినిమా పై తనకు చాల అంచనాలు ఉన్నాయని తన మామయ్యతో చేస్తున్న ఈమూవీలో ఇప్పటి వరకు తాను నటించని ఒక డిఫరెంట్ పాత్రను పోషిస్తున్న విషయాన్ని లీక్ చేస్తున్నాడు చైతన్య..
ఉంది. గత కొంతకాలం నుంచి అమలులో వున్న ఎనీవేర్ రిజిస్ట్రేషన్(ఎక్కడైనా రిజిస్ట్రేషన్)తో చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రవేశపెట్టడం వల్ల రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా తగ్గిందనే విమర్శలు విన వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎనీవేర్తో పాటు మొత్తం ఆన్లైన్లోనే చేస్తామనడం ఎవరికి లాభమో అర్ధంకాని పరిస్థితి ఉందని విమర్శలు వస్తున్నాయి. ఎనీవేర్ వల్ల స్థానికంగా కాకుండా ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్థానికంగా ఉన్న సమస్యలు తెలియని పరిస్థితి ఉం దని సమాచారం.
ఆన్లైన్ చేయడం వల్ల ఎంతమందికి ఇంటర్నెట్పై అవ గాహన ఉందన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంది. ఆన్లైన్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో కొంత సమయం ఆదా అవుతున్నా సాంకేతిక సమస్యల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. నెల్లూరుజిల్లాలో రిజిస్ట్రేషన్ పరంగా నెల్లూరు రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్టుకు 9, గూడూరు రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్కు 10, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో బుజబుజనెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు లాంటి దూర ప్రాంతాల్లో ఎనీవేర్ వల్ల చాలావరకు రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి.
ఆన్లైన్ విధానం అమలైతే ఈ కార్యాలయాలను మూసివేసే అవకాశం వుందనే విమర్శలు వినవస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఏమి జరగని కార్యాలయాలను ఆదాయం తక్కువగా ఉందని చూపించి ప్రభుత్వం మూతవేసే పరిస్థితి వున్నట్లు సమాచారం.
More in this category: « ఆయనే అధిపతి రాజన్న... ప్రజాప్రస్థానం సాక్షిగా జగన్ మరో ప్రస్థానం »
|
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అమరుడైన వైసీపీ కార్యకర్త…!
KSK July 25, 2018 08:30 IST రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అమరుడైన వైసీపీ కార్యకర్త…!
ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి ముందునుంచీ చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. విభజన సమయంలో ఆనాడు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల లో ప్రధాన హామీ ప్రత్యేక హోదా. అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారమే పరమావధిగా అమలుచేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలో చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను కేంద్రం కాళ్ల దగ్గర పెట్టి రాష్ట్రాన్ని నిలువునా మోసం చేశారు.
అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుందని ముందు నుంచి ప్రతిపక్షనేత జగన్ పేర్కొనడంతో రాష్ట్రంలో ప్రతి సామాన్య ప్రజలు కూడా నమ్మడంతో చంద్రబాబు దిక్కుతోచక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని జపం చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా చేసిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైసీపీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బంద్లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో చోటుచేసుకుంది.
శాంతియుతంగా జరుగుతున్న బంద్ను టీడీపీ సర్కార్ విఫలం చేసేందేకు చేసిన కుట్ర వల్లే దుర్గారావు మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి బుట్టాయగూడెంలో పార్టీ కార్యకర్త దుర్గారావు ఏపీ బంద్లో పాల్గొన్నారు. తెల్లం బాలరాజుతో పాటు దుర్గారావు, మరికొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా బుట్టాయిగూడెం పోలీస్స్టేషన్కు తరలించే యత్నం చేయగా తోపులాట జరిగినట్లు సమాచారం.
ఈ క్రమంలో దుర్గారవు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొంత సమయానికే దుర్గారావు చనిపోయారు. దుర్గారావు స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురం. కాగా, దుర్గారావు మృతితో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు.
తెలుగులో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది , మహానటి సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఆ బయోపిక్ లకు ఊపొచ్చింది అయితే ఆ బయోపిక్ లు వేరు వాటికీ భిన్నంగా స్టువర్ట్ పురం గజదొంగ అయిన ” టైగర్ నాగేశ్వర్ రావు ” బయోపిక్ ని రూపొందించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు . నాని కి ఈ కథ చెప్పగానే వెంటనే నటించడానికి ఒప్పేసుకున్నాడట ! వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది .
టైగర్ నాగేశ్వర్ రావు హడలెత్తించిన గజదొంగ , ఆ పేరు వింటేనే నిలువెల్లా వణికిపోయే వాళ్ళట ! 1980 – 90 మధ్య కాలంలో ప్రజల వెన్నులో వణుకు పుట్టించిన గజదొంగ ఈ టైగర్ నాగేశ్వర్ రావు , అయితే అలాంటి గజదొంగ కథ తో తెరకెక్కుతున్న చిత్రంలో నాని గజదొంగ గా నటించనున్నాడు మరి నాని ని గజదొంగ గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా ? అన్నది పెద్ద ప్రశ్న ఎందుకంటే నాని అంటే పక్కింటి అబ్బాయి అన్న ఫీలింగ్ ఉంది దాంతో ఆ క్యారెక్టర్ కోసం తనని తానూ చాలా మలుచుకోవాల్సి ఉంటుంది . నాని ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు .
టైగర్ నాగేశ్వర్ రావు
Home Tags ట్రెండ్ సెట్టర్
Tag: ట్రెండ్ సెట్టర్
Tag: రంగస్థలం
ఎన్టీఆర్ రికార్డ్ ని బద్దలుకొట్టిన విజయ్ దేవరకొండ
చైనాలో విడుదల కానున్న రంగస్థలం
127 కోట్ల షేర్ సాధించిన రంగస్థలం
|
Home » పరిపాలన » రాజకీయం » తెలంగాణాలో విద్యుత్ సమస్యకు కారకులు ఎవరు!? అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధంలో నిజానిజాలేమిటి? సమస్య పరిష్కారానికి మార్గాలేమిటి?
తెలంగాణాలో విద్యుత్ సమస్యకు కారకులు ఎవరు!? అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధంలో నిజానిజాలేమిటి? సమస్య పరిష్కారానికి మార్గాలేమిటి?
కారణాలు : పిపియేల రద్దు అనేది కొంత కారణం. ఉండాల్సినంత పూర్తీ సామర్థ్యంతో ఉత్పత్తి లేదనేది మరి కొంత కారణం.
ప్రతిపక్షాలు : ఆంధ్ర ప్రదేశ్ లో అనేక ఆవస్తలకు గత ప్రభుత్వ విధానాలే కారణం అంటున్న తెదేపావారు, తెలంగాణాలో కరెంటుతో సహా మరెన్నో ఆవస్తాలకు గత ప్రభుత్వాలను వదిలేసి నాలుగు నెలల ఈ ప్రభుత్వమే కారణం అనటం హాస్యాస్పదం. ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడటం అనవసరం.
సమస్య పరిష్కారం: కొత్త ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పటం. ఇది ఇప్పటికి ఇప్పుడు అయ్యేది కాదు. యుద్ద ప్రాతిపదికన నిర్మించటం ప్రారంబించినను కనీసం మూడు నుండి నాలుగు సంవత్సరాలు పట్టొచ్చు.
ఈ ఆత్మస్థైర్యం అభినందనీయం కదా !
తెలంగాణాలో విద్యుత్ సమస్యకు కారకులు ఎవరు!? అధికార ...
Previous articleస్టార్ట్ అయిన ఎన్నికల జోరు … ‘డ్యాన్సింగ్ అంకుల్’ పై దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం..
Next articleరాజశేఖర్ తో పూరి హీరోయిన్ …!
వైసిపి అధినేత ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్ర కి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో తాజా రాజకీయ పరిణామాల మధ్య వైసీపీ పార్టీ బిజెపి పార్టీ తో జాత కడుతుందన్న నేపథ్యంలో వైసిపి పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడటానికి రెడీగా వున్నారని అంటున్నారు కొంతమంది. తాజాగా ఈ పొత్తుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. వైకాపా కనుకా బీజేపి తో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయం పక్కన పెడ
నీరవ్ మోదీ.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తం. 11వేల కోట్ల రూపాయలకు పైగా సొమ్మును బ్యాంకు నుంచి తీసుకుని విదేశాలకు పారిపోయిన ఘనుడీయన. ఈయన సామ్రాజ్యం తవ్వేకొద్దీ బయటపడుతోంది. తాజాగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో కూడా నీరవ్ మోదీకి సంబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
నేటి తెలుగు సినిమా పాటలు పూట పాటలే
VUYYURU SUBHASH May 25, 2018 18:20 IST నేటి తెలుగు సినిమా పాటలు పూట పాటలే
వైసీపీలో ఆయన తెరచాటుకేనా...! Politics 15 Hrs ago
ఏపీలో ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్...ఈ సర్వే ఏం చెప్పిదంటే...! Politics yesterday
బాబుకు భయం ఎందుకు.... అసలు కథ ఇదే...! Politics 2 days ago
సూపర్ ట్విస్ట్: టీడీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ..! Politics 3 days ago
కేసీఆర్కు ఆమె మామూలు షాక్ ఇవ్వలేదుగా..! Politics 3 days ago
తెలుగు నేల: April 2011
తెరాస పేరుపెట్టినోడే.. కేసీఆర్ పై ధ్వజం! _ greatandhra
Parisa Rama Krishna Rao October 27, 2018 22:11 IST భామలూ! మీ లోదుస్తుల క్రిందిబాగానికి తాళాలు వేసుకోండి: రాఖీ
బాలీవుడ్ సెక్సీ భామ రాఖీ సావంత్ సంచలన కామెంట్స్ చేసింది.ప్రస్తుతం ఇండియా మొత్తం షేక్ చేస్తున్న #Me too మీటూ ఉద్యమం గురించి ఆమె మాట్లాడింది. దేశంలోని అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురికాకూడదంటే తనలా "కింద" తాళాలు వేసుకోండని సూచించింది.
మనదేశంలో ఇంతకంటే చెత్త సలహాలిచ్చే వారెవరైనా ఉన్నారా? తాను వార్తలలో ఉండాలని మాత్రమే అనుకునే వాళ్లలో ఈ వివాదాల ప్రియురాలు ఒకరు. ఎప్పుడో ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఊయలలూగే బాలీవుడ్ డ్యాన్సర్ రాఖీ సావంత్, మహిళలను కించపరిచే వీడియో పోస్ట్ చేసి నెటిజెన్స్ తో నానా చివాట్లు తింటోంది. #MeToo లో వస్తున్న ఆరోపణలపై రాఖీ వ్యంగ్య బాణాలు సంధిస్తోంది. ఒక అడుగు ముందు కేస్తూ వివాదాస్పద వీడియో ఒకటి తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తన "లోదుస్తులకు తాళం" వేసుకుంది. దేశంలోని అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండాలంటే తనవేసుకున్నట్లు "మర్మస్థానాలకు తాళాలు" వేసు కోమ్మని సలహా ఇస్తుంది.
అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా ఉన్న ఈ వీడియో చూసి మహిళలు మండి పడుతున్నారు. రాఖీ సావంత్ #Me Too కు వ్యతిరేకంగా వార్తల్లో ఉంటోంది. గతంలో కూడా రాఖీ, కొన్ని వివాదాలను తనకు అనుకూలంగా మలుచుకుని వార్తల్లో ఉండేందుకు ప్రయత్నించింది. ఈ వీడియోలో ఆమె తాను ఒక శాస్త్రవేత్త అని, అమ్మాయిలు లైంగిక వేధింపులు అత్యాచారాలకు గురి కాకుండా ఉండేందుకు తాను ఒక వస్తువు కనిపెట్టానని అంటూ తన "లోదుస్తులను, ప్రైవేట్-పార్ట్లను చైను" లతో బంధించి తాళం వేసుకున్నట్లుగా చూపించింది. ఇలా తాళం వేసు కొంటే మహిళలు ఎక్కడైనా సేఫ్ గా ఉంటారంటూ ఒక ఉచిత సలహా కూడా పారేసింది. దీంతో రాఖీ సావంత్ చవకబారు వేషాలు వేస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత బీచ్ వాలీబాల్ ఆన్లైన్ గేమ్స్ ప్లే
ఆన్లైన్ ఉత్తమ బీచ్ వాలీబాల్ ఫ్లాష్ గేమ్
బీచ్ వాలీ బాల్
బీచ్ వాలీబాల్ ఆట
నరుటో మరియు బెన్ 10 ఆట వాలీబాల్
|
ప్రేమలో మనం: స్వాతి సపరి వార పత్రికలో నా కథ "నీకూ నాకూ మధ్య"..
స్వాతి సపరి వార పత్రికలో నా కథ "నీకూ నాకూ మధ్య"..
స్వాతి సపరి వార పత్రిక (9-5-14)లో నా కథ "నీకూ నాకూ మధ్య" ప్రచురింపబడింది...
అయ్యో శ్యామల ! _ జోష్ _ www.NavaTelangana.com
శ్యామల : చూడు శాంత పొద్దున ఈయనకు ఫోన్ చేస్తే ఎవరో అమ్మాయి ఎత్తి .. మీరు మాట్లాడాలనుకుంటున్న వారు వేరొకరితో బిజీగా ఉన్నారని చెప్పింది.
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.