news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
sumalatha 163 Views Bipin Rawat , dhoni , jk
Dhoni, Bipin Rawat
కశ్మీర్: టీమిండియా వికెట్ కీపర్, గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతం భారత పారామిలటరీ విభాగంలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ధోనీ భద్రతపై అభిమానులు ఆందోళన చెందుతున్న ఈ సందర్భంగా ఈ విషయంపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్రావత్ మాట్లాడుతూఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భారత పౌరుడు ఆర్మీ దుస్తులు ధరించడానికి సిద్ధపడితే.. ఆ దుస్తులకు తగిన బాధ్యతలు నిర్వర్తించడానికి కూడా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ధోనీ మాత్రం సాధారణ సైనికుడిలా అక్కడ పనిచేస్తున్నాడు. ధోనీ ఇప్పటికే తన కార్యకలపాలను ప్రారంభించాడని, తనకిచ్చిన బాధ్యతలను దిగ్విజయంగా పూర్తిచేస్తాడనే నమ్మకం ఉందని రావత్ చెప్పుకొచ్చారు.
కాగా ధోనీ ఆగస్టు 15 వరకు అక్కడే సైనిక విధుల్లో పాల్గొంటాడని తెలుస్తోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/ | 2sports
|
sumalatha 97 Views bse , NSE , stock market
Sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో మార్కెట్లు మంచి లాభాల్లోనే కొనసాగినప్పటికీ… చివర్లో లాభాలు కొంత హరించుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 38,214కి పెరిగింది. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,330కి చేరుకుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/ | 1entertainment
|
బాలికల హక్కులు కాపాడటం మనందరి బాధ్యత-అనుష్క శెట్టి
Highlights
తెలుగులో టాప్ హిరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క
అరుంధతి, రుద్రమదేవి, బాహుబలిలతో అనుష్క శెట్టికి యమా క్రేజ్
నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా అనుష్క సందేశం
అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హిరోయిన్ గా వెలుగొందుతున్న క్రేజీ హిరోయిన్ అనుష్క. సెక్సీ స్వీటీ అంటూ ఆమె అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. స్వీటీ ఇవాళ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించింది.
మన దేశంలో ప్రతి ఒక్కరూ.. మన సమాజంలోని బాలికల అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం వుందని పిలుపునిచ్చింది. ఈ భూమిపై నివసించే ప్రతి బాలికకి భద్రత, విద్య, సమాన హక్కులు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తన సోషల్ మీడియా ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్లో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారితో దిగిన అందమైన ఫోటోను అటాచ్ చేసింది.
Last Updated 25, Mar 2018, 11:56 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఎస్బీఐకి రూ.250 కోట్ల టోకరా
ఎస్బీఐకి రూ.250 కోట్ల టోకరా ఇటీవల 14 బ్యాంకుల్లో రూ.824 కోట్ల మేర రుణాలు పొంది మోసగించిన కనిష్క్ గోల్డ్ సంస్థ వ్యవహారం మరువక ముందే మరో నగల సంస్థ వ్యవహారం బయటికొచ్చింది. చెన్నైలోని నాదెళ్ల సంపత్ జ్యూయలరీ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు టోకరా ఇచ్చింది.
TNN | Updated:
Mar 24, 2018, 04:59PM IST
ఇటీవల 14 బ్యాంకుల్లో రూ.824 కోట్ల మేర రుణాలు పొంది మోసగించిన కనిష్క్ గోల్డ్ సంస్థ వ్యవహారం మరువక ముందే మరో నగల సంస్థ వ్యవహారం బయటికొచ్చింది. చెన్నైలోని నాదెళ్ల సంపత్ జ్యూయలరీ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు టోకరా ఇచ్చింది.
<p>ఎస్బీఐకి టోకరా వేసిన చెన్నై జువెలరీ సంస్థ<br></p>
చెన్నైలోని నాదెళ్ల సంపత్ జ్యూయలరీ సంస్థ రూ.250 కోట్ల రుణం తీసుకుని మోసగించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఎస్బీఐ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఏడు శాఖలున్న నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ నెలసరి చిట్టీలు కట్టిన వారికి కూడా తిరిగి నగదు చెల్లించలేదన్నారు. నెలవారీ చిట్టీల రూపంలో 21వేల మంది నుండి రూ. 75 కోట్లు వసూలు చేసినట్లు ఎకనమిక్ అఫెన్స్ వింగ్(ఇఒడబ్ల్యు) పోలీసులు తెలిపారు. 2017 అక్టోబరులోనే ఈ కంపెనీ దివాలా తీసినట్లు పేర్కొన్నారు. 2010 నుంచి ఈ సంస్థ నకిలీ దస్తావేజులతో రూ.250కోట్ల మేర రుణాలు పొందినట్లు ఎస్బీఐ వెల్లడించింది. | 1entertainment
|
Hyderabad, First Published 2, Feb 2019, 11:32 AM IST
Highlights
ఓ మంచి మాట చెబితే కూడా ఈ రోజుల్లో విమర్శలు ఎదుర్కోవడం సహజమే. పోలీస్ స్టేషన్ కి వెళ్ళండమ్మా అని చెప్పినా కూడా అమ్మా నా బూతులు తిట్టే ఈ సమాజంలో ఎవరు కరెక్టో చెప్పడం కూడా కష్టమే.
ఓ మంచి మాట చెబితే కూడా ఈ రోజుల్లో విమర్శలు ఎదుర్కోవడం సహజమే. పోలీస్ స్టేషన్ కి వెళ్ళండమ్మా అని చెప్పినా కూడా అమ్మా నా బూతులు తిట్టే ఈ సమాజంలో ఎవరు కరెక్టో చెప్పడం కూడా కష్టమే. అయితే రంగులు మార్చే సినిమా వరల్డ్ లో ఇటీవల కొత్త వివాదాలు ఎన్నో మీటూ తో ముడిపడిన సంగతి తెలిసిందే.
మీటూ అనేది ఓ మంచి ఉద్యమమే. కానీ కొందరు దాన్ని పక్కదోవ పట్టిస్తూ వ్యక్తిగత విషయాల్ని, సంబంధం లేని విషయాల్ని కూడా అందులో కలిపేస్తున్నట్లు కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇటీవల గాన గంధర్వుడు SP బాల సుబ్రహ్మణ్యం హీరోయిన్స్ పై ఒక కామెంట్ చేశారు. సినీ వేడుకల్లో అమ్మాయిలు వేసుకొచ్చే డ్రెస్సులను చుస్తే వారి అమాయకత్వం అనుకోవాలో లేక అలాంటి డ్రెస్సులు వేసుకొస్తే అవకాశాలు ఇస్తారు అనుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు.
చాలా వరకు సాధారణ జనాలు చెప్పే మాటల్నే బాలు ఒక ఒక కార్యక్రమంలో అందరికి తెలిసేలా మాట్లాడారు. నేను ఇలా చెబుతున్నందుకు ఏ విధంగా భయపడటం లేదని బాలు అన్నారు. బహుశా రాద్దంతా చేస్తారని ఆయన ఆలోచనకు తట్టినట్లు ఉంది. అభిమానులు అయితే ఈ విషయంను మీటూ లో ఎక్కడ కలిపేస్తారో అని దయచేసి బాలు గారు చెప్పిన మాటల్ని ఒక్కసారి ఆలోచిస్తే మంచిదని మీటులో కలపకండమ్మా అని ముందే చెబుతున్నారు.
Last Updated 2, Feb 2019, 11:32 AM IST | 0business
|
IndvsEng: Second Test, India all out for 204 runs in second innings
వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్ లక్ష్యం 405 పరుగులు
చివరి వికెట్కు షమీ, జయంత్ యాదవ్ అద్భుతంగా పోరాడటంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
TNN | Updated:
Nov 20, 2016, 12:01PM IST
వైజాగ్ టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్‌కు 405 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశారు. దీంతో మలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 204 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసి విరాట్ కోహ్లి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 81 రన్స్ చేసి జట్టును ఆదుకున్నాడు. మరో సెంచరీ దిశగా సాగుతున్న అతణ్ని రషీద్ అవుట్ చేశాడు.
మూడో రోజు ఆటముగిసే సమయానికి 98/3గా ఉన్న కోహ్లిసేన నాలుగో రోజు మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే రహానే, అశ్విన్, సాహా వికెట్లను త్వరితగతిన కోల్పోయింది. తర్వాత కోహ్లి కూడా వెనుదిరిగాడు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లడంతో భారత్ 162 పరుగులకే 9 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో జయంత్ యాదవ్, షమీ పోరాడటంతో భారత్ 200 పరుగుల మార్క్ దాటింది. జయంత్ యాదవ్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, షమీ 19 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో భారత్ 204 పరుగులకు ఆలౌటయ్యింది. ఇంగ్లండ్ బౌలర్లు రషీద్, బ్రాడ్‌‌లకు చెరో నాలుగు వికెట్లు దక్కాయి. | 2sports
|
DHAVAN
శ్రీలంక పర్యటనకు బయలుదేరిన టీమిండియా
ముంబయి: శ్రీలంక పర్యటనకు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బయిలుదేరింది. బుధవారం సాయంత్రం ముంబయి నుంచి కోహ్లీ సేన శ్రీలంకకు బయిలుదేరింది. పర్యటనలో భాగంగా శ్రీలంకతో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు, ఏకైన టీ20 ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 26న ప్రారంభం కానుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చలాకీగా ఉండే శిఖర్దావన్ సహచరులతో కలిసి శ్రీలంక బయిలుదేరినట్లు తన ఇన్స్ట్రాగ్రాం ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార ్లతో కలిసి దిగిన ఫోటోను ఈసందర్భంగా ధావన్ షేర్ చేశాడు. శ్రీలంక పర్యటన కోసం ముంయిలో అందరం కలుసుకున్నాం. గుడ్ క్రికెట్ కోసం ఎదురుచూస్తున్నాం అని ధావన్ పేర్కొన్నాడు. శ్రీలంకలో టెస్టు సిరీస్ కోసం విడుదల చేసిన జాబితాలో తొలుత ధావన్కి చోటు దక్కలేదు. గాయంతో బాధపడుతోన్న మురళీ విజ§్ుని తప్పించిన బిసిసిఐ అతడి స్థానంలో ధావన్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
SBI బంపరాఫర్.. 2 నిమిషాల్లోనే లోన్..!
మీరు స్టేట్ బ్యాంక్ కస్టమరా? అయితే మీకు శుభవార్త. ఎస్బీఐ యోనో యాప్తో వివిధ రకాల సేవలు పొందొచ్చు. ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. బస్/ట్రైన్/ఫ్లైట్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ప్రిఅప్రూవ్డ్ రుణాలు కూడా పొందొచ్చు.
Samayam Telugu | Updated:
Sep 3, 2019, 03:20PM IST
హైలైట్స్
యోనో యాప్తో ఈ ప్రయోజనం
యాప్లో ప్రిఅప్రూడ్ లోన్ సౌకర్యం
ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు
బ్యాంక్ సేవలు పొందొచ్చు
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. తన మొబైల్ బ్యాంకింగ్ అండ్ షాపింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్రయోజనాన్ని అందిస్తోంది. కేవలం రుణాలు మాత్రమే కాకుండా ఆన్లైన్ షాపింగ్, టికెట్ బుకింగ్, గ్రాసరీ కొనుగోలు వంచి పలు ఇతర సేవలు కూడా పొందొచ్చు.
ఎస్బీఐ యోనోతో ఎలాంటి సేవలు పొందవచ్చొ చూద్దాం..
✺ బేసిక్ బ్యాకింగ్ ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. బ్యాలెన్స్ చెకింగ్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ తెరవడం, బెనిఫీషియరీ యాడ్ చేసుకోవడం వంటి సేవలు పొందొచ్చు. కొత్త యాడ్ చేసుకున్న బెనిఫీషియరీకి వెంటనే రూ.10,000 పంపొచ్చు. ఎస్బీఐ ఇతర సంస్థల నుంచి మీరు పొందుతున్న సేవలను ఒకేచోటు లింక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, సిప్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్లు వంటి వాటిని ఒకే యోనో యాప్తో చూసుకోవచ్చు.
Also Read: SBI అదిరిపోయే శుభవార్త.. ఆ తగ్గింపు నిర్ణయం అమలులోకి!
✺ ఇంటెలిజెంట్ అనాలసిస్ ఫీచర్తో ఎంత ఖర్చు చేశారనే ఓవర్వ్యూ చూడొచ్చు. యాప్లో లావాదేవీలు ఆటోమేటిక్గా ఒక్కో కేటగిరిగా విడిపోతాయి.
✺ ప్రి-అప్రూడ్ రుణం కూడా పొందొచ్చు. ఈ రుణ మొత్తం కేవలం 2 నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుంది. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంది.
Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి 7 కొత్త రూల్స్!
✺ చెక్బుక్, ఏటీఎం కార్డు/డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు బ్లాక్ వంటి వాటికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.
✺ ఏదైనా సమాచారం కోసం సియా సాయం తీసుకోవచ్చు. ఆటోమేటెడ్ చాట్బాట్. ఇది సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్స్, బిల్ పేమెంట్స్, ప్రిఅప్రూవ్డ్ లోన్స్, షాపింగ్, ఇన్వెస్ట్మెంట్స్, వడ్డీ రేట్లు వంటి పలు అంశాలకు సంబంధించిన వివరాలు అందిస్తుంది.
✺ ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. దిగ్గజ ఈ-కామర్స్ పోర్టల్స్లో ప్రొడక్టులను కొనుగోలు చేసే సౌకర్యం ఉంది. ట్రావెల్ టికెట్లు, సినిమా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ గ్రాసరీ సరుకులు కూడా కొనొచ్చు. | 1entertainment
|
అంతర్జాలంలో అంతరాలొద్దు...
- 'నెట్ న్యూట్రాలిటీ'ని సమర్థించిన డివొటి
- ఇంటర్నెట్ అధారిత వాయిస్ కాల్స్పై నియంత్రణ ఉండాలి
- సామాన్యుడు, దేశ భద్రతే ప్రదానొం టెలికాం శాఖ అంతర్గత కమిటీ
న్యూఢిల్లీ: ఎలాంటి అంతరాలు లేకుండా అందరికీ ఇంటర్నెట్ అందించాలన్న 'నెట్ న్యూట్రాలిటీ' డిమాండ్ విషయంలో సామన్యుడే విజయం సాధించాడు. వివిధ వెబ్సైట్లు, ఇంటర్నెట్ సర్వీసులను అందించడంలో కొన్ని అంతరాలను కనబరిచి సొమ్ము చేసుకోవాలనుకున్న సంస్థలకు ఆ విషయంలో చుక్కెదురయింది. ప్రభుత్వం గురువారం నెట్ న్యూట్రాలిటీకే మద్దతు ప్రకటించింది. ఈ అంశంపై టెలికాం మంత్రుత్వ శాఖ (డీవోటీ) నియమించిన అంతర్గత కమిటీ నెట్ న్యూట్రాలిటీకి చెందిన కొన్ని కీలక అంశాలకు తమ మద్దతును ప్రకటి ంచింది. తమ నెట్వర్క్లో కొన్ని వెబ్సైట్లను ఉచితంగా వాడుకోవచ్చంటూ భారతీ ఎయిర్టెల్ సంస్థ 'ఎయిర్టెల్ జీరో' పేరుతో ప్రత్యేక వేదికను అందుబాటులోకి తేవడంతో భారత్లో నెట్ న్యూట్రాలిటీ అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సేవలను అందించే ఐఎస్పీ సంస్థలు అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారం, అప్లికేషన్లను అందరూ ఒకే రీతిలో యాక్సెస్ చేసుకొనేలా అనుమ తించాలిని సూచించింది. ఈ విషయంలో ఎలాంటి అంతరం కనబరచకూడదని తెల్చి చెప్పింది.
నెట్న్యూట్రాలిటీ అనుకూలంగా పెద ్దమొత్తంలో దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో డీవోటీ టెక్నాలజీ సలహాదారు ఎ.కె.భార్గవ ఆధ్వర్యంలోని ఎ.కె.మిట్టల్, ఉమాశంకర్, శశిరంజన్ కుమార్, నరేంద్రనాథ్, ఆర్.ఎం. అగర్వాల్తో కూడిన అంతర్గత కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిటీ ఈ క్రింది ప్రతిపాదనలు చేసింది..
్క టెలికాం అపరేటర్లకు సమాంతరంగా ఇంటర్నెట్ ద్వారా దేశీయంగా ఫోన్కాల్ సేవలను అందిస్తున్న స్కైప్, వాట్సాప్, వైబర్ వంటి అప్లికేషన్లను నియంత్రించాలని తెలిపింది.
్క మొబైల్ డాటా ఛార్జీలు లేకుండా కొన్ని వెబ్ సైట్లను వీక్షించేలా అందుబాటులోకి వస్తున్న ఫేస్బుక్కు చెందిన ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ వంటి ప్రాజెక్టులను వ్యతిరే కిస్తున్నట్లు వెల్లడించింది. ఎయిర్టెల్ జీరో వంటి ప్లాన్లను అమలులోకి తెచ్చే ముందు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రారు' నుంచి అనుమతులను పొందాలని సూచించింది
్క ఓవర్ ది టాప్ (ఓటీటీ), వీవోఐపీ అంతర్జాతీయ కాలింగ్ సేవల విషయంలో ఒక ఉదారవాద విధానాన్ని అవలంభించాలి. ప్రస్తుతానికి డొమెస్టిక్ కాల్స్ (ప్రాంతీయ, జాతీయ) విషయంలో టెలికాం సేవలు అందించే సంస్థలు, వోటీటీ కమ్యూనికేషన్ల సేవలను నియంత్రణ విష యంలో ఒకటిగానే భావించాలని అభిప్రాయపడింది.
్క మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ను ఒకే విధంగా పరిగణించాలని. సమాచారానికి చెల్లింపు ఆధారంగా ఒక సంస్థకు గానీ, కంపెనీకి గానీ లేదా టెలికాం కంపెనీలైన సర్వీస్ ప్రొవై డర్లకు గానీ ప్రాధాన్యత ఇవ్వకూడదని సూచించింది. ఇది వివ క్షతకు దారి తీస్తుందని అభిప్రా యపడింది.
్క ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ గురించి ప్యానెల్ చర్చిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ వేదకపై కొన్ని వెబ్సైట్లను మాత్రమే వీక్షించేందుకు వీలుండేదని, ఫేస్బుక్ ఒక కాపలాదారుగా ఆ వేదికపై ఏఏ సైట్లను అందుబాటులో ఉంచాలనే విషయమై నిర్ణ యం తీసుకొనేదని తెలిపింది. ఇది నెట్ న్యూట్రాలిటీని ఉల్లంఘించడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
్క టెలికాం ఆపరేటర్లు, కంటెంట్ను అందించే సంస్థలు వారు కలిసికట్టుగా ఇలాంటి కాపాలదారుగా వ్యవహరించే సంస్థలను పూర్తిగా నిలవరించాలని కోరింది.
్క టోల్ ఫ్రీ నెంబరుతో పోల్చిన జీరో రేటింగ్ ప్లాట్ఫాంను విశాల దృక్పథం మే రకు పరిణనలోకి తీసుకొని ప్యానెల్ అనుమతించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కొత్త చైర్మన్ ఎంపిక సంక్షిష్టం: సవాలు వంటిదే..
న్యూఢిల్లీ, అక్టోబరు 26: సైరస్మిస్త్రీ అనూహ్య పరిణా మాల మధ్య టాటాసన్స్ బోర్డుఛైర్మన్ పదవినుంచి వైదొ లిగిన తర్వాత ఆ పదవికి కొత్త ఛైర్మన్ను ఎంపికచేయడం సంక్లిష్టసవాళ్లతో కూడుకున్నదేనని నిపు ణుల అంచనా. టాటాసన్స్ వందేళ్లకు పైబడిన చరిత్ర ఉన్న సంస్థ కావడం, నైతిక నియమావళి ప్రధాన అంశంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన సంస్థ గా టాటాసన్స్కు పేరుంది. అయితే కొత్త గా వచ్చేఛైర్మన్ను అంతర్గతటాప్ సిఇఒల నుంచి ఎంపికచేస్తారా లేక బయటి వ్యక్తు లకు ప్రాధాన్యతనిస్తారా అన్నదే ప్రశ్నగా ఉంది. అయితే ఎక్కువగా గ్రూప్ కంపెనీ ల నైతిక నియమావళి, వ్యాపార తీరు తెన్నులు బహుముఖంగా అవగాహన ఉన్న వ్యక్తికే ఈ ఛైర్మన్ పదవి వరించేలా ఉంది. సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వా త తాత్కాలిక ఛైర్మన్గా ఉన్న రతన్టాటా కు కంపెనీలో 66శాతం వాటాలున్నాయి. ఇదే కొత్తగా వచ్చే వ్యక్తి పరిగణనలోనికి తీసుకుని మసులుకోవాల్సి ఉంటుంది. రతన్టాటాకు సంస్థలపై ఉన్న పట్టు, ప్రతిభ ను ముందు ఆకళింపు చేసుకుంటేనే వచ్చే కొత్త వ్యక్తి రాణించగలుగుతాడన్నది నిర్వివాదాంశం. ఒకవేళ బైట వ్యక్తులనుంచి ఎంపికచేస్తే ఆయనకు కంపెనీలపై అవగా హణ తెలుసుకునేందుకు సుదర్ఘీకాలం పడుతుంది. పైగా రతన్టాటా నిశిత పరిశీలన ఉండనే ఉంటుందని నిపుణు ల అంచనా. కొత్తగా వచ్చేవారు ముందు సైరస్మిస్త్రీ తొల గింపు అంకాన్ని పరిగణనలోనికి తీసుకుని రావాల్సి ఉం టుంది. 100బిలియన్ డాలర్ల గ్రూప్ను ఎవరు పర్యవేక్షిం చగలరు అంటే అతికొద్ది మంది మాత్రమే. అయితే వారికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందా అంటే సందేహమే. మిస్త్రీ తొలగింపుద్వారా ఒక అంశం మాత్రం బోధపడుతున్నది. 18శాతంవాటాలున్న వ్యక్తిని టాటాసన్స్బోర్డు విశ్వసించ డం లేదని తేలింది. దీన్నిబట్టి బైటి వ్యక్తులకు అవకాశం ఉంటుందా అంటే సందేహమే. టాటాస్కు ఎక్కువగా అంతర్గతంగా పనిచేసే టాప్సిఇఒలపైనే ఉంటుంది. ఎక్కువగా టిసిఎస్ సిఇఒ ఎన్.చంద్రశేఖరన్ పేరు వినిపి స్తోంది. టిసిఎస్ పరంగాచూస్తే టాటాసన్స్కు అత్యంత విలువైన కంపెనీ, టాటామోటార్్స సిఇఒ, టాటాస్టీల్ సిఇఒలు కూడా ఈ రేసులో ఉండవచ్చు. టాటాస్టీల్ ఇండియాకు టివినరేంద్రన్ ఎండి సిఇఒగా నియమితుల య్యారు. టాటామోటార్స్ మాజీ సిఇఒ ఎండి గ్యూంటెర్ బట్షెక్. టైటాన్ సిఇఒ భాస్కర్భట్ తదితరులపేర్లు వినవస్తున్నాయి. అయితే వీరు ప్రస్తుతం చిన్నసైజు విభాగాలనుమాత్రమే పర్యవేక్షిస్తున్నారు. టాటాస్ ముందు గ్రూప్ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్య తనిస్తారని మార్కెట్ నిపుణులు అంచనాలున్నాయి. విభిన్న కారణాలు, అంశాలతో నిండి ఉన్న టాటాసన్స్ వందేళ్ల నాటి గ్రూప్నకు కొత్త ఛైర్మన్ను ఎంపిక చేయ డం అంటే సంక్లిష్టమైనదిగాను, కష్టంతో కూడుకున్న దేనని ప్రస్తుతం విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. | 1entertainment
|
Hyderabad, First Published 15, Aug 2019, 6:56 PM IST
Highlights
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతోంది. 14 రీల్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్, వరుణ్ తేజ్ గెటప్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతోంది. 14 రీల్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్, వరుణ్ తేజ్ గెటప్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయి.
తాజాగా చిత్ర టీజర్ ని విడుదల చేశారు. 'నా సినిమాలో నా విలనే నా హీరో' అని తమిళ నటుడు అధర్వ చెబుతున్న డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ ఉగ్ర రూపంలో కనిపిస్తూ ప్రత్యర్థుల్ని వణికిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటాయి. వరుణ్ తేజ్ హెయిర్ స్టైల్, కంటి చూపు, గడ్డం ఇలా ప్రతి అంశం మాస్ అంశాలని ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి.
చివర్లో వరుణ్ తేజ్ చెప్పే పంచ్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'అందుకే పెద్దోళ్లు చెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలి.. రెండు దాచుకోవాలి' అని వరుణ్ డైలాగ్ తో మెప్పించాడు. టీజర్ లో బ్యాగ్రౌండ్ సంగీతం కూడా బావుంది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మొత్తంగా టీజర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. | 0business
|
Visit Site
Recommended byColombia
ఇందులో ప్రతి దేశంలోని అందరి ఆస్తులన్నింటిని (స్థిరాస్తి, నగదు, ఈక్వెటీలు, వ్యాపారాలు) సంపదగా లెక్కించినట్లు నివేదిక వెల్లడించింది. కానీ, ప్రభుత్వ ఆస్తులను మాత్రం తమ గణాంకాల్లో లెక్కించలేదని స్పష్టం చేసింది. అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది.
సంపన్న దేశాల జాబితాలో 'టాప్-10' ఇవే..
సంపద సృష్టికి అనేక అంశాలు దోహద పడ్డాయని అఫ్రేషియా బ్యాంకు వెల్లడించింది. పదేళ్ల సంపద వృద్ధి గణాంకాలను పరిగణనలోకి తీసుకోగా, వ్యాపారాలు పెరగడం, చక్కని విద్యావ్యవస్థ, ఐటీ రంగంలో అభివృద్ధి, ఔట్ సోర్సింగ్, స్థిరాస్తి, హెల్త్కేర్, మీడియా రంగాల్లో 200శాతం వృద్ధిని నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది.
రానున్న దశాబ్ధకాలంలో చైనా 2027 నాటికి మొత్తం 69,449 బిలియన్ల వరకు సంపద గణనీయమైన పెరుగనుందని, అలాగే అమెరికా కూడా మొత్తంగా 75,101 బిలియన్ల వరకు సంపద వృద్ధిరేటు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. వచ్చే 10ఏళ్లలో సంపదలో జర్మనీని భారత్ అధిగమించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ప్రపంచ సంపద మరో 50శాతం పెరుగనుందని అంచనా వేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల జాబితాలో శ్రీలంక, భారత్, వియత్నాం, చైనా, మారిషస్ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
sensex
స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై, మే 30: గతవారం కనిపించిన జోష్ను మార్కెట్లు కొనసాగించాయి.అయితే గత వారం దాదాపు 2శాతం జంప్చేయడంతో మార్కెట్లు కొంతమేర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. రోజుమొత్తం హెచ్చుతగ్గుల మధ్య కదిలి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 81 పాయింట్లు పెరిగి 31109 వద్ద నిలిచింది. ఇది సరికొత్త గరిష్టంకాగా నిఫ్టీ 10పాయింట్లు బలపడి 9,605 వద్ద స్థిరపడింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 9,600 ఎగువన ముగియడం ద్వారా రికార్డు నెలకొల్పింది. అయితే సన్ఫార్మా, టెక్మహీంద్రా భారీ స్థాయిలో పతనంకావడం గమనించదగ్గ అంశం.
ప్రధానంగా ఎఫ్ఎంసిబి రంగం 1.7శాతం జంప్చేయడం ద్వారా మార్కెట్ల జోరుకు సహకరించింది. అయితే రియాల్టీ, ఫార్మా పిఎస్యూ బ్యాంకు, ఐటి ఇండెక్సులు 4.3-1.6శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్గ్రిడ్, సిప్లా, హెచ్డిఎఫ్సి, హీరోమోటో, ఏసియన్ పెయింట్స్ ఐటిసి, ఇన్ఫ్రాటెల్, హిండాల్కో,ఎంఅండ్ఎం 4-1.6 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్ఫార్మా 12శాతం, టెక్మహీంద్రా 11 శాతానికిపైగా కుప్పకూలింది. ఈబాటలో అదానీ పోర్ట్స్, అరబిందో, ఎస్బ్యాంకు, ఐఒసి, ఐసిఐసిఐబ్యాంకు, అల్డ్రాటెక్, స్టేట్బ్యాంకు 6-2శాతం మధ్య పతనమయ్యాయి. రియాల్టీ షేర్లలో డిఎల్ఎఫ్, యూనిటెక్, శోభా, ఇండియాబుల్స్, ప్రెస్టీజ్, హెచ్డిఐఎల్, డెల్టాకార్ప్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 10-2.5 శాతం మధ్య తిరోగమించాయి. ఎఫ్పీఐల అమ్మకాలు గతవారంమొదట్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చిన విదేశీ పోర్ట్పోలీయో ఇన్వెస్టర్లు చివరి రెండు రోజుల్లో రూ.670కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే శుక్రవారం తిరిగి రూ.274కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనించదగ్గ అంశం.
ఇక గత వారం పెట్టుబడుల బాటలో సాగిన దేశీయఫండ్స్ శుక్ర వారం మరో రూ.1,008 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. అయితే గత 7 సెషన్లలో డిఐఐలు రూ.3,500 కోట్లను ఇన్వెస్ట్చేసిన విషయం తెలిసిందే. బిఎస్ఇ స్మాల్క్యాప్ ఇండెక్స్231 పాయింట్లు క్షీణించి 14855కు పడిపోయింది. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 150 పాయింట్లు కోల్పోయి 14369 దగ్గర ముగిసింది. ఎన్ఎస్ఇ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ రెండుశాతం బలహీనపడింది. ఎఫ్ఎం సిబి సెక్టార్ ఒక్కటే మంచి లాభాలను గడించగా కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్ రంగాలు పాజి టివ్గా ముగిశాయి. మిగిలిన అన్ని సెక్టార్లు నెగిటివ్గానే ముగియడం స్మాల్, మిడ్క్యాప్ సెక్టార్లను బాగా బలహీనపరిచింది. కొన్ని సెషన్లుగాభారీగా పెరిగిన స్టాక్స్ కూడా ఇవాళ అమ్మకాలఒత్తిడి ఎదుర్కొన్నాయి. | 1entertainment
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి | 1entertainment
|
internet vaartha 148 Views
హైదరాబాద్ : సాప్ట్వేర్ సంస్థలు, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ ఐటి కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ హైదరాబాద్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఐటిరంగ పరంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంతో వృద్ధి సాధిస్తున్నందున ఈ ప్రాంతం తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని సంస్థ వ్యవ స్థాప కులు ఎండి డాక్టర్ ఆనంద్దేశ్పాండే వెల్లడించారు. డిజిటల్ ఇండియాలో ఉన్న పటిష్టమైన ఆసక్తిని ప్రతిబింబిస్తున్నదన్నారు ఆర్థికసేవలు, జీవివిజ్ఞానం, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ వంటివన్నీ చేరువలో ఉన్నాయన్నారు. హైదరాబాద్లో తమ సిబ్బందిని 2017 నాటికి రెట్టింపుచేస్తామని ఆయన ప్రకటించారు. వేవ్రాక్సెజ్లోని కొత్త కేంద్రంలో పర్సిస్టెంట్ సిస్టమ్స్ కార్యాలయం పనిచేస్తుందని దేశ్పాండే వెల్లడించారు. డిజైన్ రూపకల్పన, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ హెల్త్కేర్రంగాల్లో సంస్థ సేవలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. కొత్త కేంద్రం ప్రారంభం సంద ర్భంగా కస్టమర్లు, డిజిటల్ ఆలోచనలున్న ప్రముఖులు వ్యక్తులకోసం సంస్థ డిజిటల్డేను నిర్వహించింది. | 1entertainment
|
SMITH
బెంగళూరుపై పుణే ఘన విజయం
పుణే: బెంగళూరుపై రైజింగ్ పుణే సూపర్ జెయింట్ శనివారం ఘన విజయం సాధించింది.ఐపిఎల్ పదవ సీజన్లో బెంగళూరు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.అసలు పోరాటాన్ని పూర్తిగా మరిచిపోయినట్లు కనబడుతున్నా ఆర్సిబి మరో ఘోర పరాజయం మూటగట్టుకుంది.రైజింగ్ పుణేతో జరిగిన తాజా మ్యాచ్లో కోహ్లీ సేన 61 పరుగుల తేడాతో పరాజయం చెందింది. పుణే నిర్ధేశించిన 158 పరుగుల సాధారణ టార్గెట్ను ఛేదించే క్రమంలో ఆర్సిబి పూర్తిగా చేతులెత్తేసింది.
పది మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారంటే బెంగళూరు పేలవ ప్రదర్శన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.ఇన్నింగ్స్ రెండవ ఓవర్లో మొదలైన పతనం ఏ దశలోనూ ఆగకపోవడంతో ఆర్సిబికి ఘోర పరాజయం తప్పలేదు.ఇది ఆర్సిబికి ఏడవ పరాజయం కావడంతో ఒక ఆ జట్టు నాకౌట్ ఆశలు సుమారుగా గల్లంతే.ఈ రోజు మ్యాచ్లో కోహ్లీ 48 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్తో 55 పరుగులు చేయడం మినహా ఏ ఒక్కరూ క్రీజులో నిలబడే ప్రయత్నం చేయలేదు.ఆర్సిబి ఆటగాళ్ల దారుణ ఆట తీరుకు అవతలి ఎండ్లో కోహ్లీ చూస్తూ ఉండి పోవడం మినహా చేసేదేమి లేకపోయింది.కనీసం పోరాడటంలో విఫలం కావడంతో ఆర్సిబి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసి పరాజయం చెందింది.
ఈ మ్యాచ్లో పుణే బౌలర్లు సమిష్టిగా సత్తా చాటి ఆర్సిబికి చుక్కలు చూపించారు.పుణే బౌలర్లల ఇమ్రాన్ తాహిర్ మూడు వికెట్లు సాధించగా,పెర్గ్యుసన్కు రెండు,ఉనద్కత్,వాష్టింగ్టన్ సుందర్కు ఒక్కొక్కరికి ఒక వికెట్ లభించింది.అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 3 వికెట్ల నష్టానికి 157పరుగులు చేసింది.కెప్టెన్ స్టీవ్ స్మిత్ 32 బంతులు ఆడి 5 బౌండరీలు,1 సిక్సర్తో 45 పరుగులు చేయగా,రాహుల్ త్రిపాఠి 28 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్తో 37 పరుగులు,మనోజ్ తివారి 35 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్తో 44 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.పుణేకు ఆదిలోనే అజింక్యా రహానే 6 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది.
ఆ సమయంలో త్రిపాఠికి జత కలిసిన స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. క్రీజులోకి వచ్చీ రావడంతోనే స్మిత్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే స్టువర్ట్ బిన్నీ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి స్మిత్ ఔటయ్యాడు.దీంతో పుణే స్కోరులో వేగం తగ్గింది.ఆ తరువాత మనోజ్ తివారి,ధోనిలు మెల్లగా ఇన్నింగ్స్ను నిర్మించారు. ఆఖరి ఓవర్లలో పుణే సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులను సాధించడంలో విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో మాత్రమే చేసింది.ఆర్సిబి బౌలర్లు సమిష్టిగా సత్తా చాటి పుణేను భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు. | 2sports
|
KOHLI
ఐపిఎల్లో సూపర్ క్యాచ్లు ఇవిగో
న్యూఢిల్లీ: ఐపిఎల్ లీగ్ దశ ముగిసిపోయింది.ఇక క్రికెట్ అభిమానులు ఫైనల్పై దృష్టి నిలిపారు.అయితే ఈ ఐపిఎల్ సీజన్లో కొన్ని ప్రత్యేకమైన క్యాచ్లు అలరించాయి.సూపర్ క్యాచ్లుగా నిలిచిన వాటిని పరిశీ లిద్దాం.బౌండరీలు మోత,సిక్సర్ల జోరుతో జట్లన్నీ తమదైన శైలిలో పరుగుల వినోదాన్ని పంచాయి.క్రీజులో ఉన్న బ్యాట్స్మెన్ బ్యాట్తో విజృంభిస్తే ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు సైతం ఒళ్లు గగుర్పొడిచే క్యాచ్లతో వారెవ్వా అనిపించారు.
కళ్లు చెదిరే క్యాచ్లు కొన్ని మ్యాచ్ ఫలితాన్నే మార్చివేశాయి.ఇప్పటి వరకు కొన్ని అత్యుత్తమ క్యాచ్లు నమోదయ్యాయి.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు,రైజింగ్ పుణే సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్లో ఆర్సిబి కెప్టెన్ కోహ్లీ డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు.దీనికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు
.పవన్ నేగి వేసిన బంతిని పుణే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి కవర్ డ్రైవ్ ఆడాడు.అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ బంతిని ఒడిసిపట్టి బెంగళూరు జట్టులో ఉత్సాహన్ని నింపాడు.ఇక రాజ్కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, రైజింగ్ సూపర్ జెయింట్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా కళ్లు చెదిరే క్యాచ్ను అందుకుని బేష్ అనిపించుకున్నాడు.ప్రవీణ్కుమార్ వేసిన బంతిని పుణే బ్యాట్స్మెన్ రహానే షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బ్యాట్ అంచుకు తాకి మొదటి స్లిప్లో గాల్లోకి లేచింది.అప్రమత్తంగా ఉన్న రైనా క్షణాల వ్యవధి లో ఎడమ చేత్తో బంతిని ఓడిసిపట్టుకుని అబ్బురపరిచాడు.
ఈ క్రమంలో ఫిరోజ్షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్ డేవిల్స్,గుజరాత్ లయన్స్ తలపడ్డాయి.మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 2 వికెట్లకు 10 పరుగులు ఇచ్చి కష్టాల్లో ఉన్న సమయంలో రైనా,దినేశ్ కార్తీక్ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నారు.ఢిల్లీ బౌలర్ కమిన్స్ వేసిన బంతిని దినేశ్ కార్తీక్ మిడాన్లో బౌండరీ బాదాడు.అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోరే అండర్సన్ బంతి గమనాన్ని అంచనా వేసి రెండు అడుగులు వెనక్కి వేసి గాల్లోనే ఒంటి చేత్తో బంతిని అందుకుని 133 పరుగులు భాగస్వా మ్యానికి తెరదించాడు.ఒకవేళ క్యాచ్ను అండర్సన్ వదిలేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.ఆ మ్యాచ్లో గెలుపొందిన ఢిల్లీ ప్లేఆఫ్ ఆశలను ఆ సమయంలో సజీవంగా ఉంచగలిగింది.
వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలువడానికి ఒక అద్భుత క్యాచ్ కూడా ఒక కారణమే.ఆ అసాధారణ క్యాచ్తోనే పంజాబ్కు విజయంపై ఆశలు చిగురించాయి.అందరి బౌలింగ్లో భారీ షాట్లతో చెలరేగుతున్న లెండిల్ సిమన్స్ ముంబయికి విజయం అందించేలా కనిపించాడు.మాక్స్వెల్ వేసిన పదవ ఓవర్లో భారీ షాట్ ఆడాడు. బంతి సుమారు సిక్స్ వెళ్లినట్లే కనిపించింది.బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్టిన్ గుప్టిల్ బంతి గమనాన్ని అంచనా వేసి గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు.
ఆఖరు వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ 7 పరుగులు తేడాతో ముంబయిపై గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మొదట బ్యాటింగ్ చేసింది.ఇన్నింగ్స్లో చివరలో పుణే బౌలర్ ఉనద్కత్ వేసిన బంతిని ఢిల్లీ బ్యాట్స్మెన్ మహ్మద్ షమీ భారీ షాట్ ఆడాడు.బంతి సుమారు సిక్స్ వెళ్లినట్లే కనిపించింది.బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్స్టోక్స్ గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకున్నాడు.అయితే లైన్ వద్ద పట్టుకోల్పోయిన స్టోక్స్ బంతిని గాల్లోకి ఎగరేసి బోర్డర్ అవతలికి వెళ్లాడు.తిరిగి మళ్లీ బౌండరీ లైన్ లోపలికి వచ్చి క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
115 పరుగుల భాగస్వామ్యానికి తెర..!
శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన
TNN | Updated:
Dec 13, 2017, 01:20PM IST
115 పరుగుల భాగస్వామ్యానికి తెర..!
శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 22వ ఓవర్ వేసిన స్పిన్నర్ పతిరన బౌలింగ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (68: 67 బంతుల్లో 9x4) బంతిని స్వీప్‌ చేయబోయి ఫీల్డర్ తిరుమానెకి చిక్కాడు. దీంతో 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
'నాన్నకు ప్రేమతో...' చూడాలి -కేటీఆర్
నాన్నకు ప్రేమతో.. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన సినిమా టైటిల్ ఇది.
| Updated:
Feb 7, 2016, 06:52PM IST
'నాన్నకు ప్రేమతో...' చూడాలి -కేటీఆర్
నాన్నకు ప్రేమతో.. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన సినిమా టైటిల్ ఇది. సినిమా రీలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత బాగా ప్రచారంలో వున్న పేరు ఇది. మళ్లీ ఆ తర్వాత.. అంటే ఇటీవలే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆయన తనయుడు, రాష్ర్ట మంత్రి అయిన కేటీఆర్లని ఇద్దరినీ సూచిస్తూ సోషల్ మీడియా, న్యూస్ మీడియా ఇచ్చిన కాంప్లిమెంట్ కూడా ఇదే. తాజాగా కేటీఆర్తో మాట్లాడిన మీడియా సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. దీనిపై స్పందించిన కేటీఆర్.. '' నాన్నకు ప్రేమతో మూవీ చూస్తానని తారక్కి ప్రామిస్ చేశాను. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో బిజీగా వుండటంతో ఆ సినిమా చూడలేకపోయాను. ఇప్పుడైనా ఆ సినిమా చూస్తాను'' అని తెలిపారు. ఇప్పుడీ వార్త కూడా మళ్లీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు
ఆసియా కప్ టి20 షెడ్యూల్
ఢాకా : ఆసియా కప్ టి20 షెడ్యూల్ విడుదలైంది. కాగా బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు టోర్నమెంట్ జరుగనుంది. నిజానికి ఆసియా కప్ టోర్నమెంట్లో 50 ఓవర్ల మ్యాచ్లు నిర్వహిస్తారు.అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో భారత్ ఐసిసి వరల్డ్ టి20 జరుగనున్న నేపథ్యంలో ఆసియా కప్లో నిర్వహించే మ్యాచ్లను టి20 ఫార్మెట్లో నిర్వహించనున్నారు. ఆసియా కప్ టోర్నమెంట్లో బంగ్లాదేవ్, ఇండియా,పాకిస్థాన్, శ్రీలంక జట్లతో పాటు క్వాలిఫయర్ జట్లు ఇందులో పాల్గొం టున్నాయి. అప్ఘనిస్తాన్, హాంగ్కాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ ఈ నాలుగు జట్ల లో ఏదో ఒక జట్టు క్వాలిఫయర్గా టోర్నీలో పాల్గొంటుంది.
ఫిబ్రవరి 24 బుధవారం మ్యాచ్ 1 బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా
ఫిబ్రవరి 25 గురువారం మ్యాచ్ 2 శ్రీలంక వర్సెస్ క్వాలిఫయర్
ఫిబ్రవరి 26 శుక్రవారం మ్యాచ్ 3 బంగ్లాదేశ్ వర్సెస్ క్వాలిఫయర్
ఫిబ్రవరి 27 శనివారం మ్యాచ్ 4 ఇండియా వర్సెస్ పాకిస్థాన్
ఫిబ్రవరి 28 ఆదివారం మ్యాచ్ 5 బంగ్లాదేవ్ వర్సెస్ శ్రీలంక
ఫిబ్రవరి 29 సోమవారం మ్యాచ్ 6 పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్
మార్చి 1 మంగళవారం మ్యాచ్ 7 ఇండియా వర్సెస్ శ్రీలంక
మార్చి 2 బుధవారం మ్యాచ్ 8 బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్థాన్్
మార్చి 3 గురువారం మ్యాచ్ 9 ఇండియా వర్సెస్ క్వాలిఫయర్
మార్చి 4 శుక్రవారం మార్చి 10 పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక
మార్చి 5 శనివారం రెస్ట్ డే
మార్చి 6 ఆదివారం మ్యాచ్ 11 ఫైనల్ | 2sports
|
Visit Site
Recommended byColombia
తాము మంచి స్నేహితులమని, అంతకు మించి ఏమీ లేదని అనుష్క, ప్రభాస్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, అనుష్క చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉండటం, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం, తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేకంగా పూజలు చేయడం వంటివి చాలా వదంతులకు ఆజ్యం పోశాయి. వారి మధ్య ఉన్నది స్నేహబంధమేనని వారు పదే పదే వెల్లడించినా... అంతకు మించి చాలానే ఉందని, వారి పెళ్లి సంగతిని కావాలనే గోప్యంగా ఉంచుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అయితే, ఇటీవల అనుష్క ఇటలీ వెళ్లిందని, అక్కడ ‘సాహో’ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ను కలిసిందనే మరో వార్త బయటకు వచ్చింది. దీంతో ప్రభాస్-అనుష్కల పెళ్లి మరోసారి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు పురస్కరించుకుని అభిమానులకు ఆయన గుడ్న్యూస్ చెప్పబోతున్నాడని, అందుకే అనుష్క ముందుగానే ఇటలీకి వెళ్లి ఉంటుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జాతీయ మీడియా సైతం అనుష్క ఇటలీ పర్యాటనపై ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ‘బాహుబలి’ జంట ఒక్కటవ్వుతోందని, అక్టోబరు 23న ఇటలీలో వీరి ఎంగేజ్మెంట్ ఉంటుందని పేర్కొంది. మరి, ఇందులో వాస్తవం ఏమిటనేది ప్రభాస్, అనుష్కలకే ఎరుక. అప్పటి వరకు ఈ ఊహాగానాలు ఇలా షికారు చేస్తూనే ఉంటాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 10, Jul 2019, 10:45 AM IST
Highlights
జెట్ ఎయిర్వేస్ మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాకే ఇచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే జెట్ ఎయిర్వేస్ సంస్థ రుణాల కోసం బ్యాంకర్లకు ఇచ్చిన గ్యారంటీ కింద రూ. 18,000 కోట్లు కట్టాలని ఆదేశించింది. తాను జెట్ సంస్థకు అవసరమైన నిధుల సమీకరణతోపాటు బ్రిటన్, దుబాయి నివాస పర్మిట్లను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉందన్న గోయల్ వాదనను అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ఆచార్య తోసిపుచ్చారు.
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ ప్రయాణం చేయాలని భావిస్తే ఆయన స్థాపించిన కంపెనీ జెట్ఎయిర్వేస్ బ్యాంకర్లకు బకాయి పడిన రూ.18వేల కోట్లను గ్యారంటీ కింద డిపాజిట్ చేయాలని తేల్చి చెప్పింది.
దేశం విడిచి వెళ్లేందుకు గోయల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకవుట్ సర్క్యులర్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేశ్ గోయల్ దాఖలు చేసిన పిటిషన్పై దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోర్టు కోరింది.
‘ఈ సమయంలో గోయల్కు ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించేది లేదు. మీరు 18వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధపడితే, విదేశానికి వెళ్లొచ్చు’ అని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేష్ కైత్ అన్నారు.
ఈ ఏడాది మే 25వ తేదీన దుబాయికి వెళ్లే విమానం నుంచి, గోయల్, అతని భార్య అనిత్ను విమానాశ్రయంలో దించేసిన సంగతి తెలిసిందే. అయితే, తనపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకున్నా, లుకవుట్ నోటీసు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ గోయల్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. తమ స్పందన తెలియజేయాలని హోం, కార్పొరేట్, న్యాయ శాఖలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్ట్ 23కు వాయిదా వేసింది.
గోయల్ దంపతుల తరఫున న్యాయవాది మణిందర్సింగ్ వాదనలు వినిపించారు. మే 25న వారిని విమానం నుంచి దించేసినప్పుడు, వారు విచారణను తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పేందుకు ఏ ఆధారం చూపలేదన్నారు.
హైకోర్టులో గోయల్ పిటిషన్ దాఖలు చేసే వరకు ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని, జూలై 6న మాత్రం, పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ఎస్ఎఫ్ఐవో నుంచి విచారణకు రావాలని గోయల్కు సమన్లు అందినట్టు వివరించారు.
తమ క్లయింట్లు ఎన్ఆర్ఐ హోదా కలిగిన వారని, జెట్ గ్రూపు కోసం నిధులు సమకూర్చుకునేందుకు దుబాయి, లండన్ వెళ్లాలనుకున్నట్టు మణిందర్ సింగ్ తెలిపారు. గోయల్కు బ్రిటన్ నివాస వీసా, యూఏఈ నివాస పర్మిట్ ఉన్నాయని, ఇవి ఈ నెల 10, 23వ తేదీల్లో గడువు రెన్యువల్ చేసుకోవాల్సి ఉన్నందున వెంటనే బ్రిటన్, యూఏఈ వెళ్లాల్సి ఉందన్నారు.
నరేష్ గోయల్ అభ్యర్థనకు వ్యతిరేకంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ ఆచార్య వాదిస్తూ... ఇది తీవ్రమైన రూ.18,000 కోట్ల మోసమని, ఎస్ఎఫ్ఐవో ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్టు తెలిపారు. ఈ విచారణలో గోయల్ పాల్గొని తన స్పందనను తెలియజేయాల్సి ఉందన్నారు.
Last Updated 10, Jul 2019, 10:44 AM IST | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అయ్యో!! ‘అజ్ఞాతవాసి’ వెనక్కితగ్గాడే!
విడుదలకు ముందే టాలీవుడ్లో ‘అజ్ఞాతవాసి’ ఫీవర్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.
TNN | Updated:
Dec 7, 2017, 03:01PM IST
విడుదలకు ముందే టాలీవుడ్‌లో ‘అజ్ఞాతవాసి’ ఫీవర్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ‘అజ్ఞాతవాసి’ టైటిల్‌తో పాటు.. పవన్ కళ్యాణ్ ఫస్ట్‌లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.
2018 సంక్రాంతి కానుకగా.. జనవరి 10న భారీ విడుదలకు ‘అజ్ఞాతవాసి’ రెడీ అయ్యారు. ప్రస్తుతం ప్రమోషన్స్ వర్క్స్‌లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్.. డిసెంబర్ 14 లేదా 15 తేదీల్లో ఆడియో వేడుకను నిర్వహించాలని భావించారు. అయితే అదే టైంకి తెలుగు మహాసభలు ఉండటంతో.. ‘అజ్ఞాతవాసి’ సాంగ్స్ విడుదలకు మంచి ముహూర్తం కోసం ఆలోచనలో పడ్డారు చిత్రయూనిట్. దీంతో ముందుగా అనుకున్న తేదీన కాకుండా డిసెంబర్ 21న ‘అజ్ఞాతవాసి’ ఆడియో విడుదల కానునట్లు తెలుస్తోంది.
తమిళ సంగీత సంచలనం అనిరుధ్.. ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి విడుదల చేసిన తొలి సాంగ్ ‘బయటకొచ్చి చూస్తే.. టాప్ ట్రెండింగ్‌లో ఉండగా.. డిసెంబర్ 11న రెండో సాంగ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. గాలి వాలుగా.. అంటూ సాగే ఈ సాంగ్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. | 0business
|
Hyderabad, First Published 7, Sep 2019, 11:29 AM IST
Highlights
సంక్రాంతికి పెద్ద సినిమాల హడావుడి గట్టిగానే కనిపించనుంది. ఓవైపు స్టయిలిష్ స్టార్ మరోవైపు సూపర్ స్టార్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి రానున్నట్లు నిర్మాతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు.
118 సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వం చేస్తోన్న ఎంత మంచివాడవురా సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే మొదట్లో ఈ సినిమా రిజల్ట్ పై నిర్మాతలు కాస్త వెనుకడుగు వేసిన కళ్యాణ్ రామ్ మాత్రం సంక్రాంతికి సినిమాను విడుదల చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాడట.
సంక్రాంతికి పెద్ద సినిమాల హడావుడి గట్టిగానే కనిపించనుంది. ఓవైపు స్టయిలిష్ స్టార్ మరోవైపు సూపర్ స్టార్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి రానున్నట్లు నిర్మాతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఇక మహేష్ బాబు - అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ కూడా అప్పుడే రానున్నట్లు ఫిక్స్ చేశారు.
ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో మధ్యలో ఎవరు వచ్చినా ఇబ్బంది తప్పదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం వెనుకడుగు వేయకుండా సంక్రాంతికి మన సినిమా రిలీజ్ కావాల్సిందే అని దర్శకనిర్మాతలను ఒప్పించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరి - రాజమండ్రి వంటి
Last Updated 7, Sep 2019, 11:32 AM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి సక్సెస్ సీక్రెట్.. టెస్టుల్లో అలా, వన్డేల్లో ఇలా..
కెప్టెన్గా వరుస విజయాలతో దూసుకెళ్తున్న విరాట్ కోహ్లి.. సక్సెస్ కోసం ఓ వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. వన్డేల్లో అయితే ఒకలా.. టెస్టుల్లో మరోలా..
TNN | Updated:
Aug 24, 2017, 02:56PM IST
టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి జట్టుకు చక్కటి విజయాలను అందిస్తున్నాడు. టెస్టులు, వన్డేలు ఫార్మాట్ ఏదైనా.. గత రెండేళ్లుగా భారత క్రికెట్ జట్టు విజయాలు సాధిస్తోంది. మెరుగైన ఆటగాళ్లు ఉండటంతోపాటు కోహ్లి నిర్ణయాలు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. మ్యాచ్‌లో గెలుపొందడానికి విరాట్ ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నాడు. టెస్టుల్లో టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటున్న కోహ్లి.. వన్డేల్లో టాస్ గెలిస్తే మాత్రం ఫీల్డింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నాడు.
కెప్టెన్‌గా కోహ్లి గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 16 టెస్టుల్లో టాస్ నెగ్గిన కోహ్లి.. 15సార్లు ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్డేల్లో 15సార్లు టాస్ నెగ్గిన మన కెప్టెన్.. 14సార్లు ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. టెస్టుల్లో ముందుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే వ్యూహాన్ని అనుసరిస్తోన్న విరాట్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో వన్డేల్లో ఎంతటి స్కోరైనా ఛేదనకే ఇష్టపడుతున్నాడు. స్వతహాగా కోహ్లికి లక్ష్య చేధన అంటే మక్కువ అనే సంగతి తెలిసిందే. ఛేజింగ్‌లో 64 ఇన్నింగ్స్‌లోనే కోహ్లి 4 వేల పరుగుల మైలురాయి చేరుకొని సచిన్ రికార్డును కూడా ఈ మధ్యే బద్దలుకొట్టాడు. | 2sports
|
Hyderabad, First Published 17, Sep 2019, 1:18 PM IST
Highlights
ఒక మంచి నటుడిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకొని సూపర్ స్టార్ గా ఎదిగిన రణ్వీర్ సింగ్ యొక్క కథ చాలా మందికి ఆదర్శవంతమైనది. ఎనిమిది సంవత్సరాల్లోనే వరుస హిట్ల తో చెలరేగుతూ, దేశమంతటా ప్రభంజనం సృష్టిస్తున్న ఏకైక నటుడిగా పేరొందాడు రణ్వీర్ సింగ్.
రణ్వీర్ సింగ్. బ్యాండ్ బాజా బారాత్, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్ లాంటి అపురూపమైన చిత్రాలలో గుర్తుండిపోయే పాత్రలు పోషించి, రణ్వీర్ సింగ్ జనాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇది కాకుండా, 2020 లో పలు ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ఈ యువ నటుడు కనపడనున్నాడు.
కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న 83 , యాష్ రాజ్ ఫిలిమ్స్ చే నిర్మితవుతున్న జయేష్ భాయ్ జోర్దార్, కరణ్ జోహార్ స్వీయంగా నిర్మిస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న తఖ్త్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యే ప్రయత్నం లో ఉన్నాడు. కానీ బాలీవుడ్ లో నటించే అవకాశాలు లేక పని కోసం పరితపించే రోజుల్ని నెమరువేసుకోవడమే తన పెదవులపై ఒక చిరునవ్వుని చిగురించేలా చేస్తోందని చెప్పుకొస్తున్నాడు రణ్వీర్ సింగ్.
"నాకు జీవిత పాఠాలు నేర్పిన రోజులు అవే. ఇప్పుడేదో నా వైపు గాలి వీస్తోంది కానీ, ఒకానొక కాలం లో ఈ కీర్తి ప్రతిష్టలు నాకుండేవి కావు . ఆత్మ స్థైర్యం కోల్పోయి నాకు ఎప్పటికన్నా ఒక వేషం దొరకతుందా అని తపించిన రోజులవి. చాలా కష్టాలు అనుభవించే ఈ స్థాయికి రాగలిగాను. ఎన్నో అనుభవాలు, అవమానాలు, అపజయాలు దాటుకుంటూ, నన్ను నేను వెతుక్కుంటూ, సినీ పరిశ్రమలో ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగాను," అని పేర్కొన్నాడు రణ్వీర్.
తన జీవిత సూత్రాల గురించి వివరిస్తూ, రణ్వీర్ ఇలా అన్నాడు. "నేను రెండు విషయాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. నాకు నటన పై పిచ్చి ఉండి ఈ పరిశ్రమకు వచ్చాను గాని, ఎదో పేరు ప్రఖ్యాతలు, డబ్బులు సంపాదించాలనే ధ్యేయంతో మాత్రం రాలేదు. నా సామర్ధ్యం పై నాకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కోల్పోలేదు. నేను ఎంచుకున్న దారి లో పయనిస్తూ నాకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకొచ్చాను. ఈ విషయంలో నేను ఇప్పటికీ మారలేదు."
Last Updated 17, Sep 2019, 1:18 PM IST | 0business
|
Hyderabad, First Published 7, Sep 2019, 12:01 PM IST
Highlights
తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జయలలిత మరణం అనంతరం పుట్టగొడుగుల్లా ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. అలాగే ఆమె జీవిత ఆధారంగా బయోపిక్ లు రెడీ అవుతున్నాయి. వెబ్ సిరీస్ కూడా సిద్దమవుతున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది.
తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జయలలిత మరణం అనంతరం పుట్టగొడుగుల్లా ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. అలాగే ఆమె జీవిత ఆధారంగా బయోపిక్ లు రెడీ అవుతున్నాయి. వెబ్ సిరీస్ కూడా సిద్దమవుతున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. రమ్యకృష్ణ ఒక వెబ్ కంటెంట్ లో జయలలిత పాత్రలో కనిపించబోతున్నారు.
మొదటి లుక్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ ఓ వర్గం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే జయలలిత సినిమా కెరీర్ కి సంబందించిన కాంట్రవర్సీ విషయాలను ఈ వెబ్ సిరీస్ లో పెద్దగా టచ్ చేయాడం లేదట. ఎక్కువగా దర్శకుడు గౌతమ్ మీనన్ ఆమె పొలిటికల్ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ గా చూపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.
ఇక త్వరలో ట్రైలర్ విడుదల చేసిన అంచనాలను పెంచాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కంగనా రనౌత్ కూడా జయలలితకు సంబందించిన మరో బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను దర్శకుడు ఏఎల్.విజయ్ తెరకెక్కిస్తుండగా కె. విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. | 0business
|
sumalatha 134 Views bse , NSE , stock market
Sensex
ముంబయి: వరుసగా మూడో రోజు దలాల్ స్ట్రీట్ లాభాలతో కళకళలాడింది. ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 200 పాయింట్లకు పైగా ఎగబాకింది. చివరకు 147 పాయింట్ల లాభంతో 37,641 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్లు లాభపడి 11,105 వద్ద స్థిరపడింది. ఆగస్టు 9 తర్వాత నిఫ్టీ 11,100 మార్క్ దాటడం మళ్లీ ఇప్పుడే. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 71.61గా కొనసాగుతోంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/sports/ | 1entertainment
|
Hyderabad, First Published 11, Jul 2019, 1:58 PM IST
Highlights
మెలోడీ బ్రహ్మగా సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు మణిశర్మ. జనరేషన్స్ కి తగ్గటుగా మ్యూజిక్ లో కూడా అప్డేట్ అవుతూ వస్తున్నారు. అయితే మణిశర్మ వర్క్ చేసిన సినిమాలు గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా ని;లుస్తున్నాయి.
మెలోడీ బ్రహ్మగా సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు మణిశర్మ. జనరేషన్స్ కి తగ్గటుగా మ్యూజిక్ లో కూడా అప్డేట్ అవుతూ వస్తున్నారు. అయితే మణిశర్మ వర్క్ చేసిన సినిమాలు గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా ని;లుస్తున్నాయి.
సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు బాగానే అందుకుంటున్నారు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆయన చాలా వరకు నిర్మాతలను అర్ధం చేసుకొని రిజనబుల్ ఎమౌంట్ కి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 27 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న మణిశర్మ నేడు 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈ కంపోజర్ తన ఆశలన్నీ ఇస్మార్ట్ శంకర్ పైనే పెట్టుకున్నాడు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ జులై 18న విడుదల కానుంది. గత ఏడాది మణిశర్మ సంగీతం అందించిన మల్టీస్టారర్ దేవ దాస్ నిరాశపరచడంతో స్టార్ హీరోల నుంచి ఆఫర్స్ తగ్గాయి. ఇక పోకిరి రేంజ్ లో పూరి సక్సెస్ ఇస్తాడని ఇస్మార్ట్ శంకర్ కోసం కష్టపడ్డాడు. మరి ఈ మాస్ ఎంటర్టైనర్ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.
Last Updated 11, Jul 2019, 1:58 PM IST | 0business
|
Jun 11,2016
కొనసాగిన ఆందోళనలు
ముంబయి: వారాంతంలో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 'దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ' (ఐఐపీ) గణాంకాలు అంచనాలకు తగ్గుట్టుగా ఉండే అవకాశాలు లేవన్న ఊహగానాలు.. అమెరికా కేంద్ర బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వు' వడ్డీరేట్ల పొంచే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు.. బ్రిటన్ ప్రజాభిప్రాయ సేకరణ తదితర ప్రతికూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలలో నిలిచాయి. ఐరోపా మార్కెట్లు కుంగిన నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ కొంత దెబ్బతింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలలో నడిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 128 పాయింట్ల మేర కుంగి 26,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం26,742 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ గరిష్టంగా 26,972 పాయింట్లను చేరింది. మరో దశలో కనిష్టంగా 26,620.50 పాయింట్ల స్థాయి వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 33.55 పాయింట్లు క్షణించి 8,170.05 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈలో విద్యుత్ సూచీ మినహా అన్ని రంగాలు నష్టాలలో నిలిచాయి. రియాల్టీ అత్యధికంగా 1.03 శాతం నష్టపోయింది. ఇదే క్రమంలో ఆటో 0.95 శాతం, పీఎస్యూ 0.77 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.71 శాతం చొప్పున తగ్గాయి. కాగా విద్యుత్ సూచీ మాత్రం 0.6 శాతం పెరిగింది. సెన్సెక్స్లో భెల్ 2.02 శాతం, ల్యూపిన్ 0.64 శాతం, ఎన్టీపీసీ 0.5 శాతం, రిలయన్స్ 0.43 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.17 శాతం చొప్పున పెరిగి అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో నిలిచాయి. మరోవైపు గెయిల్ 2.09 శాతం, టాటా స్టీల్ 2.08 శాతం, టాటా మోటార్స్ 2.04 శాతం, కోల్ ఇండియా 1.98 శాతం, ఎస్బీఐ 1.81 శాతం చొప్పున కుంగి అధిక నష్టాలు చవి చూసిన స్టాక్స్లో ముందు వరసలో నిలిచాయి. ఇంతక్రితం గురువారం సెషన్లో విదేశీ మదుపర్లు రూ.234.20 కోట్ల నికర ఈక్విటీలు కొనుగోలు చేశారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Jan 29,2016
రహదారుల నిర్మాణం సరళతరం
న్యూఢిల్లీ: దేశంలో రోడ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతమయ్యేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్లుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రహదారుల నిర్మాణ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు గాను ఇక్కడ బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఉపరితల రవాణాశాఖ మంత్రి గడ్కరీతో కలిసి పాల్గొన్నారు. రహదారుల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు గాను సర్కారు అన్ని విధానాలను సరళీకరించినట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా ఎగ్జిట్ పాలసీ, హైబ్రీడ్ విధానాలను కూడా తాము అందుబాటులోకి తెచ్చినట్లుగా వివరించారు. విధానాలను సరళీకరించడం ద్వారా ఈ రంగాన్ని మరింత చేరువచేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు సుమారు 6.8 వేల కి.మీ. మేర జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినట్లుగా ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి చివరి) నాటికి దీనిని 10,000 కి.మీ. మార్కును చేర్చాలని యోచిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణపు పనులు పుంజుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్ధత కొంత మేర దూరమయ్యే అవకాశం ఉన్నట్లుగా జైట్లీ తెలిపారు. నిర్మాణ పనులు మొదలైతే ఉక్కు, సిమెంట్, వాహన రంగాలు పుంజుకోగలవని ఆయన విశ్లేషించారు. జాతీయ రహదారుల నిర్మాణ కార్యక్రమం విజయవంతం కావడం వల్ల బ్యాంకింగ్ రంగంపై గత కొంత కాలంగా నెలకొని ఉన్న ఒత్తిడి కొంత మేర దూరమైనట్లుగా జైట్లీ వివరించారు. సరళీకరణ విధానాల వల్ల ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పనులను చేపట్టేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. పరిస్థితిలో చాలా మార్పు వచ్చినట్లు జైట్లీ తెలిపారు. దేశంలో జాతీయ రహదారుల కార్యక్రమాన్ని ఏ విధంగా వేగవంతం చేయాలనే అంశంపై ప్రభుత్వం, ఆర్థిక శాఖ, ఆర్థిక సేవల శాఖ, కాంట్రాక్టర్లు సమీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
రిలీజ్ దగ్గరపడుతుంటే టెన్షన్ పెడుతున్న "నిన్నుకోరి" సెన్సార్ టాక్
Highlights
నాని, నివేదా థామస్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన నిన్నుకోరి
ప్రత్యేక పాత్రలో నటించిన ఆది పినిశెట్టి
సెన్సార్ టాక్ తో టెన్షన్ పడిపోతున్న నిన్ను కోరి టీమ్
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన నిన్నుకోరి చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కథ నిజానికి మూడేళ్ల క్రితమే నానికి నచ్చినప్పటికీ.. ఈ కథను ఇన్నాళ్లకు తెరకెక్కేలా చేశాడు నాని. డివివి దానయ్య, కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి వస్తున్న నెగటివ్ టాక్ నానిని కలవరపరుస్తోందట. నిన్ను కోరి ఆడియోలో రాజమౌళి సైతం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అందుకే ట్రైలర్ చూసే మొదటి షో చూడాలని ట్వీట్ చేశానని అన్నారు. అనుకున్నట్టుగానే నాని అండ్ టీం రాజమౌళికి నిన్నుకోరి మొదటి టికెట్ ప్రెజెంట్ చేశారు.
నివేదా థామస్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎంటర్టైన్ మెంట్ ఎక్కడో మిస్ అవుతోందని అంటున్నారు. నాని సినిమా అంటే కచ్చితంగా తన మార్క్ కామెడీ ఆశిస్తారు కాని.. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ తో నింపేశాడట దర్శకుడు శివ నిర్వాణ. దీంతో ఎందుకో సినిమాపై రిలీజ్ కు ముందే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.
కెరియర్ లో ఎప్పుడు లేనిది నాని నిన్ను కోరి యూఎస్ లో 500 ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఇక ఫీల్ గుడ్ మూవీ కాబట్టి ఆడియెన్స్ కనెక్ట్ అయితే మాత్రం మళ్లీ నానికి ఓ మంచి హిట్ దక్కినట్టే అని అంటున్నారు. నాని, నివేదా తో పాటు ఆది పినిశెట్టి కూడా సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించాడు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నాని హిట్ మేనియా కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
NMDC`
ఉత్తమ ప్రభుత్వరంగ సంస్థగా ఎన్ఎండిసి
హైదరాబాద్, డిసెంబరు 27: ప్రభుత్వరంగ సంస్థ ల్లో అగ్రగామిగా ఉన్న జాతీయ గనుల అభి వృద్ధి సంస్థ (ఎన్ఎండిసి)కి సుపరిపాలన పరం గా ఉత్తమపిఎస్యు అవార్డు లభించింది. వ్యూహాత్మక పనితీరులో ఈ జాతీయ సంస్థ అగ్రశ్రేణి పనితీరును కనబరిచిందని ప్రభుత్వం గుర్తించింది. ఆర్థికసేవల కేటగిరీలో మంచి పని తీరును చూపింది. కేంద్రమంత్రి రామ్విలాస్ పాశ్వాన్ చేతులమీదుగా ఎన్ఎండిసి పర్సనల్ డైరెక్టర్ సందీప్ తుల ఈ అవార్డును స్వీకరిం చారు. ఎన్ఎండిసి జిఎం ఉషాసింగ్, బాలివుడ్ నటుడు జితేంద్రకపూర్ తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. కంపెనీ ఆర్జించిన నికరలాభాలు, అమ్మకాలపరంగా మదింపుచేసి పన్నుల చెల్లింపులకు ముందున్న నిర్వహణ లాభాలను కూడా పరిగణనలోనికి తీసుకుని ఎన్ఎండిసిని ఉత్తమ సంస్థగా ఎంపికచేశారు. | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Sensex Closing Headlines: అమెరికా ఫెడ్ జోష్తో బుల్ రంకేసింది..
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 2.64 శాతం పెరుగుదలతో 63.45 డాలర్లకు చేరింది. అయితే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 3.39 శాతం పెరుగుదలతో 55.80 డాలర్లకు చేరింది.
Samayam Telugu | Updated:
Jun 20, 2019, 04:40PM IST
హైలైట్స్
స్టాక్ మార్కెట్ భారీ జంప్
సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పరుగు
నిఫ్టీ 140 పాయింట్లు పైకి
ఫార్మా, ఆటో, బ్యాంక్ షేర్లలో భారీ కొనుగోళ్లు
ఇండియన్ స్టాక్ మార్కెట్ గురువారం పరుగులు పెట్టింది. సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 489 పాయింట్ల లాభంతో 39,602 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 11,691 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
అమెరికా ఫెడరల్ రిజర్వు నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు వెలువడటం, రూపాయి భారీ జంప్, అంతర్జాతీయ మార్కెట్లు లాభాలతో కళకళలాడటం వంటి అంశాలుమార్కెట్పై సానుకూల ప్రభావం చూపాయి.
మార్కెట్ హైలైట్స్..
✺ నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ ఏకంగా 11 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
✺ అదేసమయంలో యూపీఎల్, విప్రో, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. యూపీఎల్ ఏకంగా 8 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ (2.7 శాతం), నిఫ్టీ ఫార్మా (3 శాతానికి పైగా), నిఫ్టీ మెటల్ (1.8 శాతం), నిఫ్టీ ఆటో (2.4 శాతం) పెరిగాయి.
✺ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 2.64 శాతం పెరుగుదలతో 63.45 డాలర్లకు చేరింది. అయితే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 3.39 శాతం పెరుగుదలతో 55.80 డాలర్లకు చేరింది.
✺ అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 14 పైసలు పెరుగుదలతో 69.56 వద్ద ఉంది.
✺ గత రెండు రోజులుగా భారీగా పడిపోతూ వచ్చిన జెట్ ఎయిర్వేస్ షేరు ఈ రోజు ఏకంగా 30 శాతం పరిగెత్తింది. | 1entertainment
|
India vs South Africa, 2nd Test, Day 1 at Centurion: Elgar falls to Ashwin after lunch
కలిసొచ్చిన కోహ్లి ఫీల్డింగ్ మార్పు..!
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఎట్టకేలకి తొలి వికెట్ పడగొట్టింది. లంచ్
TNN | Updated:
Jan 13, 2018, 05:00PM IST
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఎట్టకేలకి తొలి వికెట్ పడగొట్టింది. లంచ్ విరామం ముగిసిన తర్వాత.. ఇన్నింగ్స్ 30వ ఓవర్ వేసిన స్పిన్నర్ అశ్విన్ తెలివైన బంతితో ఓపెనర్ డీన్ ఎల్గర్‌ (31: 83 బంతుల్లో 4x4)ని బోల్తా కొట్టించాడు. దీంతో 29.3 ఓవర్లు ముగిసే సమయానికి సఫారీ జట్టు వికెట్ నష్టపోయి 85/1తో నిలిచింది. క్రీజులో మరో ఓపెనర్ మర్‌క్రమ్(51), ఆమ్లా (0) ఉన్నారు.
అశ్విన్ విసిరిన షార్ట్ లెంగ్త్ బంతిని.. ముందుకు ఫుష్ చేసేందుకు డీన్ ఎల్గర్ ప్రయత్నించాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మురళీ విజయ్‌ శరీరంపైకి దూసుకెళ్లింది. బంతి తన వైపు వేగంగా దూసుకురావడంతో తొలుత తడబడిన విజయ్.. తర్వాత.. చక్కగా దాన్ని ఒడిసిపట్టుకున్నాడు. బంతి మొదట విజయ్ ఛాతి భాగాన్ని తాకి.. తర్వాత నెమ్మదిగా కిందకి జారబోయింది. అప్రమత్తమైన విజయ్ దాన్ని అలానే ఒడిసిపట్టుకోవడంతో ఎల్గర్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు హిట్ చేస్తున్నా.. బ్యాట్స్‌మెన్‌కి సమీపంలో ఫీల్డర్‌‌ని ఉంది వారిని ఒత్తిడిలోకి నెట్టాలనే కోహ్లి వ్యూహం ఫలించింది. | 2sports
|
Visit Site
Recommended byColombia
‘నాలుగో టెస్టుని చూసేందుకు స్టేడియానికి తొలి రోజు వచ్చిన సుమారు 90,000 మంది అభిమానులు.. చివరికి 244/3 స్కోరు చూసి నిరాశ చెంది ఉంటారు. ప్రేక్షకులకి కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్.. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్టు నుంచి వారు మరింత ఆనందాన్ని కోరుకుంటారు. మ్యాచ్ తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయింది.. ఒప్పుకుంటాను. కానీ.. రెండో సెషన్‌ నుంచి బాగా బౌలింగ్ చేశాం. కానీ.. పిచ్‌ నుంచి మాత్రం మాకు సహకారం లభించలేదు. నిజాయతీగా చెప్పాలంటే.. నాకు మ్యాచ్ ఆడుతున్న ఫీలింగే కలగలేదు’ అని అండర్సన్ వివరించాడు. ఇప్పటికే వరుసగా మూడు టెస్టుల్లోనూ ఓడిపోయి యాషెస్‌ను ఇంగ్లాండ్‌ చేజార్చుకున్న విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
May 01,2016
'కింగ్ఫిషర్' బ్రాండ్ వేలం ఫ్లాప్!
ముంబయి: మార్కెట్ వర్గాలు ఊహించినట్లే జరిగింది. 'కింగ్ఫిషర్' వేలం మరోమారు ఫ్లాప్ అయింది. ఆస్తుల వేలం ద్వారా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బాకీల్లో కొంత మొత్తానైనా తిరిగి పొందాలని ఆశపడిన బ్యాంకులకు మరోమారు ఎదురుదెబ్బే తగిలింది. 'కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బ్రాండ్', 'కింగ్ఫిషర్ లోగో-ట్యాగ్లైన్', 'ట్రేడ్ మార్క్'తో పాటు వివిధ ఫ్లయింగ్ మోడళ్లను బ్యాంకులు శనివారం వేలానికి ఉంచాయి. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కూటమి ఈ వేలానికి రిజర్వు ధరను రూ.366.70 కోట్లుగా నిర్ణయించింది. అయితే మాల్యా బ్రాండ్ను సొంతం చేసుకొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చేసేది లేదక చివరకు వేలాన్ని వాయిదా వేశారు. వేలానికి బ్యాంకులు రిజర్వు ధరను అధికంగా నిర్ణయించిన మూలంగానే ఆశించిన స్పందన రాలేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే బ్యాంకులు మాత్రం వాటి వాస్తవ విలువ కంటే చాలా తక్కువగానే రిజర్వు ధరను నిర్ణయించినట్లు చెబుతున్నాయి. గత నెల ముంబయిలో నిర్వహించిన కింగ్ఫిషర్ హౌస్ వేలానికి కూడా రిజర్వు ధరను బ్యాంకులు రూ.150 కోట్లుగా నిర్ణయించిన నేపథ్యంలో ఒక్క బిడ్డరు కూడా ముందుకు రాని పరిస్థితి విదితమే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భల్లాల దేవుడికి కేసు తిప్పలు!
భల్లాల దేవుడికి కేసు తిప్పలు!
TNN | Updated:
Oct 22, 2016, 11:07AM IST
దగ్గుబాటి రానా 'బాహుబలి' సినిమాలో కనిపించినంత వయిలంట్ గా బయట ఉండడు. రానా చాలా సరదాగా అందరితో కలిసిపోతాడు. అంత పెద్ద కుటుంబం నుండి వచ్చాననే గర్వం ఆయనలో ఏ మాత్రం కనిపించదు. అలాంటి రానా ఇప్పుడు ఓ కోర్టు కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం.
కోయంబత్తూర్ కు చెందిన ఓ సామాజిక వేత్త రానా, ప్రకాష్ రాజ్ ల మీద కమీషనర్ కు కంప్లైంట్ చేశాడు. ఈ ఇద్దరు స్టార్లు రమ్మీ ఆడమని ప్రోత్సహిస్తున్నారని పి.ఇళగోవన్ అనే సోషల్ యాక్టవిస్ట్ ఫిర్యాదులో వివరించారు.
వెబ్ సైట్ల ద్వారా గ్యాంబ్లింగ్ ను ప్రమోట్ చేస్తున్నారని ఆ యాడ్స్ టీవీలో ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీరు ఈ విధంగా ప్రచారం చేయడం వలన మిగిలిన వెబ్ పోర్టల్స్ కూడా బెట్టింగ్ చేయమని ప్రోత్సహిస్తున్నాయని కోయంబత్తూర్ కమీషనర్ కు ఇచ్చిన పిర్యాదులో వివరించారు. నిజానికి బెట్టింగ్, రమ్మీ వంటి వాటిపై నిషేధం ఉండడంతో ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న భల్లాలదేవుడికి విచారణలో వ్యతిరేకంగా రిపోర్ట్‌ వస్తే గనుక తిప్పలు తప్పేలే కనిపించడం లేదు. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సమాచార హక్కు చట్టం పరిధిలోకి 'బీసీసీఐ'..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), దాని అనుబంధ రాష్ట్ర సంఘాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాజ్యాంగంలోని 12వ అధికరణం ప్రకారం.. బీసీసీఐని 'సార్వజనీన సంస్థ'గా పరిగణించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది.
TNN | Updated:
Apr 19, 2018, 12:14PM IST
సమాచార హక్కు చట్టం పరిధిలోకి 'బీసీసీఐ'..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), దాని అనుబంధ రాష్ట్ర సంఘాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాజ్యాంగంలోని 12వ అధికరణం ప్రకారం.. బీసీసీఐని 'సార్వజనీన సంస్థ'గా పరిగణించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. దీనివల్ల కోర్టులకు జవాబుదారితనంగా ఉంటుందని జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని కమిషన్ ప్రతిపాదించింది. దేశంలోని అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు సమాచార హక్కు పరిధిలోకి వచ్చినప్పుడు బీసీసీఐ ఎందుకు రాకూడదని లా కమిషన్ ప్రశ్నించింది.
ఈ సిఫార్సులు ఆమోదం పొందితే... బీసీసీఐ ప్రభుత్వరంగ సంస్థగా మారనుంది. దీంతో బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. అనంతరం ఈ చట్ట ప్రకారం దరఖాస్తు చేసి కావాల్సిన బీసీసీఐకి సంబంధించిన వివరాలు, సమాచారాన్ని ప్రతి ఒక్కరు రాబట్టవచ్చు. ప్రస్తుతం బీసీసీఐ ప్రైవేటు సంస్థగానే నడుస్తోంది. ఇదిలా ఉండగా... లా కమిషన్ సిఫారసులపై తాము ఆందోళన చెందడంలేదని బీసీసీఐ అత్యున్నత అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
కేంద్రం ఒకవేళ బీసీసీఐని ప్రభుత్వరంగ సంస్థగా ప్రకటిస్తే... జాతీయ, రాష్ట్ర, జోన్ల జట్లకు క్రికెటర్ల ఎంపికలపై న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్)ను ఎవరైనా దాఖలు చేయవచ్చు. ఇతర దేశాలు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో బోర్డు కుదర్చుకున్న ఒప్పందాలపైనా కోర్టులను ఆశ్రయించవచ్చు. ఇప్పటివరకూ బోర్డు కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణలేదు. ఈ సిఫార్సులు అమలైతే కేంద్రానికి, న్యాయ వ్యవస్థలకు జవాబుదారిగా ఉండాల్సి ఉంటుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 21, Aug 2018, 12:40 PM IST
Highlights
మీరు వింటున్నది నిజమే.. ఓ సీనియర్ హీరోయిన్ యువనటుడిని తన కామవాంఛకి బలి చేసింది. ప్రస్తుతం హాలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడైనా.. హీరోయిన్లు బాధితులుగా ఉంటారు కానీ ఇక్కడ రివర్స్ లో జరిగింది
మీరు వింటున్నది నిజమే.. ఓ సీనియర్ హీరోయిన్ యువనటుడిని తన కామవాంఛకి బలి చేసింది. ప్రస్తుతం హాలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడైనా.. హీరోయిన్లు బాధితులుగా ఉంటారు కానీ ఇక్కడ రివర్స్ లో జరిగింది. అయితే దీన్ని కప్పిపుచ్చుకోవడానికి సదరు హీరోయిన్ ఆ యువనటుడికి విడతల వారీగా రెండున్నర కోట్ల రూపాయలను చెల్లించినట్లు సమాచారం.
అసలు విషయంలోకి వస్తే.. హాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఏషియా అర్జెంటో యువనటుడు, సంగీత దర్శకుడు అయిన జిమ్మీ బెనెట్ పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. దాదాపు ఐదేళ్ల క్రితం జిమ్మీ 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అర్జెంటో అతడిపై అత్యాచారం చేసినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓ షూటింగ్ లో ఇద్దరూ కలిసి పని చేయడంతో ఒకే హోటల్ లో స్టే చేయాల్సి వచ్చిందట.
అర్జెంటోతో సెల్ఫీ తీసుకోవాలని భావించిన జిమ్మీ ఆమె హోటల్ గదికి వెళ్లగా అతడిపై అఘాయిత్యానికి పాల్పడిందట. ఈ విషయం బయటపడకుండా ఉండడానికి అతడికి రెండున్నర కోట్లను వాయిదా పద్ధతుల్లో చెల్లించినట్లు డాక్యుమెంట్లు బయటపడ్డాయి. హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు చేసిన అర్జెంటో ఇప్పుడు ఓ యువనటుడిని రేప్ చేసిందని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Last Updated 9, Sep 2018, 11:52 AM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నా జీవితంలో ఇదే చీకటి రోజు: మిథాలీ రాజ్
నాపై వస్తున్న ఆరోపణలు చాలా వేదనకి గురిచేస్తున్నాయి. దేశం తరఫున 20 ఏళ్లపాటు నిబద్ధతతో క్రికెట్ ఆడాను. కానీ.. ఇన్నాళ్ల నా శ్రమకి ఫలితం లేకుండా పోయింది. -మిథాలీ రాజ్
Samayam Telugu | Updated:
Nov 29, 2018, 01:49PM IST
భారత మహిళల జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీపై చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో కీలకమైన సెమీస్ మ్యాచ్కి మిథాలీ రాజ్పై టీమ్ వేటు వేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగగా.. నిన్న కోచ్ రమేశ్ పొవార్ ఇచ్చిన వివరణ వాటికి మరింత ఆజ్యం పోసింది.
బీసీసీఐ పెద్దలతో బుధవారం మాట్లాడిన రమేశ్ పొవార్.. మిథాలీ రాజ్ ఓపెనింగ్లోనే ఆడతానని పట్టుబట్టిందని.. ఒకవేళ ఒప్పుకోని పక్షంలో టోర్నీ నుంచి వైదొలిగి రిటైర్మెంట్ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు అతను చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. ఆమె వ్యక్తిగత రికార్డ్స్ కోసమే ఆడుతోందని.. జట్టు అవసరాలను పట్టించుకోదని ఆరోపించిన పొవార్.. స్ట్రైక్రేట్ తక్కువగా ఉండటంతోనే సెమీస్లో పక్కన పెట్టినట్లు వివరించాడు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వెక్కిరించిన బౌలర్ని.. ఏడిపించేసిన హిట్టర్
ఔటై.. బాధతో పెవిలియన్కి వెళ్తున్న బ్యాట్స్మెన్ని కవ్విస్తూ అవహేళన చేస్తే ఆ బౌలర్కు చివరికి ఏ గతి పడుతుందో
TNN | Updated:
Sep 11, 2017, 08:13PM IST
ఔటై.. బాధతో పెవిలియన్‌కి వెళ్తున్న బ్యాట్స్‌మెన్‌ని కవ్విస్తూ అవహేళన చేస్తే ఆ బౌలర్‌కు చివరికి ఏ గతి పడుతుందో కరీబియన్ ప్రీమియర్ లీగ్ మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ టోర్నీ‌లో ఇద్దరు క్రికెటర్ల మధ్య ఆధిపత్య పోరు జరగగా.. హిట్టర్ కవ్వింపుల ధాటికి తట్టుకోలేక చివరికి బౌలర్ మైదానంలోనే ఏడ్చినంత పనిచేశాడు.
జమైకా తలైవాస్ జట్టు బౌలర్ కెస్రిక్ విలిమయ్స్ టోర్నీలో వికెట్ తీసిన ప్రతిసారి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ దగ్గరగా వెళ్లి.. చేతిపై స్కోరు బోర్డు తరహాలో అతని పేరు రాసి ఔటయ్యావంటూ టిక్ మార్క్‌ చేస్తూ కవ్వించగసాగాడు. అలానే అమెజాన్ వారియర్స్ జట్టు హిట్టర్‌ వాల్టన్‌ని కూడా ఓ మ్యాచ్‌లో వెక్కిరించాడు. దీంతో తర్వాత.. మ్యాచ్‌లో ఆ బౌలర్‌కి వాల్టన్ విశ్వరూపం చూపాడు. ఒక ఓవర్‌లోనే వరుసగా బౌండరీల మోత మోగించాడు. చివర్లో ఆ బౌలర్‌ ముఖం చూడాలి..! | 2sports
|
Visit Site
Recommended byColombia
నేను పరుగులు ఎక్కువగా ఇచ్చినా విరాట్ భాయ్ ఇబ్బంది పడడు. మిడిల్ ఓవర్లలో రెండు వికెట్లు తీసి అదనపు పరుగులు ఇచ్చినా హ్యపీగా ఫీలవుతాడు. టీ20ల్లోనైతే 4 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చినా రెండు, మూడు వికెట్లు తీస్తే చాలు కోహ్లి సంతోషిస్తాడని చాహల్ తెలిపాడు.
తిరువనంతపురంలో జరిగిన చివరి టీ20లో తనకు ఎదురైన అనుభవం గురించి చాహల్ వివరించాడు. ‘నేను వేసిన రెండో ఓవర్లో పరుగులు ఇవ్వకుండా నియంత్రించడానికే ప్రయత్నించా. ఒక వేళ వికెట్ల కోసం ప్రయత్నిస్తే గాల్లో బంతిని ఫ్లయిట్ చేయాలి. అదే జరిగితే వికెట్ దక్కొచ్చు లేదంటే సిక్సర్ ఇవ్వాల్సి రావొచ్చు. 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో పరుగులు ఇవ్వకుండా చూడటమే ముఖ్యం అనుకున్నా. ఆ దిశగానే ప్రయత్నించా’ అని చాహల్ తెలిపాడు.
అటాకింగ్ విషయంలో కోచింగ్ స్టాఫ్ తమకెంతో సాయం చేస్తారని చెప్పిన చాహల్.. మైదానంలో బరిలో దిగాక ధోనీ ఎలా బౌలింగ్‌ వేయాలో ప్లాన్ వేస్తాడని చెప్పాడు. మహీ భాయ్ పరిస్థితుల్ని వేగంగా అర్థం చేసుకుంటాడని మిస్టర్ కూల్‌పై ప్రశంసలు గుప్పించాడు. మంచు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో బంతిని తిప్పడం చాలా కష్టం. కానీ చాహల్ అలాంటి పరిస్థితుల్లోనూ చక్కగా స్పిన్ చేయగలడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలను అనే నమ్మకం ఉండాలి. మానసికంగా దృఢంగా ఉంటే.. మంచును ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదని చాహల్ చెప్పాడు. తన చెస్ వ్యూహాలను క్రికెట్లో అమలు చేస్తూ.. చాహల్ బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేసకుంటున్నాడు. | 2sports
|
internet vaartha 239 Views
న్యూఢిల్లీ : పెళ్లిళ్ల సీజన్, ఇతర శుభకార్యాల ముగింపునకు తేదీలు దగ్గరపడుతుండటంతో బులియన్ మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శనివారం బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధరలు 30,350 రూపాయలుగా కొనసాగాయి. 2014 మే 10వ తేదీనాటి ధరలు కొనసాగుతున్నాయి. విదేశీ మార్కెట్లలో ధరల తీరుతోపాటు దేశీయంగా కొనుగోళ్లు పెరగడమే ఇందుకుకీలకం. వెండిధరలు కూడా కిలోకు 510 రూపాయలు పెరిగి 41,550 రూపాయలుగా ఉన్నాయి. నాణేల తయారీ దారులు, పారిశ్రామిక యూనిట్లు కొనుగోళ్లు పెంచడంతో ధరలు పెరిగాయి. ట్రేడర్లు అంచనాలను గమనిస్తే సెంటి మెంట్ పెరిగిందని, ఈవారంలోనే అక్షయ తృతీయ కూడా వస్తుండటంతో కొనుగోళ్లు మరింత పెరిగినట్లు చెపుతున్నారు. అంతే కాకుండా అమెరికా ఉపాధి గణాంకాలవృద్ధి తగ్గడం, ఫెడ్రిజర్వు వడ్డీరేట్ల పంఎపు జూన్కు వాయిదా వంటి అంశాలు కీలకం గా పనిచేశాయి. న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ బంగారం ధరలు 1287.70 డాలర్లు గా నిలిచింది. వెండిధరల్లో కూడా ఔన్స్ ఒక్కింటికి 0.75శాతం పెరిగి 17.44 డాలర్లుగా నిలిచింది. దేశరాజధానిలో 24 కేరట్లు అంటే 99.9 స్వఛ్ఛమైన బంగారం 30,350 రూపాయలు, 22 కేరట్ల బంగారం 30,200 రూపాయలుగా కొనసాగింది. రెండేళ్లనాటి గరిష్టధరలు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు అంచనా. శుక్రవారం పసిడిదరలు 25 రూపాయలు పెరిగాయి. సవర్లలో చూస్తే బంగారం ఎనిమిదిగ్రాములు 23,300లకు చేరింది. ఇక వెండిధరలు కూడా 41,550 రూపాయలకు పెరిగింది. వారం వారం పంపిణీకిందచూస్తే 400 రూపాయలు పెరిగి 41,730 రూపాయలకు చేరింది. వెండి నాణేలపరంగా చూస్తే వందనాణేలు 69 రూపాయలు కొనుగోలుకు అమ్మకాలకు 70వేల రూపాయలుగా ధరలు కొనసాగుతున్నాయి. | 1entertainment
|
Mumbai, First Published 19, Oct 2018, 10:20 AM IST
Highlights
రతన్ టాటా చైర్మన్గా ఉన్నప్పుడు నెరవేరని కలను సాకారం చేసుకోవాలని టాటా సన్స్ గ్రూపు ఉన్నట్లు తెలుస్తోంది. విమాన యాన రంగంలోకి రావాలని ప్రయత్నిస్తున్న టాటా సన్స్.. ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్ వేస్లో మెజారిటీ వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ముంబై : దేశీయ అతిపెద్ద కార్పొరేట్ సంస్థ టాటా సన్స్ కన్ను ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’పై పడింది. జెట్ ఎయిర్వేస్లో అతిపెద్ద మొత్తంలో వాటా దక్కించుకోవాలని టాటా గ్రూప్ చర్చలు జరుపుతుందని ఆ సంస్థ సన్నిహిత వర్గాలు చెప్పాయి. నరేష్ గోయల్ ఆధ్వర్యంలోని జెట్ ఎయిర్ వేస్ పైలెట్లకు వేతనాలు ఇవ్వకుండా కొన్ని నెలలుగా తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో పైలెట్లు, సీనియర్ ఉద్యోగులు మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్న తాము వేతనాలను వాయిదాల్లో చెల్లిస్తామని జెట్ ఎయిర్ వేస్ చెబుతోంది.
రెండు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తున్న జెట్ ఎయిర్ వేస్ సెప్టెంబర్ వేతనాలను కూడా తన ఉద్యోగులకు చెల్లించలేదు. సీనియర్ మేనేజ్మెంట్కు, పైలెట్లకు, ఇంజనీర్లకు వేతనాలను ఆలస్యం చేస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నట్టు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. క్షమాపణలు ప్రకటించిన మేనేజ్మెంట్, ఎప్పుడు ఆ వేతనాలను ఇస్తారో మాత్రం చెప్పలేదు. ఆగస్టు నెల వేతనాలను ఆలస్యం చేసిన తర్వాత ఈ కంపెనీ, తన మూడు కేటగిరీ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు వేతనాలను రెండు విడతలు చెల్లించనున్నట్టు పేర్కొంది.
ఆగస్టు నెల వేతనాన్ని సెప్టెంబర్ 11, 26వ తేదీల్లో చెల్లించనున్నట్టు ప్రకటించింది. దానిలో కూడా రెండో విడతను కూడా మరో రెండు విడుతలుగా చేసింది. సెప్టెంబర్ 26, అక్టోబర్ 9న చెల్లించనున్నట్టు పేర్కొంది. అదేమాదిరి సెప్టెంబర్ నెల వేతనాన్ని అక్టోబర్ 11, 26 తేదీల్లో చెల్లించాల్సి ఉంది. కానీ ముందుగా నిర్ణయించిన తుది గడువు ముగిసినా సెప్టెంబర్ నెల వేతనాన్ని కంపెనీ ఇంకా అందించలేదు. త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన జెట్ ఎయిర్వేస్, చెల్లింపుల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
‘వేతనాలు చెల్లించకుండా ఆపుతున్నందుకు ముందుగా మీకు క్షమాపణలు. ఈ విషయంలో మీ సహనాన్ని మెచ్చుకోవాలి. మీరు మీ డ్యూటీలను అంకితభావంతో చేస్తున్నారు. కంపెనీ తరఫున ఉద్యోగులకు కృతజ్ఞతలు’ అని జెట్ ఎయిర్వేస్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా అన్నారు. అయితే యూనియన్ నాయకులపై జెట్ ఎయిర్వేస్ పైలెట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు వేతనాలు చెల్లించాలని మేనేజ్మెంట్పై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్లో టాటా గ్రూప్ మెజార్టీ వాటా దక్కించుకుని, మేనేజ్మెంట్ కంట్రోల్ పొందాలని చూస్తోంది. జెట్ ఎయిర్వేస్ ఆ కంపెనీ ప్రమోటర్ నరేష్ గోయల్కు 51 శాతం వాటా ఉంది. మిగతా మొత్తంలో 24 శాతం ఇతిహాద్ ఎయిర్వేస్, 2.1 శాతం ఎల్ఐసీ, 3.6 శాతం ఎంఎఫ్ఎస్, ఇతరుల చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం నరేష్ గోయల్కు గల వాటాలో 26 శాతం టాటా సన్స్ కొనుగోలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే టాటా రెండు ఏవియేషన్ జాయింట్ వెంచర్లను కలిగి ఉంది. ఒకటి సింగపూర్ ఎయిర్లైన్స్ ఆపరేటింగ్ విస్తారా, రెండు బడ్జెట్ ఎయిర్లైన్ ఎయిర్ ఏసియా. విస్తారా ఎయిర్లైన్, జెట్ ఎయిర్వేస్కు ఏవియేషన్ మార్కెట్లో తీవ్ర పోటీ ఉంది. ఒకవేళ ఈ డీల్ కుదిరితే టాటా గ్రూప్ నెట్వర్క్ పరంగా, మార్కెట్ షేర్ పరంగా తన ఏవియేషన్ వ్యాపారాలను విస్తరించుకోనుంది. అయితే ఈ విషయాలపై స్పందించడానికి టాటా సన్స్ అధికార ప్రతినిధి నిరాకరిస్తే, జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.
ప్రస్తుత చర్చల్లో కంట్రోలింగ్ హక్కులపై ఇరు సంస్థల నుంచి తేడాలు వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ చర్చలు కనుక సఫలమైతే, ఇతిహాద్, జెట్ ఎయిర్వేస్లో ఉన్న తన వాటాను విక్రయించనుంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేయాలని టాటా సన్స్ చూస్తున్నది. కానీ ప్రభుత్వం పెట్టే షరతులతో టాటా సన్స్ బిడ్డింగ్ తుది దశకు చేరుకోలేదు. అసలు ఎయిరిండియా తొలుత టాటా సన్స్ గ్రూపుదే. టాటా ఎయిర్లైన్స్గా స్థాపించి, ఎయిరిండియాగా పబ్లిక్లోకి వచ్చింది. కానీ 1953లో దాన్ని ప్రభుత్వం తన పరం చేసుకుంది. ఇప్పుడు ఎయిరిండియాకు కూడా అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో, దాన్ని అమ్మేయాలని చూస్తోంది.
Last Updated 19, Oct 2018, 10:20 AM IST | 1entertainment
|
Mar 27,2015
రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు
న్యూఢిల్లీ: మార్చి 20తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకపు నిల్వలు 4.261 బిలియన్ డాలర్ల మేర పెరిగి 339.99 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశీయ మారకపు నిల్వలు ఇంతటి రికార్డు స్థాయికి చేరడం ఇదే ప్రప్రథమం. అంతకు ముందు రెండు వారాలు ఈ నిల్వలలో వరుస క్షీణత నమోదు అయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తెలిపింది. ఇదే వారంలో దేశంలోని బంగారం నిల్వలలో ఏమాత్రం మార్పు కనబడలేదని ఈ నిల్వ మొత్తం 19.837 బిలియన్ డాలర్లుగానే ఉందని బ్యాంకు తెలిపింది. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఈ సినిమాలు.. చిరు కెరీర్ మెరుపులు!
ఇండస్ట్రీ హిట్లు, వసూళ్ల వండర్లు, 100,175 డేస్ పిక్చర్లు...
TNN | Updated:
Aug 22, 2017, 03:19PM IST
ఈ సినిమాలు.. చిరు కెరీర్ మెరుపులు!
పైన ఉన్న దేవతలంతా ఆకాశంలోని ఒక తారను భూమ్మీదకు పంపి ‘చిరంజీవి’గా జీవించమని దీవించి పంపారు... ఆ తారే MEGASTARగా వెలుగొందుతోంది... ఇంతకన్నా ఏం చెప్పగలం ఆయన గురించి! అలాంటి మెగాస్టార్ చిరు పుట్టిన రోజు నేడు. తెలుగు సినీ ప్రేక్షకులను అలరించడానికే జన్మించిన మెగాస్టార్.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, స్వయం కఈషితో ఎదిగి వచ్చాడు. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ సారి చిరంజీవి పుట్టిన రోజుకు మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇండస్ట్రీలో ఆయన తన ప్రస్థానంలో 40 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం. మరి ఈ ప్రస్థానంలో కొన్ని కీలకమైన మలుపులున్నాయి. ఒక్కో సినిమా చిరు కెరీర్ ను ఒక్కో మలుపు తిప్పింది. ఎక్కడా వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా సాగిన ఆ ప్రస్థానంలో మేలి మలుపులైన సినిమాలు ఏవంటే...
పునాదిరాళ్లు : ఈ సినిమా టైటిల్ చిరంజీవి కెరీర్ కు జస్టిఫికేషన్ గా నిలిచింది. మెగాస్టార్ తొలి సినిమాగా, స్వయంకృషితో ఎదిగిన స్టార్ హీరో కెరీర్ కు పునాదిరాయిగా నిలిచింది ఈ సినిమా. ఇందులో మెగాస్టార్ మహానటి సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా చిరు ఫస్ట్ సినిమానే అయినప్పటికీ మొదట విడుదల అయ్యింది మాత్రం ‘ప్రాణం ఖరీదు’
ఖైదీ: పునాదిరాళ్లు కు తర్వాత, ఖైదీకి ముందు.. మధ్యలో చిరంజీవి చాలా సినిమాలు చేశాడు. వాటిల్లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ ‘అభిలాష’ వంటి హీరోగా నటించిన సినిమాలు, విలన్ గా నటించిన ‘పున్నమినాగు, కొత్త అల్లుడు, ఇది కథ కాదు’సినిమాలు, ‘మనవూరి పాండవులు, మంచు పల్లకి’ వంటి మల్టీస్టారర్ సినిమాలున్నాయి. నెగిటివ్ రోల్లో కనిపించినా, మల్టీ స్టారర్ లో మెరిసినా.. సోలో హీరోగా నటించినా.. ప్రతి సినిమాతోనూ చిరంజీవి తన ప్రత్యేకతను తను నిరూపించుకొంటూ వచ్చాడు. అందుకు దక్కిన ప్రతిఫలమే ‘ఖైదీ’. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టింది. చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇప్పటికీ తెలుగు చలన చిత్ర చరిత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిపోయింది.
పసివాడి ప్రాణం: ఇండస్ట్రీలో ఇంకా సీనియర్ హీరోలు పోటీలో ఉన్నా, వాళ్లు కూడా మాస్ ఎంటర్ టైనర్లను చేస్తున్నా.. ‘చిరంజీవి నంబర్ వన్’ అనిపించిన సినిమా ఇది. మలయాళంలో సూపర్ హిట్ అయిన మమ్ముట్టీ సినిమా ఒకదానికి రీమేక్ ‘పసివాడి ప్రాణం’. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా నిలిచింది.
స్వయంకృషి, రుద్రవీణ: ఒకవైపు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒక్కొక్క సినిమాతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ కూడా సమాజహితాన్ని కోరే సినిమాలు, అభినందనలను అందుకునే సినిమాలను చేయడం ఆపలేదు మెగాస్టార్. కే విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన స్వయంకృషి, కే బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన రుద్రవీణ సినిమాలే అందుకు రుజువు. కమర్షియల్ కోణాని పక్కన పెట్టి రూపొందించిన ఈ సినిమాలు చిరంజీవిలోని నటుడిని గొప్ప రీతిన ఆవిష్కరించాయి.
ఘరానామొగుడు: నంబర్ వన్ హీరోగా చిరంజీవి కెరీర్ ఉన్నతదశలో ఉండగా వచ్చిన సినిమా, అంత వరకూ చిరంజీవితో సహా టాలీవుడ్ హీరోలు స్థాపించిన రికార్డులన్నింటినీ బ్రేక్ చేసిన సినిమా. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఘరానామొగుడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సినీ వినోదానికి నిర్వచనం ఇచ్చింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
హిట్లర్: మెగాస్టార్ కెరీర్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభం అయినది ‘హిట్లర్’తోనే. ఈ సినిమాకు ముందు కొన్ని ఫ్లాఫులు వచ్చాయి. ఒక ఏడాదిలో చిరంజీవి సినిమాలేవీ విడుదల కాకపోవడం అనే సంఘటన కూడా సంభవించింది. పేరులోనే హిట్ ఉన్న హిట్లర్.. చిరంజీవి కెరీర్ కు మళ్లీ ఊపునిచ్చింది. మలయాళంలో మమ్ముట్టీ చేసిన సినిమానే ఇది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరు హీరోగా రూపొంది.. మెగాస్టార్ మానియాకు మళ్లీ ఊపునిచ్చింది.
ఇంద్ర, ఠాగూర్: రికార్డులకు రిపేర్లు చేసిన సినిమాలివి. వంద రోజుల రన్ విషయంలో ఇంద్ర 122 థియేటర్లలో ఆడి సరికొత్త రికార్డును సృష్టించింది. తమిళ సినిమా ‘రమణ’కు రీమేక్ గా వచ్చిన ‘ఠాగూర్’ ఇంద్రకు మించిన సంచలనాన్ని నమోదు చేసింది.
శంకర్‌దాదా జిందాబాద్: ఫలితం ప్రకారం చూసుకుంటే ఈ సినిమా అంత ఆకట్టుకోలేదు కానీ, ఈ సినిమా అనంతరం చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమా తర్వాత దాదాపు పదేళ్ల పాటు చిరంజీవి సినిమాలకు విరామం వచ్చింది. ఆ రకంగా ఇది ప్రత్యేకమైనది.
ఖైదీ-150: తెలుగు సినీ అభిమానుల హృద‌యాల్లో ఖైదీ అయిన చిరంజీవి పవర్ ను చాటి చెప్పిన చిత్రమిది. పదేళ్ల విరామానంతరం వచ్చినా, రాజకీయాల వైపు వెళ్లి మళ్లీ వచ్చినా.. తెలుగు సినీ ప్రేక్షకుల్లో చిరంజీవి వన్నె తరగలేదు అని నిరూపించిన చిత్రం. కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను స్థాపించింది ఖైదీ -150.
నటనతో సత్తా చూపిన సినిమాలా, వంద రోజులు, 175 రోజులు ఆడే సినిమాలు కావాలా, కోట్ల రూపాయల కలెక్షన్ల సినిమాలు కావాలా.. ఏవి కావాలన్నా చిరంజీవి మూవీ డిక్షనరీలో ఉంటాయి. అలాంటి వాటిలో ఇవి కొన్ని.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
చందాకొచ్చర్ సెలవుపై వెళ్లాలని కోరలేదన్న ఐసీఐసీఐ
వీడియోకాన్ రుణ వ్యవహరం సంబంధించిన దర్యాప్తు పూర్తయ్యేంత వరకు చందాకొచ్చర్ నిరవధికంగా సెలవు తీసుకోవాలని బ్యాంకు సూచించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఐసీఐసీఐ ఖండించింది.
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 01:37PM IST
వీడియోకాన్ రుణ ఎగవేత వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందాకొచ్చర్పై ఆ బ్యాంకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు చందాకొచ్చర్ నిరవధికంగా సెలవు తీసుకోవాలని బ్యాంకు సూచించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఐసీఐసీఐ ఖండించింది. చందాకొచ్చర్ను విధుల నుంచి సెలవు తీసుకొని వెళ్లమని తాము అడగలేదని, ఆమె సాధారణ సెలవులోనే ఉన్నారని బ్యాంకు నేడు స్పష్టం చేసింది. ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా ఐసీఐసీఐ పేర్కొంది.
‘స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేంతవరకు చందాకొచ్చర్ సెలవులపై వెళ్లాలని బ్యాంకు అడిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రస్తుతం ఆమె తన వార్షిక సెలవులో ఉన్నారు. ఇది ముందస్తు ప్రణాళికలో భాగమే. అంతేగాక.. చందాకొచ్చర్ తర్వాత బ్యాంక్ సీఈవోగా ఎంచుకొనే వ్యక్తి కోసం సెర్చ్ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు. ఈ వార్తలను బోర్డు తీవ్రంగా ఖండిస్తోంది’ అని ఐసీఐసీఐ వెల్లడించింది.
ఐసీఐసీఐ సీఎండీ చందాకొచ్చర్
వీడియోకాన్కు ఇచ్చిన రుణాల విషయంలో కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీపక్ కొచ్చర్కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్లో వీడియోకాన్ పెట్టుబడులు పెట్టింది. అది కూడా ఆ గ్రూప్నకు బ్యాంకు నుంచి రుణం అందిన అనంతరం ఈ పెట్టుబడుల వ్యవహారం కొనసాగింది. దీంతో ‘క్విడ్ ప్రొ కొ’(నీకది.. నాకిది) ప్రాతిపదికన ఈ రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో చందాకొచ్చర్కు వ్యతిరేకంగా ఫిర్యాదులు రావడంతో ఆమెపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఐసీఐసీఐ బోర్డు ఇటీవల వెల్లడించింది. స్వతంత్ర, విశ్వసనీయ వ్యక్తి ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. కాగా, ఏప్రిల్లో ఇదే బోర్డు కొచ్చర్పై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి క్విడ్ ప్రొ కొ జరగలేదని పేర్కొనడం గమనార్హం. | 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
Wellington, First Published 4, Feb 2019, 8:08 AM IST
Highlights
టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్లో జరిగిన చివరి వన్డేలో భారత్ .. న్యూజిలాండ్పై 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్లో జరిగిన చివరి వన్డేలో భారత్ .. న్యూజిలాండ్పై 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం వెల్లింగ్టన్లోని ఓ షాపింగ్ మాల్లో షాపింగ్ వెళ్లిన హిట్ మ్యాన్... తన వెంట భార్య లేకుండా షాపింగ్ చేయడం మనసులో ఏదో కోల్పోయినట్లుగా ఉందంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
తాను షాపింగ్ చేస్తున్న ఫోటోను దానిలో జత చేశాడు. అలాగే తన భార్యను మిస్ అవ్వడానికి కారణాలు ఉన్నాయన్నాడు. మరోవైపు భర్త వ్యాఖ్యలపై రోహిత్ సతీమణి రితికా స్పందింస్తూ.. ‘‘ఆహా’’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ భార్యాభర్తల పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. | 2sports
|
బీజింగ్ స్ఫూర్తిని అనుసరించండి
న్యూఢిల్లీ, నవంబరు 14: ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దుద్వారా సాహసోపేతమైన నిర్ణయం తీసు కున్నారని చైనా పత్రికలు ప్రశంసిస్తున్నాయి. ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న గ్లోబల్ టైమ్స్ మోడీ ప్రభుత్వ కార్యాచరణను అవినీతి, నల్లధనం చెలా మణికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యాచరణగా అభి వర్ణించింది. అయితే ఇక్కడితో ఆగిపోకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించలేదని చైనా పత్రికి ఉటంకించింది. రూ.500, రూ.1000 నోట్లు చెలా మణి రద్దుచేయడం సమస్యాత్మకమేనని అయిన ప్పటికీ భారత్ప్రభుత్వం మంచినిర్ణయమే తీసుకుం దన్నారు. అవినీతిరహిత దేశానికి నోట్ల రద్దుకంటే మరింత కార్యాచరణ అసరమని అన్నారు. ఇందుకు సంబంధించి బీజింగ్చేపట్టిన ధోరణులు పరిశీలిం చాలని సూచించింది. చైనా అవినీతి రహిత వ్యవ స్థ మరింత సమర్ధవంతంగా పనిచేస్తోందని, భారత్ తో పోలిస్తే ఎంతో కట్టుదిట్టంగా ఉందని గ్లోబల్ టైమ్స్ ఉదహరించింది. చైనాఅవినీతి వ్యతిరేప్రచార జాతాలు భారీ ఎత్తున విచారణ, దర్యాప్తు, ప్రత్యేక న్యాయవ్యవస్థను సైతం ఏర్పాటుచేయగలిగిందని, పర్యవేక్షణ యంత్రాంగాన్ని పటిష్టంచేసిందని, అంతేకాకుండా అవినీతి కట్టడి చట్టాలను పటిష్టం చేసి పారదర్శకతనను పెంచిందని గ్లోబల్టైమ్స్ ఉటంకించింది.
అంతేకాకుండా ఇటీవల చైనా ప్రభు త్వం కూడా 12 మంది సీనియర్ అధికారుల వివరా లను తనవెబ్సైట్లో ప్రదర్శించిందని గుర్తుచేసింది. ఇదంతా కేవలం అవినీతికి వ్యతిరేకపోరాటమేనని తన నెట్వర్క్ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని ఈచర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత ఉన్న యంత్రాంగాన్ని పటిష్టంచేసుకోవడం, చట్టాల ను సమిష్టిగా బలోపేతం చేసి అమలుచేయడం వంటి వాటితోనే అవినీతిని సమూలంగా అరి కట్టవచ్చని చైనా గ్లోబల్టైమ్స్ సూచించింది. అయితే మోడీ చేపటిన చర్యలపై ప్రభావం ఇప్పటికిప్పుడు అంచనా వేసేది కాదని బంగా రం, రియల్ ఎస్టేట్, విదేశీ ఆస్తులపరంగా పెద్ద ఎత్తున అవినీతి కొనసాగుతున్నదని బీజిం గ్ అంచనావేసింది. పెద్దనోట్లు, పెద్ద పెద్ద బిల్లుల చెల్లింపులను స్తంభ్పించేయాలని, వాటి ని సమగ్ర పరిశీలన అనంతరం ఆమోదించాల్సి ఉంటుందని పత్రిక వివరించింది. మోడీ ప్రభుత్వ కార్యాయచరణ ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. ఐఎంఎఫ్ అధికారప్రతినిది గెర్రీరైస్ తమ సంస్థ ఇటువంటి కార్యాచరణకు మద్దతునిస్తుందని,అవినీతిపై పోరా టం, అక్రమ ఆర్థిక నిధుల రాకను కూడా కట్టడి చేసేభారత్కు సంపూర్ణ మద్దతునిస్తుందని అన్నారు. | 1entertainment
|
balakrishna and puri jagannadh paisa vasool collections updates
కలెక్షన్స్ తోడా: ఎవరికెన్ని పైసలు పోయాయ్!
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు టాక్తో సంబంధం లేకుండా కనీసం 40 కోట్ల షేర్ను సాధిస్తోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే.
TNN | Updated:
Sep 11, 2017, 03:58PM IST
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు టాక్‌తో సంబంధం లేకుండా కనీసం 40 కోట్ల షేర్‌ను సాధిస్తోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. బాలకృష్ణ మార్కెట్ పెరిగిన నేపధ్యంలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని అంతా అనుకున్నారు. పూరీ తక్కువ బడ్జెట్‌లో సినిమాను రూపొందించడంతో 32.5 కోట్లకే సినిమాను సేల్ చేసుకున్నారు. సినిమా మొదటి వారంలో జోరు చూపించినా.. వీక్ డేస్‌లో బాగా డల్ అయిపోయింది. వారంలో రోజుల్లో కలిపి మొత్తం సినిమా 17.25 కోట్లు మాత్రమే వసూల్ చేసింది.
అర్జున్ రెడ్డి ఎఫెక్ట్‌ భారీగా పడటంతో వీక్ డేస్‌లో కలెక్షన్స్ మరీ తగ్గిపోయాయి. లాంగ్ రన్‌లో సినిమా 20 కోట్లు అయినా కలెక్ట్ చేస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే కనీసం పది కోట్ల వరకు బయ్యర్లకు నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైజాంలో ఈ సినిమా బిజినెస్ 8 కోట్ల వరకు జరిగింది. కానీ అక్కడ 3.8 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టింది. అంటే దాదాపు 3 కోట్ల నష్టం వాటిల్లింది. సీడెడ్‌లో సినిమా హక్కుల్ని 6 కోట్లకు అమ్మగా.. అక్కడ అక్కడ మూడున్నర కోట్లు మాత్రమే వసూలైంది. ఇక వైజాగ్‌లో 3 కోట్లకు అమ్మిన సినిమా అక్కడ బయ్యర్లకు సగానికి సగం నష్టాల్ని కలిగిస్తోంది. ఇలా సినిమా కొన్న ప్రతి ఏరియాలో బయ్యర్లు కూడా నష్టాలను భరించక తప్పడం లేదు. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రజనీకాంత్ 'కబాలి' ఆడియో లాంచ్ డేట్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను సమర్పణలో...
| Updated:
Jun 20, 2016, 10:13PM IST
రజనీకాంత్ 'కబాలి' ఆడియో లాంచ్ డేట్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను సమర్పణలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం కబాలి . ఇందులో రజనీకాంత్ సరసన రాధికా అప్టే హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా చిత్ర నిర్మాతలు కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా పాటలను జూన్ 26న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఆడియో లాంచ్ ఫంక్షన్కి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. జులై నెలలో తెలుగు, తమిళం వెర్షన్స్ రెండింటినీ ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు. | 0business
|
Suresh 177 Views
‘రియోకు ఛాన్స్ లేనట్టే
న్యూడిల్లీ: రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా ఆశలు అడియాశలయ్యాయి. రియో ఒలింపిక్స్లో తన దేశం తరఫున ఆడాలనుకున్న ఈ సుందరిలో తాజా ఉత్తర్వులు నిరాశకు గురిచేశాయి. డోపింగ్ పరీక్షలోల అడ్డంగా దొరికి టెన్నిస్ నుంచి దూరమైన షరపోవా తాజాగా చేసుకున్న అప్పీలుపై క్రీడా వివాదాల పరిష్కార కోర్టు ఆమె అప్పీలును సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది. దీంతో రియో ఒలింపిక్స్లో షరపోవా ఆడే ఆవకాశం లేనట్టేనని తేలింది. | 2sports
|
Oct 06,2015
సెంటిమెంట్ పెరిగింది
న్యూఢిల్లీ: భారత్లో మదుపరుల సెంటిమెంట్ మెరుగుపడడం, ప్రపంచ మందగమనం ప్రభావాన్ని కూడా తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉండడం తదితరాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా కట్టింది. భారత్ 2015-16లో 7.5 శాతం వృద్ధిని అందుకునే అవకాశం ఉందని బ్యాంక్ తెలిపింది. వచ్చే ఏడాది ఈ వృద్ధి రేటు 7.8 శాతానికి చేరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. చమురు ధరలు చౌకగా మారడంతో మందగమన ప్రభావం భారత్పై చాలా తక్కువగా ఉండనున్నదంటూ ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి అంచానాలను 7.5 శాతానికి సవరించింది. కీలక సంస్కరణల అమలులో జాప్యం మదుపరుల సెంటిమెంట్ను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు.. దీనికి తోడు ఆర్థిక రంగంలోని ఒడుదొడుకులు కూడా జీడీపీ తగ్గేలా కొంత ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు బ్యాంక్ అభిప్రాయపడింది. ప్రపంచ బ్యాంకు ఏడాదికి రెండుసారు వెలువరించే 'సౌత్ ఎషియా ఎకనమిక్ ఫోకస్'లో బ్యాంకు భారత్కు సంబంధించి పలు విషయాలను ప్రస్తావించింది. సేవలలో మేటీ వృద్ధి, దేశీయ వినియోగం, పెట్టుబడులలో క్రమానుగత వృద్ధి తదితరాల కారణంగా భారత్ మెరుగైన ప్రదర్శనకు దొహదం చేస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ మందగమనానికి తక్కువ ప్రభావితం అయ్యేట్లు ఉండడం, విదేశాల్లో పరిస్థితి మెరుగుపడడం వల్ల చాలా వరకు దక్షిణాసియా దేశాలు ముఖ్యమైన విధానంలో స్థానం సంపాదించుకున్నాయని తెలిపింది. ప్రపంచంలో ఈ ప్రాంతం మిగతా ప్రాంతాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపింది. వృద్ధి విషయంలో ఈ ప్రాంతం తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Jyothi Surekha
అర్జున అవార్డు గ్రహీత అర్చర్ వీనమ్ జ్యోతి సురేఖకి ఏపీ ప్రభుత్వం భారీ నజారానా ప్రకటించింది.
జాతీయ క్రీడలదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా గత మంగళవారం సురేఖ అర్జున అవార్డు
అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలో తనని కలిసిన సురేఖను అభినందించిన ఏపీ సీఎం
చంద్రబాబు రూ.కోటి నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. అంతేకాకుండా విజయవాడలో 500 చదరపు అడుగులు
స్థలం, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సురేఖకి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆంద్రప్రదేశ్ తరపున సురేఖ గర్వించదగ్గ
స్థాయిలో సుమారు 70 పతకాలను విలువిద్యలో సాధించారు. దక్షిణాదిలో అత్యంత పిన్న వయస్సులో అర్జున
అవార్డు అందుకున్న క్రీడాకారిణి కూడా సురేఖనే అని చంద్రబాబు ప్రశంసించారు. ప్రస్తుతం ఏంబిఏ చదువుతున్న
సురేఖ… ఒలింపిక్స్లో దేశానికి పతకం సాధించాలనే తన లక్ష్యమని చంద్రబాబుతో వెల్లడించింది. | 2sports
|
internet vaartha 352 Views
ఓమన్ – 180/5 (20 ఓవర్లు), హాంగ్కాంగ్ – 175/7 (20 ఓవర్లు)
ఫతుల్లా : ఆసియా కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో హాంగ్ కాంగ్ తన సత్తా కనబరిచింది.నిర్ణీత 20 ఓవర్లలో ఓమన్పై 5 వికెట్లకు 180 పరుగులు చేయగా హాంగ్కాంగ్ బ్యాటింగ్కు దిగి 7 వికెట్లకు 175 పరుగులు చేసింది.దీంతో హాంగ్కాంగ్పై ఓమన్ విజయం సాధించింది.కాగా టాస్ గెలిచిన ఓమన్ టాపార్డర్్ నిలదొక్కుకోవడంతో స్కోర్ పరుగులు తీసింది. ఓపెనర్లు మక్సూద్ 13 బంతులు ఆడి 1 బౌండరీతో 17 పరుగులు చేసి అంజాద్ బౌలింగ్లో నిజాకత్ ఖాన్కు క్యాచ్ ఇవ్వడంతో ఔట్కాగా జితెందర్సింగ్ 35 బంతులు ఆడి 5 సిక్సర్లతో 42 పరుగులు చేసి నదీమ్ ఆహ్మద్ బౌలింగ్లో తన్వీర్కు క్యాచ్ ఇవ్వడంతో ఔటయ్యాడు. వాటెగొంకర్ 14 పరుగులు,అద్నాన్ 23 పరుగులు,అమీర్ కలీమ్ 19 పరుగులు చేయగా,మెహరన్ఖాన్ 28 పరుగులు,అమీర్ 32 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.దీంతో ఓమన్ 5 వికెట్లకు 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది.
బాబర్ హయాత్ ఒంటరి పోరాటం…
ఓమన్ తరువాత బ్యాటింగ్ చేసిన హాంగ్కాంగ్ జట్టులో బాబర్ హయాత్ 60 బంతులు ఆడి 9 బౌండరీలతో 122 పరుగులతో సెంచరీ సాధించి ఒంటరి పోరాటం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది.ఓపెనర్లు అన్షుమన్ రాత్ 17 బంతులు ఆడి 1 బౌండరీతో 11 పరుగులు చేసి అమీర్ అలీ బౌలింగ్లో ఔట్కాగా మరో ఓపెనర్ షా 1 బంతి ఆడి జిరో పరుగుల బిలాల్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. చాప్మెన్ 8 పరుగులు,నిజాఖత్ఖాన్ జిరో పరుగులు,తన్వీర్ అఫ్జల్ 10 పరుగులు,అజీజ్ఖాన్ 15 పరుగులు చేయగా వాగస్ ఖాన్ 6 బంతులు ఆడి 3 పరుగుతో నాటౌట్గా నిలిచాడు. | 2sports
|
May 04,2015
ఆదిత్య వస్త్ర వ్యాపారాలన్నీ ఒకే గొడుగు కిందకు
ముంబయి: వివిధ బ్రాండ్లతో వస్త్ర వ్యాపారాలను నిర్వహిస్తున్న ఆదిత్య బిర్లా గ్రూపు ఈ విభాగంలోని అన్ని బ్రాండ్లను ఒకే గొడుగు కిందకు తేనున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగా మధురా గార్మెంట్స్, ఆదిత్య బిర్లా నువో సంస్థలను ప్యాంటాలూన్ ఫ్యాషన్ అండ్ రిటైల్తో విలీనం చేసి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్ రిటైల్ సంస్థగా ఆదిత్య అవతరించనుంది. ఈ విలీనం వల్ల సంస్థకు చెందిన స్టోర్స్ సంఖ్య 1900 లకు చేరువ కానుంది. మరోవైపు సంస్థ టర్నోవర్ రూ.5290 గా నిలవనుంది. ఈ ప్రక్రియతో సంస్థను మరింతగా వృద్ధి చెసేందుకు దోహదం చేస్తుందని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
అన్ని అనుకున్నట్లు జరిగితే మరో మూడు లేదా నాలుగు నెలల్లో విమాన ప్రయాణికులు ఫోన్లో మాట్లాడుకునే అవకాశం రాబోతుంది. సెల్ఫోన్లో మాట్లాడుకోవడంతోపాటు ఇంటర్నెట్ కూడా ఉపయోగించుకునే వెసులుబాటు సాధ్యం కానుంది. ఈ మేరకు టెలికాం కమిషన్ ఆమోదం తెలిపింది.
TNN | Updated:
May 2, 2018, 06:05PM IST
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
అన్ని అనుకున్నట్లు జరిగితే మరో మూడు లేదా నాలుగు నెలల్లో విమాన ప్రయాణికులు ఫోన్లో మాట్లాడుకునే అవకాశం రాబోతుంది. సెల్ఫోన్లో మాట్లాడుకోవడంతోపాటు ఇంటర్నెట్ కూడా ఉపయోగించుకునే వెసులుబాటు సాధ్యం కానుంది. ఈ మేరకు టెలికాం కమిషన్ ఆమోదం తెలిపింది. టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డొమెస్టిక్ విమానాలతోపాటు, ఇంటర్నేషనల్ విమానాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ విమానాలు ప్రయాణికులకు వైఫై సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అవి భారత్లోకి ప్రవేశించగానే సేవలు నిలిచిపోతున్నాయి. అయితే తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. ఇలాంటి సమస్యలు దూరం కానున్నాయి. | 1entertainment
|
సమంత ‘క్రిస్మస్ ట్రీ’ట్వీట్ అదిరింది
TNN| Dec 14, 2016, 03.43 PM IST
samantha and naga chaitanya's making christmas tree
నటి సమంత చాలా బిజీ అయ్యింది అయితే సినిమాలతో కాదు వరుస వేడుకలతో.. క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. మొన్నీమధ్య చైతూ బర్త్డే వేడుకలకు గోవా వెళ్లొచ్చిన ఈ భామ.. ఆ వెంటనే మరిది అఖిల్ ఎంగేజ్మెంట్లో తెగ హడావిడి చేసింది.
తాజాగా సమంత మరో వేడుకకు సిద్ధం అవుతోంది... అదే క్రిస్మస్ పండుగ. సమంత సినిమాలకు సంబంధిచిన విషయాలనే కాకుండా తన పర్సనల్ విషయాలను సైతం ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. క్రిస్మస్ వేడుకలు దగ్గర పడుతుండటంతో సమంత బిజీగా ఉన్నట్లుంది. ఈ వేడుకలకు క్రిస్మస్ ట్రీని తెచ్చుకున్నట్లు సమంత ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
ఏడాదిలో తనకు ఎంతో ఇష్టమైన సమయం ఇదే అని, ఎంతో అందంగా క్రిస్మస్ ట్రీని తయారు చేస్తానంటూ ఓ ఫోటో కూడా సమంత ట్వీట్ చేసింది. మరో వైపు సమంతకు కాబోయే భర్త అక్కినేని నాగ చైతన్య కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసాడు. చైతన్య హిందువు కదా...మరి చైతన్య ఇంట్లో క్రిస్మస్ సందడి ఏమిటి అనుకుంటున్నారా..? చైతన్య హిందువు అయినప్పటికీసమంత క్రిస్టియన్. అందుకే ఇలా క్రిస్మస్ వేడుకలకు ఇద్దరూ బిజీ అయ్యారు.
తనని ఇష్టపడినప్పుడు తను పూజించే ఏసు క్రీస్తును కూడా ఇష్టపడతానని చైతూ క్లారిటీ ఇచ్చాడు. దేవుడి విషయంలో అలాంటి పట్టింపులు లేవని కూడా తెలిపాడు. చైతూకు దేవుడి పట్ల ఎలాంటి పట్టింపులు లేవని తెలపడాని ఈ ఫోటోనే నిదర్శనమని తెలుస్తోంది.
ఇదిలాఉంటే గతంలో సమంత మతం మార్చుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను చైతన్యతో పాటు సమంత కూడా ఖండించింది. మొత్తానికి ఏ దేవుడి పంగడ చేశాం అన్నది ముఖ్యం కాదు.. ఎంత సంతోషంతో చేశాం అన్నదే ముఖ్యం. మా ప్రేమలో అన్ని మతాలు ఒకటే అని చెప్తుంది ఈ కాబోయే కొత్త జంట. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ధవన్కు జోడిగా ఓపెనింగ్ చేసేది ఇతడేనా?
ఇంగ్లండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో ధవన్కు జోడిగా ఓపెనర్గా బరిలో దిగే ఆటగాడెవరో కుంబ్లే పరోక్షంగా చెప్పేశాడు.
TNN | Updated:
Jan 14, 2017, 03:41PM IST
ఇంగ్లండ్‌తో సోమవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు ఓపెనర్‌గా అజింక్య రహానేను బరిలోకి దించాలని కోచ్ అనిల్ కుంబ్లే భావిస్తున్నాడు. ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో రహానే ఓపెనర్‌గా బరిలోకి దిగి 83 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. రహానే బ్యాటింగ్‌తో కుంబ్లే ఇంప్రెస్ అయ్యాడు. అందుకే రాబోయే వన్డే సిరీస్‌లో అతణ్ని ఓపెనర్‌గా ఆడించాలని భావిస్తున్నాడు. రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాకముందు అతడితోపాటు శిఖర్ ధవన్ ఓపెనర్లుగా బరిలో దిగేవారు. దీంతో గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ సహా అనేక సిరీస్‌లలో రహానే నాలుగోస్థానంలో బ్యాటింగ్‌ చేశాడు.
నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు రావడం వల్ల అతడి సగటు 37గానే ఉండిపోయింది. ఇప్పుడు రోహిత్ ఆడటం లేదు కాబట్టి అతడి స్థానంలో రహానేను ఓపెనర్‌గా ఆడించాలని కుంబ్లే భావిస్తున్నాడు. ప్రి మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో ఇదే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. వన్డే బ్యాటింగ్ ఫార్మాట్లో ఒకే బ్యాటింగ్ ఆర్డర్‌ను ఫాలో కాలేం. ప్రస్తుత తరుణంలో టాప్ ఆర్డర్ కోసం రహానే సరైన ఆప్షన్ అనుకుంటున్నాం అని కుంబ్లే తెలిపాడు. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
చతేశ్వర్ పుజారాకి పుత్రికోత్సాహం..!
భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా తండ్రయ్యాడు. అతని భార్య పూజా తాజాగా ఓ పాపకి జన్మనిచ్చింది. ఈ
TNN | Updated:
Feb 23, 2018, 05:36PM IST
భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా తండ్రయ్యాడు. అతని భార్య పూజా తాజాగా ఓ పాపకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా చతేశ్వర్ పుజారానే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో పుజారా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. వన్డే, టీ20 జట్టులో చోటు దక్కకపోయినా.. గత కొంతకాలంగా పుజారా కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశవాళీ టోర్నీ.. హజారా ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా.. ఐపీఎల్ 2018 వేలంలో అమ్ముడుపోని క్రికెటర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ సమయంలో అతను ఇంగ్లాండ్‌లో జరనున్న కౌంటీల్లో ఆడనున్నాడు. అనంతరం భారత్ జట్టు ఇంగ్లాండ్‌లోనే పర్యటించనున్న నేపథ్యంలో ఈ కౌంటీల అనుభవం తనకి ఉపయోగపడుతుందని ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇటీవల చెప్పుకొచ్చాడు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆదిలోనే తడబడ్డ భారత బ్యాట్స్ మెన్
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
TNN | Updated:
Dec 5, 2015, 11:48AM IST
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత బ్యాట్స్ మెన్లు రెండో ఇన్నింగ్స్ లో చాలా తడబడుతున్నారు. శనివారం ఉదయం కేవలం ఎనిమిది పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ధావన్, పూజారా ఉన్నారు. వెంటవెంనటే రెంతడు కీలక వికెట్లు పడిపోవడంతో... వీరు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుత స్కోరు 50 దాటింది. | 2sports
|
nokia
నోకియా బ్రాండ్కు విపరీతమైన గిరాకీ
ముంబై, జనవరి 20: ఒకప్పుడు బేసిక్, ఫీచర్లపోన్ల విపణిలో మార్కెట్ లీడర్గా వ్యవహరించిన నోకియా మళ్లీ కొత్త హంగులతో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్కు తెస్తోంది. నోకియా బ్రాండ్ పేరుతో హెచ్ఎండి గ్లోబల్ తాజా ఫోన్లను తయారుచేస్తోంది. శుక్రవారం నోకియా 6ను చైనా విపణిలోనికి విడు దలచేసారు. అక్కడి ఇ-కామర్స్వెబ్సైట్లో జెడిడాట్ కామ్ విక్రయానికి సిద్ధంచేస్తే కేవలం ఒకే ఒక్క నిమిషంలో స్టాక్ అయిపోయింది అన్న బోర్డు దర్శన మిచ్చింది. ఆండ్రాయిడ్ నౌగట్తో వస్తున్న ఈఫోన్ విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఒకికాదు రెండు కాదు ఏకంగా పదిలక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే నోకియాపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యే కించి చెప్పాల్సిన పనిలేదు. అత్యాధునిక ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్ ధర భారత కరెన్సీలో 17వేల రూపాయలుంటుందని అంచనా. ఈ ఏడాది ఏప్రిల్ లో భారత్ మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో నోకియా బ్రాండ్పై మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను తీసుకువచ్చేందుకు హెచ్ఎండి గ్లోబల్ సన్నాహాలుచేస్తోంది. నోకియా 6ఫీచర్లు చూస్తే 5.5 అంగుళాల టచ్స్క్రీన్, 1.1 గిగాహెడ్జ్ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జిబిరామ్, 64జిబి ర్యామ్ 64 జిబి అంతర్గత మెమరీ, ఆండ్రాయిడ్ 7.0 వ్యవస్థ, 16 మెగాపిక్సెల్ వెనుక కెమేరా, 8మెగా పికెంసల్ ముందుకెమేరా, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుందని కంపెనీ వివరించింది. | 1entertainment
|
Hyderabad, First Published 7, Feb 2019, 11:22 AM IST
Highlights
న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ కళ్లు చెదిరే క్యాచ్తో ఔరా అనిపించాడు.
న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ కళ్లు చెదిరే క్యాచ్తో ఔరా అనిపించాడు. క్యాచ్ అందుకోవడమే కాకుండా సిక్స్ను అడ్డుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద కార్తీక్ చేసిన ఈ ఫీట్కు మైదానంలోని వారంతా ఒక్కసారిగా షాకయ్యారు.
హార్దిక్ పాండ్యా వేసిన 16వ ఓవర్ చివరి బంతిని కివీస్ అరంగేట్ర ఆటగాడు డెరిల్ మిచెల్ అవుట్ సైడ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ దిశలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న దినేష్ కార్తీక్ బంతిని చాకచక్యంగా అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోతున్నట్లు భావించిన కార్తీక్.. బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు.
కానీ ఈ క్యాచ్పై థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించే వరకు దినేష్ కార్తీక్ స్పష్టం చేయలేకపోయాడు. బంతి అందుకునే సమయంలో.. విడిచే సమయంలో మళ్లీ అందుకునే సమయంలో అతను బౌండరీ లైన్ను తాకలేదని సమీక్షలో స్పష్టం కావడంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. దీంతో డెరిల్ విచెల్ నిరాశగా వెనుదిరిగాడు.
Last Updated 7, Feb 2019, 11:22 AM IST | 2sports
|
internet vaartha 164 Views
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో ఆడాలని కలలు గన్న షట్లర్ ఆశలు నెరవేరని పరిస్థితి. గాయంతో ఒలింపిక్స్లో పాల్గొనలేకపోతున్నాడు. దీంతో ఒలింపిక్స్కు ప్రాతినిధ్యం వహించాలన్న కశ్యప్కు ఆ అవకాశం కనిపించడం లేదు. గాయం కారణంగా ఆటకు దూరం కానున్నాడు.ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్లయిన మలేసియా, సింగపూర్ సిరీస్లలో పాల్గొనలేకపోతున్నాడు. దీంతో కశ్యప్ ర్యాకింగ్ పాయింట్లు కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం 17వ ర్యాంకులో ఉన్నాడు. ఒలింపిక్స్లో పాల్గొనాలంటే టాప్ 16లోపు ర్యాంకు సాధించాలి. కాగా ఈ సందర్భంగా కశ్యప్ మాట్లాడుతూ గాయం నుంచి రెండు, మూడు వారాల్లో కోలుకుంటానని డాక్టర్ వెల్లడించాడు, కానీ నేను రెండువారాల్లోనే కోలుకుంటాననని కశ్యప్ వెల్లడించాడు.అందరూ నన్ను ఒలింపిక్స్లో ఆడాలని కోరుకుంటున్నారని, ఆడటానికి ఇప్పటికి నేను మానసికంగా సిద్దంగానే ఉన్నాను అని కశ్యప్ పేర్కొన్నాడు. గాయం కారణంగా 2015 లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నీలో కూడా పాల్గొనలేకపోయాడు. | 2sports
|
icc champions trophy 2017 2nd semi-final
సెమీస్లో బంగ్లాపై ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు పాకిస్థాన్తో ఆదివారం ఫైనల్లో తలపడుతుంది. భారత్ ఎలాంటి మార్పులు
TNN | Updated:
Jun 15, 2017, 02:44PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీ గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లాడిన భారత్ జట్టు శ్రీలంకతో ఓడినా.. పాక్, దక్షిణాఫ్రికాపై విజయాలు సాధించి సెమీస్ చేరింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఇంగ్లాండ్ చేతిలో తొలి మ్యాచ్‌లోనే ఓడినా.. అనంతరం ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దు, న్యూజిలాండ్‌పై విజయం సాధించి సెమీస్‌లో చోటు సంపాదించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాకిస్థాన్‌తో ఆదివారం ఫైనల్లో తలపడుతుంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా దక్షిణాఫ్రికాపై తలపడిన జట్టే బరిలోకి దిగుతోంది. యువరాజ్ సింగ్‌కి ఇది కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.
భారత్ జట్టు : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ధోని, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్ , భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా | 2sports
|
అవీ.. ఇవీ..
2019 టు 2020.. సీక్వెల్ బొనాంజా..!
ఇంటర్నెట్డెస్క్: ఏదన్నా ఒక సినిమా మంచి విజయం అందుకుందంటే.. ఇక దానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉంటారు దర్శక, నిర్మాతలు. మొదటి సినిమా కంటే రెట్టింపు ఉత్సాహంతో, బలమైన కథతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని అనుకుంటారు. ఒక హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోందంటే.. ప్రేక్షకుల్లోనూ ఆ స్థాయికి తగ్గట్టుగానే అంచనాలు ఉంటాయి. మరి ఈ 2019 నుంచి 2020 వరకు సీక్వెల్స్తో సందడి చేయనున్న చిత్రాలపై ఓ లుక్కేద్దామా..!
భారతీయుడు 2
1996లో విలక్షణ నటుడు కమల్ హాసన్, శంకర్ కలిసి ప్రేక్షకులకు అందించిన అద్భుతమైన చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా సంచలనాత్మక విజయం అందుకుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్, శంకర్ కాంబినేషన్లో సినిమా ‘భారతీయుడు 2’ రాబోతోంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లంచం తీసుకునే అధికారుల అంతుచూసే వ్యక్తి పాత్రలో కమల్ హాసన్ నటింబోతున్నారు. ఫస్ట్లుక్తోనే సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. అనిరుధ్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. త్వరగా చిత్రీకరణ పూర్తిచేయాలని శంకర్ భావిస్తున్నారట.
f3
అంతేగా..అంతేగా.. అంటూ ‘f2’ చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయం అందుకుంది. దాంతో సినిమాకు మరిన్ని సీక్వెల్స్ తీయాలనుకుంటున్నట్లు దిల్రాజు గతంలో ప్రకటించారు. 2020లో చిత్రకరణ మొదలవుతుందని, 2021లో ‘f3’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు.
మన్మధుడు
కింగ్ అక్కినేని నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పటికీ ఎవర్గ్రీనే. ‘హాస్యబ్రహ్మ’ బ్రహ్మానందం కామెడీ, నాగ్ పంచ్లు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం సెటైర్లు, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్గా నిలిచాయి. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో నాగార్జున ఉన్నారు. ఈ సినిమాకు టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. మరి ఈ సీక్వెల్లో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తారా, లేక అఖిల్ నటిస్తారా.. వీరిద్దరూ కాకుండా నాగార్జునే మళ్లీ మన్మధుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తారా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
గూఢచారి 2
అడివి శేష్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ ఊహించని స్థాయిలో మంచి విజయం అందుకుంది. ఈ తరహా కథలకు అడివి శేష్ చక్కగా సరిపోతారు. సినిమాకు అతనే కథ, రచన అందించడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు శేష్. ‘గూఢచారి 3’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన తారాగణం వివరాలను శేష్ ప్రకటించాల్సి ఉంది.
బాఘి3
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటిస్తూ వస్తున్న బ్లాక్ బస్టర్ సిరీస్ ఇది. మొదటి సినిమాను తెలుగులో మంచి విజయం అందుకున్న ‘వర్షం’ సినిమాకు రీమేక్గా వచ్చింది. తొలి చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని విజయం సాధించింది. ఆ తర్వాత ‘బాఘి 2’ వచ్చింది. ఇందులో టైగర్, దిశా పటానీ జంటగా నటించారు. ఈ సినిమాను తెలుగులో విడుదలైన ‘క్షణం’కు రీమేక్గా తీశారు. ఇటీవల చిత్రబృందం మూడో సీక్వెల్ను ప్రకటించింది. ఇందులో కథానాయికగా మళ్లీ శ్రద్ధా కపూర్నే ఎంపికచేసుకున్నారు. 2020లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమాను కూడా మరో చిత్రానికి రీమేక్గా తెరకెక్కిస్తారా? లేక మరేదన్నా కొత్త కథను అనుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.
టోటల్ ధమాల్
సీక్వెల్స్కు పెట్టింది పేరు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టోటల్ ధమాల్’ సిరీస్లో వస్తున్న మూడో చిత్రమిది. ఇందులో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, బొమన్ ఇరానీ, రితేశ్ దేశ్ముఖ్, ఇషా గుప్తా కీలక పాత్రల్లో నటించారు. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీసే కాదు ‘గోల్మాల్’సిరీస్ నుంచి వస్తున్న సీక్వెల్స్ అన్నింటిలోనూ అజయే కథానాయకుడిగా నటిస్తూ వస్తున్నారు.
హౌస్ఫుల్ 4
టైటిల్కు తగ్గట్టుగానే ఈ సిరీస్ నుంచి విడుదల అవుతున్న ప్రతీ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో హౌస్ఫుల్ అవుతోంది. 2017లో విడుదలైన ‘హౌస్ఫుల్ 3’ మంచి విజయం సాధించింది. ఇప్పుడు నాలుగో సీక్వెల్ పట్టాలెక్కుతోంది. ఇందులో అక్షయ్ కుమార్తో పాటు రితేశ్ దేశ్ముఖ్, బాబీ డియోల్ కథానాయకులుగా నటిస్తున్నారు. వీరికి జోడీగా కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండడం విశేషం.
Tags : | 0business
|
Visit Site
Recommended byColombia
వచ్చే ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయమై ఇప్పటికే ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. అధికారికంగా ప్రకటన వెలువనప్పటికీ.. భరత్ అరుణ్, అలెన్ డొనాల్డ్‌ల సేవలు ఆర్‌సీబీకి దూరమయ్యాయి. దీంతోబౌలింగ్ కోచ్ స్థానాన్ని నెహ్రా భర్తీ చేయనున్నాడనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.
1999లో అజారుద్దీన్ నాయకత్వంలో అరంగేట్రం చేసిన నెహ్రా.. 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20ల్లో టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ తర్వాత క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2011 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన నెహ్రా.. పాకిస్థాన్‌పై గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Visit Site
Recommended byColombia
జేబులో చిల్లర డబ్బులు లేకపోవడం, కొత్తగా వచ్చిన రూ. 2000 బయట చిల్లర దొరకక పోవడంతో బజారుకు వెళ్లి కూరగాయలు కొనేవారు ఇప్పుడు సూపర్ మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకుంటున్నారు. కిరాణా దుకాణానికి వెళ్లి సామానులు కొనడానికి సరిపడా డబ్బులు లేక ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఈసోరమని నడిచిన ఆన్‌లైన్ గ్రాసరీ బిజినెస్ ఇప్పుడు ఊపందుకుంది. బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్ వంటి ఈ-గ్రాసెర్స్‌లో కిరాణా సరుకులు బుక్‌చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఆన్‌లైన్ కిరాణా దుకాణాల్లో వ్యాపారం 35 శాతం పెరిగింది. స్మార్ట్‌ఫోన్ ఉండి, కాస్తో కూస్తో ఆన్‌లైన్ మార్కెట్ మీద అవగాహన ఉన్నవాళ్లు ఈ-గ్రాసర్స్‌నే ఆశ్రయిస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
యథాతథ వడ్డీ రేట్ల అమలుకే మొగ్గు
- నిరాశపర్చిన ఎంపీసీ సమీక్ష
- వృద్ధి రేటు 7.1 శాతానికి కోత
- నోట్ల సమస్య తీరుతోంది : ఉర్జిత్ పటేల్
ముంబయి : పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే దేశంలో భారీగా నగదు ప్రవాహం పడిపోయింది. మరోవైపు వృద్ధి రేటుపై ముందస్తు అంచనాలు పడిపోతున్నాయి. రియాల్టీ, ఆటోమొబైల్, తయారీ, గృహోపకరణాలు తదితర రంగాలు అమ్మకాలు లేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వు బ్యాంకు తప్పకుండా వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అందరూ ఊహించారు. వారి ఊహలు, ఆశలపై ఆర్బీఐ నీళ్లు చల్లింది. మంగళ, బుధవారాల్లో జరిగిన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ(ఎంపీసీి) సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ప్రకటించింది. ఇది వరకు స్థాయిలోనే రెపోరేటును 6.25 శాతంగా ఉంచింది. రివర్స్ రెపో రేటునూ 5.75 శాతంగానే నిర్ణయించింది. వడ్డీ రేట్ల కోతతో మార్కెట్లో నగదు ప్రవాహం పెంచుతుందని తొలుత విశ్లేషకులు భావించారు. దీనికి భిన్నంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను ఇది వరకు స్థాయిలోనే ఉంచింది. సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రూ.11.55 లక్షల కోట్ల విలువైన పాత నోట్లు తమ వద్దకు తిరిగివచ్చాయన్నారు. డీమానిటైజేషన్ అనంతరం రూ.4 లక్షల కోట్ల కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకులకు సరఫరా చేశామన్నారు. నోట్ల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో డిమాండ్కు తగ్గ నగదు సరఫరా చేస్తున్నామని చెప్పారు. మానిటరీ కమిటీలోని ఆరుగురు సభ్యులు రేట్ల కోతకు మొగ్గు చూపలేదని ఉర్జిత్ వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్దకు భారీగా చేరిన డిపాజిట్ల నేపథ్యంలో లిక్విడిటీని అదుపులోకి ఉంచడానికి 100 శాతం పెంచిన సీిఆర్ఆర్ను ఉపసంహరించుకున్నామని వివరించారు. ఆర్బీఐ తదుపరి సమావేశం ఫిబ్రవరి 7-8 మధ్య నిర్వహించనున్నామని తెలిపారు.
వృద్ధి రేటుకు కోత..
పెద్ద నోట్ల ప్రభావం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు తగ్గొచ్చని రిజర్వు బ్యాంకు కూడా స్పష్టం చేసింది. 2016-17లో దేశ వృద్ధి రేటు 7.1 శాతానికి పరిమితం కానుందని పేర్కొంది. ఇంతక్రితం 7.6 శాతంగా అంచనా వేసింది. పెద్ద నోట్ల మార్పిడితో మూడు, నాలుగు త్రైమాసికాల్లో ముఖ్యంగా వృద్ధి రేటుపై ఒత్తిడి నెలకొని ఉంది.
ద్రవ్యోల్బణం..
వచ్చే మార్చి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 5 శాతానికి పరిమితం కానుందని ఆర్బీఐ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు వల్ల ద్రవ్యోల్బణం దిగిరానుందని పేర్కొంది. 10-15 బేసిస్ పాయింట్ల మేర ద్రవ్యోల్బణం దిగివస్తుందని అంచనా వేసింది.
వెయ్యి నోటు పునరుద్దరణపై..
పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో రూ.1000 నోటు పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్బీఐ వెల్లడించింది. నగదు కష్టాలను తీర్చేందుకు రెండు వారాలుగా రూ.100, రూ.500 నోట్ల ముద్రణ పెంచామని పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నోట్ల పంపిణీకి చర్యలు చేపట్టామని వెల్లడించింది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 5 మధ్య 19.1 బిలియన్ల నోట్లు పంపిణీ చేశామని పేర్కొంది. ఈ విలువ గత మూడేండ్లలో పంపిణీ చేసిన మొత్తానికంటే ఎక్కువని పేర్కొంది. సాధారణ స్థితి వస్తే నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తివేస్తామని వెల్లడించింది.
సీిఆర్ఆర్ యథాతథం
రిజర్వు బ్యాంకు నగదు నిల్వల నిష్పత్తి (సీిఆర్ఆర్)ని 100శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపింది. సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 11 మధ్య బ్యాంకుల్లోకి వచ్చిన మొత్తం అదనపు నగదును సీఆర్ఆర్ కింద పక్కన పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకుల నుంచి ఆర్బీఐకి రూ.3లక్షల కోట్లు వెళ్లాల్సి ఉంది. అయితే ఇది తాత్కాలిక చర్యేనని ఆర్బీఐ అప్పట్లోనే ప్రకటించినప్పటికీ, తాజాగా దీనిని ఉపసంహరించుకుంది.
సరైన నిర్ణయమే : అరవింద్
రెపోరేటును యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఇది తెలివైన, సాహసోపేతమైన నిర్ణయామని అభిప్రాయపడ్డారు. అస్థిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులు పక్కదోవ పట్టకుండా ఆర్బీఐ విధానం స్థిరత్వానికి బాటలు వేసిందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Nov 09,2015
హైదరాబాద్లో డెకథ్లాన్ మూడో స్టోర్ విస్తరణ
హైదరాబాద్ : ఫ్రెంచ్ స్పోర్ట్స్వేర్ కంపెనీ డెకథ్లాన్ హైదరాబాద్లో మూడు స్లోర్లకు విస్తరించింది. కొంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన షోరూంలో రూ.49 నుంచి వివిధ ఉత్పత్తులు లభిస్తాయని డెకథ్లాన్ స్టోర్ మేనేజర్ హరిణి రెడ్డి ఒక్క ప్రకటనలో తెలిపారు. హైకింగ్, సైక్లింగ్, రన్నింగ్, స్నేటింగ్, పుట్బాల్, క్రికెట్, గోల్ప్ తదితర 50కి పైగా ఆట వస్తువులు లభిస్తాయన్నారు. దేశంలో డెక్లథాన్ 14 నగరాల్లో 21 పైగా స్టోర్లు కలిగి ఉంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Feb 16,2019
జీఎంఆర్ ఇన్ఫ్రా నష్టం రూ.561 కోట్లు
హైదరాబాద్: జీఎంఆర్ ఇన్ఫ్రా సంస్థ డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.561.04 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నష్టాలు రూ.578.40 కోట్లుగా ఉన్నాయి. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలానికి సంస్థ మొత్తం ఆదాయం రూ.2,119.87 కోట్లకు తగ్గినట్టు సంస్థ రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారమిచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలంలో సంస్థ ఆదాయం రూ.2,276 కోట్లుగా నమోదు అయింది. కంపెనీ విద్యుత్ విభాగం నష్టాలు కొనసాగాయి. ఈ విభాగం క్రితం త్రైమాసికంలో 184.48 కోట్ల నష్టాల పాలయ్యింది. కాగా ఎయిర్పోర్ట్స్ సెగ్మెంట్ రూ.364.74 కోట్ల లాభాలు సాధించింది. ముఖ్యంగా ఇంధన, జాతీయ రహాదారుల రంగాలు, కొన్ని అప్పుల వల్ల తమ గ్రూపు నష్టాలకు కారణమయ్యాయని జీఎంఆర్ పేర్కొంది. రుణాల చెల్లింపుల్లో కొన్ని ఎత్తుగడలను తీసుకోవడం ద్వారా వచ్చే 12 నెలల్లో సమగ్ర నగదు ప్రవాహం పెరుగనుందని పేర్కొంది. క్రితం క్యూ3లో కంపెనీ ఎయిర్పోర్టుల వ్యాపారం ద్వారా రూ.1,358.38 కోట్ల రెవెన్యూ సమకూరింది. ఇదే సమయంలో విద్యుత్ రంగం రెవెన్యూ రూ.145.74 కోట్లకు పడిపోయింది. 2017-18 ఇదే క్యూ3లో విద్యుత్ రంగం నుంచి రూ.430.54 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఈ కంపెనీ భారత్లో ఢిల్లీ, హైదరాబాద్లో విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
4G SMART
రూ. 1500లకే 4జీ స్మార్ట్ఫోన్!
న్యూఢిల్లీ, మే 3: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల విస్తృతి పెరుగుతూ వస్తోంది. వినియోగ దారులకు మరింత చేరువయ్యేందుకు మొబైల్తయారీ సంస్థలు సైతం ధరలను తగ్గిస్తున్నాయి. దీంతో అధునాతన ఫీచర్లు కలిగిన ఫోన్లు రూ.పదివేలలోపే లభిస్తున్నాయి. త్వరలోనే బేసిక్ ఫోన్ల ధరకే స్మార్ట్ఫోన్లు లభించే సమయం రానుంది. చైనాకుచెందిన మొబైల్చిప్ తయారీసంస్థ స్ప్రెడ్ట్రమ్ కమ్యూనికేషన్ ఇందుకు ప్రణాళిక రచిస్తోంది. ప్రస్తుతం కొన్ని ఫోన్ తయారీ సంస్థలు అందిస్తున్న ధరలకన్నా సంగం ధరకే 4జీ సదుపాయంతో పనిచేసే స్మార్ట్ఫోన్ తీసుకురావాలని యోచిస్తోంది. రూ.1500 లకే 4జీ సదుపాయంతో పనిచేసే స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు కృష్టిచేస్తున్నాం. మా భాగస్వాములతో కలిసి ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించాం అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో స్ప్రెడ్టర్మ్ భారత్ ఉన్నతాధికారి నీరజ్ శర్మ తెలిపారు. ఇప్పటికే దేశీయ సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్లు రూ.3వేల స్థాయిలో 4జీ సదుపాయం కలిగిన ఫోన్లను విక్రయిస్తున్నాయి. కాబర్బన్ కూడా తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందించాలని యోచిస్తోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రధానంగా 4జీ సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో జియో కూడా రూ.1500లకే 4జీ స్మార్ట్ఫోన్ను తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
డిజిలాకర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
ముఖ్యమైన పత్రాలను ఆన్లైన్లో స్టోర్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ను తీసుకొచ్చింది. దీంట్లో పాస్ పోర్టు, పాన్ కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను భద్రపరుచుకునే వీలుంది.
Samayam Telugu | Updated:
May 21, 2018, 02:57PM IST
డిజిలాకర్
డిజిలాకర్ వాడకం ఎలా?
దేశ పౌరులు తమ ముఖ్యమైన పత్రాలను ఆన్లైన్లో స్టోర్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ను తీసుకొచ్చింది. దీంట్లో పాస్ పోర్టు, పాన్ కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను భద్రపరుచుకునే వీలుంది.
కేంద్ర ప్రభుత్వం అందించే డిజిలాకర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ఇది ఉచితంగా లభించే సేవ. ఈ లాకర్ ఉంటే ఫిజికల్ డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన శ్రమ అక్కర్లేదు. అన్ని సందర్భాల్లో అన్ని చోట్లకు ఫిజికల్ పత్రాలను తీసుకెళ్లడం ఇబ్బందికరంగానే ఉంటుంది. అవి పోవడం, దెబ్బతినడం అనే రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఈ విధమైన ఇబ్బందులను తప్పించేందుకే డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ను తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని విశేషాలు తెలుగు సమయం పాఠకుల కోసం ..
Recommended byColombia
ఇది ఎలా పనిచేస్తుంది?
డిజి లాకర్లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్, యాక్టివిటీస్, షేర్డ్ డాక్యుమెంట్స్, ఇష్యూడ్ డాక్యుమెంట్స్, అప్లోడెడ్ డాక్యుమెంట్స్, ఇష్యూవర్, రిక్వెస్టర్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వెబ్సైట్, యాప్ రూపంలోనూ డిజిలాకర్ అందుబాటులో ఉంది. ఇందులో ఒక జీబీ వరకూ స్పేస్ను వినియోగించుకోవచ్చు. ఎక్కడైనా డాక్యుమెంట్ను ఇవ్వాల్సి వచ్చిందనుకోండి అప్పుడు డిజిలాకర్లోని సంబంధిత డాక్యుమెంట్ యూఆర్ఎల్ ఇస్తే చాలు. ఆధార్కార్డు ఉన్నవారు, లేనివారు కూడా దీన్ని ప్రారంభించుకోవచ్చు.
ఏమేం చేయవచ్చు?
డిజిలాకర్ యూజర్కు డాక్యుమెంట్లను సంస్థలు నేరుగా డిజిటల్ రూపంలో ఇష్యూ చేయడం. అప్లోడెడ్ అంటే స్కాన్ చేసిన కాపీలను డిజిటల్ లాకర్ అకౌంట్లోకి స్వయంగా అప్లోడ్ చేసుకోవడం.
నమోదు
https://digilocker.gov.in లింక్కు వెళ్లి సులభంగా డిజిలాకర్ను తెరుచుకోవచ్చు. ముందు మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి క్లిక్ చేస్తే తర్వాత పేజీకి వెళతారు. అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సైనప్పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నంబర్కు మీరు వాడుతున్న మొబైల్ నంబరే లింక్ అయి ఉంటే ఆధార్ నంబర్ ఇవ్వాలి. అప్పుడు ఆధార్ సెంట్రల్ సర్వస్ నుంచి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ స్టెప్ను స్కిప్ చేయవచ్చు. దీంతో మీ డిజిలాకర్ ఖాతా సిద్ధమైనట్లే.
డిజిలాకర్
ఇతర వివరాలు
మొత్తం పత్రాలను దాచుకునేందుకు ఒక్కో వ్యక్తికి 10ఎంబీ స్పేస్ కేటాయిస్తారు. మీ కంప్యూటర్, ల్యాప్టాప్ లోంచి డాక్యుమెంట్లను ఎంచుకుని డిజిలాకర్లలో అప్లోడ్ చేయవచ్చు. పీడీఎఫ్, జేపీజీ, జేపీఈజీ, పీఎన్జీ, బీఎంపీ, జిఫ్ ఫార్మాట్లలో ఉండే ఫైల్స్ 1ఎంబీ సైజ్ మించకుండా ఎంపిక చేసుకోవచ్చు.
డిజిలాకర్ సంబంధించిన అన్ని ఖాతాలకు తమదైన పాస్ వర్డ్లను వినియోగదారులే సృష్టించి ఉంటారు కాబట్టి పత్రాలన్ని భధ్రంగానే ఉంటాయి. మీరు నేరుగా ఎవరికి కావాలంటే వారికి ఆన్లైన్లోనే ముఖ్యమైన పత్రాలను షేర్ చేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను సురక్షితంగా కావాల్సిన ఏజెన్సీలకు తక్కువ సమయంలోనే పంపుకోవచ్చు. దీని వల్ల ప్రభుత్వ అధికారులు, సంస్థలకు సైతం సౌలభ్యకరంగా ఉంటుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
ఛానెళ్ల టీఆర్పీల కక్కుర్తిని బయటపెట్టేసిన రానా
Highlights
నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న రానా
నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్ లో భాగంగా పలు ఛానెల్స్, ప్రెస్ కు రానా ఇంటర్వ్యూలు
ఓ ఛానెల్ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకరమ్మపై రానా ఆగ్రహం
అదంతా తూచ్.. రేటింగ్స్ కోసం వాళ్లే అలా చేయించారని ట్వీట్ చేసిన రానా
రానా హీరోగా వస్తోన్న తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధపడ్డ రానాను, టీవీ9 మహిళా యాంకర్ డ్రగ్స్ పై ప్రశ్నించింది. దీంతో సీరియస్ అయిన రానా... ఆమెపై ఆగ్రహంతో వూగిపోయాడు. ఆ వీడియోను సదరు ఛానెల్ నెట్ లో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యాంకర్ అడిగిన ప్రశ్నకు తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో కోపంతో చూస్తూ, యాంకర్ పై చిటికలు వేస్తూ, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయద్దని సీరియస్ గా రానా వార్నింగ్ ఇవ్వడంతో యాంకర్ జడుసుకుని బిత్తర చూపులు చూసింది. దీనిపై రానాకు అంత ఆగ్రహం ఎందుకని నెటిజన్లు ప్రశ్నించారు కూడా.
అయితే ఆ వీడియో అంతా ఫేక్ అని, ప్రోమో కట్ కోసం యాంకర్ చెప్పినట్టుగా తాను చేశానని రానా స్వయంగా అంగీకరించాడు. "సార్, మీరు నిజంగానే టీవీ 9 యాంకర్ పై ఆగ్రహం చూపారా? లేక అది పబ్లిసిటీ కోసమా? అని ఓ అభిమాని ప్రశ్నించగా, ఆ ఛానెల్ యాంకరే అలా చెప్పాలని సూచించిందని.. ప్రోమో కట్ కోసమే ఇదంతా చేశానని రానా ట్విటర్ లో సమాధానం ఇచ్చాడు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కొన్ని రోజులుగా డ్రగ్స్ కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. చాలా వరకు డ్రగ్స్ విదేశాల నుండి పార్శల్స్ రూపంలో వస్తున్నాయని గ్రహించిన అధికారులు నిఘా పెట్టారు. ఇటీవల రామానాయుడు స్టూడియోకి విదేశాల నుండి హీరో రానా పేరు మీద పార్సిల్ రావడంతో ఎక్సైజ్ శాఖ సీఐ కనకదుర్గ దాన్ని పరిశీలించేందుకు స్టూడియోకు వెళ్లడం చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ప్రమోషన్లలో భాగంగా టీవీ 9 ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాకు డ్రగ్స్ కేసు, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శిల్కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. డ్రగ్స్ వ్యవహారం గురించి, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శల్ గురించి అడగ్గానే రానా... ఆగ్రహంతో ఊగిపోయారు.
పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయద్దంటూ యాంకర్ మీద అరిచాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రానా అంత కోపం చూపించటం చాలామందిని ఆశ్చర్యనికి గురి చేసింది...
అయితే ఇప్పుడు దానివెనక ఉన్న స్టోరీని, ప్రేక్షకులని ఫూల్స్ చేసి టీఆర్పీ లని పెంచుకునే ప్రయత్నాలనీ బయటపెట్టేసాడు రానా. అయితే ఇదంతా నిజమేనా లేక ప్రీ ప్లాన్డా అనేది మనం ఆ ప్రోమోని చూసినప్పుడే అర్దమవుతుంది.
ఇటీవల 'విఐపి-2' సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకు వస్తే తన పర్సనల్ లైఫ్ విషయాలను అడగటం(యాంకర్ సరిగా ప్రశ్నలను కమ్యునికేట్ చేయలేకపోవడం)తో నొచ్చుకున్న ధనుష్ 'స్టుపిడ్ ఇంటర్వ్యూ' అంటూ మైక్ పీకేసి అక్కడ్నించి వెళ్లిపోయాడు. ధనుష్ వాకౌట్ చేసిన వీడియోను యూట్యూబ్లో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అదే తరహాలో ఇప్పుడు ఈ వీడియో కూడా అంతా ఫేక్ అని, ప్రోమో కట్ కోసం యాంకర్ చెప్పినట్టుగా తాను చేశానని రానా స్వయంగా అంగీకరించడంతో నిజం వెల్లడైంది. ఒక రకంగా ఈ విషయం చెప్పి ఇలాంటి ప్రోమోల విషయం లో జనాన్ని టీవీ చానెళ్ వాళ్ళు ఎంతగా ఫూల్స్ ను చేస్తున్నారో చెప్పాడు రానా.
Last Updated 25, Mar 2018, 11:47 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అశ్విన్ నీ బలంపైనే కొడతా చూడు..!
బ్యాట్స్మెన్లా ఆలోచిస్తావా అశ్విన్.. అక్కడే నిన్ను దెబ్బతీస్తా కాచుకో మరి
TNN | Updated:
Feb 17, 2017, 03:24PM IST
ఫార్మాట్ ఏదైనా విధ్వంసక రీతిలో చెలరేగి ఆదిలోనే ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీయడమెలాగో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి బాగా తెలుసు. క్రీజులో కుదురుకుంటే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైనా వార్నర్ చూపు ఇప్పుడు భారత అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై పడింది. ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో తన విధ్వంసాన్ని అశ్విన్ కాచుకోవాలంటూ అప్పుడే సవాల్ విసిరాడు వార్నర్.
ఐపీఎల్ మ్యాచ్‌ల పుణ్యమాంటూ వార్నర్‌కి భారత్ పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంది. దీనికి తోడు అతను భీకర ఫామ్‌లో ఉన్నాడు. దీంతో అశ్విన్‌కి రానున్న సిరీస్‌లో గట్టి పోటీ ఎదురుకానుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. భారత్‌లో ఇటీవల ముగిసిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ సిరీస్‌ల్లో అశ్విన్ తన మాయాజాలంతో ప్రత్యర్థులను బెరగొట్టేశాడు. కానీ.. ఆసీస్ అంత త్వరగా ప్రత్యర్థికి లొంగే జట్టు కాదు. వారు ఇప్పటికే దుబాయ్‌లో భారత్ లాంటి పిచ్‌లపై చెమటోడ్చి.. పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చారు. అంతేకాకుండా వరుస డబుల్ సెంచరీలతో ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి, స్పిన్నర్ అశ్విన్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని కంగారూలు ఆత్మస్థైర్యంతో చెప్తున్నారు. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రాజమహేంద్రవరంలో సమంతకు ఓటు!
హీరోయిన్ సమంత ఫొటోతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరులో ఓటు నమోదైంది. ఈ సమాచారం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.
Samayam Telugu | Updated:
Feb 25, 2019, 12:21PM IST
హైలైట్స్
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓటర్ల జాబితాలో విచిత్రం చోటుచేసుకుంది.
సమంత ఫోటోతో గాంధారీ అనే పేరుతో ఓటు ఓటర్ లిస్టులో ప్రత్యక్షమైంది.
చెన్నైలో పుట్టి పెరిగిన సమంత తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలుగా హైదరాబాద్లో సెటిలైంది. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సమంత పేరు చర్చనీయాంశమైంది. ఎందుకో తెలుసా.. అక్కడ ఆమెకు ఓటు ఉండటమే. తెలంగాణలో ఉంటే సమంతకు ఆంధ్రాలో ఓటు ఉండటమేంటి అనుకుంటున్నారా? చదవండి.
హీరోయిన్ సమంత ఫొటోతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరులో ఓటు నమోదైంది. గ్రామంలోని 3-5-12 నంబరు ఇంటి నుంచి చోడవరపు గాంధారీ పేరుకు సమంత ఫోటో జతచేసి ఎవరో ఆన్లైన్లో ఓటు నమోదుకు అప్లై చేశారు. అయితే ఈ దరఖాస్తుపై సమగ్ర విచారణ చేయకుండానే బూత్ స్థాయి అధికారి ఆమోదించారు. దీంతో ఓటర్ల లిస్టులో సమంత ఫోటోతో ఓటు ప్రత్యక్షమైంది. ఈ సమాచారం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. | 0business
|
ఒక కాలు లేకున్నా ఫర్వాలేదు పాక్పై ఆడతా: ధోనీ
TNN| Aug 28, 2017, 10.21 AM IST
‘ఒక కాలు లేకపోయినా ఫర్వాలేదు నేను మాత్రం పాకిస్థాన్తో మ్యాచ్ ఆడి తీరుతా..’ ఆసియా కప్లో భాగంగా పాక్తో మ్యాచ్కు ముందు ధోనీ చెప్పిన మాటలివి. ఈ విషయాన్ని భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ధోనీ అత్యంత అకింతభావం ఉన్న ఆటగాళ్లలో ఒకడని ప్రశంసించిన ఎమ్మెస్కే పాకిస్థాన్తో మ్యాచ్ ముందు ధోనీ ఎంత తెగువను ప్రదర్శించాడో మీడియాకు వెల్లడించారు. లేవలేని స్థితిలోనూ పాక్తో మ్యాచ్ ఆడేందుకు మహీ ఎంతటి పట్టుదల చూపాడో.. ఎమ్మెస్కే మాటల్లోనే..
"పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు ఓ రోజు రాత్రి జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ధోనీ గాయపడ్డాడు. బరువులు ఎత్తేటప్పుడు వెనుక భాగం పట్టేసింది. వెయిట్తో పాటు పడిపోయాడు. అదృష్టం కొద్దీ బరువు అతడి మీద పడలేదు. కానీ నడవడానికి మాత్రం ధోనీ చాలా ఇబ్బంది పడ్డాడు. మరోలా చెప్పాలంటే అతడు దాదాపుగా పాకుతూ వెళ్లాడు. మహీ అలారం మోగించడంతో మెడికల్ స్టాఫ్ వచ్చి స్ట్రెచర్పై అతణ్ణి తీసుకెళ్లారు.
నేను ఢాకా చేరుకున్నాక విలేకరులు ధోనీ గురించి ప్రశ్నించారు. కానీ నా దగ్గర సమాధానం లేదు. పాక్తో మ్యాచ్ చాలా ముఖ్యం. పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించేలా ఉంది. దీంతో నేను ధోనీ గదికి వెళ్లాను. మహీ నన్ను చూడగానే డోంట్ వర్రీ ఎమ్మెస్కే భాయ్ అన్నాడు. తన బదులు వేరే ఆటగాణ్ని ఆడించాలా అని అడిగితే.. మీరేం వర్రీ కాకండి అని బదులిచ్చాడు.
పెద్ద మ్యాచ్ కావడంతో మాపై చాలా ఒత్తిడి ఉంది. మరుసటి రోజు ఉదయం ధోనీ గది వెళ్లినప్పుడు కూడా వర్రీ కావద్దనే చెప్పాడు. కానీ ఓ సెలక్టర్గా ధోనీ పరిస్థితి ఇబ్బందికరంగా అనిపించింది. అందుకే చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్కు పరిస్థితిని వివరించాను. వెంటనే అతడి స్థానంలో ఆడించేందుకు పార్థీవ్ను పంపించారు. సాయంత్రానికల్లా పార్థీవ్ జట్టుతో చేరిపోయాడు. మళ్లీ ధోని గదికి వెళ్లినప్పుడు అతడు మంచం మీది నుంచి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు కూడా నేను ఆడి తీరతానని ధోనీ చాలా స్పష్టం చెప్పాడు. రాత్రి 11 గంటల సమయంలో మళ్లీ ధోనీ గదికి వెళ్లా. అప్పుడు అతడు గదిలో లేడు. వెతుక్కంటే వెళ్తే.. పైన స్విమ్మింగ్ పూల్ పక్కన నడిచేందుకు కష్టంగా ప్రయత్నిస్తున్నాడు. నడిచేందుకే ఇబ్బంది పడుతున్నవాడు మ్యాచ్ ఎలా ఆడతాడా..? అని అనుకుంటుండగా.. డోంట్ వర్రీ భాయ్ నేను ఆడతాను. అయినా నాకు చెప్పకుండానే పార్థీవ్ను రప్పించారు కదా. మీరు సేఫ్ అన్నాడు.
మ్యాచ్ రోజు ధోనీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మిగతా ఆటగాళ్ల కంటే ముందే అతడు ప్యాడ్లు కట్టుకొని రెడీ అయ్యాడు. తర్వాత నన్ను డ్రెసింగ్ రూంకి పిలిచి.. అంతగా ఎందుకు వర్రీ అవుతున్నారని ప్రశ్నించాడు. నాకు ఓ కాలు లేకపోయినా సరే... పాకిస్థాన్తో కచ్చితంగా మ్యాచ్ ఆడతానని చెప్పాడు. ఆ మ్యాచ్లో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు పాక్పై గెలిచింది" అని ఎమ్మెస్కే ప్రసాద్ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి చెప్పడం లేదు.. చేసి చూపిస్తున్నాడు..!
భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుండి నడిపిస్తుండగా.. అతడ్ని మిగిలిన క్రికెటర్లు ఫాలో అవుతున్నారని
TNN | Updated:
Aug 23, 2017, 04:34PM IST
భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుండి నడిపిస్తుండగా.. అతడ్ని మిగిలిన క్రికెటర్లు ఫాలో అవుతున్నారని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె అభిప్రాయపడ్డాడు. భారత్, శ్రీలంక మధ్య గురువారం పల్లెకలె వేదికగా రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో జయవర్దనె తాజాగా మీడియాతో మాట్లాడాడు. టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడంతో ప్రస్తుతం లంకేయుల స్థైర్యం దెబ్బతిందని.. తప్పిదాలను వేగంగా దిద్దుకోలేకపోతే ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌ కూడా చేజార్చుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించాడు.
‘విరాట్ కోహ్లి క్రియాశీలక కెప్టెన్. అతను మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. ఆదిలోనే కెప్టెన్‌గా అతనికి మెరుగైన ఆరంభం లభించింది. ఇప్పుడు భారత్‌లోనే కాదు.. విదేశీగడ్డపై కూడా ఆ విజయాల పరంపరని కొనసాగిస్తున్నాడు. జట్టులో అతనే ముందుండి తొలుత బాధ్యతలు తీసుకుంటున్నాడు. దీంతో మిగిలిన వాళ్లు కూడా.. అతడ్ని ఫాలో అవుతున్నారు. టెస్టులో నెం.1గా ఉన్న భారత్ జట్టుని ఓడించడం ఏ జట్టుకైనా సవాలే. సిరీస్ ఓటమితో ఇప్పటికే శ్రీలంక ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. తొలి వన్డేలో అది మరింత స్పష్టమైంది’ అని జయవర్దనె వివరించాడు. | 2sports
|
ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వృద్ధి: సి.రంగరాజన్
PNR|
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక ప్రగతి రేటు 8.5 శాతానికి మించి ఉండక పోవచ్చని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ 8.5 శాతం ఆర్థిక ప్రగతి సాధించేందుకు పారిశ్రామిక, సేవల రంగాలు వెన్నుదన్నుగా నిలుస్తాయన్నారు.
దేశంలో ప్రధాన జీవనాధారమైన వ్యవసాయ రంగం చేయూత అంతంత మాత్రంగానే ఉండగలదన్నారు. 2011-12లో జీడీపీ వృద్ధి 8.5 శాతం ఉండగలదని తన అభిప్రాయమన్నారు. ఈఏడాది వ్యవసాయ రంగంలో ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదు చేయకపోవచ్చన్నారు.
9 నుంచి 9.5 శాతం మధ్య వృద్ధిరేటు సాధించాలన్న లక్ష్యం మంచిదే అయినప్పటికీ.. అంతకన్నా ఎక్కువైతే కొత్త సమస్యలు వచ్చిపడతాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. 2011-12 సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించగలదని రిజర్వ్ బ్యాంక్ తమ ద్రవ్యవిధాన సమీక్షలో అంచనా వేసిందని ఆయన గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వాలెంటైన్స్ డే: ప్రేమికులు ఏయే నగరాల్లో ఏం కొంటున్నారంటే?
ఢిల్లీలో వాలెంటైన్స్ రోజు ఎక్కువగా బుక్స్ను కొనుగోలు చేస్తున్నారు. ఇష్టమైన వారికి వీటిని బహుమతిగా ఇస్తున్నారు. అమెజాన్లో చేతన్ భగత్ హాఫ్ గర్ల్ఫ్రెండ్ టాప్ సెల్లింగ్ బుక్గా ఉంది.
Samayam Telugu | Updated:
Feb 14, 2019, 11:39AM IST
హైలైట్స్
దేశంలో నగరాన్ని బట్టి మారుతున్న ప్రేమికుల ప్రాధాన్యాలు
బెంగళూరులో జువెలరీ, వాచ్లకు డిమాండ్
ఢిల్లీలో ఎక్కువగా పుస్తకాలను బహుమతిగా ఇస్తున్నారు
ముంబైలో సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్కు గిరాకీ
ప్రేమికుల దినోత్సవం రోజున నచ్చని వారికి ఏదైనా కానుక ఇచ్చి వారిని ఆకట్టుకోవడం సాధారణమైంది. ఇది వరకు పువ్వు లేదా గ్రీటింగ్ కార్దు ఇచ్చి మనసులోని ఇష్టాన్ని తెలియజేసేవాళ్లం. కానీ ఇప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్, రొమాంటిక్ బుక్స్ నుంచి జువెలరీ వరకు ఎన్నో రకాల వస్తువులను ఇష్టమైన వారికి బహుమతిగా ఇస్తున్నారు. దీంతో ప్రేమికుల వల్ల వాలెంటైన్స్ డే రోజున ఆన్లైన్, ఆఫ్లైన్లలో అమ్మకాలు పెరుగుతున్నాయి.
దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా వార్షికంగా వాలెంటైన్స్ డే సీజన్లో ఎక్కువగా విక్రయమయ్యే టాప్ ప్రొడక్టుల జాబితాను విడుదల చేసింది. భారతీయులు వాలెంటైన్ రోజున వారి భాగస్వాములకు ఆకట్టుకునేందుకు ఏయే వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారో చూద్దాం..
ముంబైలో సినిమా, మ్యూజిక్ ఆల్బమ్స్కు అధిక డిమాండ్ ఉంది. యువ ప్రేమికులు ఎక్కువగా టేలర్ స్విఫ్ట్, అడిలె ఆల్బమ్స్ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. హిందీ మ్యూజిక్ ప్రియులు బాలీవుడ్ మ్యూజిసియన్ అరిజిత్ సింగ్ ఆల్బమ్స్ కొంటున్నారు. ఈయనకు సంబంధించిన సోల్ఫుల్ వాయిస్ అనేది మోస్ట్ పాపులర్ రొమాంటిక్ మ్యూజిక్ ఆల్బమ్. తర్వాత ఏఆర్ రెహ్మన్కు చెందిన ఓ కదల్ కన్మనికి డిమాండ్ ఉంది.
ఢిల్లీలో వాలెంటైన్స్ రోజు ఎక్కువగా బుక్స్ను కొనుగోలు చేస్తున్నారు. ఇష్టమైన వారికి వీటిని బహుమతిగా ఇస్తున్నారు. అమెజాన్లో చేతన్ భగత్ హాఫ్ గర్ల్ఫ్రెండ్ టాప్ సెల్లింగ్ బుక్గా ఉంది. దీని తర్వాత ప్రీతి షేనొయ్ లైఫ్ ఈజ్ వాట్ యూ మేక్ ఇట్, రవీందర్ సింగ్ ఐ టూ హ్యాడ్ ఏ లవ్ స్టోరీ బుక్స్కు డిమాండ్ ఉంది.
బెంగళూరులో వాలెంటైన్స్ డే నాడు జువెలరీకి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అలాగే వాచ్లకు కూడా ఆదరణ పెరుగుతుంది. ప్రేమికులు వారి భాగస్వాములను ఆకట్టుకునేందుకు ఉంగరాలు, బ్రాస్లెట్స్, ఇతర ఆభరణాలను ఎక్కువగా కొంటున్నారు. హార్ట్ ఆకారంలోని జువెలరీకి మంచి డిమాండ్ ఉంటుంది. | 1entertainment
|
IDEA
75జిబి డేటా ఆఫర్తో ‘ఐడియా
న్యూఢిల్లీ, జూన్ 13: వొడాఫోన్ ఇండియా రంజాన్ ప్లాన్లతో కస్ట మర్ల ముందుకు వచ్చినట్లుగానే ఐడియా సెల్యులర్ కూడా కొత్త ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ.396 రూపాయలకే 79 జిబి డేటాను అందిస్తామని వెల్లడించింది. 3జి వినియోగదారు లకు 70 రోజుల కాలపరిమితి కలిగినడేటా ప్లాన్ ఆవిష్కరించిం ది. అదనంగా కంపెనీ ఉచిత స్థానిక, ఎస్టిడి కాల్స్ ఐడియా నుంచి ఐడియాకు కాల్చేసుకోవచ్చు. రోజుకు 300 నిమిషాలకు మించకుండా చేసుకోవాలి. వారానికి 1200నిమిషాలకు మించ కూడదు. ఆ తర్వాత 30పైసలుగా ఛార్జిచేస్తారు. మూడువేల నిమిషాల స్థానిక, ఎస్ఇడి కాల్స్ ఇతర నెట్వర్క్లపై అందిస్తుంది. అలాగే ఫెయిర్యూసేజ్ప్లాన్ కింద రోజుకు వన్జిబి మించకుండా ఉంటుం ది. అలాగే వొడాఫోన్ కూడా కొత్త ఆఫర్ 25జిబి 4జి డేటాను ప్రీపెయిడ్ వినియోగదారులకోసం రూ.786కు అందిస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ జియో ప్రారంభించిన తర్వాత టెలికాం మార్కెట్ల లో ప్రకంపనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ట్రా§్ు లెక్కల ప్రకారం రిలయన్స్జియో దేశం లోనే అత్యంత వేగవంతమైన 4జి నెట్వర్క్గా నెలకొన్నది. 4జినెట్వర్క్ మేనెలలోనే అత్యంత టాప్ స్థాయిలోఉంది. జియోస్పీడ్ కూడా 19.12 మెగాబైట్గా ఉంది. ఐడియాసెల్యులర్పరంగాచూస్తే మొదటి సారి రూ.404 కోట్ల నష్టం చవిచూసింది. కంపెనీ వార్షిక ఆదాయం కూడా 35,882.7కోట్లకు పడి పోయింది. గత ఏడాది చివరినాటికి 36,162.5 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. | 1entertainment
|
ధోనీ 300వ వన్డే.. ఆ రికార్డులకీ మోక్షం..?
TNN| Aug 30, 2017, 04.22 PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్లో మరో అత్యుత్తమైన మైలురాయిని గురువారం చేరుకోనున్నాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా జరగనున్న నాలుగో వన్డే.. ధోనీ కెరీర్లో 300వ వన్డే మ్యాచ్. ఈ రికార్డుతో పాటు మరో రెండు అరుదైన ఘనతలు కూడా ధోనీ ఖాతాలో చేరనున్నాయి. అందులో ఒకటి వికెట్ కీపర్గా.. మరొకటి మ్యాచ్ ఫినిషర్గా అతను సాధించిన విజయాలకి నిదర్శనంగా క్రికెట్ చరిత్రలో నిలవనున్నాయి.
డిసెంబరు 23, 2004లో వన్డే కెరీర్ని ఆరంభించిన ధోనీ ఇప్పటి వరకు 299 మ్యాచ్ల్లో 10 శతకాలు, 65 అర్ధశతకాలు సాధించాడు. ఈ సుదీర్ఘ కెరీర్లో మ్యాచ్ ఫినిషర్గా మంచి గుర్తింపు పొందిన ధోనీ.. 72 సార్లు నాటౌట్గా క్రీజులో నిలిచాడు. వన్డే చరిత్రలో ఇప్పటి వరకు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), చమిందా వాస్ (శ్రీలంక) మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా గురువారం జరిగే నాలుగో వన్డేలో ధోనీ నాటౌట్గా నిలిస్తే.. 73తో అగ్రస్థానానికి చేరుకుంటాడు. మరోవైపు వికెట్ కీపర్గానూ ధోనీ ఇప్పటి వరకు 99 స్టంపింగ్లతో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరని సమం చేశాడు. కొలంబో వన్డేలో ఒక స్టంపౌట్ చేయగలిగితే.. అక్కడా ధోనీనే నెం.1.. కెరీర్లో 300వ వన్డే ఆడుతూ ధోనీ ఈ రికార్డులను అందుకోగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది భారత్ అభిమానికి..! | 2sports
|
Hyderabad, First Published 1, Oct 2018, 1:28 PM IST
Highlights
దేవ దాస్ సినిమాలో 'కొన్ని హెచ్చు తగ్గుల్లో దర్శకుడు మార్పులు చేశారని టాక్ వస్తోంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం నాగార్జున కంటే నానికి కొంత ఎక్కువగానే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. అలాగని సీనియర్ హీరో నాగ్ ముందు నాని ఎక్కువ అని చెప్పలేము.
మల్టీస్టారర్ అంటే ప్రేక్షకులకు ఏ స్థాయిలో ఇష్టం ఉంటుందో అందరికి తెలిసిందే. అలాంటి సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని దర్శక నిర్మాతలకు తెలియనిది కాదు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ప్రేమ్ లో చూపించాలని వారికి కూడా ఉంటుంది. కానీ కథలో చిన్నా తేడా వచ్చిన కథానాయకులు ఒప్పుకోరని తెరవెనుకకు వెళ్లి చుస్తే అర్ధమవుతుంది. అందుకే కొన్ని సార్లు దర్శకులు కూడా భయపడతారు.
ఇకపోతే రీసెంట్ గా వచ్చిన దేవ దాస్ సినిమాలో 'కొన్ని హెచ్చు తగ్గుల్లో దర్శకుడు మార్పులు చేశారని టాక్ వస్తోంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం నాగార్జున కంటే నాని కొంత ఎక్కువగానే క్రేజ్ ఉందని చెప్పవచ్చు. అలాగని సీనియర్ హీరో నాగ్ ముందు నాని ఎక్కువ అని చెప్పలేము. ఆయనకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే దేవదాస్ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాని నటన హైలెట్ గా నిలిచింది.
నాగార్జున డాన్ పాత్ర కన్న నాని అమాయకత్వంతో చేసిన డాక్టర్ పాత్ర ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక డిలీట్ సీన్ ను చిత్ర యూనిట్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఆ సీన్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. రావు రమేష్ ముందు నాని నట విశ్వరూపం చూపించాడు. కానీ అంత మంది సన్నివేశాన్ని ఎందుకు కట్ చేశారనే విషయంపై రూమర్స్ వస్తున్నాయి.
నాగ్ పాత్రను నాని క్యారెక్టర్ అప్పటికే డామినేట్ చేసినట్టు అనిపించిందని చిత్ర యూనిట్ లో గుసగుసలు మొదల్యయ్యాట. ఇక ఈ సీన్ డోస్ మరి ఎక్కువగా ఉందని అందుకే చిన్న సీన్ వల్ల మల్టీస్టారర్ లో ఏ హీరో ఎక్కువ తక్కువ కాకూడదని సీన్ కట్ చేశారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బాలయ్య చేతుల మీదుగా రేష్మి సినిమా
జబర్దస్త్ యాంకర్ గా మంచి పేరు సంపాదించింది రేష్మి గౌతమ్.
TNN | Updated:
Feb 2, 2016, 09:54AM IST
బాలయ్య చేతుల మీదుగా రేష్మి సినిమా
జబర్దస్త్ యాంకర్ గా మంచి పేరు సంపాదించింది రేష్మి గౌతమ్ . గతంలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవన్నీ చిన్నచిన్న పాత్రలే. పెద్ద గుర్తింపు కూడా తెచ్చి పెట్టలేదు. ఇప్పుడామే లీడ్ రోల్ ‘గుంటూరు టాకీస్’ సినిమా నిర్మితమవుతోంది. అనంతపురంలోని హిందూపురం చుట్టుపక్కల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్ ను హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అదే జరిగితే రేష్మి ఆనందానికి అవధులుండవు. ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తయ్యింది. సినిమా కూడా కామెడీ తరహాలో ఉంటుందని వినికిడి. ఇందులో శ్రద్ధాదాస్ నెగిటివ్ షేడ్ లో కనిపించబోతోంది. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాుడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
internet vaartha 262 Views
హైదరాబాద్ : బజాజ్ ఆటోస్పోర్ట్సు ఎంట్రీ విభాగాల్లో కొత్తకొత్త బైక్లను విడుదల చేసింది. 36 శాతం మార్కెట్ వాటాతో మరింత ముందుకు వెళతామని కంపెనీ ధీమాగా ఉంది. ఎంట్రీ లెవ్ మార్కె ట్లోనే 23 నుంచి 36శాతం మార్కెట్ వాటాతో ఉన్నాని, బజాజ్ సిటి100 కొత్త ప్లాటినా మార్కెట్లో వృద్ధి సాధిస్తోందని ప్రకటించింది. రూ.1లక్ష లోపు స్పర్ట్సు బైక్లలో 53శాతం మార్కెట్ వాటా ఉందని, కొత్త అవెంజర్స్, పల్సర్ఆర్ఎస్200, ఎఎస్150, ఎస్200 వంటి బైక్లకు మార్కెట్ ఆదరణ పెరు గుతోందన్నారు. కంపెనీ మోటార్సైకిల్స్ బిజి నెస్ ప్రెసిడెంట్ ఎరనిక్వాస్మాట్లాడుతూ సవాళ్ల తో కూడిన వాతావరణంలో బజాజ్ ఆటో తన సానుకూల వృద్ధిని నమోదు చేసిందన్నారు. గతే డాది సిటి 100భారత్ మార్కెట్లో ప్రవేశించిం దని, ఇప్పటివరకూ 6.81 లక్షల ఎంట్రీలెవల్ మోటారు సైకిళ్లను మొదటి తొమ్మిదినెలల్లోనే విక్రయించిందన్నారు. అంతకుముందు ఏడాది 3.83 లక్షలు విక్రయిస్తే 77శాతం వృద్ధి సాధిం చినట్లు తెలిపారు. రూ.లక్షకుపైబడిన స్పోర్ట్సుబైక్లలో మరింత వృద్ధి కనిపిస్తోందన్నారు. డిసెం బరునెలలో 20వేల యూనిట్లు విక్రయించామన్నారు. బజాజ్ ఆటో అవెంజర్స్ విక్రయాలను మార్చి 2016 నాటికి 30 వేల యూనిట్లకు పెంచుతుందని తెలిపారు మాస్ మార్కెట్లలో మంచి వాటాతో ఉన్నామన్నారు. కొత్త బ్రాండ్లతో ఈ త్రైమాసికంలో మరింత వృద్ధి ఉంటుందన్నారు. | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
ఫ్రాన్స్ vs ఉరుగ్వే మ్యాచ్ హైలెట్స్
Highlights
ఫిఫా వరల్డ్ కప్లో హాట్ ఫేవరేట్ జట్లలో ఒకటైన ఫ్రాన్స్ సెమీస్కు దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్ గెలుపొందింది.
ఫిఫా వరల్డ్ కప్లో హాట్ ఫేవరేట్ జట్లలో ఒకటైన ఫ్రాన్స్ సెమీస్కు దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్ గెలుపొందింది.
* ఫిఫా వరల్డ్ కప్లలో మొదటి అర్థభాగంలో ఆధిక్యంలో ఉన్న ఏ సందర్భంలోనూ మ్యాచ్ను ఓడిపోలేదు.
* క్వార్టర్స్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన గ్రీజ్మ్యాన్ ప్రపంచకప్లలోనూ, యూరోపియన్ ఛాంపియన్ షిప్లలోనూ నాకౌట్ స్టేజ్లో ఏడు గోల్స్ కొట్టాడు.
* మెగా టోర్నీల్లో తాను ఆడిన 11 మ్యాచ్ల్లో ఫ్రాన్స్ చేసిన 12 గోల్స్ల్లో గ్రీజ్మ్యాన్కు ప్రత్యక్ష సంబంధం ఉంది.
* నాలుగు వరల్డ్కప్ మ్యాచ్ల్లో ఉరుగ్వేను ఫ్రాన్స్ ఓడించడం ఇదే మొదటిసారి.
* ప్రపంచకప్లలో ఫ్రాన్స్ సెమీస్ చేరడం ఇది ఆరోసారి. 1958, 82,86, 98, 2006లలో ఫ్రాన్స్ సెమీస్లో అడుగుపెట్టింది.
* ఫ్రాన్స్ 1998లో ఛాంపియన్గా, 2006లో రన్నరప్గా నిలిచింది.
" | 2sports
|
భర్తను హత్య చేసి పెరట్లోనే పూడ్చివేత, 20 ఏళ్ళ తర్వాత షాకైన రెండో భర్త
Highlights
భర్తను చంపి రెండో పెళ్ళి
మాస్కో: వేధింపులకు గురిచేస్తున్న భర్తను గొడ్డలితో ఓ భార్య హత్య చేసింది. మృతదేహాన్ని పెరట్లోనే పూడ్చిపెట్టింది. 20 ఏళ్ళ తర్వాత ఈ ఘటన వెలుగు చూసింది. పెరట్లో పుర్రెను చూసిన రెండో భర్తకు అసలు విషయం చెప్పింది భార్య. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమె తన భర్తకు సూచించింది. కానీ, భార్యపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన రష్యాలో చోటు చేసుకొంది.
రష్యాలోని లుజీనో గ్రామంలో ఊరి చివరన ఓ వృద్ద జంట నివాసం ఉంటుంది. ఆ మహిళ తన మొదటి భర్త చనిపోతే రెండో భర్తను వివాహం చేసుకొంది. ప్రస్తుతం వారిద్దరూ కూడ వృద్దాప్యంలో ఉన్నారు. అయితే ఇంటి ఆవరణలో బంగాళాదుంపల కోసం భర్త తవ్వాడు. అయితే ఇంటి ఆవరణలో అతడికి పుర్రె కన్పించింది. ఇంకా తవ్వితే మనిషి ఆస్తిపంజరం కన్పించింది. వెంటనే భార్యను పిలిచి చెప్పాడు. అయితే ఆమె మాత్రం ఎలాంటి కంగారు పడలేదు.
ఆ ఆస్థిపంజరం తన మొదటి భర్తకు సంబంధించిందని ఆమె రెండో భర్తకు స్పష్టం చేసింది. ప్రతి రోజూ తనను వేధింపులకు గురి చేస్తున్న కారణంగా గొడ్డలితో నరికి చంపేసి ఇంటి
ఆవరణలోనే పూడ్చిపెట్టినట్టు ఆమె చెప్పారు.
ఆస్థిపంజరంపై మట్టిని పూడ్చిపెట్టాలని ఆమె సూచించింది. కానీ, రెండో భర్త మాత్రం ఈ మాటలకు షాక్ కు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. తన మొదటి భర్తను హత్యచేసింది తానేనని ఆమె ఒప్పుకొన్నారు.
Last Updated 6, Jun 2018, 6:40 PM IST | 0business
|
Hyd Internet 137 Views susheel kumar
susheel kumar
హైదరాబాద్: జీవితబీమా సంస్థ క్యాన్సర్ రోగులకు కూడా వర్తించే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. క్యాన్సర్ కవర్ పేరిట మంగళవారం
ప్రవేశపెట్టిన ఈ పథకం పాలసీ హోల్డర్లకు క్యాన్సర్ కారణంగా తలెత్తే ఇబ్బందులకు పరిష్కారాలను సూచిస్తూ క్యాన్సర్ ప్రాధమిక దశలను, ఆ తరువాత వ్యాధి ముదిరిన తర్వాత కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. అంతేకాకుండా రూ.10లక్షల నుంచి 50లక్షల దాకా అస్యూర్డ్ బేసిక్ మొత్తాన్ని ఎంచుకునే అవకాశం కూడా దీనిలో ఉంటుంది. పదేళ్ల నుంచి 30ఏళ్ల కాలవ్యవధితో ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయోపరిమితి 20ఏళ్లు కాగా, గరిష్టంగా 65ఏళ్లు. ఎంచుకునే బేసిక్ మొత్తం, వయస్సు, పాలసీచేసే వ్యక్తి స్త్రీ, లేదా పురుషుడు అనే దాని ఆధారంగా వార్షిక ప్రీమియం ఆధారపడిఉంటుంది. అంతేకాకుండా మొత్తం కాలవ్యవధికి లేదా ప్రతి ఐదేళ్లకోసారి బీమా మొత్తాన్ని పాలసీ హోల్డర్లు పెంచుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. ప్రాధమిక దశలో ఏదైన క్యాన్సర్లలో ఒకదానిని గుర్తించినప్పుడు అస్యూడ్ మొత్తంలో 25శాతానికి సమానమైన మొత్తాన్ని, తరుపరి మూడేళ్ల ప్రీమియం మొత్తం ఏదీ తక్కువైతే అది పాలసీ హోల్డర్కు చెల్లించడానికి ఈ పాలసీలో వీలు ఉంటుంది. అలాగే క్యాన్సర్ వ్యాధి ముదిరినట్లు గుర్తించినట్లయితే అస్యూడ్ మొత్తానికి 100శాతం సమానమైన మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లిస్తారు. అయితే ఇంతకు ముందు ప్రాధమిక దశలో చెల్లించిన మొత్తాన్ని మినహాయించుకొని ఈ సొమ్ము చెల్లిస్తారు. ఇదే కాకుండా భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంలు అన్ని రద్దుచేయడంతో పాటు, పదేళ్ల పాటు ఆదాయం పన్నుపై ఒక శాతం రాయితీ కూడా లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తికి ఈ పాలసీ తగినంత ఆర్థిక భద్రత కల్పిస్తుందని దక్షిణ మధ్య జోన్లో ఈ పాలసీని ప్రారంభించిన జోనల్ మేనేజర్ టిసి సుశీల్ కుమార్ తెలిపారు. | 1entertainment
|
Recommended byColombia
విమర్శకులు సైతం ప్రశంసించడం ఎలా అనిపించింది ?
నిజమే.. టాలీవుడ్‌లో ఆడియెన్స్‌ని, విమర్శకుల్ని శాటిస్‌ఫై చేయడం చాలా కష్టం. ముఖ్యంగా ఆడియెన్స్‌లో కూడా అన్నివర్గాల వారిని ఒప్పించడం ఇంకా కష్టం. కానీ ధృవ సినిమాకు అది సాధ్యపడింది.
కమెర్షియల్ సినిమాల పట్ల ఆడియెన్స్‌కున్న దృక్పథాన్ని మార్చేయాలనేది నా ప్రయత్నం. కథాంశానికి తగిన ప్రాధాన్యతని ఇస్తూనే ఆడియెన్స్‌కి అప్పీలు చేసేదిగా కమెర్షియల్ సినిమా ఉండాలని కోరుకుంటున్నాను.
మరి తర్వాతి సినిమాలు ఏంటి ?
ఇప్పటికే 3 సినిమాలకు సైన్ చేశాను. అందులో మొదటిది సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ఈ నెలలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో వుండనున్న సినిమా ఇది. అటువంటి పాత్రను ఇంతకుముందెప్పుడూ చేయలేదు. మిగతా రెండు చిత్రాల గురించి కూడా త్వరలోనే వెల్లడిస్తాను.
'ఖైదీ నెంబర్ 150'లో అతిథి పాత్ర చేశారు కదా... మెగాస్టార్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది ?
నాన్నతో కలిసి అతడి 150వ చిత్రంలో నటించడం ఎంతో ఎగ్జైటింగ్ అనిపించింది. ఈ సినిమాలో ఓ 30 సెకన్లపాటు కనిపించే అతిథిపాత్రలో నటించాను. నాన్నతో ఎప్పుడు కలిసి నటించినా అది ఆనందంగానే అనిపిస్తుంది. నేను చేసింది చిన్నపాత్రే అయినా... ఎన్నో టేక్స్ తీసుకన్నాను. కానీ నాన్న మాత్రం ఎంతో ఓపికగా షాట్ పర్‌ఫెక్ట్‌గా వచ్చే వరకు నేను ఎన్ని టేక్స్ తీసుకున్నా ఏమీ అనలేదు.
ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారుతున్నారు కదా... ఆ ఫీలింగ్ ఎలా ఉంది ?
అన్నింటికిమించి నాన్న గారి 150వ సినిమాని నిర్మించడం ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చింది. వాస్తవానికి నేను మా అమ్మ కల నెరవేర్చాను అంతే. అమ్మకు ఓ సినిమాను నిర్మించాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు తన భర్త మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సినిమాను కొడుకే నిర్మించాడు. ఇంకా ఇంతకన్నా పర్‌ఫెక్టుగా ఏం కావాలో చెప్పండి! అంటూ ముగించాడు చెర్రీ. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే క్యారెక్టర్ ఉన్నట్టా?
పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే క్యారెక్టర్ ఉన్నట్టా?
TNN | Updated:
Jul 31, 2016, 05:40PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక క్రేజ్. ఆయన సినిమాలో నటించాలని హీరోయిన్స్, పవన్ తో ఓ సినిమా చేయాలని డైరెక్టర్స్ డ్రీమ్ గా పెట్టుకుంటారు. దాదాపు పవన్ కళ్యాణ్ సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా తాము పవన్ అభిమానులం అనే చెప్పుకుంటారు. అలాంటిది ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన 'క్రియేటివ్' కృష్ణవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడం 'టాక్ ఆఫ్ ది టాలీవుడ్' గా మారింది. కృష్ణవంశీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇరవై ఏళ్ళు అవుతున్నా.. ఆయన చేసినవి ఇరవై సినిమాలు మాత్రమే.. తనకు కదిలించే అంశం దొరికితే తప్ప సినిమా చేయనని అంటాడు ఈ డైరెక్టర్. తన కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను తెరకెక్కించిన కృష్ణవంశీ పెద్ద హీరోలతో మాత్రం ఎక్కువగా సినిమాలు చేయలేదు. ముఖ్యంగా పవన్ లాంటి హీరోతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇదే విషయమై.. 'మీరు పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలతో ఇంతవరకూ సినిమా చేయకపోవటానికి కారణం? అని ప్రశ్నించగా.. 'పవన్ వంటి వారితో పని చేస్తేనే నాకు వ్యక్తిత్వం, అస్థిత్వం ఉన్నట్లా..?' అని ఎదురు ప్రశ్నించాడు. పవన్ లాంటి హీరోలతో సినిమా చేయాలి అంటే వారికి తగ్గ కథలు రాయాలి. నేను కథను దృష్టిలో పెట్టుకొని హీరోను సెలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ పవన్ కు సూట్ అయ్యే పాయింట్ నాకనిపిస్తే ఖచ్చితంగా పవన్ ను తనతో సినిమా చేయమని అడుగుతా అని కృష్ణవంశీ స్పష్టం చేశారు. | 0business
|
మమ్ముట్టి ఈ చిత్రం చేయడానికి ముందుకొస్తాడా.. వైఎస్ బయోపిక్ పై క్లారిటీ
Highlights
తెలుగులో బయోపిక్స్ చాలా చాలా తక్కువ
గతంలో కొన్ని బయోపిక్స్ తీసినా అవి నామమాత్రంగా లాగించేసినవే
ఐతే ప్రస్తుతం తెలుగులో ఇద్దరు రాజకీయ ఉద్ధండుల జీవిత కథలు వెండితెరకు ఎక్కుతున్నాయి.
తెలుగులో బయోపిక్స్ చాలా చాలా తక్కువ. గతంలో కొన్ని బయోపిక్స్ తీసినా అవి నామమాత్రంగా లాగించేసినవే. పేరున్న ఫిలిం మేకర్స్.. అథెంటిక్ బయోపిక్స్ తీసిన దాఖలాలు మన దగ్గర అరుదు. ఐతే ప్రస్తుతం తెలుగులో ఇద్దరు రాజకీయ ఉద్ధండుల జీవిత కథలు వెండితెరకు ఎక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బయోపిక్స్ కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ను తేజ రూపొందించనుండగా.. వైఎస్ బయోపిక్ ను ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి.రాఘవ్ తీయబోతున్నాడు.
ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణే ప్రధాన పాత్ర పోషించనుండగా.. వైఎస్ కథలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తాడన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఐతే ఈ ప్రచారంలో నిజం లేదని అంటున్నాడు మహి. తాను వైఎస్ బయోపిక్ కోసం పని చేస్తున్న మాట వాస్తవమే అని.. ప్రస్తుతం స్క్రిప్టు చివరి దశకు చేరుకుందని.. అది అయ్యాకే నటీనటుల గురించి ఆలోచిస్తామని.. తాము ఇప్పటిదాకా మమ్ముట్టినే కాక ఏ నటుడినీ సంప్రదించలేదని మహి స్పష్టం చేశాడు. మమ్ముట్టి వైఎస్ పాత్రకు ఓకే చెప్పాడనగానే ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఆ స్థాయి నటుడు ఈ సినిమాలో నటిస్తే దానికి ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చి జనాలు ఈ చిత్రాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశముంటుంది. మరి నిజంగా మహి దృష్టిలో మమ్ముట్టి ఉన్నాడా.. అతను అడిగితే మమ్ముట్టి ఈ చిత్రం చేయడానికి ముందుకొస్తాడా.. చూద్దాం మరి.
Last Updated 25, Mar 2018, 11:59 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ ప్లాన్లో మార్పు!
రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలిఫోన్ రంగంలో నెలకొంటున్న తీవ్ర పోటీ నేపథ్యంలో టెల్కోలు సరికొత్త ప్లాన్లను వినియోగదారులకు అందిస్తున్నాయి.
TNN | Updated:
Feb 12, 2018, 05:47PM IST
రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలిఫోన్ రంగంలో నెలకొంటున్న తీవ్ర పోటీ నేపథ్యంలో టెల్కోలు సరికొత్త ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తున్నాయి. జియో ఆఫర్లకు కౌంటర్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే ఎయిర్‌టెల్ మరోసారి ఆ దిశగా సాగుతోంది. గతనెలలో 'రిపబ్లిక్ డే' ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన రూ.98 రీచార్జ్ ప్లాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీ ఎయిర్‌టెల్ తన రూ.93 రీచార్జ్ ప్లాన్‌లో మార్పులు చేసింది.
జియో రూ.98 ప్లాన్‌ కింద 28 రోజుల కాలపరిమితితో 2 జీబీ డేటాను అందిస్తోంది. ఎయిర్ కూడా రూ.93 ప్లాన్‌‌లో 10 రోజులుగా ఉన్న కాలపరిమితిని 28 రోజులకు పెంచింది. అపరిమిత కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల కాలపరిమితితో 1 జీబీ 3జీ లేదా 4జీ డేటా అందిస్తోంది. | 1entertainment
|
internet vaartha 195 Views
హైదరాబాద్ : హైదరాబాద్ పుట్ బాల్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పుట్ బాల్ అండర్ -12 కోసం నిర్వహించే టోర్నమెంట్ టీమ్ సన్నద్ద మైంది. కాగా దీనికి హెడ్ కోచ్ మహ మ్మద్ కిజర్ నాయకత్వం వహిస్తున్నాడు.సంజీవి రావు మెమోరియల్ అండర్ -12 ఇంటర్ స్కూల్ పుట్బాల్ టోర్నమెంట్ శనివారం ప్రారంభం కానుంది.కాగా ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు,ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎంఎల్ఎలు గణేష్ బిగాలా,ప్రకాశ్గౌడ్లు పాల్గొనున్నారు. | 2sports
|
RAHUL
గాలె: శ్రీలంకతో జరుగనున్న తొలి టెస్టుకు టీమిండియా ఓపెనర్ రాహూల్ తిరిగి జట్టులో చేరారు. శస్త్ర చికిత్సకారణంగా
ఐపిఎల్కు దూరమైన సంగతి తెలిసిందే. జ్వరం నుంచి కోలుకున్న రాహూల్ ఉదయం జట్టులో చేరాడని బీసీసీఐ
ట్విట్టర్లో పేర్కొంది. రెండో టెస్టులో అభినవ్ ముకుంద్ స్థానంలో రాహూల్ను ఆడించనున్నారు. కోహ్లీ జట్టు
శ్రీలంకతో 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. | 2sports
|
puri jagannadh planning a love story for his son
కొడుకు కోసం లవ్ స్టోరీ రెడీ చేసిన పూరి జగన్నాథ్
లవ్ స్టోరీలని తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
TNN | Updated:
Sep 5, 2017, 11:34PM IST
లవ్ స్టోరీలని తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పూరి తెరకెక్కించిన లవ్ స్టోరీల్లో నటించి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోలు కూడా చాలానే వున్నారు. అందుకేనేమో ఇక ఇప్పుడు తన కొడుకు కోసం ఓ లవ్ స్టోరి సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు పూరి జగన్నాథ్. పైసా వసూల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని స్పష్టంచేశాడు.
ఆకాష్ పూరి కోసం ఓ లవ్ స్టోరీ రాసుకున్నాను. కాకపోతే ఆ సినిమా లాంచ్ అవడానిరి ఇంకా టైమ్ పడుతుంది అని తెలిపాడు పూరి జగన్నాథ్. గతంలో ఆకాష్ పూరి ఓ టీనేజ్ కుర్రోడి పాత్రలో ఆంధ్రా పోరి అనే సినిమా వచ్చింది కానీ అది అంతగా హిట్ అవలేదు. బహషా పూరి జగన్నాథ్ సినిమా అతడిని పూర్తి స్థాయి హీరోగా నిలబెడుతుండవచ్చేమో! | 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ranchi Stadium: ప్రారంభోత్సవానికి మహీ నిరాకరణ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
ధోనీ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఆటలోనే కాదు వినమ్రతలోనూ తన తర్వాతే ఎవరైనా నిరూపించుకున్నాడు. తన పేరిట ఏర్పాటు చేసిన పెవిలియన్ ప్రారంభోత్సవానికి నిరాకరించాడు.
Samayam Telugu | Updated:
Mar 7, 2019, 10:41AM IST
Ranchi Stadium: ప్రారంభోత్సవానికి మహీ నిరాకరణ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
హైలైట్స్
ధోనీ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు.
ఆటలోనే కాదు వినమ్రతలోనూ తన తర్వాతే ఎవరైనా నిరూపించుకున్నాడు.
తన పేరిట ఏర్పాటు చేసిన పెవిలియన్ ప్రారంభోత్సవానికి నిరాకరించాడు.
ఆటలోనే కాదు, వినమ్రతలోనూ, సింప్లిసిటీలోనూ ధోనీ తర్వాతే ఎవరైనా అని మరోసారి రుజువైంది. క్రికెట్లో ఎన్నో ఘనతలను సాధించిన మహీ.. తనెందుకు ప్రత్యేకమో మరోసారి చాటుకున్నాడు. జేఎస్సీఏ స్టేడియంలో తన పేరిట ఏర్పాటు చేసిన పెవిలియన్ ప్రారంభోత్సవానికి అధికారులు ఆహ్వానించగా.. ధోనీ సున్నితంగా తోసి పుచ్చాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రాంచీ వేదికగా మూడో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోనీ పేరిట పెవిలియన్ను అతడితోనే ప్రారంభించాలని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు భావించాయి.
అదే విషయాన్ని మహీకి చెప్పగా.. నా సొంత ఇంట్లో ఆవిష్కరించేందుకు ఏముంటుందని ప్రశ్నించాడు. ‘నేను ఈ గ్రౌండ్లో భాగం. తన సొంతింట్లో ఎవరైనా ఎలా ఆవిష్కరించుకుంటార’ని ధోనీ ఎదురు ప్రశ్నించాడు. ఈ పెవిలియన్ను తనే ప్రారంభించడమంటే.. ఈ గ్రౌండ్లో తాను భాగం కాదని ధోనీ భావించాడు. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ పట్ల ధోనీ ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని జేఎస్సీఏ సెక్రటరీ దేబశిశ్ చక్రవర్తి తెలిపారు.
డ్రెస్సింగ్ రూంలో కూర్చున్న ఆటగాళ్లకు మహేంద్ర సింగ్ ధోనీ పెవిలియన్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముంబైలోని వాంఖడే మైదానంలో సునీల్ గవాస్కర్ స్టాండ్, ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్ గేట్ ఉన్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Abu Dhabi - United Arab Emirates, First Published 28, Sep 2018, 3:22 PM IST
Highlights
దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు అనూహ్యంగా ఫైనల్ కు చేరుకుంది. శ్రీలంక, పాకిస్థాన్ వంటి టాప్ జట్లను మట్టికరిపించి, అప్ఘాన్ వంటి పసికూన చేతిలో పరపరాభవాన్ని చవిచూసి...పడుతూ లేస్తూ ఎట్టకేలకు ఫైనల్ కు చేరుకుంది. అయితే ఫైనల్లో భారత్ వంటి బలమైన జట్టును ఎదుర్కొని నిలవడం బంగ్లాకు అంత తేలికైన విషయం కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు.
దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు అనూహ్యంగా ఫైనల్ కు చేరుకుంది. శ్రీలంక, పాకిస్థాన్ వంటి టాప్ జట్లను మట్టికరిపించి, అప్ఘాన్ వంటి పసికూన చేతిలో పరపరాభవాన్ని చవిచూసి...పడుతూ లేస్తూ ఎట్టకేలకు ఫైనల్ కు చేరుకుంది. అయితే ఫైనల్లో భారత్ వంటి బలమైన జట్టును ఎదుర్కొని నిలవడం బంగ్లాకు అంత తేలికైన విషయం కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు.
ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్ ఫైనల్ కి చేరడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ రెండు సార్లు తుదిపోరుకు చేరుకున్నప్పటికి టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. మొదటిసారి 2012 లో పాకిస్థాన్ తో ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డ బంగ్లా ఓటమిపాలై రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2016 లో (టీ20 పార్మాట్లో) జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి చవిచూసింది.
ఇలా రెండుసార్లు ఫైనల్ కు చేరినా రన్నరప్తోనే సరిపెట్టుకుంది. కానీ ఈసారి ఎలాగైనా ఫైనల్లో గెలిచి టైటిల్ ను ముద్దాడాలని బంగ్లా భావిస్తోంది. కానీ మంచి ఫామ్ లో వున్న భారత జట్టు వారి ఆశలు నెరవేరనిస్తుందో...లేదో చూడాలి. ఇవాళ జరిగే ఫైనల్ పోరులో బంగ్లా మరోసారి ఓడిపోయి మూడో ఓటమితో ఇంటిదారి పడుతుందో....లేక చరిత్ర తిరగరాస్తూ తొలిసారి టైటిల్ ను ముద్దాడుతుందో చూడాలి మరి. | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.