news
stringlengths
299
12.4k
class
class label
3 classes
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ​సినిమా కథ కాపీ.. దశరథ్ వివరణ ఇది! ప్రభాస్ హీరోగా దాదాపు ఆరేళ్ల కిందట వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కథపై రేగిన కాపీ వివాదంపై ఆ సినిమా దర్శకుడు దశరథ్ స్పందించాడు TNN | Updated: Sep 18, 2017, 02:24PM IST ప్రభాస్ హీరోగా దాదాపు ఆరేళ్ల కిందట వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కథపై రేగిన కాపీ వివాదంపై ఆ సినిమా దర్శకుడు దశరథ్ స్పందించాడు. తన వివరణతో కూడిన ఒక ప్రెస్‌నోట్ ను ఆయన విడుదల చేశాడు. ఆ కథ తనది అని, దాన్ని కాపీ కొట్టి ఆ సినిమాను తీశారని.. శ్యామలారాణి అనే రచయిత్రి కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో దశరథ్ స్పందించాడు. ఆ సినిమా కథ తమ సొంతం అని, దాన్ని ఎక్కడ నుంచి కాపీ కొట్టలేదని దశరథ్ స్పష్టం చేశాడు. శ్యామలారాణి నవల 2010 ఆగస్టు ఎనిమిదో తేదీన విడుదల చేశారని, అయితే తాము 2009 ఫిబ్రవరి 19నే ‘నవ్వుతూ’ పేరుతో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కథను రైటర్స్ యూనియన్ లో రిజిస్టర్ చేశామని ఈ దర్శకుడు పేర్కొన్నాడు. అలాంటప్పుడు తమ సినిమా కథ కాపీ ఎలా అవుతుంది? అని ప్రశ్నించాడు. కథను రైటర్స్ యూనియన్ లో రిజిస్టర్ చేయించకముందే.. అంతకు కొన్ని నెలల క్రితమే తను, నిర్మాత దిల్ రాజు మలేషియా వెళ్లి ప్రభాస్ కు ఆ సినిమా కథను చెప్పామన్నాడు. అప్పట్లో ప్రభాస్ ‘బిల్లా’ సినిమా షూటింగ్ కోసం మలేసియాలో ఉండటంతో తాము అక్కడకు వెళ్లామన్నాడు. స్థూలంగా శ్యామలారాణి నవల విడుదలకు ముందు రెండేళ్ల కిందటే తాము ఆ కథను అనుకున్నామని, హీరోకి చెప్పి ఒప్పించామని.. అలాంటి కథను కాపీ అనడం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. శ్యామలారాణి ఈ విషయంలో ముందుగా తమను సంప్రదించారని, ఆమెకు తాము వివరణ ఇచ్చామని.. అయినప్పటికీ ఇలా కోర్టులో కేసు వేయడం విడ్డూరమని దశరథ్ పేర్కొన్నాడు. తాము కాపీ కొట్టామనే లేనిపోని అపోహలు కలగకుండా.. తను ఈ ప్రకటనను విడుదల చేస్తున్నట్టుగా దశరథ్ పేర్కొన్నాడు.
0business
Stock Market ముంబాయి: స్టాక్‌మార్కెట్లు మరోసారి రికార్డులు అధిగమించాయి. భారతీయ స్టేట్‌బ్యాంకు డిపాజిట్‌ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం కొంత మేలు చేసింది. అలాగే ఇన్వెస్టర్లు రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో కొనుగోళ్లు పెంచారు. ఎన్‌ఎస్‌ఇ సూచీ 62.6 పాయిట్లుపెరిగి 10,077.10 పాయింట్లవద్ద స్థిరపడితే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 205.06 పాయింట్లు పెరిగి 32,514.94 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బిఎస్‌ఇ విభా గసూచీల్లో వినియోగ రంగ ఉత్పత్తులసూచీ ఎక్కువ పెరిగి 1.86శాతం వృద్ధి నమోదు చేసింది. మెటల్‌ 1.60శాతం,పిఎస్‌యు 1.66శాతం, కేపిటల్‌గూడ్స్‌ 1.4శాతంపెరిగాయి. ఇతరత్రా హెల్త్‌కేర్‌ సూచీ 1.52శాతం, ఎఫ్‌ఎంసిజి 0.99శాతంగా దిగజారాయి. సెన్సెక్స్‌లో టాప్‌ ఐదు సంస్తల్లోభారతీయ స్టేట్‌బ్యాంకు 4.46శాతం, పవర్‌గ్రిడ్‌ 4.23శాతం, టాటాస్టీల్‌ 2.89శాతం, ఎల్‌అండ్‌టి 2.85శాతం, ఒఎన్‌జిసి 2.82శాతంపెరిగాయి. ఇతరత్రా సన్‌ఫార్మా 3.47శాతం, డా.రెడ్డిస్‌ 3.11వాతం, లూపిన్‌ 2.9శాతం, ఐటిసి 2.09శాతం, సిప్లా 1.18శాతం దిగజారాయి. భారతీయ స్టేట్‌బ్యాంకుషేర్లు కనీసం ఐదుశాతంపెరిగాయి. వడ్డీరేట్లను 50బేసిస్‌ పాయింట్లు తగ్గించి 3.5శాతానికి కుదించడమే ఇందుకుకీలకం. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్‌సూచీ ఎస్‌బిఐ ప్రకటన తర్వాత నాలుగుశాతం పెరిగింది. ఎల్‌అండ్‌టి షేర్లు నాలుగుశాతంపెరిగాయి. త్రైమాసికఫలితాల్లో 46శాతం నికరలాభాలు పెరగడమే ఇందుకుకీలకం. నిఫ్టీ ఫార్మాసూచీ 1.8శాతం దిగజారింది. ఫార్మారంగ స్టాక్స్‌ క్రమేపీ కోలుకున్నాయి. అమెరికాఎఫ్‌డిఎ కొన్ని ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తివేస్తుందన్న ప్రచారమే ఇందుకుకీలకం. ఔాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబ్స్‌, సన్‌ఫార్మా వంటివి 3శాతం దిగజారాయి. భారతీయ రిజర్వుబ్యాంకు తన వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. రాయిటర్స్‌ వార్తాసంస్థ అంచనాలను చూస్తే ఖచ్చితంగా 25బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తుందని అంచనా. డిబిఎస్‌గ్రూప్‌ రీసెర్చి విభాగం 25బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తుందని వెల్లడించింది. ఇన్వెస్టరు కూడా ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గిపుపైనే ఎక్కువ ఆసక్తితో ఉన్నారు. ఆసియా మార్కెట్లపరంగాచూస్తే చైనా గణాంకాలు పటిష్టంకావడంతో కొంత సానుకూలంగా నడిచాయి. డాలర్‌ కొంతమేర పెరిగింది. అమెరికా రాజకీయ అనిశ్చితికారణంగా ఎగువ ప్రాంతంలో కొంత కట్టడిజరిగింది. ఆసియా పసిఫిక్‌షేర్లు జపాన్‌ బైట ప్రాంతంలో 0.1శాతంపెరిగాయి. అమెరికా డౌజోన్స్‌ పారిశ్రామిక సగటు 0.15శాతం పెరిగింది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV భారత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ భారత్‌తో డబ్లిన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ విల్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బుధవారం రాత్రి జరిగిన తొలి Samayam Telugu | Updated: Jun 29, 2018, 08:12PM IST భారత్‌తో డబ్లిన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ విల్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో గెలుపొందిన భారత జట్టు రెండో టీ20లోనూ గెలిచి సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతుండగా.. సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని ఐర్లాండ్ ఆశిస్తోంది. తొలి టీ20లోనూ టాస్ గెలిచి ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. భారత తుది జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తొలి టీ20లో మెరుపు అర్ధశతకం బాదిన శిఖర్ ధావన్‌కి విశ్రాంతినిచ్చిన కోహ్లి.. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ని జట్టులోకి తీసుకున్నాడు. అలానే వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికి రెస్ట్ ఇచ్చి దినేశ్ కార్తీక్‌ను, పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్‌లకి చోటిచ్చాడు. భారత జట్టు: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ కౌల్, చాహల్
2sports
Sports Inauguration నల్లగొండలో ప్రారంభమైన జాతీయ స్కూల్‌గేమ్స్‌ పోటీలు ఫతేమైదాన్‌,డిసెంబర్‌ 24 నల్గొండ జిల్లా కబడ్డీ సంఘం అధ్వర్యంలో 62వ జాతీయ స్కూల్‌గేమ్స్‌ అండర్‌ 17 సంవత్సరాల బాలబాలికల కబడ్డీ పోటీలు నల్గొండ పట్టణం లోని నాగార్జున్‌ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమైనావి. ఈ పోటీలను శని వారం నాడు సాయంత్రం రాష్ట్ర విద్యుత్‌, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వి.జగదీశ్వర్‌ రెడ్డి, తెలంగాణ శాట్స్‌చైర్మన్‌ ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత క్రీడాకారులకు క్రీడలను, క్రీడాకారులను బారీ ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన అన్నారు. నల్గొండ జిల్లాలో ఈ జాతీయ పోటీలను నిర్వహించడం ఎంతో అభినంద నీయమని వారు అన్నారు. ఇప్పుడు దేశంలో కబడ్డీకి మంచి అదారణ లభిస్తుందని వారు అన్నారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించి వారి అధుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్ర ముఖ్య మంత్రి క్రీడలను బారీ ఎత్తున ప్రోత్సహించడం జరుగు తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా స్టేడియాలను నిర్మించడ జరుగుతుందని వారు అన్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కొన్ని క్రీడా మైదానాలు పూర్తి అయ్యాయని వారు చెప్పారు. దేశ నలుమూలల నుంచి విచ్చేసి కబడ్డీ క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు జరుగ కుండా చూసుకోవాలని నిర్వాహకులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్‌ సభ్యులు గుత్త సుఖేందర్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సివిల్‌సప్ల§్‌ు చైర్మన్‌ పి.సుదర్శన్‌ రెడ్డి, ఎమ్మెల్యే జి.కిషోర్‌, తెలం గాణ స్కూల్‌ గేమ్స్‌కార్యదర్శి డాక్టర్‌ కె.రామ్‌ రెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు.
2sports
New Delhi, First Published 24, Jun 2019, 3:56 PM IST Highlights ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లు వర్షార్పణమైతే క్లెయిమ్స్ కింద బీమా సంస్థలు రూ.100 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. కనుక టీమిండియా ఆడే మ్యాచ్‌లకు అడ్డు రావొద్దని వరుణ దేవుడ్ని బీమా సంస్థలు కూడా కోరుకుంటున్నాయి.  న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌ కప్‌ (ఐసీసీ)లో టీమిండియా మ్యాచ్‌లకు వర్షం ఆటకం కలిగించొద్దని క్రికెట్‌ ఫ్యాన్సే కాదు.. బీమా సంస్థలు.. భగవంతుడిని వేడుకుంటున్నాయి. వరల్డ్‌ కప్‌లో సెమీ ఫైనల్స్‌కు ముందు భారత జట్టు ఆడబోయే మ్యాచ్‌లు వర్షార్పణం కాకుండా ఉండాలని బీమా కంపెనీలు భావిస్తున్నాయి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్‌లు రద్దయితే బీమా సంస్థలు రూ.100 కోట్ల నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుంది. సెమీ ఫైనల్స్‌కు ముందు భారత జట్టు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షార్పణం కావటంతో బీమా కంపెనీలు తలపట్టుకున్నాయి. మున్ముందు జరిగే మ్యాచ్‌లు వర్షార్పణమైతే రూ.100 కోట్లు చెల్లించక తప్పదని భావిస్తున్నాయి. మ్యాచ్‌లు రద్దయితే ఐసీసీ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను దక్కించుకున్న బ్రాడ్‌కాస్టర్స్‌కు బీమా కంపెనీలు.. క్లెయిమ్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రపంచక్‌పలో నాలుగు మ్యాచ్‌లు వర్షం వల్ల నిలిచిపోయాయి. ప్రపంచకప్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కు రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ప్రకటనల రెవెన్యూ వస్తుందని, దాని ఆధారంగానే సమ్‌ అష్యూర్డ్‌ ఉంటుందని బీమా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక మ్యాచ్‌లు అయిన సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ వంటి మ్యాచ్‌లకు అడ్వర్‌టైజ్‌మెంట్‌ రెవెన్యూ రూ.70-80 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి.  రానున్న రోజుల్లో జరగబోయే కీలక మ్యాచ్‌ల విషయంలో బీమా కంపెనీలకు రిస్క్‌ లయబులిటీ గరిష్ఠంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్‌ హెడ్‌ సంజయ్‌ దత్తా అన్నారు. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే అండర్‌రైటర్స్‌ కింద భారీ మొత్తాలను బీమా కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అడ్వర్‌టైజ్‌మెంట్‌ రెవెన్యూకు దేశీయ బీమా కంపెనీలు కవరేజీని అందిస్తున్నాయి.  మ్యాచ్‌లు వర్షార్పణమైతే తగ్గిన ప్రకటనల ఆదాయాన్ని అండర్‌రైటర్‌ ద్వారా బీమా సంస్థలు ఆ మొత్తాన్ని కవర్‌ చేస్తాయి. రెండు ప్రపంచ క్రికెట్‌ కప్స్‌, రెండు చాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు, టీ-20 వరల్డ్‌ కప్‌.. గ్లోబల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను స్టార్‌ ఇండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల పాటు ఉండే హక్కుల కోసం ఐసీసీకి స్టార్‌ ఇండియా 198 కోట్ల డాలర్లు చెల్లించింది. ఈ నెల 16న భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు వర్షం ఆటంకమైన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో కీలకమైన ఈ మ్యాచ్‌ నిలిచిపోతే తమ పరిస్థితి ఏమిటని బీమా కంపెనీలు తలలు పట్టుకున్నాయి. అయితే మ్యాచ్‌ సజావుగా సాగటంతో ఊపిరి పీల్చుకున్నాయి. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై బీమా కవరేజీ రూ.50 కోట్లుగా ఉండటమే ఇందుకు కారణం.  భారత మార్కెట్‌ సామర్థ్యం ఆధారంగా మొత్తం సమ్‌ అష్యూర్డ్‌ రూ.150 కోట్ల వరకు ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. బీమా దిగ్గజ సంస్థలైన న్యూ ఇండియా అష్యూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, ఐసీఐసీఐ లొంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు.. బీమా కవరేజీని ఇచ్చిన జాబితాలో ఉన్నాయి.
2sports
PUNEET DHAVAN ఎల్‌ఇడి నెట్‌వర్క్‌ విస్తరణలో ‘ఓరియంట్‌ హైదరాబాద్‌,ఆగస్టు 19: ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ కంపె నీ తననెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తోంది. దేశం లోనే 24.8 కోట్ల ఇళ్లలో ట్యూబ్‌లైట్ల స్థానంలో ఎల్‌ఇడి బ్యాటెన్స్‌ను ఏర్పాటుచేయడం ద్వారా సుమారు నాలుగువేల కోట్ల కిలో వాట్ల విద్యుత్‌ మిగులు రూ.24వేల కోట్ల నిధులు ఆదాచేయగలిగి నట్లు ఓరియంట్‌ వెల్లడించింది. సికెబిర్లాగ్రూప్‌నకు చెందిన 1.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టు బడులు సంస్థ అయిన ఓరియంట్‌ తన ఎల్‌ఇడి పోర్టుఫోలియోను బ్యాటెన్స్‌ ఉత్పత్తులకు మళ్లించిం ది. ఎల్‌ఇడి బ్యాటెన్స్‌వల్ల 80 శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని, కొత్తగా వస్తున్న ఎల్‌ఇడి బ్యాటెన్స్‌ లో కాంతివంతమైన హైల్యూమెన్‌ పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్లు చౌకులు, స్టార్టర్ల ఇబ్బందులుండవని కంపెనీ సీనియర్‌ వైస్‌ప్రెసి డెంట్‌ పునీత్‌ థావన్‌ వెల్లడించారు. జాతీయ అంత ర్జాతీయ స్థాయిలో లైటింగ్‌ బిజినెస్‌లో ఓరియంట్‌ తనకంటూ ప్రత్యేకస్థానంలో ఉందని, ప్రస్తుత విస్తరణ వల్ల ఎల్‌ఇడి పోర్టుఫోలియోరంగంలో మా సంస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. విడు దల చేసిన రెండేళ్లలోనే మార్కెట్‌లో మంచి ఫలి తాలు సాధిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయక లైట్లతో పోలిస్తే ఈరంగంలో ఎల్‌ఇడి బ్యాటెన్స్‌ వాడకం వల్ల విద్యుత్‌, ఇటు డబ్బు కూడా ఆదాయ అవుతుందన్నారు. ఎల్‌ఇడిల వల్ల ఏడాది రూ.480 రూపాయలు సొమ్ము పరంగా ఆదా అవుతుం దని, ఏడాదికి 80 కిలోవాట్ల విద్యుత్‌ ఆదాతోపాటు ఏడాదికి 0.03టన్నుల బొగ్గు పులుసువాయు ఉద్గారా లను సైతం తగ్గించగల మని పునీత్‌ వెల్లడిం చారు. ఓరియంట్‌ఎల్‌ఇడిబ్యాటెన్స్‌ 5,10,8,20,22 వాట్లరేంజ్‌లో ఒక అడుగు, 2 అడుగులు, నాలుగు అడుగుల పొడవుతో ఉన్నాయని. రూ.350 నుంచి రూ.750ల ధరల్లో లభిస్తున్నట్లు పునీత్‌ వివరించారు. ఓరియంట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా క్రికెటర్‌ ఎంఎస్‌ధోని వ్యవహరిస్తున్నారు.
1entertainment
కెరీర్‌లో ఆమె జోక్యం లేదు: సచిన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీల రికార్డు నెలకొల్పిన ఒకే ఒక్క క్రికెటర్‌ సచిన్‌.తన అసమానఆటతీరు,కళాత్మక బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నాడు. దిగ్గజాల చేత శభాష్‌ అని పించుకొన్నాడు.సచిన్‌ ఆటలో ఎంత సొగసుందో కెరీర్‌లోనూ అంతే వేదన ఉంది.ఫామ్‌ కోల్పోయిన ప్రతిసారి విమర్శలపాలయ్యాడు. కఠోర సాధన చేసి పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.ఆయన జీవితం ఆధారం గా వస్తున్న చిత్రమే సచిన్‌ ఏ బిలియన్‌ డ్రీమ్స్‌.ఈ సినిమాతో కెరీర్‌ గురించే కాకుండా తన ప్రేమ కథ గురించి కూడా తెలుసుకుంటారని సచిన్‌ పేర్కొన్నాడు.ఈ చిత్రంలో నా జీవితంలోని ప్రణయ గాథను మీరు చూస్తారు. నా క్రీడా ప్రస్థానాన్ని మలచడంలో నా సతీమణి అంజలి పాత్ర ఎంతో కీలకం అని సచిన్‌ ఒక ఛానల్‌తో పేర్కొన్నాడు.అంజలి నా కెరీర్‌లో సమ్మిళిత భాగంగ. నా జీవితంలోని అత్యుత్తమ భాగం అంజలి. అయితే అంజలి ఎప్పుడు నా కెరీర్‌లో జోక్యం చేసుకోలేదు. తానెప్పుడు ఎడమ కాలికే ముందు ప్యాడ్‌ వేసుకుంటానని, అది తనకు సెం టిమెంట్‌ అన్నాడు. ఈనెల 26న సచిన్‌ ఏ బిలియన్‌ డీమ్స్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
2sports
ashwin, jadeja put india ahead on day 1 తొలి రోజు భారత్‌ను ఆధిక్యంలో నిలిపిన బౌలర్లు! నాగ్‌పూర్ టెస్టులో తొలి రోజు భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. బౌలర్లు సత్తా చాటడంతో శ్రీలంక 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది. TNN | Updated: Nov 24, 2017, 04:52PM IST నాగ్‌పూర్ టెస్టులో తొలి రోజు భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. బౌలర్లు సత్తా చాటడంతో శ్రీలంక 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ కరుణరత్నే (147 బంతుల్లో 51; 6 ఫోర్లు), కెప్టెన్ దినేశ్ చండీమల్ (122 బంతుల్లో 57; 4x4, 1x6) మినహా మరే బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగిన ఆటతీరు కనబర్చకపోవడంతో.. లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టుకు ఇషాంత్ శర్మ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ సమరవీరను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. తర్వాత స్పిన్నర్లు రంగ ప్రవేశం చేయడంతో.. లంకేయులు వరుస విరామాల్లో పెవిలియన్ చేరారు. కోల్‌కతాలో పక్కా ప్లాన్‌తో టైం వేస్ట్ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించే యత్నం చేసిన డిక్వెల్లా 30 బంతుల్లో 24 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తొలి టెస్టులో లంక తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన టెయిలెండర్ రంగన హెరాత్ (4) ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. దీంతో లంక జట్టు 205 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు 4 వికెట్లు తీశాడు. జడేజా, ఇషాంత్ శర్మకు 3 వికెట్లు దక్కాయి.
2sports
Mumbai, First Published 18, Mar 2019, 11:20 AM IST Highlights మరోవైపు తమ బకాయిల వసూలు కోసం బీఎస్ఎన్ఎల్ న్యాయ ప్రక్రియకు దిగనున్నది. దీనికంతటికి కారణమైన దివాళా ప్రక్రియ నుంచి యూ టర్న్ తీసుకుని.. ఆస్తులు అమ్మైనా అప్పులు కట్టాలని అనిల్ అంబానీ యోచిస్తున్నాయరు.    కష్టాల్లో ఉన్నప్పుడే మరో సమస్య వస్తుంది. అలా స్వీడన్ మొబైల్ దిగ్గజం ఎరిక్సన్ సంస్థకు బకాయిల చెల్లింపు విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీది. కానీ ఆయన పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా న్యాయ పోరాటానికి దిగనున్న వేళ అనిల్ అంబానీ ‘యూ-టర్న్’ తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అసలే ఎరిక్సన్ బకాయిల చెల్లింపునకు నానా తంటాలు పడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌-కామ్)పై ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా పోరాటానికి దిగుతున్నది. తమకు రావాల్సిన దాదాపు రూ.700 కోట్ల బకాయిల వసూళ్లకు ఈ వారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను బీఎస్‌ఎన్‌ఎల్ ఆశ్రయించనున్నదని సంస్థ అధికార వర్గాలు పీటీఐకి తెలిపాయి. బకాయిల చెల్లింపుల్లో విఫలమవడంతో ఇప్పటికే ఆర్‌కామ్ ఇచ్చిన సుమారు రూ.100 కోట్ల పూచీకత్తును బీఎస్‌ఎన్‌ఎల్ స్వాధీనం చేసుకున్నది. మిగతా మొత్తం కోసం ఈ ఏడాది జనవరి 4న బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ.. ఆర్‌కామ్‌పై న్యాయపరమైన చర్యలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే ఎన్‌సీఎల్‌టీలో వాదించేందుకు సింగ్ అండ్ కోహ్లీ న్యాయ సంస్థనూ బీఎస్‌ఎన్‌ఎల్ నియమించుకున్నది. అన్ని సర్కిల్ కార్యాలయాల నుంచి ఇన్వాయిస్‌ల వసూళ్ల కారణంగా ఇప్పటికే ఈ కేసు దాఖలు ఆలస్యమైందని సదరు వర్గాలు చెప్పాయి. ఎరిక్సన్ బకాయిల చెల్లింపు కేసులో సుప్రీం కోర్టు ఆర్‌కామ్‌కు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనున్నది. ఎన్సీఎల్‌ఏటీ ముందు ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ రూ.550 కోట్ల బకాయిల కేసులో ఇంకా ఎరిక్సన్‌కు ఆర్‌కామ్ రూ.453 కోట్లను చెల్లించాల్సి ఉన్నది.  దీంతో ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా (మార్చి 19వ తేదీ నాటికి) చెల్లించాలని ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీని గత నెల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈలోగా చెల్లించకపోతే మూడు నెలల జైలుశిక్ష తప్పదని అనిల్ అంబానీని సుప్రీంకోర్టు హెచ్చరించింది కూడా. ఈ కేసులో ఇప్పటికే ఎరిక్సన్‌కు ఆర్‌కామ్ రూ.118 కోట్లను చెల్లించగా, ఖాతాల్లో ఉన్న రూ.260 కోట్ల ఆదాయం పన్ను (ఐటీ) రిఫండ్స్ విడుదల కోసం అనిల్ అంబానీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.  అందుబాటులో నగదు నిల్వలు ఉన్నా, అమ్ముకోవడానికి ఆస్తులున్నా, కుదరకపోవడంతో ‘అడాగ్’ అధినేత అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. దీనికి కారణమైన దివాలా ప్రక్రియపై ఆర్‌కామ్ యూటర్న్ తీసుకున్నది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌ఏటీలో స్వచ్ఛందంగా ఓ పిటిషన్ కూడా వేసింది. దివాలా ప్రక్రియ నుంచి వైదొలిగితే ఆస్తులను అమ్ముకొనైనా ఈ కష్టాలను గట్టెక్కవచ్చని ఆర్‌కామ్ భావిస్తున్నది. తమ ఖాతాల్లో రూ.260 కోట్ల నగదు ఉన్నా, దివాలా ప్రక్రియలో ఉన్నందునే తీసుకోలేకపోతున్నది. ఈ నగదు విడుదలకు ఎస్‌బీఐ నేతృత్వంలోని 37 మంది బ్యాంకర్లను ఆదేశించాలని ట్రిబ్యునల్‌లో ఇప్పటికే ఆర్‌కామ్ పిటిషన్ కూడా వేసిన సంగతి విదితమే. అయితే బ్యాంకర్లు ఇందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 8కి ఈ కేసును ట్రిబ్యునల్ వాయిదా వేసింది. అయితే మంగళవారంతోనే సుప్రీం పెట్టిన గడువు తీరిపోతున్న క్రమంలో ఏం జరుగుతుందా? అన్న ఉత్కంఠ నెలకొన్నది.
1entertainment
West Indies Women cricket team మహిళల టి20 సిరీస్‌ వెస్టిండీస్‌ వశం న్యూఢిల్లీ: మూడు టి20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన రెండవ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పరాజయం చెందింది.దీంతో సిరీస్‌లో ఇంకో మ్యాచ్‌ మిగిలుండగానే భారత మహిళల జట్టు సిరీస్‌ కోల్పోయింది.కాగా 138 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 18.1 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది.దీంతో ఆతిథ్య జట్టు భారత మహిళల జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.కాగా భారత జట్టులో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 43 పరుగులు,దీప్తి శర్మ 24 పరుగులు మినహా మిగతా ఎవరూ సరిగా ఆడలేకపోయారు.37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టుని హర్మన్‌ ప్రీత్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు.అయితే మిగతా క్రీడాకారులు ఆమెకు సహకరించకపోవడంతో భారత జట్టు పరాజయం చెందగా,ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌ కే పరిమితం కావడం విశేషం.వెస్టిండీస్‌ బౌలర్లలో డాటిన్‌,అనీసాలు ఒక్కొక్కరు మూడు వికెట్లు తీసుకోగా మాథ్యూస్‌కు రెండు వికెట్లు లభించాయి.ఇక అంగ్విల్లేరియా,క్వింటైన్‌లకు ఒక్కొక్కరికి ఒక వికెట్‌ దక్కింది.కాగా మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.వెస్టిండీస్‌ జట్టులో స్టెపానీ టేలర్‌ 47 పరుగులు,డాటిన్‌ 35 పరుగులు, అంగ్వేల్లిరియా 21 పరుగులు,మాథ్యూస్‌ 27 పరుగులతో సత్తా చాటారు.కాగా తొలి టి20ని ఆరు వికెట్ల తేడాతో భారత్‌ కోల్పోయింది.
2sports
internet vaartha 146 Views ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో భారీ పతనం ముంబై : భారత్‌ ఈక్విటీ మార్కెట్లు రెండేళ్ల క్రితం మేనెలనాటి కనిష్టస్థాయికి చేరాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎక్కువనష్టాల పాలయ్యాయి. రానిబాకీల నిమిత్తం, ఎన్‌పిఎల నిమిత్తం ఎక్కువ కేటాయింపులు చేయడమే ఇందుకు కీలకం. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 282 పాయింట్లు దిగువన 23,759 పాయింట్లవద్ద నమోదయితే నిఫ్టీ50 సూచి 83పాయింట్ల దిగువన 7216 పాయింట్లవద్ద స్థిరపడింది. ఇక బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాకల్‌కాప్‌ సూచీలు ఒకటిశాతం, 1.4శాతం చొప్పున దిగజారాయి. మార్కెట్లపరంగా బిఎస్‌ఇలో మొత్తం 1994 కంపెనీలషేర్లు నష్టా లపాలయితే 654 కంపెనీల షేర్లు స్వల్ప లాభాలు చవిచూశాయి. చైనా అనిశ్చితి, అమె రికా కార్పొరేట్‌ఫలితాలు, విదేశీ సెంట్రల్‌ బ్యాంకుల విధివిధానాలు వంటివి ఎక్కువ కీలకం అయ్యాయి. వీటితోపాటు బ్యాంకుల స్థిరాస్థి ప్రమాణాలు, కార్పొరేట్‌ ఫలితాలు క్షీణించడం వంటివి ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసినట్లు స్పష్టం అవుతోంది. విదేశీ పోర్టుఫోలియో నిధుల రాక కొంతమేరతగ్గింది. అస్థిర ఆర్థికవ్యవస్థ ఉందని నిపు ణులు అంచనాలు వేస్తున్నారు. డాలరుతో రూపాయి విలువలు 67.91 రూపాయలుగా చెలా మణీ అయింది. అంతకుముందు 67.90 రూపా యలవద్ద స్థిరపడింది. ఇక విదేశీ మార్కెట్ల ను చూస్తే బ్యాంకింగ్‌ రంగం యూరోజోన్‌ రీజియన్‌లో ఆందోళనకరంగా ఉంది. జపాన్‌షేర్లు కూడా 16 నెలల కనిష్టస్థాయికి దిగజారాయి. యెన్‌విలువలు పెరగడమే ఇందుకు కీలకమని భావిస్తున్నారు బెంచ్‌మార్క్‌ నిక్కీ 2.4శాతం దిగజారి 16వేల పాయింట్లవద్ద స్థిరడింది. చివరిగా 15,713.39 పాయింట్లకు చేరింది. సింగపూర్‌ స్ట్రెయిట్‌టైమ్స్‌ 1.6శాతం క్షీణించింది. యూరోపియన్‌ షేర్లు బుధవారం కొంత రికవరీ అయ్యాయి. విలీనాలు, కొనుగోళ్లు వంటివి సెంటిమెంట్‌ను పెంచాయి ఫ్రాన్స్‌ సిఎసి, జర్మనీ డాక్స్‌ రెండుశాతం చొప్పున పెరిగితే లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ 1శాతం పెరిగింది. ఇక దేశీయ స్టాక్‌ మార్కెట్లను చూస్తే బ్యాంకింగ్‌సూచీ రెండుశాతం క్షీణించింది. ఎన్‌ఎస్‌ఇ బ్యాంక్‌ నిఫ్టీ 1.9శాతంగా నమోదయింది. పిఎస్‌యు బ్యాంక్‌నిఫ్టీ 5.4శాతం దిగజారింది. మొత్తం ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ 500 జాబితా లో 147 కంపెనీల షేర్లు 2014 మేనెల 15వ తేదీనాటి కనిష్టస్థాయిని నమోదుచేసాయి. ప్రభుత్వరంగ బ్యాంకులపరంగాను, మెటల్‌, ఇన్‌ఫ్రా, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలు ఎక్కువ అమ్మకాల ఒత్తిడిని చవిచూసాయి. ఓరి యంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా, యూకో బ్యాంకు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, దేనా బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులు 50శాతందిగజారి మేనెల 2014నాటి ధరలనే ఇంట్రాడే లావాదేవీల్లో నమోదుచేశాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నష్టాలు మరింతపెరిగి 9శాతం షేర్లు దిజారాయి. 93శాతం నికరలాభం తగ్గడమే ఇందుకు కీలకం. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంవడియా 12.4శాతం దిగజారింది. నికరనష్టం 837 కోట్లకు చేరడమే ఇందుకుకీలకం. కేటాయింపులు 1499 కోట్లకు కేటాయించింది. స్థూల ఎన్‌పిఎలు 8.95 శాతంగాపెరిగాయి. దేనాబ్యాంకు కూడా 662.85 కోట్లు నష్టం చవిచూసింది. కేటాయింపులే పెరిగా యి. ఆదాయపుపన్ను మినహాయిస్తే నాలుగురెట్లు పెరిగి 966.95 కోట్లుగా కేటాయింపులున్నాయి. బ్యాంకు షేర్లు ఏడుశాతం దిగజారాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4.6శాతం దిగజారింది. గురువారం మూడోత్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తుంది. ఇతరత్రా ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఐదుశాతం క్షీణిం చింది. కెనరాబ్యాంకు 4శాతం క్షీణించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ రెండుశాతం దిగువన ముగిసింది. నికరలాభం 579.2 కోట్లు ఆర్జించింది. రాబడులు తక్కువవృద్ధిని నమోదుచేశాయి. ఇతరత్రా చూస్తే లూపిన్‌ సిప్లా 2నుంచి 3.7శాతం చొప్పున దిగజారాయి. తనఖా సంస్థ హెచ్‌డిఎఫ్‌సి, టాటా3మోటార్స్‌ 3.2నుంచి ఏడుశాతం చొప్పున ఉన్నాయి. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ఇండిగో దిగజారి ట్రేడింగ్‌ నిర్వహిం చింది. జస్ట్‌డయల్‌ కొంత కోలుకుని 483 రూపాయలుగా నమోదుచేసింది. అపోలో టైర్స్‌ 10.7శాతంగా ఉంది. 51శాతం ఏటికేడాది చొప్పున నికరలాభాలు పెరగడమే ఇందుకు కీలకంగా మారింది. మొత్తం మీద వారంలో మూడోరోజు కూడా ఈక్విటా మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి.
1entertainment
Vaani Pushpa 115 Views CHAMARI ATAPATTU , new record t20 CHAMARI ATAPATTU సిడ్నీ: అంతర్జాతీయ టీ20లో మరో రికార్డు నమోదైంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా శతకంతో చెలరేగి ఛేదనలో ఈ ఫీట్‌ సాధించిన తొలి కెప్టెన్‌ రికార్డు సాధించగా, రోజు వ్యవధిలోనే మరో రికార్డు నమోదైంది. మహిళల జట్టు నుంచి శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు కూడా మూడంకెల స్కోరును సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. ఆసీస్‌ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టు ఓపెనర్‌ చమరి ఆటపట్టు (66బంతుల్లో 12ఫోర్లు, 6 సిక్సర్లతో 113) సెంచరీతో మెరిశారు. అయితే ఆమె ఒంటరి పోరాటం చేసిన లంక 41 పరుగులుతో ఓటమి పాలైంది. అంతకుముందు రోజు అంతర్జాతీయ టీ20 ఫార్మట్‌లో ఛేజింగ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా పరాస్‌ ఖడ్కా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సింగపూర్‌ నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్య ఛేదనలో పరాస్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పరాస్‌ 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు చేశారు. దాంతో నేపాల్‌ 16 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. అటు తర్వాత చమరి ఆటపట్టు శతకం సాధించడంతో టీ20ల్లో మరో రికార్డు చేరింది. అలాగే ఈరెండు జట్ల తరుపున కూడా శతకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
Hyderabad, First Published 8, May 2019, 6:39 PM IST Highlights ప్రకాష్ రాజ్ లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఉండవ్ అనేది అందరికి తెలిసిన విషయమే. ఒకప్పుడు మహేష్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఎదో ఒక రోల్ లో కనిపించేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కథలను బట్టి సినిమా యూనిట్ యాక్టర్స్ ని ఎంచుకోవడంతో అప్పుడపుడు ఈ సీనియర్ యాక్టర్ మహేష్ సినిమాలో మిస్ అవుతున్నాడు.  ప్రకాష్ రాజ్ లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఉండవ్ అనేది అందరికి తెలిసిన విషయమే. ఒకప్పుడు మహేష్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఎదో ఒక రోల్ లో కనిపించేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కథలను బట్టి సినిమా యూనిట్ యాక్టర్స్ ని ఎంచుకోవడంతో అప్పుడపుడు ఈ సీనియర్ యాక్టర్ మహేష్ సినిమాలో మిస్ అవుతున్నాడు.  ఇక ఇప్పుడు మహర్షి సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య సాగే సంభాషణ సినిమాలో హైలెట్ టర్నింగ్  పాయింట్ అని టాక్. మెయిన్ గా కథను మలుపుతిప్పడంలో ప్రకాష్ రాజ్ పాత్ర కీలకమని తెలుస్తోంది.  ఇప్పటికే సాంగ్స్ టీజర్ ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. గురువారం సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు - పివిపి - అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు.  Last Updated 8, May 2019, 6:39 PM IST
0business
internet vaartha 142 Views న్యూఢిల్లీ : టీమిండియా కోచ్‌ పదవి కోసం బిసిసిఐకి చేరిన దరఖాస్తుల్లో టీమిండియా మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే దరఖాస్తు కూడా ఉందట. కాగా ఈనెల 10తో ముగిసిన గడువు నాటిని బిసిసిఐకి మొత్తం 57 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో టీమిండియా డైరెక్టర్‌ రవిశాస్త్రి,మాజీ  క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌,మాజీ బౌలర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌ తదితరుల అప్లికేషన్‌లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ అప్లి కేషన్‌లో అనిల్‌ కుంబ్లే దరఖాస్తు కూడా ఉందని బిసిసిఐ ప్రకటించింది. కాగా 132 టెస్టుల్లో 619 వికెట్లు,271 వన్డేల్లో 337 వికెట్లు కూల్చిన కుంబ్లే 2008లో జెంటిల్మన్‌ గేమ్‌కు గుడ్‌ బై చెప్పాడు. ఐపిఎల్‌లో తన సొంత రాష్ట్రం నుంచి ప్రమోట్‌ అయిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు నిన్నటిదాకా మెంటార్‌గా వ్యవహరించిన కుంబ్లే ప్రస్తుతం ఐసిసి క్రికెట్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహ రిస్తున్నాడు. కాగా ఇతను కర్ణాటక క్రికెట్‌  సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన కుంబ్లే ఇప్పుడు జాతీయ జట్టుతో నేరుగా కలిసి పని చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. కాగా అధికారిక కోచ్‌గా ఎలాంటి అనుభవం లేకపోయినా కెరీర్‌ రికార్డే కుంబ్లే అతిపెద్ద బలంగా భావించవచ్చు. ధోనీ, కోహ్లీలతో కలిసి ఆడిన అనుభవం కూడా ఇతనికి కోచ్‌ ఎంపిక విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది.
2sports
-  సవాళ్లను అధిగమించేందుకు ఇదేమార్గం! -  ఉక్కు పరిశ్రమలకు అరుణ్‌ జైట్లీ సూచన   కోల్‌కతా: భారత ఉక్కు ఉత్పత్తిదారులు పోటీతత్వాన్ని పెంచుకోవడం ద్వారానే పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. '300 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకోవడంలో అవసరమైన ప్రణాళిక, ద్వితీయ శ్రేణి ఉక్కు సంస్థలకు గల అవకాశాలు మరియు సవాళ్లు' అనే అంశంపై ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ స్థాయిలో నిలిచిన నిల్వలు, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లుగా ఆయన తెలిపారు. ఆర్థిక మూలాలు బలంగా ఉన్న దేశంలో ఉక్కు పరిశ్రమలు ఇలాంటి తాత్కాలిక సవాళ్లను తట్టుకొని నిలవడం పెద్ద సమస్య కాలేదని ఆయన అన్నారు. ఉక్కు పరిశ్రమ తమ పరిస్థితికి అసలైన కారణాలను గుర్తించి సామర్థ్యం పెంపునకు కృషి చేయాలని అన్నారు.   ఉక్కు పరిశ్రమలో నెలకొన్న మందగమనం పరోక్షంగా బ్యాంకుల పనితీరును బాగా ప్రభావితం చేస్తున్నట్లుగా తెలిపారు. దీని వల్ల ఇతర రంగాలకు రుణాలు అందడం కష్టంగా మారిందని వివరించారు. జాయింట్‌ ప్లాంట్‌ కమిటీ, ఫీక్కీ వారి సంయుక్త సౌజన్యంతో భారత ఉక్కు శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ఉక్కు సంస్థల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ద్వితీయ ఉక్కు తయారీ దారుల భాగస్వామ్యం లేకుండా 300 ఎం.ట. ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకోవడం సాధ్యం కాదని ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తొమార్‌ అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 29, Mar 2019, 9:56 AM IST Highlights టీం ఇండియా కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...ఐపీఎల్ లో కొత్త రికార్డు సృష్టించాడు. ముంబయితో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 46 పరుగులు చేసి ఐపీఎల్ లో 5వేల పరుగులు పూర్తి చేశాడు.  టీం ఇండియా కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...ఐపీఎల్ లో కొత్త రికార్డు సృష్టించాడు. ముంబయితో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 46 పరుగులు చేసి ఐపీఎల్ లో 5వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌రైనా కోహ్లీ కన్నా ముందున్నాడు. రైనా 178 మ్యాచుల్లో 5034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచుల్లో ఐదు వేల పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం ముంబయితో మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఐదు వేల క్లబ్‌కు 46 పరుగుల దూరంలో ఉన్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, హార్దిక్‌ పాండ్య మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరు ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది. దీంతో లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన 181 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సరిగ్గా 46 పరుగులు చేసి 5000 క్లబ్‌లో చేరాడు. Last Updated 29, Mar 2019, 9:56 AM IST
2sports
టెస్టుల్లో నంబర్‌వన్‌గా కోహ్లీ.... కెప్టెన్‌గా "చెత్త" రికార్డు Highlights ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత పోరాటం అభిమానుల మనసు గెలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ల దగ్గర పాతుకుపోయి మరో వికెట్ పడకుండా కోహ్లీ జట్టులో స్ఫూర్తిని నింపాడు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత పోరాటం అభిమానుల మనసు గెలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ల దగ్గర పాతుకుపోయి మరో వికెట్ పడకుండా కోహ్లీ జట్టులో స్ఫూర్తిని నింపాడు. ఈ ప్రదర్శన ద్వారా టీమిండియా సారథి టెస్టు బ్యాట్స్‌మెన్‌లలో నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి టెస్టుకు ముందు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (929) పాయింట్లతో 32 నెలల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 200 పరుగులు చేసిన కోహ్లీ.. 31 పాయింట్లు సాధించి నెంబర్‌‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. టెస్టుల్లో నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడం కోహ్లీకి ఇదే తొలిసారి కాగా.. ఈ ఘనత అందుకున్న ఏడవ భారత క్రికెటర్.. ఇంతకు ముందు సచిన్, రాహుల్ ద్రావిడ్, గౌతం గంభీర్, సునీల్ గావస్కర్, సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్ ఉన్నారు. మరోవైపు కోహ్లీ ఒక చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్టుల్లో భారత్ ఓటమిపాలైంది. ఇంతకు ముందు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కెప్టెన్‌గా సెంచరీలు చేసిన ఐదు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ ఓడిపోయింది. ఇప్పుడు ఈ రికార్డును విరాట్ సమం చేశాడు. Last Updated 5, Aug 2018, 2:41 PM IST
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Jet Airways Shut Down: 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకం! దేశీ, అంతర్జాతీయ విమానాలను క్యాన్సల్ చేసింది. బుధవారం రాత్రి చివరి ఫ్లైట్ నడిచింది. సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ బీఎస్‌ఈకి కూడా తెలియజేసింది. Samayam Telugu | Updated: Apr 18, 2019, 08:52AM IST హైలైట్స్ కార్యకలాపాలు నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్ బుధవారం రాత్రి నుంచి సేవలు బంద్ సర్వీసులు రద్దు చేసినట్లు బీఎస్‌ఈకి తెలియజేసిన కంపెనీ దీంతో కంపెనీ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరం గత కొన్ని నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన జెట్ ఎయిర్‌వేస్ చివరకు తలొంచింది. 26 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన ఈ ఎయిర్‌లైన్ దిగ్గజం బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. ఒకానొక సమయంలో రోజుకు ఏకంగా 650 సర్వీసులను నడిపిన ఘనత కలిగిన జెట్ ఎయిర్‌వేస్ ప్రయాణం ఇలా ముగియడం నిజంగా బాధకరమే. జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు నిలిపివేసిన నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 22,000 మంది భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. ఇందులో 16,000 మంది డైరెక్ట్ ఉద్యోగులు కాగా, మరో 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు. కొత్త కొనుగోలుదారు ముందుకు వస్తేతప్ప జెట్ మళ్లీ పైకి ఎగరలేదు.
1entertainment
sandhya 422 Views Dhananjaya de Silva , Jeevan Mendis , SL vs SA , Srilanka cricketer Jeevan Mendis, srilanka cricketer చెస్టర్‌ లీ స్ట్రీట్‌: దక్షిణాఫ్రికాతో జరగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక క్రమంగా కష్టాల్లో కూరుకుపోతుంది. క్రిస్‌ మోరిన్‌ అద్భుతమైన బంతికి ఏంజెలో మాథ్యూస్‌(11) బౌల్డయ్యాడు. కెప్టెన్‌ కరుణరత్నె గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. కుశాల్‌ పెరీరా-అవిష్క ఫెర్నాండోలు కాసేపు పోరాడినప్పటికీ ఫెర్నాండో(30) అవుటయ్యాక మళ్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. 67 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన లంక 72 పరుగుల వద్ద మూడో వికెట్‌ను చేజార్జుకుంది. కుశాల్‌ మెండిస్‌(23) ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో క్రిస్‌ మోరిస్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మాథ్యూస్‌(11)ను క్రిస్‌ మోరిస్‌ బౌల్డ్‌ చేశాడు. లంక 28 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోగా 111 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో ధనుంజయ డెసిల్వా(5), జీవన్‌ మెండిస్‌(0)లు ఉన్నారు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఉత్తేజ్ కూతురుకి అప్పుడే బంపర్ ఆఫర్ కుక్క కావాలి అంటూ... చిత్రం సినిమాలో అల్లరి చేసిన బుడతడు గుర్తున్నాడు కదా. TNN | Updated: Jan 7, 2016, 10:00AM IST ఉత్తేజ్ కూతురుకి అప్పుడే బంపర్ ఆఫర్ కుక్క కావాలి అంటూ... చిత్రం సినిమాలో అల్లరి చేసిన బుడతడు గుర్తున్నాడు కదా. ఆ బుడతడు ఇంకెవరో కాదు ఉత్తేజ్ కూతురు చేతన. ఇప్పుడు షి అనే సినిమాతో హీరోయిన్ గా చేస్తోంది. ఇంకా ఆ సినిమాకి పోస్టర్లు కూడా బయటికి రాలేదు. చేతన ఆ సినిమాలా ఎలా కనిపిస్తుందో కూడా తెలియదు... అప్పుడే తనకి బంపర ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. శ్రీమంతుడు సినిమా దర్శకుడు కొరటాల శివ , ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ అనే సినిమాను తీయబోతున్నాడు. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలోనే ఓ కీలక పాత్ర కోసం చేతనను తీసుకున్నట్టు సమాచారం. భారీ తారాగణంతో నిర్మితమయ్యే ఈ సినిమాలో చేతనకు అవకాశం రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి మళయాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తుండగా, మరో మళయాళ హీరో ఫహద్ ఫాసిల్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV నూరేళ్ల రికార్డును తిరగరాసేసాడు! ఆ బాల క్రికెటర్ వయసు పట్టుమని పదహారేళ్లు కూడానిండలేదు.కానీ ఏకంగా వందేళ్ల క్రికెట్ రికార్డును మాత్రం తిరగరాసేశాడు. TNN | Updated: Jan 5, 2016, 04:11PM IST ఆ బాల క్రికెటర్ వయసు పట్టుమని పదహారేళ్లు కూడా నిండలేదు. కానీ ఏకంగా వందేళ్ల క్రికెట్ రికార్డును మాత్రం తిరగరాసేశాడు. ప్రణవ్ ధన్వాడే అనే ఈ 15 సంవత్సరాల ముంబయి క్రికెటర్ 1000కు పైగా పరుగులు చేసి అందరూ తమ నోళ్లు వెల్లబెట్టేలా చేశాడు. భండారీ కప్ కోసం ముంబయిలో నిర్వహించిన అండర్-16 పాఠశాలల క్రికెట్ టోర్నీలో ఈ రికార్డు చోటుచేసుకుంది. క్రికెట్ పండితుల లెక్కల ప్రకారం ప్రణవ్ నెలకొల్పిన రికార్డును ఈ వందేళ్ల కాలంలో ఎవరూ నెలకొల్పలేదు. టెస్ట్ మ్యాచులు , వన్డేలు ఇలా అన్ని రకాల ఫార్మాట్లలో లెక్క చూసినా ప్రణవ్ దే రికార్డ్. ఆర్య గురుకుల్ టీమ్ తో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ చేసిన ప్రణవ్ కేవలం 323 బంతుల్లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ముంబయి క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రణవ్ చేసిన స్కోరులో 59 సిక్సర్లు , 129 ఫోర్లు ఉండటం విశేషం. ఆట ముగిసేనాటికి 1009 పరుగులతో ప్రణవ్ అజేయంగా నిలిచాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఒప్పుకోను: చరణ్ తానెప్పుడూ అభిమానులను దృష్టిలోపెట్టుకుని సినిమాలు ఒప్పుకోలేదని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. Samayam Telugu | Updated: Apr 2, 2018, 04:43PM IST తానెప్పుడూ అభిమానులను దృష్టిలోపెట్టుకుని సినిమాలు ఒప్పుకోలేదని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సోమవారం ‘థాంక్యూ మీట్’ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్‌తో పాటు నిర్మాత న‌వీన్ ఎర్నేని, డైరెక్టర్ సుకుమార్, జగపతిబాబు, దిల్ రాజు, పాటల రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిట‌ర్ న‌వీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్స్ రామ‌కృష్ణ, మోనిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘సుకుమార్‌కి కృతజ్ఞతలు. మమ్మల్ని నమ్మి తను ఓ క్రేజీ మిషన్‌ను మా భుజాలపై పెట్టారు. తన మిషన్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీరు ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఒప్పుకుంటారా? అని సాధారణంగా చాలా మంది అడుగుతుంటారు. లేదండి.. నేనెప్పుడూ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఒప్పుకోలేదు. సుకుమార్ చెప్పిన కథ ముందు నాకు నచ్చాలి. అలా నచ్చితే అది అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతాను. అందరూ గర్వపడే సినిమా చేయాలనే కథ వింటాం’ అని వెల్లడించారు. ‘రంగస్థలం’ విజయవంతం కావడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విజయం సినీ పరిశ్రమకు ఎంతో అవసరమన్నారు. వేసవిలో రాబోయే మరో రెండు సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించాలని ఆయన ఆకాక్షించారు. నిర్మాతలు ఈ సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయిని మళ్లీ తరవాత సినిమాపైనే పెడతారని, అలాంటి నిర్మాతలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చరణ్ అన్నారు. కాగా, ‘రంగస్థలం’ ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాత ప్రకటించారు.
0business
josna ఓడిన జోష్న లండన్‌: ప్రతిష్టాత్మక బ్రిటన్‌ స్క్వాష్‌ ఓపెన్‌ టోర్నీలో భారత పోరు ముగిసింది.తొలి రెండు రౌండ్‌లోనే సౌరభ్‌ ఓడిపోవడంతో రెండవ రౌండ్‌లోకి దూసుకెళ్లిన జోష్న చిన్పప్పపై భారత్‌ ఆశలు పెట్టుకుంది.రెండవ రౌండ్‌లో జోష్న కూడా పరాజయం చెందడంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి.మూడవ సీడ్‌గా బరిలోకి దిగిన జోష్న రెండవ రౌండ్‌లో మాజీ ప్రపంచ చాంపియన్‌,ఈజిప్ట్‌ క్రీడాకారిణి రనీమ్‌తో తలపడింది.27 నిముషాల పాటు జరిగిన పోరులో ఆమె 8-11,7-11, 7-11తో ఓడింది.
2sports
ICICI- ఐసిఐసిఐ బ్యాంకు ఉద్యోగులకు రూ.15లక్షల వ్యక్తిగత రుణం ముంబై,జూలై 21: ప్రైవేటురంగంలోని బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసిఐసిఐబ్యాంకు తన ఎటిఎంల ద్వారా వ్యక్తిగత రుణాలు రూ.15 లక్షల వరకూ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపికచేసిన వేతనంపొందే ఉద్యోగులకు ఈరుణాలు అందు తాయి. అయితే వీరందరూ గతంలో దరఖాస్తుచేసినవారై ఉండకూడదు. ముందుగానే సిబిల్‌స్కోరింగ్‌ వంటి సమాచారం సేకరించిన తర్వాత ఈ బ్యాంకు ముందస్తుగా ఎంపికచేసిన కస్టమర్లను వ్యక్తిగత రుణాలకు ఎంపికచేస్తుంది. ఈకస్టమర్లు ఎటిఎం స్క్రీన్‌పైనే తమకు సందేశం అందుతుంది. మొత్తం లావాదేవీలు పూర్తయిన తర్వాత వ్యక్తి గత రుణాలకు వారి అర్హతను తెలియజేస్తూ నిర్ధారిస్తుంది. ఇప్పటికే ఈ సేవలు అందుబాటు లో ఉన్నాయి. కస్టమరు ఎంపికచేసుకున్న వెంటనే ఐదేళ్ల వ్యక్తిగత రుణం 15 లక్షలవరకూ ఆయనఖాతాకు జమ అవుతుంది. వివిధ మొత్తా లకు దరఖాస్తుచేసిన పక్షంలో ముందుగా కస్ట మరుకు వడ్డీరేటు, ప్రాసెసింగ్‌ ఫీజు, నెలవారీ వాయిదాలు వంటివి పూర్తి లావాదేవీలు కస్టమరుకు తెలియజేస్తారు. అనంతరం రుణమొత్తాన్ని వారి ఖాతాకు బదిలీచేస్తారు. ఐసిఐసిఐబ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌అనూప్‌ బాగ్చి మాట్లాడుతూ వ్యక్తిగత రుణాలకోసం దరఖాస్తుచేసే వేతన ఉద్యోగులకు ఈ విధానం ఎంతో అనువుగా ఉంటుందని అన్నారు. చపూర్తిగా కాగితరహిత విధానంలో అప్పటికప్పుడే ఎటిఎంద్వారా నిధులు పంపిణీచేసుకునే సదుపా యం కల్పించామన్నారు. రిటైల్‌ రుణవిభాగం మందగమనంతో ఉన్నందున రుణవృద్ధి కూడా మందిం చింది. అందువల్ల బ్యాంకులు ఎక్కువగా అరక్షితవ్యక్తిగత రుణాలను అందించేందుకు ఇష్టపడుతున్నాయి. కార్పొరేట్‌ రుణపరపతికంటే వ్యక్తిగత రుణాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. 2017 ఆర్థికసంవత్స రానికిగాను రుణవృద్ధి 5.1శాతంగా ఉంది. 1952 తర్వాత ఇదే అత్యంత తక్కువగా ఉందని అంచనా.
1entertainment
Aadhar app భీమ్‌ ఆధార్‌పేతో సులువైన ‘డిజిటల్‌ చెల్లింపులు ముంబయి: భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌మనీ (భీమ్‌)యాప్‌ను మరింత ఆధునీకరించి ఆధార్‌ అను సంధానిత యాప్‌గా మార్చి అటు వ్యాపారులు, ఇటు వ్యక్తిగత డిజిటల్‌ సేవలకు మరింతగా విని యోగంలోకి తెచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఆధార్‌పే సాయంతో కేవలం చేతివేలి ముద్రతోనే చెల్లింపులు చేసుకునే వ్యవస్థను అందుబాటులోనికి తెచ్చేందుకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ విస్తృ త కృషిచేసింది. రాజ్యాంగ నిర్మాత భీమ్‌రావ్‌ అంబే ద్కర్‌ 126వ జయంతి సందర్భంగా కొత్తగా ఆధునీ కరించిన ఆధార్‌పేను కేంద్రం వినియోగంలోకి తెచ్చింది. ఈ కొత్త యాప్‌తో దేశంలోని మొత్తం చెల్లింపుల వ్యవస్థ తీరుతెన్నులే మారిపోతున్నాయి. డిజిటల్‌ ఇండియా కార్యాచరణకు ఈ భీమ్‌ యాప్‌ కొత్త ఒరవడినితెస్తుందని అంచనా. పెద్దనోట్ల రద్దు కార్యాచరణ తర్వాత ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిం చేందుకు అనేక పథకాలు ప్రారంభించింది. భీమ్‌ యాప్‌లో ఇకపై కొత్తగా వచ్చే ఆధార్‌ఆప్షన్‌ చెల్లింపు ల్లో ఎక్కడా అవకతవకలు లేకుండా కట్టడిచేస్తుందని ఎన్‌పిసిఐచెపుతోంది. ఆధార్‌నంబరును అనుసంధా నం చేయడం చెల్లింపులుచేసే వ్యక్తి ఆధార్‌నంబరు సైతం సరిచూసుకుని చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తోంది. ఈయాప్‌ను తొలుగ బెంగాలి, గుజ రాతి, మళయాళం, తమిళ్‌, ఒడియా, తెలుగు భాషల్లో విడుదలచేసింది. అంతేకాకుండా కొత్తగా స్పామ్‌ నివేదికను కూడా సిద్ధంచేసింది. దీన్ని విని యోగించి అవసరంలేని, గుర్తులెలీనిచెల్లింపులను సైతం స్తంభించేందుకు వీలుంటుంది. వ్యాపారులు ఈయాప్‌ను గూగుల్‌ యాప్‌స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా యాపిల్‌ ఐట్యూన్స్‌నుంచి కూడా డౌన్‌లోడ్‌ అవుతుంది. చేతివేలిముద్రల స్కానింగ్‌ సాయంతో ఈయాప్‌ ముందు వినియో గంలోకివస్తుంది. ఆధార్‌పేతో ప్రజలు డెబిట్‌,క్రెడిట్‌ కార్డులపై కూడా ఆధారపడకుండా లావాదేవీలుచేసు కోవచ్చు. ఇతర చెల్లింపుల యాప్‌ల తరహాలో ఆధార్‌పేకు ఎలాంటి మర్చంట్‌ డిస్కౌంట్‌రేట్‌ ఉండ దు. ఇప్పటికే ఈ యాప్‌కోసం 27 మేజర్‌ బ్యాంకు లు కలిసాయి. మూడులక్షల మంది వర్తకులు భీమ్‌ ఆధార్‌తో స్వాగతిస్తామని వెల్లడించారు. భీమ్‌ యాప్‌ ఇప్పటికే 1.9 కోట్ల డౌన్‌లోడ్లు జరిగాయి. డిసెంబరులో ప్రారంభించిన ఈయాప్‌ నాలుగు నెలల్లోనే అత్యధిక ప్రజాదరణ పొందింది. భారత్‌ లో పెద్దనోట్ల రద్దు తర్వాత అనేక డిజిటల్‌ పేమెం ట్‌ విధానాల్లో చెల్లింపులు జరుగుతున్నాయి. నవం బరు 8వ తేదీ ముందువరకూ డిజిటల్‌ లావాదేవీ లు 2.80లక్షలకుపైగాజరిగాయి. విలువల పరంగా చూస్తే 101కోట్లరూపాయలవరకూఉన్నట్లు తేలింది.
1entertainment
Suresh 110 Views అరుదైన రికార్డు దిశగా అశ్విన్‌? న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ ముంగిట బంగారం లాంటి అవకాశం ఉంది. కాగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే టెస్టు ముంగిట తను నిలిచి ఉన్నాడు. టెస్టుల్లో వేగంగా 200 వికెట్లు తీసిన డెన్నిస్‌ లిల్లీ, వకార్‌ యూనిస్‌ల సరసన నిలవాలంటే న్యూజిలాండ్‌తో జరుగనున్నతొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో అశ్విన్‌ 7 వికెట్లు తీయాలి.అలా తీస్తే కేవలం 37 టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర పుటల్లోచిరస్థాయిగా నిలిచి పోతాడు.కాగా ఉపఖండంలోని పిచ్‌లపై స్పిన్‌ బౌలింగ్‌తో సత్తా చాటడం సులువే.అయితే అందుకు తగ్గ బంతులు వేయడమే ముఖ్యం. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు భారత్‌ను బాగా స్టడీ చేసి రావ డంతో పాటు ఐపిఎల్‌లో వారికి అనుభవం కూడా ఉంది. దీనికి తోడు స్పిన్‌నుఎదుర్కొవడమే తమ ముందున్న సవాల్‌ అంటూ పేర్కొనడం కూడా ఆ జట్టు ప్రాక్టీస్‌ విధానాన్ని బయట పెడు తుంది.కాగా ఈ నేపథ్యంలో అశ్విన్‌ ముందు కఠిన పరీక్ష ఉందన డంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఊహించని బంతు లేయడంలో దిట్ట అయిన అశ్విన్‌ న్యూజిలాండ్‌ తో జరుగనున్న తొలి టెస్టులో ఏడు వికెట్లు తీయడం ద్వారా కేవలం 37 టెస్టు ల్లోనే 200 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి,38 టెస్టుల్లో 200 వికెట్లు సాధించిన డెన్నిస్‌ లిల్లీ,వకార్‌ యూనిస్‌ల రికార్డును బద్ద లు కొడతాడని అభిమానలు ఎదురుచూస్తున్నారు.
2sports
Aug 06,2015 'డెక్కన్‌' ఆస్తుల వేలం..!             హైదరాబాద్‌: 'డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌' (డీసీహెచ్‌ఎల్‌)కు చెందిన బెంగుళూ రులోని స్థిరాస్తులను సెప్టెంబర్‌ 10న ఆంధ్రా బ్యాంకు వేలం వేయనుంది. ఆ సంస్థ తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో ఆంధ్రా బ్యాంకు ఇ-వేలం ద్వారా సొమ్మును రికవరీ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. డిసిహెచ్‌ఎల్‌కు ఆంధ్రా బ్యాంకు సుల్తాన్‌ బజార్‌ శాఖ రూ.200 కోట్ల పైగా రుణం ఇచ్చింది. ఇందుకు తనఖాగా పెట్టిన చెన్నై, బెంగుళూరు ప్రాంతాల్లోని ఆస్తులను చట్టం ప్రకారం విక్రయించనుంది. తమ బ్యాంకు వద్ద జామీనుగా పెట్టిన ఆస్తులపై ఎలాంటి ఇబ్బందులు లేవని, దీంతో వేలం వేయడానికి వీలుగా ఉన్నాయని ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒక్కరు పేర్కొన్నారు. డిసిహెచ్‌ఎల్‌కు ఆంధ్రా బ్యాంకుతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌ సంస్థలు ఎక్కువగా రుణాలు ఇచ్చినుట్లగా సమాచారం. ఈ మొత్తం రుణాల విలువ రూ.4,000 కోట్లుగా ఉంటుందని అంచనా. డీసీహెచ్‌ఎల్‌ రుణాలను చెల్లించడంలో విఫలం కావడంతో ఎస్‌బీహెచ్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు, కెనరా బ్యాంకులు వేరు వేరుగా పలు కేసులు వేసిన సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 13 ఏళ్ల తరువాత మళ్లీ మెగాస్టార్‌తో..! సైరా నరసింహారెడ్డితో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమాకు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ త్రిష చిరుకు జోడిగా నటించనుంది. Samayam Telugu | Updated: Nov 5, 2019, 09:53AM IST చిరంజీవి, త్రిష సైరా నరసింహారెడ్డితో మరో బిగ్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను లాంచనంగా ప్రారంభించాడు చిరు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా ఓ సీనియర్‌ హీరోయిన్‌ను ఫిక్స్ చేశారు. కోలీవుడ్‌లో ఇంట్రస్టింగ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న క్రేజీ బ్యూటీ త్రిష ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించనుంది. గతంలో వీరిద్దరు స్టాలిన్‌ సినిమాలో కలిసి నటించారు. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2006లో రిలీజ్‌ అయ్యింది. ఇప్పుడు 13 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ అవుతోంది. Also Read: పూజాతో బోనీ మీటింగ్‌: Pawan Kalyan కోసమా.. అజిత్‌ కోసమా..? మహేష్ బాబు హీరోగా భరత్‌ అనే నేను సినిమా తెరకెక్కించిన కొరటాల శివ తరువాత చిరు సినిమా కోసం లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. చాలా రోజుల స్క్రిప్ట్ వర్క్‌ తరువాత ఇటీవలే సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను కూడా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. Also Read: క్రేజీ కాంబినేషన్‌... ముచ్చటగా మూడోసారి ఇక చిరు హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. అయితే సౌత్‌లో సూపర్‌ హిట్ అయిన సైరా, ఉత్తరాది ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. దీంతో సైరా నరసింహారెడ్డి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. Also Read: ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్: మరోసారి ఆకట్టుకున్న తమన్ త్రిష కెరీర్ ప్రస్తుతం ఫుల్‌ ఫాంలో ఉంది. ఒక దశలో పెళ్లి చేసుకొని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని భావించిన త్రిష, ఆ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోవటంతో తిరిగి కెరీర్‌ మీద దృష్టి పెట్టింది. గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం తమిళ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న త్రిష గర్జనై, శతురంగ వేట్టై 2, పరమపథం విలయట్టు, రాంగీ, సుగర్‌ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Vaani Pushpa 169 Views pak women team indian women cricket team న్యూఢిల్లీ: భారత్‌ పాక్‌ల మధ్య దాయాదుల పోరు ఉందనే విషయం అందరీ తెలుసు. ఆర్టికల్‌ 370 రద్దు దగ్గర నుంచి రెండుదేశాల మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. భారత్‌లో పాక్‌ మహిళా జట్టు పర్యటన రద్దు కావ్వొచ్చని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి) అధికారి తెలిపారు. ఈ ఏడాది నవంబరులో రగనున్న మూడువడ్డేల సీరీస్‌ను భారత్‌ రద్దు చేసుకోవచ్చని అన్నారు. ఐసిసి మహిళా ఛాంపియన్‌షిప్‌లో భాగంగా స్వదేశంలో పాకిస్థాన్‌తో భారత్‌ మూడువడ్డేల సిరీస్‌ను తలపడాల్సి వుంది. కానీ ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఈ సీరిస్‌ రద్దు కావచ్చని పిసిబి అధికారులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌ మహిళా జట్టు పర్యటనపై భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండి (బిసిసిఐ) కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/
2sports
Hyderabad, First Published 19, Apr 2019, 3:10 PM IST Highlights photo courtesy: instagram చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన నేహా శర్మ అందరికి తెలిసే ఉంటుంది. ఆ సినిమా సక్సెస్ అయినా పెద్దగా అవకాశాలు అందుకొని నేహా శర్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన నేహా శర్మ అందరికి తెలిసే ఉంటుంది. ఆ సినిమా సక్సెస్ అయినా పెద్దగా అవకాశాలు అందుకొని నేహా శర్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే ఆమె సోదరి ఐషా శర్మ కూడా అదే బాటలో నడుస్తోంది.  గత ఏడాది వచ్చిన సత్యమేవ జయతే సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన అమ్మడు అవకాశాలు లేక మోడలింగ్ లోనే కొనసాగుతోంది. అయితే రీసెంట్ గా ఒక స్టార్ హీరో సరసన సైడ్ హీరోయిన్ గా చేయమని అవకాశం ఇస్తే అమ్మడు ఒప్పుకోలేదట. అలాగే ఒక ఐటెమ్ సాంగ్ ని కూడా వదులుకుందట.  సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న ఐషా శర్మ ఆడియెన్స్ ని అయితే బాగానే హ్యాపీ ఇస్తోంది. కానీ చిన్న అవకాశాలు వస్తే మాత్రం స్టార్ హీరోలతో నటించాలని అనుకుంటున్నట్లు ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేస్తోంది. పోగరుతో పాటు బేబీకి అందం కూడా ఎక్కువే కానీ అలోచించి అడుగువేసి గుణమే అమ్మడికి లేదని బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.  Last Updated 19, Apr 2019, 3:10 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అవార్డ్స్ షోలో మాజీ ప్రియుడిని తిట్టిన Anushka ఓ అవార్డ్స్ షోలో అనుష్క శర్మ తన మాజీ ప్రియుడు రణ్‌వీర్ సింగ్‌ను తిట్టిపోసింది. రణ్‌వీర్ ఎక్కడున్నా అక్కడ ఫన్‌కు కొదవే ఉండదు. ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వారిని నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటాడు. Samayam Telugu | Updated: Oct 7, 2019, 10:55AM IST అనుష్క శర్మ బాలీవుడ్ నటి అనుష్క శర్మ .. హీరో రణ్‌వీర్ సింగ్ ఒకప్పుడు డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమాతో వీరిద్దరూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ ఇప్పటికీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌లా ఉంటారు. అయితే రణ్‌వీర్ హైపర్ యాక్టివ్‌నెస్ తట్టుకోలేక అనుష్కకు కోపం వచ్చినట్లుంది. ఇటీవల ముంబయిలో ఎల్ బ్యూటీ అవార్డ్స్ జరిగాయి. ఈ సందర్భంగా అనుష్క తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుని ఉన్నారు. READ ALSO: యాక్సిడెంట్ అయింది నా కారుకి కాదు: బిగ్‌బాస్ భామ యషికా క్లారిటీ ఆ సమయంలో రణ్‌వీర్ ఎప్పటిలాగే హడావుడి చేయాలనుకున్నాడు. అక్కడే ఉన్న మైక్ తీసుకుని హోస్ట్‌లాగా పోజ్ కొడుతూ అనుష్కను ఓ ప్రశ్న అడిగాడు. ‘సక్సెస్ అంటే ఏంటో బ్యూటిఫుల్ నటి అనుష్క శర్మను అడిగి తెలుసుకుందాం’ అని మైక్‌ను ఆమె ముందు పెట్టాడు. అతని వల్ల అనుష్క అసౌకర్యంగా ఫీలయ్యిందో లేక ఫన్నీగా కామెంట్ చేసిందో తెలీదు కానీ.. ‘రణ్‌వీర్ నువ్వు హోస్ట్ వి కావు. వెళ్లి కూర్చో’ అనేసింది. ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా తీసుకునే రణ్‌వీర్‌కు అనుష్క అలా అనేసరికి కోపం వచ్చినట్లుంది. ‘ఓకే సారీ సారీ’ అనుకుంటూ మైక్ అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు. READ ALSO: అమ్మడు హద్దులు దాటేసింది.. జాన్వీ హాట్ ఫొటోస్‌ ఎల్ అవార్డ్స్ షోలో రణ్‌వీర్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీని అందుకున్నారు. అనుష్కకు ఎల్ ఇంపాక్ట్ ట్రోఫీ దక్కింది. బాలీవుడ్ నటులు కరీనా కపూర్, జాన్వి కపూర్, తారా సుతారియా, అనన్య పాండే, మానుషీ చిల్లార్ తదితరులు ఈ అవార్డ్స్‌ షోలో పాల్గొని సందడి చేశారు. ఎల్ బ్రాండ్‌కు అనుష్క ఎప్పటినుంచో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా తర్వాత రణ్‌వీర్, అనుష్కల రిలేషన్‌షిప్‌ను చూసి కచ్చితంగా వారిద్దరూ పెళ్లి చేసుకుంటారనే అనుకున్నారంతా. కానీ ఏం జరిగిందో తెలీదు కానీ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత రణ్‌వీర్.. దీపిక పదుకొణెను ప్రేమించాడు. అనుష్క.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇష్టపడింది. అలా ఇద్దరూ వేరే పెళ్లిళ్లు చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. రణ్‌వీర్, దీపికల వెడ్డింగ్ రిసెప్షన్‌కు అనుష్క కూడా వెళ్లారు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కార్తీ చిదంబ‌రానికి బెయిల్ మంజూరు ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి సీబీఐ న‌మోదు చేసిన కేసులో కార్తీ చిదంబ‌రానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న సుప్రీంకోర్టు అత్య‌వ‌స‌ర ఆదేశాల మేర‌కు ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేయ‌డానికి లేకుండా తీర్పు వ‌చ్చింది TNN | Updated: Mar 23, 2018, 03:03PM IST ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి సీబీఐ న‌మోదు చేసిన కేసులో కార్తీ చిదంబ‌రానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న సుప్రీంకోర్టు అత్య‌వ‌స‌ర ఆదేశాల మేర‌కు ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేయ‌డానికి లేకుండా తీర్పు వ‌చ్చింది. ఇది షరతులతో కూడిన బెయిలు. అది కూడా రూ.10 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త పూచిక‌త్తుతో బెయిల్ మంజూర‌యింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం ఈడీ మార్చి 26 వ‌ర‌కూ అత‌డిని అరెస్ట్ చేయ‌డానికి వీల్లేదు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఉన్న సంబంధం గురించి ఈడీ,సీబీఐ కార్తీ చిదంబ‌రాన్ని ఇప్ప‌టికే ప‌లు మార్లు విచార‌ణ చేయ‌డంతో పాటు కస్ట‌డీకి సైతం కోరుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 16న ఢిల్లీలో ఈడీ అరెస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి అత‌డు మార్చి 24 వ‌ర‌కూ జుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉంటున్నాడు.
1entertainment
బేగంపేట్‌లో విమానాల మరమ్మతుల కేంద్రం - ఏఐతో కలిసి బ్రెజిల్‌ సంస్థ ఏర్పాటు - కుదిరిన ప్రాథమిక ఒప్పందం.. - త్వరలో పనులు ప్రారంభం న్యూఢిల్లీ: తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనుంది. సికింద్రాబాద్‌ సమీపంలోని బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా సంస్థతో కలిసి బ్రెజిల్‌ సంస్థ ఎంబ్రాయిర్‌ విమానాల నిర్వహణ. మరమ్మత్తులు ఒరాలింగ్‌ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఆగేయాసియా ప్రాంతంలోని బిజినెస్‌ జెట్‌లు, ప్రయివేటు విమానాలతో పాటు ఎంబ్రాయిర్‌కు చెందిన విమానాల మరమ్మత్తులు నిర్వహణ నిమిత్తం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఎయిర్‌ ఇండియాకు చెందిన అనుబంధ సంస్థ 'ఎయిర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌'తో (ఏఐఈఎస్‌ఎల్‌) బ్రెజిల్‌ సంస్థ ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2018 నాటికి ఎంబ్రాయిర్‌ సంస్థ ఆగేయాసియా ప్రాంతంలో కొత్తగా మరో 40 ఎయిర్‌క్రాఫ్ట్‌లను విక్రయించనుంది. వీటి నిర్వహణకు గాను ఎంబ్రాయిర్‌కు ఒక ఎంఆర్‌వో కేంద్రం ఏర్పాటు ఆవశ్యకం కావడం తో ఆ సంస్థ తమను సంప్రదించిం దని ఎయిర్‌ ఇండియా వర్గాలు తెలిపాయి. ఎంబ్రాయిర్‌ అవసరం మేరకు బేగంపేట విమానాశ్రయాన్ని ఏఐఈఎస్‌ఎల్‌ అభివృద్ధిపరచనుంది. అమెరికాకు చెందిన బోయింగ్‌తో కలిసి ఏఐఈఎస్‌ఎల్‌ సంస్థ భారత్‌లో ఇప్పటికే ఆరు ఎంఆర్‌వో కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇరుపక్షాలకు లాభాదాయకం ఈ ఒప్పందంలో భాగంగా ఎంబ్రాయిర్‌ ఏఐఈఎస్‌ఎల్‌కు మరమ్మత్తుల శిక్షణతో పాటుగా విడిభాగాలపై అధిక మొత్తంలో డిస్కౌంట్‌ను ఇవ్వనుంది. ప్రస్తుత తాజా ఒప్పందంతో 2008 నుంచి బేగంపేట విమానాశ్రయంలో నిరుపయోగంగా ఉన్న హ్యాంగర్లను ఎయిర్‌ ఇండియా వాడుకొనేందుకు కూడా వెసులుబాటు కలుగనుంది. ఏఐఈఎస్‌ఎల్‌ దేశంలో ప్రధానంగా థర్డ్‌పార్టీ ఎంఆర్‌వో కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా గోఎయిర్‌, ఎయిర్‌ విస్టా, జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ సంస్థలకు చెందిన విమానాలతో పాటుగా ప్రయివేటు వ్యక్తుల విమానాలు, రక్షణ శాఖకు చెందిన విమానాల మరమ్మతులను కూడా ఏఐఈఎస్‌ఎల్‌ నిర్వహిస్తూ వస్తోంది. రానున్న 20 ఏండ్లలో దేశంలోకి కొత్తగా 1,740 విమానాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశీయంగా ఎంఆర్‌వో మార్కెట్‌ 2026 నాటికి 5.2 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంబ్రాయిర్‌ తెలంగాణలో ఎంఆర్‌వో కేంద్రం ఏర్పాటు కీలకంగా భావించి ముందుకు వచ్చినట్టుగా సమాచారం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి హైదరాబాద్‌ కేంద్రంగా ఎఫ్‌-16 బ్లాక్‌ 70 యుద్ధ విమానాల తయారీ! Tue 20 Jun 06:30:06.138786 2017 ప్యారీస్‌ : అత్యాధునిక ఎఫ్‌-16 విమానాలను భారత్‌లో తయారు చేసేందుకు గాను హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న 'టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌' (టీఏఎస్‌ఎల్‌) ్థ అమెరి మోటొరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ Tue 20 Jun 06:30:13.05611 2017 న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటొరోలా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మోటో సీ ప్లస్‌ పేరిట భారత విపణిలోకి దీనిని విడుదల చేసింది. జీఎస్‌టీ ప్రచారకర్తగా బిగ్‌బీ Tue 20 Jun 06:30:19.922316 2017 న్యూఢిల్లీ : దేశంలో పన్ను ల సంస్కరణకు శ్రీకారంచుడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలులోకి తీసుకురానున్న వస్తు, సేవల పన్ను (జీఎస్‌ టీ) ప్రచారకర్తగా ప్రభుత్వం బాలీవు త్వరలో పూర్వ వైభవం Tue 20 Jun 06:30:26.360869 2017 బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర్రలో నికర నిరర్థక ఆస్తుల విలువ పెరిగిన నేపథ్యంలో 'ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌' (పీసీఏ) చేపట్టాలని రిజర్వు బ్యాంకు సూచించడం తమకు మేలే చేస్తుందన రూ.6లకే అపరిమిత డేటా: వొడాఫోన్‌ Tue 20 Jun 06:30:32.847724 2017 న్యూఢిల్లీ : దేశీయ టెలికాం మార్కెట్లోకి రిలయన్స్‌ జియో రాకతో పెరిగిన చార్జీల పోటీ రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. జియో దెబ్బతో ఇప్పటికే టెలికం రంగంలో ఆఫర్ల వాన కురుస్తుండగా తొలి అడుగు..! Tue 20 Jun 06:30:40.076464 2017 ముంబయి : బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాల తీసుకొని తిరిగి చెల్లించడంలో విఫలమైన బడా ఎగవేతదా రులపై చట్టపరంగా చర్యలు తీసుకొనే దిశగా సోమవారం తొలి అడుగు పడింది. ఆర్‌బీఐ అంతర సెన్సెక్స్‌లో 255 పాయింట్ల ర్యాలీ Tue 20 Jun 06:10:24.478834 2017 చెన్నై : రుణాల ఎగవేతదారులపై దివాలా చట్టం కింద చర్యలకు ఉపక్రమించమని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తాజా ఆదేశాలు జారీ చేయడం.. జీఎస్‌టీ రిటర్న్‌లకు సంబంధించి మొ కెయిర్న్‌ ఎనర్జీకి ఐటీ శాఖ షాక్‌! Tue 20 Jun 06:10:00.366422 2017 న్యూఢిల్లీ : బ్రిటిష్‌ ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్‌ ఎనర్జీకి ఆదాయపన్ను (ఐటీ) శాఖ షాకిచ్చింది. రెట్రాస్పెక్టివ్‌ ట్యాక్స్‌ చెల్లించని కారణంగా కయిర్న్‌ ఇండియాకు ఐటీ శాఖ రూ.30 ల్యాంకో దివాలా! Mon 19 Jun 03:19:33.6648 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారీ మొత్తంలో రుణాలు తీసుకుని సకాలంలో వాటిని తీర్చలేక డిఫాల్టర్‌గా మిగిలిన ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ (ఎల్‌ఐటీఎల్‌) దివాలా ముంగిట నిలిచింది. రుణాలు మరో నాలుగు దిగ్గజ బ్యాంకులు! Mon 19 Jun 03:19:41.122662 2017 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల ఏకీకరణ ద్వారా దేశంలో మరిన్ని ప్రపంచ స్థాయి దిగ్గజ బ్యాంకులను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ దేశీయ రూ.10,000 కోట్ల లాభార్జనే ధ్యేయం Mon 19 Jun 03:19:47.762861 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.10,000 కోట్ల లాభార్జనే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నట్టుగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.వ రిటర్న్‌ల దాఖలుకు 2 నెలల సడలింపు Mon 19 Jun 03:19:56.200706 2017 న్యూఢిల్లీ: ముందుగా నిర్ధారించుకున్నట్టుగా జులై నుంచి దేశ వ్యాప్తంగా వస్తుసేవల పన్నును (జీఎస్‌టి) అమలులోకి తీసుకురానున్నట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఆదివా బంగారంపై తరగని భరోసా! Sun 18 Jun 07:42:03.677897 2017 దేశ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు, పెద్దనోట్ల రద్దు వంటి సంస్కరణల నేపథ్యంలో ప్రజలు పసిడిని కొనుగోలు చేసి దాచుకోవడమే మేలని భావిస్తున్నారు. నష్టభయం లేని పెట్టుబడి జీఎస్‌టీతో కూడిన ఉత్పత్తులు: లెనోవొ Sun 18 Jun 07:42:09.682563 2017 న్యూఢిల్లీ: ప్రముఖ హార్డ్‌వేర్‌, కంప్యూటర్‌ ఉపకరణాల తయారీ సంస్థ లెనోవొ సంస్థ తమ భవిష్యత్తు ఉత్పత్తులలో జీఎస్‌టీ అనుబంధ సొల్యూషన్స్‌ను అందిచనున్నట్టుగా ప్రకటించింది. సంస్థ రూ.706లకే విమానయానం: ఎయిరిండియా Sun 18 Jun 07:42:16.271165 2017 న్యూఢిల్లీ : ప్రయివేటు విమానయాన సంస్థలకు ధిటుగా ప్రయాణికులను ఆకర్షించడానికి ఎయిర్‌ ఇండియా బంఫర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. వర్షాకాలం సందర్బంగా ''సావాన్‌ స్పెషల్‌'' సేల్‌ పేరు సన్నద్ధతకు సమయమివ్వండి.. Sun 18 Jun 07:42:22.599155 2017 న్యూఢిల్లీ: 'వస్తు సేవల పన్ను' (జీఎస్‌టీ) అమలు తేదీని సర్కారు వాయిదా వేసుకోవాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై నుంచే జీఎస్‌టీ దిగ్గజ ఎన్‌జీవోలతో 'శాప్‌' భాగస్వామ్యం Sun 18 Jun 07:42:29.126306 2017 న్యూఢిల్లీ : డిజిటల్‌ అక్షరాస్యత ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలనే లక్ష్యంలో భాగంగా శాప్‌ ఎస్‌ఇ సంస్థ 'కోడ్‌ ఉన్నతి'ని ఆవిష్కరించింది. ఇది కొన్ని సంవత్సరాల సహకార డిజి జియోది ధరల దోపిడి విధానం! Sat 17 Jun 07:13:47.242792 2017 న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు రిలయన్స్‌ జియోనే ప్రధాన కారణమని దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు ఆరోపించాయి. దీనికి సంబంధించి గణాంకాలను వ ఎయిరిండియా ప్రయివేటీకరణ వద్దు Sat 17 Jun 07:13:53.283104 2017 న్యూఢిల్లీ: ఎయిరిండియా ప్రయివేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సంస్థకు చెందిన ఏడు యూనియన్లు సర్కారుపై సమరానికి సిద్ధమవుతున్నాయి. ఎయిరిండియాను ప్రయివేటీకరించాలని నిటి ఆయోగ్ తల్వార్‌ హ్యుందారు షోరూం ప్రారంభం Sat 17 Jun 07:14:00.553659 2017 నవతెలంగాణ,వాణిజ్య విభాగం:హ్యుందారు మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌)ఎర్రగడ్డలో నూతన డీలర్‌ షిప్‌తో పాటు డిజిటల్‌ షోరూంను ప్రారంభించింది. తల్వార్‌ హ్యుందారు ఆధ్వర్యంలోని ఈ కొత ఆ నిర్ణయాల ప్రభావం లేదు..! Sat 17 Jun 07:14:06.973613 2017 ముంబయి: పాశ్చాత్య దేశాలు పాటిస్తున్న రక్షణాత్మక చర్యలు ప్రభావం తమ సంస్థ కార్యకలాపాలపై పెద్దగా లేదని ఐటీ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రకటించింది. ఐరో 50 దేశాలకు విస్తరిస్తాం: హీరో Sat 17 Jun 07:14:13.662265 2017 చెన్నయ్‌ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో అంటే 2018-19 నాటికి కేజీ బేసిన్‌పై రిలయన్స్‌ 'లోతైన' దృష్టి! Fri 16 Jun 01:07:26.461697 2017 న్యూఢిల్లీ: ముఖేష్‌ అంబానీ నేపథ్యంలోని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ కృష్ణా-గోదావరి బేసిన్‌లోని తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఇందుకు గాను ఆ సంస్థ బ్రిటీష్‌ చమురు దిగ్గజం మార్కెట్లకు ఫెడ్‌ దెబ్బ.. కుంగిన సెన్సెక్స్‌ Fri 16 Jun 01:07:35.574072 2017 ముంబయి : అమెరికా ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచడంతో గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కోన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఓ దశలో గరిష్టంగా 3 ఇంటెక్స్‌ నుంచి మరో 'ఎలైట్‌' స్మార్ట్‌ ఫోన్‌ Fri 16 Jun 01:14:12.708857 2017 న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ కొత్తగా 'ఎలైట్‌ ఈ7' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.7,999గా నిర్ణయిం ఇక బంకుల వద్ద జర భద్రం..! Fri 16 Jun 01:29:23.06606 2017 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా శుక్రవారం నుంచి దేశంలో పెట్రోలు, డీజిల్‌ల ధరలు ఏరోజుకారోజు మారనున్నాయి. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ధరల్లో మరో పెద్ద బ్యాంకు దిశగా అడుగులు..! Thu 15 Jun 06:28:18.503274 2017 న్యూఢిల్లీ: భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) అనుబంధ బ్యాంకుల విలీనంతో ఇప్పటికే ప్రపంచస్థాయి బ్యాంకును ఏర్పాటు చేసిన సర్కారు..ఇదే దిశగా మరిన్ని బ్యాంకుల విలీనంతో మరో దిగ్గ గృహ రుణాలపై ఎస్‌బీఐ ప్రత్యేక రేట్లు Thu 15 Jun 06:28:26.54666 2017 ముంబయి : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. గృహ రుణాలపై ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం Thu 15 Jun 06:28:35.171142 2017 న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సూచీ ప్రస్తుత ఏడాది మే నెలలో 2.17 శాతానికి దిగివచ్చింది. దీంతో డబ్ల్యూపీఐ సూచీ అయిదు నెలల కనిష్టానికి పడిపోయింది తయా ఎస్‌బీఐ కార్డు 'ప్రైమ్‌' ఆవిష్కరణ Thu 15 Jun 06:28:49.324771 2017 న్యూఢిల్లీ : నియో ప్రీమియం వినియోగదారుల కోసం భారతదేశంలోనే ప్రముఖ క్రెడిట్‌ కార్డు సంస్థ ఎస్‌బిఐ కార్డు కొత్తగా 'ప్రైమ్‌'ను ఆవిష్కరించింది. ప్రముఖ ప్రైవేట్‌ విమానయాన సంస్థ స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు Thu 15 Jun 06:29:04.358229 2017 ముంబయి : అమెరికా ఫెడ్‌ రిజర్వు పాలసీ సమీక్ష నిర్ణయాలు వెల్లడి కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దీ భారత్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడులు.. Thu 15 Jun 06:29:12.985041 2017 బెంగళూరు : ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్‌ కార్పొరేషన్‌ బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో రూ.1,100 కోట్లను పెట్టుబడులు పెడుతు బజాజ్‌ బైకుల ధరలు తగ్గింపు Thu 15 Jun 04:25:00.159521 2017 న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో తన ద్విచక్ర వాహనలపై ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జులై ఒక్కటో తేది నుంచి వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి రానున్ మిత్రా ఎనర్జీ రెవెన్యూలో 385% వృద్ధి Thu 15 Jun 04:22:00.248409 2017 హైదరాబాద్‌ : పునరుత్పాదన ఇంధన కంపెనీ మిత్రా ఎనర్జీ లిమిటెడ్‌ 2016 ఏడాదిలో 362.23 మిలియన్‌ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాదిలో రూ.74.72 మిలియన్‌ డ అపోహలొద్దు..! Wed 14 Jun 04:44:50.621745 2017 దేశ వ్యాప్తంగా జులై నుంచి సర్కారు 'వస్తు సేవల పన్ను'ను (జీఎస్‌టీ) అమలులోకి తేవడం కష్టమేనంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం మంగళవారం తోసిపుచ్చింది. తాము ముందుగా నోకియా స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్‌.. Wed 14 Jun 04:44:57.183776 2017 హెచ్‌ఎండీ గ్లోబల్‌ కొత్తగా మూడు నోకియా స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 6, నోకియా 5, నోకియా 3 పేర్లతో వీటిని ఆవిష్కరించింది. వీటి ధరలను వరుసగా ర మేటి సేవల ప్రభుత్వ బ్యాంక్‌ ఐడీబీఐ.. Wed 14 Jun 04:45:03.956805 2017 దేశంలో ఖాతాదారులకు నాణ్యమైన సేవలను అందిస్తున్న బ్యాంకుల్లో కేవలం ఒకే ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు స్థానం సంపాదించుకోగలిగింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 5 'బిగ్‌బాస్కెట్‌ ' పై ఆమెజాన్‌ ఆసక్తి Wed 14 Jun 04:45:11.064825 2017 భారత్‌లో విస్తృతిని మరింతగా పెంచుకోవాలని యోచిస్తున్న ఈ-కామర్స్‌ దిగ్గజం ఆమెజాన్‌ ఆన్‌లైన్‌ కిరాణా వెబ్‌సైట్‌ బిగ్‌బాస్కెట్‌.కామ్‌ను చేజిక్కించుకోవాలని యోచిస్తోంది. కొనుగ పరిశీలనలో గడువు పెంపు Wed 14 Jun 04:45:17.016485 2017 బ్యాంకుల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏల) గుర్తింపునకు ప్రస్తుతం అమలులోనున్న గడువును పెంచాలని యోచిస్తున్నట్టుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌ వెల్లడించారు. నేను నిర్దోషిని: విజరు మాల్యా Wed 14 Jun 04:45:22.921549 2017 మన దేశంలోని బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రుణాలను ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త విజరు మాల్యా తనపై ఆరోపణలన్నీ భరతం పడతాం! Tue 13 Jun 05:15:57.79422 2017 న్యూఢిల్లీ: 'భారత బ్యాంకింగ్‌ వ్యవస్థను ముప్పుతిప్పలు పెడుతోన్న మొండి బకాయిదార్ల పనిపట్టడానికి భారతీయ రిజర్వు బ్యాంకు కసరత్తు మొదలు పెట్టింది. భారీ మొత్తంలో రుణాలు తీసుకొ మందగించిన పారిశ్రామికోత్పత్తి! Tue 13 Jun 05:16:05.715911 2017 న్యూఢిల్లీ: ఏప్రిల్‌ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 3.1 శాతానికి మందగించింది. అంతకు ముందు మార్చి నెలలో ఐఐపీ వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. అయితే పాత బేస్‌ ప్రకారం ఇది 2.5 తప్పంతా ఆ సంస్థలదే: జియో Tue 13 Jun 05:16:12.194952 2017 న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులకు పూర్తి బాధ్యత టెలికాం కంపెనీలదేనంటూ రిలయన్స్‌ జియా ఘాటుగా ఆరోపించింది. టెలికాం సంస్థల సొంత తప్పిదాలతోనే టెలికం రం ట్రయంఫ్‌ నుంచి రూ.8.5 లక్షల బైక్‌! Tue 13 Jun 05:16:18.056893 2017 న్యూఢిల్లీ: సూపర్‌బైక్‌ తయారీ సంస్థ ట్రాయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ దేశీయ మార్కెట్లోకి మరో ఖరీదైన వాహనాన్ని విడుదల చేసింది. 'స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఎస్‌' పేరుతో ఈ కొత్త వాహనాన్ని మరింత దిగువకు రిటైల్‌ ద్రవ్యోల్బణం Tue 13 Jun 05:16:24.910291 2017 న్యూఢిల్లీ: కూరగాయలు, పప్పుల ధరలు దిగిరావడంతో మే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) 2.18 శాతం వద్ద నమోదు అయింది. గత ఏడాది ఇదే కాలంలో రిటైల్‌ దవ్య్రోల్బణం 5.76 శాతంగా నిలి ఐపీవోకు రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ Tue 13 Jun 05:16:31.634598 2017 ముంబయి: అనిల్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూపునకు చెందిన మరో సంస్థ నిధుల సమీకరణ ప్రాథమిక మార్కెట్లోకి అడుగుపెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌ నష్టాల్లోకి మార్కెట్లు.. Tue 13 Jun 04:59:47.773212 2017 చెన్నై: సూక్ష్మ గణాంకాల విడుదల, అంతర్జాతీయంగా ప్రతికూల పవనాల నేపథ్యాన్ని పురస్కరించుకొని మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాల బాట పట్టా 66 వస్తువులపై పన్నుశాతం సవరణకు ఓకే Mon 12 Jun 03:55:08.96687 2017 న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 16వ సమావేశం దేశంలోని వినియోగదారులతో పాటు పరిశ్రమ వర్గాలపై కాస్తా దయ తలచింది. దాదాపు 66 వస్తువులపై పన్ను శాతం తగ్గించినట్టు జీఎస్‌ట ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకం.. Mon 12 Jun 03:54:57.699872 2017 న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఈ వారం పలు కీలక అంశాలు మార్గనిర్దేశం చేయనున్నాయి. దీంట్లో ప్రధానంగా ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలు, ఫెడ్‌ పాలసీ సమీక్ష లాంటి వాటితో పాట జులై నుంచి జీఎస్ టీ అమ‌ల‌య్యే‌నా.. Sun 11 Jun 04:02:00.259699 2017 న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జులై నుంచి 'వస్తు సేవల పన్ను'ను (జీఎస్‌టీ) అమలులోకి తెచ్చేందుకు సర్కారు దూకుడుగా వ్యవహరిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భి
1entertainment
గంగూలీకి అభినందనలు Virat-Kohlis-Sourav-Ganguly కోల్‌కతా:టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు గంగూలీ తనతో ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, కొత్త అధ్యక్షుడు గంగూలీకి అభినందనలు తెలియజేశాడు. గంగూలీ అధ్యక్షుడిగా రానుండటం చాలా గొప్పగా ఉందని చెప్పాడు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత తాము టచ్ ఉంటామని… అయితే, గంగూలీని తానే ముందుగా కలుస్తానని తెలిపాడు. ఇప్పటి వరకు జట్టు గురించి కానీ, ధోనీ గురించి కానీ గంగూలీ తనతో మాట్లాడలేదని చెప్పాడు. అక్టోబర్ 24న బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉండే గంగూలీని కలుస్తానని తెలిపాడు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2sports
Dec 30,2015 ఏడాదిలో 50 కోట్లకు నెటీజన్లు న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ముగింపు నాటికి భారత్‌లో ఇంటర్‌నెట్‌ వాడకం దారుల సంఖ్య 50 కోట్లకు చేరనుందని టెలికాం శాఖ మంత్రి రవి శంకర ప్రసాద్‌ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 40 కోట్ల నెటీజన్లు ఉన్నట్లు తెలిపారు. వాస్తవానికి రానున్న రెండేళ్లలో 50 కోట్ల లక్ష్యాన్ని చేరాలని నిర్దేశించుకున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఏడాదిలోనే సాధ్యపడే సంకేతాలు కనపడుతున్నాయని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన 'డిజిటల్‌ అండ్‌ స్కిల్‌ ఇండియా ' సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 'డిజిటల్‌ ఇండియా'లో భాగంగా రానున్న కొన్నేళ్లలో 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు 'ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌'ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించామన్నారు. 'డిజిటల్‌ విలేజ్‌' ఆలోచనను మంత్రి వివరించారు. ప్రతి రాష్ట్రంలో ఒక్క ప్రాంతాన్ని ఎంచుకుని విద్యా, వైద్య రంగాల్లో టెక్నలాజీ సేవలను విస్తృతం చేస్తామన్నారు. డిజిటల్‌ విలేజ్‌లో భాగంగా నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఇ-ఎడ్యూకేషన్‌, ప్రాథమిక వైద్య కేంద్రాల కోసం టెలీమెడిసిన్‌, డిజిటల్‌ తరగతి గదులు, గ్రామాల్లో వై-ఫై అందించనున్నామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ​ సెమీ ఫైనల్లో గౌతమ్ గంభీర్ శతకం రంజీ ట్రోఫీలో భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. బెంగాల్‌తో జరుగుతున్న తొలి TNN | Updated: Dec 18, 2017, 06:59PM IST ​ సెమీ ఫైనల్లో గౌతమ్ గంభీర్ శతకం రంజీ ట్రోఫీలో భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. బెంగాల్‌తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గంభీర్ (127: 216 బంతుల్లో 21x4) శతకం బాదడంతో ఢిల్లీ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 271/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ జట్టు 286 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఢిల్లీ ఇంకా 15 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కెప్టెన్‌గా తిరుగులేని కోహ్లి, ధోని రికార్డు సమం భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ధోనీ రికార్డును సమం చేశాడు. కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి బ్యాటింగ్‌లో అదరగొడుతూ రికార్డులు సాధిస్తున్నాడు. TNN | Updated: Dec 2, 2016, 10:42AM IST భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ధోనీ రికార్డును సమం చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు ఇప్పటి వరకూ 20 టెస్టులు ఆడగా.. 12 మ్యాచ్‌ల్లో గెలుపొంది, ఆరింటిని డ్రాగా చేసకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. కెప్టెన్‌గా ధోనీ ఖాతాలోనూ తొలి 20 టెస్టుల్లో ఇలాంటి రికార్డే ఉంది. ఓవరాల్‌గా ధోనీ కెప్టెన్సీలో భారత్ 60 టెస్టులు ఆడగా, 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్ తరఫున అ్యతంత విజయవంతమైన కెప్టెన్‌ ధోనీనే. ఇక భారత జట్టుకు విదేశాల్లో విజయాల రుచి చూపిన సౌరభ్‌ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా 21 విజయాలు సాధించింది. ఇప్పటికే 12 టెస్టు విజయాలు సాధించిన కోహ్లి మరో రెండు టెస్టుల్లో విజయాలు సాధిస్తే.. అత్యధిక విజయాలు సాధించిన మూడో భారత టెస్టు కెప్టెన్‌గా అజారుద్దీన్ రికార్డును సమం చేస్తాడు. కెప్టెన్‌గా వరుస విజయాలు సాధిస్తున్న విరాట్.. బ్యాటింగ్‌లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. టెస్టు కెప్టెన్సీ చేపట్టాక 33 ఇన్నింగ్స్‌ల్లో 60కి పైగా సగటుతో 1861 పరుగులు చేశాడు. వీటిలో ఏడు సెంచరీలు ఉండగా, 4 అర్ధ సెంచరీలున్నాయి. వన్డేల్లోనూ కెప్టెన్సీ చేపట్టిన 14 ఇన్నింగ్స్‌లలో కోహ్లి దాదాపు 71 సగటుతో 850 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లి 71 ఇన్నింగ్స్‌లో 48.35 సగటుతో 2708 పరుగులు చేశాడు. వీటిలో 4 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలుండటం గమనార్హం. కెప్టెన్‌గా టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్ కోహ్లి మాత్రమే.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 'బాలకృష్ణుడు' ఆటకు రాశిఖన్నా పాట ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నిస్తోంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా తన గొంతును వినిపించింది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో పాట పాడడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. TNN | Updated: Aug 14, 2017, 09:12PM IST ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నిస్తోంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా తన గొంతును వినిపించింది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో పాట పాడడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. నారా రోహిత్ హీరోగా.. పవన్ మల్లెల దర్శకత్వంలో ' బాలకృష్ణుడు ' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రెజీనా కనిపించనుంది. ఇటీవల నార్వేలో జరిపిన షూటింగ్ తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మొదటిసారిగా ఈ సినిమాలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఉన్న ఓ పాటకు రాశిఖన్నా వాయిస్ అయితే బాగుంటుందని ఆలోచించిన దర్శకుడు పవన్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.
0business
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV మోదీ సెక్యూరిటీ మా ఫోన్లు లాగేసుకున్నారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాంధీ 150వ జయంతి సందర్భంగా నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన స్టార్స్‌ మీట్‌పై మరో ప్రముఖులు విమర్శలు గుప్పించారు. ఆ కార్యక్రమంలో మోదీ సెక్యూరిటీ మా సెల్‌ఫోన్లు తీసుకున్నారని, కానీ కొంతమంది తారలు మాత్రం తమ ఫోన్లలో సెల్పీలు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. Samayam Telugu | Updated: Nov 3, 2019, 11:00AM IST ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 29న జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు పలువురు సౌత్‌ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే సౌత్‌లో అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖుల ఫోటోలు కూడా బయటకు రాకపోవటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు. మెగా కోడలు, రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌ వేదికగానే మోదీ తీరుపై విమర్శలు కురిపించారు. దక్షిణాది నటులను ఆహ్వానించకపోవటం ఎంతో బాదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ మీట్‌పై మరో సౌత్‌ లెజెండ్ స్పందించారు. మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సౌత్‌ ను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం హారయ్యారు.
0business
ఐపీఎల్ 2019 సీజన్ విజేత : ముంబయి (ప్రైజ్ మనీ రూ.20 కోట్లు) ఐపీఎల్ 2019 సీజన్ పరాజిత: చెన్నై (రూ. 12.5 కోట్లు) ఐపీఎల్ 2019 సీజన్ అవార్డులివే..! 1. డేవిడ్ వార్నర్, ఆరెంజ్ క్యాప్ (రూ. 10 లక్షలు) : సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 12 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 692 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీతో పాటు 8 అర్ధశతకాలు ఉండగా.. ఏకంగా 57 ఫోర్లు, 21 సిక్సర్లు ఉండటం విశేషం. 2. ఇమ్రాన్ తాహిర్, పర్పుల్ క్యాప్ (రూ. 10 లక్షలు): చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచ్‌లాడిన ఇమ్రాన్ తాహిర్.. 16.57 సగటుతో ఏకంగా 26 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో ఏకంగా తాహిర్ నాలుగేసి వికెట్లు పడగొట్టడం కొసమెరుపు. సీజన్ ముగిసే సరికి అతని ఎకానమీ కేవలం 6.69గానే ఉండటం పొదుపు బౌలింగ్‌కి నిదర్శనం. 3. కీరన్ పొలార్డ్, పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన కీరన్ పొలార్డ్.. లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా క్యాచ్‌ని బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకున్నాడు. 4. ఆండ్రీ రసెల్, సూపర్‌ స్ట్రైకర్ (రూ. 10 లక్షలు): కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్.. ఒంటిచేత్తో ఆ జట్టుకి విజయాల్ని అందిస్తూ వచ్చాడు. స్లాగ్ ఓవర్లలో అతను బాదుడికి టోర్నీలోని అన్ని జట్ల బౌలర్లూ బాధితులుగా మిగిలారు. మొత్తంగా సీజన్‌లో అతని స్ట్రైక్‌రేట్ 204.81గా ఉండటం విశేషం. 5. కేఎల్ రాహుల్, స్టైలిస్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన కేఎల్ రాహుల్.. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో ఆ జట్టుకి విజయాల్ని అందించాడు. 14 మ్యాచ్‌లాడిన రాహుల్ 593 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, 6 అర్ధశతకాలు ఉన్నాయి. 6. రాహుల్ చాహర్, గేమ్ ఛేంజర్‌ ఆఫ్ ద సీజన్ (రూ. 10లక్షలు): ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన రాహుల్ చాహర్.. తన పదునైన స్పిన్ బౌలింగ్‌తో భాగస్వామ్యాల్ని విడదీయడంలో దిట్టగా పేరొందాడు. 7. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఫెయిర్‌ప్లే అవార్డ్ (రూ. 10లక్షలు): సీజన్‌లో అత్యంత క్రమశిక్షణ కలిగిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన ఆధారంగా ఈ అవార్డుని కేటాయిస్తారు. 8. ఆండ్రీ రసెల్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): టోర్నీలో రెండు మ్యాచ్‌లు మినహా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఆండ్రీ రసెల్‌ నిలకడగా రాణించాడు. మొత్తం 14 మ్యాచ్‌లాడిన రసెల్.. 510 పరుగులు చేయగా.. ఇందులో 31 ఫోర్లు, 52 సిక్సర్లు ఉండటం కొసమెరుపు. 9. శుభమన్ గిల్, ఎమర్జింగ్‌ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన శుభమన్ గిల్.. 14 మ్యాచ్‌లాడి 296 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కొత్త ఏడాదిలో విత్‌డ్రా పరిమితులు తొలగించేనా?   ముంబై, డిసెంబరు 19: పెద్దనోట్ల రద్దుతర్వాత విధించిన ఎటిఎం విత్‌డ్రా పరిమితులు, బ్యాంక్‌ విత్‌డ్రా పరిమితులను తొలగిస్తార న్న అధికార అంచనాలు వెలువడటంతో దేశవ్యాప్తంగా ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది. ప్రస్తుతం ఎటిఎంల నుంచి రోజుకు 2500, వారానికి 24 వేలకు మించకుండా విత్‌డ్రాచేసుకునే సదుపాయం ఉంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పెద్దనోట్లరద్దు గడిచినెలరోజులు దాటడం తో దేశవ్యాప్తంగా ఎదురవుతున్న కష్టనష్టా లను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. రూ.500, రూ.1000నోట్లు రద్దైన తర్వాత ఎటిఎంల నుంచి రోజుకు రెండువేల చొప్పున విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రకటించారు. తద నంతరం ఈ పరిమితి రూ.2500కు పెంచారు. అలాగే బ్యాంకు ఖాతాల నుంచి వారానికి 24 వేలకు తగ్గకుండా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. చెక్కులు, ఇంటర్నెట్‌ద్వారా చేసే చెల్లింపులకు పరిమితులు లేవు. కొన్ని రోజుల తర్వాత ఆర్‌బిఐ పెళ్ళిళ్లు ఇతర శుభకార్యాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు తగిన ఆధారాలు చూపిస్తే రూ.2.5లక్షల వరకూ విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు కల్పించింది. ఎటిఎంలు, బ్యాంకులవద్ద ఇప్పటికీబారులు తీరిన క్యూలు ఉన్నాయి. కొత్తనోట్ల కోసం అలాగే పాతనోట్ల మార్పిడికోసం ఈచర్య లు చేపట్టింది. ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాసా మాట్లాడుతూ విత్‌డ్రా పరిమితులు డిసెంబరు 30వ తేదీ తర్వాత సమీక్షిస్తామని పాత నోట్లను డిపాజిట్‌చేసేందుకు అదే చివరితేదీ కావడంతో ఆరోజు సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వుబ్యాంకులు కొత్త కరెన్సీ నోట్లను పంపిణీచేసేందుకు చర్యలు చేపట్టాయి. ఎటిఎంలద్వారా పంపిణీకి కసతర్తులు చేస్తు న్నా ఏమాత్రంచాలడంలేదు. కొత్త రూ.500 నోట్లు చెలామణి పెంచేందుకు ఆర్‌బిఐ కృషి చేస్తోంది. డిసెంబరు 30వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా నగదు సంక్షోభానికి తెర పడుతుందని అంచనా వేస్తోంది. నీతి ఆయోగ్‌సిఇఒ అమితాబ్‌కాంత్‌ జన వరి మద్యస్తం నాటికి పరిస్థితులు చక్కబడతాయని చెప్పడంలో అర్ధం ఇదేనని ఆంగ్లమీడియా కథనాలు వెలువడ్డాయి. అలాగేతాజాగా రూ.5 వేలకుమించి డిపాజిట్‌చేసిన పాతనోట్ల ను కూడా పరిశీలనచేస్తామని ఐటిశాఖ, ఆర్‌బిఐలు చెపుతున్నాయి. చెలామణి రద్దు చేసిన ప్రత్యేక బ్యాంక్‌నోట్లను రూ.5వేలకు మించి తమ ఖాతాలో జమచేస్తే వాటిని పరిశీలిస్తారు. ఈమేర కు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు లేఖలు రాసారు. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులకు దేశవ్యాప్తంగా లేఖలు రాసింది. ప్రధాన మంత్రి గరీబ్‌కళ్యాణ్‌యోజనకు పెట్టుబడులు పెంచేందుకుగాను ప్రభు త్వం ఈ ఆంక్షలు ప్రవేశపెట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
1entertainment
Hyderabad, First Published 7, Aug 2019, 5:55 PM IST Highlights కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 విడుదలకు సిద్ధం అవుతోంది. ఆగష్టు 9న మన్మథుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 విడుదలకు సిద్ధం అవుతోంది. ఆగష్టు 9న మన్మథుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2 చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో నాగార్జున అఖిల్ కెరీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఖిల్ ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించాడు. ఆ మూడూ నిరాశపరిచాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశ పరచడంతో తొలి విజయానికి అఖిల్ ఇంకా దూరంగానే ఉన్నాడు.  అఖిల్ కెరీర్ విషయంలో నాగార్జునపై కూడా ఒత్తిడి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై నాగార్జున స్పందిస్తూ అఖిల్ కెరీర్ గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపాడు. అఖిల్ ఇంకా కుర్రవాడే. తన తప్పుల నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాడు.  నా కెరీర్ ఆరంభంలో కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నాను. అఖిల్ కి కూడా ఒక రోజు వస్తుంది అని నాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.  Last Updated 7, Aug 2019, 6:13 PM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV పాక్‌పై స్టన్నింగ్ విక్టరీ.. భాంగ్రా డ్యాన్స్ చేసిన కివీస్ ఆటగాళ్లు అప్పటికే టీ20 సిరీస్‌ను కోల్పోయి.. వన్డే సిరీస్‌ను సమం చేసుకుని నిరాశలో ఉన్న కివీస్‌కు ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో కివీస్ ఆటగాళ్లు ఆనందాన్ని పట్టలేకపోయారు. Samayam Telugu | Updated: Nov 21, 2018, 01:09PM IST పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య అబుధాబిలో జరిగిన తొలి టెస్టు ఇరు దేశాల అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో పర్యటక కివీస్ జట్టు కేవలం 4 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ స్టన్నింగ్ విక్టరీ సాధించింది. 176 పరుగులను ఛేదించడానికి నాలుగో రోజు బరిలోకి దిగిన పాకిస్థాన్ 171 పరుగులకు ఆలౌటైంది. ముగ్గురు టెయిలెండర్లను డకౌట్లు చేసి కివీస్ మ్యాచ్‌ను ఎగరేసుకుపోయింది. 5 వికెట్లు తీసిన అజాజ్ పటేల్ కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, అప్పటికే టీ20 సిరీస్‌ను కోల్పోయి.. వన్డే సిరీస్‌ను సమం చేసుకుని నిరాశలో ఉన్న కివీస్‌కు ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో కివీస్ ఆటగాళ్లు ఆనందాన్ని పట్టలేకపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌లో గోల గోల చేశారు. కొంత మంది కివీస్ ఆటగాళ్లయితే పంజాబీ సంప్రదాయ నృత్యం ‘భాంగ్రా’ను ప్రదర్శించారు. ఓ పంజాబీ పాటకు ఇద్దరు కివీస్ ఆటగాళ్లు భాంగ్రా స్టెప్పులు వేశారు. దీంతో డ్రస్సింగ్ రూమ్‌లో ఒక్కసారిగా నవ్వులు పువ్వులు పూశాయి. New Zealand players celebrating the win in Abu Dhabi with a bit of bhangra #PAKvNZ https://t.co/UJNN0FRnH7 — Saj Sadiq (@Saj_PakPassion) 1542654811000 కాగా, పాకిస్థాన్ పరాజయంపై ఆ జట్టు హెడ్ కోచ్ మికీ ఆర్థర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తొలి టెస్టులో కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోవడంపై స్పందిస్తూ.. ‘నా కోచింగ్ కెరీర్‌లో ఇది అతి చెత్త ప్రదర్శన’ అంటూ మండిపడ్డారు. నవంబర్ 16న ప్రారంభమైన తొలి టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న కివీస్.. 249 పరుగులు చేసి పాకిస్థాన్ ముందు 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ (5-59) అద్భుతంగా రాణించడంతో పాక్ 171 పరుగులకు ఆలౌటై 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యం సాధించింది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ధోనీకి 11 మ్యాచ్‌లే ఛాన్స్..! ఆ తర్వాత...? 2019 ప్రపంచకప్‌కి ముందు ధోనీ కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడే అవకాశముంది. ఇక కివీస్‌తో ఆడే మూడు టీ20లు కలుపుకుంటే.. మొత్తం 11 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను ఆడనున్నాడు. Samayam Telugu | Updated: Dec 25, 2018, 01:02PM IST ధోనీకి 11 మ్యాచ్‌లే ఛాన్స్..! ఆ తర్వాత...? భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ టీ20 జట్టులోకి పునరాగమం చేశాడు. ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో వరుసగా టీ20 సిరీస్‌లకి దూరమైన ధోనీ.. దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ టీమిండియా తరఫున మైదానంలోకి రానున్నాడు. ఆస్ట్రేలియాతో వచ్చే ఏడాది జనవరి 12 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ కోసం నిన్న టీమ్స్‌ని ప్రకటించిన సెలక్టర్లు.. ధోనీకి వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. 2019 ప్రపంచకప్‌లోపు ధోనీ భవితవ్యంపై ఓ నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతోనే సెలక్టర్లు ఈ ఛాన్సిలిచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన.. మధ్యలో వెస్టిండీస్, ఆసియా కప్ ఇలా ధోనీకి వరుస అవకాశాలు లభించినా.. ఫామ్‌ని అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వికెట్ల వెనుక అతని నైపుణ్యం, వ్యూహాల్లో అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు, టీమిండియా మేనేజ్‌మెంట్.. తుది జట్టులో కొనసాగించేందుకు మొగ్గుచూపారు. కానీ.. వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మాత్రం ఎట్టకేలకి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుని ధోనీపై వేటు వేసి వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కి సెలక్టర్లు అవకాశమిచ్చారు. అయితే.. 2019 ప్రపంచకప్‌కి ధోనీనే వికెట్ కీపర్‌గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మళ్లీ ధోనీవైపు మొగ్గుచూపిన సెలక్టర్లు.. వరల్డ్‌కప్‌లోపు అతనికి తగినన్ని అవకాశాలివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ‘2019 ప్రపంచకప్‌కి ముందు ధోనీ కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడే అవకాశముంది. ఇక కివీస్‌తో ఆడే మూడు టీ20లు కలుపుకుంటే.. మొత్తం 11 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను ఆడనున్నాడు. వరల్డ్‌కప్‌కి ముందు అతను కుదురుకునేందుకు తగినన్ని అవకాశాలివ్వాలనే ఉద్దేశంతోనే సెలక్టర్లు వన్డే, టీ20 జట్టులోకి ఎంపిక చేశారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ.. ధోనీ ఫామ్ అందుకోలేకపోతే.. మెగా టోర్నీలో ఆడిస్తారా..? అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వికెట్ కీపర్లుగా దినేశ్ కార్తీర్, రిషబ్ పంత్ ప్రత్యామ్నాయంగా టీమ్‌కి ఉన్న విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Suresh 141 Views బిఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రెట్టింపు డేటా ఆఫర్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 26:రిలయన్స్‌జియో ప్రకంపనలతో ప్రభుత్వరంగంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా డేటా రేట్లను 50శాతం తగ్గించేసింది. పోటీసంస్థలను తట్టుకుని నిలబడేందుకు వీలుగా 3జి మొబైల్‌ డేటా ప్లాన్‌ను 1099 రూపాయలకు రెట్టింపు డేటా పరిమితిని విధించింది. దేశ వ్యాప్తంగా ఈప్లాన్‌ అమలులోనికి వచ్చింది. అపరిమిత 3జిప్లాన్‌ 1099 కే ఎలాంటి వేగం తగ్గకుండా డేటాను అందిస్తున్న ట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ సిఎండి అనుపమ్‌ శ్రీవాస్తవ వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న 549 ప్లాన్‌కు ప్రస్తుతం అందిస్తున్న 5జిబినుంచి 10జిబికి పెంచింది. 30రోజుల కాలపరిమితి కల ఈ ప్లాన్‌ నూరుశాతం డేటా ప్రయోజనాలు పెరిగినట్లు సిఎండి వెల్లడించారు. అలాగే 156 ప్లాన్‌లో 2జిబి డేటాను పదిరోజుల కాలపరిమితికి అందిస్తోంది. గతఏడాది ప్రత్యేక స్పెషల్‌ టారిఫ్‌ వోచర్లను విడుదల చేసి డేటా ప్రయోజనాలను మరింత అందించినట్లు ప్రకటించింది. జూలైనెల లోనే ప్రైవేటుకంపెనీలు ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులర్‌ కంపెనీలు డేటా వినియోగ పరిమితిని 67శాతం పెంచాయి. రిలయన్స్‌జియో పోటీని తట్టుకోడానికే ఈ ఆఫర్లు ప్రకటించాయి. ఆర్‌జియో ఉచిత సిమ్‌ ఆఫర్‌తో 90 రోజులపాటు ఉచితంగా సేవలందిస్తోంది.
1entertainment
internet vaartha 127 Views డాలర్‌ వర్సెస్‌ రూపాయి 67.53 ముంబై : మార్కెట్లు వరుసగా నాలుగోరోజు లాభాల్లో ముగిసాయి. నిఫ్టీ 2016 సంవత్సరంలో అత్యంత గరిష్టస్థాయిని నమోదుచేసింది. ఇంట్రాడే లావాదేవీల్లోప్రైవేటు బ్యాంకర్లు ఎక్కువ జోరందుకున్నారు. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 259 పాయింట్ల ఎగువన 27వేల సూచి వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సూచి 84 పాయింట్లు పెరిగి 8288 పాయింట్లవద్ద స్థిరపడింది. గత ఏడాది అక్టోబరు 23వ తేదీనాటి గరిష్టస్థాయి సూచీలను నమోదుచేసింది. బిఎస్‌ఇ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒకటినుంచి 1.3 శాతం పెరిగాయి. మార్కెట్లపరంగా 1608 కంపెనీలులాభాల్లోను, 1003కంపెనీలు స్వల్ప నష్టాల్లో ముగిసాయి. ఇప్పటివరకూ రుతుపవనాల ప్రభావం సానుకూలంగా ఉందని, బ్రెగ్జిట్‌ ఆందోళనలు తగ్గాయని నిపుణులు అంచనాలు. భారత్‌ రూపాయి డాలరుతో పోలిస్తే 14 పైస లు పటిష్టం అయి 67.53 పైసలవద్ద నిలి చింది. పన్నులశాఖ విదేశీపన్ను జమల నిబంధ నలను 2017 ఏప్రిల్‌నుంచి అమలులోనికి తెస్తున్న ట్లు ప్రకటించింది. విదేశీ పన్ను క్రెడిట్‌ ఎఫ్‌టిసి పరంగాపన్నుచెల్లింపులకు సంబంధించి లభిస్తుంది. సర్‌ఛార్జి, సెస్‌లను ఈ చట్టంపరిధిలో చెల్లించాల్సి ఉంటుంది. కనీస ప్రత్యామ్నాయపన్ను కూడా ఈ పరిధిలోనే ఉంటుంది. అయితే వడ్డీ లేదా ఫీజు లేదా జరిమానాలు ఈచట్టంపరిధిలోనికి రావు. అన్ని స్టాక్‌ సూచీలు కూడా లాభాల్లోనే ముగిసాయి. విద్యుత్‌, రియాల్టీ సూచలు రెండుశాతం చొప్పున పెరిగాయి. వినియోగరంగపరంగా ఉన్న కంపెనీలు ఏడో వేతన సంఘం సిఫారసులు ఆమోదించడంతో ఎక్కువ లాభాల్లో నడిచాయి. ఆటోరంగషేర్లు జూన్‌ నెల గణాంకాల ఆధారంగా నడిచాయి. టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, హీరోమోటోకార్ప్‌, మారుతిసుజుకి, బజాజ్‌ ఆటో వంటివి 1 నుంచి 2.4శాతం చొప్పున పెరిగాయి. ప్రైవేటు బ్యాంకర్ల పరంగాచూస్తే వినియోగరంగ, గృహరుణాలు పెరిగే అవకాశం ఉండటంతో పెరిగాయి. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్‌ బ్యాంకు, ఐసిఐసిఐబ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు 1నుంచి 3.2శాతం పెరిగాయి. ఎఫ్‌ఎంసిజి షేర్లు సాధారణ వర్షపాతం అను గుణంగా పెరిగాయి. ఐటిసి, హెచ్‌యుఎల్‌ వంటివి పెరిగాయి. ఒకటిశాతం పెరుగుదల కనిపించింది. డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 3శాతం గరిష్టంగా పెరిగింది. కంపెనీ 5.08 మిలియన్ల ఈక్విటీ షేర్లను 1569.41 కోట్లతో బైబాక్‌ చేఉసింది. ఎల్‌అండ్‌టి ఒకటిశాతం పెరిగింది. కంపెనీ ఐటి విభాగం, ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్‌ 1240 కోట్లు రూపాయలు ఐపిఒకు వస్తోంది.భెల్‌ ఐదుశాతం పెరిగింది. టాటాస్టీల్‌ మూడుశాతంపెరిగింది. బ్రెగ్జిట్‌ పరంగా ఎటువంటి యుకెబిజి నెస్‌కు నష్టంలేదని అంచనా. ఇత రత్రా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌టి పిసి, ఏసియన్‌ పెయింట్స్‌, ఒఎన్‌ జిసి లాభాల్లో ముగిసాయి. అలెంబిక్‌ ఫార్మా 9శాతంపెరిగి 595కు చేరిం ది. బిఎస్‌ఇ ఇంట్రాడేలో మరింత పెరిగింది. అమెరికా ఎఫ్‌డిఎ గుజరాత్‌లోని పనెలావ్‌ ఉత్పత్తికేంద్రం ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కీలకం. సాగర్‌ సిమెంట్స్‌ ఆరుశాతం పెరిగి 710 రూపాయలకు చేరింది. తోషాలి సిమెంట్స్‌ 60 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఐపిఒ క్వెస్‌కార్ప్‌ అంచనా లకు మంచి 1.16 రెట్లు అమ్మకాలు సాగాయి.
1entertainment
india vs south africa 1st t20i: virat kohli and co. reach dharamsala ధర్మశాలకి చేరుకున్న భారత టీ20 జట్టు సఫారీలతో తొలి టీ20 కోసం భారత జట్టు ఈరోజే ధర్మశాలకి చేరుకుంది. ఆదివారం రాత్రి 7 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుండగా.. శనివారం టీమిండియా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. Samayam Telugu | Updated: Sep 13, 2019, 09:01PM IST హైలైట్స్ భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ గత సోమవారమే ధర్మశాలకి చేరుకున్న సఫారీ టీమ్ శుక్రవారం అక్కడికి చేరుకున్న టీమిండియా క్రికెటర్లు సిరీస్‌లో మొత్తం మూడు టీ20లు.. రెండో టీ20 మొహాలిలో Image Courtesy: BCCI Twitter దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ కోసం భారత జట్టు శుక్రవారం ధర్మశాలకి చేరుకుంది. సఫారీలతో మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియా ఆడనుండగా.. ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు ఢిల్లీ నుంచి బయల్దేరిన భారత క్రికెటర్లు.. ధర్మశాలకి చేరుకున్నారు. ఇక రెండో టీ20 మ్యాచ్ బుధవారం మొహాలి వేదికగా, మూడో టీ20 ఆదివారం (ఈనెల 22న) బెంగళూరు‌లో జరగనుంది. A traditional welcome for #TeamIndia as they arrive in Dharamsala ahead of the 1st T20I against South Africa.… https://t.co/D7ToekSAJX — BCCI (@BCCI) 1568380320000 దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల భారత్‌కి చేరుకున్న సఫారీ టీ20 జట్టు.. గత సోమవారమే ధర్మశాలకి చేరుకుంది. భారత గడ్డపై ఇప్పటి వరకూ టీమిండియా చేతిలో ఒక్కసారి కూడా టీ20ల్లో ఓడిపోని దక్షిణాఫ్రికా టీమ్.. అదే రికార్డ్‌ని కొనసాగించాలని ఆశిస్తుండగా.. సొంతగడ్డపై టీ20ల్లో గెలుపు రుచి చూడాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్ ఆసక్తికరంగా జరగనుంది. Read More: భారత్‌లో దక్షిణాఫ్రికా టూర్.. షెడ్యూల్ ఇదే భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ దక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), దుస్సేన్ (వైస్ కెప్టెన్), బవుమా, జూనియర్ డాలా, బోర్న్ పోర్టుయిన్, హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్, ఫెహ్లుక్వాయో, పిట్రోరియస్, కగిసో రబాడ, షంషీ, స్మట్స్
2sports
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
సురేష్ బాబు కొడుకు నన్ను శారీరకంగా వాడుకున్నాడు : శ్రీరెడ్డి (వీడియో) Highlights సురేష్ బాబు కొడుకు నన్ను శారీరకంగా వాడుకున్నాడు : శ్రీరెడ్డి (వీడియో) క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో తీవ్ర చర్చ జరుగుతుంది.ఇప్పటికే పలువురు హీరోయిన్లు స్పందించినప్పటికి శ్రీరెడ్డి మాత్రం తనకు న్యాయం జరిగేంత వరకు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వచ్చేంతవరకు ఈ వివాధాన్ని ఆపనంటు కూర్చుంది. మొన్న ఫిలింనగర్ లో అర్ధనగ్నంగా కూర్చుంటే కనీసం ఏం జరిగిందని కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంభందించిన వారు ఒక్క మాట కూడా అడగలేదు. ఇలాంటి వాళ్ల నాకు సభ్యత్వం ఇవ్వను అని అనేది అంటు మా సంఘం పై ధ్వజమెత్తారు. అంతటి తో ఆగకుండా ఒక జాతీయ న్యూస్ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్నారు. ఆ షోలో ఆమె ఒక సంచలన ప్రకటణ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానని చెప్పింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు తనను శారీరకంగా వాడుకున్నాడని. తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తరువాత మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె చేస్తున్న ఈ ఆరోపనలు ఎంత వరకు నిజం అన్నది వేచిచూడాలి.  కాగా నెట్టిజన్లు ఆమె చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. Last Updated 10, Apr 2018, 2:00 PM IST
0business
Vaani Pushpa 93 Views DIGITAL , tax Digital న్యూఢిల్లీ: ఆర్ధికపరస్పరసహకారం అభివృద్ధి దేశాలసమాఖ్య (ఒఇసిడి) తాజాగా గూగుల్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఇతర టెక్నాలజీ దిగ్గజ సంస్థలపై పన్నులు విధించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒఇసిడి సంప్రదింపులపత్రాన్ని విడుదలచేసింది. వీటిపై అభిప్రాయాలను కూడా వచ్చేనవంబరు 12వ తేదీలోపు తెలియజేయాలనికోరింది. డిజిటల్‌ లైన్‌లో ఉన్న గూగుల్‌ నెట్‌ఫ్లిక్స్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి కంపెనీలు ఇకపై ఆయా దేశాల్లో పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఏదేశంలో వాటిని ప్రవేశపెట్టదలిచినా ఆదేశాల్లో అమలులో ఉన్న పన్నులు చెల్లించాల్సిన అవసరం ఎంతో ఉంది. 36 దేశాలకూటమి ఇందుకు సంబంధించి సంప్రదింపులపఆన్ని విడుదలచేసింది. అంతేకాకుండా ఇపుడు ఈ కంపెనీలు భారత్‌లోఉన్నాసరే సిబిడిటి వీటిపై పన్నులు విదించేఆస్కారం ఉంది. అయితే కొన్ని అంశాలపై తమ దేశ స్వయంప్రతిపత్తి దెబ్బతినకుండా ఉండాలని వాదిస్తోంది. తుదిరూపం ఇచ్చే ఈ ఒప్పందం 2020 నాటికి చేరుతుందని అంచనా. ముందు 21 పేజీలతో కూడిన ముసాయిదానున బుధవారం విడుదలచేసింది. డిజిటల్‌ లేదా సొంత లాభదాయక బ్రాండ్లు ఏవైనా సరే వీటిపై పన్నులు ఉండాలని ఒఇసిడి సూచించింది. రెడీమేడ్‌ దుస్తులు, వస్త్రాలనుంచి కార్లవరకూ అన్నింటిపైనా పన్నులుంటాయి. ఏకాభిప్రాయం కుదిరితే ఇకపై కూటమిలోని 36 దేశాల్లో ఎక్కడ ప్రవేశపెట్టినా ఆదేశాల పన్నులు వర్తిస్తాయి. బహుళజాతి కంపెనీలు ఈ దేశాల్లో మార్కెట్‌లకు వస్తే వాటికిసైతం పన్నులు విదించాల్సి ఉంటుంది. 1920 నాటి పన్నులవిధానానిన ప్రస్తుత నిబంధనలను సరిపోలుస్తూ కొత్త ముసాయిదా రూపొందించారు. ఒఇసిడి ఇందుకోసం ఒకేవిధమైన వైఖరిని సూచిస్తోంది. వీటికోసం కొత్త నిబంధనల వ్యవస్థను ప్రత్యేకించి అమ్మకాల ఆధారంగా రూపొందించింది. మూడంచలె లాభాల కేటాయింపులయ్తంరాంగాన్ని అనుసరించి పన్ను చెల్లింపుదారులు, పాలనా యంత్రాంగంలో ఉన్న ప్రముఖులు ఇద్దరూ బేరీజువేసి పన్నులునిర్ణయిస్తారు. సిబిడిటి అధికారి ఒకరుమాట్లాడుతూ ఈ అంతర్జాతీయ కూటమి ప్రణాళికను సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు తెలిసింది. వచ్చే సమావేశం డిసెంబరులో ఉంటుందని, అపుడు ఆయా దేశాలు తమకున్న అభ్యంతరాలనువెల్లడించే అవకాశం ఉంటుంది. స్థూల అమ్మకాల ఆధారంగానే జరగాలన్న వాదన కూడా ఉంది. ఇపుడున్న పరిస్థితుల్లో గ్లోబల్‌మార్కెట్లలో ఏకీకృత వ్యవస్థను అమలుచేస్తున్నాయి. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మహేశ్ సినిమా.. ఈ ట్విస్ట్ ఏంటి దానయ్యా? ఆరునెలల ముందే సినిమా విడుదల తేదీని ప్రకటించారు. కానీ కొత్త అనుమానాలకు తావిస్తున్నారు? TNN | Updated: Oct 26, 2017, 11:59PM IST కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల కానుంది. మహేశ్ సీఎంగా నటిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి ‘భరత్ అనే నేను’ టైటిల్ ప్రచారంలో ఉంది. ఆరు నెలల ముందే సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో అభిమానులు ఖుషీగా ఫీలవుతున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా పేరు విషయంలో షాకిచ్చింది. ఏప్రిల్ 22, 2018న విడుదల అని ఉన్న ఆ డిజైన్లో సినిమా పేరు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. — DVV Entertainments (@DVVEnts) October 26, 2017 డీవీవీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 3 అని మాత్రమే ఆ పోస్టర్లో ఉంది. మహేశ్ 24గా మాత్రమే ఈ చిత్రాన్ని పేర్కొన్నారు. దీంతో సినిమా పేరు మార్చే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానం తలెత్తుతోంది. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీమంతుడు తర్వాత మహేశ్-కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
0business
ఎదురులేని బౌలింగ్‌ దళం - టెస్టుల్లో పేస్‌, స్పిన్‌తో భారత్‌ జోరు - సహకరించని పిచ్‌లపైనా మనోళ్ల ప్రతాపం భారత జట్టు అనగానే ఉపఖండం పులి అనే అపప్రద ఉండేది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌, మాయలో ఆరితేరిన స్పిన్నర్లకు టీమ్‌ ఇండియా కేంద్రం. ఇప్పుడు అలా కాదు. పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. బ్యాటింగ్‌, స్పిన్‌లో తన వైభవం కొనసాగుతున్నా.. పేస్‌లో కొత్త జీవం వచ్చేసింది. ఏమాత్రం సహకారం లభించని పిచ్‌లపైనా పేసర్లు వికెట్ల వేట సాగిస్తున్నారు. బ్యాట్స్‌మన్‌ భారీ శతకాలను మైమరిపించే రీతిలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సింహాస్వప్నం అవుతున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హయాంలో భారత బౌలింగ్‌ దశం అత్యంత శక్తివంతంగా రూపొందింది. నవతెలంగాణ క్రీడా విభాగం ' మా లక్ష్యం మ్యాచ్‌ సమీకరణాల నుంచి పిచ్‌ పరిస్థితులను పూర్తిగా తొలగించటం. టెస్టు వేదిక జొహనెస్‌బర్గ్‌, ముంబయి, న్యూఢిల్లీ, ఆక్లాండ్‌, మెల్‌బోర్న్‌ అనే వ్యత్యాసం లేకుండా 20 వికెట్లు కూల్చగల్గాలి. ఈ లక్ష్యం ఎలా సాధించగలం? ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్లతో పరిపూర్ణమైన బౌలింగ్‌ దళం అవసరం'.. ఇటీవల దక్షిణాఫ్రికాపై గాంధీ-మండేలా ఫ్రీడం సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన అనంతరం భారత చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. మాటల గారడీలో ఉద్దందుడు రవిశాస్త్రి ఏడాది క్రితం ఇవే మాటలు చెబితే, ఎవరూ పెద్దగా పట్టంచుకునే వారు కాబోలు!. కానీ ఇప్పుడు కచ్చితంగా శాస్త్రి మాటలను సిరీయస్‌గా తీసుకోవాల్సిందే. అందుకు కారణంగా అణ్వస్త్రంలా తయారైన భారత బౌలింగ్‌ విభాగమే. విరాట్‌ కోహ్లి నాయకత్వ పగ్గాలు అందుకున్న తర్వాత భారత బౌలింగ్‌ విభాగంలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. భారత క్రికెట్‌లో ఇప్పుడు బౌలింగ్‌ దళమే అత్యుత్తమం కాకపోవచ్చు, కానీ ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో కోహ్లిసేన బౌలర్లు అత్యంత ప్రమాదకారులు అనే వాస్తవం అంగీకరించక తప్పదు. పేసర్లు మెరుస్తున్నారు : ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత బ్యాటింగ్‌ లైనప్‌ నుంచి భారీ శతకాలు నమోదయ్యాయి. అయినా, సిరీస్‌లో అందరికీ గుర్తుండిపోయే ప్రదర్శన మాత్రం బౌలింగ్‌ దళం నుంచి వచ్చినవే. విశాఖలో మహ్మద్‌ షమి స్పెల్‌, రాంచిలో ఉమేశ్‌ యాదవ్‌ విజృంభణను అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. పదునైన పేస్‌ బౌలింగ్‌కు దక్షిణాఫ్రికా పెట్టింది పేరు. అటువంటి సఫారీపైనే మన పేసర్లు పైచేయి సాధించారు. పిచ్‌ నుంచి సహకారం లభించని సమయంలో కండ్లుచెదిరే ప్రదర్శన చేశారు. కెప్టెన్‌ కోహ్లి నాయకత్వంలో చెప్పుకోదగిన విషయం, పేసర్ల ప్రదర్శన. కోహ్లి కెప్టెన్సీలో పేసర్లు వికెట్ల వేటలో ముందుంటున్నారు. విరాట్‌ కోహ్లి సారథ్యం వహించిన 51 టెస్టుల్లో భారత బౌలింగ్‌ విభాగం ప్రదర్శన అమోఘం. పేసర్లు 420 వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్లు 472 వికెట్లు కూల్చారు. పేసర్లు 26.79 సగటు సాధించగా, స్పిన్నర్లు 25.02 సగటుతో మెరిశారు. పేసర్ల స్ట్రయిక్‌రేట్‌ 52.5 కాగా, స్పిన్నర్లు 54.1గా నమోదు చేశారు. మొత్తం వికెట్లలో పేసర్లు 47.1 శాతం పడగొట్టారు. స్పిన్నర్లు 52.9 శాతం వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. నాయకుడికి ఆయుధం : బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లిపై ఎక్కుపెట్టేందుకు విమర్శలు లేవు. కానీ నాయకుడిగా కోహ్లి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అందులో వనరుల సమర్థ వినియోగం ముఖ్యమైనది. ప్రపంచ శ్రేణి బౌలర్లు అందుబాటులో ఉండటం కోహ్లి నాయకత్వాన్ని సులభతరం చేసింది. 2014-15 నుంచి విరాట్‌ కెప్టెన్సీ వహించిన 14 సిరీస్‌ల్లో (ఏకైక టెస్టు సిరీస్‌లు మినహా) బౌలర్లు ఒక్కో వికెట్‌కు 30 పరుగులోపే ఇచ్చుకున్నారు. స్వదేశంలో 24.56 సగటు ఆశ్చర్యం ఏమీ కాదు. కానీ విదేశీ పిచ్‌లపై సగటు భారత బౌలింగ్‌ విభాగం సత్తాను చాటుతోంది. దక్షిణాఫ్రికాలో 23.49, ఆస్ట్రేలియాలో 25, ఇంగ్లాండ్‌లో 29.81 సగటుతో బౌలర్లు రెచ్చిపోయారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ సహా రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా వంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లు వికెట్ల వేటలో ముందున్నారు. బంగ్లా బహుపరాక్‌ : టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. విజయం సాధించిన న్యూఢిల్లీ టీ20 సహా ఓడిన రాజ్‌కోట్‌, నాగ్‌పూర్‌లలో భారత బౌలర్లపై దండెత్తారు. ప్రథమ ప్రాధాన్య బౌలింగ్‌ దళం కాకపోవటంతో ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్‌ టెస్టు సవాల్‌కు సిద్ధమవుతోంది. టీ20లో భారత్‌కు గట్టి పోటీనిచ్చిన బంగ్లాదేశ్‌ ఐదు రోజుల ఆటలో ఏం చేస్తుందో ఆసక్తికరం. కోహ్లి నాయకత్వంలో వన్డే, టీ20ల కంటే టెస్టుల్లో భారత్‌ ప్రమాదకర జట్టుగా తయారైంది. బలమైన దక్షిణాఫ్రికా కోరలు పీకి వికెట్ల దాహంతో ఎదురుచూస్తున్న భారత బౌలింగ్‌ విభాగం ముందు బంగ్లాదేశ్‌ అసలు ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
Hyderabad, First Published 4, Feb 2019, 2:59 PM IST Highlights 'గరుడ వేగ' చిత్రంతో భారీ హిట్ అందుకున్న హీరో రాజశేఖర్ తాజాగా 'కల్కి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది.  'గరుడ వేగ' చిత్రంతో భారీ హిట్ అందుకున్న హీరో రాజశేఖర్ తాజాగా 'కల్కి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సోమవారం నాడు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమా టీజర్ ని విడుదల చేసింది. ఈ టీజర్ లో రాజశేఖర్ చాలా పవర్ ఫుల్ గా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించారు. 1980 నేపధ్యంలో సంఘటనల ఆధారంగా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకా ముప్పై శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నందితా శ్వేతా, రాహుల్ రామకృష్ణ, నాజర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను సి కళ్యాణ్  నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ స్వరకర్త.  Last Updated 4, Feb 2019, 2:59 PM IST
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మూడో వన్డే: భారత్‌కు మళ్లీ ఛేజింగే భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ పల్లెకెలెలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కపుగెదర బ్యాటింగ్ ఎంచుకున్నాడు. TNN | Updated: Aug 27, 2017, 02:26PM IST భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ పల్లెకెలెలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కపుగెదర బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారని కపుగెదర చెప్పాడు. ‘రెండో వన్డేలో చాలా బాగా ఆడాం, కానీ విజయానికి ఆవలే నిలిచిపోయాం. అది గతం. ప్రస్తుత మ్యాచ్‌లు అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. ఉపల్ ఎలాగు లేడు కాబట్టి తిరమన్నే జట్టులోకి వచ్చాడు. గుణతిలకకు గాయం కావడంతో అతని స్థానంలో చండిమాల్ ఆడుతున్నాడు’ అని టాస్ సందర్భంగా కపుగెదర చెప్పాడు. ఇక కోహ్లి మాట్లాడుతూ.. ‘మా ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదు. మొదటి రెండు గేమ్‌లు బాగా ఆడాం. కాకపోతే రెండో వన్డేలో మిడిలార్డర్ కాస్త తడబడింది. అదో మాకో మంచి పాఠం. మేం చాలా రిలాక్స్‌గా ఉన్నాం. దాదాపు మూడు వన్డేలు అడిన ప్లేయర్ మా వెనుక ఉన్నాడు. ధోనీకి ఇది 299వ వన్డే. భువీ ప్రశాంతంగా పనికానిస్తున్నాడు. కష్టాల్లో ఎలా ఆడాలో వీరిద్దరూ మాకు చూపించారు. దాన్నే మిగిలిన కుర్రాళ్లు ఫాలో అవుతారు. జట్టులో ఎలాంటి మార్పులు లేవు’ అని చెప్పాడు. కాగా, ఈ మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు ఎలా అయినా భారత్‌కు చెక్‌పెట్టి సిరీస్ పోరులో నిలవాలని శ్రీలంక పట్టుదలతో ఉంది. తుది జట్లు ఇలా ఉన్నాయి.. భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్ శ్రీలంక: నిరోషన్ డిక్వెల్లా, లాహిరు తిరిమన్నే, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, మాథ్యూస్, కపుగెదర, సిరివర్దన, అఖిల ధనంజయ, చమీర, విశ్వ ఫెర్నాండో, లసిత్ మలింగ
2sports
నేనొక అనాథలా ఫీల్ అవుతున్నా.. ఖుష్బూ భావోద్వేగ ట్వీట్ Highlights తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపై సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపై సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రిని పోగొట్టుకొని అనాధలా ఫీల్ అవుతున్నానని భావోద్వేగంగా ట్వీట్ చేశారు. 'సూర్యుని కుమారుడు అస్తమించారు, మళ్లీ ఆయన ఉదయించరు. కరుణానిధి శకం ముగిసింది. తమిళనాడు ప్రజల మనసుల్లో ఆయన పేరు అల్లుకుపోయింది. ఓ మహానేతగా ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు' అంటూ ట్వీట్ చేసి నెల రోజుల క్రితం కరుణానిధితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''నెల రోజుల క్రితం ఆయనతో కలిసి దిగిన చివరి ఫోటో ఇది. కానీ ఇదే చివరి ఫోటో అవుతుందని, ఆ మహానేతని చూసే చివరి క్షణం అవుతుందని నేను ఊహించలేదు. మిస్ యూ అప్పా'' అని ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ లో 'ఇప్పుడు నేనొక అనాధలా ఫీల్ అవుతున్నాను' అంటూ ఎమోషనల్ అయ్యారు.    This was the last pic I had taken with him a little over a month ago..never knew this will be the last time I will be seeing the great Leader..will miss you Appa.. pic.twitter.com/9LJexC5EZ4 — khushbusundar..and it's NAKHAT KHAN for the BJP.. (@khushsundar) August 7, 2018   I feel I am orphaned.. — khushbusundar..and it's NAKHAT KHAN for the BJP.. (@khushsundar) August 7, 2018 Last Updated 7, Aug 2018, 10:15 PM IST
0business
Hyderabad, First Published 24, Oct 2018, 3:03 PM IST Highlights నందమూరి బాలకృష్ణ తనకి సొంత బాబాయ్ అయినప్పటికీ తారక్ మాత్రం అతడితో మాట్లాడడానికి భయపదేవాడట. అతడి భయాన్ని గ్రహించి పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా బాలయ్యతో మాట్లాడించిన సందర్భాన్ని 'పరుచూరి పలుకులు' షోలో గుర్తు చేసుకున్నారు.  నందమూరి బాలకృష్ణ తనకి సొంత బాబాయ్ అయినప్పటికీ తారక్ మాత్రం అతడితో మాట్లాడడానికి భయపదేవాడట. అతడి భయాన్ని గ్రహించి పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా బాలయ్యతో మాట్లాడించిన సందర్భాన్ని 'పరుచూరి పలుకులు' షోలో గుర్తు చేసుకున్నారు. ''నేను.. గోపాల్, అడ్డాల చంటి అందరం 'అల్లరి రాముడు' సినిమా షూటింగ్ కోసం పాలకొల్లులో ఉన్నాం. అప్పుడు చిన్న రామయ్య(తారక్) నా దగ్గరకి వచ్చి మీరు ఎన్టీ రామారావు గారికి ఎంతటి అభిమానో.. నేను మా బాబాయ్ కి కూడా పెద్ద ఫ్యాన్స్ అండి. మీరు ఎలా కాగితాలు చింపి విసిరేస్తారో నేను అలా విసిరేస్తాను.. అలా ఈలలు వేస్తానని చెప్పాడు. మరి నువ్వు ఈ విషయాన్ని బాబాయ్ కి ఎప్పుడు చెప్పలేదా..? అంటే 'లేదండీ బాబాయ్ అంటే భయం.. ఎక్కువగా మాట్లాడను' అన్నాడు. ఉండు మాట్లాడిస్తానని బాలయ్యకి ఫోన్ చేసి ముందు నేను బాలయ్యతో మాట్లాడి ఆ తరువాత తారక్ కి ఇచ్చాను. ఒక అభిమానిగా తారక్ వాళ్ల బాబాయ్ తో మాట్లాడిన సన్నివేశం పాలకొల్లు క్షీరారామంలో ప్రదేశంలో జరిగింది. ఆ తరువాత ఫంక్షన్ లో కూడా బాబాయ్, అబ్బాయికి కలిపి ఒకే దండ వేసినప్పుడు కూడా మేము అక్కడేఉన్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు.  సంబంధిత వార్తలు..
0business
కుట్ర జరుగుతోంది -బంగ్లా జట్టు భారత పర్యటనకు అడ్డంకులు -బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ ఢాకా (బంగ్లాదేశ్‌) : నవంబర్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్‌ జట్టు భారత పర్యటనను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ ఆరోపించారు. 11 డిమాండ్ల సాధనకు ఆటగాళ్ల సమ్మె, బోర్డుతో చర్చలు ఫలప్రదం తర్వాత నజ్ముల్‌ ఓ బంగ్లా (బెంగాలీ) పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ' భారత పర్యటన నేపథ్యంలో మీకు (మీడియా) ఎటువంటి అనుమానం రావటం లేదా? భారత పర్యటనకు అవాంతరాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతుందని నా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. మీరు ఇది నమ్మాలి' అని నజ్ముల్‌ పేర్కొన్నారు. తమీమ్‌ ఇక్బాల్‌ తొలుత కోల్‌కత టెస్టుకు మాత్రమే దూరంగా ఉంటానని చెప్పాడు. ఆటగాళ్ల సమ్మె విరమణ తర్వాత నా వద్దకు వచ్చి భారత పర్యటనకు పూర్తిగా దూరమవుతున్నానని చెప్పాడు. ఎందుకు? అని నేను అడిగాను. అతడు సింపుల్‌గా నేను వెళ్లను అనేశాడు. ఇప్పుడు మరికొంత మంది క్రికెటర్లు సైతం ఆఖరు నిమిషంలో భారత పర్యటనకు దూరమైనా ఆశ్చర్యపోను. బోర్డుకు ఎటువంటి ఆప్షన్లు లేని సమయంలో చివరి నిమిషంలో ఈ పరిణామాలు చోటుచేసుకునే వీలుంది. షకిబ్‌ అల్‌ హసన్‌ను మాట్లాడాల్సి ఉంది. అతడు ఏం చెప్తాడో చూడాలి. అతడూ భారత పర్యటనకు వెళ్లనని చెబితే నేను కెప్టెన్‌ను ఎక్కడి వెతుక్కోవాలి? మొత్తం జట్టు కాంబినేషన్‌నే మార్చాల్సిన అవసరం వస్తుందేమో. ఈ ఆటగాళ్లతో నేను మాత్రం ఏం చేయగలను అని నజ్ముల్‌ వ్యాఖ్యానించాడు. నేను ఆటగాళ్లతో ప్రతి రోజు మాట్లాడతాను. సమ్మె గురించి నాతో ఒక్క మాట చెప్పలేదు. క్రికెటర్ల డిమాండ్లు అంగీకరించి తప్పు చేశానేమో అనిపిస్తుంది. సమ్మె విరమిస్తేనే చర్చలు అనాల్సింది. కానీ ఇతర బోర్డుల సలహా, మీడియా ఒత్తిడితో చర్చలకు పిలిపించి డిమాండ్లను అంగీకరించామని నజ్ముల్‌ అన్నాడు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌ టీ20, టెస్టు కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ జట్టు ప్రాక్టీస్‌ సెషన్లకు వరుసగా డుమ్మా కొట్టాడు. భారత పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌ శిక్షణా శిబిరం నిర్వహించింది. ఇందులో షకిబ్‌ పాల్గొనాల్సి ఉంది. ఒక్క రోజు మాత్రమే షకిబ్‌ హాజరయ్యాడు. నేడు బంగ్లా ఆటగాళ్లు వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌కూ షకిబ్‌ హాజరుపై స్పష్టత లేదు. దీంతో షకిబ్‌ అల్‌ హసన్‌ భారత పర్యటనకు దూరం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌ జట్టు స్పాన్సర్‌షిప్‌ కోసం జనవరిలో టెండర్లు పిలవనుంది. బలమైన బిడ్లు ఆశిస్తోన్న బంగ్లా క్రికెట్‌ బోర్డు.. టెలికాం కంపెనీలతో స్పాన్సర్‌షిప్‌లు ఆటగాళ్లు కుదర్చుకోవద్దని సూచించింది. గ్రామీఫోన్‌తో షకిబ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై షకిబ్‌కు బీసీబీ నోటీసులు ఇచ్చింది. షకిబ్‌ స్పందించాల్సి ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
ఐటి శాఖ తాకీదులు షురూ   రూ.2.5లక్షలకుపైబడిన పొదుపు డిపాజిట్లు రూ.12.5 లక్షలకుపైబడిన కరెంటు ఖాతా డిపాజిట్లు లక్ష్యం రూ.100 కోట్లకుపైగా ఉన్న రియాల్టీ ప్రాజెక్టులపై నిఘా నవంబరు8 తర్వాత లావాదేవీలపైనే ఐటిశాఖ గురి   ముంబై,నవంబరు 17:కేంద్రప్రభుత్వం బ్యాంకులనుంచి పోస్టాఫీసు ల్లోను ఎక్కువ మొత్తాలు డిపాజిట్‌ చేసిన వారి వివరాలను కోరిం ది. ఆర్థికశాఖపరిధిలోని ఆదాయపు పన్నుశాఖ మొత్తం 2.5 లక్షలకుపైబడిన డిపాజిట్ల వివరాలుకావాలని తాఖీదులు జారీ చేసింది. కేవలం పొదుపుఖాతాల్లో మాత్రమే ఈ వివరాలున్న వాటిని నివేదికలివ్వమని అన్ని బ్యాంకులకు తాఖీదులు పంపిం చింది. అలాగే కరెంటుఖాతాల్లో 12.5 లక్షల మొత్తం కంటే ఎక్కు వ ఉన్న వారి వివరాలు అందించాలని కోరింది. ఎక్కువ విలువ లున్న పాత కరెన్సీ నోట్లను 50రోజులలోపు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవాలన్న పిలుపును అనుసరించి ఐటిశాఖ పరిశీలనను పెం చింది. బ్యాంకులు, పోస్టాఫీసులు ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల నివేదికలు వచ్చే జనవరి 31వ తేదీలోపు అందిం చాలని ఐటిశాఖ నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. భారతీయ రిజర్వుబ్యాంకు కూడా కస్టమర్లనుంచి పాన్‌కార్డ్‌ కాపీని తీసుకోవా లని 50వేలకు మించిన డిపాజిట్లపై ఈ పాన్‌కార్డును తీసుకోమని బ్యాంకర్లను కోరింది. 2.5 లక్షలకుమించిన డిపాజిట్లకు పాన్‌కార్డు లు కూడా అవసరమని తేలింది. ప్రస్తుతం పాన్‌కార్డులేకుడా 50 వేల వరకూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. రోజుకు 50వేలకు లోబడిన డిపాజిట్లే ఎక్కువ అందుతున్నాయి. పైగా పాన్‌కార్డ్‌ నిబంధనను కూడా అధిగమించే యోచనతో ఈ విధంగా డిపాజిట్‌ చేస్తున్నారు ఈ నెల 9వ తేదీ నుంచి డిసెంబరు 30వ తేదీలోపు జరిగిన డిపాజిట్లకు ఖచ్చితంగా 2.5లక్షలు దాటితే పాన్‌ నిబం ధన వర్తిస్తుందని నోటిఫికేషన్‌ జారీచేసింది. నోట్లచెలామణి రద్దు ప్రారంభంనుంచి జరుగుతున్న డిపాజిట్లపై ప్రభుత్వం కన్నెసింది. ప్రత్యేకించి రెండున్నరలక్షలకుపైబడిన డిపాజిట్లపై ఎక్కువ నిఘా పెంచింది. 12.5 లక్షలకు మించిన కరెంటు ఖాతాలనిల్వలపై ఐటి రిటర్నులు దాఖలుచేయాలని కేంద్రప్రత్యక్షపన్నులబోర్డు మార్గదర్శ కాలు జారీచేసింది. ఒకటిలేదా అంతకుమించిన కరెండుఖాతాల్లో జరిగిన లావాదేవీల వివరాలు తీసుకోవాలని సూచించింది. ఒకే వ్యక్తికి ఉన్న 12.5 లక్షలకు మించిన లావాదేవీలు ఈనెల 9నుంచి డిసెంబరు 30వ తేదీలోపు జరిగితే వివరాలు తీసుకోవాలని సిబి డిటి సూచించింది. ఈనెల 15వ తేదీవిడుదలయిన ఈ నోటిఫి కేషన్‌ ప్రకారం కరెంటు ఖాతాలు మినహాయించి బ్యాంకులు మొత్తం అందరు వ్యక్తులు 2.5 లక్షలకు మించి డిపాజిట్‌చేసిన వారి వివరాలను ఇవ్వాలని కోరింది. 2017 నాటికి ఆదాయపు పన్నుశాఖ వీరందరికీనోటీసులు జారీచేయాలని చూస్తోంది. ప్రత్యే కించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినవారిపై దృష్టిపెట్టింది. డిసెం బరు 30వ తేదీ తర్వాతనుంచే ప్రారంభం అవుతాయి. ఆదా యపు పన్నుశాఖ ఇప్పటికే నవంబరు 10వతేదీ నుంచి నోటీసులు జారీచేసేందుకు సిద్ధంఅయింది. బ్యాంకులు ఒకరోజు మూసివేసిన తర్వాత లావాదేవీలు ప్రారంభించిన రోజు నుంచి ఈ నోటీసులు జారీచేయాలని రూపకల్పనచేస్తోంది. వారి ఆదాయ పరిమితికి మించి డిపాజిట్‌ అయినపక్షంలో వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణ యించింది. నగదు లావాదేవీలు, లేదా స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ సందేహాస్పద ఖాతాదారులు నిర్వహిస్తే పన్నులశాఖ నిఘా నేత్రంలో ఉంటారు. 30లక్షలకుపైబడిన స్థిరాస్తి కొనుగోలు, అమ్మ కాలపై కూడా నిఘా ఉంచింది. ఆదాయపు పన్నుశాఖ ఇప్పటి వరకూ మతపరమైన ఛారిటబుల్‌ట్రస్టులకు సైతం నోటీసులు జారీచేసింది. వారివారి ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలు తెలియ జేయాలని సూచించింది. ఈనెల 8వతేదీ రూ.500, రూ.1000 నోట్లు చెలామణి రద్దునాటికి ఉన్ననిల్వల వివరాలు తెలియజేయా లని సూచించింది. ట్రస్టులు, సొసైటీలు వంటివి కూడా ఈ నిల్వ లు తెలియజేయాలని కోరింది. మార్చి 31వ తేదీనాటికి పూర్తి లావాదేవీల వివరాలతోపాటు నవంబరు 8వ తేదీవరకూ ఉన్న వివరాలను కూడా అందించాలని సూచించింది. అలాగే 8వ తేదీ తర్వాత జరిగిన నగదుపూర్వక లావాదేవీలు, లేదా చెల్లింపుల లావాదేవీల వివరాలు కావాలని నోటీసులు జారీచేసింది. ఢిల్లీపరి సరాల్లోని రియాల్టీలావాదేవీలపై ఐటిశాఖ నిఘాపెంచింది. స్థిరాస్తి కొనుగోళ్లు, విక్రయాలపైనే ఎక్కువగా ఈ రద్దయిన నోట్లు వెల్లు వలా వస్తాయన్న అంచనాలతో ఈ నిఘాను మరింత ఉధృతం చేసింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ ప్రాంతంలోని మొత్తం అరడజనుకుపైగా ప్రాజెక్టులను తనిఖీచేసింది. విక్రయదస్త్రాలు, నగదునిల్వల వివరా లు వంటివాటిని అడిగినట్లుసమాచారం. రూ.100 కోట్లకుపైబడిన ప్రాజెక్టులపై ముందు కన్నేసిన ఐటిశాఖ ఆపై ఇతర ప్రాజెక్టులకు విస్తరిస్తోంది. అలాగే ట్రేడర్లు, జ్యుయెలర్లు ఇతర వర్తక ప్రతినిధు ల లావాదేవీలపై కూడా ఓ కన్నేసిందనే చెప్పాలి. ఇప్పటికే ఐటిశాఖ విజిలెన్స్‌ విభాగం జ్యుయెలరీషాపులపై దాడులకు చేపట్టడంతో కర్ణాటక, కోల్‌కత్తా, గోవా, ముంబై ప్రాంతాల నుంచి చెప్పుకోదగిన మొత్తంలో రికవరీలు చేసింది. గడచిన వారంలో మొత్తం 600 మందికిపైగా జ్యుయెలర్లు వందమందికిపైగా కరెన్సీ మార్పిడి డీలర్లకు ఐటిశాఖ నోటీసులు జారీచేసింది. గోవాలో ఒక జ్యూయెలర్‌ 90 లక్షల విలువైన నగదు, ఆభరణాల నిల్వలతో పట్టుబడ్డాడు. ముంబైకేంద్రంగా ఉండే ఈ వ్యాపారి 45 లక్షల విలువైన ఆభరణాలను గోవాలో ఒక క్లయింట్‌కు విక్రయించారు. అంతేకాకుండా పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన దాడుల్లో నాలుగు కోట్లకుపైగా నగదు నిల్వలు ఐటిశాఖ స్వాధీనం చేసుకుంది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ధోనీకి గౌరవం ఇవ్వాల్సిందే: గంగూలీ వన్డేల్లో ఆడినట్టుగా టీ20ల్లో ధోనీ ఆడలేకపోతున్నాడు. మహీ తన దృక్పథాన్ని మార్చుకోవాలని గతంలో సూచించిన గంగూలీ.. ధోనీ కంట్రిబ్యూషన్‌కు గౌరవం ఇచ్చి తీరాల్సిందేనన్నాడు. TNN | Updated: Feb 24, 2018, 06:24PM IST ధోనీకి గౌరవం ఇవ్వాల్సిందే: గంగూలీ పొడవాటి జుట్టుతో వికెట్ కీపర్‌గా భారత జట్టులో అడుగు పెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ అనతి కాలంలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. హెలికాఫ్టర్ షాట్లతో విరుచుకుపడుతూ.. హిట్టర్‌గా తిరుగులేదని నిరూపించుకున్నాడు. కొన్నాళ్లకే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి జట్టుకు తిరుగులేని విజయాలు అందించాడు. కానీ కొంత కాలంగా ధోనీ బ్యాటింగ్‌లో దూకుడు తగ్గింది. దీంతో అతడిపై విమర్శలు చేసే వారు ఎక్కువయ్యారు. లక్ష్మణ్ లాంటి మాజీలైతే.. టీ20లకు మహీ గుడ్ బై చెప్పాలని సూచించారు. గంగూలీ కూడా పొట్టి ఫార్మాట్లో ధోనీ ఆటతీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.
2sports
కూల్ బడ్జెట్... ప్రధాని మోదీ కసరత్తు... ఏం చేస్తే ప్రజలు ఓటెస్తారూ...? కుమార్| Last Modified బుధవారం, 30 జనవరి 2019 (18:21 IST) అతి త్వరలో బిజెపి ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ ప్రభుత్వానికి ఇది ఆఖరు బడ్జెట్ కావడం, మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ పూర్తి స్థాయిలో కాకుండా కేవలం నాలుగు నెలల కోసం ప్రవేశపెడతారు, ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తుంది. అయితే ఈ విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికలు దగ్గరలో ఉండటంతో ఈ బడ్జెట్‌లో అన్ని రకాల వర్గాలకు వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వినికిడి. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం, గృహ రుణాలపై వడ్డీ తగ్గించడం, దీర్ఘకాలిక పెట్టుబడి ఆదాయాలపై పన్నులను తగ్గించడం, జాతీయ పెన్షన్ సిస్టమ్ మరియు ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్‌లను సులభతరం చేయడం వంటి ముఖ్యమైన మార్పులు చేయనున్నట్లు సమాచారం. భారతదేశంలో ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలే ఉన్నందున ఈ బడ్జెట్‌ను మధ్య తరగతి వర్గాలకు అనుకూలంగా ఉండేలా ప్రవేశపెట్టే యోచనలో మోదీ సర్కారు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సంబంధిత వార్తలు
1entertainment
SENSEX వడ్డీరేట్ల ఎఫెక్ట్‌! ముంబయి, ఆగస్టు 4:రిజర్వుబ్యాంకు వడ్డీరేట్ల ప్రభావంతోప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌షేర్లు కొంత మేర పతనం కావడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లోనే ముగిసాయి. భారతీయస్టేట్‌బ్యాంకు ఇతర మరికొన్ని బ్యాంకులు నష్టాలను చవిచూసాయి. ఆర్‌బిఐ 25బేసిస్‌ పాయింట్లు తగ్గిచి రెపోరేటును ఆరుశాతానికి తీసుకురావడంతో ఆర్థికవృద్ధి ఉంటుందని అందరూ అంచనావేసారు. అయితే ఇన్వెస్టర్లు మాత్రం మరింతగా వడ్డీరేట్లు కోతలు ఉంటాయని అంచనా వేసి నిరాశకు గురయ్యారు. గడచిన రెండే ళ్లుగా ఆర్థిక వృద్ధిలో మందగమనం చోటుచేసుకోవడంతో వడ్డీరేట్ల కోతలపై ఎక్కువ అంచనాలున్నాయి. భారత సేవలరంగం కార్యకలాపాలు కూడా మరింతగా దిగజారాయి. బ్యాంక్‌షేర్లు కూడా ఎక్కువ దిగ జారాయి. 30బిఎస్‌ఇ సూచి 238.86 పాయింట్ల దిగువన 32,237.88 పాయింట్లవద్దకు చేరింది. 50షేర్‌ఎన్‌ఎస్‌ఇ సూచినిఫ్టీ 67.85పాయింట్ల దిగువన అంటే 10,013.65 పాయింట్లవద్ద స్థిరపడింది. ఆయిల్‌ అండ్‌గ్యాస్‌, వినియోగరంగ ఉత్పత్తు లు మినహా ఇతర బిఎస్‌ఇలోని అన్ని సూచీలు కూడా దిగువస్థాయిలోనే ముగిసాయి. వాటిలో మెటల్‌సూచి 1.68శాతం, బ్యాంకింగ్‌1.66 శాతం, హెల్త్‌కేర్‌ 1.03శాతం, రియాల్టీ 0.73శాతంగా దిగజారాయి. ఇతరత్రా చమురుసహజవాయుసూచి మాత్రం 1.35శాతం పెరిగింది. వినియోగ రంగ ఉత్పత్తులసూచి కూడా 0.11శాతంపెరిగింది. సెన్సెక్స్‌లో టాప్‌ ఐదు లాభాలు పొందిన సంస్థల్లో భారతి ఎయిర్‌టెల్‌ 2.01శాతం, రిలయన్స్‌ 1.38శాతం, బజాజ్‌ ఆటో 1.17శాతం, హీరోమోటోకార్ప్‌ 1.02శాతం, టిసిఎస్‌ 0.9శాతం నష్టపోయాయి. ఇతరత్రా లూపిన్‌ 3.8శాతం, కోల్‌ ఇండియా 3.36శాతం, భారతీ య స్టేట్‌బ్యాంకు 2.24శాతం, డా.రెడ్డీస్‌ 2.02శాతం, యాక్సిస్‌బ్యాంకు2.01శాతం చొప్పున దిగజారా యి. బ్యాంకింగ్‌ రంగషేర్లు ఎక్కువగా దిగజారాయి. ఆర్‌బిఐ నుంచి వడ్డీరేట్లపై స్పష్టత కొరవడటమే ఇందుకుకీలకమని విలియమ్‌ ఒనీల్‌ ఇండియా సుధాకర్‌ పట్టాభిరామన్‌ వెల్లడించారు. రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయి. హౌసింగ్‌డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌కార్పొరేషన్‌ 1.71శాతందిగజారింది. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్‌సూచి 2.2శాతం దిగజారింది. భారతీయ స్టేట్‌బ్యాంకు రెండుశాతం, కెనరాబ్యాంకు 2.8శాతం, పంజాబ్‌ నేషనల్‌బ్యాంకు 4శాతం చొప్పున దిగజారాయి. నరిఫ్టీ ఫార్మాసూచి 1.2శాతం లాభపడింది. ఎనిమిదిట్రేడింగ్‌లలో నష్టాలు చవిచూసిన తర్వాత చివరిగా పదో రోజు ట్రేడింగ్‌లో కొంత లాభపడింది. భారత ప్రభుత్వం ఆమోదించిన ఔషధాలపై క్లినికల్‌ ట్రయల్స్‌ను తొలగిస్తుందన్న అంచనాలే ఇందుకు కీలకం.
1entertainment
fans racially abuse bangladesh bowler taskin ahmed's wife నీ భార్య నచ్చలేదు.. క్రికెటర్‌కు ఫ్యాన్స్ కామెంట్లు మీ ఆవిడ ఏ మాత్రం బాగోలేదు బ్రో. హ్యాండ్సమ్‌గా ఉండే నువ్వు ఆమెను ఎలా పెళ్లాడావ్. టీం ఓడిపోతే పెళ్లెలా చేసుకుంటావ్.. TNN | Updated: Nov 6, 2017, 05:23PM IST క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. సెంచరీలు బాదినప్పుడు, వికెట్లు తీసినప్పుడు సంబరాలు చేసుకుంటారు. ఫామ్ కోల్పోయిన సమయంలో వారే కొండంత అండగా నిలుస్తారు. తమ అభిమాన క్రికెటర్‌పై ఈగ వాలనీయరు. అలాంటి అభిమానులే నెగటివ్‌గా మాట్లాడితే, పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తే..? నిజంగా దురదృష్టకరం కదూ. బంగ్లాదేశ్ బౌలర్ టస్కీన్ అహ్మద్ ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొటున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిశాక 22 ఏళ్ల అహ్మద్ పెళ్లి చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన సయిదా రబీయా నయీంను పెళ్లి చేసుకున్నాడు. ఇదే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ప్రేమ గుడ్డిది. నీ భార్య మాకు నచ్చలేదు బ్రో. నువ్వేమో హ్యాండ్సమ్‌గా ఉంటావ్. తనేం బావుంది. అయినా నీ పెళ్లికి బోలెడు టై ఉంది. అప్పుడే ఎందుకు పెళ్లాడావ్. దక్షిణాఫ్రికా చేతిలో జట్టు చిత్తుగా ఓడిపోతే నువ్వేమో పెళ్లి చేసుకుంటావా? మన జట్టుకు మరింత అండగా ఉండాలి కదా.. అని ఒక అభిమాని అహ్మద్ పెళ్లి ఫొటో పోస్ట్ కింద కామెంట్ పెట్టాడు.
2sports
Jun 07,2015 మైక్రోమాక్స్‌ నుంచి 4జీ ఫోన్లు    న్యూఢిల్లీ: మైక్రోమాక్స్‌ సంస్థ 4జీ సౌకర్యంతో కూడిన కాన్వాస్‌ నైట్‌-2 మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్లు ఎయిర్‌టెల్‌ 4జీ సిమ్‌తో పాటు రెటింపు డేటాను వాడుకొనే వెసులుబాటుతో లభిస్తుందని సంస్థ తెలిపింది. వచ్చే బుధవారం నుంచి (ఈ నెల 10 నుంచి) కొత్త మొబైల్‌ ఫోను దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని మైక్రోమ్యాక్స్‌ వెల్లడించింది. మొబైల్‌ ఉత్పత్తల విషయంలో వినియోగదారు అభిరుచులు, డిమాండ్‌రోజురోజుకు మారుతున్నాయని మైక్రోమ్యాక్స్‌ సంస్థ సీఈవో వినీత్‌ తనేజా తెలిపారు. 4జీ ఇంటర్‌నెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకొనేలా తాము కొత్త ఫోన్లను రూపొందించినట్లు ఆయన తెలిపారు. భారత వినయోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రానున్న కొన్ని నెలల్లో తాము 4జీ 2 ఎల్‌టీఈతో కూడిన పలు మొబైల్‌ ఫోన్లను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకతలు: ఈ కొత్త ఫోన్‌ 1.5 గిగాహెర్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పాటు, 2జీబీ ర్యామ్‌ను కలిగి ఉంటుంది. దీని వల్ల ఈ ఫోన్‌ వేగంగా పని చేస్తుంది. 5 అంగుళాల అమోలెడ్‌ హెచ్‌డీ తెర దీని మరో ప్రత్యేకత. ఈ కొత్త ఫోన్‌ పూర్తిగా ఆధునికీకరించిన యాండ్రాయిడ్‌ లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీని ధరను సంస్థ రూ.16,299గా నిర్ణయించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
హెచ్‌యుఎల్‌ ఫలితాలు భేష్‌.. - రూ.1,038 కోట్ల లాభాలు న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ హిందుస్థాన్‌ యూనీలివర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో 6.82 శాతం వృద్ధితో రూ.1,037.93 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.971.66 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. క్రితం త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 0.79 శాతం తగ్గి 8,317.94 కోట్లుగా నమోద య్యింది. 2015-16 ఇదే త్రైమాసికంలో 8,384.68 కోట్ల ఆదాయం ఆర్జించింది. నగదు కొరతతో మార్కెట్‌లో నెలకొన్న స్తబ్దత క్రమంగా తగ్గుతూ వ్యాపారం పుంజుకుంటుందని హెచ్‌యుఎల్‌ చైెర్మెన్‌ హరిష్‌ మన్‌వాని పేర్కొన్నారు. గత త్రైమాసికం సవాల్‌తో కూడుకున్నప్పటికీ మెరుగైన ఫలితాలు నమోదు చేశామన్నారు. సోమవారం బీఎస్‌ఈలో హెచ్‌యుఎల్‌ సూచీ 0.25 శాతం పెరిగి రూ.863.25 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Vaani Pushpa 55 Views first meeting , ganguly , kohil ganguly and kohil ముంబయి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీతో గురువారం తొలి సమావేశం కానున్నట్లు బిసిసిఐ తాజా అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గంగూలీ అధ్యక్షతన పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరిగింది. బోర్డు మీటింగ్‌ అనంతరం గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడి హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం టీమిండియా అద్భుతంగా ఉందని, కెప్టెన్‌ కోహ్లీకి అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటించాడు. అదేవిధంగా ఎంఎస్‌ ధోనితో కూడా సమావేశం కానున్నట్లు తెలిపాడు. కోహ్లీతో గురువారం సమావేశమవుతాను. ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ప్రధానమైన వ్యక్తి కోహ్లీనే. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అపూర్వ విజయాలు సాధించింది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే టీమిండియాను మేటి జట్టుగా చేయాలనేది కోహ్లీ తాపత్రయం. అతడికి అన్ని విధాల అండగా ఉంటాం. టీమిండియాకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తాం. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/
2sports
Sep 14,2017 జన్‌ ధన్‌లో 30 కోట్ల ఖాతాలు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్‌ ధన్‌ యోజన పథకంలో ఇప్పటి వరకూ 30కోట్ల మంది బ్యాంకు ఖాతాలు పొందారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో యునైటెడ్‌ నేషన్స్‌ ఏర్పాటు చేసిన 'ఫైనాన్సీయల్‌ ఇంక్లూజన్‌' సదస్సులో జైట్లీ మాట్లాడుతూ జన్‌ ధన్‌ యోజన కంటే ముందు 42 శాతం కుటుంబాలు బ్యాంకింగ్‌ సేవలకు దూరంగా ఉన్నాయన్నారు. అదే విధంగా ఈ పథకంలోని జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు 77 శాతం నుంచి 22 శాతానికి తగ్గాయన్నారు. నోట్ల రద్దు వల్ల పన్ను వసూళ్లు విస్తృతం అయ్యాయని తెలిపారు. అదే విధంగా వ్యవస్థలో నగదు లావాదేవీలు తగ్గాయన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇద్దరు సౌతిండియా లెజెండ్స్ ఒకే సినిమాలో! సౌతిండియన్ సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనూ లెజెండ్స్‌గా గుర్తింపు వున్న నటులు... TNN | Updated: Aug 7, 2017, 08:13PM IST సౌతిండియన్ సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనూ లెజెండ్స్‌గా గుర్తింపు వున్న నటులు కమల్ హాసన్, మోహన్ లాల్. ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారు. చివరిసారిగా 2009లో వీళ్లిద్దరూ కలిసి 'ఉన్నైపోల్ ఓరువన్' అనే తమిళ చిత్రంలో నటించారు. బాలీవుడ్‌లో హిట్ అయిన ఏ వెడ్నెస్‌డే సినిమాకు ఇది తమిళ రీమేక్. ఉన్నైపోల్ ఓరువన్ సినిమా రిలీజైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి మరో తమిళ రీమేక్ సినిమాకి సైన్ చేశారని తెలుస్తోంది. ఇది కూడా బాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాకు తమిళ రీమేక్ వెర్షన్ కావడం విశేషం. బాలీవుడ్ హిట్ ఫిలిం ఓ మై గాడ్ సినిమాకి సంబంధించిన తమిళ రీమేక్ వెర్షన్‌లో మోహన్ లాల్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారని సమాచారం. అయితే, ఇప్పటివరకు ఈ వార్తలని ఈ నటులు కానీ లేదా తమిళ సినీవర్గాలు కానీ ఎవ్వరూ అధికారికంగా ధృవీకరించలేదు. కాకపోతే త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అన్నట్టు ఇదే ఓ మై గాడ్ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్, వెంకటేష్ హీరోలుగా గోపాల గోపాల అనే టైటిల్‌తో రూపొంది, హిట్ అయిన సంగతి తెలిసిందే.
0business
RAhul , Kohli1 రెండో టెస్టుకు రాహుల్‌ ఫిట్‌ కొలంబో: జ్వరం కారణంగా శ్రీలంకతో జరిగిన గాలె టెస్టుకి దూరమైన రెగ్యులర్‌ ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెట్‌ సాధించాడు. తాజాగా అతను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ఎంజా§్‌ు చేస్తూ ఫోటోలకి ఫోజులిచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ముగిసిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ అనంతరం చేతి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న కెఎల్‌ రాహుల్‌ ఐపిఎల్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, వెస్టిండీస్‌ పర్యటనలకి దూరమయ్యాడు. శ్రీలకంతో టెస్టు సిరీస్‌కు ఎంపికై..వార్మప్‌ మ్యాచ్‌లో అర్థశతం బాదిన రాహుల్‌..తీరా తొలిటెస్టుకి జ్వరంతో దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో మరో ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌కి తుది జట్టులో కోహ్లీ చోటిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులకు ఔటై నిరాశపరిచిన అభినవ్‌…రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో సత్తాచాటాడు. దీంతో గురువారం నుంచి ఆరంభంకానున్న రెండో టెస్టులో మళ్లీ ఛాన్సిస్తారా…? లేదా కెఎల్‌ రాహుల్‌ని బరిలోకి దించుతారో చూడాలి. కెప్టెన్‌ కోహ్లీ ఎప్పటి నుంచో కెఎల్‌ రాహుల్‌పై నమ్మకం ఉంచుతూ వరుస అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో కొలంబో టెస్టులో అభినవ్‌ ముకుంద్‌ బెంచ్‌కే పరిమితమవుతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
2sports
internet vaartha 219 Views ముంబై :  రిలయన్స్‌జియో, ఎయిర్‌టెల్‌, వొడా ఫోన్‌ ప్రస్తుతం ఈ మూడింటి మధ్యనే ఉచితవార్‌ నడుస్తోంది. రిలయన్స్‌జియో4జి తన మూడునెలల ఉచితసిమ్‌ ఆఫర్‌తో ఇతర కంపెనీలకు వణుకుపుట్టించిన సంగతి తెలిసిందే. 4జి డేటా వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద డిసెంబరు 31వ తేదీవరకూ అందిస్తామని ప్రకటించింది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ కూడా కొత్త కొత్త ప్లాన్లతో తమ మార్కెట్‌ వాటాను సుస్థిరం చేసుకునేదిశగా కసరత్తులు ప్రారంభించాయి. జియో4జితో పోటీని తట్టుకునే యత్నాలు శతవిధాల చేస్తున్నాయి. ప్రస్తుతం ఈమూడు టెలి కాం ఆపరేటర్లు అందిస్తున్న ఉచిత ఆఫర్‌లను ఓసారి పరిశీలిస్తే వినియోగదారులకు పూర్తి అవగాహన కలుగుతుంది. రిలయన్స్‌ జియో4జి సిమ్‌తో అపరిమిత వాయిస్‌కాల్స్‌ లోకల్‌,ఎస్‌టిడి, దేశవ్యాప్తంగా ఉచితరోమింగ్‌ లభిస్తుంది. జియో4జి 4జిడేటా ఉచితంగా అందిస్తుంది. రోజుకు 4జిబికి మించకుండా ఈ డేటా వినియోగించుకోవాలి. ఈ సిమ్‌తో అత్యంత వేగవంతమైన 4జి ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఉంటుంది. రోజంతా కూడా అమలులో ఉం టుంది. రిలయన్స్‌ డిజిటల్‌స్టోర్స్‌, ఇతర అనేక ఔట్‌లెట్లలో అందుబాటులోనికి తెచ్చింది. సిమ్‌ ప్రారంభించేందుకు 4జి ఆధారితఫోన్‌ ఉండాలి. జియోసిమ్‌ ప్రివ్యూఆఫర్‌ కొన్ని కంపెనీల హ్యాండ్‌సెట్‌కు అందుబాటులోనికి వచ్చింది. మరీ ముఖ్యం గా ఎల్‌వైఎఫ్‌ 4జిఫోన్లు ఉచితజియో సిమ్‌తో 2999లకే లభి స్తున్నాయి. అయితే జియోసిమ్‌తో సమస్య కూడా ఉంది. అత్య ధిక డిమాండ్‌ రావడంతో జియోసిమ్‌లు డిజిటల్‌ స్టోర్స్‌లో లభించడంలేదు. కంపెనీ ఎంత ప్రయత్నించినా ఆవిరి అయి పోతున్నాయి. అలాగే ఫోన్‌ కనెక్టివిటీ పేలవంగా ఉందన్న ఆరో పణలున్నాయి. ఒక్కసారి చేయడంతోనే కాల్‌ వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఇతర ఆపరేటర్లు ఇంటర్‌కనెక్టివిటీని జియోకు సక్రమంగా అందించకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని జియో వాదిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇక ఎయిర్‌టెల్‌ ఉచిత 4జిడేటా డిసెంబరు31వ తేదీ వరకూ ఇచ్చిన ఆఫర్‌ను చూస్తే 15జిబి డేటాప్యాక్‌ను 90 రోజు లకు కేవలం 1495కే అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో ఉంది. ఇతర సర్కిళ్లకు కూడా వస్తుంది. 15జిబి డేటా పూర్తయితే ఎయిర్‌టెల్‌ యాప్‌సాయంతో అదనం గా 15జిబి డేటాను ఉచితంగాపొందే అవకాశం ఉంది. 30జిబి డేటా పూర్తయితే ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఆటోమేటిక్‌గా 2జికి పడి పోతుంది. ఎయిర్‌టెల్‌ తమకు మంచి కనెక్టివిటీ 4జి 4/3జికి ఉందని వాదిస్తోంది. ఎయిర్‌టెల్‌సిమ్‌తో కాల్స్‌చేయడం సులు వేనని వాదిస్తోంది. ఉచితడేటా సేవలు ఎయిర్‌టెల్‌ ఇప్పటికే అనేక మందికి జారీచేసింది. వాస్తవానికి ఇదేమీ ఉచితం అని చెప్పలేదు. రూ.1495తో కొనుగోలుచేస్తే ఉచితం కిందకు ఎలా వస్తుందని ఆర్‌జియో కస్టమర్లు వాదిస్తున్నారు. 30జిబి డేటా వినియోగించిన తర్వాత మళ్లీ 4జిడేటా తీసుకోవాలంటే సొమ్ము లు వదిలించుకోవాల్సిందే. ఇక వొడాఫోన్‌ విషానికి వస్తే దేశం లోనే రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గాఉంది. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా కంపెనీకూడా ఉచితడేటా ప్లాన్‌ ఆఫర్‌ చేస్తోంది. 10జిబి 4జి మొబైల్‌డేటాను ఒకజిబి డేటా ఛార్జికే అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది కేవలం వొడాఫోన్‌ వినియోగదారులకు మాత్రమే పరిమితం. కొత్త స్మార్ట్‌ఫోన్లు కొన్న వొడాఫోన్‌కస్టమర్లు అదనంగా 9జిబి4జి మొబైల్‌ డేటాను అందుకుంటారు. వన్‌జిబిప్లాన్‌తో రీఛార్జి చేసుకుంటే 9జిబి అద నంగా అందుతుంది. వన్‌జిబి ప్లాన్‌లో డేటాఛార్జి 28రోజులకు రూ.250గా ఉంది. కొత్తప్లాన్‌ డిసెంబరు 31వ తేదీ వరకూ అందుబాటులోఉంటుందని పోస్టుపెయిడ్‌, ప్రీపెయిడ్‌ కస్టమర్లు ఎవ్వరైనా పొందేవీలుందని చెపుతోంది. వొడాఫోన్‌ 3జి, 4జి సేవలున్న సర్కిళ్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వివరి స్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తాలో ఈసేవలు 9జిబి డేటా అద నంగా పొందే వీలుంది. యుపిలో కస్టమర్లు యుపిఈస్ట్‌, హర్యానా, కర్ణాటక, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళ నాడు, మహారాష్ట్ర, గోవా, అస్సామ్‌, ఈశాన్యరాష్ట్రాలు, రాజ స్థాన్‌లలో 9జిబి 3జిడేటాను పొందుతారు. అయితే కేవలం 4జిహ్యాండ్‌సెట్‌లకు మాత్రమేఅమలవుతుంది. రాత్రి 12గంటల నుంచి ఉదయం ఆరు గంటలవరకూ కస్టమర్లు వన్‌జిబి అంత కుమించిన ప్లాన్‌ రీఛార్జిచేసుకుంటే రాత్రిడేటా అమలవుతుంది. ఈస్కీం అనేక అంశాలతో కూడు కుంది. మొదటిగా కస్టమరు ఒక 4జిఫోన్‌ కలిగి ఉండాలి. ఉచితసేవలకు అందుబాటులోనిది అయి ఉండాలి. రెండోది కంపెనీ 9జిబిడేటా ఉచితంగాను, వన్‌ జిబి డేటాఛార్జీలకే అందిస్తుంది. మూడోదివొడాఫోన్‌ దేశవ్యాప్తం గా సంస్థకు 4జినెట్‌వర్క్‌లేదు. అందువల్ల లేనిప్రాంతాల్లో కేవ లం 3జి సౌకర్యం మాత్రమే ఉంటుంది. కస్టమర్లు విధిగా 3జికే వెళ్లాల్సిఉంటుంది. ఈ మూడు కంపెనీల ఆఫర్లను చూస్తే ఒక్క ఇంటర్‌కనెక్టివిటీ వైఫల్యాలు మినహా ఇతరత్రా జియోసిమ్‌వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. మైజియో యాప్‌ డౌన్‌లోడ్‌చేసు కోవడంద్వారా జియోచాట్‌,జియో4జివాయిస్‌, జియోమూవీస్‌, జియోఫై, జియోసెక్యూరిటీ, జియోటివి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పైగా లెక్కకుమించిన సినిమాలను సిద్ధంచేసిన లైబ్రరీతోపాటు జియోమ్యాగ్‌తో మ్యాగజైన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈసౌకర్యం ఉచితఆఫర్‌లో మరే సంస్థ అందిస్తుందా అంటే ప్రశ్నార్ధకమే. మొత్తం మీద డిసెంబరు 31వ తేదీ తర్వాత ఈ ఉచిత్‌ సిమ్‌ ఆఫర్లు ముగుస్తాయి. అప్పుడే ఏకంపెనీ ఎంత సమర్ధనీయమైన నెట్‌వర్క్‌ అందిస్తుందనేది కస్టమర్లు వేచిచూడాలి.
1entertainment
భారత్‌-పాక్‌ మ్యాచ్‌ లేకుంటే టెస్టు ఛాంపియన్‌ షిప్‌ దండుగ : వకార్‌ లాహోర్‌: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌లు లేకుంటే టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహించడం శుద్ద దండుగని పాక్‌ మాజీ కెప్టెన్‌, కోచ్‌ వకార్‌ యునీస్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐసిసి 9 దేశాలతో టెస్టు ఛాంపియన్‌షిప్‌, 13 దేశాల వన్డే లీగ్‌ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై వకార్‌ ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో స్పందిం చారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ మంచి ఆలోచనే. కానీ పాక్‌, భారత్‌తో క్రికెట్‌ ఆడటంలేదు. దీంతో టెస్టు ఛాంపియన్‌ షిప్‌కు ఇబ్బంది ఏర్పడవచ్చు. ఒకవేళ ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌లు జరిగితే… ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఈ రెండు దేశాలు ఒక్కసారికూడా తలపడకుండా టాప్‌ 1,2 ర్యాంక్‌ సాధిస్తే ఇది ఛాంపియన్‌షిప్‌ అని ఎలా పిలుస్తామని వకార్‌ వ్యాఖ్యానించారు. పాక్‌లో ఆడటానికి భారత్‌కు ఇబ్బందిగా ఉంటే దుబా§్‌ు వేదికగా ఆడండి. దుబా§్‌ు పాక్‌ హోం గ్రౌండ్‌ లాంటిదేనని వకార్‌ భారత్‌కు సూచించారు. అక్కడ కాకుంటే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, ఎక్కడైనా భారత్‌తో ఆడటానికి పాక్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రెండేళ్ల పాటు జరిగే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 9 దేశాలు పాల్గొంటాయని, ఒక్కో దేశం ఆరు సిరీస్‌లు ఆడుతుందని ఐసిసి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 3 సిరీస్‌లు స్వదేశంలో మిగిలిన 3 సిరీస్‌లు విదేశాల్లో ఆడాలని తెలిపింది. అయితే భారత్‌-పాక్‌ మధ్య సిరీస్‌లు ఎలా కొనసాగుతాయనే విషయంలో ఐసిసి స్పష్టతను ఇవ్వలేకపోయింది.
2sports
Feb 12,2018 దుబాయ్‌లో అతిపెద్ద హోటల్‌ ప్రారంభం దుబాయ్‌: దుబారులో మరో అద్భుతం ఆవిషృతం కానుంది. ప్రపంచంలోనే అతి పొడువైన హోట్‌ల్‌ గోవోరా సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. దాదాపు 356 మీటర్ల (1167.98 అడుగుల) ఎత్తుతో దీనిని దుబరులోని షేక్‌ జాయద్‌ రోడ్‌లో నిర్మించారు. ఈ హోటల్‌లో మొత్తం 75 అంతస్తులు, 528 రూములతో పాటు నాలుగు రెస్టారెంట్‌లు ఉండనున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద హోటల్‌గా జేడబ్ల్యూ మారియట్‌ మార్కిస్‌ హోటల్‌ రికార్డులకెక్కుతూ వస్తోంది. 2012లో ప్రారంభమైన ఈ హోటల్‌ను దాదాపు 1,165 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఇందులో మొత్తం 1,608 రూములు ఉన్నాయి. ఇప్పుడు కొత్త హోటల్‌ ఈ రికార్డును తిరగరాయనుంది. గోవోరా హోటల్‌లో చిన్న డీలక్స్‌ రూములు 46 చదరపు అడుగల విస్తీర్ణంతోను, పెద్ద రెండు పడక గదుల సూట్‌లు 85 చదరపు అడుగులతోను లభించనుంది. బంగారపు రంగులో సిద్ధమైన ఈ భవనానికి ఓపెన్‌ ఎయిర్‌పూల్‌ డెక్‌తో పాటు విలాసవంతమైన స్పా, హెల్త్‌ క్లబ్‌, జకూజీలు అదనపు హంగులుగా ఉండనున్నాయి. ఈ రెండు హోటళ్లకు తోడు దుబరులో రోజ్‌రెహాన్‌ (1,093 అడుగులు), బుర్జ్‌ అల్‌ అరబ్‌ (1,053 అడుగులు) పేరుతో మరో రెండు పొడువైన హోటళ్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ‘యూటర్న్’: దెయ్యంగా మారిన వదినమ్మ ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)’ చిత్రంలో హీరో నానికి వదినగా నటించి మెప్పించిన సీనియర్ బ్యూటీ భూమిక.. దెయ్యంగా కనిపించబోతుంది. Samayam Telugu | Updated: Mar 22, 2018, 02:02PM IST ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)’ చిత్రంలో హీరో నానికి వదినగా నటించి మెప్పించిన సీనియర్ బ్యూటీ భూమిక.. దెయ్యంగా కనిపించబోతుంది. కన్నడలో సూపర్ హిట్ సాధించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘యూటర్న్’ని తెలుగు,తమిళ్‌లో రీమేక్ చేస్తోంది అక్కినేని కోడలు సమంత . ఈ చిత్రాన్ని స్వయంగా సమంతే నిర్మిస్తుండటం విశేషం. అయితే ఈ మూవీ ఒరిజినల్ కన్నడ వెర్షన్‌లో దెయ్యం పాత్రను రాధికా చేతన్ పోషించగా.. తెలుగులో సీనియర్ నటి భూమిక నటించబోతున్నారు. రెండేళ్లకిందట కన్నడలో శ్రద్దాశ్రీనాధ్‌, రాధికా చేతన్‌, దిలీప్‌రాజ్‌లు ముఖ్యపాత్రలో పవన్‌ కుమార్ అనే కొత్త దర్శకుడు తీసిన 'యూటర్న్‌' ఘన విజయం సాధించింది. తెలుగులో ఈ ప్రాజెక్ట్ భూమిక వద్దకు వెళ్లడం... ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో భూమిక ఓకే చేయడం చకచకా జరిగిపోయాయట. మహేష్ బాబుకి ఒక్కడు.. పవన్ కళ్యాణ్‌కు ఖుషి.. ఎన్టీఆర్‌కి సింహాద్రి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను ఇచ్చి టాలీవుడ్‌ను ఏలిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా ‘యూటర్న్’ తీసుకుని తన సత్తా చాటుతోంది. మరి ఆన్ స్క్రీన్‌పై ఘోస్ట్‌గా ప్రేక్షకుల్ని ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.
0business
ఎంగేజ్ మెంట్ అయిందిగా.. ఇక వేదాంతం రాక మరేమొస్తుంది Highlights ప్రేమికులరోజుపై వెరైటీగా స్పందించిన చైతూ సమంత ఎంగేజ్ మెంట్ ఎలాగూ అయిపోయింది వేలంటైన్స్ డేపై ఫ్సాన్య్ కు ట్వీట్ ముక్క కూడా లేదు ప్రేమికులరోజుపై వేదాంతం చెప్తున్న చైతూ డార్లింగ్ సామ్ ప్రేమికుల రోజు సందర్భంగా టాలీవుడ్ ప్రేమజంట సమంత, నాగ చైతన్యలు సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేస్తారో, అభిమానులతో ఎలాంటి ఫోటోలు పంచుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూసినా ఇరువురి నుండీ ఎలాంటి పోస్టు రాలేదు. అటు సమంత నుండి గానీ, నాగ చైతన్య నుండి గానీ ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా రాలేదు.   తీరా వాలంటైన్స్ డే గడిచిపోయిన తర్వాత 15న ఉదయం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది. ప్రేమికుల రోజులో అంతగా ఏముంది? అన్ని రోజుల్లానే అది ఒక రోజు అంతే. నా లైఫ్ లో ప్రతిరోజు ప్రేమ ఉంది అంటూ.. ప్రేమికుల రోజును ఉద్దేశించి అభిమానులకు ప్రేమ గురించి పెద్ద లెక్చర్ ఇచ్చింది సమంత. దాంతోపాటు నాగ చైతన్యను ముద్దాడుతున్న ఫోటోను కూడా సమంత పోస్టు చేసింది.   A post shared by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on Feb 14, 2017 at 6:38pm PST     కేవలం ఒక్క ప్రేమికుల రోజును మాత్రమే ప్రేమికులు ప్రత్యేకంగా సెలిబ్రేట్ చేసుకోవాల్సిన అవసరంలేదని, ప్రతి రోజూ ప్రేమికుల మధ్య ప్రేమ ఉంటే ఇలాంటివి అవసరం లేదని సమంత అంటోంది. ఆ రోజు గిఫ్టులు ఇచ్చి పుచ్చుకుంటనే ప్రేమ ఉన్నట్లు కాదని అలా చెప్పారు చైతూ-సమంతలు. సో ఇలా వేదాంత ధోరణితో తమ ప్రేమికులరోజు ప్రత్యేకం కాదని ప్రతిరోజు వేలంటైన్స్ డేనే అని నిరూపించారీ జంట. Last Updated 24, Mar 2018, 12:18 PM IST Download App
0business
క్రికెటర్లను బౌల్ ఔట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ (ఫొటోలు) First Published 20, Apr 2019, 9:17 PM IST క్రికెటర్లను బౌల్ ఔట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ (ఫొటోలు) క్రికెటర్లను బౌల్ ఔట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ (ఫొటోలు) క్రికెటర్లను బౌల్ ఔట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ (ఫొటోలు) క్రికెటర్లను బౌల్ ఔట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ (ఫొటోలు) క్రికెటర్లను బౌల్ ఔట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ (ఫొటోలు) Recent Stories
2sports
5100 అనుమానిత ఖాతాలకు నోటీసులు.. - నోట్ల రద్దు తర్వాత జారీ చేసిన ఐటీ శాఖ : మంత్రి సంతోష్‌ కుమార్‌ వెల్లడి న్యూఢిల్లీ: బ్యాంకుల్లో భారీగా నగదు డిపాజిట్లు చేసిన అనుమానిత ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ గురి పెట్టింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానిత డిపాజిట్ల కలిగిన దాదాపు 5100 మంది లేదా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ద్వారా లెక్కలో చూపని నగదు రూ.5400 కోట్లకు పైననే విలువ చేస్తాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ గురువారం లోకసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 1,100 సెర్చ్‌, సర్వే ఆపరేషన్లను ఆదాయపు పన్ను శాఖ గుర్తించిందని మంత్రి తెలిపారు. ఇందులో గుర్తించిన పెద్ద మొత్తం అనుమానిత డిపాజిట్లకు 5100 నోటీసులు పంపిందని అన్నారు. 2016 నవంబర్‌ 8 తర్వాత డిసెంబర్‌ 30తో ముగిసిన కాలంలో చేపట్టిన పెద్ద నోట్ల మార్పిడి సమయంలో 17.92 లక్షల మంది ప్రజల నగదు డిపాజిట్లు, అంతకు ముందు వారి ఐటీ ప్రొఫైల్స్‌కు సంబంధం లేకుండా ఉందన్నారు. 2014 ఏప్రిల్‌1 నుంచి 2016 డిసెంబర్‌ 21 వరకు ఆదాయపు పన్ను శాఖ జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్షన్‌లో రూ.60వేల కోట్ల లెక్కలో చూపని నగదును గుర్తించిందన్నారు. రూ.2607 కోట్ల వెల్లడించని ఆస్తులను సీజ్‌ చేసినట్టు ఆయన లోక్‌సభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలంలో జరిపిన సర్వేలోనూ రూ.9454 కోట్ల లెక్కలో చూపని ఆదాయాన్ని ఐటీ శాఖ గుర్తించిందన్నారు. 2016 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ కాలంలో ఐటీ శాఖ 848 సోదాలు నిర్వహించి రూ.1,133 కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్‌ చేసిందన్నారు. ఇదే సమయంలో లెక్కల్లో చూపని రూ.11,856 కోట్ల విలువ చేసే ఆదాయం బయటపడిందన్నారు. నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 30 వరకు మొత్తం బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు రూ.7.33 లక్షల కోట్లు కాగా, వాటిలో రూ.1.13 లక్షల కోట్లకు అసలు ఎలాంటి డాక్యుమెంట్లు కానీ, పాన్‌ కానీ లేనట్టు వెల్లడయ్యిందని ఇది వరకు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రూ.50వేల మొత్తంలో డిపాజిట్లు దాటిన వారికి పాన్‌ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hauwei తెలంగాణ పాఠశాలల్లో ‘హువేయి ‘డిజిటల్‌ అక్షరాస్యత హైదరాబాద్‌: డిజిటల్‌ ఇండియాకు తన మద్దతునిస్తున్నచైనా కంపెనీ హువేయి దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్ధుల్లో డిజిటల్‌ అక్షరాస్యతను మెరుగుపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. హువాయి సామాజిక బాద్యత నిర్వహణ పథకం కింద తెలంగాణలోని పాఠశాలల డిజిటైజేషన్‌కు ముందుకు వచ్చింది. ఛారిటీస్‌ ఎయిడ్‌ ఫౌండేషన్‌తో హువేయి ఒప్పందం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటి రామారావు, సిఎఎఫ్‌,హువేయిలు ఇందుకు సంబం ధించి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసాయి. తెలం గాణలో ఎంపికచేసిన ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించే దిశగా కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సదుపాయాలను సమకూర్చడంతోపాటు అవసరమైన బోధన ఉపకరణాలు సాప్ట్‌వేర్‌ ఉపకరణా లను అందిస్తుంది. తెలంగాణ విద్యార్ధుల భవిష్యత్తుకు డిజిటల్‌ పునాదులు వేసేందుకు హువాయి ముందుకు రావడం ముదావహమని ఐటి మంత్రి కెటిఆర్‌ ఈ సందర్భంగా అభినందించారు. ఈ ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. హువాయి టెలికమ్యూనికేషన్స్‌ భారత్‌ షిఇఒ జెచేన్‌ మాట్లాడుతూ డిజిటల్‌ యుగంలో ప్రతిరంగంలో కంప్యూటర్ల వినియోగం పెరిగిందని, డిజిటల్‌ ఇండియాకు మద్దతుగా విద్యార్థులను తీర్చిదిద్దేందకు ఈ ఒప్పందం చేసుకున్నట్లువివరించారు. హువాయి ప్రస్తుతం దేశంలోని తెలంగాణ, యుపి, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, బీహార్‌, హరియానాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటైజేషన్‌ అమలుచేస్తోంది.
1entertainment
Hollem ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి హాలెప్‌ నిష్క్రమణ మెల్‌బోర్న్‌: సీజన్‌ ఆరంభపు టెన్నిస్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాలుగవ సీడ్‌ క్రీడాకారిణి సిమోనా హాలెప్‌(రుమేనియా) కు ఆదిలోనే షాక్‌ తగిలింది.మహిళల సింగిల్స్‌లో హాలెప్‌ తొలి రౌండ్‌లోనే పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది.సోమ వారం జరిగిన పోరులో హాలెప్‌ 3-6,1-6 తేడాతో అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్‌ చేతిలో పరాజయం చెందింది.గంటా 15 నిముషాల పాటు జరిగిన పోరులో షెల్బీ రోజర్స్‌కు హాలెప్‌ ఏ మాత్రం పోటీనివ్వలేక పోయింది.ఏకపక్షంగా సాగిన రెండు సెట్లను రోజర్స్‌ తిరుగులేని ఆధిక్యాన్ని చెలాయించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.రెండు వారాల క్రితం జరిగిన బ్రిస్బేన్‌ టోర్నీలో టాప్‌-10 క్రీడాకారిణి బౌచర్డ్స్‌పై రోజర్స్‌ సంచలన విజయం సాధించింది.ఇదిలా ఉంచితే గత సంవత్సరం ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా హాలెప్‌ తొలి రౌండ్‌లో నే ఇంటిదారి పట్టడం గమనార్హం.మరొకవైపు బ్రిటన్‌ స్టార్‌ ఆటగాడు,ప్రపంచ నంబర్‌ వన్‌ ఆండీ ముర్రే రౌండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ముర్రే 7-5,7-8(7,5), 6-2 తేడాతో మార్సెన్‌కో పై విజయం సాధించి శుభారంభం చేశాడు.
2sports
Hyderabad, First Published 5, Aug 2019, 3:29 PM IST Highlights మరోసారి ఆర్బీఐ వడ్డీరేట్లను పావుశాతం తగ్గించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, ఎగుమతులు తగ్గిపోగా, విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళుతున్నాయి. ఆటోమొబైల్ రంగం తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో మరో దఫా కీలక వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉన్నదని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. న్యూఢిల్లీ: ఈసారి ద్రవ్యసమీక్షలోనూ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరో పావు శాతం చొప్పున తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా గత మూడు ద్వైమాసిక సమీక్షల్లో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగుతున్నది. ఇందులోనూ రెపో, రివర్స్ రెపోలను పావు శాతం తగ్గించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ కోతలు మొదలయ్యాయి. ఏప్రిల్, జూన్ సమీక్షల్లోనూ కొనసాగాయి.  ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరుగుతున్న ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈసారి కూడా పావు శాతం వడ్డీరేట్లను తగ్గిస్తుందని కార్పొరేట్ వర్గాలు ఆశాభావం పరిశ్రమ వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం పాలసీ నిర్ణయం వెలువడనున్నది.  25 బేసిస్ పాయింట్ల మేర రెపో, రివర్స్ రెపో దిగిరావచ్చని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ అంచనా వేశారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ అధ్యక్షుడు శాంతి ఏకాంబరం కూడా ఇదే అంచనాను కనబరుస్తున్నారు.  ఇక ఎడిల్‌వీస్ రిసెర్చ్ ఈసారి 50 బేసిస్ పాయింట్ల వరకు కీలక వడ్డీరేట్లు దిగవచ్చని చెబుతున్నది. ఇటీవలి ఇంటర్వ్యూలో 25 బేసిస్ పాయింట్ల కోతకు అవకాశం ఉన్నదని ఆర్బీఐ గవర్నర్ దాసే చెప్పడంతో 25 బేసిస్ పాయింట్లు తప్పక తగ్గుతాయని అంచనా వేస్తున్నది.  మందగించిన ఆటో అమ్మకాలు, పడకేసిన పెట్టుబడులు, నీరసించిన ఎగుమతులు, దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అడ్డుపడుతున్నాయని అంటున్న ఎడిల్‌వీస్.. వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరడానికి వడ్డీరేట్ల కోత అవసరమని పేర్కొన్నది. ఈ క్రమంలోనే ఈసారీ వడ్డీరేట్ల కోతకు దాస్ మొగ్గు చూపవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2018-19) దేశ జీడీపీ 2017-18తో పోల్చితే 7.2 శాతం నుంచి 6.8 శాతానికి పడిపోయిన సంగతి విదితమే. చివరి త్రైమాసికం (ఈ ఏడాది జనవరి-మార్చి)లో ఐదేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 5.8 శాతానికి దిగజారింది. దీంతో వృద్ధిరేటును పరుగులు పెట్టించే పనిలో ఆర్బీఐ నిమగ్నమైంది. ఇందులో భాగంగానే వరుస వడ్డీరేట్ల కోతలతో ముందుకెళ్తున్నది. మరోవైపు జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రకటించిన సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను మూడుసార్లు తగ్గించిన సెంట్రల్ బ్యాంక్..ఈసారి కూడా తగ్గించే అవకాశాలు మెండుగా ఉండటంతో ఈ నిర్ణయం మార్కెట్లకు బూస్ట్‌నివ్వనున్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలు ఇంకా కొలిక్కి రాకపోవడం, కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలని పేర్కొన్నారు.  ఈఏడాదికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎఫ్‌పీఐలపై విధించిన పన్ను సర్‌చార్జ్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖతో ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చర్చలు స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఆర్బీఐ నిర్ణయం కోసం మార్కెట్ వర్గాలు వేచిచూస్తున్నాయని ఎపిక్ రీసర్చ్ ముస్తాఫా నదీమ్ తెలిపారు. Last Updated 5, Aug 2019, 3:29 PM IST
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Singilu Singilu Song: రాహుల్ సిప్లిగంజ్ ‘90ML’ కొత్త సాంగ్ ఊరమాస్ ‘సింగిలు.. సింగులు.. సింగులు సింగారానివే.. నువ్వు! నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే’ అంటూ ఊరమాస్ సాంగ్‌తో అల్లాడిస్తున్నాడు బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్. Samayam Telugu | Updated: Nov 16, 2019, 09:06PM IST 90 ML మూవీ సాంగ్ RX 100 హీరో కార్తికేయ తన నెక్స్ట్ మూవీ ‘90ML’ ప్రమోషన్స్‌తో మంచి కిక్ ఎక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌లో ‘‘రేయ్.. డీజిల్‌తో నడిచే బండ్లను చూసి ఉంటావు.. పెట్రోల్‌తో నడిచే బండ్లను చూసి ఉంటావ్.. ఇది లిక్కర్‌తో నడిచే బండి గుద్దితే అడ్రస్ ఉండదు’’ రచ్చ చేసిన కార్తీకేయ ఈ చిత్రంలోని ఒక్కోపాటను విడుదల చేస్తూ రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని మూడో సాంగ్‌ను విడుదల చేశారు. ‘సింగిలు.. సింగులు.. సింగులు సింగారానివే.. నువ్వు! నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే’ అంటూ హీరోయిన్ నిషా సొలంకీతో కలిసి మాస్ స్టెప్పులు వేస్తున్నాడు కార్తికేయ. ఈ మాస్ బీట్‌ను బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా.. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ రోల్ రైడా ర్యాప్ అందించాడు. ఈ పాటకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చారు. హీరో కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌లో వస్తున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలీ, పోసాని, రావురమేష్, రవి శంకర్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఉత్తమ నటుడిగా ‘డికాప్రియో’ అమెరికాలో సినిమా, టీవీ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శనకు ఇచ్చే అవార్డు గోల్డెన్ గ్లోబ్. TNN | Updated: Jan 13, 2016, 12:43PM IST ఉత్తమ నటుడిగా ‘డికాప్రియో’ అమెరికాలో సినిమా, టీవీ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శనకు ఇచ్చే అవార్డు గోల్డెన్ గ్లోబ్. 73వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఫంక్షన్ ఆదివారం రాత్రి అంగరంగవైభవంగా కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్ లో జరిగింది. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఉత్తమ నటుడిగా నిలిచాడు. ‘ద రివెరెంట్’ సినిమాలో నటనకు అతనికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. ఈ అవార్డు అందుకోవడం డికాప్రియోకు మూడో సారి. ఇంతకుముందు ‘ద ఏవియేటర్’ ‘ఊల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్’ సినిమాలకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ‘ద రివెరెంట్’ సినిమా ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ డ్రామా అవార్డులను కూడా గెలుచుకుంది. ఉత్తమ నటి (డ్రామా): బ్రియో లార్సన్ (సినిమా పేరు ‘రూమ్’) ఉత్తమ సహాయనటి : కేట్ విన్ స్లెట్ (స్లీవ్ జాబ్స్) ఉత్తమ సహాయనటుడు: సిల్వస్టర్ స్టాలోన్ (క్రీడ్) ఉత్తమ దర్శకుడు : అలెంజాడ్రో గోంజాలేజ్ ఇనరిట్టు ( ద రివెరెంట్ )
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV అమ్మ‌కాల రిటర్నుల ప్ర‌క్రియ మరింత సులువుగా ఇప్పుడు జీఎస్టీఆర్-3బీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత ఉందో సులువుగా తెలుసుకోవ‌చ్చు. రిట‌ర్నుల ఫారంలో నిల్వ ఎంత ఉందో అప్ప‌టిక‌ప్పుడే ఆన్లైన్ ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని జీఎస్టీఎన్ సీఈవో వెల్ల‌డించారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్²ను TNN & Agencies | Updated: Feb 22, 2018, 04:26PM IST జీఎస్టీ రిట‌ర్నులు మ‌రింత సుల‌భ‌త‌రం జీఎస్టీ రిట‌ర్నుల‌కు సంబంధించి చిన్న వ్యాపారులు స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌రుణంలో జీఎస్టీ నెట్వ‌ర్క్ ప‌న్ను రిట‌ర్నులను సుల‌భ‌త‌రం చేసింది. జీఎస్టీ ఫైలింగ్‌కు సంబంధించి ప్ర‌తి వ్యాపారి జీఎస్టీఆర్ 1,2,3 ల‌ను నెల‌లో ఒక‌సారి స‌మ‌ర్పించాలి. అయితే వీటిల్లో ఏవైనా స‌మ‌స్య‌లున్న వారు చివ‌ర్లో జీఎస్టీఆర్3బీని ఎంచుకుంటారు. ఇంతక‌ముందు దీనిలో ఎన్నో వివ‌రాలు ఇవ్వాల్సి ఉండ‌గా, ఇప్పుడు అందులో వివిధ ఆప్ష‌న్లు ఇవ్వ‌డం ద్వారా అవ‌స‌ర‌మైన వివ‌రాలు మాత్ర‌మే న‌మోదు చేసేలా మార్పులన్నీ చేశారు. దీంతో నిమిషాల వ్య‌వ‌ధిలో జీఎస్టీఆర్ 3బీ దాఖ‌లు ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. ఇప్పుడు జీఎస్టీఆర్-3బీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత ఉందో సులువుగా తెలుసుకోవ‌చ్చు. రిట‌ర్నుల ఫారంలో నిల్వ ఎంత ఉందో అప్ప‌టిక‌ప్పుడే ఆన్లైన్ ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని జీఎస్టీఎన్ సీఈవో వెల్ల‌డించారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్²ను ఉప‌యోగించే విష‌యంలో పన్నుచెల్లింపుదార్లు అయోమయంలో అర్థం కాక త‌ప్పు వివ‌రాల‌ను న‌మోదు చేస్తున్నారు. దీంతో ఐటీసీ మిన‌హాయించ‌గా, న‌గ‌దు రూపంలో ఇంకా ఎంత చెల్లించాల‌నే విష‌యంలో స‌మ‌స్య ఏర్ప‌డుతోంది. ప్ర‌స్తుతం యూజ‌ర్ ఇంట‌ర్ ఫేస్ మెరుగుప‌ర‌చ‌డం, వెబ్²సైట్లో అవ‌స‌ర‌మైన మార్పులు చేయ‌డం ద్వారా జీఎస్టీఆర్-3బీ దాఖ‌లు ప‌ర‌చ‌డం సుల‌భ‌త‌రం అయిన‌ట్లు జీఎస్టీఎన్ సీఈవో ప్రకాశ్ కుమార్ వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఒక‌టే చోట అవ‌స‌ర‌మైన మొత్తం స‌మాచారం క‌నిపించేలా ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. తాజా మార్పుల త‌ర్వాత రిట‌ర్నులు స‌మ‌ర్ప‌ణ చేసే వారంద‌రికీ త‌ప్పులు లేకుండా, వేగంగా, స‌మ‌యం ఆదా అయ్యేలా ఉంటుంద‌ని కుమార్ చెప్పారు.
1entertainment
New Delhi, First Published 10, May 2019, 11:56 AM IST Highlights తాజా పరిణామాలు జెట్‌ ఎయిర్‌వేస్పై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తునకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం.. పలు రాయితీల పేరిట నిధులను దారి మళ్లించినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ముంబై శాఖ నిర్ధారించడమే దీనికి కారణమని సమాచారం. న్యూఢిల్లీ: ఇటీవల తాత్కాలికంగా మూతపడిన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్’లో నిధుల మళ్లింపు, పెట్టుబడుల మాఫీ వంటి చర్యలపై తీవ్ర మోసాల దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణకు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్ ఖాతాలను ప్రాథమికంగా పరిశీలించిన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) ముంబై విభాగం.. సదరు జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టు, లెక్కల్లోని రాని పెట్టుబడులను గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసును ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తునకు నివేదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఆర్‌వోసీ ముంబై విభాగం జెట్‌ ఎయిర్‌వేస్ ఖాతాల తనిఖీ నివేదికను ఇప్పటికే కార్పొరేట్‌ శాఖకు సమర్పించింది. జెట్‌ ఎయిర్‌వేస్ పలు సబ్సిడరీలకు సంబంధించి మాఫీ చేసిన పెట్టుబడులపై ఎస్‌ఎఫ్‌ఐవో దృష్టి సారించనుంది. ఈ నిధులు ఎక్కడికి చేరాయన్నదీ ఆరా తీయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అప్పటి వరకు మంచి లాభాలు ప్రకటించి, ఉన్నట్టుండి 2018లో నష్టాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న అంశాన్ని గుర్తించేందుకు జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ యాజమాన్యాన్ని సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. జెట్‌  ప్రమోటర్లు రూ.5,125 కోట్లను కంపెనీ ఖాతాల నుంచి కొల్లగొట్టే ప్రయత్నం చేసినట్టు అరవింద్‌ గుప్తా అనే విజిల్ బ్లోయర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆడిట్‌ కమిటీ సైతం నిధుల మళ్లింపును నిరోధించలేకపోయిందన్నారు. జెట్‌ ఎయిర్‌వేస్, జెట్‌లైట్‌ బ్రాండ్లు ప్రమోటర్ల కంపెనీలతో లావాదేవీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా ఫిర్యాదు ఆధారంగానే ఆర్‌వోసీ ముంబై విభాగం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయగా, తదుపరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఎస్‌ఎఫ్‌ఐవో రంగంలోకి దిగనుంది. ఐసీఐసీఐ–వీడియోకాన్‌ రుణాల కేసులోనూ అక్రమాలను బయటపెట్టింది అరవింద్‌ గుప్తాయే కావడం గమనార్హం.   మరోవైపు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ)లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్ కార్యాలయాన్ని వేలం వేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. దీనికి రూ. 245 కోట్ల రిజర్వు ధర నిర్ణయించినట్లు, మే 15న ఈ–వేలం నిర్వహించనున్నట్లు బహిరంగ ప్రకటనలో తెలిపింది. 52,775 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ కార్యాలయం.. జెట్‌ ఎయిర్‌వేస్ గోద్రెజ్‌ బీకేసీ భవంతిలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీకి జెట్‌ ఎయిర్‌వేస్ రూ. 414 80 కోట్ల మేర రుణాలు బాకీపడింది.  ఇప్పటికే జెట్‌ యాజమాన్య బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్న బ్యాంకర్లు.. కంపెనీలో వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎతిహాద్‌ ఎయిర్‌వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్‌నర్స్, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) సంస్థలు వాటాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బిడ్డర్ల పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్లో పూర్తి కాలపు డైరెక్టర్‌  గౌరాంగ్‌ శెట్టి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా జెట్‌ ఎయిర్‌వేస్ బోర్డు, సంస్థనుంచి వైదొలగుతున్నట్టు గురువారం ప్రకటించారు. ఏప్రిల్ 23 నుంచి అమలులోకి  వస్తుందని కంపెనీ  ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన  సమాచారంలో తెలిపింది.  కాగా గత నెల  రోజుల్లోనే ముగ్గురు కీలక వ్యక్తులు జెట్ ఎయిర్‌వేస్ సంస్థను వీడారు.  ప్రస్తుతం బోర్డులో రాబిన్‌ కామార్క్‌, అశోక్‌ చావ్లా, శరద్‌ మిగిలారు. ఇప్పటికే  ఇండిపెండెంట్‌  డైరెక్టర్‌ రాజశ్రీ పాతీ, అలాగే  మాజీ ఏవియేషన్‌ సెక్రటరీ, కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌  డైరెక్టర్‌ నసీం జైదీ  జెట్‌ ఎయిర్‌వేస్కు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే.  Last Updated 10, May 2019, 11:56 AM IST
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు TNN | Updated: Sep 6, 2017, 07:35PM IST శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభంకాబోతోంది. ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో ఆతిథ్య శ్రీలంకని క్లీన్‌స్వీప్ చేసిన భారత్ అదే జోరుని ఈ టీ20 మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుండగా.. ఇప్పటి వరకు గెలుపు రుచి ఎరుగని శ్రీలంక కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతోంది. ఐదో వన్డేకి దూరమైన కేఎల్ రాహుల్‌, అక్షర్‌కి తుది జట్టులో చోటిచ్చిన కోహ్లి.. రహానె, శార్ధూల్ ఠాకూర్‌పై వేటు వేశాడు. భారత్ జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, ధోని, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్, కుల్దీప్ యాదవ్
2sports
Suresh 246 Views బడ్జెట్‌పై ‘కార్పొరేట్‌ అసంతృప్తి న్యూడిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పట్ల కార్పొరేట్‌ రంగం అసంతృప్తితో ఉంది. అంచనాలకు అనుగుణంగా బడ్జెట్‌ లేదని వ్యాఖ్యానించింది. కార్పొరేట్‌ టాక్స్‌ రేట్‌ తగ్గింపునకు ఎంతగానో ఎదురుచూశామని, అయితే మినహాయింపులు ఎలా అన్న విషయంలో మరింత స్పష్టత ఉంటుందని భావించామని ‘ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్‌ నియోటా వ్యాఖ్యానించారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 25శాతం తగ్గస్తామని అరుణ్‌జైట్లీ మాట్లాడినపుడు దానిపై ఎంతో చర్చ జరిగిందని పేర్కొన్న సిఐఐ అధ్యక్షుడు సుమిత్‌ ముజుందార్‌, బడ్జెట్‌లో ఆ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. పన్ను రేట్ల హేతుబద్దీకరణ, సరళీకరణ చేసి ఉంటే వ్యాపార, వాణిజ్య రంగాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉండేదని అసోచామ్‌ అధ్యక్షుడు సునీల్‌ కనోరియా అన్నారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌ మొత్తం మీద బాగుంది..అని బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌ అన్నారు.
1entertainment
Hyderabad, First Published 18, Sep 2018, 4:16 PM IST Highlights 'మహానటి' సినిమాను రూపొందించిన దర్శకుడు నాగఅశ్విన్ ని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకుడు నాగఅశ్విన్ ప్రతిభని కొనియాడుతూ మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 'మహానటి' సినిమాను రూపొందించిన దర్శకుడు నాగఅశ్విన్ ని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకుడు నాగఅశ్విన్ ప్రతిభని కొనియాడుతూ మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ సమయంలో నాగఅశ్విన్ తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తారని అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలు వినిపించాయి. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో నాగఅశ్విన్ ఓ కథను సిద్ధం చేస్తున్నారని, ఆ కథతోనే చిరు సినిమా చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఈ సినిమాపై ఎలాంటి ఊసు  లేకుండా పోయింది. అయితే అసలు ఈ సినిమా ఉంటుందా..? లేదా..? అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత అశ్వనీదత్. ''చిరంజీవి కోసం నాగఅశ్విన్ కథ రాయడం ప్రారంభించారు. దాన్ని ఎటువైపు తీసుకువెళ్లాలనేది నాకు తెలియడం లేదు. కాకపోతే ఈ సినిమా భారీగా ఉంటుంది చూడాలి'' అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి కోసం ఈ కథ సిద్ధం చేయడం లేదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''నేను అనుకోవడం లేదు.. నాగఅశ్విన్ ఒక స్టేజీలో చెప్పినప్పుడు చిరంజీవి గారికి యాప్ట్ గా ఉంటుందని అనుకున్నాను. అతను కూడా అప్పట్లో అదే ఫీల్ అయ్యాడు. డెవలెప్మెంట్స్ లో అది ఎలా వెళ్తుంది..? అనేది ఇప్పుడే చెప్పలేం. అదీ కాకుండా కథ షేప్ కి వచ్చాక చిరంజీవి గారికి వినిపించాలి. ఆయన, దర్శకుడు ఇష్టపడితేనే కదా సినిమా పట్టాలెక్కుతుంది'' అని వెల్లడించారు.   Last Updated 19, Sep 2018, 9:29 AM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అసలు నేను బతికి ఉండటమే లక్: కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో సత్తా చాటి.. మ్యాన్ ఆఫ్ ది మ్యా‌చ్ అవార్డును సొంతం చేసుకున్న కరుణ్ నాయర్ అసలు నేను బతికి ఉండటమే లక్ అంటున్నాడు. | Updated: Dec 20, 2016, 06:42PM IST చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్న కరుణ్ నాయర్ గురించి ఇప్పుడు అందరూ చర్చించకుంటున్నారు. అదృష్టవంతుడంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు. అయితే ట్రిపుల్ సెంచరీ సాధించడం అదృష్టం కాదని, ఇప్పటి దాకా బతికి ఉండటమే అదృష్టమని నాయర్ చెప్పాడు. కర్ణాటక తరఫున రంజీ క్రికెట్ ఆడే కరుణ్ రాజస్థాన్‌లో ఓ మళయాళీ కుటుంబంలో జన్మించాడు. గత జూలైలో అతడు కేరళ వెళ్లిన అతడు పడవ ప్రమాదం నుంచి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డాడు. శ్రీ పార్థసారథి ఆలయంలో జరిగే ‘వల్ల సాధ్య’ వేడుక కోసం జూలై 17న ఉదయం నాయర్‌తోపాటు వంద మంది పడవలో బయల్దేరారు. కాసేపట్లో ఆలయానికి చేరుకుంటారనగా ఆ పడవ పంపా నదిలో మునిగిపోయింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రయాణికులను కాపాడారు. పడవ గట్టిగా పట్టుకోవాలన్న తోటి ప్రయాణికుల సూచనను పాటించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డానని కరుణ్ తెలిపాడు. ప్రమాదం జరిగిన పడవలో కర్ణాటకకు చెందిన రంజీ జట్టు ప్లేయర్లు కూడా ఉన్నారు. కరుణ్ నాయర్‌కు ఈత రాకపోవడంతో.. పడవ బోల్తా పడగానే జీవితంపై ఆశలు వదిలేసుకున్నాడు. అధికారులు వెంటనే స్పందించి గజ ఈతగాళ్లను రంగంలోకి దించడంతో నాయర్ బతికిపోయాడు. అలాంటి ప్రమాదంలో ఈత రాకపోతే చనిపోతారని, అదృష్టం కొద్దీ.. తాను బతికానని చెప్పాడు. అందుకే చెన్నైలో ట్రిపుల్ సెంచరీ చేయడం కంటే బతికి ఉండటమే అదృష్టమని భావిస్తానన్నాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV రికార్డ్ కోసం సన్‌రైజర్స్.. ప్లేఆఫ్ కోసం కోహ్లిసేన! రికార్డ్ స్థాయి విజయాలతో లీగ్ దశను ముగించాలని సన్‌రైజర్స్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలవక తప్పనిస్థితిలో బెంగళూరు గురువారం రాత్రి బరిలో దిగుతున్నాయి. Samayam Telugu | Updated: May 17, 2018, 01:33PM IST వరుసగా రెండు విజయాలు సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకున్న కోహ్లి సేన గురువారం రాత్రి సన్‌రైజర్స్‌తో పోరుకు సిద్ధపడుతోంది. 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ మరో విజయం కోసం బరిలో దిగనుండగా.. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ప్లేఆఫ్‌ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఓ దశలో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్లు కనిపించింది. కానీ ఢిల్లీ, పంజాబ్‌లపై గెలవడం ద్వారా తిరిగి పోటీలోకి వచ్చింది. సన్‌రైజర్స్ , రాజస్థాన్‌లతో జరిగే చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడం ద్వారా టాప్-4లో నిలవాలని కోహ్లి సేన భావిస్తోంది.
2sports
nikhil siddharth's arjun suravaram official teaser FOLLOW US ON 94 Views | హీరో నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమా టీజర్ జనాలకు నిజం చెప్పడమే నా ప్రొఫెషన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. లావణ్య త్రిపాఠితో కలిసి నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’. టీఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీడియా కథాంశం ఇతివృత్తంగా టీజర్‌లో చూపెట్టిన అంశాలు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. ‘ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ, ఒక నిజాన్ని నిజమని రుజువు చేయడం చాలా కష్టం’ అంటూ వచ్చే సంభాషణలతో టీజర్ ప్రారంభమైంది. Press CTRL+C to copyX <iframe src="//tvid.in/1xnxqvio9u/lang?autoplay=false" style="height: 100%; width: 100%; max-height: 100%; max-width: 100%; visibility: visible;" border="0" frameborder="0" seamless="" scrolling="no" allowfullscreen="true" mozallowfullscreen="true" allowtransparency="true"></iframe> Facebook
0business
sandhya 154 Views kedhar jadhav , kohli , middle order , Vijay Shankar kohli కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా మరికొద్ది గంటల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఐతే దీనిపై కోహ్లి స్పందిస్తూ.. మిడిల్‌ ఆర్డర్‌పైనే ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందని, మిడిల్‌ ఆర్డర్‌ని భర్తీ చేసేందుకు విజ§్‌ు శంకర్‌, కేదార్‌ జాదవ్‌లను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసినా వారిద్దరూ గాయాల బారిన పడటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ప్రాక్టీస్‌లో విజ§్‌ు శంకర్‌ గాయపడ్డాడు. కేదార్‌జాధవ్‌ భుజానికి ఐపిఎల్‌లో గాయమైంది. విజ§్‌ు శంకర్‌ని తప్పించాల్సి వస్తే కోహ్లి కేఎల్‌ రాహుల్‌ని తీసుకునే అవకాశం ఉంది. మొదటగా దక్షిణాఫ్రికా లాంటి జట్టుతో తలపడేముందు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పూర్తి స్థాయిలో కోలుకోవాలి. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
2sports
Hyderabad, First Published 4, Apr 2019, 8:27 PM IST Highlights సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైనప్పటికీ ఏపీలో మాత్రం విడుదల కాకుండా హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో చిత్రబృందం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. సినిమా ఏపీలో విడుదల ఆలస్యం కావడంపై ట్విట్టర్ పోల్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం చేశారు రామ్ గోపాల్ వర్మ. ''లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల ఆలస్యం కావడం వల్ల ప్రజలు కోపంగా, బాధగా ఉన్నారా..?'' అంటూ ట్విట్టర్ లో పోల్ నిర్వహించారు. ఈ పోల్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లో దాదాపు ముప్పై వేల ఓట్లు పోలయ్యాయి.  ఇందులో 75శాతం మంది సినిమా రిలీజ్ ఆలస్యం కావడం వల్ల కోపంగా, బాధగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 25 శాతం మంది మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపారు.    — Ram Gopal Varma (@RGVzoomin) April 4, 2019 Last Updated 4, Apr 2019, 8:28 PM IST
0business
Royal రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 33శాతం వృద్ధి న్యూఢిల్లీ, నవంబరు 1: దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న విలాసబైక్‌ రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ విక్రయాలు 33శాతం పెరిగి 59,127 వరకూ జరిగాయని ఐషర్‌మోటార్స్‌ ప్రకటించింది. టూ వీలర్‌ ఉత్పత్తిచేస్తున్న సంస్థ గత ఏడాది అక్టో బరులో 44,522 యూనిట్లు విక్రయించినట్లు బిఎస్‌ఇకి నివేదిక ఇచ్చింది. దేశీయ మార్కెట్లలో 44,138 యూనిట్ల నుంచి 58,369 యూని ట్లను విక్రయించి వృద్ధిని సాధించింది. 32.24 శాతం వృద్ధి కనిపించింది. ఎగుమతుల పరంగా చూస్తే 95శాతం పెరిగాయి. 384 యూనిట్ల నుంచి ఒక్కసారిగా 748యూనిట్లకు పెరిగాయి.
1entertainment
internet vaartha 313 Views న్యూఢిల్లీ : ప్యానసోనిక్‌ కంపెనీ కొత్తగా ఎలూగా134జి ఫ్యాబ్లెట్‌ను మార్కెట్‌ కు విడుదలచేసింది. ధర రూ.9290లుగా ప్రకటించింది. జపాన్‌ కంపెనీ భారత్‌ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు చెపుతోంది. 5.5 అంగుళాల హెచ్‌డి డిస్‌ ప్లే 4జి వోల్టే టెక్నాలజీకి అననువైనదని చెపుతోంది. డేటా, వాయిస్‌లపరంగా మరింత శక్తివంతంగా ఉంది. పానసోనిక్‌ ఎలూగా 13 కస్టమర్లు, ప్రత్యే కించి యువతను ఎక్కువ ఆకర్షిస్తుందని బిజినెస్‌ హెడ్‌ పంకజ్‌ రాణా వెల్లడించారు. ఆండ్రాయిడ్‌ 5.1 లాల్లీపాప్‌, 5ఎంపి ముందుకేమేరా, 13ఎంపి వెనుకకెమేరా లెడ్‌ఫ్లాష్‌తో ఉంది. 1.3 జిహెచ్‌జడ్‌ క్వాడ్‌కోర్‌ప్రాసెసర్‌ 2జిబి రామ్‌, 16జిబి అంతర్గత మెమరీ, 32జిబివరకూ పొడిగించుకునే వెసులుబాటు ఉంది. రెండు సిమ్‌లు పనిచేస్తాయి. వైఫై, వైఫైడైరెక్ట్‌, బ్లూటూత్‌,జిపిఎస్‌ సౌకర్యం ఉంది. కస్టమర్లకు ప్రయాణంలో కూడా మంచి వినోదాన్ని అందించేవిధంగా ఎలూగా ను తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రకటించింది.
1entertainment
internet vaartha 181 Views న్యూఢిల్లీ : మార్టినా హింగీస్‌-సానియా మీర్జా అభిమానులు ఈ జంటకు పెట్టుకున్న ముద్దు పేరు సాన్‌ టీనా.కాగా మార్చి 2015లో జత కట్టిన వీరిద్దరూ మూడు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సహా,ఈ 16 నెలల్లో 14 పోటీల్లో విజయం సాధించి,మహిళల డబుల్స్‌ విభాగంలో నెంబర్‌ వన్‌ సీడింగ్‌ను పొందారు.తాజాగా వీరిద్దరి జోడీ విడిపోయింది.ఇక తామెందుకు విడిపోవాల్సి వచ్చిందన్న విషయమై హింగీస్‌ వివరణ ఇచ్చింది.మూడు గ్రాండ్‌ స్లామ్‌,11 డబ్ల్యూటిఎ టైటిల్స్‌ తరువాత మేమిద్దరమూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం.కాగా ఈ సీజన్‌లో ఇతర క్రీడాకారిణులతో కలిసి ఆడుతాం. గతంలో వచ్చిన మంచి ఫలితాలపై మాపై అభిమానుల అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.దురదృష్టవశాత్తు గత కొంత కాలంగా ఆ స్థాయిలో ప్రదర్శన కనబర్చలేక పోయాము. మేము తీసుకున్న నిర్ణయం కేవలం ప్రొఫెషనల్‌ నిర్ణయమే. మా వ్యక్తిగత సంబంధం, స్నేహం ఎప్పటికీ కొనసాగుతాయి. అక్టోబరులో సింగపూర్‌లో జరిగే డబ్ల్యూటిఎ పోటీలో కలసి ఆడి, గత సంవత్సరపు టైటిల్‌ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తాం. అప్పటికైనా మాపై వస్తున్న పుకార్లు ఆగుతాయేమో. మాపై కథలు అల్లేందుకు ఒక వర్గం మీడియా నిత్యం ప్రయత్నిస్తుంది.ఈ చర్యలు ఆపాలని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హింగీస్‌ పేర్కొంది.
2sports
internet vaartha 389 Views కోల్‌కతా : తమ చిరకాల స్వప్నం నెరవేరిందని వెస్టిండీస్‌ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ స్టాపానీ  టేలర్‌ పేర్కొంది.కాగా వరల్డ్‌ కప్‌ అందుకునేందుకు చాలా కాలంగా  వేచిచూస్తున్నామని,ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో డిపెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి విండీస్‌ మహిళల జట్టు తొలిసారి టి20 వరల్డ్‌ కప్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది.వరల్డ్‌ కప్‌ అందుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం,సరైన సమయంలో కప్‌ అందుకున్నాం,ఈ రోజు మేము బాగా ఆడాం,ముందుగా బౌలింగ్‌ చేయాలనుకోలేదని స్టెపానీ వెల్లడించారు.కాగా సెకండ్‌ బ్యాటింగ్‌ చేసినప్పటికి విజయం సాధించాం అని మ్యాచ్‌ ముగిసిన తరువాత స్టాపానీ పేర్కొంది.పురుషుల జట్టు తమకు అండగా నిలిచిందని,తాము గెలవాలని కెప్టెన్‌ సమీ తమకు మెసేజ్‌ పంపించాడని,అంచనాలకు మించి ఆడి టైటిల్‌ దక్కించుకున్నామని ప్లేయర్‌్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన స్టాఫానీ వివరించింది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IPL 2019 Playoffs: ఐపీఎల్‌లో రాత మార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..! యువ క్రికెటర్లు పృథ్వీ షా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కగిసో రబాడ తదితర యువ క్రికెటర్లతో నిండిన ఆ జట్టులో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నిలకడ తెస్తుండగా.. టీమ్ సలహాదారుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ దూకుడు అలవాటు చేశాడు. Samayam Telugu | Updated: Apr 29, 2019, 06:30PM IST IPL 2019 Playoffs: ఐపీఎల్‌లో రాత మార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..! హైలైట్స్ 2012 తర్వాత మళ్లీ ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి దూకుడు అలవాటు చేసిన సౌరవ్ గంగూలీ టీమ్‌లో నిలకడ తెచ్చిన రికీ పాంటింగ్ చెన్నైని వెనక్కినెట్టి మరీ నెం.1 స్థానానికి చేరిన ఢిల్లీ ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు అనగానే.. అందరూ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానం నుంచి ఎక్కడ ఉందా..? అని చూస్తారు. అంతలా ఆ జట్టు గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరిచింది. కానీ.. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకున్న ఆ జట్టు.. జెర్సీ రంగుతో ఆటని కూడా మార్చేసుకుంది. ఎంతలా అంటే..? తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఏకంగా 8 విజయాలతో పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో నిలవడమే కాకుండా.. ప్లేఆఫ్ బెర్తుని కూడా ఖాయం చేసుకుంది. 2012 తర్వాత ఆ జట్టు మళ్లీ ప్లేఆఫ్‌కి చేరడం ఇదే తొలిసారి. యువ క్రికెటర్లు పృథ్వీ షా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కగిసో రబాడ తదితర యువ క్రికెటర్లతో నిండిన ఆ జట్టులో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నిలకడ తెస్తుండగా.. టీమ్ సలహాదారుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ దూకుడు అలవాటు చేశాడు. దీంతో.. టోర్నీలోని ఏ జట్టునైనా ఓడించగలిగిగే స్థాయికి ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రస్తుతం చేరుకుంది. టీమ్‌లో ఈ ఒక్కరే ఆడుతున్నారు అనే మాట లేకుండా.. సమష్టిగా ఇప్పుడు ఆ జట్టు రాణిస్తోంది. తాజా సీజన్‌లో చివరిగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా నాల్గింటిలో గెలిచిన ఆ జట్టు 12 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణాన్ని ఓ సారి పరిశీలిస్తే..! ఐపీఎల్ ప్రారంభ సంవత్సరం 2008 నుంచి లీగ్ దశలో ఢిల్లీ జట్టు జర్నీ ఇదే..! 1. 2008లో 4వ స్థానం
2sports
పాక్‌ జట్టు రాకతో ఆదాయం న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న క్రికెట్‌ అసోసియేష్‌ ఆఫ్‌ బెంగాల్‌ పంట పండే సమయం ఆసన్నమైంది.. ఆనూహ్య పరిస్థితుల్లో భారత్‌,పాక్‌ టి20 మ్యాచ్‌ వేదిక ధర్మశాల నుంచి కోల్‌కతాకు మారటంతో టిక్కెట్ల అమ్మకాల మూలంగానే ‘క్యాబ్‌కు సుమారు రూ.3 కోట్ల ఆదాయం లభించనుంది. మార్చి 19న జరిగే భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అత్యధిక వ్యాపార ప్రకనటల ఆదాయాన్ని ఐసిసి ఖజానాకు చేరవేస్తుందని అంటున్నారు. మ్యాచ్‌ టిక్కెట్‌ ధరలు, రూ.500 నుంచి రూ.1500 గా నిర్ణయించారు. కాగా టిక్కెట్‌ ధరలనుపెంచాలనేయోచన తమకు లేదని క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ స్పష్టం చేసింది.
2sports