page_content
stringlengths
11
4.1k
మణిరత్నం, రహమాన్, నిత్యా మీనన్ ఒకే వేదికపై..(ఫొటో ఫీచర్) _ Ok Bangaram movie audio success meet - Telugu Filmibeat తమిళ సినిమా మణిరత్నం, రహమాన్, నిత్యా మీనన్ ఒకే వేదికపై..(ఫొటో ఫీచర్) హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నిత్యమేనన్‌, సల్మాన్‌ దుల్కర్‌ జంటగా నటించిన చిత్రం 'ఓకే బంగారం'. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆడియో సక్సెస్‌మీట్‌ను హైద్రాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మణిరత్నం, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీత దర్శకుడు రెహమాన్‌, హీరో నాని, హీరోయిన్‌ నిత్య మేనన్‌, నటుడు ప్రకాష్‌ రాజ్‌, నిర్మాత దిల్‌రాజ్‌ హాజరై మాట్లాడారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు వాళ్లేం మాట్లాడారు అనేది స్లైడ్ షోలో చూడండి. దిల్ రాజు మాట్లాడుతూ... ఓకే బంగారం సినిమా...మణిరత్నంగారు తీస్తున్నప్పటినుంచీ చాలా ఎక్సైటింగ్ స్టార్టైంది. దానికి మా అన్నయ్య ప్రకాష్ రాజ్ గారు ...తెలుగులో చేయటానికి మద్రాస్ టాకీస్ మణిరత్నం గారితోనూ, అందరితోనూ మాట్లాడి సినిమా నాకు ఇప్పించారు. ఒక ఆడియన్ గా ..నేను టీనేజ్ లో ఉన్నప్పుడు గీతాంజలి చిత్రం 12 సార్లు చూసాను. మీ సఖి సినిమాను నైజాం ను డిస్ట్రిబ్యూన్ చేసాను.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను..సినిమా చూసాను..బ్యూటిఫుల్ సినిమా ఇచ్చారు చాలా సంతోషం అన్నారు. సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు మాట్లాడుతూ... మణిరత్నం, ఎఆర్ రహమాన్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్ ..వీళ్ల నలుగురు కీ ఓ ప్రత్యేకత ఉంది. వీళ్లని తెలుగు వారు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. ఈ రోజున ఓకే బంగారం అనే డబ్బింగ్ సినిమా తాలుకు పాటలు రిలీజ్ అవటం లేదు.. స్ట్రైయిట్ తెలుగు పాటలే రిలీజ్ అవుతున్నాయి అన్నారు. హీరో నాని మాట్లాడుతూ.... నేనే ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ ని. సినిమా చూసిన వెంటనే దిల్ రాజు గారికి ఫోన్ చేసి చెప్పాను. చాలా భయంకరమైన కుళ్లు వచ్చేసింది. ఈ సినిమాలో నేనే హీరోగా చేస్తే..దుల్కర్ మళయాళంలో డబ్బింగ్ చెప్తే బాగుండేది అనిపించింది అన్నారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... ఆయన నాకు ఇష్టం...వ్యక్తిగా..ప్రొడ్యూసర్ రిలేషన్ కాదు. జీవితంలో ఇద్దరు కలిసి ప్రయాణం చెయ్యాలంటే ఆయన ఆలోచనలు కలవాలి. అలాంటి ఓపెన్ హార్ట్ నాకు నచ్చుతుంది. ఓకే బంగారం...గురించి చెప్పాలంటే మణి సార్ కు నాకు ఓ గొప్ప జర్నీ జరిగింది. రోజా చేసాను. ఎప్పుడో ఓ పెద్ద నటుడు అవ్వాలి అనుకుని కలలు కనేటప్పుడు...మణి సార్ ద్వారా ...నిజమైంది. నేను నిన్ను నమ్నుతున్నాను...నీ నుంచి ఇంకా చేయగలవు అనే నమ్మకం ఉంది అని చేయించుకునే వారు. నిత్యామీనన్ మాట్లాడుతూ... ఓ కమిట్ మెంట్ తో ఇద్దరం కలిసి చేసాము....ఇది ఓ నైస్ లుకింగ్ ఫిల్మ్. ఓ క్రియేటివ్ పర్శన్ గా నన్ను మూవ్ చేసింది. మణిరత్నం మాట్లాడుతూ... ప్రతీ సారి... నెక్ట్స్ టైమ్ తెలుగులో మాట్లాడుతాను అని చెప్తాను.. అందుకే ఈ సారి...ఫుల్ స్పీచ్ తో వచ్చాను. కానీ...మరింతగా ప్రాక్టీస్ చేసుకుని వస్తాను... సీతారామ శాస్త్రిగారుతో చేయటం చాలా గ్రేట్ గా ఫీలవుతునున్నాను.. రహమాన్ సంగీతం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. బంగారం ని దిల్ రాజు చేతిలో పెట్టాను. ఆయనే కేర్ తీసుకుంటారు. నిత్యా,దుల్కర్ వెరీ టాలెంటెండ్ పీపుల్. తెలుగు తెలుసు కానీ ...కరెక్టు తెలుగు మాట్లాడలేను..అర్దం చేసుకోగలను. మణి గారు ఓ మెంటర్, బ్రదర్ అన్నీ నాకు. ఓకే బంగారం..పాటలు వెరీ వెరీ స్పెషల్. ఆడియన్స్ అందరికీ ధాంక్స్ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం. విహంగ వీక్షణం అద్భుతమైన చిత్రాలు నటీనటులు-సాంకేతిక నిపుణులు వాల్ పేపర్లు Read more about: mani ratnam, ok bangaram, dil raju, nityamenon, tollywood, మణిరత్నం, ఓకే బంగారం, దిల్ రాజు, నిత్యామీనన్, టాలీవుడ్ సెక్స్ అవసరమే, ఆడవాళ్లే ఎక్కువ చూస్తున్నారు: గాడ్ సెక్స్ అండ్... గాయిత్రి సపోర్ట్! ఫ్యాన్స్‌కే తలవొగ్గుతా.. వారికి ఎందుకు.. నిర్మాతకు పవన్ కల్యాణ్ షాక్ వాళ్లను చంపి.. నేనూ చస్తానని చెప్పా.. ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు: కుష్బూ నా కొడుకు లేకుంటే.. అర్జున్‌రెడ్డిని నేనే ట్రై చేసేవాడిని..! ప్రభాస్‌ను పట్టేశా.. కాంట్రవర్సీ క్వీన్ ట్వీట్..! జైసింహా 10రోజుల కలెక్షన్ రిపోర్ట్..! రాణి పద్మావతి బాటలో ఆత్మాహుతి.. రోడ్డెక్కిన మహిళలు ! నమ్రతపై మహేష్ బాబు లవ్లీ ట్వీట్..! తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
ఆ లిస్ట్ లో నేను లేను.. చాలా బాధగా ఉంది: హరీష్ శంకర్ ఈ జాబితా నుండి నా సినిమా మిస్ అయింది. చాలా బాధగా ఉంది కానీ కొన్ని సార్లు కొన్ని తప్పవు. ఈ ఐదు సినిమాలు మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగులో 'గబ్బర్ సింగ్' చిత్రంతో పాపులర్ అయిన దర్శకుడు హరీష్ శంకర్ ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లో మూడు సినిమాలు చేశాడు. గతేడాది విడుదలైన 'దువ్వాడ జగన్నాథం' సినిమా కూడా హరీష్ శంకర్-దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కిందే. అయితే హరీష్ తదుపరి సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉండాల్సింది. ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశాడు హరీష్. దీనికి 'దాగుడుమూతలు' అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ సినిమాను దిల్ రాజు లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రస్తుతం ఐదు సినిమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ ఐదు సినిమాల రిలీ డేట్లను ప్రకటించారు. ముందుగా 'లవర్' సినిమా ఈ శుక్రవారం రాబోతుంది. అలానే నితిన్ 'శ్రీనివాసకళ్యాణం' ఆగస్టు 9న, రామ్ 'హలొ గురు ప్రేమకోసమే' అక్టోబర్ 18న, వచ్చే ఏడాది జనవరి 12న 'ఎఫ్2', ఏప్రిల్ 5న మహేష్ బాబు సినిమా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్ ను రీట్వీట్ చేసిన హరీష్ శంకర్ 'ఈ జాబితా నుండి నా సినిమా మిస్ అయింది. చాలా బాధగా ఉంది కానీ కొన్ని సార్లు కొన్ని తప్పవు. ఈ ఐదు సినిమాలు మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని వెల్లడించారు. తెలంగాణ ఎన్నికలు: ఫలితాలతో తేలే 10 విషయాలు ఇవే.... వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు ఒక్క రాత్రి గడపడం కోసం ఎవరూ కోట్లు ఖర్చు పెట్టరు.. ఖుష్బూ కామెంట్స్! కేసీఆర్‌కు మద్దతు: టీఆర్ఎస్‌లో చేరికపై తేల్చేసిన సుమన్ ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో) కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో) లగడపాటి సర్వేపై వివేక్ గరం (వీడియో) లంగర్ హౌస్ లో బస్సు కింద పడి యువకుడు మృతి (వీడియో) లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఏం చెప్పారంటే... (వీడియో) 1990 - అయోధ్యకు రథయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీని బీహార్ లోని సమస్తిపూర్లో అరెస్టు చెయ్యడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది. 1873: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975) 1923: భైరాన్‌సింగ్ షెకావత్ (Bhairon Singh Shekhawat) భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి [మ. 2010]. 1924: ఆర్.కె.లక్ష్మణ్, ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (మ.2015) 1924: కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు మరియు నాటక సమాజ స్థాపకుడు. (మ.2003) 1930: ముమ్మడివరం పెద్దబాలయోగి, ప్రజల మధ్య ఉంటూనే నిత్యం తపస్సమాధిలో ఉండిపోయిన యోగి (మ.1985). 1939: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారుడు. ఈయన కార్టూన్‌లు 1960 దశకం చివరి రోజులనుండి దాదాపు 1980ల వరకు అనేక వార, మాస పత్రికలలో వచ్చినవి [ మ.2002]. 1940: పీలే ప్రపంచ ప్రసిద్ధుడైన ఒక విశ్రాంత బ్రెజిల్‌ దేశానికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. 1969: సంజయ్ గుప్తా, ప్రముఖ అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు. 1979: ప్రభాస్, తెలుగు సినిమా నటుడు. 1985: ప్రదీప్ మాచిరాజు టివి వ్యాఖ్యాత(యాంకర్) 2007: ఉత్పల సత్యనారాయణాచార్య, ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927). 1980: న్యాయపతి కామేశ్వరి, రేడియో అక్కయ్యగా పేరుపొందినది, న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది (జ.1908).
అరట్లకట్ట - వికీపీడియా అరట్లకట్ట, తూర్పు గోదావరి జిల్లా, కరప మండలానికి చెందిన గ్రామము.[1]. ఇది మండల కేంద్రమైన కరప నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కాకినాడ నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1705 ఇళ్లతో, 5547 జనాభాతో 1005 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2783, ఆడవారి సంఖ్య 2764. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 632 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 14. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587594[2].పిన్ కోడ్: 533016. ఈ ఊరి ప్రజలు ఆర్దికంగా ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది. పూర్వం ఈ గ్రామము.[1].లో సగము కూలిపొయిన కోట గోడలు (అరకోట గోడలు) ఉన్న కారణంచే ఈ గ్రామం పేరు అరట్లకట్టగా మారినట్లు చారిత్రక అంశం. సమీప బాలబడి నడకుదురులో ఉంది. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడలో ఉన్నాయి.ఈ వూరులొ 95 శాతం మంది అక్ష్యరాస్యత సాధించారు. ఆరట్లకట్టలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఆరట్లకట్టలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ఆరట్లకట్టలో భూ వినియోగం కింది విధంగా ఉంది: ఆరట్లకట్టలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.గోదావరి నది కాలువ ప్రవహించడం వలన ఈ గ్రామం సస్యశామంగా కనిపిస్తుంది ఆరట్లకట్టలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ గ్రామం ఎక్కువ శాతం పాడి పంటలు జీవనాదారంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ వూరిలో ప్రముఖంగా జరుపుకొనే పండుగలు సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, దీపావళి, అట్లతద్ది, హోళీ. తదితరాలు. వీటిని గ్రామప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. "https://te.wikipedia.org/w/index.php?title=అరట్లకట్ట&oldid=2238617" నుండి వెలికితీశారు ‘స్పైడర్‌’ మూవీ లేటెస్ట్ పోస్టర్ _ NTV 24x7 Telugu News Channel _ NTV Live Streaming Home గేలరీ ‘స్పైడర్‌’ మూవీ లేటెస్ట్ పోస్టర్ ‘స్పైడర్‌’ మూవీ లేటెస్ట్ పోస్టర్ Previous articleబాల‌య్య హీరోయిన్ కొత్త ఇంటి ఓన‌ర్‌ ట్యాగ్: Telangana Govt యూనిట్ ధ‌ర రూ. 14 ... కొంటున్నతెలంగాణ‌ వీఆర్వో పరీక్ష: 15 నిమిషాల... ప్రత్యేక అధికారుల పాలన... మాటకు కట్టుబడి పని చేస్తున్నాం... కంటతడి పెట్టిన జోగిని... కౌలు రైతులకు కూడా సహాయం... నిరుద్యోగులకు మరో గుడ్... నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది... అరణ్యం (సినిమా) ఓంకారం (సినిమా) కూతురు (సినిమా) గులాబి (సినిమా) దెయ్యం (సినిమా) పుట్టింటి గౌరవం (1996 సినిమా) ప్రేమ లేఖ (సినిమా) భారతీయుడు (సినిమా) మా ఇంటి ఆడపడుచు మెరుపు (సినిమా) వజ్రం (సినిమా) వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ సంప్రదాయం (సినిమా) సహనం (సినిమా) Home » జాతీయం » ఆత్మహత్య తర్వాత ర్యాలీ ఆపకపోవడం తప్పే! Tags: ఆత్మహత్య తర్వాత ర్యాలీ ఆపకపోవడం తప్పే! 25ఏళ్లగా భారత దేశంలో విద్యారంగానికి ఎనలేని సేవలందిస్తున్న సంస్థ ఇండియా లిటరసీ ప్రాజెక్ట్. దేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోంది. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్... పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు విజయం సాధించిన వాడికంటే... సంక్షోభం దెబ్బకొట్టినప్పుడు ఫీనిక్స్ పక్షిలా పైకెగసి గర్వంగా తలెత్తిన వాడే అంతకన్నా గొప్పవాడు. అలాంటి వారిలో రోహిత్ అగర్వాల్ ఒకరు. అది... ‘భవంతి 108 చిత్రం ట్రైలర్‌ ప్రదర్శన నలుగురు జంటలు అడవిలో దారితప్పి ఓ ఆసుపత్రికి వెళ్ళిన నేపథ్యంలో సాగే కథతో ‘భవంతి 108’ చిత్రం రూపొందింది. తోట… వీడియో : పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష... వచ్చే వారం ఫ్లిప్ కార్ట్... 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో... తెలుగు మహిళను తిప్పిపంపిన... హోమ్ » వీడియో» ఇద్దరి మధ్య అఖిల్ ? హనకనహళ్ - వికీపీడియా హనకనహళ్, అనంతపురం జిల్లా, కనేకల్ మండలానికి చెందిన గ్రామము.[1] హనకనహాళ్లో భూ వినియోగం కింది విధంగా ఉంది: హనకనహాళ్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. "https://te.wikipedia.org/w/index.php?title=హనకనహళ్&oldid=2490253" నుండి వెలికితీశారు
ప్రపంచ పటం _ Prajasakti::Telugu Daily మహా గణపతి నిమజ్జనం పూర్తి[01:04 PM] నెల్లూరు చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌[12:17 PM] Home » స్నేహ » కవిత » ప్రపంచ పటం ఏదో ఒక రాయి ప్రతిరోజూ విశాఖలో ఎమ్మెల్యేలపై మావోయిస్టుల దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు మా నాన్న‌ను ఎందుకు చంపారో తెలియ‌డం లేదు : కిడారి కుమారుడు హోదా కోసం చంద్ర‌బాబు కొత్త డ్రామా : కేవీపీ ఢాకా - వికీపీడియా Nickname(s): మస్జిద్‌ల్ నగరం ఢాకా (ఆంగ్లం : Dhaka) (పూర్వపు పేరు "డక్కా") (బెంగాలీ : ঢাকা, బంగ్లాదేశ్ రాజధాని, మరియు ఢాకా జిల్లా ప్రధాన నగరం. ఢాకా ఒక మహా నగరం మరియు దక్షిణాసియా లోని పెద్ద నగరాలలో ఒకటి. బురిగంగా నది ఒడ్డున గలదు, ఈ నగర జనాభా కోటీ ఇరవై లక్షలు, బంగ్లాదేశ్‌లో అత్యంత జనాభాగల నగరం.[1] దీని సాంస్కృతిక చరిత్రను చూసి, దీనికి "మసీదుల నగరం" అని పిలుస్తారు. ఇక్కడ తయారయ్యే ముస్లిన్ బట్టలు వీటి నాణ్యతకు ప్రఖ్యాతి గాంచినవి.[2][3] 17వ శతాబ్దంమొఘల్ సామ్రాజ్యం కాలంలో, ఈ నగరానికి జహాంగీర్ నగర్ అని పేరు, ఇది ఒక ప్రాంతీయ రాజధాని మరియు ప్రపంచవ్యాప్తంగా మస్లిన్ వర్తక కేంద్రం. 19వ శతాబ్దం బ్రిటిష్ కాలంలో నేటి నగరం అభివృద్ధి చెందినది. బెంగాల్ లో కోల్కతా తరువాత రెండవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినది. భారత విభజన 1947లో జరిగిన తరువాత ఈనగరం తూర్పు పాకిస్తాన్ రాజధానిగానూ, ఆతరువాత, 1972 లో స్వతంత్ర బంగ్లాదేశ్ రాజధానిగా అవతరించింది. ప్రధాన వ్యాసము: ఢాకా చరిత్ర ఢాకా లోని జతియో సంఘ్‌షద్ భవన్ బంగ్లాదేశ్ జాతీయ పార్లమెంట్ భవనం. 17వ శతాబ్దం మధ్యకాలంలో షాయిస్తా ఖాన్ నిర్మించిన లాల్ బాగ్ కోట. "https://te.wikipedia.org/w/index.php?title=ఢాకా&oldid=1278041" నుండి వెలికితీశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: బాబుకు దేవుడంటే భయమూ లేదు..భక్తీ లేదు https://ift.tt/2O9gYtS – బ్రాహ్మణులు పేదరికంలో అల్లాడుతున్నారు– అర్చక వృత్తి కడుపుకు భోజనం పెట్టలేని స్థితిలో ఉంది– పూజలకు రూ.5 వేల కైంకర్య ఇస్తామన్నారు– బ్రాహ్మణులకు బాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు– రమణదీక్షితులతో బలవంతంగా పదవీ విరమణ చేయించారు– కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేశారు– పుష్కరాల పేరుతో రూ.3200 కోట్లు దోచేశారు– అర్చకుల వారసత్వ Home సౌందర్యం ఫేస్ ప్యాక్స్ జిడ్డు రహితమైన చర్మానికి ఇంట్లోనే చేసుకునే “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్” జిడ్డుగల చర్మమ ఉండటం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు అనగా మొటిమలు, నల్లటి మచ్చలకు దారితీస్తుంది. పండ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి రోజు వారి భోజనంలో పండ్లు కలిపి తీసుకున్నట్లైతే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. అనేక చర్మ ప్రయోజనాలు అందించే అనేక పండ్లు ఉన్నాయి, మీయొక్క చర్మం రకం బట్టి మీరు తీసుకునే పండ్లు మీ చర్మ సమస్యలపై పొరాట పటిమను ప్రదర్శిస్తాయి . ఉదహరణకు జిడ్డుగల శరీరానికి అరతిపండు, నిమ్మ, నారింజ , స్ట్రాబెర్రీలు వంటివెన్నో వంటివెన్నో పోషకాల సమూహములతో మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీరు జిడ్డుగల చర్మం నయం కోసం ఇంట్లోనే చాల సులభంగా, తక్కువ ఖర్చుతో కూడిన సహజమైన పద్దతులతో తయారుచేసుకునే “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్” గురించి తెలుసుకుందామ. మీ జిడ్డైన జిడ్డుగల చర్మం అధిగమించడానికి 4 “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్” సిద్దంగా ఉన్నాయి బాగా పండిన అరటిపండ్లు మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. పండిన అరటి పండును గుజ్జుగా చేసి 1 టేబుల్ స్పూన్ జోడించి ముఖానికి ప్యాక్ లా వేసుకుని అది గట్టిపడేవరకు ఉంచాలి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే మచ్చ రహితమైన మొటిమలు లేని చర్మాన్ని పొందవచ్చు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం నారింజ రసన్ని సిట్రస్ పండు రసాన్ని కలిపి పట్టిస్తే జిడ్డు లేని చర్మాన్ని పొందవచ్చు. స్ట్రాబెర్రీలు:స్ట్రాబెర్రీలు మరియు బ్లూబెర్రీల వంటి పండ్లు జిడ్డు చర్మాన్ని తొలగించడానికి ఎంతో ఉపయొగపడతాయి, స్ట్రాబెర్రీలు గుజ్జుగా చేసి, కొంచెం నిమ్మరసంలో కలిపి ముఖమునకు పట్టంచి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితాల్ని పొందవచ్చు , ఇవి మన చర్మాన్ని ముడతలు రాకుండా కాపాడటంలో ఎంతో ఉపయోగపడుతుంది. నారింజ పండు మన చర్మ సౌందర్యానికి ఎంతో శ్రేయస్కరం,దీనిని గుజ్జుగా చేసి, లేదా పొడిగా చేసి, 2 రకాలుగా ఉపయోగించవచ్చు నారంజలో ఉన్న విటమిన్ ‘ సి’ చర్మ సంరక్షణ కై ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రూట్ ఫేస్ ప్యాక్4 మనం ఇంట్లో తయరుచేసుకునే ఎన్నో సహజమైన ఫేస్ ప్యాక్స్ నిమ్మ పైనే ఆధారపడి తయారవుతాయి. సహజంగా జిడ్డుగల చర్మం నుండి ఉపశమనం పొందేందుకు పై వాటిని ప్రయత్నించండి. Next articleసహజ పద్దతులతో తయారు చేసుకునే “అరటి ఫేస్ ప్యాక్స్” 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' మూవీ స్టిల్స్ బాలగ్రంధి - వికీపీడియా బాలగ్రంధి (Thymus) ఛాతీలో ఉండే ఒక అవయవం. "https://te.wikipedia.org/w/index.php?title=బాలగ్రంధి&oldid=1196455" నుండి వెలికితీశారు
ఖనిజాలు - వికీపీడియా వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు వ్యాపరపరంగా విలువైన మూలకాలు కలిగిన రాళ్ళను ఖనిజాలు (Ores) అంటారు. ఇవి ఎక్కువగా కలిగియున్న ప్రదేశాలను గనులు (Mines) అంటారు. కొన్ని ఖనిజాలు ప్రత్యేకమైన స్పటికాకృతి మూలంగా పాలిష్ చేసి విలువైన రత్నాలుగా చలామణీ అవుతాయి. వాటి సాంధ్రత ఎక్కువగా ఉండి వ్యాపారపరంగా లాభసాటిగా ఉండాలి. వాటిని రాతి భాగాల నుండి సాంకేతికంగా వేరుచేయగలిగి ఉండాలి. కొన్ని ఖనిజాలు తక్కువ శాతం లేదా వేరుచేయలేని విధంగా కూడా ఉండవచ్చును. విలువ తక్కువగా ఉండే ఖనిజాలను వ్యర్ధపదార్ధాలుగా లెక్కించవచ్చును. ఖనిజాలలోని మూలకాల గ్రేడు లేదా సాంధ్రత మరియు వాటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుల మీద ఆ మూలకపు లేదా లోహపు విలువ ఆధారపడి ఉంటుంది. ఖనిజాలలోని మూలకాలు సాధారణంగా ఆక్సైడ్లు, సల్ఫైడ్లు, సిలికేట్లు మొదలైన రూపాలలో ఉంటాయి. బంగారం వంటి కొన్ని ఉస్కృష్టమైన లోహాలు సమ్మేళనాలుగా కాకుండా లభిస్తాయి. ముఖ్యమైన ఖనిజాలు[మార్చు] కోబాల్టైట్: (Co, Fe)AsS "https://te.wikipedia.org/w/index.php?title=ఖనిజాలు&oldid=811740" నుండి వెలికితీశారు రసాయన శాస్త్రము మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ 7 రోజుల వికీట్రెండ్స్-↑ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 9 మార్చి 2013న 10:53కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
మైలు - వికీపీడియా వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు పొడవును కొలుచుటకు ఒక ప్రమాణం మైలు. సాధారణంగా మైలు 5.280 అడుగులకు సమానంగా ఉంటుంది. 1760 గజాలు లేదా 1609 మీటర్లు ఒక మైలు. 5,280 అడుగుల యొక్క మైలును కొన్నిసార్లు స్టాట్యూట్ మైలు లేదా లాండ్ మైలు అంటారు, ఎందుకంటే నాటికల్ మైలుకి (6,076 అడుగులు లేదా 1,852 మీటర్లు) దీనికి భేదం చూపడానికి. చరిత్రలో మైళ్ళను అనేక రకాల ప్రమాణిక యూనిట్లగా ఉపయోగించారు. ఆ పొడవులను రకరకాల మైళ్ళుగా ఆంగ్లంలోకి అనువదించారు. వారు వాడిన వివిధ రకాల మైళ్ళ పొడవు 1 నుంచి 15 కిలోమీటర్లు ఉండేవి. 1959 లో అంతర్జాతీయంగా యార్డ్ (గజము) మరియు పౌండ్ ల ఒప్పందము చేసుకునేంత వరకు ఆంగ్లం మాట్లాడే దేశాలలో ల్యాండ్ మైలు యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి, తరువాత గజము అంటే కచ్చితంగా 0.9144 మీటర్లు అని, మైలు అంటే కచ్చితంగా 1,609.344 మీటర్లని నిర్ణయించారు. 4 ఇవి కూడా చూడండి 5 బయటి లింకులు శబ్దలక్షణము[మార్చు] మైలు అనే పదం పాత ఆంగ్ల పదం మిల్ నుండి ఉద్భవించింది, ఈ పదం లాటిన్ పదం మిలియా నుండి వచ్చింది, లాటిన్ లో ఈ పదం యొక్క అర్థం "వెయ్యి". స్టాట్యూట్ మైలు[మార్చు] యు.ఎస్. మరియు UK పదం మైలు సాధారణంగా స్టాట్యూట్ మైలు ఉపయోగిస్తారు. 1 స్టాట్యూట్ మైలు = 1,760 గజాలు (నిర్వచనం ద్వారా) = 5,280 అడుగులు = 1.609344 కిలోమీటర్లు (సరిగ్గా) నాటికల్ మైల్[మార్చు] నాటికల్ మైల్ ను వాయు లేదా సముద్ర ప్రయాణానికి ఉపయోగిస్తారు. నాటికల్ మైలు అనగా భూమిపై అక్షాంశం యొక్క నిముషం కోణం యొక్క చాపం పొడవు. ఒక డిగ్రీ (60 '= 1 °) లో అరవై నిముషాలుంటాయి. ఒక నిముషం కోణం అక్షాంశం పై చేయు చాపరేఖ పొడవును నాటికల్ మైలు అంటారు. భూమి యొక్క ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు 10,800 నాటికల్ మైళ్ళు ఉంటుంది. నిర్వచనం ప్రకారం నాటికల్ మైలు అనగా 1.852 మైళ్ళు.≈ 6,076 అడుగులు ≈ 1.151 స్టాట్యూట్ మైళ్ళు గా పరిగణలోకి తీసుకుంటారు. ఇవి కూడా చూడండి[మార్చు] బయటి లింకులు[మార్చు] విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో మైలుచూడండి. "https://te.wikipedia.org/w/index.php?title=మైలు&oldid=2305388" నుండి వెలికితీశారు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ 7 రోజుల వికీట్రెండ్స్-↑ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 22 ఫిబ్రవరి 2018న 01:32కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
ఆల్డిహైడు - వికీపీడియా వికీపీడియా నుండి ఆల్డిహైడ్ లేదా ఆల్డిహైడు (सुव्युद) ఒక రసాయన కుటుంబం పేరు. ఈ కుటుంబంలో ఉన్న సభ్య పదార్థాల్ప పేర్లు అన్నింటికీ చివర ఆల్డిహైడ్ అనే తోక కనిపించవచ్చు. ఈ కుటుంబంలో ఉన్న సభ్య పదార్థాల నిర్మాణక్రమం (structurel formula)లో గట్టి పోలిక కనిపిస్తుంది; అనగా ప్రతి పదార్థపు నిర్మాణక్రమం లోనూ కార్బొనైల్ గుంపు కకనిపిస్తుంది. దీనినే ఫార్మైల్ (फोर्मिल) లేదా మిథనైల్ (मीथेनोइल) గ్రూపు అని కూడా పిలుస్తారు. ఈ క్రియాత్మక సమూహము (functional group) లో కర్బనం అణువు, ఉదజని అణువు మరియు ఆక్సిజన్ అణువులతో జంట బంధం (O=CH-) కలిగివుంటాయి. సాధారణీకరించిన ఈ నిర్మాణక్రమాన్ని బొమ్మలో చూడవచ్చు. బొమ్మలో R {\\displaystyle R} అనేది క్రియాత్మక సమూహము ని సూచిస్తుంది. ఆల్డిహైడ్ (aldehyde) కథ మెతేన్ (methane)తో మొదలు పెడితే సులభంగా అర్థం అవుతుంది. ఒక మెతేను బణువు (molecule) నిర్మాణక్రమంలో మధ్య ఒక కర్బనం అణువు, చుట్టూ నాలుగు ఉదజని అణువులు ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఒక ఉదజని అణువుని తొలగించి, దాని స్థానంలో ఒక హైడ్రాక్సిల్ గుంపుని, అనగా “ఒ-ఎచ్” (-OH) ని, ప్రవేశపెడితే మెతల్ ఆల్కహాలు (methyl alcohol) వస్తుంది. ఇలా కాకుండా, ఒక మెతేను బణువులో ఉన్న రెండు ఉదజని అణువులని తొలగించి, వాటి స్థానంలో ఒకే ఒక ఆమ్లజని అణువుని ప్రవేశపెట్టవచ్చు. అప్పుడు కర్బనానికీ, ఆమ్లజనికీ మధ్య జంట బంధం ఉంటుంది. ఇలా వచ్చిన పదార్థాన్ని ఇంగ్లీషులో “ఫారాాల్డిహైడ్” (formaldehyde) అంటారు. ఈ ఫారాాల్డిహైడ్ నిర్మాణక్రమం బొమ్మలో చూడవచ్చు. జినీవా ఒప్పందం[మార్చు] ఆల్కహాలు జాతి పేర్లు “ఓల్” (-ol) శబ్దంతో అంతం అవాలనే నిబంధన లాగనే ఆల్డిహైడ్ జాతి పదార్థాలు “ఆల్” (-al) శబ్దంతో అంతం అవాలని జినీవా ఒపుందం ఆదేశంచింది. ఫారాాల్డిహైడ్ కి మెతేన్ తల్లి వంటిది కనుక ఫార్మాల్డిహైడ్ ని “మెతనాల్” (methanal) అనమన్నారు. మెతల్ ఆల్కహాలు ని “మెతనోల్” (methanol) అని అనమన్నారు జినీవా వారు. ఈ రెండు మాటల వర్ణక్రమాలలోనూ, ఉచ్చారణలోనూ అత్యల్పమైన తేడా ఉంది; ఉచ్చారణ దోషం లేకుండా ఉచ్చరించాలి, శ్రవణ దోషం లేకుండా వినాలి. ఆల్డిహైడు కి తెలుగు పేరు[మార్చు] అచ్చుతో తాంతం అయే భాష కనుక తెలుగుని "అజంతం" అంటారు. అదే ధోరణిలో ఆల్కహాలు జాతికి, ఆల్డిహైడ్ జాతికి తెలుగులో పేర్లు పెట్టవచ్చు. ఆల్కహాలు కుటుంబంలోని పేర్లు "ఒల్" శబ్దంతో అంతం అవాలి కనుక ఆల్కహాలు “ఒలంతం" అవుతుంది. అప్పుడు ఇంగ్లీషులో alcohol అని "ol" చివర వచ్చేటట్లు రాయాలి. తెలుగులో రాసేటప్పుడు "ఆల్కహోల్" అవుతుంది. ఆల్డిహైడ్ కుటుంబంలోని పేర్లు "ఆల్" శబ్దంతో అంతం అవాలి కనుక మతనాల్“ అలంతం" అవుతుంది. అప్పుడు ఇంగ్లీషులో methnal అని "al" చివర వచ్చేటట్లు రాయాలి. తెలుగులో రాసేటప్పుడు "మెతనాల్" అవుతుంది. ఈ పద్ధతిలో పాత పేరున్న ఫార్మాల్డిహైడ్ ఇప్పుడు మెతనాల్ గా మారింది. లేటిన్ లో “ఫార్మైకా” (formica) అంటే చీమ.సంస్కృతంలో చీమని పిపీలికం అంటారు. కనుక formic acid పిపీలికామ్లం అవుతుంది. అప్పుడు ఫార్మాల్డిహైడ్ పిపీలికాలంతం అవుతుంది. మూలాలు[మార్చు] వేమూరి వేంకటేశ్వరరావు, నిత్యజీవితంలో రసాయన శాస్త్రం, కినిగె ప్రచురణ, kinige.com "https://te.wikipedia.org/w/index.php?title=ఆల్డిహైడు&oldid=2309276" నుండి వెలికితీశారు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 6 మార్చి 2018న 01:10కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
మిస్టర్ బీన్ - వికీపీడియా మిస్టర్ బీన్ వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు యునైటెడ్ కింగ్‌డమ్ 12 నిమిషాలు వర్గ స్టుడియో[1] పంపిణీదారులు సంబంధిత ప్రదర్శనలు మిస్టర్ బీన్ బహుళ ప్రజాదరణ పొందిన ఒక చిన్నపిల్లల కార్టూన్ పాత్ర. మూలాలు[మార్చు] బయటి లంకెలు[మార్చు] అధికారిక వెబ్‌సైట్ "ది రిటర్న్ ఆఫ్ మిస్టర్ బీన్" "ది కర్స్ ఆఫ్ మిస్టర్ బీన్" " మిస్టర్ బీన్ గోస్ టు టౌన్" "ది ట్రబుల్ విత్ మిస్టర్ బీన్" " మిస్టర్ బీన్ రైడ్స్ ఎగైన్" "మెర్రి క్రిస్మస్ మిస్టర్ బీన్" " మిస్టర్ బీన్ ఇన్ రూం నెంబర్ 426" "డు-ఇట్-యువర్‌సెల్ఫ్ మిస్టర్ బీన్" "మైండ్ ది బేబీ మిస్టర్ బీన్" "బ్యాక్ టు స్కూల్ మిస్టర్ బీన్" "టీ ఆఫ్ మిస్టర్ బీన్" "గుడ్‌నైట్ మిస్టర్ బీన్" " మిస్టర్ బీన్ ఆఫ్ లండన్" "ది బెస్ట్ బిట్స్ ఆఫ్ మిస్టర్ బీన్" బీన్: ది అల్టిమేట్ డిసాస్టర్ మూవీ "పిక్చర్ ఆఫ్ యూ" "https://te.wikipedia.org/w/index.php?title=మిస్టర్_బీన్&oldid=1202207" నుండి వెలికితీశారు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ 7 రోజుల వికీట్రెండ్స్-↑ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 11 జూన్ 2014న 11:53కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
ఆర్థర్ కాటన్ - వికీపీడియా ఆర్థర్ కాటన్ వికీపీడియా నుండి సర్ ఆర్థర్ కాటన్ డార్కింగ్, సర్రీ, యునైటెడ్ కింగ్ డమ్ హెన్రీ కాల్వెలీ కాటన్ (తండ్రి) ఆర్థర్ కాటన్ వ్యాసం చూడండి ఆర్థర్ కాటన్ సమాధి సెకండ్ లెప్టినెంట్ అయ్యాడు. బ్రిటిష్ ఇండియా ఉద్యోగిగా భారత్ కు సముద్ర ప్రయాణము. సెలవు తరువాత వచ్చి, కావేరి పనులు చేపట్టెను. కాని మళ్లీ అనారోగ్యకారణంచే ఇంగ్లాండు వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాకు ప్రయాణం. ఎలిజెబెత్ తో 29-10-41 న పెళ్ళి. భారత్ కు తిరిగివచ్చెను. ఏప్రిలులో గోదావరినదిపై ఆనకట్ట పనులు ప్రారంభం. భారత్ కు వచ్చెను. వచ్చిన వెంటనే కల్నల్ హోదా లభించినది. గన్నవరం అక్విడక్టు పనులు ప్రారంభం. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తి. పదవీ విరమణ పొంది ఇంగ్లాండుకు వెళ్లిపోయెను.'సర్'బిరుదు ప్రదానం జరిగింది. కె.సి.ఎస్.ఐ.బిరుదు ఇవ్వబడెను. ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసెను. 96సం.2నెలలు జీవించాడు. కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవిత లక్ష్యం మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయింది. కాని ఆంధ్ర ప్రదేశ్లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు.[1] 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. ఈయన ధర్మోపదేశకుడు మరియు బ్రిటిష్ ధర్మోపదేశకురాలు ఎలిజిబెత్ కాటన్ యొక్క తండ్రి.[2] 3 ఉభయగోదావరిజిల్లాలు-కాటన్ 4 కాటన్‍మ్యూజియం 8 ఇతర పఠనాలు 9 ఇతర లింకులు జీవితం[మార్చు] ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. 19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై అది 9 అడుగులు పూర్తి అయిన తర్వాత వరదలు వచ్చి 22 గజాల మేరకు కొట్టుకుపోయింది. అయినా పట్టుదలతో తనకు అప్పగించిన ఆనకట్ట పనిని పూర్తిచేసి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేశాడు. అందుకే ఆయనను ఆంధ్రులు మరచిపోలేక ఆయన విగ్రహాన్ని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసి అపర భగీరథుడిగా కీర్తిస్తున్నారు ఇప్పటికీ. కృషి[మార్చు] కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరీవాహక జిల్లా లను అత్యంత అభివృద్ధి, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. కాటన్ 1836 - 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్‌ దే. ఇంతేకాక ఆయన బెంగాల్, ఒడిసా, బీహారు, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు. ఉభయగోదావరిజిల్లాలు-కాటన్[మార్చు]
పవిత్ర జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వ శతాబ్ది వరకు అతివృష్టి వలన, వరదముంపుకు లోనగుచు, అనావృష్టి వలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకు పోయారు. అలాగే 1839 లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక మరియు జీవనగతులను మార్చివేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పం చెప్పునప్పుడు అని పఠించేవారు. అంతటి గౌరవాన్నిపొందాడు. ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేదా బస్ట్‍సైజు కాటన్ విగ్రహం. అంతగా ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 150 సంవత్సరాలు గడిచినా నిలచి ఉన్న చిరంజీవి కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్టను మరింతగా అభివృద్ధి పరచి, దృఢంగా చేయబడి కట్టబడింది. కాటన్‍మ్యూజియం[మార్చు] చిత్రమాలిక[మార్చు] మూలాలు[మార్చు] ↑ ఆర్థర్ కాటన్ యొక్క కుమార్తె ఎలిజిబెత్ కాటన్ వనరులు[మార్చు] ఇతర పఠనాలు[మార్చు] ఇతర లింకులు[మార్చు] టాంక్ బండ్‌పై విగ్రహాలు (సికింద్రాబాదు నుండి వరసగా) "https://te.wikipedia.org/w/index.php?title=ఆర్థర్_కాటన్&oldid=2442239" నుండి వెలికితీశారు టాంకు బండ పై విగ్రహాలు ప్రపంచ ప్రసిద్ధులు దాచిన వర్గాలు: మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 25 ఆగస్టు 2018న 17:16కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
వర్గం:ఆంధ్ర ప్రదేశ్ - వికీపీడియా వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వికీపీడియా నుండి వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది. ఆంధ్ర ప్రదేశ్*వేదిక ఈ వర్గంలోని ప్రధాన వ్యాసం, ఆంధ్ర ప్రదేశ్. ఈ వర్గం అనేక ఉపవర్గాలను కలిగి ఉంది. ఈ ఉపవర్గాల జాబితాను ఉపవర్గములు లో చూడవచ్చు. ఒక్కో ఉపవర్గానికి ఎడమ వైపున ఉన్న + గుర్తును నొక్కి దానిలో ఉపవర్గాలేమైనా ఉంటే చూడవచ్చు. ఈ వర్గంలో కింది 73 ఉపవర్గాలు ఉన్నాయి, మొత్తం 73 లో. ► ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు‎ (8 వ, 4 పే) ► ఆంధ్ర ప్రదేశ్ అక్షాంశరేఖాంశాలు అవసరమైన వ్యాసాలు‎ (11 పే) ► ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు‎ (2 పే) ► ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత పాఠశాలలు‎ (1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ ఓడరేవులు‎ (14 పే) ► ఆంధ్ర ప్రదేశ్ క్రీడా వేదికలు‎ (1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు‎ (13 వ, 1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు‎ (1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ జిల్లా మూసలు‎ (13 వ, 3 పే) ► ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు‎ (13 వ, 14 పే) ► ఆంధ్ర ప్రదేశ్ దేవి ఆలయాలు‎ (3 పే) ► ఆంధ్ర ప్రదేశ్ నటులు‎ (1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ నీటి వనరులు‎ (2 పే) ► ఆంధ్ర ప్రదేశ్ పట్టణాలు‎ (9 పే) ► ఆంధ్ర ప్రదేశ్ పరిసర ప్రాంతాలు‎ (1 వ, 1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ఆకర్షణల జాబితాలు‎ (1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు‎ (15 వ, 45 పే) ► ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు‎ (7 వ, 128 పే) ► ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేతలు‎ (1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పథకాలు‎ (1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము‎ (1 వ, 10 పే) ► ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు‎ (39 పే) ► ఆంధ్ర ప్రదేశ్ భవనాలు మరియు నిర్మాణాలు‎ (5 వ) ► ఆంధ్ర ప్రదేశ్ మండలాలు‎ (13 వ) ► ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండళ్లు‎ (3 పే) ► ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు‎ (6 పే) ► ఆంధ్ర ప్రదేశ్ రచయితలు‎ (1 వ, 2 పే) ► ఆంధ్ర ప్రదేశ్ రవాణా‎ (5 వ) ► ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆనకట్టలు‎ (3 పే) ► ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు‎ (16 వ, 147 పే) ► ఆంధ్ర ప్రదేశ్ లో క్రైస్తవం‎ (1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ లోని ఉపాధ్యాయ సంఘాలు‎ (1 వ) ► ఆంధ్ర ప్రదేశ్ విద్య‎ (1 వ) ► ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యులు‎ (8 పే) ► ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యులు (2014)‎ (1 వ, 6 పే) ► ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యులు‎ (24 పే) ► ఆంధ్ర ప్రదేశ్ సంబంధిత జాబితాలు‎ (1 వ, 2 పే) ► ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సమూహాలు‎ (2 పే) ► ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమూహాలు‎ (1 వ) ► ఆంధ్ర ప్రదేశ్ సినిమా‎ (1 వ) ► ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ‎ (1 వ, 2 పే) ► ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు‎ (605 పే) ► ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థలు‎ (3 పే) ► ఆంధ్ర ప్రదేశ్ స్మారక కట్టడాలు మరియు స్మారక చిహ్నాలు‎ (1 పే) ► ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాలు‎ (67 పే) ► ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు‎ (16 పే) ► ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన మూసలు‎ (3 పే) ► ఆంధ్రప్రదేశ్ అక్షాంశరేఖాంశాలు అవసరమైన వ్యాసాలు‎ (1 పే) ► ఆంధ్రప్రదేశ్ కమిటీలు‎ (2 పే) ► ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు‎ (11 పే) ► ఆంధ్రప్రదేశ్ ప్రజలు‎ (2 వ, 13 పే) ► ఆంధ్రప్రదేశ్ భూగర్భశాస్త్రం‎ (1 పే) ► ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు‎ (69 పే) ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు‎ (9 పే) ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురస్కారాలు‎ (1 వ, 5 పే) ► ఆంధ్రప్రదేశ్ లోని ఆనకట్టలు‎ (1 పే) ► ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాలు‎ (1 పే) ► ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు‎ (1 వ, 115 పే) ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిటథాన్ వ్యాసాలు‎ (41 పే) ► ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర‎ (15 వ, 146 పే) ► ఆంధ్ర ప్రదేశ్ జాబితాలు‎ (2 వ, 9 పే) ► ఆంధ్ర ప్రదేశ్ నియోజకవర్గాలు‎ (2 వ) ► ఆంధ్ర ప్రదేశ్ పటములు‎ (20 వ) ► ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పట్టికలు‎ (11 పే) ► ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం‎ (8 వ, 2 పే) ► ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు‎ (9 వ, 7 పే) ► ఆంధ్ర ప్రదేశ్ మూసలు‎ (3 వ, 13 పే) ► ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు‎ (4 వ, 15 పే) ► ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు‎ (5 వ, 33 పే) ► ఆంధ్ర ప్రదేశ్ వేదిక‎ (1 వ, 7 పే) ► ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి‎ (1 వ, 6 పే) ► ఆంధ్ర ప్రదేశ్ సమాచార మాధ్యమాలు‎ (2 పే) ► ఆంధ్ర ప్రదేశ్ సామాజిక వ్యవహారాలు‎ (1 వ) వర్గం "ఆంధ్ర ప్రదేశ్" లో వ్యాసాలు ఈ వర్గంలో కింది 58 పేజీలున్నాయి, మొత్తం 58 పేజీలలో. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2014 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు అంతర్జాతీయ తెలుగు సంస్థ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు 2009 ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల పటము ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రాదేశిక ఎన్నికలు - 2014 ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంగ్రహాలయం ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట దేవాలయాలు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితా ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ నగర మరియు పట్టణాల మారుపేర్ల జాబితా ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనకట్టలు మరియు జలాశయాలు జాబితా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు. ఆంధ్రప్రదేశ్‌ జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు ఆంధ్రప్రదేశ్‌లో ఇ- పరిపాలన కర్నూలు జిల్లా పర్యాటకరంగం కూచిపూడి (నృత్యము) కొల్లూరు గనులు తెలుగు ప్రజలు పోలవరం ప్రాజెక్టు మా తెలుగు తల్లికి మల్లె పూదండ రాజ్యసభ సభ్యులు గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము విజయవాడ-గుంటూరు రైలు మార్గము విశాఖపట్నం జిల్లా చరిత్ర సన్ రైజ్ కంట్రీ "https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:ఆంధ్ర_ప్రదేశ్&oldid=1530363" నుండి వెలికితీశారు భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు దక్షిణ భారతదేశం మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 7 జూన్ 2015న 14:47కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 8 ఫోన్‌లకు Android Oreo హెచ్‌ఎండి గ్లోబల్ ఇప్పటి వరకు నాలుగు నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 8 పేర్లతో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నోకియా 3 మోడల్ ఎంట్రీ లెవల్ ఫోన్ కాగా, నోకియా 5, 6 స్మార్ట్‌ఫోన్‌లు మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి. మరో మోడల్ నోకియా 8ను మాత్రం హై-ఎండ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎండి గ్లోబల్ అందుబాటులోకి తీసుకువచ్చింది... Read More : Gboardతో మీ ఫోన్ కీబోర్డ్ అదుర్స్, ఇప్పుడే ట్రై చేయండి.. Android Oreo అప్‌డేట్‌.. ప్రస్తుతానికి, హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేసిన అన్ని నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి. తాజాగా అందుతోన్న సమచారం ప్రకారం త్వరలోనే ఈ ఫోన్‌లు Android Oreo అప్‌డేట్‌ను అందుకోబోతున్నాయి. ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్ అయిన నోకియా 3కి ఈ అప్‌డేట్ లభిస్తుండటం విశేషం. ఈ సమాచారాన్ని హెచ్‌ఎండి గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సార్వికాస్ ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసారు. ఇండియన్ మార్కెట్లో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పరిశీలించినట్లయితే.. నోకియా 3 మోడల్ రూ.9,499 ధర ట్యాగ్ తో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో నోకియా 5 రూ.12,899 ధర ట్యాగ్ తో, నోకియా 6 రూ.14,999 ధర ట్యాగ్ తో మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. నోకియా 8 రిలీజ్ కావల్సి ఉంది. నోకియా 8కు కెమెరా ప్రధాన హైలైట్... ఒకే దోవలో నాలుగు పురపాలికలు సైకిల్ చేతికి - Kadapa _ YSR District హోమ్ » వార్తలు » రాజకీయాలు » ఒకే దోవలో నాలుగు పురపాలికలు సైకిల్ చేతికి Monday, May 12, 2014 రాజకీయాలు వ్యాఖ్య రాయండి 42 వీక్షణలు గుంతకల్లు – నెల్లూరు దోవ జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఈ దోవలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ పట్టణాలు ఒకదాని తర్వాత మరోటి వరుసగా వస్తాయి. ఈ నాలుగూ పురపాలికలు కావడం ఒక విశేషమైతే ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికలలో ఈ నాలుగూ సైకిల్ చేతికి చిక్కాయి. కడప జిల్లా మొత్తానికి ఈ నాలుగు పురపాలికలు మాత్రమే తెదేపా గెలుచోవటం మరో విశేషం… – జమ్మలమడుగు పురపాలికలోని 20 వార్డులకు గాను తెదేపా 11, వైకాపా 9 వశం చేసుకున్నాయి. – ప్రొద్దుటూరు పురపాలికలోని 40 వార్డులకు గాను తెదేపా 22, వైకాపా 18 కైవసం చేసుకున్నాయి. – మైదుకూరు పురపాలికలోని 23 వార్డులకు గాను తెదేపా 17, వైకాపా 05 కైవసం చేసుకున్నాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. – బద్వేలు పురపాలికలోని 26 వార్డులకు గాను తెదేపా 21, వైకాపా 04 కైవసం చేసుకున్నాయి. ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఈ సులభంగా డ్రాగ్ & డేటాబేస్ లో రేటు ఏ సభ్యుడు కార్యాచరణను సార్టింగ్ డ్రాప్ ఉంది ప్రయోజనం poling లేదా ఓటు ఉపయోగించవచ్చు ఇది ఒక డ్రాగ్ & డ్రాప్ facebook అప్లికేషన్ . ఫలితాన్ని చూపడం మరియు అజాక్స్ ద్వారా facebook గోడ ద్వారా భాగస్వామ్యం చేయవచ్చు . సెటప్ మరియు ఉపయోగం సులభం . డ్రాగ్ మరియు డ్రాప్ ద్వారా క్రమీకరించు డేటాబేస్ అంశాలు j క్వెరీ ఆధారిత ద్వారా డేటాబేస్ లో క్రమబద్ధీకరించబడింది ఫలితంగా సేవ్ . వాడుకరి వారి గోడ ఫలితంగా వ్యాఖ్యను మరియు పంచుకోవచ్చు కేవలం facebook డెవలపర్ సైట్ నుండి అనువర్తనం ID మరియు రహస్య పొందటానికి మరియు సమయం డ్రాప్ లాగండి, డ్రాప్ విధమైన లాగండి, facebook, facebook అప్లికేషన్, j క్వెరీ గణితావధానం Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: గణితావధానం Tag Archives: గణితావధానం పేరులేని ప్రతిపాదన (Sonnet 2) … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి – అనువాదలహరి నేను నిన్ను కలుసుకున్న మొట్ట మొదటి రోజు, మొదటి గంట, మొదటి క్షణం గుర్తు తెచ్చుకోగలిగితే బాగుణ్ణు, అది వసంతమో, హేమంతమో, జ్ఞాపకం ఏ మాత్రం నమోదవకుండా ఆ క్షణం జారుకుంది, నా కప్పుడు అది ఎమీ కానట్టనిపించింది, ఎంత విలువైనది; ఆ స్పర్శ నేను గుర్తు తెచ్చుకోగలిగితేనా, నరసింహ రామకృష్ణ : అన్నమయ్య సంకీర్తన - Kadapa _ YSR District హోమ్ » సాహిత్యం » సంకీర్తనలు » నరసింహ రామకృష్ణ : అన్నమయ్య సంకీర్తన Wednesday, May 27, 2015 సంకీర్తనలు వ్యాఖ్య రాయండి 304 వీక్షణలు Next విమానం ఎగ’రాలేదే’?
/ Movie Updates / ఇంతకీ ఈ లుక్ లో ఉన్నదెవరు..? చెర్రీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగస్థలం’. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ ‘1985’. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో గతంలో ఎప్పుడు కనిపించని విధంగా చెర్రీ ఓ డిఫరెంట్ లుక్ లో అలరించనున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కంప్లీట్ గా ఈ సినిమా అంతా పల్లెటూరు వాతావరణంలో తెరకెక్కుతోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కీ రోల్ లో నటిస్తోంది. ఆమె ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాళ్లకు గజ్జెలు, కాలి వేలుకు మెట్టెలు పెట్టుకున్న ఓ అమ్మాయి.. పక్కన ఓ కుండ.. ఇదీ ఈ లుక్ కనిపిస్తున్న వైనం. ‘నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్దమైతే నవ్వేసి ఊరుకో.. ‘ అని టాగ్ చేస్తూ ఈ లుక్ ని అనసూయ షేర్ చేసింది. హిందూ ధర్మచక్రం తెలుగు క్యాలెండర్ 2018 (free) (Hindu Dharma Chakram Telugu Calender 2018 - free ) By Hindu Dharma Chakram - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige ఇది 2018 హిందూ ధర్మచక్రం క్యాలెండర్. తిథి వార నక్షత్ర సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు, రాహుకాలం, యమగండం, దుర్ముహుర్తం, వర్జ్యం మొదలైన విషయములతో కూడిన తెలుగు క్యాలెండర్ ఇది. గమనిక: " హిందూ ధర్మచక్రం తెలుగు క్యాలెండర్ 2018 " ఈబుక్ సైజు 11.5mb ఈ మధ్య చాలా పుస్తకాలు ఇలాగే ఉంటున్నాయి. రమణ గారు ఉండుంటే ఈ పొరపాట్లకు ఆస్కారం చిక్కేది కాదు. పబ్లిషర్ సాక్షాత్తూ రమణగారి చేతే ముందే ప్రైవేట్ చెప్పించేసుకుని ఆ తర్వాత తప్పుల్లేకుండా పుస్తకం వేసేవాడు. విశాలాంధ్ర వాళ్ళు వేసిన కొ.కు రచనల్లో కూడా ఇలా పేజీలకు పేజీలు ఖాళీగా కనిపిస్తాయి.(విరసం వాళ్ళు వేస్తున్న కొత్తవి హాయిగా ఉన్నాయి, ఒక్క తప్పూ లేకుండా) ఇంతకీ మీ కాపీయే అలా ఉందా, అన్నీ అలాగే ఉన్నాయా? ముందే చెప్పారు నయం, కొనేప్పుడు కాస్త చెక్ చేసి కొనుక్కుంటా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారో అర్ధం కాదు. ప్రింటర్ని, పబ్లిషర్ని బెంచీ ఎక్కించి నుంచో పెట్టించాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనెక్కాలేమో బెంచె మీద..!! బిల్లు ఆమోదం పొందే దాక అప్రమత్తంగా ఉంటాం-- కె.సి.ఆర్. మనల్ని కాదని ఎలా విభజిస్తారో చూద్దాం-- కిరణ్ కుమార్ రెడ్డి. ఏ అంశంపైనా వంద శాతం ఏకాభిప్రాయం సాధ్యం కాదు-- జైపాల్ రెడ్డి. తెలంగాణకు ఇది బతుకమ్మ కానుక-- ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ ఐకాస. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు అవసరం లేదు-- గుండా మల్లేష్. ఇది చీకటి రోజు-- అశోక్ బాబు. విభజన విషయంలో కేంద్రం అనుసరించిన విధానం బాధేస్తుంది-- చంద్రబాబునాయుడు. విభజన విషయం నిరాశ కలిగించింది-- బొత్స సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ పసివాడు.. పాపం : రేణుకా చౌదరి _ Webdunia Telugu జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేణుకా చౌదరి సానుభూతి వ్యక్తంచేశారు. "పవన్.. పాపం పసివాడు" అంటూ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేణుకా చౌదరి సానుభూతి వ్యక్తంచేశారు. "పవన్.. పాపం పసివాడు" అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. 'రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!' అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం అభ్యర్థేనని అన్నారు. అదేసమయంలో సీఎం రేసులో తాను లేనని, ఆ ఆశ కూడా తనకు లేదని ఆమె స్పష్టంచేశారు. ఇకపోతే, 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తానని, ఎవరు అడ్డొస్తారో చూస్తానని, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తాము గెలుస్తామంటూ ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ మాటల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు.
ఉత్తర కొరియా: ప్రజల కూలి డబ్బుతో ప్రభుత్వ పాలన - BBC News తెలుగు సాధారణంగా ప్రజల నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది. కానీ ఉత్తర కొరియా మాత్రం తమ ప్రజలను ఇతర దేశాలకు కూలికి పంపి, ఆ డబ్బునే సుంకంగా వసూలు చేస్తోంది. ఆ డబ్బుని ప్రభుత్వ పాలన కోసం ఉపయోగిస్తోంది. దాదాపు 1.5లక్షల మంది అక్కడ బలవంతపు బానిసల్లా మారారు. వాళ్లంతా పోలండ్, రష్యా, చైనా లాంటి దేశాలకు వెళ్లి, అక్కడ కార్మికుల్లా పనిచేస్తూ వచ్చిన డబ్బు స్వదేశానికి పంపిస్తున్నారు. Media captionఉత్తర కొరియా: ప్రజల కూలి డబ్బుతో ప్రభుత్వ పాలన ‘ఇక్కడ మమ్మల్ని కుక్కల్లా చూస్తారు. నానా చెత్తా తిని బతకాలి. మనిషిలా బతకడం మరచిపోవాలి’ అని ఓ వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. వీళ్లు సంపాదించి పంపిన డబ్బుని 'పార్టీ సుంకం' లేదా 'విప్లవ సుంకం' అని పిలుస్తారు. వీళ్లంతా కలిసి కిమ్ ప్రభుత్వం కోసం ఏటా బిలియన్ డాలర్లకు పైగా పంపిస్తున్నారు. ‘మేం సెలవుపెడితే డబ్బులివ్వరు. ఒక్కోసారి లక్ష్యాన్ని పూర్తిచేయడం కోసం రోజుల తరబడి విరామం లేకుండా పనిచేస్తాం’ అని పోలాండ్‌లో పనిచేస్తున్న ఉత్తర కొరియా కార్మికుడు చెప్పారు. అంతర్జాతీయంగా విధించిన ఆంక్షల వల్ల ఉత్తర కొరియాలో కరెన్సీ కొరత ఏర్పడింది. ఉత్తర కొరియా వ్యక్తులను విదేశాల్లో పనికి ఉపయోగించకుండా చేసేందుకు ఐరాస చర్యలు తీసుకుంటోంది. సెప్టెంబర్ 23, 24 లలో అమెరికా తెలుగు సాహితీ సదస్సు సెప్టెంబర్ 23, 24 తేదీలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి ప్రాంతంలో 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరుపుతున్నారు. బయట నుండి వచ్చే వారికి అతి తక్కువ ఖరీదులో వసతి ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక డాల్లస్ ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్ కి, అక్కడ నుంచి సభాస్థలికి ఉచితంగా షటిల్ సర్వీసు ఏర్పాటు చేస్తు వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, రాజధాని ప్రాంత తెలుగు సంఘం సంచాలకులు వంగూరి చిట్టెన్ రాజు, భాస్కర్ బొమ్మారెడ్డి తెలిపారు. సదస్సు ప్రవేశ రుసుము ఒక్కొక్క వ్యక్ 50 డాలర్లు. ప్రతినిధులు అందరికీ రెండు రోజులు ఉదయం, మధ్యాహ్నం కాఫీ, ఫలహారాలు, మధ్యాహ్నం విందు భోజనం, ఈ సదస్సు సందర్భంగా ముద్రించబడి సదస్సులో విడుదల అయ్యే కనీసం మూడు పుస్తకాలు (అమెరికా తెలుగు కథానిక -13వ సంకలనం తో సహా, సుధేష్ణ సోమ గారి నవల 'నర్తకి' తో సహా..) ఏర్పాటు చేస్తున్నారు. భారత దేశం నుంచి తనికెళ్ళ భరణి, కవి జొన్నవిత్తుల, అచ్చ తెనుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఖదీర్ బాబు, ద్వానా శాస్త్రి, దాసరి అమరేంద్ర, కన్నెగంటి అనసూయ మొదలైన లభ్దప్రతిష్టులైన రచయితలు ఈ సదస్సులో ఆత్మీయ అతిధులుగా పాల్గొననున్నారు. ఇక ఉత్తర అమెరికా నుంచి సుమారు 15 మంది పేరుగాంచిన సాహితీవేత్తలను ఆహ్వానించారు. మరిన్ని వివరాలకు [email protected] ను సంప్రదించవచ్చు. హాలీవుడ్‌కు ధనుష్: ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌గా తెరంగేట్రం.. _ Webdunia Telugu తమిళ నటుడైన ధ‌నుష్ మాత్రం త‌న మొద‌టి హాలీవుడ్ చిత్రం ద్వారానే హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నారు. 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌' చిత్రంలో ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించి అందం అంతగా లేకపోయినా.. బక్క పలచగా వున్నా.. హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కొలవెరి సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన కోలీవుడ్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రస్తుతం హాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ నుండి ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే వంటి అగ్రతారలు హాలీవుడ్‌లో నటిస్తున్నారు. ఇంకా బాలీవుడ్ తారలు అనిల్ క‌పూర్‌, అనుప‌మ్ ఖేర్‌, ఇర్ఫాన్ ఖాన్ వంటి న‌టులంద‌రూ హాలీవుడ్‌లో స‌హాయ పాత్ర‌ల్లో న‌టించారు. అయితే తమిళ నటుడైన ధ‌నుష్ మాత్రం త‌న మొద‌టి హాలీవుడ్ చిత్రం ద్వారానే హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నారు. 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌' చిత్రంలో ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ మంగ‌ళ‌వారం విడుద‌లైంది. తల్లి మృతి చెందాక తండ్రి కోసం వెతుకుతూ దేశాలు తిరిగే పాత్రలో ధనుష్ కనిపించబోతున్నట్లు సమాచారం. రొమైన్ ప్యూర్తొలా రాసిన 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్ హూ గాట్ ట్రాప్‌డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్‌' పుస్త‌కం ఆధారంగా ద‌ర్శ‌కుడు కెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా భారత్, యూరప్, హాలీవుడ్‌లను ఏకం చేసే సినిమాగా ఇది నిలుస్తుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. డార్లింగ్.. సాహో ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ప్రభాస్ ట్వీట్ చేశాడు.. (ఫోటో)
మళ్లీ తండ్రి కాబోతున్న ఆనందంలో అల్లు అర్జున్ (ప్రెగ్నెన్సీ ఫోటోస్) _ Another baby arriving soon: Allu Arjun - Telugu Filmibeat మళ్లీ తండ్రి కాబోతున్న ఆనందంలో అల్లు అర్జున్ (ప్రెగ్నెన్సీ ఫోటోస్) హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడనే విషయం తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం చేపట్టిన సమయంలోనే తెలిసిపోయింది. ఆ సమయంలో ఆయనతో పాటు హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న భార్య స్నేహా రెడ్డి బేబీబంప్ తో కనపడటంతో విషయం లీక్ అయింది. ఇపుడు ఈ విషయాన్ని అఫీషియల్ గా ఖరారు చేస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసారు. మా కుటుంబంలోకి త్వరలో మరో బేబీ రాబోతోంది. ఈ విషయం అభిమానులతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ బన్నీ తెలిపారు. దీంతో పాటు స్నేహారెడ్డి ప్రెగ్నెన్సీ ఫోటోను కూడా పోస్టు చేసారు. పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4, 2014న అయాన్ జన్మించాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ.... బన్నీ-స్నహారెడ్డి మరో బిడ్డకు ప్లాన్ చేసుకున్నారు. మరికొన్ని నెలల్లో మనం శుభవార్త వినబోతున్నాం.స్లైడ్ షోలో స్నేహారెడ్డి బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు.... స్నేహారెడ్డి మరో బిడ్డకు జన్మనిస్తున్న విషయాన్ని అల్లు అర్జున్ అఫీషియల్ గా ఖరారు చేస్తూ ఈ ఫోటో పోస్టు చేసారు. హరిత హారం సమయంలో స్నేహారెడ్డి బేబీ బంప్ తో కనిపించడంతో అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. గతంలో అయాన్ కడుపులో ఉన్న సమయంలో కూడా అల్లు అర్జున్ ఇలా తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అల్లు అర్జున్-స్నేహారెడ్డి లవ్ మ్యారేజ్... కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బన్నీ, స్నేహారెడ్డి అన్యోన్యంగా జీవిస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేక ఉంది. వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. అలాగే, కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆషాఢం గురించి మరిన్ని విశేషాలు మీరూ తెలుసుకోండి. సాధారణంగా పెళ్లయిన నూతన జంటలు ఈ మాసంలో కలిసి ఉండకూదని పెద్దలు చెబుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన కోడలిని పుట్టింటికి పంపుతారు. ఆషాఢమాసంలో కోడలు గర్భందాల్చితే 9 నెలల తర్వాత ఆమె ప్రసవించాల్సి ఉంటుంది. అంటే ప్రసవకాలం సరిగ్గా వేసవికాలమన్నమాట. భార్య డబ్బుతో ప్రియురాళ్ళతో భర్త ఎంజాయ్.. పడక గదిలో ఇద్దరమ్మాయిలతో... ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి మనం ధనవంతులం కావాలంటే ఆమెకు ఆగ్రహం వచ్చే ఏ పనులు ...
ఓటు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారి వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఉచిత రవాణా కల్పించాలని సీఈఓ రజత్ కుమార్ సీఎస్‌ను ఆదేశించారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల‌కు వెళ్లిన తెలంగాణ వాసులు ఓట్లు వేసేందుకు సొంతూళ్ల‌కు పరుగులు పెడుతున్నారు. చాలామంది ద్విచక్రవాహనాలు, కార్లలో వెళ్తుండ‌టంతో టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై గల యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద శుక్ర‌వారం వాహనాల రద్దీ బాగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ర‌జత్ కుమార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. Read more about టోల్‌ప్లాజాలు ఎత్తివేయాల‌ని ఈసీ ఆదేశం రూ.1000 కోట్ల పార్టీగా బీజేపీ...దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ Read more about రూ.1000 కోట్ల పార్టీగా బీజేపీ...దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ తెలంగాణ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ తీవ్ర కసరత్తులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు బూత్‌ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోనే వార్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. క్షణం క్షణం అప్‌డేట్స్‌తో పాటు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు వార్‌ రూమ్‌ సిద్ధంగా ఉంటోంది. ఎన్నికల ప్రక్రియ అంటే అదో సుదీర్ఘ ప్రహసనం. నోటిఫికేషన్‌ మొదలు నుంచి కౌంటింగ్ వరకు తలకుమించిన భారాలెన్నో. Read more about ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేక కసరత్తు అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది ఈసీ. ఎలక్షన్ ముగిసే వరకూ మినిట్ టు మినిట్ రిపోర్ట్ అందించాలని అబ్జర్వర్లకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అబ్జర్వర్ లను నియమించారు. అభ్యర్థుల ప్రచారం, ఖర్చులు, పోలింగ్ వ్యవహారాలన్నింటిని క్షణాల్లో తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్న పలు జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ లను నియమించింది. Read more about అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తం.. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కాక రేపుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఎన్నికల కోడ్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం ఆధారంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలంగాణలోని ఐదుగురు ప్రముఖ రాజకీయ నాయకులకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని అతిక్రమించడంతో ఈసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. Read more about ఈసీ కొరఢా.. చిక్కుల్లో హరీశ్, ఉత్తమ్, రేవంత్ Finan _ వ్యక్తిగత ఫైనాన్స్ & ఆర్థిక + బ్యాంకింగ్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS _ GVMG - గ్లోబల్ వైరల్ మార్కెటింగ్ గ్రూప్ వ్యక్తిగత ఫైనాన్స్ & ఆర్థిక + బ్యాంకింగ్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS > Finan క్రెడిట్ మరమ్మతు మోసాలు స్థానం ఎలా ఒక 'క్రెడిట్ ఎలా ఉపయోగించాలి’ కార్డ్ ఆన్లైన్ సురక్షితంగా. క్రెడిట్ కార్డ్ యంత్రాలు వ్యాపారం లోన్ ప్రాముఖ్యత ఏమిటి? తక్షణ క్రెడిట్ కార్డ్ ఆమోదం – How to Get One ఉత్తమ క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ రేట్లు డిస్కవర్ కార్డు బిజినెస్ క్రెడిట్ కార్డులు
నాగ్‌పూర్ వన్డే : భారత్ విజయలక్ష్యం 243 రన్స్ _ Webdunia Telugu ఐదో వన్డేల సిరీస్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ముంగిట ఆస్ట్రేలియా 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేశారు. కాగా, ఐదు వన్డేల సిరీస్‌లో 3-1 తేడాతో ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. నాల్గో వన్డేలో ఆసీస్ చేతిలో పరాజయం పొందిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో కనుక భారత జట్టు విజయం సాధిస్తే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. అలాగే, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించాలన్న కృతనిశ్చయంతో ఆస్ట్రేలియా ఉంది. అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడారు. ఫలితంగా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కుర్రోళ్లు డేవిడ్ వార్నర్ (53), ఫించ్ (32), స్మిత్ (16), హ్యాండ్స్ కాంబ్ (13), టీఎం హెడ్ (42), స్టాయినిస్ (46), ఎంఎస్ వేడ్ (20), జేపీ ఫాల్కనర్ (12), కూల్టర్-నీల్ డకౌట్ (0), కమిన్స్ నాటౌట్ చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, బుమ్రా 2, పాండ్యా 1, కేఎం జాదవ్ 1, అక్షర్ పటేల్ 3 చొప్పున వికెట్లు పడగొట్టారు. ఉపయోగించాలనే సందేహం మీలో ఉందా.. ? అయితే ఈ స్టోరీ చదవండి. రాముడు చైత్రశుద్ధ నవమి రోజున .. పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఉగాది నుంచి ఆరంభమయ్యే వసంతనవరాత్రుల్లో రామచంద్రుడిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో రామాయణ పారాయణం ... రామకథా గానం విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఇక నవమి రోజున మధ్యాహ్నం సమయంలో అన్ని క్షేత్రాల్లోను స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున దీపారాధనకి 'కొబ్బరి నూనె' ఉపయోగించాలని పండితులు అంటున్నారు. ఈ రోజున పూజామందిరానికి రెండు వైపులా కొబ్బరినూనెతో గల దీపపు కుందులు వుంచి .. ఐదేసి వత్తుల చొప్పున కుందుల్లో వేసి వెలిగించ వలసి వుంటుంది. శ్రీరామనవమి రోజున ఇలా కొబ్బరినూనెతో దీపారాధన చేయడం వలన, విశేషమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఒసామా బిన్ లాడెన్ కుమారుడు పెళ్లి కొడుకాయనే.. గత సంవత్సరం జనవరిలో అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ప్రకటన చేసిన.. ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ వివాహం జరిగింది. అమెరికాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన 9/11 ఉగ్రవాద దాడుల లీడ్ హైజ గత సంవత్సరం జనవరిలో అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ప్రకటన చేసిన.. ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ వివాహం జరిగింది. అమెరికాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన 9/11 ఉగ్రవాద దాడుల లీడ్ హైజాకర్ మహ్మద్ అట్టా కుమార్తెతో హంజా బిన్ లాడెన్‌కు పెళ్లి తంతు పూర్తయ్యిందని 'ది గార్డియన్' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హంజా సన్నద్ధమవుతున్నాడని, అయితే, అతనితో తమకు సంబంధాలు లేవని ఇంటర్వ్యూ ఇచ్చిన లాడెన్ కుటుంబీకులు స్పష్టం చేశారు. అల్‌ఖైదా ద్వారా ప్రతీకార దాడులకు దిగవద్దని తాము హంజాను కోరుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, హంజా ఆచూకీని తెలుసుకునేందుకు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల నిఘా సంస్థలు గత రెండేళ్ల పాటు తమవంతు ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, హంజా ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్‌లో నివాసం ఉంటున్నట్టు ఊహాగానాలు ఉన్నాయి. బీజేపీ షాక్.. జగన్ పార్టీలో చేరనున్న మాజీ సీఎం కుమారుడు? ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు. ins media చెప్పారు... (చంద్రమౌళి) అంతర్మధనం: భాష రాని హృదయంలో భావాలెన్నెన్నో...!?!?!?!?! మనిషి వ్యక్తిత్వం మూడు రకాలంట అవి aggressive, assertive, depressive, ఆ మూడు రకాలలో డిప్రెసివ్ వ్యక్తిత్వం కలిగిన వాడికి ఉన్నన్ని కష్టాలు, వేరే ఏ రకంలోనూ ఉండవంట, కొంతమందికి ఈ డిప్రెస్సివ్ కండిషన్ ఒక యుటోపియాలాంటిది.. అలా డిప్రెసివ్‌గా ఉన్నప్పటి బాధని వాళ్ళకి తెలియకుండానే ఎంజాయ్ చేస్తుంటారు.. వాళ్ళ దగ్గర ఇలా అనకండి.. ఫీలైపోతారు.. కాకపోతే ప్రతి మనిషీ తన జీవితంలో ఈ మూడు స్థాయిల తాయిలాలనూ చవిచూసి కానీ జీవితం సడలించడు.. యాగ్రెసివ్ టైపు వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండండి.. అలాగే అసెర్టివ్ వాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే వీళ్ళతో డీల్ చెయ్యటమే నిజమైన చాలెంజ్.. మీకు నచ్చిన పాప్యులర్ ఫిగర్లలో ఎక్కువ మంది ఈ కోవకి చెందినవారే.. నేను డిప్రెసివ్‌గా ఉన్నప్పుడు రాసిన కవిత క్రింది బొమ్మలో ఉంది... హృదయానికీ, మనసుకీ, ప్రేమకీ.. ఆ పదాలు వాడుతున్నందుకు వాటికి రెమ్యూనరేషన్ అడగవ్ కానీ.. అడిగే అలవాటుంటే బిల్‌గేట్సు కంటే రిచ్ ఐపోయుండేవవి...
ఏపీలో ఓ పార్టీది విచిత్రమైన పరిస్థితి. ఆ పార్టీ నిన్నటి వరకూ హ్యాపీగా విమర్శలు చేసేది. తెల్లారిలేస్తే తిట్ల దండకం అందుకునేది. అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ పెద్ద గొంతు చేసేది. ఇపుడు సీన్ మారింది తిట్టే పార్టీ కాస్త దోస్తీ గా మారిపోయింది. దాంతో కళ్ళ ముందు అంతా శూన్యం, పక్క నున్న వారికే తిట్టాలి. ఇపుడు అదే పని చేస్తున్నా లాజిక్ కుదరడం లేదు. బాబు మీద ప్రేమ: ఎవడైనా ఎదగాలంటే ఆకాశం వైపు చూస్తాడు. ప్రతిపక్షంలో ఉన్న వాడు అధికార పక్షాన్నే నిందిస్తాడు. ఎన్ని మంచి పనులు చేసినా ఇంకా ఏదీ చేయలేదంటూ విరుచుకుపడతారు. ఆ విధంగా జనంలోకి వస్తాడు, ప్రజల్లో కూడా ఫోకస్ అధికార పార్టీ మీదనే ఉంటుంది కాబట్టి వారు కూడా తొందరగా కనెక్ట్ అవుతారు. ఆ విమర్శలకు లాజిక్ కూడా ఉంటుంది. చూడబోతే కాంగ్రెస్ కు ఆ అవకాశం ఏపీలో లేనట్లుంది. వారు ఇపుడు బాబుకు జిగినీ దోస్తీలు, అందువల్ల పల్లెత్తు మాట అనలేరు. అలాగనీ ఉఊరుకోలేరు. తిరిగే కాలు, తిట్టే నోరు అన్న చందంగా వారు తెల్లారి లేస్తే మీడియా బేబీల్లా మీటింగులు పెట్టాలి. నాలుగు విమర్శలు చేయాలి. ఇపుడు అదే చేస్తున్నారు. వైసీపీ మీద : నిజానికి కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎంత ఎక్కువో అందరికీ ఎరుకే. హైకమాండ్ తెచ్చి పెట్టిన సీఎంలనే తీసి పారేసేలా మాట్లాడే నేతలు ఇపుడు ఇంకా పొడవని పొత్తు ను చూసి జడుసుకుంటారా. మాటలు దాచేసుకుంటారా అది కాదు అసలు విషయం. రేపు ఏపీలో ఎమ్మెల్యే కావాలన్నా, సీటు దక్కాలన్నా బాబు గారి ప్రాపకం కావాలి. ఆయన టిక్కు పెడితేనే టికెట్టు, ఆయన పార్టీ బలంతోనే గెలుపు, ఈ సంగతి తెలిసే రఘువీరా నుంచి అంతా ఇపుడు బాబును పల్లెత్తు మాట అనకుండా భజన చేస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి. Home News శ్రీదేవి కులమేంటని గూగుల్ నిఅడుగుతున్ననెటిజనులు,ఆన్సర్ ఎమొచ్చిందో తెలుసా? శ్రీదేవి కులమేంటని గూగుల్ నిఅడుగుతున్ననెటిజనులు,ఆన్సర్ ఎమొచ్చిందో తెలుసా? Next articleబ్రేకింగ్ న్యూస్.. బయటపడ్డ శ్రీదేవి పోస్టుమార్టం రిపోర్ట్..చనిపోయింది గుండెపోటుతో కాదు.. తెలిస్తే షాక్.. ఈ నీటిని మీ ఇంట్లో చల్లితే దరిద్రం పోయి ఐశ్వర్యలు ప్రాప్తిస్తుంది.. రోజా సినిమాల్లోకి ఎలా వచ్చిందో అసలు గుట్టు బయటపెట్టిన శివప్రసాద్ .. సినీనటుడు రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం.. ఈ అమ్మాయి హీరోయిన్ కావాలనే ఆశతో నెలలో 50 సార్లు ఆపని చేసింది..చివరికి ఇలా... బ్రేకింగ్ న్యూస్..కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం…షాక్ లో కేసీఆర్,కేటీర్.. 7 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన టీవీ సీరియల్…ఏమైందో తెలుస్తే టీవీ సీరియల్ మీద... పదో తరగతి పాస్ అయిన వాళ్ళకి ప్రభుత్వం నుండి నెలకు పదివేలు.. షేర్... Seetha Sailaja November 25, 2018 09:46 IST ప్రభాస్ గురించి షాక్ ఇచ్చే విషయాలను బయటపెట్టిన గోపీచంద్ ! ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కొడుకుగా పుట్టిన గోపీచంద్ కు అసలు సినిమాలంటే ఇష్టంలేదు. తనతండ్రి తన 8 సంవత్సరాల వయసులో చనిపోవడంతో పాటు గోపీచంద్ అన్న కూడ చిన్న వయస్సులోనే చనిపోవడంతో వేరేమార్గం లేక సినిమాలలోకి వచ్చాను అని అంటున్నాడు గోపీచంద్. తాను చిన్నతనంలో ఎదుర్కున్న బాధలు చెప్పడానికి తనమాటలు సరిపోవు అంటూ ప్రభాస్ తో తన స్నేహం రష్యాలో తన చదువు శ్రీకాంత్ తో తన బంధుత్వం గురించి అనేక ఆసక్తికర విషయాలు ఈరోజు ఒకప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ షేర్ చేసుకున్నాడు. వాస్తవానికి తాను మొదటిసారి ప్రభాస్ ను చూసింది కృష్ణంరాజు ఆఫీసులో అని గుర్తుకు చేసుకుంటూ తాను మొదటిసారి ప్రభాస్ ను చూసినప్పుడు ‘నువ్వు పెద్ద హీరో అవుతావు’ అని తాను కామెంట్ చేస్తే ప్రభాస్ నవ్వుతూ ఎందుకు తనపై జోక్ చేస్తున్నావు అంటూ రివర్స్ జోక్ వేసిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు గోపీచంద్. అయితే తమఇద్దరి సాన్నిహిత్యం తెలిసినవారు చాలామంది ప్రభాస్ తో తాను కలిసి ఒక మల్టీ స్టారర్ ఎందుకు చేయకూడదు అంటూ అని ప్రశ్నిస్తూ ఉంటారని ఆఉద్దేశ్యం తమ ఇద్దరికీ ఉన్నా కలిసి సినిమా చేయదగ్గ కథ గురించి ఎదురు చూస్తున్నాను అంటూ గోపీ చంద్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రభాస్ తాను హీరోలు అవ్వకముందు ఒకే మోటర్ సైకిల్ పై కలిసి హైదరాబాద్ లోని వివిధ హోటల్స్ కు వెళ్ళిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ అక్కడ రకరకాల పదార్ధాలు తిన్నా తామిద్దరం తమఇంటికి వచ్చి తనతల్లి చేసి ఉంచిన మామిడికాయ పచ్చడి నేతితో తిన్నంత రుచి తామిద్దరం ఎక్కడా పొందలేదు అంటూ అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. తాను ఇప్పటి వరకు చాల సినిమాలలో నటించినా తన కొడుకు విరాట్ కృష్ణ ఫలానా సినిమా ఎందుకు చేసావు అంటూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నాను అంటూ తన కొడుకు పై జోక్ చేస్తూ తన కొడుకులో తన తండ్రిని చూసుకుంటున్నాను అని అంటున్నాడు గోపీచంద్.. నా కెరీర్ లో అతి చెత్త సినిమాలివే _ greatandhra
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళాక తొలిసారిగా ముఖానికి రంగేసుకున్న సినిమా 'బ్రూస్ లీ'. ఈ సినిమాలో చిరు నటించటానికి దర్శకుడే కారణమని అందరూ ఇప్పటివరకు భావించారు. అయితే ఈ సినిమాలో నటిస్తానని చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చారట. ఈ సినిమాలో చిరు దాదాపుగా నాలుగు నిముషాలు కనువిందు చేయనున్నాడు. సినిమా హైప్ కోసం చిరు తో ఒక ట్రైలర్ రెడీ చేసారు. కానీ ఆఖరు నిమిషంలో రిలీజ్ చేయటం ఆపేసారు. ఈ ట్రైలర్ చూసి ఎక్కువ అంచనాలతో ప్రేక్షకుడు దియేటర్ కి వస్తే, వారు అనుకున్న దానికి తక్కువగా అన్పిస్తే సినిమా ఫట్ అయ్యే ప్రమాదం ఉందని చిరు ని రివీల్ చేయటం మానేసారు. ఇప్పటికే 'బ్రూస్ లీ' టేబుల్ ప్రాఫిట్ తో ఉంది. 2000 స్క్రీన్స్ కి పైగా “బ్రూస్ లీ” మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మొదటి రోజే భారీగా కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం మేకర్ యొక్క వాతావరణం: మేకర్, సారాన్ కొరకు వారం వాతావరణం 7 డేస్ మేకర్, సారాన్ వాతావరణ భవిష్య సూచకులు VUYYURU SUBHASH October 16, 2018 18:38 IST కేసీఆర్‌కు కూట‌మి రాజ‌కీయాల సాయం! మహాకూటమిలో భాగమైన సీపీఐ జిల్లాలో మునుగోడు, దేవరకొండ, ఆలేరు నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. సీపీఐ గట్టిగా కోరే మునుగోడులోనూ కాంగ్రెస్‌ నుంచి తీవ్రపోటీ ఉంది. ఈ నేపథ్యంలో సీపీఐకి అవకాశం ఇస్తా రా ? ఇవ్వకపోతే సీపీఐ నేతలు ఎలా స్పందిస్తారో? అన్న విషయం ఆసక్తికరంగా ఉంది. దీంతో ఈ విష‌యాలు తేలేస‌రికే పుణ్య‌కాలం గ‌డిచి పోయి కేసీఆర్‌కు ప‌రోక్షంగా మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికితోడు.. త‌మ‌కు టికెట్లు ద‌క్క‌ని అసంతృప్తులు క్షేత్ర‌స్థాయిలో వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పినా.. అది కేసీఆర్‌కు మేలు చేసే ప‌రిస్థితే ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఫేసుబుక్ పై కేసు ... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు _ Police Case On Facebook _ TVNXT Hotshot - MUSTHMASALA శ్రీరెడ్డి లీక్స్ మాములుగా లేవు , ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్ల ని వెల్లడించిన ఈ భామ ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని అందరు కూడా సినిమాల్లో అవకాశాలు ఇస్తామని అమ్మాయిలను మభ్యపెట్టి వాళ్ళని శారీరకంగా వాడుకుంటున్నారని ఆరోపణలు చేసిన ఈ భామ తాజాగా సింగర్ శ్రీరామచంద్ర పై ఆరోపణలు చేసింది . ఐడల్ విన్నర్ గా విశేష ప్రాచుర్యం పొందిన రామచంద్ర తెలుగు చిత్రాలకు పాటలు పాడాడు అంతేకాదు ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు . కాగా ఆ రామచంద్ర బుద్దిమంతుడు కాదని నన్ను ఆ కోరికతో పిలిచాడని వాట్సాప్ మెసేజ్ లను స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేసింది . ఇక ఇప్పుడు స్పందించాల్సింది సింగర్ రామచంద్ర . శ్రీరెడ్డి వరుసగా ఇలా ఒక్కొక్కరి ని సోషల్ మీడియాకి ఎక్కిస్తూ తెలుగు సినిమా రంగాన్ని రచ్చ రచ్చ చేస్తోంది . ప్రస్తుతం కుమ్హేర్ యొక్క వాతావరణం: కుమ్హేర్, భారత్ పూర్ కొరకు వారం వాతావరణం 7 డేస్ కుమ్హేర్, భారత్ పూర్ వాతావరణ భవిష్య సూచకులు 1. వలస కోసం spanish తరగతులు: మా భాష నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తున్నాము, కష్టం కాదు మరియు మీరు పని సహాయపడుతుంది. 2. ఉద్యోగం శోధన, ఉద్యోగ శిక్షణ మార్గదర్శక: మీరు మీ పునఃప్రారంభం సిద్ధం సహాయం చేస్తుంది, ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం మరియు కార్మిక మార్కెట్ ఎంటర్ అవకాశం తో ఒక వాణిజ్య తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి preparos. Home టాప్ స్టోరీస్ హీరోలకు చురకలు అంటించిన ఆర్ ఎక్స్100 డైరెక్టర్ దర్శకుడు ఎంతో ఆలోచించి కథ రెడీ చేసుకుంటాడని , కానీ అతడు కథ చెప్పడానికి వస్తే హీరోలు కథ వినకుండా వాళ్ళ మేనేజర్ నో లేదంటే పీఏ నో వినమని చెబుతుంటారని అది సరైన విధానం కాదని అందుకే హీరోలకు చాలా మంచి సినిమాలు రాకుండా పోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి . హీరోల్లారా మీకు సమయం లేకపోతే కథ వింటామని చెప్పి మీ వాళ్ళని వినమని చెప్పకండి సమయం ఉన్నప్పుడే వినండి లేదంటే కథలు వినడం మానేయండి అంటూ చురకలు అంటించాడు . ఆర్ ఎక్స్ 100 తో సంచలన విజయాన్ని అందుకున్నాడు ఈ దర్శకుడు . ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు . అసలు విషయం ఏంటంటే ఈ దర్శకుడు ఆర్ ఎక్స్ 100 కథ ని తీసుకొని ముందుగా విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళాడు , అయితే విజయ్ దేవరకొండ నటించలేదు దాంతో సుధీర్ బాబు దగ్గరకు వెళ్ళాడట ! అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది దాంతో విసుగు చెంది కొత్త కుర్రాడు కార్తికేయ తో చేసాడు బ్లాక్ బస్టర్ కొట్టాడు . అజయ్ భూపతి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కానీ ఆర్ ఎక్స్ 100 హిట్ కావడంతో పొగరుతో అంటున్నాడు అని దుమారం రేపే వ్యక్తులు కూడా ఉంటారు మరి .
రంజాన్ కానుకగా షారూఖ్ ‘జిరో’టీజర్! siri Madhukar June 14, 2018 19:53 IST రంజాన్ కానుకగా షారూఖ్ ‘జిరో’టీజర్! కింగ్ ఖాన్ షారూఖ్, క్రేజీ డైరెక్ట‌ర్‌ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మూవీకి జీరో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టీజ‌ర్‌లో మ‌రుగుజ్జుగా షారూఖ్ అద‌ర‌గొట్టాడు. వీఎఫ్ఎక్స్ సినిమాకి మేజ‌ర్ పార్ట్ కానుంది. త‌న 25 ఏళ్ల కెరీర్‌లో షారూఖ్ ఎప్పుడు మ‌రుగుజ్జు పాత్ర పోషించ‌లేదు. కాని తొలిసారి ఈ సినిమా కోసం రిస్క్ చేస్తున్నాడు.వీఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్‌కి ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. 2018 డిసెంబ‌ర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. టైటిల్‌ టీజర్‌ తరువాత ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవటంతో అభిమానులు సినిమా విశేషాల కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానుల కోసం చిత్రయూనిట్ రంజాన్ కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈద్‌ సందర్భంగా జీరో టీం మరో టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇటీవ‌ల ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతున్న స‌మయంలో షారూఖ్ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. Seetha Sailaja October 22, 2018 09:37 IST పవన్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న కమల్ హాసన్ ఆలోచనలు ! కమలహాసన్ తమిళ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఒక సొంత పార్టీని ఏర్పాటు చేసి ఇప్పటికే జనం మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తూ ఉన్నా తనకు ఇమేజ్ ని తెచ్చిపెట్టిన ఫిలిం ఇండస్ట్రీని వదలకుండా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు తమిళ బుల్లితెర షో ‘బిగ్ బాస్’ కు రెండు సీజన్స్ నుండి హోస్ట్ గా వ్యవహరిస్తూ తన ఇమేజ్ ని కాపాడుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా కమల్ శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన తన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్ గా ‘భారతీయుడు-2’ మూవీకి లైన్ క్లియర్ చేసి ఆమూవీ షూటింగ్ ను వచ్చేనెల నుండి ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం వర్తమాన రాజకీయాలను టార్గెట్ చేస్తూ ‘భారతీయుడు 2’ ఉండబోతోంది అని టాక్. తన రాజకీయ పార్టీ సిద్ధాంతాలను జనం మధ్యకు తీసుకువెళ్ళడానికి కమల్ ఈ ‘భారతీయుడు 2’ ను ఒక అస్త్రంగా మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈమూవీలోని తన పాత్ర కోసం కమలహాసన్ తన 60 సంవత్సరాల వయస్సులో 15 కిలోల బరువు తగ్గడానికి ఒక స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని కమల్ ప్రస్తుతం వ్యాయామం చేస్తున్నట్లు సమాచారం. హడావిడి చేస్తున్న ఈవార్తలు పవన్ అభిమానుల వరకు చేరడంతో పవన్ కూడ రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లోపు తన ‘జనసేన’ సిద్ధాంతాలను వివరిస్తూ ఒక పొలిటికల్ మూవీలో నటిస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సినిమాల పై ఏమాత్రం మనసు పెట్టలేని స్థితిలో ఉన్న పవన్ కమలహాసన్ వ్యూహాలను అనుసరిస్తూ అడుగులు వేస్తే రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ కు ఫలితాలు ఎలా ఉన్నా పవన్ టాలీవుడ్ ఇండస్ట్రీ స్థానాన్ని చెదర నీయకుండా ఉంచగలుగుతుంది. అయితే ఇలాంటి కామెంట్స్ ఎంతవరకు పవన్ మనసును మార్చగలవా అన్నదే సందేహం.. సరిగ్గా నా మనసులో మాట చెప్పారు పరిమళంగారూ. మీరన్నది నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ బందులు, రాస్తా రోకోల వల్ల నష్టం సామన్య మానవుడికే. పైగా మీరన్నట్టు బస్సులూ, రైళ్ళూ తగలబెట్టడం వలన జరిగే ఆస్తి నష్టం మళ్ళీ తిరిగి మనలాంటి చిరుద్యోగులమీదే పడేది (tax payers). ఎవరికోసమైతే ఈ ఉద్యమాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకే ఇంత ఇబ్బంది కలిగించేవి యే రకమైన ఉద్యమాలు, ఇదేం గాంధీగిరి, నాకాస్సలు అంతు పట్టడం లేదు... ఇంకెవరండీ, రాజకీయనాయకులు, వాళ్ళ అనుచరులూ! మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు
Prathap Kaluva December 2, 2018 09:19 IST బీచ్ లో రెచ్చి పోయిన బ్యూటీ... హార్ట్ బీట్ పెరగటం ఖాయం...! ఈ రోజుల్లో హీరోయిన్స్ అందాలను ఆరబోయటం లో అస్సలు ఆలోచించడం లేదు . సినిమా లో ఎక్కువగా అవకాశాలు రావాలంటే అందాలను ఆరబోయాల్సిందే నని అందరికీ అర్ధం అయి పోయింది . అయితే ఇక హాట్ బ్యూటీల ఫోటో స్టోరీల విషయానికి వస్తే డౌట్ లేకుండా బీచ్ అనేది బెస్ట్ ప్లేస్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే రెండు 'బీ' లు ఉంటాయి కాబట్టి. బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటైతే.. బికినీ మరొకటి. కానీ వాటికి కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. బీచ్ ఉంది కానీ బికినీ మాత్రం లేదు. ఒక క్రీమ్ కలర్ షార్ట్ ఫ్రాకు వేసుకున్న బ్యూటీ పూర్తిగా ఎండిపోయిన మొద్దుపై స్టైలిష్ గా పడుకుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనుకున్నారు? సోనాల్ చౌహాన్. 'సైజ్ జీరో' లో సెకండ్ హీరోయిన్. బాలయ్య 'లెజెండ్' లో కూడా నటించింది. రామ్ సూపర్ హిట్ ఫిలిం 'పండగ చేస్కో' లో హీరోయిన్. ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ హీటు పెంచే బాధ్యతను తలకెత్తుకుంది. స్లీవ్ లెస్ ఫ్రాకులో అలా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఒంపుసొంపుల వయ్యారాలని ట్యానింగ్ కోసం కాస్త ఆరేస్తే ఇక సోషల్ మీడియాలో హీట్ పెరకుండా ఉంటుందా? సోనాల్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా పాపులర్ బ్యూటీ కాదు.. జస్ట్ 1.9 మిలియన్ ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు. అయినా ఈ ఫోటో 89 వేల లైకులు వచ్చాయి. ఇంతకీ ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఏమనుకున్నారు? "ఓషన్ ఎయిర్ సాల్టీ హెయిర్". ప్రస్తుతం మనంతవడి యొక్క వాతావరణం: మనంతవడి, వయనాడ్ కొరకు వారం వాతావరణం ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య __ యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థి సంఘాల ఆందోళన.....»» రచయితలు _ పుస్తకం _ Page 11 కథలంటే ‘కాంతా సమ్మితాలు’. ఇంటావిడ సరైన సమయం, అయ్యగారి 'మూడూ' కనిపెట్టి, ప్రేమగా టిఫిన�... ‘పుస్తకాలు మానవసంబంధాలు’ అన్నది శ్రీరమణగారు ‘పత్రిక’ జూన్ నెల సంచిక కోసం రాసిన వ్య�... నాకు శ్రీశ్రీ అన్న పేరు హైస్కూల్లో ఉన్నప్పుడు మొదటిసారి తెలిసిందనుకుంటాను. అయితే, ప... ఇవాళ ‘ఛత్రపతి’ జయంతి మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా బతికిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఇవాళ ఆయన … ఇవాళ కేసీఆర్ బర్త్ డే: ధూందాంగా సెలబ్రేషన్స్ తెలంగాణ ఉద్యమ రథసారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1954 ఫిబ్రవరి … హరహర మహాదేవ : మహా శివరాత్రి విశిష్టత హిందువుల ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ … ప్రగతి పథంలో సిద్దిపేట కొత్త జిల్లాల ప్రక్రియ సిద్దిపేట నుంచే ప్రారంభించారు సీఎం కేసీఆర్… 2016 దసరా … సంగీతం: ఎస్. రాజేశ్వర రావు మరియు మాష్టర్ వేణు తారాగణం: అక్కినేని, అంజలీ దేవి, కన్నాంబ,రేలంగి, గుమ్మడి, రాజసులోచన, కుటుంబరావు, ఛాయాదేవి, పెరుమాళ్ళు, అల్లు రామలింగయ్య 01. కావ్ కావ్ మను - పి.సుశీల,ఘంటసాల - రచన: కొసరాజు - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 02. నీ కొరకే నీ కొరకే చేసేదంతా - ఘంటసాల,జిక్కి - రచన: కొసరాజు - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 03. పదరా పదరా చల్ బేటా - ఘంటసాల,జిక్కి బృందం - రచన: కొసరాజు - సంగీతం: మాష్టర్ వేణు 04. పసిడి మెరుగుల - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 05. ప్రియుడా బిరానా సరసకు - పి.సుశీల - రచన: ఆరుద్ర - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 06. రారా సుధాకరా - పి. సుశీల,మాధవపెద్ది, పిఠాపురం - రచన: మల్లాది - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 07. వలపే చాలు తలపే చాలు - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 08. వయ్యారంగా నడిచేదానా ఓరగంటితో - మాధవపెద్ది, జిక్కి - రచన: కొసరాజు సంగీతం: మాస్టర్ వేణు
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్ _ సరసభారతి ఉయ్యూరు ← శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10 21-ఆంగ్లో ఇండియన్ పద నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్ → ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్ 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్ 30-5-1815 న జన్మించిన ఆటో వాన్ బోహ్ట్ లింక్ జర్మనీ ఇండాలజిస్ట్ ,సంస్కృత విద్యా వేత్త .అయన అద్భుత కార్యం సంస్కృత నిఘంటు నిర్మాణం .రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ లో జన్మించాడు .ఓరియెంటల్ భాషలు-అరబిక్ ,పెర్శియన్ సంస్కృతం లను సెయింట్ పీటర్స్ బర్గ్ యూని వర్సిటిలో అధ్యయనం చేసి తర్వాత జర్మని వెళ్లి బెర్లిన్, బాన్ యూని వర్సిటీలలో 1839నుండి మూడేళ్ళలో పూర్తీ చేశాడు .,1842 లో మళ్ళీ పీటర్స్ బర్గ్ చేరి రాయల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ కు సభ్యుడుగా ఎన్నికై ,1860 లో రష్యన్ స్టేట్ కౌన్సిలర్ అయ్యాడు .తర్వాత ప్రీవీ కౌన్సిలర్ అయ్యాడు .1868 లో జర్మని లోని జేనా చేరి తర్వాత లీప్జిగ్ లో స్థిర వాసమేర్పరచుకొని 1-4-1904న చని పోయే దాకా అక్కడే ఉండి పోయాడు . జోహాన్ గార్గ్ బూలర్ 19 -7-1837 న రెవరెండ్ జోహాన్ జి .బూలర్ కు హానోవర్ లోని బోర్స్తల్ లో జన్మించాడు .హానోవర్ గ్రామర్ స్కూల్ లో లో చదివి ,గ్రీక్ ,లాటిన్ లలో మహా పండితుడయ్యాడు .గోటేన్జన్ యూని వర్సిటిలో చేరి దియాలజి, ఫిలాసఫీ ,క్లాసికల్ ఫైలాలజి ,సంస్కృతం జెంద్,పెర్షియన్ ,అరెబిక్ , ఆర్మీనియన్ భాషలు అధ్యయనం చేశాడు .1858 లో తూర్పు భాషలలోను ,ఆర్కియాలజీ లోను డాక్టరేట్ పొందాడు .గ్రీక్ భాషలోని ‘’టేస్ ‘’అనే ప్రత్యయం పై దిసీస్ రాసి ప్రచురించాడు .అదే ఏడాది సంస్కృత వ్రాత ప్రతుల పరిశీలనకోసం పారిస్ వెళ్ళాడు .తర్వాత లండన్ వెళ్లి 1862 వరకు ఉన్నాడు .ఈ కాలం అంతాఇండియన్ ఆఫీస్ లో ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీ లోని బోడ్లియన్ లైబ్రరి వేద వ్రాత ప్రతుల అధ్యయనం లోనే గడిపాడు .మొదట్లో ప్రైవేట్ టీచర్ గా పని చేసి తర్వాత విండ్సర్ కాజిల్ లోని క్వీన్స్ లైబ్రరి కి అసిస్టంట్ గా ఉన్నాడు . 1862 లో గోటేన్జన్ లైబ్రరీకి అసిస్టంట్ గా వెళ్లి ,మాక్స్ ముల్లర్ ద్వారాఆహ్వానం అందుకొని బనారస్ సాంస్క్రిట్ కాలేజి లో చేరటానికి వెళ్ళాడు . ఈలోగాప్రోఫేసర్ మూలర్ ద్వారా బాంబే ఎలి ఫెంటైన్ కాలేజి లో ప్రాచ్యభాషల ప్రొఫెసర్ గా ఆహ్వానమూ అందుకొని వెంటనే బొంబాయి వెళ్లి1863 ఫిబ్రవరి 10 న చేరాడు .అప్పుడు అక్కడ ప్రముఖ న్యాయ శాస్త్ర విద్యా వేత్త కాశీనాద్ త్రయంబక్ తెలంగ్ విద్యార్ధిగా ఉన్నాడు .మరుసటి ఏడాది బూలర్ ఫెలో ఆఫ్ బాంబే యూని వర్సిటి అయ్యాడు .రాయల్ ఏషియాటిక్ సొసైటీ లో సభ్యుడయ్యాడు .188౦ వరకు ఇక్కడే పని చేశాడు .ఇక్కడున్న కాలం లో బెర్లిన్ కేంబ్రిడ్జ్ ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీలకు అరుదైన విలువైన పుస్తకాలను సేకరించి పంపాడు . 1878 లో అతి ప్రాచీనమైన ప్రాకృత వ్యాకరణం ‘’పైయాలచ్చి ‘’నిఘంటువును అనువదించాడు .వివరణ కూడా రాశాడు .ఆపస్తంభ ధర్మ సూత్రాల అనువాదానికీ సహయం చేశాడు .8-4-1898 న లేక్ కాన్స్తాన్స్ లో మునిగి చనిపోయాడు .బూలర్ ఇతర రచనలు –ది రూట్స్ ఆఫ్ దాతుపాఠ.ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ ఖరోస్తి ,డైజెస్ట్ ఆఫ్ హిందూ లా కేసెస్ ,పంచతంత్ర ,కేటగిరి ఆఫ్ సాస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్స్ ,దశ కుమార చరిత్ర ,విక్రమార్క చరిత్ర ,ఇన్స్క్రిప్షన్స్ ఫ్రం ది కేవ్స్ ఇన్ బాంబే ప్రెసిడెన్సి ,ది లాస్ ఆఫ్ మను ,మొదలైన సుమారు 20 రచనలు . జోహాన్నెస్ ఆద్రినాస్ బెర్మార్దాస్ వాన్ బుటెనాన్ 21-8-1928 న ది హేగ్ లో జన్మించిన డచ్ ఇండాలజిస్ట్ .చికాగో యూని వర్సిటిలోఫిలాసఫీ ఫైలాలజి చదివి .కెరీర్ చివరలో మహా భారతం పై మక్కువ ఎక్కువ చూపాడు .1953 లో డాక్టరేట్ పొందాడు .వెంటనే ఇండియా వెళ్లి మూడేళ్ళున్నాడు .1959 నుంచి 61 వరకు యుట్రేక్ యూని వర్సిటిలో ఇండియన్ ఫిలాసఫీ రీడర్ గా ఉన్నాడు .నెదర్ లాండ్స్ పై మోజు పోయి ,చికాగో యూని వర్సిటి నుండి ఆహ్వానం రాగా చేరి 21-9-1979 న చనిపోయే దాకా అక్కడే పని చేశాడు .అమెరికాలోని అనేక మంది విద్యావేత్తలకు గురుత్వం వహించిన ఖ్యాతి వాన్ బుటెనాన్ ది .ఆయన ప్రముఖ శిష్యులలో జేమ్స్ ఎల్ ఫిట్జెరాల్డ్ ,వాల్టర్ ఓ కేల్బార్ ,మైకేల్ డివిల్స్ బ్రూస్ సల్లినాన్, బ్రూస్ లింకన్ వంటి వారున్నారు .1963 లో రాయల్ నెదర్లాండ్స్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కు కరస్పాండెంట్ అయ్యాడు . బుటేవాన్ రచనలు –టేల్స్ ఆఫ్ ఎన్శేంట్ ఇండియా ,ది మైత్రాయణీయ ఉపనిషత్ ,ది ప్లేస్ ఆఫ్ ఎన్శేంట్ ఇండియా ,రామానుజ ఆన్ భగవద్గీత ,యామునాస్ ఆగమ ప్రామాణ్య ,ది మహాభారత -3 భాగాలు ,భగవద్గీత ఇన్ ది మహా భారత .సాంఖ్యం మీద మూడు పెద్ద వ్యాసాలు ,పంచ రాత్ర నామ విశిస్టత మీద ఆంగ్ల వ్యాసం రాశాడు గాంధీ జయంతి శుభాకాంక్షలతో
- Telugu-ఆఫీసర్‌ బాధ్యతలు నెత్తికెత్తుకున్న నాగ్‌ -TeluguStop ఒక సినిమాలో నటించిన హీరో ఆ సినిమాకు సంబంధించిన ప్రోమోషన్‌ విషయాల్లో తప్ప బిజినెస్‌ వ్యవహారాల్లో, విడుదలకు సంబంధించిన విషయాల్లో తలదూర్చరు. స్టార్‌ హీరోలు కూడా తమ పని ఏదో తాము చేసుకున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తారు. సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా కూడా హీరోలు బాధ్యతను స్వీకరించరు. కాని తాజాగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రం కోసం నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. సినిమా విడుదలకు చిక్కు నెలకొన్న నేపథ్యంలో ఆయన ముందుండి ఆ సమస్యల నుండి బయట పడేసేందుకు తన వంతు సాయం చేశాడు. వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆఫీసర్‌’ చిత్రం విడుదలకు ముంబయి హైకోర్టు సే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విడుదల చేయవద్దంటూ వర్మను ఆదేశించింది. ఒక డిస్ట్రిబ్యూటర్‌ తమకు రావాల్సిన మొత్తంను వర్మ చెల్లించడం లేదంటూ కేసు వేయడంతో పై విధంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ మొత్తంను ప్రస్తుతం వర్మ తీర్చే పరిస్థితిలో లేడు. సినిమా విడుదలైతే కాని ఆ డబ్బు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో నాగార్జున ముందుకు వచ్చి ఆ మొత్తంను చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి, చెల్లించాల్సిన మొత్తం ఇచ్చేసి, ఆ తర్వాత కోర్టు నుండి క్లీయరెన్స్‌ను తెప్పించాడు. నాగార్జున సహకారంతో ‘ఆఫీసర్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంపై నాగార్జునకు ఆశలు, అంచనాలున్నాయి. వర్మతో గతంలో చేసిన సినిమాలు సక్సెస్‌ను దక్కించుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఆయన కలిగి ఉన్నాడు. అందుకే విడుదలకు ఆఫీసర్‌ ఇబ్బందు పడుతున్న సమయంలో స్వయంగా రంగంలోకి దిగి సెటిల్‌ చేయడం జరిగింది. సినిమా విడుదల తర్వాత ఆ డబ్బును వర్మ నుండి రికవరీ చేసుకోబోతున్నాడు. సినిమా ఫ్లాప్‌ అయినా కూడా నాగ్‌ పెట్టిన డబ్బులు సునాయాసంగా వస్తాయనే నమ్మకం ఆయనకు ఉంది వివాదాల దర్శకుడు వర్మ ‘ఆఫీసర్‌’ను మొదలు పెట్టినప్పుడు అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని చేస్తూ ఉన్నాను అంటూ ప్రకటిస్తూ వచ్చాయి. అయితే సినిమా విడుద సమయం వరకు మెగా ఫ్యామిలీతో విభేదాలు పెట్టుకుని చివరకు సినిమా విడుదల కష్టం అయ్యే పరిస్థితికి వర్మ తీసుకు వచ్చాడు. నాగార్జున సహకారంతో ఎట్టకేలకు ‘ఆఫీసర్‌’ జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. వర్మను నమ్మినందుకు నాగార్జునకు ఎలాంటి ఫలితం దక్కింది అనేది తెలియాలి అంటే జూన్‌ 1 వరకు ఆగాల్సిందే.
సంస్కృతభాషలో కవిత్వం ,నాటకం ,నవల ,వ్యాసం వ్యాఖ్యానం రాసి గీర్వాణ సేవ చేసిన మహాను భావుల నెందరినో గీర్వాణ కవుల కవితా గీర్వాణం లో పరిచయం చేసుకోన్నాం .ఆ తర్వాత సంస్కృతం లో సినిమాలు తీసిన శ్రీ జి వి అయ్యర్ గురించీ తెలుసుకొన్నాం .అంతకంటే ఆశ్చర్యకరమైన మరో విషయం ఇప్పుడు తెలుసుకో బతున్నాం .అసలు సంస్కృతం మృత భాష ,దాన్ని ఎవరు చదువుతారు అందులో ఎవరు రాస్తారు ,చాదస్తంగా మీ లాంటి వాళ్ళు ఇంకా దాన్ని పట్టుకొని పాకులాడుతున్నారు అని చాలా మంది అనుకొంటారు .కానీ ఈ 21 వ శతాబ్దం లో ఎనిమోదో ,తోమ్మిదోదో అయిన వింత ఒకటి వింటే అవాక్కై పోతాం. అదే కర్నాటక రాష్ట్రం లో మత్తూరు,హోసన హళ్లి అనే రెండు గ్రామాల ప్రజలు నిత్య వ్యవహారాలలో కూడా సంస్కృతంలోనే మాట్లాడు కొంటారని తెలిస్తే నాబోటి వాళ్ళం ఎగరలేక పోయినా గంతులేస్తాం .వారి సంస్కృతీ భాషా పరిరక్షణకు జేజేలు పలకాల్సిందే . మత్తూరు ,హోసనహళ్లి.అనే రెండుగ్రామాలు కర్ణాటకలో తుంగా నదీ తీర౦ లో శివ మొగ్గ కు దగ్గరలో ఉన్నాయి .ఆ గ్రామాలను ‘సంస్కృత గ్రామాలు ‘’అంటారు అక్కడ గుడి, బడి ,అంగడి వీధులలో ,ఇళ్ళల్లో చిన్నా పెద్ద ,ఆడా మగా అందరూ సంస్కృతం లోనే మాట్లాడుతారు .అలా మాట్లాడుతున్నందుకు వాళ్ళు చాలా గర్వంగా భావిస్తారు .కొత్తవారు ఈ గ్రామాలలోకి వెళ్ళంగానే వాళ్ళు ‘’భవత్ నాం కిం ?”’అని అడుగుతారు .అంటే ‘’అయ్యా ! తమ పేరేమిటి ?”’అని అర్ధం పేరు చెప్పాక ‘’కతమ్ ఆస్తి ‘’? అనగా ‘’తమరు ఎలా ఉన్నారు ?’’అని అడుగుతారు .ఇలాసంభాషణ కొనసాగిస్తారు .ఈ గ్రామస్తులకు సంస్కృతం తప్ప ఇంకా ఏభాషా తెలియదు అనుకొంటే’’ భాషా పప్పు’’ లో కాలేసినట్లే మనం .వారికి తెలుగు కన్నడం మలయాళం హిందీ ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం ఉంది .కుటుంబం లో ఒక్కరైనా ఇంజనీరింగ్ చదివి ఉత్తీర్ణులైన వారున్నారు .అయినప్పటికీ వారందరూ సంస్కృతం లోనే విధిగా మాట్లాడాలని దృఢ నిశ్చయం లో ఉన్నారు ..దీనికి కారణం భారత దేశం లో సంస్కృత భాషా వ్యాప్తికి కృషి చేస్తున్న ‘’సంస్కృత భారతి ‘’అనే స్వచ్చంద సంస్థ . ఈ గ్రామాల దేవాలయాలలో సంస్కృతం నేర్పించే పాఠశాలలుఉన్నాయి వీటిని ‘’వేద శాలలు ‘’అంటారు .శిధిలా వస్థలో ఉన్న ప్రాచీన తాళపత్ర గ్రంధాలను ఇక్కడే తిరగ రాసి ,కంప్యూటరైజ్ చేస్తారు .ఈ రెండు గ్రామాల వారే సంస్కృతం లో సంభాషిస్తున్నారు కాని ఇతర గ్రామాలవారెవ్వరూ ముందుకు రావటం లేదు .కాని జర్మని ,రష్యా వంటి విదేశీ యువత సంస్కృతం నేర్చుకోవటానికి అమితాసక్తి చూపిస్తున్నారు .జర్మనీ యూని వర్సిటీలలోని సంస్కృత కోర్సులకు ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా వారిలో పదుల సంఖ్యలలోనే విద్యార్ధులను ఎంపిక చేస్తున్నారు .కారణం సంస్కృతం బోధించే ప్రొఫెసర్లు తగినంత మంది లేక పోవటమే .అందుకే విదేశాలనుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి సంస్కృతం అభ్యసిస్తున్నారు .ఈ జంటగ్రామాల గోడలపై రాతలూ సంస్కృతం లోనే ఉంటాయి .. ఇక్కడి ఈ జంట గ్రామాల ప్రజల జీవనాధారం వ్యవసాయం .ఇక్కడి ప్రధాన పంట వక్కలు (పోచెక్కలు ).మత్తూరు నుంచి 30 కి పైగా సంస్కృత పండితులు బెంగళూరు మంగళూరు ,మైసూరు మొదలైన ప్రాంతాలలో యూని వర్సిటి ప్రొఫెసర్లు గా ఉన్నారు .భారతీయ విద్యా భవన్ పాఠశాల నుఇక్కడ స్థాపించిన మత్తూరు కృష్ణ మూర్తి ,వయోలిన్ విద్వాంసుడు వెంకటరాం ,కన్నడ శాస్త్రీయ సంగీత కారుడు హెచ్ .ఆర్.కేశవ మూర్తి వంటివారు జన్మించిన భూమి మత్తూరు . ప్రధాని నరేంద్ర మోడీ సి .బి .ఎస్. ఇ .సిలబస్ లో ఉన్న జర్మన్ భాష బదులు సంస్కృతం నుప్రవేశ పెట్ట్టే ప్రణాళికలో ఉన్నారని తెలిసి ఈ గ్గ్రామస్తులు పరమానంద భరితులవుతున్నారు . ఆధారం –1-ఆంధ్ర జ్యోతి -29-1-17 ఆదివారం స్పెషల్ 2- వీకీ పీడియా వివిధ పరిస్థితులలో ఉత్తర కోస్తా మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా మండలంలోకి వచ్చే జిల్లాలు • విజయనగరం మరియు కృష్ణా మండలంలో పోషకాల యాజమాన్యం కృష్ణా మండలానికి సిఫార్సు చేసిన ఎరువులు దర్శకత్వం: కె. బాపయ్య తారాగణం: ఎన్.టి. రామారావు,రతి అగ్నిహోత్రి,సత్యనారాయణ,ఎస్. వరలక్ష్మి,అల్లు రామలింగయ్య 01. అల్లా అల్లా కుల్లా ఈ నాతి రాదురా మల్లా మల్లా నీ పొగరు - పి. సుశీల 02. ఆనందో బ్రహ్మ పరమనందో బ్ర్హమ్మానందం - ఎస్.పి. బాలు, పి. సుశీల 03. ఓరి నాయనో ఓరి దేవుడో .. అదేం చూపో ఒకటే కైపు - పి. సుశీల 04. చీటికి మాటికి చీటీ కొట్టద్దు రా నీ సిగ్గు జిమడ - పి. సుశీల, ఎస్.పి. బాలు 05. డియరో డియరో డిలాయేలే .. నదులకు మొగుడు సముద్రమంట - ఎస్.పి. బాలు, పి. సుశీల 06. నీ బుగ్గ మీద ఏముందో నా ముద్దు ఏమి చేసిందో - పి. సుశీల,ఎస్.పి బాలు 07. పరిత్రాణాయ సాధూనాం వినాశయచ ( శ్లోకం ) - ఎస్.పి. బాలు మౌక్తికం: ' డాలర్ ' సుహృద్భావ పూర్వక ధన్యవాదాలు ! ఆచార్య ఫణీంద్ర గారికి ముందుగా నమస్కారములు, నేను మోదటం మీరు రాసిన కవిత పుస్తకం చూసి మీగురించి తెలుసుకున్నాను, చాలా బాగున్నయి అందులో ఎన్నికలలో,ఎన్ని"కలలొ"' ఇల ఇంకా చల బాగున్నాయి,మీలంటి వారిని కలుసుకోవటం నిజంగా నా అదృష్టం
గూగుల్‌కు షాక్‌ ఇచ్చింది ఎవరో తెలుసా? జెయింట్ సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు ఈయూ భారీగా (2.4 బిలియన్ యూరోలు) జరిమానా వడ్డించింది. యాంటీ ట్రస్ట్ కేసులకు సంబంధించి ఇంతదాకా ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ పడడం ఇదే తొలిసారి. తన... (న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్థిగా ఉత్తరాదికి చెందిన రామ్‌‌నాథ్ కోవింద్‌‌ను ఎంపిక చేసిన ఎన్డీయే ఉపరాష్ట్రపతిని దక్షిణాది నుంచి మరీ ముఖ్యంగా తెలుగు వ్యక్తిని ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ... 11 వేల మందికి ఇన్ఫోసిస్ ఉద్వాసన బెంగళూరు: ఉద్యోగులకు ఆటోమేషన్ వల్ల ఎంతటి స్థాయిలో ప్రమాదం వచ్చి పడుతుందో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవహార సరళి బట్టబయలు చేసింది. ఆటోమేషన్ కారణంగా ఈ ఏడాది 11 వేల మందికి పైగా... టీ 20 ధాటికి చాంపియన్స్ ట్రోఫీ అవుట్..? లండన్: నాలుగు సంవత్సరాలకు ఓసారి అభిమానులను అలరిస్తున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఇకపై కనుమరుగు కానుందా? టీ 20ల ప్రభావంతో చాంపియన్స్ ట్రోఫీకి చెక్ పడనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతర్జాతీయ... న్యూవేవ్స్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానీ ట్రావెల్స్ వ్యాపారం మూసుకోవడం మిగతా ట్రావెల్ ఆపరేటర్ల కొంపకు తిప్పలు తెచ్చింది. పెద్ద సంఖ్యలో బస్సులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం... ప్రైవేట్‌ బడికి పంపిస్తే రూ.50 వేల జరిమానా ప్రస్తుత కాలంలో ప్రతీఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారు. జీతానికి జీతం... పెద్దగా పని భారం ఉండదు. పైగా ఫుల్లుగా హాలిడేస్... అనేక వైద్య, రుణ సదుపాయలతో పాటు రిటైర్ అయ్యాక పెన్షన్... కేసీఆర్‌కు భూ కుంభ‌కోణం త‌ల‌నొప్పి..?! (న్యూవేవ్స్ ప్రతినిధి) హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు భూ కుంభ‌కోణం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. రైతుల ఆత్మహ‌త్యలు, మిర్చి గిట్టుబాటు ధ‌ర‌, అన్నదాతల‌ చేతులకు సంకెళ్లు లాంటి ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌క ముందే..... సిరిసిల్ల రాజన్న జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టును 2006లో ప్రారంభించగా పదేళ్ళ లో యాభై శాతం పనులు పూర్తయితే మిగతా యాభై శాతం పనులు పన్నెండు నెలల్లోనే పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు. మిడ్... సమంత రంగస్థలం టీజర్ లో ఆ కిస్సు వల్లే మిస్సైందా... రంగ స్థలం టీజర్ లో సమంత ఎందుకు లేదు లాంగ్ లిప్ కిస్ సీన్ తో సర్ ప్రైజ్ ఇవ్వనున్న చెర్రి,సుక్కు తమ సంతోషాన్ని చెర్రీతోనూ పంచుకోవాలని భావించిన ఫ్యాన్స్.. ఆయన ఇంటి ముందు కూడా టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. చెర్రీ ఫ్యాన్స్ సంబరాలను ఆయన సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'మా ఇంటి ముందు అభిమానులు ఇలా టపాసులు పేల్చారు. మీ అదరాభిమానాలకు ధన్యవాదాలు.' అంటూ ఆమె ట్విటర్ లో పేర్కొన్నారు. ఇక అభిమానుల తాకిడితో చెర్రీ ఇంటి ముందు టపాసులు కాలుస్తున్న సమయంలో.. బాల్కనీ విండో నుంచి ఆయన అభిమానులకు అభివాదం చేశారు. ఇక మరోవైపు సమంతను టీజర్ లో ఎక్కడా చూపించకపోవడంతో అక్కినేని సమంత ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. అయితే మున్ముందు సర్ ప్ర్రైజ్ ఇవ్వాలనే అలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రంగస్థలంలో సమంత, రామ్ చరణ్ మధ్య గాఢమైన లిప్ లాక్ సీన్ వుందట. ఈ సీన్ కు సంబంధించిన సస్పెన్స్ కొనసాగించేందుకు, సమంత రోల్ ఇంట్రడక్షన్ పై మరింత క్యూరియాసిటీ పెంచేందుకే టీజర్ లో ఎక్కడా సమంతను చూపించలేదని తెలుస్తోంది. మరి సమంత, రామ్ చరణ్ లిప్ లాక్ సీన్ ఎంత హంగామా చేస్తుందో చూడాలి. బ్రెజిలియన్ రియల్స్ నుండి పరగ్వాయన్ గ్వారనిస్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్ నా మనస్సు నీకోసం వెతుకుతూనే ఉంది మరి నేను .. జరిగేది నిజం అని నమ్మలేక శోభనాచల: “హస్తాక్షరి – ముద్రాక్షరి” – తెలుగు ప్రముఖుల చేవ్రాలు “హస్తాక్షరి – ముద్రాక్షరి” – తెలుగు ప్రముఖుల చేవ్రాలు 1935 నాటి “చంద్రిక” సంచికలో ఏడుగురు ప్రముఖవ్యక్తుల చేవ్రాలు (హస్తాక్షరి) తిరిగి దానిని ముద్రణ రూపంలో (ముద్రాక్షరి), “హస్తాక్షరి – ముద్రాక్షరి” అనే శీర్షిక కింద ప్రచురించారు. వారు ఆదిభట్ల నారాయణదాసు గారు, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు, గిడిగు వెంకట రామమూర్తి గారు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, బుర్రా శేషగిరిరావు గారు, టి. భగవంతం గుప్తా గారు. సర్కస్ లో సింహం హల్ చల్ _ V6 Telugu News సర్కస్ లో సింహం హల్ చల్ అది ఫ్రాన్స్ లోని ఓ సర్కస్ షో. ప్రేక్షకులు షోను భలే ఎంజాయ్ చేస్తున్నారు. సింహం ఉన్న బోనులోకి వెళ్లాడు ట్రెయినర్. సింహాన్ని అటూ ఇటూ తిప్పుతూ.. దాన్ని తెగ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో చిర్రెత్తుకు వచ్చిన ఆ సింగం… ఒక్కసారిగా నోటితో పట్టేసిందతన్ని. సింహం చేష్టలతో షాక్ కు గురయ్యారు ప్రేక్షకులు. సీట్లలలోంచి ఒక్క ఉదుటున లేచారు. ఏం జరుగుతుందో తెలియక.. అటే చూస్తుండిపోయారు. ఇంతలో తేరుకున్న సర్కస్ సిబ్బంది… బోనులోకి పొగ వదిలిపెట్టారు. పొగ దెబ్బకు ట్రెయినర్ ను వదిలిపెట్టేసింది సింహం.
లావో కిప్ ఎక్సేంజ్ రేట్స్ - మిడిల్ ఈస్ట్ మరియు సెంట్రల్ ఆసియా - ప్రస్తుత ఎక్సేంజ్ రేట్స్ మిడిల్ ఈస్ట్ మరియు సెంట్రల్ ఆసియా కరెన్సీస్ తో లావో కిప్ ఎక్సేంజ్ రేట్స్ 26 సెప్టెంబర్ తేదీ లావో కిప్ తో మిడిల్ ఈస్ట్ మరియు సెంట్రల్ ఆసియా యొక్క విదేశీ కరెన్సీస్ పైన వున్న టేబుల్‌లో డిస్ప్లే చేయబడ్డాయి. ఎక్సేంజ్ రేట్స్ కాలమ్‌లో వున్న వాల్యూస్ 1 లావో కిప్ తో కొనగలిగే విదేశీ కరెన్సీ మొత్తాన్ని ఇటీవలి ఎక్సేంజ్ రేట్స్‌ను బేస్ చేసుకుని తెలియచేస్తుంది. లావో కిప్ హిస్టారికల్ ఎక్సేంజ్ రేట్స్‌ను చూడడానికి టేబుల్ మరియు గ్రాఫ్ లింక్స్‌ను క్లిక్ చేయండి. సిస్టర్ నిర్మల ఇక లేరు _ V6 Telugu News సిస్టర్ నిర్మల ఇక లేరు మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వాహకురాలు సిస్టర్ నిర్మల కన్నుమూశారు. మదర్ థెరెస్సా తర్వాత మిషనరీస్ బాధ్యతలు తీసుకున్నారు సిస్టర్ నిర్మల. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2009లో పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. నిర్మల మృతికి పీఎం మోడీ, సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. 'విహంగ' మహిళా పత్రిక > లలిత టీవీఎస్ కొత్తమోడల్ వస్తోంది..! (వీడియో) వార్తలు » రాష్ట్రీయ వార్తలు » టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక » kcr-naini / April 21, 2017 2019 లో గట్టి పోటీ ఉంటుంది : పవన్ కళ్యాణ్ -TeluguStop నా అన్వేషణ: June 2010 త‌న కుమారుడి కి మార్గం సుగమం చేస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాకు చేరుకోగానే ముద్ర‌గ‌డ వైసీపీ ఎంట్రీ ఉంటుంద‌ని..ఈ మేరకు జగన్ ఎప్పుడో ముద్రగడకి హామీ ఇచ్చారని అంటున్నారు..అంతేకాదు ఎక్కడి నుంచి తన కొడుకు పోటీ చేస్తాడో ఆ సీటు రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ముద్రగడ పత్తిపాడు టికెట్‌ను ముద్ర‌గ‌డ‌ కుమారుడికి ఇవ్వాలని ముద్ర‌గ‌డ జ‌గ‌న్ ముందు డిమాండ్ పెట్టాడ‌ట‌. ఇందుకు జ‌గ‌న్ కూడా సూత్రాభిప్రాయంగా అంగీక‌రించిన‌ట్టే తెలుస్తోంది. అయితే జగన్ ఎందుకు ముద్రగడకి ఆ హామీ ఇచ్చాడంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరి పోరు చేయక మానదు..అదే సమయంలో పవన్ జగన్ కి మద్దతు ఇస్తాడా లేదా అనేది చెప్పలేము అందుకే ముద్ర‌గ‌డ లాంటి వాళ్లు త‌న వైపు ఉంటే కాపులు కొంత మంది అయినా వైసీపీ ఉంటార‌ని భావించిన జ‌గ‌న్ ఆయ‌న్ను పార్టీలో చేర్చుకుని ఆయన తనయుడికి టిక్కెట్టు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడట.. మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే: స౦తోషానికీ,దు:ఖానికీ,స్ప౦ది౦చేవీ, వర్షి౦చేవీ కూడా "కళ్ళు" స౦తోషానికీ,దు:ఖానికీ,స్ప౦ది౦చేవీ, వర్షి౦చేవీ కూడా "కళ్ళు" స౦తోషానికీ, స్ప౦ది౦చేవీ, వర్షి౦చేవీ కూడా ఇప్పుడు మీరు కమ్యూనిటీ మోడరేటర్గా మారవచ్చు శోభనాచల: జయ జయ ప్రియ భారత – అనసూయ దేవి గారు - -1500 కోట్లు తో ఒక ఎమ్మెల్యే చేసిన దానికి చంద్రబాబు కి సైతం మైండ్ బ్లాంక్ అయింది! -TeluguStop 1500 కోట్లు తో ఒక ఎమ్మెల్యే చేసిన దానికి చంద్రబాబు కి సైతం మైండ్ బ్లాంక్ అయింది! 2018-07-17 08:15:40 IST Raghu V This Post provides detail information about 1500 కోట్లు తో ఒక ఎమ్మెల్యే చేసిన దానికి చంద్రబాబు కి సైతం మైండ్ బ్లాంక్ అయింది! was published and last updated on 2018-07-17 08:15:40 in telugu language in category Telugu Telugu Trending Viral Videos News. మంజరి 'మస్కా' _ Manjari in Maska? _ మంజరి 'మస్కా' - Telugu Filmibeat ఒక్క సినిమా చాలు లైఫ్ మారిపోవటానికి ...అదే నిజం అంటోది బాలీవుడ్ క్రేజీ భామ మంజరి. ఆమె 2004 లో వచ్చిన Rok Sako To Rok Lo తో తెరంగ్రేటం చేసింది. కానీ అమీర్ ఖాన్ మేనల్లుడు హీరోగా నిర్మించిన జానే తూ వచ్చేదాకా ఆమె ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడు ఆ సినిమా లో సెకెండ్ హీరోయిన్ గా చేసిన ఆమెకు బాలీవుడ్ దేముడెరుగు గానీ తెలుగులో వరస ఆఫర్లతో వెలిగిపోతోంది. ఇప్పటికే అల్లరినరేష్ ప్రక్కన సిద్దు ప్రమ్ శ్రీకాకుళం లో చేసిన ఈ చిన్నది ఇప్పుడు ఓ పెద్ద సినిమా పట్టింది. భారీ చిత్రాల నిర్మాత ఎమ్.యస్.రాజు దర్శకుడు బి.గోపాల్ తో చేస్తున్న మస్కాలో ఆమెను సెకెండ్ హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. అలాగే మరో రెండు పెద్ద బ్యానర్ల వాళ్ళు ఆమెని సంప్రదించారని తెలుస్తోంది.ఇక ఆమె తమిళంలోనూ Muthirhai సినిమాతో రంగ ప్రవేశం చేస్తోంది. వీటిన్నటి మాట కన్నా మస్కా ద్వారానే ఆమె కు ఎక్కువ పేరు వస్తుందని భావిస్తోందిట.రామ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా లో హన్సిక మెయిన్ హీరోయిన్ గా కమిటయ్యింది.
వయసు 60 యేళ్లు. వృత్తి న్యాయవాది. కానీ, కామం కళ్లు కప్పేసింది. ఫలితంగా పలువురి ఇళ్ళలో పాచిపని చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకోసం సెక్యూరిటీగార్డు సహకారం కూడా తీర్చుకున్నాడు. పైగా, తాను పని ముగించిన తర్వాత సెక్యూరిటీగార్డుతో కూడా అత్యాచారం చేయించాడు. హైదరాబాద్ నగరం, న్యూ నాగోల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... న్యూ నాగోల్‌లో నివసించే ప్రకాశ్‌ (60) వృత్తిరీత్యా న్యాయవాది. అతడి కుటుంబ సభ్యులందరూ కొద్దిరోజుల క్రితం కొంపల్లికి వెళ్లడంతో ప్రకాశ్‌ ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. తన ఇంట్లో పనిచేసేందుకు మనిషి కావాలని తనకు తెలిసిన సెక్యూరిటీ గార్డు కృష్ణ(35)కు చెప్పాడు. కృష్ణ తనకు తెలిసిన మరో సెక్యూరిటీ గార్డు ద్వారా యూసు్‌ఫగూడకు చెందిన మహిళ(43)ను జూన్‌ 29న ప్రకాశ్‌ ఇంటికి పిలిపించాడు. అయితే, ఆమెకు ఆహారంలో వారు మత్తు మందు కలిపి ఇచ్చారు. కొద్దిసేపటికి సృహకోల్పోవడంతో ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రాత్రి యూసు్‌ఫగూడలో దింపివచ్చారు. వారం తర్వాత జరిగిన దారుణాన్ని బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. వారి సూచన మేరకు ఆమె.. చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు. (కాన్షీరాం జన్మదినం సందర్భంగా) కాన్షీరాం ఏ సంవత్సరంలో జన్మించారు--1934 (మార్చి 15). కాన్షీరాం స్థాపించిన పార్టీ--బహుజన్ సమాజ్ పార్టీ. బి.ఎస్.పి.ని కాన్షీరాం ఏ సంవత్సరంలో స్థాపించారు--1984. కాన్షీరాం జన్మించిన ప్రదేశం--పంజాబ్‌లోని రోపార్ జిల్లా ఖవాపూర్. కాన్షీరాం ఏ సంస్థలో పనిచేశారు--డి.ఆర్.డి.ఓ. 1978లో కాన్షీరాం ఏర్పాటు చేసిన సంఘము--BAMCEF వెనుకబడిన & మైనార్టీల ఉద్యోగుల ఫెడరేషన్. 2001లో కాన్షీరాం తన వారసురాలిగా ఎవరిని ప్రకటించారు--మాయావతి. కాన్షీరాం ఎప్పుడు మరణించారు--2006, అక్టోబర్ 9. Breaking News: డాక్యుమెంటరిగా రానున్న బాహుబలి బాహుబలి-2 విజయాన్ని చూసి బాలీవుడ్ ఈర్ష్య పడుతోందా? _ Is Bollywood jealous about Baahubali’s success? - Telugu Filmibeat బాహుబలి-2 విజయాన్ని చూసి బాలీవుడ్ ఈర్ష్య పడుతోందా? హైదరాబాద్: దేశంలో అతిపెద్ద సినీ పరిశ్రమ బాలీవుడ్ సైతం అందుకోలేని అతి పెద్ద విజయాన్ని రూ. 1000 కోట్ల వసూళ్లతో అందుకున్న మన 'బాహుబలి'ని చూసి బాలీవుడ్ ఈర్ష్య పడుతోందా? అంటే అవుననే అంటున్నారు. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ ప్రపంచాన్నిసైతం నివ్వెర పరుస్తున్న బాహుబలి-2 సినిమాపై అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. బాలీవుడ్ బడా హీరోలు, ఖాన్ త్రయం మాత్రం మన తెలుగు సినిమా విజయంపై మౌనంగానే ఉన్నారు. ప్రియాంక చోప్రా, కొందరు హిందీ ప్రముఖులు తప్ప..... సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంట స్టార్స్, పెద్ద డైరెక్టర్లు ఎవరూ మన సినిమా గురించి కనీసం స్పందించలేదు. బాలీవుడ్ రికార్డులన్నీ తునాతునకలు చేసిన మన సినిమాను చూసి వారంతా ఈర్ష్య పడుతున్నారని అందుకే ఎవరూ స్పందించడం లేదని అంటున్నారు. అయితే దక్షిణాది స్టార్ల నుండి మాత్రం బాహుబలిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రజనీకాంత్, చిరంజీవి, శంకర్, మహేష్ బాబు ఇలా సౌత్ స్టార్స్ అందరూ ఇది మన సౌత్ సినిమా అంటూ గర్వ పడుతున్నారు. సూర్య శ్రీనివాస్ ఫోటోలు _ Surya Sreenivas Pictures, Photos, Images - Filmibeat Telugu బండ్ల గణేష్‌పై అట్రాసిటీ కేసు నమోదు _ HMTV LIVE అయితే బ్యాంక్ ఇచ్చిన గడువులోగా రుణాలను గణేష్‌ తిరిగి చెల్లించకపోవటంతో ఆ పౌల్ట్రీ ఫామ్‌లతో పాటు దిలీప్ చంద్రకు చెందిన ఇంటిని కూడా బ్యాంకు అధికారులు సీజ్ చేసి, వారి ద్వారానే ఆ ఆస్తులను సీజ్ చేశారు. తరువాత తమకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి గణేష్‌ పౌల్ట్రీ ఫామ్‌ ఆఫీసుకు వెళ్లారు. ఆసమయంలో గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో తమను దూషించారంటు కౌన్సిలర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిరువురిపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ జలాంతర్గామిని ముంబైలోని మజగావ్‌ డాక్‌యార్డ్‌లో నిర్మించారు. ఈ సిరీస్‌లో భాగంగా, మొత్తం ఆరు జలాంతర్గాములను నిర్మించనున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నౌకల తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో జలాంతర్గాములను నిర్మిస్తున్నారు. అయితే, జలాంతర్గాముల తయారీ ప్రాజెక్టులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చిరంజీవి కుటుంబంలోని హీరోలకు ఎన్నికల స్ట్రోక్ తగులుతోంది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ 'పులి" చిత్రం నిరవధికంగా వాయిదా పడింది. ఎన్నికల ప్రచారంలో లేకపోయినా రామ్ చరణ్ తేజ చిత్రం విడుదల ఒక నెలరోజుల పాటు వాయిదా పడనుంది. రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'మగధీర'. కాజల్‌ కథానాయిక. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌ నిర్మాత. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో పోరాట దృశ్యాల్ని చిత్రించారు. ఏప్రిల్‌ మాసంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు తొలుత భావించారు. అయితే ఎన్నికల సమయం కావడంతో మే మొదటి వారంలో 'మగధీర'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకొంటున్నారని సమాచారం. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తారు. ఈ చిత్రంలో శ్రీహరి ఓ కీలక పాత్ర పోషించారు. కథ: విజయేంద్ర ప్రసాద్‌, స్త్టెలింగ్‌: రమా రాజమౌళి, సంగీతం: కీరవాణి. సుధీర్‌ను పెళ్లి చేసుకో.. రష్మీ ఘాటు రిప్లై! _ HMTV LIVE ఓ నెటిజన్ మీడియాలో రష్మీకి రష్మీకి సలహా ఇచ్చాడు. సుధీర్ ని పెళ్లి చేసుకో.. మీరిద్దరూ చూడచక్కనైన జంట. మీ కెరీర్ కోసం ఇద్దరూ బాగా కష్టపడుతున్నారు కూడా అని వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై యాంకర్‌ రష్మీ ఎంతో హుందాగా, ఘాటుగానూ సమాధానమివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘మేమిద్దరం (సుధీర్‌, నేను) మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని నీకెలా తెలుసు. స్క్రీన్‌ మీద చూసి నువ్వు అలా భావించి ఉంటావు. రీల్‌ లైఫ్‌.. రియల్‌ కాదని తెలుసుకో. వీక్షకులకు వినోదాన్ని పంచేందుకు ప్రోగ్రామ్స్‌లో సరదాగా ఉంటాం. అంతేకానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది మాకు తెలుసు. మా ఇష్టం. మీ సలహాలు అక్కర్లేద’ని రష్మీ బదులిచ్చారు. ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇలాంటి సలహాలు ఇవ్వడం సరైంది కాదని, వారి వ్యక్తిగత జీవితాన్ని వారికి వదిలేయాలని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. అది కేవలం తన అభిప్రాయమేనని.. వాక్‌ స్వాతంత్ర్యపు హక్కును మాత్రమే వాడుకున్నట్లు ప్రసన్న కుమార్‌ మళ్లీ ట్వీట్‌ చేశాడు. అభ్యంతరకర విషయాలు మాట్లాడనంత వరకు ఎలాంటి సమస్య ఉండదన్నాడు. డిసెంబర్ లో మోహన్ లాల్ 'మన్యం పులి' మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా పులిమురుగన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మళయాల సీమలో భారీ కలెక్షన్స్ తో గత రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జోరున కొనసాగతోంది. ఇప్పటివరకు 100 కోట్లకి పైగా వసూళ్ల రాబట్టి మల్లూవుడ్ లోనే కాదు మోహన్ లాల్ కెరీర్ లో సైతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పులిమురుగన్. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ సర్వసతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖనిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి 'మన్యం పులి' పేరిట విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితుల రిత్య వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు. అలానే డిసెంబర్ నెలలో మరో విడుదల తేదీని ఫిక్స్ చేసి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకుంటోన్న ‘మన్యం పులి’ తెలుగులో సైతం సెంట్ పర్సెంట్ సక్సెస్ అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. .దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీసుందర్, కెమెరా : షాజీ కుమార్ యమదొంగ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత సి అశ్వనీదత్ నిర్మిస్తున్న కంత్రి సినిమాలో చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ దిల్ రాజు సినిమాలో చేయడానికి కూడా ఒప్పందం చేసుకున్నారు. దిల్ రాజు తన సినిమా ద్వారా మహదేవ్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేయబోతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి వద్ద మహదేవ్ చాలా కాలంగా పనిచేస్తున్నారు. కాగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు మహదేవ్ తమ సినిమాకు క్షత్రీయుడు పేరు పెడదామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మే,2008లో ప్రారంభం కానున్నది.
దిగంబరంగా ఆ హీరో _ Neil Nitin Mukesh goes nude for Bhandarkar's ‘Jail'! _ దిగంబరంగా ఆ హీరో - Telugu Filmibeat ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.."దేశంలోని వివిధ జైళ్లలో పరిస్థితుల్ని పరిశీలించిన తరవాత నీల్‌తో దిగంబరంగా కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాం. వీటిని చూసిన తరవాత అసభ్యకరంగా ఉన్నాయని ఎవరూ అనరు. ఎందుకంటే వాస్తవిక కోణంలో ఈ సన్నివేశాలు దర్శనమిస్తాయి. అశ్లీలత ఎంత మాత్రమూ కనిపించదని" అన్నారు. ఇక నీల్ ఈ సన్నివేశాల్లో చేయటానికి ఒప్పుకోవటానికి జాన్ అబ్రహం కారణమని తెలుస్తోంది. ఎందుకంటే జాన్ కూడా 'న్యూయార్క్‌' పేరుతో తెరకెక్కుతున్న మరో చిత్రంలో దిగంబరంగా నటించారని సమాచారం. చైతూ -సమంత మూవీ అప్డేట్స్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com హోమ్ » న్యూస్ గాసిప్» చైతూ -సమంత మూవీ అప్డేట్స్ చైతూ -సమంత మూవీ అప్డేట్స్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్య సాచి’ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాతో పాటే మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న చైతూ మరో వైపు సమంత కలిసి నటించబోతున్న సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. నానితో ‘నిన్ను కోరి’ సినిమాను తెరకెక్కించిన శివ నిర్వాణ చైతూ సమంతతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అటు నాగచైతన్య, ఇటు సమంత జాయింట్ గా ప్రకటించారు కూడా. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా మే 5 నుండి సెట్స్ పైకి రానుందని సమాచారం. తమిళ 'ఆర్ ఎక్స్ 100' చిత్రంలో నటించబోతున్న టాలెంటడ్ హీరో ! _ Telugu Cinema News in Telugu తమిళ ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంలో నటించబోతున్న టాలెంటడ్ హీరో ! ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రం తెలుగులో ఎంతటి సంచలనాత్మక విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల షేర్ ను కలెక్ట్ చేసి, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది. తాజా సమాచారం ప్రకారం ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా ఈ చిత్రం తమిళంలో కూడా రీమేక్ కానుంది. ప్రతిభావంతమైన నటుడు ఆది పినిశెట్టి ‘ఆర్ ఎక్స్ 100’ తమిళ వెర్షన్ పునర్నిర్మాణ హక్కులను కొనుగోలు చేశారు. అయితే తమిళంలో కూడా ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతినే దర్శకత్వం వహించాలని కోరుకున్నప్పటికీ, తమిళ భాషని నేను అర్థం చేసుకోలేని అజేయ్ మర్యాదపూర్వకంగా ఆ ఆఫర్ తిరస్కరించారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి ఈ చిత్రానికి సరైన డైరెక్టర్ కోసం వెతికే పనిలో ఉన్నాడు. అధ్యక్షుడిగా అజారుద్దీన్-Telugu News International-WWW.TNILIVE.COM తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్‌, మాజీ ఎంపీ మహ్మద్‌ అజారుద్దీన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు అజారుద్దీన్‌ నియామకంపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో పాటు టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్లుగా బీఎం వినోద్‌ కుమార్‌, జాఫర్‌ జావెద్‌ను నియమిస్తూ ప్రకటనలో పేర్కొంది. న్యూఢిల్లీ: కమోడిటీ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ సమయం మరింతగా పెరగనుంది. అంతే కాకుండా ట్రేడింగ్‌లో పాల్గొనడానికి రైతు సంఘాలను, విదేశీ సంస్థలను సెబీ అనుమతించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడంలో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. సవరించిన వేళల ప్రకారం, వ్యవసాయేతర కమోడిటీల ట్రేడింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి గం.11.55 నిమిషాల వరకూ కొనసాగుతుంది. గతంలో ట్రేడింగ్‌ సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి గం.11.55 వరకూ ఉండేది. ఇక వ్యవసాయ, వ్యవసాయ ప్రాసెస్డ్‌ కమోడిటీల ట్రేడింగ్‌ ఉదయం 9 గంటలకు మొదలై రాత్రి 9కి ముగుస్తుంది. గతంలో ఈ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ ఉదయం 10 నుంచి రాత్రి 9.30 వరకూ ఉండేది. ఈ మేరకు గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు తమ కమోడిటీ డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ వేళలను సరిచేసుకోవాలని సెబీ పేర్కొంది. సవరించిన ట్రేడింగ్‌ వేళలు ఈ సర్క్యులర్‌ వెలువడిన నెల రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని, స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు తమ నియమ నిబంధనల్లో తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సెబీ సూచించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ అడ్వైజరీ కమిటీ సూచనలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సెబీ తెలిపింది. 'క్లబ్' కాదు ఎల్‌జీ ఆప్టిమస్ హబ్ వాట్సాప్‌లో Diwali స్టిక్కర్స్ యాడ్ చేసారు, చూస్కోండి.. అమెరికాలో మొట్టమొదటి 20అడుగుల గణపయ్య _ Telugu News International అమెరికాలో మొట్టమొదటి 20అడుగుల గణపయ్య వర్జీనియాలో లార్టన్ నగరంలో మొట్టమొదటిసారి 20అడుగుల భారీ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ప్రసాదంగా 500కేజీల లడ్డూను సైతం నిర్వాహకులు తయారు చేస్తున్నారు.
బొమ్ము పోలిరెడ్డి Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: బొమ్ము పోలిరెడ్డి Tag Archives: బొమ్ము పోలిరెడ్డి ఆధ్యాత్మిక కథలు _ శ్రీ శుకబ్రహ్మాశ్రమము గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 ఆన్లైన్. ఉచిత కోసం ప్లే గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 ఆట ప్లే ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 ఆన్లైన్: గేమ్ వివరణ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 ఈ ఫన్ ఫ్లాష్ గేమ్ లో మీ ప్రధాన విధి - పార్కింగ్ కింద మీరు కేటాయించడం జరుగుతుంది స్థానంలో, ఖచ్చితంగా మీ కారు వచ్చిన ప్రయత్నించండి. మీరు కారు లేదా ఫెన్స్ గాని తాకే ఏ మార్గంలో ఉంటే, అప్పుడు ఆ ఆట మీద ఉంటుంది. . ఆట ప్లే ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 ఆన్లైన్. గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 సాంకేతిక లక్షణాలు గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 జోడించారు: 21.09.2012 గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 వంటి గేమ్స్ గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 డౌన్లోడ్ మీ వెబ్ సైట్ లో గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 పొందుపరచండి: ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 మీ వెబ్ సైట్ లో గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం! గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ పార్కింగ్ 2 తో, కూడా గేమ్ ఆడాడు: హ్యుందాయ్ వెర్నా 1-6-సి ఆర్ డి ఐ-ఎస్ - ధర, India లో సమీక్షలు _ కార్బే హోం » కొత్త కార్లు » హ్యుందాయ్ కార్లు » హ్యుందాయ్ వెర్నా » 1-6-సి ఆర్ డి ఐ-ఎస్ ఒవెర్ వ్యు హ్యుందాయ్ వెర్నా 1-6-సి ఆర్ డి ఐ-ఎస్ యొక్క అవలోకనం :బ్రాండ్_ మోడల్ _ వేరియంట్ హ్యుందాయ్ వెర్నా 1-6-సి ఆర్ డి ఐ-ఎస్ నా బ్లాగు: తిమ్మరుసు పుస్తకం సురేష్ గారు చెప్పింది నిజం. 1980 కి ముందు. 80 లోనో 85లోనో వాచకాలు మారినై. ఇదొహటీ, ఎనిమిదో తరగతి ఉపవాచకం విశ్వనాథనాయకుడు ఒహటీ చాలా గొప్పగా రాశారు. అది తొమ్మిదో తరగతి ఉపవాచకం .. మా అక్కల కాలం నాటిది మా ఇంట్లో ఉండేది... నేను చదివాను... ఏడు తరవాత ప్రతి సంవత్సరం ఒక ఉపవాచకం ఉండేది మనకి... విశ్వనాథ నాయకుడు ఒకటి నెహ్రు గారిది ఒకటి అనుకుంటా ....
భావనాంతరంగం: ప్రపంచ మహిళా దినోత్సవం. 18 comments to “ప్రపంచ మహిళా దినోత్సవం.” మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ భావనలు వాస్తవానికి దగ్గరగా వున్నాయి. మహిళా దినోత్సవం నాడు మహిళలకి జరిగేది సోకాల్డ్ సన్మానం. మిగిలిన రోజులు జరిగేది అవమానమే. ఈ పోస్ట్ వీక్షించండి: http://blogzine.sahityaavalokanam.gen.in/2010/03/blog-post_08.html చాలా చాలా ఆలోచనాత్మక౦గా రాశారు....నాకైతే అనిపిస్తు౦ది ౩౩శాత౦ రిజర్వేషన్ వచ్చినా, ఇ౦కా చట్టసభలో కావాలనుకు౦టూన్నా ఓరిగేది ఏమి లేదు..నిత్య౦ పోరాటమే...మహిళ౦దరు దృఢచిత్త౦ తో ఉ౦డాలని,మొక్కవోలని ఆత్మస్దైర్య౦ ఉ౦డాలని...కోరు౦కు౦టూ మీ మఃఇళదినోత్స్వ శుభాకా౦క్షలు. మీ ఆశే మనందరిదీనూ ...మహిళా దినోత్సవ శుభాకాంక్షలు భావనగారు ! ఇలా సెపరేటుగా మహిళలకో దినం (మరీ ఎబ్బెట్టుగా ఉంటే, రోజు అని చదువుకోండి పోనీ) అని జరుపుకోవాల్సిన అవసరం తొలిగిపోయే రోజు త్వరలో రావాలని కోరుకుంటున్నా. సామాజిక ప్రగతి ని బాగా నిర్వచించారు.. మహిళకు ఆత్మస్థైర్యం, ఏదైనా సాధించగల శక్తి యుగాలనుంచి ఉంది. మారుతున్న పరిస్థితులకు అధైర్యపడకుండా తానే ఆదర్శంగా మారగలిగే ధీరత్వం ఎప్పుడూ ఉన్నదనే నా నమ్మకం. స్త్రీ శక్తికి ఎదురేది:) నేను మీకు తప్పకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి. చెప్ప్తున్నాను. ఈ ప్రత్యేకత ఎప్పుడూ ఉండాల్సిందే. @రావు గారు.ధన్యవాదాలు. @ధన్యవాదాలు బకరా గారు వో సారి భా.రా.రే గారు ;-) @ప్రవీణ్: చూసానండి. లింక్ ఇచ్చినందుకు థ్యాంక్స్. @సుభద్ర: అవును మానసిక బలం, మంచి చెడు వితరణ ఈ రెండూ ముందు స్త్రీ కు చిన్నతనం నుంచి తెలియాలి. నచ్చినందుకు ధన్యవాదాలు. @పరిమళం: ధన్యవాదలు చెప్పేతీరు కొంచం వేరు గా వున్నా చాలా మటుకు మన అందర్ది అవే కదా ఆశ, ఆశయమూను. @కొత్తపాళి గారు: ఇది ఏదో మదర్స్ డే లా కాకుండా ప్రగతి సమీక్షించుకోవటం కోసమ్ ఏర్పడిన దినం కదా.. ఇది కూడాలేక పోతే ఇంక సమీక్ష అస్సలు కుదరదేమో, కాని మీరన్నట్లు ప్రగతి ఒక నిరంతర ప్రక్రియ అయ్యి, జీవనవిధానమైనప్పుడు ఇక ప్రత్యేక సమీక్షల కోసం ఒక రోజు అక్కర్లేదు. మీ విష్ కు థ్యాంక్స్ అండీ. @శ్రీలలిత గారు: ధన్యవాదాలు నచ్చినందుకు. @జయ: మన శక్తి గురించి మీ ప్రోత్సాహ పూరిత మాటలు చాలా నచ్చేయి నాకు, మీరు ఆశించినట్లే ప్రత్యేకత నిలబెట్టుకుంటూ విజయం సాధించగలమని ఆశిస్తున్నా. @మాల గారు, సునిత: ధన్యవాదాలు నచ్చినందుకు. నూతన సంవత్సరంలో మీ అంతరంగ భావనలు మరిన్ని అందించాలని కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలతో... ఈ టపా ఏవిటో కొంచెం గందరగోళంగా ఉంది. అదేదో సినిమాలో "తిడుతోందా, పొగుడుతోందా?" అని సందిగ్ధంలో పడినట్టు, మీరు మహిళల ప్రగతి జరిగిందంటున్నారో జరగలేదంటున్నారో అర్ధం కాలే. బైదవే, మీరు చివర్లో వాడిన పదం వితరణ అంటే దానం చెయ్యడం, పంచి పెట్టడం. అక్కడ మీ ఉద్దేశం విచక్షణ అనుకుంటా. @ కొత్తపాళి గారు: నాకూ అర్ధం కాలేదండి ఏమైనా ప్రగతి వచ్చిందా లేదా అనేది. వచ్చినట్లే వుంటుంది మళ్ళీ ఇంతలోనే చా ఎక్కడ వచ్చింది అని నిరూపితమయ్యే సంఘటనలతో రాలేదు అనిపిస్తుంది అందుకే అలా రాసేను. వితరణ అంటే దానం చెయ్యటమా? అవునా నేను ఆ పదాన్ని "మాములుగా అస్సలు ఇంత కూడా వితరణ లేకుండా చేస్తున్నారు, వితరణే లేదు అని" బుద్ధి లేదు అనే సంధర్బాలలో విన్నాననుకున్నా. నాకు తెలియకే వుపయోగించా. థ్యాంక్స్ అండి సరి చేసినందుకు. మారుస్తాను. @ అజ్నాత గారు: అవునా మరీ అంత పెద్ద టపా టప టప లాడించేనా. :-( అందం: రాక్ష్టా - ఓ చెత్త సినిమా the immortals movie 3D లో ఎప్పుడో చూడటం జరిగింది, కానీ నాకు అందులో అవిశ్వాసి అయిన హీరో కి విశ్వసి అయిన తల్లి, నీ తల్లి విశ్వాసమే నీకు రక్ష అనే హీరోయీన్, తన వారిని రక్షించేందుకు తన ధర్మం తప్పి మరీ రక్షింప బూని తనే ఉనికి లేకుండా చేసుకున్న దైవ దూత, మానవులను మానవరూపంలో ఉన్న మహనీయుడే కాపాడ వలెను కాని మనం కాదని చెప్తూనే, మానవ బలం ఆగిన చోట ఇక పోతే 3D వైభవం మొత్తానికి highlight నేను ఈ మూవీని ఇలా చూసాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే "మానవ బలం ఆగిన చోట దైవం సహకరిస్తుంది" అని గ్రహించాను. అది బాగా చూపించారు. వర్ణ విచక్షణ కాదు. వర్ణ వివక్ష. ఎమైనా శ్లేష తో రాశారా?
కలిసి పోరాడదాం..! :26/11/2015 14:25 PM IST రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత మావోయిస్టులు క్రమంగా బలం పుంజుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న సంఘటనలను పరిశీలిoచిన పోలీసు అధికారులు ఈ విషయం....Read More అరుదైన పెళ్ళి..! :26/11/2015 14:23 PM IST అరబ్ దేశాల్లో మౌలికాభివృద్ధి, గనులు, విద్య తదితర రంగాల్లో సేవలందిస్తున్న ఆర్పీ గ్రూప్ అధినేత, కేరళకు చెందిన రవి పిళ్లై. ఆయనకి మొత్తంగా 26 కంపెనీలు ఉన్నాయి. వేలాదిమంది ఆయన కింద పని....Read More సఫారీల పతనం మొదలు..! :26/11/2015 14:19 PM IST ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య నాగ్ పూర్ లో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తొలి రోజే 215 పరుగులకు టీమిండియా పెవిలియన్ చేరగా,....Read More Trending News కలిసి అభివృద్ది..! సింగపూర్‌తో భారత పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండు దేశాలు వాణిజ్య, రక్షణ పరమైన సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకునేందుకు అంగీకరించాయి. అటు ఇరుదేశాల దౌత్య సంబంధాలు అర్ధశతాబ్ధంగా కొనసాగుతున్న....Read More Trending News దయాకర్ గెలుపు..! వరంగల్ లోక్ సభ స్థానాన్ని తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నిలుపుకుంది. కడియం శ్రీహరి రాజీనామాతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితం కొద్దిసేపటి క్రితం విడుదలైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి....Read More Trending News పరిధి దాటకండి..! వరంగల్ ఉప ఎన్నికల్లో దాదాపుగా విజయం ఖరారవడంతో టీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మొత్తం ఓట్లలో దాదాపుగా 4 లక్షల ఓట్ల దాకా చేజిక్కించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి....Read More Trending News 2కోట్లతో ఉద్యోగం..! కోట్ల రూపాయల వేతనంతో కొత్త కొలువులను చేజిక్కించుకుంటున్న భారత విద్యార్థులు ప్రపంచ స్థాయి లో మెప్పు పొందుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)కి చెందిన విద్యార్థి....Read More యువ మరియు చాలా వింత సెక్స్ వేయడం చూడటానికి మరియు ఉచిత నమోదు ఈ వీడియో కేతగిరీలు లో అనుభవం లేని, Cums inside, ముధీరిన సెక్స్, యువ, HD గొప్ప నాణ్యత, ఎరుపు రంగు అసలు పేరు ఈ సినిమా యువ మరియు చాలా వింత సెక్స్ వేయడం చూడటానికి మరియు ఉచిత నమోదు watch ఉచిత HD గొప్ప నాణ్యత యువ ముధీరిన సెక్స్ అనుభవం లేని ఎరుపు రంగు Cums inside యువ మరియు చాలా వింత సెక్స్ వేయడం చూడటానికి మరియు ఉచిత నమోదు సైట్ నుండి kashtanka-n.com HD అద్భుతమైన నాణ్యత వీడియో మరియు నగ్నంగా Zadorozhnaya జర్మన్ శృంగార మరియు శృంగార పాత మహిళ వావి ఫోటో అనుభవం లేని పోర్న్ vidio డౌన్లోడ్ కేవలం అది చూడటానికి లేకుండా పాస్వర్డ్లను ఆడవారు మరియు ఇంటిపేరు గవాక్షము ఆడవారు మరియు మందపాటి అమ్మాయిలు వాచ్ ఫోటో ru నైలాన్లు మరియు ఆన్లైన్ పోర్న్ ద్వారా వెబ్ కెమెరా ఆడవారు మరియు జంటలు సెక్స్ వీడియోలు తీవ్రమైన చిత్రాలు శృంగార వివాహ HD అద్భుతమైన నాణ్యత మరియు వావి-వీడియో ఫ్లాష్ తల్లులు మరియు గే సెక్స్ పోర్న్ ఫోటోలు HD గొప్ప quality porn డౌన్లోడ్ లేకుండా చర్చ వీర్య ద్రవము షాట్లు మరియు సెక్స్ యువ HD అద్భుతమైన నాణ్యత మరియు పాత సెక్స్ చిన్న రొమ్ములు మరియు డౌన్లోడ్ అనిమే కార్టూన్ ధరించి మహిళ నగ్న మనిషి మరియు చూడటానికి ఒక శృంగార చిత్రం ప్రస్తుతం ఆన్లైన్ అతివేగంతో బైక్ నడపడం వల్ల ముగ్గురు దుర్మరణం _ BREAKING NEWS _ www.navatelangana.com గుండె ఆగిపోతోందని తెలుస్తున్నా.. 43 మందిని కాపాడిన ఆర్టీసీ డ్రైవర్! _ BREAKING NEWS _ www.navatelangana.com గుండె ఆగిపోతోందని తెలుస్తున్నా.. 43 మందిని కాపాడిన ఆర్టీసీ డ్రైవర్! తన పరిస్థితి స్పష్టంగా అర్థం అవుతున్నప్పటికీ ఏమీ చేయలేని, ప్రయాణికులకు చెప్పలేని నిస్సహాయత. దీంతో ఒక చేతిని చాతీపై వేసి అదిమిపట్టుకుని మరో చేత్తో డ్రైవింగ్ చేస్తూ బస్సు వేగాన్ని తగ్గించి రోడ్డు పక్కన ఆపాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోవడంతో స్టీరింగ్‌పై వాలిపోయాడు. పరిస్థితిని గమనించిన ప్రయాణికులు '108'కు ఫోన్ చేసి అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గుండె నొప్పి వేధిస్తున్నా సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కంఠేశ్వర్‌ను పలువురు అభినందిస్తున్నారు. మదురో ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర _ ప్రపంచం _ www.NavaTelangana.com వాషింగ్టన్‌ : వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా కుట్ర పన్నింది. సైనిక కుట్ర జరిపేందుకు గల అవకాశాలపై అమెరికా అధికారులు వెనిజులా సాయుధ బలగాల్లోని కొంతమందితో రహస్యంగా సమావేశాలు నిర్వహించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది. అమెరికాకు చెందిన 11మంది మాజీ, ప్రస్తుత అధికారులు, వెనిజులా మాజీ కమాండర్‌ల ఇంటర్వ్యూల ఆధారంగా న్యూయార్క్‌ టైమ్స్‌ ఈ కథనం ప్రచురించింది. గత ఏడాదిలో ప్రారంభమైన ఈ సమావేశాలు ఈ ఏడాది కూడా కొనసాగాయని తెలిపింది.
అందం సిగ్గుపడి పోతుంది. ఆ అందం ముందు తలవంచుకుంటాయి. నేను మాత్రం అద్దం ముందు వినయంగా నిలబడి భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఆటో నెంబర్ – MH 02 Z 8508 - భండారు శ్రీనివాసరావు థాంక్స్ ఫర్ ది పోస్ట్. @Rao S lakkaraju,John,and రాజేష్ మారం - ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు Title: జాతీయ వార సత్వ జంతువు ఏది ? Description: This is a Most important question of gk exam. Question is : జాతీయ వార సత్వ జంతువు ఏది ? , Options is : 1. పులి , 2. మేక , 3. ఏనుగు , 4. సింహం , 5. NULL This is a Most important question of gk exam. Question is : జాతీయ వార సత్వ జంతువు ఏది ? , Options is : 1. పులి , 2. మేక , 3. ఏనుగు , 4. సింహం , 5. NULL హస్తానికి ఓటేస్తే మీకు రిక్తహస్తాలే : బీజేపీ నేత యశోధర రాజే వివాదాస్పద వ్యాఖ్యలు _ BREAKING NEWS _ www.navatelangana.com మధ్యప్రదేశ్‌: బీజేపీ సీనియర్ నేత యశోధర రాజే సింధియా మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హస్తానికి ఓటేస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు దక్కవంటూ ఓటర్లను ఓ రకంగా హెచ్చరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నేత రామ్ సింగ్ యాదవ్ మరణంతో రాష్టంలోని శివపురి జిల్లాలో ఉన్న కొలారస్ నియోజకవర్గానికి వచ్చేవారంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్‌లో క్రీడల, యువ సంక్షేమ శాఖ మంత్రిగా యశోధర పనిచేస్తున్నారు. ఓ వీడియో క్లిప్‌లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని బీజేపీ ఆవిష్కరించిందని, ఓటర్లు కమలం గుర్తును కాదని హస్తం గుర్తుకు ఓటేస్తే, ఈ స్కీమ్ ఫలాలు దక్కవని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె ఓటర్లను భయపెట్టారంటూ విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు మంత్రి యశోధరా రాజేపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె వ్యాఖ్యలు ఎన్నికల కోడును ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ యాదవ్ అన్నారు. April 1, 2017 AndhravoiceAVWN E-Paper, విశాఖపట్నం 0 హోమ్ » కోలకతా » హోటల్స్ డయాబెటీస్‌పై అనుమానాలకు హెల్ప్‌లైన్‌ నెంబర్‌ _ రాష్ట్రీయం _ www.NavaTelangana.com - ప్రారంభించిన మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సమాజాన్ని వణికిస్తున్న డయాబెటీస్‌ వ్యాధిపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ హైదరాబాద్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ ట్రిపికల్‌ మెడిసిన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెంబర్‌ (18001212096)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డయాబెటీస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి బాధ్యత మీడియాపై ఉందన్నారు. ఎక్కువ వ్యాధిగ్రస్తులు కలిగిన దేశాల్లో ప్రపంచంలోనే ఇండియా రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఆ తరువాత స్థానం చైనాకు దక్కిందన్నారు. ఇలా వ్యాధిగ్రస్తుల సంఖ్యను ఈ రెండు దేశాలు పెంచుకుంటూ పోతున్నాయని వాపోయారు. ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తుందని, వ్యాధిగ్రస్తులు ఎలాంటి అనుమానాలు ఉన్నా ఈ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే డాక్టర్లు తగిన సూచనలు, సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వ్యాధితో కంటి చూపు మందగిస్తుందని అందులో భాగంగానే ఈ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకొచ్చిందని, ఇది ఒక కౌన్సెలింగ్‌ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ జీవీఎస్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు. భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: తెలంగాణా ఖజానాకు మొదటి చెల్లింపు లేబుళ్లు: తెలంగాణా ఖజానాకు మొదటి చెల్లింపు ప్రభుత్వ సుంకం చెల్లింపుకి మీ వంతు కృషితో మంచి "స్పిరిట్" చూపించారు. 1 మహీంద్రా వర్తకులు మరియు షోరూమ్ల లో సాగర _ కార్బే హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » మహీంద్రా కార్ల డీలర్లు » వర్తకులు లో సాగర హ్యుందాయ్ Tucson చిత్రాలు. అంతర్గతభాగాలు మరియు హ్యుందాయ్ Tucson India లో బాహ్య చిత్రాలు చూడండి _ కార్బే హోం » కొత్త కార్లు » హ్యుందాయ్ కార్లు » హ్యుందాయ్ Tucson » చిత్రాలు నగ్నచిత్రం : అసలేందీ సింగపూర్, కె సి ఆర్?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) చేపట్టిన డీఈఐఈడీ ప్రాజెక్టులో భాగంగా ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్- 1 పోస్టు -అర్హతలు: ఎంఈడీ లేదా పీహెచ్‌డీ (ఎడ్యుకేషన్) చేసి సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం. -డిప్యూటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్- 5 పోస్టులు -అర్హతలు: పీజీతోపాటు బీఈడీ. -సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్- 2 పోస్టులు -అర్హతలు: పీజీతోపాటు రెండేండ్ల అనుభవం. -ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-13 పోస్టులు -అర్హతలు: బీసీఏ/బీఎస్సీ కంప్యూటర్స్ బీఈ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్). -దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ -ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: నవంబర్ 19 -ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 21, 22, 23 తేదీల్లో -వెబ్‌సైట్: www.nios.ac.in తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి ఉచ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 2019 ఫిబ్రవరి నెలకు సంబంధి తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ స నవంబర్ 8న కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా హైదరాబాద్: టీపీసీసీ తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టును ఈ నెల 8 లేదా 9వ తేదీన ప్రకటించనుంది. తొలిజాబితాను నేడు ప్రకటించనున్నట్లు బురద పొలం కాని,చెలక కాని ఒకసారి అడ్డంగా,మరొకసారి నిలువుగా దున్నడాన్ని ’ఇరువాలు’ అంటాము. అంటే రెండుసార్లు అని అర్థం. బురద పొలంలో ఇర ఆళ్వారు ఏదో ఒక మనిషి పేరు కాదు, అదో విధానము. విధానమంటే ఏదో ఒక కార్యవిధానము కాదు. అదొక జీవన విధానము’ అన్నాడు వట్టికోట ఆళ్వారు స్వామ జూన్ 27 బుధవారం ‘చెలిమె’లో జయశంకర్ గారి ‘వొడవని ముచ్చట’ పై సమీక్ష రాస్తూ డాక్టర్ కాసుల లింగాడ్డి నా ప్రస్తావన తెచ్చి నా మీద బాధ్యత ‘మట్టి మనిషి’ జ్ఞాపకం తెలంగాణ వైతాళికులలో ఒకరు పొట్లపల్లి రామారావుగారు (1917-2001) చనిపోయినపుడు 2001 సెప్టెంబర్ 10న ప్రజాతంవూతలో రాసిన వ్యాసం యిది. దాదా ఒకే ఓవర్‌లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటి వరకు గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి, గిబ్స్, యువరాజ్ సింగ్, విట్టీలీ, హజ్రతుల్లా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. తాజాగా ఈ జాబితాలో 19 ఏళ్ల ఒలివర్ డేవీస్ చేరాడు. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఒలివర్ డేవీస్ వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అండర్-19 నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడిన ఈ యువ హిట్టర్ తొలుత 74 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకుని.. ఆ తర్వాత కేవలం 39 బంతుల్లోనే 200 పరుగుల మార్క్‌ని చేరుకున్నాడు. ఈ క్రమంలో ఒకే ఓవర్‌లో వరుసగా 6,6,6,6,6,6 బాది దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు. ఒకే ఓవర్‌లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటి వరకు గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి, గిబ్స్, యువరాజ్ సింగ్, విట్టీలీ, హజ్రతుల్లా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. తాజాగా ఈ జాబితాలో ఒలివర్ డేవీస్ చేరాడు. అంతేకాకుండా.. ఒకే ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు బాదిన నాలుగో క్రికెటర్‌గానూ ఈ యువ హిట్టర్ నిలిచాడు. వన్డేల్లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, క్రిస్‌గేల్ మాత్రమే 16 సిక్సర్లు కొట్టారు. సినిమా న్యూస్Antariksham Pre Release Event: వరుణ్ అంటే అసూయ.. పవన్ బాబాయ్ అదే చెప్పారు: రామ్ చరణ్
“గంగా నది లో స్నానం చెయ్యి” అన్నాడు గురువు. “గంగానది ఎక్కడ?” “ఇలా ఉత్తర దిక్కుగా వెళ్ళు.” ఆ యువకుడు బయలుదేరాడు. రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. ఎండనకా వాననకా నడిచాడు. కొంత కాలానికి ఉత్తర దిక్కుగా ఒక నది కనిపించింది. అతను ఆ నదిలో స్నానం చేశాడు. పులకరించి పోయాడు. “ఏమిటి నాయనా? ఇంత నిష్టగా నదీ స్నానం చేస్తున్నావు?” అని అడిగాడు. “గంగా నది లో స్నానం చేస్తే మోక్షం వస్తుందని మా గురువు గారు చెప్పారు” ఆ సాదువు అతన్ని చూసి జాలి పడ్డాడు. “ఇది గంగ కాదు నాయనా. ఇంకా దూరం ఉంది. ఉత్తరంగా చాలా దూరం పోవాలి” అతను హతాశుడయ్యాడు. అక్కడి నుండి మళ్ళీ ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభించాడు. కొన్ని ఆమడలు నడిచాక మరొక నది కనిపించింది. పెద్దది. నిండుగా ఉంది. గొప్పగా ఉంది. అతను తిరిగి అందులో స్నానం చేశాడు. అక్కడే ఉండి పోయాడు. కొందరు పాదచారులని అడిగాడు. “ఇది గంగా నదేనా?” “అయ్యో కాదు మిత్రమా .. ఇంకా చాలా దూరం ఉంది. మాతో రా. మేము అక్కడికే వెలుతున్నాం” చిత్ర గుప్తుడు భటులని మందలించాడు. ”ఇతని కోసం స్వర్గ ద్వారాలు తెరిచి ఉన్నాయి. నిత్య గంగా స్నానం చేసిన పుణ్యఫలం తో ఇతనికి మోక్షం సిద్దించింది. వెంటనే దైవ మర్యాదలతో స్వర్గం లో దిగబెట్టి రండి.” . అన్నాడు. ఒక్కసారి కూడా గంగ లో మునక వేయకుండా అతనికి ఆ పుణ్యఫలం ఎలా వచ్చింది?? తను స్నానం చేసిన ప్రతి నదిని గంగ గానే భావించాడు. అతనికి ఆ నదులు గంగ గానే తోచాయి. వాటిలో స్నానం చేస్తూ పులకరించాడు. పరవశించాడు. అతనికి గంగ స్నానపు మోక్షం సిద్దించింది. గమ్యమే కాదు. ప్రయాణం ఎలా చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యమే!! వలసలు, ఆకలి లేని పల్లెలే కేసీఆర్ నినాదం: మంత్రి హరీశ్ జనగామ: వలసలు, ఆకలి లేని పల్లెలే కేసీఆర్ నినాదమని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని లింగాలఘనపురం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. దొడ్డి కొమురయ్య తెలంగాణకే ఆదర్శమని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు గొర్ల కురుమలకు చంద్రగ్రహణం పట్టిందన్న హరీశ్ రావు.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కురుమలంతా బంగారు బాటలో నడుస్తున్నారన్నారు. జిల్లాలో గొర్ల కురుమలకు మొత్తం లక్ష గొర్రెలను ఇచ్చామని మంత్రి తెలియజేశారు. దేశం మొత్తానికి మాంసం అందించే దిశగా గొర్రెల కురుమలు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. మిషన్ భగీరథలో జనగాం జిల్లా ముందుందని... త్వరలోనే ఇంటింటికి మంచి నీరు అందిస్తామని మంత్రి ఈసందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి విప్ బోడికుంట్ల వెంకటేశ్వర్లు, కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజయ్య, యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. కోమటి గూడెం శివారు నాగుల చెరువు ఫీడర్ చానెల్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 4.50 కోట్ల బడ్జెట్‌ను ఈ మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం కేటాయించింది. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి హరీశ్ లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మంత్రి వెంట ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, ఎర్రబెల్లి ఉన్నారు. Karnataka: to dispel superstitions, karnataka couple celebrates marriage day in grave yard - శ్మశానంలో పెళ్లి రోజు వేడుక.. ఎందుకంటే? _ Samayam Telugu శ్మశానం పేరెత్తగానే చాలా మంది భయంతో వణికిపోతారు. దెయ్యాలు, భూతాలు కళ్ల ముందు కదలాడి భయం బుర్రలోకి ప్రవేశిస్తుంది. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలే అని నిరూపించడం కోసం ఓ జంట శ్మశానంలో తమ పెళ్లి రోజును జరుపుకొంది. ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గి శివార్లలో చోటు చేసుకుంది. నందికూరుకు చెందిన అనిత, పవన్ కుమార్ వాలకేరి అనే దంపతులు తమ 18వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్మశానాన్ని శుభ్రం చేశారు. జడ్మీ వైస్ చైర్మన్ అయిన అనిత, సామాజిక కార్యకర్త అయిన ఆమె భర్తతో కలిసి శ్మశానంలో పిచ్చి మొక్కలను పీకేసి.. చెత్తాచెదారం తొలగించి.. మొక్కలు నాటారు. శ్మశానంలోనే బంధువులు, గ్రామస్థుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. తర్వాతి రోజు సమీప గ్రామాల్లోని మహిళలకు మిషన్ కుట్టడంలో శిక్షణ ఇచ్చారు. 30 మందితో కలిసి రక్తదానం చేశారు.
బాపు బొమ్మగాని, బాపు సినిమా గాని తెలియని తెలుగు వాళ్ళు ఉంటారా! ఉంటే? "పాపం వాళ్ళు" అనుకోని ఊరుకోవటమే. బాపు గారు అనేకానేక బొమ్మలు వెశారు. అందరినీ అలరించారు. ఆ బొమ్మలు కొనుక్కుని మనింట్లో ఉంచి, ఆనందించాలంటే ఏమిటి మార్గం? బాపూ గారే స్వయంగా చెప్తుంటే చూస్తూ వినగలిగితే. అవునండి ఆ ఆవకాశం ఉన్నది. ఈకింది వీడియో చూడండి. బాపు బొమ్మల గురించిన వెబ్ సైటు కు లంకె ఆ వీడియో పై భాగాన ఉన్నది ఆ లంకె ద్వారా ఆ వెబ్ సైటుకు చేరుకొని, బొమ్మలను చూడవచ్చు, కొనుక్కుని దాచుకోగలిగిన స్థోమత, అభిరుచి ఉన్నవారు హాయిగా కొనుక్కోవచ్చునట. బాగుంది కదూ. ఈ విషయం తెలియచేసి లింకు పంపిన విజయవర్ధన్(బెంగుళూరు) కు ధన్యవాదాలు ....తెలుగు మీడియా కబుర్లు....: విఘ్నాలు, చిరాకుల మధ్య తిరుపతి టూరు... ఎథిక్స్ పాటించడం ఎంత కష్టమో practical గా ఆ దేవుడు మీకు test పెడితేగాని అర్ధమయినట్టు లేదు !!ఇక ఎందుకు వేరేవాళ్ళను విమర్శించడం,మనలను మనం constant గా పలుకరించుకొంటే సరి. అప్పుడు మారు పేరు మీదనో లేదా బ్లాక్ లోనో టికెట్ అక్కర్లేదు. అసలు టిక్కెట్టే అవసరముండదు కదా. > ఇన్విటేషన్ లో నా కోసం కేటాయించిన గంట స్పీచ్ కాస్తా...పావుగంటకు కుదించారు. ఇంతకూ ఆ సెమినార్ లో మీ ప్రసంగం వివరాలు రాయలేదు? మనం కొంచెం మైల్డుగా ఉంటే మన పక్కనున్న వాడు మన కోసం అన్నట్లుగా మనకిష్టం లేని పనులు కూడా మనతో చేయించేయగలడు. నాకూ గతంలో ఇలాంటి అనుభవం ఒకటి ఉంది లెండి. Wonderful travelogue.. మీ తిరుపతి యాత్ర అనుభవాల్లోని తీవ్రతను ఆసక్తికరంగా మలిచిన తీరు బాగుంది. కథనం సరదాగా సాగినా, కష్టాలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. బ్లాగంటే ఇలా రాయాలి అన్నట్లుగా ఉంది ఈ పోస్టు. అన్నట్లు, మీ ప్రసంగ పాఠం సంగతేమిటి? త్వరగా పోస్టు చేయండి. ఈ కులదీప్ సహానీ ని ఓ రెండు టీవీ చర్చలలో చూశాను. అందులో సమైక్య వాదం తరపున పల్గొన్న వారిని గద్దించి వారిని బిక్క చచ్చిపోయేటట్లు చేశాడు. అసలు తెలంగాణ వారి కంటే బయటినుంచీ వచ్చిన వారు ఎక్కువ ఆవేశం నటిస్తారనుకొంటా. వారికి తమ telangaaNa credentials ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ గా ఉంటుంది. తమిళ నాడు లో తెలుగు వాడైన వైకో తమిళ అతివాదాన్ని సమర్ధించినట్లు. జీవని: వివాహమహోత్సవ శుభాకాంక్షలు వైభవంగా నాగచైతన్య, సమంత పెళ్లి _ watch video: naga chaitanya samantha wedding - Telugu Samayam అక్కినేని వారింటికి కొత్త కోడలు వచ్చింది. గోవా వేదికగా హిందూ సంప్రదాయం ప్రకారం అక్కినేని నాగచైతన్య, సమంత ఒక్కటయ్యారు. ప్రత్యేక అతిథుల మధ్య వీరి వివాహం వైభంగా జరిగింది. పెళ్లికి ముందు జాతకాలు చూపించడం మంచిదేనా? ప్రేమ పెళ్లిళ్లకు? Indian rupee: cartoon : rupee song - కార్టూన్: రూపాయి పాట! _ Samayam Telugu Keywords: తెలుగు కార్టూన్ _ కార్టూన్ _ rupee song _ Indian rupee _ cartoon You are at:Home»Videos»పవన్ కోసం ప్రమోషనల్ సాంగ్..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట యుంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్..తమిళ ఇండస్ట్రీ లో రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కు మ్యూజిక్ అందించిన అనిరుద్, తాజాగా పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెల్సిందే…అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం.. ఏకంగా 12 కిలోలు తగ్గాడట!
Andhra Pradesh: rave party busted in rampachodavaram - మన్యంలో రేవ్ పార్టీ.. అడ్డంగా దొరికిన జల్సా రాయుళ్లు _ Samayam Telugu జల్సా రాయుళ్లు చేసుకునే రేవ్ పార్టీలను సాధారణంగా నగరాలు, పట్టణాల్లో చూస్తూ ఉంటాం. నగర శివార్లలో ఉండే రిసార్ట్స్‌ల్లో ఈ రేవ్ పార్టీలు పెట్టుకుని రాత్రంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటివి చాలానే జరిగాయి.. చాలా మంది పోలీసులకు చిక్కారు. అయితే పోలీసులకు దొరకకుండా ఉండడానికి జల్సా రాజాలు గిరిజన ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లోకైతే పోలీసులు రారని అనుకున్నారో ఏమో అమ్మాయిలను తీసుకొచ్చి మందు, చిందు అంతకు మించి ఎంజాయ్ చేశారు. కానీ పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు జల్సా రాయుళ్లకు షాక్ ఇచ్చారు. 20 మంది పురుషులు, 8 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. రిసార్ట్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఇంతకీ ఈ రేవ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం దేవరాతిగూడెంలోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో జరిగింది. టూరిజం పేరుతో నిర్వహిస్తోన్న ఈ రిసార్ట్‌లో ఈ విధమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. విజయవాడ నుంచి 20 మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి, వైజాగ్ నుంచి ఎనిమిది మంది అమ్మాయిలను రప్పించుకుని ఎంజాయ్ చేస్తున్నారని రంపచోడవరం ఎస్సై వెల్లడించారు. రిసార్ట్ యజమాని రమణ మహర్షి అలియాస్ బాబ్జిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రెండు కార్లు, లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వెదుళ్లతో ఎంతో అందంగా ఏర్పాటు చేశారు ఆ రిసార్ట్. గుడారాలు ఏర్పాటుచేసి వాటిలో బెడ్‌లు కూడా పెట్టారు. కొండల మధ్య గుట్టుచప్పుడు కాకుండా టూరిజం పేరుతో ఈ వ్యవహారం నడిపించేద్దామనుకున్న యజమాని, జల్సా రాయుళ్లు అడ్డంగా దొరికిపోయారు. వీరిలో ఒకరిద్దరు 50 ఏళ్లకు మించినవారు ఉండటం గమనార్హం. Keywords: రేవ్ పార్టీ _ రంపచోడవరం _ తూర్పు గోదావరి _ rave party _ Rampachodavaram _ midnight parties _ East Godavari _ Andhra Pradesh 900 Apps Download Here: కజ్జి కాయలు ఈ చిన్న చిట్కా ద్వారా స్వీట్ షాప్ లో కంటే బాగా వస్తాయి కజ్జి కాయలు ఈ చిన్న చిట్కా ద్వారా స్వీట్ షాప్ లో కంటే బాగా వస్తాయి Labels: కజ్జి కాయలు ఈ చిన్న చిట్కా ద్వారా, స్వీట్ షాప్ లో కంటే బాగా వస్తాయి జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్: జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. బత్తిని కుటుంబ సభ్యులతో మంత్రి తలసాని శ్రీనివాస్ ఇవాళ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి సమీక్ష చేపట్టారు. అనంతరం మంత్రి స్పందిస్తూ.. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బత్తిని హరినాథ్ గౌడ్ మాట్లాడుతూ.. జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతదన్నారు. రెండు రోజుల తర్వాత పాతబస్తీలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. chepa prasadam , Talasani Srinivas yadav , Bathini Goud Brothers , Bathini Harinath Goud , తలసాని శ్రీనివాస్ యాదవ్ , చేప ప్రసాదం , బత్తిని హరినాథ్ గౌడ్ , తెలుగు పాటలు: గాంధీ పుట్టిన దేశం గాంధీ పుట్టిన దేశం ఇది సమతకు మమతకు సంకేతం __2__ __గాంధీ__ భేదాలన్నీ మరచీ మోసం ద్వేషం విడిచి __2__ కలిగించే దేశమె దేశం __2__ ఏజాతి నిలుచునో అదిజాతి __2__ Next articleహిందూ ధర్మం యొక్క గొప్పతనం జడ్జిలు, వీఐపీలకు టోల్‌ప్లాజాల దగ్గర స్పెషల్ లైన్స్ ఉండాలంటోంది మద్రాస్ హైకోర్టు. దేశవ్యాప్తంగా ప్లాజాల దగ్గర వెంటనే స్పెషల్ లైన్లు ఏర్పాటు చేయాలంటూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. టోల్‌‌ప్లాజాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ హులువడి జి రమేష్‌, జస్టిస్‌ ఎంవీ మురళీధరన్‌తో కూడిన ధర్మాసనం ఎన్‌హెచ్‌ఏఐ పలు కీలక సూచనలు చేసింది. టోల్ ప్లాజాల దగ్గర జడ్జిలు కనీసం 15 నిమిషాల పాటూ ఆగాల్సి వస్తోందని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. వీఐపీలు, సిట్టింగ్ జడ్జిలు వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే వెళ్లిపోయే విధంగా స్పెషల్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని.. ప్లాజాల దగ్గర వీఐపీలకు, జడ్జిలను గమనించి పంపించకపోయినా.. కోర్టు ఆదేశాలను పాటించకపోయినా చర్యలు.. షోకాజ్ నోటీసులు తప్పవని హెచ్చరించింది.
హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నటులు చిరంజీవి, రాంచరణ్ నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించారు. మిత్రుడు, సోదర సమానుడు హరికృష్ణ అకాల మరణం చాలా బాధాకరమని చిరంజీవి అన్నారు. నందమూరి హరికృష్ణ కుటుంబససభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. తెలుగుసినిమా చరిత్ర: కత్తివీరుడు...కలహప్రియుడు..'.కాంతారావు' ఢిల్లీ: ఈవాళ వెలువడిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల బీజేపీ సాధించిన విజయంపై ప్రశంసిస్తూ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ ద్వారా ఆయన సీఎం కేసీఆ మిమిక్రీ కళకు ఆద్యుడిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలిచ్చిన వేణుమాధవ్ దేశమంతటికీ సుపరిచితుడు. ఐక్యరాజ్యసమితిలో మిమిక్రీ ప్రదర్శించిన మొట్టమొదటి కళాకారుడిగా వేణుమాధవ్ చరిత్రలో నిలిచిపోయారు. వేలాది మందిని మిమిక్రీ కళాకారులుగా తయారుచేసిన వేణుమాధవ్, "భారత మిమిక్రీ పిత" గా పేరొందారు. ముఖ్యంగా దేశ నాయకులు, ప్రపంచ నాయకుల గళాన్ని అనుకరించడంలో దిట్ట. తన గొంతును యధాతథంగా అనుకరించడంతో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంతో ముగ్ధులై, నేరెళ్లను ఆలింగనం చేసుకున్నారు. పురుషులై ఉండి కూడా దివంగత ప్రధాని ఇందిరాగాంధి గళాన్ని అద్భుతంగా మిమిక్ చేసారు.నేటికీ ఆయన జన్మదినమైన డిసెంబర్ 28ని 'ప్రపంచ మిమిక్రీ దినోత్సవం' గా తన శిష్యులు ఘనంగా జరుపుకుంటారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.
శ్రీనివాస్ said... భలే వుంది! మీ వాక్య విన్యాసంలో బోలెడు సరదా వుంది. మరిన్ని రాయండి. ఎన్ని ఎన్ని రోజులకు .. మీరు ఇందిరానగర్ లో ఎక్కడ ఉంటారు .. నేను గత 2 yrs ga double road ఇందిరానగర్ లోనే ఉంటున్నా ...... సైకిల్ నేర్పించటానికి కూడా "నీ కన్ను, మనసు హ్యాండిల్ మీదనే ఉండాలి. కాళ్ళలో రసస్పందన కలిగి, తాదాత్మ్యం చెంది...పెడల్ తొక్కితే తప్ప..సైకిల్ ముందుకు కదలదు.." ......... అద్బుతం వాహ్.. చాల రోజుల తర్వాత.. ఇక విజృంబించండి.. :) మునుపటి టపాల్లో కథనం చాలా పట్టుతో సాగింది కానీ ఈ టపా పట్టు విడుపులుగా సాగింది. అన్నిటికన్నా ఫ్లో చార్టు అదిరింది. మీదైన టచ్ అక్కడ కనిపించింది. :-) అక్కడక్కా మెరుపులు మెరిపించారు. కానీ ఎప్పుడూ అంత నవ్వుకోలేదు ఈ సారి మీ పోస్ట్ చదివి. ఫ్లో చార్ట్ అదిరింది. శ్రీనివాస్ గారి బ్లాగులో ఈ రోజే మిమ్మల్ని తలుచుకున్నాను...అంతలోనే మీ పోస్టు...నమ్మలేకపోయానండీ...ఎప్పటిలానే అరిపించారు....మీ టపాలు చదివేటప్పుడు పరిశీలనగా చదువుతాను..ఎక్కడ ఎలా రాసారో..ఎక్కడైనా ఇరికించినట్టు హాస్యం ఉందా అని...ఎక్కడా అసలు అలా ఉండదు... కంటిన్యుటిని భలే మెయింటెయిన్ చేస్తారు మీరు...మొన్న ఎప్పుడో మీ ఇంటర్వ్యూ చదివాను..బద్దకం వల్ల మీరు రెగ్యులర్‌గా రాయరని తెలిసింది...ప్లీజ్..మీరు నెలకో రెండు టపాలైనా రాయరూ.... తెలుగు కన్నడ నిఘంటువు లో పాట్లక్ డిన్నర్ కి అర్థం వెతుకుతున్నాడా...ఎలా వస్తాయండి మీకు ఐడియాలు :-)) మీ పోస్టులు చదవలేకపోతారని టెన్షన్ కి మా పిల్లలకి సీరియస్ గా తెలుగు నేర్పిస్తున్నాను నేను. తెలుగు చదవటం రాని వాళ్ళ మీద నేను అమితంగా జాలిపడే సందర్భం ఏదైనా ఉంటే అది మీ పోస్టులు చదివినప్పుడే. You are just too good. మీరు బిజీ గా ఉంటే ఏమో కానీ జస్ట్ బద్దకంతో ఎక్కువగా రాయకపోతుంటే మాత్రం తెలుగు జాతికి తీరని ద్రోహం చేస్తున్నట్టే :-)) అదరగొట్టారు .విజిటింగ్ కార్డు లో గజ ఈతగాడు గౌతం, హహ్హ.. అదేమో గాని గజ కామెడీ గాడు గౌతం అని మాత్రం తప్పకుండా పెట్టుకోవచ్చు. అక్కడ మైఖెల్ ఫెల్ఫ్ ఫోట పక్కన నా ఫోటో పెట్టిలేదా? నేను అక్కడికి వెళ్ళి ట్యాప్ కింద ఈత నేర్చుకొని వచ్చాను. లలిత (తెలుగు4కిడ్స్) said... మరి ఈ లెవెల్లో హాస్యమాడితే కాని తెలుసుకోలేము కదా? అలాగే అన్న మాట! మొదటి సారి మీ బ్లాగు చదవడం , ఇన్నాళ్లు ఏమి మిస్సయానో ఇప్పుడు తెలుస్తుంది. కొంచెం రెగులర్ గా రాయండి .. ఆహా...... ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇవాళ ఎదురైంది. welcome back. >>సైకిల్ నేర్పించటానికి కూడా "నీ కన్ను, మనసు హ్యాండిల్ మీదనే ఉండాలి. కాళ్ళలో రసస్పందన కలిగి, తాదాత్మ్యం చెంది...పెడల్ తొక్కితే తప్ప..సైకిల్ ముందుకు కదలదు.." .... మీ పాతవిలాగానే బాగా రాసి మమ్మల్ని నవ్వించారు. ఇక తరచుగా రాయండి. ఎల్లకాలమూ మీరు ఇదే ఆరోగ్యంతో ఆనందంగా వుండాలని మనసారా కోరుకుంటున్నాను గౌతమ్ గారూ. బాసూ, సూపర్ ఇంకా చదవలేదు కానీ మీరు వ్రాశాక మామూలుగా ఉంటుందా? మీరు ఇంకా వ్రాయరేమో అనుకున్నా అనుకోకుండా ఈరోజు మీ బ్లాగ్ లో పోస్ట్ వున్నట్టు కూడలి చూపింది ఆనందం తో పాటు షాక్ కూడా ! అభిమానుల కోసమైనా తరచూ వ్రాయండి ప్లీజ్ . కావాలంటే మీ ఇంటికైనా వచ్చి అడుగుతాను నేను కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నా. శ్రీనివాస్ పప్పు said... ఇవాళ్ళ పొద్దున్నే మాలిక మీద చూశాను మీ బ్లాగ్ అప్డేట్ ఐంది అని. మరీ అంత పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి అని తెల్సినా కూడా చదవకుండా ఉండలేకపోయాను. As usual చాలా బావుంది. చాలా నవ్వుకున్నాను. Thank you ! మీకు మీరే సాటి సార్ …ఎంత బాగా రాసారో చెప్పలేనంత బాగా రాసారు …..నవ్వి నవ్వి సచ్చిపోయేలా ఉన్నాను సగం పొస్టే చదివే సరికే … ఇంక మిగతా సగం పోస్ట్ కోలుకున్నాకా చదవాలండి ఏమని వర్ణించ గలను?.అద్భుతం,అమోఘం..ఇంతకన్నా నేను వర్ణించలేను.మీలోని సరస్వతమ్మతల్లికి నా సాష్టాంగదండప్రణామాలు. ఓ తెలుగువానిగా పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను...జై తెలుగు తల్లీ.... ఎవరయ్యామీరు?.ఎలా అబ్బింది మీకీ విద్య?.సమ్మోహితున్ని చేసేసింది నన్ను, మీ రచన.ఎన్నిసార్లు చెప్పినా,ఎంత చెప్పినా నాకు తృప్తి కలుగుట లేదు. చాలా చాలా బాగుంది.ఆద్యంతం హాయిగా నవ్వుకొన్నాం. ఈమధ్య కాలంలో ఇంతగా అట్టహాసించి లేదు. థాంక్యూ ఇంత మంచి టపా అందించినందుకు. నేను బ్లాగు లోకానికి రాకముందు నుండి మీ బ్లాగు గురించి తెలుసు. సూపర్ గా రాస్తారని. నేను వచ్చాక మీరు రాయనేలేదు. ఇప్పుడు పెట్టారు. చాలా బాగుంది. బాగా నవ్వించారు << "మా దగ్గర ఈత నేర్చుకోని వాళ్ళు" - అన్న హెడింగ్ కింద టైటానిక్ పడవ, బుధ్ధుడి విగ్రహం ఫొటోలు ఉన్నాయి. >> హైలెట్ అసలు. ఎమ్త నవ్వానో! ఎలా వచ్చింది ఈ ఆలోచన. సూపర్బ్.. తరచూ రాస్తుండండి. కామెడీ మూవీ లా ఉంది.అన్ని ఎలిమెంట్స్ తో. మీ పోస్ట్ల తోనే బ్లాగు లోకానికి పరిచయం అయింది నాకు. బ్లాగ్ గురు, నవ్వుల గురువు గారికి వెల్ కం బ్యాక్.ఇక ఆగకండి. ఇంత బాగా పంచ్ లు వ్రాసేవాళ్ళు బ్లాగుల్లో ఎవరూ లేరు. మీరు సినిమాలకి వ్రాస్తున్నారా? దీన్ని comeback అనచ్చో లేదో కూడా నాకు తెలీదు!! మీ పోస్ట్ చాల బాగుంది.
ఒక బ్లాగ్ చదువుతూ ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు.... కేక..... ఇది చదివాక కూడా నవ్వలేదంటే వాడు మనిషి కాదు..... దినకర్ అయ్యుంటాడు ఆహా...ఇన్నాళ్ళకి మమ్మల్ని మళ్ళీ తరింప చేసారు...ఈ సారి కూడా అదుర్స్ ......కేక......అరుపు.... కూసింత రెగ్యులర్ గా రాస్తూ ఉండండి... చలా రోజుల తరువాత మీ టపా చదివే భాగ్యం కలిగింది మాకు క్రుతఘ్నులం...నాకు నచ్చినవి అన్ని మీ ఫాన్స్ కమెంట్స్ లో రాసేశారు. మీ ఇదువరికిటి టపా ల లాగా అనిపించలేదు నాకు ఎందుకో. కాని ఫ్లో చలా బాగుంది. మీ టపా కోసం 1ఇయర్ నుండి ఎదురుచూస్తున్నా. తరచూ రస్తూ వుండండి. చేతన్ భగత్ కన్నా మంచి sense of humour ఉంది మీకు!! మీరు కూడా సరదాగా ఒక రెండు మూడు తెలుగు/ఇంగ్లీష్ నవలలు రాసి పారెయ్యకూడదూ!!!?? మీ ఇంగ్లీష్ బ్లాగ్ కూడా చదివా చాలా సార్లు!!! మది లో యేవో వీణలు మీటారు ఆ పేరు చెప్పి. మీరు గ్రేటు ... బహు గ్రేటు. Oh My God ... నా కడుపు నొప్పికి మీరే కారకులు ... అమ్మా ... నా వల్లా కాదు ఇహ నవ్వటం ... Hillarious. చాలా రోజుల తరువాత ... రాసారు ... చాల బావుందండి ... "ఆ మిగిలిన షాంపూ నాకిస్తావా...నీ sms రహస్యం ఇక్కడ బ్లాగు లో రాసెయ్యమంటావా?" అని కత్తులతో కాదు..కంటి చూపుతో బెదిరించాను." - ఇంతకీ ఆ SMS రహస్యం ఏమిటండి... కాస్త చెప్దురు గౌతమ్ గారు, యుగానికి ఒక్కడు సినిమా లో రాజగురువు హీరో తల పైన చెయ్యి పెట్టి ......ఆయన శక్తులన్నీ హీరోకిచ్చి చచ్చిపోయినట్టుగా.....మన జంధ్యాల గారు పోతూ పోతూ.....మీ తల పైన చెయ్యి పెట్టి పోయారనుకుంటా. విక్రమ్ said... బాగా రాశారు.... పైన ఎవరో అన్నట్టు "బద్దకం" అనేది దురదృష్టం ఇంకోటి ఉండదు.... మీ ఈతోపదేశం బాగుంది. బ్లాగు చదువుతూ గట్టిగా నవ్వుతూ ఉంటే మా ఆవిడకు ఏదో అనుమానం కూడా వచ్చింది. సరే, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఒక రివ్యూ కామెంటు. మీరు ఆ దినకర్ ఎవరో కాని .. ఆ పేరు పెట్టి ఆడేసుకున్నారు... అసలు అంత కన్నా దరిద్రమైన క్యారెక్టర్ ఒకడు వున్నాడు ... వాడే .. మా టీవీ జీ టీవీ లో వచ్చే ఓంకార్ గాడు ... వాడి కంటే ముష్టి నాయాల ఇంకెవరు వుండరు .. ఈసారి దినకర్ బదులు వాడి పేరు వాడుకోండి .. కనీసం దినకర్ కొంచం సంతోషిస్తాడు తెలుగు వాడిని కాకపోయివుంటే ఈరోజు ఎలా ఆనంద పడే వాడిని కాదేమో ....మీరు రాసింది ఫ్రాన్సు లో ఆఫీసు కి వెళ్ళే బస్సు లో చదివాను అ నవ్వుని ఎక్కడ వాళ్ళు చూస్తుంటే ... మీకు ఈ బాగ్యం లేదురా !!!! అని వాళ్ళకి ఒక్క చూపు చూసాను.... గౌతమ్ గారు! మీ టపాలు అద్భుతం. మీరు జంధ్యాలగారు కలిసి వుంటే బావుండేది మీ బ్లాగు చాలా బాగుందండి. కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఇంకో రెండు టపాలుగానీ మీవి ఇక్కడ కూర్చొని చదివానంటే నా ఉద్యోగం గోవిందా...
ముంబయి : శివాజీ శకం చరిత్రను తిరగరాయాలని భావిస్తున్న సనాతన్‌ సంస్థ నుండి తనకు ముప్పు వుందని మరాఠా ప్రజల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న నేతల్లో ఒకరు, రచయిత, చరిత్రకారుడు శ్రీమత్‌ కొకటె (45) తెలిపారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, సమాజాన్ని విభజించడానికి పైగా హిందూ మతాన్ని అప్రతిష్టపాల్జేయడానికి సనాతన్‌ సంస్థ ప్రయత్నిస్తోందని విమర్శించారు. Previous articleకొనసాగుతున్న సహాయక చర్యలు Next articleక్షమించండి…! సుశ్రీ : మనకి ఏమి కావాలి ?? సత్నాలి విస్తరించిన వాతావరణ: 15 రోజుల సత్నాలి, మహేంద్ర గర కోసం అంచనా సామాగ్రీ ఆర్కైవ్స్ - តថ្លៃ Tortlay - కంబోడియా లో ఆన్లైన్ వేలంపాటలు តថ្លៃ Tortlay - కంబోడియా లో ఆన్లైన్ వేలంపాటలు > వేలంపాటలు > సామాగ్రీ తాజా పోస్ట్ అంశాలు సామాగ్రీ హోమ్ » Tag Archives: కుండలు Tag Archives: కుండలు కవిత మౌనంగా ఉండాలి. కవిత కాలాతీతంగా ఉండాలి. పూర్తయిన తర్వాత, హేమంతపు చంద్రుడు సత్యం కాకూడదు. అది ఒక వాకిలి, ఒక చల్లని వీవన కావాలి. దానికదిగా ఉండాలి. నాకు తెలుసు… సర్ జాన్ డేవీస్, ఇంగ్లీషు కవి 29.12.2014 న కృష్ణా జిల్లా వద్ద శ్రీ నారా లోకేష్ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం 01.01... తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ 2014 యాడ్ - - మౌళిక సదుపాయాల నిర్మాణము తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ 2014 యాడ్ - ధరల పెరుగుదల సెప్టెంబర్ 29 నుంచి పాఠశాలలకు మధ్యంతర పరీక్షలు గుంటూరు వైద్య కళాశాల విద్యార్థిని ప్రతిభ సెప్టెంబర్ 17 నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు వెబ్‌సైట్‌లో వీఆర్వో హాల్‌టికెట్లు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ‘ఏపీ పాలిటెక్ ఫెస్ట్’: గంటా లింగ సమానత్వం కోసం ప్రత్యేక నియామకాలు ఓ నా కవితలారా! రండి, మనిషి బలహీనతలు బయటపెడదాం నా కవితలారా! మీకు చాలా బద్ధకస్తులు. ఇలా అయితే మీ జీవితం దారుణంగా ముగుస్తుంది. మీరు ఊరికే పనీపాటా లేకుండా ఉన్నారు. మీకు చివరి రోజులు మరీ దుర్భరంగా గడవడం ఖాయం. నా సంగతొ అడుగుతున్నారా? నేనిప్పటికే సగం పిచ్చెక్కి ఉన్నాను. నేను మీతో ఎంతగా వాగి వాగి ఉన్నానంటే నా చుట్టూ మీరే కనిపిస్తున్నారు. కొవ్వెక్కి బలిసిన పశువులు. దిగంబరులు! మీకు సిగ్గు లేదు. కానీ, ఇదిగో, అన్నిటిలోకీ కొత్త కవితా! నీకు బాగా పెంకితనం చెయ్యడానికి అట్టే వయసు రాలేదు. వంటింటి చిట్కాలు: ముఖం ఫై ముడతలు తగ్గాలంటే గ్యాస్‌ కంపెనీలకు ప్రభుత్వ అండ! ఆస్ట్రేలియా జార్గన్‌ ప్రాజెక్ట్‌ నుంచి తక్కువ ధరలకే ఎల్‌ఎన్‌జీని పొందేందుకు వీలుగా చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తిరిగి చర్చలు ..... పైపులైన్ల ద్వారా సరఫరా చేసే నేచురల్‌ గ్యాస్‌కు దేశవ్యాప్తంగా ఒకే ధరను అమలు చేసే ప్రతిపాదనలను పెట్రోలియం, సహజవాయు నియంత్రణ బోర్డు(పీఎన్‌జీఆర్‌బీ) ..... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ ..... గెయిల్‌కు విదేశీ ఎల్‌ఎన్‌జీ పుష్‌! వచ్చే ఏడాది నుంచి విదేశీ ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకోనున్నట్లు వెల్లడించిన ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గెయిల్‌ కౌంటర్‌కు బలమొచ్చింది. ప్రస్తుతం ..... ధర తగ్గింపు- పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ అప్‌ ఎల్‌ఎన్‌జీ దిగుమతి ధరలు తగ్గనున్న నేపథ్యంలో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3 ..... 'శ్రీ' కవితలు: __ మరువలేను - తెలుగు గజల్ __ List of Smartphones and Tablets Launched For the Week Ending December 9 _ స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు (డిసెంబర్ తొలివారం)! - Telugu Gizbot స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్‌లు (డిసెంబర్ తొలివారం)! పండుగలు ఇతర హాలిడే సీజన్‌లతో ఆరంభమైన డిసెంబర్, టెక్నాలజీ ప్రియులను కొత్త ఆవిష్కరణలతో కనవిందు చేస్తోంది. నోకియా, సోనీ వంటి దిగ్గజ బ్రాండ్‌లు తమ కొత్త ఉత్పత్తులను పరిచయం చేశాయి. ఈ నెల తొలివారానికిగాను మార్కెట్లో ఆవిష్కరించబడిన స్మార్ట్‌ఫోన్స్ అలాగే టాబ్లెట్ పీసీల వివరాలను ఇప్పుడు చూద్దాం..... జింక్ జడ్99 2జీ 1. యెహోవా భూజనులందరి భాషను ఎక్కడ తారుమారు చేసెను? 2. మొట్ట మొదట ఇటుకలు తయారు చేయబడిన దేశము ఏది? 3. షేము నుండి అబ్రాము వరకు ఎన్ని తరములు? 4. అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు ఎవరు? 5. రాజు లోయ అని ఏ లోయకు పేరు? 2.యెహోవా - నా ఆత్మ నరులతో ఎల్ల్లప్పుడును వాదించదు అని ఆది (6-10) అధ్యాయాలలో ఎక్కడ వుంది? 3.నెఫీలులు అనగా ఎవరు? 4.యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు అను లోకోక్తి ఎవరి మీద వుండెను? 2. సువార్తలలో ఉన్న దానిని బట్టి మొదటి క్రిస్మస్ ఎక్కడ జరపబడింది? 1. ఆదాము నుండి ఏసు ప్రభువుకు ఎన్ని తరాలు ? 2. జెబెదయి కుమారులు ఎవరు ? 4. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు ? 5. ప్రకటన 4:1 లో ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఎవరిని పిలిచాడు?
నారా లోకేష్ కి అవార్డ్ – UpdateAP నారా లోకేష్ కి అవార్డ్ ఏపీ మంత్రి నారా లోకేష్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆయన నిర్వహిస్తున్న శాఖలకు పలు అవార్డులు దక్కాయి. ఆంధ్రపదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు స్కోచ్ అవార్డులు దక్కాయి. పంచాయతీరాజ్ శాఖ మొత్తం 5 అవార్డులు సాధించింది. అలాగే స్కోచ్ టెక్నాలజీ క్యాటగిరిలో మంత్రి నారా లోకేశ్‌కు అవార్డు దక్కింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డ్యాష్ బోర్డు, బ్లూ ఎకానమీ క్యాటగిరీలో జలవాణి కాల్ సెంటర్, ఎన్టీఆర్ జలసిరి, ఐవోటీ ద్వారా ఎల్ఈడీ లైట్ల పర్యవేక్షణకు మొబిలిటీ అవార్డులు వచ్చాయి. ఇక ఆర్ఎఫ్ఐడీ కార్డు ద్వారా చెత్త సేకరణ పథకానికి కూడా అవార్డు దక్కింది. ఇదిలా ఉండగా అవార్డులు సాధించేందుకు కృషిచేసిన అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలియజేశారు. అవార్డ్ సాధించిన మంత్రి లోకేష్ ని ఆయన సహచరులు, పలువురు టీడీపీ నేతలు అభినందనల్లో ముంచెత్తారు. ఏపీ ఖ్యాతిని పెంచడంలో చంద్రబాబు వారసత్వంతో ఆయన బాటలో లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలను కొనియాడారు. « ఫేస్ బుక్ కొత్త ఫీచర్ (Previous News) (Next News) అనుష్క గురించి ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ » transact - విక్షనరీ క్రియ, విశేషణం, చేసుట, నడిపించుట, జరిపించుట. "https://te.wiktionary.org/w/index.php?title=transact&oldid=946956" నుండి వెలికితీశారు intention - విక్షనరీ నామవాచకం, s, ఉద్దేశము, యత్నము, అభిప్రాయము, తాత్పర్యము, భావము. ) తనకుతానే, స్వతః,బుధ్దిగా. "https://te.wiktionary.org/w/index.php?title=intention&oldid=935552" నుండి వెలికితీశారు తూటు - విక్షనరీ తూఁటు[<small>మార్చు</small>] "అడిచిరి దుర్గముల వడిఁబొడిచిరి కొంతములఁదూఁటి బోరనగాడన్‌, విడిచిరి వాహములాజిన్‌." [కు.సం.-11-119] "https://te.wiktionary.org/w/index.php?title=తూటు&oldid=878337" నుండి వెలికితీశారు baronet - విక్షనరీ నామవాచకం, s, ఒక తరహా కితాబుకలవాడు, అనగా Baron, Knight అనే కితాబులకు నడిమి కితాబు గలవాడు. "https://te.wiktionary.org/w/index.php?title=baronet&oldid=924283" నుండి వెలికితీశారు పుట్టపర్తి వారి అమ్మాయినండీ.." "ఎవరూ పుట్టపర్తి నారాయణాచార్యులా..??" ఒక వెబ్ సైట్ పెట్టమండీ .." "మా నాన్న జీవిత విశేషాలూ రచనలూ అన్నీ సేకరించి.. "ఇందులో భాగంగా పుట్టపర్తి వారిపై చేసిన PhD పుస్తకాలనూ రప్పించుకుంటున్నాము.." "ఇంకొక విషయమండీ .. మా నాన్న గారితో పరిచయము ఇలా ఉన్న వారిని కలిసి "మీరు మా నాన్న గారిని మా నాన్నగారి పై నాలుగు విషయాలు చెబితే సంతోషిస్తాం.." "సరే.. నా సెల్ నెం రాసుకో .." "మాకు అగ్రజ సదృశులు.. ఇద్దరున్నారు కదూ.." (నవ్వు) కొంచం కష్టం వేసింది.. అవి కూడా వచ్చాయి.. "నాకు అన్న లాంటి వారు.. డా.పుట్టపర్తి నారాయణా చార్యులు గారు ఒక సారి జనగామకు పిలిచాం.." గన్ కల్చర్ తో పెరుగుతున్న మరణాలు పాప కోసం తల్లుల తపన ..
కొన్ని సినిమాలు ముందు ఆసక్తిని పెంచుతాయి. క్యూరియాసిటీ కలిగిస్తాయి. కానీ సడెన్ గా వాటి గురించి ఆడియన్స్ మర్చిపోతారు. అందుకు కారణం చాలాసార్లు మేకర్సే. ఈ మధ్య కాలంలో అలా మొదట్లో ఆకట్టుకుని ఆ తర్వాత ప్రేక్షకులు పట్టించుకోవడం మానేసిన సినిమాల్లో టాక్సీవాలాతో పాటు సవ్యసాచి కూడా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా.. సినిమాపై మొదట్లో మంచి అంచనాలున్నాయి. అందుకు కారణం.. వాళ్లు చేసిన ప్రమోషన్స్. అలాగే దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుంచి వస్తోన్న సినిమా అనే ప్రచారం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెంచడానికి కారణమైంది. మొత్తంగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ అంటూ తెగ ఊరించిన ఈ సినిమాను అంతా కలిసి పక్కన బెట్టారు.తర్వాత విజయ్ గీత గోవిందంతో భారీ హిట్ కొట్టాడు. కానీ ఇప్పుడీ టాక్సీవాలాను పూర్తిగా పక్కన బెట్టాడు. ఇలా చేయడం అంటే ఓ దర్శకుడి కెరీర్ తో ఆడుకోవడమే. సినిమా బాలేకపోతే ముందే ఆపేయొచ్చు. కానీ మొత్తం పూర్తయ్యాక.. అలా ఆపడం.. అది కూడా అర్థం లేని కారణాలు చెప్పడం కరెక్ట్ కాదు.. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి టాక్సీవాలా ఇక విడుదల కావడం కష్టమే అంటున్నారు. ఇక అలాగే ఆసక్తిని పెంచిన మరో సినిమా సవ్యసాచి. వరుసగా ఫ్లాపులు వస్తోంటే.. అసలు తను ఎలాంటి సినిమా చేయాలా అని నాగచైతన్య సైతం డైలమాలో ఉన్నప్పుడు.. అతన్ని ప్రేమమ్ తో మళ్లీ ట్రాక్ ఎక్కించిన దర్శకుడు చందు మొండేటి. అప్పటికే కార్తికేయతో సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు చందు. అలాంటి చందు.. చైతూకు ప్రేమమ్ తో తిరుగులేని హిట్ ఇవ్వడమే కాదు.. అతన్నుంచి అక్కినేని ఫ్యాన్స్ ఎలాంటి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో కూడా అర్థమయ్యేలా చెప్పాడు. ఇది నచ్చే చైతూ మరోసారి చందు దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇది రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత మొదలైంది. కానీ ముందు విడుదలైంది మాత్రం శైలజారెడ్డి అల్లుడు. నిజానికి సవ్యసాచి కంటెంట్ ఉన్న సినిమా. పైగా దర్శకుడు కొత్తతరహా కథల్ని ఇష్టపడతాడు. అలాంటి దర్శకుడి కంటే రొటీన్ కథలతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తోన్న మారుతికి చైతూ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కట్ చేస్తే వాళ్లు చెప్పుకున్నంత గొప్ప హిట్ అయితే కాదు శైలజారెడ్డి అల్లుడు. దీంతో ఇప్పుడు మళ్లీ సవ్యసాచిపైనే కాన్ సెంట్రేట్ చేస్తున్నారు. మొదట్లో తాము ఏదైతే వర్కవుట్ కాదని.. మార్పులు చెప్పారో.. ఇప్పుడు వాటికి కూడా ఓకే చెబుతున్నాడట చైతూ. మొత్తంగా సవ్యసాచి కూడా వస్తుందనే గ్యారెంటీ లేదు. వచ్చినా.. ఈ సినిమాను చే అండ్ ఫ్యామిలీ సీరియస్ గా తీసుకుంటుందనుకోలేం. అంటే మరో దర్శకుడి కెరీర్ తో ఆటలన్నమాట. ఏదేమైనా.. సినిమా ఇండస్ట్రీలో కొందరు చేసే కొన్ని కథలంతే ఉంటాయ్.. పుట్ బాల్ ప్రీమియర్ లీగ్ లోకితెలుగు టైగర్స్ _ www.10tv.in ప్రీమియర్ లీగ్ ఇకనుండి అక్కడ డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ చాలా అందంగా రాయాలంట…! _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _ ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కోర్ట్ ఒక సంచలన తీర్పు వెలువరించింది. డాక్టర్లు ఏటవాలుగా, అర్ధం కాకుండా కలిపిరాత రాయకూడదని డిప్యూటీ అటార్నీ జనరల్ మోక్లేసూర్ రెహమాన్ తీర్పు చెప్పారు. మందుల చీటీ రోగులకు అర్థమయ్యేలా ఉండాలని ఆదేశించింది. కోర్ట్ తీర్పును బట్టి అక్కడి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ టైపు చేసైనా ఇవ్వాలి, లేదంటే విడివిడి అక్షరాల్లో అర్ధమయ్యేట్టు రాసి అయినా ఇవ్వాలని ఈ తీర్పులో స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పుపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ హర్షం ప్రకటించారు. ఈ తీర్పుపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి విశేష ప్రశంసలు అందుతున్నాయి. వెంకట్ శిద్దారెడ్డి March 3, 2009 Film Making, Videos 1 Comment సిటిజెన్ కేన్ దర్శకుడు ఆర్సన్ వెల్స్ దర్శక్త్వంలో వచ్చిన చిట్టచివరి సినిమా ’The Other side of the wind’. ముప్ఫై ఏళ్ళ క్రితం వెల్స్ రూపొందించ తలపెట్టిన ఈ సినిమా దురదృష్టవశాత్తూ పూర్తికాలేదు. ఈ సినిమాలోని పూర్తయిన భాగాలు చూసిన వారి అభిప్రాయాల ప్రకారం ఈ సినిమా విడుదలయ్యుంటే వెల్స్ మొదటి సినిమా ’సిటిజెన్ కేన్’ అంత సెన్షేషనల్ సినిమా అయ్యుండేదట. ఫిల్మ్ వితిన్ ఫిల్మ్ టెక్నిక్ ఉపయోగించి రూపొందించిన ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల కోసం మరియు ఈ సినిమాలోని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కోసం కింద చూడండి. లక్నోలో 'భరత్ అనే నేను'.. _ www.10tv.in సినీ పరిశ్రమ పెద్దలతో టి యు డబ్ల్యూ జె నేతల భేటి.. - Telugu 70mm మీడియా బ్యాన్ వ్యవహారంపై కొంతకాలంగా నలుగుతున్న వివాదం.... సినీ పరిశ్రమ వ్యవహారం పై ఎడిటర్ ల ఆగ్రహం నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం రంగం లోకి దిగిన ప్రెస్ అకాడమీ ఛైర్మెన్, టి యు డబ్ల్యూ జె అధ్యక్షుడు అల్లం నారాయణ, TUWJ ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, సురేష్ బాబు దగ్గుబాటి, కె.ల్. నారాయణ,
వెన్నెలదారి venneladaari: ఎప్పుడో ఒకప్పుడు... @జలతారువెన్నెలః థాంక్సండీ... నేటి నుంచి తిరుమలలో మహా సంప్రోక్షణ _ 60SecondsNow తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించనున్నారు. ఆలయంలోని అదనపు పరకామణి ప్రాంతంలో యాగశాలలో 28 హోమగుండాలను ఏర్పాటుచేశామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులుచెప్పారు. ఈ రోజు నుంచి ఆగస్టు 16 వరకు 1,94,000 మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశమున్నదని చెప్పారు. ప్రతిరోజూ రాత్రి 12 గంటలకు మరుసటి రోజు సామర్థ్యానికి అనుగుణంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. తెలంగాణలో తమదే ఆధిపత్యమన్న ధోరణితో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌ చేసిన ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర సమితిని ఇబ్బందుల్లో పడేయగా, పార్టీలోని నేతల మధ్య వైరం పార్టీ అగ్రనాయకత్వానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయంట. నల్గొండ జిల్లాలో టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌పై నకిరేకల్‌ ఇన్‌ఛార్జి వీరేశం అనుచరులు దాడి చేశారు. ఈ గలాటాలో ఇరువర్గాలకూ చెందినవారు గాయపడ్డట్లుగా వార్తలు అందుతున్నవి. అన్ని పార్టీల్లోనూ ఇలాంటి కుమ్ములాటలూ, తన్నులాటలూ జరుగుతుంటాయి. కాని ఉద్యమ పార్టీ అంటే క్రమశిక్షణ ఎక్కువ ఉండాలె. ఆ పార్టీలోనే క్రమశిక్షణ లేకపోతే ఎలాగ? తెరాసలో తన్నులాటలు తెలంగాణ ఉద్యమానికి చేటు తెచ్చే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది ఆ పార్టీని అభిమానిస్తున్నవారిలో. కన్ను కొట్టింది.. వైరల్ అయింది.. అసలెవరీ అమ్మాయి? - Neti Cinema నిన్నటినుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి తెగ కనిపించేస్తోంది. ఏ ప్లాట్‌ఫాం ఓపెన్ చేసినా సరే.. ఆ అమ్మాయి తప్ప ఇంకో టాపిక్కే లేదు. సమస్యలు, ఇతర విశేషాలేన్నో ఉన్నప్పటికీ.. వాటిని పక్కనపెట్టి ప్రతిఒక్కరూ ఆ బ్యూటీ గురించే చర్చించుకుంటున్నారు. అంతలా ఆమె ఏమైనా పెద్ద సాహసం చేసిందా అంటే అదీ లేదు. జస్ట్.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో అలా ఒక్కసారి కన్నుకొట్టిందంతే! దెబ్బకు ప్రతిఒక్కరూ ఆమె మాయలో పడిపోయారు. ఆమె పేరు ప్రియా ప్రకాష్ వారియర్. ప్రస్తుతం మలయాళంలో ‘ఓరు అదార్ లవ్’ పేరుతో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాలేజ్ నేపథ్యంలో లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ‘‘మాణిక్య మలరాయ పూవీ’’ అనే వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. అది ఇలా రిలీజ్ అవ్వడమే ఆలస్యం.. యూట్యూబ్‌లో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అది అలా వైరల్ అవ్వడానికి కారణం.. ప్రియాప్రకాషే కారణం. ఆ పాటలో ఆమె ఫుల్ లెంగ్త్‌లో లేదు. కేవలం 15 సెకనులపాటు మాత్రమే వుంది. ఓ మెలోడియన్ ట్యూన్ వద్ద ఆమె ఇచ్చిన హావభావాలు ఎంత అద్భుతంగా వున్నాయంటే.. ఎలాంటివారైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే.. చూసిన ప్రతిఒక్కరూ ఫిదా అవ్వడంతో ఆ వీడియో ముఖ్యంగా ఆ అమ్మాయి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఫేస్‌బుక్ ఎకౌంట్ సంగతేమోగానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం పెద్ద సునామీ వచ్చింది. కేవలం ఒకేఒక్కరోజులో 1 మిలియన్ ఫాలోవర్స్‌ని ఆమె సంపాదించింది. ఇప్పటికీ ఈ వీడియో ట్రెండ్ అవుతూనే ఉందంటే.. ప్రియా ఎక్స్‌ప్రెషన్సే కారణం. ప్రస్తుతం ఆమె బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. శ్రీజ పెళ్ళి చేసుకోబోయే చిరు అల్లుడు ఎవరో తెలుసా..? పవన్ సినిమాలో హీరోయిన్‌గా ఆ హాట్ బ్యూటీకి బంపరాఫర్! ‘కుందనపు బొమ్మ’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్ 5 నిమిషాలకి 5 కోట్లిమ్మంటున్న రామ్ చరణ్ లవర్ ఇండియా – పాక్ యుద్ధం ఆటలు మొదలు ఒకపక్క యుద్ధం ఒద్దు అంటూనే భారత వైమానిక సత్తా ఎంతటిదో పాకిస్తాన్ కి చూపించాలి అని భారత్ ముచ్చట పడుతోంది. శ్రీనగర్ నుంచి రాజస్థాన్ దాకా భారీ ఎత్తున సైనిక, వాయు విన్యాసాలకి అంతా సిద్దం చేస్తున్నారు భారత దళపతులు. భారత వాయుసేన ప్రధాన కమాండ్ సహా, పశ్చిమాన ఉన్న 18 ఎయిర్ బేస్ లతో పాటు పూర్తి స్థాయి యుద్ధ విమానాలు, చాపర్లతో ఈ విన్యాసాలు ఉంటాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్ తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని భావించిందని, అందుకోసం సరిహద్దుల్లో ‘ఎక్సర్ సైజ్ తాలోన్’ పేరిట నాలుగు రోజుల పాటు వార్ గేమ్స్ ఆడనుందని ఓ అధికారి వివరించారు. ఎయిర్ కమాండ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. యూరీ లో ఆర్మీ మీద జరిగిన ఉగ్రదాది తరవాత భారత్ పాక్ మధ్యన ఉద్రిక్త పరిస్థితి పెరిగింది , ఎలాంటి పరిస్థితి లో అయినా మన విమానాలు సంనధంగా ఉన్నాయి అని పరీక్షించడం కోసం ఈ విన్యాసాలు జరుగుతాయి అంటున్నారు. ఇది వీక్షించడం కోసం కేంద్ర మంత్రులు సైతం రాబోతున్నారు. కావాలనే సరిహద్దుల్లో భారత్ ఈ ఆటలు సిద్దం చేస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఈ ప్రోగ్రాం ని నిశితంగా పరిశీలించబోతోంది కూడా . 'పెద్ద నోట్ల రద్దు....సంక్షోభంలో సామాన్యుడు' పై బిగ్ డిబేట్ _ www.10tv.in బిగ్ డిబేట్ మోదీ రాజీనామా చేస్తే.. చంద్రబాబు రిజైన్ అస్తవ్యస్తంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక
'భక్తరామదాసు' ఎత్తిపోతల పథకం డిజైన్‌ మార్చాలి : తమ్మినేని _ www.10tv.in ఫేస్‌బుక్‌ ప్రేమ ఓ యువతి జీవితాన్ని 'పోలవరం' కాంట్రాక్టర్‌ను పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : చాలా అర్థవంతమైన సందేశాలు. uma-tailoring-uma: ఎంబ్రాయిడరి - 51. f. డ్రాన్ త్రెడ్ వర్క్ -6 జనగామ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): ఈ నెల 21న నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్‌ రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య చెప్పారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ బండ ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌ హాజరవుతారని, సమావేశాన్ని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. దేశంలోనే … వివరాలు → – పూర్తిస్థాయి మేనిఫెస్టోను చూస్తే పోటీకి కూడా రావనుకుంటా! – మా మేనిఫెస్టోను కాపీకొట్టారనడం విడ్డూరం – కోటి ఎకరాలకు సాగునీరివ్వటమే కేసీఆర్‌ ధ్యేయం – సంక్షేమ పథకాలకే రూ.60కోట్లు కేటాయిస్తున్నాం – దమ్ముంటే మాకంటే మెరుగైన మేనిఫెస్టోను కాంగ్రెస్‌ ప్రకటించాలి – నేను పార్టీమారను.. మాకుమార్తె కాంగ్రెస్‌లో చేరదు – నాపై తప్పుడు ప్రచారాలు … వివరాలు → కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు నమ్మరు వారివి అవకాశ రాజకీయాలు: మధుసూధనాచారి జయశంకర్‌ భూపాలపల్లి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): నాలుగేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందని భూపాలపల్లి నియోజకవర్గ తెరాస అభ్యర్థి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి కితాబిచ్చారు. సమర్థ నాయకత్వం కేసీఆర్‌ సొంతమని కొనియాడారు. దోపిడీకి మారుపేరుగా కాంగ్రెస్‌ నాయకులు నిలిస్తే.. నిజాయతీకి నిలువుటద్దంగా తెరాస నాయకులు నిలిచారని … వివరాలు → వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలోని నడికుడి మండలంలోని వరికోల్‌ గ్రామంలో ఐక్యతే మా బలం.. అభివృద్దే మా ధ్యేయం.. అంటూ గ్రామానికి చెందిన ఉద్యోగులు, యువత వరికోలు నుంచి శుక్రవారం ఉదయం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి.. తెలంగాణ భవిష్యత్‌ కేసీఆర్‌ అంటూ ర్యాలీలో నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వరికోలు నుంచి … వివరాలు → మళ్లీ గెలుపు ద్వారా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తోంది: ఆరూరి రమేశ్‌ వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ప్రచారం బాగుందని, టిఆర్‌ఎస మళ్లీ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. కెసిఆర్‌ చేస్తున్న అభివృద్ది పనులే గెలుపునకు బాటలు వేయనున్నాయని అన్నారు. విపక్షాల అభ్యర్థులు ఎవరో తెలియక ప్రజలు తికమకలో ఉండగా, టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు … వివరాలు → కన్నా, పవన్‌, జగన్‌లు రాష్ట్ర ద్రోహులు ఇప్పటివరకూ 256 జీబీ వరకు వచ్చిన యాపిల్ ఐ ఫోన్ మాత్రమె చూశాం. కానీ ఇప్పుడు అంతకు మించి…ఏంటా అనుకుంటున్నారా..? ఫోన్ అండీ అవును ప్రముఖ లెనోవో సంస్థ త్వరలోనే 4 టీబీ స్టోరేజ్ కలిగిన కొత్త ఆండ్రయిడ్ ఫోన్ ను విడుదల చేయనుంది. ఇది అక్షరాలా సత్యం. ఈ విషయాన్ని లెనోవో సంస్థ వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చినీస్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లో తెలియజేశారు. ఈ ఫోన్ కు సంబందించిన డిజైన్ కూడా ఆ సైట్ లో విడుదల చేశారు. 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఈ ఫోన్ లో 2000 హెచ్డీ సినిమాలు, 10,000 ఫోటోలను, 1,50,000 ల లూస్ లెస్ పాటలను నిమ్పుకునేంట సామర్థ్యం కలిగి ఉంటుందట. అధికారికంగా ఈ ఫోన్ ని లెనోవో జెడ్ 5 గా దృవీకరణ చేయగా ఈ ఫోన్ ను ముందుగా చినా లో లాంచ్ చేయనున్నారు. తర్వాత ఇండియాకు తీసుకురానున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఫోన్ వెనుక వైపు కూడా స్క్రీన్ లాంటి ఎలక్ట్రానిక్ డిస్ప్లే ని అమర్చారు. డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో బాలయ్య మరో సినిమా? ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో చాలా వరకు ఏడాదికో సినిమా చేస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం వారి కంటే వేగంగా ఈ వయసులో కూడా చాలా స్పీడ్ గా సినిమా చేస్తున్నాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమా ఒకే చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కోసం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమాను మొదలు పెట్టె పనిలో పడ్డాడు. వివి వినాయక్ దర్శకత్వంలో త్వరలో ఒక సినిమాను స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారట. గతంలో వినాయక్ తో బాలయ్య చెన్నకేశవ రెడ్డి అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు. అయితే ఈ సారి ఎలాగైనా ఆయనతో ఒక మంచి సినిమా చేసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక వచ్చే నెల 12న సినిమాను లంచ్ చేసి ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ వినాయక్ ప్రాజెక్టును ఫినిష్ చేయాలనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
‘తేజ్ ఐ లవ్ యు’ క్లోజింగ్ కలెక్షన్స్.. త్రిపుల్ డిజాస్టర్! - Neti Cinema దర్శకుడు కరుణాకరన్ ఏమో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్! సాయిధరమ్ తేజ్, అనుపమల జంట కూడా ఓ డిఫరెంట్ ఫీల్ కలిగించింది. ఈ కాంబినేషన్‌లో ‘తేజ్ ఐ లవ్ యు’ రూపొందడంతో.. ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. పైగా.. పోస్టర్లు, ప్రోమోలన్నీ ఇంప్రెస్ చేయడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటుందని అందరూ భావించారు. తీరా రిలీజయ్యాక.. అసలు విషయం తెలుసొచ్చింది. ఈసారి కరుణాకరన్ మాయ చేసి మెప్పిస్తాడేమోనని జనాలు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. రొటీన్ రొడ్డకొట్టుడుతో స్టోరీతోనే బాగా విసిగించేశాడు. పోనీ స్ర్కీన్‌ప్లే అయినా కొత్తగా వుందా? అంటే అదీ లేదు. ఏవో నాలుగైదు ఆకట్టుకునే అంశాలున్నాయే తప్ప.. కనీసం నవ్వుకోవడానికి కాసింత ఎంటర్టైన్‌మెంట్ కూడా లేదు. దీంతో ఈ చిత్రాన్ని జనాలు పూర్తిగా రిజెక్ట్ చేసేశారు. ఆ దెబ్బకు ఇది త్రిపుల్ డిజాస్టర్‌గా నిలిచింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ చిత్రం టోటల్ రన్‌లో వరల్డ్‌వైడ్‌గా కేవలం రూ.4.22 డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ (రూ.16 కోట్లు)తో పోల్చుకుంటే.. కేవలం 25 శాతం మాత్రమే రికవర్ చేయగలిగింది. ఈ లెక్కన దీన్ని త్రిపుల్ డిజాస్టర్‌గా తేల్చిపారేశారు. పాపం తేజ్.. లవ్ స్టోరీతోనైనా పురోగతి సాధిద్దామనుకుంటే, మరింత పాతాళానికి పడిపోయాడు. కర్ణాటక+రెస్ట్ : 0.30 మోత మోగించిన డీజే.. బన్నీకే సాధ్యమైన అరుదైన రికార్డు! ట్రైలర్ రివ్యూ-రేటింగ్: ‘కడప’ ఫ్యాక్షన్ బట్టలిప్పిన వర్మ ఖమ్మంలో అపరిశుభ్ర వాతావరణం : నున్న నాగేశ్వర్‌రావు _ www.10tv.in రాఫెల్ .. బీజేపీ బోఫోర్స్ ! Sep 25,2018126 Shares చరణ్ అభిమానులు అత్యుత్సాహం Sep 25,2018126 Shares సుధీర్‌... ఎవరిని మోసం చేద్దామని? Sep 25,2018126 Shares మరో బాహుబలి అవుతుందని నమ్మకమా? Sep 25,2018126 Shares పదినిమిషాలకె…నలభై లక్షలు వసూలు చేసింది? చిన్నారి పెళ్లి కూతురిగా ఇమేజ్ తెచ్చుకుని .. ఆ తరువాత మూడు, నాలుగు సినిమాల్లో నటించిన అందాల భామ అవికా గోర్ కు ఇప్పుడు తెలుగులో పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు. అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. అయితే ఈ అమ్మడు లేటెస్ట్ గా ”ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాలో చిన్న గెస్ట్ పాత్ర చేసింది. ఆ పాత్రకు మంచి క్రేజ్ దక్కింది, అయితే ఈమే నటించిన ఆ పదినిమిషాల పాత్ర కోసం .. ఏకంగా 40 లక్షలు వసూలు చేసిందట !! అవికాగోర్ … హీరోయిన్ గా చేస్తే .. ఇంకాస్త ఎక్కువ మొత్తం తీసుకునేది .. కానీ ఈ సినిమాలో పది నిమిషాలకే .. ఇంత వసూలు చేయడం నిజంగా పరిశ్రమలో సంచలనం రేపుతోంది. మరి ఈ సినిమాకోసం అడిగినంత ఆ నిర్మాత ఇవ్వడం కూడా ఆసక్తి రేపుతోంది. గౌతమి పుత్ర శాతకర్ణి టాక్ వచ్చేసింది..సినిమా చూసింది ఎవరో తెలుసా..? _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _ గౌతమి పుత్ర శాతకర్ణి టాక్ వచ్చేసింది..సినిమా చూసింది ఎవరో తెలుసా..? బాలయ్య వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా 12 న విడుదలకు సిద్దమైపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఈ నేపథ్యం లో గౌతమి పుత్ర శాతకర్ణి ప్రీమియర్ షో ని నారాలోకేష్, బ్రహ్మీణి దంపతులు చూసారు. తాము అమరావతి లో ఈ చిత్రాన్ని చూసినట్లు వారు తెలిపారు. శాతకర్ణి జీవిత చరిత్రని ఈ చిత్రం ద్వారా తనకు చూసే అవకాశం వచ్చిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. దర్శకుడు అద్భుతంగా తీసాడని ఆయన కొనియాడారు. బాలయ్య నటనతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని లోకేష్ అన్నారు. ఈ చిత్రం లో ఇతరనటీనటులను కూడా తప్పకుండా మెచ్చుకోవాల్సిందే అని అన్నారు. మరో వైపు లోకేష్ భార్య నారా బ్రహ్మీణి కూడా ఈ చిత్రం పై తన స్పందనని తెలియజేసారు. ఈ చిత్రం చూశాక తనకు మాటలు రావడం లేదని దర్శకుడు క్రిష్ అద్భుతం తెరకెక్కించారని కొనియాడారు. అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : విజయవాడ ప్రాంతాన్ని గుట్కా రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని, గుట్కా, ఖైనీ ప్యాకెట్ల విక్రయాలపై... సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో గుట్కా మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఓ ముఠాగా ఏర్పడి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎక్కువ ధరకు విక్రయించి రూ.లక్షలు...
నా ప్రపంచం: పూర్వ జన్మలు – పునర్జన్మలు ఉంటాయా? ఒక వైదికాచార్యుడు గత జన్మలో పాపం చేసి చెప్పులు కుట్టేవాడిగా లేదా పాకీవాడిగా పుట్టాడనుకుందాం.అప్పుడు చెప్పులు కుట్టేవాడు లేదా పాకీవాడు తన గత జన్మ వాసనలతో సంస్కృతం మాట్లాడగలగాలి కదా. అలాంటి సందర్భం ఒక్కటీ లేదు. బంగ్లాదేశ్ లో ఒకామె తాను గత జన్మలో ఇందిరా గాంధీనని చెప్పుకుంది. కానీ ఆమె గత జన్మ వాసనలతో ఇందిరా గాంధీ మాట్లాడిన హిందీ బాష మాట్లాడలేకపోయింది. పూర్వ జన్మలు అనేది నిజం, రుజువు ఏమిటి అని అంటే ఎవరి కి వారు కూర్చుని దృష్టి ని బ్రూమధ్యం లో నిలిపి(అంటే రెండు కనుబొమ్మలు, ముక్కు కలిసే ప్రాంతమన్న మాట) ద్యాన సాదన చేస్తే అంతా బోదపడుతుంది. ఇంక ఏమిటి? ఎందుకు అని ప్రశ్నించడం ఉండదు, ప్రయేగశాలలో నిరూపించే విషయాలు కావివి. పూర్వజన్మలు ఉన్నాయా లేవా అనే ప్రశ్న కు సమాధాన౦ మన వేదాల్లో, పురాణాల్లో చాలా ఉదాహరణలున్నాయి. ఈ విషయాలను బట్టి హేతువాదులమనుకునే వాళ్ళకు ఒక ప్రశ్న నేను అ౦టే ఏమిటి? ఈ శరీరమేనా? అయితే మీకు మీరు సమాధాన౦ చెప్పుకోడానికి ప్రయత్ని౦చ౦డి. నేనుకు నాదికి తేడా అర్ధ౦ చేసుకోడానికి కూడా ప్రయత్ని౦చ౦డి. ఉదా: ఈ శరీర౦ నాది అనుకు౦టారా లేక ఈ శరీర౦ నేను అనుకు౦టారా? ఫలానా రావు గారు చనిపోయారు. ఇక వారి యొక్క శరీరాన్ని దర్శి౦చాడానికి ఫలానా చోట వు౦చారు. తర్వాత వారి మృత దేహాన్ని ఖనన౦/దహన౦ చేశారు. అ౦తకు ము౦దు వరకు రావు గారు అన్న ఆ శరీరాన్ని చనిపోయాక రావు గారిది అని ఎ౦దుక౦టున్నారు. అ౦టే శరీర౦ రావు గారిదే కానీ శరీరమే రావు గారు కాదు. అ౦టే ఇది నా ఇల్లు అనుకున్నట్టే ఇది నా శరీర౦ అనుకు౦టా౦ కదా. ఇ౦టికి యజమానిలాగే శరీరానికి కూడా మన౦ బ్రతికున్న౦త వరకు మన౦ యజమానుల౦. మన౦ చనిపోవటమ౦టే మన ఇల్లు శిథిలమయినట్టు. వేరే ఇ౦టికి వెళ్ళాలి కదా? లేదా శిథిలమైన ఇ౦టి లోనే ఉ౦టారా? ఆలోచి౦చ౦డి. జోగేష్ దుర్గరాజు. హైదరాబాద్ అనేక జన్మల నుండి ఇలాంటి ప్రశ్నలు వేసి వేసి అవి ఇంకా తీరక ఇన్నయ్య గారు ఈ జన్మలో కూడా అదే స్వభావంతో మళ్ళీ అదే బాటలో నడుస్తున్నారు. గుర్తించి ఇకనైనా బయట పడండి. అయినా ఎవరో చెపితే తెలియదు.. తనకు తానుగా లోపలి నుండి పుట్టాలి అది పురుగు తొలచినట్లు తొలవాలి. అప్పుడే సత్యాన్వేషణ మొదలయ్యేది. అప్పటి వరకు లోకం ఇలాంటి వాళ్ళకు భరించక తప్పదు. ఆయన లోపల వున్న భగవంతుడు మేల్కాంచి ఆయనకు సరియైన మార్గాన్ని అందించాలని ప్రార్థన చేద్దాం.
వేణువు: గురజాడ ‘దేశభక్తి’ గేయం... అసలు రూపం ఇదీ! కొద్దిరోజుల క్రితమే Gurazada's song of songs' అనే చిన్న పుస్తకం విడుదలైంది. శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం (వెల: రూ. 25) సంకలనకర్త పోరంకి దక్షిణామూర్తి. ఈ పుస్తకం నిన్ననే కొన్నాను. దీనిలో తెలుగుతో పాటు ఏడు భాషల్లో ‘దేశభక్తి’ గేయాన్ని అందించారు. నేనెప్పటినుంచో చూడాలనుకుంటున్న శ్రీశ్రీ అనువాదం కూడా దీనిలో ఉన్నందుకు సంతోషించాను. తెలుగు గేయం ఎలా ఉందోనని ఆసక్తిగా చూశాను. క్రియాపదాలన్నీ సరిగానే ఉన్నందుకు ఆశ్చర్యం వేసింది. చివర్లో ‘కవిత కోయిల’ అనే ఉంది (కోవిల, కోకిల అనకుండా) ! జాగ్రత్తగా పరిశీలించాను. తేడాలు లేకేం? దీంతో నా అభిప్రాయం మారిపోకతప్పలేదు. చూడండి, దోష ప్రకరణం! (ఇదంతా ‘తప్పులెన్నే’ ఉబలాటం కాదు. ఒక చారిత్రక గేయాన్ని దోషాలేమీ లేకుండా ప్రచురించలేకపోతున్నారే అనే ఆవేదన.) 1) రెండో చరణంలో- తిండి కలిగితె బదులు చివర్లో ‘తే’అంటూ దీర్ఘం వచ్చింది. 2) అదే చరణంలో- కండ కలవాడే తర్వాత ‘ను’ ఎగిరిపోయింది. 3) మూడో చరణంలో- దేశి సరుకులు తర్వాత ‘నించవోయి’ బదులు ‘నింపవోయి’అని ప్రచురించారు. 4) నాలుగో చరణంలో- ‘డబ్బు’బదులు ‘ఉబ్బు’ అట! 5) ఐదో చరణంలో- ‘వెనక’బదులు ‘వెనుక’అని ఇచ్చారు. 6) ఆరో చరణంలో-‘వాణిజ్యమందే’బదులు ‘వాణిజప్యమందే’అట! 7) ఏడో చరణంలో- ‘వొట్టి’అని ఉండాల్సింది ‘వట్టి’అని ఇచ్చారు. 8) అదే చరణంలో- ‘చెప్పుకోకోయి’ బదులు ‘చెప్పకోకోయి’ 9) ఎనిమిదో చరణంలో- ‘పిశాచి’ని ‘పైశాచి’గా మార్చేశారు! 10) అదే చరణంలో- ‘మేలుకు’ బదులు ‘మేలుకి’ 11) పదో చరణంలో- ‘స్వంత’బదులు ‘సొంత’అనే సొంతమాట! 12) అదే చరణంలో- ‘తోడపడువోయి’కి బదులు ‘తోడ్పడవోయి’ 13) పన్నెండో చరణంలో- ‘మతం వేరైతేను’ తర్వాత ‘యే’ అని అసంపూర్తి పదం. అక్కడ ‘యేమోయి?’ అని రావాలి. 14) అదే చరణంలో- ‘పెరిగి’ బదులు ‘పెరిగీ’ 15) పదమూడో చరణంలో- ‘తడసి’ బదులు ‘తడిసి’ * 8, 9 చరణాల వరసను 9, 8 చరణాలుగా ఇచ్చారు. (చరణాలకు గురజాడ 1,2, 3 అంటూ అంకెలు ఇచ్చారు. దాన్ని పాటించివుంటే చెకింగ్ లో ఈ తేడా వెంటనే కనపడి, వచ్చుండేది కాదు.) * విరామచిహ్నాలు ఉపయోగించటంలో కూడా తేడాలున్నాయి కానీ వాటిని నేను లెక్కించలేదు. * ఈ పుస్తకంలో ఉపయోగించిన లోగోలో ‘దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా’ అని ఉంది. ‘మంచి అన్నది’ అని లేనందుకు ఆ లోగోను ఉపయోగించివుండకూడదు. కానీ 15 దోషాలున్న గేయం ప్రచురించి ఈ లోగో వాడటం వల్ల కొత్తగా వచ్చిపడే నష్గమేమీ లేదు కదా! మరో విషయం- ఈ దేశభక్తి గేయం తొలిసారిగా కృష్ణాపత్రికలో 1913లో ప్రచురితమైందనే అనుకుంటున్నాం. విశాలాంధ్ర , ఇతర పుస్తకాల్లో ఇదే సమాచారం ఉంది. కానీ ఈ Gurajada's song of songs లో ఈ గేయం 1910లోనే ‘ఆంధ్రభారతి’లో ప్రచురించారని రాశారు; ఏ నెలలో వచ్చిందో పేర్కొనలేదు. ఇంతకీ ఈ సమాచారం వాస్తవమేనా? తెలుగు అభిమాని గారూ! మీ వ్యాఖ్య అర్థవంతం. పాటలో బాణీ కోసమని తీసుకునే లిబర్టీ అర్థం చేసుకోదగిందే. కానీ దేశభక్తి లాంటి చారిత్రక గేయాల విషయంలో బాణీ కోసం కూడా మార్పులు చేయకపోవటమే మంచిది! సాహిత్యాన్ని (పరి)మార్చని బాణీనే ఎంచుకోవాల్సివుంటుంది. మీ వ్యాసాన్ని ఇప్పుడే చదివాను, వేణు గారు! చాలా చాలా బాగున్నది. మురళీధరరావు గారూ, మీ స్పందన ఆనందం కలిగిస్తోంది. థాంక్యూ! @ Syamala: గురజాడ చేతిరాత విశాలాంధ్ర ప్రచురణల్లోనే ఉంది. దాన్ని ఇక్కడ ఇవ్వటమే నేను చేసింది. థాంక్యూ. @ Zilebi : టైప్ చేసి పెట్టివుండవచ్చు. కానీ ఈ యథాతథంగా ఇస్తేనే విశ్వసనీయత ఉంటుందని నాటి కృష్ణాపత్రిక ప్రచురణ భాగాన్ని Image రూపంలో పెట్టాను. Thank you.. సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కెయిత్‌ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి... సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఒక్కో వాయిదాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ఫీజులు వసూలు చేస్తుండటంపై హైకోర్టు విశ్రాంత... సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాద మండళ్లకి (బార్‌ కౌన్సిల్స్‌) ఈ నెల 29న జరగనున్న ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారులు నియమితులయ్యారు.... హైదరాబాద్‌: దేశంలోని అత్యున్నత స్థాయి వ్యవస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి తొడుపునూరి అమర్‌నాథ్‌గౌడ్‌ అన్నారు.... హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం హైకోర్టు న్యాయమూర్తులు గా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. డీవీ ఎస్‌ఎస్‌ సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, మీ కోసం: పూవుల గడ్డాలు....ఫోటోలు స్త్రీలు పూవులను ఇష్టపడతారు. కొంతమంది స్త్రీలు గడ్డాలున్న మొగవారిని ఇష్టపడతారు. మరి పువ్వులతో గడ్డాలను అలంకరించుకునే మొగ వారిని?....తెలీయదు. కానీ ఈ మధ్య కొందరు పురుషులు తమ గడ్డాలలో(గడ్డాలను) పూవులను అమర్చుకుని రావడం, పబ్ లలో కనబడటం జరుగుతోంది. మొదట ఎవరు ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టేరో తెలియదు గానీ ఈ మధ్య అంతర్జాలంలో వీరి గిరించి ఎక్కువగా రాస్తున్నారు.
హస్తాలు మృదువుగా ఉండాలంటే… _ teluguglobal.in My title My title My title ఇంటిపని, వంటపని, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం వంటి పనులతో చేతులకు మృదుత్వం పోయి గరుకుగా మారిపోతున్నాయని అతివలు ఆందోళన చెందుతుంటారు. అటువంటి వారి కోసం కొన్ని చిట్కాలు… – కొద్దిగా గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ లేదా నిమ్మరసం కలిపి చేతులకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి. – రాత్రిపూట పడుకోబోయే ముందు వేజలైన్, కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపిన మిశ్రమాన్ని చేతులకు మర్దనా చేస్తే తెల్లవారే సరికి చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. – బట్టలు ఉతికేటపుడు సబ్బులు, డిటర్జంట్‌ల మూలంగా చేతులకు హాని కలిగే అవకాశం ఉంటుంది. చేతులకు రక్షణగా గ్లవ్స్ వాడడం మంచిది. – బట్టలు ఉతకడం పూర్తయ్యాక వెంటనే చేతులకు వెనిగర్‌ని కానీ, నిమ్మరసం గానీ రాసుకుని ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఏవైనా మరకలు అంటినా పోతాయి. చేతులు మృదువుగా ఉంటాయి. – మోచేతుల వద్ద కొంతమందికి నలుపు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు నిమ్మ చెక్కతో రుద్దుకుంటే ఆ నలుపు పోతుంది. – చేతులను ఐదు నిమిషాలు గోరువెచ్చని నీటిలో ఉంచినా మృదువుగా, నాజూకుగా ఉంటాయి. Previous articleయూఎస్‌ నుంచి వైసీపీపై శివాజీ ఫైర్ Next article“సవ్యసాచి” కి మాధవన్ పెట్టిన కండిషన్ ఏంటి ? తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ ! పవన్ కోసం బీజేపీ ప్లాన్ బి ! - Voice of Andhra సొంత ఊళ్లో దేకలేకపోయినా పక్క ఊళ్లో పాకుతా అన్నట్టుగా ఉన్నాయ్ పవన్ ప్రయత్నాలు. ఏపీలో ఏం చేయాలో, ఎవరితో కలిసి పోటీ చేయాలో తేలకుండానే చెన్నై వెళ్లి కమల్ హాసన్ తో సమావేశం కావడానికి కారణం అదే ! పవన్ ను దక్షిణాది రాష్ట్రాల్లో వాడేసేందుకు బీజేపీ ప్లాన్ బి సిద్ధం చేసింది. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతే, ఎపీలో ఎలాగూ పీకేడానికి ఏముండదు కాబట్టి తెలంగాణలోనే ఎంపీగా పోటీ పెడతామని భరోసా ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఏపీ విడిచి సాము చేసేందుకు పవన్ సిద్ధం అయ్యాడు. తెలంగాణలో బీజేపీ సైలెంట్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా హడావుడి లేదు. సడీచప్పుడూ లేదు. ఎందుకంటే అందరూ కలిసి కేసీఆర్ ను ఎలాగోలా ఒడ్డున పడేయాలన్న ప్లాన్. అందుకే జగన్ పోటీ చేయడంలేదు.పవన్ అటు వైపు కూడా చూడటం లేదు. మోడీ రావడం లేదు. ఎంఐఎం కూడా టీఆర్ఎస్ వైపే ఉంటోంది. అంటే ఓటు చీలకుండా జాగ్రత్త ఇది. ఇప్పుడు సైలెంట్ గా ఉంటే పార్లమెంటు ఎన్నికల నాటికి బీజేపీ యాక్టివ్ అవ్వాలన్నది ఐడియా. అసెంబ్లీ కేసీఆర్ కి వదిలేసి, అదృష్టం పరీక్షించుకోమంటారు. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ లీడ్ తీసుకుంటుంది. అదీ ప్లాన్. అందుకోసమే పవన్ కి బీజేపీ భరోసా ఇచ్చింది. ఏపీలో తన్నేసినా పర్వాలేదు. మనం అజెండా మార్చుకుందాం. ఏం చేయాలి, ఎలా చేయాలి, యాంటీ చంద్రబాబు స్టాండ్ ఎలా తీసుకోవాలన్నది డిసెంబర్ 11 తర్వాత తేలుతుంది. ముందు నువ్వైతే నీ ప్రయత్నాల్లో ఉండు అని చెప్పేశారు. తెలంగాణలో ఎంపీగా పోటీ పెడతామని భరోసా ఇచ్చారు. బహుశా మల్కాజ్ గిరీ లేదంటే సికింద్రాబాద్ ల నుంచి పవన్ బీజేపీ అభ్యర్థి గా పార్లమెంటు బరిలో దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. బీజేపీకి కాస్తో కూస్తో బలం ఉన్నదని ఫీలింగ్. పైగా పవన్ – నేను పుట్టి పెరిగింది తెలంగాణే అంటాడు. అన్నిటికీ మింటి టీఆర్ఎస్ ఓడిన తర్వాత మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఎలాగూ లగడపాటి రెడీ అవుతున్నాడు కాబట్టి ఇక ఆంధ్రా తెలంగాణ ఫీలింగ్ ఉండదని ఆలోచన. అందుకే పవన్ కల్యాణ్ ఇప్పుడు పక్క వాయిద్యాలు వాయించడంలో బిజీ అవుతున్నారు.అయితే గోదావరి జిల్లాలు, లేదంటే ఇలాంటి టూర్లు ఇక ముందు కూడా ఉంటాయ్ అంటున్నారు. త్వరలో కేరళలో తిరుగుతాడని చెబుతున్నారు. ఇదంతా బీజేపీ స్కెచ్ లో భాగం. ఇందులో ఏపీకి ఓ పాజిటివ్ ఉంది. ఒకటి కేసీఆర్ ఓడిపోవడం, రెండోది పవన్ ఏపీ విడిచిపోవడం ! మీ కోసం: "మాత్రలు మాత్రమే చికిత్సకు సరిపోదు"ఇప్పుడు భారతదేశ డాక్టర్లు కూడా ఆల్టర్నేటివ్ చికిత్స ను ఉపయోగించుకుంటున్నారు
పెళ్లితో ఇల్లు, పిల్లలు.. అనేక ఇతర బరువు బాధ్యతలు వచ్చిపడతాయని నేటి యువత దాన్ని వాయిదా వేయడమే కాదు, కొందరు ఆ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండడమే మేలనుకుంటున్నారు. ఒంటరి జీవితాన్ని గడపడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని బ్రిటన్‌లోని ఆస్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వివాహ బంధం ఆరోగ్యాన్ని కాపాడుతుందని, ముఖ్యంగా ఆయుర్దాయాన్ని పెంచడంలో కీలకపాత్ర వహిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు! గుండెజబ్బులకు కారణమయ్యే రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌, టైప్‌-2 మధుమేహ వ్యాధులతో బాధపడే వ్యక్తులపై దాదాపు పదేళ్లపాటు పరిశోధనలు జరిపారు ఆస్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ జబ్బుల కారణంగా పొంచి ఉన్న మరణముప్పు ఒంటరిగా జీవించేవారి కంటే వివాహ బంధం కొనసాగించే వారిలో తక్కువగా ఉంటోందని తేలింది. * చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నవారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్నవారి కంటే వివాహితులు పదహారు శాతం ఎక్కువ కాలం జీవించే అవకాశమున్నట్లు వారి అధ్యయనంలో గుర్తించారు. * మధుమేహ పీడితులలో అవివాహితుల కంటే పద్నాలుగు శాతం ఎక్కువ కాలం వివాహితులు జీవించే అవకాశం ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. * అధిక రక్తపోటు బాధితుల్లో ఒంటరిగా జీవించేవారి కంటే పది శాతం ఎక్కువ కాలం పెళ్లయినవారు జీవించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. * క్యాన్సర్‌తో బాధ పడుతున్నవారిలో పెళ్లికానివారి కంటే పెళ్లయినవారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లు 2013లో జరిపిన అధ్యయనాల్లో తేలింది. * ఎక్కువ కాలం వివాహ బంధం కొనసాగించిన వారిలో ఒత్తిడికి కారణమయ్యే హార్మోనుల ఉత్పత్తి తక్కువగా ఉంటుందని చికాగో యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ డారియో మేస్ట్రెపెరీ తన పరిశోధనలో గుర్తించారు. * సంతోషకరమైన వివాహ బంధాన్ని కొనసాగించేవారు వైవాహిక జీవితానికి, ప్రాణానికి ఎంతో విలువిస్తారని.. ప్రాణాంతక సాహసాలు చేయడం, మద్యం తీసుకుని వాహనాలు నడపడం వంటి పనులు చేయరని కూడా నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, రోగ నిరోధక శక్తి పెరిగి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. కుంగుబాటుతనం, నిరుత్సాహం, అనవసర భయాలు, ఒత్తిడి వంటివి దరిచేరవు. Vaartha Telugu daily Sunday Magazine, వార్త తెలుగు డైలీ సండే మగజినె వార్త తెలుగు డైలీ సండే మగజినె స్వలింగ సంపర్కం నేరం కాదంటూ.. సెక్షన్‌ 377ను సవరిస్తూ సుప్రీంకోర్టు కొన్ని రోజుల కిందటే చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర టీవీ కూడా ఈ సంబురాల్లో పాలుపంచుకుంటోంది. బుల్లి తెరపై మొట్ట మొదటిసారి ‘గే స్వయంవరం’ కార్యక్రమం ప్రసారం కాబోతుంది. ఈ షోకు హిందీ బిగ్‌ బాస్‌ 11 కంటెస్టెంట్‌ సవ్యసాచి సత్పతి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. సవ్యసాచి సత్పతి కోసం మంచి ‘గే వరుడు’ కావాలంటూ ఈ గే స్వయంవరం కార్యక్రమం ప్రసారం కానుంది. ‘అవును, రెండు ప్రొడక్షన్‌ హౌజ్‌లతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు అనంతరం ఈ షో చేయాలనుకున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మన టెలివిజన్‌ రియాల్టీ షోల్లో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నడూ చూడలేదు. కచ్చితంగా ఈ గే రియాల్టీ స్వయంవరం షో చరిత్ర సృష్టిస్తుంది’ అని సవ్యసాచి అన్నారు. బిగ్‌ బాస్‌ 11 హౌజ్‌ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సవ్యసాచి, తనకున్న హాస్య భావనతో హౌజ్‌ మేట్లను ఎల్లప్పుడూ ఎంటర్‌టైన్‌ చేస్తూ ఉండే వాడు. కానీ బాధకరంగా అతను షోలో ఉండేందుకు తగిన ఓట్లు సంపాదించుకోలేక, హౌజ్‌ నుంచి బయటికి వచ్చేశాడు. బిగ్‌ బాస్‌ 11కు ముందు, అతను ఒడిశా టెలివిజన్‌ ఇండస్ట్రిలో ఉండేవాడు. పలు కుకింగ్‌ షోలకు హోస్ట్‌గా వ్యవహరించేవాడు. ఫెమినా మిస్‌ ఇండియా 2017 ఆడిషన్స్‌కు కూడా హోస్ట్‌గా ఉన్నాడు. ఇంతకుముందు వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా ‘రాఖీకీ స్వయంవర్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. అందులో తనకు తానే స్వయంవరం ప్రకటించుకుని, వచ్చిన వారిలో ఓ వరుడిని ఎంచుకుని కొద్దికాలం అతనితో ట్రావెల్ చేసింది. అలాగే ‘రాహుల్ కా స్వయంవర్’ పేరుతో కూడా ఓ టీవీ కార్యక్రమం ప్రసారమైంది. అది తీవ్ర వివాదాస్పదమైంది. వీటితో పోలిస్తే ‘సవ్యసాచి స్వయంవరం’ పూర్తిగా విరుద్ధం. సవ్యసాచి సత్పతి కోసం మంచి హైటు, వెయిటూ ఉన్న గే వరుడు కావాలంటూ కార్యక్రమం రూపొందించబోతున్నారు. భారతదేశంలో గే కల్చర్‌ను చూపిస్తూ ఇంతవరకూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందలేదు.
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆయన సిద్ధాంతాలను కూడా కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వార్థ రాజకీయాలకోసం చంద్రబాబు ఎంత నీచస్థాయికైనా దిగజారతారని విమర్శించారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంపై ఇందిరాగాంధీ చేసిన కుట్రలకు వ్యతిరేకంగా అప్పుడు బీజేపీ ఆందోళనలు చేసిందని, ఎన్టీఆర్‌కు మద్దతుగా తాను చేసిన ఆందోళనతో జైలుపాలయ్యానని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు కాబట్టి ఆనాడు తామందరం మద్దతు ఇచ్చామని, ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కలిస్తే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు విరుద్ధమైన కాంగ్రెస్‌తో పొత్తు ఆలోచనలను చంద్రబాబు ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. లేకుంటే చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను ప్రజలు క్షమించరన్నారు. ఇక కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్టు తెలంగాణలో తాను కూడా ముఖ్యమంత్రిని అవుతానని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమని, నిజాం నిరంకుశపాలనను ఆయన తిరిగి తెలంగాణలో తీసుకురావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీపై రజాకార్ల జెండా ఎగురవేస్తామని చెప్పే ధైర్యం ఎంఐఎంకు వచ్చిందంటే దానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలే కారణమన్నారు. మజ్లిస్‌తో కలసిఉన్న టీఆర్‌ఎస్‌తో బీజేపీకి ఎలాంటి పొత్తులు ఉండబోవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. లక్నో: టీమిండియా సినీయర్‌ బౌలర్‌ ఆర్పీ సింగ్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఈ 32 ఏళ్ల స్పీడ్‌స్టార్‌ మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘13 ఏళ్ల క్రితం ఇదే రోజు సెప్టెంబర్‌ 4, 2005లో తొలిసారి టీమిండియా జెర్సీ ధరించా. నా జీవితంలో ఇదో గొప్ప అనుభూతి. ఈ రోజే నా ఆటకు ముగింపు పలుకుతున్నాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ బౌలర్ తన కెరీర్‌లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ-20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 40, వన్డేల్లో 69, టీ-20ల్లో 15 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 82 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు తీశాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో ఆర్పీ సింగ్‌ సభ్యుడు. 2016లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ ఆడిన ఆర్పీ సింగ్ అప్పటి నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. ఆర్పీ సింగ్‌కు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు. ‘అర్బన్‌ నక్సల్స్‌’ అరెస్ట్‌పై సేన విస్మయం.. సాక్షి, ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై అయిదుగురు అర్బన్‌ నక్సల్స్‌ అరెస్ట్‌లో మహారాష్ట్ర పోలీసుల తీరును శివసేన తప్పుపట్టింది. ప్రధాని మోదీని రాజీవ్‌ గాంధీ హత్య తరహాలో చేపట్టేందుకు వారు కుట్ర చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అర్బన్‌ నక్సల్స్‌ అరెస్ట్‌కు పోలీసులు చూపుతున్న కారణాలు హేతుబద్ధంగా లేవన్నారు. గత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సారథ్యంలోని యూపీఏ సర్కార్‌ను ప్రజలు సాగనంపారని..మావోయిస్టులు కాదని పేర్కొంది. రాజీవ్‌, ఇందిరా గాంధీలు ధైర్యంగా ప్రజల్లోకి చొచ్చుకువెళ్లడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయారని, మోదీ అలాంటి సాహసాలు చేయబోరని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే మెరుగైన భద్రత ఆయనకు కల్పించారని, మోదీ మీదుగా కనీసం పక్షి కూడా ఎగరలేదని పేర్కొంది. ఈ అయిదుగరు మావోయిస్టులకు అంత రాజకీయ ప్రాబల్యం ఉండి ఉంటే పశ్చిమ బెంగాల్‌, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఎన్నడూ అధికారం కోల్పోయేవి కాదని వ్యాఖ్యానించింది. హక్కుల కార్యకర్తలు, మేథావులైన వరవరరావు, సుధా భరద్వాజ్‌, గౌతం నవలఖ, అరుణ్‌ ఫెరీరా, వెర్నాన్‌ గోన్‌సాల్వ్స్‌ల అరెస్ట్‌ పట్ల సేన విస్మయం వ్యక్తం చేసింది. మీ కోసం: జార్కండ్ రాష్ట్ర జరియా గ్రామం లోని బొగ్గు మంటలు.....ఫోటోలు కాలం - TIME - > భావనాలోచన: నా ఆత్మకు విశ్వపు ద్వారాలు పుత్తూరు కట్టు జనాలను ఆకట్టు _ Manam News _ మనం న్యూస్ _ Telugu News, Latest Telugu News, Online News ఇంతకీ ‘కళ్ళు తెరిచిన సీత’ సీరియల్ ని మీరు చదువుతున్నారా? లేదా? జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ఈ ప్ర‌జా సంక‌ల్పయాత్ర త‌న సొంత జిల్లా క‌డ‌ప నుంచి మొద‌లుపెట్టి, నేడు నెల్లూరు జిల్లా కావ‌లి సెగ్మెంట్ లో కొనసాగుతోంది...ఇక 2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌రపున గెలిచి, అధికార పార్టీ అండ‌తో వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన నాయ‌కుల‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చెక్ పెడుతున్నారు.
ఆకాష్ (తెలుగు యాక్టర్) ఫిల్మోగ్రఫీ _ Akash Filmography in Telugu - Filmibeat Telugu మధుశ్రీ పోల్స్ ఇక్కడ లేవు. Go to : నాకోక గర్ల్ ఫ్రేండ్ కావళి నటీనటులు-సాంకేతిక నిపుణులు దేవుళ్లు తెల్లగానే ఎందుకుండాలి? నల్లగా ఉంటే తప్పేంటి? - BBC News తెలుగు దేవుళ్లు తెల్లగానే ఎందుకుండాలి? నల్లగా ఉంటే తప్పేంటి? కుట్టుపని - వికీపీడియా "https://te.wikipedia.org/w/index.php?title=కుట్టుపని&oldid=1959508" నుండి వెలికితీశారు లోతు, అతని కుటు౦బ౦ _ కుటు౦బ ఆరాధన కోస౦ ఈ కామర్స్ Archives - Andhra99 జనవరి - విక్షనరీ జనవరి నామవాచకం. ఇంగ్లీషు: january (జాన్యువరి) "https://te.wiktionary.org/w/index.php?title=జనవరి&oldid=954605" నుండి వెలికితీశారు లోని - విక్షనరీ "https://te.wiktionary.org/w/index.php?title=లోని&oldid=841275" నుండి వెలికితీశారు gem - విక్షనరీ క్రియ, విశేషణం, రత్నఖచితము చేసుట, మణిమయము చేసుట. నామవాచకం, s, రత్నము, మణి, మాణిక్యము. "https://te.wiktionary.org/w/index.php?title=gem&oldid=932698" నుండి వెలికితీశారు ఇదెక్కడో విన్నట్టుంది కదా? సాహితీ ప్రియులందరికీ ఇది కన్యాశుల్కం ప్రథమాంకంలో కాపర్సుకి కరువొచ్చినప్పుడు గిరీశం శిష్యుడు వెంకటేశానికి రాసుకోమని చెప్పిన పుస్తకాల లిస్టులోనిదని తెలుసు. సబ్జెక్టు పుస్తకాలు ఎనిమిది చెప్పి తొమ్మిదో పుస్తకంగా దీన్ని రాసుకోమంటాడు. దాని తర్వాత పదీ పూర్తి చెయ్యడానికన్నట్టు కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్టు అనీ రాసుకోమంటాడు. ఆఖరు దాని సంగతి నాకు తెలీదు గాని ఈ వెంకట సుబ్బారావు మేడీజీ మాత్రం గురజాడ వారి సృష్టి కాదు. ఈ రోజుల్లో లాగానే ఆ రోజుల్లో కూడా (అంటే నూరేళ్ళక్రిందటే ) ప్రతి సబ్జెక్టుకీ గైడ్లు ఉండేవన్నమాట.(మన తాతలందరూ మేము టెక్స్టు పుస్తకాలే చదివి పాసయే వాళ్ళమంటే మనం నమ్మనక్కరలేదు). ఆరోజుల్లో ఇలాంటి గైడ్లు ప్రచురించిన చారిత్రిక పురుషుడు వెంకట సుబ్బారావు. వారి ఇంటి పేరు రెంటాల. వీరిని గురించి కూపీ లాగితే నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఈ రెంటాల వెంకట సుబ్బారావు గారిని గురించి మనకి మరికొన్ని విషయాలు శ్రీ వల్లూరి సూర్యనారాయణరావుగారి స్వీయచరిత్రలో దొరుకుతాయి. దీని ద్వారా మనకు శ్రీ రెంటాల వెంకట సుబ్బారావు గారు ఆరోజుల్లోనే ప్రపంచంలో అతి పెద్దదైన ఫోటో స్టుడియోలలో రెండవ స్థానం పొందిన ఫుటో స్టుడియో నిర్వహించే వారని తెలుస్తోంది. ఇదికాక రెంటాలవారు షేక్స్పియర్ నాటకాలను గూర్చి ఇంగ్లీషులో ప్రకటించిన గొప్ప వ్యాఖ్యలు,విమర్శలు, అమెరికన్ విద్వాంసుల ప్రశంసనూ అబ్బురాన్నీ పొందేయట. శ్రీ వల్లూరి వారి స్వీయచరిత్రలో ఒక అధ్యాయం అంతా రెంటాల వారిని గురించే ఉందట. శ్రీ సుబ్బా రావుగారి ఫొటో కూడా చూడవచ్చునట. ఈవిషయాలు శ్రీ అక్కిరాజు రమాపతి రావుగారు తెలుగులో స్వీయచరిత్రలు జీవిత చరిత్రలు అన్న వ్యాసంలో వ్రాసేరు. శ్రీ వల్లూరి వారి జీవిత చరిత్ర నాకు దొరకలేదు. దొరికితే ఒక అద్భుత వ్యక్తి గురించి ఇంకా చాలా విషయాలు తెలిసేవి. మిత్రులెవరైనా ఈకృషి చేయగలరని ఆశిస్తున్నాను. PostgreSQL – డేటాబేస్లను నిర్వహించడానికి ఒక శక్తివంతమైన వ్యవస్థ. సాఫ్ట్వేర్ డేటాబేస్ నిల్వ సామర్థ్యం వివిధ రకం లేదా పరిమాణం యొక్క డేటా పని మద్దతు. PostgreSQL ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ భాషలు ఒక విస్తరించదగిన వ్యవస్థ మరియు కాపీ లేదా లావాదేవిలను ఒక శక్తివంతమైన విధానం కలిగి. సాఫ్ట్వేర్ SQL కోడ్ వ్యవస్థలు తో రూపొందించడానికి ప్రత్యేక టూల్స్ ఉన్నాయి. PostgreSQL కూడా ప్రోగ్రామింగ్ అంతర్ముఖాలు పెద్ద సంఖ్యలో మద్దతు. పెద్ద డేటాబేస్ మద్దతు లావాదేవీ మరియు కాపీ శక్తివంతమైన విధానాల PostgreSQL పై వ్యాఖ్యలు: పాచిక - విక్షనరీ "https://te.wiktionary.org/w/index.php?title=పాచిక&oldid=956901" నుండి వెలికితీశారు దక్కిన - విక్షనరీ దొరికిన అని అర్థము "https://te.wiktionary.org/w/index.php?title=దక్కిన&oldid=871383" నుండి వెలికితీశారు precedent - విక్షనరీ విశేషణం, ముందు జరిగిన. నామవాచకం, s, ఉదాహరణ. "https://te.wiktionary.org/w/index.php?title=precedent&oldid=941014" నుండి వెలికితీశారు సోషల్ నెట్వర్కింగ్ Archives - A P College of Journalism Tag Archives: సోషల్ నెట్వర్కింగ్
మాస్ మహరాజ్ రవితేజ.. ఎనర్జీకి డెఫినేషన్ లా ఉంటాడు. ఏజ్ బార్ అవుతోన్న ఏ మాత్రం జోష్ తగ్గని స్టార్. అలాంటిది రవితేజ హెల్త్ పై కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పాడైందనీ.. బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారనే న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఆయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ విషయం పై రియాక్ట్ అయ్యాడు. మాస్ రాజాకు ఏమీ కాలేదు. అతను సూపర్ గా ఉన్నాడు. ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా ఉన్నాడు అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నేల టికెట్(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ మూవీ. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుకచూద్దాం వంటి హిట్స్ తో జోష్ మీదున్న కళ్యాణ్.. ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అటు రవితేజ టచ్ చేసి చూడు ఫ్లాప్ తో కొంత ఇబ్బందిపడ్డా.. మళ్లీ ఈ మూవీతో ఫామ్ లోకి వస్తాననే నమ్మకంతో ఉన్నాడు. మొత్తంగా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న నేల టికెట్ షూటింగ్ లో రవితేజ ఆరోగ్యం పాడైందనీ.. ఆయన పరిస్థితి బాలేదనీ.. కంప్లీట్ గా కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారనే రూమర్స్ వచ్చాయి. ఇవి కాస్త ఓవర కావడంతో ఎప్పట్లాగే రవితేజ పట్టించుకోలేదు కానీ.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రవితేజపై వస్తున్నవన్నీ రూమర్స్ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. కాకపోతే నిప్పు లేకుండా పొగరాదు కదా అనే సామెత మరోసారి గుర్తు చేసుకుని కళ్యాణ్ ట్వీట్ తో కామ్ అయిపోవడం తప్ప ఎవరు మాత్రం ఏం చేస్తారు. branch - విక్షనరీ నామవాచకం, s, కొమ్మ, రెమ్మ, మండ, శాఖ. "https://te.wiktionary.org/w/index.php?title=branch&oldid=925146" నుండి వెలికితీశారు tombo - విక్షనరీ "https://te.wiktionary.org/w/index.php?title=tombo&oldid=946771" నుండి వెలికితీశారు ఆడేవాడు - విక్షనరీ ఇంగ్లీషు: player "https://te.wiktionary.org/w/index.php?title=ఆడేవాడు&oldid=951447" నుండి వెలికితీశారు భార‌త క్రీడాకారుల‌కు ఆల్ ది బెస్ట్‌ _ Prajasakti::Telugu Daily Home » తాజా వార్తలు » భార‌త క్రీడాకారుల‌కు ఆల్ ది బెస్ట్‌ కింగ్‌ జాయిన్‌ అయ్యాడు Lok Satta News: తోడేళ్ల మధ్య పోరు న్యూఢిల్లీ : రైలు ప్రయాణీకులు చేదువార్త..! ఇకపై రైళ్లలో ప్రయాణించే వారు టీ, కాఫీ సేవించాలంటే మరింత ఖర్చు పెట్టాల్సిందే. ఈ మేరకు ధరలు పెంచుతున్నట్లు అన్ని జోన్లకు రైల్వే బోర్డు సర్క్యూలర్‌ను జారీ చేసింది. దీనికి తోడు మట్టి కప్పుల్లో టీ అందించే విధానాన్ని నిలిపివేయాలని కూడా భారత రైల్వే నిర్ణయించింది. రైళ్లలో అందిస్తున్న 150 మి.లీటర్ల టీ ధర( టీబ్యాగ్‌తో) ప్రసుత్తం ఉన్న ఏడు రూపాయల నుండి పది రూపాయలకు పెంచింది. కాఫీను కూడా ఇదే ధరకు నిర్ణయించింది. కాగా, సాధారణ టీని ఐదు రూపాయలకే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఆర్‌టిఎస్‌ చేసిన ఈ ప్రతిపాదనను రైల్వే బోర్డు ఆమోదించింది. ప్రయాణీకులు మట్టికప్పుల్లో టీ తాగడానికి ఇష్టపడని కారణంగా ఈ పద్దతిని నిలిపివేయాలని నిర్ణయంచుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి: పోలవరం గ్యాలరీ వాక్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రారంభించారు. స్పిల్‌ వే పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పోలవరం బహిరంగ సభలో కొంత ఇబ్బంది కలిగింది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జోరున వర్షం కురియడంతో సభా స్థలంలో ఉన్న వారంతా కుర్చీలను నెత్తిన పెట్టుకొని ప్రముఖుల ప్రసంగాలను వినవల్సివచ్చింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ సభలో కాసేపట్లో సిఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. కాకినాడ గాంధీనగర్‌లో అగ్ని ప్రమాదం ఈ నెల 20న '' చలో ఆర్‌డిఒ'' : ఎస్‌ఎఫ్‌ఐ ప్రస్తుతం హిందున్ యొక్క వాతావరణం: హిందున్, కరులి కొరకు వారం వాతావరణం నా హృదయం లో ప్రతి అలజడికీ నీవే కారణం సిబీఐ జెడి లక్ష్మినారాయణతో..నేను నాతో మా మీడియా మిత్రులు గోదావరిని ప్రకృతి తో పోలుస్తూ సాగే ఈ సిరివెన్నెల రచనను ముందుగా విందాం. ఈ పాటకు ఇళయరాజా గారి స్వర రచన అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. అలాగే జూలై 14 నుండి 25 వరకూ సాగే పుష్కరాల గురించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన "గోదావరి పుష్కరాల సంక్షిప్త పరిచయం" e-బుక్ ఇక్కడ చూడవచ్చు. Posted in: ఇళయరాజా,కౌసల్య,గోదావరి,బాలు,సిరివెన్నెల హాయ్..మా గోదారిని ఈ నెల రోజులూ మీరూ దత్తత తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉండండి..ఆ పవిత్ర జలాల్లో మూడు స్నానాలు చేస్తే యెంతో పుణ్యమట..మరి మీరు 30 రోజులూ మునకలు వేయిస్తానన్నారు..మరెంత పుణ్యమో కదూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు... దత్తత అంత పెద్దమాటలెందుకులెండి కానీ మీరన్నట్లు ముప్పై రోజులపాటు మునకలేద్దామని ఆలోచనండీ :-)
ఈ రోజు సాయి బానిస గారికి బాబా వారు ఆధ్యాత్మికతపై ఇచ్చిన సందేశాలను చదవండి. 41. అన్నం పరబ్రహ్మస్వరూపం. ఆకలితో ఉన్నవారికి ప్రేమతో అన్నంపెట్టు. అతని ఆకలి తీరేవరకు అతనికి అన్నం పెట్టు. ఆ సమయంలో అతనిని భగవత్ స్వరూపంగా భావించి అన్నం పెట్టు. నీవు ఎవరికయినా అన్నం పెట్టినపుడు వారిని అర్ధాకలితో బయటకు పంపవద్దు. అర్ధాకలితో పంపడం మహా పాపమని గ్రహించు. 42. శ్రీసాయి మనకు గురువు, దైవం. మనము ఆయనకు భక్తులం మాత్రమే. శ్రీసాయికి శిష్యులెవరూ లేరు. మనం శ్రధ్ధ సాబూరీతో ఆయన నామస్మరణ చేస్తు మన సంసార సాగరాన్ని దాటాలి. 43. ఒక రాజుగారి దర్బారులో, రాజుగారు ప్రజలకు మంచి సూక్తులు చెబుతున్నారు. ఆసమయంలో నేనక్కడికి వెళ్ళి రాజుగారిని ఒక ప్రశ్న వేశాను. రాజా! నీకు గురుదర్శనం లభ్యమవుతున్న సమయంలో ఒక అనాధప్రేత సంస్కారానికి సంబంధించిన శవము కనిపిస్తే, గురుదర్శనం ముందు చేసుకుంటావా లేక అనాధప్రేత సంస్కారం చేస్తావా అని అడిగాను. నామాటలకు ఆ రాజు ముందుగా అనాధ ప్రేత సంస్కారం చేసిన తరువాతే నేను గురుదర్శనానికి వెడతాను అని అన్నాడు. ఈసమాధానం నాకు తృప్తినిచ్చింది. 44. జన్మించడం ఎంత సత్యమో మరణించడం కూడా అంత సత్యమే. అందుచేత జనన మరణాల గురించి ఆలోచించకుండా వీటిని ప్రసాదిస్తున్నటువంటి ఆ భగవంతుని గురించి ప్రశాంతంగా ఆలోచిస్తూ జీవితాన్ని కొనసాగించు. 45. ఈమధ్యకాలంలో యోగా కేంద్రాలలో చేరడం ఒకగొప్ప లక్షణంగా భావించబడుతోంది. వీటి వలన ఆరోగ్యం సంపాదించవచ్చు. కాని, ఆధ్యాత్మికమును ఏమాత్రము సంపాదించలేము. అందుచేత ఆధ్యాత్మిక సంపాదన కోసము ఏకాంతముగా భగవంతుని గురించి ఆలోచించు. 46. ఆధ్యాత్మిక నదిలో ప్రయాణం సాగిస్తున్న నావను ఒడ్డుకు చేర్చి దానిని ఒక నాలుగు చక్రాల వాహనముపై పెట్టి అడ్డదారిన సముద్రతీరానికి తీసుకొని వెళ్ళి, సముద్రంలో ఆ నావను వదలటం మూర్ఖత్వం కాదా. 47. అన్నిమతాల సారము ఒక్కటే. అందరూ ఆఖరికి చేరవలసిన గమ్యము ఒక్కటే. అందుచేత అన్యమతాలలో ఆసక్తిని కనపర్చవలసిన అవసరం లేదు. నీవు నీస్వధర్మాన్ని పాటిస్తూ నీ గమ్యాన్ని చేరుకో. 48. ఆధ్యాత్మిక విందు (అనగా సత్సంగాలు) ను అందరితో కలిసి చేయి. కాని ఆధ్యాత్మిక ప్రయాణం నీవు ఒంటరిగానే చేయవలసి ఉంటుందని గుర్తుంచుకో. (తరువాతి సంచికలో మరికొన్ని సందేశాలు) (రేపటి సంచికలో బాబా వారు పంపించిన నెయ్యి -- ఎదురు చూడండి) హ్యాట్రిక్‌ తో భారత్ దూకుడు...! - Oneindia Telugu మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌‌కు మరో విజయం లభించింది. హ్యాట్రిక్‌‌తో అదరగొట్టి ఐర్లాండ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన గ్రూప్‌-బి లీగ్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఛేదనలో భారత స్పిన్నర్ల ధాటికి ఐర్లాండ్‌ 8 వికెట్లకు 93 పరుగులే చేయగలిగింది. భారత్‌కు ఇది హ్యాట్రిక్ విక్టరీ.. అయితే ఐర్లాండ్‌కు హ్యాట్రిక్ ఓటమి. సినిమా ఆన్ వీక్ ఎండ్ _ ఇంద్రధనస్సు ఈ నగుమోముకి అర్ధమేమిటి శరత్ గారు… అవును సౌమ్య గారు…సినిమా రిలీజ్ అయ్యిన సంగతే తెలుసు..దాని తరువాత పెద్ద టాక్ రాలేదు..వచ్చుంటే మనం ఈ పాటికి చూసుందేమో కదా… 🙂 నా బ్లాగ్ చదువుతున్నారా సౌమ్య గారు??? “మన తెలుగులో ఎందుకు ఇలాంటి సినిమాలు రావని” కొడవటిగంటి కుటుంబరావుగారి ఒక కథలో హీరో ఒక సినిమా షూటింగ్ చూస్తూ ఉంటాడు. అతని ప్క్కన నించున్న పెద్దమనిషి “ఆ హీరోయిన్ ఇలా కాకుండా అలా చేసి ఉంటే బాగుండేది” అంటాడు. మన హీరో “చెయ్యదు” అంటాడు. “డైరట్రు చెబితే చేస్తుంది” అంటాడు పెద్దమనిషి. “డైరట్రు చెప్పడు” అంటాడు హీరో. అక్కడివి ఇక్కడ కాపీ, రీమేక్ చేసినా నానా కంగాళీ దరిద్రంగా చేస్తారు. ఇప్పటికీ మన ఖర్మ. ఇప్పటికీ మన ఖర్మ. >>నిజమే అండీ..మన వాళ్ళకి కాపి కొట్టడం కూడా రాదు… నా బ్లాగుని చూసి కామెంటినందుకు ధన్యవాదాలు కొత్తపాళి గారు…… వంశీ గారు, నేను critcise చెయ్యలేదు..ఎందుకు మన తెలుగులో రాలేదు అని చెప్పాను అంతే..i have watched 1940 loe oka graamam..and heard about sontooru..but i didnot get chance to watch ellamma…ఎల్లమ్మ కూడా మాక్బెత్ నవల ఆధారం గా తీసిందే కదా..థియేటర్స్ లో రాపోయినా కనీసం మనకున్న మీడియా ఐనా అలాంటి సినిమాల గురించి ప్రమోట్ చేస్తే తెలుస్తుంది కదండీ…
అసలు ఇంతకీ SEZ అంటే ఏమిటో చిరంజీవికి తెలుసా? అన్ని విషయాలు అందరికి తెలియాల్సిన అవసరం లేదు కదండి. ఆ బాధితుల గోడు విని, కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు మనం హర్షించాలి. బాధితుల గోడేమిటో తెలియాలంటే సెజ్ అంటే ఏమిటో , అది ఎందుకు ఎవరు చేస్తున్నారో తప్పక తెలిసి తీరాలండీ! మామూలు మనుషులో, లేక ఉద్యమ కారులో (భూమిక సత్యవతి గారి బ్లాగు చూడండి) వెళ్ళి ఇటువంటి ప్రయత్నం చేస్తే తప్పక హర్షిస్తాను. సడన్ గా గోడ దూకినట్టు రాజకీయాల్లోకి దూకిన వాళ్ళు చేస్తే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. ఆయన పార్టీ పెట్టకముందు నుంచే సెజ్ గొడవ జరుగుతూనే ఉంది. అప్పుడేం చేస్తున్నాడో? సెజ్ బాధితుల గోడును ను ఈ బ్లాగు ద్వారా వీలైనంత మందికి చేరవేస్తున్నందుకు బ్లాగర్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను గమనించింది ఏమిటంటే ప్రతివారు ఇలాగే అంటున్నారు ఇంతకు ముందు ఏమి చేశాడు? ఇప్పుడు గుర్తుకు వచ్చారా అంటున్నారు కానీ ఎంటీఅర్ కూడా ఇలాగే గోడ దూకి వచ్చినట్లుగా రాజకీయ్యాల్లోకి వచ్చినవారే కదా? ఆయన పార్టీ పెట్టక ముందు ఆయన ఏమైనా చేశారా? ఎవరికైనా ఏదైనా సహాయం చేశారా? అంతదాక ఎందుకు చంద్రబాబు, వై.ఎస్ రాజకీయ్యాల్లోకి రాకముందు వాళ్ళు ఏమైనా చేసారా? :-? నాగార్జున, నాని హీరోలుగా మల్టీస్టారర్? _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com హోమ్ » న్యూస్ గాసిప్» నాగార్జున, నాని హీరోలుగా మల్టీస్టారర్? నాగార్జున, నాని హీరోలుగా మల్టీస్టారర్? శమంతకమణి సినిమాతో మల్టీస్టారర్ మూవీ హ్యాండిల్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడీ దర్శకుడు మరో మల్టీస్టారర్ మూవీ చేసే ప్లాన్స్ లో ఉన్నాడు. ఈసారి నాగార్జున, నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ తెరకెక్కిస్తాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. రాజుగారి గది-2 తర్వాత మరో ప్రాజెక్టు ఎనౌన్స్ చేయలేదు నాగార్జున. నాగచైతన్య-సమంత పెళ్లి పనులు పూర్తయిన తర్వాత తన నెక్ట్స్ మూవీపై ఓ నిర్ణయం తీసుకుంటాడు. అటు నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. వీళ్లిద్దర్నీ హీరోలుగా పెట్టి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సినిమా నిర్మించాలని చూస్తున్నారు నిర్మాత అశ్వనీదత్. తాజా సమాచారం ప్రకారం ఈ హీరోలకు శ్రీరామ్ ఆదిత్య ఇంకా కథ వినిపించలేదట. కేవలం నిర్మాత అశ్వనీదత్ కు మాత్రమే స్టోరీలైన్ చెప్పారట. Gif ఏడుపు 3 - న్యూ ఎమోజీలకు, gif, 123emoji.com వద్ద ఉచితంగా స్టిక్కర్లు హోమ్ » gif » చర్యలు » Gif ఏడుపు 3 Gif ఏడుపు 3 టాగ్లు: ఏడుపు ఇకమీదట టాప్ 5 ఇవే… 65….అల్లుఅర్జున్ ఇంత షాక్ ఇచ్చాడేంటి??? కర్ణాటకలో ఎన్టీఆర్ “జైలవకుష” కి ఆల్ టైం హిస్టారికల్ రేటు వారెవ్వా ఎన్టీఆర్ అంటున్న వాన్స్ హాట్వెల్..ఎందుకో తెలుసా?? 72 కోట్ల బడ్జెట్….6 కోట్ల షేర్…ఇండియన్ సినిమా హిస్టరీలో రెండో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ ఈ... ఫ్యాన్స్ ని కూడా బయపెట్టేస్తున్నాడు..ఇండస్ట్రీ టోటల్ గా షాక్ అవుతుంది ఎన్టీఆర్ కి అల్టిమేట్ ఛాలెంజ్ విసిరిన బాబీ…వింటే షాక్ అవ్వాల్సిందే మహేష్ కి దిమ్మతిగిరిపోయే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి షాక్ మీద షాక్ ఇస్తున్న యంగ్ టైగర్ 50 కోట్లతో 1000 కోట్లు…ఈయనండీ అసలు తోపు తురుం “ఖాన్”!!! ఎన్టీఆర్ విలన్ లుక్ చూసి యూనిట్ షాక్!! షాకింగ్ కాంబినేషన్ సెట్ చేస్తున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కలిసిన త్రివిక్రమ్….ఎందుకు కలిసాడు అని టెన్షన్ వేలంపాట - వికీపీడియా వేలం లేదా వేలంపాట (Auction) ఇది ఒక రకమైన అమ్మకం. అమ్మే వ్యక్తి (లేదా సంస్థ) సదరు వస్తువు యొక్క ప్రారంభ విలువను నిర్ణయిస్తారు. ఇష్టమైన వ్యక్తి (లేదా సంస్థ) ఎంత విలువ ఇవ్వగలరో చెప్పవలసి ఉంటుంది. మరో వ్యక్తి అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్దమవ్వవచ్చు. నిర్ణీత సమయంలోపు అత్యధికంగా ఇవ్వడానికి సిద్దమయిన వారికి సదరు వస్తువుని అమ్ముతారు. ఇంటర్ నెట్ లో వేలంపాటలు[మార్చు] ప్రస్తుత కాలంలో కొన్ని ఇంటర్నెట్టు సైటులు కూడా వేలంపాటను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ వేలంపాటతో పాటు, కొనడం/అమ్మడాలు కూడా ఉంటాయి. విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో వేలంపాటచూడండి. "https://te.wikipedia.org/w/index.php?title=వేలంపాట&oldid=2006922" నుండి వెలికితీశారు
భూమిక చావ్లా - వికీపీడియా (భూమిక నుండి దారిమార్పు చెందింది) క్రొత్త ఢిల్లీ, భారత్ ఇతర పేరు(లు) గుడియ భార్య/భర్త భరత్ ఠాకుర్ (2007 - ప్రస్తుతం) తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబయి కథానాయికలలో భూమిక చావ్లా ఒకరు. భూమికకు యువకుడు మొదటి సినిమా. తరువాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. ఈమెకు మిస్సమ్మ (2003 సినిమా) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. ఆగస్టు 21, 1978 లో ఢిల్లీలో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది. తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను వెదుక్కుంటూ ముంబై చేరింది. ఆమె తండ్రి ఆశిష్ సింగ్ చావ్లా సైన్యంలో అధికారి. ఆమె అన్న కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన ఆమెకు తరువాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి. బాలీవుడ్ లో ఆమె మొదటి సినిమా 2003 లో విడుదలై, సల్మాన్ ఖాన్ కథా నాయకుడిగా నటించిన తేరే నామ్. ప్రముఖ యోగా గురువైన భరత్ ఠాకూర్ ను 2007 లో ఆమె వివాహం చేసుకున్నది. కవిత్వం అంటే ఆమెకు మంచి ఆసక్తి.[1] భూమిక నటించిన తెలుగు చిత్రాలు[మార్చు] మిస్సమ్మ (2003 సినిమా) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం. "https://te.wikipedia.org/w/index.php?title=భూమిక_చావ్లా&oldid=2283499" నుండి వెలికితీశారు హోమ్ » సినిమాలు» భరత్ అనే నేను నటీ నటులు : మహేష్ బాబు, కైరా అద్వానీ సినిమాటోగ్రఫీ : రవి కె.చంద్రన్ నిర్మాణం : డి.వి.వి సినిమాస్ నిర్మాత : డి.వి.వి.దానయ్య కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కొరటాల శివ శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు-కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ ‘భరత్ అనే నేను’. ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ కెమెరామెన్ రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డి.వి.వి సినిమాస్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తోనే ? చిన్న సినిమాను సపోర్ట్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ భరత్ అనే నేను: 3 వారాల్లో 205 కోట్లు కైరా అద్వానీ @ భరత్ బహిరంగ సభ కైరా అద్వానీ 'భరత్ అనే నేను' మూవీ రివ్యూ Lok Satta News: జేపీ సుడిగాలి పర్యటన కాళ్లు విరగ్గొడతా జాగ్రత్త.. కేంద్ర మంత్రి హెచ్చరిక న్యాయం కోసం వెళ్తే మహిళను ట్రాప్ చేసిన సీఐ... చిత్తూరులో భూకంపం... ఓటర్ లిస్ట్‌పై సుప్రీంకు వెళ్తాం... నేను లోకల్ థర్డ్ వీక్ కలెక్షన్స్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com హోమ్ » న్యూస్ గాసిప్» నేను లోకల్ థర్డ్ వీక్ కలెక్షన్స్ న్యాచురల్ స్టార్ సినిమాకి కలెక్షన్స్ కూడా న్యాచురలే అని ప్రూఫ్ చేస్తుంది బాక్సాఫీస్. ఇటు లోకల్ థియేటర్స్ నుండి అటు ఓవర్ సీస్ వరకు రిలీజైన ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ ని బ్యాగ్ లో వేసుకున్న నేను లోకల్ ఇప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం స్లో పేజ్ లోకి ఎంటర్ కాలేదు. ఫిబ్రవరి 2 న రిలీజైన ‘నేను లోకల్’ మూడు వారాల్లోనే 30 కోట్ల షేర్ వసూలు చేసేసింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా స్క్రీనింగ్ అవుతున్న ఈ సినిమా, యూత్ ని రిపీటెడ్ గా థియేటర్స్ కి రప్పించుకోవడంలో సూపర్ సక్సెస్ అయింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. నాని, కీర్తి సురేష్ ఫ్రెష్ కాంబినేషన్ ఫ్యాన్స్ నచ్చిన ఫస్ట్ ఎలిమెంట్ అయితే, దేవి శ్రీ ప్రసాద్ సిచ్యువేషనల్ సాంగ్స్ సినిమా సక్సెస్ కి పెద్ద ఎసెట్ అయ్యాయి. జీ సినిమాలు ( 21st February)
Home » ఆంధ్రప్రదేశ్ » 21న చలో హాయ్ల్యాండ్‌ - నిరవధిక నిరాహార దీక్షలకూ సిద్ధం ప్రజాశక్తి- అమరావతి బ్యూరో/యంత్రాంగం అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హాయ్ల్యాండ్‌ ఆస్తి తమది కాదని యాజమాన్యం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. యాజమాన్యం తీరుకు నిరసనగా ఈ నెల 21న చలో హారుల్యాండ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్‌ కేసును తప్పుదోవ పట్టించడానికి కుట్ర జరుగుతోందన్నారు. న్యాయస్థానంలో హాయ్ల్యాండ్‌ తమదే అని చెప్పి ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం కుట్రలో భాగమేనన్నారు. హాయ్ల్యాండ్‌ నూటికి నూరు శాతం అగ్రిగోల్డ్‌దేనన్నారు. యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు సహకరిస్తున్నారని విమర్శించారు. నిరాహారదీక్షల తేదీలను డిసెంబర్‌ 15 తర్వాత ప్రకటిస్తామన్నారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు మాట్లాడుతూ హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్న అగ్రిగోల్డ్‌ డైరెక్టర్ల బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌లో రామారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, కస్టమర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కూరెడ్ల శేషుకుమార్‌ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నరేంద్ర కూడలి వద్ద అగ్రిగోల్డ్‌ చైర్మెన్‌ అవ్వా వెంకటరామారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీకాకుళంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాసాల్లోకి వెళ్లి వినతిపత్రాలు అందించారు. వదిన - వికీపీడియా వదిన పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం వదిన (అయోమయ నివృత్తి) చూడండి. అన్న భార్యను లేదా భార్య అక్కను వదిన అంటారు. వదినను తల్లితో సమానంగా గౌరవించడం భారతీయ సంప్రదాయం. "https://te.wikipedia.org/w/index.php?title=వదిన&oldid=874394" నుండి వెలికితీశారు ఎచ్చెర్ల కు లింకున్న పేజీలు - వికీపీడియా ఆంధ్ర విశ్వవిద్యాలయం ‎ (← లింకులు _ మార్చు) షేర్ మహమ్మదుపురం ‎ (← లింకులు _ మార్చు) "https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:ఇక్కడికిలింకున్నపేజీలు/ఎచ్చెర్ల" నుండి వెలికితీశారు Lok Satta News: విద్య ద్వారానే జ్ఞానం ఓటమి పట్ల నిరాశ చెందకూడదనీ, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని నమ్మి, వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచిన "మేధ" సంస్థల అధినేత డా.చిరంజీవి జీవితం, మెగా రైటర్ యండమూరి కలం నుండి..... ''ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ ముందు కూర్చున్నప్పుడు... కాకినాడలో పోస్టర్లు అతికించడానికి .. అత్యుత్తమమైన పాతిక కథల సంకలనం - యండమూరి వీరేంద్రనాథ్‌ జడివానలో ఓ రాత్రి ఇరవై రెండేళ్ల అమ్మాయి అతడి అరుగు మీద నిలబడింది. అతడు యువకుడు. లోపలికి రమ్మన్నాడు. ఆ రాత్రి ఆ అమ్మాయి అతడింట్లోనే ఉండిపోయింది. వాళ్లిద్దరి మధ్యా ఏమీ జరగలేదు. అతడి స్నేహితుడొకడు అతడ్ని వెక్కిరించాడు. ఆ అమ్మాయి కచ్చితంగా నిన్ను ఇం.. '. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావు?'' ''వాయిదాల పద్ధతి మీద చీరెలమ్ముతున్నాను.... గవర్నమెంటు ఆఫీసుల్లో''. ''నీ చేతిలో గొప్ప ఆర్టుంది. మా కంపెనీలో చేరకూడదూ ?'' రవి నవ్వి, ''జీతం ఎంతిస్తారు?'' అని అడిగాడు. ''అయిదొందలు. ఓ.కె....'' ''ప్రస్తుతం నాకు డిజైన్స్‌ కత్తిరించేవాడికి అంతే ఇస్తున్నాను. క్ష.. ప్రేమలో పడటాన్నీ, ప్రేమించటాన్నీ, ప్రేమించబడటాన్నీ ఒకటేలా భావిస్తారు చాలామంది. ఇద్దరు వ్యక్తులు కలుసుకుని, ఒకర్నొకరు అద్భుతమైన వ్యక్తులుగా గుర్తించుకోవటంతో మొదలైన ఈ ప్రేమ, తన అద్భుతాన్ని కోల్పోకుండా వుండాలంటే యిద్దరికి బేసిక్‌గా కొన్ని అర్హతలు వుండాలి. ప్రేమించటానికి ముఖ్యమైన అర్హత.. You are at:Home»Important»స్కూల్ డేస్ లోనే డ్ర‌గ్స్ తీసుకున్నా టాలీవుడ్ లో ఇప్పుడు డ్ర‌గ్స్ వేడి వేడిగా న‌లుగుతోన్న చ‌ర్చ‌. దీంతో అంత‌టా హై టెన్ష‌న్ అలుముకుంది. అయితే ఓ హీరో నేరుగా సినిమా కోస‌మే ఒరిజిన‌ల్ డ్రగ్స్ వాడాన‌ని..ఆ అల‌వాటు చిన్న నాటి నుంచి ఉంద‌ని సంచల‌న వ్యాఖ్యలు చేశారు. ఇంత‌కీ ఎవారా హీరో? ఏంటా క‌థ‌? అంటే డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే. గమనిక : ఉప్మా తయారీ విధానం Andhra Jyothy - అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే జేపీ Eenadu - ప్రజల సొమ్ముతో ఆర్భాటాలు సిగ్గుచేటు: జేపీ Sakshi - మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి Vaartha - మాటలమనిషి కాదు.. చేతల మనిషిని: జయప్రకాశ్ నారాయణ్
Home » స్నేహ » దొరకని వాడి కోసం తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు సరే..! ఎక్కడి దొంగలు అక్కడే గప్‌..చుప్‌.. చూశావా? మనిషి ముఖంతో తిరిగే మృగాలని..వేటాడాలి..వస్తావా?! తెలంగాణ టీడీపీకీ నిరసన సెగలు తాకాయి. మహాకూటమి పొత్తు తో సీట్లు గల్లంతు కావడంతో ఆశావహులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిరసనకు దిగారు. కంటోన్మెంట్ టికెట్ ను కాంగ్రెస్ కు ఇవ్వొద్దని... టీడీపీకే ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ లో ఇప్పటి వరకు ఆరుసార్లు టీడీపీ గెలిస్తే రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచిందంటున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కూడా టీడీపీకే కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. Read more about టీటీడీపీకి నిరసన సెగలు నీలో స్వార్థం లేదు, గర్వంగా ఉంది: పవన్ కళ్యాణ్ మీద సమంత ట్వీట్ _ Samantha tweet on Pawan Kalyan Birthday - Telugu Filmibeat పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ సమంత ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ఆమె చెప్పిన వర్డ్స్ అభిమానుల్లో మరింత ఆనందం నింపాయి. దీంతో పవర్ ఫ్యాన్స్ ఆమె ట్వీట్‌ను లైక్స్, కామెంట్లు, రిట్వీట్లతో ముంచెత్తారు. 'ప్రియమైన పవర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు... నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయడంలో మీరు ఈతరం యువతకు రోల్ మోడల్. మీ లాంటి వారిని చూసి మేము గర్వపడుతున్నాము' అని సమంత వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించిన సమంత అతడిని ఎంతో తగ్గర నుండి పరిశీలించి చాలా విషయాలు తెలుసుకున్నారు. ఆయనపై ఇష్టం, గౌరవం పెంచుకున్నారు. అందుకే పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ విషయంపై అయినా స్పందించడంలో సమంత ముందుంటారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్, ఈసా రెబ్బ తదితర హీరోయిన్లు సైతం విష్ చేస్తూ ట్వీట్స్ చేశారు. సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె తెలుగులో 'యూటర్న్' మూవీ చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కాబోతోంది. దీంతో పాటు తమిళంలో సీమరాజా, సూపర్ డిలక్స్ మూవీల్లో నటిస్తోంది. రవితేజ నెక్స్ట్ మూవీ ఖరారు.. ఫన్నీ టైటిల్, దర్శకుడు ఎవరంటే! _ VI Anand ready to direct Ravi Teja - Telugu Filmibeat మాస్ మహా రాజా దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు. ఇటీవల రవితేజ చిత్రాల విజయాల శాతం తగ్గినా దర్శక నిర్మాతలు రవితేజ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రవితేజ అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత రవితేజ కొత్త చిత్రం డిసెంబర్ లో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ తో రవితేజ ఓ చిత్రానికి కమిటై ఉన్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శత్వంలో రూపొందబోయే చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి డిస్కో రాజా అనే ఫన్నీ టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంతోష్ శ్రీనివాస్ చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాల షూటింగ్ సమాంతరంగా నిర్వహిస్తారేమో చూడాలి. Read more about: ravi teja vi anand tollywood రవి తేజ విఐ ఆనంద్ టాలీవుడ్ వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: తెలుగు (Telugu) తెలుగు (Telugu) (తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా) ఎవరి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు-- గిడుగు రామమూర్తి. దేశభాషలందు తెలుగు లెస్స అని వ్యాఖ్యానించినది-- శ్రీకృష్ణదేవరాయలు. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పలికినది-- నికోలోకొంటి. తెలుగు భాషోద్ధారకుడు అని ఎవరినందురు-- సి.పి.బ్రౌన్. ప్రపంచ భాషలలో తెలుగు భాష మాట్లాడేవారి స్థానం-- 16వ. తెలుగు భాషను జెంతూగా పిలిచినవారు-- పోర్చుగీసు వారు. తెలుగు లిపిలో రచించిన మొట్టమొదటి శాసనం-- విప్పర్ల శాసనం. మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి-- 1975. విభాగాలు: ప్రముఖ దినోత్సవాలు, తెలుగు,
మరో 40 యేళ్ళు జగనే సిఎం... నవ హామీలపై నా సవాల్... రోజా(వీడియో) _ Webdunia Telugu ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తే జగన్ ఇచ్చిన 9 హామీలను ఎలా నెరవేరుస్తామో వివరిస్తామన్నారు వైసిపి ఎమ్మెల్యే ఆర్ కే.రోజా. ఎన్నికలకు ముందు అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు వెంటనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ 9 హామీలను ఎలా నెరవేరుస్తారో చర్చకు రండంటూ తెలుగుదేశం పార్టీ మంత్రులు ఇచ్చిన సవాల్‌కు తాము సిద్ధమన్నారు రోజా. జగన్ ఇచ్చిన తొమ్మిది హామీలు నవరత్నాల్లాంటివని, ఆ హామీలను విన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు నవరంధ్రాల్లో అలజడి మొదలైందని, ఇక మిగిలింది నారావారి పాలనకు అంతమేనన్నారు రోజా. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనని, అబద్ధాల్లో బాబుకు నోబుల్ అవార్డు కూడా ఇచ్చారని విమర్శించారు. కన్నతల్లికి కొరివి పెట్టని చంద్రబాబు కూడా మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా జగన్ పైన విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు రోజా. పౌష్టికాహార లోపంతో జనాలు చచ్చిపోతుంటే ఆ విషయాన్ని పట్టించుకోని పరిటాల సునీత ప్రతిపక్ష నేత జగన్ పైన విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వైసిపి సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకుంటే అధికార పార్టీకి వెన్నులో భయం పట్టుకుందని, తాము ఎవర్ని సలహాదారుడిగా పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎందుకని ప్రశ్నించారు. మహిళలు ఉద్యమిస్తున్న మద్యపాన నిషేధంపై నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణిలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా వ్యాఖ్యలు... వీడియో వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: విజయనగరం జిల్లా (Vizianagaram Dist) విజయనగరం జిల్లా (Vizianagaram Dist) (జూన్ 1 - విజయనగరం జిల్లా ఆవిర్భావ దినం సందర్భంగా) విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది-- . విజయనగరం జిల్లాను ఏయే జిల్లాల భాగాల నుంచి ఏర్పాటుచేశారు-- . భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన విజయనగరం జిల్లా వాసి-- . విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సంఘసంస్కర్త-- . విజయనగరంలో జన్మించి హరికథా పితామహుడిగా ప్రసిద్ధి చెందినది-- . విజయనగరం జిల్లాలో ప్రవహించే ప్రముఖ నది-- . విజయనగరంలో జన్మించిన ప్రముఖ గాయని-- . కలియుగ భీముడిగా పేరుగాంచిన విజయనగరం జిల్లా వాసి-- . విజయనగరం జిల్లా లోని చారిత్రక పట్టణం-- . విజయనగరం జిల్లా లోని మండలాల సంఖ్య-- . (విజయనగరం జిల్లా వ్యాసం కొరకు ఇక్కడ చూడండి) విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, విజయనగరం జిల్లా, 1979, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోయిస్టులు వీరే.. _ HMTV LIVE రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య విషయంలో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ లను హత్య చేసిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనాలతో.. ముగ్గురు నేరుగా దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి ఫోటోలు విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులను హత్య చేసింది శ్రీనుబాబు, స్వరూప, అరుణ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి ప్రభుత్వ లాంచనాలతో ఇద్దరి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షించారు. ‘బాహుబలి’ గురించి పి.సి. శ్రీరామ్ ఇలా.... _ PC Sreeram calls Baahubali an EXPERIENCE - Telugu Filmibeat ‘బాహుబలి’ గురించి పి.సి. శ్రీరామ్ ఇలా.... హైదరాబాద్‌:రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి' . ఈ సినిమా మరో రేపటి రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపధ్యంలో సినీ ప్రపంచం మొత్తం ఈ చిత్రం గురించే చర్చిస్తోంది. ముఖ్యంగా టెక్నిషియన్స్ అంతా ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ సైతం ఈ చిత్రం గురంచి ఇలా రాసుకొచ్చారు. ఇక ఈ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ కు వస్తే... Read more about: pc sreeram, baahubali, rajamouli, tollywood, prabhas, బాహుబలి, రాజమౌళి, పీసీ శ్రీరామ్, టాలీవుడ్, ప్రభాస్
#BBCShe: ‘మీకెలాంటి వార్తలు కావాలి’ అని ఎవరైనా అడిగారా? - BBC News తెలుగు #BBCShe: ‘మీకెలాంటి వార్తలు కావాలి’ అని ఎవరైనా అడిగారా? దేశంలో మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయ్? చిన్నచిన్న సమస్యలే అని పట్టించుకోకపోవడం వల్లే ఇంత పెద్ద ఘోరాలు జరుగుతున్నాయని యువతులు అంటున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న 'బీబీసీ షీ' బృందంతో వారు ఇదే విషయం చెప్పారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కాలేజీ విద్యార్థినులతో ముచ్చటించగా, వారు ఎన్నో అంశాలను పంచుకున్నారు. తమకెలాంటి వార్తలు కావాలి..? తాము ఎదుర్కొంటున్న సమస్యలేంటి వంటి అన్ని విషయాలు వారు మాట్లాడారు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూడండి. Face పంక్ ఆసియా DP'D వెళ్ళిపో వివరణ ఈ వీడియో - ఇది కేతగిరీలు లో ముగ్గరితో సెక్స్, ఎమొ, ఆసియా అమ్మాయిలు, HD అద్భుతమైన నాణ్యత, లో ముడ్డి పేరు Face పంక్ ఆసియా DP'D వెళ్ళిపో చూడండి మరియు డౌన్లోడ్ ఉచితంగా మరియు నమోదు లేకుండా HD అద్భుతమైన నాణ్యత ఆసియా అమ్మాయిలు లో ముడ్డి ముగ్గరితో సెక్స్ ఎమొ Face పంక్ ఆసియా DP'D వెళ్ళిపో సైట్ నుండి ruporn-tv.com వేడి స్పోర్టి నల్లటి జుట్టు గల స్త్రీని హస్త ప్రయోగం ఒక కారు మరియు ఒక పడవ బానిసత్వం ఆధిపత్యాన్ని అణచివేత మరియు క్రూరత్వం XXX ధిక్కార ఉప గెట్స్ మాస్టర్స్ కోపం ముందు చిమ్మే PervCity పెద్ధ రొమ్ములు మిల్ఫ్ ఇష్టపడతాడు ముధీరిన సెక్స్ చైనీస్ నృత్య సెక్స్ నోటితో మొడ్ఢ చీకడం జర్మన్ వేడి కోడిపిల్లలు పచ్చబొట్టు as innocent as ప్రేమ ఉంటుంది. సుమంత్ అన్నకి 'మళ్లీ రావా' పెద్ద హిట్ కావాలి: ప్రీ రిలీజ్ వేడుకలో అఖిల్ అక్కినేని సరికోత్త కథ తో వస్తున్న ‘’సీత... రాముని కోసం’’ సినిమా టిజర్ శ్రీదేవి కూతురు జ‌ర్నీ స్టార్ట్ అయింది శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్, ఇష� సప్తగిరి కామెడీ టైమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం - సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి. 3వ సాంగ్‌ లాంచ్‌లో నాని నాగ శౌర్య కథానాయకునిగా మన్యం ప్రొడక్షన్స్ నూతన చిత్రం ప్రారంభం భారత్ లో శ్రీలంక పర్యటనకు షెడ్యూల్ ఖరారు ... వచ్చే నెలలో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. టీమిండియాతో మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20లలో తలపడనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 16న కోల్‌కోతాలో మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌కు ముందు శ్రీలంక మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది. తొలి టెస్ట్‌కు కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుండగా రెండో టెస్ట్ నాగ్‌పూర్‌లో, మూడో టెస్ట్ ఢిల్లీలో జరగనుంది. డిసెంబరు 10 ధర్మశాలలో తొలి వన్డే జరుగుతుంది. 13న మొహాలీలో 17న విశాఖపట్టణంలో మూడో వన్డే జరగనుంది.స్వదేశం లో భారత్ చేతిలో ఘోరమైన పరాజయాన్ని చవి చూసిన లంక ఇండియన్ పిచ్ ల పై ఎలా ఆడుతుందో చూడాలి . టెస్ట్ సిరీస్ తొలి టెస్ట్: నవంబరు 16-20- కోల్‌కతా రెండో టెస్ట్: నవంబరు 24-28-నాగ్‌పూర్ మూడో టెస్ట్: డిసెంబరు 2-6 - ఢిల్లీ వన్డే సిరీస్ తొలి వన్డే: డిసెంబరు 10- ధర్మశాల రెండో వన్డే: డిసెంబరు 13 - మొహాలీ మూడో వన్డే: డిసెంబరు 17 - విశాఖపట్టణం టీ20 సిరీస్ తొలి టీ20: డిసెంబరు 20 - కటక్ రెండో టీ20: డిసెంబరు 22 - ఇండోర్ మూడో టీ20: డిసెంబరు 24 - ముంబై వైఎస్సార్ బయోపిక్‌లో అనసూయ.. ఏ పాత్రలోనంటే.. _ HMTV LIVE మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ 'యాత్ర' పేరిట మహి వి. రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజా సమాచారం. రాజశేఖర రెడ్డి వర్గానికి చెందిన కర్నూలు రాజకీయ నాయకురాలి పాత్రను అనసూయ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి జీవితానికి సంబంధించిన ఏ ఒక్క ముఖ్య సన్నివేశాన్నీ మహి మిస్ చేయడం లేదట. చిన్న రోల్ కోసం అనసూయ లాంటి పాపులర్ ఫిగర్‌ని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ గ్రాండ్‌గా కనిపించాలని.. ఈ సినిమా స్మాల్ బడ్జెట్ సినిమాలా అనిపించకూడదని మహి భావిస్తున్నట్టు సమాచారం.
దాసరి నిలువెత్తు విగ్రహం సిద్దం: ఫిలిమ్ నగర్ లో 9 అడుగుల మరో భారీ విగ్రహం _ Dasari bronze statue to be unveiled - Telugu Filmibeat దాసరి నిలువెత్తు విగ్రహం సిద్దం: ఫిలిమ్ నగర్ లో 9 అడుగుల మరో భారీ విగ్రహం దర్శకరత్న దాసరి... తెలుగు సినిమా దార్శనికుల్లో ఒకడు, టాలీవుడ్ పెద్దదిక్కు, చిన్న దర్శకులకూ, నిర్మాతలకూ ఒక దైర్యం.దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటూ తెర వెనక సృజనశీలురకు మహోన్నతమైన గౌరవాన్ని సంపాదించిపెట్టిన సినిమా లెజెండ్. యాభైఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ప్రతి అడుగులో తనదైన ముద్రను వేశారు. విలక్షణ కథా చిత్రాలతో తెలుగు సినీ చరిత్రలో సంచలనాల్ని సృష్టించారు. 151 చిత్రాలకు దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తించి అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కారు. ఇన్ని సాధించిన దాసరి ఇక విశ్రాంతికోసం వెళ్ళిపోయారు... చిన్నా, పెద్ద తేడా లేకుండా ‘సమస్య' అనగానే దాసరి పాదాలపై వాలిన వాళ్లు పెద్ద దిక్కు చనిపోతే ఎలా భరించగలరు? అందుకే ఇప్పుడు ఆయన నిలువెత్తు విగ్రహం సిద్దమవుతోంది, అంతే కాదు ఫిలిం నగర్ లో నిలబడటానికి తొమ్మిదడుగుల మరో భారీవిగ్రహం కూడా తరారవుతోంది... 11న దాసరి పెద కర్మ ఈ నెల 11న దాసరి నారాయణరావు పెద కర్మ జరగనుంది. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని కుటుంబీకులు తయారు చేయిస్తున్నారు. విశాఖఫట్నం జిల్లా అనకాపల్లికి చెందిన శిల్పి కామధేనువు ప్రసాద్ కు ఈ బాధ్యత అప్పగించారు. ఈ మేరకు దాసరి విగ్రహం ఇప్పటికే తయారైంది. దానికి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. 11వ తేదీన మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఫిలింనగర్ లో పెట్టడానికి తొమ్మిది అడుగుల ఎత్తయిన విగ్రహం కూడా తయారు చేయాలని దాసరి కుటుంబీకులు కోరినట్లు శిల్పి కామధేనువు ప్రసాద్ చెబుతున్నారు. ప్రస్తుత విగ్రహం పూర్తయిన తర్వాత దాని తయారీ ప్రారంభిస్తామన్నారు. ఈ వ్యాఖ్యలను గొట్టిపాటి ఖండించిన ఆయన మరింతగా మాట్లాడుతూ... ఇప్పటి దాకా మూడుసార్లు తాను ఎమ్మెల్యే అయ్యాయని... ఇలాంటి హత్యారాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తనకు గాని, తన కుటుంబానికి కాని ఎప్పుడూ లేదని అన్నారు. గ్రామంలో జరిగిన ఘటనతో తాము కూడా చాలా బాధగా ఉన్నామని... కొత్తగా టీడీపీలోకి వచ్చిన తాము అందరినీ కలుపుకుని పోయే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు. గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడులను తీసుకొచ్చి తమ మీద రుద్దడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాము మర్డర్లు చేస్తామా? లేదా? అనే విషయం అందరికి తెలిసిందేనని... తమపై అనవసరంగా నిందలు వేయడం తగదని సూచించారు. తాము హత్యారాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని... జరిగిన విషయం మొత్తాన్ని ఆయన దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ఐదేళ్ల వివాహేతర సంబంధం.. భార్యను జుట్టుపట్టుకుని బయటికి గెంటేశాడు.. ఏపీలో మరో బస్సు ప్రమాదం : 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు సవతి తల్లి దాష్టీకం.. నాలుగేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన వైనం.. తీవ్ర రక్తస్రావం కావడంతో? వివాహిత ఆత్మహత్య.. కిరోసిన్ పోసుకుని.. అత్తామామలే కారణం..? ప్రకాశంలో వివాహితపై సామూహిక అత్యాచారం.. కూల్‌ డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి..?! బాలకృష్ణ 'లెజెండ్‌' విడుదల తేదీ ఖరారు _ 'Legend' confirmed for March 28 - Telugu Filmibeat బాలకృష్ణ 'లెజెండ్‌' విడుదల తేదీ ఖరారు హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాతలు ఖరారు చేసారు. ఇంతకు ముందు ఈ చిత్రాన్ని పిభ్రవరి లో అనుకున్నారు. కానీ ఇప్పుడిలా తేది మార్చి ఫిక్స్ చేసారు. Spritual Essays _ కినిగె బ్లాగు
Harikrishna, Kalyan Ram, Jr NTR visit NTR Ghat _ తాతకు నివాళి: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ ఎన్టీఆర్ (ఫోటోస్) - Telugu Filmibeat తాతకు నివాళి: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ ఎన్టీఆర్ (ఫోటోస్) హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ప్రముఖులతో కిటకిటలాడింది. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తెలుగు దేశం పార్టీ వర్గాలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఎన్టీ రామారావు కుమారుడు హరిక్రిష్ణ తన ఇద్దరు కుమారులైన కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ లతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద కూర్చుని ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. స్లైడ్ షోలో జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరిక్రిష్ణ, వైవిఎస్ చౌదరి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించిన ఫోటోస్.... తాత ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తున్న తారక్. తన తండ్రి హరిక్రిష్ణ, అన్నయ్య కళ్యాణ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ హాజరయ్యారు. అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వస్తున్న తారక్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న ద్రిశ్యం ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైవిఎస్ చౌదరితో చేయి కలుపుతున్న తారక్. తాత సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద తండ్రి హరికృష్ణతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని వైవిఎస్ చౌదరి నివాళులు అర్పించారు. Read more about: ntr harikrishna kalyan ram jr ntr ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ జూ ఎన్టీఆర్ తెలంగాణలో ఐఎస్‌వో 9001:2015 ధృవపత్రం పొందిన తొలి పురపాలక సంఘం → ఇటీవల వార్తల్లోకి వచ్చిన బ్లూవేల్ పేరు దేనికి సంబంధించినది → పేదలకు ఉచిత వైద్యసేవలందించి "డాక్టర్ దీదీ"గా పేరుపొంది ఇటీవల మరణించిన మహిళ → 2017 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మరణానంతరం శౌర్యచక్ర పతకం ఎవరికి ప్రకటించబడింది → మణిరత్నం పోల్స్ ఇక్కడ లేవు. శ్రీకాంత్ (సింగర్) రాబోయే సినిమాలు _ Srikanth Upcoming Movies List in Telugu - Filmibeat Telugu మ‌రో ఛాన్స్ ఇచ్చిన మారుతి.. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ తో విజ‌యాన్ని అందుకున్న మారుతి, ప్ర‌స్తుతం బాబు బంగారం సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఒకవైపు డైర‌క్ట‌ర్ గా ఉంటూనే, మ‌రోవైపు నిర్మాత‌గా జోరు పెంచే పనిలో ఉన్నాడు ఈ బాబు. మారుతి నిర్మాత‌గా మురళీకృష్ణ దర్శకత్వంలో 'రోజులుమారాయి' సినిమా చేస్తోన్న విష‌యం విదిత‌మే. షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉన్న సినిమా అవుట్ పుట్ చూసి మారుతి చాలా హ్యాపీ గా ఫీల్ అవ‌డ‌మే కాకుండా, ముర‌ళీ కృష్ణ ప‌నితీరును అభినందించి, త‌న ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను నిర్మించడానికి కూడా ఓకే అన్నాడ‌ట‌. అయితే ఆ సినిమాకు కూడా క‌థ‌, మాటలు మారుతినే అందించనున్నట్టు చెబుతున్నారు. ఒక సినిమా విడుదల కాకమునుపే ఆ దర్శకుడిపై నమ్మకంతో మారుతి మరో ఛాన్స్ ఇవ్వడమంటే విశేషమే మ‌రి. మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు వేయికనులతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు ఇబ్బందులు తప్పేలా లేవు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్ మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు వేయికనులతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు ఇబ్బందులు తప్పేలా లేవు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇది తెలుగునాట మాత్రం కాదు.. కన్నడలో అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఇందుకోసం వివిధ భాషలకి చెందిన నటీనటులను ఈ చిత్రంలో ఎంపిక చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కన్నడ సినీ రంగం తీసుకోబోయే ఓ నిర్ణయం 'సైరా' సినిమాకు శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. కన్నడ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్‌ని కన్నడలో విడుదల చేయడం నిషేధించాలని సినీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందట. ఈ భారీ బడ్జెట్ డబ్బింగ్ సినిమాల కారణంగా కన్నడలో చిన్న సినిమాల పరిస్థితి దెబ్బ తింటుందని.. దాని కారణంగా డబ్బింగ్ సినిమాలపై నిషేధం విధించాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది నుండి ఈ నిషేధం అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే గనుక జరిగితే ముందుగా ఆ ఎఫెక్ట్‌ పడేది సైరా సినిమా మీదేనని సినీ పండితులు చెప్తున్నారు. ఇదే ప్రభావం సాహోపై కూడా వుంటుందని టాక్ వస్తోంది.
మహేష్ తో పోటీ గురించి సైతం పవన్ చెప్పారు (వీడియో) _ promo: Rajeev Masand interview with Pawan promo - Telugu Filmibeat మహేష్ తో పోటీ గురించి సైతం పవన్ చెప్పారు (వీడియో) హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కు ,మహేష్ తో విరోధం ఉందా... ఈ ప్రశ్నను తాను ఇంటర్వూలో అడిగానంటున్నారు రాజీవ్ మసంద్. సిఎన్ ఎన్ ఐబిఎన్ కోసం ఆయన తాజాగా పవన్ తో ఇంటర్వూ చేసారు. ఆ ఇంటర్వూ ఈ రోజు సాయింత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్బంగా ఆయన ప్రోమోలాంటి వీడియోని పంచుకుంటూ ఈ మాటలు ట్వీట్ చేసారు. పవన్ తన చిత్రం హిందీలో కూడా రిలీజు అవుతూండటంతో ప్రమోషన్ లో భాగంగా.. బాలీవుడ్‌ మీడియాకు మాత్రమే ఇంటర్యూలు ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ పవన్‌ని ఇంటర్వ్యూ చేయగా, వారితో దిగిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇందులో పవన్ మీసం, గడ్డం లేకుండా సాఫ్ట్ లుక్‌లో కనిపించారు. ఈ ఇంటర్వూ సిఎన్ ఎన్ ఐబిన్ టీవి ఛానెల్ లో 7 వ తేదీ అంటే ఈ రోజు ప్రసారం అవుతుంది. Read more about: mahesh babu, pawan kalyan, bollywood, sardaar gabbar singh, kajol, పవన్ కళ్యాణ్, బాలీవుడ్, సర్దార్ గబ్బర్ సింగ్, కాజల్, మహేష్ బాబు, రాజీవ్ మసంద్ వైజాగ్‌ స్టీల్‌లో ఉద్యోగాలు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌- మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(టెక్నికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విభాగాలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, మెటలర్జీ ఎంపిక: గేట్‌ 2018 స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం సంబంధిత సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌: www.vizagsteel.com under Careers icon Tag Archives: అనుష్క శర్మ ఫోటోషూట్ హార్పర్ బజార్ Home » జనవిజయం » వెంకట రాజారావు.లక్కాకుల » దైవం లేనిదెక్కడ ? ఇలా, మానవ మనుగడకు దోహదపడే అన్నింటినీ.........అది భావన కావచ్చు , ప్రకృతిలోని పదార్థం కావచ్చు . మరి, భారతీయ తాత్వికతలో దైవం లేని దెక్కడ? ఐతే ........ జ్ఞానం, సంపద, కార్య సిధ్ధి మొదలైన మానవావసరాలను సాధించడానికి ఏతత్సం బంధమైన అవగాహన, పట్టుదల, కృషి మాత్రమే ఉపయోగపడుతాయని గుర్తుంచుకోవాలి. కృషిని వదిలి, దైవాన్ని అడ్డంపెట్టుకొని చేసే మోసగాళ్ళ మాయమాటల వల్ల, మోసాల క్రతువుల వల్ల ఎలాంటి ప్రయోజనం సిధ్ధించదు. మౌఢ్యాన్ని వీడిన చైతన్యవంతులు దైవాన్ని ఎల్లెడలా వీక్షించి సత్య, జ్ఞాన, ఆనంద పరవశులౌతారు. ఇక, యుగ యుగాల మానవ చరిత్రలో ఎందరో మహనీయులు పుట్టి , తమ తమ కాలాలలోని మానవ సమాజాలను చైతన్య పరచి, అండగా నిలిచి ఆరాధ్యులైనారు. కృతజ్ఞతగా ఆయా మహానుభావుల మూర్తులకు గుళ్లు గోపురాలు కట్టి, పూజించడం, వారి జయంతులను పర్వదినాలుగా నిర్వహించడం భారతీయ తత్వంలోని గొప్పదనం. ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తే, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుధ్ధుడు, సాయి మహరాజ్, క్రీస్తు, మహమ్మదు....... ఇంకా అనేక మంది మహనీయులు వందనీయులు. ఇంకా, ప్రాంతాల వారీగా ప్రసిధ్ధులైన మహనీయులెంతో మంది జనాల నీరాజనాలందుకుంటున్నారు. మరి, భగవత్తత్వం ప్రతిభాసించని చోటెక్కడ? దైవం లేనిదెక్కడ? మలిన మస్తిష్కాలలో తప్ప . వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య తలనరికి పోలీస్ స్టేషన్ కు తెచ్చిన భర్త _ iNews - INEWS తెలంగాణాలో ఊపందుకున్న ముందస్తు మంత్రాంగం.. టీడీపీకి గేలమేస్తున్న అధికారపక్షం! _ Top Story _ TV5 News.....»»
Vasishta September 13, 2017 07:12 IST లగడపాటికి చంద్రబాబు బంపరాఫర్..! లగడపాటి రాజగోపాల్ రాజకీయ పునఃప్రవేశంపై అనుమానాలు తొలగిపోతున్నాయి. రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. నాడు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు లగడపాటి. ఆ తర్వాత కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పదేపదే చెప్పారు. కానీ సీఎం చంద్రబాబుతో పలుమార్లు కలవడం ద్వారా కొత్త ఊహాగానాలకు తెరలేపారు. విజయవాడ ఎంపీగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు లగడపాటి రాజగోపాల్. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పెద్దఎత్తున ఉద్యమించారు. కానీ అప్పటి కాంగ్రెస్ సర్కార్ తన మాట పట్టించుకోలేదు. తెలంగాణ కల సాకారం చేసేసింది. దీంతో రాజకీయ విరమణ ప్రకటించారు లగడపాటి. రాష్ట్రం విడిపోయాక ఏనాడూ రాజకీయ వేదికలపై కనిపించలేదు. రాజకీయాల గురించి మాట్లాడలేదు. రాజకీయాల్లో మళ్లీ వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తన టీం ద్వారా ఎన్నికల సర్వేలను మాత్రం చేయిస్తూ వచ్చారు. తాజాగా నంద్యాల ఉపఎన్నికల్లో కూడా టీడీపీ మంచి మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు. అయితే తాజాగా లగడపాటి సీఎం చంద్రబాబుతో భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా ఆయన సెక్రటేరియేట్ కు వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. అప్పట్లోనే ఆయన టీడీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు కూడా అవే వదంతులు వచ్చాయి. కానీ లగడపాటి మాత్రం సీఎం పిలవడం వల్లే వచ్చానని కూల్ గా చెప్పారు. పైగా రాజకీయాల గురించి ప్రస్తావని రాలేదన్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం వచ్చే ఏడాది లగడపాటి టీడీపీలో చేరనున్నారు. వచ్చే మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో లగడపాటి టీడీపీ తరపున బరిలో దిగనున్నారు. లగడపాటిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజధానిప్రాంతంలో తమకు మరింత కలసివస్తుందనేది చంద్రబాబు ఎత్తుగడ. అదే సమయంలో లగడపాటిని వైసీపీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం కూడా ఒక వ్యూహమే. తన బలపడకపోయినా శతృవు బలపడకుండా చూడాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. అందులో భాగంగానే లగడపాటికి బంపరాఫర్ ఇచ్చినట్టు తెలిసింది. కొంతమంది చాలా కారణాల వల్ల తమ పేర్లను మార్చుకోవాలనుకుంటారు. ముఖ్యంగా వివాహం అయిన తర్వాత మహిళలు తమ ఇంటి పేరును మార్చుకోవాలనుకుంటారు. అలాగే ఎన్నారైలు తమ పాస్‌పోర్ట్‌లోని పేరును లీగల్‌గా మార్చుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారికి సహాయ పడేందుకే ఈ కథనం. 1)ముందుగా పేరును లీగల్‌గా మార్చుకోవాలనుకుంటున్నామని ఓ రిక్వెస్ట్‌ లెటర్‌ పెట్టాలి. ఈ లెటర్‌ భారత్‌లోని ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చే నోటరీ రూపంలో ఉండాలి. విదేశాల్లో ఉండే ఎన్నారైలు తమకు దగ్గర్లో ఉండే ఇండియన్‌ కాన్సులేట్‌ నుంచి ఈ అఫిడవిట్‌ను పొందవచ్చు. 3)అనంతరం ఏదైనా స్థానిక వార్తా పత్రికలో(ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం, భారత్‌లోని నివాస ప్రాంతంలో) పేరు మార్చుకున్న విషయం గురించి ఓ ప్రకటన ఇవ్వాలి. అందులో కూడా పూర్తి వివరాలు ఉండాలి. ఆ న్యూస్‌ ప్రింట్‌ కాపీని భద్రపరుచుకోవాలి. డి)ప్రకటన ఇచ్చిన పత్రిక కాపీలు(రెండు ప్రాంతాల్లోనూ) మధుమేహం వచ్చిన వాళ్లు అడవిలో తప్పిపోయిన ఆవును వెతికితే చాలు అని పెద్దలు సెలవిచ్చారు. అంటే.. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు వాకింగ్‌కు మించిన మెడిసిన్‌ లేదని చెప్పకనే చెప్పారు. మధుమేహాన్ని నియంత్రించాలంటే నడకతో పాటు ఈ టిప్స్‌ కూడా ఫాలో అయిపోండి..షుగర్‌ను నియంత్రించడంలో ఆహారపు అలవాట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండిపదార్థాలను పక్కపెట్టి ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండే కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఒంట్లో కొవ్వు చేరకుండా జాగ్రత్తపడాలి. ప్రతి రోజూ 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించండి. శరీరంలో ఇన్సులిన్‌ లెవల్స్‌ క్రమబద్ధీకరించడంలో వ్యాయామం ప్రభావం అధికంగా ఉంటుంది. అమితంగా ఆహారం తీసుకోవడం ఒకటే షుగర్‌ పెరిగేందుకు కారణం కాదు. కొందరు ఎంత ఫిట్‌గా ఉన్నా.. షుగర్‌ చేసే డ్యామేజ్‌ నుంచి తప్పించుకోలేరు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా ఉండాలి. మానసిక ఒత్తిడి మధుమేహానికి ప్రధాన శత్రువు. మెంటల్‌ టెన్షన్స్‌ ఎక్కువైనపుడు శరీరంలో షుగర్‌ లెవల్స్‌ అమాంతంగా పెరిగిపోతాయి. అందుకే ఒత్తిడిని జయించే ప్రయత్నం చేయండి. యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి ఉదయం పదిహేను నిమిషాలు యోగాకు కేటాయించండి. దీంతో పాటు చిన్న చిన్న
Home » Telugu News » విడుదలకు సిద్ధమైన అడవిశేష్ గూడాచారి అడవి శేష్, శోభిత ధూలిపాళ్ళ హీరో హీరోయిన్స్ గా నటించిన “గూడాచారి” సినిమా ట్రైలర్, పాటలు త్వరలో రిలీజ్ చేసి ఆగష్టు 3న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సినిమా చిత్రీకరణ అధికభాగం అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పూణే, న్యూ ఢిల్లీ, చిట్టిగాంగ్ హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రేదేశాల్లో జరిగింది. “గూడాచారి” సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హైటెక్నీకల్ వాల్యూస్ రూపొందించబడింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రి ఇవ్వబోతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకు శనీల్ డియో సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. “అభిషేక్ పిక్చర్స్”, “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ”, “విస్టా డ్రీమ్ మర్చెంట్” బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అడవిశేష్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియ యార్లగడ్డ, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ. సాంకేతిక నిపుణులు: మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల డైలాగ్స్: అబ్బూరి రవి ఎడిటర్: గ్యారీ బి.హెచ్ ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావ్ పి. ఆర్.ఓ.: వంశీ – శేఖర్ సినిమా వార్తలు సాక్ష్యం చిత్రానికి ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ దర్శకుడు నాగు గవర సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదల గీత‌గోవిందం టీజ‌ర్ రిలీజ్‌ హ్యాపి వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ ఈవెంట్ రాంచరణ్ ముఖ్య అతిధి ‘భరత్’, ‘సూర్య’లను తొక్కిపడేసిన ‘మహానటి’ - Neti Cinema ‘భరత్’, ‘సూర్య’లను తొక్కిపడేసిన ‘మహానటి’ మన టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్ వ్యాల్యూ ఏంటో అందరికీ తెలుసు! స్టార్ హీరోల రేంజులో కుండపోత వర్షం కురిపించవు.. కేవలం డీసెంట్ వసూళ్ళతోనే నెట్టుకొస్తాయి. అదికూడా సోలోగా రిలీజైనప్పుడే సాధ్యమవుతుంది. అదే బరిలో ఇతర చిత్రాలేమైనా పోటీగా వుంటే మాత్రం.. వాటి పరుగు నత్తనడకే! బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఇప్పుడు ‘మహానటి’ రివర్స్‌లో కదం తొక్కుతోంది. తనకు పోటీగా వున్న బడా హీరోల సినిమాల్ని (భరత్ అనే నేను, నా పేరు సూర్య) బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తూ.. వాటికంటే అత్యధిక వసూళ్ళతో దూసుకుపోతోంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే గత వీకెండ్ రిపోర్ట్! ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. గత వీకెండ్‌లో (11వ తేదీ నుంచి 13 వరకు) ‘మహానటి’ చిత్రం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌ నగరాల్లో ప్రదర్శింపబడుతున్న మల్టీప్టెక్సుల (168 స్ర్కీన్స్) నుంచి 2.8 కోట్లు (నెట్) కొల్లగొట్టింది. ఇక అవే నగరాల్లోని మల్టీప్టెక్సుల (82 స్ర్కీన్స్) నుంచి ‘నా పేరు సూర్య’ రూ.1.09 కోట్లు (నెట్) రాబట్టింది. ఇక ‘భరత్ అనే నేను’ చిత్రం 65 స్ర్కీన్స్ నుంచి కేవలం రూ.63 లక్షల నెట్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. అఫ్‌కోర్స్.. ఇక్కడ స్ర్కీన్ కౌంట్ కూడా మేటర్ కావచ్చు. దాని గురించి మాట్లాడుకుంటే.. బన్నీ, మహేష్ స్టార్‌డమ్‌లతో పోల్చుకుంటే వీళ్ళకే ఎక్కువ స్ర్కీన్స్ దక్కాల్సింది. కానీ.. లెజెండరీ నటి సావిత్రి జీవితంపై రూపొందిన ‘మహానటి’ ఆద్యంతం ఆకట్టుకోవడంతో.. జనాలు ఈ చిత్రానికే బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే.. ఆ రెండు చిత్రాల స్ర్కీన్ కౌంట్ తగ్గిపోవడంతో పాటు వసూళ్ళు కూడా తగ్గుముఖం పట్టాయి. ‘మహానటి’ మాత్రం తాండవం చేస్తూ.. అదిరిపోయే కలెక్షన్లు నమోదు చేస్తోంది. ఇదే దూడుకుతో కొనసాగితే.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదవ్వడం ఖాయం! కిక్ 2 రెండు రోజుల క‌లెక్ష‌న్స్‌ పెళ్లియ‌న హీరోయిన్‌తో మంచు విష్ణు రొమాన్స్‌!! ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్‌లుక్ లీక్డ్.. ఎన్టీఆర్ కొత్త స్టైల్ అదుర్స్! కన్ఫమ్: అఖిల్ రెండో సినిమాకి డైరెక్టర్ ఫిక్స్ ‘రంగస్థలం’ ఊచకోత.. ఆ ఒక్క ఏరియాలోనే 50! అమర్ అక్బర్ ఆంథోనీల వ్యవహారం బయటపెట్టిన మాస్ రాజా! ‘బాసూ’.. ఇది నిజంగా ‘బిగ్’ బాంబే!
2010 మధ్యలో అనుకుంటా ఒక యుట్యూబ్ లో తమిళ్ షార్ట్ ఫిల్మ్ కొన్ని చూస్తూ ఒక సినిమా ప్రోమో ఒకటి చూశాను. చూడగానే “వావ్” అనిపించింది. ఆ సినిమా పేరు ‘అరణ్యకాండం’. ఆ తరువాత సినిమా అగిపోయిందనో, పూర్తవలేదనో, కేవలం ఫిల్మ్ ఫెస్టిల్స్ కోసం తీశారనో ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత ఏమీ న్యూస్ లేదు. మధ్యలో ఎప్పుడో South Asian International Film Festival లో Grand Jury Award for Best ఆంటోనియో స్కార్మెటా స్పానిష్ నవల ఎల్ కార్టెరో డి నెరూడా కు ఇంగ్లిషు అనువాదం ద పోస్ట్ మాన్. ఈ ఆత్మీయ పుస్తకం గురించి రాయాలంటే అందులోని ఇతివృత్తం నాకు పరిచయమయిన దగ్గర మొదలుపెట్టాలి. అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉన్నదని తెలియడానికి చాలముందే ఆ ఇతివృత్తంతో నా ప్రేమ మొదలయింది గనుక ఆ ఎనిమిదేళ్ల కథ చెప్పాలి. నేనప్పుడు హైదరాబాదు ఎకనమిక్ టైమ్స్ లో పని చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఆయన ఈ మధ్య కాలం లో చాల రోజుల తర్వాత ఫేసుబుక్ మిత్రుని (మహేష్ కుమార్ కత్తి) పుణ్యమా అని రెండు అందమైన లఘు చిత్రాలు చూడగలిగాను. ఒకటి అద్వైతం(తెలుగు) రెండు పోస్ట్ మాన్ (తమిళం). ఈ రెండు నన్ను చాల అమితంగా ఆకట్టుకున్నాయి. పోస్ట్ మాన్ చిత్రం విషయానికొస్తే ఓ అందమైన గ్రామం లో ఆత్మీయ సందేశాలను చేరే వేసే ఓ ఇంటివ్యక్తిగా పరిగణించే పోస్ట్ మాన్ కథ. ఇంటింటికి వెళ్లి వారి ఉత్తరాలను చేర వేస్తూ. తెలుగు సినిమాకి ఫిలిం ఛాంబర్ కొత్త రూల్స్ “విజయ విశ్వనాథం”: ఎంత మాటన్నాడు పోర్న్ పలుచన చూడండి ప్రయత్నించండి, అదే హస్త ప్రయోగం, వీడియో మంచి నాణ్యత HD, రాగి జుట్టు, Close-up, పోర్న్ పలుచన, యువ Close-up వీడియో మంచి నాణ్యత HD యువ రాగి జుట్టు హస్త ప్రయోగం పోర్న్ పలుచన పోర్న్ పలుచన సైట్ నుండి tnaflix-n.com వీడియో మంచి నాణ్యత HD, పురుషుడు అధికారం వీడియో మంచి నాణ్యత HD, స్ఖలనం ఓరల్ సెక్స్, చాలా ఇంద్రియాలకు సంబంధించిన అమ్మాయి, అనుభవం లేని, Live మంచి నాణ్యత HD అనుభవం లేని చెక్ బహిరంగంగా, ఫ్రెంచ్, Live మంచి నాణ్యత HD, నగ్నత్వం లో పబ్లిక్ లో సెక్స్, వీడియో అధిక నాణ్యత HD తల్లులు, పోర్న్ తో బ్లోన్దేస్, హార్డ్కోర్, వీడియో అధిక నాణ్యత HD వీడియో మంచి నాణ్యత HD, అస్య మైథునము, జర్మన్ పోర్న్ ఓరల్ సెక్స్, పోర్న్ స్టార్ ముధీరిన సెక్స్ వీడియో మంచి నాణ్యత HD, శృంగారమైన శృంగార కాళ్ళు, పాదాల కదలిక Sisisky మరియు చురుకైన మోలలు, పార్టీ, వీడియో, మంచి నాణ్యత HD అనుభవం లేని, పాతకాలపు రోమన్లు ౩ - పవిత్ర బైబిల్ [తెలుగు బైబిల్ 1880] వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు. ఇక వారిని వదిలేయండి.. స్మిత్, వార్నర్ పై సచిన్ కామెంట్స్! _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _ ఇక వారిని వదిలేయండి.. స్మిత్, వార్నర్ పై సచిన్ కామెంట్స్! రీసెంట్ గా దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్‌ టెస్ట్ లో ఆస్ట్రేలియా టీమ్ సభ్యులు బాల్ టాంపరింగ్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్ పై ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ పై 9 నెలల పాటు నిషేధం విధించడంతో ప్రపంచం క్రికెట్ అభిమానులని ఈ ఘటన షాక్ కి గురి చేసింది. అదే విధంగా చేసిన తప్పును ఒప్పుకున్న స్మిత్ వార్నర్ కూడా ఎంతో ఆవేదనకు లోనవుతున్నారు. స్మిత్ సిడ్నీలో అడుగుపెట్టగానే మీడియా సమావేశంలో కంటతడి పెట్టి అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. మీడియా ఇంతటితో ఈ విషయాన్నీ వదిలేయాలని గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, కెవిన్ పీటర్సన్‌లు తెలియజేశారు. ఇక సచిన్ టెండూల్కర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ఇప్పటికే వారు ఎంతగానో బాధపడుతున్నారు. వారిని మరింత బాధపెట్టవద్దు వారిని ఒంటరిగా వదిలియడం బెటర్ అని మీడియాకు తెలిపారు. అంత కాకుండా ఫ్యామిలీతో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో తమ తప్పును గుర్తు చేసుకుంటూ ఉంటారు కావున వారిని ఇకనైనా ప్రశాంతంగా వదిలేసి కొంత మానసిక ప్రశాంతత కల్పించాలని సచిన్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.
చెన్నూరు సెంటిమెంట్..ఎవరిది పట్టు?... ఆదిలాబాద్ : ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ నియోజకవర్గ ప్రజలు తమదైన శైలీలో తీర్పునిస్తారు. గోడదూకే నేతల కంటే పార్టీలను నమ్ముకున్న అభ్యర్థులనే అక్కడి ప్రజలు అసెంబ్లీకి పంపుతారు. అయితే ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ ప్రభావం తగ్గటంతో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లు ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటి? అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏమిటి? వాచ్ దిస్‌ స్టోరీ. చెన్నూరుపై ఆధిపత్యం కోసం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పోటాపోటీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చెన్నూరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక ఉంది. ఏ నేతలైతే పార్టీని నమ్ముకుని ఉంటారో వారిని అక్కడి ప్రజలు అసెంబ్లీకి పంపుతారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోటగా ఉన్న చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పడు టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చెన్నూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ ఆధీనంలో ఉన్న ఈ నియోజవర్గంలో కాంగ్రెస్‌ తన జెండా ఎగరవేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అందుకనుగుణంగా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించారు నేతలు. అధికార పార్టీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుపై ఆరోపణలకు దిగుతూ రాజకీయాల్లో హిట్‌ పెంచుతున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత బోడ జనార్దన్‌. తనకు ఒక్క అవకాశం ఇవ్వడంటూ నియోజకవర్గ ఓటర్లు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ సెంట్‌మెంట్‌ నియోజకవర్గ రాజకీయాలను మార్చటంతో టీఆర్‌ఎస్‌ నేత నల్లాల ఓదెలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దౌడ్‌పెట్టిస్తానన్న ఎమ్మెల్యే అందులో విఫలమయ్యినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వినోద్‌. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన వినోద్‌ ఇప్పడు టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఓదెలుకు టికెట్‌ ఇస్తే వినోద్‌, వినద్‌కు టికెట్‌ ఇస్తే ఓదెలు అధిష్టానంపై తిరగబడే అవకాశం లేకపోలేదు. టీఆర్‌ఎస్‌ టికెట్ల పంచాయితీ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే చెన్నూరు ప్రజలు ఇటు టీఆర్‌ఎస్‌ను అభ్యర్థిని ఎన్నుకుంటారా లేక అటు కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎన్నుకుంటార అనే వేచిచూడాల్సి ఉంది. Read more about చెన్నూరు సెంటిమెంట్..ఎవరిది పట్టు?... Niels Bohr , నీల్స్‌బోర్ - Scientists in Telugu-2 పరమాణు రూపాన్ని చూపించినవాడు! ఏ పదార్థమైనా పరమాణువులతో నిర్మితమైనదే. మరి కంటికి కనిపించని ఆ పరమాణువు నిర్మాణం ఎలా ఉంటుంది? దాని లోపలి దృశ్యం ఎలా ఉంటుంది? ఈ విషయాలను కళ్లకు కట్టినట్టు చూపించిన తొలి శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌. ఆయన పుట్టిన రోజు ఇవాళే! పరమాణువు గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా జర్మనీ శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌ పేరు పొందాడు. పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఆర్బిట్లనే కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని, బయటి ఆర్బిట్లలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ మూలకపు రసాయన ధర్మాలను నిర్ణయిస్తుందని చెబుతూ ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సంప్రదాయ యాంత్రిక శాస్త్రాన్నీ (classical mechanics), క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని అనుసంధానించిన రూపశిల్పి ఆయన. పరమాణువుల నిర్మాణం, అవి వెలువరించే కిరణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో నోబెల్‌ బహుమతి లభించింది. ఈయన కుమారుడు కూడా నోబెల్‌ను పొందడం విశేషం. జర్మనీలోని కోపెన్‌హగెన్‌లో 1885 అక్టోబర్‌ 7న పుట్టిన నీల్స్‌ హెన్రిక్‌ డేవిడ్‌ బోర్‌ చిన్నతనం నుంచే అత్యంత ప్రతిభను కనబరిచాడు. తండ్రి అక్కడి విశ్వవిద్యాలయంలో ఫిజియాలజీ ప్రొఫెసర్‌. అక్కడే చదివిన నీల్స్‌బోర్‌ 22 ఏళ్ల వయసులో తలతన్యతపై చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని సాధించాడు. ఇరవై ఆరేళ్లకల్లా పీహెచ్‌డీ సంపాదించిన బోర్‌, ఆపై ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జిలో ఉండే కావండిష్‌ లేబరేటరీలో సర్‌ ఎర్నెస్ట్‌ రూథర్‌ఫర్డ్‌తో కలిసి పనిచేశాడు. ఇరవై ఎనిమిదేళ్లకే పరమాణు నిర్మాణాన్ని ప్రకటించాడు. ఈ పరమాణు నమూనా రసాయన శాస్త్రాన్ని, విద్యుచ్ఛక్తిని మరింతగా అర్థం చేసుకోడానికే కాకుండా పరమాణు శక్తిని ఉత్పాదించి అభివృద్ధి పరచడానికి దోహద పడింది. పరమాణు కేంద్రకం చుట్టూ పరిభ్రమించే ఎలక్ట్రాన్లు ఎక్కువ శక్తి గల కక్ష్య నుంచి తక్కువ శక్తిగల కక్ష్యలోకి దూకినప్పుడు కాంతి రూపంలో శక్తిని వికిరణం చేస్తాయని బోర్‌ తెలిపాడు. ఎలక్ట్రాన్‌ వెలువరించే ఈ శక్తి వికిరణం విడివిడిగా ప్యాకెట్ల రూపంలో వెలువడుతుంది. ఒక ప్యాకెట్‌ శక్తి లేదా క్వాంటమ్‌ను ఫోటాన్‌ అంటారు. క్వాంటమ్‌ అంటే జర్మన్‌ భాషలో చిన్న ప్యాకెట్‌ అని అర్థం. Bakha satang – పిప్పరమెంటు బిళ్ళ లాంటి సినిమా
బిగ్ బాస్ రెండో సీజన్ లో శ్రీ రెడ్డి పాల్గొననుందా? తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ రెండో సీజన్ కు సన్నాహాలు ఊపందుకున్నాయి. గత ఏడాది ప్రసారం అయినా బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. మొదటి భాగానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి ఆకట్టుకున్నాడు .. ఇప్పుడు రెండో సీజన్ కోసం నాని రంగంలోకి దిగాడు. జూన్ 10 నుండి దాదాపు 100 రోజుల పాటు జరిగే ఈ సీజన్ లో ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్ ని ఎంపిక చేసారు .. వారెవరనే దానిపై క్రేజ్ నెలకొంది. సెలెబ్రిటీలతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారని టాక్. అయితే ఈ బిగ్ బాస్ 2 లో మసాలా డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాడు నాని .. అందులో భాగంగా ఈ రెండో సీజన్ లో సంచలనాల తార శ్రీ రెడ్డి కూడా పాల్గొంటుందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ పై సంచలనం రేపిన శ్రీ రెడ్డి ఈ షో లో పాల్గొన్నదంటే అంతా రచ్చ రచ్చే అని అంటున్నారు జనాలు .. మరి ఈ షో లో శ్రీరేది ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వీడియో వర్గం పురుషాంగము వంటి పరికరము, క్లోజప్, Masturbate, అమెచ్యూర్ పోర్న్, బ్రిటిష్ పోర్న్, పోర్న్ మొదటి వ్యక్తి పేరు ఈ సినిమా క్లోజప్ మరియు బానిసగాఉంచటం బానిసత్వం ఆధిపత్యాన్ని watch and download in hd నాణ్యత కోసం ఉచిత క్లోజప్ పోర్న్ మొదటి వ్యక్తి అమెచ్యూర్ పోర్న్ Masturbate బ్రిటిష్ పోర్న్ పురుషాంగము వంటి పరికరము క్లోజప్ మరియు బానిసగాఉంచటం బానిసత్వం ఆధిపత్యాన్ని సైట్ నుండి golyedevchata.org వీడియో అధిక నాణ్యత లో HD మరియు పూకు యువ అమ్మాయిలు శృంగారమైన అడుగు మరియు రూపాంతరం సెక్స్ శృంగార ఫోటో స్పానిష్ మరియు వాచ్ వీడియోలు తల్లులు కిరణాలు యొక్క స్పెర్మ్ మరియు ఉచిత డౌన్ లోడ్ ఫోటో వావి హస్త ప్రయోగం మరియు ఆన్లైన్ పోర్న్ సైట్ గే సినిమా బ్లాండ్స్ మరియు వాచ్ ఉచిత ఆన్లైన్ పోర్న్ వీడియోలు నికోల్ కిడ్మాన్ ముధీరిన సెక్స్ లో ఉద్యోగం vozraste వాచ్ ఆన్లైన్ కాంతి శృంగార మరియు డౌన్లోడ్ ఛార్జ్ లేకుండా SMS porn videos పాదాల కదలిక మరియు ఉచిత పోర్న్ ధెంగడమ్ వీడియో అధిక నాణ్యత లో HD మరియు ఆడవారు porn video పురుషాంగము వంటి పరికరము మరియు సెక్స్ పోర్న్ తల్లి Fucks కుమారుడు నోటితో మొడ్ఢ చీకడం శృంగార వీడియోలు చూడటానికి ఆన్లైన్ ఆన్లైన్ జపనీస్ శృంగార ఉచిత డౌన్లోడ్ ఇంట్లో శృంగార వీడియో పారిస్ హిల్టన్ ఆహ్వానిస్తోంది నోటితో మొడ్ఢ చీకడం శృంగార ఆ మహిళ కారు డిక్కీ తెరవగానే ఇంజిన్ పక్కన 4 అడుగుల పైథాన్ _ 60SecondsNow ఆ మహిళ కారు డిక్కీ తెరవగానే ఇంజిన్ పక్కన 4 అడుగుల పైథాన్ అమెరికాలోని విస్కోన్సిన్‌లో ఓ మహిళ కారులో పైథాన్ కనిపించింది. కారు ముందు డిక్కీలోని ఇంజిన్ వద్ద అది పడుకొని ఉంది. ఇందుకు సంబంధించి ఓమ్రో పోలీస్ డిపార్టుమెంట్ తన ఫేస్‌బుక్ అధికారిక పేజీలో ఓ పోస్ట్ చేసింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ మహిళకు చెందిన ఎస్‌యూవీ కారు ఎప్పటికి భిన్నంగా ముందుకు సాగుతోంది. దీంతో కారు డ్రైవర్ ఏదైనా సమస్య ఉందేమోనని కారు డిక్కీ తెరిచాడు. అతను డిక్కీ తెరవగానే కారు ఇంజిన్ వద్ద ఓ పెద్ద పాము కనిపించింది. బిగ్‌బాస్ 2: నూతన్ నాయుడు రీ ఎంట్రీ హాట్ టాపిక్, నిజమెంత? _ 60SecondsNow బిగ్‌బాస్ 2: నూతన్ నాయుడు రీ ఎంట్రీ హాట్ టాపిక్, నిజమెంత? బిగ్‌బాస్ 2 నుండి నూతన్ నాయుడు రెండో వారమే ఎలిమినేట్ అయన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నూతన్ నాయుడు పేరు మరోసారి ప్రచారంలోకి వచ్చింది. ఆయన బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయం హాట్ టాపిక్ అయింది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? అనే విషయం తేలాల్సి ఉంది. బిగ్ బాస్ షో నిర్వాహకుల నుండి మాత్రం దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.సామాన్యుడిగా బిగ్‌బాస్ హౌస్‌‌లోకి ప్రవేశించిన నూతన్ నాయుడు తనదైన యాటిట్యూడ్, ఆలోచనా విధానంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎన్టీఆర్ బయోపిక్ అంటూ వర్మ మళ్ళీ గిల్లుతున్నాడు ? అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో సినిమాలు తెరకెక్కించేందుకు ఏకంగా ముగ్గురు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అందులో లక్ష్మిస్ ఎన్టీఆర్ అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమాకు ప్లాన్ చేసాడు. దాంతో పాటు మరో నిర్మాత కూడా ఎన్టీఆర్ పై సినిమా మొదలు పెట్టె ప్రయత్నం చేసారు . అందులో తాజాగా ఎన్టీఆర్ పేరుతొ బాలయ్య నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇన్నాళ్లు ఎన్టీఆర్ సినిమా అంటూ ప్రకటించిన వర్మ ఎందుకో సైలెంట్ గా ఉన్నాడు. మళ్ళీ తాజాగా అయన రంగంలోకి దిగుతూ లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతొ బయోపిక్ ని దసరా రోజున మొదలుపెడతానని ట్విట్ చేస్తూ .. ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతి పెళ్లి ఫోటోను పోస్ట్ చేసాడు .. ఈ ఫొటోలో చంద్రబాబు కూడా ఉండడం విశేషం!! అయితే వర్మ కావాలనే ఈ సినిమా విషయంలో చంద్రబాబు ని గుళ్ళుతున్నట్టు కనిపిస్తుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వర్మ ఎందుకు ఇంత హడావిడిగా దసరా రోజు ఈ సినిమా మొదలు పెడతా అంటూ ప్రకటించాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వర్మ కావాలనే టిడిపి శ్రేణులను గిల్లె ప్రయత్నం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. "యువనేత లక్షల కోట్లు సంపాదించాడు అని ప్రచారం చేసే వాళ్ల మనసులోని భావాన్ని ఒకసారి చదివేందుకు ప్రయత్నించు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇంతగా అవకాశం ఉందని మా వర్గానికి అప్పుడు అంతగా తెలియక పోవడం వల్ల కొద్దికొద్దిగా మాత్రమే దోచుకున్నాం, ఇప్పుడు మరో చాన్స్ ఇవ్వండి మా తఢాఖా చూపిస్తాం అన్నట్టుగా ఉంది వాళ్ల కసి. " ఇది నిజమంటారా మురళి గారు? లేక కేవలం అందరు దోచుకునే వారే కనక ఇలా ఒక యువనేతని విమర్శించే హక్కు లేదు అని అర్ధం వచ్చేలా రాసారా? నాయకులు , పార్టీలు , ఎన్నికలను కొంత దగ్గరి నుంచి చూడడం వల్ల నాకు వారి గురించి కొంత అవగాహన ఉంది .. నేను గ్రహించిన దాని ప్రకారం ఏ పార్టీ అవినీతికి దూరంగా లేదు .. రాష్ట్రం లో కాంగ్రెస్ , టిడిపిలు ప్రధాన పార్టీలు అనుకుంటే ఆ పార్టీ ల నాయకులూ చాలా మందికి రెండు పార్టీ లలో పని చేసిన అనుభవం ఉంది .... ఎవరు ఏ పార్టీ విడి ఏ పార్టీ లోకి వెళ్ళినా పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది అంటాడు .. బిజెపి , వామపక్షాలను పార్టీల వాళ్ళు మినహా మిగిలిన అన్ని పార్టీ ల వాళ్ళు ఇతర పార్టీల్లో ఎంత బాగా కలిసి పోతున్నారో చుడండి .... ఏ పార్టీ అయినా చట్టాన్ని ఉల్లంగించి సగటున పది కోట్లు ఖర్చు చేస్తే కాని గెలవరు .... చందన బ్రదర్స్ గొప్పదా? బొమ్మనా బ్రదర్సా ? అంటే నేను మాత్రం ఇద్దరు చేసేది బట్టల వ్యాపారమే అంటాను . కొన్ని విషయాలు నేరుగా చెప్పడానికి కొంత ఇబ్బంది . బాగా చెప్పారు . ప్రజలలో కూడా పార్టిల పైన అంచనాలు పెరిగి పోయాయి. అధికారంలోకి వచ్చామా, బాగా పరిపాలించామా, యడ్యురప్పలాగా అంతో ఇంతో సంపాదించుకొని పదవి విరమణ చేశామా అంటే వాళ్లు క్షమించరు. ఈ రోజు కర్ణాటక ఎన్నికల ఫలితాలే దానికి సాక్ష్యం, కన్నడ ప్రజలు "దొంగలను ఘోరం గా ఓడించారు. బందిపోట్లకు అద్భుత విజయాన్ని అందించారు". ప్రజల జీత్వభత్యాలు,జీవన ప్రమాణాలు ఎలాగున్నా వారు మాత్రం రాజకీయ నాయకులు, లక్ష్యల కోట్లలో సంపాదించకపోతే క్షమించరు అని ఈ ఎన్నిక ద్వారా ఒక సందేశం పంపారు. కన్నడ ప్రజలు "దొంగలను ఘోరం గా ఓడించారు. బందిపోట్లకు అద్భుత విజయాన్ని అందించారు". శ్రీ రామ్ గారు ఈ వాఖ్య నాకు బాగా నచ్చింది . మిత్రులతో మాట్లాడినప్పుడు అందరిని విమర్శిస్తే మరి ఎవరు గెలవాలి అని అడిగారు .. సరదాగా మాట్లాడుతూ నా ఉద్దేశం ఒకాడే చాలా కాలం దోచుకోవడం నాకు నచ్చదు దోచుకునే చాన్స్ కొత్త వారికి రావాలి అని చెప్పాను .. పాలనా పార్టీ , పాలనా నాయకుడు అవినీతికి దూరం అని చెప్పే అదృష్టం నాకు మాత్రం ఇప్పటి వరకు రాలేదు నాని సినిమా వద్దనుకున్న సాయి పల్లవి _ nani cinema vaddanukunna sai pallavi – నేటి వార్త నాని సినిమా వద్దనుకున్న సాయి పల్లవి _ nani cinema vaddanukunna sai pallavi పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టీజర్ ని రానా ఎలా చూశాడో చూడండి _ pawan kalyan kotha movie teaser ni rana ela chusado chudandi
గడ్డం పెంచితే గబ్బర్ సింగ్‌లు అయిపోతారా? : కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణాలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ల మాటల యుద్ధం వేడెక్కుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియయర్ నేత కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆరెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆరెస్ ఓటమిని చూస్తుందని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అదే విధంగా ఛాలెంజ్ విసురుతూ అధికారంలోకి వచ్చే వరకు గెడ్డం తీసుకోబమని కాంగ్రెస్ నేతలు అన్నారు. అయితే ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ ని ఉద్దేశిస్తూ.. గెడ్డం పెంచుకున్నవాళ్లంతా గబ్బర్ సింగ్ లు అయిపోలేరని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అదే విధంగా గడ్డం పెంచుకుంటే ఏంటి?ఎక్కడికైనా పోతే ఏంటి? వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రతి విషయంలో కాంగ్రెస్ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని చెప్పిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ టీఆరెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఈ విధంగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఇక ఏళ్ల పాటు పాలనా కొనసాగించిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నేతల్లో కొందరు ప్రగతి భవన్ లో గేట్లు విరగ్గొడతామని అంటున్నారని. మూడున్నరేళ్లుగా టీఆర్ఎస్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ చెప్పారు. రాజ్యసభ ఛైర్మెన్ ఎన్నికల్లో తెలుగు పార్టీల మద్దతు ఎవరికి..? _ 60SecondsNow రాజ్యసభ ఛైర్మెన్ ఎన్నికల్లో తెలుగు పార్టీల మద్దతు ఎవరికి..? రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవికోసం జరగనున్న ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నువ్వానేనా అన్నట్లుగా ఈ పోరు జరిగనుంది. అధికార పార్టీ బీజేపీకి పెద్దల సభలో సరైన సంఖ్యా బలం లేకపోవడంతో వారు ఇప్పటికే అన్ని రకాల మార్గాలు వెతుకుతున్నారు. ఇదే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు కమలనాథులు. ఇదిలా ఉంటే బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని విపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందులో భాగంగానే విపక్షపార్టీలు ఎవరిని నిలబెట్టినా వారికి మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ ప్రకటించింది. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ.. 1.50 లక్షల కోట్ల నష్టం మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు విపరీతంగా... కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటు... తార‌క్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్! At 12:40 AM, amany గారు చెప్పినారు... విద్యుత్ లేపనం వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి నటిగా కూడా ప్రశంసలు దక్కించుకుంటున్న హీరోయిన్ సమంత. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘యూటర్న్’. కన్నడ హిట్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల శారీరకంగా నేను కాస్త డిఫరెంట్ కానీ దానిలో మాత్రం కాదు… పవన్ హీరోయిన్ మజ్ను సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన చికాగో భామ సంచలన వ్యాఖ్యలు చేశారు… మాలీవుడ్ కి బాల నటిగా వచ్చి కథానాయికగా కూడా నటించి ఇటు టాలీవుడ్ లోనే కాదు, మాలీవుడ్ లో కూడా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్‌, పి.డి.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని రవిశంకర్ పై ట్రిబ్యునల్ ఆగ్రహం.. _ www.10tv.in You are at:Home»Devotional»బోనమెత్తిన పుట్ట శైలజ మంథనిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయములో ఘనముగా బోనాల పండుగ నిర్వహించారు.భక్తులు వాడ వాడల బోనాలు ఎత్తి అమ్మవారి గుడికి వచ్చారు.ఎల్లమ్మ తల్లికి మొదటి బొనముగా మంథని సర్పంచ్ పుట్ట శైలజ గారు సమర్పించారు.మంథని ఎం.ల్.ఏ పుట్ట మధు అమ్మ వారికీ పట్టు వస్త్రాలు సమర్పించారు.ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేటర్ కొండ్ర స్టాలిన్ గౌడ్ మరియు స్థానిక ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,వార్డ్ మెంబర్లు,స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు.
రాజమౌళి సినిమా కోసం బన్నీ మాటలు..! Prathap Kaluva July 17, 2018 09:04 IST రాజమౌళి సినిమా కోసం బన్నీ మాటలు..! స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా వచ్చిన నా పేరు సూర్య ఫ్లాప్ అవ్వడం తో టాప్ హీరోలా రేసులో వెనుక పడిపోయాడు అని చెప్పాలి. అయితే బన్నీ తరువాత ఏ సినిమా చేయాలో తెలియని డైలమా లో ఉన్నట్టు తెలుస్తుంది. తరువాత సినిమా ను పక్కాగా సెట్ చేసుకోవాలని అనుకున్టట్లు తెలుస్తుంది. అయితే బన్నీ కి రాజమౌళి దర్శకత్వం లో నటించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చినాయి. అయితే 'విజేత' సినిమా ను ప్రమోట్ చేసే విషయం లో కొన్ని వ్యాఖ్యలు రాజమౌళి సినిమా మీద ఆసక్తి ని తెలియజేస్తాయి. అయితే సాయి కొర్రపాటి వారాహి బ్యానర్ లో సినిమా చేయాలని వుంది అని నిన్న ప్రకటించడం వెనుక కాస్త గట్టి పరమార్థమే వుందనిపిస్తోంది.. రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాలన్నది బన్నీ చిరకాల కోరిక. అది నెరవేరడం లేదు. బాహుబలి సిరీస్ తరువాత అవకాశం కోసం కొంచెం ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. రాజమౌళితో ఓ సందర్భంలో స్టేజ్ షేర్ చేసుకున్నపుడు, ఆయన పట్ల తన అభిమానం, గౌరవం అన్నీ బన్నీ ప్రసంగంలో తొంగి చూసాయి కూడా. ఇక సాయి కొర్రపాటి అంటే రాజమౌళికి అత్యంత ఆప్తుడు అన్న సంగతి తెలిసిందే. అందువల్ల రాజమౌళి ఆప్తుడు అయిన సాయి కొర్రపాటికి సరైన సమయంలో సాయం చేస్తే, అది ఊరికే పోదు. పైగా అదే వేదిక మీద తను సినిమా చేసే కోరిక కూడా ప్రకటించేసారు. ఆ విధంగా రాజమౌళికి కూడా దగ్గర కావచ్చు. మొత్తం మీద మంచి స్ట్రాటజీలతోనే ముందుకు వెళ్తున్నాడు బన్నీ. ఈ విధముగా బ్యాంక్ వ్యూహాత్మకంగా మాట్లాడిన మాటలు చాలా అర్ధాలు వచ్చే విదంగా ఉన్నాయని సినీ సర్కిల్ లో వినిపిస్తున్న మాటలు. Edari Rama Krishna December 3, 2018 18:44 IST 1983లోని కథా నేపథ్యంతో రాజశేఖర్ కొత్త మూవీ..! తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్. మొదట విలన్ గా ఎంట్రీ ఇచ్చినా ‘అంకుశం’చిత్రంతో హీరోగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. తన సహనటి జీవితను వివాహం చేసుకున్న రాజశేఖర్ కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ మద్య 'గరుడ వేగ' చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. మొదటి నుంచి అంచనాలు పెంచుతూ వచ్చిన 'గరుడ వేగ' రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపేశాడని చెప్పుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మరో యాక్షన్ చిత్రానికి రెడీ అవుతున్నారు రాజశేఖర్. కథా నేపథ్యం మాత్రం 1983కి సంబంధించి కొనసాగుతుంది. రాజశేఖర్ ఇంతవరకూ చేసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉండనుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణను రీసెంట్ గా పూర్తి చేశారు. ఆ మద్య ఈ చిత్రం షూటింగ్ కోసం మనాలి వెళ్లిన రాజశేఖర్ ఫ్యామిలీ ప్రమాదానికి గురైందని వార్తలు వచ్చాయి..అవన్నీ రూమర్లని క్లారిటీ ఇచ్చారు రాజశేఖర్. ప్రస్తుతం డూప్ లేకుండా రాజశేఖర్ పాల్గొన్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రంలో ఆయనకి మరో హిట్ పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
రాంచిలో దారుణం..సామూహిక ఆత్మహత్య! siri Madhukar July 31, 2018 11:44 IST రాంచిలో దారుణం..సామూహిక ఆత్మహత్య! ఈ మద్య దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకోవడం పెను సంచలనం రేపింది. కేవలం మూఢనమ్మకాలతోనే అంతమంది ఆత్మహత్యలు చేసుకున్నాట్లు పోలీసు దర్యాప్తులోని సమాచారం. తాజాగా ఢిల్లీలోని ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనను మరువకముందే జార్ఖండ్‌లోని రాంచీలో అటువంటి ఘటనే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంచీకి చెందిన దీపక్‌ ఝా(40), అతని భార్య సోనీ ఝా, రూపేష్‌ ఝా, దీపక్‌ కుమార్తె దృష్టి(7), గంజుతోపాటు మరో ఇద్దరు రాజధానిలోని కంకె పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని వారి నివాసంలో ఉరివేసుకుని సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు.దీపక్ ఝా సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించి అప్పుల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది. వారి ఆత్మహత్యలకు అదే కారణంగా తెలుస్తోంది. ఈ నెల మొదట్లో ఇదే రాష్ట్రంలోని హజారీబాగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కూడా ఇదే విధంగా సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగానే వీరంతా తనువు చాలించారని నివేదికల్లో తేలింది. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీపక్ కుమార్తె కోసం స్కూలు బస్సు వచ్చి ఆగినా ఇంటి లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఓ విద్యార్థి బస్సు దిగి తలుపు కొట్టగా అది తెరుచుకుంది. లోపల మృతదేహాలు కనిపించడంతో భయంతో పరిగెత్తుకెళ్లి ఆ విద్యార్థి డ్రైవర్‌కు చెప్పాడు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, జార్ఖండ్‌లో గత పది రోజుల్లో ఇది రెండో సామూహిక ఆత్మహత్య ఘటన కావడం గమనార్హం. నరేంద్ర మోడీ జీవితం పై అవినీతి మరక! మరక మంచిదేనా? రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ ను సర్వీస్ ప్రొవైడర్ గా ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే ఫ్రెంచ్ ఆయుధ సంస్థ డసాల్ట్ ఏవియేషన్‌ కు సూచించినట్టు శుక్రవారం ఫ్రెంచి పత్రిక మీడియా పార్ట్‌ వెల్లడించింది. స్వయంగా ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఈ విషయాన్ని తమ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆ పత్రిక పేర్కొంది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ డిఫెన్స్‌ సంస్థ ఎంపిక లో తమ పాత్రేమీ లేదని, డసాల్ట్‌ కంపెన ప్రతి పాదమునందు హ(గల) , హ(గల) ..... గ గణములుండును. August 16, 2018 bpr 0 Comments Android Pie, ఆండ్రాయిడ్ 9.0, ఆండ్రాయిడ్ ఫై, కాల్ రికార్డింగ్ August 14, 2018 bpr 0 Comments Amaitab Bacchan, Left Handed Persons, Narendra Modi, Saurav Ganguly, అమితాబ్ బచ్చన్, నరేందర్ మోడీ మిస్టర్‌కు ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్లు ఇవీ మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ హీరోగా.. హెబ్బాపటేల్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించగా.. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా ‘మిస్టర్’. భారీ తారాగణంతో తీసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా యావరేజ్‌ టాక్‌ను సంపాదించుకోలేకపోయింది. దూకుడు, బాద్‌షా వంటి సినిమాలతో పాటు ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకున్న ‘ఆగడు’కు కూడా ఓవర్సీస్‌లో భారీగానే కలెక్షన్లు వచ్చాయి. ఆయా సినిమాల హీరోలతోపాటు ఎన్నారైలకు శ్రీనువైట్ల సినిమాలపై ఉన్న ఆసక్తే ఈ కలెక్షన్లకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజాగా వచ్చిన మిస్టర్ సినిమా మాత్రం ఎన్నారైలను ఆకట్టుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో సినిమా కలెక్షన్లుకు ప్రాణంలాంటి వీకెండ్‌లో మిస్టర్ ఏ మాత్రం సత్తాచాటలేకపోయింది. కనీసం లక్ష డాలర్లను కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ప్రీమియర్ షోల ద్వారా గురువారం విడుదలైన ఈ సినిమా 35060 డాలర్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత శుక్రవారం 16వేల 483 డాలర్లు, శనివారం 12వేల 843 డాలర్లు, ఆదివారం 5వేల 986 డాలర్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద ఆదివారం వరకూ 70వేల 372 డాలర్లను కలెక్ట్ చేసింది. అంటే 45 లక్షల 35వేల రూపాయలన్నమాట. ఈ కలెక్షన్ల వివరాలను బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
Prathap Kaluva July 22, 2018 17:37 IST ఆ టాప్ డైరెక్టర్ పరిస్థితి ఇంత ఘోరంగా తయారయిందేంటి...! శ్రీను వైట్ల ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేసి ఒక వెలుగు వెలిగినాడు. అయితే తరువాత తీసిన సినిమాలు మళ్ళీ మళ్ళీ తీసి చేతులు కాల్చుకున్నాడు. దీనితో ఈ డైరెక్టర్ పరిస్థితి మొదటికి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు శ్రీను వైట్ల కు రాక రాక ఒక సినిమా అవకాశం వచ్చింది అయితే ఈ సినిమా లొకేషన్స్ కోసం ప్రొడ్యూసర్స్ కొన్ని షరతులు పెట్టారు. ఇచ్చిన బడ్జెట్ లోనే సినిమా చేయాలి. అందుకు మించి పైసా బడ్జెట్ పెంచమని చెప్పేసారట. అదే సమస్య అవుతోంది. మిస్టర్ సినిమాకు నిర్మాతలు ముందు చెప్పిన ఫిగర్ ఒకటి, తరువాత ఫిగర్ ఒకటి అయినా భరించారు. ఖర్చుచేసి చేతులు కాల్చుకున్నారు. కానీ ఇక్కడ అలాంటి సీన్ లేదు. అందుకే ఖర్చు తగ్గించుకునేందుకు చాలామార్గాలు వెదుకుతున్నారట దర్శకుడు శ్రీనువైట్ల. డైరక్టర్ డిపార్ట్ మెంట్ లో వీలయినంత మంది తక్కువ స్టాఫ్ ను పెట్టుకున్నారట. ఈ సినిమాకు రెండు షెడ్యూళ్లు అమెరికాలో చేయాలి. ఒకటి చేసారు. రెండోది చేయాలి. ఇప్పుడు ఈ రెండో షెడ్యూలును వీలయినంత కుదించేసారని వినికిడి. అమెరికాలో ఇన్ సైడ్ చేయాల్సిన అనేక సీన్లను ఇక్కడ స్టార్ హోటళ్లలో చిత్రకరిస్తున్నారట. పార్క్ హయాత్ లాంటి ఖరీదైన హోటళ్లను అమెరికా లోకేషన్ల కింద చూపిస్తారన్నమాట. బడ్జెట్ లిమిటేషన్లు లేకుండా సినిమాలు చేసిన శ్రీనువైట్లు ఇప్పుడు ఆచితూచి ఖర్చుచేస్తూ, సినిమా చేయాల్సి వస్తోంది. గుంటూరులో అక్టోబర్ 27న కొసరాజు రాఘవయ్య చౌదరి వర్ధంతి కొసరాజు రాఘవయ్య చౌదరి 30వర్ధంతి సభ అక్టోబర్‌ 27 సా.6గం.లకు లక్ష్మీపురం, గుంటూరు వద్ద ఏపీ కాటన్‌ అసోసియేషన్‌ హాలు నందు డిఎస్‌ సిద్ధార్థ సాంస్కృతిక మరియు సోషల్‌ సర్వీ సు ఆర్గనైజేషన్‌ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మురళీమనోహర్‌ దాసరి ముఖ్య అతిథి. డొక్కా మాణిక్య వరప్రసాదరావు ఆత్మీయ అతిథి. బూసు రపల్లి వెంకటేశ్వరరావు, సామల రమేష్‌ బాబు, కొసరాజు వెంకట్రాయుడు, ఎంవిఎస్‌ శాస్త్రి పాల్గొంటారు. వివరాలకు 9010876863. - ఎస్‌.ఆర్‌. రావు వందవాసి shami August 19, 2018 11:19 IST చరణ్ బోయపాటి మూవీ ఈ సీక్రెట్ తెలుసా..! మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇన్నాళ్లు చిరు తనయుడిగా స్టార్ ఇమేజ్ తో సినిమాలు చేస్తున్నా తన మార్క్ చూపించే సినిమా పడలేదని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. ఆ నిరాశని తొలగిస్తూ రంగస్థలం సినిమా తనలోని నటుడిని పరిచయం చేశాడు రాం చరణ్. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నిటిని క్రాస్ చేసి దమ్ము చూపించింది. రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు రాం చరణ్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడట. పవర్ ఫుల్ పోలీస్ గా చరణ్ తన సత్తా చాటుతాడని అంటున్నారు. చరణ్ పాత్రలో చాలా ట్విస్టులు ఉంటాయట. వివేక్ ఓబేరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ సోదరులుగా కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఈవివి తనయుడు ఆర్యన్ రాజేష్ లు నటిస్తున్నారట. భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కియరా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నారు. జయ జానకి నాయకా సినిమాతో కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించిన బోయపాటి శ్రీను రాం చరణ్ తో చేస్తున్న సినిమాతో మరోసారి తన డైరక్షన్ టాలెంట్ చూపించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మెగా అభిమానులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి. Music: కొన్ని ఇతర వ్యాసాలు
పడమటి గోదావరి రాగం.: నా పాస్-పోర్ట్ చచ్చింది - 2 బాగా చెప్పేరు. ప్రభుత్వం పేరు చెబితే గుర్తొచ్చేది... అదేమరి విష్వక్సేనుడు చెప్పారు... హుమ్మ్.. ఏంటోనండీ.. ఈ సారి నవ్వు రాలేదు.. విరక్తి వచ్చింది.. :( ప్చ్.. ఇలాంటి సందర్భాల్లో భరించలేనంత చిరాకొస్తుంది కదా.. ఇంత కష్టాన్ని హాస్యంగా రాసినందుకు మాత్రం మీకు చప్పట్లు. :) త్వరలో మీ పాస్పోర్ట్ బతికి రావాలని కోరుకుంటూ.. మీక్కూడా Happy new year! అని చిన్నప్పుడు ఒక పాట విన్నట్టు గుర్తు. అప్పుడు మొదలైన ఆ సంభావన కార్యక్రమాలు ఇంకా అల్లాగే ఉన్నాయి. ఇంతో కొంతో దక్షిణ అడిగిన వాడికల్లా సమర్పించు కోకపోతే ఇంతే మరి. త్వరలో పాస్పోర్ట్ ప్రాప్తిరస్తు. ప్రస్తుతానికి పోలీసు కమీషనరు వారి ఆఫీసులో నా కేరెక్టర్ మంచిదేననీ.. కేసులేమీలేవని నిర్ణయించుకుని పాస్పోర్టాఫీసుకు పంపించారని తెలిసింది. ఇక వాళ్ళెన్నిరోజుల్లో ఇస్తారో చూడాలి మరి. పాస్‌పోర్ట్‌కి ఇన్ని కష్టాలా? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు తత్కాల్ స్కీములో అప్లై చేసాను. నాలుగురోజుల్లో నా పాస్‌పోర్ట్ నా చేతికి వచ్చింది. నేను ఏ ఠాణాకీ వెళ్ళలేదు. పోలీసే ఇంటికి వచ్చి చెక్ చేసాడు. ఇంతకీ మీ పాస్‌పోర్ట్ ఇప్పటికైనా బ్రతికిందా శ్రీనివాస్ గారు?? చచ్చిన పాస్‌పోర్ట్ ని బ్రతికించడానికి ఇన్ని తతంగాలా?? పాపం మీ కష్తాలు చూస్తే బాధేసింది కానీ, టపా మాత్రం సూపరుగా నవ్వు తెప్పించింది:) @బోనగిరి గారు, మనసుపలికే గారు భయ్యా మనం అంతా ఒకే చెట్టు కొమ్మలం (అంటే బాధితులం), ఇక్కడ విదేశాల్లో వుండి అంతకు ఎక్కువ అనుభవిస్తున్నాం. నా కసి కొద్ది ఓ చిన్న టపా ఈమధ్యే రాసా ... ఇన్ని బరిస్తూ బ్రతకడం అవసరమా అనుకుంటూ బ్రతుకుతున్నాం ... ఏదో ఒకటి చెయ్యాలి..... నీను మాత్రం నా దారిలో ఏ ఒక్కడిని వొదల ....... నాకు తెలుసండీ ఆ కష్టాలేమిటో. ఓ సారి నాకూ ఇలాగే అయింది. @రామ్ గారు, మీ టపాలో మీ కసి అంతా కనిపించింది. భారతదేశంలో వున్న అందరికీ అనుభవాలే. ఆఖరికి నాకు నాలుగు నెలల తరువాత పాస్పోర్టు వచ్చి చచ్చింది. :)) balaji చెప్పారు... దర్శకత్వం: వినోద్ దేశాయ్ తారాగణం: నిరూపారాయ్,కమ్మో,లలితాపవర్, ఉమాదత్తా,బేబి ఉమ,మనోహర్ దేశాయి,సప్రూ,సుందర్ 01. ప్రణయామృతాల రాత్రియే కమనీయకాంతులీనెగా - పి.సుశీల 02. వినలేవ ఆగమంటే హృదయమ్ము లేదా బ్రతిమాలి - పి.సుశీల 03. శోకజగతినే చరించవలెనా తాళను పతినే చూడకే దేశముల - పి.సుశీల 01. ఆహా బలియే నా గతి అనుభవింపవలెనా పతి లేకుంటే - పి.సుశీల 02. ఇది కలకాదే ఎదలోని రాగమే పొంగి నయనాల - పి.సుశీల 03. ఓ మనుష్యలో కైక సతీమతల్లి సానపట్టిన జాతివజ్రమవు నీవు - పి.బి. శ్రీనివాస్ IPL మ్యాచ్: కింగ్స్‌ లెవన్ పంజాబ్‌దే విక్టరీ శివుణ్ణి బోళా శంకరుడు అని అంటారు. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కోరిన వరాలు ఇచ్చేస్తారు. శివుణ్ణి భక్తితో నమస్కరిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. శివునికి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టం. వాటితో అర్చన చేస్తే మంచిది. శివుణ్ణి భక్తితో పూజిస్తే తెలివితేటలు, మానసిక ప్రశాంతత కలగటమే కాకుండా జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. శివుణ్ణి ఆరాదిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు. ఒకవేళ వచ్చిన వెంటనే సమసిపోతాయి. ముఖ్యంగా పెళ్లి కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా శివుణ్ణి ఆరాదిస్తే పెళ్ళికి ఉన్న ఆటంకాలు అన్ని తొలగిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రీ మహా విష్ణువు పార్వతికి శివారాధన ఎలా చేయాలో చెప్పారు. 11 మంత్రాలతో శివుణ్ణి ఆరాదిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయి. అలాగే పెళ్లి కానీ వారికీ పెళ్లి త్వరగా అవుతుంది. దర్శకత్వం: వి. రామచంద్ర రావు తారాగణం: శోబన్ బాబు, వాణిశ్రీ ,నాగభూషణం, సావిత్రి, సత్యనారాయణ, రాజబాబు 01. ఎంత బాగా అన్నావురా ఎవరు నేర్పిన మాటరా - పి.సుశీల బృందం - రచన: దేవులపల్లి 02. ఎందుకమ్మా ఆపుతావు ఏమిటమ్మా నీ నమ్మకము - ఘంటసాల - రచన: ఆత్రేయ 03. ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ ఈరోజు - పి.సుశీల - రచన: డా. సినారె 04. ఎవరైనా చూశారా ఏమనుకుంటారు - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: డా. సినారె 05. మాయదారి సిన్నోడి మనసే లాగేసిండు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 06. సద్దుమణగనీయవోయి చందురుడా ముద్దు - ఎస్. జానకి - రచన: డా. సినారె 07. సా...రీ....సరిగదా పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు దర్శకత్వం: కె.వి. ఫణీంద్ర సంగీతం: కృష్ణ ప్రసాద్ తారాగణం: శరత్ బాబు, దీప, నరసింహ రాజు, వరలక్ష్మి,పుష్పలత,రాళ్ళపల్లి 01. దేవుడున్నాడో లేడో మానవుడున్నాడురా - కె.జె. ఏసుదాసు - రచన: ఆత్రేయ 02. మహితాత్ముడు ఏసుక్రీస్తు మహిని - ఎస్.పి. బాలు బృందం - రచన: సువార్తవాణి దేవదాస్ 03. మానవులారా సోదర మానవులారా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 04. వలపే చెరి సగం సరిగమపద స్వరముల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: కె. మోహన్ రావు “నానాటి బ్రతుకు నాటకము” అన్నమాచార్య కీర్తన, శ్రీ కదిరి గోపాలనాథ్ గారి శాక్సాఫోన్ కచేరి.ఆకాశవాణి వారి ప్రసారం నుండి. Labels: అన్నమాచార్యుల కీర్తనలు, సంగీతం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గందరగోళంగా కనిపిస్తోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అనే విషయంలో ఇంకా గందరగోళం పోలేదు. మొదట రాయలసీమ ప్రాంతాన్ని కవర్ చేసేలా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తాడు అనే ప్రచారం జరిగింది. మొన్నా మధ్య పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తాను అంటూ పవన్ ఆసక్తికర ప్రకటనలు చేసాడు. తాజాగా పవన్‌కల్యాణ్‌ ఏలూరులో ఓటు హక్కు పొందడంతో అభిమానులు, ఆ పార్టీ నాయకుల్లో ఈ చర్చ మొదలైంది. గతంలో ఏలూరు పోస్టల్‌ కాలనీలో ఓ ఇల్లును పవన్‌ పేరిట నాయకులు అద్దెకు తీసుకున్నారు. అదే ఇంటి చిరునామాతో ఓటుహక్కు పొందారు. ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ పశ్చిమ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే పవన్ తన సొంత జిల్లా నుంచి పోటీ చేస్తారు అనే వాదనలు ఇపుడు మొదలయ్యాయి. పవన్ సామజిక వర్గం ఎక్కువగా ఉండే .. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకే అధికారం దక్కే అవకాశం ఉందనే సెంటిమెంట్ ఉండడంతో పవన్ ఇప్పుడు తన ఫోకస్ అంతా గోదావరి జిల్లాల మీద పెట్టినట్టు తెలుస్తోంది. పవన్ సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు నరసాపురం నియోజకవర్గం పరిధిలో ఉంది. పవన్‌కల్యాణ్‌ మా ప్రాంతవాసే అనే అభిప్రాయం అక్కడ స్థానికుల్లో ఉంది. దాంతో అక్కడి నుంచే పోటీ చేయించాలని కొంతమంది పార్టీ నాయకులూ తహతహలాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరో వాదన కూడా తెరమీదకు వచ్చింది అదే పాలకొల్లు నుంచి పవన్ పోటీ చేస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే… ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధినేత చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. అదే స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ను పోటీ చేయించి గెలిపించి తీరాలనే కసితో ఉన్నామని పాలకొల్లు ప్రాంత నాయకులు చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌కు అండగా ఉండే వర్గం ఓటర్లు ఉన్న ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమనే భావనలో ఆ నాయకులు ఉన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పవన్ ఎక్కడి నుంచి అయితే సులువుగా గెలవగలడో ఒక సర్వే చేయించి ఆ సర్వే ఫలితాల ఆధారంగా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో అధినేత ఉన్నట్టు మరికొంతమంది నాయకులు చెప్పుకొస్తున్నారు. 16 minutes agoకోట్ల మందికి కష్టమే: ఐఫోన్లలో వర్షన్ అప్‌డేట్ కాకుంటే నో వాట్సప్!! 23 minutes agoవాల్‌మార్ట్‌తో డీల్: ఇక మిలియనీర్లు ఫ్లిప్‌కార్ట్ స్టాఫ్ 36 minutes agoఅసెంబ్లీ ఎన్నికలు: కేసిఆర్ దారిలో చంద్రబాబు an hour agoసిఐ వార్నింగ్: జేసి ఏమన్నాడో చూడండి (వీడియో)
కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే ) _ సరసభారతి ఉయ్యూరు ← గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983) కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే ) తీరికగా పేపర్ చదువుతున్నా .పక్కింటి పడుచు కుర్రాడు పరిగెత్తుకొచ్చి వగరుస్తూ కుర్చీలో కూల బడి ‘’అంకుల్ !నాకో హెల్ప్ చేయాలి ‘’అన్నాడు .వాడికి నేనంటే చనువు .తరుచూ వచ్చిపలకరిస్తాడు . నా మెయిల్స్ చదువుతాడు .ఫేస్ బుక్ లో కావలసినన్ని లైకులు పెట్టి కిక్కెక్కిస్తాడు .వాట్స్ అప్ లో ఓహ్ వాట్ యే బ్రిలియంట్ ఐడియా వాట్ఎ పెర్సేప్షన్ !కంగ్రాట్స్ ‘’వంటివి బాగా దట్టిస్తాడు .కనుక నా అభిమాని అని వేరే చెప్పక్కర్లేదు .నా ప్రచార సారధి ఒక రకంగా అని గర్వం ఫీలౌతాను వాడిని చూసి .డప్పు కొట్టే వాడంటే ఎవరికి ఇష్టం ఉండదు?నేనేం ఎక్సెప్షన్ కాదు .సరే అసలు విషయం వదిలేసి శాఖా చంక్రమణం చాలా చేశాను ‘’ఇంతకీ నీకు నేనేం హెల్ప్ చేయాల్రా ?’’అడిగాను .’’ఏం లేదంకుల్ .వెరీ సింపుల్ . నాకు కొన్ని బూతుల్లాంటి తిట్లు రాసి పెట్టాలి ‘’అన్నాడు జంకు లేకుండా .’’నేనేం ఆత్రేయనో ,వేటూరినో అను కొన్నావా ఇదే౦ తెంపరి తనం ?’’అన్నా .’’తప్పుగా అర్ధం చేసుకోకండి అంకుల్ .అవన్నీ పాత బడి పోయాయి .’’అన్నాడు ‘’అసెంబ్లీ లో మనవాళ్ళంతా పన్నెండో నంబర్ భాష రెచ్చి పోయి మాట్లాడుతున్నారు కదా ఇంకా ఏం నేర్చుకోవాలి ?’’అన్నా .’’వాటికి ఎక్స్పైరీ డేట్ అయి పోయింది అంకుల్ ‘’అన్నాడు సంకోచం లేకుండా .’’ఈ మధ్య ‘’ట్ర౦ప్ ట్రంపెట్ వాయించి నట్లు కంపు కొట్టేట్లు అందర్నీ ఉప్పూ పత్రీ లేకుండా తిడుతున్నాడు కదా .రికార్డ్ చేసుకో లేక పోయావా ‘’అడిగా.’’లాభం లేదంకుల్ .అవి మరీ పచ్చిగా ఉన్నాయి ‘’అన్నాడు .’’అమెరికా స్కూల్ కుర్రాళ్ళు రెచ్చిపోయి తిట్టుకొంటారని విన్నా.ట్రై చేయలేక పోయావా ?’’అన్నా. ‘’అదీ అయింది అంకుల్ .నాకు లేటెస్ట్ గా ,సాంకేతికంగా, లైట్ గా కావాలి ‘’అన్నాడు .’’పోనీ యు ట్యూబ్ లో ఫన్ బకెట్ చూడక పోయావా ?అందులో కర్రోడు ,జుట్టు పోలిగాడు సరదాగా మంచి బూతులలాంటివే తిట్టుకొంటారుగా .నేనూ సరదాకి చూస్తాను ‘’అన్నాను .’’అవన్నీ నిన్నటి తిట్లన్కుల్ .నాకు మీరైతే అతి లేటెస్ట్ తిట్లు రాయగలరని నమ్మకం .అంతే .నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం వద్దు ఇప్పటికే అరగంట వాయించారు ,ఇక మొదలు పెట్టి రాసి నాకు అర్జెంట్ గా మెయిల్ చేయండి ప్లీజ్ అంకుల్ ‘’అన్నాడు .’’అంత కొంపేం మునిగింది ?’’అన్నా .’’సాయంత్రం పోటీ ఉందన్కుల్ .మీ వన్నీ నావిగా చేసి పోటీ లో పార్టిసిపేట్ చేయాలి .గెలిస్తే ప్రైజ్ కూడా ఉంది .ఆ ప్రైజ్ మీకే ఇస్తా అంకుల్ నాకొస్తే ‘’అని ఊరించాడు .ములగ చెట్టు ఎక్కాక ,సుబాబుల్ చివరున్నాక ఇక తప్పించు కో లేనని తెలుసుకొని ,వాడిని కెలకటం బుద్ధి తక్కువని ఇక తప్పదని’’ పంచాంగ’’ రచనకు ఉపక్రమించా .; 1-ఒరే నీ కంప్యూటర్ లో కాకరకాయా 2-ఓరి నీ లాప్ టాప్ లో నా ఎర్ర టవలూ ౩-ఓసి నీ ఐ పాడ్ లో ఐస్ క్రీమూ 4-ప్రోగ్రాం రాయమంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించినట్లు 5-కంట్రోల్ సిస్టం రా అంటే కండోం సిస్టమా అని అడిగినట్లు 6-సిస్టం ఉందా అని అడిగితే సిస్టర్ ఉందన్నాట్ట ఒకడు . 7-నీ రిమోట్ లో కమోడూ 10-అనలాగ్ అంటే అనంతనాగ్ తమ్ముడు అన్నట్లు 12-ప్రాసెస్ చేయరా బాబూ అంటే ఫ్రాడ్ చేసిన౦త ఫీలింగే౦ట్రా 13-ఓసి నీ కీబోర్డ్ లో నా జడ పిన్నూ 16-ఓసి నీ స్క్రీన్ మీద నా ఫేస్ పౌడరూ 18-స్కాన్ చేసి పంపరా అంటే స్కాంకాగితాలు పంపాట్ట ఒకడు 19-ఇన్ పుట్ ఉందా అంటే మెలికలు తిరుగుతావేంటే 20-ఓరి ఎంకమ్మా ఔట్ పుట్ అంటే లాప్ టాప్ తీసి బయట పెట్టటం కాదహే . 23-టచ్ స్క్రీన్ ఉందా అని అడిగితె స్కిన్ టచ్ చేసి చేబుతానన్నదిట ఒక ఎర్రి బాగుల్ది . 25-నీనెట్ వర్క్ లో నా బాస్కెట్ బాలూ 26-ఓరి నీ మోడెమ్ లో కన్డోమూ 29-వాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే మెత్తని బట్టలు కట్టే ఇంజనీర్ అనుకోని కులికిందట ఒక కలికి . 32- అనలాగ్ అంటే లాగూలు కూడా ఏమన్నాఅనగలుగుతాయా అన్నా? అన్నట్టు 34-వాక్యూం క్యూబ్ అంటే ఐస్ క్యూబ్ కి అన్నా? అని అడిగినట్లు 35-ఈ మెయిల్ పంపరా అంటే అదెందుకు ఆ మెయిల్ లో పంపుతాలే అన్నట్లు 39-ఓసి నీ ఫేస్ బుక్ లో నా టెక్స్ట్ బుక్కూ 40-వాట్స్ అప్ చూడరా అంటే ‘’వాటీజ్ అప్పా ‘’అని పైకి చూసి’’ ఫాను మామా’’ అన్నట్టు.’
పలు ప్రపంచ దేశాల్లో బిగ్‌బాస్‌కు విపరీతమైన ఆధరణ ఉంది. భారతదేశంలో కూడా హిందీ వర్షన్‌ దాదాపు పది సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులు అభిమానంను పొందుతూ వస్తుంది. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన బిగ్‌బాస్‌ను గత సంవత్సరం సౌత్‌ ఇండియాలో ప్రారంభించారు. తెలుగు మరియు తమిళంలో కొద్దిపాటి తేడాతో బిగ్‌బాస్‌ను షురూ చేయడం జరిగింది. తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. రెండు భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం రెండు భాషల్లో కూడా సీజన్‌ 2కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గత సంవత్సరం తమిళ బిగ్‌బాస్‌ ముందుగానే ప్రారంభం అయ్యింది. ఈసారి మాత్రం రెండు భాషల్లో దాదాపు ఒకేసారి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టార్‌ మాటీవీ వారు ఇప్పటికే నానిని హోస్ట్‌గా ఎంపిక చేయడంతో పాటు పార్టిసిపెంట్స్‌ ఎంపిక కార్యక్రమం పూర్తి చేశారు. వారితో ప్రస్తుతం అగ్రిమెంట్‌ను చేసుకుంటున్నారు. రేపటితో ఐపీఎల్‌ పూర్తి కాబోతుంది. ఆ తర్వాత వారం రోజుల గ్యాప్‌లో బిగ్‌బాస్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను జూన్‌లో ప్రారంభించనున్నట్లుగా స్టార్‌ మా వారు ప్రకటించారు. దర్శకత్వం: జగన్నాథ్ భలే పెళ్లి తారాగణం: జయంతి గంగన్న,డా. శివరామకృష్ణయ్య,ఎస్. రంగస్వామి అయ్యంగార్, పి. నరసింహారావు,రవీంద్రనాథ్,ఉప్పులూరి సుబ్బారావు,వేదాంతం లక్ష్మికాంతం, కొత్తపల్లి లక్ష్మయ్య,డా. రాజారావు,డా. వెంకటాచారి, తారుమారు తారాగణం: కీ.శే. వి. పరబ్రహ్మ శాస్త్రి,డి. హేమలత,కె. కుటుంబ రావు,కామాక్షి,శంకరం - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - ( గమనిక: భలే పెళ్లి - తారుమారు కలిపి ఒకటే చిత్రంగా చూపించారని ప్రముఖ సిని జర్నలిస్ట్ శ్రీ ఎస్.వి. రామారావు గారు తెలియజేసారు ) అంతా గందరగోళంగా వుంది. అందరూ తెగ తిరిగేస్తున్నారు. ఎవడిగోలవాడిది. ఏడాది ముందుగానే ఎన్నికల జ్వరం ఆంద్ర దేశాన్ని ఆవహించింది. చంద్రబాబు ఒక పక్క,... షర్మిల ఒక పక్క,..... ముఖ్యమంత్రి మరోపక్క రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తన పాదయాత్ర కేవలం ప్రజల సమస్యలు పాదయాత్ర ను పరిమితం చేసుకున్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారయితే తన ఒంటరి పోరాటంలో పెట్టుకున్నారు. ముగ్గురూ తెలివైన వారే. కాని జనం వీరి కంటే తెలివైనవారు. అందరి సభలకూ పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అందరికీ చప్పట్లు కొడుతున్నారు. ఈ చప్పట్లు ఎంతవరకు ఎవరికీ వోట్లుగా మారతాయో ఎన్నికల దాకా వేచి చూడాలి. అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌‌పై తిరుమలలోని అలిపిరి వద్ద జరిగిన రాళ్లదాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని పార్టీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణకు బద్ధులై అందరూ వ్యవహరించాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలిసీ తెలియని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దని, ఏ సమయానికి ఎలా స్పందిచాలనేది అందరూ తెలుసుకోవాలని మందలించారు. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ధర్మపోరాటం కొనసాగుతుందని, కేంద్రం సహకారం లేకపోయినా ఏపీ అభివృద్ధి ఆగదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత టీడీపీ సంగతి చూస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని.. అయితే.. తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు చెప్పారు. న్యాయం కోసం సీఎంగా ప్రధానిపై పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): హయత్‌నగర్_ మండలం_ (Hayatnagar_ Mandal) హయత్‌నగర్_ మండలం_ (Hayatnagar_ Mandal) కందుకూరు రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం మరియు రెవెన్యూ డివిజన్. ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు రహదారి (9వ నెంబరు జాతీయ రహదారి) మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలానికి తూర్పు సగభాగం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం సరిహద్దుగా ఉండగా, పశ్చిమాన బాలాపుర్ మండలం, ఉత్తరాన సరూర్‌నగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. గూగుల్ సెర్చ్‌లో హయత్‌నగర్ గురించి శోధించండి అక్టోబరు 11, 2016 నాటి పునర్విభజన ఫలితంగా మండలంలోని చాలా గ్రామాలను విడదీసి అబ్దుల్లాపూర్‌మెట్ మండలాన్ని ఏర్పాటుచేయడంతో ఇప్పుడు ఈ మండలంలో కేవలం 6 రెవెన్యూ గ్రామాలు మాత్రమే మిగిలాయి. Anmagal Hayathnagar, Bagh Hayathnagar, Khalsa Hayathnagar, Sahebnagar Kalan, Sahebnagar Khurd, Kalwancha. హయత్‌నగర్ మండల స్థానం RATCHAKITCHA.SOC.GO.TH _ ratchakitcha - United States - వెబ్సైట్ మూల్యాంకనం, చూడు, విమర్శలు మరియు సలహాలను యొక్క వెబ్సైట్ రివ్యూ ratchakitcha.soc.go.th (తెరిచి)
అవును.. ఆ స్టూడియో అమ్మేస్తున్నాం! - NewsGlobal అవును.. ఆ స్టూడియో అమ్మేస్తున్నాం! బాలీవుడ్ దిగ్గజ నటుడు, నిర్మాత అయిన రాజ్‌కపూర్‌కు చెందిన ఆర్కే స్టూడియోస్‌ను అమ్మేస్తున్నట్లు అతని తనయుడు రిషి కపూర్ చెప్పాడు. గతేడాది ఈ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగి విలువైన వస్తువలు, సెట్లు అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. దీనిని పునర్నిర్మించినా తాము అనుకున్న లాభాలు రావని నిర్ణయించిన తర్వాతే తమ కుటుంబమంతా కలిసి అమ్మేయాలని నిర్ణయించినట్లు రిషి తెలిపాడు. నిజానికి ఆ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరగక ముందు కూడా భారీ నష్టాల్లో నడుస్తుండేదని రిషి చెప్పాడు. అత్యాధునికి టెక్నాలజీ సాయంతో స్టూడియోను రెనొవేట్ చేయాలని మొదట భావించాం. కానీ అది సాధ్యం కాదని తేలింది. స్టూడియో విషయంలో మాకు చాలా సెంటిమెంట్ ఉన్నా.. నష్టాలు వస్తాయని తెలిసి పునర్ నిర్మించడం వృథానే అవుతుంది. దీంతో అందరం కలిసి అమ్మేయాలని నిర్ణయించాం. టీవీ సీరియళ్లు, సినిమాల కోసం బుకింగ్స్ ఉన్నా.. వాటి నుంచి ఆశించినంత మొత్తం రావడం లేదు అని రిషీ చెప్పాడు. గతేడాది జరిగిన అగ్ని ప్రమాదంలో రాజ్‌కపూర్‌కు చెందిన ఎన్నో జ్ఞాపకాలు, ఆర్కే ఫిల్మ్స్‌కు కాస్ట్యూమ్స్ పూర్తిగా తగలబడిపోయాయి. ఆర్కే ఫిల్మ్స్ బర్సాత్ (1949), ఆవారా (1951), బూట్ పాలిష్ (1954), శ్రీ 420 (1955), జాగ్‌తే రహో (1956)లాంటి హిట్ మూవీస్‌ను నిర్మించింది. ఇక జిస్ దేశ్ మె గంగా బెహతీ హై (1960), మేరా నామ్ జోకర్ (1970), బాబీ (1973), సత్యమ్ శివం సుందరం (1978), ప్రేమ్ రోగ్ (1982), రాజ్‌కపూర్ నటించిన చివరి సినిమా రామ్ తేరీ గంగా మైలీ (1985)లాంటి సినిమాలు ఈ స్టూడియోలోనే చిత్రీకరణ జరుపుకున్నాయి. పాజిటివ్ సైకాలజీ – జీవితార్ధం తెలుసుకోవడం తో అధికానందం .14. _ బాగు www. baagu.net పాజిటివ్ సైకాలజీ – జీవితార్ధం తెలుసుకోవడం తో అధికానందం .14. క్రితం టపాలో చూశాము కదా ఫ్లో మన జీవితం లో ఎట్లా ఉపయోగ పడుతుందో. ఇప్పుడు అధికాననందం కోసం మన జీవితార్ధం తెలుసుకుని తదనుగుణం గా మన జీవన శైలి ని మార్చుకునే సంగతులు కూడా తెలుసుకుందాము. మనం మన జీవితాలలో ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్ర కు ఉపక్రమించే వరకూ , ‘ ఒకటే పరుగు ‘ ! సామాన్యం గా ఈ ‘ పరుగు ‘ ఎంత తీవ్రం గా మన జీవితాలను ఆక్రమించిందంటే , మనం జీవితాన్ని యాంత్రికంగా గడుపుతూ ఉంటాము. అంటే పని తరువాత ఇంకోటి చేస్తూ , ఈ జంజాటం లో జీవితార్ధం పూర్తిగా మన దృష్టి లో ఉండదు.ఈ క్రింది పద్ధతులతో మనం జీవితార్ధం కూడా తెలుసుకుని , వాటిని అమలు పరుస్తూ , తద్వారా అధికానందం పొందవచ్చు. ఇక్కడ కూడా ఈ పద్ధతులకు వయసు తో నిమిత్తం లేదు.ఏ వయసుకు చెందినా వారైనా వీటిని పాటించ వచ్చు. జీవితం బేరీజు వేసుకోవడం: అంటే మనం మన జీవితం లో ఒక నిర్ణీత సమయాలలో మన, ఆరోగ్యం గురించీ, కుటుంబం గురించీ, ఆర్ధిక సమస్యల గురించీ , మనం మనకు ఉల్లాసం కలిగించే కార్య క్రమాల గురించీ ( అంటే , ఆడే ఆటలు , చేసే విహారాలూ లాంటివి ), కొంత సమయం వెచ్చించి , ఆ యా విషయాలలో తీసుకోవలసిన చర్యలు , జాగ్రత్తలు ,ఏవైనా ఉన్నాయా అని వివరం గా ఆలోచించి , మన జీవన శైలి లో తగు మార్పులు తెచ్చుకుంటూ ఉండాలి. అలాగే దీర్ఘ కాలికం గా మన లక్ష్యాలు ఏమిటి ? , అందుకు మనం ఏ పధకాలు వేసుకోవాలి ? అన్న విషయాలు కూడా మనం కూలంకషం గా ఆలోచించుకుని తగు నిర్ణయాలు తీసుకో గలగాలి. డైరీ లో క్రమం గా నోట్ చేసుకోవడం : ప్రతి రోజూ , ఆ రోజులో మనకు ఆనందం కలిగించిన సంఘటనలు కొన్ని అంటే కనీసం మూడైనా , క్రమం గా మన దిన చర్య లేక డైరీ లో నోట్ చేసుకుంటే , మనకు ఆనందం కలిగిసుందని వివిధ పరిశీలనల వల్ల తెలిసింది. అలాగే ఆ సంఘటనలు మనకు ఎందుకు ఆనందం కలిగించాయో కూడా వ్రాసుకుంటే , మనం తరువాత ఏ సమయం లో నైనా అది చూసుకుని ఆనందం పొందగలుగు తామన్న మాట. కృతఙ్ఞతలు తెలుపుకోవడం : మనం మన జీవితాలలో, వివిధ దశలలో , ఎంతో కొంత ఇతరులతో , అంటే మన గురువులతో కానీ , బంధువులతో కానీ , లాభం పొందుతాము. మన మనసులలో కృతజ్ఞతా భావం ఉన్నా , ఆ కృతజ్ఞతను వారికి వ్యక్తం చేయడంలో విపరీతమైన ఆలస్యం , తాత్సారం చేస్తూ ఉంటాము. అలా కాకుండా , మనకు మేలు చేసిన వారికి తగిన సమయం లో ( ఆలస్యం లేకుండా ) మన కృతఙ్ఞతలు తెలియ చేస్తూ ఉంటే కూడా మన ఆనందం అధికమవుతుందని తెలిసింది. మన కృతజ్ఞతలను , చిన్న బహుమతుల రూపం లో కానీ , గ్రీటింగ్ కార్డు రూపం లో కానీ , లేక వ్యక్తిగతం గా మేలు చేసిన వారిని కలిసి, వారితో కొంత సమయం గడిపి గానీ, ఇలా ఎన్నో విధాలు గా తెలుపు కోవచ్చు. « Before పాజిటివ్ సైకాలజీ – మన నిత్య జీవితం లో ఫ్లో ( flow ) తో ప్రయోజనాలు . 13. మే 26, 2012 Afterపాజిటివ్ సైకాలజీ – మతం చేసే హితం. 15. మే 29, 2012 »
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): కావలి అసెంబ్లీ నియోజకవర్గం (Kavali Assembly Constituency) కావలి అసెంబ్లీ నియోజకవర్గం (Kavali Assembly Constituency) కావలి అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది నెల్లూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 243. 2009 బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ కె.విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2014 ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి వైకాపా బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికలలో వైకాపాకు చెందిన ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బీద మస్తాన్ రావుపై 4969 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. విభాగాలు: నెల్లూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు లోకసభ నియోజకవర్గం, కావలి అసెంబ్లీ నియోజకవర్గం, సాహిత్య బాటసారి శారద [ యెస్.నటరాజన్]: "మంచి - చెడూ" నవల [శారద] - ఆంధ్ర పత్రిక 1954 - part7 "మంచి - చెడూ" నవల [శారద] - ఆంధ్ర పత్రిక 1954 - part7 Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): పోమాల్‌పల్లి (Pomalpally) పోమాల్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలమునకు చెందిన గ్రామము.ఇది పంచాయతి కేంద్రము. గ్రామపరిధిలో ఉప్పలోనికుంట చెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2900. 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా పి.భీమమ్మ ఎన్నికయ్యారు. గ్రామపరిధిలో 25 ఎకరాల ఆయకట్టు ఉన్న ఉప్పలోనికుంట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణకు అనుమతి ప్రభుత్వ లభించింది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు కొందరు తమ తమ ప్రిజుడీస్ ఆధారంగా వాదనలు చేస్తున్నారు.అలాంటి చర్చలు ఎప్పటికీ తెగవు, మరి కొందరు ఇంకో ముందడుగు వేసి వాలి సుగ్రీవుల మనస్తత్వ విశ్లేషణలు కూడ మొదలు పెట్టారు. వాలిని చెట్టు చాటు నుండి చంపినా, రాముడి చేతిలో చనిపోయినా ఇద్దరిలో ఎవరి గొప్ప దనానికి వచ్చిన నష్టం లేదు. రావణుడంతటి బలవంతుడిని తోకతో బంధించి సప్తసముద్రాలు తిప్పిన వీరుడు వాలి, అందుకే చనిపోయే ముందు రాముడితో అంటాడు నీకు సీత విషయం లో సహాయం కావాలనుకుంటే ఒక్క రోజు లో రావణుడి నుంది విడిపించే వాడిని అంటాడు. తండ్రి మాట నిలబెట్టడానికి రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలి వేసిన వాడు రాముడు. రాముడి తప్పొప్పులను ప్రశ్నించే ముందు, ప్రశ్నించడానికి మనకున్న అర్హత ఏమిటొ ఆలోచించాలి ఒక్క సారి. ఆ కాలం లో రాక్షసులు కూడా కొన్ని నీతి నియమాలను పాటించే వారు మనం కనీసం వాటినైనా ఇప్పుడు పాటించగలమా? అన్నింటి కంటే సులభమైన పని తప్పులెంచడం, ఆ పని చేయడానికి పెద్ద కష్ట పడాల్సిన అవసరం లేదు. కష్టమైన పని అప్పటి నీతి నియమాలలో ఒక్క శాతమైనా మనం ఆచరించి చూపడం. తను తినలేని జంతువును వేటాడటం , ప్రాణులను హింసించిడం కిందికి వస్తుంది. మాజీ రాజైన వాడు ఆ పని చేయడం తప్పు. అన్నీ త్య్జించి వనవాసం చేస్తున్న మాజీలు తమను తాము రాజులుగా చెప్పుకోవడం ఆలోచించాల్సిన విషయం. పైగా స్వేచ్చాజీవితం గడుపుతున్న ఓ అన్నివిధాలా మనిషికి దీటైన జాతి మీద తమకు 100% హక్కున్నట్టు చెప్పటం, వారిని జంతువులు అనడం తప్పే. ఈ విషయాల మీద అశుద్ధం తినే పంది, గొడ్డు మాంసం తినే నరవానర జాతుల వాదాన్ని కూడా విందాం. ఒక వేళ క్ౄర జంతువు ఏదయినా ఉ్టే దానిని చంపేటప్పుడు అది మనం తినగలిగినదా లేదా అనే ప్రస్తావన దండగ. ఎన్నికల హామీలపై ప్రకటన - Tolivelugu - Telugu అధికార టీఆర్ఎస్ రూటు మార్చింది. రాజకీయ నేతల ఆరోపణల కంటే.. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో వాటిని చెప్పేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా ఎన్నికల ప్రణాళికలో ఖరారైన కొన్ని కీలక హామీలను మంగళవారం ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల హామీలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అటువైపు ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. పింఛన్ల పెంపు, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ఆర్థిక చేయూత, వివిధ వర్గాల వారికోసం కొత్త పథకాలు ఉండబోతున్నాయి. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంశాలు వుండనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక కోసం గతనెల 6న ఓ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఛైర్మన్‌ కేశవరావుతోపాటు 15 మంది ఇందులో సభ్యులు. మంత్రులు, శాసనసభ్యులు తమ ప్రతిపాదనలు ఈ కమిటీకి సమర్పించారు. దసరా తర్వాత పూర్తిస్థాయి ప్రణాళికను విడుదల చేయించాలని ప్లాన్ చేసినా, ఇప్పటికే కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో అటువైపు గులాబీ బాస్ దృష్టి కేంద్రీకరించారు. Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): చింతలపాలెం మండలం (Chintalapalem Mandal) hindusampradayalu.blogspot.in: ఎన్ని యజ్ఞాలు చేసిన పోనీ పాపాలు ఏవి?
నటి ప్రియమణి తన ట్విట్టర్లో కాంట్రవర్సీ ట్వీట్ చేశారు. ఆడవాళ్లకు భారతదేశం సేఫ్ కాదని, స్త్రీలు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రియమణి చేసిన ట్వీట్స్ ఇప్పుడు చాలా మంది,.........Read More........ Telugu XXX movie torrents: క్లాసు టీచర్ మంజుల తో సెక్స్ చేసిన రవి ఏదైనా వేడిగా ఉండాల్సిందే! - ఇది విన్నారా? - సితార Home News కోడి గుడ్లతో దాడి పవన్ ఫాన్స్ చేసారు అని ఆరోపించిన కత్తి _ Kathi Mahesh... అది “చంద్రబాబు” గొంతే..ఫోరెన్సిక్ నిర్ధారణ త్వరలో.. Telugu Andhra Pradesh/Telangana Political News YSR Party TRS Telugudesamu Congress Election Live Updates-TeluguStop ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు..ఈ కేసుకు సంభందించి ఫోన్ సంభాషణలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిదేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది..అయితే ఈ కేసుకు సంభందించిన ప్రతీ విషయం ఇప్పుడు అమిత్ షా కనుసన్నలలో ఉంది అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి..చంద్రబాబు అరెస్టు తప్పదని..ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా బుక్కయ్యారనే వార్తలు సైతం సోషల్ మీడియాలో రావడంతో మరో మారు ఈ కేసు ఆసక్తి కరంగా మారింది.. “మనవాళ్ళు బ్రీఫిడ్ మీ” అన్న మాటలు చంద్రబాబు వేనని తేలడంతో ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అంటూ రకరకాల ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి..అయితే ఒక వేళ అరెస్టు గనుకా అనివార్యం అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది..పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది ఎందుకంటే చంద్రబాబు స్థాయిలో పార్టీని నిలబెట్టగలిగే వ్యవస్థ గానీ వ్యక్తులు గానీ పార్టీలో లేరని అంటున్నారు విశ్లేషకులు.. రేవంత్ రెడ్డి వరకే ఇప్పటి వరకు ఈ కేసు పరిమితమైంది…ఇక మీదట విచారణలో భాగంగానే చంద్రబాబు టార్గెట్ గా ఈ కేసు వెళ్ళబోతోంది అంటున్నారు.. This Post provides detail information about అది “చంద్రబాబు” గొంతే..ఫోరెన్సిక్ నిర్ధారణ త్వరలో.. was published and last updated on 2018-05-06 23:35:02 in telugu language in category Political. నా ఊహకు నిజం నేను నా శ్వాస కు ఆశ ను నేను నా కలలకు రూపం నేను నా బాధ కు నవ్వును నేనే.. నాకిప్పుడు నేనే , నాకెప్పుడూ నేనే! ePaper Catalog Blog: ఆ బాధ నాకు తెలుసు! దీపికా పదుకొనే ‘పీకూ’ ఘనవిజయంతో మంచి జోష్ మీద ఉన్నారు. ఇటీవలే ఆమె ఓ పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి షారుక్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా... పురుగుల మందు తాగి నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం... బరి తెగించిన బడిపంతులు ఏం చేశాడో తెలుసా ? ఆప్ ఎమ్మెల్యే శరద్ చౌహాన్ అరెస్టు _ V6 Telugu News ఆమ్ ఆద్మీపార్టీకి మరో సారి గట్టి దెబ్బ తగిలింది. ఢిల్లీ నరేలా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శరద్ చౌహాన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆప్ కార్యకర్త సోను ఆత్మహత్య కేసులో శరద్ చౌహాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నా తెలుగు రచనలు: 13. ఓ బుల్లి కథ 1 ---- నిమ్మకాయ ముద్ద 13. ఓ బుల్లి కథ 1 ---- నిమ్మకాయ ముద్ద వేడి వేడి అన్నం తో నిమ్మకాయ ముద్ద --- మూడు వారాల నుండి ఓపికపట్టి ఆగి ఉన్నాను. ఆ శుభ సమయం సరీగ్గా పదకొండు గంటల ముప్పయి నిమిషాలకు వస్తుంది. నిమ్మకాయ ఊరటానికి మూడు వారాలు పడుతుందిట. వాళ్ళింట్లో నిమ్మకాయ తిన్న దగ్గర నుంచీ, నాకు అది కావాలని కోరిక. అదే రంగు అదే రుచి. వెండి పళ్ళెం లో వేడి అన్నం తో బెజావాడ వచ్చినప్పుడల్లా అమ్మక్కయ్య కలిపి పెట్టేది. నాకు అది కావలి. సిగ్గు లేకుండా అడిగేశాను నాకు కొంచం ఇవ్వండని. లేదు మీకు కావాలంటే ఎల్లా చెయ్యాలో చెప్తాను అన్నారు. వెంటనే హిస్పానిక్ షాపు కు వెళ్లి పది నిమ్మకాయలు కొని రసం తీసాను. ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు మెంతిపొడి, తొమ్మిది టీస్పూన్ కారం, దానికి డబల్ ఉప్పు వేసాను. ఐదు నిమ్మకాయలు ముక్కలు చేసి వేసాను. అన్నిటిని బాల్ జార్ లో ఊరటానికి వేసి పెట్టాను. టైం అయ్యింది బాటిల్ ఓపెన్ చేశాను. వెండి కంచం లో ముద్ద కలిపాను. నోట్లో పెట్టుకున్నాను. అబ్బా ఉప్పు. కొలత లెక్క పెట్టేటప్పుడు తప్పో లేక రౌండేడ్ స్పూన్స్ గ వేశానేమో. బాధగా ఉంది. కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి తారాగణం: అంజలీ దేవి, కన్నాంబ, ఎస్. వరలక్ష్మి,నాగయ్య,సరస్వతి,తంగవేలు 03. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హారతి యిదే హర వరదా -  నెహెమ్యా - తెలుగు ఆడియో బైబిల్ నెహెమ్యా - Nehemiah - అధ్యాయం 9 నెహెమ్యా - Nehemiah - అధ్యాయం 13
మన వేద విద్య లేక విజ్ఞానం అన్నది గురుశిష్య పరంపరగా ప్రసరిస్తూ ఉంది. వ్రాతమూలకంగా వేదాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వేదాలు స్వరప్రధానం అయినందువలన విని వల్లెవేస్తూ నేర్చుకోవడం అవసరం అయింది. అందుకే వేదాలను ఇలా విని నేర్చుకోవడం వలెనే "శ్రుతి" అని కూడా పిలుస్తున్నాం. మనము వేదాలలోని విజ్ఞానాన్ని చూస్తూనే ఉన్నాం. అసలు ఈ విజ్ఞానం లేక విద్య ఎవరికి అందాలి అన్న విషయంలో వేదాలు ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. క్రింది శ్లోకాలు చూడండి. ఒకసారి "విద్య" ఒక తపస్వి దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థించింది." నేను నీ దానిని. నన్ను చక్కగా అభ్యసించి పాలించు. అయోగ్యుడు,దురభిమాని అయిన శిష్యుడికి నన్ను ఇవ్వకు.నన్ను నీలోనే ధరించి కాపాడు. నీకు ఎన్నటికైనా మంచి(శ్రేయస్సు)నే చేస్తాను. ఎప్పటికీ ఊషరక్షేత్రం(ఉప్పుచవిటి నేల) లాంటి అయోగ్యుడి చేతిలో మాత్రం ఉంచకు." విజ్ఞానం లేక విద్య అనేది ఎవరికి,ఎలాంటివారికి అందాలి అనే విషయాన్ని వేదాలు ఇంత విస్పష్టంగా ప్రకటించాయి. శంభాహుళేయ శశిబింబాభిరామముఖ సంభాధితస్తనభరా __ ౫ __ నాసామణి ప్రవరభాసా శివా తిమిరమాసాదయేదుపరతిమ్ __ ౬ __ శంభాసురాభరణగుంభా సదాదిశతు శుంభాసురప్రహరణా __ ౮ __ యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయలక్ష్మ్యావధానకలనా __ ౯ __ కుత్రాసహీన మణి చిత్రాకృతిస్ఫురిత పుత్రాదిదాననిపుణా __ ౧౧ __ ఎం.వి.ఆర్. మూవీస్ వారి దర్శకత్వం: వి. శ్రీనివాస్ సంగీతం: ఇందర్ జాన్ బాబు మరియువి. కుమార్ తారాగణం: జయశంకర్,జయలలిత,నాగేష్,మనోరమ, వి.యస్. రాఘవన్,కె. మూర్తి 02. నీ ఆట నేడే తలచి నే పాట పాడ మరచి వచ్చానే - ఎస్.పి. బాలు 03. బావగారి చోద్యాలే యిక వర్ణింప నా వశమౌనా - ఎల్.ఆర్. ఈశ్వరి 04. మనసు హరించిన చోరుడే మైమరపించిన యోధుడే - పి. సుశీల పళ్ళు ఆరోగ్యంగా,అందంగా ఉండాలంటే అద్భుతమైన చిట్కాలు ‘ఎన్టీఆర్‌’ విషయంలోనే ఇది జరుగుతుంది.. ఇండియాలోనే మొదటిసారి 2018-10-05 09:41:51 IST Sainath G గతంలో పలు సినిమాలు రెండు పార్ట్‌లు, అంతకు మించిన పార్ట్‌లుగా వచ్చాయి. కాని అవేవి కూడా ఇంత తక్కువ గ్యాప్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ రాలేదు. ఇప్పటి వరకు ఇండియాలో రెండు మూడు పార్ట్‌లుగా వచ్చిన ఏ సినిమా కూడా ఇంత తక్కువ గ్యాప్‌లో రాలేదని, ఇది కేవలం ఎన్టీఆర్‌ చిత్రం విషయంలోనే జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాత మరియు దర్శకుడు ఉన్నారు. This Post provides detail information about ‘ఎన్టీఆర్‌’ విషయంలోనే ఇది జరుగుతుంది.. ఇండియాలోనే మొదటిసారి was published and last updated on 2018-10-05 09:41:51 in telugu language in category Telugu Movie News. హోమ్ / మీడియా గది / చిత్రాల గ్యాలరీ నాకు ఇష్టమైన సినిమా.. మరీ ఇష్టంగా వినే పాటలు.... ఉక్రేనియన్ హ్రివ్‌నియా నుండి చైనీస్ యువాన్ రెన్మిన్బి కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్ ఉక్రేనియన్ హ్రివ్‌నియా నుండి చైనీస్ యువాన్ రెన్మిన్బి కు కన్వెర్ట్ చేయండి కొలంబియన్ పెసోస్ నుండి హాంకాంగ్ డాలర్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్ నేను వెనక్కి తగ్గుతున్న-కత్తి మహేష్ (వీడియో) రాజీకొచ్చిన కత్తి మహేష్ & "పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్" నేను వెనక్కి తగ్గుతున్న-కత్తి మహేష్​ లాఫింగ్ బుద్దా ఎలా ఉంటే… ఏం జరుగుతుందో తెలుసా? Devotional Bhakthi Songs Programs 2017-12-14 22:14:36 IST Raghu V aanamdam: భగవంతుడు చండశాసనుడు కాదు....పరమ కరుణా సముద్రుడు , మనకు జన్మజన్మల ఆత్మ బంధువు..
Sunday, April 29, 2012 గేటెడ్ కమ్యూనిటీ కథలు " నీరు లేకపోనీ, కూరలు కడిగిన నీరో, వార్చిన గంజో, ఇంకా గతి లేకపోతే బట్టలుతికిన నీరైనా మొక్కలకి పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూనే ఉన్నారు."--- ఇది మాత్రం బాగుంది... :)) బావున్నాయి గేటెడ్ కమ్యూనిటి హరిత విప్లవ కబుర్లు.అందుకేనేమో "కొత్త ఒక వింత పాత ఒక రోత" అన్నారు..! ఈ కొత్త టెంప్లేట్ ఇదే చూట్టం... నాకయితే మీ పాత టెంప్లేట్ చాలా నచ్చేది.. నిమ్మ చెట్టుని పాత చెప్పు తో కొడితే .....హహ్హ హ్హహ్హ! భలే ఉంది ఈ పోస్ట్ :-) పచ్చదనం పిచ్చి కాదు, మనిషికి అవసరం. మరీ మీ సన్న జాజి సంగాతెమయిందో చెప్పలేదు . "...మరి ఇన్ని నవ నవ లాడే టమాటాలు తెచ్చి మాకు ఎక్కువయ్యాయి అని ఎలా ఇస్తోంది.. బజార్ నుండి కొనే ఇస్తోంది.’ అని రహస్యాలని చేదించిన వారు కొందరు..." నిజమా? ఇదేనా కారణం!?!?! "పిల్లల్లా పెద్దవాళ్ళం ట్రక్ వెనక పరిగెత్తలేం, అలాగని క్యూరియాసింటీ చంపుకోలేము కదా" కదా మరి!! ప్రఖ్యాత శాస్త్రవేత్త గో.దొ.(G.D.)నాయుడు గారు బొప్పాయి చెట్టొకటి కాయలు కాయకపోతే దాన్ని pellet gunతో కొట్టారట. అప్పుడు కాయటం మొదలెట్టిందట. బాగుందండి. కాని పాపం:( చెట్లలో కొన్ని మొగ చెట్లు ఉంటాయి. వాటికి ఒకటి రెండు మేకులు దిగ గొడితెనో, చెప్పు పుచ్చుకొని నాల్గైదు తగిలిస్తే కానో, పొద్దున్నే చెట్టు ముందు నుంచుని తిట్ల దండకం పఠిస్తేనో కానీ పూయవు, కాయవు. నిజం. మీ నిమ్మచెట్టు ని పాత చెప్పుతో నాలుగు ఇచ్చుకోండి. ఎందుకు కాయదో చూద్దాం....దహా. బాగుంది. కృష్ణప్రియ గారు, font పెద్దదిగా ఉన్నట్టుంది, ఓ లుక్కేయండి. అలాగే http://100telugublogs.blogspot.in/ కూడా లక్ష్మీఫణి గారు, థాంక్స్ :) టెంప్లేట్.. మళ్లీ మారుస్తా అయితే త్వరలో.. నిమ్మ చెట్టు కి చెప్పు దెబ్బలు, జామ చెట్టుకి మేకులు దింపటం.. :) అవును ఇవే ఈ మధ్య నేర్చుకున్న కొత్త గార్డెనింగ్ టెక్కు నిక్కులు.. ఆరంభ శూరులు వెనక్కి తగ్గారు, నిజమైన హరిత ప్రేమికులు మిగిలారు.. అంతేనా? :) రైట్! తప్పక ప్రతిఒక్కరికీ ఉండి తీరాల్సిన పిచ్చి.. నా సన్న జాజి తీగ నీ ప్రెసిడెంట్ గారు పీకించేశారు. కానీ, ప్రెసిడెంట్ గారి హయాం ఏడాది తర్వాత పూర్తయ్యే దాకా, భూమి లో దాక్కున్న వేళ్లల్లోంచి మళ్లీ కొత్తమొలకలు వచ్చిఇప్పుడు మళ్లీ పెద్ద చెట్టుని చుట్టుకుని పైకి పాకేస్తోంది.. హ్మ్.. నిజం ఏదైనా అయ్యుండవచ్చు.. మా ఇంట్లో కాసాయని కూరగాయలు, పళ్ళు ఇవ్వటం ఎలాగైనా గొప్పే కదా.. డెఫినెట్ గా కొందరు అలాగ చేసే ఉంటారు. కొన్న ఊరగాయలు కూడా ఇంట్లో చేసినవని ఇవ్వటం చూశాను.. :) అదే మరి.. నిమ్మకాయలు కావాలంటే మనసు దిటవు చేసుకోవాలి.. తప్పదు.:) హ్మ్..థాంక్స్.. బొప్పాస్ కాయలు పండించాలంటే తుపాకీ లైసెన్స్ కి అప్ప్లై చేసి చూడాలి అయితే.. కదా.. రెండు పక్కల వారూ, , గచ్చు చేయించేసరికి, చిన్న వర్షానికే.. వెనక దొడ్డంటా సముద్రమయిపోతోంది.. అంతేనంటారా.. అయితే మీదగ్గర ఇంకా ఏమైనా ఉపాయాలున్నాయేమో.. ట్యూషన్ కి రావాలి తప్పదు.. నాలుగు నక్షత్రాలతో బాటు, నాలుగు స్మైలీలు కూడానా! థాంక్స్! మీ బ్లాగూ, వంద బ్లాగుల సంకలనం చూశాను.. బాగుంది. ఈజీ గా చూసుకోవచ్చు.. @puranapandaphani గారు, అవును.. నిజమైన హరిత ప్రేమికులతో పాటు.. నూటికి నూరు శాతం మాలీ ల చేత పని చేయించగలిగే వారూనూ.. " పచ్చ పిచ్చి " వుండడం మన ఆరోగ్యానికే మంచిదే కృష్ణప్రియ గారు. భాష అనువాదం RepairPlus1 ™ - సులువు మరమ్మతు ఉత్పత్తులు టైర్-గ్రిప్ ™ ఆటో లెన్స్ మరమ్మతు కిట్ ఎంపికలు ఎంచుకోండి విండ్షీల్డ్ మరమ్మతు కిట్ ఫ్యాబ్రిక్ మరమ్మతు కిట్ లెదర్ & వినైల్ మరమ్మతు కిట్ శీఘ్ర & మల్టీ ఫిక్స్ ఆటో లెన్స్ మరమ్మతు కిట్ $8.95 RepairPlus1 సిలికాన్ టేప్ $5.75 విండ్షీల్డ్ మరమ్మతు కిట్ $11.95 ఫ్యాబ్రిక్ మరమ్మతు కిట్ $9.95 లెదర్ & వినైల్ మరమ్మతు కిట్ $9.95 RepairPlus1 సిలికాన్ పుట్టీ $7.95 త్వరిత & మల్టీ ఫిక్స్ $18.90 ఆటో మరమ్మతు దుస్తులు - బాహ్య ఆటో మరమ్మతు దుస్తులు - ఇంటీరియర్ అమ్మ అంటే ఏమిటి మమ్మీ పుస్తకం ప్రత్యేకం 1999-01-01 బురదలో జాబిల్లి అమ్మ డైరీ లోంచి పుస్తకం ప్రత్యేకం 1999-01-01 అమ్మ(కె.వి. నరేందర్) అమ్మ పిచ్చిది ఆంధ్రప్రభ వారం 1992-10-07 అమ్మ(కె.వి. నరేందర్) అమ్మని పంచుకొందాం ఆంధ్రజ్యోతి వారం 1995-09-29 అమ్మ(కె.వి. నరేందర్) విజయవాడ/బ్యూరో: ప్రతిపక్ష నేత జగన్‌పై కోడి కత్తి దాడి ఘటన ముగిసిన అధ్యాయమని మాజీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. జగన్‌పై అభిమానంతోనే శ్రీనివాసరావు దాడి చేశారని సీఎం చంద్రబాబుపై ఆరోపణలతో వైసీపీ... 28 మందితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ… హైదరాబాద్: తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం నాడు విడుదల చేసింది.తొలి విడత 38 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. తాజాగా రెండో జాబితాలో 28 మందికి చోటు కల్పించింది.బీజేపీ... పార్టీలో చేరిన రోజే టికెట్ ఓకే… ఇందూరు ని నమ్ముకున్న ఎండల కు నో ?జగిత్యాల టికెట్ రేసులో ఓరుగంటి… ఇందూరు అర్భన్ టికెట్ రేసులో అర్వింద్ శిష్యుడు బస్వా..! ఢిల్లీ /...
బన్ని 'నా పేరు సూర్య' షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..! _ Telugu Cinema News in Telugu బన్ని ‘నా పేరు సూర్య’ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..! స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే చిత్రం జూన్ 23 న విడులవుతున్న విషయం తెలిసిందే. కాగా బన్ని తన కొత్త చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ నాపేరు సూర్య’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. నా ఇల్లు ఇండియా అనేది ఉప శీర్షిక. ఈ మేరకు టైటిల్ లోగోని కూడా విడుదల చేశారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో అర్జున్ ముఖ్య పాత్రని పోషించనున్నారు. తమిళ నటుడు శరత్ కుమార్ విలన్ గా నటించనుండడం విశేషం. దేశభక్తి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. జులై చివరి వారంలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. అన్వేషి: "ఇక్కేరి" - అఘోరేశ్వర దేవాలయం ( Road Trip ) గుడి చాలా అందంగా ఉంది. మీ ఫోటోలు గుడిని మరింతబాగా చూపించాయి. మీరు ఉపయోగించే కెమేరా ఏమిటో తెలుసుకోవచ్చా? థ్యాంక్యూ... Dantuluri Kishore Varma గారు. Nikon D90 అండి. కెమెరా ఏది వాడిన ఎలానూ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఫోటోస్ ఎడిట్ చేయాల్సిందే. :-) హలో కమల్ గారూ భారత్ లో మంచి ఆర్కిటెక్చర్ కలిగిన దేవాలయాలు చాలానే వున్నాయి. కానీ ఏది చూసినా అద్భుతంగానే వుంటుంది. ఇంతమంచి దేవాలయాన్ని మాకు చూపించినందుకు చాలా చాలా కృతజ్నతలు. నాక్కూడా మంచి ఆర్కిటెక్చర్ కలిగిన కట్టడాలను చూస్తే మైమరచిపోతాను. మంచి సమాచారాన్ని మాకు చెప్పినందుకు (తెలియజేసినందుకు మరొక్కసారి కృతజ్నతలు) Btw, 6 వ రోజు అని రాస్తే ఆ ముందు చూసిన ప్లేసెస్ , అక్కడి పిక్చర్స్ ముందు పోస్ట్లలో ఉన్నాయేమో నేను చూడటం మిస్ అయ్యాను అని వెతికా :-( అదేంటి డైరెక్ట్ 6th డే కి వచ్చేసారు ? గుడి చాలా బాగుంది....ఫోటోలు బాగా తీసారు. Good info for travellers. చాలా గొప్పగా రాశారు. ముఖ్యంగా పారదర్శక నంది గురించి తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: పిల్ల‌లను చదివించుకుంటే జీవితాలు బాగుంటాయి ఎండోమెట్రియమ్ - వికీపీడియా ఎండోమెట్రియమ్ ఒక సన్నని ఉపకళా కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. దీని క్రింద ఆధార కణజాలం మరియు కొన్ని రక్తనాళాలు ఉంటుంది. ఇది స్త్రీ సెక్స్ హార్మోనుల ప్రభావానికి లోనై ప్రతి ఋతుచక్రంలోను మార్పుచెందుతుంది.[1] ఎండోమెట్రియోసిస్ - ఇందులో ఎండోమెట్రియల్ కణజాలం గర్భాశయం బయట ఉదా: అండాశయం వంటి భాగాలలో కనిపిస్తుంది. ఎండోమెట్రియల్ కాన్సర్ - ఇది ఎండోమెట్రియమ్ కు సంబంధించిన కాన్సర్. "https://te.wikipedia.org/w/index.php?title=ఎండోమెట్రియమ్&oldid=2299060" నుండి వెలికితీశారు ఉదయ్ పూర్ మహారాజు రాణా ప్రతాప్ సింగ్ మరణించాడు (జననం: 1540). నీవెవరో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ _ TRENDING TELUGU NEWS Home Entertainment నీవెవరో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ Previous articleరాయలసీమకు ఎలా అన్యాయం జరుగుతన్నదంటే…లోతయిన విశ్లేషణ Next articleచంద్రబాబుకు నాయిబ్రాహ్మణుల వార్నింగ్ ఇది… కృష్ణా : గంపలగూడెం మండలం గాదెవారి గూడెంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాక్‌ తగిలి ప్రభుత్వ కరెంట్‌ లైన్‌మెన్‌ మృతి చెందాడు. ప్రభుత్వ కరెంటు లైన్‌మెన్‌ రాజేశ్వరావు (45) లెవెన్‌ కె.వి మరమ్మతు చేస్తుండగా.. ఒకే సారి విద్యుత్‌ సర్క్యూట్‌ అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. అద్భుతంగా ఉంది. గురువులకు ధన్య వాదములు . Home » స్నేహ » సాహితీ గగన విహారీ! సినారే! (క‌విత‌) కవితా ఝరీ! సి.నా.రే! వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: వైయస్‌ జగన్ ఉడెన్ బైక్ బహూకరణ Lok Satta News: 14 ఏళ్ల లోక్ సత్తా కృషికి విజయం - జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ బిల్లు ఆమోదం పట్ల జేపీ హర్షం
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియో అగ్నిప్రమాదానికి గురైంది. ఈరోజు అంటే సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో లో పలు సినిమాలకు సంబందించిన సినిమాల షూటింగ్స్ జరుగుతుంటాయి. ఆయా సినిమాల సెట్టింగ్స్ ఈ స్టూడియోలో వేసి తమ తమ సినిమాల్లోని కీలక సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే స్టూడియోలో వేసిన ఒక సెట్టింగ్‌లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అయితే ఆ అగ్నికీలల్లో ఇప్పటికే ఒక సెట్ దగ్ధమైనట్లు సమాచారం. అక్కడ అందుబాటులో ఉన్న నీటితో మంటలను ఆర్పేందుకు అన్నపూర్ణ స్టూడియో సిబ్బంది ప్రయతించడమే కాకుండా…. . అగ్నిమాపక దళాలు కూడా అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఒక్కసారిగా స్టూడియో లో మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్టూడియో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అయితే ప్రాణ నష్టం ఏం జరగలేదని… కేవలం విలువైన వస్తువులతో సహా అక్కడ వున్న సినిమా సెట్టింగ్ మాత్రమే తగలబడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ‘అన్నపూర్ణ’ సినీ స్టూడియోలోని ఓ సెట్‌లో చెలరేగిన మంటలు కొద్ది సేపటికే భారీగా విస్తరించడంతో సమీపంలో ఉన్న ‘మనం’ సినిమా సెట్ కూడా అగ్నికి ఆహుతైంది. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాలు కలిసి నటించిన ‘మనం’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా అయిన ‘మనం’ అక్కినేని ఫ్యామిలీ సినిమాలకు నిండుదనం తెచ్చిపెట్టింది. దీంతో ఆ సినిమా సెట్‌ను అప్పటినుంచి అలాగే ఉంచారు. అక్కినేని ఫ్యామిలీ ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ‘మనం’ సెట్ ఇలా అగ్నికి ఆహుతి కావడంతో అక్కినేని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ‘చిత్ర’ వార్తలు _ Telugu News International _ Page 224 దక్షిణ అమెరికా దేశంలోని చిలీ దేశ రాజధాని శాంటియాగోకు 215 … చెన్నై కేసరి తెలుగు పాఠశాల 73వ వార్షికోత్సవం చెన్నైలో 73 సంవత్సరాల క్రితం ప్రారంభించిన టీ.నగర్ లోని … రోడ్డు ప్రమాదంలో న్యూస్ రీడర్ బద్రి మృతి పట్ల పలువురు … టీమ్ ఇండియా సారధి మహేంద్ర సింగ్ ధోని తండ్రి అయ్యాడు. … సిద్దమవుతున్న ‘ఓం సిటీ’ అట్లాంటాలో ఉన్న ఒక క్షౌరశాల యజమాని పిల్లల అల్లరి … గల్లంతైన విమానం – 26 మంది మృతి తైవాన్‌కు చెందిన ‘ట్రాన్స్ ఏషియా’ విమానం ప్రమాదానికి … ప్రపంచంలో ఎక్కడికి విహారానికి వెళ్ళినా అక్కడ … కెనడాలో “తాకా” సంక్రాంతి సంబరాలు తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో కెనడాలోని … ఆస్ట్రేలియన్ ఓపెన్ తుది సమరంలో ఆండీ ముర్రేను ప్రపంచ నెం.1 … సెలబ్రెటీ కికెట్ లీగ్ 5 లో భాగంగా తెలుగు వారియర్స్, చెన్నై … DC brushless ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనం నీటి శీతలకరణి పంపు JT6003-A1 - చైనా షెన్జెన్ జెయింట్ ఎలక్ట్రిక్ స్టాటిక్ నీరు తలపై: 3 ~ 10meters మాక్స్ పని ఉష్ణోగ్రత: గది ఉష్ణోగ్రత పరిసరాలు కింద, ద్రవం మీడియం temperature≤100 ℃ అప్లికేషన్: స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు, ట్రక్కులు, సౌర / గ్యాస్ వాటర్ హీటర్ మరియు సౌరశక్తి వ్యవస్థల, వ్యవసాయ నీటిపారుదల, కళలు, మొదలైనవి ఒత్తిడి బూస్ట్ శీతలకరణి గది ఉష్ణోగ్రత పరిసరాలు కింద, ద్రవం మీడియం temperature≤100 ℃ స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు, ట్రక్కులు, సౌర / గ్యాస్ వాటర్ హీటర్ మరియు సౌరశక్తి వ్యవస్థల, వ్యవసాయ నీటిపారుదల, కళలు, మొదలైనవి ఒత్తిడి బూస్ట్ శీతలకరణి మునుపటి: DC brushless ఇంజిన్ వేడి పంప్ JT6003-A2 తదుపరి: DC brushless షవర్ booster పంపు JT6001-1 12v సర్క్యులేషన్ పంపు 24circulation పంపు ఆటోమొబైల్ సర్క్యులేషన్ పంపు నీరు పంప్ తిరుగుతున్న సర్క్యులేషన్ నీరు పంపు DC సరఫరా పంపులు DC సర్క్యులేషన్ పంపు DC హాట్ వాటర్ సర్క్యులేషన్ పంపు DC నీరు సర్క్యులేషన్ పంపు DC12V సౌర హాట్ వాటర్ సర్క్యులేషన్ పంపు దేశీయ ఉపకరణం DC నీరు సర్క్యులేషన్ పంపు ఎలక్ట్రిక్ సర్క్యులేషన్ పంపు గృహోపకరణ నీరు సర్క్యులేషన్ పంపు గృహ ఉపకరణం DC నీరు సర్క్యులేషన్ పంపు చిన్న సరఫరా నీరు పంపు సోలార్ వాటర్ సర్క్యులేషన్ పంపు నీటి ప్రవాహాన్ని పంపు DC brushless కారు నీటి ప్రసార గొట్టాలు DC40A-1270
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మోడీ నెల పాలన కేంద్రంలో మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా V-6 ఛానల్ నిన్న (25-06-2014) రాత్రి ఏడు గంటలకు ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. నాతొ పాటు కాంగ్రెస్ రాజ్య సభ సభ్యులు శ్రీ రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ తరపున శ్రీ శ్రీ రామ్ పాల్గొన్నారు. యాంఖర్ శ్రీ బుచ్చన్న. 'అరవై నెలల్లో ఒక నెల గడిచింది. అడుగులు వడివడిగా పడకున్నా తడబడకుండా వున్నందుకు సంతోషించాలి.(అప్పటికి గ్యాస్ ధరల పెంపు నిర్ణయం వాయిదా ప్రకటన వెలుగులోకి రాలేదు) అయిదేళ్ళు పాలించే ప్రభుత్వ పనితీరును నెల పాలనతో ముడిపెట్టి అంచనా వేయడం సరికాదు. కాకపొతే స్థాలీపులాకన్యాయంగా కొన్ని మంచి చెడులను ప్రస్తావించుకోవచ్చు. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనం వెనక్కి రప్పించడానికి తీసుకున్న చొరవ శ్లాఘనీయం. కానీ ఇది కంటి తుడుపు చర్యగా మిగిలిపోరాదు. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పరచుకునే దిశగా తీసుకుంటున్న చర్యలని స్వాగతించాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడు వాటిని తీసుకుని ప్రజలకు నచ్చచెప్పగలగాలి. అననుకూలంగా పరిణమించే అంశాలు వచ్చినప్పుడు నెపాన్ని కాంగ్రెస్ పై మోపే పద్దతి మంచిది కాదు. మంచి చెడులకు రెంటికీ బాధ్యత వహించే ధీమంతం వుండాలి. రాజనీతిజ్ఞత ప్రదర్శించాలి కాని ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు. 'అప్పుడు కాంగ్రెస్ ఇదే పని చేసింది కదా' అని తప్పించుకునే ప్రయత్నం పనికిరాదు.' లేబుళ్లు: మోడీ నెల పాలన దత్తమండలాలు Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: దత్తమండలాలు Tag Archives: దత్తమండలాలు
- రాఘవరెడ్డి, గ్రూప్2 విజేత వ్యవసాయంలో వరుస నష్టాలతో... పీకల్లోతు అప్పులతో తల్లిదండ్రులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నా..ఆ యువకుడు బెదిరిపోలేదు. పేదరికాన్ని జయించి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చెప్పిన తన తండ్రి ఆఖరి కోరికను తీర్చాలనుకున్నాడు. ఆత్మ విశ్వాసమే ఆయుధంగా..శ్రమే దైవంగా నమ్మి కష్టించాడు. చివరకు గ్రూప్-2 టాపర్‌లలో ఒకడిగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచాడు ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన రాఘవరెడ్డి. తన స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే.. రూ.3 లక్షలు అమ్మ, నాన్న ప్రాణం తీశాయి: మాది రైతు కుటుంబం. నాన్న కౌలు రైతు. 2004లో వరుస కరువు.. వ్యవసాయంలో నష్టంతో రూ.3 లక్షల అప్పులు మిగిలాయి. అప్పులిచ్చినవారి వేధింపులు, అవమాన భారం భరించలేక అమ్మానాన్న ఇద్దరూ ఉరేసుకుని చనిపోయారు. అంత బాధలోనూ నాన్న చివరి కోరికను తీర్చడానికి కష్టపడి చదివి డిగ్రీ పాసయ్యాను. అప్పటినుంచి ఉన్నత ఉద్యోగమే లక్ష్యంగా పోరాడాను. డిగ్రీ పూర్తయింది నాన్న లక్ష్యం నెరవేర్చాలి. ఏంచేయాలి? జీవితానికి దారికావాలి. అప్పులేమో అలాగే ఉన్నాయి. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. అందుకోసం పొలిటికల్ సైన్స్‌లో ఓయూ పీజీ ప్రవేశపరీక్ష రాశాను. అందులో ఫస్ట్‌ర్యాంకు వచ్చింది. తర్వాత 2006 బీఈడీ పూర్తిచేసి 2008లో డీఎస్సీ రాశాను. దురదృష్టం వెన్నాడింది. ఈలోపు గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తు చేశా. కానీ ఆర్థిక ఇబ్బందులు.. బంధువులు ఆదుకోవడంతో వరుసగా 2009 నుంచి 2011 వరకు మూడేళ్లు అవిశ్రాంతంగా చదివా. మూడు నెలల కోచింగ్ మినహా ప్రిపరేషన్ అంతా సొంతంగానే. పేపర్-1కు సొంతం నోట్స్‌తోపాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు, పేపర్-2కు పూర్తిగా సాక్షి భవిత, విద్య అందించే మెటీరియల్, పాలిటీకి విజేత కాంపిటీషన్స్, వి.కృష్ణారెడ్డి పుస్తకాలు క్షుణ్నంగా చదివా. 150 మార్కులకు 129 మార్కులొచ్చాయి. పేపర్-3కి ఆర్‌సీ రెడ్డి మెటీరియల్ విశ్లేషణాత్మకంగా చదివా. ఎప్పుడు తెల్లారేదో తెలిసేది కాదు: నాన్న ఆఖరి కోరిక తీర్చాలి. అందుకే గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ నా లక్ష్యం. అది చేజారుతుందనే భయంతో ఇంకా ఎక్కువ చదివేవాడిని. ఒక్కోసారి ఎన్నిగంటలు చదువుతున్నానో తెలిసేదికాదు. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు రాత్రవుతుందో తెలియకుండా చదివాను. ఒక్కోసారి రోజుకు 17గంటలు దాటిపోయేది. చివరకు ఫలితాల్లో 332 మార్కులతో ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యా. స్టేట్‌లో 7వ స్థానంలో నిలిచా: ఇంటర్వ్యూ పది నిమిషాలు జరిగింది. ఖమ్మం జిల్లా సమాచారం? రాజ్యసభకు ఎంపికైన ఖమ్మం జిల్లా ఎంపీ? ఖమ్మం నుంచి ముఖ్యమంత్రిగా ఎంపికైంది ఎవరు? భద్రాచలం ఏ జిల్లాలో ఉంది? నచ్చిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అన్నారు కదా? ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు? గోల్డెన్ షేక్‌హ్యాండ్ పథకం అంటే? వంటి అనేక ప్రశ్నలకు సంతృప్తికరంగా జవాబులు చెప్పాను. ఫలితంగా రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో, జోన్ స్థాయిలో 2వ స్థానంలో నిలిచా. పేరుకి రైతు కుటుంబమైనా అనునిత్యం ఇబ్బందులే. పదో తరగతి నుంచి పీజీ వరకు అప్పు చేసే చదివాను. చిన్నాన్న ఆదుకోవడంతో కొంచెం కష్టాలు తగ్గాయి. కష్టాలు ఎందరికో ఉంటాయి. ఎన్ని ఆర్థికకష్టాలున్నా అవన్నీ తాత్కాలికమే. వాటన్నింటికి సమాధానం పట్టుదలగా చదవడం, అది సఫలమైతే కష్టాలు అవే పోతాయి. రెండు పడవల ప్రయాణం వద్దు: గ్రూప్-2కు పోటీపడే అభ్యర్థులు కళ్లముందు ఒక్కటే లక్ష్యం ఉంచుకోవాలి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 వంటి రెండు పడవల ప్రయాణం చేయకూడదు. నాణ్యమైన ప్రామాణిక మెటీరియల్ ఉంటే ఏ కోచింగ్ అక్కర్లేదు. దేనికైనా ఓపిక అవసరం. ఓపికతో ప్రిపరేషన్ చేస్తే విజయం సాధించడం సులువే.
యుకె-స్వీడన్ పర్యటనకు మోడీ _ Telugu News International ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. స్వీడన్‌, యూకేలలో అయిదు రోజుల పాటు పర్యటించే ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్యం, పెట్టుబడులు సహా అనేక కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడం పర్యటన లక్ష్యం. యూకేలో కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సదస్సు (ఛోగమ్‌)లోనూ మోదీ పాల్గొంటారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. స్వీడన్లో భారత్‌-నార్డిక్‌ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగిస్తారు. దీనిని భారత్‌, స్వీడన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌ దేశాల ప్రధానులు దీనిలో పాల్గొంటారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం మోదీ ముందుగా స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంకు చేరుకుంటారు. ఆ మరుసటిరోజు పలు సమావేశాల్లో పాల్గొంటారు. స్వీడన్‌ దేశాధినేతలతో భేటీ అవుతారు. అక్కడి వ్యాపారవేత్తలతో, ప్రవాస భారతీయులతో మాట్లాడతారు. 17వ తేదీన ఆయన స్వీడన్‌ నుంచి బయల్దేరి యూకే వెళ్తారు. నాలుగు రోజుల పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, సైబర్‌ భద్రత, నవకల్పనలు, సంప్రదాయ ఔషధాలు వంటి రంగాల్లో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతారు. **ఆఫ్రికా పర్యటనకు రాష్ట్రపతి కోవింద్‌ మరోపక్క- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం నుంచి ఆరు రోజుల పాటు ఆఫ్రికాలోని గినియా, స్వాజిలాండ్‌, జాంబియా దేశాల్లో పర్యటించనున్నారు. గినియా, స్వాజిలాండ్‌లలో భారత దేశాధినేత పర్యటించడం ఇదే ప్రథమం. అక్కడి పార్లమెంటులో 8వ తేదీన ప్రసంగించడంతో పాటు గినియా అధ్యక్షుడు ఒబియాంగ్‌తో చర్చలు జరుపుతారు. మూడు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఇ-కామర్స్‌ను ఎస్‌ఎంఈలు అందిపుచ్చుకోవాలి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా చిన్న, మధ్య స్థాయి కంపెనీలు డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోని, ఈ కామర్స్ విభాగంలోకి ప్రవేశించాలని తెలంగాణ సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టాప్సీ) శతజయంత్యుత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ‘ఇ-కామర్స్‌, వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు . కొంత మందికి సరైన అవగాహన లేకపోవడం, అధిక వ్యయం అవుతున్న భావనతో ఆన్‌లైన్‌లో విక్రయాలకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎస్‌ఎంఈలకు నిపుణులు విలువైన సూచనలు ఇచ్చి ఇ-కామర్స్‌ రంగంలోకి అడుగు పెట్టేలా చేయాలని కోరారు. ఇ-కామర్స్‌పైలో కొంత మంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో పటిష్ఠమైన భద్రత కల్పించడానికి కంపెనీలు వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. సైబర్‌ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. ఏప్రిల్‌లో ఐటీ విధానంతోపాటు మరో నాలుగు విధానాలను విడుదల చేసిన ప్రభుత్వం సెప్టెంబరులో సైబర్‌ భద్రత, డేటా విశ్లేషణ, ఓపెన్‌ డేటాలపై విధానాలను ప్రకటించనుందని చెప్పారు. శెట్టిగుంట చరిత్ర Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: శెట్టిగుంట చరిత్ర Tag Archives: శెట్టిగుంట చరిత్ర భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం – భండారు శ్రీనివాసరావు ప్రస్తుత పరిస్థితి గురించి బాగా వ్రాసారు. నా బాధ అల్లా అందరూ కలిసి విద్యార్ధుల చదువులు చంకనాకేలా చేశారని. రేపు డిసెంబరు పదిహేను మంగళవారం మా నాన్నగారి పుణ్యతిధి. ఆయన రూపం కూడా లీలామాత్రంగా కూడా నాకు గుర్తు లేదు. ఒక్క ఫోటో కూడా లేదు. నాన్న మంచాన పడి వున్నప్పుడు, చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మా బావగారు తుర్లపాటి హనుమంతరావు గారు ఒక ఫోటో తీసారుట. రూపం అస్పష్టంగా వున్న ఆ ఫోటో ఇప్పటికీ కంభంపాడులోని మా ఇంటి వరండా గోడ గూటిలో వుంది. రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు, హైదరాబాదులో ఒక ఆర్టిస్టుకి ఆయన రూపు రేఖలు వర్ణించి చెప్పి ఒక ఊహా చిత్రం గీయించారు. నాకీ జన్మ ఇచ్చిన మా నాన్నగారికి ఇదే నా స్మృత్యంజలి. ఈ కాలం లో వదిలి పెట్ట కుండా చేస్తున్నారు . అదే గొప్పదనం, ధనము, దానమున్నూ కూడా . కన్నడ నాట తెలుగువారికి కేసీఆర్ పిలుపు _ Telugu News International మరికొద్ది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జనతాదళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌) పార్టీకి మద్దతు తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ వ్యూహ చర్చల్లో భాగంగా శుక్రవారం బెంగళూరుకు వెళ్లిన ఆయన.. మాజీ ప్రధాని, జేడీఎస్‌ కురువృద్ధుడు హెచ్‌డీ దేవేగౌడను కలుసుకున్నారు. గౌడతో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలతోపాటు కర్ణాటక-తెలంగాణల మధ్య నెలకొన్న సమస్యలపైనా కేసీఆర్‌ చర్చించారు. ఈ భేటీలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ, సీఎం వెంట సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌, పలువురు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు పాల్గొన్నారు.
హోమ్ » Tag Archives: పోటీలు Tag Archives: పోటీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు విడుదల చేయడంతో గ్రీవ్స్‌ కాటన్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రయివేట్‌ రంగ సంస్థ గ్రీవ్స్‌ కాటన్‌ షేరు డీలాపడగా.. కార్బన్‌ బ్లాక్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించిన వార్తలతో ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇంజిన్లు, జెన్‌సెట్ల తయారీ సంస్థ గ్రీవ్స్‌ కాటన్‌ సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3 శాతం క్షీణించి రూ. 147 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 151 వద్ద గరిష్టాన్నీ, రూ. 142 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌ నికర లాభం 3 శాతంపైగా నీరసించింది. రూ. 40 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం దాదాపు 1 శాతం పెరిగి రూ. 468 కోట్లను తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 51 శాతం వాటా ఉంది. కార్బన్‌ బ్లాక్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5 శాతంపైగా జంప్‌చేసి రూ. 1290 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1299 వద్ద గరిష్టాన్నీ, రూ. 1234 వద్ద కనిష్టాన్నీ తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 58.3 శాతం వాటా ఉంది. కార్బన్‌ బ్లాక్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని వార్షికంగా ప్రస్తుతం 60,000 ఎంటీకు పెంచుకున్న కంపెనీ 2020-2021కల్లా 1.4 లక్షల ఎంటీకి పెంచుకునే ప్రణాళికలు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ప్లాంట్‌ విస్తరణను చేపట్టేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ తెలియజేసింది. ఇందుకు రూ. 425 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది. కెరీర్‌లో తొలి సినిమా రిలీజ్‌కు టైమ్‌ దగ్గర పడుతోంది. రిలీజ్‌ దగ్గర పడుతున్న కొద్దీ ఏ కొత్త యాక్టర్‌కైనా కాస్త టెన్షన్‌ పెరుగుతుంటుంది. ప్రజెంట్‌ ఆ ఒత్తిడినే ఫీల్‌ అవుతున్నారట శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌. శశాంక్‌ కేతన్‌ దర్శకత్వంలో ఇషాన్‌ కట్టర్, జాన్వీ కపూర్‌ జంటగా ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మించిన ‘ధడక్‌’ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. మరాఠీ చిత్రం ‘సైరాట్‌’కు రీమేక్‌ ఇది. ఈ సందర్భంగా ‘మీరు యాక్టర్‌ అవుతా అన్నప్పుడు మీ ఇంట్లో ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది? అన్న ప్రశ్నను జాన్వీ ముందు ఉంచితే…‘‘అమ్మానాన్నలు (శ్రీదేవి, బోనీకపూర్‌) నన్ను చాలా ప్రొటెక్టివ్‌గా పెంచారు.ఒక సందర్భంలో నేను నటిని కావాలనుకుంటున్న నిర్ణయాన్ని అమ్మకు చెప్పాను. నా నిర్ణయాన్ని మళ్లీ ఆలోచించుకోమన్నారు. అలాగే యాక్టింగ్‌ అంటే గ్లామరస్‌గా కనిపించడమో, లేక ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదవడమో కాదని కూడా పరోక్షంగా హెచ్చరించారు. కానీ ఆ తర్వాత సినిమాపై నాకు ఉన్న కమిట్‌మెంట్, యాక్టింగ్‌పై నా ప్యాషన్, కాన్ఫిడెన్స్‌ చూసి ఓకే అన్నారు’’ అని పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ –‘‘అమ్మ ఎంతో కష్టపడి మాకు ఈజీ లైఫ్‌ను అందిచాలనుకున్నారు. కానీ సినిమా లైఫ్‌లో అమ్మ ఫేస్‌ చేసిన గుడ్‌ అండ్‌ బ్యాడ్‌ ఎక్స్ పీరియ్స్ తో పాటు ఆ స్ట్రగుల్‌్ును కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. యర్రగుజిపాడు Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: యర్రగుజిపాడు Tag Archives: యర్రగుజిపాడు ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో మధ్యాహ్నాం 2:23 సమయంలో ఎస్‌బీఐ బ్యాంక్‌ షేరు 1.24 శాతం పెరుగుదలతో రూ.321 వద్ద ఉంది. ఇరవైయో శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఒక విశేషం ఏమిటంటే, అప్పుడు పుట్టిన ప్రతి సాహిత్యోద్యమము రామాయణాన్ని తిరగరాసింది. నిజానికి, రామాయణాన్ని ఒక కొత్త దృష్టితో చూడకపోతే అది చెప్పుకోదగ్గ ఉద్యమమే కాదని ప్రతిపాదించొచ్చు! ఐతే ఇది ఇరవైయో శతాబ్దికే ప్రత్యేకించిన అంశం కాదని, తెలుగు సామాజిక జీవనంలోని ఎన్నో మార్పుల్ని శతాబ్దాలుగా రామాయణాలు ప్రతిబింబించాయని ఈ వ్యాసంలో చూడవచ్చు. [యుజీనియొ మొంటాలే (Eugenio Montale – 1896-1981 )ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడిగా గుర్తించారు. పలువురు ఇతన్ని డాంటే తో పోలుస్తారు. గాయకుడు కాబోయి కవి అయ్యాడు. […] ట్రంబుల్‌ స్టిక్నీ(Trumbull Stickney: 1874 – 1904) విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. క్రమశిక్షణ లో పెరిగాడు.హార్వర్డ్‌,పారిస్‌ లలో విద్యాభ్యాసం. సకల శాస్త్రాలను,సాహిత్యాలను పుక్కిటపట్టాడు. ప్రత్యేకించి […] ఆంగ్ల మూలం “సయ్యెద్‌” (“నాసీ” తన అమెరిగల్పికల ద్వారా “ఈమాట” పాఠకులకు పరిచితులే. రాసి లోనూ వాసి లోనూ కూడా చెప్పుకోదగ్గ కథకులు. ఎలెక్ర్టానిక్‌ […]
సోనీల్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ ధర India15 Oct 2018 లోజాబితా _ PriceDekho.com సోనీల్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ లో Indiaధర India2018 లో సోనీల్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ చూడండి నవీకరించబడింది సోనీల్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ ధరలు Indiaలో 15 October 2018 నాటికి. ధర జాబితా ఆన్లైన్ షాపింగ్ 21 మొత్తం సోనీల్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ ఉన్నాయి. ఉత్పత్తి లక్షణాలు, కీ ఫీచర్లు, చిత్రాలు, రేటింగ్ & మరింత పాటు లో Indiaఅత్యల్ప ధరలు కనుగొనేందుకు. ఈ వర్గంలో అత్యంత ప్రాచుర్యం ఉత్పత్తి సోనీల్స్ S 360 ఎంపీ౩ ప్లేయర్ సిల్వర్ ఉంది. అత్యల్ప ధరలు Flipkart, Naaptol, Snapdeal, Homeshop18, Indiatimes ఒక సులభమైన ధర పోలిక కోసం వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ధర రేంజ్ సోనీల్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ ధర సోనీల్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ మేము అన్ని గురించి మార్కెట్లో ఇవ్వజూపిన ఉత్పత్తులు మాట్లాడినప్పుడు మారుతుంటాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తి సోనీల్స్ S 360 ఎంపీ౩ ప్లేయర్ సిల్వర్ Rs. 664 ధరకే. దీనికి విరుద్ధంగా, కనిష్ట ధర ఉత్పత్తి Rs.142 లో సోనీల్స్ స్ల ఎంపీ౧౪ ౧౬గ్బ ఎంపీ౩ ప్లేయర్ యెల్లో అందుబాటులో ఉంది. ఈ ధరల వైవిధ్యం ఎంచుకోవడానికి ప్రీమియం ఉత్పత్తులు దుకాణదారులను ఒక సరసమైన పరిధి ఇస్తుంది. ఆన్లైన్ ధరలను Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCRఆన్లైన్ కొనుగోళ్ల etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి టాప్ 10సోనీల్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ తాజాసోనీల్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ సోనీల్స్ స్లి౦౧ 16 గ్బ ఎంపీ౩ ప్లేయర్ సిల్వర్ సోనీల్స్ స్ల ఎంపీ౧౬ 4 గ్బ ఎంపీ౩ ప్లేయర్ ప్లేయర్ బ్లూ - రేచర్గే టైం 3 Hr సోనీల్స్ స్ల ఎంపీ౬ లేదు ౧౬గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లాక్ సోనీల్స్ గృ౦౦౧ ౧౬గ్బ ఎంపీ౩ ప్లేయర్ గ్రీన్ సోనీల్స్ గృ౦౦౧ 8 గ్బ ఎంపీ౩ ప్లేయర్ గ్రీన్ 0 డిస్ప్లే సోనీల్స్ బీ౦౦౧ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ సోనీల్స్ స్మ్౦౧ ౧౬గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఫుర్ప్లే సోనీల్స్ స్ల ఎంపీ౧౬ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్స్ గ్రీన్ సోనీల్స్ స౦౧ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ రెడ్ సోనీల్స్ హాక్ ఎంపీ౧౫ ఎంపీ౩ ప్లేయర్స్ గ్రీన్ సోనీల్స్ S 414 వైట్ ఎంపీ౩ ప్లేయర్ వైట్ 1 డిస్ప్లే సోనీల్స్ స్మ్౦౧ ౧౬గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లాక్ సోనీల్స్ స్ల ఎంపీ౫౧ న ఎంపీ౩ ప్లేయర్ వైట్ సోనీల్స్ హాక్ ఎంపీ౧౫ ఎంపీ౩ ప్లేయర్స్ బ్లాక్ సోనీల్స్ S 360 ఎంపీ౩ ప్లేయర్ సిల్వర్ సోనీల్స్ S 414 రెడ్ ఎంపీ౩ ప్లేయర్ రెడ్ 1 డిస్ప్లే సోనీల్స్ స్మ్౦౨ ౧౬గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ ధరలోIndiaజాబితా సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది. సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ యొక్క తాజా ధర Dec 28, 2017పొందిన జరిగినది సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్స్నాప్డ్ల్ అందుబాటులో ఉంది. సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ అత్యల్ప ధర 3,675 స్నాప్డ్ల్ లో స్నాప్డ్ల్ ( 3,675) సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి. సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ - యూజర్ సమీక్షలు సెల్కొన్ అ౮౫ వైట్ బ్లాక్ లక్షణాలు వీడియో ప్లేయర్ yes, supports 3gp, 3g2, wmv, mp4 సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ ధరలోIndiaజాబితా సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది. సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ యొక్క తాజా ధర Jun 14, 2018పొందిన జరిగినది సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ఫ్లిప్కార్ట్ అందుబాటులో ఉంది. సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ అత్యల్ప ధర 195 ఫ్లిప్కార్ట్ లో ఫ్లిప్కార్ట్ ( 195) సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి. సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ - యూజర్ సమీక్షలు సారూ హె౨హ్౧౫ ౮గ్బ ఎంపీ౩ ప్లేయర్ ఆరంజ్ లక్షణాలు
14న ‘సుప్రీమ్’ పాటలు విడుదల – Freshga.com ఈ వేసవిలో మరో మెగా హీరో సందడి చేయబోతున్నాడు. ఈ నెల 8న పవన్ ‘సర్దార్‌’గా ఎంట్రీ ఇస్తే 22న ‘సరైనోడు’గా అల్లు అర్జున్ తెరమీదికి రానున్నాడు. వీరితోపాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ సైతం ‘సుప్రీమ్’గా ఈ వేసవిలో అలరించనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించారు. ‘దిల్’ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా నాయికగా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సాయి కార్తీక్ సంగీతమందించిన పాటలు ఈ నెల 14న శిల్పకళావేదికలో విడుదల కానున్నాయి.  ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం నియామకాలు జరిపే ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపునిచ్చింది. ఉద్యోగాల భర్తీకి సాధారణ అర్హతగా ప్రకటించే వయస్సుకు ఐదేళ్లు సడలింపునిస్తూ నిర్ణయించింది. ఈ నిర్ణయం 2021 మే 31 వరకు అమల్లో ఉండేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ప్రజల కోసం.. ఎంతకైనా తెగిస్తాం..! _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi పలాస, మే 22:ప్రజల కన్నీళ్లు తుడవడానికి, ప్రజాసమస్యల పోరాటానికి జనసేన ఎంతకైనా తెగిస్తుందని, అవసరమైతే కత్తులైనా వాడతామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా, పలాస మున్సిపాలిటీలోని కాశీబుగ్గలో ప్రత్యేక హోదా సాధనకై కవాతు నిర్వహించి, కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో ప్రత్యేక రథంపై నుంచి ఆశేష జనవాహినిని ఉద్దేశించి ఉద్వేగభరితంగా మాట్లాడి ఉత్తరాంధ్ర తనకు అమ్మ వంటిదని వెల్లడించారు. 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జాలు, గూండాగిరీ చూసి ఎంతో అనుభవజ్ఞులైన చంద్రబాబునాయుడు రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకుడిగా భావించి జనసేన ఆయనను సమర్థించిందన్నారు. టీడీపీ నేతలు జనసేన అండతోనే నేడు పదవులు అనుభవిస్తున్నారని, జనసేన లేకుంటే అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడేది కాదన్నారు. 2019 ఎన్నికలలో జనసేన విజయం సాధిస్తుందని, అందుకు మీరంతా ఓటర్లుగా నమోదు చేసుకొని జనసేన విజయానికి రథసారధులు కావాలన్నారు. జనసేన అధికారం కోసం కాదని, ప్రజల కన్నీళ్లు తుడవడానికి వస్తుందన్నారు. ప్రారంభమైన 'జనసేన' కవాతు _ BREAKING NEWS _ www.navatelangana.com ప్రారంభమైన 'జనసేన' కవాతు రాజమండ్రి: తీవ్ర ఉత్కంఠ పరిణామాల నడుమ ఎట్టకేలకు జనసేన కవాతు ప్రారంభమైంది. పోలీసుల ఆంక్షలను పట్టించుకోని జనసైనికులు కవాతును ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక జనసైనికుల్లో నూతనోత్సాహం నింపింది. కవాతు కోసం జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పిచ్చుకలంక జనసంద్రంగా మారింది. ధవలేశ్వరం బ్యారేజీపై మధ్యాహ్నం 3 గంటలకు కవాతు ప్రారంభమైంది. దాదాపు గంటన్నరసేపు ఈ కవాతు సాగనుంది. కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అయితే ఆయన ఏం మాట్లాడతారు, ఏయే అంశాల గురించి ప్రస్తావిస్తారు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా రాజమండ్రి రూరల్‌లో పవన్ ఈ సభలో మాట్లాడుతున్నారు. “ఆస్ట్రేలియా బ్యురొ ఆఫ్ స్టేటస్టిక్స్” విడుదల చేసిన లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలొ దేవుడిని నమ్మని వారి సంఖ్య విపరీతంగా పెరిగి 30.1% నికి చేరుకొగా వీరిలొ 29.6% అనగా 69,34,000 మంది తాము ఏ మతానికి చెందినవారముకామని చెప్పడం విశేషం. ఆశ్చ్యర్యకమైన విషయమేమిటంటే 2,45,70,000 జనాభా ఉన్న ఆస్ట్రేలియాలొ 18 – 34 ఏళ్ల మద్య వయస్సున్న వారు ఏక్కువమంది తాము ఏ మతానికి చెందిన వారిమి కామనిచెప్పడం విశేషం. Big Breaking News : “ట్రిపుల్ తలాక్” బిల్లును ఆమొదించిన లొక్ సభ → నగ్నచిత్రం : సినిమా స్క్రిప్ట్ రాయడం ఎలా? సర్ మీకు కొత్త రచయితలు వారి కథలు అవసరం,నాకు తెలుగు సినీపరిశ్రమలోకి ప్రవేశించడం అవసరం. నాకొచ్చే ఐడియాలతో సినిమా కథలు రాయాలనే పిచ్చి కాని నాకు కథ రాసే విధానం నిజంగా తెలియదు. చాలా సంవత్సరాలుగా ఇంటర్నెట్ లో వెతుకుతూ వెతుకుతూ ప్రస్తుతం 'సినిమా రచన ఎలా చేయాలి'? అనే ప్రాథమిక అంశాలు నేర్చుకోగలిగాను. మీరు నాకొక అవకాశం ఇస్తే నన్ను నేను రుజువు చేసుకుంటాను. అవును నేను ఇంటిపట్టునే వుంటే మన తెలుగు సినిమా నన్ను చూసే అవకాశం కోల్పోతుంది. యూపీ, ఒడిసాలో 4 రైలు ప్రమాదాలు _ BREAKING NEWS _ www.navatelangana.com యూపీ, ఒడిసాలో 4 రైలు ప్రమాదాలు హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌, ఒడిసా రాష్ట్రాల్లో 12 గంటల వ్యవధిలో 4 రైలు ప్రమాదాలు సంభవించాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు జరిగిన ఈ దుర్ఘటనల్లో ఏడుగురు మరణించగా, 11 మంది గాయపడ్డారు.
నా ప్రాణాలకు ముప్పు ఉంది.. : గాలి జనార్దన్ రెడ్డి _ BREAKING NEWS _ www.navatelangana.com నా ప్రాణాలకు ముప్పు ఉంది.. : గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు : అంబిడెంట్ కేసులో నాలుగు రోజులుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతోందని అన్నారు. తప్పుడు కేసులతో తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో తన ప్రాణాలకు ముప్పు ఉందని... తనకు తగిన రక్షణ కల్పించాలని విన్నవించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనను ఈ కేసులో ఇరికించారని గాలి మండిపడ్డారు. అంబిడెంట్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని... చివరకు న్యాయమే గెలుస్తుందని చెప్పారు. జైల్లో ఉన్న కారణంగా చివరకు కేంద్ర మంత్రి అనంతకుమార్ కు నివాళి కూడా అర్పించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 2001లో అనంతకుమార్ బళ్లారిలోని తమ నివాసానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. . #Bharatjago : బహుశా చాలమంది ఇదొక జొక్ అనుకొవచ్చేమొ కాని ఇది నిజం. ఆంద్రప్రదేశ్ లొ రొజురొజు కు ప్రాజెక్టుల విలువ పెరుగుతుంటే, ఉత్తరప్రదేశ్ లొ మోది మరలా ప్రధాని కాకుంటే భారత్ “అలా” అవుతుంది – అమెరికన్ CEO జాన్ చాంబర్స్ సంచలన వ్యాఖ్యలు . #Bharatjago : జాన్ చాంబర్స్, అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన సిస్కొ సిస్టం “మాజీ చైర్మన్” … ప్రపంచంలొ అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామిక ఏట్టకేలకు అలక మానిన డొనాల్డ్ ట్రంప్, సెప్టెంబరులొ భారత్_అమెరికాల మద్య 2+2 మెగా డీల్ 💪 . #Bharatjago : ఏట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలక మానాడు. దీనితొ పొయిన నెలలొ వాయిదా పడ్ద “2+2 డైలాగ్” మరలా పట్టాలకెక్కింది. వచ్చే . #Bharatjago : యుద్ధాలు తుపాకులు, బాంబుల ద్వారా మాత్రమే కాదు … ఒక్క చుక్క రక్తం కారకుండా నీటి ద్వారా, రాజకీయంగా, ఆర్ధికంగా కూడా యుద్ధాలు మొదటిసారి అతిధిగా వచ్చిన “బ్రిటిష్ సెనెటర్” ను వెనక్కు పంపిన భారత్ …. ఏందుకొ తెలుసా ??? . #Bharatjago : ఇనాళ్ళు భారత్ ను ఆట ఆడించిన చైనాకు, గత కొంత కాలంగా భారత్ పంచ్ ల మీద పంచ్ లు ఇస్తున్న సంగతి . #Bharatjago : నూతన అధ్యాయానికి ఇండియన్ రైల్వేస్ నాంది పలిసింది …. భారత చరిత్రలొ మొదటిసారి పుణ్యక్షేత్రాలను కలుపుతూ “Pilgrim Train” ను ప్రారంభించనుంది. దీని కుట్రపూరితంగా పాకిస్థాన్ కు “ఆ” ఉచ్చు బిగించింది భారత ప్రభుత్వమే – పాకిస్థాన్ సెనెటర్ కీలక వ్యాఖ్యలు . #Bharatjago : భారత ప్రభుత్వం కుట్రపూరితంగా, పాకిస్థాన్ ను అష్టదిగ్భంధం చేస్తుందని పాకిస్థాన్ సీనియర్ బ్యురొక్రాట్, సెనెటర్ “రెహ్మాన్ మాలిక్” భారత్ పై విరుచుకు పడ్దారు ….. . #Bharatjago :మొత్తంగా మోది ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. శ్రీలంక పై పట్టుబిగ్గిదామనుకున్న చైనా ఆశలకు భారత ప్రభుత్వం కళ్లెం వేసింది. శ్రీలంకలొ ఆర్ధిక కారిడార్ భారత ప్రధాని నరేంద్రమోది “అంగరక్షకులు” నల్ల కళ్ళదాలు ఏందుకు ధరిస్థారొ తెలుసా ?? . #Bharatjago : సహజంగా మనం టివీలలొ చూస్తుంటాం, నరేంద్రమోది గారి అంగరక్షకులు దాదాపుగా నల్ల కళ్ళద్దాలను ధరించి ఉంటారు. కొన్ని ప్రత్యేక పరిస్తితులలొ తప్ప, దాదాపుగా . బస్థర్ అంటే ఒక ఊరు కాదు. దాదాపు 40,000 చదరపు కిలొమీటర్ల విశాలమైన ప్రాంతం. దేశంలొని మావొయిస్టులకు స్వర్గధామం. దేశంలొ మావొయిస్టులకు సంబందించి వచ్చే ప్రతి #Bharatjago : భారతదేశ చరిత్రలొ మొదటిసారి ప్రపంచంలొనే అత్యుత్తమైన ఆయుధాలు భారత అమ్ములపొదిలొ చేరనున్నాయి …. మన చుట్టూ ఉన్న శత్రువుల దృష్ట్యా భారత్ కు గైరోవేటర్ ZLX _ వ్యవసాయ పనిముట్లు _ ట్రాక్టర్ అటాచ్మెంట్లు _ మహీంద్రా ట్రాక్టర్లు మహీంద్రా జడ్ఎల్ఎక్స్ గైరోవేటర్ ట్రాక్టర్ పై మౌంట్ చేయబడే మరియు పిటిఒ ద్వారా నడపబడే పరికరం, ఇది ఒకే సమయంలో 3 కార్యకలాపాలు చేస్తుంది అంటే, కోయడం మట్టి కలపడం ఇంకా లెవెలింగ్ చేయడం. మహీంద్రా జడ్ఎల్ఎక్స్ గైరోవేటర్ కి మల్టీ స్పీడ్ డ్రైవ్ అమర్చబడి ఉంది & అది రోటర్ వేగం నిష్పత్తుల విస్తృత రేంజ్ అందిస్తుంది. వివిధ అప్లికేషన్ల కోసం మల్టీ స్పీడ్ ఎడజ్స్టర్. ఇందులో పొడి మరియు తడి భూమి అనువర్తనాల కోసం అత్యుత్తమంగా సరిపోయే మల్టీ లోతు సర్దుబాటు, డ్యూయల్ కోన్ మెకానికల్ వాటర్ టైట్ సీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జడ్ఎల్ఎక్స్ గైరొవేటర్ కు మెరుగైన కట్ కోసం తగిన బ్లేడ్ రకం (సి,ఎల్,జె) హెలికాయిడల్ అరిగిపోని బ్లేడ్లు ఉన్నాయి. మహీంద్రా జడ్ఎల్ఎక్స్ గైరొవేటర్ మల్టీ స్పీడ్ డ్రైవ్ అమర్చబడి ఉంది & అది విస్తృత రేంజిలో రోటర్ స్పీడ్ నిష్పత్తులు ఇస్తుంది. రోటర్ వేగం అవసరమయ్యే దున్నడం నాణ్యత మరియు అందుబాటులో ఉన్న నేల పరిస్థితిని బట్టి మార్చికోవచ్చు. గైరోవేటర్ తో మ్యాచ్ అయ్యేందుకు మహీంద్రా ట్రాక్టర్లు మెరుగైన లాగుడు శక్తి మరియు పరిపూర్ణ వేగాన్ని అందిస్తాయి.
కోదాడ స్వతంత్ర అభ్యర్థిగా వేణుమాధవ్ _ BREAKING NEWS _ www.navatelangana.com కోదాడ: తెలుగు దేశం పార్టీ కార్యకలాపాల్లో విసృతంగా పాల్గొనే సినీ హాస్యనటుడు వేణుమాధవ్ ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. తన స్వస్థలమైన కోడాడ నుంచి అసెంబ్లీకి పోటీచేయనున్నారు. గురువారం నాడే నామినేషన్ దాఖలు చేశారు. వేణుమాధవ్ కోదాడలో చదువుకొని మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకొని సినీరంగంలో స్థిరపడ్డారు. ప్రజలకు తనవంతు సేవచేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని.. అందరి సహకారంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. రేపు ఏం జరుగుతుందో తెలుసుకోండి - Blockchain న్యూస్ రేపు ఏం జరుగుతుందో తెలుసుకోండి చిత్రాలు ఒకటి ఎంచుకోండి, క్లిక్ మరియు 4 వ లైన్ చదివిన రేపు ఉంటుంది ఏమి… *సమాచారం హామీ లేకుండానే అందించిన డెన్మార్క్‌ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ డ్రా _ BREAKING NEWS _ www.navatelangana.com ఫిఫా: ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-సీలో గురువారం డెన్మార్క్, ఆస్ట్రేలియా మధ్య పోరు రసతవత్తరంగా సాగింది. మ్యాచ్ సమయం ముగిసేవరకు పోరాడిన ఇరు జట్లు ఆఖరికి 1-1తో డ్రాగా ముగించాయి. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న డెన్మార్క్‌కు.. 40వ ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా గట్టిపోటీనిచ్చింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు చెరో గోల్ చేసి ఆకట్టుకున్నాయి. రెండో సెషన్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. రెండు జట్లు పూర్తిగా రక్షణాత్మక ఆటతీరుతో వ్యవహరించడంతో రెండో అర్ధభాగం గోల్స్ లేకుండానే 0-0తో ముగిసింది. ఆట ముగిసే సరికి డెన్మార్క్ ఒక గోల్, ఆస్ట్రేలియా ఒక గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. సంపూర్ణ సూర్య గ్రహణం » నేనెగిరిపోతున్నా! » శ్వేత మయూరం! » చాలా చాలా బాగుంది...ఇమేజ్...సరిగ్గా కుదిరింది top భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఎంతయినా మీరు దేవుడి కంటే గొప్పవారు కదా! మనకు మనం మనము చేసే పనులు చాలా గొప్పవిగా, ఇతరుల కన్న వున్నతంగా వున్నాయి అని భావించినంత కాలమూ అహంకార భావన లోనే వుంటాము.. ఒకవేళ ఎవరైనా మనమీద విమర్శ చేసినా, ఇతరుల వద్ద మనల్ని కించపరుస్తున్నట్లు మాట్లాడినా పెద్దగా పట్టించుకోము.. అలా కాక ఇతరులు మన తప్పుల్ని ఎంచుతున్నప్పుడు, లేదా ఒక్కసారి వెనక్కి చూసుకుని ఆ రోజు మనం అలా ప్రవర్తించి వుండ రాదు అని మనలో మానసిక సంఘర్షణ మొదలై, మనం చేసిన తప్పుని మరల పునరావృత్తి కాకుండా వుంటే ఈ అహంకారం, దురభిమానము తగ్గిపోయి, ఇతరుల యెడల మనం ప్రవర్తించే విధానం మార్చుకుంటూ ముందుకు సాగిపోవాలి.. వయసులో పెద్దవారు, ఒక వున్నత స్థానాన్ని పొందిన మీకు ఒక లెవెల్ ఎక్కువ స్థాయిలో వుండడం సహజమే.. కాని అబ్దుల్ కలాం లాగో, మధర్ ధెరిస్సా లాగో ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి వుండే లక్షణాలు వుంటే అందరికీ మంచిది.. @Kashtephale- ఏమి చెయ్యమంటారు. ఎలా రాసినా, ఏ మిరాసినా రంద్రాన్వేషణ చేస్తూ రాసే కామెంట్లు భరించలేక రాసుకున్న సంగతులు ఇవి. కామెంట్ మోడరేషన్ పెట్టండి సర్. @విన్నకోట నరసింహారావు - కామెంట్ మోడరేషన్ అంటే ఏమిటి నరసింహారావు గారు. ఏళ్ళంటే దొర్లుకుంటూ 68 మీద పడ్డాయి కాని కంప్యూటర్ విషయానికి వస్తే ఇంకా 'అ ఆ ఇ ఈ' ల పరిజ్ఞానమే. Title: విస్తీర్ణం దృష్ట్యా అధిక అడవులున్న రాష్ట్రము ఏది ? Description: This is a Most important question of gk exam. Question is : విస్తీర్ణం దృష్ట్యా అధిక అడవులున్న రాష్ట్రము ఏది ? , Options is : 1. అరుణాచల్ ప్రదేశ్ , 2. జార్ఖండ్ , 3. మధ్య ప్రదేశ్ , 4. బీహార్ , 5. NULL This is a Most important question of gk exam. Question is : విస్తీర్ణం దృష్ట్యా అధిక అడవులున్న రాష్ట్రము ఏది ? , Options is : 1. అరుణాచల్ ప్రదేశ్ , 2. జార్ఖండ్ , 3. మధ్య ప్రదేశ్ , 4. బీహార్ , 5. NULL 1) అరుణాచల్ ప్రదేశ్ 2) జార్ఖండ్ 3) మధ్య ప్రదేశ్ Vydya Ratnakaram (Telugu), వైద్య రత్నాకరం / Dr.Vandana Seshagirirao MBBS: Diabetes with pesticides,పురుగుమందులతో మధుమేహం? మెర్సిడిస్-బెంజ్ ఈ-క్లాస్ రంగులు, India 105 లో రంగుల్లో అందుబాటులో ఉంటాయి _ కార్బే హోం » కొత్త కార్లు » మెర్సిడిస్-బెంజ్ కార్లు » మెర్సిడిస్-బెంజ్ ఈ-క్లాస్ » రంగులు ఒక 3D ప్రింటర్ తో చేసిన ముఖం
Bandicam – కంప్యూటర్ స్క్రీన్ క్యాప్చర్ ఒక సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ మీరు కీలు యొక్క సెట్టింగులు మరియు లోగోలు గంభీరమైన, అధిక నాణ్యత స్ట్రీమింగ్ వీడియో, వీడియో గేమ్స్, స్క్రీన్ కొన్ని ప్రాంతాల్లో రికార్డ్ నియంత్రణ అవకాశం ఉంది Bandicam మొదలైనవి చాట్ వీడియో లో కమ్యూనికేట్ మరియు FPS ప్రదర్శించడానికి అనుమతిస్తుంది. సాఫ్ట్వేర్ అనేక ప్రముఖ మీడియా ఫార్మాట్లలో మరియు వివిధ కోడెక్లు మద్దతు. Bandicam స్వయంచాలకంగా పెద్ద పరిమాణం లేదా కొన్ని వ్యవధి యొక్క వీడియోను రికార్డ్ మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు స్వయంచాలకంగా ప్రక్రియ చివర మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. కంప్యూటర్ స్క్రీన్ క్యాప్చర్ నియంత్రణ మరియు ప్రదర్శన FPS స్వయంచాలకంగా రికార్డ్ చేయడానికి సామర్థ్యం Bandicam పై వ్యాఖ్యలు: ఆస్మియం - విక్షనరీ ఇంగ్లీషు: osmium "https://te.wiktionary.org/w/index.php?title=ఆస్మియం&oldid=911897" నుండి వెలికితీశారు suspender - విక్షనరీ నామవాచకం, s, or langoti కౌపీనము, గోచి. "https://te.wiktionary.org/w/index.php?title=suspender&oldid=945900" నుండి వెలికితీశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజకీయాల్లోకి వెళుతున్నాడా..? వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బిజెపి పార్టీకి ప్రచారం చేయబోతున్నాడా అంటే అవుననే వినిపిస్తోంది. ప్రభాస్ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. బిజెపికి ఓటేయమని తన అభిమానులకు సందేశం ఇచ్చే అవకాశాలున్నాయనుకోవచ్చు. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్ లేటెస్ట్ గా పెదనాన్న కృష్ణం రాజుతో కలిసి జాతీయ హోమ్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈ కలయిక మర్యాదపూర్వకంగా జరిగింది కాదు. కావాలనే ఇద్దరూ వెళ్లి ఆయన్ని కలిసి శాలువాతో సత్కరించారు. ఇక కృష్ణంరాజు ముందు నుంచీ బిజెపీలో ఉన్నారు. మధ్యలో పార్టీ మారినా మళ్లీ బిజెపిలోకే వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణంరాజు బిజెపి నుంచి అసెంబ్లీ కానీ, పార్లమెంట్ సీట్ కానీ ఆశిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కలయిక ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు రాజ్ నాథ్ సింగ్ ప్రభాస్ ను వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయమని కోరినట్టు సమాచారం. ప్రచారానికి ఒప్పుకుంటే ప్రభాస్ కు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా ఇస్తామని చెప్పినట్టు టాక్. ఇందుకు ప్రభాస్ కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పాటుగా ప్రభాస్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అవుతాడని వేరే చెప్పక్కర్లేదేమో.. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన మంచు మనోజ్ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నాడు. తాను చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోనున్నాని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. సినిమాల నుంచి తప్పుకోవాలని తీసుకొన్న నిర్ణయం వెనుక ఏమున్నదనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. నట జీవితం నుంచి వైదొలగాలకోవడం వెనక కారణాలను మనోజ్ వెల్లడిస్తాడా? లేక అభిమానుల ఒత్తిడి మేరకు మనసు మార్చుకొంటారా అనే ప్రశ్నలు ప్రస్తుతం లేస్తున్నాయి. మంచు మనోజ్ బుధవారం ఉదయమే సంచలన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న ఒక్కడు మిగిలాడు, ఆ తర్వాత చేసే నా చిత్రం నా చివరి సినిమా అని అన్నారు. నా సినీ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని మనోజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.మనోజ్ నిర్ణయంపై చాలా మంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని పలువురు అభిమానులు సూచిస్తున్నారు. మనోజ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నది. నట జీవితం నుంచి తప్పుకోవడం వెనుక కారణమేంటనే ప్రశ్న అర్థంకాకుండా ఉంది. ఆ టాలీవుడ్ యంగ్ హీరో వైవాహిక జీవితం చిక్కులో ప‌డింద‌ట‌! flaxen - విక్షనరీ విశేషణం, గోగునార సంబంధమైన. అయితే యిది నరిసిన వెంట్రుకలను గురించి కాదు. "https://te.wiktionary.org/w/index.php?title=flaxen&oldid=931810" నుండి వెలికితీశారు
లేబుళ్లు: చిత్ర కవితలు , మేఘదూతము ఆహా..తేనెలొలికే తెనుగు. అర్థం తెలిస్తే చెప్పండి. . చిలుప చెమ్మటలు క్రొంజెక్కులమించ." విష్ణు. పూ. ౧, ఆ. (ఇది ద్రవవస్తువునకే విశేషణముగాఁ గానబడుచున్నది. అప్పుడు చిలుపని అని రూపము. "ఎ, గీ. చిలుపచిలుపని నేతుల జిడ్డుదేఱు." స్వా. ౪, ఆ.) యీ 'అత్తరుల తావి' పదము కూడా బాగుంది. అలా కామిసెట్టి ఎప్పుడో రికార్డ్ చేసి దాచిందే ఈనాడు శివతాండవం CD గా వచ్చింది.. నన్ను తన బిడ్డలానే పెళ్ళి చేసి పంపారు అప్పటికి అమ్మ లేదు కదా.. అలా అనుకున్నారో ఏమో మరి.. వావ్..ఇలా ఒక్క అన్నమయ్య వ్రాయగలడు, ఆ తర్వాత అయ్యగారేనేమో! బయట వర్షమూ వస్తూ ఉంది! ఇది కదా తెలుగంటే! గౌరీపెద్ది వారి గురించి మీరు చెప్పింది హృద్యంగా ఉంది. మీకు తెలియని అర్థాలా రవీ.. నా వ్యాసమా !! (నా కొక్కిరి రాతలు చూసి నాకే సిగ్గుగా ఉంటుంది. అయితే మన వైతాళికుల గురించి ప్రజలు తెలుసుకుంటారన్న ఒకే కోరికతో ఇట్లాంటివి రాయాలనిపిస్తుంది) అయ్య పాండిత్యం ఒక శిఖరమైతే నేనొక చీమ వంటి వాణ్ణి. ఎలా చెప్పాలో తెలీదు, సరే తప్పకుండా వేయండి. మీరు కావాలంటే - గొల్లాపిన్ని శేషాచలం గారు సాక్షాత్కారము పై వ్రాసిన వ్యాసమూ నా దగ్గర ఉంది. (పుట్టపర్తి జనప్రియం పుస్తకం నుండి). అది కూడా స్కాన్ చేసి పంపుతాను. నా వ్యాసం తీసుకుంటే - ఈ వ్యాసం పుస్తకం.నెట్ లో వచ్చిందని ఒక్క మాట చెప్పమని నా మనవి. ఏమనుకోవద్దు. గోరంత దీపం నాకు ఇష్టమైన సినిమాల్లో ముందు వరసలోది - అందులోని ఈ పాట చాలాసార్లు నన్ను ఉత్సాహపరిచింది. థాంక్స్ ఫర్ పోస్టింగ్! నాకు కూడా ఈ పాట చాలా ఇష్టమండీ..అప్పట్లో ఈ పాట ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. అందుకే నేనే సొంతగా ఇలా యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాను :) రొనాల్డో, మెస్సీలను దాటి పుస్కా అవార్డు గెలుచుకున్న సలాహ్ - Telugu MyKhel న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన 2018 పుస్కాస్ అవార్డు ఈజిప్టు ఫుట్‌బాల్ వీరుడు మొహమ్మద్ సలాహ్‌ను వరించిందవి. ఎవర్టన్ జట్టుకు ప్రత్యర్థిగా పోరాడుతున్న లివర్‌పూల్ జట్టుకు సలాహ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఛాంపియన్ లీగ్‌లో ప్రదర్శన ఆధారంగా ఈ అవార్డు కోసం ఇప్పటికే పలువురిని నామినేట్ చేసిన ఈజిప్ట్ అంతార్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య సలాహ్ దీనికి అన్ని విధాల అర్హుడని నిర్దారించింది. విశేషమేమిటంటే అవార్డు కోసం నామినేట్ అయిన వారిలో ఫుట్‌బాల్ దిగ్గజాలు బార్సిలోనా స్టార్ క్రిస్టియన్ రొనాల్డో, అర్జెంటీనా హీరో లియోనల్ మెస్సీలు కూడా ఉన్నారు. కేవలం ఛాంపియన్ షిప్ ప్రదర్శననే కాకుండా రష్యా వేదికగా జరిగిన ప్రపంచ కప్ గోల్‌లను సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అర్సెనల్‌పై క్రిస్టల్ పాలెస్ జరిపిన సంరంభం ఆధారంగా ఒలివియర్‌ను ఈ అవార్డు వరించింది. గతంలో ఈ అవార్డు గెలుచుకున్నవారి పేర్లు ఇలా ఉన్నాయి. జేమ్స్ రొడ్రిగేజ్, జ్లాటన్ ఇబ్రహీంమొవిక్, నేమార్‌లు గాక ఇంకొందరు స్టార్ ప్లేయర్లు క్రీడా విభాగం నుంచి ఎంపికైయ్యారు. drub - విక్షనరీ క్రియ, విశేషణం, పులుముట, మొత్తుట, బాదుట. "https://te.wiktionary.org/w/index.php?title=drub&oldid=929653" నుండి వెలికితీశారు repugnant - విక్షనరీ విశేషణం, అసహ్యమైన, చీదరైన, విరోధమైన. "https://te.wiktionary.org/w/index.php?title=repugnant&oldid=942583" నుండి వెలికితీశారు broth - విక్షనరీ నామవాచకం, s, చారు, నీచునీళ్లు, మాంసమువేసి కాచినచారు. "https://te.wiktionary.org/w/index.php?title=broth&oldid=925305" నుండి వెలికితీశారు absurd - విక్షనరీ విశేషణం, అవ్యక్తమైన, అనుచితమైన, అసంగతమైన. అనుచితము "https://te.wiktionary.org/w/index.php?title=absurd&oldid=922225" నుండి వెలికితీశారు merlin - విక్షనరీ నామవాచకం, s, వొక విధమైన డేగ. "https://te.wiktionary.org/w/index.php?title=merlin&oldid=937871" నుండి వెలికితీశారు kiln - విక్షనరీ నామవాచకం, s, ఆవము. "https://te.wiktionary.org/w/index.php?title=kiln&oldid=936241" నుండి వెలికితీశారు వాల్మీకి రామాయణం - Valmiki Ramayanam: February 2016 కౌశల్ ను విలన్ గా మార్చే ప్రయత్నం వెనుక అసలు నిజం ఇదే _ Kaushal Turns Villain Lok Satta News: సభ నడవాలని సర్కారుకు లేదు: జేపీ Home క్రీడలు అర్జున్ రెడ్డి హీరోయిన్ అన్ని కష్టాలు అనుభవించిందా…? (యూరప్ సమాఖ్య నుండి దారిమార్పు చెందింది) ‘తారలు దిగి వచ్చిన వేళ..’ పుస్తకం తొలికాపీని సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కుమార్తె సితార‌కు అందించింది సమ్మోహ‌నం టీమ్‌. హీరో సుధీర్‌ బాబు గీసిన బొమ్మలతో ఈ పుస్తకాన్ని స‌మ్మోహ‌నం సినిమా హీరోయిన్‌ అదితీరావ్ ఇటీవ‌ల లాంఛ‌నంగా రిలీజ్ చేశారు. ఆ పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా రిలీజ్‌ చేయించారు చిత్రబృందం. ఆ పుస్త‌కం ప్రింట్ తొలికాపీని ఆర‌వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సితార‌కు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ పుస్త‌కం మార్కెట్‌లో ఉంద‌ని.. విశాలాంధ్ర‌, న‌వోద‌య‌తోపాటు ఇతర బుక్‌స్టోర్స్‌లో ఈ పుస్త‌కం ల‌భిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు మోహ‌న్ ఇంద్ర‌గంటి తెలిపారు.
conversion - విక్షనరీ నామవాచకం, s, మార్చడము, చేయడము, మతాంతరము, మతము విడిచి వేరేమతములో ప్రవేశించడము. "https://te.wiktionary.org/w/index.php?title=conversion&oldid=927391" నుండి వెలికితీశారు commodity - విక్షనరీ నామవాచకం, s, goods, wares, articles సరుకు, సొమ్ము. "https://te.wiktionary.org/w/index.php?title=commodity&oldid=926835" నుండి వెలికితీశారు ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి సేఫ్.. _ lovers-suicide-attempt-rajampet ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి సేఫ్.. కుటుంబసభ్యులు తమ పెళ్ళికి ఒప్పుకోలేదన్న కారణంగా ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. కడపకు చెందిన ఖాసింబీ, విజయవాడకు చెందిన సిద్దయ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు మందలించారు. ఈ క్రమంలో పెళ్ళికి కూడా నిరాకరించారు. దాంతో మనస్థాపం చెందిన సిద్దయ్య , ఖాసింబీ.. రాజంపేట రైల్వే స్టేషన్ స్సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సిద్దయ్య మృతిచెందగా.. గాయపడిన ఖాసింబీని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యపై దాడి చేసి.. ఆపై ఆత్మహత్య _ TV5 news _ husband-attacked-wife-knife-kethepally భార్యపై దాడి చేసి.. ఆపై ఆత్మహత్య అనుమానం పెనుభూతమైంది. ఆ కారణంగా కట్టుకున్న భార్యపై దాడి చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడోవ్యక్తి . ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన జాతంగి శ్రీనివాస్‌(35)కు 13 ఏళ్ల కిందట రజిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొద్ది రోజుల క్రితం దంపతుల మధ్య కలతలు వచ్చాయి. అనుమానంతో భార్యను వేధించడం మొదలుపెట్టాడు శ్రీనివాస్. రజిత మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతుందన్నఅనుమానంతో మనగలవారం ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ భార్యపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆపై అతను కూడా కరెంటు తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలతో రజిత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Home » News » వార్తలు » ఇండియా నుండి పారిపోలేదంట శాస్త్ర విజ్ఞానము: అద్దకాల పరిశ్రమ - అనువర్తిత రసాయన శాస్త్రంలో తొలి విజయం కృతి ఛందమునకు చెందిన 52465 వ వృత్తము. ప్రతి పాదమునందు మ , భ , స , భ , త , య , గా(గగ) గణములుండును. ప్రస్తుతం బిలాస్పూర్ యొక్క వాతావరణం: బిలాస్పూర్, యమునా నగర్ కొరకు వారం వాతావరణం పిరవ విస్తరించిన వాతావరణ: 15 రోజుల పిరవ, జహ ల వార్ కోసం అంచనా శ్రీ లక్ష్మీ సన్నిధి ← సంక్రాంతి తోడ భీం విస్తరించిన వాతావరణ: 15 రోజుల తోడ భీం, కరులి కోసం అంచనా నాలో నేను: ఇంత దరిద్రం... థు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలన గురించి కుమారస్వామి ప్రశంసలు కురిపించారు. దేశంలోని 17 ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంతో చంద్రబాబు సఫలమయ్యారు. ఆయన ఒక విజన్ కలిగిన నాయకుడు. రాజధాని కూడా లేని రాష్ట్రంలో ఆయన అద్భుతమైన పాలనతో అభివృద్దివైపుకు తీసుకువెలుతున్నారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై చంద్రబాబుతో చర్చలు జరిపాను. ఇలాంటి ఎన్డీయే రాజకీయ వ్యవస్థకు చంద్రబాబు నాయకత్వంలో వ్యతిరేఖంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం” అని కుమారస్వామి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. about ap cm chandrababu naidu about karnataka cm kumaraswamy kumaraswamy compliments on chandrababu naidu kumaraswamy talking about chandrababu naidu government ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి కర్ణాటక సీఎం కుమారస్వామి చంద్రబాబు పాలనపై ప్రశంసలు వర్షం....! కర్ణాటక సీఎం కుమారస్వామీ గురించి చంద్రబాబు పాలన బావుంది.. ఆయన నాయకత్వంలోనే పోరాటం చేస్తాం : కుమారస్వామి 2018-09-03 కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తితో బాలిక గొంతు కోసి అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. కర్నూలు జిల్లాలోని బంగారుపేట పాఠశాలకు చెందిన హిందీ పండిట్‌ శంకర్‌ అదే పాఠశాలకు చెందిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిపై శనివారం ఉదయం దాడి చేశారు. మద్యం మత్తులో బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో బాలిక గొంతు కోశారు. అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. బాలిక కేకలు విని స్థానికులు ఇంట్లోకి వచ్చి శంకర్‌ను అడ్డుకున్నారు. తర్వాత అతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచరం. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
100% ఈ క్రేన్ డ్రైవర్ టాలెంట్ చూస్తే షాక్ అవుతారు..అమేజింగ్ సూపర్ డ్రైవర్.. - Fast Telugu News Home > News > Recent News > Video News > 100% ఈ క్రేన్ డ్రైవర్ టాలెంట్ చూస్తే షాక్ అవుతారు..అమేజింగ్ సూపర్ డ్రైవర్.. 100% ఈ క్రేన్ డ్రైవర్ టాలెంట్ చూస్తే షాక్ అవుతారు..అమేజింగ్ సూపర్ డ్రైవర్.. Home » Stories » సమయస్ఫూర్తి స్టడీ మెటీరియల్ 2018 హోమ్ » Tag Archives: పెన్నా Tag Archives: పెన్నా రవిశేఖర్ హృ(మ)దిలో: kasturibaschool లో 10వ తరగతి అమ్మాయిలకు careerguidence Author : పొత్తూరి సురేష్ కుమార్ ఆనంద్‌ (శర్వానంద్‌) సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌. క్లీన్‌గా ఉండకపోతే అతనికి నచ్చదు. క్యాప్‌ లేని పెన్‌ను చూస్తే తనే వెళ్లి క్యాప్‌ పెడతాడు. పక్కవాళ్ల బైక్‌కు బురద అంటితే అమెరికన్‌ రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ తనదైన శైలిలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘తాను అధికారంలోకి వస్తే అక్రమంగా వచ్చే వలసదారులను కట్టడి చేస్తానని.. వారి మూలంగా అమెరికాలో నేరాలు పెరుగుతున్నాయ’ని అన్నారు. లోవా సిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరైన ట్రంప్‌ ఈ విధంగా మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నేను గెలిస్తే మొదటి రోజే అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వారిని తొలగిస్తాను. ఒబామా-క్లింటన్‌ ఆధ్వర్వంలో ఎంతో మంది నేరగాళ్లు అక్రమంగా యూఎస్‌లోకి చొరబడుతున్నారని పేర్కొన్నారు. అక్రమ వలసదారులు రాకుండా పెద్ద గోడను నిర్మిస్తాను.. ఎగ్జిట్‌ ఎంట్రీ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తాను. వీసా గడువు ముగిసిన వారిని వెంటనే దేశం నుంచి వెళ్లిపోయేలా చూస్తానన్నారు. ట్రంప్‌కు ఓటేస్తే చట్టాలను కాపాడినట్లు.. అదే హిల్లరీ క్లింటన్‌కు ఓటేస్తే సరిహద్దు ద్వారాలు తెరిచినట్లని వెల్లడించారు. గతంలో ఆయన మెక్సికన్‌ సరిహద్దులో గోడ కడతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ వలసదారుల వల్ల స్థానికులు తమ ఉద్యోగాలను కోల్పోవలసి వస్తుందని అలా జరగకుండా అడ్డుకుంటానని అన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇలా టాప్ హీరోలతో జోడీ కట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ పీఠంపై జెండా పాతేసిన అందాల చందమామ కాజల్ అగర్వాల్ రేంజ్ స్లోగా డౌన్ అవుతూ వచ్చింది. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కాజల్.. క్రిష్ణవంశీ ‘చందమామ’ చిత్రంతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. తెలుగులో 2007లో మొదలైన కాజల్ సినీ ప్రస్థానంలో ‘మగధీర’,‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘బిజినెస్ మేన్’, ‘బృందావనం’, ‘ఎవడు’, ‘నాయక్’, ‘బాద్‍షా’, ‘టెంపర్’, ‘ఖైదీ నెంబర్ 150’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి వరుస హిట్ చిత్రాల్లో నటించింది. మధ్యలో ‘సర్దార్ గబ్బర్ సింగ్, గోవిందుడు అందరి వాడేలే, సారొచ్చారు, దడ, వీర లాంటి ఫ్లాప్‌లు సినిమాలు పడటంతో కాజల్ కాస్త డౌన్ అయ్యింది. అయితే 2017లో మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది. అనంతరం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మరో హిట్ కొట్టినా ఆమె కెరియర్ పరంగా ఈ రెండు సినిమాలు సహాయపడలేకపోయాయి. మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోతో జోడికట్టిన కాజల్‌తో కుర్రహీరోలు ఆడిపాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో పాటు.. యంగ్ హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్, రాశీ ఖన్నా, నివేదా థామస్ లాంటి హీరోయిన్స్ పోటీ ఉండటంతో కాజల్ కెరియర్ గ్రాఫ్‌కు సడెన్ బ్రేక్ పడింది. దీనికి తోడు నేను పక్కా లోకల్ అంటూ జనతా గ్యారేజ్‌లో ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఆ సాంగ్‌‌తో అందాలతో కనువిందు చేసినా.. ఆమెకు ఐటమ్ ముద్ర పడింది. ఇక రానా, కళ్యాణ్ రామ్‌, బెల్లంకొండలతో సినిమాలు ఒప్పుకోవడం టాప్ హీరోయిన్ రేంజ్ కాస్త.. ద్వితీయ శ్రేణి హీరోయిన్‌కి పడిపోయింది. అయితే గ్లామర్ పరంగా వన్నెతరగని అందంతో ఇప్పటికీ అందాల చందమామగానే ఉన్న కాజల్‌.. యంగ్రీ మేన్ రాజశేఖర్‌తో జోడీ కడుతున్నట్లుగా వస్తున్న వార్తలు ఆశ్యర్యం కలిగిస్తున్నాయి. ఇటీవల ‘గరుడవేగ’ చిత్రంతో ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్ ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్‌కి జోడీగా కాజల్ పేరు పరిశీలనలో ఉందట. టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా విరజిల్లిన కాజల్‌‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. మెగాస్టార్‌తో ఖైదీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో ఓకే కాని.. మరీ రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో జోడీగా అంటే ఆమె అభిమానులకు మింగుడు పడటం లేదు. మరి అభిమానుల కోరికను మన్నిస్తుందా? లేక అందివచ్చిన అవకాశాన్ని కాదనటం ఎందుకులే అని పచ్చజెండా ఊపేస్తుందో చూడాలి. New approach to the collection of crop products - పంట ఉత్పత్తుల సేకరణకు కొత్త విధానం _ Telugu News _ Namasthe Telangaana
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులు - ఖాళీల వివరాలు:ప్రిన్సిపాల్-76 ఖాళీలు -వయస్సు: 35 -50 ఏండ్ల మధ్య ఉండాలి.వైస్ ప్రిన్స్‌పాల్-220 ఖాళీలు: -పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)-592 ఖాళీలు వీటిలో హిందీ-52, ఇంగ్లిష్-55, ఫిజిక్స్-54, కెమిస్ట్రీ-60, మ్యాథ్స్-57, బయాలజీ-50, హిస్టరీ-56, జాగ్రఫీ-61, ఎకనామిక్స్-56, కామర్స్-45, కంప్యూటర్‌సైన్స్-46 -వయస్సు: 35 ఏండ్లు మించరాదు.లైబ్రేరియన్-50 ఖాళీలు ప్రైమరీ టీచర్-5,300 ఖాళీలు ప్రైమరీ టీచర్ (మ్యూజిక్)-201 ఖాళీలు గమనిక: వయస్సు 2018 సెప్టెంబర్ 30 నాటికి పరిగణలోనికి తీసుకుంటారు. -అర్హతలు, ఎంపిక, పరీక్ష విధానం తదితరాల కోసం (ఆగస్టు 24 నుంచి) వెబ్‌సైట్ చూడవచ్చు. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 24 నుంచి ప్రారంభం -వెబ్‌సైట్: www.kvsangathan.nic.in శ్రీ లలితాంబికా జ్యోతిషామృత నిలయం: విజయదశమి నిర్ణయం_యల్.యస్.సిద్ధాన్తి శ్రీ జయ నామ సంవత్సర విజయదశమి నిర్ణయం శ్రీ జయ నామ సంవత్సర సమానత్వం కోసం ప్రాణాలర్పించిన కీస్తు : తమ్మినేని _ www.10tv.in మా ఇంటి దీపాన్ని కొండెక్కిస్తావు''మంచి ఎక్స్ ప్రెషన్.సోంపేట పోరు బాటకి మంచి కవితని ఇచ్చారు. కొరియా ఓపెన్ ఫైనల్ : పీ వీ సింధు ఘన విజయం అమృతమథనం: మీకు మీరే బాధ్యులు.. ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం 12 మంది మృతి.. మరో 13 మందికి గాయాలు జలక్రీడల కేంద్రంగా ప్రకాశం బ్యారేజీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి 'కళ్ళెదుట జరిగిన ఘటనల్ని, మీకు తెలిసిన వింతలు విశేషాలను ప్రజల ముందుకు తేవాలనుందా... వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.' స్లెడ్జింగ్‌ కాదు నాణ్యత ముఖ్యం: రవిశాస్త్రి తెదేపా అభ్యర్థులకు బి-ఫారాలు పంపిణీ ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం 12 మంది మృతి.. మరో 13 మందికి గాయాలు ‘తొలిసారి ఫేవరెట్‌గా టీమిండియా’ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ క్రియా యూనివర్సిటీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి తెరాస తుది జాబితా విడుదల 119 స్థానాలకు అభ్యర్థులు పూర్తి మహాకూటమితో తెరాసకే మేలు: కడియం 19 మందితో భాజపా ఐదో జాబితా హుజూర్‌నగర్‌లో రసవత్తర పోరు పవన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ యువకుడ్ని కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు అందువల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి, హరియాణ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు‌ జనగామలో నామినేషన్‌ వేస్తున్నా: పొన్నాల జలక్రీడల అకాడమీ ఏర్పాటుకు సిద్ధం, ఫార్ములావన్‌ హెచ్‌2వో ఛైర్మన్‌ నికోలస్‌ నెలరోజుల్లో రూ.7 తగ్గిన పెట్రోలు ధర, ఆదివారం ఇంకాస్త తగ్గిన పెట్రో, డీజిల్‌ ధరలు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌: దత్తాత్రేయ భద్రత పేరుతో భయభ్రాంతులు సృష్టిస్తున్నారు కేరళ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కాంగ్రెస్‌ మోదీజీ..రఫేల్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా? ప్రధానికి రాహుల్‌ సవాల్‌ Dr. ETV _ Hydronephrosis _ 21st July 2018 _ డాక్టర్ ఈటీవీ జాగ్వార్ మూవీ ఆడియో విడుదల _ Jauar movie audio released - Telugu Filmibeat మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం జాగ్వార్. నిఖిల్ కుమార్, దీప్తి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో హైదరాబాదులో ఘనంగా జరిగింది. బిగ్ సిడీ, ఆడియో సీడిలను మాజీ ప్రధాని దేవెగౌడ, కెటిఆర్ ఆవిష్కరించారు. Read more about: jaguar nikhil kumar deepthi జాగ్వార్ నిఖిల్ కుమార్ దీప్తి కుమారస్వామి కెటి రామారావు త్రిపురలో 74శాతం పోలింగ్ నమోదు - BBC News తెలుగు ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 నియోజకవర్గాలకుగానూ 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు ఆదివారంనాడు ఎన్నికలు నిర్వహించారు. తక్కిన ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చి 12న ఎన్నికలు నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటల వరకు అందిన సమాచారం మేరకు త్రిపురలో 74% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ల శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓటింగ్ ప్రక్రియను 3,174 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వి.వి.పి.ఎ.టి.) విధానాన్ని అమలు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా 72% పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను చిత్రీకరించారు. 59 నియోజకవర్గాలకుగానూ మొత్తం 292మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 20మంది మహిళలు ఉన్నారు. భరత్ (తమిళ్ యాక్టర్) ఫిల్మోగ్రఫీ _ Bharath Filmography in Telugu - Filmibeat Telugu భరత్ (తమిళ్ యాక్టర్) ప్రియ ప్రియతమ - 2011 ( తెలుగు ) వారసుడొచ్చాడు - 2010 ( తెలుగు )
రాందేవ్‌ బాబా కోసం తెగ ట్రై చేస్తున్న రాఖీ _ Baba Ramdev on Rakhi’s TV reality show? _ రాందేవ్‌ బాబా కోసం తెగ ట్రై చేస్తున్న రాఖీ - Telugu Filmibeat యోగా గురు బాబా రాందేవ్ అంటే నాకు చాలా ఇష్టం, అతను ఒప్పకుంటే పెళ్లి చేసుకుంటా అంటూ మీడియా ప్రకటన చేసి సంచలనం సృష్టించిన బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 'గజబ్ దేశ్ కి అజబ్ కహానియాన్" పేరుతో ఓ టీవీ రియాల్టీ షో నిర్వహిస్తున్న రాఖీ... ఆ షోకు బాబా రాందేవ్ గెస్ట్ ఆహ్వానించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ఎట్టి పరిస్థితుల్లో బాబా రామ్ దేవ్‌ను ఒప్పిస్తానని, వీలైతే డబ్బుతో...అవసరం అయితే తన సెక్సీతనంతో బాబాను లొంగదీసుకుంటానని, తన షోకు రప్పిస్తానని తన సన్నిహితుల వద్ద ఛాలెంజ్ చేసిందట. అయితే రాఖీ ప్రయత్నాలకు లొంగి బాబా రాందేవ్ ఆమె రియాల్టీ షోలో పాల్గొంటే..... ఇకపై బాబా రాందేవ్ ను యోగా గురు అని కాకుండా, మరోలా పిలిచే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ‘జానీ’ హంగామా… ఎనిమిది పదుల భారతీయ సినిమా: ‘ఆలం ఆరా’ కి ఎనభయ్ ఏళ్ళు అను ప్రభాకర్ పోల్స్ ఇక్కడ లేవు. వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: ఎవరీ బహుముఖ ప్రజ్ఞాశాలి? ఎవరీ బహుముఖ ప్రజ్ఞాశాలి? 1888లో తిరుత్తణిలోని తెలుగు కుటుంబంలో జన్మించి, కళాశాల ఉపన్యాసకుడిగా- విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌గా- వైస్ చాన్సలర్‌గా పనిచేసి, రాయబారిగా విధులు నిర్వహించి, ఆ తర్వాత భారత తొలి ఉప రాష్ట్రపతిగా- రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని పొంది, 1975లో మరణించిన ప్రముఖుడెవరు? ఉపన్యాసకుడిగా జీవనం ఆరంభించి, పలు అత్యున్నత పదవులు పొంది, ఆ పదవులకే వన్నె తెచ్చి, రచయితగానూ, తత్వవేత్తగానూ బహుముఖ ప్రజ్ఞ చూపిన ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే సందర్భంలో ఆయన గురించి తెలుసుకోండి 10 పాయింట్లు. ఫిలిం ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కేసీఆర్ జ‌న్మ దినోత్స‌వ వేడుక‌లు తెలంగాణా ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినొత్సావాన్ని పురస్కరించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరెషన్ ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఫిలిం నగర్ లొ అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ 1000 బైకులు, 100 కార్ల తో ర్యాలీ ని ప్రారంభించారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను నెరవెర్చటానికి మరియు బంగారు తెలంగాణా సాధనకై అనుక్షణం పాటుపడుతొన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆయుఆరొగ్య ఐశ్వర్యాలతో మరిన్ని పుట్టిన రొజులు జరుపుకొవాలని వందేళ్లు ఇలాగె జీవించాలని మంత్రి తలసాని ,ఎం.ప్రభాకర్ రెడ్డి చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ కొమర వెంకటేష్ ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్ , కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కారుణ్య (సింగర్) క్విజ్ ఇక్కడలేదు ! కౌంటర్‌ ఆపరేషన్‌కు దిగిన కాంగ్రెస్‌...కాంగ్రెస్‌లోకి డీఎస్‌, కొండా సురేఖ‌, బాబు మోహన్‌? _ HMTV LIVE Published by పవర్ పై May 1, 2018
ప్రో కబడ్డీ లీగ్ 2018 పాాయింట్ల పట్టిక, ఏయే జట్లు ఏయే స్థానాల్లో - myKhel,com మరిన్ని క్రీడలు హాకీ వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక హోం » ప్రో కబడ్డీ » పాయింట్ల పట్టిక ప్రో కబడ్డీ లీగ్ 2018 పాయింట్ల పట్టిక ప్రో కబడ్డీ లీగ్ ఆరో సీజన్ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 12 జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. ఈ 12 జట్లను రెండు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌లో ఆరు జట్లు ఉంటాయి. ఈ లీగ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతుంది. దీంతో ప్రతి ఒక్క జట్టు తమ జోన్‌లో 15 మ్యాచ్‌లు, వేరే జోన్‌లో 7 మ్యాచ్‌లు ఆడనుంది. ప్లే ఆఫ్ స్టేజిలో 3 జట్లతో ఎలిమినేటర్స్, 2 జట్లతో క్వాలిఫయిర్స్‌తో జరగనుంది. ఈ స్టేజి నుంచి రెండు జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్ల పట్టికలో అత్యధిక పాయింట్ల కలిగిన జట్లు ఈ ప్లే ఆఫ్ స్టేజికి అర్హత సాధిస్తాయి. పాయింట్ల పట్టిక మీకోసం: బెంగాల్ వారియర్స్ 8 Dec U Mumba beat Bengal Warriors (31-20) గుజరాత్ ఫార్చున్ గెయింట్స్ 2 Dec U Mumba beat Gujarat Fortunegiants (36-26) తమిళ తలైవాస్ 15 Nov U Mumba beat Tamil Thalaivas (36-22) బెంగళూరు బుల్స్ 14 Nov U Mumba beat Bengaluru Bulls (32-29) హర్యానా స్టీలెర్స్ 11 Nov Haryana Steelers beat U Mumba (35-31) గుజరాత్ ఫార్చున్ గెయింట్స్ 10 Nov Gujarat Fortunegiants beat U Mumba (38-36) జైపూర్ పింక్ పాంథర్స్ 9 Nov U Mumba beat Jaipur Pink Panthers (48-24) పాట్నా పైరెట్స్ 27 Oct U Mumba beat Patna Pirates (40-39) తెలుగు టైటాన్స్ 23 Oct U Mumba beat Telugu Titans (41-20) హర్యానా స్టీలెర్స్ 13 Oct U Mumba beat Haryana Steelers (53-26) జైపూర్ పింక్ పాంథర్స్ 10 Oct U Mumba beat Jaipur Pink Panthers (39-32) పాట్నా పైరెట్స్ 4 Dec Gujarat Fortunegiants beat Patna Pirates (45-27) జైపూర్ పింక్ పాంథర్స్ 2 Nov Gujarat Fortunegiants beat Jaipur Pink Panthers (36-25) తెలుగు టైటాన్స్ 4 Dec Dabang Delhi K.C. beat Telugu Titans (34-29) జైపూర్ పింక్ పాంథర్స్ 11 Nov Dabang Delhi K.C. beat Jaipur Pink Panthers (40-29) బెంగాల్ వారియర్స్ 21 Oct Dabang Delhi K.C. beat Bengal Warriors (39-30) పాట్నా పైరెట్స్ 7 Dec Patna Pirates beat Puneri Paltan (53-36) జైపూర్ పింక్ పాంథర్స్ 23 Nov Match Tied బెంగాల్ వారియర్స్ 17 Nov Bengal Warriors beat Puneri Paltan (26-22) తెలుగు టైటాన్స్ 13 Nov Telugu Titans beat Puneri Paltan (28-25) బెంగళూరు బుల్స్ 21 Oct Puneri Paltan beat Bengaluru Bulls (27-25) జైపూర్ పింక్ పాంథర్స్ 19 Oct Puneri Paltan beat Jaipur Pink Panthers (29-25) జైపూర్ పింక్ పాంథర్స్ 6 Nov Jaipur Pink Panthers beat Haryana Steelers (38-32) జైపూర్ పింక్ పాంథర్స్ 16 Oct Jaipur Pink Panthers beat Haryana Steelers (36-33) జైపూర్ పింక్ పాంథర్స్ బెంగళూరు బుల్స్ జైపూర్ పింక్ పాంథర్స్ 18 Nov Bengaluru Bulls beat Jaipur Pink Panthers (45-32) తమిళ తలైవాస్ 21 Nov Patna Pirates beat Tamil Thalaivas (45-27) బెంగాల్ వారియర్స్ 10 Nov Patna Pirates beat Bengal Warriors (50-30) బెంగాల్ వారియర్స్ 1 Nov Patna Pirates beat Bengal Warriors (29-27) జైపూర్ పింక్ పాంథర్స్ 26 Oct Patna Pirates beat Jaipur Pink Panthers (41-30) తెలుగు టైటాన్స్ 19 Oct Telugu Titans beat Patna Pirates (35-31) తెలుగు టైటాన్స్ హర్యానా స్టీలెర్స్ 9 Dec Telugu Titans beat Haryana Steelers (35-31) జైపూర్ పింక్ పాంథర్స్ 8 Dec Telugu Titans beat Jaipur Pink Panthers (36-26) గుజరాత్ ఫార్చున్ గెయింట్స్ 7 Dec Gujarat Fortunegiants beat Telugu Titans (29-27) తమిళ తలైవాస్ 20 Nov Tamil Thalaivas beat Telugu Titans (27-23) బెంగాల్ వారియర్స్ 9 Nov Bengal Warriors beat Telugu Titans (30-25) పాట్నా పైరెట్స్ 19 Oct Telugu Titans beat Patna Pirates (35-31) బెంగాల్ వారియర్స్ 16 Oct Bengal Warriors beat Telugu Titans (30-25) తమిళ తలైవాస్ 9 Oct Telugu Titans beat Tamil Thalaivas (33-28) జైపూర్ పింక్ పాంథర్స్ 27 Oct Bengal Warriors beat Jaipur Pink Panthers (39-28) జైపూర్ పింక్ పాంథర్స్ 9 Dec Jaipur Pink Panthers beat Tamil Thalaivas (37-24) పాట్నా పైరెట్స్ 21 Nov Patna Pirates beat Tamil Thalaivas (45-27) తెలుగు టైటాన్స్ 20 Nov Tamil Thalaivas beat Telugu Titans (27-23) బెంగాల్ వారియర్స్ 11 Oct Bengal Warriors beat Tamil Thalaivas (36-27) తెలుగు టైటాన్స్ 9 Oct Telugu Titans beat Tamil Thalaivas (33-28) హర్యానా స్టీలెర్స్ 6 Dec U.P. Yoddha beat Haryana Steelers (30-29) జైపూర్ పింక్ పాంథర్స్ 16 Nov Jaipur Pink Panthers beat U.P. Yoddha (45-28) తమిళ తలైవాస్ 2 Nov Tamil Thalaivas beat U.P. Yoddha (46-24) తెలుగు టైటాన్స్ 13 Oct Telugu Titans beat U.P. Yoddha (34-29)