page_content
stringlengths 11
4.1k
|
---|
Home BOX OFFICE (2&3) రోజుల్లో స్పైడర్ కి అజ్ఞాతవాసి కి తేడా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి కలెక్షన్స్ చూస్తుంటే ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్ అవుతుంది…భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివ్ టాక్ ప్రచారంతో తిరిగి కోలుకోలేకపోయింది. దాంతో రెండో రోజు నుండే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే షాకింగ్ కలెక్షన్స్ ని సాధిస్తూ 2017 బిగ్గెస్ట్ లాస్ మూవీ స్పైడర్ ని కూడా అందుకోలేకపోతుంది.
2017 బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచిన స్పైడర్ రెండో రోజు మరియు మూడో రోజు వసూళ్ళతో కంపేర్ చేస్తే అజ్ఞాతవాసి వసూళ్లు తగ్గడం ఇక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది…దసరా తో పోల్చితే సంక్రాంతి భారీ సెలవుల వీకెండ్ అండ్ కలెక్షన్స్ కి అచ్చోచ్చే వీకెండ్…
Previous articleఅజ్ఞాతవాసి 3 డేస్ టోటల్ కలెక్షన్స్…టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోనున్న సినిమా
Next articleజై సింహా డే 2 బాక్స్ ఆఫీస్ స్టేటస్…..దిమ్మతిరిగే షాక్
Home » తాజా వార్తలు » ఏపిని చూస్తే బాధేస్తోంది : పవన్
చెన్నై : కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించిందని, ఆ తర్వాత ఆ రాష్ట్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా బుధవారం పవన్ చెన్నైకు వెళ్ళిన విషయం విదితమే. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటారనే టిడిపి, బిజెపికి 2014లో మద్దతిచ్చానని అన్నారు. ఏపిలో టిడిప ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని, ఇసుక మాఫియా రూ.వేల కోట్లు దోచుకుంటోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపిని చేస్తే తనకు బాధగా ఉందన్నారు. జనసేనను తమిళనాడు ప్రజలకు కూడా చేరువ చేస్తానన్నారు.
చిత్తూరు : సూపర్స్టార్ రజనీకాంత్ అభిమానులకు పండుగ వచ్చేసింది. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ కథానాయకుడిగా తెరకెక్కిన 'కాలా' చిత్రం గురువారం ధియేటర్లలో సందడి చేస్తోంది. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తరువాత ...Readmore
ప్రీమియర్ షో పూర్తికాగానే కాలా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. నిన్నటి వరకు థియేటర్స్లో టికెట్స్ ఖాళీగా ఉన్నట్టు వచ్చిన వార్తలు ఇప్పుడు మారిపోయాయి. థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్తో కళకళలాడుతున్నాయి. చాలా కాలం తరువాత సూపర్ ...Readmore
ఘనంగా మంత్రి పరిటాల సునీత జన్మదిన వేడుకలు
గుంటూరు జిల్లా: మంగళగిరి రెయిన్ ట్రీ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అభిమానుల మద్య మంత్రి పరిటాల సునీత కేక్ కట్ చేశారు. అనంతరం గజమాలతో మంత్రి సునీతని అభిమానులు సత్కరించారు. పుష్ప గుచ్చాలు అందజేసి నాయకులు, పరిటాల ...Readmore
నేటి నుంచి ఎస్ఎంఎస్ వార్షిక సంబరాలు
సోషల్ మీడియా ఫర్ సొసైటీ (ఎస్ఎంఎస్) రాష్ట్ర 2వ వార్షికోత్సవం ఈ నెల 11 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నామని ఎస్ఎంఎస్ కార్యదర్శి శంకర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో...Readmore
గాంధీ 150వ జయంతి వేడుకలకు తెలుగు రాష్ట్ర సిఎంలు డుమ్మా?
మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించాడు. ఈ క్రమంలో ఈ రోజు ఏర్పాటు చేసిన తొలి జాతీయ కమిటీ సమావేశానికి పిలుపునివ్వగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాబోవడం లేద...Readmore
హైదరాబాద్: తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభకు అనుమతివ్వాలంటూ టిజెఎసి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈనెల 29న సరూర్నగర్ స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియం, ఎల్బీ స్టేడియాల్లో ఏదో ఒక చోట ఆవిర్భావ సభకు అనుమతి ఇవ్వాలని ...Readmore
జీ సినిమాలు ( 9th నవంబర్) _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » న్యూస్ గాసిప్» జీ సినిమాలు ( 9th నవంబర్)
నటీనటులు : ముమైత్ ఖాన్, సాయాజీ షిండే
అల్లు శిరీష్ మూవీ టైటిల్ ఫిక్స్
|
1970: ఆంధ్ర ప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
2011: టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు. 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.
1863: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.1940)
1902: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు
1913: కుంటిమద్ది శేషశర్మ, ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు
1915: కుష్వంత్ సింఘ్ ప్రముఖ రచయిత,
1919: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత. (మ.2006)
1925: తిమ్మావజ్జల కోదండ రామయ్య, మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు, పరిశోధన పత్రిక సంపాదకత్వం,
1923 : వెలమాటి రాందాస్ వైద్య శాస్త్రవేత్త. శ్వాస వ్యవస్థ వైద్యులలో అగ్రగణ్యుడు.
1930: బి. రాధాబాయి ఆనందరావు, భారత పార్లమెంటు సభ్యురాలు.
1940: ఎస్. వి. రామారావు, ప్రముఖ తెలుగు సినీ రచయిత.
1940: జె.భాగ్యలక్ష్మి, ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
1911: రావాడ సత్యనారాయణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు
1916: ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, ప్రముఖ కవి, పండితులు.
1922: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880)
2012: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925)
సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మరీనా పవన్ కళ్యాణ్ Independence Day సాంగ్
వామ్మో పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ఆగిపోవటనికి ఇన్ని కారణాలు ఉన్నాయి ఏంటి అసలు ఆశ్చర్య పోతారు
తమిళుల ఆరాధ్య దైవం కరుణ నిది గురించి కనీతిపర్వతం అవుతూ పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖ అందరిని ఏడ్చేలా చేస్తుంది
పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ complete చేసి KCR పవన్ కళ్యాణ్ కి ఏంచెప్పాడో...
తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఛాలెంజ్ విసిరాడో...
ఇంత వరకు ఏఏ నాయకుడు రైతు లు గురించి చెప్పని మాటలు పవన్ కళ్యాణ్...
మహమ్మారి - వికీపీడియా
మహమ్మారి (Epidemic) ఒక ప్రాంతంలో త్వరగా వ్యాపించే వ్యాధులు.
"https://te.wikipedia.org/w/index.php?title=మహమ్మారి&oldid=812159" నుండి వెలికితీశారు
|
గూడవల్లి (విజయవాడ గ్రామీణ) - వికీపీడియా
గూడవల్లి కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన (విజయవాడ గ్రామీణ) నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 819 ఇళ్లతో, 6653 జనాభాతో 487 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3562, ఆడవారి సంఖ్య 3091. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1157 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 157. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589214[1].పిన్ కోడ్: 521241, యస్.టీ.డీ.కోడ్ = 0866. విజయవాడ నగరం విస్తరిస్తున్న కారణంగా కొన్ని వ్యాపార, పారిశ్రామిక, విద్యా సంస్థలు గూడవల్లి కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకు తగినట్లుగా రియల్ ఎస్టేట్ రంగం కూడా వూపందుకున్నది.
9.1 శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయo
ఈ గ్రామానికి సమీపంలో గంగూరు, ఈడుపుగల్లు, ఉప్పలూరు, నిడమానూరు గ్రామాలు ఉన్నాయి.
గన్నవరం, కంకిపాడు, విజయవాడ, విజయవాడ గ్రామీణ.
గూడవల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. పెనమలూరు, పోరంకి, ఎపిఎస్ ఆర్టీసి బస్ స్టేషన్ విజయవాడ. రైల్వేస్టేషన్: మేజర్ రైల్వేజంక్షన్, విజయవాడ దూరంలో ఉంది.
ముఖ్యంగా "గౌతమ్" వంటి రెసిడెన్షియల్ కాలేజీలు గూడవల్లిలో ప్రసిద్ధి చెందాయి.
గూడవల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
అంగనవాడీ కేంద్రం:- ఈ కేంద్రం గూడవల్లి డొంకరోడ్డు వద్ద ఉంది.
విజయా బ్యాంక్:- గూడవల్లి గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, 2014,డిసెంబరు-18వ తేదీన ప్రారంభించారు. [4]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జొన్నలగడ్డ సాంబశివరావు సర్పంచిగా 237 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉపసర్పంచిగా శ్రీమతి ఉయ్యూరు అరుణ ఎన్నికైనారు. [2]
శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయo[మార్చు]
ఈ ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ సీతారామకళ్యాణం నిర్వహించెదరు. ఈ ఉత్సవంలో స్వామి,అమ్మవార్లకు చందనం, పంచామృతాలతో అలంకరించెదరు. అనంతరం లక్షతులసి పూజ ఘనంగా నిర్వహించెదరు. [3]
గూడవల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
గూడవల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
గూడవల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ఇక్కడ వరి, చెరకు ముఖ్యమైన పంటలు.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4798.[4] ఇందులో పురుషుల సంఖ్య 3428, స్త్రీల సంఖ్య 1370, గ్రామంలో నివాసగృహాలు 643 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 487 హెక్టారులు.
"https://te.wikipedia.org/w/index.php?title=గూడవల్లి_(విజయవాడ_గ్రామీణ)&oldid=2235796" నుండి వెలికితీశారు
గజనిమ్మ - వికీపీడియా
"https://te.wikipedia.org/w/index.php?title=గజనిమ్మ&oldid=858192" నుండి వెలికితీశారు
మూస:కొత్తూరు (శ్రీకాకుళం) మండలంలోని గ్రామాలు - వికీపీడియా
"https://te.wikipedia.org/w/index.php?title=మూస:కొత్తూరు_(శ్రీకాకుళం)_మండలంలోని_గ్రామాలు&oldid=2215073" నుండి వెలికితీశారు
|
అయ్యంకి - వికీపీడియా
అయ్యంకి, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 138., ఎస్.టీ.డీ.కోడ్ = 08671.
ఈ గ్రామానికి సమీపంలో కూచిపూడి, ఉండ్రపూడి, పెదపూడి, మొవ్వ, ఉరుటూరు గ్రామాలు ఉన్నాయి.
కూచిపూడి, పామర్రు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయ్వాడ 47 కి.మీ
ఈ గ్రామములో గ్రంథాలయ నిర్మాణానికి 5 సెంట్ల స్థలం మంజూరైనది. త్వరలో నిర్మాణం ప్రారంభించెదరు. [4]
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అయ్యంకి
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి రాజులపాటి అంకమ్మ ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పామర్తి వెంకట నాగేశ్వరరావు ఎన్నికైనారు. [2]
రాజులపాటివారి అంకమ్మ తల్లి దేవర ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక సంబరాలు, 2015,మే నెల ఆరవతేదీ బుధవారంనుండి, 10వ తేదీ ఆదివారం వరకు, వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవాలలో, జిల్లా నలుమూలలనుండి రాజులపాటి వంశీయులు డప్పువాయిద్యాలతో, ప్రభలతో తరలివచ్చి, మొక్కుబడులు తీర్చుకొని తమ భక్తిని చాటుకున్నారు. పొంగళ్ళు, కుంభనైవేద్యాలు సమర్పించారు. అంకమ్మ తల్లి సంబరాలతో గ్రామం కళకళలాడినది. [6]
పామర్తివారి శ్రీ రేణుకమ్మ తల్లి దేవర ఆలయం:- ఈ ఆలయంలోని అమ్మవారి వార్షిక సంబరాలు, 2015,జూన్-3వ తేదీ బుధవారం ఉదయం ఉట్టిదించడం, నైవేద్యం, చుడికప్పెర వంటి పూజాకార్యక్రమాలతో ప్రారంభమైనవి. రెండవరోజు గురువారంనాడు, విశేషపూజలు నిర్వహించారు. పామర్తివారి సోదరులు, ఆడబడుచులు తరలివచ్చి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయాన్ని నిర్మించిన ఆడబడుచు, మచిలీపట్నానికి చెందిన శ్రీ వంకా బాపూజీ భార్య శ్రీమతి వెంకటేశ్వరమ్మ, కుటుంబసభ్యులతో విచ్చేసి, పూజలు నిర్వహించారు. వారసులందరూ కప్పెరకుండలో అన్నం వేసినారు. రెడకప్పెర, పూలకప్పెర ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు 7వ తేదీ ఆదివారం వరకు కొనసాగుతవి. [7]
అయ్యంకి వెంకట రమణయ్య - స్వాతంత్ర్య సమరయోధులు, గ్రంథాలయోద్యమ నేత.
కె.పీ.రెడ్డెయ్య - మాజీ ఎం.పీ
ఈ గ్రామానికి చెందిన గ్రంథాలయ పితామహుడైన శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారి మనుమడు ప్రొఫెసర్ అయ్యంకి వెంకటమురళీకృష్ణ, గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. వీరు గ్రామంలోని గంగానమ్మ, పోతురాజు చెట్టు దివ్యసన్నిధిని, ఒకటిన్నర లక్షల రూపాయలతో అభివృద్ధిచేసారు. వీరు తన తాతగారి స్ఫూర్తితో, గ్రామాన్ని, "సరస్వతీ సామ్రాజ్యం" పేరుతో, ఆకర్షణీయ గ్రామాలలో భాగంగా, దత్తత తీసికొని, అభివృద్ధిచేయడానికి పూనుకున్నారు. వీరు అయ్యంకి గ్రామములోని రహదారులన్నీ, ఒక సంవత్సరం లోపుగా సిమెంటు రహదారులుగా మార్చడానికి నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో తొలిగా, అయ్యంకి కమలకృష్ణ ఙాపకార్ధం, బి.సి.కాలనీలలోని రహదారులను మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో సిమెంటు రహదారులుగా మార్చే పనులను 2015,ఆగష్టు-16వ తేదీనాడు ప్రారంభీంచారు. [5]&[8]
"https://te.wikipedia.org/w/index.php?title=అయ్యంకి&oldid=2221089" నుండి వెలికితీశారు
- ఎడిటర్స్ గిల్డ్కు ఇద్దరు మహిళా సంపాదకుల రాజీనామా
న్యూఢిల్లీ : ఎడిటర్స్ గిల్డ్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్పై వచ్చిన మీటూ ఆరోపణలపై సరైన స్పందన లేదని ఆరోపిస్తూ ఇద్దరు మహిళలు ఎడిటర్స్ గిల్డ్కు రాజీనామా చేశారు. ఎడిటర్స్ గిల్డ్ ఇటీవల తన సభ్యుల తాజా జాబితాను వెలువరించింది. అందులో సభ్యులుగా అక్బర్, తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ కొనసాగడానికి నిరసనగా మృణాల్ పాండే, మైథిలి భూస్నుర్మఠ్లు రాజీనామా చేశారు. అత్యాచారం కేసులో తేజ్పాల్ బెయిల్పై వచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అధికారి పేరు కూడా ఈ జాబితాలో వుంది. అక్బర్ను గిల్డ్ నుండి బహిష్కరాదంటూ కొంతమంది సభ్యులు సమర్ధిస్తుండడం పట్ల ఇద్దరు మహిళా సంపాదకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బర్ను సమర్ధిస్తూ నయీ దునియా సంపాదకుడు షాహిద్ సిద్దికి, 1987 నుండి తాను గిల్డ్ సభ్యుడిగా వున్నానని, ఎప్పుడూ సభ్యుడిని బహిష్కరించిన దాఖలాలు తనకు గుర్తు లేవని వ్యాఖ్యానించారు. అక్బర్ను వివరణ అడగాలని, ఈ విషయంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి 15రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరాలని ఆయన సూచించారు. ఆ తర్వాతే ఆయనపై ఏ చర్య అయినా తీసుకోవాలని అన్నారు. సిద్ధికి ప్రకటనపై మృణాల్ పాండే అసంతృప్తి వ్యకం చేశారు. గిల్డ్ ఒక క్లబ్లా తయారైందని వ్యాఖ్యానించారు. మైథిలీ కూడా తన రాజీనామా లేఖలో ఈ విషయంపై అసంతృప్తి వెళ్లగక్కారు.
|
మాచవరం (గుంటూరు జిల్లా మండలం) - వికీపీడియా
గుంటూరు జిల్లా పటములో మాచవరం మండలం యొక్క స్థానము
మాచవరం గుంటూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2604 ఇళ్లతో, 10388 జనాభాతో 1416 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5234, ఆడవారి సంఖ్య 5154. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1813 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 282. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589887[1].పిన్ కోడ్: 522435, ఎస్.టి.డి.కోడ్ = 08647.
మాచవరంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఏడుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. , ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
మాచవరంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మాచవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
మాచవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది
మాచవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
మిరప, ప్రత్తి, కంది
బియ్యం, చేనేత వస్త్రాలు
దక్షణాన పిడుగురాళ్ల మండలం, పశ్చిమాన దాచేపల్లి మండలం, తూర్పున బెల్లంకొండ మండలం, తూర్పున రాజుపాలెం మండలం.
ఈ మండలానికి రవాణా సౌకర్యం కలదు, ప్రభుత్వం వారి రవాణా సౌకర్యం కలదు.
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ గ్రామానికి చెందిన శ్రీ గోలి రామలింగేశ్వరరావు, శ్రీమతి సీతారామమ్మ దంపతులది, రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. వీరి కుమార్తె లక్ష్మీ తిరుపతమ్మ, ఈ పాఠశాలలో చదివి, 2014=15 విద్యాసంవత్సరంలో, 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఆ పరీక్షలలో ఆమె, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, తన గ్రామానికీ మరియూ తను వదువుకున్న పాఠశాలకూ పేరుతెచ్చింది. [2]
శ్రీ భద్రావతీ సమేత శ్రీ భావనాఋషిస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు, 2016,ఫిబ్రవరి-12వతేదీ శుక్రవారం నుండి 15వ తేదీ వరకు నిర్వహించెదరు. 12న కలశస్థాపన, రాత్రికి ప్రభ ఊరేగింపు, 13న పూలు రాల్చుట, స్వామివారికి నైవేద్యం, 14న స్వామివారి కళ్యాణం, రాత్రికి ఊరేగింపు, 15న పద్మశాలీ సంఘం వారిచే అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించెదరు. [3]
శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక వేమవరం రహదారిలోని ఈ ఆలయంలో నెలకొన్న అమ్మవారి 11వ వార్షిక కళ్యాణోత్సవాన్ని, 2016,ఫిబ్రవరి-23వ తెదీ మంగళవారంనాడు కన్నులపండువగా నిర్వహించారు. [4]
వరి,పతి,మిరప[మార్చు]
రావిపాటి ఇందిరా మోహన్ దాస్ మానస జీవిత సాఫల్య పురస్కార గ్రహీత.
మాచవరం (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు
"https://te.wikipedia.org/w/index.php?title=మాచవరం_(గుంటూరు_జిల్లా_మండలం)&oldid=2252929" నుండి వెలికితీశారు
మాచవరం (గుంటూరు జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు
బోయర్ గోత్రములు కు లింకున్న పేజీలు - వికీపీడియా
బోయ గోత్రములు (దారిమార్పు పేజీ) (← లింకులు _ మార్చు)
గోత్రములు జాబితా (← లింకులు _ మార్చు)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:ఇక్కడికిలింకున్నపేజీలు/బోయర్_గోత్రములు" నుండి వెలికితీశారు
పవన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన.. _ Prajasakti::Telugu Daily
Home » తాజా వార్తలు » పవన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన..
హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆచితూచి స్పందించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు సరికాదన్నారు. విభజన హామీలన్నింటినీ అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఎన్నికల్లో ఎవర్ని గెలిపించాలో... ఎవర్ని ఓడించాలో ప్రజలే నిర్ణయించుకుంటారని ఎంపీ హరిబాబు అన్నారు. పవన్ కల్యాణ్ మా శ్రేయోభిలాషి అని ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు అన్నారు.
తీగలగుట్టపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన..
|
తలంబ్రాలు చెట్టు - వికీపీడియా
జాతి: లాంటానా
తలంబ్రాలు చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి. తలంబ్రాలు చెట్టు స్వస్థలము ఆఫ్రికా మరియు అమెరికా ఖండాలు.
హిమాచల్ ప్రదేశ్ లో లాంటానా పొదలను ఫర్నీచరు మరియు కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో మరియు తమిళనాడు లోని నతము వద్ద లాంటానా పొదలను మరియు స్థానికంగా దొరికే కలుపు పొదలను కొన్ని సముదాయాలు బుట్టలు అళ్లడానికి ఉపయోగిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు.
"https://te.wikipedia.org/w/index.php?title=తలంబ్రాలు_చెట్టు&oldid=2313219" నుండి వెలికితీశారు
(రొమానియా నుండి దారిమార్పు చెందింది)
రామదాసుపురం - వికీపీడియా
రామదాసుపురం శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పొందూరు నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 7 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 113 ఇళ్లతో, 355 జనాభాతో 95 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 179, ఆడవారి సంఖ్య 176. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581591[1].పిన్ కోడ్: 532410.
సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల శ్రీకాకుళంలోను, ప్రాథమికోన్నత పాఠశాల పెరియపేటలోను, మాధ్యమిక పాఠశాల పెరియపేటలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల కింతలిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీకాకుళంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ శ్రీకాకుళంలో ఉన్నాయి.
రామదాసుపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
రామదాసుపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
రామదాసుపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=రామదాసుపురం&oldid=2228962" నుండి వెలికితీశారు
డై ఇథైల్ ఈథర్ - వికీపీడియా
డై ఇథైల్ ఈథర్ (Diethyl ether, also known as ethyl ether, sulfuric ether, simply ether, or ethoxyethane) ఒక ఈథరు తరగతికి చెందిన ఆర్గానిక్ పదార్థం. దీని రసాయన ఫార్ములా (C
2O. ఇది రంగులేని ద్రవ రూపంలో లభిస్తుంది. దీనిని సాధారణంగా ద్రావణి (solvent) గాను మరియు అనస్థీషియా ద్వారా మత్తును కలిగించడానికి ఉపయోగిస్తున్నారు.
"https://te.wikipedia.org/w/index.php?title=డై_ఇథైల్_ఈథర్&oldid=1947223" నుండి వెలికితీశారు
Home BOX OFFICE ఇంటెలిజెంట్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కే డిసాస్టర్!!
ఖైదీనంబర్ 150 లాంటి 100 కోట్ల మూవీని డైరెక్ట్ చేసిన వినాయక్ డైరెక్షన్ లో సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఇంటెలిజెంట్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి ఆటకే సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకుంటుంది అనుకున్నా కానీ ఏమాత్రం ప్రభావం చూపలేక పోయిన ఈ సినిమా రోజు రోజుకి దిమ్మతిరిగే షాక్ ఇస్తూ లో కలెక్షన్స్ ని సాధిస్తూ మరింత షాక్ ఇచ్చింది.
మూడు రోజుల్లో 3.15 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా నాలుగో రోజు మండే అవ్వడం వర్కింగ్ డే కూడా అవ్వడంతో ఏమాత్రం పోటి ఇవ్వలేక భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంటూ కేవలం 36 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేసి భారీ షాక్ ఇచ్చింది.
28 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు కేవలం 3.51 కోట్ల షేర్ ని మాత్రమె వెనక్కి తీసుకు రాగా టోటల్ రన్ లో ఈ సినిమా ఇచ్చే షాక్ కి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్స్ ఓనర్స్ కి దిమ్మతిరిగే షాక్ తగలడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది చరిత్రకెక్కే డిసాస్టర్ అని అంటుండటం విచారకరమనే చెప్పాలి.
Previous articleఎన్టీఆర్ నటవిశ్వరూపానికి 3 ఏళ్ళు…తిరుగు లేని రికార్డులు!!
Next article12 కోట్ల బడ్జెట్…10 కోట్ల బిజినెస్…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
38 పట్టణాల్లో లక్షన్నర ఇళ్ల నిర్మాణం : సీఎం _ Prajasakti::Telugu Daily
Home » తాజా వార్తలు » 38 పట్టణాల్లో లక్షన్నర ఇళ్ల నిర్మాణం : సీఎం
38 పట్టణాల్లో లక్షన్నర ఇళ్ల నిర్మాణం : సీఎం
రాష్ట్రంలో పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ 38 పట్టణాల్లో లక్షన్నర ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
52 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి ప్రత్తిపాటి
వర్గం:సామాజిక శాస్త్రాలు - వికీపీడియా
వర్గం:సామాజిక శాస్త్రాలు
వర్గం "సామాజిక శాస్త్రాలు" లో వ్యాసాలు
"https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:సామాజిక_శాస్త్రాలు&oldid=917487" నుండి వెలికితీశారు
|
వర్గం:మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రధానాధ్యాపకులు - వికీపీడియా
వర్గం:మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రధానాధ్యాపకులు
వర్గం "మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రధానాధ్యాపకులు" లో వ్యాసాలు
పి.వి.ఎస్.శేషయ్యశాస్త్రి
"https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:మహారాజా_ప్రభుత్వ_సంగీత_నృత్య_కళాశాల_ప్రధానాధ్యాపకులు&oldid=1874610" నుండి వెలికితీశారు
ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రధానాధ్యాపకులు
భాగమతి ఫస్ట్ లుక్ రిలీజ్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » న్యూస్ గాసిప్» భాగమతి ఫస్ట్ లుక్ రిలీజ్
అనుష్క లీడ్ రోల్ లో నటించిన భాగమతి సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. రేపు అనుష్క పుట్టినరోజు. ఈ సందర్భంగా భాగమతి మూవీ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజైంది భాగమతి ఫస్ట్ లుక్.
బాహుబలి-2 తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇదే. మథి కెమెరా వర్క్, ఆర్ట్ డైరక్టర్ రవీందర్ వేసిన సెట్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు మేకర్స్. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
రమదాన్ నెల - తెలుగు ప్రజలు - ముహమ్మద్ కరీముల్లాహ్
రమదాన్ నెలలో ఎలా జీవించాలి, ఎలా ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి ప్రయత్నించాలి అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి..
1762లో ఫ్రెంచ్ భాషలో రూసో ప్రచురించిన 'లి కాంట్రాట్ సోసియల్' ప్రపంచ ప్రజాస్వామ్య విధానాలనే తిరగరాసింది. దీనిని మారిస్ క్రాస్స్టన్ ఇంగ్లీషులోకి అనువదించాడు. ప్రజలు తమని తాము పాలించుకొనటం ఎలా? ఆనాటి రోమన్ రాష్ట్రాల ప్రత్యేకతలు ఏమిటి? రాజ్యానికి, ప్రజలకి, న్యాయస్థానాలకి, మతానికి వ్యవస్థలకి గల స..
ప్రస్తుత చర్చలో రిజర్వేషన్లపై తలెత్తిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలపైనా, సమస్యలపైనా కూడా మేము దృష్టి సారించాం. ఆ ప్రశ్నలేమంటే వివక్షత గురించి మనం ఎందుకు ఆందోళనపడుతున్నాం? వివక్షతకు సంబంధించిన ఆందోళనలు కేవలం సమానత్వానికి సంబంధించినవా లేక వాటిలో ఆర్థిక, రాజకీయ నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయా? ఈ ..
ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..
మార్క్సిజం పుట్టుకకు ఆర్ధిక రాజకీయ నేపథ్యం, దానికి దారి తీసని భావజాల స్రవంతుల వివరణతో ఈ పుస్తకం మొదలై 1848 నుంచి 1976 దాకా వేర్వేరు దశల్లో మార్క్సిజం అభివృద్ధి చెందిన క్రమాన్ని వివరిస్తుంది. మార్క్సిజం ప్రపంచ కార్మిక వర్గ విప్లవాలు, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల వెలుగులో లెనినిజంంగా, మావోయ..
భారతదేశంలో ఆధునిక రాజకీయాలైన-స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం అన్న భావవ్యాప్తితో రాజకీయపార్టీలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా కాంగ్రెసు, సోషలిస్టు, కమ్యూనిస్టు, ముస్లింలీగు పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అనేక ప్రజా ఉద్యమవేదికలేర్పడ్డాయి. కాంగ్రెసు పార్టీ కన్నా కమ్యూనిస్టు పార్టీ 40 సంవత్..
Lok Satta News: నగర వీధుల్లో పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలన్న నిర్ణయానికి అన్ని పార్టీలు మద్ధతు ఇవ్వాలి: లోక్ సత్తా
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
Tag Archives: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
|
మూడు+ఒకటిన్నర-Telugu News International-WWW.TNILIVE.COM
బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ‘2.ఓ’ సినిమా కోసం భీకర రూపంలో తయారయ్యారు. ఆయన తన పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. కేవలం మేకప్ వేసుకోవడానికి మూడు గంటల సమయం పడితే, తీయడానికి గంటన్నర సమయం పట్టేదట. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో అక్షయ్ ఆసక్తిగా కనిపించి, ఆకట్టుకున్నారు. దీంతో ఆయన పాత్ర చాలా బలంగా ఉండబోతోందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కాగా అక్షయ్ లుక్కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ఆయన తన లుక్ కోసం గంటల తరబడి ఓపికగా కూర్చున్నారు. వీడియో చూస్తే ఆయనతోపాటు మేకప్ టీం ఎంత కష్టపడిందో తెలుస్తుంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘2.ఓ’ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అక్షయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అమీ జాక్సన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్తో భారత చిత్ర పరిశ్రమలోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిన చిత్రమిది కావడం విశేషం. నవంబరు 29న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 2010 సూపర్హిట్ ‘రోబో’కు సీక్వెల్గా తీస్తోన్న చిత్రమిది.
- Telugu-పొట్టిగా ఉన్న అమ్మాయి భార్య అయితే ఈ 8 లాభాలు ఉన్నాయి అంట.! ఓ లుక్ వేయండి! -TeluguStop
5.ఏ సినిమాలలో అయినా కిస్ సీన్స్ చూస్తే హీరోయిన్స్ కాలివేల్లపై నిలబడినట్టుగా చూపిస్తారు..ముద్దు ఎలా పెట్టారో చూపకపోయినా ఆ సీన్ కే మనం పడిపోతాం..పొట్టిగా ఉన్న అమ్మాయిలు వాళ్లు హైట్ గా ఉన్న అబ్బాయిలను కిస్ చేయాలంటే.. కాలి వేళ్లపై నిలబడి కిస్ చేయాలి. అలా చేయటంలో ఉన్న అనుభూతే వేరు కదా… పొట్టిగా ఉన్న అమ్మాయిలు కరెక్టుగా మన గుండె దగ్గరకి వస్తారు. అప్పుడు మగవాళ్లు అమ్మాయి నుదుటి పై ముద్దు ఇవ్వచ్చు. ఆ ముద్దుకున్న స్పెషాలిటీ వేరు..
6. డ్రెసింగ్ దగ్గర పెద్ద గొడవుండదు. తను ముందు మేకప్ వేసుకుంటే మీరు హ్యాపీగా వెనక నుంచి తల దువ్వుకుని వెళ్లి పోవచ్చు.
7. చెప్పుల విషయంలో హై హీల్స్ వేస్తే సెక్సీగా ఉంటారు అమ్మాయిలు. షార్ట్ గర్ల్స్ హై హీల్స్ వేయటంలో ఇబ్బంది ఏమీ లేదు. హ్యాపీగా హీల్స్ వేసుకోవచ్చు.
8. పొట్టిగా ఉంటే అమ్మాయిలను ఈజీగా ఎత్తుకోవచ్చు. బీచ్ లో కానీ,పార్క్ లో కానీ లేదంటే ఇంట్లోనే సరదాగా ఎత్తుకుని తిరిగితే మీ ఇద్దరి మధ్య ప్రేమ రెట్టింపవడమే కాదు… అలా ఎత్తుకోవడంలో ఉన్న మజా కూడా ఫీల్ అవొచ్చు
This Post provides detail information about పొట్టిగా ఉన్న అమ్మాయి భార్య అయితే ఈ 8 లాభాలు ఉన్నాయి అంట.! ఓ లుక్ వేయండి! was published and last updated on 2018-06-18 02:59:22 in telugu language in category Telugu General-Telugu News.
|
కారణాలు ఏవైనా భార్య ని భర్త హింసించడం అంటే అనాగరిక లక్షణం.లక్షల మంది రాజేశ్వరిలు,మోహన్లు,కావ్యలు కళ్ళ ముందు మెదిలారు. అయ్యో మోహన అనిపిస్తుంది. ఇవాలా చట్టం ఎంతొ అండగా ఉంది.కావ్య లా ఆలోచించడమే కావాలి.
ఎప్పటిలాగే కత్తిలాంటి పోస్ట్ వనజ గారు.
వనజ గారు, ఇక్కడ 911 కాల్ చేస్తే నిమిషంలో కాప్స్ ఇంటికి రావడమే కాక , చెయ్యి చేసుకుంటున్న అబ్బాయిలను అర్రస్ట్ కూడా చేస్తారు. కాని ఒక్కోసారి అబ్బాయి కూడా అవేశం లో చేసిన పొరపాటుకు, చాలా పెద్ద శిక్ష అనుభవిస్తాడు. కాని చెయ్యి చేసుకునేంత దిగజారిపోయాడంటే అతనికి శిక్ష పడాల్సిందేనేమో!
చాలా మంచి పోస్ట్ అండి. నేను కూడా త్వరలోనే నాకు తెలిసిన ఒక జంట ఇదే విషయంలో విడిపోయిన కథ రాస్తానండి
one-sidedగా అనిపించినా, కథ బాగుందండి.
శాంతి కోసం యుద్ధం చేయడం అనివార్యం. అది చట్టమా? మరో రకమైన పోరాటమా? అనేది అక్కడి పరిస్తితిని బట్టి ఉంటుంది.
ఈ లోగా వీలైనంత చైతన్యం - సంఘటిత పోరాటాలకు సిద్ధం కావడం మహిళలో రావలసిన అవసరమైన చైతన్యం.
సీరియల్స్ పై నియంత్రణ తీసుకు రావలసిన అవసరం ఉన్నది.
ఇప్పుడిప్పుడే ఆ సంఖ్య పెరుగుతున్నది. ఆ దిశగా ఆలోచించే వారిలో నేను గమనించిన వారిలో ఒకరైన వనజ గారికి అభినందనలు.
సందేశం మంచిదే అయినా, కథగా రాయడం.... క్షమించండి, అంతగా రాణించలేదు. కాకపోతే మీ ఆవేశం అర్ధమవుతోంది.
పురాణపండ ఫణి గారు.. మీరు వెలిబుచ్చిన అభిప్రాయానికి మనఃస్పూర్తిగా స్వాగతం. ఆవేశం తగ్గిన తర్వాత చూస్తే..నాకు అలాగే అనిపించింది. మీ సూచనకి మరి మరి ధన్యవాదములు. ఇదే అంశాన్ని మంచి కథగా వ్రాసే ప్రయత్నం చేస్తాను.
SNKR గారు మీ అభిప్రాయానికి ధన్యవాదములు.
నేనొక మాట చెప్పదలచాను. స్త్రీలలో మూర్కత్వం ఉంటుంది. కానీ వాళ్ళు పురుషులని శారీరకంగా హింసించిన దాఖలాలు తక్కువ. కారణం ఏదైనా హింస అనేది అనాగరికం కదండీ. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి? తర్వాత వగచి ఏం ప్రయోజనం?
@జలతారు వెన్నెల గారు.మీరు చెప్పినటువంటి సంఘటనే ఇక్కడ కూడా జరిగింది.స్త్రీల పై చేయి చేసుకోవడం,క్రూరంగా హింసించడం ని మాత్రం నేను వ్యతిరేకిస్తాను.పాపం ఈ కథలో మోహన చూడండి..పిచ్చిడైపోయింది.మోహన సజీవ పాత్ర..అండీ!
@ హితైషి మన మధ్య "మోహన" lani చూడాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధ కల్గుతుంది. అందుకే ఈ పోస్ట్.థాంక్ యు!
@కొండలరావు గారు థాంక్ యు వేరి మచ్..అండీ! భర్త దురుసుతనంతో బాధ పడిన వారందరూ..చట్టాన్ని ఆశ్రయిస్తే ఆ కాపురాలు నిలబడవు.కానీ హింసని అది తర తరాల హింసని ఇంకా భరించాలా చెప్పండి! భర్త తప్పు చేసినా, వేదించినా,మానసిక హింసకి గురి చేసినా భార్య కొట్టడం మాత్రం చాలా తక్కువండి. మరి భర్త మాత్రం ఎందుకు కొట్టాలి. అతను మానషిక హింస పేరుతొ..చట్టాన్ని ఆశ్రయించ వచ్చును కదా!అని మహిళల కొందరి ప్రశ్న . ఆ ప్రశ్న లో నిజం ఉండి కదండీ! మీ స్పందనకి ధన్యవాదములు.
స్త్రీలు లభించిన అవకాశాలని మిస్ యూజ్ చేస్తున్నారు. అది గమనించకపోలేదు .కాని మోహన లాటి వాళ్ళ కోసం ఈ పోస్ట్.
స్పందించిన అందరికి ధన్యవాదములు.
వనజ గారు, అలాంటి గృహిణిహింస చూశాను, అందుకే కేస్ బై కేస్ చూడాలి.
/స్త్రీలలో మూర్కత్వం ఉంటుంది.కానీ వాళ్ళు పురుషులని శారీరకంగా హింసించిన దాఖలాలు తక్కువ. కారణం ఏదైనా హింస అనేది అనాగరికం కదండీ/
మూర్ఖత్వం... దానికి లింగభేధం లేదు. :)
తనువున విరిగిన అలుగులు .. సో, శారీరిక హింస దెబ్బపడిన చోట మాత్రమే బాధిస్తుంది, మానసిక హింస నిద్రలేకుండా చేసి బాధిస్తుంది.
ఏదో సరదాగా చర్చిస్తున్నా కాని, కేస్ బై కేస్ చూడాలి. స్త్రీలు హింసకు సాఫ్ట్వేర్ వుపయోగిస్తే కొంతమంది పురుషులు హార్డ్వేర్ ఆశ్రయించడం సాధారణంగా చూస్తాము.
SNKR గారు..సాఫ్ట్ వేర్ Vs హార్డ్ వేర్ పోలిక కేక.. :))
చట్టపరంగా విడాకులు తీసుకునే వెసులుబాటు ఎంతమందికి ఉంటుంది? మొదట ఆర్ధిక స్వతంత్రం ఉండాలి ఆ తరువాత కుటుంబ సభ్యులో, బంధువులో, స్నేహితులో కనీసం ఒక్కరైనా ఆమెకు వత్తాసుగా ఉండాలి. ఇవ్వేవీ ఆమెకు సమకూరకుండా చూసే "సాఫ్ట్ వేర్" ఆ భర్త దగ్గర ముందే ఉంటుంది. కూతురు ఏమైపోయినా అల్లుడికే వత్తాసుపలికి నోరు మూసుకొని ఉండమని చెప్పే తల్లిదండ్రులెందరో ఉన్నారు.
Tag Archives: ఆనంద రామాయణ
ఆనంద రామాయణ విశేషాలు -10-
ఆనంద రామాయణ విశేషాలు -10- సపరివారం గా రాముడు అగస్త్యాశ్రమానికి వెళ్ళటం సీత తో తమ్ములతో మంత్రి ఇష్ట మిత్రులతో కలిసి ఒక సారి రాముడు పుష్పక విమానమెక్కి దండకారణ్యం లోని అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళాడు .ముని ఎదురొచ్చి స్వాగత సత్కారాలు అందజేశాడు .మహర్షి స్నానం చేసి అన్నపూర్ణా దేవిని స్మరించాడు .ఆమె … చదవడం కొనసాగించండి →
Posted in పుస్తకాలు _ Tagged ఆనంద రామాయణ _ వ్యాఖ్యానించండి
ఆనంద రామాయణ విశేషాలు -2 రావణుడు కౌసల్యాదేవి వివాహానికి విఘ్నాలు కలిగించటం మనకు ఏ రామాయణం లోనూ కనిపించని కొత్త విషయాలు ఆనంద రామాయణం లో కనిపిస్తాయి రావణుడు కౌసల్యను చెరబట్టటం మనం ఇంతకూ ముందు ఎక్కడా విని ఉండలేదు .ఆ విషయం దీనిలో సవివరంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . బ్రహ్మ దేవునివలన తన … చదవడం కొనసాగించండి →
|
కాంగ్రెస్ పార్టీకి దానం రాజీనామా
(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. తన బంధాన్ని తెంచుకున్నారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్...
భార్య చెప్పు దెబ్బలు.. భర్త ఆత్మహత్య
(న్యూవేవ్స్ డెస్క్) నూజివీడు (కృష్ణా జిల్లా): భార్య చెప్పుతో కొట్టిందని మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నూజివీడు మండల కేంద్రం చాట్రాయిలో గురువారం సాయంత్రం జరిగింది. చాట్రాయికి...
హోదా కోసం యోగాతో నిరసన
జగన్ నోరు అదుపులో పెట్టుకో
జనసేన కొత్త కార్యాలయం ప్రారంభం
పవన్తో అకీరా నందన్
బెజవాడ అద్దె ఇంట్లో పవన్ ప్రవేశం
(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన నివాసాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చారు. ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పవన్ కొత్తగా శుక్రవారంనాడు అద్దె ఇంట్లో ప్రవేశించారు. విజయవాడలోని...
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
(న్యూవేవ్స్ డెస్క్) పెద్దపల్లి: హైస్పీడ్ డ్రైవింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మంథనికి చెందిన దంపతులు ఆకుల వరుణ్, సౌమ్య, వారి పిల్లలు అఖిలేష్ కుమార్, శాన్వి...
26 నుంచి మళ్లీ పవన్ పోరాట యాత్ర
(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 26 నుంచి మళ్ళీ తన పోరాట యాత్ర ప్రారంభిస్తున్నారు. విశాఖ జిల్లాలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ మూడు లేదా నాలుగు రోజుల పాటు...
(న్యూవేవ్స్ డెస్క్) వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నుంచి అమెరికా తప్పుకుంది. ఈ కౌన్సిల్ ఇజ్రాయెల్ పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తున్న కారణంగా తాను బయటకు వెళ్తున్నట్లు అమెరికా వెల్లడించింది. కౌన్సిల్లో...
5.5-ఇంచ్ HD డిస్ప్లే
క్వాడ్ -కోర్
13 మెగా పిక్సెల్ Auto ఫోకస్ వెనుక కెమెరా LED ఫ్లాష్ తో వస్తుంది .
f/2.0 aperture లెన్స్
8 మెగా పిక్సెల్ ముందు కెమెరా 120° వైడ్ -అంగెల్ తో వస్తుంది
1/4″ ఇమేజ్ సెన్సార్
3300 mAh బ్యాటరీ , Qnovo అడాప్టివ్ ఛార్జింగ్
నలుపు ,బంగారపు ,పింక్
జనవరి నుంచి మార్కెట్ లోకి రావచ్చు
Previous articleహానర్ 7x ఎరుపు రంగు లో రాబోతుంది .
గూగుల్ మ్యాప్స్ లో ఇప్పుడు మీకు బైక్ నావిగేషన్ మోడ్ ఆప్షన్ వచ్చింది .
You are here: Home / Archives for చంద్ర కన్నెగంటి
సుప్రీం న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా _ V6 Telugu News
సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా సీనియర్ లాయర్ ఇందు మల్హోత్రా నియమితులయ్యారు. ఆమె అపాయింట్ మెంట్ ను గురువారం (ఏప్రిల్-26) కొలీజియం ఆమోదించింది. శుక్రవారం (ఏప్రిల్-27) సుప్రీం న్యాయమూర్తిగా ఆమె ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్ట్ బార్ కౌన్సిల్ నుంచి డైరెక్ట్ గా సుప్రీం జడ్జీగా నియమితులైన మొట్టమొదటి జడ్జీగా ఇందు మల్హోత్రా గుర్తింపు పొందారు.
బొలీవియన్ బొలీవియానోస్ నుండి కెనడియన్ డాలర్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
శోభనాచల: సంగీత కళానిధి – శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి జీవిత ప్రస్థానానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకొని, చివరగా వారు పాడిన అన్నమాచార్యుల వారి కీర్తన “నానాటి బతుకు నాటకము” విందాము. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారు “నానాటి బతుకు నాటకము, అన్న ఒక్క కీర్తన బాణీకి మీకు సంగీత కళానిధి సత్కారం జరగాలి” అని అన్నారుట.
గురువులు శ్రీ పినాకపాణి గారు
శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారి వ్యాఖ్యానంతో ఉన్న ఈ “నానాటి బతుకు నాటకము” కీర్తన నేదునూరి వారు పాడినట్లుగా అనిపిస్తోంది.
Labels: అన్నమాచార్యుల కీర్తనలు, మన సంగీత విద్వాంసులు
ఇది నార్లాపూర్ గ్రామం. రామాయం పేటకు 15 కిలోమీటరుల దూరం..అందరు కలిసి జీవించే పల్లె ఇది. ఈ గ్రామం లోని యువకులు 20 మంది కలిసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు..అందులో 800 మంది పాల్గొన్నారు.15 మందికి కంటి ఆపరేషన్లు చేయించారు. ఆ వూర్లో వయసు మళ్ళిన వృద్ధ దంపతులు బిచ్చమెత్తుతుంటే ఆపేయించి, యువకులు తమకు తాము డబ్బులు జమ చేసుకుని వార వారం కూరగాయలు ఇస్తారు..ఉచితంగా వైద్యం అందిస్తారు.బట్టలు ఇస్తారు. 15 మంది గ్రామం కోసం పనిచేసిన వివిధ వృత్తుల వారికి సన్మానం చేసారు.ఆడపిల్లల కోసం ముగ్గుల పోటీలు పెట్టారు.పేద పిల్లల కొసం ఉచితంగా బ్యాగులు ఇప్పించారు.
ఇదంతా ఒకటైతే మరో వైపు..
సుమారు 400 ఇళ్ళు వుంటాయి. ప్రతి ఇంటి నుండి ప్రజలు వీధుల్లోకి వచ్చారు.సమరసతా భావాన్ని వ్యక్తపరిచారు. స్వామిజి కమలానంద భారతి వీధుల్లో నడిచి మనలో కుల భేదాలు వద్దని చెపుతుంటే ప్రజలు వారిని అనుసరించారు..వీధుల్లో నీళ్ళు చల్లి,వారికి స్వాగతం పలికారు..చిన్న పెద్ద గుళ్ళన్నిటికీ తీసుకునిపోయారు.ముఖ్యంగా ఎస్ సి బస్తీ ప్రజల ఆనందానికి అంతే లేదు..వారి ఇళ్ళలో ప్రవేశించి ఎల్లమ్మ,పోచమ్మ వంటి గ్రామ దేవతలకు పూజ చేస్తుంటే వారంతా పులకరించిపోయారు.దేవాలయ ప్రాంగణం లో వారి సందెశం శ్రద్ధతో విన్నారు.
|
ఏ భర్త ఇలా చేసి ఉండడు.. విడాకులపై అర్భాజ్ ఖాన్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కొడుకు ఉండడంతో తన కోసం ఇద్దరూ అప్పుడప్పుడు కలుస్తుంటారు. అయితే ఇంతకాలం విడాకులపై స్పందించని అర్భాజ్ మొదటిసారి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఛత్తీస్గఢ్ లో మావోల దుశ్చర్య : ఇద్దరు జవాన్లు మృతి _ V6 Telugu News
ఛత్తీస్గఢ్ లో మావోల దుశ్చర్య : ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, జవాన్లు కలిసి సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు చెప్పారు స్పెషల్ డీజీ. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మహానటి సక్సెస్ మీట్ ఫోటోస్
ఏపీలో ఇప్పుడు సవాళ్లు.. ప్రతి సవాళ్ల.. రాజకీయాలు సాగుతున్నాయి. అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు.. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతివిమర్శలతోపాటు.. సవాళ్లు ప్రతిసవాళ్లు కూడా రువ్వుకుంటున్నారు. ఇక, నిన్న మొన్నటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల విషయంలో రాజకీయాలు చేసిన టీడీపీకి.. ఇప్పుడు ఆ రాజీనామాలు ఆమోదం పొందడంతో ఏం చేయాలో తెలియడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే.. విభజన ద్వారా నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది.. వైసీపీ ఎంపీల వాదన. ఇది నిజమేనని కూడా విశ్లేషకులు చెప్పుకొచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, అదొక్కటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, నిరుద్యోగ యువత భవితకు బాటలు వేస్తుందని గట్టిగా విశ్వసించాడు జగన్. ఈ నేపథ్యంలోనే తాను స్వయంగా అమరణ నిరాహారదీక్ష చేయడంతో పాటు ఉద్యమంలో వాడి వేడీ ఏ మాత్రం చల్లార కుండా ఎప్పటికప్పుడు అనేక పోరాటాలు సాగిస్తూ వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పలు రకాల రాయితీలు వస్తాయని… రాయితీలొస్తే వేలల్లో పరిశ్రమలొస్తాయని…. పరిశ్రమలొస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని జగన్ ప్రజల్లో చైతన్యం రగిలించారు. ప్రత్యేక హోదా పోరులో అగ్రభాగాన వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకు పోతూండటంతో అప్పటి దాకా ‘ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది?’ అని సన్నాయి నొక్కులు నొక్కిన ముఖ్యమంత్రి ఒక్కసారిగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ‘యూటర్న్’ తీసుకున్నారు.
ఒక వారం పాటు ప్రతి రోజు మూడు గుడ్లను తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు
అనాథ ఆశ్రమాలు ఏర్పాటు అభినందనీయం : వివేక్ _ V6 Telugu News
విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్. బోడుప్పల్ లోని అగాపే అనాథ ఆశ్రమం 11వ యానువల్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు ఆయన. రెండు వందల మంది పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న అగాపే ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు వివేక్. అనాథలను ఆదుకోవడంలోనే సంతృప్తి ఉంటుందన్నారు ఆయన. ఈ ఆశ్రమానికి తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు వివేక్.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కొండచిలువ _ V6 Telugu News
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కొండచిలువ
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ కొండచిలువ హంగామా సృష్టించింది. స్టేషన్ లో కొండ చిలువ పిల్లను గమనించిన సిబ్బంది.. దానిని వెంబడించి పట్టుకున్నారు. హిల్ ఏరియాలో స్టేషన్ కట్టడం… అందులోనే ఓ చిన్న పార్క్ ను ఏర్పాటుచేయడంతో.. కొండ చిలువ పిల్ల అటువైపు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దానికి ఎటువంటి హానీ చేయకుండా… స్నేక్ సొసైటీకి అప్పగించారు పోలీసులు. స్టేషన్ వైపు పాములు రావడం సహజమే అని సిబ్బంది చెప్పారు.
పనామనియన్ బల్బోవ ఎక్సేంజ్ రేట్స్ - యూరప్ - ప్రస్తుత ఎక్సేంజ్ రేట్స్
యూరప్ కరెన్సీస్ తో పనామనియన్ బల్బోవ ఎక్సేంజ్ రేట్స్ 24 సెప్టెంబర్ తేదీ
పనామనియన్ బల్బోవ తో యూరప్ యొక్క విదేశీ కరెన్సీస్ పైన వున్న టేబుల్లో డిస్ప్లే చేయబడ్డాయి. ఎక్సేంజ్ రేట్స్ కాలమ్లో వున్న వాల్యూస్ 1 పనామనియన్ బల్బోవ తో కొనగలిగే విదేశీ కరెన్సీ మొత్తాన్ని ఇటీవలి ఎక్సేంజ్ రేట్స్ను బేస్ చేసుకుని తెలియచేస్తుంది. పనామనియన్ బల్బోవ హిస్టారికల్ ఎక్సేంజ్ రేట్స్ను చూడడానికి టేబుల్ మరియు గ్రాఫ్ లింక్స్ను క్లిక్ చేయండి.
సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, #సంకష్టహర_చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. #గణపతి కి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.
(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి శనివారం వచ్చింది.)
|
అదొక చిన్న ఊరు. ఆ ఊళ్లో సుప్రసిద్ధుడైన ఒక జ్యోతిష్కుడు నివసిస్తున్నాడు. జాతకం నిశితంగా పరిశీలించి, గణించి చూసి ఆయన చెప్పిన ఫలితం ఎన్నడూ తప్పు అయినట్లు ఎవరూ కనీవినీ ఎరుగరు. ఆయన అంతటి ఘనత వహించిన జ్యోతిష్కుడు.
ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఆయన వద్దకు తన జాతకాన్ని చూపించుకోవడానికి ఒక పేద రైతు వచ్చాడు. ఆ రైతు తనను పరిచయం చేసుకొని తన జాతకాన్ని జ్యోతిష్కునికి ఇచ్చాడు.
ఆ జాతకాన్ని క్షుణ్ణంగా గణించి, చూసిన ఆ జ్యోతిష్కుడు కంగారుపడ్డాడు. ఆ కంగారుకు కారణం, ఆ రైతుకు ఆ రాత్రి ఎనిమిది గంటలకు ప్రాణాంతకమైన ఒక పెద్ద గండం ఉండటమే! ఆ జ్యోతిష్కుడు తన కంగారును కప్పిపుచ్చుకొంటూ, రైతుతో సూటిగా ఏమీ చెప్పకుండా, 'అయ్యా! ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఏదో పనుల మధ్య దానిని గురించి మరిచిపోయాను. మీ జాతకాన్ని నా వద్దే ఉంచండి. దయచేసి రేపు ఉదయం మీరు రాగలిగితే అప్పుడు నిశితంగా గణించి చెబుతాను' అని చెప్పాడు. జ్యోతిష్కుడు చెప్పింది నిజమని నమ్మిన రైతు, కృతజ్ఞతలు తెల్పి మర్నాడు వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
రైతు వెళ్లిపోగానే జ్యోతిష్కుడు తన భార్యను పిలిచి ఆమెతో, 'ఇప్పుడు నన్ను చూడటానికి ఒక వ్యక్తి వచ్చాడే, అతడి ఆయుష్షు నేటి రాత్రితో ముగియనున్నది. ఆ విషయం అతడికి చెప్పకుండా, 'రేపు వచ్చి చూడండి' అని చెప్పి పంపించి వేశాను. అతడు ప్రాణంతో ఉంటేనే కదా రేపు నన్ను వచ్చి చూడగలడు' అని చెప్పాడు.
జ్యోతిష్కుని ఇంటి నుండి బయలుదేరిన రైతు, సమీపంలో ఉన్న తన గ్రామానికి నడిచిపోతున్నాడు. దారిలోనే పొద్దుగూకి చీకట్లు మెల్లగా కమ్ముకోసాగాయి. అది వానాకాలం కావడంతో సన్నగా వానజల్లు ప్రారంభమైంది. కాసేపట్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టిగా ఆ వాన పరిణమించింది.
అప్పుడు రైతు ఒక అడవి మార్గం గుండా పోతున్నాడు. తలదాచుకోవడానికి చుట్టూ కలయజూడగా కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయం కనిపించింది. అంతే ! ఒక్క పరుగున వెళ్లి శివాలయం ముందున్న మండపంలో ఒదిగి నిలబడ్డాడు. మండపంలో నిలబడ్డ అతడు శిథిలావస్థమైన ఆలయస్థితిని చూసి ఎంతో విచారపడ్డాడు. 'హా! ఆలయ గర్భగృహం మండపం ఈ మేరకు శిథిలమైపోయిందే! అక్కడక్కడ మర్రి, రావిచెట్లు మొలకెత్తనారంభించాయి. నా వద్ద సరిపడేంత ధనం ఉంటే ఈ ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్నే ముందు చేపడతాను' అని మనసులో అనుకున్నాడు.
ఇతడిని చూసి ఆ జ్యోతిష్కుడు అవాక్కయ్యాడు. అతడు, 'మన జాతక గణింపులో తప్పు జరిగిందేమో? అని ఎంచి, జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలను తెచ్చి క్షుణంగా పరిశోధించాడు. గణింపులో ఎక్కడా తప్పు జరగలేదు. అంతా సరిగ్గానే ఉంది. 'ఇటువంటి గండం నుండి తప్పించుకోవాలంటే ఆ వ్యక్తి ఒక శివాలయం నిర్మించి కుంభాభిషేకం చేసిన పుణ్యం గడించి ఉండాలి' అని జ్యోతిశ్శాస్త్రం వచిస్తోంది. 'పాపం! పేద రైతుకు ఆలయం నిర్మించి కుంభాభిషేకం నిర్వహించగల స్తోమత ఎక్కడుంది? అనుకుంటూ, జ్యోతిశ్శాస్త్రం తెలియజేస్తున్న అన్ని వివరాలను రైతుకు కుండబడ్దలు కొట్టినట్లు చెప్పాడు. అప్పుడు ఆ రైతు గతరాత్రి తనకు కలిగిన అనుభవాలను విపులంగా జ్యోతిష్కునితో చెప్పాడు. ఆ తరువాత జ్యోతిష్కుడు రైతుకు ఇంకా చెప్పవలసిన జ్యోతిష్యాన్ని చెప్పి పంపించేశాడు.
సత్కర్మలు శుభకరమైన ఫలాలను ఒనగూర్చుతాయి అనడంలో ఎటువంటి సంశయం లేదు. అంతే కాదు సత్ చింతనలు సైతం సత్ఫలితాలను ఒనగూర్చే శక్తిని సంతరించుకొని ఉంటాయి. అందుకు ఈ రైతు కథే ఉదాహరణ.
ఆయన డైలాగులు చెప్తే రీసౌండ్ వస్తుంది. ఆయన తొడ కొడితే జనాలకు ఊపు వస్తుంది. ఒంటి చేత్తో జీప్ ను లేపగల సత్తా ఆయనది. అయితే అదంతా సినిమాల్లోనే .. రియాలిటీ కి వస్తే ఆయనకు కోపం వస్తే ఆడు వీడు అని తేడా ఉండదు.. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా ..? ఎవరు కొడితే గూబ గుయ్యమంటుందో అతడే బాలయ్య ! మాములు బాలయ్య కాదు ఎమ్యెల్యే బాలయ్య అనంతపురం జిల్లా .. హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
|
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు వైద్యనీతి , Medical morality- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
* ప్రతి వైద్య విధానం కొన్ని నీతి నియమాలతో నడుస్తుంది.
* వైద్య పరిశోధనల ఫలితాలు హక్కుల చట్రంలో లేకుండడం. జీవన్మరణాలను లాభసాటి అంశంగా భావించకుండా ఉండే ప్రపంచం నా దృష్టిలో సరైన ప్రపంచం అని మాజీ ప్రధాని 1981 ప్రపంచ ఆరోగ్య సభలో చెప్పారు.
* ఇటీవల వైద్యం వ్యాపారమయం అయ్యిందని చాలా మంది అంటున్నారు.
* 2008 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వైద్య వ్యాపారాన్ని గురించి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.
* ఈ నేపథ్యంలో ఈ వారం, వచ్చేవారం వైద్యనీతి గురించి హెల్త్ బోర్డు ద్వారా తెలుసుకుందాం. అల్లోపతి వైద్య విధానానికి పరిమితమవుదాం.
* ఇటీవల కాలంలో ఇది ఆసుపత్రు లలో కనిపించడం లేదు.
* మన దేశంలో అల్లోపతి వైద్య విధానంలో వైద్యనీతి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టాల పరిధిలో నియంత్రిస్తారు.
* వైద్య వృత్తిలో సహాయం చేయడం ప్రధాన అంశం. డబ్బు సంపాదన తర్వాత అంశం.
* మన దేశ ప్రజలు దయగలవారు. ఉదార స్వభావులు. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా వైద్యులను కాపాడుకుంటారు. కాబట్టి వైద్యులు నీతి నియమాలు పాటించాలి.
source : ప్రజాశక్తి :రక్ష డెస్క్ /డాక్టర్ ఆరవీటి రామయోగయ్య-ఆర్గనైజేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సోషల్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ .
|
ఉన్నట్టుండి మబ్బు పట్టేసింది ఆకాశం. చల్లబడిపోయింది వాతావరణం. రోడ్డుకి రెండు పక్కలా పచ్చని పంటపొలాలు. కొంచం దూరంగా కొబ్బరిచెట్లు. అప్పుడోటీ అప్పుడోటీ కారో, బస్సో కనిపిస్తున్నాయి తప్ప పెద్దగా ట్రాఫిక్ లేదు రోడ్డుమీద. 'ద్రాక్షారామం-20 కిమీ' బోర్డు కనిపించింది. అవును, శ్రీరమణ 'మిథునం' బుచ్చిలక్ష్మికి సమ్మంధం తప్పిపోయిన దాక్షారమే!
గాలి వేగం పెరిగి, సుళ్ళు తిరుగుతోంది. ఆకులు, అలమలూ గాలితోపాటు చుట్టుతిరుగుతూ ఎగురుతున్నాయి రోడ్డు మీద. వాతావరణంలో వర్షం వాసన తెలుస్తోంది. ఏ క్షణానైనా కుంభవృష్టి మొదలవ్వొచ్చు. వచ్చేసింది దాక్షారం. రోడ్డు పక్కనే పైడా వారి సత్రాన్ని ఆనుకుని విశాలమైన పార్కింగ్. నాలుగంగల్లో భీమేశ్వరాలయం తాలూకు పందిరి మొదలు. పందిట్లో అడుగు పెట్టడంతోనే ఫోన్ మోగింది. ఫోన్ ఆన్సర్ చేస్తూండగానే వర్షం మొదలయ్యింది. గొంతు మాట్లాడుతోంది. మెదడు, మనసు మాత్రం గొంతుతో కాక, కళ్ళతో చెలిమి చేస్తున్నాయి.
అతి విశాలమైన ప్రాంగణం, చుట్టూ పురాతన ప్రాకారం. ఏ పక్క చూసినా ఎత్తైన గోపురాలు. కుడిపక్క దూరంగా సప్తగోదావరం. "ఏదో పనిలో ఉన్నట్టున్నారు.. మళ్ళీ చేస్తాను.." కాల్ కట్టవ్వడం, వర్షం ఆగిపోవడం ఒక్కసారే జరిగాయి. సప్త గోదావరం వైపు అప్రయత్నంగా పడ్డాయి అడుగులు. ఆకుపచ్చగా ఉన్నాయి నీళ్ళు. వెళ్ళడానికి బాగా అరిగిపోయిన రాతిమెట్లు. ఎందరు నడిచిన దారో కదా ఇది! వ్యాసుడి మొదలు శ్రీనాథుడి వరకూ.. ఎందరెందరి కథలో ముడిపడి ఉన్న క్షేత్రం కదూ మరి.
చల్లటి వాతావరణం, చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోనంతగా కళా కౌశలాన్ని సొంతం చేసుకున్న నిర్మాణం. కదలాలని అనిపించడం లేదు. కానీ, తప్పదు. పెద్దగా జనం లేరు ఆలయంలో. గర్భాలయం రెండు అంతస్తులు. అవును మరి, శివలింగం ఎత్తు సుమారు పద్నాలుగు అడుగులు. ముందుగా పీఠ దర్శనం చేసుకుని, పై అంతస్తుకి వెడితే, అక్కడ మళ్ళీ కళ్ళు చెదిరే చెక్కడం పనితో ఉన్న రాతిస్థంభాలు. ప్రదక్షిణ పూర్తయ్యింది. అయ్యవారు మొబైల్ ఫోన్లో మాట్లాడడం అయ్యింది అప్పుడే.
పళ్ళెంలో దక్షిణ చూసి "గోత్రనామాలు చెప్పండి" అన్నారు హుషారుగా. పాతికేళ్ళు ఉంటాయేమో. జంధ్యప్పోగు, బ్రహ్మచారని చెబుతోంది. పచ్చని మెళ్ళో బంగారు గొలుసు మెరుస్తోంది. "ధర్మపత్నీ సమేతస్య.." పేరు చెప్పమన్నట్టుగా చూశారు. ధర్మపత్ని పేరు చదవడం తప్పనిసరి చేసేసినట్టున్నారు అన్ని గుళ్ళలోనూ. పూజ పూర్తయ్యింది. "అటు నుంచి జాగ్రత్తగా దిగి వెళ్ళండి" సూచన వినిపించింది వెనుకనుంచి.
ఇది కొమ్మచ్చుల్లో చివరిది. రమణ వెళ్ళిపోయాక తయారైన 'కొసరు కొమ్మచ్చి' విడుదలైన కొద్ది రోజులకే బాపూ కూడా వెళ్ళిపోయారు. 'రమణా-నేనూ-మా సినిమాలూ' అంటూ ఈ పుస్తకం కోసం బాపూ రాసిన వ్యాసం, బహుశా ఆయన చివరి రచనేమో కూడా. బాపూతో పాటు, రమణతో ఐదున్నర దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పంచుకున్న శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి, వాళ్ళిద్దరి పిల్లలు వర ముళ్ళపూడి, అనురాధ ముళ్ళపూడి, ఎమ్బీఎస్ ప్రసాద్, బీవీఎస్ రామారావులు రాసిన వ్యాసాల సంకలనం ఈ 'కొసరు కొమ్మచ్చి.'
బాపూ వ్యాసం, శీర్షికలోనే చెప్పినట్టుగా వాళ్ళ సినిమాల గురించిన విశేషాల సమాహారం. తన పట్టుదల కారణంగా తీసిన 'బంగారు పిచిక' సినిమాని, కొన్ని దశాబ్దాల తర్వాత రమణ పట్టుదల కారణంగా 'పెళ్ళికొడుకు' గా మళ్ళీ తీయాల్సి వచ్చిందని చెప్పారు బాపూ. కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన సరదా సంగతులు మెరిశాయి ఈ వ్యాసంలో. 'ఏడుపొస్తున్నప్పుడు నవ్విన హీరో' అంటూ శ్రీమతి శ్రీదేవి రాసిన వ్యాసం ఒక భర్తగా, తండ్రిగా, కొడుకుగా, వీటన్నింటికీ మించి బాపూ ఆప్తుడిగా రమణ ఏమిటి అన్నది చెబుతుంది. వృత్తినీ, కుటుంబాన్నీ రమణ బ్యాలన్స్ చేసిన తీరు తెలుస్తుంది పాఠకులకి.
'నాన్నా-నేనూ' అంటూ వరా ముళ్ళపూడి, 'నాన్న మామ మేము అను తోకకొమ్మచ్చి' ముళ్ళపూడి అనూరాధ తండ్రి జ్ఞాపకాల్ని రాసుకున్నారు. మామ అంటే బాపూ. వరా బాపూ దగ్గర సహాయ దర్శకుడు కూడా. అనూరాధ వ్యాసం మళ్ళీ మళ్ళీ చదివించేదిగా ఉంది. తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తే ఆమె ఓ మంచి రచయిత్రి అవుతారు అనిపించింది. క్రైసిస్ మేనేజ్మెంట్ ని రమణ ఎంత సమర్ధవంతంగా నిర్వహించారో చెప్పే వ్యాసాలివి. అలాగే, పిల్లల పెంపకం మీద బాపూ రమణల శ్రద్ధ, వాళ్ళ ఇష్టాలని పిల్లల మీద ఏమాత్రం రుద్దకపోవడం, అలాగే పిల్లలకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వెనక నిలబడడం లాంటివి తండ్రులుగా వాళ్ళమీద గౌరవాన్ని పెంచుతాయి.
'ఒక అభిమాని ప్రస్థానం' అంటూ ఎమ్బీఎస్ ప్రసాద్ రాసిన వ్యాసంలో బాపూ-రమణల పట్ల భక్తిభావం కనిపిస్తుంది. "ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వంలో సాహిత్యం ఎంత?" అన్న ప్రశ్నకి జవాబు దొరుకుతుందీ వ్యాసంలో. ఎందుకంటే, ఆ సర్వస్వానికి సంపాదకుడు ఈ వ్యాసకర్తే. అనేకానేక మారుపేర్లతో రమణ చేసిన రచనలని సేకరించి, సంపుటాలుగా వెలువరించిన క్రమాన్ని విశదంగా రాశారు ప్రసాద్. దానితో పాటే బాపూ-రమణలతో మొదలైన పరిచయం, అనుబంధంగా మారిన క్రమాన్నీ వివరించారు. ఓ అభిమాని కళ్ళతో రమణని చూడ్డానికి ఉపకరించే వ్యాసం ఇది.
|
ఇక పుస్తకంలో చివరిదీ, సుదీర్ఘమైనదీ సీతారాముడు అను బీవీఎస్ రామారావు రాసిన 'ఇస్కూలు నుంచి బైస్కోపుల దాకా.. రమణతో ప్రయాణం.' నూట అరవై ఏడు పేజీల ఈ వ్యాసం ప్రత్యేకత ఏమిటంటే, కేవలం ఈ ఒక్క వ్యాసం కోసం ఈ పుస్తకం చదవొచ్చు. రమణతో చిన్ననాటి స్నేహం మొదలు, రమణ చివరి రోజులవరకూ ఓ క్రమంలో రాశారు రామారావు. రమణని గురించి చాలా నిర్మొహమాటంగా రాశారీయన. 'మూగమనసులు' మొదలుకొని, గోదారి ఒడ్డున తీసిన రమణ సినిమాలు అన్నింటి వెనుకా ఈ ఇరిగేషన్ ఇంజినీరుగారి కృషి ఉంది. అనేక కథా చర్చల్లో పాల్గొనడమే కాదు, కొన్ని సినిమాలకి కీలకమైన మలుపులు ఈ 'గోదావరి కథలు' రచయిత సూచించినవే. ('హాసం' ప్రచురణలు, పేజీలు 277, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
రాస్తూ రాస్తూ ఉండగా బ్లాగు రాయడం కాస్త వచ్చినట్టుగా, చేస్తూ చేస్తూ ఉండగా వంట కూడా పర్వాలేదు అనిపిస్తోంది. వంటింట్లో ప్రవేశించే అవకాశం వచ్చినప్పుడల్లా రొటీన్ వంటలు కాకుండా కొంచం కొత్తవి (అనగా నేను ఎప్పుడూ ప్రయత్నం చేయనివి) వీలైనంత షార్ట్ కట్ లో చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఫలితాలు కూడా పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చేసిన తాజా వంటకం బీరకాయ పచ్చడి. చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోయే వంటకం. పైగా అన్నంలోకీ, టిఫిన్లలోకీ కూడా పనికొచ్చేస్తుంది ఉభయతారకంగా.
కాస్సేపాగి స్టవ్ కట్టేసి, బాండీలో ముక్కల్ని బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లో ఉన్న మిరపకాయలు వగయిరా ఈపాటికి చల్లారి ఉంటాయి కదా. మిక్సీ ఓ తిప్పు తిప్పేస్తే కారం సిద్ధం అయిపోతుంది. చల్లారిన ముక్కలు జార్లో వేసి, తగుమాత్రం ఉప్పు వేసి రెండు తిప్పులు తిప్పేస్తే పచ్చడి దాదాపుగా సిద్ధం అయిపోయినట్టే. దాదాపు ఏవిటీ అంటే, బాండీలో కొంచం నూనె వేసి వేడెక్కుతూ ఉండగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి (డీప్ ఫ్రై) పచ్చట్లోకి బదలాయించేస్తే పచ్చడి సిద్ధం!
ఇక, నాటి సాహితీలోకం యావత్తూ 'బాపిబావ' అని ముద్దుగా పిలుచుకున్న అడవి బాపిరాజు గురించి "బాపిరాజు అందరికీ బావ, అయితే నాకు అన్న. మేమిద్దరం ఒక ఊరి వారి అల్లుళ్ళం," అని చమత్కరించారు. కారా కిళ్ళీతో రంగుమారిన పళ్ళకి, భమిడిపాటి వారు 'యంత్ర దంతధావనం' చేయించుకున్న సరదా వైనంతో పాటు, విమర్శకి ఎలా స్పందించాలో ఆయన పిలకా వారికి ఇచ్చిన సీరియస్ సలహానీ పొందుపరిచారీ గాథల్లో. మార్గాలు వేరైనా, వాటి ప్రభావాన్ని స్నేహం మీద ఏమాత్రం పడనివ్వని కవులూ, రచయితలూ చాలా పేజీలలోనే కనిపిస్తారు.
"కోటిపల్లి కోట ఇంద్రగంటి వారికి కాణాచి. తెలంగాణా మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు తాలూకా ఇంద్రగల్లు నుంచి బతుకుతెరువు వెతుక్కుంటూ కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు గోదావరి తీరానికి వచ్చి అక్కడక్కడ స్థిరపడ్డాయి. అందులో ఈ ఇంద్రగంటి వారొకరు. ఆ ఊరిపేరే వీరి ఇంటి పేరయింది," అంటూ తమ కుటుంబ వృత్తాంతం చెబుతూనే, "విస్సన్న చెప్పిందే వేదం. ఆ విస్సన్నే ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రి గారు. కోటిపల్లి నివాసి. మహాపండితుడు, గొప్ప ధర్మ శాస్త్రవేత్త. ధర్మ సందేహానికి ఆయన చెప్పిందే వేదం. అదే సామెత అయిపోయింది," అంటూ ఆయన కబుర్లూ చెప్పారు. ఈ విస్సన్న ప్రస్తావన 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర' లోనూ కనిపిస్తుంది.
'విశ్వేశ్వరుడి రేవు,' 'లంకలో లేడిపిల్ల,' 'జీవిత సత్యాలు' లాంటివి కబుర్లలాగా కాక, కథల్లా అనిపిస్తాయి. ఆ రోజుల్లో స్కూళ్ళు, స్కూలు మేష్టారు ఉద్యోగంలో సాధకబాధకాలు, ఇనస్పెక్షన్లు తత్ సందర్భంగా జరిగే 'ప్రతిభా ప్రదర్శనలు,' వెన్నెల రాత్రులు గోదావరిలో బోటు షికార్లు, రామచంద్రాపురం కాలవలో టీ బోటులో సాహిత్య చర్చలు... ఏ కొన్ని కబుర్లనో ప్రస్తావించి వదిలేయడం ఎంత కష్టం!! ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారంతా మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకం ఈ 'గౌతమీ గాథలు.' చదివిన ప్రతిసారీ "మరికాసిన్ని గాథలు రాస్తే ఈయన సొమ్మేం పోయిందో" అనిపించడం ఈ పుస్తకం ప్రత్యేకత! ('తెలుగు ప్రింట్' ప్రచురణ, పేజీలు 157, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
అనగనగా ఓ మత్తయ్యగా పిలవబడే మేథ్యూ. బీయే పాసయ్యాడు. చాలామంది బీయేల్లాగా ఉద్యోగం వెతుక్కుంటూ మదరాసు చేరుకున్నాడు. కాలేజీ రోజుల్లో తనంతటి వాడు మరొకడు లేడని విర్రవీగిన మత్తయ్యకి లోకం పోకడ తెలిసి రాడానికి ఆట్టే రోజులు పట్టలేదు. తన బీయే పక్కన పెట్టేసి, స్నేహితుడు నరసింహ శాస్త్రి మేనేజర్ ఉద్యోగం చేస్తున్న హోటల్లో సర్వర్ గా పనికి కుదిరాడు. ఆ హోటల్ మరేదో కాదు 'శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్!'
|
ముప్ఫయ్యేనిమిదేళ్ళ క్రితం విజయా సంస్థ నిర్మించిన ఈ సినిమా టైటిల్స్ లో దర్శకుడిగా చక్రపాణి పేరూ, సహకార దర్శకుడిగా బాపూ పేరూ ఉంటాయి కానీ ఏ కొన్ని ఫ్రేములు మాత్రమే చూసిన వాళ్ళకైనా సులువుగా అర్ధమైపోతుంది ఇది బాపూ సినిమా అని. అనేక సినిమాలకి కథ, మాటలు, పాటలు అందించినా అతికొద్ది సినిమాలకి మాత్రమే తన పేరు ప్రకటించుకోగలిగిన 'తెరచాటు రచయిత' పాలగుమ్మి పద్మరాజుకి టైటిల్ కార్డ్ ఉన్న సినిమా ఇది. సంగీతం సమకూర్చిన పెండ్యాల నాగేశ్వర రావు పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ సినిమాలోవి కనీసం మూడు పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి మరి.
చెల్లెలికి కాబోయే మావగారైన 'సుగుణమ్మ మొగుడు' (అల్లు రామలింగయ్య) కుండమార్పిడి చేయాల్సిందే అంటాడు. ఆ ప్రకారం, అతని కూతురు రోసీ (రమాప్రభ) ని మత్తయ్యకిచ్చి పెళ్లిచెయ్యాలి. ఈ సంగత్తెలియని రాజేశ్వరి ముత్తయ్యని ప్రేమించేసి 'ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా' అని పాడేసుకుంటుంది (మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, ఈ ఒక్ఖ పాటకీ!). మత్తయ్య రహస్యం రాజేశ్వరికి తెలిసిందా? నిప్పులు కడిగే వెంకాయమ్మ, శేషాద్రి ఏమన్నారు? శేషాద్రి తనలోనే దాచుకున్న రహస్యం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుంది సినిమా.
ఈ సినిమాకి తెరవెనుక బాపూ, తెరమీద జయప్రద.. అంతే. చక్రపాణి సెట్ లో లేనప్పుడు (బాత్రూం కి వెళ్ళినప్పుడు) తనో షాట్ తీస్తే, తిరిగివచ్చి 'ఏం? నేనొచ్చేదాకా ఆగలేవా?' అన్నారని రాసుకున్నారు బాపూ, 'కొసరు కొమ్మచ్చి' లో. ముందే చెప్పినట్టు, బాపూ మార్క్ ప్రతి సీన్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఇక, పద్నాలుగేళ్ళ జయప్రదకి కెరీర్ మొదట్లో దొరికిన మంచి సినిమాల్లో ఇదొకటి. అమాయకమైన అమ్మాయి రాజేశ్వరిగా జయప్రద ఎలా ఉంటుందంటే - అన్ మేరీడ్ కుర్రాళ్ళూ, బేచిలర్లూ కూడా ఈ సినిమా చూడకపోవడం మంచిదని ఓ ఉచిత సలహా. జయప్రద తర్వాత చెప్పుకోవాల్సింది వరలక్ష్మి గురించి. అలవోకగా నటించేసింది. మిగిలిన వాళ్ళ గురించి ప్రత్యేకం చెప్పాల్సింది ఏముంది. సెలవు రోజున సరదాగా చూడచ్చీ సినిమాని.
కొత్తగా అవతరించిన పాత రాష్ట్రానికి రాజధాని ఖరారయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చాలా మంది ఊహించిన నగరమే రాజధాని అయ్యింది. విజయవాడలో సంబరాలు, రాయలసీమలో నిరసనలూ మొదలైపోయాయి. తొట్టతొలి ఆంధ్ర పాలకులని కొందరు చరిత్రకారులు భావించే శాతవాహనుల రాజధాని ప్రాంతం, కొన్ని శతాబ్దాల తర్వాత రాజధానిగా రూపు దిద్దుకుంటోంది మళ్ళీ. అసలు ఏముంది విజయవాడలో?
కొత్త రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. కృష్ణా నది ఉంది. కనకదుర్గమ్మ ఉంది. రైల్వే జంక్షన్ ఉంది. విమానాశ్రయం ఉంది. వీటన్నినినీ మించి 'విజయవాడ' అనే బ్రాండ్ నేముంది. అవును, విజయవాడ అనగానే చదువులు గుర్తొస్తాయి. సినిమాలు గుర్తొస్తాయి. రాజకీయాలు గుర్తొస్తాయి. రాజకీయాలని నీడలా వెన్నంటి ఉండే రౌడీయిజమూ, కొట్లాటలూ ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇంకా, కారల్ మార్క్స్ రోడ్డూ, అక్కడి పుస్తకాల షాపులూ, ప్రచురణ కర్తలూ గుర్తొచ్చే వీలుంది.
సహజ వనరులన్నీ పుష్కలంగా ఉన్నా, ఎంతోమంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలకి పుట్టినిల్లైనా అదేమిటో విజయవాడలో పారిశ్రామికాభివృద్ధి పెద్దగా జరగలేదు. జలవనరుల మొదలు రవాణా సౌకర్యాల వరకూ అన్నీ ఉన్నాయి. మరి లేనిదేమిటి? సమాధానం ఒక్కటే, భూవసతి. భూములున్నాయి, కానీ వాటి ధరలు ఎప్పుడూ ఆకాశంలోనే ఉన్నాయి. పరిశ్రమకి అయ్యే ఖర్చు కన్నా భూమి కొనడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.
రాజధాని నిర్మాణానికి మొదటి సవాలు భూసేకరణే. ప్రయివేటు పారిశ్రామికవేత్తలే కొనలేని భూమిని ప్రభుత్వం కొనగలదా అన్నది మొదటి ప్రశ్న. రాజు తలచుకుంటే భూమికి కొదవ లేని మాట నిజమే కానీ, రైతుల పీకమీద కత్తిపెట్టి రాజధాని నిర్మాణం మొదలు పెట్టడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న సిద్ధంగా ఉంటుంది. ఏ రకంగా చూసినా, ప్రభుత్వం ఎక్కువ మొత్తాన్ని భూముల కొనుగోలు మీదే వెచ్చించాల్సి వస్తుందన్నది వాస్తవం.
చాలా నగరాల్లాగే విజయవాడ కూడా 'ప్లాన్డ్ సిటీ' కాదు. చాలా రోడ్లకి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఇప్పటికే ముఖ్య కూడళ్ళ దగ్గర ట్రాఫిక్ జాములు నిత్యదృశ్యం. ఇక రాజధాని తరలింపు మొదలయ్యాక ఈ సమస్య మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయాలు వెతకడం అవసరం. ఒకప్పటితో పోల్చినప్పుడు శాంతిభద్రతలు బాగా మెరుగయ్యాయనే చెప్పాలి. మొదటినుంచీ కూడా విజయవాడలో ఏ నేరం జరిగినా అది పెద్ద సంచలనం అవుతోంది. ఇప్పుడిక పోలీసుల మీద ఒత్తిడి మరింతగా పెరుగుతుంది.
మల్టి ప్లెక్స్ లు, మాల్స్ తో ఇప్పటికే మెట్రో కళ సంతరించుకోవడం మొదలుపెట్టిన విజయవాడ, రాజధాని ప్రకటనతో మరింత వేగంగా పెరుగుతుంది. చుట్టుపక్కల పల్లెలు వచ్చి నగరంలో చేరిపోతాయి. రియల్ ఎస్టేట్ బుడగ ఇప్పటికే పెద్దదవ్వడం ఆరంభించింది. కనీసం ఓ తరంపాటు రాజధాని అనగానే హైదరాబాద్ గుర్తురావడం అత్యంత సహజం. హైదరాబాద్ తో పోలికా అప్రయత్నంగా జరిగేదే. అయితే, విజయవాడకి ఉన్న పరిమితుల దృష్ట్యా 'హైదరాబాద్' అంచనాలని అందుకోడం సాధ్యం కాదు. చిన్న రాష్ట్రానికి చిన్న రాజధాని అవుతుంది విజయవాడ.
(ఫోటో కర్టెసీ: The Hindu)
|
"మా ఇంటి పేరు బండి వారో బండారు వారోనట. మా పూర్వులు ఆ రోజులలో మిలిటరీ లో సిపాయిలుగా ఉండేవారు. మూడు నాలుగు తరాలుగా ఆ వంశంలో ఒక్క కొడుకుకు మించి సంతానముండేది కాదుట. మా నాన్నగారి తాతగారు లక్ష్మయ్య. మిలిటరీ నుంచి తిరిగి వచ్చో లేక మిలిటరీకి పోకుండానో తాపీ పనిలో ప్రవేశించారట. దానిట్లో చక్కగా పనిపాట్లు చేసుకుంటూ కొంత పేరు సంపాదించారట. తాపీ లక్ష్మయ్య అన్న వాడుక ఊరిలో కలిగింది. చదువులో వేసినప్పుడు మా నాన్నగారి పేరు తాపీ లక్ష్మయ్య మనుమడు కాబట్టి, తాపీ అప్పన్న అని వ్రాశారు. అది మొదలు మేము తాపీ వారమయ్యాము."
ఆంద్ర దేశంలో ఒక్కో ఇంటి పేరు వెనుకా ఒక్కో కథ ఉంటుంది. తొలితరం సినీ రచయితగానే కాక, 'పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు' 'దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?' లాంటి విలక్షణ పుస్తకాల ద్వారా నేటితరం పాఠకులకీ సుపరిచితులైన తాపీ ధర్మారావు నాయుడు గారి ఇంటిపేరు వెనుక కథ ఇది. ఒక్క ఇంటి పేరు మాత్రమే కాదు, ఈ 'తాతాజీ' జీవితం నిండా ఎన్నెన్ని విశేషాలో. వాటన్నింటినీ అక్షరబద్ధం చేస్తూ, తన ఆత్మకథ 'రాలూ-రప్పలూ' రాయడం ఆరంభించిన ధర్మారావు, కేవలం కొద్ది భాగాన్ని మాత్రమే పూర్తి చేయగలిగారు.
బరంపురంలో 1887, సెప్టెంబర్ 19న జన్మించిన ధర్మారావు విద్యాభ్యాసం శ్రీకాకుళం, విజయనగరం, మద్రాసులలో విద్యాభ్యాసం చేశారు. తండ్రిగారు వృత్తిరీత్యా వైద్యులు. అయితేనేం, ఆ కుటుంబలో ఒక్కరు కూడా 'బీయే' లు లేరు. ఎలా అయినా బీయే పూర్తి చేయాలన్నది తాపీ వారి చిన్ననాటి ఆశయం. చిన్నప్పుడు ఆటపాటల మీద ఎక్కువగానూ, చదువు మీద తక్కువగానూ శ్రద్ధ పెట్టిన ధర్మారావు, తన తల్లిదండ్రుల మధ్య జరిగిన సంభాషణ ఒకటి అనుకోకుండా చెవినబడడంతో చదువులో తనని తను నిరూపించుకోవాలన్న దీక్ష బూనారు. అలాగని, ఆటపాటలని ఏమాత్రం దూరం పెట్టలేదు.
అన్నగారు, స్నేహితులతో కలిసి ఇంటిని థియేటర్ గా మార్చేసి నాటకాలు ఆడారు, టిక్కెట్టు పెట్టి మరీ. ఆ నాటకాలకి రచన మొదలు రంగాలంకరణ వరకూ ప్రతిచోటా తన ముద్ర ఉండాల్సిందే. కొన్నాళ్ళ పాటు సర్కస్, గార్డెనింగ్. మరికొన్నాళ్ళ పాటు రాత్రీ పగలూ లెక్కలతో ఆటలు. ముక్కుసూటిదనం, నలుగురిలో తను ప్రత్యేకంగా కనిపించాలనే కాంక్ష తాపీ వారి బాల్యంలో బాగా కనిపిస్తాయి. అవే లక్షణాలు తర్వాతి జీవితమంతా కొనసాగాయి. నలుగురూ అవునన్న దాన్ని కాదనడం కూడా చిన్ననాటి అలవాటే అని సరదాగా చెప్పారు తన ఆత్మకథలో.
ఓపక్క హైస్కూలు చదువు అవుతూ ఉండగానే పదిహేనేళ్ళ వయసులో అన్నపూర్ణతో బాల్య వివాహం. అది కూడా, అస్సలు అనుకోకుండా కుదిరిన సంబంధం. పెళ్లవుతూనే ఎఫ్యే చదువు కోసం పర్లాఖిమిడి ప్రయాణం. అక్కడ అధ్యాపకులు మరెవరో కాదు, గిడుగు రామమూర్తి పంతులు. విద్యార్ధి నాయకత్వం ధర్మారావుదే. అనుకోకుండా జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల మొదటిరోజునే తరగతిలో తన పట్ల గిడుగు వారికి కలిగిన వ్యతిరేక భావం, దాన్ని పోగొట్టుకోడానికి తను కృషి చేసిన వైనం ఎంత ఉత్సాహంతో చెప్పారో ఈ పుస్తకంలో. ఎఫ్యే తర్వాత కొంతకాలం ఉద్యోగం, అటుపై మద్రాసులో బీయే చదువుతో ఆగిపోయింది ఆత్మకథ.
పుస్తకం పూర్తి చేయగానే కలిగే భావం ఒక్కటే. మొత్తం ఆత్మకథ రాసి ఉంటే ఓ గొప్ప గ్రంధం అయి ఉండేది అని. ఇప్పుడు కూడా, గొప్పదనానికి లోపం లేదు. కాకపొతే, 'టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్' ని మాత్రమే చూసిన భావన. తాపీ వారి మూర్తి, వ్యక్తిత్వం అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. తన విషయాలు రాసేప్పుడూ, తనవాళ్ళ సంగతులు రాసేప్పుడూ కూడా ఎక్కడా మొహమాటం కనిపించదు. కానీ, చిన్నతనంలో ఆయన చాలా మొహమాటి అట! ఈ మొహమాటం వల్లే, విజయనగరంలోనే ఉంటున్నా గురజాడ అప్పారావుని కలిసి మాట్లాడలేదట ఎప్పుడూ. కేవలం 97 పేజీలు మాత్రమే ఉన్న 'రాలూ-రప్పలూ' మళ్ళీ మళ్ళీ చదివించే పుస్తకం. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 35)
|
కుడుచు మరియు శృంగార గేమ్స్ ఉచిత కోసం వంద
ఈ వీడియో కేతగిరీలు లో HD గొప్ప నాణ్యత, షాట్లు యొక్క వీర్యం, నల్లటి జుట్టు గల స్త్రీని, కుడుచు, ముధీరిన సెక్స్ అసలు పేరు ఈ సినిమా కుడుచు మరియు శృంగార గేమ్స్ ఉచిత కోసం వంద watch ఉచిత
HD గొప్ప నాణ్యత ముధీరిన సెక్స్ నల్లటి జుట్టు గల స్త్రీని షాట్లు యొక్క వీర్యం కుడుచు
కుడుచు మరియు శృంగార గేమ్స్ ఉచిత కోసం వంద సైట్ నుండి kashtanka-n.com
పాత మరియు యువ మరియు డౌన్లోడ్ ఉచిత పోర్న్ క్లిప్స్ తో విద్యార్థులు
క్రీడలు మరియు డౌన్లోడ్ ఉచిత పోర్న్ వీడియోలు మరియు ఫోటోలు లేకుండా SMS మరియు నమోదు
పాత సాధారణ విషయాలు మరియు అమెచ్యూర్ పోర్న్ సైట్ తిరిగి
HD అద్భుతమైన నాణ్యత మరియు పట్టీని, లెస్బియన్ దగ్గరగా అప్
లోదుస్తుల మరియు transvestites సినిమా ఆన్లైన్
అనుభవం లేని మరియు వీడియోలు, సెక్స్ డౌన్లోడ్
హార్డ్ గ్రూప్ porn మరియు వాచ్ ఉచిత పోర్న్ జగన్ వెళ్ళిపో
అనుభవం లేని పోర్న్ ముసలి స్త్రీలు మరియు బాలురు వీడియో
అత్యంత ప్రజాదరణ ఉచిత పోర్న్ e పత్రికలు
ముధీరిన సెక్స్ ఉచిత డౌన్లోడ్ శృంగార వీడియో రష్యన్ నక్షత్రాలు
HD అద్భుతమైన నాణ్యత మరియు చిత్రం కన్య
గొప్ప HD నాణ్యత మరియు ఉచిత డౌన్లోడ్ శృంగార వీడియో గురువు విద్యార్థి
అనుభవం లేని మరియు తొలగించడానికి ఎలా ఒక శృంగార వీడియో ఇంటర్నెట్ నుండి
సెక్స్ రతి డాగీ శైలి మరియు ప్లే పోర్న్ ఫ్లాష్ గేమ్స్ ఆన్లైన్
'సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి' _ నిజామాబాద్ _ www.NavaTelangana.com
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, అందుకు సెప్టెంబరు 1న సామూహిక సెలవులను పెడుతున్నట్లు తహసీల్దార్ సాయిభుజంగ రావుకు మండలంలోని వీఆర్వోలు వినతిపత్రం అందజేశారు. వీఆర్వోలు రమేశ్, సుభాశ్, రవీందర్ రెడ్డి, నర్సింలు, ఆనందరావు, మల్లేశం ఉన్నారు.
రామారెడ్డి : మండలకేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఎంఈవో యూసుఫ్నకు సామూహిక సెలవు కోసం పీఆర్టీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ప్రభుదేవ్ మాట్లాడుతూ కొత్త పింఛన్ విధానానికి స్వస్తి పలికి ఉద్యోగుల ప్రయోజన దష్ట్యా పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కే.రాజు, లక్ష్మి రాణి, శ్రీకాంత్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట్ :పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని శనివారం మండల పరిషతు కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది ఎంపీడీవో శంకర్రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. కొత్తపెన్షన్ విధానం వలన వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో శ్రీనివాస్గౌడ్, రాజయ్య, మల్లేషం, రాకేష్తోపాటు సిబ్బంది తదితరులు ఉన్నారు.
వరంగల్ లో ప్రేమ జంట ఆత్మహత్య... _ BREAKING NEWS _ www.navatelangana.com
వరంగల్ లో ప్రేమ జంట ఆత్మహత్య...
వరంగల్: దుగ్గొండి మండలం రేకంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రమాదంగా మారిన ప్రభుత్వ పాఠశాల _ హైదరాబాద్ _ www.NavaTelangana.com
- ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు వివాజీ నాయక్
కాచవాని సింగారంలోని ప్రభుత్వ పాఠశాల పూర్తి శిథిలావస్థకు చేరి విద్యార్థులకు ప్రమాదకరంగా మారింది. అయిన అధికారులు పట్టించుకోవడం లేదని ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు నానావత్ శివాజీ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎన్ఎస్యూఐ నాయకులతో కలిసి కాచవాని సింగారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైకప్పు పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతుందని, ప్రభుత్వానికి ఇలాంటి పాఠశాలలను పట్టడం లేదని విమర్శించారు. ఏలాంటి ఘటనలు చోటుచేసుకోకముందే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.
|
చాలా బాగా చెప్పారండి... అన్నట్టు నిన్ననే ఆహుతి ప్రసాద్ కూడా మరణించారు... ఆయన గురించి ఏమీ చెప్పెలెదెంటండి
సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో ఇంకో మంచి డైలాగ్ ఉంది. "ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండడమే అందరికీ మంచిది" అని. ఇది నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను.
కాని బాలచందర్ లాంటి దర్శకులతో చక్కటి సినిమాలకి మాటలు వ్రాసిన గణేష్పాత్రో, కొన్ని కోడి రామకృష్ణ సినిమాలకి ద్వందార్థాలు ఎందుకు వ్రాసారో అర్థం కాదు.
s.pudivenkata ramana చెప్పారు...
@voleti: చూశానండీ.. ధన్యవాదాలు
@bonagiri: టైటిల్ కార్డ్స్ లో 'రచనా సహకారం' అని ఓ కార్డ్ ఉంటుందండీ.. ఆత్రేయ టైం లో 'అప్పలాచార్య' ఆ తర్వాత కాలంలో 'బాబూరావు' తదితరులు.. వీళ్ళు కేవలం కామెడీ ట్రాక్స్ మాత్రమే రాసేవారు.. మీరన్న ద్వందార్ధాలు బహుశా ఈ రచనా సహకారం వాళ్ళెవరూ రాసి ఉండొచ్చు. ఒకవేళ పాత్రోనే రాసినా, అది ఆయన చాయిస్ కదండీ.. ధన్యవాదాలు.
@s.pudivenkata ramana: ధన్యవాదాలండీ..
ఈ పోస్టెలా మిస్సయ్యనబ్బా.నాకు మొదట్నించీ కూడా టైటిల్స్ లో సంభాషణలు,పాటలు,సంగీతం ఎవరో చూసేవాడ్ని తప్పకుండా.సినిమాలో వచ్చే డైలాగుల పదును బట్టి ఆ రచయితల పేర్లు నా నోట్లో నానుతూ ఉండేవి.అలా బాఘా నానిన పేర్లలో ఈయన కూడా ఒకరు. గణేష్ పాత్రో అనగానే మరోచరిత్ర సినిమాలో 'అరవ వాళ్ళు కదే అరవం అరవం అంటూనే అరుస్తారు" అన్న డైలాగ్ ఠక్కుమని గుర్తొస్తుంది.
@శ్రీనివాస్ పప్పు: ఆ అరవం డైలాగుని కొంచం మార్చి 'కనకమాలక్ష్మి రికార్డింగ్ డేన్స్ ట్రూప్' లో వాడారు కదండీ భరణి-వంశీ.. రాసింది తక్కువ సినిమాలకే అయినా తనదైన ముద్ర వేశారు పాత్రో.. ధన్యవాదాలు.
కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు... _ BREAKING NEWS _ www.navatelangana.com
కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు...
ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో విపక్షాలు సమావేశం కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ, రైతుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వెజిటబుల్ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసా?
మహేష్ బాబు ఎన్టీఆర్ ల ఎంట్రీ చుడండి
భారత్ అనే నేను...
Tag Archives: నాయకులారా
కాటేసిన పాము తలను కరకరా నమిలేశాడు! _ BREAKING NEWS _ www.navatelangana.com
లక్నో: పాము కాటేస్తే ఎవరైనాసరే కంగారుతో ఆస్పత్రికి పరుగులు తీస్తారు, ఆస్పత్రి లేనిచోట ఆకుమందులు మింగుతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం కోపంతో రగిలిపోయాడు. 'నన్నే కాటేస్తావే..' అంటూ పామును దొరకబుచ్చుకుని దాని తలను కొరికి కరకరా నమిలేశాడు! ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నెమలికన్ను: వార్తల వెనుక కథ
ఈ రివ్యూ చదవగానే మధుర్ భండర్కర్ తీసిన "పేజ్ 3" సినిమా గుర్తు వచ్చింది.పత్రికా విలేఖరులు ఎదుర్కునే సమస్యలను ఒక సరికొత్త కోణంలో చూపిస్తాడు దర్శకుడు ఆ చిత్రంలో.
చాల మంచి పుస్తకం ....చదవడం మొదలెడితే వదలకుండా చదివేస్తాం ....ముఖ్యంగా వెంటాడిన వార్త ,రాజీవ్ గాంధి హత్య ,ఇలా దేనికదే ...ఇది నా జర్నలిస్టు స్నేహితులు ఇవ్వడం వలన చదవగలిగాను ...అయిష్టంగా మొదలెట్టి ఎంతో ఇష్టంగా పూర్తి చేసాను ...వేయిపడగాలకి దీనికి పోలికా ! అదేదో గొప్ప గ్రంధం అని మొదలెట్టి కష్టంగా ముగించాను ,మీరు కనుక ఆ పుస్తకం చదివి వుంటే దయచేసి దాని మీద రివ్యూ రాయగలరు .
@చిన్ని: పోలిక పుస్తకం సైజు విషయంలోనేనండి.. ఆ విషయం రాశాను కదా.. 'వేయిపడగలు' నేనుకూడా కొంచం కష్టపడి పూర్తి చేశానండి.. రాయాలంటే మళ్ళీ ఓసారి చదవాలి.. ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.
బోయపాటి శ్రీను,రామ్ చరణ్ మూవీ టైటిల్ ఏంటో తెలిస్తే..!ఫాన్స్ కి పండగే..! _ Cinerun.com
Home Box Office బోయపాటి శ్రీను,రామ్ చరణ్ మూవీ టైటిల్ ఏంటో తెలిస్తే..!ఫాన్స్ కి పండగే..!
బోయపాటి శ్రీను,రామ్ చరణ్ మూవీ టైటిల్ ఏంటో తెలిస్తే..!ఫాన్స్ కి పండగే..!
Previous articleజగన్ పై తిరగబడుతున్న 9 మంది YCP MLAలు..?
Next article18 వ రోజు దంచికొట్టిన చిట్టిబాబు…టోటల్ కలెక్షన్స్ ఇవే..!
|
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం (Dornakal Assembly Constituency)
డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గానికి 2009 వరకు 13 సార్లు ఎన్నికలు జరుగగా 12 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది. 2009లో తెలుగుదేశం పార్టీకి విజయం లభించింది. మంత్రిగా పనిచేసిన రెడ్యానాయక్ ఇక్కడి నుంచి 4 సార్లు విజయం సాధించారు.
2004 రెడ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ
2009 సత్యవతి రాథోడ్ తెలుగుదేశం పార్టీ రెడ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ
1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జితేందర్ రెడ్డిపై 34244 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. సురేందర్ రెడ్డికి 51038 ఓట్లు లభించగా, జితేందర్ రెడ్డికు 16794 ఓట్లు వచ్చాయి
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యవతి రాథోడ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయక్ పై 4623 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఇది తొలిసారి.
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన డి.ఎస్.రెడ్యానాయక్ తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి సత్యవతి రాథోడ్పై 23475 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం,
మీ జియో ఫోన్ లో బాలన్స్ చెక్ చేయు విధానం తెలుసా ? సింపుల్ స్టెప్స్ లో మీకోసం - Charminar Talkies
మీ జియో ఫోన్ లో బాలన్స్ చెక్ చేయు విధానం తెలుసా ? సింపుల్ స్టెప్స్ లో మీకోసం
మీ ఫోన్ లో జియో బాలన్స్ చెక్ చేయు విధానం :
MyJio app ని మీ జియో ఫోన్ నుండి ఓపెన్ చేయండి.
MyJio లో Open పై క్లిక్ చేయండి
మీ username (phone number) మరియు password ఉపయోగించి Sign In అవ్వండి. లేకపోతే Sign in with SIM పై క్లిక్ చేయండి.
వెంటనే తెర మీద మనకు బాలన్స్ కనిపిస్తుంది. ఇంకా విపులంగా తెలుసుకోవాలంటే మెనూ లో ఉన్న My plans పై క్లిక్ చేయండి.
ఆన్ లైన్ లో చెక్ చేయు విధానం:
సరి కొత్త వాట్సాప్ …
“లై” మూవీ ట్వీట్ రివ్యూ
“నేనే రాజు నేనే మంత్రి ” మూవీ ట్వీట్ రివ్యూ
బాలయ్య సినిమా…..ఈ సారి ఛేజ్ ఎక్కడ…..ఏ స్థాయిలో ఉంటుందంటే?
మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్… చరణ్, చిరంజీవి, సురేందర్ రెడ్డిలు ఫిక్స్
‘మహానుభావుడు’ ట్రైలర్
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు గారికి తోడుగా ఉంటాను. అవినీతికి వ్యతిరేకం అభివృద్దే నా ఆశయం:పవన్
రాజ్ తరుణ్ తో అఫైర్ గురించి ఓపెన్ అయిన హేబా పటేల్
సల్మాన్ ఖాన్ ట్యూబ్లైట్ ట్రైలర్ రివ్యూ……సింప్లీ సూపర్బ్
ఎన్టీఆర్…ఇంకా ఎంతో మంది స్టార్స్ కంటే చిరుకే ఓటేసిన సినిమా లవర్స్
వారి మీద అంతెత్తున కోప్పడిన రాజమౌళి!!
500 రూపాయలు వసూలు చేసిన కంపెనీ _ Features India
Home 500 రూపాయలు వసూలు చేసిన కంపెనీ
2,500 మంది నిరుద్యోగుల నుంచి 5,500 రూపాయలు వసూలు చేసిన కంపెనీ
Posted By: fiadminon: April 25, 2017 In: తాజా వార్తలు, రాష్ట్రీయంNo Comments
గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన గోటీజ్ అనే కంపెనీ సరికొత్త మోసానికి తెరతీసింది. విజయవాడలోని గాయత్రి నగర్ లో ఎలాంటి బోర్డు కానీ, ఇతర కార్యాలయ నిబంధనలు లేకుండా నిర్వహిస్తుండడంతో అనుమానం వచ్చ... Read more
పద్మ కుటుంబం లంజాయణం ( మామ ప్రసాద్ తో పద్మ కామకేలి ) - Telugu sex stories
Home / telugu buthu katalu / telugu sex kathalu / Telugu sex stories / పద్మ కుటుంబం లంజాయణం ( మామ ప్రసాద్ తో పద్మ కామకేలి )
పద్మ కుటుంబం లంజాయణం ( మామ ప్రసాద్ తో పద్మ కామకేలి )
Telugu sex రసాద్ రోజూ రాత్రి పూట పాలు తాగి నిద్ర పోతాడు. మామగారికి పాలు ఇద్దామని పద్మ ఒక గ్లాస్ పాలు తీసుకొని ప్రసాద్ గది తలుపు కొట్టింది. అలా తలుపు కొట్టేసరికి..తలుపు గడి వేయనందువల్ల మెల్లగ తెరుచుకుంది. తలుపుని నెట్టుకుంటూ పద్మ గదిలోకి వచ్చి ప్రసాద్ ఏమి చేస్తున్నాడో అని తొంగి చూసింది. ప్రసాద్ స్నానం చేస్తున్నాడు. నెమ్మదిగా తలుపు గడియ వేసి “మామయ్యగారూ!..తలుపేసుకొని స్నానం చెయ్యొచ్చుకదా..ఏమిటీ పని సిగ్గులేకుండా?” అంటూ కొంచెం కోపం నటించింది. తన కోడలి మాటలు విన్న ప్రసాద్ “అమ్మడూ..మనమిద్దరి మధ్య ఇంకా దాపరికం ఎందుకు..నాది నువ్వు చూసావు..నీది నేను చూసాను కదా !.”..తన కోడలిని తన గదిలో చూసేసరికి ప్రసాద్ మొడ్డ లేచి నుంచుంది. దాన్ని చూస్తూ..”మామయ్యా..మీ మొడ్డకి పనీపటా లేదు. ఎప్పుడూ లేచే ఉంటుంది..” అంది పద్మ నవ్వుతూ.
|
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులూ ఇది గమనించారా..!
బాలీవుడ్ కమెడియన్.. పలు హిట్ షోల హోస్ట్ అయిన కపిల్ శర్మ పెళ్ళి చేసుకోబోతున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ అయిన గిన్నిని ఆయన డిసెంబర్ 12న పెళ్లి చేసుకోబోతున్నారు. అందుకు సంబంధించిన పెళ్లి కార్డును తన సోషల్ మీడియా అకౌంట్లలో అప్లోడ్ చేశారు కపిల్ శర్మ. కపిల్ శర్మ గత కొన్నేళ్లుగా గిన్నితో డేటింగ్ చేస్తూ ఉన్నాడు. అనుకున్నట్లుగానే ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇక కపిల్ శర్మ గత ఏడాది మార్చిలో తన తోటి కమెడియన్ సునీల్ గ్రోవర్ తో గొడవపడ్డాడు. ఆ తర్వాత అతడు షోలో లేకపోవడంతో టిఆర్పీ చాలా వరకూ తగ్గిపోయింది. ఆ తర్వాత కపిల్ మరో షో చేసినా హిట్ కాలేదు. దీంతో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటన్నిటినీ అధిగమించి కపిల్ త్వరలో 'ది కపిల్ శర్మ షో' ను మరోసారి మొదలుపెట్టబోతున్నాడు. ఇక డిసెంబర్ 12న పెళ్లి చేసుకొని కొత్త జీవితం లోకి కూడా కపిల్ అడుగుబెట్టబోతున్నాడు.
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): విభాగము: మేడ్చల్ జిల్లా మండలాలు (Portal: Medchal District Mandals)
విభాగము: మేడ్చల్ జిల్లా మండలాలు
ఘట్కేసర్ మండలం (Ghatkesar Mandal),
కీసర మండలం (Keesara Mandal),
కూకట్పల్లి మండలం (Kukatpally Mandal),
మల్కాజ్గిరి మండలం (Malkajgiri Mandal),
మేడిపల్లి మండలం (Medipally Mandal),
ఉప్పల్ మండలం (Uppal Mandal),
విభాగాలు: మేడ్చల్ జిల్లా, తెలంగాణ మండలాలు,
‘నన్ను దోచుకుందువటే’ ఫిల్మ్ ట్రైలర్ - Tolivelugu - Telugu
నటుడు సుధీర్బాబు తన సొంత బ్యానర్లో తెరకెక్కిస్తున్న మూవీ ‘నన్ను దోచుకుందువటే’. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్గా రానున్న ఈ చిత్రం ట్రైలర్ని బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాప్ చేతులు మీదగా రిలీజైంది. ఇందులో సుధీర్బాబు డిఫెరెంట్ షేడ్స్ వున్న రోల్లో ఆకట్టుకుంటున్నాడు. ఓ వైపు సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజర్గా సీరియస్ లుక్స్తో ఆకట్టుకోగా, మరోవైపు ఏమీ తెలియని అమాయకుడిగా కనిపించాడు.
టెక్కీ ఆఫీస్లో అల్లరి పిల్లగా నభా నటేష్ హంగామా. ఈ ట్రైలర్కి అభిమానుల నుంచి మాంచి స్పందన రావడంతో యూనిట్ ఫుల్ఖుషీ! సుధీర్బాబు పక్కన నభానటేష్ హీరోయిన్ కాగా, కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలను తీసుకున్న ఆర్ఎస్ నాయుడు.. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్గా పరిచయం కానున్నాడు. ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వీయాప్రియం: మౌనం...
ఇంటర్ ఫలితాలు వచ్చాయి...
నువ్వు ఎవరిని కాపాడతావు?...
Previous articleదోమలను తరిమికొట్టడానికి ఇక All Out కొనాల్సిన పనిలేదు…పాత All Out రీఫిల్ ఉంటే చాలు
బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్ సుబ్బారావు రీకాల్ పిటిషన్ను దాఖలు చేశారు. కాగా రీకాల్ పిటిషన్ను తిరస్కరించిన ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు సహా 16 మంది కోర్టుకు హాజరుకావల్సిందేనంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు అయ్యింది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాబాద్ కోర్టు ప్రకటించింది.
నా మనవడ్ని ఎందుకు తెచ్చానంటే.. - Tolivelugu - Telugu
ఏపీ ప్రజలంతా పోలవరం ప్రాజెక్టును చూడాలన్నారు రాష్ట్ర సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు చూస్తే ఓ అవగాహన వస్తుందని, అందుకే తన మనవడు దేవాన్ష్ను కూడా తీసుకువచ్చానని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలు కూడా భాగస్వాములైతే భవిష్యత్తులో వారిలో ఓ స్ఫూర్తి, ఆలోచన ఉంటాయి అని పేర్కొన్నారు. ‘ పోలవరం ఓ చరిత్ర. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తీ ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగస్వామి కావాలి ‘ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
|
ప్రిన్స్ ప్రాజెక్ట్లో అదితి! - Tolivelugu - Telugu
‘సమ్మోహనం’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అదితిరావ్ హైదరి గురించి లేటెస్ట్న్యూస్. మహేష్బాబు నటిస్తున్న 25వ మూవీలో ఓ రోల్ కోసం ఆమెని ఎంపిక చేసినట్టు ఫిల్మ్నగర్ సమాచారం. ఆ ప్రాజెక్టులో పూజహెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా, ఇప్పుడు అదితిని కూడా తీసుకోవడంతో ఆమె రోలేంటి? గ్లామర్ తరహా రోల్ వుంటుందా? లేదా? అన్నది బిగ్ క్వొశ్చన్.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదేకాదు.. కొంతమంది స్టార్ హీరోలు ఈమెని తమ కొత్త ప్రాజెక్టుల్లోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న మల్టీస్టారర్లో కూడా నటిస్తోంది. హైదరాబాద్కి చెందిన అదితి, దశాబ్దం కిందటే గ్లామర్ ఇండస్ర్టీలోకి వచ్చినా టాలీవుడ్లో సినిమాలే చేయలేదు.. బాలీవుడ్కే పరిమితమైంది. మధ్యలో మలయాళం, తమిళం, మరాఠీ చిత్రాల్లో నటించింది. ఐతే, అదితి నటించిన ‘సమ్మోహనం’ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఈమెపై పడింది.
‘‘కొత్తగా వచ్చే కార్యదర్శులకు ప్రస్తుత గ్రామం ఎలా ఉంది? మూడేళ్ల తర్వాత ఎలా ఉండాలి? అనేది తొలుతే స్పష్టంచేయాలి. గ్రామాల్లో చెట్లు పెంచటం, నర్సరీల ఏర్పాటు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణం, పన్ను వసూళ్లు తదితరాలకు సంబంధించి చార్టును రూపొందించాలి. చిన్న పంచాయతీల వల్ల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ మరింత తేలికవుతుంది. కోర్టు కేసుల వల్ల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఆలోగా అభివృద్ధి పనులు కుంటుపడకుండా చూసేందుకే ప్రత్యేక అధికారులను నియమిస్తున్నాం’’ – ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరే 9,200 మంది పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్లలో చేయాల్సిన పనులపై తొలుతే ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి అందజేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఆ ప్రణాళికకు అనుగుణంగా వారు పనిచేస్తున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ..మూడేళ్లు కాగానే బాగా పనిచేసినవారిని క్రమబద్ధీకరించి, అలా పనిచేయలేదని తేలినవారిని తొలగించాలని ఆయన స్పష్టంచేశారు. పంచాయతీల్లోని అవసరాల కోసం ఒక్కో జిల్లాకు రూ.ఒక కోటి చొప్పున రూ.30 కోట్లను ఇస్తామని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి విచక్షణాధికారాలతో ఈ సొమ్ము నుంచి కేటాయింపులు చేస్తారని సీఎం తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రగతి భవన్లో మంగళవారం సీఎం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ అయ్యి కొత్త కార్యదర్శుల ఎంపిక, పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి కార్యదర్శి, ప్రత్యేక అధికారి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
భారత్ కు తిరిగివచ్చే ప్రయత్నాలలో మాల్యా.. అధికారులతో చర్చలు?
సమకాలీన భారతీయ దార్శనికుల్లో అగ్రేసరుడైన ఒక తత్త్వవేత్త వేదాలను అర్థం చేసుకోడానికీ, వ్యాఖ్యానించడానికీ చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. వేదాలపై ఇంతదాకా వచ్చిన ఆధునిక భారతీయ, పాశ్చాత్య వ్యాఖ్యానాల గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. అయినప్పటికీ ఆయన వేదాలను అర్థం చేసుకోవడం కోసం ప్రధాన..
విష్ణుసహస్రనామంలో కొన్నిపేర్లు రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు కూడా వస్తాయి. కాని శ్రీలలితా సహస్రనామంలో ఏ నామమూ రెండోసారిరాదు. దీనికి కారణం శ్రీసహస్రికలోని శాస్త్రీయపద్ధతి. దీన్ని రహస్య నామసహస్రం అనడం సమంజసమే. ఎందుకంటే మంత్ర, తంత్ర, యోగ, దర్శన శాస్త్రాల రహస్యమయ వి..
బెర్లిన్ - వికీపీడియా
బెర్లిన్ జర్మనీ దేశ రాజధాని నగరము మరియు ఆ దేశము లోని అతిపెద్ద నగరము. ఈ నగరము 1990కు మునుపు తూర్పు మరియు పశ్చిమ బెర్లిన్ అను రెండు భాగములగా విభజితమై వుండెను. బెర్లిన్ లోని ఈ రెండు భాగములను బెర్లిన్ గోడ విభజించుచుండెను. ప్రచ్చన్న యుద్ధానంతరము,బెర్లిన్ గోడ కూల్చివేయడం వలన, ఈ నగరము తిరిగి ఒక నగరము ఆయెను. బెర్లిన్ నగర జనాభా సుమారు 35 లక్షలు. ich kann nicht lesen
"https://te.wikipedia.org/w/index.php?title=బెర్లిన్&oldid=2310333" నుండి వెలికితీశారు
తండ్రి కాబోతున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ 'డి.జె' ఓపెనింగ్ ఫొటోస్
Lok Satta News: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
గ్రేట్ఆంధ్రా.బ్లాగ్ స్పాట్.కామ్: షైనీ బుద్ధి మారలేదు.. నన్ను కూడా లైంగికంగా వేధించాడు: సయాలీ భగత్
|
కొత్త బ్యానర్ లో ఫస్ట్ రీమేక్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » న్యూస్ గాసిప్» కొత్త బ్యానర్ లో ఫస్ట్ రీమేక్
వి-4 మూవీస్.. ఓ మంచి ఉద్దేశంతో పెట్టిన బ్యానర్. కొత్త టాలెంట్ ను, సరికొత్త కథల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సంస్థ. గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్, స్టుడియో గ్రీన్ సంస్థలు కలిసి ఏర్పాటుచేసిన వి4 మూవీస్ బ్యానర్ కు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ బ్యానర్ పై తెరకెక్కిన ఫస్ట్ వెంచర్ ‘నెక్ట్స్ నువ్వే’.
ఓ మంచి కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో కన్నడంలో హిట్ అయిన సూపర్ హిట్ హారర్-కామెడీని తెలుగులో రీమేక్ చేశారు. 2014లో వచ్చిన ‘యామిరుక్క బయమే’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ‘నెక్ట్స్ నువ్వే’.
ఆది సాయికుమార్, వైభవి, రష్మి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, హిమజ కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రామిసింగ్ గా ఉండబోతోందనే విషయం ట్రయిలర్ తో ఇప్పటికే పక్కా అయింది. నవంబర్ 3న విడుదలకానున్న ఈ సినిమా వి-4 మూవీస్ బ్యానర్ కు సక్సెస్ తో పాటు ప్రాఫిట్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది జీ సినిమాలు.
మహేష్ పై ఫిర్యాదు చేశారు.
Posted on మార్చి 11, 2015 by కినిగె
Posted in 2015, మార్చి and tagged ఈ బొమ్మకి కథ/ కవిత రాస్తారా....
మన కోడి పథకము : చిత్తూరు జిల్లాలో పెరటి కోళ్ల పెంపకం..!
Watch మన కోడి పథకము : చిత్తూరు జిల్లాలో పెరటి కోళ్ల పెంపకం..! _ Annapurna _ TV5 News here. This news was telecasted on Tuesday 13th of June 2017 01:37:25 PM in Youtube News Channel.. Visit us for all AP local, National, International, Political, Breaking, Andhra, Telugu News from all channels.మన కోడి పథకము : చిత్తూరు జిల్లాలో పెరటి కోళ్ల పెంపకం..! _ Annapurna _ TV5 News video news updates online.
జి రమేష్ బాబు పోల్స్ ఇక్కడ లేవు.
1. బ్రిటిష్ అకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ఛైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? 1) నికోల షిండ్లర్ 2) పిప్పా హారిస్ 3) సామ్ మెండెస్ 4) సామ్ మెర్సెర్ 2. ఇటీవ
1. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కత్రిమ ఉపగ్రహానికి కావాల్సిన అభికేంద్ర బలం ఎక్కడి నుంచి లభిస్తుంది? ఎ) సౌరపలకలు బి) భూమి సి) సూర్యుడు డి) భూమి, కత్రిమ ఉపగ్రహం మధ్య ఉండే
1. పుష్యభూత వంశస్తుల ఆరాధ్య దైవం ఎవరు? ఎ) శివుడు బి) విష్ణువు సి) కుమారస్వామి డి) గణపతి 2. హర్షయుగంలో ప్రభుత్వ పత్రాలను భద్రపరచు అధికారి ఎవరు? ఎ) రాజస్థానీయ బి) దివరపతి
1. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఎ) మే 21 బి) జూన్ 8 సి) జూన్ 21 డి) జులై 1 2. 'స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాల ప్రాజెక్టు'లో భాగంగా చార్మినార్ను దత్తత త
1. ఈ కింది వారిలో 'నఱర్శీతీy శీట Aబతీaఅస్త్రaఓవb' గ్రంథ కర్త ఎవరు? ఎ) కె.పి.జయస్వాల్ బి) జె.ఎన్.సర్కార్ సి) ఎస్.కృష్ణస్వామి డి) ఆర్.కె.ముఖర్జీ 2. ఈ కింది వారిలో 'చర
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 139 సబ్ ఇన్ స్పెక్టర్, జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు... సబ్ ఇన్
మెట్రిక్ మార్పిడి > మెట్రిక్ కన్వర్టర్ > సమయం కన్వర్టర్
రోజు నుండి నిమిషాలు
ఎర్మాన్నో ఒల్మి.. కమర్షియల్ సినిమాకు గట్టి పోటీ ఇస్తూ సహజత్వానికి పెద్ద పీట వేసి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన దిగ్దర్శకుడు. ప్రకృతి, మనుషులు, వారి జీవన విధానం, మన
రాబర్ట్ డి నీరో..వెండితెర మాఫియా కింగ్. గ్యాంగ్స్టర్ పాత్రలకు పెట్టింది పేరు. విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్ని మెప్పించడంతోపాటు దర్శకుడిగా, నిర్మాతగానూ అద్భుతమైన చిత్రాల
స్కార్లెట్ జాన్సన్.. స్టార్ హీరోలకు దీటుగా ఇమేజ్ సొంతం చేసుకున్న హాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోయిన్. అడల్ట్ క్యారెక్టర్స్తో కుర్రకారు మతి పోగొట్టిన ఫైర్ బ్రాండ్.
పార్లమెంట్లోనూ క్యాస్టింగ్ కౌచ్ : రేణుకా చౌదరి _ BREAKING NEWS _ www.navatelangana.com
పార్లమెంట్లోనూ క్యాస్టింగ్ కౌచ్ : రేణుకా చౌదరి
న్యూఢిల్లీ: ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సమర్థించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు అని, అలాంటివి అన్ని చోట్లా జరుగుతుంటాయని, ఇది చేదు వాస్తమని ఆమె అన్నారు. సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. పార్లమెంట్ లేదా ఇతర పని ప్రాంతాల్లో వేధింపులు ఉండవన్న అభిప్రాయం సరికాదు అని ఆమె అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం రావాలని, దానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారామె. హాలీవుడ్లో సాగుతున్న మీటూ ప్రచారం తరహాలో బాధితులు పోరాడాలన్నారు.
|
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మైండ్ బ్లాంక్ కావడమంటే!
ఇల్లు ఇరుకటం, ఇల్లాలు మరుకటం అనగా ఇంటికి రెండు ద్వారాలు, ఇల్లాలు మరు కటం మన్మధుని... అయ్యా అదీ సంగతి మీకూ తెలుసులెండి. ఊరికే....:) :) :)
డాట్సన్ RediGO Gold 1.0 - ధర, India లో సమీక్షలు _ కార్బే
హోం » కొత్త కార్లు » డాట్సన్ కార్లు » డాట్సన్ RediGO » Gold 1.0 ఒవెర్ వ్యు
యొక్క అవలోకనం :బ్రాండ్_ మోడల్ _ వేరియంట్ డాట్సన్ RediGO Gold 1.0
లేబుళ్లు: ఆకాశవాణి, డి, భండారు శ్రీనివాసరావు, రచన శాయి, వెంకట్రామయ్య
Home > Tollywood > మొదటి వారం 101.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ 'శ్రీమంతుడు'
మొదటి వారం 101.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ 'శ్రీమంతుడు'
మొదటి వారం 101.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ 'శ్రీమంతుడు'తో కొనసాగుతున్న ఈరోస్ ఇంటర్నేషనల్ జైత్రయాత్ర
సినీ నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఇండియాలో పెద్ద సినిమా నిర్మాణ సంస్థగా వరుస విజయాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఇటీవల ఈ సంస్థ నుండి వచ్చిన బాలీవుడ్ చిత్రం భజరంగీ భాయ్ జాన్ సూపర్ డూపర్ హిట్టై 300 కోట్ల నెట్ సాధించిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ సి.వి. నిర్మాతలు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు చిత్రంలో భాగస్వామిగా అయింది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శృతిహాసన్ కథానాయిక. ఆగస్ట్ 7న విడుదలైన శ్రీమంతుడు సూపర్ హిట్ టాక్ తో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను సంపాదించుకుంది. భారీ ఓపెనింగ్స్ తో మొదటివారంలో 101.25 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతిహాసన్ లు హీరోహీరోయిన్స్ గా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం బాహుబలి చిత్రం తర్వాత సెకండ్ హయ్యస్ట్ గ్రాస్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని ఈరోస్ సంస్థ శ్రీమంతుడు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియా, ఓవర్ సీస్ సహా 2000 థియేటర్స్ లో రిలీజ్ చేసింది. తమిళ వెర్షన్ లో కూడా శ్రీమంతుడు చిత్రం తమిళనాడు, కేరళలో విడుదలైంది. ఈ సందర్భంగా...
ఈరోస్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ ‘’సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరోసారి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మైత్రీ మూవీమేకర్స్ వారికి స్పెషల్ థాంక్స్. మంచి సపోర్ట్ లభించింది. తెలుగు ఇండస్ట్రీలో మేం కూడా పార్ట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్ లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
‘శ్రీమంతుడు’ చిత్రాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తమిళనాడు, థాయ్ లాండ్ లో చిత్రీకరించారు.
Item Reviewed: మొదటి వారం 101.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ 'శ్రీమంతుడు' Rating: 5 Reviewed By: TeluguPeople Adda
|
జగన్ విషయంలో ఆ ఇద్దరూ అలా...బ్రహ్మరధం పడుతున్న జనం!!
Satya August 7, 2018 09:27 IST జగన్ విషయంలో ఆ ఇద్దరూ అలా...బ్రహ్మరధం పడుతున్న జనం!!
జగన్ గురించి పదేళ్ళుగా జనాలకు తెలిసింది కూడా రాజకీయ నాయకులకు తెలియదా లేదా లేక వారు తమకు తాముగా ఏర్పాటు చేసుకున్న రంగుటద్దాలలోనే లోకాన్ని చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతూంటాయి. జగన్ అవినీతిపరుడు అన్నారు సీనియర్ సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు. లేటేస్ట్ గా ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరెందుకు జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోరు అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు ఇది.
ఈ మాటలు అన్నది న్యాయవాది, రాజకీయాలలో సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ పై ఒక్క కేసు కూడా రుజువు కాదని, ఆయన అవినీతి చేసినట్లుగా ప్రూవ్స్ కూడా లేవని ఉండవల్లి చెబుతున్నారు. జగన్ జైల్ కి పోతాడంటూ తెల్లారి లేస్తే టీడీపీ నాయకులు చెస్తున్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. జగన్ జైల్ కి వెళ్ళాల్సినంత పెద్ద కేసులేవీ లేవనీ తేల్చేశారు. జగన్ ప్రస్తుతం ముద్దాయి మాత్రమే తప్ప నేరస్తుడు కానే కాదన్నారు.
ఒకవేళ క్విడ్ ప్రోకో అన్నది జరిగింది అంటే ఆ నేరం నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిదే తప్ప జగన్ కి ఏమీ సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. ఇలా ఇద్దరు నాయకులు ఒకే టైంలో జగన్ గురించి వేరు వేరు చానళ్ళలో చెప్పిన మాటలివి. అసలు ఇంతకీ జగన్ ఎవరు, ఏంటన్నది వచ్చే ఎన్నికలలో జనం తీర్పు చెబుతారు. జగన్ కి వస్తున్న జనాదరణ దానికి సంకేతంగా కళ్ళ ముందే ప్రస్తుతం కనిపిస్తోంది.
కేసీయార్లో భయం పట్టుకుందా...!! తెలంగాణా ఎన్నికలకు వెళ్తున్నపుడు ఉన్న ధైర్యం, రాజసం ఇపుడు గులాబీ బాస్ లో కొంత తగ్గాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల సభల్లో ఆయన చేస్తున్న ప్రకటనలు, అంటున్న మాటలు చూస్తూంటే ఇది కొంత అర్ధమవుతోంది. మేమే గెలుస్తాం, నూటికి నూరు సీట్లకు పైగా మావే అన్ని చెప్పిన కేసీయార్ స్వరంలో ఇపుడు కొంచెం తేడా కనిపిస్తోంది.
బాబు ప్రయత్నం ఫలిస్తోంది...!! Politics 1 Hrs ago
గోవా సుందరి గో టూ పెవిలియన్ !! Movies 4 Hrs ago
అందాల ఆరబోతకు రెడీ !! Movies 5 Hrs ago
సాయి పల్లవి ఎంత అంటే అంతే !! Movies 6 Hrs ago
16న అన్న గారి ఆడియో !! Movies 8 Hrs ago
కొడంగల్ లో తొడగొట్టారు ...కోటను బద్దలు కొడతారట !! Politics 19 Hrs ago
ఇదేం జవాబుదారితనం లోకేశా !! Politics 20 Hrs ago
తాత కంటే మనవడే గొప్పోడు.. ఇదీ బాబు ఆస్తుల కధ !! Politics 21 Hrs ago
పవన్ కి మైలేజ్ రావడం లేదా...!! Politics yesterday
ఏపీకి హై కోర్టు అవసరం లేదా...!! Politics yesterday
బాబుకు కాంగ్రెస్ భారమేనా.. !! Politics 2 days ago
ఆందాలు ఆదా చేయరాదా..హై బీపీ వచ్చేస్తోంది...!! Movies 2 days ago
ఆ రెండు పార్టీల ఓట్లు ఎటువైపు ? Politics 2 days ago
పవన్ అక్కడ పోటీ చేస్తారట...!! Politics 2 days ago
తెల్లని రోజాలు, ఎర్రని రోజాలు, హీతర్లు బొకే. ఒక గ్రీటింగ్ కార్డు చేర్చడమైనది (ఉచితము) .
|
శాస్త్ర విజ్ఞానము: పదాలతో పిల్లల మొదటి పరిచయం
లియొనార్డో బ్లూమ్ ఫీల్డ్, క్లారెన్స్ బర్న్ హార్డ్ అనే రచయితలు Let us read (చదువుకుందాం రండి) అనే చక్కని పుస్తకం రాశారు. పిల్లలు తమంతకు తాము చదవడం నేర్చుకునేట్టుగా రాయబడింది ఆ పుస్తకం. కాని దాని రచయితలు ఆ ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని రాయలేదు. ఆ పుస్తకాన్ని వాళ్ల తల్లిదండ్రులు చదివి పిల్లలకి చదవడం నేర్పిస్తారని వాళ్ల ఉద్దేశం. కాని అలా చెయ్యడం అనవసరం అని, చెయ్యడం వల్ల ప్రయోజనం ఉండదని, మంచిది కాదని నా ఉద్దేశం. పిల్లలు తమంతకి తాముగా, ఇతరుల పర్యవేక్షణ లేకుండా, అడిగినప్పుడు, అడిగినంత మేరకు మాత్రమే, సహాయాన్ని అందుకుంటూ ముందుకి సాగినప్పుడు మాత్రమే మరింత మెరుగ్గా సంతోషంగా చదవడం నేర్చుకుంటారు.
అయితే ఈ పుస్తకం వల్ల పిల్లలకి అంతో ఇంతో మేలు జరుగుతుందనే అనుకుంటాను. పుస్తకంలో ఇంచుమించు ఓ అరవై పేజీలు పిల్లలకి చదువు ఎలా చెప్పాలి అన్న విషయం మీద పెద్దలకి ఎన్నో అక్కర్లేని, అర్థం లేని సూచనలు ఉన్నాయి. అది తప్పితే ఈ పుస్తకంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ప్రతీ పేజీ లోను పేజీకి పై భాగంలో ఇంగ్లీషులో ఏకాక్షర (monosyllabled) పదాలు ఉన్నాయి. ఉదాహరణకి –an శబ్దంతో ముగిసే పదాలు – can, Dan, fan, man, Nan, pan, ran, tan, ban, an, van. ఆ తరువాత ఆ పదాలని ఉపయోగిస్తూ చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి. తరువాత -at శబ్దంతో ముగిసే పదాలు – bat, cat, fat, mat, Nat, pat, rat, sat, at, tat, vat. వీటితో కూడా వాక్యాలు నిర్మించబడ్డాయి.
తరువాత పేజీలో –ad తో ముగిసే పదాలు. ఇక ఆ పై పేజీల్లో వరుసగా –ap, -ag, -am, -ab, -at, -at, -ig, -in, -id, మొదలైన శబ్దాలతో అంతమయ్యే పదాలు. ఈ పదాలన్నీ కావాలంటే మనమే ఆలోచించుకుని కూర్చుకోవచ్చు నిజమే. కాని అవన్నీ అలా ఎవరైనా అనువుగా వర్గీకరించి ఒక చోట పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా అచ్చు వేస్తే సౌకర్యంగా ఉంటుంది. ప్రతీ పేజీలోను వచ్చిన నవీన పదాలతో కూర్చిన వాక్యాలు ఉంటాయి. అవి కాక అంతకు ముందు వచ్చిన పదాలు కూడా ఉంటాయి. అయితే ఆ వాక్యాలు కమ్మని కథలు చెప్పకపోవచ్చు. కాని ఆ దశలో పిల్లలు పదల అర్థం తెలుసుకోవడమే చాలా గొప్ప విషయం అంటారు రచయితలు. ఇది మటుకు చాలా నిజం. పదజాలం పెరుగుతున్న కొద్ది వాక్యాలు పేరుకుని కథలుగా రూపొందుతాయి.
అలా మెల్లగా నూరో పేజీ దాకా వచ్చేసరికి (కొన్ని సార్లు ఇంకా ముందే) పిల్లలకి ‘చదువులోని మర్మం’ ఏమిటో పట్టుబడిపోతుంది. ఆ అనుభవంతో పిల్లలు మెల్లగా వాళ్లంతకు వాళ్లే పత్రికల్లో హెడ్ లైన్లు, సైన్ బోర్డులు, వ్యాపార ప్రకటనలు మొదలైనవి చదవడం మొదలెడతారు.
ఇలాంటి పుస్తకం ఒకటుంటే పిల్లలకి తిరగేయడానికి బాగుంటుంది. నా మేనగోడలికి నాలుగేళ్లప్పుడు ఆ పుస్తకం ఒకటి తెచ్చి నా చెల్లెలి చేతిలో పెట్టాను. దాంతో తన కూతురికి చదువు చెప్తుందని. కాని నా మేనగోడలి విషయంలో గాని, ఆ తర్వాత ఆమె చిట్టి తమ్ముడి విషయంలో గాని చదువు చెప్పే ప్రయత్నాలేవీ ఫలించలేదు. చదువు చెబుదామని ఎవరైనా ముందుకొస్తే మొండిగా నిరాకరించేవారు. బాబోయ్ వద్దని పారిపోయేవారు. అందుచేత అదే పుస్తకాన్ని వాళ్ల అందుబాటులో పెట్టి వదిలేసి వాళ్ళలో ‘ఈ పుస్తకం నాది’ అనే భావన కలిగేలా ప్రోత్సహించేవారు. ఆ తరువాత కొంత కాలానికి వెళ్లి చూస్తే ఆ పుస్తకంలో మాసిన మరకలు కనిపించాయి. అవి ఆ పాప చేతి గుర్తులని అర్థమయ్యింది. కొన్ని నెలల పాటు ఆ పుస్తకంలో పేజీలు బాగా తిరగేసి ఆ అక్షరాల ఆకారాలని పదే పదే మనసులో నెమరు వేసుకుని వుంటుంది. ఆ అనుభవంతో తరువాత తదితర పుస్తకాలని కూడా తిరగేసి వుండొచ్చు. చదివే విషయంలో ఆ తరువాత ఆ పాప ఏం ప్రయత్నాలు చేసిందో నేను చూళ్లేదు. ఎందుకంటే అలాంటప్పుడు తన గదిలోకి వెళ్లి తలుపేసుకుని ఒక్కర్తీ ఏదో చదువుకునేది. మరీ అవసరమైతే ఎవరినైనా ఓ రెండు ప్రశ్నలు అడిగేది. అలా తన గదిలో ఒక్కర్తీ ఏం చదివేదో ఓ రహస్యంగానే మిగిలిపోయింది.
ఎంతో మంది పిల్లలకి తమకంటూ అలాంటి పుస్తకం ఒకటి వుంటే హాయిగా కూర్చుని తిరగెయ్యాలని ఉంటుందని నా నమ్మకం. చూడ్డానికి ఆ పుస్తకం ‘పిల్లల పుస్తకం’లా ఉండదు. అందులో పెద్దగా బొమ్మలు కూడా లేవు. కేవలం నాలుగు పేజీల్లోనే బొమ్మలు ఉన్నాయి. తక్కిన పేజీల్లో అన్నీ అక్షరాలే. అవీ చాలా పెద్ద అక్షరాలు. సులభంగా పిల్లల దృష్టికి ఆనుతాయి. అలాగే పదాలు కూడా చిన్న చిన్న పదాలు. వాటి ఉచ్ఛారణ పిల్లలు సులభంగా పట్టుకోగలరు.
నా దగ్గరే కనుక చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా ఈ పుస్తకం (ఇలాంటివే మరెన్నో పుస్తకాలని కూడా) ఇస్తాను. దాన్ని వాళ్లు ఎలా చదువుతారో ఏం చేస్తారో వాళ్లకే వదిలేస్తాను. నన్ను చదివి పెట్టమని అడిగితే చదువుతాను. లేదంటే ఊరుకుంటాను. చదివేటప్పుడు మాత్రం వాక్యం క్రింద నా వేలు పోనిస్తూ మెల్లగా స్పష్టంగా చదువుతాను. కాని మళ్లీ ఆలోచిస్తే ఆ కాస్త చొరవ కూడా పిల్లలు ‘శిక్షణ’ కిందే తీసుకుని అభ్యంతరం చెప్తారని అనిపించింది. సహాయాన్ని కోరినంత మేరకు అందజేయడం. వద్దంటే దూరంగా ఉంటూ వాళ్ల స్వయం శిక్షణా ప్రయత్నాలకి సాక్షిగా మిగలడమే మేలైన పద్ధతి అని నా అభిప్రాయం.
|
అనంతరం నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ పాయకరావుపేట అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రాయవరం గ్రామమన్నారు. గురజాడ అప్పారావు గారు జన్మించిన నేలపై జూనియర్ కాలేజీ లేకపోవడం దురదృష్టకరమన్నాడు. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అది ఏమైందో తెలియదంటూ మండిపడ్డాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్నప్పుడు పాయకరావుపేట నియోజకవర్గం కూడా అందులో ఉందని, కానీ సమస్యలను అర్థం చేసుకుని జనసేన ముందుకు వెళ్లిందన్నారు. 2019 ఎన్నికల్లో పాయకరావుపేట జనసేనదే అవుతుందని సంచలన ప్రకటన చేశారు. అల్లూరి సీతారామరాజు తిరిగిన నేల ఇదని, కళింగాంధ్రను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయన్నారు.
వార్త - రాజధానికి 2లక్షల కోట్లు. – చంద్రబాబుతో సమావేశంలో అధికారుల అంచనా.
వ్యాఖ్య - మిగిలిన రాష్ట్రాన్ని అమ్మినా ఇంత రాదేమో.
వార్త - అవసరమైతే ఆంధ్రకు రైల్వేజోన్. – రైల్వే మంత్రి సదానందగౌడ్.
వ్యాఖ్య - అవసరమైతే ఏంటి... అవసరమే.
వార్త - కేసీఆర్ హూందాగా వ్యవహరించాలి. – మాజీఎంపీ కావూరి.
వ్యాఖ్య - ముందు హూందా అంటే ఏంటో ఆయనకు తెలియాలిగా.
వార్త - కొద్దిరోజులు ఇంటి నుండే పాలన. – సిద్ధంకాని కేసీఆర్ క్యాంపు కార్యాలయం.
వ్యాఖ్య - ఇల్లు అలవాటైతే ఇక మారడేమో.
వార్త - నవ్యాంధ్రప్రదేశ్ కు మేమిచ్చిన హామీలు పూర్తి చేయండి. – మోడీకి సోనియా లేఖ.
వ్యాఖ్య - వాతలుపెట్టి బర్నాల్ పూయమన్నట్లుగా వుంది.
Home Tags రితికా సింగ్
Tag: రితికా సింగ్
ఝాల్రాపాతం విస్తరించిన వాతావరణ: 15 రోజుల ఝాల్రాపాతం, జహ ల వార్ కోసం అంచనా
" ఛీ ఛీ ఛీ " బాబు మీద పవన్ దారుణ వ్యాఖ్యలు
KSK June 10, 2018 08:30 IST " ఛీ ఛీ ఛీ " బాబు మీద పవన్ దారుణ వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాజాగా ఇటీవల చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేసిన వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు పవన్. చంద్రబాబు ఏమన్నారంటే..పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఒక కులాన్ని నమ్ముకుని వచ్చారని పేర్కొన్నారు..అంతేకాకుండా ఆ కులాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని రాజకీయాలు చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై ఇటీవల నవనిర్మాణ దీక్ష చంద్రబాబు దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా ప్రతిస్పందించారు..చంద్రబాబు నాయుడుకు కొంచెమైన సిగ్గుంటే అలా మాట్లాడరు అని పవన్ అన్నాడు. తను ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చినట్టుగా బాబు మాట్లాడటం సిగ్గు చేటు అని పవన్ అన్నాడు.
ఒకవేళ తను అలాంటి వాడినే అయితే, ఒక కులాన్ని నమ్ముకున్న వాడినే అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు పలుకుతా? అని పవన్ ప్రశ్నించాడు. తనపై కుల ముద్ర వేస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో తన మద్దతును అడిగినప్పుడు ఈ విషయం తెలియదా అని పవన్ కల్యాణ్ ప్రస్తావించాడు.
బాబుగారు ఛీ కొట్టాలన్నా సిగ్గేస్తోందని పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్య చేశాడు. మరొకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగానే విరుచుకుపడుతున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసిన వెండితెరపై నటించినట్టు రాజకీయంలో నటించి రక్తికట్టించిన ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ ని టిడిపి నాయకులు.
చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించిన మాజీ సీఎం కిరణ్..! Politics 4 Hrs ago
ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న పవన్ కళ్యాణ్..! Politics 5 Hrs ago
తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత మొట్టమొదటి సారి నోరు విపుతున్న జగన్..! Politics yesterday
తెలంగాణ భూగర్భ జల శాఖ వివిధ జిల్లాల్లో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జిల్లాలు: సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, జనగాం, వరంగల్ అర్బన్, నల్గొండ, రాజన్న సిరిసిల్లా, యాదాద్రి భువనగిరి.
అర్హత: ఎంఏ (సోషియాలజీ / సోషల్ వర్క్)
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, భూగర్భ జల శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట, చింతల్ బస్తీ, హైదరాబాద్ - 500004
|
ప్రత్యామ్నయ రాజకీయం లో కేజ్రీవాల్ ఆప్ సక్సెస్ కావడానికీ-జయప్రకాశ్ నారాయణ్ లోక్ సత్తా ఫెయిల్ కావడానికి తేడా ఏమిటి? _ పల్లెప్రపంచం
Home » రాజకీయం » ప్రత్యామ్నయ రాజకీయం లో కేజ్రీవాల్ ఆప్ సక్సెస్ కావడానికీ-జయప్రకాశ్ నారాయణ్ లోక్ సత్తా ఫెయిల్ కావడానికి తేడా ఏమిటి?
ప్రత్యామ్నయ రాజకీయం లో కేజ్రీవాల్ ఆప్ సక్సెస్ కావడానికీ-జయప్రకాశ్ నారాయణ్ లోక్ సత్తా ఫెయిల్ కావడానికి తేడా ఏమిటి?
కేజ్రీవాల్ తాను విద్యుత్ చార్జిలు, గ్యాస్ ధరలు తగ్గిస్తానని వాగ్దానం చేసి గెలిచాడు. కేవలం అవినీతిని నిర్మూలిస్తామని చెపితే ఎవరు వోత్లు వేస్తారు?
జయప్రకాష్ నారాయణన్ ప్రజాస్వామ్యాన్ని నిరాకరించారు. (పార్టీ రహిత ప్రభుత్వ స్థాపన లోకనాయకుని ఆదర్శం).
కేవలం అవినీతి నిర్మూలన గురించి కాకుండా ధరల తగ్గుదల గురించి కూడా ఆలోచించారంటే దాని అర్థం ప్రజలకి తమ అవసరాలేమిటో తెలుసనే కదా. అవినీతి నిర్మూలన పేరు చెప్పి భాజపా లాంటి మతతత్వ పార్తీలకి సపోర్త్ ఇచ్చే అన్నా హజారే లాంటివాళ్ళని మనం సమర్థించలేము. దాని కంటే తాను ప్రజల కోసం ఏమి చేస్తాడో చెప్పే అరవింద్ కేజ్రీవాల్ని నమ్ముకోవడం మేలు.
అరకు వ్యాలీ నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ? - Telugu Journalist
అరకు వ్యాలీ నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ?
ఓం...నమో...వేంకటేశాయా...*తిరుమల దర్శనం* ఈ రోజు రద్దీ: *సాధారణం* ఈరోజు తేదీ 08.02.2018 *గురువారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 4 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులుఉదయం *9-10* గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత దివ్యదర్శనానికి నేరుగా అనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం *8* గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న జనవరి *08* న *61,930* మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.నిన్న *24,826* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
పెద్దశుద్ది, రాత్రి కైంకర్యాలు, (ఏకాంతం), పూలంగి అలంకారాలు,రాత్రి ఘంటారావం రా. *9.00 - 1.00*పూలంగి అలంకారంతో *సర్వదర్శనం*
విటమిన్ -సి చర్మాన్ని లోతుగా శుద్ధి చేయడంలో, చర్మ రంధ్రాల్లోని మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది అధికంగా ఉండే నిమ్మకాయలతో ఎలాంటి సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చునో చదువండి.
-తాజా నిమ్మరసంలో ఉప్పు కలుపాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు కలిపి ముఖం పై రాసి కొద్దిసేపు మర్దన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరువడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
-పైన చిట్కా స్క్రబ్బింగ్కి పనిచేస్తే.. ఈ చిట్కా టోనర్గా వాడుకోవచ్చు. నిమ్మరసంలో రోజ్ వాటర్తో కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగిస్తే సరిపోతుంది.
-నిమ్మరసంలో పచ్చి పాలు కలిపి ముఖానికి రాయాలి. పదినిమిషాల తర్వాత వృత్తాకారంలో మర్దన చేస్తూ చల్లని నీటితో కడిగేయాలి. ఇది నల్లని మచ్చలను తొలిగించే క్లెన్సర్లా ఉపయోగపడుతుంది.
-దానిమ్మ తొక్కను ఎండబెట్టి పొడి చేయాలి. దీన్ని గ్రైండ్ చేయాలి. ఈ పొడిలో నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసి అరగంట పాటు పూర్తిగా పొడిబారే వరకు వదిలేయాలి.
-చర్మం మీద నిమ్మరసం పూసిన తర్వాత సూర్యరశ్మి తగులకుండా చూసుకోవాలి. ఫేషియల్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మరచిపోవద్దు.
-మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకు రకరకాల రోగాలకు గుమ్మడి విత్తనాలు మంచి మందు.
-రక్తంలోని గ్లూకోజ్ను తగ్గించేందుకు గుమ్మడిలోని గుణాలు పనిచేస్తాయి.
-ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించే గుణాలు గుమ్మడిలో పుష్కలంగా ఉంటాయి.
-తరచూ గుమ్మడిని ఆహార పదార్థాల్లో తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు :
ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు. ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా...
1. తత్ – గణేశ్వరుడు 2. స - నృసింహ భగవానుడు 3. వి – విష్ణుదేవుడు
4. తుః – శివదేవుడు 5. వ - కృష్ణ భగవానుడు 6. దే - రాథా దేవి
10. దే – సరస్వతి 11. వ – దుర్గాదేవి 12. స్య – హనుమంతుడు
13. ధీ – పృధ్వీదేవి 14. మ – సూర్యదేవుడు 15. హి - శ్రీరాముడు
16. ధి – సీతామాత 17. యో – చంద్రదేవుడు 18. యో – యమదేవుడు
19. నః – బ్రహ్మదేవుడు 20. ప్ర – వరుణదేవుడు 21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు 23. యా – హంసదేవత 24. త్ - తులసీదేవి
|
ఐదు చదివే వయసులకి "IIT" పీడకల _ మనందరి.కామ్
రే దారిలో రక్షణ కావాలి మనం..,
మాయ చేయొద్దు మనం..!,
పక్క వారిని చూసి ప్రతీది పోల్చుకుని పోటి కై పిల్లల పసి వయసు నుంచే వారి పై IIT చదవలి అని వొత్తిడి తెచ్చే తల్లి దండ్రులను ఉద్దేశించి రాసినది మాత్రమే ఈ కవిత. అంతే కాని ఎవరి వ్యక్తిగత మనోభావాల్ని దెబ్బ తీయాలి అని కాని కించపరచాలి అని కాని నా ఉద్దేశ్యం కాదు.
“హాయిగా..” – మాలిక పత్రిక
హాయిగా అలా పిల్లలకి చెప్పగలిగితే చెప్పినా వాళ్ళు అర్ధమ్ చేసుకుంటే అంత కన్నా ఆనందం ఏముంది> కానీ అన్నిచోట్లా కూతుళ్ళు అలా అర్ధం చేసుకోరు. ఎంతసెపూ వాళ్ళకే అన్నీ తెలుసున్నట్లు సలహాలు అమ్మలకిస్తారు. అమ్మ సలహా మాత్రం వాళ్ళకు ట్రాష్ అలాంటి వాళ్ళను నేను చాలా చూసాను.వాళ్ళు పిల్లల్ని కనేది వాళ్ళకు సమయం దొరికినప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కోసం అన్నట్లుగా బిహేవ్ చేసే పిల్లల్నీ చూసాను. ఇలాంటివన్నీ చూసిన మనం మనకు నచ్చిన ముగింపు ఇవ్వడం తప్ప నిజాన్ని మనం మార్చలేము.పచ్చి నిజాలను కళ్ళకు కట్టినట్లు చిత్రించారు హేట్సాఫ్.
చాలా బాగుందండి . కూతురు అర్ధం చేసుకుంది తిట్టకుండా నయం.
చక్కటి కథ, ఎంచక్కటి కథనం, హాయిగా చదివించే శైలి.. ప్రస్తుత పరిస్థితులను ఎంతో సున్నితంగా చూపించారు భానక్కా.. అభినందనలు..
ఎంత బావుందండీ కధ! ఇది ఎంత యదార్ధమైన, తరుచుగా ఎదురుకునే సమస్సో మధ్యవయసు వారికి! మీరు కధ చెప్తుంటే కళ్లముందు పరిగెట్టాయి దృశ్యాలు. పిల్లలను స్వార్ధపరులం అనలేము కానీ. , కన్నందుకు పిల్లలకోసం కాస్త కష్టపడాలి కదా! ఆదినిష్టూరం మంచిదన్నట్టు పార్వతి ఓపెన్ అప్ అయ్యి మంచి పని చేసింది. పిల్లాడి చేష్టలు భలే అందంగా వర్ణించారు! మీ కధ గురించి ఏం చెప్పగలం? అంత బాగుంది
ధన్యవాదాలు శశీ. ఇదే అవస్థ ప్రస్తుతం విదేశాల్లో.. చాలా మందికి. కొంత డిగ్రీ తేడాలు అంతే.
భారతీయుల ప్రతిభకి మరో సారి తగిన గుర్తింపు దక్కింది అమెరికాలో..అమెరికాలో భారతీయులు మరో మారు సగర్వంగా తలెత్తుకుని ఇది భారతీయుల సత్తా అని చాటి చెప్పుకునే విధంగా భారత సంతతి వ్యక్తి చేసిన పరిశోధన అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది..ఇండియన్స్ యొక్క తెలివితేటలకి ఇది ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు..ఇంతకీ ఆ భారతీయ అమెరికన్ సాధించిన ఘనత ఏమిటి..? అమెరికా చేసిన సాయం ఏమిటి అంటే..
కీలక క్యాన్సర్ నిర్ధారణ “బయోమార్కర్లు” గుర్తించిన అరుల్ చిన్నయ్యన్కు రూ.47.25 కోట్ల నగదు ప్రోత్సాహకం దక్కింది. వ్యాధి నిర్థారణ , కొత్త చికిత్సా విధానాల అభివృద్ధిలో ఈ బయోమార్కర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది. దీంతో అమెరికా జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (యూఎస్ఎన్సీఐ) ఈ ప్రోత్సాహకాన్ని అందించింది. అయితే యూఎస్ఎన్సీఐ ఈ మొత్తాన్నీ త్వరలోనే అందించనుంది అని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
భరత్ అనే నేను టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ Bharath Ane Nenu Total Pre Release Business 2018-04-19 00:50:37 IST Raghu V
|
ప్రేమ పేరుతో అమ్మాయిని వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లోబరుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఆపై ఏకాంతంగా గడిపిన క్షణాలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ ఫోటోలు, వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తూ డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. బాధితురాలి నుంచి ఇప్పటికే రూ. 4 లక్షల వరకూ వసూలు చేసిన ఆ ప్రబుద్ధుడు తాజాగా కెనడాకు వెళ్లడానికి మరో 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
బాధితురాలు అంత మొత్తం లేవని చెప్పడంతో ఆ కిరాతకుడు ఆమెను తన స్నేహితుడి లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాడు. అలాచేస్తే అతడు ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తాడని చెబుతున్నాడు. అతడి వేధింపులు తాలలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. ముంబైలోని వషిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
హితేశ్ షా అనే వ్యక్తి ముంబైలో ప్రముఖ వజ్రాల వ్యాపారి. అతడి కుమారుడు ధరన్ షా (24). ధరన్ షాకు రెండేళ్ల కిందట ఓ యువతి (25) పరిచయం అయింది. అనతికాలంలోనే ఆమెను ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఆ తర్వాత ఆమెను ముంబై శివార్లలోని మఫత్లాల్ బాత్ అండ్ బోట్ క్లబ్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ బోట్ క్లబ్కు హితేశ్ సెక్రటరీగా ఉన్నాడు.
యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన ధరన్.. ఆ ఉదంతాన్ని తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆపై డబ్బులు ఇవ్వాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. మొదట్లో కొన్ని డబ్బులు ఇచ్చిన బాధితురాలు.. ఇటీవల తిరస్కరిస్తూ వస్తోంది. సెప్టెంబర్ 3న ధరన్ షా ఆమెపై దాడి చేసి అత్యాచారం చేయగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన వద్ద నుంచి ధరన్ రూ. 3 లక్షల నగదు, లక్ష రూపాయలకు పైగా విలువచేసే బంగారు ఆభరణాలు తీసుకున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ధరన్ ఆమెకు ఫోన్ చేసి తాను కెనడాకు వెళ్తున్నానని, అందుకోసం మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బు లేదని ఆమె చెప్పడంతో తన స్నేహితులతో కలిసి రాత్రంతా గడపాలని, వారు ఇచ్చే డబ్బు తీసుకొచ్చి తనకు ఇవ్వాలని బెదిరించాడు. లేదంటే ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని అన్నాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఆమెను బెదిరిస్తున్న ధరన్ షా.. ఆదివారం (సెప్టెంబర్ 10) నలుగురు స్నేహితులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. దాడి కారణంగా స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు.. స్పృహలోకి రాగానే పోలీస్ స్టేషన్కు వెళ్లి మరోసారి అతడిపై ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ధరన్ షాపై అత్యాచారం, బెదిరింపులు, మోసం చేయడం తదితర సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు.. తమ కుమారుడు అమాయకుడని, డబ్బుల కోసం ఆ యువతి అక్రమంగా కేసు పెట్టిందని ధరన్ తల్లిదండ్రులు చెబుతున్నారు.
కాంగ్రెస్ సూపర్ హిట్స్
TSLPRB Hall Tickets: 30న కానిస..
VRO Answer Sheets: వెబ్సైట్ల..
NIFT: అమరావతిలో 'నిఫ్ట్'.. ఏర్..
Categories పుస్తక సమీక్షTags ఉమాభారతి, వేదిక సమీక్ష, సి.ఉమాదేవి1 Comment
కర్బన రసాయన శాస్త్రం - Educational Portal in Telugu , Free Competitive Exam Guidance Andhra Pradesh and Telangana, RRB, BSRB, APPSC, SSC and UPSC exams నవచైతన్య కాంపిటీషన్స్
కర్బన రసాయన శాస్త్రం మీ చైతన్య కుమార్ సత్యవాడ [email protected], 9441687174 10:00:00 PM
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ ఎన్నారై నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేసింది తమిళ నటి శ్రుతి. గురువారం (జనవరి 11) శ్రుతితో పాటు ఆమె తల్లి, సోదరుడు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సేలంకు చెందిన జి. బాలమురుగన్‌ అనే వ్యక్తి జర్మనీలో ఓ ఆటోమొబైల్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. మే 2017లో ఆయన తన ప్రొఫైల్‌ను మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశాడు. శ్రుతి ఈ వెబ్‌సైట్‌ ద్వారా మైథిలీ వెంకటేశ్‌గా అతడికి పరిచయమై, ప్రపోజ్‌ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన కుటుంబ సభ్యుల ఫొటోలు పంపించింది.
ఈ క్రమంలో శ్రుతి తనకు ఆరోగ్యం బాగోలేదని, బ్రెయిన్‌ ట్యూమర్‌ శస్త్రచికిత్స చేసుకోవాలని.. తన తల్లి గుండెకు కూడా సర్జరీ చేయించాలని చెప్పి 2017 మే నుంచి 2018 జనవరి 1 లోపు పలుమార్లు మొత్తం రూ.41 లక్షలు తీసుకుంది.
తనకు కాబోయే భార్య అంటూ శ్రుతి, ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలను బాలమురుగన్‌ తన స్నేహితులు, బంధువులకు చూపించాడు. ఫొటోలను చూసి కొంత మంది శ్రుతిని గుర్తుపట్టి అసలు విషయం చెప్పడంతో.. బాలమురుగన్‌ షాక్‌ తిన్నాడు. వెంటనే‌ పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు శ్రుతి, ఆమె తల్లి, సోదరుడితో పాటు తండ్రిగా ఫొటోలో పోజిచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్రుతి ‘ఆది పొన ఆవని’ అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
|
భారత్పై ఫీల్డింగ్ ఎంచుకున్న హాంకాంగ్
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో రేపు ఢీకొనున్న భారత్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి లయ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో రిషబ్ పంత్ లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అయితే.. ఆ జట్టు ఎంపిక రిషబ్ పంత్ ఓవల్లో ఇంగ్లాండ్పై సెంచరీ కొట్టక ముందు జరిగింది.
నాటింగ్హామ్ టెస్టులో పాండ్యా ఆల్ రౌండర్గా కనిపించాడు. అయితే పరిపూర్ణ ఆల్ రౌండర్గా మారాలంటే బ్యాట్, బంతితో మరింతగా రాణించాలి.
ఇంగ్లాండ్తో జరిగిన చివరి టెస్టులో అద్భుత బ్యాటింగ్తో శతకాలు సాధించిన రాహుల్, పంత్లు.. అనేక రికార్డులను నెలకొల్పారు. కానీ కొద్ది తేడాలో అరుదైన రికార్డులను కోల్పోయారు.
భారత్ జట్టు ఒకానొక దశలో 121/5తో ఘోర పరాజయం చవిచూసేలా కనిపించింది. కానీ.. ఈ దశలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ జోడి ఆరో వికెట్కి అభేద్యంగా 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ శిబిరంలో గెలుపు ఆశలు రేపింది.
కెరీర్లో మూడో టెస్టు మ్యాచ్ ఆడుతున్న రిషబ్ పంత్.. తొలి శతకంతో 2007లో ధోనీ నెలకొల్పిన రెండు రికార్డులను కనుమరుగు చేశాడు.
వ్యక్తిగత స్కోరు 95 వద్ద స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాదిన పంత్ 100 పరుగుల మైలురాయిని అందుకోవడం అతని దూకుడుకి నిదర్శనం
కీపర్గా రిషబ్ పంత్ ఎంపికే పెద్ద తప్పు..!
ఇంగ్లాండ్పై మరో శతకం బాదిన విరాట్ కోహ్లి
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన తొలి
ఫోటోలు: జవాన్ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేసిన మెహ్రీన్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుండగా ఈ రోజు ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్లో గల పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పోస్టర్లను మేకర్స్ విడుదల చేయగా, ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ధమన్ స్వరపరచిన బాణీలు ఇప్పటికే విడుదల కాగా, ఇవి సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తున్నాయి. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి జవాన్ లోని కథానాయకుడు లాంటి వాడు ఉండాలని దర్శకుడు చెబుతున్నాడు. ఈ మూవీ తేజూకి మంచి పేరు తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక.. ఈ మూవీ హీరోయిన్ మెహ్రీన్.. జవాన్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయి సందడి చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇవే..
heroine mehreen , jawaan movie , sai dharam tej , pre release event , జవాన్ ప్రీ రిలీజ్ వేడుక , సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ , మెహ్రీన్ ,
ఆరు పలకల అమ్మాయి - ఆరు పలకల అమ్మాయి _ Telugu News _ Namasthe Telangaana
-రచన: బమ్మిడి జగదీశ్వరరావు. వెల: రూ.75
ఎవరీ కౌశల్.. ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది.. కౌశల్.. నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయం లేని ఈ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతుందంటే.. కౌశల్ ప్రభావం బిగ్ బాస్ షోలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ ప్రారంభం నుండి హౌస్లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా.. అనుకున్నది అనేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్ బాస్ హౌస్లో ఏకాకిగా మారారు. అయితేనేం.. హౌస్ మేట్స్ ఆయన వెంట లేకపోతేనేం.. కోట్లాది మంది అభిమానుల్ని గెల్చుకున్నారు.
ముంబై: అస్సామీ సినిమా ఇప్పుడు ఆస్కార్కు పోటీపడనున్నది. రిమా దాస్ డైరక్ట్ చేసిన విలేజ్ రాక్స్టార్స్ ఫిల్మ్.. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్స్ పోటీలకు భారత్ తరపున అర్హత సాధించింది. 2019, ఫిబ్రవరి 24న అకాడమీ అవార్డుల ప్రదానం ఉంటుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్స్కు ఎంపిక చేయడం విశేషం. కన్నడ ప్రొడ్యూసర్ రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని జ్యూరీ ఈ సినిమాను ఎంపిక చేసింది. అస్సాంలోని చయ్యాగావ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. డైరక్టర్ రిమా దాస్ స్వంత ఊరు ఇదే. పేద పిల్లలకు సంబంధించిన కథాంశంతో చిత్రాన్ని తీశారు. విలేజ్ రాక్స్టార్స్కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. టొరంటోలో జరిగిన వరల్డ్ ప్రీమియర్లో ప్రశంసలు అందుకున్నది. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లోనూ దీన్ని ప్రదర్శించారు. 65వ జాతీయ పురస్కారాల్లోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నది.
|
వయసు శరీరానికేగాని మనసుకు కాదు. దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా సాధించొచ్చు. ఇదే విషయాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించిందీ జంట. తీర్థయాత్రలు చేయాల్సిన వయసులో సాహసయాత్ర చేసొచ్చారీ దంపతులు.
అది 2011. రాజస్థాన్కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బద్రి బల్దావా భార్యతో కలిసి విమానంలో లండన్ వెళ్తున్నాడు. ఆ సమయంలో కిటికీలోంచి కిందికి చూసిన బద్రి.. ఇదే లండన్కు కొండలు, గుట్టల్ని దాటుకుంటూ రోడ్డుమార్గంలో వెళ్తే ఎలా ఉంటుందని భార్యతో అన్నాడు. అప్పుడామె నవ్వుతూ అదంతా జరుగని పని అంటూ కొట్టిపారేసింది. బద్రి మాత్రం ఆ ఆలోచనను ఒక ప్రాజెక్టులా భావించాడు. దానిపై కొన్నేళ్ల పాటు కసరత్తు చేశాడు. లండన్తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను రోడ్డుమార్గం ద్వారా చుట్టి వచ్చేలా రూట్మ్యాప్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఆయన వయస్సు 73 ఏళ్లు. అయినా ఎలాంటి భయం లేకుండా 2016 మే నెలలో 63 ఏళ్ల భార్య, పదేళ్ల మనువరాలితో కలిసి ముంబై నుంచి ప్రయాణాన్ని ప్రారంభించాడు. తమ ప్రయాణంలో తొలుత థాయ్లాండ్లో అడుగుపెట్టిన బద్రి.. చైనా, కిజికిస్తాన్, రష్యా సహా 19 దేశాలు చుట్టొచ్చారు. రోజులో 12 గంటల పాటు 400 కిలోమీటర్ల చొప్పున 72 రోజులు ప్రయాణం చేశారు. ఎంతో కష్టమనుకున్న యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన బద్రి దంపతులు తమ ప్రయాణ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. బంధుమిత్రుల నుంచి అభినందనలు అందుకుంటున్నారు.
యాపిల్ కంపెనీ హైదరాబాద్లోనే..
ఐటీ రంగంలో తెలంగాణ నం.1 స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి ఈటల తెలిపారు. శాసనసభలో ఉద్యోగ నియామకాలపై మంగళవారం (నవంబర్ 14) జరిగిన లఘు చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు.
ఐటీ రంగంలో తెలంగాణ నం.1 స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి ఈటల తెలిపారు. శాసనసభలో ఉద్యోగ నియామకాలపై మంగళవారం (నవంబర్ 14) జరిగిన లఘు చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు. యాపిల్ కంపెనీ బెంగళూరుకు తరలిపోయిందనడంలో వాస్తవం లేదని, భాగ్యనగరంలోనే ఏర్పాటవుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆపిల్ కంపెనీని హైదరాబాద్‌లో నెలకొల్పడం గౌరవంగా భావించాల్సిన విషయమని ఆయన చెప్పారు. ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. 2014-17 మధ్య ఐటీ ఎగుమతులు రూ. 30 వేల కోట్ల మేర పెరిగాయని వివరించారు.
‘గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనేక సంస్థలు మూతపడి, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల ద్వారా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం’ అని ఈటల తెలిపారు. రాష్ట్ర జనాభాలో 54 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఆయన తెలిపారు.
అనంతరం తెలంగాణ వాణిజ్య పన్నుల సవరణ బిల్లు, ఎక్సైజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు.
|
వస్తుందని ,దాని కోసం బతకటానికి రోజుకో ముద్ద అన్నం తినే పరమ పీనాసి .
చేయటానికి పాపారావు ఇంటికి వెళ్ళాడు .అంతా విని పాపారావు ,
"చిన్నా ,నాకున్న కష్టాలు నీకు తెలీవు .అందుకే చందా అడిగావు .
మా అమ్మ ఆయాసం తో 10 ఏళ్ల నుండి బాధ పడుతోంది .మా నాన్నకు
పక్షవాతం .చిన్న చెల్లి పెళ్లికుంది . తమ్ముడు వ్యాపారం లో 20 లక్షలకు
దివాళా తీసాడు .వీళ్ళ అవసరాలకే రోజుకు 3 వేల రూపాయలు అవసరం "
"మీకు ఇంత డబ్బు అవసరం ఉందని నాకు తెలీదు ,ఫ్రెండ్స్ మాటలు
నమ్మి మీ దగ్గర చందా వసూలు చేస్తానని సవాలు చేశాను .నన్ను
క్షమించండి "
"బాబు చిన్నా ! తప్పుగా అర్ధం చేసుకున్నావు. అంత కష్టం లో ఉన్న నా వాళ్ళకే
పైసా కూడా విదిలించ లేదు .నీకు ఇస్తానని ఎలా వచ్చావు ? "
"ఎవరు నువ్వు ? , ఎందుకొచ్చావు ? "
"నేను పుణ్యం చేశాను ,స్వర్గం లోకి వెళ్ళాలి ,దారి ఇవ్వు "
"నువ్వు చేసిన పుణ్య మేమిటో " సందేహంగా అడిగాడు దేవదూత .
"ఓ బిచ్చగాడికి పది పైసలు దానం చేశాను "
దేవదూత.కంప్యూటర్లో చిత్ర గుప్తునితో చాట్ ఓపెన్ చేసి విషయం చెప్పాడు .
చిత్రగుప్తుడు చెప్పాడు ,
"వాడు చెప్పింది నిజమే .పది పైసలు వాడి చేతిలో పెట్టి ,వెంటనే నరకంలో
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: శనివారం, జనవరి 31, 2009 1 వ్యాఖ్య: Links to this post
పాటను హమ్ చేసుకుంటూ రోడ్డున పడ్డాడు ,ఉదయం 9 గంటలప్పుడు .
హటాత్తుగా దారిలో బస్ స్టాప్ లో ఒక మెరుపు మెరిసింది .చూపు నిలిచింది .
కారు బ్రేక్ పడింది .
కారు విండో నుండి మొహం బయట పెట్టి
" హలో ప్రియా ! ఇక్కడ నుంచున్నావే " పలకరించాడు శశాంక్ .
" బస్సు కోసం " అంది ఆ ప్రియ .
" నేను తీసుకెళతాను .ఎక్కడికి వెళ్ళాలో చెప్పు "
"పరవాలేదు ,నేను బస్సెక్కి వెళతాను " కొద్దిగా ఇబ్బంది పడుతూ చెప్పింది
కారు లో పడేసాడు . కారు కదిలింది .
"మరీ అంత భయపడుతున్నావే " అడిగాడు శశాంక్ .
"నా భర్తకు కోపం వస్తుంది " భయపడుతూ అంది ప్రియ.
"ఈ విషయం నీ మొగుడుకి ఎవరు చెబుతారు? "
"నా ప్రక్కన బస్ స్టాప్ లో ఎర్రగళ్ళ చొక్కా వేసుకొని,బుర్ర మీసాలతో నిలబడ్డాడే,
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: శుక్రవారం, జనవరి 30, 2009 2 వ్యాఖ్యలు: Links to this post
పాటు,మరో ఇద్దరు కుర్రాళ్ళను పనిలో పెట్టుకొన్నాడు
ప్రేమించటం వల్ల.ఒక్క విషయంలో తేడా వచ్చి విడిపోయారు.
అతనికి నటశేఖరుడు ఇష్టం.ఆమెకు రాజబాబు ఇష్టం.
వారికి పెళ్ళిళ్ళు అయినాయి.40 ఏళ్ళు గడిచాయి.ఈమధ్య కాలంలో
ఒకరినొకరు చూసుకొనే సందర్భం రాలేదు .
అనుకోకుండా ఒక రోజు ఒకరికొకరు ఎదురు పడ్డారు
ఉటీ రైల్వే స్టేషన్ లో
శ్రీనివాస్ : ఇన్ని ఏళ్ల తరువాత నిన్ను చూసి మాటలు రావట్లేదు
సుకన్య : నాకు అంతే
సుకన్య : వస్తాను , మా ఆయన అనుమానం గా చూస్తున్నాడు
శ్రీనివాస్ : సరే , మా ఆవిడ కూడా నన్ను అట్లాగే చూస్తోంది
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: గురువారం, జనవరి 29, 2009 వ్యాఖ్యలు లేవు: Links to this post
సతీష్, శంకర్ 4 వ తరగతి చదువుతున్నప్పటి నుండి స్నేహితులు .
రాత్రులు ప్రాక్టీస్ చేసి ,అచ్చం సతీష్ లాగానే రాసేవాడు శంకర్.అలా వారి
వయసొచ్చింది వారికి .
ప్రేమగా మారింది . ఏ సమస్యా లేకపోవటం తో తప్పనిసరై వాళ్ల పెళ్లి
భవాని , శంకర్ ల మొదటి పెళ్లి రోజుకు సరిగ్గా వారం తరువాత ,
సతీష్ : "ఏరా శంకు ! పెళ్లి కి ముందు వరకు భవానిని కంటికి రెప్ప
వేయకుండా కాపాడే వాడివి .నీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొనేవాడివి
ఇప్పుడేమయ్యింది నీకు ? "
శంకర్ : "ఆమెను అర్ధం చేసుకొని "ఆత్మ రక్షణ "లో పడ్డానంతే "
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: బుధవారం, జనవరి 28, 2009 వ్యాఖ్యలు లేవు: Links to this post
ఆనంద్ ఇండస్ట్రీస్ యం.డి.లక్ష్మీపతి వయసు మీద పడటంతో కొడుకు
మన్నాడు . వారు తీసుకొన్న 5 లక్షలకు నిజాయతీగా పనిచేసి ,
గత మూడు ఏళ్లుగా 25 లక్షల రూపాయల నగదు దారి మళ్ళినట్లు
కనుగొన్నారు.ఆ దారి సీనియర్ మేనేజర్ కుమార్ చొక్కాజేబు దగ్గర ఆగింది .
"వెంటనే ఆ కుమార్ ను పిలవండి " అరిచాడు కోపంతో అరవింద్ .
" నిన్ను పూర్తిగా నమ్మాము "
"నీ తప్పు ఒప్పుకొంటున్నావా ? "
"అవును " పూడుకుపోయిన గొంతుతో బదులిచ్చాడు కుమార్
"నువ్వు మా దగ్గర 15 ఏళ్ళు పనిచేసావు కాబట్టి దయ తలచి పోలీస్
చెప్పాడు అరవింద్ .
"సార్ ! నన్ను ఉద్యోగంలోంచి తొలగించే ముందు ఒక్కసారి ఆలోచించండి .
నేను చేసింది తప్పే .ఒప్పుకుంటున్నాను .కొట్టేసిన డబ్బుతో నేను మంచి ఇల్లు,
కారు కొనుక్కున్నాను .నాకు ఇంకా డబ్బుల అవసరం ఎక్కువ లేదు .
ఇల్లు కానీ , కారు కాని లేని కొత్త వాడిని తీసుకోవటమెందుకు ? "
జయంత్ , లాలస హీరో ,హీరోయిన్లుగా "బంతాట " సినిమా షూటింగ్
అరకులోయలో చేస్తున్నాడు డైరెక్టర్ సోంబాబు .15 రోజులలో పూర్తి
చేయాలని కోరిక .
మొదటి రోజు షూటింగ్ గాప్ లో మేకప్ తుడుచుకొంటూ యూనిట్
" మీకు తెలుసా ?, మొన్న సాధన కరక్ట్ టైములో తెలివిగా
యూనిట్ సభ్యులు ఆసక్తిగా నోరు తెరిచారు " ఎలా ? " అంటూ.
కొందరు కుర్రాళ్ళు గుర్తుపట్టి ,కారాపి బయటకు లాగి మీద పడ్డారు .
తరువాత షూటింగ్ సాయంత్రం వరకు జరిగింది .పేకప్ టైముకు
అని చెప్పి వెళ్ళిపోయాడు .
|
"రేపు పెద్ద గాలి తో వాన వస్తుంది " అన్నాడు .
మూడో రోజు అతను చెప్పింది నిజమై షూటింగ్ ఆపేయాల్సివచ్చింది.
తన దగ్గరకు గౌరవంగా రప్పించాడు .అన్ని సదుపాయాలు కల్పించాడు.
అతను చెప్పినదాని పట్టి , వాన పాటలు ,తుఫాను సీనులు ,
అప్పుడు కోయదొర నడిగాడు " రేపు ఎట్టా ఉంటుంది ? "
కోయదొర మాట్లాడ లేదు .మళ్లీ అడిగాడు .సమాధానం లేదు .
మరోసారి గట్టిగా అడిగాడు .
"నాకు తెలీదు,నేను చెప్పలేను " గొణిగాడు కోయదొర.
"ఎందుకు ? " అరిచాడు సోంబాబు
" నా రేడియో పోయింది " అంటూ తప్పించుకుపోయాడు కోయదొర.
ఇంట్లో "శుభ్రత -పరిశుభ్రత " కార్యక్రమం చేపట్టాడు .
దులిపాడు .ఇంకా ఎన్నో ఒళ్ళు వంచే పనులు చేసాడు .చివరిగా పాత న్యూస్
షాపుకు వెళ్ళాడు .
అంతలో పెద్ద గాలి .షాపు ముందు ఉన్న పాత పేపర్లు ఎగిరాయి .చూస్తున్న
కూడా పడింది . ఆ పేపర్ ను చేతిలోకి తీసుకొన్నాడు అపురూపంగా.
కావాల్సింది దొరికిందన్న తృప్తి ,ఏదో చేయాలన్న ఆలోచన కనిపించాయి.
వార్త ఏముంది సార్ ? " అని అడిగాడు .
"జేబులో చేయి పెట్టినందుకు భార్యను హత్య చేసిన భర్త "
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: ఆదివారం, జనవరి 25, 2009 3 వ్యాఖ్యలు: Links to this post
మల్టీ మిలియనీర్ కుబేర రావు తన చివరి రోజులు లెక్క పెట్టుకొంటున్నాడు.
"మీకు తెలుసు .నాకు సంతానం లేదని . మీరు విల్లు తయారు చేయండి "
"అదెంత సేపు పని .ఒక్క రోజులో పూర్తి చేస్తాను "
"ఎవరి పేరో తెలుసా ? "
" మీ ఆవిడ గారి పేరునేగా ? "
"అవును ,నా వ్యాపారం ,ఇళ్ళు ,కార్లు , షేర్లు ,నా ఇతర ఆస్తులన్నీ , మా
మరుసటి రోజు విల్లు కాగితాలతో వచ్చిన లాయర్ తో
"దానిలో ఒక మాట కలుపు .నేను మరణించిన ౩ నెలల లోపు నా భార్య
మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే ఈ విల్లు చెల్లుబాటు అవుతుంది అని "
"మీ షరతు చాలా విచిత్రంగా ఉంది "
"నేను చచ్చానని బాధ పడేవాడు ఒక్కడైనా ఉండాలని నా చివరి కోరిక "
కార్తీక్ , రమణి లకు కొత్తగా పెళ్లి అయ్యింది .ఇద్దరు కలిసి గడిపే సమయం
ఓ నెలరోజులుండి వెళ్ళింది .తనూ ఏం తక్కువ కాదు కాబట్టి ,కార్తీక్ అత్తగారు
వచ్చి ఓ రెండు నెలలు గడిపింది .
మారాయి .మాటలు ఆగాయి .కక్షలు పెరిగాయి .
"ఈ క్షోభ నేను భరించ లేను . నన్ను తీసికెళ్ళిపో "
అది విన్న రమణి , దేవుని ఇలా కోరింది :
"అతన్ని తీసుకెళ్ళటానికి ముందే ,నన్ను అతనికి దూరం చేయి "
వెంటనే కార్తీక్ దేవునితో అన్నాడు :
"ఆమె కోరిక తీర్చు చాలు .నా కోరిక తీర్చొద్దు "
పండగ చేసుకొన్నాడు .
అతని చేతిలో పెట్టింది తల్లి .
అయినా రాజు బాగుపడే రోజు పొలిమేర దాకా కూడా రాలేదు.
అనుకోకుండా ఒక రోజు ,
మరో సీసాకు తగిలింది .
మరో సీసా పగిలింది .
ఓ మంచి భూతం బయటకు వచ్చి మూడు వరాలిస్తా, కోరుకోమంది.
రాజు మొదటి కోరిక కోరాడు "నేను ప్రపంచం లోనే గొప్ప అందగాడిని కావాలి "
భూతం చెప్పింది "సరే ,కాని ఒక షరతు ఉంది .నీకేం లభిస్తే దానికి 20 రెట్లు
"పర్లేదు భూతం ,ప్రపంచంలో నేనే గొప్ప అందగాడిని కాబట్టి , ఆమె నాతోనే
ఉంటుంది .నన్ను అందగాడిని చేసేయి "
"నేను లోకంలోని అందరికంటే గొప్ప ధనవంతుడిని కావాలి "
రాజు లోకంలోని ధనవంతుల లిస్టు లో (భార్య తో కలిసి ) ఫస్ట్ వచ్చాడు .
రాజు అడిగాడు :
"నాకు గుండెపోటు వచ్చేట్టు చెయ్యి "
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: గురువారం, జనవరి 22, 2009 Links to this post
మోడరన్ ఆర్ట్
కళా ఖండాలన్నా చాలా ఇష్టం .ఓ సాయంత్రం షికారుకు ,సరదాగా రోడ్డున
"కిరణ్ !నువ్వు డిసైడ్ చెయ్యి .మనం " మనువాడని మొగుడు " సినిమాకు
వెళదామా ? ,మోడరన్ ఆర్ట్ ఎక్సిబిషన్ కు వెళదామా ? "
ఆమె కు ఇష్టమైన సినిమా ల సంగతి తెలిసిన వాడై , ఈ సారి
"ఈ పెయింటింగ్ను ఇలా గుమ్మం పైన వెళ్ళాడ వేసారేమిటి కిరణ్ ,విచిత్రంగా? "
" బహుశా దాన్ని వేసిన వాడు దొరికుండడు " గొణిగాడు కిరణ్ .
లోపల పేయింటింగ్ లు తన్మయంగా చూస్తూ కల్పన , ఆమె వెనుక
ఆమెను , పెయింటింగ్ ను మార్చి మార్చి చూస్తూ కిరణ్ .
అలా ఓ గంట గడిచింది .
"మీరు మంచి చిత్రం ఎన్ను"కొన్నారు " .దీనికోసం నేను 10 ఏళ్ళు
"మీకు ఈ చిత్రం గీయటానికి పది సంవత్సరాలు పట్టిందా ? " అడిగింది
" లేదు , ఒక్క రోజులోనే గీసాను .అమ్మటానికే పది సంవత్సరాలు పట్టింది "
కిరణ్ పై దయ కలిగి చూడటం ముగించి బయలుదేరింది .గుమ్మం ముందర
విజిటర్స్ బుక్ లో తమ అభిప్రాయాలు రాయవలసింది గా కోరాడు గార్డ్ .
కిరణ్ ఇలా రాసాడు :
పేరు : కిరణ్
పెయింటింగ్ లపై మీ అభిప్రాయం : అయోమయం
మీ రాకకు కారణం : బయట భోరున వర్షం
రాము,సోము తమ వీధిలో ఓ పెద్దాయన చనిపోతే పలకరించటానికి వెళ్ళారు .
రాము :90 ఏళ్ల తాతారావు గారు గుండ్రాయిలా ఉండేవారు.ఆ వయసులో
తినే వారు .పేకాట ఆడేవారు .హటాత్తుగా ఎలా పోయారు ?
సోము : పెద్దాయనకు 2 నెలల క్రితం వరకు అంతా బానే ఉంది .ఉన్నట్టుండి
మతిమరుపు రోగం పట్టుకుంది . నిన్న రాత్రి కూడా చాలా సేపు మూడో పెట్టె
సాయంత్రం ఆరు గంటలు .రంపచోడవరం పోలీస్ స్టేషన్ హడావిడిగా ఉంది .
"హలో ! చెప్పండి సార్ " అన్నాడు .
"నా పేరు అంజయ్యండి. మా పిల్లి నిన్న తప్పిపోయిందండి .మీరు దయతో
" మేము చాలా బిజీగా ఉన్నాము. మీరే వెతుక్కోండి "
|
"అయినా కుదరదయ్యా.మేము ఆకు రౌడీ అప్పారావు కుక్క పిల్ల కిడ్నాప్
కేసులో బిజీగా ఉన్నాము .నువ్వే వెతుక్కో "
" సార్ ,సార్ దయుంచి వెతికి పెట్టండి .అది తెలివైనదే కాదు .మనలా
"ముందు నోర్ముసుకొని ఫోను పెట్టేయి .నీ మాట్లాడే పిల్లి ఎక్కడ నుండైనా
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: సోమవారం, జనవరి 19, 2009 2 వ్యాఖ్యలు: Links to this post
పురుగు .మిర్చి బజ్జీలు ,పుణుకుల కంటే ,వాటిని కట్టిన కాగితాన్ని ఎక్కువ
"నేను పుస్తకాన్నైనా బాగుండేది.కనీసం అప్పుడైనా ఎప్పుడూ నన్ను చదువుతూ
ఉండేవారు " అంది .
"నాకైతే నువ్వు కాలండర్ అయితే బాగుంటుందనిపిస్తోంది .ప్రతి సంవత్సరం
చదువుల రావు .
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: ఆదివారం, జనవరి 18, 2009 1 వ్యాఖ్య: Links to this post
రాంబాబు కు ఏదో తెలియని మాయదారి రోగం పట్టుకుంది .
తన వూళ్ళో ఉన్న అతి పెద్ద కార్పోరేట్ ఆసుపత్రి గోవింద నారాయణ
హాస్పటల్స్ లో చేరాడు .అన్ని పరీక్షలు చేసారు .పెద్ద డాక్టర్ గారు
"రాంబాబు ! రిపోర్టులు అన్నీ చూసాను .అయినా నీ అనారోగ్యానికి
కారణం నాకు అంతుబట్టలేదు.బహుశా తాగుడు కారణమై ఉండవచ్చు"
"డాక్టర్ గారు ! ఈ మాయదారి రోగం తో బాధపడలేకుండా ఉన్నానండి.
మీరు మాములుగా తాగకుండా ఉన్నపుడు చూసి చెప్పండి "
అన్నాడు రాంబాబు .
దొరికిందని ఆనందిస్తూ ,వాళ్ల వెనుక పడింది .
పరుగు మొదలైయ్యింది. పరుగెడుతూనే సైంటిస్ట్ లెక్కలు వేసి, స్వామి తో
"స్వామీజీ !మనం పరుగెత్తి లాభం లేదు .పులి వేగం ఎక్కువ .మనం దానికి
ఆహారమవటం ఖాయం " అన్నాడు .
అది విని స్వామీజీ "ఆ విషయం నాకూ తెలుసు .నా ప్రయత్నమంతా
రఘు, రాము S.M.S. ఉపయోగాల గురించి మాట్లాడుకుంటున్నారు .
దేశం లోని కష్టాలు తీరుతాయి .S.M.S. అనుకుంటే కిలో బియ్యం
10 రూపాయలకే ఇవ్వచ్చు .పెట్రోల్ లీటరు ౩౦ రూపాయలకే
రావచ్చు. ఇంకా ఎన్నో మంచి పనులు జరుగుతాయి "
రఘు : "నీకే కాదు , నాకూఉంది బుర్ర . S.M.S. అంటే
సోనియా & మన్మోహన్ సింగ్ "
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: గురువారం, జనవరి 15, 2009 1 వ్యాఖ్య: Links to this post
రామాలయం లో దైవదర్శనం చేసుకొని బయటకు వచ్చాడు కృష్ణమూర్తి.
మండపం హడావిడిగా ఉంది.విషయం తెలుసుకుందామని అక్కడకు వెళ్ళాడు.
అర్ధరూపాయి నాణెం ఉన్నాయి.చుట్టూ ఉన్న గుంపు లోనుండీ ఒక వ్యక్తి
"నాకు ఎక్కువ డబ్బులు కావాలి" అంటూ అర్ధ రుపాయి బిళ్ళ తీసి జేబూలో
వేసుకున్నాడు బాలుడు.ఆ రెండు నాణాలు అక్కడ పెట్టిన పెద్ద మనిషి ఐదు
"బాబూ ! నువ్వు తీసుకొన్న అర్ధ రూపాయి కంటే ఐదు రూపాయిలు
"ఐదు నాణెం పెద్దదని నేను చెబితే నాకు అర్ధ రూపాయి ఎవరు వదిలి
దయచేసి ఈ విషయం ఎవరితో అనకండి"అంటూ తుర్రుమన్నాడు పిల్లవాడు
ఓ నాముసుద్ద ముక్క ఇచ్చి చెప్పారు ,
"మీరందరు మీరు చేసిన ఒక్కొక్క తప్పును ఒప్పుకుంటూ, మీ చేతి లోని
"స్వామీజీ !మాకోసం మీరు క్రిందకి దిగివస్తున్నారా ?"
స్వామీజి ఆదుర్దాగా "మరో రెండు సుద్ద ముక్కలు కావాలి.అవి
అయిపోతాయేమోనని భయంగా ఉంది.తొందరగా దారి ఇవ్వు నాయనా"
"మా ఆవిడ మతిమరుపు వల్ల ఇవాళ నాకో మేలు జరిగింది " సంబరంగా
"రఘూ ! మీ మామగారు చనిపోతూ,తన కోట్ల ఆస్తి ,అన్ని వ్యసనాలు
"ఒరేయ్ పిచ్చోడా ! అన్నీ వదిలేస్తే నాకు డబ్బుతో పనేముంటుంది ? "
"నా లవర్ శ్రీజ పెళ్లి ప్రపోజల్ పెట్టింది.తొందరలోనే పెళ్లి "బాధగా చెప్పాడు
" బాధ దేనికి ? " అడిగాడు రవి .
"మరి నేను ఇంకెవరిని ప్రేమించాలి ? "
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: శనివారం, జనవరి 10, 2009 3 వ్యాఖ్యలు: Links to this post
"మనకు తొందరలో పెళ్లి జరుగుతుందని అనిపిస్తోంది "
"ఎలా చెప్పగలుగుతున్నావు ? " ఆనందంగా అడిగిందామె .
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: శుక్రవారం, జనవరి 09, 2009 వ్యాఖ్యలు లేవు: Links to this post
గుర్రపుస్వారీ చేస్తున్నాడు.
"ఏమైనా బరువు తగ్గావా ? " అడిగాడు మిత్రుడు .
"ఓ పది కేజీలు , నా గుర్రం బరువు తగ్గింది "
షాలిని కూడా ఎక్కింది. ఇద్దరికి సీట్ దొరకలేదు .
నెప్పి పుట్టిన బా.సు. "ఏయ్ ! జడపై చేతులు తీయ్ " అంది .
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: బుధవారం, జనవరి 07, 2009 3 వ్యాఖ్యలు: Links to this post
సీత గీత తో ,
"మీ ఆయన్నేమీ కరవలేదుగా ? "
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: మంగళవారం, జనవరి 06, 2009 2 వ్యాఖ్యలు: Links to this post
పార్క్ లో ,
"గోపీ ! రోజూ బఠానీలు తినేవాడివి ,ఈ రోజు వద్దన్నావే ? " అడిగింది రాధ .
" పళ్ళ సెట్ ఇంట్లో మర్చిపోయాను "
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: సోమవారం, జనవరి 05, 2009 వ్యాఖ్యలు లేవు: Links to this post
నేను సూపర్ అనే కదా ? "
"కాదు ,ఆమెకు తన అందం మీద నమ్మకం పోయిందని అర్ధం "
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: ఆదివారం, జనవరి 04, 2009 వ్యాఖ్యలు లేవు: Links to this post
"ఆ కుర్ర లాయర్ కు పెళ్లి చేసుకోవాలని మహా ఉబలాటంగా ఉన్నట్టుంది "
"నువ్వెలా కనిపెట్టావు ? "
"ప్రతి ఫైల్ కు మూడు ముళ్ళు వేస్తున్నాడు "
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: శనివారం, జనవరి 03, 2009 వ్యాఖ్యలు లేవు: Links to this post
|
సినిమా ఎలా ఉంది ?
చింతకాయల రవి కి వెళదామని మాఆవిడ గొడవ పడ్డాము ."
"ఇంతకు చింతకాయల రవి ఎలా ఉంది " మధ్యలో మాట అందుకుంటూ
అడిగాడు మిత్రుడు .
"మామయ్యా ! మనం ఒక్క పెళ్లి కంటే ఎక్కువ ఎందుకు చేసుకోకూడదు ? "
"మనని మనం కాపాడుకోలేనప్పుడు ,చట్టం మనల్ని కాపాడాలి కాబట్టి "
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
రాసినవాడు : నవ్వులాట శ్రీకాంత్ సమయం: గురువారం, జనవరి 01, 2009 3 వ్యాఖ్యలు: Links to this post
క్రొత్త పోస్ట్లు పాత పోస్ట్లు హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom)
ప్రముఖ పోస్ట్లు
దేవుడు చూస్తున్నాడు
నిత్యానంద యోగ సభ వారు కొత్తగా చేరిన యువ సన్యాసులకు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వారందరికీ ఒక పెద్ద మర్రిచెట్టు కింద భోజనాల ఏర...
* ఓ పని లేని తెలుగు టీవీ ఛానల్ వారు ఓ పరమ బిజీ గా ఉన్న చౌరాస్తా లో నిలుచుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న సింగినాదం ను చుట్టుముట్టి ఇంటర్వ్యూ...
* ఆండాళ్ ,భర్త బతికున్నంత కాలం పట్టించుకొనలేదు .ఈ మధ్యనే పైకెళ్ళి పోయాడు శ్యామసుందరం. అప్పటి నుండీ ఆమెకు ,సుందరం లేని లోటు బాగా అనుభవం లోకి...
* అర్ధరాత్రి రెండు గంటలకు, డాక్టర్ పద్మనాభం ఇంటి సింహద్వారంను ఎవరో దబదబా కొడుతున్నారు. ఆవలిస్తూ తలుపు తీసాడు ఆయన. ఎదురుగా ............. ...
* రంగమ్మ ని ఉదయలక్ష్మి అడిగింది , "ఏమే రంగీ, మీ ఆయన రోజూ ఇంటికాడే పూటుగా పీకల్దాకా తాగుతాడుటగా " "ఆ ఎదవ గురించి పట్టించుక...
* పరంధామయ్య మంచి ఆకలితో వచ్చి భోజనం ముందు కూర్చొన్నాడు .కంచం వంక చూసి , వెంటనే పట్టరాని కోపం తో భార్యపై అరిచాడు , "దేబ్యం మొహమ...
ప్రేమ పెళ్లి
* సుజాత బెడ్ కాఫీ తాగుతూ కైలాష్ తో అంది , " కే !, కొత్తగా పక్క ఫ్లాట్ లో దిగిన జంటది ప్రేమ పెళ్లి అనుకుంటా " " అతని మొహం...
* " అమ్మా ! కొత్త వంటవాడిని తెచ్చుకుందాం. రోజూఒకటే వంట తిని బోరు కొడుతోంది " తల్లి పక్కన చేరి అడిగింది అర్చన . కాంతం ఆన...
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
హాస్యం ఆన్ లైన్ పత్రిక
ఆవ్సమ్ ఇంక్. థీమ్. konradlew ద్వారా థీమ్లు. Blogger ఆధారితం.
|
బాలకృష్ణ గెస్ట్ గా ఆ యంగ్ హీరో చిత్రంలో ...!? _ Actor Balakrishna _ Manchu Manoj _ Oo Kodathara Ulikki Padathara _ Deeksha Seth _ Laxmi Prasanna _ బాలకృష్ణ గెస్ట్ గా ఆ యంగ్ హీరో చిత్రంలో - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
బాలకృష్ణ గెస్ట్ గా ఆ యంగ్ హీరో చిత్రంలో ...!?
బిగ్ బాస్ 2 తెలుగు: రసం పిండుతున్న ముగ్గురు మొనగాళ్ళు
27 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలయ్య అపురూప చిత్రం.. మెమొరబుల్ ఫోటోలు!
ప్లీజ్ బాలయ్య.. ఒక్క ఛాన్స్: ఎన్టీఆర్ బయోపిక్లో రకుల్.. పాత్ర ఏంటో తెలిస్తే షాకే!
ఫోటోలు: బాలయ్య ఇంట్లో విద్యాబాలన్ సందడి.. చీర బహుకరణ!
షాకింగ్: ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్.. సింగపూర్ వెళ్లిన మోక్షజ్ఞ!
బోయపాటి, బాలయ్య మూవీ.. ఇంటరెస్టింగ్ అప్డేట్!
చిక్కుల్లో ‘ఎన్టీఆర్ బయోపిక్’... బాలకృష్ణ, క్రిష్కు నోటీసులు
నందమూరి బాలకృష్ణ త్వరలో మంచు మనోజ్ తాజా చిత్రం ఊ కొడతారా...ఉలిక్కి పడతారా లో గెస్ట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర కీలకమై నిలుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మోహన్ బాబుకీ, బాలయ్యకీ ఉన్న అనుబంధంతో ఈ చిత్రంలో చేయటానికి కమిటయ్యాడని చెప్పుకుంటున్నారు. ఇక త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. కొత్త తరహా కథ, కథనంతో ఈ స్క్రిప్టు రూపొందనుందని చెప్తున్నారు. ఇక ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న..
తమ సొంత బ్యానర్ పై నిర్మించనుంది. ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ..కృష్ణవంశీ దగ్గర అసోసియేట్గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు.అలాగే ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
అప్పు తీరలేదు , వాళ్లు మోసం చేశారు, నా జోలికొస్తే తన్నడానికి ముగ్గురు... : మంచు లక్ష్మి
రణబీర్ కపూర్ పై కోర్టులో పిటీషన్ వేసిన మహిళ.. అపార్ట్ మెంట్ నుంచి గెంటేసిన వైనం!
పెళ్లి చూపులు: యాంకర్ ప్రదీప్ బిగ్బాస్ షోకు రావడం వెనక అసలు కారణం!
రాజమౌళి కి ప్రత్యేక పురస్కారం
కార్తీ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అవకాశం ఇస్తే నటించడానికి సిద్ధం: 'జిగేల్ రాణి’ సింగర్
అరుదైన గౌరవం దక్కించుకున్న జై లవకుశ చిత్రం
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
రాజశేఖర్ 'ఆచూకీ' _ Dr Rajasekhar 'Aachuki' with Surya Kiran _ రాజశేఖర్ 'ఆచూకీ' - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
రాజశేఖర్ 'ఆచూకీ'
ఇంకా ఈ పరువు హత్యలు ఏందిరా.. జంగిల్ ఫెలోస్.. ఒక రేంజ్లో ఫైర్ అయిన హీరో రామ్!
రాజశేఖర్ ‘కల్కి’ కోసం 2 కోట్లతో సెట్.. 1980 నాటి తెలంగాణ..
రాజశేఖర్ కల్కిలో హీరోయిన్గా తెలుగు బ్యూటీ!
వీడియో: అంచనాలు పెంచేసిన రాజశేఖర్.. టైటిల్తోనే దుమ్ములేపాడు!
చిరంజీవి బర్త్ డే స్పెషల్: హీరో రాజశేఖర్ ప్రీ లుక్ రిలీజ్.. ఖైదీ పోస్టర్తో
హీరో రాజశేఖర్ ఇష్యూలో నోరు విప్పిన తారా చౌదరి, ఏం జరిగిందంటే..?
డాక్టర్ రాజశేఖర్ కథానాయకుడుగా ఓ కొత్త చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సూర్యకిరణ్ దర్శకత్వం వహించనున్నారు.'ఏ-1' ప్రొడక్షన్స్ పతాకంపై కట్టా రాంబాబు నిర్మాణ నిర్వహణలో అతాఉల్లా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'నా స్టైల్ వేరు' చిత్రం తర్వాత రాజశేఖర్ నటించనున్న చిత్రం ఇదే అవుతుంది. సూర్యకిరణ్ దర్శకత్వంలో రాజశేఖర్ పనిచేయడం కూడా ఇదే మొదటిసారి.
సూర్యకిరణ్ దర్శకుడుగా 'సత్యం'తో తొలి హిట్ సాధించి ఆ తర్వాత కొద్దికాలంగా సరైన సక్సెస్ లు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జగపతిబాబు 'బ్రహ్మాస్త్రం', మంచు మనోజ్ 'రాజుభాయ్' చిత్రాలకు సూర్యకిరణ్ దర్శకత్వం వహించారు. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ పట్టుదలగా రాజశేఖర్ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఆదివారంనాడు సూర్యకిరణ్ బర్త్ డే హైద్రాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో సూర్యకిరణ్ సతీమణి కల్యాణితో పాటు రాజశేఖర్ దంపతులు, కట్టా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ తో నిర్మించనున్న కొత్త చిత్రం వివరాలను కట్టా రాంబాబు ప్రకటించారు. ఈ చిత్రంలో రాజశేఖర్ కు జోడిగా ముగ్గురు కథానాయికలు ఉంటారనీ, దీనికి 'ఆచూకీ' అనే టైటిల్ ను అనుకుంటున్నామనీ తెలిపారు. నటీనటులు, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ, అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని చెప్పారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
అభిమానుల కోరిక మేరకు ‘నోటా’ రిలీజ్ డేట్ మార్చిన విజయ్ దేవరకొండ!
హాట్ టాపిక్గా మారిన రష్మిక మందన టాటూ.. అతడి కోసమే అంటూ, వైరల్!
కౌశల్ కూతురు బర్త్డే కేక్ వెనక్కి, రొమాంటిక్ డోస్ పెంచిన బిగ్ బాస్!
రాఖీ సావంత్ షాకింగ్ నిర్ణయం: తన శరీంలోని ఆ రెండు డొనేట్ చేస్తుందట!
అంబానీ కూతురు నిశ్చితార్థం.. ప్రియాంక-నిక్... జాహ్నవి లుక్ కేక !
విజయ్ దేవరకొండ పై ట్విట్టర్లో ఎన్టీఆర్ అభిమానులు ట్రోల్
నెగెటివ్ టాక్ వస్తే అంతే.. మొత్తం పడిపోతుంది..!
దేవదాస్ మూవీ ఆడియో లాంచ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
శ్రీదేవి మరణానికి కారణం అదే.. అమీర్ఖాన్.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన బోనీ _ Aamir Khan: Sridevi might have drowned in the bathtub - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
శ్రీదేవి మరణానికి కారణం అదే.. అమీర్ఖాన్.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన బోనీ
ఇంకా ఈ పరువు హత్యలు ఏందిరా.. జంగిల్ ఫెలోస్.. ఒక రేంజ్లో ఫైర్ అయిన హీరో రామ్!
అతిలోక సుందరి శ్రీదేవికి అరుదైన గౌరవం.. స్విస్లో ఏం చేస్తున్నారో తెలుసా!
శ్రీదేవి అవార్డు అందుకోవడం బాధగా ఉంది.. తమన్నా
బాలీవుడ్ నటి కన్నుమూత.. శ్రీదేవితో కలిసి..
తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకంటూ... అరుదైన ఫోటో పోస్టు చేసిన జాహ్నవి!
శ్రీదేవి అంత్యక్రియల మరుసటి రోజే.. జాహ్నవి చేసింది తెలిస్తే షాకే..
కొంచెం కూడా బాధ లేదా? ఈ వేషాలేంటి? శ్రీదేవి కూతురుపై దారుణమైన కామెంట్స్
శ్రీదేవి కూతురు జాహ్నవి ఫస్ట్ మేగజైన్ ఫోటో షూట్.... సెక్సీ లుక్ అదరహో!
భారతీయ సినీ పరిశ్రమలో ఫిబ్రవరి 24, 2018 తేదీ ఓ కాళరాత్రిగా మిగిలిపోయింది. ఐదు దశాబ్దాలుగా వెండితెరపై మెరుపులు మెరిపించి విశేష అభిమానాన్ని చూరగొన్న శ్రీదేవి ఇకలేరనే వార్త అందర్నీ దుఖ: సాగరంలో ముంచేసింది. దుబాయ్లోని ఓ హోటల్లోని బాత్రూం టబ్లో మునిగి చనిపోయారనే వార్తపై మీడియా పలు విధాలుగా సందేహాలను వ్యక్తం చేసింది. అయితే బాత్రూ టబ్లో శ్రీదేవి మరణం ఇలా జరిగి ఉంటుంది అని అమీర్ఖాన్ చెప్పిన విషయాలతో భర్త బోనీకపూర్ వెక్కివెక్కి ఏడ్చారట. బోనీ, అమీర్ మధ్య ఏమి జరిగిందంటే..
శ్రీదేవి మరణంతో అమీర్ఖాన్
శ్రీదేవి మరణించిందనే వార్తతో అందరి మాదిరిగానే అమీర్ఖాన్ దిగ్భ్రాంతికి లోనయ్యారట. వార్త విన్న సమయంలో అమీర్ అమెరికాలోని లాస్ ఎంజెలెస్లో ఉన్నారట. ఆ తర్వాత బోనికి ఫోన్ చేసి బాధను పంచుకొనే ప్రయత్నం చేశారట. అయితే బాధలో ఉన్న బోని ఫోన్లో అందుబాటులోకి రాలేదట.
శ్రీదేవి అంత్యక్రియల తర్వాత మార్చి 3వ తేదీన బోనికపూర్కు ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని ఆ సందర్భంగా గుర్తు చేసుకొన్నారట. ముంబై చేరుకోగానే నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి కలుస్తాను అని మాటిచ్చారు.
బోనితో టెలిఫోన్లో మాట్లాడే సందర్భంగా బాత్రూంలో తన స్నేహితుడు భార్య ప్రమాదానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు. తన క్లోజ్ ఫ్రెండ్ హాలీడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లారు. ఆ సందర్భంగా తన భార్య స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. అయితే ఏదో అనుమానం వచ్చి భర్త బాత్రూంలోకి వెళ్లగానే ఆమె టబ్లో మునిగిపోయింది. దాంతో తన స్నేహితుడు షాక్కు లోనయ్యాడు.
బాత్టబ్లో మునిగిన
తన భార్య ముక్కు వరకు మునిగి అపాస్మరక స్థితిలో ఉండటం గమనించాడు. ఆమె పేరు పెట్టి విలువగా కళ్లు తేలేసి.. మూలుగుతూ కనిపించింది. దాంతో ఏదో ప్రమాదంలో తన భార్య ఇరుక్కొన్నదని గమనించిన భర్త వెంటనే ఆమెను బయటకు లాగాడు.
ఏం జరిగిందో తెలియని..
మగతగా ఉన్న ఆమెను నిలబెట్టేందుకు ప్రయత్నించగా ఆమె నిలబడలేకపోయింది. అప్పుడు ఏమి జరిగిందో తెలియని పరిస్థితి. దాంతో ఆమెను బోర్లా పడుకోబెట్టి నా స్నేహితుడు సపర్యలు చేశాడు. దాంతో ఆమె పరిస్థితి మెరుగపడింది. ఆ తర్వాత వారు వైద్యుడిని సంప్రదించడం జరిగింది.
బోనీ ప్రశ్నకు అమీర్ఖాన్ సమాధానం
అలా అమీర్ చెబుతుండగా.. ఇంతకీ ఆమెకు ఏమైంది అని బోని అడిగారట. బోని ప్రశ్నకు అమీర్ సమాధానం ఇస్తూ.. నా స్నేహితుడి భార్య లో బ్లడ్ ప్రెజర్తో బాధపడుతుంది. ఆ సమయంలో టబ్లోని వేడినీళ్లలో తల వరకు మునిగింది. దాంతో ఆమె బ్లడ్ ప్రెజర్ మరింత డౌన్ అయింది.
ఆ సమయంలో నా స్నేహితుడి భార్య తలలోని రక్తం దేహంలోని ఇతర ప్రాంతాలకు చేరింది. దాంతో ఆమె వెంటనే మత్తులోకి జారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత డాక్టర్ వారికి చెప్పిందేమిటంటే.. లో బ్లడ్ ప్రెజర్ కారణంగా తలలోని రక్తం దేహానికి సరఫరా కావడంతో స్పృహ కోల్పోతారు. దాంతో టబ్లో మునిగిపోయి చనిపోవడానికి కారణం అవుతుంది అని చెప్పారు.
అమీర్ చెప్పిన విషయాలను విన్న బోనికపూర్.. శ్రీదేవిని తలుచుకొని వెక్కివెక్కి ఏడ్చాడట. శ్రీదేవి కూడా అలానే మునిగి చనిపోవచ్చని చిన్న పిల్లాడిలా విలపించాడట. ఒకవేళ నేను కూడా సరైన సమయంలో స్పందించి ఉంటే శ్రీదేవి మరణించేది కాదు అని దు:ఖంలో మునిగిపోయారట.
ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా
అమీర్ చెప్పినట్టుగానే మార్చి 4వ తేదీన లాస్ ఎంజెలెస్ నుంచి ముంబైకి చేరుకోగానే నేరుగా విమానాశ్రయం నుంచి వెళ్లి బోనిని కలిశారు. శ్రీదేవి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోనిని ధైర్యంగా ఉండాలని, అలాగే జాహ్నవి, ఖుషీలను జాగ్రత్తగా చూసుకోవాలని అమీర్ సూచించారట.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
మాజీ ప్రియుడితో సీనియర్ హీరోయిన్ కాంప్రమైజ్.. లైంగిక వేధింపులు, కేసు వెనక్కి!
నాకు లిప్ కిస్ పెట్టడానికి 19 సార్లు ట్రై చేశాడు.. అంత సిగ్గు ఎందుకో!
బాహుబలి ప్రీక్వెల్ 'రైజ్ ఆఫ్ శివగామి' శివగామి పాత్రలో ఎవరో తేలిపోయింది !
|
అత్తారింటికి దారేది రీమేక్.. శింబు అల్ట్రా స్టైలిష్ లుక్ లీక్!
సర్కార్ మూవీలో విజయ్ రోల్ ఇదే..!
మారకపోతే ‘జి’లో కొట్టి జైలుకు పోతా : మంచు మనోజ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
1) రాష్ట్రంలో భవన నిర్మాణ పనులకు అనుమతి వ్యవధి ప్రభుత్వం 30 రోజుల నుంచి ఎంతకు తగ్గించింది?
జ: 21 రోజులకు
2) రాష్ట్రంలో ప్రభుత్వ రంగ డైరీ ఫామ్స్ లో పాలు పోస్తే లీటర్ కు ఎంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది
3) రాష్ట్రంలో కొత్తగా ఇన్నేవేషన్ హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
4) తెలుగురాని ప్రభుత్వ ఉద్యోగులకు 48 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలుగు అకాడమీ నిర్ణయించింది. ఆ కార్యక్రమం పేరేంటి ?
5) KIGA 2018 అవార్డును అందుకున్న తెలంగాణకు చెందిన డాక్టర్ ఎవరు?
6) ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ముగిసింది. ఈ జాతర ఎక్కడ జరుగుతుంది
7) వైద్య, ఆరోగ్య సేవల్లో సంస్కరణలు - కంప్యూటరీకరణ, పారదర్శకత విధానాలను అమలు చేసినందుకు CSI అవార్డును ఎవరు స్వీకరించారు ?
జ: వాకాటి కరుణ ( వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ )
8) హైదరాబాద్ లో మరణించిన రామకొండల రాగాల గతంలో ఏ పదవిని నిర్వహించారు ?
జ: మాజీ డీజీపీ
9) ఎన్నికల సంఘం కొత్త ప్రధాన కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ?
(నోట్: ప్రస్తుత CEC ఏకే జోతి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు )
జ: భారత్ కె వీర్
11) 2018-19 బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందుగా న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఏ వేడుక జరిగింది ?
12) ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఎన్నికల కమిషన్ అనర్హత వేటుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఎంతమందిని అనర్హత వేటు పడింది ?
జ: 20మంది ఎమ్మెల్యేలు
13) HPCL లోని ప్రభుత్వం వాటాలను ఏ సంస్థ కొనగులో చేయనుంది
14) ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఏ ఏడాది నాటికి మొదటి స్థానానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు ?
15) భారత్ లో మొదటగా ఎప్పుడు కుటుంబ నియంత్రణ పద్దతులను అమలు చేశారు ?
16) వేల యేళ్ళ నాటి దేశీ విత్తనాలను ప్రకృతి వ్యవసాయ రైతులకు అందించేందుకు దేశీ విత్తనోత్సవం ఎక్కడ జరగనుంది
జ: హైదరాబాద్
17) అంధుల ప్రపంచ కప్ విజేత గా భారత్ జట్టు నిలిచింది. ఏ జట్టును భారత్ క్రీడాకారులు ఓడించారు ?
జ: పాకిస్తాన్
18) వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: దావోస్ (స్విట్జర్లాండ్ )
19) అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)చీఫ్ ఎవరు ?
20) అమెరికా విదేశాంగ శాఖలో ఆర్థిక వాణిజ్య వ్యవహారాల సహాయ కార్యదర్శిగా నియమితులైన భారతీయ సంతతి మహిళ ఎవరు ?
జ: మనీషా సింగ్ ( న్యాయవాది)
Telugu: బహుశా
|
చివరిగా మా ఇంటి చిన్ని కృష్ణుడు..:)
మా బుల్లి రాధమ్మ.. :)
Posted by ధాత్రి at 12:28 PM 1 వ్యాఖ్య:
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
ఇక ఎప్పటికీ తీరని కోరిక
వారు గోదావరి వారు అయినందు వల్ల అందరికీ "మా బాపు మా రమణ" అని చెప్పుకోవడంలో ఒక రకమైన గర్వం.
నా పెళ్ళి శుభలేఖ రాయించుకోవలని అనుకున్నా కుదరలేదు..
ఇక ఎప్పటికీ తీరని కోరికగానే అది ఉండిపోయింది..
బాపు రమణ ఒక్కటయ్యరు అని ఒక ఓదార్పు.
ఇంతకుమించి మాటలు రావట్లేదు..
అక్కినేని ఇక లేరు..:(
Posted by ధాత్రి at 10:30 AM 2 వ్యాఖ్యలు:
అడవిలొపలికి వెళ్ళడం అదే మొదటిసారి .నాకు చిన్నప్పుడు చందమామ కధలలో వర్ణచిత్రాలు చాలా ఇష్టం .ముఖ్యంగా వాటిల్లో కనిపించే అడవులు.దానితో ఆ బొమ్మలన్నీ గుర్తు చేసుకుంటూ ,నిజమైన అడవి దారులతో వాటిని పొల్చుకుంటున్నాను.
పెద్ద పెద్ద రాళ్ళతో,గోతులతో దారి భయంగొలిపేలా ఉంది.ఒక్కోసారి జీపు పక్కకు ఒరిగిపోతుందేమోనని భయం వేసింది.కమాండర్ జీప్లు తప్ప మామూలు వాహనాలు వెళ్ళలేవు ఆ దారిలో.ఐదువందలు ఎందుకు తీసుకుంటున్నరో అప్పుడు అర్ధమయ్యింది మాకు.
దారి ఎంత భయపెడుతున్నా, చుట్టూ దట్టమైన అడవి ,పక్షుల కిలకిలారావాలు,చిన్న చిన్న వాగులు చూస్తుంటే..
అంతం సినిమాలోని "ఓ మైనా ..నీ గానం నే విన్నా" పాట గుర్తొచ్చింది. :)
పైకి ఎక్కిన తర్వాత నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.
ఆకాశాన్నంటుతున్న పెద్ద పెద్ద మామిడిచెట్లు,వాటికింద అమ్మవారి గుడి. కొంచెం దూరంగా గుడిమీద ఆధారపడిన చెంచుల పూరిళ్ళు.గుడిఎదురుగా లోయలో ప్రవహిస్తున్న కొండవాగు.ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం.ఎంతో మంది సాధకులు సాధన చేసిన పవిత్ర స్థలమట ఆ ప్రాంతం.అమ్మవారు ఇక్కడ ఒక గుహలో ఉంటారు.గుహలో దూరి మోకాళ్ళమీద నడిచి అమ్మవారి దర్శనం చేసుకోవాలి.
దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరిచేత అమ్మవారికి బొట్టు పెట్టిస్తారు .ఇలా పెట్టించడంలో ఒక విశేషం ఉంది.బొట్టు పెట్టినప్పుడు అమ్మవారి విగ్రహం రాతిలా కాక మెత్తగా తగులుతుంది.ఇక్కడ అమ్మవారు నాలుగుచేతులతో ఒక చేతులో రుద్రాక్షమాల ,ఇంకో చేతిలో శివలింగం , మరో రెండు చేతిలలో కలువమొగ్గలతో,అర్ధనిమీలిత నేత్రాలతో ,ధ్యాన ముద్రలో ఎంతో విభిన్నంగా.కళాత్మకంగా ఉంటుంది.
జగద్గురు ఆదిశంకరాచార్యులు మొదట ఇక్కడ అమ్మవారిని దర్శించి కొంతకాలం ఇక్కడ సాధన చేశారంట.అమ్మవారి దర్శనం ఎంతో తృప్తినిచ్చింది.
తర్వాత అక్కడ ఉన్న పూరిళ్ళదగ్గరకు వెళ్ళాము.యాత్రికుల కోసం పత్యేకంగా ఒక ఇల్లు ఉంది.రాత్రుళ్ళు అక్కడ యాత్రికులు బస చేయడానికి వీలుందంట.అక్కడ విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి సోలర్ సిస్టమ్ని ఏర్పాటు చేశారంట ప్రభూత్వంవారు కానీ అవి సరిగా పనిచేయడంలేదంట.
ఆలయంలో మా తెలుగు మాస్టారు మళ్ళీ అక్కడ కనిపించారు.అన్ని వివరాలు అడిగి ఎంతో ఆనందపడ్డారు.ఆయన భార్యకు మమ్మల్ని పరిచయం చేసారు.మాస్టార్ని సతీ సమేతంగా ఫోటో తీసుకోగలిగాను.
శ్రీశైలం తిరిగి వచ్చేసరికి సమయం మధ్యాహ్నం రెండు అయ్యింది.భోజనం చేసేసరికి మూడు అయిపోయింది.
ఇంకో గంట మాత్రమే ఉంది సమయం.ఇంక దగ్గరిలోని చెంచులక్షి మ్యూజియం చూడదానికి వెళ్ళాము.
అడవి పువ్వు
ముచ్చటైన మిధునం..:)
గిరిజనుల్లో వివిధ తెగల గురించీ,వారు వాడే వివిధ రాకాల వస్తువుల గురించీ,వివిధ సంప్రదాయాల గురించి అక్కడ ఉండే మల్లన్న అనే గిరిజన యువకుడు వివరంగా చెప్తున్నాడు.
కానీ,మనసు మాత్రం అక్కడే ఆ కొండల మధ్యనే ఉండిపోయింది.
Posted by ధాత్రి at 2:29 PM 6 వ్యాఖ్యలు:
తర్వాత నేరుగా ఫాలధార పంచధార కు వెళ్ళాము.
ఇది జగద్గురువులు ఆదిశంకరాచార్యులు తపమాచారించిన ప్రదేశం.ఇక్కడే 'సౌందర్యలహరి', 'శివానందలహరి' రచించారు.
కిందకి దిగడానికి వీలుగా రాతి మెట్లు ఉన్నాయి.పచ్చగా ఉన్న కొండకిందకి ,ఆ రాతి మెట్లమీదనించి దిగుతుంటే ఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో పాతకాలంలోలాగ అనిపించింది నాకు..:)
కిందకి దిగడానికి చాలా మెట్లు ఉన్నాయి.రోప్ వే ద్వారా కూడా కిందకి వెళ్ళొచ్చు.క్రింద బోటింగ్ కూడా ఉంది.మేము రోప్ వే ,బోటింగ్ కి కలిపి కాంబో టిక్కెట్ తీసుకున్నాము.రోప్ వే నాకు మొదటిసారి కావడంవలన చాలా ఉత్సాహంగా ఎక్కాము.
రోప్ వే భయపెడుతుందేమోననుకున్నాను.మాతో పాటు ఒక దంపతులు వారి నాలుగేళ్ళ పాపతో ఎక్కారు.
రోప్ వే రెండు నిమిషాలలో అయిపోయింది..భయం కాదు కదా అసలు అటు ఇటు ఒకసారి చూసేలోపే కిందకి దిగిపోయాం.
కిందకి వెళ్ళాక అక్కడ ఒక స్టీమరుబోటు ఉంది.వెంటనే నాకు చిన్నప్పుడు తెప్పలపై నదిమధ్యలోకి వెళ్ళిన సంగతి గుర్తొచింది.అక్కడ తెప్పలు దొరుకుతాయేమోనని ప్రయత్నించాము కానీ దొరకలేదు.వాటిని ఇప్పుడు అనుమతించడంలేదని తెలిసి నిరాశ పడ్డాము. ఇక చేసేదిలేక ఆ స్టీమరుబోటే ఎక్కాము.
పదిహేను నిమిషాల బోటింగ్ తర్వాత పాతళగంగలో స్నానం చెయ్యలేకపోయామని కాళ్ళు కడుక్కొని,గంగా నీళ్ళు తలపై చల్లుకున్నాము.
తిరిగి పైకి వెళ్ళడానికి రోప్ వే ఎక్కాము.పైకి వెళ్ళేటప్పుడు కూడా పాపతో ఉన్న ఆ దంపతులే మాతో పాటు ఎక్కారు.
|
ఆయన బాగా చనువు గలవారిలా కనిపించారు.మా వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనుకోకుండా ఆయన గోదవరి వాసులే .అంతే కాకుండా శ్రీవారి పనిచేసే కంపెనీలోనె ఆయన ఉద్యోగం కూడా.
"మీరు ఇప్పుడు మాతో వస్తే దర్శనం చేయిస్తాను" అన్నరాయన.
"రేపు పంచమి కదండీ,అందులోను ఉదయాన్నే దర్శనం బాగుంటుందని రేపు పెట్టుకున్నమండీ దర్శనం" అన్నాను నేను.
"మీ ఇష్టం .కానీ శివాలయ దర్శనం ఉదయం కంటే సాయంత్రం మంచిది.అందులోను సమస్త దేవతలూ సాయంత్ర వేళలో శ్రీశైలంలోనే ఉంటారు " అని చెప్పారు ఆయన.
స్వామీ,అమ్మ దర్శనం:
కానీ ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక "ఫర్వాలేదండీ మేమువెళ్ళి చేసుకుంటాం .మీకెందుకు శ్రమ " అని చెప్పాము.
అక్కడ ఆయన అత్తమామలు ఆరునెలల బుజ్జి పాపతో ఎదురుచూస్తున్నారు.ఆ పాప ఆయన చిన్న కూతురంట.
నాతో రండి అని చెప్పి ఆయన నేరుగా మమ్మల్ని గర్భగుడిలోనికి తీసుకెళ్ళిపోయారు.అక్కడ శివలింగం తాకించి దర్శనం చేయించారు.అక్కడ ఆలయంలో ఆయనకు అందరూ తెలిసిన వాళ్ళులా కనిపించారు..ఆయన శ్రీశైలం తరచుగా వచ్చివెళ్తుంటారని మాకు చెప్పారు.
అక్కడే ఉన్న వేద పాఠశాలను చూపించి వివరంగా చెప్పారు.
"ఇక్కడ భగవంతుని ప్రార్ధించండి..కొంత సమయం ఈ చెట్టుకింద గడపండి ఎంతో మంచిది" అని చెప్పి అక్కడే మెట్లపైన కూర్చున్నఆయన కుటుంబం దగ్గరకు వెళ్ళారు.
మేము కాసేపు కూర్చున్నతర్వత తీసుకెళ్ళి అమ్మ దర్శనం చేయించారు..
తర్వత ఆయన బసదగ్గర భోజనం చాలా బాగుంటుందని భోజనానికి రమ్మని చెప్పారు.
వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము వెళ్ళలేదు.
ఆయన వీలైతె రేపు కలవమని చెప్పి ,మేము వెళ్ళాలనుకుంటున్న ఇష్ట కామేశ్వరి గుడికి ఎలా వెళ్ళాలో చెప్పారు.
తర్వాత ఎంతో సంతృప్తిగా మానించి వీడుకోలు తీసుకున్నారు.
నా అనుభూతి:
తర్వాత రూం కి వచ్చి స్నానాలు చేసి భోజనం చేసాము.శరీరం బాగా అలసిపోవడంచేత నిద్ర ముంచుకొస్తుంది.కళ్ళు మూయగానే
అప్పుడు నేను శ్రీశైలం వచ్చినవెంటనే "అబ్బ ఎవరైనా ఉండి దర్శనం చేయించి ,ఈ స్థలాల గురించి చెప్తే ఎంత బాగుండును" అని అనుకున్న సంగతి గుర్తొచ్చింది.నా విన్నపాన్ని మన్నించి ఆ పరమేశ్వరుడే ఆయనను పంపించాడేమోనని అనిపించింది.
పరమేశ్వరానుగ్రహానికి ఆ ఆనందం వర్ణనాతీతం.భగవంతుని ప్రేమకు ఏమిచ్చుకోగలము కళ్ళ వెంట వస్తున్న ఆనందాశృవులు తప్ప. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత ప్రశాంతత ,ఆనందం మనకెంతో హాయినిచ్చింది.ఎప్పుడు నిదురపోయానో కూడా తెలియలేదు.
మరిన్ని విశేషాలు ఇంకో టపాలో..:)
నాలుగో తారీఖు శనివారం ఉదయం ఆరుగంటలకు ఎంజిబిఎస్ నించి బస్సు,శ్రీశైలం వెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది.మళ్ళీ ఆదివారం సాయంత్రం శ్రీశైలం నుండి తిరుగు ప్రయాణం ఇది మా ప్లాను.
ఒక మూడు గంటలు ప్రయాణించిన తర్వాత బస్సు ఎదో ధాభా దగ్గర ఆగింది..అక్కడ ఆత్మారాముడుని శాంతింపజేయడానికి అల్పాహారం తీసుకొని బస్సు ఎక్కాము.అక్కడనించి అడవులలో పయనం.
ఎవేవో అడవి పువ్వులు,పెద్ద పెద్ద పుట్టలు,చెట్లు,మధ్య మధ్యలో కాలి బాటలు.చందమామ కధల్లో వర్ణచిత్రం కళ్ళ ముందు ప్రయత్క్షమైనట్లు అనిపించింది.
హింస,అశ్లీలత ఎక్కువగా ఉన్న కొత్త కొత్త సినీమాలు వేసి బస్సు డ్రైవరు నన్ను వెనక్కి తీసుకొచ్చి పడేస్తున్నాడు..
ఇదిగో ఆ లిస్ట్
8.అక్క మహాదేవి గుహలు..
ఇదీ నేను రాసినది .శ్రీవారు వెంటనే " అమ్మో ఇన్ని చుడాల్సినవి ఉన్నాయా ఇక్కడ నీకెలా తెలుసు" అన్నారు..
అందుకే మా బ్లాగులను తక్కువ అంచనా వెయ్యకూడదని చెప్పాను.. :)
సరే ఇవన్నీ ఎలా వెళ్ళాలో ఎప్పుడెప్పుడు వెళ్ళాలో ఎలా తెలుస్తుంది..మనిద్దరమే వచ్చాం అదీ బస్సులో వచ్చాం.ఇవన్నీ తిరగాలంటే ప్రత్యేకంగా కారులో రావల్సింది ఇలా పరిపరి విధాల ఇద్దరం ఆలోచిస్తుంటే.."అబ్బ ఎవరైనా ఉండి దర్శనం చేయించి ,ఈ స్థలాల గురించి చెప్తే ఎంత బాగుండును" అనిపించింది.
బయటకు వెళ్ళీ పక్కనే ఉన్న 'త్రిశూల్ ' లో భోజనం చేసి వివరాలు కనుక్కున్నాము..అందరూ చెప్తున్నారు కానీ ఏమీ అర్దం కావడం లేదు..ఒక్కటి తప్ప అన్నీ చూపించడానికి ఆటోలు ,జీప్లు దొరుతాయని..
సాక్షి గణపతి,హటకేశ్వరం,శిఖరం,పాలధార పంచధార,పాతాళగంగ చూపిస్తానన్నడు కానీ అందరితో వెళ్తే కొంచెం ఎక్కువ సేపు ఎక్కడా గడపడానికి వీలవదు అనిపించింది అందుకే అందరి డబ్బులూ మేమే ఇచ్చి ఒక ఆటో ఎక్కాము.
సాక్షి గణపతి:
గుడి శిధిమైపోతున్న స్థితిలో ఉండడం వలన అక్కడ ఏవో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ..లోపలికి అనుమతించడంలేదు బయటనించే దర్శనం చేసుకొని వచ్చాము..
తర్వాత పచ్చని చెట్ల మధ్య కొలువుదీరిన హటకేశ్వర లింగాన్ని దర్శించాము..
దారిలో ఎంతో మంది కాషాయ వస్త్రధారులు కనిపించారు కానీ వారు ఎవరినీ ఇబ్బంది పెట్టడంలేదు..ఎవరేమిచ్చినా తీసుకుంటున్నారు..వారిలో నిజమైన యోగులు సిద్దులు ఎంతమందో..జనాల్ని ఆకర్షించడానికి ఆ రూపం ధరించేవారెంతమందో అనిపించింది.
హటకేశ్వరలింగావిర్భావానికి ఒక కధ ఉంది..
దిగువ భాగంలో ఈ ఆలయం ఉంటే కొన్ని మెట్లు ఎక్కగానే లలితాపీఠం.
అమ్మవారు ఎంతో కళగా ఉన్నారు.:)
|
అమ్మ దర్శనం చేసుకొని అక్కడ కూర్చోబోతుంటే మా చిన్నప్పటి తెలుగు మాస్టారు కనిపించారు..నన్ను గుర్తు పట్టి కులాశాప్రశ్నలడిగెలోపే ఎవరో వచ్చి అయనను హడవుడిగా తీసుకెళ్ళిపోయారు..
కాని ఆయన అక్కడ కనిపించడం చాల ఆనందమయ్యింది.కొన్ని విషయాలలో ఇప్పటికీ ఉన్న క్రమశిక్షణకు ..దేవుడి పట్ల ,జీవితం పట్ల నాలో ఏర్పడిన భావాలకి చిన్నప్పుడు ఆయన చెప్పిన పాఠాలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి.:)
శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని,ఈ జీవచక్రం నించి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని అంటారు.
బియ్యం ,నువ్వులు నంది పైన వేసి శిఖరాన్ని దర్శించుకోవాలని చెప్తారు.
ఆ బియ్యం నువ్వులు నంది పైన వేసి శిఖర దర్శనానికి ప్రయత్నించాము..కానీ మంచు తెరల వలన ఏమీ కనబడలేదు.. :(
శ్రీశైల శిఖరం.
మరిన్ని విశేషాలు ఇంకోటపాలో .. :)
Posted by ధాత్రి at 10:20 PM 8 వ్యాఖ్యలు:
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.. :)
పాత పోస్ట్లు హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom)
కృష్ణుడంటే ఆరాధన.. అమ్మన్నా..గోదావరన్నా ప్రేమ.. మంచి మనసంటే అభిమానం.. కళలంటే ఆసక్తి.. జీవితంలో ఎన్నో కలలు.. ఇది నేను...
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ఈ బ్లాగ్ లో గీతలు..రాతలు..ఉపయోగించదలిస్తే..
నాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయ ప్రార్ధన..:)
ఎన్నెన్నో వర్ణాలు (1)
చలన'చిత్రా'నుభూతులు (2)
చిన్ని చిన్ని ఆనందాలు (1)
తవికాస్త్రముల్ (4)
నా గూటి కబుర్లు (5)
పచ్చందనమే (3)
మురళీగానాలు (1)
వేటిలోనికీ చేరనివి (6)
సేకరణాంశములు (1)
స్మృతి పథం (6)
లక్ష్మి ..సాగరిక….
ఓసారి ఏమైందంటే.. ఆ రోజు నాగుల చవితి అన్నమాట..పొద్దున్నే అమ్మ,నాన్న,నేను,చెల్లి స్నానాలు చెసేసి, మా వీధి చివర ఉండే నాగుల పుట్టక...
నా కళ్యాణహేల..
కౌరవుల పేర్లేమీ?? :)
ఇది నాకు అంతర్జాలంలో కనిపించింది.. మీతో పంచుకోవాలని..:)
అవును! అమ్మగా రాజీ పడలేను(కధ)
కారు ఆగింది. "పదినిమిషాలలో వచ్చేయ్యాలి..అవతల చాలా పని ఉంది నాకు" అన్నరాయన . "రాజీ రామ్మా ..శ్రావణి ఆంటీని ఎప్పుడూ అడుగు...
అవును ఇంజెక్షన్ అంటే మాదీ అదే రియాక్షన్ అంటారా..? అది ఇంజెక్షన్ చేయించుకొనే ముందు మీ రియాక్షన్ అయ్యిండొచ్చు గాక.. కానీ నా ...
ఎన్నళ్ళనించో ఎదురుచూస్తున్న అద్భుతం నిన్న నా చిన్ని తోటలో జరిగింది. క్రిందటి వర్షాకాలం బ్రహ్మ కమలం గురించి విని, చదివి ఎప్పుడెప్పుడు మొక్క...
Blogger ఆధారితం.
|
పవన్ ని ప్రచారానికి రావద్దని బ్రతిమాలుతున్నారు _ Pawan Kalyan makes TDP worried about Malkajgiri - Telugu Filmibeat
తమిళ సినిమా
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే తమకు నష్టం కాబట్టి ఆయన్ను దయచేసి ప్రచారానికి రాకుండా ఆపుచేయండని టీడీపి నేతలు కోరుతున్నారు. అయితే ఆ నేతలు మల్కాజిగిరి నియోజక వర్గానికి చెందిన వారు అని సమాచారం. రాష్ట్రమంతటా పవన్ ..తెలుగుదేశం పార్టీకి సపోర్టు ఇస్తూ...మల్కాజ్ గిరిలో మాత్రం ఇవ్వనని తేల్చి చెప్పేసారు. అంతేకాకుండా లోక్సత్తా తరుపున ప్రచారం చేస్తానని చెప్పారు. దాంతో అక్కడ నిలబడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్దులుకు సమస్య వచ్చి పడింది. తమకు ప్రచారం చేయకపోయినా ఫర్వాలేదు...ఇక్కడకి వచ్చి వేరే పార్టీకి ప్రచారం చేయకుండా పవన్ ని నిలపాలని వారు కోరుకుంటున్నారు.
ఈ విషయమై ఉభయుల మధ్య ఒకటి రెండుసార్లు చర్చలు జరిగినా అవింకా కొలిక్కి రాలేదని సమాచారం. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడే లోక్సత్తా తరపున జయప్రకాశ్ నారాయణ పోటీ చేస్తున్నారు. జేపీ తరపున ప్రచారం చేస్తానని పవన్ ప్రకటన చేశారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
మల్కాజ్గిరిలో టీడీపీ అభ్యర్థికి స్పష్టమైన విజయావకాశాలున్నాయని, జేపీ తరపున పవన్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి లాభపడతారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. కానీ, ప్రచారం చేస్తానని తాను ఇప్పటికే జేపీకి హామీ ఇచ్చానని పవన్ టీడీపీ నేతలకు వివరించారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో సీమాంధ్ర ఓటర్ల ఓట్లు అత్యధిక శాతం తమకే దక్కుతాయని టీడీపీ భావిస్తోంది. కానీ, జేపీ తరపున పవన్ ప్రచారం చేస్తే ఆ ఓట్లలో చీలిక ఏర్పడి ఇద్దరూ దెబ్బతింటారని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read more about: pawan kalyan, loksatta, janasena, పవన్ కళ్యాణ్, లోక్ సత్తా, జనసేన
మళ్లీ పూనమ్ కలకలం: 'కత్తి'నే కాదు ఆర్జీవిని వదల్లేదు?.. అంతా కలిసి చంపేస్తున్నారని!
'సైరా' ఇన్సైడ్ టాక్: ఇదీ జరుగుతోంది.. అందుకే చిరంజీవి ఆ లుక్?..
'టాలీవుడ్'పై చంద్రమోహన్ సంచలన కామెంట్స్: అంతా వాళ్లే.., ఎదగనివ్వడం లేదు..
యాంకర్ ప్రదీప్కు శిక్ష ఖరారు.. కోర్టు తీర్పు ఇదే !
రామ్ చరణ్-బోయపాటి సినిమా మొదలైంది..
యంగ్ హీరోతో అనసూయ ప్రేమాయణం ?
చిరుదే పైచేయి..: వెనుకబడ్డ పవన్ కల్యాణ్?
విడిపోయిన భార్యతోనే మళ్లీ పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో ?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
వెనుక బెంచి అమ్మాయి... _ BEditor
వెనుక బెంచి అమ్మాయి...
ఇటీవలే హిందూజా మహావిద్యాలయకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన టీచర్ పద్మజ 6వ తరగతి నుంచి 10 వ తరగతి ఇంగ్లీషు బోధిస్తుంది. ఆమె 6 వ తరగతి క్లాసు టీచర్ కూడా, మొదటి రోజు క్లాసు లోకి అడుగు పెట్టగానే తన చూపు ఆఖరి బెంచి లో కూర్చున్న ఇద్దరి అమ్మాయిల మీద పడింది. ఆ క్లాసులో మొత్తం 20అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు ఉండగా, ఆఖరి బెంచిలో కూర్చున్న అమ్మాయిలకి మిగతావారికి మద్య ఒక బెంచి ఖాళీగా ఉండడం వింతగా అనిపించింది. నాలుగు రోజులు గడిచాక నేను ఆఖరి బెంచి అమ్మాయిని ఆ రోజు చెప్పిన పాఠంలో నుండి ఒక ప్రశ్న అడగగానే, ఆ అమ్మాయి జవాబు కంటే ముందే క్లాస్ అంతా గొల్లున నవ్వులతో మ్రోగింది. ఉలిక్కి పడిన నేను, ఆ అమ్మాయి ముఖం చూసా, తనలో ఎటువంటి స్పందనా లేదు, ఒక కఠిన శిలలా నిల్చుంది,అప్పటినుండి తను నాకు ఒక శేష ప్రశ్నే అయ్యింది.
క్లాసు లో అందరు తెలిసి అలవాటు అయ్యేసరికి నేల రోజులు పట్టింది, అప్పటికి టీచర్ బాగా చెపుతారు కాని చెప్పిన హోంవర్క్ చేయకుంటే పనిష్మెంట్ కఠినంగా ఉంటుందన్న పేరు కూడా వచ్చింది, కానీ ఇంతవరకు ఎపుడు నేను వెనుక బెంచీ అమ్మాయిలతో హోంవర్క్ ప్రస్తావన చేసిందే లేదు. ఆ రోజు అందరిని" యువర్ హాబీస్ " మీద వ్యాసం రాయమని, ఎవరైనా రాయకపోతే నా క్లాసుకి రానవసరం లేదని .. అందరు సోమవారం లోపు ఇవ్వాలని చెప్పా.. మీరు కూడా అని వెనుకబెంచి అమ్మాయిల వైపు చూసా...
ఈ రోజు సోమవారం, అప్పటికే అందరు కంప్లీట్ చేసి ఇచ్చారు, నేను లాస్ట్ బెంచ్ అమ్మాయిల కోసం చూస్తున్నా, ఆఖరు బెల్లు కూడా అయ్యింది, నేను ఇంటికి బయలుదేరుతుండగా వినిమించింది "టీచర్" అన్న పిలుపు.. లాస్ట్ బెంచ్ అమ్మాయిలు వాళ్ళు వ్రాసింది నా చేతిలో పెట్టి పిలుస్తున్నా ఆగకుండా పరుగెత్తారు. నాకు ఎదో అద్బుతం జరిగినట్టు, గొప్ప విజయం సాధించినట్టు అనిపించింది.
అందరి పేపర్లు దిద్ది, క్లాస్ లో కొంతమందికి నా తోడ్పాటు ఎలా అందించాలా అని ఆలోచనలో పడ్డాను,
మరుసటిరోజు రూల్ నెంబర్ ప్రకారం ఒకరి తరువాత ఒకరు టీచర్స్ రూమ్ కి వచ్చి వాళ్ళ పేపర్స్ తీసుకోమని చెప్పాను, ఒక్కొక్కరు వచ్చారు, వారికీ తగిన సూచనలు, కొందరికి భాష మెరుగుపరచుకోవడానికి కొన్ని అసైన్ మెంట్స్, ఆఖరి బెంచ్ అమ్మాయిలకి స్పెషల్ పనిష్మెంట్ ఇచ్చా...
జనవరి 26 కి ... సృజన అకాడమి నిర్వహించే వ్యాసరచన పోటికి ప్రతీ స్కూల్ నుండి ఇరవై మందికి పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు, విద్యార్థుల ఎంపిక బాధ్యత నాపై పెట్టారు, అప్పటినుండి వాళ్ళకి తగిన సూచనలు, శిక్షణ ఇవ్వడంతో రోజులు గడిచిపోయాయి... అనుకున్న దానికంటే ఎక్కువ బహుమతులే పొందారు మా విద్యార్థులు. మాకు వచ్చిన మొదటి బహుమతి కంటే , మూడవ బహుమతి, మరియు ప్రత్యేక బహుమతి చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయారు మా హెడ్ మిస్ట్రెస్ తో సహా..... ఆ రెండు బహుమతులు లాస్ట్ బెంచ్ అమ్మాయిలవి, ఇపుడు ఆ అమ్మాయిల పేర్లు లాస్ట్ బెంచ్ అమ్మాయిల కాదు ... గీతిక, రేవతి...
కాలం వడి వడిగా గడిచిపోయింది. నేను వచ్చి అపుడే మూడేళ్ళు గడిచిపోయాయి, గీతిక ఇపుడు క్లాసు లీడర్, ఖాళీ బెంచ్ అనేదే లేదు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అని ఎవరు లేరు, ప్రతీ ఒక్కరిలో ఒకో ప్రత్యేకత, నా ప్రయత్నాలన్నీ, మా స్కూల్ కి మంచి పేరుని, నాకు విద్యార్థుల్లో బెస్ట్ టీచర్ గా అభిమానాన్ని తెచ్చిపెట్టింది.
మళ్ళీ ట్రాన్స్ఫర్ ...కొత్త స్కూల్ కి పయనం... అక్కడి లాస్ట్ బెంచ్ విద్యార్థులకి పేర్లు పెట్టడానికి...
షిన్ మూడు చక్రాల సైకిల్ - shin's Tricycle - tatsuharu kadarma ఖదీర్ బాబు - రచనలు - సంక్షిప్తంగా
షిన్ మూడు చక్రాల సైకిల్ - shin's Tricycle - tatsuharu kadarma
అపురూపమైన పిల్లల పుస్తకాలు
ఖదీర్ బాబు-బియాండ్ కాఫీ కథల సంక్షిప్త వివరణ విశ్లేషణ-రివ్యూలు
నా ఇష్టం నాకిష్టం ...నా చిన్ననాటి జ్ఞాపకాలు
యండమూరి వీరేంద్రనాథ్ ..చిన్న కథలు..2
మీ పిల్లలకు కథ చెప్పరూ .....ప్లీజ్
యండమూరి వీరేంద్రనాథ్ ... చిన్న కథలు
యండమూరి వీరేంద్రనాథ్....విజయం వైపు పయనం..దిగులు అంటే ఏమిటి
లక్ష్యం...("ఎటువంటి పనికైనా ఆరంభం ఓ ముఖ్యమైన ఘట్టం అవుతుంది")
నా ఆలోచనలు , అభిప్రాయాలు ...
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కమనీయం వద్ద 3:25 AM
Sudha చెప్పారు...
అలుపెరుగని సాహితీ కృషీవలుడుగా మీరు చేస్తున్న సాహిత్యసేవ, బద్ధకానికి సమయాభావం అని పేరు పెట్టుకొని కాలయాపన చేసే మా బోంట్లకు ఆదర్శప్రాయం.మీ కమనీయం నుండి మరిన్ని మంచి రచనలు వెలువడాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
ఈ గాడ్జెట్లో ఒక లోపం ఉంది
నా గురించి ...
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
చిత్రం విండో థీమ్. sndrk ద్వారా థీమ్లు. Blogger ఆధారితం.
|
ఏప్రియల్ లో రానున్న నాని "కృష్ణార్జున యుద్ధం"…! _ Latest Telugu News
నేటి వార్తలు
ఫొటో గ్యాలరీ
రంగస్థలం మూవీ ‘ఓరయ్యో’ వీడియో సాంగ్…!
టాలీవుడ్ టాప్ రైటర్ ఆత్మహత్య యత్నం…!
మరోసారి ‘పవన్’ అభిమానులను విమర్శించిన ‘వర్మ’…!
రవితేజ “నేల టిక్కెట్టు” మూవీ ట్రైలర్…!
విజయ్ ఆంటోనీ “కాశి” మూవీ ట్రైలర్…!
Home›నేటి వార్తలు›ఏప్రియల్ లో రానున్న నాని “కృష్ణార్జున యుద్ధం”…!
ఏప్రియల్ లో రానున్న నాని “కృష్ణార్జున యుద్ధం”…!
వరుస విజయాలతో మంచి జోరుమీద వున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు పాటకు మంచి స్పందన లభించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని సరసన ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాహు గరపాటి, హరీష్ రెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు హిప్ హప్ తమీజ్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాను ఏప్రియల్ లో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాని కృష్ణ, అర్జున్ అనే రెండు పాత్రలలో కనిపించబోతున్నాడుట. “జెంటిల్మెన్” సినిమా తరువాత నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా అవ్వడం దానికి తోడు ఈ సినిమా నైజాం రైట్స్ దిల్ రాజు తీసుకోవడం తో సినిమా పై క్రేజ్ బాగా ఏర్పడింది.
శ్రీ దేవి మృతి పై స్పందించిన అల్లుఅర్జున్…!
ప్రయోగాత్మకమైన సినిమాలో నటించనున్న మెగా హీరో…!
మంచు విష్ణు “ఆచారి అమెరికా యాత్ర” టీజర్…!
‘తాప్సి’ పై వస్తున్నఈ రూమర్ నిజమేనా…!
మహేష్ బాబు 25వ సినిమా టైటిల్ ఇదేనా…!
రాజమౌళి మెచ్చిన “తొలిప్రేమ”…!
అఖిల్ సినిమా ఆడియో వివరాలు…!
సినిమా అభిమానులకు నిజంగా ఇది చేదు వార్తే…!
“ఆచారి అమెరికా యాత్ర” మూవీ ఫుల్ వీడియో సాంగ్…!
దేవదాసి మూవీ టీజర్…!
102 వ సినిమా ‘ఫస్ట్ లుక్’ తో అదరగొట్టేస్తున్న బాలయ్య…!
తెలుగు వారి బ్లాగ్
అందుబాటులో ఉన్న వాటితోనే అందంగా
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన సంస్కృతి,సంప్రదాయాలు చక్కగా పాటిస్తూ తోటివారికి కూడా వాటిని పరిచయం చేస్తూ,కమ్మటి పిండి వంటలు అందరికీ రుచి చూపిస్తూ ఆటలు,పాటలతో సందడి చేస్తూ మనమే కాక మన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలని అనుకునే మన తెలుగు వారందరికీ అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ.నా బ్లాగు వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు.ఎల్లప్పుడూ భోగ భాగ్యాలతో,సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని సంక్రాంతి పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
నూతన అంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
నా బ్లాగ్ వీక్షకులకు,తోటిబ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.2018 వ సంవత్సరంలో అందరూ ఆనందంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదాయం లేదు అనే సామెతను గుర్తు చేసుకోవడానికి అన్నట్లు త్రిపుర ఒక్క క్షణం కూడా ఖాళీగా లేకుండా ఎదో ఒక పని చేస్తూనే ఉండేది.అమ్మా త్రిపురా!ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నువ్వు గుర్తొచ్చి చూచి పోదామని వచ్చాము అంటూ బంధువులు ఒక కుటుంబం తర్వాత ఇంకొక కుటుంబం ఉదయం నుండి రాత్రి వరకు వస్తూనే ఉంటే వారికి వండి వార్చి పెట్టడమే సరిపోయేది.వయసులో ఉన్నప్పుడు సరదాగా బొంగరంలా తిరుగుతూ హడావిడిగా పనులు చేస్తూ,పనివాళ్ళతో చేయిస్తూ సంతోషంగానే ఉండేది.వయసు పెరుగుతున్న కొద్దీ విసుగ్గా గానుగెద్దు జీవితంలా అనిపించడం మొదలు పెట్టింది.అనిపించగానే త్రిపుర వెనక్కు తిరిగి చూస్తే ఏముంది?ఖర్చు,చాకిరీ తప్ప క్షణం తీరిక దమ్మిడీ ఆదాయం లేని జీవితం వెక్కిరిస్తున్నట్లు తోచింది.తిని వెళ్ళిన వాళ్ళే గుర్తు లేనట్లు నటిస్తుంటే తనంటే ప్రేమతో కాదు స్వార్ధంతో ఇంటికి వచ్చేవారని తెలుసుకునేసరికి సగం జీవితం కరిగిపోయింది.వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో వచ్చినా ఇంటికి వచ్చిన అతిధులకు మర్యాదగా భోజనం పెట్టడం మన సంప్రదాయం,సంస్కారం కనుక త్రిపురకు ఇంటి ఇల్లాలిగా తన ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చానన్న సంతృప్తి మిగిలింది.
చలికాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా చర్మం నునుపుదనం కోల్పోయి పొడిబారుతూ ఉంటుంది.ఈ విధంగా చర్మం పొడిబారకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా చలి బాగా పెరగక ముందే ఒక గిన్నెలో ఒక అర కప్పు లేత కలబంద గుజ్జు,ఒక కప్పు నీళ్ళు,ఒక చెంచా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె బాగా కలిపి ఒక సీసాలో పోసి పెట్టుకోవాలి.దీన్నికొంచెం చేతిలో వేసుకుని రోజుకొకసారి ముఖానికి,మెడకు చేతులకు,పాదాలకు పలుచగా రాసుకుని ఒక పది ని.ల తర్వాత రుద్ది కడగాలి.రోజుకొకసారి ఇలా చేయడం వలన చర్మం గరుకుగా లేకుండా నునుపుగా తయారవుతుంది.
శుభాకాంక్షలు (51)
సాయి సంకీర్తనా కుసుమాలు (46)
స్వయంకృషి (2)
|
అరెస్టుకు ముందు ఓ తండ్రి ప్రేమ సందేశం.. చైనాలో సోషల్ సంచలనం! - BBC News తెలుగు
కంటెంట్కు దాటవేయండి
సాంకేతిక సహాయం
BBC News తెలుగు నావిగేషన్
ఎక్కువ మంది చదివినవి
అరెస్టుకు ముందు ఓ తండ్రి ప్రేమ సందేశం.. చైనాలో సోషల్ సంచలనం!
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి WhatsApp
షేర్ చేయండి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి
ఇవి బయటి లింక్లు, కాబట్టి కొత్త విండోలో తెరవబడతాయి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Google+
ఈ లింక్ను కాపీ చేయండి
షేరింగ్ గురించి మరింత చదవండి
చైనాలో ఓ సోషల్ మీడియా పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. అది ఓ వ్యక్తి కథ! తనను పోలీసులు అరెస్ట్ చేయడానికి కొన్ని క్షణాల ముందు తన రెండేళ్ల కూతురికి తండ్రి పంపిన ఓ ప్రేమ సందేశం.
కమ్యూనిస్ట్ పార్టీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ చైనా చిత్రకారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి కొన్ని క్షణాల ముందు ఆ వ్యక్తి చిత్రీకరించిన సెల్ఫీ వీడియోకు సోషల్ మీడియాలో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది.
హువా యోంగ్ అనే వ్యక్తి.. తన రెండేళ్ల కూతురి పుట్టినరోజున ఆమెతో గడపలేకపోతున్నానంటూ తీసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఆ వీడియోలో హువా యోంగ్ పేదలను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించడాన్ని చిత్రీకరిస్తూ ఆన్లైన్లో వ్యక్తిగత స్వేచ్ఛ గురించిన సందేశాలను పోస్ట్ చేశారు.
ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
చిత్రం శీర్షిక నగర విస్తరణలో భాగంగా పేదల ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నప్పటి దృశ్యం.
ఈ నేపథ్యంలో హువా యోంగ్కు పోలీసుల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. ఇక తనను అరెస్టు చేస్తారన్న అనుమానంతో హువా యోంగ్ అజ్ఞాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
కానీ చివరికి పోలీసులకు చిక్కారు. కానీ సరిగ్గా అప్పుడే, తన కూతురికోసం ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించారు.
ఆ వీడియోలో ''నేనేం చేసినా అది నీకోసమే! మీ నాన్న, తాతల తరంలోలాగ నువ్వు బాధపడకూడదనే నా ఆరాటం. స్వేచ్ఛగా మాట్లాడ్డానికి, మనుషుల్లా జీవించడానికి జీవితాంతం పోరాడుతూనే ఉంటాను'' అని హువా యోంగ్ మాట్లాడారు.
తాను దాక్కున్న ఇంట్లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించడానికి ముందే తన కూతురి పుట్టినరోజుకు హాజరు కాలేకపోతున్నానంటూ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లి నుంచి ఇంగ్లిష్ నేర్చుకోవాలంటూ ఆ వీడియోలో హువా యోంగ్ తన కూతురిని కోరారు.
ఏదో ఒక రోజు ప్రపంచాన్ని చూపిస్తానంటూ హువా యోంగ్ తన కూతురిని ఉద్దేశించి అన్నారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను కొన్ని వేల మంది చూశారు.
మా ఇతర కథనాలు
‘‘ఇదే చివరి ఉత్తరం.. ఐ లవ్ యూ’’
అమ్మా..నాన్నా.. వింటున్నారా?
నా మాటే శాసనం
రికార్డు సృష్టించిన తైవాన్ ఇంద్రధనుస్సు!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
సంబంధిత అంశాలు
ఈ కథనాన్ని షేర్ చేయండి షేరింగ్ గురించి
ముఖ్యమైన కథనాలు
గ్రౌండ్ రిపోర్ట్: బీదర్ దగ్గర అసలేం జరిగింది? వాట్సాప్ వదంతులపై ఆ గ్రామస్తులు ఏమంటున్నారు?
‘మీరు వాస్తవాలను నమ్మాలి’.. ట్రంప్పై పరోక్షంగా విమర్శలు చేసిన బరాక్ ఒబామా
సీతారాం ఏచూరి బోనం ఎందుకు ఎత్తుకున్నారు? ఈ ‘చిత్రం’ వెనుక కథేంటి?
మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్కార్న్ రూ.270 ఎందుకిలా?
#BBCArchives: ఆకాశంలో ఎగిరే పళ్లాలు నిజంగానే ఉన్నాయా?
మోదీ అయినా, మన్మోహన్ అయినా ఈ 120 మందికి మాత్రం అన్నీ ‘అచ్ఛే దిన్’లే
ట్రంప్ తడబడ్డారా, పొరబడ్డారా, మాట మార్చారా?
BBC గురించి తెలుసుకోండి
వినియోగ నిబంధనలు
BBC గురించి
ప్రైవసీ పాలసీ
తల్లిదండ్రులకు సూచనలు
BBCని సంప్రదించండి
Copyright © 2018 BBC. బయటి సైట్లలోని కంటెంట్కు BBC బాధ్యత వహించదు. బయటి లింక్ల అనుసంధానం/లింక్ల విధానంపై మేము అవలంబించే మార్గం.
|
జగన్ను దారుణంగా వెన్నుపోటు పొడిచిన బీజేపీ!
ఇక అసలు విషయానికొస్తే, ఏపీ రాజకీయలు స్థిరంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పెను మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేసింది. దీంతో పార్టీల అధినేతలు తమ వ్యూహాలకు పదును పెట్టారు. ప్రచార అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరో పక్క నేతల వలసలు సైతం ఊపందుకున్నాయి. ఇలా నిత్యం రాజకీయ వాతావరణంలో తెలంగాణ ఒక్కసారిగా హీటెక్కింది.
అయితే, తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపిన ఎన్నికల సంఘం.. ఏపీలో ఖాళీగా ఉన్న ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు విముఖత చూపింది. దీంతో, ప్రత్యేక హోదా సెంటిమెంట్తో ప్రజల్లో సానుభూతి పొందాలని చూసిన జగన్కు కేంద్ర ఎన్నికల సంఘం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
కాయ్ రాజా కాయ్ ...తెలంగాణ లో బెట్టింగ్ జోరు ....సుహాసిని, రేవంత్ రెడ్డే టార్గెట్ ....!
హిందూపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ తీర్ధం... షాక్ లో టీడీపీ
ఎగ్జిట్ పోల్స్ లోనూ సర్వేల్లోనూ గులాబీ గుభాళింపు... మళ్ళీ కింగ్ కేసీఆర్
నందమూరి సుహాసిని మెజారిటీ ఇదే ..!
కెసిఆర్ తెరిచే మూడో కన్ను ఇదే..
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కెసిఆర్ ఓ సభలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 9 సంవత్సరాలు సేవలు అందించిన ఓ ముఖ్యమంత్రిని, హైదరాబాద్ ని ఓ రేంజ్ లో డెవలప్ చేసిని ఓ నాయకుడిని, వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఓ మనిషిని, కెసిఆర్ ఇలా విమర్శించడంపై నిప్పులు చేరుగుతున్నారు పలువురు నెటిజన్లు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అలా పొత్తుపెట్టుకున్నందుకు చంద్రబాబు ని ఘోరంగా అవమానించాడు కెసిఆర్. ఇక కెసిఆర్ అన్నమాటలకి నీ మూడో కన్ను ఇదే అంటూ మద్యం బాటిల్ ని ముఖంమీద పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనితో కెసిఆర్ పై కామెంట్స్ రూపంలో విమర్శలు వస్తున్నాయి.
కాయ్ రాజా కాయ్ ...తెలంగాణ లో బెట్టింగ్ జోరు ....సుహాసిని, రేవంత్ రెడ్డే టార్గెట్ ....!
హిందూపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ తీర్ధం... షాక్ లో టీడీపీ
ఎగ్జిట్ పోల్స్ లోనూ సర్వేల్లోనూ గులాబీ గుభాళింపు... మళ్ళీ కింగ్ కేసీఆర్
నందమూరి సుహాసిని మెజారిటీ ఇదే ..!
|
'భలే భలే మగాడివోయ్' షాకింగ్ కలెక్షన్స్...డిటేల్స్ _ Nani's Bhale Bhale Magadivoy's Collections - Telugu Filmibeat
తమిళ సినిమా
'భలే భలే మగాడివోయ్' షాకింగ్ కలెక్షన్స్...డిటేల్స్
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
చిత్రం విషయానికి వస్తే...
నాని, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్'.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ సమర్పించారు. ఈ చిత్రం 24 రోజుల క్రితం విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
లక్కి(నాని) కు చిన్నప్పటినుంచీ వీర మతిమరుపు. దాన్నే కంటిన్యూ చేస్తూ పెద్దయ్యాక కూడా మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదుగుతాడు. దాంతో అతనికి పెళ్లి సైతం ఓ సమస్యగా మారుతుంది. ఈ నేపధ్యంలో అతనికి ఓ సైంటిష్టు (మురళి శర్మ) కుమార్తెతో ఓ సంభంధం చూస్తారు. అయితే నాని..ఆయన్ను తన మతిమరుపుతో ఇబ్బందిపెడతాడు. దాంతో నానికి తన కూతురుని ఎట్టి పరిస్దితుల్లో ఇచ్చేది లేదని తెగేసి చెప్పేస్తాడు.
తర్వాత నాని ఓ రోజు నందిన(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఈ లవ్ జర్నిలో ..తన మతిమరుపుతో కొన్నిసార్లు నాని ఆమె దగ్గర దొరికిపోయే సమయంలో తన సమయస్పూర్తితో అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి బయిటపడుతూంటాడు. అయితే ఇక్కడో ట్విస్ట్...నందిన మరెవరో కాదు తనని ఇష్టపడకుండా రిజెక్టు చేసిన సైంటిస్టు కుమార్తే. ఈ విషయం తెలిసిన నాని ఎలా కవర్ చేసి, ఆమెను దక్కించుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని, క్వాలిటీ విషయంలో పెద్ద చిత్రాలకు తీసిపోకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిచేశామని, డాల్బీ అట్మాస్ సిస్టమ్లో ఈ చిత్రాన్ని విడుదల చేసామని తెలిపారు.
నటించడానికి వీలున్న ఓ మంచి పాత్ర ఈ సినిమాలో దొరికిందని, నిర్మాత సినిమాను క్వాలిటీగా రూపొందించారని, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కు వెళ్లి, చూసి నవ్వినవ్వి రావచ్చనినాని తెలిపారు.
కెమెరా పనితనం సరికొత్తగా వుందని, ఈ చిత్రంలో ప్రతి పాత్ర నవ్విస్తూనే వుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోందని దర్శకుడు మారుతి తెలిపారు. మతిమరుపు కుర్రాడిగా నాని నటించిన పాత్ర సరికొత్తగా ఉంటుందని, పూర్తి కమర్షియల్ విలువలతో ఎంటర్టైనర్గా రూపొందిందీ చిత్రం.
మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: బన్నీవాసు, రచన, దర్శకత్వం: మారుతి.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
నటీనటులు-సాంకేతిక నిపుణులు
వాల్ పేపర్లు
Read more about: nani, bhale bhale magadivoi, maruthi, tollywood, venkatesh, నాని, భలే భలే మొగాడివోయ్, మారుతి, కొత్త జంట, టాలీవుడ్, వెంకటేష్
నమ్రతపై మహేష్ బాబు లవ్లీ ట్వీట్, కారణం అదే.... (ఆశ్చర్యపోయే విషయాలు, ఫోటోస్)
రంగస్థలం కథ లీక్.. సుకుమార్ క్రేజీగా.. చెర్రీ సూపర్గా.. అనసూయ రోల్పై క్లారిటీ..
పిల్లలు చూస్తే తప్పేంటి?.., నచ్చినవాళ్లతో 'సెక్స్', అదొక..: రాంగోపాల్ వర్మ
స్టార్ హీరో కూతురు బికినీలో.. ఇండస్ట్రీ మొత్తం పరేషాన్!
'గాయత్రి' లో అనసూయ రోల్ ఇదా ?
'పద్మావత్'పై మొట్టమొదటి రివ్యూ..!
రాజ్ తరుణ్ మామూలోడు కాదు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
రాజశేఖర్ కూతురు పై.. రూమర్లు నిజమాయే..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తమిళ సినిమా
అదిరిందయ్యా వర్మా..: వర్మ 'కంపెనీ' లోపల ఎలా ఉందో..చూస్తారా? (వీడియో)
నమ్మబుద్ది కాదు :మోడలింగ్ రోజుల్లో ఐష్ (రేర్ ఫొటోలు)
వర్మ ముంబై షిఫ్ట్ కి కారణం ఇదా?
'డిపార్టమెంట్'లో అమితాబ్ పాత్ర అదే..రామ్ గోపాల్ వర్మ
నలుగురు స్టార్ హీరోలతో వర్మ కొత్త చిత్రం 'డిపార్టమెంట్'
బ్లాగ్ లో రాసి తిట్లు తింటున్న స్టార్ హీరో
మాఫియా డీలింగ్స్, టెర్రరిస్టులుతో లింక్ లుపై రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ కి మరో అరుదైన పురస్కారం
రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం 'డిపార్డ్ మెంట్'
ఇటీవల బాలీవుడ్ వెళ్లి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన రామ్గోపాల్ వర్మ 'సర్కార్-3' వివాదాల్లోకొచ్చింది. ఈ సినిమాకి కథ రాసింది వర్మ కాదు అంటూ ఓ వ్యక్తి వర్మపై కేసు వేశాడు. అతనే నీలేష్ గిర్కార్. రిలీజ్ కు రెడీ అయిన రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'సర్కార్-3' కథ రాసింది ఆయన కాదంట.
ముంబైకి చెందిన రైటర్ నీలేష్ గిర్కార్ అనే ఆయన ‘సర్కార్-3' కథ రాశారట. ఇక ఇప్పుడు వర్మ తన దగ్గర కథ తీసుకుని, టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడం లేదని, అలాగే డబ్బులు కూడా ఎగ్గొట్టాడని నీలేష్ గిర్కార్ ఆరోపిస్తుండటం హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా ఈ విషయంపై నీలేష్ తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించడం, వెంటనే కోర్టు కూడా అతని విషయంలో సానుకూలంగా స్పందించడం హైలైట్ న్యూస్ అయింది.
6.2 లక్షలు డిపాజిట్
ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి.. నీలేష్ సమర్పించిన స్క్రిప్టును పరిశీలించడంతో పాటు సర్కార్-3 ప్రివ్యూ కూడా చూశారు. అనంతరం తీర్పు వెలువరించారు.ఈ క్రమంలో నీలేష్ పిటిషన్ ను పరిశీలించిన అనంతరం కోర్టు.. అతడికి వర్మ ‘సర్కార్-3' స్పెషల్ స్క్రీనింగ్ వేసి అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలని, అలాగే ఈ వివాదం సెటిల్మెంట్ కోసం కోర్టులో రూ. 6.2 లక్షలు డిపాజిట్ చెయ్యాలని ఆదేశించడం గమనార్హం.
ఇప్పటికే రెండు సార్లు వాయిదా
మామూలుగా అయితే దేనినీ లెక్క చేయనట్టుండే వర్మ ఈ సారికి మాత్రం మారు మాట్లాడకుండా కోర్టు చెప్పినట్లుగా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో ఈ కేసు కారణంగా ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండాలని వర్మ ఇంక సైలెంట్ అయిపోయాడు.
ఈ సినిమా వర్మ కెరీర్ కు చాలా కీలకమైంది. ఈ సినిమాపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇలాంటి సమయం లో మళ్ళీ అనవసర వివాదాలు ఎందుకనుకున్నాడో, జనాల్లో తన పేరు పాడౌతుందనుకున్నాడో గానీ సైలెంట్ గా వివాదాన్ని పరిష్కారం అయ్యేలా చూసుకున్నాడు.
నిజానికి వర్మ ఎంత ఘాటుగా మాట్లాడినా, ఎన్ని విమర్శలకు లోనైనా, తిట్టుకుంటూ కూడా వర్మని అభిమానగా చూసేవాళ్ళే అంతా దానికి కారణం వర్మ వ్యక్తిత్వం. అయితే ఇలాంటి వివాదాలు క్యారెక్టర్ కి మచ్చ తెస్తాయి అనుకున్నాడేమో మరి. సర్కార్.. సర్కార్ రాజ్ సినిమాలకు కొనసాగింపుగా వస్తున్న సర్కార్-3లో అమితాబ్ తో పాటు మనోజ్ బాజ్ పేయి.. యామీ గౌతమ్.. అమిత్ కీలక పాత్రలు పోషించారు.
రామ్ గోపాల్ వర్మ
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
Read more about: sarkar sarkar raj sarkar 3 ramgopal varma amitab bacchan సర్కార్ సర్కార్ రాజ్ సర్కార్ 3 రామ్గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్
సినిమా వాడు అనొద్దు... అతడో పింప్: సెక్స్ రాకెట్పై తమ్మారెడ్డి రియాక్షన్
బిగ్ బాస్-2: సంజన ఔట్, గోగినేనిపై బిగ్ బాంబ్... వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న సెక్సీ బ్యూటీ!
టాలీవుడ్ సెక్స్ రాకెట్ పై దుమ్మెత్తిపోస్తున్న మహిళలు
డబ్బు ఇవ్వక పోవడం వల్లనే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బహిష్కరించారా?
మహేష్, మణిశర్మ మధ్య క్లాష్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
నా సినిమాలన్నింటిని బ్యాన్ చేస్తే మంచిది.. బాలీవుడ్ నటి _ Webdunia Telugu
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
నా సినిమాలన్నింటిని బ్యాన్ చేస్తే మంచిది.. బాలీవుడ్ నటి
బాలీవుడ్ హీరోయిన్లలో ట్వింకిల్ ఖన్నా ఒకరు. ఈమె పలు చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. అంతేనా... మంచి రచయితగా గుర్తింపు పొందింది. నిర్మాతగా కూడా రాణిస్తోంది. అలాంటి ట్వింకిల్ ఖన్నా... ఆమె నట
బాలీవుడ్ హీరోయిన్లలో ట్వింకిల్ ఖన్నా ఒకరు. ఈమె పలు చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. అంతేనా... మంచి రచయితగా గుర్తింపు పొందింది. నిర్మాతగా కూడా రాణిస్తోంది. అలాంటి ట్వింకిల్ ఖన్నా... ఆమె నటించిన చిత్రాలన్నింటిపై నిషేధం విధించాలని కోరుతోంది. ఇంతకూ ఆమె అలా వ్యాఖ్యానించడానికి గల కారణాలేంటో పరిశీలిద్ధాం.
నా సినిమాలన్నింటిని బ్యాన్ చేయండి.. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. దాంతో వాటిని రీమేడ్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు’ అంటూ చమత్కరించారు నటి, నిర్మాత, రచయిత ట్వింకిల్ ఖన్నా.
'పైజమాస్ ఆర్ ఫర్గివింగ్' పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ పుస్తకాన్ని ఆమె రచించారు. ఈ బుక్ రిలీజ్ కార్యక్రమం తర్వాత ట్వింకిల్ మీడియాతో మాట్లాడారు. అపుడు ట్వింటిల్ ఖన్నాకు ఓ విలేకరి ఓ తుంటరి ప్రశ్న సంధించాడు. 'మీరు నటించిన ఏ చిత్రాన్ని రీమేడ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు' అని అడిగాడు.
దీనిపై ఆమె సమాధానమిస్తూ, 'నేను ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు. అందువల్ల నేను నటించిన సినిమాలన్నింటిని బ్యాన్ చేస్తే మంచిది. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. రీమేడ్ చేయాలనే ఆలోచన కూడా రాదం'టూ ట్వికిల్ జోక్ చేశారు.
కాగా, 'బర్సాత్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ట్వింకిల్ ఖన్నా.. ఆపై వరుసగా 'ఇతిహాస్', 'జుల్మి', 'మేలా' వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్ సరసన 'శీను' చిత్రంలో నటించారు. ఆపై వరుస వైఫల్యాలు రావడంతో సినిమాలకు స్వస్తి చెప్పి 2001లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నా రచయిత్రిగా బిజీ అయ్యారు.
సంబంధిత వార్తలు
భార్యను ప్రియుడితో పంపేసిన భర్త... ఆ తరువాత ఏమైందో తెలిస్తే షాకే..
అమెరికాలో కాల్పులు... మరో తెలుగువాడు మృతి... గుంటూరు వాసి
దీనిపై మరింత చదవండి :
అక్షయ్ కుమార్
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
|
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
‘‘ఒక పవిత్ర యజ్ఞంగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం. ఎక్కడా పనులు ఆగకూడదు, పనులు ఆపకుండానే సమస్యలను పరిష్కరించాలి. ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో సమస్య ఉందో గుర్తించాలి, అధిగమించాలి. అందరూ అన్ని స్థాయిల్లో శ్రద్ధతో పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు చేరుకుంటాం. అందరిలో బాధ్యత రావాలి, సమష్టిగా బాధ్యతలు పంచుకోవాలి, గమ్యాన్ని చేరుకోవాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ‘నీరు-ప్రగతి, వ్యవసాయం’ పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముస్సోరి శిక్షణా శిబిరంలో పాల్గొన్న సీనియర్ ఐఏఎస్లు, ఫౌండేషన్ కోర్సుకు హాజరైన అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాను మెచ్చుకున్నారని, అందరూ అభినందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం రాష్ట్రాభివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఇనుమడింప చేయాలని దిశానిర్దేశం చేశారు.
‘‘28ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తికావాలి. భవిష్యత్తులో రాష్ట్రంలో తాగునీటి సమస్య అనేదే రాకూడదు. నీటి నిర్వహణ సమర్ధంగా జరగాలి. తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమల అవసరాలకు కావాల్సిన నీటిని అందించాలి. సాగు చేసిన పంటలను కాపాడాలి. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించాలి. డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ను మరింతగా ప్రోత్సహించాలి’’ అని దిశానిర్దేశం చేశారు.
అక్టోబర్ 3 వరకు రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని, ఎగువ కృష్ణాకు వరద ప్రవాహం (ఇన్ఫ్లో) భారీగా రానుందని ఆర్టిజి, ఇస్రో అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాననీటిని భూగర్భజలంగా మార్చడమే మనముందున్న కర్తవ్యంగా పేర్కొన్నారు. చెరువులు, పంటకుంటలు, చెక్ డ్యాములు అన్నింటిలో జలకళ ఉట్టిపడాలన్నారు.
దసరా సందర్భంగా రేపటి నుంచే పింఛన్ల పంపిణీ:
అక్టోబర్ 30, నవంబర్ 1, 2 తేదీలు పండుగ సెలవులు కాబట్టి పింఛన్లకు ఈ రోజే నిధులు విడుదల చేయాలని ఆర్ధికశాఖ అధికారులను ఆదేశించారు. రేపటి నుంచే వృద్ధులు, వికలాంగులు, అనాధలకు పింఛన్ల సొమ్ము పంపిణీ చేయాలన్నారు. ఈ పండుగను వృద్ధులు, వికలాంగులు, అనాధలు, నిరుపేదలు ఆనందంగా జరుపుకోవడమే నిజమైన దసరాగా పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడమే నిజమైన దసరా అన్నారు.
గత ఏడాది కన్నా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.100 కోట్లు తక్కువ వ్యయం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇటీవల మంజూరైన రూ.337 కోట్ల లేబర్ బడ్జెట్ పూర్తిగా వ్యయం చేయాలన్నారు. 1,400 అంగన్ వాడి కేంద్రాల నిర్మాణం 2,800 కి.మీ సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తికావడం పట్ల సంతృప్తి ప్రకటించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయంటూ, మిగిలిన జిల్లాలు కూడా పోటీపడాలన్నారు. వర్షాలు పడే ప్రాంతాలలో భారీ ఎత్తున మొక్కలు నాటాలని, ప్లాంటేషన్ పనులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 1, 19, 420 పంటకుంటలు తవ్వకం పూర్తయ్యిందని, మరో 1,22,713 పంటకుంటల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛభారత్ దినోత్సవాలను పెద్దఎత్తున నిర్వహించాలని అన్నారు. పక్షం రోజులుగా జరిగిన స్వచ్ఛతే సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నవారిని గుర్తించి సత్కరించాలన్నారు. సిసి రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛాంధ్ర పనులు బాగా చేసిన సర్పంచులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, స్వచ్చంద సంస్థల సభ్యులను ఈ కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలన్నారు.
జాతీయసగటు కన్నా తక్కువగా ఎరువుల వినియోగం ఉండాలి :
ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగంలో జాతీయసగటు కన్నా ఏపి తక్కువ ఉండాలన్నదే తన ఆకాంక్షగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జాతీయ సగటు హెక్టారుకు 138 కిలోలు ఉండగా మన రాష్ట్రంలో 200 కిలోల పైబడి ఉండటం దురదృష్టకరం అన్నారు. క్రిమిసంహారక మందుల వినియోగం కూడా జాతీయ సగటుకన్నా రాష్ట్ర సగటు ఎక్కువ ఉండకూడదన్నారు. దీనివల్ల రైతుకు పెట్టుబడి భారం పెరుగుతోందని, పండించిన పంటలకు ధర రావడం లేదని గుర్తుచేశారు. సేంద్రియ సేద్యం వైపు మళ్లేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో జలవనరులు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధి, ఆర్థికశాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్, సెర్ప్ ఉన్నతాధికారులు శశిభూషణ్, రాజశేఖర్, చిరంజీవి చౌదరి, జవహర్ రెడ్డి, రామాంజనేయులు, రవిచంద్ర, అహ్మద్ బాబు, కృష్ణమోహన్, ఇస్రో రాజశేఖర్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
|
సంబంధిత వార్తలు
ప్రజల ఆదరణతో 2019లోనే కాదు 2024లోనూ గెలుస్తాం... సీఎం చంద్రబాబు
డ్వాక్రా మహిళకు నెలకు రూ.10 వేలు వచ్చేట్లు చూస్తా... సీఎం చంద్రబాబు
‘ర్యాలీ ఫర్ రివర్స్’ ప్రజల్లోకి తీసుకెళ్లాలి... సీఎం చంద్రబాబు పిలుపు
అలాంటి వారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందే... ముఖ్యమంత్రి చంద్రబాబు
అనుమానం లేదు... అమరావతి అదిరిపోతుంది(ఫోటోలు)
విద్యార్థినిపై అత్యాచార యత్నం... సన్నివేశాలు సోషల్ మీడియాలో పోస్ట్(వీడియో)
అమరావతి: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ...
వైఫ్ స్వాపింగ్కు ప్రపోజ్ చేసిన ఫ్రెండ్.. ఆ తర్వాత...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
|
చెట్ల ఆకులు, పూవులూ,
పచ్చని దృశ్య విధ్వంసం పూర్తయింది.
పున:సృష్టి జరపడానికై.
Posted by బొల్లోజు బాబా at 9:33 PM
Labels: ఆశ, ఆశావహ దృక్పధం, కవిత్వం, సాహిత్యం
రాజేంద్ర కుమార్ దేవరపల్లి July 29, 2008 at 10:53 PM
కప్పుకున్నట్టుంది.---చాలా బాగుంది
నాకు కొత్తగా భలే ఉన్నాయి...
విలాస విలాసాలకై ఎగిరిపోయాయి." ఇది అర్ధం కాలేదు... ఏదైనా అచ్చు తప్పు ఉందేమో అనిపించింది...
రెండిటి పోలికా అద్భుతంగా ఉంది...
నరసింహ గారికి
ధన్యవాదములు
రాజేంద్ర గారికి
సరిచేసాను. సూచనకు కృతజ్ఞతలు.
దిలీప్ గారికి
ఈ కవిత కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా వ్రాసింది. రెండు విడివిడి కవితలుగాకూడా లాగించేయచ్చు. కానీ వైవిధ్యం కోసం రెంటినీ కలిపి ఒక పోలిక తీసుకొని వచ్చి (అందుకోసం కవితలోని కొన్ని పదచిత్రాలను రిపీట్ చెయ్యవలసి వచ్చింది) వ్రాయటం జరిగింది.
ఈ ప్రయోగం మీకు నచ్చినందుకు చాలా ఆనందం గా ఉంది.
ఇక విలాసవిలాసాలు అంటే విలాసాల చిరునామాలని నా ఉద్దేశ్యం.
చాలా బాగుంది.
ఆశ మనిషికి ఊపిరి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనిషికి, మనసుకి జీవం పోసేది ఆశ అని చాలా చక్కగా చెప్పారు.
కత్తి మహేష్ కుమార్ August 1, 2008 at 6:34 PM
చాలా బాగుంది బాబా గారూ
మహేష్ గారికి చాలా సింపుల్ గా చెప్పారండీ. థాంక్యూ
మోహన గారు శ్రవణ్ కుమార్ గారు, మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
యూజర్ నేమ్ : మనిషి - పాస్ వర్డ్: మానవత్వ...
ఆకాశం తెరచుకుంది
ఈ బ్లాగులో వెతకండి
|
‘రాజి’ రివ్యూ: ఆకట్టుకునే స్పై థ్రిల్లర్... అలియా భట్ అదరగొట్టింది! _ Raazi Review: Alia Bhatt Triumphs As An Unsung Hero In This Riveting Espionage Thriller! - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
‘రాజి’ రివ్యూ: ఆకట్టుకునే స్పై థ్రిల్లర్... అలియా భట్ అదరగొట్టింది!
బిగ్ బాస్ 2 తెలుగు: రసం పిండుతున్న ముగ్గురు మొనగాళ్ళు
ఫోటోలు: బాలీవుడ్ భారీ చిత్రంలో నాగార్జున.. అందమైన ప్రదేశంలో రణబీర్, అలియాతో కలసి!
బ్రేకింగ్.. బాలీవుడ్ చిత్రంలో నాగార్జున.. సెన్సేషనల్ ప్రాజెక్ట్లో మన్మధుడు!
పెళ్ళికి సిద్ధం అవుతున్న రణబీర్ కపూర్, అలియా భట్!
హాట్ టాపిక్: ఆ హీరోయిన్తో సంబంధాన్ని ఒప్పేసుకున్న స్టార్ హీరో!
అలియాభట్ మరోసారి మెరిసింది.. 100 కోట్ల కబ్లో రాజీ!
250 కోట్ల బడ్జెట్తో బ్రహ్మస్త్ర.. కరణ్ జోహర్ కనివినీ సాహసం.. పెద్ద రిస్కేనట!
పీకల్లోతు ప్రేమలో రణ్బీర్, ఆలియా.. ఒకే కారులో అతిసన్నిహితంగా..
అలియా, జాక్వలైన్కు న్యూ ఇయర్ కిక్కు.. బికినీలో ఫీట్లు.. బాలీలో రచ్చ రచ్చ..
ప్రభాస్ను రిజెక్ట్ చేసిందట.. బాహుబలికే షాకిచ్చింది.. ఆ హీరోయిన్కు ఎంత ధైర్యం..
స్వలింగ సంపర్కం ధోరణికాదు: పండిట్ రవిశంకర్ పై సోనమ్ కపూర్ ట్వీట్
బ్రిటిషర్స్ నుండి స్వాతంత్రం పొందిన తర్వాత సువిశాల భారతదేశం రెండు ముక్కలైంది. హిందుస్థాన్-పాకిస్థాన్గా విడిపోయాక దాయాదుల మధ్య తరచూ ఏదో ఒక అంశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఈ క్రమంలో కొన్ని సార్లు యుద్ధాలు జరిగిన సంగతి తెలిసిందే. అలాంటి యుద్ధాల్లో ఒకటి 1971 ఇండియా-పాకిస్థాన్ వార్. ఈస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ప్రత్యేక దేశం కోసం తిరుగుబాటు మొదలైన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో భారత్ మీద దాడి చేసేందుకు పాకిస్థాన్ కుట్రలు చేసింది. అయితే ఈ కుట్రలు భగ్నం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇండియన్ ఇంటలిజెన్స్ ఏజెంట్స్. అలాంటి ఏజెంట్లలో ఒక కీలకమైన ఏజెంట్ కథే 'రాజి' చిత్రం. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కాశ్మీర్కు చెందిన జెంటిల్మెన్ హిదయత్(రజత్ కపూర్) వ్యాపారం నిమిత్తం ఇండియా, పాకిస్థాన్ పర్యటిస్తుంటారు. పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ బ్రిగేడియర్ సయీద్ (శిశిర్ శర్మ) అతడికి క్లోజ్ ఫ్రెండ్. ఈ క్రమంలో ఇండియాపై గూఢచర్యం చేయాల్సిందిగా తన స్నేహితుడు హిదయత్ను కోరుతాడు సయీద్. వాస్తవం ఏమిటంటే..... హిదయత్ అప్పటికే ఇండియన్ ఇంటలిజెన్స్ ఏజెంట్. స్వాతంత్ర సమరయోధుడి కుమారుడు. తన తండ్రిలాగే తాను కూడా దేశం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ ఇంటలిజెన్స్ తరుపున పని చేస్తుంటాడు.
సయీద్కు అనుమానం రాకుండా అతడు చెప్పినట్లే పాకిస్థాన్కు గుఢచర్యం చేస్తున్నట్లు నమ్మిస్తాడు హిదయత్. 1971లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఈ సమయంలో తన అవసరం భారత దేశానికి ఎంతో ఉంటుంది కానీ తన అనారోగ్యం కారణంగా ఏమీ చేయలేస్థితిలో ఉంటాడు. తను చేయాల్సిన పని కూతురుతో చేయించాలని నిర్ణయించుకుంటాడు. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న సెహమత్(అలియా భట్)ను వెంటనే ఇంటికి పిలిపించి దేశం తరుపున ఏజెంటుగా పని చేయడానికి సిద్దమవ్వాలని, ఇందులో భాగంగా పాకిస్థాన్ మిలటరీ ఆఫీసర్ బ్రిగేడియర్ సయీద్ కుమారుడిని పెళ్లాడాలని, పాకిస్థాన్ కోడలిగా వెళ్లాలని సూచిస్తాడు. తండ్రి చెప్పిన మాటకు ఎదురు చెప్పకుండా తరతరాలుగా దేశం కోసం పోరాడుతున్న తన కుటుంబ సభ్యుల మాదిరిగానే తన జీవితాన్ని సైతం పణంగా పెట్టేందుకు సిద్ధమవుతుంది సెహమత్.
పాకిస్థాన్ మిలటరీ ఆఫీసర్ కుమారుడు ఇక్బాల్ సయీద్ (విక్కీ కౌశల్)ను పెళ్లాడి పాకిస్థాన్లో అడుగుపెడుతుంది సెహమత్. రావల్పిండి వెళ్లిన వెంటనే తన ఆపరేషన్ మొదలు పెడుతుంది. పాకిస్థాన్ మిలటరీ చేస్తున్న కీలకమైన యాక్షన్ ప్లాన్స్ను ఇండియాకు చేరవేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఘాజీ అనే సబ్మెరైన్ను ఇండియా మీద దాడికి సిద్ధం చేస్తున్నారనే కిలకమైన విషయం కనుక్కుంటుంది. ఈ క్రమంలో సెహమత్ ఎలాంలి పరిస్థితులు ఎదుర్కొంది? దేశం కోసం విధి నిర్వహణలో భాగంగా ఎలాంటి పనులకు పాల్పడింది అంశాలు తెరపై చూడాల్సిందే.
ఇడియన్ స్పై పాత్రలో అలియా భట్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగే ఎమోషనల్ సీన్లలో అలియా నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. విధి నిర్వహణలో భాగంగా, తప్పని సరి పరిస్థితుల్లో కొందరి ప్రాణాలు సైతం తీయాల్సి వస్తుంది. ఆ సమయంలో సెహమత్ పాత్ర పడే సంఘర్షణను అలియా భట్ తన నటన ద్వారా అద్భుతంగా ప్రదర్శించింది. అలియా భర్త పాత్రలో వీక్కీ కౌశల్, పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో శిశిర్ శర్మ, హిదయత్ పాత్రలో రతజ్ కపూర్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ అంశాల పరంగా...
|
టెక్నికల్ అంశాల పరంగా చూస్తే జే ఐ పటేల్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. శంకర్-ఎస్సాన్-లాయ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. నితిన్ బెయిడ్ ఎడిటింగ్ బావుంది. భవానీ అయ్యర్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి, ఉత్కంఠ రేపే విధంగా ఉంది. ఇతర టెక్నికల్ విభాగాల పని తీరు సంతృప్తికరంగా ఉంది.
మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హరిందర్ సిక్కా రాసిన ‘కాల్ సెహమత్' అనే పుస్తకం ఆధారంగా ఆమె ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా టేకింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. పాత్రల ఎంపికతో పాటు ప్రతీ అంశంలో చాలా శ్రద్ధ తీసుకుని రూపొందించారు. ఈ చిత్రంలో అలియా భట్ పెర్ఫార్మెన్స్ తర్వాత ఎక్కువ మార్కులు పడేది దర్శకురాలు మేఘనా గుల్జార్కే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
‘ఘాజీ' సినిమాకు ముందు స్టోరీగా చెప్పుకోవచ్చు
ఇటీవల ‘ఘాజీ' సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో పాకిస్థాన్ సబ్ మెరైన్ ఘాజీ ఇండియా మీదకు దాడికి బయల్దేరింది అనే పాయింట్ వద్ద నుండి కథ మొదలవుతుంది. ఘాజీకి సంబంధించి సమాచారం ఇండియా ఎలా చేరింది? ఈ సమాచారం బయటకు రావడం వెనక ఎలాంటి ఇంటలిజెన్స్ ఆపరేషన్ జరిగింది అనేది ‘రాజి'లో చూడొచ్చు.
బోర్డర్లో ఉండి దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల గురించి, వారి జీవితాల గురించి మనకు తెలుసు. శత్రుదేశంలో ఉండి దేశం తరుపున గూఢ చర్యం చేసే వారు తమ ప్రాణాలను మాత్రమే కాదు, జీవితాలను సైతం త్యాగం చేసే సంఘటలను ‘రాజి' చిత్రంలో దర్శకురాలు మేఘనా గుల్జార్ అద్భుతంగా చూపించారు. ఆమె చేసిన ప్రయత్నానికి అలియా భట్ తన నటనతో జీవం పోసింది. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
దీప్తి సునైనాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో రోజుకి ఎంతో తెలుసా?
పెళ్లి చూపులు: యాంకర్ ప్రదీప్ బిగ్బాస్ షోకు రావడం వెనక అసలు కారణం!
లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో కరణం మల్లీశ్వరి బయోపిక్.. బాలీవుడ్ హీరోయిన్!
రాజమౌళి కి ప్రత్యేక పురస్కారం
కార్తీ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అవకాశం ఇస్తే నటించడానికి సిద్ధం: 'జిగేల్ రాణి’ సింగర్
అరుదైన గౌరవం దక్కించుకున్న జై లవకుశ చిత్రం
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
శక్తి ఫ్లాప్ డిక్లేర్ చేసిన ఇలియానా..కోపడ్డ నిర్మాత..కారణం డైరెక్టర్.. _ Actress Ileana _ Shakti _ Meher Ramesh _ Jr Ntr _ Ashwini Dutt _ శక్తి ఫ్లాప్ డిక్లేర్ చేసిన ఇలియానా.. - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
శక్తి ఫ్లాప్ డిక్లేర్ చేసిన ఇలియానా..కోపడ్డ నిర్మాత..కారణం డైరెక్టర్..
మోహిని ట్రైలర్: త్రిష విశ్వరూపం, షి ఈజ్ బ్యాక్.. మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్!
ఇలియానా ఇన్స్టా పోస్ట్: టాప్లెస్ ఫోజుతో ఘాటైన సందేశం!
ఇలియానా రాక ఖరారు.. ఇప్పటికీ అదే క్రేజ్, స్వాగతం పలికిన మైత్రి మూవీస్ !
శ్రీనువైట్ల మరో సాహసం.. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా?
టాలీవుడ్లోకి ఇలియానా రీ ఎంట్రీ.. క్రేజీ మూవీలో ఆఫర్.. ఆ హీరోతో నాలుగోసారి!
నేను గర్భవతిని కాదు బాబోయ్.. మీరే చూసుకోండి, క్లారిటీ ఇచ్చిన ఇలియానా!
ఇటీవల విడుదలైన యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజా చిత్రం 'శక్తి" నందమూరి అభిమానులను నిరుత్సాహపరిచిన సంగతి తెలిసిందే. మొదటి ఆటకే డివైడ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ నట విశ్వరూపం కారణంగానే ఇప్పటి వరకు కొంత మేరకు కలెక్షన్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ ఈ చిత్రం గురించి ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన గోవాసుందరి ఇలియానే కామెంట్ చేయడం, శక్తి చిత్రం ప్లాఫ్ అని ఆమె డిక్లేర్ చేయడం చర్చనీయాంశమైంది.
బుదవారం నాడు ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ 'శక్తి" లో అన్ని ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రంలో నా పాత్రకు కూడా అభినయానికి అవకాశం లేదు. సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు ఆ విషయం తెలుసు. నిజం చెప్పాలంటే నేను సినిమా చేసే ముందు విన్నకథకు ఇప్పుడు వెండితెరపై చూస్తున్న కథకు చాలా తేడా వుంది. దానికి కారణం డైరక్టేరే అంటున్నారు ఇలియానా. సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టరు అందరికీ లోకువైపోతాడు. అప్పటి వరకు 'డైరెక్టర్ సార్" అంటూ పిలుస్తూ, వంగి వంగి దండాలు పెట్టిన వాళ్ళు సైతం అతని మీద దుమ్మెత్తి పోసేస్తారు. పాపం…ఇప్పుడు 'శక్తి" దర్శకుడు మెహర్ రమేష్ పరిస్థితి కూడా అలాగే వుంది. నిన్నటి వరకు 'ఇంత …అంత…అసలలాంటి దర్శకుడే లేడు" అన్న వాళ్ళు ఇప్పుడు నిందలేస్తున్నారు. వాళ్ళల్లో హీరోయిన్ ఇలియానా కూడా వుంది.
తలాతోకా లేని కథతో 'శక్తి" తీశాడనీ, మొదట తనకి చెప్పిన క్యారెక్టర్ ఒకటి, చివరికి తీసింది మరొకటీ అంటూ మెహర్ ని విమర్శిస్తోంది. ఏం తీస్తున్నాడో తనకే తెలియకుండా, అలా తీస్తూనే ఉన్నాడనీ, అదే కొంప ముంచిందనీ ఆరోపిస్తోంది. తానింకా సినిమా చూడలేదని కూడా చెప్పింది. అయితే, ఇలియానా అసలు బాధేమిటంటే, ఈ సినిమా హిట్ అయితే, పారితోషికం ఇంకా పెంచుదామనుకుందట. సినిమా ఫ్లాప్ అవడంతో అది బెడిసి కొట్టడమే కాకుండా, తగ్గించుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఆ కోపాన్నిలా మెహర్ మీద చూపుతోందని అంటున్నారు. అయితే కోటి రూపయల పారితోసికం తీసుకొని తమ సినిమా గురించి చాలా చెప్పడం చిత్ర నిర్మాత అశ్వనీదత్ కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందట..
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
నా రెమ్యూనరేషన్ అంతే.... అవార్డ్ అమ్మేసిన విజయ్ దేవరకొండ, ఎంతకు కొన్నారంటే?
లిప్లాక్ ముద్దులు వద్దన్నందుకు ఆ హీరోయిన్ను...
అలాంటి సీన్లు చేసే ధైర్యం ఉంది: ఆర్ఎక్స్100 హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
త్రిష ఈజ్ బ్యాక్ !
మొత్తం బయట పెడితే చస్తారు : శ్రీ రెడ్డి
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : షో పై భాను శ్రీ స్పందన
చెర్రీ వాచ్ కి అంత గుర్తింపు ఎందుకు ??
విశాల్ తో శ్రీ రెడ్డి ముఖా ముఖి
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
బిగ్బాస్ డిబేట్: బాబు గోగినేని మీద కౌశల్ భార్య నీలిమ ఫైర్! _ Debate Between Kaushal and Babu Gogineni, Neelima Fired - Telugu Filmibeat
తమిళ సినిమా
బిగ్బాస్ డిబేట్: బాబు గోగినేని మీద కౌశల్ భార్య నీలిమ ఫైర్!
ఇషా అంబాని పెళ్లి వేడుక లో మెరిసిన బాలీవుడ్ ప్రముఖులు
అమరావతిలో ఎన్టీఆర్ కు నిలువెత్తు రూపం :
ఆండ్రాయిడ్ ఫోన్లలో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలు..
ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ని భయపెడుతున్న రూమర్.. అసలు వాస్తవం ఏంటి!
SBI లో ఈ ఒక్క పధకం కడితే చాలు మీజీవితం మారిపోయినట్లే
సెక్స్ లో కంటే హస్త ప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందా?
బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ విషయంలో పలు వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.కౌశల్ ఈ సీజన్ విజేతగా నిలవడం వెనక కౌశల్ ఆర్మీ మద్దతు ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. షో జరుగుతున్నన్ని రోజులు సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కౌశల్కు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా వారిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీల్లో ట్రోల్ చేయడం లాంటివి అప్పట్లో సంచలనం అయ్యాయి. చివరకు షో హోస్ట్ నాని కూడా కౌశల్ ఆర్మీ సెగ ఎదుర్కొన్నారు. మరో వైపు బాబు గోగినేని కౌశల్ ఆర్మీ ఫేక్ ఆర్మీ అంటూ తన వాదన వినిపిస్తూనే ఉన్నారు.
కౌశల్ బిగ్ హౌస్ షోలోకి రాకముందే ఆర్మీ ఏర్పాటు చేసుకున్నాడని, ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ ప్రకారం దీన్ని నడిపించారనేది బాబుగోగినేని ఆరోపణ. అది పేయిడ్ ఆర్మీ ఆనే సంచలన కామెంట్స్ సైతం బాబు గోగినేని చేశారు. ఈ నేపథ్యంలో మెల్బోర్న్లో ఈ విషయమై డిబేట్ జరిగింది. ఇందులో కౌశల్, ఆయన భార్య నీలిమతో పాటు బాబు గోగినేని, కిరిటీ దామరాజు పాల్గొన్నారు.
బాబు గోగినేని మీద నీలిమ ఫైర్
కౌశల్ ఆర్మీని అతడి కుటుంబ సభ్యులే డబ్బులిచ్చి రన్ చేశారనే బాబు గోగినేని ఆరోపణలపై కౌశల్ భార్య నీలిమ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంటే చూపించండి అంటూ భగ్గుమన్నారు.
ప్రూప్ ఉందా? అనే నీలిమ ప్రశ్నకు బాబు రియాక్ట్ అవుతూ అది ఇక్కడ మ్యాటర్ కాదు అనడంతో నీలిమ ఆగ్రహంతో ఊగిపోయారు. అది మ్యాటర్ కాదని మీరు ఎలా అంటారు? ఇట్ ఈజ్ ద మ్యాటర్ అంటూ నీలిమ విరుచుకుపడ్డారు.
కొన్ని వేల అకౌంట్స్ ఉన్నాయి
ఈ రోజు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని వేల కౌశల్ ఆర్మీ, కౌశల్ మండ పేజీలు ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కౌశల్ క్రియేట్ చేశారా? ఏదో ఫేస్బుక్ పేజీ పట్టుకుని కౌశల్ క్రియేట్ చేశారని ఎలా అంటారు? అంటూ నీలిమ ఫైర్ అయ్యారు.
బాబుగారికి ఫేస్బుక్ ఆపరేట్ చేయడం చాలా కష్టం అనుకుంటా. అందులో ఎనీటైమ్ పేరు మార్చుకోవచ్చు. ఎవరు ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా పేరు మార్చుకోవచ్చు. ఆ విషయం స్కూలు పిల్లలకు కూడా తెలుసు. ఆయనకు తెలియదేమో... అంటూ కౌశల్ వ్యాఖ్యానించారు.
మే 30వ తేదీ వరకు కౌశల్ గారు ఈ గేమ్ లోకి వస్తున్నట్లు ఆయనకే తెలియదు. అలాగే వేరే వారికి కూడా తెలిసే అవకాశం లేనట్లే... అని బాబు గోగినేని మాట్లాడుతుండగా నీలిమ కల్పించుకుని, మాకు ఇవన్నీ వద్దండీ మే నెలలో ఆర్మీ స్టార్ట్ అయింది అన్నారు. ప్రూఫ్ చూపండి అంటూ నిలదీశారు.
నీలిమ అడిగే విధానంతో విసుగు చెందిన బాబు గోగినేని... యస్ మీరే ఆర్మీ మొదలు పెట్టారు అంటూ ఎదురు దాడి ప్రారంభించారు. మే 21వ తేదీన ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియంకుండా కౌశల్ ఆర్మీ ఎలా మొదలైంది అంటూ ఆయన ప్రశ్నించారు.
కౌశల్కు ఆర్మీ ఫాం అవుతుందని ఆవిడకు ఎలా తెలుస్తుందండీ? హౌస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ నిమ్మకాయ పిండితే ఆర్మీ ఫాం కావాలని ఆవిడ ఏమైనా చెబుతుందా? మీరరన్నట్లు కౌశల్ ఆర్మీ ఫాం అయిందనే అనుకున్నాం. లోపలికి వెళ్లిన తర్వాత నేను కిరిటీకి డబ్బులిచ్చి నువ్వు నా కళ్లలో నిమ్మకాయ పిండు అని చెప్పానా? అంటూ.... కౌశల్ మండ తన వాదన విపించారు.
బిగ్బాస్ ఇంట్లో మీరంతా నన్ను ఒంటరిని చేసి ఆడుకున్నారు కాబట్టి కౌశల్ ఆర్మీ ఫాం అయింది... అని కౌశల్ మరోసారి డిబేట్లో నొక్కి వక్కానించారు. కౌశల్ ఆర్మీ మీరే క్రియేట్ చేశారనడానికి నా వద్ద చాలా ప్రూఫ్స్ ఉన్నాయంటూ బాబు గోగినేని... ఫేస్బుక్ పేజీలో అకౌంట్స్ క్రియేట్ అయిన తేదీలను చూపించారు.
ఈ డిబేట్లో మెల్బోర్న్లోని తెలుగు వారు పాల్గొన్నారు. బాబు గోగినేని... కౌశల్, నీలిమ ఈ విషయంపై వాదించుకుంటుంటే వాళ్లంతా వేడుక చూస్తూ ఎంజయ్ చేయడం గమనార్హం.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: kaushal bigg boss 2 babu gogineni kaushal army కౌశల్ బిగ్ బాస్ 2 బాబు గోగినేని కౌశల్ ఆర్మీ
కేసీఆర్ 2.0 కాదు.. మహేష్ బాబు 'ఆగడు' స్పూఫ్తో ఆర్జీవీ కాంట్రవర్షియల్ వీడియో!
అతడితో నా కుమార్తె పెళ్లి డౌటే.. ఏం జరుగుతుందో చెప్పలేను.. హీరోయిన్ తండ్రి హాట్ కామెంట్స్!
తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది: పవన్ కళ్యాణ్
ఇషా పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా ప్రియాంక, నిక్
వైరల్ వీడియోపై ఫైర్ అయిన నమ్రత.. ఇంటర్నెట్లో దుమారం!!
కేసీఆర్, కేటీఆర్పై రాంచరణ్ ప్రశంసలు
|
ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ని భయపెడుతున్న రూమర్.. అసలు వాస్తవం ఇదే !
రజనీకాంత్ 69వ పుట్టినరోజు సంబరాలు !
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
టాలీవుడ్ సెక్స్ రాకెట్, ఇద్దరు టాప్ హీరోయిన్లు.. అనసూయకు ఫోన్, రేటు చెప్పిన శ్రీరెడ్డి! _ Anasuya, Srireddy responds on Tollywood sex rocket - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
టాలీవుడ్ సెక్స్ రాకెట్, ఇద్దరు టాప్ హీరోయిన్లు.. అనసూయకు ఫోన్, రేటు చెప్పిన శ్రీరెడ్డి!
ఎన్టీఆర్ బయోపిక్లో రకుల్.. పాత్ర ఏంటో తెలిస్తే షాకే!
సూరిగాడిని చెప్పుతో, సస్పెన్స్లోకి నెట్టిన శ్రీరెడ్డి.. చెన్నైలో హల్చల్, విశాల్ ఏంచేయబోతున్నాడంటే!
లారెన్స్ ఏమైనా నా బాయ్ ఫ్రెండా, మరో అమ్మాయిని కూడా.. శ్రీరెడ్డి సంచలనం!
ఆ హీరోయిన్ల పేర్లు, వాళ్ళ లిస్ట్తో పోలిస్తే నా లిస్ట్ ఎంత.. తెలిస్తే చస్తారు.. శ్రీరెడ్డి షాకింగ్!
మరో హీరోపై శ్రీరెడ్డి బాంబు.. అతడికి ప్రతి మహిళా కావాలి, డర్టీ పర్సన్.. నమ్మడమే చేసిన తప్పు!
శ్రీరెడ్డి ఆరోపణలు.. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలంటున్న తమిళ దర్శకుడు!
ఆ నిజాలు బయటపెట్టాలనుకుంటున్నా.. విశాల్ నుంచి ముప్పు.. శ్రీరెడ్డి!
అల్లు అర్జున్ అన్నయ్యపై శ్రీరెడ్డి సంచలనం.. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇద్దరం, అన్నీ బయటపెడతా!
పెను సంచలనం.. రాఘవ లారెన్స్ హోటల్ రూమ్లో అలా.. నా బొడ్డుని , అసలు రంగు అంటున్న శ్రీరెడ్డి!
రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. మెగా ఫ్యామిలీ గుడ్లు ఇంకెన్ని.. తినేయండి, ఫ్రెష్ హీరోలకే నా సపోర్ట్!
కత్తి మహేష్ ఒక వీధి కుక్క.. దారుణంగా తిట్టిన శ్రీరెడ్డి.. ఫేస్బుక్లో ట్విస్ట్!
సెక్స్ రాకెట్: కిషన్ అకౌంట్లో భారీగా డబ్బు.. ఆ 30 మంది ఎవరు, నిగ్గుతేల్చే పనిలో యూఎస్ పోలీసులు!
బాంబు పేల్చిన పూనమ్ కౌర్, చెంప పగలగొట్టా.. అర్థ రాత్రి అలా, టాలీవుడ్ సెక్స్ రాకెట్లో మరో కోణం!
అమెరికాలో చికాగోలో బయటపడ్డ టాలీవుడ్ సెక్స్ రాకెట్ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. అరెస్టైన తెలుగు దంపతుల నుంచి అమెరికా పోలీసులు కూపీ లాగుతున్నారట. ఈవెంట్స్ పేరుతో టాలీవుడ్ హీరోయిన్స్ ని అమెరికాకు రప్పించి వారిచేత వ్యభిచారం నిర్వహిస్తున్నారు. తవ్వే కొద్దీ ఈ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించింది కిషన్ మోదుగుముడి, అతడి సతీమణి చంద్ర టాలీవుడ్ హీరోయిన్స్ తో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. డాలర్ల ఎర చూపి వారిని ముగ్గులోకి దించుతున్నారు. తమని కూడా వారి ట్రాప్ లో దించడానికి ఆ దంపతులిద్దరూ ప్రయత్నించారని ప్రముఖ యాంకర్ అనసూయ, సంచలన నటి శ్రీరెడ్డి స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతూ దొరికిన టాలీవుడ్ చిత్రాల కో ప్రొడ్యూసర్
ఇద్దరు టాప్ హీరోయిన్స్
చికాగోలో బట్టబయలైన సెక్స్ రాకెట్ లో ఇద్దరు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి పేర్లని మాత్రం బయటకు వెల్లడించడం లేదు. తెలుగు తమిళ చిత్రాలతో వారిద్దరూ మంది గుర్తింపు పొందారని అంటున్నారు.
అరెస్టు చేసిన ఫెడరల్ ఏజెన్సీ
ఈ వ్యభిచార కూపం నిర్వహిస్తున్న తెలుగు దంపతులని ఫెడరల్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించే ఈవెంట్స్ పేరుతో టాలీవుడ్ హీరోయిన్లని రప్పించడం, గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేయించడం.. ఇదే కిషన్, చంద్ర పని అని అంటున్నారు.
పెద్దగా అవకాశాలు లేని హీరోయిన్లే వాళ్ళ టార్గెట్. కుదిరితే స్టార్ హీరోయిన్స్ ని కూడా ముగ్గులోకి దించుతారు. అధికమొత్తంలో రేటు మాట్లాడి వారిచే వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది.
ప్రముఖ యాంకర్ అనసూయ కూడా చికాగో సెక్స్ రాకెట్ పై స్పందించింది. ఆ దంపతులిద్దరూ నన్ను కూడా సంప్రదించారని అనసూయ చెబుతోంది. కానీ వారి ట్రాప్ లో తాను పడలేదని అనసూయ తెలిపింది. 2014 లో ఓ ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్ళాను. ఆ తరువాత వెళ్ళలేదు. 2016 లో శ్రీరాజ్ అనే వ్యక్తి నుంచి అమెరికా నంబర్ తో ఫోన్ వచ్చింది అని అనసూయ తెలిపింది.
అతడు ఫోన్ చేసి అమెరికాలో ఓ ఈవెంట్ కు హాజరు కావాలని కోరాడు. కానీ అతడు మాట్లాడే పద్ధతి నచ్చక పోవడంతో కుదరదని చెప్పినట్లు అనసూయ తెలిపింది. పోస్టర్ లో నా ఫోటో వేయడంతో ట్విట్టర్ లో ఖండించినట్లు అనసూయ తెలిపింది.
ఆ దంపతులు నన్ను కూడా సంప్రదించినట్లు శ్రీరెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. వారికీ హైదరాబాద్ లో కూడా కోఆర్డినేటర్లు ఉన్నారు. వారు హీరోయిన్లని సంప్రదిస్తుంటారు. ఈవెంట్స్ పేరుతో అమెరికాకు తీసుకుని వెళ్లి వ్యభిచారం చేయిస్తారు. హీరోయిన్ ఫేమ్ ని బట్టి 1000 డాలర్స్ నుంచి 10000 డాలర్స్ వరకు ఆఫర్ చేస్తారని శ్రీరెడ్డి తెలిపింది.
మా అసోసియేషన్ సమావేశం
సంచలనం సృష్టిస్తున్న సెక్స్ రాకెట్ గురించి, ఈవెంట్స్ పేరుతో విదేశాలకు వెళ్లే నటీమణుల గురించి చర్చించేందుకు మా అసోసియేషన్ ఈ నెల 24 న సమావేశం కానున్నట్లు మా అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించారు.
|
విదేశాలకు వెళ్లే హీరోయిన్లని ఈ విషయంలో పలు మార్లు హెచ్చరించినట్లు శివాజీ రాజా పేర్కొన్నారు,. ఇకపై విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులు వారి వివరాలు, ఈవెంట్ వివరాలు తమకు అందజేయాలని కోరారు. ఈవెంట్ నిర్వహించేవారితో మాట్లాడి దృవీకరిస్తామని శివాజీ రాజా తెలిపారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
ఫోర్బ్స్లో సల్మాన్, అక్షయ్.. వారి సంపాదన తెలిస్తే షాకే! పాపం షారుక్ గల్లంతు!
శ్రీరెడ్డికి ఎదురుదెబ్బ.. చెన్నైలో కేసు? ఆరోపణలన్నీ అబద్దాలే.. లారెన్స్, శ్రీకాంత్ ఫైర్
వైరల్ పిక్స్: రొమాంటిక్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ నటుడితో నడివీధిలో, పింక్ డ్రెస్సులో కేక
'కల్ నాయక్' వెనక ఉన్న రహస్యం ఇదే
చంటి బిడ్డ తో ర్యాంప్ పై నడిచిన మోడల్ మారా మార్టిన్
వీకెండ్లో చిన్న సినిమాల పెద్ద పోరు
నితిన్ తో లిప్లాక్ సీన్లు చేయించేందుకు సిద్ధమవుతున్న క్రేజీ డైరెక్టర్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
'వికమ్రసింహ': నమ్మలేని నిజాలు (ఫొటో ఫీచర్) _ Rajnikanth's Vikrama Simha releasing on May 23 - Telugu Filmibeat
తమిళ సినిమా
'వికమ్రసింహ': నమ్మలేని నిజాలు (ఫొటో ఫీచర్)
అమరావతిలో ఎన్టీఆర్ కు నిలువెత్తు రూపం :
ఆండ్రాయిడ్ ఫోన్లలో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలు..
ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ని భయపెడుతున్న రూమర్.. అసలు వాస్తవం ఏంటి!
SBI లో ఈ ఒక్క పధకం కడితే చాలు మీజీవితం మారిపోయినట్లే
సెక్స్ లో కంటే హస్త ప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందా?
హైదరాబాద్ : రజనీకాంత్ హీరోగా 'కోచ్చడయాన్' అనే యానిమేషన్ సినిమా తెరకెక్కి రేపు విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగులో 'విక్రమసింహ'గా వస్తోంది. ఇందులో వదనాదేవిగా దీపికా పదుకొణే నటిస్తోంది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. త్రీడీ పెర్ఫార్మెన్స్ మోషన్ క్యాప్చరింగ్ విధానంలో సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమా చిత్రీకరణ పద్ధతిని 'మోషన్ క్యాప్చరింగ్' విధానమంటారు. షూటింగ్ మొత్తం ఒకే గదిలో జరుగుతుంది. నటులు ఒకే రకమైన కాస్ట్యూమ్ ధరిస్తారు. ఆ దుస్తుల పైన, శరీరంపైన వేర్వేరు చోట కాంతిని ప్రతిఫలించే సెన్సార్లు అతికిస్తారు. నటీనటులు నటించేప్పుడు చుట్టూ అమర్చిన 40 కెమెరాలు వివిధ కోణాల్లో చిత్రీకరిస్తాయి. సెన్సార్ల ద్వారా ప్రతిఫలించే కాంతిని బట్టి నటీనటుల కదలికల్ని రికార్డు చేసి వాటిని కంప్యూటర్లో సృష్టించిన యానిమేషన్ పాత్రలకు అనుసంధానిస్తారు.
సునీల్ లుల్ల నిర్మాత. శరత్కుమార్, స్నేహ, ఆది, శోభన, నాజర్, జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఎరోస్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా వన్ గ్లోబర్ సహ నిర్మాతలు. చిత్రానికి కథ: కె.ఎస్.రవికుమార్, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, ఛాయాగ్రహణం: రాజీవ్ మీనన్, కూర్పు: ఆంటోని. ఇంతేనా ఈ సినిమాలో మరిన్ని ప్రత్యేకతలున్నాయి.
అవేంటో ఓ సారి చూద్దాం.. స్లైడ్ షో లో...
8వ శతాబ్దానికి చెందిన కోచ్చడయాన్ రందిరన్ అనే పాండ్య రాజు కథ ఇది. ఈ సినిమాలో రజనీకాంత్ త్రిపాత్రిభినయం చేశారు. తండ్రి, అతని ఇద్దరి కొడుకులుగా రజనీ కనిపించబోతున్నారు. కోచ్చడయాన్ అంటే భుజాలపైకి వేలాడే పొడవాటి జుట్టు ఉన్న రాజు అని ఓ అర్థం.
సినిమాలో విజువల్ గ్రాఫిక్స్ ద్వారా అలనాటి హాస్యనటుడు నగేష్ని చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం సముద్రం అడుగున రజనీకాంత్ డాల్ఫిన్లతో పోరాడే సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాకిది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఎన్ని భాషలో..
సినిమాని తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠి, ఒడియాలతో పాటు ఇంగ్లిష్లో తెరకెక్కిస్తున్నారు. జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, జపనీస్ భాషల్లో అనువాదం చేసే అవకాశాలున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని సమాచారం.
టూడీ, త్రీడీ విధానాల్లో సినిమా రూపొందిన ఈ చిత్రానికి రూ.125 కోట్లు దాకా ఖర్చయింది. దాదాపు మూడు వేల తెరలపై సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పాటలో తన గొంతుని కూడా వినిపించారు. మన్నన్ తర్వాత రజనీ ఈ సినిమా కోసమే గొంతును శ్రుతి చేశారు. రజనీ భార్య లతా రజనీకాంత్ కూడా ఈ సినిమాలో ఓ పాట పాడారు.
హాలీవుడ్ స్టాండర్డ్స్ లో..
ఇప్పటిదాకా ఈ విధానంలో హాలీవుడ్ చిత్రాలు 'అవతార్', 'టిన్ టిన్' లాంటి చిత్రాలు రూపొందాయి. ఈ చిత్రాల్ని రూపొందించడానికి పట్టిన సమయం కంటే తక్కువ సమయంలోనే అంటే రెండేళ్లలోనే దర్శకురాలు సౌందర్య 'కోచ్చడయాన్'ని పూర్తి చేశారు.
దర్శకురాలు సౌందర్య ఐదేళ్ల క్రితం నుంచి ఈ సినిమా గురించి ఆలోచనలు ప్రారంభించారు. వివిధ సెమినార్లు, పరిశోధనల ఫలితం ఈ సినిమా. 2011 సెప్టెంబరులో ఈ సినిమా పూర్వ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2012 మార్చిలో చిత్రీకరణ ప్రారంభమైంది.
తొలి చిత్రం..
ఈ సినిమా కోసం చైనా, హాంకాంగ్, అమెరికాకి చెందిన నిపుణులు రెండేళ్ల పాటు పని చేశారు. నిజ జీవితంలోని వ్యక్తుల్ని యానిమేషన్ రూపాల్లో చూపించబోతున్న తొలి చిత్రమిది.
భారతీయ చిత్రపరిశ్రమలో వచ్చిన నాలుగు ఫార్మేట్లు అంటే బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్మన్ కలర్, కలర్, యానిమేషన్లో నటించిన తొలి హీరో రజనీకాంత్.
ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. దీనికి బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ముంబయి, హైదరాబాద్లో నిర్వహించారు. ముంబయిలో జరిగిన కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికి దాసరి నారాయణరావు, రాజమౌళి, మోహన్బాబు, రామానాయుడు లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఇదొక అద్భుతం...
''ఇది సినీరంగంలో కీలక మార్పు తీసుకురాబోతున్న గొప్ప చిత్రం. రజనీ కాంత్, అతని తనయ సౌందర్య చేస్తున్న ఓ అద్భుతం. ఈ అద్భుతంలో నేను భాగమవ్వడం నా అదృష్టం''. - దీపికా పదుకొణే, నాయిక
సినీ చరిత్రలో మలుపు...
''దేశ సినిమా చరిత్రను కీలక మలుపు తిప్పే సినిమాలో నేను పని చేశాను అంటే గర్వంగా ఉంది. రజనీకాంత్ని తెరపై చూస్తుంటే ఆ ఆనందానికి హద్దుల్లేవు'' - ఎ.ఆర్.రెహమాన్, సంగీత దర్శకుడు
|
''ఈ సినిమా కోసం గత ఆరేళ్లుగా పని చేస్తున్నాను. ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా సినిమా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా కొత్తగా, వినూత్నంగా ఉండాలన్నదే నా ఆలోచన. అందుకే మోషన్ క్యాప్చరింగ్ విధానాన్ని ఎంచుకున్నాం. సాధారణ చిత్రాల్లోనూ, నిజజీవితంలో కుదరని ఎన్నో అంశాల్ని ఈ విధానంలో తెరకెక్కించవచ్చు. ఎన్ని చేసినా సహజత్వానికి దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో రూపొందించాం.'' - సౌందర్య, దర్శకురాలు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: rajinikanth kochadaiyaan రజనీకాంత్ కొచ్చాడయాన్ విక్రమ్ సింహా
‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ జాహ్నవి కపూర్
నాగబాబు వర్సెస్ బాలయ్య .... ఈ కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం ఎందుకో?
మోస పోయిన హీరోయిన్ సోనాక్షి: అది ఓపెన్ చేయగానే షాక్!
ఇషా అంబాని పెళ్లి వేడుకలో మత్తెక్కించిన ముద్దుగుమ్మలు....!
భైరవ గీత మూవీ రివ్యూ
బైక్ని గుద్దేసిన ప్రముఖ హీరోయిన్ కారు!
ఇషా అంబానీ పెళ్లి ఫోటోలు వైరల్...!
రానా 'హిరణ్యకశిప' బడ్జెట్ తెలిస్తే షాకే !
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
by బోయినపల్లి వేంకటాచార్య, కపిలవాయి లింగమూర్తి(సం.)
by కపిలవాయి లింగమూర్తి(సం.)
by కపిలవాయి లింగమూర్తి
by సాగ్గెర నారాయణశాస్త్రి, శ్రీ కంఠశాస్త్రి(సం.)
by హర్షుడు(మూలం), పంచాంగం వేంకట నరసింహాచార్యులు(అను.)
by మహాకవి దండి, పాటిబండ మాధవశర్మ(సం.)
by రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ(అను.)
కావ్యసుధ-రెండవ భాగము
by నాయని సుబ్బారావు(సం.), గుర్రం జాషువా(సం.)
జన్మభూమి(పుస్తకం)
by మమ్మట(మూలం), జమ్మలమడక మాధవరామశర్మ(అను.)
by మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
by నోరి హనుమచ్ఛాస్త్రి(సం.)
సారస్వత వ్యాసములు (మూడవ భాగం)
by జి.వి.సుబ్రహ్మణ్యం(సం.)
ఆర్య విజ్ఞానం-1 (బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం)
రాంచరణ్, సమంత.. హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా, రాజమౌళి సినిమాలో! _ Samantha once again to romance with Ram Charan - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
రాంచరణ్, సమంత.. హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా, రాజమౌళి సినిమాలో!
మోహిని ట్రైలర్: త్రిష విశ్వరూపం, షి ఈజ్ బ్యాక్.. మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్!
'మగధీర'గా మళ్ళీ దూకబోతున్న రాంచరణ్!
రాజమౌళి ప్లాన్స్ మామూలుగా లేవుగా... ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టులోకి కరణ్ జోహార్?
‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాపై రాజమౌళి రివ్యూ
జపాన్లో కుమార వర్మ.. ఆడియన్స్ని థ్రిల్ చేసిన సుబ్బరాజు, ఇంకా తగ్గని బాహుబలి మానియా!
‘బాహుబలి-2’ చిత్రానికి మరో అంతర్జాతీయ పురస్కారం
రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటించే సన్నివేశాలు.. రాజమౌళి ఆలోచన ఇదే!
ఆ విషయంలో చిరంజీవిని మించిన వారు లేరు: రాజమౌళి
రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ విడుదల తేదీ..!
నాజర్ ఇంట్లో రాజమౌళి, శోభు.. మధుర జ్ఞాపకం, ఏ సినిమాలోదో చెప్పండి!
చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్.. ఒకే కథ మూడు కోణాల్లో, ఊహకు అందని విధంగా రాజమౌళి ప్లాన్!
‘వైఫ్ ఆఫ్ రామ్’ ట్రైలర్పై రాజమౌళి ప్రశంసల జల్లు
రంగస్థలం చిత్రంలో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రలని అంత సులువుగా మరచిపోలేము. ఆ పాత్రలో రాంచరణ్, సమంత అంతలా మ్యాజిక్ చేశారు. వినికిడి లోపం ఉన్న పాత్రలో రాంచరణ్, పల్లెటూరి యువతిగా సమంత అద్భుత నటన కనబరిచిన సంగతి తెలిసిందే.
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రకటించాడు కానీ చిత్రానికి సంబందించిన వివరాలు బయట పట్టలేదు. ప్రస్తుతం జక్కన్న నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రాంచరణ్ కు జోడిగా సమంతని నటింపజేసే అవకాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. రంగస్థలంలో సమంత, చరణ్ నటన అదుర్స్ అంటూ రాజమౌళి ప్రశంసించిన సంగతి తెలిసిందే. అన్ని కుదిరితే రాంచరణ్, సమంత సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కావడం ఖాయం అని సినీ వర్గాలు అంటున్నాయి.
బిజీగా ఉన్న చరణ్, ఎన్టీఆర్
రాంచరణ్, ఎన్టీఆర్ వారి వారి చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుంటే, రాంచరణ్ బోయపాటి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు పూర్తయ్యాక ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులని పూర్తి చేయనున్నాడు.
భారీ బడ్జెట్
ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో రూపొందిస్తారట. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: rajamouli ram charan ntr rrr samantha akkineni రాజమౌళి రాంచరణ్ ఎన్టీఆర్ సమంత
తమిళ లీక్స్: నటి ఖుష్బూ భర్తపై శ్రీరెడ్డి సంచలనం, సెక్సువల్గా....
నా రెమ్యూనరేషన్ అంతే.... అవార్డ్ అమ్మేసిన విజయ్ దేవరకొండ, ఎంతకు కొన్నారంటే?
వివాదంలో భరత్ అనే నేను నిర్మాత.. కైరా అద్వానీ, కొరటాల ఇద్దరికీ.. చరణ్ సినిమాతో అయినా!
RX 100 సినిమా పై వర్మ ట్వీట్లు
త్రిష ఈజ్ బ్యాక్ !
మొత్తం బయట పెడితే చస్తారు : శ్రీ రెడ్డి
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : షో పై భాను శ్రీ స్పందన
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తమిళ సినిమా
రిషి కపూర్ అంటే ఏ రేంజ్ రొమాంటిక్ హీరోనో అందరికీ తెలిసి విషయమే. అప్పట్లో రొమాంటిక్ హీరోగా ఇండియన్ సెల్యులాయిద్ పై ఒక వెలుగు వెలిగాడు. ఈయన గారి రాసలీలలు ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలానే వినిపించేవి. చాలామందితోనే తనకు అఫైర్లున్నట్టు బాహాటంగానే చెప్పేసేవాడు... అయితే వీటిని ఎవరూ ఖండించక పోవటం విశేషం మరి.
సరే అప్పుడంటే కుర్రాడు కదా పరవాలేదులే అనుకుంటాం కానీ 70-80ఏళ్ల వయస్సులో కూడా నేను రొమాంటిక్ అనుకుంటే మాత్రం కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది... అసలు సడెంగా ఈ ముసలి రొమాంటిక్ హీరో ఎందుకు గుర్తొచ్చాడనే కదా మీ అనుమానం.. నిన్న రక్షాభందన్ సందర్భంగా తన ట్విట్టర్ వాల్ మీద ఒక పోస్ట్ చేసార్డు ఈ ఓల్డ్ మన్మథుడు.... ఆ పోస్ట్ మరీ ఎబ్బెట్టుగానే కాదు రాఖీ నే అవమానించేలా ఉంది... ఇప్పుడు ఆ పోస్ట్ మీద దుమారం రేగేలా ఉంది... ఇంతకీ రిషి సారు పెట్టిన పోస్టేమిటో స్లైడ్ షో లో చూఅడండీ....
రక్షా బంధన్
రక్షా బంధన్ భారత దేశం లో అటు నార్త్ నుంచీ సౌత్ వరకూ దాదాపు అన్ని మతాల వారూ అనుసరించటానికి ఇష్టపడే పండుగ.
కొత్త అర్ధం చెప్పాడు
దేశం లోని ప్రతీ సోదరీ తమ సోదరులకు రాఖీ కట్టడం ఆనవాయితీ. అలాంటిది 'రాఖీ కట్టడం'కు కొత్త అర్ధం చెప్పాడు రిషి కపూర్.
ఇంతకీ ఈయన గారు వేసిన పోస్టేమిటంటే... 1978లో వచ్చిన 'కశ్మే వాదే' మూవీలో హీరోయిన్ రాఖీ గుల్జార్ ని కట్టేసిన ఫోటోను పోస్ట్ చేసిన రిషి.. 'రాఖీని కట్టే విజువల్.. ఎంజాయ్ సిస్టర్స్' అంటూ కామెంట్ చేశాడు.
తనకు రాఖీ కడితే పరిస్థితి ఇలా అని బెదిరించాడో.. లేక సందర్భం వచ్చింది కదా అని.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడో అంత ఈజీగా చెప్పలేం.
గతంలో కిమ్ కర్దాషియన్
రాఖీ కట్టడానికి కొత్త అర్ధం అయితే చెప్పేశాడు రిషి కపూర్. ఇలాంటి విషయాల్లో ఈయన బాగా ముదురులెండి. గతంలో కిమ్ కర్దాషియన్ ఫోటోను.. ఉల్లిపాయల మూటను పక్కపక్కనే పోల్చి చూపించాడు కూడా.
బూతు అర్థం వచ్చేలా
మరో సారి వింత ఆకృతిలో ఉన్న రాళ్ళని మరింత బూతు అర్థం వచ్చేలా కామెంట్ చేసి కూడా కాసిన్ని విమర్షలని తెచ్చుకున్నాడు.
హేళన చేస్తూ ఈ పోస్ట్
అయితే కిమ్ విషయం లో కిమ్మనకుండా ఉన్నారు కదా అని ఇప్పుడు సెంటిమెంట్ని హేళన చేస్తూ ఈ పోస్ట్ పెట్టటం తో... అంతా బాగానే గడ్డిపెట్టారు.
ఆ రోజుల్లో హీరోగా మంచి ఫాం లో ఉన్నప్పుడు ఈయన గారి రాసలీలలు ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలానే వినిపించేవి. చాలామందితోనే తనకు అఫైర్లున్నట్టు బాహాటంగానే చెప్పేసేవాడు... అయితే వీటిని ఎవరూ ఖండించక పోవటం విశేషం మరి.
సరే అప్పుడంటే కుర్రాడు కదా పరవాలేదులే అనుకుంటాం కానీ 70-80ఏళ్ల వయస్సులో కూడా నేను రొమాంటిక్ అనుకుంటే మాత్రం కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది...
Read more about: rishikapoor, bollywood, kim kardashian, rakhi, filim news, రిషి కపూర్, కిమ్ కర్దాషియాన్, రాఖీ, బాలీవుడ్
సన్నీ లియోన్ పాపులారిటీ మామూలుగా లేదుగా... మేడమ్ టుస్సాడ్స్లో మైనపు విగ్రహం!
‘టిక్ టిక్ టిక్’ ట్రైలర్ చూశారా? ఇండియన్ తొలి అంతరిక్ష చిత్రం...గ్రేట్!
‘పద్మావత్’ వివాదం: బీజేపీ పాలిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్!
చైనాలో అమీర్ హవా.. సీక్రెట్ సూపర్స్టార్ సునామీ..!
వాళ్లను చంపి.. నేనూ చస్తానని చెప్పా.. ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు..!
మహేష్-సందీప్ వంగా మూవీ లేటెస్ట్ అప్డేట్..
పవన్పై వర్మ ట్వీట్.. వెంటనే డిలీట్..?
విజయ్ అంటే ఇప్పుడు అల్లా టప్పా కాదు.. అందుకే ఇలా?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
జె.డి ది క్యారెక్టర్ లేని బిహేవియర్ _ Jagapathi babu talks about Homam _ జె.డి ది క్యారెక్టర్ లేని బిహేవియర్ - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
జె.డి ది క్యారెక్టర్ లేని బిహేవియర్
అక్షయ్ కుమార్ నటించిన ‘గోల్డ్’ మూవీ రివ్యూ
జగపతిబాబు, నారా రోహిత్ ‘ఆటగాళ్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్
సాక్ష్యం మూవీ రివ్యూ: ఎమోషనల్ రివేంజ్ డ్రామా
సాక్ష్యం సినిమా ప్రపంచంలోనే ఫస్ట్.. మినీ బాహుబలిలా ఉంటుంది.. బెల్లంకొండ శ్రీను
ఇంతకన్నా నీచుడు వుండడు, ప్రేక్షకులు క్షమించరు: జగపతి బాబు
ఒళ్లు గగుర్బొడిచే సీన్లతో ‘సాక్ష్యం’ ట్రైలర్
సౌందర్య తలరాత మార్చేశాడు, అందుకే ఆమె నాకు ఫ్రెండ్.. డైరెక్టర్కి కావలసింది చేసిపెడుతున్నారు!
ఈ విషయాన్ని జగపతిబాబు 'హోమం' ప్రెస్ మీట్ లో మీడియాతో చెప్పారు. నటుడు నుండి దర్శకుడుగా మారిన జె.డి దర్శకత్వంలో వస్తున్న హోమం సినిమాలో హీరోగా చేసిన ఆయన ఆ ముచ్చట్లను పంచుకుంటూ ఈ కామెంట్ చేసారు. ఆయన మాటల్లోనే 'హోమం'రామ్గోపాల్ వర్మ వైపు నుంచి వచ్చిన ఆఫర్ కావడం వల్ల ఆసక్తి చూపించా.
చక్రి (జె.డి. చక్రవర్తి) కథ చెబుతాడని తెలిసినప్పుడు అతని కథ వినడానికి ఓకే అన్నాను కానీ, అతని డైరెక్షన్లో అయితే చేయనని చెప్పా. చక్రి కథ చెప్పడానికి వచ్చినప్పుడు 'దర్శకుడు ఎవర'ని అతన్నే డైరక్ట్ అడిగా. దాంతో అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. అతనిది క్యారెక్టర్ లేని బిహేవియర్ అనీ, తిక్కతిక్కగా ప్రవర్తిస్తాడనీ చాలామంది చెప్పడం వల్ల ఆ సంగతి అతనితోనే అని, 'నీతో అయితే పనిచేయను' అని చెప్పా.
అయితే ఇవాళ చక్రి గురించి అలా అనుకున్నందుకు, అలా అన్నందుకు బాధపడుతున్నా. ఆ మాటల్ని ఉపసంహరించుకుంటున్నా. కథని ఎంత ఇన్స్పైరింగ్గా చెప్పాడో, అంత ఇన్స్పైరింగ్గా సినిమా తీశాడు. నేనూహించిన దానికి భిన్నంగా అతను ఎంతో పాజిటివ్గా వ్యవహరించాడు. అని పొగడ్తలు ప్రారంభించాడు. ఇక హీరోయిన్ మమతా మోహన్దాస్ చేసిన హాట్ సాంగ్ గురించి చెబుతూ నేను వల్గర్ సాంగ్స్ చేయను.
ఆ పాట మా అందరికీ నచ్చింది. అందులో వల్గారిటీ లేదు. నా భార్యకు కూడా ఆ పాట చూపించా. తనకీ అది నచ్చింది. ఆ పాటలో నాకూ, మమతకూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఓ విషయం చెప్పమంటారా.. ఇందులో మామధ్య చక్కని లవ్ స్టోరీ కూడా వుంది. సినిమా షూటింగంతా అయ్యాక సీన్ ఆర్డర్ మార్చమని తాను చేసిన సూచనని చక్రి పాటించాడని దిల్ రాజు చెప్పారు.
జె.డి. చక్రవర్తి తె లుగులో తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్కుమార్ కోనేరు నిర్మించారు. శ్రీ వెంకటేశ్వరా ఫిలిమ్స్ అధినేత దిల్ రాజు పంపిణీ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: jagapathi babu mamtha mohandas jd chakravarti homam జె.డి చక్రవర్తి దిల్ రాజ
300 కోట్ల సినిమా పక్కన పెట్టేసి అత్తారింటికి దారేది రీమేక్.. పవన్ పాత్రలో ఎవరో తెలుసా!
విక్టరీ వెంకటేష్ @32 ఇయర్స్ ఇండస్ట్రీ.. నటుడిగా పుట్టింది ఈరోజే!
అత్తారింటికి దారేది కూడా.. ఇండస్ట్రీని వదిలేయాలని ఉందన్న అల్లు అరవింద్, దిల్ రాజు ఎమోషనల్గా!
సినిమా ప్లాప్ అయింది: చివరకు కటకటాల్లో హీరో!
దేశభక్తిని చాటిన 'గూఢచారి' అంటున్న బిజేపి నాయకులు
‘మైత్రీవనం’ ఆడియో విడుదల…!
‘బిలాల్పూర్ పోలీస్స్టేషన్’ మూవీ ప్రెస్ మీట్...!
‘గీత గోవిందం’ పైరసీ.. సినీ పరిశ్రమ వ్యక్తి అరెస్ట్...మూవీ టీం స్పందన
జీవితం ఫైట్ చేయడం నేర్పింది.. వెనక్కు లాగే బ్యాచ్ను పట్టించుకోను: విజయ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తమిళ సినిమా
2.O వరల్డ్ వైడ్ వసూళ్లు: రజనీ క్రేజ్తో భారీగా కలెక్షన్లు.. 200 కోట్లవైపు పరుగు
అతడి వ్యక్తిత్వమే అంత.. మాజీ ప్రియుడిపై మండిపడ్డ హీరోయిన్!
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే
విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్తో!
మోడీ ప్రభుత్వం తిసుకున్న సంచలన నీర్ణయం...ఆధార్ కార్డు
2.O మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.145.63 కోట్లు సంపాదించింది. వీకెండ్ పూర్తయ్యే సరికి 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే రెండు రోజులుగా స్టడీగా ఉన్న కలెక్షన్ల చూస్తే వారంతంలో భారీగా పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.
తమిళనాడులో తొలి రోజే 2.O మూవీ వసూళ్ల పరంగా భారీగా ప్రభావం చూపించింది. తొలిరోజే ఈ చిత్రం రూ.18.2 కోట్లు సాధించింది. ఇక ఈ సినిమా రెండో రోజుల కలెక్షన్లు రూ.27 కోట్లకు చేరుకొంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వారాంతం ముగిసేటప్పటికీ రూ.50 కోట్లు దాటే అవకాశం కనిపిస్తున్నది.
600 కోట్లతో తీస్తే ఆ ఓపెనింగ్సా? నిర్మాతకు 200 కోట్లు నష్టం.. అక్షయ్పై కమల్ ఖాన్ ఫైర్!
తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగా వసూళ్లు
తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లో 2.O మూవీ దూసుకెళ్తున్నది. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.30 కోట్లు సాధించింది. వీకెండ్లో సినిమా హాల్స్ హౌస్పుల్తో నడుస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగితే మరో రెండు రోజుల్లో రూ.50 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది.
కర్ణాటక, కేరళలో 2.0 మూవీ భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రాన్ని కర్టాటకలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయగా తొలి రోజు రూ.8 కోట్లు సాధించింది. రెండో రోజు రూ.4 కోట్లు వసూలు చేసింది. కేరళ విషయానికి వస్తే ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.6.10 కోట్లు సాధించింది.
ఉత్తరాదిలో 2.O మూవీ కలెక్షన్లు ఊహించినంతగా లేవని ట్రేడ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాకపోతే ఆశాజనకంగాను ఉన్నట్టు వసూళ్లు వెల్లడిస్తున్నాయి. గత రెండు రోజుల్లో రూ.38 కోట్లు వసూలు చేసింది. దాంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.112.63 కోట్లు వసూలు చేసినట్టయింది.
ఓవర్సీస్లో స్పందన ఇలా
2.O మూవీ ఓవర్సీస్ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే వర్కింగ్ డే కావడం వల్ల అంతగా క్రేజ్ కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ఈ చిత్రం గత రెండు రోజుల్లో సుమారు. 33 కోట్లు వసూలు చేసింది. వారాంతంలో భారీగా పెరిగే అవకాశం ఉంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
మాస్ బీట్తో కేక పెట్టిస్తున్న 'తస్సాదియ్యా'.. 'వినయ విధేయ రామ' రెండవ పాట వచ్చేసింది!
షూటింగులో తప్పిన భారీ ప్రమాదం, గాయాలతో బయటపడ్డ విజయ్ దేవరకొండ (వీడియో)
అనుష్క, ప్రభాస్ గురించి వైరల్ అవుతున్న రూమర్.. కంఫర్మ్ అయినట్లేనా!
బన్నీ టచ్ చేస్తే అంతే... సాయి పల్లవిపై ఆ రూమర్స్....!!
రాంచరణ్ లుక్ కేక.. వినయ విధేయ రామలో రాముడిగా..!
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఏంట్రా..?
చిన్న సినిమా అయినా.. యూత్ కి బాగా కనెక్ట్ అయింది..!
నేను c/o నువ్వు ట్రైలర్ బాబోయ్ ! మరీ ఇంత పచ్చిగానా ?
‘సాహో’ రిలీజ్ డేట్ ఫిక్స్... మరి సైరా మాటేంటీ..?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
హనుమంత వాహనసేవలో ఆకట్టుకున్న తుళు నృత్యం, రింగ్ డ్యాన్స్, పిల్లనగ్రోవి భజన
టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
You are here: Home » శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం
ఒంటిమిట్ట, 2018 మార్చి 30: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ రామరాజు, సూపరింటెండెంట్లు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ నాగరాజు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి విరజానంద ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఊంజల్సేవలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్, శ్రీమతి ఆర్.బుల్లెమ్మ బృందం భక్తి సంకీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ వై.శ్రీనివాసులు భాగవతార్ హరికథ వినిపిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
|
నిశ్చితార్థ వేడుకల్లో టీమిండియా క్రికెటర్ - Telugu MyKhel
మరిన్ని క్రీడలు
ఏరోజు ఏమ్యాచ్
న్యూ ఢిల్లీ: ఇంగ్లాండ్తో సిరీస్లో టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన హనుమ విహారి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టీమిండియా టెస్టు జట్టు ఆటగాడు హనుమ విహారి నిశ్చితార్థం పారిశ్రామికవేత్త ఏరువ రాజేంద్ర రెడ్డి కుమార్తె ప్రీతిరాజ్తో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని హోటల్ ఆవాసలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రంజీ క్రికెటర్లు, కొద్ది మంది ప్రముఖుల మధ్య విహారి, ప్రీతి ఉంగరాలు మార్చుకున్నారు.
విహారీ తన రంజీ క్రికెట్ కెరీర్లో కెప్టెన్గానూ వ్యవహరించాడు. ప్రస్తుత టెస్టు జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడు. ప్రీతిరాజ్ ఫ్యాషన్ డిజైనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేశాడు విహారీ. ఇంగ్లాండ్లోని ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు ఓవల్ వేదికగా జరిగింది.
రెండో వన్డే: వైజాగ్ స్టేడియం అంత ప్రత్యేకమా..?
ఈ టెస్టులో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి తుది జట్టులో చోటు లభించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టు మేనేజ్మెంట్ హనుమ విహారికి చోటు కల్పించింది. టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదగా హనుమ విహారి టెస్టు క్యాప్ని అందుకున్నాడు. తద్వారా భారత్కు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 292వ ఆటగాడిగా హనుమ విహారి రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ సంఘం తరపున ఆడుతున్న విహారి హైదరాబాద్ నుంచే ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
తాజాగా, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ సింగరేణిలో సూపరింటెండెంట్గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు. మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్లోను చదువు కొనసాగించాడు.
రెండేళ్లుగా తూ.గో జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ
క్రికెట్లో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి విహారి ఎదగగలిగాడు. 2012 అండర్-19 ప్రపంచ కప్ జట్టులో తొలిసారిగా స్థానం పొందాడు. ఆ తరువాత రంజీ పోటీల్లో మరింతగా రాణించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 59.45 అత్యధిక సగటుతో ప్రపంచ క్రికెట్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కొనసాగుతున్న విహారి రెండేళ్లుగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. రెండేళ్లుగా భారత్-ఎ, ఫస్ట్క్లాస్ క్రికెట్లో విహారి నిలకడగా రాణిస్తున్నాడు.
తొలి ఆటగాడిగా అరుదైన ఘనత: No.1 ట్రోఫీతో జొకోవిచ్
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
స్మార్ట్ఫోన్ వెళుతరు కళ్లకు మంచిదేనా?
బావ జూ.ఎన్టీఆర్కి, చరణ్కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్దే.. అల్లు అర్జున్!
లైంగిక సామర్ధ్యం పెరుగుదలకు దోహదపడే 15 ఉత్తమ పానీయాలు
|
హృదయ స్వగతం: January 2018
ఆదిత్య రాగానే యస్ ఐ ఒక్కసారి తేరిపారా చూసి "పేరేంటి ?" అని అడిగాడు.
"ఆదిత్య" అన్నాడు నింపాదిగా.
"అంటే, కంటి చూపుతో చంపే విద్య నాకు ఇంకా రాదు" అన్నాడు ఆదిత్య నవ్వుతు.
"అరే ! సినిమా డైలాగు ! కానీ దొంగలను కొట్టటానికి నువ్వెవరమ్మా" యస్ ఐ వెటకారం ఆడాడు.
"చెప్పాను కదా ! ఆదిత్య. మళ్ళి మళ్ళి అడుగుతున్నారంటే, మెమొరీ కార్డు ప్రాబ్లమా ?" ఎగతాళిగా అడిగాడు ఆదిత్య.
"నీ బాడీ లో చాల ఉందమ్మా సిగ్నలు. ఒక్కసారి టవర్ రిపేర్ చేస్తే సెట్ అయిపోతుంది" యస్ ఐ కోపంతో మీదికొచ్చాడు.
"అమ్మాయిని కాపాడితే కవరేజ్ రాకపోయినా పర్లేదు. కానీ క్లాస్ పీకుతుంటే బాధగా ఉంది" ఆదిత్య బాధ నటిస్తూ అన్నాడు.
"నువ్వు ఒక్క దెబ్బ కొట్టగానే వాడు మూర్చపోతాడు. మేము అది నమ్మేసి, వెల్ డన్ ! నీ లాంటి హీరో లు ఇంకా రావాలి అని చెప్పి చప్పట్లు కొట్టి, లాఠీలు పిసుక్కుంటూ పోతాం" యస్ ఐ ఆవేశంగా ఊగిపోయాడు.
"సార్ ! కొట్టే పంచ్ ఇంకా చోటు కరెక్ట్ గా ఉంటె అదేం పెద్ద కష్టం కాదండి. మీకు నమ్మకం కుదరాలంటే ! అదిగో సూట్ అంకుల్, ఒక్కసారి ఇలా రండి. ఇప్పుడే డెమో ఇస్తా మీకు" అని కన్మణి అంకుల్ ని పిలిచాడు ఉషారుగా.
"దెబ్బలు డెమో ఇవ్వటానికి నేనేమన్నా సుమో నా ? ఎదో తోచిన మాట సహాయం చేస్తాం గాని, ఇలా యాక్షన్ సిన్ లు నాతో కాదు సార్" అన్నాడు కన్మణి అంకుల్ ఏడుపు మొహం పెట్టి.
"సార్..... సార్.... సార్ దయచేసి కాపాడండి సార్. ఈ ముసల్ది ఇంతకూ ముందు కూడా రెండు చెంపలు వాయించింది. దెబ్బకు బస్సు లోనే చుక్కలు కనిపించాయి" అని రెండు చేతులు జోడించి బ్రతిమాలాడు కన్మణి అంకుల్.
మిగత ప్రయాణికులు కొంతమంది "ఎదో రకంగా అమ్మాయిని కాపాడితే, ఆ కుర్రాణ్ణి పటుకుంటారేంటి" అని ప్రశ్నించారు యస్ ఐ ని.
దానికి యస్ ఐ ఆదిత్య తో "బస్సు లో చాల మంది ఫాన్స్ ఉన్నట్లున్నారు" అన్నాడు వెక్కిరింపుగా.
దానికి ఆదిత్య "అంటే, దొంగోడొచ్చి హీరో అన్నాడు. అంతే ! అందరు నమ్మేసి ఫాన్స్ అయిపోయారు. ఈ మధ్య పోలీసులకన్నా, దొంగలు చెబితేనే బాగా నమ్ముతున్నారు సార్ జనాలు" అన్నాడు అమాయకంగా.
"ఏంట్రా పోలీసుల మీదే కామెడీ చేస్తున్నావ్" అని కోపంగా చొక్కా పట్టుకుని లాగాడు యస్ ఐ.
"మన మీద మనమే జోకులేసు కోవాలి సార్. అప్పుడే పక్కోడికి ఛాన్స్ ఉండదు" అన్నాడు ఆదిత్య చొక్కా విడిపించుకుంటూ.
"మన మీద మనమే నా ? అంటే నువ్వు......" అని ఆశ్చర్యంగా ఆగిపోయాడు యస్ ఐ.
"కరెక్ట్ ! ఆదిత్య ఐ పి య స్ " అన్నాడు గర్వంగా కాలరెగరేస్తూ.
"ఆదిత్య ఐ పి య స్" అని ఆశ్చర్య పోయి ధడేల్ మని సెల్యూట్ చేశాడు యస్ ఐ.
"అంటే ! ఐ పి య స్ ఐస్ ఆన్ ది వే. ప్రస్తుతానికి ఓన్లీ యస్ ఐ మాత్రమే. ఐ పి యస్ ఎంట్రన్స్ రాయటానికె చెన్నై ఎల్తున్న. తప్పకుండా సెల్యూట్ చేసే అవకాశం మీకిస్తాను సార్" అన్నాడు ఆదిత్య చమత్కరిస్తూ.
యస్ ఐ మరియు మిగతా పొలిసు లు పగలబడి నవ్వారు. కన్మణి అంకుల్ భయపడుతూ వెళ్ళి తన సీట్ లో నక్కాడు.
"అనుమానం ఎప్పటికయినా మంచిదే. ఎదో ఒక లీడ్ కి ఛాన్స్ ఉంటుంది. అనుమానం లేక పొతే ఏది ఉండదు, మిస్టరీ అలాగే ఉండి పోతుంది" అన్నాడు ఆదిత్య లెక్చర్ ఇస్తున్న ధోరణిలో.
"అర్థం అయింది. ఎక్సమ్ కు బాగా ప్రిపేర్ అయినట్లు ఉన్నారు. కానీ మీరు నిజంగా పోలిసెనా ?" అడిగింది గమిని ఆశ్చర్య పోతూ.
"నిజంగానే పోలీస్ అండి"
"యూ మీన్ ! అంకుశం రాజ శేఖర్, పోలీస్ స్టోరీ, విజయ శాంతి కర్తవ్యం. ఆ పోలీసేనా"
"దీనికి సినిమా పిచ్చి మరీ పీక్స్ లో ఉంది. దేన్నైనా సినిమాల్లోనే నేర్చుకునెలా ఉంది" అని మనసులో తిట్టుకుని "అయ్యో అవ్వన్నీ మమల్ని చూసి తీసిన సినిమాలండి. అంతే కానీ సినిమాలు చూసి మేము పోలీసులు కాలేదు" అన్నాడు సరదాగా నవ్వుతు.
"నాకింకా నమ్మ బుద్ది కావటం లేదు. మీ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని ఆశ్చర్యంగా ఉంది" అంది గమిని ఆదిత్య ను వింతగా చూస్తూ.
"అయ్యాయో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ప్రొఫెషన్ గురించి తప్పుగా అనలేదండి. కానీ యంగ్ పోలీస్ లను నేను సినిమాల్లోనే చూడటం. బయట అంత అంకుల్ పోలీస్ లే కదా ఉంటారు " అంది గమిని ఎగతాళి చేస్తూ.
"పొలిసులు కూడా మనుష్యులేనండి. వాళ్ళు కూడా ముసలోళ్లు అవుతారు. సినిమాల్లో హీరోయిన్ లను చూసి అమ్మాయిలందరూ అందంగా ఉండలనుకోవటం ఎంత తప్పో, హీరోలను చూసి బయట పోలీసులు కూడా అలాగే సిక్స్ ప్యాక్ తో ఉండాలనుకోవటం అంతే తప్పు" అన్నాడు ఆదిత్య ఉక్రోషంగా.
"సారీ అండి నా ఉద్దేశ్యం అది కాదు. కానీ ఎవరయినా కుర్రాణ్ణి అడిగితె అమెరికా అంటాడు, సినిమా అంటాడు లేదా సాఫ్ట్ వేర్ అంటాడు. మీరు మాత్రం వెరైటీగా ఉన్నారు" అంది కుతూహలంగా.
"మనం చేసేది కావాలి వెరైటీ, దాంతో కొంతయినా బాగు పడాలి సొసైటీ. ఇది నేను ఎప్పుడో పదవ తరగతిలో రాసుకున్న నా సొంత కొటేషన్. దాన్ని బ్రతికించటం కోసమే నేను బ్రతుకుతున్నాను" ఆదిత్య సిరియస్ గా చెపుతున్నాడు. గమిని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా వినసాగింది.
"ఇప్పటికి నా సాలరీ లో సగం ఛారిటీకె పోతుందండి"
"తెలుసండి. దూకుడు లో మహేష్ బాబు కూడా అంతే కదా" అప్రయత్నంగా అనేసింది గమిని.
|
"నిజానికి పోలీస్ అంటే, ముందు తను మారి, తర్వాత మార్పు కోరుకుంటాడు"
"తెలుసు ! కొమరం పులి లో పవన్ కళ్యాణ్ లా"
"ఏంటండీ నాకిది ! నేను నా అంబిషన్స్, ఐడియాలజీ గురించి చెపుతుంటే, మీరు సినిమాల గురించి చెపుతారు. అవన్నీ నాలాంటి ఎందరో పొలిసు ల జీవితాలు కాపీ కొట్టి మీలాంటి వాళ్ళ మీదికి వదిలారు. ఇంకా రియల్ పోలీస్ కు ఐడెంటిటీ లేకుండా పోయింది" అన్నాడు చిరాకు పడుతూ.
"హే హే సారీ సారీ. ఐ అం వెరీ లక్కీ టూ మీట్ యు. నా గురించి మీకు తెలుసుకోవాలని లేదా ?" అంది గమిని ఉషారుగా.
"అంటే ! అమ్మాయి కొంచెం అందంగా ఉంటె హీరోయిన్ లేదా మోడల్ అని డిసైడ్ చేస్తారా ?" నొచ్చుకుంది గమిని.
"అలవాటు లో పొరపాటుగా గెస్ చేశాను గాని చెప్పండి"
"నేను డాక్టర్" అంది గమిని గర్వంగా.
"డాక్టర్ ! ఐ హేట్ డాక్టర్"
(ఇంకావుంది)
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
వర్గం: కథలు, హాస్యం
2 వ్యాఖ్యలు:
అభ్బా ఛ (మినీ నవల) - 2
ప్రతి ఒక్కరి కళ్ళలో భయం తొణికిసలాడుతోంది. మారు మాట్లాడకుండా అందరు తమ ఒంటికి ఉన్న నగలు, దగ్గరున్న డబ్బులు ఇంకా ఖరీదయిన మొబైల్ ఫోన్ లు అన్ని తమ దగ్గరకు జోలె పట్టుకొని వస్తున్నా దొంగలకు ఇచ్చేస్తున్నారు. గమిని కూడా తన చెవి పోగులు, మెడలో చైన్ ఇంకా తన ఖరీదయిన మొబైల్ ఫోన్ ఇచ్చేసింది.
సూట్ వేసుకున్న అంకుల్ దొంగ కు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. "బోంచేసి మూడు గంటలవుతోంది, ఒక్క వంద రూపాయలు ఇవ్వండి సార్, దార్లో బిర్యానీ తింటాను" అని.
వెంటనే దొంగ "ఒరేయ్ డ్రైవర్ ఇక్కడ లైట్ వెయ్యిరా" అన్నాడు కోపంగా. లైట్ వెలుగు లో గమిని ని చుసిన దొంగ కళ్ళు జిగేల్ మన్నాయి. దొంగ కింద నుండి పై దాక తేరిపార చూడటం మొదలు పెట్టాడు. తర్వాత "అబ్బో ! ఎం ఇంగ్లీష్ రా నాయనా. గుండె మొత్తం సర్రుమని చిరిగి పోయింది. వెంటనే కుట్లేసు కోవాలి. " అని గమిని ని పైకి లాక్కున్నాడు.
గమిని "ప్లీజ్ సం బాడీ హెల్ప్ మీ, ప్లీజ్ లీవ్ మీ" అని బ్రతిమాలుతూ ఏడుస్తోంది.
దొంగ సరదాగా నవ్వుతు "ఊరుకో బంగారం ! నేను రొమాన్స్ లో కింగ్, నువ్వు ఇంగ్లీష్ లో కింగ్. ఇద్దరం మన విద్యలు నేర్చుకొని విడిపోదాం. గమ్మున రా" అని బలవంతంగా లాక్కొని పోతున్నాడు.
అప్పుడే ఒక గంబిరంబున గొంతు "అమ్మాయిని వదిలేయ్ బ్రదర్" అని వినిపించింది.
గొంతు వచ్చిన వైపు గమిని ఆశ్చర్యంగా , దొంగ కోపంగా చూశారు. ఆదిత్య తన సీట్ లోంచి లేస్తున్నాడు. దొంగ వెటకారంగా "వదలను బ్రదర్" అన్నాడు అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేస్తూ.
"వదలక పొతే పగులుద్ది బ్రదర్" అన్నాడు ఆదిత్య.
"ఓర్నీ ! ఈ రోజేంటి ఇంత లక్కీ డే లాగా ఉంది. ఆడకుండానే ఇంగ్లీష్ కు టీచర్, రొమాన్స్ కు స్టూడెంట్ దొరికింది. ఇప్పుడేమో హీరో తగిలాడు" అన్నాడు వెటకారంగా నవ్వుతు.
ఇలోగా మరో దొంగ అక్కడికి చేరుకొని "ఏంట్రా ! హీరో అంటున్నావ్? హీరోలు క్యారవాన్ లో, స్టూడియో లో ఉంటారు గాని, ఇలా బస్సు లో, ఈ అడవిలో ఎందుకుంటారు రా? తింగరి సన్నాసి" అని ఆదిత్య పై పంచ్ విసిరాడు కోపంగా.
"నువ్వు బంగారం తీసుకెళ్తావా, డబ్బులు తీసుకెళ్తావా లేదా మొబైల్ ఫోన్ లు తీసుకెళ్తావా ? నిన్ను ఎవడు ఆపాడు. కానీ అమ్మాయిని వదలక పొతే వాడిలాగే పడుకుంటావ్" అన్నాడు ఆదిత్య బెదిరిస్తూ.
దొంగకు ఏంచెయ్యాలో తెలియటం లేదు. కానీ వాడి అహం మాత్రం దెబ్బతింది. ఇంతవరకు తమకు ఎదురే లేదు, ఇలాంటి వాడు ఎప్పుడు తగ్గల్లేదు. కోపంగా "అసలు ఎవడ్రా నువ్వు ? దీన్ని తీసుకెళ్తే నీకేంట్రా?" అన్నాడు.
"నువ్వే చెప్పావ్ కదరా, హీరో అని. ప్రస్తుతానికి హీరోనే అనుకో" అన్నాడు నింపాదిగా.
అది వినగానే దొంగ కత్తితో దాడి చెయ్యటానికి ముందుకొస్తుంటే, మరో దొంగ చెయ్యి పట్టుకొని అపి "ఇప్పుడు వాణ్ణి కొట్టటం కన్న ఇక్కడనుండి తప్పించు కోవటం ముఖ్యం. జరిగింది చాలు, దాన్ని వదిలేసి పద" అన్నాడు.
దానికి వాడు "ఇంగ్లీష్ లో రొమాన్స్ నేర్చుకోవాలని ఎంతో ఆశపడ్డాను రా" అని బాధపడుతూ గమిని వంక ఆబగా చూస్తూ కింద పడ్డ దొంగని పట్టుకొని బయలు దేరాడు. దొంగలు దిగి పోగానే బస్సు బయలు దేరింది.
గమిని ఆదిత్య దగ్గరికి వచ్చి "చాల చాల థాంక్స్ ఫర్ సేవింగ్ మీ" అంది షేక్ హ్యాండ్ ఇస్తూ.
దానికి ఆదిత్య "పోనీలెండి, మీ లాంటి హై క్లాస్ వాళ్ళను కాపాడే అదృష్టం దక్కింది మాకు" అన్నాడు పారవశ్యం నటిస్తూ . గమిని చిన్నగా నవ్వి తన సీట్ దగ్గరికి వచ్చింది.
ఇలోగా సూట్ అంకుల్ గమిని పక్కన చేరి "ఈ రాబరీ, ఫైట్ ఇవ్వన్నీ చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. వీడు కూడా ఆ దొంగల మనిషేనేమో ! ఒక్కసారి ఆలోచించు. ఒక్క దెబ్బ పడగానే ఆ దొంగోడు ఆలా మూర్ఛ పోయాడు. ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా అంత ఘోరంగా తియ్యటం లేదు ఫైట్లు" అన్నాడు కళ్ళు పెద్దవి చేసి.
గమిని లో అనుమానం మొదలయింది. లోపల అనుకున్నట్లుగా పైకి ఇలా అంది "మరి నన్నెందుకు కాపాడినట్లు" అని.
"ఎవరికి విడి మీద అనుమానం రాకూడదని " అన్నాడు అంకుల్.
"ఎక్కడో లాజిక్ కొడుతోంది నాకు...... అసలు" అని ఎదో చెప్పా బోయేంతలో అంకుల్ అడ్డుకొని ఇలా అన్నాడు.
|
"లాజిక్ లు తియ్యటానికి మనం పోలీసులం కాదు, ప్రయాణీకులం. సాటి ప్రయాణికుల్ని అనుమానించటం మనకు టికెట్ తో ఇచ్చిన హక్కు" ఆలా అంకుల్ చెపుతున్న మాటలతో గమిని లో అనుమానం పెరిగి పోయింది. ఆదిత్య ను అదే పనిగా పరిశీలించటం మొదలు పెట్టింది. అవ్వేవిఁ పట్టని ఆదిత్య కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత మళ్ళి బస్సు ఆగింది. సూట్ అంకుల్ కు చిర్రెత్తు కొచ్చింది. "ఇప్పటికే ఉన్నందంతా ఊడ్చి ఇచ్ఛం. ఇంకా ఎం ఉందని మళ్ళి బస్సు ఎక్కర్రా, ఎదవల్లారా?" అన్నాడు కోపంగా.
దాంతో యస్ ఐ కర్కశంగా "పోలీసులనే వెధవలు అంటున్నాడు. ఎవడ్రా వాడు" అన్నాడు.
దాంతో బయపడ్డ అంకుల్ "ఆబ్బె నేను కాదు సార్ నేను కాదు. మిమల్ని అస్సలు కాదు" అన్నాడు కంగారు పడుతూ.
నేరుగా యస్ ఐ అంకుల్ దగ్గరికొచ్చి "నీ గొంతు విని చెప్పేస్తా రా, అది నువ్వే అని. ఇంతకు ఎం పేరు నిది? బాగా ఫ్రాస్ట్రేట్ అయి ఉన్నావ్" అడిగాడు గంబిరంగా.
"అదేం పేరు"
"నా పేరే సార్. తమిళ్ పేరు"
"తెలుగు బాగా మాట్లాడుతున్నావ్. మరి తమిళ్ పేరేంటి ?"
"మా తాత తెలుగు రాష్టం ఏర్పడిన కూడా ఆంధ్ర యెల్లి పోకుండా చెన్నై లోనే సెటిల్ అయిపోయాడు. మా నాన్న ఇంకో మెట్టెక్కి కుటుంబంలో అందరికి అసలు సిసలు తమిళ్ పేర్లు పెట్టి పునాది ఇంకా గట్టిగా చేశాడు. ఇంట్లో చాల విచిత్రంగా తమిళ్ పేర్లతో తెలుగు లో మాట్లాడుకుంటాం మేము" అన్నాడు కన్మణి అంకుల్ సరదాగా నవ్వుతు.
"ఇంతకూ ఎం చేస్తుంటావ్" అడిగాడు యస్ ఐ కుతూహలంగా.
"ఇంట్లోనా లేక ఆఫీస్ లోన" కన్మణి అంకుల్ సీరియస్ గా అడిగాడు.
"కాదు ! బస్సు లో రా . ఇక్కడ సీరియస్ గా ఎంక్వయిరీ జరుగుతుంటే కామెడీ చేస్తావా" అని ఒక పీకు పీకాడు యస్ ఐ.
"ఏంటి సార్ ఇది? జోక్ గా అడిగితె సీరియస్ గా కొడుతారు. ప్రతి ఒక్కళ్ళకు చేతిలో సెల్ ఫోన్ లాగ అయిపోయాను. అసలే దొంగలు పడి జేబు లో చిల్లి గవ్వ లేకుండా తీసుకున్నారు. దొంగలతో సంబంధం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడే హాయిగా నిద్ర పోతున్నారు" అన్నాడు కన్మణి అంకుల్ ఆదిత్య సీట్ వైపు చూపిస్తూ.
"ఏంటి వాగుతున్నావ్? అతనికి దొంగలతో సంభందం ఏంటి?" ఆతృతగా అడిగాడు యస్ ఐ.
"అంటే సార్. ఒక్క దొంగ నన్ను అల్లరి పెడుతుంటే, నన్ను కాపాడటానికి ఆ దొంగను కొట్టాడు" అంది గమిని చిన్నగా నసుగుతూ.
దాంతో యస్ ఐ ఆదిత్య వైపు చూసి "హలో హీరో. ఒకసారి ఇలా రా" అని చిటికేసి పిలిచాడు. ఆదిత్య జరగ బోయేది ముందే ఊహించినట్లుగా నింపాదిగా తన సీట్ లోంచి లేచి పోలీస్ ల వైపు రాసాగాడు.
క్రొత్త పోస్ట్లు పాత పోస్ట్లు హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom)
అంత పొడి చేసిందేం లేదు, చెప్పుకోవటానికి.
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
తెలుగు బూతు చానల్స్!!
బాబాయి ! అమ్మాయి !!
రామ్ చరణ్ ప్రెస్ మీట్ !! (హాస్యం)
ఆగడు! దూకుడు? (హాస్యం)
మల్టీ స్టార్ సందడి (హాస్యం) -1
బాబోయ్ పేస్ బుక్ (హాస్యం) -3
ప్రస్తుతం చూస్తున్న వారు
దయచేసి నా అనుమతి లేనిదే, నా రాతలను వాడుకోకండి. సాధారణ థీమ్. Blogger ఆధారితం.
|
మహాత్మ గాంధీ
“మేధావులు మాట్లాడుతారు…. మూర్ఖులు వాదిస్తారు“
వైసీపీకి నంద్యాల ప్రాంతం అనుకూలంగా ఉండడంతో అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు సైతం అంచనా వేసిన పరిస్థితుల్లో వైసీపీ నాయకుడి హత్య పెద్ద దుమారానికే తెరలేపింది. వీటికితోడు చంద్రబాబు రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షనేత జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ మొదలైంది. నిజంగానే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఈ హత్య చేయించారని, దీనికి సీఎం చంద్రబాబు పూర్తిగా సహకరించారని జగన్ విమర్శలు చేయడంతో నిజంగానే చంద్రబాబు రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
విపక్ష నాయకులను ప్రలోభాలకు గురిచేస్తూ, మాట వినకుంటే ప్రాణాలు తోడేస్తూ అధికార తెలుగుదేశం రాక్షస పరిపాలన సాగిస్తున్నదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి చెరకులపాడు నారాయణరెడ్డి హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.
ఈరోజు ఉదయం హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్ను కలిసిన వైఎస్ జగన్.. ఏపీలో జరుగుతోన్న రాక్షసకాండపై ఫిర్యాదుచేశారు. గవర్నర్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు జైలుకు పోతే తప్ప వ్యవస్థ బాగుపడే పరిస్థితి లేదని అన్నారు. నారాయణరెడ్డి బతికుంటే టీడీపీకి మనుగడ ఉండదనే హత్యచేశారని, ఉద్దేశపూర్వకంగా గన్ లైసెన్స్ రెన్యూవల్ చేయలేదని విమర్శించారు. అంతేగాక కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కొడుకు నేతృత్వంలో సాగుతోన్న ఇసుక మాఫియాపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించేదాకా నారాయణరెడ్డి పోరాడారరని అందుకే ఆయనను అడ్డుతప్పించారని జగన్ స్పష్టంచేశారు. నారాయణరెడ్డి హత్యను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేయిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా సహకరించారు అని జగన్ దుయ్యబట్టారు.
అంతేగాక గత మూడున్నరేళ్లలో టీడీపీ దారుణాలకు బలైపోయిన వైఎస్సార్సీపీ నేతల జాబితాను గవర్నర్కు అందించామని వైఎస్ జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ జాతీయం-అంతర్జాతీయం తెలంగాణ సినిమాలు Top Stories Breaking News బ్లాగులు క్రీడలు బిజినెస్
#గవర్నర్ నరసింహన్
#వైఎస్సార్సీపీ
#వైఎస్ జగన్ మోహన్రెడ్డి
14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్
Home > Sports > వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్
వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్
స్విట్జర్లాండ్ లో టీఆర్ ఎస్ పార్టీ ...
ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యూహం...
టీటీడీ ఛైర్మన్ గా రాఘవేంద్రరావు......
విదేశీ పర్యటనలో చంద్రబాబు...
|
147. Romantic Story-51 ( దాంపత్యానికి దారులు )
పిల్లలకు తల్లి తండ్రులు వివాహము చేయుటకు తమ వంతు కృషి చేస్తారు, తమకు నచ్చినదని మంచి సంబoధం అని పెళ్లి చేస్తారు. పెళ్లి అనే బoధం ఏర్పడిన తర్వాత మనసులో ఉండే కోరికలు బయటకు వస్తాయి, ఆ కోరికలను సఫలీక్రుతమ్ చేయుటలో కొందరు సంత్రుప్తి చెందుతారు, మరికొందరు జీవిత మంతా ఇదేనా అనుకుంటూ సంసారాన్ని నేట్టు కుంటు వస్తారు.
కొందరు (తల్లి తండ్రులు) పిల్లలకు స్వేచ్చ నిస్తున్నారు. ఆ స్వేచ్చ వళ్ళ వారి జీవితాన్ని వారే సమర్ధ వంతముగా నిర్వహించుకో గలమని ధైర్యము చేస్తున్నారు. అదే ప్రేమ, ఆ ప్రేమ మనిషిని ఆలొచిమ్పనీయదు. తనకు కనపడ్డ వారు అందగాడు/అమ్దకత్తె, ఆ నమ్మకముతోను బ్రత కగాలుగుతారు, దెవునిపై నమ్ముకం పెట్టి జీవిస్తారు.
దాన్నే కాస్త దూరంగా ఉంచితే దాని ప్రభావము తగ్గు తుంది, ప్రేమ ఉన్న చోట భంధం ఏర్పడుతుంది.
ఒకరికి కోపం వస్తే రెండవవారు శాంతం ఉండాలి
ఒకరి ఆర్ధిక పరిస్థితిని ఒకరు అర్ధం చేసుకోవడం
శృంగారం లో సంతోషం ఉంటే రుగ్మత ఎందుకు
ప్రేమ ఉన్న చోట కోపము మచ్చుకైనా రాదు
జోకర్ సర్కస్ బోను చుట్టూ తిరిగి నవ్విస్తాడు, తన కుటుంబం బాగుండాలని నవ్వుతూ ఉంటాడు
భూమి తనచుట్టూ తిరిగి సూర్యుని చుట్టూ తిరిగినట్లు, కుటుంబం మేలు తోటివారి మేలు ఆలోచిస్తాడు
సైన్సు బాగా పెరిగింది, సంసారుల మద్య తేకండి , ప్రేమానురాగాలు ఉండవచ్చు, అనుభందం ఉండవచ్చు, శక్తి ఉండవచ్చు,మమతలు ఉండవచ్చు, మనుష్యులను అర్ధం చేసుకొనే శక్తి ఉండవచ్చు, పిల్లలను కనే వయసు ఉండవచ్చు, కాని కాలం మీ చేతుల్లో లేదు. ఎప్పు డూ మీరు ఆరోగ్యముగా ఉంటారని నమ్మకము లేదు, మనం తినే ఆహారము అటువంటిది. వయస్సులో ఉన్నప్పుడే పిల్లలను కనీ ఆరోగ్యముగా ఉండటమే నేను చెప్పే దాపత్యానికి దారులు.
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
అదొక పెద్ద హాస్పటల్, అంతా ప్రశాంతముగా ఉన్నది. అంత పరిసుబ్రముగా ఉన్నది. అక్కడ విజిటింగ్ హౌర్స్ లో తప్ప వేరే టైం లో ఎవ్వరిని లోపలకు పంపరు. ఎమర్జన్సీ కేసులను ప్రత్యేకముగా చూస్తారు.
అదిఒక హాస్పటల్ గా ఉండదు, ఒక ప్రశాంతి నిలయముగా ఉంటుంది. అక్కడ పనిచేసే డాక్టర్ హస్త వాచి మంచిదని చిన్న రోగానికి, పెద్దరోగానికి, ప్రతిఒక్కరు అక్కడ మనుషుల్లో వచ్చే మార్పుల వళ్ళ వచ్చే రోగాలకు, బిపి, షుగర్, తైరాఐడ్ మరిఒయు ఎక్సరే అన్ని టెస్టులు చేయించు కొని తగిన మందులు వాడుతారు.
ఇదే హాస్పటల్ లలో పది నెలలు నిండి ప్రసవ వేదనతో భాదపడుతున్నది, సుబ్బారావుగారి భార్య లక్ష్మి దేవి.
మేము శ్రాయశక్తులా ప్రయత్నం చేస్తాము.
అంతలో డాక్టర్ సెల్ నుండి రామ్ రామ్ అనే సౌండ్ వినగానే కెవ్వు మని ఏడ్చాడు.
ఆపిల్లవానికి ఒక శుభముహూర్తాన చిరంజీవి అని నామకరణం చేసారు.
ఒక గ్రూపు వారు మాత్రము చిరంజీవిని కూడా చేర్చుకున్నారు.
అ గ్రూపులో వారు అందరు పట్టు పడ్డారు. ఒక్క చిరంజీవి మాత్రమే ఉన్నాడు.
చిరంజీవి రామ్, రామ్, రామ్, అంటూ కూత పెట్టుతూ అవతల కోర్టులోకివేల్లాడు. అమ్దరూ కలసి పట్టు కున్నారు.
సుబ్బారావుగారు బాగున్నారా, బాగున్నాను పంతులు గారు. మీ గురించి మా అబ్బాయి గొప్పగా చెపుతున్నాడు, మీ అబ్బాయి ఎలా చెప్పాడో గాని స్కూల్లొ మాత్రము ఎ సబ్జెక్టు లో మార్కులు రావటములేదు, కేవలము తెలుగులో మాత్రం అందులో నా సబ్జెక్టు లో మాత్రం బాగా వచ్చాయి. ఇట్లా unte ఉమత కష్టం కదండి అన్నడు మాస్టర్.
మీరు మీ అబ్బాయి కలసి ఒక రోజు స్కూలు కు రండి. మీ అబ్బాయి చేసే ఘనకార్యాలు వినగలరు అన్నాడు.
స్కూలుకు వెళ్లారు సుబ్బారావుగారు కొడుకుతో. హేడ్మాష్టారుగారు, మరియు వేరే టిచర్లు అందరు కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నారు. తక్కువమార్కులు వచ్చిన పిల్లల తల్లి తండ్రులను పిలిచి వారికి మీ పిల్లలు చదవకపోతే టి.సి. ఇచ్చి పంపుతాము అని గట్టిగా చెప్పారు. అదేసమయాన సుబ్బారావుగారికి కూదా అదే మాటలు చెప్పారు. అప్పుడే చిరంజీవి కలగ చేసుకుంటూ నేను నాలుగుమాటలు మాట్లాడవచ్చ అని అన్నాడు. అమ్దరూ ఆశ్చర్య పోయారు. ఇంత చిన్న పిల్లవాడు ఏమి మాట్లాడుతాడు అని వెనక్కి వెళ్ళేవారు కూడా ఆగి వింటున్నారు.
కాల చక్రం తిరుగు తుమ్టుంది, పిల్లల మెదడు చాలా చిన్నది. ప్రతిఒక్కరు ఒకరు లేక ఇద్దరే పిల్లలను కంటున్నారు. మేము కష్ట పడుతున్నాము, మా పిల్లలు కష్టపడ కూడదని, బాగుగా పిల్లలను చదివించాలని, ఎంత డబ్బు కర్చు చేసి అయినా ట్యూషన్ పెట్టి నూటికి తొంభైతొమ్మిది రాలేదని భాదపడుతున్నారు.
అందులో మన తల్లి భాషను వదలి అణ్యభాషను ప్రొశ్చహిమ్చు తున్నారు. అదే గొప్పది అనుకుంటున్నారు, ఇపుడు మన ప్రభుత్వము హిమ్దీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఎ భాష అయినా పిల్లల మనసుకు హత్తుకొనే విధముగా ఉండాలి, కేవలము అందరు ఆ0గ్లము ఒక గొప్ప చదువనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం మీరె చెప్పడి అన్నాడు, ఆమాటలకూ అందరు ఆశ్చర్య పోయారు.
|
దీనికితొడు స్కూలు యాజమాన్యం కూడా ఒరియంటేషన్ క్లాసులని, పౌండేషన్ కోర్సులని, వ్యక్తిత్వవికాస కోర్సులని, ఈ చిన్న పిల్లలకు అవసరమ్మ అని నేను అడుగుతున్నాను అన్నాడు ఆ చిన్న పిల్లవాడు.
నేను అనేది పిల్లలపై ఎటువంటి వత్తిడి చేయకా వారిని స్వేచ్చాగా చదువుకోనేవిదానము అవసరము, వారి ఆలోచనలు బట్టి, వారి కోరికలు బట్టి తల్లితండ్రులు సహాయము చేయాలి, ఆటలు ఆడుకొనే విధముగా సహకరించాలి.
నాలో ఏదో శక్తి ఉన్నాదని మీరమ్దరు అనుకుంటున్నారు. నాలో ఎటువంటి శక్తి లేదు, ఈపని సాధించాలని,పట్టుదల, మనోనిగ్రహ శక్తి మాత్రం ఉన్నది అన్నాడు చిరంజీవి. నేను చేసినవి ఘనకార్యాలు కాదు, కేవలము పట్టుదలతో చేసినవి, మానవతాద్రుక్పదంతో చేసినవి.
మహోన్నతమైన సంస్కృతి కలిగినది మన భారతదేశం, వేద, సాస్త్ర, పురాణాలు,ఇతిహాసాలు, కాసిమజలీ కధలు, పద్య కావ్యాలు రామాయణ, భారత, భాగవత గ్రందాలు మనకు అందు బాటులో ఉన్నాయి. అవి పాట్య పుస్తకాలుగా పెట్టి ప్రతిఒక్కారికి సత్యం,, ధర్మం. న్యాయం, గురించి తెలుసుకో గలుగుతారు అన్నాడు చిరంజీవి.
పిల్లలను చదువు చదువు అనె వత్తిడి చేసే మనసు గురువులకు, తల్లి తండ్రులకు ఉండ కూడదు, అటువంటి వారు ఉన్నా అట్టి వారు పిల్లల ద్రష్టిలో శత్రువులుగా మారుతారు అన్నాడు చిరంజీవి.
నాన్న నాకు దాహ మేస్తుమ్ది, మమ్చినీరు కావాలి అన్నాడు చిరంజీవి, నాన్న మా మాస్టార్ ఎమన్నా చెప్పరా మనము ఇంటికి పోదామా అన్నాడు ఆ పసి బాలుడు, ఆమాటలకు అందరు ఆశ్చర్యపోవటం తప్ప ఏమి చేయలేక పోయారు. మీ అబ్బాయికి మంచి తెలివి తేటలు లున్నాయి మీ పిల్లవాడిలో ఏదో మార్పు వచ్చింది. అని అందరు అన్నారు.
పిల్లవాడ్ని మేచ్చుకున్న్నారే తప్ప ఏమి అనలేదు, వెంటనే ఇంటికి బయలు దేరాడు చిరంజీవితొ తండ్రి.
మనబాబు తెల్లవారుజామున సూర్యొదయమ్ కాకముందే లేస్తాడు. సుబ్రముగా కాళ్ళు, చేతులు, మొఖము, కడుక్కొని కొన్ని ఆసనాలు వేస్తాడు, తర్వాత తలారా స్నానము చన్నీళ్ళు చేస్తాడు. ఎందుకురా అంటే చేస్తే మంచిదమ్మా, నీవు నాన్న లేచి తెల్లవారుజామునా స్నానం చేసి ఆ స్వామివారిని ప్రార్దన చేస్తే మంచిదమ్మా అన్నాడు.
అక్కడే తల్లి తండ్రులు కూడా స్నానం చేసి వచ్చి ధ్యానం చేస్తూ కూర్చున్నారు.
అమ్మ నాన్న నేను మీకు చెప్పేంత వాడ్ని కాను కాని అందరు కనీసము పది నిముషాలు ఆదేవుడ్ని ప్రార్ధన చేస్తే ధైర్యము, సంతోషము , మన స్ శాంతి ఉంటుంది .
నేను చెప్పేది కాలాన్ని సద్వినియోగము చేసుకున్నవారికి ఆరోగ్యము, ఆనందము, సంతోషము, ఎటువంటి భయము లుండవు.ఆనాడు.
1. సమయము విలువ తెలుసుకొని జాగర్త పడాలి
3.చేయవలసిన కార్యక్రమాల పట్టికను తయారు చేయాలి
4.ముందుగా చేయవలసినవి చేయాలి.
ఏమండి మిమ్మల్ని పిలుస్తుంది, ఎవరే నన్ను పిలిచేది నీవు తప్ప, నేను కాదండి ప్రకృతి గాలి, మీతో పాటు నడిచే స్నేహ భంధం.
ఇది రోజు ఉండేది కదా.
చాల్లెండి మీ మాటలు, ఆ నిక్కరు, ఆ " టి " షర్టు వేసుకొని, కాస్త ఆ బట్ట తలకు దువ్వుకొని పోయి అలా అలా నడిచి రండి అన్నది శ్రీమతి శ్రీ లత.
ఎందుకు అంత దూరమ్ అలోచిమ్చుతారు, మీకు" టి " ఇస్తున్నానుగా అన్నది. ఇందులో పంచదార ఏది, మీలొ షుగర్ ఉందికదా అది సరిపోతుమ్దిలెండి అన్నది. భలే చెప్పవే నాలో సుగారుమ్దని" టి" లో షుగర్ వేయవ
ఈ తీ త్రాగే బదులు ఇంత వేపాకు రసం త్రాగటం మంచిది అన్నాడు.
అవునండి నేను మరిచాను రేపటినుంచి మీకు వేపాకు రసం ఇస్తాను, అది త్రాగి వెళ్ళండి, అదే మీకు మందు, కాసేపు ఉండండి మన పెరటిలో ఉన్న లేత వేపాకు కోసుకొని వస్తా నూరి రసం ఇస్తా. ఉండండి.
నేను వాకింగ్ కు బయలు దేరుతున్నాను, ఇప్పుడే అదికూడా త్రాగాననుకో బాత్ రూం పాడు చేయాలి అని అంటు, శ్రీమతి బుగ్గమీద చిటి కేస్తూ బయట రోడ్డు మీద నడుచుటకు బయలుదేరాడు.
ఏమిటే నీవు అనేది, మీరు బయటంతా తిరిగొచ్చారు, కాళ్ళు కడుక్కొని లోపలకు రండి, స్నానం చేసి కూడా లోపలకు రమ్మంటావా ఆ రండి అట్లాగే ఆ తడిసిన గుడ్డలతో అందరికి మీ విస్వరూపం ప్రదర్శిస్తూ లోపలకు రండి సిగ్గు లేక పొతే సరి అన్నది.
అంత లేదే ఏదో కోపము వచ్చినప్పుడే అన్నాడు శ్రీ పతిగారు. ఇదిగోనండి కాఫీ అని చేతిలో పెట్టింది. పంచదార కూడా వేసాను . మీరు మాత్రలు వాడుతున్నారుగా ఒక్క పూటకు ఎమీ కాదని ఇచ్చాను అన్నది. మా ఆవిడ చాలా మంచిది. నన్ను అర్ధం చేసు కుంటుంది.
నేను, సుబ్బారావు, పుల్లారావు (ముగ్గురం) నడుస్తూ పోతున్నాము.
మాలో సుబ్బారావుకు పూలు కోసే అలవాటు, పూలు కోస్తున్నాప్పుడు ఒక ఇంటి యజమాని తన పెంపుడు కుక్కను మాపైకి వదిలాడు. అంతే పూలు అక్కడే పారబోసి కాలికి బుద్ధి చెప్పాడు సుబ్బారావు, వాడితో మేము ఉన్నందున మేము కూడా పరిగెత్తాల్సి వచ్చింది. మేము ఆగినప్పుడు అది కూడా ఆగుతుంది. మేము కదిలితే అదికూడా కదులుతుంది. పుల్లారావు ఒక రాయి తీసి దాని కాలిమీద కొట్టాడు, అంతే కోపంతో అది వచ్చి వాడ్ని కరచింది.
అలా ఎంత దూరము పొయామో మాకు తెలియదు. చివరకు అటుతిరిగి ఇటు తిరిగి వచ్చాము అంతే అన్నాడు శ్రీ పతిగారు.
మరేం సంఘటనలు జరుగలేదా అని అడిగింది. జరుగలేదా అంటే జరిగింది ఒక సంఘటన.
|
తిరిగి వచ్చేటప్పుడు పుల్లరావును డాక్టర్ వద్దకు సుబ్బారావు తీసికెల్లాడు. నేను తిరిగి వచ్చేటప్పుడు ఒక మద్య యువతి వాకింగ్ చేస్తూ నన్ను కొన్ని మాటలు అన్నది, నెనుకూడా ఆమెను కొన్ని మాటలు అన్నాను.
హలో హలో అని పిలిచింది ఒక మద్య వయసు స్త్రీ
అ స్త్రీ తో ఏమి మాట్లాడారో చెప్పండి. ఇంతకు ఆమె ఎవరు, మీకు ఆమె ఎప్పటి నుంచి పరిచయము, నాకు ముందు చెప్పండి.
నీ ఆడ బుద్ధి పోనిచ్చావు కాదు అన్నాడు.
సరే ఎమాట్లాడారో చెప్పండి అన్నది. అసలు నన్ను చెప్పనిస్తేగా అన్నాడు శ్రీపతి రావు.
నేను మామూలుగా నడుస్తూ పోతున్నాను.
అంకుల్ బాగున్నారా, నేను మీ పక్కింటి కి కొత్తగా వచ్చాము, నాకు నడవటం అలవాటు, కాని మీరు చాలా స్మార్టు గా ఉన్నారు.
మీ బట్ట తల, పెద్ద మీసాలు, చాలా బాగున్నయి. మద్య వయసుకుర్రోడులా ఉన్నారు అన్నది.
మీరు నడుస్తుంటే ఒక సింహం నడుస్తున్నట్లు వున్నారు, ఒక మహారాజులా నాకు కనిపిస్తున్నారు అన్నది.
మరలా నవ్వుతూ దానిని తిరగేయండి అదే నా వయసు అన్నది.
అప్పటి నుంచి ఆమె చూపులు నామీద ఎటువంటి ప్రభావము చూపుతాయొనని భయమేస్తున్నదే భార్యామణి గారు అని చెప్పాడు.
ఏమిటే నా శీలమ్ మీద నీకు నమ్మకం లేదా, మీ మీద నాకు నమ్మకమే అయినా ఆడదాని చూపూకు రాజ్యాలే పోయినట్లు చూసారుగా.
అంతలోనే వీదిలొ నుండి ఎవరో పిలుస్తున్నట్లు తెలుసు కుంది శ్రీ లత, వెంటనే బయటకు వెళ్లి చూసిమ్ది.
ఇమ్తకూనీవవెరమ్మ అన్నది. అయ్యో చెప్పటం మరిచాను మీ ప్రక్క ఇంట్లోకి క్రోత్తగా వచ్చాము, మా వారు, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు. మీ వారిని చూసాక మావారు గురుకోచ్చారు, కాస్త ఆటపట్టించాను మీరేమను కోవద్దండి అమెరికాలో ఇది మామూ లు, నేను కూడా ఒక నెలరోజుల్లో అమెరికాకు వెళుతున్నాను అని చెప్పింది.
ఆమె వెళ్ళాక లోపలనుమ్డి వచ్చాడు శ్రీ పతిగారు, అంతా చూసారా, విన్నారా అన్నది.
కూరలు అప్పుడే తెచ్చారా అన్నది. ఆ తెచ్చాను ఇవిగో చూడు అని సంచి చూపించాడు. అబ్బో చాలా కూరలు తెచ్చారే మీరు రేటు తక్కువా ఏమిటి అని అడిగింది.
నీవు అంటావేమోనని నేనే ముందు అన్నాను.
అఘోరించారు, వీటిని ఫ్రిజులో పెట్టండి, ఇదన్న వచ్చా మీకు అన్నది.
మీ తెలివి నాకేం అర్ధం కావటం లేదు, ఏ మండి మీరు ఒక్క వారం రోజులు మా డాక్టర్ అన్నయ్య ఇంటిలో ఉండి రండి.
ఆ అన్నయ్యది పెద్ద హాస్పటల్, అక్కడ ఉండి అకౌంట్స్ చూస్తు నేర్చుకొండి అన్నది.
ఆయనా ఫోన్ చేస్తా, మా అన్నయ్యకు, మన ఇద్దరం కలసి వెల్దములె అన్నది.
మా ఆవిడా ఎంతో మంచిది, ములగ చెట్టు ఎక్కించకండి కింద పడిపోతా అన్నది నవ్వుతూ,
చూసావా నీ నవ్వు ఎంతో బావుంది,
అవునే ఇదేనే ప్రేమ భందం, నీకు నేను నాకు నీవు.
నా ఆరోగ్యం గురించి చాలా ముండుజాగార్తలు తీసు కుంటావే నీవు, ఎం జాగార్తలో ఏమో నీ మాటలు నన్ను ఉక్కిరి బిక్కిరి చెస్తున్నా యి, నా పని కావటములేదు అమ్తూ లోపలకు నడిచింది శ్రీమతి. ఏమండి మా అన్నయ్య గారు మిమ్మల్ని నన్ను రమ్మన మని టిక్కెట్లు పంపించారు వెళ్దామా, అమ్మగారు ఆర్డర్ రావటం, అన్నయ్యగారు ఆర్డర్ ఇవ్వడం, ఈ భర్తగారు తిరస్కరించడం అనేది ఉంటుందా, అందులో నీవు అన్న తర్వాత మరొవిధముగా జరుగుతుందా అన్నాడు శ్రీపతి గారు.
ముందు మీ అన్నయ్య గారి ఇంటికి వెళ్దాం తరువాత సంగతి ఇప్పుడెందుకు, మరి సర్దు బయలు దేరుదాము అన్నడు.
ఆ కళ్ళజోడు లేదే, మీకు మతిమరుపు కూదా వచ్చింది, మీనెత్తిమెదె ఉంది చూడండి.
అవునే నేను మరిచిపోయాను, ఆ ఉండు చూసిచెపుతాను అని తీసి చూసి రాత్రి పది గంటలకు గుంటూరు బస్సు అన్నాడు.
గుంటూర్ పొవటం, నెల రోజులు ఉందామని బయలు దేరి కేవలము పది రోజుల్లో నే తిరిగి రావటం జరిగింది.
మీరు ఇంటికి వెళ్ళే లోపు, మీకు ఒక కొరియర్ వస్తుంది దానిలో మీకు తీర్ధ యాత్రకు ముందుగా కాశి ప్రయాణమునకు రైల్ టిక్కట్లు కొని పంపుచున్నాను అని ఫోన్ చేసాడు బావగారికి అనగా శ్రిపతిగారికి.
వెటకారము వద్దు. మీ అన్నయ్య ఎమూడ్లో ఉన్నాడో కాని అంతా మనమంచికే కదా, ఇద్దరం కలసి శివుని దర్శనం చేసుకుందాం అన్నాడు.
మీరు ఎప్పుడైనా ఇక్కడకు రావచ్చు, ఎమ్డుకంటే ముందుగా తెలియ పరిస్తే మంచిది.
మా అయన చేసిన పని ఏమిటి అని నీవు అడగవచ్చు, అది కూడా నేనే చెపుతున్నాను.
మీ వారు మంచి తెలివిగలవాడని నేను అకౌంట్స్ సెక్షన్ లో పర్య వేక్షణ చేయమన్నాను.
మీరు కాంపౌండర్ వద్ద ఉండి కొన్ని విషయాలు తెలుసుకొని జాగర్తగా ఉండండి అని చెప్పాను.
ఎరోగానికి ఏమందు వాడుతారు, ఎ ఇంజక్షన్ చేస్తారో గమనించాడు, ఆ మందుల రెట్లు, రోగానికి ఎంత ఫీజు వసూలు చేస్తారు తెలుసుకున్నాడు.
కాంపౌండర్ వద్ద ఉండక వచ్చిన రోగులవద్దకు చేరి మందుల విషయాలు, ఫీజు మరియు అన్ని విషయాలు తెలియపరిచాడు.
ఈ వయసులో కూడా నీతి నిజాయతి అంటే కష్టం కదా, అందుకే నీకు ఉత్తరం ద్వారా అన్ని విషయాలు తెలియపరిచాను. నన్ను క్షమించు. ఇట్లు మీ అన్నయ్య.
ఈ ఉత్తరము అందిన వెంటనే నకు ఫోన్ ద్వారా నా మీద కోపం లేదని చెప్పగలవు.
అప్పుడే ఫోన్ మ్రోగింది అన్నయ్యా నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నా, నీవె ఫోన్ చేసావు, నీవు వ్రాసిన ఉత్తరము చూసాను.
|
నలబై సంవత్సరాలనుండి మావారి మనస్సు నేనే అర్ధం చేసుకోలేక పోయాను, నీవె చెప్పిన విషయాలకు నేను ఏమి అనుకోవటములేదు, ఎందు కంటే, నాకు ఏది మామూలె.
కొందరికి కొన్ని బలహీనతలు ఉంటాయి, మావారి బలహీనత ఏమిటో నాకు తెలుసు నేను దారిలో పెట్టుకోగలను.
ఫోన్ లో మీరు వచ్చేముందు చెప్పండి, మీరొచ్చాక మేము తీర్ధ యాత్రకు పోతాము అన్నాడు అన్నయ్య నవ్వుతూ.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Mallapragada Ramakrishna వద్ద 7:04 PM
144.Thief story -48 ( రైల్లో మాయగాళ్ళు )
పూర్వపు భాగ్యనగరం ఈనాడు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్, జంట నగరాలుగా వృద్ధి చెందింది. మొన్నటి దాకా ఆంద్రప్రదేశ్ కు రాజదానిగా ఉన్న ప్రాంతము. ఇప్పుడు రెండు రాష్ట్రాలగా (తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ) విడి పోయింది, ఇరువురికి ప్రత్యక ఏర్పాటులు చేస్తున్నట్లు గవర్నర్ తెలియ పరిచారు. ఎందు కంటే ఇరు రాష్ట్రాలకు ఒక్కరే గవర్నర్. (ఇంకా విభజన ఏర్పాట్లు చేస్తున్నారు)
ఈ నగరంలో అతి పురాతనమైన రైల్యే స్టేషన్ కచిగూడ, ఇక్కడ అనేక ఎక్ష్ప్రెస్స్ రైళ్ళు వస్తూ పోతుంటాయి. ఇక్కడ ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం 7.30 గంటలకు బయలుదేరే ఇంటర్ సిటి ఎక్ష్ప్రె ప్రెస్ టికెట్టుకోసం "క్యు " లో నిలబడ్డాడు అమాయక చక్రవర్తి రామచద్రం. శ్రీ పురుషులుకు ఒకే లైన్లో టికెట్టు ఇవ్వటం వళ్ళ కొంత ఆలస్యము అవుతున్నది. అందులో ప్లాట్ ఫోరం టికెట్టు కూడా అక్కడే ఇవ్వటం వళ్ళ ఆలస్యమవుతుంది. ఆఖరికి నిజామాబాద్ కు టికెటు తీసుకున్నాడు.
ఒక్క సారి స్టేషన్ వాతావరణం వేడెక్కింది. రైలు బయలు దేరింది. నెమ్మదిగా కదిలింది. కొద్ది దూరమ్ వేల్లగాని ఆగింది. ఎందు కంటే ఎవరో మినిష్టర్ ఎక్కాలని ఆపినట్లు తెలిసింది. బయట చిన్న చిన్న జల్లుల వర్షం పడుతుంది. ప్రయాణీకులు పరిగెత్తుతూ ఎక్కలేక వెనుక పడుతున్నారు, యాక్సలేటర్ వచ్చినా అందుకోలేక పోతున్నారు.
యువకుడు ఇక్కడ ఎవరైనా డాక్టర్ రున్నార అని అన్ని బొగీలలొ వెతకటం మొదలపెట్టాడు. అప్పుడే ఒక డాక్టర్ వచ్చి రామ చంద్రంను పరీక్ష చేసి కొన్ని మందులు, ఇంజక్షన్ చేసి కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది అన్నాడు. యువకుడు ఆయన ప్రక్క నే ఉండి సేవలు చేసాడు. నెమ్మదిగా రామ చంద్రం నిద్రలోకి జారుకున్నాడు.
కండ ఉంటే భుద్ది, గుణం, శక్తి పెరుగుతుంది
సత్యం, ధర్మ, న్యాయం ఉన్నచోటే దేశం బాగు పడుతుంది
ఆ రైల్లోనే లంగా ఒనీ వేసుకొని రెండు జల్ల సీతలాగా అమాయక మోహము తో ఉన్న ఒక అమ్మాయిని టికెట్టు అడిగాడు టి.సి., అమ్మాయి టికెట్టు కోసం వెతుకుతున్నది.
ఆ అమ్మాయిని చూస్తు అదేపనిగా ఓ కొంటే కుర్రోడు టి. సి. తో వాదన దిగాడు, టికెట్టు కొనక పొతే డబ్బులు కడతారు మీరు నోరు జారకండి అన్నాడు. అయితే నీవు కట్టావయ్య అన్నాడు, ఆ కడతామండి, ఎందుకు కట్టం అన్నాడు రోషంతో కట్టాడు .
అక్కడే ఉన్న అమ్మాయి మీ ఋణం ఉమ్చుకోలెండి మీ అడ్రస్ నాకివ్వండి మీకు పైకము పంపుతా అన్నది. సరే ఇదిగో అని ఒక కార్డు ఇచ్చి నేను దిగిపోతున్నాను అని తిగి పోయాడు ఆ యువకుడు.
అయ్యో నా బ్యాగు పోయింది ఎవరో తీసుకెల్లరు. ఆ స్టేషన్లో దిగిన వారెవరొ అన్నది. బ్యాగు పోయిందని ఒక్కటే ఏడుపు మొదలు పెట్టింది చుట్టు ప్రక్కలవారు ఓదార్చటానికి ప్రయత్నించారు. అందులో నా సర్తిఫికె ట్సు ఉన్నాయి అవి లేకపోతె నా జీవితమే నాసన మయి పొతుమ్ది, నాకు ఉద్యోగము రాదు, నా చదువు వ్వ్యర్ధ మై పొతుమ్ది. అని గట్టిగా ఎడుస్తున్నాది. ప్రక్కవారు జాలిపడి నీవు ఎక్కడ దిగాలి అని అడిగారు ఏడుపు తప్ప వేరే మాట చెప్పదు.
అప్పుడే పొలీసులు రావటం, కేసు బుక్ చేయటం, సాక్షులు సంతకం పెట్టటం వెంటనే జరిగి పోయాయి.
స్టేషన్ చేరగానే కొందరు నా బ్యాగు కనబడుట లేదు, నా బ్యాగు కనబడుటలేదు అని అంటున్నారు.
రామ చంద్రానికి స్పృహ వచ్చింది. నన్ను రక్షిమ్చినవానికి ధన్యవాదాలు అని మనసులో అనుకున్నాడు. వెంటనే బ్యాగ్ తీసి డైరి చూస్తె దానిలో ఒక లెటర్ ఉంది.
దానిలో నేను మాయగాన్ని కాదు, నా అవసరానికి నేను మీదగ్గర ఉన్న మీ ఉమ్గరము, మీ మేడలో గొలుసు, మీ బ్యాగులో ఉన్న కొంత డబ్బును తీసుకొని వెళ్తున్నాను, భవిషత్తులో కలుసుకుంటే మీ డబ్బులు మీకు అంద చేయగలను అన్యధా భావించద్దు, ఆ సమయాన మీ ప్రాణాల్ని కాపాడాలని అని పించింది. అప్పుడే అనుకున్న ఇంటిలో ఉన్న మరోప్రాణా న్ని రక్షించుటకు మీ డబ్బులు వాడలనుకొన్న, నన్ను మన్నించండి, నన్ను మాయగాడు అన్న, దొంగ అన్న నేను భాద పడను, నా పరిస్తితి ఈ విధముగా చేయిం చింది.
పోలిస్ స్టేషన్లో కంప్లైంట్ చేయుట తప్ప బ్యాగులు పోయిన ప్రయాణీకులకు వేరే మార్గం లేదు.
మన జాగార్తలో ఉంటే ఎమీ పోవు అన్నారు ఒక సన్యాసి, అప్పుడే ప్రక్కన ఉన్న అబ్బాయి మీ జోలి కూడా పోయిందని ఇందాక ఏడ్చారు కదండి అన్నాడు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Mallapragada Ramakrishna వద్ద 10:28 AM
|
బావా నీ చుట్టూ తిరిగే ఎ ఆడది నిన్ను ప్రేమిమ్చాలేదా, ఈ వేదాంత ధోరణి ఈ వయసులో ఎందుకు, హాయిగా చెట్ట పట్టాలు వేసుకొని చేరువు గట్ల వెంబడి , చేల గట్ల వెంబడి తిరిగి వద్దాము, రా బావా అని అడిగింది. సిగ్గు విడిచి, అడుగు తున్నమ్దుకు కోపమా , లేదా నీకు ఆడదంటే నే కోపమా, అని నెమ్మదిగా అడిగింది. బావా గులాబి పువ్వు పెట్టు కున్నాను చేసావా.
వీటి కన్న అంతులేని విశ్వాసం నీ ప్రేమ పై ఉన్నది, అందుకే నిన్ను మరిమరీ ప్రేమిస్తున్నాను, నాప్రేమ మెరిసే మిణుగురు పురుగు కాదు, నీపై నాప్రేమ మెరిసే నక్షత్ర కాంతిని మించినది.
ప్రేమ ప్రేమ అంటూ ఎవరి గురించే మాట్లాడుతున్నావు, నీ ప్రక్కన అందమైన ఈ రెండు జల్ల సరోజ పెట్టు కొని పర ద్యానంలో ఉన్న బావను చూసి.
నాప్రేమ వర్షాకాలంలో తాత్కాలికంగా రంగులు విరజిమ్మి అందముగా ఏర్పడే ఇంద్ర ధనుస్సు కాదు, భయాన్ని సృష్టించి , మేఘ గర్జనలు చేస్తూ మెరసె మెరుపు కాదు, నా ప్రేమ సూర్య తెజస్సుకన్న తీక్షనమైనది. చంద్రుని వెన్నెల కన్నా, పున్నమి జాబిలి కన్నా చల్లనిది.
అప్రయత్నంగా బయట ప్రపంచముపై నాదృష్టి లాగుట లేదు. నా దృష్టి ఎప్పుడు నీ చుట్టూ తిరుగు తుమ్టుంది. విశాల సృష్టి నిలువు టద్దముగా నాకు కనబడుతుంది. అందులో నీ వోక్కదానివే నా ప్రేమ కోసం తపిస్తున్నావు, నీ ప్రేమ కోసం నేను తపిస్తున్నాను. నా ప్రేమ వేసవిలో అందించే చల్లటి నీరు లాంటిది. వెన్నెల కాంతిలో, పుష్పపరిమలాల మద్యలో, మనసును ఆహ్లాద పరిచి ఆనంద పరిచేది నా ప్రేమ. మన ఇద్దరి మద్య జన్మ జన్మల భంధం ఉంది, నా మనసు నీదని, నీ మనసు నాదని, అద్దంలో ప్రతిబింబముగా సాస్వితముగా నిలిచిపోతుంది.
ఆ ఇప్పడి దాకా సొంతము, ఇటువంటి వెర్రి బాగోలోడ్ని నేను ఎందుకు చేసుకొంటా. ఏదో టచ్ ఎలా ఉంటుందో చూసా అంతే అంటూ ఒక్క తోపు తోసి వెనక్కు వెళ్ళింది సరోజ.
అబ్బో ఒక్క స్పర్సకే ఇంత కవిత్వమా, నా మొత్తం శరీరం చూపించా ననుకొ ఇంకా ఎంత కవిత్వం రాస్తావు బావా.
జీవితమ్ బొంగరంలా తిరగటానికి, కట్టు బాటులో కట్టడి ఉండటానికి, బానిస బ్రతుకు నుండి బయట పడటానికి, వర్తమానంలో పుణ్య కార్యాలు చేయటానికి, పెద్దలను, గురువులను ఆదరించ టానికి, నీ ప్రేమ నాకు ముఖ్యం.నీ శరీరం కాదు.
బావా నా ప్రేమ అంతా నీమెదె ఉన్నది, ఇందా ఈ ముద్దుకు నీ దాహం తీర్చుకొ అని పెదవులు అందించింది.
సిగ్గు విడిచి సిగ్గును చూపిమ్చిన ఈతనిలొ మార్పు రాదు, ఏదో ప్రేమ పిచ్చి, ఎవరో ప్రేమించి వదిలేసారు, ఆమె ప్రేమ కోసమే వ్రాస్తున్నాడు ప్రేమా ప్రేమా అంటూ ఏదో పిచ్చి కవితలు.
గట్టు మీద పోతున్న ఒక పల్లె పడుచును చూసి " నా సీత " అని బ్రమిమ్చి ఈ విధముగా అన్నాడు.
రాము ఏమిటి అలా వున్నావు అని అడిగాడు స్నేహితుడు గోపి, నా ప్రియురాలు నాకు పరీక్ష పెట్టింది. నేను గెలిస్తేనే నన్ను వివాహము చేసు కుంటా నంటుంది అన్నడు. నీ ప్రియురాలు ఏది.
నెల సాక్షిగా, నింగి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, దేవతలసాక్షిగా, నాప్రేమ నీ కేనని ప్రమాణము చేస్తున్నాను, నా ప్రేమను నిజం చేసుకోవాలంటే నీవు ఎటువంటి పరిక్షలు పెట్టినా, నేను జయించి నీ ప్రేమను పొందుతాను, నా ప్రేమలో ఎటువంటి కల్మషము లేదు,
మరి గెలువ లేదా నీ ప్రేమ అన్నడు. నా ప్రేమ గెలిచింది, నేను గెలిచాను, కాని నా మాట, నారూపం, ఆమెకు నచ్చి, నచ్చలేదు అని చెపింది, అందుకే నేను పనికిరానని నా ప్రేమను తిరస్కరించింది
చిట్లిపొయిన చిగురు టాకులు, ఎండి పొయి రాలిపోయిన ఆకులు, నాలో రేకెత్తు తున్న వింత కోర్కలు, నా మనసులో ఉన్న నిన్ను మాత్రం కదిలించలేవు, కొమ్మ కొమ్మా రాచుకొని రాలిపోయిన పూల రేకులు, మత్తును పెంచి మైమరిపించే గాలికి రాలే పారిజాతాలు నీ పై ఉన్న ప్రేమను వేరుచేయలేవు. అంటూ గట్టిగా ఆమెను అడిగాను, నా ప్రేమను పొందితే నీవు సుఖ పడతావు అన్నాను, కాని నా 'సీత ' ఒప్పు కోలేదు, నన్ను పోషించి స్తోమత నీకున్దా, నీకు ఆస్తి ఎంత అని అడిగింది. నేను నా ప్రేమను మాత్రమె తెలియపరచ గలిగాను, ఆస్తి గురించి చెప్పలేక పోయాను అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను
అని గట్టిగా చెప్పను. నన్ను ఒక పనికి రాని విత్తనముగా భావించి బయటకు నేటి వేసింది నా ప్రియురాలు.
విత్తనం చేతిలో పట్టుకుంటే ఫలితము ఉండదు, దానిని నేలలో పాతితే గాలి నీరు తోడై చీకటిలొ నుండి వెలుగులోకి మొక్కగా వస్తుంది. అంటే ప్రేమ అనే బీజమ్ చీకటిలో మానవులలో ఏర్పడుతుంది. ఆ ప్రేమ ఎన్ని సునామీలు వచ్చినను, ఎన్ని భూకమ్పములు వచ్చినను మారదు. ఎందు కంటే ఆ పరమాత్ముడు వయసుకు తగ్గ ప్రేమను మానవులలో కల్పించాడు.
ఇంట్లోవాల్లను కూడా గట్టిగా అడిగించాను, నేను మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని సుఖ పెడతాను అని ఒట్టు పెట్టి చెప్పినా వినలేదు, నా తల్లి తండ్రులను అవమానించి పంపించారు గోపి, మరి నా ప్రేమ గెలిచేదేప్పుడు అని అడిగాడు రాము.
ఇప్పుడు నీకు ఒక తోడూ కావాలి
|
ప్రకృతిలో అవయవాలకు తోబుట్టువులుగా వ్యాధులు కూడా వస్తాయి, చేతికి, కాళ్ళకు గాయాలు అవుతాయి, జలుబు, దగ్గు , ఆయాసము పెరుగుతాయి, పన్నుపోటు, వెన్నుపోటు పెరుగుతుంది. ఇన్ని ఉన్న మనిషిలో ప్రేమ మారదు, హృదయములో ఉన్న ప్రేమకు ఎటువంటి రోగములు రావు, ఎప్పుడు నేను నీ వెంట ఉన్నాను అని శబ్దం చేస్తూ వుంటుంది ప్రేమ. ఆ ప్రేమను నీవు చేసుకొనే అమ్మాయిలో చూసు కో రాము అన్నాడు గోపి
ప్రేమ అనేది అనేక రకాలు, తల్లిపై, చెల్లి, ఇల్లాలుపే, స్నేహిడుపై ఉంటుంది. అందరిపై ప్రేమ ప్రేమ అని వెంబడిస్తూ ఉన్దగూడదు,
ఫోటోను వెలుగులో తీస్తారు, దానిని చీకటి గదిలో డెవలప్ చేస్తారు, అదేవిధముగా దేవుని సృష్టి చీకటిలొ ప్రారంభమై వెలుగులో బ్రతకమని, ప్రేమను నలుగురికి పంచుటకు భూలోకమునకు చేరారు, ప్రేమ అనేది మనసును దోచిన వారిపై అధికముగా ఉంటుంది, మిగిలిన వారిపై సూర్య చంద్రుల ప్రయాణములా ఉంటుంది ప్రేమ.
నీ ప్రియురాలు ఉండే అడ్రస్సు నాకు చెప్పు, ఇప్పడే నాకు తోచిన సహాయము చేస్తాను అన్నాడు గోపి రాముతో.
గోపి, రాము ప్రేమలు గురించి ఆలోచిస్తూ స్త్రీల గురించి ఈ విధముగా నుకున్తున్నాడు. (నేను పెళ్లిని త్యాగం చేయాలి రాముడు సీతను కలపాలి అదే నా ద్యేయం అని అనుకున్నాడు గోపి )
" కొందరు ప్రేమను పంచుకోలేక విధిని ఎదిరించలేక ప్రాణ త్యాగం చేస్తున్నారు.
కొందరు అత్తమామలు, భర్త పెట్టె హింసను భరించలేక, తల్లి తండ్రులకు చెప్పుకోలేక స్వతంత్రంగా బ్రతుకు తున్నారు.
విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపమ్, కులం, ఇవి మంచివారికి సుగుణాలు, అవి మానవులకు ప్రేమను పెంచుటకు ఉపయోగ పడును. ఈ సుగుణాలే కొందరని అహంకారులకు, దోషాలుగా మార్చును, అటువంటి వారిలో ప్రేమ అనేది ఒక కక్షగా మారుతుంది. అటువంటివారు మాటలతో, చేతలతో, కిమ్చ పరుస్తూ పైసాచికముగా ఆనందాన్ని పొందుతారు. ఆది పత్యాన్ని ప్రదర్సించడానికి తహ తహ లాడుతారు, ఇటు వంటి వారిని ప్రేమతోనే జయించాలి అనుకున్నాడు గోపి.
వెంటనే గోపి సీత వద్దకు పోయి నేను చెప్పిన చోటుకు నీవు రావాలి, నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు.
రాము సీతను చూసాడు, తనలోని ప్రేమ అంత ఆమె వద్ద క్రుమ్మరించాడు.
ప్రేమ అనేది ప్రళయము కాదు, కాని ప్రణయ మవుతుంది
ప్రేమ అనేది ఆకర్షణ కాదు, హృదయ స్పందన మవుతుంది
ప్రేమ అంటే భోగం కాదు, హృదయ త్యాగం అవుతుంది
ప్రేమకు మరణం లేదు, వయస్సుతో పనిలేదు
ప్రేమ ఒక కావ్యం కాదు, యావ్వనంతో పనిలేదు
ప్రేమ తప్పస్సు కాదు, ఎవ్వరికి కనిపించ లేదు
ప్రేమ అనేది ఇష్టపడి పని చేస్తే సంతుప్తి పెంచుతుంది
ప్రేమ వలపును పెంచి, ఆరోగ్యానిచ్చి, సుఖ నిద్ర పంచుతుంది.
నీవు మా ఇద్దరినీ కలిపి గొప్ప పని చేసావు, మా ప్రేమ సాస్వితముగా నిలబడి పోతుంది. నేను ప్రేమ పిచ్చి వాడును కాను అన్నా డు.
సీతారాములు, గోపి సరోజల పెళ్లి గొప్పగా జరిగింది.
అదే నిజమైన ప్రేమ జీవితమ్
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Mallapragada Ramakrishna వద్ద 2:19 AM
క్రొత్త పోస్ట్లు పాత పోస్ట్లు హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom)
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
సాధారణ థీమ్. Roofoo ద్వారా థీమ్లు. Blogger ఆధారితం.
|
బియ్యం ఒక గ్లాస్
పుదీనా,కొత్తిమీర అర కప్పు
నూనె,ఉప్పు తగినంత
పసుపు కొద్దిగా
పెరుగు రెండు టేబుల్ స్పూన్స్
లవంగాలు,చెక్క,యాలకులు,షాజీర,బిర్యాని ఆకు,
వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి వేయించాలి.ఇప్పుడు అల్లంవెల్లుల్లి
ముద్ద వేసి వేగిన తరువాత సన్నగా తరిగిన కూరగాయలు,బటానీలు,
స్వీట్ కార్న్ అన్నీవేసి కొంచెం వేయించాలి.
చివరగా టమాటాముక్కలు, పెరుగు వేసి బాగా ఉడికించాలి.పసుపు,
కారం,గరంమసాలాపొడి,పుదినా,కొత్తిమీర వేసి బాగా కలిపి నీళ్ళు పోసి
తగినంత ఉప్పు కూడా వేయాలి.
ఇందులో ఆలూ,కారట్,పచ్చిబటానీ,కాప్సికం,స్వీట్ కార్న్,బీన్స్ ఇలా
కారట్,నిమ్మరసం కలిపి చేసే ఈ రైస్ ఐటం లంచ్ బాక్స్ లోకి
అన్నం రెండు కప్పులు
అల్లం చిన్న ముక్క
నిమ్మకాయ ఒకటి
ఉప్పు,పసుపు,నూనె
దోరగా వేగిన తరువాత సన్నగా తరిగిన అల్లం,మిర్చి,కరివేపాకు వేసి
ఇప్పుడు కారట్ తురుము వేసి తడి లేకుండా బాగా వేయించాలి.
చివరగా అన్నం,తగినంత ఉప్పు,పసుపు వేసి కలిపి కొంచెం వేయించాలి
చల్లారిన తరువాత నిమ్మరసం వేసి కలిపితే కలర్ ఫుల్ గా ఉండే కారట్
రైస్ రెడీ అవుతుంది.
కాలీఫ్లవర్ ను దేనితో కలిపి వండినా రుచిగా ఉంటుంది.చాలా సన్నగా
ఉల్లిపాయ ఒకటి
మిర్చి రెండు
ఉప్పు,కారం తగినంత
పసుపు కొంచెం
నూనె రెండు టేబుల్ స్పూన్లు
తాలింపుకు శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి
తయారు చేసే విధానం :
సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
ఇప్పుడు పసుపు,తగినంత ఉప్పు,కారం,వేసి కలిపి మూత పెట్టి సన్నని
కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేయించి తీసేయ్యాలి.
వేడివేడి అన్నంలో కారప్పొడీ,నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు.
పల్లీలు,పుట్నాలపప్పు, కలిపి చేసే ఈ పొడి కూడా చాలా రుచిగా
ఉంటుంది.అన్నంలోనే కాకుండా ఇడ్లీ,దోశ, ఉప్మాలతో కూడా ఈ
పొడి చాలా బావుంటుంది.
కావలసిన పదార్ధాలు :
జీలకర్ర ఒక టీ స్పూన్
ఉప్పు తగినంత
మిర్చి,సన్నగా తరిగిన ఎండుకొబ్బరి ముక్కలు,జీలకర్ర,వెల్లుల్లిరెబ్బలు,
ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
బావుంటుంది.
మొక్కజొన్న పొత్తులతో చేసే మరో రుచికరమైన స్నాక్ ఇది.
కొత్తిమీర అర కప్పు
అల్లం చిన్నముక్క
అల్లం,రెండు మిర్చి తగినంత ఉప్పు వేసి మొక్కజొన్నగింజలను మరీ
మెత్తగా కాకుండా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కొత్తిమీర,కరివేపాకు
వేయాలి.బైండింగ్ కోసం శనగపిండి వేసి కలపాలి.
వేడిగా టమాటా సాస్ తో తింటే చాలా బావుంటాయి
Labels: స్నాక్స్
సింపుల్ గా చేసెయ్యొచ్చు కూడా.
ఉల్లిపాయలు రెండు
గరంమసాలా పొడి ఒక టీ స్పూన్
నూనె రెండు టేబుల్ స్పూన్స్
టీ బాగ్ ఒకటి
ఉప్పు ,కారం,పసుపు
లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానిఆకు, జీలకర్ర
నూనె వేడిచేసి నాలుగు లవంగాలు,చిన్న దాల్చినచెక్క, రెండు
యాలకులు, బిర్యానీ ఆకు వేయాలి.
సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,మిర్చి,కరివేపాకు వేసి దోరగా
ఇప్పుడు పసుపు,కారం వేసి కలిపి చోలే కూడా వేసి కలపాలి.
తగినంత ఉప్పు,టీ బాగ్ వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి
చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
వేడిగా చపాతీ తో వడ్డిస్తే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది.
వచ్చేస్తుంటాయి.అందుకే అల్లం,మిర్చి వేసి రుబ్బి వడలు చేసెయ్యండి.
శనగలు,అల్లం,మిర్చి,జీలకర్ర,ఉల్లిపాయ,కరివేపాకు,కొత్తిమీర,ఉప్పు,
తయారు చేసే పద్ధతి
శనగలు కడిగి చిన్నఅల్లం ముక్క ,రెండు మిర్చి,తగినంత ఉప్పు,జీలకర్ర
వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,
ముక్కలు,మిర్చి,కొత్తిమీర,కరివేపాకు వేయాలి
కొబ్బరి (లౌజు) ఉండలు
తెలిసిందే.అయితే మైక్రోవేవ్ లో చేస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది.
కొబ్బరికాయ ఒకటి
బెల్లం రెండు కప్పులు
నెయ్యి ఒక స్పూన్
కొబ్బరి తురుము,బెల్లం కలిపి ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో వేసి హై లో
బెల్లం కరిగి పాకం వస్తుండగా నెయ్యి వేసి కలిపి మళ్లీ ఓవెన్ లో పెట్టాలి
ఉండలు రెడీ అవుతాయి .
మైక్రోవేవ్ లో షుమారు పదినిమిషాలు పడుతుంది.రెండు మూడు
నిమిషాలకి ఒకసారి కలుపుతూ ఉండాలి.ఓవెన్ ని బట్టి టైం కొంచెం
Labels: మైక్రోవేవ్, స్వీట్స్
లేత మొక్కజొన్న గింజలతో చేసే ఈ ఖీర్ చాలా రుచిగా ఉంటుంది.
ఇప్పుడు సీజన్ కాబట్టి మంచి కండెలు దొరుకుతాయి.ఉడికించిన కార్న్
రెడీగా ఉంటే చాలా త్వరగా అయిపోతుంది.
మొక్కజొన్న గింజలు ఒక కప్పు
పాలు అర లీటరు
స్వీట్ కార్న్ రెండు స్పూన్స్
ఇన్స్టంట్ బాదం మిక్స్ ఒక టీ స్పూన్ (ఆప్షనల్ )
మొక్కజొన్న గింజలు ఉడికించి గ్రైండ్ చేసుకోవాలి.అవసరం అయితే
పంచదార వేయాలి.
ఖీర్ చిక్కబడుతుండగా ఒక స్పూన్ నెయ్యి, స్వీట్ కార్న్,ఇలాచీపొడి,
బాదంమిక్స్ వేసి రెండు నిముషాలు సిమ్ లో ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
బాదంమిక్స్ వేస్తే కొంచెం కలర్,ఫ్లేవర్ వస్తుంది.ఇది లేకపోయినా పర్లేదు
కాసేపు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే బావుంటుంది.
Labels: స్వీట్స్
చికెన్ తో ఎన్నోవెరైటీలు.వాటిలో స్పైసీగా నోరూరించే ఐటం ఈ పకోడీలు.
చికెన్ మారినేట్ చేసి ఉంచుకుంటే చేయడం చాలా తేలిక.పదినిమిషాల్లో
అల్లంవెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్
గరం మసాల పొడి ఒక టీ స్పూన్
|
కార్న్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్
చికెన్ ముక్కల్లో అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాల పొడి,ఉప్పు,కారం,
పసుపు వేసి కలిపి ఒక గంటసేపు మారినేట్ చేసుకోవాలి.
ఇందులో సన్నగా తరిగిన మిర్చి,ఉల్లికాడలు,కొత్తిమీర,శనగపిండి,
జస్ట్ చికెన్ ముక్కలకు కోట్ అయితే చాలు.
కాగిన నూనెలో చికెన్ ముక్కలు వేసి వేయించి తీసుకోవాలి.
Labels: చికెన్, స్నాక్స్
ఇది కూడా నాదే
తెలుగు బ్లాగులు
కూల్ ఐటంస్ (4)
గ్రేవీ కర్రీస్ (6)
పిండివంటలు (5)
బ్రేక్ ఫాస్ట్ (16)
మామిడికాయ (4)
మిల్క్ షేక్స్ (11)
మైక్రోవేవ్ (8)
పండగలకి చేసే ముఖ్యమైన పిండివంటల్లో ఈ కజ్జికాయలు చాల ఫేమస్.వీటిని కొంతమంది పుట్నాలపప్పు పొడితో,మరి కొందరు రవ్వతోనూ చేస్తారు.అలాగే చాలా...
మెంతికూర - టమాటా పచ్చడి
కమ్మని సువాసనతో ఉండే మెంతికూరతో చేసే ఈ పచ్చడి అన్నం లోకీ,ఇడ్లీ,దోశ లోకి కూడా బావుంటుంది.ఇందులో తీపి ఇష్టం లేని వారు బెల్లం వేయకుండా చ...
చికెన్ బిర్యానీ
నాన్ వెజ్ ప్రియులకి ముందుగా గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ మాత్రమే. దీని తరువాతే ఏదైనా.అందులోనూ హైదరాబాదీ దం బిర్యానీ ఎంత పాపులరో కూడా త...
మొక్కజొన్న వడలు
వర్షాలతో పాటే మొక్కజొన్న పొత్తులు వచ్చేస్తాయి.వీటితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు.చల్లని వర్షపు సాయంత్రాలకు ఈ మొక్కజొన్న వడలు మంచి ...
అత్యంత సులభంగా,పదినిమిషాల్లో అయిపోయే స్నాక్స్ అంటే పకోడీలే. అందరూ ఇష్టంగా తినేవి కూడా ఇవే.వీటికి అప్పుడప్పుడు ఆకుకూర జోడిస్తే రు...
పండగలు అంటేనే స్పెషల్స్,పిండివంటలు తప్పనిసరి.అందులో బాగమే ఈ తియ్య తియ్యని బొబ్బట్లు.వీటినే భక్ష్యాలు అని కూడా అంటారు. ...
చికెన్ పచ్చడి
చికెన్ పచ్చడి అనగానే నోరూరుతుంది కదూ.చికెన్ కూర ఎంత ఈజీగా చేస్తామో ఈ పచ్చడి కూడా అంతే సులువుగా చెయ్యొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో విధ...
|
మహాత్మ గాంధీ
“మేధావులు మాట్లాడుతారు…. మూర్ఖులు వాదిస్తారు“
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది… అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరుగుతున్న రాజకీయ సమరంలో రైతులు, సామాన్యులకు ఒరుగుతున్నదేమీ లేదు. ఈ రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు కుటుంబ పార్టీలుగానో లేక కుల పార్టీలుగానో ఉన్నాయి. రైతు రాజ్యం, రైతు సంక్షేమం, రైతే రాజు… అనేవి పార్టీలకు పడిగట్టు పదాలుగా మారాయి. కానీ ఈ రెండు పార్టీల ఆచరణ మాత్రం హామీలకు ఆమడదూరంలో ఉన్నాయి.
ఎన్నికల ముందు రైతుల కోసం ఈ పార్టీలు ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితి పార్టీల మధ్య యుద్ధమే జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇది మరో రూపంలో కొనసాగుతూనే ఉంది. రాజకీయ యుద్ధంలో ఇప్పుడు రైతులు పావులుగా మారారు.
ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సామాన్యుల గురించీ, రైతుల గురించి పట్టించుకోరనేది చారిత్రక సత్యం. రైతుల్లోని వెనకబాటుతనం, సంఘటిత శక్తి లేకపోవడం, తిరగబడే చైతన్యం లేకపోవడం… ఇవన్నీ ఉండబట్టే ప్రభుత్వాలను, పాలకులను నిలదీయలేకపోతున్నాడు. శిక్షించాల్సిన పార్టీలను, ప్రభుత్వాలను కాదని తనకు తాను శిక్ష వేసుకుంటున్నాడు. తెలంగాణలో సుమారు 68% జనాభా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నా ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయడం, తిట్ల దండకాన్ని వల్లించడం తదితరాలకు వెచ్చించే సమయాన్ని రైతుల సంక్షేమం కోసం, వారు ఎధుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను వెదకడం కోసం వెచ్చిస్తే ప్రయోజనం ఉంటుంది. పాలకులు ఒకరినొకరు తిట్టుకోవడం ద్వారా పరిష్కారం దొరుకుతుందనుకుంటే ఎంచక్కా ఆ కార్యాచరణను కొనసాగించవచ్చు. పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలీడే ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తమ మంత్రుల, అధికారుల నివాసాల్లో, కార్యాలయాల్లో వృథా అవుతున్న విద్యుత్ ను ఆదా చేసి రైతులకు మళ్ళించవచ్చుగదా. ఎయిర్ కండిషనర్లను ఆపివేయవచ్చుగదా! కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సంస్థలు ప్రకటనల కోసం హోర్డింగ్ లు, రంగురంగుల కాంతుల కోసం ఖర్చు చేసే విద్యుత్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు గదా!
ట్రాన్స్ మిషన్ గ్రిడ్ లు లేవనీ, నిర్మాణానికి కనీసం రెండేళ్ళు పడుతుందనీ, సౌర విద్యుత్ ఇప్పుడే వినియోగంలోకి రావడం కష్టమనీ, ఆంధ్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ తెలంగాణకు రావాల్సిన వాటాను ఇవ్వడంలేదనీ… ఇలా ఎన్ని కారణాలు చెప్పినా రైతుల సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు కావాల్సింది పరిష్కారం తప్ప సంజాయిషీలు, వివరణలు కాదు. చేస్తున్న ప్రయత్నాలను శంకించడంలేదుగానీ ఫలితం ఏమిటన్నదే ఇక్కడ కీలకం. పొరుగు రాష్ట్రంతో ఘర్షణ పడడం ద్వారా ఉల్లంఘనలను సరిదిద్ది న్యాయంగా దక్కాల్సిన వాటాను తెప్పించుకోగలిగితే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ ఆ విధంగా వ్యవహరించడం ద్వారా ప్రయోజనం ఉండదన్న విషయం స్పష్టమే అయినప్పుడు ఈ రెండు రాష్ట్రాల పాలకులు ఎందుకు విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న ఈ పబ్లిసిటీ స్టంట్లో చివరకు బలిపశువులవుతున్నది మాత్రం సామాన్యులు, ముఖ్యంగా రైతులు.
Up Next ఖమ్మం జిల్లాలో రోడ్డుప్రమాదం : ఐదుగురి మృతి
ఆంధ్రప్రదేశ్ జాతీయం-అంతర్జాతీయం తెలంగాణ సినిమాలు Top Stories Breaking News బ్లాగులు క్రీడలు బిజినెస్
#శ్రీశైలం ప్రాజెక్టు
14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్
|
భవిష్యత్తు ఎలా ఉ౦టు౦దని మీరు అనుకు౦టున్నారు?
కంటెంట్కు వెళ్లు
శా౦తి, స౦తోష౦
వివాహ౦, కుటు౦బ౦
బైబిలు ప్రశ్నలకు జవాబులు
చరిత్ర, బైబిలు
విజ్ఞాన శాస్త్ర౦, బైబిలు
పుస్తకాలు & బ్రోషుర్లు
మీటి౦గ్ వర్క్బుక్లు
నాటకరూప౦లో సాగే బైబిలు పఠన౦
ఆన్లైన్ లైబ్రరీ
తరచూ అడిగే ప్రశ్నలు
బైబిలు అధ్యయన౦ కోస౦ అడగ౦డి
కార్యాలయాలు & టూర్లు
మమ్మల్ని స౦ప్రది౦చ౦డి
భాష ఎంచుకోండి తెలుగు
అ౦దుబాటులో ఉన్నవి
%%లో ఈ ఆర్టికల్ను చదవాలనుకుంటున్నారా?
ఇలాగే ఉ౦టు౦దా?
ఇ౦కా చెడిపోతు౦దా?
బాగుపడుతు౦దా?
‘దేవుడు వాళ్ల కన్నీళ్లన్నీ తుడిచేస్తాడు. చావు ఇక ఉ౦డదు. దుఃఖ౦, ఏడ్పు, నొప్పి కూడా ఇక ఉ౦డవు. మొదటి విషయాలు గతి౦చిపోయాయి.’—ప్రకటన 21:3, 4, పవిత్ర గ్ర౦థ౦, వ్యాఖ్యాన సహిత౦.
అప్పుడు మీరు పొ౦దే ప్రయోజనాలు
కుటు౦బ సభ్యులతో, స్నేహితులతో స౦తోష౦గా సాగే నిర౦తర జీవిత౦.—కీర్తన 37:11, 29.
పరిశుద్ధ లేఖనాలు చెప్పేదాన్ని మన౦ నిజ౦గా నమ్మవచ్చా?
నమ్మవచ్చు, అ౦దుకు రె౦డు కారణాలు ఉన్నాయి:
ఇచ్చిన మాట నిలబెట్టుకునే సామర్థ్య౦ దేవునికి ఉ౦ది. యెహోవా దేవునికి అ౦తులేని శక్తి ఉ౦ది, కాబట్టి బైబిలు ఆయనను మాత్రమే “సర్వశక్తిగల దేవుడు” అని అ౦టో౦ది. (ఆదికా౦డము 17:1) అ౦దుకే ఈ లోకాన్ని మార్చి, బాగుచేస్తాననే తన మాటను దేవుడు నిలబెట్టుకోగలడు. ‘దేవునికి సమస్త౦ సాధ్య౦’ అని బైబిలు చెబుతో౦ది.—మత్తయి 19:26.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే కోరిక కూడా దేవునికి ఉ౦ది. ఉదాహరణకు, చనిపోయినవాళ్లను మళ్లీ బతికి౦చాలని యెహోవా ‘ఇష్టపడుతున్నాడు.’—యోబు 14:14, 15.
దేవుని కుమారుడైన యేసు, రోగులను బాగుచేశాడని బైబిలు చెబుతో౦ది. ఆయన ఎ౦దుకలా చేశాడు? అలా చేయడ౦ ఆయనకు ఇష్ట౦ కాబట్టి. (మార్కు 1:40-42) అవసర౦లో ఉన్నవాళ్లకు సహాయ౦ చేయాలని కోరుకున్న యేసు అచ్చ౦ తన త౦డ్రిలా౦టి వ్యక్తిత్వాన్నే చూపి౦చాడు.—యోహాను 14:9.
కాబట్టి, మన౦ భవిష్యత్తులో ఆన౦ద౦గా జీవి౦చేలా మనకు సహాయ౦ చేయాలని యెహోవా, యేసుక్రీస్తు ఇద్దరూ కోరుకు౦టున్నారని నిస్స౦దేహ౦గా నమ్మవచ్చు.—కీర్తన 72:12-14; 145:16; 2 పేతురు 3:9.
ఒక్కసారి ఆలోచి౦చ౦డి . . .
దేవుడు ఈ లోక౦లో మ౦చి మార్పును ఎలా తీసుకురాబోతున్నాడు?
ఆ ప్రశ్నకు జవాబు బైబిల్లోని మత్తయి 6:9, 10, దానియేలు 2:44 వచనాల్లో ఉ౦ది.
మరిన్ని తెలుసుకోండి
దేవుడు చెబుతున్న మ౦చివార్త!
దేవుడు ఏ ఉద్దేశ౦తో భూమిని సృష్టి౦చాడు?
దేవుడు భూమిని ఎ౦దుకు చేశాడో, బాధలు ఎప్పుడు పోతాయో, భవిష్యత్తులో భూమికి, మానవులకు ఏమౌతు౦దో బైబిలు వివరిస్తు౦ది.
దేవుని రాజ్య౦ అ౦టే ఏమిటి?
దేవుని రాజ్యానికి రాజు ఎవరు? ఆ రాజ్య౦ ఏమి సాధిస్తు౦ది?
డౌన్లోడ్ ఎంపికలు
డిజిటల్ ప్రచురణల డౌన్లోడ్ ఎంపికలు
ఆడియో రికార్డింగ్ల డౌన్లోడ్ ఎంపికలు
బైబిలు ఎ౦దుకు చదవాలి?
బైబిలు ఎలా౦టి పుస్తక౦?
కుటు౦బాలు స౦తోష౦గా ఉ౦డాల౦టే ఏ౦ అవసర౦?
ఈ లోక౦ ఎవరి గుప్పిట్లో ఉ౦ది?
బాధలు లేని కాల౦ ఎప్పటికైనా వస్తు౦దా?
జీవిత౦లోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?
JW.ORG / యెహోవాసాక్షుల అధికారిక వెబ్సైట్
త్వరిత లింక్లు
కావలికోట ఆన్లైన్ లైబ్రరీ
Copyright © 2018 Watch Tower Bible and Tract Society of Pennsylvania. వినియోగంపై షరతులు _ ప్రైవసీ పాలసీ
మీ భాష ఎంచుకోండి
సంజ్ఞా భాషలు మాత్రమే చూపించు వెబ్సైట్ అందుబాటులో ఉంది ప్రచురణ డౌన్లోడ్ మాత్రమే
త్రోట్ కాన్సర్ కు కారణాలు _ Causes Of Throat Cancer _ Health Tips In Telugu _ Telangana TV
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి ఎన్నిక:వెంకయ్య – Telanganaheadlines.in
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి ఎన్నిక:వెంకయ్య
రాష్ట్రపతి ఎన్నికలను రాజకీయ కోణంలో చూడవద్దని బీజేపీ అంటోంది. రాజ్యాంగాధినేత ఎన్నికలను రాజకీయాలతో ముడిపెట్టడం సమంజసం కాదని ఆ పార్టీ నేత, సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు అంటున్నారు. దేశ ప్రధమ పౌరుడి ఎన్నికను రాజకీయం చేయకుడదని ఆపదవికి ఉన్న గౌరవాన్ని అందరూ కాపాడాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రపతి రాజ్యాంగానికి అత్యంత గౌవరం ఇచ్చే వ్యక్తి అయిఉండాలని ఆయన అన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి పదవికి అన్ని విధాలుగా అర్హుహడని వెంకయ్యనాయుడు అన్నారు. దేశ అత్యన్నత పదవిని అలంకరించే వ్యక్తికి ఉండాల్సిన అన్ని లక్షణాలు రామ్ నాథ్ కోవింద్ కు ఉన్నాయని ఆయన చెప్పారు. న్యాయశాస్త్ర కోవిదుడు అయిన రామ్ నాథ్ ను అన్ని వర్గాలు బలపర్చాలని వెంకయ్యనాయుడు కోరారు.
← టీవీ నటిపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
కార్పోరేట్ ఆఫీస్ కాదు-పోలీస్ స్టేషన్ →
దూలాఘడ్ లో ఏం జరుగుతోంది?
చండీగఢ్ లో బీజేపీ కూటమి భారీ విజయం
|
డబుల్ గొట్టం ఫక్ పూల్ లో 2 of 3
న ప్రధాన (current)
లో చేసిన తేదీ క్రీడ, వుడ్స్ సెక్స్, రాగి జుట్టు, సక్స్ సినిమా పేరు డబుల్ గొట్టం ఫక్ పూల్ లో 2 of 3 watch and download.
రేట్ మర్చిపోతే లేదు వీడియో! మీరు వీడియో ఇష్టపడ్డారు లేదా కాదు. Thank you!
క్లిక్ లోడ్ వీడియో
లో డౌన్లోడ్ .mp4 embed కోడ్
ఈ కోడ్ కాపీ మరియు మీ వెబ్ సైట్ లో ఉంచడానికి
డబుల్ గొట్టం ఫక్ పూల్ లో 2 of 3 సైట్ నుండి hustler-hd.net
రాగి జుట్టు వుడ్స్ సెక్స్ సక్స్ క్రీడ
అభిప్రాయాలు 129
వీడియో పని లేదు
భాగస్వామ్యం, సామాజిక నెట్వర్క్లు
Make him వ్యభిచారం చేయు స్త్రీకి భర్త - మరొక వ్యక్తి చేస్తుంది. తన భార్య వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్
ప్రముఖ వీడియో
వేడి సెక్స్ కోసం కాళ్లు ప్రేరేపించడమ్
ఇంట్లో తయారు ముధీరిన సెక్స్ : ఆశ్చర్యం స్వాగతం ముడ్డి ధారిలోధెంగడమ్
Queen పురుషాంగము వంటి పరికరము ఒంటరిగా షో
కొవ్వు చాలా హోర్నీ అమ్మాయి నడక బాట
LiveGonzo Bobbi Starr హాట్ నల్లటి జుట్టు గల స్త్రీని అంగ చేస్తుంది ఫన్ కోసం
బ్లాండ్ milf అంగ వంటగదిలో
అందమైన బ్లాండ్ రుచికరమైన పెంటీ హౌస్ అడుగు 2
జంట ఒక లవ్ టెక్నీషియన్
ఉత్తమ పోర్న్ వీడియోలు, సెల్ ఫోన్, hustler hd gives You the opportunity to watch porn videos free in HD quality. సముద్ర అడల్ట్ వీడియో క్లిప్లు for You.
18+ అన్ని మోడళ్లు ఈ వెబ్ సైట్ లో కనిపించే వద్ద వయస్సు 18 సంవత్సరాలు లేదా ఎక్కువ.
నుండి అభిప్రాయాన్ని మద్దతు సైట్
|
var uid = '155239'; var wid = '331945'; ఊహించని బోనస్ దొరికింది – Telugu Sex Stories
Home » Telugu Sex Stories » ఊహించని బోనస్ దొరికింది
మా ఊళ్ళో ఒన్న అతి పెద్ద కిరాణా దుకాణం లో పనిచేస్తున్నాను నేను. దుకాణదారుడు, భార్య, నేను మొత్తం దుకాణం ని నడుపుతాము. ఆవిడని నేను ఆంటీ అని పిలుస్తాను. ఆంటీ సామాన్యంగా మధ్యాహ్నం సమయాల్లో దుకాణానికి వస్తుంది. ఓనరు ఒక రెండు గంటల పాటు భోజనం తరువాత విశ్రాంతి తీసుకుంటాడు. ఒక రోజు అతను అర్జంటు పని నిమిత్తం పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. రాత్రికి అక్కడే ఉండిపోవాలని కూడా చెప్పాడు. నన్ను దుకాణం మూసేసాక వాళ్ళ ఇంట్లోనే పడుకోమని చెప్పివెళ్ళాడు. రాత్రి దుకాణం కట్టేసి ఓనరు ఇంటికి వెళ్ళాను. హాలు లో ఉన్న చాప వసారాలో పరుచుకొని పడుకున్నాను.
ఆంటీ అటువైపుగా వచ్చి నేను తిన్నానో లేదో కనుక్కుంది. ఒక గ్లాసుడు మజ్జిగ యిచ్చింది. లోపలికి తన గదిలోకి వెళ్ళిపోయి నన్ను కేకేసింది అక్కడకి రమ్మని. నేను ముందు ద్వారం తలుపు వేసేసి లోపలికి వెళ్ళాను. ఆంటీ మంచం పైన కూర్చుని వుంది. నన్ను ఎదురుగా కుర్చీలో కూర్చోమంది. నేను మొహమాట పడుతుంటే ఫరవాలేదు అని బలవంతం చేసింది. పిచ్చా పాటీ కబుర్లు మొదలు పెట్టింది. నేను ఏమేమి పనులు చేస్తానని ఆరా తీసింది. వాళ్ళ ఆయన ఏమి చెప్పినా చేస్తానని జవాబు చెప్పడం తోటే గలగలా నవ్వింది. ఆమె పలువరుస ముత్యాల లాగా మెరుస్తున్నాయి ఆమె నవ్వుతుంటే. ఎత్తైన ఆంటీ యద పై పైకి ఊగుతోంది. “ఆ పనులేనా ఇంకేమన్నా పనులు కూడా చాతనవునా నీకు” అని నన్ను కొంటెగా ప్రశ్నించింది. నేను చాలా బుద్ధిగా సమాధానం చెప్పాను ఏ పనైనా చేయగలను అని. ఆమె ఇంకా పగలబడి నవ్వుతూ నేను చెప్పిన పని చేస్తావా అని అడిగింది. నాకు ఆమె నవ్వుతుంటే ఉక్రోషం తన్నుకొస్తోంది. ఒక పక్కన పొద్దుటినుంచి దుకాణం లో అలిసిపోయాను పని తో. నిద్ర ముంచుకొస్తోంది నాకు. ఆంటీ మాటల లోని అర్థం నేను పసిగట్టలేకపోయాను. అందుకే మీ యిద్దరూ ఏమి చెప్పినా చేస్తానని బీరాలు పలికాను.
“మీ ఇద్దరూ నాకు సమానమే ఆంటీ. మీకు ఏ పని కావలన్న చేసిపెడతాను. కానీ యిప్పుడు నిద్ర వస్తోంది పడుకుంటాను” అని కుర్చీలోంచి లేవబోయాను. ఆమె తన కాలు చాచి నా కుర్చీ మీద వేసింది. ఇంకా చెప్పాలంటే నా రెండు తొడల మధ్యన ఆంటీ కాలివేళ్ళు పెట్టింది. “నాకు ఒక్కత్తినే గదిలో పడుకోవడమంటే భయం. నువ్వు కూడా ఇక్కడే పడుకో” అంటూ గోముగా మూతి పెట్టింది. మెల్ల మెల్లగా నాకు ఆమె ఆంతర్యం తెలుస్తోంది. జరగబోయేది ఊహించుకోగానే నిద్ర పటాపంచలైపోయింది. “ఉండండి ఆంటీ.. నా చాప, దిండు తెచ్చుకుంటాను” అని మళ్ళీ కుర్చీ లోంచి లేవబోయాను. “ఓరి వెర్రి సన్నాసి! నువ్వు ఎక్కడో కింద నేల మీద పడుకుంటే నాకు భయం తగ్గుతుందనుకున్నావా? ఆ కాటికి నీ వసారాలో తొంగున్నా యిక్కడ నేల మీద పడుకున్నా ఒకటే గదా!” అని నా వట్టల మీద తన కాలి వేళ్ళ తో సుతారంగా తాకింది. నాకు పూర్తిగా తెలిసిపోయింది ఆంటీ మనసులోని మాట.
కాలు బారుగా జాపడం తోటి ఆంటీ చీర లోంచి ఆమె నున్నని తొడలు కనిపిస్తున్నాయి. అప్పుడు గ్రహి్ంచాను ఆమె లోపల లంగా కూడా కట్టుకోలేదు. “దీని దుంప తెగ..తెగ జిలగా వుంది గామోసు దీని పూకు లో. రోకలి బండ లాంటి నా మోడ్డ కోసం తహతహపడుతోంది” అనుకుంటూ ఆమె కాలిమీద చేయి వేసాను. అంతే! ఆంటీ ఒక్కసారి నా వట్టల్ని తన కాలివేళ్ళ తో మెత్తగా కెలుకుతూ నా వైపు కాంక్ష తో చూస్తోంది. నేను ఇంక ఆలస్యం చెయ్యకుండా నా చొక్కా తీసేసి ఆంటీ పక్కనే మంచం మీద చేరిపోయాను.
ఆమె నా చేతిని పట్టుకొని తన చీర లోకి దూర్చుకుంది. ఆమె పూకు ఉబ్బెత్తుగా తగిలింది నా వేళ్ళకి. నా మోడ్డ కసెక్కిపోతోంది. ఆంటీ రవిక హుక్స్ ఒకొక్కటే తీసేసాను. చీర కుచ్చిళ్ళు పట్టుకొని గుంజేసాను. ఆమెను పూర్తిగా నగ్నంగా చేసి ఆమె ఎత్తులు పల్లాల కేసి ఆబగా చూడసాగాను. నా లుంగీ గుంజిపారేసింది ఆంటీ. ఇద్దరం అప్పుడే పుట్టిన పాపాయిల లాగా వున్నాము.
కసిగా వున్న ఆంటి పూకు వెచ్చగా తగిలింది నా వేళ్ళకి. బాగా ఊరి నా వేళ్ళు స్మూత్ గా జారిపొతున్నాయి లోలోపలికి. ఆంటీ తన చేతి తో నా మోడ్డ ని స్పీడ్ గా గుడిపేస్తోంది. ఆంటి వాలకం చూస్తే వాళ్ళ ఆయన మోడ్ద నా మోడ్డ అంత పెద్దగా లేదేమో అనిపించింది. నా మోడ్డ పైన ఉన్న ఎర్రని బొడిపెని తన వేళ్ళ తో కసిగా కెలికేస్తూ వుంటే నా వట్ట్లల లో తీపి నొప్పి ప్రారంభం అయింది. “ఇంక వేళ్ళ తో కెలికింది చాలు రా.. ఎక్కు నా మీదకి. గుచ్చు నీ గూటాన్ని” అని నా చేతి వేళ్ళు తన పూకు నించి లాగేసింది.
ఆ రాత్రి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా ఆంటీ పప్పని అరగదీస్తున్నాను నేను. ఓనరు దుకాణం లో ఉన్నప్పుడు ఏదో ఒక పని మీద నన్ను యింటికి పిలిపించుకుంటోంది ఆంటీ. ఒక పావుగంట లో తన కుతి తీర్చుకునేది నాతోటి. హాయిగా సాగిపోతోంది మా కలయిక ఈ నాటికీ!
The post ఊహించని బోనస్ దొరికింది appeared first on Telugu Sex Stories ⋆ Telugu Sex Kathalu ⋆ Telugu Boothu Kathalu.
The post ఊహించని బోనస్ దొరికింది appeared first on Telugu Sex Stories.
అర్దరాత్రి ఆడపడుచులు (2)
అర్దరాత్రి ఆడపడుచులు 3 (1)
చెల్లితో బంచిక్ (5)
|
చెల్లితో బంచిక్ (5)
చెల్లితో బంచిక్ 21 (1)
నా శృంగార ఆత్మ కథ (8)
నా శృంగార ఆత్మ కథ 8 (1)
Previous Post: ప్రతి రోజు ఆంటీని దెంగాలి పెళ్ళాన్ని దెంగాలి ~ Telugu Sex Stories –
Next Post: నా భర్త కుమారుడు మరియు భార్య తెలుగు సెక్స్ కథ ~ Telugu Sex Stories –
Telugu dengudu kathalu శనివారం మధ్యాన్నం Telugu sex stories
Telugu sex stories Akka tho telugu kathalu తెలుగు బూతు కథ
Telugu Sex Stories Telugu Boothu Kathalu కొత్త కథలు ఉచితము
Telugu sex story కొత్త కథలు ఉచితము Telugu Boothu Kathalu
|
న్యూస్ ఆంధ్రా
న్యూస్ తెలంగాణ
నేషనల్ న్యూస్
సినిమా గాస్సిప్స్
లైఫ్ స్టైల్
మమ్మల్ని సంప్రదించండి
ధర్నాచౌక్ తరలించాలనే టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. 2కే రన్లో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నాచౌక్ తరలింపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి 2కే రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. పెద్ద ఎత్తున పోలీసుల మొహరింపుతో ఆ ప్రాంతం కర్ఫ్యూను తలిపిస్తోంది.
2k run, 2కే రన్, cpi, cpm, dharna chowk, ధర్నాచౌక్, సీపీఎం, సీపీఐ న్యూస్ తెలంగాణ No Comments »
సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఆర్కే రోజా అంటే టీడీపీ నేతలకు భయమని నారాయణ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాళిమాతను చూసినట్లుగా రోజాను చూసి వణికిపోతున్నారన్నారు. ఏపీలో టీడీపీతో పాటుగా తెలంగానాలో టీఆర్ఎస్ కూడా ప్రతిపక్షాలను చూసి ప్యాంటులు తడుపుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి ఎమ్మెల్యే మీద వేటు వేయడం తగదన్నారు. అసెంబ్లీలో ఇలా సస్పెండ్ చేసుకుంటూ వెళితే ఎవరు మిగలరని నారాయణ అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…అమెరికాలో భారతీయులపై దాడులను పట్టించుకోవడం లేదని నారాయణ విమర్శించారు. మన దేశంలో కూడా మత విద్వేషాలు కొనసాగడం విచారకరమని ఆయన అన్నారు.
సీపీఐ నేతలతో జనసేనాని
ఆ శాఖలో కోట్ల రూపాయల కుంభకోణం
ప్రధానమంత్రి నరేంద్రమోదీది నియంతృత్వ ధోరణి అని సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్యాకేజికి చట్టబద్దత గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అడిగితే.. చట్టంలో ఉన్నవే కదా అంటున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. ఇచ్చిన మాట తప్పినందుకు నిజంగా వెంకయ్య నాయుడుకు ఆత్మగౌరవం ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సురవరం డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ లో కమ్యూనిస్టు భావాలు బావున్నా.. నడకలో తడబడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదానే 2019 ఎన్నికల్లో సీపీఐ ప్రధాన ఎజెండాగా ఉంటుందని ఆయన అన్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మాటలు తప్ప చేతలు లేవని నారయణ అన్నారు. ఏపీలో టీడీపీ,వైసీపీ కాకుండా మరో పార్టీకి మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అవకాశాలు చాలా ఉన్నాయని నారయణ అన్నారు. పవన్ సరిగా ముందుకెళ్తే కచ్చితంగా మూడో ప్రత్నామ్నాయ శక్తిగా పవన్ ఎదిగే అవకాశముందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అవసరం అనుకుంటే పవన్తో చర్చలకు మేం సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని అని, జగన్ను సైతం పార్టీలో చేర్చుకుంటాననడంRead More
జనసేన మీద కుట్ర వెనుక బిగ్ బాస్ ..!
టీవీ9 రాజేస్తే ..ఏబీఎన్ పరిష్కరించిందా?
కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..
కత్తి మహేష్ మనసు మార్చుకోవడం వెనుక..
రోమీయులకు 9:32 TEL - ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని - Bible Search
రోమీయులకు 8 రోమీయులకు 10
32ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు.
తెలుగు బైబిల్
యోహాను 13:13 TEL - మీరు నన్ను ‘బోధకుడు,’ ‘ప్రభువు’ అని - Bible Search
యోహాను 12 యోహాను 14
13మీరు నన్ను ‘బోధకుడు,’ ‘ప్రభువు’ అని సరిగానే పిలుస్తున్నారు.
తెలుగు బైబిల్
Posted by సి.ఉమాదేవి at Friday, March 14, 2014 Labels: సమీక్షలు
2-3-2014 ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా సమీక్ష.
అన్ని మంచి శకునములే. చక్కటి కథ. ఊహలకు రెక్కలు పొదిగి మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్లవు ఈమె కథలు.మన ఇరుగు పొరుగు వారి జీవితాలలో జరిగే సంఘటనలు వారినెలా ప్రభావితం చేస్తాయో చూసినట్లు,వినినట్లు మనకు వివరిస్తారు. మంచి పనికి మంచి మనసుంటే చాలంటారు.పిల్లి ఎదురు పడ్డా దుశ్శకునమని ఆందోళన పడటం మనిషిని మరింత భీరువును చేస్తుంది.ఇది అందరికీ తెలుసు కాని కథగా చెప్తే సూదిమందులా సత్వరం పనిచేస్తుంది కదా!
ఛాయాచిత్రాలు (1)
పత్రికా ప్రచురణలు (10)
విశ్లేషణలు (4)
తాజా వ్యాఖ్యలు
తెలుగు పత్రికలు
Copyright 2010 చిన్నిగుండె చప్పుళ్లు _ Powered by Blogger.
|
లోకేష్ స్పీచ్ చూసి తెలుగు నేర్పిన టీచర్ చెప్పేది వింటే షాక్ అవుతారు _ SUMAN TV
లోకేష్ స్పీచ్ చూసి తెలుగు నేర్పిన టీచర్ చెప్పేది వింటే షాక్ అవుతారు
లోకేష్ కు తెలుగు నేర్పుతున్న టీచర్ చెప్పేది వింటే అయ్యో పాపం అంటారు.
తెలుగు ప్రజలకు లోకేష్ పేరు వినిపించగానే ముందు నవ్వొస్తుంది.. ఆ తరువాత పాపం అని జాలేస్తుంది.. ఒక మంత్రి గురించి అలా మాట్లాడడం తప్పే కాని మన మంత్రిగారు ఎన్ని రోజులు ఎంత ట్రైనింగ్ తీసుకున్న తెలుగు మాత్రం స్పష్టంగా మాట్లాడలేక పోతున్నాడు.. విచిత్రం ఏంటంటే ఒక్కోసారి ఇంగ్లీష్ కుడా తప్పులు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు అందుకే అతడి పేరు వింటేనే ముందు అందరు నవ్వుకుంటున్నారు.. తేట తెలుగులో తేనెలొలికేలా మాట్లాడేందుకు చాలా కష్టపడుతున్నా కానీ ఎందుకో ఏమో కాలం కలిసిరాక అభాసుపాలవుతున్నాడు. మాట్లాడుతుండగా ఏదో పెద్ద తప్పుడు మాట బయటకు రావడం.. దాన్ని సోషల్ మీడియా, మీడియా రచ్చ రచ్చ చేయడం జరుగుతూనే ఉంది.. అది చూసి బాబుకి ఏం చేయాలో అర్ధం కావడం లేదు..
పోనీ మీడియామీద కేసులు వేద్దామా ? అంటే అది అసాద్యం.. మీడియాతో పెట్టుకుంటే ఉన్న పరువుకాస్త బజారున పడుతుంది.. అందుకే లోకేష్ విషయంలో సైలెంట్ గా ఉన్న బాబు అతడికి తెలుగులో స్పెషల్ క్లాసులు ఇప్పిస్తున్నాడు.. రీసెర్చ్ స్కాలర్, టీవీ సీరియర్ రైటర్ అయిన “పెద్ది రామారావు”ను లోకేష్ కు వ్యక్తిగత తెలుగు భాష నేర్పే టీచర్ గా నియమించాడు బాబు.. ఇందుకోసం “పెద్ది రామారావు”కు నెలకు ఏకంగా లక్ష రూపాయల జీతంతో పాటు... ప్రభుత్వం ద్వారా సకల సదుపాయాలు కల్పించాడు. అంతేకాదు అతడికోసం ముగ్గురు సహాయక సిబ్బందిని నియమించి తెలుగులో లోకేష్ బాబును తీర్చిదిద్దాలని ఆదేశించాడు. కానీ ఇవేవీ లోకేష్ పై పనిచేయలేదు.. తాజాగా లోకేష్ బాబు కాకినాడలో పర్యటించిన సంగతి తెలిసిందే... అక్కడ చేసిన ప్రసంగంలో మళ్లీ బోలెడు తప్పులు బయటపడడం అందరం చూసాం.. విన్నాం కుడా.. దాంతో లోకేష్ ప్రసంగం సోషల్ మీడియాలో మల్లి తెగ వైరల్ గా మారింది.
దాంతో చంద్రబాబు మరోసారి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడట.. అంతమంచి టీచర్ ను పెట్టి లక్షల జీతాలు ఇచ్చినా కొడుకు లోకేష్ లో ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేకపోవడం చూసి అయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అందుకే టీచర్ రామారావును ఇంటికి పిలిచి మీకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా పూర్తి చేయలేదని.. లోకేష్ లో ఏమాత్రం పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం... ఈ సందర్భంగా బాబుతో మాట్లాడినా లోకేష్ తెలుగు టీచర్ “పెద్ది రామారావు”... “సార్ లోకేష్ చిన్నతనం నుండి తెలుగు నేర్చుకోలేదు.. అమెరికాలోనే పెరిగాడు.. అందుకే తెలుగుపై అవగాహనా లేదు.. పైగా మనోడికి కొన్ని పదాలు ఎంత ప్రయత్నించిన అస్సలు తిరగడం లేదు.. చాల కష్టం కుడా.. రాత్రి పగలు నిద్రలేకుండా చెప్పినా కుడా నేర్చుకోలేక పోతున్నాడు.. నేనేం చేయను సార్..
మీ ఇష్టం కావాలంటే మరొకరిని పెట్టుకోండి” అని బాబుగారి మొహం మీదే చెప్పెసాడనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లోకేష్ పై పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు నేటిజన్స్.. వారిలో కొందరు ఎన్ని లక్షలు ఖర్చుపెట్టిన లాభం లేదని... లోకేష్ కు తెలుగు మాట్లాడం ఈ జన్మలో రాదనీ.. అందువల్ల రాజకీయాలు పక్కన పెట్టి ఇంట్లో కూర్చుంటే బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.. మరీ లోకేష్ టీచర్ పడుతున్న బాద ఎలా, ఉండి ఉంటుందో
9 నెలల గర్భిణి బల్లికి జన్మనిచ్చింది
ఫోన్ లో ఫోటోలు తీస్తూ రోజు కి 600 సంపాదించండి _ How to earn RS 600 per day using mobile phone
చిరంజీవి సంచలన నిర్ణయం, ఎవ్వరు ఊహించలేదు _ Is Chiranjeevi Joining in Janasena _
కౌశల్ పై గొడవ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన భానుశ్రీ
రామ్ చరణ్ కి ఎన్టీఆర్ వాచ్ ఇవ్వడానికి ముఖ్యకారణం _ Jr.NTR Surprised Gift to Ram Charan
బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలిస్తే షాక్ అవుతారు _
Malaysia Airlines Flight 370 Mystery _ మలేషియా విమానం ఆచూకీ ఇప్పటికి .. _ Telugu Mojo Subscribe ...
ప్రకటన గ్రంథము 19:9 TEL - అప్పుడు ఆ దూత నాతో ఇలా - Bible Search
ప్రకటన గ్రంథము 19:9
9అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.
తెలుగు బైబిల్
Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : తొలి ఉపాధ్యాయుడు ...చదువులపై రాసిన, కంటతడి పెట్టించే అపూర్వ నవల. రచన: చింగీజ్ ఐత్మాతొవ్ ... తెలుగు అనువాదం : ఉప్పల లక్ష్మణరావు
ఆహా ఏమి రుచి : పుష్కవిధి గురూజీ సందేశం
|
ఇప్పటి వరకూ లేని ఫీచర్లతో, సరికొత్త సౌకర్యాలతో డీజిల్ సరికొత్త స్మార్ట్వాచ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆ స్మార్ట్వాచ్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
స్మార్ట్వాచ్ అంటే ఇప్పటి వరకు మనం వేసే అడుగులు లెక్కపెట్టడం, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో నమోదు చేయడం, మొబైల్కి వచ్చే కాల్స్, మెసేజ్లు చూసుకునే సౌకర్యం ఉండేది. డీజిల్ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్వాచ్లో స్క్రీన్టచ్ సౌకర్యం ఉంది. రాపిడ్ చార్జింగ్, మ్యూజిక్ కంట్రోల్, కస్టమైజ్డ్ వాచ్ టైప్, స్మార్ట్ఫోన్ నోటిఫికేషన్స్ ఇలా ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లున్నాయి. 1:39 అంగుళాలతో, 454x454 పిక్సెల్స్ రిజల్యూషన్ టచ్స్క్రీన్ ఈ స్మార్ట్వాచ్లోని ప్రత్యేక ఫీచర్. 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 512 ర్యామ్తో జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంది. వాటర్ప్రూఫ్, వెదర్ అప్డేట్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ స్మార్ట్టచ్ వాచ్ ధరెంతో తెలుసా? అక్షరాలా 24, 495 రూపాయలు. నాలుగు మోడల్స్లో తయారుచేశారు. కావాల్సిన వాళ్లు ఆన్లైన్లో డీజిల్ వెబ్సైట్లో ఆర్డర్ చేయండి.
You are at:Home»Featured Stories»నవ్వుల ప్రేమ కథ “ఏంజిల్, డెవిల్ = లవర్”
కుక్కలు అన్నాక మొరగడం.. అమ్మాయిలన్నాక అలగడం కామన్.. పోలిక చాలా ఫన్నీగా ఉంది కదూ.. ఇలాంటి ఎన్నో డైలాగులు “ఏంజిల్, డెవిల్ = లవర్” అనే షార్ట్ ఫిలిం లో ఉన్నాయి. విభిన్నమైన టైటిల్ తో డైరెక్టర్ నాని చల్లగుల్లా రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ మొదటి నుంచి చివరి వరకు నవ్వులను పంచుతుంది. ఓ వైపు ప్రేమకథను వివరిస్తూనే పంచ్ లు పేల్చిన విధానం చాలా బాగుంది.
ఇందులో ప్రేమికులుగా భువన ఘట్టమనేని, కందుకూరి రవిరాజ్ చక్కగా నటించారు. సరదాగా నవ్వుకొనే క్యూట్ లవ్ స్టోరీ చూడాలనుకునేవారికి “ఏంజిల్, డెవిల్ = లవర్ ” షార్ట్ ఫిల్మ్ బెస్ట్ ఛాయిస్.
Home » వంటలు » మిరపకాయ బజ్జీలు
మిరపకాయ బజ్జీల పేరు చెపితేనే చాలా మందికి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అవి కారం లేకుండా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. కావలసిన పదార్ధాలు: బజ్జి మిరపకాయలు (ముదురు ఆకుపచ్చ పెద్ద మిరపకాయలు) – 10 వాము – 3 చెంచాలు సెనగపిండి – 4 గరిటెలు బియ్యపుపిండి – 1 గరిటె సోడా ఉప్పు – చిటికెడు చింతపండు – కుంకుడుకాయ అంత ఉప్పు – తగినంత చింతపండు మునిగేదాక నీళ్ళు పోసి గుజ్జు తీసుకొని, గాటుపెట్టిన మిరపకాయలు ఒక చెంచా ఉప్పు వేసి 5 నిముషాలు మిరపకాయల్ని చింతపండు నీళ్ళల్లో ఉడకనివ్వాలి. మిరపకాయలు చల్లారాక, వాము, ఉప్పు దంచిన మిశ్రమం, రెండు వేళ్ళతో కొంచెం కొంచెం మిరపకాయ లోపల వేసుకొని మిరపకాయలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మిరపకాయల్లో కారం పోయి మంచి రుచి వస్తుంది. సెనగ పిండి, బియ్యపు పిండి, సోడాఉప్పు, ఒక చెంచా ఉప్పు కలిపి కొంచెం జారుడుగా పిండి కలిపి మిరపకాయ ముంచి బజ్జీలు వేయాలి. వేగిన బజ్జిల మధ్యలో గాటు పెట్టి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, వేరుసెనగపప్పు పెట్టుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది.
....తెలుగు మీడియా కబుర్లు....: బిజీ హైదరాబాద్ టూ కూల్ ఖమ్మం
సాయంత్రం వేళ హాయిగా ఒక కునుకు తీస్తున్నట్లు ఉన్న పల్లెలు మనసుకు ఆనందాన్ని ఇచ్చాయి.
పెండ్లి పేరుతో మహిళకు మోసం..
హైదరాబాద్ : పెండ్లి పేరుతో మహిళను మోసం చేసిన యువకుడికి న్యాయస్థానం ఏడేండ్ల జైలుతో పాటు జరిమానా విధించింది. సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ శివశంకర్రావు కథనం ప్రకారం.. బడీచౌడి ప్రాంతానికి చెందిన దుర్గేష్ నందిని (25)కి ఇద్దరు పిల్లలు. కాగా.. భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో తరుచుగా ఇంటికి వచ్చే కుటుంబ స్నేహితుడు సూరజ్ (25) ఆమెను వివాహం చేసుకుంటానని లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన ఆమెను కాదని మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. దీంతో ఆమె జూలై 7, 2014లో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు నాలుగు సంవత్సరాల పాటు న్యాయస్థానంలో విచారణ జరుగగా బుధవారం నిందితుడికి ఏడేండ్ల జైలు, రూ. 5వేల ఫెనాల్టీ విధిస్తూ నాంపల్లి రెండవ ఏసీఎంఎం తీర్పునిచ్చింది.
మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
|
మక్తల్, నమస్తే తెలంగాణ : పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని కృష్ణ మండలం మురహర దొడ్డి పథక ఆయన పరిశీలించారు. అనంతరం ఐడీసీ ఈద శంకర్రెడ్డి మాట్లాడుతూ 48 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఒరిగిందేమీలేదన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సాగునీరు లేక రైతులు వలసబాట పట్టారన్నారు. పాలమూరు చుట్టూ కృష్ణానది పరివాహక ప్రాంతం ఉన్న ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. అసంపూర్తి, కోసం ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఇందులో భాగంగా బురన్దొడ్డి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నా సాగునీరు అందించడంలో కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్యం వల్ల రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. నాలుగున్నర టీఆర్ఎస్ పాలనలో రిజర్వాయర్లను పూర్తి చేసి సాగునీరు అందించడం జరిగిందన్నారు. కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్ రిజర్వాయర్ సాగునీరు అందిస్తున్నామన్నారు. దీంతో వలసలు వెళ్లిన రైతులు సొంత ఊర్లకు చేరుకొని పంటలు పండించి సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ హు శ్రీరాం సాగర్, శ్రీశైలం, నాగర్జునసాగర్ ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని తెలిపినా కాంగ్రెసొళ్లు పట్టించుకోదన్నారు.ప్రస్తుతం మంత్రి హరీశ్రావు చొరవతో ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు పుష్కలంగా అందజేయడం జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి ఎత్తిపోతల పథకంద్వారా పంటలకు పూర్తిస్థాయిలో విడదల చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఐడీసీ అధికారులు, రైతులు ఉన్నారు.
బొమ్మ తుపాకీ అనుకొని...
వాషింగ్టన్ : అమెరికాలోని గన్ కల్చర్ వల్ల కలిగే నష్టానికి, వీడియో గేమ్లు పిల్లల మీద చూపే దుష్ప్రభావానికి నిదర్శనంగా నిలిచింది ఈ సంఘటన. నిజమైన తుపాకీని... బొమ్మ తుపాకీగా భావించి ఏడేళ్ల సోదరుడిని కాల్చి చంపాడు ఐదేళ్ల తమ్ముడు. విషాదం నింపిన ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్లో చోటు చేసుకుంది. ఏడేళ్ల జెర్మన్ పెర్రి సౌత్ సెంట్ లూయిస్లోని తమ ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. తల్లి వంటగదిలో ఉంది. పెర్రి తమ్ముడు చాక్లెట్ల కోసం తన తల్లిదండ్రుల గదిలోకి వెళ్లి కప్బోర్డులో వెతకడం ప్రారంభించాడు.
కప్బోర్డులో చాక్లెట్లకు బదులు ఆ చిన్నారికి గన్ దొరికింది. దాన్ని తీసుకుని తమ గదిలోకి వెళ్లాడు. అక్కడ వీడియో గేమ్ ఆడుకుంటున్న సోదరుడిని కాల్చాడు. ఇదంతా ఆ పసివాడికి తాను నిత్యం ఆడే వీడియో గేమ్లానే తోచింది. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం విన్న తల్లిదండ్రులు ఆ గదిలోకి వచ్చి చూసేసరికి పెర్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెర్రీ మృతి చెందాడు. మృతుడి తండ్రి జెరికో పెర్రీ తరుపు న్యాయవాది మాట్లాడుతూ బాలుడు ఉపయోగించిన తుపాకీకి లైసెన్స్ ఉందని తెలిపారు.
మీ కోసం: అంతర్జాలం గురించిన మీరు నమ్మలేని కొన్ని నిజాలు......ఫోటోలు
అంతర్జాలం గురించిన మీరు నమ్మలేని కొన్ని నిజాలు......ఫోటోలు
మీరు ప్రతిరోజూ అంతర్జాలమును ఉపయోగిస్తూ, ఒకే వెబ్ సైట్ ను పదేపదే వాడుతారు. మీరనుకుంటారు మీరు తెలుసుకోవలసినదంతా తెలుసుకుంటున్నారని. కానీ అది చాలా కొంచమే. ఈ క్రింది సమాచారమును చూస్తే మీరు తెలుసుకోవలసింది ఎంతో ఉన్నదని మీకే అర్ధమౌతుంది.
విమాన ప్రమాదంలో 11మంది దుర్మరణం _ Manam News _ మనం న్యూస్ _ Telugu News, Latest Telugu News, Online News
విమాన ప్రమాదంలో 11మంది దుర్మరణం
ఇరాన్: టర్కీకి చెందిన ఓ ప్రైవేట్ విమానం ఇరాన్లో కూలింది. ఈ ప్రమాదంలో 11మంది మరణించారు. షార్-ఈ కోర్డ్ నగరం సమీపంలో ఈ ఘటన జరిగింది. యూఏఈలోని షార్జా నుంచి టర్కిష్ సిటీ ఇస్తాంబుల్కు వెళుతుండగా విమానంగా అధికారులు గుర్తించారు. విమానం కూలిన సంగతి తెలుసుకున్న రెస్య్కూ టీం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం: శ్రీ జయ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _ls siddhanthi
శ్రీ జయ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _ls siddhanthi
అప్పటి నుండి ప్రతిసంవత్సరము (గత నాలుగు సంవత్సరముల నుండి) తెలియపరుస్తూ ఉన్నాను.
భారత దేశము మొత్తములోకూడా కేవలము (౧౦ లిప్తలు) నాలుగు సెకన్లు తేడా మాత్రమే ఉంటుంది.
లింగోద్భవకాల ప్రమాణము ఒకసంవత్సరం 8 నిమిషములు ఉంటే మరొక సంవత్సరం 3 నిమిషములు ఉంటుంది.
గత సంవత్సరం లింగోద్భవకాల ప్రమాణము 07 నిమిషముల 36 సెకన్లు ఉంటే ఈ సంవత్సరం 02 నిమిషముల 11 సెకన్లు మాత్రమే ఉన్నది.
|
వీడియో వర్గం యువకులు, కుడుచు, అనుభవం లేని, ముగ్గరితో సెక్స్, HD వీడియో పేరు పార్టీ అభిలాషి స్లామ్డ్ విధానం bravotube.net వాచ్ మరియు ఉచిత SMS
HD వీడియో ముగ్గరితో సెక్స్ యువకులు అనుభవం లేని కుడుచు
పార్టీ అభిలాషి స్లామ్డ్ విధానం bravotube.net సైట్ నుండి cucek.net
చిన్న గులాబీ బొచ్చు అందమైన పడుచుపిల్ల plays with her ఇతర పింక్ స్పాట్ foxtube.com
చాలా బాగుంది సెక్స్ తొలి యొక్క ఒక బ్లాండ్ హాటీ pornjam.com
ఐదు'ఒక వైపు, అది వచ్చినప్పుడు ఈ అందగత్తె's ముఖం ru.youporn.com
అన్ని సహజమైన పెద్ధ రొమ్ములు కలధి మాగీ ఆకుపచ్చ Gets Fucked Doggy Style. upornia.com
ముడ్డి నాకు బానిస extremetube.com
సిజర్ రాణి కొనసాగుతోంది porn.పోర్న్
హాట్ బ్లాండ్, తల్లి బ్రిటిష్ వెళుతున్న కొంటె పార్క్ వద్ద hdpoon.com
అద్భుతమైన నల్లటి జుట్టు గల స్త్రీని పసికందు మోనికా బెల్లూచి ఒక వేశ్య వలె ఇబ్బంది పెట్టాడు worldsex.com
ఒక మంచి మహిళ స్నానం. BEA. yoniporn.com
పశ్చిమగోదావరి , భీమవరం (ప్రకాశం చౌక్): పేదల ఆరోగ్యం కోసం, ఉత్తమ వైద్య సేవలందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొం దిం చిన 104 పథకానికి...
నిజామాబాద్అర్బన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం కంటికి సంబంధించిన మందుల కొరత ఏర్పడింది. దీంతో రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. బయట...
సాక్షి, ఆదిలాబాద్: సర్కారు దవాఖానాలకు ప్రభుత్వం నుంచి సరఫరా చేసే మందుల కోటా ప్రతీ ఏడాది మిగిలిపోయి ల్యాప్స్ అవుతున్నాయి. మరో పక్క ఆస్పత్రి...
1,200 ఏళ్ల కిందటే.. మందుల్లో పాదరసం!
సాక్షి, హైదరాబాద్ : మందుల్లో పాదరసాన్ని వినియోగించడం ఇప్పుడు ఆశ్చర్యం కాకపోవచ్చు.. కానీ 1,200 ఏళ్ల కిందటే ఈ ప్రక్రియ జరిగితే!!! ఆకు పసర్లు, మూలికలే...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో మందులు విక్రయించే నెట్మెడ్స్... ఆఫ్లైన్లోకీ అడుగుపెట్టనుంది. పైలెట్ ప్రాజెక్ట్గా తొలుత సంస్థ ప్రధాన...
నా ఆర్థిక స్వాతంత్ర్యపు గొడుగు కింద
నా కోసం ఒక్క పిలుపూ లేక పోయాక
నన్ను నీతో కలిపేందుకు .
ఆది వారం ఆంద్ర జ్యోతి 2006, జనవరి 29.
Home » MEDIA MUCHATLU » ఎవని ‘పంచాయితీ’ వానిదే!
పంచాయతీ సమరంలో భాగంగా మంగళవారం 5790 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆయా పార్టీలకు సానుకూలంగా ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తాము మద్దతు ఇచ్చే పార్టీలనే తోపులుగా చూపించే ప్రయత్నం చేసినయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నదని కొన్నింటిలో వార్తలు వస్తే, తెలుగుదేశం పార్టీనే హీరో అయ్యిందని మరో మీడియా, లేదు లేదు, వైఎస్సార్సీపీనే ఎక్కువ స్థానాలు సాధించి పాలక, ప్రతిపక్షాలను దెబ్బకొట్టిందంటూ ఇంకో మీడియా.. ఇలా ఎవరికివారు తాము మెచ్చే, జైకొట్టే పార్టీలకు ఎక్కువ సీట్లు చూపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈటీవీ, సాక్షి, ఏబీఎన్తోపాటు ఐ న్యూస్, జీ 24 గంటలు ఒక్కో రకంగా ప్రచారం కొనసాగించాయి. ఈ చానెళ్లు టీఆర్ఎస్ కు వచ్చిన స్థానాలను కూడా చాలా సేపు 100 గానే చూపించినయి. కేవలం సిద్ధిపేటలోనే టీఆర్ఎస్ 70 సీట్లను గెలుచుకుంది. అయినా ఈ చానళ్లు తప్పుడు ప్రసారాలను మానలేదు.
కొన్నిసార్లు, ఈ # టాటూ తీసుకొని మీరు నిమిషం లేదా గంటలు పట్టవచ్చు, లేదా కోణం లేదా పచ్చబొట్టు పరిమాణం ఆధారంగా.
ఇలాంటి ఒక పచ్చబొట్టు మీకు అర్ధం ఇవ్వడానికి ఎంపిక చేయబడినది కాని ఒక వ్యక్తి # డిజైయిన్ మరియు రంగు సరైనది కాదు అని ఎంచుకున్నప్పుడు, మొట్టమొదటిసారిగా ఎందుకు ఇంకొన్ని చోటుచేసుకున్నందుకు చింతిస్తున్నాము. చిత్రం మూలం
38 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం
నికర వడ్డీ మార్జిన్ 4 శాతం రేంజ్లో...
రుణాలు 36 శాతం వృద్ధి చెందడం, నికర వడ్డీ మార్జిన్ అర శాతం విస్తరించి 4.04 శాతానికి చేరడంతో నికర వడ్డీ ఆదాయం మంచి వృద్ధి సాధించినట్లు అహుజా తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం అంతా నికర వడ్డీ మార్జిన్ను 4 శాతానికి మించి కొనసాగిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రుణాలు 36 శాతం వృద్ధితో రూ.42,198 కోట్లకు, డిపాజిట్లు 27 శాతం వృద్ధితో రూ.44,960 కోట్లకు ఎగిశాయని చెప్పారు.
|
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్
రఘునాథపల్లి : రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో స్టేషన్ఘన్పూర్ నుంచి పోటీ చేస్తానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాల ఆవరణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న బలమైన తెలంగాణ ఆకాంక్షతో తాను ఓడానని ఈ సారి అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వే వెల్లడి కాలేదని, ఆ సర్వే నివేదికతో ప్రజా బలం ఉన్న తానేంటో తెలుస్తుందన్నారు. తన అభ్యర్థిత్వంపై సీఎంకు స్పష్టమైన అవగాహన ఉందని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రస్తుత పాలకుడి కన్నా తనకే 100 శాతం సర్వే అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలన అందించేందుకు అవిశ్రాంతిగా కృషి చేస్తోన్న కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయడమే తన కర్తవ్యమన్నారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా జనం అండతో వారి కోసం నిస్వార్దంగా సేవ చేస్తానని పేర్కొన్నారు. నేడు (సోమవారం) స్టేషన్ఘన్పూర్లో కేసీఆర్కు కృతజ్ఞతగా సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, ప్రజా సంఘాలు తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు.
ప్రభుత్వ పథకాల అమలుపై నిర్వహించిన సభకు వచ్చిన రాజారపు ప్రతాప్కు ఆయన వర్గీయులు బైకు ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ప్రతాప్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో నాయకులు ఎలపాటి రాంరెడ్డి, బానోతు భిక్షపతినాయక్, కందుకూరి అబ్రహం, యాదగిరి, ఐలోని బాలకృష్ణ, బిర్రు సతీష్, యాక మల్లయ్య, పిట్టల రవి, ముప్పిడి రాజు, దాసరి నాగరాజు, తిరుమల్రెడ్డి, బానోతు రాజు, ఐలోని హరికృష్ణ, జోగురెడ్డి, వంగ వెంకటేష్, గొంగళ్ల రాంచందర్, సెవెళ్ల ఐలయ్య, కుర్ర రాజు, మినుకూరి మధు, కొలిపాక వెంకటేష్, ఇట్టబోయిన సంపత్, ప్రభాకర్; జైహింద్, రాజు, రాజ్కుమార్, జానీ పాషా, ప్రసీబ్, వెంకటయ్య, మదు పాల్గొన్నారు.
2 వేలకే మైక్రోమ్యాక్స్ 4 జి ఫోన్-జియోకు తగిన పోటీ.?
10 వేలకే iPhone 6 S ?
3 జీతోనే 4 జీ స్పీడ్-ఎయిర్ టెల్ పరుగులు
మొబైల్ యాప్స్ ఎంత వరకు భద్రం…?
సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా మహాసమాధి చెందిన రోజు.
1918, రామచంద్ర పాటిల్ అనే భక్తుడు తన జబ్బు తగ్గాలని భయం తో బాబాను ప్రార్దించాడు.బాబా అతనికి కలలో కనపడి బయపడాల్సింది నువ్వు కాదు తాత్యా అని చెప్పారు.(బాబా ను ఎప్పుడు మామా, మామా అని పిల్చే వాడు తాత్యా). తాత్యా విజయదశమి రోజున మరణించాల్సి వుండి కాని నేను అది జరగనివ్వను అని రామచంద్రపటిల్ కు బాబా చెప్పారు.
నవరాత్రులు రానే వచ్చాయి. తాత్యా కు భయంకరమైన జబ్బు చేసి మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబా విభూది వలన అతను కోలుకొన్నాడు కానీ బాబా అక్టోబర్15,1918 విజయదశమి రోజున తాత్యా కి బదులు తాను మన అందరిని వదిలి మహాసమాధిని పొందారు.అక్టోబర్ 17, న బాబా దేహాని సమాధి చేసి దాని మీద వారి పటం వుంచారు.
సాయి గురుప్రసాదం గా భావించిన ఇటుక ను బాబా సమాధి లో తల కింద వుంచారు. అలాగే బాబా దగ్గర ఎపుడు ఒక మూట వుండేది,అందులో పాత కఫ్ని,టోపీ వుండేవి. అవి కూడా బాబా సమాధి లో ఉంచారు.
జై సాయినాథ్ మహారాజ్
‘మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాలు’ _ Sakshi
‘అమ్మ’ లేని లోటు ‘చిన్నమ్మ’ తీరుస్తుందా? - Andhra Pradesh and Telengana State News Daily
‘అమ్మ’ లేని లోటు ‘చిన్నమ్మ’ తీరుస్తుందా?
ఆ మూస చూసినప్పుడే అనుకున్నా.తెలుగు’వాడి’ని గారి చలవే అని. అందరూ కలిసి నన్ను మునగ చెట్టెక్కిస్తున్నారు గాని. నా బ్లాగులన్నింటిలో ఆయన హస్తం కూడా ఉంది. ఒక్కో బ్లాగు డిజైన్ కీ ఒక్కో విధానం ఉండింది. నాకు కూడా ఓపికగా చెప్పేవారు.. అవును చాలా రోజులనుండి కనపడటం లేదు. ప్రకటన ఇద్దామేంటి??
తెలుగువాడిని, అబ్రకదబ్ర, కిరణ్ వాకా, మాగంటి వంశీ, కౌముది సంపాదకులు కిరణ్ ప్రభ గారు ఇంకా ఎంతో మంది పాఠకులు ఈ సిలికాన్ వాలీ లోని శాన్ హోసే చుట్టు పక్కలే ఉన్నారు. కలవాలి వీరందరినీ వీలు చూసుకుని. నెటిజన్, మీరెక్కడున్నారో తెలియపరుస్తూ నాకు ఒక వ్యక్తిగత వేగు పంపగలరా?
|
మీ కోసం: ప్రపంచవ్యాప్తంగా వ్యర్థ పదార్థాలు చైనాకే ఎందుకు జేరుతున్నాయి?.....వీడియో
ప్రపంచంలోనే వ్యర్థ పదార్థాలను అత్యంత ఎక్కువ దిగుబడిచేసుకునే దేశం చైనా. ఈ వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రపంచానికే అమ్ముతూ తన ఆర్ధీక పరిస్థితిని మెరుగుపరుచుకుంటోంది చైనా. ఈ విషయంలో, అంటే రీసైక్లింగ్ చేసే విషయములో చైనా దగ్గర మనం నేర్చుకోవలసింది చాలా ఉన్నది.
ఉపయోగకరమైన పదార్థాలు వ్యర్థమవకుండా నిరోధించేందుకు, తాజా ముడి పదార్థాల వినియోగాన్ని, ఇంధన వినియోగాన్ని, వాయు కాలుష్యాన్ని (భస్మీకరణం నుంచి) తగ్గించేందుకు మరియు "సంప్రదాయ" పద్ధతిలో వ్యర్థాలు పారవేసే అవసరాన్ని తగ్గించడం ద్వారా జల కాలుష్యాన్ని (ఖాళీ ప్రదేశాల్లో చెత్తను పారవేయడం ద్వారా) తగ్గించేందుకు మరియు అసలు ఉత్పత్తితో పోలిస్తే హరితగృహ వాయువు ఉద్గారాలను తగ్గించేందుకు, ఉపయోగించిన పదార్థాలను కొత్త ఉత్పత్తులుగా మార్చే ప్రక్రియను రీసైక్లింగ్ అంటారు.ఆధునిక వ్యర్థపదార్థాల తగ్గింపులో రీసైక్లింగ్ ఒక కీలకమైన భాగంగా ఉంది మరియు ఇది "తగ్గింపు, పునరుపయోగం, పునర్వినియోగ" వ్యర్థ సోపాన క్రమంలో మూడో భాగంగా ఉంది.
పునర్వినియోగపరచదగిన పదార్థాల్లో గాజు, కాగితం, లోహం, ప్లాస్టిక్, వస్త్ర మరియు ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రకాల పదార్థాలు ఉన్నాయి. ఆహారం లేదా తోట వ్యర్థ పదార్థాలు వంటి వాటిని పచ్చి ఎరువుగా మార్చడం లేదా కుళ్లబెట్టిన వ్యర్థ పదార్థాల ఇతర పునర్వినియోగాన్ని ఎక్కువగా రీసైక్లింగ్ ప్రక్రియలో భాగంగా పరిగణించబడటం లేదు. ఒక సేకరణ కేంద్రానికి తీసుకొచ్చే లేదా దారివెంట సేకరించే పునర్వినియోగపరిచే పదార్థాలను తరువాత పరిమాణం ప్రకారం వేరుచేసి, శుభ్రపరిచి, ఉత్పాదక మార్గంలో పునఃసంవిధానం ద్వారా కొత్త ఉత్పత్తులుగా తయారు చేస్తారు.
ఒక కఠిన దృష్టిలో, ఒక పదార్థం యొక్క రీసైక్లింగ్ తిరిగి అదే పదార్థం యొక్క తాజా సరఫరాను ఉత్పత్తి చేస్తుంది, ఉదాహరణకు కార్యాలయాల్లో ఉపయోగించిన కాగితం తిరిగి ఇదే వినియోగానికి కాగితంగా అందుబాటులోకి వస్తుంది, లేదా ఉపయోగించిన ఫోమ్డ్ పాలీస్టైరిన్ను తిరిగి పాలీస్టైరిన్ కొత్త ఉత్పత్తిగా అందుబాటులోకి తేవచ్చు. అయితే, ఇది తరచుగా అధిక వ్యయప్రయాసలతో కూడుకొని ఉంటుంది (ముడి పదార్థాలు లేదా ఇతర వనరుల నుంచి ఇదే ఉత్పత్తిని తయారు చేయడంతో పోలిస్తే), అందువలన అనేక ఉత్పత్తుల "రీసైక్లింగ్" ద్వారా అవే పదార్థాలకు బదులుగా భిన్నమైన పదార్థాలు తయారు చేస్తారు (ఉదాహరణకు, కాగితపుఅట్టలు). అంతర్గత విలువ (ఉదాహరణకు, కార్ బ్యాటరీల నుంచి సీసం లేదా కంప్యూటర్ భాగాల నుంచి బంగారం) లేదా ప్రమాదకర ప్రవృత్తి (ఉదాహరణకు వివిధ పదార్థాల నుంచి పాదరసాన్ని తొలగించడం మరియు పునరుపయోగపరచడం) కలిగివున్న సంక్లిష్ట ఉత్పత్తుల నుంచి కొన్ని పదార్థాల ఉద్ధరణ ను మరో తరహా రీసైక్లింగ్గా చెప్పవచ్చు.
వ్యయాలు ఆధారంగా రీసైక్లింగ్ యొక్క ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలను విమర్శకులు వివాదాస్పదం చేశారు, రీసైక్లింగ్ యొక్క మద్దతుదారులు తరచుగా పరిస్థితులను మరింత అధ్వాన్నం చేస్తున్నారని, ధ్రువీకరణ పక్షపాతం నుంచి ఈ ప్రయోజనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సూచించారు. ముఖ్యంగా, విమర్శకులు సేకరణ మరియు రవాణాలో ఉపయోగించే వ్యయాలు మరియు ఇంధన ఉత్పాదక ప్రక్రియలో వ్యయాలు ఇంధనం విషయంలో జరిగే ఆదాను తక్కువ చేస్తాయని (మరియు ఆదా కంటే బాగా ఎక్కువగా ఉంటాయని) వాదిస్తున్నారు: అంతేకాకుండా రీసైక్లింగ్ పరిశ్రమలో సృష్టించబడే ఉద్యోగాలు అసలు ఉత్పత్తికి సంబంధించిన కలప కోసం చెట్లు నరకడం, గనుల త్రవ్వకం మరియు ఇతర పరిశ్రమల్లో కోల్పోయే ఉద్యోగాల కంటే చాలా తక్కువగా ఉండవచ్చు; కాగితపు గుజ్జు వంటి పదార్థాలను కొన్నిసార్లు మాత్రమే రీసైక్లింగ్ చేయవచ్చు, పదార్థ అధోకరణం తదుపరి రీసైక్లింగ్ను నిరోధించే వరకు మాత్రమే ఇటువంటి పదార్థాలను రీసైక్లింగ్ చేసేందుకు అవకాశం ఉంది. రీసైక్లింగ్ మద్దతుదారులు ఈ వాదనలన్నింటినీ వ్యతిరేకిస్తున్నారు, రెండు వర్గాల యొక్క వాదనలు ఎప్పటికీ సమసిపోని వివాదానికి దారితీశాయి.
|
మంత్రి నారా లోకేష్ లాజిక్తో ప్రధానికి దిమ్మతిరుగుతుందా..? _ Webdunia Telugu
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
మంత్రి నారా లోకేష్ లాజిక్తో ప్రధానికి దిమ్మతిరుగుతుందా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు విషయ పరిజ్ఞానం లేదని, సరిగా మాట్లాడలేరని సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తుంటారుగానీ… ఆయన లాజిక్ వింటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా దిమ్మదిరిపోతుంది. ఆయన పాయింటు లేవనెత్తారంటే ఇక దా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు విషయ పరిజ్ఞానం లేదని, సరిగా మాట్లాడలేరని సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తుంటారుగానీ… ఆయన లాజిక్ వింటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా దిమ్మదిరిపోతుంది. ఆయన పాయింటు లేవనెత్తారంటే ఇక దానికి తిరుగు వుండదు. అటువంటి పాయింటునే లేవనెత్తారు కర్నూలు పర్యటనలో.
ఇంతకీ అసలు విషయం ఏమంటే… గత ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయడమే గాక, నాలుగేళ్లపాటు ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాలను నడిపిన తెలుగుదేశం పార్టీ…. నాలుగు నెలల క్రితం కమలంతో స్నేహానికి చెల్లుచీటీ ఇచ్చింది.
అంతకు మునుపు బిజెపిపై ఈగ వాలనీకుండా చూసుకున్న టిడిపి నేతలే ఇప్పడు విరుచుకుపడుతున్నారు. ఆగర్భ శత్రువుల్లా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రతి సభలోనూ బిజెపిపై విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపికి కొత్త పేరు పెట్టారు లోకేష్. బి – భారతీయ జనతా పార్టీ, జె- జగన్ పార్టీ, పి-పవన్ కల్యాణ్ పార్టీ అని చెప్పారు. ఇది వినడానికి బాగానే ఉంది. ఇంకో మాట కూడా అన్నారు యువ నేత.
‘బిజెపి రాయలసీమ మీద ప్రేమ ఒలకబోస్తూ రాయలసీమ డిక్లరేషన్ విడుదల చేసింది. నిజంగా అంత ప్రేమవుంటే… దేశ రెండో రాజధానిగా కర్నూలును ఎందుకు ఏర్పాటు చేయడం లేదు’ అంటూ కేంద్రాన్ని నిలదీశారు. మంత్రి నారా లోకేష్ అలా వ్యాఖ్యలు చేసారో లేదో విపక్షాలు పదును పెంచాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్ పుట్టిన రాయలసీమలో రాజధాని కాదుగదా…. హైకోర్టు ఏర్పాటు చేయమన్నా పట్టించుకోకుండా సీమకు అన్యాయం చేస్తున్నది టిడిపి కాదా అని విమర్శిస్తున్నాయి.
సీమలోని హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, ఎస్ఎస్ కెనాల్ వంటి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండగా… వందల కోట్లు ఖర్చు చేసి పట్టిసీమను నిర్మించారు. ఇంకా పురుషోత్తమపట్నం, వైకుంఠపురం ఇలా ఏవేవో పేర్లు చెబుతూ కోస్తా జిల్లాలకు మేలు చేసే పనులు చేస్తున్నారు. సీమకు చేస్తున్న ద్రోహం ఏమిటో ఇక్కడి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాటికి సమాధానం చెప్పకుండా…. కర్నూలులో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని లోకేష్ అనడం ఏంటంటూ ఎద్దేవా చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
ప్రత్యక్ష ఎన్నికల్లో నారా లోకేశ్ గెలువరని చంద్రబాబుకు తెలుసు : పవన్
కేబినెట్లో డమ్మీ మినిస్టర్.. ఎవరో తెలుసా?
కుప్పంలో తిరుగుతున్న మంత్రి నారా లోకేష్... ఎందుకు?
గోదావరి మధ్యలో ప్రధాని ఫోటోనా? చాలా బాగోదా... బాగుంటుందా?
దీనిపై మరింత చదవండి :
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
|
సాంకేతిక సహాయం …
కొత్త పుస్తకాలు
మీ పుస్తకానికి కవర్పేజీ కావాలా?
Posted on జూన్ 4, 2014 by భూసారం శివన్న
మా ‘చిలకముక్కు’ చిన్నోడు, అదేనండీ మా రాజా తమ్ముడు, నిన్న మద్దేనపేళ వచ్చాడు మా ఇంటికి, చాలా నెల్ల తర్వాత – ఛా, ఇదేమిటి, మా ఇల్లంటానేంటి.. ఇదిల్లు కాదు, ఎపార్ట్మెంటీ. యిల్లెక్కడుంది? అదెప్పుడో పోయింది, పుస్తకాల సంచీతో పాటు. ఆవిరై పొయ్యింది, చదువుల బతుకుతో పాటు.
ఊరులేని మనిషి, ఇల్లులేని మనిషి, మడిచెక్కలేని మనిషి, పెరడు లేని- ఏప చెట్టులేని మనిషి ఎవరైనా ఉంటే, అసొంటి సన్నాసుల్లో నేనొక మొదటి సన్నాసిని. కాంక్రీటు మనిషిని. నగర బంధీని. ఏ చెట్టు కింద కూచ్చుని తీరిగ్గా, గోముగా, ముదిగారంగా బొచ్చు పిల్లుల్ని ఒడిలో పెట్టుకుని నిమర్ను? అసలు ఒడి ఉంటే కదా! గుండెలో తడుంటే కదా! ఒడే లేని, గుండె తడే లేని వాళ్లకు పిల్లుల భాగ్యము, పిట్టల భాగ్యము ఏడ నుండొస్తుంది?
రెండో మారు చదివినప్పుడు రచయిత రచనలోని ‘పదును-పవర్’ ను ఆస్వాదించడమే సరిపోయింది.
ఆకు పచ్చని పండ్లచెట్టంత మనిషి, మానవి, ఎలా బ్రతికింది? ఇపుడేమై పోయింది?
ఈ సమాజం ఏమి కోరుకుంటోంది?
ఓ ప్రశ్న: అప్పులేంది ఆస్తి ఏర్పడతాదా? (దీని లోతెంత? ప్రపంచమంత! ప్రపంచీకరణంత!)
కాచిగూడ, హైదరాబాద్
Posted in 2014, జూన్, పుస్తక సమీక్ష and tagged Bhoosaaram Sivanna, Mulintame, Namini, Namini Subramanyamnaidu, Novel, నామిని, నామిని సుబ్రమణ్యం నాయుడు, నామిని సుబ్రమణ్యంనాయుడు, భూసారం శివన్న, మూలింటామె, మూలింటామె నవల, సమీక్ష.
‘సప్త’ స్వర వినోదం – జూన్… →
రమాసుందరి గారూ! బావుంది మీ స్పందన. విశాలభావంతో అర్ధం చేసుకున్నారు.
మంచి విశ్లేషణ.
డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది. స్పందనను రద్దుచేయి
అతి త్వరలో …
తాజా సంచిక నుండి …
కినిగె పత్రిక కు విరామం
బుక్మైడెత్.కామ్
ఒక మామూలు నాన్న కథ
ఇటీవలి వ్యాఖ్యలు
Shyam on పదనిష్పాదన కళ (27)
A. Srinivasa charyulu. on చీకటి రాత్రి వెన్నెల పర్యంకం
శ్రీ శంకరమంచి వారి శ్రీ విళంబినామ సంవత్సర శుభకాల గంటల పంచాంగము (2018 - 2019) by Dr. Sankaramanchi Ramakrishna Sastry
లోనికి ప్రవేశించండి
Send to Email Address మీ పేరు మీ ఈమెయిలు చిరునామా రద్దుచేయి
|
రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ, ''ఇప్పుడే 'నా లవ్ స్టోరీ' సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కథ నాకు ముందే తెలుసు. చాలా మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమా ఇది. డైరక్టర్ శివ నాకెప్పటినుంచో తెలుసు. డైరక్షన్ విభాగం లోకి అడుగు పెట్టిన శివ అంచెలంచెలుగా ఎదిగి నేడు 'నా లవ్ స్టోరీ' ని తెరకెక్కించాడు. మహీధర్ కొత్త నటుడైనా చాలా కాన్ఫిడెన్స్ గా నటించాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ నా లవ్ స్టోరీ మంచి పేరు తీసుకొస్తుందన్నారు''.
హీరోయిన్ సోనాక్షి సింగ్ మాట్లాడుతూ, ''ఇది నా మొదటి సినిమా. నాకు తెలుగు రాదు. అయినా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. డైరక్టర్ శివ నాకు గురువు లాంటి వారు. సినిమాకు పని చేసిన వారందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాలో నాకు అవకాశమిచ్చినందుకు థ్యాంక్స్'' అన్నారు.
డైరక్టర్ శివ మాట్లాడుతూ, ''నా లవ్ స్టోరీ. ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండబోతుంది. నాకు ఈ అవకాశమిచ్చిన అశ్వనీ క్రియేషన్స్ బ్యానర్ ను బాగా నిలబెడతారని అనుకుంటున్నాను. యూత్ కి చాలా బాగా నచ్చే చిత్రమిది. ప్రతీ ఆడవాళ్లూ ఈ సినిమా తప్పక చూడాలని, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక కొత్త పాయింట్ ను ఈ చిత్రంలో చాలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశానన్నారు''.
నిర్మాత కె. శేషగిరి రావు మాట్లాడుతూ, ''నేను సినిమా తీయాలని తిరుగుతున్న రోజుల్లో, శివ గారు పరిచయమయి,ఈ కథ చెప్పారు. వెంటనే ఈ కథ నచ్చి సెట్స్ మీదకు తీసుకెళ్లాం. శివ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను విజయం వైపు తీసుకెళ్తారని ఆశిస్తున్నామన్నారు''.
మ్యూజిక్ డైరక్టర్ మాట్లాడుతూ, ''ఈ రోజు మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. మొత్తం ఆల్బమ్ లో నాలుగు పాటలున్నాయి. ప్రతీ పాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనుకుంటున్నాను'' అన్నారు.
తోటపల్లి మధు మాట్లాడుతూ, ''ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరక్టర్ శివ గారికి థ్యాంక్స్. అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. మహీధర్ సినిమాలో నటించాడు అనేకంటే జీవించాడు అనడమే కరెక్ట్. ఈ సినిమాతో శివ చాలా మంచి డైరక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు'' అన్నాడు.
సాంకేతిక నిపుణులుః
రైల్వే ప్రయాణీలకులందరికీ ఉపయోగపడే "తధాస్థ్" అప్లికేషన్ రివ్యూ వీడియో...
ప్రకృతి 1940 జనవరి నుండి డిసెంబరు : పి వెంకట్రామయ్య(సం.) : Free Download, Borrow, and Streaming : Internet Archive
ప్రకృతి 1940 జనవరి నుండి డిసెంబరు
by పి వెంకట్రామయ్య(సం.)
|
‘అర్జున్ రెడ్డి’...అసలే భారీ హైప్, ఆపై కాంట్రవర్సీలు, కుమ్ముడు మొదలైంది! _ Arjun Reddy movie Kiss Posters removed - Telugu Filmibeat
తమిళ సినిమా
‘అర్జున్ రెడ్డి’...అసలే భారీ హైప్, ఆపై కాంట్రవర్సీలు, కుమ్ముడు మొదలైంది!
‘ఆటా’ పేరు చెప్పగానే.... నటి సురేఖ వాణి యూఎస్ఏ వీసా తిరస్కరణ!
ఫిల్మ్ఫేర్ అవార్డును వేలం వేయడాని సిద్ధమైన విజయ్ దేవరకొండ, కేటీఆర్ ఫిదా!
విజయ్ దేవరకొండ తెలంగాణ పవర్ స్టార్ ఏంటి.. వర్మపై సెటైర్, దర్శకుడి ఘాటు వ్యాఖ్యలు!
కేక పుట్టిస్తున్న ఆర్ఎక్స్ 100 ట్రైలర్
ఆర్ఎక్స్ 100కు అర్జున్రెడ్డి క్రేజ్.. భారీగా ట్రేడ్ జోష్.. ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్స్..
బాలీవుడ్ అర్జున్ రెడ్డికి జోడి కుదిరింది.. టీవీ భామతో రొమాన్స్!
విజయ్ దేవరకొండ సినిమా వాయిదా!
అర్జున్రెడ్డి హిందీ రీమేక్ రైట్స్ రేటు తేలిస్తే షాకే!
మహేష్బాబుతో సినిమాపై సందీప్ రెడ్డి క్లారిటీ
అర్జున్ రెడ్డి సీక్వెల్ గురించి విజయ్ దేవరకొండ, 40 ఏళ్లలో అర్జున్ రెడ్డి!
మహేష్బాబుతో జతకట్టనున్న కిస్సింగ్ క్వీన్..
రూమర్లలో వాస్తవం లేదు.. నా కూతురు గురించి అలా రాయొద్దు.. గౌతమి క్లారిటీ..
తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేలా..అర్జున్ రెడ్డి గెటప్లో విక్రమ్ కొడుకుని చూస్తే షాకే!
ఈ మధ్య కాలంలో వివాదాల పాలైన సినిమాలు అన్నీ దాదాపుగా బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకుంటున్నాయి. ఇక భారీ హైప్ ఉన్న సినిమాలకు ఈ వివాదాలు తోడైతే బాక్సాఫీసును కుమ్మేయడం ఖాయం. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో ఇలాంటి పరిణామాలే చోటే చేసుకుంటున్నాయి.
'అర్జున్ రెడ్డి' సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండే కాంట్రవర్సీలు. హీరో హీరోయిన్ ముద్దు సీన్ ప్రాక్టీస్ చేస్తున్న పుటేజీ లీక్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. ఇక ఆపై టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ వినూత్నంగా వదులుతూ హైప్ భారీగా పెంచారు.
‘అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో ఊహించిన దానికంటే ఎక్కువే హైప్ వచ్చింది. ‘పెళ్లి చూపులు' సినిమా ద్వారా విజయ్ దేవరకొండ దక్కించుకున్న గుర్తింపో? లేక ‘అర్జున్ రెడ్డి' టీజర్, ట్రైలర్ ఎఫెక్టో తెలియదు కానీ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
భారీ అంచనాలతో వస్తున్న సినిమాలకు... కాంట్రవర్సీలు తోడైతే మరింత లాభం. ‘అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో అలాంటివే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్లు చించడం మీడియాలో బాగా హైలెట్ అయింది.
విజయ్ దేవరకొండ రిప్లై సూపర్
వి. హనుమంతరావు చేసిన పనికి.... ‘తాతయ్యా చిల్' అంటూ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్లో కామెంట్ చేయడం యూత్లో మంచి క్రేజ్ తెచ్చింది.
ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో కూడా విజయ్ దేవరకొండ వివాదాస్పద ప్రసంగం చేశారు. సెన్సార్ బోర్డుపై విమర్శలు చేశారు. తనకు నీతులు చెప్పిన వారిపై, విమర్శలు చేసిన వారిపై F**K అంటూ బూతులు ప్రయోగించారు. విజయ్ ప్రవర్తన కూడా సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.
అర్జున్ రెడ్డి సినిమా విడుదల ముందే బాక్సాఫసీసు వద్ద కుమ్మేస్తోంది. సినిమా రిలీజ్ ముందు రోజు రాత్రి హైదరాబాద్లో 57 షోలో వేస్తున్నారు. ఈ టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల ఇలాంటి షోలు వేస్తున్నారు. బాక్సాఫీసు వద్ద కుమ్ముడు మొదలైంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
రామ్ గోపాల్ వర్మ హీట్ పెంచాడు
‘అర్జున్ రెడ్డి' విషయంలో జరుగుతున్న ఈ రచ్చకు రామ్ గోపాల్ వర్మ కూడా తోడయ్యాడు. ఆర్టీసీ బస్సులపై ఉన్న 'అర్జున్ రెడ్డి' సినిమా ముద్దు పోస్టర్లు చించేసిన హనుమంతరావు దుస్తులు చించెయ్యాలని వర్మ హీరో విజయ్ దేవరకొండకు సూచించారు.
అంత అందమైన అమ్మాయి జీవితంలో ఎప్పుడూ తనను ముద్దు పెట్టుకోలేదని హనుమంతరావు ఈర్ష్యపడుతున్నారా? అని వర్మ ఎద్దేవా చేశారు.
తాతయ్య వయస్సులో ఉండి ఇలాంటి చిన్నపిల్లల చేష్టలేంటీ? అని వర్మ ప్రశ్నించారు. ఈ పోస్టర్లో తప్పేముందో.. మనవలు, మనవరాళ్లను ఈ తాతయ్య అడిగితే బాగుంటుందని సూచించారు.
తాతయ్య వీహెచ్, డబుల్ తాతయ్య అయిన అతని పార్టీకి ఇప్పటి మనవలు, మనవరాళ్లు ఓటు వేయరంటూ వ్యాఖ్యానించారు.
అంతేగాక, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన హనుమంతరావుకు ఇలాంటివాటి గురించి ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ హితవు వర్మ పలికారు.
ఓ వైపు వీహెచ్ ఆగ్రహం,. అనంతరం రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్య కాంట్రవర్సీ ఓ వైపు ఉంటే. ముద్దు పోస్టర్లపై మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లిప్ లాక్ లకు సంబంధించిన పోస్టర్లను ఉపసంహరించుకున్నట్టు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు.
మహిళలను గౌరవిస్తూ ఏపీ, తెలంగాణాల్లో ఏర్పాటు చేసిన ఈ సినిమా పోస్టర్లను తీసేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘అర్జున్ రెడ్డి' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
|
Read more about: arjun reddy vijay devarakonda shalini tollywood ram gopal varma అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ శాలిని టాలీవుడ్ రామ్ గోపాల్ వర్మ
రూ. 100 కోట్ల బంగళా కొన్న ప్రియాంక చోప్రా... గృహ ప్రవేశ వేడుకకు ప్రియుడితో!
ఫస్ట్ లుక్: తమిళ స్టార్ విజయ్ నెక్ట్స్ మూవీ ‘సర్కార్’
ఓ పక్క వ్యభిచారం, మరోపక్క.. పరువు తీసారని స్టార్ హీరోయిన్స్ని బహిష్కరిస్తారా.. శ్రీరెడ్డి హాట్ కామ
ఫిల్మ్ నగర్ లో నటుడు మోహన్ బాబు ప్రెస్ మీట్
బిగ్ బాస్ సీజన్ 2 :బిగ్ బాస్ పై గణేష్ అసహనం
హీరోయిన్స్, యాంకర్స్ మొత్తం కలిపి 36 మంది పేర్లు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి
జంబలకిడి పంబ దర్శకుడు మురళి కృష్ణ ఇంటర్వ్యూ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తోడేళ్లతో ఫైట్ సీన్, భారీబడ్జెట్ తో , హాలీవుడ్ కాదు మనసినిమానే _ Salman Khan to fight a pack of wolves - Telugu Filmibeat
తమిళ సినిమా
తోడేళ్లతో ఫైట్ సీన్, భారీబడ్జెట్ తో , హాలీవుడ్ కాదు మనసినిమానే
సల్మాన్కు షాక్.. ఆ సినిమాను అడ్డుకొంటామని వీహెచ్పీ హెచ్చరిక
రేస్ 3 ట్రైలర్పై విమర్శలు.. ప్రభాస్ 'సాహో'ని కాపీ చేశారు, ఆ ఇద్దరూ అలాగే!
‘రేస్ 3’ మూవీని ప్లాప్ చేసే వరకు వదిలేట్టు లేరే... నెగెటివ్ కామెంట్స్!
నిర్మాతల వెన్నులో వణుకు.. కృష్ణ జింకల కేసు గురించి, సల్మాన్కు భయం లేదా!
హాలీవుడ్ రేంజిలో ఉంది: సల్మాన్ రేస్-3 ట్రైలర్ అదిరిపోయింది!
కారు ప్రమాదానికి గురైన బాలీవుడ్ నటి జాక్వలైన్.. సల్మాన్ ఇంటి నుంచి వెళ్తూ..
త్వరలోనే సల్మాన్ అత్యంత ప్రమాదకరమైన తోడేళ్లతో పోరాట సన్నివేశాల్లో నటించబోతున్నాడు. వివరాల్లోకి వెళితే...సల్మాన్ఖాన్ ప్రస్తుతం టైగర్ జిందా హై చిత్రంలో నటిస్తున్నాడు 'ఆన్ ఇండియన్ ఏజెంట్..ఏ పాకిస్తాన్ స్పై..అగెనెస్ట్ ఏ కామన్ ఎనిమి' సబ్ టైటిల్ పెట్టారు. 2012లో భారీ విజయాన్ని సాధించిన ఏక్తా టైగర్ చిత్రానికి సీక్వెల్ ఇది. అలీఅబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రినాకైఫ్ కథానాయికగా నటిస్తున్నది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో ఓ భారీ పోరాట ఘట్టాల్ని ప్రమాదకరమైన తోడేళ్లపై చిత్రీకరించబోతున్నారు. ఆస్ట్రేలియాలోని పర్వత శ్రేణుల్లో అత్యంత శీతల వాతావరణంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ను తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ టామ్ స్ట్రూతర్స్ పర్యవేక్షణలో ఈ పోరాట సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ రొమాంచితంగా వుంటుందని, ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు చూడని యాక్షన్ ఘట్టమిదని చిత్ర బృందం చెబుతున్నది. ఈ ఫైట్ కోసం భారీగా నే వెచ్చిస్తున్నట్టు సమాచారం . ఆదిత్యచోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకులముందుకురానుంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
ఆమె మొగుడు చాలా హాట్.. చాలా ఫిట్టుగా.. కరీనాకపూర్
ముగ్గురు హీరోయిన్ తో అరాచకం... ఆ డైరెక్టర్ పైత్యం ముదిరింది!
74 ఏళ్ళ వయసులో ఫుల్ రొమాంటిక్గా
ప్రీ రిలీజ్ బిజినెస్ ని పెంచుతున్న ఆర్ఎక్స్ 100 ట్రైలర్
కళ్యాణ్ దేవ్ కొత్త చిత్ర పేరు ఖరార్
ప్రిన్స్ మహేష్ను ఓడించిన ప్రభాస్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
విజయం అనేది అనుకోని సంఘటన కాదు. ఓ అద్భుతం అసలే కాదు. ఏ పనికైనా ఈ ప్రపంచంలో ఓ ప్రయత్నం, ఓ ఫలితం అనే రెండే అంశాలుంటాయి. ఎక్కువ ప్రయత్నం చేసేవాడు ఎక్కువ ఫలితం పొందుతాడు. తక్కువ ప్రయత్నం చేసేవాడు తక్కువ ఫలితం పొందుతాడు. గాలిలో దీపంపెట్టి 'దేవుడా, నీవే దిక్కు' అనుకునేవాడు కర్మ, పాప ఫలం అనుకుంటూ కాలయాపన చేస్తూ జీవిత ప్రయాణాన్ని ముందుకు నెట్టే యత్నంలో ఉంటాడు.
ఆమధ్య బీజింగ్ ఒలింపిక్స్లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ చైనా నూరు పతకాలు కైవసం చేసుకుంది. భారతదేశం కేవలం మూడు పతకాలు సాధించింది. మరో దేశానికి చెందిన మైఖేల్ ఫెల్ప్స్ అనే ఈతగాడు ఒక్కడే ఎనిమిది బంగారు పతకాలు సాధించి అజేయుడై నిలిచాడు. ఈ ఫలితాలను యాదృచ్ఛికాలుగా భావించలేం. ఒకరిది అదృష్టం, మరొకరిది దురదృష్టం అనీ సరిపెట్టుకోలేం.
అనుకోకుండానో, అదృష్టవశాత్తో అద్భుతాలు జరుగవు. శ్రమిస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది. విజయం సాధించడానికి- చెయ్యగలిగిందల్లా చేస్తే లాభంలేదు. చెయ్యవలసిందల్లా చేయాలి.
(ఈనాడు , సర్వాంతర్యామి,౦౮:౦౫:౨౦౧౦)
'నా యింటిపేరు ప్రపంచం
ప్రజలే నా కుటుంబం
అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం'
సామాజిక ఉద్యమకారులు ఆదర్శస్వప్నంలోంచి వాస్తవ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటారు. కవులు వాస్తవిక ప్రపంచాన్ని స్వాప్నిక జగత్తుగా పరివర్తన చేయాలనుకుంటారు. శ్రీశ్రీ ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడంలో అద్భుతమైన ప్రజ్ఞను ప్రదర్శించి అనర్గళం, అనితరసాధ్యం అయిన కవితామార్గం పట్టాడు. జయభేరి, అవతారం, మరోప్రపంచం, కవితా! ఓ కవితా! వంటి ప్రసిద్ధ మహాప్రస్థాన గీతాల రచనతో 1940 నాటికే ఆయన గొప్ప కవుల జాబితాలో చేరిపోయాడు. అంతేకాదు, ఆయనకు అనుకూల- విరుద్ధ వర్గాలకు చెందిన సంప్రదాయ- భావకవిత- అభ్యుదయ మార్గాలకు చెందిన కవులందరూ ఆయనను మూర్ధన్యుడిగా అంగీకరించక తప్పని స్థితి ఏర్పడింది. మహాప్రస్థానం తప్ప శ్రీశ్రీ రాసిన ఇతర రచనల గురించి చాలామందికి తెలియదు. ఆయన స్వతంత్రంగా కథలు రాశాడు. గొప్ప కథలను అనువదించాడు. అద్భుతమైన వచనరచన చేశాడు. నాటికలు రాశాడు. పదబంధ ప్రహేళికలు సృష్టించాడు. చమత్కార రచనలెన్నో చేశాడు. మహాప్రస్థానం ముందు ఇవన్నీ దివిటీముందు దీపాలయ్యాయి. శ్రీశ్రీ శతజయంతిని ఘనంగా జరుపుకొన్నా- మనం ఆయనను వాల్ట్ విట్మన్లాగా అంతర్జాతీయకవిగానో; ఠాగూర్, సుబ్రహ్మణ్య భారతి, వళ్లత్తోళ్, కువెంపుల తరహాలో జాతీయస్థాయి కవిగానో పేరుపడేలా చేయలేకపోయాం. ఇది తెలుగువారి అశక్తత, అలసత. శ్రీశ్రీ తెలుగు కవులను ప్రపంచానికి పరిచయం చేయడానికి; ప్రపంచ కవులను, రచయితలను తెలుగువారికి పరిచయం చేయడానికి నిజాయతీగా ప్రయోజనాపేక్ష లేకుండా గట్టి ప్రయత్నం చేశాడు. శ్రీశ్రీతో తులతూగగల అనువాద సామర్థ్యం ప్రకటించగల తెలుగువారు అరుదుగా కనిపిస్తారు. తెలుగు యువకులు ఆయన అనువాదాలను అధ్యయనం చేసి ఆ ఒడుపు తెలుసుకొని జాతీయ, అంతర్జాతీయ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు అందించే కృషి కొనసాగిస్తే- శ్రీశ్రీ లక్ష్యం నెరవేరుతుంది, తెలుగు యువకుల సాహిత్యావగాహన విస్తరిస్తుంది.
(ఈనాడు, సంపాదకీయం, ౦౨:౦౫:౨౦౧౦)
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.