news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Hyderabad, First Published 13, May 2019, 11:45 AM IST
Highlights
చాలా కాలం తర్వాత రాజ్ కుమార్ కుటుంబం, మెగాస్టార్ ఫ్యామిలీని కలుసుకుంది. కన్నడనాట పవర్ స్టార్ గా వెలుగొందుతున్న పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిగతంగా చిరంజీవిని కలుసుకున్నారు.
పవర్ స్టార్ అనగానే పవన్ కళ్యాణ్ అనుకోవద్దు. ఈ వార్త కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడలో దిగ్గజ నటుడు రాజ్ కుమార్ కుటుంబానికి కూడా అంతే ఆదరణ ఉంది. రాజ్ కుమార్ ఉన్నప్పుడు సౌత్ హీరోలతో మంచి సంబంధాలు మైంటైన్ చేసేవారు. రాజ్ కుమార్ తర్వాత ఆయన కుమారులు పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్ స్టార్ హీరోలుగా కొనసాగుతూ సౌత్ నటులతో టచ్ లో ఉంటున్నారు.
చాలా కాలం తర్వాత రాజ్ కుమార్ కుటుంబం, మెగాస్టార్ ఫ్యామిలీని కలుసుకుంది. కన్నడనాట పవర్ స్టార్ గా వెలుగొందుతున్న పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిగతంగా చిరంజీవిని కలుసుకున్నారు. పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ రెండో కొడుకు యువరాజ్ కుమార్ వివాహం త్వరలో జరగనుంది.
ఈ నేపథ్యంలో పునీత్ తన సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ తో కలసి వచ్చి చిరంజీవిని వివాహానికి ఆహ్వానించారు. చిరంజీవి, రాంచరణ్ లకు శుభలేఖలు అందించారు. ఈ సంధర్భంగా చిరు, రాంచరణ్ లతో పునీత్ కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Last Updated 13, May 2019, 11:45 AM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
LIC కొత్త రూల్.. దీంతో పాలసీదారులకు అదిరిపోయే శుభవార్త!
మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? అది ల్యాప్స్ అయ్యిందా? అయితే మీకు శుభవార్త. ఎల్ఐసీ తాజాగా రెండేళ్లకు పైన ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.
Samayam Telugu | Updated:
Nov 4, 2019, 04:35PM IST
LIC కొత్త రూల్.. దీంతో పాలసీదారులకు అదిరిపోయే శుభవార్త!
హైలైట్స్
ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి అవకాశం
ఇప్పుడు 2 ఏళ్లకు పైన ల్యాప్స్ అయిన పాలసీలను కూడా క్రమబద్ధీకరించుకోవచ్చు
గతంలో ఇలాంటి సదుపాయం లేదు
దీంతో ఎల్ఐసీ పాలసీదారులకు ప్రయోజనం
దేశీ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రీమియం చెల్లించలేక ల్యాప్స్ అయిన పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ తెలిపింది. రెండేళ్లకు పైన ల్యాప్స్ అయిన పాలసీలకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని పేర్కొంది. గతంలో కేవలం 2 ఏళ్లలోపు ల్యాప్స్ అయిన పాలసీలకు మాత్రమే పునరుద్ధరణ సౌకర్యం ఉండేది.
ఎల్ఐసీ కొత్త రూల్స్ ప్రకారం.. సాంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీ పునరుద్ధరణకు ఐదేళ్ల వరకు గడువు ఉంది. యూనిట్ లింక్డ్ పాలసీలకు 3 ఏళ్ల గడువు ఇచ్చింది సంస్థ. పాలసీ ల్యాప్స్ అయిన వారికి ఇది నిజంగా శుభవార్తనే. దీంతో పాలసీదారులు వారి పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. పాలసీ ప్రయోజనాలను మళ్లీ యథావిథిగా పొందొచ్చు. | 1entertainment
|
ప్రపంచకప్ మహిళల వన్డేలో రన్నర్స్గా నిలిచిన భారత మహిళా జట్టులో ఆడిన కొందరు
క్రీడాకారిణులను క్రికెట్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కలిశారు.ఆ సందర్భంగా దిగిన ఫోటోను
తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీరు ‘మనల్ని ఎంతో గర్వపడేలా చేసిన ఈ అమ్మాయిలను
కలవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని తెలిపారు. వీరును కలిసిన వారిలో హర్మన్
ప్రీత్ కౌర్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, వేద కృష్ణమూర్తి, పూనమ్ రౌత్, ఏక్తా బిస్త్
ఉన్నారు. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
అద్భుతం.. బౌండరీ లైన్ దగ్గర శార్దుల్ స్టన్నింగ్ క్యాచ్
నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో చాహల్ ఓవర్లో బౌండరీలైన్ దగ్గర శార్దుల్ ఠాకూర్ తనను తాను నియంత్రించుకుంటూ.. అందుకున్న క్యాచ్ అద్భుతం.
Samayam Telugu | Updated:
Mar 18, 2018, 07:43PM IST
Image Courtesy: Screengrab
బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో భారత్ బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో అదరగొడుతోంది. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. ఆరంభంలోనే స్పిన్నర్లను రంగంలోకి దించి సత్ఫలితాన్ని రాబట్టాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ లిటన్ దాస్ (11) అవుటయ్యాడు. ఆ ఓవర్లో వాషింగ్టన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.
Visit Site
Recommended byColombia
మరుసటి ఓవర్లో చాహల్ రెండు వికెట్లు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. చాహల్ విసిరిన రెండో బంతికే తమీమ్ ఇక్బాల్ శార్దుల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తమీమ్ ముందుకొచ్చి భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ దగ్గరున్న శార్దుల్ తనను తాను అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ.. క్యాచ్ అందుకున్నాడు. బౌండరీలైన్‌కు కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే ఠాకూర్ క్యాచ్ అందుకున్న తీరు నిజంగా అబ్బురపరిచింది.
అదే ఓవర్లో చివరి బంతికి సౌమ్య సర్కార్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్పిన్నర్లు రాణించడంతో బంగ్లాదేశ్ జట్టు పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Hyderabad, First Published 5, Jul 2019, 11:58 AM IST
Highlights
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని శుక్రవారం ప్రవేశపెట్టింది. తొలిసారి బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ చదివి వినిపించారు. చాలా ఆసక్తిగా ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. చి
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని శుక్రవారం ప్రవేశపెట్టింది. తొలిసారి బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ చదివి వినిపించారు. చాలా ఆసక్తిగా ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. పారిశ్రామికవాడల ఏర్పాటుతో మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమైందని, ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. సంపదను సృష్టించడంలో మేకిన్ ఇండియా ప్రధాన పాత్ర పోషించిందని నిర్మల తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలను ఆమె ప్రస్తావించారు. కాగా... బడ్జెట్ లో భాగంగా ప్రభుత్వం కురిపించిన వరాలు ఇవే..
1.వాణిజ్య అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేస్తాం
2.ఉడాన్ స్కీమ్తో చిన్న నగరాలకు విమాన సర్వీసులు
3.చిన్న నగరాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యత
4.విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి
5.పారిశ్రామిక సంస్థలు సంపద, ఉపాధిని సృష్టిస్తున్నాయి
6.సాగరమాల ద్వారా జలరవాణా మెరుగుపడుతోంది
7.గంగానదిలో సరకుల రవాణా నాలుగురెట్లు పెంచుతాం
8.విద్యుత్ వాహన వినియోగదారులకు ఇన్సెంటివ్లు
9.ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్లలో అనేక మార్పులు తెచ్చాం
10.రైల్వేల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
11.రవాణా రంగం కోసం కొత్త రూపీ కార్డు
12.ఎలక్ట్రిక్ వాహనాల కోసం మూడేళ్లలో రూ.10వేల కోట్లు
13.జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు
14.విద్యుత్ టారిఫ్ పాలసీలో సంస్కరణలు అవసరం
15.కోటిన్నర మంది చిరు వ్యాపారులకు పెన్షన్ పథకం
16.గ్యాస్ గ్రిడ్ హైవేల కోసం బ్లూ ప్రింట్
1.రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
18.చిన్నతరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు రుణం
19.జీఎస్టీలో నమోదు చేసుకున్నవారికి 2శాతం వడ్డీ రాయితీ
20.చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థికసాయం కోసం రూ.350కోట్లు
21.జాతీయ హౌసింగ్ రెంటల్ విధానం
Last Updated 5, Jul 2019, 11:58 AM IST | 1entertainment
|
Suresh 97 Views ind vs srilanka test
team india
కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది.
ఓవర్నైట్ స్కోర్ 344/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, పుజారా(133), రహనే(132), సహా(67), రాహుల్(57)
ఆశ్విన్(54), జడేజా(70నౌటౌట్)పరుగులు చేసి సమిష్టిగా రాణించడంతో తొమ్మిది వికెట్ల నష్టానికి 622 పరుగుల భారీ స్కోర్
సాధించి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆతిథ్య శ్రీలంక జట్టు రెండో రోజు ఆట ముగిసే
సమయానికి రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు సాధించింది. మెండిస్ (16),చండీమాల్(8) పరుగులతో క్రీజులో ఉన్నారు. | 2sports
|
`యుద్ధం శరణం` టీజర్ విడుదల తేదీ చెప్పేశారు
Highlights
నాగచైతన్య హీరోగా వారాహి చలన చిత్రం బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం `యుద్ధం శరణం`
కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వం, రజని కొర్రపాటి నిర్మాత, లావణ్య త్రిపాటి హీరోయిన్
నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఈ 31న విడుదల
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్పై కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `యుద్ధం శరణం`. సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ణు జూలై 31సినిమా టీజర్ విడుదల కానుంది.
ఈ సందర్భంగా...
వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ``విలక్షణమైన హీరోయిజంతో ఉన్న సినిమాలను చేయడంలో ఆసక్తి చూపే అక్కినేని నాగచైతన్య నటించిన పుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "యుద్ధం శరణం`. ఈ సినిమా ఫస్ట్లుక్ను రీసెంట్గా విడుదల చేశారు. ఫస్ట్లుక్లో నాగచైతన్య, శ్రీకాంత్ లుక్స్ చాలా సూపర్బ్ అంటూ ప్రేక్షకుల నుండి స్పందన వచ్చింది. సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కథకు తగ్గ టైటిల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రావు రమేష్లు కీలకపాత్రల్లోఒ నటిస్తున్నారు. అలాగే.. మురళీశర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్ను జూలై 31 సాయంత్రం 5.45 గంటలకు విడుదల చేస్తాం. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్తో అక్కినేని అభిమానులను, ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుది. అన్ని కార్యక్రమాలను పూర్తి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం`` అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.
Last Updated 26, Mar 2018, 12:01 AM IST | 0business
|
భారతదేశానికి మీరు మాత్రమే భవిష్యత్తు : బండ్ల గణేష్
Highlights
భారతదేశ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యాలయాల్లో ఆయన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ కు ఎంతో మంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో జీవించాలంటూ రాహుల్ కు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి మీరు మాత్రమే భవిష్యత్తు అంటూ ట్వీట్ చేశారు.
Last Updated 20, Jun 2018, 11:29 AM IST | 0business
|
Intex Director Nidhi Markendeya
రిఫ్రిజిరేటర్ల మార్కెట్లోకి ‘ఇంటెక్స్
హైదరాబాద్, డిసెంబరు 20: మొబైల్ మార్కెట్లో లీడర్గా నిలిచిన ఇంటెక్స్ కంపెనీ తాజాగా రిఫ్రిజి రేటర్ల మార్కెట్లోనికి ప్రవేశించింది. కొత్త రిఫ్రిజిరేటర్లకు బ్రాండ్ అంబాసిడర్గా బాలివుడ్ నటి మాధురీ దీక్షిత్ను నియమించినట్లు ఇంటెక్స్ డైరెక్టర్ నిధి మార్కెండేయ వెల్లడించారు. ఇంటెక్స్ సింగిల్డోర్ డైరెక్ట్ కూలింగ్ రిఫ్రిజిరేటర్లలో మూడు మోడల్స్ విడుదలచేసింది. 170 లీటర్లు, 190 లీటర్ల సామర్ధ్యంతో విడుదలచేసింది. 4స్టార్ బిఇఇ రేటింగ్స్ పొందిన రిఫ్రిజిరేటర్లు రూ.10,900 నుంచి రూ.14,300 వరకూ ఉన్నాయి. వినియోగరంగ ఉత్పత్తుల మార్కెట్లో ఇప్పటికే వృద్ధిని సాధించామని, పవర్ బ్యాంకుల మార్కెట్లో తామే ఇప్పటికీ లీడర్గా నిలిచినట్లు నిధి మార్కెండేయ వివరిం చారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లు తమకు ఎంతో కీలకమని, తమరాబడుల్లో 15శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే వస్తోందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు అంశం కూడా చర్చలదశలో ఉందన్నారు. 2013- 14లో పదికోట్లరూపాయల ఇంటెక్స్బ్రాండ్ వ్యాపారా 2015- 16లోనే ఒకేసారి 220శాతంపెరిగి 175 కోట్లకు చేరిందన్నారు.
చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్, సికింద్రాబాద్లు ఇంటెక్స్ కు అగ్రశ్రేణి మార్కెట్లుగా నిలిచాయని ఆమె చెప్పారు. ఇప్పటికే తాము స్పీకర్ల నుంచి ఫీచర్ఫోన్లు, ఎల్సిడి టివిలు, ఎల్ఇడి టివిల శ్రేణి నుంచి ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్కు విస్తరించా మన్నారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన కంపెనీగా నిలిచింద న్నారు. తాజాగా రిఫ్రిజిరేటర్ల మార్కెట్లలో కూడా తమ మార్కెట్ వాటాను పెంచుకోగలదమని ఆమె వివరించారు. వీటితో పాటే ఎయిర్ ప్యూరిఫయర్లు, కరెన్సీ కౌంటింగ్ మెషిన్లను కూడా ఆవిష్కరించింది. మొత్తం వినియోగ రంగ ఉత్పత్తుల కేటగిరీలో ఏడు రకాల ఉత్పత్తులను రూపొందిస్తోందని నిధి మార్కెండేయ వివరించారు. గత ఏడాది 6200 కోట్ల రూపాయలు ఉన్న టర్నోవర్ ఈ ఏడాది 6400 కోట్లకు పెరుగుతుందని 25శాతం వృద్ధి నమోదవుతుందన్నారు. మూడు, నాలుగేళ్లలో వినియోగరంగ ఉత్పత్తులపరంగా 50శాతం టర్నోవర్ పెరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసారు. | 1entertainment
|
Hyderabad, First Published 30, Jun 2019, 1:03 PM IST
Highlights
యంగ్ హీరో సందీప్ కిషన్ హిట్..ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా కొత్త కథాంశంతో మెప్పించే ప్రయత్నం చేస్తూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా సందీప్ ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
యంగ్ హీరో సందీప్ కిషన్ హిట్..ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా కొత్త కథాంశంతో మెప్పించే ప్రయత్నం చేస్తూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా సందీప్ ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. అన్య సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.
సందీప్ ఈ సినిమా కోసం నిర్మాతగా మారడం విశేషం. వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ సంస్థలు ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
జూలై 12 న సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు. హారర్ కలగలిపిన థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది. పోసాని, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : పికె వర్మ, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, సంగీతం : ఎస్ఎస్ థమన్, ఆర్ట్ : విదేష్, స్టంట్స్ : వెంకట్.
Last Updated 30, Jun 2019, 1:03 PM IST | 0business
|
ప్రభాస్ వి ఒక్కటీ వదలకుండా అన్నీ చూసేసిందట
Highlights
హాబుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సాహో
సాహోలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్
సెట్స్ లో ప్రభాస్ ను ద న్యూ బ్లాక్ బస్టర్ స్టార్ అంటూ పొగిడేస్తున్న శ్రద్ధ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సాహోలో హిరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ వచ్చి సాహో షూటింగ్ లో పాల్గొంటున్న శ్రద్ధ.. రీసెంట్ గా మన తెలుగు వంటకాలతో ప్రభాస్ ఇచ్చిన విందును తెగ ఎంజాయ్ చేసింది. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో నలుగురితో పంచుకుంది కూడా. ఈ భామ ప్రభాస్ కు బాగా కనెక్ట్ అయిందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్’ నుంచి ‘మిర్చి’ వరకు... టోటల్గా పదహారు సినిమాలు... ఒక్క సినిమాను కూడా శ్రద్ధా కపూర్ వదల్లేదట! ప్రభాస్ సిన్మాలన్నీ చూసేసిందట. ఎప్పుడో తెలుసా? ‘సాహో’కి సంతకం చేసిన తర్వాత. ‘సాహో’ షూటింగులో ఎంటరవ్వడానికి ముందే అన్నీ చూసేసిందట! హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మాటల మధ్యలో ఒక్కో సినిమా గురించి శ్రద్ధా చెబుతుంటే... ప్రభాస్తో పాటు ‘సాహో’ టీమ్ సభ్యులు అంతా థ్రిల్ ఫీలయ్యారట.
ప్రభాస్ సిన్మాలన్నీ మీరెప్పుడు చూశారు? అనడిగితే... ‘‘ప్రభాస్ నటన గురించి పూర్తిగా తెలియాలంటే అతని సిన్మాలన్నీ చూడాలి కదా! నేను అదే పని చేశా’’ అని శ్రద్ధా చెప్పిందట! ఆమె కమిట్మెంట్కి అందరూ క్లాప్స్ కొట్టారట. అంతే కాదు.. ప్రభాస్కి ఓ కొత్త టైటిల్ కూడా ఇచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ. సాధారణంగా ప్రభాస్ని ‘డార్లింగ్, యంగ్ రెబల్స్టార్’ అని ఫ్యాన్స్ పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా శ్రద్ధా ప్రభాస్ ను ‘ద న్యూ బ్లాక్బస్టర్ కింగ్’ అని అంటోంది. అంతా ‘బాహుబలి’ ఎఫెక్ట్.
Last Updated 25, Mar 2018, 11:40 PM IST | 0business
|
రెండో వికెట్ కోల్పోయిన్ ఇంగ్లాండ్
‘
ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది.. జడేజా బౌలింగ్లో కుక్ లెగ్బిఫోర్గా వెనుదిరిగాడు.. కుక్ 18 పరుగులు మాత్రమే చేశాడు.. ఇంగ్లాండ రెండు వికెట్ల నష్టానికి 43 పరుగులు వద్ద ఉంది.. తొలి ఇన్నింగ్స్లో ఇండియా ఆధిక్యత ను అధిగమించాలంటే ఇంగ్లాండ్ ఇంకా 188 పరుగులు చేయాల్సిఉంది. | 2sports
|
SML
52వారాల గరిష్టానికి ఇసుజు
ముంబై: వాణిజ్యవాహన తయారీ సంస్థ ఎస్ఎంఎల్ ఇసుజు 5.77శాతం షేర్ మార్కెట్ లో వృద్ధిని సాధించింది. 52వారాల గరిష్టానికి చేరిన స్టాక్ 1364వద్ద ట్రేడింగ్జరిగింది. ఇసుజు 2094 యూనిట్లను మార్చినెలలో విక్రయించ డంతో కంపెనీ వృద్ధిపరంగా మరింత ముందుకు వెళుతోంది. గత ఏడాది మార్చితో పోలిస్తే 25.4 శాతంవృద్ధిని నమో దు చేసినట్లు వెల్ల డించింది.
ఎస్ఎం ఎల్ ఇసుజు 26 వేలవాటాలు చేతు లు మారాయి. గడచిన రెండువారాల్లో సగటున ప్రతిరోజూ 5968షేర్లు చేతులుమారినట్లు తేలిం ది. సుమితోమో కార్పొరేషన్, ఇసుజుమోటార్స్ జపాన్ సంయుక్తంగా 44శాతం,15శాతం చొప్పు న ఇసుజులో వాటాలు కలిగి ఉన్నాయి. కంపెనీ నికరలాభాలు3.15కోట్లు సాధించింది. 228.12 కోట్ల రూపాయలు విక్రయాలుద్వారా రాబడులు సాధించింది. 2015డిసెంబరు త్రైమాసికంలో 93 లక్షల నష్టం నుంచి గత డిసెంబురు త్రైమాసికానికి 3.15 కోట్ల లాభాల్లోనికి వచ్చింది. | 1entertainment
|
Hyderabad, First Published 22, Oct 2018, 3:29 PM IST
Highlights
నిన్న జరిగిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ వచ్చారు. అయితే ఆయన ఈ వేడుకకు వస్తున్నాడని తెలిసిన వెంటనే కొందరు ఔత్సాహికులు ఓ వార్తను పుట్టించారు. అదేంటంటే.. 'ఎన్టీఆర్' బయోపిక్ లో తారక్ కూడా నటిస్తున్నాడని.. ఎన్టీఆర్ కోసం బాలయ్య 'అరవింద సమేత' ఈవెంట్ కోసం రావడంతో ఎన్టీఆర్ బయోపిక్ కి తారక్ కి లింకులు పెట్టేశారు.
నిన్న జరిగిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ వచ్చారు. అయితే ఆయన ఈ వేడుకకు వస్తున్నాడని తెలిసిన వెంటనే కొందరు ఔత్సాహికులు ఓ వార్తను పుట్టించారు. అదేంటంటే.. 'ఎన్టీఆర్' బయోపిక్ లో తారక్ కూడా నటిస్తున్నాడని.. ఎన్టీఆర్ కోసం బాలయ్య 'అరవింద సమేత' ఈవెంట్ కోసం రావడంతో ఎన్టీఆర్ బయోపిక్ కి తారక్ కి లింకులు పెట్టేశారు.
ఈ విషయంపై రెండు చిత్రాల పీఆర్ బృందాలకి నిన్నటి నుండి కంటిన్యూస్ గా ఫోన్లు వస్తూనే ఉన్నాయట. అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎవరెవరు. ఏయే పాత్రలు చేస్తున్నారనే విషయంలో ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది.
ఇందులో కొత్తగా పాత్రలేవీ లేవు.. అందులోనూ తారక్ చేయదగిన పాత్ర అసలే లేదు. అలాంటప్పుడు ఈ వార్తలు నిజమెలా అవుతాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కి రావల్సినంత బజ్ వచ్చేసింది. రెండు పార్టులుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి రాబడి కూడా అదే రేంజ్ లో ఉంటుంది.
ఇప్పుడు కొత్తగా తారక్ ని సీన్ లోకి తీసుకొచ్చి క్యాష్ చేసుకునే ఆలోచన బాలయ్యకి కానీ, దర్శకుడికి కానీ లేదని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం పని చేస్తోన్న కొందరు కీలకమైన సాంకేతిక నిపుణులు కూడా ఇదే మాట చెబుతున్నారు. సో.. ఎన్టీఆర్ లో తారక్ అనే మాటల్లో నిజం లేదని సమాచారం!
సంబంధిత వార్త.. | 0business
|
Hyderabad, First Published 23, Apr 2019, 3:18 PM IST
Highlights
సినిమా ఇండస్ట్రీలో ఎవరినైనా పొగడాల్సి వస్తే దానికి హద్దులు ఉండవు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరినైనా పొగడాల్సి వస్తే దానికి హద్దులు ఉండవు. ఇక స్టేజ్ మీద దర్శకులు, హీరోలను.. హీరోలు నిర్మాతలను ఇలా ఒకరినొకరు పొగుడుకుంటూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో సినిమా ఫంక్షన్లు మొత్తం ఇలానే సాగుతున్నాయి.
తాజాగా 'జెర్సీ' సినిమా అప్రిసియేషన్ వేడుక జరిగింది. సినిమా బాగా నచ్చడంతో నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన 'జెర్సీ' టీమ్ ని అభినందించారు. ఈ క్రమంలో నాని స్పీచ్ విన్న వారంతా.. కాస్త అతి ఎక్కువైందనే కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి సినిమాలో చక్కటి సోల్ ఉంది కాబట్టి సక్సెస్ అయింది. అయితే నాని మాత్రం వీటితో పాటు దిల్ రాజు ఫ్యాక్టర్ కూడా కలిసి రావడంతో సినిమా సక్సెస్ అయిందని అంటున్నాడు.
''సినిమా ఉదయం ఆట చూసి దిల్ రాజు గారు ఫోన్ చేశారంటేనే సినిమా హిట్ అయినట్లు.. ఈ సినిమాకి కూడా ఉదయం గేటు నుండి అడుగుపెడుతుంటే దిల్ రాజు గారు ఫోన్ చేశారు. ఆ కాల్ రాగానే నాకు క్లారిటీ వచ్చేసింది'' అంటూ దిల్ రాజు చెప్తేనే సినిమా హిట్ అయినట్లని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి నాని తన పొగడ్తలతో దిల్ రాజుని చెట్టు ఎక్కించేశాడు. దిల్ రాజు స్పెషల్ గా టీమ్ ని అభినందించడంలో కూడా ఓ కారణముందని అంటున్నారు. మరి హీరో నానితో సినిమా ప్లాన్ చేస్తాడో.. లేక దర్శకుడు గౌతం ని లాక్ చేస్తాడో చూడాలి!
Last Updated 23, Apr 2019, 3:18 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
హార్దిక్ పాండ్యాని రాక్స్టార్ అని పిలిస్తే..?
మైదానంలో ఉత్సాహానికి మారుపేరుగా గత కొంతకాలంగా తెగ సందడి చేస్తున్నాడు టీమిండియా నయా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.
TNN | Updated:
Sep 9, 2017, 02:20PM IST
మైదానంలో ఉత్సాహానికి మారుపేరుగా గత కొంతకాలంగా తెగ సందడి చేస్తున్నాడు టీమిండియా నయా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య . కానీ.. గ్రౌండ్ వెలుపల మాత్రం అతను చాలా రిజర్వ్‌గా ఉంటాడట. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యానే స్వయంగా వెల్లడించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన సుదీర్ఘ సిరీస్‌‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన హార్దిక్.. మెరుపు శతకంతో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే.. సిరీస్ చివర్లో గాయం కారణంగా వన్డే, ఏకైక టీ20 మ్యాచ్‌కి దూరమైన ఈ ఆల్‌రౌండర్ తాజాగా మీడియాతో తన వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు.
‘మైదానంలో నన్ను చూస్తే.. సరదాల్లో మునిగితేలే వ్యక్తిగా అనిపిస్తాను. కానీ.. వాస్తవంగా నేను చాలా రిజర్వ్‌గా ఉంటాను. పార్టీలు, పబ్‌లపై నాకు ఆసక్తి లేదు. నా దృష్టి ఎప్పుడూ ఆటపైనే ఉంటుంది. ఇక చిత్రమైన కేశాలంకరణ, టాటూస్ అంటారా..? అవి నా వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. రాబోవు క్రికెటర్లు అలా ఉండాలనే నియమం అయితే ఏమీ లేదు. ఎవరికైనా ఆసక్తి ఉంటే వాటిని వేసుకోవచ్చు. అది పూర్తిగా వారి వ్యక్తిగతం. జట్టులో నన్ను ఎందుకు రాక్‌స్టార్ అని పిలుస్తారో నాకైతే సరిగా కారణం తెలీదు. కానీ.. అలా పిలుస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ.. ఎప్పటికీ తన ఆటపై నమ్మకం ఉన్న హార్దిక్‌ పాండ్యగానే గుర్తింపు పొందాలని ఉంది’ అని హార్దిక్ వివరించాడు. | 2sports
|
Hyderabad, First Published 11, Jul 2019, 8:09 AM IST
Highlights
శ్రీనివాస కల్యాణం’ తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫర్ ఎవర్’ అనేది ట్యాగ్ లైన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న... ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నేపధ్యంలో నితిన్ లుక్, గెటప్ ఎలా ఉంటుందనేది ఆయన అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.
శ్రీనివాస కల్యాణం’ తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫర్ ఎవర్’ అనేది ట్యాగ్ లైన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న... ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నేపధ్యంలో నితిన్ లుక్, గెటప్ ఎలా ఉంటుందనేది ఆయన అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.
ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో ఆ సినిమాలోదే. రీసెంట్ గా లీకై మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఈ లుక్ లో నితిన్ చాలా స్మార్ట్ గా మాంచి ఫిట్ నెస్ తో కనిపిస్తున్నారు. అలాగే కాస్త స్లిమ్ అయ్యిన నితిన్.. క్లాస్ టచ్ తో ఇరగదీస్తున్నారు. సినిమాలో ఓ కాన్ఫిరెన్స్ సీన్ కు సంభందించిన సీన్ లో నితిన్ స్పీచ్ ఇస్తున్నప్పుడుది అని అర్దమవుతోంది.
ఈ చిత్రంలో అభినవ భీష్ముడిలా కనిపించబోతున్నారు నితిన్. మదినిండా అమ్మాయిల తలపులతో ఉండే ఈ మోడ్రన్ భీష్ముడు.. పెళ్లికి మాత్రం ససేమిరా అనే కథా నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉండబోతుందట. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.
నితిన్ గత ఏడాది ‘ఛల్ మోహన్రంగ’, ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. మరోపక్క ఆమె కార్తికి జోడీగా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు.
Last Updated 11, Jul 2019, 8:09 AM IST | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
ఉత్కంఠపోరులో ఓమన్ గెలుపు
ధర్మశాల: టి 20 క్రికెట్ ప్రపంచకప్ క్వాలీఫైయింగ్ మ్యాచ్లో బుధవారం రాత్రి జరిగిన పోరులో ఓమన్ రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని ఓపెనరు మక్యూద్ (38), కనార్ ఆలీ (34), జతిందర్ సింగ్ (24), అమీర్ ఆలీ (32) రాణించటంతో విజయంసాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులుచేసింది. కెప్టెన్ విలియమ్ పోర్టర్ ఫీల్డ్ (29), పాల్ స్టీలింగ్ (29) గ్యారీ వ్లిల్సన్ (38) పరుగులు చేశారు. | 2sports
|
Dhoni
అరుదైన రికార్డుకు చేరువలో ఆగిపోయిన ధోనీ
న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ రాజశేఖర్రెడ్డి స్టేడియం వేదికగా శనివారం అయిదవ వన్డేలో టీమిండియా పరమిత ఓవర్ల కెప్టెన్ ధోని అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.కాగా ఈ మ్యాచ్కు ముందు స్వదేశంలోఆడిన వన్డేలలో నాలుగు వేల పరుగులు చేరుకునేందుకు గాను 56 పరుగుల దూరంలో నిలిచిన ధోని ఆ ఘనతను అందుకునే క్రమంలో ఔటయ్యాడు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్లో ధోనీ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు.జట్టు స్కోరు 190 పరుగులు వద్ద 38వ ఓవర్ మూడవ బంతికి సాంట్నర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.59 బంతులను ఎదుర్కొన్న ధోనీ 4 బౌండరీలు,1 సిక్సర్తో 41 పరుగులు చేశాడు.కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన తరువాత బంతికే ధోనీ ఔటయ్యాడు.అలా కాకుండా ఈ మ్యాచ్లో ధోనీ మరో 15 పరుగులు చేసి ఉంటే స్వదేశంలో వన్డేల్లో నాలుగు వేల పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా రికార్డు సృష్టించే వాడు.కాగా సచిన్ 6976 పరుగులతో స్వదేశంలో ఎక్కువ వన్డే పరుగులు చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంకో విశేషమేమిటంటే ఈ మ్యాచ్తో 199 వన్డేలకి కెప్టెన్సీ వహించిన అరుదైన ఘనతను ధోనీ అందుకున్నాడు.ఈ మ్యాచ్లో ధోనీ ఇంకో సిక్స్ బాది భారత్ తరపున వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు 196 రికార్డుని మరింత మెరుగుపర్చుకున్నాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
itc ffoods
ఐటిసి పుడ్స్ నుంచి బినేచురల్
ముంబై: ఐటిసి ఫుడ్స్ విభాగం నుంచి దానిమ్మగింజలతో తయారుచేసిన పండ్లరసాన్ని తాజా బ్రాండ్గా బినేచురల్ పేరిట విడుదలచేసింది. బినేచురల్ 100శాతం దానిమ్మరసమని ఇతర ప్యాకేజింగ్ పండ్లరసాలకు భిన్నంగా కేవలం 100శాతం దానిమ్మ పండ్ల నుంచి తీసిన రసాన్ని మాత్రమే అందిస్తున్నట్లు ఐటిసి వెల్లడించింది. 25కుపైగా దానిమ్మపండ్ల నుంచి తీసిన పిప్పి రసంతో పాటు చక్కెర, రంగు వంటివాటిని జోడించి విక్రయిస్తున్న ట్లు వెల్లడించింది. ఐటిసి బినేచరుల్కు బాలివుడ్నటి శిల్పాశెట్టి కుంద్రా ప్రచారకర్తగా ఉన్నారు. ఐటిసి తాజాగా రూ.2500 కోట్ల పండ్లరసాలు, ప్రీమియం ప్యాకేజి పండ్లరసాల మార్కెట్లోనికి ప్రవేశించింది. బినేచురబ్రాండ్ను కొనుగోలుచేసిన వెంటనే మంచి మార్కెట్ను సాధించింది. ఈ మార్కెట్లో మంచి వాటాను సాధించింది. 6.9శాతం మార్కెట్ వాటాతో నిలిచింది. జామూన్జా§్ును మొదట విడుదలచేసిన బినేచరుల్ పంజాబ్దా కిన్నో ను విడుదలచేసింది. ఆ తర్వాత దానిమ్మ రసాన్ని విడుదలచేసినట్లుప్రకటించింది. ఒకలీటర్ ప్యాక్ రూ.199కే అందిస్తోంది. | 1entertainment
|
Aug 13,2016
సెంట్రల్ బ్యాంక్కు మొండి బాకీల దెబ్బ
ముంబయి: 'సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా' జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.599.8 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. మొండి బాకీలు రెట్టింపు కావడం, కేటాయింపులు పెరగడంతో బ్యాంకు నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ 203.6 కోట్ల లాభాలను ఆర్జించింది. గత మొదటి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.7,098.99 కోట్ల నుంచి రూ.6,662.6 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో మొండి బాకీలకు కేటాయింపులు రూ.1543.65 కోట్లు చేర్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ మొండి బాకీలకు రూ.580.75 కోట్ల కేటాయింపులు జరిపింది. జూన్ 30 నాటికి బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 13.52 శాతానికి ఎగిశాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో జీఎన్పీఏ 6.7 శాతంగా నమోదయ్యింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సురేశ్ రైనాకి తప్పిన ప్రమాదం
భారత బ్యాట్స్మెన్ సురేశ్ రైనాకి పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయి
TNN | Updated:
Sep 12, 2017, 06:19PM IST
భారత బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనాకి పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయి దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఆడుతున్న రైనా.. మంగళవారం మ్యాచ్ కోసం ఒంటరిగా కాన్పూర్ వెళ్తుండగా అతని రేంజ్ రోవర్ కారు టైరు పేలిపోయింది. అయితే.. అదృష్ట‌వ‌శాత్తు అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. కారులో స్పేర్ టైర్ లేకపోవడంతో పోలీసులే ఒక వాహనాన్ని సురేశ్ రైనాకి సమకూర్చి స్టేడియానికి పంపించారు. కారు‌ని అధిక వేగంతో నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు.
దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సురేశ్ రైనాపై భారత సెలక్టర్లు గత కొంతకాలంగా మొండిచేయి చూపుతున్నారు. అతను 2015 అక్టోబరులో చివరిసారిగా భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు. ఫిటెనెస్ కోసం ఇటీవల నిర్వహించిన యో- యో టెస్టులో కూడా ఈ హిట్టర్ విఫలమవడంతో ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌కి సురేశ్ రైనా ఎంపికవలేదు. | 2sports
|
"హైదరాబాద్ లవ్ స్టోరీ" మూవీ రివ్యూ
Highlights
నటీనటులు: రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా, రావు రమేష్, అంబటి, రమాప్రభ, షఫీ, సన, సూర్య, రచ్చ రవి
మ్యూజిక్ : సునీల్ కశ్యప్
దర్శకత్వం: రాజ్ సత్య
నిర్మాతలు: ఏం.ఏల్ రాజు, ఆర్.ఎస్.కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ
ఆసియానెట్ రేటింగ్ : 2.75/5
కథ :
భాగ్యలక్ష్మి (రేష్మీ మీనన్) చలాకైన యువతి. మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో ఇంజినీర్గా పని చేస్తున్న కార్తీక్ (రాహుల్ రవీంద్రన్) తొలిచూపులోనే కార్తీక్, భాగీ ప్రేమలో పడుతారు. భాగ్యలక్ష్మి(భాగీ)తో ప్రేమలో పడటానికి ముందే కార్తీక్కు వైష్ణవి (జియా) అనే యువతితో బ్రేకప్ అవుతుంది. కార్తీక్తో పీకల్లోతూ ప్రేమలో మునిగిన భాగీకి వైష్ణవి ఓ భయంకరమైన విషయాన్ని చెబుతుంది. దాంతో కార్తీక్, భాగీ మధ్య మనస్పర్ధలు వస్తాయి. కార్తీక్ గురించి భాగీకి వైష్ణవి చెప్పిన భయంకరమైన విషయం ఏమిటి? కార్తీక్, వైష్ణవిలకు ఎందుకు బ్రేకప్ అయింది? కార్తీక్, వైష్ణవి మళ్లీ కలుసుకొన్నారా? కార్తీక్, భాగీ ప్రేమకు ముగింపు ఏమిటీ? అనే ప్రశ్నలకు తెరమీద సమాధానమే హైదరాబాద్ లవ్ స్టోరీ.
విశ్లేషణ :
రాహుల్, రేష్మి మధ్య ప్రేమ, ఆకర్షణ అంశాలతో లవ్ ట్రాక్ను దర్శకుడు రాజ్ సత్య ఆహ్లాదంగా కొనసాగిస్తూనే, దానికి కామెడీ ట్రాక్ను మిక్స్ చేశాడు. అయితే కామెడీ ట్రాక్ నాసిరకంగా ఉండటంతో కథలోని ఇంటెన్సిటీని పక్కదారి పట్టింది. అయితే ఓ ఆసక్తికరమైన పాయింట్తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్లో జియాతో కార్తీక్ లవ్ ట్రాక్, కార్తీక్, రేష్మీల ప్రేమ వ్యవహారం ఎపిసోడ్స్ ఫీల్గుడ్గా అనిపిస్తాయి. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ పర్సనల్ లైఫ్ బ్యాక్ డ్రాప్ కీలకమైన అంశంగా మారుతుంది. కథ మొత్తం రాహుల్ వ్యక్తిగత జీవితం చూట్టే తిరగడంతో పీక్స్ కు వెళ్లినట్లనిపిస్తుంది. క్లైమాక్స్ లో సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి.
దర్శకుడు రాజ్ సత్య ఎంచుకొన్న లీడ్ పాయింట్ బాగుంది. కాకపోతే దాని చుట్టూ అల్లుకొన్న కామెడీ ట్రాక్ విషయంలోనే తడబడ్డాడు. కామెడీని సరిగ్గా పండించలేకపోయాడు. సినిమా తొలిభాగంపై పట్టుకోల్పోయినట్లుగా అనిపించినా... సెకండాఫ్లో తనదైన టేకింగ్తో కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ కనిపించకుండా కవర్ చేసేశాడు. కీలక సన్నివేశాల్లో ప్రతిభను చాటుకొన్నాడు. కథపై ఇంకొంచెం, కామెడీ ట్రాక్పై మరింత కసరత్తు చేసి ఉంటే ఫీల్గుడ్ సినిమా తన కెరీర్లో పడి ఉండేది.
లవర్ బాయ్ క్యారెక్టర్లలో రాహుల్ రవీంద్రన్ నటన ప్రత్యేకంగా కనిపిస్తుంది. అతడి హావభావాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సినిమాలో తండ్రి చనిపోయిన సన్నివేశంలోనూ, తన మిత్రుడు కోమాలోకి వెళ్లిపోయే సీన్లో భావోద్వేగమైన నటనను ప్రదర్శించాడు. తన పాత్ర పరిధి మేరకు రాహుల్ మంచి నటనతో ఆకట్టుకొన్నాడు. సినిమాకు రేష్మీ మీనన్ గ్లామర్ అదనపు ఆకర్షణ. చక్కటి నవ్వుతో, మంచి ఎక్స్ప్రెషన్స్తో అద్భుతంగా కనిపించింది. కీలక సన్నివేశాల్లోనూ మెప్పించింది. నటనపరంగా మరింత శ్రద్ధ తీసుకొంటే గ్లామర్తోపాటు ప్రతిభవంతురాలైన నటిగా పేరుతెచ్చుకొనే అవకాశం ఉంది. కార్తీక్కు మరో లవర్గా జియా కనిపించింది. గ్లామర్తోనే కాకుండా అందాల ఆరబోతలో కూడా జియా ముందున్నట్టు కనిపించింది. జియా నటనకు కూడా మంచి స్పందనే కనిపించింది. కీలక సన్నివేశాల్లో కొంత తడబాటు కనిపించింది. రావు రమేష్ది గుర్తుండిపోయే రోల్. డాక్టర్ పాత్రలో తన మార్కును వదలిపెట్టలేదు. కథకు ఆయువుపట్టుగా మారిన సీన్లకు రావు రమేష్ జీవం పోశాడు. సినిమాను ఫీల్గుడ్గా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. సూర్య, సన ఆకట్టుకొన్నారు. అయితే హాస్య నటులు మాత్రం విసుగు పుట్టించారు. సినిమాకు ప్రతిబంధకంగా మారారు. సునీల్ కశ్యప్ రీ రికార్డింగ్ బాగుంది. పాటలు మాస్ ప్రేక్షకులకు, యూత్కు కనెక్ట్ కాలేదనిపిస్తుంది.
రొటీన్ ప్రేమ కథలా కాకుండా ఓ డిఫరెంట్ పాయింట్తో హైదరాబాద్ లవ్స్టోరి రూపొందింది. నటీనటులు పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాకు బలం అని చెప్పవచ్చు. కాకపోతే కామెడీ సన్నివేశాలు చికాకు పుట్టిస్తాయి. రాహుల్ రవీంద్రన్, రేష్మీ నటన, కథ ప్రొడక్షన్ వ్యాల్యూస్, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. డైలాగ్స్ తోపాటు కామెడీ ట్రాక్స్ ఈ చిత్రానికి మైనస్ పాయింట్ గా నిలిచాయి.
చివరగా :
ఓవరాల్ గా హైదరాబాద్ లవ్ స్టోరీ ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది
Last Updated 25, Mar 2018, 11:58 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కెప్టెన్ స్టీవ్స్మిత్ అతి చేయొద్దు..!
ఇంగ్లాండ్తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్కు ఆ దేశ మాజీ కెప్టెన్ స్టీవ్వా కొన్ని సూచనలు చేశాడు. మైదానంలో
TNN | Updated:
Oct 27, 2017, 03:07PM IST
ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌‌కు ఆ దేశ మాజీ కెప్టెన్ స్టీవ్‌వా కొన్ని సూచనలు చేశాడు. మైదానంలో హద్దుల్లో ఉంటూ.. భావోద్వేగాలను కొంచెం నియంత్రించుకోవాలని హెచ్చరించాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ నవంబరు 23 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌‌ని యుద్ధంతో పోలుస్తూ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
‘స్టీవ్‌స్మిత్‌కి నేను చెప్పే సూచన ఒక్కటే. మైదానంలో అతిగా భావోద్వేగాలను ప్రదర్శించకు. ఎందుకంటే.. కెప్టెన్‌పైనే ఎక్కువ కెమెరా కన్ను ఉంటుంది. నువ్వు నెగటివ్‌గా ప్రవర్తించడం లేదా పిచ్‌ను కాలితో తన్నుతూ అసహనం ప్రదర్శిస్తే క్షణాల వ్యవధిలోనే రిప్లైలో వందసార్లు దాన్ని చూపిస్తారు. ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడిచినా.. బౌలర్లు సరిగా బౌలింగ్ చేయకపోయినా.. కెప్టెన్‌గా వెలుపలికి భావాలు కనిపించకుండా నాలో నేను మాట్లాడుకునేవాడ్ని. నువ్వు అలా కాకుండా సహచరులపై కోపాన్ని ప్రదర్శిస్తే.. స్టేడియంలోని పెద్ద స్క్రీన్లపై అది వెంటనే కనిపిస్తుంది. ఇది ఆటపై కూడా ప్రభావం చూపుతుంది’ అని స్టీవ్‌వా హెచ్చరించాడు. | 2sports
|
bse
విలీనంతో బ్యాంకింగ్ సూచి జోష్
ముంబై,: స్టాక్ మార్కెట్లు గురు వారం ట్రేడింగ్లో లాభాలు నమోదు చేసుకున్నాయి. గత నష్టాల నుంచి క్రమేపీ రికవరీ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు, టిసిఎస్ షేర్ల బైబాక్ వార్తలతో లాభాలతో ప్రారం భం అయినా కాసేపటికే నష్టాల్లోకి మారాయి. ఇక ప్రధాన ఇండెక్స్ కౌంటర్లలో అమ్మకాలు పెరగడంతో నష్టాలు చవిచూసాయి. అయితే ఇంట్రాడే అనం తరం సూచీలు జోరందుకున్నాయి. కనిష్ట స్థాయిలో ప్రధానంగా ఐటి, టెక్నాలజీ, హెల్త్ కేర్ కౌంటర్లలో కొనుగోళ్లతో సూచీల లాభాలు అంతకంతకూ పెరిగాయి. ట్రేడింగ్ చివరకు సూచీలు ఒకరోజు గరిష్టస్థాయిలో ముగిసాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో మొదలైనా దేశీయ మార్కెట్లలో జోష్ కనిపించింది. భార తీయ స్టేట్బ్యాంకులో నాలుగుఅనుబంధ బ్యాం కుల విలీనానికి అనుమతి లభించడం బ్యాం కింగ్ కౌంటర్కుర్యాలీమద్దతునిచ్చింది. టిసిఎస్, ఇన్ఫోసిస్వంటి దిగ్గజ ఐటిసంస్థలుషేర్ల బైబ్యాక్ ప్రతిపాదనల వార్తలు కూడా ఆ రంగంలోని షేర్లలో భారీకొనుగోళ్లకు కారణంఅయ్యాయి. ఎఫ్ ఎంసిజి మినహాయిస్తే అన్ని సెక్టార్లు లాభాల్లోనే ముగిసాయి. హెల్త్కేర్షేర్లు, ఐటి,టెక్నాలజీ రంగాల షేర్లు ఎక్కువ లాభపడ్డాయి.
చమురుగ్యాస్ మెటల్ కౌంటర్లలో కూడా భారీ కొనుగోళ్లు జరిగాయి. ప్రధా న సూచీలకంటే స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. సెన్సెక్స్ 145.71 పాయిం ట్లు లాభపడి 28,301.27 పాయింట్ల వద్ద ముగి సింది. నిఫ్టీ 53.30 పాయింట్లు లాభపడి 8778 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాల్లోంచి లాభాల్లోకి పుంజుకుని 80 పాయింట్లు వృద్ధిని సాధించి 20,243.70వద్ద ముగిసింది. నిఫ్టీలో సన్ఫార్మా 4.21శాతం, అరబిందోఫార్మా 3.33 శాతం, ఇన్ఫోసిస్ 3.08 శాతం, టాటామోటార్స్ డివిఆర్ 2.80శాతం, మారుతిసుజుకి 2.76శాతం లాభపడ్డాయి. ఇక ఐటిసి 2.60శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ 1.78శాతం, బోష్ 1.22శాతం, ఏసియన్ పెయింట్స్ 1.20శాతం, బిపిసి ఎల్ 0.79శాతం నష్టపోయి నిఫ్టీ టాప్ నష్టాల జాబితాలోకి మళ్లాయి. ఫార్మా 2.4శాతం, రియాల్టీ 2.1.శాతం, ఐటి రెండుశాతం, మెటల్స్ 1.9శాతం బిఎస్ఇ సెన్సెక్స్్లో లాభాల్లో ముగిసాయి. ఎఫ్ఎం సిజి 1శాతం దిగజారింది. ఇతర లాభాల్లో ముగిసిన సూచీల్లో టాటామోటార్స్ ఎక్కువ లాభపడింది. ఎస్బిఐలో అనుబంధ బ్యాంకుల విలీనాని కి కేబినెట్ అనుమతితో ఎస్బిఐ 3శాతం పెరిగింది. కేడిల్లాహెల్త్కేర్ 17శాతం షేర్లు పెరిగాయి. అమెరికా ఎఫ్డిఎ మోరాల్య సౌకర్యంపై క్లియరెన్స్ ఇవ్వడమే ఇందుకు కీలకం.
నష్టాల్లోఐటిసి, ఏసియన్ పెయిం ట్స్ అదానిపోర్టులు 0.8 నుంచి 2.5 శాతం మధ్యలో నష్టపోయాయి. ఆసియా మార్కెట్లపరంగా తాజాగా హాకాంగ్ స్టాక్స్ ఐదునెలల గరిష్టస్థాయికి చేరాయి. వాల్ స్ట్రీట్ ఇటీవలే రికార్డుస్థాయికి చేరాయి. ఎస్అండ్పి 500 ఏడు ట్రేడింగ్ సెషన్లతో పోలిస్తే భారీగా పెరిగింది. యూరోపియన్ స్టాక్స్ కూడా భారీగానే పెరిగాయి. స్టాక్స్ 600 సూచీ 371.34 పాయింట్లు పెరిగింది. రెండునెలల గరిష్టంగా కొనసాగాయి. ఆసియా పసిఫిక్ షేర్లు జపాన్ బైటి ప్రాంత షేర్లు 0.2శాతం పెరిగాయి. | 1entertainment
|
అదరగొట్టిన ఎంఆర్ఎఫ్ లాభాలు
- క్యూ2లో 95% పెరుగుదల
న్యూఢిల్లీ : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ గత జనవరి నుంచి మార్చితో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 94.66 శాతం వృద్ధితో రూ.332.62 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.170.87 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. చెన్నరు కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ కాలాన్ని ఆర్ధిక సంవత్సరంగా పరిగణిస్తుంది. గత క్యూ2లో కంపెనీ నికర అమ్మకాలు రూ.3,310.61 కోట్లకు చేరాయి. ఇంతక్రితం క్యూ2లో రూ.3,297.4 కోట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. గురువారం నిఫ్టీలో ఎంఆర్ఎఫ్ షేర్ 3.60శాతం లేదా రూ.1,396.10 పెరిగి రూ.40,136 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Visit Site
Recommended byColombia
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా భారత్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 0, 17, 11 పరుగులతో నిరాశపరిచిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో చాలా పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. ఊరించే బంతులు విసిరినా.. పవర్ ప్లేలో ఎలాంటి సాహసాలకీ వెళ్లకుండా జాగ్రత్తపడిన రోహిత్ శర్మ చివర్లో ఆకాశమే హద్దుగా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. ఆరంభంలో రోహిత్ శర్మ ఇబ్బంది పడుతుండటంతో.. స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ (35: 27 బంతుల్లో 5x4, 1x6) తనదైన శైలిలో బౌండరీలు బాదేశాడు. దీంతో భారత్ జట్టు.. 9.4 ఓవర్లు ముగిసే సమయానికి 70/0తో మెరుగైన స్థితిలో నిలిచింది.
భారీ స్కోరు దిశగా సాగిపోతున్న భారత్‌ జోరుకి రుబెల్ హుస్సేన్ కళ్లెం వేశాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన రుబెల్ బౌలింగ్‌లో యార్కర్‌ని ఆడటంలో విఫలమైన శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ.. ధావన్ ఔట్ తర్వాత వచ్చిన సురేశ్ రైనాతో కలిసి ఇన్నింగ్స్‌ని నడిపించాడు. అర్ధ శతకం వరకూ నెమ్మదిగా ఆడిన రోహిత్ 15వ ఓవర్ తర్వాత గేర్ మార్చి.. ఎడా పెడా బౌండరీలు బాదేశాడు. మరో ఎండ్‌లోని రైనా కూడా బ్యాట్ ఝళిపించడంతో.. బంగ్లా బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో.. 15 ఓవర్లు ముగిసే సమయానికి 117/1తో ఉన్న టీమిండియా.. ఆ తర్వాత ఓవర్లలో వరుసగా 9, 14, 21, 11, 4 పరుగులు రాబట్టేసింది. చివరి ఓవర్‌లో తొలి బంతికి రైనా ఔటవగా.. ఆఖరి బంతికి రోహిత్ శర్మ రనౌటయ్యాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
tollywood actress file a cheating case at banjara hills police station
Tara Chowdary: పెళ్లిపేరుతో బావ తనను మోసం చేశాడంటూ నటి ఫిర్యాదు
బావ వరసయ్యే వ్యక్తి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ టాలీవుడ్కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Samayam Telugu | Updated:
Dec 14, 2018, 09:58AM IST
బావ వరసయ్యే వ్యక్తి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ టాలీవుడ్ నటి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 1)కి బావ వరసయ్యే చావ రాజ్కుమార్ తనను పెళ్లి పేరుతో మోసం చేసినట్టు నటి తారా చౌదరి (31) ఫిర్యాదు చేసిందని అన్నారు. గతంలో రాజ్కుమార్ సోదరి సుజాతతో తనకు సన్నిహిత సంబంధాలుండేవని తారా తన ఫిర్యాదులో తెలిపారు. ఈ క్రమంలో రాజ్కుమార్ను వివాహం చేసుకోవాలని సుజాత తనను కోరారని తారాచౌదరి పేర్కొంది. అయితే అప్పటికే రాజ్కుమార్కు వివాహమైందని తాను ప్రశ్నిస్తే విడాకులు తీసుకుంటాడని నమ్మబలికిందని తెలిపింది. అయితే, తాను రాజ్కుమార్ను పెళ్లి చేసుకోడానికి నిరాకరించానని తెలియజేసింది. అనంతరం హైదరాబాద్ నుంచి తాను విజయవాడకు వెళ్లిపోయినా అక్కడ కూడా రాజ్కుమార్ తనను వదిలిపెట్టలేదని వెల్లడించింది.
తాను నివాసం ఉండే చుట్టుపక్కల వారితో తారాచౌదరి భర్తనని చెప్పి ప్రచారం చేశాడన, ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే తప్పించుకుంటున్నాడని ఫిర్యాదులో వివరించింది. ఒత్తిడి చేసినా నిరాకరించడంతో అతడిపై చీటింగ్ కేసు పెట్టిందని తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే, గతంలో తారా చౌదరి వ్యవహారం టాలీవుడ్నే కాదు, రాజకీయ రంగాన్ని కూడా ఓ కుదుపు కుదిపింది. సృష్టిస్తోంది. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన తారా చౌదరి, ఆ తర్వాత వ్యభిచారాన్ని ప్రవృత్తిగా స్వీకరించింది. ఛాన్సుల కోసం వచ్చిన అమ్మాయిలను నగ్నంగా చిత్రీకరించి, ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసేది. ఆ నగ్న వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని షరతులు విధించేది. ఎవరైనా ఎదురు తిరిగితే ఆ అమ్మాయి నగ్న వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది.
అంతేకాదు రాజకీయ నేతల అండతో అడ్డగోలు పనులకు శ్రీకారం చుట్టింది. నేతలను బుట్టలో వేసుకుని స్పై కెమేరాల్లో వారి శృంగార లీలలను బంధించి, వారితో తన పనులు చక్కబెట్టుకున్నట్టు వెలుగుచూసింది. ఒక బడా వ్యాపారవేత్త హత్యకు సైతం ముంబాయి ముఠాలతో తారా చౌదరి పథకం వేసినట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన తారపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. | 0business
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Hyderabad, First Published 17, Aug 2018, 4:59 PM IST
Highlights
కాస్టింగ్ కౌచ్, మహిళల వేధింపులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండకూడదు. వెంటనే ప్రతిఘటించాలని చెబుతూ శ్రీరెడ్డిపై కొన్ని కామెంట్స్ చేశారు
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి రీసెంట్ గా కోలీవుడ్ కి వెళ్లి అక్కడి ప్రముఖులను కూడా టార్గెట్ చేసింది. అయితే దాదాపు ఇండస్ట్రీలో అందరూ కూడా శ్రీరెడ్డిని వ్యతిరేకిస్తూ ఆమెపై కేసులు పెట్టారు. కాస్టింగ్ కౌచ్ పై స్పందించేవారు కూడా శ్రీరెడ్డి వ్యవహారాలను తప్పుబడుతూ దూషించారు. తాజాగా నటి డిస్కో శాంతి కూడా ఈ విషయంపై స్పందించింది.
'కాస్టింగ్ కౌచ్, మహిళల వేధింపులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండకూడదు. వెంటనే ప్రతిఘటించాలని' చెబుతూ శ్రీరెడ్డిపై కొన్ని కామెంట్స్ చేశారు. 'మగాడు వచ్చి నీ నుండి ఏదో ఆశిస్తున్నప్పుడు నువ్వు కుదరదని చెప్పాలి. నువ్వు ఎందుకు ఓకే చెప్పావు. మగాడు బలవంతంగా తీసుకొని వెళ్తే నేరం. నువ్వు ఇష్టపడి వెళ్లి ఏం చేస్తున్నావ్.. అడిగినప్పుడే ఒకటి కొడితే మళ్లీ నీ జోలికి రారు కదా.. అంతా జరిగిపోయిన తరువాత నిందిస్తూ మాట్లాడడం సరి కాదు. మీడియాలో హైలైట్ కావడానికే ఇలా చేసి ఉండొచ్చు' అంటూ వ్యాఖ్యలు చేసింది.
ఇక ఇండస్ట్రీలో తనకి అలాంటి అనుభవం ఎప్పుడు ఎదురుకాలేదని, ఒకవేళ నాతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే అక్కడే చంపేసి ఉండేదాన్ని అంటూ ఘాటుగా స్పందించింది.
Last Updated 9, Sep 2018, 12:20 PM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
చెడ్డోడేం కాదు.. వార్నర్కు బాసటగా విలియమ్సన్
బాట్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న తన ఐపీఎల్ సహచరుడు డేవిడ్ వార్నర్కు కేన్ విలియమ్సన్ అండగా నిలిచాడు.
TNN | Updated:
Mar 29, 2018, 11:37AM IST
చెడ్డోడేం కాదు.. వార్నర్కు బాసటగా విలియమ్సన్
డేవిడ్ వార్నర్కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాసటగా నిలిచాడు. సన్రైజర్స్ తరఫు వార్నర్ కెప్టెన్సీలో ఆడిన విలియమ్సన్.. అతడు చెడు వ్యక్తి కాదని తెలిపాడు. మోసం చేశారంటూ క్రికెట్ ఫ్యాన్స్ వార్నర్, స్మిత్లను తిడుతున్న తరుణంలో కేన్.. తన సహచరుడికి అండగా నిలవడం గమనార్హం. బాల్ ట్యాంపరింగ్ ఘటన జరిగిన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వార్నర్తో టచ్లో ఉన్నానని కివీస్ కెప్టెన్ తెలిపాడు.
Visit Site
Recommended byColombia
‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ చర్యను ఏ జట్టూ సమర్థించదు. కానీ వార్నర్ చెడ్డోడేమీ కాదు. అతడు తప్పు చేశాడు, దాన్ని ఒప్పుకున్నాడు. అలా చేసినందుకు వారు నిరాశ చెందారు.’’ అని విలియమ్సన్ తెలిపాడు.
బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా కఠినంగా వ్యవహరించింది. వార్నర్, స్మిత్లు ఏడాదిపాటు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధించింది. బాన్క్రాఫ్ట్పై 9 నెలలపాటు వేటు వేసింది. స్మిత్, బాన్క్రాఫ్ట్లను నిషేధం ముగిసిన ఏడాది దాకా కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. వార్నర్ను జీవితాంతం ఎలాంటి నాయకత్వ బాధ్యతలకు పరిగణనలోకి తీసుకోబోమని కరాఖండీగా చెప్పింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కోరిక తీరిందన్న స్టార్ హీరోయిన్.. ఫైనల్గా సాధించానంటూ పోస్ట్
బాండ్ గర్ల్గా ఫేమస్ అయిన హాలీవుడ్ హీరోయిన్ హాలీ బెర్రీ తన కోరిక నెరవేరిందంటూ ట్వీట్ చేశారు. సిక్స్ పాక్ యాబ్స్ సాదించిన హాలీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
Samayam Telugu | Updated:
Nov 10, 2019, 10:02AM IST
హాలీ బెర్రీ
హాలీవుడ్ యాక్షన్ స్టార్ హాలీ బెర్రీ తన సోషల్ మీడియా పేజ్లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధించటం కన్నా గొప్ప ఫీలింగ్ ఏది ఉండదు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న నా బ్రూజ్ మూవీ కోసం నేను సెట్ చేసుకున్ గోల్ సిక్స్ ప్యాక్ యాబ్స్ సాధించటం. ఈ రోజు నా గోల్ రీచ్ అయ్యాను. ఈ విషయం నేనే నమ్మలేకపోతున్నా` అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు 53 ఏళ్ల హాలీ బెర్రీ.
Visit Site
Recommended byColombia
హాలీ సిక్స్ ప్యాక్ సాధించటంపై స్పందించిన ఆమె పర్సనల్ ట్రైనర్ ముబారక్ మాలిక్ ఇది ఎచీవ్మెంట్ అంత సులభంగా సాధ్యం కాలేదన్నారు. హాలీ రోజుకు నాలుగు గంటల చొప్పున జిమ్ చేసేదని తెలిపాడు. అంతేకాదు ఆహారం విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని అప్పుడప్పుడు ఉపవాసం ఉంటూ కీటో డైట్ను ఫాలో అవ్వటం వల్లే సిక్స్ ప్యాక్ సాదించికగలిగిందని తెలిపారు.
Also Read: మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్.. దర్శకుడెవరంటే?
తన సిక్స్ ప్యాక్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చేసిన హాలీ బెరీ అందరూ తనలా గోల్స్ సెట్ చేసుకొని వాటిని సాధించాలని సూచించారు. `మీ ఫిట్నెస్ గోల్ ఏంటి..? మీరు అనుకున్న దానికన్నా ఉన్నతమైన గోల్ సెట్ చేసుకోండి. మీ గోల్ను కామెంట్స్ ద్వారా తెలిపి వాటిని సాధించేందుకు కష్టపడండి. అది సాధించటం కష్టం కాదు. కానీ మీ కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది` అంటూ కామెంట్ చేసింది.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ కొత్త అవతారం.. ఆర్ఆర్ఆర్ కన్నా ముందేనా?
బాండ్ గర్ల్గా ఫేమస్ అయి హాలీ బెర్రీ అకాడమీ అవార్డును సైతం సాధించింది. సినిమాలతో పాటు టెలివిజన్ షోస్లో కూడా కనిపించింది. నటిగానే కాక నిర్మాతగాను పలు చిత్రాలను, టీవీ కార్యాక్రమాలను నిర్మించింది. త్వరలో తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బ్రూయిజ్డ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె సిక్స్ ప్యాక్లో కనిపించనుంది. | 0business
|
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
First Published 15, Oct 2018, 3:29 PM IST
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
పందెం కోడి-2 ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0business
|
Srilanka Team
ఫిట్నెస్పై శ్రీలంక క్రికెటర్లకి వార్నింగ్
కొలంబో: ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన శ్రీలకం క్రికెట్ జట్టుకి ఆదేశ ప్రభుత్వం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. మూడు నెలల్లోపు ఫిట్నెస్ సాధించాలని లేకపోతే జట్టు నుంచి పక్కకి తప్పించాల్సి ఉంటుందంటూ ఆదేశ క్రీడల మంత్రి దయసిరి జయశేఖర వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ సర్పరాజ్ ఇచ్చిన సులువైన క్యాచ్లను శ్రీలంక ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఆటగాళ్లలో సరైన ఫిట్నెస్ లేకపోవడంతోనే ఆమ్యాచ్లో శ్రీలంక ఓటమి చవి చూసిందని ఇప్పటికే విమర్శలు గుప్పించిన క్రీడల మంత్రి తాజాగా హెచ్చరికలు పంపాడు.
జింబాబ్వేతో శుక్రవారం నుంచి సిరీస్ మొదలుకా నుంది. ఆటగాళ్లకి ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తే ఒక్కరికి కూడా సంతృప్తికర ఫిట్నెస్ స్థాయి లేదు. కానీ…ఈ సిరీస్కు మాత్రం ఆంక్షల్ని సడలి స్తున్నాం. మూడు నెలల్లోపు వంద శాతం ఫిట్నెస్ సాధించకపోతే జట్టులో చోటు వదులుకోక తప్పదని మంత్రి హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం క్రీడల మంత్రిని కోతితో పోల్చిన ఫాస్ట్ బౌలర్ మలింగ దాదాపు 80కిలోల బరువు ఉన్నాడని..పరీక్షల్లో నిర్ధేశించిన సమయంలో పరుగును పూర్తి చేయడంతో పూర్తిగా విఫలమైనట్లు సమాచారం. దీంతో మరీ పేలవ ఫిట్నెస్ కారణంగా అతనికి జింబాబ్వేతో మ్యాచ్లో చోటు కష్టమేనని వార్తలు వస్తున్నాయి. | 2sports
|
Visit Site
Recommended byColombia
‘పంజాబీ సంప్రదాయంలో నాలుగు రోజుల పాటు కపిల్ శర్మ పెళ్లి వేడుకలు నిర్వహిస్తారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఆ వేడుకలకు హాజరై కపిల్, గిన్నీలను ఆశీర్వదిస్తారు. వీలు చూసుకుని ముంబైలో తన స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులకు కపిల్ పార్టీ ఇవ్వనున్నాడని’ సన్నిహితులు చెబుతున్నారు. ది కపిల్ శర్మ షోతో బుల్లితెరకు రీఎంట్రీ ఇవ్వనున్నాడు కపిల్.
కాగా, కామెడీ నైట్స్ విత్ కపిల్ ప్రోగ్రాంతో కపిల్ శర్మ స్టార్ కమెడియన్గా మారిన విషయం తెలిసిందే. ‘గిన్నీ జత్రాత్ నాలో సగభాగం మాత్రమే కాదు. ఆమె రాకతో నా జీవితం పరిపూర్ణం. లవ్ యూ గిన్నీ, ఆమెను స్వాగతిస్తున్నా. ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నానంటూ ఈ ఏడాది వేసవి సమయంలో తన ప్రేమ విషయాన్ని కపిల్ షేర్ చేసుకున్నాడు. కపిల్ శర్మ సహ నిర్మాతగా వ్యవహరించిన ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అక్టోబర్ 12న విడుదల కానుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రిటైర్మెంట్ వార్తల్ని ఖండించిన సేహ్వాగ్
వీరేందర్ సేహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
TNN | Updated:
Oct 20, 2015, 05:32PM IST
వీరేందర్ సేహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఆయన అధికారిక ప్రకటన చేసినట్లుగా ఎటువంటి క్లారిటీ లేకపోవడం మొదట క్రికెట్ వర్గాల్లో కొంత గందరగోళానికి దారితీసింది. ఈనేపథ్యంలోనే తాను అంతర్జాతీయ క్రికెట్కి గుడ్బై చెప్పినట్లుగా వస్తున్న వార్తలపై స్పందించిన సేహ్వాగ్.. ఆ వార్తల్ని ఖండించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 17,253 పరుగులు చేసిన సేహ్వాగ్ గత రెండున్నరేళ్లుగా భారత్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టెస్టు మ్యాచుల్లో రెండుసార్లు త్రిపుల్ సెంచరీ సాధించిన ఒకే ఒక్క భారత ఆటగాడిగా ఓ అరుదైన రికార్డు సేహ్వాగ్ సొంతం. టెస్ట్ కెరీర్లో 104 మ్యాచ్లు ఆడిన సేహ్వాగ్ 8,586 పరుగులతో, అత్యంత పరుగులు సాధించిన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. వన్డే ఇంటర్నేషనల్స్ విషయానికొస్తే, 219 అత్యధిక స్కోర్ సహా 15 సెంచరీలు కొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్మన్ మొత్తం 8,273 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. రేపు అక్టోబర్ 20వ తేదీ, మంగళవారం సేహ్వాగ్ 37వ బర్త్ డే కావడంతో అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగేదీ లేనిది రేపు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం వుందని తెలుస్తోంది. | 2sports
|
Visit Site
Recommended byColombia
ఇన్నింగ్స్ 123వ ఓవర్లో మిచెల్ స్టార్క్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని అప్పర్ కట్ తరహాలో సిక్స్గా తరలించేందుకు ప్రయత్నించిన కోహ్లీ.. బౌండరీ లైన్కి సమీపంలో ఫీల్డర్ అరోన్ ఫించ్ చేతికి చిక్కాడు. ఈ బంతికి ముందు కూడా స్టార్క్ షార్ట్ పిచ్ బాల్ విసిరాడు. దాన్ని సమర్థంగా తిప్పికొట్టిన కోహ్లీ మిడాఫ్ దిశగా బౌండరీకి తరలించాడు. దీంతో.. మళ్లీ అదే బంతిని సంధించిన స్టార్క్.. ఈసారి కొంచెం బౌన్స్ని జోడించాడు. అయినప్పటికీ.. కోహ్లీ ఆ బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు.
@imVkohli THE BIG ONE! Mitchell Starc gets @imVkohli! #KingKohli #Kohli LIVE #AUSvIND: https://t.co/zixhmtKsWV https://t.co/bfmi20G0Pr
— Telegraph Sport (@telegraph_sport) 1545878736000
"And then they said, 'when @imVkohli gets to 50 he almost always gets a hundred'." LIVE #AUSvIND:… https://t.co/Nflb3UWbxs
— Telegraph Sport (@telegraph_sport) 1545879283000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
విశాఖలో తొలి వికెట్ బుమ్రా ఖాతాలో..!
శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్కి శుభారంభం లభించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే
TNN | Updated:
Dec 17, 2017, 02:16PM IST
విశాఖలో తొలి వికెట్ బుమ్రా ఖాతాలో..!
శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌కి శుభారంభం లభించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తెలివైన బంతి విసరడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక జట్టు 15 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది.
బుమ్రా విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని లాంగాన్ దిశగా హిట్ చేసేందుకు శ్రీలంక ఓపెనర్ గుణతిలక (13: 12 బంతుల్లో 2x4) ప్రయత్నించాడు. కానీ.. బంతిని అతను ఆశించినంత బలంగా హిట్ చేయలేకపోవడంతో బంతి.. మిడాన్ దిశగా గాల్లోకి లేచి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్లింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
MICROSOFT
మైక్రోసాఫ్ట్ నుంచి ల్యాప్టాప్
హైదరాబాద్, మే 4: క్లాస్రూమ్ విద్యార్థుల కోసం స్పెషల్గా డిజైన్ చేసిన విండోస్ 10ఎస్ను మైక్రో సాఫ్ట్ ఆవిష్కరించింది. ఈ విండోస్ 10ఎస్ కూడిన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్నూ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ డివైజ్ ధర 999 డాలర్లు అంటే సుమారు 64,090 రూపాయలు. మే 2 నుండి కంపెనీ ఈ డివైజ్ ప్రీ ఆర్డర్లను ప్రారంభించనుంది. జూన్ 15 నుండి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ టాప్ నూ కంపెనీ మార్కెట్లోకి తీసు కొచ్చింది. ఈ డివైజ్ ధర 999డాలర్లు అంటే సుమారు 64,090 రూపాయలు మే 2 నుంచి కంపెనీ ఈ డివైజ్ ప్రీ-అర్డర్లను ప్రారంభించనుంది. జూన్ 15 నుంచి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ లను డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. బుర్గుండీ, కోబాల్ట్బ్లూ, గ్రే, ప్లాటినం రంగుల్లో ఈ ల్యాప్టాప్ అందుబాటులో ఉండనుంది. దీని బరువు 2.76 పౌండ్లు కాగా, 14.5 ఎంఎం కంటే తక్కువ మందాన్నే ఇది కలిగి ఉంది. మార్కెట్లో ఉన్న మ్యాక్ బుక్ ఎయిర్ లేదా ప్రోలకంటే ఈ ల్యాప్టాప్ చాలా పలుచగా, తేలికగా ఉండనుం దని కంపెనీ చెబుతోంది. వాటి కంటేఎక్కువ వేగవంతంగా కూడా పనిచేయనుందట. ఆపిల్ మ్యాక్ బుక్ ప్రొడక్ట్ల కంటే ఎక్కువ బ్యాటరీ సామ ర్థ్యాన్ని కలిగి ఉందని మైట్రోసాఫ్ట్ వెల్లడించింది. | 1entertainment
|
Hyderabad, First Published 15, May 2019, 2:43 PM IST
Highlights
100కోట్ల మార్కెట్ తో నిత్యం సౌత్ స్టార్ హీరోలకు పోటీనిచ్చే కథానాయకుడు అజిత్. సినిమా సినిమాకు అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోన్న ఈ స్టార్ హీరో ఒక టెక్నీషియన్ ని నమ్మితే అస్సలు వదలడు.
100కోట్ల మార్కెట్ తో నిత్యం సౌత్ స్టార్ హీరోలకు పోటీనిచ్చే కథానాయకుడు అజిత్. సినిమా సినిమాకు అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోన్న ఈ స్టార్ హీరో ఒక టెక్నీషియన్ ని నమ్మితే అస్సలు వదలడు.గతంలో దర్శకుడు శివతో వరుసగా నాలుగు సినిమాలను వెంట వేంటనే ఒకే చేసిన సంగతి తెలిసిందే.
వీరమ్ - వేదాలమ్ - విశ్వాసం అంటూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు షూటింగ్ దశలో ఉండగానే మరో యువ దర్శకుడికి బంపర్ అఫర్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. కార్తీ 'ఖాకి' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న H.వినోథ్ ప్రస్తుతం అజిత్ 59వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ పింక్ సినిమాకు ఇది రీమేక్.
అయితే దర్శకుడి మేకింగ్ పై అజిత్ కన్ను పడింది. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే వినోథ్ కి మరో అవకాశం ఇస్తున్నట్లు చెప్పేశాడు. నా అభిమానులను దృష్టిలో పెట్టుకొని నీ స్టైల్ లో ఒక మంచి కథను సెట్ చేస్కో.. ఈ ప్రాజెక్ట్ అయిపోగానే కొత్త సినిమాను మొదలెడదామని అజిత్ తన 60వ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు. మరి దర్శకుడు వినోథ్ అజిత్ కి ఎలాంటి విజయాల్ని అందిస్తాడో చూడాలి.
Last Updated 15, May 2019, 2:48 PM IST | 0business
|
శ్రీలంకపై భారత్ ఘన విజయం
Highlights
టీ20 ఆసియాకప్ లో మహిళా జట్టు ముందజ
ఆసియా కప్లో బారత మహిళా జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. ఇవాళ శ్రీలంక తో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత జట్టు మరో విజయాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించి ఆ సీరీస్ లో మూడో విజయాన్ని కైవసం చేసుకుంది.
కౌలాలంపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన లంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ భారత బౌలర్లు విజృంభించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లంక జట్టు 107 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు ఏక్తా బిస్త్కు రెండు, జులన్ గోస్వామి, పాటిల్, పూనమ్ యాదవ్కు తలో వికెట్ దక్కింది.
108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాట్ ఉమెన్స్ సమిష్టిగా రాణించి విజయం లక్ష్యాన్ని అలవోకగా చేదించారు. 108 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిథాలీ రాజ్(23), హర్మన్ప్రీత్ కౌర్(24), వేదా కృష్ణమూర్తి(29 నాటౌట్), అనుజా పటేల్( 19 నాటౌట్) పరుగులు సాధించి జట్టు విజయంలో తలో చేయి వేశారు. | 2sports
|
Softball team
ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక
అనంతపురంµ: ఈనెల 18 నుండి 20వ తేది వరకు పంజాబ్లోని పాటియాలాలో జరిగే సీనియర్ ఫెడరేషన్ కప్ జాతీయ సాఫ్ట్బాల్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయి జట్టును అనంతపురంలో ఎంపిక చేశారు. గత కొన్ని రోజులుగ అనంతపురం ఆర్డిటి మైదానంలో శిక్షణ ఇచ్చి జట్టును ఎంపిక చేసినట్లు ఆర్డిటి ముఖ్యులు నిర్మల్కుమార్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్రకార్యదర్శి సి వెంకటేశులు, జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగరాజు తెలిపారు. రాష్ట్రస్థాయి జట్టులో గుంటూరు జిల్లా నుండి వై గోపి. జె బాబు, ఏ కీర్తి, ఆర్ రామాంజినేయులు, ఏ విజయకాంతరెడ్డిలు, అనంతపురం నుండి మాధవ నరసింహ, పి కిరణ్కుమార్, ఆనంద్కుమార్, కె కార్తీక్, ఆర్ అజ§్ులు వున్నారు. విజయనగరం నుండి తిరుపతయ్య, కడప నుండి నాయక్, ఏ వెంకటతేజ, విశాఖపట్నం నుండి టి సురేష్బాబు, శ్రీకాకుళం నుండి టి శ్రీను, ప్రకాశం నుండి ఎస్ అల్లాబాషా, వెస్ట్గోదావరి జి ఉషంత్, ప్రకాశం నుండి ప్రణ§్ు నాయుడు జట్టుకు ఎంపికయ్యారు. | 2sports
|
Mutual Funds
ఫండ్స్రంగ పెట్టుబడులపై పదిశాతం పన్ను!
ముంబై, జూన్ 22: కేంద్ర ప్రభుత్వం రిటైల్ ఇన్వెస్ట ర్లు ఎక్కువగా పెట్టుబడులు పడుతున్న ఫండ్స్ రంగంలో పన్నుశాతం పదిశాతంగా ఉంచాలని చూస్తోంది. మ్యూచువల్ఫండ్రంగంలోజారీ అయ్యే డివిడెండ్లపై భారీపన్ను విధించి రాబడులుపెంచాల ని అంచనా. దీనివల్ల ఇన్వెస్టర్లు వచ్చే ఆర్థిక సంవ త్సరంలో సుమారు రూ.740 కోట్ల వరకూ పెట్టు బడులు పెట్టాలని అంచనా. అయితే ఫండ్ సంస్థల సంఘం ఆంఫీ మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తిచేసామని ఇప్పటికే ఆర్థికశాఖ వద్ద ఈ ప్రతిపాదన ఉందని తగ్గుతుందన్న వాశ్వఆసంతో ఉన్నాయి. ఆదాయపు పన్నుచట్టం 2017 సెక్షన్ 115 బిబిడిఎ ప్రకారం మూచువల్ఫండ్ పెట్టుబడులపై పన్ను డివిడెండ్లు పదిశాతం వరకూ ఉంటుందని, మొత్తం రాబడులు అస్సెస్సీలకు పదిలక్షలకు మించితే అది కూడా కంపెనీలు జారీచేసిన డివిడెండ్లు, చెల్లించిన మొత్తాలను కలుపుకుని పదిలక్షలు దాటితే పదిశాతం పన్ను వర్తిస్తుంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్రంగంలో పెట్టుబడులు ఏడులక్షలకోట్ల రూపా యలకుపైబడి ఉన్నాయి. కంపెనీలు సాలీనా 1.4 శాతం పన్నులు చెల్లిస్తున్నాయి. ఈమొత్తమే 7400 కోట్ల రూపాయలుగా ఉంది.
ప్రస్తుతం ఈ పన్ను పదిశాతం పెంచిన పక్షంలో అదనపుభారం రూ.740 కోట్లు పడుతుందని అంచనా. ప్రస్తుతం ఎంఎఫ్సంస్థలు ఐటి చట్టం 1023డి సెక్షన్ప్రకారం పన్ను మినహాయింపును పొందుతున్నాయి. తాజా ప్రతిపాదన ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్లపైనే ఉంటుం దని ఈ రంగ నిపుణులు చెపుతున్నారు. ఇప్పటి వరకూ హిందూ అవిభక్త కుటుంబాలు దేశీయ కంపెనీలు పదిలక్షల రాబడి ఒక ఆర్థికసంవత్స రంలో పెరిగితే పదిశాతం పన్నుపరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఫండ్సంస్థల గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్ల ఖాతాలు దేశంలో 4.60 కోట్లవరకూ ఉన్నాయి.
మార్చినెలలో 4.4 కోట్లనుంచి గణనీ యంగా పెరిగాయి. ఆంఫీ ఇదే విషయమై మాట్లా డుతూ ఇప్పటికే ఆర్థిక శాఖను సంప్రదించామని, రిటైల్ ఇన్వెస్టర్లకు పన్నుభారం వేయవద్దని సూచిం చామన్నారు. దీనివల్ల మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుందన్నారు. అలాగే కొన్ని సిఎ సంస్థల నుంచి కూడా సానుకూలమైన అభిప్రాయాలు వెల్లడి అయ్యాయని అందువల్ల పన్ను డివిడెండ్ అంశం ప్రస్తావనకు రాకపోవచ్చని చెపుతున్నారు. | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
చరిత్రలో ఈ రోజు.. సచిన్ 50వ శతకం
టెస్టు మ్యాచ్లో ఓ శతకం సాధిస్తేనే.. ఈ తరం ఆటగాళ్లు గాల్లోకి పంచ్లిస్తూ ప్రపంచాన్ని జయించినంతగా సంబరాలు
TNN | Updated:
Dec 19, 2017, 04:21PM IST
చరిత్రలో ఈ రోజు.. సచిన్ 50వ శతకం
టెస్టు మ్యాచ్‌లో ఓ శతకం సాధిస్తేనే.. ఈ తరం ఆటగాళ్లు గాల్లోకి పంచ్‌లిస్తూ ప్రపంచాన్ని జయించినంతగా సంబరాలు చేసుకుంటుంటారు. అలాంటిది ఓ క్రికెటర్ కెరీర్‌లో 50వ టెస్టు శతకాన్ని పూర్తి చేసుకుంటే.. ఆ క్షణంలో అతను ఎన్ని పంచ్‌లివ్వాలి..? ఎలా సంబరాలు చేసుకోవాలి..? కానీ.. ఆ భారత దిగ్గజ క్రికెటర్ మాత్రం వినయంగా హెల్మెట్ తీసి.. ఆకాశం వైపు చూస్తూ.. అభిమానులకి బ్యాట్‌తో అభివాదం చేశాడు. ఎందుకంటే.. సెంచరీలు ఆ బ్యాట్స్‌మెన్‌కి మంచినీళ్ల ప్రాయం. అతనే క్రికెట్ చరిత్రలో వంద శతకాలు (వన్డేల్లో 49, టెస్టుల్లో 51) బాదిన ఏకైక క్రికెటర్.. సచిన్ తెందుల్కర్ . కెరీర్‌లో 50వ టెస్టు శతకాన్ని సచిన్ అందుకుని నేటికి సరిగ్గా ఏడేళ్లు.
2010, డిసెంబరు 19 దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ (111 నాటౌట్: 241 బంతుల్లో 13x4, 1x6) అజేయ శతకం బాదాడు. ఈ మ్యాచ్‌ మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 136 పరుగులకే కుప్పకూలిపోయింది. సచిన్ 36 పరుగులతో నిరాశపరిచాడు. అనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ని 620/4తో డిక్లేర్ చేసి భారత్‌కి సవాల్ విసరగా.. రెండో ఇన్నింగ్స్‌లో సచిన్ సెంచరీతో కదం తొక్కాడు. కానీ.. ధోనీ (90) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో భారత్ చివరికి ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Feb 14,2016
మార్కెట్లోకి జియోని ఎస్6
హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల కంపెనీ జియోని భారత మార్కెట్లోకి జియోనిఎస్6 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు అల్ట్రాసిమ్ డిజైన్ల కంటే మెరుగైన అనుభూతిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ.19,999గా నిర్ణయించింది. 4జి ఎల్టివి, వోల్టే కనెక్టివిడీతో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయని తెలిపింది. ఆండ్రాయిడ్ 5.1ఆధారిత అమిగో 3.1 ఆపరేటింగ్ సిస్టమ్, 1.3గిగాహెట్జ్, 64బిట్ ఆక్టాకోర్ప్రాసెసర్ ఎస్6 సొంతంగా ఉందన్నారు. వీటితోపాటు 3జిబిరామ్, 32 జిబి ఇంటర్నెట్ మెమరీ అదనంగా 128 గిగాబైట్ల వరకూ పొడిగించుకునే సదుపాయం ఉంది. ఫ్లిప్కార్ట్పై ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. జియోని స్మార్ట్ఫోన్లలో 89శాతం పూర్తి మెటల్బాడీతో వోల్టే సౌకర్యంతో లభిస్తుందని పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
fixed deposites
కార్పొరేట్ రంగంలో పెరుగుతున్న పిక్స్డ్ డిపాజిట్ బకాయిలు
ముంబై, సెప్టెంబరు 25: కార్పొరేట్ కంపెనీలు జారీచేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్లపై 13-14 శాతం వడ్డీ ఆఫర్చేస్తుండటంతో ఎక్కువ రిటర్నులు ఆశిస్తున్న ఇన్వెస్టర్లు చిన్నచిన్న డిపాజిటర్లు వాటిపై మక్కువ చూపిస్తున్నారు. ఇదేఅదనుగా కాలపరిమితి తీరిపోయినప్పటికీ ఆ డిపాజిట్లను ఇన్వెస్టర్లకు వాప సు చేయకుండా కాలయాపన చేస్తున్న కంపెనీలు కూడా పెరిగిపోతున్నాయి. ఈక్విటీ, డెట్, ఫండ్ మార్కెట్లు డల్గా ఉంటే కంపెనీలు సాధారణంగా బాండ్లవైపు దృష్టిపెడతాయి. ఈ రంగం కూడా నీర సిస్తే చివరకు ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్చేస్తాయి. అంతేకాకుండా ఎక్కువభాగం వాణిజ్యబ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్చేస్తూ ఇన్వెస్టర్లను ఊరిస్తాయి. కాలపరిమితి తీరి రెండుమూడేళ్లు గడుస్తున్నా చెల్లించని కంపెనీలు జాబితాల్లో పెరిగి పోతున్నాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటువంటి బకాయిలుపడిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదులు కూడా ఎక్కువవుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫిక్సెడ్ డిపాజిట్లు వడ్డీతో సహా చెల్లించాల్సిన కంపె నీలు లెక్కకుమించే ఉన్నాయి. సహజంగా భారత్ లోని 16 కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి 12వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించి ప్రస్తుతం బకాయిదారులుగా ఉన్నాయి. రిస్క్ ఎక్కు వ ఉండటంతో వడ్డీని ఎక్కువ ఆఫర్చేస్తున్నాయి. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఆసశచూపిస్తుండటం తో సహజంగానే ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తారు. కంపెనీల చట్టంప్రకారం ఇటువంటి డిపాజిట్లకు క్రెడి ట్ రేటింగ్ అవసరం ఉండదు. అందువల్ల ఇన్వెస్టర్లు కూడా ఎంతరిస్క్ ఉందన్నది చూడకుండా రిటర్ను లు ఎక్కువ ఉంటాయన్న లక్ష్యంతో వీటిలో పెట్టు బడులు పెడుతుంటారు. ఈ కంపెనీల కాలపరిమితి తీరిన డిపాజిట్లను చెల్లించేందుకు తిరిగి కొత్త డిపా జిట్లను స్వీకరించి ఆ సొమ్ము నుంచి కాలపరిమితి తీరిన డిపాజిటర్లకు చెల్లిస్తున్నాయి.
తిరిగి మళ్లీ అదే పంథాను అనుసరిస్తుండటంతో డిపాజిటర్లకు బకా యిలు సైతం పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లకు అవగా హన లేకపోవడం కొంత, కంపెనీలు ఆశచూపే ఎక్కువ వడ్డీరేట్లు కొంత కార్పొరేట్ ఫిక్స్డ్ డిపా జిట్లవైపు మళ్లిస్తున్నాయి. ఒకప్పుడు క్రమం తప్ప కుండా చెల్లించిన కంపెనీలు ఇపుడు ఫోన్చేస్తేచాలు ఫోన్లు ఎత్తని పరిస్థితులు అలుముకుంటున్నట్లు డిపాజిటర్లు వాపోతున్నారు. ఈ కంపెనీలు ఇన్వె స్టర్ల అభ్యర్ధనలను సతం పట్టించుకోవడంలేదని తేలింది. కొందరు ఇన్వెస్టర్లు స్థానిక కోర్టులలో ఈ కంపెనీలపై కేసులు దాఖలుచేసారు. మరికొందరు నేషనల్ కంపనీలా ట్రిబ్యునల్లో కూడా కేసులు వేసి వాటిని సస్పెండ్ చేయించాలని చూస్తున్నారు. ఇటువంటి స్కీంలు ఆఫర్లను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పర్యవేక్షణ చేస్తుంది. ఈ 16 కంపె నీలపై విచారణదర్యాప్తును ప్రారంభించామని కంపె నీల చట్టం 2013లో కూడా ఇలాంటి కంపెనీలకు, ఇటువంటి డిపాజిట్లకు ప్రత్యేక నియమ నిబంధ నలు పొందుపరిచామని అధికారులు చెపుతున్నారు. కొన్ని కంపెనీలైతే మూతపడ్డాయి కూడా. నాన్బ్యాం కింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలతోపాటు కొన్ని ఇతర సంస్థలు కూడా ఎక్కువ వడ్డీ ఆఫర్చేస్తూ డిపాజిట్లు స్వీకరిస్తున్నాయే కానీ చివరకు వాటిపై వడ్డీలను కూడా చెల్లించడంలేదు. ఇటువంటి డిపాజిట్లపై కంపెనీలకు తక్కు వ రిస్క్ ఉంటాయని అంచనా. రిఫైనా న్సింగ్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుం దని అంచనా. కంపనీల చట్టంకొత్త మార్గ దర్శకాలను చూస్తే రేటింగ్స్ తప్పనిసరిగా ఉండాలని సూచిస్తోంది. ప్రస్తుత ఫిక్స్డ్్ డిపాజిట్ తీసుకునే కంపెనీలు, డిపాజిట్దారులు వారి డిపాజిట్లను తీసుకునేందుకు ఈ రేటింగ్స్ కూడా తప్పనిసరి అవుతాయి. వేలాది మంది ఇన్వెస్టర్లు డిపాజిట్ల రూపంలో లక్షలకొద్దీ దాచుకున్న సొమ్ము ను కార్పొరేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. లౌక్యంగా వ్యవహరిస్తూ ముందుకుపోవాల్సిన ఇన్వెస్టర్లకు ఇపుడు ఈ బకాయిలు పేరుకుపోవ డంతో వారికి దిక్కుతోచని స్థితి ఎదురవుతోంది. | 1entertainment
|
sudeep to play villain role in salman khan’s tiger zinda hai?
సల్మాన్ సినిమాలో విలన్గా సౌతిండియన్ స్టార్ హీరో
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కనున్న 'టైగర్ జిందా హై' మూవీలో ఓ సౌతిండియన్ స్టార్ హీరో విలన్ పాత్ర....
TNN | Updated:
Mar 20, 2017, 05:59PM IST
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కనున్న 'టైగర్ జిందా హై' మూవీలో ఓ సౌతిండియన్ స్టార్ హీరో విలన్ పాత్ర పోషించనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు... ఈగ సినిమాలో విలన్‌గా నటించి నంది అవార్డ్ కైవసం చేసుకోవడంతోపాటు బాలీవుడ్ పరిశ్రమ కంట్లో పడిన కన్నడ స్టార్ సుదీప్ కిచ్చనే.
అలీ అబ్బాస్ జఫర్ డైరెక్ట్ చేయనున్న ఈ యాక్షన్ మూవీకి సుదీప్‌ని విలన్‌గా ఎంపిక చేసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, సుదీప్ మాత్రం ఇంకా ఈ సినిమాకు సైన్ చేయలేదని సమాచారం. ఒకవేళ సుదీప్ ఈ సినిమాలో నటిస్తే, ఆరేళ్ల తర్వాత సుదీప్ మళ్లీ బాలీవుడ్‌లో తన లక్ చెక్ చేసుకోబోతున్నట్టే అవుతుంది. | 0business
|
వాడిని నేను ఇంతకన్నా దారుణంగా చావగొడతా..సుధీర్ బాబు
Highlights
వైరల్ అయిన ఓ వీడియో ఆలస్యంగా సుధీర్ బాబు కంటపడింది
ఆ వీడియోను చూసి హీరోగా కాదు... ఓ తండ్రిగా రగిలిపోయాడు.
బెంగళూరులో ఓ దుర్మార్గులు తన తొమ్మిదేళ్ల కొడుకుని ఇష్టమొచ్చినట్టు కొట్టాడు
వైరల్ అయిన ఓ వీడియో ఆలస్యంగా సుధీర్ బాబు కంటపడింది. ఆ వీడియోను చూసి హీరోగా కాదు... ఓ తండ్రిగా రగిలిపోయాడు. వీడియోలో కన్న కొడుకునే తీవ్రంగా కొడుతున్న ఆ తండ్రిని తానే చావగొడతానంటున్నాడు.
బెంగళూరులో ఓ దుర్మార్గులు తన తొమ్మిదేళ్ల కొడుకుని ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. తొమ్మిదేళ్ల ఆ పిల్లాడు కొట్టద్దు నాన్నా అని వేడుకున్నా కూడా వినిపించుకోలేదు. సెల్ ఫోన్ వైర్ తో చర్మం తట్లు తేలేలా కొట్టాడు. అంతేకాదు రెండు చేతులతో పైకెత్తి కింద పడేశాడు. ఈ తతంగాన్ని ఆ పిల్లాడే తల్లే వీడియో తీసింది. అంతేకాదు భర్తకి కొడుకుపై కంప్లయింట్లు ఇస్తూ రెచ్చగొట్టింది. ఇది జరిగి ఆరునెలలు అయ్యాక ఫోను రిపేరుకు రావడంతో షాపుకు ఇచ్చింది ఆ మహాతల్లి. అందులో ఉన్న వీడియోను రిపేరు కుర్రాడు చూశాడు. ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు వాట్సాప్లో పెట్టి వైరల్ అయ్యేలా... ఆ దుర్మార్గ తల్లిదండ్రులు చేసిన పనిని అందరికీ తెలిసేలా చేశాడు. పోలీసులు తండ్రిని అరెస్టు చేశారు.
సుధీర్ బాబు కాస్త ఆలస్యంగా ఆ వీడియోను చూశాడు. చిన్న తప్పుడు చాలా దారుణంగా పిల్లాడిని హింసించడం అతడిని చాలా బాధపెట్టింది. ఆ దుర్మార్గపు తండ్రి ఎక్కడ ఉంటాడో చెప్పండి... వాడిని నేను ఇంతకన్నా దారుణంగా చావగొడతా. అసలు వాడిని తండ్రి అనాంటేనే సిగ్గుగా ఉంది అని వీడియోతో పాటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక్కడ ఈ మాటలు రాసింది హీరో సుధీర్ బాబు కాదు... ఇద్దరు పిల్లల తండ్రయిన సుధీర్. నిజమే తప్పు చేస్తే మంచి చెడ్డలు చెప్పాల్సింది పోయి... రాక్షసుల్లా చిట్టి ప్రాణాలకు నరకం చూపిస్తే వారిని తల్లిదండ్రులు కాదు... నరరూప రాక్షసులు అనాలి. | 0business
|
Hyd Internet 131 Views banks
Banks
ముంబై: త్వరలో చెక్ బుక్ సదుపాయాన్ని ఉపసంహరించే యోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ఈ విషయంపై భారత వ్యాపారుల సమాఖ్య సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్ వాల్ మీడియాతో మాట్లాడారు. దేశమంతా డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఈ చర్య చేపట్టే అవకాశం ఉందని, ఇప్పటికే నోట్లు ముద్రించడానికి కేంద్రప్రభుత్వం రూ.25 వేల కోట్లు ఖర్చు పెడుతోందని, వాటి భద్రతతో పాటు రవాణాకు మరో రూ.6 వేల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. అటు బ్యాంకులు డెబిట్ కార్డు లావాదేవీలపై 1శాతం, క్రెడిట్ కార్డులపై 2శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి బ్యాంకులకే రాయితీ అందించి ఛార్జీలు ఎత్తివేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల డెబిట్ కార్డులు ఉంటే అందులో 5 శాతం నగదు రహిత లావాదేవీలు, మిగిలిన 95 శాతం నగదు ఉపసంహరణకు వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. | 1entertainment
|
internet vaartha 160 Views
బిసిసిఐ నిర్ణయాన్ని గౌరవించాలి
ముంబై : టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక విషయంలో భారత మాజీ ఆట గాళ్లు గంగూలీ,రవిశాస్త్రిల మధ్య నెలకొన్న మాటల యుధ్దానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెక్ పెట్టాలని సూచించారు. కాగా వీరి వ్యవహారంపై ఆయన గురువారం ట్విటర్లో స్పందించారు.టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక బిసిసిఐ తీసుకున్న నిర్ణయమని దానిని మీరిద్దరూ గౌరవించాలని సూచించారు. భారత క్రికెట్కు గంగూలీ,రవిశాస్త్రి ఇద్దరూ ఎనలేని సేవలు చేశారని,తద్వారా వచ్చిన కీర్తిని ఆస్వాదించాలని ట్విటర్లో గుర్తు చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సూచన మేరకు బిసిసిఐ టీమిండియా హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ దిగ్గజాలు గంగూలీ,లక్ష్మణ్,సచిన్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.అంతకు ముందు టీమిండియా డైరెక్టర్గా వ్యవహరించిన రవిశాస్త్రినే టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపడతారని అంతా అనుకున్నప్పటికి అనూహ్యంగా మాజీ స్పిన్దిగ్గజం అనిల్ కుంబ్లే వచ్చి హెడ్ కోచ్పగ్గాలు చేపట్టాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవిశాస్త్రి ఆ పదవికి ఎంపిక చేయకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు.కోచ్ పదవికి మరో ప్రధాన పోటీదారు అయిన రవిశాస్త్రికి ఇంటర్వ్యూ జరిగే సమయంలో అసలక్కడ గంగూలీ లేడని స్వయంగా రవిశాస్త్రి వెల్లడించాడు. అంతేకాదు తాను ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో గంగూలీ బయటకు వెళ్లి పోయి తనను అగౌరవపరిచాడని రవిశాస్త్రి విమర్శించాడు. టీమిండియా డైరెక్టర్గా 18 నెలలు కష్టపడ్డానని, యువ జట్టుతో అనేక విజయాలు సాధించి పెట్టానని,బిసిసిఐ క్రికెట్ సలహా కమిటీ(సిఎసి)లోని ఒక సభ్యుడి కారణంగా టీమిండియా హెడ్ కోచ్ కాలేకపోయానని గంగూలీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీంతో రవిశాస్త్రి ఆరోపణలపై గంగూలీ కూడా తీవ్రంగానే స్పందించాడు. రవిశాస్త్రి పిచోళ్ల ప్రపంచంలో బతుకుతున్నట్లుగా అను మానం వస్తుందని గంగూలీ ఘాటుగా విమర్శించాడు. ఒకవేళ తనకు హెడ్ కోచ్ పదవి దక్కకపోవడానికి నేనే కారణమని రవిశాస్త్రి భావిస్తే అది పొరపాటు, నావల్లే హెడ్ కోచ్ కాలేకపోయానని ఆయన ఊహించుకోవడం అంటే పిచ్చోళ్ల ప్రపంచంలో జీవిస్తున్నట్లే. సిఎసిలో నా కంటే ఎంతో పెద్ద వ్యక్తులు ఉన్నారని గంగూలీ మీడియాతో ఈమేకు వివరించాడు.నేను కొన్ని పత్రికల్లో రవిశాస్త్రి వ్యాఖ్యలు చదివా,ఇవి చాలావ్యక్తిగతం అనుకుంటున్నా, వాటిపై స్పందించ కూడదని మొదట అనుకున్నా,కానీ ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం కోసం ఇలా బహిరంగంగా మాట్లాడటం నన్ను బాధించింది.గత 20 సంవత్సరాలుగా బోర్డులోని ప్రతి కమిటీలోను ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం భావ్యం కాదు,పది సంవత్సరాల క్రితమే కోచ్ ఎంపిక ప్రక్రియలో అతను నా స్థానంలో ఉన్నాడు.అతనికి అన్ని విషయాలపై అవగాహణ ఉంది.
గౌరవం గురించి మాట్లాడే ముందు అతను కూడా గౌరవంగా ఉండాలి, బహిరంగంగా విమర్శలు చేసే ముందు రవిశాస్త్రి కొంచెం పరిణతితో వ్యవహరించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఇలాంటి సమావేశాల్లో ఉండాలని అతను నాకు సలహా ఇవ్వడం కోపం తెప్పిస్తుంది, కొంత కాలంగా బోర్డు భేటిల్లో నేను కూడా భాగస్వామిగా ఉంటున్నా, ఎప్పుడూ వారికి అందు బాటులోనే ఉన్నా, రవిశాస్త్రికి నా సలహా ఏమిటంటే చాలా కీలక పదవి అయిన టీమిండియా కోచ్ను ఎంపిక చేస్తున్నప్పుడు కమిటీ ముందు కూర్చోవాలి, అంతేగాని బ్యాంకాక్లో విహారలో ఉండి ప్రజెంటేషన్ ఇవ్వకూడదని పేర్కొన్నాడు. ఇంటర్వ్యూ సమయంలో విహార యాత్రలో ఉన్న రవిశాస్త్రికి అసలు కోచ్ పదవిపై నిజంగానే ఆసక్తి ఉందా? అని ప్రశ్నించాడు. హెడ్కోచ్ ఇంటర్వ్యూ రోజున ఏం జరిగిందంటే అదే రోజు క్యాబ్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉందని నేను బోర్డుకు ముందే వివరించా, క్యాబ్ అధ్యక్షుడిగా నేను ఆ భేటిలో తప్పక పాల్గొనాలి, వర్కింగ్ కమిటీ సమావేశానికి ఎప్పుడూ 14 రోజుల ముందుగానే నోటిఫికేషన్ ఇస్తారు. ఈ సమావేశం మాత్రం రెండు రోజులముందుగానే ఖరారైంది. కాగా రవిశాస్త్రి ఇంటర్వ్యూను సాయంత్రం 4.15 గంటలకు షెడ్యూల్ చేశారు. ఆ విషయం రవిశాస్త్రికి కూడా తెలుసనుకుంటా, బోర్డు అతనికి సమయం కూడా ఇచ్చింది, అయితే మిగతా అభ్యర్థులతో మాట్లాడే వరకు సమయం అయిదు దాటిపోయింది. దీంతో నేను బయటకు వచ్చా. అప్పుడు అజయ్ షిర్కే నాకు పోన్చేసి మిగతాసభ్యులు ఇంటర్వ్యూ కొనసాగించాలని కోరుతున్నారన్నాడు. ఇలాంటి విషయాలు ప్రపంచంలో ప్రతి చోటా జరుగుతూనే ఉంటాయి. మీరు కానివ్వండని చెప్పా, ఇదీ జరిగిన విషయం. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు మాత్రం వ్యక్తిగతంగా ఉన్నాయని గంగూలీ వివరించాడు. | 2sports
|
Hyd Internet 105 Views NISSAN ceo
NISSAN ceo
యోకహామా: జపనీస్ కార్ల దిగ్గజ సంస్థ నిస్సాన్ సిఈవో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాహనాలను సరిగా తనిఖీ చేయకుండా డీలర్లకు సరఫరా చేసిన కుంభకోణానికి బాధ్యతగా వచ్చే మార్చి వరకు తన వేతనంలో సగం వెనక్కి ఇచ్చేయనున్నట్లు పేర్కొన్నారు.అక్టోబరులో ఈ మోసాన్ని ఒప్పుకున్న నిస్సాన్ 12 లక్షల వాహనాల్లో కొన్నింటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. తమ స్టాప్ సరియైన అధికారం లేకుండా కొన్ని వాహనాలకు తుది తనిఖీలు చేపట్టారు. అనంతరం వాటిని డీలర్స్కు రవాణా చేశారని నిస్సాన్ పేర్కొంది. ‘ఈ తప్పిదంలో భాగంగా అక్టోబరు నుంచి నేను వేతనంలో సగ భాగాన్ని వెనక్కి ఇచ్చేస్తాను అని నిస్సాన్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిరోటో సైకవా తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సైకవా కంపెనీ సిఈవొ పదవీ బాధ్యతలు చేపట్టారు. | 1entertainment
|
Hyderabad, First Published 2, Oct 2019, 10:02 AM IST
Highlights
ఇద్దరు దర్శకులు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈమె వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఇద్దరు దర్శకులను కలిస్తే వారిద్దరూ తనకు షేక్ హ్యాండ్ ఇస్తూ చెయ్యి గోకి అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది.
బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను బయటపెట్టింది. 'కిస్ కిస్కో ప్యార్ కరూ' సినిమాతో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఎల్లీకి ఆ తరువాత ఇండస్ట్రీ నిజస్వరూపం తెలిసిందట. ఇద్దరు దర్శకులు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈమె
వెల్లడించింది.
కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఇద్దరు దర్శకులను కలిస్తే వారిద్దరూ తనకు షేక్ హ్యాండ్ ఇస్తూ చెయ్యి గోకి అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది. వారు అలా ఎందుకు ప్రవర్తించారో.. దానికి అర్ధం ఏంటో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది.
ఇదే విషయాన్ని తన స్నేహితురాలికి చెబితే ఆమె షాకై దానికి అర్ధం చెప్పిందనీ.. దాంతో తాను దిగ్బ్రాంతికి గురయ్యానని వివరించింది. ఇండస్ట్రీలో తాను సెక్సిజం ఎదుర్కొన్నానని చెప్పిన ఈమె ఆడిషన్స్ సమయంలో తనను రకరకాల మాటలు అన్నారని చెప్పుకొని బాధ పడింది. ఒకరు తనను పొట్టిగా ఉన్నావని, మరొకరు నుదురు బాలేదని, ఇంకొకరు పళ్లు బాలేవని.. కొందరేమో తన పొడుగు జుట్టు చూసి ఆంటీ అని పిలిచేవారని చెప్పింది.
తాను నటిని కాలేనని ఇండస్ట్రీకి చెందిన ఓ అమ్మాయి ముఖం మీదే చెప్పేసిందని ఎల్లీ వివరించింది. ఓ సారి పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తే.. హీరోకి తాను నచ్చలేదని ఆమె స్థానంలో మరో నటిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొని వాపోయింది.
Last Updated 2, Oct 2019, 10:02 AM IST | 0business
|
sumalatha 184 Views ENGLAND , New Zealand , Prime Minister Jacinda Ardern , world cup
new-zealand pm Jacinda Adern
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ పై స్పందించారు. ఫైనల్ మ్యాచ్ ఎంతో అద్భుతంగా సాగింది. ఈ సూపర్ ఓవర్ పోరుతో మనం మరింత మెరుగయ్యాం. విజేతగా నిలిచిన ఇంగ్లాండ్కు అభినందలు. మన జట్టును చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. జట్టుగా మీరు ఎంతో రాణించారు అని అన్నారు. ఆఖరి వరకు విజయం కోసం పోరాడిన కివీస్ ఆటగాళ్లు అందరి అభినందనలు అన్నారు.
ఆదివారం జరిగిన ఇంగ్లాండ్్లన్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. సూపర్ ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. సూపర్ పోరులో కూడా స్కోరు సమానంగా మారడంతో బౌండరీలని లెక్కించి ఇంగ్లాండ్ను విజేతగా నిర్ణయించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/ | 2sports
|
Visit Site
Recommended byColombia
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో భారత మాజీ క్రికెటర్, కీపర్ విజయ్ యాదవ్తో శిక్షణ పొందాలని భావించాడు. ఈ మేరకు బీసీసీకి ఓ లేఖ పంపాడు సాహా. ఎన్సీఏ రెగ్యూలర్ కీపింగ్ కోచ్ అభయ్ శర్మ కాగా, ఆయన భారత్ ఏ జట్టుకు సేవలందిస్తున్నాడు. విజయ్ యాదవ్ వద్ద ట్రైనింగ్ తీసుకునేందుకు సాహాకు బీసీసీఐ అనుమతి నిరాకరించింది. భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే వద్ద శిక్షణ తీసుకోవాలని సూచించింది. యువ ఆటగాళ్లకు సైతం ట్రైనింగ్ ఇచ్చేందుకు కిరణ్ మోరే ఎన్సీఏకు టచ్లో ఉండే వ్యక్తి అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.
దీనిపై కిరణ్ మోరే స్పందించాల్సి ఉంది. అయితే గతేడాది జనవరిలో జరిగిన కేప్టౌన్ టెస్టు తర్వాత సాహా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అనంతరం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాడు. గాయాలతో సాహా వైదొలగడంతో అతడి ఫిట్నెస్పై బీసీసీఐకి అనుమానాలొచ్చాయి. ఈ క్రమంలో దినేష్ కార్తీక్, రిషబ్ పంత్లకు అవకాశాలిచ్చింది. పంత్ రెగ్యూలర్ కీపర్గా, బ్యాట్స్మెన్గానూ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019: ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులుండవ్.. కానీ..? : సీఎస్కే కోచ్
ఐపీఎల్ 2019 సీజన్ శనివారం నుంచి మొదలుకానుండగా.. టోర్నీ తొలి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్తో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొననుంది.
Samayam Telugu | Updated:
Mar 21, 2019, 04:34PM IST
IPL 2019: ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులుండవ్.. కానీ..? : సీఎస్కే కోచ్
హైలైట్స్
ఈ ఏడాది సూపర్ ఫామ్లో కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని
శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలు
తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ
ధోనీ బ్యాటింగ్ స్థానంపై ఎక్కువ మార్పులు చేయబోమని చెన్నై హెడ్ కోచ్ ప్రకటన
ఐపీఎల్లో మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయబోమని చెన్నై సూపర్ కింగ్స్ హెడ్కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. టీమిండియా తరఫున గత ఏడాది పేలవ ఫామ్తో నిరాశపరిచిన ధోనీ.. కనీసం ఒక్క అర్ధశతకం కూడా సాధించలేకపోయాడు. కానీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్లో హ్యాట్రిక్ అర్ధశతకాలతో ఫామ్లో వచ్చిన ఈ మాజీ కెప్టెన్.. అదే జోరుని ఆ తర్వాత న్యూజిలాండ్పైనా కొనసాగించాడు. దీంతో.. ఐపీఎల్ 2019 సీజన్లోనూ ధోనీ బ్యాట్ ఝళిపించే అవకాశముంది. ఎందుకంటే.. ఈ టోర్నీ తర్వాత ప్రపంచకప్ జరగనుండటంతో.. ఫామ్ను కొనసాగించాలని మాజీ కెప్టెన్ ఆశిస్తున్నాడు. | 2sports
|
రూ.10వేల కోట్ల జరిమానాపై ప్రభుత్వానికి రిలయన్స్ మధ్యవర్తిత్వపు నోటీసు
- ఒఎన్జీసీలో గ్యాస్ చౌర్యం కేసు..
- పెట్రోలియం శాఖతో రిల్ సంప్రదింపులు
న్యూఢిల్లీ : కషా గోదావరి (కెజి) క్షేత్రంలో ఒఎన్జీసీ సహజ వాయువును అక్రమంగా తోడేసుకున్న కేసులో రిలయన్స్ ఇండిస్టీస్ జరిమానా నుంచి బయట పడటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం గాను ఈ కేసులో రిలయన్స్ దాని అనుబంధ కంపెనీలు కేంద్ర చమురు మంత్రిత్వశాఖకు మధ్యవర్తిత్వపు నోటీసులు అందించినట్టు ఫైనాన్సీయల్ ఎక్స్ప్రెస్ ఒక కథనం వెల్లడించింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ కెజి బేసిన్లో ప్రభుత్వ రంగంలోని ఒఎన్జీసీి సహజ వాయువును అక్రమంగా తోడేసుకున్నందుకు గాను ప్రభుత్వం ఆ కంపెనీకి 1.55 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,347 కోట్లు) జరిమానా విధించింది. ఇందుకోసం చమురు మంత్రిత్వశాఖ నవంబర్ 3న రిలయన్స్, దాని భాగస్వామ్య కంపెనీలకు మూడు పేజీలతో కూడిన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 30 రోజుల్లో ఈ జరిమాన చెల్లించాలని రిలయన్స్ దాని భాగస్వాములుగా ఉన్న బ్రిటన్కు చెందిన బ్రిటిష్ పెట్రోలియం, కెనడాకు చెందిన నికో రిసోర్సేస్కు గడువు విధించింది. ఈ జరిమాణ నుంచి తప్పించుకోవడానికి తాజాగా ఈ మూడు కంపెనీలు గత శుక్రవారం చమురు మంత్రిత్వశాఖకు మధ్యవర్తిత్వపు నోటీసులు ఇచ్చాయని తెలుస్తోంది. 20 పేజీలతో దీన్ని సమర్పించాయని సమాచారం.
బంగాళాఖాతంలోని కెజి బేసిన్లో ఒఎన్జీసీకి చెందిన సహజ వాయువును రిలయన్స్ దాని భాగస్వామ్య కంపెనీలు కలిసి గత ఏడేండ్లుగా చౌర్యానికి పాల్పడుతూ వచ్చాయి. కెజి బేసిన్లో ఒఎన్జీసీకి ఉన్న గోదావరి-పీఎంఎల్, కేజి డీడబ్ల్యూఎన్-98/2 బ్లాక్లు ఆర్ఐఎల్కు ఉన్న కెజి-డి6 ప్రధాన క్షేత్రం పక్కనే ఉన్నాయి. వీటి నుంచి 2009 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చి 31 మధ్య కాలంలో రిలయన్స్ కెజి- డి6కు 11.122 బిలియన్ ఘనపు మీటర్ల మేర గ్యాస్ తరలిపోయినట్లు స్వతంత్ర అధ్యయన సంస్థ డిఅండ్ఎం గతేడాది నవంబర్లో ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. అప్పటి సహజ వాయువు రేట్ల(యూనిట్కు 4.2 డాలర్లు) ప్రకారం దీని విలువ 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.11వేల కోట్లు)గా లెక్కగట్టింది.
తమ బ్లాక్ల నుంచి ఆర్ఐఎల్ క్షేత్రాలకు గ్యాస్ తరలిపోతోందని 2013లో గుర్తించిన ఒఎన్జీసీి దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిహారం ఇప్పించాలని కేంద్రాన్ని కోరింది. అయితే, తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఒఎన్జిసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా కేంద్రం ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా నేతత్వంలో ఏక సభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ రిలయన్స్ దోపిడిని నిగ్గు తేల్చి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడంతో కేంద్రం రిలయన్స్కు జరిమానా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘నీరజ’పై పాక్లో నిషేధం
బాలీవుడ్ సినిమా ‘నీరజ’పై పాకిస్థాన్ నిషేధం విధించింది.
TNN | Updated:
Feb 11, 2016, 09:02AM IST
‘నీరజ’పై పాక్ లో నిషేధం
బాలీవుడ్ సినిమా ‘నీరజ’పై పాకిస్థాన్ నిషేధం విధించింది. ఆ సినిమాను తమ దేశంలో విడుదల చేయనియ్యకూడదని నిర్ణయించింది. అందులో పాక్ ను చెడుగా చూపించారన్న ఉద్దేశంతోనే నిషేధం విధించినట్టు తెలిపింది. నిజానికి ఈ నెల 19న ఆ సినిమా పాక్ లో విడుదలవ్వాల్సి ఉంది. 1986లో కరాచీ విమానాశ్రయంలో ఉగ్రవాదులు ఓ భారత విమానాన్ని హైజాక్ చేస్తారు. ఆ విమానంలోనే నీరజ ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తుంది. ఉగ్రవాదుల నుంచి ప్రయాణికులను కాపాడడంలో ఆమె తెగువ చూపిస్తుంది. నిజంగా జరిగిన ఈ ఘటన ఆధారంగా నిర్మించిన నీరజ సినిమాలో సోనమ్ కపూర్ లీడ్ రోల్ చేసింది. మొదట ఆ సినిమాని తమ దేశంలో విడుదల చేసేందుకు పాక్ అంగీకరించింది. అనంతరం పాక్ వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయంటూ అనుమతిని వెనక్కి తీసుకుంది. | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
31తో ప్రైమ్ మెంబర్షిప్ పూర్తి... తర్వాత ఏంటో!
సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయెన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్ గడువు మార్చి 31తో ముగియనుంది. దీంతో తర్వాత పరిస్థితి ఏంటోనని వినియోగదారులు సందిగ్ధంలో పడ్డారు.
TNN | Updated:
Mar 20, 2018, 01:45PM IST
సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయెన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్ గడువు మార్చి 31తో ముగియనుంది. దీంతో తర్వాత పరిస్థితి ఏంటోనని వినియోగదారులు సందిగ్ధంలో పడ్డారు. సభ్యత్వాన్ని పొడిగిస్తారా లేదా మరేదైనా కొత్త ఆఫర్ను ప్రవేశపెడతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేశంలో జియో వినియోగదారుల సంఖ్య 16 కోట్లకు చేరిన సంగతి విదితమే... వీరిలో దాదాపు 80 శాతం వినియోగదారులు... రూ.99 చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారు. ఇప్పటి వరకు జియో ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి అదనపు మొబైల్ డేటాతోపాటు రూ.10వేల విలువైన జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తూ వచ్చింది.
ఇదిలా ఉండగా... విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... జియో ప్రైమ్ మెంబర్షిప్ గడువును రూ.99కే మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జియో ప్రైమ్ కింద అందిస్తున్న ప్రయోజనాలను మరో ఏడాది పాటు అందించవచ్చు. దీనిపై మార్చి చివరివారంలో స్పష్టమైన సమాచారం ఉండవచ్చు. వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవడానికి జియో మరోసారి ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి మరి.... | 1entertainment
|
sumalatha 172 Views INDvsWI , Sachin Tendulkar , Team India , Virat Kohli
Virat Kohli
ట్రినిడాడ్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. అది కూడా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును అధిగమించడమే విశేషం. విండీస్తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీ(120), శ్రేయస్ అయ్యర్(71) చెలరేగడంతో పాటు భువనేశ్వర్ (31/4) విజృంభించాడు. మ్యాచ్లో వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్లూయిస్ పద్ధతిలో భారత్ 59 పరుగులతో విజయం సాధించింది. 11 ఇన్నింగ్స్ల తర్వాత కెప్టెన్ శతకం సాధించడంతో మైదానంలో ఎగిరి గంతేశాడు. అతడికన్నా ముందు మాస్టర్బ్లాస్టర్ సచిన్ ఆసీస్పై తొమ్మిది, శ్రీలంకపై ఎనిమిది శతకాలు సాధించాడు. ఈ నేపథ్యంలో సచిన్ రెండు జట్లపై బాధగా కోహ్లీ మూడు జట్లపై ఎనిమిది శతకాలు సాధించి భారీ రికార్డు నెలకొల్పాడు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/business/ | 2sports
|
Flight
90.45లక్షలకు పెరిగిన దేశీయ ఎయిర్ట్రాఫిక్!
న్యూఢిల్లీ: దేశీయ వైమానికరంగంలో ఎయిర్ట్రాఫిక్ వృద్ధి రెండో నెలలో కూడా భారీగా నమోదయింది. 15శాతం పెరిగి 90.45 లక్షలుగా మార్చినెలలో రికార్డయింది. స్థానిక ఎయిర్లైన్స్ 78.82 లక్షలమంది ప్రయా ణీకులను వివిధ కేంద్రాలకు రాకపోకలు సాగించాయి. దేశీయ ప్యాసింజర్ మార్కెట్లో వరుసగా 13నెలల నుంచి 20శాతం వృద్ధిని నమోదుచేస్తోంది. ఒక్క ఫిబ్రవరినెలలో మాత్రం 15.77శాతం క్షీణించింది. నెలవారీ ట్రాఫిక్ గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 11 దేశీయ ఎయిర్లైన్స్ మొత్తంగా 90.45 లక్షల మందిప్రయాణీకులను రాబట్టుకోగలిగాయి. గత నెలకంటే 14.91శాతం వృద్ధిని నమోదుచేసాయి. జెట్ ఎయిర్వేస్, ఇండిగో, స్పైస్జెట్, గో ఎయిర్, విస్తారా, ఎయిర్ఏసియా ఇండియా వంటివి వీటిలో ఉన్నాయి. మొత్తం దేశీయ మార్కెట్లో వీటి వాటా 1.7శాతం పెరిగి 87శాతానికి చేరింది. గత ఏడాది ఇదేనెలలో85.3శాతంగా నమోదయింది. ప్రభుత్వరంగంలోని ఎయిర్ఇండియా మార్కెట్ వాటా 13శాతంగా ఉంది. 14.7శాతం నుంచి 13శాతానికి క్షీణించిం ది. డిజిసిఎ వెల్లడించిన గణాంకాల్లో ప్రైవేటు ఎయిర్లైన్స్దే పైచేయిగా ఉంది. బడ్జెట్ క్యారియర్ ఇండిగో 30.23 లక్షలమంది ప్రయాణీకులను చేరవేసింది. మరో బడ్జెట్ ఎయిర్లైన్ స్పైస్జెట్ ఎక్కువ ఆక్యుపెన్సీని కలిగి ఉంది. 91.1 శాతంగా మార్చినెలలో ప్రయాణీకులు ఉన్నట్లు ప్రకటించింది.
మార్చినెలలో 1109 మంది ప్రయాణీకులను విమాన ప్రయాణాలకు అనుమతించలేదు. వివిధ కారణాలరీత్యా వీరిని అనుమతించలేదని ఎయిర్లైన్స్ ప్రకటించింది. జెట్ ఎయిర్వేస్ గరిష్టంగా 913 మందిని తిరస్కరించింది. ఎయిర్ ఇండియా కూడా 174 మందిని తిరస్కరించినట్లు డిజిసిఎ గణాంకాలు వెల్లడించాయి. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
'బాబు బంగారం' ఆడియో లాంచ్ డేట్
'గోపాల గోపాల' తర్వాత మళ్లీ ఎక్కడా పెద్దగా స్క్రీన్ అప్పీయరెన్స్ ఇవ్వని వెంకటేష్ కోసం అతడి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న
| Updated:
Jun 20, 2016, 06:46PM IST
'బాబు బంగారం' ఆడియో లాంచ్ డేట్
' గోపాల గోపాల ' తర్వాత మళ్లీ ఎక్కడా పెద్దగా స్క్రీన్ అప్పీయరెన్స్ ఇవ్వని వెంకటేష్ కోసం అతడి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి సస్పెన్స్ బ్రేక్ చేస్తూ వెంకీ, నయనతార జంటగా నటిస్తున్న బాబు బంగారం సినిమా ఆడియో లాంచ్ డేట్ వచ్చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ప్రస్తుతం షూటింగ్ తోపాటు ఏకకాలంలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటోంది. గిబ్రాన్ కంపోజ్ చేసిన ఆడియోను జులై 9న రిలీజ్ చేయనున్నట్టు తాజాగా బాబు బంగారం యూనిట్ ప్రకటించింది. జులై 29న సినిమా రిలీజ్ కానున్నట్టు యూనిట్ తెలిపింది. తులసి , లక్ష్మీ చిత్రాల్లో వెంకీ సరసన జోడీ కట్టిన నయనతార మూడోసారి బాబు బంగారం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఘర్షణ మూవీలో సీరియస్ పోలీస్ ఆఫీసర్గా నటించిన వెంకీ ఈ సినిమాలో ఫన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. | 0business
|
Visit Site
Recommended byColombia
దీనిపై నటి ఖుష్బూ కూడా మండిపడ్డారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయి అయినంత మాత్రాన అక్కడి నటీనటులనే వేడుకలకు ఆహ్వానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవిలను ఓ సమావేశానికి ఆహ్వానించారు. త్వరలో తండ్రీ కొడుకులు దిల్లీలోని పీఎంఓ కార్యాలయంలో మోదీని కలవబోతున్నారు. అయితే ఉపాసన చేసిన ట్వీట్పై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ఉపాసన అలా కామెంట్ చేసిన విషయం తనకు అస్సలు తెలీదని అన్నారు. ఒకవేళ మోదీని ఉద్దేశిస్తూ ఉపాసన ట్వీట్ చేస్తున్నట్లు తనకు తెలిసుంటే అలా చేయకుండా ఆపేవాడినని తెలిపారు.
READ ALSO: అందమైన నటి గుండె ఆగిపోయేంత భయంకరంగా తయారైంది..చూసి తట్టుకోగలరా?
ఇక చెర్రీ వర్క్ విషయానికొస్తే ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో నిర్మాతగా మంచి విజయం అందుకున్నారు. కొద్దిరోజులు విరామం తీసుకున్నాక ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఓ షెడ్యూల్కు సంబంధించిన షూటింగ్ను ఫాస్ట్గా చేశారట. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆలియా భట్ రామ్ చరణ్కు జోడీగా నటిస్తున్నారు. 2020 జూన్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. | 0business
|
internet vaartha 185 Views
హైదరాబాద్ : ప్రైవేటురంగంలోని హెచ్డి ఎఫ్సి బ్యాంకు తొలిత్రైమాసిక లాభం 27శాతం పెరిగి 2797కోట్లకు చేరింది. బ్యాంకు కార్యకలా పాలద్వారా ఆదాయవనరులు 19శాతం పెరిగి 13,517కోట్లకు చేరింది. స్టాక్ ధరలు 1.48శాతం పెరిగాయి. సాధారణబీమా విభాగం విక్రయం ద్వారా వచ్చే రాబడులు బ్యాంకుకు ఆసాంతం వృద్ధి ని తెచ్చిపెట్టాయి. బ్యాంకు నికరలాభం ఏప్రిల్, జూన్త్రైమాసికంలో గతఏడాది 2204.29 కోట్లుగా ఉంది. హెచ్డిఎఫ్సిరాబడులు 13,516.99 కోట్లు గా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 11,397కోట్లుగా ఉన్నాయి. ఈత్రైమాసికం రాబ డుల పరంగాచూస్తే కంపెనీ హెచ్డిఎఫ్ఇ ఎర్గో జనరల్ఇన్సూరెన్స్లో 12.33కోట్ల వాటాలను ఎర్గో సంస్థకు విక్రయించింది. పన్నుల చెల్లింపులకు ముందు లబ్ధి రూ.7871.35 కోట్లు ఆర్జించింది. | 1entertainment
|
Bse
ప్రభుత్వ హయాంలో 100 శాతం పెరిగిన ఈక్విటీ
ముంబయి, మే 18: ప్రధాని నరేంద్రమోడీ ఆద్వర్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం మూడేళ్లకాలంలో బిఎస్ఇసెన్సెక్స్ 500జాబితాలోని 234 కంపెనీల స్టాక్స్ 100శాతం పెరిగినట్లు నిపుణుల సర్వేలో తేలింది. సూచీపరంగా ఎస్అండ్పి బిఎస్ఇ 500 సూచి 47శాతం పెరిగింది. అదే బిఎస్ఇ సెన్సెక్స్ 26శాతం పెరిగితే 500 జాబితా భారీగా పెరిగిందని తేలింది. బిఎస్ఇ 500 సూచి మొత్తం బిఎస్ఇ మార్కెట్ విలువల్లో 92శాతం వాటాతో ఉంది. మొత్తం 234 స్టాక్స్లో 10 స్టాక్స్ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, కాప్లిన్ పాయింట్ లేబొరేటరీస్, 8కెమైల్స్ సాప్ట్వేర్ సర్వీసెస్, మిండా ఇండస్ట్రీస్, క్యాన్ఫిన్ హోమ్స్, ఐడిడి సిమెంటేన్, టివిఎస్శ్రీచక్ర, ఫోర్స్మోటార్స్, ఏజీస్ లాజిస్టిక్స్, గాయిత్రి ప్రాజెక్ట్స్ కెపిఆర్ మిల్ వంటి స్టాక్స్ భారీ స్థాయిలో 1000 శాతం చొప్పున పెరిగాయి. ఇక ఆర్బిఎల్ బ్యాంకు, మన్పసంద్ బేవరేజెస్, మహానగర్ గ్యాస్, ఇన్పీబీమ్ ఇన్కార్పొరేషన్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్, దిలీప్ బిల్డ్కాన్ వంటివి కూడా నూరుశాతానికి మించి పెరిగాయి.
319 స్టాక్స్ వరకూ 500 జాబితాలో 50శాతానికి పైగా పెరిగినట్లు తేలింది. మారుతిసుజుకి ఇండియా, అల్ట్రాటెక్ సిమెం ట్, టివిఎస్మోటార్, మదర్సన్సుమి సిస్టమ్స్, అదాని ట్రాన్స్ మిషన్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఇండియన్ ఆయిల్కార్పొరేషన్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ వంటి 25స్టాక్స్ బిఎస్ఇ 500 జాబితాలో రికార్డు గరిష్ట స్థాయిని నమోదుచేసాయి. మార్కెట్ వాతావరణం మొత్తం బుల్లిష్ గానే ఉన్నప్పటికీ జిఎస్టి అమలు ప్రారంభం అయిన తర్వాత కొంత ప్రతికూలత ఉంటుందన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. కార్పొరేట్ లాభాలు, ద్రవ్యోల్బణ స్థాయి వంటివి దేశీయ మార్కెట్ల వృద్ధికి కీలకం గా ఉంటాయని వీటి ఆధారంగానేట్రేడింగ్ నడుస్తుందన్న అంచనాలు న్నాయి.
ఎస్అండ్పి సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు స్వల్పకాలంలో ఎలాంటి ప్రతికూలత ఉండదని, రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని అండమాన్ నికోబార్ దీవులకు ఇప్పటికే వచ్చినందున వ్యవసాయదిగుబడులపై ప్రభావం ఉంటుందని, ఇంధన వినియోగం కూడా కొంత సానుకూల వృద్ధితో ఉంటుందని అంచనావేస్తున్నారు. మిడ్కాప్ స్టాక్స్లో పెద్దగా మార్పు లు ఉండనందున మార్కెట్ విలు వలు కూడా అంతగా పెరగకపోవ చ్చని ఈ దృష్ట్యా భారీ కంపెనీల షేర్లపైనే కన్నేవచ్చని ఈక్వినా మిక్స్ వ్యవస్థాపక ఎండి జి.చొక్క లింగం వెల్లడించారు. మిడ్క్యాప్ లో అనేక కంపెనీలు బహుళరెట్లు పెరిగాయి. ప్రైవేటు ఈక్విటీల్లో భారీస్థాయిని నమోదుచేసాయి. ఇన్వెస్టర్లు కూడా మిడ్క్యాప్ స్టాక్స్ పై కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని, ప్రైవేటు ఈక్విటీ గణాంకాలు 30శాతం అదనంగా ఉండవచ్చని అన్నారు. అలాగే మిడ్క్యాప్ కంపెనీల లాభాల్లో కూడా ఏమంతగా మార్పులు రాకపోవచ్చని సగటు ట్రేడింగ్ పరిమాణం మాత్రం పలుచగానే ఉంటుందని చొక్కలింగం విశ్లేషించారు. ప్రధాని నరేంద్రమోడీ ఎన్ని కల తర్వాత 26శాతం మార్కెట్ ర్యాలీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వద్ద నగదు అందుబాటులోకి రావడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశీయ మ్యూచువల్ఫండ్స్ వంటివి ఎక్కువ కొనుగోళ్లు పెట్టడంతో మొత్తం మూడు లక్షల కోట్ల వరకూ భారతీయ ఈక్విటీల్లో వాటాల కొనుగోలుకు సాధ్యం అయింది.
మ్యూచువల్ఫండ్స్ 1.8 లక్షల కోట్లు కుమ్మరిస్తే విదేశీ సంస్థాగత ఇన్వె స్టర్లు 1.38లక్షల కోట్లు ఈక్విటీమార్కెట్ల లో పెట్టుబడులు పెట్టారు. భారతీయ మార్కెట్లు అంతకుముందు తీవ్ర అని శ్చితిలో ఉన్నాయి. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు కూడా అంతంత మాత్రం గానే వచ్చేవి. గడచిన మూడేళ్ల వృద్ధిలో దేశీయ సంస్థాగత ఆస్తులు నిర్వ హణ ఆస్తులు ప్రత్యేకించి ఫండ్ సంస్థలకు చెందినవి మొత్తం ఈక్విటీరంగాన్నే మార్చే శాయి. ఈతీరు మార్కెట్లకు మరింతగా ఉపకరిస్తుందనిఎడెల్విసిస్ రీసెర్చి శోభనా కృష్ణన్ వెల్లడించారు. రాబడుల పునరుద్ధరణపైనే ఎక్కువ శాతం శ్రద్ధ ఉంటుందని, నిఫ్టీ 2018 ఆర్థిక సంవత్సరానికి 10,000 పాయింట్ల కు చేరుకోవచ్చని, ప్రతివాటాకు వచ్చే రాబడివృద్ధి వచ్చే ఏడాది కాలంలో 15-20శాతంగా ఉండవచ్చని ఎడెల్విసిస్ అంచనావేసింది. | 1entertainment
|
చికాగో సెక్స్ రాకెట్ : ఒకొక్క హీరోయిన్ రేట్ ఎంతో తెలుసా.?
Highlights
చికాగో సెక్స్ రాకెట్ : ఒకొక్క హీరోయిన్ రేట్ ఎంతో తెలస్తే షాక్ అవుతారు
చికాగో : చికాగో సెక్స్ రాకెట్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నిర్వహిస్తున్న దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అమెరికా పోలీసులు స్థానిక కోర్డులో 40 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
విచారణలో భాగంగా చంద్రకళ మెయింటెన్ చేస్తున్న డైరీలో పలు ఆసక్తికర విషయాలు పోలీసులకు తెలిశాయట. ఏ హీరోయిన్ను ఎప్పుడెప్పుడు రప్పించాము.? ఎక్కడ విడిది ఏర్పాటు చేశాము..? ఎవరితో.. ? ఎంత మొత్తం వసూలు చేశాము..? హీరోయిన్కు ఎంత చెల్లించాము..? అన్న విషయాలను చంద్రకళ ఆ డైరీలో పొందు పరిచిందని సమాచారం.
అయితే, హీరోయిన్ల పేర్లు వెల్లడించేందుకు చట్టరీత్యా ఇష్టపడని పోలీసులు.. వారికి చెల్లించిన మొత్తాన్ని మాత్రం వెల్లడించారట. వారి వివరాల ప్రకారం. ఒక స్టార్ హీరోయిన్కు గంటకు సుమారు వెయ్యి డార్ల నుంచి.. మూడు వేల డాలర్లు వంతున చెల్లించారట. అంటే ఇండియా మనీ ప్రకారం గంటకు లక్షలా 20 వేల నుంచి.. సుమారు 30 లక్షల వరు అన్నమాట. ఏదేమైనా ఈ సెక్స్రాకెట్ ఉందంతం బయటకు రావడంతో.. అమెరికాలోని తెలుగు వారు సైతం ఆందోళన చెందుతున్నారు.
Last Updated 22, Jun 2018, 3:18 PM IST | 0business
|
Niharika’s debut movie Oka Manasu first look
నిహారిక 'ఒక మనసు' ఫస్ట్లుక్
మొట్ట మొదటిసారిగా మెగా కుటుంబం నుంచి ఓ హీరోయిన్ ని లాంచ్ చేస్తున్న సినిమా ఒక మనసు.
| Updated:
Apr 8, 2016, 08:14PM IST
మొట్ట మొదటిసారిగా మెగా కుటుంబం నుంచి ఓ హీరోయిన్ ని లాంచ్ చేస్తున్న సినిమా ఒక మనసు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా నాగబాబు కూతురు.. టీవీ యాంకర్గా, హోస్ట్గా ఆల్రెడీ ఫేమస్ అయిన నిహారిక హీరోయిన్గా పరిచయమవుతోంది. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు మూవీ ఫేమ్ రామ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అభినయ్, డా.క్రిష్ణ భట్టతో కలిసి నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి , టీవీ9 ఛానెల్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇదే నెలాఖర్లో ఆడియో లాంచ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్టు మూవీ మేకర్స్ తెలిపారు. మెగా ఫ్యామిలీ నుంచి మొదటిసారి నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియెన్స్లో మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి. | 0business
|
ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా లేనట్టే.. రూమర్స్ కు బలం ఇలా..
Highlights
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై సందిగ్దత
క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆగిపోయినట్లు పుకార్లు
దీనిపై స్పందించని ఎన్టీఆర్, త్రివిక్రమ్ వర్గాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అనగానే యమా క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చి క్లాప్ కొట్టడంతో క్రేజ్ డబులయింది. అయితే తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందనే వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అటు ఎన్టీఆర్ వర్గం నుంచి గానీ, త్రివిక్రమ్ సర్కిల్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం, ఎవరూ స్పందించకపోవడంతో ఇది నిజమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా తన సొంత సినిమా ప్రారంభోత్సవాలకు కూడా ఆమడదూరంలో ఉంటారు. అలాంటిది ఏకంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారంటే అదో సంచలనమైంది. ఆ తర్వాత ఓపెనింగ్ షాట్కు పవన్ క్లాప్ కొట్టడం, ఎన్టీఆర్ ఫ్యామిలీతో పవన్ అన్యోన్యంగా మాట్లాడుతూ కనిపించిన ఫొటోలు ఇరు వర్గాల ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాయి.
అయితే సినిమా ప్రారంభోత్సవం తర్వాత.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య ఏవో క్రియేటివ్ విభేదాలు వచ్చాయని, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆ సినిమా చేయడం లేదని రూమర్స్ వచ్చాయి. దీనికి సపోర్టివ్ గా గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు సినీవర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ భద్రాది పర్యటన తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకొంది.
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ల సినిమా జనవరి రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అప్పటివరకు మరో సినిమా త్రివిక్రమ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఓ వర్గం చెప్తున్నప్పటికీ.. అది కుదిరేలా లేదని వినిపిస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రంపై కాకుండా దిల్ రాజు రూపొందించబోయే చిత్రంపై దృష్టి పెట్టినట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. శతమానం భవతి దర్శకుడు సతీష్ వెగ్నేష చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సతీష్ వెగ్నేష చెప్పిన కథ విన్న దిల్ రాజు మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ చేస్తే ఈ చిత్రం బ్లాక్బస్టర్ కావడం తథ్యం అనే భావనలో దిల్ రాజు ఉన్నారట. దీంతో ఆ కథతోనే ఎన్టీఆర్తో సినిమాకు రంగం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్టీఆర్, దిల్ రాజు, సతీష్ కాంబినేషన్లో వచ్చే సినిమా టైటిల్ కూడా ఖరారు అయినట్టు సమాచారం. ఈ చిత్రానికి శ్రీనివాస కల్యాణం అనే పేరును ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడితే అప్పుడే లెక్క అని అంటున్నారు.
తాజాగా ఎన్టీఆర్ కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. కొరటాలతో మహేష్ సినిమా తర్వాత వచ్చే ఏడాది జనవరిలోగానీ, ఫిబ్రవరిలో గానీ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
IndW vs IreW: భారత్ బ్యాటింగ్
న్యూజిలాండ్పై మెరుపు శతకం బాది కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సూపర్ ఫామ్లో ఉండగా.. పాక్పై సమయోచిత హాఫ్ సెంచరీ సాధించిన మిథాలీ రాజ్ కూడా లయ అందుకుంది.
Samayam Telugu | Updated:
Nov 15, 2018, 08:30PM IST
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్పై ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లని చిత్తుగా ఓడించిన భారత్ జట్టు సూపర్ ఫామ్లో ఉండగా.. ఐర్లాండ్ టీమ్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ చేతిలో ఓడి ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. భారత్ జట్టు ఈ మ్యాచ్లో గెలిస్తే.. టోర్నీ సెమీస్ బెర్తు దాదాపు ఖాయం కానుంది.
న్యూజిలాండ్పై మెరుపు శతకం బాది కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సూపర్ ఫామ్లో ఉండగా.. పాక్పై సమయోచిత హాఫ్ సెంచరీ సాధించిన మిథాలీ రాజ్ కూడా లయ అందుకుంది. వీరికి తోడు జెమిమా రోడ్రిగ్స్ మిడిలార్డర్లో నిలకడగా ఆడుతుండటం భారత్ జట్టుకి కలిసొచ్చే అంశం. అయితే.. న్యూజిలాండ్పై తేలిపోయిన భారత్ బౌలర్లు.. పాక్పై మాత్రం రాణించారు. కానీ.. ఆ నిలకడని ఈరోజు ఐర్లాండ్పై కూడా కొనసాగిస్తారా..? అనేది కీలకం. | 2sports
|
Visit Site
Recommended byColombia
దాదాపు 9 ఏళ్ల విరామం తరువాత ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన 151వ సినిమా సైరా నరసింహారెడ్డితో మరొక బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. తండ్రి కలను నెరవేర్చేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దాదాపు 250 కోట్ల బడ్జెట్లో ఈ హిస్టారికల్ డ్రామా తెరకెక్కింది.
Also Read: అదే నన్ను టాప్ టెన్లో నిలబెట్టింది: పాయల్ రాజ్పుత్
గాంథీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ను అభినందిస్తూ సుబ్బిరామి రెడ్డి పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ తో పాటు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్, బోనీ కపూర్, అజారుద్ధీన్, నిర్మాత అల్లు అరవింద్, మురళీమోహన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అరవింద్... `ఇంత గొప్ప సినిమా మా కుటుంబం నుంచి రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో నా మేనల్లుడు ఈ సినిమా తీయటం ఆనందంతో పాటు ఈర్ష్య కూడా ఉంది` అన్నాడు. ఈ సినిమాలకు తనకు మంచి పాత్ర ఇచ్చినందుకు నటుడు బ్రహ్మాజీ నిర్మాత రామ్ చరణ్, హీరో చిరంజీవిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read: మంచు విష్ణు సెట్లో మున్నాభాయ్.. ఎందుకొచ్చినట్టు...
ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. `150 చిత్రాలు చేసిన చిరంజీవికి అవన్నీ ఒక ఎత్తయితే 151వ సినిమా ‘సైరా’ మరో ఎత్తు. బ్రిటీషువారిని గడగడలాడించిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తీసుకుని తన సత్తా ఏంటో భారతదేశానికి చిరంజీవి చాటిచెప్పారు. ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. చిరంజీవి అలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఇంత భారీ సినిమాను రామ్ చరణ్ లాంటి కుర్రాడు నిర్మించాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. పిల్లలకు మనం నేర్పించాలి. కానీ రామ్ చరణ్ చిన్న వయసులోనే సింపుల్, హంబుల్, డౌన్ టుఎర్త్, అఫెక్షనేట్, ఫినామినల్ పర్సన్.
సైరా మూవీ టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్
X
అటువంటి రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడంటే అన్బిలీవబుల్. నేను దాదాపు 57 సంవత్సరాల నుంచి వ్యాపారాలు, రాజకీయాల్లో ఉన్నాను. కానీ, రామ్ చరణ్ లాంటి ధైర్యం చేయలేదు. దమ్మున్న, మనసున్న వ్యక్తి రామ్ చరణ్. నటుడిగా చేస్తూనే నిర్మాతగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. చరణ్ నుంచి ఈ మ్యాజిక్ అందరూ నేర్చుకోవాలి. చరణ్ పొగడ్తలు పట్టించుకోడు.ఇంకా ఇక్కడికి రాని చిత్రయూనిట్ అందరికీ నా ప్రశంసాభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. తెలుగు సినీ స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలి`. అన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
PCB
ఫిక్సింగ్కు పాల్పడితే జీవిత కాల నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) సంచలన నిర్ణయం తీసుకుంది.తమ దేశపు ఆటగాళ్లు ఎవరైనా మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడితే వారిపై జీవిత కాల నిషేదం విధిస్తామని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం దుబా§్ులో పాకిస్థాన్ సూపర్ లీగ్ జరుగుతుంది.ఈ లీగ్లో పాల్గొన్న ముగ్గురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరో పణలు రావడంతో పిసిబి చైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. షర్జీల్ఖాన్, లతీఫ్, మహమ్మద్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.మాజీ ఆట గాడు నసీర్ ద్వారా బుకీలు ఈ ముగ్గురి ఆటగాళ్లను సంప్రదించినట్లు సమాచారం.దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం 14 రోజుల్లో విచారణ చేపట్టాలని ఆదేశించింది.విచారణ ముగిస్తే పిఎస్ఎల్ ఫైనల్ లాహోర్లో నిర్వహించే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిఉందని షహర్యార్ ఖాన్ పేర్కొన్నాడు. పిఎస్ఎల్లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెట్ ఫ్రాంచైజీ తరుపున ఆడుతున్న షర్జీల్,లతీఫ్లపై ఇప్పటికే సస్పెన్షన్ విధించింది. | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఈ హీరోలిద్దరికి మళ్లీ యుద్ధం తప్పదా ?
నదిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపు కోసం మాటల యుద్ధానికి దిగిన ఈ ఇద్దరు స్టార్స్ మధ్య మరోసారి యుద్ధం తప్పదనే టాక్ వినిపిస్తోంది.
TNN | Updated:
Nov 16, 2015, 11:07PM IST
ఇటీవలే జరిగిన నదిగర్ సంఘం ఎన్నికల నేపథ్యంలో విశాల్ నదిగర్ సంఘం ఐక్యతని దెబ్బతీస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన శింభు.. విశాల్పై అనేక కామెంట్లు చేసి కోలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. శింభు కామెంట్స్కి తన గెలుపుతోనే సమాధానం చెప్పాడు విశాల్. అప్పుడలా నదిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపు కోసం మాటల యుద్ధానికి దిగిన ఈ ఇద్దరు స్టార్స్ మధ్య మరోసారి యుద్ధం తప్పదనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఆ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు 2016 సంక్రాంతి రేసులో నిలబడటమే. విచిత్రం ఏంటంటే, ఈ రెండు సినిమాలు ఒకే దర్శకుడు తెరకెక్కించినవి కావడం ఇక్కడ మరో విశేషం. చింబు సినీ ఆర్ట్స్ బ్యానర్పై శింభు, నయనతార జంటగా పాండిరాజు డైరెక్ట్ చేసిన ఇదు నమ్మ ఆళు సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. రియల్ లైఫ్లో శింభు, నయనతారల లవ్ స్టోరీ బ్రేక్ అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై ఆడియెన్స్లో మంచి క్రేజ్ వుంది. ఇక ఇదే సినిమా డైరెక్టర్ పాండిరాజు తెరకెక్కించిన మరో సినిమా కథకలి . ఇటీవలే రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్సే లభించింది. నదిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపుతో ఫుల్ స్వింగ్లో వున్న విశాల్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. సంక్రాంతికే రిలీజ్ అవుతున్న ఈ సినిమాని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్, పసంగ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న ఈ రెండు సినిమాలు మరోసారి ఆ ఇద్దరు స్టార్స్ మధ్య హోరాహోరీని తలపిస్తున్నాయి. ఈ పోటీలో గెలుపెవరిదో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే మరి! | 0business
|
Suresh 122 Views Rahul Dravid
Rahul drawid
ముంబై: భారత అండర్-19, భారత్-ఏ జట్టు కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ రెండేళ్లు తీరిక లేకుండా ఉండటం వల్ల
సీనియర్ జట్టుతో విదేశీ పర్యటనలకు దూరం కానున్నట్లు బిసీసీఐ పాలక మండలి చైర్మన్ వినోద్రాయి తెలిపారు.
అలాగే బౌలింగ్ సలహాదారు జహీర్ఖాన్ కంట్రాక్ట్పై కూడా అలోచిస్తున్నట్లు ఆయన అన్నారు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
Swiping
డిజిటల్ వరాలు!
న్యూఢిల్లీ, డిసెంబరు 20: ఇ-లావాదేవీలు నిర్వహించే చిన్నవ్యాపారులకు 30శాతం వరకూ పన్ను రాయితీలు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టం నిబంధనను కూడా సవరించింది. దీనివల్లచిన్న వ్యాపారులకు ఎంతోమేలు జరుగుతుందని ప్రక టించింది. మొత్తం డిజిటల్, లేదా చెక్కు పద్దతుల్లో లావాదేవీలు నిర్వహిస్తే వారికి 30శాతం పన్ను రాయితీలు కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వివరించారు. ఆర్థికవ్యవస్థను డిజిటల్ వైపునడిపించే క్రమంలో ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని 44ఎడి సెక్షన్ను సవరించింది. సవరించిన పనున నిబంధనల ప్రకారం చిన్న వ్యాపారులు, బిజినెస్లు రెండుకోట్లకు మించిలేని టర్నోవర్ ఉన్న సంస్థలు ఈ కొత్త నిబంధనతో లాభపడతాయని అంచనా. చిన్న వర్తకులు లేదా వర్క్షాప్ యజమానులు రెండుకోట్లు లేదా అంతకు తగ్గిన మొత్తం ఆదాయపు పన్ను ప్రయోజనాలకు మొత్తం టర్నోవర్లో ఎనిమిది శాతంగా పరిగణించడం జరుగుతుంది.
అదికూడా వారు ఎటువంటి రికార్డులు నిర్వహించనిపక్షంలో జరుగుతుందని అంచనా. దీన్నిబట్టి ఒక వర్తకుని టర్నోవర్ రెండు కోట్లు అయినపక్షంలో పన్ను ప్రయో జనాలకోసం ఆయన ఆదాయం 16 లక్షల రూపా యలుగా చూపుతారు. రెండుకోట్లలో 8శాతంగా ఉంటుందని జైట్లీ వివరించారు. కొత్త పన్ను నిబంధన ప్రకారం చూస్తే మొత్తం లావాదేవీలునిర్వహించిన టర్నోవర్లో ఆరుశాతం డిజిటల్; బ్యాంకింగ్ ఛానెళ్ల ద్వారా నిర్వహించి ఉండాల్సి ఉంటుంది. దీన్నిబట్టి ఆ వర్తకుని ఆదాయం మొత్తం టర్నోవర్ రెండుకోట్ల నుంచి చూస్తేఆరుశాతం అంటే 12 లక్షలుగా పరిగణిస్తారు. కొందరు వర్తకులు 30శాతం పన్ను ప్రయో జనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితేవారుమొత్తంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించి ఉండాలి. రూ.500, రూ.1000 నోట్లు రద్దయిన తర్వాత ప్రభుత్వం అనేక కార్యాచరణ అంశాలను అమలులోకి తెచ్చింది. వీటిలో పెట్రోలు, డీజిల్ చెల్లింపులు డిజిటల్లో జరిపితే డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఇదిలాఉండగా కొత్తనోట్ల కొరతకారణంగా అనేకబ్యాంకుల్లో నోక్యాష్బోర్డులే దర్శనమిచ్చాయి. | 1entertainment
|
Hyderabad, First Published 6, Sep 2018, 4:50 PM IST
Highlights
బెంగాల్ లో పలు టీవీ సీరియళ్లలో నటించిన పాయల్ చక్రవర్తి ఇటీవలే కొన్ని సినిమాల్లో నటించడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు.
బెంగాల్ లో పలు టీవీ సీరియళ్లలో నటించిన పాయల్ చక్రవర్తి ఇటీవలే కొన్ని సినిమాల్లో నటించడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవలే భర్తతో విడిపోయిన పాయల్ తన కొడకుతో కలిసి జీవిస్తోంది.
అయితే పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి అనే ప్రాంతంలో ఓ హోటల్ గదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఆమె హోటల్ లో అద్దెకు దిగగా, బుధవారం సాయంత్రం మృతి చెందిందని తెలుస్తోంది. బుధవారం ఆమె హోటల్ నుండి గ్యాంగ్టక్ అనే ప్రాంతానికి బయలుదేరాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది.
ఆమె ఉంటోన్న హోటల్ గదిని ఎన్ని సార్లు కొట్టినప్పటికీ ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మరణంతో సహనటులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఆమె ఎలా చనిపోయిందనే విషయంపై వివరాలు తెలియాల్సివున్నాయి! | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
delhi t20: india vs bangladesh 1st t20 match preview
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈరోజే తొలి టీ20
దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పతాక స్థాయికి చేరుకోవడంతో ఈరోజు మ్యాచ్లో ఆటగాళ్లు ఇబ్బందిపడే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాస్క్లు వేసుకుని శుక్ర, శనివారం ప్రాక్టీస్ చేశారు.
Samayam Telugu | Updated:
Nov 3, 2019, 10:12AM IST
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈరోజే తొలి టీ20
హైలైట్స్
ఢిల్లీలో ఈరోజు రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్
టీ20ల్లో ఇప్పటి వరకూ బంగ్లాదేశ్పై ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ భారత్ గెలుపు
షకీబ్ దూరమవడంతో ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న బంగ్లాదేశ్
భారత్ జట్టుని కెప్టెన్గా నడిపించనున్న ఓపెనర్ రోహిత్ శర్మ
భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్లో మొత్తం మూడు టీ20లు, రెండు టెస్టులు జరగనుండగా.. బంగ్లాదేశ్ అగ్రశ్రేణి ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ నిషేధం కారణంగా సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. మరోవైపు భారత్ కూడా టీ20ల్లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి ఓపెనర్ రోహిత్ శర్మ చేతికి పగ్గాలిచ్చింది.
Read More: టీ20ల్లో కోహ్లీ నెం.1 రికార్డ్కి రోహిత్ ఎసరు..?
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. ఈ సిరీస్ నుంచి టోర్నీ సన్నద్ధతని ప్రారంభించాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మేరకు జట్టులో మార్పులు చోటుచేసుకోగా.. శివమ్ దూబే లాంటి పవర్ హిట్టర్కి చోటు దక్కింది. అలానే బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కి మరో అవకాశమిస్తారా..? లేదా సంజు శాంసన్కి ఫస్ట్ ఛాన్సిస్తారా..? అనేదానిపై స్పష్టత రావడం లేదు. | 2sports
|
Vaani Pushpa 78 Views Scam
J&K Bank
న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్బ్యాంకు మాజీ చీఫ్ మరో 23 మందిపై అవినీతినిరోధకశాఖ కేసులునమోదుచేసింది. బ్యాంకు ముంబయిలోని మాహిమ్బ్రాంచ్లోను, కొత్త డిల్లీ శాఖలోను మంజూరుచేసినరుణాలు 800కోట్లకుపైబడి అవకతవకలు జరిగాయని అంచనావేసింది. ఆర్ఇఐ ఆగ్రోకు ఇచ్చిన రుణాలు బోగస్ డాక్యుమెంట్ల ఆధారంగా మంజూరుచేసారని తేలింది. బ్యాంకులో సుమారు 1100 కోట్లరూపాయలమేరకు అవినీతిజరిగిందని, బ్యాంకింగ్ నియమనిబంధనలకు విరుద్ధంగా 2011-2013 మధ్యలో ఈ రుణాలు మంజూరయ్యాయని ఎసిబి గుర్తించింది. బ్యాంకు మాజీ ఛైర్మన్ ముస్తాక్ అహ్మద్షేక్, రైస్ఎక్స్పోర్ట్స్ ఇండియా ఆగ్రో లిమిటెడ్ ఛైర్మన్ సంజ§్ుఝన్ఝన్వాలా మరో 22 మందిపై ఈకేసును నమోదుచేసింది. నిందితుల ఇళ్లు కార్యాలయాలుమొత్తం 16 చోట్ల దాడులుచేసామని, సంస్థ ఎండి సందీప్ ఝన్ఝన్వాలా ఇళ్లు కార్యాలయాలుకూడా సోదాచేసినట్లుతెలిపారు. వీటిలో తొమ్మిది కాశ్మీర్లోయలోను, నాలుగుజమ్ములోను,మూడు ఢిల్లీ ఎన్సిఆర్ప్రాంతంలోను ఉన్నట్లు ఎసిబి ప్రతినిధి వివరించారు. ఈ సంవత్సరాల్లో ఆర్ఇఐ అగ్రోకు ఇచ్చిన రుణాలనునిరర్ధక ఆస్తులుగా తేల్చడం వల్ల బ్యాంకుకు ఆర్థికనష్టం భారీగాపెరిగిందని ఎసిబి వెల్లడించింది. ముంబయి మాహిమ్బ్రాంచ్నుంచి ఆర్ఇఐ ఆగ్రోకు 550 క ఓట్లు రుణాలుగా ఇచ్చింది. బ్యాంకు న్యూఢిల్లీలోని వసంత్విహార్బ్రాచ్ 139 కోట్లు కంపెనీకి రుణం ఇచ్చింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/national/ | 1entertainment
|
Highlights
చిత్రం : జయజానకి నాయక
నటీనటులు : బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యాజైస్వాల్ , కేథరిన్ ట్రెసా, సుమన్, జగపతిబాబు, శరత్కుమార్, చలపతిరావు, నందు, శివన్నారాయణ, తరుణ్ అరోరా, వాణీ విశ్వనాథ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను
ఆసియానెట్ రేటింగ్- 2.5/5
పక్కా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనగానే గుర్తుకొచ్చే పేరు బోయపాటి శ్రీను. దమ్మున్న డైలాగ్స్ తో,, పక్కా కిక్కిచ్చే ఫైట్స్ తో.. చక్కని కుటుంబ కథలతో అందమైన కథలు అల్లి పక్కా కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో బోయపాటి శ్రీనుకు సాటిలేదు. టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసే బోయపాటి తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి వర్ధమాన హీరోతో `జయ జానకి నాయక` చిత్రం తెరకెక్కించాడు. తనదైన భారీ డైలాగులతో హీరో రేంజ్ మరింత పెంచే బోయపాటి సినిమాల రేంజ్లో ఈ మూవీ ఉందా? బోయపాటి మార్కు సినిమా అనిపించుకుందా...
కథ :
చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత చక్రవర్తి కుమారుడు గగన్(సాయి శ్రీనివాస్) కాలేజీలో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే సెంట్రల్ మినిస్టర్ (సుమన్) కుమారుడిని చిచకబాదుతాడు. ఎందుకంటే ఒకమ్మాయి అతనికి భయపడి కాలేజీ నుంచి టీసీ తీసుకుని వెళ్తుంది. దాంతో అతను టీసీ తీసుకుంటే వదిలేస్తానా అంటూ మరింత అల్లరి చేస్తుంటాడు. స్వీటీ (రకుల్ ప్రీత్సింగ్) వారిస్తుంది. దాంతో ఆకతాయి ఆమెపై కూడా దౌర్జన్యం చేయాలనుకుంటాడు. అప్పుడు గగన్, అతని తండ్రి చక్రవర్తి (శరత్కుమార్), సోదరుడు (నందు) కూడా ఆకతాయిని చితక్కొడతారు. సెంట్రల్ మినిస్టర్ తన కొడుకును కొట్టిన విషయాన్ని మనసులో పెట్టుకుని అశ్వత్ నారాయణ వర్మ (జగపతిబాబు) ఇంటిలో జరిగే నిశ్చితార్థ వేడుకకు హాజరవుతాడు. అక్కడే పెళ్లికొడుకైన బడా కాంట్రాక్టర్ మహేంద్రవర్మ కొడుకు అశ్వత్ కు ఓ వీడియో చూపిస్తాడు. పరువు కోసం కన్నవారి ప్రాణాలైనా తీసే అశ్వత్ వర్మ ఆ వీడియో చూపించిన తన కాబోయే అల్లుడిని, వాడికిచ్చిన మరొక సెక్యురీటీ గార్డ్ ను చంపించి తన కుమార్తె ఆత్మహత్యకు కారణమవుతాడు. మరోవైపు డైమండ్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ను ప్రెస్టీజియస్గా తీసుకుంటాడు అశ్వత్ వర్మ. అయితే అంతవరకు లిక్కర్ బిజినెస్లో డాన్ గా ఉన్న అర్జున్ పవార్(తరుణ్ అరోరా) దృష్టి ఈ క్రాంటాక్ట్ మీద పడుతుంది. పంతం నెగ్గించుకోవడం కోసం ఎంతకైనా తెగించే పవార్, పరువు కోసం పాకులాడే వర్మ ఈ కాంట్రాక్ట్ కోసం పోటీపడతారు. దీంతో వాళ్లిద్దరి మధ్య ఏర్పడ్డ వార్ లో నువ్వా నేనా అంటూ ఆడుతున్న గేమ్లో తన తండ్రి జేపీ మూలంగా స్వీటీ అలియాస్ జానకి (రకుల్ ప్రీత్సింగ్) ఇరుక్కుంటుంది. అయితే అప్పటికే ప్రేమించుకున్న గగన్, స్వీటీల ప్రేమ ఏమవుతుంది.. చివరికి వాళ్లిద్దరి ప్రేమ గెలిచిందా లేదా.. అసలు ఆమెను ఆ ఇద్దరి నుంచి హీరో ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా కథ.
నటీనటులు :
బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రికి విలువిచ్చే కుర్రాడిగా, ప్రేమికుడిగా, కసితో పోరాడే వీరుడిలా ఫైట్లు.. పాటల్లో డాన్స్ లు ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఎక్స్ ప్రెషన్స్ పండించడంలో హీరో మరింత ఎదగాల్సిన అవసరం వుంది. ఓ సీన్ లో హీరోను హీరోయిన్ ఫ్రెండ్ ముచ్చు మొహమోడా అని తిడుతుంది. అలా అనిపించుకోకుండా వుంటే బాగుండేది. ఇక హీరో తండ్రి పాత్రలో శరత్కుమార్, అన్నగా నందు తమదైన శైలిలో నటించారు. సిన్సియర్ ఆఫీసర్గా, కూతురి విషయంలో స్వార్థపరుడిగా జె.పి. బాగా చేశారు. పరువు కోసం ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడని ధనవంతుడిగా జగపతిబాబు, అటు అల్లరి పిల్లగా, బాధ్యతగల యువతిగా, డిప్రెషన్కు గురైన విడోగా రకుల్ రకరకాల వేరియేషన్స్ తో అదుర్స్ అనిపించింది. గ్లామర్ పాత్రలో ప్రగ్యా, ఐటమ్ సాంగ్లో కేథరిన్ కేక అనిపించారు. తరుణ్ అరోరా అర్జున్ పవార్ పాత్రలో కరడు గట్టిన లికర్ డాన్ గా విలన్ అంటే వీడేరా అనిపించాడు. సుమన్ ఈ తరహా పాత్రల్ని ఇంతకు ముందు చాలానే చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బావుంది. కెమెరా పనితనం మెచ్చుకోవాలి.
ఎలా వుందంటే:
సినిమాలో నవ్వుకుందామంటే ఏ సీన్ లోనూ ఆ పరిస్థితి లేదు. లవ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కడా పెద్దగా కనిపించవు. హీరోయిన్ ఊతపదంగా నాగరాజా అనే పదం తప్పితే, ఎక్కడా నవ్వొచ్చే సన్నివేశాలు లేవు. విలన్లు, విలన్ల చుట్టూ మనుషులు ఎక్కువగా కనిపిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువయ్యానని అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చాలా డల్గా ఉంటాయి. రకుల్ డల్ మూడ్లో ఉండటం కొత్త ప్రయత్నమే అయినా, కొంచెం సేపటికి విసుగు వచ్చేస్తుంది. వాణీవిశ్వనాథ్ ఎంట్రీ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆ పాత్ర కాసేపటికి తేలిపోయింది. పరువు కోసం కూతురినే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వర్మ, తన ఫ్యామిలీనే మట్టుబెట్టించాలని.. శత్రువు పవార్ తో చేతులు కలపాలని చూసిన చెల్లిని ఏమీ అనకపోవడం, చివర్లో తనకు తానే కాల్చుకుని చనిపోవడం పెద్దగా రక్తి కట్టించవు. ప్రతి ఫ్రేమూ రిచ్గా తెరకెక్కించిన చిత్రమిది. పెళ్లి పీటల మీదే భర్తను పోగొట్టుకున్న హీరోయిన్... అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది.
హంసలదీవి ఎపిసోడ్ కేవలం ఫైట్ల కోసం మాత్రమే అనిపిస్తుంది. సినిమాలో కాసిన్ని నవ్వులను జోడిస్తే బావుండేది. అయితే శరత్ కుమార్.. రోడ్డు పక్కన బజ్జీలు తింటే మనవాడు బతుకుతాడు. విదేశీ కంపెనీలను ఉద్దరించాల్సిన పనిలేదని చెప్పే సందర్భంలోనూ.. హీరో చెప్పే రాయిలో దేవుడిని చూసే నువ్వు.. సాటి ఆడదానిలో చూడలేకపోయావ్ అనే డైలాగులోనూ, నీకు ప్రాణమే నేను పెట్టినదైనప్పుడు పరువు మాత్రం ఎక్కడిది.. ప్రాణం గొప్పదా పరువు గొప్పదా అని హీరో జగపతిబాబును అడిగేటప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో బోయపాటి తరహా డైలాగులు మెప్పిస్తాయి. ఇది పక్కా బోయపాటి సినిమా అయితే... ఎమోషనల్ సీన్స్ లో హీరో నటన పేలలవంగా అనిపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరో తనేదో ఈ స్థాయి సినిమాలో నేను హీరోనేంటి అని ఫీలైనట్లు కనిపిస్తుంది.
చివరగా:
భారీ కాస్ట్ అండ్ క్రూతో భారీ డైలాగులతో తెరకెక్కిన బోయపాటి మార్క్ సినిమా జయజానకి నాయక
Last Updated 25, Mar 2018, 11:45 PM IST | 0business
|
ఎట్టకేలకు 21నుంచి సేవలకు పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు రెడీ
Highlights
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)సేవలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రోజు పోస్టు పేమెంట్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించనున్నారు.
ఎట్టకేలకు 21నుంచి సేవలకు పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు రెడీ
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)సేవలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రోజు పోస్టు పేమెంట్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించనున్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక శాఖ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక సేవలను గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువ చేసేందుకు పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
అతిపెద్ద నెట్వర్క్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు సొంతం
పూర్తిస్థాయిలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సేవలు అందుబాటులోకి వస్తే దేశంలోకెల్లా అతిపెద్ద నెట్ వర్క్ గల బ్యాంక్ ‘ఐపీపీబీ’ నిలుస్తుంది. 650 పోస్టాఫీసుల్లో ఏర్పాటయ్యే బ్యాంకు శాఖలకు పోస్టాఫీసుల అనుబంధ ప్రాంతాల్లో అదనంగా 3,250 యాక్సెస్ పాయింట్లను అందుబాటులోకి తేనున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 11 వేల మంది పోస్ట్ మ్యాన్లు ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకు రానున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్జీఏ) వేతనాల చెల్లింపులకు ఈ బ్యాంకును ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగతంగా రూ. లక్ష, చిన్న వ్యాపారులు రూ. లక్ష డిపాజిట్ చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతిని ఇచ్చింది.
1.55 లక్షల పోస్టాఫీసుల నుంచి ఇలా సేవలు
‘ఆగస్టు 21న ప్రధానమంత్రి ఐపీపీబీని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రెండు శాఖలను ప్రయోగాత్మకంగా నడుపుతున్నాం. త్వరలోనే దేశవ్యాప్తంగా 648శాఖలను ప్రారంభిస్తాం. ప్రతి జిల్లాలో ఒక ఐపీపీబీ కచ్చితంగా ఉంటుంది’ అని సమాచార మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐపీపీబీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో 1.55లక్షల పోస్టాఫీస్లు ప్రజలకు ఆర్థిక సేవలను అందించనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం అన్ని పోస్టాఫీస్లను పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఐపీపీబీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారు సమీప పోస్టాఫీస్కు వెళ్లి డిజిటల్ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసే సౌకర్యాలను పొందవచ్చు. ఎయిర్టెల్, పేటీఎంల తర్వాత అనుమతి పొందిన మూడో పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ. ఏ బ్యాంకు నుంచైనా ఆర్టీజీసీ, ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీస్ల ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. పెన్షన్లు విత్ డ్రా చేసుకోవడంతోపాటు. భారత జాతీయ చెల్లింపుల సంస్థ పరిధిలోని అన్నిరకాల యుటిలిటీ సేవలను ఆన్ లైన్ లో పొందొచ్చు.
కనీస నిల్వల లేమి సాకుతో రూ.5000 కోట్లు వసూలు చేసిన బ్యాంకులు
కనీస సగటు నిల్వలు లేవనే సాకుతో ఖాతాదారుల నుంచి దేశంలోని బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన మొత్తం జరిమానా సుమారు అక్షరాలా రూ.5,000 కోట్లు అని తాజాగా వెల్లడైన ఓ నివేదిక ద్వారా తెలిసింది. అందులో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వసూలు చేసిన జరిమానా దాదాపు సగం వరకూ ఉంది. ఆ బ్యాంకు ఏడాదిలో మొత్తం రూ.2,433.87 కోట్ల జరిమానాను వసూలు చేసి జరిమానా వసూళ్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనే ఎస్బీఐ రూ.1,700 కోట్లు వసూలు చేసింది. దీంతో విమర్శల సాకుతో కనీస నిల్వల మొత్తాన్ని తగ్గించినా జరిమానాలను విధిస్తూనే ఉన్నదన్న మాట నిజం. ప్రైవేట్ రంగ బ్యాంకులు యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు రాబట్టిన ఛార్జీలు 30 శాతంగా ఉన్నాయి. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ రూ.590.84 కోట్లు రాబట్టి ఎస్బీఐ తర్వాత స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 2016-17లో రూ.619.39 కోట్లను ఖాతాదారుల నుంచి వసూలు చేసింది.
ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకింత సంయమనం
ఇక యాక్సిస్ బ్యాంకు రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు వసూలు చేశాయి. గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన ఎస్బీఐ ఖాతాదారుల కనీస సగటు నిల్వల నిబంధనలను సవరించి అధిక మొత్తంలో వసూలు చేయడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ఛార్జీలను తగ్గిస్తూ 2017 అక్టోబర్ ఒకటో తేదీన ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన కింద కొన్ని కోట్ల ఖాతాలకు కనీస సగటు నిల్వల నిబంధనలు వర్తించవు. భారీ మొత్తంలో బ్యాంకులు జరిమానా వసూలు చేశాయి. ఒఖవైపు ప్రధానమంత్రి పిలుపుతో జన్ధన్ యోజన పథకం కింద జీరో బ్యాలెన్స్తో 30 కోట్ల ఖాతాలు కొత్తగా ఓపెన్ కాగా, ఇతర వినియోగదారులపై ఈ జరిమానాలేమిటన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.
నోట్ల రద్దుతో జరిగిన నష్టం పూడ్చుకునేందుకు బ్యాంకుల యత్నం
2016, నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని మోడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కొంత కాలంపాటు స్తబ్దత ఏర్పడింది. రద్దయిన నోట్లను వెనక్కి తీసుకుంటూ కొత్త నోట్లను పౌరులకు అందజేసే క్రమంలో బ్యాంకుల్లో ఇతర లావాదేవీలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐలాంటి కొన్ని బ్యాంకులు తమకు జరిగిన నష్టాన్ని ఖాతాదారులపై రుద్దేందుకు యత్నించాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం తనకేమీ తెలియదన్నట్లు మౌనం వహించింది. అప్పటికే నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు బ్యాంకుల చర్య పుండుమీద కారం చల్లినట్టుగా బాధ పెట్టింది. మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి సెగ బ్యాంకులను తాకింది. దాంతో, జరిమానాల విషయంలో మిగతా బ్యాంకులు కొంత సంయమనంతో వ్యవహరించాయి.
Last Updated 6, Aug 2018, 2:00 PM IST | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రాజకీయాల్లోకి ‘శివగామి’ రమ్యకృష్ణ
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఒదిగిపోయి అశేష ప్రేక్షకుల అభిమానులతో జహహో అనిపించుకున్న
| Updated:
May 7, 2017, 09:59AM IST
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఒదిగిపోయి అశేష ప్రేక్షకుల అభిమానులతో జహహో అనిపించుకున్న రమ్యకృష్ణ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? వస్తే ఏ పార్టీలో చేరతారు? చేరితో ఆమె పాత్ర పాలిటిక్స్ లో ఎలా ఉండబోతుంది? ఈ డౌట్లన్నింటికీ ఆమె సమాధానం చెప్పారు. పలు ఇతర అంశాలపై కూడా ఆమె తనదైన శైలిలో స్పందించారు.
‘‘ఏది జరగాలని ఉంటే అది జరుగుతుందన్నది నా ఒపీనియన్‌. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని రాసి పెట్టి ఉంటే వచ్చేస్తానేమో. ఒకటి మాత్రం చెప్పగలను. రాజకీయాల్లోకి రాకుండా కూడా మంచి పనులు చేయొచ్చు. ఒకవేళ నేను రావడం ద్వారా ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందని రాసి పెట్టి ఉంటే.. వస్తానేమో!’’ అని ఆమె ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూ తన రాజకీయ ప్రవేశం గురించి అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావాలని ఉందని ఆమె చెప్పకనే చెప్పారు.
ప్రస్తుతం ఆమె తమిళనాడులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అధికార అన్నాడీఎంకేలో చేరతారా.. తెలుగు రాష్ట్రాల్లో పవన్ స్థాపించిన జనసేనలో చేరతారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
30ఏళ్లకు పైబడ్డ సినీజీవితంలో రమ్యకృష్ణ ఫెయిల్యూర్, సక్సెస్ రెండింటిని చూశారు. నరసింహా సినిమాలో నీలాంబరిగా తాను కేవలం గ్లామర్ కేరక్టర్లే కాదు ఎలాంటి పాత్రలోనైనా ఒప్పిస్తానని నిరూపించారు. ఇప్పుడు బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు దేవత పాత్రల్లోనూ ఆమె మెప్పించారు.
ఒక రాజకీయాల్లోకి వస్తే ఆమె రోల్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. | 0business
|
Visit Site
Recommended byColombia
అసంఘటిత రంగంలోని కార్మికుల ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ పొందొచ్చు. గరిష్టంగా రూ.5,000 వరకు పింఛన్ లభిస్తుంది. మీరు చెల్లించే మొత్తం ప్రాతిపదికన తీసుకునే పెన్షన్ మారుతుంది.
Also Read: ఎస్బీఐ కొత్త రూల్స్.. ఈ రోజు నుంచి అమలులోకి .. ఖాతాదారులపై ప్రభావం!
ఏపీవై స్కీమ్లో నెలకు రూ.42 చెల్లిస్తే రూ.1,000 పెన్షన్ తీసుకోవచ్చు. అదే నెలకు రూ.210 చెల్లిస్తే అప్పుడు సంవత్సరానికి రూ.60,000 పెన్షన్ తీసుకోవచ్చు. నెలకు రూ.210 చెల్లిస్తూ వెలితే 42 ఏళ్లలో మీ పెన్షన్ కార్పస్ ఏకంగా రూ.8.5 లక్షలు అవుతుంది. సబ్స్క్రైబర్ మరణిస్తే.. అప్పుడు ఆ డబ్బులను భార్య లేదా నామినీకి అందజేస్తారు.
Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన వెండి.. బంగారం ధర మాత్రం..
నెలకు రూ.42 చెల్లిస్తే అప్పుడు నామినీకి రూ.1.7 లక్షల పెన్షన్ కార్పస్ లభిస్తుంది. అదే నెలకు రూ.84 చెల్లిస్తే కార్పస్ రూ.3.4 లక్షలు, నెలకు రూ.168 చెల్లిస్తే రూ.6.8 లక్షల కార్పస్ లభిస్తుంది. 18 ఏళ్ల నుంచి ప్రతి నెలా ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా పెన్షన్ మొత్తం వస్తుంది.
Also Read: ‘పీఎఫ్ ఖాతాదారులకు రూ.80,000.. లిస్ట్లో పేరు ఉందో లేదో చూసుకోండి’.. ఈపీఎఫ్వో క్లారిటీ!
పీఎఫ్ఆర్డీఏ వెబ్సైట్ ప్రకారం.. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చెల్లించే మొత్తానికి సమానమైన డబ్బులను జమచేస్తుంది. 2015 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో చేరిన వారికే ఈ ప్రయోజనం లభిస్తుంది. ఐదేళ్లపాటు ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కొనసాగుతుంది.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ‘అకౌంట్ స్టేటస్’ను ఆన్లైన్లో చెక్ చేసుకోవద్దు.. లేదంటే..
ఈ స్కీమ్లో వీలైనంత త్వరగా చేరడం మంచిది. 35 ఏళ్ల వయసులో ఈ స్కీమ్లో చేరితే.. రూ.5,000 పెన్షన్ ఆశిస్తే.. అప్పుడు మీరు ప్రతి ఆరు నెలలకు రూ.5,323 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా 25 ఏళ్లు చెల్లించాలి. ఇలాచేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ.2.66 లక్షలు అవుతుంది. నెలకు రూ.5,000 పెన్షన్ తీసుకోవచ్చు. అదే మీరు 18 ఏళ్లలోనే చేరితే మీ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.1.04 లక్షలు అవుతుంది. ఇప్పుడు కూడా రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. ఆలస్యంగా పథకంలో చేరితే రూ.1.6 లక్షలు నష్టపోతున్నాం. | 1entertainment
|
pennar ebs
పెన్నార్ బిఎస్కు డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ అవార్డు
హైదరాబాద్, నవంబరు 10: పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ సంస్థకు డన్అండ్బ్రాడ్ స్ట్రీట్ అవార్డు లభించిం ది. కేంద్ర రవాణా హైవేలు, షిప్పింగ్శాఖ సహాయ మంత్రి మనుష్క్ ఎల్ మాండవీయ చేతులమీదుగా ఈ అవార్డును కంపెనీ ఎండి పివిరావు అందున్నారు. 5.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఎంఆర్ ఎఫ్ కంపెనీకి పెరంబలూరువద్ద నిర్మించిన ఫ్యాక్టరీకి గాను ఈ అవార్డు లభించింది. ప్రాజెక్టు అమలులో కంపెనీ అనుసరించిన ఇంజనీరింగ్నైపుణ్యానికి డన్ అండ్బ్రాడ్స్ట్రీట్ ఈ అవార్డు ప్రకటించింది. ఈసందర్భంగా కంపెనీ ఎండి పివిరావు మాట్లా డుతూ డిఅండ్బి ఎక్సెలెన్సీ అవార్డు సాధిం చడం ఎంతోగర్వకారణంగా ఉందని, ఈ అవార్డు బాధ్యతలను మరింతపెంచిందన్నారు. కస్టమర్లు వాటాదారులకు మరింతగా విలువలు జోడించిన సేవలందించేందుకు మార్గం ఏర్పడిందన్నారు. | 1entertainment
|
జీఎంఆర్ చేతికి మరో ఫిలిప్పీన్స్ ప్రాజెక్టు..!
- 'క్లార్క్' ఎయిర్పోర్టుకు అతి తక్కువ బిడ్డింగ్
- త్వరలో నిర్మాణ పనుల అప్పగింత
హైదరాబాద్ : ఫిలిప్పీన్స్ కేంద్రంగా పని చేస్తున్న మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో జీఎంఆర్ గ్రూపు క్లార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రాజెక్టును దక్కించుకుంది. 250 మిలియన్ డాలర్ల విలువ చేసే ఈ ప్రాజెక్టును తాము సాధించుకున్నట్టు జీఎంఆర్ గ్రూపు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణతూర్పు ఆసియా దేశాల్లోనే ఇదే అతి తక్కువ బిడ్డింగ్ అని పేర్కొంది. క్లార్క్ ఎయిర్పోర్టును ఈపీసీి, ఓఅండ్ఎం హైబ్రిడ్ పద్దతిలో ఫిలిప్పిన్స్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఈపీసీలో భాగంగా నూతన టెర్మినల్ రూపకల్పన, నిర్మాణ, టెస్టింగ్, ప్రారంభించి ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదికి 80 లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో దీన్ని అందుబాటులోకి తేనున్నారు. ఈ కన్సోరియం టెర్మినల్ నిర్మాణంతో పాటు కారు పార్కింగ్ సౌలభ్యంతో అందుబాటులోకి తేనుంది. సుమారు రూ.1,600 కోట్ల విలువ చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మరో వారం రోజుల్లో జీఎంఆర్కు అప్పగించనున్నారని ఆ సంస్థ అంచనా వేస్తుంది. 2020 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది.
దీంతో జీఎంఆర్కు ఫిలిప్పీన్స్తో రెండో విమానశ్రయ అభివృద్ధి బాధ్యతలు దక్కినట్టయ్యాయి. ఇది వరకే ఈ దేశంలోని రెండో అతిపెద్ద విమానాశ్రయం మక్టాన్ సెబు ఇంటర్నెషనల్ ఎయిర్పోర్టు ప్రాజెక్టును సాధించుకుంది. ఇది ఏడాదికి కోటి మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంది. కొత్త టెర్నినల్ నిర్మాణం చేపట్టనున్న క్లార్క్ ఎయిర్పోర్టు మనీలాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉందని జీఎంఆర్ గ్రూపు ఎయిర్పోర్ట్సు చైర్మెన్ శ్రీనివాస్ బొమ్మిడల పేర్కొన్నారు. ఇది ఏడాదికి 8 మిలియన్ల ప్యాసింజర్ల సామర్థ్యంతో అందుబాటులోకి రానుందన్నారు. జీఎంఆర్ గ్రూపు ఫిలిప్పిన్స్ మార్కెట్పై కీలక దృష్టి సారించిందన్నారు. తాజా ప్రాజెక్టులో దక్షిణ, తూర్పు ఆసియాలోని మరిన్ని ఎయిర్పోర్టులను సాధించుకోవడానికి, తమను బలోపేతం చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. కాగా మక్టాన్ సెబు ఎయిర్పోర్టు టెర్మినల్ నిర్మాణం తుది దశలో ఉందన్నారు. జూన్ 2018 కల్లా ఇది నిర్వహణలోకి రానుందన్నారు. జీఎంఆర్ గ్రూపు ప్రస్తుతం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులను నిర్వహిస్తుంది. ఈ మధ్య కాలంలోనే గోవాలోని మోపా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అభివృద్ధి బాధ్యతలను దక్కించుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sandhya 483 Views IND vs BAN , k.l.rahul , Rohit Sharma , World Cup 2019
K L Rahul, Rohit Sharma
బర్మింగ్హామ్: ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా నిలకడగా ఆడుతుంది. మ్యాచ్లో గెలిచి ఎలాగైనా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని చూస్తుంది. ఈ మ్యాచ్లో కోహ్లిసేన 2019 ప్రపంచకప్లో పవర్ప్లే స్కోరు సాధించి రికార్డు నమోదు చేసుకుంది. 10 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్, రోహిత్శర్మలు క్రీజులో కుదరుకున్నారు. వీరిద్దరిదీ ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం.
టీమిండియా 21 ఓవర్లకు వికెట్లు నష్టపోకుండా 125 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (57), రోహిత్శర్మ(64)లు క్రీజులో ఉన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/ | 2sports
|
Jul 24,2018
రూ.వెయ్యి కోట్ల జీఎస్టీ ఎగవేతలు
హైదరాబాద్: దేశంలో కొత్తగా అమలులోకి తెచ్చిన వస్తుసేవల పన్నులో (జీఎస్టీ) లొసుగులను ఆసరాగా చేసుకొని వ్యాపారాలు తెలంగాణలో భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడినట్టుగా ఆధికారుల లెక్కల్లో బయటపడుతోంది. రాష్ట్రంలోని దాదాపు 11 ప్రధాన రంగాల నుంచి ఈ సొమ్ము రావాల్సి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంలో నిజానిజాలను తెలుసుకొంటూ ఎగవేతదారుల నుంచి పన్ను వసూళ్ల నిమిత్తం జీఎస్టీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు గాను ప్రత్యేక అధికారులను నియమించి అధ్యయనం చేస్తున్నారు. ఎగవేతలను అంశాల వారీగా నిగ్గుతేల్చి, నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వ వర్గాలు సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది జులై నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చింది. ఏడాది కావొచ్చినప్పటికీ రాష్ట్రంలో చాలా సంస్థలు ఇప్పటికీ రూపాయి కూడా పన్ను చెల్లించలేదని తెలుస్తోంది. విద్యాసంస్థలు, ప్రైవేటు కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, ట్రావెల్ సంస్థలు నడుపుతున్న ఏసీ బస్సులు, బీమా సంస్థలు, బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థలు, టెక్స్టైల్స్, ఎయిర్లైన్స్ తదితర సంస్థలు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడినట్లు అధికారులు ప్రాథమిక అంచనాల ద్వారా తెలుస్తోంది. ఈ సంస్థల నుంచి రూ.వెయ్యి కోట్లకు పైగా పన్నులు రావాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. జీఎస్టీ పేరుతో వినియోగదారుల నుంచి ముక్కు పిండి పన్నును వసూలు చేస్తున్న వ్యాపారులు .. ప్రభుత్వ ఖజానాకు మాత్రం మాత్రం రూపాయి కూడా చెల్లించకుండా పన్ను సొమ్మును తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నట్టుగా అధికారుల అధ్యయనాల్లో తెలుస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
PEUGEOT
సికె బిర్లాతో ఫ్రాన్స్ పిఎస్ఎ జట్టు
ముంబై, జనవరి 25: ఫ్రాన్స్కు చెందిన పిఎస్ఎ సంస్థ గతంలో పియోజియోట్గా పిలుచుకున్న సంస్థ భారత్కు చెందిన అంబాసిడర్ ఉత్పత్తి సంస్త హిందూస్థాన్ మోటార్స్ యాజమాన్యం సికె బిర్లాగ్రూప్తో జతకడుతోంది. ప్రాథమికంగా తమిళనాడునుంచే తన ప్రాజెక్టునుప్రారంంచి 700 కోట్ల పెట్టుబడులతో ముందుకువస్తోంది. వాహనాలు, పవర్ట్రన్ ఉత్పత్తికి ఈప్రాజెక్టును సిద్ధంచేస్తున్నారు. పిఎస్ఎ తన ప్రకటనలో జాయింట్ వెంచర్ ఒప్పందం కింద ప్రాజెక్టును ప్రారం భిస్తున్నట్లు వివరించింది. మొదటగా ఫ్రాన్స్ పిఎస్ఎ కంపెనీలో మెజార్టీవాటాలు కలిగి ఉంటుంది.
హిందూస్థాన్ మోటార్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ పరంగా పిఎస్ఎ ప్యాసింజర్ల కార్ల అసెంబ్లిం గ్, పంపిణీ చేపడుతుంది. హెచ్ఎంఎప్సి ఇప్ప టికే తిరువ ళ్లూరులో ఒక ఉత్పత్తికేంద్రం ఏర్పాటుచేసుకుంది. మిత్సుబిషి కార్ మోడళ్లను అసెంబ్లింగ్ చేస్తోంది. అలాగే ఇసుజు వాణిజ్య వాహనాలకు కూడా ఉత్పత్తిచేస్తోంది. రెండో ఒప్పందంలో 50శాతం జాయింట్ వెంచర్తో పిఎస్ఎ, అవిటిఇసి మధ్య ఒప్పందం జరుగుతుంది. వాస్తవంగా హిందూస్థాన్మోటార్స్లో ఒకభాగంగా ఉంటుం ది. పవర్ట్రైన్స్ ఉత్పత్తి సరఫరాకు ఈ ఒప్పందం జరుగుతుంది. తమిళనాడు ప్రాజెక్టులోనే పవర్ట్రైన్స్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రాథమికంగా ఏడాదికి లక్ష వాహనాలు ఉత్పత్తిచేస్తుంది. వాస్తవ యంత్రసామగ్రి ఉత్పత్తి దారుల అవసరాలకు అనుగుణంగా పవర్ట్రైన్స్ను ఉత్పత్తిచేసి పంపిణీచేస్తుంది. పిఎస్ఎ గ్రూప్ సిఎండి కార్లోస్ టావర్స్ మాట్లాడుతూ సికెబిర్లాగ్రూప్తో భాగస్వామ్యం భారత్ మార్కెట్కు ఎంతో కలిసి వస్తుందని అన్నారు. సికెబిర్లాగ్రూప్ఛైర్మన్ సికెబిర్లా ప్యారిస్లోమాట్లాడుతూ మేకిన్ ఇండియా కార్యా చరణ స్ఫూర్తితో ఈజాయింట్ వెంచర్కు రావడం సంతోషంగా ఉందన్నారు. పిఎస్ఎ గ్రూప్ అత్యాధు నిక టెక్నాలజీతో అత్యుత్తమ నాణ్యతతోకూడిన వాహనాలు తయారవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. | 1entertainment
|
రోజూ పబ్ కి వెళ్లేదాన్ని.. బన్నీ కూడా వచ్చేవాడు: నటి అపూర్వ
Highlights
బన్నీ పబ్ కి రాలేదేమని అడిగేవారు
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నటి అపూర్వ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను కెరీర్ ఆరంభంలో ఆమె రెగ్యులర్ గా పబ్ కు వెళ్లేవారట. పబ్ కల్చర్ పై అప్పట్లో చాలా మక్కువ ఉండేదని.. తను వెళ్లే పబ్ కు బన్నీ కూడా వచ్చేవాడని చెప్పారు. దీంతో నేను ఎప్పుడైనా.. బన్నీకు కనిపిస్తే ఏంటండీ ఈ మధ్య పబ్ లో కనిపించడం లేదని సరదాగా అడిగేవారని అపూర్వ వెల్లడించింది.
అతడితో అంత సరదాగా ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఆ వయసులో పబ్ కి బాగా వెళ్లేవాళ్ళమని ఇప్పుడు మానేసినట్లు స్పష్టం చేసింది. అలానే ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ చాలా గొప్పగా మాట్లాడారు.. ''సెట్ లో ఖాళీగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆడవాళ్లందరినీ కూడా అమ్మా అని పిలుస్తాడు. మంచి అబ్బాయి. రఘుబాబు వంటి నటులతో ఆయనతో ఎంతో సరదాగా ఉంటారు'' అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ డాన్స్, మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని ఎక్కడైనా పార్టీకు వెళ్తే డాన్స్ చేయడం నచ్చుతుందని వెల్లడించారు.
Last Updated 13, Jun 2018, 11:55 AM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శామ్సంగ్ 'గెలాక్సీ జే7 ప్రైమ్2'..!
శామ్సంగ్ ఇండియా... తన గెలాక్సీ సిరీస్ భాగంగా... మరో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 'గెలాక్సీ జే7 ప్రైమ్2' పేరుతో ఈ కొత్త మోడల్ను ప్రవేశపెట్టింది.
TNN | Updated:
Mar 29, 2018, 09:09PM IST
శామ్సంగ్ ఇండియా... తన గెలాక్సీ సిరీస్ భాగంగా... మరో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ' గెలాక్సీ జే7 ప్రైమ్2 ' పేరుతో ఈ కొత్త మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.13,990. నలుపు, బంగారు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది. దేశంలోని అన్ని శామ్సంగ్ విక్రయ కేంద్రాల్లో ఫోన్లు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.
'గెలాక్సీ జే7 ప్రైమ్2' ఫీచర్లు....
* 5.5 అంగుళాల హెచ్డీ తెర | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
3 శాతం లాభపడ్డ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్
చైనా దిగుమతులపై సుంకాల విషయంలో ట్రంప్ ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొని ఆసియా మార్కెట్లపై ఒత్తిడి నెలకొంది. చమురు ధరల ఒత్తిడికి ఇది కూడా తోడవ్వడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
Samayam Telugu | Updated:
Jun 18, 2018, 04:00PM IST
ఉదయం నుంచి స్థిరంగా కొనసాగిన ట్రేడింగ్ మార్కెట్లు ముగిసే సరికి చివరకు మదుపర్లకు నష్టాలను మిగిలిచ్చింది. చైనా దిగుమతులపై సుంకాల విషయంలో ట్రంప్ ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు నెలకొని ఆసియా మార్కెట్లపై ఒత్తిడి నెలకొంది. చమురు ధరల ఒత్తిడికి ఇది కూడా తోడవ్వడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
నష్టాల్లోమార్కెట్లు
మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 74 పాయింట్లు క్షీణించి 35,548 వద్ద, మరో సూచీ నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 10,780 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్(3.86%), టాటా మోటార్స్(1.91%), బజాజ్ ఆటో(0.62%), మారుతి(0.58%), ఇండస్ ఇండ్ బ్యాంక్(0.37%)ఎక్కువగా లాభపడగా, మరో వైపు వీఈడీఎల్(2.87%), కొటక్ బ్యాంక్(2.12%), భారతీ ఎయిర్టెల్(1.89%), కోల్ ఇండియా(1.63%), యాక్సిస్ బ్యాంక్(1.33%) అత్యధికంగా నష్టపోయాయి. | 1entertainment
|
Sri Lanka arrive in India without batting coach Samaraweera
కోచ్ లేకుండానే భారత్ పర్యటనకి శ్రీలంక
బ్యాటింగ్ కోచ్ లేకుండానే శ్రీలంక జట్టు బుధవారం భారత్లో అడుగుపెట్టింది. నవంబరు 16 నుంచి మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల
TNN | Updated:
Nov 8, 2017, 03:48PM IST
బ్యాటింగ్ కోచ్ లేకుండానే శ్రీలంక జట్టు బుధవారం భారత్‌లో అడుగుపెట్టింది. నవంబరు 16 నుంచి మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్‌‌ని ఇక్కడ శ్రీలంక ఆడనుంది. అయితే.. వీసా సమస్య కారణంగా బ్యాటింగ్ కోచ్‌ సమరవీర జట్టుతో కలిసి భారత్‌కి రాలేకపోయాడు. ఈ రోజు ఉదయం శ్రీలంక జట్టు కోల్‌కతాకి చేరుకుంది. గత శనివారం శ్రీలంక బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితుడైన సమరవీర.. మెల్‌బోర్న్ నుంచి రెండు రోజుల క్రితం శ్రీలంకకి చేరుకున్నాడు. కానీ.. అక్కడ నుంచి భారత్‌కి వచ్చేందుకు మాత్రం అతనికి వీసా లభించలేదు.
భారత ప్రధాన జట్టుతో టెస్టు సిరీస్‌ కంటే ముందు శ్రీలంక జట్టు రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను భారత్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ఆడనుంది. దీంతో కోల్‌కతాలో లంక జట్టుకి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించాలని తొలుత కోచ్ భావించినా.. వీసా సమస్య కారణంగా రాలేకపోవడంతో ఆ జట్టు డైరెక్ట్‌గా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న శ్రీలంక.. ఇప్పటి వరకు ఇక్కడ 17 టెస్టు మ్యాచ్‌లాడి అందులో ఏకంగా పదింట్లో ఓడిపోయింది. మరో 7 టెస్టులని డ్రాగా ముగించింది. ఇటీవల ఆ దేశంలో పర్యటించిన భారత్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ లంకేయుల్ని క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బీసీసీఐ వద్దంటే వేరే దేశం తరఫున ఆడతా: శ్రీశాంత్
బీసీసీఐ తనపై జీవితకాల నిషేధం ఎత్తివేయకపోతే వేరే దేశం తరఫున ఆడటానికైనా తాను వెనకాడనని క్రికెటర్ శ్రీశాంత్ సూచన ప్రాయంగా చెప్పాడు.
TNN | Updated:
Oct 20, 2017, 05:33PM IST
బీసీసీఐ తనపై జీవితకాల నిషేధం ఎత్తివేయకపోతే వేరే దేశం తరఫున ఆడటానికైనా తాను వెనకాడనని క్రికెటర్ శ్రీశాంత్ సూచన ప్రాయంగా చెప్పాడు. తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పడంతో శ్రీశాంత్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు. ఇంకా తనకు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని, బీసీసీఐ వద్దంటే వేరే దేశం తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్.. ఈ మేరకు ఆసియానెట్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి మాట్లాడాడు.
‘నాపై బీసీసీఐ నిషేధం విధించింది. ఐసీసీ కాదు. నేను వేరే ఏ దేశం తరఫునైనా ఆడొచ్చు. ప్రస్తుతం నా వయసు 34 ఏళ్లు. ఇంకో ఆరేళ్లపాటు ఆడగల సామర్థ్యం నాకు ఉంది. క్రికెట్‌ను ప్రేమించే ఒక వ్యక్తిగా, నేనింకా ఆడాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి బీసీసీఐ ఒక ప్రైవేటు సంస్థ. మనది భారత జట్టు అని చెప్పుకున్నా.. బీసీసీఐ ప్రైవేట్ సంస్థ అని మీకు తెలుసు. కాబట్టి నేను వేరే దేశం తరఫున ఆడినా, బీసీసీఐ లాంటి ప్రైవేటు సంస్థకి ఆడినట్టే. అయితే కేరళ తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొనడం అనేది దీనికి విరుద్ధం. కేరళ తరఫున రంజీ ట్రోఫీ, ఇరానీ గెలవాలని కలలు కన్నాను. కానీ నా ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది’ అని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 6వ సీజన్ (2013) సందర్భంగా జరిగిన స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన శ్రీశాంత్‌పై అభియోగాలు రుజువు కావడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించని కారణంగా 2015లో పాటియాల కోర్టు శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బోర్డు విధించిన నిషేధాన్ని తొలిగించింది. అయినా, బీసీసీఐ తన క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికే కట్టుబడతూ శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని కొనసాగించింది. గతేడాది శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో.. సింగిల్ జడ్జ్ బెంచ్ నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే దీనిపై బీసీసీఐ మళ్లీ కేరళ హైకోర్టులో పిటిషన్ వేయడంతో మళ్లీ నిషేధాన్ని పునరుద్ధరించాలని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కోహ్లీ.. రిటైర్మెంట్పై తొందరేలా..?: కోచ్
విరాట్ కోహ్లి మరికొన్నేళ్లు మాత్రమే క్రికెట్ ఆడతానని చెప్పడాన్ని నేను సమర్థించను. అతను మరో 10ఏళ్ల పాటు భారత్ తరఫున మ్యాచ్లు ఆడాలి -చిన్ననాటి కోచ్
Samayam Telugu | Updated:
Oct 23, 2018, 01:18PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఐదారేళ్లలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై అతని చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ స్పందించాడు. వెస్టిండీస్తో ఇటీవల గౌహతి వేదికగా ముగిసిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు ఘన విజయం సాధించిన తర్వాత.. విరాట్ కోహ్లి మాట్లాడుతూ ‘క్రికెట్ని ఎంజాయ్ చేయడానికి నా కెరీర్లో కొన్ని సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. దేశం తరఫున ఆడటం గొప్పగా, గర్వంగానూ ఉంటుంది. అందుకే.. ఏ మ్యాచ్ని తేలిగ్గా తీసుకోను’ అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో.. విరాట్ కోహ్లి మరో ఐదారేళ్లు మాత్రమే క్రికెట్ ఆడతాడని, గాయాల బెడద కారణంగానే అతను ఆ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
కోహ్లీ గురించి వస్తున్న వార్తలపై తాజాగా అతని చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ స్పందించాడు. ‘విరాట్ కోహ్లి మరికొన్నేళ్లు మాత్రమే క్రికెట్ ఆడతానని చెప్పడాన్ని నేను సమర్థించను. అతను మరో 10ఏళ్ల పాటు భారత్ తరఫున మ్యాచ్లు ఆడాలి. ప్రస్తుతం అతని వయసు 29 కాబట్టి.. 40 ఏళ్ల వరకూ అతను రిటైర్మెంట్ ఆలోచన చేయకూడదు. తాను మరో ఐదారేళ్లు మాత్రమే ఆడతానని అతను పరోక్షంగా చెప్పాడు. కానీ.. మరో 10ఏళ్లపాటు భారత జట్టుని కోహ్లీ వీడడు. అతనికి ఎలాంటి గాయాల బెడద లేదు’ అని రాజ్కుమార్ శర్మ స్పష్టం చేశాడు. | 2sports
|
internet vaartha 327 Views
రిలయన్స్, ఇన్ఫోసిస్ల మద్దతు
ముంబై : బెంచ్మార్క్ షేర్ సూచీలు 18 నెలల కనిష్టస్థాయినుంచి కోలుకున్నాయి. ట్రేడింగ్లోని మాంద్యం నుంచి అధిగమించి కొంతమేర రికవరీ అయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ సంస్థలు త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కొంత పుంజుకున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 172 పాయింట్ల ఎగువన 24,854 పాయింట్ల వద్ద స్థిరపడగా నిఫ్టీ 52 పాయింట్ల ఎగువన 7562 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా స్వల్పంగా పెరి గాయి. మార్కెట్లపరంగా 2209 కంపెనీలు నష్టాల్లో ముగిసాయి. 567కంపెనీలు స్వల్పలాభాలు చవి చూసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.541 కోట్ల మేర విక్రయాలు జరిపారు. రిటైల్ద్రవ్యోల్బణం 5.61 శాతానికి పెరగడం కొంత ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచి కూడా 3.2శాతం దిగ జారింది. గడచిన నాలుగేళ్ల కనిష్టస్థాయిలో ఉంది. ఐఐపి మొట్టమొదటిసారిగా నవంబరులో 13నెలల కనిష్టస్థాయిలో ఉంది. అక్టోబరులో 9.8 గరిష్టస్థాయిని నమోదుచేసిన ఐఐపి నవంబరులో దిగజారింది. ఆసియామార్కెట్లలో అధికశాతం గరిష్టస్థాయిలోనేముగిసాయి. జపాన్ షేర్లు 2.8శాతం పెరిగాయి. హ్యాంగ్సెంగ్ 1.1శాతం సింగపూర్ స్ట్రెయిట్టైమ్స్ స్వల్పలాభాలతోను ముగిసాయి. చైనాషాంఘై కాంపో జిట్ 2.5శాతం ప్రారంభ ట్రేడింగ్లోనే నమోదుచేసింది. యూరో పియన్ మార్కెట్ల షేర్లు కూడా ఎగువస్థాయిలోనే ముగిసాయి. ఫ్రాన్స్ సిఎసి, జర్మనీ డాక్స్, లండన్ ఎఫ్టిఎస్ఇలు 1.1 నుంచి 1.6శాతం చొప్పున పెరిగాయి. ఇక బిఎస్ఇలో ఆటోసూచీ 0.9శాతం పెరిగి అత్యధిక లాభాలు ఆర్జించింది. ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ సూచీలు కూడా అదేతీరులో ఉన్నా యి. ఇక హెల్త్కేర్, కేపిటల్గూడ్స్, మెటల్ రియాల్టీ సూచీలు ఎక్కువ నష్టాలు చవిచూశాయి. ఇన్ఫోసిస్ 3.1శాతం పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.1శాతం పెరిగింది. చమురుశుద్ధి మార్జిన్లు ఎక్కువ పెరగడం తో రిల్ అంచనాలకు మించిన లాభాలు ఆర్జించింది. స్థూల రిఫైనింగ్ మార్జిన్ బ్యారెల్కు 1.5డాలర్లనుంచి బెంచ్మార్క్ సింగపూర్ స్థూల రిఫైనింగ్ మార్జిన్ బ్యారెల్కు 8 డాలర్లకు పెరిగింది. టాటామోటార్స్ 2.7శాతం పెరిగింది. కంపెనీ ఇటీవలే జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయాలు పెంచింది. ఎంపికచేసిన ఆర్ధికరంగ షేర్లులాభాల్లోనే ముగిసాయి. హెచ్డి ఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బిఐసంస్థలు 0.6 నుంచి1.1శాతం చొప్పున ముగి సాయి. సన్ఫార్మా 0.6శాతం పెరిగింది. భారత్లో రెండు బిజినెస్ విబాగాలను 165కోట్లకు విక్రయిం చింది. టిసిఎస్ 1.09శాతం దిగజారింది. అంచనాల కంటే తక్కువ రాబడులు నమోదు కావడమే ఇందుకుకారణం. కేపి టల్గూడ్స్ రంగంలో ఎల్అండ్టి, భెల్ సంస్థలు 1.9శాతం దిగజారా యి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి దిగజారడమే ఇందుకు కీలకం. | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
విక్రమ్ కూతురి ఉంగరం పోయింది
తమిళ హీరో విక్రమ్ కూతురు అక్షిత.
TNN | Updated:
Aug 3, 2016, 11:37AM IST
తమిళ హీరో విక్రమ్ కూతురు అక్షిత . ఆమెకు డీఎంకే అధ్యక్షుడు కరుణానిథి ముని మనవడు మను రంజిత్ కు కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. వారిద్దరూ కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. పెద్దల ఒప్పందంతో 2017లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. కాగా అక్షిత చేతికి ఉన్న నిశ్చితార్థం ఉంగరం పోయింది. దాని విలువ రూ.12లక్షలు ఉంటుందట. మంగళవారం చెన్నైలోని ఖాదర్ నవాజ్ ఖాన్ రోడ్డులోని ఓ ఐస్ క్రీం పార్లర్ కి వెళ్లింది అక్షిత. తిరిగి అక్కడ్నించి వెళ్లిపోతుండగా, మధ్యలో చేతి ఉంగరం లేకపోవడాన్ని గమనించింది. వెంటనే తండ్రికి విషయాన్ని చెప్పింది. తండ్రితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆ రోడ్డులోని, ఐస్ క్రీం పార్లర్ లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి, పరిశీలించే పనిలో ఉన్నారు. | 0business
|
India^Khatar Dealings
భారత్-ఖతార్ మధ్య నాలుగు కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 3: భారత్ ఖతార్ దేశాలు వీసా, పెట్టుబడులు, సైబర్స్పేస్ రంగాల్లో నాలుగు ఒప్పందాలు చేసుకు న్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, ఖతార్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా బిన్నస్సేర్బిన్ ఖలీఫా ఆల్ థానిల మధ్య జరిగిన సంప్రదింపుల ఫలితంగా ఈనాలుగు ఒప్పందాలు జరిగాయి. ప్రధానినరేంద్రమోడీ ఖతార్ ప్రధానికి హైదరాబాద్ హౌస్లో సాదరస్వాగతం పలికారు. జాతీయ ఓడరేవులు యాజమాన్యంలో ఖతార్ ఇండియాల మధ్య భాగస్వామ్య ఒప్పందం జరి గింది. ద్వైపాక్షిక, అంతర్జాతీయ, ప్రాంతీయయ అంశాలపై ఇరువురి మధ్య విస్తృత చర్చలు జరిగాయి.
ఖతార్ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ నస్సీర్బిన్ ఖలీఫా ఆల్థాని ఇప్పటికే న్యూఢిల్లీలో మకాంవేసారు. విస్తృతస్థాయిలో పెట్టుబడు లు, ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చలు జరిగిన తర్వాత నాలుగురంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఖతార్ ప్రధాని ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సంప్రదింపులకోసం భారత్కు రావడం ఇదేమొదటిసారి అని చెపుతున్నారు. ఖతార్తో భారత్ సంబంధాలను వృద్ధిచేసుకోవడమే ఇందుకు కీలకమని భావన. ఖతార్ ఎమిర్ షేక్ తామిన్ బిన్ హమద్ ఆల్థాని గడచిన ఏడాది మార్చినెలలోనే భారత్ను పర్యటించారు. అదేవిధంగా ఖతార్ప్రధాని ఆహ్వానంపై ప్రధాని మోడీ ఈ ఏడాది జూన్లో ఖతార్ పర్యటన చేస్తున్నారు. గల్ఫ్ రీజియన్లో భారత్ ఇతర దేశాలకు అత్యంత కీలకభాగస్వామిగా నిలిచింది. ఖతార్ నుంచి భారత్కు భారీ ఎత్తున ఎల్ఎన్జి సరఫరా అవుతున్నది. మొత్తం దిగుమతుల్లో 66శాతం ఖతార్ నుంచి వస్తున్నాయి. ఖతార్లో ప్రవాసభారతీయులు కూడా అధికంగానే ఉన్నారు. ఆదేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధికి అక్కడి వలసభారతీయుల కృషి ఎంతో ఉంది. మొత్తం 6.30 లక్షలమంది భారతీయులు ఖతార్లో నివసిస్తున్నారు. | 1entertainment
|
internet vaartha 313 Views
సిడ్నీ: బిగ్బాష్ లీగ్ మ్యాచ్ సందర్భంగా టివి జర్నలిస్ట్ మెక్లాలిన్తో అసభ్యంగా మాట్లాడిన క్రికెటర్ క్రిస్గేల్పై ప్రపంచ వ్యాప్తంగా నిషేదం విధించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ డిమాండ్ చేశాడు. కాగా ఈ మేరకు ఒక ప్రతిపాదన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు సూచించాడు.క్రిస్గేల్ ప్రవర్తన ఏ మాత్రం బాగలేదన్నాడు. కాగా విషయంలో సహనంతో ఉండాల్సిన అవసరం లేదని, ఆస్ట్రేలియాలోని ఏ క్లబ్ అతనితో కాంటాక్ట్ కుదుర్చుకోకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు.అలాగే ఐసిసికి ఈ మేరకు లేఖ రాసినా ఫరవాలేదన్నాడు.లేకుంటే వేరువేరుగా అన్ని దేశాలకు ఈ విషయం చెప్పాలన్నాడు. గేల్కు కేవలం 6 లక్షల జరిమానా విధించడం సరికాదన్నాడు.కాగా తాను ఏ మహిళతో మాట్లాడినా ఒకేలాంటి సమాధానం వచ్చిందని,అందరూ అతనిపై నిషేదం విధించాలనే కోరారని చెప్పాడు.క్రిస్ గేల్ తరచూ ఇలా చూస్తూనే ఉంటాడని,అందువల్ల అతడి పైన ప్రపంచ వ్యాప్తంగా నిషేదం విధిస్తూ అది యువ క్రికెటర్లకు గట్టి సందేశం ఇచ్చినట్లు అవుతుందన్నాడు. | 2sports
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.