news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
lv prasad eye intellegent
ఎల్విప్రసాద్కు మైక్రోసాప్ట్ ఇంటెలిజెంట్ నెట్వర్క్
హైదరాబాద్, డిసెంబరు 19: ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపం కలిగిన లక్షలాదిమందికి మరింతగా సహాయ పడేందుకు వీలుగా నేత్ర సంరక్షణకోసం అంతర్జాతీయ నిపుణుల సహకారంతో మైక్రోసాప్ట్ ఇంటటెలి జెంట్ నెట్వర్క్ను నగరంలోని ఎల్విప్రసాద్ నేత్రవైద్యవిజ్ఞాన సంస్థ ప్రారంభించింది. మైక్రోసాప్ట్ ఇండియా ఎండి అనిల్భన్సాలి మాట్లాడుతూ గడచిన కొన్నేళ్లుగా కృత్రిమమేధస్సుపై విశేషమైన కృషి చేస్తామని, దేశంలోని విద్య, వ్యవసాయం వంటి పలు కీలకరంగాల్లో డిజిటల్ప్రక్రియ వేగవంతం కావడానికి మైక్రోసాప్ట్ఎంతో దోహదంచేసిందని, ఆరోగ్యరంగానికి సంబంధించి భాగస్వాములతో చేసిన కృషికి ప్రస్తుతం డేటా క్లౌడ్, అడ్వాన్స్ అనిలిటిక్స్ ఎంతోఉపకరిస్తాయని మైక్రోసాఫ్ట్ పరంగా నమ్ము తున్నట్లు పేర్కొన్నారు. మైన్ అంటే మైక్రోసాప్ట్ ఇంటిలిజెట్ నెట్వర్క్ ఐకేర్ కింద వీటన్నింటినీ ఒకేచోటచేర్చి నేత్రసంరక్షణ ను మరింత వృద్ధి చేస్తామన్నారు.
ఎల్విప్రసాద్ వ్యవస్థాపక ఛైర్మ న్ డా.గుళ్లపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ మైక్రోసాప్ట్ పవర్ బిజినెస్ ఇంటె లిజెంట్ క్లౌడ్ సర్వీస్ ఆధారంగా వైద్యచికిత్సలను అందించడం ద్వారారోగికి అందుతున్న చికిత్సల్లో మరింతమెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు. మైక్రోసాప్ట్తోపాటు ప్రపంచ సంస్థ భాగస్వామ్యంతో దేశంలో ప్రపంచ నేత్రవైద్యంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువస్తున్నట్లు వివరించారు. మైక్రోసాప్ట్ వైస్ప్రెసిడెంట్ జోసెఫ్ సిరోష్ మాట్లాడుతూ క్లౌడ్ బిగ్డేటా అడ్వాన్స్ అనలిటిక్స్ సమ్మేళనంతో ఒకసంస్థ నిర్మాణ, ఆవిష్కరణ, పరివర్తనలను మరింత బలోపేతం చేయగలమని అన్నారు. తదుపరి దశల్లో తమసంస్థ ప్రకటించిన మైన్ద్వారా వివిధ భాగస్వామ్యసంస్థలను ఎంఎస్ అజూర్ ద్వారా ఒకేతాటిపైకి తెస్తామని వెల్లడించారు. | 1entertainment
|
May 21,2016
30న భారత్కు రానున్న సత్య నాదెళ్ల
న్యూఢిల్లీ: మ్రైకోసాప్ట్ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ఈ నెల 30న భారత్కు రానున్నారు. ఆయన పర్యటనను సీఐఐ వర్గాలు ధ్రువీకరించాయి. సీఐఐ ఆధ్వర్యంలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో యువ పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు, విద్యార్థులు, విద్యావేత్తలను సత్య కలవనున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆయన రానున్న విషయం ఇంకా తెలయాల్సి ఉంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Nimrat Kaur: ఆమెతో డేటింగ్ చేస్తున్న రవిశాస్త్రి?
ప్రస్తుతం రవిశాస్త్రి వయసు 56 సంవత్సరాలు. నిమ్రత్ వయసు 36. వీళ్లిద్దరూ రెండేళ్లుగా పరిచయస్తులని తెలుస్తోంది.
Samayam Telugu | Updated:
Sep 3, 2018, 04:06PM IST
టీమిండియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేరు డేటింగ్ రూమర్లలో వినిపిస్తూ ఉంది. ఒకవైపు టీమిండియా ఇంగ్లండ్లో టెస్టు సీరిస్ను నష్టపోయి వార్తల్లోకి ఎక్కితే.. శాస్త్రి మాత్రం కొత్త ప్రేమాయణ ప్రచారాన్ని పొందుతున్నాడు. ప్రముఖ నటి ఒకరితో శాస్త్రి డేటింగ్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆమె కూడా ఇంగ్లండ్లోనే ఉంది. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని.. ప్రేమలో మునిగి తేలుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆమె పేరు నిమ్రత్ కౌర్ . మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యింది. అలాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. పలు అవార్డులు పొందిన ‘లంచ్ బాక్స్’ మూవీలో నటించిందామె. ఇప్పుడు రవిశాస్త్రితో డేటింగ్ వార్తలతో ఈమె పేరు వినిపిస్తోంది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వామ్మో.. ‘RRR’ ఓవర్సీస్ రైట్స్కు అన్ని కోట్లా!
‘RRR’ ప్రస్తుతం హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ను జరుపుకుంటోంది. ఎన్టీఆర్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. గాయం కారణంగా విశ్రాంతిలో ఉన్న రామ్ చరణ్ షూటింగ్లో జాయిన్ కావాల్సి ఉంది.
Samayam Telugu | Updated:
Jun 17, 2019, 07:11PM IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘RRR’. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి ఉంది. అలానే, ఓవర్సీస్లో ఉన్న భారతీయులు సైతం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ లాంటి వరల్డ్ క్లాస్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ‘RRR’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కూడా జరుగుతోందని ఫిల్మ్ నగర్ సమాచారం.
ఇంకా సినిమా సెట్స్పై ఉండగానే రికార్డు ధరకు ‘RRR’ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.70 కోట్ల భారీ ధరకు ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ను విక్రయించారని అంటున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఓవర్సీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ఫార్స్ ఫిల్మ్స్’ రూ.70 కోట్లు వెచ్చించి ‘RRR’ రైట్స్ను కైవసం చేసుకుంది. ఈ సినిమాను భారీ ఎత్తున ఓవర్సీస్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ‘RRR’ అప్పుడే రూ.70 కోట్ల బిజినెస్ చేయడం నిజంగా గొప్ప విషయమే. | 0business
|
Mar 06,2019
హైదరాబాద్- కొలంబో మధ్య ఫ్లైట్స్
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో విమానయాన సేవలను అందిస్తోన్న స్పైస్ జెట్ సంస్థ హైదరాబాద్- కొలంబో(శ్రీలంక రాజధాని) డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించనుంది. హైదరా బాద్-కొలంబో మార్గంలో 12 కొత్త విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మంగళవారం, బుధవారాలు మినహా అన్ని రోజులు ఈ విమానాలు నడుస్తాయని పేర్కొంది. దేశీయ విమాన సర్వీసుల సంస్థ శ్రీలంక, భారత్ మధ్య డైరెక్ట్ విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి. తాజా నిర్ణయంతో జాతీయ, అంతర్జాతీయ మార్గంలో మరో 11 డైరెక్ట్ విమానాలను తీసుకువచ్చేందుకు మార్గం సగమమైందని సంస్థ పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
pors
శ్రీకాంత్పై సాయి ప్రణీత్ విజయం
సింగపూర్: సాయి ప్రణీత్ సింగపూర్ సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్పై ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్లో విజయం సాధించాడు.శ్రీకాంత్పై 17-21,21-17,21-12 తేడాతో ప్రణీత్ అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నాడు. కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులోశ్రీకాంత్,ప్రణీత్ హోరాహోరీగా తలపడ్డారు.తొలి గేమ్లో శ్రీకాంత్దే పై చేయి. చక్కని ఆటతో ప్రణీత్ను కోర్టుకు నలువైపులా తిప్పించాడు.వరుస పాయింట్లు సాధించి హడలె త్తించాడు.21-17తో తొలి గేమ్ గెలుచుకున్నాడు. కీలకమైన రెండవ గేమ్లోను మొదట 6 పాయింట్లు వరకూ శ్రీకాంత్ ముందంజలో ఉన్నాడు. అయితే అనూహ్యంగా పుంజుకున్న ప్రణీత్ వరుసగా అయిదు పాయింట్లు సాధించి 6-6తో స్కోరు సమం చేశాడు.ఆ తరువాత గేమ్ 7-7,8-8 ఇలా సాగిపోయింది.ఈ క్రమంలో రెచ్చిపోయిన ప్రణీత్ మరింత విజృంభించాడు. శ్రీకాంత్ను కోర్టుకు ఇరువైపులా తిప్పాడు. క్రాస్కోర్టు, డ్రాప్షాట్లు, బేస్లైన్ నుంచి అద్భుత ఫ్లిక్లతో 21-17తో గేమ్ గెలు చుకున్నాడు.ఇక మూడవ గేమ్లో శ్రీకాంత్ జోరు చూపించలేక పోయాడు. రెండవ గేమ్ గెలుచుకున్న వూపులోనే ప్రణీత్ 21-12తో మూడవ గేమ్నూ మ్యాచ్నూ కైవసం చేసుకున్నాడు.శ్రీకాంత్పై తనదే మెరుగైన రికార్డు అని నిరూపించుకున్నాడు. | 2sports
|
వందేమాతరం శ్రీనివాస్ కు 'కాళోజి' పురస్కారం
Highlights
తెలుగు టెలివిజన్ రచయితల సంఘం తరపున ప్రతియేటా కాళోజీ పురస్కారం
ఈసారి సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు కాళోజి పురస్కారం
గతేడాది అవార్డు పొందిన చంద్రబోస్, ఈసారి అవార్డీ వందేమాతరం లకు సన్మానం
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా, ప్రజా గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు కాళోజి పురస్కారం ఇవ్వనున్నట్లు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షులు డి .సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా డి .సురేష్ కుమార్ మాట్లాడుతూ - ''గత 5 ఏళ్లుగా ప్రజా కవి కాళోజి నారాయణ రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరుమీద 'కాళోజి' పురస్కారం తెలుగు సినిమా పరిశ్రమ లోని ప్రముఖ రచయితలకు ఇస్తూ వచ్చాము. ఈ ఏడాది ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయినా వందేమాతరం శ్రీనివాస్ కు ఈ అవార్డు ఇవ్వడానికి సంతోషంగా వుంది. 2016 లో రచయిత చంద్ర బోస్ కి కాళోజి అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. వారం లో జరగబోయే ఈ ప్రదానోత్సవంలో ఒకే వేదిక పై చంద్ర బోస్, వందేమాతరం శ్రీనివాస్ లను సన్మానించడం జరుగుతుంది." తెలంగాణ టివి డెవలప్మెంట్ ఫోరమ్, భారత్ కల్చరల్ అకాడమీ మరియు తెలుగు టివి రచయితల సంఘం ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
Last Updated 26, Mar 2018, 12:00 AM IST | 0business
|
RELIANCE
అంబానీ రిలయెన్స్పై రూ.10,32 కోట్ల జరిమానా
న్యూడిల్లీ: బిలియనీర్ ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్పై కేంద్ర ప్రభుత్వం 1.55 బలియన్ డాలర్ల జరిమానా విధించింది. భారతీయ కరెన్సీలో చూస్తే ఈ మొత్త్తం రూ.10,332 కోట్లకు సమానంగా ఉంటుంది.. ఒఎన్జిసికి చెందిన చమురు గ్యాస క్షేత్రాల నుంచి అక్రమంగా నిల్వలు వెలికి తీసిందని ప్రభుత్వం విచారణ జరిపి ఈ జరిమానా విధించింది. | 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ | 2sports
|
sandhya 272 Views ENG vs AFG , JOe Root , Johnny bairstow
ENG vs AFG
మాంచెస్టర్: ప్రపంచకప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 44 పరుగుల వద్ద ఓపెనర్ జేమ్ విన్స్(26)వికెట్ కోల్పోయింది. జద్రాన్ వేసిన పదో ఓవర్ మూడో బంతికి ముజీబ్కు క్యాచ్ ఇచ్చి విన్స్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జాన్నీ బెయిర్స్టో(70), జో రూట్(37)లు ఉన్నారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/ | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘బద్రీనాథ్’కు చిక్కొచ్చింది!
‘పద్మావతి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి మొన్న ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి ‘బద్రీనాథ్’కూ ఎదురుకానుందనే ఆందోళన నెలకొంది.
TNN | Updated:
Feb 11, 2017, 09:53AM IST
‘పద్మావతి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి మొన్న ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి ‘బద్రీనాథ్’కూ ఎదురుకానుందనే ఆందోళన నెలకొంది. ఈ సినిమా పేరు మార్చకపోతే మర్యాదగా ఉండదంటూ హెచ్చరికలు వస్తున్నాయి. వరుణ్ ధావన్ , ఆలియా భట్ జంటగా కరణ్ జోహార్ ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ ధర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, బద్రీనాథ్ పేరును ఆ సినిమాలో వాడకూడదంటూ ఓ హిందుత్వవాద సంస్థ సెన్సార్ బోర్డుకు లేఖరాసింది.
సినిమాకు ఆ పేరు పెట్టడం ‘బద్రీనాథ్’ క్షేత్రాన్ని కించపరిచడమేనని, ఆ పేరును దుర్వినియోగం చేస్తే క్షమించబోమని లేఖలో హెచ్చరించారు. అంతేకాదు, బద్రీనాథ్ పేరుకు బదులు.. ‘బద్రీ’ అని మార్చుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదని చిన్న సలహా కూడా ఇచ్చారు. దీంతో, చిత్ర యూనిట్ ‘ఇదేం సమస్య రా.. బాబు’ అంటూ తలలు పట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లిన చిత్రయూనిట్.. ఈ హెచ్చరికలను ఖాతరు చేస్తుందో లేదో చూడాలి. మార్చి 10న ఈ సినిమా విడుదల కానుంది. | 0business
|
Rupees
ఒక్కరోజులోనే 25పైసలు పెరిగిన రూపాయి
ముంబయి, మే 13: గడచిన నాలుగువారాల్లో ఒక్క రోజులోనే భారీగా రూపాయి బలపడింది. 25పైస లు పెరిగి డాలరుతో రూపాయి మారకం విలువలు 64.38గా నిలిచింది. కేవలం గురువారం ఒక్క రోజులోనే డాలర్తో రూపాయి పోటీపడింది. విదేశీ కరెన్సీ మార్కెట్ సెంటిమెంట్ కూడా దేశీయ ఈక్విటీపరంగా కొంత రూపాయికి మద్దతునిచ్చిం దనే చెప్పాలి. దేశీయ కరెన్సీ తొలుత 64.49 వద్ద ప్రారంభించి మంగళవారం 64.63వద్ద ముగిసింది. మధ్యాహ్నం తర్వాత 64.38కి చేరిం ది. 25పైసలు లాభం చేకూరినట్లు అంచనా. ఏప్రిల్ 13వ తేదీ తర్వాత గురువారం ఒక్కరోజు మాత్రమే పెరిగిందని అంచనా. ఒకదశలో ట్రేడింగ్ లో 64.57వద్ద కూడా నడిచింది. అదే మంగళ వారం జరిగిన ట్రేడింగ్లో 32పైసలు క్షీణించింది. వారంలోనే కనిష్టంగా 64.63రూపాయలుగా ఉంది.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల ఇన్ఫ్లోప్రకారం చూస్తే మార్కెట్ సెంటిమెంట్ పటిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు అంచనాలతో పోలిస్తే వర్షపాతం కూడా సాధారణస్థాయిలో ఉంటుందని భారతీయ వాతావరణశాఖ అంచనావేసింది. విదేశీ ఫండ్ సంస్థలు ఈక్విటీమార్కెట్లలో 893.36 కోట్ల రూపాయలవరకూ ఒక్కరోజులో పెట్టుబడులు కుమ్మరించారు. ఇక ఆర్బిఐ డాలరుతో రూపాయి మారకం విలువలు 64.4380లుగా నిర్ణయిస్తే యూరోధరలు రూ.70.1472లుగా నిర్ణయించింది. ఇక పౌండ్ స్టెర్లింగ్లపరంగాచూస్తే 83.52నుంచి 82.97కు క్షీణించింది. యూరోతో పోలిస్తే 69.97 గా ఉంది. దేశీయంగా జపాన్ యెన్తో పోలిస్తే వందయెన్ల మారకం విలువలు 56.45రూపాయ లుగా ఉన్నాయి. అంతకుముందు 56.79 యెన్ లుగా నిలిచాయి. ప్రపంచవ్యాప్త ట్రేడింగ్పరంగా అమెరికా డాలర్ కొంత గరిష్టంగానే ట్రేడింగ్ నిర్వ హించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తన వడ్డీరేట్లను, మానిటరీ పాలసి నిర్ణయాలను వెల్లడించనున్నది. డాలర్సూచీపరంగాచూస్తే ఆరు ఇతరమేజర్ కరెన్సీ లతోపోలిస్తే 0.23శాతం పెరిగి 99.73 పాయిం ట్లు చేరుకుంది. ఇక అంతర్జాతీయ కమోడిటీపరం గా చూస్తే ముడిచమురు ధరలు తిరిగి రికవరీ అయ్యాయి. డబ్ల్యుటిఐ ముడిచమురు కాంట్రాక్టులు కోలుకుని వారంరోజుల గరిష్టంగా ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో47.78 డాలర్లుగా నడిచింది. | 1entertainment
|
సమంత రంగస్థలం టీజర్ లో ఆ కిస్సు వల్లే మిస్సైందా...
Highlights
కిస్సు వల్లే సమంత మిస్సయిందా..
రంగ స్థలం టీజర్ లో సమంత ఎందుకు లేదు
లాంగ్ లిప్ కిస్ సీన్ తో సర్ ప్రైజ్ ఇవ్వనున్న చెర్రి,సుక్కు
కొన్ని నెలలుగా మెగాభిమానులను ఊరిస్తున్న రామ్ చరణ్ రంగస్థలం టీజర్ రిలీజైంది. ఈ టీజర్ యూట్యూబ్ లో క్రేజీ విడియోగా మారి ట్రెండింగ్ లో టాప్ లో దూసుకుపోతోంది. ఈ టీజర్ లో ఫస్ట్ ఇంప్రెషన్ నుంచే ఎట్రాక్ట్ చేశాడు చెర్రీ. పక్కా పల్లెటూరి కుర్రోడు.. అందులోనూ చలాకీతనం, ఊళ్లో వాళ్లందరికీ చేదోడు వాదోడుగా ఉండే తత్వం.. అన్నీ కలగలిపితే రంగస్థలంలో రాంచరణ్ క్యారెక్టర్.
తాజాగా విడుదలైన రంగస్థలం టీజర్ మొత్తంగా మెగా అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ రాంచరణ్ ఇంటి ఎదుట సైతం టపాసులతో పండుగ చేసుకున్నారు. రంగస్థలం టీజర్ విడుదలైందో లేదో క్షణాల్లో వైరల్ గా మారింది. టీజర్ అద్భుతంగా ఉందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
తమ సంతోషాన్ని చెర్రీతోనూ పంచుకోవాలని భావించిన ఫ్యాన్స్.. ఆయన ఇంటి ముందు కూడా టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. చెర్రీ ఫ్యాన్స్ సంబరాలను ఆయన సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'మా ఇంటి ముందు అభిమానులు ఇలా టపాసులు పేల్చారు. మీ అదరాభిమానాలకు ధన్యవాదాలు.' అంటూ ఆమె ట్విటర్ లో పేర్కొన్నారు. ఇక అభిమానుల తాకిడితో చెర్రీ ఇంటి ముందు టపాసులు కాలుస్తున్న సమయంలో.. బాల్కనీ విండో నుంచి ఆయన అభిమానులకు అభివాదం చేశారు.
ఇక మరోవైపు సమంతను టీజర్ లో ఎక్కడా చూపించకపోవడంతో అక్కినేని సమంత ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. అయితే మున్ముందు సర్ ప్ర్రైజ్ ఇవ్వాలనే అలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రంగస్థలంలో సమంత, రామ్ చరణ్ మధ్య గాఢమైన లిప్ లాక్ సీన్ వుందట. ఈ సీన్ కు సంబంధించిన సస్పెన్స్ కొనసాగించేందుకు, సమంత రోల్ ఇంట్రడక్షన్ పై మరింత క్యూరియాసిటీ పెంచేందుకే టీజర్ లో ఎక్కడా సమంతను చూపించలేదని తెలుస్తోంది. మరి సమంత, రామ్ చరణ్ లిప్ లాక్ సీన్ ఎంత హంగామా చేస్తుందో చూడాలి.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST | 0business
|
ధోనీతో జాగ్రత్తగా ఉండాలి –
పాక్ మాజీ ఆటగాడు అమీర్ సోహైల్
న్యూఢిల్లీ: టీమిండి యాతో జరిగే మ్యా చ్లో పాక్ ఆటగాళ్లు మాజీ కెప్టెన్ మహేం ద్రసింగ్ ధోనితో జాగ్రత్తగా ఉండా లని పాక్ మాజీ ఆట గాడు అమీర్ సోహౖల్ ఆ జట్టుకి హెచ్చరిం చాడు.ఐసిసి ఛాం పియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యా చ్లో టీమిండియా జూన్ 4న తన చిర కాల ప్రత్యర్థి పాక్తో తలపడనుంది. కెప్టె న్గా వికెట్ కీపర్గా ధోని సామర్థ్యాన్ని సొహైల్ ప్రశంసించాడు. మ్యాచ్ గతిని మార్చడంలో ధోనికి సాటి ఎవరూ లేవంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని విషయంలో పాక్ ఆటగాళ్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సొహైల్ స్పష్టం చేశాడు. పరిమిత వనరులతోనే మహీ మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు అనేకం. అతను ఎప్పటికీ మ్యాచ్ విన్నరే అన్నారు.
ధోని విషయంలో పాక్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే అతని ప్పటికీ ప్రమాదకర ఆటగాడేనన్నారు. ధోని ప్రమాదకర బ్యాట్స్మెన్ అనే సంగతి గుర్తుపెట్టుకుని ఆడండి అని పేర్కొన్నారు. ధోని బ్యాట్స్మెన్గానే కాకుండా వికెట్ కీపర్గా కూడా అనేక మ్యాచ్లను గెలిపించిన విషయాన్ని సొహైల్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ధోని క్రీజులో కుదురుకుంటే మ్యాచ్ను తమవైపుకు లాగేసుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాడు. మరోవైపు హర్భజన్ సింగ్ సైతం మహీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ కేవలం బ్యాట్స్మెన్గానే కాడు వికెట్ కీపర్, నాయకుడిగానూ మ్యాచ్లు గెలిపాస్డాడు అని అన్నారు. అయితే ధోని, యువరాజ్ గతంలో మాదిరిగా ఎక్కువ సేపు క్రీజు లో నిలబడలేపోతున్నారని భజ్జీ అన్నాడు. 20-25 బంతులాడి పుంజుకుంటే మాత్రం పరుగుల వరద ఖాయమని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. | 2sports
|
INFOSYS
మూడంచెల వ్యూహంతో కొత్త సిఇఒ
బెంగళూరు, ఆగస్టు 27 : ఇన్ఫోసిస్ బోర్డుకు కొత్త ఛైర్మన్గా అందరూ ఊహించినట్లుగానే బాధ్యతలు స్వీకరించిన మాజీసిఇఒ నందన్ నీలేకని కంపెనీలో గతంలో తలెత్తిన అభిప్రాయభేధాలు దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరిం చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కంపెనీకి పూర్తిస్థిరత్వం తీసుకువచ్చేం దుకు బోర్డు కృషిచేస్తుందని, డైరెక్టర్ల కమిటీ సిఇఒ, యాజమాన్యంతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. కంపెనీలో ఇన్వెస్టర్లకు వాటాదారులకు విశ్వాసం నింపడమే తమ ప్రధాన లక్ష్యమని 100శాతం వాటాదారుల శ్రేయస్సు కోసమే పనిచేస్తానని నీలేకని వెల్ల డించారు. కంపెనీ భవిష్యత్తుపైనే దృష్టిపెట్టిందని, సుపరిపాలనదిశగా ముందుకు వెళుతుందనికంపెనీయాజమాన్యం రూపొందిం చిన నోట్ను విడుదలచేసింది. పనయాకు సం బంధించి 2900 మిలియన్ డాలర్ల కొనుగోలు కుంభకోణాలు ఇతర సంఘటనలపై విచారణల కు సంబంధించి కంపెనీ మరింత ముందుకు వెళుతుందన్నారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారా యణమూర్తి బోర్డు డైరెక్టర్లమధ్యనెలకొన్న పరిణామాలు ఎంతో దురదృష్టకరమని, అయితే నారాయణ మూర్తి కంపనీ సుపరిపాలనప్రమాణాలకు పునాదులు వేసారన్నారు. కంపెనీ ఎల్లవేళలాఅత్యంత కార్పొ రేట్ సుపరిపాలన ప్రమాణాలకే ప్రాధాన్యతనిస్తుందని ఇన్ఫోసిస్ విశాల ధృక్పథంతో వాటాదారులను నిరం తరం సంప్రదింపులు జరుపుతూ ఎల్లవేళలా ముందుకు వెళుతుందన్నారు. అంతేకాకుండా బోర్డు డిఎన్ ప్రహ్లాద్ను ఎడ్జ్వెర్వ్ లిమిటెడ్కు ఛైర్మన్గా నియమిస్తూ తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించింది. | 1entertainment
|
India like Birmingham pitch as it suits our game
కంగారొద్దు.. ఆ పిచ్ భారత్కి అచ్చొచ్చిందే
శ్రీలంకతో ఓటమి అనంతరం సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ జట్టు అద్భుత ...
TNN | Updated:
Jun 14, 2017, 05:06PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ సెమీ ఫైనల్‌కి సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో గురువారం మధ్యాహ్నం 3 గంటలకి బర్మింగ్‌హామ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ వేదిక భారత్‌కి బాగా కలిసొచ్చిందని.. కచ్చితంగా టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.
‘బర్మింగ్‌హామ్ స్టేడియంలో ఇప్పటికే టీమిండియా ఒక మ్యాచ్ ఆడింది. పిచ్ చాలా బాగుంది. భారత్ ఆటకి అది చక్కగా సరిపోతుంది. దక్షిణాఫ్రికాతో విజయం అనంతరం మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. పుంజుకునేందుకు ప్రతిచోటా అవకాశం ఉంటుంది. సెమీస్‌లో అభిమానుల్ని నిరాశపరచం’ అని కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ వేదికపైనే పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లోనే తలపడిన భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
శ్రీలంకతో ఓటమి అనంతరం సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాని ఓడించి టోర్నీలో పుంజుకుంది. ఆ మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లోనూ సమష్టిగా రాణించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని.. అంతమాత్రానా వారిని తక్కువ అంచనా వేయడం లేదని కోహ్లి స్పష్టం చేశాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Delhi Capitals: ఐపీఎల్ 2020లో KXIP కెప్టెన్ అశ్విన్ వేరొక టీమ్కి బదిలీ
ఆటగాళ్ల వేలంలోకి వెళ్లి ఏడు ఫ్రాంఛైజీలతో పోటీపడే కంటే.. బదిలీ రూపంలో క్రికెటర్లని మార్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి పావులు కదుపుతోంది. 2019 సీజన్లో ధావన్ని అలానే దక్కించుకున్న ఢిల్లీ.. ఇప్పుడు అశ్విన్పై కన్నేసింది.
Samayam Telugu | Updated:
Nov 6, 2019, 09:07AM IST
Delhi Capitals: ఐపీఎల్ 2020లో KXIP కెప్టెన్ అశ్విన్ వేరొక టీమ్కి బదిలీ
ఐపీఎల్ 2020 సీజన్ వేలం ముంగిట కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి తమ జట్టుకి కెప్టెన్గా ఉన్న అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి బదిలీ రూపంలో పంపాలని నిర్ణయించుకుంది. ఇటీవల పంజాబ్ టీమ్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా అనిల్ కుంబ్లే నియామకం అయిన తర్వాత కొద్దిరోజులు అశ్విన్ బదిలీపై వెనక్కి తగ్గినట్లు కనిపించిన ఫ్రాంఛైజీ.. మళ్లీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అశ్విన్ని ఢిల్లీ క్యాపిటల్స్కి ఇచ్చి ఆ టీమ్ నుంచి ఇద్దరు ఆటగాళ్లని తీసుకోవాలని పంజాబ్ ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Read More: ధోనీ వివాదంతో ఐపీఎల్లో ఇక ‘నోబాల్’ అంపైర్
ఐపీఎల్ 2019 సీజన్లో 14 మ్యాచ్లాడి 15 వికెట్లు పడగొట్టిన అశ్విన్ జట్టుని ప్లేఆఫ్కి చేర్చడంలో విఫలమయ్యాడు. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో.. అతడ్ని తప్పించి వేరొకరికి టీమ్ పగ్గాలు అప్పగించాలని పంజాబ్ ఫ్రాంఛైజీ గత రెండు మూడు నెలలుగా కసరత్తులు చేస్తోంది. మరోవైపు సీనియర్ బౌలరైన అశ్విన్ని తమ టీమ్లోకి తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే స్పష్టం చేశాడట. యువకులతో నిండిన ఢిల్లీ టీమ్లోకి 2019 సీజన్లో శిఖర్ ధావన్ వచ్చిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్కి ముగ్గురు ఆటగాళ్లని ఇచ్చి.. ధావన్ని ఢిల్లీ అప్పట్లో బదిలీ రూపంలో తీసుకుంది.
Read More: ఐపీఎల్ 2020లో కొత్త రూల్.. పవర్ ప్లేయర్
ఐపీఎల్ 2020 సీజన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభంకానుండగా.. ఈ ఏడాది డిసెంబరు 19న కోల్కతా వేదికగా ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈ వేలంలోపు అశ్విన్ బదిలీపై పంజాబ్ ఫ్రాంఛైజీ ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Chennai Stadium
నేడు చెన్నైలో చివరి టెస్టు
చెన్నై: ఇంగ్లండ్తో చివరి వన్డే టెస్టు మ్యాచ్ నేడు చెన్నైలో జరుగబోతుంది.కాగా మరో విజయం సాధించాలని కోహ్లీ సేన చూస్తుంది. నగరంలోని చిదంబరం స్టేడియంలో ఆరంభం కానున్న చివరి దైన అయిదవ టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి. కాగా ఉదయం 9.30 గంటలకు టీమిండియా,ఇంగ్లండ్ల మధ్య టెస్టు ఆరంభం కానుంది.అయితే వరుస నాలుగు టెస్టులను చూస్తే తొలి టెస్టు మినహా మిగతా మ్యాచ్ల్లో టీమిండియా హవానే కొనసాగింది. కాగా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు ఎటువంటి అవకాశం ఇవ్వని కోహ్లీ సేన ఘనమైన విజయాలను నమోదు చేసుకుంది.
ఈ నాలుగు టెస్టుల్లో మూడుసార్లు టాస్ ఓడిపోయిన కోహ్లీ సమిష్టిగా సత్తా చాటి ఇంగ్లండ్కు షాకిచ్చింది.ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో భారత్ బరిలోకి దిగుతుండగా కనీసం ఒక్క మ్యాచ్ గెలిచి పరువు నిలుపు కోవాలనే యోచనలో ఇంగ్లండ్ పోరుకు సన్నద్ధమవుతుంది.చెన్నైలో ఇప్పటి వరకు 31 టెస్టు మ్యాచ్లు జరగగా అందులో భారత్ 13 మ్యాచ్ల్లో గెలిచి 11 మ్యాచ్లు డ్రా చేసుకుంది. ఇందులో ఆరు మ్యాచ్ల్లో పరాజయం చెందింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇదిలా ఉంచితే ఇక్కడ భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఎనిమిది టెస్టులు జరిగాయి.అందులో భారత్ నాలుగు మ్యాచ్ల్లో గెలవగా,ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది.కాగా మిగతా మూడు మ్యాచ్ల్లో పరాజయం చెందింది.ఇరు జట్లు మధ్య 2008లో చివరి టెస్టు జరుగగా అందులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ స్టేడియంలో 2013లో ఆస్ట్రేలియా తో చివరిసారి భారత్ తలపడింది.
అక్కడ కూడా భారత్నే విజయం వరించింది.ఆ మ్యాచ్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ను దక్కించుకోవ డంతో ఎంతో కాలం నుంచి టెస్టు ఆరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న టాపార్డర్ ఆటగాడు మనీష్ పాండేకు ఇంగ్లండ్తో చివరి టెస్టులో అవకాశం దక్కనున్నట్లు పరిస్థితులు తెలియ జేస్తున్నాయి. గత టెస్టులో మనీష్ పాండేకు జట్టు ప్రాబబుల్స్లో చోటు కల్పించినా తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.అజింక్యా రహానేకు విశ్రాంతినివ్వడంతో మనీష్పాండేకు స్థానం దక్కుతుందని భావించారు.
కాగా కరుణ్ నాయర్కు మరోసారి తుది జట్టులో అవకాశం ఇవ్వడం ద్వారా మనీష్ను పక్కకు పెట్టక తప్పలేదు.ఇంగ్లండ్కు చెందిన అండర్సన్ గాయం కారణంగా టెస్టు నుంచి దూర మయ్యాడు. కాగా ఈ సిరీస్లో రెండు టెస్టు మ్యాచ్లు ఆడిన కరుణ్ 4 పరుగులు,13 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.దీంతో మనీష్ పాండే ఎంపిక సుమారు ఖరారైనట్లు కనిపిస్తుంది.తుది జట్టు: కోహ్లీ (కెప్టెన్),కెఎల్ రాహుల్,మురళీ విజ§్ు,పుజారా,మనీష్ పాండే,పార్ధీవ్ పటేల్,అశ్విన్,జడేజా,జయంత్ యాదవ్,భువనేశ్వర్కుమార్,ఉమేష్ యాదవ్. | 2sports
|
lanka opener survived in shami over, but out by bhuvi
షమీ చేతిలో బతికిపోయి.. భువీకి బలయ్యాడు!
శ్రీలంక ఓపెనర్ కరుణరత్నే షమీ బౌలింగ్లో బతికిపోయినప్పటికీ.. భువీకి వికెట్ ఇచ్చుకున్నాడు.
TNN | Updated:
Nov 18, 2017, 01:06PM IST
కోల్‌కతా టెస్టులో 173 పరుగుల లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 13 ఓవర్లు ముగిసే సమయానికి ఓపెనర్ల వికెట్లను కోల్పోయి 46 పరుగులు చేసింది. ఓపెనర్ సమరవీర దూకుడుగా ఆడి భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మరో ఎండ్‌లో కరుణ రత్నే కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బంతి కరుణరత్నే ప్యాడ్లను తాకింది. దీంతో అంపైర్ అవుటిచ్చాడు.
సమరవీర సాయంతో కరుణరత్నే రివ్యూ కోరగా.. బంతి ఎక్కువ ఎత్తులో వెళ్లినట్టు తేలింది. దీంతో అతడు బతికిపోయాడు. కానీ మరుసటి ఓవర్లో లంక ఓపెనర్‌ను తిప్పలు పెట్టిన భువీ.. చక్కటి బంతితో కరుణరత్నేను ఎల్బీగా అవుట్ చేశాడు. మళ్లీ రివ్యూ కోరినప్పటికీ.. బంతి వికెట్లను తాకుతుందని తేలడంతో... పెవిలియన్ చేరాడు. | 2sports
|
Hyderabad, First Published 15, Sep 2018, 5:55 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో గీతామాధురి, దీప్తి, అమిత్, రోల్ రైడాలు నామినేట్ కాగా.. కౌశల్ సీజన్ మొత్తం ఎలిమినేషన్ కి నామినేట్ కావడంతో అతడు కూడా నామినేషన్స్ లో ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో గీతామాధురి, దీప్తి, అమిత్, రోల్ రైడాలు నామినేట్ కాగా.. కౌశల్ సీజన్ మొత్తం ఎలిమినేషన్ కి నామినేట్ కావడంతో అతడు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. మొత్తం ఐదుగురు నామినేట్ కాగా.. వారిలో నుండి ఈ వారం అమిత్ బయటకి వెళ్లినట్లు తెలుస్తోంది.
కౌశల్, దీప్తిలకు అత్యధిక ఓట్లు నమోదు కాగా.. ఆ తరువాత స్థానంలో గీతా, రోల్, అమిత్ లు ఉన్నారు. రోల్ రైడా, అమిత్ లలో అమిత్ కి తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ హౌస్ నుండి అమిత్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించనున్నారని తెలుస్తోంది.
నిజానికి ప్రేక్షకుల్లో అమిత్ కి అంతగా క్రేజ్ లేదు. అతడి ఆట తీరుని కూడా ఇష్టపడే వారు తక్కువ. ముందు నుండి నామినేషన్స్ లో లేకపోవడంతో ఆయన ఇంతకాలం హౌస్ లో ఉన్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా నామినేట్ అవుతున్న అమిత్ ఈ వీక్ లో మాత్రం బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లక తప్పడం లేదు!
ఇవి కూడా చదవండి.. | 0business
|
internet vaartha 715 Views
గత ఏడాదితో పోలిస్తే 12శాతం తక్కువే
న్యూఢిల్లీ : మారుతిసుజుకి తననాలుగో త్రైమాసికంలో నికరలాభం 1130 కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ 1284 కోట్లు నికరలాభం ఆర్జించింది. గడ చిన రెండేళ్లలో నికరలాభం తగ్గడం ఇదే మొదటి సారి. దేశీయంగా చిన్నకార్ల దిగ్గజంగా పేర్కొం టున్న మారుతిసుజుకి ఇండియా నికరలాభంలో 12శాతం తగ్గింది. ఎక్కువ నిర్వహణ వ్యయం, ఉత్పత్తి నష్టంఫ్యాక్టరీల్లో కొంతమేర అశాంతి అలజడులు నెలకొనడమే ఇందుకుకీలకమని వెల్లడి అయింది. కంపెనీ 15.27 శాతం నికరవిక్రయాల్లో వృద్ధినిసాధించి 15,300కోట్లుగా ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో కంపెనీ 13,273కోట్లు ఆర్జించింది. మార్చిత్రైమాసికంలో 15.3శాతం మార్జిన్లు ఉన్నాయి. అదే గతఏడాది ఇదే త్రైమాసికంలో 15.9శాతం మార్జిన్ కనిపిం చింది. మార్కెట్నిపుణులు 14.9శాతం అంచనాల కంటే ఎక్కువగానేఉన్నాయి. ఇతర ఆదాయవనరుల పరంగా గత ఏడాది 320కోట్ల కంటే తక్కువగా 121 కోట్లు మాత్రమే సమకూరింది. విదేశీ కరెన్సీ మారకపువిలువలు, మెటీ రియల్ ఖర్చులు కొంత కలిసొచ్చాయి. కంపనీ షేర్లపై డివిడెండ్ప్రకటిం చింది. ఒక్కొక్క షేరుకు 35 రూపాయలుగా వెల్ల డించింది. కంపెనీ షేర్లుమూడుశాతం పెరి గాయి. ముడిఉత్పత్తులధరలు పెరగడం, గ్లోబల్ డిమాం డ్ నీరసించడం, విదేశీ కరెన్సీపై అనిశ్చితి వంటివి కొంత విక్రయాలు ఆర్థికఫలితాలపై ప్రభావం చూపించినట్లు మారుతి వెల్లడించింది. నికరలాభా లు గత ఏడాదితో పోలిస్తే దిగజారాయి. 11.73 శాతం క్షీణించినట్లు తేలింది. కంపెనీ మొత్తంగా చూస్తే నాలుగోత్రైమాసికంలో 3,60,402 యూనిట్లను విక్రయించి 3.9శాతం మాత్రమే స్వల్ప వృద్ధిని సాధించింది. ఎగుమతులు 27,009 యూనిట్లుగా ఉన్నాయి. రిజర్వేషన్ ఉద్యమాలతో కంపెనీకి పదివేల యూనిట్లు నష్టం జరిగింది. వ్యాపార ప్రకటనల ఖర్చుపెరిగింది. ఇతర ఆదాయ వనరులు తగ్గాయి. ఇవే లాభాలపై ప్రభావం చూపించినట్లు కంపెనీ వివరించింది. పన్నుల చెల్లింపులకు ముందు నిర్వ హణలాభం మార్జిన్ 15.7శాతంగా ఉంది. రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనాలను చూస్తే ఏటికేడాదిచొప్పున 116 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని అంచనా వేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను మారుతిసుజుకి ఇండియా 4571.4 కోట్ల నికరలాభం ప్రకటించిం ది. అంతకుముందు ఏడాది 3711.2 కోట్లు ఆర్జించింది. కంపెనీ నికరవిక్రయాలు 56,350.4 కోట్లుగా ఉన్నాయి. గతఏడాది 48,605.5 కోట్లు గా ఉంది. 15.9శాతం పెరిగింది. ఈఆర్థిక సంవత్సరంలో వాహనాల విక్రయాలు 10.6శాతం పెరిగి 14,29,248 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో ఎగుమతులు 1,23,897యూనిట్లు ఉన్నట్లు కంపెనీవివరించింది. ఐదురూపాయల ముఖవిలువ ఉన్నవాటాకు రూ.35 డివి డెండ్ ప్రకటించింది. కంపెనీ షేర్లు 3.74శాతం పెరిగాయి. 3874.10 రూపాయలు చొప్పున ట్రేడింగ్ జరుగుతున్నాయి. | 1entertainment
|
Hyderabad, First Published 12, Apr 2019, 9:37 AM IST
Highlights
మెగామేనల్లుడు సాయి తేజ్ కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయాడు
మెగామేనల్లుడు సాయి తేజ్ కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయాడు. అయితే ఆ తరువాత అతడి డౌన్ ఫాల్ మొదలైంది. వరుసగా.. ఆరు సినిమాలు ఫ్లాప్ కావడంతో డీలా పడ్డాడు. ఫైనల్ గా దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 'చిత్రలహరి' సినిమాలో నటించాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు ఈ మెగాహీరో.
ఈ సినిమా ట్రైలర్ లు, పాటలు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. అక్కడ సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇదొక ఏవరేజ్ సినిమాగా తేల్చేశారు.
ఒకసారి చూడొచ్చని.. సాయి తేజ్ మరో హిట్ కోసం వేచి చూడక తప్పదని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసి చూపించారని.. ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. తేజు మాత్రం సరికొత్త లుక్ తో తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడని అంటున్నారు.
వెన్నెలకిషోర్, సునీల్ ల కామెడీ బాగా పండిందని టాక్. ఈ సినిమాలో పోసాని క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుందట. సెకండ్ హాఫ్ కూడా బాగుండి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదని చెబుతున్నారు. నేపధ్య సంగీతం బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్ లో అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది.
#chitralahari -Earnest attempt by Kishore Tirumala!The film has good dialogues but an inconsistent screenplay hampers it.SDT and Nivetha are good but Posani Garu gets d most endearing character.
In the end the film is a mixed bag and ends up being SDT’s best but Kisore’s worst!
— Varun Kilaru (@varunkilaru) April 12, 2019
Slow and dragged 2nd half.
Overall pretty average fare! #Chitralahari
— Vinay Gudapati (@gudapativinay) April 11, 2019 | 0business
|
తగ్గుతున్న 'వృద్ధి' అంచనాలు
నవతెలంగాణ- బ్యూరో
భారత వృద్ధి రేటుపై వివిధ రేటింగ్ ఎజెన్సీలు, కేంద్ర మంత్రులు, భారతీయ రిజర్వు బ్యాంకులు భిన్నమైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. స్థూలంగా మాత్రం ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలు తగ్గుతాయని స్పష్టం చేస్తున్నాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్తబ్ధతలోనే కొనసాగుతుందని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ గత మూడు, నాలుగు రోజుల క్రితం అంచనాలను వెలువరించింది. దీనికి తోడు రానున్న ఏళ్లలో భారత వృద్ధి రేటు 8 శాతానికి చేరుతుందన్న కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు వృద్ధిపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అంటే ఈ ఏడాది ఎనిమిది శాతం వృద్ధి అనుమానమే అని వారి వ్యాఖ్యల్లో అర్థం వెల్లడవుతుంది. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఈ ప్రభావం భారత్పై పడుతుందన్న ఆయన ప్రకటన దేశ ఆర్ధికాభివృద్ధి రేటును దెబ్బతీస్తుందని స్పష్టం చేస్తోంది.
7.8 శాతానికి తగ్గించిన ఫిచ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ ఫిచ్ తగ్గించింది. 2015-16లో వృద్ధి రేటును 7.8 శాతంగా అంచనా వేసింది. ఇంతక్రితం 8 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2016-17లో 8.1 శాతంగా, 2017-18లో 8.0 శాతంగా చోటు చేసుకోవచ్చని తెలిపింది. పెట్టుబడుల్లో నెలకొన్న స్తబ్ధ్దత, సంస్థాగత సంస్కరణల అమలు అంచనాలకు అనుగుణంగా లేవని ఫిచ్ పేర్కొంది.
7.6 శాతం మించదు : ఇక్రా
మార్చి 2016తో ముగిసే ఏడాదిలో భారత వృద్ధి రేటు 7.4-7.6 శాతం మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని రేటింగ్ ఎజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ ఏడాది జూన్లో అంచనాలు మించి వర్షపాతం నమోదవడంతో, వడ్డీ రేట్ల కోతకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో బాగానే వర్షపాతం చోటు చేసుకున్నప్పటికీ, 2015-16 రెండో దశలో వినియోగం ప్రధానమైందని ఇక్రా పేర్కొంది. 2014-15లో 7.3 శాతం వృద్ధి కంటే స్వల్పంగానే మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 4-6 శాతంగా ఉంటుందని పేర్కొంది. గ్రీసు సంక్షోభం, అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల ప్రభావం భారత విదేశీ మారకంపై ప్రభావం చూపుతుందని ఇక్రా పేర్కొంది.
8% వృద్ధిని అధిగమిస్తాం : వెంకయ్య నాయుడు
రానున్న ఏళ్లలో 8 శాతం వృద్ధి సాధిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రస్తుత స్నేహపూర్వక వ్యాపార విధానాన్ని అమెరికా పెట్టుబడిదార్లు అందిపుచ్చుకోవాలని అన్నారు. వాషింగ్టన్లో యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) ఏర్పాటు చేసిన అమెరికా పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. వెంకయ్య నాయుడు ప్రస్తుతం అమెరికా ఐదు రోజుల అనాధికార పర్యటనలో ఉన్నారు. దేశంలో 100 స్మార్ట్సిటీలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 135 Views
న్యూఢిల్లీ : విదేశీ తయారీ స్మార్ట్ఫోన్ జోపో కొత్త స్మార్ట్ఫోన్లను కొత్త వెర్షన్లతో విడుదల చేస్తోంది. ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ వ్యవస్థతో నడుస్తున్నది. మేసేజ్లు, ఫోన్ కాల్స్ వంటి వాటితోపాటు హీరోవన్ స్మార్ట్ఫక్షన్ ఈమెయిల్స్, కేలండర్స్ రికార్డర్తో ఉన్నట్లు ప్రకటించింది. హై ఎండ్ కెమేరా, హెచ్డి డిస్ప్లే 4జిఎల్టిఇ తో పని చేస్తుంది. క్వాడ్కోర్ సిపి యు మోడల్, 1.3జిహెచ్జడ్ పై పని చేస్తుం ది. డ్యూయల్ సిమ్ జిఎస్ఎం, సిడిఎంఎ, ఎఫ్ డిడి, ఎల్టిఇతో పనిచేస్తుంది. కెమేరా 13.2/5 ఎంపి కెమేరాలు పటిష్టంగా ఉన్నాయి. కాలిక్యు లేటర్, అలారమ్ వంటివి అదనపు ఆకర్షణలు, జోపో బ్రాండ్ వ్యవస్థాపకుడు కెవిన్గ్జూ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన హీరోవన్ స్మార్ట్ ఫోన్ యువత అవసరాలకు అనుగుణంగా ఉం టుంది. 12వేల రూపాయల ధరలో లభిస్తోంది. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రియో ఒలింపిక్స్ లో సచిన్
రియో ఒలింపిక్స్ క్రీడా సంబరంలో పాల్గొనాలని సచిన్ టెండూల్కర్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
TNN | Updated:
Aug 6, 2016, 02:01AM IST
రియో ఒలింపిక్స్ క్రీడా సంబరంలో పాల్గొనాలని సచిన్ టెండూల్కర్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రియో ఒలింపిక్ విలేజ్ కు చేరుకున్నారు. ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్స్ డిన్నర్లో రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఒలింపిక్ సంఘం(ఐవోసీ) సభ్యురాలు నీతా అంబానిలతో కలిసి ఒలింపిక్ విలేజ్లో సచిన్ సందడి చేశారు. టెండూల్కర్ ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. జికా వైరస్తో ముప్పున్న బ్రెజిల్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఎల్లో వ్యాక్సిన్ను సచిన్ ఈ మధ్యే ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేయించుకున్నాడు.
Any guesses for where I am? The #Olympics2016 buzz has made this place even more lively and beautiful! pic.twitter.com/xplbntkMr6
— sachin tendulkar (@sachin_rt) August 5, 2016
Enjoying a sunny day with my favourite Nariyal Pani ! #refreshing #MumbaiToRio #memories pic.twitter.com/zmLgVR6seH
— sachin tendulkar (@sachin_rt) August 5, 2016
It was very insightful meeting members of the @Olympics committee at the President's dinner in #Rio2016 #IOC pic.twitter.com/Kavl22qguz | 2sports
|
Visit Site
Recommended byColombia
చాహల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ధాటికి ప్రారంభంలోనే బంగ్లా వికెట్లు కోల్పోయింది. కానీ సబ్బీర్‌, మహ్మదుల్లా (21) జోడి స్కోరు బోర్డును 100 పరుగులు దాటించారు. ఈ క్రమంలో మహ్మదుల్లా టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కానీ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షకీబ్ అల్ హసన్ (9) కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించనప్పటికీ.. సబ్బీర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సబ్బీర్.. 50 బంతుల్లోనే 74 పరుగులు చేసి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. మరుసటి బంతికే జయదేవ్ రూబెల్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. చివర్లో మెహెదీ హసన్ (7 బంతుల్లో 19) మెరుపులు మెరిపించడంతో బంగ్లాదేశ్ 166/8తో నిలిచింది.
చాహల్ మ్యాజిక్:
స్పిన్నర్లు రాణించడంతో పవర్ ప్లేలో బంగ్లా జట్టు 3 వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో చాహల్ రెండు వికెట్లు తీసి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ ఓవర్లోనే తమీమ్ ఇక్బాల్ ఇచ్చిన క్యాచ్‌ను శార్దుల్ అద్భుతంగా అందుకున్నాడు. చాహల్ నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
internet vaartha 144 Views
న్యూఢిల్లీ : అమెజాన్ భారత్లో ప్రీమియం సేవలు ప్రారంభించింది. దేశంలోని 100 నగరాల్లో లాయల్టీ, చం దాల రాబడులను పెంచుకునేందుకు ప్రీమియం సేవలు ప్రారంభించింది. ఈ సేవల కింద అమెజాన్ ఒకటి, లేదా రెండురోజుల్లోనే ఉత్పత్తులు పంపిణీచేస్తుంది. వెబ్సైట్, యాప్లపై బుక్చేసిన ఆర్డర్లకు ఎటువంటి అదనపు వ్యయం ఉండదు. అంతేకాకుండా 30నిమిషాలు ముందు గానే డెయిలీ డీల్స్ ప్లాట్ఫామ్ను అందుకునే సౌకర్యం కల్పించింది. 20నగరాల్లోని వినియోగదారులు ఉదయం పూటపంపిణీ వ్యవస్థ ను రూ.50 సబ్సిడీతో పొందగలుగుతారు. సాలీనా రూ.999లుగా ప్రైమ్ చందా ఉంటుంది. వీరంతా ఒకటి, రెండురోజుల్లోనే సేవలు పొందుతారు. అంతేకాకుండా కస్టమర్లకు అవగాహన కోసం ప్రైమ్ వీడియోను కూడా విడుదల చేస్తోంది. నెట్ఫ్లిక్స్ సేవల తరహాలోనే ఉంటుంది. ఈ వీడియోసేవలు త్వరలోనే ప్రారంభిస్తారు. 300 మిలియన్ డాలర్లు భారత్లో పెట్టుబడులు పెడుతోంది. వినియోగదారు లకు ప్రైమ్ సేవలు రెండునెలలు ఉచితంగా అందు తాయి. అమెరికాలో ప్రైమ్ చందాలపరంగా కంపెనీ రాబడులను పెంచాయి. ఏడాదికి 99.99 డాలర్లుగా నిర్ణయించింది. అమెరికాలోని 46శాతం కుటుంబ వాసులు ప్రైమ్ సర్వీసులు కనీసం ఒక్కరికైనా ఉన్నట్లు సమాచారం. ఏడాదికి యుఎస్లో వినియోగదారులు 1100 డాలర్ల నుంచి 1200 డాలర్లుగా ఉంది. ఫ్లిప్కార్ట్ తన ఫస్ట్సర్వీస్ విధా నాన్ని పెండింగ్లో ఉంచడంతో అమెజాన్ తన కొత్త విధానం ప్రారంభించింది. కంపెనీ ఇటీవలే కొత్తగా ఆరు కేంద్రాలను ప్రారంభించింది. 2.5 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో పది రాష్ట్రాల్లో గోదాముల వ్యవస్థను సైతం ప్రారంభించింది. భారత్ ఇ-కామర్స్రంగంలోనే అగ్రగామి సంస్థగా మారింది. | 1entertainment
|
జీఎస్టీతో పన్ను పాట్లు తీవ్రం!
- ఫర్నీచర్ పరిశ్రమ ఆందోళన
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జులై నుంచి అమలు చేయనున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం పై ఫర్నీచర్ పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రంగంపై ప్రస్తుతం 14.5 శాతంగా ఉన్న పన్ను రేటును జీఎస్టీలో అమాంతం 28 శాతానికి చేర్చడం అన్యాయమని విమర్శించాయి. ఫర్నీచర్కు ఉపయోగించే మేకుల నుంచి అన్ని ముడి సరుకులపై పన్నులు పెంచారు. ప్రస్తుతం ఫర్నీచర్ విభాగంలో ప్లాస్టిక్పై 5 శాతం, స్టీల్పై 14.5 శాతం, కర్ర ఉత్పత్తులపై 14.5 శాతంగా పన్ను రేటు ఉంది. జీఎస్టీలో ప్లాస్టిక్పై 18 శాతానికి కర్ర ఉత్పత్తులపై 28 శాతానికి పన్ను రేటును పెంచారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయని 'ఆల్ తెలంగాణ మాన్ఫాక్చరర్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు సతీష్ బాట్చా పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫర్నీచర్ వర్తకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఫర్నీచర్పై పన్ను పెంపును కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశీయ ఉత్పత్తిదారులకు జీఎస్టీ రేట్లు శరఘాతంగా మారాయని విమర్శించారు. కాగా విదేశీ ఫర్నీచర్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పర్చారని అన్నారు. ఇది వరకు దిగుమతి ఫర్నీచర్పై ఎక్సైస్, దిగుమతి, వ్యాట్ ఇతర సుంకాలు కలుపుకుని 46 శాతం పన్ను రేటు అమల్లో ఉందన్నారు. తాజా జీఎస్టీలో దిగుమతి వర్గానికి పన్నురేటును 39 శాతానికి తగ్గించారని తెలిపారు. దీంతో దిగుమతులు భారీగా పెరిగి దేశీయంగా చాలా మంది ఉపాధి దెబ్బ తిననుందని వాపోయారు. దిగుమతి సరుకు వల్ల ఇప్పటికే పోటీ పడలేకపోతున్నామన్నారు. అసోసియేషన్ కార్యదర్శి రమణ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం దేశీయ ఫర్నీచర్ పరిశ్రమను మరింత ఒత్తిడికి గురి చేయనుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక పన్ను రేట్ల వల్ల బ్లాక్ మార్కెట్ పెరగడానికి ఆస్కారం ఉందన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Uppal Balu: శ్రీరెడ్డితో ఉప్పల్ బాలు ‘కసి’ .. ఏం తిప్పుతున్నార్రా బాబోయ్
Uppal Balu TikTok Video: టిక్ టాక్కే హార్ట్ ఎటాక్ రప్పిస్తున్నారు ఈ ఇద్దరూ. సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. పాపులర్ సెలబ్రిటీలుగా మారిన శ్రీరెడ్డి, ఉప్పల్ బాలులు జత కలిస్తే ఆ రచ్చ ఏం రేంజ్లో ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు.
Samayam Telugu | Updated:
Jul 26, 2019, 12:27PM IST
Uppal Balu: శ్రీరెడ్డితో ఉప్పల్ బాలు ‘కసి’ .. ఏం తిప్పుతున్నార్రా బాబోయ్
సరిపోయింది సంబరం.. ఇద్దరికీ ఇద్దరే.. ఒకరేమో కాంట్రవర్శీ అండ్ హాట్ నెస్కు కేరాఫ్ అడ్రస్.. ఇంకొకరేమో టిక్ టాక్ యాప్కే హార్ట్ ఎటాక్ రప్పించే మెలికల మాంత్రికుడు. వీళ్లిద్దరే శ్రీరెడ్డి , ఉప్పల్ బాలు .
శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియా ఫాలోవర్స్కి, తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు సుపరిచితమే. చేసినవి రెండు మూడు సినిమాలే అయినా.. ఆమె టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్తో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోని రసిక రాజులకు వణుకు పుట్టించింది. ఎప్పుడూ ఏదో సంచలన వార్తతో వార్తల్లో ఉండే శ్రీరెడ్డికి ఫేస్ బుక్లో ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఉప్పల్ బాలు.. నాకు చాన్స్ వస్తే ‘నా కసి మొత్తం చేర్చేసుకుంటా’ అంటూ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఉప్పల్ బాలు... టిక్ టాక్కే తోపులా మారాడు. అటు అమ్మాయి.. ఇటు అబ్బాయి అని కాకుండా అమ్మాయి అబ్బాయిని మిక్స్ చేసి వీరలెవల్లో ‘కసి’ ఫెర్ఫామెన్స్ ఇస్తూ వీడియోలు వదలుతుంటాడు. ఈ మధ్య జబర్దస్త్ కార్యక్రమంలోనూ తన ‘కసి’ చూపించేశాడు.
ఈ ఇద్దరూ కలిసి ఓ వీడియో వదిలారు. ఈ వీడియోను తన ఫేస్ బుక్లో షేర్ చేసింది శ్రీరెడ్డి. ఇద్దరూ మెలికలు తిరుగుతూ.. నడుముని బొంగరం గింగిరాలు తిప్పుతూ హుషారైన పాటకు ఊపునిచ్చే స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తూ టిక్ టాక్ వీడియో రూపొందించారు. అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నంత రేంజ్లో ఈ వీడియో వీడియో ఉంది. ఈ రచ్చపై మీరూ ఓ లుక్కేయండి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆసీస్తో సిరీస్లో కవ్వింపులుంటాయ్..!: కోహ్లి
ఆస్ట్రేలియా గడ్డపై గత పర్యటనల తరహాలో ఈసారి ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో హద్దులు దాటతారని నేను అనుకోవడం లేదు. కానీ.. ఈ సిరీస్లో పోటీ మాత్రం రసవత్తరంగా ఉండనుంది. -కోహ్లి
Samayam Telugu | Updated:
Dec 5, 2018, 03:50PM IST
భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్లో ఇరు జట్ల మధ్య కవ్వింపులుంటాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అడిలైడ్ వేదికగా రేపు ఉదయం 5:30 గంటల నుంచి తొలి టెస్టు మ్యాచ్ మొదలుకానుండగా.. సిరీస్లో మొత్తం నాలుగు టెస్టులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలి టెస్టు కోసం ఈరోజు బీసీసీఐ 12 మందితో కూడిన భారత్ జట్టుని ప్రకటించగా.. సిరీస్ జరిగే తీరుపై విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కోతితో పోల్చినట్లు ఆరోపణలు రావడంతో.. అప్పట్లో ‘మంకీగేట్’ వివాదం ఇరు జట్ల మధ్య కవ్వింపులకి ఆజ్యం పోసింది. ఆ తర్వాత 2014-15 పర్యటనలో విరాట్ కోహ్లి, ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ మధ్య తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు జరిగింది. నాలుగు టెస్టుల ఆ సిరీస్లో కోహ్లీని లక్ష్యంగా చేసుకుని మిచెల్ జాన్సన్ తొలుత కవ్వింపులకి దిగగా.. ఆ తర్వాత కోహ్లీ కూడా ధీటుగా బదులిస్తూనే ఏకంగా 4 శతకాలతో మొత్తం 692 పరుగులు చేశాడు.
Team India's 12 for the 1st Test against Australia in Adelaide: Virat Kohli (C), A Rahane (VC), KL Rahul, M Vijay,… https://t.co/cL9teqd2Qx
— BCCI (@BCCI) 1543979239000 | 2sports
|
అన్నదమ్ములూ.. చర్చించుకోండి
- స్పెక్ట్రమ్ చెల్లింపులపై ఒక నిర్ణయానికి రండి..
- అనిల్.. మీపై చర్యలు ఎందుకు తీసుకోవద్దు..
సమాధానమివ్వండి: సూటిగా ప్రశ్నించిన సుప్రీం
న్యూఢిల్ల్ణీ: ఎరిక్సన్కు బకాయిల చెల్లింపుల విఫలంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు మరోమారు నోటీసులు ఇచ్చింది. గతంలో చేసిన వాగ్ధానం మేరకు ఎరిక్సన్ సంస్థకు బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆయనపై ధిక్కరణ అభియోగం కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దో వెల్లడించాలని కోర్టు అనిల్ను కోరింది. కోర్టు ధిక్కార పిటిషన్పై నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయమూర్తి ఆర్ఎఫ్ నారిమన్ నేతత్వంలోని ధర్మాసనం సోమవారం అంబానికి ఆదేశాలు జారీ చేసింది. దాదాపు రూ.550 కోట్ల బకాయిలను చెల్లించడంలో పలుమార్లు విఫలమైన ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీపై స్వీడన్ టెలికాం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ బాకీలు చెల్లించడంలో డిఫాల్ట్ అవుతున్న అనిల్ను, ఆయనతో పాటు మరో ఇద్దరు కంపెనీ ఉన్నతాధికారులను కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుకు పంపాలని, బాకీలు చెల్లించేదాకా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. దీనిపై తాజాగా నారిమన్ బెంచ్ విచారణ చేపట్టింది. కాగా బకాయి కింద రూ.118కోట్లను చెల్లించడానికి ఆర్కామ్ సిద్దంగా ఉందని, ఈ మొత్తాన్ని ఎరిక్సన్ అంగీకరించాలని ఆర్కామ్ తరపు సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, ముకుల్ రోహతగి కోర్టును కోరారు. కాగా ఎరిక్సన్ దీన్ని తిరస్కరించింది. దీంతో ఆ మొత్తాన్ని డిమాండ్ డ్రాప్టు రూపంలో కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాల్సింగా ఆర్కామ్ను కోర్డు ఆదేశించింది. ఆర్కామ్ ఆస్తులు విక్రయించగా రూ.3,000 కోట్లు పొందిందని అయినా తమకు చెల్లింపులు చేయలేదని ఎరిక్సన్ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించింది. బకాయిల చెల్లింపునకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన అనిల్ అంబానీ గడువు తీరినా స్పందించడం లేదని, తద్వారా కోర్టు గడువును కూడా ఉల్లంఘించారని ఎరిక్సన్ ఇది వరకు తన పిటిషన్లో పేర్కొంది. ఆర్కామ్ ఆస్తుల కొనుగోలుపై అంబానీ అన్నదమ్ములు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలని కోర్టు ఈ సందర్బంగా తాజాగా సూచించింది. పరస్పరం మాట్లాడుకొని స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. మరోవైపు స్పెక్ట్రం ట్రేడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఆర్కామ్ కొనుగోళ్లపై సిద్ధంగా ఉన్నారా అని జియోను కోర్టు ప్రశ్నించింది. అయితే ముందస్తు బకాయిల నేపథ్యంలో ఆర్కామ్కు ఫిజికల్ గ్యారంటీ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని జియో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. ఈ అంశంలో ట్రారు నిబంధనలను పాటించాల్సి ఉందని అన్నారు.
వివాదమిలా..
దేశవ్యాప్తంగా ఆర్కామ్ టెలికాం నెట్వర్క్ నిర్వహణకు సంబంధించి 2014లో ఎరిక్సన్ ఏడేళ్ల కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే 2016 నుంచి చెల్లింపులు చేయకపోవడంతో సెప్టెంబర్ 2017లో ఆర్కామ్తో పాటు ఆ గ్రూప్లో భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికంలపై ఎరిక్సన్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ వేసింది. ఈ కేసు పలు పరిణామాల మధ్య తుదకు 2017 సెప్టెంబర్ నాటికి రూ.550 కోట్లు చెల్లించాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా ఈ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఎరిక్సన్ మళ్లీ కోర్టుకెళ్లడంతో డిసెంబర్ 15 నాటికి అవకాశం కల్పించింది. బకాయిలు చెల్లించడంలో ఆర్కామ్ రెండు సార్లు విఫలమయ్యింది. దీంతో తాజాగా ఎరిక్సన్ అభ్యర్థన మేరకు సుప్రీం మరోమారు కల్పించుకుంది. ప్రస్తుతం ఆర్కామ్ రూ.46,000 కోట్ల పైగా అప్పుల్లో ఉంది. ఆస్తుల విక్రయం ద్వారా ఈ అప్పులను రూ.6,000 కోట్లకు తగ్గించుకోవాలని నిర్దేశించుకుంది. అయితే టెలికం శాఖ నిబంధనలతో ఈ ఆస్తుల అమ్మకంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ab
ఆంధ్రాబ్యాంకు వాణిజ్యం రూ.3.19 లక్షల కోట్లు
హైదరాబాద్, నవంబరు 11: ఆంధ్రాబ్యాంకు మొత్తం వాణిజ్యం 7.5శాతం పెరిగి 2.97లక్షలకోట్ల నుంచి 3.19లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకు రెండోత్రైమా సికఫలితాలతోపాటు అర్ధసంవత్సర ఫలితాలను కూడా బ్యాంకు ఎండిసిఇఒ విడుదలచేసారు. సెప్టెం బరు 30వతేదీనాటికి బ్యాంకుడిపాజిట్లు 1,65,985 కోట్లనుంచి 1,77,628 కోట్లకు పెరిగాయి. కాసా డిపాజిట్లు కూడా 6.7శాతం పెరిగాయి. 45005 కోట్ల నుంచి 48031 కోట్లకు పెరిగాయి. రిటైల్ టర్మ్ డిపాజిట్లు 68,789 కోట్లకు పెకరిగినట్లు ఆయన వివరించారు. అలాగే అడ్వాన్సులు కూడా 1,41,512 కోట్లకు ఎపంచామని, రిటైల్రంగంలో 25,414కోట్లు అడ్వాన్సులు జారీచేసామన్నారు వ్యవసాయ రుణపరపతి 10.63శాతం పెరిగిందని, 26,065కోట్లకు పెరిగిందన్నారు. ఎంఎస్ఎంఇ అడ్వాన్సులు 7.22శాతం పెరిగి 22,553 కోట్ల నుంచి 24,181కోట్లకు చేరాయి. స్థూల నిరర్ధక ఆస్తులపరంగా 5.71శాతం నుంచి 11.49శాతానికి ఎరిగాయి నికరంగాచూస్తే 2.95శాతం నుంచి 6.99శాతానికి చేరినట్లు బ్యాంకు వెల్లడించింది. మొదటి అర్ధసంవత్సరంలో రాబడులపరంగాచూస్తే 9898 కోట్లకు చేరితే నికరవడ్డీ ఆదాయం 3.3శాతంపెరిగి 8845కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 47.7శాతంపెరిగి 1053కోట్లకు చేరినట్లు బ్యాంకు ఎండి వివరించారు.
నిర్వహణ లాభం 16.3శాతం పెరిగి 2043కోట్లకు చేరింది. నికర లాభం మాత్రం 454 కోట్ల నుంచి 83 కోట్లకు దిగ జారింది. ప్రతివాటాకు రాబడులు 3.02రూపాయ లుగాఉంది. ఆరునెలల కాలానికిగాను 2.42 రూపా యలుగా ఉన్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఇక బుక్ విలువల ప్రకారంచూస్తే ఈ త్రైమాసికంలో ప్రతి వాటాకు 152.48 రూపాయలుగా ఉంది. ఆరు నెలల కాలానికిగాను కూడా అదే రాబడులు స్థిరంగా ఉన్నాయి. స్థూల నిరర్ధక ఆస్తులపరంగాచూస్తే 16,262.86 కోట్లుగా ఉన్నాయి. నికర నిరర్ధక ఆస్తులు 9411.27 కోట్లుగా ఉన్నాయి. పునర్వ్యవ స్థీకరించిన రుణాలపరంగాచూస్తే 9154కోట్లుగా ఉన్నాయని మొత్తం అడ్వాన్సుల్లో 6.47శాతంగా ఉన్నట్లు బ్యాంకు వివరించింది. రానిబాకీలకు కేటా యింపుల నిష్పత్తి చూస్తే 50.41శాతంగా ఉంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబరు చివరినాటికి ఈ నిష్పత్తి 63శాతంగా ఉంది. రెండోశ్రేణి బాండ్లు జారీచేసి 1000కోట్లు నిధులు సమీకరించిన ఆంధ్రా బ్యాంకు టైర్వన్ బాండ్లను జారీచేసి రూ.900 కోట్లు సమీకరించిందని బ్యాంకు ప్రకటించింది. ముద్రారుణాలు 57,146 కోట్లు మంజూరయ్యాయ ని 612.76 కోట్లు విడుదలయినట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియా స్కీం కింద 1061 దరఖాస్తులు మంజూరయితే మొత్తంగా 172.85 కోట్లు ఇందుకు అవసరం అవుతాయన్నారు. వాహనరుణాలు 842 కోట్లు నుంచి 1158 కోట్లు జారీచేసామని, 37.53 శాతం వృద్ధి ఉందన్నారు. విద్యారుణాలు కూడా 2416 కోట్లు పంపిణీచేశామని, స్థిరాస్థిపై రుణాలు కూడా 1706కోట్లు జారీచేసి నట్లు వివరించారు. బలహీన వర్గాలకు 16005 కోట్లు ఆర్థికసాయం అందించామని చెప్పారు. సన్నచిన్నకారు రైతులకు సైతం 13,778 కోట్లు రుణపరపతిని అందిం చామని,మైనార్టీలకు 5308 కోట్లు జారీచేసామని, కార్పొ రేట్ బయటి రుణాలు 19703 కోట్లు జారీచేసామని 11.70శాతం నుంచి 14.99శాతానికి పెరిగినట్లు వివరించారు. జాతీయ చెల్లింపుల సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు ఆంధ్రా బ్యాంకు కొత్త యాప్ను విడుదలచేసింది. ఇందుకు ఇంటర్నెట్ కూడా అవసరం లేదన్నారుర. మొబైల్ నెంబరు ఆధార కేంద్రంగా ఉన్న సేవలు వీటిలో అందుబాటులోకి వస్తాయన్నారు. బేసిక్,స్మార్ట్ఫోన్ల నుంచి కూడా ఈసౌకర్యం సేవలు ఉన్నాయన్నారు. | 1entertainment
|
Hyderabad, First Published 5, Feb 2019, 4:09 PM IST
Highlights
సెలక్టివ్గా కథలను ఎంచుకుంటూ హిట్స్ ని కొడుతూ దూసుకుపోతున్నాడు నాని. నాని కెరీర్లో ఫ్లాపులు చాలా తక్కువ. సహజత్వానికి దగ్గరగా నాని సినిమాలు ఉండటంతో ప్రేక్షకాదరణ బాగా ఎక్కువగానే ఉంటోంది.
సెలక్టివ్గా కథలను ఎంచుకుంటూ హిట్స్ ని కొడుతూ దూసుకుపోతున్నాడు నాని. నాని కెరీర్లో ఫ్లాపులు చాలా తక్కువ. సహజత్వానికి దగ్గరగా నాని సినిమాలు ఉండటంతో ప్రేక్షకాదరణ బాగా ఎక్కువగానే ఉంటోంది. దీంతో నాని సినిమాలు మంచి బిజినెస్ చేస్తున్నాయి. ప్రస్తుతం నాని జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
అందుతున్న సమాచారం ప్రకారం నాని తాజా చిత్రం జెర్సి...35 కోట్లు బిజినెస్ చేస్తోంది. దాంతో అంత బిజినెస్ చేసేటప్పుడు నిర్మాతలు ఆగుతారా..అంతకు మించి బడ్జెట్ నాని మీద పెట్టడానికి సిద్దపడతారు. జెర్సి చిత్రం సెట్స్పై ఉండగానే విక్రమ్ కుమార్తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే వీరిద్దరి కాంబోలో గతంలోనే సినిమా రావాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది మిస్ అయింది.
మళ్లీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. మార్చి నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రానికి ఇప్పటివరకూ నాని కెరీర్ లో పెట్టనంత బడ్జెట్ ని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు యాభై కోట్ల బడ్జెట్ తో ఈచిత్రం రూపొందనుందని ఫిల్మ్ నగర్ సమాచారం.
ఇదే నాని కెరీర్ లో హైయిస్ట్ బడ్జెట్ కావటం విశేషం. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి ప్రముఖ డీఓపీ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కాగా మార్చి 19 నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈచిత్రం యొక్క పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
Last Updated 5, Feb 2019, 4:09 PM IST | 0business
|
Suresh 111 Views stock Exchange
stock exchange
ముంబయి: గత వారం భారీ నష్టాల నుంచి దేశీయ సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయి. వరుసగా మూడో రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు పెరిగాయి. దీనికి తోడు దేశీయ మదుపర్లు కూడా కొనుగోళ్ల వైపు మొగ్గుచూపడంతో గురువారం ఉదయం మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, వేదాంతా లిమిటెడ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. కొటక్ మహింద్రా బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. | 1entertainment
|
Hyderabad, First Published 6, Aug 2019, 4:19 PM IST
Highlights
రీసెంట్ గా అక్షయ్ వద్దకు మరో ప్రాజెక్ట్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. భారత జాతీయ భద్రత సలహాదారు(NSA) అజిత్ దోవల్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు నీరజ్ పాండే ప్రయత్నాలు చేస్తున్నాడు.
బాలీవుడ్ లో ఈ మధ్య నిజజీవితలకు సంబందించిన కథలు నెలకోకటి వస్తున్నాయి. అయితే అక్షయ్ కుమార్ ఎక్కువగా అలాంటి ప్రయోగాలతో అభిమానులను ఆకర్షిస్తున్నాడు. కుదిరితే చారిత్రత్మక కథలు లేకుంటే ప్రముఖుల బయోపిక్ లు అంటూ తనదైన శైలిలో సందేశాత్మక ప్రాజెక్టులను ఎంచుకుంటున్నాడు.
మరికొన్ని రోజుల్లో అక్షయ్ నుంచి మిషన్ మంగళ్ యాన్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో నాలుగు ప్రాజెక్టులు పెండింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఇక రీసెంట్ గా అక్షయ్ వద్దకు మరో ప్రాజెక్ట్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. భారత జాతీయ భద్రత సలహాదారు(NSA) అజిత్ దోవల్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు నీరజ్ పాండే ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆ సినిమాలో అక్షయ్ అజిత్ దోవల్ గా కనిపించే అవకాశం ఉందని బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.
సర్జికల్ స్ట్రైక్ నుంచి ఇటీవల ఆర్టికల్ 370 వంటి విషయాల్లో అజిత్ దోవల్ పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా రక్షణ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అందుకు గాను సైనిక విభాగంలో కీర్తి చక్ర అవార్డు కూడా దక్కింది. అలాంటి ప్రముఖ వ్యక్తి కథ జనాలకు తెలియాలని, ఆ కథలో అక్షయ్ నటిస్తేనే బావుంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై అక్షయ్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి మరి.
Last Updated 6, Aug 2019, 4:18 PM IST | 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పలుచబడ్డ ఓలా,ఉబర్ సమ్మె ప్రభావం
ముంబయిలో మాత్రం క్యాబ్ ప్రయాణికులు బాగా ఇబ్బందులు పడ్డారు. సాధారణం కన్నా రెండింతల చార్జీలు చెల్లించాల్సి వచ్చింది.
TNN | Updated:
Mar 20, 2018, 03:10PM IST
ఎంతో ఉదృతంగా మొదలైన ఓలా, ఉబర్ డ్రైమర్ల సమ్మె ప్రభావం రెండురోజులు కూడా గట్టిగా నిలబడలేదు. ముంబయిలో ఒక రకంగా సమ్మె కొనసాగుతుండగా మిగిలిన నగరాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో సమ్మె ప్రభావం చాలా నామమాత్రంగా ఉంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం మూడు మెట్రో నగరాల్లో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. వాహన నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఈ తరహా సమ్మెలు చాలా తాత్కాలికమైనవే అని తెలుస్తోంది. ఎక్కువ వేతనాలు పొందేందుకు అప్పుడప్పుడు డ్రైవర్లు సమ్మె చేయడం పరిపాటేనని వారు అన్నారు.
''కొంత మంది యూనియన్ల ఒత్తిడి వల్లే ఈ తరహా సమ్మెలు నడుస్తుంటాయి. ఇది మా రోజు వారీ సంపాదనను మరింత దెబ్బతీస్తుంది. అతిపెద్ద సమస్య ఏంటంటే మొదట్లో మాకు నెలకు రూ.1 లక్ష ఆదాయం వస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే కనీసం రూ.50వేలు కూడా రావడం లేదు. నెలకు రూ.20 నుంచి రూ.30 వేలు వస్తోంది. ఇది మమ్మల్ని బాధిస్తోంది. అట్లాగని సమ్మెలు దీనికి పరిష్కారం చూపవు'' అని బెంగుళూరులో ఉబర్ డ్రైవర్ మిర్జా సాదిద్ అన్నారు.
పెద్దగా కనిపించని ఓలా,ఉబర్ సమ్మె ప్రభావం
ముంబయిలో మాత్రం క్యాబ్ ప్రయాణికులు బాగా ఇబ్బందులు పడ్డారు. సాధారణం కన్నా రెండింతల చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో జరిగిన క్యాబ్ డ్రైవర్ల సమ్మెలో ఎక్కువ ప్రభావం కనిపించింది ఇక్కడే. రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు చెందిన నవనిర్మాణ్ వాహ్తక్ సేన అనే యూనియన్ ఇచ్చిన సమ్మె పిలుపుతో ముంబయిలో క్యాబ్ డ్రైవర్లు కాస్త ఐక్యత పాటించారు. 2015 నుంచి ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ప్రతి కొన్ని నెలలకోసారి సమ్మె పేరుతో ముందుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి యాజమాన్యాలు దిగొచ్చినట్లుగా కనిపించడం లేదు. | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్లు పైపైకి..!
కొలంబో వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్లో అత్యుత్తమంగా రాణించిన భారత స్పిన్నర్లు ఐసీసీ టీ20
TNN | Updated:
Mar 19, 2018, 08:09PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్లు పైపైకి..!
కొలంబో వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో అత్యుత్తమంగా రాణించిన భారత స్పిన్నర్లు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ మెరుగైన ర్యాంక్‌ని అందుకున్నారు. ఐసీసీ సోమవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో మణికట్టు స్పిన్నర్ చాహల్ 12 స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌ని దక్కించుకోగా.. వాషింగ్టన్ సుందర్ 151 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ ర్యాంక్‌‌కి ఎగబాకాడు.
టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్‌లూ ఆడిన వాషింగ్టన్ సుందర్ 5.70 ఎకానమీతో ఆకట్టుకోగా.. చాహల్ 6.45 ఎకానమీతో మెప్పించాడు. దీంతో.. ఈ ఇద్దరు స్పిన్నర్లు కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్‌లను అందుకోగలిగారు. ఇక ఆదివారం రాత్రి బంగ్లాదేశ్ ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ని గెలిపించిన దినేశ్ కార్తీక్.. 126వ స్థానం నుంచి 95వ స్థానానికి ఎగబాకాడు. సుదీర్ఘ టీ20 కెరీర్‌లో కార్తీక్‌కి ఇదే అత్యుత్తమ ర్యాంక్. టోర్నీలో వరుసగా అర్ధశతకాలు బాదిన రోహిత్ శర్మ 13వ స్థానంలో నిలవగా.. శిఖర్ ధావన్ 17వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
నేను ఏ బ్యాంకుకూ బకాయిలేను-నాగార్జున
Highlights
బ్యాంకు బకాయిలపై ట్విట్టర్ ఖాతాలో స్పందించిన నాగార్జున
తామము ఏ బ్యాంకుకు బకాయి లేమన్న నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోస్ లోన్ బకాయిలు చెల్లించామని స్పష్టీకరణ
మరోవైపు సినిమాలకు సంబంధించి... చాలా కాలం తర్వాత నాగార్జున పోలీస్ గెటప్ రీఎంట్రీ ఇచ్చేందుకు నాగ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రేమమ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది.నాగార్జున అంటే విపరీతమైన అభిమానం ఉన్న దర్శకుడు చందూ మొండేటి. అందుకే చైతూ కి దగ్గరై ఓ మంచి కథను చెప్పాడు. అయితే చైతూ.. ప్రేమమ్ రీమేక్ చేద్దామనేసరికి రెండో ఆప్షన్ లేకుండా.,..మళయాల బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించాడు చందూ. ఇప్పుడు తన సొంత కథను అక్కినేని హీరోలకు వినిపించాడట.
ముందు తను రాసుకున్న కథను చైతూ కే అనుకున్నా ఇప్పుడు ఆ కథను నాగార్జునతో చేయాలనుకుంటున్నాడట చందూ. చైతూ ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడితో సినిమా చేస్తుండటంతో ఆ ప్రాజెక్ట్ లో బిజీ అయ్యాడు. మరోవైపు నాగార్జున డిసెంబర్ వరకు ఓం నమో వెంకటేశాయ సినిమాను కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. అందుకే కొత్త సంవత్సరంలో చందూ మొండేటి తో సినిమా చేయాలని చూస్తున్నాడట. అదే నిజమైతే.. చందూ దర్శకత్వంలోనాగ్ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. శివమణి తర్వాత పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. రాజు గారి గది 2లో చేయడానికి నాగ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
Last Updated 26, Mar 2018, 12:02 AM IST | 0business
|
Hyd Internet 53 Views jp dumini
jp dumini
ఢిల్లీః దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమిని టెస్టు, ఫస్ట్క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇప్పటి వరకు 46 టెస్టులాడిన
డుమిని 74 ఇన్నింగ్స్ల్లో 2,103 పరుగులు సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్పై ఎక్కువ దృష్టి పెట్టేందుకే టెస్టు
క్రికెట్కు గుడ్బై చెప్పినట్లు డుమిని తెలిపాడు. ఇటీవల ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య ముగిసిన టెస్టు సిరీసే
డుమిని వీడ్కోలుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. | 2sports
|
Jul 06,2017
సూపర్ బైక్లకు 'యాక్సిస్' రుణాలు
ముంబయి : దేశంలో యువతకు సూపర్ బైక్లపై మోజు అంతకంతకు పెరుగుతోంది. వీటి ధరలు ఎంతెక్కువైనా కొనుగోలు చేసేందుకు గాను మన యువత వెనుకాడడం లేదు.. సరిగ్గా ఇలాంటి వారికోసం యాక్సిస్ బ్యాంక్ గొప్ప శుభవార్తను ప్రకటించింది. 500 సీసీ ఆపై ఇంజిన్ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహన (సూపర్బైక్స్) కొనుగోలుకు గాను కోసం రుణ సదుపాయాన్ని అందు బాటులోకి తీసుకువచ్చింది. బైక్ ధరపై 95 శాతం మేర రుణం అందించనున్నట్టుగా ప్రకటించింది. సూపర్బైక్లైన హార్లే డేవిడ్సన్, ట్రయాంఫ్ వంటి బ్రాండ్లను కొనాలను కునేవారి సంఖ్య ప్రతి నెలా అంతకంతకూ పెరుగుతోందని, వారి కలలను సాకారం చేసేందుకు ఈ రుణ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్ తెలిపారు. సూపర్ బైక్లకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా తాము ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత్లో సుమారు డజనుకు పైగా కంపెనీలు సూపర్ బైక్లను మార్కెట్లో అందిస్తున్నాయి. మన దేశంలో వీటి వీటి ధరలు రూ.3లక్షల నుంచి మొదలు కొని రూ.50లక్షల వరకు ఉన్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
పెట్రో సెగలు.. ఎలక్ట్రిక్ స్కూటర్తో ఏడాదికి రూ.15 వేలు ఆదా
లీటర్ పెట్రోల్ ధర రూ.90కి దగ్గర్లో ఉంది. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. నెలకు రూ.40 కి.మీ. చొప్పున ప్రయాణించే వారు ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం వల్ల ఏడాదికి రూ.15 వేలు ఆదా చేసుకోవచ్చు.
TNN | Updated:
Oct 4, 2018, 12:13PM IST
పెట్రోల్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ముంబై లాంటి నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.90 దాటింది. దీంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడటం వల్ల పెట్రోల్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఏటా రూ.15 వేలు ఆదా చేసుకోవచ్చు. హైదరాబాద్ లాంటి నగరంలో రోజుకు 40 కి.మీ. చొప్పున వారానికి ఆరు రోజులు ప్రయాణిస్తే.. ఏడాదికి 12,500 కి.మీ. దూరం ప్రయాణించినట్టు లెక్క. సగటున ఓ పెట్రోల్ స్కూటర్ సగటున 45-50 కి.మీ. మైలేజీ వస్తుంది.
అంటే ఏడాదికి 250 లీటర్ల పెట్రోల్ కొనాల్సి ఉంటుంది. ఒక్కో నగరంలో పెట్రోల్ రేట్లు ఒక్కోలా ఉన్నాయి.. కాబట్టి ఇంధనం కోసం రూ.21 వేల నుంచి రూ.25 వేలకు ఖర్చవుతుంది. అదే మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్కు రూ.10 ఖర్చుతో 70 కి.మీ. ప్రయాణించొచ్చు. అంటే రూ.2 వేలలోపు ఖర్చుతో ఏడాదంతా జర్నీ చేయొచ్చు.
ఇప్పుడొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలోని లీడ్ యాసిడ్ బ్యాటరీలపై రెండేళ్ల వారంటీ ఉంటోంది. మూడో ఏటా బ్యాటరీ మార్చాల్సి వచ్చినా బ్యాటరీ ఖర్చు రూ.12 వేల నుంచి రూ.18 వేల మధ్యలో ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఖర్చులతో కలిపి ఏడాదికి ఎలక్ట్రిసిటీ స్కూటర్కు రూ. 8 వేలు ఖర్చవుతుంది.
లిథియం అయాన్ బ్యాటరీ స్కూటర్లయితే.. బ్యాటరీ ఖర్చు మరింత ఎక్కువ అవుతుంది. కానీ అది 4-5 ఏళ్లు మన్నుతుంది. మాన్యుఫాక్చరర్లు లిథియం అయాన్ బ్యాటరీలపై ఎక్కువ కాలం వారంటీ ఇస్తున్నాయి.
50 వేల కి.మీ. దూరం వచ్చేలా ‘450’ మోడల్ బ్యాటరీ డిజైన్ చేసినట్లు ఏథెర్ ఎనర్జీ వెల్లడించింది. ఆ తర్వాత కూడా 70 శాతం సామర్థ్యంతో బ్యాటరీ పని చేస్తుందని తెలిపింది. బ్యాటరీ పనితీరు మందగించినా.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. కాబట్టి ఐదేళ్ల తర్వాత బ్యాటరీ మార్చుకోవచ్చు.
ఏథెర్ ప్రకారం పన్నులు కలుపుకొని ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీ ధర దాదాపు రూ.35 వేలు. కానీ రానున్న రోజుల్లో బ్యాటరీల ధరలు తగ్గుతాయని ఏథెర్ చెబుతోంది.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఏడాదికి ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్ కాస్ట్ రూ.13,000-రూ.17,000 మధ్య ఉంటుంది. పెట్రోల్ కోసం పెట్టే ఖర్చుతో పోలిస్తే.. ఏడాదికి రూ.15 వేలు ఆదా చేసుకోవచ్చు. అంతేగాకుండా పర్యావరణ కాలుష్యం తగ్గేందుకు మన వంతు చేయూతనివ్వొచ్చు. | 1entertainment
|
Hyderabad, First Published 1, Apr 2019, 12:19 PM IST
Highlights
బ్రిటీష్ మోడల్, హీరోయిన్ ఎమీజాక్సన్ తల్లి కాబోతుందా..? అంటే అవుననే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు.
బ్రిటీష్ మోడల్, హీరోయిన్ ఎమీజాక్సన్ తల్లి కాబోతుందా..? అంటే అవుననే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. మార్చి 31న బ్రిటన్ లో మదర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఎమీ తను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. గత కొంతకాలంగా ఆమె లండన్ కి చెందిన జార్జ్ పనాయట్టుతో కలిసి డేటింగ్ చేస్తోంది. ఇప్పుడు వారి ప్రేమకి గుర్తుగా ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. దీనికి సంబంధించి బాబీ బంప్ ఫోటోని షేర్ చేసింది.
'నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అరుదైన రోజు ఇది. మదర్స్ డేకి మించి ఇంకేదీ లేదు. ఇది కరెక్ట్ టైం అని భావిస్తున్నా.. ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించినంతగా దేనినీ
ప్రేమించలేదు. ఎంతో స్వచ్చమైన నిజాయితీ ఉన్న ప్రేమ ఇది. మన లిటిల్ లిబ్రాని కలవడానికి ఇంక వేచి చూడలేం' అంటూ తన ఆతురతని వ్యక్తపరిచింది.
అయితే పెళ్లి కాకుండా ఆమె తల్లి కావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కానీ బ్రిటీష్ కల్చర్ కి ఇది పెద్ద విషయమేమీ కాదు. | 0business
|
Hyderabad, First Published 8, Mar 2019, 1:18 PM IST
Highlights
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని.. యువ క్రికెటర్ రిషబ్ పంత్ సమం చేశాడు. రికార్డుల్లో కాదులేండి.. కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని.. యువ క్రికెటర్ రిషబ్ పంత్ సమం చేశాడు. రికార్డుల్లో కాదులేండి.. కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..
తన అద్భుతమైన ప్రదర్శనతో రిషబ్ పంత్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రకటించిన సెంట్రల్ కంట్రాక్ట్లో ‘ఎ’ గ్రేడ్ దక్కించుకున్నాడు. అక్టోబరు 1, 2018 నుంచి సెప్టెంబరు 30, 2019 వరకూ కొత్త వార్షిక కాంట్రాక్ట్ను బీసీసీఐ విడుదల చేయగా.. అందులో రూ. 5 కోట్లు విలువైన కాంట్రాక్ట్లో రిషబ్ పంత్కి చోటు లభించింది.
బీసీసీఐ ఎ+, ఎ, బి, సి గ్రేడ్ కాంట్రాక్ట్లను ఆటగాళ్లకి ఇస్తోంది. ఇందులో వన్డే, టీ20, టెస్టుల్లో (మూడు ఫార్మాట్లలో) రెగ్యులర్గా ఆడుతున్న క్రికెటర్లకి మాత్రమే ఎ+ గ్రేడ్ కేటాయించింది. ఈ జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ రోహిత్ శర్మ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉండగా.. వీరికి రూ. 7 కోట్లు ఏడాది కాంట్రాక్ట్ కింద లభించనున్నాయి. గత ఏడాది ఈ గ్రేడ్లో ఉన్న శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఈసారి ‘ఎ’ గ్రేడ్కి పడిపోయారు.
కాగా.. మిస్టర్ కూల్ ధోని కూడా ఏ కేటగిరీలోనే చోటు దక్కించుకున్నాడు. అంటే,.. ధోని తో సమానంగా పంత్ కాంట్రాక్ట్ దక్కించుకన్నట్లేగా. కేరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలోనే పంత్ ఈ ఘనత దక్కించుకోవడం విశేషం.
Last Updated 8, Mar 2019, 1:18 PM IST | 2sports
|
Hyderabad, First Published 11, May 2019, 9:25 AM IST
Highlights
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "కొమరం పులి" లో హీరోయిన్ గా చేసిన నికీషా పటేల్ గుర్తుండే ఉండి ఉంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "కొమరం పులి" లో హీరోయిన్ గా చేసిన నికీషా పటేల్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ రాకపోవటంతో కోలీవుడ్ బాటపట్టింది. తమిళంలో ఐదారు చిత్రాల్లో ఈ గుజరాతీ ముద్దుగుమ్మ నటించి, ప్రేక్షకులను ఆలరించింది. ప్రస్తుతం జీవీ ప్రకాష్ సరసన, ఎళిల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది.
అయితే రీసెంట్ గా ముంబై హాస్పటిల్ లో రహస్యంగా నికీషా పటేల్ ఆపరేషన్ జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఆపరేషన్ ఎందుకు చేయించుకుంది, అనారోగ్యం ఏమిటి వంటి సమాచారం బయటకు రాలేదు. అయితే మీడియాలో ఇందుకు సంభందించిన రూమర్స్ స్పెడ్ అవుతూండటంత ... ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ నిజమే అని కన్ఫర్మ్ చేసారు.
తనకు చిన్న ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం బాగానే ఉన్నానని, ఎలిల్ సినిమాలో తన షూటింగ్ పూర్తయ్యిందని, కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె స్మైల్స్ ఆఫ్ రికవరీ అంటూ పోస్ట్ పెట్టి, తన ఫొటో పెట్టింది.
రికవరీ మోడ్ లో ఉన్నానని, సిక్, అయినా స్టిల్ మాగ్జిమమ్ స్టెంత్ తో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే ఇది చదివినవారికి ఆమె పూర్తిగా రికవరీ అవ్వలేదని అర్దమవుతోంది. అయితే అసలు ఆమెకు ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది మాత్రం ఇప్పటిదాకా తెలియరాలేదు.
అందుతున్న సమాచారం మేరకు కొద్ది నెలల క్రితం ఆమె హఠాత్తుగా పడిపోయిందని, వెంటనే హాస్పటిల్ కు తీసుకెల్లారని అక్కడ సర్జరీ చేసారని తెలుస్తోంది.
— Nikesha Patel (@NikeshaPatel) May 10, 2019
Last Updated 11, May 2019, 9:25 AM IST | 0business
|
JROT
భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్
రాజ్కోట్: టీమిండియాతో జరుగుతున్న టెస్టులో తొలి మొదటి రోజు ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది.కాగా రూట్,మెయిన్ అలీ సత్తా చాటడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొదట్లోనే 47 పరుగుల వద్ద కెప్టెన్ కుక్ 21 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆ తరువాత కొద్ది సేపటికే మరో ఓపెనర్ హమీద్ 31 పరుగుల వద్ద వికెట్ కోల్పోవడంతో ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.కాగా ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు వచ్చిన రూట్ డకెట్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు.కానీ డకెట్ అశ్విన్ బౌలింగ్లో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.అయితే తరువాత బ్యాటింగ్కు వచ్చిన మెయిన్ అలీతో కలిసి రూట్ తన సత్తా చాటాడు.కాగా మరో వికెట్ కోల్పోకుండా సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ వీరిద్దరూ ఇన్నింగ్స్ నిర్మించారు.భారత్ బౌలర్లపై రూట్ ఆదిపత్యం ప్రదర్శిస్తూ పరుగులు రాబట్టాడు.
ఈ నేపథ్యంలో రూట్ సెంచరీతో మెరుగ్గా ఆడగా అలీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.కాగా 180 బంతుల్లో 124 పరుగులు చేసి జోరు మీదున్న రూట్ను ఉమేష్యాదవ్ ఔట్ చేయడంతో 179 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.ప్రస్తుతం మెయిన్ అలీ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండగా మరో బ్యాట్స్మెన్ స్టోక్స్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు.భారత్ బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా,ఉమేష్,జడేజా ఒక్కొక్కరు ఒక వికెట్ తీసుకున్నారు. ౖకీలక అవకాశాలు జార విడిచిన టీమిండియా రాజ్కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండు కీలకమైన అవకాశాలు జార విడిచింది.కాగా ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టీమిండియా పేలవమైన ప్రదర్శన కారణంగా రెండు లైఫ్లు దక్కించుకున్నాడు.ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ ఇచ్చిన క్యాచ్ను గల్లీలో ఉన్న అజింక్యా రహానే జార విడువగా,రెండవ ఓవర్లో రెండవ స్లిప్లో ఉన్న కోహ్లీ జారవిడిచాడు.ఇంగ్లండ్ ఏడు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.కాగా అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాజ్కోట్ వేదికగా టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.టెస్టు క్రికెట్లో చాలా రోజుల తరువాత టాస్ ఓడిపోయింది.కాగా రాజ్కోట్ స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తుంది.టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు,ఇద్దరు పేస్ బౌలర్లు ఉమేష్ యాదవ,షమీలతో బరిలోకి దిగింది.ఇషాంత్ శర్మకు తుది జట్టులో స్థానం లభించలేదు.ప్రస్తుతం టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలో ఉంది.కాగా 2008 తరువాత ఇంగ్లండ్తో జరిగిన 2011,12,14 మూడు సిరీస్ల్లోనూ టీమిండియా ఓడింది.ఇందులో 2012లో స్వదేశంలోనూ టీమిండియా సిరీస్ కోల్పోయింది.అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.కాగా 2012లో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ సీనియర్ స్పిన్ ద్వయం గ్రేమ్ స్వాన్,మాంటీ పనేసర్,వెటరన్ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్సన్ ఇప్పుడు ఇంగ్లండ్ జట్టులో లేరు.తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను సైతం ఇంగ్లండ్ 1-1తో డ్రా చేసుకుని భారత్ పర్యటను వచ్చింది. | 2sports
|
india vs sri lanka, 1st test: kohli duck out, shanaka strikes early on day 2
కుప్పకూలిన టాపార్డర్.. కష్టాల్లో భారత్
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ కష్టాల్లో పడింది.
TNN | Updated:
Nov 17, 2017, 10:13AM IST
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలిరోజు వర్షం వల్ల దాదాపు 80 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఇక పిచ్‌పై పడిన 11.5 ఓవర్లు ఆడటం భారత బ్యాట్స్‌మెన్‌కు గగనమైపోయింది. శ్రీలంక పేస్‌బౌలర్‌ లక్మల్‌ ధాటికి బెంబేలెత్తిన టీమ్‌ ఇండియా 17 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. కోహ్లి, రాహుల్‌ డకౌట్‌ కాగా.. ధావన్‌ ఎనిమిది పరుగులకు పెవిలియన్‌కు చేరాడు. ఈ ముగ్గురినీ ఔట్‌ చేసిన లక్మల్‌.. ఆరు ఓవర్లలో ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం విశేషం.
17/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆజింక్య రహానేను శనక ఔట్ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి రహానే పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఛటేశ్వర పుజారా (23, 69 బంతుల్లో 5×4), రవిచంద్రన్ అశ్విన్ (4, 16 బంతుల్లో 1×4) క్రీజులో ఉన్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 40 పరుగులు చేసింది. పరిస్థితి చూస్తుంటే భారత్‌ను పుజారానే ఆదుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈడెన్ పిచ్ ఇప్పుడు బౌలర్లకు అనుకూలంగా ఉంది. దాన్ని శ్రీలంక సద్వినియోగం చేసుకుంటోంది. ఈ పిచ్‌పై కనీసం 200 దాటినా శ్రీలంకకు గట్టి పోటీ ఇచ్చినట్లే! | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ట్రాఫిక్ సిగ్నల్పై హీరో నవదీప్ సెటైర్!
నవదీప్ తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ ‘ట్రాఫిక్ సిగ్నల్’ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Samayam Telugu | Updated:
Jun 28, 2018, 06:41PM IST
‘బిగ్బాస్’ తెలుగు మొదటి సీజన్ చూసినవారికి హీరో నవదీప్ సరదా వ్యక్తిత్వం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడూ.. అభిమానులను పలకరిస్తూ నవ్విస్తుంటాడు నవదీప్. తాజాగా, నవదీప్ తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ ‘ట్రాఫిక్ సిగ్నల్’ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గురువారం ఓ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ చూసిన నవదీప్ తన అభిమానులతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోయాడు. వెంటనే ఫొటో తీసి అభిమానులతో పంచుకున్నాడు. నవదీప్ పెట్టిన ఆ ఫొటోలోని సిగ్నల్లో రెడ్ లైట్తో పాటు గ్రీన్ లైట్లు కూడా ఆన్లో ఉన్నాయి. ‘‘నా జీవితంలో ఏ డైరెక్షన్ లేదని నన్ను నిందించకండి’’ అని నవదీప్ అందులో కామెంట్ పెట్టాడు. | 0business
|
సిలికాన్ వ్యాలీలో 'టీ-హబ్' కేంద్రం
- పెట్టుబడులకు తెలంగాణ చాలా అనుకూలం
- ఐటీ, తయారీ రంగాల్లో అపార అవకాశాలు
- ప్రభుత్వాలు తాత్కాలికం, విధానాలే శాశ్వతం: అమెరికాలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రపంచ 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' (ఐటీ) రంగానికి ఆయువుపట్టైన సిలికాన్ వ్యాలీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 'టీ-హబ్ విస్తరణ కేంద్రాన్ని' సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలిపారు. దీనికి 'టీఐఈ' తో పాటుగా సిలికాన్ వ్యాలీలోని పెట్టుబడిదారులూ సహకరించాలని కోరారు. 'టె'ౖ ఆధ్వర్యంలో సాంటక్లారా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రసగింస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలు, తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలపై ప్రసంగించారు. ఈ సమావేశానికి వ్యాలీలోని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త రాష్ట్రం తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే తమ ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోందని కేటీఆర్ అన్నారు. అత్యుత్తమ విధానాలు, వినూత్నమైన ఆలోచనలతో అనతికాలంలోనే ప్రగతి పథంలో దూసుకెళుతున్న తమ ప్రభుత్వ పనితీరుకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని మంత్రి వివరించారు. ప్రభుత్వాలు తాత్కాలికం, విధానాలు శాశ్వతమన్నదే తమ నమ్మకమన్న కేటీఆర్ అన్నారు. 'వ్యాపారం చేయడం సులభం' అనే దానికి తెలంగాణ ప్రభుత్వానికి అత్యుత్తమ స్థానం ఉందన్నారు. దీనికి తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పోటి పడుతున్న సంస్థలే ఇందుకు సాక్ష్యామని మంత్రి తెలిపారు. తెలంగాణలో భారీస్థాయిలో ఐటీ అక్షరాస్యత పెంపు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా మంత్రి వివరించారు. ఇందుకోసం ఐటీ సంస్థల సహకారం తీసుకోన్నుట్లు తెలిపారు. పాలనలో విస్తృతంగా ఐటీని ప్రవేశపెట్టనున్నట్లుగా వివరించారు.
సిలికాన్ వ్యాలీ ఒక అద్భుతం..
సిలికాన్ వ్యాలీ లాంటి టెక్ ప్రపంచంలో వస్తున్న ఆవిష్కరణలు యువతకు స్పూర్తిని ఇస్తున్నాయని ఇదే అద్భుత ప్రాంతమని కేటీఆర్ అన్నారు. వ్యాలీ భారతదేశ యువతను కూడా తమ ఆలోచనలను ఆవిష్కరణల వైపు తీసుకెళుతుందన్నారు.సిలికాన్ వ్యాలీ సక్సెస్కు ఇక్కడి అనుకూల వాతావరణం (ఈకో సిస్టమ్) ప్రధాన కారణమని, దానికి అనుగుణంగానే హైదరాబాద్లో టీ హబ్ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ అయిన టీ-హబ్ అని అన్నారు. సాప్ట్వేర్తో పాటు మ్యానుఫాక్ఛరింగ్ రంగంలోనూ భారత్లో అపార అవకాశాలున్నయని, వాటిని అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
internet vaartha 181 Views
11వ ర్యాంక్నకు చేరిన శ్రీకాంత్
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ను కైవసం చేసుకున్న సైనా ర్యాంకింగ్లోనూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. కాగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజాగా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరవ ర్యాంక్కు చేరింది. పురుషుల విభాగంలో శ్రీకాంత్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ ర్యాంక్నకు చేరాడు. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆ మేకప్కు 3 గంటలు.. తమిళంలో మాట్లాడిన అక్షయ్
‘‘నా శరీరమే నాకు దేవాలయం. నేను సూర్యోదయం చూడని రోజంటూ లేదు’’ అంటూ 2.0 ప్రతినాయకుడు, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆసక్తికర విషయాలు తెలిపారు.
Samayam Telugu | Updated:
Nov 3, 2018, 03:37PM IST
ఆ మేకప్కు 3 గంటలు.. తమిళంలో మాట్లాడిన అక్షయ్
ప్రతిష్టాత్మక చిత్రం ‘2.0’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన అక్షయ్ కుమార్.. శనివారం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమిళంలో ప్రసంగించడం ఆకట్టుకుంది. ‘‘నేను తమిళంలో స్పీచ్ రాసుకున్నా.. ఏమైనా తప్పలు పలికితే క్షమించండి’’ అంటూ అక్షయ్ ప్రసంగించారు.
Read Also: రాజమౌళికి నేను పెద్ద అభిమానిని.. శంకర్ స్క్రీన్పై జక్కన్న +
‘‘ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. శంకర్ దర్శకుడు కాదు, గొప్ప శాస్త్రవేత్త. ఆయన పడిన కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఈ సినిమా కోసం మూడు గంటలసేపు మేకప్ వేసుకునేవాడిని. దాన్ని తీయడానికి మరో గంట సమయం పట్టేది. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుని నమ్మలేకపోయాను. ఇందుకు దర్శకుడు శంకర్కు దన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆయన ఈ సినిమా కోసం ఎంతో శ్రమపడ్డారు’’ అని తెలిపారు.
Read Also: ఆ బాధ భరించలేక 2.0 నుంచి తప్పుకోవాలనుకున్నా: రజనీకాంత్ +
ఫిట్నెస్ కోసం యాంకర్ అడిగిన ప్రశ్నకు అక్షయ్ బదులిస్తూ.. ‘‘నేను రోజు జిమ్కు వెళ్తాను. తెల్లవారుజాము 4 గంటలకు నిద్రలేస్తా. మా నాన్న ఆర్మీలో పనిచేశారు. అయితే, ఈ జీవనశైలిని మా ఇంట్లోవారు నాపై బలవంతంగా రుద్దలేదు. నా జీవితంలో నేను ఒక్కసారి కూడా సూర్యోదయం చూడటాన్ని మిస్ కాలేదని చెప్పుకోడానికి గర్వపడుతున్నా. నేను ప్రతి రోజును ఎంజాయ్ చేస్తా. నా శరీరమే నా ఆలయం’’ అని అన్నారు.
Watch Trailer here: శంకర్ అద్భుత సృష్టి ‘2.0’ ట్రైలర్ ఇదిగో.. +
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Oct 26,2019
యమహా కొత్త సేవలు..
చెన్నయ్: ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) తమ ఖాతాదారుల కోసం కొత్తగా 'యమహా లైఫ్టైం క్వాలిటీ కేర్' సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా గంటన్నర వ్యవధిలోనే వాహన సర్వీసింగ్, వారంటీ పెంపు, పికప్, డ్రాప్ సేవలు అందించనున్నట్టు తెలిపింది. ఈ సేవలు తమ కొత్త, పాత బైకు వినియోగదారులకు వర్తిస్తాయని పేర్కొంది. దీని వల్ల తమ సంస్థ బ్రాండ్ను మరింత పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని వైఎంఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిందర్ సింగ్ తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
sumalatha 145 Views Franks April , Indonesia , mary kom
Mary Kom
జకార్త : భారత బాక్సింగ్ మేరీ కోమ్ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం జరిగిన ఇండోనేసియా 23వ ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్ ఫైనల్లో ఈ మణిపూర్ మణిపూస్(51 కేజీలు) ఆస్ట్రేలియా బాక్సర్ ఫ్రాంక్స్ ఎప్రిల్ను 50తో చిత్తు చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్లు విసురుతూ.. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకొని భారత్కు పసిడిని అందించింది. ఈ విజయానంతరం పతకాన్ని అందుకున్న క్షణాలను ట్వీట్ చేస్తూ మేరికోమ్ సంతోషం వ్యక్తం చేసింది. ఖప్రెసిడెంట్స్ కప్ ఇండోనేషియాలో నా దేశానికి.. నాకు స్వర్ణం దక్కింది. గెలవడమంటే ఎంత దూరమైన వెళ్లడానికి, అందరికంటే ఎక్కవ కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. నా కోచ్లకు, సహాయక సిబ్బందికి మనస్పూర్తిగా ధన్యవాదాలుగ అని ఆరుసార్లు ప్రపంచ చాంపియనైన మేరీకోమ్ పేర్కొంది. 36 ఏళ్ల మేరీకోమ్ మేలో జరిగిన భారత ఓపెన్ బాక్సింగ్ టోర్నీలోనే స్వర్ణం సాధించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/business/ | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘300’ యోధులు: టీం ఇండియా కొత్త రికార్డ్!
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 310 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాకుండా 105 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసిన టీమిండియా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
TNN | Updated:
Jun 26, 2017, 12:01PM IST
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 310 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాకుండా 105 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసిన టీమిండియా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 300 అంతకన్నా ఎక్కువ పరుగులను అత్యధికసార్లు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు ఇండియా 96 సార్లు 300పైగా పరుగులు సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా (95 సార్లు) పేరిట ఉన్న రికార్డును ఇండియా తుడిచేసింది.
50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత్ తొలిసారి 1996లో 300 మైలురాయిని అందుకుంది. షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 305 పరుగులు చేసింది. ఆ తరవాత 21 ఏళ్లలో మొత్తం 96 సార్లు 300 పైచిలుకు పరుగులు సాధించింది. ఒక వన్డేలో 300 పైగా పరుగులు అత్యధిక సార్లు సాధించిన జట్ల వివరాలు..
ఇండియా - 96 | 2sports
|
సచిన్కు నిద్రలో నడిచే అలవాటు.. ఆ రోజు రాత్రి భయపడిపోయా: సచిన్
Highlights
భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలిలు అండర్- 15 నుంచి మంచి స్నేహితులు. ప్రపంచంలోనే విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఈ జంట మన్ననలు పొందింది. ఇన్నేళ్ల స్నేహంలో ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు
భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలిలు అండర్- 15 నుంచి మంచి స్నేహితులు. ప్రపంచంలోనే విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఈ జంట మన్ననలు పొందింది. ఇన్నేళ్ల స్నేహంలో ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఈ క్రమంలో మాస్టర్కు ఉన్న ఒక అలవాటు గురించి గంగూలి బయటపెట్టాడు. సచిన్కు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని తెలిపాడు.
‘‘బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’’ షో లో పాల్గొన్న గంగూలి తన క్రీడా జీవితం.. అనుభవాలను పంచుకున్నాడు..‘‘ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నామని ఆ సమయంలో సచిన్కు, నాకు ఒకే గది కేటాయించారు. ఓ రోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో అలికిడి అయితే లేచి చూశానని.. సచిన్ లేచి నడుస్తున్నాడని.. ఒకవేళ బాత్రూమ్కి వెళుతున్నాడేమోనని భావించి తాను నిద్రపోయానని.. అయితే రెండో రోజూ, మూడో రోజు కూడా నిద్రలో లేచి నడుస్తూనే ఉన్నాడని తెలిపాడు.
అసలు రాత్రుళ్లు అతడేం చేస్తున్నాడో తెలుసుకునేందుకు.. ఓ రోజు మెలకువతో ఉండి.. గమనించాడట.. ఆ రోజు రాత్రి 1.30 ప్రాంతంలో సచిన్ లేచి నడుస్తున్నాడు.. రూమంతా తిరిగి కుర్చీలో కూర్చొన్నాడని.. తర్వాత మంచం మీద నా పక్కకొచ్చి నిద్రపోయాడని చెప్పాడు. ఈ విషయం గురించి సచిన్ను అడిగాలని నిర్ణయించుకుని.. ‘‘రాత్రిపూట నన్ను భయపెట్టాలని చూస్తున్నావా’’ అని అడిగానని .. దానికి సచిన్ తనకు నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పడంతో ఆశ్చర్యపోయానని గంగూలి నాటి జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నాడు.
Last Updated 6, Aug 2018, 5:15 PM IST | 2sports
|
internet vaartha 351 Views
న్యూఢిల్లీ : ఒఎన్జిసి, రిలయన్స్ కంపెనీలకు మరింత ఊతం ఇస్తూ ప్రభుత్వం సహజవాయువు ధరలను ఇప్పటివరకూ వెలికితీయని గ్యాస్ అన్వేష ణలు, సంక్లిష్ట క్షేత్రాల్లో గ్యాస్ధరను 60శాతం పెంచాలని నిర్ణయిం చింది. దేశీయంగా ఉత్పత్తిచేసిన గ్యాస్ సగటుధరలు అమెరికా, కెనడా, రష్యాల్లోని గ్యాస్ధరల సగటును నిర్ణయించి దేశీయ ధర లను నిర్ణయిస్తోంది. ఇక సముద్ర జలాల్లో లోతుగా గ్యాస్ అన్వేషణ లు జరపాల్సిన ఉన్న బావుల్లో వెలు వడే గ్యాస్కు మాత్రం ప్రత్యామ్నా య ఇంధన వనరుల సగటుధర ఆధారంగా పెంచాలని నిర్ణయించింది. నాఫ్తా, ఫ్యూయల్ ఆయిల్, దిగుమతిచేసుకున్న లిక్విడ్ నేచురల్ గ్యాస్ వంటివివాటి సగటుధర ఆధారంగా నిర్ణయి స్తుంది. భారత్లో సగటుగ్యాస్ధర ఇప్పటివరకూ మిలియన్బ్రిటిష్ థర్మల్యూనిట్కు 3.82 డాలర్లు గా నిర్ణయించారు. అదే ఏప్రిల్లో 3.15 డాలర్లకు వస్తుంది. ఈ ధర లోతైన సముద్రజలాల్లో గ్యాస్ అన్వేషణకు ఎంతమాత్రం గిట్టుబాటుకాదని కంపెనీ లు వాదిస్తున్నాయి. ఇందుకోసం డీప్సీ, అల్ట్రాడీప్ సీ, ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువఒత్తిడి ఉన్న ఏరియాల్లో నాఫ్తా, ఇంధన చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సగటు ఆధారంగా ధరలు నిర్ణయిస్తామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ మూడు విభాగాల్లో గ్యాస్ధరలు ఎంఎంబిటియుకు 6 డాలర్లుగా ఉన్నాయి. ప్రభుత్వరంగంలోని ఒఎన్జిసి, రిలయన్స్ ఇండస్ట్రీస్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్లు కెజిబేసిన్లోనే ఎక్కు వ అన్వేషణ చేస్తున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్లో రెండుదశల గ్యాస్ విధానం అమలవుతుందని వెల్లడించారు. అపారమైన సహజవనరులున్పటికీ వాటిని వెలికితీయడంలో అంచనాలకు దిగువన ఉన్నా మని ఆర్థికమంత్రి సైతం అంగీకరించారు. ఆర్థికసర్వేలో మార్కెట్ ఆధారిత ధరలు నిర్ణ యమేగ్యాస్కు వర్తింపచేయాలని సూచిం చింది. దీనితో సంక్లిష్టక్షేత్రాల్లో వెలికితీతకుగాను గ్యాస్ ధరను 60శాతంపెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. | 1entertainment
|
Australia, Newzealland series
ఆసీస్, కివీస్ సిరీస్ షెడ్యూల్
న్యూఢిల్లీ: శ్రీలంకను సొంతగడ్డ మీద 9-0తో వైట్ వాస్ చేసిన భారత క్రికెట్ జట్టు సొంత గడ్డ మీద ఆసీస్, కివీస్ జట్లతో వేర్వేరుగా వన్డే, టీ20 సిరీ స్లు ఆడనుంది. సెప్టెంబరు 17 నుంచి ఆస్ట్రేలి యాతో వన్డే సిరీస్ ప్రారరంభం అవుతుందని బిసి సిఐ శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా మ్యాచ్ల షెడ్యూల్, వేదికల వివరాలను బిసిసిఐ వెల్లడించింద. ఆస్ట్రేలియాతో భారత్తో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల్లో తలపడ నుం డగా, న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. సెప్టెంబర్ 17న వేదికగా ఆసీస్తో తొలి వన్డే జరగనుండగా, 21న కోల్కతాలో రెండో వన్డే జరగనుంది. మూడో వన్డే కటక్, నాలుగో వన్డేకు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
చివరి వన్డే నాగ్పూర్లో జరగనుంది. రాంచీ, గువహటి, హైదరాబాద్లలో టీ20 మ్యాచ్లు నిర్వహిం చనున్నారు. న్యూజిలాండ్తో ముంబై, పూణె, యుపిసిఓల్లో అక్టోబర్ 22,25,29 తేదీత్లో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి.
ఢిల్లీ, రాజ్కోట్, తిరువ నంతపురంలు నవంబర్ 1,4,7తేదీల్లో టీ20 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అకాడమీ (యూపిసిఏ), తిరువనంతపురం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు తొలిసారి ఆతిథ్యం ఇస్తుండటం గమనార్హం. ఆస్ట్రేలియాతో షెడ్యూల్: తొలి వన్డే సెప్టెంబర్ 12న చెన్నై వేదికగా, రెండో వన్డే సెప్టెంబర్ 21న కోల్కతా వేదికగా, సెప్టెంబర్ 24న మూడో వన్డే ఇండోర్ వేదికగా, సెప్టెంబర్ 28న నాలుగో వన్డే బెంగుళూరు వేదికగా, అక్టోబర్ వేదికగా ఐదో వన్డే నాగ్ పూర్ వేదికగా జరగనున్నాయి. ఇక టీ20 మ్యాచ్ల విషయానికొస్తే అక్టోబర్ 7న తొలి టీ20 రాంచీ వేదికగా, అక్టోబర్ 10న రెండో టీ20, అక్టోబర్ 13నమూడో టీ20 హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. న్యూజిలాండ్ షెడ్యూల్ : తొలివన్డే అక్టోబర్ 22న ముంబై వేదికగా,అక్టోబర్ 25న రెండో వన్డే పూణె వేదికగా, అక్టోబర్ 29న మూడో వన్డే యుపిసిఏ వేదికగాజరగనున్నాయి. ఇక టీ20ల విషయాని కొస్తే నవంబర్1న తొలిటీ20 ఢిల్లీవేదికగా, నవం బర్ 4నరెండో టీ20,నంబర్ 7న మూడో టీ20 త్రివేండ్రంలోజరగనున్నాయి. అక్టోబర్ 17,19 తేదీ లలో వార్మప్మ్యాచ్లు ముంబైలోజరగనున్నాయి | 2sports
|
Hyderabad, First Published 1, Apr 2019, 3:54 PM IST
Highlights
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లుగా పోటీ చేసి గెలిచిన జీవిత, రాజశేఖర్ లు ఈరోజు జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీ పార్టీలో చేరారు.
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లుగా పోటీ చేసి గెలిచిన జీవిత, రాజశేఖర్ లు ఈరోజు జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీ పార్టీలో చేరారు. ఒకప్పుడు జగన్ తో వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు.
కానీ ఆ తరువాత పార్టీ నుండి బయటకి వచ్చి జగన్ పై ఆరోపణలు చేసిన ఈ జంట వైఎస్సార్ సీపీలోకి చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి వీరు టీడీపీలో చేరతారని అంతా భావించారు. ఆ మధ్య చంద్రబాబు పాలనని కొనియాడడంతో పాటు ఆర్ధిక సహాయాన్ని కూడా అందించారు.
దీంతో వారు టీడీపీలో జాయిన్ అవ్వడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇది ఇలా ఉండగా.. జీవిత, రాజశేఖర్ లు వైసీపీలో చేరడం తట్టుకోలేకపోతుంది నటి శ్రీరెడ్డి. గత కొంతకాలంగా శ్రీరెడ్డికి, జీవితకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శ్రీరెడ్డి తనకు ఛాన్స్ దొరుకుతున్న ప్రతీసారి జీవితపై మండిపడుతూనే ఉంది.
'మా' ఎలక్షన్స్ లో జీవిత, రాజశేఖర్ లకు సపోర్ట్ చేసిన నాగబాబుని తిట్టింది శ్రీరెడ్డి. ఆ తరువాత జీవత, రాజశేఖర్ లను ఉద్దేశిస్తూ.. ''ఆంద్రజ్యోతి ఆర్కే షోలో జగన్ మంచోడు కాదు, గౌరవం ఇవ్వడు, అతను దొంగ.. లక్షకోట్లు కొట్టేశాడు. వాళ్ల నాన్న చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి అవుదామని తెగప్రయత్నించాడని దొంగ ఏడుపులు ఏడ్చిన వాళ్లు మళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీలో జాయిన్ అయ్యారు. ఛీ.. ఛీ'' అంటూ పోస్ట్ పెట్టింది. | 0business
|
Aug 11,2016
కార్పొరేషన్ బ్యాంకు లాభాలు తగ్గాయి
మంగళూరు: జూన్తో ముగిసిన త్రైమాసికానికి కార్పొరేషన్ బ్యాంకు నిరాశాజనకమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో సంస్థ నికర లాభాలు అమాంతం రూ.36 కోట్లకు పడిపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.204 కోట్ల లాభాలను ఆర్జించింది.గత జూన్ ముగింపు నాటికి బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 11.52 శాతానికి ఎగిశాయి. గతేడాది ఇదే కాలం నాటికి 5.43 శాతం జీఎన్ఫీఏలు నమోదయ్యింది. మొదటి త్రైమాసికం నాటికి బ్యాంకు నికర ఎన్పీఎలు 3.55 శాతం నుంచి 7.22 శాతానికి ఎగిశాయి. ఇదే సమయంలో బ్యాంకు నికర వడ్డీపై ఆదాయం రూ.1,080.72 కోట్ల నుంచి రూ.1,03,116 కోట్లకు పెరిగింది. వడ్డీయేతర ఆదాయం రూ.401.83 కోట్ల నుంచి రూ.517 కోట్లకు చేరింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
England, First Published 4, Sep 2018, 1:25 PM IST
Highlights
ఇంగ్లాండ్ స్లార్ బ్యాట్స్మెన్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్తో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ తన కెరీర్లో చివరి మ్యాచ్గా కుక్ ప్రకటించాడు.
ఇంగ్లాండ్ స్లార్ బ్యాట్స్మెన్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్తో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ తన కెరీర్లో చివరి మ్యాచ్గా కుక్ ప్రకటించాడు. క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ఎలాంటి బౌలర్కైనా కొరకరాని కొయ్యగా మారుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం కుక్ స్పెషాలిటీ. అలాంటి కుక్లో మంచి బౌలర్ కూడా ఉన్నాడు. కానీ ఇన్నేళ్ల కెరీర్లో అలిస్టర్ కేవలం మూడు ఓవర్లే బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. అది కూడా మన బౌలర్ ఇషాంత్ శర్మదే.
2014లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించింది. ఈ సందర్భంగా వికెట్లు చివరి వరుస బ్యాట్స్మెన్ భువనేశ్వర్-ఇషాంత్ శర్మలు ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. దీంతో ఈ జోడీని విడదీయడానికి అప్పటి కెప్టెన్ అలిస్టర్ కుక్ స్వయంగా బంతిని అందుకున్నాడు. విభిన్నమైన శైలితో బంతులు వేసిన కుక్ ఎట్టకేలకు ఇషాంత్ను పెవిలియన్కు పంపించాడు
సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి: | 2sports
|
ll eyes on ravichandran ashwin
అశ్విన్ వస్తే.. ఎవరు కూర్చుంటారు..?
జాదవ్ ఫీల్డింగ్ విషయంలోనూ కెప్టెన్ కోహ్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడట. పేస్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ని పక్కకి తప్పించి..
TNN | Updated:
Jun 10, 2017, 05:51PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాల మధ్య టైటిల్ పోరును ఆరంభించిన భారత్‌ ఇప్పుడు టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన సంకట స్థితిలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తేనే సెమీస్ చేరుతుంది.. ఒకవేళ ఓడితే ఇంటికే. దీంతో ఈ మ్యాచ్‌పై భారత్ వ్యూహ బృందం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్, శ్రీలంకతో ముగిసిన మ్యాచ్‌లకు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ.. సఫారీలతో కీలక పోరుకి మాత్రం రెండు మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
గత ఏడాదికాలంగా భారత్ జట్టు టెస్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్‌ని ఈ ట్రోఫీలో భారత్ దూరం పెట్టింది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ప్రత్యర్థి భాగస్వామ్యాలను విడదీయడంలో సిద్ధహస్తుడైన ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్‌ని పక్కన పెట్టి కేదార్ జాదవ్‌ని తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు రెండు మ్యాచ్‌ల్లోనూ దొరికిన అవకాశాల్ని అటు బంతి, బ్యాట్‌తోనూ కేదార్ జాదవ్ వృథా చేసుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అతనిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. జాదవ్‌ ఫీల్డింగ్ విషయంలోనూ కెప్టెన్ కోహ్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడట. పేస్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌ని పక్కకి తప్పించి.. మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకోవాలని భారత్ యోచిస్తోంది. రిజర్వ్ బెంచ్‌కి ఎవరు పరిమితమవుతారు..? విరాట్ కోహ్లి ఎవరికి అవకాశమిస్తాడో ఆదివారం మధ్యాహ్నం తేలనుంది. | 2sports
|
Visit Site
Recommended byColombia
వాస్తవానికి శ్రీలంకలో టీమ్ ఇండియాకు కూడా అభిమానులు ఎక్కువే. అంతేకాకుండా భారత్, శ్రీలంక సత్సంబంధాలను బట్టి చూసినా వారి ఫుల్ సపోర్ట్ టీమ్ ఇండియాకే ఉంటుంది. కాబట్టి బంగ్లా క్రికెటర్లకు అభిమానుల నుంచి వ్యతిరేకత తప్పదు. నిజానికి శుక్రవారం నాటి మ్యాచ్‌లో అభిమానుల మద్దతు పూర్తిగా శ్రీలంకకే. అయినప్పటికీ పులుల్లా పోరాడిన బంగ్లా ఆటగాళ్లు విజేతలుగా నిలిచారు. మరి ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేస్తారా? అంటే చెప్పలేం. ఈ సిరీస్‌లో అయితే బంగ్లాదేశ్‌పై భారత్‌దే పైచేయి. లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచుల్లోనూ టీమ్ ఇండియానే విజేతగా నిలిచింది. అదే జోరును కొనసాగించాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.
మరోవైపు తమ మద్దతు కచ్చితంగా భారత్‌కే ఉంటుందని లంక క్రికెట్ అభిమానులు అంటున్నారు. శ్రీలంక క్రికెట్‌లో అత్యధిక వయసుకలిగిన చీర్ లీడర్ పెర్సీ అబెశేఖర మాట్లాడుతూ.. ‘ఆదివారం నాటి ఫైనల్‌లో నా మద్దతు భారత్‌కే. ఎందుకంటే మా పొరగు దేశంతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. వివాదాలు తలెత్తినప్పుడు కూడా ఒకరికొకరం సహకారం అందించుకున్నాం. క్రికెట్ అంటే నాకెంతో ప్రేమ. ఒక శ్రీలంకన్‌గా నా మద్దతు ఎప్పుడూ శ్రీలంక క్రికెటర్లకే (ఒకవేళ వారు ఫైనల్‌కు వచ్చుంటే). శుక్రవారం జరిగిన పరిణామం దురదృష్టకరం. మైదానంలో ఉన్న ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు రమ్మని షకీబుల్ హసన్ పిలవడం సరికాదు. వివాదం చేయకుండా బంగ్లాదేశ్ మ్యాచ్‌ను ముగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది చెత్త క్రీడాస్ఫూర్తే కాదు, పనికిమాలిన చర్య కూడా’ అని మండిపడ్డారు.
ఈమెతో పాటు గయాన్ సేననాయక, మహమ్మద్ నీలమ్, సునీల్ గోవిన్నా వంటి ఇతర సపోర్టర్స్ కూడా తమ మద్దతు టీమ్ ఇండియాకే అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే నేటి మ్యాచ్‌లో లంక అభిమానులు బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఎంతమాత్రం సపోర్ట్ చేయరని అర్థమైపోతుంది. మరి ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
పన్నువివాదాల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
హైదరాబాద్, డిసెంబరు 19: పన్నుల రంగం లో వివాదాలపరిష్కారానికి సత్వరమే చొరవచూపిస్తున్నామని కేవలం నాలుగే నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నాయని, పన్ను వివాదాల రూపంలో మొత్తం 8007 కోట్లరూపాయలు ఇమిడి ఉందని, వీటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు తెలంగాణ రెవెన్యూశాఖ కార్యదర్శి సోమేష్కుమార్ వెల్లడించారు. పన్నుల రంగం లో పారిశ్రామికవేత్తలు, వాణిజ్యరంగానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎప్ట్యాప్సీ ఆధ్వర్యంలో జిఎస్టిపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం 42శాతం వాట్ డీలర్లు స్వైపింగ్కార్డులు కలిగిఉన్నారన్నారు. ప్రతి ఒక్కరినీ ఎలక్ట్రానిక్ చెల్లింపుల్లోనికి తెస్తున్నామ న్నారు. జిఎస్టి అమలుతో మొత్తం పన్నులరం గంలోనే ఏకీకృత పన్నువిధానం అమలవుతుం దని, పరోక్ష పన్నులరంగంలోవస్తున్న కొత్త సంస్క రణలు చరిత్రలో మైలురాయి వంటిదని, అనుకు న్నట్లుగానే జిఎస్టి అమలవుతుందని, ఇందుకు అందరూ సన్నద్ధం కావాలని సోమేష్కుమార్ సూచించారు. సదస్సులో ఎఫ్ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్రమోడీతోపాటు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్, కస్టమ్స్ సెంట్రల్ఎక్సైజ్ కమిషనర్ సునీల్జైన్, జిఎస్టిఎన్నుంచి రాజీవ్ అగర్వాల్, వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమినర్ సత్యన్నారాయణరెడ్డి, అదనపు కమినర్ రేవతి రోహిణి, ఎఫ్ట్యాప్సీ సీనియర్ ఉపాధ్యక్షుడు గౌరా శ్రీనివాస్, అరుణ్ లూహారుకా, మీలాజయదేవ్ తదితరులు పాల్గొన్నారు. | 1entertainment
|
internet vaartha 171 Views
హంగేరీ బాక్సర్తో నేడు ఢీ
న్యూఢిల్లీ : ప్రత్యర్థికి పంచ్ పవర్ రుచి తన తరువాతి గేమ్లో చూపిస్తానని భారత బాక్సర్ విజేందర్సింగ్ పేర్కొన్నాడు. కాగా రెగ్యులర్ బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నాడు. లివర్పూల్లో శనివారం హంగేరికి చెందిన బాక్సర్ అలెగ్జాండర్ హూవర్త్్తో విజేందర్ తలపడనున్నాడు.ఈ సందర్భంగా మీడియా విజేందర్తో ముచ్చటిం చింది. గేమ్ సన్నాహకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంది.నా ప్రతిభను చూపించాల్సిన సమయం రేపటి మ్యాచ్కు ఎంతగానో కృషి చేశాను.నేను చాలా నమ్మకంగా ఉన్నాను,బౌట్లో ప్రత్యర్థికి తన పంచ్ పవర్ రుచి చూపిస్తానని విజేందర్ పేర్కొన్నాడు.ఆమెచ్యూర్ బాక్సింగ్ కెరీర్ బాగా సాగుతుందని,75 కెజీల విభాగంలో ఇప్పటికే మూడు బౌట్స్ గెలిచిన విషయాన్ని విజేందర్ గుర్తు చేశాడు.గత బౌట్ లో ఇంగ్లండ్ బాక్సర్ సోని వైటింగ్ ను మూడవ రౌండ్లో ఓడించాడు.ప్రత్యర్థి అయిదు బౌట్స్ గెలిచాడని, మీపై ఓత్తిడి లేదా అని ప్రశ్నించగా ప్రొషెషన్ బాక్సింగ్లో తాను అంతగా సిరీయస్ బాక్సర్ను కాదని,అయినా బాగానే ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తానన్నాడు.భారత్లో తన విజయం కోసం ప్రార్థించే అభిమానుల
కోసమైనా ఈ బౌట్ను గెలుస్తానని విజేందర్ పేర్కొన్నాడు. | 2sports
|
ఇంగ్లండ్ 182/6 (20 ఓవర్లు)
వెస్టిండీస్ 183/4 (18.1 ఓవర్లు)
గేల్ సెంచరీతో పరుగుల సునామీ
నిలకడగా ఇంగ్లాండ్ టాపార్డర్
ముంబై : వరల్డ్ టి20లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్పై వెస్టిండీస్ గెలుపొందింది. కాగా టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్క దిగి భారీ స్కోర్ సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.ఓపెనర్లు జాసన్ రాయ్,హేల్స్ ధాటిగా ఆడారు. కాగా మొదటి నుంచి భారీ స్కోరు సాధించాలనే టార్గెట్తో ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది.ఇక 37 పరుగులకు రాయ్ వికెట్ కోల్పోయిన తరువాత వచ్చిన బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరు చేశారు.ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా ఆటగాళ్లు నిలకడగా ఆడటంలో స్కోర్ వేగంగా కదిలింది.కాగా రూట్ 48 పరుగులు, బట్లర్ 30 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్ మోర్గాన్ 27 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.విండీస్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్,డ్రేన్ బ్రావో ఒక్కొక్కరు రెండు వికెట్లు తీసుకోగా, బెన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
గేల్ సెంచరీ
ఇంగ్లాండ్ నిర్ధేశిత టార్గెట్ను వెస్టిండీస్ చేధించింది.విధ్వంసక బ్యాట్స్మెన్ క్రిస్గేల్ పరుగుల సునామీ సృష్టించడంతో వెస్టిండీస్ విజయం సాధించింది.మ్యాచ్లో గేల్ వరుస సిక్సర్లతో చెలరేగుతుంటే ఇంగ్లండ్ బౌలర్లు దగ్గర సమాధానం లేకుండా పోయింది.గేల్కు సామ్యూల్ చక్కని సహకారాన్ని అందించాడు.ఈ క్రమంలో గేల్ కేవలం 47
బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం.ఒపెనర్ చార్లెస్ జిరో పరుగుల వద్ద ఔట్కాగా సామ్యూల్స్ 37 పరుగులు,రామ్డిన్ 12 పరుగులు,బ్రావో 2 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా రస్సెల్ 16 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. | 2sports
|
అయితే చివరకు సెన్సెక్స్ 582 పాయింట్ల లాభంతో 39,832 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. క్రూడ్ ధరలు తగ్గడం కూడా మార్కెట్పై సానుకూల ప్రభావం చూపింది.
Stock Market Highlights..
✺ నిఫ్టీ 50లో టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యస్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు బాగా లాభపడ్డాయి. టాటా మోటార్స్ ఏకంగా 17 శాతం ర్యాలీ చేసింది.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. నవంబర్ 1 నుంచి ఆ నిర్ణయం అమలులోకి!
✺ అదేసమయంలో భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు నష్టపోయాయి. భారతీ ఇన్ఫ్రాటెల్ ఏకంగా 9 శాతానికి పైగా పతనమైంది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ మీడియా మినహా ఇతర సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఆటో 4 శాతానికి పైగా, నిఫ్టీ మెటల్ 3 శాతానికి పైగా పరుగులు పెట్టాయి. ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా, బ్యాంక్ ఇండెక్స్లు కూడా 1 శాతానికి పైగా పెరిగాయి.
Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం..
✺ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 1.56 శాతం తగ్గుదలతో 60.59 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 1.24 శాతం క్షీణతతో 55.12 డాలర్లకు తగ్గింది.
✺ అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్గానే ట్రేడవుతోంది. 70.88 వద్ద కదలాడుతోంది. | 1entertainment
|
shashak
ఐసిసి చైర్మన్ శశాంక్ మనోహర్ రాజీనామా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది.వ్యక్తిగత కారణాలతో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటిం చాడు.అయితే అధికారికంగా ఇంకా దానిని ఆమో దించలేదని ఒక ఐసిసి అధికారి వెల్లడించాడు. ఐసిసి సిఇఓ డేవ్ రిచర్డ్స్సన్కు శశాంక్ తన రాజీ నామా లేఖను పంపించారని తెలిపారు. శ్రీనివా సన్ నుంచి శశాంక్ మనోహర్ ఐసిసి చైర్మన్ పదవిని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఐసిసి చైర్మన్గా మే,2016న పదవీ బాధ్యతలు చేప ట్టాడు.ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి ఇండిపెండెంట్ చైర్మన్గా నిలిచాడు.స్వతహాగా లాయర్ అయిన శశాంక్ మనోహర్ గతంలో రెండుసార్లు బిసిసిఐ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు.అనంతరం ఐసిసి చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నిజానికి ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాల పాటు కొనసాగాల్సి ఉంటుంది.అయితే ఏడాది కూడా పూర్తికాకుండానే ఐసిసి చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.నా వరకు అత్యున్నత సేవలను ఐసిసికి అందించాను.కీలక నిర్ణయాలు తీసుకునే సమయం లో నిప్షాక్షికంగా వ్యవహరించాను.
సభ్య దేశాల డైరెక్టర్లు చక్కటి సహకారం అందించారు.అయితే వ్యక్తిగత కారణాల వల్ల చైర్మన్ పదవిలో కొనసా గలేకపోతున్నా,అందుకే రాజీనామా చేస్తున్నా, అందరు డైరెక్టర్లు మేనేజ్ మెంట్,ఐసిసి స్టాఫ్ అం దరికి కృతజ్ఞతలు. భవి ష్యత్తులో ఐసిసి మరిన్ని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని శశాంక్ మనోహర్ రాజీనామా లేఖలో ఆకాంక్షించారు. ఐసిసిలో బిసిసిఐ, ఈసిబి, క్రికెట్ ఆస్ట్రే లియాకు ప్రాధాన్యత తగ్గించడంతో ఈ మూడు దేశాల బోర్డులు శశాంక్ తీరుపై గుర్రుగా ఉన్నాయి. క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యం ఐసిసి చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీ నామా చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.59 సంవత్సరాల శశంక్ కేవలం ఎనిమిది నెలలు ఆ పదవిలో ఉండి ఊహించని విధంగా ఐసిసి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది.అయితే అధికారికంగా ఇంకా దానిని ఆమోదించలేదని ఒక ఐసిసి అధికారి వెల్లడించాడు.ఐసిసి సిఇఓ డేవ్ రిచర్డ్స్ సన్కు శశాంక్ తన రాజీనామా లేఖను పంపించారని తెలిపారు.శ్రీనివాసన్ నుంచి శశాంక్ మనోహర్ ఐసిసి చైర్మన్ పదవిని స్వీకరించాడు. ఐసిసి చైర్మన్గా మే,2016న పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై య్యాడు. గత కొద్ది రోజులుగా బిసిసిఐ,ఐసిసికి మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.శశాంక్ మనోహర్ రాజీనామాపై క్రికెట్ వరల్డ్ ఆశ్చర్యానికి గురైంది.అయితే ఇంత సడన్గా శశాంక్ వైదొలగడంపై క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. | 2sports
|
Hyderabad, First Published 21, Mar 2019, 1:53 PM IST
Highlights
రష్మిక మందాన్న 'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది.
రష్మిక మందాన్న 'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు.
మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంది. తెలుగు, తమిళ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నా.. కన్నడ ఆడియన్స్ మాత్రం ఈ టీజర్ చూసి ఫైర్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నీ లిప్ లాక్ కారణంగా నువ్వంటే అసహ్యమేస్తుందని' ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అవకాశాల కోసం ఇంతగా దిగాజారలా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. తాజాగా వీటిపై స్పందించింది రష్మిక.
ఏదైనా కథలో భాగంగా ఉంటేనే నటిస్తామని, కావాలని ముద్దు సీన్లలో నటించమని చెప్పింది. సినిమా చూస్తే ఈ లిప్ లాక్ సీన్లు తప్పుగా కనిపించవని వెల్లడించింది. అవకాశాల కోసం ఇలాంటి సన్నివేశాల్లో నటించాననే విషయంలో నిజం లేదని, ఇచ్చిన పాత్రకి న్యాయం చేశానని భావిస్తున్నట్లు తెలిపింది. ఇద్దరు ప్రేమికుల మధ్య సందర్భానికి తగ్గట్లుగా నటించామని వివరణ ఇచ్చింది.
Last Updated 21, Mar 2019, 1:53 PM IST | 0business
|
చరణ్ ను పక్కన బెట్టేసిన పవన్ కళ్యాణ్
Highlights
తను నిర్మించనున్న సినిమాలో చరణ్ హీరో అని గతంలో చెప్పిన పవన్
ఇప్పుడు రూటు మార్చి చరణ్ స్థానంలో సాయిధరమ్ తేజ్ ను ఫిక్స్ చేసిన పవన్
ధరమ్ తేజ్ ను కెరీర్ లో నిలబెట్టాలని సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక పొలిటికల్ గా ఫుల్ బిజీ అయిపోయారు. అయితే... సినిమాల్లో నటిస్తూ.. ఇటు సినిమా రంగంలో కూడా బిజీగా ఉన్నారు. ఇలా ఓ వైపు నటుడుగా సినిమాలు చేస్తూనే, మరో ప్రక్కన పొలిటికల్ కమిటిమెంట్స్ తోనూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో నిర్మాతగా కూడా అవతారమెత్తనున్నది తెలిసిందే. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి నితిన్, కృష్ణ చైతన్య చిత్రం ఇప్పటికే మొదలెట్టిన పవన్ తన తదుపరి చిత్రానికి కూడా రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ , త్రివిక్రమ్ బ్యానర్ లో వచ్చే తదుపరి చిత్రం సాయి ధరమ్ తేజతో ఉండనుందని తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ తో సినిమా చేస్తానని ప్రకటించిన పవన్ ఇలా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజని సీన్లోకి తీసుకు రావటం మెగా క్యాంప్ లో చర్చనీయాంశమైంది. మొదట రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా...సాయి ధరమ్ తేజ వరుస ఫ్లాఫ్ లతో ఇబ్బంది పడుతుండటంతో ఆందోళన చెందిన పవన్ చరణ్ ను తప్పించి సాయి ధరమ్ తేజను సీన్లోకి దించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. మొదటి నుంచీ సాయి ధరమ్ తేజ ని నిలబెట్టేందుకు పవన్ తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, బడ్జెట్ ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు' సాంగ్ రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతోంది అయింది. 'రాయుడూ..' అంటూ ఇటీవల టీజర్తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'మిరామిరా మీసం.. మెలి తిప్పాడు జన కోసం' అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పంచె కట్టి, చేతిలో కత్తిపట్టి, మీసం మెలేసి రంగంలోకి దిగిన 'కాటమరాయుడు' జనం కోసం ఏం చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనే ఆసక్తిని ఆ సాంగ్ రేపుతోంది.
Last Updated 25, Mar 2018, 11:40 PM IST | 0business
|
Hyd Internet 88 Views Gold
gold
ముంబై: గ్రామీణ ప్రాంత ప్రజలకు బంగారం ఆభరణాలపై ఆసక్తి తగ్గడంతో పాటు బులియన్ వ్యాపారం మరింత పారదర్శకంగా జరగాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బంగారం డిమాండ్ 8 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. 2017 సంవత్సరంలో బంగారానికి డిమాండ్ తగ్గిందని, సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 24 శాతం తగ్గి 145.9 టన్నులకు చేరుకుందని కౌన్సిల్ వెల్లడించింది. చైనా తరువాత బంగారం వినియోగంలో భారత్ 2వ స్థానంలో ఉండగా.. అది కాస్త ఈ సంవత్సరం బంగారం వినియోగం బాగా తగ్గిపోయిందని,10 ఏళ్లలో 845 టన్నుల సగటుతో పోల్చుకుంటే 2017లో డిమాండ్ 650 టన్నులుగా ఉండవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. | 1entertainment
|
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్) - మమ్ముట్టి
First Published 1, Feb 2019, 10:41 PM IST
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్) - మమ్ముట్టి
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోస్)
Recent Stories | 0business
|
షారుఖ్ కు తెగ నచ్చేసిందట!
ET Bureau| Sep 24, 2015, 03.44 PM IST
కామెడీ నైట్స్ విత్ కపిల్ స్టార్, కమేడియన్ కపిల్ శర్మ తొలి చిత్రం కిస్ కిస్కో ప్యార్ కరూఁ బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ కు తెగ నచ్చేసింది. ఆ సినిమా ఆద్యంతం నవ్వుల అల్లరేనని షారూఖ్ కితాబిచ్చాడు. దర్శక ద్వయం అబ్బాస్-ముస్తాన్ ముస్తాబుచేసిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు షారూఖ్ ఖాన్ హాజరయ్యాడు. సినిమా అంతా తాను కడుపుబ్బిపోయేలా నవ్వుకున్నానని.. ఆ తరువాత తన ట్విట్టరు ఖాతాలో ట్వీట్ చేసాడు. చాలా కాలం తరువాత తనివితీరా నవ్వుకున్నానని, దానికి కపిల్ కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాని ఆ ట్వీటులో చెప్పాడు. షారూఖ్ గతంలో అబ్బాస్-ముస్తాన్ దర్శకత్వంలో 1993నాటి బాజీగర్ చిత్రం, ఆ తరువాత 1999లో వచ్చిన బాదుషా చిత్రంలో నటించాడు. తనకు అత్యంత ఇష్టమైన దర్శక ద్వయంగా వారిని షారూఖ్ చెపుతుంటాడు. ఈ సందర్భంగా షారూఖ్ వరుణ్ ధావన్, కృతిసనన్, వరుణ్ శర్మ, కపిల్ శర్మలతో కలిసి దిగిన గ్రూప్ ఫోటోను కూడా షేర్ చేసుకున్నాడు. | 0business
|
Vaani Pushpa 130 Views increse losses , paytm losses
paytm
బెంగళూరు : పేటిఎం నష్టాలు గతం కంటే మూడురెట్లు పెరిగాయి. ఈ ఏడాదిలోనే 4217 కోట్లకు పెరిగాయని, ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని అంచనా వేస్తున్నారు. పేటిఎం మాతృసంస్థ వన్97 తన మొట్టమొదటి లాభాలను 2021 సంవత్సరంనాటికి ఆర్జించే అవకాశం ఉందని అంచనావేస్తునఆనరు. 207.61 కోట్లు వస్తుందని చెపుతున్నారు. కంపెనీ మొత్తం రాబడులు 8.2శాతం పెరిగి 3579.67 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 3309.61 కోట్లుగా ఉన్న రాబడులు మాత్రం పెరిగాయి. కంపెనీ సమిష్టి నష్టం యూస్తే 4217.20 కోట్లుగా ఉందని వెల్లడించింది. అంతకుముందు ఏడాది 1604.34 కోట్లుగాఉంది. నోయిడా కేంద్రంగాపనిచేస్తున్న సంస్థ వార్షిక నివేదికను వెల్లడించింది. సంస్థ మొట్టమొదటిసారి లాభాలను 207.61 కోట్లమేర మొదటిసారి 2021లో లాభాలకు రాగలదని అంచనావేస్తున్నారు. వన్97 కమ్యూనికేషన్స్ నికరలాభాలు 2026 నాటికి ఇంచుమించుగా 8512.69 కోట్లుగా ఉంటుందని అంచనా. కంపెనీ మొత్తం రాబడులు 8.2శాతంపెరిగి 3579.67 కోట్లుగా ఉంటాయని అంచనా. అంతకుముందు ఏడాది 3309.61 కోట్లకంటే గణనీయంగాపెరిగింది. కంపెనీ ఖర్చుయలు కూడా గణనీయంగాపెరగాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
Jan 02,2018
పుంజుకున్న రూపాయి..
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ పెరిగింది. అమెరికా డాలర్పై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో బ్యాంకర్లు, ఎగుమతి దారులు డాలర్ల విక్రయాలకు మొగ్గు చూపారు. దీంతో సోమవారం మార్కెట్లో డాలర్తో రూపాయి విలువ 41 పైసలు పుంజుకుని 63.67 వద్ద ముగిసింది. ఇంతక్రితం శుక్రవారం రూపాయి విలువ 21 పైసలు కోల్పోయి 63.87 వద్ద నమోదయ్యింది. కొత్త ఏడాదిలో రూపాయి విలువ మరింత పుంజుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మళ్లీ పబ్లిక్లోకి వచ్చిన ఏంజెలీనా జోలి
బ్రాడ్పిట్తో విడిపోయాక ఆరు నెలలు పబ్లిక్కి దూరంగా ఉన్న భామ
TNN | Updated:
Feb 20, 2017, 05:31PM IST
హాలీవుడ్ భామ ఏంజెలీనా జోలి ఆరు నెలల తర్వాత మళ్లీ జనంలోకి వచ్చింది. బ్రాడ్‌పిట్‌తో గొడవలు కారణంగా విడాకుల కోసం గత సెప్టెంబరులో కోర్టుకెక్కిన ఈ భామ అప్పటి నుంచి పబ్లిక్‌కి దూరంగా ఉంటూ.. ఎక్కువ సమయాన్ని ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకునేందుకు కేటాయిస్తోంది. అయితే తాజాగా తన నూతన చిత్రం ‘ఫస్ట్ దే కిల్లెడ్ మై మదర్’ ప్రమోషన్‌లో భాగంగా ఏంజెలీనా అందరి ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఏంజెలీనా పబ్లిక్‌లోకి రావడంతో ఫొటోగ్రాఫర్లు ఆమె ఫొటోలను తీసేందుకు ఎగబడ్డారట.
గతంలో తరచూ పిల్లలను తీసుకుని షాపింగ్‌లకు వెళ్లే ఏంజెలీనా.. బ్రాడ్‌పిట్‌తో విడాకుల అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత విషయాలపై గోప్యం వహిస్తోంది. వివాహ బంధం చెదరడంతో మానసికంగా తాను చాలా దెబ్బతిన్నానని..
కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని ఏంజెలీనా అప్పట్లో చెప్పారు. అయితే బ్రాడ్‌పిట్ మాత్రం విడాకుల పేపర్లు అందుకున్న రెండు నెలల్లోనే అందరి ముందుకు రావడం విశేషం. | 0business
|
Vaani Pushpa 98 Views demand , TATA NANO
Tata nano
న్యూఢిల్లీ: సామాన్యుని కారుగా పేర్కొంటూ టాటాగ్రూప్ఛైర్మన్ లక్ష రూపాయలకే కారు అని నానోకారును స్వయంగా నడుపుకుని వచ్చి ప్రారంభించిన మానసపుత్రిక ఉత్పత్తి ఇపుడు క్రమేపీ అడుగంటిపోతోంది. 2019 తొలి తొమ్మిదినెలల్లో అమ్మకాలను చూస్తే కేవలం ఒక్క కారుమాత్రమే అమ్ముడుపోయింది. ఇపుడు నానో ఉత్పత్తి వఙదానంచూస్తే భద్రతా నిబందనలు, బిఎస్-6 ఉద్దారాల నిబంధనలను అధిగమించలేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ అధికారికంగా వాణిజ్య ఉత్పత్తిని నిలిపివేసినట్లుప్రకటించలేదు. అయితే దేశీయ మార్కెట్లో మాత్రం ఒకే ఒక్కటి అమ్మింది. డిమాండ్, ప్రస్తుతం ఉన్న నిల్వలు,సామర్ధ్యం, నైపుణ్యం వంటి వాటి ఆధారంగా మాత్రమే ఇక వెలికితీయాలని అంచనావేస్తోంది. నానో ముందు బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది.కంపెనీ స్టాక్ఎక్ఛేంజిలకు ఇచ్చిన నివేదికనలు చూస్తే సెప్టెంబరువరకూ ఈ ఏడాది ఒక్క కారునుసైతం ఉత్పత్తిచేయలేదు. ఫిబ్రవరిలోమాత్రం ఒఏ ఒక్కకారును విక్రయించింది. మిగిలిన మాసాల్లో ఒక్క నానోను ఉత్పత్తిచేయనూలేదు, విక్రయించనూలేదు. 2008 జనవరిలో ఆవిష్కరించిన నానో ప్రజలకారుగా పేరుతెచ్చుకుంది. అయితే అమ్మకాలపరంగా ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోయింది. 2018 జనవరి సెప్టెంబరుధ్యకాలంలో టాటామోటార్స్ 297 కార్లను ఉత్పత్తిచేస్తే 299 యూనిట్లు నానో దేశీయ మార్కెట్ అమ్మకాలున్నాయి. 2020 నుంచి నానో ఉత్పత్తిఅమ్మకాలు మొత్తం నిలిపివేయవచ్చన్న సంకేతాలిచ్చింది. 2009 మార్చిలో మార్కెట్కు విడుదలయిన నానోకారు లక్ష రూపాయలు బేసిక్మోటల్తో వచ్చింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుండటంతో టాటామోటార్స్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేనిపరిస్థితి వచ్చింది. పశ్చిమబెంగాల్లోని సింగూరునుంచి గుజరాత్కు తరలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్పత్తి వ్యం పెరిగింది. టాటామోటార్స్ మాజీ ఛైర్మన్ సైరస్మిస్త్రీని తొలగించినట్లుగానే ఈకారును కూడా మార్కెట్నుంచి తొలగించక తప్పదని అంచనా. నానోవల్ల వెయ్యికోట్ల వరకూ నష్టం ఎదుర్కొనవచ్చన్న అంచనాలతో కంపెనీ ఇపుడిపుడే ఉత్పత్తిని అమ్మకాలను తగ్గించుకుంటూ వస్తోంది. అయితే సెంటిమెంట్ఫరంగా ఉత్పత్తిని మాత్రం నిలిపివేయలేకపోతోంది,.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వావ్! సన్నీ లియోన్.. జూనియర్ ఇంజనీర్ పరీక్షలో టాప్ ర్యాంక్!
బిహార్ ప్రజా వైద్య శాఖ నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ పరీక్షలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ టాపర్గా నిలిచింది. దీనికి సంబంధించి సన్నీ ఓ ఫన్నీ ట్వీట్ చేసింది.
Samayam Telugu | Updated:
Feb 21, 2019, 03:17PM IST
హైలైట్స్
అందం, అభినయమే కాదు.. తెలివి తేటల్లోనూ తాను తక్కువేం కాదంటోంది సన్నీ లియోన్.
బిహార్లో జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షలో టాప్ ర్యాంక్!
ఫన్నీ ట్వీట్తో విషయం చెప్పిన సన్నీ..
అసలు విషయం తెలిస్తే షాకవుతారు..
సన్నీ లియోన్.. పరిచయం అక్కర్లేని పేరిది. అందంతో పాటు అభినయంతోనూ లెక్కకు మిక్కిలి అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్కు చెందిన ఈ భామ. తాజాగా ఎవరూ ఊహించనివిధంగా వార్తల్లోకెక్కింది. బిహార్ ప్రభుత్వం నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ పరీక్షలో టాపర్గా నిలిచింది. సన్నీ లియోన్ ఏంటీ.. ఇంజనీర్ ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ సాధించడమేంటీ అనుకుంటున్నారా? బిహార్ అధికారులు కూడా ఇలాగే ఆశ్చర్యపోయారు. సన్నీ కూడా షాక్కు గురవడం కొసమెరుపు. ఇంతకీ ఏం జరిగిందంటే..
బిహార్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఓ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాల్లో టాపర్ స్థానంలో సన్నీ లియోన్ పేరు సూచిస్తోంది. సన్నీ తండ్రి పేరును లియోనా లియోన్గా వెబ్సైట్లో పొందుపరిచారు. అంతేకాదు సన్నీ వయసును 27 ఏళ్లుగా చెబుతోంది. పరీక్షలో సన్నీ లియోన్ 98.50 శాతం మార్కులు, 73.50 పాయింట్లతో టాప్ పొజిషన్లో నిలవడం గమనార్హం.
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మాత్రం ఎలాంటి ఇంజనీర్ పరీక్ష రాయలేదన్నది సుస్పష్టం. అయితే.. సన్నీ పేరుతో ఎవరైనా పరీక్షకు దరఖాస్తు చేసుకొని ఉండాలి, లేదా సాంకేతిక లోపం వల్ల ఫలితాల్లో ఆమె పేరు వచ్చి ఉండాలి. బిహార్ ఇంజనీర్ పరీక్ష ఫలితాల్లో చోటుచేసుకున్న చోద్యం గురించి సన్నీ.. ఓ ఫన్నీ ట్వీట్ ద్వారా వెల్లడించింది. దీంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
HAHA, Im so glad the OTHER me has scored so well !!!!! lol... https://t.co/dV1RTQTN5J
— Sunny Leone (@SunnyLeone) 1550645988000
మూడో ర్యాంక్ మరిత షాక్..
ఫలితాల్లో సన్నీ పేరు మాత్రమే ఇలా వచ్చిందనుకుంటే పొరపాటే.. మూడో ర్యాంక్ సాధించిన అభ్యర్థి పేరు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ అభ్యర్థి పేరు స్థానంలో ‘bvcxzbnnb’. ఈ అభ్యర్థి తండ్రి పేరు ఏంటనుకున్నారు.. అది ‘mggvghhnnnn’. బిహార్ బోర్డ్ ఎగ్జాముల్లో జరిగే అక్రమాలు, మాస్ కాపీయింగ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఓ మెరిట్ లిస్టులో సన్నీతో పాటు ఇలాంటి పేర్లు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు బిహార్ ప్రజా వైద్య ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఎవరో కావాలనే ఈ పేర్లతో పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని.. త్వరలో జరిగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో అసలు నిజం బయటపడుతుందని తెలిపారు. | 0business
|
internet vaartha 177 Views
న్యూఢిల్లీ : భారత్ టి20, వన్డే కెప్టెన్ ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా తాజాగా జరుగుతున్న వరల్డ్ టి20 టోర్నమెంట్కు కూడా ధోనీ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు ధోనీ ఆరు ప్రపంచ టి20 ఎడిన్లలోనూ కెప్టెన్గా వ్యవహరించింది ధోనీ ఒక్కడే.2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ టి20 కఫ్ను ధోనీసేన కైవసం చేసుకుంది.ఇదే ప్రారంభ ఎడిన్.అప్పటి నుంచి భారత జట్టుకు ధోనీనే కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.2006 డిసెంబర్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నస్ బర్గ్లో జరిగిన టి20 మ్యాచ్లో ధోనీ ఆరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు ధోనీ 63 టి20 మ్యాచ్లు ఆడాడు. ధోనీ 2007లో కెప్టెన్గా నియమితుడైనారు. ఆ తరువాత 2009,2010,2012,2014లలో జరిగిన ప్రపంచ కప్ టిఇ20 టోర్నమెంట్లలో భారత్ జట్టును నడిపించాడు.ఇప్పటి వరకు 28 ప్రపంచ కప్ టి20 మ్యాచ్లకు అతను కెప్టెన్గా వ్యవహరించాడు.ఇందులో 18 గెలుపులు,9 ఓటములు ఉండగా ఒక మ్యాచ్ రద్దయింది.వరల్డ్ టి20లో ఎక్కువ మ్యాచ్లకు నాయకత్వం వహించింది ధోనీనే.గత టోర్నమెంట్లో బంగ్లాదేశ్లో శ్రీలంక చేతిలో ధోనీ సేన ఓడిపోయింది.ఈ ఏడాది ధోనీసేననే ఫేవరెట్.ఈసారి కూడా ధోనీ సేన టైటిల్ గెలిస్తే మరో రికార్డు అవుతుంది.వరల్డ్ కప్ను రెండుసార్లు గెలిపించిన కెప్టెన్గా ధోనీ నిలుస్తాడు.కాగా 2007 ధోనీ సేన గెలిచింది.ఆ తరువాత నాలుగు ఎడిన్లలో వేరు వేరు జట్లు టైటిల్ గెలుచుకున్నాయి.అంతేకాదు స్వదేశంలో ఏ జట్టు కూడా ప్రపంచ కప్ను గెలువలేదు.కాగా ఇప్పుడు ధోనీ గెలిపిస్తే అతనికి ఇది ఒక రికార్డు అవుతుంది.ధోనీకి ఇదే చివరి టి20 ప్రపంచ కావచ్చు. | 2sports
|
Hyderabad, First Published 12, Oct 2018, 9:56 AM IST
Highlights
ఈ మ్యాచ్ లో ఆడేజట్టు సభ్యులను జాబితాను గురువారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాజ్ కోట్ టెస్టులో మాదిరిగానే హైదరాబాద్ లోనూ విండీస్ బ్యాటింగ్ చప్పగా సాగుతోంది. అయితే విండీస్ బ్యాట్ మెన్ చేస్ ఒక్కడే మొదటిరోజు ఒంటరిపోరాటం చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు దిశగా సాగుతోంది. అయితే చేస్ సెంచరీకి చేరువయిన(98 పరుగులు) సమయంలో మొదటి రోజు ఆట ముగిసింది. చేస్, హోల్డర్లు మంచి బాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో విండీస్ మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. చివరి క్షణంలో హోల్డర్ వికెట్ ను భారత బౌలర్ ఉమేష్ యాదవ్ వీరి బాగస్వామ్యానికి తెరదించాడు.
భారత భౌలర్లలో ఉమేష్ యాదవ్ 3, కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్ తీసుకున్నారు.
హైదరాబాద్ టెస్ట్ లోనూ భారత్ బౌలర్ల జోరు కొనసాగుతోంది. అయితే క్రీజులో కుదురుకుని మరో వికెట్ తొందరగా పడకుండా హోల్డర్, చేస్ జంట కాస్సేపు అడ్డుకున్నారు. దీంతో 182 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన విండీస్ 286 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా ఆడింది. అయితే ఉమేష్ యాదవ్ హోల్డర్ ని ఔట్ చేయడంతో ఏడో వికెట్ బాగస్వామ్యానికి తెరపడింది. హోల్డర్ 52 పరుగులు చేసి ఔటయ్యాడు.
కానీ చేస్ మాత్రం ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ సెంచరీకి దగ్గరయ్యాడు. ప్రస్తుతం అతడు 94 పరుగులతో నాటౌట్ గా నిలిచి బ్యాటింగ్ చేస్తున్నాడు. మొత్తానికి విండీస్ 94 ఓవర్లలో 290 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది.
కుల్దీప్ యాదవ్ దెబ్బకు వెస్టిండీస్ 113 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయింది. అంబ్రీస్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చేతులెత్తాశాడు. వెస్టిండీస్ 182 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. డౌరిచ్ 30 పరుగులు చేసిన ఉమేష్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు.
భారత్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో శుక్రవారం ఉదయం వెస్టిండీస్ 86 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.హోప్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు. వెస్టిండీస్ 92 పరుగుల స్కోర్ వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. హెట్ మియర్ కుల్దీప్ యాదవ్ బౌలింగులో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో బారత్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 52 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 22 పరుగులు వెస్టిండీస్ స్కోరు వద్ద పావెల్ అశ్విన్ బౌలింగులో ఔట్ కాగా, బ్రైత్ వైటె కుల్దీప్ యాదవ్ బౌలింగులో 52 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో ఆడేజట్టు సభ్యులను జాబితాను గురువారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు విషయంలో నెటిజన్లు.. బీసీసీఐ పై విమర్శలు కూడా చేశారు.
raed more news | 2sports
|
Hyderabad, First Published 3, Feb 2019, 9:26 AM IST
Highlights
రకుల్ప్రీత్ సింగ్ తను చేస్తున్న యోగా విన్యాసాలతో దుమ్ము రేపుతోంది. అయితే అదంతా ఓ బాలీవుడ్ చిత్రం కోసం. అసలు ఆమె ఫిటెనెస్ చూసే ఆ పాత్ర వచ్చిందిట.ఆ బాలీవుడ్ చిత్రంలో యాక్షన్ సీన్స్ కాస్త ఎక్కువగా ఉంటాయిని అందుకోసం ప్రాక్టీస్ మొదలెట్టింది.
రకుల్ ప్రీత్ సింగ్ తను చేస్తున్న యోగా విన్యాసాలతో దుమ్ము రేపుతోంది. అయితే అదంతా ఓ బాలీవుడ్ చిత్రం కోసం. అసలు ఆమె ఫిటెనెస్ చూసే ఆ పాత్ర వచ్చిందిట.ఆ బాలీవుడ్ చిత్రంలో యాక్షన్ సీన్స్ కాస్త ఎక్కువగా ఉంటాయిని అందుకోసం ప్రాక్టీస్ మొదలెట్టింది. అందులో భాగంగానే ఇదిగో ఇలా ఏరియల్ యోగా సాధన చేస్తోంది. ఏమిటిది రకుల్ ఈ విన్యాసాలు అంటే...కూల్ గా..
‘‘ఏరియల్ యోగా చాలా ఛాలెంజింగ్గా ఉంది. నాకు బాగా నచ్చింది. నేను ఎందుకోసం ఇంతలా కష్టపడుతున్నానో నా తర్వాత బాలీవుడ్ చిత్రం చూస్తే మీకే అర్థమవుతుంది’’అని చెబుతోంది రకుల్. ఆమె ఏరియల్ యోగా చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ పంజాబీ బ్యూటీ కెరీర్ పరంగా ఫుల్ స్వింగులో ఉంది. తెలుగు ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్నా తమిళంలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. అన్నదమ్ములు సూర్య(ఎన్జీకే), కార్తీ (దేవ్ ) ఇద్దరూ రకుల్కి ఛాన్స్ ఇచ్చారు. శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్లోనూ ఓ రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అజయ్ దేవగన్ సరసన దేదే ప్యార్ దే, సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మార్జవాన్ చిత్రాల్లో నటిస్తోంది.
రకుల్ మాట్లాడుతూ.. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మర్జావాన్’ అనే సినిమా చేస్తున్నాను. అజయ్ దేవగన్తో ‘దే దే ప్యార్ దే’ పూర్తి చేశాను. ఈ సినిమాకి 80 రోజులు వర్కింగ్ డేస్ ఇచ్చాను. తమిళంలో కార్తీతో చేసిన ‘దేవ్’ వేలంటైన్స్ డేకు రిలీజ్ అవుతుంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతుంది. అలాగే సూర్యగారితో ‘ఎన్జీకే’ పూర్తి చేశా. సమ్మర్లో ఈ సినిమా వస్తుంది.
తెలుగులో కమిట్ అయిన ‘వెంకీమామ’ íసినిమా షూటింగ్ త్వరలో ఆరంభం అవుతుంది. తమిళంలో శివకార్తికేయన్తో కూడా ఓ సినిమా ఉంది. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలున్నాయి. హిందీ, తమిళ సినిమాలు చేయడంవల్ల తెలుగు సినిమాలు ఒప్పుకునే వీల్లేకుండా పోయింది. అయితే ఈ ఇయర్ తెలుగు రిలీజ్లుంటాయి అని చెప్పుకొచ్చింది.
Last Updated 3, Feb 2019, 9:26 AM IST | 0business
|
భారత్లో మేక్సిస్ కామ్ పెట్టుబడులు
కోల్కత (ఏజెన్సీ)| Srinivasulu| Last Modified సోమవారం, 5 మే 2008 (16:07 IST)
మలేషియా అగ్రశ్రేణి మొబైల్ ఫోన్ సంస్థ మేక్సిస్ కమ్యూనికేషన్స్ భారత్లో తమ నెట్వర్క్ విస్తరణ నిమిత్తం 400-500 డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు ఆ సంస్థ చీఫ్ ఎక్జిక్యూటివ్ సందీప్ దాస్ తెలిపారు.
కోల్కతలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్నామని వెల్లడించారు. రుణాలు, ఈక్విటీల ద్వారా ఈ పెట్టుబడులు సమకూర్చగలమని తెలిపారు.
దేశంలోని పది టెలికాం సర్కిల్లలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎయిర్సెల్ సెల్యూలార్ లిమిటెడ్లో మేక్సిక్ 74శాతం పెట్టుబడి కలిగి ఉందన్నది గమనార్హం. మిగిలిన 26శాతం వాటాలు అపోలో హాస్పిటల్స్ ఆధీనంలో ఉంది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
Jan 05,2018
వచ్చే ఐదేండ్లు 6.7శాతం వృద్ధే: ఫిచ్
ముంబయి: వచ్చే ఐదేండ్లలో భారత ఆర్ధిక వ్యవస్థ సగటున 6.7 శాతం వృద్ధి రేటుతో సరిపెట్టుకోనుందని గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. విస్తృతావకాశాలు ఉన్నప్పటికీ ఈ వృద్ధిరేటు తక్కువేనని పేర్కొంది. చైనా, ఇండోనేషియాలు 5.5 శాతం వృద్ధిని నమోదు చేయనున్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే భారత్ అత్యంత యువ దేశమని తెలిపింది. అత్యధిక మంది యువత పనిలో ఉన్నారని వెల్లడించింది. పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయినప్పటికీ తలసరి ఆదాయం తక్కువగా ఉందని, ఉత్పత్తి కూడా బలహీనంగా ఉందని వెల్లడించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
First Published 11, Oct 2018, 2:52 PM IST
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
డీ ట్రంక్ షోను ప్రారంభించిన తార నికిత చతుర్వేది (ఫొటోలు)
Recent Stories | 0business
|
Visit Site
Recommended byColombia
చిత్రంలోని ఒక్కో పాత్రను పరిచయం చేసుకుంటూ వస్తోన్న యూనిట్.. రథసారథి హరికృష్ణ పాత్రను వారం రోజుల క్రితం పరిచయం చేసింది. హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు, హీరో నందమూరి కళ్యాణ్రామ్ నటిస్తున్నారు. అయితే గతంలో వచ్చిన పోస్టర్లో కళ్యాణ్రామ్ను వెనక నుంచి చూపించారు. ఇప్పుడు దసరా సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో హరికృష్ణగా కళ్యాణ్ రామ్ పూర్తి రూపాన్ని చూపించారు. ఎన్టీఆర్ కుర్చీలో టీవీగా కూర్చొని ఏదో చెబుతుంటే.. హరికృష్ణ చాలా వినయంగా ఆ మాటలను వింటున్నంటు ఉంది పోస్టర్.
కాగా, ఈ పోస్టర్ను కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ‘అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ బయోపిక్లో మా నాన్న పాత్రలో నటిస్తుండటం చాలా గర్వంగానూ, భావోద్వేగంగాను ఉంది’ అని కళ్యాణ్ రామ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి పోస్టర్తోనే నందమూరి అభిమానులు పండగ చేసుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త లుక్ వారికి మరింత కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! Feeling proud and emotional about reprising the role of my father in #NTRBiopic https://t.co/wnTwMepbTO
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 1539859325000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
internet vaartha 175 Views
న్యూఢిల్లీ : త్వరలో జరుగనున్న బిగ్బాష్ లీగ్ (బిబిఎల్) షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. బిబిఎల్ 2016-17 ఆరవ సీజన్లో 35 మ్యాచ్లను 40 రోజుల పాటు నిర్వహించనున్నారు. క్రిస్టస్ పండుగ రోజు మ్యాచ్లను నిర్వహించడం లేదని షెడ్యూల్లో వెల్లడించారు.డిపెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్స్,సిడ్నీ సిక్సర్స్ మధ్య డిసెంబర్ 20 న తొలి లీగ్ మ్యాచ్ ఆరంభమవుతుంది.కాగా మరోవైపు ఉమెన్స్ మ్యాచ్లను వీక్షించేందుకు వీలుంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్ 2017 జనవరి 28న జరగనుంది.ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు పాల్గొనే ఈ బిగ్బాష్ లీగ్ను క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తుంది. | 2sports
|
Feb 07,2016
మగవారిలోనూ 'అందమైన' తాపత్రయం
పుణె: అందం అతివల సొంతం. ఇది ప్రపంచమంతా ఆమోదించే సత్యం. స్త్రీల మాదిరిగానే తాము కూడా సమాజంలో అందంగా కనిపించాలని కోరిక ఇటీవలి కాలంలో మొగవారిలోనూ బాగా పెరుగుతోంది. ఇందుకోసం వీరు వేలాది రూపాయలను ఖర్చు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. బ్యూటీ క్రీములు, స్క్రబ్లు, అందాన్ని పెంపొందించుకొనేందుకు వాడే ఉపకరణలపై మగవారు చేస్తున్న ఖర్చు అంతకంతకు పెరగడమే ఇందుకు నిదర్శనం. అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్గా పేరున్న స్నాప్డీల్లో వ్యక్తిగత సౌందర్య విభాగంలో మగవారు చేస్తున్న ఖర్చులు చూస్తుంటే దిమ్మతిరిగి పోతోంది. మహిళలను మించి ఖర్చు చేస్తున్నారు. గత ఏడాదిలో (2015లో) పురుషులు వ్యక్తిగత సౌందర్యాన్ని, ఆకర్షణీయమైన ఛాయను పొందేందుకు గాను మహిళల కంటే కూడా 2.5 రెట్లు అధికంగా డబ్బు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మేలిమి ఛాయ, ఆకర్షణీయమై రూపం పొందేందుకు అవరమైన క్రీములు, ఇతర సౌందర్య పెంపు ఉపకరణాలను వీరు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారట. ఇటీవల స్నాప్డీల్ నిర్వహించిన 'రిపబ్లిక్డే సేల్' మేళాలో కూడా మొబైల్ ఫోన్ల తరువాత అత్యధికులు షేవింగ్ ట్రిమ్మర్లే కొనుగోలు చేశారట, దీనికి తోడు ఫిట్నెస్ ఉపకరణాలకు వీర పెద్దపీట వేస్తున్నారు. ఈ విషయాన్ని స్నాప్డీల్ క్యాటగిరి డెవలప్మెంట్ విభాగం ఉపాధ్యక్షుడు రాహుల్ తనేజా తెలిపారు. వీటితో పాటు మగవారి ఫేస్ స్క్రబ్లు, బాడీ వాష్లు, క్రిమ్ల విక్రయాలు కూడా ఆడవారికంటే ఎక్కువగా ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ సర్వే ప్రకారం గత ఏడాది ఆడవారి కంటే కూడా మగవారు మూడు రెట్లు అధికంగా పెర్ఫూమ్లను కొనుగోలు చేశారు. గత ఆరు నెలల కాలంలో మగవారి ఫెయిర్నెస్ క్రీమ్ల విక్రయాలు దాదాపు 60 శాతానికి పైగా పెరిగాయి. ఈ క్రిములను ఎక్కువగా కొనుగోలు చేసిన వారిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగ్లు నిలిచాయి. ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం స్నాప్డీల్లో మహిళల అలంకరణ, సౌందర్యాభివృద్ధి విభాగాలకు మంచి ఆదరణ ఉందని సంస్థ తెలిపింది. మరోవైపు అలంకరణ విభాగం గడిచిన ఆరు నెలల కాలంలో దాదాపు ఏడు వందల శాతం పెరిగింది. నిత్యాలంకరణ వాడే కాటుక, లిప్స్టిక్, ఐషాడోస్, నెయిల్ పాలిష్, ఐలైనర్లకు బాగా గిరాకీ ఉన్నట్లు సంస్థ వివరించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Jakarta, First Published 20, Aug 2018, 6:24 PM IST
Highlights
ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారులు అదిరిపోయే ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. మొదటి రోజు ఓ స్వర్ణ పతకం భారత వశమవగా, రెండో రోజు మరో స్వర్ణ పతకం లభించింది. ఈ రెండు స్వర్ణాలు కూడా రెజ్లింగ్ విభాగంలోనే లభించడం విశేషం.
ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారులు అదిరిపోయే ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. మొదటి రోజు ఓ స్వర్ణ పతకం భారత వశమవగా, రెండో రోజు మరో స్వర్ణ పతకం లభించింది. ఈ రెండు స్వర్ణాలు కూడా రెజ్లింగ్ విభాగంలోనే లభించడం విశేషం.
ఇవాళ జరిగిన 60కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగట్ సత్తా చాటారు. ఫైనల్లో తన ప్రత్యర్థిని మట్టికరిపించి విజేతగా నిలించారు. దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం మొత్తంగా ఐదో పతకం చేరింది.
ఆసియా క్రీడల మొదటి రోజు పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో బజ్రంగ్ పూనియా పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో షూటర్లు అపూర్వి చండేలా, రవి కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు.
ఇక రెండోరోజైన ఇవాళ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో షూటర్ దీపక్ కుమార్, ట్రాప్ ఈవెంట్ లో లక్షయ్ షెరాత్ ఇప్పటికే సిల్వర్ మెడల్స్ సాధించారు. అయితే తాజా స్వర్ణంతో ఇండియా పతకాల సంఖ్య ఐదుకు చేరింది. | 2sports
|
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్.. హీరోలకంటే తక్కువేమి కాదు!
First Published 5, Mar 2019, 3:17 PM IST
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వరుస సక్సెస్ లు అందుకుంటే రోజుకో బంపర్ అఫర్ తలుపు తడుతుంది. హీరోలు ఏడాదికో సినిమా చేసి సంపాదిస్తే హీరోయిన్స్ నాలుగైదు సినిమాలతో పాటు ఒక ఐటెమ్ సాంగ్ ఒకే చేసినా వారితో సమానంగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు చెప్పవచ్చు.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వరుస సక్సెస్ లు అందుకుంటే రోజుకో బంపర్ అఫర్ తలుపు తడుతుంది. హీరోలు ఏడాదికో సినిమా చేసి సంపాదిస్తే హీరోయిన్స్ నాలుగైదు సినిమాలతో పాటు ఒక ఐటెమ్ సాంగ్ ఒకే చేసినా వారితో సమానంగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు చెప్పవచ్చు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కొంత మంది సినిమా హీరోయిన్స్ రెమ్యునరేషన్ లిస్ట్ ఈ విధంగా ఉంది. అయితే ఈ లెక్కలు సినిమా సినిమాకు కొన్నిసార్లు మారుతుంటాయి. కానీ మినిమమ్ రేట్ ఇవే అని టాలీవుడ్ లో టాక్.
అనుష్క: 3 నుంచి 4 కోట్లు.. సినిమాను బట్టి ఆ నెంబర్స్ మారవచ్చు. బాహుబలి రెండు భాగాలకు కలిపి 5+ కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.
సమంత: సన్ సత్యమూర్తి - అఆ.. వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ తరువాత సమంత 2 కోట్లకు తగ్గడంలేదు.
కాజల్ అగర్వాల్: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్ల అవుతున్నా జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ ఈ మధ్య 2 కోట్ల దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది.
కీర్తి సురేష్:మహానటి ముందు వరకు పెద్దగా క్రేజ్ తెచ్చుకొని కీర్తి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టవద్దంతో 75 లక్షల్లో ఉన్న రెమ్యునరేషన్ ను కోటిన్నరకు దాటించేసింది.
శృతి హాసన్: గబ్బర్ సింగ్ హిట్ తో ఐరెన్ లెగ్ అనే మార్క్ ని తొలగించుకున్న శృతి అప్పటి నుంచి కోటి వరకు పారితోషకాన్ని తీసుకుంటూ స్లోగా కథలను ఎంచుకుంటోంది.
రకుల్ ప్రీత్ సింగ్: మొదటి సక్సెస్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాకు కనీసం 25 లక్షలు కూడా అందుకొని ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు కోటికి పైగా ధర పలుకుతోంది. అయితే స్పైడర్ సినిమా బేబీని కొంచెం డౌన్ చేసింది. లేకుంటే సమంత అనుష్క రేంజ్ లో 2సి తీసుకునేది.
నయనతార: ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కథ నచ్చితే కోటికి ఫిక్స్ అవుతున్న హీరోయిన్స్ లలో నయన ఒకరు. కథ నచ్చితే కాస్త తగ్గే అమ్మాయ్ అని కోలీవుడ్ లో మంచి టాక్ కూడా ఉంది.
రష్మిక మందన్నా: గీత గోవిందం హిట్ తో ఈ బ్యూటీ కూడా సినిమా సినిమాకు నెంబర్ ను పెంచుతోంది. 75 లక్షలకు దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది.
పూజా హెగ్డే: అరవింద సమెత అంతగా ఆడకపోయినా చేతిలో మహేష్ మహర్షి - ప్రభాస్ తో మరో సినిమా చేస్తోంది. కోటీలోపే రెమ్యునరేషన్ ఉన్నా ఆ సినిమాలు క్లిక్కయితే 2 కోట్లను ఈజీగా దాటించేస్తుందని చెప్పవచ్చు.
త్రిషా: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ లలో ఉన్న టాప్ నటి త్రిషా. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తోంది.
తమన్నా భాటియా: ఇటీవల కాలంలో మిల్కీ బ్యూటీ ఫీజులో చాలా తగ్గిందనే చెప్పాలి. ఐటెమ్ సాంగ్ లకు కోటివరకు తీసుకున్న అమ్మడు సినిమాలకు 75 లక్షల లోపే డిమాండ్ చేసింది. కానీ F2 సక్సెస్ తో మళ్ళీ కోటికి రేంజ్ పెంచినట్లు తెలుస్తోంది.
సాయి పల్లవి: ఫిదా సినిమాతో ఒక్కసారిగా సౌత్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ రౌడీ బేబీ మొన్నటి వరకు కోటిని టచ్ చేసినప్పటికీ మారీ 2 - పడి పడి లేచే మనసు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో 65 లక్షల వరకు మార్కెట్ పడిపోయినట్లు టాక్.
నిత్యా మీనన్: సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా రెమ్యునరేషన్ ని కాకుండా ముందు పాత్రను చూస్తుంది. నచ్చితే తన రేంజ్ మార్కెట్ 75 లక్షలు ఇవ్వకపోయినా కాస్త తగ్గి 50 లక్షలయినా తీసుకుంటుందని సమాచారం.
మెహ్రీన్ పిర్జాదా: F2 సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ కూడా 75 లక్షలకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అమీ జాక్సన్: 2.0 సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఈ ఇంగ్లిష్ బ్యూటీ దర్శ తిరిగేది. ఆ సినిమాకు 2 కోట వరకు రెమ్యునరేషన్ ను తీసుకున్న అమీ ఇప్పుడు 75 లక్షలకు దిగింది.
హన్సికా మోత్వానీ: ఎక్కువగా తమిళ్ లో అవకాశాలను అందుకుంటూ 65 లక్షల వరకు ప్రతి సినిమాకు ఫీజు తీసుకుంటున్నట్లు సమాచారం.
అనుపమ పరమేశ్వరన్: 50 లక్షలు
Recent Stories | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఈ యాప్స్ వినియోగంలో భారతీయులే టాప్!
దేశంలోని స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల్లో చాలా మంది సామాజిక, వినోదానికి సంబంధించిన అంశాల గురించే శోధిస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది.
TNN | Updated:
Dec 22, 2017, 02:56PM IST
దేశంలోని స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల్లో చాలా మంది సామాజిక, వినోదానికి సంబంధించిన అంశాల గురించే శోధిస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి మొబైల్ యాప్స్‌లోనే సగటున 70 శాతం మంది గడుపుతున్నట్లు తేలింది. ఈ అంశంలో అమెరికన్ల కంటే భారతీయులే అధికంగా శోధిస్తున్నారు. ఈ యాప్‌లను అమెరికన్లు 50 శాతం మంది మాత్రమే వీక్షిస్తున్నట్లు ఓమిడియార్ నెట్‌వర్క్స్ సంస్థ వెల్లడించింది. వార్తలు, వాణిజ్యం, గేమ్స్ లాంటి యాప్స్ కోసం మొబైల్ ఫోన్లను అమెరికన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు నివేదిక తేటతెల్లం చేసింది. భారతీయులు రోజుకు 200 నిమిషాలు మొబైల్ యాప్‌లో గడుపుతుంటే, అమెరికన్లు 300 నిమిషాలు వెచ్చిస్తున్నారు.
అలాగే సామాజిక మాధ్యమాల వినియోగం భారత్‌లో అధికంగా ఉందని, ఇది ఎంతలా అంటే స్టార్టప్‌ కంపెనీలకు ప్రారంభానికి అవకాశాలు కల్పించేలా ఉన్నాయని ఓమిడియార్ నివేదిక పేర్కొంది. వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా లాంటి 95 శాతం యాప్‌లు భారత్‌లో వినియోగిస్తుంటే, ఇది అమెరికాలో ఇది 55 శాతంగా ఉంది. వినోదాన్ని అందించే యూట్యూబ్ లాంటి వినోదాన్ని పంచే యాప్స్‌ను కూడా 47 శాతం మంది వినియోగిస్తున్నారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ డేటా వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. | 1entertainment
|
sangakkara xi
సంగక్కర ఆల్టైం క్రికెట్ టీం ఇదే..
శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో భారత్ తరఫున ఎవరికి చోటు దక్కిందో తెలుసా?
TNN | Updated:
Jun 29, 2016, 06:17PM IST
శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో భారత్ తరఫున రాహుల్ ద్రవిడ్ ఒక్కడికే చోటు దక్కింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా మరే భారత క్రికెటర్కి ఈ జాబితాలో చోటు దక్కకపోవడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్ మన్ మాథ్యూ హేడన్ కు తన జాబితాలో అగ్రస్థానం ఇచ్చిన సంగక్కర.. ద్రవిడ్కు రెండో స్థానం కేటాయించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్, షేన్ వార్న్లను చేర్చాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారాను ఈ లిస్టులో చేర్చిన సంగక్కర ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లకు స్థానం ఇచ్చాడు. సంగ ఆల్టైం ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ జాబితాలో తన సహచర ఆటగాడు జయవర్థనే పేరు కానీ, జయసూర్య పేరు కానీ లేకపోవడం విశేషం.
సంగక్కర ప్రకటించిన టీమ్ ఇదే.. మాథ్యూ హేడెన్, రాహుల్ ద్రావిడ్ , బ్రియన్ లారా, రికీ పాంటింగ్, అరవింద్ డిసిల్వా(కెప్టెన్), జాక్వలెస్ కల్లిస్, ఆడమ్ గిల్క్రిస్ట్(వికెట్ కీపర్), షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్, చమిందా వాస్. | 2sports
|
ASWAIN
బంగ్లా కెప్టెన్ నుంచి అశ్విన్కు అరుదైన కానుక
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా టాప్ స్పిన్నర్ అశ్విన్ ఒక అరుదైన కానుకను అందుకున్నాడు.ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో అశ్విన్ అత్యంత వేగంగా 250 వికెట్ల తీసుకుని ప్రపంచ రికార్డుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ టెస్టులో కెప్టెన్ ముష్పికర్ రహీమ్ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనతను సాధించాడు.అశ్విన్ వేసిన బంతిని స్వీట్ షాట్ ఆడబోయిన రహీమ్,కీపర్ వృద్దిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.దీంతో గతంలో డెన్నిస్ లిల్లీ పేరిట ఉన్న రికార్డును అశ్విన్ అధిగమించాడు.భారత్లో 208 పరుగుల తేడాతో పరాజయం పొందిన అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ ముష్పికర్ రహీమ్ తాను సంతకం చేసిన బంతిని అశ్విన్కు ఇచ్చినట్లు పేర్కొన్నాడు.అవును మ్యాచ్ బంతితో అశ్విన్ నా వద్దకు వచ్చాడు.నేను అతడి 250వ వికెట్ కావడంతో సంతకం చేశాను.డెన్నిస్ లిల్లీ రికార్డుని అధిగమించాడని విన్నా అని వివరించాడు.ఇలా మ్యాచ్కి సంబంధించిన తీపి గుర్తులను ఇంటికి తీసుకెళ్లడం టీమిండియా సభ్యులకు మాజీ కెప్టెన్ ధోనినే అలవాటు చేశాడని,గతంలో టీమిండియా సాధించిన చిరస్మరణీయ విజయాలను సంబంధించి ధోని అనేక చిహ్నాలను తన వెంట తీసుకెళ్లేవాడని ముష్పికర్ వివరించాడు.అయితే వన్డేల్లో ఎప్పుడైతే ఎల్ఇడి స్టంప్స్ వచ్చాయో అప్పటి నుంచి అంపైర్లు ధోనిని స్టంప్స్ తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు.ఎందుకంటే ఎల్ఇడి స్టంప్ట్స్ చాలా ఖరీదు కాబట్టి.టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసుకున్న బౌలర్గా డెన్నిస్ లిల్లీ పేరిట రికార్డు ఉంది.48 టెస్టుల్లో లిల్లీ ఈ రికార్డును నెలకొల్పాడు.
డెన్నిస్ లిల్లీని అధిగించిన అశ్విన్ :
2011లో వెస్టిండీస్పై అశ్విన్ టెస్టు మ్యాచ్ల్లోకి అరంగేట్రం చేశాడు.బంగ్లాదేశ్తో అశ్విన్ 45వ టెస్టు మ్యాచ్ ఆడాడు.అశ్విన్ ఇప్పటి వరకు 24 సార్లు అయిదు వికెట్లు తీసుకున్నాడు.ఇదిలా ఉంటే టెస్టుల్లో 250 వికెట్ల మైలురాయి చేరుకున్న 18వ బౌలర్గా అశ్విన్ నిలిచాడు.భారత్ తరపున 250,అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరవ బౌలర్ అశ్విన్ నిలిచాడు.అశ్విన్ కంటే ముందు బిషన్సింగ్ బేడి,కపిల్దేవ్,జహీర్,కుంబ్లే,హర్భజన్లు భారత్ తరుపున 250 వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. | 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
స్టార్ ఇండియాకే ఐపీఎల్ మీడియా రైట్స్..!
ఐపీఎల్ మీడియా రైట్స్ని స్టార్ ఇండియా దక్కించుకుంది. ఐదేళ్ల పాటు ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారం,
TNN | Updated:
Sep 4, 2017, 02:20PM IST
ఐపీఎల్ మీడియా రైట్స్‌ని స్టార్ ఇండియా దక్కించుకుంది. ఐదేళ్ల పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం, డిజిటల్ హక్కుల కోసం బీసీసీఐ టెండర్లు నిర్వహించగా.. స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్లకి వీటిని దక్కించుకుంది. దీంతో 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ మీడియా హక్కులు స్టార్ ఇండియా వద్దనే ఉండనున్నాయి. బిడ్డింగ్‌లో సోనీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్న స్టార్ ఇండియా ఎట్టకేలకి తన పంతాన్ని నెగ్గించుకుంది. ఈ హక్కుల కోసం సోనీ రూ.11,058 కోట్లని మాత్రమే బిడ్డింగ్ చేసినట్లు సమాచారం.
ఐపీఎల్ ఆరంభంలో అంటే.. 2008లో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ మ్యాచ్‌ల ప్రసారం కోసం పదేళ్ల కాలానికి రూ.8200 కోట్లతో ఒప్పందం చేసుకుంది. 2015లో డిజిటల్ హక్కులను మూడేళ్ల కాలానికి నోవి రూ.302.2 కోట్లతో దక్కించుకుంది. అయితే.. ఈ సారి టీవీ, డిజిటల్ విభాగాల్లో మొత్తం ఏడు హక్కుల కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించగా.. స్టార్‌ ఇండియా పెద్ద మొత్తంలో బిడ్ చేసి వాటిని సొంతం చేసుకుంది. | 2sports
|
ధోనీ.. బ్లాక్ బ్యాండ్ కట్టుకొని ఆడు: శింబు
Samayam Telugu| Apr 9, 2018, 04.08 PM IST
కావేరీ జల వివాదంలో తమకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేందుకు కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డిమాండ్కు బలం చేకూరుస్తూ తాజాగా తమిళ సినీ పరిశ్రమ మొత్తం ఏకమై నిరసన గళం వినిపించింది. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, ధనుష్, శివకార్తికేయన్, విక్రమ్ వంటి స్టార్ తమిళ హీరోలంతా చేతులు కలిపి నిరసనలో పాల్గొన్నారు. ఇక కోలీవుడ్ నిరసన కార్యక్రమంలో హీరో శింబు పాల్గొనలేదు. అయితే కావేరీ వివాదంపై మాట్లాడేందుకు తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ కర్ణాటక ప్రజలకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. ‘కర్ణాటక ప్రజలకు నాదో విజ్ఞప్తి. ఏప్రిల్ 11న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అక్కడ నివసించే ఓ తమిళుడికి గ్లాసుడు మంచి నీళ్లు ఇవ్వండి. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఈ నిరసనలో కర్ణాటక ప్రజలు మాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా. మనమంతా మనుషులం. ఇలాంటి సమయంలో ఒకరికొకరం సహాయం చేసుకోవడం ఎంతో అవసరం’ అని శింబు చెప్పుకొచ్చారు.
సినీ పరిశ్రమ చేసిన మౌన నిరసనలో తాను ఒదగలేనని, అందుకే ఆ నిరసన కార్యక్రమంలో తాను పాల్గొనలేదని శింబు తేల్చి చెప్పారు. అంతేకాకుండా నిరసనలో పాల్గొనాల్సిందిగా సినీ పరిశ్రమ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పారు. నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్కు వ్యతిరేకంగా తాను చాలా సార్లు పోరాటానికి దిగడం కూడా దీనికి కారణం కావచ్చని శింబు అన్నారు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కూడా శింబు ఓ విజ్ఞప్తి చేశారు. మంగళవారం చెన్నైలో కోల్కతా నైట్ రైడర్స్తో జరగనున్న మ్యాచ్లో ధోనీ బ్లాక్ బ్యాండ్ ధరించాలని శింబు కోరారు. ‘ధోనీపై నాకు ఎంతో గౌరవం ఉంది. రెండేళ్ల తరవాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లోకి అడుగుపెట్టడం నాకెంతో సంతోషకరం. ధోనీ అంటే తమిళనాడు ప్రజలకు ఎంతో ప్రేమ. అందుకే ఆయన బ్లాక్ బ్యాండ్ కట్టుకుని మ్యాచ్ ఆడాలని కోరుతున్నాను. ఇది తమిళనాడు ప్రజల నిరసనకు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది’ అని శింబు వెల్లడించారు. మరి శింబు విజ్ఞప్తిని ధోని పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బెంగాల్పై గెలిచినా.. పట్నా పైరేట్స్ ఔట్
ప్రొ కబడ్డీ లీగ్ నుంచి పట్నా వెనుదిరిగింది. టోర్నీ ఆరంభం నుంచి ఆ జట్టుని గెలిపిస్తూ వచ్చిన పర్దీప్ నర్వాల్ ఆఖరి మ్యాచ్లోనూ రికార్డు స్థాయి ప్రదర్శనతో విజయాన్ని అందించాడు.
Samayam Telugu | Updated:
Oct 7, 2019, 07:42AM IST
హైలైట్స్
ప్రొ కబడ్డీ లీగ్లో ముగిసిన పట్నా పైరేట్స్ పోరాటం
ఆఖరి మ్యాచ్లోనూ చెలరేగిన పర్దీప్ నర్వాల్
సీజన్లో 300 పాయింట్ల మైలురాయిని అందుకున్న పట్నా స్టార్ రైడర్
ఇప్పటికే ప్లేఆఫ్కి చేరిన బెంగాల్ వారియర్స్
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ నుంచి పట్నా పైరేట్స్ ఆదివారం రాత్రి నిష్క్రమించింది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తుకి దూరమైన ఆ జట్టు నోయిడా వేదికగా బెంగాల్ వారియర్స్తో జరిగిన తన ఆఖరి మ్యాచ్లో 69-41 తేడాతో గెలిచి ఇంటిబాట పట్టింది. వారానికి ముందే ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్న బెంగాల్ వారియర్స్ మ్యాచ్లో ఓడినప్పటికీ.. పట్టికలో రెండో స్థానాన్ని కాపాడుకోగలిగింది. మ్యాచ్లో ఏకంగా 110 పాయింట్లు నమోదవగా.. ప్రొ కబడ్డీ చరిత్రలోనే ఇన్ని పాయింట్ల మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.
మ్యాచ్లో 31 సార్లు రైడ్కి వెళ్లిన పట్నా పైరేట్స్ స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ ఏకంగా 34 పాయింట్లు సాధించాడు. దీంతో.. మ్యాచ్ మొత్తం వన్ మ్యాన్ షో తరహాలో జరిగిపోయింది. ఒంటిచేత్తో పట్నాని గెలిపించిన పర్దీప్.. ఒక్క కబడ్డీ సీజన్లోనే 300 పాయింట్లు సాధించిన ప్లేయర్గానూ నిలిచాడు. అతనికి డిఫెండర్ నీరజ్ (5 పాయింట్లు) నుంచి కొద్దిపాటి సహకారం మాత్రమే లభించింది. | 2sports
|
H P PHOTO PRINTER
ముంబై: ప్రముఖ ప్రింటర్ల తయారీ సంస్థ హెచ్సి సరికొత్త ప్రింటర్ను లాంచ్ చేసింది.ముఖ్యంగా సెల్ఫీ ప్రియుల కోసం ఈ ఫోటో ప్రింటర్ను విడుదల చేసింది.భారీగా పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగం,సెల్ఫీలపై యువతమోజు నేపథ్యంలో స్ప్రోకెట్ పేరుతో ఈ ప్యాకెట్ ప్రింటర్ను తయారు చేసింది.స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగారూపొందించిన దీని ధర 8999గా నిర్ణయించింది.ముఖ్యంగా 10-24 సంవత్సరాల మధ్య ఉన్న లక్షలాదిమంది వినియోగదారుల కోసం రూపొందించామని హెచ్పి ఇండియా ప్రింటింగ్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ రాజా కుమార్ రిషీ పేర్కొన్నారు.దీని ద్వారా వినియోగదారులు వారి అద్భుతమైన జ్ఞాపకాలను తక్షణమే ఫ్రింట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.మార్కెట్లో లభ్యమవుతున్న అత్యధిక పోలరాయిడ్ కెమెరాల బడ్జెట్ ధరలతో పోలిస్తే హెచ్పి ప్యాకెట్ ప్రింటర్ ఎక్కువ ధర ఉన్నప్పటికి స్మార్ట్ ఫోన్లకు ఇది బాగా లాభిస్తుందని భావిస్తున్నారు.వనియోగదారులుఆపిల్ యాప్ స్టోర్,గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుంచి అధికారిక స్ప్రోకెట్ యాప్ను డౌన్లోడ్ చేయాలి.బ్లూటూత్ ద్వారా దీన్ని స్మార్ట్ ఫోన్కు కనెక్ట్ చేయాలి.దీని అమెజాన్ ఇండియా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎరుపు,నలుపు,తెలుపు రంగుల్లో లభిస్తుంది. | 1entertainment
|
Suresh 339 Views
ఐపిఎల్ 2016 ప్రారంభానికి ఏర్పాట్లు
ఐపిఎల్ 2016 ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అంతా అమ్మాయిలచే ఇంగ్లీష్ పాప్ బ్యాండ్ టిబిసితో ఒప్పందం కూడ నిర్వాహకులు కుదుర్చుకున్నారు. టిబిసీతోపాటు టెన్సెల్ టౌన్స్ టాప్స్టార్స జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యోయో హనీసింగ్, బాలీవుడ్ నటులు కత్రినాకైఫ్, రణబీర్సింగ్ తదితరులు ఐపిఎల్ ప్రారంభం రోజున ప్రదర్శనలివ్వనున్నారు. | 2sports
|
Visit Site
Recommended byColombia
‘‘గ్రీకువీరుడు.. నా రాకుమారుడు’’ అనే నాగార్జున ఎవగ్రీన్ సాంగ్కి మోడల్స్తో కలిసి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. వచ్చీరావడంతోనే.. నాలుగున్నర కోట్ల మంది మా బిగ్ బాస్ షోను ఆదరిస్తున్నారు.. మీ ప్రేమ ఎప్పుడూ ఎలాగే ఉండాలని కోరుతూ హౌస్లో ఏం జరుగుతుందో మన టీవీ ద్వారా చూపించారు నాగార్జున.
Read Also: బిగ్ బాస్ సీజన్ 3 అన్ని ఎపిసోడ్ల పూర్తి సమాచారం ఒక్క క్లిక్తో
హౌస్లో కిచెన్లో పునర్నవిని కాకాపట్టే పనిలో పడ్డ రాహుల్ కప్పులు కడుగుతూ కలరింగ్ ఇచ్చాడు. ఇక తమన్నా.. రవిక్రిష్ణ ఫేస్ క్రీమ్ని దాచేసి ఆటపట్టించింది.
మరోవైపు ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న దానిపై వరుణ్ సందేశ్ అండ్ బ్యాచ్ సీరియస్గా డిస్కషన్ చేశారు. వితికా,వరుణ్లు ఈసారి భాస్కర్ నామినేట్ అయ్యే అవకాశం ఉందని అంటూ.. పునర్నవిని అడగ్గా నాకు కూడా జె ఫర్ జామకాయ ఎలిమినేట్ అవుతాడని ఇన్ డైరెక్ట్గా జాఫర్ ఎలిమినేట్ అవుతాడని చెప్పకనే చెప్పింది పునర్నవి.
హగ్ కావాలి.. వరుణ్ దుప్పట్లోకి వితికా
ఇక హౌస్లో రొమాంటిక్ జంటగా ఎంట్రీ ఇచ్చిన రియల్ లైఫ్ కపుల్స్ వరుణ్, వితికాలు బెడ్పై ముచ్చట్లు పెట్టారు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో వితికా కాస్త అడ్వాన్స్ అవుతూ భర్తను కౌగిలించుకునే ప్రయత్నం చేసింది. వరుణ్ దుప్పటిలో దూరి నీ హార్ట్ బీట్ వింటా అని అతని గుండెలపై తల పెట్టుకుని పడుకుంది. ఏంటి అలా మీద పడిపోతావ్.. ఓవర్ యాక్షన్ చేయకు అంటూ సర్దిచెప్తూ రొమాన్స్ పండించారు. ఇక వీళ్ల రొమాన్స్ను బయటనుండి చూస్తున్న జాఫర్, శ్రీముఖిలు సెటైర్లు వేసుకున్నారు. ఇక షో చూస్తున్న ప్రేక్షకులకు సైతం వితికా చాలా రొమాంటిక్ గురూ అనిపించేలా ప్రవర్తించింది.
నాగ్ చురకలు..
ఫస్ట్ వీక్ చాలా సరదాగా మాట్లాడిన.. ఈ వీక్లో కంటెస్టెంట్స్కి చురకలు పెట్టే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో మంచి ప్రవర్తనతో ఉన్న వాళ్లను ప్రశంసించారు. ఈవారం మందలించడానికి ట్రై చేస్తా.. లేదంటే వాతలు పెడతా అంటూ ఒక్కో కంటెస్టెంట్ ఈ రెండువారాల్లో హౌస్లో ఎలా ప్రవర్తించారో గుర్తు చేశారు.
ముఖ్యంగా తమన్నా హౌస్ మేట్స్ పట్ల, అలీతో ప్రవర్తించిన తీరుపై వివరణ కోరారు. అయితే తమన్నా తనతో గొడవ పడుతున్న సందర్భంలో అలీ చాలా మెచ్యుర్డ్గా వ్యవహరించారని.. చిన్న వయసులో ఇంత ఓపిక ఉండటం గ్రేట్ అన్నారు. ఇక శివజ్యోతి ఏడుపుపైన, మహేష్తో వరుణ్ గొడవపైన, ఆరాలు తీసి చురకలు అంటించారు.
ఇక ప్రతి వారం లాగే ఈవారం కూడా కంటెస్టెంట్స్తో ఓ సరదా టాస్క్ ఆడిండి.. సీరియస్ మేటర్స్ని రాబట్టారు నాగార్జున. బ్లాక్ అండ్ గోల్డ్ కిరీటాలు ఇచ్చి.. హౌస్లో మీరు హీరోలా భావించే వారికి గోల్డ్ కిరీటం పెట్టి కారణం చెప్పాలని.. విలన్లా భావించే వాళ్లకు బ్లాక్ కిరీటం పెట్టి కారణం చెప్పాలని కోరారు.
అయితే హౌస్ మొత్తం గేమ్ స్టార్టింగ్ నుండే మా హీరో బాబా భాస్కర్ అంటూ అతనికి వరుసగా మూడు కిరీటాలు పెట్టారు. బాబా భాస్కర్ వరుసగా మూడు కిరీటాలతో హ్యాట్రిక్ కొట్టడంతో అతను కాకుండా వేరే వాళ్లను హీరోగా కిరీటం పెట్టాలని కోరారు నాగ్. అయితే విలన్లుగా మాత్రం ఎక్కువ కిరీటాలు.. తమన్నా, వరుణ్ సందేశ్లకు వచ్చాయి. అయితే హౌస్లో ఉన్న 15 మందిలో అషు, పునర్నవి, హిమజలకు క్లీన్ ఛీట్ ఇస్తూ ఒక్క విలన్ కిరీటం కూడా రాలేదు.
కీలకమైన ఎలిమినేషన్.. 8 మందిలో నలుగురు సేఫ్
ఇక ఈవారం ఎలిమినేషన్లో భాగంగా నామినేషన్లో ఉన్న 8 మందిలో నలుగురు సేఫ్ అయ్యారు. తొలి సేఫ్ కంటెస్టెంట్ మహేష్ విట్టా కాగా.. ఆ తరువాత హిమజ, రాహుల్లు ఓట్ల ద్వారా సేఫ్ అయ్యారు. నాలుగో సేఫ్ కంటెస్టెంట్గా శ్రీముఖి గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఎనిమిది మందిలో మిగిలిన నలుగురు వితికా, వరుణ్, జాఫర్, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది సస్పెన్స్గా ఉంచుతూ ఎలిమినేషన్ను రేపటికి వాయిదా వేశారు నాగార్జున. మరి రెండో వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో.
photos courtesy star maa
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
Hyderabad, First Published 20, Apr 2019, 10:24 AM IST
Highlights
ఈ సినిమా కథకు సంబంధించి రకరకాల కథలు, రూమర్స్ మీడియాలో ప్రత్యక్ష్యమవుతున్నాయి. తాజాగా మరో రూమర్ ఇప్పుడు తెలుగు మీడియాని ఊపేస్తోంది. అదేమిటంటే..
మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం 'మహర్షి' . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా కథకు సంబంధించి రకరకాల కథలు, రూమర్స్ మీడియాలో ప్రత్యక్ష్యమవుతున్నాయి. తాజాగా మరో రూమర్ ఇప్పుడు తెలుగు మీడియాని ఊపేస్తోంది. అదేమిటంటే..
పాశర్లపూడి బ్లో అవుట్ సంఘటనని తూర్పు గోదావరి జిల్లా వాసులు మర్చిపోవటం కష్టమే. 1995 కృష్ణా గోదావరి బేసిన్ కు సంబంధించిన గ్యాస్ పైప్ లైన్ తూర్పు గోదావరి జిల్లాలోని పాశర్లపూడి గ్రామం పేలిపోయి గ్యాస్ లీక్ అయి అప్పట్లో సంచలనం అయ్యింది. ఈ గ్యాస్ బ్లో అవుట్ సంఘటన భారతదేశంలోనే అతిపెద్ద బ్లో అవుట్ గా నమోదు అయ్యింది.
ఈ సంఘటన జరిగినప్పుడు పాశర్లపూడి చుట్టుపక్కల ఉన్న యాభైకు పైగా గ్రామాలు పొగతోనూ.. బ్లో అవుట్ నుంచి వచ్చే బూడిదతోనూ కప్పుబడ్డాయి. దాదాపుగా 1500 మందిని తమ ఇళ్ళనుండి ఖాళీ చేయించటం జరిగింది. అయితే సినిమాల్లో ఎందుకనో ఎవరూ ఆ బ్లో అవుట్ గురించి ప్రస్దావించలేదు.
కానీ ఇంతకాలానికి మహర్షి సినిమాలో అది జరిగిందంటున్నారు. 'మహర్షి' సినిమాలో ఈ బ్లో అవుట్ సంఘటన కీలకమై నిలుస్తుందని.. దీంతోనే కథ టర్న్ తీసుకుంటుందని అంటున్నారు. ఈ మేరకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా పూర్తి చేసారట.
ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా మహేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్.
దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్రంలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ తర్వాత మహేష్ తన 26వ చిత్రంగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.
Last Updated 20, Apr 2019, 10:38 AM IST | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gautam Gambhir: ధోనీ కారణంగానే వరల్డ్కప్ ఫైనల్లో 97 రన్స్ వద్ద ఔటయ్యా
2011 వరల్డ్కప్ ఫైనల్లో ధోనీ మాటలు నా మైండ్ సెట్ని మార్చేశాయి. అప్పటి వరకూ లేని సెంచరీ ఆలోచన ధోనీ మాటల కారణంగా నా మనసులోకి వచ్చింది. ఔటయ్యానన్న గంభీర్
Samayam Telugu | Updated:
Nov 17, 2019, 08:22PM IST
Gautam Gambhir, MS Dhoni
భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్
ఆ మ్యాచ్లో 97 పరుగుల వద్ద తిసార బౌలింగ్లో గంభీర్ బౌల్డ్
ఆఖరి వరకూ క్రీజులో నిలిచి సిక్స్తో మ్యాచ్ని ముగించిన ధోని
ధోనీ కారణంగా తనకి సెంచరీ చేజారిందన్న గౌతమ్ గంభీర్
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కారణంగానే 2011 వరల్డ్కప్ ఫైనల్లో తనకి శతకం చేజారిందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆరోపించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4) సెంచరీ ముంగిట తిసార పెరీరా బౌలింగ్లో క్రీజు వెలుపలికి వచ్చి కట్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డయ్యాడు. అప్పుడు నాన్స్ట్రైక్ ఎండ్లో ధోనీ 60 పరుగులతో ఉండగా.. భారత్ విజయానికి 52 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉంది.
Read More: గౌతమ్ గంభీర్ కనబడుటలేదు.. ఢిల్లీలో పోస్టర్స్
వ్యక్తిగత స్కోరు 97 వద్ద ధోనీ మాటల కారణంగానే తన ఫోకస్ మారి వికెట్ చేజార్చుకున్నానని తాజాగా గౌతమ్ గంభీర్ ఆరోపించాడు. ఆ మ్యాచ్లో ఆఖరి వరకూ క్రీజులో నిలిచిన ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6) సిక్స్తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 2011 ప్రపంచకప్ అంటే ధోనీ కొట్టిన ఫినిషింగ్ షాటే అందరికీ గుర్తుకొస్తుంది. ఫైనల్లో సెంచరీ చేజారిన కారణంగా తనకి దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని గంభీర్ వాదన.
Read More: Virat Kohliని చిక్కుల్లో పడేసిన పృథ్వీ షా ‘బ్యాట్ టాకింగ్’ సంబరాలు
ఫైనల్లో 97 పరుగుల వరకూ ఎంతో ఏకాగ్రత ఆడిన మీరు ఎందుకు అలా నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ చేజార్చుకున్నారు..? అని గౌతమ్ గంభీర్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ‘ఇప్పటికే ఈ ప్రశ్నని చాలా మంది అడిగారు. అదొక గుణపాఠంలా యువ క్రికెటర్లకి నేను రెగ్యులర్గా చెప్తుంటాను. ఆ ఫైనల్ మ్యాచ్లో నా వ్యక్తిగత స్కోరు గురించి నేను పట్టించుకోలేదు. నా దృష్టి అంతా శ్రీలంక నిర్దేశించిన టార్గెట్పైనే నిలిపాను. కానీ.. 41వ ఓవర్ ముగిసిన తర్వాత ధోనీతో పిచ్ మధ్యలో నేను మాట్లాడుతుండగా.. అతను నీ సెంచరీకి ఇక మూడు పరుగులు కావాలి అని చెప్పాడు. ఆ తర్వాత ఇక స్ట్రైకింగ్కి వెళ్తున్న సమయంలోనూ మూడు పరుగులు చేస్తే..? నీ శతకం పూర్తవుతుంది అని గుర్తుచేశాడు. దీంతో.. అప్పటి వరకూ ఉన్న నా దృష్టి.. సడన్గా సెంచరీ వైపు మళ్లింది. నా మైండ్ సెట్ కూడా మారిపోయి.. వ్యక్తిగత రికార్డ్ గురించి ఆలోచించి ఔటైపోయాను. ఒకవేళ ధోనీ ఆ సెంచరీ గురించి గుర్తు చేయకుండా ఉండింటే..? నేను సులువుగా శతకం సాధించేవాడ్ని’ అని గంభీర్ వెల్లడించాడు.
India vs West Indies సిరీస్ షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్, వైజాగ్లో మ్యాచ్లు
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
ఐటీ దిగ్గజంలో ఆధిపత్య సంక్షోభమా!
- ఇన్ఫోసిస్లో వ్యవస్థాపకులకూ బోర్డుకు మధ్య పెరుగుతున్న అంతరం
- ఆర్థిక నిర్ణయాలు, మంత్రి భార్యకు బోర్డులో స్థానమే కారణమా!
- వివిధ రూపాల్లో బయటికొస్తున్న లుకలుకలు
- మాజీలను ఎదుర్కొనేందుకు ఇన్ఫీలో ప్రయి'వేటు' న్యాయ వ్యవస్థ ఏర్పాటు
- చైర్మెన్ను ఇంటికి పంపాలంటున్న మాజీలు
- ఉద్యోగులు, వాటాదారుల్లో పెరుగుతోన్న ఆందోళన
దేశీయంగా మరో దిగ్గజ సంస్థలో ఆదిపత్య పోరు రాజుకున్నట్టు కనిపిస్తోంది. టాటా సంస్థలో అంతర్గత వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో.. తాజాగా ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్లో అంతర్గత పోరు బయటకు వస్తోంది. ప్రస్తుత యాజమాన్యానికి సంస్థ వ్యవస్థాపకులకు మధ్య లుకలుకలు ఒక్కొక్కటిగా బయటకు పొక్కుతున్నాయి. ఈ వార్తలు ఉద్యోగులను ఇన్వెష్టర్లతో సహా కార్పొరేట్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదంటూ కంపెనీ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. వ్యవస్థాపకులతో పాటు ఇతర కీలక అధికారులు, మాజీ అధికారులు మీడియా వేదికగా కొత్తకొత్త ఆరోపణలతో తమ అంసతృప్తిని వెల్లడిస్తున్న నేపథ్యం ఇన్ఫోసిస్లో ఏదో జరుగుతుందోనన్న భయం మార్కెట్లను, మదుపరులను, సంస్థ ఉద్యోగులను వణికిస్తోంది.
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: అసలు వివాదం ఏమిటంటే.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యులైన నారాయణ మూర్తి, క్రిస్ గోపాల కృష్ణన్, నందన్ నీలేకనీలు గత నెల ఇన్ఫోసిస్ బోర్డుకు ఒక లేఖ రాస్తూ పలు విషయాలపై తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. ఇందులో ప్రధానంగా ఇన్ఫీ సీఈవో విశాల్ సిక్కా వేతన ప్యాకేజీని పెంచడం, మాజీ కీలక ఉద్యోగులు రాజీవ్ బన్సాల్, మైఖేల్ రే, డేవిడ్ కెన్నడీలకు భారీ మొత్తంలో ప్యాకేజీ ఇచ్చి సంస్థ నుంచి సాగనంపడంపైన వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి తోడు వ్యవస్థాపకులు ప్రధానంగా కేంద్ర మంత్రి జయంత్ సిన్హా సతీమణి పునితా సిన్హాను బోర్డులోకి తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డుకు వ్యవస్థాపకులకు మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. ఈ విషయం సీరియస్ అవుతున్న నేపథ్యంలో సంస్థ ప్రస్తుత చైర్మెన్ ఆర్.శేషశాయి వివాదాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సలహాలకు గాను ప్రయివేటు న్యాయ సంస్థను ఏర్పాటు చేసుకోవడంతో వివాదం మరింత తీవ్రస్థాయికి చేరింది. వాస్తవానికి కంపెనీలో వ్యవస్థాపకులు, వారి కుటుంబాల వారికి ఇన్ఫీలో 12.75% వాటా ఉంది. కంపెనీ తన అవసరాల దృష్ట్యా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా వీరు అడ్డుపడుతున్నట్టుగా ఇప్పుడున్న బోర్డు అధికారులు, యాజమాన్యం అభిప్రాయపడుతోంది.
విలీనాలతో మరింత పెరిగిన అంతరం..
అంతార్జతీయంగా అప్లికేషన్ అభివృద్ధి- నిర్వహణ, మౌలిక నిర్వహణ, బీపీవో సేవల వ్యాపారం ఇటీవలి కాలంలో బాగా నెమ్మదిస్తూ వస్తోంది. కొత్తదనం-విలువ జోడింపు (వ్యాలూయాడెడ్) సేవలపై దృష్టి సారించాలని ప్రస్తుత ఇన్ఫీ సీఈవో సిక్కా తరుచూ సూచిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కొన్ని కంపెనీలను ఇన్ఫీలో విలీనం చేశారు. ఈ క్రమంలోనే నిబంధనలను పక్కనబడుతూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు ఆరోపణలూ ఉన్నాయి. అయితే ఈ కొనుగోళ్ల విషయంలోనూ కొందరు వ్యవస్థాపకులు తీవ్ర అభ్యంతరాలు, నిరుత్సాహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
కంపెనీ వివరణ ఇలా ఉంది..
సిక్కా వేతన ప్యాకేజీ పెరిగినప్పటికీ.. వాస్తవానికి ఆయనకు నగదు రూపంలో లభిస్తున్న వేతనం తగ్గింది. ప్రధానంగా స్టాక్ ఆఫ్షన్లలోనే ఆయన ప్యాకేజీని పెంచినట్టు కంపెనీ వెల్లడించింది. అయితే స్టాక్ ఆఫ్ఫన్లు వ్యాపార లక్ష్యాలకు అనుసంధానమై ఉంటాయి కావున వాటిని సాధిస్తేనే సిక్కాకు ప్రయోజనం లభిస్తుందన్నది కంపెనీ మాట. పునితా సిన్హా నియామకాన్ని కంపెనీ సమర్థించుకుంది. ఆమెకు బోర్డు డైరెక్టరుగా పదవిని చేపట్టేందుకు అన్ని అర్హతలుండటం వల్లే పునితా సిన్హాను ఆ పదవికి ఎంపిక చేసినట్టు కంపెనీ తెలిపింది. ఉద్యోగ ఒప్పందన నియమనిబంధన ప్రకారమే ఇటీవల సంస్థను వదిలిన రాజీవ్ బన్సాల్, మైఖేల్ రే, డేవిడ్ కెన్నడీలకు ప్యాకీజీలను ప్రకటించడం జరిగింది.
'టాటా' ఉదంతం పునరావృతం అవుతుందా..!
అధిపత్యం పోరుతో ఇటీవల వివాదాల్లోకి కూరుకుపోయిన టాటా ఉదంతం ఇన్ఫోసిస్ విషయంలోనూ పునరావృతం అవుతుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే టాటాల వివాదానికి ఇన్ఫీలో వివాదానికి మధ్య చాలా అంతరం కనిపిస్తోంది.
టాటా విషయంలో రతన్కు, మిస్త్రీలకు మధ్య ప్రధానంగా వివాదం కేంద్రీకృతమై కనిపించిన సంగతి తెలిసిందే. కాగా, ఇన్ఫోసిస్ విషయంలో సిక్కాకు వ్యవస్థాపకులకు మధ్య వివాదం లేదు. కేవలం బోర్డు, వ్యవస్థాపకులకు మధ్యనే కొన్ని వివాదాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి గాను బోర్డు మరింత పరిణతితో వ్యవహరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వీటిని తారాస్థాయి వరకు తీసుకుపోవడం వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటుంది.
ప్రస్తుత చైర్మెన్ వెంటనే వైదొలగాలి : మాజీలు
ఇన్ఫోసిస్ వ్యవస్థాకుడిగా బోర్డు నిర్ణయాలపై వివరణ కోరే అధికారం నారాయణ మూర్తికి ఉందని సంస్థ మాజీ ఫైనాన్షియల్ ఆఫీసర్, వాటాదారు వి. బాలకృష్ణన్ అన్నారు. వ్యవస్థాకులకు, బోర్డుకు మధ్య వివాదాల పరిష్కారం దిశగా పని చేయాల్సిన సంస్థ చైర్మెన్ ఆర్.శేషశాయి విఫలమయ్యారని ఆయన అన్నారు. ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థాపకులతో నేరుగా సంప్రదించి వారి నిర్ణయాలను తెలియజేసేందుకు ఆయన స్థానంలో మధ్యంతర చైర్మెన్ను నియమించాలని ఆయన కోరారు. సిక్కాతో వ్యవస్థాపకులకు ఇబ్బంది లేదన్న ఆయన విశాల్ జీతాన్ని పెంచేయడాన్ని వాటాదారులు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. బోర్డు నిరాశపరుస్తోందని అన్నారు.
అతిపెద్ద ఇన్ఫీసామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యవస్థాపకులు పెద్ద సంఖ్యలో షేరుహోల్డర్లు, వాటాదారులు ప్రయోజనాన్ని కాపాడేలా బోర్డును ప్రశ్నించే హక్కు ఉందని అన్నారు. మరోవైపు మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పారు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవస్థాకుడిగా నారాయణ మూర్తి అడిగిన ప్రశ్నలు సబబేనని పారు అన్నారు. అభిప్రాయబేధాలు తగ్గించుకొనేందుకు ఇరువురు టీవీలో బహిరంగ చర్చకు రావాలని ఆయన సూచించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Feb 04,2018
తెలుగు రాష్ట్రాల్లో ప్లాంటు..!
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ సామగ్రి ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నామని ఎవరెస్ట్ ఇండిస్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ సంఘీ తెలిపారు. ఇందుకోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టుగా ఆయ తెలిపారు. అయితే ఇంకా దీనిపై స్పష్టత రాలేదన్నారు. ఎవరెస్ట్ ఇండిస్టీస్ విభాగమైన స్టీల్ బిల్డింగ్ సొల్యుషన్స్ ప్రెసిడెంట్ మనీష్ గార్గ్తో కలిసి దేశంలోనే తొలిసారిగా ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ (పీఈబీ) టెక్నికల్ మాన్యువల్ను సంఘీ విడుదల చేశారు. రూఫింగ్, సీలింగ్, వాల్, ఫ్లోరింగ్ వంటి ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ సొల్యుషన్స్ అందించే తమ కంపెనీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిసారించిందని అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.