page_content
stringlengths
11
4.1k
అసలు కథ ముందుందంటూ....షాక్ ఇవ్వబోతోన్న రాజమౌళి _ HMTV LIVE అసలు కథ ముందుందంటూ....షాక్ ఇవ్వబోతోన్న రాజమౌళి రాజమౌళి మేకింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తోన్న మూవీ త్రిబుల్ ఆర్ నిజానికి త్రిబుల్ ఆర్ అంటే కాస్త రివీల్ అయ్యింది అసలు బడ్జెట్టే కాదు, ఇందులో వింతలు విషేషాలు తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఇలా తారక్, చెర్రీ లుక్, తోపాటు మరిన్న సర్ ప్రైజ్ లు మెల్లిగా లీక్ అవుతున్నాయా? బాహుబలి హిట్ తో స్వింగ్ లో ఉన్న రాజమౌళి, రంగస్థలం సక్సెస్ తర్వాత జోరుమీదున్న రామ్ చరణ్, అరవింద సమేత వీరరాఘవతో పాటు వరుసగా 4 హిట్లున్న ఎన్టీఆర్ కాంబినేషన్ లో త్రిబుల్ ఆర్ మూవీ తెరకెక్కుతోంది ఆ సినిమా సంబంధించిన విషేషాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చెర్రీ, తారక్ మల్టీస్టారర్ మూవీ ట్రిబుల్ ఆర్ అంటే మొన్నటి వరకు రామ రావణ రాజ్యం అన్నారు కాని రాఘు రామ రణం అంటూ కొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది రాఘరాముడంటే ఒక్కడే, ఇక్కడ ఇద్దరు హీరోలు కూడా ఒక్కటే అన్న కాన్సెప్ట్ తో సరికొత్తగా సినిమాని తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి బాహుబలి లానే ఇందులో కూడా కిలికి భాషలా మరో భాషని రెడీ చేస్తున్నారు త్రిబుల్ ఆర్ మూవీ బడ్జెట్ 300 కోట్లంటూ మొన్నటివరకు ప్రచారం జరిగినా అసలు బడ్జెట్ మాత్రం 250 నుంచి 280 కోట్ల మధ్యుంటుందంటున్నారు ఇక ఇది పూర్తిగా తెరకెక్కనేలేదున ఇంతలోనే 500 కోట్ల బిజినెస్ కూడా చేసిందనంటున్నారు అన్ని భాషల్లో థియేట్రికల్ రైట్స్ 350 కోట్లు పలికితే, డిజిటల్ శాటిలైట్ రైట్స్ 150 కోట్లు పలికాయని తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ మూవీలో చెర్రీ హేయిర్ స్టైల్ మగధీర స్టైల్లో ఉంటూనే కాస్త్ వెస్టర్న్ స్టైల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బక్కపలుచగా, తర్వాత రియల్ టైంలో హెవీ మజిల్స్ తో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ముగ్గురు హీరోయిన్స్ లో ఆలియా భట్ మాత్రం ఫైనల్ అయినట్టు తెలుస్తోంది సల్మాన్ బావ, ఆయుష్ శర్మా విలన్ తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నాడనంటున్నారు. కాలేజ్ ముందు విద్యార్థుల ఆందోళన మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టిన చెడ్డీ గ్యాంగ్‌.. ఎట్టకేలకు చిక్కింది. ఏపీకి కేంద్రం భారీగా విపత్తు సాయం చేస్తోంది: జీవీఎల్‌ కేసీఆర్‌ నిర్ణయం ప్రకారమే మంత్రి పదవులు: ఈటల జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 11 ప్రయోగం విజయవంతం ప్రభాస్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వెబ్‌సైట్ వేదికగా జ్యోతిష్య మోసం... తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు సీఎంగా తొలి సంతకం.. రూ.2 లక్షల వరకు రుణ మాఫీ పది రోజుల్లోగా రైతు రుణాల మాఫీ: సీఎం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీశ్‌రావు ప్రగ్నెన్సీ వార్తలపై స్పందించిన అనుష్క శర్మ తమిళ సినిమా రామ్ చరణ్-బోయపాటి సినిమాలో ‘ఈగ’ విలన్? మెగాస్టార్ ‘ఉయ్యాలవాడ’... దొంగదెబ్బ కొట్టేది అతడేనా? విడాకుల కేసులో సుదీప్‌కు మొట్టికాయలు తప్పవా?.. నిత్యా మీనన్ కారణమా.. అభిమాన హీరోని కౌగిలించుకొని - ఆనందం తో గుండె ఆగి., విషాదం పవన్ -వెంకీలను మరిపిస్తారా?: 'గోపాల ..గోపాల' కన్నడ రీమేక్ పోస్టర్స్, ట్రైలర్ గెడ్డం గీయించుకుంటూ ప్రభాస్ హీరోయిన్, వీడియో వైరల్ కన్నడ నాట భారీగా అభిమానులు ఉన్న స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. అభిమానులు ఆయన్ను ఎంతగా ప్రేమిస్తారో.... ఆయన కూడా వారి పట్ల అంతే ఎమోషన్‌తో ఉంటారు. ఇటీవల ఓ అభిమాని క్యాన్సర్ వ్యాధితో మరణించిన విషయం తెలిసి సుదీప్ తట్టుకోలేక పోయారు. బెంగళూరుకు చెందిన వినూత అనే మహిళ సుదీప్‌‌కు వీరాభిమాని. కొంత కాలంగా వినూత కేన్సర్‌తో బాధపడుతోంది. వ్యాధి ముదిరి చివరి దశకు చేరడంతో మంగళవారం ఆమె మరణించారు. ఈ విషయం తెలిసి సుదీప్ కంటతడి పెట్టారు. వినూత క్యాన్సర్‌తో బాధ పడుతున్న రోజుల్లో సుదీప్‌ను కలవాలని ఆశ పడింది. అభిమాన సంఘాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుదీప్ ఆమెను తన నివాసానికి పిలిపించి ఆప్యాయంగా పలకరించారు. నువ్వు కేన్సర్‌ను జయిస్తావని దైర్యం చెప్పారు. వినూత నా చెల్లెలు లాంటిది, ఆమెను కాపాడుకోలేక పోయాం. ఈ సోదరి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ..... సుదీప్ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. వినూత మరణవార్త, సుదీప్ ట్వీట్ చూసి అభిమానులు చలించిపోయారు. భారీ సంఖ్యలో వినూత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. విహంగ వీక్షణం అద్భుతమైన చిత్రాలు వాల్ పేపర్లు తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat. బాలయ్య కోసం ఆ ఇద్దరూ వైటింగ్.. మరి ఆ సినిమా! అతి త్వరలో.. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దర్నీ కూర్చోబెట్టి, స్పీడు పెంచుతున్న రాజమౌళి! ఎన్టీఆర్ భార్య ఇంట్లో అవసరాల శ్రీనివాస్...ఏం జరగుతోంది?? మీరు పతివ్రతలా..తమ్మారెడ్డి సంచలనం! పూనమ్ చేసిన ట్వీట్స్ ఆ హీరో గురించేనా ?? శ్రీదేవి మరణం పై బోనికపూర్ మాటలు తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూకుడు పెంచేసాడు. వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ కావడంతో మరో సినిమా చెయ్యడానికి సమయం తీసుకున్న బన్నీ తాజాగా మరో మూడు సినిమాలకు సైన్ చేసాడు. బ‌న్నీ తదుప‌రి సినిమా డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కే కుమార్‌తో ఉంటుందట‌. బ‌న్నీ కోసమే ప్ర‌స్తుతం విక్ర‌మ్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడ‌ట‌. షాకింగ్ న్యూస్ .. ఎన్టీఆర్,బాలయ్య ల మిడ్ నైట్ పార్టీ దేనికో లక్ష్మి పార్వతి పాత్ర లో శ్రీరెడ్డి ...! డ్రగ్స్ కేసులో ఎన్టీఆర్ విలన్ అరెస్ట్ సినీ పరిశ్రమ పై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు ....! షేడ్స్ ఆఫ్ సాహో రిలీజ్ ... అజ్ఞ్యాతవాసి సృష్టించిన మరో రికార్డ్.......ఆ రికార్డ్ ఏంటో తెలుసా ..! HAPPY BIRTHDAY @ డార్లింగ్ " ప్రభాస్ " ఎన్టీఆర్ బయోపిక్‌ లో దగ్గుపాటి వారికీ ప్రాధాన్యత లేదా ....! రోజా జీవితంలో అదే కీలకమలుపు .....రోజా జీవితం లో జరిగిన నగ్న సత్యాలు ఇవే...! 12వ రోజు క‌లెక్ష‌న్స్.. షాక్‌..! హజ్ యాత్ర... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు... ఏంటవి? _ Webdunia Telugu తెలుగు వార్తలు అంతర్జాతీయ వార్తలు బిజినెస్ వార్తలు తెలుగు సినిమా పెరటి వైద్యం మధుర జ్ఞాపకాలు ప్రేమ కవితలు వాలెంటైన్స్ డే హజ్ యాత్ర... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు... ఏంటవి? 2018 హజ్ యాత్రకు వెళ్ళే వారికి ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ క్యాంప్‌ల‌ను స్టేట్ హ‌జ్ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, ఒంగోలు, 2018 హజ్ యాత్రకు వెళ్ళే వారికి ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ క్యాంప్‌ల‌ను స్టేట్ హ‌జ్ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, ఒంగోలు, క‌ర్నూల్‌, ఆత్మ‌కూర్‌, నంద్యాల‌, విశాఖ‌ప‌ట్నంల‌లో ప్ర‌త్యేక హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి హ‌జ్ యాత్రికుల‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. గురువారం నాడు రాజ‌మండ్రి, గుంటూరు ప‌ట్ట‌ణాల్లో వ్యాక్సిన్ క్యాంప్ ఏర్పాటు చేసి హ‌జ్ యాత్రికుల‌కు టీకాలు వేశారు. గుంటూరు హజ్ వ్యాక్సినేషన్ క్యాంప్‌ను ఎంఎల్‌సి, ప్ర‌భుత్వ విప్ జనాబ్ ఎం.ఎ. షరీఫ్ లాంఛ‌నంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లాకు చెందిన హజ్ యాత్రికులు ఈ క్యాంప్‌లో వ్యాక్సిన్ తీసుకున్నారు. లగేజ్ సంబంధించి 22 కేజీ + 22 కేజీల రెండు సూట్‌కేసులు + హ్యాడ్ లగేజ్ 10 కేజీలకు మాత్రమే అనుమతిస్తారు. ఈ విషయాన్ని హజ్ యాత్రికులు గమనించాలని ఎమ్మెల్సీ సూచించారు. ఇష్టానుసారంగా హ‌జ్ యాత్రికుడు బ్యాగేజ్ తీసుకువెళ్ళ‌డానికి ఎయిర్‌పోర్ట్‌లో అనుమ‌తించ‌రు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ల‌గేజ్ లేక‌పోతే ఎయిర్‌పోర్ట్‌లో మీ సామాను అనుమ‌తించ‌రు. విమానాల షెడ్యూల్ వచ్చిన తరువాత తమకు కేటాయించిన తేదీకి 24 గంటల ముందు హైదరాబాద్ లోని నాంపల్లి హజ్ హౌస్‌కు చేరుకోవాలి. సంబంధిత వార్తలు జూలై నెల రాశి ఫలితాలు... 27న చంద్రగ్రహణం, ఆ నక్షత్రాల వారు జాగ్రత్త(Video) ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాబు సర్కారు సలహాదారు పరకాల షాక్... యోగాసనాలు వేసేముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు..... బాలయ్య "జై సింహా' ... 16 వరకు ప్రత్యేక షోలకు అనుమతి 35 ఏళ్ల ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తినిచ్చింది... లింగరాజు పాణిగ్రాహి దీనిపై మరింత చదవండి : జాతీయ వార్తలు చెన్నై వార్తలు బిజినెస్ న్యూస్ కెరీర్ వార్తలు తెలుగు సినిమా కథనాలు సినిమా సమీక్ష రాబోయే చిత్రాలు పర్యాటక రంగం పుణ్య క్షేత్రాలు సముద్ర తీరాలు ఇతర విభాగాలు మనస్తత్వ శాస్త్రం వ్యక్తిత్వ వికాసం ఫాస్ట్ ఫుడ్ రత్నాల శాస్త్రం వాస్తు శాస్త్రం ప్రశ్నలు- సమాధానాలు వినాయక చవితి ప్రస్తుత సిరీస్ ఐపీఎల్ వార్తలు ఇతర క్రీడలు మరిన్ని విభాగాలు ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
Anushka Birthday Gift To Prabhas On His Birthday- Telugu Designer Watch Saaho Movie-ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా డార్లింగ్ కు ‘అనుష్క’ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా.?-TeluguStop ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా డార్లింగ్ కు 'అనుష్క' ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా.? Anushka Birthday Gift To Prabhas On His Birthday 2018-10-23 10:40:45 IST Sainath G సినీ అభిమానులు,సెలబ్రిటీలు డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినీ స్టార్స్ కూడా ప్రభాస్ కి సోషల్ మీడియా వేదికపై శుభాకాంక్షలు చెప్పారు.బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో..ఇది వరకే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది…కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్బంగా ఈ రోజు ఓ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రభాస్ గత వారం ట్వీట్ చేసారు. ప్రభాస్ పుట్టినరోజుకి ఎవరేం ఇచ్చినప్పటికీ కూడా..ఒకరు ఇచ్చే గిఫ్ట్ మాత్రం చాలా చాలా స్పెషల్..ఆ వ్యక్తే అనుష్క…ప్రభాస్ ,అనుష్క కలిసి ఇప్పటికి మూడు సినిమాల్లో నటించారు మిర్చి,బిల్లా,బాహుబలి..ఈ మూడు సినిమాల్లోనూ వీరిద్దరి పెయిర్ సూపర్ డూపర్ హిట్..రీల్ లోనే కాదు రియల్ గా కూడా వీళ్ల పెయిర్ అదుర్స్..సినిమాల్లో వీరి కెమిస్ట్రీని,రొమాన్స్ ని ఎంజాయ్ చేయని ప్రేక్షకుడుండడు.అవును రీల్ లైఫ్‌లో రియలిస్టిక్ రొమాన్స్‌ని తలపించేంత సహజంగా నటించడం ఈ హిట్ పెయిర్‌కే చెల్లింది. ఆ మధ్య వీరిద్దరి పెళ్లి అనే ఒక న్యూస్ కూడా వచ్చింది. కానీ మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఈ వార్తని కొట్టిపడేసారు ప్రభాస్ అనుష్క లు. ఖాళీ కడుపుతో ఇది తాగితే...షుగర్, బిపి, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి 11 సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! తాజా వార్తలు ఏపీ ప్రభుత్వ ఉత్తర్యులపై సీబీఐ స్పందన ఇదే ! ఆర్బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ! 'బాబు' బాటలో ఆమె ! చిన్నప్పటి నుండి డబ్బు పొదుపు చేసి...13 ఏళ్ల అబ్బాయి దివాళి రోజు ఏం చేసాడంటే.? దెబ్బకి అందరు నోరెళ్లబెట్టారు! ఈ ‘అమ్మ’ల కష్టాలను తీర్చేవారు లేరా? సమయానికి డబ్బు రాకపోయినా సేవలు మాత్రం ఆపట్లేదు.! హ్యాట్సాఫ్!!! చరణ్‌ మూవీని కత్తిరించే పనిలో చిరంజీవి? 'రానా షోలో అలా అన్నావ్...మరి ఇప్పుడెలా సమర్ధించుకుంటావ్?' అని సమంతపై మహేష్ ఫాన్స్ ఫైర్.! అమెరికా అధ్యక్షుడి కి భారతీయుడి గోడు...!!!! ప్రియుడి చివరి కోరిక నెరవేర్చాలని ఆ వధువు ఏం చేసిందో తెలుస్తే కన్నీళ్లొస్తాయి.! రియల్ స్టోరీ!!! మాములోడివి కాదయ్యా 'బాబు' .. సీబీఐ నే నిషేధించాడు ! ఇదేం టీజర్ సామి...కామం తప్ప కాన్సెప్ట్ ఏముందని..? ఏడు చేపల కథను మించి ఉంది ఈ టీజర్.! రవితేజ, ఇలియానా, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' హిట్టా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్.!! నెగ్గిన పంతం...వైట్ హౌస్ అధికారిణి తొలగింపు.. లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్లు డీయాక్టివేట్‌ అవుతాయా.? వాట్సాప్ లో వైర‌ల్ అవుతున్న ఫేక్ న్యూస్ పై వివ‌ర‌ణ‌. ప్రొ కబడ్డీ లీగ్ లో ఈ ఆటగాళ్ళ రేటెంతో తెలుసా? టాప్ స్టోరీస్ రాంగ్ కాల్ ద్వారా ఆ అమ్మాయి అతనికి పరిచయమైంది..! చివరికి వెళ్లి చూసేసరికి ఏమైందంటే.? రియల్ స్టోరీ!!!
నన్ను చంపేస్తారేమో, చెవుల్లో పువ్వులు: యాక్టర్ ప్రకాశ్ రాజ్ తనను చంపేస్తారేమోనని భయం కలుగుతోందని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. బెంగళూరు: తనను చంపేస్తారేమోనని భయం కలుగుతోందని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ఆదివారంనాడు గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవానితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తనపై బిజెపి వ్యక్తిగత దాడులకు దిగుతోందని విమర్శించారు. బిజెపి కార్యకర్తలు తన వెంట పడుతున్నారని, తనకు భయం కలుగుతోందని అన్నారు. తన తల్లి, భార్యతో పాటు తన ఇంట్లో వాళ్లు తన ప్రాణాల గురించి భయపడుతున్నారని ఆయన అన్నారు. తాను ఎన్ని ఆపదలనైనా ఎదుర్కుంటానని వారిని సముదాయిస్తున్నట్లు తెలిపారు. తాను ప్రజలతో మాట్లాడడానికి వెళ్తున్న ప్రతిసారీ బిజెపి కార్యకర్తలు తనను వెంటాడుతున్నారని ఆయన అన్నారు. తాను ప్రశ్నలు వేస్తే హిందూ వ్యతిరేకి అనడం ఎందుకని ఆయన అడిగారు. తాను ప్రారంభించిన జస్ట్ ఆస్కింగ్ రాజకీయ పార్టీ కాదని, అదో ఆందోళన అని, అందరినీ ప్రశ్నించే బాధ్యత తనకు ఉందని ఆయన అన్నారు. మహదాయి విషయంలో అవాస్తవాలు చెబుతున్నారని, ప్రధాని స్వయంగా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని ఆయన అన్నారు. గనుల యజమానులను క్షమించాల్సింది యడ్యూరప్ప కాదని, కర్ణాటక ప్రజలని ఆయన అన్నారు. తన పోరాటంలో రాజకీయం గానీ దురుద్దేశం గానీ లేదని అన్నారు. prakash-raj,-actor,-karntaka,-ప్రకాశ్-రాజ్,-నటుడు,-యాక్టర్,-కర్ణాటక రామ్ కోసం పూరి మాస్ మసాలా స్క్రిప్ట్ రెడీ? కాలేజీ విద్యార్థులకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు.. టీ.బీజేపీ మేనిఫెస్టో ఇదే నాయినికి షాక్: ముషీరాబాద్‌ ముఠా గోపాల్‌కు, కోదాడ బొల్లందే పాపకు జన్మనిచ్చిన అప్పటి స్టార్ హీరోయిన్! కేసీఆర్‌కు మద్దతు: టీఆర్ఎస్‌లో చేరికపై తేల్చేసిన సుమన్ ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో) కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో) సుహాసినికి అభినందనల వెల్లువ (వీడియో) బోధన్ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు ర్యాలీలో కవిత (వీడియో) జగదీష్‌ రెడ్డి భార్యకు కాంగ్రెస్ సానుభూతిపరుడి ఆశీస్సులు ( వీడియో) గజ గజలాడించే చలిపులి ఇప్పటికే మనమీద దాడి చేస్తోంది. ఈ చలిలో వెచ్చవెచ్చగా ఉండేవాటిల్నే ఇష్టపడతారు అందరూ. అంతేకాక బాహ్య శరీరానికి ఏదో ఒక రకంగా వెచగా వెచ్చదనాన్ని ఇస్తాం. కానీ అంతర్శరీరానికి కూడా వెచ్చదనాన్ని ఇవ్వటానికి మనం ఎంతో ప్రయత్నిస్థాం. అందుకే ఓ చాయ్, ఓ కాఫీ తాగటానికి ఇస్టపడతాం. కాని ఇలా వేడి వస్తువులను తీసుకోవాలనే చూస్తే అనారోగ్యం పాలుకాక తప్పదు. అందుకే చలికాలంలో వాడాల్సిన పదార్ధాలను మీకందిస్తున్నాం. అవెంతో చూద్దామా! 1. జొన్నలను కనీసం వారంలో ఒక్కరోజైనా తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల కండరాల కదలిక చక్కగా ఉంటుంది. నొప్పులు కూడా దూరంగా ఉంటాయి. జొన్నతో చేసే పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌ వ్యాధులు దూరంగా ఉంటాయి. 2. చిలకడ దుంపలు చక్కటి పోషకాహారం. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. ఈ దుంపలో పీచు, కార్బోహైడ్రేట్లు, విటమిన్‌ ‘ఎ’, ‘సి’ ఖనిజలవణాలు, మాంగనీసు, రాగి అధికంగా లభిస్తాయి. వీటిని ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తరచూ తీసుకుంటే ఈ కాలంలో ఎదురయ్యే అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు. 3. దానిమ్మ రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు, ఫాస్పరస్‌ సమృద్ధిగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని మరింత వృద్ధి చేస్తుంది. అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది. హృద్రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. 4. పాలకూర ఆకుపచ్చని కాయగూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.. ఈ కూరలో ఇంకా ఇనుము, క్యాల్షియం, సమృద్ధిగా దొరుకుతాయి. ప్రతిరోజూ పాలకూరను ఉడికించి గానీ, సూపు, రసం రూపంలో తీసుకొనే అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. 5. నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే ఈ కాలంలో శరీరానికి అవసరమయ్యే వేడిని అందిస్తాయి. వీటిలో క్యాల్షియం, ఖనిజలవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం, రాగి సమృద్ధిగా లభిస్తాయి. నువ్వులతో తయారు చేసిన పదార్థాలను భోజనం తరవాత తీసుకుంటే అరుగుదల బాగుంటుంది. ఇవి చర్మానికి తేమను అందించడానికి తోడ్పడతాయి. 6. వేరుసెనగ గింజల్లో విటమిన్‌ ‘ఇ’, ‘బి3′ లభిస్తుంది. అలానే గుండెకు మేలు చేసే మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మంచిది. వేరుసెనగ గింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అవి చర్మంలో తేమ శాతాన్ని పెంచుతాయి. Previous articleఆరోగ్యానికి ఆపిల్ Next articleవంధ్యత్వం అంటే
పిడుగురాళ్ల - వికీపీడియా (పిడుగురాళ్ళ నుండి దారిమార్పు చెందింది) గుంటూరు జిల్లా పటములో పిడుగురాళ్ల మండలం యొక్క స్థానము 9.1 శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయం 9.2 శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం 9.3 శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం 9.4 శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- రాష్ట్రంలోనే విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ఇది మూదవది. ఇక్కడ్ 1583 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించుచున్నారు. క్రీడలలో గూడా రాణించుచున్నారు. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, గ్రంధాలయం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నవి. నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేయుచున్నారు. [5] గ్రామములోని మౌలికసదుపాయములు[మార్చు] గ్రామములోని దర్శనీయ ప్రదేశమలు/దేవాలయాలు[మార్చు] శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయం[మార్చు] ఈ ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయం ఐదు శతాబ్దాల కాలం నాటిదని చారిత్రిక ఆధారాల ద్వారా తెలియుచున్నది. శివపరివార దేవతలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆలయ శోభ విశిస్టమైనది. ప్రతి సోమవారం మరియూ విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు విశేషంగా జరుగును. [2] శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం[మార్చు] శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు] మండల పరిధిలోని అంజనీపురంలో వేంచేసియున్న ఈ ఆలయంలో, స్వామివారి కళ్యాణం, 2017,మార్చి-23వతేదీ గురువారం ఉదయం 10-30 కి వైభవంగా నిర్వహించెదరు. [4] శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం[మార్చు] ఈ ఆలయం, పిడుగురాళ్ళలోని నాగులగుగుడిలో ఉంది. పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తినగర్ లో ఉన్న ఈ ఆలయంలో, 2016,జనవరి-28వ తేదీ గురువారంనాడు, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను వేదిక మీద ఏర్పాటుచేసి, 30మంది దంపతులు పీటలమీద ఆసీనులై స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో నిర్వహించిన రథయాత్ర కన్నులపండువగా సాగినది. స్వామివారి రథంలాగటానికి భక్తులు పోటీపడినారు. [3] 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 50,127.[1] ఇందులో పురుషుల సంఖ్య 25,546, స్త్రీల సంఖ్య 24,581, గ్రామంలో నివాస గృహాలు 11,222 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 3,149 హెక్టారులు. తుమ్మలచెరువు, కామేపల్లి, పిడుగురాళ్ళ, కోనంకి, జానపాడు, పెద అగ్రహారం, కరాలపాడు, చిన అగ్రహారం, జూలకల్లు, గుత్తికొండ, బ్రాహ్మణపల్లి, వీరాపురం (పిడుగురాళ్ల మండలం), కొండమోడు "https://te.wikipedia.org/w/index.php?title=పిడుగురాళ్ల&oldid=2225354" నుండి వెలికితీశారు రివ్యూ: ప్రేమ లీల.. పెళ్లి గోల రివ్యూ : ‘శ్రీరాముడింట.. శ్రీకృష్ణుడంట’ రివ్యూ: యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. ఓ పిల్లా నీవల్లా! Review: బ్లాక్‌మ‌నీ రివ్యూ: ప్రేమలో పడితే 100% బ్రేకప్ నటీనటులు: ఎజిల్, మధుమిల, అభినయ, మైమ్‌ గోపి, మద్రాస్‌ రమ, మహానది శంకర్‌, అజయ్‌ రత్నం, వేన్‌, కాయల్‌ విన... రివ్యూ: హ్యాపీ బర్త్ డే… సెలబ్రేషన్స్ ఓకే! రివ్యూ: మెట్రో.. క్రైమ్ థ్రిల్లర్! తారాగణం: శిరీష్, బాబీ సింహ, మాయ సంగీతం: జాన్ నిర్మాతలు: ర‌జ‌ని రామ్ దర్శకత్వం: ఆనంద కృష్ణన్ రేటింగ్:... రివ్యూ: యూత్ కు నచ్చే.. పిచ్చిగా నచ్చావ్! నటీనటులు: సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, నాగబాబు తదితరులు సంగీతం : రామ్ నారాయణ నిర్మాతలు : కమల్ కుమార్... రివ్యూ: ఉగ్రవాదాన్ని ఎదిరించే… మా అబ్బాయి! రివ్యూ: ఇది యువతకు మెసేజ్ ఇచ్చే రకం
కమ్యూనిజం - వికీపీడియా వికీపీడియా నుండి ఈ వ్యాసము కమ్యూనిజం అనే రాజకీయ మరియు సామాజిక సిద్ధాంతము గురించి మాత్రమే. కమ్యూనిస్ట్ సంస్థలు/కమ్యూనిస్ట్ పార్టీల గురించి కాదు. కమ్యూనిజం(Communism) అనునది ఒక రాజకీయ, సాంఘిక మరియు ఆర్థిక సిద్ధాంతం. కమ్యూనిజం అనే పదం 'అందరికీ చెందిన' అనే అర్థం వచ్చే కమ్యూనిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఉమ్మడి యాజమాన్యపు ఆస్తి అనే భావన గ్రీకుల కాలం నుండి ఉంది. కమ్యూనిజం యొక్క ముఖ్య ఆశయం వర్గ, ఆర్థిక మరియు సామాజిక తారతమ్యాలు లేని ఒక నూతన సమాజ స్థాపన. ఉత్పత్తికేంద్రాల మరియు వనరుల ఉమ్మడి యాజమాన్యం అనేది కమ్యూనిజం మూలసూత్రం. కమ్యూనిజం అనునది సోషలిజం యొక్క అత్యుత్తమ దశ అని కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇది ఒక జీవన విధానమని చెప్పవచ్చును. మానవ చరిత్రలో జీవన విధానాన్ని పూర్తిగా మార్చాలని ప్రతిపాదించిన మొట్టమొదటి సిద్ధాంతమని చెప్పవచ్చు. ఇటువంటి ప్రతిపాదన 19వ శతాబ్దంలో చేయబడినా, ఆచరణలోకి 20వ శతాబ్దపు మొదటి రోజులలో వచ్చింది. కమ్యూనిజం అనేది మొదట యూరప్ ఖండమునందు అవిర్భవించింది. మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నిక అయిన సభ్యులు ప్రాన్స్ దేశానికి చెందినవారు. అలా ఎన్నికయిన కమ్యూనిస్ట్ ప్రతినిధులు, శాసన సభలో స్పీకరుకు ఎడమ వైపున కూర్చుండేవారట. అందుకని వారిని "లెఫ్టిస్టులు" (వామ పక్షాలు) అని కూడా పిలవటం పరిపాటైనది. ఇప్పటికీ కమ్యూనిస్టులను "లెఫ్టిస్ట్" లనే వ్యవహరిస్తున్నారు. 1 కమ్యూనిజం అంటే ఏమిటి 2 ఎవరు ప్రతిపాదించారు 4 కమ్యూనిజం-సోషలిజం 6.1 రష్యా లో కమ్యూనిజం 6.2 లెనిన్ కాలం 6.5 మిఖాయిల్ గోర్బచెవ్ కాలం 8.1 తూర్పు యూరప్‌లో 10 ఇవి కూడా చూడండి 11 మూలాలు, వనరులు కమ్యూనిజం అంటే ఏమిటి[మార్చు] సామాజికముగా, మానవుడి జీవన విధానాలు అనేక రకాలు. అవి అన్నీ కూడా మానవుడి సంఘ జీవన విధానానం మీద ఆధారపడి ఉంటాయి. మానవుడు సంఘ జీవిగా పరిణామ క్రమానికి మూలం శ్రమ విభజన. అందరూ అన్ని పనులు చెయ్యలేరు, తమకు కావలిసిన వస్తువులు వసతులు తమకు తామే సమకూర్చుకోలేరు. అందువలన, సమాజం క్రమంగా శ్రమ విభజన అంతర్లీనంగా పరిణామం చెందినది. ఈ పరిణామ క్రమంలో అనేక అసమానతలు ఏర్పడతాయి. ఇటువంటి అసమానతలను పొగొట్టే అవకాశాలను పొందుపరిచి తద్వారా మానవుడి సంఘ జీవన విధానాన్ని సంస్కరించే ప్రయత్నమే కమ్యూనిజం అని చెప్పుకోవచ్చు. అటువంటి 'సంస్కరణకు ' సామాజిక జీవన విధానం, పరిపాలనా విధానం మరియు ఆర్థిక విధనాలలో మౌలిక మార్పులు తప్పనిసరిగా తీసుకుని రావాలని, తద్వారా సమాజంలోని అనేక అసమానతలను ఎలా తొలగించవచ్చునో చేయబడిన ప్రతిపాదనల రూపమే కమ్యూనిజం. ఈ ప్రయత్నంలో కావలిసిన మార్పులు 'ప్రజా విప్లవం' ద్వారానే సాధ్యం అని కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు అభిప్రాయపడతారు. ఏతా వాతా, కమ్యూనిజం సామాజిక/ఆర్థిక అసమానతలను పోగొట్టటానికి మార్గాలను సూచించిన ఒక సిద్ధాంతము. ఎవరు ప్రతిపాదించారు[మార్చు] కార్ల్ మార్క్స్ క్రీ.పూ.300లో గ్రీకు తత్వవేత్త అయిన ప్లేటో తన 'ద రిపబ్లిక్' గ్రంథంలో ఈ విధమైన భావన గురించి చర్చించాడు. శతాబ్దాలనుండి అనేక మంది తత్వవేత్తలు, సంస్కర్తలు ఉమ్మడి యాజమాన్యం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లాంటి సామ్యవాద ఆదర్శాల గురించి విస్తృతంగా వ్రాశారు చర్చ చేశారు. ఈ భావాలన్నింటినీ జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్, ఫెడ్రిక్ ఏంజిల్స్ 1848లో రచించిన కమ్యూనిష్టు ప్రణాళిక (కమ్యూనిస్ట్ మానిఫెస్టో) లో మొట్టమొదటిసారి వెల్లడించారు. చరిత్ర కొన్ని స్థిరమైన నియమాలను అనుసరించి ఒక దశనుండి తరువాత దశకు పురోగమిస్తుంది అని మార్క్స్ బోధించాడు. ప్రతి దశ సంఘర్షణల మయమై వాటి ద్వారానే ఉన్నతదశలకు చేరుకుని అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో సామాజిక అభివృద్ధి యొక్క అత్యున్నత మరియు ఉత్కృష్ట దశ సామ్యవాదం అని మార్క్స్ ప్రకటించాడు. చారిత్రక అభివృద్ధిలోని విభిన్న దశలను అర్థంచేసుకోవటానికి వస్తూత్పత్తిలోని వివిధ వర్గాల ప్రజల మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవటం అత్యావశ్యకం. కర్మాగారాల వంటి ఉత్పత్తి సాధనాల యజమానులు (అంటే పాలక వర్గం) వారి ఆర్థిక శక్తితో ప్రజల మీద తమ జీవన విధానాన్ని బలవంతంగా రుద్దుతారు. పాలక వర్గం తనంతట తానుగా ఎప్పుడూ తన అధికారాన్ని వదులుకోదు కనుక సంఘర్షణ, హింస అనివార్యం. శ్రామిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థ మీద తిరగబడి పరిశ్రమలను, ప్రభుత్వాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. శ్రామిక వర్గం మొదట ఒక సోషలిష్టు రాజ్యాన్ని నెలకొల్పుతుంది. ఇది శ్రామిక వర్గ నియంతృత్వంగా పిలువబడుతుంది. వర్గాలు లేకుండా పోయిన తరువాత ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో, స్వేచ్ఛతో జీవిస్తారు. ఈ ప్రతిపాదనలనుండి, రష్యాకు చెందిన వి.ఐ.లెనిన్, కమ్యూనిజాన్ని ఒక రాజకీయ ఉద్యమముగా విప్లవ రూపాన్ని అభివృద్ధి చేశాడు, తద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతమును సామాన్య ప్రజల స్థాయికి తీసుకుని వెళ్ళడంలో సఫలీకృతుడయ్యాడు. కమ్యూనిజంలో రకాలు[మార్చు]
కమ్యూనిజంలో తిరిగి అనేక వర్గాలు ఉన్నాయి. వీటిలో మార్క్సిజం మరియు లెనినిజం ముఖ్యమైనవి. మార్క్సిజం అనునది జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్ ఆలోచనల నుండి పుట్టినది కాగా లెనినిజం రష్యాకు చెందిన వ్లాడిమీర్ లెనిన్ భావనలకనుగుణంగా ఏర్పాటైన సిద్ధాంతము. మార్క్స్ భాష్యం[మార్చు] వర్గపోరాటం అనేది మార్క్స్ సిద్దాంతానికి కేంద్ర బిందువు. మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతి సమాజములోను పీడక(పాలక)వర్గం మరియు పీడిత(పాలిత)వర్గం అను రెండు ముఖ్య వర్గాలు ఉంటాయి. సాధారణంగా పీడక వర్గం సమాజంలోని అధిక శాతం ఆస్థులపై అధికారం కలిగి ఉంటుంది. మార్క్స్ సిద్ధాంతం ప్రకారం సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి కమ్యూనిస్ట్ వ్యవస్థకు మారుటకు కొంత కాలం పడుతుంది. ఈ పరిణామదశ నే మార్క్స్ "కార్మిక వర్గ నియంతృత్వ విప్లవదశ"గా అభివర్ణించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి కమ్యూనిస్ట్ వ్యవస్థ అనే మార్క్స్ సిద్ధాంతం నిజ ప్రపంచములో ఆచరించబడలేదు. కానీ సాధారణంగా, కమ్యూనిస్ట్ పార్టీల పాలనలో ఉన్న దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలుగా మరియు కార్మిక ప్రభుత్వాలుగా చెలామణి అయ్యాయి. మార్క్స్ వాద వాస్తవం[మార్చు] ఐతే మార్క్స్ ఊహించిన పరిణామాలేవీ వాస్తవంలో జరగలేదు. 20వ శతాబ్దారంభానికి యూరప్ లోని పారిశ్రామిక దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత విజయవంతంగా ముందుకు సాగిపోతున్నది. ఆర్థిక పరమైన ఆధునికత మధ్యతరగతిని మరింత పెంచింది. నిత్యావసరాల అధికోత్పత్తి, ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాయి. ఈ కాలంలో మార్కిస్టులలో చాలా మంది ప్రజాస్వామ్య పరిధిలోనే సామాజిక న్యాయం సాధించబడుతుందని విశ్వసించనారంభించారు. ఇలా తమ భావాలను మార్చుకున్న మార్క్సిష్టులు ప్రజాస్వామ్య సోషలిష్టులు(సోషల్ డెమొక్రాట్స్) గా పిలువబడ్డారు. వీరంతా సామాజిక న్యాయం విప్లవాత్మకంగా కాక పరిణామాత్మకంగా వస్తుందని భావించారు. లెనిన్ భాష్యం[మార్చు] వి. ఐ. లెనిన్ ఐతే ఈ పరిస్థితిని లెనిన్ మరోరకంగా వ్యాఖ్యానించాడు. సామ్రాజ్య వాదం కారణంగానే యూరోపియన్ పారిశ్రామిక దేశాలలోని పెట్టుబడిదారీ వ్యవస్థ అపజయం పాలవకుండా మనగలిగినది అని లెనిన్ భావించాడు. లెనిన్ ఆ కాలపు వలస పాలనను దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా భావించాడు. సామ్రాజ్య వాదం అంటే ఒక దేశం ఇతర దేశాల మీద పెత్తనం చేయటం. యూరోపియన్ సామ్రాజ్య వాద దేశాలలోని పెట్టుబడిదారులు ఆసియా, ఆఫ్రికా దేశాల మీద పెత్తనం చేస్తూ అక్కడినుండి తీసుకు వచ్చిన తక్కువ వేతనాలకు పనిచేసే శ్రామికుల ద్వారా పనిచేయించుకున్నారు. ఈ కారణంగా యూరప్ లో తక్కువ ధరలకే వస్తువులు లభించాయి. ఈ విషయం మార్క్స్ ఊహించలేక పోయాడని లెనిన్ భావించాడు. హింసాత్మక విప్లవం ద్వారా మాత్రమే రాజకీయ మార్పు సంభవిస్తుందనే విషయంలో మార్క్స్ తో లెనిన్ ఏకీభవించాడు. ఈ నాయకత్వాన్ని కమ్యూనిష్టు పార్టీ అందిస్తుంది. శ్రామిక వర్గ నియంతృత్వం అనే మార్క్స్ భావన లెనిన్ ఆలోచనలలో కమ్యూనిష్టు పార్టీ నియంతృత్వంగా మారిపోయింది. కమ్యూనిజం-సోషలిజం[మార్చు] కమ్యూనిజం, సోషలిజం అనే పదాలు సమానార్థకాలు కావు. సోషలిష్టులు శాంతియుత మరియు చట్టబద్దమైన పద్ధతుల ద్వారా ఈ పరిణామం జరగాలని కోరుకుంటే, కమ్యూనిస్టులు బలవంతంగా విప్లవంద్వారా జరగాలని కోరుకుంటారు. సోషలిజం చాలావరకు ప్రజాస్వామ్య విధానాలను అనుసరించి పరిపాలన జరగాలని చెప్తుంది. కమ్యూనిజం విస్తరణ[మార్చు] ఐరోపా ఖండములో[మార్చు] ఆసియా ఖండములో[మార్చు] చైనాలో కమ్యూనిష్టులు మరియు దేశాన్ని పాలిస్తున్న జాతీయ ప్రభుత్వం రెండూ కూడా 1930వ దశకంలో దేశం మీదికి దండెత్తి వచ్చిన జపాన్ మీద పోరాడాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం కమ్యూనిష్టులకు, జాతీయ ప్రభుత్వానికి మధ్యన అంతర్యుద్ధం తలయెత్తినది. 1949 కల్లా కమ్యూనిష్టులు మావో జెడాంగ్ నాయకత్వంలో చైనాలోని అధిక భాగాన్ని ఆక్రమించుకుని తమ అధికారాన్ని స్థాపించారు. చైనా 1949లో చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్యుద్ధంలో గెలిచి ఆ దేశంలో అధికారంలోకి వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్లో 1978లో కమ్యూనిష్టులు అధికారంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమంది ఆఫ్ఘన్ లు తిరుగుబాటు చేసారు. 1979లో సోవియట్ యూనియన్ సామ్యవాద ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్ఘనిస్థాన్ కు సైన్యాన్ని పంపినది. ఈ సైన్యానికి ఆఫ్ఘన్ తిరుగుబాటు దారులకు మధ్య సుదీర్ఘ కాలం పోరాటం జరిగింది. 1989లో సోవియట్ తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నది. 1992లో తిరుగుబాటు దారులు సామ్యవాద ప్రభుత్వాన్ని కూలదోసారు. ఈ విధంగా రష్యా లేదా చైనాల సహకారంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడినాయి, తద్వారా అయా దేశాలలో కమ్యూనిజం వ్యాపించిందని చెప్పవచ్చు. 1940 వ దశకం చివరి నుండి 1960 వ దశకం వరకు అధికారంలోకి రావటానికి అనేకదేశాలలో కమ్యూనిష్టులు చేసిన మిగతా ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. మలయా మరియు ఫిలిప్పైన్స్ లలో కమ్యూనిష్టులు గెరిల్లా పోరాటం ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నించారు కానీ రాలేకపోయారు. అమెరికా ఖండములో[మార్చు]
ఈ సమయంలో కమ్యూనిష్టులు సాధించిన ఒకే ఒక్క విజయం క్యూబా లోనే సంభవించింది. 1959లో ఫీడెల్ కాస్ట్రో క్యూబాకు నియంతగా అధికారం చేపట్టాడు. రెండు సంవత్సరముల తరువాత తన ప్రభుత్వాన్ని సామ్యవాద ప్రభుత్వంగా కాస్ట్రో ప్రకటించాడు. మిగతా ప్రాంతాలలో సామ్యవాద ప్రభుత్వాలు[మార్చు] ఆఫ్రికా దేశాలైన అంగోలా, మొజాంబిక్ లలో 1975లో వామపక్ష గెరిల్లా దళాలు సామ్యవాద ప్రభుత్వాలను ఏర్పరచాయి. ఇవి 1990 వరకు అధికారంలో ఉన్నాయి. మిగతా కొన్ని ఆఫ్రికా దేశాలలో కూడా 1970 మరియు 80వ దశకంలలో కొద్దికాలం మనగలిగిన సామ్యవాద ప్రభుత్వాలు ఏర్పరచబడ్డాయి. మధ్య అమెరికా ఖండపు దేశమైన నికరాగువాలో 1979లో సామ్యవాద ప్రభుత్వం ఏర్పడి 1990 వరకూ కొనసాగింది. ఆచరణలో కమ్యూనిజం[మార్చు] సామ్యవాద ఆచరణలో ఒక దేశానికీ, మరో దేశానికీ భేదం ఉంది. అయితే 1980వ దశకం చివరి వరకూ కొన్ని ప్రాథమిక అంశాలలో అన్ని కమ్యూనిష్టు దేశాలకూ సారూప్యత ఉంది. ఆలా సారూప్యత ఉన్న అంశాలలో నిరంకుశత్వం (టోటలిటేరియనిజం)ఒకటి. నిరంకుశ దేశాలలో ప్రభుత్వం ప్రజల జీవితంలోని అన్ని అంశాలనూ నియంత్రిస్తుంది. కమ్యూనిష్టు దేశాలు పార్టీ రాజ్యాలు కూడా. పార్టీ రాజ్యంలో పాలక పార్టీ అన్ని ప్రభుత్వ అంగాల మీద అధికారం చెలాయిస్తుంది. ఈ దేశాలన్నీ కూడా ఉత్పత్తి వనరులు అన్నీ రాజ్యం ఆధీనంలో గల మరియు ఆర్థిక కార్య కలాపాలన్నింటినీ ప్రభుత్వం నియంత్రించే కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయి. కమ్యూనిస్టు దేశాలు వ్యక్తిగత స్వేచ్ఛకన్నా సామూహిక ప్రయోజనానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. రాజ్యం మరియు సమాజం యొక్క సంక్షేమం వ్యక్తి సంక్షేమం కన్నా ముఖ్యమైనదని అవి భావించాయి. రష్యా లో కమ్యూనిజం[మార్చు] 1898లో మార్క్సిష్టులు రష్యన్ సోషల్ డెమొక్రటిక్ లేబర్ పార్టీని స్థాపించారు. 1903లో ఇది రెండుగా విడిపోయింది. ఒక గ్రూపు బోల్విక్కులు. లెనిన్ వీరి నాయకుడు. క్రమశిక్షణాయుతమైన, సుశిక్షితులైన, విప్లవాత్మకమైన కొద్దిమందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ ఉండాలనే లెనిన్ వాదనను వీరు సమర్థించారు. మరో గ్రూపు మెన్షివిక్కులు. పార్టీ విస్తృతమైన సభ్యత్వం కలిగి ప్రజాస్వామ్య పద్ధతులలో నిర్ణయాలు తీసుకోవాలనేది వీరి వాదన.19వ శతాబ్దంలో ఐరోపా ఖండం లోని అన్ని సోషలిస్ట్ పార్టీలు మార్క్స్ సిద్ధాంతాలతో ప్రభావితం అయినవి. కానీ కాలక్రమేణా అవి పెట్టుబడిదారీ వ్యవస్ఠనే సంస్కరించడానికి మొగ్గు చూపగా "రష్యన్ సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ" పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపే దిశలో అడుగు వేసింది. ఈ పార్టీలోని ఒక శాఖే తరువాతి కాలంలో వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో బోల్షెవిక్ పార్టీగా ఏర్పడినది. 1917లో వీరు విప్లవ పంథాలో రష్యాలో అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు. 1918లో పార్టీ పేరు కమ్యూనిస్ట్ పార్టీగా మర్చబడింది.19వ శతాబ్దపు చివరికాలంలో రష్యా ఆధునీకరణ ప్రారంభమైనది. పరిశ్రమలు పెరిగే కొలదీ నగరాలలో విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గం మరియు శ్రామిక వర్గంలో అసంతృప్తి పెరిగింది. దీనికి తోడు 1890 వ దశకంలో రష్యాలో సరిగా పంటలు పండక పోవటంతో రైతులు తిండిలేక అల్లాడిపోయారు. విప్లవ కార్యకలాపాలు పెరిగి మార్క్సిజం లాంటి సామ్యవాద భావాలు ప్రజలలో వ్యాప్తి చెందాయి.మార్క్స్ తన సిద్ధాంతాలు జర్మనీలోనో,ఇంగ్లాండ్ లోనో లేక మరేదయినా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశంలోనో ఆచరింపబడతాయని భావించాడు. కానీ ప్రధానంగా వ్యావసాయిక దేశమైన రష్యాలో కమ్యూనిస్టులు మొట్టమొదటి సామ్య వాద ప్రభుత్వాన్ని ఏర్పరచటంలో సఫలీకృతులయ్యారు. 1917లో రష్యా ప్రజలు రష్యా చక్రవర్తి జార్ ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఒక తాత్కాలిక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుచేయబడింది. 1917 వసంతకాలంలో లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్కులు అధికారాన్ని చేజిక్కించుకుని కమ్యూనిష్టు ప్రభుత్వాన్ని స్థాపించారు.రష్యాలో కూడా కమ్యూనిజం రకరకాలుగా అనుసరించబడింది. లెనిన్ కాలం[మార్చు]
లెనిన్ కాలం[మార్చు] 1917 నుండి 1924లో మరణించేవరకూ రష్యాకు లెనిన్ నాయకత్వం వహించాడు. కొద్దికాలం రైతులు ఆక్రమించుకున్న భూములను వారి ఆధీనంలోనే ఉండనిచ్చాడు.స్థానిక ప్రభుత్వాలలో ముఖ్యపాత్ర పోషించుటకునూ, ఫాక్టరీలను నియంత్రించుటకునూ కార్మికులకు అనుమతినిచ్చాడు. కానీ త్వరలోనే ప్రభుత్వం పట్టు బిగించి రైతులను వారి ఉత్పత్తిలో అధిక భాగం ప్రభుత్వానికే ఇవ్వాలని బలవంతపెట్టింది. రష్యాలోని పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఒక కేంద్ర నిర్వాహక సంస్థను వాటిని నడపటానికి నియోగించింది. ఇంతేకాక ప్రభుత్వం చెకా అనబడే ఒక రహస్య పోలీసు బలగాన్ని సృష్టించింది. ఈ పొలీసు విభాగం, ప్రజలను చాలా బాధించి ముప్పతిప్పలు పెట్టేది. వారి చర్యలవలన 'చెకా' చాలా అపఖ్యాతిని సంతరించుకున్నది. 1918 నుండి 1920 వరకు రష్యాలో కమ్యూనిష్టులకు కమ్యూనిష్టేతరులకు అంతర్యుద్ధం చెలరేగినది. ఐకమత్యం లేని,వ్యవస్థీకృతం కాని తమ శత్రువులను కమ్యూనిష్టులు అణచివేసారు.ఆది నుండి లెనిన్ తన రాజకీయ ప్రత్యర్థుల యెడల భయానకమైన మరియు క్రూరమైన విధానాన్నే అనుసరించాడు. 1921 కల్లా దేశమంతా పరిస్థితి దారుణంగా తయారైనది. రైతులు, నావికుల తిరుగుబాట్లు చెలరేగాయి. క్షామం తలయెత్తింది. మొదటి ప్రపంచ యుద్ధం(1914-1918), విప్లవం, అంతర్యుద్ధం ఇవన్నీ కలసి రష్యాను ఆర్థికంగా పతనం చేశాయి.1921లో లెనిన్ నూతన ఆర్థిక విధనాన్ని (న్యూ ఎకనామిక్ పాలసీ) ప్రవేశ పెట్టాడు. ఈ విధానాన్ని అనుసరించి కమ్యూనిష్టులు సామ్యవాదానికి శత్రువర్గాలుగా భావించబడే దుకాణాదారులు, మేధావులు, సైన్యాధికారులు, ఇంజనీర్లు మొదలయిన వారితోనే సహకరించవలసి వచ్చింది. ఈ నూతన ఆర్థిక విధానం వలన రష్యా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. 1922లో సోవియట్ యూనియన్ లేక యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (USSR)గా రష్యా అవతరించింది. 1924లో లెనిన్ మరణించే కాలానికి సోవియట్ యూనియన్ ఒకే ఒక పార్టీగల రాజ్యంగా మారింది. అన్ని కమ్యూనిష్టేతర రాజకీయ పార్టీలు నిషేధించబడ్డాయి. ప్రభుత్వసంస్థలన్నీ కమ్యూనిష్టుల సాధనాలుగా మారిపోయాయి. స్టాలిన్ హయాం[మార్చు] స్టాలిన్ యుగం సోవియట్ సమాఖ్య గొప్ప ముందడుగు వేసింది. స్టాలిన్ నాయకత్వంలో వ్యవసాయాన్ని సమిష్ఠీకరించడం జరిగింది, వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది. స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్ఠీకరణని భూస్వాములు మరియు మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు మరియు రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్ఠీకరణ తరువాత గణణీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది. స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40% నుంచి 20%కి తగ్గిపోయింది. నికితా కృశ్చెవ్ కాలం[మార్చు] 1953లో జోసెఫ్ స్టాలిన్ మరణానంతరం నికితా కృశ్చెవ్ అధికారంలోకి వచ్చాడు. ఇతను స్టాలిన్ విధానాలను తీవ్రంగా విమర్శించాడు. రచయితలు, కళాకారులు, మేధావులు మొదలైన వారి మీద అప్పటి వరకు ఉన్న రాజకీయ నిర్బంధాన్ని తొలగించాడు. ఆర్థిక వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మరియు ఉత్పాదకతను పెంచడానికి సంస్కరణలను చేపట్టాడు. ఐతే అవి సత్ఫలితాలను ఇవ్వలేదు.1964లో కమ్యూనిష్టు పార్టీ ప్రముఖుల బలవంతంతో కృశ్చెవ్ పదవి నుండి తప్పుకున్నాడు. కృశ్చెవ్ తదనంతరం బ్రెజ్నెవ్ అధికారం లోకి వచ్చాడు. బ్రెజ్నెవ్ స్టాలిన్ యొక్క ఆర్థిక మరియు సాంస్కృతిక విధానాలను చాలావరకు పునరుద్ధరించాడు. ఐతే బ్రెజ్నెవ్ స్టాలిన్ లా మారణ కాండకు మాత్రం పాల్పడలేదు.1982లో బ్రెజ్నెవ్ మరణించిన తరువత ఆండ్రపోవ్ మరియు చెర్నెంకోలు వరుసగా అధికారంలోకి వచ్చారు కాని, అతి కొద్దికాలం మాత్రమే వీరి పరిపాలన జరిగింది. వీరి కాలంలో చెప్పుకోదగ్గ మార్పులేవీ రాలేదు. వీరు ఇరువురు కూడా ఒకరి తరువాత ఒకరిగా కొద్దికాలంలోనే మరణించటంతో 1985లో మిఖాయిల్ గోర్బచెవ్ అధికారంలోకి వచ్చాడు. మిఖాయిల్ గోర్బచెవ్ కాలం[మార్చు] మిఖాయిల్ గోర్బచెవ్ 1990లో
1985 మార్చి‌లో మిఖాయిల్ గోర్బచెవ్ సోవియట్ కమ్యూనిష్టు పార్టీ అధినేత అయ్యాడు. ఇతను అధికారంలోకి వచ్చే సమయానికి మితిమీరిన మిలటరీ వ్యయంతో సోవియట్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ క్షీణ పథంలో ఉంది. తూర్పు యూరప్ దేశాలలో సైనిక దళాల మోహరింపు,వర్థమాన దేశాలలో ప్రజాదరణ లేని వామ పక్ష ప్రభుత్వాలకు సహాయ సహకారాలు అందించడం, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఆయుధ పోటీలో పాల్గొనడం ఇత్యాది కారణాలన్నీ ఈ క్షీణతకు దారితీసాయి. కమ్యూనిష్టు వ్యవస్థతో అసంతృప్తి చెందిన ప్రజలు పాశ్చాత్య జీవన విధానం వైపు ఆకర్షితులయ్యారు. గోర్బచెవ్ లాంటి కమ్యూనిష్టు పార్టీ ప్రముఖులు పాశ్చాత్య జీవనశైలిని ఆయా దేశాలను సందర్శించినపుడు గమనించారు. సామాన్య ప్రజలు మీడియా ద్వారా కమ్యూనిష్టేతర దేశాల ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి తెలుసుకున్నారు. సోవియట్ యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలకు విరుగుడుగా గోర్బచెవ్ సంస్కరణలకు పూనుకున్నాడు. మొదటగా సోవియట్ యూనియన్ యొక్క రాజకేయ, ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడానికి పెరిస్త్రోయికా అనే సంస్కరణను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం కమ్యూనిష్టేతర పార్టీలకు,వ్యక్తులకు చట్టబద్దతను కల్పించాడు. కొన్ని విధులతో,అధికారాలతో ఒక పార్లమెంటును ఏర్పరచాడు. వ్యక్తులు, కుటుంబాలు నిర్వహించే ప్రైవేటు వ్యాపారాలమీద నిషేధం ఎత్తివేసాడు. కేంద్ర ప్రణాళికా వ్యవస్థలో(Central Planning System) మార్పులు చేసాడు. సంస్కరణలకు మరియు అవి అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజా మద్దతు పొందటానికి గోర్బచెవ్ ప్రజల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పెంచే గ్లాస్‌నోస్త్ అనే మరో సంస్కరణను కూడా ప్రవేశపెట్టాడు. గోర్బచెవ్ అప్పటివరకు సోవియట్ యూనియన్‌కు శత్రువులుగా భావించబడిన దేశాలన్నింటితో సత్సంబంధాలకై కృషి చేశాడు.1987లో అమెరికా ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ తో కలసి ఇరు దేశాలు మోహరించిన అణ్వస్త్ర క్షిపణులను తొలగించటానికి ఒప్పందం చేసుకున్నాడు.1989లో ఆఫ్ఘనిస్థాన్ నుండి సోవియట్ దళాల ఉపసంహరణ అనంతరం అమెరికాతో సోవియట్ యూనియన్ సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. గొర్బచెవ్ విధానాలు సోవియట్ కమ్యూనిష్టు పార్టీలోని కొందరు కరుడుగట్టిన కమ్యూనిష్టు ప్రముఖులకు నచ్చలేదు. సోవియట్ యూనియన్ లోని 15 రిపబ్లిక్స్ కు గోర్బచెవ్ మరింత స్వాతంత్ర్యం ఇవ్వదలచటంతో వీరు మరింతగా ఆగ్రహం చెందారు. 1991 ఆగస్టులో ఈ సాంప్రదాయ సామ్యవాద ప్రముఖులంతా కలసి గోర్బచెవ్ కు వ్యతిరేకంగా కుట్ర చేసి అతడిని పదవి నుండి తొలగించారు. ఐతే ఈ తిరుగుబాటు విఫలమై గోర్బచెవ్ తిరిగి తన అధికారాన్ని పునరుద్దరించుకున్నాడు. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే గోర్బచెవ్ తన పార్టీ నాయకత్వ పదవికి రాజీనామాచేసి కేవలం ప్రభుత్వ అధినేతగానే కొనసాగాడు.కమ్యూనిష్టు పార్టీ కార్య కలాపాలన్నింటినీ స్తంభింపచేశాడు.1991 చివరికల్లా సోవియట్ యూనియన్ లోని రిపబ్లిక్కులలో చాలావరకూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. డిసెంబరులో మొత్తం పదకొండు రిపబ్లిక్కులు స్వతంత్ర దేశాల సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఈ పరిణామాల తరువాత గోర్బచెవ్ ప్రభుత్వ పదవికి కూడా రాజీనామా చేయటంతో సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలసి పోయింది. చైనాలో[మార్చు] 1949లో మావో నాయకత్వంలో కమూనిస్ట్ ప్రభుత్వం చైనాలో ఏర్పడింది. 1949 నుండి మావొ మరణించేవరకూ ప్రభుతాధినేతగానే ఉన్నాడు. అతని హయాంలో అనేక సంస్కరణలు జరిగినాయి. సాస్కృతిక విప్లవాన్ని కూడా తీసుకుని వచ్చి సంగీత సాహిత్య రంగాలలో కూడా కమూనిజాన్ని జొప్పించాడు. స్టాలిన్ వలెనె మావోకూడా నియంత. చైనాను కమూనిస్ట్ పంధాలో పరిపాలన కొనసాగించాడు. వ్యావసాయిక రంగంలో చాలావరకు అభివ్రుధి జరిగింది. మావో తదనంతరం చైనా[మార్చు]
1976లో మావో మరణించే సమయానికి చైనా ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనమైనది.1950 వ దశకంలో ఆరంభమైన కేంద్రీకృత ఆర్థిక కార్యక్రమమే ఈ వైఫల్యానికి కారణం. మావో మరణం తరువాత డెంగ్ జియావో పింగ్ నాయకత్వంలోని ఆర్థిక సంస్కరణాభిలాషుల బృందం చైనా కమ్యూనిష్టు పార్టీ మీద నియంత్రణ సాధించింది. ఈ కొత్త నాయకత్వం ప్రైవేటు రంగంలో వ్యవసాయాన్ని మరియు చిన్న చిన్న వ్యాపారాలను అనుమతించింది. అప్పటి వరకు తిరస్కరించిన విదేశీ పెట్టుబడులను అనుమతించింది. విదేశీ పెట్టుబడిదారులు పరిశ్రమలు స్థాపించి వస్తూత్పత్తి మరియు ఎగుమతులు చేయుటకు సముద్రతీర ప్రాంతాలలో అనేక ప్రత్యేక ఆర్థిక మండళ్ళను నెలకొల్పినది.ఈ సంస్కరణలన్నీ చైనా ఆర్థిక వ్యవస్థ క్రమేణా అభివృద్ధి చెందటానికి మరియు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి దోహదంచేశాయి. కాని ఇన్ని సంస్కరణలు జరిగినా కూడా రష్యాలో వలే కాక చైనాలో డెంగ్ నాయకత్వంలోని కమ్యూనిష్టు పార్టీ రాజకీయంగా తన పట్టును నిలుపుకోగలిగింది. ఐతే 1980 వ దశకం చివరిలో అనేక చైనా విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ ఆర్థిక సంస్కరణలకు తోడుగా రాజకీయంగా కూడా సంస్కరణలు జరగాలని కోరనారంభించారు. 1989లో వేలమంది విద్యార్థులు మరియు కార్మికులు బీజింగ్ నగరంలోని లోని తియానన్మెన్ స్క్వేర్‌లో మరియు అనేక ఇతర నగరాలలో ప్రదర్శనలు జరిపి మరింత ప్రజాస్వామ్యం కొరకు మరియు ప్రభుత్వంలో అవినీతి నశించాలని పిలుపునిచ్చారు. ఐతే చైనా సైన్యం ప్రదర్శనకారులను ఉక్కు పాదంతో అణచివేసింది. కమ్యూనిజం క్షీణత[మార్చు] కమ్యూనిజం ఒక జీవన పద్ధతిగా విఫలమైనది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం రష్యాలో ఏర్పడిన తరువాత గట్టిగా 100 సంవత్సరాలు నిలబడలేకపోయినది, 74 సంవత్సరములకే విఛ్ఛిన్నమయినది. మానవ సహజమయిన సంఘ జీవన పద్ధతికి వ్యతిరేక పద్ధతులలో మానవుడు ఎక్కువకాలం మనజాలడని నిరూపించబడింది. దీనికి ముఖ్య కారణం, కమ్యూనిస్ట్ జీవన పద్ధతిలో వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవటమే కారణమని విశ్లేషకుల అభిప్రాయం. ప్రపంచములో అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలలో ఒకటయిన అమెరికాలో, తొలి నుంచి కమ్యూనిజం గట్టి సాంఘిక వ్యతిరేకతను ఎదుర్కొన్నది. పూర్తిగా నియంతల పాలనలుగా మారిన కమ్యూనిస్ట్ పాలనలు(ఉదాహరణకు రుమేనియా, బల్గేరియా మొదలగునవి), 1990ల మొదటి సంవత్సరాలలో అనేక తూర్పు ఐరోపా దేశాలలో పడిపోయినవి. ఈ మార్పునకు బీజం పోలెండ్ లో 1980లలో పడినది. అక్కడ, ఒక ఓడల తయారీ వ్యవస్థలో స్వేచ్ఛ గలిగిన శ్రామిక సంఘం ఏర్పరుచుకోవటంకోసం, శ్రామికులు లెహ్ వలీజా నాయకత్వంలో ఉద్యమించవలసిన గతి పట్టింది. ఆ ఉద్యమం క్రమంగా పెరిగి పెద్దదయి, కమ్యూనిస్ట్ ప్రభుత్వాల పునాదులను కుదిపివేసి, కుప్ప కూలేటట్లు చేసింది. 1991 చివరలో సోవియట్ యూనియన్ విచ్చినంతో కమ్యూనిజం ప్రాభవం పూర్తిగా పడిపోయినది మరియు ఆ జీవనపద్ధతి 'ఎగుమతి' చేయటం ఆగినది. ప్రస్తుతానికి చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా దేశాలలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయి.1970 వ దశకం చివరికల్లా ప్రపంచంలోని అనేక దేశాలలో సామ్యవాదం సంక్షోభంలో పడింది. మావో కాలంలో కమ్యూనిష్టు చైనా జనాభా రెట్టింపయ్యింది. చైనా ప్రభుత్వం ప్రజలకు చాలినంత ఆహారాన్ని సరిగా అందివ్వలేక పోయింది. సోవియట్ నియంత్రణలోని తూర్పు యూరప్ లో కమ్యూనిజం యెడల అసంతృప్తి ప్రబలిపోయింది.తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మధ్య తరగతి ప్రజలలో అసంతృప్తి, రాజకీయ ప్రముఖులలో కమ్యూనిష్టు వ్యవస్థ మీద తలయెత్తిన నిరసన ఇత్యాది సమస్యలన్నీ స్వయంగా సోవియట్ యూనియన్ లోనే ఆరంభమయ్యాయి. అనేక సంవత్సరాల నుండి సోవియట్ యూనియన్ లోని వివిధ జాతుల మధ్యన శత్రుత్వం నివురు గప్పిన నిప్పులా ఉంది. రష్యనేతర జాతులు తమమీద రష్యన్ల పెత్తనాన్ని వ్యతిరేకించి స్వతంత్రాన్ని అభిలషించాయి. కమ్యూనిష్టు పార్టీ అధికారులలో అవినీతి పెరిగిపోయింది. 1970 వ దశకం చివరికల్లా పశ్చిమ యూరప్‌లో కమ్యూనిష్టు పార్టీలకు ఎన్నికలలో ఓట్ల శాతం తగ్గిపోయింది. 80వ దశకం చివరికల్లా అనేక సామ్యవాద దేశాలలో ఆర్థికాభివృద్ధి దాదాపు స్తంభించింది. వారియొక్క కేంద్రీకృత ఆర్థిక ప్రణాళికలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగకుండా నిరోధించి అసమర్థంగా తయారయ్యాయి. దీనివలన అనేక సామ్యవాద దేశాలు కమ్యూనిష్టేతర పారిశ్రామిక దేశాలతో ఆర్థికంగా పోటీపడలేక పోయాయి. తూర్పు యూరప్‌లో[మార్చు] సోవియట్ దళాలు తూర్పు జర్మనీలో కూడా 1953లో సమ్మెలను, నిరసనలను అణచివేసాయి. చెకోస్లోవేకియాలోని కమ్యూనిష్టు ప్రభుత్వం 1968లో కొన్ని రాజకీయ, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది.ఈ సంస్కరణలు నచ్చని సోవియట్ యూనియన్ తన సైన్యాన్ని చెకోస్లోవేకియా పైకి నడిపింది. దానితో చెకోస్లోవేకియా కమ్యూనిస్టు పార్టీ 1969లో ప్రభుత్వాధినేత డ్యుబెక్ ను తొలగించి సోవియట్ అనుకూలుడైన వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పినది. అదేసంవత్సరం తూర్పు జర్మనీలో సామ్యవాద వ్యతిరేక ప్రదర్శనలు జరగటంతో కమ్యూనిష్టు నాయకులు రాజీనామా చేసారు. నవంబరు నెలలో తూర్పు మరియు పశ్చిమ జర్మనీల సరిహద్దులు తెరవబడ్డాయి. బల్గేరియాలో కూడా సంస్కరణవాదులు అధికారంలోకి వచ్చారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పరిచిన ప్రభుత్వాలయితే చాల దేశాలలో ఏర్పడినాయి కాని, నిజమయిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అంటే ఆ భావజాలం పూర్తిగా నిబద్దతో ఆచరించగలిగిన ప్రభుత్వాలు, ప్రపంచంలో ఎక్కడా ఏర్పడలేదనే చెప్పాలి. కమ్యూనిస్ట్ పేరుతో ప్రభుత్వాలు ఏర్పరిచినవారందరూ, ఆ భావజాలంలో ఏదో ఒక పార్శం పట్టుకుని పాకులాడేరేకాని, పూర్తిగా అవగాహన చేసుకుని, మానవ జీవన అభివృద్ధికి కృషి జరపలేకపొయ్యారు. ఏదో రకంగా ఈ భావజాలంతో, ముఖ్యంగా హింసతో, ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలనే తొందరపాటు కనపడుతుంది, అటువంటి వ్యక్తిగాని, వ్యక్తుల బృందంగాని అధికారాన్ని ఒకసారి కైవసం చేసుకున్న తరువాత ఆ అధికారాన్ని నిలుపుకోవటం కొరకు నియంతలుగా మారటమే ఎక్కువగా జరిగింది. ఇవి కూడా చూడండి[మార్చు] మూలాలు, వనరులు[మార్చు] "https://te.wikipedia.org/w/index.php?title=కమ్యూనిజం&oldid=2434802" నుండి వెలికితీశారు రాజకీయ సిద్ధాంతాలు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 17 ఆగస్టు 2018న 16:14కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
తరుణ్ సినిమా టీజర్ లాంఛ్ చేసిన నాగ్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com హోమ్ » న్యూస్ గాసిప్» తరుణ్ సినిమా టీజర్ లాంఛ్ చేసిన నాగ్ ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత మరో లవ్ స్టోరీ తో త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.. ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే టైటిల్ తో రమేష్ గోపి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది… త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను లేటెస్ట్ గా కింగ్ నాగార్జున రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ” సినిమా టైటిల్ చాలా నచ్చిందని.. టీజర్ లో విజువల్స్ బాగున్నాయని.. టీజర్ చూస్తుంటే మంచి విజయం సాధించే సినిమా అవుతుందనిపిస్తుందని. తరుణ్ కి సినిమా యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్ ” అన్నారు… మరి గతంలో లవ్ స్టోరీస్ తో యూత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి సూపర్ హిట్స్ అందుకున్న తరుణ్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటాడో.. చూడాలి.. తరుణ్ సినిమా టీజర్ లంచ్ చేసిన నాగ్ 'రాధా' ట్రైలర్ హంగామా.. ఐరోపా సమాఖ్య - వికీపీడియా (యూరోపియన్ యూనియన్ నుండి దారిమార్పు చెందింది) 2009లో ఐరోపా సమాఖ్య ఐరోపా సమాఖ్య (ఆంగ్లం:యూరోపియన్ యూనియన్) ఐరోపాలో ఉన్న 28 సభ్యదేశాల రాజకీయ మరియు ఆర్థిక సమాఖ్య. ప్రాంతీయ సమైక్యతకు కట్టుబడిన ఐరోపా సమాఖ్య 1993నాటి మాస్ట్రిచ్ ఒడంబడిక ఆధారంగా, అప్పటికే పనిచేస్తున్న ఐరోపా ఆర్థిక సముదాయము (ఆంగ్లం:యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) పునాదిగా స్థాపించబడింది. 50 కోట్ల జనాభా పైబడి కలిగిన ఐరోపా సమాఖ్య, స్థూల ప్రపంచ ఉత్పత్తిలో 30% వాటా కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలోని పదహారు సభ్యదేశాలు యూరోను అధికారిక మారక ద్రవ్యంగా కలిగియున్నాయి - వీటిని సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు. యునైటెడ్ కింగ్‌డమ్ -ఇటీవలి కాలంలో సమాఖ్య నుండి తప్పుకోవాలని బ్రిటను ప్రజలు రిఫరెండమ్‌ ద్వారా నిర్ణయించారు. "https://te.wikipedia.org/w/index.php?title=ఐరోపా_సమాఖ్య&oldid=2106764" నుండి వెలికితీశారు Home » తాజా వార్తలు » కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై పిటిషన్‌ న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన కాంగ్రెస్‌ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా రాష్ట్రీయ హిందూ సేన ప్రమోద్‌ ముతలిక్‌ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మతం పేరుతో కాంగ్రెస్‌ ఓట్లడుగుతోందని పిటిషనల్‌లో ఆరోపించింది. మతపరమైన వివక్షతకు పాల్పడుతున్నందున ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 27 కింద నిషేధించిన వాటిని లక్ష్యంగా చేసుకొని ముస్లిం, మైనారిటీలకు పథకాల ద్వారా మభ్యపెట్టి వారి ఓట్లను కోరుతోందని పిటిషన్‌లో పేర్కొంది.1951లో ప్రజాప్రతినిధి చట్టం నిబంధనల ప్రకారం కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉల్లంఘన అని పిటిషన్‌లో వివరించింది. దీనిపై ఈ నెల 10న ధర్మాసనం వాదనలు చేపట్టనుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలి : చంద్రబాబు ఫోన్‌ నెంబరు ఇవ్వలేదని తగలబెట్టేశాడు! సంగీతం - సి. ఆర్. సుబ్బురామన్ గానం - రావు. బాలసరస్వతీదేవి లేబుళ్లు: దొంగరాముడు (1955), savitri లేబుళ్లు: మిస్సమ్మ (1955), savitri చింతాడ (సీతంపేట) - వికీపీడియా చింతాడ శ్రీకాకుళం జిల్లా, సీతంపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సీతంపేట నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజాం నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 275 ఇళ్లతో, 1166 జనాభాతో 1159 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 561, ఆడవారి సంఖ్య 605. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1163. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579995[1].పిన్ కోడ్: 532443. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు ఉన్నాయి. చింతాడలో భూ వినియోగం కింది విధంగా ఉంది: చింతాడలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. చింతాడలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. వరి, గోగు, రాగులు "https://te.wikipedia.org/w/index.php?title=చింతాడ_(సీతంపేట)&oldid=2223937" నుండి వెలికితీశారు శ్రీ లలిత: చిత్రమే కదా మరి...! నా కవితకి మీరు స్పందించినందుకు నాకు చాలా సంతోషంగా వుందండీ.. కవిత చాలా చాలా బాగుంది వ్యక్తీకరణ కూడా... ఇంకా ఇంకా వ్రాస్తూండండి. ఇలాంటి ప్రోత్సాహంతో ఇంకా ఇంకా రాస్తా... Lok Satta News: ప్రజలు ఒక మంచి నాయకుడ్ని కోల్పోయారు
రచయిత - వికీపీడియా రచయత (ఆంగ్లం : A writer) ఎవరయినా తమ స్వంత రచనలను వ్రాతపూర్వకముగా సృష్టించి, దానికి ఒక గ్రంథము లేదా పుస్తక రూపాన్నిస్తే, అతనికి రచయిత అని వ్యవహరిస్తారు. రచయితలు తమ రచనలు అనేక రంగాలలో సాహిత్య రీతులలో చేస్తారు. ఉదాహరణకు పద్యం, గద్యము, లేదా సంగీతం. అలాగే రచయిత కవి, నవలాకారుడు, కంపోజర్, గేయ రచయిత, డ్రామా రచయిత, మిథోగ్రాఫర్, జర్నలిస్టు, సినిమా స్క్రిప్టు రచయిత, మున్నగు వానిగా వుంటాడు. రచయిత తన రచనలు సాంస్కృతిక, సామాజిక రంగాలలో రచనలు చేస్తాడు. ఇతడు సాహిత్యము మరియు కళలకు వెన్నెముకలాంటి వాడు. అభ్యుదయ రచయితల సంఘం లేదా అరసం (Progressive Writer's Association) విప్లవ రచయితల సంఘం లేదా విరసం (Revolutionary Writer's Association) బ్రిటిష్ రాయల్ నేవీ, లో 'క్లర్క్' కు రైటర్ (Writer) అని పిలుస్తారు. అలాగే భారతదేశంలో కోర్టులలో వ్రాత పనిచేసే ఉద్యోగస్తులకునూ రైటర్ అని సంబోధిస్తారు. "https://te.wikipedia.org/w/index.php?title=రచయిత&oldid=1420380" నుండి వెలికితీశారు వర్గం:భారతదేశ నగరాలు, పట్టణాలు - వికీపీడియా వర్గం:భారతదేశ నగరాలు, పట్టణాలు ► అసోం నగరాలు మరియు పట్టణాలు‎ (3 పే) ► ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు‎ (11 వ, 53 పే) ► ఉత్తరప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు‎ (1 పే) ► ఒడిశా నగరాలు మరియు పట్టణాలు‎ (11 పే) ► ఛత్తీస్‌గఢ్ నగరాలు మరియు పట్టణాలు‎ (2 పే) ► తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు‎ (5 వ, 55 పే) ► పుదుచ్చేరి నగరాలు మరియు పట్టణాలు‎ (1 పే) ► ప్రాచీన భారతదేశ నగరాలు‎ (2 పే) ► మధ్య ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు‎ (1 వ, 2 పే) ► మహారాష్ట్ర నగరాలు మరియు పట్టణాలు‎ (1 వ, 37 పే) ► రాజస్థాన్ నగరాలు మరియు పట్టణాలు‎ (10 పే) ► హర్యానా నగరాలు మరియు పట్టణాలు‎ (2 పే) వర్గం "భారతదేశ నగరాలు, పట్టణాలు" లో వ్యాసాలు "https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:భారతదేశ_నగరాలు,_పట్టణాలు&oldid=2048053" నుండి వెలికితీశారు Home » జాతీయం » హిందూ సంస్థతో రజనీ భేటీ చెన్నై: ఇప్పటికే రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రజనీ సోమవారం హిందు మక్కల్‌ కట్చి సంస్థకు చెందిన అర్జున్‌ సంపత్‌ను కలవడం పుకార్లకు మరింత వూతమిచ్చింది. అయితే తాను మర్యాదపూర్వకంగానే వారిని కలిశానే కానీ రాజకీయ నేపథ్యంలో కాదని రజనీ మీడియా ద్వారా వెల్లడించారు. మరోపక్క మక్కల్‌ కట్చి నేత అర్జున్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాము రజనీతో తమిళనాడులోని రాజకీయ దుస్థితి గురించి చర్చించినట్లు తెలిపారు. త్వరలో తమిళనాడు రాజకీయాలపై దృష్టిసారించాలని రజనీని కోరామని అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఆదివారం రజనీ చెన్నైలో నేషనల్‌ సౌత్‌ ఇండియన్‌ రివర్స్‌ ఇంటర్‌ లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను కలుసుకున్నారు. వారిని ఆదుకుంటానని చెప్పి రైతులకు కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. Tags: హిందూ సంస్థతో రజనీ భేటీ వర్గం:కోశవిధానం - వికీపీడియా వర్గం:కోశవిధానం ► స్టాక్ మార్కెట్‎ (2 పే) వర్గం "కోశవిధానం" లో వ్యాసాలు "https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:కోశవిధానం&oldid=919588" నుండి వెలికితీశారు 1954: బీజింగ్ లో భారత ప్రధానమంత్రి నెహ్రూ చైనా నాయకుడు మావో ను కలిసాడు. 1983: ముంబై లో 13 జౌళి పరిశ్రమ లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ బొంబాయి జౌళి పరిశ్రమల సమ్మె ముగిసింది. ఈ సమ్మెకు దత్తా సామంత్ నాయకత్వం వహించాడు. 1987: అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఘోరపతనం. డౌ జోన్స్‌ సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో ఈ పతనం బ్లాక్‌మండే గా ప్రసిద్ధి చెందింది. 1910: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత (మ.1995). 1987: సాకేత్ మైనేని, ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జా తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో మనదేశానికి స్వర్ణపతకం సాధించాడు 1987: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక ఆంధ్రప్రభ ను నడిపించిన సంపాదకుడు (జ. 1915). లోలకము - వికీపీడియా లోలకము (ఆంగ్లం Pendulum) కాలాన్ని కొలిచే గడియారం నిర్మాణంలో ప్రధానమైన సాధనము. కొన్ని గడియారాలలో ఒక లోలకం అటూ ఇటూ ఊగుతూ కనిపిస్తుంది. అది ఒక చివర నుండి మరొక చివరకు వెళ్ళి మళ్ళీ మొదటి స్థానానికి వస్తే ఒక కంపనం పూర్తి చేసిందని అంటాము. ఇలాంటి ఒక కంపనం పూర్తిచేయడానికి పట్టే కాలవ్యవధినే ఆవర్తన కాలం అంటారు. పిల్లలు, పెద్దలు ఆనందంగా ఆడే ఊయల పనిచేసే విధానం లోలకం లాగే ఉంటుంది. "https://te.wikipedia.org/w/index.php?title=లోలకము&oldid=811955" నుండి వెలికితీశారు
నా హరివిల్లు: వీటికి ఏం పేరు పెట్టను ? మూడు ముక్కల mood అని పేరు పెట్టండి ! wonderful... జిలేబీ గారి title. చీకటికి ఎన్ని కిటికీలో...కిటికీలో అని చదవగానే చెబుతున్నాను...honestly... ఎందుకో నవ్వు వచ్చింది. దాని బదులు కన్నులు అని వాడవచ్చేమో. I am very poor in poetic lang. All r nice to read. పేరు ఏదైనా గానీ నాకు మాత్రం మొదటిది చాలా చాలా నచ్చేసిందండీ.. :) ఇవి చాలా నచ్చాయి. వీడియో : వచ్చిందమ్మ సాంగ్... మేం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం... Lok Satta News: న్యాయవ్యవస్థలో అవినీతి అంతానికి తక్షణం జాతీయ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో జనరేటర్‌ లేక వృద్ధులు, మహిళలు, శిశువులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎంఎల్‌సి మేకా శేషుబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ...Read more స్థానిక 29వ వార్డు అరుంధతిపేటలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పసుపులేటి రత్నమాలసాయి వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రజల ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ...Read more ఆదిత్య విద్యా సంస్థలోని విద్యార్థులు, సిబ్బంది సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందుండడం అభినందనీయమని ఆ విద్యా సంస్థల డైరెక్టర్‌ లయన్‌ డాక్టర్‌ ఆదిత్య కృష్ణంరాజు అన్నారు....Read more దళిత యవతేజం ప్రణరు హత్యా నిందితులను కఠినంగా శిక్షించాలని మాలమహానాడు సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద మాలమహానాడు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యకాండలపై నిరసన తెలిపారు....Read more 'బడికొస్తా'కు ఎగనామం..! ప్రభుత్వం బాలికల చదువులను ప్రోత్సహించేందుకు, అదే విధంగా ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బడికొస్తా కార్యక్రమం ద్వారా బాలికలకు సైకిళ్ల పంపణీని 2016లో చేపట్టింది. బడికెళ్లే అమ్మాయిల హాజరు శాతాన్ని పెంచాలనే ఉన్నత ఆశయంతో ప్రభుత్వం తీసుకొచ్చి...Read more ట్యాగ్: Invites కేటీఆర్‌కు అఖిలప్రియ... డిజిటల్ ప్రకటన _ బిజినెస్ న్యూస్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS _ GVMG - గ్లోబల్ వైరల్ మార్కెటింగ్ గ్రూప్ డిజిటల్ ప్రకటన బిజినెస్ న్యూస్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS > డిజిటల్ ప్రకటన పోస్టర్స్ ఒక డిజిటల్ తేడా చేయవచ్చు బిజీ మంది సమయం వెంట. వారు ఇక్కడ మరియు అక్కడ రష్. వారు పక్కకి చూడండి చాలా బిజీగా, మీ ప్రకటనలను గమనించి చాలా బిజీగా. ఇప్పుడు, ఎలా మీరు మీ సందేశాన్ని బట్వాడా చేస్తుంది? అనేక చైనీస్ టాయ్ జ్ఞప్తికి, కాబట్టి ఎవరు బ్లేమ్ రియల్లీ ఈజ్. పీపుల్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? అవుట్సోర్సింగ్ పని ‘ వ్యాపారం ప్రాఫిట్ అండ్ గ్రోత్ ఒక ప్రభావవంతమైన అప్రోచ్ ఉద్యోగి అభివృద్ధి: వృత్తి అభివృద్ధి అవకాశాలు ఉద్యోగి పాల్గొనడం ప్రోత్సహించాలి మరియు ప్రదర్శన మెరుగుపరచండి ఈ ఆర్టికల్ చదవండి లేదు – నేను మీరు డేర్! కాంగ్రెస్,భాజపా పాలనలో ఎలాంటి మార్పులేదు: కేటీఆర్ ఏడిపించారు: అనుష్క పేరు వెనక చిన్న స్టోరీ (ఫోటో ఫీచర్) _ Anushka revealing the secret behind her name - Telugu Filmibeat ఏడిపించారు: అనుష్క పేరు వెనక చిన్న స్టోరీ (ఫోటో ఫీచర్) హైదరాబాద్: దక్షిణాదిన తన అందచందాలు, పెర్ఫార్మెన్స్‌తో టాప్ హీరోయిన్‌గా దూసుకెలుతున్న అనుష్క అసలు పేరు స్వీటి. ఆమె పేరు అనుష్కగా మారడం వెనక ఓ చిన్న స్టోరీ కూడా ఉంది. చిన్నతనంలో ముద్దుగా పెట్టిన స్వీటీ అనే పేరే ఆమె పర్మినెంట్ పేరు అయిపోయింది. స్కూలు, కాలేజీలోనూ అదే ఉండేది. దీంతో అంతా ఆమెను ఏడిపించేవారట. అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు. నాగార్జున హీరోగా రూపొందిన 'సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు కేవలం అందాల ఆరబోతకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ వీరందరికీ భిన్నంగా రాణిస్తోంది హాట్ అండ్ సెక్సీ తార అనుష్క. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు ఇటు భారీ యాక్షన్ పాత్రలకు ఆమెను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు. ఇప్పటికే అరుంధతి సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో తన సత్తా చాటిన అనుష్క త్వరలో మరో రెండు భారీ యాక్షన్ చిత్రాల్లో వెండి తెరపై తన తడాకా చూపెట్టబోతోంది. ప్రస్తుతం అనుష్క రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి' చిత్రంతో పాటు, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి' చిత్రాల్లో నటిస్తోంది. సైరా నరసింహారెడ్డి _ Telugu.bullet9.com You are at:Home»Posts Tagged "సైరా నరసింహారెడ్డి" Browsing: సైరా నరసింహారెడ్డి
చైనాలో ‘రచ్చ’ చేస్తున్న రామ్‌చరణ్ గ్యాంగ్ _ Ram Charan’s Rachcha unit in China _ చైనాలో ‘రచ్చ’ చేస్తున్న రామ్‌చరణ్ గ్యాంగ్ - Telugu Filmibeat చైనాలో ‘రచ్చ’ చేస్తున్న రామ్‌చరణ్ గ్యాంగ్ మెగా తనయుడు రామ్ చరణ్ హీరోయిగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ" సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. ఇండియాలో కొన్ని సీన్లు షూట్ చేసిన తర్వాత ఇటీవలే బ్యాంకాక్, థాయ్ లాండ్ లలో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 'రచ్చ" షూటింగ్ స్పాట్ చైనాకు మారింది. 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా" లాంటి ఎన్నో ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలు ఉండటంతో దర్శక నిర్మాతలు కొన్ని సీన్లను చిత్రీకరించడానికి చైనాను ఎంపిక చేసుకున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన తమన్నా రొమాన్స్ చేస్తోంది. రామ్ చరణ్ ను ప్రేమించే పాత్రలో ఓ పెద్ద బిలియనీర్ కూతురుగా తమన్నా నటిస్తోంది. అజ్మల్ ఇందులో ప్రధాన విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్ వి.ప్రసాద్, పరాశ్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. Read more about: ram charan teja tamanna rachcha sampath nandi రామ్ చరణ్ తేజ్ తమన్నా రచ్చ సంపత్ నంది
cinema _ కినిగె బ్లాగు తెలుగు ప్రజలు గర్వించదగిన ప్రముఖులలో ఒకరు డి.రామానాయుడు. ఆయన సమకాలికులలో జ్ఞాపకాలకు భాష్యం చెప్పాలంటే పదునైన పంచెకట్టు పల్లెటూరి కుర్రాడు.దాదాసాహెబ్ ఫాల్కే,పద్మభూషణ్ వంటి అత్యున్నతమైన అవార్డులతో పాటు స్టార్ ప్రొడ్యూసర్,వర్క్ ప్రొడ్యూసర్,అధ్బుత నిర్మాత,గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు పొందిన అరుదైన తెలుగువాడు, సేవానిరతి గల వ్యక్తి ఎంతోమందికి అన్నం పెట్టినవాడు……లాంటి ఎన్నో భుజకీర్తులు సంపాదించుకున్నవాడు,వినయశీలి ఆయన సాధించిన అరుదైన విజయాలను,జీవితాన్ని యువతకు స్ఫూర్తినిచ్చేలా ‘మూవీమొఘల్’ పుస్తకంలో అక్షరీకరించారు. సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు అరుదైన ఫోటోలను,విలువైన సమాచారాన్ని ఈ పుస్తకంలో అందించారు.. రామానాయుడు బాల్యం,దయార్ధ్రరహృదయం,వితరణదృష్టి,వ్యాపార దక్షత,చిత్రరంగ ప్రవేశం,తెగువ,ఆటుపోట్లు,కలుపుగోలుతత్వం,జాతీయ స్థాయి గుర్తి౦పు సహా సేవా కార్యక్రమాల ప్రస్దానాన్ని పాఠకజనరంజకంగా వ్రాశారు.రామానాయుడు మానవతావాది,భేషజాలు లేని మనిషి,గర్వం ఆయనకు ఆమడ దూరం.అయన తొమ్మిదోయేట అచార్య వినోబాభావే వారి గ్రామానికి వచ్చినప్పడు రెండున్నర ఎకరాలు భూమి ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. విజయవాడ లయోలా కాలేజీ నిర్మాణానికి రెండు లక్షలు విరాళాలు సేకరించి ఇచ్చారు.రైసుమిల్లు నడిపారు.పొగాకు వ్యాపారం చేశారు.రవాణారంగంలో రాణించారు.ఆయన బస్సులను ప్రభుత్వం జాతీయ౦ చేయడంతో ఇటుకల వ్యాపారం చేసేందుకు మద్రాసు వెళ్ళారు.అది నచ్చక రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం 50 వేల రూపాయలతో మహాబలిపురం వద్ద 94 ఎకరాలు కొనుగోలు చేశారు.ఆంధ్రాభవన్ హోటల్ వ్యాపారంలో పార్ట్నర్ గా చేరారు. చివరకు ఆంధ్రాక్లబ్ లో రామినీడు పరిచయంతో అనురాగం చిత్రంలో పార్టనర్ గా సినీరంగ ప్రవేశం చేశారు.సురేష్ మూవీస్ ఏర్పాటు చేసి రాముడు భీముడు చిత్రం ద్వారా తొలి సక్సెస్ సాధించారు.ఈ చిత్రమే ఆ తర్వాత బుల్లెమ్మ బుల్లోడు,సీతా ఔర్ గీతా,రామ్ ఔర్ శ్యామ్,గంగ మ౦గ,వాణి-రాణి వంటి అనేక చిత్రాలుగా పలుభాషల్లో నిర్మించడానికి స్పూర్తిగా నిలిచింది. మొదట్లో అర్ధికంగా ఇబ్బందులు అధిగమించేందుకు ఎంతో తెగువతో ప్రేమనగర్ నిర్మించారు.తీరా విడుదలయ్యాక భారీవర్షాలు.ఆయన అశలు వదులుకున్నారు.డిస్ట్రిబ్యూటర్లు ఇది శతదినోత్సవ చిత్రమని చెప్పడంతో ఆయన ఆనందానికి అంతే లేదు.ఈ విజయ౦తో ఆయన జాతీయస్ధాయికి ఎదిగారు. ప్రేమనగర్,జీవనతరంగాలు,చక్రవాకం,సెక్రటరి వంటి నవలాచిత్రాలు తీసి ఔరా అనిపించారు.బ్రహ్మపుత్రుడు,దేవత చిత్రాలు అయన్ను మరింత ము౦దుకు నడిపించాయి. శోభన్ బాబు,వెంకటేష్ లతో అత్యధిక చిత్రాలు నిర్మి౦చారు.తమిళంలో 10 స్ట్రయిట్ చిత్రాలు,మరో 14 అనువాద చిత్రాలు తీశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నటి౦చిన 100వ చిత్రం ‘తిరుమాంగల్యం’(జీవన తరంగాలు) రామానాయుడే నిర్మించారు.ప్రేమనగర్,చంటి వంటి చిత్రాలు తెలుగు,తమిళ్ (శివాజీగణేషన్) ,హిందీ (రాజేష్ ఖన్నా) భాషల్లో కూడా విజయఢంకా మోగించాయి. దిల్దార్,దిల్ ఔర్ దీవార్,బందిష్ తోఫా,మక్సద్,దిల్ వాలా తో హిందీలో హిట్లు కొట్టారు.వెంకటేష్ కూడా హిందీలో అనారి(చంటి),తకదీర్ వాలా(యమలీల) వంటి చిత్రాల్లో నటించారు. స్టాటన్ ఐలెండ్ అనే ఆంగ్ల చిత్రం కూడా నిర్మించారు.50 యేళ్ళ సినీజీవిత౦లో ఆత్యధికంగా 50 కథా చిత్రాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ రికార్డుకు ఎక్కారు.ఇంద్రుడు చంద్రుడు,బొబ్బిలిరాజా సహా కామెడీ చిత్రాల చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిన ‘ఆహ నా పెళ్ళంట’ తోపాటు 13 భారతీయభాషల్లో 140 చిత్రాలు నిర్మించారు .ముగ్గురు ముఖ్యమంత్రులు(ఎన్టీఆర్,జయలలిత,ఎమ్జీఆర్) ఆయన చిత్రాల్లో నటించి పేరు ప్రతిష్టలు పొందిన వారే. ‘రామానాయుడు అవసరమైతే ట్రాలీ కూడా లాగుతారు. సూటూబూటూ వేసుకున్నా లోలోపల పల్లెటూరి రైతులా కనిపిస్తారు’ అని కమల్ హాసన్ చేసిన ప్రశ౦సలు గమనార్హం. -తాతిరాజు , నవ్య వీక్లీ ,10 సెప్టెంబర్ 2014 “మూవీమొఘల్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి. “వోడ్కా విత్ వర్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి. ప్రముఖ సినీ విమర్శకుడు, గీత రచయిత సిరాశ్రీ సుప్రసిద్ధ సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై రాసిన పుస్తకం “వోడ్కా విత్ వర్మ“. స్కూలు కుర్రవాడిగా ఉన్నప్పుడు వర్మ సినిమా వాల్ పోస్టర్ చూసి మతిపోయిన ఓ కుర్రాడు, వర్మతో కలసి వోడ్కా టేబుల్ వద్ద కూర్చునే స్థాయికి చేరి అదే వర్మ గురించి ఒక పుస్తకం రాసాడు. ఆ కుర్రవాడే సిరాశ్రీ. ఆ పుస్తకమే వోడ్కా విత్ వర్మ.
రామ్‌గోపాల్ వర్మ అంటే సాధారణ ప్రజలలో, సినీజీవులలో, సన్నిహితులలో రకరకాల అభిప్రాయాలున్నాయి. కొందరికి రామ్‌గోపాల్ వర్మ ఓ వ్యసనం, మరికొందరి అసహ్యం. సైకో, అతివాది, సినీతీవ్రవాది…ఇలా రకరకాల విశేషణాలు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో నిజానిజాలు కనుగొనేందుకు, రామ్‌గోపాల్ వర్మ అంతరంగంలోకి, మనసులోకి తొంగి చూసేందుకు రచయిత ప్రయత్నించారు. వర్మలో – రీల్ వర్మ, మీడియా వర్మ, రియల్ వర్మ అనే మూడు పార్శ్వాలున్నాయని రచయిత అంటారు. వర్మ తన గురించి తాను ఏమనుకుంటాడో చెప్పలేకపోయినా, వర్మ ఏమి అనుకుంటాడో రచయిత ఊహించారు. వర్మ గురించి ఇతరులు ఏమనుకుంటారో చెప్పారు. తనని సార్ అని కాకుండా రాము అని వర్మ ఎందుకు పిలిపించుకోవాలనుకున్నారు? వర్మ రాముడు కాదు గోపాలుడు అని రచయితకి ఎందుకు అనిపించింది? సర్కస్‌లో రింగ్ మాస్టర్‌లా మీడియా అనే సింహం జూలు పట్టుకుని రామ్‌గోపాల్ వర్మ ఎలా ఆడగలిగారు? అమితాబ్ బచ్చన్‌ని వర్మ తిట్టాడా, పొగిడాడా? భారతీయులకి పిచ్చగా నచ్చేసి, హాలీవుడ్‌లో మాత్రం టాప్ హండ్రెడ్ సినిమాల జాబితాలోకి చేరలేకపోయిన సినిమా ఏది? శివ సినిమాలో సైకిల్ చైన్ పట్టుకున్న చెయ్యి నాగర్జునది కాదా? ఓ సుప్రసిద్ధ రచయితకీ, వర్మకీ ఉన్న ఉమ్మడి లక్షణం ఏమిటి? వర్మలోని టెక్నీషియన్ని అహంభావి మింగేస్తున్నాడని ఎవరన్నారు? అందరూ అనుకునేలా రామూలో తిరుగుబాటు ధోరణి లేదని ఎవరన్నారు? వర్మని ఆయన మేనమామ నత్తతో ఎందుకు పోల్చారు? వర్మ గురించి ఆయన మాజీ భార్య, కూతురు ఏమనుకుంటున్నారు? ఒకప్పటి రాము మార్క్ ఇప్పుడు కనిపించడం లేదని వర్మ మేనమామ ఎందుకన్నారు? తన జీవితంలో అత్యంత ముఖ్యులైన తల్లిదండ్రుల గురించి, భార్యాబిడ్డల గురించి వర్మ అభిప్రాయం ఏమిటి? ….. ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు ఈ పుస్తకంలో దొరుకుతాయి. ఇవే కాకుండా సినీప్రముఖులు రామ్‌గోపాల్ వర్మ మీద వెల్లడించిన అభిప్రాయాలు, కొన్ని అరుదైన ఫోటోలు ఉన్నాయి. రామ్‌గోపాల్ వర్మపై రాసిన ఈ పుస్తకం ఆయన జీవిత చరిత్ర కాదూ, ఆయన ఆత్మకథా కాదు. రామ్‌గోపాల్ వర్మని అర్థం చేసుకోడానికి ఓ ప్రయత్నం లాంటిది. సినీదర్శకుడిగా, వ్యక్తిగా రామ్‌గోపాల్ వర్మ నచ్చినా నచ్చకపోయినా, వర్మ గురించి రాసిన ఈ పుస్తకం మాత్రం పాఠకులని చివరిదాక ఆసక్తిగా చదివిస్తుండనడంలో ఏ మాత్రం సందేహం లేదు. “వోడ్కా విత్ వర్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసిన్ ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి. సినిమాకు తొలి మెట్టు ఐన నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి మన చిత్ర రంగాన్ని తేజోవంతం చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు యెందరివో ఇంటర్య్వులు ఈ పుస్తకంలో వున్నాయి. మీ అభిమాన తారల గురించి తెలుసుకోవలనుకుంటున్నార ఒకే ఒక క్లిక్ దూరం లో కినిగే ఫై తపనగా… ఇలా ‘నక్షత్రదర్శనమైన’ తరలి వచ్చిన స్మృతి పరిమళాలివి!! తనికెళ్ళ భరణి రాసిన పుస్తకాలలో ఈ నక్షత్రదర్శనం ఎంతో ఆదరణ పొందింది, ఈ పుస్తకం లో ఎన్నో మధురమైన కవితలు దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి
బాలసారి(నామకరణము): సోమ, బుధ, గురు, శుక్రవారములు 2, 3, 5, 7, 10, 13, 15 తిధులు - అశ్విని, ਠੀ పునర్వసు, పుష్యమి, ఉత్తరాత్రయం, మఘ, హస్త, అనూరాధ, శతభిషం నక్షత్రములు, వృష. మిధున, కర్కాటక, కన్య తుల, ధనూ, మీన లగ్నాలు, అష్టమ శుద్ధి, వక్షచిద్రము కాని రోజు మంచిది. పురిదీ శుద్ధి అనంతరం 11, 21, 29 రోజులు లేదా 3వ నెలయందు బాలసారి చేయు రోజున నామకరణం చేయుట మంచిది. అస్త్రప్రాశసకు: మగ - (6, 8, 10, 12) సరి, ఆడ - (7, 9, 11) బేసిమాసములందు పగలు పూర్యాహ్నము లోపల చేయవలెను. సోమ, బుధ, గురు, శుక్రవారములు అశ్వి ਠ, మృగ, పున, పుష్య ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూ, శ్రవ, ధని, శత, రేవతి నక్షత్రములు, వృష, మిధు, కర్కా కన్య ధనుః, మీన లగ్నములు మంచివి. లగ్నశుద్ధి, దశమశుద్ధి తప్పనిసరిగా చూడవలెను. అక్షరాభ్యాసము: సోమ, బుధ, గురు, శుక్రవారములు, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, తిథులు, అశ్వి, పున, పుష్య హస్త, చిత్త, స్వాతి, అనూ, శ్రవ, రేవతి నక్షత్రము ex, మేష్కకర్కాటక, తుల, మకరలగ్నాలు మంచివి. అష్టమ శుద్ధి చూడాలి. బిడ్డకు 5వ సంl ములో ఉత్తరాయణమందు మూఢమి లేని రోజులలో జరిపించవలెను. ఉపనయనము: సోమ, బుధ, గురు, శుక్రవారములు, అనాధ్యాయరహితమైన 2, 3, 5, 7, 10, కృష్ణపక్షమున 2, 3 తిథులు, అశ్వి, రోహి, మృగ, పున, పుష్య ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూ, శ్రవ, ధని, శత, రేవతి కారలు, వృష. మిధు, కర్కా, కన్య ధనూ, మీన లగ్నాలు మంచివి. అష్టమ శుద్ధి, చంద్రబలం, తల్లిదండ్రులకు తారాబలం ప్రధానం. ఉత్తరాయణంలో చేయవలెను. లగ్నానికి కేంద్రంలో పాపులు, చతుర్థంలో రవిగాని ఉండరాదు. నిశ్చయతాంబూలమునకు: ఉభయపక్షములందునూ విదియ, వంచమి, సప్తమి, దశమి తిథులు. శుక్లపక్షమునందు ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు. ఆది, బుధ, గురు, శని వారములందును, అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనూ, శ్రవణ, ధనిష్ట, శతభిష నక్షత్రములందు, లగ్నమునకు 5-9 స్థానాలందు పావ గ్రహములు లేనపుడు నిశ్చయ కాంబూ లాలు పుచ్చుకోవలెను. వివాహమునకు శుభసమయములు: ఉభయ పక్షములయందునూ, విదియ, తదియ, వం చమి, సప్తమి, దశమి, శుక్లపక్షమునందు త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, కృష్ణపక్ష పాడ్యమి తిథు లు, బుధ, గురు, శుక్రవారాలు మంచివి. రోహిణి, మృగశిర, మఖ, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూరాధ, మూల, రేవతీ నక్షత్రములు. వృషభ, మిధున, కర్కాటక, కన్య తుల, ధను, మీనలగ్నాలు మంచివి. మిగిలిన లగ్నములు మంచివి కావు. సప్తమం (7) గ్రహ వర్ణితమై మండవలెను. అష్టమశుద్ధి ప్రధానము. చంద్రుడు 6, 8, 12 స్థానాలలోను, ఏ గ్రహముతోనూ కలిసి వుండకూడదు. రవి మీనంలో వుండగా వచ్చిన చైత్రమాసమునందు చేయరాదు. గృహప్రవేశం: బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10, 11, 13, 15 తిథులు, ಹ್ಹಾ. మృగ, ఉత్తరాత్రయం, చిత్త అనూ, ధని, శత, రేవతీ నక్షతాలు, వృష, మిధున, కన్య ధను, మీనలగ్నాలు మంచివి. స్థిరలగ్నం అయినా చాలా మంచిది. చతుర్ధ, అష్టమ శుద్ధి. వృషభకలశ శుద్దులు చూడవలెను. వుంచవన, శీమంతములు: 2, 3, 5, 7, 10, 13, 15 తిథులు. బుధ, గురు, శుక్ర వారములు, రోహి. హస్త, చిత్త, స్వా, వన, పుష్య ఉత్తరాత్రయం, అనూ, శ్రవ, ధని, రేవతి నక్షత్రములు. మేష, మిధు, తుల, ధనూ, కుంభలగ్నములు మంచివి. గాజులు: గర్భం ధరించిన బేసినెలలు 5 లేక 7 నెలలయందు పెట్టవలెను. ఉద్యోగములో చేరుటకు: బుధ, గురు, శుక్రవారములు, 2, 3, 5, 7, 10, 11, 13 తిథులు, అశ్వి వున, పుష్య హస్త, చిత్త, అనూ, రేవతీ నక్షత్రములు మంచివి. రవి, కుజులు 10.11 స్థానములలో ఉండగాను, శుభలగ్నాల్లో చేరవలెను.
రజనీ-కమల్ ఎంట్రీ.. ప్రజలు ఎవరికి ఓటేస్తారో చెప్పలేం: విశాల్ _ Webdunia Telugu తమిళనాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు ఖాయమని నటుడు విశాల్ తెలిపాడు. పందెంకోడి ఫేమ్ విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించారు. ఆర్కే నగర్ ఉపఎన్నికలో ఒక రాజకీయవేత్తగా తాను పోటీ చేయలేదని. తమిళనాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు ఖాయమని నటుడు విశాల్ తెలిపాడు. పందెంకోడి ఫేమ్ విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించారు. ఆర్కే నగర్ ఉపఎన్నికలో ఒక రాజకీయవేత్తగా తాను పోటీ చేయలేదని... ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని విశాల్ తెలిపాడు. ఆర్కే నగర్ ఎన్నికల్లో అన్యాయం జరిగిందని విశాల్ వ్యాఖ్యానించాడు. రాజకీయరంగంలోకి దిగాలనే తన నిర్ణయానికి కారణమైనవారందరికీ విశాల్ ధన్యవాదాలు తెలిపాడు. ఆర్కే నగర్ ఉపఎన్నికలో తన నామినేషన్ విషయంలో అన్యాయం జరిగిందని... తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆ అవకతవకలే కారణమన్నాడు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరి రాజకీయ ప్రవేశాన్నీ స్వాగతించాడు. వాళ్లిద్దరూ ప్రజలకు మంచి చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే.. ప్రజలు ఎటు వైపు నిలుస్తారు? అనేది చెప్పలేమని విశాల్ అన్నాడు. రజనీకాంత్, కమల్ హాసన్‌లలో ఎవరి పార్టీకి ప్రజలు ఓటేస్తారో అంచనా వేయడం కష్టం అన్నాడు. తాను ఇద్దరినీ సమర్థిస్తానని తెలిపాడు. కమల్, రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాడుకు మేలే జరుగుతుందని చెప్పాడు. రజినీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా... కమల్ కూడా చేరిపోతారా? Love, Poetry, Bueaty _ నా ప్రేమకు కావాలా నీకు "సాక్షి" _ Webdunia Telugu 'భూమి' అంత చల్లనైన నీ మనస్సు సాక్షిగా... 'ఆకాశం' అంత విశాలమైన నీ హృదయం సాక్షిగా... నీ శ్వాసలో చేరే స్వచ్ఛమైన 'గాలి' సాక్షిగా... కోపంలో నీ కనులు కురిపించే 'నిప్పు'ల సాక్షిగా... హైదరాబాద్‌లో లవ్ స్టార్ కపుల్ "రానా - శ్రియ.."? ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని సీఎం కేసీఆర్ సంకేతాలు...సెక్రటేరియట్ బాట పట్టిన... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఎన్నిలకు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇస్తున్నారా ? సెక్రటేరియట్ లో సందడి వాతావరణం చూస్తూ ఇదే నిజమే అనిపిస్తోంది. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రులు, అధికారుల చుట్టూ ఎమ్మెల్యేలు ప్రదక్షిణలు చేస్తున్నారు. Read more about ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని సీఎం కేసీఆర్ సంకేతాలు...సెక్రటేరియట్ బాట పట్టిన... ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌కి ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధమేనన్న చంద్రబాబు అసెంబ్లీకి మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని తేల్చిచెప్పారు. మంత్రివర్గ విస్తరణపైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మైనారిటీల సభ కంటే ముందుగా ఆ వర్గంలో ఒకరికి కేబినెట్‌లో స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. Read more about ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికల సంసిద్ధం.. ఎన్ని"కల"ల అజెండా సిద్ధం Read more about ముందస్తు ఎన్నికలు.. ఇస్రో 18 ఏళ్ల శ్రమ ఫలించింది. రోదసి నుంచి తొలి దేశీయ ఇంటర్నెట్ సేవలను అందించనున్న జీఎస్ఎల్వీ 3 విజయవంతంగా కక్ష్యలోనికి ప్రవేశించింది. 3,136 కిలోల బరువున్న వ్యోమ నౌక 16 నిమిషాల్లో పని పూర్తి చేసింది. దీనితో కమ్యూనికేషన్‌ల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అత్యంత భారీ రాకెట్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(జీఎస్‌ఎల్‌వీ) మార్క్-3 డీ1 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ అంతరిక్ష వాహక నౌకను నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. షార్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. 43.43 మీటర్ల ఎత్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ1 ప్రయోగం 16:20 నిమిషాల్లో పూర్తయ్యింది. ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో దీన్నంతా బాహుబలి 3 అని పిలుచుకుంటున్నారు. శాస్త్రవేత్తలు కాదు సుమా. బయటి జనం. దీని ప్రయోగంతో ఇస్రో భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయింది. ఈ అంతరిక్ష నౌక కోసం 18 ఏళ్లుగా శ్రమించారు. దీనికి రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు. భారతదేశం తన సొంతగడ్డ పైనుంచి తొలిసారి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం కూడా ఇదే కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి కనబరిచారు. ఇది రోదసి నుంచి ఇంటర్నెట్ సేవలందించనున్న తొలి దేశీయ శాటిలైట్. హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జీశాట్-19ని ప్రయోగించామనీ, ఇది కేవలం ఓ ట్రైలర్ అనీ అసలు సినిమా అంతా మరికొద్ది నెలల్లో ప్రయోగించనున్న జీశాట్-11దేనని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరాంగి అనుష్క శర్మ ప్రేమాయణం వివాహంతో ముగిసిన వేళ.. ప్రస్తుతం క్రికెటర్ హార్దిక్ పాండ్యా చుట్టూ డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా స్వీడన్ జాతీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరాంగి అనుష్క శర్మ ప్రేమాయణం వివాహంతో ముగిసిన వేళ.. ప్రస్తుతం క్రికెటర్ హార్దిక్ పాండ్యా చుట్టూ డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా స్వీడన్ జాతీయురాలు, నటి ఎల్లి అవ్రామ్‌తో పాండ్యా ప్రేమాయణంలో వున్నాడని తెలిసింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కాగా బిగ్ బాస్7 సిరీస్‌లో పాల్గొన్న ఎల్లి, కిస్కో ప్యార్ కరూన్, పోస్టర్ బాయ్స్ సహా పలు చిత్రాల్లో నటించింది. అలాగే, ప్రస్తుతం పలు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. గడిచిన డిసెంబర్‌లో జరిగిన పాండ్యా సోదరుడు కృనాల్ వివాహానికి ఎల్లి హాజరైంది. ఇక, పాండ్యా, ఎల్లి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ రావడంతో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బిటౌన్‌లో జోరుగా చర్చ సాగుతోంది. అల్లుడు: సంక్రాంతికి మీరు స్కూటర్ ఇచ్చారు గుర్తుందా? ఈసారి తప్పకుండా మిస్ కాకుండా వస్తాను అదేంట్రా, ఆదివారం శెలవు కదా, ఎలా పుట్టావు? మరేం ఫర్వాలేదు. పక్కింట్లో తాళం చెవి ఉంది. నీటి లారీకి బలైపోయిన బాలిక.. చేతిలో చాక్లెట్ కవర్.. చెన్నైలో నీటి లారీకి ఓ విద్యార్థిని బలైపోయింది. చెన్నై కీల్పాక్కం‌లో ఓ నీటి లారీ 12 ఏళ్ల బాలికను బలిగొంది. ఈ ఘటన చిన్నారి కుటుంబీకులను విషాదంలో ముంచేసింది. స్కూల్ నుంచి 12ఏళ్ల విద్యార్థిని తన బంధువుతో మోటార్ సైకిలుపై ఇంటికి వస్తుండగా.. బండి అదుపు తప్పింది. దీంతో మోటార్ సైకిలుపై వున్న ఇద్దరు కిందపడ్డారు. గజా ఓ వైపు.. భారీ వర్షాలు మరోవైపు.. తమిళనాడు ప్రజల నానా తంటాలు మోటార్ సైకిల్ నా కవితలు: ఆవిష్కరణ దిన్నెల కృష్ణ కుమార్ April 9, 2009 at 3:16 PM దిన్నెల వారూ, ధన్యవాదాలు. సౌందర్యము శృంగారాలకి, అశ్లీలతకీ చాలా చేడాఉందండి. పవిత్రమయిన శుద్ధమయిన ఆలోచనలనే నేను వ్యక్తం చేశాను. నేనెక్కడా గీతదాటలేదని నా భావన. సోదరీమణులేమంటారో చూడాలి. అది అన్నమయ్య ఏమొకో అనే శృ౦గారస౦కీర్తనమయ్యి౦ది. ఈ రోజు మీ ఊహలోని ప్రేమికుల ప్రేమరసామృతమును వర్ణిస్తే అది మీరు రాసుకున్న ఆవిష్కరణ అనే ప్రణయకావ్యమయ్యి౦ది. మ౦దారమ౦టి మోమునీ, పాపిడిగల కురులనీ, పద్మాలవ౦టి కనులనీ, స౦పె౦గ వ౦టి ముక్కునీ, నవ్వు ఆలుచిప్పల్లోని ముత్యమనీ, శ౦ఖమ౦టి క౦ఠమనీ, మొత్తానికి పూవ్వ౦టి తనువనీ మహాద్భుత వర్ణన కేవల౦ ప్రియుడి కన్నులను ఉలిగా మార్చి చేసిన ప్రియురాలి మనోహర శిల్పమీ కవిత. ఆత్రేయ గారూ, మీ కవన చతురతకూ, మీరు వినిపి౦చిన ప్రణయయుధ్ధ శ౦ఖారావమునకూ పాదాభివ౦దనము. ఇప్పటివరకూ మీరు రాసిన వాటిలో నాకు నచ్చిన రసమూ, భావనమూ ఈ ఆవిష్కరణ. ఈ కవితకీ మీరిచ్చిన పేరు మరో మాటక౦దని బ౦గారు కల్పన. దీనిని మ౦గళావకాశమని పల్కిన మీలోని కవికి నమస్సుమాలతొ ని౦పన. నాకె౦త నచ్చి౦దో నా వ్యాఖ్య మనసార నిజము పలికేనా? ఏదిరాసినా మీ వర్ణన ఆమోఘం. విచిత్రం. అద్భుతం. కవులూ , కళాకారులూ ...స్పందన చూశాక మాటలు కరువయ్యాయి . మీ కవిత ఎంత అధ్బుతం గా ఉందో వారి వివరణా అంటే అందం గా ఉంది . విమానాల్లో వీల్ చైర్ల కోసం ఓ తల్లి ఉద్యమం - BBC News తెలుగు విమాన ప్రయాణాలు చేసే వికలాంగులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు కావాలి. కానీ విమానాల్లో వారి కోసం ఏర్పాట్లు సరిగా లేవు. వారి కోసం ప్రత్యేకమైన సీట్లు విమానాల్లో ఉండటం లేదు. చాలా అసౌకర్యంగా ఉందని కొందరు వికలాంగులు చెబుతున్నారు. అమెరికాలోని ఓ తల్లికి వీరి ఆవేదన అర్థమైంది. ఎందుకంటే ఆమె స్వయంగా ఓ వికలాంగ బాలుడి తల్లి. ట్యాక్సీలు, బస్సులు, రైళ్లల్లో వికలాంగులకు ప్రత్యేకమైన కుర్చీలున్నాయి. కానీ విమానాల్లో వీరి కోసం అలాంటి ఏర్పాట్లు లేకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. విమానాల్లో అలాంటి కుర్చీలను ఏర్పాటు చేసేందుకు రకరకాల డిజైన్లను రూపొందిస్తున్నారు. కానీ ఎవరి వీల్ ఛైర్లలోనే వాళ్లు ప్రయాణించేలా ఆమె ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకమైన కుర్చీలను ఆమె రూపొందిస్తున్నారు. ఆమె రూపొందించిన డిజైన్లు కూడా అమెరికా నిబంధనలకు లోబడే ఉన్నాయి. తన ఏడేళ్ల కృషికి ఫలితం దక్కబోతోందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇవి నాకు ఉద్విగ్న క్షణాలు.. నా కొడుకు విమానంలో సుఖంగా ప్రయాణిస్తాడు’’ అని ఆ తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో 'అమ్మా అని ఒక్కసారే పిలిచాడు.. మళ్లీ ఇంతవరకూ లేదు...' పూర్తి కథనం 'అమ్మా అని ఒక్కసారే పిలిచాడు.. మళ్లీ ఇంతవరకూ లేదు...'
100% లవ్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, తమన్నా, తషా, నరేష్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కె.ఆర్‌.విజయ, విజయ్‌కుమార్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ నిర్వహించారు మరియు నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు. +--- Forum: Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు (/forum-5.html) కేరళలో స్వామి సందీపానంద గిరి స్వామి ఆశ్రమాన్ని తగులబెట్టారు. భగవద్గీత స్కూల్ డైరక్టర్‌గా స్వామి సందీపానంద కొనసాగుతున్నారు. శబరిమలలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సందీపానంద స్వామి మద్దతు ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు స్వామి ఆశ్రమంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కుందమన్‌కడవు ప్రాంతంలో ఉన్న ఆశ్రమంలో రెండు కార్లు, ఓ స్కూటర్‌కు నిప్పుపెట్టారు. శుక్రవారం అర్థరాత్రి 2.30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లె, శబరిమల తంత్రితో పాటు పాండలం రాజ కుటుంబమే ఈ దాడికి కారణమంటూ సందీపానంద ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలను తెలిపే వ్యక్తులపై వాళ్లు దాడి చేస్తున్నారని సందీపానంద విమర్శించారు. శబరిమలపై సుప్రీం తీర్పును స్వాగతించిన తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన అన్నారు. 2018లో మే నెలలో భూమికి ముప్పు.. వరదలు, సునామీలు వస్తాయ్.. _ Webdunia Telugu 2018లో మే నెలలో భూమికి ముప్పు.. వరదలు, సునామీలు వస్తాయ్.. సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ భూగోళంపై మానవజాతి మనుగడ మరో 600 సంవత్సరాలు మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం ప్రఖ్యాత ఫ్రెంచ్ భవిష్యద్ధర్శకుడు నోస్ట్రడామస్‌ చెప్పిన జ్యోతిష్యం నిజమయ్యే అవక సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ భూగోళంపై మానవజాతి మనుగడ మరో 600 సంవత్సరాలు మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం ప్రఖ్యాత ఫ్రెంచ్ భవిష్యద్ధర్శకుడు నోస్ట్రడామస్‌ చెప్పిన జ్యోతిష్యం నిజమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం సరిగ్గా ఎనిమిదేళ్లపాటు అంటే 2025 వరకు కొనసాగుతుందని వారు అంచనా వేస్తున్నారు. తూర్పుదేశాలలో ఒక మహాభూకంపం సంభవిస్తుందని నోస్ట్రడామస్ వెల్లడించారు. ఈ ప్రభావంతో భారీ సునామీ వస్తుందని, వరదలు ముంచెత్తుతాయని.. మానవుడు జీవించలేని పరిస్థితులు తలెతుత్తాయని ఓ వర్గం శాస్త్రవేత్తలు అంటున్నారు. మొత్తం మీద ప్రపంచం మీద ప్రకృతి కన్నెర్ర చేస్తుందని, సర్వవిధ్వంసం సృష్టిస్తుందని చెప్పుకొచ్చారు. చాలాకాలం క్రితం.. 2018 మే నెలలో భూమిని నిబురు అనే గ్రహమండల వ్యవస్థ ఢీకొంటుంది. దీని ప్రభావం భూగోళాన్ని అస్తవ్యస్థం చేస్తాయన్నారు. భూమిని నిబురు అనే గ్రహమండలం ఢీకొంటే.. దీనివల్ల భూగోళం అంతమయ్యే అవకాశం ఉందని డేనియల్ మాన్సన్ అనే శాస్త్రవేత్త చెప్తున్నారు. దానినే శాస్త్రవేత్తలు ఎక్స్ ప్లానెట్ గా పేర్కొంటున్నారని మాన్సన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎవరు నియమించబడ్డారు-- దామోదర రాజనర్సింహ. ఇటీవల మరణించిన భారతీయ చిత్రకారుడు-- ఎం.ఎఫ్.హుస్సేన్. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు-- బొత్స సత్యనారాయణ. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు-- ములాయం సింగ్ యాదవ్. ఇటీవల చిన్న మొత్తాల పొదుపు పథకాలపై నివేదిక సమర్పించిన కమిటీ-- శ్యామలా గోపీనాథ్ కమిటి. ఇటీవల మరణించిన ప్రముఖ నాట్యాచార్యుడు-- నటరాజ రామకృష్ణ. ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి-- ఉమా భారతి. ఆంధ్రప్రదేశ్ స్పీకరుగా ఎవరు ఎన్నికయ్యారు-- నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటి స్పీకరుగా ఎవరు ఎన్నికయ్యారు-- మల్లు భట్టివిక్రమార్క. ఈ యేటి మెర్లిన్ అవార్డు పొందిన కేరళకు చెందిన ప్రముఖ ఇంద్రజాల ప్రదర్శకుడు-- గోపీనాథ్ ముథ్కడ్.
ఆటోజానీ: గెస్ట్‌రోల్ దొరికినా అదృష్టమే అంటున్న రామ్ చరణ్ _ Ram Charan Guest Role in Chiru 150 Movie - Telugu Filmibeat ఆటోజానీ: గెస్ట్‌రోల్ దొరికినా అదృష్టమే అంటున్న రామ్ చరణ్ హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు. కాపీ వివాదం... చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నేను ఒరిజినల్ గా తయారు చేసినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు. Read more about: chiranjeevi, bvs ravi, puri jagannath, tollywood, prabhas, gopimohan, చిరంజీవి, బివియస్ రవి, పూరి జగన్నాథ్, టాలీవుడ్, ప్రభాస్, గోపీ మోహన్ ఓర్ని... 'మనం' లో అమితాబ్ చేసేది అదా? _ Is it true... Big B Character in Manam? - Telugu Filmibeat ఓర్ని... 'మనం' లో అమితాబ్ చేసేది అదా? హైదరాబాద్: మనం చిత్రంలో అమితాబ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ సైతం తన బ్లాగ్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇంతకీ అమితాబ్ లాంటి పెద్ద స్టార్ ఈ తెలుగు సినిమాలో చేసేదేముంటింది అంటే పెద్దగా ఏమీలేదని వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.... ఆయన పర్టిక్యులర్ గా ఓ ప్రత్యకమైన పాత్రలో ఏమీ కనిపించరు. కానీ ఆయన లెజండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు గురించి మాత్రం ఎండ్ టైటిల్స్ సమయంలో చెప్తారని తెలుస్తోంది. ఆ విజువల్స్ తో కూడిన ప్రమోషనల్ ట్రైలర్ త్వరలో విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ఆయన హిందీలో మాట్లాడతాడా..తెలుగులో మాట్లాడతారా..లేక అసలు అమితాబ్ ని తీసుకున్నది వేరే గెస్ట్ రోల్ కోసమా అన్నది తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే. అమితాబ్ తన బ్లాగులో ''నా మిత్రుడు నాగార్జున, అతని తండ్రి నాగేశ్వరరావు కలిసి నటించిన సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాను. ఇటీవల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాను'' అంటూ రాసుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రమిది. అక్కినేనిపై అభిమానంతో బిగ్‌బీ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారని సమాచారం. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఇప్పుడు మరో ప్రత్యేకత చేరింది. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. 'మనం' పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఒక పాటను విడుదల చేశారు. ఈ చిత్రానికి అనూప్‌ సంగీతం అందించారు. వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: విభాగము: ఖగోళశాస్త్రము (Portal: Astronomy) శుక్రగ్రహం (Venus), సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (Subrahmanyan Chandrasekhar), విభాగాలు: భూగోళశాస్త్రము, భౌతికశాస్త్రము,
'కబాలి' :రజనీ గెటప్ పై ఇంకో హాట్ న్యూస్ _ Rajini appears in own beard after long gap - Telugu Filmibeat 'కబాలి' :రజనీ గెటప్ పై ఇంకో హాట్ న్యూస్ చెన్నై : రజనీకాంత్‌ తర్వాతి చిత్రానికి 'అట్టకత్తి' దర్శకుడు రంజిత్‌ దర్శకత్వం వహించడం ఖరారు కావడంతో తర్వాతి పనుల్లో చిత్రయూనిట్‌ నిమగ్నమైన సంగతి తెలిసిందే. పలు టైటిళ్ల పరిశీలన తర్వాత 'కబాలి' అనే పేరు పెట్టారు. ప్రస్తుతం 'కబాలి' ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రజనీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిత్రంలో కథేమిటి...రజనీ పాత్ర ఎలా ఉండబోతోందనేది, ముఖ్యంగా రజనీ గెటప్ ఎలా ఉంటుంది హాట్ టాపిగా నడుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం రజనీ తన సొంత గెడ్డంతో ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం తొలి విడత చిత్రీకరణను మలేషియాలో చేపట్టాలని నిర్ణయించి అక్కడ లొకేషన్లు కూడా ఎంపిక చేశారు. రెండో విడత చిత్రీకరణను చెన్నైలో చేపట్టడానికి నిర్ణయించారు. ప్రస్తుతం తొలి విడత చిత్రీకరణ చెన్నైలో చేపట్టాలని, వినాయక చవితి సందర్భంగా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలివుడ్‌ సమాచారం. దానికి ముందుగా సెప్టెంబరు 17న చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమాలో రజనీకాంత్‌ చెన్నైకు చెందిన ఓ డాన్‌గా కనిపిస్తారట. రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కలైరాసన్‌, ప్రకాష్‌రాజ్‌, ధన్సిక ఇతర ముఖ్య పాత్రధారులు. కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతమందిస్తున్నారు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే December 20th, 2009 Nuvve Kaavaali Comments Off on ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శర్మ కేసులో ఉరుక్కుంది. ఓ వ్యాపారవేత్త లగ్జరీ కారులో తిరుగుతూ అతడికి ఆ కారు ఇవ్వడం లేదని కేసు నమోదైంది. కిమ్ శర్మ పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో ఖడ్గం, మగధీర వంటి చిత్రాల్లో కూడా నటించింది. మగధీర చిత్రంలో కిమ్ శర్మ ఐటెం సాంగ్ లో నటించింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీకి అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. వ్యాపార వేత్త దిలీప్ కుమార్ 2017 లోనే కిమ్ శర్మపై కేసు నమోదు చేసాడు. కానీ ఆసమయంలో కిమ్ శర్మ పేరుకు బదులుగా ఆమె మాజీ భర్త పేరు ప్రస్తావించినట్లు ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. దీనితో మరో మారు కిమ్ శర్మపై కేసు నమోదు చేసాడు. తాను వ్యాపారవేత్తని కావడంతో ముంబైలో తనకు స్థిర నివాసం లేదని, ముంబై, రాజస్థాన్ మధ్య తిరుగుతున్న సమయంలో తన రేంజ్ రోవర్ కారుని కిమ్, ఆమె భర్త నివాసం ఉండే రెసిడెన్సీలో పార్క్ చేసేవాడినని దిలీప్ తెలిపాడు. కిమ్ తన కారుని వాడుకుంటున్న సంగతి తెలియదని తెలిపాడు. తన కారుని తనకు తిరిగి ఇవ్వాలని కిమ్ ని కోరగా ఈ కారు తన భర్త ఇచ్చాడని, ఇవ్వడం కుదరదని అంటున్నట్లు ఆయన మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. పోలీస్ లు ఆమెపై చర్య తీసుకుని తనకారు తనకు ఇప్పించాల్సిందిగా కోరినట్లు దిలీప్ కుమార్ పోలీస్ లని కోరినట్లు తెలిపాడు. 'కుచేలుడు'లో లక్స్ పాప ఐటమ్ సాంగ్ _ asha saini as item girl _ 'కుచేలుడు'లో లక్స్ పాప ఐటమ్ సాంగ్ - Telugu Filmibeat 'కుచేలుడు'లో లక్స్ పాప ఐటమ్ సాంగ్ చంద్ర ముఖి అనంతరం రజనీకాంత్ పి.వాసు కాంబినేషన్ లో రెడీ అవుతున్న క్రేజీ చిత్రం 'కుచేలుడు'.అందులో ఆశా షైనీ ఓ ఐటమ్ సాంగ్ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.అమెరికా వీసా కోసం నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి చెన్నై పోలీసుల చేత అరెస్టుకు గురైన ఆశా షైనీ ప్రస్తుతం చాలా డిప్రెషన్ లో ఉంది. అందులోనూ తాజాగా తమిళ సినీ పరిశ్రమ ఆమెపై నిషేధం విధించడంతో మరింత బెంగగా ఉంది.దాంతో కెరీర్ యేమవుతుందో అర్థం కాని దశలో ఈ ఆఫర్ రావటం ఊరటే అంటున్నారు ఆమె శ్రేయాభిలాషులు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటించనుంది. రజనీకాంత్ బాల్య స్నేహితుడిగా జగపతి బాబు, అతని భార్యగా మమతా మోహన్ దాస్ నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి.తమిళ వెర్షన్‌లో సుజ అనే మరో నటి ఈ ఐటమ్ సాంగ్ లో నర్తించనుంది. ధవళ సోమశేఖర్ - విజయనగరం January 19, 2009 at 9:00 PM ఒక చిన్న అల పాదాలను తడిపి వెళ్ళిపోయినట్టుంది. అందించారు. హృద్యంగానూ, హృదయం కదిలించేది గాను ఉంది. అభినందనలు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా. కొంచెం బిజీగా ఉండి బ్లాగులవైపు చూడటం వీలు పడటం లేదు. మిత్రులు మన్నించాలి. నా ఆలస్యాలకు.
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: రాధా కుమారి (Radha Kumari) రాధాకుమారి ఏ రంగంలో పేరుగాంచింది-- నాటకాలు, సినిమా. రాధాకుమారి భర్త అయిన నటుడు, రచయిత-- రావికొండలరావు. రాధాకుమారి స్వస్థలం-- విజయనగరం. రాధాకుమారి నటించిన తొలి సినిమా-- తేనె మనసులు. తేనెమనసులు సినిమా ఏ సం.లో విడుదలైంది-- 1962. రాధాకుమారి తొలి సినిమా తేనెమనసులు దర్శకుడు-- ఆదుర్తి సుబ్బారావు. రాధాకుమారికి నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా-- మీ శ్రేయోభిలాషి. మీ శ్రేయోభిలాషి చిత్రంలో నటనకు రాధాకుమారికి నంది అవార్డు ఏ సం.కిగాను లభించింది-- 2007. రాధాకుమారి చివరి చిత్రం-- వాంటెడ్. రాధాకుమారి ఎప్పుడు మరణించింది-- మార్చి 8, 2012. విభాగాలు: తెలుగు సినిమా, 2012, విజయనగరం జిల్లా, ఆరి (తమిళ్ యాక్టర్) బయోగ్రఫీ _ Aari Biography in Telugu - Filmibeat Telugu 60 భారీ 3D పటాలు పూర్తిగా నిర్మాణాత్మక మరియు క్రీడ అద్భుతమైన వివరాలు ఉన్నాయి. నగరాలు XL 2012 ఏ ఇతర నగరం భవనం-గేమ్ కంటే మరింత వివిధ అందిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సంఘం యొక్క అభ్యర్థన మేరకు, నగరాలు XL 2012 ఇప్పుడు modding కు తెరుస్తుంది మరియు ఆటగాళ్లను ప్రారంభించడానికి ఆటలోని ఒక ప్రత్యేక గైడ్ ను కూడా కలిగి ఉంది. ఈ క్రొత్త సాధనాలతో, అంకితమైన ఆటగాళ్ళు తమ హృదయాల కంటెంట్కు వారి సృష్టాలను నిర్మించి, భాగస్వామ్యం చేయవచ్చు! కంటే ఎక్కువ 1000 వివిధ నిర్మాణం మరియు భవనాలు భారీ, నిర్మాణాత్మకమైన 60D పటాలు ఆర్థిక మరియు శక్తి అభివృద్ధి మధ్య సరైన బ్యాలెన్స్ను కనుగొనండి, రవాణా నెట్వర్క్లను నిర్వహించడం, హౌసింగ్, సామాజిక సేవలు మరియు వినోద కార్యకలాపాలు అపారమైన వ్యాపార నెట్వర్క్లో మీ నగరాలను కనెక్ట్ చేయండి క్రొత్త మోడ్డింగ్ సాధనాలకు క్రొత్త కంటెంట్ కృతజ్ఞతను సృష్టించండి మరియు భాగస్వామ్యం చేయండి శబరిమల ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను గౌరవించాలని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ అన్నారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెబుతూనే... శబరిమల ఆలయం మతపరమైన విశ్వాసాలతో ముడిపడిందని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు అవసరం లేదన్నారు. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచారం ఏళ్లుగా ఉంటోందని, ఇది నమ్మకానికి సంబంధించిన వ్యవహారమన్నారు. ఈ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. Padmarpita...: ఎందుకో ఏమో? @ yohanth ధన్యవాదాలు! తెలియ కుండ నేను " ఎందుకో?ఏమో! " ని అయ్యాను ! ఎప్పుడు అయినానో తెలియదు? ఎలా అయ్యానో తెలుసు! అనునిత్యమదే యావలో ...... నేను "అదే?!" అయితిని. నిజమే నేటి నా మనో స్థితి ఇదే ! యిది నా మనసును కాక నన్ను తాకినది కనుక ఈ స్పందన అంతకు మించి మరేమీ లేదు అందుకే ఎందుకో?ఏమో! ని ప్రస్తుతానికి ఎండమావులు అయ్యింది. పాత పథం మార్చుకుంది .... కొత్త దారిలో నడుస్తున్నది. మీ ఈ భావం ప్రస్తుత నా మనసుకు దర్పణం (క్షమించాలి తమ పరంగా కాక నా(self ) పరంగా చూచు చున్నందులకు ) @సృజన, సాయిగార్లకు...ధన్యవాదాలు! పద్మార్పిగారూ మీ కవిత్వం ప్రవాహం. రియల్లీవండ్రఫుల్. మీ అంతటి వారు నా బ్లాగులోకి వచ్చి వున్నారని ఇప్పుడు తెలుసుకున్నాను. ధన్యవాదములు భార్య ఇంజక్షను సూది - పోర్న్ erkiss ఫోన్, ఐప్యాడ్ ఐఫోన్ android భార్య ఇంజక్షను సూది మేకింగ్ నా భార్య ఇంజక్షను సూది చేయడానికి తన భార్య భావప్రాప్తి నా భార్య ఫక్ ఇంజక్షను సూది ముధీరిన సెక్స్ ఇంజక్షను సూది సెక్స్ ముగ్గరితో సెక్స్ భార్య ఒంటరి నల్లటి జుట్టు గల స్త్రీని భార్య అడుగుతుంది. ఆమె భర్త ఆమె సహాయం ఇంజక్షను సూది “విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ“, “విస్మరించలేని సాహిత్య గుణాలు” – వ్యాసాలు ఆంధ్రభూమిలో వచ్చాయి. “రెండు భాషల వారథి ఎల్‌ఆర్‌ స్వామి“, “‘శూద్రతపస్వి’ఎవరి ప్రయోజనాల కోసం?” వ్యాసాలు ప్రజాశక్తిలో వచ్చాయి. ఇల్లిందల సరస్వతీదేవి రచన “శలభాలు” గురించి వ్యాసం, “ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజన తత్త్వం” రవి కథల గురించి వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి. “ఆత్మ ఘోష, ఋతు ఘోష కలిసి…ప్రవాస కవిత్వం” – విన్నకోట రవిశంకర్ వ్యాసం, “వీరుడు మహావీరడు” -కా.రా. కథపై జి.వెంకటకృష్ణ వ్యాసం : సారంగ వారపత్రికలో వచ్చాయి. ఆవంత్స సోమసుందర్, కా.రా. ల గురించి నెమలికన్ను బ్లాగులో టపా ఇక్కడ. పాపినేని శివశంకర్ “రజనీగంధ“, కాశీపతి “‘మద్య’తరగతి ‘మందు’హాసం“, డాక్టర్ పసునూరి రవీందర్ “అవుటాఫ్ కవరేజ్ ఏరియా” – పుస్తకాల గురించి పరిచయాలు కినిగె బ్లాగులో వచ్చాయి.
ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ లో అరస్పూన్ బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. ఒక స్పూన్ పుదీనా పేస్ట్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ కోకో పౌడర్ కలిపి పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే వారం రోజుల్లో మంచి ఫలితం కనపడుతుంది. ఒక స్పూన్ పంచదారలో ఒక స్పూన్ కొబ్బరి నూనె,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి చాలాల్ని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. తడి కాళ్లతో పడుకుంటే ఎంత అనర్ధం జరుగుతుందో తెలుసా? అజ్ఞాతవాసి ఎఫెక్ట్...అజ్ఞాతంలోకి జనసేనుడు.. బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 91 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ షోలో సినిమాల ప్రమోషన్స్ కూడా జరుగుతుంటాయి. ఆదివారం ఎపిసోడ్ లో 'సిల్లీ ఫెలోస్' ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేష్, సునీల్ లు కలిసి నటించిన 'సిల్లీ ఫెలోస్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సునీల్, నరేష్ లు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. హౌస్ మేట్స్ అంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఓ గేమ్ ఆడారు. ఒక గ్రూప్ కి అల్లరి నరేష్ నాయకత్వం వహించగా, మరో గ్రూప్ కి సునీల్ నాయకత్వం వహించారు. హోస్ట్ నాని పెదరాయుడు అవతరమెత్తి ఈ రెండు గ్రూపులతో గేమ్ ఆడించారు. ఇలా అందరూ కలిసి షో మొత్తాన్ని ఎంటర్టైనింగ్ గా మార్చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జ్యోతిక కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించి, మళ్లీ ఇటీవలే ‘36 వయదినిలే’తో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జ్యోతిక ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం... ‘సాహో’ తర్వాత ప్రాజెక్ట్ ఖరారు ‘బాహుబలి ది కంక్లూజన్’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సాహో’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో... అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నేడు జరగాల్సింది. కానీ అక్కినేని నాగార్జున మేనల్లుడు, హీరో సుశాంత్ తండ్రి... ‘శమంతకమణి’ మోషన్ పోస్టర్ Shamantakamani Motion Poster టాలీవుడ్ యువ హీరోలు సుధీర్ బాబు, నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది ప్రధాన పాత్రలలో నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘శమంతకమణి’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ... అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ ప్రారంభమై చాలా రోజులవుతున్నా కూడా ఇంకా హీరోయిన్‌ను ఖరారు చేయలేదని తెలుస్తోంది. కానీ హిందీ నటి శ్రీదేవి... తుది దశకు మంచు విష్ణు ‘ఓటర్’ షూటింగ్ మంచు విష్ణు- సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు- తమిళ బైలింగువల్ చిత్రం 'ఓటర్'. ఈ సినిమాకు 'హీరో ఆఫ్ ది నేషన్' అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్... ‘వైశాఖం’ నాకు మంచి బ్రేక్ అవుతుంది 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌‌లీ' వంటి యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్స్‌‌ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన లవ్‌... ఈ నెల 31న ‘జయ జానకి నాయక’ ఆడియో వేడుక సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'జయ జానకి నాయక'. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన... ‘MLA’తో అల్లరి యాంకర్ సందడి పెళ్లైన తర్వాత ఆచితూచి ఆఫర్లను ఒప్పుకుంటున్న యాంకర్ లాస్య.. ఈసారి ఓ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న... విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలకు ముందు ప్రారంభమైన పోస్టర్ వివాదం రోజురోజుకి మరింత ఎక్కువవుతోంది. సినిమా విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. ఇంకా ఈ సినిమాపై... Filed Under: తరంగ Tagged With: మమత. కె. ఒకే ఒక్క తెల్లని బిందువు - Telugu-ప్రియనేస్తానికి సెంచరీని అంకితం చేసిన రోహిత్.! ఇంతకీ ఆ ప్రియనేస్తం ఎవరంటే.? -TeluguStop ప్రియనేస్తానికి సెంచరీని అంకితం చేసిన రోహిత్.! ఇంతకీ ఆ ప్రియనేస్తం ఎవరంటే.? 2018-07-09 23:17:58 IST Raghu V బాహుబలి రికార్డుని తిరగరాసిన ఎన్టీఆర్‌ బాహుబలిని రికార్డుని తిరగరాయాలంటే మళ్లీ బాహుబలే రావాలి. 'ది కంక్లూజన్‌' తప్ప 'ది బిగినింగ్‌'ను దాటే సత్తా ఏ సినిమాకూ లేదు. సమీప భవిష్యత్తుతో బాహుబలిని రికార్డుని...
సాహో స్టోరీ లీక్.. ప్రభాస్ పాత్ర ఇదే అరవింద సమేత టీజర్ ఆరోజే బిగ్‌‌బాస్ షోపై పృథ్వి సంచలన వ్యాఖ్యలు ఫాన్స్ కోసం అరవింద సమేత ట్రైలర్ గ్రామానికి చెందిన సుమారు 400 మంది రజకులు హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను ఈటలకు ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈటల చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తామంతా ఆకర్షితులయ్యామని ఆయనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామస్తులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. భవానీ ఆర్ట్ పిక్చర్స్ వారి గీత రచన: ఎ. వేణుగోపాల్ తారాగణం: కృష్ణ,గుమ్మడి, గిరిబాబు,శారద,భారతి, రమాప్రభ,అల్లు రామలింగయ్య 01. ఎందుకింత కంగారు ఓ సింగరయ్యా ఇన్నాళ్ళుగా - ఎస్. జానకి, పిఠాపురం 02. కలదని లోపము కలవరపడకు చీకటిలోనే దీపం బ్రతుకు - ఎస్.పి. బాలు 04. గోలుకొండ దిబ్బ భలే గుండ్రమైన దబ్బాగుట్టు తెలుసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి 06. వలపుల పూల వానలలో వయసే విరిసేలే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి India - Information - News, Features and Essays: Maha Shivratri - Telugu - మహా శివరాత్రి - శివ దర్శనము, శివ పూజ, రుద్రాభిషేకము, జాగరణ science &technology: veer is city’s first humanoid bot - ఇది మన ఇండియన్ సోఫియా, పేరు ‘వీర్’ _ Samayam Telugu ప్రపంచంలోని తొలి మానవరూప రోబోట్ ‘సోఫియా’ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి పోటీగా త్వరలో ‘వీర్’ అనే రోబోట్ రానుంది. పుణెకు చెందిన అనిల్ జైన్ ఈ రోబోట్ సిద్ధం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పనిచేసే ‘వీర్’... కూడా ‘సోఫియా’ తరహాలోనే మాట్లాడుతోంది. పాటలు పాడుతూ.. మంత్రాలు కూడా జపిస్తోంది. వీర్‌ను మనిషి రూపంలోకి మార్చేందుకు అనిల్ త్రీడి టెక్నాలజీతో ముఖాన్ని తయారు చేశారు. ఒంటరిగా ఉండేవారికి సాయం చేయడానికి అనువుగా ఉండే క్లోన్ రోబోట్‌లు తయారు చేయడం తన లక్ష్యమని అనిల్ ఈ సందర్భంగా చెప్పారు. ‘‘గతంలో నేను ఓ రోటీ మేకర్ చెద్దామని అనుకున్నా. దాన్ని చాలామంది తయారు చేయడంతో బోట్ డైనోసార్లు, జంతువులతో రొబోటిక్ జురాసిక్ పార్క్ తయారు చేద్దామని అనుకున్నా. అయితే, వాటికి కావల్సిన మెటీరియల్‌ ఇప్పటికీ సిద్ధం కాలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ‘సోఫియా’ గురించి తెలుసుకున్నా. ఈ నేపథ్యంలో నేను కూడా ఇండియాకు అలాంటి రోబోట్‌ను ఇవ్వాలని నిర్ణయించుకున్నా’’ అని తెలిపారు. వీర్‌ను తయారు చేయడానికి దాదాపు 14 నెలలు సమయం పట్టినట్లు అనిల్ తెలిపారు. మొదట వీర్‌కు అమ్మాయి గొంతు ఇచ్చానని, ప్రపంచానికి ఇప్పటికే సోఫియా ఉన్న నేపథ్యంలో.. తన రోబోట్‌ను పురుషుల వాయిస్‌తో మగ రోబోట్‌గా మార్చేశానని చెప్పారు. ప్రస్తుతం ‘వీర్’ తలను మాత్రమే తయారుచేసిన అనిల్.. దాన్ని పూర్తిగా ‘సోఫియా’ రూపంలో మార్చాలంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవల్సి ఉంది. మార్పు చేర్పులు చేయాల్సి ఉంది. తల నుంచి కాళ్ల వరకు శరీర భాగాలను సిద్ధం చేయడమే కాకుండా, అది మనిషిలా నడిచేంత వరకు ‘రోబో’ సినిమాలో రజనీకాంత్‌లా అనిల్ కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కొక్క భాగాన్ని దశలవారీగా రూపొందించి తుది రూపం ఇవ్వాలి. అనిల్ కృషి ఫలించి... త్వరలోనే ఇండియన్ ‘వీర్’ సిద్ధం కావాలని ఆశిద్దాం. ‘వీర్’ ఎలా మాట్లాడుతుందో ఈ వీడియోలో చూడండి.
మీ "నేను పోగొట్టుకున్నదాంతో పోలిస్తే నీ పోగొట్టుకోవడం ..." పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు: నిజమేనండీ బాబూ. కథ అయితే కథ అని చెబుతాగా. మా ఆవిడ అలాంటిది కాదు గానీ ఒహవేళ అలా అనుకున్నా పంపించడం కోసం నాకు అలా అబద్దాలు చెప్పనఖ్ఖరలేదు :) దర్జాగా పంపించొచ్చు. ఎందుకంటే నేను ఎలాగూ బంగారం లాంటి విషయాలు నేను బొత్తిగా పట్టించుకోను కాబట్టి ఏమున్నాయో, ఏంపోతున్నాయో నాకు తెలియదు. ఆ విషయం మా ఆవిడకి బాగా తెలుసు లెండి. కొన్ని నగరాల్లో ఇండియన్స్ ఇళ్ళు దొంగలు టార్గెట్ చేస్తారని తెలుసు కానీ ఇండియన్ వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తారన్నమాట. ఈ మధ్య మా అపార్ట్మెంట్లో ఒకటి,రెండు ఫ్లాట్లలో దొంగలు పడ్డారట. అంచేత, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా తన నగల దుకాణం మొత్తం తీసుకువెళుతోంది. మొన్న గుడికి వెళ్ళేటప్పుడు మొత్తం మోసుకొచ్చింది. అసలే ఆ గుడి ఏరియా లో రాత్రిపూట నల్లోళ్ళు ఎక్కువుగా తిరుగుతారు తాగి తూగుతూ...వద్దు మొర్రో అంటే వినదు. ఇంట్లో ఉంటే, "బ్రేక్ ఇన్" ఒక్కటే పాజిబిలిటీ. అదే బయటకు తీసుకువెళితే, మన "అజాగ్రత్త" కుడా జత కలుస్తుంది అని చెపితే, వాళ్ళు వింటారా? వినేస్తే ఇంకేం భాగ్యం? మాకు రెంటల్ ఇన్సూరెన్స్ వుంది. ఇంట్లో దొంగలు పడి ఎత్తుకెళితే కొంత మొత్తం చెల్లిస్తారు. మా పాలసీలో బంగారు ఆభరణాలకు గాను $1000 చెల్లిస్తారు. మాకు బ్యాంకులో సేఫ్ డిపాజిట్ బాక్స్ (లాకర్) కూడా వుంది. ఐతే అక్క బాగ్ లో విలువైనవి ఉంటాయన్నమాట..!!! ;) మీ పిచ్చి గాని మన మాట వింటె వాలు పెల్లాలు ఎలా అవుతారు.. ఇకముందు బ్యాగులో విలువైనవి వుండకపొవచ్చు కానీ ఇప్పుడు ఆ బ్యాగే విలువయినది అయ్యింది ($300+). ఇప్పుడిక ఆ బ్యాగును కాపాడుతూ వుండాలి మేము. కొన్ని కారణాల వల్ల నేనే మాలిక నుండి విరమించుకున్నాను. ప్చ్..అయ్యో శరత్.. ఇక్కడా..సేమ్.. ఇల్లు కంటే వాళ్ళ పర్సు సేఫ్ అంట. ఏంచేస్తాం :( బంగారం పోయిందని కాదులెండి నా ఏడుపు. అంటే 'చిత్రం, భళారే విచిత్రం' సినిమాలో అనుకుంటా బ్రహ్మానందం గుడిలో చెప్పులు పోగొట్టుకొని కాసేపు లబలబలాడి "ఏడ్చినకాడికి చాల్లే, ఇవి నా చెప్పులైతే కదా, నా రూమ్మేట్ శివవి కదా" అని ఊరడించుకుంటాడే అలా కాదు లెండి కానీ మా ఆవిడకి కామన్సెన్స్ పోయినందుకు నా ఏడుపు. బంగారం అయితే మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ కామన్సెన్స్ ఎక్కడ కొని తేవాలీ అంట? మీరు చెప్పింది, అజ్ఞాత చెప్పిందీ చూస్తుంటే చాలామంది ఆడవాళ్ళ లాజిక్ అదేనేంటీ అనిపిస్తోంది. "మా ఆవిడకి కామన్సెన్స్ పోయినందుకు...." అయినా అ౦త జాగ్రత్త గా ఉన్నా పోతాయని ఎవరన్నా అనుకొ౦టారా. భా.రా.రె గారి వ్యాఖ్య :)
ప్రాణహిత-చే ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటారు. అది నిజమా? ఒకవేళ నిజమైతే ఈ ప్రాజెక్టుకు ఎంత విద్యుత్తు అవసరమవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కరెంట్‌ఉత్పత్తి ఎంత? గృహ అవసరాలకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు, సరిపోను విద్యుత్తు అందుబాటులో ఉందా? ఉంటే ఈ మూడు రంగాలకు సరిపోను ఎంత మిగులుతుంది? అట్టి మిగులు ప్రాణహిత-చే ప్రాజెక్టుకు సరిపోతుందా? సరిపోనిచో ప్రత్యామ్నాయం ఏమిటి? -ఎ. సుదర్శన్, అడిక్‌మెట్, హైదరాబాద్ మీరు అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికి ఇది వరకే సమాధానం ఇచ్చాను. ఇతర పాఠకుల ప్రశ్నలకు జవాబు ఇచ్చిన సందర్భంలో మిగతా వాటికి వీలు జవాబు ఇస్తాను. ‘ప్రాణహిత-చే గురించి వివరాలు మీరు అడగలేదు. సూటిగా కరెంటు విషయమే అడిగారు. ప్రాజెక్టు వివరాలతో పాటు మీరడిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రాణహిత ప్రాజె క్టు తెలంగాణకు ప్రాణవూపాదమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా కాలం కిందట కెప్టెన్ దస్తూర్ ‘గ్లాండ్ కెనాల్ స్కీం’ అనే ఒక పథకాన్ని కె.ఎల్.రావు ప్రతిపాదించిన గంగా-కావేరీ అనుసంధాన పథకానికి ప్రత్యామ్నాయం గా ప్రతిపాదించారు. ప్రాణహిత-చే ప్రాజెక్టు ఆ గార్లెండ్ స్కీంను గుర్తుకు తెస్తుంది. అది ఎలాగూ అమలు కాలేదు. కాబట్టి అమలైన ‘రాజస్థాన్ కాలువ’ను గుర్తుకు తెచ్చే పథకమవుతుంది ప్రాణహిత-చే పూర్తయిన రోజు. ఇటీవలే జరిగిన శాసనసభ మండలి సమావేశంలో ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయవలసిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఏకక్షిగీవ తీర్మానం చేశారు. ఆ సందర్భంలో ఈ ప్రాజెక్టును ‘తెలంగా ణ మణిహారం’ అని అభివర్ణించారు. ఇది నూటికి నూరు పా ళ్లు నిజం. ఈ ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు 16,40,000 ఎకరాల తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తాయనడంలో సందేహం లేదు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చే సుజల స్రవంతి ప్రాజెక్టుగా చెలామణి అవుతున్న ఈ పథకం గురించి సంక్షిప్త వివరాలు ఇవి: 160 టీఎంసీల (శతకోటి ఘనపు అడుగుల ప్రాణహిత గోదావరి నదికి ప్రధానమైన ఉపనది). జలాలను తరలించి, దారిలో మరో 20 టీఎంసీల గోదావ రి జలాలను ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి స్వీకరించి, మొత్తం 180 టీఎంసీల నీటిని ఉపయోగించి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, రంగాడ్డి, నల్లగొండ జిలాలలోని అనేక నీటి కొరత క్షేత్రాలను సస్యశ్యామలం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సాగునీటితో పాటు జంటనగరాల ప్రజల దాహార్తిని తీర్చడం, మార్గమధ్యంలో గల గ్రామాలకు తాగునీటిని అందజేయడం. పారిక్షిశామిక అవసరాలకు నీటిని సరఫరా చేయడం కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు. వివరాలలోకి వెళితే లక్ష్యాలు ఇవి. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో నీటి కొరతను అనేక క్షేత్రాలలోని 16,40,000 ఎకరారాలకు సాగునీటి వసతి కల్పించడం. లబ్ధి పొందే జిల్లాల వారీ వివరాలు ఇవి. 10 టీఎంసీల తాగునీటిని మార్గమధ్యంలోని గ్రామాలకు సరఫరా చేయడం.30 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్, సికింవూదాబాద్ జంట నగరాలకు అందజేయ డం.16 టీఎంసీల నీటిని పారిక్షిశామిక అవసరాల కోసం వినియోగించడం.2010-2011 సంవత్సరపు బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకం ఖర్చు 38,500 కోట్లుగా పేర్కొన్నది. ప్రాణహిత బ్యారేజీ నుంచి 20,765 క్యూసెక్కుల నీటి మళ్లింపు సామర్థ్యం కలిగి ఉన్న కాలువల వ్యవస్థను రూపొందించడం జరిగింది. ప్రాజెక్టులోని లింకు కాలువలు, సంబంధిత ఆయకట్టు వివరాలు ఇవి. ఇక నిర్మాణ కార్యక్షికమం ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. ప్రాజెక్టు వ్యయం 38,500 కోట్లకు ప్రభుత్వం సవరించిన పరిపాలనా ఆమోదాన్ని ఇచ్చింది. ఈ ప్రాజెక్టును దశలవారీగా 2013-14కు పూర్తిచేయాలని ప్రభు త్వం ప్రతిపాదించినా, వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.ఇక వాస్తవ పరిస్థితు ల గురించి తెలుసుకుందాం. 2009 ఎన్నికల ప్రయోజనాలను దృష్టితో ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టును 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. గమ్మత్తేమంటే అప్పటికి ప్రాజెక్టు డీటైల్డ్ రిపోర్టు అంటే సవివర ప్రాజె క్టు అధ్యయన నివేదిక కూడా తయారు కాలేదు. కాంట్రాక్టర్లకు మొబిలైజేష న్ అడ్వాన్స్‌గా 354 కోట్లు, ఇన్వెస్టిగేషన్‌కు 727కోట్లు వెరసి 1141 కోట్లు కోట్లు చెల్లించారు. జనవరి 2010 వరకు ఈ ప్రాజెక్టు పైన 79692 కోట్లు ఖర్చు పెట్టామని, 2010-2011 సంవత్సరం కోసం 700 కోట్ల రూపాయ లు బడ్జెట్ పెట్టామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక జాతీయ ప్రాజెక్టుగా అనుమతి పొందాలంటే (90 శాతం గ్రాంటు పొందాలంటే) ముందు ప్రణాళిక సంఘం అనుమతి, ఆ తరువాత కేబినెట్ అప్రూవల్ అవసరం. సాధారణం గా రాష్ట్రం నుంచి ఒక ప్రాజెక్టు మాత్రమే ఈ వసతి పొందే అవకాశం ఎక్కు వ. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా (ఆంధ్ర, తెలంగాణ) పోలవరంతో పాటు ప్రాణహిత-చే జాతీయ హోదా కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవం. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది వేచిచూడాలి. ప్రాణహితపైన కట్టబోయే బ్యారేజీ మూలంగా మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయి. కనుక ముందుగా మహారాష్ట్రతో ఒప్పం దం చేసుకోవాలి. ఇంతవరకు ఒప్పందం చేసుకున్న సమాచారం లేదు.
పర్యావరణ అనుమతులు చట్టరీత్యా అవసరం. ఇందుకోసం ప్రజాభివూపా య సేకరణచేపట్టి ప్రజ ల విస్తృత అంగీకారం పొందవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం మందకొడిగా కొనసాగుతున్నది. ఒకవైపు ప్రాజె క్టు డీపీఆర్ (సవివర అధ్యయన నివేదిక) పరిశీలన కేంద్ర జల సంఘంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రజాభివూపాయ సేకరణ, పర్యావరణ అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు మహారాష్ట్ర ప్రభుత్వంతో వారి అనుమతి కోసం చర్చలు కొనసాగుతున్నాయి. మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న గుత్తేదార్లు, మరో విడుత అడ్వాన్స్ కోసం (700 కోట్ల రూపాయలు) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడా జేసీబీలను ప్రయోగించి ట్రాక్టర్లు భూమిని గీకుతూ, పనులు జరుగుతున్నట్టు సీన్లు సృష్టిస్తున్నా రు. ఇదిలా ఉంటే ప్రతి రాజకీయ నాయకుడు (కిరణ్, బొత్స, చిరంజీవి, చంద్రబాబు, జగన్) ఊతపదంగా ప్రాణహిత పేరెత్తి జాతీయ హోదా వచ్చేస్తుందని హామీలు కురిపిస్తారు. వాళ్ల భయమల్లా ప్రాణహిత పేరెత్తకుండా పోలవరం గురించి మాట్లాడితే వాళ్ల ఉనికికే ప్రమాదమొస్తున్నది. నిజానికి వీళ్లెవరకీ ప్రాణహిత గురించి ఆందోళన లేదు. ఆదుర్దా పూర్తిగా పోలవరం గురించే. నిజంగా ప్రాణహిత గురంచి చిత్తశుద్ధి ఉన్నవారైతే ఈ ప్రాజెక్టు కోసం అంటే 38,500 కోట్ల ఖర్చు చేయగలరా? ప్రాజెక్టుకుకేవలం పదకొండువందల కోట్లు బడ్జెట్ కేటాయిస్తారా?అదీ కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించడానికి.10,287.80 కోట్ల పోలవరంలో 3,500 కోట్లు ఖర్చుపెట్టారు. 4,717 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఇంతవరకు అటు మహారాష్ట్రగానీ, ఇటుకేంద్ర ప్రభుత్వంతో గానీ సీరియస్‌గా చర్చించిందీ లేదు. అన్నిటికంటే ముఖ్యం ఈ భారీ ఎత్తిపోతల పథకానికి 3,300 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఈ విద్యుత్తు ఎక్కడ్నుంచి వస్తుంది? ఎంత ఖర్చవుతుంది? విద్యుత్తును రైతులు భరించుకునే స్థితిలో ఉన్నారా? వారు భరించే విధంగా విద్యుత్తును ఏ విధంగా సరఫరా చేయాలి? ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టు లోక్‌సత్తా నాయకులు జేపీ లాంటి ‘మేధావులు’ ఈ ప్రాజెక్టును వైట్ ఎలిఫెంట్‌గా అభివర్ణించి దీన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఇక ఆంధ్ర ప్రాంత ఇంజనీర్లు అడుగడుగునా ఈ ప్రాజెక్టు రాకుండా, వచ్చినా పూర్తిస్థాయి ఆయకట్టు కాకుండా ఆయకట్టును 5.50 లక్షలకు కుదించి దానికి ఎక్కడ లేని అభ్యంతరాలు సృష్టించి కాలయాపనకు తోడ్పడ్డారు. వీటికి జీవోలు 557,623లు (2005 సంవత్సరంలో ఇచ్చినవి) సజీవ సాక్ష్యాలు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. వైఎస్‌ఆర్ చొరవ తీసుకుని ఉండకపోతే ప్రస్తుత స్థితిలో కూడా ఉండేది కాదు. ఒక్కటి మాత్రం నిజం పోలవరం, పులిచింతల, పోతిడ్డిపాడు పైన వలసవాదులకున్న అభిమానంలో వందోవంతైనా ప్రాణహితపైన చూపి ఉంటే ఈపాటికి ఈ ప్రాజెక్టు చాలా ముందుండేది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, వాళ్ల ఓట్లు దండుకోవాలన్న రాజకీయ ప్రయోజనం, ఈ ప్రాజెక్టు మూలంగా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి, తద్వారా సొంత ప్రయోజనాలు పొందాలన్న దుగ్ధ తప్ప నిజంగా ఈ ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ప్రజలను ఉద్ధరించాలన్న ఆలోచన వలస పాలకులకు లేదు. కనుక మిత్రమా మీకొన్ని ప్రశ్నలకు సమాధానం లభించిందనుకుంటాను. ఇక విద్యుత్తు గురించి మీరడిన ఇతర ప్రశ్నలకు జవాబు కోసం వచ్చే వారం ‘నమస్తే తెలంగాణ’లోని ‘నీళ్లు నిజాలు’ చూడండి. సొంత విద్యుత్తు కేంద్రం ప్రాణహిత ప్రాజెక్టుకు అంకితం చేయడమొక్కటే ఈ ప్రాజెక్టు సఫలం కావడానికి పరిష్కారమార్గం. దేశంలో ప్రతి ఏడూ వర్షం మూలంగా లభించే Replenishable (పునః పునః లభించే పరిమాణం) నీరు 432 ఘనపు కిలోమీటర్లు. ఇందులో 396 ఘనపు కిలోమీటర్లనే మనం ఉపయోగించుకోగలం అని అంచనా వేయడం జరిగింది. దీనికి అదనంగా భూగర్భంలో బాగా లోతున లభించే నిశ్చల భూగర్భ జలాలు 10812 ఘనపు కిలోమీటర్లు ఉన్నట్టు లెక్కలు కట్టారు. అత్యవసర పరిస్థితులలో, దుర్భర క్షామ పరిస్థితుల్లో, తాగునీటికి కటకటలాడే పరిస్థితుల్లో మాత్రమే దీన్ని వాడుకోవాలని నిపుణుల సలహా. భూగర్భ జలాల పరిమాణం నానాటికీ తగ్గడం, క్రమక్షికమంగా అవి కలుషితమయ్యే అవకాశం హెచ్చడం మనని తీవ్రంగా కలచివేస్తున్న సమస్య. భూగర్భ జలాలు కలుషితమయితే బాగు చేయడం చాలా కష్టం. జల కాలుష్యానికి సంబంధించి 1974లో The water (prevention and control of pollution) Act, 1977లో The water (prevention and control of pollution) less Act,1986లో The environment (protection Act)లో వెలువడ్డాయి. నీటిని కలుషితం చేసే దోషులను ఈ చట్టాలు శిక్షిస్తా యి. జల కాలుష్యంపైన హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు అనేకం వెలువడ్డాయి. ఇంత జరిగినా పరిస్థితిలో చెప్పకోదగ్గ మార్పేమీ లేదు. భారత ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. అంటే.. దీనర్థం మన్ను తినే స్థితిలో ఉన్నామని కాదు. పణబ్‌ముఖర్జీ, కేంద్ర ఆర్థిక మంత్రి -మహమ్మద్ అలీ, మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్
గిఫ్ట్ పేరుతో.. రూ.1.65లక్షలు కాజేశారు హైదరాబాద్ : పదవీ విరమణ పొందిన ఓ మహిళ... ఫేస్‌బుక్ లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకొని బోల్తా పడింది. స్నేహానికి గుర్తుగా గిఫ్ట్ పంపిస్త ఫేస్‌బుక్ మీ ఫోన్ నంబర్‌తో ఏం చేస్తున్నదో తెలుసా? వాషింగ్టన్: ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నపుడు సంస్థ అడిగిన మొత్తం సమాచారం మనం ఇస్తూ వెళ్తాం. అలాగే మన మొబైల్ నంబర్ కూడా. నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు120 రన్స్ జోడించారు. లాథమ్ 46 రన్స్ చేసి ఔటైనా.. మరో ఎండ్ లో విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోరు దిశగా సాగుతున్న కివీస్ ఇన్నింగ్స్‌కు అమిత్ మిశ్రా ముకుతాడు వేశాడు. మొదట టేలర్, అండర్సన్‌లను అవుట్ చేసిన మిశ్రా.. జోరు మీదున్న విలియమ్సన్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. మరో ఎండ్‌లో బుమ్రా కూడా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 242 రన్స్ చేసింది. భారత బౌలర్లలో మిశ్రా, బుమ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 243 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో ధాటిగా ఆడినట్లే కనిపించినా ఆ తర్వాత తడబడింది. రోహిత్ రహానే, కోహ్లీ, మనీష్ పాండే నిరాశపరచడంతో 73 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ధోనీ, జాదవ్ అయిదో వికెట్‌కు 66 రన్స్ జోడించి కుదుటపరిచే ప్రయత్నం చేశారు. అయితే జాదవ్ 39 రన్స్, ధోనీ 41 రన్స్ చేసి అవుటవడంతో 183 రన్స్‌కు 8 వికెట్లు కోల్పోయింది. గెలుపు ఆశలు అడుగంటిన వేళ ఉమేష్ యాదవ్‌తో కలిసి హార్డిక్ పాండ్యా ఒంటరిపోరు సాగించాడు. తొమ్మిదో వికెట్‌కు 49 రన్స్ జోడించి కివీస్‌కు కాస్త చెమటలు పట్టించాడు. చివరి మూడు ఓవర్లలో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో హార్ధిక్ పాండ్య నిలకడగా ఆడుతూ గెలుపుపై ఆశలు రేపినా.. జట్టు స్కోరు 232 వద్ద అతను ఔటైపోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో పేసర్ సౌథీ విసిరిన యార్కర్ బంతిని ఎదుర్కోలేక బుమ్రా క్లీన్ బౌల్డవడంతో న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ పర్యటనలో కివీస్‌కు ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో 5 వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. You are at:Home»Videos»Trailers»రాజు గారి గది 2 థియేట్రికల్ ట్రైలర్ _ నాగార్జున, సమంత, సీరత్ కపూర్ రాజు గారి గది 2 థియేట్రికల్ ట్రైలర్ _ నాగార్జున, సమంత, సీరత్ కపూర్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ మరియు ఓ.ఎ.కె ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రాజు గారి గది 2”. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్, నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా.. ఆడియన్స్ అండ్ నాగార్జున ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ “రాజుగారి గది”కి సీక్వెల్ గా రూపొందిన “రాజుగారి గది 2″ ట్రైలర్ ను సెప్టెంబర్ 20న మా చిత్ర కథానాయకుడు నాగార్జున గారి తండ్రి అక్కినేని నాగేశ్వర్రావుగారి పుట్టినరోజును పురస్కరించుకొని విడుదల చేశారు. నాగార్జున ఈ చిత్రంలో మెంటలిస్ట్ గా కనిపించనుండగా.. అక్టోబర్ 13న సినిమా విడుదలకానుంది” అన్నారు. అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే__2__ జీవితమంతా వసంతగానమౌనులే __అన్నీ__ తరంగాలు - ధ్వని - Educational Portal in Telugu , Free Competitive Exam Guidance Andhra Pradesh and Telangana, RRB, BSRB, APPSC, SSC and UPSC exams నవచైతన్య కాంపిటీషన్స్ తరంగాలు - ధ్వని (waves - Sound) మీ చైతన్య కుమార్ సత్యవాడ [email protected], 9441687174 10:16:00 PM ఉత్పత్తులు _ మొజిల్లా తోడ్పాటు Windows, Mac, Linux కొరకు జాల విహారిణి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు మరియు టాబ్లెట్ ల కోసం వెబ్ బ్రౌజర్ iPhone, iPad మరియు iPod touch పరికరాల కోసం Firefox Amazon పరికరాల కోసం విహారిణి Windows, Mac, Linux కొరకు ఈమెయిలు సాఫ్ట్‌వేర్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రతిపక్షాలు తమ ఐక్యతను చాటుకునే వేదికగా మార్చేశాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి ఎ రాజా ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు. వీళ్లంతా కుమారస్వామిని అభినందించారు. ఈ సందర్భంగా నేతలంతా ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నేతలంతా వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఒకరకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ బెంగళూరు విధానసౌధ ముందు కొలువుదీరాయి. సీఎం కేసీఆర్ ఒకరోజు ముందే బెంగళూరు వెళ్లి కుమారస్వామిని అభినందించి వచ్చిన విషయం తెలిసిందే. ఇండోర్: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే దినేశ్ కార్తీక్ నాయకత్వంలోని కోల్‌కతా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ప్రస్తుతం సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన పంజాబ్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లాడిన కోల్‌కతా 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ స్థానాన్ని పదిలం చేసుకోవాలని రెండు జట్లు ఉత్సాహంగా ఉన్నాయి. తెలుగు పాటలు: తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం తెలిసిందే ఈ క్షణం .. నువు నాలో ఓ సగం మా లోనీ ఓ ప్రేమా .. మా మాటే వింటావా శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌గెలుపు ఖాయం_wanaparthy breaking news,wanaparthy district news వనపర్తి అర్బన్ : డిసెంబర్ 7న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గంలో, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి, మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్‌లు అన్నారు. శనివారం పట్టణంలోని 4వ వార్డు లో వార్డు కౌన్సిలర్ గొర్ల ప్రమీలమ్మతో సింగిరెడ్డి వాసం తి, 1వ వార్డులో వార్డు కౌన్సిలర్ కాగితాల శారద లక్ష్మీనారాయణలతో మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్‌లు వేర్వేరుగా స్థానిక టీఆర్‌ఎస్ నాయకులతో కలి సి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించా రు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వారన్నారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు జీవితబీమా, మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ, కంటి వెలుగు, రైతులకు 24 గంటల విద్యుత్, ధ్యానం నిల్వ చేసేందుకు మా ర్కెట్ గిడ్డంగులు, ఎరువులు, విత్తనాలు వంటివి సకాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందజేయడం జరిగిందని వారన్నారు. కార్యక్రమంలో అమెరికా యూత్ ప్రెసిడె ంట్ అభిలాష్, పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్, సీనియర్ కౌన్సిలర్ వాకిటిశ్రీధర్, కౌన్సిలర్లు ఇందిరమ్మ, పార్వతి, భువనేశ్వరి, మాజీ కౌన్సిలర్ రాజు, నాయకులు వెంకటేష్, కాగితాల గిరి, బీ.కృష్ణ, మురళీ సాగర్, విష్ణు సాగ ర్, పరంజ్యోతి, దేవన్ననాయుడు, సూర్యవంశంగిరి, ప్రే మ్, మహేష్, శ్రీకర్‌గౌడ్, దొడ్ల యాది, మోహన్, శ్రీను, రమేష్, రవి, కే.లక్ష్మి, అస్లాం బిన్ ఇస్మాయిల్ ఉన్నారు. న్యూఢిల్లీ: సిక్కు మహిళలకు వాహనాలు నడిపేటపుడు హెల్మెట్ల వాడకం నుంచి చండీగఢ్ మినహాయింపునిచ్చింది. సిక్కు మతానికి చెందిన పలువురు పెద్దలు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి టూవీలర్ నడిపే సిక్కు మహిళలకు హెల్మెట్ల వాడకంపై మినహాయింపునివ్వాలని కోరారు. మరోవైపు అకాలీదళ్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ కూడా రాజ్‌నాథ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సిక్కు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సిక్కు మహిళలకు హెల్మెట్ల వాడకంపై మినహాయింపు చట్టానికి సవరణలు చేశామని, ఢిల్లీ రవాణా శాఖ సూచనలు పాటించాలని చండీగఢ్ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసినట్లు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఓటమీ..!! - అచ్చంగా తెలుగు '+g+" Home » కవితాఝరి » చౌడారపు శ్రీధర్ » ఓటమీ..!! Keywords: వార్షిక ఆదాయం _ యూకే వీసా _ బ్రిటన్ వీసా _ నరేంద్ర మోడీ _ డేవిడ్ కేమరూన్ _ టైర్ 2 వీసా శృంగారాన్ని ఎక్కువ సేపు ఎంజాయ్ చేయడానికి మగాళ్లు వయాగ్రాను ఉపయోగిస్తారు. కానీ ఈ సందర్భాల్లో వయాగ్రా వాడొద్దు. ఎక్కువ మోతాదులో..
నిజానికి ఇలాంటి రాజకీయులకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కానేకాదు. వారివారి వ్యాపార ప్రయోజనాల కోసం ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి దూకటం, లేదంటే అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రాకులాడటం మాత్రమే ముఖ్యం. 18-ఫిబ్రవరి-2014 దాకా, తెలంగాణా వచ్చే వ్యవహారం కాదు, మా తడాఖా చూపిస్తామని ఉత్తరకుమార ప్రతిజ్ఞలు చేసిన ధీరులు వీళ్ళే. ఇలాంటి ఆంధ్రా నేతలకే బిస్కెట్లు ఇచ్చినట్లు రోడ్ల కాంట్రాక్టులు పడేసి, విభజనలో వాళ్ళెవరూ నోరెత్తకుండా కుక్కిన పేనుల్లా పడి ఉండేట్లు చేసింది సోనియమ్మ. ఆ తర్వాతి కథ మనకందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ కాంగీయులను దులిపిపారేసిన తెదేపా, ఇప్పుడు చేస్తున్నది అదే పని. రాజీనామలు అనేవి ప్రజాస్వామికంగా ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచే సాధనాలు మాత్రమే కావు. ప్రజల పట్ల తమ బాధ్యతను తాము నెరెవేర్చలేకపోతున్నందుకు కారణాలు వివరించి, మళ్ళీ ఆ ప్రజల తీర్పును కోరుకునే అరుదైన అవకాశం. నిజాయితీగా వాడితే దీనినిమించిన ఆయుధం లేదు. అంచెలంచెలుగా కాదు, ఒక్కసారిగా, ఒకే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎం.పీ.లు పార్టీల కతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం రాజీనామాలు చేస్తే, ఏ ప్రభుత్వం దిగిరాదు? ఆ తెగువ, ఐకమత్యం మన ఆంధ్రా నేతల నుంచి మనం ఆశించలేం. పొరుగు రాష్ట్రాలలో వారి ఉనికికి సంబంధించిన ఏ విషయమైనా వివాదమైతే, ఆయా రాష్ట్రాలలోని పార్టీలన్నీ కలిసి బలంగా వాళ్ళ గొంతు వినిపిస్తాయి. మన దౌర్భాగ్యం మనకు అటువంటి ఆలోచనలే రావు, అటువంటి నాయకులే లేరు. అయినదానికి కానిదానికి అల్లరిచేసే చిల్లరపార్టీలు కమ్యూనిస్టులు రంగంలోకి దిగారు, నాలుగేళ్ళ తర్వాత! చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే విభజన జరిగిందని ఇప్పటికీ దుమ్మెత్తిపోస్తున్నారు కానీ, కనీసం ఆంధ్ర ప్రజలకు సంఘీ భావమైనా ప్రకటించలేదు ఆంధ్రా కాంగీ నాయకులు. తిమ్మిని బమ్మి చేయటానికే అన్న అపఖ్యాతి మూటకట్టుకుంటూ పవన్ కళ్యాణ్ ఓ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసాడు. ఇంకా ఏ నిజం నిర్ధారించాలని ఈ ప్రయత్నం? నిజానికి, పాత రాజధానితో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణా కన్నా, పాత పేరుతో కొత్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రాకు అన్యాయం జరిగిందనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానమే లేదు. ఇప్పటివరకూ దాదాపు 13 వేల కోట్లు ఇచ్చామని భాజపా అధికారికంగానే ప్రకటించింది. రాజధానే కాకుండా, తగినంత మౌలిక సదుపాయాలేవీ లేని ఈ కొత్తరాష్ట్రానికి 13వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి? మరో ముఖ్య విషయం, సి.జి.ఎస్.టి. కింద, డిసెంబరు, 2017 వరకూ ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వపు వాటాగా వసూలైన సొమ్ము దాదాపు 5 వేల కోట్ల రూపాయలు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలకు పన్నురాయితీలు ఇవ్వాల్సి వస్తుందని, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సహాయం అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన కేంద్రం, మన రాష్ట్రం నుంచి వసూలు చేసుకున్న సొమ్ము, వాళ్ళు చేసిన సహాయంలో దాదాపు మూడింట ఒకవంతు పై మాటే! కళ్ళకు కట్టినట్లు ఇంత దారుణం కనిపిస్తున్నా, ఎవరి కళ్ళకు గంతలు కట్టటానికి ఈ ప్రయత్నం? కేంద్ర నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటే, ప్రత్యేక దర్యాప్తు చేసుకోవచ్చు. అంతేకానీ, ఆ మిషతో ఇంతకు మించి సాయం చేయము అని అంటే అది తప్పు కాదా? వీటితోపాటు విచారించాల్సిన మరో ముఖ్యమైన విషయం - మన సినీనటుల బాధ్యత లేమి. ఒక్క చిన్న నటుడు శివాజీ తప్పించి, ఇంతవరకూ మరే సినిమా నటుడు కూడా ఆంధ్రాకు జరిగిన, జరుగుతున్న అన్యాయంపై పెదవి విప్పలేదు. తొడలు కొట్టి, మీసాలు మెలేసి, అరడజను సుమోలు గాలిలోకి లేపే ఈ వీరాధివీరులు, గట్టిగా కాకపోయినా కనీసం నత్తిగా కూడా మాట్లాడటంలేదు. ఇదీ మన దౌర్భాగ్యం. ఇటువంటి సినీదద్దమ్మలు మనకు ఆదర్శం. వీళ్ళ పటాలకు పాలాభిషేకాలు చేసి, కటౌట్లు ఊరేగించి, శతదినోత్సవాలు చేస్తాం. పిచ్చి పీక్సుకి వెళ్ళినప్పుడు, వేరే హీరో అభిమాని పీక కోయటానికైనా సందేహించం. రాజకీయాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, ఏ ప్రేక్షకులే దేవుళ్ళని కల్లబొల్లి కబుర్లు చెబుతారో, ఆ ప్రేక్షక దేవుళ్ళే అయిన ఈ ప్రజలకు కష్టం కలుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు మూసుకు కూర్చునే ఈ హీరోలు మనకు అవసరమా? ఏదేమైనా, ఈ కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు రాష్ట్రానికి ఏమాత్రమూ మేలు చేయవని ఓ నిరాశా, నిస్పృహతో... ఈ నాలుగు లైనులు... ఎవరు ఏ గాడిదో 2019 నాటికి ప్రజలే నిర్ధారించుకుంటారు.
ముడ్డి, హార్డ్కోర్, HD వీడియోలు వర్గం పెద్ద ఛాతీ, హార్డ్ పోర్న్, రాగి జుట్టు, లో ముడ్డి, ముగ్గరితో సెక్స్, HD వీడియో . పేరు ఈ సినిమా ముడ్డి, హార్డ్కోర్, HD వీడియోలు HD వీడియో లో ముడ్డి రాగి జుట్టు హార్డ్ పోర్న్ పెద్ద ఛాతీ ముగ్గరితో సెక్స్ ముడ్డి, హార్డ్కోర్, HD వీడియోలు సైట్ నుండి 24video-xxx.com తల్లులు, స్ఖలనం, HD Videos, వైద్య ముగ్గరితో సెక్స్, HD వీడియో హస్తప్రయోగం కెమెరా, నోటి సెక్స్ పాత లేడీస్, HD Videos, పాత + యంగ్, Milfs హస్తప్రయోగం కెమెరా, HD వీడియో, కళ్ళు ద్వారా ఆపరేటర్లు HD వీడియో, వక్షోజాలను, వెంట్రుకల పుస్సీ, సెక్స్, క్రీడలు బానిసగాఉంచటం, జపనీస్ శృంగార సెక్స్ లో వుడ్స్, Otslaivanie, యువకులు HD వీడియోలు, అందమైన అమ్మాయిలు, హాస్యం, స్ట్రిప్ నెల్లూరు: మంత్రి సోమిరెడ్డి అవినీతి మొత్తం బట్టబయలు చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. దోపిడీ మొత్తం బయటపడుతుందని జెడ్పీ సమావేశాన్ని మంత్రి వాయిదా వేసుకొని పారిపోయాడన్నారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జెడ్పీ సమావేశంలో ప్రతిపక్షాలు, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి సోమిరెడ్డి తప్పించుకొని పోయాడన్నారు. నీతివంతమైన పాలన చేసి ఉంటే.. చేయని పనులకు దొంగ బిల్లులు చేసుకొని డబ్బులు వసూలు చేసుకోవడంలో నీ పాత్ర లేకుంటే ఎందుకు వాయిదా వేయించావని మంత్రిని ప్రశ్నించారు. అధికారులు చెబుతున్న విషయాలకు అడ్డుతగులుతూ నానా రభస సృష్టించారన్నారు. చివరకు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ను సభ వాయిదా వేయాలని పలుమార్లు డిమాండ్‌ చేశాడన్నారు. వాస్తవాలు బయటపడుతున్నాయని భయంతోనే మంత్రి సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయాడన్నారు. జిల్లాకు చెందిన ప్రజల సొత్తును సోమిరెడ్డి, ఆయన తనయుడు విచ్చల విడిగా దోపిడీ చేసుకుంటూ సాయంత్రం అయితే వాటాలు పంచుకుంటున్నారన్నారు. ఎక్కడా ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి డబ్బు మొత్తం కక్కిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ తో మొదలుకానున్న బిగ్ బాస్ షో ! _ Telugu Cinema News in Telugu ఎన్టీఆర్ డ్యాన్స్ తో మొదలుకానున్న బిగ్ బాస్ షో ! ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు వెర్షన్ షో 16వ తేదీ సాయంత్రం నుండి మొదలుకానుంది. తమ అభిమాన హీరో ఇకపై బుల్లి తెర మీద సందడి చేయనుండటంతో ఫ్యాన్స్ అంతా షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షోతో పాటే స్పెషల్ ట్రీట్ అన్నట్టు ఎన్టీఆర్ ప్రారాంభోత్సవం రోజున డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. దీని కోసం షో టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తారక్ ఈరోజు, రేపు డాన్స్ రిహార్సల్స్ చేయనున్నారు. మామూలుగానే డ్యాన్సులు అద్భుతంగా చేసే తారక్ మరి ఈ బిగ్ బాస్ షోలో ఎలాంటి ప్రదర్శన ఇస్తారో చూడాలి. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వం వహిస్తున్న ‘జై లవ కుశ’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. 1 ఢాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా 2 శ్రీ వెన్నుపూస గోపాల్ రెడ్డి అనంతపురం 3 శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు గోదావరి 4 శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి విజయనగరం 5 శ్రీ డి.సి.గోవింద రెడ్డి వైయస్ఆర్ 6 శ్రీ ఆళ్ల నాని పశ్చిమ గోదావరి 7 శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి కర్నూలు జిలేబీ గారు, మీ ఆశీర్వాదాలు కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను. జిలేబీ గారి మాటే నా మాట కూడా .. రాజ్యలక్ష్మిగారు, మీ అభిమానం కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను. చాలా బాధగా వుంది ప్లీజ్ రీస్టార్ట్ అవునండి. కూడలి వారు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. అవును పద్మార్పిత గారు, కూడలిని మిస్ అవుతున్నాము :( తెలుగు బ్లాగులకు, బ్లాగర్లకు కూడలి చేసిన సేవలు అపారం. షకీలా బయోపిక్ లో హీరోయిన్ కుదిరింది ! _ Telugu Cinema News in Telugu షకీలా బయోపిక్ లో హీరోయిన్ కుదిరింది ! సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యా బాలన్ ప్రధాన పాత్రలో ‘డర్టీ పిక్చర్’ రూపొందిన బాలీవుడ్లోనే ఇప్పుడు మరొక ప్రముఖ నటి షకీలా బయోపిక్ కూడ రూపొందనుంది. 90ల దశకంలో పలు ఏ రేటెడ్ సినిమాల్లో నటించిన షకీలా మలయాళ పరిశ్రమలో తిరుగులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకుని స్టార్ హీరోలకు ధీటుగా అభిమానుల్ని సంపాదించుకుంది. అలాంటి ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు ఉన్నాయి. అందుకే ఆమె జీవితంపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు కన్నడ ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ లంకేష్. ఈ చిత్రంలో షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చడ్డా పోషించనుంది. ఏప్రిల్ చివరి లేదా మార్చి మొదట్లో ఈ సినిమా మొదలుకానుంది.
అనామక చాట్ !Bi లైంగికCums insideHD వీడియోఅమెచ్యూర్ పోర్న్అమ్మాయిలు ఒకటి రకం గట్టి టైట్స్ఉన్నత మడమల్లోజర్మన్పుస్సీ లో ఒక పిడికిలి చాలుపెద్ధ రొమ్ములుప్రజా ప్రాంతాల్లోబానిసగాఉంచటంబ్రిటిష్బ్రెజిల్మసాజ్ తో సెక్స్మహిళా అధికారంమింగుట వీర్యంమోలలు రొమ్ములువయోజన బొమ్మలువీర్య ధ్రవమ్ వచేంతవరకు Facialsశృంగార మెక్సికన్సూచనలను చేతితో అబ్బాయికి హస్త ప్రయోగం చేయడంఅన్ని కెటగిరీలు View all జూన్ 2013 మూడవ వారంలో భయంకరమైన వర్షాలు కురవడం, కొండ చరియలు విరిగిపడడం, నదులు పొంగిపొర్లడం వంటి ప్రకృతి వైపరీత్యాలతో ఉత్తరాంచల్ అతలాకుతలమైంది. సెన్సార్ పూర్తిచేసుకున్న 'సీత రాముని కోసం' ! _ Telugu Cinema News in Telugu సెన్సార్ పూర్తిచేసుకున్న ‘సీత రాముని కోసం’ ! ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘సీత రాముని కోసం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనుల్ని కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. ‘వైకుంఠపాళి, బిస్కెట్’ వంటి సినిమాల్ని తెరకెక్కించిన అనిల్ గోపిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, సంగీతం అందివ్వడం విశేషం. ఒక అమ్మాయి మగవాడిని ప్రేమించడం మొదలుపెడితే ఎంతలా ప్రేమిస్తుంది, చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమను ఎలా చూపుతుంది అనేది ఈ సినిమాలో ప్రధాన కాన్సెప్ట్ అని దర్శకుడు అనిల్ గోపిరెడ్డి తెలిపారు. ఇందులో శరత్, కారుణ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో తాగుబోతు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నందన్, సరితా గోపిరెడ్డి, శిల్ప సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలకానుంది. Home సమీక్షలు తెలుగు సినిమా సమీక్షలు సమీక్ష : నాగభరణం – ‘భరణం’ చెల్లించుకోవడమే..! 50languages తెలుగు - స్పానిష్ ఆరంభ దశలో ఉన్న వారికి _ సమావేశం = Compromiso / Cita _ Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: లావా అని దేనిని అంటారు ?, What is Lava? Home ప్రవేశాలు విద్య/ఉద్యోగం SLIET వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. SLIET వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మినిస్త్రీ ఆఫ్ ఎంహెచ్ఆర్టీకి చెందిన సంత్ లొంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ డిప్లొమా విభాగాలు: కెమికల్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, టెలివిజన్ మెకానిక్, ఫాం డ్రీ అండ్ ఫర్లింగ్ ఫడ్ ప్రాసెసింగ్ ෂථඩි ప్రిజర్వేషన్ మొదలైనవి. ఎంబీఏ విభాగాలు: మార్కెటింగ్, హెచ్ఆర్, మెటీరియల్ మేనేజ్మెంట్, లేబర్ వెల్ఫేర్డ్ అండ్ ఇండస్టియల్ రిలేషన్స్ పీహెచ్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: మే 6 (సెట్-1, 1ఎ, 3) : జూన్ 15 (సెట్-5) Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: క్యాలెండర్‌ రెపరెపలేల?,Wall calendar sound on air Why? -వైష్ణవి, అమలాపురం Welcome to my Laboratory...With me V Praveena Reddy: బ్లాగి బ్లాగి బ్లాగీ ప్రేమాభిషేకం లో రాజేష్ లా... Vocabulary - తెలుగు - పోలిష్ పవన్ – త్రివిక్రమ్ ల సినిమాలో హైలెట్ కానున్న కామెడీ ! _ Telugu Cinema News in Telugu పవన్ – త్రివిక్రమ్ ల సినిమాలో హైలెట్ కానున్న కామెడీ ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పవన్ అభిమానవుల్లోనే కాక సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఆ అంచనాలను అందుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారట. తాజాగా చిత్ర సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూపర్ కామెడీ ట్రాక్ ఒకటి ఉంటుందట. అది కూడా ప్రముఖ తారాగణం పవన్, మురళి శర్మ, రావు రమేష్ ల మధ్య కావడం విశేషం. గతంలో పవన్ – త్రివిక్రమ్ ల కలయికలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కూడా కామెడీ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఆ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ కూడా ఒక ప్రధాన కారణం. అందుకే ప్రస్తుత చిత్రంలో కూడా అలాంటి కామెడీ ట్రాక్ ఉండేలా చూస్తున్నాడట త్రివిక్రమ్. ఇకపోతే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు కాజల్... దిక్సూచి మోషన్...
Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: పాము తనని తాము కాటు వేసుకుంటే అది చనిపోతుందా?,Do snakes die by self bite or biting another snake? ప్రశ్న : పాము తనని తాము కాటు వేసుకుంటే అది చనిపోతుందా? జవాబు: పాము తనను తాను కాటు వేసుకున్నా,లేక అది వేరే పామును కాటు వేసినా ఏమీ కాదు.కాని ఇతర ప్రాణులపై(ముంగిస మినహాయింపు) మాత్రం దాని ప్రభావం ఉంటుంది.పాము విషం అనేది సక్లిష్టమైన పాలీపెప్టైడు లతో మరియు ఎంజైములతో కూడిన ఒక ప్రోటీన్.ఈ విషం మూడు రకాలు.సైటో టాక్సిన్-ఇది కణాలను నేరుగా చంపేస్తుంది,హీమోటాక్సిన్-ఇది రక్తం గడ్డకట్టే వ్యవస్థను నాశనం చేస్తుంది,న్యూరో టాక్సిన్-శరీర కండరాలలో ఉండే అసిటైల్ కోలిన్ అనే రసానాన్ని నిరోధిస్తుంది,తద్వారా కండరాలన్ని చచ్చుబడి (Paralysis) పోతాయి.ఈ విధంగా పాము విషం శరీరంపై పనిచేయడం వల్ల జీవులు మరణిస్తాయి.ఐతే విచిత్రంగా పాము,ముంగిస లాంటి వాటి శరీరంలో ప్రత్యేకమైన వ్యవస్థ నిర్మితమై ఉంటుంది.వాటిలో విషప్రభావంకు గురయ్యే Receptors లేకపోవడం వలన ఆ విషం ఏమీ చేయదు. 50languages తెలుగు - ఇండొనేషియన్ ఆరంభ దశలో ఉన్న వారికి _ ...ఎక్కడ ఉంది? = Orientasi _ Home ఫీచర్స్ హవా కొనసాగిస్తున్న ‘ఖైదీ నెం 150’ ! 50languages తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి _ చెయ్యాలి / తప్పకుండా = musieć coś _ నాని రిస్క్ చేస్తున్నాడా రంగస్థలం సక్సెస్ మీట్ కు పవన్ మహేష్ రికార్డ్ ని బద్దలు కొట్టిన చరణ్ మందు పార్టీ చేసుకున్న మహేష్ ఎన్టీఆర్ చరణ్ రంగస్థలం 150 కోట్లు సాధిస్తుందా రంగస్థలం పై కాన్ఫిడెంట్ గా ఉన్న చరణ్ ఉ!! 5 గంటల సమయానికి, వేచి ఉన్నారు. * సర్వదర్శనానికి 10 గంటల * కాలి నడకన తిరుమలకి * నిన్న అక్టోబర్ 05 న భక్తులు తమ సందేహాలను, నేరుగా తెలుపవచ్చు. * ఈరొజు ఉదయం 10 ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం గుండాల యొక్క వాతావరణం: గుండాల, నల్గొండ కొరకు వారం వాతావరణం 7 డేస్ గుండాల, నల్గొండ వాతావరణ భవిష్య సూచకులు ఫ్రంటూ లేదు.. ఏమీ లేదు..! కేసీఆర్ ముమ్మాటికీ మోదీ వైపే..!! Vasishta June 18, 2018 14:05 IST ఫ్రంటూ లేదు.. ఏమీ లేదు..! కేసీఆర్ ముమ్మాటికీ మోదీ వైపే..!! ఫెడరల్ ఫ్రంట్ ను పట్టాలెక్కిస్తానంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. దేశాన్ని 60 ఏళ్లకు పైగా పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన అవసరాన్ని ఆయన చాటిచెప్పారు. ఇందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నానని, ఇక తెలంగాణను వదిలేసి దేశ రాజకీయాల్లోకి వెళ్తానని బహిరంగ ప్రకటన చేశారు. మరి ఇప్పుడు ఆయన స్ట్రాటజీ ఏంటి? యూపీఏ, ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ను తెరపైకి తీసుకొచ్చారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 60 ఏళ్లకు పైగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీల పాలనలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదని దుమ్మెత్తిపోశారు. అందుకే వారికి చరమగీతం పాడి.. మిగిలినపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతా తిరిగి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని ప్రతినపూనారు. ఇందుకు తగ్గట్టే తృణమూల్ అధినేత మమత బెనర్జీని కోల్ కతా వెళ్లి కలిసొచ్చారు. చెన్నై వెళ్లి డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశమయ్యారు. బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను హైదరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ స్థాపించాలన్న కేసీఆర్ నిర్ణయంతో ఎవరూ విభేదించలేదు పైగా వీళ్లంతా స్వాగతించినవారే. అయితే కేసీఆర్ ఫ్రంట్ అనగానే దానిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే కేసీఆర్ ఈ ఫ్రంట్ డ్రామాలాడుతున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై పలు సన్నివేశాలను వాళ్లు ఉటంకిస్తున్నారు. కేసీఆర్ కోల్ కతా వెళ్లి మమతతో భేటీ అయినప్పుడు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై గొడవ జరుగుతోంది. ఆ సమయంలో అవిశ్వాస తీర్మానంపై చర్చకోసం టీడీపీ సహా పలు పార్టీలు ఆందోళన చేస్తుంటే వీళ్లతో పాటు అవిశ్వాస తీర్మానంపై కాకుండా హైకోర్టు తదితర ఇతర సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు పోడియంను చుట్టుముట్టారు. ఆ సమయంలోనే మమత కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టాలనుకుంటున్న మీరు.. అవిశ్వాస తీర్మానంపై చర్చకోసం ఎందుకు పట్టుపట్టడం లేదని..?! ఇక రెండోది కర్నాటక ఎన్నికలు హంగ్ దిశగా పయనిస్తున్నాయన్న సమయంలో కేసీఆర్ బెంగళూరు వెళ్లి దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నామని, ఇప్పుడు ఫ్రంట్ పై చర్చించే అవకాశం లేదని వాళ్లిద్దరూ తేల్చిచెప్పినా కేసీఆర్ పనిగట్టుకుని బెంగళూరు వెళ్లి వాళ్లతో భేటీ అయ్యారనేది టాక్. కర్నాటకలో హంగ్ వస్తే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జేడీఎస్ ను ఒప్పించేందుకే కేసీఆర్ బెంగళూరు వెళ్లారనే వార్తలు అప్పట్లోనే వినిపించాయి. ఆ తర్వాత కుమారస్వామి ప్రమాణస్వీకారానికి దేశవ్యాప్తంగా ఉన్న విపక్షనేతలంతా హాజరుకాగా కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు.
కాంక్రేజ్ విస్తరించిన వాతావరణ: 15 రోజుల కాంక్రేజ్, బనస్కంత కోసం అంచనా Parisa Rama Krishna Rao June 19, 2018 19:40 IST ఇక బూతే భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి పరుగుతో మానవజీవితంలో అనేకమార్పులు వచ్చాయి. ప్రతి విషయం ఉరుకులు పరుగులుగా మారిపోవటం ప్రతి ఒక్కరికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడింది. సమాచారమంతా డిజిటలైజ్ కావటం దాని ట్రాన్స్మిషన్ కూడా అతి సులభం వేగం కూడా సంతరించుకుంది. 4జి నెట్‌వర్క్‌, హై-స్పీడ్‌ నెట్‌వర్క్‌, అన్‌-లిమిటెడ్‌ డేటా, స్మార్ట్‌-ఫోన్స్‌ ఇంకేముంది ప్రపంచాన్ని చేతుల్లోకి తెచ్చాం. యువతే కాదు, ప్రతీ ఒక్కరూ ఇలా ఆలోచించడం మామూలే. హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ అదీ స్మార్ట్‌-ఫోన్‌ తో మన చేతుల్లోకి రావటం కరతలామలకం అవటం ఒక విప్లవాత్మకమైన సాంకేతిక అద్భుతమే. ఇందులో విబేధించ వలసివచ్చింది. ఆన్‌-లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆన్‌-లైన్‌లో అప్లికేషన్స్‌ పెడుతున్నాం. సమాచారప్రసారం ఒక చోట నుండి ఇంకో చోటికి అత్యంత వేగంగా అతి సునాయాసంగా పరుగులు తీస్తోంది. చేతిలో స్మార్ట్‌-ఫోన్‌ ఉందంటే అడవుల్లో ఉన్నా ఇంటర్నెట్‌ కనెక్ట్‌ అయితే చాలు, నగరాలతో సంబంధం లేదు. హాయిగా అడవుల్లో కూర్చొని, లక్షలు సంపాదించొచ్చు. అదీ ఇదీ అని కాదు, ఈ సాంకేతిక సమాచార విప్లవం అన్ని రంగాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చింది. సాంకేతిక సమాచార అభివృద్ధి ఒకదానికి మరొకటి తోడై అభివృద్ది వేగవంతం అయింది. అయితే ఇందులో అంతా అద్భుతమే ఆనందమే అనటానికి వీలు లేదు . చీకటి కోణాలు లేవనుకుంటేనే చాలా పొరపాటే. అద్భుతం అనే మాట ఒక ఎత్తైతే, సిగ్గు పడాల్సిన విషయం ఇంకో ఎత్తు. సిగ్గు పడాల్సిన విషయం ఏముందనుకుంటున్నారా! ఒకసారి పరిశీలించండి. ఒక సర్వే ప్రకారం మన ఇండియాలో మొబైల్‌ డేటా వినియోగానికి సంబంధించి ఆశక్తికరమైన విస్తుగొలిపే కఠోర వాస్తవాలు వెలుగు చూశాయి. అవి ఏంటంటే అత్యధిక డేటా వినియోగం పోర్న్‌-వీడియోల కోసమే జరుగుతోంది. ప్రధానంగా పోర్న్‌ వీడియో లు డౌన్‌-లోడ్‌ చేస్తున్న వారు 12నుండి 25ఏళ్ల లోపు వయసున్నవారే. 25ఏళ్లు పైబడినవారు చూడడం లేదనికాదు, వీళ్ల శాతం పైన చెప్పుకున్న గ్రూప్‌ తో పోలిస్తే చాలా తక్కువే. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు కొంత మేర సెన్సార్‌ చేయగలుగుతున్నా, ఇది చాలా తక్కువ. ఒకప్పుడు "వీడియో క్యాసెట్ల" రూపంలో పంపిణీ అయ్యే ఈ తరహా 'పోర్న్‌ వీడియో' లు బాగా వినియోగంలో ఉండేవి. అవి ఇప్పటి పోర్న్ వీడియోలతో పోల్చితే చాలా తక్కువగా ఉండేవి. ఆతర్వాత సీడీలు విసిడిలు వినియోగం వచ్చాక ఇంకాస్త కాస్తపెరిగింది. పెన్‌-డ్రైవ్‌ లు వచ్చాక మరింత పెరిగింది. ఇప్పుడు స్మార్ట్‌-మొబైల్‌-ఫోన్‌ చేతికి వచ్చాక, ప్రపంచ్మే కాదు అదుపు చేయలేనంత దారుణమైన మహమ్మారిలా మారిపోయింది. తల్లితండ్రులు పిల్లల్ని కంట్రోల్‌ చేయడాని కి కూడా వీలు లేనంత పరిస్థితి. కంట్రోల్‌ చేస్తే ఒక సమస్య. కంట్రోల్‌ చేయకుంటే మరో సమస్య అన్న చందంగా తయారైందీ పరిస్థితి. దాంతో ప్రభుత్వాలు కల్పించు కుంటే తప్ప ఈ మహమ్మారిని తరిమి కొట్టలేని దుస్థితికివచ్చేశాం. కానీ మొబైల్‌ నెట్‌-వర్క్స్‌ మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీ ఈ భూతాన్నిపెంచి పోషిస్తోంది. ఆ సంస్థలకు ప్రభుత్వాలు సలాం కొట్టక తప్పడం లేదు. సమాజంలో జరుగుతున్న చాలా అకృత్యాలకు ఈ పోర్న్‌ వీడియోలు ముఖ్య కారణం అని చెప్పక తప్పదు. Previous: నర్తనశాల తెలుగు సినిమా రివ్యూ మరియు రేటింగ్ Next: సమంత బ్రాండ్ కూరగాయలు అమ్ముతున్న సామ్.. ఎందుకో తెలుసా….! మేము ఒక కొత్త పేరా విడుదల “ది విద్యార్థులు”. ఇది మేము మీరు పని ప్రచురించాలనుకుంటే, మా విద్యార్థులు. మీరు చాలా కష్టపడతారు మరియు మీరు స్పానిష్ ఇతర విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తో భాగస్వామ్యం లేదు బాగా ఇది సిగ్గుచేటు అని ఆ నమ్మకం. మీరు వ్యాయామం విద్యార్ధ పరిచయం లేదు అని చూస్తారు వారి, నేను ఆనందించండి! ఒక ప్రసిద్ధ స్పానిష్ వంటి నా జీవితం: PowerPoint ప్రదర్శన సమర్పణలో తరువాత “ఒక ప్రసిద్ధ స్పానిష్ వంటి నా జీవితం”, నేను మీరు ముద్దాడాడు ఎలా ఆలోచనలు కలిగి, కానీ నిర్ణయించుకుంది నేను నిజంగా మీరు కోరుకున్న ప్రసిద్ధ జీవితం వివరించేందుకు ఏమి ఉండే ఉండాలి. తర్వాత, ప్రతిదీ సులభం మరియు మనం కవర్ కోరిక సారాంశం రాయడం మొదలుపెట్టారు, జీవితం యొక్క అన్ని దశలలో ప్రధాన కార్యకలాపాలు జాబితా వంటి. చేర్చబడిన మేజర్ చర్యలు: ఒక కొత్త దేశానికి ప్రయాణంలో, ప్రసిద్ధ క్లబ్ ఒక ఒప్పందంపై సంతకం, మంచి కొత్త జీవితం స్వీకరించే ఒక కొత్త భాష నేర్చుకోవడం మరియు నా లాంటి జీవితం కలిగి ముగించాడు. స్పానిష్ లో రాయడం నాకు ఒక సులభమైన పని కాదు; ఇంగ్లీష్ లో ఎడమ ఆలోచనలు మరియు స్పానిష్ వాయిస్ నాకు వచ్చింది మరియు నేను మరింత మరియు మరింత వ్రాసేవాడు! వాస్తవానికి నా వాక్యాలు లోపాలు ఒకటి తుఫాను ఉన్నాయి, కానీ నా గురువు కృతజ్ఞతలు మరియు ట్యూన్ వాటిని ఎల్లప్పుడూ కలిస్తే. మేము మీ రచనలు ఎదురుచూస్తున్నాము! లో ప్రచురితమైన: బి 1 వ్యాయామాలు, B2 ఎక్సర్సైజేస్, Lecturas టాగ్లు: బి 1 , B2 , రీడింగులను , విద్యార్థి కృషి 1 వ్యాఖ్యను “ది విద్యార్థులు”
వోటింగ్ శాతం : తెలంగాణలో ఓటింగ్ శాతం పరిశీలిస్తే ఎక్కువ పట్టణాల్లో కంటే పల్లెల్లోనే అధిక శాతం ఓటింగ్ నమోదయింది. చదువుకున్న పట్టణాల్లో కంటే అక్షరాస్యత తక్కువగా ఉన్న పల్లెల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువ నమోదు కావడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పోలింగ్ శాతం 35శాతానికి మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంమీద చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 59శాతం పోలింగ్ నమోదైంది. కెసిఆర్ మీద ఫిర్యాదు : టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కెసిఆర్ తన ఓటు హక్కు వినియోగించుకునే బయటకు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వడాని తప్పుబట్టారు రెండు జాతీయ పార్టీల నేతలు. నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్ వద్ద ఏ పార్టీ వారు ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. కానీ కేసీఆర్ ఓటేసి భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వస్తున్నామని తెలపడంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ అయ్యారు. సెల్ ఫోన్ కోసం ఓట్లు మానేశారు: మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. దీంతో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది యువత మొబైల్ ఫోన్ పట్టుకుని పోలింగ్ బూత్ వద్దకు రావడంతో..ఇదే క్రమంలో ఎన్నికల అధికారులు సెల్ ఫోన్లతో రావద్దని సూచించడంతో వారంతా ఓటింగ్ వేయకుండానే వెనుదిరగడం కనిపించింది. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటును కేవలం సెల్ ఫోన్ కారణంగా చాలా మంది వేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నికల అంకం ముగిసింది .. ఇక లెక్కింపు ప్రక్రియ 11 న మొదలు అవుతుంది. తెలంగాణా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆ రోజునే తేలబోతోంది. సామాన్యుడి నాడి - సామాన్యుడి గుండె చప్పుడు ఇప్పుడు ఈవీఏం లలో నిక్షిప్తం అయ్యి ఉంది. ఈ పరిస్థితి లో తెలంగాణా అంతా నాలుగు రోజుల పాటు హై టెన్షన్ ఉండబోతోంది. ఒక్కో దేశం లో ఒక్కో లా - క్రిస్మస్ సంబరాలు ఎక్కడ ఎలా ? Spirituality 10 Hrs ago ఒకప్పటికంటే ఇప్పుడు గ్రాండ్ గా భారత్ లో క్రిస్టమస్ - ఎందుకలా ? Spirituality 11 Hrs ago ఆంధ్రలో కేసీఆర్ అడుగుపెట్టడం పై స్పందించిన జగన్…! Politics 2 days ago కర్నూలు కు వచ్చి కేసీఆర్ పోటీ చేయొచ్చు అంటున్న టిడిపి మంత్రి..! Politics 2 days ago మంచుకురిసే వేళలో...: ఫోన్ కాల్ ....ఓ చిన్న జోకు కిషెన్ గారు, బాగుంది జోక్ :))..కానీ ఈ జోక్ కోసం ముగ్గురిని బలి తీసుకున్నారెంటి పాపం :( సతీష్: నేను బలి తీసుకోలేదు, ఈ జోక్ కనిపెట్టిన వారు తీసుకున్నారు ..నాకేం సంబంధం లేడు :)) వాతావరణ సూచన ప్రస్తుతం గంగాల్వాడి యొక్క వాతావరణం: గంగాల్వాడి, హింగోలి కొరకు వారం వాతావరణం Next : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కెసిఆర్ చెముల్లపల్లె Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: చెముల్లపల్లె Tag Archives: చెముల్లపల్లె గేమ్ జుమా సుశి ఆన్లైన్. ఉచిత కోసం ప్లే ఆట ప్లే జుమా సుశి ఆన్లైన్: గేమ్ వివరణ జుమా సుశి సుషీ - ప్రామాణిక గడ్డలు జపనీస్ ఆహార స్థానంలో ఉన్న అలవాటులేని జూమ్, ఆడుతున్న ప్రయత్నించండి. . ఆట ప్లే జుమా సుశి ఆన్లైన్. గేమ్ జుమా సుశి సాంకేతిక లక్షణాలు గేమ్ జుమా సుశి వంటి గేమ్స్ మీ వెబ్ సైట్ లో గేమ్ జుమా సుశి పొందుపరచండి: మీ వెబ్ సైట్ లో గేమ్ జుమా సుశి ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ జుమా సుశి, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం! గేమ్ జుమా సుశి తో, కూడా గేమ్ ఆడాడు:
ఎన్.టీ.ఆర్ టాప్ హీరోయిన్లను వదిలేసి లక్ష్మీపార్వతి వెంట ఎందుకు పడ్డారో?-Telugu News International-WWW.TNILIVE.COM రామ్ గోపాల్ వర్మ స్పీచ్ : * నాడు ఎన్టీఆర్ టాప్ హీరోయిన్లు ను వదిలేసి లక్ష్మీ పార్వతిని పట్టుకోవడం నాకు ఎప్పటికీ ఆశ్చర్యం. * నిరూపించే నిజాలు మీదే ఈ సినిమా ఉంటుంది. * జనవరి 24 న సినిమా రిలీజ్. * చనిపోయిన ఎన్ఠీఆర్ ఆశీస్సులు నా సినిమాకే ఉంటుంది. * దాదాపు కొత్త వాళ్ళతోనే సినిమాను తీయనున్నాం. పాత్రల ఎంపిక ఇంకా తుది దశలో ఉంది. * వైసీపీకి ఈ సినిమాకు సంబంధం లేదు. * మీటూ ఉద్యమం నేపథ్యంలో ఇకపై మగవాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారు. లక్ష్మీ పార్వతి స్పీచ్ : * 22 ఏళ్లుగా నా పోరాటం కొనసాగుతూనే ఉంది. * ఎవరూ సహకరించక నిస్పృహతో ఉన్న నాకు ఈ చిత్రం ఎంతో సంతోషం… * నిజాలు బయటకు రావని అనుకున్నాను. కానీ ఈ సినిమాతో నా కోరిక తీరుతుంది. * ఎన్ఠీఆర్ నుంచి అధికారాన్ని అల్లుడు, సినిమా సంపాదనను కొడుకులు లాక్కున్నారు. ఆయనలో ఉన్న పట్టుదల మాత్రం నాకు వచ్చింది. * ఆ రోజుల్లో అసలు ఏం జరిగిందో ప్రపంచానికి ఇకనైనా తెలియాలి. * ఇప్పటి వరకు వర్మ నన్ను ఎలాంటి వివరాలు అడగలేదు…ఆయన ఏం చూపుతారో అన్న భయం నాలోనూ ఉంది. * ఆ స్క్రిప్ట్ నాకు ఒక సారి వర్మ చూపిస్తే మంచిది. * ఎన్ఠీఆర్ కు జరిగిన అన్యాయం, ద్రోహం ఈ సినిమా ద్వారా బయటకు రావాలి. చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి స్పీచ్… * ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాను. * ఆయన జీవితంపై చిత్రం తీయడం నాకు దక్కిన పుణ్యం. * ఎలా0టి రాజకీయ ఉద్దేశ్యాలు లేకుండా చిత్రం తీస్తాము. తెలుగు ద్వారాలు తెరుచుకోవట్లేదు _ Telugu News International తెలుగు పరిశ్రమ ఇక అవకాశాలు లేవంటూ తలుపులు మూసేశాక ప్రియమణికి ఏం చేయాలో తోచలేదు. కొన్ని అర కొరా చిత్రాల్లో నటించినా ఆ సినిమాలు విజయం సాధించకపోవడంతో ఎటువంటి అవకాశాలు రాలేదు. తాజాగా ప్రియమణి కన్ను కన్నడ చిత్రసీమపై పడింది. ఏదో విధంగా కష్టపడి ఉపేంద్ర సరసన ఒక ఛాన్స్ను కొట్టేసిందట. లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన కల్పన చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అందులో ప్రియ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కన్నడ సీమలో ఇలాగైనా అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తోంది. అంతా బాగానే వుంది కానీ, ఈమధ్య పెళ్లికూడా కాబోతుందన్న వార్తలు కూడా వినిపించాయి కదా. నటనా, పెళ్లా? ఎటువైపు వెళుతుందో ప్రియమణి. Fortnite గేమ్ కోసం చూస్తున్నారా, డౌన్‌లోడ్ చేసుకోండిలా? _ Now anybody can play Fortnite on Android - Telugu Gizbot గేమింగ్ ప్రపంచంలో సంచలనం రేపుతోన్న ఫోర్ట్‌నైట్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లను సపోర్ట్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఈ గేమ్ ఇన్విటేషన్ పద్థతిలో మాత్రమే లభ్యమయ్యేది. తాజాగా బేటా గడువు ముగియటంతో ఎపిక్స్ గేమ్స్ ఈ గేమ్‌ను అఫీషియల్ అందుబాటులోకి తీసుకువచ్చేసింది. తాజా అప్‌డేట్స్ నేపథ్యంలో ఇన్విటేషన్స్‌తో సంబంధం లేకుండా అన్ని ఆండ్రాయిడ్ డివైసెస్‌ను ఈ రాయల్ గేమ్ సపోర్ట్ చేస్తోంది. కంపెనీ వెబ్‌సైట్ నుంచే అఫీషియల్‌గా? ఆండ్రాయిడ్ యూజర్లు ఫోర్ట్‌నైట్ గేమ్‌ను కంపెనీ వెబ్‌సైట్ నుంచి అఫీషియల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోర్ట్‌నైట్ ప్లేయర్స్‌కు ఎరవేసే క్రమంలో అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఈ గేమ్‌ లింక్‌ను అనేక సదుపాయాలతో అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి ఆఫర్లకు ఆశపడి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం అంతగా శ్రేయస్కరం కాదు. మీ డివైస్‌లో స్మూత్‌గా రన్ అవ్వాలంటే? ఫోర్ట్‌నైట్ గేమ్‌ మీ డివైస్‌లో స్మూత్‌గా రన్ అవ్వాలంటే 64-బిట్ మొబైల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.0 అంతకంటే హయ్యర్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి లేదా అంతకంటే ర్యామ్, మాలీ జీ71 ఎంపీ20 లేదా అడ్రినో 530 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ తప్పనిసరిగా ఉండాలి. 'శ్రీ' కవితలు: వేరే చెప్పాలా ప్రియా? "నన్నట్టా పొగడమాకయ్యా!" అనేస్తుంది లెండి మహా అయితే.....:-) మీ కవిత చాలా బావుంది శ్రీ గారు. మనసు శాస్త్రం ,అలంకార శాస్త్రం రెండు బాగా తెలిసిన మీ కవితలు మనసు ని దోచుకుంటున్నాయి అనడంలో ఎట్టి సందేహం లేదు. ఇలాగే అలరిస్తూ ఉండాలి. ఇంత చక్కని ప్రశంసకు బోలెడు ధన్యవాదాలు... నేస్తం గారూ! ( నేస్తమా!) చక్కని చిత్రం,చక్కని వర్ణన. మీకు చిత్రం, కవిత నచ్చినందుకు... శ్రీగారూ, నా ఊహ నిజమే అయితే ఈ కవిత కూడా మీరు చిత్రం చూసి రాసినట్లే ఉన్నారు. నింగీ నేలా కలిసే చోట రెండు చందమామలు ఎదురెదురుగా ఉన్నట్లు ఉంది మీ చిత్రం. చందమామకైనా మచ్చ ఉంది గానీ మీ కవితకు లేదు. చక్కని వర్ణన. బాగుంది. ఫేస్ బుక్ లో నా స్నేహితులు పోస్ట్ చేసిన చిత్రం చూసి పుట్టిన భావమే ఇది... 'చిత్రం' చూసి కలిగిన భావాలనే మీ కవిత బావుంది. ధన్యవాదాలు పద్మా రాణి గారూ! కడప వెబ్ సిరీస్ Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: కడప వెబ్ సిరీస్ Tag Archives: కడప వెబ్ సిరీస్
విభిన్న కథాంశంతో NTR తొలిసారి మూడు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని జై పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన టీజర్ సంచలనం రేపుతుండగా….రాఖీ పండుగ సందర్భముగా లవ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. జై పాత్రలో రావణాసురుడి లోని రౌద్రం ప్రదర్శించిన NTR … లవ కుమార్ పాత్రలో మాత్రం సాఫ్ట్ వేర్ గెటప్ లో చిరునవ్వులు చిందిస్తూ అందంగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఇక మిగిలిన కుశ పాత్రకు సంబంధించిన పోస్టర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు Previous articleసాంగ్స్ రికార్డింగ్ లో ‘లోకరక్షకుడు’ Next articleనాలుగు రోజుల్లో రిలీజ్ కానున్న రానా నేనే రాజు నేనే మంత్రి మూవీ CSSMania APItizer మీకు ఒక పూర్తి లక్షణాలు అన్ని API చర్యలకు మద్దతు ఇస్తుంది, ఇది CSSMania API క్లాస్, సిద్ధంగా - to- ఉపయోగించే పొందండి . PHP 5 లేదా పైన అవసరం మరియు PHP ఎక్స్టెన్షన్ లేదా file_get_contents వలయములుగా నుండి CSS ఐకాన్ . http://spendavis.deviantart.com/art/Flurry-Extras-Icon-Pack-160794791spendavis ద్వారా HTML , CSS కలిగి , PHP css, కర్ల్, ఉన్మాదం, php రోజా పువ్వులే ఎందుకు? _ Telugu News International రోజా పువ్వులే ఎందుకు? అది ప్రేమికుల దినోత్సవం కావచ్చు. మరే ఇతర రోజైనా కావచ్చు. ప్రేమికులు ఇచ్చి పుచ్చుకునే రోజా పూలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ వివరాలు ఇలా.. * ఒక పువ్వు ఇస్తే.. తొలి చూపులో ప్రేమ కలిగినట్లు * మూడు ..నేను నిన్ను ప్రేమిస్తున్నా * నాలుగు .. మన మధ్య ఏమీ లేదు * ఆరు.. నేను నీ కోసమే * పదకొండు..నీకంటే విలువైంది ఈ లోకంలో మరొకటి లేదు * 21 .. జీవితాంతం నిను విడవను * 24.. నా మనసులో చెరగని ముద్ర నీదే * 40.. నాది నిజమైన ప్రేమ * 108.. నన్ను పెళ్లి చేసుకుంటావా? * ఎరుపు : నిష్కల్మషమైన ప్రేమకు చిహ్నం. * తెలుపు : శాంతికి చిహ్నం. ఎక్కువగా పెళ్లిళ్లలో వాడతారు. * గులాబీ : ఎదుటి వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు. * పసుపు : స్నేహానికి, ప్రాణమిచ్చేంత ప్రేమకు, దయా గుణానికి నిదర్శనం. టాటా ఇండికా ఇక కనిపించదు ఇది శశి ప్రపంచం: కొంచెం మా విద్యార్ధినులను దీవించండి శశికళ గారు పిల్లల కవితలు చూసి చాలా ముచ్చటేసింది. తెలుగు వ్రాయడానికి ఆసక్తి చూపుతున్న పిల్లలు ఉన్నారనుకుంటేనే ఎంతో సంతోషంగా వుంది. మాతో పంచుకున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు. శశికళ గారు, మీరు పిల్లలను చక్కగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లల సున్నితమైన భావాలు ఎంతో బాగున్నాయి. అశోక్ చౌదరి said... ఆనందం గారు నిజమే అండి పిల్లలు చాలా చక్కగా వ్రాసారు.నాకు భలే సంతోషం వేసింది అశోక్ చౌదరి గారు ...ఇంకా సమయం ఉంది.మీరు ముందుకు వచ్చినందుకు థాంక్యు.మళ్ళా జూన్ లో విషయం ప్రకటిస్తాను ఈ శశి మా శశి అనుకుంటే నే సంతోషంగా గర్వంగా వుంది.పిల్లల కధలు బాగున్నాయి.వాటిని వెలుగు లోకీ తేవడం Great. మంచి పనికీ నా సాయం నీ కె ప్పుడు వుంటుంది.O.k., విశాఖ ఉక్కు కర్మాగారం కొత్త CMD గా పీ.కే. రథ్‌ నియమించబడ్డారు. గత సీఎండీ మధుసూదన్ మే 31న పదవీవిరమణ చేయగా జూన్ 1న బాధ్యతలు చేపట్టాల్సిన రథ్‌కు బాధ్యతలు అప్పగించలేదు. దీంతో పీ.కే. రథ్ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు శుక్రవారం నాడు నియామక ప్యానల్‌ అపాయింట్మెంట్స్‌ కమిటీ ఆఫ్‌క్యాబినెట్‌, పి.కె.రత్‌ను విశాఖ ఉక్కు సీఎండీగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. గంజి బువ్వ Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: గంజి బువ్వ Tag Archives: గంజి బువ్వ Satyam Infocity Campus photos _ మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు - Telugu Gizbot హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఐటీ సర్వీస్ కంపెనీ మహీంద్రా సత్యం (సత్యం కంప్యూటర్ సర్వీసెస్)ను 1987లో బి.రామలింగరాజు ప్రారంభించారు. మహింద్రా గ్రూప్స్‌లో భాగమైన మహీంద్రా సత్యం వివిధ విభాగాలకు కన్సల్టింగ్ ఇంకా ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లను అందిస్తోంది. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో మహీంద్రా సత్యం ఒకటి. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా లావాదేవీలు నిర్వహిస్తున్న మహీంద్రా సత్యంకు ఆసియా పసిఫిక్, ఆస్ట్రేలియా, యూరోప్, మధ్య తూర్పు ఇంకా ఆఫ్రికా, అమెరికా ప్రాంతాల్లో గ్లోబల్ యూనిట్ లు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక క్యాంపస్‌లున్న సంస్థగా మహీంద్రా సత్యం గుర్తింపు మూటగట్టుకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సత్యం సంస్థకు చెందిన క్యాంపస్ లను ఫోటో గ్యాలరీ రూపంలో మీకు పరచియం చేస్తున్నాం.... నా అక్షరాలు: తృప్తి
నిన్న పెళ్లి.. నేడు బలవన్మరణం _ The Bullet News Home జాతీయం నిన్న పెళ్లి.. నేడు బలవన్మరణం The bullet news(crime)- తన అక్క కుమార్తెతో సోమవారం వివాహం చేసుకున్న మునిరాజు (30) అనే వ్యక్తి, మంగళవారం వేకువ జామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురలోని గురురాజ కల్యాణ మంటపంలో వివాహాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. సోమవారం రాత్రి వారికి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆ సమయంలో భార్యతో అన్యమనస్కుడిగానే ఉన్నాడట. మంగళవారం వేకువ జామున మరో గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్క కుమార్తెను వివాహం చేసుకోవటం ఇష్టం లేనప్పటికీ బలవంతంగా వివాహం చేశారని- ఆమెను తన సోదరుడికే ఇచ్చి వివాహం చేయాలని రాసిన ఉత్తరాన్ని చిక్కబళ్లాపుర గ్రామీణ ఠాణా పోలీసులు స్వాధీనపరచుకున్నారు బాలయ్య కోసం రంగంలోకి దిగుతున్న మెగా బాబాయ్! ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ హీరోగా సినిమాలు చేసి చాలా కాలమయ్యింది. ఇక హీరోగా కొనసాగడం కూడా కష్టమే. మెగా హీరోలు రాంచరణ్ గోవిందుడు అందరివాడేలే, అల్లు అర్జున్ 'సరైనోడు' చిత్రాల్లో శ్రీకాంత్ చేసిన సపోర్టింగ్ రోల్స్ కి ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ హీరోలు బాబాయ్ గా నటించాడు శ్రీకాంత్. అప్పట్నుంచి శ్రీకాంత్ ని 'మెగా బాబాయ్' అని మెగాభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. కాగా మంచి సపోర్టింగ్ రోల్స్ తో పాటు, తనలోని నెగటివ్ యాంగిల్ ని బయటపెట్టాలనుకుంటున్నాడట శ్రీకాంత్. అయితే మంచి ఆఫర్ అయితేనే విలన్ గా అంగీకరించాలని ఇప్పటివరకూ వెయిట్ చేసాడట. తను అనుకున్నట్టు ఓ భారీ ఆఫర్ రావడంతో శ్రీకాంత్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేయడానికి అంగీకరించాడని సమాచారమ్. తమిళ దర్శకుడు కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 102వ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కాగా ఈ సినిమా కోసం శ్రీకాంత్ ని విలన్ గా తీసుకున్నారట. విలన్ క్యారెక్టర్ ని డైరెక్టర్ రవికుమార్ అద్భుతంగా తీర్చిదిద్దాడట. అందుకే ఈ సినిమా చేయడానికి శ్రీకాంత్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఫిజిక్ పరమైన మేకోవర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని భావించిన శ్రీకాంత్ ప్రస్తుతం ఫిట్ నెస్ పై దృష్టి సారించాడని సమాచారమ్. హీరో జగపతిబాబు రూటు మార్చి విలన్ గా, తండ్రిగా పాత్రలు చేస్తూ విజృంబించేస్తున్నాడు. చేతినిండా సినిమాలతో జగపతిబాబు ఫుల్ బిజీగా ఉన్నాడు. జగపతిబాబులానే శ్రీకాంత్ విలన్, సపోర్టింగ్ రోల్స్ చేయడానికి సిద్ధమైపోయాడు. మరి శ్రీకాంత్ కెరియర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూద్దాం, సంపాదకీయం – కె.సత్యవతి, పి. ప్రశాంతి _ స్త్రీవాద పత్రిక భూమిక శూన్యం నుంచి సృష్టి తిరిగి అదే శూన్యంలోకి. బాగుంది. అంత ఎక్కడ భయపెట్టానండీ...నిజానికి ఈ కవిత నేను కొంచెం అన్యమనస్కంగా రాసాను. బహుశా నేను సరిగ్గా రాయకపోవడం వల్ల భయపడి ఉంటారు అది శూన్యం కాదు - పూర్ణం, ఇదీ శూన్యం కాదు పూర్ణమే. నిజానికి పూర్ణమా శూన్యమా అన్నది మన చూపులోనే ఉంటుంది. మంచి శ్లోకాన్ని చెప్పారు. ధన్యవాదాలు. ఒక్కసారిగా మారిపోయిన హీరో నాగార్జున లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా మీసం లేకుండా కనిపించని నాగ్, ఇప్పుడు దాన్ని తీసేశారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనున్న 'మహాభారతం' చిత్రం కోసం కర్ణుడి పాత్రకు ఆయన ఎంపికయ్యారని, అందుకు మేకప్ టెస్టు కోసం మీసం తీసేశారని అంటుండగా, మరికొందరు 'రాజుగారి గది-2'లో కొన్ని కీలక సన్నివేశాల కోసం ఆయన మీసం తీసేసినట్టు చెబుతున్నారు. ఇంకొందరు 'సరదాగా తీసుంటాడులే' అని కూడా అంటున్నారు. ఇక తాను మీసం ఎందుకు తీయాల్సి వచ్చిందన్న విషయమై నాగ్ చెబితేగాని నిజం తెలియదు. నాగ్ మీసం లేకుండా కనిపిస్తున్న లేటెస్ట్ ఫోటో మీరూ చూడవచ్చు.
రక్తం పెంచుకోండిలా... ప్రపంచ రక్తదాన దినోత్సవం ఈ రోజు ఫోలిక్ యాసిడ్ పాత్ర కూడా ఉంది ఆహారం, జీవన విధానంలో మార్పులతో రక్త హీనత సమస్యకు చెక్ శరీర వ్యవస్థకు జీవమైన ఆక్సిజన్ అందాలంటే అందుకు రక్తం అవసరం. అన్ని అవయవాలకు ఆయువు అయిన రక్తం ప్రాణాలను కాపాడుతుంది. ఆపదలో ఉన్న వారికి చేసే రక్తదానం ప్రాణాల్ని నిలబెడుతుంది. అయితే, అవసరంలో ఉన్న వారికి రక్తం దానం చేయాలంటే అందుకు మీలో రక్త హీనత ఉండకూడదు. రక్తహీనత ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొన్ని జీవనపరమైన మార్పులతో రక్తం సమృద్ధిగా ఉండే విధంగా చూసుకోవచ్చు. ఐరన్ లోపం సాధారణంగా ఎక్కువమందిలో రక్త హీనతకు కారణమవుతోంది. ఆకుపచ్చని కూరగాయలు, బీట్ రూట్, చికెన్ లివర్, గుడ్డు, యాపిల్, దానిమ్మ, ఆప్రికాట్, పుచ్చకాయ, గుమ్మడి విత్తులు, ఖర్జూరాలు, బాదం, బెల్లం తదితర పదార్థాల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇక ఐరన్ తో పాటు విటమిన్ సి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఐరన్ ను మన శరీరం మెరుగ్గా గ్రహించేందుకు విటమిన్ సి ఉపయోగపడుతుంది. విటమిన్ సి కోసం నిమ్మ, కమలా, బత్తాయి, స్ట్రాబెర్రీ, బొప్పాయి, ద్రాక్ష, టమాటాలను తీసుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్ బి గ్రూపులోనిది. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆకుపచ్చని కూరగాయలు, అరటి పండు, చికెన్ లివర్, బీట్ రూట్, గోధుమల్లో ఫోలిక్ యాసిడ్ తగినంత లభిస్తుంది. ఇక కొన్ని ఆహార పదార్థాలు శరీరాన్ని ఐరన్ గ్రహించనీయకుండా అడ్డుపడుతుంటాయి. వాటికి దూరంగా ఉండాలి. కాఫీ, టీ, ఫిజీ డ్రింక్స్, వైన్, బీర్ కు దూరంగా ఉండాలి. శారీరక వ్యాయామం ఓ మోస్తరు స్థాయిలో చేయడం వల్ల మన శరీరం మరింత హెమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే వ్యాయామం సమయంలో అధిక ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఆ డిమాండ్ ను తీర్చేందుకు హెమోగ్లోబిన్ మరింత ఉత్పత్తి అవుతుంది. అమిత్ షా జీ.. కంగ్రాచ్యులేషన్స్: రాహుల్ గాంధీ సాధారణంగా సిద్ధులు ... యోగుల వంటి వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకుని అక్కడ ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతుంటారు. అక్కడి ప్రజలకి వాళ్లపట్ల అపారమైన విశ్వాసం కలుగుతుంది. దాంతో వాళ్లని దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తూ వుంటారు. ఆ యోగులు సజీవసమాధి చెందిన తరువాత ఆ ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతుంటాయి. అలా ఆశ్చర్యానికి గురిచేసే క్షేత్రం మనకి 'రంగుండ్ల'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా అనుముల మండలం పరిధిలో ఈ గ్రామం కనిపిస్తుంది. చాలాకాలం క్రిందట ఇక్కడి గుట్టపై నివసించిన 'బుడియా బాపు' అనే అసాధారణ వ్యక్తి జీవసమాధి ఇక్కడ కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల వారంతా ఆయనని దైవస్వరూపంగా భావించి పూజిస్తూ వుంటారు. ఆయనకి నమస్కరించుకుని తమ మనసులోని కోరికలు చెప్పుకుంటారు. జనవరి 9వ తేదీన విడుదల ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. మొదటిభాగంగా రానున్న 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే చాలా కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఎన్టీఆర్ నటించిన చాలా చిత్రాలలో ఎస్వీ రంగారావు కూడా నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో ఆణిముత్యాల వంటి సినిమాలు వచ్చాయి. అందువలన 'కథానాయకుడు'లో ఎస్వీఆర్ పాత్రను కూడా చూపించవలసి వుంది. అచ్చు ఎస్వీఆర్ లానే కనిపించే ఒక థియేటర్ ఆర్టిస్ట్ వున్నాడట. ఎస్వీఆర్ పాత్ర కోసం ఆయనను ఎంపిక చేసినట్టుగా సమాచారం. తదుపరి షెడ్యూల్లో ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. శ్రీదేవిలా రకుల్ .. జయప్రదగా తమన్నా .. సావిత్రిలా నిత్యామీనన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. జనవరి 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. వెంకీ, త్రివిక్రమ్ టై అప్... క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం! బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన 'జాలి ఎల్ ఎల్ బి 2' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ దక్కించుకున్నారు. రాధాకృష్ణ, త్రివిక్రమ్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హారిక ఆండ్ హాసిని క్రియేషన్స్ త్రివిక్రమ్ సొంత బ్యానర్ లాంటిది. దాంతో ఈ బ్యానర్ లో, 'జాలి ఎల్ ఎల్ బి 2' రీమేక్ లో నటించడానికి అంగీకరించిన వెంకటేష్, ఖచ్చితంగా త్రివిక్రమ్ డైలాగులు రాయాలని కోరాడట. ఇందుకు త్రివిక్రమ్ కూడా అంగీకరించడంతో ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. 'జాలి ఎల్ ఎల్ బి 2' లో జూనియర్ లాయర్ అయిన హీరో ఓ కేసును టేకప్ చేసి కోర్టులో వాదించి పోలీసులకు సైతం శిక్ష పడేలా చేస్తాడు. కామెడీ తో పాటు ఆలోచింపజేసే విధంగా కోర్టులో సాగే హీరో వాదన, కేసులో విజయం సాధించడానికి సేకరించే సాక్ష్యాలతో చాలా ఆసక్తికరంగా ఈ సినిమా ఉంటుంది. వెంకీ ఈ పాత్రను ఇరగదీస్తాడు. దానికి తోడు త్రివిక్రమ్ మాటలంటే మాములుగా ఉండదు. సో... మరోసారి 'నువ్వు నాకు నచ్చావ్'. 'మల్లీశ్వరీ' రేంజ్ లో వెంకీ, త్రివిక్రమ్ హల్ చల్ చేయబోతున్నారు. వెంకీ అబిమానులకు ఇంతకంటే శుభవార్త ఏముంటుంది....!
ముక్కోణపు టీ-20 సిరీస్ : భారత్-లంక మధ్య తొలి మ్యాచ్ మార్చి 6 నుంచి 18 వరకు మ్యాచ్‌లు మార్చి 18న తుది సమరం శ్రీలంక వేదికగా వచ్చే నెల 6 నుంచి 18 వరకు ముక్కోణపు టీ-20 సిరీస్ జరగనుంది. శ్రీలంక-భారత్-బంగ్లాదేశ్ జట్లు ఈ నిదాన్ ట్రోఫీలో తలపడుతాయి. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను లంక క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించింది. తొలి మ్యాచ్ మార్చి 6న భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. పొరుగు దేశాలతో కలిసి తమ దేశ 70 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నీ జరగనుంది. ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. టాప్-2లో నిలిచిన జట్ల మధ్య మార్చి 18న తుది సమరం ఉంటుంది. ప్రేమదాస మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లన్నీ డే-నైట్ మ్యాచులే. భారత్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. టీ-20 సిరీస్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్కులో రెండో మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. షెడ్యూల్ వివరాలు : టెస్టు సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న టీమిండియా టీమిండియా టెస్టు జట్టును ‘మెన్ ఇన్ బ్లూ’గా పేర్కొన్న కాంగ్రెస్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విండీస్‌తో జరిగిన రెండు టెస్టులను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ స్వదేశంలో వరుసగా పది టెస్టు సిరీస్‌లను గెలుచుకుని రికార్డులకెక్కింది. అరుదైన ఘనత సాధించిన కోహ్లీ సేనపై అభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు. భారత్ విజయంపై స్పందించిన కాంగ్రెస్ కూడా జట్టును ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. సరిగ్గా ఇప్పుడా ట్వీటే ట్రోలింగ్‌కు కారణమైంది. ‘‘వెస్టిండీస్‌పై 2-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న మెన్ ఇన్ బ్లూకు అభినందనలు’’ అని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు చెలరేగిపోయారు. కాంగ్రెస్‌ను ఎగతాళి చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి భారత వన్డే జట్టును మాత్రమే ‘మెన్ ఇన్ బ్లూ’గా పిలుస్తారు. టెస్టుల్లో భారత జట్టు తెలుపు జెర్సీలనే ధరించి బరిలోకి దిగుతుంది. ఇంత చిన్న విషయం కూడా కాంగ్రెస్‌కు తెలియకపోయిందంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ అర్జెంటుగా కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన సమయం వచ్చిందని, కాంగ్రెస్ ఐటీ విభాగానికి తెలుపు జెర్సీ కూడా నీలం రంగులో కనిపిస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే, కాంగ్రెస్ దృష్టి లోపానికి రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని పిలుపునిచ్చాడు. 2008లో కుదిరిన ఒప్పందాన్ని గుర్తు చేసిన ఫ్రాన్స్ లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న వేళ, రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, 2016లో నరేంద్ర మోదీ సర్కారు ఫ్రాన్స్ తో రఫాలే డీల్ ను కుదుర్చుకోవడం వెనుక కుంభకోణం ఉందని, యుద్ధ విమానాల ధరను భారీగా పెంచారని ఆరోపించిన నేపథ్యంలో, ఫ్రాన్స్ స్పందించింది. 2008లో ఇండియాకు, తమకు మధ్య జరిగే అధికారిక చర్చల సారాంశాన్ని రహస్యంగా ఉంచాలన్న ఒప్పందం కుదిరిందని, అది 2016లో కుదిరిన రఫాలే డీల్ కు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. డీల్ గురించిన వివరాలు బయటకు వస్తే, రెండు దేశాల భద్రత, ఆయుధాల నిర్వహణా సామర్థ్యంపై ప్రభావం పడుతుందని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. అది రెండు దేశాల రక్షణ ఉత్పత్తులకూ మంచిది కాదని తెలిపింది. కాగా, ఈ సంవత్సరం మార్చిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇండియాకు వచ్చినప్పుడు తాను కలిశానని, ఆయన తనకు చాలా విషయాలు చెప్పారని రాహుల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మొత్తం 36 రఫాలే యుద్ధ విమానాలు, వాటిల్లో అమర్చే ఆయుధాల కోసం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చర్చలు జరుగగా, ఎన్డీయే వచ్చిన రెండేళ్లకు డీల్ కుదిరింది. తాము ప్రతిపాదించిన ధరకు, డీల్ కుదుర్చుకున్న ధరకు ఎంతో వ్యత్యాసం ఉందని, మోదీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో తాజా పరిస్థితి ఇదే.. విఫలం కావడం నేరం కాదు. గొప్ప లక్ష్యమ్ లేకపోవడం నేరం.
ఇక్కడ మగవాళ్లు లేరు...వెళ్లిపో మోహినీ...!: థాయ్‌లాండ్‌లోని.. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో విచిత్ర పరిస్థితి చోటుచేసుకుంది. కొద్ది వారాలుగా ఐదుగురు పురుషులు ఆ గ్రామంలో ఒకే రీతిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇందుకు కారణం...చనిపోయిన ఓ మహిళ దెయ్యంగా మారి తమ ఊరిలోని మగవాళ్లను తన సుఖం కోసం చంపేస్తోందని స్థానికులు చెబుతున్నారు. మగవాళ్లు నిద్రించేటప్పుడు మోహనీ వారి శరీరాల్లోకి ప్రవేశించి నిద్రలోనే వారికి ఊపిరిసలపకుండా చేసి చంపేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. చంపిన తర్వాత వారి ఆత్మలను దెయ్యం తన సుఖాల కోసం తనతో పాటే పై లోకాలకు తీసుకెళ్లిపోతోందని వారు చెబుతున్నారు. అందువల్ల దెయ్యం నుంచి తమ భర్తలను కాపాడుకునేందుకు ఆ ఊరిలోని భార్యలు పలు మార్గాలను అనుసరిస్తున్నారు. ప్రతి ఇంటి ముందు దిష్టిబొమ్మలను ఉంచుతున్నారు. అంతేకాక రాత్రి పూట పడుకునే ముందు పురుషులకు ఆడవాళ్ల మాదిరిగా చీరలు కడుతున్నారు. అంటే, చూడటానికి అచ్చం ఆడవాళ్ల మాదిరిగా వారిని తయారు చేస్తున్నారు. మరోవైపు తమ ఇళ్ల ముందు ఇక్కడ మగవాళ్లు లేరంటూ కొన్ని లేబుళ్లను కూడా అంటిస్తున్నారు. తమ పసుపు కుంకుమలను నిలుపుకోవాలనేది భార్యల ఆశ....! వారి ఆశ, ప్రయత్నం ఎట్టకేలకు ఫలించినట్లే ఉంది. ఎందుకంటే, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఊరిలో ఒక్క మగాడు కూడా మరణించలేదట. ఇప్పటివరకు ఐదుగురు యువకులు ఒకే రీతిలోనే అంటే స్నానం చేసుకుని బెడ్‌పైకి వెళ్లి పడుకుని నిద్రలోకి జారుకోగానే మరణించారని 'డైలీ మెయిల్' పత్రికకు 68 ఏళ్ల నోంగ్ అయూ చెప్పుకొచ్చారు. మగవాళ్లపై మోహినీ దెయ్యం ప్రతీకారం తీర్చుకుంటోందని భయపడిన 90 మంది జనాభా ఉన్న నఖోన్ ఫనోమ్‌ గ్రామంలోని మహిళలు ఈ రకంగా తమ భర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, హేతువాదులు మాత్రం ఈ భయాలను కొట్టిపారేస్తున్నారు. దెయ్యాలు వంటివి లేవని, ఇదంతా ఒట్టిదేనని చెబుతూ, ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మహేష్ ఇంట్లో సెలెబ్రేషన్స్ — తెలుగు పోస్ట్ ఫ్యాన్స్ కు తమ హీరోస్ బర్త్ డేస్ అంటే వాళ్లకి పండగలాగా. వారి పుట్టినరోజున ఎదోకరకంగా సెలెబ్రేట్ చేసుకోవడం ఎన్టీఆర్..ఏఎన్ఆర్ టైం నుండే చూస్తున్నాం. ప్రస్తుతం ఆ ఫీవర్ మరింత ఎక్కువైందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ లో మహేష్ బాబు ఒకడు. ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకునే ఫ్యాన్స్ మహేష్ బర్త్ డేని ఎంతలా సెలెబ్రేట్ చేసుకుంటారో వేరే చెప్పనవసరంలేదు. అదే విధంగా స్టార్ హీరోల పిల్లలు బర్త్ డేలు కూడా ఇంచుమించు అదేవిధంగా జరుపుకుంటుంటారు. మహేష్ కూడా సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నప్పటినుండే స్టార్ కిడ్ ఇమేజ్ ని ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే..ఈరోజు మహేష్ బాబు గారాలపట్టి అయిన సితార పుట్టినరోజు. ఈ పాపా పుట్టినరోజు మహేష్ ఫ్యామిలీయే కాదు తమ ఫ్యాన్స్ కూడా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మహేష్ ఫ్యామిలీకి అయితే ఇది ఒక పెద్ద సెలబ్రేషనే కదా.. దాంతో కేక్ కట్ చేసి బర్త్ డే హంగామా చేశారు. దానికి సంబందించిన ఫొటోస్ కూడా బయటికి వచ్చాయి. ఆ కేక్ మీద మహేష్ ఫామిలీతో ఉన్న ఫోటో ఉంది. ఆ కేక్ కట్ చేసుకుని ఒకరిఒక్కరు తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ ఏంటి ఇలా భరత్ అనే నేను ఫస్ట్ డే టీఎస్ అండ్ ఏపీ కలెక్షన్స్!
నగ్నచిత్రం : May 2017 ఇక వెబ్ జమానా! వీళ్ళలో కూడా - మగవాళ్లు ఎక్కువగా పాలిటిక్స్, ఆడాళ్లు ఎక్కువగా కొన్ని సీరియల్స్ తప్ప మరేం చూడ్డంలేదు. "జబర్దస్త్" లాంటి ఆడల్ట్ కంటెంట్‌ను, ఒకట్రెండు రియాలిటీ షోస్‌ను మాత్రం, వారూ వీరూ అని ఏం లేకుండా, ఒక ప్రత్యేక సెగ్మెంట్ బాగా ఎగబడి చూస్తోంది. ఇవి పక్కనపెడితే, అసలు టీవీ చూడ్దానికి నిజంగా ఇప్పుడెవ్వరికీ టైమ్ లేదు! ఆండ్రాయిడ్ మొబైల్ ఫోనొచ్చి, ఇప్పుడు అరచేతిలోనే అందరికీ 'అన్నీ' చూపిస్తోంది. కట్ టూ వెబ్ - పిల్లలు, యూత్, పెద్దలు, వృధ్ధులు ..అనేం లేకుండా, అందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు ఎడిక్టయిపోయారు. తిండీ,నిద్ర, కుటుంబం లేకపోయినా బ్రతగ్గలరు. కానీ, చేతిలో మొబైల్ లేకుండా బ్రతకడం ఇప్పుడు కష్టంగా ఉంది అందరికీ. చేతిలో ఉన్న మొబైల్లోనే టీవీ, యూట్యూబ్, సినిమాలు, సైట్స్, ఎట్సెట్రా .. అన్నీ చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే పుట్టాయి వెబ్ షోలు, వెబ్ సీరీస్‌లు ఎట్సెట్రా. ఇప్పుడివి మొబైల్స్‌లోే బాగా హల్‌చల్ చేస్తున్నాయి. వీటికి మెయిన్ ప్లాటుఫామ్ అయిన యూ ట్యూబ్ లో కేవలం ఒకట్రెండు రోజుల్లోనే మిలియన్ల వ్యూస్! కొన్నిటికయితే గంటల్లోనే!! ఇంకేం కావాలి .. వెబ్ ప్రోగ్రామ్ మేకర్స్‌కు, అప్‌లోడ్ చేసే చానెల్స్‌కూ షేరింగ్ బేసిస్‌లో బోల్డంత ఆదాయం! ఇది జస్ట్ ప్రారంభమే. ఇంక చాలా ఉంది సినిమా .. వెబ్‌లో. సినిమాలు సినిమాలే. వెబ్ వెబ్బే. నా రెగ్యులర్ సినిమాలతోపాటు, అతి త్వరలో నేను కూడా ఒక వెబ్ షో, ఒకట్రెండు వెబ్ సీరీస్‌లు ప్లాన్ చేస్తున్నాను, పిచ్చి సీరియస్‌గా. ప్రదీప్‌చంద్ర, నా 'కోంబో'లో మా వెబ్ జర్నీ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను మేం కూడా బాగా ఎంజాయ్ చేయాలనుకొటున్నాం. ఈ విషయంలో మా హల్ చల్ వేరే .. మేం క్రియేట్ చేయాలనుకొంటున్న సెన్సేషన్ వేరే! "Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే. పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది. అది .. మనకు తెలియని ఏదో ఒక "శక్తి". ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు. ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు. ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్. నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అది వేరే విషయం. దాని గురించి మరోసారి వివరంగా రాస్తాను. ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది. సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి. అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా. ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్. కట్ టూ "కాజ్ అండ్ ఎఫెక్ట్" - 'జీవితం వైరుధ్యాలమయం' అంటారు. ఇంత చిన్న బ్లాగ్‌లో పైన రాసిన పది వాక్యాల్లోనే ఎన్నో వైరుధ్యాలున్నాయి. అలాంటప్పుడు - మన జీవితంలోని ప్రతి దశలోనూ, ఆయా దశల్లోని మన ఎన్నో ఆలోచనల్లోనూ కొన్నయినా వైరుధ్యాలు తప్పక ఉంటాయి. వాటిల్లో చాలావాటికి కారణాలుండవు. ఒకవేళ ఉన్నట్టు అనిపించినా, అవి బయటికి కనిపించేవే తప్ప అసలు కారణాలు కాకపోవచ్చు. అలాంటి ఎన్నో వైరుధ్యాల మధ్య, గత కొన్నేళ్లుగా, నా జీవితం కూడా ఊహకందని కుదుపులతో నడుస్తోంది. లాజిక్కులకందని కల్లోలాలతో కొనసాగుతోంది. వ్యక్తిగతం, వృత్తిగతం, ఆర్థికం, సాంఘికం, ఆధ్యాత్మికం .. అన్నీ. ఎందరివల్లో ఎన్నో ఊహించని బాధలు పడ్డాను. కోలుకోలేని ఎదురుదెబ్బలు తిన్నాను. ఫలితంగా, నాకు అతిదగ్గరివాళ్లయిన కొందరు మిత్రులు, బంధువులు ఏదోవిధంగా, ఏదో ఒక స్థాయిలో బాధపడ్డానికి కూడా పరోక్షంగా నేను కారణం అయ్యాను. అయినా సరే - ఈ ప్రపంచం "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీదే ఎక్కువగా నడుస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతాను. దీన్ని ఏ లాజిక్ ఒప్పుకుంటుంది? ఎవరు నమ్ముతారు? కానీ గత కొన్నేళ్లుగా నా జీవితంలో జరుగుతున్న నిజం మాత్రం ఇదే. బట్, ఈరోజు నుంచి సీన్ మారబోతోంది. "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీద నాకున్న నమ్మకంతోనా, లేదంటే ఆ నమ్మకం నాలో ఏర్పడటానికి కూడా కారణమైన ఆ "శక్తి" తోనా? నాకు తెలీదు. సీన్ మాత్రం ఈరోజు నుంచే మారబోతోంది. పూర్తిగా, పాజిటివ్‌గా .. ఒక చిన్న సంకల్పం మా 'స్విమ్మింగ్‌పూల్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పటినుంచే 'ఇలా కాదు, ఇంకేదో చేయాల'ని చాలా చాలా అనుకున్నాము. నేనూ, నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కలిసి ఇలా ఆలోచించడానికి అంకురార్పణ జరిగింది యూసుఫ్‌గూడలో ఉన్న ఒక చిన్న రికార్డింగ్ స్టూడియోలో .. అదీ, స్విమ్మింగ్‌పూల్ ప్రమోషనల్ సాంగ్ రికార్డింగ్ బ్రేక్‌లో చాయ్ తాగుతూ ..
ఆ రికార్డింగ్ స్టూడియోలో, ఆ క్షణం, ఆ రోజు అలా అనుకున్నప్పటినుంచీ ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఊహించని ట్విస్టులు. చూస్తుండగానే బహుశా ఒక రెండేళ్లు గడిచింది. చివరికి మొన్నొకరోజు, కుక్కట్‌పల్లిలోని మంజీరా మాల్ లో కూర్చొని, కోక్ తాగుతూ, ఒక ఖచ్చితమైన నిర్ణయానికొచ్చాము, ఇద్దరమూ. అది మొన్నటి ఏప్రిల్ 18. ఇప్పుడింక ఏ ఆలోచనలు, ప్లాన్‌లు, ఎదురుచూడటాలు, చివర్లో ఊహించని ట్విస్టులూ .. ఇవేం లేవు. ఉండవు. మాదగ్గర ఎలాంటి రిసోర్సెస్ లేవు. వ్యక్తిగతంగా ఇద్దరికీ నానా తలనొప్పులున్నాయి. అయినా సరే .. ముందుకే వెళ్లదల్చుకున్నాం. అలా డిసైడయిపోయాం. అప్పుడెప్పుడో మేం అనుకొన్న ఆ చిన్న సంకల్పం ఇప్పుడు నిజం కాబోతోంది. ఒక మహా యజ్ఞంగా ప్రారంభం కాబోతోంది. Labels: క్రియేటివిటీ, మనీ, లైఫ్, సినిమా, స్పిరిచ్యువాలిటీ
నాది 2002 డిఎస్సీ అయితే నేను 2006లో జూన్‌లో ఉద్యోగంలో జాయిన్‌ అయ్యాను. 2006 డిఎస్సీ అభ్యర్థులు 2007 నవంబరులో ఉద్యోగంలో జాయిన్‌ అయ్యారు. వారికి నాకంటే ఒక ఇంక్రిమెంటు ఎక్కు పూలమ్మిన చోటే కట్టెలు అమ్మడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఐటి ఉద్యోగులకు ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. అదెలాగో వారి మాటల్లోనే చదువుదాం. ఫించను కోసం ఎన్ని రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి? నేను 5 సంవత్సరాల నుండి టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. అయితే నేను బి.ఇడి. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.ఎ. కాకతీయ యూనివర్సిటీ నుండి రెండు ఒకే సంవత్సరంలో పరీక్షలు రాస్తే భ సర్టిఫికెెట్‌ పెట్టి మార్చుకునే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయా? బిపిఇడి చేసి పి.డి.గా పొందవచ్చా? కోర్సులకు ఉన్నత విద్యామండలి గుర్తింపు ఉందా? హరితహారాన్ని విజయవంతం చేయాలి _ రంగారెడ్డి _ www.NavaTelangana.com గుర్తుకొస్తున్నాయి... _ F E M T O S టీడీపీ తెలంగాణ ప్రజల పార్టీ: జానారెడ్డి _ BREAKING NEWS _ www.navatelangana.com టీడీపీ తెలంగాణ ప్రజల పార్టీ: జానారెడ్డి హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ గురించి టీ-కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే చంద్రబాబుదేమీ కాదని, అది తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ అని అన్నారు. కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై మాట్లాడే అర్హత సీఎం కేసీఆర్ కు లేదని, చంద్రబాబు పేరిట ప్రజలను రెచ్చగొట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్-టీడీపీ కలయికతో కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఇచ్చిన వాగ్దానాలపై సమాధానం చెప్పలేకనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిమానులు తనను సీఎంగా చూడాలనుకోవడంలో ఎటువంటి తప్పులేదని అన్నారు. 1 మహీంద్రా వర్తకులు మరియు షోరూమ్ల లో Firozabad _ కార్బే హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » మహీంద్రా కార్ల డీలర్లు » వర్తకులు లో Firozabad __ స్వప్న శబ్దం __ చేత చిల్లి కానీ లేదు - 1 నేర్పవయ్య నాకు సర్పభూష! – ౬ "ఐ"తో మొదలయ్యేవి ఐదు వేళ్ళు ఒకేలా ఉండవు మైఅగ్రిగురు - ఇది రైతులకు ఒక డిజిటల్‌ వేదిక. వ్యవసాయదారుల సమాజంలో సమగ్రమైన నెట్‌వర్క్ ను సష్టించాలని ఇది లక్ష్యంగా పెట్టుకున్నది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయదారులు మరియు వ్యవసాయంలో నిపుణులను ఈ వేదిక ఒక దగ్గరికి తెస్తుందిచనలు, అభిప్రాయాలు మరియు సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి వీలు కలిగిస్తుంది. ఇది ఒక యదార్ధమైన, విశ్వసించదగ్గ పర్యావరణ వ్యవస్థను కలుగజేస్తుంది. మైఅగ్రిగురు వ్యవసాయదారులకు కల్పించబడిన భారతదేశపు మొట్టమొదటి అలాంటి అభివ్యక్తమైన వేదిక. మైఅగ్రిగురు వేదిక వ్యవసాయదారులను మెరుగైన మరియు నూతన విధానమైన వ్యవసాయం దిశగా వారి ప్రయాణంలో తోడుగా ఉంటుంది, ఇది క్రింది సమాచారం మరియు సేవలను అందిస్తుంది: పంటలు - ప్రముఖ పంటలపై తీసుకుంటున్న అలవాట్లు, సంరక్షణ చర్యలు, విజయగాథలు మరియు సరికొత్త టెక్నాలజీలను గురించి వివరంగా సమాచారాన్ని అందజేస్తుంది. అగ్రి-బజ్‌: భారతదేశం అంతటా వ్యవసాయదారులు మరియు వ్యవసాయంలో నిపుణుల కొరకు నేరుగా చర్చించుకునేందుకు వీలుకలిగించే వేదిక మార్కెట్‌ ధరలు - ఒకేఒక్క క్లిక్‌లో భారత్‌ అంతటా ఉన్న ఎపిఎమ్‌సి మార్కెట్‌ ధరలు తెలియపరచబడతాయి, ఇవి ప్రతి రోజూ నవీకరించబడతాయి. వాతావరణ సూచన : భారత్‌లోని 631000+ ప్రదేశాలలో 5 రోజుల వాతావరణ సూచన ఇవ్వబడుతుంది. డేటా- విషయాలకు అదనంగా వాతావరణ సూచనను చిత్రాల రూపంలో అందజేస్తుంది. వీటికి అదనంగా, తాజాగా వ్యవసాయ రంగంలో జరుగుతున్న విషయాలు మరియు తాజా: అప్‌డేట్‌లు కూడా అందజేయబడతాయి. కాంగ్రెస్‌ తరపున పోటీ చేసే అవకాశం కల్పించండి _ హైదరాబాద్ _ www.NavaTelangana.com - పార్టీ సీనియర్‌ నాయకులు ధనుంజయ రానున్న ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ ఎస్‌జీఎస్‌ ధనుంజయ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆదేశాల మేరకు గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి బోసురాజును కలిసి ఆయన తన బయోడేటాను, ధరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి తనకు టికెటు కేటాయించి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. తను రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో క్రీయాశీల కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » టయోటా కార్ల డీలర్లు » వర్తకులు లో నాగౌర్
*యాడులు:- ప్రకటనలు (Ads). (ఇలాంటి మ్లేచ్ఛ పదాలు, అందునా పొట్టిపదాలు, పొడిపదాలూ రాసి, 'అయ్యో అదేంటో చెప్పుకోవాల్సి వచ్చిందే' అని అనుకుంటే ఎలా? అంచేత నేనలా అనుకోను.) హ లతో ప్రాసున్న మొదటిది చాలా చాలా బాగుంది. ఎడమ దిశ కూడా చాలా బాగుంది. ౨. పదవ తరగతిలోనే బండి నడిపేవాళ్ల పైన, వాళ్ల అమ్మనాన్నలపైన. ‘స్పైడర్’ అంటే మహేష్ బాబు కాదు, అదో రోబో.... (టీజర్ వచ్చేసింది) _ Glimpse Of SPYDER: Mahesh Babu new movie teaser released - Telugu Filmibeat ‘స్పైడర్’ అంటే మహేష్ బాబు కాదు, అదో రోబో.... (టీజర్ వచ్చేసింది) హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్' మూవీ టీజర్ రిలీజైంది. వాస్తవానికి ఈ టీజర్ నిన్ననే రిలీజ్ అవ్వాల్సి ఉండగా దాసరి విషాదం నేపథ్యంలో ఈ రోజుకు వాయిదా వేసారు. 'స్పైడర్' టీజర్ తర్వాత మహేష్ బాబు సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ చూస్తుంటే సినిమలో హాలీవుడ్ తరహా టెక్నాలజీ ఉపయోగించారని స్పష్టం అవుతోంది. టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాకు ‘స్పైడర్' అనే టైటిల్ పెట్టడంతో అంతా ఆశ్యర్యపోయారు. సినిమాలో స్పైడర్ లాంటి ఓ రోబో ఉంటుందని, అందుకే ఈ టైటిల్ పెట్టారని ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. మహేష్ బాబు కెరీర్లనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్పైడర్ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్... ఎన్విఆర్ సినిమా ఎల్ఎల్‌పి అసోసియేషన్లో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్ ప్రొడక్షన్లో నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.... ఎస్ జె సూర్య విల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈచిత్రానికి హారిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. Read more about: mahesh babu spyder tollywood rakul preet singh sj suriya ar murugadoss మహేష్ బాబు స్పైడర్ టాలీవుడ్ రకుల్ ప్రీత్ సింగ్ ఎస్‌జె సూర్య ఏఆర్ మురుగదాస్ షాకింగ్: ఇంట్లో శవమై కనిపించిన అజిత్ దర్శకుడు.. కుళ్లిపోయిన మృతదేహం, ఏం జరిగింది! _ Director C Sivakumar found dead at his house in Chennai - Telugu Filmibeat చెన్నైలోని సాలిగ్రామంలో గల ఓ అపార్ట్ మెంట్ లో శివ కుమార్ నివాసం ఉంటున్నారు. తాజాగా ఆయన మృతి చెందిన విషయం తెలియడంతో చెన్నై పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. శివకుమార్ మృత దేహం కుళ్లిపోయి కనియించింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక మర్డర్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంత వరకు అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. శివకుమార్ మృతి చెంది శవం కుళ్ళే వరకు ఈ విషయం బయటకు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాధమికంగా ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదు. ప్రస్తుతం తమిళంలో అజిత్ క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం. అజిత్ కెరీర్ ఆరంభంలో శివకుమార్ దర్శత్వంలో నటించాడు. అజిత్, రాశి నటించిన రెట్టయి జాడి వయసు చిత్రానికి శివకుమార్ దర్శకత్వం వహించారు. శివకుమార్ మృతి చెందడంతో తమిళ చిత్ర పరిశ్రమ సంతాపం తెలియజేస్తోంది. అర్జున్ నటించిన ఆయుధ పూజై చిత్రానికి కూడా శివకుమారే దర్శకుడు. ఆయన మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం కు పంపారు. విచారణ ద్వారా నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ: స్మార్ట్‌ హంగులతో ఉన్న టెలివిజన్లకు వినియోగదారుల ఆదరణ పెరుగుతోంది. అక్టోబర్లో దేశవ్యాప్తంగా జరిగిన టీవీల అమ్మకాల్లో 55 శాతం వాటా స్మార్ట్... సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఇంటా బయటా దూసుకుపోతున్ చైనా కంపెనీ షావోమి ఇటీవల టీవీ మార్కె‍ట్‌పై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో... తెలుగు రాష్ట్రాల్లోకి ‘హోమ్‌’ టీవీలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎల్‌ఈడీ టీవీల విపణిలోకి ఇటీవల ప్రవేశించిన కొత్త బ్రాండ్‌ ‘హోమ్‌’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. కంపెనీ 12 రకాల... చైనాకు చెందిన టీసీఎల్‌ మల్టీమీడియా తాజాగా భారత మార్కెట్లోకి ఐఫాల్కన్‌ బ్రాండ్‌ కింద స్మార్ట్‌ టీవీలు ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆఖరు నాటికి 2 లక్షల... షావోమి నుంచి మరో స్మార్ట్‌ టీవీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న షావోమి, ప్రస్తుతం టీవీ మార్కెట్లోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే తేలికైన, సన్నని టీవీని లాంచ్... షావోమికి షాక్‌: కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌టీవీ సాక్షి, న్యూఢిల్లీ: ప్రము​​ఖ టీవీ బ్రాండ్లకు షాకిచ్చేలా వీయూ టెక్నాలజీస్‌ టీవీ మార్కెట్‌లోకి దూసుకువచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో ఆండ్రాయిడ్‌... సాక్షి, ముంబై : ఇటీవలే టెలివిజన్‌ మార్కెట్‌లో ప్రవేశించి సంచలనం సృష్టించిన షావోమి, ఈ మార్కెట్‌లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రూ. 40... షావోమి సంచలనం.. రూ.13 వేలకే స్మార్ట్‌ టీవీ సాక్షి, ముంబై : చవక ఫోన్‌లతో భారత్‌లో పాగావేసిన షావోమి మరో అడుగు ముందుకేసింది. ఇటీవలే టెలివిజన్‌ మార్కెట్‌లో ప్రవేశించి సంచలనం సృష్టించిన షావోమి,... అద్భుతమైన ఎంఐ స్మార్ట్‌ టీవీ సేల్‌, స్పెషల్‌ ఆఫర్స్‌ సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమి భారత్‌లో తొలిసారిగా ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4 విక్రయాలను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్లతో ... లండన్‌: ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌కు చెందిన చక్రాల కుర్చీని, ఆయన సంభాషించేందుకు వాడిన ప్రత్యేక కంప్యూటర్‌ను ప్రజా సందర్శనకు ఉంచే అవకాశముందని బ్రిటన్‌కు చెందిన ‘ది సండే టైమ్స్‌’ పత్రిక తెలిపింది. హాకింగ్‌ స్మృతుల్ని సజీవంగా ఉంచేందుకు వీలుగా ఈ రెండింటిని ఏదైనా మ్యూజియానికి ఇచ్చే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారని వెల్లడించింది. లండన్‌లోని సైన్స్‌ మ్యూజియంలో హాకింగ్‌ జీవితచరిత్ర, ఉపన్యాసాల వీడియోలతో పాటు చక్రాల కుర్చీ, కంప్యూటర్‌ను ప్రదర్శనకు ఉంచే అవకాశముందని పేర్కొంది. హాకింగ్‌ వాడిన చక్రాల కుర్చీ స్వీడన్‌లో తయారైందనీ, ఓసారి చార్జింగ్‌ పెడితే ఇది గంటకు 13 కి.మీ వేగంతో 32 కి.మీ దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. 6 నెలల కనిష్ఠానికి రూపాయి సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ​ రూపాయిని నార్త్‌ కొరియా ఆందోళన పట్టి పీడిస్తోంది. మంగళవారం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ మరింత పతనమై 6 నెలల... Category Archives: గేయములు – “కవిరాజు” త్రిపురనేని రామస్వామి, శతావధాని This entry was posted in Telugu, కవిరాజు, కవిరాజు, గేయములు, తెలుగు, త్రిపురనేని, త్రిపురనేని రామస్వామి, రామస్వామి, శతకములు, సాహిత్యం on June 8, 2007 by anilatluri. సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో.. అప్పుడే ఓ నాయకుడి కుమారుడు చెలరేగిపోయాడు. తన ప్రియురాలి... గుంటూరు : తనను ప్రేమించలేదనే కారణంతో ఓ యువతిపై చిన్నా అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన యువతి తల్లీ, చెల్లెలికి కూడా గాయాలయ్యాయి.... కోడలిని కత్తితో పొడిచి.. ఆపై ఆత్మహత్యాయత్నం మంచాల : ఓ మహిళపై మరో మహిళ కత్తితో దాడి చేసి.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని ఎల్లమ్మతండాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల... దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌లపై వచ్చిన పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువకుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. కత్తులతో, రాడ్లతో అతనిపై... సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌లపై వచ్చిన పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువకుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. కత్తులతో,... సాక్షి, తిరువనంతపురం : కేరళలో ఓ చర్చి ఫాదర్‌ దారుణ హత్యకు గురయ్యారు. అదే చర్చిలో పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన వ్యక్తే ఆయనను కత్తితో పలుమార్లు... కర్ణాటక స్థానిక ఎన్నికలు.. కర్ణాటక రాష్ట్రంలో మూడురోజుల క్రితం నగర, పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉంది నందమూరి ఫ్యాన్స్‌కు శుభవార్త.. బయోపిక్ రెండు భాగాలు October 4, 2018 ఆంధ్రప్రదేశ్, తాజా వార్తలు, ప్రత్యేకం, రాజకీయం, సినిమా 0
అధికార బ‌లం, డబ్బు బలం చూసుకుని అమాయ‌క‌ ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తున్నార‌ని, ఈ దాడి ఎన్ని రోజులు చేస్తార‌ని, మ‌హా అయితే ఒక సంవ‌త్స‌రం పాటు చేస్తార‌ని, ఆ త‌ర్వాత ప్రజ‌లు త‌మ ఓటు ద్వారా టీడీపీ నాయ‌కులకు త‌గిన బుద్ది చేబుతార‌ని ముద్ర‌గ‌డ అన్నారు... అలాగే కులాల మధ్య గొడవల అలజడులను రేపుతూ టీడీపీ ఎన్నో తమషాలు చేస్తోందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజలకు న్యాయం జరగకుండా అన్యాయం చేస్తున్నార‌ని అన్నారు. ప్రత్యేక హోదా వంకతో చంద్ర‌బాబు త‌న జన్మదినాన ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసిన కోట్లాది రూపాయల వల్ల ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఎదుట వ్యక్తికి వేలు చూపి విమర్శించేట‌ప్పుడు మూడు వేళ్ళు ఎవరిని చూపిస్తాయో తెలుసుకుని నడవాల‌ని ముద్ర‌గ‌డ లేఖ‌లో పేర్కొన్నారు. సెలవుల్లో - ఏ Boobs. అయితే, అక్కడ ఎంజాయ్ ఎంపిక porn. ప్లస్ - నేను ఆ అమ్మాయి తెలుసుకోవాలి - నా వెర్రి సెలవుల్లో నటించిన STEL dachix.com ముంబై: విద్యుత్‌ రంగానికి సంబంధించి రూ.1.74 లక్షల కోట్ల మొండి బకాయిల (ఎన్‌పీఏలు) విషయంలో బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనల మేరకు దివాలా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో... పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ఓ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌/ మేనేజ్‌మెంట్‌ కంపెనీని (ఏఆర్‌సీ/ఏఎంసీ) ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ (బీవోఏఎంఎల్‌) పేర్కొంది. మార్చి 1 నాటికి ఎన్‌పీఏలుగా మారిన రుణ ఖాతాలకు ఆర్‌బీఐ ఇచ్చిన 180 రోజుల పరిష్కార గడువు ఆగస్ట్‌ 27తో ముగిసిన విషయం తెలిసిందే. తమకు మరింత గడువు కావాలంటూ విద్యుత్‌ కంపెనీలు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, మధ్యంతర ఆదేశాలు జారీ చేయటానికి కోర్టు నిరాకరించింది. దీంతో బ్యాంకులు ఆయా కంపెనీల రుణ ఖాతాలను దివాలా చర్యల కోసం ఎన్‌సీఎల్‌టీకి నివేదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, అదనపు గడువు కోసం ఆర్‌బీఐతో కేంద్రం సంప్రతించాలని కోర్టు సూచించింది. 9 బిలియన్‌ డాలర్లు అవసరం ప్రతిపాదిత విద్యుత్‌ రంగ ఏఆర్‌సీ/ఏఎంసీకి 9 బిలియన్‌ డాలర్ల సీడ్‌ క్యాపిటల్‌ అవసరమని, బ్యాంకులకు కేంద్రం ఇవ్వదలిచిన 20 బిలియన్‌ డాలర్ల రీక్యాపిటలైజేషన్‌లో ఇది భాగంగా ఉండాలని సూచించింది. 2019–20లో 14 శాతం రుణ వృద్ధికి గాను ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం 26.5 బిలియన్‌ డాలర్లు అందించాల్సి ఉంటుందని, ఇందులో విద్యుత్‌ రంగ ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలపై 75 శాతం హేర్‌కట్‌ (రుణాలపై నష్టాలు) కోసం 19.4 బిలియన్‌ డాలర్లు అవసరం అవుతాయని బీవోఏఎంల్‌ తెలిపింది. విద్యుత్‌ రంగ 60 ఎన్‌పీఏలు ఎన్‌సీఎల్‌టీకి వెళ్లినట్టయితే బ్యాంకులు అదనంగా రూ.లక్ష కోట్ల మేర కేటాయింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. టీటీడీలో లైంగిక వేధింపుల కలకలం _ Manam News _ మనం న్యూస్ _ Telugu News, Latest Telugu News, Online News తిరుపతి: పవిత్ర తిరుపతి దేవస్థానం సంస్థ టీటీడీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన కూతుర్ని ఏఈవో శ్రీనివాసులు వేధిస్తున్నాడని, టీటీడీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఆరోపణలు చేశారు. శ్రీనివాస మంగాపురం ఆలయంలో శ్రీనివాసులు ఏఈవోగా పనిచేస్తుండగా.. తన కూతురిని వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత కొంతకాలంగా తమ కుమార్తెకు ఫోన్ చేస్తున్న శ్రీనివాసులు నా మాట వినకపోతే మీ అమ్మను బదిలీ చేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. Tag Archives: రామశాస్త్రి This entry was posted in Telugu, తెలుగు, పుస్తకాలు, సాహిత్యం and tagged ebook, kinige, అనామకుడు, రమణీయం, రామశాస్త్రి on March 2, 2006 by anilatluri. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 314వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం రెడ్డిపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లోలుగు, నందివాడ క్రాస్‌, నర్సాపురం అగ్రహారం, కేశవదాసుపురం క్రాస్‌, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం చిలకలపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. జగన్‌ను కలిసిన కేశవరెడ్డి స్కూల్స్ డిపాజిట్‌దారులు ఫస్ట్‌లుక్ 29th August 2018 _ Sakshi మీ కోసం: కనులకు విందు....ఫోటోలు వార్తలు _ TeluguIN అంతర్జాతీయ వార్తలు సుమ గారూ ఈ పోస్ట్ రాయడానికి ఎన్ని నిమిషాలు పట్టి౦ది? ఎ౦త గొడవ జరిగి౦ది? బాగు౦ద౦డీ చాలా బాగా రాసారు. కేవల౦ అ౦దుకే నేను కూడా రాయట్లేద౦టే మీరు నమ్ముతారా!
మీ కోసం: స్మిత్‌సోనియన్ మాస పత్రిక ఫోటో పోటీలలో ఫైనల్ కు ఎన్నొకోబడ్డ ఫోటోలు స్మిత్‌సోనియన్ మాస పత్రిక ఫోటో పోటీలలో ఫైనల్ కు ఎన్నొకోబడ్డ ఫోటోలు స్మిత్‌సోనియన్ సంస్థ ఒక విద్యా సంస్థ, పరిశోధన సంస్థ మరియు సంగ్రహాలయాల సముదాయము. ఈ సంస్థను నడపడానికి నిధులు అమెరికా ప్రభుత్వము, దాతలు, విరాళములు మరియు బహుమతుల దుకాణము/పత్రిక అమ్మకాలు వలన వచ్చిన లాభాల నుండి సమకూరుతుంది.. ఈ సంస్థ యొక్క భవనాలు, ఇతర వసతులు చాలా మటుకు వాషింగ్టన్ డి.సి. లో ఉన్నప్పటికీ, 15 సంగ్రహాలయాలు, 8 పరిశోధనా కేంద్రాలు న్యూయార్క్ నగరం, వర్జీనియా, పనామా మరియు ఇతర ప్రాంతాలలో కూడా ఉన్నవి. మొత్తము అన్నిటిలో సుమారుగా 14.2 కోట్ల ప్రదర్శనా వస్తువులు ఉన్నవని అంచనా. ఈ సంస్థ "స్మిత్‌సోనియన్" పేరుతో ఒక మాస పత్రికను ప్రచురిస్తున్నది. ఈ పత్రికమూలం చరిత్ర, సైన్స్, ఆర్ట్స్ మరియూ ప్రక్రుతి గురించిన తాజా సమాచారాన్ని ప్రజలకు అందిస్తుంది. వీరు 2012 కు గానూ అన్నిభాగాలలో ఫోటో పోటీలు జరిపేరు. అందులొ ఫైనల్ కు ఎంచుకున్న ఫోటోలు ఇవి. సాక్షి, యలమంచిలి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 244వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం జననేత యలమంచిలి నియోజకవర్గం పురుషోత్తపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి రేగుపాలెం జంక్షన్‌, మళ్లవరం, లైన్‌ కొత్తూరు, రామకృష్ణాపురం, సోమన్నపాలెం మీదుగా గాంధీనగర్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ లంచ్‌ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. యలమంచిలి మీదుగా కొత్తపాలెం క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. మీ కోసం: ఆంస్టర్డాం(నెదర్లాండ్)లోని బ్యాగులు మరియూ పర్స్ ల మ్యూజియం.....ఫోటోలు ఆంస్టర్డాం(నెదర్లాండ్)లోని బ్యాగులు మరియూ పర్స్ ల మ్యూజియం.....ఫోటోలు ఈ మ్యీజియం చాల ప్రశిద్దిచెందినది. ఈ మ్యూజియంలో పూర్వకాలం నాడు ( జేబులున్న ప్యాంటులూ, చొక్కాలూ లేనప్పుడు) బ్యాగులూ, పర్సులూ ఎలా ఉండేవో చూడవచ్చు. కార‌వ్యాన్ రెంటుకిస్తున్న హీరో? _ TeluguIN దావూద్‌ ఇబ్రహీం, ఛోటా షకీల్‌ (పాత చిత్రాలు) భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందిన ఆయన గురువారం సాయంత్రం 5.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు సంబధించిన కొన్ని ఫోటోలు మీకోసం... మీ కోసం: అత్యధిక జనాభా గల నగరాలు....ఫోటోలు వాతావరణ సూచన Bābol - Foreca.in Vizcachane, పెరు 54° మంచి విషయాలు రాస్తారు. నన్ను ప్రేమించిన నీ మీద, నిన్ను ప్రేమించిన నా పైన,. మిగిలిన గుర్తులను , ఇన్ని గాయాల మధ్య, హృదయాన్ని శిలను చేస్తూ,. ఇంకా తడుస్తున్నట్లేవుంది,.నీ ప్రేమలో. తెలుగమ్మాయ్ గారు, ధన్యవాదాలండి,. "ఇంత బాధలోనూ,. ఇంకా తడుస్తున్నట్లేవుంది,.నీ ప్రేమలో"chala bagundhi చిన్ని.వి గారు, మీ స్పందన ఆనందంగా వుంది,.మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి,. ధన్యవాదాలు అజ్ఞాత గారు,. BHASKAR: నానీలు - 9 (మా ఆవిడ ) ఇల్లు కాదు. భావ కవిత్వం మండింది,మా ఆవిడ. మీరు చాల ధైర్యం కలవారండి. నన్ను మీరు చదివారో లేదో
బ్యానర్ రోటేటర్, సూక్ష్మ బ్యానర్, ప్లేజాబితాకు జోడించు తో బ్యానర్, కంటెంట్ స్లైడర్, రంగులరాట్నం: వన్ అన్ని 5 రుచులలో వస్తుంది ఒక అధునాతన j క్వెరీ స్లైడర్ ఉంది. ఇది మీరు సులభంగా సెటప్ స్లయిడర్ చాలా సులభం, HTML స్టాండర్డ్ గుర్తులను వుపయోగించి యానిమేటెడ్ టెక్స్ట్ తో శక్తివంతమైన స్లయిడర్లను సృష్టించడానికి మరియు నిర్వహించడానికి అనుమతిస్తుంది. ప్రతి ఉత్పత్తి కోసం లక్షణాలు చూడండి మరియు ఈ స్లయిడర్ యొక్క ప్రత్యక్ష ప్రివ్యూ తనిఖీ మరియు దాని నాణ్యత మీ ఒప్పించే దయచేసి. ఈ ఉత్పత్తి కోసం WordPress ప్లగిన్ అవసరం? మీరు ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు http://codecanyon.net/item/banner-rotator-content-slider-wordpress-plugin/1903226 ఒక బ్యానర్ లో అన్ని బ్యానర్లను 5 రకాల: "ఏం అద్భుతంగా కొట్టగా ప్యాకేజీ. గొప్ప డాక్యుమెంటేషన్, మరియు యూజర్ ఇంటర్ఫేస్. శుభ్రంగా కోడ్, మరియు అసాధారణమైన అనుకూలీకరణకు ఎంపికలు. గొప్ప పని!" "ఖచ్చితంగా నేను చూసిన ఉత్తమ స్లయిడర్ మరియు సాంకేతిక మద్దతు ఇంకా envato న ఉత్తమ ఉంది." నిజానికి "బ్యూటిఫుల్ ఉత్పత్తి! నేను అన్ని వివిధ ఎంపికలు ప్రేమ. LambertGroup పైచేయి వెళ్ళింది. గొప్ప పని!" "- చాలా మంచి వశ్యత మరియు వివిధ అమర్పులు పని ఎలా ఉదాహరణలు - ఈ ఒక, ధన్యవాదాలు అద్భుతమైన ఉద్యోగ nice! ఉద్యోగం" అప్ డేట్ చరిత్ర: మీరు ఉత్పత్తి కొనుగోలు చేసిన తర్వాత మీరు ఉచిత నవీకరణలను ప్రాప్తి: కంటెంట్ స్లైడర్ మొత్తం చిత్రానికి బాహ్య లింకులు బ్యానర్ రోటేటర్ కోసం తగ్గించింది z- ఇండెక్స్ IOS మరియు Android కోసం స్క్రీన్ నావిగేషన్ టచ్ కీవర్డ్లు: అన్ని ఒక బ్యానర్ రోటేటర్, శీర్షిక, రంగులరాట్నం, గ్యాలరీ, చిత్రం, j క్వెరీ, మొబైల్, ప్లగ్ఇన్, IOS, పునర్పరిమాణ, సైడ్బార్, స్లయిడర్, స్లైడ్, టచ్ కామర్స్, కామర్స్, ఆల్, బ్యానర్ రోటేటర్, శీర్షిక, రంగులరాట్నం, గ్యాలరీ, చిత్రం, iOS, j క్వెరీ, మొబైల్, అనుసంధానించు, పునర్పరిమాణ, బాధ్యతాయుతంగా, సైడ్బార్, స్లయిడర్, స్లైడ్, టచ్ పేపాల్, Facebook మరియు ట్విట్టర్ ఎంపికలు జోడించిన PNG లేదా PDF ఫార్మాట్ లో సంకేతాలు సేవ్ వీడియో డెమో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి . ఇక్కడ అందుబాటులో WordPress వెర్షన్ ! రంగు, జెనరేటర్, ప్రవణత, చిత్రం, లోగో, మొబైల్, ఫోన్, QR, QR కోడ్ గేమ్ ట్రైన్ రాబరీ ఆన్లైన్. ఉచిత కోసం ప్లే ఆట ప్లే ట్రైన్ రాబరీ ఆన్లైన్: గేమ్ వివరణ ట్రైన్ రాబరీ మీరు విలువైన వస్తువులు రవాణా చేసే రైలు వెంటాడుకునే చేస్తున్నారు. మొదటి రైలు ఎవరైనా రక్షితం కాదు, కాబట్టి మీరు సురక్షితంగా తన సంపద నుండి పడిపోవడం తీసుకోవచ్చు. కానీ కొన్ని క్షణాల తరువాత మీరు షెరీఫ్ వేట మొదలు తర్వాత. అతను మీరు దృష్టి కోల్పోతారు మాత్రం కాదు, దగ్గరగా చేరుకోవటానికి లేదు, లేదా అతను వెంటనే మీరు ఖైదు చేస్తుంది. నిర్వహణ - బాణాలు. . ఆట ప్లే ట్రైన్ రాబరీ ఆన్లైన్. గేమ్ ట్రైన్ రాబరీ సాంకేతిక లక్షణాలు గేమ్ ట్రైన్ రాబరీ వంటి గేమ్స్ గేమ్ ట్రైన్ రాబరీ డౌన్లోడ్ మీ వెబ్ సైట్ లో గేమ్ ట్రైన్ రాబరీ పొందుపరచండి: మీ వెబ్ సైట్ లో గేమ్ ట్రైన్ రాబరీ ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ ట్రైన్ రాబరీ , కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం! గేమ్ ట్రైన్ రాబరీ తో, కూడా గేమ్ ఆడాడు: Inspirational Musings ఇన్స్పిరేషనల్ మ్యూసింగ్స్: 'నెనరు ' అంటే ................ చైతూతో ఇప్పటికే నాకు పెళ్లైపోయింది.. తెలుసా? సమంత ట్వీట్ _ Webdunia Telugu టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్యల వివాహం అక్టోబరులో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు నాగచైతన్యతో ఇప్పటికే వివాహం జరిగిపోయినట్లు ట్విట్టర్ వేదికగా చెన్నై బ్యూటీ.. అందాల తార సమంత వెల్లడించింది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నప్పటికీ చైతూతో తనకు మానసికంగా వివాహం జరిగిపోయిందని ఓ అభిమాని వేసిన ప్రశ్నకు సమంత సమాధానం ఇచ్చింది. దీనికి సమంత జ‌వాబిస్తూ.. తన‌కు చైతూతో ఇప్ప‌టికే పెళ్లై పోయిన‌ట్లు భావిస్తున్నానని చెప్పింది. త‌నకు, చైతూకి కంటే కూడా ఎక్కువ‌గా త‌మ‌ అభిమానుల‌కే త‌మ పెళ్లిపై కుతూహలంగా ఉంద‌ని ట్వీట్ చేసింది. కాగా.. సెప్టెంబర్ నెలఖారు లోపు తమ చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకోవాలని నాగ చైతన్య, సమంత భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమ షూటింగ్‌లను కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డారు. పెళ్లి కారణంగా షూటింగ్‌లను త్వరగాముగించాలని నిర్మాతలను చైతూ, సమ్మూలు కోరుతున్నారట.
ప్రముఖ విమర్శకుడు, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి గారు హాస్య సంభాషణకు పెట్టింది పేరు. ఒకసారి రెడ్డి గారిని నెల్లూరులో ఒక సభకు అధ్యక్షత వహించవల్సిందిగా అభ్యర్థన వచ్చింది. ఆయన అంగీకరించారు. సభాస్థలికి వచ్చారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం ఇవ్వడానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన్ని ఊరేగింపుగా తీసుకెళ్లడానికి ఓ ఏనుగును కూడా సిద్ధం చేశారు. బ్యాండ్ మేళం కూడా సిద్ధంగా వుంది. ఇక రెడ్డి గారు ఏనుగు మీద కూర్చోవడేమే తరువాయి. రామలింగారెడ్డి గారు ఆ ఏర్పాట్లన్నీ చూసి, విషయం తెల్సుకుని నిర్వాహకులతో ... Celebs » అమృత అరుణ్ కుమార్ » Awards శ్వేతాంబరం...(నా అక్షరాలు..నిర్మలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే విహంగాలు): శ్వేత ....... ఎన్నాళిలా కాలం గడపాలి జె శివ కుమార్ రాబోయే సినిమాలు _ J.Siva Kumar Upcoming Movies List in Telugu - Filmibeat Telugu Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం: -:గజకచ్ఛపముల వృత్తాంతము:- Summit Construction _ గోల్డెన్ వెబ్ అవార్డ్స్ Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం: -:మత్స్యగంధి వృత్తాంతము:- .ఆ హీరోయిన్ బ్రోతల్ హౌస్ లో
ఇదీ సంగతి మరి సాయంత్రం ప్రదీప్ నుండి ఫోను. నాన్నగారు రిసీవ్ చేసుకున్నారు. చిన్నప్పటినుండీ నాన్నగారిని పెద్ద మామయ్యా అని పిలవడం ప్రదీప్ కి అలవాటు. "పెద్ద మామయ్యా నేను ప్రదీప్ ని, ఫలానా ఊరి దగ్గర ఉన్నాను మీ ఊరికి వస్తున్నాను ప్లీజ్ కోప్పడకండి" అన్నాడు. అంతే నాన్న కయ్యిన లేచారు తన మీద.ఆయన అప్పుడన్న మాటలు తలచుకుంటే నవ్వొస్తుంది ఇప్పుడు.నీకే తాడూ బొంగరం లేదు నీకు మానస కావాలా అన్నారు. లోపల నుండి వింటున్న నేను షాక్. మొట్టమొదటి సారి ఆలోచించాను ఇక మా కధ ఇంతేనా అని. తుఫాను ఎన్ని రోజులుంటుంది.ఒక నాలుగైదు రోజులకి కాస్త తేరుకుని అమ్మ కి పని లో సాయం చెయ్యడం నాన్నగారికి అవీ ఇవీ అందివ్వడం చేస్తూ రొటీన్ లో పడ్డాను.ఎంత కాని పని చేసావే అంటూ అమ్మ మధ్య మధ్య లో అంటూనే ఉండేది. ఒకోసారి దుఖ్ఖం తట్టుకోలేక ఏడ్చేసేది.తను అలా బాధపడుతోంటే నాకు కోపం వచ్చేది కానీ ఇప్పుడు తెలుస్తోంది తల్లి హ్రుదయం అంటే ఏమిటో. అప్పుడు ఇంటర్నెట్టూ అదీ ఇంత విరివి గా వాడకం లేదు. సో, నో కాంటాక్ట్ ప్రదీప్ తో. ఒక పది రోజుల తరువాత అమ్మ అడిగింది నాన్నగారిని నన్ను కాలేజీ కి పంపి చదువు కంటిన్యూ చేయించమని. నాన్నగారికి అస్సలు ఇష్టం లేదు అని తెలుస్తూనే ఉంది. ఇంత జరిగాకా ఏ తండ్రి అయినా ఎలా ఒప్పుకుంటాడు? మొట్టమొదటిసారి అమ్మ నాన్నగారితో గట్టిగా మాట్లాడింది. చదువు మధ్యలో మానిపించి ఏమి చేస్తామూ అంటూ. అసలు ఇంక ప్రదీప్ ని కలవను అని గట్టిగా చెప్పి హాస్టల్ కి వచ్చాను.రాగానే మా ఫ్రెండు నవీన్ తో ప్రదీప్ వాళ్ళింటికి ఫోను చేయించి నేను మాట్లాడాను. మరునాడే నన్ను చూడటానికి వస్తాను అని తను పట్టుపడితే , అస్సలు రావద్దు కనీసం నీతో మాట్లాడతాను అనుకోలేదు, ఇలా చాలు అని నేను సర్ది చెప్పాను. ఒక వారానికి చెప్పాపెట్టకుండా వచ్చేసాడు.రావద్దు అని అంటూనే ఉన్నాను కానీ తనని చూడగానే గట్టిగా ఏడ్చేసి సహజ సిద్ధమైన ఆడపిల్ల ఉక్రోషంతో అడిగాను ఆరోజు అంత గొడవ జరుగుతోంటే ఎందుకు రాలేదు, ఎంత నరకం అనుభవించానో నీకేమి తెలుసు అంటూ. ఒక 2-3 నెలలకి కాస్త కుదుటపడ్డాను.ఇంటికి మామూలుగా వెళ్ళివచ్చేదానిని శలవలకి. కానీ నాన్న కాస్త స్ట్రిక్ట్ అయ్యారు నా విషయం లో.అంతవరకూ ఎప్పుడూ నాకోసం ఎవ్వరు ఫోను చేసినా కానీ ఎందుకు ఫోను చేసావు అని అడగని నాన్న ఎవ్వరు ఫోను చేసినా తనే రిసీవ్ చేసుకునేవారు.వివరాలు అడిగి కానీ నాకు ఇచ్చేవారు కాదు. నా మీద నమ్మకం పోయింది అన్న ఊహ బాధించేది.కానీ ప్రదీప్ ని వదులుకోలేను నాన్న ని బాధపెట్టలేను. ఒకసారి అలా శలవలలో ఇంటికి వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ నవీన్ ఫోను చేసాడు.అప్పట్లో ఫోను చాలా ఖరీదైన వ్యవహారం.ఎస్టీడీ కాల్స్ అన్నీ 9 తరువాతే. నాన్న ఫోనెత్తారు. నేను నవీన్ అండీ అన్నాడు పాపం."అయితే ఏంటి" అన్నారుట నాన్నగారు.(ఈ విషయం నేను కాలేజీ కి వెళ్ళాకా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు నవీన్. ఎవ్వరూ మానస ఇంటికి ఫోను చెయ్యకండీ అంటూ) ముందు సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయండీ. తను కాలేజీ 3rd అని చెప్పాడు. అయినా నాన్న కి నమ్మకం కలుగలేదు.నాకివ్వకుండా తనే మార్కులు నోట్ చేసుకున్నారు. నా ఒత్తిడి తట్టుకోలేక తన ఫ్రెండు చేస్తున్న వ్యాపారం లో భాగస్వామి అయ్యాడు. అదీ అచ్చి రాలేదు మొదట్లో. కొన్ని రోజులకి పుంజుకున్నాడు. నాకూ కాలేజీ లో ఉద్యోగం వచ్చింది.కానీ ఎక్కడా ఇంట్లో ఒప్పుకుంటారన్న ఆశ మాత్రం కనపడేది కాదు. ఏడాది గడిచింది.ఇద్దరి ఇంట్లో ఒప్పుకుంటారన్న ఆశ ఏ మాత్రం కనపడేది కాదు. ఇది జరిగే పని కాదు అనుకుని ఇక ప్రదీప్ కి చెప్పేసాను విడిపోదాము అని.అప్పట్లో Toefel,GRE ఓ పెద్ద సవాలు(ఇప్పటికీ ఇదే ట్రెండ్ ఉందేమో తెలీదు).నా మానాన్న నేను చదువుకుంటాను ఇక అని చెప్పాను.మొండి ఘటం ఒప్పుకుంటాడేమిటి ఒక్క పటాన. నువ్వు ఇలా మాట్లాడితే నేనే వెళ్ళి పెద్ద మామయ్యతో మాట్లాడుతాను అన్నాడు.అంతే,భయమేసేది నాకు.మళ్ళీ ఆయన నారోగ్యం ఎక్కడ తిరగబెడుతుందో అని.అంతే మళ్ళీ కధ మొదటికే. విషయం అలా నానుతూ వచ్చింది. అమ్మ వాళ్ళు వెళ్ళారు. మొదట్లో కాస్త ఏవో కాస్త చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అందరూ కలిసి మార్చి 20 న ముహుర్తం నిర్ణయించారు. మా పెళ్ళి కీ నిశ్చితార్ధానికీ మధ్యలో 15 రోజులు మాత్రమే వ్యవధి. అఫీషియల్ గా కన్ ఫర్మ్ అయ్యింది కదా అని నన్ను బయటకి తీసుకెళ్తానని ప్రదీప్ అంటే నాన్న ఒప్పుకునే వారు కాదు. ఠాఠ్ ఈ పెళ్ళికి మేము రాము అని నాన్న తరపు వాళ్ళు భీష్మించుకు కూర్చున్నారు.అక్క బావగారే అన్నీ తామై పెళ్ళి జరిపించారు. అసలు పెళ్ళి ఎంత బాగా జరిగిందో. అసలు కధ ఇప్పుడే మొదలయ్యినంది.ప్రదీప్ వ్యాపారం దెబ్బతింది. విపరీతమైన టెన్షన్.ఒక తొమ్మిది నెలలు నరకం అనుభవించాము. దేవుడి దయ వలన ఒక ఆసరా దొరికింది. దానిని ఆలంబన గా చేసుకుని ప్రదీప్ అంచెలంచలుగా ఎదిగి ఒక మంచి స్థానం లో ఉన్నాడిప్పుడు.మళ్ళీ వ్యాపారం జోలికి పోలేదెప్పుడూ. ఇరు కుటుంబాలవారూ ఇప్పుడూ హ్యాపీ. అసలు మాకే గుర్తు లేదు ఇంత కధ జరిగిందా అని.కుటుంబ బాధ్యతలతో బిజీ బిజీ.
మధ్య మధ్య లో అలకలు పోట్లాటలు మామూలే. ఇద్దరమూ సమ ఉజ్జీలము కాబట్టి పోట్లాటలు బాగానే జరిగేవి మొదట్లో.సమయం గడిచే కొద్దీ మెచ్యూరిటీ పెరిగింది ఇద్దరికీ. ఎప్పుడైన మేము కలిసి తిరిగిన ప్రదేశాలు చూసినా వాటి గురించి విన్నా మనసు అలా అలా తేలి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదండీ సంగతి.దాదాపు 2 దశాబ్దాలక్రితం మా అత్త కూతురి పెళ్ళి లో క్రికెట్ ఆడుతోంటే వన్ సైడెడ్ గా మొదలైన ప్రేమ కధా కమామీషూనూ.ఈ చివరి భాగం ఇంట్రస్టింగా రాయలేకపోయానేమో అనిపిస్తోంది,ఏమంటారు? మర్చిపోయాను చెప్పడం,ఇద్దరి హాస్టల్ చదువులూ పూర్తయ్యాకా ఇద్దరి దగ్గరా ఉన్న ఉత్తరాలు ఎక్కడ పెట్టాలి అన్న సమస్య వచ్చింది. వాటిని ఒక సూట్ కేసు లో పెట్టి తాళం వేసి ప్రదీప్ తన ఫ్రెండు వాళ్ళింట్లో అటక మీద పడేసాడు.పెళ్ళయ్యాకా ఒక నిధి ని తెచ్చుకున్నట్లు దానిని తెచ్చుకున్నాము. నా బ్లాగు చదువుతున్న అందరికీ ధన్యవాదాలు. May be this is the last post in this blog. ఎప్పుడైనా రాయాలనిపిస్తే మా ప్రేమ కధ లో,జీవితం లో జరిగిన చెమక్కులు రాస్తుంటాను. మార్చి 20--రెండు విధాలుగా గుర్తుండిపోయే రోజు XXXX సంవత్సరం మార్చ్ 18. వాళ్ళ ఫ్రెండు పెళ్ళి ఉందని నేను చదువుకునే ఊరొచ్చాడు ప్రదీప్. నేనూ వెళ్ళా ఆ పెళ్ళికి. ఏమిటో గత రెండు రోజులనుండీ మనసులో ఏదో అలజడి గా ఉంటోంది. ఏమిటో తెలీదు.సరేలే,ఎలాగూ ప్రదీప్ కూడా ఊళ్ళోనే ఉంటాడు,బామ్మ ని కూడా చూసొద్దామని బామ్మ వాళ్ళ ఊరు బయలుదేరా.ఇంటికి వెళ్ళగానే ఎవ్వరూ సరిగా పలకరించలేదు. తేడా తెలుస్తోంది నాకు.ఏమిటో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడట్లేదు. కొంప దీసి విషయం తెలిసి పోలేదు కదా అనిపించి,ఆ, అయినా ఎలా తెలుస్తుంది మా ఉత్తరాలన్నీ మా దగ్గరే భద్రం గా ఉంటే అనుకున్నా. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనసు చెప్తూనే ఉంది.నాన్నగారు ఫోను చేసారు,కానీ ముభావం గానే మాట్లాడారు.నేను వస్తున్నాను అనేసరికి గుండెలు జారిపోయాయి.ఎందుకు ఇంత సడెన్ గా అని. XXXX మార్చ్ 19:నేను బామ్మా వాళ్ళ ఊరొచ్చినప్పుడెప్పుడూ ఇలా లేదు,తనని కలవడమే అవ్వట్లేదు.సాయంత్రం ఆరు గంటలప్పుడు మాత్రం వెంకటేస్వర స్వామి గుడికి వచ్చాడు ఒక్క 10 నిమిషాలు మాట్లాడటానికి. మన విషయం తెలిసిపోయినట్లనిపిస్తోంది,భయమేస్తోంది అన్నాను.ఏమీ కాదు,నేనున్నాను కదా,ధైర్యం గా ఉండు అయినా ఉత్తరాలన్నీ నీ దగ్గర నా దగ్గర క్షేమం గానే ఉన్నాయి కదా అన్నాడు. అవును కదా ఎందుకు అనవసర భయం అనిపించింది. అంతే కానీ 15 రోజుల క్రితం సర్ప్రైజ్ చేద్దామని పంపిన కార్డు,తనకి రాసిన ఉత్తరం వాళ్ళ అక్క చేతిలో పడి ఉంటుందని అప్పుడు ఊహించలేక పోయాను. ఇంటికి వచ్చానే కానీ మనసంతా ఏదో లా ఉంది.ఆరోజు ని తలచుకుంటే ఇప్పటికీ వణుకే నాకు. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేదు ఇంట్లో. మధ్య రాత్రి ఎప్పుడో నాన్న వచ్చారు పాపం అంత దూరం ఉండి ఓ నాలుగైదు బస్సులు మారి.ఎందుకు ఇప్పుడు వచ్చారు అంటే బాబాయి అర్జెంటు గా రమ్మన్నాడు అని చెప్పారు. ఇక కన్ఫర్మ్ అయిపోయింది నాకు మేటర్ లీక్ అని. తెల్లవారు ఝాము దాదాపు నాలుగింటి వరకు నాన్న అడుగుతూనే ఉన్నారు వెనక తులసి కోట దగ్గర మంచం మీద పడుకుని,చిన్నీ నిజం చెప్పు నీకూ ప్రదీప్ కీ మధ్య ఏమీ లేదు కదా అని. లేదు నాన్నగారూ,మంచి ఫ్రెండ్ అంతే అని బుకాయించాను ఎన్ని సార్లడిగినా కానీ. చివరికి ఆయన ఒక్క మాటన్నారు,నాకు తెలుసు నాన్న,నువ్వు అలాంటి పనులు చెయ్యవని, అమ్మ అంటూనే ఉంది,ఎవరితోనో మాట్లాడుతుంటే బాబాయి చూసి రాద్ధాంతం చేస్తున్నాడేమో అనేసరికి ఏడుపు ఆగలేదు నాకు. కానీ ఆపుకోవడానికి బాత్రూం లో కి వెళ్ళిపోయాను. ఆ నిమిషం లో బయట పడిపోయి ఉన్నా బాగుండేదేమో,మరునాడు ఆయనకి తలవంపులు తప్పించే దానిని. అసలు నేను ఆరోజు పోస్టు చేసిన ఉత్తరం సంగతే మర్చిపోయి,అన్నీ నా దగ్గర భద్రం గా హాస్టల్ గదిలో ఉన్నాయి లే అన్న ధీమాతో నాన్నగారికి చెప్పలేదు. పైగా అప్పటికీ ఇంకా ప్రదీప్ సెటిల్ అవ్వలేదు. నో అంటారేమో అని భయం కూడా నా నోరు పెగలనివ్వలేదు. తెల్లవారింది. కాఫీలు అవీ తాగాకా ఉదయం ఏడున్నరకి బాబాయి చెప్పాడు,అన్నయ్య పెద్ద బావగారు(మా అత్త వాళ్ళాయన) నీతో ఏదో మాట్లాడాలిట,వాళ్ళింటికి రమ్మన్నారు అని. నా గుండెలో వెయ్యి బాంబులు పేలిన భయం వేసింది నాకు. అత్త వాళ్ళ ఇల్లు మరి ప్రదీప్ వాళ్ళ ఇంటి పక్కనే కదా.
బిక్కు బిక్కు మంటూ నాన్నగారివెనకాలే నేనూ వెళ్ళాను. వెళ్లగానే మమ్మల్ని కూర్చోమని చెప్పి వెళ్ళి మామయ్య ప్రదీప్ వాళ్ళింటికి వెళ్ళారు. నేను అత్త వాళ్ళ గుమ్మం లో నిలబడి అన్నీ చూస్తున్నాను. ప్రదీప్ వాళ్ళ నాన్నగారు ఒక ఉత్తరము,గ్రీటింగు కార్డు ని దాదాపు మామయ్య ముఖం మీదికి విసిరినంత పని చేసారు.అంతే...మామయ్య అదే వేగం తో ఇంటికి వచ్చి ఏమితే ఇది అని నా మీద చెయ్యి చేసుకున్నారు.అంతే,నా దిమ్మ తిరిగిపోయింది. అసలు ఇలా ఎలా జరిగిందో అర్ధంకాలేదు నాకు.ఈ ఉత్తరం వీళ్ళ చేతుల్లో ఎలా అని ఆలోచిస్తున్నంత లోనే నా మీద నాలుగు దెబ్బలు వేసారు. నాన్న ఓ పక్కన అలా షాక్ తిని చూస్తూ ఉండిపోయారు. ఓ పావుగంట పాటు అంతా గందరగోళం.ఏమిటే నువ్వు చేసిన పని అని అత్తయ్యలు,మామయ్యలు అడగడం,అవును నేను ప్రదీప్ ని పెళ్ళి చేసుకుంటాను అని నేను అంతే గట్టిగా చెప్పడం జరిగిన తరువాత అప్పటి వరకు కాం గా ఉన్న నాన్న ఇక నేను బతికి అనవసరం అంటూ,రైలు పట్టాల వైపు బయలుదేరారు. కనీసం ఒక్కరంటే ఒక్కరూ ఆపలేదు బయటకొచ్చి ఆయనని. నేను ఇంతలో ప్రదీప్ కి ఫోను చేసానువాళ్ళ అమ్మ తీసి తనకి ఇచ్చారు.ఇక్కడ ఇంత గొడవ జరుగుతోంతే,సార్ ఏమో అప్పుడే అక్కడ నిద్ర లేచారుట."ఆ తెలిసింది" అని మాత్రం అన్నాడు. ఒళ్ళు మండిపోయింది నాకు,అదే సమయం లో చాలా మంది ఆడపిల్లల లాగే నేనూ మోసపోయానా అన్న ఊహే భయంకరం అనిపించింది. అక్కడ మామయ్య కొట్టినా ఇంత బాధ అనిపించ లేదు,బాబాయి,అత్తలు ఎన్ని మాటలన్నా భరించాను కానీ తను ఈ టైం లో వచ్చి అవును ఇద్దరమూ పెళ్ళి చేసుకుందాము అనుకుంటున్నాము అంటాడనుకున్నాను మా ఇంటికి వచ్చి. ఒక్కసారిగా ఫోను పెట్టేసి ఏడవడం మొదలెట్టాను.నా మీద మాటల దాడి ఏ మాత్రం ఆగలేదు. ఎవ్వరేమి అంటున్నా,అవును నేను ఇప్పటికీ అదే మాట చెప్తాను ప్రదీప్ ని పెళ్ళిచేసుకుంటాను అని చెప్పడం విన్న బాబాయి కోపం గా నా మీదకి చెయ్యి లేపేసరికి నాన్న గట్టిగా అరచి ఒక్క మాట చెప్పారందరికీ. దాని మీద ఎవ్వరి చెయ్యీ పడటానికి వీల్లేదు. అది నా కూతురు, అప్పటికే అమ్మకి విషయం చేరినట్లుంది ఫోను ద్వారా.గుమ్మం లోకి అడుగు పెట్టగానే కయ్యిమంది నా మీద."ఇంత వెధవ పని చేస్తావనుకోలేదు" అని. నాన్నగారు వెంటనే నన్ను లోపలకి తీసుకెళ్ళిపోయి మంచం చూపించి పడుకో అన్నారు. బట్టలు మార్చుకుంటా అని చెప్పి తలుపు వేసి ప్రదీప్ కి ఫోను చేసాను.వాళ్ల అమ్మ ఎత్తారు."ప్రదీప్! ఆ అమ్మాయి ఫోను అని చెప్పిఇచ్చారు ,నా పేరు కూడా పలకడం కూడా ఇష్టంలేనట్లు. నేను ఇంటికి వచ్చాను అని మాత్రం చెప్పి ఫోను పెట్టేసా. తరువాత నాన్న లోపలకి జ్యూసు తాగమ్మా అంటూ వచ్చారు. నాకు ప్రదీప్ కావాలి అంటూ ఏడుస్తూ గ్లాసు ని తోసేసినా కానీ ఏమీ అనలేదాయన.ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే,నాకెప్పుడూ నాన్న అంటే చాలా భయం కోప్పడతారని. కానీ ప్రదీప్ విషయం లో నన్ను ఒక్క మాట కూడా అనని మనిషి మాత్రం నాన్నగారే. మరునాడు అక్క బావా వచ్చారు పరిగెత్తుకుంటూ. బావగారు, దగ్గర కూర్చోబెట్టుకుని అడిగారు విషయం ఏమిటమ్మా అని. అంతా చెప్పి ఏడ్చేసాను నాకు ఆ అబ్బాయి కావాలి అని.సరే ముందు నువ్వు చదువుకో,ఆ అబ్బాయి కి ఉద్యోగం అదీ రానీ,పైగా వాళ్ళు మన వాళ్ళు కాదంటున్నావు కదా,అన్నీ ఆలోచిద్దాము.నేనున్నాను నీకు అన్న భరోసా ఇచ్చి నేను ఎలాంటి అఘాయిత్యాలూ చెయ్యనని మాట తీసుకుని బయలుదేరారు. కొసమెరుపేమిటంటే,ఈ సంఘటన జరిగిన మూడేళ్ళకి అంటే XXXXమార్చి 20 న నేను ప్రదీప్ వేద మంత్రాల సాక్షి గా పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యాము :)
Previous articleతొలి తెలుగు – ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా ‘ఫ్రెండ్స్ ఇన్ లా’ ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీనిచ్చి ఇటీవల ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరోయిన్ నిహారిక. ఆమె నటించిన సినిమాలు కమర్షియల్‌గా మంచి... స్వతంత్ర అభ్యర్థి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు బూడిద బిక్షమయ్య మధ్య రాజకీయ వైరం తీవ్ర స్థాయికి చేరుకుంది. మోత్కుపల్లి... హాస్టల్‌లో ఘర్షణ విద్యార్థి దుర్మరణం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ గిరిజన పాఠశాలలోని హాస్టల్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒక విద్యార్థి మృతికి దారితీసింది. మంగళవారం ఖమ్మం టూటౌన్... యువకుల మధ్య ఘర్షణ.. మహిళ మృతి హైదరాబాద్: ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో మహిళ మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవరర్గంలోని పందికోనలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల... ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ: వ్యక్తికి గాయాలు హైదరాబాద్: డబ్బు పంపిణీలో విషయంలో ఇద్దరు వ్యక్తులు గణేశ్, కృష్ణల మధ్య ఘర్షణ జరిగిన ఘటన నగరంలోని చంపాపేటలో చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గణేశ్‌పై కృష్ణ కత్తితో దాడి... విద్యార్థుల మధ్య ఘర్షణ… ఒకరి మృతి! చెన్నై: తమిళనాడులోని కయత్తూరు ఫాతిమా మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తరగతి గదిలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణం... ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ హైదరాబాద్ : ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వివాదం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్‌జిఒ ఉద్యోగులు నగరంలోని గన్‌ఫౌండ్రీ ఎపిఎన్‌జిఒ భవన్‌లో... కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడ రాజీవ్ గృహకల్పలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో నలుగురు తీవ్రంగా... బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలోని యాదగిరిలో జిల్లాలో కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు.... ఎకెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఆకాష్‌కుమార్, మిస్టి చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శరభ’. జయప్రద ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఎన్.నరసింహారావు... నైజీరియాలో ఘర్షణ: 45 మంది మృతి కానో: ఉత్తర నైజీరియాలో సాయుధ బందిపోట్లు, తీవ్రవాదులకు మధ్య జరిగిన పోరులో 45 మంది చనిపోయారని పోలీసులు తెలిపారు. తరచూ పశువుల దోపిడి, దొంగతనాలు, అపహరణలు వంటివి...
సిరికి హిందీ సబ్జక్టంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అందులో ఫస్ట్ మార్కులు తనదే. కానీ కొత్తగా వచ్చిన హిందీ మాస్టారంటే మాత్రం చచ్చేంత భయం. ఎందుకంటే ఆయన వేరే పిల్లలను దండించడం చూసింది గనుక. అతను హిందిలో మహాపండితుడు. అందులో ఎవరైనా తప్పుగా వ్రాసినా, మాట్లాడినా అస్సలు సహించడు. ఫెయిలైన విద్యార్ధులని చేతులపైన వాతలు తేలేలాగ కొట్టడం చూసింది సిరి. అప్పటి నుండీ హిందీ క్లాసంటేనే దడ మెదలైంది. ఆ ఒక్క పీరియడ్‌ను ఎలాగైనా తప్పించుకోవాలని చూసేది. అందులో భాగంగానే ‘కడుపులో చాలా నొప్పిలేస్తున్నది’ అనీ, లేదా కొంచెంగా ఊగుతున్న పన్నును మరింతగా ఊపి ‘రక్తం వస్తున్నది’ అని ముందు పీరియడవగానే ఆ సార్ దగ్గిరే అనుమతి తీసుకుని బయటపడేది. ఆ పీరియడ్ అయిపోయే వరకూ ఎవరి కంటా పడకుండా బయట కాలక్షేపంచేసి, మళ్ళీ తరగతి గదిలోకి వెళ్ళేది. ఇది అన్నయ్యలకు గానీ, ఇంట్లో గానీ తెలియదు. అలాగ ఎన్నిసాకులు వెతకగలదు? వరసగా 3, 4 రోజులు మాత్రమే తన పాచిక పారింది. ఆ తర్వాత ఆ సార్‌ను అడగడం మానేసి సార్ రాకముందే వెనుక గుమ్మం ద్వారా బయటికెళ్ళింది సిరి. బయట తనకన్నా చిన్న పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడసాగింది. అనుకోకుండా తన మిత్రుడింటికి వెళ్ళి తిరిగి వస్తున్న తాతయ్య చూసాడది. ఆయన దగ్గరికి వచ్చేవరకూ సిరి గమనించనే లేదు. జోరుగా ఆటలో లీనమైంది. ‘ఈ టైంలో ఇక్కడ ఆడుకుంటున్నావేంటమ్మా’ మళ్లీ అడిగాడు తాతయ్య. ‘ఏం లేదు తాతయ్యా, ఇప్పుడు టీచర్ల మీటింగ్ అవుతున్నది. మమ్మల్ని వదిలేసారు’ అని తేలిగ్గా అబద్దం చెప్పింది సిరి. ‘మరి అన్నయ్య లేరి?’ జవాబిచ్చింది సిరి. ‘నీ బ్యాగేది?’ అని అడిగాడు. ‘నా క్లాస్‌లోనే వుంది తాతయ్యా, ‘ఇప్పుడు హిందీ పీరియడవగానే వెళ్తానుగా’ తడుముకోకుండా అనేసింది సిరి. అలాగన్నాక నాలుక కరచుకొంది. బిక్క ముఖం వేసింది. తాతయ్యకు ఏదో అర్థం అయీ కాకుండా వుంది. ‘సరి, సరిలే ముందు బళ్ళోకెళ్ళు’ అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు తాతయ్య. అంతే, మర్నాడే నాన్న సిరి వాళ్ళ స్కూల్‌కి వచ్చాడు. అక్కడ సిరి వాళ్ళ తరగతిలో అందరూ పెద్ద పెద్ద పిల్లలుండడం, అందులో ఎక్కువ మంది మగపిల్లలే వుండడం గమనించాడు, సిరిని బుజ్జగించి అలాగ స్కూల్ మధ్యలో బయటకెళ్ళడానికి కారణం ఏమిటి? అని తెలుసుకున్నాడు. ‘ఆయన చాలా కోపిష్టి, అందరినీ బాగా కొడ్తాడు, వాతలు తెల్తాయి ఆయన కొడ్తే’ అని ఫ్రెండ్స్‌నీ భయపోట్టింది. సిరి భయపడినట్లుగా ఆ సార్ సిరి తరగతికి రాలేదు. ప్రమోషన్ పై బదలీ అయిందాయనకి. పై క్లాస్ వాళ్ళకే భోదిస్తాడని సిరికి తెలియదు. ఎప్పుడు తమ క్లాస్‌కి వస్తాడోనని బెదురుతూనే వుండేది. సిరిని చూస్తూ ‘సిరి కదూనీ పేరు? ఇలా రామ్మా’ అన్నాడు హిందీ సార్. భయంతో వణికిపోతూ నిలబడింది సిరి. అక్కడ నుండి అంగుళం కూడా కదలకుండా నిలబడిన సిరి దగ్గరికి వచ్చి ‘ఎందుకమ్మా అంత భయపడున్నావు? నేను చదవకుండా అల్లరి చేసే జులాయి వెధవలను కొడ్తాను గానీ, నిన్నేమంటాను! నీకు హిందీ అంటే చాలా యిష్టమనీ, బాగా చదువుతావనీ నాకు తెలుసు. అయినా ఇప్పడు ఎవరినీ కొట్టగూడదని గవర్నమెంట్ రూల్ పెట్టిందిలే. నేను మీ తరగతికి రాను కూడా. మీ తరగతిలో నువ్వే నా సబ్జక్టులో ఫస్ట్ వస్తావనీ తెలుసు. బాగా చదువుకో. అన్నింటిలోనూ ఫస్ట్ రావాలి’ అని సిరిని వీపు తట్టి మృదువుగా చెప్పాడు సార్. ‘హమ్మయ్య’ అని తేలిగ్గా నిట్టూర్చింది సిరి. ఆదర్శ మహిళ - ఇదొక 'అత్యవసర' సేవ! - telugutaruni.weebly.com ఆదర్శ మహిళ - ఇదొక 'అత్యవసర' సేవ! హైదరాబాద్ దగ్గర్లోని ఒక తండాకి వెళ్లినప్పుడు లక్ష్మి అనే ఆవిడ 'నాకు పదమూడేళ్ల కూతురుంది. టాయిలెట్ లేక ఇబ్బందిపడుతోంది. ఎక్కడికో పొలాల్లోకి వెళ్లాల్సి వస్తోందని రోజూ ఏడుపేనమ్మా. మా సమస్యను పరిష్కరించడమ్మా' అని కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధను చూశాక, మేము రూపొందించిన బయో టాయిలెట్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి చౌకగా అందించే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పారు 'బంక బయోలూ ప్రైవేట్ లిమిటెడ్' మేనేజింగ్ డైరెక్టర్ నమిత బంక. ఇంతకీ ఆవిడ రూపొందించిన ఆ బయో టాయిలెట్ ఎలా ఉంటుంది? అసలా ఆలోచన ఆమెకెలా వచ్చింది? తెలుసుకుందాం.ఇంకా చదవండి కొంత మంది మనుషులు ఈ ప్రపంచంలో డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు , అనే విషయాన్ని రుజువు చేస్తూ ఒక ... చనిపోయిన వ్యక్తులు చెట్లు రూపంలో... ఆడవాళ్లు శుక్ర గ్రహం నుంచి మగవాళ్లు అంగారక గ్రహం నుంచి వచ్చారని చెబుతుంటారు. మహిళలు ఏ విషయాన... Next articleతనపై వివాదాస్పద కార్టూన్ గీస్తే అప్పట్లో ఎన్టీఆర్ ఏమిచేసారో తెలుసా?
డెలివరీ జరిగిన ఎన్ని రోజుల తర్వాత సెక్స్ లో పాల్గొనాలి? వైద్యులు చెప్పిన నిజాలు - Tinystep డెలివరీ జరిగిన ఎన్ని రోజుల తర్వాత సెక్స్ లో పాల్గొనాలి? వైద్యులు చెప్పిన నిజాలు సహజ కాన్పు అయిన, సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మహిళలలో కొన్ని శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహం ఏంటంటే ప్రసవం తర్వాత మళ్ళీ ఎప్పుడు దంపతులు సెక్స్ లో పాల్గొనవచ్చు? అని. ఈ సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి అందరికీ తెలిసేలా SHARE చేయగలరు. మహిళలలో ప్రసవం తర్వాత శక్తి తగ్గిపోయి శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. అటువంటి సమయంలో గర్భవిచ్ఛిత్తి జరుగుతుందేమోనని ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది. సహజకాన్పు అయిన ఒక నెలన్నర (45 రోజుల) తర్వాత యోని నుండి ఎటువంటి దుర్వాసన, బ్లీడింగ్ రాకుండా గర్భసంచి మునుపటి స్థానంలో ఉంటే ఇద్దరికీ ఇష్టమైతే భయంలేకుండా సెక్స్ లో పాల్గొనవచ్చు. సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తర్వాత అయినా సహజ కాన్పు జరిగిన తర్వాత అయినా సరే మొదటి 6 వారాలు శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. సిజేరియన్ అయినప్పుడు కుట్లు, అక్కడ నొప్పిగా ఉంటుంది, ఎప్పుడైతే కుట్లు ఎండిపోయి, మహిళకు నొప్పి లేదు అనిపించి శృంగారంలో పాల్గొనేందుకు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉంటే సెక్స్ లో పాల్గొనవచ్చు. లేదంటే 3 నెలలు దంపతులు శృంగారానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలు ఇచ్చే తల్లులు శృంగారంలో పాల్గొనడం వలన మళ్ళీ గర్భం వచ్చే అవకాశం ఉంది, అందుకని గర్భ నిరోధక సాధనాలు వాడటం మంచిది. పురుషులు ఐతే కండోమ్, మహిళలు అయితే కాపర్ T లేదా గర్భ నిరోధక మాత్రలు వాడటం మంచిది. సెక్స్ చేయడం ఆపేసిన తరువాత మహిళల శరీరంలో జరిగే 7 మార్పులు తన తొలి చిత్రంతో నిరాశ చెందిన అక్కినేని అఖిల్ తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈసారి ఆయన ప్రేమ కథా చిత్రాల్ని చేయబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే… బాలీవుడ్‌లో విజయవంతమైన ‘యే జవానీ హై దీవాని’ తెలుగు రీమేక్‌లో అఖిల్ నటించబోతున్నట్లు తెలిసింది. హిందీ చిత్రాన్ని నిర్మించిన కరణ్ జోహార్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఇందులో కథానాయికగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్‌ను ఎంపికచేశారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. రణభీర్ కపూర్, దీపికా పదుకునే జంటగా నటించిన ‘యే జవానీ హై దీవాని’ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను సాధించింది. Previous Postసర్దార్ గబ్బర్ సింగ్ సందడి Next Postఎ.ఎం.రత్నంకు పితృ వియోగం  రెడ్ల సమర భేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణలు , ఆహ్వానాలు-2 _ రెడ్డి జాగృతి రెడ్ల సమర భేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణలు , ఆహ్వానాలు-2 హైదరాబాద్ లో పేద రెడ్ల సమస్యల పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం రెడ్డి జాగృతి ఆధ్వర్యం రాజా బహద్దూర్ వెంకట్రామా రెడ్డి గారి150 వ జన్మదినోత్సవ వేడుకలు కొండవీడు కోట పై రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్ల సమర భేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణలు పల్లె నుండి పట్నం దాకా రెడ్ల సమర భేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణలు , ఆహ్వానాలు హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవి 64వ బర్త్‌డే సందర్భంగా కొత్త మూవీ ‘సైరా నరసింహారెడ్డి‘ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులను ఒక రోజు ముందుగానే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు మెగాస్టార్. పుట్టిన రోజు వేడుకలకు ఒక రోజు ముందుగానే విడుదలైన ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిరు మరోసారి అభిమానులను ఫిదా చేశారు. అయితే చిత్ర నిర్మాత, చిరు తనయుడు రాంచరణ్‌ ఈ టీజర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్నివెల్లడించారు. మంగళవారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగిన మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘నాకు సైరా టీజర్‌ ఫైనల్‌ అవుట్‌పుట్ ఉదయం 10.45కి వచ్చిందని, వెంటనే నేను ఆ టీజర్‌ను పవన్ బాబాయ్‌కి పంపించాను. 11.10కి బాబాయ్‌ దగ్గర నుంచి ‘టీజర్‌ అదిరిపోయింది. థియేటర్లో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నాను’ అని రిప్లయ్‌ వచ్చింది’ అంటూ అభిమానులకు చరణ్‌ చెప్పారు. ఇక చిరంజీవి జన్మదిన వేడుకల్లో మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.
అనగా అనగా....: సువర్ణముఖి నది కథ! అవును ఈ కథ మా పెద్దవాళ్ళు/ఉపాధ్యాయులు చిన్నప్పుడు చెబుతూ ఉంటేవారు. ఇప్పుడు సువర్ణముఖిలో కేవలం వర్షాకాలంలో ఒక నెల లేదా రెండు నెలలు మాత్రమే సాగుతుంది. మిగతా కాలాల్లో అక్కడుండేది మురికి నీరు మాత్రమే.... రవిచంద్ర గారు: మీరు చెప్పింది నిజమేనండి. ఆ నదిని చూసినప్పుడు, ఈ కథ గుర్తుకు వస్తూంది. అప్పుడు చాలా బాధగా అన్పిస్తుందండి. మీ వ్యాఖ్యకు నెనర్లు! బావుందండి.మీకు చాలా విషయాలు తెలుసులా ఉంది.సువర్ణముఖి నదికి ఆ పేరెలా వచ్చిందో అందంగా చెప్పారు.ఈ బ్లాగు నాకు బాగా నచ్చింది. hindusampradayalu.blogspot.in: దీపావళి పండుగనాటి టపాసుల ఆచారంలో ఉన్న పరమార్థం ఏమిటి? గురవుతారు . అందుకే లక్క, నెయ్యి నూనె , పాదరసాలు , గంధకం వంటి అనేక దాని వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు, ప్రజల నివాస ప్రాంతంలో , అనాదిగా నిర్వహిస్తున్నారు. టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, ఎంఎష ధోనీ, హార్ధిక్ పాండ్యా, సుందర్, చాహాల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హూడా, జస్ప్రీత్ బూమ్రా, ఎం సిరాజ్, బసిల్ తంపి, ఉనద్కత్. టెస్టు సిరీస్‌కు టీమిండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళి విజయ్, శిఖర్ ధావన్, పుజారా, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థీవ్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా. Previous articleఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ 2018 తీర్మానం: భారతీయ భాషలను పరిరక్షించుకోవాలి టాలీవుడ్‌లో టాప్ కమేడియన్‌గా రాణించి హీరోగా మారాడు సునీల్. హీరోగా నేడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘జోష్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వాసువర్మ హీరో సునీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం టీం స్విట్జర్లాండ్‌లో ఓ మేజర్ షెడ్యూల్ పూర్తిచేసుకొని ఇండియా తిరిగి వచ్చింది. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు మేజర్ టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ముందుగా సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను శబ్దాలయా స్టూడియోస్‌లో ప్రారంభించారు. త్వరలోనే సునీల్ తన పార్ట్‌కి సంబంధించిన డబ్బింగ్‌ని మొదలుపెట్టనున్నాడు. సునీల్ సరసన నిక్కీ గల్రాని, డింపుల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తనకు హీరోగా మంచి పేరు తెస్తుందని సునీల్ భావిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సునీల్… గోపి మోహన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. Comments comments మఠంపల్లి ః సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలంలో చౌటపల్లి, బక్కమంతులగూడెం రైతులకు కృష్ణానదిపై లిఫ్టు మంజూరు చేయాలంటూ హుజూర్‌నగర్ నియోజకవర్గ టిఆర్‌యస్ ఇంచార్జి కాసోజు శంకరమ్మ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల రైతులు గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతు ఎన్‌యస్‌పి కాలువకు చివరి భూములు కావడంతో మండలంలోని చౌటపల్లి, బక్కమంతులగూడెం, మండల కేంద్రంలోని సుమారు 3వేల ఎకరాలు సాగు నీరు […] ఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చనిపోయినప్పటి నుంచి ఆయనతో ఉన్న మధురస్మృతులను రాజకీయ ప్రముఖులు, బిజెపి నేతలు గుర్తు చేస్తుకుంటున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్టా వాజ్ పేయితో ఓ మధురమైన జ్ఞాపకాన్ని గుర్తు చేశారు. గతంలో వాజ్ పేయి, ప్రణబ్ ముఖర్జీ ఇండ్లు పక్కపక్కనే ఉండేవి. ఒక రోజు వాజ్ పేయి వాకింగ్ కు వెళ్తుండగా ప్రణబ్ ఇంట్లో ఉండే శునకం అటల్ ని కరిచింది. ఈ విషయాన్ని షర్మిష్టా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ తన 93వ ఏట గురువారం సాయంత్రం గం. 5.05లకు న్యూఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సర్వీసెస్ సంస్థ (ఎయిమ్స్)లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అటల్ జీ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు హరిద్వార్ లో కలపనున్నారు. ఆయన అస్తికలను దేశంలోని అన్ని పవిత్ర నదుల్లో కలపనున్నారు. బీజింగ్: దక్షిణ చైనాలోని క్వింగ్యువాన్ నగరంలోని ఓ కచేరి లాంజ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 18 మంది సజీవ దహనం కాగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు చైనా అధికార పత్రిక జిన్హువా వెల్లడించింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. Previous Postరైలు కింద పడి వ్యక్తి మృతి Next Postశ్రీవారికి కల్యాణ రథం విరాళం మాస్ మసాలా పాటలు: March 2013 Lok Satta News: కమీషన్ల కోసమే 'పట్టిసీమ'
`క‌త్తి` రీమేక్‌లో చిరు త‌న‌య‌! చిరంజీవి 150వ సినిమాలో మొత్తం మెగా కుటుంబం క‌నిపించ‌బోతోందంటున్నారు. అయితే ఈ విష‌యంలో ఎవ‌రూ క‌చ్చిత‌మైన స‌మ‌చారం ఇవ్వ‌డం లేదు.… న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అవినీతిపరుడని, ఆయనపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పక్కా అవినీతి కేసు అని అన్నారు. గురువారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ అవినీతిపై ప్రచారం చేయటం బాధాకరమని అన్నారు. అవినీతి రక్షణ రంగంలోనే కాదు ఇతర రంగాల్లో జరిగిన ఒప్పందాల్లోనూ ఉందని అన్నారు. ఉంబ్రాండెడ్ ఫ్లోర్ మాట్స్ ధర India16 Oct 2018 లోజాబితా _ PriceDekho.com ఉంబ్రాండెడ్ ఫ్లోర్ మాట్స్ లో Indiaధర India2018 లో ఉంబ్రాండెడ్ ఫ్లోర్ మాట్స్ చూడండి నవీకరించబడింది ఉంబ్రాండెడ్ ఫ్లోర్ మాట్స్ ధరలు Indiaలో 16 October 2018 నాటికి. ధర జాబితా ఆన్లైన్ షాపింగ్ 29 మొత్తం ఉంబ్రాండెడ్ ఫ్లోర్ మాట్స్ ఉన్నాయి. ఉత్పత్తి లక్షణాలు, కీ ఫీచర్లు, చిత్రాలు, రేటింగ్ & మరింత పాటు లో Indiaఅత్యల్ప ధరలు కనుగొనేందుకు. ఈ వర్గంలో అత్యంత ప్రాచుర్యం ఉత్పత్తి మక్సపిడెర్ కాగు కస్టమైజ్డ్ ౩డ్ కార్ ఫ్లోర్ మత్ ఫర్ రెనాల్ట్ డస్టర్ బ్లాక్ కలర్ ఉంది. అత్యల్ప ధరలు Shopclues, Flipkart ఒక సులభమైన ధర పోలిక కోసం వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ధర రేంజ్ ఉంబ్రాండెడ్ ఫ్లోర్ మాట్స్ ధర ఉంబ్రాండెడ్ ఫ్లోర్ మాట్స్ మేము అన్ని గురించి మార్కెట్లో ఇవ్వజూపిన ఉత్పత్తులు మాట్లాడినప్పుడు మారుతుంటాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తి K ఇఇ రేసింగ్ కార్ ఫుట్ మత్ స్కోడా లారా వోల్క్స్వ్యాగన్ జిట్టా బిగ్ బ్లక్ స్పైడర్ డిజైన్ ఓకే స్ల కఁ౨ Rs. 8,999 ధరకే. దీనికి విరుద్ధంగా, కనిష్ట ధర ఉత్పత్తి Rs.189 లో గూడీస్ జీత్ ఆంటీసులిప్ పాడ్ అందుబాటులో ఉంది. ఈ ధరల వైవిధ్యం ఎంచుకోవడానికి ప్రీమియం ఉత్పత్తులు దుకాణదారులను ఒక సరసమైన పరిధి ఇస్తుంది. ఆన్లైన్ ధరలను Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCRఆన్లైన్ కొనుగోళ్ల etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి టాప్ 10ఉంబ్రాండెడ్ ఫ్లోర్ మాట్స్ తాజాఉంబ్రాండెడ్ ఫ్లోర్ మాట్స్ ౩డ్ కార్ మాట్స్ ఫర్ ఇండికా విస్టా కార్ ౩డ్ కార్ మాట్స్ ఫర్ స్విఫ్ట్ కార్ కార్ మాట్స్ ఫ్యూత్మట్స్ ౩డ్ మాట్స్ మీకే బ్లాక్ K ఇఇ రేసింగ్ కార్ ఫుట్ మత్ హోండా బ్రియో బిగ్ బ్లక్ ఓకే కఁ౨ హబ్ ౩డ్ కార్ మాట్స్ ఫర్ హ్యుండై శాంత్రో కార్ ఖరీదైన అబొవె 50 ఇంచెస్ తేలేవిసిఒన్స్ India _ PriceDekho.com Expensive అబొవె 50 ఇంచెస్ తేలేవిసిఒన్స్ లో Indiaధర 18 Jul 2018 నాటికి Rs. 29,99,950 వరకు వరకు లో Indiaకొనుగోలు ఖరీదైన తేలేవిసిఒన్స్. ధరలు సులభం మరియు శీఘ్ర ఆన్లైన్ పోలిక కోసం ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ఉత్పత్తుల విస్తృత పరిధి ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , మీ స్నేహితులతో లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు మరియు వాటా ధరలు చదవండి. ఇందులో అత్యంత ప్రాచుర్యం ఖరీదైన అబొవె 50 ఇంచెస్ టీవీ లో Indiaఉంది వు ౪౩ద్౬౫౭౫ ౧౦౯కం ఫుల్ హెడ్ లేదు స్మార్ట్ టీవీ Rs. 24,840 ధరకే. ధర రేంజ్ కోసం అబొవె 50 ఇంచెస్ తేలేవిసిఒన్స్ < / strong> 4 అబొవె 50 ఇంచెస్ తేలేవిసిఒన్స్ రూపాయల కన్నా ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. 17,99,970. అత్యధిక ధర చెల్లించి వస్తువును Rs. 29,99,950 లో లీగ్ ౧౦౫యూసీ౯ కర్వ్డ్ ౫క్ అల్ట్రా హెడ్ టీవీ అందుబాటులో Indiaఉంది. కొనుగోలుచేసేవారు స్మార్ట్ నిర్ణయాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ధరలు పోల్చి, ప్రీమియం ఉత్పత్తుల ఇచ్చిన పరిధి నుండి ఎంచుకోవచ్చు. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి. లీగ్ ౧౦౫యూసీ౯ కర్వ్డ్ ౫క్ అల్ట్రా హెడ్ టీవీ శంసుంగ్ వ౮౮జ్స్౯౦౦౦ 88 ఇంచ్ కర్వ్డ్ లేదు టీవీ ౪క్ అల్ట్రా హెడ్ లీగ్ ౪క్ అల్ట్రా హెడ్ లేదు 84 టీవీ ౮౪ల౯౮౦౦ శంసుంగ్ వ౭౮జ్స్౯౦౦౦ 198 12 సీఎం 78 కర్వ్డ్ లేదు టీవీ ౪క్ అల్ట్రా హెడ్ లీగ్ ౪క్ ఉహద్ ౩డ్ టీవీ ౮౪ల౯౮౦౦ బ్లాక్ 84 సోనీ బ్రవీత్ కోడ్ ౭౯క్స౯౦౦౦బ్ 79 ఇంచెస్ ౩డ్ ఫుల్ హెడ్ లేదు టీవీ శంసుంగ్ మె౭౫క్ 190 5 సీఎం 75 లర్గె ఫార్మటు డిస్ప్లే లేదు టెలివిషన్ లీగ్ 65 ఇన్ 165 సీఎం ౩డ్ స్మార్ట్ లేదు టీవీ ౬౫ల౯౭౦౦ శంసుంగ్ 9 సిరీస్ ౬౫హు౯౦౦౦ అల్ట్రా హెడ్ లేదు టీవీ లీగ్ ౩డ్ స్మార్ట్ లేదు టీవీ ౭౦ల౮౬౧౦ బ్లాక్ 70 శంసుంగ్ ౬౫హు౯౦౦౦ 165 సీఎం 65 లేదు టీవీ ౪క్ ౩డ్ స్మార్ట్ సోనీ బ్రవీత్ కోడ్ ౬౫క్స౯౩౫౦డ్ 163 ౯కం అల్ట్రా హెడ్ ౪క్ లేదు స్మార్ట్ టీవీ సోనీ బ్రవీత్ కోడ్ ౬౫క్స౯౦౦౪యా 165 సీఎం 65 లేదు టీవీ ౪క్ ౩డ్ స్మార్ట్
బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ ధరలోIndiaజాబితా బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది. బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ యొక్క తాజా ధర Jun 11, 2018పొందిన జరిగినది బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్షోప్క్లూలెస్ అందుబాటులో ఉంది. బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ అత్యల్ప ధర 14,500 షోప్క్లూలెస్ లో షోప్క్లూలెస్ ( 14,500) బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి. బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ - యూజర్ సమీక్షలు బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ - ధర చరిత్ర బ్లాక్బెర్రీ కర్వ్ ౩గ్ 9300 బ్లాక్ లక్షణాలు సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ &amp; షూట్ గోల్డ్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ &amp; షూట్ గోల్డ్ సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ ధరలోIndiaజాబితా సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది. సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ యొక్క తాజా ధర Jul 18, 2018పొందిన జరిగినది సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్అమెజాన్, ఫ్లిప్కార్ట్, ప్రెటం, హోంషోప్౧౮, షోప్క్లూలెస్ అందుబాటులో ఉంది. సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ అత్యల్ప ధర 12,579 అమెజాన్ లో షోప్క్లూలెస్ ( 13,490) సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి. సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ - యూజర్ సమీక్షలు సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ - ధర చరిత్ర సోనీ సైబర్ షాట్ డిస్క్ WX220 పాయింట్ & షూట్ గోల్డ్ లక్షణాలు నిస్సాన్ మోటార్ చైర్మన్ కార్లోస్ ఘోస్న్ అరెస్ట్ _ andhravani.net న్యూఢిల్లీ, నవంబర్ 20 : జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల సంస్థ నిస్సాన్ మోటార్ చైర్మన్ కార్లోస్ ఘోస్న్ అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. సంస్థ సొమ్మును సొంత అవసరాలకు ఆయన వాడుకోవడమేకాక, తన ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో అవినీతి నిరోధక అధికారులు ఆయనను అరెస్టు చేశారు. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీ సెక్యూరిటీస్‌ నివేదికల్లో తప్పుడు లెక్కలు చూపించి కార్లోస్ తన ఆదాయాన్ని తక్కువగా ప్రకటించారని నిస్సాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని నెలల క్రితం కార్లోస్‌తోపాటు రిప్రజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీపై దర్యాప్తు చేశామని, ఇందులో వీరి అవినీతి బయటపడిందని నిస్సాన్ వెల్లడించింది. కార్లొస్.. రెనాల్ట్, నిస్సాన్, మిట్సుబిషి జాయింట్ వెంచర్‌కూ నేతృత్వం వహిస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో సంస్థల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే వీలుంది. అదుపులోకి తీసుకున్న కార్లోస్‌ను టోక్యో ప్రాసిక్యూటర్లు విచారిస్తున్నారు. కార్లోస్‌ అరెస్టు జపాన్‌‌లో సంచలనంగా మారింది. కార్లోస్‌కు ఎగ్జిక్యూటివ్‌గా మంచి పేరుంది. దివాలా దశలోని నిస్సాన్‌ కంపెనీని ఉత్తమ సంస్థగా ఆయన అభివృద్ధి చేశారు. కార్లోస్ అరెస్టుతో విదేశాల్లోని ఆ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు కార్లోస్‌, గ్రూప్ డైరెక్టర్ గ్రెగ్‌ కెల్లీని నిస్సాన్ సంస్థ పదవుల నుంచి తొలగించింది. గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ..! _ V6 Telugu News గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ..! సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహాన్‌తో భేటీ అయ్యారు. సెక్షన్-8 అమలుపై వస్తున్న వార్తల నేపథ్యంలో సీఎం గవర్నర్‌తో సమావేశమైయ్యారు. ఓటుకు నోటు కేసులో గవర్నర్‌కు ఢిల్లీలోని అటార్నీ జనరల్ ముకల్ రోహిత్గీ కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలన్నింటిపై తాజా పరిస్థితులను చర్చించే నిమిత్తం సీఎం గవర్నర్‌తో భేటీ అయ్యారు. విద్యాసాగర్ రావు అంతిమయాత్ర – LIVE _ V6 Telugu News విద్యాసాగర్ రావు అంతిమయాత్ర – LIVE జవాన్ మూవీ 3 డేస్ కలెక్షన్స్ Telugu Latest Viral News Political Movie Celebrity-TeluguStop
నారా రోహిత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'ఆటగాళ్ళు'. ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఇందులో జాపతిబాబు.. 'ఆట నువ్వు మొదలుపెట్టావు.. నేను ఫినిషింగ్ ఇస్తాను' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. పరుచూరి మురళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మర్డర్ మిస్టరీ నేపధ్యంలో సాగనుంది. హీరో తన భార్యను చంపిన కేసులో ఇరుక్కుంటే.. రోహిత్ ను విచారించే లాయర్ పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా అద్భుతమైన ఆటతీరుతో మహిళా సింగిల్స్ విభాగంలో సెమిఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్ క్రీడాకారిణిపై 6-4, 6-1 తేడాతో అంకిత ఘనవిజయాన్ని సాధించినప్పటికి సెమిఫైనల్లో మాత్రం ఆ జోరు చూపించలేకపోయింది. చైనా క్రీడాకారిణితో సెమిఫైనల్లో తలపడ్డ అంకిత ఓటమిపాలై కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అదేవిధంగా టెన్నిస్ పురుషుల డబుల్స్ సెమిఫైనల్లో రోహన్ బోపన్న, దివిజ్ శరన్ జోడీ కూడా చక్కటి ఆటతీరుతో ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. జపాన్ క్రీడాకారులు ఉసుంగ్, షమాబుకురో పై గెలుపొంది ఫైనల్ కు చేరారు. ఫైనల్లో ఈ భారత జోడి గెలుపొందితే భారత ఖాతాలో మరో స్వర్ణం చేరనుంది. అయితే ఫైనల్లో విఫలమైనా రజతం మాత్రం ఖాయం. గూగుల్ ని నమ్ముకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్ లో జాబ్ చేస్తున్నారు. వాస్తవానికి గూగుల్ ఆన్లైన్ లో... ఇంగ్లీష్, యూనివర్సల్ భాష నేటి ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థలో, ఇంగ్లీష్ వ్యాపార మరియు సాధారణ సంభాషణ రెండింటికీ ఎంపిక చేసుకునే సార్వత్రిక భాష. ఇది ప్రతి రెండు గంటలకు... Rs.10,000 – Rs. 25,000 పెట్టుబడి 1- స్టాక్ / ఫారెక్స్ ట్రేడింగ్ ( Stock/Forex Trading ) మీరు స్టాక్ మార్కెట్ లేదా ఫారెక్స్ యొక్క ప్రాథమిక వర్తకం... ద్రవ్యోల్బణం వేగంగా ఆదాయాన్ని అధిగమించే ఒక యుగంలో నివసిస్తుంది. ఇటీవల సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం ప్రతి ముఖ్యమైన ఆహారాన్ని ప్రభావితం చేసింది: ఆహారం, గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, రవాణా... ఈ దృష్టాంతంలో, మీ ఆదాయం పెంచుకోవటానికి లేదా మంచి జీవనశైలిని సంపాదించడానికి ఒక గృహ ఆధారిత, సూక్ష్మ, చిన్న లేదా మధ్యస్థ వ్యాపారాన్ని తెరవడం ఉత్తమం. నేడు చిగురించే... ఆన్లైన్లో డబ్బును సంపాదించడానికి మార్గాలు వెతుకుతుంటే మరియు రోజుకు 1-2 గంటలు గడిపినట్లయితే ఆన్లైన్ లో $ 200 నుండి $ 1000 (రూ. 50000 వరకు) సంపాదించడానికి... మీ బ్లాగును ప్రారంభించాలనుకుంటున్న మీ జీవితంలో ఇది ఉత్తమమైన నిర్ణయం. నేను బ్లాగును ప్రారంభించాలనే అనేక ప్రయోజనాలను మీకు చెప్పగలను. 20 సంవత్సరాల క్రితం, మీకు ఇమెయిల్ అడ్రస్... మీకు తెలుసా కొంతమంది ఈ PTC సైట్స్ ద్వారా $80,000 (INR 4.5 మిలియన్) వరకు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేను మీకు అధిక నగదు చెల్లిస్తున్న PTC సైట్స్... మీరు ఫ్రీగ ఉన్న సమయంలో ఈ CAPTCHA ఎంట్రీ జాబ్ ద్వారా Rs. 10,000 వరకు సంపాదించవచ్చు . మీరు ఇంట్లో కాలిగా ఉన్న సమయంలో కూడా క్యాప్త్సా... అమెరికా విద్యలో “భారత విద్యార్ధులదే�-TeluguStop విదేశాల్లో షూటింగ్... అందులోనూ ఒకటీ రెండు రోజులు కాదు... ఏకంగా నెల రోజులు. హీరోగా తొలి చిత్రం చేస్తున్న అఖిల్‌కు మొదటి సినిమా షూటింగే ఇప్పుడు మధురానుభూతిగా మారింది. ఆ చరిత్ర కాంగ్రెస్ కే ఉంది: హరీశ్ రావు అభివృద్దిని చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు. తాము ఎవరినీ ప్రలోభపెట్టడం లేదన్నారు. అలాంటి చరిత్ర కాంగ్రెస్ కే ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు ఉత్తమ్, జానారెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. నారాయణ్ ఖేడ్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీశ్ రావు. తనను ఉంచిన వార్డులో మరుగుదొడ్డి పైపు దగ్గరగా ఉందని.. తీవ్ర దుర్గంధం వెలువడుతుండటంతో పాటు దోమలు కుడుతున్నాయని.. వీధి కుక్కలు మొరుగుతున్నందున నిద్ర పట్టడం లేదని.. తనను పేయింగ్ వార్డుకు తరలించాలని లాలూ రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. మధుమేహంతో పాటు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న తనకు మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై ఆసుపత్రి వర్గాలు స్పందించాల్సి ఉంది.
చక్కగా హనీమూన్ వెళ్లి..శృంగారం కోసం భర్త అడిగిన నీఛపు కోరిక..! _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _ చక్కగా హనీమూన్ వెళ్లి..శృంగారం కోసం భర్త అడిగిన నీఛపు కోరిక..! బెంగుళూరుకు చెందిన ఓ జంట వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. వివాహం అనంతరం ఆ జంట హనీమూన్ కోసం మారిషస్ వెళ్లారు. అక్కడ కృష్ణ కుమార్ అనే అతడు తన భార్యని చిత్ర హింసలకు గురిచేశాడు. తనతో శృంగారం లో పాల్గొనాలంటే నీవు మద్యం సేవించాలని భార్యకు కండిషన్ పెట్టాడు. మద్యం తాగకపోతే తాను శృంగారంలో పాల్గొనని వేధించారు. తాను చెప్పినట్లు మద్యం సేవించకపోతే ఇంత దూరం హనీమూన్ కు వచ్చి వృధా అయిపోతుందని భార్యని బ్లాక్ మెయిల్ చేసాడు. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె అలాగే చేసేది. పట్టినపట్టు వీడకుండా ముందుకు సాగి వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇళ్లు,వాహనాలు కొంటారు. ఆరోగ్యం గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారులు అనుకున్న లాభాల వైపు పరుగులు తీస్తారు. ఉద్యోగాలలో మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. మహిళలకు కుటుంబంలో సమస్యలు తీరతాయి. మహేష్ మనసు గెలుచుకున్న రెండవ వ్యక్తి ఆయనే! సూపర్ స్టార్ మహేష్ బాబు. తెలుగు వారికి అసలు పరిచయం అవసరం లేని పేరు. లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి నటవారసత్వంతో చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు, రాజకుమారుడుతో 1999లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల విడుదలయిన ఆయన తాజా చిత్రం భరత్ అనే నేను, సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఎప్పడు హంగులు ఆర్భాటాలకు దూరంగా వుండే మహేష్ బాబు, మాటల్లో కూడా కొంత పొదుపరి. అయితే ఇటీవల మాత్రం తన శైలి మార్చుకుని అందరితోనూ కలిసిపోతున్నారు. అంతే కాక ఆయన అభిమానులతో ఎప్పికప్పుడు తన అప్ డేట్స్ తెలియచేయడానికి 2010లో ట్విట్టర్ లో ఖాతా తెరిచారు. అయితే ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే, ఆయనలానే మన హీరోలు హీరోయిన్ లలో చాలా మందికి ట్విట్టర్ ఖాతా వుంది. అయితే వారు పలువురు లెజెండరీ యాక్టర్లు, ఇతర నటులను ఫాలో అవుతున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఈ ఎనిమిది సంవత్సరాల్లో కేవలం ఆయన బావ గల్లా జయదేవ్ ని మాత్రమే ఫాలో అవుతున్నారు. అయితే మొత్తానికి ఇన్నాళ్లకు మరొక వ్యక్తిని కూడా ఫాలో అవుతున్నారు. అయన మరెవరో కాదు శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల దర్శకుడు కొరటాల శివ. కొన్నాళ్లక్రితం ఈ విషయమై మహేష్ మాట్లాడుతూ, తన మనసుకు బాగా దగ్గరయ్యే వారిని మాత్రమే తాను ఫాలో అవుతాను అని చెప్పకనే చెప్పారు. అంటే కొరటాల మహేష్ మనసు గెలిచారు అనే కదా అర్ధం. ఇదివరకు శ్రీమంతుడు హిట్ అయినపుడు ఆయనకు కార్ ఇచ్చిన మహేష్ బాబు, కొరటాలకు అంతకు మించి ఇచ్చిన ఈ పలువురు మహేష్ ఫాన్స్ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు…… At 3:11 AM, పారుపల్లి గారు చెప్పినారు... మంచి విషయం ప్రచిరించినందుకు ధన్యవాదాలు. తెలుగు లో మాట్లాడు. తెలుగు వాడివి అయినందుకు గర్వించు. At 5:55 AM, Ram Naidu గారు చెప్పినారు... అస్కార్ నామినేషన్స్ రేపు రానున్నాయి. ఈ సందర్భంగా ఏయే సినిమాలకు నామినేషన్స్ రావొచ్చో, వచ్చిన వాటిలో చివరకు గెలిచేదెవరో అంచనా వేస్తూ వ్రాసిన వ్యక్తిగత అభిప్రాయం ఇది. మీరు కూడా మీ అంచనాలు వ్యాఖ్యల ద్వారా తెలిచేయండి. ఈ విభాగంలో నాకు నచ్చిన ఐదు సినిమాలు ఈ సినిమాలు కూడా బాగానే ఉన్నాయి కొన్నేళ్లుగా పెద్దాయన క్లింట్ ఈస్ట్‌వుడ్ చప్పుడు లేకుండా డిసెంబరాఖర్లో సినిమా రిలీజ్ చేసేసి గప్ చుప్ గా ఆస్కార్ ఎగరేసుకుపోవటం అలవాటు చేసుకున్నాడు .. మిలియన్ డాలర్ బేబీ, అంతకు ముందు మిస్టిక్ రివర్. ఇప్పుడు గ్రాన్ టొరినోతో కూడా అంతే చేస్తాడేమో చూద్దాం. మీ prediction చాలా బాగుంది. ఎందుకనో “Gran Torino” కి ఒక్క nomination కూడా లేదు. మన రహమాన్ కు 3 nominations. 2 గెలుచుకొని చరిత్ర సృష్టిస్తారని ఆశిద్దాం. @విజయవర్ధన్, నేనీ పోస్ట్ రాయబొయ్యే కొన్ని గంటల ముందు చూసిన Gran Torino నా మీద కొంచెం ఎక్కువే ప్రభావం చూపించినట్టుంది. అస్కార్ వాళ్ళిచ్చినా ఇవ్వకపోయినా Gran Torino నాకు చాలా బాగా నచ్చింది. Waltz with Bashir సినిమా గురించిన మంచి విశ్లేషణాత్మక వ్యాసం ఇక్కడ.
బ్రిటన్: కన్సర్వేటివ్ పార్టీ అనూహ్య విజయం _ జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ బ్రిటన్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. అత్యంత నిఖార్సయిన, అభివృద్ధి చెందిన సర్వే ల నిర్వాహకులుగా చెప్పుకునే పశ్చిమ సర్వేలు సైతం ఊహించని ఫలితాలు వచ్చాయి. పాలక కన్సర్వేటివ్ పార్టీ, ప్రతిపక్ష లేబర్ పార్టీల మధ్య నువ్వా-నేనా అనట్లుగా పోటీ ఉంటుందని సర్వేలన్నీ ఊహించగా అందుకు విరుద్ధంగా ప్రధాని డేవిడ్ కామెరాన్ నేతృత్వంలోని పాలక పార్టీ అత్యధిక స్ధానాలు గెలుచుకోవడంతో పాటు సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ సాధించింది. స్కాట్లాండ్ లో యు.కె నుండి విడిపోవడం కోసం డిమాండ్ చేస్తున్న స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్.ఎన్.పి) స్కాట్లాండ్ లో దాదాపు అన్ని సీట్లనూ కైవసం చేసుకోవడం ఎన్నికల్లో ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. లేబర్ పార్టీ విజయవాకాశాలు ఎస్.ఎన్.పి వల్లనే కొడిగట్టాయని తాజాగా పత్రికలు విశ్లేషిస్తున్నాయి. కన్సర్వేటివ్ పార్టీతో కలిసి పాత ప్రభుత్వం ఏర్పరిచిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్.డి.పి) ని బ్రిటన్ ప్రజలు చావు దెబ్బ కొట్టారు. 7.8 శాతం ఓట్లతో 8 స్ధానాలు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు ఎల్.డి.పి కి ఆ పార్టీ ఓటర్లు విధించిన దండన అని కొందరు విశ్లేషిస్తున్నారు. మితవాద కన్సర్వేటివ్ పార్టీతో కూటమి కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆ పార్టీ ఓటర్లకు నచ్చలేదని, అందుకే శిక్ష వేశారని వారి విశ్లేషణగా ఉంది. తీవ్ర మితవాద పార్టీ అయిన యు.కె ఇండిపెండెన్స్ పార్టీ (యుకిప్) 12.6 శాతం ఓట్లు సంపాదించినప్పటికీ కేవలం 1 స్ధానం మాత్రమే గెలుచుకుంది. యుకిప్ పార్టీకి వచ్చిన ఓట్లు దేశవ్యాపితంగా విస్తరించడంతో అవి సీట్లుగా మారలేదు. 650 సీట్లు గల బ్రిటన్ కామన్స్ సభలో (దిగువ సభ) ఇప్పుడు పాలక పార్టీకి సంపూర్ణ మెజారిటీ సిద్ధించింది. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధలో క్రమ శిక్షణను అమలు చేసి 2008 నాటి ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడవేయగల పార్టీగా కన్సర్వేటివ్ పార్టీని జనం నమ్మారని పశ్చిమ పత్రికలు ఫలితాలకు భాష్యం చెబుతున్నాయి. వాస్తవంలో పొదుపు విధానాలకు లేబర్ పార్టీ కూడా వ్యతిరేకం ఏమీ కాదు. స్కాట్లాండ్ లో సంప్రదాయక ఓటర్లను కలిగి ఉన్న లేబర్ పార్టీని తీవ్ర స్ధాయికి చేరిన స్కాటిష్ జాతీయవాదం దెబ్బ కొట్టడమే కన్సర్వేటివ్ పార్టీ మెజారిటీకి కారణంగా కనిపిస్తోంది. యు.కె నుండి స్కాట్లాండ్ విడిపోకుండా సకల చర్యలు తీసుకుంటామని ప్రధాని కామెరాన్ ఇచ్చిన హామీకి ఇతర యు.కె ప్రజలు నమ్మినట్లు కనిపిస్తోంది. స్కాట్లాండ్ విడిపోతే బ్రిటన్ కు చమురు నిల్వలు దూరం అవుతాయి. అది యు.కె ఆర్ధిక వ్యవస్ధను ఇంకా దెబ్బ తీస్తుందని, ఈ ప్రమాదాన్ని నివారించాలంటే కన్సర్వేటివ్ పార్టీయే అధికారంలో కొనసాగడం ఉత్తమమని స్కాటిషేతర ప్రజలు భావించి ఉండవచ్చు. బలమైన ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలను అమలు చేయగలమన్న హామీ లేబర్ పార్టీ నుండి లభించకపోవడంతో కామెరాన్ ఆర్ధిక విధానాలపై ఆ పార్టీ చేసిన విమర్శలను బ్రిటన్ ప్రజలు విశ్వసించలేదు. ఓటమికి బాధ్యత వహిస్తూ లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, యుకిప్ ల నేతలు రాజీనామా చేయగా కన్సర్వేటివ్ పార్టీ నేత కామెరాన్ ప్రజలకు కృతజ్ఞతలు ప్రకటించారు. అమెరికా ఒత్తిడిని తోసిరాజని చైనా సొంత అంతర్జాతీయ బ్యాంకు ‘ఆసియా ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్’ లో వ్యవస్ధాపక సభ్య దేశంగా చేరడంలో చొరవ చూపిన కామెరాన్ ప్రభుత్వం భవిష్యత్తులో అంతర్జాతీయంగా చైనా అనుకూల వైఖరికి మరింత పదును పెడుతుందా అన్నది వేచి చూడవలసిన విషయం. బ్రిటన్ ప్రజలకు మాత్రం ఎన్నికల ఫలితాలు ఒరగబెట్టేది ఏమీ లేదు. ‘ఏ రాయయితేనేం పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనుకుని సంతృప్తిపడడమే వారికి మిగిలింది. మే 08, 2015 in రాజకీయాలు. టాగులు:కన్సర్వేటివ్ పార్టీ, డేవిడ్ కామెరాన్, బ్రిటన్ ఎన్నికలు, స్కాటిష్ నేషనల్ పార్టీ ఆడపిల్లల కోసం కేటీఆర్‌ని హెల్ప్ చెయ్యమని అడిగిన ఉపాసన _ www.10tv.in తెలంగాణా ప్రభుత్వం వైరల్ వీడియో: ఆటో పై కారు..చివరికి ఫైన్! మనిషి చేసే పనులు ఒక్కోసారి ఆశ్చర్యం తో పాటు నవ్వును తెప్పిస్తాయి. సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో విషయాలు ట్రెండ్ అవుతుండడం రోజు కామన్. ప్రస్తుతం కూడా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి నాలుగు చక్రాల వాహనాన్ని మూడు చక్రాల వాహనంపై తీసుకెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కాస్త పట్టు తప్పినా కూడా ఎంత ప్రమాదం జరిగేదో అనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. జెజియాంగ్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన పాత కారు పార్టులను అమ్మేయాలని అనుకున్నాడు. దానికి ఎంత వస్తుందో తెలియక చౌక ధరకే అమ్మకానికి పెట్టాలనుకొని మార్కెట్ కు తరలించాడు. అయితే అతను కారును ఒక ఆటోలో ఎక్కించుకోవడం కొసమెరుపు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్ కు 1300 యువాన్ల ఫైన్ వేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో 13 వేల 500 రూపాయలు అన్నమాట. కారును ఆ ఆటో తీసుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tollywood photo profiles : Priyanka rao(actress)-ప్రియాంక రావు (నటి) Priyanka rao(actress)-ప్రియాంక రావు (నటి) Priyanka rao(actress)-ప్రియాంక రావు (నటి)-బెంగుళూరులో పుట్టి చెన్నై లో పెరిగిన ఈమె తెలుగు , తమిళము , కన్నడము లో మాట్లాడగలదు . శిక్షితురాలైన గాయని , క్లాసికల్ డ్యాన్సర్ . పేరు : ప్రియాంక రావు (నటి) పుట్టిన ఊరు : బెంగళూరు , పెరిగిన ఊరు : చెన్నై , వింతకథ (తెలుగు), Labels: Priyanka rao(actress)-ప్రియాంక రావు (నటి) పోలవరం నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం _ www.10tv.in తెలంగాణా రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకే కాకుండా అభివృద్దికి కూడా మారుపేరుగా మారుతుంది. ప్రతీ విభాగంలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఎప్పటికప్పుడు టేక్నాలజీకనుగునంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు విభాగం కూడా దేశంలో అన్ని రాష్ట్రాలతో పోటీ పడుతూ అభివృద్ధి దిశల వైపుకు పరుగులిడుతుంది. అయితే తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గురువారం హైదరాబాద్ కు వచ్చి మధ్యాహ్నం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును పంజాగుట్ట పీఎస్‌ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు. పోలీసు స్టేషన్‌లోని మౌలిక సదుపాయాలు, కేసుల పరిష్కారాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును ఆయన పరిశీలించారు. కేరళ సీఎం విజయన్‌ రాక సందర్భంగా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2017లో టాప్-5 పైరేటెడ్ మూవీస్ ఇవే.. 2017లో అత్యధికంగా పైర‌సీకి గురైన సినిమా ఏది? ఎక్కువ‌మంది ఆన్‌లైన్ పైర‌సీ లింకుల్ని షేర్ చేసుకున్న‌ది ఏ సినిమాని? అంటే ఇవిగో వివ‌రాలు. పైర‌సీపై జ‌ర్మ‌నీకి చెందిన ప్ర‌ముఖ ఐటీ కంపెనీ టెక్ జిపియో జీఎంబిహెచ్ సంస్థ ప‌రిశోధ‌న‌లో తేలిన నిజాలివి. 2017లో టాప్ -1 పైరేటెడ్ మూవీగా షారూక్ ఖాన్ `రాయీస్‌` అత్య‌ధిక పాయింట్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. హృతిక్ కాబిల్‌ని అత్య‌ధికులు పైర‌సీలో వీక్షించారు. జాలీ ఎల్ఎల్‌బి 2, టాయ్‌లెట్, గోల్‌మాల్ ఎగైన్‌ చిత్రాలు ఆ త‌ర్వాతి స్థానంలో నిలిచాయి. "పిశాచులు ఏకాదశివ్రతం చేసినట్టుంది. :)) రివర్స్ కొట్టదు కదా?!" కలి మాయ అంటే ఇదేనేమో. అక్కినేని ఫ్యామిలీ విషయంలో ఎమోషనల్ అయిన సమంత ! విలీన మండలాలకు వరద ముప్పు _ www.10tv.in సీబీఐ ప్రెస్ నోట్ కు ఏపీ హోం శాఖ కౌంటర్ - CVR News Network సీబీఐ ప్రెస్ నోట్ కు ఏపీ హోం శాఖ కౌంటర్ ఏపీలో సీబీఐ, ఏసీబీ మధ్య కోల్డ్ వార్ భగ్గుమంది. మచిలీపట్నంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. ఏపీ ఏసీబీ అధికారుల తీరుపై సీబీఐ తీవ్ర నారా రోహిత్ తప్పు చేస్తున్నాడా? ఫస్ట్ లుక్ వచ్చింది.. హీరో లేడు ANALYSIS <<<>>> అనాలిసిస్: సీనియర్ అయితే ఏంటీ ... జూనియర్ అయితే ఏంటీ? ... మా కమిషన్ మాకు ముట్టాలి ... అంతే ఏం చెప్పమంటారు? - మీకు నా పద్యాల్లోని భక్తిభావన గురించి మాట్లాడవలసింది ఏమీ కనబడలేదు. - ఒక విశేషవృత్తం‌ తాలూకు పూర్వం రంగం‌ ఏమీ‌ కనిపించని పరిస్థితిలో దాని యొక్క స్వభావాన్ని భావన చేయటంలో‌ కవి చేసే‌ మానసికమైన తపస్సు అనేది మీ‌కు ఆనలేదు. ఇలా అన్నానని ఏమీ‌ అనుకోకండి. నేను నా రాములవారి కోసం‌ పద్యాలు వ్రాసుకోవటం మీకు హాస్యవస్తువుగా కనబడటం నాకు నచ్చలేదు. విషయానికి వస్తే, 'పాండవోద్యోగము' అన్న పేరు విన్నారా? ఆ పదం చదివి శ్రీ పాద వారి విప్రలంభ శృంగార యోగి అన్న పదం గుర్తు కొచ్చింది ! శ్యామలీయం వారి రాముల వారి గురించిన తపన ని అర్థం చేసుకోలేని వారమా ? కొంత జిలేబితనం అంతే ! రాముడేప్పుడూ అందరూ నావాళ్ళే అనుకుంటాడండీ. మనలో చాలా మందికి అలా అనుకునేంత తీరిక కూడ ఉండటం లేదు కదా. శ్రీ శ్యామలీయం గారు, నిన్ను మెచ్చునట్టి నృపతివరులు! (నా తెనుఁగుసేత) "అరసికేషు కవిత్వ నివేదనమ్.... " అని ఉండాలి. మీ వ్రాసిన త్రివిధ పద్య రూపాల్లో, 7వ స్థానంలో యతితో మంచి తూగు కనపడుతోంది - లాక్షణికం కాకపోయినా. శ్రీ రామ 'చంద్ర' కౌముది చక్కగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్ - Oneindia Telugu అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్ క్రికెట్ అభిమానులకు నిజంగా ఇది చేదువార్త. అంతర్జాతీయ క్రికెట్‌కు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు బుధవారం తన ట్విట్టర్‌‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు. ఇదే సరైన సమయమని చెప్పిన డివిలియర్స్ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఈ సందర్భంగా డివిలియర్స్ 'తక్షణమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా. 114 టెస్టు మ్యాచ్‌లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. మరొకరు నా స్థానాన్ని భర్తీ చేయాల్సిన సమయం వచ్చింది, నా టర్న్ వచ్చింది. నిజాయితీగా చెప్తున్నా. నేను రిటైర్ అవుతున్నా' అని తెలిపాడు.
నవంబర్ 2009 – అంతర్వాహిని నవంబర్ 30, 2009 రవి చంద్ర3 వ్యాఖ్యలు చైనా దేశపు నీతి కథ: ఒక గ్రామంలో ఒక రైతు నివసించేవాడు. భార్యా పిల్లలతో పాటు వృద్ధ్యాప్యంలో ఉన్న తన తండ్రిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకునే వాడు. రోజంతా కష్టపడ్డా కనీసం వాళ్ళకి తిండి గడవడం కూడా కష్టమయ్యేది. అతను ఒకరోజంతా పనికి వెళ్ళకుండా తన దగ్గరున్న చెక్కలతో ఒక బండిని తయారు చేశాడు. తర్వాత రోజు తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. “నాన్నా నేను రోజంతాకష్టపడ్డా పూట గడవడమే కష్టంగా ఉంది. నువ్వుండటం వల్ల ఏ ప్రయోజనం లేదు” అని చెప్పి ఆయన్ని ఆ బండి మీద ఎక్కించుకుని దగ్గర్లో ఉన్న చిన్న కొండపైకి తీసుకువెళ్ళాడు. “ఆగు నాయనా! నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, ఎందుకు చేస్తున్నావో కూడా తెలుసు. కానీ దయచేసి నాదొక విన్నపం. ఈ బండిని నువ్వు కష్టపడి తయారు చేశావు. దీన్ని దాచిపెట్టు. నీ కుమారుడికి అవసరమవుతుంది” అన్నాడు. ఆ మాటలు విన్న కుమారుడు సిగ్గుపడి తండ్రిని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. ఎవర్నీ నమ్మొద్దు.. :-) ఒక దొంగ ఒక దుకాణంలోని సేఫ్ ని దోచుకోవాలనుకున్నాడు. “దయచేసి తలుపును ఊడదీయడానికి డైనమైట్లు లాంటి వాటిని వాడే పనులు పెట్టుకోవద్దు. తలుపు తెరిచే ఉంది. హ్యాండిల్ ని తిప్పండి చాలు. తెరుచుకుంటుంది”. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు దొంగకి. “మనుషులపై నాకున్న నమ్మకం దారుణంగా దెబ్బతింది” 🙂 జూన్ 17, 2011 - Posted by సనారాజు _ చూసొద్దాం _ KHAJURAHO వ్యాఖ్య ద్వారా Manikumar.G _ ఫిబ్రవరి 3, 2012 _ స్పందించండి ఇద్దరితో ప్రేమలో పడ్డా చందమామ....? - PJ News ఇద్దరితో ప్రేమలో పడ్డానని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలిపింది. ఎవరినైనా ప్రేమించారా?, పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను ఎక్కడికి వెళ్లినా ఈ ప్రశ్నలే ఎదురవుతున్నాయని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు ఒకరిపై ప్రేమ పుట్టిందని, సినిమాల్లోకి వచ్చిన తరువాత మరొకరిపై ప్రేమ పుట్టిందని తెలిపింది. నటి కాకముందు ప్రేమించడం సులభమేని చెప్పిన కాజల్, సినీ నటి అయిన తరువాత ప్రేమలో పడడం చాలా కష్టమని పేర్కొంది. ప్రేమించిన వ్యక్తిని కలిసేందుకు కూడా సమయం దొరకదని చెప్పింది. ప్రియుడికి సమయం కేటాయించలేనప్పుడు ప్రేమలో పడి మాత్రం ఉపయోగం ఏమిటని ప్రశ్నించింది. ఇంతరవకు తాను హద్దుమీరి ప్రవర్తించింది లేదని చెప్పింది. చాలా మంది హీరోలతో నటించినప్పటికీ వారితో హద్దుల్లోనే నడుచుకున్నానని తెలిపింది. ఇండస్ట్రీలో కొద్దిమంది మినహా ఎవరితోనూ స్నేహంగా కూడా మెలగలేదని చెప్పింది. ఇంతకీ ఎవరిని ప్రేమించారంటే మాత్రం సమాధానం దాటవేసింది. Previous 38వ చిత్రానికి సన్నాహాలు…? Next సోషల్ మీడియాలో లీకైన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో అమితాబ్ లుక్..? ఈ వారాంతపు సెలవుల్లో మా బీటెక్ స్నేహితుడు మునికుమార్ యూనివర్శిటీ పనిమీద ఊర్నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. హైదరాబాద్ లో ఉన్న మరో స్నేహితుడు సురేంద్ర గదికి వెళ్ళాం. ఉదయాన టిఫిన్ గురించి చర్చ మొదలైంది. మునికుమార్ ముందుకొచ్చి “నా కొక్క చాన్సిస్తే ఘుమ ఘుమలాడే ఉప్మా చేసిపెడతా” అన్నాడు. అయినా మా వాడు పట్టు విడవకుండా “ఒకే ఒక్క చాన్స్” అంటూ ఖడ్గం సినిమాలో సంగీత లెవెల్లో ఫోజు పెట్టాడు. “సరే కానీ!” అయిష్టంగానే అన్నాడు మా వాడు. దాదాపు ముప్పావు గంట కష్టపడి చెమట తుడుచుకుంటూ విజయ గర్వంతో బయటికి వచ్చాడు మా వాడు, ఎలా ఉందో టేస్ట్ చూడమంటూ. పాపం అంతా బాగానే చేశాడు. ఉప్పు వెయ్యడం తప్ప. సాఫ్ట్‌వేర్ విడుదల చేసిన తర్వాత ప్యాచ్ విడుదల చేసినట్టుగా టమోటా చట్నీ తీసుకొచ్చి పక్కనబెట్టి “దీంతో లాగించేసేయండి బాగుంటుంది” అన్నాడు. ఆకలి మీదున్నాం కాబట్టి ఎలాగోలా కానిచ్చేశాం. అంతా అయిపోయాక మునికుమార్ నెమ్మదిగా అయినా ఇది ఉప్మా 1.0 మాత్రమే మళ్ళీ కలిసినపుడు ఉప్మా 2.0 రుచి చూపిస్తాగా! అన్నాడు. 3 thoughts on “వారాంతపు సరాగాలు… ఉప్మా 1.0” మీ ఫ్రెండ్ ఈ సారి ఉప్మా 2.0 విడుదల చేస్తే rapidshare లో పెట్టమనండి మేము కూడా డౌన్లోడ్ చేసుకుంటాం 🙂 మీకా ధైర్యం ఉంటే తప్పకుండా! 🙂 5 Responses to ఎక్కడికో ఈ పరుగు … దయచేసి కొనసాగించండి. అక్కినేని నాగార్జున మరియు నాని కాంబినేషనల్ లో ఒక చిత్రం వస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే నాగ్ ఆ మల్టీస్టార్ మూవీ తో పాటు మరొక మల్టీస్టార్ మూవీలో కూడా నటించనున్నారంట....
కొలంబియాని ఇంటికి పంపిన ఇంగ్లాండ్ - Oneindia Telugu నాకౌట్ స్టేజి తుది దశకు చేరేకొద్దీ రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఉత్కంఠగా మారుతున్నాయి. నాకౌట్‌లో చాలావరకు మ్యాచ్ ఫలితాలు పెనాల్టీ షూటౌట్‌‌లోనే వస్తున్నాయి. తాజాగా, నాకౌట్‌ పోరులో మరో మ్యాచ్‌లో కూడా పెనాల్టీ షూటౌట్‌ ద్వారానే ఫలితం వచ్చింది.టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి కొలంబియా-ఇంగ్లాండ్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-3తేడాతో కొలంబియాపై విజయం సాధించింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరు జట్లు ప్రత్యర్ధి గోల్ పోస్టులపై దాడులు చేశాయి. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. &#039;కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు -సౌరవ్ గంగూలీ - Oneindia Telugu 'కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు -సౌరవ్ గంగూలీ 'భారత క్రికెట్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు' ఈ మాట అన్నది ఎవరో తెలుసా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఆసీస్‌తో ఐదు వన్డేల సిరిస్‌ని 4-1తో చేజిక్కించుకున్న భారత్ వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడాడు. 'భారత్ తరఫున గొప్ప కెప్టెన్ అయ్యే నైపుణ్యం విరాట్ కోహ్లీ‌లో మెండుగా ఉంది. రూ.50 లక్షల లంచం: పట్టుబడ్డ నలుగురు కన్టమ్స్ అధికారులు _ CBI arrests Mumbai customs officials in Rs 50 lakh bribery case - Telugu Oneindia రూ.50 లక్షల లంచం: పట్టుబడ్డ నలుగురు కన్టమ్స్ అధికారులు ముంబై: లంచం తీసుకొంటూ నలుగురు కస్టమ్స్ అధికారులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.50 లక్షలను లంచం తీసుకొంటూ నలుగురు కస్టమ్స్ అధికారులు సీబీఐకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొన్నారు. ముడుపులు తీసుకుంటున్న డిప్యూటీ కమిషనర్లు ముఖేష్‌ మీనా, రాజీవ్‌ కుమార్‌ సింగ్‌, సుదర్శన్‌ మీనా, సందీప్‌ యాదవ్‌, సూపరింటెండెంట్‌ మనీష్‌ సింగ్‌ మరో వ్యక్తి నీలేష్‌ సింగ్‌లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కన్‌సైన్‌మెంట్‌కు అనుమతి ఇచ్చేందుకు కస్టమ్స్‌ అధికారులు రూ 50 లక్షల ముడుపులు అడిగారనే ఫిర్యాదుపై సీబీఐ ఈ దాడులు చేపట్టింది. తొలుత రూ 5 లక్షలు లంచం తీసుకుంటూ ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఓ ప్రైవేట్‌ వ్యక్తి పట్టుబడ్డారు. వారి ద్వారా మిగిలిన అధికారుల పాత్రనూ సీబీఐ పసిగట్టి వారినీ అదుపులోకి తీసుకుంది. నిందితుల కార్యాలయాలు, నివాసాలపై ఏకకాలంలో సీబీఐ దాడులు చేపట్టింది. cbi mumbai bribery case rs 50 lakh సిబిఐ రూ 50 లక్షల లంచం కేసు ముంబై సిగ్గుందా: KTR పై తిట్ల వర్షం, బతుకమ్మ చీర ఎఫెక్ట్ - Oneindia Telugu సిగ్గుందా: KTR పై తిట్ల వర్షం, బతుకమ్మ చీర ఎఫెక్ట్ తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మంగళవారం తిట్ల వర్షం కురిపించారు. ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ లో పరిస్థితి మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు: అమిత్ షా _ VASTAVAM Home రాజకీయాలు ఉత్తర ప్రదేశ్ లో పరిస్థితి మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు: అమిత్ షా ఉత్తర ప్రదేశ్ లో పరిస్థితి మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు: అమిత్ షా వాస్తవం ప్రతినిధి:ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం విఫలమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయని, పరిస్థితి మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. స్వయంగా సీఎం, డిప్యూటీ సీఎం ఖాళీ చేసిన పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే, అధికారంలో ఉండి కూడా దక్కించుకోలేక పోవడాన్ని ఆ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతోంది. తాను స్వయంగా 11వ తేదీన లక్నోలో పర్యటించి నేతలందరినీ కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై వారి అభిప్రాయాన్ని స్వీకరిస్తానని, ఆపై ఓ నిర్ణయానికి వస్తానని షా చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటికే జరుగుతున్న ఘటనలపై వివరణ ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ నేతలు కృష్ణ గోపాల్, దత్తాత్రేయ హొసబలేలు మూడు రోజుల పాటు యూపీలో పర్యటించి స్థానిక పరిస్థితులపై రిపోర్టును తయారు చేసి మోదీకి అందినట్టు కూడా తెలుస్తోంది. Previous articleప్రజలందరినీ ఏకం చేసి ,రాజీలేని పోరాటం చేస్తాం: ఎంపీ గల్లా జయదేవ్ Next article‘ ఆఫీసర్’ టీజర్ చెప్పిన టైం కి రిలీజ్ అయ్యిందిగా.. Previous articleజగన్‌ నోట్లో అమృతం పోసిన చంద్రబాబు డిస్కవర్ 110 మరియు డిస్కవర్ 125 బైకులను విడుదల చేసిన బజాజ్ కామెడీ కథల పోటీ ఫలితాలు- స్వాతి ఏకపాత్రాభినయం పోటీలు (తెలుగు వెలుగు)
శ్యామలీయం: హైదరాబాదు విషయంలో ఉభయపక్షాలకూ విజ్ఞప్తి. గుండెఘోష బ్లాగరు శ్రీకాంతాచారిగారు ఒక సుదీర్ఘవ్యాఖ్య పంపారు. నా టపాకే చిరుమార్పులతో parody అది. ఐతే వారు దానిని రెండుసార్లు పోష్టు చేసినా నేను ఈ‌మధ్యాహ్నమే చూసాను. అప్పటికే వారు తన వ్యాఖ్యను ఒక టపాగా ప్రచురించుకున్నారు హైదరాబాదును గూర్చి విచారించి ప్రయోజనము గలదా? అనే శీర్షికతో. ఆసక్తి గలవారు శ్రీకాంతాచారిగారి సమాధానాన్ని వారి టపాలో చదవండి. శ్రీకాంతాచారిగారు యథాప్రకారం, 'కాజెసితిరి', 'పీల్చివేయగ జూ(సితిరి)', 'హైదరాబాదు మీద నిన్న 5వ తారీఖున వచ్చిన వ్యాఖ్యల గురించి: 1. ఒక అజ్ఞాతగారు 'ప్రతిదానికీ ఆంధ్రులమీద పడి ఏడవటమేనా... కష్టపడి పనిచేయటం నేర్చుకోండి' అంటూ వ్యాఖ్య పెట్టారు. కాని ఆ వ్యాఖ్య రెచ్చగొట్టే విధంగానూ, అభ్యంతరకరమైన పదాలతోనూ ఉండటం వలన ప్రచురించటం లేదు. 2. శ్రీకాంతాచారిగారు సమాధానం చెబుతూ, 'అవి నిందలు కావు యధార్థాలు' అనీ, 'మమ్ము దోచుకోవటంలోనే మీ‌మనుగడ' అనీ, 'మీరు తెలంగాణాకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలే అసలు నిందలు' అనీ పునరుద్ఘాటించారు. ఇదంతా పాతపాటే కాబట్టి ప్రచురించటం లేదు. హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Thursday, December 16 2004 ;? హైదరాబాద్‌:నక్సలైట్లకు,రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు,కాల్పుల విరమణ, ఇతర దాగుడు మూతలనుగమనిస్తే ఈసపురెండున్నర వేల ఏళ్ళ క్రితంచెప్పిన జానపద కథ గుర్తుకోస్తోంది.స్వభావంలో పరస్పర విరుద్ధమైనరెండు పక్షాలు ఒక కామన్‌ గోల్‌ కోసంజరుపుతున్నామంటున్న చర్చలప్రక్రియ ఎటు దారి తీస్తుంది? పట్టువిడుపుల్లేనిమావోయిస్టులు... ఏ విషయం మీదా పట్టులేనిప్రభుత్వం నాన్చుడు ధోరణి ఒక డ్రామాను తలపింపజేస్తున్నాయి. అలా కుదరదుఅని పాము నిక్కచ్చిగా చెప్పింది. నీ బహుమతులుతీసుకెళ్ళిపో. నీ కొడుకు మరణాన్ని నువ్వుమర్చి పోలేవు. నా తోక తెగిపోవడాన్ని నేనుమరువలేను అని చెప్పి పుట్టలోకివెళ్ళిపోయింది. నీతి: గాయపరిచినవారిని క్షమించవచ్చు, కానీ గాయాన్నిమర్చిపోలేము. చర్చలముసుగులో నక్సలైట్లుబలపడుతున్నారన్న భయంప్రభుత్వంలో ముఖ్యంగా పోలీసుల్లో ఉంది.మొదటి విడత చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపైప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, చంద్రబాబునాయుడికి, వైఎస్‌కు తేడా లేదని మావోయిస్టులుభావిస్తున్నారు.పైన చెప్పిన కథల్లోని పాత్రలనుఉన్నవి ఉన్నట్టు తీసుకోకుండా కథలోని నీతిలోనిస్పిరిట్‌ను అర్ధం చేసుకోవాలి. కమల్ హాసన్ బహిరంగ సభ, పార్టీ పేరు - Oneindia Telugu కమల్ హాసన్ బహిరంగ సభ, పార్టీ పేరు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న హీరో కమల్ హాసన్ బుధవారం తన సొంత పార్టీ పేరు, పార్టీ సిద్దాంతాలు వెల్లడించడానికి వేదిక సిద్దం అయ్యింది. బుధవారం మదురైలో జరిగే కమల్ హాసన్ బహిరంగ సభకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్ పినరయితో సహ వామపక్ష పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు హాజరై ఆయన్ను ఆశీర్వదించనున్నారు. భీమడోలు: జీవించినంత కాలం ఒకరికి ఒకరు తోడునీడగా బతికిన వారు చనిపోయినపుడూ ఒకటిగానే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని మేజర్‌ పంచాయతీ గుండుగొలనులోని ఓ దళితవాడలో శనివారం రాత్రి ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెయ్యల లాజర్‌(98), సుగుణమ్మ(87)లు దంపతులు. వారికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండు నెలలుగా లాజర్‌ అనారోగ్యంతో మంచం పట్టాడు. అతనికి అన్నీ తానే అయి సుగుణమ్మ సపర్యలు చేస్తోంది. భర్తను చంటి బిడ్డలా చూసుకుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి లాజర్‌ ఉలుకుపలుకూ లేకుండా జీవచ్ఛవంలా ఉండిపోయాడు. ఆందోళనతో వైద్యుడిని పిలిపించగా లాజర్‌ చనిపోయాడని నిర్ధారించారు. భర్త మరణవార్త విని ఆమె తట్టుకోలేకపోయింది. కొద్దిసేపటికే గుండెపోటుతో మృతిచెందింది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ వృద్ధుల భౌతికకాయాలను సందర్శించేందుకు వాడ అంతా తరలివచ్చింది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. Previous Post:రేవంత్‌ రెడ్డి ఆరోపణలపై స్పందించిన మంత్రి Posted in: కోటి,మధు బాలకృష్ణన్,వనమాలి,సునీత బిలీటెడ్ వుగాది విషెస్ మీకూ, మీ కుటుంబానికి వేణూజీ.. నేను ఏమన్నా ఇది కధ కాదు నిజమని అన్నానా?ఇంతకీ నా బొంద ఎప్పుడు రుచి చూసావు బ్రెదరు? ఎంత మందైనా పొనీ… మొత్తానికి రాజ్యం ఐతే ఒక్కటిగానే ఉందా లేదా…. క్లైమాక్స్ చేంజ్ చేసి ఉంటే బావుండేది.. నువ్వు నీ కథా… ఇలా హింసించే బదులు … వెరేవి ఏవైనా రాయవచ్చు కదా… రాజ్యం విడిపోయిందో లేదొ నేను చెప్పలేదు.మీ ఇష్టం వచ్చినట్టు అనుకొండి.ఇవి కాకుండా కూడా రాస్తాను లెండి.రాసాను కూడా,మరి మీరు దీనికే ఎందుకు కామెంట్ రాసారు?
దుబాయ్‌: మాఫియా డాన్‌ శరద్‌షెట్టి హత్య కేసులో నలుగురు భారతీయులకు దుబాయ్‌ క్రిమినల్‌ కోర్టు మరణశిక్ష విధించింది. దుబాయ్‌లోని ఇండియా క్లబ్‌ వద్ద ఈ ఏడాది జనవరిలో జరిగి శరద్‌షెట్టి హత్య కేసులో ఆరుగురు భారతీయులు నిందితులు.కరన్‌ సింగ్‌ మాన్‌సింగ్‌, మనోజ్‌ ముదన్నా కొటియాన్‌, అమర్‌ బహుదూర్‌ రామ్‌,విమనల్‌ కుమార్‌ రామ్‌లకు కోర్టు మరణశిక్ష విధించింది. వాసా కివత్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తగిన సాక్ష్యాలు లేకపోవడంతో అబ్దుల్‌ మజీద్‌ సయ్యద్‌ఖాన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సొంత గడ్డ పై నెగ్గుకొచ్చేనా ? హైదరాబాద్ vs పంజాబ్ - Oneindia Telugu సొంత గడ్డ పై నెగ్గుకొచ్చేనా ? హైదరాబాద్ vs పంజాబ్ ఐపీఎల్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ అరంభంలో దూకుడు ప్రదర్శించి.. ప్రస్తుతం పరాజయాల బాట పట్టిన హైదరాబాద్ పంజాబ్‌ జట్ల మధ్య సోమవారం మ్యాచ్‌ జరుగనుంది. ఈమ్యాచ్‌లో నెగ్గి తిరిగి గాడిలో పడాలని ఇరుజట్లు యోచిస్తున్నాయి. 16 Telugu తాగుడు మానాలనుకునే వారికి మంచి పరిష్కారం... - 16 Telugu Previous Postవాముతో ఎన్నో ఉపయోగాలు - 1 Next Postమొటిమల సమస్య బాధిస్తోందా...? వర్గం:కర్ణాటక పుణ్యక్షేత్రాలు - వికీపీడియా వర్గం:కర్ణాటక పుణ్యక్షేత్రాలు వర్గం "కర్ణాటక పుణ్యక్షేత్రాలు" లో వ్యాసాలు శంకర నారాయణ (గ్రామం) "https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:కర్ణాటక_పుణ్యక్షేత్రాలు&oldid=826724" నుండి వెలికితీశారు Lok Satta News: జనహితం కోసమే సురాజ్య యాత్ర ట్యాగ్: Telugu News పోర్ట్ లపై పీఏసీ సమీక్ష... ఇంటెలిజెన్స్ కి భౌగోళిక... నా పోరాటం శ్రీకాకుళం... (ప్రపంచం నుండి దారిమార్పు చెందింది) నవంబర్ 22, 23న ఏలూరు, బాపట్లలో జేపీ పర్యటన లోక్ సత్తా 'ఓటు సవాల్' ప్రారంభం 'రంగస్థలం'లో బైక్ ఛేజింగ్! _ klapboardpost Home తెలుగు Telugu Big Stories ‘రంగస్థలం’లో బైక్ ఛేజింగ్! Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : ఘంటారావం - The Hunchback of Notre Dame - రచన: విక్టర్‌ హ్యూగో- అనువాదం: సూరంపూడి సీతారాం -ముందుమాట: చలసాని ప్రసాద్‌ జీవితం జీవించడానికే కాదు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి... సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఆర్ట్... ....తెలుగు మీడియా కబుర్లు....: మీడియా మహారాజుకు నాలుగో పెళ్లి హాట్ ఫొటోస్: సిజ్లింగ్ శివలిక శర్మ ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి పాకిస్థాన్‌కు షాక్.. శ్రీలంకదే టెస్ట్ సిరీస్ గుడ్డుతో ఈ వంటకాలు వెరీగుడ్డు.. _ 12 recipes no egg lover should miss! - Telugu Samayam చిన్నారులకు రోజుకో గుడ్డు తినిపిస్తే.. వారు ఆరోగ్యంగా, వేగంగా ఎదుగుతారని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గుడ్డులోని పోషకపదార్థాలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతటి ప్రయోజనం ఉన్న గుడ్డును రకరకాల రూపాల్లో తీసుకోవచ్చు. రోజుకో వెరైటీగా ఎగ్‌ను తీసుకోవడం వల్ల గుడ్డుతో కొత్త రుచులను చవిచూసిన అనుభవం కలుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఎగ్‌తో వైరెటీలను తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.. వీడియో : ప్రతి మగాడు తినాల్సిన కాయ దీని లాభాలు తెలిస్తే రోజు తింటారు కేనన్ సెల్ఫయి కాంపాక్ట్ ఫోటో ప్రింటర్ సీప్౮౧౦ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com కేనన్ సెల్ఫయి కాంపాక్ట్ ఫోటో ప్రింటర్ సీప్౮౧౦ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది. కేనన్ సెల్ఫయి కాంపాక్ట్ ఫోటో ప్రింటర్ సీప్౮౧౦ యొక్క తాజా ధర Aug 22, 2018పొందిన జరిగినది కేనన్ సెల్ఫయి కాంపాక్ట్ ఫోటో ప్రింటర్ సీప్౮౧౦ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. కేనన్ సెల్ఫయి కాంపాక్ట్ ఫోటో ప్రింటర్ సీప్౮౧౦ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి. కేనన్ సెల్ఫయి కాంపాక్ట్ ఫోటో ప్రింటర్ సీప్౮౧౦ - యూజర్ సమీక్షలు  ఔను.. వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi పారిస్, నవంబర్ 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం ఫ్రాన్స్‌లో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో వారు ఏమి మాట్లాడుకున్నదీ తెలియరాలేదు. కాన్ఫరెన్స్ సెంటర్ లాబీలో కరచాలనం చేసుకున్న మోదీ, నవాజ్ ఆ తర్వాత అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని మాట్లాడుకోవడం కనిపించింది. వీరిద్దరు కరచాలనం చేసుకుంటున్న ఫొటోను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. అయితే వీరిద్దరు ఏమి మాట్లాడుకున్నారన్న దానిపై ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. మోదీ, నవాజ్ ఇంతకుముందు రష్యాలోని ఉఫాలో జూన్ 10వ తేదీన సమావేశమై వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు భేటీ కావడం ఇదే తొలిసారి.
Previous: వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కిన `శివ‌కాశీపురం` మొద‌టి పాట విడుద‌ల‌ Next: ‘రాజరథం’ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న హీరో ఆర్య Home / Tag Archives: సారథ్యం వ‌హిస్తున్నారు Tag Archives: సారథ్యం వ‌హిస్తున్నారు నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఫిబ్రవరి 24, 2008 మీటింగ్ రిపోర్ట్ రాసింది నల్లమోతు శ్రీధర్ వద్ద ఆదివారం, ఫిబ్రవరి 24, 2008 ప్చ్..గురువు గారు.మేము కూడ రావలసింది. చాల మిస్సయ్యాం. నెక్స్ట్ టైమ్ భాగ్యనగరం వస్తే తప్పకుండ వస్తాం. మీకోసం...: రాగి పాత్రలలోని ఆరోగ్యం : మనం నీరు త్రాగేముందు ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరు. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే! భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి. ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు. ఈమధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా. కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ←సామెతలు-బీ 46368లోకోక్తి ముక్తావళి — సామెతలు-బుపి. కృష్ణమూర్తి1955 శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి 17 May 2012 at 11:15 పెర్త్: ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో పైచేయి సాధించి రెండో టెస్టులోనూ ఆధిపత్యం చెలాయించాలని చేస్తున్న ప్రయత్నాలకు ఆసిస్ గండి కొట్టేలా ఉంది. సాంకేతికాలు: యాహూలో ఇప్పుడు రె౦డు కొత్త ఇమెయిల్ డోమెయిన్స్ వచ్చాయి ! Edari Rama Krishna August 7, 2018 17:46 IST కౌశల్ ఆర్మీకి ఆ ఇద్దరూ చిక్కారా?! తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 లో రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతుంది. మొదట్లో ఎలాంటి హడావుడి లేకున్నా మూడో వారం నుంచి బిగ్ బాస్ హౌజ్ లో రక రకాల ట్విస్టులు నెలకొంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కొంత మంది గ్రూపులు, ప్రేమాయణాలు, కక్ష్యలు, తిట్టుకోవడాలు ఇలా బిగ్ బాస్ హౌజ్ లో ప్రతిరోజు ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇక టాస్క్ ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఈ టాస్క్ లో గెలుపు కోసం ఒకరిపై ఒకరు పోటీగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి మోడల్, నటుడు కౌశల్ అందరికీ టార్గెట్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే హౌజ్ లో కౌశల్ ఎంత టార్గె అవుతున్నారో..బయట అతని బలం మరింత పెరిగిపోతుంది. ప్రస్తుతం కౌశల్ ఆర్మి అంటూ కొంత మంది సోషల్ మాద్యమాల ద్వారా అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతే కాదు కౌశల్ ని టార్గెట్ చేసిన వారందరికి ఓట్లు వేయకుండా హౌజ్ నుంచి బయటకు పంపేలా పరిస్థితి తీసుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Vijaya September 13, 2018 08:48 IST ఎడిటోరియ‌ల్ : వైసిపికి ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌ట్టి అభ్య‌ర్ధులున్నారు ? రాయ‌ల‌సీమ‌లో ఇబ్బంది లేదు ఇక‌, కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్ర‌కాశం, ఉభ‌య‌గోదావ‌రి, గుంటూరు, కృష్ణా జిల్లాల‌ను తీసుకుంటే పోయిన ఎన్నిక‌ల్లో పెద్ద‌గా ఆధ‌ర‌ణ ల‌భించ‌లేదు. ఈ జిల్లాల్లో 58 సీట్లున్నాయి. పోయిన ఎన్నిక‌ల్లో బాగా దెబ్బ‌తిన్న‌ది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. జిల్లాలోని 15 సీట్లో వైసిపికి ఒక్క‌టంటే ఒక్క‌సీటు కూడా రాలేదు. మిగిలిన జిల్లాలో 28 స్ధానాలొచ్చాయి. పై జిల్లాలో జ‌గ‌న్ కు భారీ ఎత్తున జ‌నాలు పాద‌యాత్ర‌లో స్పందించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. పార్టీ వ‌ర్గాల ప్ర‌కార‌మైతే మొత్తం 58 సీట్ల‌లో ఇప్ప‌టికి సుమారు 20 సీట్ల‌లో గ‌ట్టి అభ్య‌ర్ధులు లేరు. శాస్త్ర విజ్ఞానము: కాంతి సంవత్సరాలు - తారల దూరాలు విజయ్ దేవరకొండ లైఫ్ పార్ట్నర్ గురించి _ Tag Archives: విజయ్ దేవరకొండ లైఫ్ పార్ట్నర్ గురించి ప్రస్తుతం జేసర్ యొక్క వాతావరణం: జేసర్, భావనగర్ కొరకు వారం వాతావరణం Home » ఇంటర్వ్యూ » 'ఇంటర్వ్యూ' చే(చూ)ద్దామా!? ప్రస్తుతం రూర్కెల యొక్క వాతావరణం: రూర్కెల, సుందర్ గర్ కొరకు వారం వాతావరణం ప్రతి పాదమునందు స , భ , త , య గణములుండును. లాలి విస్తరించిన వాతావరణ: 15 రోజుల లాలి, ఖగరియా కోసం అంచనా గొప్ప రినయిస్సెన్స్ మహానుభావుల కార్యకలాపాలకి నివాస స్థలమయిన ఫ్లోరెన్స్, ప్రసిద్ద బొబోలీ గార్డెన్లకి పుట్టినిల్లు. ఇక్కడ మీరు 16 మరియు 18వ శతాబ్దానికి చె౦దిన కట్టడాలని, మరియు మ్యూజియ౦కి దారి చూపే ఫూల మార్గన్ని చూడవచ్చు. వివిధ రకాల పువ్వులతో ప్రజా తోటలు మరియు వ్యక్తిగత తోటలు ని౦డి ఉ౦టాయి. న౦దివర్ధనాలని, డైసీలని, మరియు ప్యాన్సీలని ఉర:ఫలకాలతో పాటుగా అమిత౦గా ఇష్టపడతారు, కానీ ఇటలీలో స౦తాప౦ తెలపడానికి చామ౦తులని వినియోగిస్తారు. తప్పక చూడవలసిన ప్రదేశాలలో. ఓర్టో బొటానికల్ గార్డెన్స్ కూడా ఒకటి, ఇక్కడ నీటి కలువలు, ఆర్కిడ్లు, పూలపొదలు మరియు వికసి౦చే జిమ్మెడు చెట్టులు ఉ౦టాయి. 'ఒక్కడు మిగిలాడు' రివ్యూ! _ klapboardpost Home తెలుగు Telugu Big Stories ‘ఒక్కడు మిగిలాడు’ రివ్యూ! పవన్ తమ్ముడు కేసు పెట్టాడు! గాదరి కిశోర్ Archives — తెలుగు పోస్ట్ క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్‌కు ఉన్న క్రేజ్‌గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వంద చిత్రాల‌కుపైగా న‌టించి క‌న్న‌డ అభిమానుల గుండెల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ క‌న్న‌డ కంఠీర‌వ పార్వ‌త‌మ్మ పుత్త శివ‌రాజ్‌కుమార్ తొలిసారిగా న‌ట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో అతిథి పాత్ర‌లో న‌టిచారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడిసాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మీకు, మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు. లెడ్ హై బే లైట్ ఉత్పత్తిదారులు మరియు పంపిణీదారుల - చైనా లెడ్ హై బే లైట్ ఫ్యాక్టరీ హైదరాబాద్, జూలై 20 : యువ నటుడు అడివి శేష్‌ హీరోగా శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గూడచారి'. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా 'లేడీ లవ్ అఫ్ గూడచారి' అంటూ హీరోయిన్ శోభిత ను పరిచయం చేశారు. ఈ సినిమాలో సమీర రావు అనే పాత్రలో శోభిత నటిస్తుందని విలియమ్ అలెన్ కాలేజ్ హార్వర్డ్ యూనివర్సిటీ లో సైకాలజీ మేజర్ చదివినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవల యార్లగడ్డ సుప్రియ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె నదియా ఖురేషి అనే రోల్ లో కనిపిస్తుందని 'లేడీస్ అఫ్ గూడచారి' అనే క్యాప్షన్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్ర౦ హీరోయిన్ శోభిత ధూళిపాళ మొదటి చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 3 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తెలుగు సినీ ప్రపంచంపై తిరుగులేని ముద్ర వేసిన మహానుభావుడు చక్రపాణి. ఆయన తీసిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ ఎప్పటికీ అజరామరం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారనడానికి ఆయన జీవితం ఓ ఉదాహరణ. నేర్చుకోవాలన్న తపన ఆయనలో నిరంతరం ఉండేదట. 1934లో ఆయనకు టీబీ కారణంగా ఓ ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆయనకు మదనపల్లిలోని ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి, ఆపరేషన్ అంటేనే సగం ప్రాణం చచ్చిపోతుంది. ఆస్పత్రి బెడ్ పై నుంచి ఇంటికి వచ్చే దాకా ఏమీ చేయలేని పరిస్థితి. కానీ, ఈ సమయాన్ని కూడా ఎంతో చక్కగా ఉపయోగించుకున్నారు చక్రపాణి. తన పక్క బెడ్ లో ఉన్న బెంగాలీ బాబుతో పరిచయం ఏర్పరుచుకుని బెంగాలీని నేర్చుకున్నారట ఆయన. అంతేకాదు, ఆ పరిజ్ఞానంతో శరత్ నవలలను తెలుగులోకి అనువదించారు. శరత్ కు తెలుగుగడ్డపై విశేష ప్రాచుర్యం లభించడానికి ఓ రకంగా చక్రపాణే కారణం. ఆయన జీవితం నుంచి అందరం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఆయన జీవితం గురించి వచ్చిన చిన్న ఆర్టికల్ ఈ దిగువనే ఉంది. ఓ సారి చదవండి.
 చలసాని లేఖల సన్నిధానం _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi ప్రసిద్ధి చెందిన ఇద్దరు చలసాని ప్రసాదులతో 15 ఏళ్ల క్రితం వరకూ ప్రగతిశీల సాహిత్య శిబిరంలో కొంత కన్ఫ్యూజన్ ఉండేది. ఇద్దరూ కృష్ణాజిల్లా దివి తాలూకా, కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం బలంగా గల భట్లపెనుమర్రు గ్రామానికి చెందినవారే గానీ ఒకరు ప్రసాదరావు, మరొకరు ప్రసాద్. ఒకరిని ‘కబుర్లు’ (ఈనాడులో రాసేవారు) ప్రసాదరావు అనీ, మరొకర్ని విశాఖ ప్రసాద్ లేక విరసం ప్రసాద్ అనీ స్పష్టం చేసుకునేవారు. విరసం ప్రసాద్ బాల్యంలోనే వారి తండ్రి (బసవయ్య) కుటుంబం చల్లపల్లికి దగ్గరగా, కృష్ణానది ఒడ్డున వుండే నాదెండ్లవారి పాలెంకు వెళ్లిపోయిన కారణంగా ఈయన హైస్కూలు చదువు చల్లపల్లిలో జరిగింది. నేను ఖమ్మంలో జరిగిన మొదటి విరసం సభలకు హాజరయ్యే నాటికి ఆయన ముగ్గురు మేనల్లుళ్ల స్నేహితుడిని మాత్రమే. 1971లో నేను దివి తాలూకా వెళ్లిన తర్వాత నుండి ఆయన తల్లిదండ్రులతో సహా పరిచయమున్న కుటుంబ స్నేహితుడిని. అంతకు మించి, భిన్నాభిప్రాయాలతో వున్నా, మేము విప్లవోద్యమ సహచరులమి. అవును. విరసం ప్రసాద్ ఎప్పుడు కలిసినా హడావిడి, ఉరుకులు - పరుగులు. కాలం తన కంటే ఎక్కడ ముందుకు పరిగెట్టి అందకుండా పోతుందేమోనన్నట్టు ఉండేవాడు. ఆయన కలివిడితనానికి వయసు అడ్డంకి ఎప్పుడూ కాదు. తన సాహిత్య బోధన కోసం ఎవరినైనా ఆప్యాయంగా పలకరించేవాడు. అక్కున చేర్చుకునేవాడు. మినహాయింపులు లేకుండా ‘ఉడత’ సాయాన్నయినా పొందేవాడు. ఎంత మారుమూలనున్న గ్రంథాలయాన్ని అయినా వొడిసి పట్టుకునేవాడు. అలాంటిది రాజమండ్రిలోని ప్రసిద్ధ గౌతమి గ్రంథాలయాన్ని విడిచిపెడతాడా? ఆ గ్రంథాలయాధికారిని కూడా తన ‘సన్నిధానం’లోకి తెచ్చుకున్నాడు. ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాడు. కుటుంబ స్నేహితుడిని చేసేసుకున్నాడు. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ సమగ్ర రచనల ప్రచురణకు ఆ రచనల సేకరణ బాధ్యత, బరువు మోసినది చలసాని ప్రసాద్. రావిశాస్ర్తీ రచనలను అన్నీ కలిపి తొలిగా ప్రచురించిన ‘మనసు’ ఫౌండేషన్ వారికి చలసాని అందించిన సహకారం మనం ఊహించుకోవచ్చు. నేను 1968లో రాజమండ్రి పేపర్ మిల్లులో పని చేసిన రోజులలో మొదటిసారి గౌతమి గ్రంథాలయానికి వెళ్లాను కానీ అప్పటికి సన్నిధానం నరసింహశర్మ అందులో ఉన్నారో లేదో నాకు తెలియదు. 1983లో జనసాహితి 4వ రాష్ట్ర మహాసభలు రాజమండ్రిలో నిర్వహించినపుడు నెలరోజులు పైగా ఏకబిగిన ఉన్నాం. అప్పటి నుంచీ పరిచయం. అరుదైన గ్రంథాలయ అధికారి కాదు - పూజారి ఆయన. ఈ పుస్తకం ముందు మాటలో సతీష్ చందర్ చెప్పినట్టు ‘ఎంత గొప్ప గ్రంథాలయాధికారి అయినా ఏ పుస్తకం ఎక్కడ ఉందో మాత్రమే చెప్పగలరు. కానీ ఏ పుస్తకంలో ఏముందో మాత్రం చెప్పలేరు. కానీ శర్మగారలా కాదు. నాలుగు గోడల మధ్య వుండే షెల్ఫుల వివరాల మీదనే కాదు రెండు అట్టల లోపలి విషయాలపైనా ‘పట్టు’ ఎక్కువ’. చలసానికి శ్రీశ్రీ, కొ.కు.ల రచనలే కాదు. ఎం.ఎన్.రాయ్ మీద ఎం.సి. (మానికొండ చలపతిరావు) రాసినదీ, కొత్తపల్లి వీరభద్రరావు అలాగే మధునాపంతుల వారి రెండు భాగాలు.. కావాలి.. కావాలి.. అంతే. అది దొరికేదాకా ఉత్తరాల రూపంలో వెంటపడుతూనే ఉంటాడు. ఆ చిట్టాకూ, ఉత్తరాలకు లేక తదనంతర కాలపు ఫోన్లకు ముగింపు వుండదు. అలా చలసాని రాయగా, సన్నిధానం మిగుల్చుకున్న ఉత్తరాలు ఇరవై మూడింటిని మలసాని శ్రీనివాస్ సంపాదకుడుగా స్పృహ సాహితీ సంస్థ, హైదరాబాద్ వారు ప్రచురించిన పుస్తకమే చలసాని ప్రసాద్ లేఖలు. ఇందులో మొదటి ఉత్తరం 1987 నాటిదయితే చివరిది 2009ది. 18 సంవత్సరాల కాలంలో రాసిన 23 ఉత్తరాలివి. వాటిల్లో బెంగుళూరు, భాగ్యనగరంల నుండి రాసినవి కూడా ఉన్నాయి. నిజానికి ఇంతకంటే ఎక్కువే రాసి ఉంటాడు కానీ, సన్నిధానం మిగుల్చుకున్నవి ఇవీ. ఈ పుస్తకానికి సంపాదకుని ముందు మాట, సన్నిధానంవి రెండు ముందు మాటలు కాక మరో ముగ్గురు ప్రముఖుల (జయధీర్ తిరుమలరావు, కాకరాల, సతీష్‌చందర్) ముందు మాటలు కూడా ఉన్నాయి. జయధీర్ ముందు మాట అచ్చులో 11 పేజీలు, కాకరాలది 13 పేజీలు, సతీష్‌చందర్‌ది ఏడు పేజీలు ఉన్నాయి. చలసాని రాసిన ఉత్తరాలు ఫొటోస్టాటీవి కనుక 48 పేజీలు వచ్చింది. అవి అచ్చువేయిస్తే నాలుగో వంతు కూడా ఉండకపోవచ్చు.
తెలంగాణలో ఒక సామెత ఉంది ‘చద్దికంటె ఊరగాయ ఎక్కువైనట్టు’ అని. ఈ పుస్తకం ముందు మాటలకు ఈ సామెత నప్పుతుందనుకుంటాను. జయధీర్ తిరుమలరావు సన్నిధానం భుజాల మీద తుపాకీ పెట్టి తనకెవరెవరి మీదో వున్న ఆగ్రహాన్ని ప్రకటించుకున్నారు. కొడవటిగంటి కుటుంబరావు, కె.వి.రమణారెడ్డి, సి.వి. లాంటి ప్రముఖులు చాలా కలంపేర్లు వాడి రచనలు చేశారు. నా అనుభవం ఏమంటే అందరికీ తెలిసిన నా కలం పేరుతో రచనలు పంపిస్తే ప్రచురించని ఒక ప్రముఖ దినపత్రిక, వేరే పేర్లతో రాస్తే వేసేది. ఒక సామాజిక చర్చలో నా వ్యాసాన్ని ప్రచురించని పత్రిక, నా వ్యాసాంశంపైన విమర్శను ప్రచురించింది. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోనే విడుదలయిన సాహితీ బూతు కరపత్రం లాంటివి పూర్తిగా గర్హించదగినవి. అలాంటి రచనలను తమదిగా నిర్భయంగా చెప్పుకోగలిగే రోజు బహుశా ఎవరికీ, ఎప్పుడూ రాదేమో! ఇవన్నీ ఎలా వున్నా ఉత్తరాలకుండే చారిత్రక ప్రాముఖ్యతను, అందులోని ఆత్మీయ స్పర్శను తెలిపే మంచి మాటలు జయధీర్ తిరుమలరావు ముందు మాటలో వున్నాయి. చాలామంది చేసే ఒక పొరపాటే కాకరాల కూడా చేశారు. అది చలసాని ప్రసాద్ అన్న వాసుదేవరావు అని రాయటం. వాసుదేవరావు గారు 1937లో ఇచ్ఛాపురం నుండి చెన్నపట్నం దాకా సాగిన మహా రైతు యాత్రకు నాయకత్వం వహించిన ప్రముఖులు ఇద్దరిలో ఒకరు. ఇంకొకరు కొమ్మారెడ్డి సూర్యనారాయణ. చలసాని ప్రసాద్ అన్న పేరు శ్రీనివాసరావు దివి తాలూకాలో 20 ఏళ్లలోపు యువకులు ముగ్గురిని మలబారు పోలీసులు కాల్చేశారు. అందులో పీతా అంకినీడు, రావి భీమారావుతోపాటు చలసాని శ్రీనివాసరావు ఒకరు. కొల్లి శ్రీనివాసు (సినిమా దర్శకుడు ‘వాసు’గా ప్రసిద్ధుడు) కొల్లు శ్రీనివాసు ఆయన మేనల్లుళ్లు. పోలీసుల కాల్చివేతకు బలయిన చలసాని బావగారు నాదెండ్ల వెంకటకృష్ణయ్య (కృష్ణారావు అని రాశారు) చలసానినీ - సన్నిధానాన్ని తన సహజ శైలిలో కలిపి కొట్టిన ముందు మాట సతీష్‌చందర్‌ది. ‘నూరు దోషాలలో ఒక సుగుణం, నూరు పుణ్యాలలో ఒక ఘోరం’ అన్నాడు శ్రీశ్రీ. వాటిని అర్థం చేసుకుని వొడిసి పట్టుకోవాలనేది నిరంతరం అభ్యసించాల్సిన కళ. అది చరిత్రకూ, సాహిత్యానికీ.. ఇదుగో ఈ చలసాని ప్రసాద్ లేఖలకు కూడా వర్తిస్తుంది. బర్కత్‌పురా, హైదరాబాద్-29 ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్ తేనె చినుకులు (కొత్త పుస్తకం) -రేడియమ్ (జె.కొండన్న) మూలం: డా.ఎన్.గోపి -జలగీతం ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో శ్రీ రాఘవం.. శ్రీ మాధవం (ఒక పౌరాణిక చారిత్రక, టీపీసీసీ అధ్యక్షుని సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్ నేతలు డబుల్‌బెడ్‌రూం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
యునైటెడ్ నేషన్స్ భవంతి పైన తిరిగే ఫ్లయింగ్ సాసర్‌ని చాలా మంది అప్పటికే చూశారు. ఆ ఫ్లయింగ్ సాసర్ నించి సమాచారం అందుకున్న యు.ఎన్.ఓ. సెక్రటరీ జనరల్ అప్పటికే తమ సభ్యత్వ దేశాల ప్రతినిధులని అత్యంత అవసర సమావేశానికి ఆహ్వానించాడు. చైనా, రష్యా, కొలంబియా, ఇంగ్లండ్ మొదలైన దేశాల ప్రతినిధులతో సమావేశ హాలు నిండిపోయింది. అది దేని గురించని వారు ఒకరితో మరొకరు గుసగుస లాడుకుంటున్నారు. టీవీ కెమెరామెన్, పత్రికా విలేఖరులు ఆ సందర్భాన్ని కవర్ చేస్తున్నారు. అంతరిక్షం నించి భూమి మీదకి వచ్చిన జీవుల గురించిన ప్రకటన వెలువడవచ్చని చాలామంది ఊహించారు. చివరికి సభ ఆరంభమైంది. సెక్రటరీ జనరల్ వారితో ఇలా చెప్పాడు. ‘ఈ ఉదయం పదకొండు గంటలకి తమని ‘కానమిట్స్’గా పిలుచుకునే గ్రహాంతర వాసులు భూమి మీదకి దిగారు. న్యూజెర్సీలోని నెవార్క్‌లో, ఈస్ట్రన్ స్టాండర్డ్ టైం పదకొండు గంటలకి వారిని మొదటగా కనుగొన్నాం. నార్వే, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్ దక్షిణ తీరం, రియోడిజనీరో శివార్లు, ఇంకా చాలా అనేక చోట్ల వీళ్లు దిగారు. ఈ సమయంలో కానమిట్స్ మనకి శత్రువులని నేను చెప్పలేను. ఇందువల్ల ప్రపంచ ప్రజలు శాంతిగా ఉండాలని ప్రార్థన. అన్ని దేశాల ప్రభుత్వాలకి జరిగేది ఎప్పటికప్పుడు తెలియజేసే ఏర్పాట్లు చేశాం.’ ‘వాళ్లు ఎలా ఉంటారు?’ ఓ సభ్యుడు ప్రశ్నించాడు. ‘ఈ భవంతి మీద వాళ్లు ఇందాకే దిగారు. వారి ప్రతినిధి ఒకరు ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు.’ దుబాసీలు అక్కడ మాట్లాడేది అనువదిస్తున్నారు. ప్రతీ దేశం వాళ్లు దాన్ని శ్రద్ధగా వింటున్నారు. కొద్ది నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుని వచ్చిన ఓ గ్రహాంతర వాసిని అంతా ఆసక్తిగా చూశారు. తొమ్మిది అడుగుల పొడవు, దాదాపు 180 కిలోల బరువు గల అతనిది పొడవాటి మొహం, బట్టతల, తెల్లటి వస్త్రాలు ధరించాడు. చేతిలోని కాగితాన్ని చూస్తూ చదివాడు. ‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్. మీ అందరికీ శాంతి, స్నేహపూర్వక అభినందనలు. మేము ఈ పాలపుంతకి అవతలి నించి మీ మిత్రులుగా వచ్చాం. నా పెదవులు కదలకపోవడం మీరు గమనించచ్చు. మేం కంఠం ద్వారా కాక, ఆలోచనా తరంగాల ద్వారా సంభాషిస్తూంటాం. మీ భాష మాకు క్షుణ్ణంగా తెలుసు. యంత్ర సహాయంతో మీ భాషలో వినిపిస్తున్నాను. ఇక్కడికి రావడానికి మా ఉద్దేశాలు గౌరవప్రదమైనవి. కానమిట్స్ ఇక్కడ ఓ ఎంబసీని స్థాపించాలని, భవిష్యత్తులో మా గ్రహానికి మీ రాకపోకలు సాగాలని మా కోరిక’ ప్రపంచవ్యాప్తంగా రేడియో, టీవీలలో ప్రసారమయ్యే ఆ గ్రహాంతరవాసి ఉపన్యాసాన్ని కోట్ల మంది వింటున్నారు, చూస్తున్నారు. ‘మీ భూవాసులు రాక్షసుల్లా ప్రవర్తించడం చూస్తున్నాం. మాది స్నేహం, శాంతి భాష. మాలో మేము ఎన్నడూ యుద్ధాలు చేసుకుని ఒకరిని ఒకరు చంపుకోలేదు. నేను చెప్పాల్సింది ముగిసింది. మీరేమైనా ప్రశ్నలు అడగచ్చు’ అర్జెంటీనా ప్రతినిధి లేచి అడిగాడు. ‘సెనార్! మీరు మా గ్రహాన్ని ఎందుకు ఎన్నుకున్నారు?’ ‘ఒక్క భూగోళంలోనే సహజమైన, అసహజమైన వినాశనాలు జరుగుతున్నాయి. వీటిలో చాలాభాగం తప్పించగలిగినవే. మీకా విషయంలో సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం’ అతని చేతిలోని పుస్తకం మీద లిపి అతి కొత్తది చాలా కెమెరాలు దాన్ని ఫొటో తీశాయి. మర్నాడు ఉదయం ప్రపంచంలోని అన్ని దినపత్రికల్లో ఇదే వార్త చోటు చేసుకుంది. ది డైలీ క్రానికల్‌లో ‘కానమిట్స్ కొత్త యుగానికి మాట ఇచ్చారు’ అని, ప్రెస్ హెరాల్డ్‌లో ‘కామనిట్స్ శాంతిని, అభివృద్ధిని అందించబోతున్నార’ని.. ఇలా హెడ్‌లైన్స్ ప్రచురించాయి. ప్రపంచ ప్రజలందరూ ఆనందపడే ఆ సమయంలో, అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ హెడ్‌క్వార్టర్స్‌లోని క్రిస్టోగ్రాఫర్స్ (కోడ్స్‌ని డీకోడ్ చేసేవారు) మాత్రం ఆందోళనగా ఉన్నారు. డీకోడింగ్ నిపుణుడు ఛాంబర్స్‌ని ఓ కల్నల్ అడిగాడు. ‘ఏం తెలిసింది?’ ‘ఇది తలనొప్పి, కళ్లనొప్పి అని తెలుసుకున్నాను’ అతను నవ్వుతూ జవాబు చెప్పాడు. ‘వారి భాషని కనుక్కోలేమా?’ ‘ఎనిమిది గంటల్లో కనుక్కోలేకపోయాం. జపనీస్ కోడ్‌ని కనుక్కోడానికి మాకు సంవత్సరం పట్టింది. ఇది గ్రహాంతరవాసుల భాష. బహుశా మనకన్నా ఐదున్నర రెట్లు మేథస్సుతో ఏర్పడ్డ భాషై ఉండచ్చు. మేమంతా దీన్ని కనుక్కోడానికే ప్రయత్నం చేస్తున్నాం. క్రిస్టోగ్రఫీలో మాకు తెలిసిన అన్ని పద్ధతుల ద్వారా పరీక్షించాం. మేము డీకోడింగ్‌కి దగ్గరగా వచ్చామో లేక పది లక్షల మైళ్ల దూరంలో ఉన్నామో మాకు తెలియదు’ ‘అంటే ఇది మీ వల్ల కాదా?’ అతను నిరుత్సాహంగా అడిగాడు. ‘ప్రతి కోడ్‌ని ఛేదించేదాకా మేమా పని చేయగలమో లేదో తెలీదు. రివర్సల్ మెథడ్, రౌండమ్ మెథడ్, స్టాండర్డ్, డైరెక్ట్, సిస్టమేటికల్లీ మిక్స్‌డ్, కీవర్డ్ మిక్స్, రెసిప్రోకల్, కాంజ్యుగేట్... ఇలా కోడ్‌లో అనేక పద్ధతులు ఉంటాయి. అవన్నీ ప్రయత్నించినా ఫలితంలేదు. ఇది చాలా కష్టమైంది అనిపిస్తోంది. ఇది చాలా ముఖ్యమైందా?’ ‘నాకు తెలీదు. కానమిట్స్ వెళ్లిపోతూ ఈ పుస్తకాన్ని యుఎన్‌ఓ బిల్డింగ్‌లో వదిలి వెళ్లారు’ సరిగ్గా ఆ సమయంలో పక్క గదిలోంచి కేథీ ఓ కాగితాన్ని తెచ్చి ఇచ్చి ఆనందంగా చెప్పింది. ‘పుస్తకం పేరుని కనుక్కోగలిగాను. ఎలా డీకోడ్ చేయాలో ఓ దారి దొరికింది’ ‘వెరీగుడ్. మనం మళ్లీ మాట్లాడదాం’ ఛాంబర్స్ చెప్పాడు.
‘టు సర్వ్‌మేన్’ అని ఆ కాగితం మీద ఇంగ్లీష్‌లో రాసి ఉంది.’ గ్రహాంతరవాసులకి, అన్ని దేశాల ప్రతినిధుల నించి వారి భాషల్లో కృతజ్ఞతలు తెలియజేసే లేఖలు అందజేయబడ్డాయి. న్యూయార్క్‌లో వారి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక రన్‌వేని నిర్మించారు. తమ గ్రహానికి పర్యాటకులుగా వచ్చే వారికి వీసాలని కూడా మంజూరు చేశారు. అందుకు కనీస బరువే అర్హత. అక్కడికి వెళ్లడానికి చేంతాడంత క్యూ రిజిస్టరయింది. వారి గ్రహం నించి ఓ ప్రత్యేక వాహనం వచ్చి ఆగింది. అందులో పదమూడు వందల మంది పడతారు. ఆ రోజు మొదటిసారిగా పర్యాటకులతో వాహనం బయలుదేరబోతోంది. దాన్ని పత్రికా విలేఖరులు, టీవీ కెమెరామెన్ కవర్ చేస్తున్నారు. ప్రయాణీకులు ఒక్కొక్కరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అందరి మొహాల్లో ఆనందం కనిపిస్తోంది. ‘సూర్యుడు ఎప్పుడూ అస్తమించడట’ అతను చెప్పాడు. ‘వారి దుస్తులు కూడా ఏదో లోహంతో చేసినవి. అందంగా ఉండటమే కాక ఉతకాల్సిన అవసరం కూడా లేదుట’ మరొకావిడ చెప్పింది. ఇలా ప్రయాణీకులంతా తాము విన్న సంగతులని ఒకరితో మరొకరు ముచ్చటించుకుంటున్నారు. ‘అక్కడ ఒక్క పనీ చేయాల్సిన అవసరం లేదు. అంతా సెలవే. బేస్‌బాల్ లాంటి ఆట కూడా ఉందిట’ అమెరికన్ డిప్లొమేట్ ఉత్సాహంగా చెప్పాడు. ‘కోట్ల కొలది మైళ్ల దూరం ప్రయాణించడానికి కొన్ని రోజులే పడుతుందిట. అసలు ప్రయాణిస్తున్న భావనే ఉండదుట. కారణం మన విమానాల్లా కాక లోపలంతా నిశ్శబ్దంట’ ‘నేను ఇంటికి వెళ్తున్నాను. నీకేమైనా అవసరమా?’ ‘లేదు. ఇంకొద్ది నిమిషాల్లో నేను వారి గ్రహానికి బయలుదేరుతున్నాను. తిరిగి వచ్చాక బహుశా మనం డీకోడ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వారి భాషని త్వరగా నేర్చుకుంటాను’ ఛాంబర్స్ చెప్పాడు. ‘ఇక మీదట భూమి మీద సైన్యం, క్షామం, హైడ్రోజన్ బాంబు లాంటివి ఉండవు. కాబట్టి నాకు హాయిగా నిద్ర పడుతుంది’ కేథీ చెప్పింది. ‘నాకోటి వింతగా ఉంది. భూగోళం మీది ప్రజలందరికీ తమ గోళం చూపించాలనుకుంటున్నారు. ఎంత మంది దాన్ని భరించగలరు? పది వేల కోట్ల మైళ్ల దూరంలో, అంతరిక్షంలోని ఆ గ్రహానికి వెళ్లడానికి సంవత్సరం తర్వాత ఇంకా డిమాండ్ పెరిగేలా ఉంది’ ఛాంబర్స్ లేచి కోడ్ మెషీన్ స్విచ్‌లని ఆఫ్ చేశాడు. ‘నువ్వు తిరిగి వచ్చేదాకా నేనింకా దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను’ కేథీ చెప్పింది. ‘సరే. నేను ఇంటికి వెళ్లి అక్కడ నించి సమయానికి కొత్త ఎయిర్‌పోర్టుకి చేరుకుంటాను’ ఛాంబర్స్ చెప్పాడు. ‘ఇది ఫ్లైట్ నెంబర్ 914. భూమి నించి మా గ్రహానికి మూడు నిమిషాల్లో వాహనం బయలుదేరబోతోంది. ప్రకటన పబ్లిక్ ఎడ్రస్ సిస్టంలో వినిపించింది. ‘మిస్టర్ ఛాంబర్స్’ అతను వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి వీడ్కోలుగా చేతినెత్తాడు. ‘ఆ వాహనంలోకి ఎక్కకండి’ అరిచింది. ‘ఏమిటీ?’ అడిగాడు. ‘టు సర్వ్‌మేన్ అంటే... అది నరమాంస భక్షకుల వంటల పుస్తకం’ మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ వారం స్పెషల్ అమృత వర్షిణి మీకు మీరే డాక్టర్ రామాయణం... మీరే డిటెక్టివ్ ‘సంక్షేమం’లో దేశానికే ఆదర్శం టీఆర్‌ఎస్ హయాంలో దళితులకు రక్షణ లేదు
Antharlochana: తెలుగు లిపి చరిత్ర మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను తెలుగు లిపి చరిత్ర తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది[4]. తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది. తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా తెలుగు అంకెలు ప్రధాన వ్యాసం: తెలుగు సంఖ్యామానము ఎనిమిది ౮ 8 తొమ్మిది ౯ 9 తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండర్ లో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు కంప్యూటర్లో తెలుగు తెలుగు సాహిత్యం ప్రధాన వ్యాసం: తెలుగు సాహిత్యము తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును. క్రీ.శ. 1020 వరకు - నన్నయకు ముందు కాలం 11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది. దీనిని నన్నయ్య యుగము అన వచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు.వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే. నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి. ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు. ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం. విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది. కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు. 1820 తరువాత - ఆధునిక యుగము
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు. గ్రాంథిక వ్యావహారిక భాషా వాదాలు నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి[9]. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది. మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూగిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది. 19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యం పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి. సి.పి బ్రౌన్ అకాడమి వారి పుస్తకాలు అంతర్జాలంలో ఉచితంగా పొందవచ్చు ఇతర రాష్ట్రాలలో తెలుగు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలుగు అకాడమీ మరియు తెలుగు విశ్వవిద్యాలయం మరియు అధికార భాషా సంఘం నెలకొల్పింది. అయితే అధికార భాషా సంఘం ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్వతంత్రప్రతిపత్తికోల్పోయి, 2010 లో సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది. తెలుగుని అభివృద్ధికి పెద్ద బాలశిక్షతో మొదలుకొని ఇటీవలి తెలుగు వికీపీడియా లాంటి విజ్ఞాన సర్వస్వము వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. అయినా ఎన్నో ప్రతికూల ప్రభావాలకు లోనై, తెలుగు భాషవాడుకలో తగ్గిపోతున్నది. కాటమరాజు కథ - తెలుగు ఉపవాచకము - 8వతరగతి (1985) బేట్రాయి సామి ఎవరు ? ‘‘ బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా ’’ అంటూ పవన్ కళ్యాణ్ ఈ మధ్య పాడిన పాట సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది. ... మా తెలుగు తల్లి గీతంలో మల్లమ్మ ఎవరు ? రంజాన్, బోనాల హడావిడితో పాటు ఈ రోజు ప్రెండ్ షిప్ డే కూడా నగరంలో సమాంతరంగా ప్రవహించటం భలేగా అనిపించిది. దండలుగా వేళ్ళాడుతున్న ప్రెండ్ షి... నేలకొండపల్లి - డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి గారి 1987 నాటి వ్యాసం నచ్చిన బ్లాగుల కొత్త పోస్టులు ఇలా వున్నాయి. ‘ఇంటి వైపు’ ఒక ప్రయాణికుడి నిరంతర తాత్విక సంభాషణ మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక 2018 విడుదల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎం. ఎస్. నాయుడు తూర్పు-పడమర కన్యాశుల్కం (సంక్షిప్తం) - 1 - మృత్యుంజయరావు పిన్నమనేని సృజనానుభవం -1 నూతన సంవత్సర 'సుభా'కాంక్షలు..! ఇంతదూరం నడిచొచ్చాక - 10 "మన్వ" చరిత్ర తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4) కొన్ని చక్కటి తెలుగు బ్లాగులు - ఒక చిన్న పరిచయం అంతర్లోచన ప్రత్యేకం. Awesome Inc. theme. Powered by Blogger.
ఒంటె మార్కెట్ లో రవాణా (Souq), లు ప్రాంతానికి ఒంటె యొక్క కాళ్లు Strapping. దోహా, కతర్, మార్చ్ 1, 2012 నుంచి డౌన్‍లోడ్ చేసుకోండి. డౌన్‍లోడ్ చేయడానికి ఇవి క్లిక్ చేయండి - ధర్మార్థకామమోక్షాణాం సాధనం కిముదాహృతమ్ __ ౧ __ సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ __ ౨ __ దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగమ్ __ ౩ __ మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ __ ౪ __ వధ్యమానం మహావ్యాఘ్రం నఖదంష్ట్రాభిరావృతమ్ __ ౧౦ __ అప్రయత్నమనాయాసమఖిన్నం సుఖమాస్థితమ్ __ ౧౧ __ ఏతదాశ్చర్యమాలోక్య పార్వతీ ప్రాహ శంకరమ్ __ ౧౨ __ అదృష్టపూర్వమస్మాభిర్నాస్తి కించిన్న కుత్రచిత్ __ ౧౪ __ కదాచిదస్మరత్ సిద్ధం దత్తాత్రేయం దిగంబరమ్ __ ౧౮ __ తథేత్యంగీకృతవతే దలాదమునయే మునిః __ ౨౬ __ దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే __ ౧ __ మాహురీపురభీక్షాశీ సహ్యశాయీ దిగంబరః __ ౩ __ వైఢూర్య సదృశస్ఫూర్తిః చలత్కించిజ్జటాధరః __ ౪ __ భ్రూవక్షఃశ్మశ్రునీలాంకః శశాంకసదృశాననః __ ౫ __ మాంసలాంసో దీర్ఘబాహుః పాణినిర్జితపల్లవః __ ౬ __ పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలః __ ౭ __ గూఢగుల్ఫః కూర్మపృష్ఠో లసత్వాదోపరిస్థలః __ ౮ __ సిద్ధాసనసమాసీన ఋజుకాయో హసన్ముఖః __ ౧౦ __ భుక్తిప్రదో ముక్తిదాతా జీవన్ముక్తో న సంశయః __ ౧౩ __ దత్తేతినామస్మరణేన నిత్యమ్ __ ౧౫ __ (అనంతరం ‘ఓం ద్రాం…’ ఇతి మూలమంత్రం అష్టోత్తరశతవారం (౧౦౮) జపేత్) భాలం పాత్వానసూయేయః చంద్రమండలమధ్యగః __ ౧ __ యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః __ ౬ __ కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోఽవతు __ ౯ __ వాదిసాంత చతుష్పత్రసరోరుహ నిబోధకః __ ౧౧ __ మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోఽవతు __ ౧౪ __ గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోఽవతు __ ౧౭ __ రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః __ ౨౨ __ వజ్రకాయశ్చిరంజీవీ దత్తాత్రేయోఽహమబ్రువమ్ __ ౨౩ __ సర్వత్ర సిద్ధసంకల్పో జీవన్ముక్తోఽద్యవర్తతే __ ౨౪ __ సకృచ్ఛ్రవణమాత్రేణ వజ్రాంగోఽభవదప్యసౌ __ ౨౬ __ శృణు పార్వతి వక్ష్యామి సమాహితమనావిలమ్ __ ౨౯ __ హస్త్యశ్వరథపాదాతి సర్వైశ్వర్య ప్రదాయకమ్ __ ౩౦ __ బుద్ధి విద్యా స్మృతి ప్రజ్ఞా మతి ప్రౌఢిప్రదాయకమ్ __ ౩౨ __ శత్రుసంహారకం శీఘ్రం యశఃకీర్తివివర్ధనమ్ __ ౩౩ __ షణ్ణవత్యక్షిరోగాశ్చ వింశతిర్మేహరోగకాః __ ౩౪ __ అశీతిర్వాతరోగాశ్చ చత్వారింశత్తు పైత్తికాః __ ౩౫ __ మంత్రయంత్రకుయోగాద్యాః కల్పతంత్రాదినిర్మితాః __ ౩౬ __ సంగజా దేశకాలస్థాస్తాపత్రయసముత్థితాః __ ౩౭ __ సర్వే రోగాః ప్రణశ్యంతి సహస్రావర్తనాద్ ధ్రువమ్ __ ౩౮ __ అయుతద్వితయావృత్త్యా హ్యపమృత్యుజయో భవేత్ __ ౩౯ __ సహస్రాయుతదర్వాక్ సర్వకార్యాణి సాధయేత్ __ ౪౦ __ లక్షావృత్త్యా సర్వసిద్ధిర్భవత్యేవ న సంశయః __ ౪౧ __ దేవాలయే సర్వకామైస్తత్కాలే సర్వదర్శితమ్ __ ౪౫ __ జ్వరాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ __ ౪౭ __ దత్తోపమశ్చరతి యోగివరశ్చిరాయుః __ ౫౦ __ Sri Chandrasekharendra Saraswati (Paramacharya) Stuti in Telugu – శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్తుతి 2 వ్యాఖ్యలు మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి Sri Shirdi Sai Puja Vidhanam – శ్రీ షిర్డీ సాయిబాబా పూజా విధానం Nitya pooja vidhanam – నిత్య పూజ ఎలా చేయాలి? Sri Vishnu Sahasranama Stotram – శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం చాలా మంచి ప్రయత్నం మీకు అభనందనలు చిన్న సందేహం 1) కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం 2) కాళకాళమంబుజాక్షమక్షశూలమక్షరం ... ఇటీవలి వ్యాఖ్యలు ఇలాంటి “రియల్” హీరోలు ఎంతమంది ఉన్నారు? సినీ పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు. వారంతా కేవలం తెరపై మాత్రమే నీతి సూక్తులు, సందేశాలు, మంచి మాటలు చెప్పి శభాష్ అనిపించుకోవాలని తహతహలాడుతుంటారు. సమాజాన్ని ఉద్దరించినంత బిల్డప్ ఇస్తారు. రీల్ లైఫ్ లో హీరోలు చేసే మంచి పనులు చూసి అభిమానులు కూడా సంబరపడిపోతారు. హీరో అంటే ఇలా ఉండాలని ప్రశంసలు కురిపిస్తారు. మరి రీల్ లైఫ్‌ లోనే కాకుండా.. రియల్ లైఫ్ లోనూ హీరోలే అనిపించుకున్నవారు ఎంతమంది ఉన్నారు? అంటే జవాబు చెప్పడం కష్టమే. […] The post ఇలాంటి “రియల్” హీరోలు ఎంతమంది ఉన్నారు? appeared first on korada.com.
భారత ప్రధాని శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారికి హ్రుదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు (67th Birthday 17-9-2017) మన ఆర్థిక పరిస్ధితి అత్యంత దయనీయంగా ఉన్న సమయంలో కుట్రతో ఇదే అదనుగా భావించి పాకిస్థాన్ చైనా పరస్పర సహకారంతో మనపై యుద్దానికి సిద్దమైంది.. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ప్రధాని.. కనీసం సైనికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండే.. కాని యుద్ద సామాగ్రి ని కొనుగోలు చెయ్యాలి.. దేశ ప్రజల రక్షణ అన్నిటికన్నా ముఖ్యం అని భావించి లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ ప్రజల నుండి విరాళాలు సేకరించాలనుకున్నారు.. ఆయన పిలుపుతో పేద ధనిక అన్న తేడా లేకుండా తమ దగ్గరున్న కొంత డబ్బును ఇచ్చారు.. మన నటి సావిత్రి గారు ఐతే తన నగలన్ని విరాళంగా అందించారు. ప్రధాని శాస్త్రి గారు ఒక అడుగు ముందుకొచ్చి తన జీతంతో పాటు, ఒక్క పూట భోజనం మానేసి ఆ భోజన ఖర్చు కూడా విరాళం ఇచ్చారు. అంతటి గొప్ప త్యాగంతో అలా దేశ ప్రజలందరూ ఒక్కటై యుద్ధం చేశారు.. అలా చేశారు కాబట్టే ఇప్పుడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నాం.. ఇప్పుడు కూడా అవినీతి, నల్ల డబ్బు పై యుద్ధం జరుగుతుంది మనల్నేమి మన డబ్బులు అడగడం లేదు.. కేవలం మన సహకారాన్ని అడుగుతున్నారు.. కొన్ని రోజులు ఓపికగా ఉండాలి. ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి కాని కాని మన దేశం ఎదుర్కుంటున్న సమస్యల కన్నా అవి చాలా చిన్నవి. దేశం మారాలి నాయకులు మారాలి అని చెప్పడం మాత్రమే కాదు మన వంతుగా సహాయం కుడా అందించాలి.. ప్రధానమంత్రి నరేంద్రమొడి గురించి తెలియని నిజాలు కొన్ని ……… సంకల్పం దృడంగా ఉంటే, ఒక సాధారణ మనిషి మహా మనిషిగా ఎదగవచ్చు అనడానికి ప్రత్యేక ఉదాహరణ ఎవరు అంటే ఖచ్చితంగా మోడీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మోడీ, చిన్న తనంలోని వాతావరణం ఎలా ఉండేదో మనందరికీ తెలిసిందే. చిన్నతనంలో మోడీ జీవితం చాలా దుర్బరంగా గడిచింది. అయితే, అతని సంకల్పం గొప్పది కావడంతో… దేశానికీ ప్రధాని కాగలిగారు. మరో మోడీ జీవితానికి సంబంధించి కొన్ని సత్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రధాని మోడీ కవితలు రాస్తాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయన గుజరాతి భాషలో అనేక కవితలు వ్రాశాడు. 2. మోడీ మంచి ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన తీసిన ఫోటోలు కొన్ని ఫోటో ఎగ్జిబిషన్ లో కూడా ప్రదర్శింపబడ్డాయి. 3. మోడీ మొదటినుంచి హిందూత్వవాది. యువకుడిగా ఉన్నప్పుడు మోడీ రెండు సంవత్సరాలపాటు హిమాలయాలకు వెళ్లి సాధువుల మధ్య జీవించాడు. అక్కడ ఉండగా హిందూ ఫిలాసఫీ గురించి మరింతగా అధ్యయనం చేశాడు. 4. 1965 లో ఇండియా పాక్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో వాలెంటీర్ గా మారి యుద్దానికి వెళ్ళే సైనికులకు రైల్వే స్టేషన్లో తన సహాయ సహకారాలు అందించాడు. మొదటి నుంచి మోడీ జాతీయవాది అని చెప్పేందుకు ఇదొక నిదర్సనం. 5. 1967 లో కరువు కాటకాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సమయంలో మోడీ అక్కడి ప్రజలకు ఆహారాన్ని సేవలను అందించాడు. 6. మోడీ అమెరికాలో మూడు నెలల పాటు పబ్లిక్ రిలేషన్స్ మరియు ఇమేజ్ మేనేజ్ మెంట్ కోర్స్ ను చేశాడు. ఆ మూడు నెలల కోర్స్ తన రాజకీయ జీవితానికి ఎంతగానో దోహదపడింది అని చెప్పొచ్చు. 7. మోడీ చిన్నతనం నుంచి వెజిటేరియన్. మద్యం, ధూమపానాన్ని దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. 8. నరేంద్ర మోడీ కి చిన్నతనంలోనే పెళ్లి జరిగింది అనే విషయం తెలిసిందే. 13 సంవత్సరంలో మోడీకి పెళ్లి నిశ్చయించగా.. 18 వ సంవత్సరంలో పెళ్లి చేశారు. అయితే, పెళ్లి తరువాత కొన్ని రోజులు మాత్రమే కలిసున్నారు. 9. రోజులో మోడీ కేవలం 5 గంటలకు మాత్రమే నిద్రకు కేటాయిస్తారు. ఈ విషయాన్ని మోడీ అనేక సార్లు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితిలలో కూడా ఉదయం 5:30 గంటల వరకు నిద్రలేస్తారు. 10. మోడీ దేశంలోనే మోస్ట్ పాపులర్ రాజకీయ నాయకుడు అని చెప్పడానికి మరో ఉదాహరణ ట్విట్టర్. ట్విట్టర్ లో మోడీని ఆరు మిలియన్ మందికి పైగా ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు. ఇక పేస్ బుక్ లోను ఆయన టాప్ 10 లో ఒకడిగా ఉన్నారు. తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలుకాలోని మెల్కొటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి. జయలలిత తల్లి పాత చిత్రాలలో ప్రముఖ నటిగా పేరు పొందారు. జయరాం తాతగారు మైసూర్ సామ్రాజ్యంలో వైద్యునిగా పని చేశారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు. దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. చెన్నై కేంద్రంగా ఉన్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. ఆ సమయంలో వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది.
చిన్నప్పటి నుంచే జయలలిత ప్రజ్ఞా పాటవాలు అపారం. చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్ లో జయ ప్రాథమిక విద్యను అభ్యసించింది. చదువులో జయలలిత ప్రతిభాపాటవాలను గుర్తించిన ప్రభుత్వం ఆమెకు స్కాలర్ షిప్ మంజూరుచేసింది. అయితే కుటుంబ పరిస్థితుల వలన జయ 15 వ ఏటనే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. తన తల్లి నటిస్తున్న చిత్రాలలో కూడా నటిస్తుండేంది. అయితే తన చదువుకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా దర్శకుల వద్ద ముందస్తుగా అనుమతి తీసుకునేది. సినిమా ఇండస్ట్రీలో జయలలిత ఎన్నో విజయాలు సాధించారు. జయ నటించిన ఈపిస్ట్లీ అనే ఇంగ్లీషు చిత్రం 1961లో విడుదలైంది. జయ హీరోయిన్ గా కన్నడంలో మొట్టమొదట నటించిన చిత్రం చిన్నదా గంబి. 1964లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అదాయి చిత్రంలో నటించారు. తెలుగులో వచ్చిన మనషులు మమతలు మూవీ జయకు స్టార్ డమ్ తీసుకొచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ భాషలో దాదాపు 140 చిత్రాలలో నటించారు. ఆమె జాతీయ అవార్డ్ తోపాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయను కళైమామణి అవార్డుతో సత్కరించింది. తమిళ రాజకీయాల్లో జయలలిత తనదైన ముద్ర వేశారు. జయ రాజకీయ ప్రవేశం విచిత్రంగా జరిగింది. 1977లో ఎంజీ రామ్ చంద్రన్ తమిళనాడు మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచ్చెందూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో ఏఐఏడీఎంకే తరఫున రాజ్యసభలో అడుగు పెట్టారు. పెద్దలసభలో ఏఐఏడీఎంకేకి ఓ విధమైన గుర్తింపు తీసుకువచ్చారు. 1987లో రామచంద్రన్ మరణించటంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకి నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత సారథ్యం వహించారు. మెజార్టీ నాయకులు జానకీ రామచంద్రన్ కు మద్దతు ప్రకటించటంతో .. ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. 1989లో బొడినాయక్కనూర్ నుంచి ఏఐఏడీఎంకే తరపున శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. సభలో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడీఎంకే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జయ పార్టీ 225 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయలో ఆమె ఆదాయానికి మించిని ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ కేవలం నాలుగు సీట్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఓటమికి వెరవని జయలలిత..2001 ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అవినీతి ఆరోపణలు గుప్పుమనటంతో జయలలిత పదవి నుంచి తప్పుకున్నారు. మంత్రివర్గంలోని పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే 2006లో జరిగిన ఎన్నికల్లో జయ పార్టీ పరాజయం పాలైంది. మళ్లీ 2011లో ముచ్చటగా మూడో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల కోసం ‘అమ్మ’ పేరిట పలు సంక్షేమ పథకాలు అమలుచేశారు. సీఎంగా అమలుచేసిన సంక్షేమ పథకాలు జయలలితకు సామన్య జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టాయి. 31st Year HANUMAN JAYANTHI CELEBRATIONS ~ 31-5-2016( Vaisaka Bahula Dasami ) హనుమత్ జయంతి 31-5-2016…. పరాశర మహర్షి – పరాశర సంహిత – శ్రీ ఆంజనేయ చరిత్ర : వైశాఖ మాసం , బహుళ పక్షం , దశమి తిది , శనివారం, పూర్వాబాద్ర నక్షత్రం , వైధృతి యోగం , కర్కాటక లగ్నం , మధ్యాహ్న సమయం, కౌండిన్య గోత్రం హనుమత్ జననం ఆంజనేయస్వామి గురించి కొన్ని విశేషాలు – హనుమాద్గాదా తరంగిణి అనే హనుమద్ చరితామృతం – 15.
 వేదాలలో వైజ్ఞానిక విశేషాలు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi వేదాలలో వైజ్ఞానిక విశేషాలు 1 కాష్ఠ కాలములో - 3న5 = 15 నిమేషమలు గలవు 15 నిమేషములు - 1 కాష్ఠ 30 కాష్ఠలు - 1 కళ 30 కళలు - 1 ముహూర్తము 30 ముహూర్తములు - 1 దివారాత్రము = 24 గంటలు ఇంత సూక్ష్మమైన కొలతలను, ఇంత బృహత్తరమైన కొలతలను కూడా విస్తారంగా వినియోగించుకునే విజ్ఞాన శాఖలు ఆ కాలంలో సజీవంగా ఉండి ఉండకపోతే, ఇలాంటి కొలమానాలు రూపొందేవి కాదు. దురదృష్టవశాత్తు ఆ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు మనకు ఇపుడు దొరకటం లేదు. ఈ కొలమానాలను సూచకంగా తీసుకుని మనం మన పురాతన విజ్ఞాన శాఖల కోసం మరింత లోతుగా అనే్వషించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ఇప్పటివరకు కొన్ని ఖగోళ అంశాలను పరిచయం చేసుకున్నాము. ఈ పరిశీలనలో భూమి మీద నిలబడిన మానవుడు, భూమిని కేంద్రంగా చేసుకుని చేసిన పరిశీలనలే. అందువల్లే మన పూర్వికులు భూమిని గ్రహంగా పరిగణించలేదు. గ్రహము అనే శబ్దానికి- భూమిమీద నిలబడిన మానవుడు యంత్రాల సహాయం లేకుండా, సూటిగా తన కంటితో గ్రహించబడగల ఖగోళీయ పదార్థము-అని వారు నిర్వచించినారు. ఆధునిక ఖగోళ పరిశోధకుల కొన్ని ఖగోళీయ పదార్థాలను ఎంచుకుని, వాటికి ప్లానెట్స్ అని పేరుపెట్టారు. వాటిలో భూమి కూడ ఉంది. ఆంగ్ల పదానికి సంస్కృతీకరించే ప్రయత్నంలో ఎవడో ఒక ప్రబుద్ధుడు ప్లానెట్ అనే పదానికి గ్రహము అని అనువాదం చేశాడు. దాన్ని పట్టుకుని కొందరు భూమి గ్రహము అవునా, కాదా అని చర్చలు చేస్తున్నారు. నిజానికి గ్రహము, ప్లానెట్ అనేవి వేరేవేరే పారిభాషిక పదాలు. వాటిని కలగాపులగం చేసుకుని చర్చలు పెంచుకోవటం కన్నా, మనం దేనిమీద నిలబడి ఖగోళ పరిశోధనలు చేస్తున్నామో, అలాంటి భూమిని గురించి మన వేద ఋషులకు ఉన్న అవగాహన ఏమిటో పరిశీలించటం ఎక్కువ ఉపయోగకరం. మనం ఇప్పుడు సంగ్రహంగా ఆ పని చేద్దాం. ‘‘మండలో వా‚ యం లోకః’’అని వుంది. జైమినీయ బ్రాహ్మణంలో- భూమే కాదు, సూర్యుడు, చంద్రుడూ కూడా గోళాకారంగా వున్నారని ఈ క్రింది మంత్రంలో విస్పష్టంగా వుంది. భూమి పరిమాణం యాభైకోట్ల యోజనాలని పురాణాలలో వుంది. ఇది ‘‘ఘన పరిమాణం’’అని మనం గుర్తించాలి. భూమియొక్క వ్యాసం సుమారు ఎనిమిది వేల మైళ్లు అని ఈ నాడు సైన్సు చెబుతోంది. ఒక యోజనము= సుమారుగా 8 మైళ్లు అనుకుంటే భూవ్యాసము వెయ్యి యోజనాలు అవుతుంది. (శ్రీ గొబ్బూరివారి గణనం ప్రకారం యోజనం- 9 మైళ్ళ 160 గజాలు) కనుక భూవ్యాసార్థము= 500 యోజనాలు (సుమారుగా) ‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ. మనసును అదుపులో పెట్టుకోవడం ఎలా? కార్తీక దీపం!! కార్తీకం కదూ!! మనిషి తయారు చేసిన మాయలు, మంత్రాలు, తంత్రాలు! H.No.7-8-51,Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500 079 రాజీనామా చేసే ఆలోచన లేదు:జుకన్‌బర్గ్ పాక్‌కు భద్రతా సహకారం నిలిపివేత సభ్యత్వం నమోదు వేగం పెంచాలి:చంద్రబాబు
డైలీ సీరియల్ న్యూస్ ఛానల్స్ వాళ్లు వొచ్చి పోలీస్‌స్టేషన్ దగ్గర వాలిపోయారు. వేటకు వెళ్లితే చేపలు దొరికినట్లు వాళ్లకు మ్యాటర్ దొరికింది. రెండ్రోజుల నుంచి చేపల వేటకు వెళ్లకుండా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్న సింహాద్రి దొరికాడు. డాక్టర్ అరవిందకు మాఫియా గ్యాంగుకు సంబంధం వుందన్న వార్త తెలిసేసరికి, ‘నది ఒడ్డున దొరికిన శవం’ వార్త మరింత సంచలనాన్ని సృష్టించింది. టీవీ ముందు కూర్చుని సావేరి, లోహిత పనస తొనలు తింటున్నారు. సావేరి అన్ని ఛానల్స్ మారుస్తూ వుంది. ‘‘గోదావరి నది ఒడ్డున ధవళేశ్వరం దగ్గర్లో వున్న గ్రామానికి చెందిన పల్లెకారుడు వో శవాన్ని గుర్తించాడు. పోలీసు విచారణలో ఆ శవం డాక్టర్ అరవిందదని తేలింది. గుడ్ సమారిటన్ హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వొస్తున్న నేపథ్యంలో డాక్టర్ అరవింద్ శవంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు అంతా ఆ కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. డాక్టర్ అరవింద్‌కు ముంబాయిలోని అరిఫ్ గ్యాంగుకు సంబంధాలు వున్నాయనే వార్తలు వొస్తున్నాయి.. ‘నది ఒడ్డున దొరికిన శవం’ వార్తపై ప్రత్యేక కథనం విన్పిస్తూ వుంది టీవీ యాంకర్. ‘‘మీరు వచ్చి డాక్టర్ అరవింద్‌గారికి అంత్యక్రియలు జరిపిస్తే బాగుంటుంది!’’ అంది లోహిత. ‘‘ముఖ్యమైన పనిమీద వున్నాను.. చివరి అంకంలో వున్నాం.. ఈ పని పూర్తి అయ్యేక వొచ్చేస్తాను.. ఈలోపు పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా వొచ్చేస్తుంది.. శవాన్ని మార్చురీలో వుంచుతారు. అమ్మను తీసుకు వొస్తాను’’ అన్నాడు స్కంద. డిజిపి ఆఫీసులో ఉన్నత పోలీసు అధికారుల సమావేశం జరుగుతూ వుంది. బీహారు, మహారాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. స్కంద, ఐపిఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వున్నాడు. గుడ్ సమారిటన్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ వున్నాయి, వాటిని నడిపిస్తున్న మాఫియా ముఠాలు, కిడ్నీ, లివర్, ఇతర శరీర అవయవాల మార్పిడి కుంభకోణాలు, డాక్టర్ వౌర్య, డాక్టర్ ఫణి ఏ ఏ కారణాల మూలంగా హత్య చేయబడింది, ఆ హత్యల వెనుక ఎవరున్నారు? పోలీసులకు దొరికిన డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరిఫ్ ముఠాకు చెందినవాళ్ళు ఆ వివరాలన్నీ చెప్పాడు. కొన్ని సిడిలు కూడా డిస్‌ప్లే చేశాడు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు ఒక్కసారిగా అరిఫ్ గ్యాంగ్ స్థావరాలపై దాడులు చేయాలి, అందరిని అరెస్టు చేయాలి, పారిపోయే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళపై ‘లుక్‌అవుట్’ నోటీసులు జారీ చేయాలి! అరిఫ్‌ను అరెస్టు చేసి అతని పాస్‌పోర్టు సీజ్ చెయ్యలి! వాటికి సంబంధించిన మెమోలు జారీ చేశాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అరిఫ్‌ను, అతని అనుచరులను అరెస్టు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు స్కంద. ‘‘సర్.. డాక్టర్ అరవింద్ కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు. అతన్ని పిస్టల్‌తో కాల్చి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. శవాన్ని గోదావరి నదిలో పడేశారు.. ధవళేశ్వరం దగ్గర శవం దొరికింది. అరవింద్ మా నాన్నగారు సర్.. మా అమ్మ గర్భంలో నేను ఉండగానే మా నాన్న మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ విడాకులు తీసుకుని మొన్నటిదాకా అమెరికాలో వుండిపోయింది. షి ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. మీరు అనుమతిస్తే మా నాన్నగారి అంత్యక్రియలు నేను చేస్తాను. రేపు మనం చేపడుతున్న అరిఫ్ ముటా అరెస్టు కార్యక్రమం అయ్యేక ధవళేశ్వరం వెళతాను. గోదావరి ఒడ్డున నాన్నగారికి అంత్యక్రియలు నిర్వహిస్తాను’’ అన్నాడు స్కంద. ‘‘నా పర్మిషన్ దేనికి? అది నీ లెజిటిమేట్ డ్యూటీ. కొడుగ్గా నీ బాధ్యత నువ్వు నిర్వహించాలి! డాక్టర్ అరవింద్ బ్రతికి వున్నట్లయితే అరిఫ్‌తోపాటు అరవింద్‌ను కూడా నువ్వు అరెస్టు చేసి వుండేవాడివి... నువ్వు సిన్సియర్ ఆఫీసర్‌వని నాకు తెలుసు!’’’ అన్నాడు డిజిపి స్కంద భుజం తట్టి. జుహూ బీచ్ హోటల్లో అరిఫ్‌ను అరెస్టు చేశారు పోలీసులు. ‘‘నన్ను అరెస్టు చేసే దమ్ము ఎవరికి వుంది?’’ అంటూ వీరంగం వేశాడు అరిఫ్. తనకు పరిచయం వున్న మంత్రులకు ఫోన్ చేశాడు. అతను చెప్పింది విన్నారుగాని పోలీసు అధికార్ల మీద వొత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అరిఫ్ మీద వున్నది నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంట్.. ఎన్నో క్రిమినల్ కేసులు అతని మీద వున్నాయి. అతని చేతికి బేడీలు వేసి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్తున్న దృశ్యాలు టీవీ చానళ్ళవాళ్లు రోజంతా చూపిస్తూనే వున్నారు. అరిఫ్ పాస్‌పోర్టు కూడా సీజ్ చేశారు. అతని స్థావరాలపై, అనుచరులపై ఏకకాలంలో వివిధ రాష్ట్రాల పోలీసులు దాడులు నిర్వహించారు. కోట్ల విలువైన డ్రగ్స్, పిస్టల్స్ దొరికాయి. ‘‘మీకు ఫోన్ వచ్చింది’’ అంటూ సెల్‌ఫోన్ తెచ్చి ఇచ్చింది రోషిని. కొత్త సెల్‌ఫోన్ నెంబరు స్కందకు తప్పితే ఎవరికీ తెలియదు. అతనికి ఎవరి దగ్గరినుంచి ఫోన్ కాల్స్ రావు. పులి దగ్గర సెలవు తీసుకుని బయల్దేరుతుంటే ‘‘మిత్రమా.. ఒక చిన్న పని యున్నది. మీరు అనుమతి ఇస్తే’’ అని ఆగింది. చిలుక పులి దగ్గరికి వెళ్లి పులిరాజా ఒక చిన్న కోరిక.. కోరమందువా? అని అడిగింది. జ్వాలాముఖి... మంత్రాల దీవి -- 5 ‘‘మిత్రమా ఈ అడవి కడురమణీయంగా వున్నది. ప్రకృతి కాంత సోయగాలు కనిపిస్తున్నాయి’’ విజయుడున్నాడు. జ్వాలాముఖి.. మంత్రాలదీవి-3
‘‘విజయోస్తు... నీ తండ్రి అభీష్టంమేర సింహాసనాన్ని అధిష్టించి జన రంజకమైన పాలనాతి యశోచంద్రికలతో వర్ధిల్లు నాయనా’’అని దీవించాడు. సరిగా అదే సమయంలో ఇందాకటి చిలుక వచ్చి సుధర్ముల పాదాల మీద వాలింది... ఇక సమగ్ర ఫింగర్ ప్రింట్ డాటా బేస్ దళితుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
‘‘నవగ్రహాలను కొన్ని దేవాలయాల్లో స్థాపిస్తూ ఉంటారు, కాని తమిళనాడులో, తంజావూరు జిల్లా కుంభకోణానికి 60 కి.మీ. దూరంలో నవగ్రహాలున్నాయి. ఈ దేవాలయానికి తొలి ప్రాధాన్యము సూర్యదేవాలయానికే! ప్రత్యక్షదైవం సూర్యునిగా అందరూ భావిస్తారు కదా! ‘‘మొట్టమొదటిగా అందరూ. ఈ దేవాలయాలకు దగ్గరలో తిరుమంగళక్కుడి ప్రాణనాదేశ్వరుని ఆలయం ఉంది. ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటారు. ‘‘ఆలయ అంతర్భాగాన నవగ్రహాలచే ప్రతిష్టింపబడిన కాశీవిశే్వశ్వరస్వామి, విశాలాక్షమ్మ విగ్రహాలున్నాయి. ఈ విషయం నిర్ధారిస్తున్నట్లు వినాయకుని విగ్రహం ఉంది. నవగ్రహాలను దర్శించుకోడానికి ఒక పద్ధతి కూడా ఉంటుందంటారు. ఇతర గ్రహాలు శనైశ్చరుడు, బుధుడు, అంగారకుడు, (కుజుడు) చంద్రుడు, కేతువు, శుక్రుడు, రాహువు వీరిని దర్శించుకోవాలని అంటారు. తమిళనాడులో కుంభకోణమునకు రైలు సదుపాయాలు ఉన్నాయి. రైలు, బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు కూడా ఈ నవగ్రహాలకు ఉన్నాయి. ‘‘108 మంగళా శాసన దివ్య దేశములు మన దేశంలోనే ఉన్నాయి. వాటిలో ‘నవ తిరుపతులని’ తొమ్మిది ఉన్నాయి. వీటినే నవగ్రహ క్షేత్రాలని కూడా అంటారు. ఇవి కూడా తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి జిల్లాలో ‘‘పవిత్ర తామ్రపర్ణి’’ నదికి రెండువైపులా ఉన్నాయి. భాగవతోత్తములైన 12 మంది ప్రసిద్ధ ఆళ్వారులలో ఒకరైన ‘‘శ్రీ నమ్మాళ్వారులచే’’ ఈ నవ తిరుపతులను మంగళాశాసనము చేయబడినవి. (54) (1) శ్రీ వైకుంఠం - (సూర్యుడు) వైకుంఠనాథన్ (55) (2) తిరువరగుణమంగై (చంద్రుడు) నత్తమ్, విజయాసవర్ (58) (3) తిరుక్కోళూరు- (కుజుడు) వైత్తమావిని (52) (4) తిరుప్పళింగుడి (బుధుడు) కాయశిననేన్దన్ (49) (5) తిరుక్కురుగూర్ (గురుడు) ఆదినాధన్ (53) (6) తెన్ తిరుప్పేర్ (శుక్రుడు) మకరనెడు కంకుళక్కాదన్ (56) (7) తిరుక్కుళందై (శని) మాయాక్కూతన్ (50) (8) (9) తిరుత్తువైవిల్లి మంగళమ్ రాహువు, కేతువు దేవసిరాన్, అరవింద లోచనన్. -ఎ.ఎస్.నాగభూషణశర్మ H.No. 7-8-51 Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500 079 వెంటనే పోలీసు ఆమెను అడ్డుకుని ‘‘ఇలా నడిరోడ్డుపై నడవడం తప్పు’’అన్నారు. ‘‘అదేమిటి, మనకు స్వేచ్ఛ లభించింది కదా!’’ అంది ఆమె. ఆ పదవికి నేను పనికిరానని. అయినా ప్రయత్నించి చూస్తాను. ఆ ప్రయత్నంలో ఉంటే నేనైనా ఉంటాను లేదా మీ న్యాయవ్యవస్థ, మీ చట్టాలు, మీ సమాజం మీకుంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటే జరుగుతుంది. బహుశా నేనే ఉండకపోవచ్చు. ఎందుకంటే, మీ న్యాయవ్యవస్థ చాలా తప్పుగా ఉంది. మీరేమనుకున్నా సత్యం చెప్పక తప్పదు’’ అన్నాడు. స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు జీవితంలో అనేక యాతనలతోపాటు పరవశాలు కూడా ఉంటాయి. అవన్నీ మీవే. కాబట్టి, వాటితో జీవించండి. అందుకు ముఖ్యంగా మీరు ‘యాతన లేని పరవశముండదు, మరణం లేని జీవితముండదు, బాధలు లేని ఆనందముండదు’’ అనే విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, అవి ఎప్పుడూ అంతే. అదే వాటి సహజత్వం. అందుకే వాటిని ఎవరూ మార్చలేరు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే... అపుడే వాడు మీ పట్ల చాలా కృతజ్ఞతతో ఉంటాడు. లేకపోతే ఏ పసివాడైనా తన తల్లిదండ్రులపట్ల చాలా కోపంతో ఉంటాడు. జమ్ముకాశ్మీర్‌లో భారీ వర్షాలు ప్రధాని ఫోటోగ్రాఫర్‌ అయిన వేళ.. పైరేట్ యొక్క మరియు Cabildo alleys పొగమంచు లో ఫ్రెంచ్ క్వార్టర్ లో ఒక మూలాన. న్యూ ఆర్లియన్స్, లూసియానా, 2006 డిసెంబర్ 12
తెలుగు పద్యం: పద్యంతో లెక్కల మేజిక్! నాకు పద్యాలంటే ఎలా ఇష్టమో లెక్కలంటేనూ అలాగే ఇష్టం. మనవాళ్ళు పద్యాలలో కవిత్వం సృష్టించినట్టే లెక్కలుకూడా చేసారు. లెక్కలతో మేజిక్కులు చేసారు. అలాటి ఒక లాజిక్ మేజిక్ ఇప్పుడు మీ కోసం. ఈ కింద ఇచ్చిన పద్యం ఒకసారి చూడండి: ఇది సీస పద్యం. కాకపోతే ఎత్తుగీతి తేటగీతిలో ఒక పాదమే ఉంది. ఇది విష్ణుమూర్తి స్తోత్రం. ప్రస్తుతం మనం లెక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని అర్థ తాత్పర్యాలు పక్కన పెడదాం (కావలసిన వాళ్ళు ప్రయత్నించవచ్చు). ఇంతకీ వీటి ముందున్న నెంబర్లేమిటి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మీరు తెలుగులో ఏదో ఒక అక్షరాన్ని తలుచుకోండి. కాకపోతే చిన్న చిన్న కండిషన్లు. అచ్చుల్లో "అ" ఒకటే తలుచుకోవాలి. హల్లుల్లో "ఙ్", "ఞ్" తలుచుకోకూడదు. అల్ప ప్రాణాలకీ మహా ప్రాణాలకీ తేడా లేదు ("ప", "ఫ" ఒకే అక్షరం. "చ", "ఛ" ఒకటే అక్షరం. ఇలా అన్నమాట). అలాగే "ర", "ఱ" కి తేడా లేదు. గుణింతాలకీ తేడా లేదు ("ప", "పా", "పి"... అన్నీ ఒకటే). దీనికి నా దగ్గర కంప్యూటరు ప్రొగ్రాములాంటిది ఏదీ లేదు. ఒక్క రెండు వాక్యాలు గుర్తుంచుకుంటే చాలు. అవేవిటో తర్వాత చెప్తాను. ముందు ఆట మొదలుపెడదామా? అక్షరం తలుచుకొని నెంబరు చెప్పండి. కాయ్ రాజా కాయ్! Labels: చాటువు, ప్రహేళిక, లెక్కలు, సరదాగా... సూర్యుడుగారు, మీరు తలుచుకున్న అక్షరం "ర". కరక్టేనా? ఆలోచిస్తునా, ఎలా చెప్పగలుగుతారా అని :-) ఏ సంఖ్యలు కలిపినా వేరే సంఖ్యలు వస్తాయి కాబట్టి, ఆ అక్షరం ఏ ఏ పంక్తులలో ఉందో తెలిసిపోతుంది, కాని ఆ పంక్తుల్లో ఏ అక్షరం అనేది ఎలా తెలుస్తుందా అని :-) భైరవభట్ల కామేశ్వర రావు June 14, 2009 at 9:39 PM అలా తెలిసేట్టుగా పద్యం రాయడమే అసలు గొప్ప. సంఖ్యని బట్టి అక్షరం చెప్పడం నిజానికి పెద్ద విషయం కాదు :-) అన్నట్టు, యీ పద్యం రాసింది నేను కాదండోయ్! ఇదెవరు రాసారో నాకు తెలియదు. ఇదొక చాటువు. 11 ! మీరు చెప్పేస్తారనుకోండి. ఎలా అన్నదే తెలియడం లేదు :) చంద్రమోహన్ గారు, మీరు తలుచుకున్నది మొదటి హల్లు :-) (అన్నట్టు చెప్పడం మరిచాను, తెలుగులో "క్ష" విడి అక్షరంగా లెక్క వేస్తారు "ళ క్ష ఱ". అంచేత "క" తలుచుకున్నప్పుడు "క్ష"ని లెక్కించకూడదు. నేనిది చెప్పకపోయినా మీరు సరిగ్గా లెక్కవేసారు!). ఫైలు పర్మిషన్ల కిచ్చే విలువ కూడా ఈ పద్ధతిలోనే ఉంటుంది గదా! మూడంకెలతో ఏడు వరకు విలువలు ఇస్తారు. మీరు చెప్పిన అక్షరాల్లో ఏ రెంటికీ ఒకే విలువ రాకుండా పద్యం అల్లారు. ఆ రెండు వాక్యాలు తెలీకపోయినా, సంఖ్యనుబట్టి అక్షరాన్ని కొద్దిగా కష్టపడి చెప్పెయ్యొచ్చు. పద్యంలో ఇముడ్చగలిగితే 31 అక్షరాలను ఈ రకంగా కనుక్కోవచ్చు. కామేశ్వర రావు గారూ, నా గణితం లో తప్పో, పద్యం లో ముద్రా రాక్షసమో ఉన్నాయి అనిపిస్తోంది. (ఆఖరి పాదం లో చిన్ని పాటి సవరణ అవసరమేమో...) కాయ్ రాజా కాయ్ లో నా ముక్క = 17. భైరవభట్ల కామేశ్వర రావు June 15, 2009 at 9:30 AM చదువరిగారు, మీరు చెప్పింది నిజమే. ఫైలు పర్మిషన్లకి త్వరగా లెక్కకట్టడానికి కంప్యూటర్లో కాబట్టి బైనరీ అంకెలు (0, 1) వాడతారు. మనకి ముందునుంచీ ఉన్నది దశాంశ పద్ధతి కాబట్టి అందులో సంఖ్యలిచ్చారిక్కడ. రెండూ ఒకటే! మీరన్నట్టు, 5 పాదాలున్నప్పుడు 31 అక్షరాల వరకూ కనుక్కొనేట్టు రాయవచ్చు. ఈ పద్యంలో కనుక్కోగలిగినవి 24. సనత్కుమార్ గారు, చివరి పాదంలో తప్పుందన్న విషయాన్ని గుర్తుపట్టడమే కాకుండా ఏ అక్షరం తప్పుందో కూడా గుర్తుపట్టి "చ"క్కగా "చె"ప్పేరు. మీ "చ"తురతకి నా సలాములు. నేను చూసిన పుస్తకంలో ఇలాగే ఉంది. అర్థం ఏవిటా అని తలబద్దలుకొట్టుకున్నాను కాని అక్కడ అచ్చుతప్పుందని గ్రహించ లేదు. ఇప్పుడు తెలిసింది. సరిదిద్దాను. అర్థం కూడా సుబోధకం అయ్యింది! ఆటలో మీరే నెగ్గారు :-) @వంశీగారు, మీ అభిమానానికి కృతజ్ఞతలు. నిజానికి నేను చేస్తున్న పనల్లా మన తాతలు తాగిన నేతుల వాసనలు అందరికీ చూపించడమే. ఇందులో నా గొప్పేం లేదు. నేతిని తయారుచేసుకోడం అబ్బో! అది చాలా పెద్ద ప్రోసెస్, అంచేత దాన్ని మనం ఔట్ సోర్సు చేసేశాం. బజారులో దొరికే సరుకు (సిసలో కల్తీయో. నిజానికి సిసలైనది అరిగించుకునే శక్తి పోయింది కాబట్టి కల్తీదే మనకి శరణ్యం) కొనుక్కొంటున్నాం. కనీసం తాతలు తాగిన కమ్మ నేతి వాసనైనా ఆఘ్రాణిద్దామని తాపత్రయం, అంతే! అంచేత మీ టోపీలకి నేను బాధ్యుణ్ణి కాను. కామేశ్వర రావు గారూ , ఇంతకీ మీరిస్తానన్న రెండూ ఇచ్చారు కాదు. (1) రాముడికి తెలిసినదీ దశరథుడికి తెలియనిదీ అయిన ఆ చిదంబర రహస్యం ఏమిటి? (2) లెక్కల గుర్తించ గలిగే ఆ రెండు వాక్యాలూ... ఇంతవరకూ ఇది ఇవ్వకపోడానికి కారణం, దీన్ని కూడా ఛందోబద్ధంగా రెండు తేటగీతిపాదాలుగా మారుద్దామని ప్రయత్నించడం. కాని నావల్ల కాలేదు! ఇక్కడింకెవరికైనా వీలుపడుతుందేమో ప్రయత్నించండి. మొదటిదానికి మరికొంత సమయం పడుతుంది. అదిలా ఒకటి రెండు వాక్యాలతో సరిపెట్టేది కాదు మరి! కిటుకు నాకు తెలిసినట్టుంది. కామేశ్వరరావుగారూ, మీరొక సంఖ్య చెప్పండి. మీరనుకున్న అక్షరం నేను చెప్పగలనేమో చూద్దాం! :-)
అనువాదాలు (2) అవధానం (6) ఆదిభట్ల నారాయణ దాసు (1) కందుకూరి రుద్రకవి (1) కరుణశ్రీ (7) కృష్ణశాస్త్రి (1) చాటువు (4) ఛందస్సు (8) జాషువా (1) తిక్కన (5) తుమ్మల (1) తెనాలి రామకృష్ణుడు (2) దువ్వూరి రామిరెడ్డి (1) నన్నయ్య (7) నా పద్యాలు (12) పద్యకవితా ఖండికలు (13) పెద్దన (2) పోతన (6) ప్రహేళిక (4) బేతవోలు (1) భర్తృహరి (2) మంచిపద్యంతో కొంచెంసేపు (40) మనుచరిత్ర (1) రామాయణకల్పవృక్షం (6) లెక్కలు (1) వినాయకుడు (3) విశ్వనాథ సత్యనారాయణ (9) శరదృతువు (1) శ్రీనాథుడు (2) శ్రీరామకర్ణామృతం (2) శ్రీవాణి (1) సరదాగా... (3) స్వగతాలు (7) నా గురించి (పెద్దగా ఏం లేదు)
 గజల్ శ్రీనివాస్‌కు బిగుస్తున్న ఉచ్చు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi స్పాట్ లైట్ గజల్ శ్రీనివాస్‌కు బిగుస్తున్న ఉచ్చు బాధితురాలు మీడియాతోనూ, సోషల్ మీడియా ద్వారా శ్రీనివాస్‌పై ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. తనను బెదిరించే వాడని, ఉద్యోగం రాకుండా చేస్తానని, సర్ట్ఫికెట్ ఇవ్వనని ఇలా చాలా రకాలుగా ఇబ్బందిపెట్టే వాడని చెబుతోంది. పని మనిషి సావిత్రి సహకారంతో తనను లైంగిక వేధింపులకు గురిచేసే వాడని, తాను ఎవరికీ చెప్పుకోలేక మనోవేదన అనుభవించానని తెలిపింది. మరొకరికి ఇలా జరగకూడదనే తాను సెలబ్రెటీ ముసుగులో గజల్ శ్రీనివాస్ చేస్తున్న అకృత్యాలను బయటపెట్టినట్లు ఆవేదనతో చెబుతోంది. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందించానని, పోలీసులు తనకు ఎంతో సహకరించి నిందితుడ్ని అరెస్టు చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. గజల్ శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఇదిలావుంటే రోజు రోజుకీ విడుదలవుతున్న కొత్త వీడియో క్లిప్పింగ్‌లకు తోడు గజల్ శ్రీనివాస్‌ను సేవ్ టెంపుల్ అంబాసిడర్ బాధ్యతల నుంచి తప్పించారు. అంబాసిడర్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకుడు వెలగపూడి ప్రకాశరావు ప్రకటించారు. తమ సంస్థలో మహిళలను దేవతల్లా భావిస్తామని, ఇలాంటి పరిస్థితిలో శ్రీనివాస్‌ను తప్పిస్తున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట, జనవరి 23 : జేఏసీలో ఎలాంటి రాజకీయ పార్టీలకు చోటు లేదని.. ప్రజాసంఘాలకు మాత్రమే స్థానం ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. మంగళవారం టీజేఏసీ చైర్మన్ మంచిర్యాల సదస్సుకు వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట రంగధాంపల్లి జిల్లా ఫోరం నేతలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్, జనవరి 23: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే మహానగరవాసులకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 30కిలోమీటర్ల మెట్రో కారిడార్‌లో ఫీడర్ సర్వీసులను మెరుగుపర్చాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌పీ సింగ్ ఆదేశించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అసెంబ్లీ ముట్టడి నల్లగొండ రూరల్, జనవరి 23: ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే ప్రకటించి భర్తీ చేయాలని, లేకుంటే ఐదు లక్షల మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య గర్జించారు. ఆర్మూర్, జనవరి 23: నలభై వేల రూపాయల లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్‌డీఓ బాలే శ్రీనివాస్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. మంజీరా వాటర్ ప్లాంట్ యజమాని బదాం రాజ్‌కుమార్ నుంచి ఆర్‌డీఓ లంచం తీసు కొంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం ఆర్మూర్‌లో సంచలనం సృష్టించింది. ఆర్టికల్ 370ను రద్దు చేయాలి ఖైరతాబాద్, జనవరి 23: జమ్ముకాశ్మీర్‌లో ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీంసింగ్ డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెక్సాస్ A మరియు M విశ్వవిద్యాలయం లో TAMU హార్టికల్చరల్ గార్డెన్స్ లో బ్లాక్ రాజహంస యొక్క ఆరెంజ్ పుష్పాలు (సూర్యాస్తమయం గంటలు, Chrysothemis pulchella). కాలేజ్ స్టేషన్, టెక్సాస్, జూలై 24, 2008  శివతాండవము -పుట్టపర్తి నారాయణాచార్యులు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi (నేను తిరుమల వెంకటేశ్వరుడి భక్తుణ్ణి. పరమ వైష్ణవుణ్ణి. కానీ నా మనస్సు చంద్రశేఖరుడైన శంకరుని తేజస్సులో లీనవౌతుంది.) రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి.. -వల్లంపాటి వెంకటసుబ్బయ్య శాస్ర్తీగారు ఈ నాటికను రాయడానికి ప్రోత్సహించిన సుప్రసిద్ధ సాహితీ వ్యాఖ్యాత శ్రీవాత్సవగారు. ‘‘తెలుగు నాటికల సంపుటాలలో తలమానికం అనిపించుకోదగిన సంపుటం గోరాశాస్ర్తీ గారి ఆశఖరీదు అణా అని శ్లాఘించారు. అది అక్షరాలా నిజం. అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. కాని, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో విధమైన సమస్యలు. అన్ని కుటుంబాలూ కలిసి ఒక చిన్న సమాజం. అందరిలో ఏదో నైరాశ్యం, ఏదో నిస్సహాయత- ఒక తాతగారు మినహా. ఆయన మాత్రం ఆశావాది. చలి వణికిస్తున్న ఒక తెల్లవారు ఝామన నిరాశాజీవులు నలుగురినీ కూర్చోబెట్టుకుని ఆయన ఇలా అంటారు. పరిసరాలు.... మనిషి మన దేశ స్వాతంత్య్ర పోరాటం, ప్రపంచ యుద్ధాల నేపథ్యంలో రచించిన శ్రవ్య నాటిక పరువుకోసం పోతే. ఒక జమిందారీ కుటుంబాన్ని ఆధారం చేసుకొని భిన్న దృక్పథాలను ఒకే కాన్వాసుమీద చిత్రించిన అద్భుత వర్ణచిత్రమిది. ఒక పెళ్లయిన అమ్మాయి - భర్త ఊళ్లో లేనప్పుడు కొద్దిరోజుల పరిచయం మాత్రమే కలిగిన ఒక యువకుడిని సినిమాకు వెళ్దామని చెప్పి తీసుకువెళుతుంది. దారిలో ఆ యువకుడు ‘‘మనిద్దరం ఇలా తిరుగుతూ వుంటే నలుగురూ ఏమైనా..’’ అంటాడు. పెళ్లయిన అమ్మాయి ‘‘ఏడిశారు- నలుగురూ నలభైమందీ అనుకుంటే ఏం’’ అంటుంది. నేడు కరీంనగర్ - ముంబయి రైలు ప్రారంభం కూటమి వెనుక మహా కుట్ర
క్రీక్ పార్క్ లిక్ కృష్ణ కేసరాలు తో పర్త్రిద్గే దీని వలన పీ (కాషియని fasciculata) పుష్పాలు. కాలేజ్ స్టేషన్, టెక్సాస్, జూలై 13, 2008 గండికోట జలాశయం Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: గండికోట జలాశయం Tag Archives: గండికోట జలాశయం ‘గండికోట’కు నీల్లేయి సోమీ? ఫిబ్రవరి 27న ‘గండికోట’ జలాశయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గారు కాలవ గట్ల మీద నిద్ర పోయైనా జులై నాటికి అక్కడ 35 టి.ఎం.సిల నీటిని నింపుతానని బహిరంగ సభలో వాక్రుచ్చారు (ఆధారం: http://www.kadapa.info/గండికోట-బాబు/). బాబు గారు చెప్పిన జులై పోయింది సెప్టెంబరు కూడా వచ్చింది. ‘గండికోట’కు నీళ్ళ జాడ లేదు. ముప్పై టిఎంసిలు కాదు … కడప: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తీ చేసేదానికి అవసరమైన డబ్బులు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అఖిలపక్షం నేతలు అన్నారు. శనివారం అఖిలపక్షం నేతలు కలెక్టరేట్ ఆవరణలో నీటిపారుదల శాఖ సీఈ వరదరాజుకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నిలిచిపోయినన సాగునీటి … 35 టీఎంసీల నీరు తీసుకవస్తా : బాబు కడప: గోదావరి, కృష్ణా పరిధిలో ఆదా చేసిన 70 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తా.. రాబోవు జూలైలో కాలువ గట్టుపై నిద్రించైనా గండికోటలో నీరు నిల్వ చేస్తా.. గండికోట, మైలవరం ప్రాజెక్టులకు 35 టీఎంసీల నీరు తీసుకవస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు … రెడ్ మి నోట్ 4 బ్లాక్ సేల్ నేడే.. చైనా ఆపిల్‌గా పేరుగాంచిన షియోమి జనవరిలో లాంచ్ చేసిన రెడ్ మి నోట్ 4లో బ్లాక్ వేరియంట్ ని కొత్తగా తీసుకొచ్చి మళ్లీ సరికొత్త అమ్మకాలకు తెరలేపింది. లాంచ్ అయిన వారం రోజులకే రికార్డు అమ్మకాలు చవిచూసిన ఈ స్మార్ట్‌‌ఫోన్‌ బ్లాక్‌ కలర్‌ వేయింట్‌ అమ్మకాలను భారత మార్కెట్లలో బుధవారం నుంచి ప్రారంభించింది. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌ ద్వారా ఈరోజు (మార్చి 1) మధ్యాహ్నం 12 గంటలకు ఈ విక్రయాలను ప్రారంభించనుంది. రెడ్‌మి నోట్ 4 మూడు వేరియంట్లలో లభిస్తోంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ. 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీతో ఇవి లభిస్తున్నాయి. ధరలు వరుసగా రూ.9,999, రూ.10,999, రూ.12,999 ధరల్లో లభిస్తున్నాయి. పేటీఎమ్ నుంచి కొత్త యాప్ వచ్చేసరికి హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి వాల్యుమ్ రాకర్స్ అలానే పవర్ బటన్‌లను ఫోన్‌కు కుడి వైపు ఏర్పాటు చేసారు. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఫోన్‌కు ఎడమ వైపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ క్రింద భాగంలో రెండు స్పీకర్స్‌తో పాటు ఒక మైక్రోయూఎస్బీ పోర్టును అమర్చటం జరిగింది. టీవీ, ఏసీ వంటి డివైస్‌లకు ఈ ఫోన్‌ను రిమోట్ కంట్రోలర్‌లా ఉపయోగించుకునేందుకు వీలుగా పై భాగంలో IR blasterను ఏర్పాటు చేసారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఫోన్ పై భాగంలోనే ఉంటుంది. హోమ్ » Tag Archives: ఆది ఇలాంటి ఎమ్మెల్యే కావాలి దేశానికి..! _ Namo Telangana Uncategorized » ఇలాంటి ఎమ్మెల్యే కావాలి దేశానికి..! మిజోరాం రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే బిచ్ హువా తన ప్రత్యేకతని చాటుకుని అందరి మన్నలను పొందుతున్నారు. ఓ కార్యక్రమం కోసం తన నియోజక వర్గంలో పర్యటించారు. సైఫా జిల్లాలో ఓ మహిళ తీవ్ర కడుపు నొప్పితో భాదపడుతూ ప్రభుత్వాసుపత్రిలో చేరింది.కానీ ఆ సమయంలో ఆసుపత్రిలో సర్జన్ లు ఎవరూ లేరు. వారంతా శిక్షణ కోసం ఇంఫాల్ వెళ్లినట్లు తెలిసింది. కానీ మహిళకు ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బిచ్ హువా హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి స్వయంగా ఆయనే ఆపరేషన్ నిర్వహించి మహిళా ప్రాణాలు నిలబెట్టారు. మహిళ కడుపులో చిన్న రంధ్రం ఏర్పడిందని వెంటనే ఆపరేషన్ నిర్వహించి ఉండకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం వాటిల్లి ఉండేదని ఎమ్మెల్యే అన్నారు. బిచ్ హువా స్వయంగా డాక్టర్ కావడం విశేషం. 20 ఏళ్ల పాటు ఆయన వైద్య వృత్తి లో ఉన్నారు. 2008 లో తొలిసారి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయినా 2013 లో సైహా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆపదలో ఉన్న మహిళని ఆడుకోవడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ శూన్యస్థితి, దానిమీదే అది బ్రతుకుతుంది:
శాంసంగ్ మార్కెట్లోకి కొత్తగా మరో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్‌ 'శాంసగ్ రెప్'ని విడుదల చేయనుంది. శాంసంగ్ రెప్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 3.2 ఇంచ్ HVGA LCD డిస్ ప్లేని కలిగి ఉండడంతో పాటు, 800MHz సింగిల్ కొర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే 3మెగా ఫిక్సల్‌తో పాటు, ఆటోఫోకస్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌‍ 2జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వరా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1500mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్ 8 గంటలు. 'శాంసగ్ రెప్' మొబైల్ ప్రత్యేకతలు: కలర్స్, రిజల్యూషన్: 256k Colors & 240 X 320 Pixels వీడియో రికార్డింగ్: VGA Video Recording Capable, 640×480 Pixels డీసీలో తానా-ఫౌండేషన్ 5కే వాక్ _ Telugu News International మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రంగ‌స్ధ‌లం చిత్రం వేస‌వి కానుక‌గా 2018ఏప్రిల్ మొద‌టివారంలో విడుద‌ల కానుంది.తొలుత సంక్రాంతి కానుక‌గాఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ బాబాయ్ చిత్రానికి పోటీగా త‌న చిత్రం విడుద‌ల కాకూడ‌ద‌ని చ‌ర‌ణ్ భావించ‌టంతో పాటు... మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రూపొంద‌నున్న సై..రా.. న‌ర‌సింహారెడ్డి చిత్రానికి బిజినెస్ స‌ర్కిల్స్ లో క‌నీవినీ ఎరుగ‌ని క్రేజ్ ఏర్ప‌డింది.ఇంకా క‌నీసం రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈచిత్రానికి అనూహ్య‌మైన బిజినెస్ ఆఫ‌ర్ వ‌చ్చింది. అమెజాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్ధ సై..రా..డిజిట‌ల్ రైట్స్ కోసం ఇప్ప‌టి వ‌ర‌ప‌కూ ఏచిత్రానికీ ఎవ్వ‌రూ ఇవ్వ‌ని ఆఫ‌ర్ ను ఇచ్చింది.అయితే ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న నిర్మాత రామ్‌చ‌ర‌ణ్... జ‌న‌వ‌రి 13న ఖైది నెం.150
మా గురించి / About us మీరేం చదువుతున్నారు? మీరేం చదువుతున్నారు? – 1 చెప్పాలని ఉందా? చెప్పాలని ఉందా?-2 మానసిక శాస్త్రం సైన్స్ ఫిక్షన్ ఈ-పుస్తకాలు వ్యక్తులు-సంస్థలు పుస్తక ప్రదర్శన పుస్తకం.నెట్ ప్రకటనలు తెలుగుఅనువాదం “ముడుమాల” ఒక మారుమూల పల్లెటూరు. ఐతే ఆ చిన్ని కుగ్రామం గొప్ప అదృష్టం చేసుకున్నదనే చెప్పాలి. ముడుమాలలో ఉన్నది “సిద్ధప్ప మఠము”. ముడుమాల లో అపూర్వ తాళపత్ర గ్రంథములు కొన్ని ఉన్నవి. “కాళికాంబా సప్తశతి” అట్టి మహత్తర గ్రంథము. కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లె- ఈ పేరు చెవినబడగానే స్ఫురణకు వచ్చే పేరు “జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి”. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి – సిద్ధప్ప అనే భక్తుడు శిష్యుడై తరించిన చోటు “కందిమల్లయ్యపల్లె”. “కాలజ్ఞానము” గురించి ఆంధ్రదేశములోని ఆబాలగోపాలమునకూ తెలుసును అంటే అతిశయోక్తి కాదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వములు, గేయభణితి- ప్రజల నాలుకలపై ఆడుతూండేవి. “పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి” తత్వములను ఆశువులుగా చెప్పిన నుడువులు జనుల డెందములను భిత్తికలుగా చేసుకున్నవి. భవిష్యత్ కాలమున ఈ ప్రపంచ వేదికలో రాబోతూన్న అనేక మార్పులను గూర్చి వాక్రుచ్చిన దీర్ఘ దర్శి ఆయన. చరిత్రలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కాలజ్ఞానము రచయితగా ప్రసిద్ధి కెక్కారు. ఐతే వీరబ్రహ్మేంద్ర స్వామి విరచిత గ్రంథము ఇంకొకటి సైతం ఉన్నది. “కాళికాంబా సప్తశతి” అనే పద్యసంపుటి- జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఘంటము నుండి విస్తృతమై ఉన్నది. 700 చిట్టి పద్దెముల పొత్తము – అని పేరును బట్టే బోధ పడ్తూన్నది. సి.పి. బ్రౌన్ గారు పూనిక చేతనే ఈ కాలజ్ఞానము భద్రపరచబడి, ఈ నాటికి మనకు లభించినవి. “కాళికాంబాసప్తశతి” లో అనేక అంశాలు అనుకోకుండ పరిశీలనలోనికి వస్తూ ఉన్నవి. జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన- సమకాలీనులే! అందుచేతనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు – వేమనను గూర్చి, తన పద్యాల్లో తలిచి, మెచ్చుకున్నారు కూడా; ఈ రీతిలో బ్రహ్మం గారు రచనాపరంగా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి- అనే విశేషం పాఠకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇద్దరు కవులకు ; సంఘ సంస్కరణ ముఖ్య గమ్యం. ప్రాథమికముగా వీరు ఇరువురూ మూఢాచారములను నిరసించినారు. తమ నిరసనలను తెలిపే వారధికి వలె -వాక్కు లనూ, పద్యరచనలనూ ఉపయోగించారు. వేమనకు వలెనే “ఆటవెలది” ఛందస్సులో రచన చేసారు. ఇద్దరూ “అచలయోగులు, స్వరయోగులు”. వేమన మూఢాచారాల్ని తీవ్రంగా దూషించాడు. జగద్గురు శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అంతే, కానీ, ఆయన తత్వములను బోధించే ‘యోగిపుంగవుని’గా ప్రసిద్ధికెక్కాడు. కొన్ని చోట్ల వేమనకూ, బ్రహ్మం గారికీ కొన్ని కొన్ని భావాలలో విభిన్నత కనిపిస్తుంది. యోగము, ప్రాణాయామము, నిష్ఠ, క్రమశిక్షణలలో గొప్ప పట్టు కలిగిన సాధువు వీరబ్రహ్మేంద్ర స్వామి. “రాజయోగము” అనే సిద్ధాంతము (మౌంట్ ఆబూ) ఆ నాటికే నాటుకున్నదని 361 పద్యమువలన తెలుస్తున్నది. “నాద,బిందు,కళల నయముగ గుర్తించి; “భారతీయుడు” – పద ప్రయోగము:- “భారతీయుడు” అనే పదవ్యుత్పత్తి ఏనాటి నుంచి ప్రయోగములో ఉన్నదో – అనే అంశముపై- భాషా, చారిత్రకుల మీమాంసలు ఉన్నవి. 298 లో ఈ పదప్రయోగం ఉంది. వాని విలువ తప్ప వారికి వెల లేదు……” (364) పదిని మించి ఎంచ బ్రహ్మంబు లేదయా ….. ” (421) “ఎట్లు నిస్సరణమొ? (=ముక్తి) అనుచు బ్రహ్మవిదులు కనుగొనిరా జ్యోతి ……” (428) పరికెలోన గచ్చపొదలు బలిసియున్నవి కదా! ……” (436) ఇలను దున్నువారు బలభద్రులగుదురు” (622) శ్రద్ధ లేక ముక్తి సాధింప శక్యమా?” (649) కన్నులకును మాయ మబ్బు (=చీకటి)న వేసె; ……” (461) ఎఱుకయనెడి సుత్తె నెగురగొట్టగవలె; ……… “(416) అట్టి తీరు భక్తులా హరి వెనకుంద్రు; ….” (578) “కన్యాశుల్కం” లాంటి ఆధునిక రచనలలోనూ, 19- వ శతాబ్దము తర్వాత సామాజిక వాడుకలో ఉన్న పదాలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రాతలలో కనిపిస్తూన్నవి. “కులము గోత్రమంచు కూసెడి మలపల్ని….”; నాలిముచ్చుల్ని, పోకిరిసన్నాసులు; దగుల్బాజీ వాళ్ళ పోకడలను ఏకిపెట్టాడు. “మతము మత్తుమందు గూర్చు మార్గమ్ము కారాదు…… “- (694 ప__) అని ఎలుగెత్తి ఘోషించాడు. కడప జిల్లా – 516503 ఆంధ్రప్రదేశ్ పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి. ఈ పుస్తకము చాల బాగున్నది , ఈ పుస్తకములోని పద్యాలకు తాత్పర్యము కూడా వుంటే జనులు జపించుటకు చాలా బాగుంటది. కొన్ని పద్యాలు చదివే వారికీ అర్థము కావు , కనుక దయచేసి తాత్పర్యములు గల పుస్తకము వుంటే దయచేసి మా మెయిల్ కు మెయిల్ ఇవ్వండి. లేదా మా అడ్రస్ కి ఒక పుస్తకము పోస్ట్ ద్వార పంపండి. పుస్తకం.నెట్ శోధన సవరలు – జి.వి.రామమూర్తి తెలుగు కథ: అక్టోబర్-డిసెంబర్, 2017 “మడి విప్పిన చరిత్ర” – పుస్తకావిష్కరణ సభ ఇటీవలి వ్యాఖ్యలు sarma p. on ఇంటర్నెట్‌లో తెలుగు డిక్షనరీలు sarma p. on తెలుగు కథ: అక్టోబర్-డిసెంబర్, 2017 sarma p. on యుగకర్త నిర్యాణం – 1983 నాటి వ్యాసం
“శృంగార నైషధము” విశ్లేషణ – కొల్లా శ్రీకృష్ణారావు
బాహుబలి 2 రచ్చ మీద జక్కన కన్నడ స్పీచ్ మరో వారంలో థియేటర్లలో సందడి చేయనున్న బాహుబలి 2 మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. నెలల తరబడి జక్కన్న చెక్కిన శిల్పం కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కన్నడ సంఘాలు కొన్ని రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటివరకూ స్పందించని రాజమౌళి తాజాగా రియాక్ట్ అయ్యారు. విడుదల డేట్ దగ్గర పడుతున్న కొద్దీ బాహుబలి 2ను బ్యాన్ చేయాలంటూ కర్ణాటకలో ఆందోళనలు అంతకంతకూ పెరుగుతుండటంతో జక్కన్న సీన్లోకి వచ్చేశారు. అప్పుడెప్పుడో కావేరీ జల వివాదంలో తమిళుల పక్షాన నిలిచిన కట్టప్ప పాత్రధాని సత్యరాజ్.. కన్నడిగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉంటూ.. బాహుబలి 2ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. వందల కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సినిమా ఏ ఒక్క వెర్షన్ లో రిలీజ్ ఆగినా..నిర్మాతలకు వాటిల్లే నష్టం అంతా ఇంతా కాదు. దీంతో.. జక్కన్న తాజాగా కన్నడంలో ఒక స్పీచ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒకటిన్నర నిమిషం కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ.. అందరికి నమస్కారమని.. తనకు కన్నడ రాదని..కాబట్టి తప్పుగా మాట్లాడితే క్షమించాలంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కట్టప్ప పాత్రధాని సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు తొమ్మిదేళ్లు అయ్యాయని.. అతనికి ఈ సినిమాకు సంబంధం లేదన్నారు. అతను సినిమాల్లో ఉన్న చాలామంది నటుల్లో ఒకరు మాత్రమే తప్పించి.. ఈ సినిమాకు అతనేం దర్శకుడు.. నిర్మాత కాదన్నారు. అతనికి.. సినిమాకు సంబంధం లేదని.. అతని వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. తమ సినిమాలో చాలామంది నటుల్లో అతను ఒకరు మాత్రమేనని.. ఈ సినిమా మీద ఎన్నోకుటుంబాలు ఆధారపడి ఉన్నాయని.. వేలాది మంది జీవితాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సత్యరాజ్ కు ఈ సినిమాకు సంబంధం లేదన్న రాజమౌళి.. బాహుబలి 1ను ఆదరించిన రీతిలోనే తాజా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో ఏం ఉందంటే.. "అందరికీ నమస్కారం. కన్నడ మాట్లాడం సరిగా రాదు. తప్పులుంటే క్షమించండి. సత్యరాజ్ గారికి సంబంధించిన వివాదం గురించి నేను.. మా ప్రొడ్యూసర్స్ మీకు ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. కొన్నేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు మీలో చాలామందికి మనో వేదనను గురి చేసి ఉంటాయి. కానీ.. వాటికి.. మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం సత్యరాజ్ గారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఒక నెల ముందు ఈ అంశం మీద వీడియో చూసే వరకూ మాకు ఈ విషయం గురించి తెలియదు. ఆయన వ్యాఖ్యలు చేసి తొమ్మిదేళ్లు అవుతోంది. ఈ కాలంలో ఆయన చాలా సినిమాల్లో నటించారు. వాటిని కన్నడలో విడుదల చేశారు. బాహుబలి 1 కూడా కర్ణాటకలో విడుదలైంది. ఆ సినిమాను ఎలా ఆదరించారో తాజా చిత్రాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను. సత్యరాజ్ ఈ చిత్రానికి దర్శక.. నిర్మాతలేం కాదు. ఈ సినిమాలో నటించిన ఎంతోమంది నటుల్లో ఆయన ఒకరు మాత్రమే. ఈ సినిమా విడుదలను ఆపేస్తే ఆయనకు వచ్చే నష్టమేమీ ఉండదు. ఆయన ఒక్కరు చేసిన వ్యాఖ్యల వల్ల ఇంత మంది ప్రభావితం కావటం.. వారి మీదున్నకోపాన్ని బాహుబలి సినిమా మీద చూపించటం సరికాదు. ఇప్పటికే ఈ విషయం మీద ఆయనతో ఫోన్ చేసి మాట్లాడాం. అంతకుమించి మేం చేయగలిగిందేమీ లేదు. మాకు ఏ విధంగానూ సంబంధం లేని అంశం ఇది. ఈ ఇష్యూలోకి మమ్మల్ని లాగొద్దని ఆర్థిస్తున్నాను. బాహుబలి 1ని ఆదరించిన రీతిలోనే బాహుబలి 2నుకూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" ఫొటోస్: అదితి రావు హైదారి ఫోటో షూట్ నేనా? డేటింగ్ గా? లేదులే!! కాంగ్రెస్ షాకిస్తే...రేవంత్ త‌ల‌ప‌ట్టుకుంటున్నాడు ఎన్టీఆర్ చెక్ పెట్టేశాడు!! అతనుంటే 99% సినిమాలు హిట్ నం.2 అతడికి రాసిచ్చేయాల్సిందే గుడ్‌మార్నింగ్ అంటూ మీడియా పెద్ద‌కు ప‌వ‌న్ షాకులు టాప్ 5లోకి వచ్చేసిన భరత్ శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్టులు! పవన్ నా మనసులో లేడు దాసరి స్థానం ఖాళీనే కానీ.. పవన్ ను తిడితే కానీ పెద్ద మనుషులు రియాక్ట్ కారా? దేశభక్తి టు ప్రాంతీయ శక్తి.. రాంబాబు రైటే.. బిగ్ బాస్ సీజన్ 2 పై నాని సెన్షేషనల్ కామెంట్స్
పోలీసులతో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం హోళి (వీడియో) నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉదయం నుంచి హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. నకిరేకల్ పట్టణం అంతటా కలియతిరుగుతూ ఆయన హోళీ పండుగ జరుపుకున్నారు. తన మిత్రులు, సహచరులు, అభిమానులతో పెద్ద ర్యాలీగా తిరుగుతూ వేడుకల్లో పాల్గొన్నారు. పనిలో పనిగా స్థానిక పోలీసులకు కూడా హోళీ రంగులు రుద్ది అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే వీరేశం. ఎమ్మెల్యే హోళీ వేడుకలు జరుపుకున్న వీడియో కింద చూడొచ్చు. తండ్రి చేతిలో దాడికి గురైన మాధవి... డాక్టర్లు ఏమంటున్నారంటే.... లగ్జరీఫ్లైట్ లో ప్రయాణం పొదుపా: ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు వెల్లువ నిన్న అమృత, నేడు మాధవి: తండ్రులకు ఎందుకీ అసహనం? కేసీఆర్‌కు మద్దతు: టీఆర్ఎస్‌లో చేరికపై తేల్చేసిన సుమన్ ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో) కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో) ఐఫోన్ ఎక్స్ ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వివో.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. వివో వీ9 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ లో యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ ఎక్స్ ఫీచర్లను కొన్నింటిని పొందుపరచడం విశేషం. దీనికి పై భాగంలో ఐఫోన్ X తరహాలో నాచ్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలు, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను అమర్చారు. సెల్ఫీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీని వల్ల ఈ కెమెరాతో డివైస్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్ ముఖాన్ని స్కాన్ చేసుకుని ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఏఆర్ స్టిక్కర్స్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు సెల్ఫీ కెమెరాతో తీసుకునే తమ ఫోటోలను స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో మెమొరీ కార్డ్, డ్యుయల్ సిమ్ కార్డుల కోసం వేర్వేరుగా స్లాట్లు ఇచ్చారు. రూ.22,990 ధరకు ఈ ఫోన్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి లభ్యం కానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్‌లలో ఈ ఫోన్‌ను ముందుగానే ప్రీ ఆర్డర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. వివో వి9 ఫీచర్లు... మరో కథను సిద్ధం చేసుకున్న ఆర్ఎక్స్100 డైరెక్టర్! చెన్నూరులో ప్రచారం కోసం మంత్రి హెలికాప్టర్ ప్రయాణం (వీడియో) మోడీతో కలవం, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తాం:కేటీఆర్ కేసీఆర్‌కు మద్దతు: టీఆర్ఎస్‌లో చేరికపై తేల్చేసిన సుమన్ ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో) కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో) సిరిసిల్లలో కేటీఆర్ తో ఢీ: కెకే మహేందర్ రెడ్డి ఏమంటున్నారంటే....(వీడియో) కీలక స్థానం: కొడంగల్ లో చిక్కుపడిన రేవంత్ రెడ్డి (వీడియో) సింగిల్ ఎజెండా అదే: మల్కాజిగిరి టీజెఎస్ అభ్యర్థి దిలీప్ (వీడియో)
భారీ సీక్రెట్ ఆపరేషన్ : గూఢచారి చేతి గడియారం దొరికింది _ V6 Telugu News ప్రైమ్ డే సేల్స్ : అమెజాన్ బ్లాక్ బస్టర్ ఆఫర్స్ మరీ ఇంతలానా బాస్ : అమ్మాయిలని కూడా చూడకుండా.. ఇంటర్ స్టూడెంట్స్ ఫైటింగ్ : కత్తిపోట్లతో ఓ విద్యార్థి మృతి సాకర్ హీరో : హైదరాబాద్ కంటే చిన్న దేశం.. ప్రపంచాన్నే నివ్వెరపరిచింది భారీ సీక్రెట్ ఆపరేషన్ : గూఢచారి చేతి గడియారం దొరికింది యూదుల గుండెల్లో హీరోగా చోటు దక్కించుకున్న గూఢచారి కోహెన్ చేతి వాచ్ ను చివరికి సంపాదించింది ఇజ్రాయెల్. ఈ వాచ్ కోసం రహస్య ఆపరేషన్ చేపట్టింది ఇజ్రాయెల్. ఏడాదిన్నరపాటు సిరియా రాజధాని డమాస్కస్‌ లో అణువణువూ గాలించి దీన్ని సంపాదించింది. ఈ వాచ్ మన హీరో… ఎలీ కోహెన్ అంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. 1957లో యూదుడైన కోహెన్‌ ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ మొసాద్‌ లో చేరారు. సిరియాపై నిఘా భాధ్యతను కోహెన్ కు అప్పగించారు అధికారులు. అర్జెంటీనా నుంచి వచ్చిన వ్యాపారిగా సిరియా రాజధాని డమాస్కస్ లో కోహెన్ నివసించాడు. విందులు ఏర్పాటు చేయడం, అమ్మాయిలను ఎరగావేయడం వంటి వాటితో సిరియా ఉన్నతాధికారులకు దగ్గరయ్యాడు. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని రహస్యంగా మొసాద్‌ కు చేరవేసేవాడు. కోహెన్ ఇచ్చిన సమాచారమే 1967 యుద్ధంలో సిరియా ఓటమికి కారణమైంది. అయితే ఓ టెలిగ్రాఫిక్‌ ట్రాన్స్‌ మీటర్‌ను రహస్యంగా ఉపయోగించడం వల్ల సిరియా సైన్యానికి కోహె దొరికిపోయాడు. 1965 మే 19న కొహెన్ ను చిత్రహింసలు పెట్టి ఉరితీశారు. ఉరి తీసిన తర్వాత కోహెన్ మృతదేహం ఎవరికీ చిక్కకుండా సిరియా ప్రభుత్వం పలుచోట్లకు మారుస్తూ వచ్చింది. దీంతో కోహెన్ డెడ్ బాడీ ఆచూకీ కనిపెట్టేందుకు దశాబ్దాల తరబడి ఇజ్రాయెల్‌ ఆపరేషన్లు చేపడుతూనే ఉంది. చివరక ఇన్నేళ్లకు కోహెన్ చేతి గడియారాన్ని సంపాదించింది. అయితే 50ఏళ్లు గడుస్తున్నా కోహెన్‌ మృతదేహాన్ని గుర్తించలేకపోయామన్న భాధ మాత్రం ఇంకా యూదుల్లో ఉంది. ఫ్రాన్స్ సంబురాల్లో ఘర్షణలు..ఇద్దరు మృతి
బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన తిరుమల-Telugu News International-WWW.TNILIVE.COM నేటి వార్తలు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13న ధ్వజారోహణంతో ఆరంభం కానున్నాయి. ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్ఆళ్వారు తిరుమంజనం మంగళవారం జరగనుంది. ఉదయం ఆరింటికి శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసి స్వామివారి సన్నిధి నుంచి ఉపఆలయాలతో పాటు మందిరాన్ని శుభ్రపర్చనున్నారు. ఇందుకోసం దాదాపు ఆరు గంటలపాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఈనెల 12న ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 13వతేదీ రాత్రి నుంచి వాహనసేవలు ప్రారంభమవుతాయి. వాహనసేవల్లో రాత్రి వేళ సమయాన్ని గంట ముందుకు జరిపి ఎనిమిదింటి నుంచి పది గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడసేవను రాత్రి ఏడింటికి ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొనసాగించనున్నారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు 13నుంచి, దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలను అక్టోబరు 10 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు ఈ నెల 13వతేదీ రాత్రి శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 2. అష్టలక్ష్ములకు లక్ష గాజుల పూజ గుంటూరు అరండల్పేట 4/4లోని అష్టలక్ష్మీ ఆలయంలో లక్ష గాజులతో చేపట్టిన ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంది. ఆదివారం శాంతిహోమం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా కోటి కుంకుమార్చన పూజల అనంతరం అష్టలక్ష్ములకు లక్షగాజుల అలంకరణ చేపట్టారు. 3. 13 నుంచి గణపతి నవరాత్రి మహోత్సవాలు శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 13 నుంచి 22 వరకు గణపతి మహోత్సవాలు వైభవంగా జరగనున్నట్లు ఆదివారం దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతిస్వామికి, యాగశాలలోని పంచలోహమూర్తికి, సాక్షి గణపతిస్వామికి వ్రతకల్ప విశేషార్చనలు నిర్వహించనున్నట్లు వివరించారు. సాక్షిగణపతి ఆలయం వద్ద మృత్తికా గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.13వ తేదిన ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కంకణపూజ, ఋత్విగ్వరణం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 22న ఉదయం 7.30 గంటల నుంచి పూర్ణాహుతి కార్యక్రమంతోఉత్సవాలు ముగుస్తాయన్నారు. 5. అమరావతిలో.. ఆనంద నిలయం శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా తిరుమల తరహాలో భారతీయ సనాతన శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించనున్నారు. పూర్తిగా రాతికట్టడంగా నిర్మిస్తున్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళా రీతులు ప్రతిబింబించేలా నిర్మిస్తారు. ఈ తరహాలో స్థపతులు ఆలయ ప్రాకారం, ఆనందనిలయం, ఉపాలయాల ఊహాచిత్రాల్ని తయారుచేశారు. వీటన్నిటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించి, ఆమోదం తెలిపారు. దీంతో నిర్మాణపనులు అధికారికంగా ప్రారంభించటానికి మార్గం సుగమమైంది. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే స్థల నిర్ణయం జరిగింది. ప్రస్తుతం స్థలాన్ని చదునుచేసి, వ్యర్థాలు తొలగించే పనులు జరుగుతున్నాయి. అవసరమైన అనుమతులు, ఇతర వ్యవస్థాపరమైన పనులు పూర్తిచేసి, నవంబరులో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి అనిల్‌సింఘాల్‌ ప్రకటించారు. రెండేళ్ల కాలవ్యవధిలో నిర్మాణం పూర్తవుతుంది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తికావటంతో ఇక్కడి ఆధ్యాత్మిక ముఖచిత్రం పూర్తిగా మారనుంది. పంచారామాల్లో మొదటిక్షేత్రంగా, ప్రముఖ శైవక్షేత్రంగా అమరావతి ఇప్పటికే ప్రపంచప్రసిద్ధి పొందింది. ఇప్పుడు శ్రీవారి ఆలయం కూడా నిర్మితం కానుండటంతో శివకేశవుల అద్భుత ఆలయాల కొలువుగా అమరావతి సరికొత్త ఖ్యాతి సంతరించుకుంటంది. అంతర్జాతీయ యాత్రికులు కూడా అమరావతిని సందర్శించే అవకాశాలు మరింతగా మెరుగవుతాయి. 6. తిరుమల సమాచారం ఉ!! 6 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *23* గదుల్లో భక్తులు సర్వదర్శనం* కోసం శీఘ్రసర్వదర్శనం* టోకెన్ ఈ సమయం సర్వదర్శనం పొందువారిని *20* గంటల ప్రత్యేక దర్శనం* Online (కాలినడక మార్గం ద్వారా) అలిపిరి లో *14* వేలు శ్రీవారి మెట్టు లో *6* వేలు దివ్యదర్శనం *(20వేలు) కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, న్యూయార్క్ చేరుకున్న చంద్రబాబు. ఘనస్వాగతం పలికిన ఎన్నారై తెదేపా కార్యకర్తలు. జర్మనీ ప్రవాసుల వినాయక చవితి సంబరాలు షార్లెట్ తానా ఆధ్వర్యంలో 5కె వాక్ తిరుపతిని నెం.1 స్మార్ట్ సిటీ చేస్తా పసిడికి తగ్గిన డిమాండ్. కాస్త తగ్గిన ధర. పదే పదే అదే తప్పు చేస్తున్న జగన్! సరిగ్గా మూడు నెలల్లో తేల్చేస్తాం సినిమా కధల రారాజు-డీ.వీ.నరసరాజు-నరిశెట్టి ఇన్నయ్య ముచ్చట్లు మీకు సేవ చేయడానికి రాజకీయాలు అక్కర్లేదు న్యాయస్థానం ఎదుట అందరు సమానమే! చంద్రబాబు రావాల్సిందే! లండన్‌లో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు చంద్రబాబు అమెరికా పర్యటన వివరాలు ఇవే ఉత్తమ కోడలు కావడం ఎలా?- 3నెలల శిక్షణ ముప్పై ఏళ్ల క్రితం విజయవాడ సత్యనారాయణపురం ఎలా ఉండేదంటే-ప్రత్యేక కథనం
ఆకలి ఎక్కువ-శక్తి తక్కువ! మధుమేహం నివారణ ఎలా? మీడియాకు మహేందర్ రెడ్డి హెచ్చరిక 24న ఎల్బీనగర్‌ – అమిర్‌పేట మెట్రో రైలు ప్రారంభం అంతర్జాతీయ వార్తలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంఘాల సందడి అమెరికాలో హిందూ దేవాలయాలు
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి. వాట్స్ హాట్ సోషల్ మీడియా టిప్స్ & ట్రిక్స్ స్మార్ట్‌ఫోన్ టిప్స్ కంప్యూటర్ టిప్స్ ఫస్ట్ ఇంప్రెషన్స్ కొత్త ల్యాప్‌టాప్స్ కొత్త మొబైల్స్ రానున్న మొబైల్స్ కొత్త మొబైల్స్/ పోలిక టాప్ 10 మొబైల్స్ హానర్ V10 వచ్చే ఏడాది ఇండియాకు వస్తోంది! అమెజాన్ సేల్ మళ్లి వస్తోంది, రెండు గంటల్లోనే డెలివరీ! ఇది మీకు తెలుసా?: దశ మహా విద్యలు, వాటి ఫలితాలు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలు.. షాకులే షాకులు: జీవితంలో తొలిసారి ఎవరూ ఊహించని పని చేసిన వర్మ! పెన్షన్ కోసం ఇబ్బంది పడుతున్న వారికీ ఇలా అప్లై చేయండి. ఈ పద్ధతులతో గర్భం రాదు చైనా దిగ్గజం హానర్...సరికొత్త ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. అదిరిపోయే ఫీచర్స్ మరియు స్పెసిఫిక్స్ తో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. వన్ ప్లస్ 5T తీసుకోవల్సిన లక్ష్యంతో, హువాయి సబ్ బ్రాండ్ హానర్ బెస్ లెస్ స్మార్ట్ ఫోన్ వి10ను త్వరలోనే మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ AI తో ఎనాబుల్ చేసిన చిప్ సెట్ తో వస్తుంది. హానర్ నుంచి ఇలాంటి డివైస్ రావడం ఇదే మొదటిసారి. ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. కంపెనీ సోర్స్ నుంచి VANS చైనీస్ మార్కెట్లో ప్రారంభించడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 5 వ తేదీని లండన్ లో జరిగే కార్యక్రమంలో హానర్ తన నూతన డివైస్ గురించి ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ డివైస్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి చర్చించినట్లయితే...హానర్ వి10, 128జిబి ఇంటర్నల్ మెమరీతోపాటు ర్యామ్ 6జిబితో వస్తుంది. F/0.95-F/16 నుంచి 16మెగాపిక్సెల్, 20మెగాపిక్సె సెన్సార్ కలిగిన వైడ్ ఎపర్చురు రేంజ్ తో కూడిన డ్యూయల్ రియర్ ఫేసింగ్ కెమెరా సిస్టమ్ను హ్యాండ్ సెట్ కలిగి ఉంటుంది. UP ప్రంట్ డివైస్ 13మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్ను కలిగి ఉంటుంది. ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి నోకియా 6. ధర రూ. 14,999 హానర్ వి10 అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 5న జరగనున్న కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోనుకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచేస్తున్నం. హానర్ 7X కొరకు 4జిబిర్యామ్, 16మెగాపిక్సెల్ హై డెఫినిషన్ డ్యయల్ బ్యాక్ కెమెరాలు, 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. కినిన్ 659 ఆక్టాకోర్ ప్రాసెసర్ను ఉపయోగిస్తుంది. ఫుల్ హెచ్డి +ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఉన్న 5.9అంగుళాల డివైస్ 3340ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 32,64 మరియు 128జిబి ఇంటర్నల్ మెమరీతో మూడు రకాల్లో అందుబాటులో ఉంటుంది. నాలుగు కెమెరాలతో లెనోవో ఎస్5 ప్రో, షావోమి ఎం8 సిరీస్‌కు షాక్ తప్పదా? రివ్యూ టైం, నోకియా 8110 4జీ 'బనానా ఫోన్‌' vs జియో ఫోన్ 2 ! శాంసంగ్ నుంచి నాలుగు కెమెరాలతో గెలాక్సీ ఎ9 (2018) ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి. వాట్స్ హాట్ సోషల్ మీడియా టిప్స్ & ట్రిక్స్ స్మార్ట్‌ఫోన్ టిప్స్ కంప్యూటర్ టిప్స్ ఫస్ట్ ఇంప్రెషన్స్ కొత్త ల్యాప్‌టాప్స్ కొత్త మొబైల్స్ రానున్న మొబైల్స్ కొత్త మొబైల్స్/ పోలిక టాప్ 10 మొబైల్స్ లెనోవో ఫోన్‌లకు 4G VoLTE అప్‌డేట్, చెక్ చేసుకోండి నిరుద్యోగులకు శుభవార్త, Paytmలో 5000 ఉద్యోగాలు బెస్ట్ గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నారా? సామ్‌సంగ్ 8జీబి ర్యామ్‌, సెకనులో 13 హెచ్‌డి సినిమాలు ట్రాన్స్‌ఫర్ సరికొత్త డిజైన్‌లో గూగుల్ సెర్చ్ యాప్ జియో రూ.501 ఫోన్ పూర్తి స్కీమ్ వివరాలు, ఆఫర్లు తెలుసుకోండి జియో అందిస్తున్న సరికొత్త ప్లాన్ రూ.99 చెల్లిస్తే రోజుకి 500 MB డేటా రిలయన్స్ జియో నెట్‌వర్క్‌కు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో, అన్ని 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు 4G VoLTE అప్‌డేట్ తప్సనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో లెనోవో తన కే సిరీస్ స్మార్ట్‌ఫోన్ లైనప్ నుంచి కే4 నోట్, కే5 ప్లస్, వైబ్ కే5 స్మార్ట్‌ఫోన్‌లకు VoLTE అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. Read More : ఆ నోకియా ఫోన్లు మళ్లీ వస్తున్నాయ్! ఓవర్ ద ఎయిర్ రూపంలో రిలీజ్ చేసిన ఈ అప్‌డేట్‌ను లెనోవో యూజర్లు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి About Phone -> Software Update ద్వారా పొందవల్సి ఉంటుంది. తన వైబ్ కే5 నోట్ యూజర్ల కోసం, లెనోవో ఇప్పటికే 4G VoLTE అప్‌డేట్‌ను అందుబాటులో ఉంచింది. అప్‌డేట్‌ను స్వీకరించటం ద్వారా లెనోవో యూజర్లు జియో సిమ్ సపోర్ట్‌ను పొందటంతో పాటు మార్చి 31, 2017 వరకు ఆ నెట్‌వర్క్ ఆఫర్ చేస్తున్న అన్ని సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4G VoLTE అప్‌డేట్‌ను పొందనున్న లెనోవో కే4 నోట్ స్పెసిఫికేషన్స్... డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 3జీబి ర్యామ్, 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ఆక్టా - కోర్ ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్. 4G VoLTE అప్‌డేట్‌ను పొందనున్న లెనోవో వైబ్ కే5 ప్లస్ స్పెసిఫికేషన్స్... 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 405 జీపీయూ, 2750 ఎమ్ఏమెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీ.. 4G VoLTE అప్‌డేట్‌ను పొందనున్న లెనోవో వైబ్ కే5 స్పెసిఫికేషన్స్... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ఆక్టా కోర్ సీపీయూ, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వార ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2750 ఎమ్ఏ హెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్. 4G VoLTE అప్‌డేట్‌ను పొందనున్న లెనోవో వైబ్ కే5 నోట్ స్పెసిఫికేషన్స్... స్మార్ట్‌ఫోన్‌లు యూట్యూబ్ ‘Incognito Mode’ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా? జూలై 24న Mi A2 విడుదల! ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot