page_content
stringlengths 11
4.1k
|
---|
ఊరి కోసం జీవితాన్నే త్యాగం చేసిన రాజస్థాన్ శ్రీమంతుడు
స్ఫూర్తి పొందండి
కొత్త ఆలోచన
సాంకేతిక విజ్ఞానం
ఆరంకెల జీతం.. సమస్యలు లేని జీవితం. ఎవరికైనా ఇంతకంటే కావాలి. కానీ డాక్టర్ ఫర్మాన్ అలీకి మాత్రం ఇవేవీ సంతృప్తినివ్వలేదు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తన ఊరిని బాగుపర్చలనుకున్నారు. ఢిల్లీలో యూనివర్సిటీలో ఉద్యోగాన్ని వదిలి రాజస్థాన్లో అల్వార్ గ్రామంలో ఇన్స్టిట్యూట్ పెట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.. ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం, తిరిగి ఇవ్వకపోతే లావవుతామన్న భావనతో ఊరి బాగు కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడో శ్రీమంతుడు.
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంఏ హిందీ పూర్తి చేశాడు ఫర్మాన్. ఆ తర్వాత జేఎన్యూలో పీహెచ్డీ పూర్తి చేశారు. అనంతరం మోతిలాల్ నెహ్రూ కాలేజీలో హిందీ ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత రాజస్థాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఏ టెన్షన్ లేని ఉద్యోగం. కానీ ఫర్మాన్ లో ఏదో తెలియని అసంతృప్తి. జీవితం అంటే ఇది కాదనుకున్నాడు. లైఫ్లో కావాల్సినంత డబ్బుంది. అయినప్పటి ఏదో వెలితి. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తన ఊరికి ఏదో చేయాలన్న తపన. మనసులో రోజు రోజుకు పెరిగిపోయింది. తాను బాగుపడటం కంటే తన గ్రామ ప్రజల జీవితాలు బాగుపడాలి. ఇక వేరే ఆలోచన చేయలేదు. జాబ్ను వదిలి తన సొంత గ్రామమైన అల్వార్కు వెళ్లిపోయారు.
ప్రస్థానం..
రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతం. చాలా వెనుకబడిన ఏరియా. ముఖ్యంగా చదువు. అది వారికి అందని ద్రాక్ష. ఏదో చదివామా అంటే చదివాం అన్నట్టు స్కూళ్లు. టీచర్లు రారు. ఉన్నా చెప్పరు. పోటీ ప్రపంచాన్ని తట్టుకోలేక డీలా పడిపోయారు. చేసేదేం లేక స్థానికంగా చిన్న ఉద్యోగాలతోనే వారు సరిపెట్టుకునేవారు. ఫర్మాన్ మొదటి టార్గెట్ వాళ్లే. ముందు వారిని పైకి తీసుకురావాలని ఫర్మాన్ నిర్ణయించుకున్నారు.
కోచింగ్ సెంటర్ ప్రారంభం..
2009. అల్వార్లో రాజస్థాన్ ఇన్స్టిట్యూట్. పేరులోనే మన అన్న ఫీలింగ్. ఫ్యామిలీ ఎంతో సపోర్టు చేసింది. ముఖ్యంగా తండ్రి. చాలా ఎంకరేజ్ చేశారాయన. మనసుకి ఏదీ నచ్చితే అది చేయాలనేది తన సిద్ధాంతం. అందుకే ఫర్మాన్ ఉద్యోగం వదిలేసి ఊరికోసం పాటుపడతానంటే కాదనలేదు. వెన్నుతట్టి ప్రోత్సహించారు .
అల్వార్లోని విద్యార్థుల జీవితాన్ని బాగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఫర్మాన్. తన ప్రయాణాన్ని ఇద్దరు విద్యార్థులతో ప్రారంభించారు. ఆయన చేస్తున్న మంచి పనికి ఊరంతా స్పందించింది. విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆసక్తి ఉన్న యువతీయువకులంతా వచ్చి ఇన్స్టిట్యూట్లో చేరారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి జాయిన్ అయ్యారు. చెప్పే విధానంలో స్పష్టత, విద్యార్థులను ప్రోత్సహించే తీరు, అందరినీ ఆకట్టుకుంది. ఇన్స్టిట్యూట్ పాపులర్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు.
చిన్న కోచింగ్ సెంటర్లా ప్రారంభమైన ఇన్స్టిట్యూట్ ఇప్పుడో వ్యవస్థ. 3500 మంది విద్యార్థులు, 20 మంది టీచర్లు, 32 మంది నాన్ టీచింగ్ స్టాఫ్. ఇదీ ప్రస్తుత పరిస్థితి. ఇద్దరు విద్యార్థుల నుంచి ఈ స్థాయికి సంస్థ చేరడం వెనుక ఫర్మాన్ ఒంటరి పోరాటమే ఉంది. ఈ సంస్థలో శిక్షణ పొందిన చాలామంది విద్యార్థులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, అడ్మినిస్ట్రేటివ్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పోలీస్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు సంపాదించారు.
కోచింగ్ కోసం చేరేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ, ఫీజు మాత్రం నామినల్గా వసూలు చేస్తారు. చిన్నస్థాయి కుటుంబ సభ్యుల బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని, వారికి అనుకూలంగా ఫీజును నిర్ణయిస్తారు.
‘‘రాజస్థాన్లో చాలామంది ఆర్మీలో పనిచేస్తుంటారు. దేశం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు కూడా. ఆర్మీలో పనిచేసేవారి పిల్లలకు మా కోచింగ్ సెంటర్లో ఉచితంగా కోచింగ్ ఇస్తాం. దేశానికి వారు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఇలా మేం మా వంతు సాయం చేస్తున్నాం. అలాగే తండ్రిని కోల్పోయిన పిల్లలకు, వికలాంగులను కూడా ఉచితంగా చేర్చుకుంటాం’’ -ఫర్మాన్
అల్వార్లో నిర్వహించే ఆర్ట్, లిటరేచర్, కల్చరల్ ఈవెంట్స్కు కూడా ఫర్మాన్ ప్యాట్రన్గా వ్యవహరిస్తారు. ప్రతిఏటా అల్వార్లో నిర్వహించే రామ్లీలా ప్రదర్శనలో ఇతను కూడా సభ్యుడు. ఈ ప్రదర్శనకు ముందు తొలి ప్రార్థనలను కూడా నిర్వహిస్తారు. ఫర్మాన్ అప్పుడప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గైడ్ చేస్తూ ఉంటారు.
పండుగలు, హాలిడేస్ అన్ని ప్రజలతోనే. ఒకరకంగా చెప్పాలంటే జీవితమే వారికి కేటాయించారు. ఉన్నవారా లేనివారా అన్న తేడా లేదు. అందరికీ చదువు చెప్పాలన్నదే లక్ష్యం . రాజస్థాన్ లో ఇప్పటికీ చాలామందికి ఓ అపోహ ఉంది. చదువు అనేది డబ్బున్నవారికి మాత్రమే చెందిందని . ఆ అపోహ నుంచి వారందరినీ దూరం చేయగలిగాడు ఫర్మాన్. అవసరమైతే ఎన్జీవో సంస్థలతో కలిసి ప్రచారం చేస్తుంటారు.
|
ఫర్మానే కాదు.. ఆయన భార్య కూడా భర్త అడుగుజాడల్లో కలిసి నడుస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తుంది. అక్కడి మహిళలతో మాట్లాడుతుంది. వాళ్ల సమస్యలేంటో తెలుసుకుంటుంది. అవసరమైతే వాటిని తన స్వయంగా పరిష్కరిస్తుంది. ముఖ్యంగా హెల్త్, పరిశుభ్రత అంశాల్లోఅవగాహన కల్పిస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్లలేనివారికి, వైద్య ఖర్చులు భరించే స్థోమత లేని వారికి ఫర్మాన్ కుటుంబం ఆసరాగా నిలుస్తుంది. ఏ రాత్రి వచ్చి అడిగినా ఫర్మాన్, ఆయన భార్య లేదు పొమ్మనరు.
అర్థవంతమైన జీవితం..
ఇంతవరకు ఫర్మాన్ ఎవరి దగ్గర విరాళాలు సేకరించలేదు. నిధులు సమీకరించలేదు. అన్ని అవసరాలు ఇన్స్టిట్యూట్ నడపడం ద్వారా వచ్చే డబ్బుతోనే. ఎలాంటి లాభాపేక్ష లేదుకాబట్టే ఫర్మాన్ జీవితం నలుగురికీ ఆదర్శవంతమైంది. ఉదయమే ఇంటి నుంచి బయల్దేరి వెళ్లడం. పిల్లలకు పాఠాలు చెప్పడం. 12 గంటలపాటు సుదీర్ఘంగా క్లాసులు. తర్వాత సాయంత్రం గ్రామస్తులతో సమావేశం. వాళ్ల సాధకబాధకాలు తెలుసుకోవడం. అవగాహన కల్పించడమో, అవసరాలు తీర్చడమో. ఏదో ఒకటి. అలా.. ఏ అర్ధరాత్రో ఇల్లు చేరుతాడు. తన కోసం, తన ఆనందం కోసం అన్న మాటే మరిచిన వ్యక్తి ఫర్మాన్.
‘‘అన్ని సమస్యలకు పరిష్కారం చదువే. దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే మనమంతా కలిసి పనిచేయాలి. విద్య అనే కాంతిని అందరికీ పంచాలి. ప్రతి గ్రామంలో, పట్టణంలో విద్యను అందరికీ అందించాలి. విద్యను ప్రజలకు అందించడం ఒక్క ప్రభుత్వ బాధ్యతే కాదు. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత కూడా’’- ఫర్మాన్.
ప్రస్తుతం దేశంలో విద్య రెండుగా చీలిపోయింది. ప్రైవేట్ విద్య కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేవు. టీచర్ల కొరత పట్టి పీడిస్తున్నది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫర్మాన్ ప్రయత్నం నిజంగా ఎంతో అభినందించదగ్గది. పేద ప్రజలకునాణ్యమైన విద్యను అందించాలన్న ఆయన చేస్తున్న ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఫర్మాన్ ప్రయత్నంతో దేశమొత్తం ఒకేసారి బాగుపడకపోయినా, ఆయనను చూసి మరికొంతమంది సమాజ సేవ చేసేందుకు ముందుకు వస్తారన్నదే యువర్స్టోరీ ఆశ. ఫర్మాన్ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుందాం.
డాక్టర్-ఫర్మాన్-అలీ
రాజస్థాన్-ఇన్స్టిట్యూట్
హిట్వికెట్తో టీ-20 టీమ్ మీ సొంతం చేసుకోండి
కంటెంట్ మార్కెటింగ్కు వైరల్ వీడియోలను ఉపయోగించుకోడం ఎలా..?
ఆ మూడు తప్పులు మీరు చేయొద్దు
|
కృత్రిమ గురుత్వాకర్షణ - వికీపీడియా
కృత్రిమ గురుత్వాకర్షణ
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కృత్రిమ గురుత్వాకర్షణ అనగా ముఖ్యంగా అంతరిక్షంలో, అలాగే భూమిపై కూడా కృత్రిమ సాధనాల ద్వారా అగుబడే గురుత్వాకర్షణ (G- ఫోర్స్) యొక్క సిద్ధాంతపరమైన ఎక్కింపు లేదా తగ్గింపు. దీనిని ఆచరణాత్మకంగా వివిధ బలాల, ముఖ్యంగా అభికేంద్ర బలం మరియు సరళ త్వరణం యొక్క ఉపయోగము చే సాధించవచ్చు. కృత్రిమ గురుత్వాకర్షణ సృష్టి అనేది అంతరిక్షంలో చలనశీలత సౌలభ్యం కోసం, ద్రవ నిర్వహణ కోసం, మరియు బరువుతక్కువతనం యొక్క ప్రతికూల దీర్ఘకాల ఆరోగ్య ప్రభావాల నివారణ కోసం దీర్ఘకాల అంతరిక్షయానానికి లేదా అంతరిక్ష నివాసానికి వాంఛనీయమని భావిస్తారు.
కృత్రిమ గురుత్వాకర్షణ ఉత్పత్తి కోసం పద్ధతులు[మార్చు]
గురుత్వాకర్షణ అనేక విధాలుగా అనుకరించవచ్చు:
భ్రమణం[మార్చు]
కృత్రిమ గురుత్వాకర్షణ స్పేస్ స్టేషన్. 1969 నాసా భావన
షడ్భుజాకారంలోని గాలితో నింపిన భ్రమణంచెందే అంతరిక్ష స్టేషన్. 1962 నాసా భావన.
"https://te.wikipedia.org/w/index.php?title=కృత్రిమ_గురుత్వాకర్షణ&oldid=1645947" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 5 సెప్టెంబరు 2015న 05:49కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
సల్వార్ కమీజ్ - వికీపీడియా
సల్వార్ కమీజ్
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సల్వార్ కమీజ్ అనునవి దక్షిణ ఆసియా, మధ్య ఆసియా మరియు ఆఫ్ఘనిస్తాన్ లలో స్త్రీ పురుషులిరువురి చే ధరింపబడే దుస్తులు. సల్వార్ అనగా పైజామా వలె ఉండే నడుము నుండి కాళ్ల వరకు ఆచ్ఛాదననిచ్చే వస్త్రము. నడుము వద్ద వదులుగా ఉండి క్రిందకు వెళ్ళే కొద్దీ బిగుతుగా ఉంటాయి. కమీజ్ అనగా కుర్తా వలె ఉండే చేతులకి, గొంతు నుండి నడుము వరకు, లేదా తొడల, మోకాళ్ళ, లేదా పిక్కల వరకూ ఆచ్ఛాదన నిచ్చే వస్త్రము. కమీజ్ కి నడుము వద్ద నుండి క్రింద వరకు ఉండే చీలికలు కదలికకై స్వేచ్ఛని ఇస్తాయి.
2 స్త్రీల సల్వార్ కమీజ్
3 వ్యుత్పత్తి మరియు చరిత్ర
5 యివి కూడా చూడండి
వివరణ[మార్చు]
సల్వార్ నడుమును ఎలాస్టిక్ లేదా త్రాడుతో చుట్టబడి ఉంచే దుస్తులలోని రకము. ఈ పాంట్స్ విశాలంగా బాగీ లేదా దగ్గరగా మరియు బట్టలు కత్తిరెంచే విధానం బట్టి ఉంటుంది.
ఈ కమీజ్ సాధారణంగా సరళంగా సమానంగా కత్తిరిస్తారు. పూర్వపు కమీజ్ ను సాంప్రదాయకంగా కత్తిరించేవారు. నవీన కమీజ్ యూరోపియన్ ప్రభావం కలది. దర్జీల నైపుణ్యం సల్వార్ కమీజ్ కుట్టునపుడు కత్తిరించుటలోనే కాదు దాని మెడ ఆకారాన్ని అలంకరణ చేయుటలో ఉంటుంది. నవీనంగా స్త్రీల యొక్క కమీజ్ లు సాంప్రదాతక దుస్తుల కంటే నిరాడంబరంగా ఉంటుంది. ఈ కమీజ్ ఎక్కువ నెక్ లైన్ కత్తిరించి, దానిపై మంచి వస్త్రము లేదా స్టైల్ కేప్ స్లీవ్స్ లేదాస్లీవ్ లెస్ డిసైన్ లలో కుడతారు.
ఆ క్రమంలో చివరకు లడఖ్ వంటి మారుమూల ప్రాంతాలకు కూడా చేరింది.[1] ఇది పాకిస్తాన్ లో జాతీయ వస్త్రధారణ, [2][3] 1960ల నుంచీ పంజాబీ సల్వార్ పాకిస్తానీ ప్రభుత్వాధికారులు కూడా ఉపయోగించడం ప్రారంభించాకా జాతీయ డ్రెస్ గా స్థిరమైపోయింది.[4]
పంజాబీ సంస్కృతిలో ఈ వస్త్రధారణ శతాబ్దాలుగా సంప్రదాయంగా కొనసాగుతోంది, ఒక్కొక్కప్పుడు సూతాన్ గానూ[5][6] కుర్తా/కుర్తీగా కలయికగానో లేదా సల్వార్ ఝంగా (కమీజ్) /కుర్తా కాంబినేషన్ గానో వాడారు. ఈ దుస్తుల రకంలో పంజాబ్ ప్రాంతానికి చెందిన పటియాలా సల్వార్, సరైకీ సల్వార్ సూట్స్ వంటివి ఉన్నాయి.
స్త్రీల సల్వార్ కమీజ్[మార్చు]
పంజాబీ సూట్ మాదిరిగానే నిండుగా ఉంటుంది. స్త్రీలకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ సల్వార్ కమీజ్లో చాలా రకాలే ఉన్నాయి. అందులో పటియాలా సల్వార్ కమీజ్ ఒకటి. ఏ వయస్సు వారికైనా కంఫర్టబుల్గా ఉంటుంది. సరికొత్త డిజైన్స్తో మహిళలను అలరిస్తున్నాయి. ఈ పటియాలా డ్రెస్ రాజుల కాలం నుండి వస్తుంది. ధరించిన వారికి కంఫర్ట్గా ఉండి వైరైటీగా, నిండుగా కనిపించే ఈ పటియాలా డ్రెస్కు ఇప్పటకీ జనంలో క్రేజ్ ఉంది. ఇప్పుడు పటియాలా సూట్లో సరికొత్త డిజైన్స్ వచ్చాయి. మనకు నచ్చిన మెటీరియల్ వాడొచ్చు. నచ్చిన ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవచ్చు. స్త్రీల పంజాబీ సల్వార్ సూట్ శైలి మొత్తం భారత ఉపఖండంలోనూ, ఆపైన ప్రపంచంలోని చాలాభాగాల్లోనూ ప్రాచుర్యం పొందింది.[7][8]
వ్యుత్పత్తి మరియు చరిత్ర[మార్చు]
చిత్రమాలిక[మార్చు]
కరాచీ లోని సింధ్ ప్రాంతపు హిందువు యువతి 1870 లో సల్వార్ కమీజ్ ని ధరించిన తీరు
అదే సింధ్ ప్రాంతపు ముస్లిం యువతి 1870 లో నే సల్వార్ కమీజ్ ని ధరించిన తీరు
కాశ్మీర్ ప్రాంతపు పహాడీ (గిరిజన) మహిళలు 1890 లో సల్వార్ కమీజ్ ని ధరించిన తీరు
సల్వార్ కమీజ్ లు ధరించిన పాకిస్తానీ మహిళలు.
పాండిచ్చేరి సముద్ర తీరాన్ని వీక్షిస్తున్న సల్వార్ కమీజ్ లు ధరించిన దక్షిణ భారతీయ యువతులు.
ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్లో సల్వార్ కమీజ్ లు ధరించిన పురుషులు.
యివి కూడా చూడండి[మార్చు]
సూచికలు[మార్చు]
యితర లింకులు[మార్చు]
వికీమీడియా కామన్స్లో
కి సంబంధించిన మీడియా ఉంది.
ఆంగ్ల వికీ లో వ్యాసం
భారతీయ దుస్తులు
పురుషుల దుస్తులు
1. పంచె · 2. లుంగీ · 3. కుర్తా · 4. పైజామా · 5. సల్వార్ కమీజ్ · 6. షేర్వానీ · 7. పఠానీ · 8. జోధ్ పుర్ కోటు · 9. జోధ్ పుర్స్ · 10. అంగరఖా · 11. తలపాగా
స్త్రీల దుస్తులు
1. చీర · 2. పట్టుచీర · 3. రవికె · 4. ఛోలీ · 5. జాకెట్టు · 6. లంగా · 7. ఓణీ · 8. పరికిణీ · 9. సల్వార్ కమీజ్
పిల్లల దుస్తులు
ధరించే దుస్తులు
"https://te.wikipedia.org/w/index.php?title=సల్వార్_కమీజ్&oldid=2114227" నుండి వెలికితీశారు
భారతీయులు ధరించే దుస్తులు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 18 మే 2017న 12:06కు జరిగింది.
|
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
ట్విట్టర్ - వికీపీడియా
(ట్విటర్ నుండి దారిమార్పు చెందింది)
ట్విట్టర్ అనేది అంతర్జాలంలో లభించే సామాజిక మాధ్యమ (సోషియల్ నెట్వర్క్) సేవ. ఇందులో సభ్యులు ట్వీట్లు అనబడే చిన్న చిన్న సందేశాలను పంపవచ్చు, చదువుకోవచ్చు. నమోదయిన సభ్యులు సందేశాలను పోస్టు చేయవచ్చు, చదవవచ్చు. సభ్యులు కానివారు సందేశాలను కేవలం చదువుకోవడానికే వీలుంటుంది. ఈ సేవను వాడుకరులు ట్విట్టర్ వెబ్ సైటు ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా, లేదా ఎస్సెమ్మెస్ ద్వారా కూడా వాడుకుంటూ ఉంటారు.[1] ఈ సంస్థ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 25 కార్యాలయాలు ఉన్నాయి.[2]
"https://te.wikipedia.org/w/index.php?title=ట్విట్టర్&oldid=1964680" నుండి వెలికితీశారు
Lok Satta News: గణిత ఉపాధ్యాయుడిగా డాక్టర్ జేపీ
దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) మంగళవారం 'పార్లమెంట్ మార్చ్' చేపట్టనున్నది. అందరికీ పని, అందరికీి ఆహారం, అందరికీి సామాజిక భద్రత నినాదంతో చేపట్టనున్న ఈ ఆందోళనలో ...Readmore
ఉల్లి రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లించాలని ధర్నా
ఉల్లికి గిట్టుబాటు ధర రాలేదని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు బాబురావు కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియాగా ఇచ్చి ఆదుకోవాలని రైతుసంఘం డిమాండ్ చేసింది. ఆదివారం ఉదయం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మార్చురీ ...Readmore
సిపిఎస్ను రద్దు చేసి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఫ్యాప్టో నేతలు హెచ్చరించారు. గుంటూరులో జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఫ్యాఫ్టో ఛైర్మన్ బాబురెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ...Readmore
ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కర్నూలు సుందరయ్య సర్కిల్లో దాదాపు 300 మంది ఉల్లి రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళన దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఆందోళన చేస్తున్న రైతులు పురుగుల మందులు తీసుకొ...Readmore
ప్రజా సమస్యలు పరిష్కరించండి
Home » తాజా వార్తలు » తెలుగు టైటాన్స్పై యూపీ యోధా విజయం
ప్రొ కబడ్డి ఐదో సీజ న్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్పై యూపీ యోధా విజయం సాధించింది. యూపీ యోధా 39-32 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నమెంట్లో తెలుగు టైటాన్స్కు ఇది ఏడో పరాజయం కావడం గమనార్హం.
ఇదేనా తరాతరాల చరిత్రలో జరిగింది ఇదేనా - టి. ఎం. సౌందర్రాజన్
ఎంత బాగున్నది ఎంత బాగున్నది అందరాని చందమామ - ఎస్.జానకి, ఘంటసాల
ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు కవ్వించి పోవయ్యా - ఎస్.జానకి, ఘంటసాల
మరదలా చిట్టి మరదలా మేటి మగధీరుడంటే మాటలా - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి
"https://te.wikipedia.org/w/index.php?title=గోపాలుడు_భూపాలుడు&oldid=2029094" నుండి వెలికితీశారు
బాలీవుడ్ లో మహిళా క్రికెటర్ బయోపిక్
ఇది ముమ్మాటికీ బయోపిక్ ల కాలమే. భాషతో సంబంధం లేకుండా అటు నార్త్, ఇటు సౌత్ లలో బయోపిక్ సినిమాలు వరసగా వస్తున్నాయి. క్రీడాకారుల జీవిత కథలను ఆధారంగా చేసుకొని తీస్తున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. క్రికెటర్ల జీవిత కథల ఆధారంగా వచ్చే సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
మహ్మద్ అజహరుద్దీన్, మహేంద్రసింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ జీవితాల ఆధారంగా ఇప్పటికే బయోపిక్ సినిమాలు వచ్చాయి. ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం కపిల్ దేవ్ జీవితాన్ని కబీర్ ఖాన్ వెండితెరపైకి తీసుకొస్తున్నాడు. కపిల్ దేవ్ పాత్రను బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పోషిస్తున్నాడు. ఇప్పుడు అదే స్పూర్తితో మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి జీవితాన్ని తెరకెక్కించబోతున్నారు సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ జులన్ కథను డెవలప్ చేస్తోంది. స్ర్కిప్ట్ పూర్తికాగానే, దునామిస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.
34 సంవత్సరాల జులన్ గోస్వామి అస్సాంలోని చక్ దహా ప్రాంతంలో జన్మించింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 164 వన్డేలు ఆడిన జులన్ 195 వికెట్లు పడగొట్టి, మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. జులన్ బయోపిక్ కోసం అనేక పేర్లు పరిశీలించిన తరువాత, ఈ సినిమాకు చక్ దహా ఎక్స్ ప్రెస్ అనే పేరును పెట్టినట్టు తెలుస్తోంది.
సహజవిత్తనాల సంపుటి (2010-11) – Centre for Sustainable Agriculture
భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 200 నుంచి క్రీ. శ. 300 వరకు గడిచిన ఒక వైవిద్యభరితమైన దశను ఈ గ్రంథం కూ…
మూస:Chem - వికీపీడియా
Charge[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Chem&oldid=973274" నుండి వెలికితీశారు
వర్గం:బ్రిటీష్ వంటకాలు - వికీపీడియా
వర్గం:బ్రిటీష్ వంటకాలు
వర్గం "బ్రిటీష్ వంటకాలు" లో వ్యాసాలు
"https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:బ్రిటీష్_వంటకాలు&oldid=1561006" నుండి వెలికితీశారు
|
redmi note 5 leaked images Archives _ Tech24.in - టెక్ న్యూస్ తెలుగులో
ఎగ్తో ఎక్స్టాగ్రా...
ఎగ్ బిర్యాని కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం - 2 కిలో ...Read more
ఖీమా హల్వా కావలసిన పదార్థాలు మీల్ మేకర్ ఖీమా :1/2 కిలో, చక్కెర :ఒక కప్పు క్యారెట్ లేదా బీట్రూట్ :ఒక కప్పు తురుము ...Read more
కావలసినవి బియ్యం -1 కిలో బెల్లం -అరకిలో నువ్వులు -50 గ్రాములు ...Read more
కావలసినవి మైదా -500 గ్రాములు నెయ్యి -100 గ్రాములు ఉప్పు - తగినంత ...Read more
కావలసినవి నాటు కోడి మాంసం -1 కేజి జీడిపప్పు -100 గ్రాములు నూనె -100 గ్రాములు ...Read more
కావలసినవి వరిపిండి -1కిలో పెసరపప్పు -150 గ్రాములు ...Read more
గోంగూర పకోడీ కావాల్సినవి బంగాళా దుంపలు-200 గ్రా గోంగూర-100 గ్రా ఇంగువ-చిటికెడు ...Read more
Lok Satta News: యువత నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి: జేపీ
చంటి బిడ్డ పాలకు కూడా డబ్బులు లేక హీరోయిన్ గా మారిన ఈవిడ గొప్ప తనం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!
పూట గడవని స్థితిలో నుండి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కానీ ఆమె స్టార్ హీరో తో చేసిన ఆ పని చేస్తూ అడ్డంగా బుక్ అయ్యింది…ఇంతకి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా!
టాలీవుడ్ లో ఉన్న కవల్ నటీనటులు వీరే…ఇంకా ఎవరెవరు ఉన్నారో చూస్తే షాక్ అవుతారు!
సిపిఇసిపైనే పాక్ ఆర్ధిక భవిష్యత్ : పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్య _ Prajasakti::Telugu Daily
ఇస్లామాబాద్ : చైనా - పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ లేదా సిపిఇసి పాకిస్తాన్ ఆర్థిక భవితవ్యమని, దీని భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా వ్యాఖ్యానించారు. రావల్పిండిలో చైనా రాయబారి యావో జింగ్తో సమావేశం సందర్భంగా పై వ్యాఖ్యలు వెలువడ్డాయి. చైనాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై తిరిగి చర్చలు జరపాలని కోరుతూ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ఒప్పందాలను పాక్ కొత్త ప్రభుత్వం సమీక్షిస్తోందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ప్రకటన వెలువడింది. సిపిఇసి ఒప్పందాలన్నింటినీ పాక్ ప్రభుత్వం మంగళవారం సమీక్షించింది. దశాబ్దం క్రితం చైనాతో కుదుర్చుకున్న
ఆ ఇద్దరెవరో మాకు తెలుసు
షారుక్ ఖాన్ (3)
సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఇంటర్నేషనల్ (Global)
కౌన్ బనేగా క్రోర్పతి ఒక భారతీయ టెలివిజన్ కార్యక్రమము. ఇందులో పాల్గొనేవారికి కొన్ని ప్రశ్నలు సంధించి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతులు అందిస్తారు.ఇందులో పాల్గొనే వారు గరిస్ఠంగా 7 కోట్ల రూపాయలు వరకు గెలుచుకోవచ్చును.
ఈ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా జూన్ మాసం నుండి ఆగస్టు వరకు ప్రసారం అయ్యింది.[1].
"https://te.wikipedia.org/w/index.php?title=కౌన్_బనేగా_క్రోర్పతి&oldid=2287620" నుండి వెలికితీశారు
పి.వి.రాజమన్నార్
వెర్నర్ హైసెన్ బర్గ్
Home » రుచులు » అలసందలతో..
కావలసిన పదార్థాలు: అలసందలు - రెండు కప్పులు, ఉల్లిపాయ - పెద్దది ఒకటి, పచ్చిమిర్చి - ఐదు, అల్లం ముక్క - అంగుళం, ఉప్పు - తగినంత, కరివేపాకు - నాలుగు రెబ్బలు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: అలసందలను ఆరు గంటలు నానబెట్టి, నీరు వార్చాలి. తర్వాత వాటితో పాటు పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కరివేపాకు మిక్సీలో వేసి గట్టి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి, రెండు సెకన్లు తిప్పి తీసేయాలి. నిమ్మకాయంత ముద్దలుగా తీసుకుని, వడలుగా ఒత్తి నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటికి టమోటాసాస్ మంచి కాంబినేషన్.
Tags: అలసందలతో..
చాలా బాగుందండీ! ఈ సారి మీరు చిత్రం పెట్టలేదు కొంచెం నిరాశ పరచింది! నేను మీ ప్రతీ తపాలోను ముందుగా చూసేది మీరు గీసే చిత్రాలే!
చాల బాగా వివరించారు మీ ఆశయాన్ని... మా అభిమతము కూడా అదే...
గింజగా ఉన్నంత వరకు ఎవ్వరు దానిని పట్టించుకోరు ...
ఈనాడు నాకు ఆదర్శంగా ఉన్నారు మీరు అలానే ఒకనాడు అందరికి ఆదర్శమౌతారని ఆశిస్తున్నాను..
చాలా చాలా థ్యాంక్స్ అండీ నా చిత్రం గురుంచి చూస్తాను అన్న మాటకి. ఈ సారి గీయలేదు..తరువాత సారి ప్రయత్నిస్తాను. మరొక్కసారి ధన్యవాదాలండీ..
@ పద్మ గారు నేనాస్వాదించి, ఆ ఆస్వాదనని ప్రతి ఒక్కరికీ పంచాలని ఆశ. మరి మీకందలేదా? : ) ధన్యవాదాలండీ.'
@ కల్యాణ్ గారు మీకు శత కోటి ధన్యవాదాలండీ. ప్రతి ఒక్కరినీ మీ వ్యాఖ్యతో తట్టిలేపుతారు. నేను మాలినీ కావొచ్చు, పువ్వునూ కావొచ్చు.. కానీ ఆ పరిమళాన్ని ఆస్వాదించినప్పుడే ఆ పువ్వు జీవితానికి సార్ధకత.. ఆ మాలి కష్టానికి సాంత్వన..
|
మనకు గౌరవం ఇవ్వని ఆ విమానాలను ఎక్కకండి.. భారతీయులకు రిషీ క..
మనకు గౌరవం ఇవ్వని ఆ విమానాలను ఎక్కకండి.. భారతీయులకు రిషీ కపూర్ పిలుపు!
బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థపై బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ మండిపడ్డారు. లండన్ లో భారతీయుల్ని విమానం నుంచి దురుసుగా దించేసి ఆ సంస్థ జాతి వివక్షను ప్రదర్శించడంపై ఆయన సీరియస్ అయ్యారు. గతంలో తన పట్ల కూడా బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వెల్లడించారు. ఆ సంస్థ విమానాలు ఎక్కవద్దని ప్రజలకు సూచించారు.
ఈ మేరకు రిషీ కపూర్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ లండన్ విమాన ఘటన గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. విమానంలోని భారతీయుల్ని దించేయడం సరికాదు. ఇది జాతి వివక్ష చర్యే. గతంలో విమానం ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినప్పటికీ.. రెండు సార్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ క్యాబిన్ క్రూ సిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ సంస్థ విమానాలను ఎక్కడం మానేశాను. మనకు గౌరవం ఇవ్వని ఇలాంటి విమానాలను ఇకపై ఎక్కడం మానేయండి. జెట్ ఎయిర్ లేదా ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణించండి. కనీసం అక్కడ గౌరవం అయినా దక్కుతుంది’ అని ట్వట్ చేశారు.
కేంద్రంలో జాయింట్ సెక్రటరి హోదా ఉన్న ఏపీ పాఠక్, తన భార్య, మూడేళ్ల కుమారుడితో కలసి బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో జూలై 23న లండన్ నుంచి బెర్లిన్ కు బయలుదేరారు. అయితే సదరు అధికారి కుమారుడు బెదిరి ఏడవడంతో అక్కడికి చేరుకున్న ఓ క్రూ సిబ్బంది.. పాఠక్ భార్య, ఆయన కుమారుడిని దూషించాడు. అనంతరం జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశాడు. చివరికి పాఠక్ కుటుంబంతో పాటు విమానంలోనే ఉన్న భారతీయుల్ని ఎయిర్ పోర్ట్ లో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పాఠక్ కేంద్ర విమానయాన మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్ వేస్ కూడా విచారణకు ఆదేశించింది.
nannu dochukunduvate Archives — తెలుగు పోస్ట్
ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల ప్రమోషన్స్ ఎక్కువ అయిపోయాయి. గత వారం రిలీజ్ అయిన ‘నన్ను దోచుకుందువటే’కు మంచి టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం డల్ అయ్యాయి. ఏ సెంటర్స్ లో ఓ మోస్తరుగా ఫర్వాలేదు అనిపిస్తున్నా మిగిలిన చోట్ల మాత్రం [more]
“మౌనం మాటతోటి”కి మంచి స్పందన
సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈ చిత్రంలోని “మౌనం మాటతోటి”… అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో [more]
సెప్టెంబర్ 13న “నన్నుదోచుకుందువటే”
సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం… హీరో, [more]
సమ్మోహనం తో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసుకున్న సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈ చిత్రం మెదటి లుక్ టీజర్ ని 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ టీజర్ లోనే దాదాపుగా [more]
Bye, Kaka.. – YVR's అం'తరంగం'
padma4245.blogspot.com అంటున్నారు:
మోదీ ఫ్లెక్సీలపై బాబు ఆగ్రహం..
అమరావతి, మార్చి 7 : ఏపీలో ప్రత్యేక హోదా కోసం టీడీపీ, బీజేపీల మధ్య వివాదం పెరిగింది. ఏపీ ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చడం లేదంటూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బీజేపీ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, మాధవ్ లు మండి పడ్డారు. బీజేపీని, ప్రధాని మోదీని కించపరిచే చర్యలను టీడీపీ నేతలు మానుకోవాలన్నారు.
ఈ నేపథ్యంలో మోదీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సదరు ఫ్లెక్సీలను వెంటనే తొలగించారు.
|
అక్కడ డ్యాన్స్ అవకాశం ఉన్న పాత్రలే వస్తున్నాయి
ఇంట్లో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు
సంప్రదాయ వస్త్రధారణతో, మంచి కథ ఉన్న చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులకు చేరువైంది పూర్ణ. మలయాళీ అయినా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంది. నటనకు మంచి అవకాశం ఉన్న చిత్రాలను మాత్రమే చేస్తున్న పూర్ణ... ప్రస్తుతం తమిళంలో ఒకటి, మలయాళంలో మూడు సినిమాలను చేస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, తనకు మలయాళం చిత్రాల కంటే తమిళంలోనే ఎక్కువ పేరు వచ్చిందని... దీనికి కారణం మలయాళంలో పెద్ద హీరోలతో చేయకపోవడమేనని చెప్పింది. తాను డ్యాన్స్ కళాకారిణిని కావడంతో... తనకు అక్కడ డ్యాన్స్ అవకాశాలు ఉన్న పాత్రలే వస్తున్నాయని తెలిపింది.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న తనకు తరచుగా ఎదురవుతోందని... తాను ముస్లిం అని, తనకు పెళ్లి చేయాలని ఇంట్లో కూడా అనుకుంటున్నారని పూర్ణ తెలిపింది. అయితే పెళ్లి కోసం వస్తున్నవారు చాలా షరతులు పెడుతున్నారని... ముఖ్యంగా సినిమాలను వదిలేయాలనే కండిషన్ పెడుతున్నారని చెప్పింది. పెళ్లి కోసం తనను తాను మార్చుకోలేనని స్పష్టం చేసింది.
జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర పడిన తర్వాత చాలా సంతోషించా
95 శాతం ఉద్యోగాలు మన బిడ్డలకే
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో, జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాత కూడా అంతే సంతోషపడ్డానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇకపై తెలంగాణలోని ఉద్యోగాలు 95 శాతం మనకే వస్తాయని చెప్పారు. తెలంగాణ ప్రజలకు 95 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రధాని మోదీ ఊగిసలాడుతుంటే... తానే నేరుగా ఢిల్లీకి వెళ్లి 'చేస్తావా? చస్తావా? నరేంద్ర మోదీ చెప్పు' అని అడిగానని తెలిపారు. మా ఉద్యోగాలు మా హక్కు అని దాన్ని సాధించామని... రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా తెచ్చుకున్నామని చెప్పారు. ఇకపై తెలంగాణలో వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డలకే వస్తుంది తప్ప, వేరే వారు తన్నుకుపోయే పరిస్థితి ఉండదని తెలిపారు.
తమిళం, తెలుగు సినిమాల్లో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న తమిళ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన సింగం, సింగం-2 చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాల్ని సాధించాయి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సింగం-3'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకుడు.ఈ చిత్ర టీజర్ను నేడు విడుదల చేశారు. ఈ చిత్రంలో సూర్యకు జోడిగా అనుష్క, శృతిహసన్లు నటిస్తున్నారు.
రమణ సద్గురువుల కు జయము జయము.
భారతదేశం వ్యాపార సేవలు: Sulekha దాని ప్రయాణం సైట్ లో " విమానాశ్రయాలు " జాబితా బాబు
Home > టాప్ స్టోరీస్ > సీఎం తాతకు అప్పులు..మనవడికి కోట్లు
వరుసగా ఏడో ఏడాది ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు మంత్రి నారా లోకేష్. తమ ఆస్తలు వివరాలు మార్కెట్ విలువ ప్రకారం మారుతుంటాయని..తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో పెద్దగా తేడాలు లేవని తెలిపారు. చంద్రబాబు పేరిట రూ3.58 కోట్ల అప్పులు ఉన్నాయని..నికర ఆస్తులు రూ2.53 కోట్లుగా ఉందని తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్ రూ. 30 లక్షలు పెరిగిందని చెప్పారు.
తమ కుటుంబానికి ప్రధాన ఆదాయవనరు హెరిటెజ్ అని చెప్పుకొచ్చారు. 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని…ఇప్పుడు అది రూ.2600 కోట్ల టర్నోవర్కు పెరిగిందన్నారు.తన తల్లి భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.25.41 కోట్లుగా ఉందని నారా లోకేష్ చెప్పారు. తన పేరిట రూ.15 కోట్ల 25 లక్షల ఆస్తులున్నాయని తెలిపారు. తమపై ఆరోపణలు చేసేవారు ఆస్తులు ప్రకటించాలని లోకేష్ సవాల్ చేశారు.
తన భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.15.01 కోట్లు కాగా దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.11.54 కోట్లని తెలిపారు. దేవాన్ష్ ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని ప్రకటించారు. అయితే చంద్రబాబు కంటే దేవాన్ష్ ఆస్తుల విలువే ఎక్కువ కావడం విశేషం.
Home టాప్ స్టోరీస్ “బ్రాండ్ బాబు” టీజర్ కు మంచి స్పందన. త్వరలో ఆడియో, ఆగస్ట్ మొదటివారంలో సినిమా విడుదల!
మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. డైరెక్టర్ మారుతి కథ అందించిన ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ హీరో హీరోయిన్స్ గా నటించారు. మురళీశర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేసిన బ్రాండ్ బాబు టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలో ఆడియోను విడుదల చెయ్యాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మారుతి స్టైల్ లో హీరో క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది. ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ప్రభాకర్.
Previous : హైదరాబాద్ లో పర్యటించిన శ్రీలంక జర్నలిస్టులు
Next : కాళేశ్వరం ప్రాజెక్టు–II కు 11,400 కోట్ల రూపాయల బ్యాంకుల రుణం : ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.పి. సింగ్.
|
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ __ ౫__
Labels: Narsimha, Shankaracharya, నరసింహ, శంకరాచార్య
Edari Rama Krishna October 31, 2018 18:03 IST మమ్ముట్టి గొప్ప నటులు : మహి
తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ముఖ్య పాత్రలో మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ‘యాత్ర’ షూటింగ్ నేటితో పూర్తైంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ సందర్భంగా మహి.. మమ్ముట్టికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు. మమ్ముట్టితో ‘యాత్ర’ ముగిసింది. 390 సినిమాలు.. 3 నేషనల్ అవార్డులు.. అలాగే 60 మందికి పైగా నూతన దర్శకులతో పని చేసిన అనుభవం. దీనికంటే కూడా మమ్ముట్టి ఒక అద్భుతమైన వ్యక్తి, గ్రేట్ మెంటర్.ఇంక ఆయన నిరూపించుకోవల్సిందేమీ లేదు. ఆయన మన భాషను, సంప్రదాయాన్ని, సినిమాలను చాలా ప్రేమిస్తారు. నాకు ఇంతకంటే ఏమీ అవసరం లేదు.
నా గుండెపై చెయ్యి వేసుకుని చెప్తున్నా.. ఆయన ఈ పాత్రలో జీవించినట్టుగా మరే నటుడు పలికారు. డబ్బింగ్ కూడా చాలా చక్కగా చెప్పారు. మమ్ముట్టి తెలుగులోను తన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వుంటారు. అలాగే ఆయన ఈ సినిమాలో కూడా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. జగపతిబాబు .. సుహాసిని .. రావు రమేష్ .. అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
చాలా సంతోషంగా ఉంది మీకింత నచ్చినందుకు. మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు బోల్డు థాంక్స్. :-)
అవి మా ఆఫీసు చుట్టూ వుండే చెట్లే అని తెలిసి షాక్ అయ్యాను..చాల చాల నచ్చింది.కిరణ్, మేఘ,నీల చివరి వరకు చదివేలా చేసారు.ఎండింగ్ ఇద్దరినీ కలిపెస్తారేమో అని ఎదురుచుసాను...కానీ డిఫరెంట్ ఎండింగ్ ఇచారు.. ఆఫీసు వర్క్ మనిసి మరి ఫుల్ డే మీ బుక్ చదివేసాను :):):)
చెతులెత్తేసిన చంద్రబాబు...పతనానికి నాంది పలికేశారా !!
Satya September 9, 2018 10:02 IST చెతులెత్తేసిన చంద్రబాబు...పతనానికి నాంది పలికేశారా !!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికీ 80 కాలం నాటి పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పట్లో అయితే చెల్లింది కానీ ఇపుడు టెక్నాలజీ బాగా పెరిగిన టైంలో కుదిరే వ్యవహారం కాదు. కానీ బాబు మార్క్ ఓల్డ్ ట్రెండ్ అలాగే సాగుతోంది. మరి అది పార్టీకి మరింత చేటు తెస్తుందా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. ఆయన ఆలోచనలు పొత్తుల ఎత్తులు మొదటికే ముప్పు తెస్తున్నాయని తమ్ముళ్ళు వాపోతున్నారు.
ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. అవి ఎప్పటికీ మారవు. ఎంత రాజకీయం అని చెప్పుకున్నా వాటిని ఎవరూ తోసేసి ముందుకు పోరు. ఎందుకంటే అవే పార్టీకి ఆత్మ, అస్తిత్వం కాబట్టి మరి అలాంటిది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన టీడీపీని ఆ పార్టీతో పొత్తు పేరుతో కలిపేయడాన్ని బాబు పక్కా రాజకీయం అనుకోవచ్చు. హార్డ్ కోర్ టీడీపీ క్యాడర్ తో పాటు జనాలు మాత్రం రాంగ్ స్టెప్ అంటున్నారు.
ఆ లెక్కలు కుదరవు :
శాస్త్ర విజ్ఞానము: హెలికాఫ్టర్ని కనిపెట్టింది.లియొనార్డో డా వించీనా?
Home టాప్ స్టోరీస్ ఆ బుర్ర కథ వింటారా ? చూస్తారా ?
తెలుగులో పలు హిట్ చిత్రాలకు కథ అందించిన వ్యక్తి డైమండ్ రత్నం , కాగా ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు . ఎన్నాళ్ళు గానో దర్శకుడిగా అవతారం ఎత్తాలని చూస్తున్నాడు కానీ కాలం కలిసి రాలేదు కట్ చేస్తే ఇన్నాళ్లకు ఆ ఛాన్స్ వచ్చింది దాంతో ” బుర్ర కథ ” వినిపించడానికి , చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడు . బుర్రకథ వినిపించడం , చూపించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? డైమండ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి పెట్టిన పేరు ” బుర్రకథ ” . అదన్నమాట అసలు విషయం .
ఇక ఈ సినిమాలో హీరోగా ఆది నటించనున్నాడు . సాయి కుమార్ తనయుడిగా తెరంగేట్రం చేసిన ఆది అనుకున్న స్థాయిలో విజయాలను దక్కించుకోలేక పోయాడు . ఇప్పటికి సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు ఆది . మరి ఇప్పుడు డైమండ్ రత్నం బుర్రకథ తో హిట్ కొడతాడా ? లేదా ? చూడాలి . అలాగే దర్శకుడిగా మారిన డైమండ్ రత్నం కు కూడా ఈ సక్సెస్ చాలా అవసరం ఎందుకంటే రచయితగా హాయిగా ఉండే పనిని వదిలేసి డైరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి సక్సెస్ అయితేనే పేరు లేదంటే రచయితగా కూడా తీసుకోరు ఫెయిల్ అయితే .
|
బతుకమ్మ ను అధికారికపండగ చేయడం వల్ల తెలంగాణాకు జరిగే మేలు ఏంటి? _ పల్లెప్రపంచం
Home » రాజకీయం » బతుకమ్మ ను అధికారికపండగ చేయడం వల్ల తెలంగాణాకు జరిగే మేలు ఏంటి?
బతుకమ్మ ను అధికారికపండగ చేయడం వల్ల తెలంగాణాకు జరిగే మేలు ఏంటి?
ప్రభుత్వం అధికారిక పండగగా ప్రకటించింది. 10 కోట్లు కేటాయించి సంబరాలను జరపడానికి ప్రోత్సాహం అందించింది.
బతుకమ్మ పండగలోని విశిష్టత ఏంటి?
ఎందుకు మేలు లేదు? పర్యాటకరంగాభివృధ్ధికి ఆనుకూల్యతను పెంచుతుంది. సాంస్కృతికమైన ఏకీకరణకు తోడ్పడుతుంది.
సమైక్యరాష్ట్రంలో ఏ పండుగకీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.నా అభిప్రాయంలో ,ఏప్రభుత్వమైనా మతస్వేచ్చ,సహనం,సమానత్వం పాటిస్తూనే,అధికారికంగా నిర్వహించకపోవడమే మేలు.ఇలాంటి పండుగలకి జనం చాలా ఎక్కువ గ కూడుతారుకాబట్టి,శాంతిభద్రతలు,సక్రమంగా జరపడానికి తగిన బందొబస్తు ఏర్పాటు చెయ్యడం వరకే వారికర్తవ్యం.అధికరులు.మంత్రులు,నాయకులు, వారి వ్యక్తిగత హోదాలో పాల్గోవచ్చును.
మీ అభిప్రాయం తో విభేదిస్తున్నాను. వందల కోట్ల డబ్బులున్న దేవాలయా నిర్వహణను తీసుకొనే ప్రభుత్వం, నాలుగు డబ్బులిచ్చి ఒక పండగను నిర్వహించటం లో తప్పు పట్టవలసిన అవసరం లేదు. గ్రామ గ్రామాన ఈ వేడులలు జరగటం వాలన, ఆ పండుగలలో పాల్గొనే వారు వారి స్వత ఊర్లకు వెళ్లి పాల్గోడం జరుగుతుంది. దీనివలన అర్.టి.సి.కి, పల్లెలు, మండలాలలో వ్యాపారం చేసుకొని చిన్న చిన్న వ్యాపారులు ఎంతో లబ్ది పొందే అవకాశం ఉంది. ఇటువంటివి ప్రోత్సహించకపోతే అందరు హైదరాబాద్ లోనో, వారి జిల్లా కేంద్రాలలోనో కూచొని అక్కడే పండగ జరుపుకొంటారు. ఎప్పటిలాగే అక్కడే వ్యాపారం జరుగుతుంది. డబ్బులు పల్లెల వరకు ప్రవహించవు. చేతనైతె అన్ని మతాల వారి ముఖ్యమైన ఒకతో రెండో పందుగలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మంచిదే!
పండగలు జరుపుకోవటం అంటే మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవటమే. అవి కాపాడటానికి ప్రభుత్వాలు కూడా ఒక చెయ్యి వేస్తె మంచిదే కదా.
నేనున్న దేశంలో అనేక దేశాలకు చెందిన ప్రజలు స్థిర పడ్డారు. వారు ప్రతి సంవత్సరం వారి వారి పండగలను చాలా ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అలా అనేక దేశాల కొన్ని పండగలు చూసే అవకాశం దక్కింది. అలానే ఆయా దేశాల సంప్రదాయాలు వారి తరువాతి తరానికి అందించబడుతున్నాయి.
అవుట్ డోర్ లో జరిగే సంస్కృతిక పండగలకు ప్రభుత్వం సహకారం అందించటం అవసరం. బోనాలు, సమ్మక్క సారక్క లాంటి ఈవెంట్స్కు ఆల్రెడీ ప్రభుత్వం కొద్దిగా సహకారం అందిస్తుంది.
|
ఎడిటోరియల్ : కెసియార్ ను వెంటాడుతున్న రేవంత్..పెద్ద బాంబే పేల్చా
Vijaya November 21, 2018 11:03 IST ఎడిటోరియల్ : కెసియార్ ను వెంటాడుతున్న రేవంత్..పెద్ద బాంబే పేల్చారు
డిసెంబర్ 7వ తేదీలోగా టిఆర్ఎస్ లో మరో ఇద్దరు ఎంపిలు రాజీనామా చేస్తారా ? అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ టిఆర్ఎస్ చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసియార్ ను వదలకుండా వెంటాడుతున్నారు. టిఆర్ఎస్ చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామాతో అసలే షాక్ కొట్టినట్లైన కెసియార్ ను రేవంత్ మరింత టెన్షన్ పెడుతున్నారు. మంగళవారం పార్టీకి కొండా రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల వేడి బాగా పుంజుకున్న నేపధ్యంలో ఎంపి పదవితో పాటు పార్టీకి కొండా రాజీనామా చేయటం నిజంగా కెసియార్ కు దెబ్బ అనే చెప్పాలి. రాజీనామా చేయకుండా ఆపేందుకు కెసియార్ ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
తెలంగాణా రాజకీయాల్లో కొండా రాజీనామానే ఇఫుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం ఇలా వుండగానే మరో ఇద్దరు ఎంపిలు కూడా తొందరలో టిఆర్ఎస్ కు రాజీనామా చేయటం కాయమంటూ మరో బాంబు పేల్చారు. దాంతో రేవంత్ వేసిన బాంబు దెబ్బకు మొత్తం టిఆర్ఎస్ నేతలే ఉలిక్కిపడుతున్నారు. ఎంపి పదవికి, పార్టీకి కొండా రాజీనామా చేయటం ఒక ఎత్తైతే కాంగ్రెస్ లో చేరుతుండటం మరో ఎత్తు. కనీసం ఎన్నికలు అయ్యేంత వరకైనా రాజీనామా చేయవద్దని కెటియార్ ద్వారా కెసియార్ ఎంతగా చెప్పించినా కొండా వినలేదు.
తాజాగా రేవంత్ చెప్పినట్లు రాజీనామాలు చేయనున్న మిగిలిన ముగ్గురు ఎంపిలు ఎవరనే విషయంలో టిఆర్ఎస్ లో పెద్ద చర్చే మొదలైంది. ఇద్దరు ఎంపిలు త్వరలో టిఆర్ఎస్ కు రాజీనామాలు చేయనున్నట్లు దాదాపు 15 రోజుల క్రితమే రేవంత్ చెప్పారు. అప్పట్లో ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే కొండా రాజీనామా చేశారో అప్పటి నుండో రేవంత్ గతంలో చేసిన ప్రకటనకు ప్రాధాన్యత వచ్చింది. దానికితోడు ఇపుడు తొందరలో మరో ముగ్గురు ఎంపిలు కూడా రాజీనామాలు చేయనున్నట్లు రేవంత్ చేసిన ప్రకటనతో ఆ ముగ్గురు ఎవరని పార్టీ నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
ముగ్గురులో ఒకరు మహబూబా బాద్ ఎంపి సీతారామ్ నాయక్ అని ప్రచారం జరుగుతోంది. ఈ పేరు 15 రోజులుగా ప్రచారంలో ఉన్నా మిగిలిన ఇద్దరు ఎంపిలెవరో అంతు బట్టటం లేదు. మొత్తానికి ఎన్నికల సమయంలో కూడా కెసియార్ ను రేవంత్ వెంటాడి నిద్రలేకుండా చేస్తున్నారు. కెసియార్-రేవంత్ మధ్య వైరం ఈనాటికి కాదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు నుండే మొదలైంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి కెసియార్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే ఓటుకునోటు కేసులో రేవంత్ పాత్ర ఆధారాలతో సహా బయటపడటంతో ఇద్దరి మధ్య వైరం బాగా ముదిరిపోయింది. అప్పటి నుండి ఒకరిని దెబ్బ కొట్టేందుకు మరొకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.
అసెంబ్లీ నుండి రేవంత్ ను సస్పెండ్ చేయటం కూడా అందులో భాగమనే చెప్పాలి. మొత్తం మీద తెలంగాణాలో టిడిపి కనుమరుగయ్యే ప్రమాదాన్ని ముందే గ్రహించిన రేవంత్ కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. రేవంత్ ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి జంప్ చేశారో అప్పటి నుండి ఇటు కాంగ్రెస్ కు అటు రేవంత్ కు బాగా ఊపొచ్చింది. దాంతో ప్రతి విషయంలోను కెసియార్ తో పాటు కొడుకు కెటియార్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావులను వెంటాడుతున్నారు. నిజానికి రేవంత్ కు సరైన కౌంటర్ ఇవ్వటంలో పై నలుగురు చేతులెత్తేశారనే చెప్పాలి. ఇటువంటి పరిస్ధితుల్లో కెసియార్ కు షాకుల మీద షాకులివ్వటానికి రేవంత్ భారీ వ్యూహాన్నే అమలు చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఎన్నికలు ముగిసే సమయానికి రేవంత్ నుండి ఇంకెన్ని షాకులొస్తాయో చూడాల్సిందే.
పులివెందుల్లో జగన్ ప్రత్యర్ధి ఎవరో తెలుసా ? Politics 3 Hrs ago
ఎడిటోరియల్ : జగన్, పవన్ కు వ్యతిరేకంగా పెద్ద వ్యూహం Politics 6 Hrs ago
Tag Archives: కోస్తా
ఆ ప్రేమజంట కథ సుఖాంతం..!
Edari Rama Krishna June 22, 2018 12:13 IST ఆ ప్రేమజంట కథ సుఖాంతం..!
నిజామాబాద్ జిల్లా ఇందూరు గ్రామంలో అచ్చం సినీ ఫక్కీలో ప్రేమికుడిని చితకబాది అమ్మాయిని పబ్లిక్ గా ఎత్తుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్లితే ప్రాణదీప్, సౌజన్య కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు నో చెప్పడంతో మేజర్లయిన ప్రాణదీప్, సౌజన్య అక్కడి ఆర్యసమాజ్లో ప్రేమ పెళ్లి చేసుకునేందుకు వచ్చారు.
ఐదు నిమిషాల్లో పెళ్లి ముగుస్తుందనగా.. అక్కడికి వచ్చిన అమ్మాయి తరఫు బంధువులు ప్రాణదీప్పై దాడి చేశారు. అడ్డు వచ్చిన సౌజన్యపై కూడా చేయి చేసుకొని ఆమెను బలవంతంగా ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. దాంతో ప్రాణదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన ప్రాణదీప్, సౌజన్ల పెళ్లి భగ్నం కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన జంటను ఒకటి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన జంటను ఒకటి చేశారు.
|
Home టాప్ స్టోరీస్ ఆ హీరో వల్ల కెరీర్ నాశనమైందంటున్న భామ
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వల్ల నా కెరీర్ సర్వ నాశనం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ భామ మహి గిల్ . దబాంగ్ సినిమాలో సల్మాన్ హీరో కాగా ఆ చిత్రంలో నేను కూడా నటించానని , సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించడం అంటే చాలా ఇబ్బంది పడాల్సిందే అందుకే ఎవరూ సాహసం చేసి నటించరు కానీ నేను మాత్రం ధైర్యం చేసి నటించాను దాంతో నాకు కెరీర్ లేకుండా పోయింది అదంతా సల్మాన్ ఖాన్ వల్లే అంటూ కండల వీరుడిపై ఆరోపణలు చేస్తోంది మహి గిల్ .
బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ సల్మాన్ ఖాన్ తో నటించిన తర్వాత అన్ని చిన్న చిన్న పాత్రలు , అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు వస్తుండటంతో వాటిని తిరస్కరించిందట ! ఇంకేముంది ఆ చిన్న పాత్రలు కూడా రావడం లేదట ఇప్పుడు దీనికంతటికి కారణం సల్మాన్ అని లేకపోతే ఖచ్చితంగా నా కెరీర్ మరోలా ఉండేదని అంటోంది మహి గిల్ . నా కెరీర్ ఇలా అర్దాంతరంగా ముగిసిపోవడంతో చాలా బాధపడ్డాను ,నా ప్రాప్తం ఇంతేనేమో అందుకే ఇలా జరిగింది అంటూ నిట్టూర్పు విడుస్తోంది మహి గిల్ .
శాస్త్ర విజ్ఞానము: హై స్కూల్ సైన్స్ పాఠం
మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ముందుగా అభినందనలు. ఆ పైన మీరిచ్చిన నిర్వచనము చదివాక "అసలు నేను తెలుగు మీడయం చదివానా?? " అన్న అనుమానం కలుగింది. అతిశయోక్తి కాదు. నిజంగా నిజం.
శ్రీనివాస చక్రవర్తి గారికి...మీరు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయం...ఉస్మానియ యూనివర్శిటిలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులుగా మేము మీ బ్లాగ్ ను రెగ్యూలర్ గా ఫాలో అవుతున్నా ము. మేము కొంతమందిని కలిసి గ్రామీనా విద్యార్థులకు ఉపయోగార్థం ఒక మాస పత్రికను కూడా ప్రచురిస్తున్నాము. దాంట్లో ఒక కాలం "శాత్రసాంకేతికం" కూడా ఉంచాము. మీకుఇ విలైతే మా పత్రికకు కూడా నెలకు ఒక వ్యసం చొప్పునా వ్రాస్తే బాగుంటుందని అశిస్తున్నాము. మీకు వీలు ఐతే మాకు ఆ సహయం చేయగలరు...గ్రామీణా విద్యార్థులను చేతన్య వంతులను చేసినట్టు ఉంటుంది... మా బ్లాగ్ .www.oucampusvoice.blogspot.com
భాస్కరరామి రెడ్డి గారు-
నిజమే. ఇంగ్లీష్ తో పోల్చితే అంత తక్కువ వనరులు, వసతులు ఉన్న తెలుగు మీడియం లో చదువుకున్న వాళ్ళు తదనంతరం వృత్తిజీవితంలో ఎంతో పైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది వాళ్ల వ్యక్తిగత ప్రతిభకి, స్వయంకృషికి నిదర్శనం అనే చెప్పుకోవాలి. అందుకే తెలుగు మీడియం చదువులని (భారతీయ భాషల్లో చదువులని) మరింత బలోపేతం చేస్తే, వనరులని పెంచితే ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా ఉంటుంది.
మరొక అహితమైన విషయం ఏంటంటే తెలుగు మీడియం చదువు, ఇంగ్లీష్ మీడియం చదువు కన్నా తక్కువ అన్న భావం ఒకటి మన సమాజంలో ఉంది. నాకు తెలిసిన ఒకాయనని (తన వృత్తిలో ఎన్నో విజయాలని సాధించిన వ్యక్తి) ఈ మధ్యన, ‘మీరు తెలుగు మీడియంలో చదువుకున్నారా?’ అని అడిగితే ‘అవునని’ సమాధానం చెప్పడానికి ఆయన ఎంతో తటపటాయించడం చూసి ఆశ్యర్యం వేసింది. ఇలాంటి దృక్పథం మారాలంటే తెలుగులో పరిజ్ఞానాన్ని పెంచాలి.
ఇంగ్లీషైనా, తెలుగైనా రెండూ భాషలే, ఖాళీ పాత్రలే. పాత్రలో ఏం వుంది అన్న దాన్ని బట్టి వాటికి విలువ వస్తుంది.
మీ పత్రిక చాలా బవుంది. అయితే అందులో అన్నీ రాజకీయ వ్యాసాలు ఉన్నాయి. అందులో సైన్స్ వ్యాసం ప్రచురిస్తే బావుంటుందా?
Copyright 2009 : శాస్త్ర విజ్ఞానము: హై స్కూల్ సైన్స్ పాఠం Monezine Blogger Template Designed By Jinsona Design _ Blogger XML Coded By CahayaBiru.com
|
Edari Rama Krishna May 30, 2018 14:59 IST తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్ సీరియస్!
తమ బాధలు కష్టాలు తెలియజేస్తున్న ప్రజలపై పోలీస్ జులుం ఇంత ఘోరంగా ఉందా..తూత్తుకుడిలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్ ఆగ్రహంగా మాట్లాడిన మాటలు ఇవి. తూత్తుకుడిలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్. పోలీసుల కాల్పులను తీవ్రంగా ఖండించిన రజనీకాంత్. బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పిన రజనీ, 'కాలా' ప్రమోషన్ నిమిత్తం ముందుగా అనుకున్న హైదరాబాద్, ముంబై టూర్ ను రద్దు చేసుకున్నారు.
'స్టెరిలైట్ ఆందోళనకు రాజకీయాల్ని కలిపి, ప్రభుత్వం ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ను దుర్వినియోగం చేసింది. భద్రతా బలగాలు క్రూరంగా ప్రవర్తించడాన్ని నేను ఖండిస్తున్నా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని రజనీ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్లో స్పందించారు. కాగా, తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ కర్మాగారంతో పరిసరాల్లో జలాలు కలుషితం అవుతున్నాయని, దీన్ని మూసివేయాలని గత కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాలకు చెందిన సుమారు 20 వేల మంది ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. అనంతరం పోలీసులు కాల్పులు జరపగా 12 మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయడాపడ్డారు.
అయితే తుత్తుకూడి ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన స్టెరిలైట్ ఆందోళనలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత, తమిళ నటుడు కమల్హాసన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కమల్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్రంపై డెంగ్యూ విసిరిన పంజాకు ఏజెన్సీ మైదానం, గ్రామం, నగరం అనే తేడా లేకుండా ప్రజానీకం విలవిల్లాడిపోతున్నది. వందల మంది ప్రాణాలను మహమ్మారి బలితీసుకుంది. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తరాంధ్ర,...
అమెరికాతో ఇటీవల కుదుర్చుకున్న 'కామ్ కాసా' (కాంప్రెహెన్సివ్ సెమాంటిక్ కమ్యూనికేషన్స్,కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్) ఒప్పందంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటోలో మన దేశం కూడా...
ప్రతి పాదమునందు స , స , స , వ(లగ) గణములుండును.
ఉత్కృతి ఛందమునకు చెందిన 8388601 వ వృత్తము.
భద్ర విస్తరించిన వాతావరణ: 15 రోజుల భద్ర, భివానీ కోసం అంచనా
15 డేస్ భద్ర, భివానీ వాతావరణ భవిష్య సూచకులు
శాస్త్ర విజ్ఞానము: కణాలు, కోటానుకోట్ల కణాలు - కొత్త పుస్తకం
Copyright 2009 : శాస్త్ర విజ్ఞానము: కణాలు, కోటానుకోట్ల కణాలు - కొత్త పుస్తకం Monezine Blogger Template Designed By Jinsona Design _ Blogger XML Coded By CahayaBiru.com
జ్ఞానవేల్ రాజా భార్య నేహా Archives - Telugu Movie Reviews _ Telugu Cinema Reviews
ప్రతి పాదమునందు స , న , న , స గణములుండును.
Tag: సోనక్షీ వర్మ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: మేధోవలసను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలలో, ఇతర ఉన్నత విద్యాసంస్థలలో అద్భుతమైన ప్రజ్ఞాపాటవాలు కలిగిన విద్యార్థినీ విద్యార్థులకు నెలకు 75వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనున్నది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈమేరకు చేసిన ఒక ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ త్వరలో ఆమోదించనున్నది. మేధోవలసను అరికట్టేందుకు, స్వదేశంలో ఆవిష్కారాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హెచ్చార్డీ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మంగళవారం తెలిపారు.
ఉపస్థిత-2 (స్త్రీ , శిఖండి , విరుత) — తెలుగు ఛందస్సులు
'ఉపస్థిత-2 (స్త్రీ , శిఖండి , విరుత)' పద్య ఛందస్సులో వ్రాసిన పద్యాన్ని గణించండి.
ఫ్లోరిడా: మానసిక దివ్యాంగుడైన విద్యార్థి వద్ద నుంచి వెయ్యి డాలర్లను దొంగిలించిన ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోనార్టన్ ఎలిమెంటరీ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఎడ్వర్డ్ జాన్(50) అనే వ్యక్తి తన స్టూడెంట్ వద్ద ఉన్న రెండు వేల డాలర్లలో నుంచి వెయ్యి డాలర్లను దొంగిలించాడని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ కావడంతో విషయం వెలుగు చూసిందని వారన్నారు. ఆ విద్యార్థి తన తల్లి దాచుకున్న డబ్బులను ఆమెకు తెలియకుండా స్కూల్కి తెచ్చాడని పోలీసులు తెలిపారు. విద్యార్థి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉండటాన్ని గమనించిన క్లాస్ టీచర్ ఆ సొమ్మును లెక్కపెట్టి ప్రిన్సిపల్ టేబుల్పై ఉంచిందన్నారు. అదే సమయంలో ప్రిన్సిపల్ విద్యార్థి డబ్బులను దొంగిలించాడని వారు తెలిపారు.
ప్రస్తుతం లాలి యొక్క వాతావరణం: లాలి, ఖగరియా కొరకు వారం వాతావరణం
|
1 హ్యుందాయ్ వర్తకులు మరియు షోరూమ్ల లో జామ్ నగర్ _ కార్బే
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » హ్యుందాయ్ కార్ల డీలర్లు » వర్తకులు లో జామ్ నగర్
వేణుగోపాల స్వామి దేవాలయం -కార్వేటి
చిత్తోర్ నుండి పుత్తూరు కి పోఎదారి లో పుట్టురికి 12 కి మీ దూరం లో ఉన్న కార్వేటి నగరం గ్రామం లో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో ప్రక్యాతి ఉన్న క్షేత్రం . ఉరి పొలిమేరలో ఉన్న కార్వేటి అనే గ్రామదేవత ను పుజిస్తారు అందుకే ఈ దేవాలయానికి కార్వేటి వేణుగోపాల స్వామి దేవాలయం గ పేరు వచ్చింది . ఈ గ్రామం లో కోనేరు ఉంది దాన్ని స్కంద పుష్కరిణి అని పిలుస్తారు .
తెలుగు బ్లాగు - సీ'రియల్' ముచ్చట్లు: మ్యూజిక్ తో మ్యాజిక్ - ఎటో వెళ్ళిపోయింది మనసు......
ఇళయరాజా సంగీతం ఈ సినిమా క్రెడిట్ మొత్తాన్ని కొట్టేసింది. నా బ్లాగ్ ని సందర్శించినందుకు ధన్యవాదములు శ్రీనివాసరావు ఉండవెల్లి గారు.
తూర్పు-పడమర: వచ్చే వారం " వందేళ్ళ కథ కు వందనాలు" లో నా కథ మీద చర్చ
వచ్చే వారం " వందేళ్ళ కథ కు వందనాలు" లో నా కథ మీద చర్చ
చాలా రోజులు..కాదు ...చాలా నెలల తర్వాత మళ్ళీ నా బ్లాగు లోకి వచ్చాను.
ప్రముఖరచయిత, నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి ఆధ్వర్యం లో హెచ్ ఏం టీవీ లో ప్రసారమవుతున్న ప్రసిద్ధ సాహిత్య సంచికా కార్యక్రమం " వందేళ్ల కథకు వందనాలు" లో నా కథ ప్రసారం కానున్నది. నేను రాసిన కథల్లోంచి ఏ కథ మీద చర్చా కార్యక్రమం ప్రసారం చేయబోతున్నారు అన్న దాని మీద వీక్షకులు ఎస్.ఏం.ఎస్. పంపించవచ్చు. లక్కీ డిప్ లో ఒకరిని ఎంపిక చేసి హెచ్ ఏం టీ వీ వాళ్ళు బహుమతి ని అందచేస్తారు.
ఎస్.ఏం.ఎస్ ఎలా పంపించాలంటే KATHA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కథ పేరు టైప్ చేసి 5499936 అనే నెంబర్ కి పంపించాలి. ఉత్తరాలు రాయదల్చుకున్నవారు
కేరాఫ్ హెచ్.ఏం.టీ.వీ.
ప్లాట్ నెంబర్ 6
డా. ఏ.ఎస్.రావు నగర్,
హైదారాబాద్ -500062 కు పోస్ట్ చేయాలి.
గత ఆదివారం నాకు ప్రముఖరచయిత ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి " ఆరో నెంబర్ గది" మీద చర్చా కార్యక్రమం ప్రసారమమయింది. ఇందులో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ప్రసంగించారు. ఆ లింక్ ఇక్కడ చూడవచ్చు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Kalpana Rentala వద్ద Monday, June 25, 2012
మీ బ్లాగ్ ఓపెన్ చేస్తోంటే http://tracking.sitemeter.com నుంచి పాప్అప్ వస్తోంది. ఇది టెంప్లేట్ సమస్య ఏమో.
RSS- ABPS తీర్మానం -2018 -Telugu
భాష ఒక సంస్కృతి, వ్యక్తి, సమాజపు అస్తిత్వానికి, భావ వ్యక్తీకరణకు ప్రధాన వాహకమని అఖిలభారతీయ ప్రతినిధి సభ భావిస్తోంది. పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి
తిరుమల శ్రీవారి సమాచారం _ BREAKING NEWS _ www.navatelangana.com
తిరుమల శ్రీవారి సమాచారం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 24 గంటల సమయం, టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు 3 గంటలు సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. నిన్న(గురువారం) శ్రీవారిని 82,899 మంది భక్తులు దర్శించుకున్నారు.
యాడ్ ఫిల్మ్ షూటింగ్కి వెళ్లిన సహాయకురాలి అదృశ్యం _ BREAKING NEWS _ www.navatelangana.com
హైదరాబాద్ : యాడ్ ఫిల్మ్ దర్శకుడు కమల్ సేతు వద్ద సహాయకురాలిగా పని చేస్తున్న యువతి షణ్ముక ప్రియ (18) అదృశ్యమైన సంఘటనపై వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు..హైదరాబాద్ లోని విజయ్ నగర్ కాలనీకి చెందిన కోటేశ్వరరావు కుమార్తె షణ్ముక ప్రియ. ఇంటర్ పూర్తి చేసిన ఆమె, కమల్ సేతు వద్ద సహాయకురాలిగా పనిచేస్తోంది. డార్జిలింగ్ లో షూటింగ్ కు వెళ్లాలని చెప్పడంతో గత నెల 17న షణ్ముక ప్రియను ఆమె తల్లి ఉషాకుమారి శంషాబాద్ విమానాశ్రయంలో దిగబెట్టి వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం తన తల్లి కి ఫోన్ చేసిన షణ్ముఖ ప్రియ కోల్ కతాకు చేరుకున్నానని,ఆగస్టు 28న తిరిగి వస్తానని చెప్పింది. అయితే ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసిన షణ్ముఖ ప్రియ స్పందింకపోగా, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో, ఆందోళన చెందిన ఆమె కుటుంబసభ్యలు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఆర్జీఐ ఏ) పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులపై షణ్ముక ప్రియ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.
హోమ్ » ప్రదేశములు » అంబాజీ » ఫొటోలు Go to Attraction
|
సినీ సంగీత దర్శకుడు చక్రికి నివాళి
ఖమ్మంలో మహిళ దారుణ హత్య
కృష్ణా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
TS-Election-2018_ శవాన్ని పూడ్చాలంటే... _ ముందస్తు పోరు - 2018 _ www.NavaTelangana.com
నవతెలంగాణ-మహబూబ్నగర్ప్రతినిధి
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నాగరాల గ్రామం. జనాభా 3వేలా 500. గ్రామ సమీపంలోనే శ్రీరంగసముద్రం ఉంది. 2005లో భీమా పేజ్-2 ద్వారా అప్పటి ప్రభుత్వం దీన్ని రిజర్వాయర్గా మార్చింది. రిజర్వాయరు నిండితే గ్రామంలోకి నీరు వస్తుందని అప్పుడే నాగరాల గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ సాగు భూమికి, ముంపునకు గురైన ఇండ్లకు పరిహారం ఇవ్వలేదు. మెట్టకు ఎకరాకు రూ.35వేలు, తరికి రూ.70 వేలు చెల్లించారు. మార్కెట్ ధర కంటే పరిహారం తక్కువ చెల్లించారని అప్పట్లో గ్రామస్తులు ఆందోళనలు చేశారు. కానీ ప్రభుత్వం వీళ్ల ఆవేదనను, ఆందోళనలను ఖాతరు చేయకుండా పనులు చేపట్టింది. అందరికీ పరిహారం అందకపోవడంతో గ్రామస్తులు ఊరును ఖాళీ చేయలేదు. సుమారు వంద నుంచి 150 మంది వరకు ఇచ్చిన పరిహారంతో సర్దుకున్నారు. మొత్తంగా గ్రామానికి చెందిన 1816 ఎకరాల పంట భూములు నీటిలో మునిగిపోయాయి. మిగతా ఊరును ఖాళీ చేయాలని చెప్పి గ్రామస్తులకు రూ.11కోట్లు చెల్లించారు. నిర్వాసితులకు ఒక్కొక్కరికి రూ.31,428 అందజేశారు. ఇంత తక్కువ డబ్బుతో ఇండ్లు ఎలా నిర్మించుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధర ఎకరాకు రూ.10 కోట్లు ధర పలుకుతుండగా ప్రభుత్వం కేవలం రూ.20 వేలు చెల్లించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వనిదే ఊరు ఖాళీ చేయబోమంటూ అక్కడే ఉండిపోయారు.
RSS, AP - రాష్ట్రీయ స్వయంసేవక సంఘం,ఆంధ్రప్రదేశ్: RSS in Action: Day-3 RSS Swayamsevaks at Railway Station, assuring security to NE Indians
కోడి పిల్లలను సంరక్షించి లబ్ధిపొందాలి _ రంగారెడ్డి _ www.NavaTelangana.com
కోడి పిల్లలను సంరక్షించి లబ్దిపొందాలని శంకర్పల్లి ఎంపిపి నర్సిములు అన్నారు. గురువారం మండల పరిధిలోని మహారాజ్పేట్ గ్రామంలోని పశువుల ఆస్పత్రిలో 56యూనిట్ల కోడి పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఒక్కో మహిళకు 20కోడి పిల్లలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పెంపకాన్ని మూడు నెలల వరకు కోడి పిల్లలను పెంచితే ఒక్కో కోడి నాలుగు కిలోల నుంచి 5 కిలోల వరకు బరువు వస్తుందని అదేవిధంగా కోడి గుడ్డు పెట్టడం వలన ఇటు కోళ్ల ద్వారా,గుడ్ల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. 50శాతం సబ్సిడీపై మహిళలు ఒక్కో కోడి పిల్లకు 18 రూపాయాలు కడితే వాటిని సబ్సిడిపై ఇవ్వడం జరుగుతుందన్నారు.మే నెలలలో జరిగిన రైతు చైతన్య యాత్రలో దరఖాస్తు పెట్టుకున్న లబ్దిదారులకు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. దరాఖాస్తు చేసుకోలేని వారు కూడా ఇప్పుడు దరాఖాస్తు చేసుకుంటే నెల రోజుల తర్వాత వారికి కూడా వస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపిపి శశిధర్రెడ్డి,సింగాపురం మాజీ సర్పంచ్ విఠలయ్య,్గ గ్రామ సర్పంచ్ యాదమ్మ,నాయకులు సత్యనారాయణరెడ్డి,పశువైద్య అధికారులు జయసుధ,కార్తీక్ ఉన్నారు.
Mutton Biryani Telugu Recipe with step by step instructions.English Version. నేను మొట్టమొదటి సారి నేర్చుకుని చేసిన బిర్యానీ మటన్ బిర్యానినే.ఈ వంటకాన్ని నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను.మా అత్తగారికి ఇంతకుముందు వారి ఇంటి పక్కన ఉండే ముస్లిమ్ వారు నేర్పించారట.నేను నేర్చుకోక ముందు బయట హోటల్ లో తినడమే కానీ ఎప్పుడూ చేయలేదు.మా అమ్మ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారవడం వల్ల తనకి బిర్యానీ వండే విధానం తెలీదు.ఎప్పుడు పలావు మాత్రమే…
Prawns Biryani Telugu Recipe with step by step instructions.English Version. ఒక్క సారి కూడా బిర్యానీ రెసిపీ ని తయారు చేయని వారు మొదటి సారిగా ట్రై చేయాలనుకుంటే ప్రాన్స్ లేదా వెజిటేబుల్ బిర్యానీ లు బెస్ట్ ఆప్షన్.ఎందుకంటే బిర్యానీ ఫస్ట్ attempt లోనే పర్ఫెక్ట్ గా కుదరకపోవచ్చు.ఎంతైనా ఒక రెండు మూడు సార్లు చేస్తేనే గాని బాగా కుదరదు.ప్రాన్స్ బిర్యానీ ఇంకా వెజిటేబుల్ బిర్యానీ లు చేయడం కొద్దిగా సులువు.ఫెయిల్ అయ్యే ఛాన్సెస్…
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » ఫోర్డ్ కార్ల డీలర్లు » వర్తకులు లో శివకాశి
ఒక మురికి కారు చిత్రకళ
⟵సంఘ్ నా ఆత్మ
మద్యం మత్తులో భార్యను కడతేర్చాడు...
Eco Ganesh: శివయోగసాధన- ప్రసాదం యొక్క మహత్యం- స్వామి శివానంద
|
న్యూస్ ఛానల్ వార్తలు చదివే వాళ్ళు చాలా మంచిగా ఎంతో హుందాగా ఉంటారు. కానీ బిత్తిరి సత్తి మాత్రం మన పక్కనే తిరిగే మనిషే మనకు అవసరైన వార్తలు,విశేషాలు మనకు వచ్చిన భాషలో చెబితే ఎలా ఆదరిస్తారో అలానే జరిగింది. చాలా మంది వాళ్లకు తెలియని భాషలో ,యాసలో వార్తలు వినడానికి ఇష్టపడరు ఇలాగ పుట్టిన ఆలోచనలో నుండి పుట్టిన వాడే మన బిత్తిరి సత్తి .వార్తలు ఎలా కూడా చెప్పొచ్చు అని చెప్పి ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో రూపంలో మీ కోసం. V6 Bittiri Satti
శాడిస్టు భర్త రాజేష్కు పురుషత్వ పరీక్ష చేసిన డాక్టర్స్.
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ షూటింగ్లో పాల్గొంటున్న ఇలియానా !
Home సమీక్షలు తెలుగు సినిమా సమీక్షలు సమీక్ష : ప్రేమించాలి – ప్రేమకథ లాంటిది, కానీ..!
ఫొటోలు : హ్యాపీ వెడ్డింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమంత్ అశ్విన్, నిహారిక
ఫొటోలు : హ్యాపీ వెడ్డింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్, నిహారిక
జాన్ పి వార్కీ రాబోయే సినిమాలు _ John P. Varkey Upcoming Movies List in Telugu - Filmibeat Telugu
రాజమౌళి 'నెంబర్ వన్' _ Rajamouli No.1 Director - Telugu Filmibeat
రాజమౌళి 'నెంబర్ వన్'
హీరోల్లో నంబర్ వన్ రేసు వున్నట్టే మన దర్శకుల మధ్య కూడా టాప్ ప్లేస్ కోసం నిత్యం పోటీ జరుగుతూనే వుంది. 'పోకిరి' చిత్రానికి ముందు పూరీ జగన్నాథ్, రాజమౌళిల మధ్య "నువ్వా నేనా" అనేలా పోటీవుండేది. అయితే 'పోకిరి' చిత్ర సంచలన విజయంతో పూరీ ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయాడు. దీనికి బదులుగా అన్నట్టు వచ్చిన రాజమౌళి సినిమా 'యమదొంగ' విజయవంతమైనప్పటికీ 'పోకిరి'ని అధిగమించలేక పోయింది.
దీంతో పూరీ ముందంజలో వున్నారు. కానీ ఈ మధ్య విడుదలైన 'మగధీర' సినిమా పోకిరి చిత్ర రికార్డులను తొలి మూడు వారాల్లోనే అధికమించడంతో పాటు, ఈ క్రెడిట్ మొత్తం రాజమౌళి దర్శకత్వ ప్రతిభకే చెందుతుందనే ప్రశంసలు వినబడుతున్నాయి. దీంతో రాజమౌళి అందరి కంటే ఎంతో ఎత్తులో నిలబడి తానే 'నెంబర్ వన్' అనిపించుకున్నాడు. మరి పూరీ రాజమౌళిని ఎప్పుడు అధికమిస్తాడో చూడాలి.
ఇక మిథున రాశి, కన్యా రాశి జాతకులకు అధిపతి బుధుడు కావడంతో.. పచ్చను ధరిస్తే మేలు జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి జాతకులకు చంద్రుడు అధిపతి కావడంతో మంచి ముత్యాలను ధరించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.
రాశీ ఖన్నాతో ఎవరూ సినిమా చేయవద్దంటున్న బడా నిర్మాత.. ఎందుకు?
బళ్లారిలో మహేష్ బాబు, తమన్నాల డాన్స్ డాన్స్ _ Webdunia Telugu
Venkateswara Rao. I_ Last Modified శనివారం, 1 మార్చి 2014 (19:36 IST)
మహేష్ బాబు, తమన్నా కాంబినేషన్లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం 'ఆగడు'. శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్లో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఇటీవలే బళ్ళారి వెళ్ళింది. అక్కడకు 30 కిలోమీటర్ల దూరంలో తులూరులో ప్రకృతి అందాల మధ్య హీరోహీరోయిన్లపై నృత్యాలు తీస్తున్నారు. 50 మంది డాన్సర్లు పాల్గొన్న ఈ పాటలకు ప్రేమ్ రక్షిత్ నృత్యదర్శకత్వం వహిస్తున్నారు.
మార్చి 15 వరకు అక్కడే పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగనుంది. ఆదివారం నుంచి అంటే మార్చి 2 నుంచి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగనున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా మహేష్ బాబు చిత్రముంటుందని యూనిట్ చెబుతోంది.
హీరోహీరోయిన్లు ఇద్దరూ చాలా గ్లామర్గా ఉన్నట్లు చెబుతున్నారు. దూకుడు తర్వాత శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఎటువంటి అంచనాలకు తావిస్తుందో చూడాలి.
అత్తారింటికి దారేది రికార్డ్స్: బాహుబలి రిలీజ్తో గోవిందా?!
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: కొండా సురేఖ (Konda Surekha)
కొండా సురేఖ (Konda Surekha)
కొండా సురేఖ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- వైఎస్సార్సీపికి రాజీనామా చేశారు.
కొండా సురేఖ ఏ జిల్లాకు చెందినవారు-- వరంగల్ జిల్లా.
కొండా సురేఖ ఏ పార్టీ తరఫున 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు-- కాంగ్రెస్ పార్టీ.
1999, 2004లలో కొండా సురేఖ విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం-- శాయంపేట.
2009లో కొండా సురేఖ ఎక్కడి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు-- పరకాల.
వైఎస్సార్ మంత్రివర్గంలో కొండా సురేఖ నిర్వర్తించిన మంత్రిపదవి-- స్త్రీ, శిశుసంక్షేమం.
వైఎస్సార్ మరణానంతరం కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేయుటకు కారణం-- జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలని.
2012 ఉప ఎన్నికలలో కొండా సురేఖ ఏ పార్టీ తరఫున పోటీచేశారు-- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
2012 పరకాల ఉప ఎన్నికలలో కొండా సురేఖ ఎవరి చేతిలో ఓడిపోయారు-- ఎం.భిక్షపతి (తెరాస).
ఎమ్మెల్సీగా పనిచేసిన కొండా సురేఖ భర్త-- కొండా మురళీ.
కొండా సురేఖ వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, వరంగల్ జిల్లా, రాష్ట్ర మంత్రులు, 1965,
|
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న గోశాలకు వెళ్లి.. గోవులకు దాణా తినిపించారు. ఆప్యాయంగా ఆవులను నిమురుతూ బెల్లం, దాణాను స్వయంగా తినిపించారు.
బ్యాడ్ న్యూస్: 'ఏమో గుర్రం ఎగరావచ్చు' రిలీజ్ ఆగింది _ Emo Gurram.. not released today - Telugu Filmibeat
బ్యాడ్ న్యూస్: 'ఏమో గుర్రం ఎగరావచ్చు' రిలీజ్ ఆగింది
హైదరాబాద్ : సుమంత్ ఈ సారి నవ్వించి ఎలాగైనా హిట్ కొడతానంటూ 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రంతో ఈ రోజు ముందుకు రావటానికి ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఫైనాన్స్ సమస్యలతో ఈ రోజు షోలు ఆగిపోయాయి. ఈ రోజు సాయింత్రానికి అయినా సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బిజినెస్ అనుకున్న రీతిలో కాకపోవటంతో ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో సుమంత్ బుల్లబ్బాయ్ గా కామెతో కూడిన ఓ విలక్షణమైన పాత్రను పోషించారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలు ఇప్పటికే మంచి హిట్టయ్యాయి. .జీవితంలో ప్రతి విషయం పద్ధతిగా జరగాలనుకునే అమ్మాయికి, ప్రణాళికలు అవసరం లేదనుకునే అబ్బాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా.ఇందులో సుమంత్ ..బుల్లెబ్బాయ్గా కనిపిస్తాడు. పల్లెటూరి బైతు. పదోతరగతి పద్నాలుగుసార్లు తప్పిన బుల్లెబ్బాయ్కి ఓ కోరిక ఉంది. అదే.. అమెరికాకు వెళ్లడం. మరి వెళ్లాడో లేదో తెరపై చూసి తెలుసుకోవలసిందే. తొలిసారి ఈ సినిమాకోసం చీర కట్టారు. అదీ కథలో భాగంగానే వస్తుంది.
సూర్య రావు పోల్స్ ఇక్కడ లేవు.
కర్ణాటకలో మే 15తో సస్పెన్స్ కు తెరపడుతుందని అందరూ అనుకున్నారు. తెరపడకపోగా...అసలు ఆట ఇప్పుడే మొదలైందనే అభిప్రాయం…
శోభనాచల: తెలుగు భాష, సాహిత్యాలకు పాశ్చాత్యుల సేవ
ఈ అంశం మీద శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి వ్యాసం ఒకటి ఆంధ్రజ్యోతి రజతోత్సవ సంచికలో వచ్చింది. అందులో వారు తెలుగు భాషకు సేవ చేసిన అనేకమంది పాశ్చాత్యులను పేర్కొనటం జరిగింది. ఆ వివరాలతో పాటు తత్సంబంధిత పుస్తకాల ముఖచిత్రాలను చూద్దాము. అలాగే ఆ ప్రముఖుల తాలూకు వివరాల లింకులు కూడా పొందుపరచటం జరిగింది.
కనుచూపు మేరలో నీకు
నేను లేని నీ హృదయాన
నీ వెంట ఉన్న సమయాన..
నీ అందమైన మనస్సు నాకు కావాలి
గోత్రమంటే ‘గోశాల’ అని అర్థం. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ‘గోత్రము’ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పదానికి అర్థం మారి, ఒక వంశం వారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి (ఋషి) పేరునే వారి గోత్రంగా పిలవడం మొదలైంది.
ఒక గోత్రం వారంతా ఒకే వంశానికి చెందిన వారు కాకపోవచ్చు. ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు, ఇవి క్షత్రియ గోత్రాలు, ఇవి వైశ్య గోత్రాలు… ఇలా ఉన్నప్పటికీ, కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఎందుకంటే, సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే! విశ్వామిత్రుడు, జమదగ్ని, భారద్వాజుడు, గౌతమ, అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు.
ఇలా ఆయా ఋషుల పేర్లమీద ఆయా గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి, అదే గోత్రం ఉంటుంది. నాది పలానా ఋషి గోత్రం అని చెబితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకే గోత్రం వారైతే, వారు ఒకే ఇంటి వారవుతారు. కాబట్టి అన్నా చెల్లెళ్ళో, అక్కా తమ్ముళ్ళో, తండ్రీ కూతుళ్ళో , తల్లీ కొడుకుల వరస కలవారో అవుతారు.
జపాన్కు చెందిన హోండా సంస్థ టెక్నాలజీ పరంగా అద్బుతమైన సదుపాయాలను ఈ 'హోండా సిడి 110 డ్రీమ్' లో అందించింది. దీనిలో 110సీసీ సామర్థ్యం గల ఇంజన్ ఉపయోగించారు. అలాగే దీన్ని ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి)తో అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వల్ల ఇంజన్ పవర్ తగ్గకుండానే మెరుగైన మైలేజీని పొందటం సాధ్యమవుతుంది. దీంతో ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు 74 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది.
ఇక ఈ మోడల్ లుక్ విషయానికి వస్తే పెట్రోల్ ట్యాంక్పై సింపుల్ గ్రాఫిక్స్, బ్లాక్ కలర్ ఇంజన్, సిల్వర్ కోటెడ్ ఇంజన్ స్లీవ్స్, సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్, మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, ట్యూబ్లెస్ టైర్స్, డ్రమ్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.సీటును కూడా వెడల్పు, పొడవుగా డిజైన్ చేయడంతో సుధీర్ఘ ప్రయాణాల్లో సైతం సౌకర్యంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఈ మోడల్ అన్ని హోండా డీలర్ షిప్ షోరూంలలోను లభించనుంది. బ్లాక్ విత్ రెడ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్ వంటి మూడు ఆకర్షనీయమైన రంగులలో అందుబాటులో ఉంది.
శివశక్తుల మహిమను ప్రభావితం చేసే నామం..
|
వరద తాకిడికి గురైన పలు ఇళ్లలో ఇప్పటికే పాములు కనిపిస్తున్నాయి. ఇళ్లకు తిరిగి వెళ్లిన సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది.
పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. పాము కాటు బాధితులకు వెంటనే చికిత్స అందించడానికి సిద్ధం కావాలని ఆస్పత్రుకు తెలియజేసింది. ఆస్పత్రుల్లో అవసరమైన పాము కాటు విరుగుడుకు అవసరమైన మందులను ఏర్పాటు చేసింది.
పాముల కాట్లకు గురై ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది ఇళ్లలో పాములను పట్టుకోవడానికి రాష్ట్ర అధికారులు, వన్యప్రాణుల నిపుణులు బృందాలుగా ఏర్పడ్డారు. ఇంకా పది లక్షల మంది సహాయ శిబిరాల్లోనే ఉన్నట్లు సమాచారం.
Adarsh Caterers & Decorators - వివాహ వేదిక, పాట్నా
గ్యాలరీ » సినిమా గ్యాలరీ » Iniya Photo Gallery » Iniya Photo Gallery (15) / September 11, 2017
అమితాబ్ రజినీలు పవన్ ముందు పనికి రారు అంటూ కి ముద్దు పెట్టిన వర్మ ... Telugu Latest Viral News Political Movie Celebrity-TeluguStop
అమితాబ్, రజినీలు పవన్ ముందు పనికి రారు అంటూ పవన్ కి ముద్దు పెట్టిన వర్మ ... 2017-12-31 01:03:59 IST Raghu V
This Post provides detail information about అమితాబ్, రజినీలు పవన్ ముందు పనికి రారు అంటూ పవన్ కి ముద్దు పెట్టిన వర్మ ... was published and last updated on 2017-12-31 01:06:30 in telugu language in category Latest News.
“యాదగిరి గుట్ట మహత్యం” ఏమైంది?
హంపీలో ఊపిరి... దృశ్యకావ్యం ‘మల్లీశ్వరి’ - ఆణిముత్యాలు - సితార
హంపీలో ఊపిరి... దృశ్యకావ్యం ‘మల్లీశ్వరి’
తెలుగు చలనచిత్ర ప్రస్థానంలో మైలురాయి వాహినీ వారి ‘మల్లీశ్వరి’ (20-12-1951). ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు రాసిన ‘రాయల కరుణ కృత్యము’ రేడియో నాటికను, అదే విధంగా అప్పటి ఆంగ్ల పత్రిక ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో వెలువడ్డ ఓ కథనూ ఆధారంగా చేసుకుని కళాత్మక దర్శకుడు బి.ఎన్.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన వీటిని చదవక మునుపే కృష్ణదేవరాయల కాలాన్ని నేపథ్యంగా తీసుకోవాలన్న ఆలోచనకు 1938 నాటి ఒక సంఘటన స్ఫూర్తినిచ్చిందని అంటారు. వాహినీ సంస్థ కోసం బి.ఎన్.రెడ్డి తీసిన మొదటి చిత్రం ‘వందేమాతరం’ (1939). నాగయ్య, కాంచనమాల ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రంలో కథానాయకుడు మిత్రులతో కలసి హంపీకి వెళ్లే సన్నివేశాలున్నాయి. వాటి చిత్రీకరణ కోసం ఆ చారిత్రక నగరానికి తన బృందంతో పాటు వెళ్లిన బి.ఎన్.రెడ్డి అక్కడి విరూపాక్ష దేవాలయాన్ని సందర్శించారట. ఆ సందర్భంలో భావుకుడైన బి.ఎన్.రెడ్డికి ‘‘ఎప్పుడో వందల ఏళ్ల క్రితం ఆంధ్రభోజుడు విరూపాక్ష స్వామిని దర్శించుకున్న ప్రదేశంలోనే నేనూ నిలబడి ఉన్నాను కదా!’’ అనిపించింది. ఒక చిత్రమైన అనుభూతి కలిగిందట. అది అక్కడితో ఆగిపోకుండా, కృష్ణదేవరాయల కాలం నాటి ఇతివృత్తంతో చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనకు విత్తునాటిందట. 1938 నాటి ఆలోచన కార్యరూపం ధరించడానికి పదమూడేళ్లు పట్టింది. ఆలోగా ఆయన ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941), ‘స్వర్గసీమ’ (1945) చిత్రాల్ని నిర్మించారు.
జనవరి 14: తెలుగు సినిమా నటుడు శోభన్ బాబు జన్మించారు.
జనవరి 14: సినీ నటుడు రావుగోపాలరావు జననం.
ఏప్రిల్ 5: చేగొండి వెంకట హరిరామజోగయ్య జననం.
జూన్ 6: సినీనటి సావిత్రి జననం.
జనవరి 14: హిందీ కవి జయశంకర్ ప్రసాద్ జననం.
నవంబరు 23: జగదీశ్ చంద్రబోస్ మరణం.
డిసెంబరు 28: పారిశ్రామికవేత్త రతన్ టాటా జననం.
మార్చి 8: ఆటంబాంబు సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత ఒట్టోహాన్ జననం.
జూలై 20: రేడియో ఆవిష్కర్త మార్కోని మరణం.
సెప్టెంబర్ 15: ప్రముఖ ఆర్థికవేత్త రాబర్ట్ లుకాస్ జననం.
అక్టోబర్ 19: ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రూథర్ఫర్డ్ మరణం.
సమాజం నీకు అంటగట్టే పాత్రలను అంగీకరించకు. అందరి దృష్టినీ ఆకట్టుకునేదేకాక, చూసేవారికి ఎప్పుడూ విసుగు తెప్పించని ఒక క్రొత్త గుర్తింపును కల్పన చేసుకోవటం ద్వారా నిన్ను నీవు పునఃసృష్టి చేసుకో. నీ స్వంత ఇమేజి మీద నీవే నియంత్రణను కలిగి ఉండు. అంతేగానీ దానిని ఇతరులను నిర్వచించనీయకు. నలుగురి ముందు నీవు ప్రదర్శించే హావభావాలలో, నీ చేతలలో ఆకట్టుకునే ఉపాయాలను చేర్చు—నీ శక్తి హెచ్చింపబడుతుంది. నీ ప్రవర్తన మహనీయంగా కనిపిస్తుంది.
ఏడాది తర్వాత నటుడు, డైరెక్టర్ రవిబాబు లైమ్లైట్ లోకి వచ్చేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన ‘అదుగో’ మూవీ ట్రైలర్ ని వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చేశాడు.
నారా రోహిత్ - శ్రియ జంటగా రానున్న ఫిల్మ్ ‘వీరభోగ వసంతరాయలు’. ఇప్పటికే ఫస్ట్లుక్ రాగా, తాజాగా హీరోయిన్ శ్రియ బర్త్డే
తెలుగుతేజం నందమూరి జీవిత చరిత్ర తెరరూపం ' ఎన్టీయార్' మూవీకి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్. అటు సినిమా వర్గాలు, ఇటు
టాలీవుడ్లో విడుదలకు సిద్ధమైంది మల్టీస్టారర్ ‘దేవదాస్’. ఈనెల చివరలో దీన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు
|
జనవరి 3: తెలుగు రచయిత కాకాని చక్రపాణి హైదరాబాదులో మరణం.
జనవరి 4: నోబెల్ బహుమతి సాధించే తొలి ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తకు రూ.100 కోట్లు బహుమతి అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
జనవరి 4: అలిపిరి (తిరుపతి) సమీపంలో రూ.1500 కోట్ల వ్యయంతో చేపట్టే అంతర్జాతీయ మ్యూజియంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.
జనవరి 21: జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్ వద్ద ఘోరరైలుప్రమాదం జరిగింది.
జనవరి 21: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పి.వి.సూర్యప్రకాశరావు మరణం
జనవరి 23: సినీ దర్శకుడు ఏలేటి రామారావు మరణం.
ఫిబ్రవరి 3: గజల్ గాయకుడు మలేశ్వర్ రావు మరణం
ఫిబ్రవరి 25: మహిళల ప్రపంచ చెస్ చాంప్లో ద్రోణవల్లి హారికకు కాంస్యం లబించింది
మార్చి 7: కృష్ణా జిల్లా పెదపారుపూడి పంచాయతి జాతీయస్థాయిలో స్వచ్ఛ పురస్కారానికి ఎంపికైంది.
మార్చి 12: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం
సంస్కృత సాహిత్య చరిత్ర - Telugu Pandita darsini - తెలుగు పండిత దర్శిని
POUPANCAJOVEM.MG.GOV.BR _ poupancajovem - Brazil - వెబ్సైట్ మూల్యాంకనం, చూడు, విమర్శలు మరియు సలహాలను
యొక్క వెబ్సైట్ రివ్యూ poupancajovem.mg.gov.br (తెరిచి)
SOLVAYPARK.PL _ solvaypark - Poland - వెబ్సైట్ మూల్యాంకనం, చూడు, విమర్శలు మరియు సలహాలను
యొక్క వెబ్సైట్ రివ్యూ solvaypark.pl (తెరిచి)
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్ మోడీ ఎపిసోడ్ లో కీలక పరిణామం వెలుగులోకి వస్తోంది. ఆయన లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నీరవ్ ఉదంతాన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా సంచనల విషయాన్ని పంచుకుంది. నీరవ్కు తెలుగు రాష్ట్రాల్లో లింక్ లున్నట్లు సీబీఐ దర్యాప్తులో బయటపడింది. ఆయనతో సంబంధం ఉన్న వారిపై..ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సంస్థలపై సీబీఐ దృష్టి సారించగా గుంటూరుకు చెందిన ఓ ప్రముఖుడి బంధం బయటపడింది.
ముంబై..ఢిల్లీ నగరాలతో మోడీకి లింక్ ఉన్నట్లు భావించిన అధికారులు ఇతర రాష్ట్రాల్లో కూడా లావాదేవీలు జరిపాడా ? లేడా ? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. నీరవ్ ఆర్థిక కలాపాలను ఆరా తీసే క్రమంలో సీబీఐ విచారణ జరుగుతుండగా గుంటూరులో జిల్లాలో ఓ ఆటోమొబైల్ సంస్థ డీలర్ తో నీరవ్ మోడీ సంబంధాలు పెట్టుకున్నట్లు నిర్ధారించింది. వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. ఆటో మొబైల్ డీలర్ కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఇందులో కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. త్వరలోనే ఆ డీలర్ ను సీబీఐ అధికారులు విచారించినట్లు సమాచారం. కాగా తాజా పరిణామం రాజధాని ప్రాంతంలో హాట్ టాపిక్ అయింది.
jig - విక్షనరీ
నామవాచకం, s, చిందులుదొక్కడము, దృతముమీద ఆడే ఆట, దృతము మీద పాడేపాట,సారంగ రాగము.
"https://te.wiktionary.org/w/index.php?title=jig&oldid=936006" నుండి వెలికితీశారు
అంతా బావుంది కానీ, "మదువులూరగా" తీసేసి, "మధువులూరగా" అని పెట్టండి.. :)
Vinay Chakravarthi.Gogineni 11 మార్చి, 2010 8:32 PMకి
అందమైన పాట ! నాకూడా చాలా ఇష్టం :) :) ఈ పాటలో రోజారమణి ని చూస్తె ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు :)
ప్రదీప్ గారు,మీసూచనకు ధన్యవాదాలు .
@వినయ్ ,అవునండి జానికిగారి వెర్షన్ చాలాబాగుంటుంది. @పరిమళధన్యవాదాలు.
|
ఐపీఎల్: ఆఖరి ఓవర్ టెన్షన్, కోహ్లీసేనపై ముంబై ఘన విజయం - Telugu MyKhel
ఐపీఎల్: ఆఖరి ఓవర్ టెన్షన్, కోహ్లీసేనపై ముంబై ఘన విజయం
ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి ఓవర్ షేన్ వాట్సన్ బౌలింగ్ వేశాడు. మొదటి నాలుగు బంతులు సింగిల్స్ తీశారు. అయితే ఐదో బంతికి రోహిత్ ఫోర్ బాది మ్యాచ్ గెలిపించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 56 పరుగులు చేశాడు.
ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో ముంబై విజయ లక్ష్యాన్ని 163 పరుగులుగా నిర్దేశించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు), మన్దీప్ సింగ్ (13 బంతుల్లో 17; 3 ఫోర్లు) నిలకడగా ఆడటంతో బెంగళూరు 3.3 ఓవర్లలోనే 31 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన
ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), డివీలియర్స్, షేన్ వాట్సన్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్(వికెట్ కీపర్), పవన్ నేగి, ఆడమ్ మిల్నే, శ్రీనాథ్ అరవింద్, అంకింత్ చౌదరి, యజ్వేంద్ర చాహల్.
ముంబై ఇండియన్స్ : పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), జోస్ బట్లర్, నితీష్ రానా, రోహిత్ శర్మ(కెప్టెన్), కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, హర్ధిక్ పాండ్యా, కర్న్ శర్మ, మిచెల్ మెక్లెంగన్, జాస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ.
July 3, 2017 Andhra99 0 Comment GIRLFRIEND, Lulia Vantur, rumours, salman, venkatesh, లులియా వంటూర్, వెంకటేష్, సల్మాన్ఖాన్
టాలీవుడ్ సీనియర్ హీరో , విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ ప్రవేశంపై మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. ఎప్పుడు గాసిప్స్కు దూరంగావుండే ఈ నటుడు, సల్మాన్ గాళ్ఫ్రెండ్ లులియా వాంటర్తో
స౦దర్శకులు & టూర్లు: పోల౦డ్లో యెహోవాసాక్షుల కార్యాలయ౦
బైబిలు సాహిత్య౦ పోలిష్లోకి అనువాద౦ అవుతు౦ది. టూర్లో యెహోవాసాక్షుల చరిత్ర గురి౦చి తెలుసుకోవచ్చు.
కార్యాలయాలు, టూర్లు: పోల౦డ్
ఆ హీరోయిన్ తాగుబోతు..? – UpdateAP
ఆ హీరోయిన్ తాగుబోతు..?
హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వివాదం ఇప్పట్లో ఆగేలాలేదు. ప్రేమ ద్వేషం పగ ఇలా సాగుతుంది వీరి వైరం. ఒకప్పుడు ప్రేమించుకొని తర్వాత శత్రువులు అయిపోయారు వీరు. ఇప్పుడు వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది . తాజాగా హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ మంటరేపాయి. ఈసారి హృతిక్ రోషన్ , కంగనాను ఒక తాగుబోతుగా చిత్రీకరించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన హృతిక్.. ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఓసారి సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా జోర్డాన్లో పార్టీ చేసుకున్నాం. పార్టీ తర్వాత నా రూంలోకి వెళ్లిపోయాను. అప్పుడు ఆమె ( కంగనా) నా వద్దకు వచ్చి మాట్లాడాలి అంది. ఇప్పుడు కాదు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి నా రూంలోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఎవరో నా రూం తలుపును గట్టిగా కొడుతూనే ఉన్నారు. ఎవరా అని తలుపు తీసి చూస్తే చాలా తేడా పరిస్థితుల్లో ఆమె కన్పించింది. బాగా తాగి ఉంది. ఏం చేయాలో తెలీక నా మేనేజర్ని పిలిచాను. నా మేనేజర్ ఆమె సోదరి రంగోలీకి సమాచారం అందించడంతో ఆమెను తన రూంలోకి తీసుకెళ్లిందిఁ అని చెప్పుకొచ్చాడు హృతిక్. మరి దీనిపై కంగనా రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.
(Next News) స్పైడర్ 150 దాటేసింది… »
sybarite - విక్షనరీ
నామవాచకం, s, సిబరిదేశస్తుడు, అనగా నిండా సుఖ జీవిగావుండేవాడు, వేలుతురును చూస్తే కాక చేస్తున్నదనే వాడు.
"https://te.wiktionary.org/w/index.php?title=sybarite&oldid=946019" నుండి వెలికితీశారు
greek - విక్షనరీ
నామవాచకం, s, గ్రీకుభాష.
all this was greek andHebrew to me దీని తాత్పర్యమెట్టిదో నాకు తెలియదు.
"https://te.wiktionary.org/w/index.php?title=greek&oldid=933198" నుండి వెలికితీశారు
|
వర్గం: స్క్రీన్ రికార్డింగ్, మీడియా సంపాదకులు
అధికారిక పేజీ: VirtualDub
వికీపీడియా: VirtualDub
వర్చువల్డబ్ – వీడియో ఫైళ్లను స్క్రీన్ క్యాప్చర్ మరియు ప్రాసెసింగ్ కోసం ఒక సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ మీరు, ప్రకాశం మరియు వీడియో యొక్క విరుద్ధంగా సర్దుబాటు సవరించడానికి లేదా ధ్వని ట్రాక్లను తొలగించడానికి, ఇతర ఫార్మాట్లలో వీడియో మార్చేందుకు, మొదలైనవి వర్చువల్డబ్ వీడియో ఎంపిక భాగంగా కట్ టూల్స్ కలిగి వీడియో ఫైళ్లు పరిమాణాన్ని, ఒక వీడియో సవరించడానికి మరియు అతివ్యాప్తి అనుమతించే వివిధ ప్రభావాలు. సాఫ్ట్వేర్ మీరు ఇతర తయారీదారులు నుండి వీడియో ఫిల్టర్లు ఒక కనెక్షన్ను ఉపయోగించి ఫైళ్ళ బ్యాచ్ ప్రాసెసింగ్ యొక్క విధులను విస్తరించాయి అనుమతిస్తుంది. వర్చువల్డబ్ కనీస సిస్టమ్ వనరుల వినియోగంతోపాటు మరియు ఇంటర్ఫేస్ ఉపయోగించడానికి సులభమైన ఉంది.
స్క్రీన్ నుండి వీడియో సంగ్రహించే
ఆడియో మరియు వీడియో ఫైళ్లను సవరణలు
వివిధ ప్రభావాలు సెట్
అదనపు వీడియో ఫిల్టర్లు కనెక్షన్
spider - విక్షనరీ
నామవాచకం : సాలెపురుగు, లూత.
"https://te.wiktionary.org/w/index.php?title=spider&oldid=944957" నుండి వెలికితీశారు
radix - విక్షనరీ
నామవాచకం, s, ధాతువు.
"https://te.wiktionary.org/w/index.php?title=radix&oldid=941930" నుండి వెలికితీశారు
diabolic - విక్షనరీ
(diabolical నుండి దారిమార్పు చెందింది)
విశేషణం, అతిపాపిష్టి, చెడ్డ, దుష్ట.
"https://te.wiktionary.org/w/index.php?title=diabolic&oldid=928761" నుండి వెలికితీశారు
100 కోట్ల తుపాకుల్లో 39.3 కోట్లు అమెరికన్ ప్రజల వద్దే _ Telugu News
100 కోట్ల తుపాకుల్లో 39.3 కోట్లు అమెరికన్ ప్రజల వద్దే
ప్రపంచంలోని 100 కోట్ల తుపాకుల్లో (హ్యాండ్ గన్, షార్ట్ గన్, రైఫిల్ మరియు మెషిన్ గన్ అన్నీ కలిపి), 39.3కోట్లు సామాన్య అమెరికన్ ప్రజల వద్దే ఉన్నట్లు ఒక అధ్యయనం తెలియజేసింది. అంతే కాకుండా వారు ఒక కోటి నలభై లక్షల తుపాకులని ప్రతి ఏటా కొనుగోలు చేస్తున్నారు. ఈ దేశంలో ఇప్పటికే ప్రతి 100 మంది ప్రజలకు 121 తుపాకులున్నాయి.
అమెరికా విస్తారమైన సివిలియన్ ఆయుధ మార్కెట్ ని కలిగిఉంది. ఇక్కడి ప్రజల గన్ కల్చర్ విలక్షణమైనది. దీనిని వ్యతిరేకించే వారు ఎంతమంది ఉన్నారో, సమర్థించే వారు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. మన దేశంలో లాగా కాకుండా అక్కడ గన్ కలిగి ఉండటం పౌరుల ప్రాథమిక హక్కు. ఆత్మ రక్షణకు తుపాకీ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం అని వారు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఏటా అక్కడ తుపాకుల అమ్మకాలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి.
hawser - విక్షనరీ
నామవాచకం, s, ఆమారుతాడు, లంగరుతాడు.
"https://te.wiktionary.org/w/index.php?title=hawser&oldid=933714" నుండి వెలికితీశారు
Up Next సీఎం కిరణ్ కు సవాల్ విసిరిన శంకరరావు
intrepid - విక్షనరీ
విశేషణం, అతిధైర్యముగల, అతివీరుడైన, నిర్భయమైన, భయములేని.
"https://te.wiktionary.org/w/index.php?title=intrepid&oldid=935675" నుండి వెలికితీశారు
చికెన్ ఫ్రై, మటన్ మసాలా!
ఆవురావురంటూ తింటే ఇక అంతే!
నాణ్యత లేని నాన్ వెజ్జే అక్కడి టేస్టీ ఫుడ్!
హిందీలో ఇరగదీసిన తెలుగు దేశం ఎంపీ _ Telugu News
తెలుగు దేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో అవిశ్వాసం సందర్భంగా హిందీలో అనర్ఘళంగా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలకు హిందీ సరిగా రాదు, ఎవరూ తడబడకుండా మాట్లాడలేరనే భావన ఉంది. కానీ రామ్మోహన్ నాయుడు, బిజెపి ఎంపీ హరిబాబును ఏకి పడేస్తూ అద్భుతంగా మాట్లాడారు.
నాలుగు సంవత్సరాలయినా కేంద్రం ప్రత్యేక హోదా, రైల్వే జోన్లపై స్పందించడం లేదని, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ లాంటి వాటిపై ఎటువంటి ప్రగతి లేదని అన్నారు. అన్నీ ఇచ్చామని హరిబాబు చేసిన వ్యాఖ్యలపై విరుచుకపడ్డారు. మీరేం ఇచ్చారు, మేమేం తీసుకున్నాం. మా ప్రజలకు నమ్మకం పోతోంది. మేమెక్కడికి వెళ్ళాలి. ఒక ప్రధాని ఇచ్చిన హామీలను మరొక ప్రధాని గౌరవించరా? అని ప్రశ్నించారు.
వర్గం:మూలద్రవ్యాలు - విక్షనరీ
వర్గం:మూలద్రవ్యాలు
"మూలద్రవ్యాలు" వర్గంలోని పుటలు
"https://te.wiktionary.org/w/index.php?title=వర్గం:మూలద్రవ్యాలు&oldid=350282" నుండి వెలికితీశారు
లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో వైసీపీ ఎంపీల భేటీ
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేసిన ఐదుగురు వైసీపీ లోక్సభ సభ్యులు వాటి ఆమోదం కోసం ఈరోజు ఢిల్లీలో స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిశారు. వారితో కాసేపు చర్చించిన సుమిత్రా మహాజన్… రాజీనామాలు చేయడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. […]
"మందు"లో "ఇవి"గాని కలిపి తాగుతున్నారా ? అయితే ?? ~ DATHA RAMESH
bias - విక్షనరీ
క్రియ, విశేషణం, వొగ్గుట, వొరుగుట, పక్షముగా వుండేటట్టుచేసుట, పక్షపాతముగావుండేటట్టుచేసుట.
నామవాచకం, s, పక్షము, పక్షపాతము, వొగ్గు.
"https://te.wiktionary.org/w/index.php?title=bias&oldid=924660" నుండి వెలికితీశారు
|
intruder - విక్షనరీ
నామవాచకం, s, చొరపడేవాడు, పిలువక వచ్చేవాడు, పిలువక పొయ్యేవాడు.
"https://te.wiktionary.org/w/index.php?title=intruder&oldid=935690" నుండి వెలికితీశారు
farmer - విక్షనరీ
(Farmer నుండి దారిమార్పు చెందింది)
నామవాచకం, s, కాపు, వ్యవసాయము చేసే వాడు, గుత్త చేసుకున్న వాడు,యిజారాదారుడు.
a chief farmer పెద్ద కాపు, రెడ్డి.
"https://te.wiktionary.org/w/index.php?title=farmer&oldid=931261" నుండి వెలికితీశారు
changeableness - విక్షనరీ
నామవాచకం, s, చాంచల్యము, చంచలత్వము, చపలత్వము, భ్రమ.
"https://te.wiktionary.org/w/index.php?title=changeableness&oldid=926035" నుండి వెలికితీశారు
ఒక యదార్ద మహిమా సంఘటన గురించితెలుసు కోవాలంటే పై లింక్ మీద క్లిక్ చెయ్యండి
pause - విక్షనరీ
నామవాచకం, s, నిలుపు, విరామము.
"https://te.wiktionary.org/w/index.php?title=pause&oldid=940005" నుండి వెలికితీశారు
dollar - విక్షనరీ
నామవాచకం, s, ( about five shillangs : a little more that tworupess ) డాలరు రూపాయ, యిది కొన్నిచోట్ల రెండున్నర రూపాయికిమారుతున్నది.
"https://te.wiktionary.org/w/index.php?title=dollar&oldid=929431" నుండి వెలికితీశారు
రొమ్ము - విక్షనరీ
వాడు పాలు తాగి రొమ్ము గుద్దే రకం: = ఇది ఒక సామెత
"https://te.wiktionary.org/w/index.php?title=రొమ్ము&oldid=959535" నుండి వెలికితీశారు
చంద్రశేఖరాష్టకము - వికీసోర్స్
(చంద్రశేఖరాష్టకం నుండి మళ్ళించబడింది)
చంద్రశేఖరాష్టకం వినండి యూట్యూబ్ నుంచి తెలుగు శ్లోకాలు కనిపిస్తాయి 5ని 24 సె.
చంద్రశేఖరాష్టకం వినండి యూట్యూబ్ నుంచి 4ని 46 సె.
"https://te.wikisource.org/w/index.php?title=చంద్రశేఖరాష్టకము&oldid=25613" నుండి వెలికితీశారు
నోకియా ఆశ 311 సాండ్ వైట్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
నోకియా ఆశ 311 సాండ్ వైట్ ధరలోIndiaజాబితా
నోకియా ఆశ 311 సాండ్ వైట్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
నోకియా ఆశ 311 సాండ్ వైట్ యొక్క తాజా ధర May 28, 2018పొందిన జరిగినది
నోకియా ఆశ 311 సాండ్ వైట్ఫ్లిప్కార్ట్, స్నాప్డ్ల్, అమెజాన్ అందుబాటులో ఉంది.
నోకియా ఆశ 311 సాండ్ వైట్ అత్యల్ప ధర 3,999 ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ ( 5,990)
నోకియా ఆశ 311 సాండ్ వైట్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. నోకియా ఆశ 311 సాండ్ వైట్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
నోకియా ఆశ 311 సాండ్ వైట్ - యూజర్ సమీక్షలు
నోకియా ఆశ 311 సాండ్ వైట్ - ధర చరిత్ర
నోకియా ఆశ 311 సాండ్ వైట్ లక్షణాలు
రెసొలుతిఒన్ WQVGA, 240 x 400 Pixels
ప్రాసెసర్ 1
బాటరీ టైపు Li-Ion 1110 mAh battery (BL-4U)
తాజా నీవేనా లిప్ బ్లమ్స్ 2018 లో India _ PriceDekho.com
Latest నీవేనా లిప్ బ్లమ్స్ లో Indiaధర
తాజా నీవేనా లిప్ బ్లమ్స్ 2018 Indiaలో
ప్రదర్శించడం ఉత్తమ ఆన్లైన్ ధరలు తాజా నీవేనా లిప్ బ్లమ్స్ గా 18 Jul 2018 లో Indiaకోసం. గత 3 నెలల్లో 10 కొత్త ఆవిష్కరణలు మరియు ఇటీవల ఒకటి నీవేనా ఫ్రూఐటీ షైన్ చెర్రీ లిప్ బలం 4 8 G 185 ధరకే ఉన్నాయి. ఇటీవల విడుదల చేయబడ్డాయి ఇతర ప్రాచుర్యం ఉత్పత్తులు: . చౌకైన నీవేనా లిప్ బలం గత మూడు నెలల్లో ప్రారంభించింది {lowest_model_hyperlink} ధరకే మరియు అత్యంత ఖరీదైన ఒకటిగా {highest_model_price} ధరకే ఉంది. � ధర జాబితా వద్ద ఉత్పత్తులను విస్తృత సహా లిప్ బ్లమ్స్ యొక్క పూర్తి జాబితా ద్వారా బ్రౌజ్ .
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ ధరలోIndiaజాబితా
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ యొక్క తాజా ధర May 28, 2018పొందిన జరిగినది
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ఫ్లిప్కార్ట్ అందుబాటులో ఉంది.
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ అత్యల్ప ధర 8,950 ఫ్లిప్కార్ట్ లో ఫ్లిప్కార్ట్ ( 8,950)
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ - యూజర్ సమీక్షలు
నీకున్ కూల్పిస్ స౬౧౫౦ పాయింట్ & షూట్ కెమెరా వయొలెట్ లక్షణాలు
|
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ ధరలోIndiaజాబితా
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ యొక్క తాజా ధర Jul 27, 2018పొందిన జరిగినది
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ప్రెటం, దుబాయ్, ఇన్ఫిబేం, క్రోమా, షోప్క్లూలెస్ అందుబాటులో ఉంది.
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ అత్యల్ప ధర 70,256 దుబాయ్ లో షోప్క్లూలెస్ ( 95,012)
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ - యూజర్ సమీక్షలు
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ - ధర చరిత్ర
నీకున్ ద్౭౧౦౦ విత్ 18 ౧౪౦మ్ లెన్స్ బ్లాక్ లక్షణాలు
మోడల్ నామ Nikon D7100 with 18 - 140 mm Lens
లెన్స్ టైపు AF-S 18-140mm VR Kit Lens
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ ధరలోIndiaజాబితా
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ యొక్క తాజా ధర May 28, 2018పొందిన జరిగినది
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్గ్రబ్మోరే, ఫ్లిప్కార్ట్ అందుబాటులో ఉంది.
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ అత్యల్ప ధర 17,950 ఫ్లిప్కార్ట్ లో గ్రబ్మోరే ( 39,166)
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ - యూజర్ సమీక్షలు
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ - ధర చరిత్ర
నీకున్ కూల్పిస్ ప్రొ౩౩౦ పాయింట్ & షూట్ డిజిటల్ కెమెరా వైట్ లక్షణాలు
ఇమేజ్ ఫార్మటు JPEG, EXIF 2.3, DCF, DPOF, NRW (RAW)
ఫ్లాష్ మోడ్స్ Auto-on
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ ధరలోIndiaజాబితా
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ యొక్క తాజా ధర May 30, 2018పొందిన జరిగినది
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డ్ల్, ఇన్ఫిబేం అందుబాటులో ఉంది.
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ అత్యల్ప ధర 3,499 ఫ్లిప్కార్ట్ లో ఇన్ఫిబేం ( 4,509)
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ - యూజర్ సమీక్షలు
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ - ధర చరిత్ర
పెంటస్ ఎఫైనా ప్లస్ డిజిటల్ కెమెరా బ్లాక్ లక్షణాలు
సెల్ఫ్ టైమర్ Yes, 10 sec, 2 sec (Electronic Control)
ఇమేజ్ ఫార్మటు JPEG (Conforms to EXIF 2.2)
|
ఖరీదైన ఆర్బిట్ హ్యాండ్ బ్లెండర్ India _ PriceDekho.com
Expensive ఆర్బిట్ హ్యాండ్ బ్లెండర్ లో Indiaధర
22 Jan 2018 నాటికి Rs. 4,399 వరకు వరకు లో Indiaకొనుగోలు ఖరీదైన హ్యాండ్ బ్లెండర్. ధరలు సులభం మరియు శీఘ్ర ఆన్లైన్ పోలిక కోసం ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ఉత్పత్తుల విస్తృత పరిధి ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , మీ స్నేహితులతో లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు మరియు వాటా ధరలు చదవండి. ఇందులో అత్యంత ప్రాచుర్యం ఖరీదైన ఆర్బిట్ హ్యాండ్ బ్లెండర్ లో Indiaఉంది ఆర్బిట్ లోయిస్ హ్యాండ్ బ్లెండర్స్ వైట్ Rs. 1,125 ధరకే.
ధర రేంజ్ కోసం ఆర్బిట్ హ్యాండ్ బ్లెండర్ < / strong>
1 ఆర్బిట్ హ్యాండ్ బ్లెండర్ రూపాయల కన్నా ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. 2,639. అత్యధిక ధర చెల్లించి వస్తువును Rs. 4,399 లో ఆర్బిట్ లూయిస్ హ్యాండ్ బ్లెండర్ అందుబాటులో Indiaఉంది. కొనుగోలుచేసేవారు స్మార్ట్ నిర్ణయాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ధరలు పోల్చి, ప్రీమియం ఉత్పత్తుల ఇచ్చిన పరిధి నుండి ఎంచుకోవచ్చు. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ ధరలోIndiaజాబితా
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ యొక్క తాజా ధర Aug 14, 2018పొందిన జరిగినది
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ప్రెటం, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డ్ల్, హోంషోప్౧౮ అందుబాటులో ఉంది.
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ అత్యల్ప ధర 1,999 అమెజాన్ లో హోంషోప్౧౮ ( 2,699)
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ - యూజర్ సమీక్షలు
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ - ధర చరిత్ర
వాడకం థండర్ అ౩౫౦ బ్లాక్ లక్షణాలు
మోడల్ నామ Thunder A-350
వీడియో ప్లేయర్ Yes, Supports 3GP, RMVB, MP4, AVI
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ ధరలోIndiaజాబితా
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ యొక్క తాజా ధర Jun 20, 2018పొందిన జరిగినది
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్టాటా క్లిక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందుబాటులో ఉంది.
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ అత్యల్ప ధర 27,498 టాటా క్లిక్ లో అమెజాన్ ( 29,000)
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ - యూజర్ సమీక్షలు
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ - ధర చరిత్ర
హిటాచి ర్సగ్౩౧౪ఎడ్ 1 2 టన్న 3 స్టార్ స్ప్లిట్ అక్ వైట్ లక్షణాలు
తాజా బుట్టెర్ఫ్ల్య్స్ బాగ్స్ 2018 లో India _ PriceDekho.com
Latest బుట్టెర్ఫ్ల్య్స్ బాగ్స్ లో Indiaధర
తాజా బుట్టెర్ఫ్ల్య్స్ బాగ్స్ 2018 Indiaలో
ప్రదర్శించడం ఉత్తమ ఆన్లైన్ ధరలు తాజా బుట్టెర్ఫ్ల్య్స్ బాగ్స్ గా 23 Sep 2018 లో Indiaకోసం. గత 3 నెలల్లో 2 కొత్త ఆవిష్కరణలు మరియు ఇటీవల ఒకటి బుట్టెర్ఫ్ల్య్స్ ఎలెగంత్ షోల్డర్ బాగ్ 1,299 ధరకే ఉన్నాయి. ఇటీవల విడుదల చేయబడ్డాయి ఇతర ప్రాచుర్యం ఉత్పత్తులు: . చౌకైన బుట్టెర్ఫ్ల్య్స్ బాగ్ గత మూడు నెలల్లో ప్రారంభించింది {lowest_model_hyperlink} ధరకే మరియు అత్యంత ఖరీదైన ఒకటిగా {highest_model_price} ధరకే ఉంది. � ధర జాబితా వద్ద ఉత్పత్తులను విస్తృత సహా బాగ్స్ యొక్క పూర్తి జాబితా ద్వారా బ్రౌజ్ .
|
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ఆరు స్థానాలు సహా మొత్తం 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు, తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారణ మార్చి 26కి వాయిదా పడింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన నదీ జలాలను ఆంధ్ర, తెలంగాణ మధ్య పంపకాల చేసేందుకు జస్టిస్ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ముందు వరుసగా రెండో రోజూ వాదనలు సాగాయ.
రాజకీయాలను మార్చాల్సిన బాధ్యత ప్రజలదే: కమల్హాసన్
చెన్నై : రాజకీయాలను మార్చాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని, మార్పు తెచ్చేందుకు తాను సిద్ధం అని అందరూ కలిసి ముందుకు రావాలని ప్రముఖ సినీ నటుడు, ‘మక్కళ్ నీది మయ్యం’ పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కమల్ తమ పార్టీ విధి విధానాలను వెల్లడించారు.
న్యూఢిల్లీ :కెనడా, భారత్ రెండు దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
క్రికెట్ ఆడిన రాష్ట్రపతి రామ్నాథ్
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్రికెట్ ఆడారు.ఈస్పోర్ట్స్ ప్రోడక్ట్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామ్నాథ్.. వర్చువల్ రియాల్టీ క్రికెట్ ఆడారు. కండ్లకు వీఆర్ అద్దాలు పెట్టుకుని, చేతిలో బ్యాట్తో ఆయన కొన్ని షాట్స్ కొట్టారు.
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ ధరలోIndiaజాబితా
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ యొక్క తాజా ధర May 11, 2018పొందిన జరిగినది
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ఫ్లిప్కార్ట్ అందుబాటులో ఉంది.
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ అత్యల్ప ధర 4,499 ఫ్లిప్కార్ట్ లో ఫ్లిప్కార్ట్ ( 4,499)
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ - యూజర్ సమీక్షలు
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ - ధర చరిత్ర
మిక్రోమాస్ బోల్ట్ అ౪౭ వైట్ లక్షణాలు
న్యూఢిల్లీ, మే 26: కేంద్రంలో బీజేబీ నాలుగేళ్ల పాలనపై తమ అభిప్రాయాలను తెలియచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఈ మేరకు రూపొందించిన యాప్ద్వారా ప్రజలు పాలనతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలపై అభిప్రాయాలను తెలియచేయాలన్నారు. తమ పాలనా తీరుపై రేటింగ్ ఇవ్వాలన్నారు.
న్యూఢిల్లీ, మే 26: నినాదాలు, సొంత డబ్బా కొట్టుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారని, అందుకే నాలుగేళ్ల బీజేపి పాలనకు ‘ఏ ప్లస్’ గ్రేడ్ ఇస్తున్నట్లు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.
ముంబయి, మే 26: రాబోయే ఎన్నికల్లో ఎన్డిఏ యేతర పార్టీలన్నీ ఒకే తాటిపైకి వస్తాయన్న విషయం తెలిసి బీజేపీ బెంబేలెత్తిపోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డిఏ నుంచి ఒక్కో పార్టీ బయటకు వచ్చేస్తున్నాయని, ఇప్పుడది మునుగుతున్న నౌక అని ఆయన అన్నారు.
జైపూర్, మే 26: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ ఈ నాలుగేళ్లూ ప్రజలకు ద్రోహం చేసిందని కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని అమలుచేయలేదని శనివారం ఇక్కడ విరుచుకుపడింది.
జిల్లా కాంగ్రెస్కు కొత్త బాస్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు, నగరాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ పేరు ప్రకటించారు.
మునుపటి పేజీ (కురాన్ భావామృతం/అల్-వాఖియా) _ తరువాతి పేజీ (చెన్నపురీ విలాసము/అంకితము)
ఘనత (అల్-ఖద్ర్)
"https://te.wikisource.org/wiki/ప్రత్యేక:అన్నిపేజీలు/ఘ" నుండి వెలికితీశారు
|
‘విదేశాల్లో అనుభవం’ అర్హతలో హేతుబద్ధతేంటి? _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
‘విదేశాల్లో అనుభవం’ అర్హతలో హేతుబద్ధతేంటి?
హైదరాబాద్, అక్టోబర్ 13: అమరావతిలో స్విస్చాలెంజ్ విధానం కింద దేశం వెలుపల వౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడంలో అనుభవం ఉన్న కంపెనీలే బిడ్స్ను దాఖలు చేయాలనే నిబంధన పెట్టడంలో ఉన్న హేతుబద్ధత ఏంటని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్విస్చాలెంజ్పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ఏపి ప్రభుత్వం చేసిన అపీల్పై హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ , జస్టిస్ యు దుర్గా ప్రసాద్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఏపి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని, సాఫ్ట్వేర్, వౌలిక సదుపాయాల అభివృద్ధిలో అనేక భారతీయ కంపెనీలు కీలక పాత్ర వహించాయని, ఎటువంటి షరతులు లేకుండా దేశీయ కంపెనీలను ఎందుకు ఆహ్వానించడం లేదని, దీని వెనక ఉన్న హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఏజి వాదనలు వినిపిస్తూ అంతర్జాతీయ కంపెనీలు బిడ్స్లో పాల్గొని అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టడం వల్ల విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తికనపరుస్తాయన్నారు. ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్న ఆదిత్య కన్స్ట్రక్షన్స్ సంస్థల తరఫున న్యాయవాది డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ఈకేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.
తెలుగు బ్లాగు: laptoplogic.com - ఆన్ లైన్ లాప్ టాప్ రివ్యూలు మరియు కొనదలచిన వారికి సలహాల కోసం ....
laptoplogic.com - ఆన్ లైన్ లాప్ టాప్ రివ్యూలు మరియు కొనదలచిన వారికి సలహాల కోసం ....
అన్ని ప్రముఖ బ్రాండెడ్ లాప్ టాప్ ల సంబంధించిన లేటెస్ట్ రివ్యూలు మరియు కొనదలచిన వారికి సలహాల కోసం laptoplogic.com సైట్ ని సందర్శించండి. లాప్ టాప్ ల సంబంధించిన తాజా వార్తలు, టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా తెలుసుకోవచ్చు.
ఇతర సైట్లు: Notebookcheck, Laptop Magazine
*అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై*
భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటా: కపిల్ దేవ్
బాలీవుడ్ స్టార్కు ధోనీ ఫుట్బాల్ పాఠాలు
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సహచర ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో ముందుంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ కనిపించాడు. ఐతే, ఈ సారి
అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్న భారత్.. క్రీడల్లో మాత్రం ఇంకా అనుకున్న పురోగతి సాధించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఒలింపిక్స్ నిర్వహించలేదని భవిష్యత్తులో మన దేశంలో నిర్వహించే తొలి ఒలింపిక్స్
విశ్వవిజేత ఫ్రాన్స్ ఫైనల్లో 4-2తో క్రొయేషియాపై ఘనవిజయం
ఓ చిన్న ఆశ అయితే ఉంది కానీ.. ఓ జర్మనీ, ఓ బ్రెజిల్, ఓ స్పెయిన్ లాంటి జట్లు పోటీలో ఉండగా ప్రపంచకప్ సొంతమవుతుందని ఫ్రాన్స్ కల అయినా కని ఉండదు. మాజీ విజేత
లో Indiaటాప్ 10 గార్డెన్ ఎక్విప్మెంట్స్ _ PriceDekho.com
Top 10 గార్డెన్ ఎక్విప్మెంట్స్ లో Indiaధర
టాప్ 10 గార్డెన్ ఎక్విప్మెంట్స్ లో Indiaగా 23 Sep 2018. ఈ జాబితా తాజా ఆన్లైన్ పోకడలు మరియు మా వివరణాత్మక పరిశోధన ప్రకారం సంగ్రహించబడింది. ఈ ఉత్పత్తులు ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు చదివి మీ స్నేహితులతో ఉత్తమ ధరలు భాగస్వామ్యం. టాప్ 10 ఉత్పత్తి జాబితా Indiaవిపణిలో ప్రజాదరణ ఉత్పత్తులు తెలుసు ఒక గొప్ప మార్గం. టాప్ తీరు గార్డెన్ ఎక్విప్మెంట్స్ లో Indiaషేప్స్ స్టీల్ & అల్యూమినియం అన్విల్ లూప్ర్ Rs. 1,199 ధరకే ఉంది. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
ప్రపంచంలో అత్యంత చిన్నదిగా విండోస్ మినీ పీసీ _ 60SecondsNow
ప్రపంచంలో అత్యంత చిన్నదిగా విండోస్ మినీ పీసీ
ఎలైట్ గ్రూప్ కంప్యూటర్ సిస్టమ్స్ సంస్థ 'లివా క్యూ' పేరిట ప్రపంచంలో అత్యంత చిన్నదైన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మినీ పిసీని ఇవాళ భారత్లో లాంచ్ చేసింది. ఈ పీసీ బరువు కేవలం 260 గ్రాములు మాత్రమే. ఇందులో ఇంటెల్ అపోలో లేక్ ప్రాసెసర్లు, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, విండోస్ 10 హోమ్ ఓఎస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, రెండు యూఎస్బీ పోర్టులు, ఒక హెచ్డీఎంఐ పోర్టు, ఒక ఈథర్నెట్ పోర్టు ఉన్నాయి. త్వరలో ఈ మినీ పీసీ ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్స్లో లభ్యం కానుంది.
|
వెంకట్ శిద్దారెడ్డి January 10, 2008 Uncategorized 1 Comment
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే పోయిన సంవత్సరంలో విడుదలయిన మంచి సినిమాల జాబితా తయారు చేయడం చాలా మందికి అలవాటే. ఇలా చేసిన వారందరి జాబితాల్లో ఒకే రకమైన సినిమాలు వుండకపోవడం సహజం. వారి వారి అభిరుచులకనుగుణంగా తయారు చేసుకున్న ఈ జాబితాలు కొన్ని చూడడం ద్వారా చాలానే ఉపయోగాలున్నాయి. వీటి ద్వారా మనకు తెలియని సినిమాల గురించి తెలుసుకోవచ్చు. మనకు నచ్చని సినిమాలు వేరే వాళ్ళకు ఎందుకు నచ్చాయో తెలుసుకోవచ్చు. అన్నింటికీ మించి ఈ జాబితాలు మనకు పోయిన సంవత్సరం విడుదలయిన సినిమాల గురించి ఒక గైడ్ లా కూడా వ్యవహరిస్తాయి.
ఇలా తయారు చేసిన జాబితాల వివరాలు కొన్ని.
ప్రపంచ వ్యాప్తంగా ప్రచురించబడే అత్యుత్తమ సినిమా పత్రికల్లో ఒకటైన Sight & Sound, దాదాపు 50 మంది సినీ విమర్శకుల అభిప్రాయాల ఆధారంగా ఈ క్రింది Top 10 జాబితా తయారు చేయడం జరిగింది.
ఇవే కాకుండా ఈ జాబితా తయారు చేయడం లో పాల్గొన్న సిని విశ్లేషకులు విడి విడిగా ఎన్నుకున్న Top 10 సినిమాల జాబితాను ఇక్కడ నుంచి download చేసుకోవచ్చు
suntimes పత్రికలో ఎన్నో ఏళ్ళుగా సినిమా సమీక్షలు రాస్తూ ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ కలిగిన సినీ విమర్శకుడైన్ Roger Ebert 2007 లో వచ్చిన మంచి సినిమాల జాబితా ఇది. ఎందులో ఎక్కువ హాలీవుడ్ సినిమాలే వున్నాయి.
ఈ సినిమాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.
సినిమా సమీక్షలు వ్రాయడం ఒక వృత్తిగా కాకుండా, తన సొంతం కోసం వ్రాసే వారిలో గిరీష్ శంభు ప్రముఖులు. ఈయన్ సినిమా పరిజ్ఞానం అమోఘం. ఈయన బ్లాగు ఒక్క సారి చూస్తే చాలు ఆ విషయంలో ఎలాంటి వారైనా ఏకీభవిస్తారు.
ఆగస్ట్ 15 భారతదేశ చారిత్రక శిఖర మణి దీప్తి ఐన రోజు.
" నీ స్వరము, నా స్వరము సంగమం;
అనే వాక్యం తెలుగులో ఉన్నది.
తమిళ భాషా పంక్తులను గానం చేసారు,
అదీ విచిత్రం!!!
1980 లో వచ్చిన ఆల్బమ్ - ఈ దేశ భక్తి గీతం.
తర్వాత 1988 ల లో కొత్త పాటగా దీనిని రికార్డు చేసి, ప్రజలకు అందించారు.
అందులో సింధీ భాషా వాక్యాలను - ఉపేక్ష చేసారని,
కమల్ హసన్, అమితాబ్ బచన్, జితేంద్ర ;
మన చలం: రుషులూ -- యోగులూ..
అబ్బా! కొడితే ఇలా చలం లాగా కొట్టాలి.
@ మహేష్: చలం ఎప్పుడూ మాములు పంధా కు డిఫరెంట్ గా వుంటారు కదా.. ఆయన్ చేసే ఏ పైనైనా అంతే మరి. నేను మొదటి సారి ఈ కధ చదివినప్పుడూ ఆయన సునిశితమైన హాస్యపు తీరుకు బాగా నవ్వు కున్నా. ధన్య వాదాలు.
@అనానిమస్ : నిస్సందేహం గా నండి. :-) ధన్య వాదాలు.
చలం లో ఎన్నో పార్శ్వాలు.
పూల గూర్చి, స్త్రీల గూర్చి, బిడ్డల గూర్చి రాసే ప్రేమ పూరిత మైన చలం నాకు చాలా ఇష్టం.
తనను తాను తెలుసుకొన్న అరుణాచల చలం కూడా నాకు ఇష్టం.
ప్రపంచం తో దెబ్బలు తిని దాని ప్రభావం వల్ల, ఇంగ్లీష్ చదువు కొలువు వల్ల, ఆ రోజుల్లోని extremist ఆలోచనల వల్ల సమాజం పై విషం కక్కే చలం నాకు నచ్చరు.
తప్పకుండా మైత్రేయి. అందరం ఎంత డిఫరెంటో మన ఆలోచనలు కూడా అంతే కదా.. నాకు చలం లో అన్ని పార్శ్వాలు ఇష్టమే. ఆయన ఆలోచనలలో నాకు ఎక్స్ట్రి మిజం కనపడదు. అన్నీ మధురమే వుంటే ఎలా చెప్పండి అప్పుడు అప్పుడు అవి జీర్ణం కావటానికి తాంబూలం కూడా తప్పనిసరి మరి. ఇది నా అభిప్రాయమే సుమా. ధన్యవాదాలు.
కేరింత నూకరాజు _ www.10tv.in
అసంతృప్తులంతా నామినేషన్స్ కి రెడీ..?
వచ్చే ఎన్నికల్లో టి.కాంగ్రెస్ కు షాక్ తగలబోతుందా? టిక్కెట్ దక్కని అసంతృప్తులందరు అందరు ఒక్కటి కాబోతున్నారా? అం...
చంద్రబాబు వద్ద టికెట్ల పంచాయితీ...
ఓ వైపు తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నా మహాకూటమిలోని పార్టీలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావడంలేదు. ఈ నేపథ...
ముస్లింలను కేసీఆర్ కన్నా ఎక్కువ ఆదుకున్న నాయకుడే లేడు...
కేసీఆర్ ఎన్నికల ప్రచారం... ఏ తేదీ..? ఏ నియోజకవర్గం..?
తృప్తి దేశాయ్ కి నిరసన సెగ...
Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : జీనా హైతో మర్నా సీఖో - జార్జిరెడ్డి జీవన రేఖలు, (తెలుగులో) రచన: కాత్యాయని, హెచ్బిటి ప్రచురణ, ధర రూ.60/-
|
పాక్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం వాయిదా పడ్డట్టేనా..? - CVR News Network
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న ప్రకారం ఆగస్టు 11న ఇమ్రాన్ ఖాన్
ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా, ఇప్పుడు అది 14 లేదా 15 తేదీల్లో జరిగే అవకాశాలున్నట్టు న్యాయశాఖ మంత్రి అలి జఫర్ను ఉటంకిస్తూ 'డాన్' పత్రిక తెలిపింది. నేషనల్ అసెంబ్లీ తాజా సమావేశం ఆగస్టు 11 లేదా 12న జరగవచ్చని జఫర్ పేర్కొన్నారు. 11న నేషనల్ అసెంబ్లీ సమావేశమైతే 14న ఇమ్రాన్ ప్రమాణస్వీకారం ఉంటుందని, అసెంబ్లీ సమావేశం 12న జరిగితే 15వ తేదీనే ప్రమాణస్వీకారం ఉంటుందని ఆయన అన్నారు. 'పాక్ స్వాతంత్ర్య దినోత్సవం రోజే కొత్త ప్రభుత్వం పని ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాం' అని ఆపద్ధర్మ న్యాయశాఖ మంత్రిగా ఉన్న జఫర్ వ్యాఖ్యానించారు. దేశ రాజ్యాంగం ప్రకారం జాతీయ అసెంబ్లీ తొలి సమావేశం ఎన్నికల అనంతరం 21 రోజుల్లోగా జరగాలని, ఈనెల 15వ తారీఖు వరకూ ఆ గడువు ఉందని తెలిపారు. కాగా, ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయాలనుకుంటున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తెలిపారు.
నా చిన్నిప్రపంచం: మా తమిళనాడు యాత్రా విశేషాలు - కన్యాకుమారి
నిజమేనండి నేనుకూడా మా కుటుంబం కన్యాకుమారి వెళ్ళాం , వివేకానంద రాక్ మీద ఎంత సేపు ఉన్న విసుగు అనిపించదు , మీరు చెప్పినట్లు మాటల్లో చెప్పలేం , చూస్తేనే ఆ అనుభవం లభిస్తుంది .హల్వా మేము కూడా తిన్నాం , అక్కడే కొబ్బరి ఒలిగలు బలే ఉంటాయి.
Devarinti hema Kumar గారు.. పోస్ట్ నచ్చి స్పందించినందుకు,మీ కన్యాకుమారి టూర్ విశేషాలు చెప్పినందుకు చాలా థ్యాంక్సండీ.కొబ్బరి ఒలిగలు గురించి మాకు తెలియదండీ.. తెలిస్తే తీసుకునే వాళ్ళం.
మీ తమిళనాడు పర్యటనలో భాగంగా చూసిన కన్యాకుమారి విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి రాజ్యలక్ష్మి గారు. కన్యాకుమారి సమీపంలోనే సుచీంద్రం, నాగర్ కోయిల్ కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలే. ఆ ప్రాంతాలు, రామేశ్వరం, మధురై మేమూ చూశాను. నాకు బాగా నచ్చినది ఆ wind mills. వాటి వల్ల అక్కడ landscape బాగుంటుంది కదా. వాటి దగ్గర ఈపాటికే సినిమా వాళ్ళు పాటలో, ఫైటింగులో చిత్రీకరించకుండా వదిలేసి ఉంటారా ? "బారిస్టరు పార్వతీశం" పుస్తకంలో మద్రాసు నుంచి ట్యుటికొరిన్ (ఇప్పటి తూత్తుకుడి) వెళ్లే రైల్లో ప్రయాణిస్తూ కిటికీలోంచి చూస్తూ "అరవదేశం" (అతని మాటే) కూడా అందమైన ప్రాంతమే సుమా అనుకుంటాడు పార్వతీశం 🙂. ఆ రాష్ట్రంలో తిరుగుతుంటే నిజమే అనిపిస్తుంది. తమిళనాడులో దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి.
కన్యాకుమారిలో తిరువళ్ళువార్ విగ్రహం వివేకానంద రాక్ పక్కనే పెట్టడం మాత్రం అంత సరైన పని అనిపించలేదు నా మటుకు. వివేకానంద రాక్ ఎప్పటినుంచో అక్కడ ఉన్నది కదా (ఆ స్మారకచిహ్నానికి ముఖ్య కారణం వివేకానందుడు కొంతకాలం అక్కడ ధ్యానం చేసుకుంటూ గడిపాడు కాబట్టి). "తిరుక్కురళ్" మహా గ్రంధం రచించిన తిరువళ్ళువార్ నిస్సందేహంగా గొప్ప వ్యక్తే. తప్పక గౌరవించుకో తగ్గ మహానుభావుడే. అయితే వివేకానంద మెమోరియల్ అల్రెడీ అక్కడ ఉండడం మూలాన తిరువళ్ళువార్ విగ్రహాన్ని వేరే చోట - ఉదాహరణకి రామేశ్వరంలో - పెట్టి ఉండచ్చు తమిళనాడుకి పొడవైన కోస్ట్ లైన్ ఉంది కాబట్టి. అంతకన్నా కూడా వాళ్ళ రాజధాని చెన్నైలోనే సముద్ర తీరంలో స్ధాపించి ఉంటే ఇంకా ఘనంగా ఉండేది. అంత ఎత్తుగా కన్యాకుమారిలో పెట్టడం పోటీగా పెట్టినట్లు అనిపిస్తుంది నా మటుకు (వేరే బలమైన కారణాలేమన్నా ఉన్నాయేమో మరి?). రెండింటి అందం దెబ్బ తిన్నదనిపించింది. అఫ్ కోర్స్ ఇదంతా నా స్వంత అభిప్రాయం లెండి. వాళ్ళ రాష్ట్రం వాళ్ళిష్టం.
మరిన్ని మీ తమిళనాడు యాత్రా విశేషాలు వ్రాయండి.
మీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Judicial Officer నియామక పోటీ పరీక్షలకి కూడా మీకు all the best.
విన్నకోట నరసింహరావు గారు నమస్తే అండీ.. మీ నూతన సంవత్సర శుభాకాంక్షలకు,చక్కని వ్యాఖ్యకు ధన్యవాదాలు.మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నాగర్ కోయిల్,సుచీంద్రం కూడా వెళ్ళాలనుకున్నాము, కానీ సమయం సరిపోదని మధురై వెళ్ళిపోయాము.మీరన్నట్లు బారిస్టర్ పార్వతీశం గారు చెప్పింది నిజమేనండీ అరవదేశం నిజంగా చాలా బాగుంది :) ఎంత చూసినా ఇంకా చూడాల్సిన గొప్ప ప్రదేశాలు చాలా ఉన్నాయే అనిపిస్తుంది.
మీ కన్యాకుమారి యాత్రా విశేషాలు, ఫోటోలు చాలా బావున్నాయి.
నానీస్ కిచెన్ బ్లాగ్ మీ అమ్మగారు రాస్తారనుకుంటున్నాను. కరెక్టేనా?
లలిత గారు కన్యాకుమారి విశేషాలు,ఫోటోలు నచ్చినందుకు,మెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్సండీ.
Importance of Butter milk? బట్టర్ మిల్క్(మజ్జిగ)?
|
ఉరుములు, పిడుగులతో వర్షాలు ..వాతవరణశాఖ హెచ్చరికలు _ 60SecondsNow
కేంద్ర వాతావరణశాఖ దేశంలోని పలు రాష్ట్రాలను హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని కోస్తాంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హర్యానా, చంఢీఘడ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, సిక్కిం, పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాల్యాండ్, మేఘాలయ, అసోం రాష్ట్రాలను హెచ్చరించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీవర్షాలు నాగాలాండ్, మణిపూర్,మిజోరం, త్రిపుర, లక్షద్వీప్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు.
రైతులు పండుగ చేసుకుంటున్నారంట... _ www.10tv.in
డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాని అడ్డుకుంటామని సీఐటీయు నిర్ణయం - CVR News Network
విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే పనిలో పడిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో గెలుపెవరిది? : గూగుల్ లో హాట్ టాపిక్ క్వశ్చన్.. _ www.10tv.in
జామపండే కాదు జామ చెట్టు ఆకులు కూడా మన ఆరోగ్య విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యమైన జుట్టుకు జామఆకులు ఎంతో శ్రేష్ఠమని నిపుణులు సూచిస్తున్నారు. జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. ఈ ఆకులు నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది. అంతేకాకుండా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.
జామ ఆకుల్ని తీసుకోవడం వలన దంతాలకు ఆరోగ్యం. నోటీలోని చెడు బ్యాక్టీరియాలని నశిస్తుంది. ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా ఈ జామ ఆకులు నియంత్రిస్తాయి. జామ ఆకులతో చేసిన టీ తాగడం వలన శ్వాసకోశ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి.
ఈ ఆకుల్లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్స్ చర్మ సౌందర్యానికి చాలా మంచివి.
'లైఫ్' డాక్యుమెంటరీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు _ Kiruthiga Udhayanidhi _ Best Director _ Aids _ Jaipur _ Life _ 'లైఫ్' డాక్యుమెంటరీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు - Telugu Filmibeat
జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో డాక్యుమెంటరీ చిత్రాల విభాగంలో 'లైఫ్' పేరిట లఘచిత్రాన్ని నిర్మించిన కృతికా ఉధయానిధికి ఉత్తమ దర్శకత్వం అవార్డు లభించింది. ఎయిడ్స్ వ్యాధితో భాధపడుతున్న అమాయక పిల్లల జీవితాలపై 'లైఫ్' అనే లఘు చిత్రాన్ని ఆమె తీశారు. ఈ విభాగంలో 13 దేశాల నుండి మొత్తం 500 చిత్రాలు నమోదయ్యాయి. 100 చిత్రాలను పోటీలకు స్వీకరించారు. ఈ పోటీలలో చివరకు 'లైఫ్' చిత్రం బెస్ట్ డైరెక్షన్ విభాగంలో అవార్డు పొందినట్లు కృతికా ఉధయానిధి తెలిపారు.
Marechal Deodoro - Alagoas - డొమైన్ పేర్లు, వెబ్ హోస్టింగ్ మరియు VPS, సర్టిఫికెట్లను RedElin.com
తల్లి, తండ్రి.. ఆ తర్వాత స్థానం గురువుదే. కానీ ఓ విద్యార్థి విద్యాబుద్ధులు చెబుతున్న గురువుపై రివాల్వర్తో కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నాడు. 'సరిగా చదవడం లేదు' అని అన్నందుకే ప్రిన్సిపాల్ను తుపాకీ
తల్లి, తండ్రి.. ఆ తర్వాత స్థానం గురువుదే. కానీ ఓ విద్యార్థి విద్యాబుద్ధులు చెబుతున్న గురువుపై రివాల్వర్తో కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నాడు. 'సరిగా చదవడం లేదు' అని అన్నందుకే ప్రిన్సిపాల్ను తుపాకీతో కాల్చి చంపేశారు. తన తండ్రి రివాల్వర్తో ఓ విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హర్యానా రాష్ట్రంలోని యమునానగర్లో స్వామి వివేకానంద పాఠశాల ఉంది. దీనికి స్థానికంగా మంచి పేరుంది. ఇక్కడ ఓ 18 యేళ్ల విద్యార్థి కామర్స్ విభాగంలో పన్నెండో తరగతి చదువుతున్నాడు. స్కూల్కు సక్రమంగా వెళ్లకపోవడమేకాకుండా సరిగా చదివేవాడు కాదు. పైగా, తోటి విద్యార్థులతో గొడవపడుతూ ఉండేవాడు.
దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ రీతూచాబ్రా (47) అతడిని మందలించారు. విద్యార్థిలో మార్పురాకపోవడంతో 15 రోజులపాటు సస్పెండ్ చేశారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఆ విద్యార్థి శనివారం పాఠశాలకు వచ్చాడు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమావేశ మందిరంలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్న రీతూ వద్దకెళ్లి తన వెంట తెచ్చుకున్న 32 బోర్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. భుజం, ఛాతి, కడుపులోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి ప్రిన్సిపాల్ రీతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న తల్లిదండ్రులు, స్థానికుల సాయంతో విద్యార్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
చిత్తూరువారి కథల విందు! – “చిత్తూరు కథ” పుస్తకంపై సమీక్ష _ కినిగె బ్లాగు
కిట్టమూర్తి కబుర్లు: టూ మచ్ "స్వ"భావం img.emoticon { padding: 0; margin: 0; border: 0; }
నందు ఒక చిన్న రాయికోసం ఇంత భయపడ్డావా.హ హ ! బుడుగు పిడుగు అంటావ్ ? Very funny lolz !!
|
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: జొన్నవరంలో జనహారతి
Home » స్నేహ » శ్రమ దోపిడి (కథ)
X-సందేహాలు-సమాధానాలు: రజస్వల
రజస్వల:-యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా ఋతుస్రావం అవడాన్ని రజస్వల లేదా పుష్పవతి (Menarche) అవడము అంటారు. సాదారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే అండాశయము నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మెనోపాజ్ అంటారు.
అండకోశ వ్యాధులు , మున్నగునవి.
Labels: రజస్వల
"బేబీ డాల్" Archives - MaaStars
Browsing: “బేబీ డాల్”
“బేబీ డాల్” సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం !!
Home » జిల్లాలు » జ్వరాలతో విశాఖ ఇమేజ్కు డ్యామేజ్
Tags: జ్వరాలతో-విశాఖ-ఇమేజ్కు-డ్యామేజ్
ట్యాగ్: Eye Bank
యేర్కాడ్ _ Mapio.net
'కాంట్రాక్ట్' మూవీ స్టిల్స్
హెబ్రీయులకు 2:13 TEL - ఇంకా, “నేను ఆయనలో - Bible Search
వజ్రాల వ్యాపార ఋణం కోసం వజ్రాలే లంచం _ Telugu News International
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు(పీఎన్బీ) వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి హాంకాంగ్లో ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ముంబయిలోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానానికి శనివారం వెల్లడించారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో ఈడీ పీఎంఎల్ఏలో పిటిషన్ను దాఖలు చేసింది. విచారించిన న్యాయస్థానం నీరవ్, ఆయన వ్యాపార భాగస్వామి మెహుల్ ఛోక్సీలపై నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. గతంలో నీరవ్ న్యూయార్క్లో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. పీఎన్బీ నుంచి రుణాలు పొందేందుకు నీరవ్ మోదీ బ్యాంకు ఉద్యోగులకు భారీ స్థాయిలో ముడుపులు ఇచ్చినట్లు సీబీఐ అధికారులు ముంబయి న్యాయస్థానానికి తెలియజేశారు. పీఎన్బీలో ఫారెక్స్ డిపార్ట్మెంట్ విభాగంలో పనిచేస్తున్న యశ్వంత్ జోషికి నీరవ్ నుంచి 60గ్రాముల బరువు ఉండే రెండు బంగారు నాణెలతో పాటు, బంగారు, వజ్రాభరణాలు కూడా ముట్టినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జోషితో పాటు మరికొంతమందిని ముంబయి కోర్టు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది.
భారత దేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ఓ సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ‘కాన్వాస్ ట్యాబ్ పీ470' గా రాబోతున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ను డిసెంబర్ 20 నుంచి అన్ని రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచుతున్నట్లు మైక్రోమాక్స్ తెలిపింది. క్లాసిక్ సిల్వర్, మిస్టిక్ గ్రే కలర్ వేరియంట్లలో లభ్యంకానున్న ఈ డివైస్ ధర రూ.6,999.
కాన్వాస్ ట్యాబ్ పీ470 స్పెసిపికేషన్లు:
కాన్వాస్ ట్యాబ్ పీ470
షాక్ : డెడ్పూల్ సినిమా అసలు ఫైట్ సీన్లు ఇవే
ఈ రోజుల్లో సినిమాకు ప్రాణం ఏదైనా ఉందంటే అది వీఎఫ్ఎక్స్ మాత్రమే. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సినిమా ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఈ అదిరిపోయే టెక్నాలజీ అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య వచ్చిన టిమ్ టిల్లర్ మూవీ డెడ్పూల్ ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది కూడా. అందులో ఫైట్లు చూసిన వారు కళ్లు తిప్పుకోలేక అలాగే చూస్తూ ఉండిపోయారు. మరి ఆ ఫైట్లు ఎలా తీసారు అసలు ఫైట్ కి సినిమాలో ఫైట్ సీన్ కు తేడా ఎలా ఉంది..ఓ స్మార్ట్ లుక్కేయండి.
సీన్కు ముందు... సీన్కు తర్వాత
19. February 2018 స్పీగెల్ ఆన్లైన్ ప్రస్తుత 0
నమస్తే నాగేంద్ర గారు. మీరడిగిన పుస్తకం పేరు “స్తుతి కుసుమాంజలి” ఇది శృంగేరి శారదాపీఠం వారి ప్రచురణ. అవసరం అయిన పేజీలు స్కాన్ చేస్తున్నాను. పూర్తిగా స్కాన్ చేసిన కాపీ లేదు. శంకరమఠంలో దొరకవచ్చు.
ఈ పోస్టర్ లో యంగ్ పొలిటీషియన్ లుక్ లో విజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో సత్యరాజ్, నాజర్ వంటి సీనియర్ నటులు కనిపిస్తున్నారు. దీన్ని బట్టి ఈ సినిమాలో విజయ్ సీనియర్ నటులతో పోటీ పడుతున్నాడని అర్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకుడు. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా కనిపించనుంది.
'గీత గోవిందం' సినిమా భారీ వసూళ్లను సాధించడంతో ఈ సినిమాకి ప్రీరిలీజ్ మార్కెట్ లో భారీ డిమాండ్ రావడం ఖాయం. ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు సినిమా ట్రైలర్ లో విడుదల చేయనున్నారని పోస్టర్ ద్వారా వెల్లడించారు.
You are here: Home / Archives for కె.పి. అశోక్ కుమార్
నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమః __
గ్యాలరీ » సినిమా గ్యాలరీ » Boyapati Srinu Photo Gallery » Boyapati Srinu Photo Gallery (9) / August 11, 2017
|
ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18 కోట్లు కేటాయించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు.
|
సర్టిఫికెట్ మరియు టెస్టింగ్
బ్లాగ్ పూర్తి వెడల్పు
మమ్మల్ని సంప్రదించండి
యూజర్పేరు లేదా ఇమెయిల్ చిరునామా *
పాస్వర్డ్ *
నన్ను గుర్తు పెట్టుకో
మీ పాస్వర్డ్ను మర్చిపోయారా?
ఎందుకు (లేదు) టాన్టలం కెపాసిటర్లు ఉపయోగించడానికి ఎప్పుడు / సర్క్యూట్ మహాసముద్రం మీరు చెప్పండి. ప్రోస్, కాన్స్, ప్రత్యామ్నాయాలు
చేసినప్పుడు / ఎందుకు (లేదు) టాన్టలం కెపాసిటర్లు ఉపయోగించడానికి. ప్రోస్, కాన్స్, ప్రత్యామ్నాయాలు కొన్ని వారాల క్రితం నేను FEDEVEL అకాడమీ నుండి Altium SMPS డిజైన్ కోర్సు ద్వారా మరియు చిన్న ప్రాజెక్ట్ను అపరిష్కృత ప్రశ్న వదల అని పని. ఏదో నేను నిజంగా ఎందుకు తెలుసుకోవడం ఎప్పుడూ, టాన్టలం కెపాసిటర్లు తప్పించింది అని చేయబడుతుంది గత కొన్ని సంవత్సరాలలో ఆలోచన వచ్చింది. [...]
AVX పంపిణీదారు డేటా: AVX టాన్టలం కెపాసిటర్ యానోడ్ ఎంపిక మార్పిడి విద్యుత్ సరఫరా, మైక్రోప్రాసెసర్ మరియు డిజిటల్ సర్క్యూట్ యొక్క ఒక సాధారణ ధోరణి పని వద్ద అధిక ఫ్రీక్వెన్సీ శబ్దం తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీన్ని చేయడానికి, భాగాలు తక్కువ ESR (నిరోధక శక్తిని), అధిక భరించగల శక్తి మరియు అధిక విశ్వసనీయత కలిగి ఉండాలి. AVX టాన్టలం కెపాసిటర్ మొత్తం ఉపరితల ప్రాంతానికి యానోడ్, ముఖ్యంగా ఉపరితల [...]
తరచుగా విద్యుత్ సరఫరా లో నిర్లక్ష్యం, ఒక ఒత్తిడి ఇన్పుట్ సామర్థ్యంలో (కెమెత్ టాన్టలం కెపాసిటర్ RMS ప్రస్తుత) ఉంది. మీరు దాన్ని సరిగ్గా అర్థం లేకపోతే, ప్రస్తుత సామర్థ్యంలో (కెమెత్ టాన్టలం కెపాసిటర్ వేడెక్కడం మరియు అకాల వైఫల్యం) కారణం అవుతుంది. బక్ మార్పిడి, క్రింది ఉజ్జాయింపు, (అదిగో) యొక్క అవుట్పుట్ ప్రస్తుత మరియు విధి పునరావృత్తి (D) సులభంగా లెక్కించవచ్చు ఉపయోగించి RMS: [...]
hamburgers.Capacitor ఎలక్ట్రానిక్ పరికరాలు లో చాలా ముఖ్యమైన మరియు అతి ముఖ్యమైన భాగాలు ఒకటి వంటి కెపాసిటర్, ఒక అవాహకం మూలకాల మధ్య ఉంచి రెండు కండక్టర్ల ఉంది. కంటే ఎక్కువ 40% ఎలక్ట్రానిక్ భాగాలు (మరియు దాని ఉత్పత్తులు SMD టాన్టలం కెపాసిటర్లు, నిరోధకం ఇండక్టర్మీద) మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో సామర్థ్యంలో. ప్రధానంగా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, చిన్న ఫ్లాష్ డిస్క్, డిజిటల్ కెమెరా, [...]
AVX కస్టమర్ సేవ agent శిక్షణ పదార్థాలు (రెండు)
ఒక ప్రొఫెషనల్గా. టాన్టలం కెపాసిటర్ తయారీదారు, మంచి వినియోగదారులు సర్వ్ మరియు టాన్టలం కెపాసిటర్ ఏజెంట్ ఎలక్ట్రానిక్ వ్యాపార అప్లికేషన్ క్రమంలో, క్రమం తప్పకుండా జరిగే సెమినార్లు, మీరు పేర్కొన్న సమావేశం తరువాత సారాంశం చేయండి. టాన్టలం పొడి సాంకేతిక మరియు ప్యాకేజింగ్ టెక్నాలజీ అభివృద్ధి, సమర్థవంతంగా యూనిట్ వాల్యూమ్ టాన్టలం కెపాసిటర్లు భరించగల శక్తి మరియు వోల్టేజ్ విస్తరించేందుకు. కొత్త రకం టాన్టలం కెపాసిటర్లు చిన్న మరియు పెద్ద. టాన్టలం కొత్త సాంకేతిక పరిజ్ఞానము [...]
Q: వోల్టేజ్ టాన్టలం కెపాసిటర్ 50% తగ్గిస్తూ లేదో ఎంచుకోవడానికి? AVX ఏజెంట్ జవాబు: దాదాపు యాభై శాతం టాన్టలం ఎలక్ట్రిక్ లో రక్తపోటు సాధారణంగా పారిశ్రామిక అవసరాల రంగంలో, ఒక సంప్రదాయవాద ఉండవచ్చు యాభై శాతం ఉంది, కాని ప్రతిస్పందన ఎందుకంటే దాని పరిమాణం అవసరాలు కొన్ని పోర్టబుల్ ఉత్పత్తులు, [సహా మొబైల్ ఫోన్ రంగంలో ...]
సర్క్యూట్ మహాసముద్రం అంతర్జాతీయ సహ., లిమిటెడ్ ఆసియా ప్రాంతంలో OEM / EMS / IDH కస్టమర్ ప్రసిద్ధి మిక్సింగ్ పంపిణీదారుడు.
మేము TDK అధికారం పంపిణీదారులు ఉన్నాయి.
మేము అధికారం పంపిణీదారులు శామ్సంగ్ ఎలక్ట్రో-మెకానిక్స్ ఉన్నాయి. మేము కూడా మా నగరం యొక్క ఉత్తర భాగం లో మా 26000 చదరపు మీటర్ గిడ్డంగిలో 5000 వివిధ బ్రాండ్ సాధారణ ఉపయోగం చురుకుగా మరియు నిష్క్రియాత్మక భాగం నిల్వచేసే ఉంటాయి, కెమెత్ / AVX టాన్టలం కెపాసిటర్ నిల్వకు పంపిణీదారు ఉంటాయి.
ఇటీవలి పోస్ట్లు
ఎందుకు (లేదు) టాన్టలం కెపాసిటర్లు ఉపయోగించడానికి ఎప్పుడు / సర్క్యూట్ మహాసముద్రం మీరు చెప్పండి. ప్రోస్, కాన్స్, ప్రత్యామ్నాయాలు 5 మే, 2017
చేసినప్పుడు / ఎందుకు (లేదు) టాన్టలం కెపాసిటర్లు ఉపయోగించడానికి. ప్రోస్, సి ...
AVX టాన్టలం కెపాసిటర్ యానోడ్ టెక్నాలజీ ఫిబ్రవరి 18, 2017
కెమెత్ టాన్టలం కెపాసిటర్ యొక్క రేట్ ప్రస్తుత ఫిబ్రవరి 18, 2017
తరచుగా విద్యుత్ సరఫరా లో నిర్లక్ష్యం, ఒక ఒత్తిడి inpu ఉంది ...
సంప్రదించండి
ట్విట్టర్ లో మాకు అనుసరించండి
Facebook న మాకు అనుసరించండి
Google+ లో మమ్మల్ని అనుసరించండి
కెరీర్ అవకాశాలు
స్కైప్ ద్వారా మాకు కాల్
Instagram లో మాకు అనుసరించండి
మా YouTube ఛానల్ దీనికి సబ్స్క్రయిబ్
సంప్రదింపు సమాచారం
9B, Tianxiang బిల్డింగ్, Tianan సైబర్ పార్క్, షెన్జెన్ నగరం, చైనా
2009-2017 కాపీరైట్ © సర్క్యూట్ మహాసముద్రం అంతర్జాతీయ కో, లిమిటెడ్
ఉపయోగ నిబంధనలు
గోప్యతా విధానం (Privacy Policy)
|
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
పశ్చిమ గోదావరి
విజయవాడ సిటీ
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
తెలంగాణలో బహుజన లెఫ్ట్ఫ్రంట్
- ఎస్. వీరయ్య
బహుజనులంటే ఎవరు?
కమ్యూనిస్టులు, సామాజిక శక్తులు కలిసి నడవడం అంటే ఏమిటి?
తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భావం ప్రభావం ఎలా ఉంటుంది?
విశాఖలో జరిగిన సీపీఐ(ఎం) 21వ మహాసభ ఆమోదించిన రాజకీయ తీర్మానం పేరా నెం.2.72 లో ''తనను తాను బలపరచు కోవడం, వామపక్ష ప్రజాతంత్ర శక్తులను కూడగట్టడం అనే పార్టీ ప్రయోజనాలు ఎన్నికల ఎత్తుగడలకు మార్గదర్శకమవుతాయి'' అని చెప్పింది. అలాగే పేరా నెం.2.88 లో ఈ విధంగా చెప్పింది, ''వామపక్ష ప్రజాతంత్ర ఐక్యత, నిర్మాణం వేరు వేరు రాష్ట్రాలలో వేరు వేరు విధాల్లో ఉంటుంది. రాష్ట్రాలలో వివిధ రకాలైన వామపక్ష, ప్రజాతంత్ర కూటములు ఆవిర్భవిస్తాయి. అయితే అవి అఖిలభారత స్థాయిలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మా ణానికి దోహదం చేస్తాయి. పార్టీ అనుసరించే ఎత్తుగడలన్నీ ఒక బలమైన వామపక్ష ప్రజాతంత్ర సంఘటనను వాస్తవం చేయడంపైనే కేంద్రీకరిం చాలి''. తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన చర్యలన్నీ ఈ దిశలో వేసిన ఒక ముందడుగు.
పార్టీకి సంబంధించినంత వరకు స్పష్టత ఉన్నప్పటికీ ఆచరణలో అనేక సమస్యలు సహజం. రాజకీయ రంగంలో వస్తున్న కొత్త పరిణామాలు, కొత్త ఎత్తుగడలే ఇందుకు కారణం. సామాజిక అణచివేత గురించి మాట్లాడితే పార్టీలో అనైక్యత వస్తుందేమో అన్న భయాందోళనలు కొందరిలో ఉండవచ్చు. పార్టీ విధానం పట్ల ఇంకా తగినంత స్పష్టత, అవ గాహన పెంపొందించుకోకపోవడం వల్ల కూడా కొందరిలో గందరగోళం ఉండవచ్చు. మరోవైపు కొంతమంది అస్తిత్వవాద ప్రభావంలో కూడా ఉండవచ్చు. 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత' అనే నినాదంలో ఉన్న లోపం అర్ధం కాక తప్పటడుగులు వేయవచ్చు. అస్తిత్వం కోసం, గుర్తింపు కోసం సామాజిక శక్తులు పడే తాపత్రయానికీ, శ్రమదోపిడీ నుండి విముక్తి, కుల వివక్ష, సమన్యాయం వంటి సామాజిక సమస్యల శాశ్వత పరిష్కారానికీ మధ్య ఉన్న తేడాను గమనించలేకపోవటం వల్ల పొరపాటుగా అర్ధం చేసుకోవచ్చు. పార్టీ కార్యక్రమాన్ని లోతుగా అధ్యయనం చేయటం ద్వారానే సరైన అవగా హనను పెంపొందిచుకోవచ్చు. అంతేకాదు, వివిధ సభలు, సమావేశాలలో సామాజిక సంస్థల నాయకులందరూ ఒకేరకంగా మాట్లాడతారనుకో లేము. అందరూ సమతుల్యత పాటించకపోవచ్చు. సామాజిక శక్తులతో కలిసి పనిచేసే క్రమంలోనే ఇలాంటి సమస్యలను అధిగమించవలసి ఉంటుంది. పార్టీ స్వతంత్రతను కాపాడుకుంటూ ఐక్య కార్యాచరణ చేయటంలో నైపుణ్యం పెంచుకోవటమే ఇందుకు మార్గం. పార్టీ శ్రేణుల సైద్ధాంతిక పునాదిని బలోపేతం చేసుకుంటూ కలిసి పనిచేయటం నేర్చుకోవాలి.
క్యూబాలో సహకార సంఘాలు
Watch Eshwar Tv : ఆరోగ్యకరమైన జీవన సరళికి… అందాన్ని ఇనుమడింపచేసేందుకు… అందమైన చర్మ సొందర్యం కోసం, అధిక బరువు తగ్గించేందుకే మాత్రమే కాదు.. మీకు అవసరమైన సమగ్ర సమాచారంతో పాటు విషయ పరిజ్జానం పెంపొదించే ఛానల్ Eshwar Tv,
Watch #eshwartv : https://goo.gl/sr1MqW , ఆరోగ్య చిట్కాలు , మదుమేహం నివారణ, తక్కువ టైం లో అదిక బరువును తగ్గించుకోవడం, అందమైన చర్మ సొందర్యం కోసం, మరికొన్ని ఆరోగ్య చిట్కాలు(Health Tips) కోసం చుడండి #ESHWARTV , మీకు ఈ చిట్కాలు నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE ఛానల్ #SUBSCRIBE చేసుకోండి ,
సోషల్ మీడియా
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
విజయవాడ సిటీ
పశ్చిమ గోదావరి
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
తుఫాన్ పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డా. కాటంనేని భాస్కర్[02:25 PM]
55 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన భారత్[02:19 PM]
టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ రాజీనామా[02:11 PM]
విజయ్ దేవరకొండకు తృటిలో తప్పిన ప్రమాదం..![02:08 PM]
కుందువాని పేటలో అధికారుల సందర్శన[01:59 PM]
సాయంత్రానికి విశాఖపట్నం చేరుకోనున్న చంద్రబాబు[01:44 PM]
తెరాసను తిరుగులేని శక్తిగా మారుస్తా :కేటీఆర్ [01:34 PM]
Home » ఆంధ్రప్రదేశ్ » మహిళలు వద్దంటే మద్య నిషేధం
- రామచంద్రపురం బహిరంగ సభలో పవన్కల్యాణ్
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి:
Tags: మహిళలు-వద్దంటే-మద్య-నిషేధం
పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం
మోడీ అంటే జగన్కు భయం
ఎస్సై పరీక్షకు 90 % మంది హాజరు
నేడు రాష్ట్రస్థాయి ఎలక్షన్ కాల్ సెంటర్ ప్రారంభం
డిఎస్సి పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
22, 23న మండల కేంద్రాల్లో రిలే దీక్షలు
ప్రభుత్వ రంగ రక్షణకు మారథాన్
ప్రధాన వార్తలు
2018 విశ్వ సుందరి..ఫిలిప్పీన్స్ భామ!
|
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
పశ్చిమ గోదావరి
విజయవాడ సిటీ
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
ఆరుగాలం శ్రమించి సంపదలు సృష్టించిన వాడే కూడు కోసం, గూడు కోసం, గుడ్డ కోసం; విద్య వైద్యం కోసం చేతులుచాచి అడుక్కోవలసిన పాడు వ్యవస్థ మనకు దాపురించింది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోయింది. పాలకులు రకరకాల పథకాలు ప్రకటిస్తున్నారు. ప్రజలకు బర్రెలిస్తున్నారు, గొర్రెలిస్తున్నారు, ఇళ్లిస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. కార్పొరేట్ విద్య, వైద్యం ఇళ్లముందుకు తెస్తున్నారు. ఇంకోవైపు దాతృత్వ సంస్థలు ప్రజల సహాయార్ధం ఇబ్బడి ముబ్బడిగా ముందుకొస్తున్నాయి. ఈ మధ్య గ్రామాలనూ, పట్టణాలనూ దత్తత తీసుకునే 'రాజపోషకుల' సంఖ్యా పెరుగుతోంది. అందరూ, అన్నీ ఇస్తున్నట్లే ఉన్నారు, కానీ ప్రజల పరిస్థితిలో మార్పులేదు. సంపద సృష్టించే శ్రామికులు రోజురోజుకూ ఆ సంపదకు మరింత దూరమవుతూనే ఉన్నారు. తాము సృష్టించిన సంపదనే చేయి చాచి అడుక్కోవలసిన పరిస్థితుల్లోకి నెట్టబడుతూనే ఉన్నారు.
ఈ మధ్య టివీల్లో నెలకు ఒక్క రూ. 500 ఇవ్వండి అంటూ అడ్వర్టయిజ్మెంట్లు వేస్తున్నారు. పిల్లలకు పోషకాహారం కోసం, ఆడపిల్లలకు చదువు, కంటి ఆపరేషన్లు, జల సంరక్షణ... ఇలా రకరకాల ప్రజాహిత కార్యాల కోసం దానం చేయమని దాతలను కోరుతున్నారు. ఉన్నవాడు దానం చేయడంలో తప్పులేదు. కానీ ఈ పనులన్నీ దాతలే చేస్తే ఇంక ప్రభుత్వాల పనేమిటి? ప్రభుత్వాలు చేయాల్సిన పనులను దాతలకు, దాతృత్వ సంస్థలకు వదిలేయడమంటే ప్రజలను అడుక్కునేవాళ్లుగా మార్చడమే.
ప్రపంచ వ్యాపితంగా, భారత దేశంలోను ఆమాటకొస్తే నయా-ఉదారవాద విధానాలు అమలు జరిపే అన్నిచోట్లా ముఖ్యంగా రెండు పరిణామాలు జరుగుతున్నాయి. మొదటిది, ప్రజల మధ్య అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. సంపదలు సృష్టించే వారి చేతిలో సంపద నిలవడం లేదు. అది కొద్ది మంది బడా పెట్టుబడిదారుల వద్ద పోగవుతోంది. అందువల్ల విస్తారమైన ప్రజానీకం పేదరికంలోకి నెట్టబడుతున్నారు. రెండోది, ఈ విధానాలు అనుసరించే ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విడనాడి పెట్టుబడిదారుల సేవలో, వారి వద్దకు ప్రజల సంపదను చేరవేసే పనిలో నిమగమైనాయి. ప్రజల సంక్షేమ బాధ్యతల నుండి ప్రభుత్వాలు ఉపసంహరించుకుంటున్న కొద్దీ ప్రయివేటు పెట్టుబడులు, కార్పొరేట్ లాభాపేక్ష ఆ స్థానాన్ని ఆక్రమించుకుని ప్రజలపై విపరీతమైన భారాలు పడుతున్నాయి. ఈ భారాల పర్యవసానంగా ప్రజలలో పెరిగే అసంతృప్తి సంఘటితం కాకుండా ఎక్కడికక్కడ చల్లార్చడానికి సేవా, దాతృత్వ సంస్థలను కార్పొరేట్లే ముందుకు తెస్తున్నాయి. దేశానికి నేనూ ఏదో చేయాలి అన్న విధాన స్పందించే కొంతమంది స్పృహగలిగిన వారూ ఉన్నారు. వారి ఆలోచనలను సేవా కార్యక్రమాలకు పరిమితం చేసి రాజకీయ రూపం తీసుకోకుండా అడ్డుకోడానికి కూడా ఈ ప్రక్రియ పాలకవర్గాలకు దోహదపడుతుంది.
అందువల్ల నయా-ఉదారవాద విధానాలు అనుసరించే ఏ పార్టీలు అధికారంలో ఉన్నా ప్రజలను ముష్టి వాళ్లుగానే మారుస్తాయి. ఈ విధానాల స్థానంలో ప్రజల సంపదను తిరిగి వారికి చేర్చే ప్రత్యామ్నాయ విధానాలు గల పార్టీలు అధికారంలోకి రావాలి.
మరి కొన్ని మాసాల్లో కేంద్రంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి కాకుంటే కాంగ్రెస్, కాంగ్రెస్ కాకుంటే బిజెపి ఈ రెండూ కాకుంటే ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావచ్చనీ, రావాలనీ ఊహాగానాలు సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెరాస, తెదేపా, వైసిపి వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. కానీ వీటి పేర్లలోనే తప్ప మౌలిక విధానాల్లో తేడాలేదు. ఇవన్నీ నయా-ఉదారవాద తానులో గుడ్డలే. అందువల్ల వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులతో కూడిన విధానపరమైన ప్రత్యామ్నాయం బలపడాల్సిన అవసరం నేడెంతైనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ దిశలో జరుగుతున్న కృషిలో పార్టీ సభ్యులంతా చురుకుగా భాగస్వాములు కావాలి.
ప్రమాదంలో సమాచార హక్కు చట్టం
21వ శతాబ్దంలో కమ్యూనిస్టు ప్రణాళిక
ఆర్ఎస్ఎస్ - ఎమర్జెన్సీ
భారతీయ సాంస్కృతిక వైవిధ్యం - సవాళ్ళు
మన వ్యవసాయం ఏం కానుంది?
|
సర్కార్ రివ్యూ…పారిపొండిరోయ్ _ tollywood2bollywood.com
బాక్స్ ఆఫీస్
టోటల్ కలెక్షన్స్
ప్రీ రిలీజ్ బిజినెస్
తెలుగు వర్షన్
Home న్యూస్ సర్కార్ రివ్యూ…పారిపొండిరోయ్
సర్కార్ రివ్యూ…పారిపొండిరోయ్
తుపాకి, కత్తి లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత ఇళయ ధలపతి విజయ్ మరియు మురగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సర్కార్ పై స్కై హై అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలకు తగ్గట్లే రికార్డ్ లెవల్ బిజినెస్, రికార్డ్ లెవల్ రిలీజ్ ని సొంతం చేసుకుంది సర్కార్ సినిమా. ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా ఓవరాల్ గా రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ.
స్టోరీ లైన్: ఫారన్ లో బాగా డబ్బు సంపాదించిన బిజినెస్ మాన్ సుందర్ తన ఓటు హక్కు ని వినియోగించుకోవడానికి ఇండియా తిరిగి వస్తాడు. కానీ అప్పటికే తన ఓటు వేరే వాళ్ళు వేసేశారు అని తెలుసుకుని కోపంతో టోటల్ ఎలక్షన్స్ కాన్సిల్ అయ్యేలా చేస్తాడు.
తాను కూడా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తాడు.. తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ. విజయ్ కి పాలిటిక్స్ లో త్వరలోనే చేరబోతున్నాడు అన్నది టాక్. దాని కోసమే ఇలా పోలిటికల్ నేపధ్యం ఉన్న సినిమాను ఎంచుకున్నాడని అంతా అనుకున్నారు.
*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...
పెర్ఫార్మెన్స్: విజయ్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవచ్చు, యాక్షన్, మ్యానరిజమ్స్, యాక్టింగ్ ఇలా అన్నీ తానై సినిమాను నడిపించాడు. ఫ్యాన్స్ ఫైట్ సీన్స్ లో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసే ఎలివేషన్స్ ఉన్నాయి. హీరోయిన్ కీర్తి సురేశ్ ది సినిమాలో గెస్ట్ రోల్ అని చెప్పాలి.
విజయ్ మరియు కీర్తి సురేశ్ ల పెయిర్ బాగుందని చెప్పొచ్చు, కానీ సినిమాలో కీర్తి సురేశ్ అప్పుడప్పుడు అలా వచ్చి వెళుతూ ఉంటుంది, ఉన్నంతలో వరలక్ష్మి విలనిజం బాగుంది.. మిగిలిన పాత్రలు జస్ట్ ఒకే అనిపిస్తాయి. పూర్తిగా విజయ్ మీదే సినిమా నడుస్తుంది.
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం సొ సొ గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కుమ్మెశాడు. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ మాత్రం రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరో లెవల్ లో ఎంజాయ్ చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు.
సాంకేతిక వర్గం: క్యామరామెన్ పనితనం బాగుంది, విజువాల్స్ చాలా గ్రాండియర్ గా అనిపించాయి. ఇక ఎడిటింగ్ ఏమంత బాలేదు, చాలా సీన్స్ ని ఎడిటింగ్ లో తీసెసే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కుమ్మెశాయి అని చెప్పాలి.
విశ్లేషణ: మురగదాస్ డైరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన స్పైడర్ లో కథ ఉంది కానీ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ అస్సలు లేకపోవడం తో ఆ సినిమా ఫలితం పై అది తీవ్ర ప్రభావం చూపింది. అది గమనించిన మురగదాస్ కథ గురించి మరిచిపోయి కేవలం…
హీరోయిజం చూపిస్తే సినిమా నచ్చేస్తుంది అనుకుని తీసినట్లు ఉంది సర్కార్ సినిమా. విజయ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే అంశాలు పెట్టినా కథ పాయింట్ కానీ అది ప్రేక్షకులకు కనెక్ట్ చేసే విధంగా మాత్రం స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యాడు మురగదాస్.
మెర్సల్ తో ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన విజయ్ ని ఎలివేట్ చేసే సీన్స్ రాసుకున్నా కథ తుపాకి, కత్తి రేంజ్ లో పకడ్బందీ గా రాసుకోలేదు. దాంతో సినిమా కథ ఎటు నుండి ఎటో వెలుతున్న ఫీలింఫ్ కలిగింది. మొత్తానికి మురగదాస్ అంచనాలు అందుకోలేకపోయాడు అని చెప్పొచ్చు.
హైలెట్స్: విజయ్, ఫైట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ సీన్
మైనస్: వీక్ స్టోరీ లైన్, సెకెండ్ ఆఫ్, మురగదాస్ డైరెక్షన్స్, సాంగ్స్
మొత్తం మీద సినిమా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా తెలుగు ఆడియన్స్ మనసు గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి, దాంతో సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్…
సర్కార్ ప్రీమియర్ షో రివ్యూ హిట్టా-ఫట్టా
సర్కార్ టోటల్ బిజినెస్..ఇండస్ట్రీ రికార్డ్
సర్కార్ డే 1 60+ అంట...అరాచకం
నోటా రివ్యూ....భారీ షాక్!
సవ్యసాచి టీసర్ రివ్యూ...50 కోట్ల బొమ్మ బాస్
సెన్సార్ రివ్యూ...సూపర్ హిట్!
సవ్యసాచి ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా ఫట్టా
అరవింద సమేత ప్రీమియర్ షో రివ్యూ...
సవ్యసాచి రివ్యూ...హిట్టు బొమ్మ
అమర్ అక్బర్ ఆంటోని టీసర్ రివ్యూ...కుమ్మింది బాస్
Previous articleసర్కార్ డే 1 60+ అంట…అరాచకం
Next articleఫస్ట్ లుక్..ఊచకోత…మినిమమ్ 100 కోట్లు పక్కా
న్యూస్ అప్ డేట్స్
టాక్సీవాలా ఫస్ట్ డే కలెక్షన్స్…దుమ్ములేచిపోయింది
అమర్ అక్బర్ ఆంటోని డే 2 కలెక్షన్స్…షాక్ మీద షాక్
కన్నడ గడ్డపై 8 కోట్లు… బాలకృష్ణ అరాచకం!
అమర్ అక్బర్ అంటోనీ డే 2 ఓపెనింగ్స్…సాలిడ్ దెబ్బ
అమర్ అక్బర్ అంటోనీ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…100% ఆక్యురేట్
|
నాగ శౌర్య ‘ఛలో’ మూవీ లేటెస్ట్ స్టిల్స్ _ NTV 24x7 Telugu News Channel _ NTV Live Streaming
పాయింట్ బ్లాంక్
ఆఫ్ ది రికార్డు
Home గేలరీ నాగ శౌర్య ‘ఛలో’ మూవీ లేటెస్ట్ స్టిల్స్
నాగ శౌర్య ‘ఛలో’ మూవీ లేటెస్ట్ స్టిల్స్
Previous articleనిద్ర లేస్తున్న ఎంజీఆర్, జయలలిత ఆత్మలు!
Next articleషాక్: బోయ్లా మారుతున్న సన్నీలియోన్..!
‘ఐతే 2.0’ మూవీ టైటిల్ లోగో
‘స్కెచ్’ మూవీ న్యూ స్టిల్స్
‘రచయిత’ మూవీ న్యూ పోస్టర్
వరుణ్ సినిమాకు సరికొత్త టైటిల్!
ఇక ఈ ప్లాన్స్పై మరింత డేటా ఉచితం…
మాయ చేసిన భువి… తొలి టీ-20లో సౌతాఫ్రికా చిత్తు…
తెలంగాణ సర్కార్ _ www.10tv.in
తెలంగాణ సర్కార్
పోశమ్మ పోగేశి పెడ్తె మైసమ్మ మాయం జేశినట్టు.. _ www.10tv.in
బడ్జెట్ గురించి బెస్ట్ రివ్యూ ఇదే !
ఇక వైఫై ఇండియా - ఫ్లై ఇండియా!
చైనాకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన భారత్
మోడీ చెప్పిందేంటి.. చేసిందేంటి..
పెళ్లి పత్రిక పంపిస్తే.. శ్రీవారి తలంబ్రాలు - Telugu 70mm
తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్న కార్యక్రమం చేపట్టింది. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది. ఈమేరకు టీటీడీ పీఆర్వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తమకు పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తామని తెలిపారు. పెళ్లి పత్రికను ఎగ్జిక్యూటివ్ అధికారి, టీటీడీ, కేటీ రోడ్, తిరుపతి-517 501కు పంపించాలని పేర్కొన్నారు.
10కె రన్ లో క్రేజీగా కేటీఆర్ తో ధృవ..!
ఆదివారం ఉదయం హైదరాబాద్ నగరం లో 10 కె రన్ అట్టహాసంగా జరిగింది.నగర ప్రజలు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాల్గొని ఆకాదున వర్ణిని ఉత్సాహపరిచారు. ఆటపాటలతో ఈ కార్యక్రమం ఉర్రూతలూగేలా సాగింది. తెలంగాణకు సంబంధించిన ప్రతి కార్యక్రమం లో ఉత్సాహంగా పాల్గొనే కేటీఆర్ ఈ కార్యక్రమం లోకూడా పాల్గొన్నారు.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, రామ్ చరణ్, రాశి ఖన్నా, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలసి కేటీఆర్ సెల్ఫీ సెల్ఫీ దిగారు. 10 కె రన్ అనంతరం హీరో రామ్ చరణ్.. మంత్రి కేటీఆర్, సానియా మీర్జా, రాశి ఖన్నాలని స్వయంగా తన కారులో తీసుకుని వెళ్లారు. కేటీఆర్ తో దిగిన సెల్ఫీని సానియా సోషల్ మీడియా లో పంచుకుంది.
సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ అందాల తార, బాలీవుడ్ డ్రీమ్గర్ల్, బీజేపీ ఎంపీ హేమామాలిని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయట పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని మధురలో పర్యటనాలో పాల్గొన్న సమయంలో ఓ భారీ చెట్టు ఆమె కాన్వాయ్ ముందు ఉన్నట్టుండి కూలింది. మధుర దగ్గర్లోని మిథౌలి గ్రామంలో ఓ మీటింగ్లో పాల్గొనడానికి హేమమాలిని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దేశవ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా 40 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూపీ, ఢిల్లీ ప్రాంతాలు ఈదురుగాలులు, భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి వర్షాలు, ఈదురు గాలులు సంభవంచి దేశాన్ని అయోమయంలో పట్టేశాయి. ఇదే సమయంలో సమావేశం కోసం మధుర వెళ్లారు హేమామాలిని. ఆమె కాన్వాయ్ వెళ్తుండగానే సడెన్గా పెద్ద చెట్టు రోడ్డుపై కూలింది. దీంతో వెంటనే కాన్వాయ్ను ఆపేశారు. స్థానికుల సమాచారం ప్రకారం హేమ మాలినికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆమె ప్రాణాపాయం నుండి బయట పడి జాగ్రత్తగా ఇల్లు చేరుకున్నారని తెలిపారు.
'సర్కార్' చిత్రీకరణ పూర్తి-తెలుగు Movie News
హోటల్ లో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. _ www.10tv.in
|
Janasena Party: i knew is bjp form government in karnataka, says pawan kalyan - బీజేపీ వస్తుందని ముందే తెలుసు.. కర్ణాటక ఫలితాలపై పవన్ వ్యాఖ్యలు _ Samayam Telugu
బీజేపీ వస్తుందని ముందే తెలుసు.. కర్ణాటక ఫలితాలపై పవన్ వ్యాఖ్యలు
కర్ణాటకలో భారతీయ జనతాపార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తనకు ముందే తెలుసని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తనకు ముందే తెలుసని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విశాఖపట్నం వచ్చిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 20 నుంచి జనసేన ప్రజా పోరాట యాత్ర ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా ఓ విలేకరి ‘కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మీ స్పందన ఏమిటి?’ పవన్ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నెల రోజుల క్రితం చాలా మంది అధికారులు ఎయిర్పోర్టుల్లో కలిసినప్పుడు నాకు ఒకే విషయం చెప్పారు. బీజేపీకి 87 సీట్లొచ్చి, కుమారస్వామి జేడీఎస్కు 40 సీట్టొచ్చినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేది భారతీయ జనతా పార్టీయే అని చెప్పారు. ఎందుకంటే వాళ్ల విధానాలు వాళ్లకు ఉన్నాయి. ఆ విధానాలేంటో మీకు తెలుసు. దాని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇది రైటా, రాంగా అని అంటే.. వాస్తవానికి దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవరూ లేరు. ఎందుకంటే అందరిలోనూ లోపాలున్నాయి. బలంగా నిలువరించడానికి ఈ ప్రజాస్వామ్య పద్ధతులను దశాబ్దాలుగా నీరుగార్చుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ రోజు జరుగుతున్నది కూడా దానికి ఒక ఉదాహరణ’ అంటూ చెప్పుకొచ్చారు.
ఒక పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి అధికారంలో ఉన్న పార్టీకి అమ్ముడుపోవడంపై స్పందిస్తూ.. ‘ఇది భారతీయ జనతా పార్టీనే కాదు అన్ని పార్టీలూ చేస్తున్నాయి. టీడీపీ వాళ్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను కొనుక్కున్నారు. ఇలా చాలా పార్టీలు వేరే పార్టీ అభ్యర్థులను తమవైపు తిప్పుకోవడం కొత్తేమీకాదు. ఈ పరిస్థితికి చరమగీతం పలకాలనుకునే సమూహంలో నేనూ ఒకడిని’ అని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ అయితే కచ్చితంగా ఉంటుందని పవన్ అన్నారు. అంటే టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య కచ్చితంగా గట్టి పోటీ ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకరమైన ఆహారాల్లో నట్స్తో ఒంటికి చాలా మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శరీరానికి కావాల్సిన ్రప్రొటీన్స్, మినరల్స్ పొందవచ్చు.
-బాదాం, వాల్నట్స్, బ్రెజిల్ నట్స్, పైన్, పిస్తా పప్పులు మన శరీరానికి కావల్సిన మంచి కొవ్వులు, ప్రొటీన్స్ వంటి పోషకాలను అందిస్తాయి.
-వీటిల్లో ఫైబర్, విటమిన్ బి, ఇ, మినరల్స్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
-బరువు తగ్గించుకునేందుకు నట్స్ తినడం శ్రేయస్కరం. ఇవి తినడం వల్ల భోజనం చేసినంత సంతృప్తి కలుగుతుంది. ఇవి ఒంటిలోని చెడుకొవ్వులను నియంత్రిస్తాయి.
-నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించేందుకు ఈ నట్స్ గొప్పగా పని చేస్తాయి.
-గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒమెగా-3 ఫ్యాట్స్ కావాలి. అవి వాల్నట్స్లో ఉంటాయి. వీటిల్లో ఉండే ఏఎల్ఏ యాసిడ్ గుండె సంబంధిత ఆరిథ్మియాస్కు ఉపయోగపడుతుందని స్పానిస్ నిపుణుల అధ్యయనం చెబుతున్నది.
-బాదాంలో తక్కువ స్థాయిలో కేలరీలు, ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. వీటితో పాటుగా అధిక ఫైబర్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు గుండెల్లో మంట, ఊపిరితిత్తుల క్యాన్సర్, వయసు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.
-పిస్తా పప్పులు యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. ఇవి గామా-టొకోఫెరోల్ రూపంలో ఒంటికి శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ క్యాన్సర్ కారక కణాలపై పోరాటం చేస్తుంది.
-పిస్తా పప్పుల్లో ఉండే పొటాషియం, మినరల్స్ నాడీ, కండర వ్యవస్థలు మంచిగా పనిచేసేందుకు సహాయపడుతుంది.
-వీటిల్లో ఉండే విటమిన్ బీ6 రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మనసు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
పారిశ్రామిక ఉత్పత్తిలో 7శాతం వృద్ధి
గనుల తవ్వకం, వస్తూత్పత్తి, విద్యుదుత్పాదన విభాగాల్లో అధిక ఉత్పత్తి కారణంగా జూన్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 7 శాతం వృద్ధిని నమోదు చేసింది
తెలంగాణలో రెరా పరిధిలోకి 5000 ప్రాజెక్టులు
ఎస్బీఐకు రూ.4,876 కోట్ల నష్టం
దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ నష్టాలు నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో రూ.4,875.75 కోట్లు నష్టం వచ్చినట్లు ఎస్బీఐ ప్రకటించింది.
హైదరాబాద్లో మరో ఫర్నిచర్ స్టోర్
|
తెలుగు పాటలు: మనస్సా మల్లి మల్లి చూశా
కోరస్: తను వాన విల్లంట.. నువ్వు వాన జల్లంట..
నీలోని ఈ ప్రేమ తీరడం..తీరడం..
తను కంటి పాపంట...నువ్వు కంటి రేప్పంట..
అ: మనస్సా మల్లి మల్లి చూశా..నీ కళ్ళల్లో చూశా..
నూరేళ్ళ మన ఆశ..
నీ వెంట అడుగేశా…
__కోరస్: తను వాన విల్లంట.. __
ఆ: పై లోకంలో వాడు ఎపుడో ముడి వేశాడు.
పెళ్లియుగమే ముగిసేది..మరణం తోనే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ అంచనా జీడీపీ వృద్ధి 7 శాతం ‘అత్యంత వేగవంతమైనదని’ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ...ఇదే వేగం కొనసాగితే వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపవుతుందని వ్యాఖ్యానించింది. 8 శాతం వృద్ధి సాధించలేకపోతున్నామన్న ఆందోళన భారత్కు వద్దని, దేశంలో ఆదాయ అసమతౌల్యాన్ని తొలగించడం ద్వారా దేశీయ డిమాండ్ పెరిగేందుకు చర్యలు చేపట్టాలని ఏడీబీ చీఫ్ ఎకానమిస్ట్ యసుయూకి సావాడా సూచించారు.
. ఆసియా అభివృద్ధి బ్యాంకు
పేదరిక నిర్మూలన ముఖ్యం...
ఆదాయ అసమతౌల్యాన్ని తొలగించడం, పేదరికాన్ని నిర్మూలించడం అధిక వృద్ధి సాధనలో ముఖ్యపాత్ర వహిస్తాయని సావాడా అన్నారు. వినియోగం పెరిగితే..ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ఉపాధి కల్పన జరుగుతుందని ఆయన వివరించారు. పేదల జీవనప్రమాణాలు మెరుగుపడితే..వారు మంచి వినియోగదారులుగా అవతరిస్తారని అన్నారు.
ఎగుమతులు కూడా అధిక వృద్ధిసాధనలో భాగమే అయినప్పటికీ, భారత్ వృద్ధి మాత్రం అధికంగా దేశీయ మార్కెట్ మీద ఆధారపడిందేనని అన్నారు. సర్వీసుల రంగం కూడా అధిక వృద్ధి సాధనలో తగిన పాత్ర పోషిస్తున్నదని ఆయన చెప్పారు.
ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్
శిలాశాసనాలు...!! - అచ్చంగా తెలుగు '+g+"
Home » కవితాఝరి » సుజాత తిమ్మన » శిలాశాసనాలు...!!
అనుకున్నాము మనం " నాతిచరామి " అని
మన జీవితానికి పొదరిల్లు...
అని ఎన్నెన్ని అనుకున్నాము...మనం...
విధి ఆడుకునే ఆట లో...మనమే..పావులమా...
కురిసిన వర్షం ..తుఫానై..భీభత్సం సృష్టించి..
కనిపించే భావాలు ..నన్ను ప్రశ్నిస్తున్నాయి...
తాజ్ మహల్ వద్దు కానీ....
మనసు మందిరం ఎప్పటికీ నాదే కదూ....! అని..
నిన్ను గెలుచుకున్న నేను..
నీవు లేకుండా..ఎలా ఉండగలను..చెలీ!
నా అణువుఅణువు ..నీవే...నా సమస్థం నీదే...
నీకు తెలియనిదా...ప్రియభాంధవి..!
రెండక్షరాల ప్రేమ ..శాసించే జీవితాలను...
నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవం.. ప్రత్యేకత ఇదేNov 14, 2018, 12:45 AM IST
వీడియో: పులితో పిల్ల చేష్టలు.. వాహనం వెంటపడ్డ వన్య ప్రాణిNov 13, 2018, 11:40 PM IST
కాలిఫోర్నియా: కార్లు, ఇళ్లలో సజీవ దహనం.. 42కు పెరిగిన మృతుల సంఖ్యNov 13, 2018, 10:44 PM IST
వీడియో: సీట్ల మంటలు.. పెట్రోల్ పోసుకున్న టీడీపీ కార్యకర్తNov 13, 2018, 10:50 PM IST
కేంద్ర కేబినెట్లో స్వల్ప మార్పులుNov 13, 2018, 09:59 PM IST
జనగామ బరిలో కూటమి అభ్యర్థి ఎవరు.. స్పందించిన కోదండరాంNov 13, 2018, 09:30 PM IST
సినిమా: రంగస్థలంసంగీతం: దేవిశ్రీ ప్రసాద్
అనుష్కా, ప్రభాస్...పెళ్లి, ఏం జరుగుతోంది?
|
no change in h-1b Policy: relief for indian techies, us says no change in h-1b extension policy - హెచ్1బీ వీసా విధానంలో మార్పులేదు: అమెరికా _ Samayam Telugu
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న వివాదస్పద నిర్ణయాల్లో హెచ్1 బీ వీసా నిబంధనల్లో మార్పు ఒకటి. వీసా నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు ఆయన ప్రకటించడంతో విదేశీ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. హెచ్ 1 బి వీసా నిబంధనలపై అందోళన చెందుతోన్న భారతీయులకు ట్రంప్ సర్కార్ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. హెచ్‌1బి వీసా నిబంధనల్లోని సవరణలపై ఎలాంటి ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోబోమని ట్రంప్ పాలనా యంత్రాంగం సోమవారం ప్రకటించింది. దీంతో అమెరికాలోని విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద వూరట లభించింది. వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను అమెరికా నుంచి వెనక్కి పంపే ప్రతిపాదనలను అమలు చేయబోమని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం వెల్లడించింది.
ఈ ప్రకటనతో హెచ్ 1బీ వీసాతో అమెరికాలో ప్రవేశించి, గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తోన్న భారతీయ టెక్కీలకు పెద్ద వూరట కలిగింది. వీసా పొడిగింపును నిరాకరించి, వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను బలవంతంగా తమ దేశం నుంచి వెనక్కి పంపిచాలనే నిబంధనలను పరిగణలోకి తీసుకోదని ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ మీడియా రిలేషన్స్‌ అధికారి జొనాథన్‌ వితింగ్టన్‌ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న 21 శతాబ్దపు చట్టం ఏసీ 21 సెక్షన్‌ 104(సీ) ప్రకారం హెచ్‌1బీ వీసాతో అమెరికాలోకి ప్రవేశించి విదేశీయులకు ఆరేళ్లకుపైగా పొడగింపు లభిస్తోంది. అయితే దీనిలో మార్పులు చేసే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోమని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఒకవేళ ఏదైనా మార్పులు జరిగితే హెచ్‌1బీ వీసా దారులు అమెరికా నుంచి వెళ్లకుండా ఉండేందుకు సెక్షన్‌ 106(ఏ)-(బీ) ద్వారా ఏడాది పొడగింపునకు ఆయా సంస్థలు అభ్యర్థించే అవకాశం ఉందని జొనాథన్‌ తెలిపారు.
హెచ్‌1బీ వీసాలతో అమెరికా వెళ్లిన భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకున్న అమెరికా ఐటీ కంపెనీలు మార్పుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ యంత్రాగంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ వీసా నిబంధనల్లో ప్రతిపాదించిన మార్పులను అమెరికా శాసనకర్తలు, న్యాయవాదులు, నిపుణుల బృందాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధనల వల్ల దాదాపు 5 నుంచి 7.5 లక్షల భారతీయ అమెరికన్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్‌, ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో హెచ్‌1బీ వీసా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ప్రయత్నించారు.
Keywords: హెచ్1 బీ వీసా _ హెచ్ 1 బీ వీసా నిబంధనల్లో మార్పు _ డొనాల్డ్ ట్రంప్ _ అమెరికా వీసా _ అమెరికా _ Visa rules _ US Visa _ no change in h-1b Policy _ h1b visa rules _ H1B visa _ Donald Trump
మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలే తమను పాలించే ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. చట్ట సభలకు వారిని పంపుతారు. అలాంటి గొప్ప అవకాశాన్ని మనకు ఓటు హక్కు కల్పిస్తున్నది. కానీ.. నేటి ఆధునిక యుగంలో పోలింగ్ రోజున సెలవు దొరికితే ఎంజాయ్ చేసేవారే ఎక్కువగా ఉన్నారు తప్ప ఓటు హక్కును బాధ్యతగా గుర్తించేవారు తక్కువయ్యారు. 5 ఏళ్ల పాటు మనల్ని పాలించే నాయకులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవడంలో మనమే నిర్లక్ష్యం వహిస్తాం. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాలని మళ్లీ వారి వద్దకే వెళతాం. మరి ఓటు హక్కు అసలు వినియోగించుకోకపోతే మనకు ప్రశ్నించే అధికారం ఎలా వస్తుంది ? అని ఒక్కసారి కూడా ఆలోచించం. కనుక ఈ సారైనా ఆలోచించండి. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి.. కానీ ఓటు వేయడం మాత్రం మరిచిపోకండి..!
కేసీఆర్కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
|
పరీక్షలు – రసాయన శాస్త్రము : శ్రీ నందివాడ చిదంబరం - అచ్చంగా తెలుగు '+g+"
Home » హాస్య వల్లరి » పరీక్షలు – రసాయన శాస్త్రము : శ్రీ నందివాడ చిదంబరం
1) ఏ రసాయన పద్ధతుల వలన ఈ క్రింది పదార్దములు, దిగువ చెప్పబడిన సంయోగము (compound) లో నుండి విడదీయగలవు ?
ఎ. ‘వంటలక్క ‘ నుండి ‘లక్క’ను విడదీయుము.
బి. ‘కలెక్టర్ మామిడికాయ’ నుంచి కలెక్టర్ గారిని గాని, డిప్యూటి కలెక్టరును గాని విడదీయుము.
సి. ‘ఆవుకాయ’ నుండి ఆవును గాని కనీసం దూడను గాని విడదీయుము.
డి. ‘పెరుగు తోటకూర’ నుంచి పెరుగును కాని, కనీసం మజ్జిగను కాని విడదీయుము.
2) ఈ క్రింది వాటిలో ఏది భౌతిక మార్పో (physical change), ఏది రసాయనిక మార్పో (chemical change) కారణములతో కనబర్చుము.
బి. నల్లధనము తెల్లధనమగుట .
4) ఎ ) గవర్నమెంట్ ఉద్యోగము మానుఫాక్చేర్ చేయి సందర్భమున దేని ఉత్ప్రేరిత శక్తి (catalytic agent) గా వాడవలెను ?
5 ) కోర్టులలో ఇచ్చెడి ‘జడ్జిమెంట్’ అనే సంయోగ ద్రవ్యములో (compound) 1. జడ్జీ 2. ఆయన యొక్క మెంటాలిటీ అనే రెండు పదార్ధములేనా, లేక ఇంకా ఇతరములేవైనా గలవా? ఇతర వస్తువులేవైనా ఉన్న యడల, వాటిని యెట్లు కనిపెట్టగలవు ?
(భారతి అక్టోబర్ 1930 సంచికలో ప్రచురింపబడిన రచన – తెలుగు విశ్వవిద్యాలయం వారి హాస్య తోరణం అనే పుస్తకం నుంచి సేకరణ )
దొంగలు ఇంట్లోకి చొరబడి.. - NTnews.com
సికింద్రాబాద్: బోయిన్పల్లిలో భారీ చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.12 లక్షల నగదుతోపాటు, 20 తులాల బంగారం, 2 కిలోల వెండి వస్తువులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా తీర్థయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
25 నుంచి తెలంగాణ ప్రీమియర్ లీగ్ - NTNEWS
హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) రెండవ సీజన్ జనవరి 25నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను టీపీఎల్ సీఎండీ మన్నె గోవర్దన్రెడ్డి వెల్లడించారు. గత ఏడాది ప్రారంభమైన టీపీఎల్ మొదటి సీజన్కు మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ యేడాది రెండో సీజన్లో 12 జట్లు బరిలోకి దిగనున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగలిగిన క్రికెటర్లను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇచ్చేందుకు టీపీఎల్ను నిర్వహిస్తున్నామన్నారు. టీపీఎల్ రెండో సీజన్కు మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు టీపీఎల్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Telangana Premier League , January 25th , tcl , టీసీఎల్ , తెలంగాణ ప్రీమియర్ లీగ్ , మన్నె గోవర్దన్ రెడ్డి ,
నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత
కోచి: ప్రముఖ నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు (68)ఇవాళ కన్నుమూశారు. కోచిలోని తన నివాసంలో కెప్టెన్ రాజు తుదిశ్వాస విడిచారు. నేడు సాయంత
న్యూఢిల్లీ: చైనా ఆర్మీ మళ్లీ దుస్సాహసం చేసింది. ఆగస్టు నెలలో మూడు సార్లు భారత భూభాగంలోకి దూసుకు వచ్చింది. తూర్పు లడాఖ్లోని డెమ్
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీని మరింత ప్రభావవంతంగా, భవిష్యత్తు యుద్ధాలకు సన్నద్ధం చేసేలా కొన్ని కీలక చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగ
ఇక వేరే దేశాల కోసం మేం యుద్ధం చెయ్యం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చారు. భవిష్యత్తులో పాక్ ఇక ఏ దేశం కోసం యుద్ధం చేయదని స్ప
|
సాక్షి, ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు డిప్యూటీ ఎండీ...
ఎస్బీఐ కంటే ఆ బ్యాంక్ రేట్లే ఎక్కువ!
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాలాలకు...
ఆస్తుల పరంగా రెండో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫలితాల్లో అదరగొట్టింది. నేడు(శనివారం) వెల్లడించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో...
ముంబై : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాను కొటక్ మహింద్రా బ్యాంకు బీట్ చేసింది. తొలిసారి ఎస్బీఐని...
రూ.15వేలకే ఐఫోన్, ఐప్యాడ్లు
న్యూఢిల్లీ : మరికొన్ని రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. మీ ప్రియమైన వారికి ఆపిల్ డివైజ్తో సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో...
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సరికొత్త రికార్డ్ సాధించింది. ఈ బ్యాంకు షేరు గురువారం నాటి ట్రేడింగ్లో 2.5 శాతం ఎగిసి రూ.1,938 వద్ద...
సాక్షి, న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాదిరి దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు త్వరలోనే న్యూఇయర్...
కోల్ ఇండియా – కొనొచ్చుబ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ.335
గూగుల్ ఫోన్లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ ఎల్ ధరలు భారీగా తగ్గాయి. హాలిడే సీజన్ లో పరిమత కాలం ఆఫర్ కింద ఈ తగ్గింపును...
రూ.24,000 కోట్లు సమీకరించనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.24,000 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఈ నిధుల సమీకరణకు గాను బుధవారం జరిగిన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్– లోన్ అసిస్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? పర్సనల్ లోన్, వెహికల్ లోన్, బిజినెస్ లోన్ ఏదైనా...
సాక్షి, ముంబై: భారీ ఎత్తున నిధుల సమీకరణ చర్యలుచేపట్టిందన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం నాటి బుల్ మార్కెట్లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ...
స్టార్టప్స్ కోసం ప్రత్యేక బ్యాంకు సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ కంపెనీలకు ఖాతా ప్రారంభం, నగదు లావాదేవీల నిర్వహణ, ఇతరత్రా సేవలందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రత్యేక...
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహమిచ్చే దిశగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఆర్టీజీఎస్, నెఫ్ట్ రూపంలోని ఆన్లైన్...
సాక్షి,ముంబై: ప్రయివేటు దిగ్గజం హెచ్డీఎఫ్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఆర్ధికవ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో ఉచిత ఆన్లైన్ లావేదేవీలకు...
ముంబై: ద్రవ్య లభ్యత సమస్య తగ్గడంతో గత కొద్ది నెలలుగా రిటైల్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్లో స్వల్ప తగ్గుదల నమోదైనట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది....
న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన ఉద్యోగులకు బిగ్ బొనాంజ ప్రకటించింది. తన ఉద్యోగులకు 20 లక్షలకు పైగా ఈక్విటీ షేర్లను జారీ...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.4,151 కోట్లు
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దాదాపు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ క్యూ2లో రూ.4,151 కోట్ల...
మీ కోసం: పింక్ కలర్ డాల్ఫిన్....ఫోటోలు
డాల్ఫిన్ అని చెప్పిన వెంటనే దాని రంగు నలుపు అని ఎవరైనా చెబుతారు. కానీ అతి తక్కువమంది పింక్ రంగులో ఉండే డాల్ఫిన్ న్ను చూసి ఉండరౌ. ఎందుకంటే అది చాలా అరుదుగా కనిపిస్తుంది. 2007 లో లూసియానా బే లో ఒక ఓడ క్యాప్టన్ కు కనబడింది. తిరిగి ఈ మధ్య కనబడిందట. దీనిని చూడటానికి జనం తండోపతండులుగా వెడుతున్నారట.
|
ఏపీ బీజేపీలో గ్రూపులు లేవు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి రేగడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. అందరూ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పనిచేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో కొత్త, పాత అంటూ ఉండదని, అంతా ఒక్కటేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు గ్రూపులు లేవని, ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. కులాల ఆధారంగా తమ పార్టీ పదవులు ఇవ్వదని తెలిపారు. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన ఓబీసీ అంటూ ప్రచారం చేశారని గుర్తుచేశారు.
కాగా, కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన మద్దతుదారులు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తనకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయని భావించిన వీర్రాజుకు ఆశాభంగం ఎదురవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వస్తుందని మురళీధర్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తాము ఎవరితో కలవాల్సిన అవసరం లేదని, సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటకలో తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా లేరని తెలిపారు. ఈ నెల 15 తర్వాత 2019 వ్యూహాలను వెల్లడిస్తామన్నారు. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ముందుకెళ్లినా, ఆయనకు ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.
షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్కు వైఎస్సార్సీపీ ఆహ్వానం
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు ప్రతిబింబించేలా రూపొందించే డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ను వైఎస్సార్ కాంగ్రెస్...
మీరే నన్ను ప్రోత్సహించాలన్నా..
విశాఖపట్నం :అన్నా..మాది శ్రీరాంపురం. పాయకరావుపేట మండలం. సెకెండ్ ఇంటర్ చదువుతున్నా. చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇష్టం. బాక్సింగ్లో అంతర్జాతీయ...
ఫీజు రీయింబర్స్ చేయలేదు
48వేల గ్రామీణ వైద్యులకు న్యాయం చేయండి
విశాఖపట్నం : వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో 429 జీవో ద్వారా రాష్ట్రంలో 48వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చారు. దీనిని 2012లో అప్పటి ప్రభుత్వం...
టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు..
విశాఖపట్నం :వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలమైన మాకు కొమ్మాదిలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కె–1, 2,3 కాలనీలు నిర్మించి నీడ...
విశాఖపట్నం :‘జగన్ బాబు.. నా వయసు 70.. నా భర్త వయసు 75 ఏళ్లు. మా పిల్లలు ఎవరిదారి వారు చూసుకున్నారు. ప్రభుత్వమే మాకు దిక్కు అనుకుంటే.. ఇద్దరికి...
విశాఖపట్నం :వైఎస్సార్ సీపీలో ఆనందపురం, మధురవాడ, పద్మనాభం తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు ఆదివారం చేరారు. నగరానికి చెందిన కాపు నాయకుడు బండ్రెడ్డి...
వైఎస్ జగన్ను కలిసిన బాక్సింగ్ క్రీడాకారిణి బగ్గు మౌనిక
ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం 263వ రోజు...
సాక్షి, విశాఖపట్నం : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది....
చిన్ని గారు, సినిమాలలో రచయితగా ప్రయత్నించవచ్చుకదండి :)
శ్రీనివాస్ గారు,తెలుగు ప్రజలు హాయిగా బతకడం ఇష్టం లేదా మీకు :P!! Thanks for your comment.
హ్హహ్హహ్హ...నిజంగానే చెప్తున్నానండి. చాలా బాగా narrate చేస్తున్నారు.
అయితే మంచి కథతో మీ ముందుకు వస్తాను తొందరలో.. మీరు డబ్బులు రెడీగా పెట్టుకోండీ.. ఎందుకంటే producer మీరే:D :D :D
ఇదంతా నిజామా లేక కల అని తెల్సుకోవడానికి కొంచెం సమయం పట్టింది. కనీసం మీరు ఎం చెయ్యాలో తోచక మీ జుట్టు పీకున్నారు వీకెండ్స్ లో . నేను అయితే ఏకంగ ఆఫీస్ సమయంలోనే జుట్టు పట్టుకోవాల్సి వచ్చింది అస్సలు మీరు రాసింది real స్టొరీ లేక కల్పితమైన కథ అని. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి , మీరు సూపర్ రాసారు అండి . తోటి రీడర్స్ చెప్తునట్టు మీరు మీ కథలను సినిమాలకి పరిచయం చెయ్యండి :) :) . Good one.
వజ్రం గారు,
ఏంటో మీరు కూడా ఇలా మొహమాటపెట్టేస్తున్నారు :D :D. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు.
|
సనాతన భారత దేశానికి యోగ శాస్త్రాన్ని ఒక క్రమపద్ధతి లో రాసి అందించారు పతంజలి మహర్షి...ఆయన సూచించిన మార్గమే ఎందరికో సన్మార్గమైంది...యోగా నియమాలను 8 క్రియలుగా విభజించి వాటి వివరణ ఇచ్చారు.....వాటిని మనిషి ఎందుకు ఆచరించాలో, దానివల్ల కలిగే ఉపయోగాలేంటో ఎంతో చక్కగా వివరించారు..ఆ ఎనిమిది క్రియలనే అష్టాంగ యోగం అంటారు....
అయితే ఈ అష్టాంగ యోగాలో ఏమి ఉన్నాయి.....?
అష్టాంగ యోగ లో ముఖ్యంగా, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి...అనే క్రియలు ఉంటాయి...ఇవి మనిషి ని ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి తీసుకువెళతాయి...ఆత్మ, పరమాత్మ కు దగ్గరగా చేరుకోవాలన్నా, మనస�
డాలర్తో పోలిస్తే 20 పైసలు డౌన్
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల ర్యాలీతో.. రూపాయి మారకం విలువ క్షీణించింది. గురువారం డాలర్తో పోలిస్తే 20 పైసలు తగ్గి 67.12 వద్ద క్లోజయ్యింది. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను పెంచిన ప్రభావంతో ఫారెక్స్ మార్కెట్లో సాధారణంగానే కొంత ఒడిదుడుకులు నెలకొనగా.. ఒక్కసారిగా ముడిచమురు ధరలు కూడా పెరగడంతో దేశీ కరెన్సీ.. నెల రోజుల గరిష్ట స్థాయి నుంచి క్షీణించింది. చమురు దిగుమతులపై ఆధారపడిన దేశం కావడంతో.. క్రూడాయిల్ రేట్లు పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై సహజంగానే ప్రతికూల ప్రభావం పడుతుందన్న సంగతి తెలిసిందే.
ఈ క్లబ్ డ్యాన్సులేంటి గంటా?.... కార్యక్రమం ఏదైనా సరే ఐటమ్ సాంగ్ లేకుంటే అధికార...
Home NEWS ఈ క్లబ్ డ్యాన్సులేంటి గంటా?
కార్యక్రమం ఏదైనా సరే ఐటమ్ సాంగ్ లేకుంటే అధికార పార్టీ నేతలకు ముద్ద దిగేలా లేదు. చివరకు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో సైతం ఐటమ్ సాంగ్స్తో నివాళులర్పించే కళాపోషణ ఆ పార్టీ నేతల సొంతం. జన్మభూమి ప్రారంభం రోజు, ముగింపు రోజు కూడా క్లబ్ డ్యాన్స్లతో తైతక్కలాడి ఆశ్చర్యపరిచిన ఖ్యాతి తెలుగు తమ్ముళ్ల సొంతం. తాజాగా మంత్రి గంటా శ్రీనివాస్ ముందు విద్యార్థినుల ఐటమ్ సాంగ్ నృత్యాలు వివాదాస్పదంగా మారాయి.
Previous articleటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్తె ఆత్మహత్య
సెప్టిక్ ట్యాంకులు వెతకండి…. అస్థిపంజరాలుంటాయి….
వ్యూహం మార్చిన వైసీపీ…. స్పీకర్కు నోటీసులు
ఉగాది నుంచి ‘భరత్’ హంగామా
మీ కోసం: ఎండుటాకుల మీద పైంటింగ్ కళ....ఫోటోలు
మనలో చాలా మందికి పెద్ద పెద్ద గుడ్డ ముక్కలు ఇచ్చినా వాటి మీద పైంటింగ్ చేయడానికి కష్ట పడతాం. కానీ ముంబై కి చెందిన Sandesh S. Rangnekar అనే ఈ భారతీయ పైంటింగ్ కళాకారుడు ఎండుటాకుల మీద పైంటింగ్ వేసేడంటే అతను నిజంగా గొప్ప కళాకారుడే. అటువంటి కలాకారుడుని గౌరవించటం కోసం ఆయన ఎండుటాకుల మీద వేసిన పైంటింగులను మీ ముందు ఉంచుతున్నాను.
ఆ మధ్య మా అబ్బాయి ఒకానొక బ్యాంకుకి ‘అప్పు’కి దరఖాస్తు పెట్టు కున్నాడు. ఏకంగా ఆరు గురు అతన్ని ఇంటర్వ్యూ...
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ‘పరారీ ఆర్థిక...
ముంబై: నీరవ్ మోదీ స్కామ్.. వజ్రాభరణాల రంగంపై గణనీయంగానే ప్రభావం చూపుతోంది. కుంభకోణం దెబ్బతో ఈ రంగం రుణాలపరమైన సమస్యలు...
చెన్నై: నీరవ్ మోదీ కుంభకోణం .. ఇతర ఆభరణాల తయారీదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. స్కామ్ నేపథ్యంలో బ్యాంకులు...
న్యూఢిల్లీ: వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ రుణ కుంభకోణాన్ని తవ్వినకొద్దీ మరిన్ని కొత్త అంశాలు బయటపడుతున్నాయి. మోదీ సంస్థలు కేవలం...
సాక్షి, న్యూఢిల్లీ: గత దశాబ్దకాలంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో భారతదేశంలోని టాప్ ఐఐఎం సంస్థలు కీలక నిర్ణయాన్ని...
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పాస్పోర్టును రద్దు చేసినట్లు ఇంటర్పోల్ ద్వారా సమాచారం ఇచ్చాక కూడా అతను వివిధ...
సాక్షి,న్యూఢిల్లీ: డైమండ్ వ్యాపారి, ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రుణాలను ఎగవేసిన కేసులో ప్రధాన నిందితుడు...
ఐపీఎల్ క్రికెట్ మాజీ సారథి లలిత్ మోదీ.. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధిపతి విజయ్ మాల్యా.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.....
సాక్షి, ముంబై : సంచలనం సృష్టించిన పీఎన్బీ కుంభకోణంలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన...
లండన్ : పీఎన్బీ స్కామ్లో రూ వేల కోట్లు నిండా ముంచిన డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బ్రిటన్లో రాజకీయ...
|
మదనపల్లె క్రైం: అత్యవసర సమయంలో ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాన్ని నిలబెట్టాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన మదనపల్లెలో గురువారం జరిగింది. చత్తీస్ఘడ్కు చెందిన 10 కుటుంబాల వారు మూడేళ్ల క్రితం మదనపల్లె మండలం సీటీఎంలోని ఓ క్వారీలో పనిచేసేందుకు వచ్చారు. వారిలో రామ్సింగ్, శాంతి దంపతులు ఉన్నారు. వీరికి కొడుకు ధరమ్సింగ్ (4) ఉన్నాడు. శాంతి రెండోసారి గర్భం దాల్చింది. భర్త తాగి ఇంటికి వస్తున్నాడని బుధవారం సాయంత్రం మందలించింది. అతను పట్టించుకోకపోవడంతో భర్తను భయపెట్టేందుకు ఆమె పురుగుల మందుతాగింది. ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. వారికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో 108ను ఆశ్రయించారు. ఆ సమయంలో 108 వాహనాలు అందుబాటులో లేవని హైదరాబాద్ నుంచి ఆర్గనైజర్ సమాచారం అందించారు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న వాల్మీకిపురం 108 సిబ్బంది భార్గవాచారిని తిరుపతికి తీసుకెళ్లాలని బాధితులు, ఆస్పత్రి సిబ్బంది కోరారు. అందుకు అతను నిరాకరించి ఖాళీ వాహనంతోనే వాల్మీకిపురం వెళ్లిపోయాడు. కొంతసేపటికి ఆస్పత్రికి వచ్చిన మదనపల్లె 108 సిబ్బంది గర్భిణి శాంతిని తీసుకుని వాల్మీకిపురం 108 సిబ్బందికి అప్పగించారు. వారు తిరుపతికి తీసుకెళ్లారు. సుమారు 3 గంటలు ఆలస్యం కావడంతో శాంతి పరిస్థితి మరింత విషమించింది. రుయా వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతి మృతి చెం దింది. ఈ విషయమై 108 జిల్లా సూపర్వైజర్ లోకేష్ను వివరణ కోరగా సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మరో సారి అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
సాక్షి, విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది దక్షిణ వైపునకు వంగి ఉంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల...
సాక్షి, వెబ్ డెస్క్ : ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో ‘ఏ పిడుగులాంటి వార్త వినాల్సి వస్తుందో...?’ అని అంటుంటారు. ప్రస్తుతం...
ఆఫ్రికా ఖండ తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల వల్ల భారత తూర్పు తీరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు భారత జాతీయ సముద్ర సమాచార...
సాక్షి, హైదరాబాద్ : ఆఫ్రికా ఖండ తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల వల్ల భారత తూర్పు తీరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు భారత...
నేడు ఈదురుగాలులు, తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ల నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి, కోస్తాంధ్రకు...
|
మా పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కర్లేదు
మతిస్థిమితం లేక ఏదేదో మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసుపత్రికి పోతే మంచిదని సూచించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెలో సందిగ్ధం నెలకొంది. విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె విరమించామని...
‘మన సంప్రదాయాలు ప్రపంచానికి దిక్సూచి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి దిక్సూచిలా మారాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అమెరికాలో జరుగుతున్న తెలంగాణ...
కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాదని, టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ నాయకులు కూడా గెలవరని విద్యుత్ శాఖ...
సాక్షి, నల్గొండ: వచ్చే యాసంగి నాటికి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు కింద నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలకు మొదటి దశలో నీళ్లు అందిస్తామని మంత్రి జగదీశ్...
నన్ను చంపేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర
తనను హత్య చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. కొందరు...
‘నన్ను చంపేందుకు కుట్ర’
సాక్షి, నల్లగొండ: తనను హత్య చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు.
సాక్షి, నల్లగొండ: వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగానే పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు....
హరీష్, కేటీఆర్లపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీకి నాలుగు ఓట్లు పడేదుంటే కేవలం మంత్రి హరీశ్రావు వల్లేనని సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి...
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ నేతలు శవ రాజకీయాలతో చిల్లర ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. బొడ్డుపల్లి...
సంచలనం రేపిన కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు ఆధిపత్య పోరే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు...
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలోని ఓ గురుకుల హాస్టల్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో ఓ విద్యార్థి బహిర్భూమికి వెళ్లి కాలువలో పడి మృతి చెందాడంటూ...
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వేగవంతంగా పూర్తయ్యేలా అధికారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్...
మూడేళ్లలో రూ.30వేల కోట్లు
నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి రూ.30 వేల కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని...
గోల్డెన్ మైల్ రన్
అండర్–16 బాలురు: 1. ప్రియాన్షు (జీఐఓ), 2. కె. సంతోష్ నాయక్ (వికారాబాద్), 3. రంజిత్ (ఉత్తరప్రదేశ్);
అండర్–13 బాలురు: 1. బి. మహేశ్ (రంగారెడ్డి), 2. ఎం. సాయి (రంగారెడ్డి), 3. నిషాంత్ కుమార్ (మేడ్చల్); బాలికలు: 1. శరణ్య (హైదరాబాద్), 2. కె. ఇందు ప్రియ (నాగర్కర్నూల్), 3. అఖిల (రంగారెడ్డి).
అండర్–10 బాలురు: 1. ఆర్. శ్రీకాంత్ (వరంగల్), 2. ఎం.నవదీప్ (వరంగల్), 3. వి. కౌశిక్ (మెదక్); బాలికలు: 1. ఎం. శ్రీవిద్య (గీతాంజలి), 2. ఎం. రేవతి (ప్రగతి), 3. అంబిక (హైదరాబాద్).
మాస్టర్ మెన్: 1. విజయ్ రాఘవన్ (హైదరాబాద్), 2. జగన్మోహన్ రెడ్డి (మేడ్చల్), 3. ప్రశాంత్ (మేడ్చల్).
మాస్టర్ ఉమెన్: 1. డి. బొల్లారెడ్డి (మేడ్చల్), 2. శిల్పా రాజు (హైదరాబాద్), 3. రాజేశ్వరి (హైదరాబాద్).
మారేడుపల్లి: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఇద్దరు కుమార్తెలతో సహా అదృశ్యమైన సంఘటన మారేడుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్మారేడుపల్లికి చెందిన రవికుమార్, శైలజలు పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, గత కొన్నాళ్లుగా రవికుమార్ భార్యను అనుమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో మనస్తాపానికిలోనైన శైలజ కుమార్తెలు జాహ్నవి, కీర్తితో కలిసి ఇంటినుంచి వెళ్లి పోయింది. శైలజ తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మారేడుపల్లి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
అది కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు... విషయంలోకి వెళ్తే ?విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను అధికార టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపరేషన్ ఆకర్ష్ అనే పేరుతో పార్టీలో చేర్చుకున్నారు.. గత రెండేళ్లుగా ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను వరుస పెట్టి పార్టీలోకి చేర్చుకుంటూనే ఉన్నారు. దీంతో వైసీపీ బలం 44 ఎమ్మెల్యేలకు చేరుకుంది. ఈ పరిణామంతో రెండు రకాలుగా వైసీపీ అధినేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న వట్టి వసంత్కుమార్ పై, అలాగే గన్ మెన్పై చేయిచేసుకున్న నేరానికి స్థానిక కోర్టు చింతమనేనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది... అదును కోసం ఎదురు చూస్తున్న వైసీపీ, ఈ పరిణామాలన్నింటిని తమకు అనుకూలంగా మలుచుకున్న వైసీపీ నేతలు.. చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు...ఇది స్పీకర్ చేతిలో ఉన్న విషయం.
Name: రామ-దత్త
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పలు పదవులకు నియామకాలు జరిపినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొండూరు చంద్రశేఖర్ను నియమించామన్నారు. పార్టీ వనపర్తి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా సి.రమేశ్, ప్రధాన కార్యదర్శిగా వొడ్ల సుమంతాచారి, కార్యదర్శులుగా రాచురి ఆంజనేయులు, జె.రవికుమార్లను నియమించినట్లు వెల్లడించారు.
మందాకిని: బోన్ 'సాయమా?' గాయమా?
మీరిచ్చిన లింకు తప్పకుండా చూస్తాను.
బాగా చెప్పారు, ఈ క్రియను కళ అనలేం.
కవిత చదివినందుకు ధన్యవాదాలు.
కూలీ ల గురించి
విద్యార్థుల గురించి
చండ్ర పుల్లారెడ్డి
అమాయకంగా నమ్ముతారు.
జకర్తా: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. ఏకంగా 26 గోల్స్ చేసి ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. బుధవారం గ్రూపు రౌండ్ మ్యాచ్లో భారత్26-0తేడాతో హాంకాంగ్పై ఘనవిజయం సాధించింది. భారత ఆటగాళ్లు పోటీపడి గోల్స్ చేస్తుంటే అనుభవంలేని ప్రత్యర్థి జట్టు చూస్తూ ఉండిపోయింది. ఆట ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే టీమిండియా ఆటగాళ్లు నాలుగు గోల్స్ చేశారు. ఇక ప్రథమార్థం ముగిసే సరికి భారత ఆటగాళ్లు 14 గోల్స్ నమోదు చేయడం విశేషం. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా కనిపించిన భారత్ చివరి వరకు ఆదే ప్రదర్శన కొనసాగించింది.
భారత ఆటగాళ్లలో అక్షదీప్, రూపిందర్, లలిత్ చెరో మూడు గోల్స్తో చెలరేగగా.. హర్మన్ ప్రీత్ అత్యధికంగా 4 గోల్స్ సాధించాడు. ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లలో భారత్కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో ధ్యాన్చంద్ నాయకత్వంలోని భారత జట్టు అమెరికాను 24-1 తేడాతో చిత్తుచేసింది. తాజాగా ఆసియా క్రీడల్లో భారత జట్టు ఆ రికార్డును తిరగరాసింది. ఇక తొలి మ్యాచ్లో కూడా భారత్17-0తో ఇండోనేషియాపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
ఎక్కాల్సిన విమానం ఎక్కడ మిస్ అవుతుందోనని భారత్కు చెందిన ఓ వ్యక్తి విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరించాడు. తెలివికి జోహార్లంటూ కటకటాల వెనక్కు పంపించారు అధికారులు. ఆరు నెలల జైలు శిక్షతో పాటు, 34 లక్షల జరిమానా కూడా విధించారు. వివరాల్లోకి వెళితే.. స్విట్జర్లాండ్ మోంట్రాక్స్లో నివాసం ఉంటున్న 39 ఏళ్ళ భారతీయుడు మాస్కోకి చెందిన విమానంలో ప్రయాణించాల్సి ఉంది. ఏదో కారణం వల్ల విమానాశ్రయానికి రావడం లేటయింది. ఎక్కడ విమానం వెళ్ళపోతుందోనని భయపడి విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న సిబ్బంది 116 మంది ప్రయాణీకులు ఉన్న ఆ విమానాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. విమానంలో ఎటువంటి అనుమానిత వస్తువులు లభ్యం కాకపోవడంతో అది బెదిరింపు కాల్ అని భావించి విచారణ జరిపారు. విచారణంలో భారతీయుని సమాధానం విని ఖంగుతిన్నారు. అందుకే భారీ జరిమానా విధించారు. బెదిరింపు కాల్ రాగానే హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్న 101 పోలీసు అధికారులకు, ఆరుగురు పబ్లిక్ సెక్యూరిటీ ఏజెంట్లకు అతడు కట్టే జరిమానాను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకుల భద్రత తమ బాధ్యత అని, ఇటువంటి బెదిరింపు కాల్స్ చేసే వారిని విడిచిపెట్టబోమని పోలీసులు వెల్లడించారు.
పీచుతో కడుపు సమస్యకు పరిష్కారం... _ Sakshi
|
తాజా వార్తలు
సామాజిక న్యాయం
సోర్స్ కోడ్
చైల్డ్ హుడ్
మహబూబ్ నగర్
నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా : హీరో వెంకటేశ్
యాదాద్రి జాగా సంగతేంటి _ ప్రధాన వార్తలు _ www.NavaTelangana.com
మీరు ఇక్కడ ఉన్నారు
ప్రధాన వార్తలు
- నిబంధనలకు విరుద్ధంగా లీజు
- రూ. 170 కోట్ల భూమి చుట్టూ రాజకీయం...
- బంజారాహిల్స్లో బడాబాబుల భాగోతం..
ప్రతియేటా వంద కోట్ల రూపాయలు కేటాయించి యాదగిరి గుట్ట ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఇదే దేవాలయానికి చెందిన 170 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ప్రైవేటు వ్యక్తుల వద్దనుంచి స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం జారీ చేసిన 33 సంవత్సరాల లీజు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. కొందరు ప్రభుత్వ పెద్దలపై వస్తున్న ఒత్తిడి వల్లే ప్రభుత్వం దీనిపై అచేతనంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సంవత్సరాల క్రితం దాతలు దేవుడికి దానంగా ఇచ్చిన భూమిని కాపాడుకోలేని ప్రభుత్వం మరో వైపు గుట్టలో దేవుడి పేరుచెప్పి ప్రైవేటు భూమిని సేకరించడానికి సన్నాహాలు చేస్తోంది.
- కొండూరి రమేష్బాబు
దీర్ఘకాలిక లీజు పేరుతో ఒక ధార్మిక సంస్థకు కట్టబెట్టిన భూమి చుట్టూ అధికార పార్టీ తిరుగుతోంది. హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చెందిన ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కబెడుతోంది. యాదగిరి గుట్టను వాటికన్ సిటీ తరహాలో అభివృద్ది చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రతియేటా బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు ఇందుకోసం కేటాయిస్తామని కూడా ఇటీవల హామీ ఇచ్చారు. ఇదే దేవాలయానికి చెందిన 170 కోట్ల రూపాయల విలువ చేసే భూమి విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకోవడానికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. ఈ భూమిని తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్న ధార్మిక సంస్థ పెద్దలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో గల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి చేస్తామంటూ కొందరు వ్యక్తులు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డిని కోరడం, ఆఘమేఘాల మీద ఆ భూమిని 33 సంవత్సరాల లీజు పేరుతో వారికి కట్టబెట్టడం జరిగిపోయింది. దేవాదాయ శాఖ జి.ఒ. ఎమ్.ఎస్. నంబర్ 359, తేదీ 28.2.2009 ద్వారా షేక్పేట మండలం లోని సర్వే నంబర్ 4/1, 4/2 లో గల 4.38 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత ఖరీదైన ఈ భూమిని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంలో దేవాదాయ శాఖ కు చెందిన ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. భూమిని తీసుకున్న ధార్మిక సంస్థలోని ఒక వ్యక్తికి ఆ అధికారితో ఉన్న బంధుత్వం కారణంగా ఆ ఫైలు చకా చకా కదిలింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భూమి వ్యవహారాన్ని కొందరు వ్యక్తులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని కూడా యాదగిరి గుట్ట దేవాలయానికి అనుబంధంగా అభివృద్ది పరచాలని వారు కోరారు. తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. దీనిపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. తమ భూమిగా భావించి దేవాదాయ శాఖ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసిన భూమిలో 2.14 ఎకరాలు రెవిన్యూ శాఖకు చెందినదని షేక్పేట తహసిల్దారు తన నివేదిక లో తెలిపారు. ఈ భూమిపై దేవాదాయ శాఖకు ఎటువంటి హక్కులేదని కూడా తహసిల్దారు పేర్కొన్నారు. దేవాదాయ భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం చట్టబద్ధమేనని ఆ శాఖ అథికారులు వాదిస్తున్నప్పటికీ తమది కాని భూమిని లీజుకు ఎలా ఇస్తారని రెవిన్యూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ భూమిని లీజుకు ఇప్పించడంలో కీలక పాత్ర నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారిని ప్రభుత్వం బదిలీ కూడా చేసింది. అత్యంత విలువైన ఈ భూమిలో వంద కోట్ల రూపాయల వ్యయంతో దేవాలయాన్ని ధార్మిక కేంద్రాన్ని నిర్మిస్తామని ప్రకటించిన ధార్మిక సంస్థ ఇప్పటికే అక్కడ భూమి పూజ చేసింది. అంత మొత్తం నిధులు సంస్థ వద్ద లేక పోవడంతో పెద్ద ఎత్తున చందాలు వసూలు చేస్తోంది. ఈ భూమి కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న ధార్మిక సంస్థ పెద్దలు అధికార పార్టీకి చెందిన ఒక నాయకురాలిని, ఒక మంత్రిని ఆశ్రయించారు. జంటనగరాల్లో తాము అన్నదానం చేస్తున్నామని అందువల్ల ఈ భూమిని తమ వద్దే ఉంచే విధంగా ముఖ్యమంత్రికి నచ్చ చెప్పాలని కూడా వారు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
సంబంధిత వార్తలు
మేక్ ఇన్ తెలంగాణ
పెట్రోల్ బంకుల కోసం తగ్గుతున్న గిరాకీ!
బిఎస్ఎన్ఎల్ను పరిరక్షించాలి
రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు వద్దు
వాటర్గ్రిడ్కు రూ.20వేల కోట్లు
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయిని?
మాది పేదల అనుకూల ప్రభుత్వం : ప్రధాని మోడీ
16 మంది పొలిట్ బ్యూరో సభ్యుల ఎన్నిక
తెలుగు రాష్ట్రాలకిచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి
|
కోల్కతా కార్పొరేషన్ ఎన్నికల్లో హింస
చెరువు పనులు నాణ్యంగా చేయిస్తే గ్రామానికి రూ.10లక్షల బహుమతి
'ఆధార్' నెపంతో 'రేషన్' కట్
రైలు కింద పడి వివాహిత ఆత్మహత్య
ఐకియాలో మరో కలకలం.. చాక్లెట్ కేక్లో పురుగు
మరిన్ని వార్తలు
|
తాజా వార్తలు
సామాజిక న్యాయం
సోర్స్ కోడ్
చైల్డ్ హుడ్
మహబూబ్ నగర్
పొత్తులపై అవగాహనకు రావాల్సి ఉంది: కాంగ్రెస్
దేశ భద్రత విషయంలో బీజేపీ రాజీ పడింది: కపిల్ సిబాల్
అక్టోబర్ 3నుంచి కేసీఆర్ వరుస బహిరంగ సభలు
ఆటో డ్రైవర్లకు పవన్ కల్యాణ్ హామీ
జనం కోసం తపించే గీతాలు _ దర్వాజ _ www.NavaTelangana.com
మీరు ఇక్కడ ఉన్నారు
తాడిత పీడిత జనాల కోసం రాసిన విశ్వ గీతాలివి. ఇవి ఎవరికీ వ్యతిరేకం కాదు అంటూనే చాలా కరఠోర నిజాలు చెప్పి ఆలోచింప చేస్తాయి. మొత్తం 12 విభాగాలుగా విభజించిన ఈ గీతాలలో సామాజిక అంశాలని స్పృశిస్తూ విజ్ఞానాన్ని అందిస్తూ జీవనం కొనసాగించాలని... తద్వారా జ్ఞానాన్ని సంపాదించాలని సూచిస్తాయి. మనిషిని మార్చడానికే తన గీతాలు అన్న రచయత ఆశయం మెచ్చతగింది.. దేశమంటే మనుషులేనని మానవత్వాన్ని పెంచి విశ్వమానవ నరుడు కావాలని ఆకాంక్షిస్తారు. అంటరానితనం నేరమని దానికి చట్టాలు చేస్తే సరిపోదు, ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్ళాలని సామాజిక గీతాలలో చక్కగా చెప్పారు. శూద్రులంటే శుద్ధ మనసు ఉన్నవాళ్ళని, వారిని అణగదొక్కిన చరిత్రపై నిరసన తెలియ చేస్తారు. దళిత చైతన్యాన్ని మేలుకొల్పి బడుగులు బహుజనులకు దశాదిశ నిర్దేశం చేస్తాయి (సామాజిక గీతాలు). ప్రశ్న నుంచే ప్రగతిని సాధించే మార్గం కనుగొనవచ్చని, నిన్ను నువ్వు ప్రశ్నించుకొని తెలుసుకోమంటారు విజ్ఞాన గీతాలలో. ప్లాస్టిక్ వాడకం గురించి చెప్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తే మానవ మనుగడ కష్టం అంటారు. సైన్స్ అందించిన ప్రగతి గురించి చెప్తూనే సైన్స్ విధ్వంసాన్ని గర్హిస్తారు. ప్రకృతితో జీవిస్తూ మనిషి ఆయుర్దాయం పెంచుకోమని, తద్వారా మంచి బతుకును సాధించవచ్చు. మాతృభాషను వదిలినవాడు తల్లి తండ్రులను వదిలినట్టే అంటూ తెలుగు భాషను అక్కున చేర్చుకోవాలి అంటారు (జీవన గీతాలు). మనిషి చింతలోనే నరకం, బాగా బతికినప్పుడే స్వర్గం. చచ్చిన తరువాత కూడా బతకాలి, మంచి పనులెన్నో చేసి అంటూ తాత్విక చింతను కనబరుస్తాయి (పౌరాణిక గీతాలు). ఇంకా ఇందులో జ్ఞాన గీతాలు, ప్రాపంచిక గీతాలు, ముగింపు, పౌరుషేయ గీతాలు, అంకెల జ్ఞాన గీతాలు ఉన్నాయి. ''సామాన్య ప్రజలే చరిత్ర నిర్మాతలు //వీళ్ళ చరితలు రాసినపుడే అసలైన చరిత్రని తెలుసుకోవొయి'' ప్రజలే చారిత్రక నిర్మాతలన్న శాస్త్రీయ అవగాహనతో, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ మనిషిని చైతన్య పరిచే విధంగా సాగుతాయి ఈ ''విశ్వమానవ'' గీతాలు.. మంచి పుస్తకాన్ని అందించిన డా__కాలువ మల్లయ్యకి అభినందనలు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
సంబంధిత వార్తలు
ఈ రోజు తెలంగాణ సాహితి చర్చా కార్యక్రమం
సింహ ప్రసాద్ సాహిత్య సమితి పురస్కారాలు
నేడు 'నిశ్శబ్ద యుద్ధం' ఆవిష్కరణ
16న 'మూల మలుపు' పుస్తక పరిచయ సభ
బి.మురళీధర్కి 'సహృదయ సాహితీ పురస్కారం'
భారత్ విజయ లక్ష్యం 253
రోడ్డు ప్రమాదంలో సింగర్ దంపతులకు తీవ్రగాయాలు
మరిన్ని వార్తలు
|
పెళ్లి పనులు మొదలు… – Amaravatinews
పశ్చిమ గోదావరి
జాతీయ- అంతర్జాతీయ
నగరానికి 275 కి.మీ. మెట్రో లైన్ : మోదీ
శబరిమల ప్రవేశానికి 30 మంది మహిళలు రెడీ..!
ఐపీఎల్ వేలం.. రికార్డు ధర పలికిన ఇద్దరు యువ క్రికెటర్లు..
ఎన్టీఆర్ బయోపిక్ పై పెథాయ్ ప్రభావం……….
కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది : బండ్ల గణేష్
నాకు ప్రధాని అయ్యే ఆలోచన లేదు: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం… కరెంటు బిల్లుల రద్దు…
తెలంగాణలో స్వైన్ఫ్లూ విజృంభణ.. గాంధీలో ఒకరు మృతి
రాహుల్కి వ్యతిరేకంగా ప్లకార్డులు… సోనియా అప్సెట్..!
70 శాతం ఉద్యోగాలు స్థానికులకే : సీఎం
Home / Film News / పెళ్లి పనులు మొదలు…
పెళ్లి పనులు మొదలు…
దీపికా పదుకోన్ వివాహ వేడుక ముగిసింది. మరో కథానాయిక వివాహానికి హిందీ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. డిసెంబర్ 2న రాజస్తాన్లోని జోధ్పూర్లో ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ వివాహం జరగనుంది. పెళ్లి పనులను స్వయంగా పర్యవేక్షించడానికి గురువారం ప్రియాంక తల్లి మధు చోప్రా జోధ్పూర్ వెళ్లారు. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో చూసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హిందీ చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రియాంక కూడా త్వరలో జోధ్పూర్ వెళతారట! నవంబర్ 29 నుంచి పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. మొదట సంగీత్, తర్వాత మెహందీ ఫంక్షన్, ఆ తర్వాత పెళ్లి కూతురిని చేయడం వంటివి ప్లాన్ చేశారని సమాచారం. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ తమ పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. ప్రియాంక తన పెళ్లికి హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ సంఖ్యలో అతిథులను ఆహ్వానించే అవకాశాలున్నాయని ముంబయ్ వర్గాల సమాచారం.
దీప్వీర్ హనీమూన్ ఎక్కడ?
ప్రియాంక పెళ్లి సంగతులు పక్కన పెడితే… రణ్వీర్, దీపిక దంపతులు హనీమూన్కి ఎక్కడికి వెళతారనే చర్చ మొదలైంది. రణ్వీర్ సింగ్ స్విట్జర్లాండ్ పర్యాటకానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు కనుక స్విస్ వెళతారని కొందరు, లేదు పారిస్, ఫ్రెంచ్రివేరా, బొరాబొరా, ఫిజి ఐలాండ్స్లో ఎక్కడికో చోటుకు వెళ్లవచ్చిని పలువురు సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ఈ నెల 18న ముంబయ్ చేరుకోనున్న ఈ కొత్త జంట… 21న బెంగళూరులో కుటుంబ సభ్యులు, సన్నిహితుల కోసం రిసెప్షన్, డిసెంబర్ 1న ముంబయ్లో హిందీ సినిమా ప్రముఖుల కోసం ప్రత్యేక విందు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు.
బర్త్ డే రోజు ‘సూర్యకాంతం’గా కొణిదెల నిహారిక
Share this on WhatsAppసినిమా: శింబుకే ముద్దిస్తానంటోంది నటి వరలక్ష్మీ శరత్కుమార్. కోలీవుడ్లో డేరింగ్ నటిగా పేరు తెచ్చుకున్న ఈ …
వీరిలో 2019 ఆంధ్ర ప్రదేశ్ విజేత ఎవరు..?
శ్రీ నారా చంద్రబాబు నాయుడు
శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్
శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ
శ్రీ నారా చంద్రబాబు నాయుడు - 10
శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి - 18
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ - 4
శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ - 0
కేరళలో రాహుల్ సుడిగాలి పర్యటన…
గోల్డ్ మెడల్ సాధించలేదని బాధగా లేదు: పీవీ సింధు
ఉద్యోగులకు బెంజ్ కార్లు..!
తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7న ఎన్నికలు
పాత కక్షలతో కత్తులతో దాడి…ముగ్గురి హత్య
|
సినిమా రివ్యూ: పిట్టగోడ.
రివ్యూ: పిట్టగోడ
బ్యానర్: సన్షైన్ సినిమా, సురేష్ ప్రొడక్షన్స్
సంగీతం: 'ప్రాణం' కమలాకర్
ఛాయాగ్రహణం: ఉదయ్
కథనం, నిర్మాత: రామ్ మోహన్ పి.
మాటలు, దర్శకత్వం: అనుదీప్ కె.వి.
కొత్తవాళ్లతో తీసిన చిన్న సినిమాలో కాస్త కొత్తదనం ఉండి, వినోదం పండితే ఏ స్థాయి విజయం సాధించగలదనేది 'పెళ్లిచూపులు' చిత్రం నిరూపించింది. ఆ చిత్రానికి సపోర్ట్ ఇచ్చిన సురేష్ బాబు 'పిట్టగోడ' అనే మరో చిన్న చిత్రానికి కూడా అండగా నిలిస్తే, ఇది కూడా మరో పెళ్లి చూపులు లాంటి ఎంటర్టైనర్ అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి. పబ్లిసిటీ ఆసక్తికరంగా చేస్తూ, ఆకట్టుకునే ప్రోమోలతో దిట్టంగానే కనిపించిన ఈ పిట్టగోడ నిజానికి అంత బలంగా ఏమీ లేదు. కథ, కథనాలు మరీ సాధారణంగా ఉండడంతో మొదట్లో సహజమైన పాత్రలతో, సన్నివేశాలతో కాసింత అలరించినా, అసలు కథలోకి వెళ్లేసరికి గోడ బీటలు వారింది.
పెళ్లి చూపులులో సహజత్వానికి తోడు బలమైన కథ, రిలేట్ చేసుకునే క్యారెక్టర్స్, సిట్యువేషన్స్ ఉన్నాయి. అందుకే ఆ చిత్రం అంతగా ఆదరణకి నోచుకుంది. చిన్న చిత్రాల విషయంలో కథ, కథనాల పరంగా ఏమాత్రం తేలికపాటి ధోరణి పనికి రాదు. స్టార్ వేల్యూ లేకుండా ఇలాంటి చిత్రాలు నిలదొక్కుకోవాలంటే అద్భుతం జరగాలి. పిట్టగోడకి కూడా మంచి వినోదాత్మక సెటప్ కుదిరింది. మంచి పాత్రలు కూడా సిద్ధమయ్యాయి. కానీ వాటిని నడిపించే కథ కొరవడింది. దాంతో ఇంటర్వెల్ వరకు గోడ మీది అల్లరి సరదాలతో సాఫీగా గడిచిపోయినా, ఇంటర్వెల్ నుంచి గోడ క్రాక్ ఇవ్వడం స్టార్ట్ అయింది.
కథలోకి వెళితే... నలుగురు కుర్రాళ్లు తమ ఊరిలోని పిట్టగోడ మీద కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. సరిగ్గా చదవక, పరీక్షలు పాస్ అవడం లేదని తండ్రుల చేత చీవాట్లు తింటుంటారు. ఏదో ఒక పనికొచ్చే పని చేసి పేపర్లో పడాలని అనుకుని ఒక క్రికెట్ టోర్నీ నిర్వహిద్దామని అనుకుంటారు. ఆ క్రమంలో వారు ఇబ్బందుల్లో పడతారు. డబ్బులు వసూలు చేసి పోటీలు నిర్వహించలేకపోవడంతో వారిపై చీటింగ్ కేస్ కూడా నమోదవుతుంది. ఇదిలావుంటే తమ ఊరికి కొత్తగా వచ్చిన దివ్యతో (పునర్నవి) ప్రేమలో పడతాడు ఈ గ్యాంగ్లో మెయిన్ అయిన టిప్పు (విశ్వదేవ్). ఆమె కారణంగా అతని జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది? చివరకు ఆ గోడ మీది నలుగురి జీవితాలు ఏమవుతాయి?
తనని ప్రేమిస్తున్నానని చెప్పడానికి టిప్పు వచ్చినప్పుడు అతడిని తిట్టిన దివ్య నెక్స్ట్ సీన్లోనే అతడిపై సాఫ్ట్ కార్నర్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. ప్రేమ, ద్వేషం లాంటి వాటికి తాను దూరం అంటూనే కారణం లేకుండా అతనితో ప్రేమలో పడుతుంది. ఇక క్లయిమాక్స్ అయితే తమకి కావాల్సినట్టుగా కన్వీనియంట్గా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అప్పటికప్పుడు దొంగ నోట్ల వ్యవహారంతో విలన్స్కి చెక్ పెట్టడం, అంతవరకు ఇంటర్ కూడా పాస్ కాని కుర్రాళ్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేయడం, అదే ఏజ్లో హీరోగారికి పెళ్లి కూడా అయిపోవడం చూస్తే మినిమం థాట్ పెట్టకుండా, ఏదో ముగించాలన్నట్టు ముగించేసిన భావన కలుగుతుంది.
హీరోయిన్ ఫ్లాష్బ్యాక్ కానీ, విలన్ మోటివ్ కానీ కన్విన్సింగ్గా లేకపోవడం, తనకొచ్చిన ఇబ్బందిని హీరో సింపుల్గా సాల్వ్ చేసేసుకుని హీరో అయిపోవడం పిట్టగోడని మరింత వీక్ చేసేసాయి. అలాగే హీరో తండ్రి ప్రవర్తన కూడా విచిత్రంగా అనిపిస్తుంది. కొడుకుపై కనీస ప్రేమాభిమానాలు చూపించని ఆ తండ్రి ఒక్కో సీన్లో అతని కోసం తపించిపోతూ ఉంటాడు. సెంటిమెంట్ పండించడం కోసం ఈ క్యారెక్టర్ని తమకి కావాల్సిన టైమ్లో కఠినంగా, మరో టైమ్లో ఉదాత్తంగా చూపించారు. తెలంగాణా విలేజ్ సెటప్లో ఒక చక్కని వినోదాత్మక చిత్రం కావడానికి తగ్గ సరంజామా ఉన్నప్పటికీ దానిని ఒక పకడ్బందీ స్క్రిప్ట్లో వేయలేకపోవడంతో అదంతా వృధా అయిపోయింది.
లీడ్ పెయిర్ పాత్రలకి తగినట్టున్నారు. తమ పరిధుల్లో బాగానే చేసారు. హీరో స్నేహితుల పాత్రధారులు కూడా నవ్వించారు. కానీ మిగతా పాత్రధారులు మాత్రం అవసరానికి మించిన నటనతో బాగా ఇబ్బంది పెట్టారు. కమలాకర్ సంగీతంతో పాటు ఉదయ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. లో బడ్జెట్లో తీసినా క్వాలిటీ పరంగా ఎలాంటి లోటు లేదు. దర్శకుడు కామెడీ సీన్ల వరకు బాగా హ్యాండిల్ చేసినా కానీ డ్రామా పండించలేకపోయాడు. స్క్రిప్ట్ పరంగా జరిగిన పొరపాట్ల ఎఫెక్ట్ అతని అవుట్పుట్పై రిఫ్లెక్ట్ అయింది.
|
ఫస్ట్ హాఫ్ వరకు వినోదాత్మక సన్నివేశాలు, పాత్రలతో కాలక్షేపాన్నిచ్చిన పిట్టగోడ ద్వితీయార్థంలో కంప్లీట్గా ఆఫ్ ట్రాక్ వెళ్లిపోయి, క్లయిమాక్స్లో టోటల్గా కొలాప్స్ అయిపోయింది. చిన్న సినిమా నుంచి ఇంతకుమించి ఆశించరనే తేలికపాటి ధోరణి ద్వితీయార్థంలో బాగా కనిపించింది. స్టార్ల సినిమాల్లో పొరపాట్లున్నా అవి ఆయా హీరోల స్టార్డమ్ వల్ల, వారి స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల, ఇతరత్రా కమర్షియల్ హంగుల వల్ల పాస్ అయిపోతుంటాయి. కానీ చిన్న సినిమాల విషయంలో ఎక్కడా పట్టు విడవడానికి ఆస్కారముండదు. సర్ప్రైజ్ విన్నర్లు కావాలంటే అందుకు తగ్గ స్ట్రెంగ్త్ స్క్రిప్ట్లో ఉండి తీరాల్సిందే. కలర్ఫుల్ బిల్డింగుల మధ్య ఇలాంటి పిట్టగోడల వైపు దృష్టి మరలించాలంటే అందుకు తగినంత ఆకర్షణలు సమకూర్చుకుంటే తప్ప గోడ నిలబడదు మరి.
బాటమ్ లైన్: పిట్టగోడ: బలంగా లేదు!
'గీత' దాటుతోన్న హీరో!
నితిన్ని ఫాలో అవుతోన్న నాగశౌర్య
అల్లు అర్జున్కి ఫ్లాప్ భయం
సినిమా రివ్యూ: హ్యాపీ వెడ్డింగ్
జగన్ పై చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన పవన్
ఎన్టీఆర్ సినిమాలో నాది గెస్ట్ రోల్ కాదు
రామ్ సినిమా సెట్లో రగడ?
పచ్చ- కాంగ్రెస్ పొత్తులకు ఈ మాటలు సంకేతాలా?
ప్రత్యేక టర్న్: మోడీ ట్రాప్లో పడ్డ కేసీఆర్
రాహుల్ కోసం కాంగ్రెస్ కు గోతిని తవ్వేస్తున్నారా?
‘మోడీ హవా’ పతనం అవుతున్నట్లేనా?
బిగ్బాస్-2: అసలేం జరుగుతోంది నానీగారూ.!
వైసీపీ, జనసేనల మధ్య టీడీపీ పెట్రోల్!
సినిమా రివ్యూ: లవర్
సినిమా రివ్యూ: వైఫ్ ఆఫ్ రామ్
శ్రీ రెడ్డి.. స్క్రిప్ట్ బాగుంది!
గాడ్, సెక్స్ & ట్రూత్ ఫోటోస్ లీక్.. ఎంత పచ్చిగా అంటే __ RGV #GST Movie leaked viral images __ SM
తెలుగు వర్షన్
|
ప్రధాని మోదీపై అభిమానం కారణంగా ముస్లీం మహిళ వైవాహిక జీవితంలో దుమారం
ఈ ట్రాక్టర్ కు డ్రైవర్ అవసరం లేదు
జియో ఫోన్స్ కోసం చూస్తున్నారా.. మీకో బ్యాడ్ న్యూస్..!
పండగ ఆఫర్ ప్రకటించిన జియో..
రూ. 2000కే బీఎస్ఎన్ఎల్ ఫీచర్ ఫోన్..!
అమెజాన్ వంటి వెబ్సైట్ లకు పోటీగా..
బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంకు..
ఉత్తర కొరియా దూకుడుకు... స్టాక్ మార్కెట్ పతనం
నెం.1... మ్యాట్రిమోనీ
దేశంలో ఇదే మొదటిసారి
స్టాక్ మార్కెట్ దూకుడు
ఫేస్ బుక్ యూజర్స్ కు మరో ఆఫర్...
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీపి కబురు..!
మీ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా..?
లాభాల బాటలో షేర్ మార్కెట్
జియో ఫీచర్ ఫోన్ కు ధీటుగా ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్..!
వారం రోజుల్లో అన్ని ఫోన్స్ బుకింగ్... ఎందుకు అంత క్రేజ్
మరొక బడ్జెట్ ధర స్మార్ట్ఫోన్
టాప్ మల్టీనేషనల్ సంస్థ ఒరాకిల్ లో 5000కొత్త ఉద్యోగాలు
నేటి రాత్రి నుండి మోటో జీ5ఎస్ ప్లస్ అమ్మకాలు
18 కంపెనీలపై సెబీ నిషేధం..
జియో 4జీ ఫొన్స్ కు అనూహ్య స్పందన... తాత్కలికంగా బుకింగ్స్ నిలిపివేత
ఇన్ఫోసిస్ లో 26లో జాయిన్.. 62లో రీజాయిన్ : నందన్ నిలేకని
ఇన్ఫోసిస్ లో చేరనున్న ఎస్బీఐ చైర్మన్..??
మరో వారంలో రూ. 200 నోటు
ఆండ్రాయిడ్ 8.0 పేరేమిటి?
కూల్ప్యాడ్ మరో స్మార్ట్ఫోన్
రూ.4,000 కే 4జీ స్మార్ట్ఫోన్
బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్... స్పీడ్ లిమిట్ మాత్రం తగ్గదు.!
మరో రికార్డు సొంతం చేసుకున్న జియో..!!
ఇది అమెరికా, ఉత్తరకొరియాల ప్రభావమేనా?
పెరిగిన బంగారం ధర!
స్నాప్డీల్కు మరో ఎదురుదెబ్బ
బినామీల గుట్టు చెప్తే... కోటి!
జియో ఫోన్ల డెలివరీ రేపటి నుండి ప్రారంభం!
పాక్ మాజీ ప్రధానికి మరో షాక్...
హరిత అభివృద్ధికి పాటుపడండి..విపత్తులను తరిమి కొట్టండి..!
కరీబియన్ దీవులకు మళ్లీ ముప్పు..!
నా అభిమాన హీరోయిన్ తో ఓ సెల్ఫీ : యువరాజ్
మోదీకి అభినందనలు తెలిపిన విరాట్ కోహ్లీ..
కోల్ కతా వన్డే: ఆసీస్ లక్ష్యం 253
ఆరోగ్యానికి ఇవి పాటించండి..!!
బయటికి వెళ్ళినపుడు ఇలా మాత్రం చేయకండి..!!
ఫ్రీ కదా అని వాడుతున్నారా?
|
అన్నమయ్య సాహితీ వైభవము: April 2011
నువ్వు దేవుడే! అయితే నేను మాత్రం దేవతను కాను; అన్నెముపుణ్యము ఎఱుగని మామూలు మగువను నేను. మా ఇంటి పెద్దవారు "ఆతడు మనకు వరసౌతాడు. నిన్ను అతనికిచ్చి కట్టబెడుతున్నాము" అని చెప్పారు. నేను సరే అని చెప్పి నీకు తలవంచి తాళికట్టించుకున్నాను.
"నువ్వు గొప్పింటివాడివా, నీకు సిరులున్నాయా?" లాంటివి చూసి calculativeగా మనసుపడి వలపించడం నాకు తెలియదయ్యా. నన్ను చూసి నువ్వు గలగలమని నవ్వావు! ఆ కల్లాకపటంలేని నీ నవ్వుకే పడిపోయా. అందరు అమ్మాయిల్లాగ పెళ్ళికి మునుపే కొన్నాళ్ళు నీతో స్నేహం చేసి, నీ గురించి పూర్తిగా తెలుసుకొని, నాకు సరిపోతావా లేదా అని విశ్లేషించి, ఆ పైన అందమైన లేఖ ద్వారానో, మఱో మార్గానో I Love You అని propose చేసి, నువ్వు నా ప్రేమని అంగీకరించి, నీతో గంటలు గంటలు తీయ తీయని కబుర్లు చెప్పుకునే వలపులు నాకు తెలియవు. మన పెద్దలు తాంబూలాలు మార్చుకుని మనకు పెళ్ళి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు నీ ప్రేమను అందుకున్నాను.
అన్నమయ్య తన జీవితమంతా ఆ వేంకటేశుడిపైన కీర్తనలు రసేందుకే అంకితము చేసుకున్నాడు. రాసిన 32 వేల కీర్తనలలో కొన్ని మాత్రమే ఆధ్యాత్మ సంకీర్తనలే. ఆ కొన్నిటిలో నాకు బాగా నచ్చిన మరో కీర్తన ఇది. వెంకటేశుడిమీదకంటే నాకు ఆ వెంకటేశుని నిత్యము కొలిచిన ఆ అన్నమయ్యమీద నాకు భక్తెక్కువ. అన్నమయ్య భక్తి మీద భక్తి కలుగుతుంది నాకు! జీవితకాలమంతా ఆయన ఒక్క వెంకటేశుడిమీదే రాశాడంటే ఆయన surrendering, dedication మీద ఆశ్చర్యం కలుగుతుంది. వెంకటేశుడికోశం కాదు నేను మాళ్ళీ మళ్ళీ తిరుమలకు వెళ్ళాలనుకునేది! ఆ అన్నమయ్య కోసం! ఆ మహాకవిని అంతగా ఆకట్టుకున్న అంశం ఆ కొండలోనే దాగుండాలి. ఏంటది? ఎక్కడుందది? అదే భక్తా? ఏమో... ప్రతి అన్నమయ్య కీర్తనలోనూ దాగుంది అది! "ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే అన్నమయ్య..." నేను ఒక భక్తకవిగా కొలుచుతున్నాను అన్నమయ్యని!
గామాదులను = కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సరాలనబడేవి
వుండి = ఉండి, బహుకాలము వేచి ఉండి
నీరెప్పుడైనా నిలకడగా ఉంటుందా? నీరు సాగరములో ఉన్నా, చెరువులో ఉన్నా చిన్న గాలి తన తనువుమీద అలా వీస్తే చాలు అలలురేపుకుంటూ ఉంటుంది. ఆ నీటివలే నా మనసుకుకూడా నిలకడెఱుగదు. చంచలమైనది. ఆ నీటిలో ఎలాగైతే జలచరములున్నాయో నాలోకూడా యింద్రియములనేటి జలచరాలున్నాయి. నిత్యము అవి నా మదిని చంచలపెడుతున్నాయి. ఈ యింద్రియాలను అదుపులో పెట్టగలిగే మందు/వస్తువు నీవద్ద మాత్రమే ఉన్నది. నువ్వేమో మీ ఆత్తగారింటిలో, అంటే పాలకడలిమీద పవలించున్నావు. అక్కడికి ఈదుకుంటూ వచ్చే ధైర్యమూ, శక్తిసామర్థ్యాలూ నాకు లేదయ్యా. అందుకే భక్తి అనే ఓడనెక్కి వస్తున్నాను. నాకా ఔషదము ఇస్తావుకదూ?
చివరి చరణానికి మరొక అర్థముకూడా ఉన్నది ::
ఓ మాధవా, నువ్వు కేవలం పసుపు రంగు బట్టలుకట్టుకుంటావని మాత్రమే బంగారుబొమ్మలాంటి ఆ మగువ, అఖిలలోక మోహనాంగి శ్రీమహాలక్ష్మి నీ చేయిపట్టుకుంది. (ఏదో పాపం పోనీలే అని కణికరించి నిను పెళ్ళి చేసుకుంది, లేకుంటే నీకెక్కడిదిలే అంత భాగ్యం అన్నట్టే ఉంది!)
ఈ బ్లాగులో వెతకండి..
ముఖ్య గమనిక :-
ఈ బ్లాగులో నాకు నచ్చిన అన్నమయ్య పాటలకు, నాకు అర్థమైన తాత్పర్యం రాస్తున్నాను. తప్పులుంటే నాకు తెలియజేయమని మనవి.
అలమేలుమంగ - alamElumanga (15)
తత్వం - tatvaM (9)
దశావతారం - daSAvatAraM (1)
బాలకృష్ణ / చిన్నికృష్ణుడు - bAlakrishna / kiTTi (2)
యుగళగీతాలు - Duets (1)
వియోగం - viyOgaM (2)
శృంగారం - SrungAram (2)
|
" ‘నేను కూడా దైవమే’ అని తెలుసుకున్నాను "
ధ్యానంలోకి రాకముందు నేను షిరిడి బాబాకి పూజలు చేస్తూండేదాన్ని. బాబా ఎప్పుడూ "నిరాకారంగా ధ్యానం చెయ్యి" అని చెప్పేవాడు. " ఇది ఎలా సాధ్యం? " అని ప్రశ్నించేదాన్ని. సమాధానం మన గురువు బ్రహ్మర్షి పత్రీజీ చెప్పిన "ఆనాపానసతి" అని మూడు సంవత్సరాల తరువాత తెలిసింది..నాకు ధ్యానం తెలిసిన రోజు నుంచి నా ఫ్రెండ్స్కీ, తెలిసినవారికీ, తెలియనివారికీ, అందరికీ చెప్తూండేదాన్ని. ధ్యానం చేసిన తరువాత నాకు నా జీవితం మీద చక్కటి అవగాహన పెరిగింది. అప్పటినుంచి నిజమైన ఆనందాన్ని అనుభవించాను. నా చుట్టూ ఉన్నవారి జీవితంలోని మార్పులను కూడా గమనిస్తూ అందరి నుంచీ అన్ని విషయాలు నేర్చుకున్నాను.
నా ధ్యానజీవితం హైదరాబాద్, వనస్థలిపురంలోని "108 పిరమిడ్ ధ్యానస్థలి" లో ప్రారంభమైంది. ప్రతిరోజూ అందులో ధ్యానం చేస్తే వుండే ఆ ఆనందం చెప్పలేనిది. 108 శ్రీనివాసరావు గారు, విజయశారద మేడమ్ గారు, వారి అమ్మాయి దేదీప్యలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు! వారి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆధ్యాత్మికంగా నేను ఎదగటానికి వారు చేసిన సహాయం మరువలేనిది!
నేను ధ్యానంలోకి వచ్చిన మూడు నెలలకు నా జీవిత భాగస్వామి ఎవరో ధ్యానంలో తెలుసుకున్నాను. ఆ తరువాత నా జీవితంలో ఎన్నో మార్పులు " నా జీవిత భాగస్వామి ఉస్మానియా యూనివర్సిటీలో Ph.D.చేస్తోన్న కిరణ్కుమార్" అని నాకు తెలిసిన కొద్దిరోజులకే కిరణ్కి కూడా ధ్యానంలో మాస్టర్స్ వచ్చి చెప్పటం మరి గతజన్మల్లో మేము split souls అనీ ఇద్దరం పిరమిడ్ల గురించి తెలుసుకుంటూ పిరమిడ్ శక్తిని ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్ళం అనీ తెలిసింది. 2010, ఏప్రిల్ 7 వ తేదీన హైదరాబాద్ బిర్లా ప్లానెటోరియమ్లో సాక్షాత్తూ భగవంతులు బ్రహ్మర్షి పత్రీజీ చేతులమీదుగా మా వివాహం జరగడంతో మా ఇద్దరి జీవితాలు ధన్యమైపోయాయి.
నేను జిల్లా పరిషత్ హైస్కూల్ హయత్నగర్లో కంప్యూటర్ టీచర్ని. మా స్కూల్లో విద్యార్థులకి పిరమిడ్ తయారీ నేర్పించినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇంకా ఎక్కువగా విద్యార్థులకు, గృహిణులకు పిరమిడ్ శక్తి గురించి తెలియజెయ్యాలి .. మరి అందరూ పిరమిడ్ శక్తిని విరివిగా ఉపయోగించుకోవాలి.
మా స్కూల్లో ఒక విద్యార్థిని " టీచర్! నాకు కడుపులో నొప్పి వస్తుంది; డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ధ్యానం చేస్తే తగ్గిపోతుందా?" అని అడిగింది. నేను వెంటనే cap pyramid చేసి ఎలా ఉపయోగించుకోవాలో చెప్పి ఇచ్చాను. రెండురోజుల తరువాత క్లాస్రూమ్లో విద్యార్థులందరి ముందు " ధ్యానంచేసి కడుపునొప్పి తగ్గించుకున్నాను " అని చెప్పింది. అప్పటినుంచి విద్యార్థులందరూ ఖాళీసమయంలో ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు. చదువులో కూడా వాళ్ళ చురుకుదనం పెరిగిందని మిగతా టీచర్లు అభిప్రాయంపడడం ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి
జాతీయం-అంతర్జాతీయం
విద్య సమాచారం
October 13, 2016 MAHESH B ఆంధ్ర ప్రదేశ్, రాజకీయాలు 0
పత్తిపాటి పుల్లారావు మంత్రి పదవికి అనర్హులు అని కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి నేత కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. నకిలీ విత్తనాలు రైతుల కొంపలు ముంచుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం విడ్డూరమన్నారు. దగాకోరు విత్తన కంపెనీలతో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆ పదవికి అనర్హులు అన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కమిటీలతో కాలయాపన చేయకుండా నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన మిర్చి, పత్తి రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు. సిటడ్ ద్వారా దర్యాఫ్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. అక్రమాస్తులపై జగన్ సమాధానం చెప్పాలి: దేవినేని నల్లధనం, అక్రమాస్తులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం డిమాండ్ చేశారు. రూ.10వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని వస్తున్న ఆరోపణలకు జగన్ ఏమంటారన్నారు.
చంద్రబాబు కొత్త జిల్లాల జోలికి వెళ్తారా!
మహిళలకు అండగా ఉంటాం
95వ రోజు ప్రజా సంకల్ప యాత్ర
వైజాగ్లో రోడ్డు ప్రమాదం
కమల్హాసన్ రాజకీయ ఆరంగేట్రం పార్టీ పేరు మక్కల్ నీది మయ్యమ్
Previous articleఆసియా హాకీ
Next articleమరో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బట్లర్
నేడు సాయంత్రం ‘అమ్మ’ అంత్యక్రియలు
5 ఐటీ కంపెనీలు, 5 వర్సిటీలతో ఒప్పందం
భూమా నాగిరెడ్డి హఠాన్మరణం, ఆళ్లగడ్డలో అంత్యక్రియలు..
భారత్-పాక్ మ్యాచా మజాకానా!… యాడ్ టారిఫ్ ధరలను 10 రెట్లు పెంచిన స్టార్ స్పోర్ట్
|
యూపీఎస్సీ చైర్మన్గా డేవిడ్ ఆర్ స్యీమ్లీ - mtvtelugu _ Free Online Telugu News
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్గా విద్యావేత్త డేవిడ్ ఆర్ స్యీమ్లీ నియామకాన్ని కేంద్ర క్యాబినెట్ ఖరారుచేసింది. మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అల్కా సిరోహి నుంచి ఆయన బాధ్యతలు చేపడుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన క్యాబినెట్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ దీంతోపాటు పలు నిర్ణయాలు తీసుకుంది. సిరోహి 2012 జూన్ నుంచి యూపీఎస్సీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అసోంకు చెందిన సిరోహి.. షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీలో పీజీ (హిస్టరీ) చదివారు. ఈశాన్య ప్రాంత చరిత్రకు సంబంధించి అనేక పుస్తకాలు వెలువరించారు. ఆ యూనివర్సిటీలో పలు పదవులు నిర్వహించడంతోపాటు అరుణాచల్ప్రదేశ్లోని రాజీవ్గాంధీ యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా పనిచేశారు.
Next articleచీఫ్ జస్టిస్గా ఖెహర్ ప్రమాణ స్వీకారం
సెన్సెక్స్ 33 పాయింట్లు, నిఫ్టీ 13 పాయింట్ల లాభం
మూడో టెస్ట్లో ఇంగ్లండ్కు తప్పని ఓటమి
సీనియర్ క్రీడా పాత్రికేయులు జె. శ్రీనివాస్ గుండెపోటుతో మృతి
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ప్రధాని అవినీతి బయటపెడతా: రాహుల్గాంధీ
ఇటీవల అనగా 2013 జూన్ 16,17వ తేదీలలో చార్ధామ్ యాత్రికుల మీద జరిగిన బీభత్సం, కేదార్నాథ్ వరదలలో కనీవినీ ఎరుగని, ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా నరకయాతన అనుభవించారు యాత్రికులు.
మానవుడు కష్టాల కడలిలో ఈదేటప్పుడు శరీరం సహకరించక పోయినా, తినను తిండి లేకపోయినా, తాగను నీరు లేకపోయిన తన ప్రాణం కాపాడుకోవడానికి , కష్టాల నుండి బయటపడడానికి మనిషికి కలిగే ధైర్యం, ఓర్పు, నమ్మకం, సంకల్పం ఎంత దృఢంగా ఉంటాయో కేధార్నాథ్ ప్రళయంలో బతికి బయటపడిన వారి అనుభవం వింటే ఎవరికైనా అర్ధమవుతుంది. అంతేగాక మానవులు చేసుకున్న పాపపుణ్యాల ఫలితమేమిటో కూడా తెలిసి వస్తుంది. ధనబలంతో, అధికార బలంతో, అహంకారంతో, వారు సాధించినవి, అనుభవించే వాటిని వారి తెలివితేటలు, సామర్ధ్యంతోనే అనుకునేవారు అది వట్టి భ్రమ అని తెలుసుకుంటారు. సృష్టినంతా ఒక అగోచరశక్తి నడిపిస్తుందని, జీవులందరిని ఆ శక్తే కాపాడుతుండని అర్ధమవుతుంది. మన పూర్యజన్మ ఫలితమే ఈ మానవజన్మ అనీ, ఇప్పుడు మనం అనుభవించే కష్టసుఖాలు, మనం మానవత్వంతో, దయాగుణంతో చేసే మంచి చెడ్డల ఫలితమే అని అర్ధం చేసుకుంటారు.
ఈ పుస్తకంలో వ్రాసిన కొన్ని సంఘటనలు మనసును కదిలింపజేస్తాయి. తన జీవితం గురించి, దేవుని గురించి, మంచి చెడ్డల గురించి ఆలోచింప జేస్తాయి. దైవ పూజలకన్నా, తీర్ధయాత్రకన్నా ఇతరులను కష్టాల్లో ఆదుకోవడము, ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చడం గొప్పవి, విలువైనవని ఆలోచిస్తారు.
ఇన్కమ్ టాక్స్ - ఫండమెంటల్స్ అండ్ టిప్స్
శ్రీ స్వామి వివేకానంద సూక్తులు - ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ సూక్తులు
బ్యూటిఫుల్ హ్యాండ్రైటింగ్ కోర్స్
|
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఈ ఐదు చిట్కాలు పాటిస్తే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల
ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలలో పెరుగుదల చాలా తక్కువుగా ఉంటుంది. ఈ పెరుగుదలకు వంశపారంపర్యం ఒక కారణం. అయితే మనం సరియైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల కూడా పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. టీనేజ్ సమయంలో పెరుగుదలకు సంబంధించిన హార్మోను ఎక్కువుగా
1. ప్రతి రోజు ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట త్రాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమంతప్పకుండా చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
3. ఉసిరికాయను రోజూ తీసుకోవటం వల్ల ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, ఫాస్పరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి తోడ్పడతాయి.
4. మనం రోజు వారి తీసుకునే ఆహారంలో బచ్చలికూర, క్యారెట్, బెండకాయ, సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగటానికి దోహదపడతాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.
5. ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటికబెల్లం తీసుకొని మెత్తగా పొడిచేసుకోవాలి. దీనిని సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు గ్లాసు పాలలో ఒకస్పూన్ పొడిని కలుపుకొని త్రాగటం వలన బాగా ఎత్తుగా పెరుగుతారు. ప్రతిరోజు వ్యాయామం చేయటం, సైకిల్ తొక్కటం, స్కిప్పింగ్ ఆడటం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
సంబంధిత వార్తలు
వేసవిలో ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో తెలుసా?
మదర్స్ డే... 'అమ్మ'కు ఏం బహుమతి ఇవ్వాలి?
నా పిల్లలు నాలా తయారుకాకూడదు : సన్నీ లియోన్
దీనిపై మరింత చదవండి :
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
తమిళ సినిమా
అతడితో నా కుమార్తె పెళ్లి డౌటే.. ఏం జరుగుతుందో చెప్పలేను.. హీరోయిన్ తండ్రి హాట్ కామెంట్స్!
ఏ పార్టీ నుంచి ఎవరు, గెలిచిన వారు వీరే: ఆ సర్వే ఒక్కటే
టాటా సంస్థను అభినందించిన ఆనంద్ మహీంద్రా- కారణం ఏమిటో తెలుసా?
ఫేస్బుక్కి బానిస అయినవారికి అదిరిపోయే శుభవార్త
నేను కోరుకున్నట్లే కేసీఆర్ గెలిచారు: మోహన్ బాబు
బ్రేకింగ్ న్యూస్..కెసిఆర్ ప్రమాణస్వీకారంలో సంచలన నిర్ణయాల
రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు
"ఒకసారి నా చేతికి రబ్బర్ దొరికింది. చేతికి అందిన తర్వాత అదేంటో చూడాలి కదా. నేనా పని చేయలేదు. అది చాక్లెట్ అనుకుని నోట్లో వేసుకుని నమిలి, మింగిపారేశాను అంటూ తన చిన్న తనాన్ని గుర్తు చేసుకుంది త్రిష. అలాగే తను స్కూల్లో చాలా అల్లరి చేసేదాన్నని..తన అల్లరికి అందరూ భయపడేవాళ్ళని, తన తోటి పిల్లలని తెగ ఏడిపించి భయపెట్టేదాన్నని, ఇప్పుడవన్నీ తల్చుకుంటే నవ్వొస్తోందని త్రిష అంటోంది.
ఇక ఇప్పుడు ఎవరికైనా క్షమాపణలు చెప్పే అవకాశం వస్తే మీరెవరికి చెబుతారు? అనే ప్రశ్నను త్రిష ముందుంచినప్పుడు-"పేరు పేరునా చెప్పాలంటే బారెడు లిస్ట్ తయారవుతుంది. నేను మంచి అమ్మాయినే కానీ కొంచెం కోపం ఎక్కువ. నా ఆత్మీయుల దగ్గర ఆ కోపాన్ని ప్రదర్శించేస్తుంటాను. అలా నా ఆగ్రహానికి గురైనవాళ్లందరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది' అన్నారు. ఇక త్రిష ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన కట్టా మీటా చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
బన్నీ ఫాన్స్కు పండగే.. న్యూ ఇయర్ నైట్ త్రివిక్రమ్ అదిరిపోయే గిఫ్ట్!
శర్వానంద్, సాయి పల్లవి ‘పడిపడిలేచె మనసు ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సైరా అలీ ఖాన్ యాక్టింగ్ భేష్.. షర్మిల టాగోర్ ప్రశంస
బ్లఫ్ మాస్టర్ మూవీ ట్రైలర్..!
నిజ జీవితం లో చాలా ఘోరంగా మోసపోయా..!
నేను తెలుగు హీరోయిన్ల నే ఎంకరేజ్ చెయ్యాలనుకుంటా కానీ ?
సుధీర్, రష్మీ కలసి తిరుపతిలో.. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
Watch వైఎస్ హయాంలోనే అక్రమాలు జరిగాయి!! _ వైఎస్ అక్రమాలను జగన్ వారసత్వంగా తీసుకోవాలి : దేవినేని _ TV5 News here. This news was telecasted on Saturday 17th of June 2017 10:59:59 AM in Youtube News Channel.. Visit us for all AP local, National, International, Political, Breaking, Andhra, Telugu News from all channels.వైఎస్ హయాంలోనే అక్రమాలు జరిగాయి!! _ వైఎస్ అక్రమాలను జగన్ వారసత్వంగా తీసుకోవాలి : దేవినేని _ TV5 News video news updates online.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద శ్మశానాల్లో ఒకటి! _ Nijam
Watch ప్రపంచంలోనే అత్యంత పెద్ద శ్మశానాల్లో ఒకటి! _ Nijam _ TV5 News here. This news was telecasted on Monday 07th of August 2017 07:05:51 A...
హైదరాబాద్ లో భారీ మట్టి వినాయక విగ్రహాలు తయారీ
|
స్పైడర్ టైటిల్ అదిరింది.. మహేశ్ ఫ్యాన్స్లో జోష్.. సోషల్ మీడియాలో హల్చల్.. _ Prince Maheshbabu, AR Murugadoos movie title revealed and First look released. - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
స్పైడర్ టైటిల్ అదిరింది.. మహేశ్ ఫ్యాన్స్లో జోష్.. సోషల్ మీడియాలో హల్చల్..
నేనైతే రేప్ చేసేవాడిని.. డైరెక్టర్ వ్యాఖ్యలపై హీరో సీరియస్.. అలాంటి మాటలా సిగ్గు.. సిగ్గు!
ఏపీ సీఎంగా మహేష్ బాబు ప్రమాణ స్వీకారం: భరత్ అనే నేను 'ఫస్ట్ ఓథ్'
అందుకే మహేశ్, వెంకీ కలిసి నటించలేదు. కొట్టుకొంటారు.. సౌత్ హీరోయిన్లపై హీనా ఖాన్ షాకింగ్ కామెంట్స్
ఆ రోజు చెన్నై హోరెత్తి పోతుంది: స్పైడర్ ఈవెంట్ తో కోలీవుడ్ లోకి ప్రిన్స్ గ్రాండ్ ఎంట్రీ
మహేశ్ బాబు ఎమోషనల్ .. చిట్టితల్లి సితార.. ఆకాశమంత ఆనందం దక్కాలి..
‘స్పైడర్’లో మహేశ్ గారాలపట్టి.. సూపర్ స్టార్ల మధ్య సితార.. రేర్ ఫోటోస్..
మహేశ్ సినిమాలో విలన్గా నటిస్తా.. మా అమ్మను పరిచయం చేశాడు.. సుధీర్బాబు
రకుల్ ప్రీత్ పీఠానికి పూజా హెగ్డే ఎసరు.. జోరు మీదున్న బికినీ భామ
మహేశ్బాబు సినిమాలో అల్లరి నరేశ్.. హీరోయిన్గా బికిని సుందరి..
మహేశ్బాబు.. కాదు ముందు.. యంగ్టైగర్.. ఏమో అల్లు అర్జున్.. రాజమౌళి తికమక
పవన్, ఎన్టీఆర్, మహేశ్కు దారుణంగా అవమానం.. ఏం జరిగిందంటే..
పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉంది.. పవర్స్టార్పై మనసుపడేసుకొన్న కుర్ర హీరోయిన్
మహేశ్ కోసం నమ్రత డిఫరెంట్ రోల్.. ప్రిన్స్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా
ప్రిన్స్ మహేశ్బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ చిత్రానికి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. స్పైడర్, ఏజెంట్ గోపి, సంభవామి తదితర పేర్లపై జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ స్పైడర్ టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ ఖరారుతో పాటు ఫస్ట్లుక్ కూడా అదింరిందనే అభిప్రాయం ఫ్యాన్స్లో వ్యక్తమవుతున్నది. ఫస్ట్లుక్ విడుదల కాగానే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్ పోల్ ఆఫీసర్గా
మహేశ్బాబు స్పైడర్ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్గా నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ స్టూడెంట్ పాత్రను పోషిస్తున్నది. ఖుషీ దర్శకుడు సూర్య విలన్గా కనిపిస్తారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 23న తమిళ, తెలుగు భాషల్లో విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది.
స్పైడర్ చిత్రంలో కీలకమైన యాక్షన్ పార్ట్ను హాలీవుడ్ స్ఠాయిలో వియత్నంలో రెండు వారాలపాటు చిత్రీకరించారు. వియత్నాంలో దక్షిణాది చిత్రం షూటింగ్ జరుపుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు జయం రవి నటించిన వనమాగన్ చిత్రాన్ని వియత్నాంలో షూట్ చేశారు. సినీ పరిశ్రమలో కనీవిని ఎరుగని రీతిలో యాక్షన్ సీన్లను, ప్రధానంగా ఛేజింగ్ సీన్లను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీన్లకు వియత్నాంకు చెందిన స్థానిక ఫైట్ మాస్టర్ రూపకల్పన చేయడం విశేషం.
రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు..
స్పైడర్ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కుల విషయంలో కూడా బిజినెస్ రికార్డు స్థాయి వంద కోట్లకు పైగా జరిగే అవకాశం కనిపిస్తున్నది. తెలుగు, హిందీ శాటిలైట్ హక్కుల రూపంలో సుమారు రూ.26 కోట్లు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తున్నది. 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే మహేశ్ కెరీర్లోనే భారీగా బిజినెస్ జరిగిన సినిమాగా రికార్డులకు ఎక్కుతుంది.
150 కోట్ల మేర బిజినెస్..
సుమారు రూ.100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్కు ముందే దాదాపు రూ.150 కోట్ల బిజినెస్ జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ మూవీ ఫస్ట్లుక్ రిలీజ్ కాకముందే బిజినెస్ పూర్తయినట్టు ఫిలింనగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రా, సీడెడ్ హక్కులు రూ.36 కోట్లు, నైజాం ఏరియా రూ.20 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
బిగ్బాస్కు లీకుల షాకులు.. మీడియాలో ముందే రిజల్ట్.. కారణామదేనా? తలపట్టుకొంటున్న..
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుప్రీం కోర్టులో విచారణ.. రెండు నెలలు గడువు కోరిన కేంద్రం!
క్రేజీ కాంబినేషన్..ఆసక్తి రేపుతున్న అనుష్క కొత్త సినిమా విశేషాలు.. నాని గెస్ట్ రోల్!
RX 100 సినిమా పై వర్మ ట్వీట్లు
త్రిష ఈజ్ బ్యాక్ !
మొత్తం బయట పెడితే చస్తారు : శ్రీ రెడ్డి
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : షో పై భాను శ్రీ స్పందన
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
టాలీవుడ్లో ఆ నాలుగు కుటుంబాలపై రకుల్.. వాళ్ళు ప్లాపై ఉంటే! _ Rakul Preet singh about four families in Tollywood - Telugu Filmibeat
తమిళ సినిమా
టాలీవుడ్లో ఆ నాలుగు కుటుంబాలపై రకుల్.. వాళ్ళు ప్లాపై ఉంటే!
అమరావతిలో ఎన్టీఆర్ కు నిలువెత్తు రూపం :
ఆండ్రాయిడ్ ఫోన్లలో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలు..
ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ని భయపెడుతున్న రూమర్.. అసలు వాస్తవం ఏంటి!
SBI లో ఈ ఒక్క పధకం కడితే చాలు మీజీవితం మారిపోయినట్లే
సెక్స్ లో కంటే హస్త ప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందా?
కెరటం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యువతలో క్రేజ్ పెరగడం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు లాంటి విజయాలు తోడు కావడంతో సౌత్ లోనే రకుల్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలందరి సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మీడియా నుంచి రకుల్ ప్రీత్కు ఓ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్ లో నాలుగు కుటుంబాలే ఉన్నాయనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
చిత్ర పరిశ్రమలో వారసత్వం
టాలీవుడ్లో వారసత్వం ఎక్కువవుతోంది అనే విమర్శలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. వారసుల వలన బయటవారికి అవకాశాలు రావడం లేదని చాలా మంది ప్రముఖులు గతంలో అభిప్రాయ పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు కుటుంబాల హవా ఎక్కువగా ఉందనే కామెంట్స్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం ఇచ్చింది. ఆ నాలుగు కుటుంబాలకు మద్దత్తు తెలుపుతూ రకుల్ సమాధానం చెప్పడం విశేషం.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ టాలీవుడ్ లో నాలుగు కుటుంబాలు ఉన్నాయనేది నిజమే కానీ.. వాళ్ళ హవానే కొనసాగుతుందనేది వాస్తవం కాదు అని రకుల్ తెలిపింది. వారివలన ఏదో నష్టం జరిగిపోతోంది అని అనుకోడం సరైనది కాదు. మీరంటున్న వారసర్వం వెనుక దశాబ్దాల కష్టం ఉందనే విషయాన్ని గుర్తించాలి అని రకుల్ తెలిపింది.
రాఖీ ఖన్నా బర్త్ డే పార్టీలో కుర్ర హీరోలు, నితిన్ చేతికి ఏమైంది? (ఫోటోస్)
వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు ప్లాపై ఉంటే మీరు ఈ ప్రశ్న అడగరు. వాళ్లకు టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం అని రకుల్ ప్రీత్ తెలిపింది. అయినా కూడా విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాణిస్తున్నారు. దీని వలన ఇండస్ట్రీలో కొత్తవారికి కూడా అవకాశం ఉంటుందని అర్థం అవుతోంది. ఆ హీరోలంతా ప్రతిభని నిరూపించుకున్న తర్వాత ఇలాంటి కామెంట్స్ చేయకూడదని రకుల్ తెలిపింది.
సౌత్ లో ఇటీవల్ రకుల్ జోరు కాస్త తగ్గింది. అయినా కూడా ఇప్పటికి మంచి అవకాశాలు అందుకుంటోంది. తమిళంలో కార్తీ, సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో వెంకీ, చైతు నటించే మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామలో హీరోయిన్గా రకుల్ పేరు పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవిగా అలరించబోతోంది.
రకుల్ ప్రీత్ సింగ్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: rakul preet singh tollywood ntr biopic kollywood రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఎన్టీఆర్ బయోపిక్ కోలీవుడ్
నెం.1 పొజిషన్లో ప్రియా వారియర్, సన్నీ లియోన్ ఔట్ (2018 టాప్ 10 రిపోర్ట్)
‘మిస్టర్ మజ్ను’ రిలీజ్ డేట్ ఖరారు... కాదనలేక పోయిన అఖిల్!
తమిళంలో విజయ్ దేవరకొండ మరో మూవీ!
ఇషా అంబాని పెళ్లి వేడుకలో మత్తెక్కించిన ముద్దుగుమ్మలు....!
భైరవ గీత మూవీ రివ్యూ
బైక్ని గుద్దేసిన ప్రముఖ హీరోయిన్ కారు!
ఇషా అంబానీ పెళ్లి ఫోటోలు వైరల్...!
రానా 'హిరణ్యకశిప' బడ్జెట్ తెలిస్తే షాకే !
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
రాజకీయం: మహేష్- పవన్ ఏకం...ఫ్యాన్స్ కూడా! (ఫోటోస్) _ Mahesh Babu, Pawan Kalyan Supports TDP - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
రాజకీయం: మహేష్- పవన్ ఏకం...ఫ్యాన్స్ కూడా! (ఫోటోస్)
సామ్రాట్కు లక్ష బహుమతి.. శ్యామల, గీత సేఫ్.. ఆ ముగ్గురికి ముప్పు
'అర్జున్ రెడ్డి' మారిపోయాడు.. వెరైటీగా స్పందించిన రాంచరణ్!
బన్నీ ఆధ్వర్యంలోనే గీత గోవిందం సంబరాలు!
కలెక్షన్స్ రిపోర్ట్: టాలీవుడ్లో మరో స్టార్ హీరో అవతరించాడా.. తొలి రోజు అదరగొట్టేసిన గీత గోవిందం!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మహేష్, తారక్, బన్నీ ఇంకా స్టార్స్!
రాజమౌళి #ఆర్ఆర్ఆర్.... తెరపైకి మహేష్ బాబు పేరు?
అలా పడుకోవడం. 48 గంటలపాటు.. అదో చేదు అనుభవం.. పూజాహెగ్డే
మహేష్ 27వ చిత్రం అర్జున్ రెడ్డి డైరెక్టర్తో.. నిర్మాత ఎవరంటే!
సీఎం భరత్ మెసేజ్.. మహేష్ వీడియో షేర్ చేసిన ఎంపీ కవిత!
మహేష్ ట్వీట్పై రచ్చ, బట్టలు చించుకోకు.. గాల్లో కాపురమా? శోభితపై నెటిజన్ల దాడి!
టెర్రిఫిక్ ఫీడ్బ్యాక్: గంటల్లోనే మహేష్ బాబు ‘మహర్షి’ సంచలనం!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య లాంటి టాప్ సినీ స్టార్ల రాకతో రాష్ట్రంలోని రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ సారి సినీ స్టార్ల గాలి అంతా తెలుగు దేశం పార్టీ వైపు వీస్తుండటం గమనార్హం. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్....తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా మహేష్ బాబు కూడా తెలుగుదేశం పార్టీకి తన మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తరుపున తన బావ గల్లా జయదేవ్ తరుపున ప్రచారం చేస్తున్నట్లు మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ టీడీపీకి తమ మద్దతు ప్రకటించడంతో.... వారి అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీని బల పరిచేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.
సినిమా రంగం వరకు తీసుకుంటే.....పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు సాగుతున్న టాప్ హీరోలు. ప్రస్తుతం వీరి తర్వాతే ఏ హీరోలైనా. బాక్సాఫీసు రేసులో ఒకసారి మహేష్ బాబుపై చేయి సాధిస్తే, మరోసారి పవన్ కళ్యాణ్ నెం.1 స్థానంలో నిలుస్తూ వచ్చారు. అభిమానుల మధ్య కూడా అదే రకమైన పోటీ వతావరణం ఉండేది.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇద్దరూ ఒకే పార్టీకి మద్దతు ప్రకటించడం, ఆపార్టీనే గెలిపించేందుకు తమ వంతు కృషి చేయడానికి పూనుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న స్టార్ హీరోలు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఇద్దరి మధ్య స్నేహం
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....పవన్ కళ్యాణ్-మహేష్ బాబు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా' చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. అయితే సినిమాల పరంగా చూస్తే ఇద్దరూ ఒకరిని తీసిపోకుండా ఒకరు తమ సత్తా చాటుతున్నారు.
ఇద్దరూ ఒకే పార్టీకి మద్దతు
ఇన్నాళ్లు ఈ ఇద్దరు హీరోలు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి తెలుగు దేశం పార్టీని బల పరిచేందుకు సిద్ధమయ్యారు.
అభిమానులు సైతం అదే దారిలో..
తమ అభిమాన హీరోలు తెలుగు దేశం పార్టీని గెలిపించే దిశగా సాగుతుండటంతో...వారి వారి అభిమానులు కూడా అదే దారిలో సాగుతున్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: mahesh babu pawan kalyan tollywood మహేష్ బాబు పవన్ కళ్యాణ్ టాలీవుడ్
ఆ రెండు బ్లాక్ బస్టర్స్ కంటే భిన్నంగా.. స్టార్ హీరోతో సినిమా గురించి యువ దర్శకుడు!
వైరల్ అయిన భైరవగీత సినిమా హీరోయిన్ ఇరా
వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా,నిక్ జోనస్ ఎంగేజ్మెంట్
గీతా గోవిందం హీరోయిన్ రాష్మిక ఇంటర్వ్యూ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
పవన్ వాడిన బైక్ ని 8 లక్షలు చెల్లించి తీసుకున్న హీరో _ Sudeep Paid 8 Lakhs To Use Pawan's Bike - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
పవన్ వాడిన బైక్ ని 8 లక్షలు చెల్లించి తీసుకున్న హీరో
వైరల్ పిక్స్ : ఫారెన్ లో రేణుదేశాయ్ ..ఎట్టకేలకు అకిరా సీక్రెట్ బయటకు.. ముగ్గురూ ఒకేలా!
కుమ్మేస్తున్న ఎన్టీఆర్.. దిమ్మతిరిగేలా అరవింద సమేత బిజినెస్!
వాళ్ల నాన్న నాకు గురువు... రెగ్యులర్ హీరోగా రాలేదు: పవన్ కళ్యాణ్
ట్రెండింగ్: పవన్పై చెడుగా మాట్లాడను.. కోటి కొట్టేసిన ప్రియా.. ఆమె టీషర్టులో కౌశల్ చేయి
పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆటగదరా శివ మూవీ సాంగ్ లాంచ్!
కాబోయో భర్తతో రేణు దేశాయ్.. అకీరా తీసిన ఫోటో.. మళ్ళీ అదే తంతు!
బెంగుళూరు: గతంలో ప్రభాస్ హిట్ మూవీ మిర్చిని మాణిక్య పేరుతో కన్నడలో రీమేక్ చేసి, సూపర్ హిట్ ను అందుకున్న సుదీప్.. ఆ తర్వాత పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది చిత్రాన్ని రన్న పేరుతో రీమేక్ చేసి మరో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా సుదీప్ కు మరో పవన్ కళ్యాణ్ సినిమా పై మనసు పడి రీమేక్ చేస్తున్నాడు.
ముకుందా..ముకుందా టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్...ఓ బైక్ ని వాడారు. సినిమాలో ఎక్కువ భాగం ఆయన ఆ బైక్ పైనే కనపడతారు. ఇప్పుడు అదే బైక్ ని సుదీప్ వాడుతున్నారు. అంతే కాదు బైక్ తో సీన్స్ కూడా షూట్ చేసేసారు.
ఇక ఈ బైక్ కోసం ఎనిమిది లక్షలు దాకా ఖచ్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. పవన్ ఇక్కడ వాడిన బైక్ నే తీసుకుని వెళ్లినట్లు సమాచారం. ఇక ఒకప్పటి హీరోయిన్ ప్రేమను...ఉపేంద్రకు భార్యగా తీసుకోనున్నారు. తెలుగులో శ్రియ ఆ పాత్రను పోషించింది.
ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే చేరువయ్యాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. కన్నడంలో స్టార్ హీరో స్టాటస్ అనుభవిస్తున్న సుదీప్ మిగతా సౌత్ భాషల్లోనూ నటిస్తున్నాడు. అలాగే తెలుగు సినిమాల్లో నటించడమే కాదు, పలు తెలుగు సినిమాలను కన్నడలో రీమేక్స్ చేస్తున్నాడు.
పవన్ కల్యాణ్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: pawan kalyan gopala gopala upendra sudeep పవన్ కళ్యాణ్ గోపాల గోపాల ఉపేంద్ర సుదీప్
ఆర్ఎక్స్ 100 కలెక్షన్స్: 6వరోజు కూడా అదే జోరు.. 15 కోట్లతో టాప్ గేర్లో, బడ్జెట్ ఎంతో తెలుసా!
శ్రీనివాస కళ్యాణం టీజర్, ఆడియో వేడుకకు ముహూర్తం ఫిక్స్!
రాంచరణ్ సినిమా ఫస్ట్ లుక్ డేట్.. షాకిచ్చేలా ఇంట్రవెల్ సీన్, హైరేంజ్లో యాక్షన్!
ఎట్టకేలకు అకిరా సీక్రెట్ బయట పెట్టిన రేణు
బిగ్ బాస్ 2లోకి ఎంటరైన యాంకర్ ప్రదీప్, ఏం చెప్పాడో అంతా ఏడ్చేశారు!
హీరోయిన్ బర్త్ డే పార్టీ: డాన్స్ చేస్తూ సందడి చేసిన స్టార్స్!
ఎన్టీఆర్ బయోపిక్లో శ్రీ దేవి పాత్ర ఖరార్
బిగ్ బాస్ 2 తెలుగు: ఎపిసోడ్ 39 హైలైట్స్...లగ్జరీ బడ్జెట్ టాస్క్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
Mana Samscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు): August 2013
నారసింహ శతకం 1 నుండి 10 వరకు శ్లోకాలు
1 నుండి 10 వరకు శ్లోకాలు
రచన: శేషప్ప కవి
సీ. పద్మలోచన _ సీస – పద్యముల్ నీ మీద
సీ. నరసింహ _ నీ దివ్య – నామమంత్రముచేత
సీ. మందుండనని నన్ను – నింద చేసిననేమి?
స్మరణచేసెద నా యధా – శక్తి కొలది.
Labels: శ్రీ నారసింహ శతకం
Labels: అమ్మవారి స్తోత్రాలు
బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితా __ 11 __
నానాభరణాశోభాఢ్యా నానారత్నోపశోభితాః __ 12 __
కుంతాయుధం త్రిశూలం చ శార్ంగమాయుధముత్తమమ్ __ 14 __
ధారయంత్యాయుధానీత్థం దేవానాం చ హితాయ వై __ 15 __
మహాబలే మహోత్సాహే మహాభయవినాశిని __ 16 __
నఖాఞ్ఛూలేశ్వరీ రక్షేత్కుక్షౌ రక్షేత్కులేశ్వరీ __ 28 __
జంఘే మహాబలా రక్షేత్సర్వకామప్రదాయినీ __ 31 __
పాదాంగులీషు శ్రీ రక్షేత్పాదాధస్తలవాసినీ __ 32 __
జ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషు __ 35 __
వజ్రహస్తా చ మే రక్షేత్ప్రాణం కల్యాణశోభనా __ 37 __
సత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా __ 38 __
తత్సర్వం రక్ష మే దేవి! జయంతీ పాపనాశినీ __ 42 __
నశ్యంతి వ్యాధయః సర్వే లూతావిస్ఫోటకాదయః __ 48 __
గ్రహభూతపిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసాః __ 51 __
యావద్భూమండలం ధత్తే సశైలవనకాననమ్ __ 54 __
శ్రీ సరస్వతి స్తోత్రం
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః __
విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః __
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః __
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః __
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః __
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః __
దివ్యఙ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః __
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః __
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః __
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః __
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః __
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః __
రచన: ఆది శంకరాచార్య
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ-సాయుజ్య-పదవీమ్ __ 12 __
మయూఖా-స్తేషా-మప్యుపరి తవ పాదాంబుజ-యుగమ్ __ 14 __
మధు-క్షీర-ద్రాక్షా-మధురిమ-ధురీణాః ఫణితయః __ 15 __
ర్వచోభి-ర్వాగ్దేవీ-వదన-కమలామోద మధురైః __ 17 __
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందు-స్తనయుగామ్ __ 19 __
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా __ 20 __
కుచాభ్యామానమ్రం కుటిల-శశిచూడాల-మకుటమ్ __ 23 __
స్థితా హ్యేతే-శశ్వన్ముకులిత కరోత్తంస-మకుటాః __ 25 __
భవస్యభ్యుత్థానే తవ పరిజనోక్తి-ర్విజయతే __ 29 __
మహాసంవర్తాగ్ని-ర్విరచయతి నీరాజనవిధిమ్ __ 30 __
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత-ధారాహుతి-శతై __ 33 __
నిషేవే వర్షంతం-హరమిహిర-తప్తం త్రిభువనమ్ __ 40 __
సుధాలేపస్యూతిః పరిణమతి రాకా-హిమకరః __ 46 __
సమాధత్తే సంధ్యాం దివసర్-నిశయో-రంతరచరీమ్ __ 48 __
ధ్రువం తత్తన్నామ-వ్యవహరణ-యోగ్యావిజయతే __ 49 __
అసూయా-సంసర్గా-దలికనయనం కించిదరుణమ్ __ 50 __
తవాకర్ణాకృష్ట స్మరశర-విలాసం కలయతః__ 52 __
త్రయాణాం తీర్థానా-ముపనయసి సంభేద-మనఘమ్ __ 54 __
విలీయంతే మాతస్తవ వదనతాంబూల-కబలాః __ 65 __
కథంకరం బ్రూమ-స్తవ చుబుకమోపమ్యరహితమ్ __ 67 __
త్రయాణాం గ్రామాణాం స్థితి-నియమ-సీమాన ఇవ తే __ 69 __
చతుర్ణాం శీర్షాణాం సమ-మభయహస్తార్పణ-ధియా __ 70 __
యది క్రీడల్లక్ష్మీ-చరణతల-లాక్షారస-చణమ్ __ 71 __
కుమారావద్యాపి ద్విరదవదన-క్రౌంచ్దలనౌ __ 73 __
ప్రతాప-వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే __ 74 __
బేలద్వారం సిద్ధే-ర్గిరిశనయనానాం విజయతే __ 78 __
నఖాగ్రచ్ఛన్మానః సుర ముకుట-శాణైక-నిశితాః __ 83 __
యయో-ర్లాక్షా-లక్ష్మీ-రరుణ హరిచూడామణి రుచిః __ 84 __
పశూనా-మీశానః ప్రమదవన-కంకేలితరవే __ 85 __
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా __ 88 __
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే __ 91 __
జగత్త్రతుం శంభో-ర్జయతి కరుణా కాచిదరుణా __ 93 __
తవ ద్వారోపాంతః స్థితిభి-రణిమాద్యాభి-రమరాః __ 95 __
కుచభ్యా-మాసంగః కురవక-తరో-రప్యసులభః __ 96 __
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి __ 97 __
కదా ధత్తే వాణీముఖకమల-తాంబూల-రసతామ్ __ 98 __
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ __ 99 __
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ __ 2 __
శ్రీ మాతా, శ్రీ మహారాఙ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ _
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా __ 1 __
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా __ 2 __
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా __ 3 __
స్తనభార దళన్-మధ్య పట్టబంధ వళిత్రయా __ 15 __
మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః __ 20 __
శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా __ 21 __
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా __ 22 __
సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ __ 23 __
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా __ 25 __
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా __ 28 __
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా __ 30 __
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా __ 32 __
|
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా __ 34 __
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ __ 36 __
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా __ 37 __
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ __ 38 __
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ __ 39 __
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ __ 40 __
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ __ 41 __
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ __ 42 __
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా __ 43 __
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా __ 44 __
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా __ 45 __
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ __ 46 __
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ __ 47 __
నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ __ 48 __
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా __ 49 __
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా __ 50 __
సర్వఙ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా __ 51 __
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ __ 52 __
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా __ 53 __
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః __ 54 __
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ __ 55 __
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా __ 56 __
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ __ 57 __
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా __ 58 __
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా __ 59 __
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా __ 60 __
చిన్మయీ, పరమానందా, విఙ్ఞాన ఘనరూపిణీ __ 61 __
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా __ 62 __
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ __ 63 __
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా __ 64 __
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ __ 65 __
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ __ 66 __
నిజాఙ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా __ 67 __
అంబికా,உనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా __ 69 __
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా __ 70 __
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా __ 71 __
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా __ 72 __
కల్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా __ 73 __
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా __ 74 __
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ __ 75 __
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా __ 76 __
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ __ 77 __
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా __ 78 __
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోஉపహా __ 79 __
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః __ 80 __
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా __ 81 __
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా __ 82 __
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా __ 83 __
షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా __ 84 __
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ __ 85 __
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాஉవ్యక్త స్వరూపిణీ __ 86 __
మహాకామేశ నయనా, కుముదాహ్లాద కౌముదీ __ 87 __
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ __ 88 __
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా __ 89 __
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా __ 90 __
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ __ 91 __
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా __ 92 __
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా __ 93 __
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ __ 94 __
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ __ 95 __
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ __ 96 __
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ __ 97 __
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా __ 98 __
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ __ 99 __
దంష్ట్రోజ్జ్వలా,உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా __ 100 __
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ __ 101 __
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా __ 102 __
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ __ 103 __
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,உతిగర్వితా __ 104 __
దధ్యన్నాసక్త హృదయా, డాకినీ రూపధారిణీ __ 105 __
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా __ 106 __
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా __ 107 __
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ __ 108 __
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ __ 109 __
స్వాహా, స్వధా,உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా __ 110 __
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా __ 111 __
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ __ 112 __
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా __ 113 __
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ __ 114 __
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ __ 115 __
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ __ 116 __
మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ __ 117 __
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా __ 118 __
|
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా __ 119 __
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయఙ్ఞ వినాశినీ __ 120 __
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః __ 121 __
అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా __ 124 __
త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ __ 125 __
ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా __ 126 __
ధ్యానగమ్యా,உపరిచ్ఛేద్యా, ఙ్ఞానదా, ఙ్ఞానవిగ్రహా __ 127 __
లోపాముద్రార్చితా, లీలాక్లుప్త బ్రహ్మాండమండలా __ 128 __
యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా __ 129 __
సర్వధారా, సుప్రతిష్ఠా, సదసద్-రూపధారిణీ __ 130 __
ఏకాకినీ, భూమరూపా, నిర్ద్వైతా, ద్వైతవర్జితా __ 131 __
బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా __ 132 __
సుఖారాధ్యా, శుభకరీ, శోభనా సులభాగతిః __ 133 __
రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః __ 134 __
సామ్రాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖలా __ 135 __
సర్వార్థదాత్రీ, సావిత్రీ, సచ్చిదానంద రూపిణీ __ 136 __
సరస్వతీ, శాస్త్రమయీ, గుహాంబా, గుహ్యరూపిణీ __ 137 __
సంప్రదాయేశ్వరీ, సాధ్వీ, గురుమండల రూపిణీ __ 138 __
కులోత్తీర్ణా, భగారాధ్యా, మాయా, మధుమతీ, మహీ _
గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా __ 139 __
సనకాది సమారాధ్యా, శివఙ్ఞాన ప్రదాయినీ __ 140 __
నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ __ 141 __
లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా __ 142 __
దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా __ 143 __
రోగపర్వత దంభోళి, ర్మృత్యుదారు కుఠారికా __ 144 __
అపర్ణా, చండికా, చండముండాஉసుర నిషూదినీ __ 145 __
త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా __ 146 __
ఓజోవతీ, ద్యుతిధరా, యఙ్ఞరూపా, ప్రియవ్రతా __ 147 __
మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా __ 148 __
ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ __ 149 __
త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా __ 150 __
కపర్దినీ, కలామాలా, కామధుక్,కామరూపిణీ __ 151 __
పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ __ 153 __
సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ __ 154 __
ప్రసవిత్రీ, ప్రచండాஉఙ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః __ 155 __
విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః __ 156 __
భావఙ్ఞా, భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ __ 157 __
ఉదారకీర్తి, రుద్దామవైభవా, వర్ణరూపిణీ __ 158 __
సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా __ 159 __
కల్పనారహితా, కాష్ఠా, కాంతా, కాంతార్ధ విగ్రహా __ 160 __
కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ __ 161 __
అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా __ 162 __
నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాసృతిః __ 163 __
యఙ్ఞప్రియా, యఙ్ఞకర్త్రీ, యజమాన స్వరూపిణీ __ 164 __
విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ __ 165 __
అయోని, ర్యోనినిలయా, కూటస్థా, కులరూపిణీ __ 166 __
వీరగోష్ఠీప్రియా, వీరా, నైష్కర్మ్యా, నాదరూపిణీ _
విఙ్ఞాన కలనా, కల్యా విదగ్ధా, బైందవాసనా __ 167 __
సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ __ 168 __
స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా __ 169 __
సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా __ 170 __
మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః __ 172 __
ప్రగల్భా, పరమోదారా, పరామోదా, మనోమయీ __ 173 __
పంచయఙ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ __ 174 __
శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ __ 175 __
లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా __ 176 __
సుమంగళీ, సుఖకరీ, సువేషాడ్యా, సువాసినీ __ 177 __
బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా __ 178 __
ఙ్ఞానముద్రా, ఙ్ఞానగమ్యా, ఙ్ఞానఙ్ఞేయ స్వరూపిణీ __ 179 __
అనఘాద్భుత చారిత్రా, వాంఛితార్థ ప్రదాయినీ __ 180 __
అవ్యాజ కరుణామూర్తి, రఙ్ఞానధ్వాంత దీపికా __ 181 __
శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ __ 182 __
భగవద్గీత అథ పఞ్చదశోऽధ్యాయః - పురుషోత్తమయోగః 11 నుండి 20 శ్లోకాలు
'శ్రీ' కవితలు
__ గెలిచాయి ఎందుకో - తెలుగు గజల్ 453 __
శ్రీ కృష్ణ శరణ౦ మమ
ఈరోజు అమ్మ నాన్నకి వైజాగ్ లో, శ్రీహరిపురం కృష్ణుని కోవెలలో పాదపూజ జరిగింది.
శ్వేతాంబరం...(నా అక్షరాలు..నిర్మలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే విహంగాలు)
శ్రీ లలితా పంచరత్నం
అమ్మవారి స్తోత్రాలు (32)
ఆళ్వార్లు (1)
ఇరగవరపు రమ ఆర్టికల్స్ (25)
కార్తీకపురాణం (30)
కుమార శతకం (8)
కృష్ణుని స్తోత్రాలు (2)
గంగా స్తోత్రం (1)
చిత్ర రామాయణం (1)
తిరుప్పావై పాశురాలు (భావసహితము) (33)
తెలుసుకోదగిన విషయాలు (149)
దేశభక్తి గేయాలు (17)
పర్వ దినములు (71)
పుణ్యక్షేత్రాలు (33)
ముత్యాల రంగవల్లికలు (9)
వినాయకుని స్తోత్రాలు (1)
విష్ణుమూర్తి స్తోత్రాలు (16)
విష్ణుసహస్రనామాలు (2)
శివుని స్తోత్రాలు (21)
శ్రీ గుల్లల్ల వీర్రాజు గారి సూక్తి సుమ మాల. (12)
శ్రీ నారసింహ శతకం (10)
శ్రీనివాసుని సంకీర్తనలు (30)
సాంప్రదాయపు పాటలు (16)
సింహాచలం ఫోటోలు (4)
సూర్యుని స్తోత్రాలు (2)
స్వామి వివేకానంద సూక్తులు (27)
|
హనుమంతుని స్తోత్రాలు (5)
|
పోటీ స్ప్రింగ్ సెలవులు 2
ప్రధాన (current)
యాదృచ్ఛిక వీడియో
అన్ని కెటగిరీలు
ఈత దుస్తులతో ఉండటం
ఈత దుస్తులతో ఉండటం, సముద్రతీరం, బిగినర్స్, బ్యూటీ, రాగి జుట్టు
సముద్రతీరం రాగి జుట్టు బిగినర్స్ బ్యూటీ ఈత దుస్తులతో ఉండటం
రేట్ మర్చిపోతే లేదు వీడియో! మీరు వీడియో ఇష్టపడ్డారు లేదా కాదు. Thank you!
క్లిక్ లోడ్ వీడియో
లో డౌన్లోడ్ .mp4 embed కోడ్
ఈ కోడ్ కాపీ మరియు మీ వెబ్ సైట్ లో ఉంచడానికి
పోటీ స్ప్రింగ్ సెలవులు 2 సైట్ నుండి pornoload-n.com
అభిప్రాయాలు 66
వీడియో పని లేదు
భాగస్వామ్యం, సామాజిక నెట్వర్క్లు
మొడ్ఢ, కుడుచు lover ఆమె ముఖము మీధ వీర్య ధ్రవమ్ చ
ప్రముఖ వీడియో
Agnea సిద్ధంగా ఉంది. ఆమె తో ప్లే వెంట్రుకల బుష్
720 HD వీడియో, హస్త ప్రయోగం, జపనీస్, చైనీస్
జపనీస్, యువ, లోపల సహితమైన, క్లోజప్, చైనీస్, 720 HD వీడియో
ROKO వీడియో-మొక్కజొన్న కంపన పరికరంలా నా పూకు (గర్భవతి)
అమ్మాయి యొక్క లంగా వీడియోలను లేదా ఫోటోలు తో తీపి గాడిద తెలుపు లేస్ అమ్మాయి డ్రాయరు
Curly blonde విక్రయిస్తుంది. ఆమె గట్టి వస్తువులు
డోర్త్ అమ్మాయి తొలగించారు శోధించిన మరియు ఇబ్బంది పెట్టాడు
షాంపైన్ పార్టీ లోకి మారుతుంది ఒక వేడి ఫక్ (1960-ies పాతకాలపు)
పలుచన వెబ్ పడుతుంది. పెద్ద పురుషాంగము వంటి పరికరము తో లెస్బియన్ స్నేహితులు
సంకలనం నా పెద్ద cumshots తన భార్య నుండి పాలు నా మొడ్డ
ముదురు లెస్బియన్ పుస్సీ farts సమయంలో పూకు మీధ వేలితోరుద్ధడమ్ ముధీరిన సెక్స్
దారుణమైన Porn Videos
నీలం ఈత దుస్తులతో ఉండటం
ముద్దు ఎలా Porn Videos
జపనీస్ నమూనాలు Porn Videos
మంచం ముందు Porn Videos
రియల్ పార్టీ స్లట్స్
రియల్ పార్టీ స్లట్స్ Porn Videos
యువ మొడ్డ Porn Videos
బ్యాంగ్ బ్రోస్ Porn Videos
వేడి నలుపు ముధీరిన సెక్స్
వేడి నలుపు ముధీరిన సెక్స్ Porn Videos
మాన్సన్ Porn Videos
బంక చురుకైన మోలలు
బంక చురుకైన మోలలు Porn Videos
మొడ్డ పార్టీ Porn Videos
కొవ్వు అందమైన మహిళలు Xxx
కొవ్వు అందమైన మహిళలు Xxx Porn Videos
లోతైన ప్రవేశించడం Porn Videos
ఉత్తమ వక్షోజాలను Porn Videos
బిగపడటం జుట్టుతో పూకు
బిగపడటం హెయిరీ పుస్సి పోర్న్ వీడియోల
ముధీరిన సెక్స్ బ్యూటీ
ముధీరిన సెక్స్ అందం Porn Videos
పోర్న్ లోడ్! కేవలం మీరు సూపర్ వీడియో!.
నుండి అభిప్రాయాన్ని మద్దతు సైట్
Copyrights © 2013-2018 - Porn videos for free మా వెబ్ సైట్ లో pornoload-n.com
|
ప్రాణాలు తీస్తున్న అంతుచిక్కని వ్యాధి.. కాపాడేందుకు వ్యాక్సిన్ కూడా లేదు - BBC News తెలుగు
కంటెంట్కు దాటవేయండి
BBC News తెలుగు నావిగేషన్
ఎక్కువ మంది చదివినవి
ప్రాణాలు తీస్తున్న అంతుచిక్కని వ్యాధి.. కాపాడేందుకు వ్యాక్సిన్ కూడా లేదు
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్
షేర్ చేయండి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి
ఇవి బయటి లింక్లు, కాబట్టి కొత్త విండోలో తెరవబడతాయి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Google+
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి WhatsApp
ఈ లింక్ను కాపీ చేయండి
షేరింగ్ గురించి మరింత చదవండి
ఈ ఏడాది ప్రారంభం నుంచి నైజీరియాలో ప్రాణాంతక వ్యాధి విజృంభిస్తోంది. లసా వైరస్ ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఇది మరెన్నో వ్యాధులకు కారణం అవుతోంది. కానీ ఈ వ్యాధికి ఇంత వరకు వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు.
లసా జ్వరం కొత్తదేం కాదు. కానీ ప్రస్తుతం ఇది గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రబలుతోంది. అత్యంత వేగంగా విస్తరిస్తోంది.
రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులకు కూడా ఈ వ్యాధి సోకుతోంది. ఇప్పటికే పలువురు వైద్య సిబ్బంది మృత్యువాత పడ్డారు.
ఈ వ్యాధి వైరల్ హెమరాజిక్ జ్వరంగా మారి శరీరంలో అనేక భాగాలపై ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని రక్తనాళాలను ధ్వంసం చేస్తుంది.
చికిత్సకు ఈ వ్యాధి లొంగడం లేదు.
లసా జ్వరం లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పితో పాటు కాస్త బలహీనంగా ఉంటారు. కొందరికి ఇవేవీ ఉండకపోవచ్చు.
కానీ వైరల్ హెమరాజిక్ జ్వరం, ఎబోలా వంటి వ్యాధులకు ఇది కారణం అవుతోంది. ఫలితంగా ముక్కు, నోరు, శరీరంలోని ఇతర భాగాల నుంచి రక్తం కారడం వంటివి జరుగుతున్నాయి.
ఒక శాతం కేసులు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
గర్భిణులకు ఈ వ్యాధి సోకితే కడుపులోని బిడ్డ చనిపోవడమో, లేదంటే వారే మృతి చెందడమో జరుగుతోంది.
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గణాంకాల ప్రకారం.. గత జనవరి నుంచి ఇప్పటి వరకు నైజీరియాలో 1000 లసా జ్వరం కేసులు నమోదయ్యాయి.
కారణాలేంటి?
ఈ వ్యాధితో ఇప్పటి వరకు 90 మంది చనిపోయారు. కానీ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే లసా జ్వరాన్ని గుర్తించడం అంత సులువు కాదు.
మొదట్లో ఈ వ్యాధిని గుర్తించడం అసాధ్యంగా ఉండేది. ఈ వ్యాధి లక్షణాలు కూడా అచ్చం మలేరియా, డెంగ్యూ వ్యాధి లక్షణాల మాదిరిగానే ఉండేవి.
లసా జ్వరాన్ని గుర్తించడానికి కచ్చితమైన పరీక్ష కూడా ఏదీ లేదు. రక్త పరీక్ష లేదా కణజాల పరీక్ష వల్ల మాత్రమే ఇది నిర్ధరణ అవుతుంది. అయితే, ఈ పరీక్ష చేసే ల్యాబ్లు చాలా పరిమితంగా ఉన్నాయి.
1969లో లసా పట్టణంలో ఈ వ్యాధి తొలిసారిగా బయటపడింది.
ఆ తర్వాత పశ్చిమాఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి తరచుగా కనిపిస్తోంది.
కానీ ఈసారి కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.
దీనికి కారణాలు ఏమిటన్నది వైద్యులకు అంతుచిక్కడం లేదు.
వాతావరణ మార్పుల వల్ల ఇది మరింత విస్తరిస్తోందని అంచనా వేస్తున్నారు.
ఎలుకలు, ఇతర క్షీరదాల వల్ల ఇది మనుషులకు ఎక్కువగా సోకుతోంది.
ఎలుక మల, మూత్రాలు, రక్తం లేదా లాలాజలం అంటిన ఆహారం తినడం వల్ల చాలా మందికి లసా జ్వరం వస్తోంది.
వైన్తో ‘దంత సమస్యలు దూరం’!
ఎబోలా మాదిరిగానే..
వైరస్లో రోగనిరోధక శక్తి పెరగడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు.
అంతేకాదు, ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
అందుకే రోగి బంధువులు, చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులకు కూడా ఈ వ్యాధి సోకుతోంది.
లసా జ్వరానికి మూడు వారాల వరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
ఎబోలా మాదిరిగానే లసా వైరస్ జ్వరం తగ్గిన తర్వాత కూడా శరీరంలోనే ఉండి, సెక్స్ సమయంలో ఇతరులకు వ్యాపిస్తుందా లేదా అన్న విషయంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ఈ వ్యాధిని నియంత్రించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, నైజీరియా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తోంది.
బ్రిటన్ కూడా తన వైద్య బృందాన్ని నైజీరియాకు పంపించింది.
పండ్ల రసాలు తాగుతున్నారా! పళ్లు జాగ్రత్త!!
దీన్ని ఎలా నిరోధించొచ్చు?
ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
(బీబీసీ విజ్ఞప్తి మేరకు వెల్కమ్ ట్రస్ట్ వ్యాక్సిన్స్ విభాగం అధిపతి డాక్టర్ చార్లీ వెల్లర్ ఈ కథనం రాశారు.)
ఇవి కూడా చదవండి:
పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
‘‘నాగాలాండ్ దాటి ఇప్పటి వరకు బయట అడుగు పెట్టలేదు’’
సిరియా: అసలేం జరుగుతోంది? ఎవరు ఎవరి వైపు?
చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
సిరియా: ‘ఆకలి తీరాలంటే కోరిక తీర్చాలన్నారు’
‘ఫెడరల్ ఫ్రంట్’ వెనుక కేసీఆర్ వ్యూహాలేమిటి? ఇది మోదీని పడగొట్టడానికా? మరింత బలపర్చడానికా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
సంబంధిత అంశాలు
పశ్చిమ ఆఫ్రికా
|
పశ్చిమ ఆఫ్రికా
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)
వైద్య పరిశోధన
ఈ కథనాన్ని షేర్ చేయండి షేరింగ్ గురించి
ముఖ్యమైన కథనాలు
అమిత్ షా జాబు.. చంద్రబాబు జవాబు
మోదీ ప్రధాని అయ్యేందుకు ఫేస్బుక్ సహకరించిందా?
‘రేప్’ వార్తల రిపోర్టింగ్లో ఆనందం దాగి ఉందా?
వికటించిన తేనెటీగల థెరపీ.. మహిళ మృతి
భార్య మీద అనుమానం వచ్చింది.. చెట్టుకు కట్టేసి కొట్టాడు
BBC గురించి తెలుసుకోండి
వినియోగ నిబంధనలు
BBC గురించి
గోప్యతా విధానం
Copyright © 2018 BBC. బయటి సైట్లలోని కంటెంట్కు BBC బాధ్యత వహించదు. బయటి లింక్ల అనుసంధానం/లింక్ల విధానంపై మేము అవలంబించే మార్గం
|
షారుక్ కూతురితో బిగ్బీ మనవడు సెల్ఫీ జోష్.. వైరల్గా మారి.. _ Shah Rukh’s daughter Suhana’s selfie with Amitabh Bachchan's grandson Agastya - Telugu Filmibeat
తమిళ సినిమా
షారుక్ కూతురితో బిగ్బీ మనవడు సెల్ఫీ జోష్.. వైరల్గా మారి..
ఇషా అంబాని పెళ్లి వేడుక లో మెరిసిన బాలీవుడ్ ప్రముఖులు
అమరావతిలో ఎన్టీఆర్ కు నిలువెత్తు రూపం :
ఆండ్రాయిడ్ ఫోన్లలో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలు..
ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ని భయపెడుతున్న రూమర్.. అసలు వాస్తవం ఏంటి!
SBI లో ఈ ఒక్క పధకం కడితే చాలు మీజీవితం మారిపోయినట్లే
సెక్స్ లో కంటే హస్త ప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందా?
బాలీవుడ్లో స్టార్ల మధ్య పోటీ పక్కన పెడితే వారి పిల్లలు మాత్రం చాలా అన్యోన్యయంగా సమయాన్ని గడిపేస్తుంటారు. బిగ్బీ అమితాబ్ బచ్చన్, బాద్షా షారుక్ ఖాన్ కుటుంబల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందుకు ప్రతీకగా వారి పిల్లలు చేసే పనులు వారి బంధాలను వెల్లడిస్తుంటాయి.
తాజాగా షారుక్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ నందా కుమారుడు అగస్త్యా నందాతో కలిసి దిగిన సెల్ఫీ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోను సుహానా ఫ్యాన్ పేజ్ షేర్ చేయడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలో అగస్థ్య, సుహానాలిద్దరూ చూడ చక్కగా ఉన్నారు. సుహానా, అగస్త్యా బాల్య స్నేహితులు. వీరిద్దరూ ఇరు ఫ్యామిలీ సభ్యులు కలిసి వెళ్లిన దాఖలాలు ఉన్నాయి.
నటనలో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకొంటున్న సుహానా త్వరలోనే బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. నాటక రంగానికి చేరువైన సుహానా ఇటీవల ప్రదర్శించిన ఓ నాటకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
నేను కోరుకున్నట్లే కేసీఆర్ గెలిచారు: మోహన్ బాబు
తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది: పవన్ కళ్యాణ్
మీరు ఎగ్జిట్ అయితే మంచిది: ఫేక్ అంటూ ఎగ్జిట్ పోల్స్ మీద హీరో ఆగ్రహం
ఇషా పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా ప్రియాంక, నిక్
వైరల్ వీడియోపై ఫైర్ అయిన నమ్రత.. ఇంటర్నెట్లో దుమారం!!
కేసీఆర్, కేటీఆర్పై రాంచరణ్ ప్రశంసలు
ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ని భయపెడుతున్న రూమర్.. అసలు వాస్తవం ఇదే !
రజనీకాంత్ 69వ పుట్టినరోజు సంబరాలు !
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
అభిజ్ఞా వైరుధ్యం
ఎందుకో, వెలుపల అన్నీ సహజం గానే ఉంటాయి
తలగడ వేడిగా ఉంది
అర్థ/రహిత/శాస్త్రం
నీ వృత్తం లోకి, బహుశా బరిలోకి దిగుతావు,
ఇక ఇప్పుడు చెప్పు
వేలంపాటల్లో ఎంత వెచ్చిస్తావూ? నిద్ర కోసం, నీ కోసం
పది తూటాలు, మరొక పది
కుటుంబం, అమ్మ, నాన్న, సోదరుడు
నా వెనుగ్గా ముందుకు సాగుతూ వాళ్ళు
వాళ్ళు ఏ ఆలోచనల్లో ఉన్నారు?
సమయం ఆసన్నమైంది
నా వద్ద ఉన్నది భయం కాదు
హలో కుటుంబం.
నిశ్శబ్దం గా కూర్చుంటావిక, ఆ కచ్చేరీ లో.
వాన నీటి గిలిగింతలకి.
ఖాళీ లేదీ ఇంట్లో, కలదిరిగి చూడాలి మరి!
కొత్త ఇల్లు కట్టుకోవాలి, కుదురుగా సర్దుకోవాలి
పాటలు, పాఠాలు, పద్యాలు, పుస్తకాలు గూర్చి ఓ టపా!
మరువం అంటారని ఒక ప్రశ్న, గుర్తుకొచ్చామా నేను నా శిష్యగణం మరి? ;)
ఏడాదికి పైగానే అయింది మా బడి కబుర్లు చెప్పుకుని, ఈ బ్లాగులో ఏమైనా రాసుకుని. అంచేత చిన్న పలుకరింపు, నా చిన్నారుల ఊసులు చెప్పుకుందామని, సమీప భావిలోనో, ఆ తదుపరి కాలంలోనో నా పిల్లకాయలే చదువుకుని సంబరపడతారనీను కూడా-
ప్రస్తుతం వేరే ఊరికి నా నివాసం మార్చినా, పిల్లలు దూరశ్రవణం ద్వారాగానూ పాఠాలు నేర్చుకొనటానికి, చదువుకొనటానికి సంసిద్దత వ్యక్తం చేయడంతో స్కైప్ ద్వారా బడి నడుపుతున్నాను. అదే అనుకోని మార్పు నా బడి నిర్వహణలో. పిల్లలంతా ఒక్క వారం లోపే వినటం, ప్రశ్నలు వెయ్యటం, సందేహ నివృత్తి వంటివి ఒక క్రమంలో చెయ్యటమూ అనూహ్యమైన తృప్తి. ఒక పంతులమ్మకి ఇంతకన్నా విలువైన గురుదక్షిణ ఉండదనే చెప్తాను.
1) నా సహోద్యోగి రేమాండ్ కి ఈ భాష పట్ల నాకున్న అభిమానం వలనే నేనంటే అభిమానమని నా గట్టి నమ్మకం వమ్ముకాలేదు. అతనికి పాత పుస్తకాల విక్రయశాలలకి వెళ్ళి ఎప్పుడూ ఏవో కొనటం అలవాటు(ట). ఒకానొక అటువంటి చోటులో ఈ పుస్తకం అతని కళ్ళబడటం, పదిలం గా కొని, రెండు చాక్లెట్స్ తో కలిపి నాకు కానుక గా ఓనాటి ఉదయాన్నే నా డెస్క్ మీద పెట్టి వెళ్ళటం నన్ను ఆశ్చర్యానందభరితురాలిని చేసింది. పోతే ఇవి పంచతంత్ర కథలన్నమాట!
పుస్తకం లోని బొమ్మలు చాలా బావున్నాయి, మచ్చుక్కి ఒకటి:
ఈ పుస్తకం గూర్చిన వివరం:
2) ఈ రెండు పుస్తకాలూ నేను Best Book Centre,Hyderabad, AP వారి వద్ద కొన్నాను
ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి ఇలా చెప్పుకుపోతే. కొన్ని:-
2. జతపరిచిన పరీక్షాపత్రం తో వారి స్థాయి చూసుకుని కొత్త అంశాలు ఎంచుకున్నాను.
1. పెద్ద పిల్లలు పద్యరచన అంశాలు, లక్షణాలు, అలంకారాలు, ఛందస్సు నేర్చుకుంటున్నారు. సామాన్య, సాంఘిక శాస్త్రాలు వాడుక భాషతో అభ్యసిస్తున్నారు, ఆంగ్లం నుంచి తెలుగు కి, తెలుగు నుంచి ఆంగ్లానికి వాటిని అనువాదాలు చెస్తున్నారు (అమెరికా అధ్యక్షుని ఎన్నిక, స్ట్రాటస్ మేఘాలు...)
2. చిన్న పిల్లలు ఆ అక్కలు, అన్నల బాటలో నడుస్తున్నారు. వాక్య నిర్మాణం, కథలు చదవటం, సంభాషణలు నేర్చుకుంటున్నారు
ఇవండి ఇప్పటికి మా బళ్ళో పిల్లలకి నేను నేర్పుతున్నవి, పిల్లల వలన నేను నేర్చుకుంటున్నవి. పనిలో పనిగా సంస్కృతం సాధన మొదలుపెట్టాను. నేను గురువులుగా ఎంచుకున్న వారి తలతింటున్నాను నా పుష్టికి.
పదిలం గా చూసుకో.
దిగి రావచ్చు,ఇంకొక కలలో.
ఆకతాయి కూనలూ, కుక్కపిల్లలు...
ఒక్కసారిగా నిదురమత్తు ఎక్కిస్తారు, ఎవరో?
(ముందుగా ఈ వచనం చదివి చిత్రం పంపిన ఆత్మీయురాలి ద్వారా, గూగుల్ సౌజన్యం తో)
తను నన్ను చేరువగా రమ్మని సైగ చేసింది.
శస్త్ర చికిత్స గురుతులతో ముడుచుకున్న ఆ వదనం.
ఆమె నన్ను బతుకు రాటకి బంధిస్తూనే,
నా శవం నుంచి నన్ను విడుదల చేసింది
(ఈ చిన్ని వచనకవిత కారెన్ కి అంకితమిస్తూ. దాదాపుగా మృత్యుఛాయలకి నేనూ వెళ్ళొచ్చాను. దీనివలన బ్రతకాలన్న ఆశకన్నా బ్రతకటం/బ్రతికి ఉండటం లోని విలువ ఇంకాస్త అవగాహనలోకి వచ్చింది. అలాటి పరిస్థితిలో కలిసిన ఒకరి జీవితం మరొక పాఠం. నాకు ఆమె ఆస్పత్రి లో పరిచయం.
ఈ భావాలు ఏవీ మిగలకపోవచ్చు, బహుశా ఈ స్ఫూర్తి అనంత కాలప్రవాహం లో ఇంతే గాఢత తో ఉండకపోవచ్చు, కానీ ఈ జ్ఞాపకాన్ని దర్శించే ప్రతి సారీ అంతే ప్రభావాన్ని మాత్రం చూపుతుంది. ఈ నలుపు తెలుపుల సమ్మిళిత బ్రతుకు లో కొన్ని కాంతిరేఖలు ఇలాంటి కొందరు. "వారి కొరకే వస్తారు సూర్య చంద్రులు...")
ఈ ఏడాది సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన మా నాన్న గారికి అనురాగ పురస్కారం గా - తనకి అంకితమిచ్చిన - 'మరువం' కవితా సంకలనం ఆగష్టు నెలలో ఆయన చేతుల మీద గా విడుదల అయింది. ఆ సందర్భం గా హైదరాబాదులో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కాసిని కబుర్లు పంచుకుందామని-
ఆ నాన్న కూతురు నేనంటేనే నాకు ఇష్టం
పుస్తకం చేతిలో పడినా ఇంకా కలగానే ఉంది! గత సంవత్సరం గడిచిన తీరుకి ఇది సాధ్యపడుతుందనుకోలేదు కనుక-
|
ముందు గా బ్లాగు ముఖం గా తప్ప నన్నెరుగకపోయినా, ఆహ్వానాన్ని మన్నించి, వీలు చేసుకుని, నాతో సమయం గడిపిన, లేదూ ఫోనుల్లో అభినందించిన బ్లాగు మిత్రులందరికీ కృతఙ్ఞతలు!!! ముఖ్యం గా జ్యోతి, శ్రీలలిత గారు, మాలాకుమార్ గారు, పి.యస్.యం లక్ష్మిగారు, సి.ఉమాదేవిగారు, జయ, నీహారిక, ఫణి ప్రదీప్, నూతక్కి రాఘవేంద్ర గారు, ఆచార్య ఫణీంద్రగారు, శ్యామలీయం గారు, కస్తూరి మురళీకృష్ణగారు - మరపురాని ఘటనలో మీరంతా పాలుపంచుకున్నందుకు చాలా సంతోషం. మమతల ఎద్దడిలో, పరుగుల రద్దీలో ఎప్పటిలా లేత వత్తిడిలో అల్లల్లాడుతున్నా గంపెడు జ్ఞప్తుల వొద్దిక ఇంకా రాలేదు కనుకా అవీ ఇంకా ఉక్కిరిబిక్కిరి జడిలో తడుపుతున్నాయి. (ఎవరినైనా మరిచిపోయుంటే మన్నించండి)-
అలాగే అడగగానే బ్లాగులో చదివిన గురుతులు నెమరువేసుకుని ఆప్తవాక్కులు అందించిన ఫణి ప్రదీప్, భావన, జ్యోతి, ఆనంద్, శ్రీలలిత, బాబాయ్, తృష్ణ, యన్. యస్. మూర్తి, కెక్యూబ్ వర్మ గార్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కవితలకి తన అనువాదాలు జతపరచటానికి అనుమతించిన మూర్తి గారికి నమస్సులు. చిత్రకారునికి కళ అందుకునే అభినందన చాలునన్న - నా ఊహ ని తన సృజనతో చక్కని చిత్రం గా మలిచిన - స్నేహితునికి ప్రత్యేకాభివాదాలు. ఈ పుస్తక ప్రచురణ అనుకున్న ఘడియ నుంచి ఆ సంకల్పం సిద్ధించటానికి జ్యోతి చేసిన సాయం మాటల్లో ఇమిడ్చే నేర్పు నాకు లేదు. సింహ భాగపు పని అందుకోవటం చాలా శ్రమతో కూడినది. తను చాలా సమర్థవంతం గా దాన్ని నిర్వర్తించింది. ఇక్కడ ప్రస్తావించటం సబబు కనుక చెప్పటం, అది స్నేహపూరిత భావన అయినా కూడా...సత్వరమే ఒక సమీక్ష ని అందించిన మాలిక పత్రిక యాజమాన్యానికి, చిక్కని అభిప్రాయాలు ఇచ్చిన శైలజామిత్ర గారికి నా కృతఙ్ఞతలు.
అపుడపుడూ నేను విడి కాగితాల మీద వ్రాసుకోవటం చూసి నాన్నగారు తనే స్వయంగా చేత్తో కుట్టి ఒక బుల్లి పుస్తకం ఇచ్చారు. ఆ అట్ట మీద "భావాలు-భాష్యాలు, కవితలు-కల్పనలు" అని వ్రాసుకున్నాను. నా 12-18సం. వయసు వరకు రాసుకున్నవి అందులోనే ఉంటాయి.
పుస్తకంలో మొదటి పేజీ:
నేను అలా తొంగిచూసుకుంటే అసలు మొదటిది ఒక మతిస్థిమితం లేని అమ్మాయి "వస్తున్నా వస్తున్నా వట్లమ్మా.." అని రోడ్ల వెంట పరిగెట్టేది. తన మీద యేదో వ్రాసుకున్నాను కానీ గుర్తు లేవా పంక్తులు. తెగిపడిన ముత్యాల సరాలు గా మునుపు పంచినవి ఈ పుస్తకం లోవే.
నాన్న గారికి - ఆయన నా పదేళ్ళ ప్రాయం లో చేసిన ఓ చిన్న ఆపేక్షతో కూడిన చర్య నా కవితలకి శ్రీకారం కనుక - నా పుస్తకమే సరైన వందనం అనిపించింది. కంప్యూటర్ యుగపు తాకిడి ఆయన్ని ఇంకా తాకలేదు, అందుకే అచ్చు పుస్తకపు గోరువెచ్చని ఆపేక్షగా మిగిలింది ఈ అనుభూతి. అమ్మ లేని లోటు తో వెలితి పడతారని వీలైనంత క్లుప్తం గా నాన్న గారి స్వస్థానం/గృహం లో - నేను, నా వాళ్ళు, అతి కొద్ది బంధు మిత్రుల సమక్షం లో (సమైఖ్యాంధ్ర బంద్ వలన ఇంకా కుంచించిన ఆహుతులతో) సహస్ర పూర్ణ చంద్ర దర్శన యజ్ఞం, సత్యనారాయణ వ్రతం, గీతాపారాయణం గరిపాక -నాన్న గారి చేత పుస్తకం ఆవిష్కరణ చేసాము. పుస్తకం విడుదల ముందు వెనుకల్లో మరి కొందరు సాహితీ మిత్రులతో భేటీ కూడా చిక్కని అనుభూతి.
ఇక చివరగా, ఒక మనవి: ఈ పుస్తకం అమ్మకాలు అన్నవి ముందు నుంచి అనుకున్నవి కావు. కానీ, ఈ ద్వారా నాతోపాటు పుస్తకం లో పాలు పంచుకున్న కళాకారులు, సాంకేతిక నిపుణుల పనితనమూ మరిందరికి చేరుతుందని కొంత, ఈ ద్వారా వచ్చే రాబడి కొందరు కళాకారులకి చేయూత గా ఇవ్వొచ్చని మరి కొంత భావనతో నవోదయ వారికి ఇవ్వటం అయింది. విడి గా ఇండియాలో జ్యోతి వద్ద, లేదా, అమెరికా లో నా నుంచి ప్రతులు కొనవచ్చును. ఈ ప్రయత్నానికి మీరు అందించే సహకారానికి ముందు గానే ధన్యవాదాలు. నన్ను ushaaడాట్raani యట్ gmail డాట్ com ఐడి పై సంప్రదించండి లేదూ జ్యోతిని jyothivalaboju యట్ gmail డాట్ com పై గానీ, దిగువ ఇచ్చిన చిరునామా కి రాసి కానీ తెప్పించుకోవచ్చు.
నిజానికి ఇవి కూడా ఒకరికి పురమాయించినవి కావు, నీహారిక, బాబాయ్, బంధుమిత్రులు తమ తమ కామెరాల్లోవి పంచితే నేను ఒక సముదాయం గా ఇక్కడ పెట్టాను కనుక చాలా రాండం ఆర్డర్ లోను కవరేజ్ లేనట్లో ఉన్నాయి. జ్ఞాపకాలు మాత్రం మెండు! విందు కి విచ్చేసిన మిత్రుల నుంచి నాకు అనుమతి ఉన్నంత వరకు పిక్స్ పంచుతున్నాను: మరువపుతావి నద్దుకున్న పూవులు గా
వేచి ఉన్నాయి కల/పు/వేటు దూరాన"
ఈ ఏడాది సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన మా నాన్న గారికి అనురాగ పురస్కారం గా - తనకి అంకితమిచ్చిన - 'మరువం' కవితా సంకలనం ఈ నెల ఏకాదశి కి ఆయన చేతుల మీద గా విడుదల అయింది. ఈ ఆనంద ఘడియల్లో నన్నెరిగిన మిత్రులను, అభిమానించే వ్యక్తులను కలవాలని అభిలషిస్తున్నాను.
ఈ నెల 13 (08/13/13) కి హైదరాబాదు లో విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4:30కి సమావేశమై, స్వల్ప సంభాషణ అనంతరం 6:30-7:00కి విందు. ఈ వేడుకకి రాదలిచిన వారు నా స్నేహితురాలు జ్యోతి, jyothivalaboju యట్ gmail డాట్ com కి సమాధానం (08/11/13 లోగా ) పంపితే ఇతర వివరాలు అందిస్తాము. నేను ప్రయాణం నడుమ ఉన్నందున తను నా తరఫున సహాయం ఇస్తుంది.
|
ఎవరెవర్ని కలవగలనా అన్న కుతూహలం, ఇదంతా అతి త్వరలోనే అన్న సంతోషం తో ఎదురుచూస్తూ,
మీ మరువం ఉష.
'స్నేహ' కలం నుంచి: Holocaust సమయాన ఒక బాలిక భావాలు...
మరువపు పుస్తకావిష్కరణ - విందు కు ఆత్మీయ ఆహ్వానం!!!...
చిత్రశీర్షిక (24)
అనువాదాలు (9)
కౌముది లో (4)
అంధ్రప్రదేశ్ పత్రిక (2)
తానా పత్రిక (2)
|
అసిన్ 'అసిస్టెంట్' మిస్టరీ! _ Chennai Police traces out Asin's missing assistant! _ అసిన్ 'అసిస్టెంట్' మిస్టరీ! - Telugu Filmibeat
తమిళ సినిమా
అసిన్ 'అసిస్టెంట్' మిస్టరీ!
ట్రెండింగ్: పవన్ పెళ్లిళ్లపై నాగబాబు, బాలయ్య తాట తీశాడు, టి ఎన్నికల్లో సినీస్టార్ల ఓటమి
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే
విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్తో!
మోడీ ప్రభుత్వం తిసుకున్న సంచలన నీర్ణయం...ఆధార్ కార్డు
గతంలో అసిన్ కు టచ్ అప్ బాయ్ గా పనిచేసిన నల్లా ముత్తుకుమారస్వామి అలియాస్ ముత్తుకుమార్ అదృశ్యమైన కేసును సీరియస్ గా తీసుకున్న చెన్నై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ముత్తు తన కుటుంబ సభ్యులకు తెలియకుండా మిస్సింగ్ డ్రామా ఆడాడని, అసిన్ నుంచి డబ్బు కొట్టేయడమే అతని లక్ష్యమని, అతను ఇంత కాలం చెన్నై లోనే ఉన్నాడని తెలుస్తోంది. ఆ విషయాన్ని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
కేసు పూర్వాపరాలు ఇవి. మార్చి 17న ముత్తు తల్లి తన కొడుకు అదృశ్యమయ్యాడంటూ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ముత్తు మిత్రుల సెల్ నెంబర్లకు ఫోన్ చేసిన పోలీసులకు ముత్తు చెన్నైలోనే ఉన్నట్టు తెలుసుకున్నారు. అతను తన స్నేహితుడు మాధవన్ తో కలిసి తిరుపతి వెళ్ళినట్టు కూడా తెలిసింది. తన మీద మిస్సింగ్ కేసు నమోదు అయితే టెన్షన్ పడి అసిన్ తన కుటుంబానికి డబ్బు ఇస్తుందని ముత్తు ఆశ పడినట్టు తెలుస్తోంది. అతడిని ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తున్న పోలీసులు అసిన్ కు సంబంధించిన రహస్య సమాచారం కూడా పనిలో పనిగా రాబట్టినట్టు చెబుతున్నారు. రేపో ఎల్లుండో ముత్తును పోలీసుకు మీడియా ఎదుట హాజరు పరచవచ్చు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
సోనమ్ కపూర్ వీడియోతో ఇబ్బందుల్లో దుల్కర్ సల్మాన్... పోలీసుల వార్నింగ్!
మహేష్ బాబు థియేటర్లో అనాథ పిల్లలు... నమ్రత అలా చేయడంపై ప్రశంసలు!
ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్.. రూమర్పై దర్శకుడి స్పందన!
గట్టిగా కౌగలించుకుని, నయనతార బుగ్గలు నలిపేస్తూ.. వైరల్ అవుతున్న వీడియో!
నివాసి మూవీ టీజర్..!
అతనికీ నాకూ ఎప్పుడూ గొడవే.. కానీ ఇప్పుడు..!
‘బాహుబలి’ని మేము సపోర్ట్ చేశాం కెజిఎఫ్ ని మీరు చెయ్యాలి !
"దృష్టి" తగులుతుంది నా హెయిర్ కి క్యూట్ తెలుగు తో మతిపోగొట్టిన యష్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఒక Tabలో ఉంటే మరో Tabలోని సౌండ్ చిరాకు తెప్పిస్తోందా? – Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=DXzo4xv7KXg
నెట్లో రకరకాల సైట్లని ఓపెన్ చేసి పని చేసుకుంటూ ఉంటాం. అనుకోకుండా ఒకటి రెండు tabలలో ఏవో వీడియోలో, సాంగ్సో ఓపెన్ చేసి అంతలో ఇతర tabలలోకి వెళ్లాల్సి వస్తే backgroundలో ఆడియో విన్పిస్తూ చిరాకు తెప్పిస్తుంటుంది. దీంతో చేయాల్సిన పనులు డీవియేట్ అవుతుంటాయి.
ఈ నేపధ్యంలో మనం వీడియో ప్లే అవుతున్న tab నుండి వేరే tabకి వెళ్లిన వెంటనే బ్యాక్ గ్రౌండ్లో ఆడియో కూడా ఆటోమేటిక్గా డిసేబుల్ అయితే బాగుంటుంది కదా! మళ్లీ ఆ వీడియో ప్లే అవుతున్న tabకి రాగానే ఆడియో వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఇలాంటి టెక్నిక్ కావాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు.
– నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Facebookలో చాలామందికి తెలీని అడ్వాన్స్డ్ పనులు అన్నీ ఎలా చేసుకోవాలి?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=l07G9TXhHko
అనేక మందికి ఒకేసారి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాలా?
మీరు అన్ని చోట్లా రాసిన కామెంట్లని ఒకేసారి డిలీట్ చేయాలా?
మీరు క్రియేట్ చేసిన పేజ్, గ్రూప్కి మీ ఫ్రెండ్స్ అందర్నీ ఒకే attemptలో invite చేయాలా..
అవసరం లేని ఫ్రెండ్స్ అందర్నీ ఒకేసారి unfriend చేయాలా?
ఇలాంటి పనులన్నీ ఎంత ఈజీగా చేయొచ్చో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. Facebook యూజర్లకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో.
Journeysలో నిద్రపోయినా సరే.. destination చేరగానే దానంతట అదే అలారమ్ మోగాలా? – Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3WlP0WzP9XA
ట్రెయిన్, బస్ జర్నీస్ చేసే వాళ్లు ఎక్కడ తమ ఊరు వచ్చేస్తుందోనని సరిగ్గా నిద్ర కూడా పోరు. ఒకవేళ పోయినా ఓ గంట ముందే అలారమ్ పెట్టుకుంటారు. ఇంత రిస్క్ పడాల్సిన పనిలేదు.
ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే మీరు హాయిగా నిద్రపోవచ్చు.. మీరు ఎంచుకున్న ఊరు రాగానే, మీ స్టేషన్కి ముందున్న ఊరు రాగానే దానంతట అదే అలారమ్ మోగేలా సెట్ చేసుకోవచ్చు.
ట్రెయిన్ లేట్ అయినా ఫర్లేదు.. మీరు సెట్ చేసుకున్న ఊరు వచ్చేవరకూ అస్సలు మీ నిద్రకు ఎలాంటి భంగం కలగదు. హాపీగా రిలాక్స్ కావచ్చు.
Facebook, WhatsAppల వల్ల ప్రతీరోజూ కరెక్ట్గా ఎంత టైమ్ వేస్ట్ అవుతోందో ట్రాక్ చేసుకోవాలా? – Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=GZNL9y_M_ZE
ఏదో notification రాగానే మనం Facebookకి వస్తాం, అంతలో news feedలో ఏదో ఆకర్షిస్తుంది. అలా scroll చేసుకుంటూ వెళ్తూ చాలా సమయం గడిపేస్తుంటాం.
అలాగే WhatApp, Google+, Twitter, WeChat వంటివి కూడా అంతే. ఓసారి వాటిని ఓపెన్ చేస్తే మళ్లీ ఎంతసేపటికి బయటకు వస్తామో మనకే తెలీదు. ఈ నేపధ్యంలో ప్రతీరోజూ ఒక్కో సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్ మీద ఎంత టైమ్ వేస్ట్ అవుతోందో తెలుసుకోగలిగితే బాగుంటుంది కదా? తద్వారా కొంత టైమ్ తగ్గించుకుని ఇతర పనులు చేసుకోవచ్చు కదా?
ఇలా ఒక్కో సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్ మీద ఎంత టైమ్ గడుపుతున్నారో ఓ రిపోర్ట్లా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.
మీ ఫోనే మీ ఇంటి వాస్తు చూపిస్తుంది ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wbhkJuTcqfU
ఇంట్లోని వాస్తు దోషాలను గుర్తించడానికి ప్రత్యేకంగా వాస్తు సిద్ధాంతిని పిలిపించుకుని సలహా తీసుకోవాల్సిన పనిలేకుండా వాస్తుశాస్త్రంలోని కొన్ని నిర్థిష్టమైన నియమాలను ఆధారంగా చేసుకుని మీ ఇంట్లోని వివిధ దిక్కుల్లోని లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో మనంఫోన్ని ఎటు తిప్పితే అటు గైడెన్స్ ఇచ్చే ఓ టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: వాస్తు పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చెయ్యగలరు.
Xiaomi Phoneలు భారీ డిస్కౌంట్లకు కొనే అవకాశమిది!
ఇండియన్స్ ఎలాంటి యాప్స్ ఎక్కువ వాడుతున్నారో తెలుసా?
2018లో గూగుల్ లో భారతీయులు విపరీతంగా వెతికిన పదాలు ఇవే!
నాగిరెడ్డి మా తండ్రిని భయపెడుతున్నారు : జీపీ రెడ్డి కుమార్తె - Exclusive _ Cinevedika.in Telugu News _Film News
నాగిరెడ్డి మా తండ్రిని భయపెడుతున్నారు : జీపీ రెడ్డి కుమార్తె - Exclusive
|
అగ్రహీరోలతో ఢీ అంటున్న ‘పిల్ల జమిందార్’ _ 'Pilla Zamindar' in Dasara race _ అగ్రహీరోలతో ఢీ అంటున్న ‘పిల్ల జమిందార్’ - Telugu Filmibeat
తమిళ సినిమా
ప్లీజ్.. ఎడిట్ చేయండి.. లేకపోతే నేను ఫసక్..!
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
స్మార్ట్ఫోన్ వెళుతరు కళ్లకు మంచిదేనా?
బావ జూ.ఎన్టీఆర్కి, చరణ్కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్దే.. అల్లు అర్జున్!
లైంగిక సామర్ధ్యం పెరుగుదలకు దోహదపడే 15 ఉత్తమ పానీయాలు
కథానాయకుడు నాని అగ్రహీరోలతో పోటీ పడబోతున్నాడు. అతను నటించిన 'పిల్ల జమిందార్" సినిమాను దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దాదాపు కొన్ని రోజులు అటూ ఇటూ తేడాతో అగ్రహీరోలైన మహేష్ బాబు 'దూకుడు", బాలయ్య 'శ్రీరామ రాజ్యం", జూనియర్ ఎన్టీఆర్' ఊసరవెళ్లి" చిత్రాలు విడుదలవుతున్నాయి. మరి ఈ పోటీలో పిల్ల జమిందార్ భవిష్యత్ ఏమిటో? చూడాలి.
ఇక పిల్లఃజమిందార్ సినిమా విషయానికొస్తే.. హరిప్రియ, బిందుమాధవి ఈ చిత్రంలో కథానాయికలు. అశోక్ దర్శకుడు. శ్రీశైలేంద్ర సినిమాస్ పతాకంపై మాస్టర్ ఎస్.ఎస్. బుజ్బిబాబు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సమర్పకులు డి.ఎస్.రావు మాట్లాడుతూ 'పూర్తిగా వినోదాత్మకమైన చిత్రమిది. దసరాకు విడుదల చేస్తున్నాం. నాని కెరీర్లో మరో హిట్ చిత్రమౌతుంది. పాటలను సెప్టెంబర్ మూడవవారం విడుదల చేస్తాం" అని తెలిపారు.
ఇందులో ఇంకా..ఎమ్.ఎస్.నారాయణ, డాశివప్రసాద్, నాగినీడు, రావురమేష్, సమీర్, రణధీర్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. మాటలు: చంద్రశేఖర్, సంగీతం :సెల్వగణేష్, కెమెరా : సాయిశ్రీరామ్, కూర్పు: ప్రవీణ్, దర్శకత్వం :అశోక్.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
వెంకీ మామ మొదలు పెట్టేది ఈరోజే.. మేనల్లుడితో సందడి!
బన్నీ అన్నలాగా డాన్స్.. వాళ్లందరికీ నా మిడిల్ ఫింగర్, విజయ్ దేవరకొండ సంచలనం!
‘‘ఇండస్ట్రీ పెద్దలు కొందరు నా సినిమాపై కుట్ర చేస్తున్నారు’’
పెళ్లి సందడి మొదలైంది.. దీపిక ఇంట్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు!
దుమ్మురేపుతున్న సర్కార్.. !
వాళ్లకు నా మిడిల్ ఫింగర్ ...విజయ్ దేవరకొండ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఇది "భారత యువతా! మేల్కోండి", "నా భారతం అమర భారతం" అనే పుస్తకాల ఈ-బుక్.
విద్యార్థులకు ప్రత్యేక కానుకగా రామకృష్ణ మఠం అందిస్తోంది - "భారత యువతా! మేల్కోండి" అనే ఈ-బుక్.
ఈ ప్రత్యేక కానుకలోని పుస్తకాలు:
1. యువతా! మేల్కోండి మీశక్తిని తెలుసుకోండి!
2. భారత జాతికి నా హితవు
4. నిజమైన వ్యక్తిత్వం అంటే?
5. విద్యార్థులకు
యువతరాన్ని మేల్కొలిపి, మన భారతదేశం పోగొట్టుకున్న పూర్వవైభవాన్ని తిరిగి తేవాలన్నదే వివేకానంద స్వామి తన జీవితంలో చేపట్టిన మహత్కార్యం. ఆయన జీవితం, సందేశం మన యువతకు తరగని ప్రేరణనివ్వగల పెన్నిధులు. స్వామి వివేకానంద సందేశాలే ఈ పుస్తకాల సారం.
భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యలు స్వామి వివేకానంద. 'భారతదేశంపై స్వామీజీకి ఎంతటి ప్రేమ! అందులో నూట ఒక్క భాగమైనా మీలో ఉందా?' అని ప్రశ్నిస్తారు స్వామి అఖండానంద. పాశ్చాత్య దేశాలలో హంసతూలికా తల్పాన్ని సైతం త్యజించి, కటిక నేలమీద పడుకొని 'అయ్యో! నా దేశప్రజలు ఆకలి బాధతో బాధపడుతున్నప్పుడు ఈ భోగాలన్నీ నాకెందుకు?' అని విలపించినవారు కదా ఆయన.
'స్వామీజీ భారతదేశం పట్ల కనబరచిన ప్రేమానురాగాలు సామాన్యమైనవి కాదు. అది దేశభక్తి కాదు. అది దేశాత్మబోధం. సామాన్య వ్యక్తులలో ఉండేది దేహాత్మబోధం. అంటే శరీరమే తానుగా భావించడం. మరి స్వామీజీలో ఉండినది దేశాత్మబోధం. అంటే దేశాన్నే తానుగా భావించం. దేశ ప్రజల సుఖ దుఃఖాలు, వారి వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల గురించే ఆయన ఆలోచించారు. దేశానికి ఒక నూతన భారతదేశం యొక్క దృశ్యాన్ని ప్రదర్శించిన వారిలో ముఖ్యలుగా భాసించేది స్వామి వివేకానంద. స్వతంత్రంగా, నూతనోత్సాహంతో, క్రొత్త మెరుగులతో, సనాతన ఔన్నత్యాన్ని మళ్ళీ రాణింపజేసిన భారతదేశం యొక్క దృశ్యాన్ని ఇలా వివరిస్తున్నారు.
'ఇంతవరకు కనీవినీ ఎరుగని ప్రత్యేకత గల భారతదేశం రూపుదిద్దుకొంటూన్నదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు..... అంతే! లేవండి! మేల్కొనండి! అమరమై, మహోన్నత స్థానంలో నూతన యువ ప్రాయంతో ఇంతవరకు లేని మహిమాన్వితంతో ఆమె విరాజిల్లుతుండడం చూడండి...?' ఇలాంటి ఒక అద్భుత దృశ్యంతో స్వామీజీ నిలబడిపోయారా? ఆ దృశ్యాన్ని యదార్థం చేయడనికి ఏమి చేయాలో, దాన్ని గురించి మనతో ముచ్చటించి మరీ వెళ్ళారాయన. దానిని గురించిన విషయమే ఈ 'నా భారతం - అమర భారతం'. వంగ భాషలో 1986లో ప్రచురింపబడి పలుసార్లు పునర్ముద్రింపబడిన 'ఆమార్ భారత్ - అమర్ భారత్' అనే గ్రంథం యొక్క తెలుగు అనువాదమే ఈ గ్రంథం. వంగ భాషలోని ఈ గ్రంథాన్ని సంకలనం చేసినవారు మన మఠ సన్న్యాసులలో ఒకరైన శ్రీ లోకేశ్వరానంద స్వామి. ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించది శ్రీ కాశీనాథుని శివరావు గారు.
భారతదేశాన్ని గురించిన స్వామి వివేకానందుల ఈ అద్భుతమైన సంకలన గ్రంథం చదువరులకు భారతదేశం గురించిన ఒక క్రొత్త దృక్పథాన్నిప్రదర్శిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
మైండ్ పవర్ నెంబర్ వన్ అవడం ఎలా?
విజయం వైపు పయనం
మనీపర్స్ 3 - ఆదాయమే...ఆత్మ విశ్వాసం - 2వ ముద్రణ
నా దేశం - నా ప్రజలు
రామకృష్ణ మఠం ఈ-పుస్తకాల సెట్
నా ఆత్మకథ (స్వామి వివేకానంద) మరియు రోజుకో సూక్తి
లేవండి, మేల్కొనండి!
స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి
భారతీయ ప్రతిభా విశేషాలు- 108 నిజాలు
స్వామి వివేకానంద
|
మీరంతా మా అభిమానులా?... హాట్సాఫ్: రామ్ చరణ్ _ Ram Charan about 'Sye Raa Narasimha Reddy' - Telugu Filmibeat
తమిళ సినిమా
మీరంతా మా అభిమానులా?... హాట్సాఫ్: రామ్ చరణ్
'రామ్మా చిలకమ్మా' పాట విషయంలో వివాదం, అదే గొడవ 'చిరుత'లో కూడా.. చిరు డాన్స్ గురించి మణిశర్మ!
‘సైరా’ కోసం... 7 ఎకరాల్లో కళ్లు చెదిరే భారీ సెట్ వేశారు
డబ్బు ఇవ్వలేదనే ఆ స్టార్స్ అంతా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బహిష్కరించారా?
మెగాస్టార్తో కలిసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న సమ్మోహనం టీం
ఉత్తమ నటుడు విజయ్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడు రాజమౌళి ( ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్)
చిరంజీవి, కొరటాల సినిమా.. రంగస్థలం ఫ్లేవర్!
చిరంజీవి కోసం రంగంలోకి దిగిన హాలీవుడ్ స్టంట్ మాన్.. సురేందర్ రెడ్డితో ఫోజు అదిరింది!
తారక్, ప్రభాస్ కింద నేను ఒక బచ్చా: విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్
మామయ్య మొహం చూసిన తర్వాతే రోజు మొదలవుతుంది: సాయి ధరమ్ తేజ్
నా వల్లే ఆ మూవీ ప్లాప్, రాజమౌళి మూవీ తర్వాత చెర్రీ అతడితోనే: చిరంజీవి
ఒకే వేదికపైకి చిరంజీవి, రాంచరణ్, బన్నీ.. త్వరలోనే ఈ అపురూప దృశ్యం!
అప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు అల్లుడు.. మెగాస్టార్ వస్తుంటే టెన్షన్గా ఉంది!
'సై..రా నరసింహా రెడ్డి' ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ మాట్లాడుతూ... మిమ్మల్ని చూస్తుంటే నాకు ఓ సందేహం వస్తుంది. మీరంతా మా అభిమానులా? లేక మేము మీ అభిమానులమా?....అని ఫ్యాన్స్ను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు.
గత నెలల రోజులుగా నాన్నగారి పుట్టిన రోజు సందర్భంగా అమెరికాలోని 51 సెంటర్లలలో 2000 మంది ప్రజలు, ఏపీ, తెలంగాణ, ఇతర దేశాల్లో మొత్తం కలిపి 42000 వేల మంది బ్లడ్ డోనేట్ చేశారంటే నిజంగా మీ అందరికీ హ్యాట్సాఫ్ అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.
నాన్నగారికి ఇంతకు మించిన గిఫ్ట్ లేదు
మీరు మెగా అభిమానులు కాదు, మెగా బ్లడ్ బ్రదర్స్ అని నాన్నగారు ఎందుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నాన్నగారికి దీనికి మించిన బర్త్ డే గిప్ట్ మరొకటి లేదు. సినిమాలు వస్తుంటాయి...పోతుంటాయి. కానీ ఈ రిలేషన్ షిప్ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పటికీ నిలిచిపోతాయని రామ్ చరణ్ తెలిపారు.
నా కెరీర్ లో మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ అందించిన రాజమౌళి గారి చేతుల మీదుగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.... అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.
మా కొణిదెల ప్రొడక్షన్ వెనక ఉన్న బలం ఆంజనేయ స్వామి. ఆ స్వామి శక్తి వల్లే మేము అడిగిన వెంటనే అమితాబ్, సుదీప్, విజయ్ పేతుపతి వంటి స్టార్లు అంతా మా సినిమా లో భాగమయ్యారు. వాళ్లంతా అడిగిన వెంటనే కాదనకుండా ఒప్పుకున్నారు, అందరికీ థాంక్స్ అని రామ్ చరణ్ అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ
అల్లు అరవింద్ మాట్లాడుతూ, `చిరంజీవిగారు సినీ పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. అందులో నాది ఆయనతో 37 ఏళ్ల జర్నీ. ఆయన కష్టంతో ఓ తారు రొడ్డు వేశారు. అందువల్లే పవన్ కల్యాణ్ దగ్గర నుంచి రామ్ చరణ్, బన్నీ, వరుణ్, తేజ్, శిరీష్ అంతా ఆరోడ్డులోనే నడుస్తున్నారు. మెగాఫ్యామిలీ హీరోలకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి. అదంతా మీ అభిమానుల వల్లే సాధ్యమైంది' అని వ్యాఖ్యానించారు. `సైరా నరసింహారెడ్డి` చిత్రాన్ని మాకు అత్యంత ఆప్తుడైన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చరిత్ర ఎప్పుడు? ఎందుకు ఎవరిని ఎంచుకుంటుందో తెలీదు. ఈసారి సూరి వంత్తైంది. ఆయన ఈ సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా తెరకెక్కించాలి' అని ఆకాంక్షించారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
Read more about: chiranjeevi sye raa narasimha reddy rajamouli చిరంజీవి సై రా నరసింహా రెడ్డి రాజమౌళి
అవార్డ్ ప్రభాస్ లేదా తారక్కు ఇవ్వాల్సింది: విజయ్ దేవరకొండ ఓవరాక్షన్పై హీరోయిన్...
జూన్ 21న 'తేజ్ ఐ లవ్ యు' సాంగ్ ప్రోమో విడుదల
అభిరామ్- శ్రీరెడ్డి ఇష్యూపై తొలిసారి మీడియాతో సురేష్ బాబు... ఏమన్నారంటే?
'కన్నుల్లో నీ రూపమే సినిమా ప్రెస్ మీట్
జంబలకిడి పంబ మూవీ రివ్యూ: కామెడీతో ఫ్యామిలీ డ్రామా!
అంతర్జాతీయ యోగా దినోత్సవం: మంచు లక్ష్మి యోగా యొక్క ప్రాధాన్యతను వివరించారు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
రెహమాన్ రిలీజ్ చేసిన ‘రెమో’ మ్యూజిక్: వినండి...నచ్చితే కొనండి! _ 'Remo' Music Released By A.R Rahman: Listen & Buy It Here! - Telugu Filmibeat
తమిళ సినిమా
రెహమాన్ రిలీజ్ చేసిన ‘రెమో’ మ్యూజిక్: వినండి...నచ్చితే కొనండి!
చెన్నై: తమిళంలో శివ కార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం 'రెమో'. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అఫీషియల్ గా రిలీజ్ చేసారు. తన ట్విట్టర్ అకౌండ్ ద్వారా ఈ పాటలను రిలీజ్ అయ్యాయి.
అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు చాలా బావున్నాయి. సినిమా టీంకు గుడ్ లక్ అంటూ రెహమాన్ ట్వీట్ చేసారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పాటలను రిలీజ్ చేసినందుకు రెహమాన్ కు ఆ చిత్ర దర్శకుడు ఆర్.డి.రాజా థాంక్స్ చెప్పారు.
ఆడియన్స్ నుండి ఈ పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ పాటలు ఐట్యూన్స్ లో కూడా అందుబాటులోకి వచ్చాయి. సాంగ్స్ ప్రివ్యూ విని.... ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.
రెమో సాంగ్స్ ఐట్యూన్స్ ప్రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
కీర్తి సురేష్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
Read more about: remo, sivakarthikeyan, keerthi suresh, రెమో, శివకార్తికేయన్, కీర్తి సురేష్
'ఎన్టీఆర్'.. ఆ వైబ్రేషన్కు తగ్గట్లే ఫస్ట్ లుక్: బయోపిక్ పోస్టర్ అదిరిపోయింది..
కోనకు కత్తి ప్రశ్న?: అన్ని మూసుకోమని ఆది కౌంటర్.. ఇక సద్దుమణగదా?
'టాలీవుడ్'పై చంద్రమోహన్ సంచలన కామెంట్స్: అంతా వాళ్లే.., ఎదగనివ్వడం లేదు..
యాంకర్ ప్రదీప్కు శిక్ష ఖరారు.. కోర్టు తీర్పు ఇదే !
రామ్ చరణ్-బోయపాటి సినిమా మొదలైంది..
యంగ్ హీరోతో అనసూయ ప్రేమాయణం ?
చిరుదే పైచేయి..: వెనుకబడ్డ పవన్ కల్యాణ్?
విడిపోయిన భార్యతోనే మళ్లీ పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో ?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
వెల్ కం టు 'మాస్టర్ ఆఫ్ మేజిక్' _ singeetham Srinivas new film _ వెల్ కం టు 'మాస్టర్ ఆఫ్ మేజిక్' - Telugu Filmibeat
తమిళ సినిమా
వెల్ కం టు 'మాస్టర్ ఆఫ్ మేజిక్'
వరుణ్ తేజ్పై అదితి హాట్ కామెంట్.. కష్టాలు, ఇబ్బందులు.. కానీ వెనుకడగు వేయలేదు!
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే
విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్తో!
మోడీ ప్రభుత్వం తిసుకున్న సంచలన నీర్ణయం...ఆధార్ కార్డు
యాభై ఏళ్ళ క్రిందట రిలీజయిన 'మాయాబజార్' చిత్రంలోని ఘటోత్కచుడు పాత్రను గుర్తుపెట్టుకోని తెలుగు వారుండరు. ఆ పాత్ర చేసే సాహసాలు,చెప్పే సంభాషనలు.మాయలు,మంత్రాలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ చూసిన వారి మనస్సులో అవి మధుర స్మృతులుగా మిగిలిపోయి..మురిపిస్తూంటాయి. ఆ తరం అందుకున్న ఆ అపురూరమైన అమృత భాంఢాన్ని ఇప్పటి ఈ స్పీడ్ తరానికి చూపించాలనే ఆలోచన కొందరికి కలిగింది. అందులోనూ పిల్లలకి అమితంగా నచ్చే ఈ కథను వారి కిష్టమైన యానిమేషన్ భాషలో అందిస్తే మరింత బాగుంటుందని భావించారు. కాని ఈ క్లిష్టమైన భాద్యతను ఇష్టపడి పూర్తి చేసే సమర్ధుడు ఎవరు పూర్తి చేస్తార నే ఆలోచన కలిగింది. ఎందుకుంటే ఆ వ్యక్తికి ఊహల్లో పసితనం ఉండాలి. ఆలోచనల్లో భాద్యత గల పెద్దరింక ఉండాలి .చేతల్లో అద్బుతమైన మేథావితనం కన్పించాలి. అన్నిటిని మించి సహనం,ఓర్పు కావాలి. అప్పుడు ఈ లక్షణాలు అన్ని గల ఒక నవ యువకుడు వారు మనుస్సుల్లో గోచరించాడు.
ఆయనే వైవిద్యమైన వినోదాత్మక చిత్రాల రూప శిల్పి సింగితం శ్రీనివాసరావు గారు. వెంటనే ప్రపోజల్ ఆయన ముందు పెట్టటం ఆయన ఆనందంగా ప్రాజెక్టులోకి దూకేయటం జరిగింది. యుద్ద ప్రాతిపదికపై ఘటోత్కచుడు ప్రాణం పోసుకున్నాడు . పిల్లలును అలరించటానికి తన బాల్యాన్ని, అల్లరిని గుర్తు చేసుకున్నాడు. అంతేగాక మాయాబజార్ లోని 'వివాహభోజనంబు' పాటను మళ్ళీ ఎత్తుకుని మజా చేస్తున్నాడు. ఆడియో వచ్చే వారం టి.సిరీస్ ద్వారా మార్కెట్లో ప్రత్యక్షమవుతుందిట. ఇక ఈ హీరో యేడు భాషల్లో దేశం లోని పిల్లలందరికి అర్ధమయ్యేలా మాట్లాడతాడట. అందరికి నచ్చి ఇష్టపడే లా ఈ మెగాప్రాజెక్టుని తీర్చి దిద్దింది సూర్యదేవర వినోద్. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కొ ఆర్డినేటర్ వి.బి.చౌదరి వహిస్తున్నారు. కథ,కథనం,దర్శకత్వం సింగితం శ్రీనివాసరావు గారు వహిస్తున్నారు. ఈ నెల 23 న థియోటర్లల్లోకి వచ్చి పిల్లలతో ఆడి పాడటానికి తన మంత్ర తంత్రాలు నేర్పటానికి ఘటోత్కచుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్లీజ్ వెల్ కం టు మాస్టర్ ఆఫ్ మేజిక్.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
భర్త మరణం తర్వాత కొండంత విషాదం.. అందుకే వాటికి దూరం.. జయసుధ
హీరో రాజశేఖర్పై విలన్ ముద్ర.. రాజమౌళి టీమ్ మాస్టర్ ప్లాన్!
ట్రెండింగ్: తండ్రి ఫిర్యాదుతో హీరోయిన్ అరెస్ట్.. పెళ్లి లేదు సెక్స్ ఎలా?.. బాలకృష్ణ పెద్ద కమెడియన్
చిన్న సినిమా అయినా.. యూత్ కి బాగా కనెక్ట్ అయింది..!
నేను c/o నువ్వు ట్రైలర్ బాబోయ్ ! మరీ ఇంత పచ్చిగానా ?
‘సాహో’ రిలీజ్ డేట్ ఫిక్స్... మరి సైరా మాటేంటీ..?
షూటింగులో తప్పిన భారీ ప్రమాదం.. గాయాలతో బయటపడ్డ విజయ్ దేవరకొండ
పబ్లిగ్గా చెంప పగలగొట్టిన హీరోయిన్..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తమిళ సినిమా
అత్త చేయి వదలని దీపిక.... అందరూ ఎదురు చూస్తున్న ఫోటో వచ్చేసింది!
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతాదేవిగా ప్రఖ్యాత దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' చిత్రం ఆడియో వేడుక ఆగష్టు 15న జరుగుతుంది. భద్రాచలంలోని రామయ్య, సీతమ్మల సన్నిధిలో ఈ సినిమా పాటలని విడుదల చేయడానికి నిర్మాత యలమంచిలి సాయిబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఇళయరాజా స్వరాలు కూర్చిన ఈ చిత్రంలోని పాటలు అందరినీ అలరిస్తాయని నిర్మాత చెబుతున్నారు.
మరో ప్రక్క నాగార్జున కొత్త చిత్రం "శిరిడి సాయి" మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం షిర్డీలో జరుగుతున్నాయి. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు తెరకెక్కించనున్నారు."శిరిడి సాయి" చిత్రానికి యస్ గోపాల రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నాగార్జున "శిరిడి సాయి" చిత్రానికి సంభాషణలను పరుచూరి బ్రదర్స్ వ్రాస్తున్నారు. నాగార్జున "శిరిడి సాయి" చిత్రానికి భక్త సురేష్ కుమార్ కథా సంకలనాన్ని అందిస్తూండగా, పొందూరి హనుమంతరావు కథా సహకారాన్ని అందిస్తున్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: balakrishna srirama rajyam nagarjuna బాలకృష్ణ శ్రీరామ రాజ్యం నాగార్జున
అక్షర హాసన్ హాసన్తో డేటింగ్ చేసింది నిజమే.. కానీ ఆ ఫోటోలు!
అమర్ అక్బర్ ఆంటోని ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలియానా రీఎంట్రీ మూవీ పరిస్థితి ఎలా ఉందంటే!
తెరపైకి దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి వార్త.. పెళ్లికూతురు ఎవరంటే..
గుండు బాస్ చేతిలో రామ్ చరణ్ లుక్
రణవీర్ చేతిలో ఆ గుర్తుకి అర్థం అదేనా ??
నెక్ట్స్ ఏంటి? ట్రైలర్ లాంచ్
ట్విట్టర్ CEO తో యోగా చేసిన షారుఖ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
సర్కార్ కధ లీక్.. దర్శకుడిపై దెబ్బ పడింది.. క్షమాపణ చెప్పి.. _ Sarkar Story Contraversy: Bhagyaraj resigned - Telugu Filmibeat
తమిళ సినిమా
సర్కార్ కధ లీక్.. దర్శకుడిపై దెబ్బ పడింది.. క్షమాపణ చెప్పి..
ప్రధాన మంత్రి ఆఫీస్ నుంచి షాక్.... బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ చెప్పింది బోగసా?
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
తమిళ సూపర్స్టార్ విజయ్ నటించిన సర్కార్ సినిమా కథకు సంబంధించిన కాపీ వివాదం కోలీవుడ్ను కుదిపేస్తున్నది. సర్కార్ కథ నాదే అంటూ కోర్టుకెక్కిన వివాదానికి ఇటీవల పరిష్కారం లభించింది. కోర్టు వెలుపల సెటిల్మెంట్ చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయినా ఆ వివాదం ప్రముఖ దర్శకుడు పదవికి ఎసరుపెట్టింది. ఎంతకు ఏం జరిగిందంటే..
సర్కార్ కథ కాపీ వివాదం మీడియాలోకి ఎక్కడానికి ముందు దక్షిణ భారత సినీ రచయితల సంఘానికి రచయిత వరుణ్ రాజేంద్రన్ ఫిర్యాదు చేశాడు. దాంతో సంఘం అధ్యక్షుడు భాగ్యరాజా దానిపై స్పందించాడు. ఇద్దరి కథలు ఒకేలా ఉన్నాయని, సర్కార్ సినిమా స్టోరిని మీడియా ముందు పెట్టాడు.
సర్కార్ కథను బయటకు వెల్లడించడంపై సన్ టెలివిజన్ మండిపడింది. దర్శకుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. రిలీజ్ కాకుండా కథను ఎలా చెబుతావు అని నిరసన వ్యక్తం చేశారు. దాంతో భాగ్యరాజాపై విమర్శలు వెల్లువెత్తాయి.
సన్ టీవీ, దర్శకుల నిరసనతో మనస్తాపం చెందిన సంఘం అధ్యక్షుడు భాగ్యరాజా తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు మురుగదాస్కు కోర్టు బయట సెటిల్ చేసుకోమని రిక్వెస్ట్ చేశాను. కానీ ఆయన రిజెక్ట్ చేశాడు. దాంతో నేను కథ చెప్పాల్సి వచ్చింది అని అన్నారు.
సర్కార్ కథను బయటకు చెప్పినందుకు సన్ టెలివిజన్, చిత్ర యూనిట్కు బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. నా తప్పుకు బాధ్యతగా నేను అసోసియేషన్ పదవికి రాజీనామా చేస్తున్నాను అని భాగ్యరాజా ఓ ప్రకటనలో తెలిపారు.
భాగ్యరాజా తన పదవికి రాజీనామా చేశాడనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పలువురు తన రాజీనామాను ఉపసంహరించుకొమని చెప్పారు. కానీ ఆయన అందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సంఘం కార్యదర్శి మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. భాగ్యరాజా రాజీనామాను ఆమోదించకూడదని సంఘం సభ్యులు నిర్ణయం తీసుకొన్నామని అన్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
2.0 తర్వాత శంకర్-అక్షయ్ కాంబినేషన్లో మరో సినిమా?
పవన్ కళ్యాణ్-ప్రభాస్ చేతులు కలుపుతున్నారా... బరిలో యంగ్ రెబల్ స్టార్ పెద్దమ్మ?
లవ్ లెటర్ గురించి చెప్పిన హీరోయిన్ కీర్తి సురేష్...
టాక్సీవాలా మూవీ గురించి మాళవిక నాయర్ చిట్ చాట్
టాక్సీవాలా 3 డేస్ కలెక్షన్స్...!
మతి పోగొట్టేలా 'షకీలా' ఫస్ట్ లుక్.. ఒంటిమీద కేవలం అవి మాత్రమే!
రైల్వేస్టేషన్లో సమంత చైతు పరుగులు...!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ప్రియా వారియర్ దెబ్బకు సన్నీ లియోన్ ఢమాల్...నిఖిల్ మూవీకి 2 కోట్లు డిమాండ్? _ Priya Prakash Varrier takes down Sunny Leone - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ప్రియా వారియర్ దెబ్బకు సన్నీ లియోన్ ఢమాల్...నిఖిల్ మూవీకి 2 కోట్లు డిమాండ్?
కామెడీ చిత్రంలో సన్నీలియోన్.. తొలిసారి ఆ రంగంలోకి..
ప్రియా వారియర్ చిన్ననాటి ఫోటో... ఎంత ముద్దుగా ఉందో!
కోటి రూపాయలు కొట్టేసిన ప్రియా వారియర్.. షాక్లో మలయాళ ఇండస్ట్రీ!
ఏమి నడక.. మతిపోగొడుతున్న ప్రియా వారియర్ బ్యూటీ కాంటెస్ట్ వీడియో, మళ్ళీ సెన్సేషన్!
వీడియో: మలయాళీ పిల్ల మళ్ళీ కన్ను కొట్టింది.. పిల్లగాడు గాల్లోకి, కొత్త టీజర్కు కుర్రాళ్ళు మటాష్!
వీడియో: మళ్ళీ చంపేసిందిగా ఈ మలయాళీ పిల్ల.. కురాళ్లు ఫిదా, ఏంటా ఎనర్జీ!
ప్రియా వారియర్ కు మళ్ళీ చిక్కులు.. కన్ను కొట్టడం దైవాన్ని నిందించడమే!
వీడియో: మళ్ళీ వైరల్..రెడ్ డ్రెస్ లో ప్రియా వారియర్ చంపేసింది.. అభిమానుల తాకిడి!
ప్రియా వారియర్ 'కిర్రాక్' ఫోటోషూట్: పింక్ డ్రెస్సులో పిచ్చెక్కించింది..
ప్రియా వారియర్ గురించి ఈ నిజం తెలిస్తే కంగుతినాల్సిందే..అంతా మారిపోయిందిగా!
సినీ నటి ఫొటోలు మార్ఫింగ్.. సోషల్ మీడియాలో లీక్.. నీచమైన చేష్టలు..
వారికి నచ్చలేదా? ప్రియా వారియర్కు బూతు కామెంట్లతో టార్చర్!
ప్రియా వారియర్ దెబ్బకు సన్నీ లియోన్ ఔట్...!
ప్రియా వారియర్....మెన్నటి వరకు ఈ అమ్మాయి గురించి ఎక్కువ మందికి తెలియదు. కానీ ఒకేఒక్క వీడియోతో ఈ బ్యూటీని పెద్ద సెలబ్రిటీని చేసేసింది. దేశ వ్యాప్తంగా ఈమె గురించి చర్చించుకునేలా చేసింది. కేవలం తన కళ్లతోనే అద్భుతమైన భావాలు పలికించి యవతను తన మాయలో పడేలా చేసుకుంది. ఇంటర్నెట్లో సంచలనంగా మారిన ప్రియా వారియర్ తాజాగా సన్నీ లియోన్ను సైతం వెనక్కి నెట్టేసింది.
ఇపుడు ప్రియా వారియర్ టాప్
గూగుల్లో ఇప్పటి వరకు మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీల లిస్టులో సన్నీ లియోన్ అగ్రస్థానంలో ఉండేది. అయితే ఇపుడు సన్నీని వెనక్కి నెట్టేసి ప్రియా వారియర్ మొదటి స్థానంలో నిలిచింది.
'ఓరు అడార్ లవ్' సినిమాలోని ఓ సీన్ సినిమా ప్రమోషన్ కోసం విడుదలవ్వగా.... అందులో ఆమె కన్నుకొడుతున్న షాట్ సంచలనం అయింది. కళ్లతో ఆమె పలికించే హావభావాల్లో ఒక మత్తు ఉండటంతో అంతా ఫ్లాట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకు ఇపుడు కోట్లాది మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు.
ఆ వీడియో పుణ్యమా అని ప్రియా వారియర్పై అన్ని సినిమా ఇండస్ట్రీల కన్ను పడింది. పలువురు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
నిఖిల్ సినిమా కోసం సంప్రదింపులు
నిఖిల్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం ప్రియా ప్రకాశ్ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమెకు డిమాండ్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
రూ. 2 కోట్లు డిమాండ్?
నిఖిల్-తరుణ్ భాస్కర్ మూవీ కోసం ప్రియా వారియర్ డేట్స్ చూస్తున్న దర్శకుడు ఒమర్ లులును సంప్రదించగా రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు.
‘ఓరు అడార్ లవ్' టీజర్లో ప్రియా వారియర్ తన ప్రియుడిపైకి ప్రేమ తుపాకి ఎక్కుపెట్టింది. ముద్దులనే బుల్లెట్లుగా మార్చి అతడి గుండెల్లో కసిగా దించేసింది. ఈ టీజర్ కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో వైరల్ అవ్వడంతో పాటు ట్రెండింగ్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.
సినిమా వచ్చాక ఎలా ఉండబోతోందో?
‘ఓరు అడార్ లవ్' చిత్రం మార్చి 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియా వారియర్ అందానికి దేశం మొత్తం ఫిదా అవ్వడంతో.... మున్ముందు అమ్మడు ఏ రేంజికి వెళుతుందో అంటూ చర్చించుకుంటున్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: oru adaar love priya prakash varrier ఒరు అడార్ లవ్ ప్రియా ప్రకాష్ వారియర్
తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకంటూ... అరుదైన ఫోటో పోస్టు చేసిన జాహ్నవి!
చిన్నారి అభిమాని కోరిక తీర్చిన హీరో ప్రభాస్ (ఫోటోస్)
విక్రమ్ కె కుమార్ తో అల్లు అర్జున్ తర్వాత సినిమా
శ్రీదేవి పై తన ప్రేమ ను తెలిపిన బోనీ కపూర్
బిగ్బాస్ సీజన్ 2 తెలుగు :65 ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
మహేష్ ‘దూకుడు’ ప్రొగ్రెస్ అండ్ హైలెట్స్..!? _ Actor Mahesh Babu _ Dookudu _ Samantha _ Srinu Vytla _ మహేష్ దూకుడు హైలెట్స్....!? - Telugu Filmibeat
తమిళ సినిమా
మహేష్ ‘దూకుడు’ ప్రొగ్రెస్ అండ్ హైలెట్స్..!?
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
ప్రిన్స్ మహేష్ నటిస్తున్న 'దూకుడు" చిత్రం 2011వ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వమిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి అచంట రామ్, అచంట గోపిచంద్ మరయు అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 14రీల్స్ ఎంటర్టైన్ పతాకంపై జులై10న ఆడియో, ఆగష్ట్ 12న సినిమాని విడుదల చేయబోతున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ 'దూకుడు" చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ ఎలా జరుపుకుంటుంది? ఇంతవరకు జరిగిన షూటింగ్ ప్రొగ్రెస్ రిపోర్ట్ ఏంటి?హిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి?అనే అంశాలపై సినీపండితుల వేస్తున్న అంచనాలు ఎలా ఉన్నాయంటే...
దూకుడు" సినిమా ఆల్రెడీ గుజరాత్ టర్కీ, దుబాయ్, స్విట్జర్లాండ్ మరియు ముంబైలో షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ ఓల్ట్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంది. ఈ రోజు (జూన్ 4)నుంచి సారధి స్టూడియోలో ఓ పాట చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రం మహేష్ కి ఒక బిగ్ స్టార్ గాప్రూవ్ చేసుకునే అవకాశం. మహేష్ హీరోమాత్రమే కాదు, ఆయన కామెడీ సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు. ఐదు సీన్స్ మినహా మిగతా కామెడీ అంతాఫుల్ గా ప్రేక్షకులకు అలరింపచేస్తుంది. శ్రీను వైట్ల మహేష్ ని ఒక కొత్త హీరోగా చూపించేందుకు ప్రయత్నిస్ుతన్నాడు. తాను మహేష్ ని డిఫరెంట్ స్టైలయిల్ తో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. మహేష్ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎటువంటి డూప్స్ గాని, డబుల్స్ గానీ వాడలేదట. మహేష్ యాక్షన్ సీక్వెన్స్ ని సింగిల్ టేక్ లోనే కంప్లీట్ చేసేవారని యూనిట్ సభ్యులు చెపుతున్నారు.
ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ సన్నివేశాలతో పాటు ప్రతి ఒక్కరి నటన ప్రేక్షకులను అలరించనుంది. ఈ దూకుడు" మూవీతో యూత్ లో ఒక కొత్త ట్రెండ్ ఫాలో అవుతుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ ని 'దూకుడు" సినిమాలో మహేష్ తో సమానంగా పెట్టారు. బ్రహ్మానందం 'దూకుడు"లో ఒక ఇంపార్టెంట్ క్యారెట్టర్ చేస్తున్నాడు. ఈయన కామెడీ చూసి ప్రేక్షకులు 'డీ, రెఢీ" లోని కామెడీని మర్చిపోతారు. ఈ కామెడీ ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ దూకుడు" మూవీని చూడటానికి ఉపయోగపడుతుంది. అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి. సమంతా ఒక మంచి రోల్ ని ప్లే చేసింది. ఆమె నటన చాలా బాగుంది. మహేష్, సమంతాల మధ్య సీన్స్ చాలా బాగా వచ్చాయి. స్ర్కీన్ పై చూడటానికి యావరేజ్ పేయిర్ గా వున్నా కథకి ఈ జంట చక్కగా షూటవుతారు.
ఇక ఈ 'దకుడు"లో క్లయిమాక్స్ సినిమా ఫైనల్ రిపోర్ట్ ని చెపుతుంది. కానీ క్లైమాక్స్ సీన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్లయిమాక్స్ కామెడీతో కొంచెం కన్ ఫ్యూజింగ్ గా వుంటుంది. కానీ దర్శకుడు దీనిని జేమ్స్ బాండ్ మూవీలాగా ముగించేద్దాం అని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. లాస్ట్ లో ఒక కామిక్ టచ్ తో క్లైమాక్స్ ని యాడ్ చేసి సినిమాని ఎండ్ చేసేందుకు దర్వకుడు శ్రీనువైట్ల కథను ప్రిపేర్ చేసుకుంటున్నాడని సమాచారం...
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: mahesh babu dookudu samantha srinu vytla మహేష్ బాబు దూకుడు సమంత శ్రీనువైట్ల
లవ్ లెటర్ గురించి చెప్పిన హీరోయిన్ కీర్తి సురేష్...
వరుణ్ తేజ్ కోసం విలన్ పాత్ర.. అంగీకరిస్తాడా!
సైరాకి గోనగన్నారెడ్డి సాయం.. మెగాస్టార్ కోసం రంగంలోకి దిగుతున్న బన్నీ!
టాక్సీవాలా మూవీ గురించి మాళవిక నాయర్ చిట్ చాట్
టాక్సీవాలా 3 డేస్ కలెక్షన్స్...!
మతి పోగొట్టేలా 'షకీలా' ఫస్ట్ లుక్.. ఒంటిమీద కేవలం అవి మాత్రమే!
రైల్వేస్టేషన్లో సమంత చైతు పరుగులు...!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
బిగ్ బాస్ వైల్డ్కార్ట్ ఎంట్రీపై అనసూయ క్లారిటీ, ఇది పొగరు కాదు బాసూ... _ Hot Anchor Anasuya about Bigg Boss entry - Telugu Filmibeat
తమిళ సినిమా
బిగ్ బాస్ వైల్డ్కార్ట్ ఎంట్రీపై అనసూయ క్లారిటీ, ఇది పొగరు కాదు బాసూ...
అరవింద సమేతలో ఎన్టీఆర్ తండ్రి అతడేనా!
బిగ్బాస్2ను మొదలుపెట్టిన నాని.. జాబితాలో సెన్సేషనల్ సెలబ్రిటీలు!
ఎన్టీఆర్ గుడ్ బై.. అల్లు అర్జున్కు బంపర్ ఆఫర్?.. అసలు ఏం జరుగుతున్నదంటే..
దుమ్మురేపింది.. అంతా ఎన్టీఆర్ మహిమేనా?: గూగుల్ సెర్చ్లో 'బిగ్ బాస్' ర్యాంక్ ఇది..
శివబాలాజీని వెంటాడిన బిగ్బాస్.. ఇంటికి వచ్చి రచ్చ రచ్చ
బిగ్బాస్2లో ఛార్మీ, గీతా మాధురీ!.. పలువురి పేర్లు లీక్..
నా కోసం అపుడు పవన్ కళ్యాణ్ గారు, ఇపుడు పవన్ ఫ్యాన్స్: బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ
బిగ్ బాస్ ఇంట్లో గొడవలు నిజమే, ఓటమిపై అసంతృప్తి: ఆదర్శ్
బిగ్ బాస్ డిసప్పాయింట్మెంట్: హరితేజ, ఆదర్శ్లకు మాటీవీ మరో ఛాన్స్?
జై లవకుశ వసూళ్ల సునామీ.. వందకోట్ల క్లబ్లో ఎన్టీఆర్.. సమీక్షకులకు చెంపపెట్టా?
మా అమ్మ, మా ఆవిడా అంతే... నేను చాలా హైపర్: ఎన్టీఆర్
జై లవకుశ కలెక్షన్లపై బిగ్బాస్ దెబ్బ.. అయినా 100 కోట్లకు చేరువలో..
గెలుస్తాననుకోలేదు, అంతా బాల్యమిత్రులయ్యారు: ‘బిగ్ బాస్’ విన్నర్ శివ బాలాజీ
తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షో 'బిగ్ బాస్'. మొదలైన నాటి నుండే ఈ షో ఊహించని మలుపులు, గొడవలు, వివాదాలతో సంచలనంగా దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో 14 మంది పోటీ దారులు ఉన్నారు. అయితే ఇంత మంది ఉన్నా అసలైన సెలబ్రిటీలు షోలో లేరనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది.
ఈ నేపథ్యంలో త్వరలో 'బిగ్ బాస్' ఇంట్లోకి అనసూయ లేదా మంచు లక్ష్మి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అనసూయ పేరు తెరపైకి రాగానే షో మరింత రసవత్తరంగా సాగుతుందనే ఒక ఆసక్తి బిగ్ బాస్ ప్రేక్షకుల్లో నెలకొంది. తన ఎంట్రీ గురించి వస్తున్న ప్రచారంపై అనసూయ స్పందించారు.
అనసూయ చికాకు పడిందా?
తనపై వస్తున్న వార్తలకు అనసూయ చికాకు పడిందో ఏమో? తెలియదు కానీ Umm.. అని నిట్టూరుస్తూ బిగ్ బాస్ షోలో తన ఎంట్రీ, మంచు లక్ష్మి ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది హాట్ యాంకర్ అనసూయ.
మంచు లక్ష్మి గురించి తెలియదు
బిగ్ బాస్ ఇంట్లోకి మంచు లక్ష్మి గారు ఎంట్రీ ఇస్తారో? లేదో తనకు తెలియది, తాను మాత్రం ‘బిగ్ బాస్' షో చేయడం లేదని ట్విట్టర్ ద్వారా తేల్చేశారు అనసూయ.
అంత టైమ్ లేదు: అనసూయ
ప్రస్తుతం తాను టీవీ షోలు, సినిమా కమిట్మెంట్లతో చాలా బిజీగా గడుపుతున్నాను. బిగ్ బాస్ షో కోసం టైమ్ కేటాయించాలనే ఆలోచన కూడా చేయడం లేదు అని అనసూయ స్పష్టం చేశారు.
ఈ మధ్య కాలంలో అనసూయకు కొందరు పెద్ద స్టార్ల సినిమాల్లో అవకాశాలు రావడం, వాటిలో కొన్నింటిని తిరస్కరించడం, కొన్ని ఒప్పుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని సార్లు ఆమెకు పొగరు అంటూ నెగెటివ్ ప్రచారం జరిగింది. ‘ప్రస్తుతం బిగ్ బాస్ షో కోసం టైమ్ కేటాయించాలనే ఆలోచన కూడా చేయడం లేదు' అనే అనసూయ మాటను పొగరుగా భావించవద్దని, ఆమె ఉన్న విషయం చెప్పిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
ఓ వైపు టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది అనసూయ. ప్రస్తుతం ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగంస్థలం 1985' చిత్రంలో నటిస్తోంది.
మంచు లక్ష్మి స్పందించాల్సి ఉంది
మొత్తానికి యాంకర్ అనసూయ బిగ్ బాస్ రూమర్స్ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేసింది. మరి మంచు లక్ష్మి ఈ షోలో ఎంట్రీ ఇస్తుందా? లేదా? అనే విషయం తేలాల్సి ఉంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
Read more about: bigboss telugu biggboss bigg boss anasuya manchu lakshmi tollywood బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు అనసూయ మంచు లక్ష్మి
బిగ్ బాస్ 2: ఇద్దరు మగాళ్లని ఏసుకుని హీరోయిన్ అనుకుంటోంది.. షాకింగ్ సర్ప్రైజ్, ఆ ఇద్దరు నటులు!
బిగ్ బాస్ 2: రక్తం వచ్చేలా కోసుకుందామా? గీతా మాధురితో బాబు గోగినేని వాదన!
నిర్మాతగా మారుతున్న శృతి హాసన్
'కన్నుల్లో నీ రూపమే సినిమా ప్రెస్ మీట్
జంబలకిడి పంబ మూవీ రివ్యూ: కామెడీతో ఫ్యామిలీ డ్రామా!
అంతర్జాతీయ యోగా దినోత్సవం: మంచు లక్ష్మి యోగా యొక్క ప్రాధాన్యతను వివరించారు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
సిమెంట్ బస్తా రూ.310లకే విక్రయించాలి : మంత్రి మండలి ఉప సంఘం ఆదేశం _ Webdunia Telugu
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
సిమెంట్ బస్తా రూ.310లకే విక్రయించాలి : మంత్రి మండలి ఉప సంఘం ఆదేశం
రాష్ట్రంలో సిమెంట్ బస్తా తప్పనిసరిగా రూ.310లకే విక్రయించాలని మంత్రి మండలి ఉప సంఘం ఉత్పత్తిదారులను అదేశించింది. సచివాలయం 2వ బ్లాకులో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రి మండలి ఉప సంఘం సభ్యులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడులు మూడు అంశాలపై సమావేశమయ్యారు. వారు ఆయా శాఖ మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, అమర్నాథ్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఉన్నతాధికారులు, ఆయా రంగాలకు చెందినవారితో చర్చించారు. తొలుత ఫెర్రో ఎల్లాయిస్ రంగంపైన, ఆ తర్వాత నిరుద్యోగ భృతి, సిమెంట్ ధరల అంశాలపై చర్చించారు.
అనంతరం మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడులు సమావేశాల వివరాలను మీడియాకు వివరించారు. సామాన్య ప్రజలు ఇబ్బందిపడకుండా సిమెంట్ బస్తా ధర రూ.310లకు విక్రయించాలని ఉప సంఘం అదేశించిందని, అందుకు ఉత్పత్తిదారులు అంగీకరించినట్లు చెప్పారు. రేపటి నుంచే ఈ ధర అమలు చేస్తారన్నారు. గత నెలలో ఉత్పత్తిదారులతో జరిగిన సమావేశం తరువాత ధరలు కొంత తగ్గినట్లు చెప్పారు.
వారం, పది రోజుల తరువాత మళ్లీ సమీక్షిస్తామన్నారు. ఒక వేళ వాళ్లు చెప్పిన ధరకంటే ఎక్కువ అమ్మితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రభుత్వ సహాయాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. మైనింగ్, విద్యుత్ సరఫరా, ప్రభుత్వ చెల్లింపులు వంటివాటిని ఆపివేస్తామన్నారు. పరిశ్రమలవారిని ఇబ్బందిపెట్టే ఉద్దేశం తమకులేదని వారి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. కాంట్రాక్టర్లతో సంబంధంలేకుండా ప్రభుత్వమే చెల్లింపు ప్రభుత్వ పనులకు సరఫరా చేసే సిమెంటుకు సంబంధించిన డీడీలను కాంట్రాక్టర్లతో సంబంధంలేకుండా ప్రభుత్వమే చెల్లించేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు చెప్పారు.
హౌసింగ్, ఆర్అండ్ బి, పోలవరం ప్రాజెక్టు, పంచాయతీరాజ్ శాఖల పనులకు ఎక్కువగా సిమెంట్ అవసరం ఉంటుందని తెలిపారు. సమయానికి సిమెంట్ సరఫరా చేయకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోతున్నట్లు చెప్పారు. అందువల్ల ఏ శాఖకు ఎంత సిమెంట్ కావాలో వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆ వివరాలను కంపెనీలకు పంపి సరఫరాలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమలకు మరో ఏడాది రాయితీ ఇవ్వడానికి సిఫారసు రాష్ట్రంలోని ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమకు ప్రస్తుతం ఇచ్చే విద్యుత్ రాయితీని మరో ఏడాది పొడిగించడానికి ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో 35 ఫెర్రోఎల్లాయిస్ కంపెనీలు ఉన్నాయని, పవర్ టారిఫ్ పెరగడం వల్ల అప్పట్లో 30 కంపెనీలు మూతపడ్డాయని చెప్పారు.
ఆ పరిస్థితుల్లో ఏడాది క్రితం విద్యుత్ ఛార్జీలను రూపాయిన్నర తగ్గించి రెండు ఏళ్లు ఇవ్వాలని ఆలోచన చేసి, ఒక ఏడాదికి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. ఏప్రిల్తో సంవత్సరం అయిపోయిందని, 2వ సంవత్సరం కూడా రాయితీ పొడిగించమని ఆ పరిశ్రమ వర్గాలు అడిగినట్లు తెలిపారు. గత ఏడాది రాయితీ ఇవ్వడం వల్ల 25 కంపెనీలు తెరిచారని చెప్పారు. పది వేల మందికి ఉపాధిక కల్పించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయని, అయితే 6,800 మందికి ఉపాధి కల్పించినట్లు పరిశ్రమల శాఖ వారు తెలిపారని వివరించారు.
రాష్ట్రలో 12 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే ఆ సంఖ్యను స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎన్నికల హామీ ప్రకారం యువతకు న్యాయం చేస్తామని చెప్పారు. వారికి వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏ విధంగా ఇస్తున్నారో తెలుసుకొని, మన రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. నిధులకు కొరతలేదని వారు చెప్పుకొచ్చారు.
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో ట్రంప్.. కాగ్నిజెంట్ ఐటీ యూనియన్ ప్రారంభం..
చంద్రబాబుకు పాలించే హక్కు లేదు... ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : రాష్ట్రపతికి కట్జూ లేఖ
భారత్లో ద్రోణాచార్యులకు కొదవలేదు.. అర్జునులే ముందుకు రావాలి: రాజమౌళి
ఆదివారం ఇక పెట్రోల్ బంకుల బంద్.. అత్యవసర పరిస్థితుల్లో.. ఒక్కరు మాత్రమే?
పాకిస్థాన్ అణ్వాయుధాలను అక్కడ భద్రంగా దాచేస్తోంది... భారత్కు గండమేనా?
కేంద్ర మంత్రి అనిల్ మాదవ్ దవే మృతి.. పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా?
గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ పార్లమెంట్ కమిటీలో కీలక సభ్యుడు.. కేంద్ర పర్యావరణ, ...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
|
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
|
ప్రజా సమస్యల మీద చర్చలా ? ప్రజాస్వామ్యానికి మచ్చలా ?
జీవనస్రవంతి -15
మానవ హక్కులు కొందరికేనా?
ఈ వారం ప్రత్యేకం
ప్రత్యేక వ్యాసం
తెలుగు తేజం
కరెంట్ అఫైర్స్
తాజా వార్తలు
భద్రతను గాలికొదిలేయడం, అవసరానికి మించి భారీగా పేలుడు పదార్థాన్ని నిల్వ చేయడం, చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులు కళ్లు మూసుకోవడమే ఈ క్వారీ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. పేలుడు పదార్థాల ధాటికి శ్రామికుల శరీరాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా మంటల్లో కాలిపోయాయి. మృతులంతా 30 సంవత్సరాల లోపువారే. దుర్ఘటన జరిగిన సమయంలో ఎంతమంది పనిలో ఉన్నారనే వివరాలు ఇంకా తెలియలేదు. పరారీలో ఉన్న క్వారీ యజమానులపై పేలుడు నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం హత్తిబెళగల్ గ్రామానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. లీజు ప్రదేశాల్లో పేలుడు పదార్థాల నిల్వలు ఉంచడానికి గనుల భద్రతా అధికారులు నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. యజమాని క్వారీకి దూరంగా వేరే ప్రదేశంలో పేలుడు పదార్థాలు నిల్వ చేయాలంటే కలెక్టర్ ఎన్ఓసీతోపాటు పెట్రోలియం, ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతి తప్పనిసరి. ఇవేమీ లేకుండానే ఓ ప్రైవేట్ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రోజే కూలీలు నివాసం ఉండే షెడ్డు వద్దకు పేలుడు సామాగ్రి లోడు తమిళనాడు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అవసరానికి మించి భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేయడం వల్లనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇతర ప్రదేశాల్లో నిల్వ చేయడానికి అనుమతుల్లేవని అధికారులకు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గనుల శాఖ మంత్రికి స్థానికులు ఫిర్యాదు చేశారు.
‘ఉత్తర కర్ణాటక’ ప్రత్యేక రాష్ట్ర అభిలాష ఈ ప్రాంత ప్రజల్లో నామమాత్రంగానే కనపడుతోంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇటీవల పాక్షికంగా జరిగిన బందేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘ఉత్తర కర్ణాటక’ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆగస్టు 2న చేపట్టిన బంద్కు అన్నిచోట్లా వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రత్యేక రాష్ట్రం కంటే అఖండ కర్ణాటకే మేలంటూ బంద్ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టడం గమనార్హం. ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాల్లో ఏ ఒక్కచోటా బంద్కు సంపూర్ణ మద్దతు లభించకపోవడాన్ని విశేషంగానే చెప్పుకోవచ్చు. పలుచోట్ల ఆందోళనాకారులు జిల్లా అధికారుల కార్యాలయాల వద్ద శాంతియుత నిరసనలకే పరిమితమయ్యారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మొదలైన హుబ్బళ్లి-ధార్వాడతోపాటు కలబురిగి, రాయచూర్, హవేరీ జిల్లాల్లో బంద్ రోజున ఉదయం సాధారణంగానే జనజీవనం ప్రారంభమైంది. బంద్కు మద్దతుకంటే వ్యతిరేకత ప్రదర్శిస్తూ కర్ణాటక రక్షణ వేదిక వంటి సంఘాల కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందిస్తూ ఐక్యతకు సహకరించాలని కోరారు. అయితే జిల్లా కేంద్రాల్లో ఉత్తర కర్ణాటక వికాస వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. బెళగావి, కుందాపుర, చిక్కోడి, గదగ్, అథణి తదితర ప్రాంతాల్లో మాత్రం బంద్ ప్రభావం పాక్షికంగానే కనపడింది. బంద్కు వ్యతిరేకత రావడం కర్ణాటక సమగ్ర అభివృద్ధికి సూచికగా సీఎం కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హామీల పట్ల విశ్వాసం ఉంచిన ఉత్తర కర్ణాటక ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దారి తప్పించే సంఘాలు, ప్రజల మనోభావాలను చెదరగొట్టే ఆందోళనాకారులను నమ్మరాదని హితవు పలికారు. ప్రత్యేక రాష్ట్ర అంశంపై సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షం కాంగ్రెస్ తటస్థంగా ఉంది.
లంచం ఇచ్చేవారికి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించడానికి ఉద్దేశించిన నూతన చట్టానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాజకీయ నాయకులు, అధికారులు, బ్యాంకర్లు తదితరులకు ‘అవినీతి నిరోధక చట్టం (సవరణ)-1988’ కొంతమేర రక్షణ కల్పిస్తుంది. విశ్రాంత ప్రభుత్వోద్యోగులకూ ఇది వర్తిస్తుంది. ఇలాంటి వారిపై ఏదైనా విచారణ చేపట్టాలంటే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తగిన అధికార వర్గాల నుంచి ముందుగా ఆమోదం తీసుకోవలసి ఉంటుంది.
దీనికి అదనంగా జరిమానాను కూడా విధించవచ్చు. ప్రజాప్రతినిధులకు అనుచిత లబ్ధి కలిగించేలా ఏదైనా వాణిజ్య సంస్థ లంచం ఇచ్చినా, ఇచ్చేందుకు హామీ ఇచ్చినా శిక్ష తప్పదు. అవినీతి సంబంధిత కేసులను రెండేళ్లలోగా కొలిక్కి తీసుకురావలసి ఉంటుంది.
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి (94) ఆగస్టు 7వ తేదీ మంగళవారం సాయంత్రం 6.10గంటలకు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాయి. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజుల క్రితం కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే.
|
ముత్తువేల్ కరుణానిధి పూర్తి పేరు. కరుణానిధి, అతని మిత్రుడు ఎంజీఆర్ కలిసి అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీని స్థాపించారు. 1967లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్నాదురై మంత్రి వర్గంలో పీడబ్ల్యూడీ మంత్రిగా కరుణానిధి పనిచేశారు. 1969లో అన్నాదురై క్యాన్సర్ వ్యాధితో మరణించగా, వారసత్వం కోసం కరుణానిధి, నెడుంజెళియన్ పోటీ పడిన సమయంలో ఎంజీఆర్ మద్దతు కరుణానిధికి లభించింది. దీంతో కరుణానిధి సీఎం అయ్యారు.
కరుణానిధి డీఎంకే అధినేతగా 50 సంవత్సరాలు కొనసాగారు. ఇన్నేళ్ల సారథ్యంలో పార్టీలో ఆయన నాయకత్వంపై ఎలాంటి అసంతప్తి లేకపోవడం గమనార్హం. వాస్తవానికి డీఎంకేను నెలకొల్పిన సమయంలో పార్టీకి అధ్యక్షుడు ఉండేవారు కాదు. సీఎమ్ అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అన్నాదురై సీఎంగా ఉన్న సమయంలోనే కన్నుమూశారు. దీంతో పార్టీ పగ్గాలను కరుణానిధి అందుకున్నారు. 1969లో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఉన్న కార్యదర్శి సంప్రదాయాన్ని కాదని అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినా ఆయన నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఎవరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు.
1924 జూన్ 3న జన్మించిన కరుణానిధి 1969, 1971, 1989, 1996, 2006 సంత్సరాల్లో మొత్తం ఐదు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించారు.
Index, latestnews, రాష్ట్రాలు, విశ్లేషణ13-19 August 2018
← మానవ హక్కులు కొందరికేనా? ఎన్నార్సీపై ఎందుకీ రగడ ? →
|
ఎన్టీఆర్ కు శతృవు, ఇప్పుడు రామ్ చరణ్ కు ఫ్రెండ్ _ Ram Charan’s ‘Dhruva’ gets a new addition - Telugu Filmibeat
తమిళ సినిమా
ఎన్టీఆర్ కు శతృవు, ఇప్పుడు రామ్ చరణ్ కు ఫ్రెండ్
హైదరాబాద్ : రామ్ చరణ్ కు, తెలుగు హీరో నవదీప్ కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఏ పార్టీ ఇచ్చినా నవదీప్ తప్పకుండా ఉండాల్సిందే. అంతేకాదు చరణ్ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ లో కూడా నవదీప్ ది ప్రధమ స్దానం అని చెప్తారు. ఇప్పుడు ఆ నవదీప్..రామ్ చరణ్ కొత్త చిత్రం ధృవలో చరణ్ కు ఫ్రెండ్ గా కనిపించనున్నట్లు సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే... రామ్ చరణ్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ 'తని ఒరువన్' చిత్రాన్ని'ధృవ' టైటిల్ తో తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ట్రైనీ ఐపియస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే నవదీప్ ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా, ఓ ట్రైనీ ఐపియస్ ఆఫీసర్ గా ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్టు వినపడుతోంది.
ఇక గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. రామ్ చరణ్ మాత్రం చిత్ర షూటింగ్ లో పాల్గొన లేదు.
అయితే రీసెంట్ గా ఈ చిత్రం శనివారం నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకోనుండగా.. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొన్నాడు. గచ్చిబౌలి లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
గీతా ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుండగా, అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.
సినిమాలో హీరో పాత్ర ట్రైనీ పోలీస్ కావడంతో, రోల్ కు తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి టైం తీసుకున్నాడు చెర్రీ. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చెర్రీ లేటెస్ట్ ఫోటో లు చూస్తే, బాడీ కోసం బాగానే కసరత్తు చేసినట్టు కనిపిస్తున్నాడు. మీసకట్టు, బ్లాక్ గాగుల్స్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు చరణ్.
ధృవలో కూడా ఇదే లుక్ తో కనిపిస్తాడని సమాచారం. సినిమాలో తన పాత్రకోసం, చెర్రీ పూర్తి వెజిటేరియన్ గా మారడంతో పాటు, వర్కవుట్స్ లెవల్ ను పెంచుకుంటూ వెళ్లాడు. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది.
అలాగే నిజానికి వేగంగా షూటింగ్ పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేసేందుకు రామ్ చరణ్ ముందుగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనుకున్నట్లు రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలిసింది.
రామ్ చరణ్ తేజ
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
Read more about: ramchran teja, navadeep, dhruva, remake, surendra reddy, tollywood, రామ్ చరణ్ తేజ, నవదీప్, ధృవ, రీమేక్, సురేంద్రరెడ్డి, టాలీవుడ్
ఆ విషయం తెలిసి షాకయ్యాను..: సింగర్ నిరంజనా ఇంట్రెస్టింగ్..
భర్త నుండి విడాకులు తీసుకున్న అనౌష్క.... ఏం జరిగింది?
గోవా బీచ్లో శవమై తేలిన హీరో...!
ఆఖరికి ‘పద్మావతి’ ఇలా తయారైంది !
‘జై సింహ’ బాలయ్య సీన్.... మహీంద్రా కంపెనీ చైర్మన్ ఫన్నీ కామెంట్ !
మాల్కొవా ప్రతీ అంగం అద్బుతంగా.. 26న సెక్స్ నిర్వచనం మారుస్తా..!
అజ్ఞాతవాసి ఫ్లాపైనా తగ్గని క్రేజ్.. పవర్స్టార్ స్టామినా తెలిస్తే షాకే..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
అఫీషియల్: దేవిశ్రీ హీరోగా దిల్ రాజు సినిమా _ Dil Raju to launch Devi Sri Prasad soon - Telugu Filmibeat
తమిళ సినిమా
అఫీషియల్: దేవిశ్రీ హీరోగా దిల్ రాజు సినిమా
హైదరాబాద్: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా పని చేయనునప్నారు. దిల్ రాజు ఈ విషయాలను అఫీషియల్ గా ప్రకటించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఇటీవల ఇంటర్వ్యూలో దేవిశ్రీ మాట్లాడుతూ...
హీరోగా నటించమని అవకాశాలు కూడా వస్తున్నాయని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయని తెలిపారు. దిల్ రాజు గారు, అశ్వినీ దత్ గారు, అల్లు అరవింద్ గారు, తమిళంలో థాను, జ్ఞానవేల్ రాజాగారు ఇలా చాలా మంది అడుగుతున్నారు. అయితే వింటున్న కథల్లో నాకు బాగా నచ్చితేనే చేయాలని ఉంది.
మన ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి స్టార్స్ ఉన్నారు. హీరోగా నటించి ఏదో చేయాలని కాదు. మ్యూజిక్ షోలు ఇవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ఏర్పడింది. నా బాడీ లాంగ్వేజ్ అందరికీ తెలుసు. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ వస్తే చేస్తాను. నా సినిమాలకు నేనే మ్యూజిక్ ఇస్తాను అన్నారు.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
Read more about: dil raju, devisri prasad, devi sri prasad, sukumar, దేవిశ్రీ ప్రసాద్, దిల్ రాజు, సుకుమార్
ఫ్యాన్స్కే తలవొగ్గుతా.. వారికి ఎందుకు.. నిర్మాతకు పవన్ కల్యాణ్ షాక్
వాళ్లను చంపి.. నేనూ చస్తానని చెప్పా.. ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు: కుష్బూ
నా కొడుకు లేకుంటే.. అర్జున్రెడ్డిని నేనే ట్రై చేసేవాడిని..!
ప్రభాస్ను పట్టేశా.. కాంట్రవర్సీ క్వీన్ ట్వీట్..!
జైసింహా 10రోజుల కలెక్షన్ రిపోర్ట్..!
రాణి పద్మావతి బాటలో ఆత్మాహుతి.. రోడ్డెక్కిన మహిళలు !
నమ్రతపై మహేష్ బాబు లవ్లీ ట్వీట్..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
దిల్ రాజు రైట్స్ తీసుకున్నాడు..ఇక పండుగే _ Sudheer Babu's Bhale Manchi Roju rights to Dil Raju. - Telugu Filmibeat
తమిళ సినిమా
దిల్ రాజు రైట్స్ తీసుకున్నాడు..ఇక పండుగే
హైదరాబాద్ : దిల్ రాజు ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం మిగతా డిస్ట్రిబ్యూటర్స్ లో కలుగుతుంది. అందుకు తగినట్లుగానే ఈ సంవత్సరం 'పటాస్' తో మొదలైన ఆయన విజయయాత్ర 'బాహుబలి', రుద్రమదేవి, రీసెంట్ గా కుమారి 12 ఎఫ్ వరకు కొనసాగుతూనే వుంది.
తాజాగా దిల్ రాజు దృష్టి ఓ చిన్న సినిమా పై పడడంతో ఆ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు.. సుధీర్ బాబు నటించిన 'భలే మంచి రోజు'. ఈ మధ్యే ప్రివ్యూ చూసిన రాజు మరో ఆలోచన లేకుండా నైజాం ఏరియా రైట్స్ కోసం నిర్మాతల చేతిలో అడ్వాన్స్ పెట్టేశాడని సమాచారం. దాంతో నిర్మాతలు, సుధీర్ బాబు ఆనందానికి అంతేలేదంటున్నారు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం 'భలే మంచి రోజు'. సుధీర్బాబు హీరో. వామిఖ హీరోయిన్. విజయ్కుమార్ రెడ్డి, శశిధర్రెడ్డి నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''ఒకే ఒక్కరోజు జరిగే కథ ఇది. సన్నివేశాలన్నీ ఉత్కంఠ కలిగిస్తాయి. సుధీర్బాబుకి ఈ చిత్రం సరికొత్త ఇమేజ్ తీసుకొస్తుంది. సాయికుమార్ పాత్ర కీలకం. ఆయన నటన ఆకట్టుకొంటుంది. ఇటీవల విడుదలైన గీతాలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.
కెమెరా- షామ్దత్, సంగీతం- సన్ని.యమ్. ఆర్, ఆర్ట్- రామకృష్ణ, మాటలు-అర్జున్ అండ్ కార్తిక్, ఎడిటింగ్-యమ్.ఆర్.వర్మ, పి.ఆర్.వో- ఏలూరు శ్రీను, కో-డైరక్టర్- శ్రీరామ్ రెడ్డి, నిర్మాతలు-విజయ్కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి, దర్శకత్వం- శ్రీరామ్ ఆదిత్య.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
Read more about: dil raju, sudheer babu, tollywood, bhale manchi roju, దిల్ రాజు, భలే మంచి రోజు, సుధీర్ బాబు, టాలీవుడ్
'గాడ్ సెక్స్&ట్రూత్' ఫోటోస్ లీక్: పచ్చిగా తీస్తున్నారట?.. ఎంతలా అంటే?
పబ్లో రచ్చ రచ్చ చేసిన పూరి జగన్నాథ్, చార్మి (వీడియో వైరల్)
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2018: మీరూ ఊహించి ఉండరు... వీరికే దక్కాయి (ఫుల్ లిస్ట్)
'సుచీ లీక్స్' మళ్లీ స్టార్ట్.. రాసలీలు రచ్చకీడుస్తానంటూ..!
'ఇంటిలిజెంట్'పై కత్తి కామెంట్..!
GST ని వ్యతిరేకిస్తున్న వారిని చితకబాదిన వర్మ !
పొడవాటి వ్యక్తుల మధ్య ఓ పొట్టోడిని.. బాలయ్య
ప్రభాస్ దేవుడు అంటూ పొగడ్తలు.. అనుష్క సంతోషం !
దాంతో పోలిస్తే ‘పోకిరి’ పెద్ద ప్లాప్... పూరీ పై వర్మ కామెంట్..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఎన్టీఆర్ తో అలాంటి డైలాగు చెప్పిస్తారా? జీవిత, సెక్స్ అవసరమే కానీ _ Jeevitha's comments on Ntr's movie Dialouge - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ఎన్టీఆర్ తో అలాంటి డైలాగు చెప్పిస్తారా? జీవిత, సెక్స్ అవసరమే కానీ
రాజశేఖర్కు అమ్మాయిల సప్లైపై.. జీవిత ఫైర్.. ‘మహాన్యూస్ దగా ఛానెల్’.. లేఖ రిలీజ్
యాక్షన్ కట్ తప్ప అతనికి ఏం తెలియదు, మొత్తం జీవితే చేసింది: హీరో రాజశేఖర్
అందుకే చిరంజీవి ఇంటికి వెళ్ళాం, చిరంజీవి నాకోసం అడిగారు: ఆరోజు ఘటనని గుర్తు చేసిన రాజశేఖర్
ఆమెతో అక్రమ సంబంధం లేదు.. అలా అని నేను రాముడిని కాదు.. రాజశేఖర్
మాకు ఎవరూ లేరా అనుకున్నాం.... చిరు, మహేష్, రాజమౌళి ఫోన్ చేశారు: జీవిత
రాజశేఖర్ కూతురుపై కేసు పెట్టలేదు, కానీ రూ. 30 లక్షలు డిమాండ్!
హైదరాబాద్ : యంగ్టైగర్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ సినిమాలో ఒక డైలాగు గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ డైలాగు గురించి చర్చ వచ్చింది. ఇంతకీ ఆ డైలాగు ఏంటీ అంటారా...మీకు ఇంకా గుర్తు రాలేదా..
కాజల్: మీ పోలీస్ కుక్కలు చాలా ఫాస్ట్గా ఉంటాయటగా..మా కుక్కలు క్రాసింగ్కు వచ్చాయి. కాస్త మీ కుక్కలను పంపుతారా.
ఎన్టీఆర్: ఇక్కడ మాకే క్రాసింగ్ కాలేదనుకుంటే కుక్కలకు క్రాసింగ్ కావాలా (సినిమాలో లేదు. సెన్సార్ కట్). ఈ డైలాగు గురించి జీవిత రీసెంట్ గా ఓ ఇంటర్వూలో మాట్లాడారు.
జీవిత మాట్లాడుతూ...'పాత సినిమాల్లో ఐ లవ్ యూ అని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి చెప్పించేవారు. ఇప్పుడు ఇదొక కామన్ వర్డ్గా మారిపోయింది. 'కుక్కలు క్రాసింగ్కి వచ్చాయి అని హీరోయిన్ అంటే, 'కుక్కలేనా, మేం కూడా క్రాసింగ్కి వచ్చాం' అనే అర్థంలో అంటాడు హీరో. ఒక గొప్ప హీరోతో అలా చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు ఆమె. అలాగే ఆమె అనేక విషయాలపై మాట్లాడారు.
సెక్స్ నింపి..
టాప్ హీరోలు, హీరోయిన్లతో సినిమాలు తీస్తున్నారు. కానీ క్రైమ్, సెక్స్ నింపి ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంటారు. హీరో చెయ్యడం వల్ల యువతరం దాన్నే హాబీగా తీసుకుని తప్పుదారిపడుతోంది. అందుకే కనీస సామాజిక బాధ్యతను బుర్రలో పెట్టుకుని ఎంతో కొంత సొసైటీకి మేలు చేసే సినిమాలు నిర్మించాలి. అప్పుడు కొంతైనా సినిమాల వల్ల మంచి జరుగుతుంది అని అన్నారు జీవిత.
జీవితంలో సెక్స్ ఎంతో అవసరం. బ్రష్ చేసుకున్నట్టు, స్నానం చేసినట్టు, కాఫీ తాగినట్టు దాంపత్యసుఖం కూడా జీవితంలో భాగమే. దాంతోపాటే సహజీవనం కూడా వచ్చింది. ఏది వచ్చినా స్ర్తీ తన క్యారెక్టర్ కాపాడుకోవాలి.
ఆ ధోరణి కరెక్ట్ కాదు
భార్య అయినా, ప్రాస్టిట్యూట్ అయినా...స్ర్తీ ఇష్టం లేకుండా పురుషుడు ఆమెతో గడపలేడు. భర్త దుర్మార్గుడు, దుష్టుడైతే వాడితోనే జీవితం గడపాల్సిన అవసరం లేదు. ‘పెళ్ళి చేసుకున్నా, నా చెప్పుచేతల్లో ఉండాలి' అనే ధోరణి కరెక్టుకాదు. అందుకే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేం అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి.
పిల్లల్ని కన్న తర్వాత మాత్రం కాంప్రమైజ్ కావడం చాలా ఇంపార్టెంట్. జీవిత విలువల్ని అర్థం చేసుకుని ఎవరో ఒకరు ఎడ్జస్ట్ కావడం మంచిది. ఇలాంటి ధోరణులు సమాజంలో పెరిగాయి గనుక ఈ రోజుల్లో కుటుంబాలకు, యువతకు, విద్యార్థులకు మంచిని ప్రబోధించే చిత్రాలు ఎక్కువ రావాలి.
ఆడది నో అంటే...
అమితాబ్బచ్చన్ చిత్రం ‘పింక్' ఎంతో బాగుంది. ఆడపిల్లల గురించి ఈ చిత్రంలో ఎన్నో విషయాలు చెప్పారు. భర్త కావచ్చు, ప్రాస్టిట్యూట్ దగ్గర విటుడు కావచ్చు, ఆడది నో అంటే నో అంతే. సుప్రీంకోర్టు నుంచి ఎన్నో చట్టాలు తెచ్చినా ఇంకా మార్పు రావడం లేదు. ఇలాంటి ప్రబోధాత్మక చిత్రాలు రావాలి అని చెప్పుకొచ్చారామె.
ఒకప్పుడు సెక్స్ సీడీలను రహస్యంగా చూసేవారు. పోలీసులకు భయపడేవారు. కానీ ఇప్పుడో? అదో ఫ్యాషన్గా మారింది. అదెంతో ఈజీ అయిపోయింది. తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చిన స్వేచ్ఛను వారు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
ఫేస్ బుక్ లు, వాట్సప్ లు
పెళ్ళి విషయానికి వస్తే ఒక రోజు పెళ్ళి, రెండో రోజు డైవోర్స్ అన్నట్టుగా ఉంది. విడాకులు పెరిగాయి. కలిసి బతకలేకపోతున్నారు. నేటి యువతరంలో మంచిదారిలో వెళ్ళేవారిశాతం తక్కువ. చెడ్డదారిలో వెళ్ళే అవకాశాలే ఎక్కువ. ప్రభుత్వం తల్చుకుంటే దీన్ని ఆపగలదు కదా! ముఖ్యంగా ఫేస్బుక్కులు, వాట్స్ ప్ లు ఈ జనరేషన్ని నాశనం చేస్తున్నాయి. ఈ విషయంలో ముందు పెద్దలు మారాలి.
అన్నీ హీరోయిన్ చేతే..
ఒకప్పుడు సినిమాల్లో వ్యాంప్, హీరోయిన్ ఉండేవారు. ఈ పాత్రల మధ్య తేడా చూపించేవారు. అచ్చమైన తెలుగు ఆడపడుచులా కనిపించే హీరోయిన్వైపు అందరూ ఆకర్షితులయ్యేవారు. ఇప్పుడది లేదు. అన్నీ హీరోయిన్చేతే చేయిస్తున్నారు. దానికితోడు హీరోయిన్లు కూడా వ్యాంప్ ఎందుకు, మేమే చేస్తాం అన్నట్టు ఉంటున్నారు అంటూ వివరించారు జీవిత.
ఆ ప్రొడక్ట్ నిజంగా...
|
టాప్ హీరోలతో తమ ప్రొడక్ట్ లకు ప్రచారం చేయిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు బాగుంది. కానీ ఇది అంత కరెక్టు కాదు. ఆ ప్రొడక్ట్ సొసైటీకి ఉపయోగకరమా కాదా? అన్నదే మీమాంస. ఒక ప్రొడక్ట్ నిజంగా ప్రజలకు ఉపయోగకరమా కాదా? అనేది ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది.
వయసులో ఉన్న వారికి అమ్మానాన్న చెప్పేది పనికిరాదు. ప్రతీదీ తమకే తెలుసునన్న ఫీలింగ్తో దబాయించేస్తారు. చదువుకోవాల్సిన సమయంలో లవ్ మంచిది కాదు. కానీ ఈ లవ్ అనేది నాకూ వచ్చింది. అందరికీ వస్తుంది. కానీ చదువునీ, దీన్నీ కలపకూడదు. మీరు సిన్సియర్గా ఉంటే స్నేహం కంటిన్యూ చెయ్యండి. అప్పుడు నిజమైన ప్రేమ అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఈ లవ్ అనేది నిజమైనదా? మంచి ఫ్రెండ్షిప్పా? అనే దానికి మీకే ఆ తర్వాత మీనింగ్ అర్థం అవుతుంది.
మొదటిరోజు లవ్, రెండోరోజు ముద్దు, మూడోరోజు కౌగిలింత, మర్రోజు కొట్టుకునే స్థితికి రావద్దు. ఆరోగ్యకరమైన స్నేహంతో ఉండండి. చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రేమ గట్టిదైతే అప్పుడు పెళ్ళి చేసుకోండి. రియల్ లవ్ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది.
తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాధించకూడదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటివాటిని పరిధిలో ఉపయోగిస్తూ సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి విషయాలను బోధించే మంచి చిత్రాలు నిర్మించాలి. అప్పుడు తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది. తల్లిదండ్రులు కూడా చాకచక్యంగా వ్యవహరించాలి.
చాలా తక్కువే..
మూడేళ్ళుగా అన్ని రకాల చిత్రాలూ వస్తున్నట్టు అనిపిస్తోంది. మంచి కథ ఎన్నుకుంటున్నారు. ట్రెండ్ మారింది. కమర్షియల్ వ్యూ తగ్గించారు. సొసైటీకి ఉపయోగపడే చిత్రాలు వస్తున్నా చాలా తక్కువే. సినిమా ఒక స్ర్టాంగ్ మీడియా. అంత వేగంగా మరేదీ ప్రజల్లోకి వెళ్లలేదు.
ఆత్మ విమర్శ చేసుకోవాలి
ఒకప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడెలా ఉన్నాం? పిల్లలు ఏ దార్లో వెళుతున్నారో తెలియని అగమ్యగోచరంలో ఉన్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రతి బజారులో పబ్ వెలుస్తోంది. బంగారం లాంటి పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోంది. దానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమా? రాజకీయ నాయకులా? నేను మాత్రం అందరినీ తప్పుపడుతున్నాను. కనుక ఎవరికివారే ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు జీవిత.
జీవిత రాజశేఖర్
జూనియర్ యన్ టి ఆర్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: jeevitha rajashekar pawan kalyan ntr tollywood జీవిత రాజశేఖర్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ టెంపర్ టాలీవుడ్
నిహారిక హ్యాపీ వెడ్డింగ్కు రాంచరణ్!
తమిళనాట ప్రకంపణలు: శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించిన తమిళ స్టార్ కార్తి!
రెండో పెళ్లి వార్తలపై... అయోమయం క్రియేట్ చేసిన సింగర్ సునీత!
సైరా పై ఆసక్తి పెంచేలా 'ఈగ' విలన్ ట్వీట్!
కాస్టింగ్ కౌచ్ పై మమత తీవ్ర వ్యాఖ్యలు
దీప్తి సునైనాకు రోజుకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
లవర్ మూవీ రివ్యూ : లవర్ రొటీన్ ప్రేమకథే కానీ..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
మొన్న బోయపాటి, ఇప్పుడు రాజమౌళి, చంద్రబాబు నుంచి పిలుపు,మీటింగ్ _ AP CM To Take Ideas From SS Rajamouli - Telugu Filmibeat
తమిళ సినిమా
మొన్న బోయపాటి, ఇప్పుడు రాజమౌళి, చంద్రబాబు నుంచి పిలుపు,మీటింగ్
అమరావతి: ఆంధ్రా సీఎం కలలుగంటున్న అంతర్జాతీయ నగరం అమరావతి ప్రమోషన్ వర్క్, డిజైనింగ్ లో భాగంగా రాజమౌళి క్రియేటివిటీని కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి పుష్కరాల నిర్వహణ విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను సేవలను ఉపయోగించుకున్నారు. ఈసారి అమరావతి విషయంలో బోయపాటి శ్రీను, రాజమౌళి, తోట తరణి వంటి దర్శకుల, కళాదర్శకుల సేవలు వాడుకోవాలని చంద్రబాబు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు పాస్ చేసినట్టు కూడా తెలుస్తోంది.
రాజమౌళినే ప్రత్యేకంగా ఎంచుకోవటానికి కారణం... బాహుబలి చిత్రంలో మహిష్మతి పేరుతో అద్భుతమైన నగరాన్ని కళ్లకు కట్టటమే. రాజమౌళి...సినిమా దర్శకుడే అయినా.. ఆయనలో సృజనాత్మకతతో పాటు, దేశ చరిత్ర, సంస్కృతులపై మంచి పట్టు ఉంది. ఆయనలోని ఆ నైపుణ్యం ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా ఆకట్టుకుంది.
దీంతో రాజధాని అమరావతి నిర్మాణంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాల సముదాయ ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆయన సూచన మేరకు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర అధికారులు బుధవారం హైదరాబాద్ వెళ్లి రాజమౌళితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటకుపైగా ఆయనతో చర్చించారు. దిగ్గజ భవనాలుగా నిర్మిస్తున్న శాసనసభ, హైకోర్టుల ఆకృతుల విషయంలో సలహాలు ఇవ్వాలని కోరారు.
నా సహకారం అందిస్తా: తెలుగు రాష్ట్రాల సంస్కృతులు, మూడు ప్రాంతాల్లోని రాజుల చరిత్రలు వంటి పలు అంశాలపై సీఆర్డీఏ బృందంతో రాజమౌళి చర్చించినట్టు తెలిసింది. రాజధాని నిర్మాణంలో తనవంతు సహకారం అందిస్తానని, ఆకృతుల రూపకల్పనకు ప్రభుత్వం నియమించే భవన నిర్మాణ శిల్పులకు సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పినట్టు సమాచారం. బాహుబలి-2 విడుదల తర్వాత దీనిపై ఎక్కువ సమయం కేటాయించగలనని తెలిపినట్లు సమాచారం.
ఎస్ ఎస్ రాజమౌళి
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
Read more about: rajamouli, tollywood, baahubali, amaravathi, రాజమౌళి, టాలీవుడ్, బాహుబలి, అమరావతి
కేవలం వారితోనే సెక్స్.. జీఎస్టీ హీరోయిన్ మియా మల్కోవా.. రాంగోపాల్ వర్మ గురించి ట్వీట్
'కత్తి'లో తెలియని కోణాలు.., కొట్టి చెప్పమంటారా?: పవన్ ఫ్యాన్స్తో వివాదంపై తమ్మారెడ్డి
ఆ విషయం తెలిసి షాకయ్యాను..: సింగర్ నిరంజనా ఇంట్రెస్టింగ్..
భర్త నుండి విడాకులు తీసుకున్న అనౌష్క.... ఏం జరిగింది?
గోవా బీచ్లో శవమై తేలిన హీరో...!
ఆఖరికి ‘పద్మావతి’ ఇలా తయారైంది !
‘జై సింహ’ బాలయ్య సీన్.... మహీంద్రా కంపెనీ చైర్మన్ ఫన్నీ కామెంట్ !
మాల్కొవా ప్రతీ అంగం అద్బుతంగా.. 26న సెక్స్ నిర్వచనం మారుస్తా..!
అజ్ఞాతవాసి ఫ్లాపైనా తగ్గని క్రేజ్.. పవర్స్టార్ స్టామినా తెలిస్తే షాకే..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
బూతులు: దర్శకుడు, అతని తల్లిని టార్గెట్ చేస్తూ... _ Ashoke Pandit targets Karan Johar - Telugu Filmibeat
తమిళ సినిమా
బూతులు: దర్శకుడు, అతని తల్లిని టార్గెట్ చేస్తూ...
ముంబై: యూట్యూబ్ ఛానల్లో AIB(ఆల్ ఇండియా బ్యాక్చూద్) పేరుతో ప్రసారం అవుతున్న పేరడీలు వివాదాస్పదం అవుతున్నాయి. అయితే ఈ పేరడీల్లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కూడా పాలు పంచుకోవడం వివాదాస్పదం అయింది. AIB అనేది ఇండియన్ కామెడీ గ్రూపు. ఇండియన్ పాలిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇతర అంశాలపై పేరడీలు AIBలో చేస్తుంటారు. అయితే ఈ షోలలో అశ్లీలం ఎక్కువవుతుందే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
తాజాగా ఈ పేరడీలో రణవీర్ సింగ్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్ పాల్గొన్నారు. అయితే వీరు షోలో అశ్లీలమైన బాష వాడరని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేసేందుకు, కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసారు.
ప్రముఖ ఫిల్మ్ మేకర్, కొత్తగా ఏర్పాటయిన సెన్సార్ బోర్డులో మెంబర్ అయిన అశోక్ పండిత్ AIB షోను విమర్శిస్తూ కరణ్ జోహార్ పై చేసిన ట్వీట్ వివాదాస్పదం అయింది. అశోక్ పండిత్ తన ట్వీట్లో కరణ్ జోహార్తో పాటు కరణ్ తల్లి ప్రస్తావ తేవడం వివాదానికి కారణమైంది. అతని ట్వీట్ క్రింది విధంగా ఉంది...
అయితే అశోక్ పండిత్ చేసిన ట్వీట్పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లి ప్రస్తావన తెచ్చి ఇంత నీచంగా వ్యవహరించడం తగదని, ఇలాంటి వ్యక్తులు సెన్సార్ బోర్డులో ఉండటానికి వీల్లేదు, వెంటనే అశోక్ పండిత్ ను సెన్సార్ బోర్డు నుండి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
Read more about: bollywood, karan johar, బాలీవుడ్, కరణ్ జోహార్
‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్: స్వామి వారు అంటూ... దాటవేసిన త్రివిక్రమ్!
ఓయూలో పవన్ దిష్టి బొమ్మ దగ్ధం, పోటాపోటీగా పవన్ ఫ్యాన్స్ ఆందోళన: సీన్ లోకి పోలీసులు..
చైనాలో అమీర్ హవా.. సీక్రెట్ సూపర్స్టార్ సునామీ..!
వాళ్లను చంపి.. నేనూ చస్తానని చెప్పా.. ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు..!
మహేష్-సందీప్ వంగా మూవీ లేటెస్ట్ అప్డేట్..
పవన్పై వర్మ ట్వీట్.. వెంటనే డిలీట్..?
విజయ్ అంటే ఇప్పుడు అల్లా టప్పా కాదు.. అందుకే ఇలా?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
సురేష్ ప్రొడక్షన్స్ 'నేనేం చిన్న పిల్లనా' రిలీజ్ ఖరారు _ Nenem Chinna Pillana Release Date Confirmed - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
సురేష్ ప్రొడక్షన్స్ 'నేనేం చిన్న పిల్లనా' రిలీజ్ ఖరారు
క్యాస్టింగ్ కౌచ్కు కారణం వాళ్లే.. మమతా మోహన్ దాస్ సంచలన వ్యాఖ్యలు
పడక గదిలోకి రమ్మన్నారంటే.. వాళ్లే కారణం.. మమత మోహన్ దాస్ సంచలన వ్యాఖ్యలు
ఉపాసన బర్త్ డే.... రామ్ చరణ్ ఎలా సెలబ్రేట్ చేశాడో తెలుసా?
అప్పు తీరలేదు , వాళ్లు మోసం చేశారు, నా జోలికొస్తే తన్నడానికి ముగ్గురు... : మంచు లక్ష్మి
పెళ్లి చూపులు: యాంకర్ ప్రదీప్ బిగ్బాస్ షోకు రావడం వెనక అసలు కారణం!
లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో కరణం మల్లీశ్వరి బయోపిక్.. బాలీవుడ్ హీరోయిన్!
మెగా అల్లుడితో సినిమా.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్!
హైదరాబాద్ :రాహుల్, తన్వీ వ్యాస్ జంటగా తెరకెక్కిన సినిమా 'నేనేం చిన్నపిల్లనా'. సునీల్ కుమార్రెడ్డి దర్శకుడు. డా__డి.రామానాయుడు నిర్మాత. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డా__డి.రామానాయుడు నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల26న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా యూనిట్ హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
దర్శకుడు మాట్లాడుతూ ''నా జీవితం నా ఇష్టం. నాకు నేను నిర్ణయాలు తీసుకోగలను అనుకునే స్వప్న అనే అమ్మాయి కథ ఇది. స్వప్న జీవితంలో క్రిష్ పాత్ర ఏమిటి అనేది తెరపైనే చూడాలి. అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా సినిమాని తెరకెక్కించాము. కుటుంబ విలువలతో తెరకెక్కిన చిత్రమిది. ఫ్యామిలీ ఆడియన్స్తోపాటు యూత్ ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. సురేష్ ప్రొడక్షన్ నిర్మాణ విలువలు మిస్ కాకుండా టెక్నికల్గా చాలా గ్రాండ్గా తీశాం.
నేనేం చిన్నపిల్లనా
హైదరాబాద్, వైజాగ్ స్వీడన్, డెన్మార్క్ తదితర ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించాం. ఇటీవలె విడుదలైన పాటలకు, ట్రైలర్లకు చక్కని స్పందన లభించింది. శ్రీలేఖ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఆర్.ఆర్ కూడా బాగా కుదిరింది. ప్రతి ఆరిస్ట్ పాత్రకీ విలువ కనిపిస్తుంది. నా గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన హిట్ చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని నమ్మకంగా చెప్పగలను''అన్నారు.
డా__రామానాయుడు మాట్లాడుతూ.. 'సునీల్కుమార్ రెడ్డి మా బ్యానర్లో చేస్నున్న మొదటి చిత్రమిది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. బలభద్రపాత్రుని రమణి కథకు సత్యానంద్ అద్భుతమైన మాటలు రాశారు. సినిమా సూపర్హిట్ కావాలనే ఉద్ధేశ్యంతో అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. తన్వికిది మొదటి చిత్రమైనప్పటికీ బాగా యాక్ట్ చేసింది. ఈ సినిమా తరువాత ఆమెకు మంచి అవకాశాలొస్తాయి. శ్రీలేఖ సంగీతం సినిమాకి మరో హైలైట్ అని చెప్పొచ్చు. రెండేళ్ళ గ్యాప్ తరువాత మా బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆంధ్ర, తమిళనాడు, బెంగుళూరు ప్రాంతాల్లో ఈ నెల 26న విడుదల చేస్తున్నాము'అని తెలిపారు.
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో నటిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని నటి తన్వి తెలిపారు. మంచి విలువలున్న సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని, సురేష్ ప్రొడక్షన్స్లో హీరోగా చేశానని జీవితాంతం గర్వంగా చెప్పుకుంటానని రాహులు చెప్పారు. 'మధుమాసం' చిత్రం తరువాత ఈ బ్యానర్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని రచయిత బలభద్రపాత్రుని రమణి తెలిపారు.
అన్నపూర్ణమ్మ, సన, ఏవీఎస్, ఎల్బీ శ్రీరామ్, జయప్రకాష్రెడ్డి, కాశీవిశ్వనాధ్, ఆమని, శరత్బాబు, గాయత్రి, మహేష్, బేబీ అంజలి, రాగిని. రఘుబాబు, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:బలభద్రపాత్రుని రమణి, మాటలు:సత్యానంద్, కెమెరా: సాబుజేమ్స్, సంగీతం:యం.యం శ్రీలేఖ, లిరిక్స్:అనంత శ్రీరామ్, వనమాలి, భాస్కరభట్ల, నిర్మాత: డి.రామానాయుడు, దర్శకత్వం: పి సునీల్కుమార్రెడ్డి.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: tollywood ramanaidu venkatesh rana టాలీవుడ్ రామానాయుడు వెంకటేష్ రాణా
27 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలయ్య అపురూప చిత్రం.. మెమొరబుల్ ఫోటోలు!
ఆర్ఎక్స్ 100 సంచలనం..... బాహుబలి-2 బీట్ చేసి సరికొత్త రికార్డ్!
పెళ్లి చూపులు రీమేక్ ఆగిపోవడానికి కారణం ఇదే.. గౌతమ్ మీనన్!
లవర్ మూవీ రివ్యూ : లవర్ రొటీన్ ప్రేమకథే కానీ..!
ధడక్ సినిమా రివ్యూ
లవర్ సినిమా ట్విట్టర్ రివ్యూ : రాజ్ తరుణ్ ప్రేమ ఫలించనుందా
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు:39 రోజు షో హైలైట్స్
మెగా వారి సినిమా పై హరీష్ క్లారిటీ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
నిజం: 'బాహుబలి' రైటర్ టీవి సీరిస్ రాస్తున్నారు,డిటేల్స్ _ Vijayendra Prasad writes for a TV series - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
నిజం: 'బాహుబలి' రైటర్ టీవి సీరిస్ రాస్తున్నారు,డిటేల్స్
విషాదం.. ఆత్మహత్య చేసుకున్న తమిళ నటి, పెళ్ళై మూడేళ్లయినా.. రమ్యకృష్ణతో కలసి!
సంజు కలెక్షన్ల సునామీ.. రూ.500 కోట్ల క్లబ్లో..
డ్రగ్స్కు ఎలా దూరమయ్యానంటే.. సంజయ్ దత్
సంజు కలెక్షన్ల దండయాత్ర.. రికార్డులు బ్రేక్.. బాహుబలికి తప్పని షాక్!
వారెవా.. రంగస్థలం సూపర్ రికార్డు.. హైదరాబాద్, నైజాంలో బీభత్సమే..
సాహో ఫైట్స్ వెనుక దిమ్మతిరిగే నిజాలు.. ప్రభాస్తో షూట్ ఎలా అంటే..
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, 'బాహుబలి', బజరంగి భాయీజాన్ వంటి మెగా హిట్స్ రచయిత విజియేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఓ టీవి సీరియల్ రచనలో నిమగ్నమయ్యారని సమాచారం. బాలీవుడ్ దర్శకుడు గోల్డెన్ భెల్ దర్శకత్వంలో ఈ టీవి షో తెరకెక్కనుంది. రజనీదుగ్గల్, రాధ కూతురు కార్తిక ఈ టీవి షోలో ప్రధానపాత్రలు పోషించనున్నట్లు సమాచారం.
ఒకవైపు బాహుబలి రెండవ పార్ట్ కథకు నగిషీలు చెక్కుతూ మిగతా సినిమా కథలు రాస్తూ, ఓ ప్రక్క వల్లి అనే సినిమా దర్శకత్వంనే మరోవైపు బుల్లితెరపై కూడా తన స్టోరీ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే రెండు సినిమాలు స్క్రిప్టులు రాస్తున్న విజయేంద్ర ప్రసాద్.. ఈ హిందీ సీరియల్కు స్క్రిప్ట్ రాయటంతో బాలీవుడ్ లో స్టార్ రైటర్ గా మారుమ్రోగుతారని అంచనాలు వేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే..ఒకే ఒక్కడు' హిందీ వెర్షన్ 'నాయక్'కు సీక్వెల్ రాబోతోందట. దానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్తో కలిసి దీపక్ ముకుత్ అనే నిర్మాత 'నాయక్'కు సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఈ సీక్వెల్ కు కథ కూడా సిద్ధం చేశాడట. హీరో హీరోయిన్లు.. దర్శకుడు ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తారని చెప్తున్నారు. మరికొద్ది రైటర్లతో విజయేంద్ర ప్రసాద్ అందించిన కథను పూర్తి స్థాయి స్క్రిప్టుగా మలుస్తున్నట్లు చెబుతున్నారు. 'నాయక్'లో అనిల్ కపూర్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు అప్పట్లో మంచి హైపే వచ్చింది కానీ.. బాక్సాఫీస్ ఏవరేజ్ మూవీగా మిగిలిపోయింది.
విజయేంద్ర ప్రసాద్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: baahubali tv star plus rajamouli బాహుబలి టీవి స్టార్ ప్లస్ రాజమౌళి
మరో సెన్సేషన్కు షకలక శంకర్ రెడీ.. ఐటమ్సాంగ్తో క్రేజీగా!
డాన్స్ మాస్టర్ రమేష్ అధ్వర్యంలో డాన్స్ అండ్ ఫిట్ నెస్ స్టూడియో
RX 100 కలెక్షన్ల జోరు.. నాలుగు రోజుల్లో 10 కోట్లు!
మమ్ముట్టి పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు మిస్కిన్
రాంచరణ్ కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన విషయం
మీడియా పై ఫైర్ అయిన మంచు లక్ష్మీ
RRR చిత్రం లో క్లైమాక్స్ పై అసంతృప్తి తో ఉన్న రాజమౌళి
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
Drone ఎలా పనిచేస్తుంది? తెలుగులో మొదటి డెమో.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
|
వావ్...! పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో ....! యాంకర్ ఉదయ భానుకు కవల పిల్లలు _ Anchor Udaya Bhanu blessed with twins - Telugu Filmibeat
తమిళ సినిమా
వావ్...! పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో ....! యాంకర్ ఉదయ భానుకు కవల పిల్లలు
యాంకర్ గా ఉదయభాను హై సక్సెస్. ఆమె ఎవరో తెలియని తెలుగు వాళ్ళు లేరేమో అన్నంతగా ఓ తరాన్ని ఏలింది. అయితే ఈ మధ్యన ఆమె జోరు పూర్తిగా తగ్గింది. ఎందుకో ఏమిటో తెలియకపోయినా ఆమె లేని లోటుని తెలుగు టీవి ఇండస్ట్రీ మాత్రం బాగా ఫీలవుతోంది. అయితే తాజాగా ఆమె గురించి ఓ వార్త మీడియాలోకు హఠాత్తుగా ప్రచారంలోకి వచ్చింది.
అదేమిటంటే....ఇంతకాలం తర్వాత ఉదయభాను తల్లి కాబోతోందంటూ వెబ్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. మొదట్లో చాలా మందే నమ్మలేదు. ఎందూకంటే గతం లో కూడా ఇలాంటి వార్తే వచ్చినప్పుడు. ఉదయ భాను అందరినీ ఏకిపారేసింది. అందుకే ఈసారి తొందరపడకుండా కంఫార్మ్ ఆయేదాకా ఎవ్వరూ ఏమీ మాట్లాదలేదు...
దాదాపు కొన్ని నెలలుగా టీవీ కి దూరం గా ఉన్న ఉదయ భాను వారం రోజుల క్రితం మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. పెళ్ళయిన పన్నెండేళ్ళకి కవల పిల్లలని కనబోతున్నానంటూ ఆనందంగా చెప్పింది. ఈ స్టార్ యాంకర్. హైదరాబాద్ హాయిగా ఉన్నానని, తాను ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతిని అని చెప్పింది. మరో పది రోజుల్లో డెలీవరీ డేట్ కూడా ఇచ్చారని.. బొజ్జలో ఇద్దరు బుజ్జోళ్లో.. బుజ్జెమ్మలో ఉన్నారు... నా జీవితంలోనే చాలా ఆనందమైన క్షణాలను అనుభవిస్తున్నాను అని ఆమె తెలిపారు.
తన గురించి పూర్తిగా తెలియని వాళ్లు ఏది అనిపిస్తే అది వాగేస్తూ ఉంటారు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు అవతలివాళ్లు మాట్లాడేవి పట్టించుకోవద్దని సలహా ఇచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటారేమో... ఒక్కోసారి బాధ అనిపిస్తుందన్నారు. ఈ ఫీల్డ్లో ఏ అమ్మాయి లైఫ్ అయినా ఒక గ్లాస్ హౌస్లో ఉన్నట్లుగా ఉంటుంది.. దాని మీద ఎవరైనా రాయి వేయొచ్చు... అది తగలకుండా జాగ్రత్తపడాలి. తగిలి నా ఎదుర్కొని... యుద్ధం చేయగల సాహసం ఉండాలని ఉదయభాను చెప్పారు.
ఇక తాజా న్యూస్ ఏమిటంటే ఈ రోజు ఉదయమే ఉదయ భాను శనివారం రాత్రి బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె ఓ బాబు, పాపకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉదయభాను కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకో కొన్ని గంతల్లో... పిల్లలతొ సహా కనిపించనుంది భానూ...
Read more about: udayabhanu, tv 9, tv, ఉదయ భాను, టీవి 9, టీవి
'అజ్ఞాతవాసి'లో భారీ మార్పులు-చేర్పులు: 12ని. కత్తెర?, వెంకీ స్టిల్స్ అదిరిపోయాయి..
అజ్ఞాతవాసి బయ్యర్ల గుండెల్లో రైళ్లు.. దిల్ రాజుకు ఎదురుదెబ్బ?
ఆఖరికి ‘పద్మావతి’ ఇలా తయారైంది !
‘జై సింహ’ బాలయ్య సీన్.... మహీంద్రా కంపెనీ చైర్మన్ ఫన్నీ కామెంట్ !
మాల్కొవా ప్రతీ అంగం అద్బుతంగా.. 26న సెక్స్ నిర్వచనం మారుస్తా..!
అజ్ఞాతవాసి ఫ్లాపైనా తగ్గని క్రేజ్.. పవర్స్టార్ స్టామినా తెలిస్తే షాకే..!
మహేష్ కత్తికి అమ్మాయిల పిచ్చి..! టాలీవుడ్ నిర్మాత ఫైర్..!
సాయి పల్లవి అందగత్తెనా ? అయితే దూకి చచ్చిపోతా..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
అల్లు శిరీష్ హీరోగా ‘ఎబిసిడి’ మొదలైంది
‘లవర్’ మూవీ రివ్యూ: కొత్తదనం లేని ప్రేమకథ!
లండన్లో సూర్య, అల్లు శిరీష్, మోహన్ లాల్ మూవీ.. క్రేజీగా ప్రారంభం!
భారత్, పాకిస్థాన్ వార్ నేపథ్యంగా ‘యుద్ధభూమి’
400కి పైగా థియేటర్లలో జూన్29న ``యుద్ధభూమి
వాట్ ఎ చేంజ్, మాస్టర్ భరత్ న్యూ లుక్ చూశారా.. షాక్లో హీరోయిన్, అల్లు శిరీష్కు ఫ్రెండ్గా!
అల్లు శిరీష్, మోహన్ లాల్ `యుద్ధభూమి ` సెన్సార్ రిపోర్ట్!
అల్లు శిరీష్ సినిమాకు ముహూర్తం ఖరారు!
అల్లు శిరీష్ హీరోగా ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) మూవీ సోమవారం ప్రారంభం అయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఎబిసిడి చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో 'కృష్ణార్జున యుద్ధం' ఫేమ్ రుక్సర్ ధిల్లాన్ కథానాయిక. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు కన్నడ కంపోజర్ జుడా శాండీ సంగీతం అందిస్తున్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. బాల నటుడిగా మనల్ని ఎంటర్టైన్ చేసిన మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టులో మార్పులు చేశాం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు అని తెలిపారు.
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్
సాంకేతిక వర్గం
మ్యూజిక్ డైరెక్టర్ - జుధా సాంధీ
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
బ్యానర్స్ - మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు - మధుర శ్రీధర్, యష్ రంగినేని
దర్శకుడు - సంజీవ్ రెడ్డి
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: allu sirish abcd rukshar dhillon అల్లు శిరీష్ ఎబిసిడి
మహేష్ కోసం విలేజ్ నిర్మిస్తున్నారు!
హీరోయిన్ బర్త్ డే పార్టీ: డాన్స్ చేస్తూ సందడి చేసిన స్టార్స్!
బిగ్బాస్ హౌస్లో ఉన్నాననే సంగతే మరచిపోయి.. దీప్తి సునైనాపై భానుశ్రీ సంచలనం!
మహేష్ కుమార్తె సితార బర్త్ డే సెలెబ్రేషన్స్
వైఫ్ ఆఫ్ రామ్ సినిమా రివ్యూ : సస్పెన్స్, థ్రిల్లర్ గా అలరించిన మంచు లక్ష్మి
ఆటగాదరా శివ మూవీ రివ్యూ : మానవతా విలువలు చాటిన' ఆటగాదరా శివ'
నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారికి థాంక్స్..సింగర్ సునీత.
శ్రీరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన హీరో కార్తి
ప్రభాస్ లాంటి అల్లుడే కావాలి: అనుష్క తల్లి ఆసక్తికర కామెంట్స్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.