page_content
stringlengths 11
4.1k
|
---|
స్వీట్ షాక్ ఇచ్చిన బాలయ్య, పూరి.. ముందే వచ్చేస్తున్నారు!
విలన్స్కు 101 ఫీవర్... ఫ్యాన్స్కు బంపర్ ఆఫర్... స్టంపర్ ఈజ్ సింప్లీ సూపర్... సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే డిస్కషన్...
నటసింహం వేట ఎలా ఉండబోతుందనేది దర్శకుడు పూరి జగన్నాథ్ ‘స్టంపర్’ అనే చిన్న శాంపిల్ తో చూపించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘పైసా వసూల్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. అభిమానులయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సంతోషంలో వారికి ఇంకో శుభవార్త. ‘పైసా వసూల్’ను సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతమందించిన పాటల్ని అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ‘‘నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణగారు ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలో ఇరగదీసి నటించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లను ఆయన డూప్ లేకుండా చేశారు. ఇప్పటివరకు ఆయన్ను చూడని విధంగా, ఓ కొత్త పాత్రలో ఇందులో చూస్తారు. తొలిసారి బాలకృష్ణగారితో పని చేస్తున్నందుకు గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. మా నిర్మాత ఆనందప్రసాద్గారు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమా బాగా రావడానికి కృషి చేశారు’’ అన్నారు.
నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన ‘పైసా వసూల్’ స్టంపర్కు అద్భుత స్పందన లభిస్తోంది. ‘తమ్ముడూ... నేను జంగిల్ బుక్ సినిమా చూడలె . కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి’, ‘మందేసిన మదపుటేనుగునిరా! క్రష్ ఎవ్రీవన్’ డైలాగులు అభిమానులను అలరిస్తున్నాయి. సినిమా కూడా ఇదే రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారి ఇమేజ్కి, కథకు తగ్గ పాటలను అందించారు అనూప్ రూబెన్స్ . త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
ఈ సినిమాని ముందుగా సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అంతకంటే ముందే సెప్టెంబర్ 1న సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించి నందమూరి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది చిత్ర బృందం.
శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్–హాలీవుడ్ నటుడు కబీర్ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. ఇంకా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్ జిత్ తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్.
ఫ్యామిలీ కోసం ఎన్టీఆర్ ఎక్కడికి వెళుతున్నాడా అనుకుంటున్నారా... రియల్ లైఫ్ ఫ్యామిలీ కోసం కాదండీ... రీల్ లైఫ్ ఫ్యామిలీ కోసం ఎన్టీఆర్ వరంగల్ వెళుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. కాగా తాజా వార్తల ప్రకారం తదుపరి షెడ్యూల్ ని వరంగల్ లో ప్లాన్ చేసారట డైరెక్టర్ త్రివిక్రమ్.
'అరవిందసమేత వీరరాఘవ' రామలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఫ్యాకన్ నేపధ్యం ఉన్న ఈ స్టోరీ లైన్ రెండు కుటుంబాల మధ్య సాగుతుందట. ఎన్టీఆర్ ఫ్యామిలీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను వరంగల్ లో చిత్రీకరించడానికి లొకేషన్స్ సెలెక్ట్ చేసాడట త్రివిక్రమ్. అందుకే ఎన్టీఆర్ వరంగల్ వెళుతున్నాడు. అక్కడ ఓ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా చిత్రీకరించబోతున్నారట. మొత్తం మీద ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ టైప్ అయిన త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే టార్గెట్ తోనే ముందుకు సాగుతున్నాడు. మరి ఈ కాంబినేషన్ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచిచూద్దాం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంది.
కాయలు, పెద్ద Tits, కొవ్వు
ప్యూర్టో రికో, పోర్న్ ప్రకృతి, క్లోసప్ షాట్లు, ఆరోగ్యకరమైన ముడ్డి
హార్డ్ గ్రూప్ porn, బుజ్జగింపు వేళ్లు
బ్రెజిలియన్ porn, లాటిన్ పోర్న్
లాటిన్ పోర్న్ లవర్స్, ఆరోగ్యకరమైన గాడిద, పెద్ద వక్షోజాలను, ఫన్నీ వీడియో, బ్రెజిలియన్ పోర్న్
ఆరోగ్యకరమైన ముడ్డి షాట్, క్లోజప్
అందమైన అమ్మాయిలు ఆరోగ్యకరమైన ముడ్డి
బ్రెజిలియన్ పోర్న్ ఆరోగ్యకరమైన ముడ్డి, మంచి నాణ్యత వీడియోలు |
Home తెలుగు Telugu News మీ ప్రేమ, ఆదరణే నన్ను, మహేశ్ను నడిపిస్తున్నాయి: నమ్రత
మీ ప్రేమ, ఆదరణే నన్ను, మహేశ్ను నడిపిస్తున్నాయి: నమ్రత
సూపర్ స్టార్ మహేష్బాబు ‘ఏఎంబీ’ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్సును ప్రారంభించిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్లో నిర్మించిన ఈ మల్టీప్లెక్సును డిసెంబరు 2న కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తన మామయ్యతో కలిసి దిగిన ఫొటోను మహేష్ సతీమణి నమ్రత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. . ‘మీ ప్రేమ, ఆదరణే.. నాకు, మహేష్బాబుకు బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాయి. మా కోసం వచ్చి, కార్యక్రమాన్ని ఇంకా ప్రత్యేకం చేసిన మీకు ధన్యవాదాలు డాడ్ (కృష్ణ). మాకు స్ఫూర్తిదాయకం మీరే’ అంటూ ‘అంతులేని ప్రేమ’ అనే హ్యాష్ట్యాగ్ను నమ్రత జత చేశారు.
రెండో రోజుల క్రితం నమ్రత 150 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు సోషల్మీడియాలో పేర్కొన్నారు. అన్నీ సర్జరీలు విజయవంతమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ దత్తత తీసుకున్న సిద్ధాపురం, బుర్రిపాలెం గ్రామాల్లోని చిన్నారులకు ఈ ఉచిత సేవలు అందించినట్లు తెలుస్తోంది. ‘భరత్ అనే నేను’ తర్వాత మహేష్ ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు కొత్త కష్టాలు.. ఎగ్జిట్ క..
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు కొత్త కష్టాలు.. ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్కు ఎక్కిన పేర్లు
ఈసీఎల్కు ఎక్కిన నవాజ్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకుని పదవి కోల్పోయిన ఆయన ఇకపై దేశం విడిచి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. షరీఫ్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లను ప్రభుత్వం ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్లో చేర్చింది.
షరీఫ్తోపాటు ఆయన కుటుంబ సభ్యులు లండన్లో ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఈ ఏడాది జూలైలో పాక్ సుప్రీంకోర్టు నవాజ్ను అనర్హుడిగా ప్రకటించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
సుప్రీం తీర్పు నేపథ్యంలో నవాజ్ ఆయన కుటుంబ సభ్యులు, అల్లుడిపై నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) సెప్టెంబరులో మొత్తం 8 కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వారు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించే ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ఈసీఎల్)లో షరీఫ్, ఆయన కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మర్యమ్, అల్లుడు మొహమ్మద్ సఫ్దర్ పేర్లను చేర్చారు.
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
స్మార్ట్ఫోన్ వెళుతరు కళ్లకు మంచిదేనా?
బావ జూ.ఎన్టీఆర్కి, చరణ్కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్దే.. అల్లు అర్జున్!
మా ఆవిడను ఆ సమయంలో టచ్ చేస్తే తంతుంది, ముద్దు పెడితే చెంప చెళ్లుమన్పించింది, శృంగారం మాట ఎత్తితే
సెలబ్రిటీ కృష్ణ జింక (black buck) లైఫ్ సెటిల్ అయినట్టే ..😂 – YVR's అం'తరంగం'
కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల ఎత్తులకు పైఎత్తులు వేసి, అధికారంలో భాగస్వామ్యమై తొలి విజయం సాధించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇప్పుడిక ఇతర రాష్ట్రాలపై దృష్టిని సారించారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా రజనీపాటిల్ ను నియమించినట్టు రాహుల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గుజరాత్ వ్యవహారాల కోసం ఏఐసీసీ కార్యదర్శులుగా జితేంద్ర బాగెల్, బిస్వా రంజన్ లను, బీహార్ వ్యవహారాల కోసం వీరేంద్ర సింగ్ రాథోడ్, రాజేష్ లిలోథియాలను, ఏఐసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ గా నదీమ్ జావెద్ ను నియమిస్తూ, రాహుల్ ఉత్తర్వులు జారీ చేశారు. |
మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన గెస్ట్ రోల్ కోసం ముగ్గురు హీరోయిన్లు ఆడిషన్స్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు ఎవరనే విషయంలోకి వెళితే...
రంభ, పూనమ్ కౌర్, 'ఆనందం' ఫేం రేఖ. ఈ ముగ్గురిలో ఎవరికి 'సైరా' లో నటించే అవకాశం దక్కుతుందని పరిశీలిస్తే... 'ఆనందం' రేఖ కి అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే...
రంభ ప్రెగ్నెంట్. దాంతో 'సైరా' టీం అడిగిన డేట్ కేటాయించలేకపోతోందట. కాబట్టి రంభ ఈ అవకాశాన్ని మిస్ అయినట్టేనని ఫిల్మ్ నగర్ టాక్. ఇక పూనమ్ కౌర్ ని తీసుకోవడానికి ఓ చిక్కు ఉందని తెలుస్తోంది. కొన్నాళ్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి పూనమ్ కౌర్ కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు పూనమ్ కౌర్ పై గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలో పూనమ్ కౌర్ కి 'సైరా' లో నటించే అవకాశం ఇస్తే... పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందేమోననే ఆలోచనలో పడ్డారట. ఈ నేపధ్యంలో 'ఆనందం' ఫేం రేఖకు ఈ సినిమాలో నటించే అవకాశం మెండుగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఎవరికి ఈ అవకాశం దక్కుతుందో వేచి చూడాల్సిందే.
#RRR 500 కోట్లు బిజినెస్ ఖాయం
#RRR టైటిల్ అది కాదా?
బాబు సర్కార్ దోపిడీపై తాజాగా..!!
బ్యూటికోసం బియ్యం నీళ్లు Archives - Latest Political News _ Telugu Movie News & Reviews - Newsmarg.com
మోహన్ బాబు, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి లకు ప్రధాని మో..
మోహన్ బాబు, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి లకు ప్రధాని మోదీ లేఖలు
మహాత్మా గాంధీ జయంతి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలు ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వివిధ రంగాల్లోని ప్రముఖులకు లేఖలు రాస్తున్నారు. ఈ రోజు ఆయన తెలుగు సినీ ప్రముఖులకు లేఖలు రాశారు. అందులో దర్శకుడు రాజమౌళి, సినీ నటులు మోహన్ బాబు, మహేశ్ బాబు, ప్రభాస్ ఉన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని మోదీ కోరారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. అలాగే మోదీ యాప్లో అభిప్రాయాలను పంచుకోవచ్చని మోదీ సూచిస్తున్నారు.
ఫర్ఫెక్ట్ క్లియర్ స్కిన్ పొందడానికి 10 సింపుల్ స్టెప్స్ ..!! _ 10 Simple Steps To Get Perfect Skin - Telugu BoldSky
Read more about: skin care home remedies glowing skin clear skin చర్మ సంరక్షణ హోం రెమెడీస్ గ్లోయింగ్ స్కిన్ క్లియర్ స్కిన్
ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్న రిజర్వ్ బ్యాంక్
భారత ఆర్థిక వ్యవస్థలోకి గురువారం నాడు 12 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా ఈ డబ్బును చలామణిలోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది.
ఆర్థిక సేవల సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, గడచిన సెప్టెంబర్ నెలలో డిఫాల్ట్ గా మారడంతో, ఎకానమీలో ద్రవ్య కొరత ఏర్పడిన కారణంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా రూ. 12 వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నామని, మల్టిపుల్ సెక్యూరిటీ ఆక్షన్ విధానంలో కొనుగోలు ఉంటుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
12 చుక్కలు, మధ్యచుక్క 8 వరకు
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరిగిన విషయం తెలిసిందే. ఎండలు ఎక్కువగా ఉండటం, సమంత ఎండలు తట్టుకోలేక సెట్ లో సొమ్మసిల్లి పడిపోవడంతో మరో రెండు రోజులు షూటింగ్ ఉన్నప్పటికీ, ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ చేరుకుంది ఈ చిత్రం యూనిట్.
చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఆరంభమవుతోంది. మే 9 నుంచి సెకండ్ షెడ్యూల్ ఆరంభంకానుందట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాంచరణ్ పల్లెటూరి కుర్రాడిగా చాలా రగ్డ్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రాంచరణ్ స్టిల్స్ కొన్ని బయటికి వచ్చాయి. ఈ సినిమాలోని పాత్ర కోసం రాంచరణ్ మౌల్డ్ అయిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది.
గసగసాలతో స్వీట్ హల్వా ఎలా తయారుచేయాలో చూద్దాం… _ Telugu Health Tips |
బిజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోస్టర్ వార్ ..!
ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమె ఉండడంతో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బిజేపీ, కాంగ్రెస్ పోటా పోటీగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ ప్రచారపర్వాన్ని వేడేక్కిస్తునారు అయితే కాంగ్రెస్ పార్టీ కొంచే బిన్నంగా ప్రచారం చేస్తూ హిందూ ఓటర్లను ఆకర్షితులను చేసే ప్రయత్నం చేస్తోంది. భోపాల్లో రాహుల్ ర్యాలీ సందర్భంగా ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ప్లెక్షీలు ఇప్పుడు వివాదాష్పధంగా మారాయి.
వారు పెట్టిన పోస్టర్లలో రాహుల్ ని గొప్ప శివ బక్తుడిగా ఫోటోలు పెట్టారు ఆయన గంగా జలంతో శివ లింగాన్ని అభిషెకిస్తున్నట్లుగా ప్లెక్సీలు ఏర్పాటు చేసారు. దీనితో కాంగ్రెస్ పోస్టర్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అన్నికలకు ముందు మాత్రమె ఆయనకు గుళ్ళు, గోపురాలు గుర్తోస్తాయని బీజేపీ నేతలు ఎద్దేవా చేసారు. ఎన్నికల ముందు చేసే జిమ్మిక్కులను ప్రజలు అర్ధం చేసుకోగలరని తెలిపారు.
Previous పెట్రోల్, డీజిల్ లీటర్ 35కే ఇస్తా… రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్స్..!
2.0 మూవీపై చెలరేగుతున్న వివాదం..!
మహా కూటమి ప్రజా మేనిఫెస్టో విడుదల
ఎస్ బీ ఐ డెబిట్ కార్డులు ఈ నెల 30 తరువాత పనిచెయ్యవు కారణం ఇదే..!
3 సంవత్సరాల బాలిక నోటిలో దీపావళి బాంబు పెట్టి పేల్చేసిన యువకుడు..!
వాట్సాప్ కొత్త అప్డేట్ తో చెలరేగిపోండి!
ముఖ్య వార్తలు
విజయవాడలో దళిత హక్కుల దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు _ CPI(M) AP
పార్టీ కార్యక్రమాలు
పార్టీ చరిత్ర
ఫోటో గ్యాలరీ
వీడియో గ్యాలరీ
తూర్పుగోదావరి
విజయవాడలో దళిత హక్కుల దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు |
విశాఖపట్నం, న్యూస్టుడే: రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తోన్న గృహాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని, విశాఖలో స్థలాల సమస్య పరిష్కారానికి అవసరమైన భూసేకరణ జీవోను విడుదల చేస్తామని మంత్రి డాక్టర్ పి.నారాయణ అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రవీణ్కుమార్, వుడా వీసీ బసంత్కుమార్, జేసీ సృజన, టిడ్కో, జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో ల్యాండ్ పూలింగ్, ఆకర్షణీయ ప్రాజెక్టులపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. విశాఖకు 57,499 గృహాలు మంజూరు చేయగా, మొదటి దశలో 4,120 పూర్తి చేశామన్నారు. రెండో దఫా 13,620 గృహాలకు గాను 10,240 నిర్మాణానికి పనులు ప్రారంభించామన్నారు. మరో 1760 టెండరు దశలో ఉన్నాయన్నారు. నగర ఎమ్మెల్యేలు ఇంకా గృహాలు కావాలని కోరుతున్నారని, ముఖ్యమంత్రితో చర్చించి మరో 30 వేలు మంజూరు చేస్తామన్నారు. భూసేకరణ ద్వారా 400 ఎకరాలు సేకరించి గృహ నిర్మాణం చేపడతామన్నారు. ఆకర్షణీయ ప్రాజెక్టులో భాగంగా రూ. 111 కోట్లతో 17 పనులు పూర్తిచేశామని, మరో రూ. 248 కోట్ల విలువైన పనులు టెండరు, డీపీఆర్ దశలో ఉన్నాయన్నారు. రూ. 27 కోట్లతో ఇతర ప్రభుత్వరంగ సంస్థలతో కలిసి పనులు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 396 కోట్లు మంజూరు చేశాయని, వచ్చే మార్చిలో మరో రూ. 200 కోట్లు వస్తాయన్నారు. డిసెంబరులోగా రూ. 400 కోట్ల పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు.
అనకాపల్లి జోన్కు రూ. 49 కోట్లు మంజూరు
అనకాపల్లి: అనకాపల్లి జోన్లోని శివారు ప్రాంతాల అభివృద్ధికి రూ.49 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీనిలో రూ. 29 కోట్లు పట్టణ పరిధిలో, రూ. 20 కోట్లు విలీన గ్రామాల్లో ఖర్చు చేస్తామన్నారు. రహదారులు, మురుగు కాలువలు, విద్యుత్తు దీపాలు, మంచినీటి సరఫరాకు ఈ నిధులు వెచ్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలకు రూ. 12,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అనకాపల్లిలో నూకాలమ్మ, పెరుగుబజారు రహదారులను విస్తరిస్తామన్నారు. స్థలాలు పోయినవారికి నాలుగురెట్లు టీడీఆర్ పత్రాలు అందిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి, పేదలకు పోషకాహారం అత్యంత పరిశుభ్రమై పరిసరాల్లో రూ.5కే అందించే పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటి వరకు 203 క్యాంటీన్లు ప్రారంభించామని, పేదలు ఎక్కువగా లబ్ధిపొందుతుండటంతో మరిన్ని క్యాంటీన్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు. ఫలహారం, రెండుపూటలా భోజనానికి ఒక్కోరికి రూ. 73 ఖర్చవుతుందన్నారు. దీనిలో రూ. 15 లబ్ధిదారు చెల్లిస్తే మిగిలిన రూ. 58 ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకు 2.15 లక్షల మందికి భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బి.రాము, ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్మోహనరావు, తెదేపా నేతలు బుద్ద నాగజగదీశ్వరరావు, డాక్టకు కె.నారాయణరావు, కాయల మురళి, డాక్టరు కె.సత్యవతి, సబ్బవరపు గణేష్, బొలిశెట్టి శ్రీనివాసరావు, కొణతాల వెంకటరావు, ఎం.సురేంద్ర, గుత్తా ప్రభాకర్చౌదరి, పలకా సత్యనారాయణ, కొణతాల శ్రీను, డాక్టరు కె.విష్ణుమూర్తి, నడిపల్లి గణేష్ పాల్గొన్నారు. |
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భూసేకరణ ఉత్తర్వుల కోసం అధికారులు వేచిఉండటం తగదని, ఇతర మార్గాల ద్వారా భూములు స్వాధీనం చేస్తే బాగుండేదన్నారు. కొమ్మాదిలో 100 ఎకరాలు సేకరించాలని అధికారులకు సూచించగా, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్కుమార్, విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ, తమ ప్రాంతానికి చెందినవారికి కొమ్మాదిలో గృహ నిర్మాణం చేపట్టడానికి దరఖాస్తులు స్వీకరించారని, ప్రాధాన్యత క్రమంలో తమకు అక్కడి స్థలాన్ని కేటాయించాలని కోరారు. మంత్రి గంటా మాట్లాడుతూ ముందు భీమిలి నియోజకవర్గం వారికి గృహాలు కేటాయించిన తర్వాత మిగతావారికి ఇస్తామన్నారు. రెండు నియోజకవర్గాలకు 25 ఎకరాల చొప్పున కేటాయించాలని కలెక్టర్ను ఆదేశించారు. దక్షిణంలో చిలకపేటలో జి+4 తరహా నిర్మాణం చేపడితేనే లబ్ధిదారులకు ఇళ్లు సరిపోతాయని వాసుపల్లి తెలియజేయగా, జి+3కు మాత్రమే ప్రభుత్వం అనుమతించిందని మంత్రి నారాయణ తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎస్ఆర్ పురంలో భూసేకరణ చేయవద్దని, మిగతా ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. అధికారులు, ఎల్అండ్టీ, టాటా కన్సల్టెన్సీల మధ్య సమన్వయం లేదని వివరించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ ముదపాక భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు మురికివాడల్లో నిర్మాణాలు వేగవంతం చేయాలని, గృహ నిర్మాణానికి సంబంధించి తీసిన గోతుల్లో నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లిలో చేపడుతున్న గృహ నిర్మాణ పనులు త్వరగా జరిగేలా చూడాలన్నారు. టీడీఆర్ల విషయమై తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నివేదిక సమర్పించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు జీవీవీఎస్ మూర్తి, ఎస్ఎస్ వర్మ, ప్రధాన ఇంజినీరు దుర్గాప్రసాద్, వ్యయ పరిశీలకుడు మంగపతిరావు, సీసీపీ విద్యుల్లత, ఎస్ఈలు వెంకటేశ్వరరావు, వినయ్కుమార్, పల్లంరాజు, వేణుగోపాల్, వుడా ఈఈ కేవీఎన్రవి, సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్11 |
సినిమా వార్తలు
జిల్లా వార్తలు
జాతీయ వార్తలు
అంతర్జాతీయ వార్తలు
నా ప్రకటనలు
డాష్ బోర్డు
తాజా వార్తలు >>>>
ఎన్నికల బరిలో... ఎమ్మెల్సీలే దిగక తప్పదా?
ఆంధ్రా కమలపతి ఎవరు?
రెండు నెలల్లో... ట్రెండ్ మారింది
ప్రఖ్యాత సంగీతజ్ఞుడు, తన గానమాధుర్యంతో.. గంధర్వగానంతో అందరినీ సంగీత జలధిలో ఓలలాడించిన మహత్తర సంగీత ఝరి..మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇక లేరు. ఆయన చెన్పైలో ఈ నెల 22న అస్తమించారు. 86ఏళ్ళ వయసులో ఆయన సంగీత ప్రపంచాన్ని వీడి.. రాగసుధారస తీరాలతో తరలివెళ్ళిపోయారు. నిద్రలోనే ఆయన నిష్క్రమించారు. వృద్ధాప్యంతో ఇటీవల ఆయన స్వల్ప అస్వస్థతతో వుండే వారు. సంగీతమే ఊపిరిగా జీవించి, సంగీత ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఆ మహోన్నత…
గాన గంధర్వుడు.. ప్రఖ్యాత సినీ నేపథ్యగాయకుడు..తన అత్యద్భుతమైన గానంతో తెలుగునేలనే కాక, యావద్భారత దేశాన్ని పులకింపజేస్తున్న పాటల రేడు..సింహపురిసీమ ముద్దుబిడ్డ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) జాతీయస్థాయిలో మరో అరుదైన, ప్రతిష్టాత్మకమైన పురస్కారం అందుకోనున్నారు. 2016 సంవత్సరానికిగాను కేంద్రప్రభుత్వం ప్రదానం చేసే ఎంతో విశిష్టమైన భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారర (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2016) బాలూకి లభించింది. గోవాలో జరుగనున్న…
మొన్నామధ్య రిపబ్లిక్ హిందూ కొయాలిషన్ అనే స్వచ్ఛంద సంస్థ.. తమ చారిటీ మ్యూజికల్ ఈవెంట్ గురించి చెప్పడానికి హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ మీట్లో అక్కినేని అఖిల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. అయితే అఖిల్ ప్రక్కనే ఉన్న ఒక అమ్మాయి తన ఒంపుసొంపులతో పిచ్చెక్కిచ్చింది. నాభి సొగసులకు ఒక రింగ్ తగిలించి అమ్మడు అలా అలా అందాలను ఆరబోస్తుంటే.. అసలెవరండీ ఈ పాప అంటూ జనాలు…
వారికా అదృష్టం లేదు...
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల తనయ, లేడీ కంచు... మంచు లక్ష్మి. ఆమె గత కొంతకాలంగా జెమిని టివిలో ‘మేము సైతం’ అనే పోగ్రామ్ చేస్తున్నారు. ఆ పోగ్రామ్ కు సినీ సెలబ్రెటీలను అందరినీ పిలుస్తూ వస్తున్నారు. ఆ షో గురించి ఆమె తన పుట్టిన రోజు సందర్బంగా మీడయాతో మాట్లాడుతూ… దాదాపు అందరినీ నా షోకి పిలిచాను. రాని వాళ్ళు చాలామందున్నారు. కొందరు వస్తామని చెప్పి రానివాళ్లున్నారు.…
తన కాబోయే జీవిత భాగస్వామి నాగ చైతన్య తాజా సినిమా ప్రేమమ్ కు మంచి రివ్యూ టాక్ రావడంతో సమంత ఎగరి గంతేస్తోంది. ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని సమంత ఫ్యాన్స్తో పంచుకుంది. సంతోషంగా ఉన్నప్పుడు కేకేలేస్తామో, నవ్వుతామో, ఏడుస్తామో, గంతులేస్తామో తెలియదు కానీ ప్రేమమ్ సినిమాకు మంచి రివ్యూలు రావడంతో తాను ఇవన్నీ కలిపి చేసేస్తున్నానంటూ ట్విట్టర్లో 'ప్రేమమ్' అనే హాష్ టాగ్ను జత చేసి లవ్ సింబల్లో…
టాలీవుడ్ స్వీటీ అనుష్క.. ఇప్పుడు కొంచెం సైజ్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది కానీ.. సినిమాల విషయం లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవు. అనుష్క ఎలా కనిపిం చినా.. ఆమెకు వచ్చే ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. చేసే సినిమాలను చేస్తూనే ఉంది. ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ను ఫినిష్ చేస్తున్న స్వీటీ.. మరోవైపు కె. రాఘవేంద్రరా వు,నాగార్జున కాం బినేషన్ లో వస్తున్న ఓం నమో వెం…
యఁగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో వచ్చిన జనతాగ్యారేజ్ రికార్డులు తిరగరాస్తోంది. సినిమా విడుదలైన 8రోజుల్లోనే నిర్మాణానికి ఖర్చైన మొత్తాన్ని రాబట్టగా 2వారాలకే పాత రికార్డులను తిరగరాస్తూ 102కోట్లు గ్రాస్ సాధించింది. ఇటు భారతదేశంతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ పరంపరలో శ్రీమంతుడు, సర్ధార్ గబ్బర్ సింగ్ రికార్డులను క్రాస్ చేసేసింది. సినిమా విడుదలై మిశ్రమ స్పందనలందుకుంటూ... ఈరోజు హిట్…
సాధారణంగా బికినీ వేయాలి అంటే.. హీరోయిన్ల నుంచి అవుననో కాదనో ఆన్సర్ వస్తుంది. కొంతమంది కుదరదు అంటూనే ఆన్ స్క్రీన్ పై షాక్ ఇస్తూ ఉంటారు. మరికొంత మంది భామలు గ్లామర్ ప్రదర్శనకు ముందే సై అనేస్తారు. టాలీవుడ్ లో వెలుగుతున్న కుర్ర హీరోయిన్ రెజీనా యాంగిల్ మాత్రం కొత్తగా ఉంది. అసలీ యంగ్ బ్యూటీపై ఈ మధ్య బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. బికినీ వేస్తోందని.. యంగ్ హీరోతో డేటింగ్…
బెల్లీ బ్యూటీ.. ఇల్లీ బేబ్.. ఇలా ఇలియానా గురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు. తెలుగు తెరపైకి సంచలనంలా దూసుకొచ్చిందీ భామ ‘దేవదాసు’ సినిమాతో. ‘పోకిరి’ ఇలియానా ఫేట్ని మార్చేసింది. భారీ సక్సెస్లు, అంతకన్నా పెద్ద డిజాస్టర్లు ఇలియానా కెరీర్లో వున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమై, బాలీవుడ్ సినిమాలతో సరిపెడుతున్న ఇలియానా, తన బాయ్ఫ్రెండ్తో కొంతకాలంగా ‘డేటింగ్’లో బిజీ బిజీగా వుంది. మొదట్లో బాయ్ఫ్రెండ్ ఆండ్రూ నీబోస్ గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే,…
కుటుంబమంతా కక్ష... ఎన్టీఆర్పై వివక్ష... జనతా గ్యారేజీ'కి ఎన్ని అడ్డంకులో...! |
మున్సిపల్ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్కుమార్యాదవ్ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్కు, ఇంటర్ వ్రాసిన వాళ్ళు ఎంసెట్కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్ క్లాస్లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
'నిప్పో'కు రైట్ రైట్
గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో…
తాజా చర్చలు
వార్త - వ్యాఖ్య
లాయర్ , జాతీయ తెలుగు వార పత్రిక . గత 25 సంవత్సరములకు పైగా నెల్లూరు ప్రజల పక్షాన నూతన అభ్యుదయ సమాజం కోసం పోరాడుతుంది
జీవన ప్రమాణం
సంప్రదించండి
గోప్యతా విధానము
లాయర్ నుంచి ప్రత్యెక సంచికలు , ఆహ్వానాలకు మీ ఈ-మెయిల్ నమోదు చేసుకోండి |
మీ లైక్స్ కోసం ఇలా చేయకండి: హీరో శ్రీకాంత్
టాప్ స్టోరీస్
Home టాప్ స్టోరీస్ మీ లైక్స్ కోసం ఇలా చేయకండి: హీరో శ్రీకాంత్
ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం.. వారి వీడియోలకు లైకులు రావడం కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియోన్స్ నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది.. గాసిప్స్ అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లేక చూపించడమే జరగాలి కానీ విరక్తి పుట్టించేలా ఉండటమే కాకుండా అవతలి వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు అని కొందరి భావన. ఇక ఇదంతా దేనికి అంటే… ప్రస్తుతం కాలం లో కొంత మంది సోషల్ మీడియా వారు కల్పించి వ్రాస్తున్న న్యూస్ లకు, క్రీట్ చేస్తున్న వీడియోలకు చాలా మంది సెలెబ్రటీల మనోభావాలను దెబ్బతీశారు. బ్రతికి ఉన్న వారిని చంపేస్తున్నారు… ఆరోగ్యాంగా ఉన్నవారిపై ప్రమాదం జరిగి విషమ పరిస్థితి లో ఉన్నారనే వార్తలను సృష్టించేస్తున్నారు… ఈ అసత్య వార్తలను ఖండించలేక కొంతమంది సెలెబ్రెటీలు పోలీసు లకు పిర్యాదు చేస్తున్నారు…
తాజా గా హీరో శ్రీకాంత్ కు ఈ రోజు యాక్సిడెంట్ అయింది అంటూ తెలుగు హంట్అనే యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వీడియో న్యూస్ ను తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. దీంతో హీరో శ్రీకాంత్ ఈ వార్త ను ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ లైక్స్ కోసం, సబ్స్ క్రైబ్స్ కోసం ఇలా దిగజారుతారా అంటూ మండిపడ్డాడు. నేను బెంగళూరు షూటింగ్ లో ఉండగా నిన్న ఉదయం నుంచి మీకు యాక్సిడెంట్ అయ్యిందట కదా ఎలా ఉంది అంటూ ఫోన్స్ కాల్స్ రావడం మొదలయ్యాయి.. హైదరాబాద్ లో ఉన్న నా కుటుంబ సబ్యులకు కూడా ఈ విషయం తెలిసి కంగారుపడి ఫోన్స్ చేశారు. అలాగే అభిమానుల నుంచి కూడా ఆందోళనకరమైన ఫోన్స్ వస్తున్నాయి.. ఇలా అసత్య న్యూస్ లతో వీడియోలు చేసి వాయిస్ ఓవర్ తో మీ లైక్స్ కోసం, రేటింగ్స్ కోసం వెబ్సైట్ లో ఇలాంటి వార్తలు పెట్టడం చాలా తప్పు, ఇలాంటి వారి పై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది.. అలాగే ఇక ముందు ఎవరూ ఇలాంటి అసత్య గాలి వార్తలు రాయొద్దు. ఎవరో ఓ వ్యక్తి తప్పు చేస్తే దాన్ని తీసుకొని మరికొన్ని వెబ్సైట్, యూట్యూబ్ చానెల్స్ పేపర్స్ లలో వేస్తున్నారు.. ఇది పెద్ద తప్పు.. ఈ విషయం పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సీరియస్ గా తీసుకుంటుంది.. అలాగే ఈ అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్ క్రైం ఎస్. పి. రామ్మోహన్ రావు గారికి ‘మా’ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు హీరో శ్రీకాంత్.
విశాల్ కు సారీ చెప్పిన శ్రీ రెడ్డి
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
శ్రీకాంత్ హీరోగా ప్రారంభమైన `పెళ్ళంటే` చిత్రం
అధికార పార్టీ ఎం ఎల్ ఏ ని కాల్చిచంపిన నక్సల్స్
మిర్యాలగూడ లో ప్రణయ్ విగ్రహం పై సంచలన వ్యాఖ్యలు
సుధీర్ బ్యానర్ లో మహేష్ బాబు
అల్లు అర్జున్ రికార్డ్ ని బద్దలు కొట్టిన విజయ్ దేవరకొండ
అరవింద సమేత ఫైట్ సీన్ లీక్
లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న వెంకటేష్ కూతురు
ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా
ప్లాప్ నుండి తప్పించుకున్న స్టార్ హీరో
విజయ్ దేవరకొండ ఆ సినిమా ఎందుకు చేసాడంటే
విజయ్ దేవరకొండ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం
రిలీజ్ డేట్ ప్రకటించిన విజయ్ దేవరకొండ
అక్టోబర్ 5న ప్రేమెంత పనిచేసే నారాయణ
రేవంత్ రెడ్డిని ఓడించడం కేసీఆర్ వల్ల అవుతుందా ?
నన్ను దోచుకుందువటే రివ్యూ
శైలజారెడ్డి అల్లుడు రివ్యూ
సిల్లీ ఫెలోస్ రివ్యూ
కేరాఫ్ కంచరపాలెం రివ్యూ
క్రైమ్ 23 మూవీ రివ్యూ
క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన హీరో గారి భార్య
శ్రీనివాస కళ్యాణం రివ్యూ |
తమిళనాడు వార్తలు
తెలంగాణ వార్తలు
ఆంధ్రా వార్తలు
అన్ని రాజకీయ వార్తలు
హాలీవుడ్ వార్తలు
బాలీవుడ్ వార్తలు
కోలీవుడ్ వార్తలు
టాలీవుడ్ వార్తలు
అన్ని సినిమా వార్తలు
హాలీవుడ్ సినిమా రివ్యూలు
హింది సినిమా రివ్యూలు
తమిళ్ సినిమా రివ్యూలు
తెలుగు సినిమా రివ్యూలు
అన్ని సినిమా రివ్యూలు
స్పెషల్ ఫీచర్డ్
వ్యాపారం వార్తలు
టెక్నాలజి వార్తలు
స్పోర్ట్స్ వార్తలు
ఆరోగ్యం వార్తలు
ఆధ్యాత్మికత వార్తలు
మహిళలు వార్తలు
విద్య వార్తలు
జీవన శైలి వార్తలు
ఎన్.ర్.ఐ వార్తలు
ఆటొ వార్తలు
బ్యూటి వార్తలు
అన్ని ఫీచర్డ్ వార్తలు
వీక్షించండి
హాలీవుడ్ ఫొటోలు
బాలీవుడ్ ఫొటోలు
కోలీవుడ్ ఫొటోలు
టాలీవుడ్ ఫొటోలు
అన్ని తాజా ఫొటోలు
హాలీవుడ్ ఈవెంట్స్ ఫొటోలు
బాలీవుడ్ ఈవెంట్స్ ఫొటోలు
కోలీవుడ్ ఈవెంట్స్ ఫొటోలు
టాలీవుడ్ ఈవెంట్స్ ఫొటోలు
అన్ని ఈవెంట్స్ ఫొటోలు
హాలీవుడ్ కధానాయిక ఫొటోలు
బాలీవుడ్ కధానాయిక ఫొటోలు
కోలీవుడ్ కధానాయిక ఫొటోలు
టాలీవుడ్ కధానాయిక ఫొటోలు
అన్ని కధానాయిక ఫొటోలు
హాలీవుడ్ వాల్ పేపర్
బాలీవుడ్ వాల్ పేపర్
కోలీవుడ్ వాల్ పేపర్
టాలీవుడ్ వాల్ పేపర్
అన్ని వాల్ పేపర్
హాలీవుడ్ హీరో ఫొటోలు
బాలీవుడ్ హీరో ఫొటోలు
కోలీవుడ్ హీరో ఫొటోలు
టాలీవుడ్ హీరో ఫొటోలు
అన్ని హీరో ఫొటోలు
హాలీవుడ్ సెక్సీ ఫొటోలు
బాలీవుడ్ సెక్సీ ఫొటోలు
కోలీవుడ్ సెక్సీ ఫొటోలు
టాలీవుడ్ సెక్సీ ఫొటోలు
అన్ని సెక్సీ ఫొటోలు
సాధారణ ఫొటోలు
నవ్వించే ఫొటోలు
అంతర్జాతీయం వార్తలు
జాతీయం వార్తలు
అన్ని వీడియోలు
హాలీవుడ్ వినోదం వీడియోలు
బాలీవుడ్ వినోదం వీడియోలు
కోలీవుడ్ వినోదం వీడియోలు
టాలీవుడ్ వినోదం వీడియోలు
అన్ని వినోదం వీడియోలు
వ్యాపారం వీడియోలు
టెక్నాలజి వీడియోలు
ఆటొ వీడియోలు
స్పోర్ట్స్ వీడియోలు
నవ్వించే వీడియోలు
అన్ని ఫీచర్డ్ వీడియోలు
పూర్తి సినిమాలు
మీడియా హౌస్
సంపాదకీయ సిబ్బంది
గోప్యతా విధానం
ఉపయోగ నిబంధనలు
మాకు వ్రాయండి
మాతో ప్రకటనలు
మీ అభిప్రాయం
ఆంధ్రా వార్తలు తెలంగాణ వార్తలు జాతీయ వార్తలు రాజకీయ విశ్లేషణలు సినిమా వార్తలు సినిమా రివ్యూలు ఫోటోగ్యాలరీలు వీడియోలు క్రీడలు ఆరోగ్యం రాశి ఫలాలు
కాలా : రివ్యూ
యాంకర్ వర్షిణిలో అంత విషయం ఉందా..!
రేణు దేశాయ్ ఎంగేజ్మెంట్ పై బయటపడ్డ సాక్ష్యం !
రానా ఆరోగ్యం పై షాకింగ్ కథనాన్ని ప్రచురించిన జాతీయ మీడియా !
రాజమౌళి కండిషన్స్ కు అంతర్మధనంలో కీర్తి సురేష్ !
హాట్ టాపిక్ గా మారిన మహేష్ బాకీల వ్యహారం !
మహేష్ సినిమాలో నరేష్.. యువ హీరోలంతా కుళ్లుకునేలా..!
జూనియర్ క్లూ ను పట్టేసిన నాని !
నూతన్ నాయుడు, గణేష్ ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
సాహో సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్..!
వరుణ్ తేజ్ ని కలవర పెడుతున్నవెంకీ స్ట్రాటజీ !
మహానటి : రివ్యూ
'నా పేరు సూర్య' : రివ్యూ
వివేకం : రివ్యూ
సూర్య 24 రివ్యూ
సొంత అల్లుడు కన్నా మేనళ్లుడే ఎక్కువ..!
మెగా ఫ్యామిలీ నుండి హీరోలు ఎక్కువయ్యే సరికి వారి సినిమాలు వారికే పోటీ అవుతున్నాయి. ఈ ఇయర్ ఆల్రెడీ సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్, వరుణ్ తేజ్ తొలిప్రేమ ఒకరోజు తేడాతో రిలీజ్ అయ్యాయి. ఇలా ఒకేసారి ఇద్దరు మెగా హీరోలు సినిమాలు రిలీజ్ చేయడం
‘రంగస్థలం’ మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాల ట్రెండ్ కు తెర లేపింది. ఈమూవీ స్పూర్తితో ఇప్పుడు చాలామంది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో కూడిన సినిమాలను తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నాని త్వరలో మొదలు పెట్టబోతున్న ‘జెర్సీ’ సినిమా కూడా 1980 బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న
బిగ్ బాస్ 2 లో మరో సామాన్యుడి ఎలిమినేషన్!
ఈ సంవత్సరం బిగ్ బాస్ 2 నేచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ 1 సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. అప్పట్లో బిగ్ బాస్ హౌజ్ వచ్చిన కంటెస్టంట్లు చిత్ర పరిశ్రమలో చేసిన సెలబ్రెటీలు కావడం విశేషం. అయితే ఈ సారి పదహారు మంది లో 13 సెలబ్రెటీలు
'విజేత' కొత్త రిలీజ్ డేట్
మెగా ఫ్యామిల నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తే ఎన్నో అంచనాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. నటన మాత్రమే కాదు..
విజయ్ దేవరకొండ ఇంట్లో కెటిఆర్ ఇండస్ట్రీలో చర్చలు !
నిన్న క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవర కొండకు ఊహించని షాక్ ఇచ్చి అర్జున్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచారు మంత్రి కెటిఆర్. ప్రతి ఆదివారం తన రాజకీయాలను పక్కకు పెట్టి తనకు నచ్చిన సినిమాలను లేదంటే తనకు బాగా నచ్చినవారిని కలిసే అలవాటు ఉన్న కెటిఆర్ నిన్న తన వీకెండ్ ను విజయ్ దేవర కొండ ఇంటికి వెళ్ళి
నూతన్ నాయుడు.. ఎలా వచ్చాడో అలానే వెళ్లాడు..!
బిగ్ బాస్-2లో ఈసారి కామన్ మెన్ కు అవకాశం ఇవ్వడం అనేది మంచి విషయమే. అయితే హౌజ్ లో కామన్ మెన్ గా వచ్చిన వారు కూడా సామాన్యులేం కాదు సంజనా మోడల్ కాగా.. గణేష్ ఆర్జేగా పనిచేస్తున్నాడు. ఇక నూతన్ నాయుడు పొలిటికల్ లీడర్ గా చేయాలని
రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు అడ్డుగా మారిన మగధీర ! |
‘బాహుబలి’ తో జాతీయ స్థాయి సెలెబ్రెటీగా మారిన రాజమౌళి తన ఇమేజ్ ను మరింత పెంచుకోవడానికి తాను త్వరలో ప్రారంభించబోతున్న జూనియర్ చరణ్ ల మల్టీ స్టారర్ విషయమై అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ కథ విషయమై తీవ్ర ఆలోచనలు చేస్తున్న రాజమౌళి తన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి 2009 లో తాను
హాట్ న్యూస్ గా మారిన చిరంజీవి సమన్యాయ ప్రకటన !
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘విజేత’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈఫంక్షన్ కు ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి తన అల్లుడు గురించి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. తన అల్లుడు కళ్యాణ్ దేవ్ కు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఉన్న విపరీతమైన
మన చంద్రులిద్దరు ప్రతిదానికి మనం ప్రపంచంలోనే పష్ట్ అంటుంటారు. ఆ కీర్తి సంగతిలో నిజమెంతుందో దేవుడికి తెలుసు. కాని టాలీవుడ్ మన జాతికిచ్చిన అపకీర్తి ఇప్పుడు నింగిని తాకింది, ముఖ్యంగా అమెరికాలో. అనేక సెక్స్ నేరాలకు అమెరికన్స్ కు గుర్తుకు వచ్చే పరిస్థితుల్లోకి మన తానా-ఆట - నాటాలు చేరిపోయాయి. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని జాతి గౌరవాన్ని పాతరేసేశారు వీళ్ళంతా.
మరొకసారి అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపిస్తున్న నాగచైతన్య..!
అలనాటి హీరోయిన్ సావిత్రి జీవిత కథను మహానటిగా డైరెక్టర్ నాగ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించిన విషయం మనకందరికీ తెలిసినదే...ముఖ్యంగా ఈ సినిమాలో నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య అద్భుతంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే తాజాగా మరొకసారి నాగచైతన్య నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో కొన్ని సన్నివేశాలలో అక్కినేని నాగేశ్వరరావు కూడా కనిపిస్తాడట. ఈ సన్నివేశాల్లో నటించేందుకు చైతు తో
ఢీ-10లో యాంకర్ గా రష్మి, సుధీర్ లతో పాటుగా వర్షిణి కూడా అందరిని ఆకట్టుకుంటుంది. బాగా సినిమాలు చూసే వారికి వర్షిణిని ఎక్కడో చూసిన జ్ఞాపకం ఉంటుంది. అయితే ఆమె పేరు అప్పుడు వర్షిణి కాదు కదా అన్న డౌట్ వస్తుంది. వారు ఊహించినట్టుగానే యాంకర్
షాకింగ్: పోలీస్ ఆఫీసర్ గా వస్తున్న అల్లు అర్జున్...!
భారీ అంచనాల మధ్య విడుదలైన నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా దారుణమైన ప్లాప్ చవిచూడడంతో అల్లు అర్జున్ తన తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజాగా విడుదలైన నాపేరు సూర్య సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నెక్స్ట్ చేయబోయే సినిమాపై చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మొన్నటి వరకు వరుస విజయాలతో ఉన్న అల్లు అర్జున్ అదే జోరు కొనసాగించాలని తాను తర్వాత చేయబోయే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. ఈ క్రమంలో గతంలో రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రె
గతకొంత కాలంగామీడియాకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ గత కొద్ది రోజులుగా మీడియాకు మళ్ళీ సంచలనంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం తాను త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన రేణు దేశాయ్ తనకు మరొక తోడు దొరికిందని అని అర్ధం వచ్చేలా చెపుతూ ఒక స్త్రీ ఒక వ్యక్తి చేయి
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈమధ్యనే డెహ్రాడూన్ లో షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా దిల్ రాజు, అశ్వనిదత్ లు నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సమ్మోహనం
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుజిత్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యతతో ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో 11 పాత్రలు చాలా
వెంకటేష్ వరుణ్ తేజ్ లు తోడళ్ళులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ ( ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) చిత్రం నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్ దిల్ రాజ్ లు నిర్మిస్తున్న ఈమూవీ పూర్తి వినోదాత్మక సినిమాగా రూపొందబోతోంది. అనీల్ రావిపూడి ఈసినిమాకు ఒక వెరైటీ కథను సమకూర్చినట్లు వార్తలు
గత కొన్నిరోజులుగా రానా ఆరోగ్యం పై వస్తున్న వార్తలను అతడి తండ్రి సురేశ్ బాబు బహిరంగంగా ఖండించినా రానా ఆరోగ్యం పై ఒక షాకింగ్ కథనాన్ని ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించింది. రానా కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు అందించిన లీకుల ప్రకారం తాము ఈవార్తను ప్రచురిస్తున్న విషయాన్ని ఆప్రముఖ
బిగ్ బాస్-2 రెండో వారం రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా హౌజ్ లో లక్సరీ బడ్జెట్ టాక్స్ లో హౌజ్ మెట్స్ కొట్లాటలు అందరికి తెలిసిందే. ఫైనల్ గా నూతన్ నాయుడు, తనీష్ ల గొడవ మధ్యలో కౌశల్ ఇన్వాల్వ్ మెంట్ అంతా హాట్ హాట్ గా సాగింది. ఈ వారం ఎలిమినేషన్ లో కౌశల్, బాబు గోగినేని |
నాని హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 2’ సిరీస్ జూనియర్ గతంలో హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ సిరీస్ తో పోలుస్తున్న నేపధ్యంలో నాని ఈషోను సమర్ధవంతంగా నిర్వహించ లేకపోతున్నాడు అన్న కామెంట్స్ వినిపించాయి. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ నిన్నరాత్రి ప్రసారం అయిన ‘బిగ్ బాస్’ వీకెండ్ షోలో
రాజమౌళి జూనియర్ చరణ్ లతో నిర్మించబోతున్న మల్టీ స్టారర్ కథ విషయమై ఒక స్పష్టమైన క్లారిటీకి రావడంతో అక్టోబర్ నుండి మొదలుకాబోతున్న ఈమూవీ నటీనటుల ఎంపిక పై రాజమౌళి దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈసినిమాకు సంబంధించి హీరోయిన్స్ గా రకరకాల పేర్లు రాజమౌళి మనసులో ఉన్నా ‘మహానటి’ చూసిన తరువాత జక్కన్న దృష్టిలో |
Nela Ticket audio launched by Pawan Kalyan,Pawan Kalyan,Nela Ticket audio launch,Ravi Teja,పవన్ కల్యాణ్ ,నేల టికెట్,రవితేజ
టాప్ స్టోరీస్
Home టాప్ స్టోరీస్ `నేల టిక్కెట్టు` ఆడియో విడుదల
`నేల టిక్కెట్టు` ఆడియో విడుదల
ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం “నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్గా నటించారు. రామ్ తాళ్లూరి సోషల్ సర్వీస్లో భాగంగా `నేల టిక్కెట్ ` చిత్రంలో రవితేజ వాడిన క్యాష్ను దివ్యాంగులకు ఇచ్చారు. ఎస్ ఓ ఎస్ సంస్థకు రూ.లక్ష చెక్ అందించారు. ఎస్ ఓ ఎస్ రవీంద్రకుమార్ అందుకున్నారు.
జెమిని కిరణ్ మాట్లాడుతూ “మా చంటిగాడు లోకల్ నేల టికెట్ అని వస్తున్నాడు. ఇంక అందరికీ జింతాతా జింతాతానే“ అని చెప్పారు.
దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ “ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. శక్తికాంత్ సంగీతం బావున్నాయి. నేలటికెట్ ఎలాంటి డౌట్ లేకుండా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత రామ్గారు చాలా పెద్ద ఎఫెర్ట్ పెట్టారు. కల్యాణ్గారు చాలా సింపుల్ వ్యక్తి. ఆయన కేరక్టర్ గురించి తెలిసిన వాడిగా నేను ఈ సినిమా హిట్ అవుతుందని చెబుతున్నాను. రవితేజగారి సినిమాను నేను థియేటర్లలో చూసినప్పుడు ఓ మేరేజ్ హాల్కి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఆడియన్స్ ఆయన్ని హీరోలా కాకుండా, ఓ ఫ్యామిలీ మెంబర్లాగా చూసుకుంటారని అర్థమైంది“ అని చెప్పారు.
చైతన్య పింగళి మాట్లాడుతూ “ఈ సినిమాలో రెండు పాటలు రాశాను. శక్తికాంత్గారికి ధన్యవాదాలు. కల్యాణ్కృష్ణగారి రారండోయ్ నాకు ఇష్టం. మా అబ్బాయి రవితేజగారికి ఫ్యాన్“ అని చెప్పారు.
మెహర్ రమేశ్ మాట్లాడుతూ “అభిమాన హీరోల సినిమాలను నేలటిక్కెట్కి వెళ్లే చూడాలి. నాకు తెలిసిన హీరోల్లో సినిమా అంటే అంత అభిమానం ఉన్న హీరో రవితేజ. నేలటికెట్ రవితేజకు చాలా పెద్ద హిట్ కావాలి“ అని అన్నారు.
ఎన్. శంకర్ మాట్లాడుతూ “కల్యాణ్కృష్ణ నా మిత్రుడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలి. రామ్ ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలి“ అని చెప్పారు
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ “నేల టిక్కెట్ అనే అనౌన్స్ మెంట్ వినగానే కల్యాణ్కృష్ణ బాగా పెట్టాడనిపించింది. రవితేజగారు హీరో అనగానే ఆయనకు చాలా బాగా నప్పుతుందనిపించింది. నేను మొదటిగా రాసిన పెద్ద తొలి సినిమా `దుబాయ్ శీను`. కల్యాణ్కృష్ణ గత రెండు చిత్రాల్లోనూ ఈ పాటలు రాశాను. తన హృదయానికి చాలా దగ్గరైన సబ్జెక్ట్ ఇది. ఈ సినిమాతో కల్యాణ్ హ్యాట్రిక్ హిట్ సాధిస్తారు“ అని చెప్పారు.
రవి మాట్లాడుతూ “రామ్ తాళ్లూరి, నేను ఒకటే కాలేజీలో చదువుకున్నాం. అప్పటి నుంచి పరిచయం. కల్యాణ్ కృష్ణ, నేను పోసానిగారి దగ్గర పనిచేశాం. రవితేజ నాకు ఆత్మీయులు. ఈ సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు. సత్యానంద్గారి స్క్రీన్ప్లే ఎప్పుడూ నమ్మదగ్గదే“ అని చెప్పారు.
సంగీత దర్శకుడు శక్తికాంత్ మాట్లాడుతూ “ కల్యాణ్కృష్ణగారి లాంటి దర్శకుడితో పనిచేయాలన్నది నా కల. ఈ చిత్రంతో అది నెరవేరింది“ అని అన్నారు.
డీఓపీ ముఖేష్ మాట్లాడుతూ “ఈ సినిమాకు పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది“ అని చెప్పారు.
జగపతిబాబు మాట్లాడుతూ “నేను ఎలాంటి పాత్రలు చేసినా ప్రేక్షకులు అభినందిస్తున్నారు. అలాంటి పాత్రలు చేసి, చేసి అలాగే మారిపోతానేమోనని అనిపిస్తోంది. నేను దశాబ్దం క్రితమే పవన్ వ్యక్తిత్వం అంటే ఇష్టమని చిరంజీవిగారితో చెప్పాను. `బడ్జెట్ పద్మనాభం` సినిమా చేసేటప్పుడు నేను హీరో, రవి కేరక్టర్. ఆ సినిమాలో ఎలా ఉన్నాడో… ఇప్పుడూ అలాగే ఉన్నాడు. అదే ఫ్రెండ్లీనెస్ ఇప్పటికీ ఉంది. మాస్, క్లాస్ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా రామ్గారు, ఆయన భార్య రజనీగారికోసమైనా హిట్ కావాలి“ అని అన్నారు.
రామ్ మాట్లాడుతూ “ఒకసారి వెళ్లి అడగ్గానే పవన్కల్యాణ్గారు ఈ వేడుకకు వచ్చారు. రవిగారు నాలో ఏం చూశారోగానీ, నన్ను పిలిచి సినిమా చేసుకోమని అన్నారు. ఆయన ఒప్పుకొంటే ఇంకో నాలుగు సినిమాలు చేస్తా. కల్యాణ్కృష్ణగారు చాలా సపోర్ట్ చేశారు. మా ఆవిడ రజనీ చాలా సహకరించారు. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది“ అని చెప్పారు.
ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
పవన్ కల్యాణ్
కాబోయే భర్తతో రేణు దేశాయ్ రొమాన్స్
`ఆటగదరా శివ` చిత్రంలో పాటను విడుదల చేసిన పవన్ కల్యాణ్
పవన్ కళ్యాణ్ పై మళ్ళీ విరుచుకుపడిన శ్రీ రెడ్డి
కంటి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్
బిగ్ బాస్ 2 వల్ల రెండు గంటలు బొక్కట
“గూఢచారి”తో సుప్రియా యార్లగడ్డ టాలీవుడ్ లో రీఎంట్రీ |
సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధమా ?
సోషల్ మీడియా పై నిప్పులు కక్కిన అనసూయ
బాహుబలి రికార్డ్ ని బద్దలుకొట్టిన ఆర్ ఎక్స్ 100
రాజ్ తరుణ్ లవర్ సినిమా ప్లాపా ?
విజయ్ దేవరకొండ అందుకున్న డబ్బులు ఎంతో తెలుసా
విద్యాబాలన్ ను ఆత్మీయంగా స్వాగతించిన ఎన్.టి.ఆర్ కుటుంబం
ఆ వార్తలను ఖండించిన హెబ్బా పటేల్
అరవింద సమేత రిలీజ్ డేట్
చినబాబు రివ్యూ
విజేత రివ్యూ
పంతం రివ్యూ
క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన హీరో గారి భార్య
లిప్ లాక్ ల కోసం ఎంత తీసుకుందో తెలుసా
ఇద్దరు హీరోలు మిస్ చేసుకున్న ఆర్ ఎక్స్ 100 |
సురేష్ బాబు -అల్లు అరవింద్ ల స్వార్థంవల్లే
టాప్ స్టోరీస్
Home టాప్ స్టోరీస్ సురేష్ బాబు -అల్లు అరవింద్ ల స్వార్థంవల్లే
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలుగా చలామణి అవుతున్నారు అల్లు అరవింద్ -దగ్గుబాటి సురేష్ బాబు లు . అయితే ఎప్పుడు కూడా వాళ్ళు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసింది లేదు అలాగే కొత్తగా వస్తున్న నిర్మాతలను పీల్చి పిప్పి చేసి ఇక సినిమాలు వద్దురా దేవుడా ! అనిపించేలా చేస్తున్నారు . నైజాం లో ఎక్కువ శాతం థియేటర్ లు ఈ ఇద్దరి చేతుల్లోనే ఉన్నాయి దాంతో చిన్న నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలంటే వీళ్ళతో పాటు దిల్ రాజు ని కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది .
వీళ్ళ ద్వారా సినిమాలు విడుదల చేస్తే రకరకాల రూపంలో పెద్ద లిస్టే ఇస్తారు , డబ్బులు భారీగా వసూల్ చేస్తారు . ఒకవేళ సినిమా మంచి వసూళ్ల ని సాధించినప్పటికీ నిర్మాతకు మాత్రం పెద్దగా డబ్బులు తిరిగి రావు ఎందుకంటే దానికి తగ్గ బొక్కలు పెడతారు . తాజాగా డిజిటల్ పరంగా ఎక్కువ డబ్బులు వసూల్ చేస్తున్నారని థియేటర్ లను బంద్ చేసారు . కానీ వాళ్ళు పూర్తిగా దిగి రాకముందే వీళ్ళ స్వార్ధ ప్రయోజనాల కోసం బంద్ ని ఆపేసారు దాంతో విప్లవ నటుడు ఆర్ . నారాయణమూర్తి సురేష్ బాబు – అల్లు అరవింద్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దాసరి , రామానాయుడు పది మంది నిర్మాతల బాగు కోరుకున్నారని కానీ సురేష్ బాబు – అల్లు అరవింద్ లు పూర్తిగా తమ స్వార్థం కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టాడు . అయితే ఎవరు ఎంతగా వాళ్ళని తిట్టినా డబ్బులు అడ్డంగా తినడానికి అలవాటు పడ్డ ఈ స్వార్ధ పరులు ఇసుమంత కూడా మారడం లేదు .
అల్లు అరవింద్
దగ్గుబాటి సురేష్ బాబు
మహేష్ అల్లు అరవింద్ కు సినిమా చేస్తాడా
తరుణ్ భాస్కర్ కు గోల్డెన్ చాన్స్
మెగా మేనల్లుడు తో ఛలో దర్శకుడు
దిల్ రాజు , సురేష్ బాబు గుండెల్లో నిద్ర పోతానంటున్న శ్రీరెడ్డి
ఎన్టీఆర్ కు భార్య తో గొడవ ఎందుకో తెలుసా
లిప్ లాక్ ల కోసం ఎంత తీసుకుందో తెలుసా
వివాదంలో సన్నీ లియోన్ బయోపిక్
`ఆటగదరా శివ` చిత్రంలో పాటను విడుదల చేసిన పవన్ కల్యాణ్
ఆ కమెడియన్ కు అంత రిస్క్ అవసరమా
అల్లు కాంపౌండ్ పై బాంబ్ వేసిన శ్రీ రెడ్డి
విశాల్ నుండి ప్రాణహాని ఉందంటున్న శ్రీ రెడ్డి
ఎన్టీఆర్ కి కోపం తెప్పించారు
చినబాబు రివ్యూ
విజేత రివ్యూ
పంతం రివ్యూ
క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన హీరో గారి భార్య
ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథనట అది
గోపీచంద్ పంతం ప్రీమియర్ షో టాక్
‘నా చావు ప్రపంచానికి తెలియాలి’ అని ఓ రచయిత
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
కొత్త పుస్తకాలు
తెలంగాణ కథ– తెలుగు కథ
డా. కాలువ మల్లయ్య
డా. శ్రీనివాసులు దాసరి
ఒంగోలు, 09-03-2018: తన రచనలకు గుర్తింపు లేదని ఒక కవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నగరంలోని కృష్ణా థియేటర్ ఎదురుగా గదిలో జరిగింది. మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామానికి చెందిన షేక్ రఫీ(45) ఉరివేసుకొని మృతి చెందారు. రఫీ ‘మహర్షి’ అనే కలం పేరుతో కవితలు రాస్తుండేవారు. ఆయనకు ఇంకా వివాహం కాలేదు. తను రాసిన రాతలకు గుర్తింపులేదని మనస్థాపం చెంది స్నేహితుని రూములో ఆత్మహత్య చేసుకున్నారు. రఫీ కవిత్వం రాసుకుంటూ తన స్నేహితుడు కరిముల్లా ఖాన్ రూము తాళం బుధవారం తీసుకున్నాడు.గురువారం సాయంత్రం ఆయ్యే వరకు ఆ గది తలుపులు తీయలేదు. దీంతో ఆనుమానించి గదిలోకి కిటికీ ద్వారా తొంగి చూడగా ఇనపరాడ్డుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. టూటౌన్ పోలీసులకు కరిముల్లా ఖాన్ సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో వచ్చి తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. అక్కడ రఫీ ఒక చీటిరాసి పెట్టాడు. తన మృతదేహాన్ని మీడియా వచ్చేవరకు ఎవరు కదిలించవద్దని తాను మృతి చెందింది ప్రపంచానికి తెలిసే విధంగా ఉండాలని రాసిపెట్టాడు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని రిమ్స్కు తరలించారు.
ప్రియురాలు పిలిచే..... |
ఇతర వ్యాధులు
హెల్త్ టిప్స్
-- వ్యాధులు -- డయాబెటిస్ కేన్సర్ హార్ట్ బీపీ చర్మం ఎముకలు ఈఎన్టీ కళ్లు డెంటల్ ఎసిడిటీ, గ్యాస్ ఇతర వ్యాధులు హెల్త్ టిప్స్
స్త్రీల ఆరోగ్యం
పిల్లల సంరక్షణ
యోగ, ధ్యానం
ధనం, జనం, యవ్వనం.. అన్నీ అశాశ్వతమే
ఆమ్... తినిపిద్దాం!
14-08-2018: పిల్లలకు ‘ఆమ్’ తినిపించడం అమ్మలకు పెద్ద సవాలు! అన్నప్రాసన రోజు నాటి ఆనందం ఆ తర్వాత తల్లులకు మిగలదు. పిల్లాడికి పెడుతున్నది సరిపోతోందో లేదో? పోషకాలు అన్నీ అందుతున్నాయో లేదో? అసలు పెట్టవలసినవన్నీ పెడుతున్నానో లేదో? ఇలా... తల్లులకు పిల్లల పోషణ గురించి లెక్కలేనన్ని అనుమానాలు! ఘనాహారం మొదలు పెట్టినప్పటి నుంచి పిల్లలకు ఏం తినిపించాలి? ఎలా వండాలి? వేటిని దూరం పెట్టాలి? ఈ విషయాల గురించిన అవగాహన ప్రతి తల్లికీ అవసరం.
ఆరో నెల నుంచి పిల్లలకు ఘనాహారం మొదలు పెట్టవచ్చనేది మనందరికీ తెలిసిన విషయమే! అయితే వంశపారంపర్యంగా నడుస్తూ వస్తున్నది, ఎక్కడో విన్నది, ఇరుగు పొరుగు సూచించేది, మార్కెట్లో దొరికే మిల్క్ ఫుడ్... వీటిలో దేన్ని అనుసరించాలనే అయోమయం ప్రారంభంలో ప్రతి తల్లికీ మొదలవుతుంది. చివరికు అందుబాటులో ఉన్నది, తేలికగా తయారయ్యేది, పెద్దలు సూచించినదాన్నే ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఆరో నెల నుంచి సంవత్సరం వయసు వరకూ, ఏడాది వయసు నుంచి రెండేళ్ల వరకూ పిల్లలకు అందించే ఆహారంలో వయసు పరంగా మార్పులు చేస్తూ ఉండాలి. సరిపడా పోషకాలు అందేలా ఆహారాన్ని తయారు చేయడంలో రకరకాల పద్ధతులను ఎంచుకోవాలి. పిల్లలు ఇష్టంగా తినేలా నేర్పు, ఓర్పుతో వండి పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏ వయసు పిల్లలకు ఎలాంటి ఆహారం అవసరమో అవగాహన ఏర్పరుచుకోవాలి.
6 నుంచి 12 నెలల పిల్లలకు...
ఆరో నెల నుంచి సాధారణంగా అన్నంలో పప్పు, నెయ్యి కలిపి తినిపించడం మొదలు పెడతాం! కానీ వీటి ద్వారా బిడ్డకు అందే పోషకాలు అతి స్వల్పం. కాబట్టి....
పప్పుధాన్యాలు, అన్ని రకాల కూరగాయలు, పులుపు లేని పళ్లు తినిపించాలి.
రుచి కోసం నెయ్యి వాడొచ్చు. కానీ చాలా పరిమితంగా వాడాలి. నెయ్యి బదులు ఎలాంటి వెజిటబుల్ ఆయిల్ అయినా అన్నంలో కలిపి పెట్టొచ్చు.
ఉప్పు, తీపి... ఈ రెండూ పదార్థాల రుచిని పెంచే మాట నిజమే అయినా, పసికందులకు వీటిని అలవాటు చేయకూడదు. వీటికి బదులుగా రుచి కోసం పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడులను వంటకాల్లో కలిపి తినిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
తొమ్మిదో నెల నుంచి గుడ్డు పచ్చసొన తినిపించవచ్చు.
ఉడికించే ఆహారం మెత్తగా ఉండాలి.
ప్రయాణాల్లో, ఇంటి భోజనం వండలేని సమయాల్లో మాత్రమే సెరెలాక్ లాంటి ప్రత్యామ్నాయ మిల్క్ ఫుడ్ ఇవ్వాలి. దీన్లో చక్కెర కలపకూడదు.
ఈ వయసు పిల్లలకు తినిపించకూడని పదార్థాలు కూడా ఉన్నాయి. అవేంటంటే....
ఎలర్జీ తలెత్తకుండా ఉండాలంటే కొత్తగా ఏ రెండు కొత్త పదార్థాలనూ కలిపి తినిపించకూడదు. ఒకదాని తర్వాత మరొకటిగానే రుచి అలవాటు చేయాలి.
ఈ వయసు పిల్లలకు నట్స్ నుంచి ఎలర్జీ లాంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి వేరుసెనగ, బాదం, జీడిపప్పు లాంటివి పొడి రూపంలో కూడా తినిపించకూడదు.
సంవత్సరం లోపు పిల్లలకు తేనె, ఉప్పు, చక్కెర తినిపించకూడదు. తీయదనం కోసం బెల్లం వాడొచ్చు.
9 నెలల వరకూ గోధుమలు, గుడ్డు తినిపించకూడదు.
ఐస్క్రీమ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు ఇవ్వకూడదు.
గేదె, ఆవుపాలు, పెరుగు, పాల ఉత్పత్తులు ఇవ్వకూడదు.
ఎలా తినిపించాలి?
చాలా మంది తల్లులు పిల్లలను ఒళ్లో పడుకోబెట్టుకుని స్పూన్తో ఆహారం తినిపిస్తూ ఉంటారు. కానీ పిల్లలను ఒళ్లోనే కూర్చోబెట్టుకుని తినిపించాలి. లేదంటే ఆహారం పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒళ్లో లేదా మంచం మీద పిల్లలను 60 నుంచి 90 డిగ్రీల కోణంలో వెనక వీపు ఆనుకునేలా చూసుకుని తినిపించాలి. లేదంటే ఫీడింగ్ ఛైర్ వాడొచ్చు.
ఈ వయసు వచ్చేసరికి తల్లి పాలు కూడా తగ్గుతాయి కాబట్టి ఆ పాలకు బదులుగా అందాల్సిన పోషకాలన్నీ ఆహారం ద్వారా అందేలా చూడాలి. అందుకోసం రకరకాల పదార్థాలను పరిచయం చేయాలి. దంతాలు కూడా వచ్చి ఉంటాయి కాబట్టి పదార్థాలను మెత్తగా కాకుండా నమిలి తినగలిగే విధంగానే వండాలి. మూడు పూటలా ఘనాహారం తప్పనిసరిగా తినిపించాలి. అయితే ఈ వయసు పిల్లల పోషణలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటంటే....
18 నెలల వయసొచ్చేలోపు మనందరం తినే పదార్థాలను ఒక్కొక్కటిగా అలవాటు చేస్తూ పోవాలి.
మాంసాహారం అలవాటు చేయాలనుకుంటే మొదట చికెన్ సూప్, తర్వాత చికెన్ కుర్మా... ఇలా ఒక క్రమ పద్ధతిని పాటించాలి.
రాగులతో తయారైన వంటకాలు, బేబీ ఓట్లు ఇవ్వవచ్చు. కిచిడీ, రైస్ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, రాగి ఇడ్లీ... ఇలా వీలైనన్ని ఎక్కువ పప్పుధాన్యాలను అలవాటు చేయాలి.
ఈ వయసులో స్టార్చ్ (పిండి పదార్థం) ఉండే బంగాళా దుంపలు, చిలగడ దుంపలు, బీన్స్ అలవాటు చేయొచ్చు.
పుల్లని పండ్లు సహా, రోజుకి రెండు రకాల పండ్లు తప్పనిసరిగా తినిపించాలి.
కూరగాయలతో సూప్స్, రసాలు, సలాడ్లు ఈ వయసులోనే అలవాటు చేయాలి. |
శాకాహారులు సరిపడా మాంసకృత్తుల కోసం పుట్టగొడుగులు, సోయా, చిక్కుళ్లు పిల్లలకు వండి పెట్టాలి.
వారానికోసారి ఇంట్లో తయారు చేసిన స్వీట్లు తినిపించవచ్చు.
అరుదుగా చాక్లెట్లు, ఐస్క్రీమ్స్ ఇప్పించవచ్చు.
పిల్లలకు అన్నం తినిపించడాన్ని తల్లులు పెద్ద పనిగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆకలేస్తే పిల్లలు వాళ్లంతట వాళ్లే ఇష్టంగా, తమకు సరిపడా తింటారనే విషయాన్ని గ్రహించాలి. కుదురుగా కూర్చుని తినే పిల్లలు అరుదు. కాబట్టి వాళ్లకు కబుర్లు చెబుతూ, నడిపిస్తూ తినిపించవచ్చు. ఆహారాన్ని అందంగా తయారు చేసి పిల్లలను ఆకర్షించవచ్చు. కూరగాయలు, పండ్లను కార్టూన్ బొమ్మల్లా మలిస్తే పిల్లలే పరుగెత్తుకుంటూ వచ్చి తింటారు. ఇష్టపడని కూరగాయలు, పండ్లను ఇందుకోసం ఎంచుకోవచ్చు. పిల్లలు ఎంత తిన్నా సరిపడా తినలేదని తల్లులు దిగులు పడుతూ ఉంటారు. కానీ పిల్లల ఎత్తు వయసుతోపాటు సమంగా ఉంటే దిగులు పడవలసిన అవసరం లేదు. అలాగే కొంతమంది పిల్లలు సరిపడా తింటున్నా బరువు పెరగరు. వీళ్ల విషయంలో ఎత్తు, చలాకీతనాలను గమనించాలి. అవి ఉంటే కంగారు పడవలసిన పని లేదు.
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్,
బంజారాహిల్స్, హైదరాబాద్.
బిడ్డ మెదడుకు మంచి కొవ్వులు అవసరం!
పిల్లలు జర భద్రం!
పిల్లలకు పాలు జీర్ణం కావడం లేదా..
‘ఎందుకలా ఏడుస్తారూ’.. అంటే!
ఈ సమస్యను సరిదిద్దొచ్చా?
ఆరోగ్య రహస్యాలు
ప్రసవం తర్వాత కోరికలు...
వీటిని తీసుకుంటే మేలు!
చికిత్స ఉంది! భయం లేదు! |
ఓ తండ్రి - ఓ కూతురు: ఇదో వింత కథ.!
ఓ తండ్రి.. కాదు కాదు, తండ్రి లాంటోడు. ఓ కూతురు.. కాదు కాదు, కూతురు లాంటిది.. ఆ ఇద్దరి మధ్యా 'ఏదో సంబంధం' వుందట.! ఇది ఈ రోజుల్లో వింత కథ ఏమీ కాదు. ఎందుకంటే, మీడియాలో నిత్యం వస్తోన్న 'క్రైమ్ స్టోరీస్'ని పరిశీలిస్తే, 'బంధాలు' ఎంత ఛండాలంగా కొందరి విషయంలో తయారయ్యాయో అర్థమవుతుంది మరి.
ఇంతకీ, హనీ ప్రీత్ సింగ్ ఎక్కడ.? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఆమె ఇండియాలోనే వుంది. ఈ మేరకు మొన్నామధ్య సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి బయటపడింది. తాజాగా ఓ ఛానల్లో ఆమె ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో హనీ ప్రీత్ సింగ్, గుర్మీత్ తనకు తండ్రి లాంటివాడనీ చెప్పడమే కాదు, 'తండ్రి ఓ కూతుర్ని టచ్ చేయకూడదా.?' అంటూ ప్రశ్నించేసింది కూడా. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుగా వుందీ వ్యవహారం.
ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే, హనీ ప్రీత్ సింగ్ భర్తని బెదిరించి, ఆమెని తన వశం చేసుకున్నాడు గుర్మీత్ సింగ్. ఈ విషయాన్ని స్వయంగా హనీ ప్రీత్ భర్త వెల్లడించాడు. 'ఆ ఇద్దరి మధ్యా తేడా సంబంధం వుంది..' అని ఆయన వాపోయాడు కూడా. హనీ ప్రీత్ అనే కాదు, చాలామంది భక్తుల నుంచి వారి భార్యల్ని వీడదీసి, తన పంచన చేర్చుకున్న నికృష్టుడిగా నిర్ధారిస్తూ ఇప్పటికే డేరా బాబా గుర్మీత్పై అనేక ఆధారాలు బయటపడ్డాయి.
అన్నట్టు, ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. కొన్నాళ్ళ క్రితం, నిత్యానంద స్వామీజీతో రాసలీలలాడుతూ వీడియోలకు చిక్కేసింది ఒప్పటి హీరోయిన్ రంజిత. 'అబ్బే, అది శృంగారం కానే కాదు.. రాసలీలల పేరుతో మా బంధానికి మకిలి పట్టించొద్దు.. ఓ భక్తురాలు, ఓ దేవుడికి చేస్తున్న సేవ మాత్రమే..' అని రంజిత సెలవిచ్చింది. నిత్యానంద అయితే, తాను నపుంసకుడినంటూ నానా యాగీ చేశాడనుకోండి.. అది వేరే విషయం.
బాబాలు, స్వామీజీలకు సంబంధించి చాలావరకు వ్యవహారాలిలానే వుంటాయి. దురదృష్టవశాత్తూ, భక్తులూ ఆ 'మైకం'లో మునిగిపోయి, ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. ఆ తర్వాత నిజం తెలుసుకుని, పైకి చెప్పుకోలేక భక్తులు పడే మానసిక వేదన అంతా ఇంతా కాదు.
మళ్ళీ గుర్మీత్ - హనీప్రీత్ వ్యవహారానికొద్దాం. 'తండ్రి లాంటోడు.. టచ్ చేస్తే తప్పా.?' అని ఆమె లాజిక్ పాయింట్ లాగేశారుగానీ, ఇద్దరూ అత్యంత అన్యోన్యంగా (అచ్చంగా భార్యాభర్తల్లా) వున్న ఫొటోలు చాలా వరకు ఇప్పటికే బయటకొచ్చేశాయి. వారి రాసలీలలకు సంబంధించిన వీడియో ఫుటేజ్లు కూడా వున్నాయనే గాసిప్స్ విన్పిస్తున్నాయి. 'తండ్రిలాంటోడు', 'కూతురు లాంటిదాన్ని' అనడంలోనే ఆ పవిత్ర బంధానికి మకిలి పట్టించేస్తోన్న హనీప్రీత్కి ఎలాంటి శిక్ష విధించాలట.?
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
హైదరబాద్ లో నిర్భయ కేసు..
జాతర ఆ దంపతులను జైలుపాలు చేసింది.
ఇప్పటివరకు మొబైల్స్.. ఇకపై టీవీలు కూడా!
తెలుగులోకి భోజ్పురి 'బాహుబలి'..?
ఫోరమ్ మాల్ గా బాలయ్య ఇల్లు?
ఉమ్మడి పోరు అనగా ఏమిటి గంటా గారూ?
ఇప్పుడు జ్ఞానోదయమైందా బాబూ..!
అత్యంత ప్రజాదరణ
సినిమా రివ్యూ: అ
సినిమా రివ్యూ: మనసుకు నచ్చింది
మరీ ఇంత దారుణమేంటి చిరంజీవి?
భారీ నష్టాలు.. మెగాఫ్యామిలీ టాలీవుడ్కు భారమవుతోందా?
అరె.. పవన్ ఏంటి అలా పారిపోయాడు!
జగన్కు ద్రోహం.. బాబుకు అమ్ముడుపోయా: ఎమ్మెల్యే
ఆ గ్యాసిప్ మళ్లీ బయటకు వచ్చింది
రాజ్ తరుణ్ పై 'తొలిప్రేమ' ఎఫెక్ట్!
సినిమా గాసిప్స్ |
అమ్మ జీవితం హిస్టరీ... మరణం మిస్టరీ !
జిల్లా వార్తలు
జాతీయ వార్తలు
అంతర్జాతీయ వార్తలు
నా ప్రకటనలు
డాష్ బోర్డు
తాజా వార్తలు >>>>
ఏపిలో కాంగ్రెస్ బ్రతికే వుంది... తెలుగుదేశం రూపంలో...
ఈ భూమ్మీద పడ్డ తొలిరోజుల్లో జయరామన్ కోయల వల్లి... పసిప్రాయంలో సినిమాల్లో చేరాక జయరామన్ జయలలిత... సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చాక పురచ్చితలైవి జయలలిత... తమిళనాడు సిఎం అయ్యి అనేక ప్రజాసంక్షేమ పథకాలు చేపట్టాక అమ్మ జయ లలిత... మనిషి ఒక్కరే, కాని పేర్లు మారాయి. పదవులు మారాయి. ప్రజల మనసుల్లో, ఆలోచనల్లో, వారి భావాల్లో ఆమె స్థానం మారుతూ వచ్చింది. ఒక భర్తకు భార్య కాలేకపోయినా, ఒక బిడ్డకు అమ్మ కాలేకపోయినా కోట్లాదిమంది ప్రజల చేత అమ్మ అని పిలిపించుకున్న భాగ్యం బహుశా చరిత్రలో మథర్థెరిస్సా తర్వాత జయలలితకే దక్కిందేమో! జయలలిత... ఒక పేరు కాదు ఒక చరిత్ర! నడిచిన చరిత్ర... నడుస్తున్న చరిత్ర కూడా!
నిజంగా ఆమె జీవితం ఒక హిస్టరీనే! ఎందుకంటే ఆమె తండ్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూలా ప్రధా ని కాదు, షేక్ అబ్దుల్లాలా ముఖ్యమంత్రి కాదు. కాబట్టి ఆమెకు రాజకీయ నేపథ్యం వారసత్వంగా రాలేదు. ఫ్రీగా రాలేదు. పోరాడితే వచ్చింది. ఆమె తన జీవితంలో తండ్రి ఎలా ఉంటాడో చూడలేదు. అలాగే బిడ్డనూ చూసే అదృష్టం దక్కలేదు. కాబట్టి ఆమె జీవితంలో ఆ రెండుపాత్రలకు స్థానం లేకుండా పోయింది. తన వ్యక్తిగత జీవితంలో ఆమె అతి దగ్గరగా చూసిన పాత్ర అమ్మ. ఆ పాత్ర నుండే ఆమె ప్రేమను పొందింది. అందులోని మాధుర్యాన్ని చవిచూసింది. కాబట్టే తన జీవితంలోనూ అమ్మపాత్రను అద్భుతంగా మలచుకుని కోట్లాదిమందికి 'అమ్మ'లా మారింది. తన సినిమా, రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినా, ఆమెకు మిగిలింది, ఆమె జీవితానికి పరిపూర్ణత చేకూర్చింది ఆమె కనుమూసిందని తెలియగానే అమ్మా, అమ్మా అంటూ రోదించిన కోట్ల గొంతుల్లోని వేదనలే!
తన జీవితాన్నే ఒక హిస్టరీగా మలచిన ఈ 'అమ్మ' మరణం మిస్టరీ కావడం విశేషం. చావుపుట్టుకలు మానవజీవితంలో సహజమే అయినా ఆమె మరణంలోని కొన్ని అసహజ సంఘటనలే అనుమానాలకు తావిస్తున్నాయి. ఆమె మరణంపై అనుమానాలు లేవనెత్తుతూ కొందరు ఏకంగా ప్రధానమంత్రికే లేఖలు వ్రాసే స్థాయికి పరిస్థితి చేరింది. తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్తో ఆసుపత్రిలో చేరిన మనిషి మృతదేహంగా బయటకు రావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలు ఉగ్రవాద ఘాతుకానికి బలయ్యారు. వై.యస్.రాజశేఖరరెడ్డి లాంటి నేత హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఇవి వూహించని మరణాలు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించడం వేరు. క్యాన్సర్ లాంటి వైద్యం లేని వ్యాధులతో మరణిస్తే ఆ సంగతి వేరు! కాని జయలలిత విషయం అది కాదు. ఆమె మరణంలో బి.పి, షుగర్లు ప్రధానపాత్ర పోషించాయి. ఇవి కంట్రోల్లో లేకపోవడం వల్లే ఆమెలో మూత్రపిండాలు, కిడ్నీ, కాలేయం వంటి సమస్యలు ఉత్పన్న మయ్యాయి. ఆసుపత్రిలో వుండగా తీవ్రమైన గుండెపోటుకు కారణం కూడా షుగర్, బిపిలే! మరి ఒక ముఖ్యమంత్రికి బి.పి, షుగర్లు కంట్రోల్ చేయలేనంతగా తమిళనాడు ప్రభుత్వ వైద్య విభాగం అధ్వాన్నస్థితిలో వుందా? లేక ఎవరైనా కావాలనే ఆమెలో బి.పి, మధుమేహం స్థాయిని పెంచారా? ఇవి సమాధానాలు చిక్కని ప్రశ్నలుగా మారాయి. అదీగాక జయలలిత వయసు కూడా అంత పెద్దదేం కాదు. 68ఏళ్లు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటుంటే, ఆహార అలవాట్లు అన్నీ నియంత్రణలో వుంటే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని వుండొచ్చు. ఒకవేళ సీఎంగా జయలలిత తీరికలేని పనిలో వున్నా ఆమె బాధ్యత చూసుకునే వాళ్లు ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధపెట్టి ఉండాలి. కాని ఎవరు కూడా ఆమె ఆరోగ్యంపై అంత శ్రద్ధ పెట్టలేదనే అనుమానాలున్నాయి.
ఈ ఏడాదిలో జరిగిన ఎన్నికలకు ముందే ఆమె ఆరోగ్యంపై అనేక వదంతులువచ్చాయి. ఎన్నికలలోనూ ఆమె చాలా తక్కువ సభల్లోనే పాల్గొన్నారు. ఎన్నికల నాటికే ఆమె భారంగా నడిచే వారు. అంతలా ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంటే పక్కన వున్నోళ్లు పట్టించుకోకపోవడం శోచనీయంగా తోస్తుంది.
జయకు చిన్నప్పుడే తండ్రి చనిపోగా, సినిమాల్లో ఉండగానే తల్లి చనిపోయింది. ఆ తర్వాత ఆమె బంధువులకు దూరంగా పెరిగింది. ఒక దశలో సోదరుడు జయకుమార్ కుటుంబాన్ని పొయెస్ గార్డెన్లోనే పెట్టుకుంది. కాని అక్కడ జయ నెచ్చెలి శశికళ ఆధిపత్యం దెబ్బకు జయకుమార్ కుటుంబం అక్కడనుండి బయటకొచ్చేసింది. అప్పటి నుండి కుటుంబసభ్యులెవరూ ఆమెకు దగ్గరగా లేరు. 30ఏళ్లుగా శశికళ, ఆమె బంధువులు మాత్రమే జయను చుట్టుముట్టి వున్నారు. ప్రభుత్వ వ్యవహారాలలోనూ వీరిదే కీలకపాత్ర. శశికళ కోటరీ మితిమీరిన జోక్యం వల్ల తమిళనాడుకు రావాల్సిన కొన్ని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని, ఇది తెలిసి జయలలిత కొంతకాలం శశికళను దూరం పెట్టారని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత శశికళ క్షమాపణ చెప్పడంతో జయ ఆమెను దగ్గర చేర్చుకున్నా, బంధువర్గాన్ని మాత్రం రానీయలేదు. శశికళ భర్త నటరాజన్ను కూడా పొయెస్ గార్డెన్లోకి అడుగుపెట్టనీయలేదు. ఒకటైంలో ఇంట్లో వంటమనిషి దగ్గర నుండి ప్రతిఒక్కరూ శశికళ మనుషులే వుండేవాళ్ళు! |
ఇక అపోలో ఆసుపత్రిలో చేర్చిన తర్వాత అక్కడి వైద్యులు తమ శాయశక్తులా ఆమెకు వైద్యసేవలందించారు. ఒక దశలో కోలుకుందని ఆనందపడ్డా, ఆ తర్వాత గుండెపోటు రూపంలో మృత్యువు ముంచుకొచ్చి జయలలితను ఈ లోకం నుండి తీసుకుపోయింది.
బాబుకు సారీ చెప్పిన పవన్
దేశాన్ని ఇంకా ముక్కలు చేస్తారా?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ పచ్చిమోసం వెనుక అవినీతిదే ప్రముఖపాత్ర!
మెరుపులు కాదు... సరికొత్త మార్పుల బడ్జెట్ - చిన్ని శ్రావణ్కుమార్, చార్టెర్డ్ అకౌంటెంట్
More in this category: « కౌంట్డౌన్.. ఇక రెండు వారాలే! నోట్లు మారాయి... పాట్లు మారేనా? »
ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్ స్నాచింగ్ జరిగితే... ఎవరిని చూసినా చైన్ స్నాచర్లు…
నెల్లూరుజిల్లాలోని మునిసిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ పన్నుల వసూళ్ళలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా పన్నుల వసూళ్ళలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 11వ స్థానంలో వుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం 1,17,456 అసెస్మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్…
ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం వైదొలిగింది. దీనిపై నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ళు రెండు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అందుకే దూరంగా వచ్చేసామని ముస్లింలు, క్రిస్టియన్ల దగ్గరకుపోయి ఓట్లు అడగొచ్చు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి…
వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, యం.పి., రాజ్యసభ
నేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే…
పవన్కు తోడైన 'సింహపురి పవర్'
పవన్కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో హీరో అత్త పాత్రధారి నదియాతో... ''నీ వెనుక తెలియని అదృశ్యశక్తి ఏదో ఉందమ్మా, అది వున్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేరు''అని పోసాని కృష్ణమురళి అంటాడు. ఆ తరహాలోనే ఇప్పుడు పవర్ స్టార్…
తాజా చర్చలు
వార్త - వ్యాఖ్య
లాయర్ , జాతీయ తెలుగు వార పత్రిక . గత 25 సంవత్సరములకు పైగా నెల్లూరు ప్రజల పక్షాన నూతన అభ్యుదయ సమాజం కోసం పోరాడుతుంది
జీవన ప్రమాణం
సంప్రదించండి
గోప్యతా విధానము
లాయర్ నుంచి ప్రత్యెక సంచికలు , ఆహ్వానాలకు మీ ఈ-మెయిల్ నమోదు చేసుకోండి |
God is my Defender.దేవుడు నా పక్షమున వ్యాజ్యెమాడుము- Pr. Emmanueladded 1d ago
The Lord hears the voice of Weeping. దేవ నా ఆర్తధ్వని ఆలకించును. . పాస్టర్,ఎన్.ఇమ్మానుయేలు - Pr. Emmadded 2d ago
వర్జీనియా వూల్ఫ్
తెఱచిరాజు : విశ్వనాథ సత్యనారాయణ : Free Download, Borrow, and Streaming : Internet Archive
by విశ్వనాథ సత్యనారాయణ
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
సత్యం రాజేశ్ హీరో అనగానే పారిపోయారు.. ఆమె ఒక్కరే అండగా..
మణిరత్నానికి ‘రోజా’ వింత కోరిక.. నా కూతురును మీరే చూసుకోవాలి
షాకింగ్ మరణాలు: ఆ లిస్టులో ఆర్తి అగర్వాల్ కూడా!
మన విలన్ ...మొబైల్ ఫోన్ కి బ్రాండ్ అంబాసిడర్
హైదరాబాద్ : 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రం తర్వాత మళ్లీ మధుబాల తెలుగులో కూడా కనపడలేదు. ఆ సినిమా హిట్ అవ్వడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకున్నా కానీ, ఎందుకో మధుబాలకు ఎటువంటి అవకాశం దొరకలేదు. తెలుగులో ఒక్కటీ బుక్ కాలేదు. అయితే తాజాగా కన్నడంలో నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ఎంపికైంది. తెలుగులో నదియా పోషించిన పాత్రను కన్నడంలో మధుబాల ఏ మేరకు న్యాయం చేస్తుందో చూడాల్సిందే.
అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మధుబాల ..ఇప్పుడు అత్తగా మారబోతోంది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ అత్తారింటికి దారేది కన్నడ వెర్షన్ లో అత్తగా ఆమె కనిపించి అలరించనుంది. తెలుగులో ఆ పాత్రను నదియా చేసింది. కన్నడంలో కిచ్చా సుదీప్ హీరోగా చేస్తున్నారు. అక్కడ రీసెంట్ గా మిర్చితో హిట్ కొట్టిన సుదీప్...ఈ చిత్రం కూడా తనకు ఘన విజయం ఇస్తుందని భావిస్తున్నాడు.
కన్నడంలోనూ ఆమెకు మంచి పేరే ఉంది. రవిచంద్రన్ సరసన పదిహేనేళ్ల క్రితం నటించిన 'అన్నయ్య' సినిమా అక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చింది. చాలా కాలం తర్వాత కన్నడంలో తిరిగి నటించబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది మధుబాల.
పవన్కల్యాణ్, సమంత జంటగా త్రివిక్రమ్ రూపొందించిన 'అత్తారింటికి దారేది' సినిమా తెలుగులో నెంబర్వన్ గ్రాసర్గా నిలిచి, మునుపటి రికార్డులను తుడిచిపెట్టింది. ఆ సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా రీమేక్ అవుతోంది. నందకిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ముహూర్తం కొద్ది రోజుల క్రితమే బెంగళూరులో జరిగింది. హీరోయిన్ ఎంపిక పూర్తి కాకపోయినా తెలుగులో నదియా చేసిన పాత్రకు మధుబాలను ఎంపిక చేశారు. అంటే సుదీప్కు ఆమె అత్తగా కనిపించబోతోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: madhubala nadiya sudeep మధుబాల అత్తారింటికి దారేది నదియా సుదీప్
‘ఆర్ఎక్స్100’: మూడో రోజు కలెక్షన్లతో బ్లాక్బస్టర్ అని తేలిపోయింది!
'నీ ఊహల్లో నే ఉంటా'.. సరికొత్తగా యాక్షన్ లవ్స్టోరి
యూఎస్ఏ టాలీవుడ్ సెక్స్ రాకెట్: వారిని దోషులుగా తేల్చిన కోర్టు!
చెర్రీ వాచ్ కి అంత గుర్తింపు ఎందుకు ??
విశాల్ తో శ్రీ రెడ్డి ముఖా ముఖి
అల్లు అరవింద్ కొడుకులు కూడా అలాంటి వారే: శ్రీరెడ్డి సంచలనం
ప్రభాస్ ఫాన్స్ పై ట్విట్టర్ లో సీరియస్ అయిన సిద్దార్థ్
బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున
పరిచయం సినిమా పోస్టర్ లాంచ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu |
‘డమరుకం’ విడుదలపై రెండు రోజుల్లో క్లారిటీ _ Clarity on Damarukam by this weekend _ ‘డమరుకం’ విడుదలపై రెండు రోజుల్లో క్లారిటీ - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
‘డమరుకం’ విడుదలపై రెండు రోజుల్లో క్లారిటీ
ఇంకా ఈ పరువు హత్యలు ఏందిరా.. జంగిల్ ఫెలోస్.. ఒక రేంజ్లో ఫైర్ అయిన హీరో రామ్!
టిఎస్సార్-టీవీ 9 అవార్డ్స్ : విజేతలు బాలయ్య, నాగ్, బన్నీ, చెర్రీ...
2012లో బాక్సాఫీస్ బద్దలుకొట్టిన సినిమాలు!(ఫోటో ఫీచర్)
'ఢమురకం'తో ఎవరు లాభపడ్డారు?
హైదరాబాద్: నాగార్జున 'డమరుకం' విడుదల ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇదిగో విడుదల అదిగో రిలీజ్ అంటూ చిత్ర దర్శక నిర్మాతలు గత సంక్రాంతి నుంచి ఊరిస్తూ వస్తున్నారు. దాదాపు సంవత్సరం పూర్తి కావస్తున్నా సినిమా విడుదల తేదీ మాత్రం ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అక్టోబర్లో ఈచిత్రం విడుదలకు అన్నీ ఏర్పాట్లు చేసినా ఎందుకనో నిర్మాతలు చివరి నిమిషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మరోసారి మూవీ రిలీజ్ పోస్ట్ పోన్డ్ చేసారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వీకెండ్ లోగా సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఎక్కువ థియేటర్ల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని, తాము అనుకున్నన్ని థియేటర్లు దొరకక పోవడంతో విడుదలపై ఏనిర్ణయానికి రాలేక పోతున్నారని సమాచారం. నవంబర్ 9న గానీ, అప్పటికీ పరిస్థితులు అనుకూలించక పోతే నవంబర్ 15లోపు ఏదో ఒక తేదీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇక సినిమా విశేషాల్లోకి వెళితే....... దర్శకుడు శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి అందరు టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారు. సినిమాలో లాస్ట్ 35 నిమిషాలు గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాల రేంజిలో ఉంటాయి. కేలం గ్రాఫిక్స్ వల్లనే సినిమా ఆడుతుందని నేను అనను. కథకు తగిన విధంగా గ్రాఫిక్స్ చాలా భాగా సూటయ్యాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు నాగార్జున.
నాగార్జున, అనుష్క నటిస్తున్న డమరుకం చిత్రంలో ప్రకాష్ రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహ నిర్మాత: వి.సురేష్రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: damarukam cameraman ganga tho rambabu nagarjuna anushka డమరుకం కెమెరామెన్ గంగతో రాంబాబు నాగార్జున అనుష్క
ఫోర్బ్స్ జాబితాలో రామ్ చరణ్ భార్య ఉపాసన!
సంచలన విషయం వెలుగులోకి: అతడి వల్ల ఆ బిగ్బాస్ బ్యూటీ గర్భం దాల్చిందా?
శిల్పాశెట్టికి చేదు అనుభవం.. రెండోసారి ఘోర అవమానం!
మగబిడ్డకు జన్మనిచ్చిన రంభ.. కఠిన నిర్ణయం వెనక్కి తీసుకుని మరీ..
నా నగ్న చిత్రాలు ముందు మా అమ్మా , డ్రైవరే చూసి చెప్పారు
నాటకం మూవీ హీరో ఆశిష్ గాంధీ ఇంటర్వ్యూ..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu |
సుచీలీక్స్ పై నోరు విప్పిన అమలాపాల్, నా వీడియో చూడలేకపోయా అంటూ... _ Amala Paul responds on the famous Suchi leaks - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
సుచీలీక్స్ పై నోరు విప్పిన అమలాపాల్, నా వీడియో చూడలేకపోయా అంటూ...
తెలుగు డిస్ట్రిబ్యూటర్కు భారీ నష్టాలు మిగిల్చిన ‘కాలా’, ఎంతంటే?
జీరో... షారుక్ ఖాన్-ధనుష్ మధ్య ట్వీట్స్
బాక్సాఫీస్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లకు చుక్కలే.. 'కాలా' కలెక్షన్లపై ఆ ప్రభావం!
వందకోట్ల క్లబ్లో కాలా.. చెన్నైలో రికార్డు సృష్టించిన రజనీ!
కాలా కలెక్షన్లు షాకింగ్.. అదే వసూళ్లను దెబ్బ తీసిందా?
అంచనాలు అందుకోలేదు: రజనీకాంత్ ‘కాలా’ ఫస్ట్ డే కలెక్షన్స్
కర్ణాటకలో ఒక్క షో కూడా పడని కాలా.. రజనీ ఫ్యాన్స్ అంతా ఆ ఊరికి పయనం!
కాలా మూవీ రివ్యూ: రజనీ మార్కు మాస్ మసాలా!
‘కాలా’ యూఎస్ఏ కలెక్షన్స్.... ‘కబాలి’ రికార్డు బద్దలు కొట్టడంలో ఫెయిల్!
‘కాలా’ ఫీవర్: రజనీ ఫ్యాన్స్ విన్యాసాలు చూసి నివ్వెరపోయిన ఇండియా!
ప్రీమియర్ షో టాక్: 'కాలా' కొట్టాడు బాక్సాఫీస్ పగిలేలా.. ఫ్లైఓవర్ ఫైట్లో రజనీ, ఫ్యాన్స్కు పూనకాలే!
కొన్ని రోజుల క్రితం సుచీ లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. సింగర్ సుచిత్ర పేరు మీద జరిగిన ఈ లీక్స్ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష, రానా, సంచిత శెట్టి వంటి టాప్ స్టార్ల ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. ఫోటోలతో పాటు పలువురు స్టార్లకు సంబంధించిన సెన్షేషన్ విషయాలు, షాకింగ్ సీక్రెట్లు సుచీ లీక్స్ ద్వారా బయట పడటంతో యావత్ సినీ లోకం విస్తుపోయింది. తనకు మత్తు మందు ఇచ్చి ధనుష్, అనిరుధ్ సెక్స్ చేశారని, సింగర్ చిన్మయి పెళ్లికి ముందే అనేక సార్లు అబార్షన్ చేయించుకుంది... అంటూ సింగర్ సుచిత్ర సుచి లీక్స్ ద్వారా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఏ సమయంలో ఎవరి ఫోటోలు వస్తాయో
దక్షిణాది హీరో, హీరోయిన్లకు సంబంధించి విషయాలు అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఏ సమయంలో ఎవరి ఫోటోలు వస్తాయో అనే భయంతో తారలు గుండెను గుప్పిట్లో పెట్టుకొన్నారు. ఆ వివాదం సమయంలో తమిళనాడులో నెటిజన్లు ట్విట్టర్ను కూడా టెలివిజన్ చూసినట్టు చూశారనేది అప్పట్లో టాక్.
కోలీవుడ్ హీరో ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, గాయని చిన్మయి, హన్సిక, త్రిష, ఇతర నటీనటుల ఘాటైన వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ముచ్చెమటలు పట్టించింది సుచిత్ర. అయితే సుచీలీక్స్కు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన ట్విట్టర్ ద్వారా హ్యాకర్ ఈ పోస్టులు పెట్టినట్లు సుచిత్ర ఇటీవల తెలిపింది.
ఇప్పుడు ఆ పోస్టులు ఆగిపోయినా సింగర్ సుచిత్ర పుట్టించిన ప్రకంపణలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు పాపం ఈ ప్రభావం అమలా పాల్ మీదా పడింది. ధనుష్ తో రాబోతున్న "వడ చెన్నై" నుంచి అమల తప్పుకుంది. ఇంతకీ అమలా పాల్ తప్పుకుందా తీసేసారా అన్న విషయం ఇప్పుడు కోలీవుడ్ హాట్ టాపిక్...
అసలు అమలా పాల్ విజయ్ ల మధ్య జరిగిన విడాకుల వ్యవహారానికి పక్కా కారణం ఏమిటీ అన్నది ఎవ్వరికీ తెలియకపోయినా ధనుష్ తో అమల కు ఉన్న సాన్నిత్య సంబందమే వీళ్ళ మధ్య ఎడబాటుకు కారణమైందన్న పుకారు అప్పట్లో బలంగా వినిపించింది. అయితే పెద్ద వాళ్ళ వ్యవహారం కావటం తో ఈ సంగతి ఓపెన్ సీక్రెట్ గానే ఉందిపోయింది
ఈ గొడవ జరుగుతూండగానే ధనుష్ "వడ చెన్నై" లో హీరోయిన్ గా అమలా పాల్ ని తీసుకున్నారూ అని తెలియగానే అంతా ఒక అభిప్రాయానికి వచ్చేసారు... ఆ తర్వాత సుచీ లీక్స్ తో ఈ అనుమానం మరింత బలపడింది. విఐపి(రఘువరన్ బీటెక్ ) తర్వాత 'వడ చెన్నయ్' చిత్రంలోను అమలా పాల్ని ధనుష్ కథానాయికగా తీసుకోవడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి.
అయితే సడన్గా కొన్నాళ్ళ క్రితం ఈ చిత్రం నుంచి అమల వాకౌట్ చేసింది అన్న వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. అమల సడన్గా ఉన్నట్టుండీ ఈ ప్రాజెక్ట్నుంచి ఎందుకు తప్పుకుందనేది తెలీదు. డేట్లు కుదరకనే అని కవర్ చేస్తున్నారు గానీ అసలు ఆఫర్లే లేని అమలా పాల్ కి డేట్ల సమస్య అనటమే వింతగా ఉంటే. అసలు ముందు సైన్ చేసాక ఈ డేట్ల సమస్య ఎలావచ్చిందంటూ అనుమానంగా చూసారు కోలీవుడ్ జనాలు
సరే ఆ విశయాలన్నీ ముగుసి పోయాయ్, సుచిత్రనీ, సుచీలీక్స్ నీ జనం ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు, అంతా చల్లబడుతున్న సమయం లో అమలా పాల్ మళ్ళీ ఇప్పుడీ తేనెతుట్టెని కదిపింది. చివరి దశలొ ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్తో అమలాపాల్ చేసిన రాసలీలలు ఒక ఆదివారం నాడు బయటపెడతానంటూ ప్రకటించింది.
చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను
ఆ తర్వాత సుచిత్ర కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏ వీడియో కనిపించలేదు. ఇంతకాలం దీని గురించి స్పందించని అమలా పాల్ 'విఐపి 2' ప్రమోషన్స్లో మీడియాకి దొరికింది. ఈ సందర్భంగా ఆమెతో ఈ వీడియోల ప్రస్తావన వస్తే ''ఆ వీడియోలు చూద్దామని నేను కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను.
సుచిత్ర దగ్గర ఏ వీడియోలు లేవు |
ఎన్ని ఆదివారాలు గడిచినా ఆ వీడియోలు ఇంకా బయటకి రాలేదేంటో?'' అంటూ వెటకారంగా స్పందించింది. సుచిత్ర దగ్గర ఏ వీడియోలు లేవని, కేవలం గిమ్మిక్స్ చేసిందని అమల అంటోంది. హ్మ్..! నమ్మొచ్చా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పటికీ ఏదో ఒక ఫేక్ అకౌంట్ నుంచి సుచీలీక్స్ అనే హాష్ ట్యాగ్ తో వీడియోలు వస్తూనే ఉన్నాయి మరి. మొత్తానికి సుచీలీక్స్ అనేది ఇప్పట్లో జనం మర్చిపోవటం అన్నది కష్టమే
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
నేనైతే రేప్ చేసేవాడిని.. డైరెక్టర్ వ్యాఖ్యలపై హీరో సీరియస్.. అలాంటి మాటలా సిగ్గు.. సిగ్గు!
గ్రాండ్గా నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ ఈవెంట్
ఫోర్బ్స్లో సల్మాన్, అక్షయ్.. వారి సంపాదన తెలిస్తే షాకే! పాపం షారుక్ గల్లంతు!
'కల్ నాయక్' వెనక ఉన్న రహస్యం ఇదే
చంటి బిడ్డ తో ర్యాంప్ పై నడిచిన మోడల్ మారా మార్టిన్
వీకెండ్లో చిన్న సినిమాల పెద్ద పోరు
నితిన్ తో లిప్లాక్ సీన్లు చేయించేందుకు సిద్ధమవుతున్న క్రేజీ డైరెక్టర్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu |
హీరోలపై విమర్శలు, బాహుబలిపై కూడా... _ Kaikala criticized Baahubali - Telugu Filmibeat
తమిళ సినిమా
హీరోలపై విమర్శలు, బాహుబలిపై కూడా...
హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన విజువల్ వండర్ గా చెప్పబడుతున్న 'బాహుబలి'పై కొందరు సీనియర్ యాక్టర్లు విమర్శలు చేసిన ఘటనలు గతంలో చూసాం. తాజాగా మరో సీనియర్ నటుడు, తెలుగు గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ కూడా బాహుబలిపై విమర్శలు చేసారు.
జులై 25న తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో ఆయన బాహుబలి గురించి స్పందిస్తూ... 'అసలు బాహుబలి సినిమాలో ఏముందండీ? ఏదైనా మంచి డైలాగ్ ఉందా? ఆహ్లాదకరమైన సంగీతం ఉందా? కథ ఏమైనా ఉందా? ఇటువంటి యుద్ధ సన్నివేశాలన్నీ అప్పట్లో విఠలాచార్యగారు తీసారు. ఆ రోజుల్లో ఫైట్స్ ని ట్రిక్స్ అనేవారు. ఇపుడేమో గ్రాఫిక్స్ అని పేరు పెట్టి కోట్లు ఖర్చు పెడుతున్నారు' అని విమర్శించారు.
'కోట్లు మంది చూసే సినిమా సొసైటీకి ఉపయోగపడాలి. అఫ్ కోర్స్ సినిమా ఈజ్ బిగ్ ఎంటర్టెన్మెంట్. కాదనడం లేదు. కోట్లు ఖర్చు పెడుతున్నపుడు ఎంటర్టెన్మెంటుతో ఇస్తూనే సొసైటీకి, ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు తీయాలి. కేవలం ఎంటర్టెన్మెంటు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు' అని కైకాల చెప్పుకొచ్చారు.
ఇప్పటి హీరోలు, నటులపైనా కైకాల విమర్శలు చేసారు. అప్పట్లో మేం డబ్బు కోసం పాకులాడేవాళ్లం కాదు. ఎంత సేపూ మంచి పాత్ర చేయాలి. పేరు రావాలి. జనాల హృదయాల్లో స్థానం సంపాదించాలి అని కృషి చేసే వాళ్లం. ఇప్పుడేంటంటే డబ్బే ప్రధానం అయిపోయింది అందరికీ. నటన పరంగా కష్టపడే తత్వం పోయింది....(మిగతా వివరాలు స్లైడ్ షోలో)
రెండు పిక్చర్లు చేశారంటే రెండు కోట్లు, మూడు, నాలుగు, పది కోట్లు ఇలా పెరిగిపోతోంది. ఇన్నేసి కోట్లు ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదు అంటూ కైకాల విస్మయం వ్యక్తం చేసారు.
మా కాలంలో మేం సీనియర్లకు తగిన గౌరవం ఇచ్చేవాళ్ళం. కాంతారావుగారు, మిక్కిలినేనిగారి తర్వాతే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అయితే వారికంటే నాకే సినిమాలు ఉండేవి. అయినా వారు సెట్స్ కు వస్తే లేచి నిలబడి గౌరవం ఇచ్చేవాళ్లం అన్నారు.
ఇప్పటి తరం వారికి సీరియర్లంటే గౌరవం లేదు. చూస్తే నమస్కారం పెట్టాల్సి వస్తుందని హడావుడిగా వెళ్లిపోతారు. మనంతట మనమే విష్ చేస్తే చూసి చూడనట్లు వెళ్లిపోయారు అంటూ కైకాల వ్యాఖ్యానించారు.
రామారావు గారు, ఏఎన్ఆర్ గారి లాంటి సీనియర్లు వెళ్లిపోయారు. ఉన్న వాళ్లలో నేను సీనియర్ మోస్ట్ ని. నాకేం గౌరవం ఇస్తున్నారు చెప్పండి. ఓ సినిమా ప్రివ్యూకి పిలుస్తున్నారా? ఓ ఫంక్షన్ కి పిలుస్తున్నారా? అవార్డు ఫంక్షన్ కి ఏమైనా పిలుస్తున్నారా? ఎప్పుడైనా టీవీలో ఆ ఫ్రోగ్రామ్ చూసి అరె ఇదెప్పుడు జరిగింది..కనీసం మనల్ని పిలవను కూడా పిలవలేదే అని అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు అని కైకాల వ్యాఖ్యానించారు.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
నటీనటులు-సాంకేతిక నిపుణులు
వాల్ పేపర్లు
పవన్ కల్యాణ్ గారు.. థ్యాంక్స్: దాడిపై కత్తి, శంకర్ జోక్యం, అవసరమైతే మద్దతుగా వస్తా?
విడిపోయిన భార్యతోనే మళ్లీ పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో?
చాలా నీచంగా ఉంటుంది..... నో చెప్పిన మహేష్ బాబు?
చైనాలో అమీర్ హవా.. సీక్రెట్ సూపర్స్టార్ సునామీ..!
వాళ్లను చంపి.. నేనూ చస్తానని చెప్పా.. ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు..!
మహేష్-సందీప్ వంగా మూవీ లేటెస్ట్ అప్డేట్..
పవన్పై వర్మ ట్వీట్.. వెంటనే డిలీట్..?
విజయ్ అంటే ఇప్పుడు అల్లా టప్పా కాదు.. అందుకే ఇలా?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu |
తెలుగు న్యూస్
Home తెలుగు న్యూస్ `నా నువ్వే` ఓ బ్యూటీఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ – నందమూరి కల్యాణ్ రామ్
`నా నువ్వే` ఓ బ్యూటీఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ – నందమూరి కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ` నా నువ్వే`. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన చిత్రం `నా నువ్వే`. శరత్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా…
సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ మాట్లాడుతూ – “కల్యాణ్ రామ్, తమన్నా, జయేంద్ర, శరత్, మహేశ్ కోనేరు ఇలా ఒక వండర్ఫుల్ టీంతో పనిచేసే అవకాశం కలిగింది. జయేంద్రగారి బెస్ట్ ఫిలిమ్గా నిలిచిపోతుంది. ఇందులో లవ్ మ్యాజిక్ను చూస్తారు. టీంకు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు మాట్లాడుతూ – “సినిమా ఇండస్ట్రీలో పదేళ్లుగా జర్నీ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు, భార్య, ఇతర కుటుంబ సభ్యులకు థాంక్స్. శ్యామ్ ప్రసాద్రెడ్డిగారి వద్ద నా జర్నీ ప్రారంభమైంది. తర్వాత ఆర్కా మీడియా, తర్వాత ఎన్టీఆర్గారు, కల్యాణ్ రామ్గారు, హరిగారు ఇలా అందరితో పని చేసే అవకాశం కలిగింది. తొలి సినిమానే అయినా కల్యాణ్ రామ్గారు నమ్మకంతో సినిమా చేశారు. తారక్గారు, కల్యాణ్రామ్గారు, హరిగారి సపోర్ట్ లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. ఈ సినిమా గురించి చెప్పడం కంటే తెరపై చూస్తే అర్థమవుతుంది. జయేంద్రగారు, పి.సి.శ్రీరాంగారు మంచి విజువల్ ఫీస్ట్ అందించారు“ అన్నారు.
ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరాం, ఆర్.జె.వింధ్య, బాబ్జీ, హేమంత్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్కు అభినందనలు తెలియజేశారు.
Next articleశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై జూన్ మొదటివారంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `ఎఫ్ 2` ప్రారంభం
`నా నువ్వే` …లవ్వబుల్, రొమాంటిక్ ఎంటర్టైనర్
సన్నీలియోన్ నటిస్తున్న 100 కోట్ల భారీ చిత్రం వీరమహాదేవి |
నా తప్పులన్నీ రజినీకాంత్ భుజాన వేసుకున్నాడు : హృతిక్ మనసులో మాట _ Rajinikanth is like my father: Hrithik Roshan - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
విషాదం.. ఆత్మహత్య చేసుకున్న తమిళ నటి, పెళ్ళై మూడేళ్లయినా.. రమ్యకృష్ణతో కలసి!
ఎట్టకేలకు రజనీకాంత్ ‘2.0’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది!
రజనీకాంత్కు హీరోయిన్గా కలల రాణి..!
చిక్కుల్లో రజనీకాంత్ సతీమణి, ఆ సినిమా పుణ్యమే.. 6 కోట్లు ఎగ్గొట్టి ఆడుకుంటున్నారా!
తెలుగు డిస్ట్రిబ్యూటర్కు భారీ నష్టాలు మిగిల్చిన ‘కాలా’, ఎంతంటే?
400 కోట్లు కూడా సరిపోలేదా శంకర్.. మరో వంద కోట్లు, 2.0 విడుదల ఇక అంతేనా!
ఓవర్సీస్లో కాలా కలెక్షన్ల హోరు.. మలేషియాలో దడదడ!
సూపర్ స్టార్ రజినీకాంత్ కి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ హీరో తాజాగా హృతిక్ నటించిన బలం (కాబిల్) చిత్ర ట్రైలర్ ని, పాటలని చూసి ప్రశంసలు కురిపించాడు. ఈ వార్త వినగానే హృతిక్ ఎంతో ఆనందించి రజినీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపాడు.
రజనీకాంత్ 1986లో నటించిన 'భగవాన్ దాదా' అనే హిందీ చిత్రంలో హృతిక్ బాలనటుడిగా కన్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హృతిక్ రజనీని కలిసింది మాట్లాడిందీ లేదు. అయితే హృతిక్ నటించిన 'కాబిల్' చిత్ర ట్రైలర్ చూసి రజనీ బాగుందంటూ హృతిక్కి ఓ లేఖ రాశారట.
రజనీకాంత్ లాంటి స్టార్ నుంచి అభినందనలు అందుకోవడం అంటే చాలాప్రత్యేకమని ఆయన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని హృతిక్ తెలిపారు. అదీకాకుండా రజనీకాంత్ పుట్టినరోజుకి ముందు రోజు రాత్రి హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ రజనీకి విషెస్ చెప్పడానికి ఫోన్ చేశారు.
రజినీకాంత్, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ల ది 30 సంవత్సరాల గా కొనసాగుతోన్న స్నేహ బంధం. హృతిక్ రోషన్ తాత గారు జె ఓం ప్రకాష్ తీసిన భగవాన్ దాదా చిత్రం తో వీరిద్దరి బంధం ఏర్పడింది. ఆశక్తి కర విషయం ఏమిటంటే, హృతిక్ రోషన్ కి మొట్ట మొదటి డైలాగ్ ఉన్న చిత్రం ఇదే కావటం.
అప్పుడు హృతిక్ వయసు 12 సంవత్సరాలు కావడం విశేషం. ఆ విషయాలను గుర్తు చేసుకున్న హృతిక్ "అప్పుడు సరిగ్గా నటించక రీటేక్లు తీసుకునేవాణ్ణి. అయితే ఆయన ఆ తప్పును తనపై వేసుకుని, తన కోసం రీటేక్ చేద్దామని చెప్పేవారు. నాలో ఉత్సాహం తగ్గకుండా, స్ఫూర్తినింపేందుకు నా తప్పును ఆయనపై వేసుకున్నారు.
అంతటి గొప్ప వ్యక్తి రజనీ సార్. నాకు తండ్రితో సమానం. మార్గదర్శకులు, స్నేహితుడు కూడా. పిల్లలు, పెద్దలు అందర్నీ సమానంగా గౌరవించే వ్యక్తి. ఆ వయసులో ఆయన ఎంతో పెద్ద స్టారో నాకు తెలియదు. తెలిశాక ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము' అని అప్ప్టి సంఘటనలని గుర్తు చేసుకున్నాడు అలాగే ధనుష్ గురంచి ప్రస్తావిస్తూ.. ఒక నటుడిగా ధనుష్ ఎంతో స్ఫూర్తినిస్తాడని, అతని నటన తనకు నచ్చుతుందన్నారు.
హృతిక్ రోషన్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
డాన్స్ మాస్టర్ రమేష్ అధ్వర్యంలో డాన్స్ అండ్ ఫిట్ నెస్ స్టూడియో
అల్లు అరవింద్ కొడుకులు కూడా అలాంటి వారే: శ్రీరెడ్డి సంచలనం
అద్దెఇంట్లో కష్టాలు, సిగ్గేసేది, కసి పెరిగింది... నాలాగే రౌడీ అవ్వండి: విజయ్ దేవరకొండ
మమ్ముట్టి పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు మిస్కిన్
రాంచరణ్ కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన విషయం
మీడియా పై ఫైర్ అయిన మంచు లక్ష్మీ
RRR చిత్రం లో క్లైమాక్స్ పై అసంతృప్తి తో ఉన్న రాజమౌళి
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ (2)
విజయ భారతి పబ్లికేషన్స్ (2)
© 2017 Pustakam.org (పుస్తకం.ఆర్గ్) All Rights Reserved. |
షాక్: స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్కు స్వైన్ఫ్లూ _ Sonam Kapoor tests positive for swine flu - Telugu Filmibeat
తమిళ సినిమా
షాక్: స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్కు స్వైన్ఫ్లూ
రాజ్కోట్: ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే హీరోయిన్ కు స్వైన్ ఫ్లూ సోకటం బాలీవుడ్ ని షాక్ కు గురిచేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, నటి అయిన సోనమ్ కపూర్కు స్వైన్ఫ్లూ సోకింది. వైద్యపరీక్షల్లో ఆమెకు స్వైన్ఫ్లూ ఉన్నట్లు శనివారం తేలిందని, ఇక్కడి స్టెర్లింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గుజరాత్లోని రాజ్కోట్ జిల్లా కలెక్టర్ మనీష చంద్ర తెలిపారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
సోనమ్ ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం ఇక్కడికి వచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోనమ్ కపూర్ తల్లి సునీత శనివారం రాజ్కోట్ చేరుకున్నారు. సోనమ్ను ముంబయి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితమే...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ హాస్పటల్ లో చేరింది. ఆమె తాజా చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయో షూటింగ్ ఎన్ డి స్టూడియోలో జరుగుతోంది. ఈ లోగా ఆమెకు చాలా అనీజీగా ఉన్నట్లు ఫీలై,కళ్ళు తిరుగుతున్నట్లు ఉండటంతో దగ్గరలో ఉన్న ప్రెవేట్ హాస్పటిల్ కి తీసుకు వెళ్లారు.
ఆమెను పరీక్షించిన డాక్టర్స్ ఆమె రెస్పెక్టరీ ఇన్ ఫెక్షన్ తో భాధపడుతోందని అన్నారు. అది ఆస్మా ఎటాక్ లాంటిదని వివరించారు. ఆమెను రెండు రోజులు ట్రీట్ చేసి సోమవారం రిలీవ్ చేసారు. మరికొద్ది రోజులు ఆమె రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆమె తాను సిక్ గా ఉన్నట్లు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలియచేసింది. ఈ ఫొటోలను ఆమె అప్ లోడ్ చేసి, తను సిక్ గా ఉండటాన్ని హేట్ చేస్తానని అంది.
ఇక ఆ మధ్యన ముంబై రక్షణ ఉందని, డిల్లీ లేదంటూ కామెట్స్ చేసి వార్తలకి ఎక్కిందీమె. దేశ రాజధానిలో ఇటీవల ఓ యువతిపై టాక్సీ డ్రైవర్ లైంగిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బాలీవుడ్ తార సోనమ్ కపూర్, మహిళలకు ఢిల్లీ కంటే ముంబై సురక్షితమని తెలిపింది. గత శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతం వద్ద ఉబర్ కంపెనీకి చెందిన క్యాబ్ ఎక్కిన 25 ఏళ్ల యువతిని ఆ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడనేది ఆరోపణ. దీంతో రాజధానిలో ఉబర్ కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం తన సినిమా ‘ఖూబ్సూరత్' డీవీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్ ఈ ఘటనపై స్పందించింది.
‘‘జరిగింది దారుణం. ముంబైతో పోలిస్తే ఢిల్లీలో మహిళలు అంత సురక్షితం కాదు. నిజాయితీగా చెప్పాలంటే, ఇందులో ఆ క్యాబ్ కంపెనీ తప్పేమీ లేదు. చాలా రకాలుగా ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ఎందుకంటే ఆ క్యాబ్ డ్రైవర్కు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చింది వాళ్లే. అందువల్ల ప్రభుత్వం వైపు నుంచి శిక్షలు, నిబంధనలు మరింత కఠినతరం కావాలి. ఒకవేళ ప్రజా రవాణా వాహనంలో అత్యాచారం జరిగితే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రభుత్వం నిషేధిస్తుందా?'' అంటూ ప్రశ్నించింది సోనమ్.
Read more about: sonam kapoor, mumbai, bollywood, సోనమ్ కపూర్, ముంబై, బాలీవుడ్
జైసింహా 10రోజుల కలెక్షన్ రిపోర్ట్: నష్టం నుంచి గట్టెక్కాలంటే ఇంకెంత రాబట్టాలి?..
రంగస్థలం కథ లీక్.. సుకుమార్ క్రేజీగా.. చెర్రీ సూపర్గా.. అనసూయ రోల్పై క్లారిటీ..
పిల్లలు చూస్తే తప్పేంటి?.., నచ్చినవాళ్లతో 'సెక్స్', అదొక..: రాంగోపాల్ వర్మ
స్టార్ హీరో కూతురు బికినీలో.. ఇండస్ట్రీ మొత్తం పరేషాన్!
'గాయత్రి' లో అనసూయ రోల్ ఇదా ?
'పద్మావత్'పై మొట్టమొదటి రివ్యూ..!
రాజ్ తరుణ్ మామూలోడు కాదు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
రాజశేఖర్ కూతురు పై.. రూమర్లు నిజమాయే..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu |
గంధర్వ మహల్ కి...జూ. ఎన్టీఆర్ షిఫ్ట్ _ NTR film to be shot in Gandharva Mahal - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
గంధర్వ మహల్ కి...జూ. ఎన్టీఆర్ షిఫ్ట్
నేనైతే రేప్ చేసేవాడిని.. డైరెక్టర్ వ్యాఖ్యలపై హీరో సీరియస్.. అలాంటి మాటలా సిగ్గు.. సిగ్గు!
కుమ్మేస్తున్న ఎన్టీఆర్.. దిమ్మతిరిగేలా అరవింద సమేత బిజినెస్!
జూ ఎన్టీఆర్ చిన్న కుమారుడికి పేరు పెట్టారోచ్.... ఏమిటో తెలుసా?
అరవింద సమేత రష్ చూశాం.. మైండ్ బ్లోయింగ్.. టెర్రిఫిక్.. మరో బ్లాక్బస్టర్.. క్రిటిక్ వెల్లడి..
బిగ్బాస్2ను రక్షించేందుకు ఎన్టీఆర్.. పావులు కదుపుతున్న నిర్వాహకులు!
‘అరవింద సమేత’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ రికార్డుపై కన్నేసిన ఎన్టీఆర్!
హైదరాబాద్ : మంచు ఫ్యామిలీ... ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంతో పాపులర్ అయిన లొకేషన్..గంధర్వ మహల్. ఇప్పుడు అక్కడకి జూ.ఎన్టీఆర్.. షిప్ట్ అవటానికి నిర్ణయించుకున్నాడు. జనవరి 6 నుంచి పిభ్రవరి 26 దాకా జరిగే రెగ్యులర్ షెడ్యూల్ ని అక్కడ ప్లాన్ చేసారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం రభస. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ - ఈ మూడక్షరాల పేరు... పూనకం తీసుకొస్తుంది అభిమానులకు. ఎన్టీఆర్ అంటే దర్శకులకు సమ్మోహన శక్తి. ఎన్టీఆర్ అంటే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే నిధి. సంభాషణలు పలికే చాతుర్యానికి ఎవరైనా సలామ్ కొట్టాల్సిందే. నాట్యంలో మెరుపు వేగం చూసి నింగిలోని 'మెరుపు' కూడా మైమరచిపోతుంది. ''పాత్రలో ఒదిగిపోవడం, కొత్త వన్నెలు తీసుకురావడం ఎన్టీఆర్కే సాధ్యం...'' అని ఎవరైనా చెబితే అందులో అక్షరం కూడా అతిశయోక్తి లేదు. అందుకే ఆయన వెనుక విజయాలు, విజయాల వెనుక రికార్డులూ నడిచొచ్చేస్తుంటాయి. ఇప్పుడూ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు.
సినిమా సినిమాకీ ఎదగడం అలవాటు చేసుకొన్నాడు ఎన్టీఆర్. 'ఇలాంటి పాత్రలకు మాత్రమే' అనే షరతులు ఎన్టీఆర్ దగ్గర లేవు. 'ఈ పాత్రలో ఎన్టీఆర్ సరిపోడేమో' అనే సందేహాలు ఎవరికీ రావు. 'స్టూడెంట్ నెం.1', 'ఆది', 'సింహాద్రి', 'రాఖీ', 'యమదొంగ', 'అదుర్స్', 'బృందావనం'... వీటిలో ఏ సినిమా మరో సినిమాకి పోలిక తీసుకురాలేదు. ప్రతీ సినిమాలోనూ కొత్త ఎన్టీఆర్ కనిపించాడు. తొడగొట్టాడు, గొడ్డలి పట్టాడు, కన్నీరు కార్చాడు, నవ్వాడు, నవ్వించాడు, స్లిమ్ అయ్యాడు, లవర్బోయ్లా మారాడు - ఎన్నో చేశాడు. తనని తాను మార్చుకొన్న ప్రతిసారీ ఎన్టీఆర్కి విజయం దక్కింది. ఇప్పుడు అభిమానుల బిరుదుకి తగ్గట్టు 'యంగ్ టైగర్'లా మారిపోయాడు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: jr ntr rabhasa simhadri rakhi ఎన్టీఆర్ రభస సింహాద్రి రాఖీ కందిరీగ
ఆ హీరోలను అనే దమ్ముందా? ప్రభాస్ మీద ఎందుకు ఏడుస్తావ్? ఫ్యాన్స్ ఫైర్
'జిగేలు రాణి' సింగర్ ఆవేదన.. పాడినందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు, మోసం!
RX 100 సినిమా పై వర్మ ట్వీట్లు
త్రిష ఈజ్ బ్యాక్ !
మొత్తం బయట పెడితే చస్తారు : శ్రీ రెడ్డి
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : షో పై భాను శ్రీ స్పందన
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu |
ఫిబ్రవరి 2న ఐరా క్రియేషన్స్, నాగశౌర్య ఛలో చిత్రం గ్రాండ్ రిలీజ్
తెలుగు న్యూస్
Home తెలుగు న్యూస్ ఫిబ్రవరి 2న ఐరా క్రియేషన్స్, నాగశౌర్య ఛలో చిత్రం గ్రాండ్ రిలీజ్
“ఊహలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “లక్ష్మిరావే మా ఇంటికి”, “కళ్యాణ వైభోగం”,” జ్యో అచ్యుతానంద” లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగశౌర్య. త్రివిక్రమ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఛలో. శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు, ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి 2018, ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ… ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఛలో ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఫిబ్రవరి 2న మీ ముందుకు రాబోతున్నాం. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లారు. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన బలం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ తో ఈ విషయం అర్థమై ఉంటుంది. అద్భుతమైన విజువల్స్ అందించారు. నాగశౌర్య పెర్ ఫార్మెన్స్ చాలా కొత్తగా ఎనర్జిటిక్ గా ఉంటుంది. తన కెరీర్లో పర్ ఫెక్ట్ కమర్షియల్ మూవీగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరోయిన్ రష్మిక మండన్న, నాగశౌర్య మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సినిమా చాలా బాగా వచ్చింది. నాకు అన్ని విధాల సహకరించి… ఇంత మంచి సినిమా తీసేందుకు దోహదపడ్డ మా నిర్మాతలకు నేను రుణపడి ఉంటాను. నేను ఎలాంటి టెన్షన్ పడకుండా సినిమాకు ఏం కావాలో అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహించారు. ఫిబ్రవరి 2న మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.
కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ… నన్ను మొదటి నుంచి అమితంగా ఆదరిస్తున్న మీడియా మిత్రులందరికీ చాలా థాంక్స్. టీజర్ కు, ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అందరికీ చాలా థాంక్స్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ మా కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు. ఆయన లేకుంటే ఈ సినిమా చేయకూడదు అనుకున్నాం. మేము అంతగా నమ్మాం. మమ్మల్నిచాలా బాగా చూపించారు. హీరోయిన్ రష్మిక మండన్న చాలా బాగా చేసింది. మహతి స్వర సాగర్ అద్భుతంగా పాటల్ని కంపోజ్ చేశారు. రీ రికార్డింగ్ కూడా అదే రేంజ్ లో ఇస్తున్నారు. మా దర్శకుడు వెంకీ… చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. తాను ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవ్వడం ఖాయం. చాలా రోజులుగా నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నానో అలాంటి మంచి కమర్షియల్ సినిమా చేశాడు. అన్ని వర్గాల్ని మెప్పించే ఎలిమెంట్స్ ని జోడించి రూపొందించిన చిత్రం ఇది. మా సొంత బ్యానర్లో వస్తున్న మొదటి సినిమా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి 2, 2018న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్ణయించాం. త్వరలోనే ఛలో చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాం. అని అన్నారు.
చిత్ర సమర్పకుడు… శంకర ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ…. మా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1గా నిర్మించిన ఛలో చిత్రాన్ని ఫిబ్రవరి 2, 2018న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నాగశౌర్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చే చిత్రంగా ఛలో నిలుస్తుందని నమ్ముతున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అని అన్నారు.
నటీనటులు – నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్, పోసాని, రఘు బాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు
సాంకేతిక నిపుణులు
డ్యాన్స్ – రఘు, విజయ్
పి.ఆర్.ఓ – ఏలూరు శ్రీను
ఫైట్స్ – వెంకట్
ఆర్ట్ – రామ్ అరసవిల్లి
లైన్ ప్రొడ్యూసర్ – బుజ్జి
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), తమ్మిరాజు
భాగమతి చిత్రంలోని మందారా సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ … జనవరి 26న గ్రాండ్ రిలీజ్
రెగ్యులర్ షూటింగ్లో మెగాపవర్స్టార్ రామ్చరణ్, బోయపాటి శ్రీను భారీ చిత్రం
జనవరి 25న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా నాగశౌర్య ఛలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ |
లైఫ్ స్టైల్
రాజకీయ నేతలు
పవన్ కళ్యాణ్
జూనియర్ ఎన్టీఆర్
సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త ట్రైలర్ :
ఈ మధ్య కాలం లో ట్రైలర్ ల లెక్కే వేరు. ప్రతీ సినిమా ట్రైలర్ కి దారుణమైన హిట్ లూ, రిపీట్ లూ, వ్యూ లూ అంటూ రికార్డుల మోత మోగుతోంది. అయితే మొన్న విడుదల అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో తో పాటు ట్రైలర్ ని విడుదల చెయ్యలేదు నిర్మాతలు. విడుదల అయిన రెండవ రోజే ఈ ట్రైలర్ ని విడుదల చెయ్యగా ఇది రెండున్నర లక్షల హిట్ లు సాధించి సినిమా మీద […]
సర్దార్ కి అతని ప్లస్ ఆ మైనస్ ఆ ?
సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటన్నది ట్రైలర్ ద్వారా తెలిసిపోయింది. ఈ చిత్రానికి పవన్ కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించాడు. బాబీ కేవలం డైరెక్షన్ మాత్రమే చేశాడు. ఐతే పవన్ కు బాబీకి మధ్య గ్యాప్ ఫిల్ చేసిన వ్యక్తి ఇంకొకరున్నారు. అతనే సాయిమాధవ్ బుర్రా. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు స్క్రిప్టు సహకారం అందించడంతో పాటు.. ఈ చిత్రానికి మాటల సాయం కూడా చేశాడు సాయిమాధవ్. ఆడియో వేడుకకు అతిథిగా […]
బన్నీ కి నిన్న స్పెషల్ డే
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరులో ఉన్న విషయం తెలిసిందే. చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందర్భంగా.. డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ తో మెగా ఫ్యామిలీ బంధువులు రెండు రోజుల క్రితమే బెంగళూరు వెళ్లిపోయారు. అదే కారణంతో మార్చ్ 27న జరిగిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లకు కూడా వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారు మెగా హీరోలు. ఇదే విషయాన్ని బన్నీ కూడా ఓ అభిమాని ఇంటికి స్వయంగా వెళ్లి మరీ చెప్పాడు. వీటన్నిటితో పాటు […]
మలయాళ సినిమాల గురించి మినిమం తెలిసిన ఎవ్వరికైనా సరే మోహన్ లాల్ గురించి తెలిసే ఉంటుంది. అక్కడ మంచి స్టార్ గా పేరున్న మోహన్ లాల్ ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు. తెలుగులో అప్పుడెప్పుడో గాండీవం సినిమా లో చేసిన ఆయన మణిరత్నం సినిమా ఇద్దరు దయవలన తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ సుపరిచితం. మొన్న తమిళం లో జిల్లా సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన మోహన్ లాల్ ఇప్పుడు బిజీ గా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా […]
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఆడియో విడుదల వేడుక ద్వారా తన తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు నర్మగర్భంగా ఒకే సలహాను ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా యూనిట్ కు బెస్ట్ విషెష్ చెబుతూ చిరంజీవి చెప్పదలుచుకున్నది సామాన్యలకు కూడా చాలా స్పస్టంగా అర్థం అయ్యింది. ప్రత్యేకించి పవన్ సినిమాకుల వీడ్కోలు పలుకుతాను, పూర్తిగా రాజకీయాల్లో మమేకం అవుతాను అన్నట్టుగా ప్రకటనలు చేస్తున్న తరుణంలో.. అలాంటి ఆలోచనే వద్దన్నట్టుగా పవన్ కు పరోక్షంగా సూచన ఇచ్చాడు చిరంజీవి. ఇంతకు ముందు అదే పని చేసిన అనుభవం ఉన్న చిరంజీవి తన అనుభవసారాన్ని బహిరంగంగానే మీడియా, అభిమానుల ముందు తమ్ముడి కి వివరించాడు. సినిమాలకు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్టుగా ప్రకటించి చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే అది చిరుకు చేదు అనుభవాన్నే మిగిల్చిన విషయం ఎవరికీ తెలియనిది కాదు. ముఖ్యమంత్రి పదవిని లక్ష్యంగా పెట్టుకున్న చిరంజీవి దాన్ని సాధించలేకపోగా.. ఒక చోట ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత కొన్ని అవమానాలను మిగుల్చుకుని పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి దాని భారాన్ని దించేసుకున్నాడు. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మెగాస్టార్ మరి ఈ అనుభవాన్ని అంతా గుర్తుంచుకుని..పవన్ కు చిరంజీవి సలహా ఇచ్చాడు. వీలైతే రెండు పడవల ప్రయాణం చెయ్యి కానీ సినిమాలను వదులుకోవద్దని చిరంజీవి పవన్ కు చెప్పాడు. మధ్య లో అభిమానులను తీసుకొచ్చి.. వీళ్లందరినీ ఎంటర్ టైన్ చేసే అవకాశాన్ని మిస్సవ్వద్దు.. అంటూ అన్నాడు కానీ, సినిమాలను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి కెరీర్ ను నాశనం చేసుకోవద్దనట్టుగానే ధ్వనించింది చిరంజీవి సలహా. మరి అనుభవ సారంతో చిరంజీవి చేసిన సలహా అది. దానికి పవన్ కల్యాణ్ విలునవిస్తాడా? తనకు తోచించే చేస్తాడా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.
” పవన్ కళ్యాణ్ నాకు ఇన్స్పిరేషన్ “
“బాబాయ్ నాతో గంటసేపు మాట్లాడిన తర్వాత నా కెరీర్ కు అర్థం తెలిసింది. నాన్న ఎంత కష్టపడితే… ఈ స్థాయికి చేరుకున్నారో బాబాయ్ వివరంగా చెప్పాడు. ఆ స్థాయిని, ఆయన కష్టాన్ని, విలువను, ప్రతిష్టను నిలబెట్టాలంటే ఎంత కష్టపడాలో చెప్పారు. ఆయన ఏర్పర్చిన ప్లాట్ ఫామ్ ని నిలబెట్టుకోలేకపోతే నేనైనా, నువ్వైనా వేస్ట్ అన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత నేనేం చేయాలో నాకు అర్థమైంది. నా గోల్ ఏంటనేది అర్థమైంది. అమ్మా నాన్న నా జీవితానికి ఎంత […]
సూపర్ ఫాస్ట్ గా ఉన్న తారక్ !
ఎన్టీఆర్ తన కొత్త సినిమా జనతా గ్యారేజీ ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలి అనుకుంటున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా ఇంకా థియేటర్ లలో ఉన్న రోజుల్లోనే ఈ సినిమా మొదలు పెట్టేసిన ఎన్టీఆర్ షెడ్యూల్ మీ ద షెడ్యూల్ చేస్తూ బిజీ గా గడిపేస్తున్నాడు. కొరటాల శివ తో తన కాంబినేషన్ మీద గట్టి నమ్మకం తో ఉన్న తారక్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ముంబై లో యమా బిజీ గా ఉన్నాడు. గత […] |
రాం గోపాల్ వర్మ vs పవన్ కళ్యాణ్
రాం గోపాల్ వర్మ ఏదేదో వాగుతూ ఉంటారు ఎవరూ పట్టించుకోను కూడా పట్టించుకోరు అనే వారు చాలా మంది ఉంటారు. కానీ సాక్షాత్తూ పవన్ కళ్యాణ్ వాటిని చదువుతూ ఉంటారు అంటే ఆశ్చర్యం వెయ్యక మానదు. అవును ఈ విషయం పవన్ స్వయంగా వెల్లడించడం విశేషం. ‘అవును నేను వర్మగారి ట్వీట్ లూ ఫేస్ బుక్ పోస్ట్ లూ చదువుతూ ఉంటాను అవి చాలా బాగుంటాయి ” అన్నారు కళ్యాణ్. తన కి బహుబలిని కొట్టే సీన్ […]
‘సర్ధార్ గబ్బర్ సింగ్’ పై ఆసక్తి కొంచెం తగ్గిపోయిందా…?
మన ప్రేక్షకుల తీరు., మన సినిమా మేకర్ల తీరు ఒకేలా ఉంటుంది. ఒక సినిమా పై క్రేజ్ కంటిన్యూ కావాలంటే.. దాని గురించిన వివరాలు వీలైనంత రహస్యంగా ఉండాలి. ఒక సినిమా పై ప్రేక్షకుల్లోఎప్పుడూ ఆసక్తి నిలబడాలంటే.. దాని కథ, కథనాల గురించి ఎలాంటి సమాచారమూ ఊహకు అందకూడదు. అలా ఉన్నప్పుడు ఆ సినిమా పై ఎక్కువ ఆసక్తి నిలబడుతుంది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఈ రొటీన్ […]
పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి, నేను ఆయన ఫ్యాన్ ని
సర్దార్ గబ్బర్ సింగ్ క్రూ అందరూ కూడా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు అనీ అన్నీ తానే అయ్యి నడిపిస్తున్నాడు అనీ అంటున్నారు. తాజాగా కాజల్ అగర్వాలో కూడా ఈ విషయంలో ఇదే మాట చెబుతోంది. పవన్ కళ్యాణ్ అంటే తనకి ఆరాధన అనీ ఇదివరకు ఆయన గురించి తెలీదు కానీ పవన్ తో పనిచేయ్యడం మొదలు పెట్టిన తరవాత ఆయన కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అంటోంది ఆమె. క్యారెక్టర్ వరకూ […]
మీ రాశి ప్రకారం ఇవి మీ దగ్గర ఉంటె మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి…
జనవరి 22 శ్రీ పంచమి ఇలా చేస్తే మీకు మీ పిల్లలకు జీవితంలో తిరుగు ఉండదు
ఆరకంగా ఫోటోలు ఫెస్భుక్ లో పెడితే రూ.7.8 లక్షలు జరిమానా
భోజనం చేసేటప్పుడు ఎవరు ఎన్ని ముద్దలు తినాలి? భార్య భర్తతో కలసి భోజనం చేయవచ్చా?
వీటిని సరిగ్గా ఉపయోగిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమే…
ఆకాశంలో అద్భుతానికి అసలు కారణం ఇదే… ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చికి ఫుల్స్టాప్
మీ భర్త డబ్బు సంపాదించాలంటే…లక్ష్మీదేవి దేవేంద్రుడికి చెప్పినవి పాటించండి…
పుట్టిన రోజు,సంవత్సరాన్ని బట్టి మీ అదృష్టాన్ని తెలుసుకోండి
31 జనవరి 2018న సంపూర్ణ చంద్ర గ్రహణం నాడు ఏ రాశి వారి ఎం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు
వీళ్ళ తోబుట్టువులు కూడా నటీనటులే ఎవరో తెలుసా?
2018 పిబ్రవరి 15లోపు ఈ ఒక్క ఆకూ దానం చేస్తే లక్ష్మి దేవి ధనవర్షం కురిపిస్తుంది
కత్తి మహేష్ ఆఒక్క మాటకి భయపడి రాజీకి వచ్చిన పవన్ కళ్యాణ్
గుప్పెడు బియ్యంతో ఇలా చేస్తే… సుఖసంతోషాలు, ఆర్ధిక వృద్ది కలుగుతాయి…
మీరు పుట్టిన రోజును బట్టి మీ గురించి ఈ విషయాలు తెలుసుకోండి !
ఆదివారం మాంసాహారం తీసుకోకుండా… ఇలా చేస్తే ఆర్దిక, ఆరోగ్య సమస్యలు తీరుతాయి
ఆ రోజు శోభనం గదిలో ఏం జరిగిందంటే…రాజేష్
ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుని మీ సమాధానం ఏమిటో చూసుకోండి…
మీరు ఇడ్లీ తింటున్నారా ? అయితే జాగ్రత్త ! మనిషి ప్రాణం తీసిన ఇడ్లీ…
షాకింగ్ తీర్పు ఇచ్చిన నాంపల్లి కోర్టు…
గుమ్మం దగ్గర ఇవి పెడితే దరిద్రం దరిదాపుల్లో లేకుండా పోతుంది..
కత్తి మహేష్ పై కోడిగుడ్డుల దాడి ఎలా జరిగిందో తెలుసా?
గత జన్మలో మీరు ఏం చేసేవారో తెలుసా? |
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
ఉత్తర కొరియాపై నిప్పులు చెరిగిన అమెరికా, ఆ దాడి కిమ్ పనే !
ప్రయాణాల్లో మీ స్మార్ట్ఫోన్ సురక్షితంగా ఉండాలంటే..?
హత్యాయత్నం కేసు నమోదు చేయాలని హెచ్చార్సీలో పిటిషన్
డైరెక్ట్గా నన్నే అడుగు, మా నాన్ననెందుకు అడుగుతావ్.. శృంగార సన్నివేశంపై హీరోయిన్ సంచలనం!
చదువు మానేసి చరిత్ర సృష్టించిన సునీత! చూస్తే మీరు కూడా శభాష్
ఉత్తరకొరియాపై అమెరికా నిప్పులు చెరిగింది. ప్రపంచదేశాలను గజగజలాడించిన 'వాన్నా క్రై' సైబర్ దాడి.. కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా పనే అని అమెరికా ఆరోపించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ హోమ్ల్యాండ్ భద్రతా సలహాదారు టామ్ బోసర్ట్ ప్రఖ్యాత వాల్స్ట్రీట్ జర్నల్కు రాసిన కథనంలో పేర్కొన్నారు. 'వాన్నా క్రై ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాడి. ఉత్తరకొరియానే ఈ దాడికి పాల్పడిందని టామ్ ఆరోపించారు.
ఈ దాడి మీద గతంలో పరోక్షంగా సంబంధం ఉందంటూ అమెరికా ఆరోపణలు చేసినప్పటికీ ఈ సారి ప్రత్యక్షంగా దాడికి దిగింది. తాను వూరికే ఈ ఆరోపణలు చేయట్లేదని.. అందుకు బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయని టామ్ తన కధనంలో పేర్కొన్నారు.
కొన్ని గంటల వ్యవధిలోనే ..
కాగా ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా వాన్నా క్రై సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 150 దేశాల్లోని 3లక్షల కంప్యూటర్లు ఈ దాడికి గురయ్యాయి. ఈ దాడి వల్ల పలు దేశాల ప్రభుత్వ వ్యవస్థల కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి.
లాజారస్ సంస్థ ద్వారానే ఈ సైబర్ దాడి..
ఉత్తర కొరియాకు చెందిన లాజారస్ సంస్థ ద్వారానే ఈ సైబర్ దాడి జరిగింది. దాడి వెనుక సూత్రధారుల వివరాలను దర్యాప్తులో కనుగొన్నాం. ఈ విషయంలో మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడితేనే బావుంటుంది అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
గత దశాబ్దంగా ఉత్తర కొరియా వైఖరి..
గత దశాబ్దంగా ఉత్తర కొరియా వైఖరి ఏ మాత్రం బాగోలేదు. కవ్వింపు చర్యలతో తోటి దేశాలను ఉల్లంఘిస్తోంది. అంతేకాదు అణు పరీక్షలతో అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు జారీ చేస్తోందని ఆయన తెలిపారు.
బలమైన ఆధారాలు..
అందులో భాగంగానే వాన్నాక్రై దాడికి పూనుకుంది. ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు అమెరికా బలమైన ఆధారాలు సంపాదించింది'' అని ఆయన తను రాసిన కథనంలో తెలిపారు.
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన
కాగా, 2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన కీలక డేటాను, కార్పొరేట్ సమాచారాన్ని నాశనం చేసినట్లు లాజారస్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. వైట్హౌస్ నుంచి ఈ ఆరోపణలపై మరింత స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకు ఆ దేశంపై అనేక ఆంక్షలు తీసుకొచ్చినట్లు తెలిపారు. తన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆ దేశం మరింత ఒత్తిడికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
కిమ్ ప్రభుత్వం మాత్రం..
కిమ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన లేకపోవటం విశేషం. మరి ముందు ముందు అమెరికా ఆరోపణలకు కిమ్ ఏ విధంగా సమాధానం ఇస్తారనేది విశ్లేషకులను కలవరపాటుకు గురిచేస్తోంది.
అమెరికా జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్ టూల్ను తస్కరించిన సైబర్ దొంగలు దాని సహాయంతో ఈ 'వాన్నాక్రై' ర్యాన్సమ్ వేర్ వైరస్ను రూపొందించారు.
నార్త్ కొరియా
నోకియా నుంచి సరికొత్తగా రెండు స్మార్ట్ఫోన్లు
భారీగా పెరగనున్న మొబైల్ ధరలు, కారణం తెలిస్తే షాకే !
8జీబీ ర్యామ్తో మార్కెట్లోకి దూసుకొచ్చిన రేజర్ ఫోన్ 2..ధర ఎంతంటే?
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot |
ఇంటరాక్టివ్ లెర్నింగ్ ద్వారా పిల్లలు మరింత నేర్చుకుంటారు.
భాషను మార్చండి: తెలుగు
దయచేసి ఏదైనా నమోదు చేయండి
తల్లిదండ్రుల వృత్తం
టీచర్స్ ఫోరమ్
కిడ్స్ కార్నర్
సరైన పిసిని ఎలా పొందాలి
మీ మద్దతు చూపించు
చదువు నిరంతరం మారుతోంది. పిల్లలకు అభ్యసన మరింత వినోదాత్మకంగా ఉండేందుకు, వారి నిమగ్నతను పెంచేందుకు మరియు అభ్యసనను మరింత ఆసక్తికరంగా రూపొందించడం కొరకు విద్యావేత్తలు నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. తరగతి గదిలోనూ అదేవిధంగా తరగతి గది వెలుపల కూడా అత్యంత ప్రభావం చూపించే అభ్యసన విధానాల్లో ఒకటి, ఇంటరాక్టివ్ లెర్నింగ్ లేదా పారస్పరిక అభ్యసనం.
ఇంటరాక్టివ్ లెర్నింగ్, విద్యకు సంబంధించి వాస్తవిక దృక్పథాన్ని కలిగిస్తుంది. ఇది సమగ్రత మరియు అర్థం చేసుకోవడం యొక్క ప్రక్రియ, అలానే విద్యార్థి కేవలం కంటెంట్పై ఆధారపడకుండా దానిలోనికి నిమగ్నం కావడానికి అవసరమైన అనువర్తత మరియు తెలివితేటల్ని అందిస్తుంది. విద్యార్థులకు అసాధారణమైన అభ్యసన అనుభవాన్ని అందించడం కొరకు ఇంటరాక్టివ్ లెర్నింగ్ కోర్సు మెటీరియల్లో టెక్నాలజీని సమ్మిళితం చేస్తుంది.
పిల్లలు మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి ఈ విధంగా సహాయపడుతుంది
1. క్లిష్టమైన ఆలోచన మరియు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
చాలా క్రియాత్మకమైన వాతావరణంలో పెరిగిన విద్యార్థులను నిమగ్నం చేయడానికి అదనంగా, ఇంటరాక్టివ్ లెర్నింగ్ పిల్లల్లోని క్లిష్టమైన ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి, ఇది ఎనలిటిక్ విశ్లేషణ యొక్క అభివృద్ధికి ప్రధానాంశాలుగా నిలుస్తాయి. [1]
చాలామంది విద్యార్థులకు గణితం అంటే ఆసక్తి ఉండదు. ఇంటరాక్టివ్ గేమ్స్ సాయంతో అటువంటి సమస్యను పరిష్కరించవచ్చు, ఇవి వారిలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి.
2. వర్చువల్ రోల్ప్లేలు నిజజీవిత సమస్యలను ఎదుర్కొనడానికి అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి.
విద్యార్థులను రోల్ప్లేలు మరియు ఇంటరాక్టివ్ గేమ్స్లో నిమగ్నం చేయడం ద్వారా, వారిలో సహసంబంధాలు, నాయకత్వం, బృందంగా ఆడటం మరియు సహకార నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి మరియు వాస్తవిక ప్రపంచ సమస్యలను వారికి అవగతం అయ్యేలా చేస్తాయి. ‘స్టార్ట్ క్రాఫ్ట్’ వంటి కొన్ని ఆన్లైన్ వ్యూహాత్మక గేమ్లు వ్యూహాత్మక గేమ్ ప్లాన్లను రూపొందించి అమలు చేయడాన్ని యూజర్లకు బోధిస్తాయి కనుక ఇవి నిజజీవిత సమస్యలను పరిష్కరించే సామర్థ్యాల్ని మెరుగుపరుస్తాయి.
హార్వార్డ్ స్కూలు ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్కు చెందిన ఫిజిక్స్ మరియు అప్లైడ్ ఫిజిక్స్ యొక్క ప్రొఫెసర్ అయిన ఎరిక్ మజూర్ అభిప్రాయం ప్రకారం, ఇంటరాక్టివ్ లెర్నింగ్, పిల్లలు గ్రూపుల్లో ఉన్నప్పుడు ఎలా సహాయసహకారాలు అందించుకోవాలి మరియు విజయవంతంగా పనిచేయాలనే దానిని బోధిస్తుంది. పనిప్రాంతాల్లో టీమ్ ఆధారిత నిర్మాణం ఎక్కువైన తరుణంలో ఈ నైపుణ్యం అనివార్యంగా అవసరం అవుతుంది.
3. ఇది వారి చేతిలో ఉన్న పని పట్ల ఏకాగ్రతను మరియు అంకితభావాన్ని పెంపొందిస్తుంది.
ఇంటరాక్టివ్ లెర్నింగ్, అన్ని అభ్యసన రూపాల్లోకెల్లా విద్యార్థులను సమర్థవంతంగా నిమగ్నం చేసే రూపం. ఎందుకంటే పిల్లలు పాఠంలోనికి మునిగిపోతారు, ఇది వారి ఏకాగ్రతను పెంపొందించడంతోపాటుగా చేతిలో ఉన్న పని పట్ల అంకితం అవుతారు. ఆన్లైన్లో ఉండే కొన్ని ఫ్లాష్ గేమ్లు పిల్లల యొక్క ఏకాగ్రతను పెంపొందిస్తాయి. చాలామందిలో ఎడిహెచ్డి పరిష్కారంగా కూడా పేర్కొంటారు.
4. విద్యార్థులు సృజనాత్మకమైన మరియు కొత్త పరిష్కారాల కొరకు వెతికేలా చేస్తుంది
ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది ‘‘ రెండు రెళ్లు నాలుగు’’ అనే బోధించే సాధారణ అభ్యసన శైలి కాదు. ఇది పాఠ్యపుస్తకాల పరిధిని దాటి, సంప్రదాయ బట్టీ విధానానికి చెల్లుచీటి చెబుతుంది. ఇది పిల్లలకు అవసరమైన సంబంధిత ఉపకరణాలను అందించడమే కాకుండా సృజనాత్మక పరిష్కారాలను సృష్టించే స్వేచ్ఛను అందిస్తుంది. సమస్యలు మరియు అభ్యసన మెటీరియల్లోనికి విద్యార్థులు మారే అవకాశాలను కల్పించడం ద్వారా, తెలివిగా మరియు సమర్థవంతంగా ఎలా ఆలోచించవచ్చో విద్యార్థులకు బోధిస్తుంది. [2]
ఇంటరాక్టివ్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు నేర్చుకునేటప్పుడు, వారు కాన్సెప్ట్లను మరింత మెరుగ్గా నేర్చుకుంటారు మరియు వారి తమ రోజువారీ జీవితంలో మరింత మెరుగ్గా అనువర్తించగలుగుతారు. విద్యార్థి కంటెంట్ని వినియోగించడం నుంచి సృష్టించే దశకు ఎదుగుతాడు, ఇది ఇంటరాక్టివ్ లెర్నింగ్ యొక్క మరో ముఖ్యమైన కోణంగా చెప్పవచ్చు, నేటి సాంకేతిక యుగంలో కీలకమైన తేడా చూపించే కీలకమైన లక్షణం ఇది. |
విద్యార్థులకు ఇంటరాక్టివ్ లెర్నింగ్కు పరిచయం చేయడానికి పిసి అనేది ఒక గొప్ప ఉపకరణం, ఇది ఎంతో కీలకమైన ప్రాథమిక భావనలను విద్యార్థులకు విడమరిచి అందిస్తుంది. తమ పిల్లల యొక్క అభ్యసన మరియు అభివృద్ధిలో పిసి యొక్క పాత్రను తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం ప్రారంభించారు మరియు తమ ఇండ్లలోనికి వాటికి స్వాగతం పలుకుతున్నారు. విద్య కోసం ఉపకరణాలను ఉపయోగించినప్పుడు, పిల్లలు అభ్యసనను ఆస్వాదించడానికి, వారిని మరింత స్మార్ట్గా, క్రియేటివ్గా మరియు చురుగ్గా రూపొందించడానికి పిసి సహాయపడుతుంది.
శుభమ్ నాసిక్కు చెందిన ఒక ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థి, తన కంప్యూటర్ కారణంగా అతడు తన విద్యాపరమైన భావనలను ఎంతో స్పష్టంగా నేర్చుకుంటున్నాడు. పిసి అభ్యసనను మరింత వినోదాత్మకంగా మారుస్తుంది, దీనికి శుభమ్ ఒక రుజువు.
తమ భావనలను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి పిల్లల కొరకు అనేక ఇంటరాక్టివ్ లెర్నింగ్ వెబ్సైట్లు ఉన్నాయి. అటువంటి ఒక ఉదాహరణ http://interactivesites.weebly.com/ ఇది కొత్త భావనలను నేర్చుకోవడమే కాకుండా పాతవాటిని పునశ్చరణ చేసుకోవడానికి దోహదపడుతుంది.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కంప్యూటర్తో మీ బోధన మెరుగుపరుచుకోండి
క్లాస్ కొరకు మీ ప్రజంటేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఐదు మార్గాలు
క్లాస్ని నిమగ్నం చేసే అసైన్మెంట్లు సృష్టించడంలో మీ మూడు దశల గైడ్
మీ స్వంత వీకీ స్పేసెస్ క్లాస్రూమ్ సెటప్ చేయండి!
మమ్మల్నిఫాలో చేయండి సైట్ మ్యాప్ _ ఫీడ్బ్యాక్ _ గోప్యతా విధానం _ @కాపీరేైట్స్ డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్. అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి.
భాషను మార్చండి |
వర్గం వివరణ కీవర్డ్లు భాగం యొక్క పేరు
— యాడ్ ఆన్ WorldWideScripts.net కు
తాజాగా ఉండాలని మా ఫీడ్ సబ్స్క్రయిబ్!
కొత్త !మీరు కావలసిన మాకు అనుసరించండి!
ఈ భాగం 37 ఇతర భాషలలో అందుబాటులో ఉంది!
అల్టిమేట్ WordPress మెను విషయక నిర్వాహకుడు మీరు డిఫాల్ట్ WordPress మెను నిర్వహణ వ్యవస్థ ఉపయోగించి నిమిషాల్లో బహుళ కార్యాచరణతో సంభ్రమాన్నికలిగించే బాధ్యతాయుతంగా మెను పట్టీని సృష్టించడానికి అనుమతించే ఒక మెనూ మేనేజర్ యూజర్ ఫ్రెండ్లీ ప్లగ్ఇన్ . గాని కొత్త బార్ జోడించడానికి లేదా ఇప్పటికే ఉన్న మీ బార్ స్థానంలో, అది అన్ని పరిస్థితులు పనిచేస్తుంది . ఇది మీ వెబ్సైట్, మంచి సురక్షిత మరియు ఆసక్తికరమైన చేస్తుంది .
ప్రధాన లక్షణాలు
* 1 క్లిక్ సంస్థాపనతక్కువ దశలలో సులభమైన సెటప్ ప్రాసెస్ను .
* పూర్తిగా రెస్పాన్సివ్ సిస్టంతక్కువ స్క్రీన్ రిజల్యూషన్ పరికరాల అధిక నుండి అన్ని పరికరాల్లో వర్క్స్ ..
ఆధారిత * AJAX మరియు j క్వెరీఅన్ని అభ్యర్థనను అజాక్స్ ను ఉపయోగించి తయారు చేస్తారు, ఫ్రంట్ ఎండ్ j క్వెరీ ఉపయోగించి మెరుగుపర్చబడింది .
* థీమ్ ఎంపిక :20 + థీమ్లు అందుబాటులో .
* మెను బదిలీమీ మెనూ ప్రస్తుత 3 వివిధ మార్గాల్లో .
* ఇంటిగ్రేషన్ వ్యవస్థమీకు కావలసిన ఏ html మూలకం మెనూలో జోడించండి లేదా మీరు పాత మెను స్థానంలో .
Width లక్షణం : కస్టమ్ విడ్జెట్ సరిపోయే డ్రాప్డౌన్ విడ్జెట్ పలక యొక్క వెడల్పు చెయ్యండి.
స్థానం లక్షణం : ఎడమ లేదా కుడి మెను ఐటెమ్ ఫ్లోట్ చేయడానికి .
Html శరీరం : . కస్టమ్ HTML కోడ్, విడ్జెట్ కోసం షార్ట్
జోడించండి. * టాప్ మాడ్యూల్ స్క్రోల్
ఆటో చూపు / దాచు
* మాకు మాడ్యూల్ సంప్రదించండి :
అజాక్స్ ఆధారంగా పూర్తి .
అడ్మిన్ ఇమెయిల్ ఇమెయిళ్ళు డిఫాల్ట్ WordPress నేపధ్యంలో సెట్ .
ఇమెయిల్ డిఫాల్ట్ WP ఫంక్షన్లను ఉపయోగించి పంపిన .
* పూర్తి లాగిన్ & నమోదు మాడ్యూల్
ఆధారంగా అజాక్స్ పూర్తి . లాస్ట్ పాస్వర్డ్ను retrival & నాకు లభ్యమవుతుంది గుర్తుంచుకోవాలి .
నమోదు ఖాళీలను విస్తరించవచ్చు .
చాలా విస్తృత ఖాళీలను న ధ్రువీకరణ .
WP డిఫాల్ట్ ధ్రువీకరణ & ఉపయోగించిన ఇమెయిల్ టూల్స్ .
* సాంఘిక భాగస్వామ్యం మాడ్యూల్
ఏ మెను ఐటెమ్ లేదా ఉప అంశం సామాజిక వాటా షార్ట్ జోడించండి .
మద్దతు Facebook, Twitter & Google + .
* ఇటీవలి పోస్ట్ మాడ్యూల్
ప్రత్యేక వర్గం నుండి ఇటీవల మాడ్యూల్ చూపించు
ల సంఖ్య నిర్వాహక పానెల్ నుండి అమర్చవచ్చు
డెమో ఇటీవలి పోస్ట్ మాడ్యూల్ తో
* శోధన మాడ్యూల్ సెర్చ్ మరియు / నిర్వాహక పానెల్ నుండి సాధ్యం.
ఎనేబుల్ చేయవచ్చు . * విడ్జెట్ ప్రాంతం అన్ని ప్లగ్ఇన్ల నుండి html సంకేతాలు మరియు షార్ట్ అన్ని రకాల మద్దతు .
* షార్ట్ ప్యాక్Google పటాలు, youtube వీడియో & అందుబాటులో డాక్స్ షార్ట్ .
* సొగసైన ఇంటిగ్రేషన్వినియోగదారులు మీ సైట్
లాగిన్ చేసినప్పుడు adminbar వంటి ఉన్న మెనుల్లో తో సంపూర్ణ పనిచేస్తుంది . * అడ్మిన్ పానెల్సరళమైన మార్గం విస్తృత ఎంపికలు తో ప్యానెల్ .
* అన్ని ఇతర WordPress ప్లగిన్లు, నేపథ్యాలు మరియు BuddyPress పనిచేస్తుంది .
మీ బ్లాగ్ లేదా వెబ్ సైట్ ultimatebar ఫోల్డర్ అప్లోడ్, దీన్ని యాక్టివేట్ చేయండి, మరియు మీరు పూర్తి చేసారు ! ! ఆశ్చర్యపడి ? ? అవును అది సాధారణ ఇంకా శక్తివంతమైన .
ఉపయోగించండి ఎలా . 1 . ప్లగ్ఇన్ మరియు గుణకాలు సక్రియం / సోమరిగాచేయు కు గోటో సెట్టింగ్ క్రియాశీలం చేయండి.
2 . ఇప్పటికే ఉన్న మెను ఉపయోగించడానికి మెనూని సృష్టించు .
3 . అంతిమ బార్ సెట్టింగులు మరియు సక్రియం చేయడానికి మెను కు వెళ్ళండి .
1 . సామాజిక భాగస్వామ్య కోసం షార్ట్ కోడ్: [ socialshare ]
2 . గూగుల్ మ్యాప్ కోసం Shorcode : [ మాప్ వెడల్పు = " 400 " height = " 300 " నగర = " ఇక్కడ స్థానాన్ని ఎంటర్ చెయ్యండి " ]
3 . YouTube వీడియోలను కోసం షార్ట్ కోడ్: [ youtube వెడల్పు = " 300 " height = " 200 " విలువ = " rGKfrgqWcv0 " ]
నేను ఒక వ్యవస్థీకృత విధంగా సాధ్యమైనంత త్వరలో మీరు పొందుటకు ఒక ప్రత్యేక మద్దతు వెబ్సైట్ కలిగి . కేవలం గోటోhttp://support.wordpressexplored.comమరియు మీరు 12 గంటల్లో సమాధానం అందుకుంటారని .
నా పని మరియు సేవలు మీరు అబ్బాయిలు ఉంటే, నాకు 5 స్టార్ సమీక్ష ఇవ్వాలని దయచేసి .
ఈ వర్గంలో ఇతర భాగాలుఈ రచయిత యొక్క అన్ని అంశాలు
వ్యాఖ్యలుతరచుగా ప్రశ్నలు మరియు సమాధానాలు కోరారు
చివరి నవీకరణ:
అనుకూల బ్రౌజర్లు:
సాఫ్ట్వేర్ వెర్షన్:
హై రిజల్యూషన్:
జావాస్క్రిప్ట్ JS , CSS , PHP కలిగి
అజాక్స్, పరిచయం, j క్వెరీ, లాగిన్, మెను నిర్వహణ వ్యవస్థ, మెను మేనేజర్, మెను WordPress, మెను పట్టీని, నమోదు, స్క్రోల్, WordPress |
మీ ఇంట్లో ఇంతకన్నా ఎక్కువ బంగారం ఉండకూడదు _ Telugu News International
నేటి వార్తలు
మీ ఇంట్లో ఇంతకన్నా ఎక్కువ బంగారం ఉండకూడదు
భారత దేశ సంస్కృతిలో బంగారానికి ఉన్నంత ప్రాముఖ్యత మరే దేశంలోనూ ఉండదు. వీసమెత్తు బంగారమైనా లేకుండా ఏ పెళ్లి పూర్తి కాదనడంలో అతిశయోక్తి లేదు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎవరి వద్ద ఎంత బంగారం/బంగారు నగలు ఉంచుకోవచ్చనే దానిపై ఎవరికి స్పష్టమైన అవగాహన లేదు. దీంతో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల సమయంలో చాలా మందికి ఒకటే ఆందోళన. దీనికి సంబంధించిన నిబంధనలేమిటో తెలుసుకుందాం..
**ఎవరి దగ్గర ఎంత బంగారు నగలు ఉండవచ్చనే దానిపై మే 11, 1994 సంవత్సరంలోనే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) స్పష్టత ఇచ్చింది. డిసెంబరు 1, 2016న దీనికి వివరణ ఇస్తూ మరో ప్రకటన జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం..
***ఎప్పుడు గరిష్ఠ పరిమితి ఉండదంటే ?
*చట్టపరమైన ఆదాయ వనరుల నుంచి కొనుగోలు చేసిన లేదా వారసత్వంగా సంక్రమించిన బంగారం, బంగారు నగలు కలిగి ఉండేందుకు ఎలాంటి పరిమితులు లేవు.
*కొనుగోలు చేసిన బంగారమైతే, వాటి కొనుగోలుకు అయిన ఖర్చులు, ఆదాయ పన్ను రిటర్నుల్లో పేర్కొన్న మీ ఆదాయాన్ని బలపరిచేలా ఉండాలి. ఆ కొనుగోలుకు సంబంధించిన ఇన్వాయిస్ కాపీ కూడా ఉంచుకోవాలి. మరొకరి నుంచి మార్చుకున్నా అసలు ఇన్వాయి్సతోపాటు, ఎక్స్ఛేంజ్ ఇన్వాయిస్ కాపీ దగ్గర ఉండాలి.
*బంగారం, ఆభరణాలు వారసత్వంగా పొంది ఉంటే అందుకు సంబంధించిన వీలునామా పత్రం ఉండాలి. వీలునామా ద్వారా మీకు బంగారం, ఆభరణాలు బదిలీ చేసిన వ్యక్తి వెల్త్ టాక్స్ చెల్లింపుదారుడైతే మరింత మంచిది.
*ప్రస్తుతం మన దేశంలో సంపద పన్ను లేదు. అయినా బంగారం సహా మీ సంపద విలువ రూ.30 లక్షలు దాటితే మార్చి 31, 2015 నాటికి ఆ విషయాన్ని మీ ఆదాయ పన్ను రిటర్న్లో పేర్కొని ఉండాలి. సోదాల సమయంలో ఐటి అధికారులు అడిగినా ఆ వివరాలు అందజేయవచ్చు. అలాంటి సమాచారం అందజేస్తే అధికారులు వాటిని స్వాధీనం చేసుకోరు.
****ఆదాయ మార్గాలు చెప్పలేకపోతే ?
***మీరు కొన్న లేదా మీకు వారసత్వంగా బంగారం లేదా ఆభరణాలు ఆయా పరిమితులకు మించి ఉండి, అందుకు సంబంధించిన ఆధారాలు లేకపోయినా, ఐటి అధికారులకు సంతృప్తికరంగా సమాధానం చెప్పినా స్వాధీనం చేసుకోరు.
ఈ లెక్కన నలుగురు సభ్యులున్న కుటుంబ సభ్యుల దగ్గర ఎలాంటి లెక్కా పత్రం లేకుండా 950 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నా ఐటి అధికారులు స్వాధీనం చేసుకోకుండా తప్పించుకోవచ్చు. అదెలాగంటే…..
**కుటుంబ సభ్యులు — ఉండదగిన బంగారం (గ్రాముల్లో)
వివాహం కాని స్త్రీ — 250
వివాహం కాని పురుషుడు — 100
మొత్తం — ౯౫౦
మార్చి 5నుండి ఏపీ అసెంబ్లీ
డల్లాస్: మంచు లక్ష్మికి సన్మానం
ఈ ఏడాది అయ్యప్ప ఆలయ వేళల సమాచారం
ఇంటర్నెట్ బానిసలు-5౦కోట్లు
పుదీనా రసం తాగుతున్నారా?
బూర్గంపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు
ఏడో తరగతి కుర్రాడు. టీచరును రేప్ చేస్తానని బెదిరించాడు.
ముమ్మాటికీ సమాధే. శివాలయం కాదు.
మీ ఈమెయిల్ ఐడీ ఇక తెలుగులో
రేపే కమల్ పార్టీకి శ్రీకారం. విందుకు కేజ్రీవాల్.
బెంబెలెత్తిస్తున్న బెజవాడ ట్రాఫిక్. పరిష్కారానికి కేంద్ర నిధులు కావాలి.
పంజాగుట్ట పేరు వెనుక ఓ కొండ ఉంది
ఎన్.డీ.ఏ బలం ఎదుట అవిశ్వాసం వీగదు
తమిళ కూలీలను హత్య చేసిన ఏపీ పోలీసులు
న్యూజెర్సీలో కేసీఆర్ జన్మదిన వేడుకలు-చిత్రాలు
మరో ఆహ్వానం అందుకున్న కేటీఆర్
సి.ఎం.రమేష్ కార్యాలయంపై తెదేపా శ్రేణుల దాడి
అంతర్జాతీయ వార్తలు
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంఘాల సందడి
అమెరికాలో హిందూ దేవాలయాలు
దుర్గమ్మ సన్నిధిలో మూర్ఖపు పనులు _ Telugu News International
నేటి వార్తలు
ఆ అధికారి ఎవరు?
మీ రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా?
యుకె తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
తెరాస స్వీడన్-ఫిన్లాండ్-నార్వేల కమిటీలు ఏర్పాటు
ఇంకొక ప్రపంచ కప్ తర్వాత
మీ కోసం మీ పిల్లల కోసం బతకండి-డీటీఏ ఉగాది వేడుకల్లో యార్లగడ్డ
లాస్ ఏంజిల్స్లో తానా టెబుల్ టెన్నిస్ పోటీలు
డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘ 45వ వార్షికోత్సవం
శెభాష్ ఎయిర్ ఇండియా. నడి ప్రయాణంలో ఊడిపడిన కిటికీలు.
ఇరవై మూడు కోట్లు సమీకరించుకున్న రాజా కృష్ణమూర్తి
ఒళ్ళు దగ్గర ఉంచుకోండి. కెమెరా పూనకాలు వద్దు.
మద్యం మత్తులో శ్రీనిధి బీటెక్ విద్యార్థినుల దారుణం. ఒక వ్యక్తి మృతి.
బరువు తగ్గడం వేసవిలోనే సులువు
ఏపీలో మద్యం వ్యాపారుల బంద్. లాభాల నిష్పత్తి పెంచాలని ఆందోళన.
‘వన్ప్లస్ 6’ వస్తోంది
లక్ష కోట్లు డీల్
ఆరునెలల పసికందుపై లైంగిక దాడి. ఆపై హత్య.
తెలుగు సినీ పరిశ్రమ ప్రక్షాళన దిశగా చర్చలు
ప్రజా బాధలు తప్ప అన్నీ మీ బాధలే!
హ్యూస్టన్లో ధర్మపోరాట దీక్ష
బే-ఏరియాలో ధర్మ పోరాట దీక్ష
అంతర్జాతీయ వార్తలు
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంఘాల సందడి
అమెరికాలో హిందూ దేవాలయాలు |
ఆస్ట్రేలియాలో గుబాళిస్తోన్న “తెలుగు మల్లి”-Telugu News International-WWW.TNILIVE.COM
నేటి వార్తలు
ఆస్ట్రేలియాలో గుబాళిస్తోన్న “తెలుగు మల్లి”
తెలుగు భాష కేవలం మన మాతృభాష మాత్రమే కాదు. మన జీవితాలకు వెలుగు. మన అస్తిత్వానికి ప్రతీక. మన జీవిత గమనానికి దిక్సూచి. ఆంగ్లంతో సహా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. కానీ, మన మనసులు మాతృభాషతోనే వికసిస్తాయి. భావితరాల్ని తెలుగుదనానికి ప్రతీకలుగా, తెలుగు ‘ధనాని’కి వారసులుగా తీర్చిదిద్దటానికి బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులే. ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా తెలుగుభాషను ఎంతో గౌరవిస్తున్నాయి. అందుకోవాల్సింది మనమే అంటున్నారు ప్రవాస భారతీయులు కొంచాడ మల్లికేశ్వరరావు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అందించిన సంస్కృతి పురస్కారాన్ని అందుకోవటానికి విజయవాడ వచ్చిన ఆయనతో పంచుకున్న మాతృభాషా మధురిమలు ఆయన మాటల్లోనే…
* బహుళ జాతుల్ని, సంస్కృతుల్ని ఆదరించే దేశాల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడి ప్రభుత్వం తెలుగు భాష కోసం ఎన్నోవిధాలుగా సహకరిస్తుంది. స్థానికంగా తెలుగు బడులకు ఆర్థిక ప్రోత్సాహం ఇస్తుంది. ఉపాధ్యాయులకు వేతనాలు కూడా చెల్లిస్తుంది.
* ఆస్ట్రేలియాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 35 వేలు దాటింది. దీంతో తెలుగును సామాజిక భాషగా గుర్తించాలని మేమంతా అక్కడి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల నుంచి ఆస్ట్రేలియాకు వచ్చేవారికి వీసా సౌకర్యాలు సులభం కావడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు వస్తే ప్రతి బడిలో తెలుగును ఒక అంశం (సబ్జెక్ట్)గా చేరుస్తారు.
* ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక రేడియో తెలుగు ప్రసారాల కోసం సమయం కేటాయించింది. కార్యక్రమాలు కూడా తయారవుతున్నాయి. రెండు నెలల్లో తెలుగు ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఆస్ట్రేలియాలో తెలుగువారు సాధించిన విజయాల్లో ఇదొకటి.
* అక్కడి తెలుగు పిల్లల కోసం ప్రత్యేకంగా తెలుగుబడులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రధాన నగరాల్లో శని, ఆది వారాల్లో తరగతులు జరుగుతాయి. ఒక్కో బడిలో 50 మంది దాకా పిల్లలు ఉన్నారు.
* పిల్లల్ని తెలుగు సంస్కృతికి ప్రతీకలుగా, తెలుగు భాషా వ్యవహర్తలుగా తీర్చిదిద్దటంలో అమ్మానాన్నలదే ముఖ్య పాత్ర. పిల్లలకు మన భాష, సంస్కృతుల గురించి చెప్పాల్సిందే వాళ్లే. పిల్లలు ఆంగ్లంలో మాట్లాడితే గొప్ప విజయం సాధించినట్లు పొంగిపోవటం, అదే లోకం అనుకోవటం వల్లే నేటితరం తెలుగుకు దూరమవుతోంది. మన భాషని పిల్లలకు నేర్పించాల్సింది తల్లిదండ్రులే.
* ఆస్ట్రేలియాలో అక్కడి స్థానికులు కూడా తెలుగు నేర్చుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు తెలుగు బడుల్లో చేరారు కూడా. మా ఇంటికి వచ్చే ఆస్ట్రేలియన్ ‘మీ ఇంట్లో ఉప్మా చేశారా’ అంటూ మన తెలుగు రుచుల్ని ఆస్వాదిస్తాడు(నవ్వుతూ) కూడా.
* తెలుగు ప్రాంతానికి తొమ్మిదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడ తెలుగు బంధం తప్ప ఇతర చుట్టరికాల్లేవు. తెలుగుపాశం అంత గొప్పది. ఖాళీ సమయాల్లో కృష్ణరాయబారం, పార్వతీకల్యాణం వంటి నాటకాలు వేస్తాం. తెలుగు సంఘాల కార్యక్రమాల్లో అందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. స్థానికులు రాసిన కవితలు, కథలు, ఇతర సాహిత్య ప్రక్రియలతో కవితాస్త్రాలయం పేరుతో సంకలనాలు తీసుకువచ్చాం.
* తెలుగుమల్లి పేరుతో అంతర్జాత పత్రిక నిర్వహిస్తున్నాం. ఆస్ట్రేలియాలోని తెలుగువారందరికీ ఇది సుపరిచతం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించాం.
* ఆస్ట్రేలియాలో తెలుగు నవతరం కూడా ఇప్పుడిప్పుడే తెలుగు భాష మీద దృష్టి సారిస్తోంది. మన భాష నేర్పించమని అడుగుతున్నారు. వీరందరికోసం ప్రత్యేకంగా వాచకాలు తయారుచెయ్యాల్సిన అవసరం ఉంది. వీరందరికీ వాడుకభాష నేర్పేలా పాఠ్యప్రణాళిక తయారుచెయ్యాల్సి ఉంది. దీని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం కావాలి. ఈ మాత్రం సహకారం ఉంటే చాలు.. మిగిలిన బాధ్యత మేం తీసుకుంటాం.
కాన్సాస్ ప్రవాసుల వనభోజనాలు-ఫోటో గ్యాలరీ
సొంత ఇల్లు లేని ఓ భారతరత్న కథ
నాకు నాణ్యమైన ఆహారం అందలేదు. అందుకే పతాకం కోల్పోయాను.
అమెరికాలో చిప్పలు కడుకున్న కేటీఆర్కు ఏమి తెలుసు!
ఎంపీ రేసులో మైసూరు రాజవంశం!
భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత విశేషాలు
ఏమి భయం లేదు. నేనున్నాను.
ఉత్తమ పంచాయతీగా “కొల్లావారిపాలెం”. కీలక సహకారం అందించిన ప్రవాసుడు కొల్లా అశోక్బాబు.
నేడు చికాగో భారత కాన్సులేట్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఇక రక్తపోటు కూడా జలుబు లానే…
ఆకుకూరలు…ఆనందం…ఆరోగ్యం
ఒక్క తెలుగు నగరం కూడా నివాసయోగ్యం కాదు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జెండా వందనం
మేము సదా కృషి చేస్తాం
ఆయనకు వివాహం అయి భారీ కుడా ఉంది సార్!
మీరు ఆపేసినా సరే…మీరు ఎక్కడున్నది గూగుల్ నిక్షిప్తం చేస్తూనే ఉంది.
చేపలు బాగా తినండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
పుణ్యతీర్థం శ్రీకాళహస్తి. ఆధ్యాత్మిక వార్తలు-08/14
మొదట నేను ప్రేమలో పడ్డా. తర్వాత తను టబ్బులో పడింది.
అంతర్జాతీయ వార్తలు |
అంతర్జాతీయ వార్తలు
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంఘాల సందడి
అమెరికాలో హిందూ దేవాలయాలు |
Hacker Jailed for infiltrating Facebook Servers from his Parents’ house last year _ ఫేస్బుక్ని హ్యాక్ చేసిన యువకుడు.. 8 నెలలు జైలు శిక్ష - Telugu Gizbot
గాడ్జెట్స్ని శోధించు
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
మీరు బ్లాక్ చెయ్యబడ్డారు. న్యూస్ అలర్ట్ కోసం అన్ బ్లాక్ చేయండి.మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫేస్బుక్ని హ్యాక్ చేసిన యువకుడు.. 8 నెలలు జైలు శిక్ష
వెబ్సైట్లో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని తెలివితేటలతో హ్యాక్ చేసే వారే హ్యాకర్లు. ఐతే చాలా మంది హ్యాకర్లని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే ధ్రిల్లింగ్ కోసమని, మరికొంత మంది ఆ వెబ్సైట్ని లక్ష్యంగా చేసుకోని హ్యాక్ చేశామని సమాధానాలు ఇచ్చారు. ఇలా అనధికారకంగా ఓ వెబ్సైట్ నుండి సమాచారాన్ని దొంగిలించిన ఓ బ్రిటిష్ హ్యాకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే 26 సంవత్సరాల వయసు కలిగిన గ్లెన్ మ్యాన్ఘమ్ గతంలో యాహు కంపెనీ సెక్యూర్ ఏరియాలను హ్యాక్ చేయడంతో పాటు గత ఏప్రిల్లో ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ని హ్యాక్ చేయాలని చూస్తే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోని ఎనిమిది నెలలు జైలు శిక్ష విధించారు. ఈ సందర్బంలో పోలీసులు ముందు లోంగిపోయిన గ్లెన్ ఫేస్బుక్ బాహ్య హార్డ్ డ్రైవ్ నుండి విలువైన సమాచారాన్ని చట్ట విరుద్దంగా డౌన్ లోడ్ చేశానని ఒప్పుకున్నాడు.
గత రెండు నెలలు నుండి గ్లెన్ హాక్ చేస్తున్న తరుణంలో హ్యాకర్స్ నుండి తప్పించుకునేందుకు గాను ఫేస్బుక్ తమయొక్క సమస్యలను పరిష్కరించమని క్రైం డిపార్ట్మెంట్కి విచారణ కొరకు సుమారు $ 200,000 ఖర్చు చేసింది. అంతేకాకుండా ఫేస్బుక్ సంస్దలో పని చేస్తున్న ఉద్యోగి మాదరి ఇంటర్నల్గా మెయిన్ సర్వర్స్తో తాను ఎలా అనుసంధానం అయ్యాను అనే అన్ని విషయాలను క్లుప్తంగా వివరించాడు. గ్లెన్ తన తల్లి దండ్రులతో కలిసి జీవిస్తూ తన ఇంట్లో ఉన్న పర్సనల్ కంప్యూటర్ ద్వారా ఈ హ్యాకింగ్ చేశానని చివరకు చెప్పడంతో ఆశ్చర్య పోవడం ఎఫ్బిఐ వంతు అయింది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.
విండోస్ 10లో కొత్త ఫీచర్, Focus Assist ఎలా పొందాలో తెలుసుకోండి
ప్రతీ రోజూ రెండున్నర రూపాయికే 1జిబి డేటా, 26 రోజుల వ్యాలిడిటీ
మీరు వాడుతోన్న సాఫ్ట్వేర్లకు సంబంధించి Serial Keyలను తెలుసుకోవటం ఎలా..?
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
Sony Xperia S comes to India in April _ ఏప్రిల్ మొదటి వారంలో సోనీ 'సర్ ప్రైజ్' - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
ఏప్రిల్ మొదటి వారంలో సోనీ 'సర్ ప్రైజ్'
ట్రంప్ దెబ్బకు సిలికాన్ వ్యాలీ విలవిల, గూగుల్ బేజారు !
మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా అయితే వెంటనే uninstall చేసుకోండి
యూట్యూబ్ ‘Incognito Mode’ ఫీచర్ను ఉపయోగించుకోవటం ఎలా?
సోనీ కంపెనీ లోగోతో మార్కెట్లోకి రానున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ 'సోనీ ఎక్స్ పీరియా ఎస్'. ఏప్రిల్ నెల నుండి ఇండియాలో లభ్యమవనున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలను తెలుసుకుందాం. రూ 30,000తో ఏప్రిల్ మొదటి వారంలో ఇండియాలో ఉన్న అన్ని స్టోర్స్లలో లభ్యమవుతుంది. ఎరిక్సన్ నుండి షేర్స్ని కొనుగోలు చేసిన తర్వాత సోనీ మొదటి సారి విడుదల చేస్తున్న స్మార్ట్ ఫోన్ కావడంతో దీనిపై అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి.
పైన పేర్కోన్న ఖరీదుని సోనీ అధికారకంగా విడుదల చేసింది. ఇటీవల జరిగిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో సోనీ 'సోనీ ఎక్స్ పీరియా ఎస్' స్మార్ట్ ఫోన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 'సోనీ ఎక్స్ పీరియా ఎస్' ప్లే స్టేషన్ సర్టిపికెట్ పొందిన రెండవ డివైజ్ కావడం విశేషం. గతంలో ప్లే స్టేషన్ సర్టిఫికెట్ని పొందిన స్మార్ట్ ఫోన్ సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే. ప్లే స్టేషన్ స్టోర్లో ఉన్న కంటెంట్ని 'సోనీ ఎక్స్ పీరియా ఎస్' ద్వారా యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్ చు.
'సోనీ ఎక్స్ పీరియా ఎస్' స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలు:
హార్డ్వేర్
డిస్ ప్లే సైజు: 4.3in
మెగా ఫిక్సల్: 12.1-megapixel
ప్లాష్: LED
వీడియో రికార్డింగ్ ఫార్మెట్: MP4
కనెక్టివిటీ: Bluetooth, Wi-Fi, USB, NFC
ఇంటర్నల్ మెమరీ: 1024MB
వైర్ లెస్ డేటా: EDGE, HSPA
ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3.7
ఎఫ్ఎమ్ రేడియో: yes
వెబ్ బ్రౌజర్: Webkit
టాక్ టైమ్: 7.5 hours
స్టాండ్ బైటైమ్: 17.5 days
సోనీ ఎక్స్పీరియా ఎస్
రూ.399కే JioFi dongle, ఈ ఒక్క రోజు మాత్రమే!
సరికొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ తో దూసుకొస్తున్న బీఎస్ఎన్ఎల్
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot |
ఈఎల్ఎస్ఎస్ మెరుగైన ఆప్షన్... ఎందుకంటే?
ఈ పతనం చాలదు!
ఏడాది కోసం ఐదు సిఫార్సులు
ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
హెచ్డీఎఫ్సీ బ్యాంకు:- ఈ బ్యాంకు డిప్యూటీ ఎం.డీ. ప్రకాష్ సుక్తంకర్ రాజీనామా చేశారు.
అశోక్ లేలాండ్:- బ్రిటన్ తన అనుబంధ సంస్థ ఒప్టరే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ వాహనాలను తయారుచేసేందుకు ఆర్డర్లను దక్కించుకుంది.
ఎన్బీసీసీ:- సెంట్రల్ బోర్డు ఆప్ సెకండరీ ఎడ్యూకేషన్(హెచ్బీఎస్ఈ) నుంచి రూ.150 కోట్ల విలువైన ఆర్డర్లును దక్కించుకుంది.
వెల్స్పాన్ కార్పో:- 51 మిలియన్ డాలర్ల విలువైన పైపులు సరఫరా చేసేందుకు ఒప్పందాన్ని కుదర్చుకుంది.
జెట్ ఎయిర్వేస్:- ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు 400 మిలియన్ డాలర్ల విలువైన వాటాను విక్రయించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది.
ఫ్యూచర్స్ రిటైల్:- అమెజాన్ సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతోంది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
టాటా స్టీల్, అబాట్ ఇండియా, అపెక్స్ ఫ్రోజెన్స్ ఫుడ్స్, అశోకా బిల్డ్కాన్, అస్ట్రాజెనికా ఫార్మా, కేడిల్లా హెల్త్కేర్, కేర్ రేటింగ్స్, కొచ్చిన్ షిప్యార్డ్, ధావన్ హౌసింగ్స్, డ్రెజింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఫినిక్స్ కేబుల్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, హిందూస్థాన్ ఏరోనాటికల్స్, జైన్ ఇరిగేషన్స్, ఆయిల్ ఇండియా, ఒరాకిల్ ఫైనాన్షియల్, రెప్కో హోమ్ ఫైనాన్స్, సద్భవన్ ఇంజనీరింగ్స్, శిల్పా మెడికేర్, సన్టెక్ రియాల్టి, టాటా కెమికల్స్, వర్థమాన్ టెక్స్టైల్స్.
మార్కెట్ నష్టాలు మరింత పెరిగాయి. నిఫ్టీ 11,350 దిగువకు వచ్చేసింది. 80 పాయిట్ల క్షీణతతో 11,349 వద్ద ట్రేడవుతోంది. ఇక సెన్సెక్స్ ఏకంగా 267 పాయింట్ల క్షీణతతో 37,602 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం క్షీణించడం, ఆసియా మార్కెట్లు కూడా సోమవారం నష్టాలోనే ట్రేడవుతుండటం, టర్కీ లిరా క్షీణించడంతో యూరో ఏడాది కనిష్ట స్థాయికి పడిపోవడం, ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, గ్లోబల్
మార్కెట్కు ‘‘ఆర్బీఐ పాలసీ’’ షాక్
రేటింగ్ కోత.. మైండ్ట్రీ 17 శాతం పతనం..
శుక్రవారం వార్తల్లో షేర్లు
శ్రీ హనుమద్విషయ సర్వస్వం: October 2011
జయ చిరంజీవ Program TV1_AARADHANA_2nd Aug 2011 - సుందర కాండ
(రేడియో ప్రసంగములు)
Labels: శ్రీ హనుమన్నవాతార చరిత్ర
జయ చిరంజీవ Program TV1_AARADHANA_12th July 2011 - సుందర కాండ
జయ చిరంజీవ Program TV1_AARADHANA_5th July 2011 - సుందర కాండ
జయ చిరంజీవ Program TV1_AARADHANA_28th June 2011 - సుందర కాండ
శ్రీరామ, జయహనుమాన్!
ముఖ్యగమనిక: ఈ ఉద్యమంలో భాగంగా ఎవ్వరూ ఎట్టిచందాలూ వసూలు చేయరాదు. ఎవ్వరికీ ఎట్టి విరాళాలు ఈయరాదు.
కార్యాలయం చిరునామా:
చీరాల, ప్రకాశం జిల్లా, ఆం. ప్ర.
ఇంతకుముందే ఈ వెబ్ సైట్ నందు ప్రచురించిన “శ్రీహనుమజ్జన్మస్థానము – అంజనాద్రి” అంశాన్ని చదివి భక్తులందరూ మరింత సమాచారాన్ని పొందగలరని అశిస్తూ, వెబ్ సైట్ లింకు ఇక్కడ పొందు పరుస్తాన్నాము.
శ్రీ పరాశర సంహిత- హనుమతత్త్వ కథనం - Part 1
జయ చిరంజీవ Program TV1_AARADHANA_2nd Aug 2011 - స... |
వర్గం వివరణ కీవర్డ్లు భాగం యొక్క పేరు
— యాడ్ ఆన్ WorldWideScripts.net కు
తాజాగా ఉండాలని మా ఫీడ్ సబ్స్క్రయిబ్!
కొత్త !మీరు కావలసిన మాకు అనుసరించండి!
ఈ భాగం 37 ఇతర భాషలలో అందుబాటులో ఉంది!
ఈ స్క్రిప్ట్ 15 థీమ్స్ కూడా MySQL మరియు j క్వెరీ ఉపయోగించి ఒక PHP ఓటింగ్ స్క్రిప్ట్, కాబట్టి మీరు మీ ఓటు పోల్స్ కోసమ్ ఒక విభిన్నమైన. ఇది మీ వినియోగదారులు మీరు అది అవసరం కూడా అది మీరే ఆ else సంసార ప్రస్తుత అంశాన్ని / పేజీ లేదా ఓటు అనుమతిస్తాయి. ఇది కూడా అడ్మిన్ జోడించడానికి / సవరించడానికి / ఓట్లు తొలగించండి మరియు వినియోగదారులు వ్యాఖ్యలు తొలగించడానికి అనుమతించే ఒక పరిపాలన పేజీ ఉంటుంది. ఇది మీ ఓట్లు / వ్యాఖ్యలు సంబంధించిన కొన్ని గణాంకాలు చూపిస్తుంది.
అన్ని ఈ ఒక PHP పేజీ (ఓటు system.php) మరియు మాత్రమే 2 చిత్రాలు (1 దేవదూత మరియు ఒక లోడ్ gif) ఉపయోగిస్తుంది లో.
ఓటింగ్ చేసినప్పుడు, ఒక లోడ్ బార్ అజాక్స్ అభ్యర్ధనతో జరుగుతుంది వరకు ఓటు గణనలు బదులుగా కనిపిస్తుంది.
మీరు కూడా చెయ్యవచ్చు
ఓటు అంశాలపై వ్యాఖ్యలు / అచేతనము చేయుము.
వినియోగదారులు వారి ప్రస్తుత ఓటు మార్చడానికి అనుమతిస్తుంది.
మాత్రమే అనుమతించు ఆమోదిత వ్యాఖ్యలు ఓటు వ్యాఖ్యలు పబ్లిక్ జాబితాలో పోస్ట్ చేయబడింది.
/ Unapprove వ్యాఖ్యలు ఆమోదించండి.
(సెకన్లలో) మళ్ళీ ఓటు చేయవచ్చు ఒక వినియోగదారు మధ్య ఒక ప్రస్తుత సమయాన్ని జోడించండి.
ఉపయోగించడానికి మాత్రమే 1 ఆదేశంతో ఉపయోగించడానికి చాలా సులభం
ఏమిటి ఉన్నాయి:
ఒక నమూనా పేజీ మీరు ప్రారంభించడానికి
డెమో లింక్ ఇక్కడ
యూజర్ పేరు: అడ్మిన్
పాస్వర్డ్: అడ్మిన్
కొన్ని JS కోడ్ సమస్యలు పరిష్కరించబడ్డాయి
4 మరిన్ని థీమ్లను జోడించబడింది!
ఇప్పుడు మీరు:
ఈ వర్గంలో ఇతర భాగాలుఈ రచయిత యొక్క అన్ని అంశాలు
వ్యాఖ్యలుతరచుగా ప్రశ్నలు మరియు సమాధానాలు కోరారు
రూపొందించబడింది
చివరి నవీకరణ:
8 జనవరి 15, హై రిజల్యూషన్
అనుకూల బ్రౌజర్లు:
జావాస్క్రిప్ట్ JS, జావాస్క్రిప్ట్ JSON, HTML, CSS, PHP, SQL, లేయర్డ్ PSD, లేయర్డ్ PNG
సాఫ్ట్వేర్ వెర్షన్:
కామర్స్, ఆల్, అడ్మిన్, అజాక్స్, అయిష్టాన్ని డౌన్, j క్వెరీ, వంటి, mysql, ప్యానెల్, php, పోల్, రేటింగ్, వ్యవస్థ, బ్రొటనవేళ్లు అప్, ఓటు |
కర్ణాటక సీఎంపై అసభ్యకర పోస్టు, పోలీసుల అదుపులో యువకుడు_mangaluru-man-arrested-derogatory-fb-post-against-cm-kumaraswamy - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
జియోకి పోటీగా ఎయిర్టెల్ కొత్త ఫోన్ ధర కూడా ఆ రేంజ్ లోనే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కొద్దిగంటల్లో ఉత్కంఠకు తెర
IRCTC టికెట్లో ప్యాసింజర్ పేరును మార్చుకోవడం ఎలా ?
500 మందితో రాంచరణ్ పోరాటం.. ఉత్కంఠ పెంచేస్తున్న బోయపాటి!
సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి..
నేటి యువతకు సోషల్ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు. ఇక స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక సోషల్ మీడియా లో క్షణక్షణం అప్డేట్లు చేయటం ఓ అలవాటుగా మారిపోయింది.ఇక్కడివరకు అంత బాగానే ఉన్న కొందరు వ్యక్తులు సోషల్ మీడియాను చాలా మిస్ యూజ్ చేస్తున్నారు. పేస్ బుక్ ఓపెన్ చేస్తే చాలు trolls పేజీలు కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తుంటాయి. ముక్యంగా సినిమా హీరోల trolls రాజకీయనాయుకుల trolls ఎక్కువుగా కనిపిస్తుంటాయి. హీరో సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు లేదా రాజకీయనాయకులు వారు చేసిన పని నచ్చకపోయినప్పుడు వారిని టార్గెట్ చేస్తూ పేస్ బుక్ లో trolls చేస్తూనే ఉంటారు. అయితే రెండు రోజుల క్రితం మంగళూరు కు చెందిన ఓ కుర్రాడు Kudla Trolls పేజీ లో కర్ణాటక ముఖ్య మంత్రి కుమార స్వామి ని టార్గెట్ చేస్తూ అనేక పోస్ట్ లు చేసి జైలు పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే....
మంగళూరుకు చెందిన 24 ఏళ్ళ ప్రశాంత్ పూజారీ పేస్ బుక్ లోని Kudla Trolls పేజీకి administrator.అయితే కర్ణాటక పోలీసు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ శుక్రవారం మంగళూరులో ఈ కుర్రాడ్ని అరెస్ట్ చేసారు.
టార్గెట్ చేయడానికి గల కారణం....
రాష్ట్ర బడ్జెట్ మరియు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ల పై ప్రజలకు సరైన సమాధానం ఇవ్వని కారణంగా కర్ణాటక ముఖ్య మంత్రి కుమార స్వామి ని టార్గెట్ చేస్తు పేస్ బుక్ లోని Kudla Trolls పేజీ లో చాలా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ పోస్ట్ చేసాడు.
సుయో మోటు కేసును నమోదు చేసి....
అయితే ఈ పోస్ట్ అల్లర్లకు ప్రేరిపించే విదంగా ఉన్నాయి అని అందువల్ల ప్రశాంత్ పూజారీ పై సుయో మోటు కేసును నమోదు చేసాము అని ఒక CCB అధికారు తెలిపారు.అలాగే ఐపిసి 153 సెక్షన్(అల్లర్లకు దారి తీసే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం) మరియు 504 (శాంతి ఉల్లంఘనను ప్రేరేపించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానపరచడం) కింద అరెస్ట్ చేసారు.
2016లో అప్పటి ముఖ్య మంత్రి సిద్ది రామయ్య యొక్క.......
ఒక ముఖ్య మంత్రి ని పేస్ బుక్ లో ట్రాల్ చేస్తూ అరెస్ట్ అవ్వడం కర్ణాటక లో ఇది రెండవసారి. మొదటి సారి 2016లో విజయపుర కు చెందిన అమరేశ్ వాళి అప్పటి ముఖ్య మంత్రి సిద్ది రామయ్య యొక్క ఫోటోను అవమానకరంగా మార్చి ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం వల్ల అరెస్ట్ చేయడం జరిగింది.
డిజిటల్ కెవైసి ప్రాసెస్ వచ్చేసింది, ఏంటో మీకు తెలుసా ?
జియోఫోన్కి పోటీగా గూగుల్ ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ?
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
వర్గం వివరణ కీవర్డ్లు భాగం యొక్క పేరు
— యాడ్ ఆన్ WorldWideScripts.net కు
తాజాగా ఉండాలని మా ఫీడ్ సబ్స్క్రయిబ్!
కొత్త !మీరు కావలసిన మాకు అనుసరించండి!
ఈ భాగం 37 ఇతర భాషలలో అందుబాటులో ఉంది!
నవతరం AJAX పేజీ మార్పులు. కోడ్ యొక్క ఒక లైన్ తో పేజీ పరివర్తనాలు అన్ని మీ లింకులు మారుస్తుంది . ఎలా ఈ రచనలు చూడండి ప్రత్యక్ష ప్రివ్యూ తనిఖీ . అమలు సాధారణ సూపర్ !
అనేక ప్రభావాలు వంటి ఎంచుకోవడానికి
స్లయిడ్ అప్ / డౌన్ . . ఫేడ్
మీరు సడలింపు మరియు కస్టమ్ చూస్తున్న ప్రభావాలను రూపొందించడానికి సమయ మార్చవచ్చు .
చాలా పేజీ మార్పులు నిజమైన కంటెంట్ తో పని లేదు, చాలా ఉదాహరణలు పరిగణలోకి నేపథ్య చిత్రాలు, రంగులు, మరియు పేజిలో చిత్రాల పరిగణనలోకి తీసుకోరు .
ఈ అన్ని ఒక మృదువైన మార్పుని అందించడానికి నా రచనల మార్చబడింది .
ఈ మిగిలిన మీ సైట్ వేరు చేస్తుంది ?
స్థితి - ఆమోదించబడింది - డౌన్లోడ్ సిద్ధంగా .
Firefox బటన్ తిరిగి కొట్టే ఒక సమస్య పరిష్కరించబడింది . ఎనేబుల్ లేకుండా సైట్ వచ్చే వినియోగదారులకు చక్కగా అధోకరణం ఒక ఎంపికను జోడించండి . ( ఈ అప్రమేయంగా అచేతనం ఇది ఒక ఎంపిక ) . ఇది JS ఎనేబుల్ లేని వినియోగదారులు కనుగొనేందుకు చాలా అరుదుగా ఉంటుంది కానీ నేను విషయంలో ఎంపికను ప్రవేశపెట్టింది . ఈ ఫీచర్ ఎనేబుల్ ఎలా డాక్యుమెంటేషన్ చూడండి .
ఈ వర్గంలో ఇతర భాగాలుఈ రచయిత యొక్క అన్ని అంశాలు
వ్యాఖ్యలుతరచుగా ప్రశ్నలు మరియు సమాధానాలు కోరారు
చివరి నవీకరణ:
20 డిసెంబర్ 11 రూపొందించబడింది అనుకూల బ్రౌజర్లు
సాఫ్ట్వేర్ వెర్షన్:
జావాస్క్రిప్ట్ JS కలిగి , HTML , CSS
అజాక్స్, యానిమేషన్, సడలింపు, పేజీ మార్పులు |
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
ఈ కొత్త WhatsApp అప్డేట్ లో యాప్ ఐకాన్ మరింత ఆకర్షణీయం
తక్కువ ధరలో నోకియా నుంచి మరో బుల్లి ఫోన్
మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్
మీ స్మార్ట్ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్
ఎన్టీఆర్కి జరిగింది, విజయ్ దేవరకొండకు కూడా.. నాకు జరగదని గ్యారెంటీ ఏంటి.. నిఖిల్!
పీఎఫ్ గురించి ఎవరికీ తెలియని 10 విషయాలు మీకోసం మిస్సవకండి.
WhatsApp నిస్సందేహం గా ఇండియా లో అత్యంత ప్రజాధరణ పొందిన మెసెంజింగ్ యాప్ . మరియు ఎల్లప్పుడూ సరికొత్త ఫీచర్స్ తో యూజర్స్ కి బోర్ కొట్టకుండా ఉండటానికి కంపెనీ అనేక ప్రయత్నాలు చేస్తుంది . ఫేస్ బుక్ యాజమాన్యం లో కంపెనీ ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కోసం కొత్త ఫీచర్ రోలింగ్ అవుట్ చేసింది . ఇది WhatsApp ఐకాన్ లుక్ పై వినియోగదారులకు మరింత కంట్రోల్ ని ఇస్తుంది. ఆండ్రాయిడ్ కోసం బీటా వెర్షన్ 2.18.74 యూజర్స్ యాప్ లాంచర్ ఐకాన్ మార్చటానికి వీలు వున్న ఒక చిన్న అప్డేట్ తో వస్తుంది . టెక్నీకల్ గా వాట్స్ యాప్ ఐకాన్ డిజైన్ లేఅవుట్ పరంగా మారదు . లాంచర్ ఐకాన్ యొక్క షేప్ ఇప్పుడు మీ ఫోన్ లో ఇతర యాప్స్ కి చెందిన వాటితో యాక్టివేట్ చేయటానికి మారుతుంది.
వాట్సాప్ సందేశాలను పంపినవారికి తెలీకుండా చదవడం ఎలా?
ఐకాన్ యొక్క షేప్ ని ...
లేటెస్ట్ WhatsApp బీటా అప్డేట్ మీరు ఐకాన్ యొక్క షేప్ ని స్క్వేర్ ,రౌండెడ్ స్క్వేర్ ,సర్కిల్ మరియు టియర్ డ్రాప్ గా మార్చటానికి అనుమతి ఇస్తుంది .ఐకాన్స్ మార్చటం ఆండ్రాయిడ్ 8.0 ఒరియో తో పాటుగా ఒక యాప్ ఐకాన్ షేప్ మార్చగలదు.
అయితే వాట్స్ యాప్ కోసం ఐకాన్ షేప్ మార్చటానికి సామర్ధ్యం కోసం అన్ని ఆండ్రాయిడ్ వెర్షన్స్ పై పనిచేస్తుంది - ఒక యాప్ యొక్క ఐకాన్స్ మోడిఫై చేయటానికి అనుమతించే ఒక లాంచర్ సహాయంతో.
సాధారణంగా స్మార్ట్ ఫోన్స్ లో డిఫాల్ట్ లాంచర్స్ఎక్కువగా ఐకాన్స్ మార్చటానికి అనుమతించవు . కాబట్టి మీరు ఈ ఫీచర్ ఉపయోగించటానికి నోవా లాంచర్ , మైక్రో సాఫ్ట్ లాంచర్ వంటి థర్డ్ పార్టీ యాప్ లాంచర్ ని ఇన్స్టాల్ చేయాలి.
బీటా వెర్షన్ లో మాత్రమే లభ్యం
మొట్ట మొదటగా ఆండ్రాయిడ్ పోలీస్ చే గుర్తించబడింది. వాట్స్ యాప్ కోసం ఈ ఐకాన్ షేప్ చేంజ్ ఫీచర్ యూజర్స్ కి మరింత అనుకూలీకరణ ని అందిస్తుంది . మేము చెప్పినట్లుగా ఈ ఫీచర్ వాట్స్ యాప్ బీటా వెర్షన్ లో మాత్రమే లభ్యం , కనుక ఇది బీటా అప్డేట్ కోసం చేరే యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మీరు బీటా టెస్ట్ కి చెందినవారు కాకపోతే
అయితే , మీరు బీటా టెస్ట్ కి చెందినవారు కాకపోతే , మీరు గూగుల్ ప్లే స్టోర్ లో వాట్స్ యాప్ లిస్టింగ్ కి వెళ్లి , బీటా ప్రోగ్రాం లో చేరటానికి ఆప్షన్ ని కనుగొనటానికి స్క్రోల్ చేయండి . బీటా ప్రోగ్రాం లో చేరండి అనే బటన్ పై నొక్కండి మరియు రిజిస్ట్రేషన్ పూర్తయ్యేవరకు కొన్ని నిమిషాలు వెయిట్ చేయండి.
సక్సెస్ ఫుల్ గా ఎన్రోల్ చేసిన తరువాత
మీరు సక్సెస్ ఫుల్ గా ఎన్రోల్ చేసిన తరువాత , మీరు వాట్స్ యాప్ మెసెంజర్ యాప్ కోసం ఒక అప్డేట్ ని చూస్తారు ,దానిని డౌన్లోడ్ చేయండి మరియు మీరు కొత్త ఫీచర్స్ ని ఉపయోగించవచ్చు .
OnePlus 6Tలో 4వ సీక్రెట్ కెమెరా, సంచలన విషయం వెలుగులోకి..
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot |
Bharti Airtel to Sell Apple’s iPhone 4 in India… Just now _ ఇండియాలోకి ఐఫోన్ 4 భారతీ ఎయిర్టెల్ ద్వారా... - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
ఇండియాలో ఐఫోన్ 4ని భారతీ ఎయిర్టెల్ అమ్మనుందా..?
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
'ఎన్టీఆర్ మహానాయకుడు'.. పోటీగా మరో చిత్రం!
మీకు ఉద్యోగం పోయిన భద్రత కలిపించే కొన్ని మార్గాలు మీకోసం!
ప్రేమించి పెళ్లి చేసుకోమంటే డేటింగ్ చేశాడు, అనుభవించాడు
ఆపిల్ ఐఫోన్4 విడుదల కాకముందే ఇండియాలో ఐపోన్5ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామంటూ భారతదేశంలో పెద్దదైన టెలికమ్యూనికేషన్ల కంపెనీ భారతీ ఎయిర్టెల్ కొన్ని నెలలముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఇంతకీ అసలు ఆపిల్ ఐఫోన్ 4 ఎప్పుడు వస్తుందా అంటూ ఫోన్స్ ప్రియులు ఎదురుచూస్తున్నారు గానీ.. ఐఫోన్ 4 విడుదల తేదీ మాత్రం ఇంకా ఖచ్చితంగా ప్రకటించలేదు.
ఎయిర్ టెల్ గతంలో స్మార్ట ఫోన్స్ని ఇండియాలోకి సెప్టెంబర్-అక్టోబర్ 2010లో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామంటూ ఆర్బాటంగా ప్రకటించారు. ఐతే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఆఫీసియల్గా మాత్రం ఇంతవరకు వెల్లడించలేదంటే నమ్మండి. గతంలో ఐఫోన్కి సంబంధించినటువంటి కొన్ని మోడళ్శను మార్కెటలోకి భారతీ ఎయిర్ టెల్ విక్రయించిన సంగతి తెలిసిందే.
ఇక భారతదేశంలో ఎక్కువగా అభివృధ్ది చెందుతున్న ఇండస్ట్రీ మొబైల్ ఇండస్ట్రీ. ప్రస్తుతానికి భారతదేశంలో 752మిలియన్ కస్టమర్స్లో 40మిలియన్ కస్టమర్స్ మొబైల్ ఇంటర్నెట్ని వాడడం జరుగుతుంది. దీనిని బట్టి ఆపిల్ కంపెనీ ఇది గమనించి సౌత్-ఈస్ట్ ఆసియా దేశాలలో తన ఉత్పత్తులకు సంబంధించినటువంటి మోడళ్శకు ప్రచారం కలిగిస్తే బాగుంటుందని అభిప్రాయం.
సాప్ట్వేర్
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
త్వరలో ఇండియా మార్కెట్లోకి రానున్న వన్ప్లస్ 6T థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
మీ పిల్లల ఫోన్లలోని ఎస్ఎంఎస్లను ట్రాప్ చేయటం ఏలా..?
వాట్సప్లో లేటెస్ట్గా వచ్చిన 6 ఫీచర్లు ఇవే
మీరు తెలుగు మాట్లాడితే అదే టైప్ చేస్తుంది,ఈ యాప్ గురించి తెలుసా !
ఫేస్బుక్ అకౌంట్లో మీ పేరును ఛేంజ్ చేసుకోవటం ఎలా..?
Facebook Live ఫీచర్ను ఉపయోగించుకోవటం ఎలా..?
మీ పిల్లల నడవడిక అనుమానస్పదంగా ఉందా..?, వాళ్లు నిరంతరం మొబైల్ ఫోన్ చాటింగ్ లో మనుగితేలుతున్నారా..?, మీ పిల్లలు ఫోన్ కి ఏయే నెంబర్ల నుంచి మెసేజ్ లు వస్తున్నాయో, ఎవరి దగ్గరనుంచి వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఎస్ఎంఎస్ ఎనీవేర్ (SMS Anywhere) అనే సాఫ్ట్వేర్ను వారి ఫోన్లో ఇన్స్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఓ కమాండ్ ఆధారితంగా వారి ఫోన్కి వచ్చిన అన్ని సందేశాలను మీ ఫోన్లోకి ఫార్వడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ లింక్:
మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..? మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతుందా...?, బ్యాటరీ శక్తిని పొదుపు చేసుకునే మార్గాల కోసం ఆన్వేషిస్తున్నారా..?, ఇవిగోండి బ్యాటర్ బ్యాకప్ను పొదుపుచేసుకునే విలువైన మార్గాలు.......
పవర్ కంట్రోల్ అప్లికేషన్: కొద్ది పాటి చోటను ఆక్రమించే ఈ అప్లికేషన్ హోమ్స్ర్కీన్ విడ్జెట్లాగా ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ అవసరంలేని సమయాల్లో వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్ లను ఆఫ్ చేస్తుంది. అంతేకాదండోయ్ మీ స్ర్కీన్ బ్రైట్నెస్ను సైతం అదుపులో ఉంచుతుంది. తద్వారా మీ బ్యాటరీ బ్యాకప్ గణనీయంగా పెరుగుతుంది.మెయిల్ సెట్టింగ్ అప్లికేషన్లను మార్చుకోండి: మెయిల్ సెట్టింగ్ అప్లికేషన్ను సవరించటం వల్ల బ్యాటరీని పొదుపు చేసుకోవచ్చు. మెయిల్ వీక్షణ అలర్ట్ను నిమిషాల నుంచి గంటలకు అప్డేట్ చేస్తే సరిపోతుంది.
అమెజాన్ సేల్ మిస్సయ్యారా, రూ. 15 వేలలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు
సముద్రంలో పడిపోయిన ఐఫోన్ 7, ఒక్క మెసేజ్తో ప్రపంచాన్ని మాయ చేసింది
యూట్యూబ్ ‘Incognito Mode’ ఫీచర్ను ఉపయోగించుకోవటం ఎలా?
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot |
నేటి తాజా వార్తలు-౦౭/౧౧ _ Telugu News International
నేటి వార్తలు
నేటి తాజా వార్తలు-౦౭/౧౧
1. శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. గతేడాది నవంబర్లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే బహిష్కరణ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో స్వామిని హైదరాబాద్ నగరం నుంచి తరలించారు.
2. పాకిస్థాన్ మరోసారి రక్తమోడింది. పెషావర్లోని ఓ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో అవామీ నేషనల్ పార్టీ (ఏఎన్పీ) అభ్యర్థి హరూన్ బిలౌర్, 16 ఏళ్ల అతని కుమారుడు సహా 14 మంది మృతిచెందారు. సుమారు 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
3. సంచలన విజయాలతో ఫుట్ బాల్ సెమీస్ కు దూసుకొచ్చిన బెల్జియం ఆశలకు గండి పడింది. కీలక పోరులో బలమైన ఫ్రాన్స్ జట్టు. 1-0తో బెల్జియంను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో మెగా టైటిల్ ను ముద్దాడాలన్న బెల్జియం దూకుడుకు అడ్డుకట్ట పడింది.
4. సులభ వాణిజ్య ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తాచాటాయి. 2017 సంవత్సరానికి కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం మంగళవారం ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 2 స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది తెలంగాణతో కలిసి మొదటి ర్యాంకు పంచుకున్న ఆంధ్రప్రదేశ్ ఈసారి 98.42% మార్కులతో ఒంటరిగానే ఆ స్థానంలో నిలిచింది. 98.33% మార్కులతో తెలంగాణ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకొంది.
5. నిరుపేదల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న అన్న క్యాంటీన్లు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని విద్యాధరపురంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ను ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పురపాలక, నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా 60 క్యాంటీన్లు మొదలుకానున్నాయి.
6. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసే వ్యాపారాల్లో సింగపూర్ సంస్థలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ ఆర్థికమంత్రి హుంగ్ సీ క్వేట్ను కోరారు. కేవలం ఆర్థికసాయం అందించడమే కాకుండా ఆ సంస్థల నుంచి తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయం అందేలా మార్గదర్శనం చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్ మూడోరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం ట్రెజరీ భవనంలో క్వేట్తో సమావేశమయ్యారు.
7. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన థాయ్లాండ్ ‘గుహ నిర్బంధం’ కథ సుఖాంతమైంది. కబళించడానికి సిద్ధంగా ఉన్న వరదనీటి నడుమ 18 రోజుల పాటు చీకటి గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన 12 మంది ఫుట్బాల్ జట్టు బాలలు, వారి కోచ్ సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే 8 మందిని రక్షించిన సహాయ బృందాలు.. మంగళవారం మిగతా నలుగురితోపాటు వారి కోచ్కు విముక్తి ప్రసాదించాయి. దీంతో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో రిస్కుతో చేపట్టిన ఈ సంక్లిష్ట ఆపరేషన్ ముగిసింది.
8. ముంబయి నగరం, పరిసర ప్రాంతాలు కుండపోతగా కురుస్తున్న వర్షంతో అతలాకుతలమయ్యాయి. రెండో రోజయిన మంగళవారం కూడా ఎడతెరిపి లేని భారీ వర్షంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్థమైంది. ఎటు చూసినా పోటెత్తిపోతున్న నీటితో రహదారులు చెరువులను తలపించాయి. సోమవారం రాత్రి నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గురువారం దాకా భారీవర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
9. ఈ నెల 18న ప్రారంభమయ్యే రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో 22 భాషల్లో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు అవకాశాన్ని కల్పించినట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మాతృభాషలోనే మన భావాలను, ఆలోచనలను ఎటువంటి ఆటంకం లేకుండా స్పష్టం చేయగలమని. మాతృభాషే సహజ మాధ్యమంగా తాను భావిస్తానన్నారు. బహు భాషల నిలయమైన పార్లమెంటులో భాషా పరిమితుల దృష్ట్యా ఏ ఒక సభ్యుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు.
10. ట్విట్టర్లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అనుసరిస్తున్న వారున్న (ఫాలోవర్లు) నేతల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి రెండు స్థానాల్లో పోప్ ఫ్రాన్సిస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
ఆధునిక ప్రపంచంలో అత్యంత సంపన్నుడు
చంద్రగిరి నుండి పోటీ చేయను
శరత్ ఆత్మకు శాంతి దొరికింది. నిందితుడిని కాల్చి పారేసిన పోలీసులు.
ఫేస్బుక్ ముసుగుకు మోకరిల్లిన మోడీ ప్రభుత్వం
కరువుకు బ్రాండ్ అంబాసిడర్…బాబు
నువ్వూ…నీ దిక్కుమాలిన సలహా!
ఖాతాల కోసం ఎవరూ రాలేదు
కేసీఆర్ సభల కోసం లక్షలు ఖర్చు చేసి వాటర్ ప్రూఫ్ టెంట్లు
నాకు అంత ధైర్యం ఉందా?
ఆవాలు సైజు చిన్నవి. ఆరోగ్యంలో మిన్న అవి.
ఆయన స్మార్ట్. దేశం కోసం పనిచేశారు.
RFEలు లేవు. NOIDలు లేవు. దేశబహిష్కరణ ఒక్కటే మార్గం.
18న చికాగో వ్యభిచార నిర్వాహకుల బతుకు మలుపు |
జాన్సన్ బేబీ పౌడరుతో అండాశయ క్యాన్సర్
అంతర్జాతీయ వార్తలు
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంఘాల సందడి
అమెరికాలో హిందూ దేవాలయాలు |
ఈ ఐదు డెస్క్టాప్ పీసీలు మీ జేబులో పట్టేస్తాయ్! - Telugu Gizbot
గాడ్జెట్స్ని శోధించు
ఈ ఐదు డెస్క్టాప్ పీసీలు మీ జేబులో పట్టేస్తాయ్!
ఇంకా చదవండి: ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్
ఇంటెల్ సంస్థ ఈ కంప్యూటీ స్టిక్ను తయారు చేసింది. హెచ్డిఎమ్ఐ పోర్ట్ ద్వారా ఏలాంటి డిస్ప్లేకైనా ఈ స్టిక్ను కనెక్ట్ చేసుకుని కంప్యూటర్లా వాడుకోవచ్చు. విండోస్ 8.1 ఇంకా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంల పై డివైస్ రన్ అవుతుంది. ధర 149 డాలర్లు.
2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై,
1జీబి ర్యామ్, 8జీబి స్టోరేజ్ మైక్రోయూఎస్బీపోర్ట్స్, బ్లూటూత్ 4.0, 802.11b/g/n వై-ఫై,
గూగుల్ క్రోమ్ బిట్
ఆసుస్ క్రోమ్ బిట్ పేరుతో వస్తోన్న ఈ క్యాండీబార్ తరహా స్టిక్కు సంబంధించిన వివరాలను గూగుల్ ఓ బ్లాగ్ పోస్ట్లో వెల్లడించింది. క్యాండీబార్ కన్నా చిన్నగా ఉండే ఈ క్రోమ్ బిట్ కంప్యూటర్ ధర 100 డాలర్లలోపే ఉండొచ్చని గూగుల్ వెల్లడించింది. డెస్క్టాప్ కంప్యూటర్లకు అప్గ్రేడెడ్ వర్షన్గా రాబోతున్న ఈ కంప్యూటర్-ఆన్-ఏ-స్టిక్ను ఎలాంటి డిస్ప్లేకైనా కనెక్ట్ చేసుకుని కంప్యూటర్లా వాడుకోవచ్చు. ఈ ప్రయోగాత్మక డివైస్కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావల్సి ఉంది. ఈ ఏడాది మధ్యనాటికి మార్కెట్లో లభ్యమయ్యే అవాకశం ఉంది.
క్రోమ్బిట్ తరహాలోను డిజైన్ కాబడిన ఈ హెచ్డిఎమ్ఐ స్టిక్ లైనక్స్ పీసీ సాఫ్ట్వేర్ను కలిగి ఉంది.
ఇంటెల్ కంపెనీ తయారు చేసిన ఈ కంప్యూటీ స్టిక్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ధర 108 డాలర్లు. క్వాడ్కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇఎమ్ఎమ్ సీ స్టోరేజ్, మైక్రో యూఎస్బీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్లు ఈ స్టిక్ లో ఉన్నాయి.
వన్ప్లస్ 5టీ నుంచి సరికొత్త లావా రెడ్ ఎడిషన్
జియో, ఎయిర్టెల్కి సవాల్, ఐడియా,వొడాఫోన్ విలీనం మరో అడుగు ముందుకు !
పోర్న్ సైట్ యాక్సిస్ కోసం 24వేలకు పైగా రిక్వెస్టులు, ఎంపీలు అంత రసికులా..?
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
Wolfson launches HD music devices for PCs _ హై డెఫినిషన్ మ్యూజిక్!! - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
హై డెఫినిషన్ మ్యూజిక్!!!
కళ్లుమూసి తెరిచేలోపు ఆపిల్ స్టోర్ని ఊడ్చేశారు, సంచలన వీడియో !
టాప్-5 స్మార్ట్ఫోన్ హెడ్సెట్స్(ఆడియో క్వాలిటీ కెవ్వుకేక)!
ప్రముఖ మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీదారు ‘వూఫ్సన్ మైక్రో ఎలక్ట్ర్రానిక్స్’ రెండు హై డెఫినిషన్ (HD) మ్యూజిక్ డివైజులను ఈ ఏడాది ప్రధమాంకంలో వినియోగదారుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ల్యాప్టాప్ ఇతర కంప్యూటింగ్ గ్యాడ్జెట్లకు ఈ మ్యూజిక్ డివైజ్ను కనెక్ట్ చేసుకోవచ్చు. WM8862, WM8861 మోడల్స్లో విడుదలవుతున్న ఈ గ్యాడ్జెట్లు సాధరాణ మ్యూజిక్ సిస్టంతో పోలిస్తే 5 రెట్లు నాణ్యతతో కూడిన ఆడియో అనుభూతిని కలిగిస్తాయి.
ఉన్నత ప్రమాణాలతో కూడిన ‘వూఫ్సన్ క్లారిటీ ఆడియో సాఫ్ట్వేర్’వ్యవస్థను ఈ స్పీకర్ సిస్టంలో పొందుపరిచారు. నిక్షిప్తం చేసిన డైనమిక్ రేంజర్ కంట్రోలర్స్, హై స్పీకర్ ఫ్రీక్వెన్సీ అంశాలు అన్ని రకాల సంగీత ప్రియులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ రెండు గ్యాడ్జెట్లలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ డిటెక్షన్ వ్యవస్థ ఏ విధమైన హెడ్సెట్నైనా జత చేసుకునేందుకు ఉపకరిస్తుంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.
మ్యూజిక్ పరికరాలు
హై డెఫినిషన్ స్పీకర్లు
ఆకట్టుకునే ఫీచర్లతో Vivo Nex, జూలై 19న లాంచ్
కొత్త కంపెనీ "Tambo" నుంచి రాబోతున్న మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ "TA-4"
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
కంటి జబ్బులు : బి.సుబ్బారావు : Free Download, Borrow, and Streaming : Internet Archive
by బి.సుబ్బారావు |
అడవి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం గూఢచారి. పెద్దగా అంచనాలు లేని ఈ చిత్రం ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యుంది. ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది .
టీజర్ విడుదలైన తరువాత కొంతవరకు అంచనాలు ఏర్పడ్డాయని కానీ ఈ టీజర్ థియేటర్ కి కొంతమందిని లాక్కొచ్చే ప్రయత్నం మాత్రమే అని విశ్లేషకులు అన్నారు.
కానీ ఈ సినిమా విడుదల అయ్యింది మౌత్ టాక్ బాగుందని స్ప్రెడ్ కావడంతో అది వైరల్ అయ్యింది దాంతో వసూళ్లు పెరిగాయి . మూడు రోజుల్లో 4 కోట్ల షేర్ సాధించడం అది చిన్న సినిమా వసూల్ చేయడం గొప్ప విషయమే మరి . సినిమా 6 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కితే అప్పుడే నాలుగు కోట్లు తిరిగి వచ్చాయని . దాంతో బయ్యర్లతో పాటుగా ఆ చిత్ర బృందానికి కూడా లాభాల పంట పండనుందని అనుకుంటున్నారు.
సీడెడ్ – 25 లక్షలు
ఉత్తరాంధ్ర – 40 లక్షలు
కృష్ణా – 30 లక్షలు
గుంటూరు – 21 లక్షలు
నెల్లూరు – 7 లక్షలు
ఈస్ట్ – 20 లక్షలు
వెస్ట్ – 13 లక్షలు
ఓవర్ సీస్ – 1. 31 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 34 లక్షలు
మొత్తం – 4. 46 కోట్లు
# RRR లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి
బాలకృష్ణ ఒక కమెడియన్ అంటూ వివాదం రేపిన మెగా బ్రదర్
24 గంటల్లో 300 మిలియన్ వ్యూస్ అవెంజర్స్ 4 ట్రైలర్ అరాచకం.....
అంతరిక్షం ట్రైలర్ టాక్ : అంతరిక్షంలోకి దూసుకెళ్లిన అంఛనాలు
మొదటి సినిమాతోనే అరుదైన అవకాశం పొందిన జాన్వీ ...!
ఎన్టీఆర్ బయోపిక్ వాయిదా .....అసలు కారణం ఇదే ...!
గాడిదలు రాసే చెత్త కథనాలను నేను పట్టించుకోను :ప్రియాంక చోప్రా
రాజమౌళి కొడుకు పెళ్లి వేదిక చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే ...!
అమెరికా, యూరప్ లు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి.
పర్యావరణానికి హాని చేసే అత్యంత ప్రమాదకరమైన విష వాయువుల్లో 70 శాతం అమెరికా , యూరోప్ దేశాల నుంచే విడుదలవుతున్నాయి. ఈ కాలుష్య కారకాలను తక్షణం అరికట్టినా భూగోళం యథాస్థితికి చేరడానికి 10 శతాబ్దాలు అంటే వెయ్యి సంవత్సరాలు పడుతుంది.
కానీ... ఆ కాలుష్య విడుదల ఆగే పరిస్థితీ లేదు. భూ గోళం బాగుపడే అవకాశమూ లేదు. భారతీయులారా కనీసం మన దేశాన్నయినా రక్షించుకుందాం...
ముందుకు కదలండి..
‘‘ఒక్క విషయం గుర్తు పెట్టకోండి. ఒక మనిషి ప్రాణం కన్నా.. చెట్టు ఉనికి విలువైనది. మనిషిని తిరిగి పుట్టించడానికి 9 నెలలు పడితే.. ఎంతో మందికి మేలు చేసే పర్యావరణానికి మేలు చేసే చెట్టును నాటి పెంచడానికి మూడేళ్లయినా పడుతుంది. సో.. మన బాధ్యత చెట్లను పెంచడంపైనే ఉండాలి.’’
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను హాస్పిటల్లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్తో దాడి చేసి హతమార్చ
srinivas_ Last Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (18:45 IST)
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను హాస్పిటల్లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్తో దాడి చేసి హతమార్చాడు. మృతి చెందిన యువకుడు పట్టణంలోని వినోభానగర్కు చెందిన పెరుమళ్ళ ప్రణయ్ కుమార్గా గుర్తించారు.
మృతుడు ప్రణయ్ గత ఆరు నెలల క్రితం పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకైక కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకొని ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్గా చేసాడు. పెండ్లి సమయంలోనే ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనగా పొలీస్ ఉన్నతాధికారుల జోక్యంతో అ సమస్య సద్దుమణిగింది.
తండ్రి పెరుమళ్ల బాలస్వామి ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడలో ప్రణయ్ హత్యపై జిల్లా ఎస్పీ రంగనాధ్ విచారణను వేగవంతం చేశారు. హతుడు ప్రణయ్ది పరువు హత్యగానే అనుమానిస్తున్నట్లు చెప్పారు. గతంలో అతడికి ప్రాణ హాని ఉందని అతడి తలిదండ్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. ఈ క్రమంలో యువతి తండ్రి మారుతిరావును కూడా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
పెళ్లి చేస్కుంటావా? లేదంటే నీ భర్తను చంపమంటావా? ఏంటో చెప్పు నీ యవ్వారం...
లగడపాటి షాకింగ్ సర్వే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమా...?
దీనిపై మరింత చదవండి :
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి |
బీచ్ లో బ్లాక్ బికిని అందాలను ఎంజాయ్ చేస్తున్న బేస్ బాల్ ప్లేయర్ _ Hollywood _ Cameron Diaz _ Alex Rodriguez _ Vacation of Love Continues _ బ్లాక్ బికిని అందాలను ఎంజాయ్ చేస్తున్న ప్లేయర్ - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
బీచ్ లో బ్లాక్ బికిని అందాలను ఎంజాయ్ చేస్తున్న బేస్ బాల్ ప్లేయర్
సత్యం రాజేశ్ హీరో అనగానే పారిపోయారు.. ఆమె ఒక్కరే అండగా..
బ్రిట్నీ స్పియర్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో వైరల్
రూ.6800 కోట్లు వసూలు చేసిన ‘జూరాసిక్ వరల్డ్: పాలెన్ కింగ్డమ్’
తప్పు జరిగింది... ట్రైలర్ బదులు సినిమా మొత్తం యూట్యూబ్లో పెట్టేశారు!
ఆ దారి మూసుకుపోలేదు.. ఆ సినిమా పెద్ద షాకిచ్చింది.. రాంచరణ్
షాకింగ్: ప్రముఖ స్టార్ హీరో రేప్ చేశాడంటూ కేసు పెట్టిన మహిళా అభిమాని!
కామెరూన్ డియాజ్, అలెక్స్ ఇద్దరిని రెడ్-హాట్ జంట అనికూడా అంటారు. బీచ్ లో కామెరూన్ డియాజ్ ధరించినటుంటి బ్లాక్ బికిని చూపరులను సైతం ఆకట్టుకునే విధంగా ఉందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఒక జెట్ బోట్ తీసుకోని యాంకీస్ సహాయంతో ఇద్దరూ అలా హాయిగా సంచారం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే అలెక్స్ ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మినిచ్చింది మన కామెరూన్ డియాజ్. ప్రస్తుతానికి కామెరూన్ డియాజ్, అలెక్స్ ఇద్దరూ సెలవులకు అక్కడికి వెళ్శినట్లు సమాచారం. దీనిపై స్పందించినటువంటి కామెరూన్ డియాజ్ సెలవులకు మాత్రమే మేము ఇక్కడికి వచ్చామని, దీని ద్వారా మాఇద్దరి మద్య ప్రేమ బందం ఇంకా బాగా చిగురిస్తుందని ఉద్దేశ్యంతోనే ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
మరో హీరోపై శ్రీరెడ్డి బాంబు.. అతడికి ప్రతి మహిళా కావాలి, డర్టీ పర్సన్.. నమ్మడమే చేసిన తప్పు!
ఆసక్తి రేకెత్తిస్తున్న ఆది పినిశెట్టి ‘నీవెవరో’ టీజర్
'నీ ఊహల్లో నే ఉంటా'.. సరికొత్తగా యాక్షన్ లవ్స్టోరి
చెర్రీ వాచ్ కి అంత గుర్తింపు ఎందుకు ??
విశాల్ తో శ్రీ రెడ్డి ముఖా ముఖి
అల్లు అరవింద్ కొడుకులు కూడా అలాంటి వారే: శ్రీరెడ్డి సంచలనం
ప్రభాస్ ఫాన్స్ పై ట్విట్టర్ లో సీరియస్ అయిన సిద్దార్థ్
బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున
పరిచయం సినిమా పోస్టర్ లాంచ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu |
ఇతర వ్యాధులు
హెల్త్ టిప్స్
-- వ్యాధులు -- డయాబెటిస్ కేన్సర్ హార్ట్ బీపీ చర్మం ఎముకలు ఈఎన్టీ కళ్లు డెంటల్ ఎసిడిటీ, గ్యాస్ ఇతర వ్యాధులు హెల్త్ టిప్స్
స్త్రీల ఆరోగ్యం
పిల్లల సంరక్షణ
యోగ, ధ్యానం
విజయం కావాలంటే...
నేను బ్రహ్మ.. నువ్వూ బ్రహ్మ!
ఆ ఎనిమిది పాశాలతోనే అధర్మం.
అన్నంలో అమ్మ ప్రేమ!
స్వీట్... స్పైసీ నట్స్
శృంగార సమస్యలు
150 ఏళ్లు బతకాలంటే.. సెక్స్కు దూరం కావాలా?
సృష్టిలో ప్రతి ప్రాణీ జీవం పోసుకోవాలన్నా... ఈ ప్రపంచం అంతం కాకుండా ఉండాలన్నా స్త్రీ, పురుష సంయోగం తప్పనిసరి. ‘తల్లిదండ్రి ఒకరినొకరు తాకనిచో...నీవు లేవు...నేను లేను...లోకమే లేదులే...’ అని సృష్టి రహస్యాన్ని వివరించాడో కవి. అయితే ఈ సృష్టి అందాలను ఎక్కువ కాలం ఆస్వాదించాలంటే స్త్రీ, పురుషులు తమ ‘కలయిక’ను కట్టిపెట్టాలంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్త అలెక్స్ జావోరోన్కోవ్. శృంగారానికి దూరంగా ఉంటే మనిషి దాదాపు 150 సంవత్సరాలు బతుకుతాడని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ శాస్త్రవేత్త చెప్పింది ఎంతవరకు నిజం? ఆయన చెబుతున్నట్లు ప్రతి ఒక్కరూ పాటిస్తే ఏం జరుగుతుంది? అసలు మనిషికి శృంగారం అవసరమా? లేదా? శృంగారానికి సంబంధించి ఇంతవరకూ వచ్చిన సర్వేలు ఏమి చెబుతున్నాయి? వంటి విషయాలను తెలుసుకుందాం.
శృంగారం గురించి చాలా సర్వేలే వచ్చాయి. అన్ని సర్వేలూ రతిక్రీడ వల్ల మనిషికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియజేసినవే! దంపతుల మధ్య అన్యోన్యతకు పడకగది ఎంత ఉపకరిస్తుందో ఈ సర్వేలన్నీ కుండబద్దలు కొట్టాయి. మనిషి ఆరోగ్యానికి శృంగారం ఎంతగా సహకరిస్తుందో తేటతెల్లం చేశాయి. ఈ పడక గదిలో చేసే ‘సెక్సర్సైజ్’ ముందు గంటలకొద్దీ చేసే వ్యాయామం కూడా దిగదుడుపే! ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే 300 కేలరీలు ఖర్చు అవుతాయని ఓ సర్వేలో వెల్లడించింది. మానసిక ఉల్లాసానికి సాధనం శృంగారం. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీనివల్ల మనిషి జీవితకాలం పెరుగుతుంది. వారానికి అయిదుసార్లు శృంగారంలో పాల్గొంటే హార్ట్ఎటాక్, కేన్సర్, రక్తపోటు వంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు బ్రెస్ట్ కేన్సర్, రక్తస్రావం వంటి వాటి గురించి మహిళలు చింతించనవసరం లేదు.
కారణమేదైనప్పటికీ ప్రస్తుతం తరచు శృంగారంలో పాల్గొనేవారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అమెరికా, సింగపూర్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో శృంగారంలో పాల్గొనేందుకు పురుషులు ఆసక్తి చూపడంలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పురుషులు ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూస్తూ ‘అసలు’కే ఎసరు తెచ్చుకుంటున్నారని సర్వేల్లో తేలింది. ఆఫీసు పనివేళల్లో పోర్న్ సైట్స్ చూస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. పురుషులు శృంగారానికి దూరంగా ఉండటం వల్లే ఆయా దేశాల్లో కామ ఉద్దీపనలు కలిగించే పరికరాల అమ్మకాలు పెరిగాయని సర్వే తేల్చి చెప్పింది. విదేశాల్లో ఇలా ఉంటే మన దేశంలో పరిస్థితులు కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. ప్రపంచానికి కామసూత్రాలను నేర్పిన భారతదేశం కూడా శృంగారంలో వెనక బడు తోంది. నగర ప్రజలు ఉరుకులుపరుగుల జీవితం గడుపుతూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడిలో శారీరక సుఖాన్ని తీర్చుకునే సమయమే దొరకడం లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఎక్కువమంది పట్టణ ప్రజలకు శృంగారం తీరని కోరికగా మారింది. ఆసక్తి ఉన్నా శృంగార కోరికలు తీరక తీవ్ర మనోవ్యధకు గురై చావును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే పట్టణ ప్రజలతో పోల్చితే పల్లెల్లో పరిస్థితి చాలావరకూ మెరుగు.
పురుషులకు సగటున ప్రతి ఏడు సెకన్లకు ఒకసారి శృంగారపరమైన ఆలోచనలు వస్తాయని ఇటీవల ఓ సర్వే తెలిపింది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అందమైన స్త్రీ కనిపిస్తే తక్షణం వారు ఊహాలోకంలో విహరిస్తారని సర్వే వెల్లడించింది. ‘శృంగార ఆలోచనలు ఎవరిలో ఎక్కువ’ అనే అంశంపై బ్రిటన్లో ఓ ఆన్లైన్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 1300 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న స్త్రీలలో 42 శాతం మంది తాము పురుషుల కంటే ఎక్కువగా సెక్స్ గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. తమ సెక్స్ కోరికలు భర్తలతో తీర్చుకోలేక ఊహాజనిత లోకంలో గడుపుతున్నామని వారు తెలిపారు. రతిక్రీడ పట్ల స్త్రీలకు ఆలోచనలు తక్కువేమీ కాదని ఈ సర్వే తేల్చిచెప్పింది
యుక్త వయస్సులో సెక్స్ కోరికలు ఎక్కువ. వాటిని అదుపులో పెట్టుకోగలిగిన వారే విజయతీరాలు చేరతారు. అలా చేయలేని వారు చెడు అలవాట్లకు బానిసలవుతారు. ఈ వయస్సులో ఆ కోరికలను తీర్చుకోలేక వారు మానసికంగా కుంగిపోతుంటారు. తీరని మనోవ్యథ వారిని వేధిస్తుంటుంది. అమితమైన శృంగార కాంక్ష వల్ల సైకోలుగా మారిన యువకులెందరో! అత్యాచారాలు పెరగడానికి ఇదీ ఒక కారణమే! యువతీయువకులే కాక శృంగారానికి దూరమయిన దంపతుల్లో కూడా మానసిక అస్థిరత కనిపిస్తోంది. ఇంటర్నెట్ ప్రభావం వల్ల చిన్న పిల్లలకు కూడా సెక్స్ పట్ల అవగాహన కలుగుతోంది. పెద్దలు వారిని ప్రతినిత్యం కనిపెట్టి ఉండాలి. వారి నడవడిక గమనించి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. |
శృంగారానికి దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాలపాటు జీవించవచ్చని అమెరికాలోని ప్రముఖ శాస్త్రవేత్త అలెక్స్ జావోరోన్కోవ్ వ్యాఖ్యా నించారు. ఆయన వృద్ధాప్యానికి సంబంధించిన పరిశోధనలు చేస్తుంటారు. పెళ్లి, శృంగారం అనేవి జీవితకాలాన్ని నిర్దేశించే ప్రధాన అంశాలనీ, వీటి గురించి కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తాను అప్పుడప్పుడూ శృంగారంలో పాల్గొంటుంటాననీ, దాన్నీ శాశ్వతం చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టే పెళ్లి చేసుకోలేదని అలెక్స్ అన్నారు. ఆహార నియమాలు పాటిస్తూ గుంజీలు తీయడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే ఆయుష్షును పెంచుకోవచ్చనీ సూచించారు. తాను రోజుకు 1600 నుంచి 1700 కేలరీల ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాననీ, అది కూడా పండ్లు, రసాల ద్వారానేననీ అలెక్స్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో సగటు జీవితకాలం పురుషులకు 48, స్త్రీలకు 56 సంవత్సరాలుగా ఉంది. అందరిలా తానూ అర్దాయుష్షుతో చావాలనుకోవడం లేదనీ, మీ నిర్ణయం ఏమిటో తేల్చుకోండంటున్నారు అలెక్స్.
రోజు రోజుకీ టెక్నాలజీ వృద్ధి చెందుతోంది. గ్రహాల గమనాన్ని, వాటి లక్షణాలను పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అయినా నేటికీ తమ పుట్టుకకు కారణమైన శృంగారంపైన మనుషులు స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు. శృంగారం మనిషికి మేలు చేస్తుందని ఒకరంటే మనిషి జీవితకాలం తగ్గుతుందని మరొకరంటారు. సృష్టిలో ప్రతీప్రాణి స్త్రీ, పురుష కలయిక వల్ల జీవం పోసుకోవాల్సిందే! జీవం పోసుకున్న ప్రతిప్రాణీ ‘సృష్టికార్యం’లో పాల్గొనాల్సిందే! శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు ఆయుష్షు కోసం శృంగారాన్ని త్యజిస్తే ఈ భూమిపై మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. పురోగమనం కోసం పరితపిస్తున్న మానవజాతి తిరోగమనం పాలవ్వాల్సి వస్తుంది.
శృంగారంలో పాల్గొంటే మంచిదా? కాదా? అనే వృథా ప్రశ్నలను కట్టిపెట్టడమే మేలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ‘‘మనిషికి కోరికలుండటం సహజం. ఏ వయసులో తీర్చుకోవాల్సిన కోరికలను ఆ వయస్సులో తీర్చుకోవాలి. మనిషి జీవితాన్నీ, శృంగారాన్నీ వేరు చేసి చూడకూడదు. స్త్రీ, పురుషుల సంపర్కం లేకుంటే సృష్టే లేదు. కోరికలు చంపుకుని ఎన్ని సంవత్సరాలు జీవిస్తే మాత్రం తృప్తి ఏముంటుంది? ఆ జీవితానికి సార్థకత ఏముంటుంది?’’ అంటున్నారు మానసిక నిపుణులు.
పడకగది సుఖం కోసం ఇలాంటి తప్పు చేస్తున్నారా?
పడకగదిలో ఈ ‘స్కోర్బోర్డ్’ ఎందుకు?
సెక్స్లో సిక్స్
ఆరోగ్య రహస్యాలు
స్వయంతృప్తి తప్పా ?ఒప్పా?
ఒత్తిడితో సెక్స్లో తృప్తి లేదా?
నిద్రను దూరం చేసే సోషల్ మీడియా?
అతిగా మాంసం తింటే కాన్సర్? |
నేటి వార్తలు
టెక్ న్యూస్
రియల్ ఎస్టేట్
ప్రస్తుతం తెలుగు, తమిళంలో విడుదలవుతున్న ఓ సినిమాలో సన్నీ నటిస్తోంది. ఈ క్రమంలో ఇంత పాపులర్ క్రేజ్ కలిగిన హీరోయిన్ జీవిత కథ తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అది సినిమాగా కాదట .. వెబ్ సిరీస్ గా అని టాక్. కేవలం రెండు గంటల పరిధిలో సన్నీలియోన్ జీవితం తెరకెక్కించలేము అని…వెబ్ సిరీస్ ప్లాన్ చేశారట.
ఈ వెబ్ సిరీస్ కి కరణ్ జీత్ కౌర్ .. ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ పేరు పెట్టడం జరిగింది. తాజాగా టీజర్ కూడా విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్ బాల్యం నుండి పోర్న్ స్టార్ గా ఎలా ఎదిగింది అన్న విషయాలను క్షుణ్ణంగా చూపిస్తారట. అయితే మరికొంతమంది సినిమాగా తీస్తే బాగుంటుంది అని అంటున్నారు…ఈ క్రమంలో కొందరు సినీ విమర్శకులు సన్నీలియోన్ జీవితచరిత్రను సినిమాగా తీస్తే రాళ్లతో కొడతారు అని కామెంట్ చేస్తున్నారు.
షాకింగ్: నేను గే అంటున్న…..నాగశౌర్య!
ఆయన అక్కడ ఉండి ఉంటే సల్మాన్ ఖాన్ ఆయన చెంప పగలగొట్టేవాడు!
నాకు చనిపోవాలని ఉంది: బాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియా లో వైరల్ పోస్ట్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్న బెల్లంకొండ.. అసలు ఏం జరిగింది ?
2019 ఎన్నికలే నా టార్గెట్.. జనసేన అధికారంలోకి వస్తే..!
చంద్రబాబు, మోడీలకు పవన్ కల్యాణ్ వార్నింగ్..!
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో చెప్పేసిన చంద్రబాబు..!
‘జనసేన’లోకి జేడీ లక్ష్మీ నారాయణ!? ఆ నెలలో ముహూర్తం ఖరారు!
రషీద్ ఖాన్ కు భారతీయ పౌరసత్వం ఇవ్వమంటూ సుష్మాస్వరాజ్ మీద అభిమానుల ఒత్తిడి!
‘మీకసలు బుర్ర ఉందా?’ అంటూ టీటీడీ ఉద్యోగులపై మండిపడ్డ స్వామివారి భక్తులు!
చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!
అసలు రాజ్యాంగ ద్రోహులు ఎవరు?
Tipu Sultan is trending today on Google. India⋅Friday, November 9, 2018 సాక్షి Tipu Sultan 10,000+ searches వీరుడి చుట్టూ.. వివాదాల గుట్టు సాక్షి నవంబర్ 10న రాష్ట్ర వ్యాప్తంగా టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ముస్లింలను ఆకట్టుకునేందుకే జేడీఎస్-కాంగ్రెస్ టిప్పు ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తరుణంలో ముస్లిం ... See more Daily Search Trends You've subscribed to email notifications from Google Trends. Unsubscribe_View all your subscriptions © 2018 Google Inc. 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043.
అమెరికాలో "లై" షూటింగ్ _ News
అమెరికాలో "లై" షూటింగ్
యూత్స్టార్ నితిన్ కథానాయకుడిగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్మిటి). ఈ చిత్రం షూటింగ్ అమెరికాలోని వివిధ లొకేషన్స్లో నాన్స్టాప్గా జరుగుతోంది. చిత్ర దర్శకుడు హను రాఘవపూడి ఈరోజు(ఏప్రిల్ 19) తన పుట్టినరోజును యూనిట్ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ - ''ఈరోజు మా డైరెక్టర్ హను రాఘవపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతం మా చిత్రం షూటింగ్ అమెరికాలోని డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతోంది. జూన్ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్లో వెగాస్, లాస్ ఏంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్లో షూటింగ్ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని వరల్డ్వైడ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్లో నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్లో మరో సూపర్హిట్ మూవీ అవుతుంది'' అన్నారు.
యూత్స్టార్ నితిన్, మేఘా ఆకాష్, యాక్షన్ కింగ్ అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డాన్స్: రాజు సుందరం, ఫైట్స్: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.
రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది?
అడివి శేష్ "గూఢచారి" అమెరికా షెడ్యూల్ మొదలు !!
డబ్బింగ్ కార్యక్రమాల్లో అల్లు శిరీష్ `యుద్ధభూమి`
ఘనంగా విజయనిర్మల 73వ జన్మదిన వేడుకలు !!
కళాతపస్వి కె. విశ్వనాథ్ పుట్టిన రోజు వేడుకలు
సమ్మర్ స్పెషల్గా పూరి 'మెహబూబా'
ఈనెల 16న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ‘రచయిత’
విశ్వ విఖ్యాత నట సామ్రాట్.. కైకాల సత్యనారాయణ |
ప్రముఖుల పరిస్థితి చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యంతో ఉంటుంది. ప్రముఖులు బాగున్నంత వరకూ ఓకే. వారికేమైనా అనుకోనిది జరిగినా.. వారి ఆరోగ్య పరిస్థితి విషమించినా.. వారికి సంబంధించిన నిర్ణయాలన్నీ వారికి చెందిన వారికే వచ్చేస్తాయి. వారిని ఎంతగానో అభిమానించి.. ఆరాధించే కోట్లాది మంది ప్రజలకు కనీస సమాచారం తెలీని పరిస్థితి ఉంటుంది.
అభిమానించటం అనే బంధంతో ప్రముఖుల్ని ఆరాధించే ప్రజలకు.. వారికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందించే విషయంలో సెన్సార్ అనుసరించే విధానం ప్రజల ఆశలకు భిన్నంగా ఉంటుందని చెప్పాలి. ఆ మధ్యన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అమ్మ జయలలిత వివరాలు ఎంత వరకు బయటకు వచ్చాయో తెలిసిందే.
తాము అభిమానించి.. ఆరాధించే అమ్మ ఎలా ఉందన్న దానికి సంబంధించిన ఫోటోను విడుదల చేయటానికి కూడా ససేమిరా అనటం తెలిసిందే. అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన ఆమె.. చివరకు అందనంత దూరాలకు వెళ్లిన గంటల తర్వాతే ప్రజలకు ఆమెను చూసే భాగ్యం దక్కింది.
తాజాగా చూస్తే.. మాజీ ప్రధానిగా.. పార్టీలకు అతీతంగా అభిమానాన్ని సొంతం చేసుకున్న వాజ్ పేయ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. రోటీన్ టెస్టుల కోసం ఆయన ఆసుపత్రిలో చేరినట్లుగా ప్రకటించారు. కానీ.. బీజేపీ ప్రముఖులతో సహా.. రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్ కు పోటెత్తటం చూస్తే..ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏదో తేడా వచ్చిందనే చెప్పాలి. ఒకవేళ.. వాజ్ పేయ్ మీద అభిమానంతోనే ఇలా ఆసుపత్రికి వచ్చారనుకుందాం. అదే నిజమైతే.. ఇంట్లో నుంచి కొన్నేళ్లుగా బయటకు రాని వాజ్ పేయ్ ను ఇదే నేతలు ఎందుకు తరచూ పరామర్శించరు? అన్నది ప్రశ్న.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వాజ్ పేయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్వాసకోస.. మూత్రపిండాల వ్యాధులతో బాధ పడుతున్న ఆయన్ను సోమవారం ఎయిమ్స్ కు తరలించటం తెలిసిందే. తొలుత రోటీన్ చెకప్ ల కోసమని చెప్పినా.. తర్వాత ఆ విషయాన్ని వదిలేసి.. ఆయన హెల్త్ బులిటెన్లు ఇవ్వటం షురూ చేశారు. వాజ్ పేయ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్ డైరెక్ర్ రణ్ దీప్ గులేరా నేతృత్వంలోని ప్రత్యేక వైద్య బృందం చెబుతోంది.
మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేసిన ఎయిమ్స్ సాయంత్రానికి మాత్రం ఎలాంటి బులిటెన్ ను విడుదల చేయకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాజ్ పేయ్ కున్న ఏకైక కిడ్నీ.. ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా పని చేయటం.. ఆ విషయాన్ని బులిటెన్ లో పేర్కొనటం ఇష్టం లేకనే విడుదల చేయలేదన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. వాజ్ పేయ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్న మాటలకు తగ్గట్లే మాజీప్రధానులు మన్మోహన్.. దేవగౌడలతో పాటు.. సంఘ్ పరివార్ అధినేత మోహన్ భగవత్ .. పలువురు కేంద్రమంత్రులు ఎయిమ్స్ కు వచ్చి వాజ్ పేయ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్ పేయ్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ.. పలువురు బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ట్రంప్.. కిమ్ సంయుక్త ప్రకటనలో ఏముంది?
కేరళ అయిపోయింది.. ఇక గోవా వంతు!
జనసేన నేత చలానాల లెక్క తెలిస్తే షాకే!
ఆంధ్రోళ్ల నెత్తిన అప్పు ఎంత ఉందో తెలుసా?
నో ప్రాబ్లం రాసేయండి.. క్యాస్టింగ్ కౌచ్ ఉంది!
పవన్ కళ్యాణ్ రూల్స్ బ్రేక్ చేసేశాడే..
ఎన్టీఆర్ ను చూశాం.. ఇక త్రివిక్రమ్?
ఏ హీరో చెప్పని మాటను చెప్పిన 'గోవిందుడు'!
నెక్ట్స్ ఫ్రైడే.. ఆ నలుగురికి బిగ్ డే!
WWE ముమైత్ ని చూశారా?
టీజర్ టాక్: హల్ చల్ తో ఫ్యూజ్ ఎగిరింది!
ఫోటో షూట్ లో పట్టు తప్పిన బాలీవుడ్ నటి!
సిల్క్ స్మితపై కన్నేసిన పా.రంజిత్
'గీత గోవిందం'కి అక్కడ అంత క్రేజా?
ఈ లుక్ రాదనే తేజ భయపడ్డాడా?
యుఎస్ బాట పట్టిన తెలుగు ఇండస్ట్రీ!
అదే సమయంలో ఫిరాయింపు ఎంఎల్ఏలతో పాటు ఫిరాయింపు మంత్రులను, న్యాయ, శాసనసభ వ్యవహారాల శాఖ కార్యదర్శిని, టిడిపిని ప్రతివాదులుగా పిటీషనర్ చేర్చారు. ఫిరాయింపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినా స్పీకర్ పట్టించుకోలేదని కూడా ఫిర్యాదు చేశారు.
కాబట్టి రాజ్యాంగాన్ని, చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న కారణంగా ప్రతివాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోర్టును కోరారు. ఇప్పటికే ఇదే విషయమై అనేక కేసులు కోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. కొన్ని కేసుల్లో అయితే ప్రతివాదులకు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.
నటుడు విజయ్ అరెస్ట్!
ఇప్పుడు అవన్నీ ఎందుకు..? రష్మిక కామెంట్స్!
బిగ్ బాస్2: నువ్ రౌడీవా..? తనీష్ పై నాని అసహనం!
లేడీ నిర్మాతకు బెదిరింపులు.. సోషల్ మీడియాలో ఆమె ఫోన్ నెంబర్ పెట్టి..!
'అరవింద సమేత'.. ఎన్టీఆర్ ఫైట్ సీన్ లీక్!
ఆయుష్మాన్ భారత్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
ஐ, Kochadaiiyaan, భరత్ అనే నేను |
ఆకాశమార్గాన అమరావతికి కేసీఆర్ _ V6 Telugu News
జాబ్ మానేసిన నెల తర్వాత 75 శాతం పీఎఫ్
భారత్ లో నెం.1 : సరికొత్త రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ
జనవరి నాటికి గజ్వేల్ లో రైలు కూత : హరీష్ రావు
రాఫెల్ డీల్ : ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పాల్సిన భాధ్యత ఉంది
అమరావతి శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వెళ్తారా.. వెళ్తే ఎలా వెళ్తారు.. ఇవే ఇపుడు జనంలో డిస్కషన్ టాపిక్స్. రోడ్డు మార్గంలో సీఎం వెళ్తారని డిసైడ్ చేసిన అధికారులు.. సెక్యూరిటీ రీజన్స్ తో డెసిషన్ మార్చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే హెలికాప్టర్ జర్నీ బెస్టంటున్నారు. ఇవాళ సీఎం అమరావతి టూర్ షెడ్యూల్ పై మరింత క్లారిటీ వచ్చే ఛాన్సుంది.
దసరాకు ముందురోజు అంటే.. రేపు సూర్యాపేటలో పర్యటిస్తున్నారు సీఎం. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాత్రికి అక్కడే ఉండి పొద్దున్నే రోడ్డు మార్గంలో అమరావతి వెళ్తారని ముందుగా అధికారులు ప్లాన్ వేశారు. అయితే సీఎం సూర్యాపేటలో ఆగాలా.. వద్దా అనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు అమరావతికి సూర్యాపేట నుంచి వెళ్లాలా లేక హైదరాబాద్ కు వచ్చి వెళ్లాలా అనేదానిపై కూడా సీఎం నిర్ణయించకపోవడంతో షెడ్యూల్ ను ఖరారు చేయలేదు అధికారులు. ఒకవేళ సీఎం చాపర్ లో వెళ్లే పక్షంలో…. ప్రధాని రాకకు ఒక గంట ముందుగా షెడ్యూల్ రూపొందించాల్సి ఉంటుందంటున్నారు అధికారులు. దీంతో సీఎం కేసీఆర్ అమరావతి షెడ్యూల్ పై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మీకు తాత్కాలిక డ్రైవర్లు కావాలా..?
‘భయం ‘ పక్కన పెట్టి కొంచెం ఆత్మవిశ్వాసం పెంచుకుంటే …
ఆంధ్ర పక్షమా..?కేంద్ర పక్షమా..?
మీ కోసం ఎవరో పెద్దాయన వచ్చాడు. సెక్యూరిటీ దగ్గర ఉన్నాడు అని కబురు రాగానే కిందికి వెళ్లాను. నలిగి పోయిన దుస్తుల తో మెడలో ‘చెట్లు ప్రగతికి మెట్లు ‘ లాంటి స్లోగన్స్ ఉన్న అట్టలు వేలాడేసుకొని బ్యాగ్లో విత్తనాలు,మొక్కలతో నడుస్తున్న నేరేడు చెట్టులా ఉన్నాడాయన. కొండలు,గుట్టలు మీద, రోడ్లపక్కన లక్షలాది మొక్కలు పెంచానని, ఖమ్మం బీడు భూముల్లో విత్తనాలు చల్లుతున్నానని అతను చెబుతుంటే సెక్యూరిటీ వారు ఎగతాళిగా చూస్తున్నారు. రేపటి తరం కోసం అతను పడుతున్న తపన నన్ను కదిలించింది.
ఇదంతా 2003 నాటి ముచ్చట.
Previous : నరేగా నిధుల వినియోగంలో AP రెండవ స్థానం
Next : శ్రీసిటీతో 13 కంపెనీలు ఒప్పందం
చేతులు కలిసే, చెరువు నిండే…
కొండ ప్రజలు గుండె చప్పుడు వింటారా?
జెసి సోదరుల పీఠాలు కదులుతున్నాయా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనక తప్పదు. ఎందుకంటే, అటు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అయినా, ఇటు తాడిపత్రి నియోజకవర్గంలో అయినా జెసి సోదరులపై బాహాటంగానే తిరుగుబాటు మొదలైంది. అది కూడా టిడిపి నేతల నుండే కావటం గమనార్హం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి తిరుగుబాట్లతో చివరకు పార్టీ పుట్టి ముణుగుతుందేమోనని పలువురు అనుమానిస్తున్నారు.
విషయం ఏమిటంటే, అనంతపురం జిల్లాలో జెసి సోదరుల హవా బాగా నడుస్తోంది. అనంతపురం ఎంపిగా జెసి దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎంఎల్ఏగా జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయితే, వీరి ఒంటెత్తు పోకడలతో పార్టీలోనే శతృవులు పెరిగిపోయారు. పార్టీ బయటే కాదు, పార్టీ నేతల్లో కూడా తమకు గిట్టని వారిపై పోలీసులను ఉసుగొలుపుతున్నారంటూ మిగిలిన నేతలు మండిపోతున్నారు. తాజాగా తాడిపత్రిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.
తాడిపత్రిలో ఏం జరిగిందంటే, ప్రభాకర్ రెడ్డి అంటే నియోజకవర్గంలోని మిగిలిన టిడిపి నేతలకు పడటం లేదు. ఎంఎల్ఏ అనుచరులు మొన్న మంగళవారం టిడిపి నేత, పరిటాల వర్గీయుడైన కాకర్ల రంగనాధ్ తమ్ముడు శేఖర్ పై దాడి చేసారు. ట్రాన్స్ పోర్టు కార్యాలయాన్ని, లారీతో పాటు ఓ ఇన్నోవా కారును కూడా ధ్వంసం చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, విషయం తెలుసుకున్న నిందుతులు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.
లొంగిపోయిన వారు శేఖర్ పై ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బాధితుడిని కూడా తీసుకొచ్చి పోలీసు స్టేషన్లో నిర్బంధించారు. నియోజకవర్గంలోని మిగిలిన నేతలతో కలిసి బుధవారం తెల్లవారి రంగనాధ్ పోలీస్టేషన్ కు చేరుకున్నారు. తన తమ్ముడిని వదిలేయమని అడిగితే పోలీసులు నిరాకరించారు. దాంతో రంగనాధ్ పోలీసు స్టేషన్ ముందే ధర్నాకు దిగారు. సరే, మొత్తానికి పోలీసులు శేఖర్ ను వదిలిపెట్టారనుకోండి అది వేరే సంగతి.
రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం: ముగ్గురు మృతి
సీఐ మాధవ్ పై ఫిర్యాదు చేసిన ఎంపీ జేసీ
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో) |
జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015
మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు
శ్రీ వేంకటేశ్వర స్వామి కదంబం
శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు
పూర్వము ఒకానొక ఊరిలో ఒక చిన్నది వుండేది. ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా వుండేది. అది భరించలేక ఆ చిన్నది తన అమ్మమ్మ గారి ఇంటికి వేల్లిపోయినది. సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను వేదించేది. అందకు అతడు అంగీకరించలేదు. ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని ఎంతగానో పట్టు పట్టింది. అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్లి తీసుకొని రమ్మన్నాడు. చేసేది లేక సవతి తల్లి ఆ చిన్న దాని తాతగారించికి వెళ్ళింది. పిల్లను పంపించమని అడిగింది. వారు అంగీకరించలేదు. వారితో జగదమాది ఆఖరికి ఎలాగైతేనేం వాళ్ళను ఒప్పించి ఆ చిన్న దానిని తన వెంట ఇంటికి తీసుక వచ్చింది.
తెలుగు బ్లాగులు
ఈ ఫోటోలో కనిపిస్తున్న జంట పెళ్లి లో ఇలాంటి ట్విస్టులే ఎదురయ్యాయి.
అసలు సంగతేంటంటే.. కేరళకు చెందిన రంజిత్ కుమార్, ధన్యలకు గత వారం క్రితం వివాహం జరిగింది. వివాహానికి ధన్య తన కుటుంబసభ్యులతో ముందుగానే మండపానికి చేరుకుంది. కానీ.. రంజిత్ ఉన్న ప్రాంతానికి మండపానికి 130కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో.. రాత్రికి పెళ్లి కాగా.. డిసెంబర్ 23వ తేదీ ఉదయం ఆరుగంటలకే కారులో బయలుదేరాడు. కొద్ది దూరం వచ్చారోలేదో.. వాళ్ల కారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. అక్కడే సమయం 11గంటలు దాటింది. ట్రాఫిక్ మాత్రం కదలడం లేదు. చేసేదేమీ లేక మెట్రోని ఆశ్రయించారు. అక్కడికి వెళితే.. టికెట్ కౌంటర్ దగ్గరే పెద్ద క్యూ ఉంది. వెంటనే అక్కడున్న వాళ్లకి తన పరిస్థితిని వివరించి మెట్రో ట్రైన్ టికెట్ సంపాదించాడు.
మరోవైపేమో.. పెళ్లి ముహుర్తం దగ్గరపడుతోంది. ఇంకా పెళ్లి కొడుకు వాళ్లు రాలేదని వధువు తరపు వాళ్లు టెన్షన్ పడుతున్నారు. చివరికి ఎలానో అలా మెట్రో ట్రైన్ ఎక్కి రంజిత్ మండపానికి చేరుకున్నాడు. సరిగ్గా ముహుర్తం సమయం దగ్గరపడటంతో ధన్య మెడలో తాళికట్టేశాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు వీళ్ల పెళ్లి కథను కొచ్చి మెట్రో స్టేషన్ తమ ఫేస్ బుక్ లో పెట్టింది. నూతన దంపతులు తమ పెళ్లి జరిగిన తీరును వివరిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. మీరు ఓ సారి చూసేయండి.
ప్రణయ్ మర్డర్ కేసులో రాజకీయ కుట్ర...వారిని తప్పించడానికే : అంబటి
బిగ్ బాస్ తో దేవదాస్ కి కొత్త తలనొప్పి!
ఎలా ఉన్నా పర్వాలేదు..బ్రతికితే చాలు. దాడికి గురైన భార్యపై సందీప్
ప్రేమ పెళ్లి.. భార్యని దూరం చేశారని .. ఆత్మహత్య
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
అన్నమయ్య పాటలు క - వికీసోర్స్
"https://te.wikisource.org/w/index.php?title=అన్నమయ్య_పాటలు_క&oldid=101802" నుండి వెలికితీశారు
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ ధరలోIndiaజాబితా
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ యొక్క తాజా ధర May 28, 2018పొందిన జరిగినది
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూషోప్క్లూలెస్, అమెజాన్ అందుబాటులో ఉంది.
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ అత్యల్ప ధర 2,000 షోప్క్లూలెస్ లో అమెజాన్ ( 2,499)
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ - యూజర్ సమీక్షలు
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ - ధర చరిత్ర
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ లక్షణాలు
మోడల్ నామ Gogear Mix 4GB |
చౌక సెక్యూరిటీ కామెరాన్ లో India _ PriceDekho.com
Cheap సెక్యూరిటీ కామెరాన్ లో Indiaధర
చౌక సెక్యూరిటీ కామెరాన్ లో IndiaRs.629 వద్ద ప్రారంభమై కొనుగోలు గా 19 Nov 2018. అత్యల్ప ధరలు సులభం మరియు శీఘ్ర ఆన్లైన్ పోలిక కోసం ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ఉత్పత్తుల విస్తృత పరిధి ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు చదివి మీ స్నేహితులతో అత్యల్ప ధరలు భాగస్వామ్యం. సెక్యూరియే నెట్వర్క్ ఫోన్ 1 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా 500 గ్బ Rs. 12,798 ధరకే అత్యంత ప్రాచుర్యం చౌకగా సెక్యూరిటీ కామెరాన్ లో Indiaఉంది.
ధర రేంజ్ సెక్యూరిటీ కామెరాన్ < / strong>
121 సెక్యూరిటీ కామెరాన్ రూపాయల కన్నా తక్కువ అందుబాటులో ఉన్నాయి. 15,750. కనిష్ట ధర ఉత్పత్తి Rs.629 లో పిండిగా సీసీటీవీ బ్లింకింగ్ లేదు డమ్మి 4 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా 500 గ్బ అందుబాటులో Indiaఉంది. కొనుగోలుచేసేవారు స్మార్ట్ నిర్ణయాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ధరలు సరిపోల్చండి సరసమైన ఉత్పత్తులు ఇచ్చిన పరిధి నుండి ఎంచుకోవచ్చు. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
పిండిగా సెట్ అఫ్ 3 సీసీటీవీ బ్లింకింగ్ లేదు సెయిలింగ్ 1 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా 500 గ్బ
ఇప్రో 1 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా 2 టీబీ
ఈజీ 1 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా 2000 గ్బ
D K దేవర్ సిస్టం 1 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా 500 గ్బ
అటెక్ 1 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా
- మినిమం ఇల్లుమినేషన్ 0.2 lux @F1.2, 0 lux (IR ON)
బహుత్ 01 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా n A
ఏంజెల్ దేవర్ సిస్టం 1 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా 500 గ్బ
ప్రోస్మార్ట్ సీసీటీవీ 1 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా 500 గ్బ
సూపర్ విసిఒన్ 4 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా న
జీబ్రానిక్స్ 4 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా న గ్బ
ఈజీ 4 ఛానల్ హోమ్ సెక్యూరిటీ కెమెరా న గ్బ
లక్నో, డిసెంబర్ 6: అయోధ్యలో వివాదస్పద బాబ్రీమసీదును కూల్చి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లో పలు మత సంస్థలు అనుకూలంగా, వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. హిందూ సంస్థలు శౌర్య దివాస్, ముస్లిం సంస్థలు బ్లాక్ డేను నిర్వహించాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ వీహెచ్పీ సంస్థలు బాణాసంచాను కాల్చగా, ముస్లిం సంస్థలు నల్ల జెండాలను ఎగురవేశాయి. దిగంబర్ ఆఖారాకు చెందిన మహంత్ సురేష్ దాస్ మాట్లాడుతూ దేశంలో అతి పెద్ద సంస్థ అయోధ్య అంశమన్నారు. ప్రజా కోర్టులోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజల ఆమోదం మేరకు కేంద్రం రామాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేరళ, హైదరాబాద్, మహారాష్టల్రో కూడా ముస్లిం సంస్థలు నల్లజెండాలను ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు.
చిత్రం.. బాబ్రీ మసీద్ ఘటన జరిగి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ ధరలోIndiaజాబితా
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ యొక్క తాజా ధర May 04, 2018పొందిన జరిగినది
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీఅమెజాన్ అందుబాటులో ఉంది.
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ అత్యల్ప ధర 38,990 అమెజాన్ లో అమెజాన్ ( 38,990)
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ - యూజర్ సమీక్షలు
విదేయకం వ్కా౪౦ఫ్స్ 40 ఇంచ్ ఫుల్ హెడ్ లేదు టీవీ లక్షణాలు |
లో Indiaటాప్ 10 నుమెరో అనో షర్ట్స్ _ PriceDekho.com
Top 10 నుమెరో అనో షర్ట్స్ లో Indiaధర
టాప్ 10 నుమెరో అనో షర్ట్స్ లో Indiaగా 23 Jan 2018. ఈ జాబితా తాజా ఆన్లైన్ పోకడలు మరియు మా వివరణాత్మక పరిశోధన ప్రకారం సంగ్రహించబడింది. ఈ ఉత్పత్తులు ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు చదివి మీ స్నేహితులతో ఉత్తమ ధరలు భాగస్వామ్యం. టాప్ 10 ఉత్పత్తి జాబితా Indiaవిపణిలో ప్రజాదరణ ఉత్పత్తులు తెలుసు ఒక గొప్ప మార్గం. టాప్ తీరు నుమెరో అనో షర్ట్స్ లో Indiaనుమెరో అనో మెన్ s సాలిడ్ కాసుఅల్ షర్ట్ SKUPDdbvjh Rs. 1,079 ధరకే ఉంది. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
తెలంగాణలో దొరల పాలన:కొండా సురేఖ _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
హైదరాబాద్: రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే సురేఖ అన్నారు. ఈ మేరకు ఆమె హైదరాబాద్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ తన కొడుకు కేటీఆర్ కోసం కేసీఆర్ సీనియర్లను ఎంతోమందిని అణగదొక్కుతున్నారని అన్నారు. తాను అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం రాలేదని ఆమె ఓ లేఖను సైతం విడుదల చేశారు. కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేని ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
తాజా వార్తలు
రాష్ట్ర వార్తలు
జాతీయ వార్తలు
అంతర్జాతీయ వార్తలు
ప్లే గ్రౌండ్
ఛాంపియన్స్ ట్రోఫీ
స్పెషల్ ఆర్టికల్స్
మల్కాజ్గిరి (మేడ్చల్)
రాజన్న సిరిసిల్ల
భద్రాద్రి కొత్తగూడెం
మహబూబ్నగర్
జోగులాంబ గద్వాల్
నాగర్ కర్నూల్
యాదాద్రి భువనగిరి
జయశంకర్ భూపాలపల్లి
వరంగల్ రూరల్
లైఫ్ స్టైల్
ఆఫ్ బీట్ వీడియోలు
సినిమా వీడియోలు
చిన్న సినిమాలు
పూర్తి కానున్న తుమ్మిళ్ల మొదటి దశ
పెండింగ్… రన్నింగ్
రూ. 50 కోట్ల పంట రుణాలు ఇస్తాం
మనతెలంగాణ/నందిపేట: బాలికలు చదువుకుంటే ఆ బాలికతో పాటు ఆ కుటుంబానికే వెలుగు వస్తుందని జిల్లా కలెక్టర్ రాంమోహన్రావు అన్నారు. బడిబాటలో భాగంగా మంగళవారం మండలంలోని అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ బడీడు పిల్లలందరిని పాఠశాల లో చేర్పించాలనే ఉద్దేశ్యంతోనే 5 రో జుల పాటు నిర్వహించే ఈ బడిబాటలో రోజు కు ఒక పద్ధ్దతి ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం బాలికా విద్యా దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తం గా సోమవారం ఒక్కరోజే 2822 మంది బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం జరిగిందన్నారు. అయిలాపూర్లో 12 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం పదవ తరగతిలో ప్రై వేటు పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించామని ఆ యన అన్నారు. 93.1శాతంతో రాష్ట్రంలోనే జిల్లా నాలుగవ స్థా నంలో నిలిచిందన్నారు. విద్యార్థులు ఇఫ్టంతో చదివి దాన్ని ఆకళిం పు చేసుకుంటే మంచి భవిష్యత్తు మీదేనన్నారు.
ప్రపంచ పర్యావారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని వాడకం క్రమక్రమంగా తగ్గించాలని సూచించా రు. అనంత రం పాఠశాల ఆవరణలో పూలమొక్కలు నాటారు. అనంతరం పాఠశాలలోని ప్రతీ గదిలో ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్, డిజిటల్ తరగతులను పరిశీలించారు. ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధన గురించి విద్యార్థులను ప్రశ్నించారు. బాగా చదవాలని ఆయన విద్యార్థుల కు సూచించారు. అయిలాపూర్లో అభివృద్ధ్ది పనులకుగాను ఇసుకతో ఇబ్బందులు ఎదురైతున్నాయని కనుక మండలంలో ఉన్న మూడు ఇసుక క్వారీల నుండి అనుమతి ఇ వ్వాలని సర్పంచ్ సుదర్శన్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు ఆన్లైన్లో టిఎస్ఎంఐడిసి ద్వా రా ఇసుకను పొందేందుకు వీలుందన్నారు. డిఇఓ రా జేష్ మాట్లాడుతూ బాలికల చదువుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చే స్తుందన్నారు. ఆడపిల్లల అవసరాలను గుర్తించి హెల్త్ కిట్లను అం దజేస్తుందని దీంతో కేజిబివిలోని విద్యార్థినులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. అలాగే వారిస్వీయ రక్షణ కొరకు జిల్లాలోని 269 పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్లో 3 నెలల పాటు శిక్షణనిచ్చినట్లు ఆయన తెలిపారు. ఇది బాలికలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా అయిలాపూ ర్ పాఠశాలలో అన్ని తరగతుల్లో డిజిటల్ క్లాసులు నిర్వహించడం అభినందించదగిన విషయమన్నారు. ఉపాధ్యాయులు వి ద్యార్థులకు విద్యాబోధనలో మంచి సహకారాన్ని అందించి ము న్ముందు మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యమున, జడ్పీటిసి స్వాతి, స్థానిక సర్పంచ్ మీసాల సుదర్శన్, ఎంపిడిఓ నాగవర్ధన్, తహసీల్దార్ ఉమాకాంత్, ఎంఇఓ శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీనారాయణ, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Previous Postమోస్రాలో రూ.13 కోట్లతో అభివృద్ధి Next Postముస్లింల హజ్ యాత్రకు సాయం...
రెండో రోజూ తగ్గిన పసిడి ధర
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం |
walnut creek, California Usa - 03/20/18 19:50:21 MDT ఆంధ్రభారతి తెలుగు జాతికి చేస్తున్న సేవ అభినందనీయం. ఒక్కొక్క కావ్యాన్ని ఈ విధంగా ఇంటర్నెట్ లో పెడుతూ అందరికి అందుబాటు లో ఉండేటట్లు చెయ్యలనే సంకల్పమే చాలా గొప్పది. ప్రతీ పద్యాన్ని ఒక పాట లాగ మర్చి ఆ auido book ని upభload చేస్తే తెలుగు భాష కి అత్యంత మేలు చేకూర్చిన వారు కాగలరు. మీకు ఏ విధమైన సహకారం కావాలన్నా మేము అందరము సిద్ధంగా ఉంటాము.
HYDERABAD, Telangana India - 03/09/18 04:51:35 MST తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మలయిన సాహిత్యమూలాలు చెరగిపోకుండా కృషిచేస్తున్న శ్రీశేషతల్పశాయిగారికి మా సహకారాలు ఎప్పుడూ ఉంటాయి.
దీని ఇలాగే కొనసాగించండి మాకోసం. మనకోసం. మనందరి కోసం.
బిక్కవోలు, ఆంద్రప్రదేశ్ భారతదేశం - 03/01/18 16:19:32 MST ఆంద్రభారతి వెబ్ సైట్ చాలా అద్భుతం. చాలా విలువైన, వెలకట్టలేని సమాచారం పొందుపర్చినందుకు ధన్యవాదములు. ఇటీవల ఈ సైట్ లోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నాను. శతకములకు భావం కూడా పొందుపరిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఆన్లైన్లో వెతుకుతున్నా కొన్ని పద్యాలకు అర్థాలు దొరకటంలేదు.
టెక్కలి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం - 02/14/18 09:59:53 MST మీ కృషి అభినందనలు. ప్రబంధాలు ఇంకా చాల అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయి . చాల రోజులుగా అప్డేట్ జరగడం ఆగిపోయింది. తెలుగు భాషాభిమానులకూ ఉన్న ఒకేఒక ఆదరువు ఈ ఆంద్ర భారతి . కాం . తెలుగు భాషోపాధ్యాయులకు ఇది మంచి వేదిక. దయచేసి సాధ్యమయినంత సాహితి పిపాసులను ఇందులో చేర్చండి. ధన్యవాదాలు.
Nashua, NH USA - 01/03/18 14:19:37 MST ఆంధ్రభారతి పుటలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా నిఘంటువు నాపనిలో చాలా ఉపయోగపడుతున్నది. నేను వైద్యపదాలను తెలుగులో సంగ్రహిస్తున్నా, విశ్లేషిస్తున్నా. కొంతకాలం తర్వాత నా సలహాలు మరియు సహాయాన్ని అందించగలను. కృతజ్ఞతలు, మీరు చేసిన, చేస్తున్న గొప్ప పనికి.
డా. పి.వి.రంగనాయకులు
తిరుపతి, ఆంధ్రప్రదేశ్ భారత్ - 12/31/17 00:22:10 MST తెలుగులో ఎవరూ చేయని గొప్ప ప్రయత్నం ...అంతా వెబ్ పోర్టల్ కి డబ్బులు ఎలా వస్తాయి అని లోచిస్తున్న సమయం లో డబ్బులు రావు అయినా మన సంస్కృతిని నిలపాలి అనే దృఢ సంకల్పం తో మీరు ప్రారంభించిన ఈ ప్రస్తానం అనంతం ....దీనికి ముగింపు లేదు...శ్రమ ....చేస్తున్న పనికి ఆనందం తప్పా..
బి వి ప్రసాద్
హైదరాబాద్ , తెలంగాణా ఇండియా - 12/27/17 06:33:59 MST Makutalu kuda teliya cheyyandi
వచ్చినా స్వాగతిస్తాను.ధన్యవాదాలు.
Rajahmundry , Andhra Pradesh India - 11/01/17 04:13:32 MDT కొత్తగా ఏమి జతపరిచారో తెలియజేసే ఒక లింకు ఉంటే బాగుంటుంది.
మీ అంతర్జాల సేవలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి .
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రదేశ్ భారతదేశం - 10/16/17 05:00:05 MDT చాలా గొప్ప ప్రయత్నం మీది. మీకు ధన్యవాదాలు.
పానుగంటి వారి సాక్షి వ్యాసాలు అందించవలసిందిగా ప్రార్ధన.
నమస్కారములు. మీ భగీరథ ప్రయత్నానికి జోహార్లు. నా ఈ క్రింది సలహాలను స్వీకరించగలరని ప్రార్థన.
1. శ్రీ వల్లభ ఆచార్యుల వారిని, వారి రచనలను చేర్చ గలరు.
2. తెలుగు వ్యాకరణం, ముఖ్యముగా ఛందస్సు
3. సినిమా కి సంబంధించిన వాటిని కొన్ని రోజుల పాటు దూరంగా ఉంచితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, సినిమాలకు సంబంధించిన విషయాలపై అంతర్జాలం లో కోకొల్లలు గా లభ్యం అవుతాయి. మీ వెబ్ సైటు ని మిగిలిన విషయాలలో మరింత పటిష్టం చేసిన తరువాత సినిమా విషయాలను జోడించవచ్చు. లేకపోతే మీది, పాఠకుల దృష్టి సినిమాలపై మరలి పోయి, మీ బృహత్ కార్యము పలుచనై పోతుందేమోనని భయం. ఇట్లు భవదీయుడు..
Kakinada, Andhra Pradesh India - 09/05/17 04:40:37 MDT అపర భగీరదులారా మీకు ప్రణామములు. మీ మాటలు చెప్పండి అన్నారు కనుక, నా అబిప్ర్రాయముగా చెప్పేది ఏమిటంటే..... తెలుగు సినీ గీతాలు .... తెలుగు సాహిత్యము యొక్క అద్భుతము గురించి తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగపడతాయి. మరియు కుదిరితే పెద్ద బాలశిక్షని చేర్చగలరని ప్రార్ధన. God Bless You ...Team
నారాయణ శతకము -- బమ్మెర పోతన
Hyderabad, telangana India - 07/20/17 03:29:52 MDT ఆంధ్ర భారతి వెబ్ వ్యవ స్థాపకులకు ముందుగ అభివందనములు. తెలుగు బాషను మరియు సాహిత్యాన్ని మరింత దగ్గర చేయుటకు మీరు చేస్తున్న కృషి అభినందనీయము.
ఈ వెబ్ ఇంకా ఎన్నో విషయాలతో ముందుకు సాగాలని ఆశిస్తూ
గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాదు
డా. వెంకట నాగేంద్ర కుమార్ పుట్టా
హైదరాబాదు, తెలంగాణా రాష్ట్రము భారత దేశము - 07/10/17 00:19:27 MDT Very good
Anantapur, Andrapradeah India - 07/06/17 04:18:42 MDT మీ ప్రయత్నం అనితర సాధ్యం. మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. కొన్నేళ్ళుగా మె సేవలు అందుకుంటున్నాను.
ప్రబంధాలు లిస్టు లో ఉన్నవన్ని సిద్ధం చేయలేదు. చాలా రోజులుగా apdate చేయలేదు. ఆ పని కూడా పూర్తీ చేస్తే రచనలు అందుబాటులోకి వస్తాయి. |
Ellicott City, Maryland USA - 05/24/17 06:37:07 MDT సంస్కృత న్యాయాలను పేర్కొన్నారు. చాలా సంతోషం. దయచేసి వాటి వెనక ఉన్న కథ / ఇతిహాసం / చరిత్ర / ఇత్యాది విషయం కూడా వివరిస్తే వాటిని గురించిన పూర్తి జ్ఞానం సంపాదించటానికి వీలౌతుంది అని నా అభిప్రాయం. నా మనవి మన్నిస్తారని ఆశిస్తున్నాను.
south brunswick, new jersey usa - 03/04/17 05:32:04 MST andrabharathi google play store లో ఉంచినట్లయితే మీ ప్రయత్నానికి విశేషమైన ఫలితం ఉంటుందని నా అభిప్రాయం
మీ ప్రయత్నము కడు ప్రశంసనీయము. తెలుగు భాషకు మీరు చేసిన సేవ ఎనలేనిది. ప్రస్తుత సమయములో నూతన తరానికి తెలుగు తియ్యదనాన్ని అందజేస్తున్న మీ బృహత్ ప్రయత్నానికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
ప్రత్యేకించి నా వంటి అనువాదకులకు మీరు ఇచ్చట ఉంచిన నిఘంటు శోధన బహు ఉపయోగకరముగానున్నది. నేను ఇటువంటి వనరు గురించి చాలా రోజులుగా ఎదురుచూచుచుంటిని.
తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ అప్రతిహతముగా సాగుగాక.
Hyderabad, Telangana India - 11/18/16 19:52:39 MST శాయి గారూ , నాగభూషణ రావు గారూ, నమస్కారాలు.
ఉడతాభక్తిగా మీ యజ్ఞంలో ఏదయినా నేను చేయగలిగినది ఉంటే - proof reading లాటిది - చెప్పండి. నా మెయిల్ id ఇచ్చాను. website ఇంకా పూర్తిగా చూడలేదు. నా feedback అందించటానికి ప్రయత్నిస్తాను. శుభాకాంక్షలు ధన్యవాదాలతో - సీరాగో.
VIJAYAWADA, ANDHRA PRADESH INDIA - 09/26/16 07:28:59 MDT అద్భుతం సర్ ,, నేను ఈరోజే చూస్తున్నాను .. ధన్యవాదాలు
hyderabad, Telangana india - 09/09/16 08:02:13 MDT తెలుగు సహిత్యాన్ని ఆధునిక పద్ధతుల్లొ పఠకులకు అందించలన్న మీ ప్రయత్నం అభినందించదగినది. చాల చక్కగ విభాగల వరీగ సమాచరన్ని పొందుపరిచరు... ఈ వెబ్ సైట్ ప్రచుర్యం పొందటానికి నావంతుగా ప్రయత్నిస్తాను...
Hyderabad AP INDIA, TELANGANA INDIA - 08/30/16 01:14:21 MDT ఇలాంటి వెబ్ సైట్ వెతికి పట్టుకున్నపుడు.... మా ఆనందం పట్టలేము....ఎన్నో విషయాలు... మీకు మా నమస్కారం... మా ఫేస్బుక్ లో మీ సైటే షేర్ చేస్తున్నాము....
hyderabad, Telangana india - 08/16/16 05:39:41 MDT ఇటువంటి ఒక గొప్ప నిఘంటువుని నిర్వహిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు. దీనిని నేను తరచూ ఉపయోగిస్తుంటాను
ఈ రోజు నేను "Mythology" అనే పదానికి సమానమైన తెలుగు పదం కోసం చూస్తే పురాణము అని ఉంది. ఇది చాలా చాలా తప్పు. Mythology అనే పదం Myth అనే పదం నుండి వచ్చింది. మన పురాణాలని మనం mythology అంటే ఇక వాటికీ "హరీ పోట్టర్" కి స్పైడర్ మాన్ పుస్తకాలకి తేడా లేనట్టే.
అంతే కాకా చాల సంస్కృత/తెలుగు పదాలకి ఇంగ్లీష్ లో సరైన పదాలు లేవు. ఉదాహరణకి ఆత్మా వేరు సోల్ వేరు. రెంటికీ ఎన్నో తేడాలు ఉన్నాయి. ఆత్మ కి పునర్జన్మతో సంబంధం ఉంటుంది. సోల్ కి ఉండదు. ఆత్మ మనుషులలో మాత్రమే కాదు జంతువులలో, మొక్కలలో కూడా ఉంటుందని నమ్ముతాం. కానే క్రీస్టియానిటీ ప్రకారం సోల్ కేవలం మనుషులలోనే ఉంటుంది. మనుషులలోకూడా, ఆడవాళ్ళలో ఉంటుందా ఉండదా, నల్ల జాతి వారిలో ఉంటుందా ఉండదా అని 1700 వరకూ చర్చలు జరిగాయి. అలానే దేవుడు ≠ గాడ్, ధర్మము ≠ రిలీజియన్, జాతి/వర్ణము ≠ కేస్ట్, మూర్తి ≠ ఐడల్ (Idol), మూర్తి పూజ ≠ ఐడల్ వర్షిప్, జీవనముక్తి/మోక్షము/ముక్తి ≠ సాల్వేషన్.
రాజీవ్ మల్హోత్రా గారి "బీయింగ్ డిఫరెంట్" పుస్తకంలో ఈ విషయాలని చాలా వివరంగా చర్చించారు.
విశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశం - 08/12/16 04:54:22 MDT అద్భుతం సర్ ,, నేను ఈరోజే చూస్తున్నాను .. ధన్యవాదాలు
Bengaluru, Karnataka India - 05/30/16 03:38:18 MDT తెలుగు సాహిత్యానికి మీరు చేసే సేవ అనన్య సామాన్యము.
'హరికథా పితామహ' శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి జయంతి, తిధుల మరియు తేది ప్రకారం, 31-ఆగష్టు-2016 అయినది.
వారిగురించి తెలుగు వ్యాసం పంపినచొ తమ శీర్షికలో కవర్ చేస్తారా ? అయితే మరి వ్యాసం ఎప్పుడు పంపాలి ?
దయచేసి తెలియచేయగలరు.
మీతో మాటలడాలంటే ఎలా? నెంబర్ తెలియచేయగలరు.
HYDERABAD, Telangana India - 05/14/16 01:47:11 MDT మీరు అందించిన తెలుగు యొక్క పునాది పుట్టు పూర్వోత్తరాలు,వికాసాలు,ప్రయోజన,ఫలితాలు మొదలగు అన్ని కూడా మాతృభాష గొప్పతనము తెలుస్తుంది.మనిషి యొక్క జ్ఞానం పరిపక్వత చెందుతుంది.
తమరు చేసిన అత్యుత్తమ ప్రయత్నానికి అభినందనలు.
గత నాలుగు సంవత్సరములుగా నేను అంధ్రభారతి నిఘంటువను తరచూ వాడుకుంటున్నాను. సంస్కృతానికి కూడా ఇంతకు మించిన నిఘంటు శోధన అంతర్జాలములో వేరే ఎక్కడా లేదేమో. ఇప్పుడు ఇతిహాసాలు, కావ్యాలూ, కీర్తనలూ వంటివి లభిస్తున్నాయి. చాలా సంతోషము.
పది మందికి కాదు, పది కోట్ల మందికి పనికొచ్చే కార్యక్రమము ఇది.
guntur, andhra pradesh india - 04/14/16 03:45:17 MDT అద్భుతమైన వెబ్ సైట్ ఇది. తెలుగు సాహిత్యానికి మీరు చేసే సేవ అనన్య సామాన్యము.
బహు ప్రశంసనీయము. చిరకాలము మీ సేవలు వర్ధిల్లుగాక.
నమస్కారములు. 'కీర్తనలు' లంకె పనిచేయడం లేదు. గమనించగలరు.
మురళీ కృష్ణ |
మురళీ కృష్ణ
RAJAHMUNDRY RURAL, Andhra Pradesh India - 02/25/16 05:25:12 MST మీరు తయారు చేసిన యీ వెబ్ సైటు చాలా ఉపయోగకరముగా ఉన్నది. ఇందులో ఇంకా చాలా పదాలు తెలుగు భాశ,తెలుగు కవుల చరిత్రలను అప్ లోడ్ చేస్తారని కోరుకుంటున్నాను.
TIRUPATI, Andhra Pradesh India - 01/22/16 11:46:45 MST మీ ప్రయత్నం ఎందఱో తెలుగు వారి హృదయాలను మైమరిపిస్తుంది. మీ ప్రయత్నములో మేము సమిధులుగా మారడానికి ప్రయత్ని స్తాము. విద్యార్థుల గురించి మా కవితలు, పాటలు మీ అనుమతితో మీకు పంపాలని మా ఆశ.
hyderabad, telangaana india - 01/21/16 05:37:05 MST మీ ప్రయత్నం ఎందఱో తెలుగు వారి హృదయాలను మైమరిపిస్తుంది. మీ ప్రయత్నములో మేము సమిధులుగా మారడానికి ప్రయత్ని స్తాము. విద్యార్థుల గురించి మా కవితలు, పాటలు మీ అనుమతితో మీకు పంపాలని మా ఆశ.
Chittoor, Andhra Pradesh India - 01/11/16 21:57:08 MST మీ ప్రయత్నం, కృషి బహు అభినందనీయం. ఒకే చోట ఇన్ని విధములైన సాహితీ సౌలభ్యం దొరకడం చాలా సంతోష దాయకం.
ముంబాయి , మహారాష్ట్ర భారత దేశం - 01/07/16 21:11:35 MST మీ ప్రయత్నం, కృషి బహు అభినందనీయం. ఒకే చోట ఇన్ని విధములైన సాహితీ సౌలభ్యం దొరకడం చాలా సంతోష దాయకం.
ముంబాయి , మహారాష్ట్ర భారత దేశం - 01/07/16 21:11:29 MST తెలుగు భాష, సంస్కృతిని కాపాడే మహోత్కృష్టమైన కార్యము తలపెట్టినారు. ఇందులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పురాతన తెలుగు వ్యాకరణ పుస్తకాలు లభించుట లేదు. ఉదా. వ్యాకరణ చింతామణి. నేను 1958 లో ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు చదివాను.
HYDERABAD , Telangana India - 12/26/15 18:54:25 MST "ధనుర్మాసము" అన్న పదానికి ఆంగ్ల వివరణ “The solar month during which the sun occupies the sign of Sagittarius” అని ఈయడమైనది. "Sagittarius” స్థానంలో “Capricorn” అని ఉండాలనుకొంటున్నాను. పరిశీలించగలరు.
Hyderabad, Telangana India - 12/25/15 07:21:02 MST తెలుగుభాషకు నా వంతు సాయం చెయడానికి నేను తెలుగు నుండి ఇంగ్లీష్ ఆండ్రాయిడ్ ఆప్ (ఉచితము) చేయుటకు పూనుకున్నాను. మీ దగ్గర API ఉంటే తెలియచేయగలరు.
Bangalore, Karnataka India - 12/06/15 22:06:14 MST వ్యాహ్యాళి అనే పదం మీరుంచిన ఏ నిఘంటువులోనూ లేదా....
RAJAM, andra pradesh india - 11/21/15 06:05:07 MST తెలుగు బాషాను మూలాల నుంచి అందించ చెసిన మీ ప్రయత్నం బహు ప్రశంసనీయము..మీకు నా హ్రుదయపూర్వక నమస్సులతొ
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను...
miyapur post, hyderabad, Andhra Pradesh India - 11/08/15 03:08:01 MST మీ ప్రయత్నానికి నమస్సుమాంజలి.
hyderabad, telangana india - 11/02/15 03:05:07 MST అపర భగీరదులారా మీకు ప్రణామములు. మీ మాటలు చెప్పండి అన్నారు కనుక, నా అబిప్ర్రాయముగా చెప్పేది ఏమిటంటే..... తెలుగు సినీ గీతాలు .... తెలుగు సాహిత్యము యొక్క అద్భుతము గురించి తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగపడతాయి. మరియు కుదిరితే పెద్ద బాలశిక్షని చేర్చగలరని ప్రార్ధన. God Bless You ...Team
Hyderabad, Telangana India - 10/24/15 04:40:50 MDT అయ్యా - బాలసాహిత్యంలోనికి పంచతంత్ర సంధి, విగ్రహాలనఁగూడా జేర్పగలరని కోరిక..కాశీబాబు
- 10/23/15 22:28:23 MDT కొంకొల్ల వెంకట్రత్నంగారి.. రావోయి బంగారుమావ..ని వెతుక్కుంటూ ఈ సైట్ తారసపడ్డాను. చాలా బావుంది. మళ్లీ తరచూ వచ్చి ఇక్కడ పడాలనిపిస్తోంది!
Bangalore, Karnataka India - 09/24/15 09:31:30 MDT “నాధ” అన్న పదానికి (అర సున్నా తో ఉన్న) “ముకుత్రాఁడు” అని అర్థం ఇవ్వడమైనది. కాని, అదే “ముకుత్రాడు” యొక్క అర్థానికై శోధిస్తే “అడిగిన వాటికి నిఘంటు శోధనలో ఫలితములు లభించలేదు” అని వస్తోంది. శోధనలో అర సున్నాని వాడలేకపోయినందువల్ల వచ్చిన సమస్యా? అదే నిజమైతే, అర సున్నా ఎలా టైప్ చేస్తే వస్తుంది?
Eluru, Andhrapradesh India - 09/12/15 03:23:21 MDT మొదటిగా.... మీకు.., మీ.. సహు హృదయానికి రెండు చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.మీరు తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి వేల వేల అభినందనలు. తేట తెలుగును అంపశయ్య పై పరుండ బెట్టిన మన పాలకుల చేతకాని తనం, ప్రజలలో పరబాష వ్యామోహం, సంస్కృతి ,సాంప్రదాయల పట్ల అవగాహనా రాహిత్యం, అన్యమతాలు పెట్రగిపోవడం మన సనాతన ధర్మాన్ని ,వేదాలని కించపరిచే (సినిమా, న్యూస్ చానల్స్,న్యూస్ పేపర్స్) మీడియా వాళ్ళు .............వీళ్ళందరి వలన మన తెలుగు బాష బ్రస్టు పట్టి పోయింది. తెలుగు ను నాశనం చెయ్యడానికి తెగులు అంటించారు. మీలాంటి కొందరి మహాను భావుల వలన తెలుగు బాష ఇంకా బ్రతికే ఉంది అనడానికి మీ చేతలే ఆదర్శము. అందుకు ఈ "ఆంద్ర భారతి" నిదర్శనము. నాదొక చిన్న మనవి ఈ "ఆంద్ర భారతి" ని (తెలుగుTo తెలుగు ) నిఘంటువు రూపంలో మొబైల్ కోసం ఒక (appliction) APP ని తాయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు ఏమైన సహాయం కావాలంటే, నన్ను సంప్రదించండి.
ఈ mail ను నేను ఆ software సహాయము తో పంపినాను.
Hyderabad, Andhra Pradesh India - 07/08/15 03:49:01 MDT మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుందండి |
నేను చాలా తెలుగు సామెతలు సేకరించి ఉంచాను. అవి మన వెబ్ సైట్ లో ఉంటే బావుంటుంది అని నా అభిప్రాయం. తమరు పంపమంటే పంపగలను
మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుందండి.
నాకు తెలుగుబాష అనిన మక్కువ ఎక్కువ. నేను అంతర్జాలము నందు తెలుగు లిపినే వాడుతున్నాను. మీరు పొందుపరచిన ఈ విషయములు చాలా బాగున్నవి.
ఇప్పుడు కళాశాలలో ఆంగ్లబోదనతో తెలుగు మరచిపోయిన వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది
అంతేకాదు తెలుగుబాష, తెలుగు చరిత్ర, పుణ్యక్షేత్రములు, కవితలు,కావ్యములు, కీర్తనలు మొదలగు వానిగురించి ఛాలాబాగుగా తెలిపినారు. తెలుగు గురించి తెలుగువారు తెలుసు కోవాలని మీరుచేస్తున్న ఈ ప్రయత్నము చాలాబాగుంది. ధన్యవాదములు
అంతేకాదు తెలుగుబాష, తెలుగు చరిత్ర, పుణ్యక్షేత్రములు, కవితలు,కావ్యములు, కీర్తనలు మొదలగు వానిగురించి ఛాలాబాగుగా తెలిపినారు. తెలుగు గురించి తెలుగువారు తెలుగు తెలుసు కోవాలని మీరుచేస్తున్న ఈ ప్రయత్నము చాలాబాగుంది. ధన్యవాదములు
భీమవరం , ఆంధ్రప్రదేశ్ భారతదేశం - 06/18/15 04:59:48 MDT మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలాబాగుంది
దీనివల్ల ఇప్పటి వారికి మన తెలుగు గురించి చాలా బాగుగా తెలుస్తుంది
భీమవరం, ఆంధ్రప్రదేశ్ ఇండియా - 06/18/15 04:46:45 MDT మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలాబాగుంది
hyderabad, telangana india - 06/17/15 21:36:21 MDT ఈ సైట్ లో చాలా సమాచారం ఉంది. దయచేసి ఆఫ్ లైన్ సౌకర్యం కల్పించ గలరు.
ongole, AP India - 06/02/15 22:49:06 MDT చాలా బాగుందండి మీ ప్రయత్నం .. మీరు పొందుపరచిన విషయాలు కూడా అద్భుతం.. ఇలా కీర్తనలు, కవితలు మొదలగునవి పెట్టడం ద్వారా తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని అందరికీ పంచినవారవుతారు ..
ధన్యవాదములు
hyderabad, Andhra Pradesh India - 05/24/15 05:13:55 MDT చాలా బాగుందండి మీ ప్రయత్నం .. మీరు పొందుపరచిన విషయాలు కూడా అద్భుతం.. ఇలా కీర్తనలు, కవితలు మొదలగునవి పెట్టడం ద్వారా తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని అందరికీ పంచినవారవుతారు ..
bejjur, telangana india - 05/22/15 04:28:47 MDT అయ్యా, మీ ప్రయత్నము యింకా సఫలము కావాలని నా కోరిక. తెలుగు భాషాని ఎక్కువగా ఉపయోగించుటకు దొహదంచేయాలి.
నందికొట్కూరు, అంధ్రప్రదేశ్ ఇండియా - 04/24/15 02:19:49 MDT i love this website
నేను ఒక ఇంజినీరింగు విద్యర్థిని. తెలుగులో వ్రాయడమన్నా, తెలుగు చదవటమన్నా నాకు చాలా మక్కువ. ఎన్నో కథల పుస్తకాలు, సతకాలు బయట బజారులొ దొరకకుంటె అంతర్జాలంలో శోధించడం మొదలుపెట్టాను. మీ ఆంధ్రభారతి.కాం ఒక వరప్రసాదం వలె నాకు దొరికింది. ఈంతటి కృషిచేసి మాకు ఇంతతి ఙ్ఞానాన్ని మాయందరికీ ఉచితముగా పంచుతున్నందుకు శతకోటి వందనాలు.
amrabad, telangana india - 02/22/15 20:14:09 MST మీరు చేస్తున్న ఈ సేవకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.దీని లో పూర్వగాథాలహరిని మరియు విద్యార్థికల్పతరువును జతచేయండి.ఇవి ఇంకా బాగా ఉపయోగపడతాయి. DOWNLOAD OPTION EKKADA LEDU FACILITY KALPINCHANDI
hyderabad, telangana india - 01/22/15 13:55:00 MST మీరు చేస్తున్న ఈ సేవకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.దీని లో పూర్వగాథాలహరిని మరియు విద్యార్థికల్పతరువును జతచేయండి.ఇవి ఇంకా బాగా ఉపయోగపడతాయి.
JADCHERLA, TELANGANA INDIA - 01/16/15 05:39:39 MST మీరు చేస్తున్న కృషికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్తాను.....
Hyderabad, telengana india - 01/05/15 13:33:03 MST 'మీమాట' కు వీక్షకులు అభిప్రాయాలను తెలిపే క్రమంలో Add to Guestbook టాబ్ నొక్కినప్పుడు అది సైటుకు చేరింది లేనిది తెలియటం లేదు. ఫలితంగా రెండు మూడు సార్లు ప్రయత్నించినప్పుడు సైటులో అవి పునరావృతమవుతున్నాయి. ఆ విధంగా కాకుండా ఉండటానికి తగు చర్యలు తీసుకోగలరు.
Hyderabad, Telangana India - 12/30/14 06:14:03 MST 'మీ మాట' లో దొర్లుతున్న అక్షరదోషాలను సరిదిద్ది ప్రచురిస్తే 'ఆంధ్రభారతి' వన్నె మరింత పెరుగుతుంది. గమనించగలరు.
హైదరాబాద్, తెలంగాణ ఇండియా - 12/28/14 09:33:13 MST 'మీ మాట' లో దొర్లుతున్న అక్షరదోషాలను సరిదిద్ది ప్రచురిస్తే 'ఆంధ్రభారతి' వన్నె మరింత పెరుగుతుంది. గమనించగలరు.
హైదరాబాద్, తెలంగాణ - 12/28/14 09:31:38 MST 'మీ మాట' లో దొర్లుతున్న అక్షరదోషాలను సరిదిద్ది ప్రచురిస్తే 'ఆంధ్రభారతి' వన్నె ద్విగుణీకృతం అవుతుంది. గమనించగలరు.
హైదరాబాద్, తెలంగాణ - 12/28/14 09:29:33 MST 'మీ మాట' లో పొరపాటున దొర్లుతున్న అక్షరదోషాలను సరిచేసి ప్రచురిస్తే బాగుంటుంది. దీని వలన వెబ్ సైట్ వన్నెద్విగుణీకృతమవుతుంది.
హైదరాబాద్, తెలంగాణ - 12/28/14 09:20:23 MST తెలుగు భాషకు తెగులు సోకిన కాలంలో మీరు భాషకు జవసత్వాలు కలిగించటానికి చేస్తున్న యత్నం బహుప్రశంసనీయం. దృశ్యశ్రవణ మాధ్యమాలు, వార్తాపత్రికలు తెలుగు భాషను భ్రష్టు పట్టిస్తున్న వేళ, తెలుగు భాషాభిమానులకు ఇంకా తెలుగు చావలేదు, తెలుగు చేవగలది అన్నభరోసాను గలగజేస్తున్నందులకు అభినందనలు. |
Hyderabad, Telangana India - 12/09/14 06:49:47 MST మీ సైట్ ద్వార ఫాంట్స్ కూడా ఇస్తే బావుంటుంది...& ఆఫ్ లైన్ లొ మీ డిక్షనరి అవకాశం కల్పించ గలరు..
vishakapatnam, Andhra India - 12/07/14 02:10:55 MST మీ సైట్ ద్వార ఫాంట్స్ కూడా ఇస్తే బావుంటుంది...& ఆఫ్ లైన్ లొ మీ డిక్షనరి అవకాశం కల్పించ గలరు..
palasa, ap india - 11/25/14 20:00:33 MST మీరు తెలుగు భాషకు చేస్తున్న సేవ అజరామరం. పాత పుస్తకాలు, కవితలు చదవాలనే నా కోరిక మీ సైట్ ద్వారా తీరింది. మీ నిఘంటువు నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మీకు వేవేల నెనర్లు.
Bangalore, Karnataka India - 11/25/14 11:08:15 MST ఈ సైట్ ని రోజు కి ఒక్క సారైనా చూడందే నిద్ర పట్టదంటే నమ్మండి...ఎంతో ఎంతో ఉంది..ఈ సైట్ లో కొంతైన వాడుకోగలిగితే ధన్యుణ్ణి...మీ ఇరువురికీ ధన్యవాదాలు..
vishakapatnam, Andhra India - 11/22/14 00:12:47 MST స్వామి మీరు 2001 సంవత్సరం లో మొదలు పెట్టిన ఈ అంతరాజ్జలాన్ని ఈ రోజు నేను నా అవసరం కొరకు చూడటం జరిగీనది. ఎంతో ఆనందం చెందినాను స్వామి ఎందుకు అంటే స్వామి నాకు అదివో అల్లదివో శ్రీహరి వాసం కావలసి వచ్చి అంతరాజ్జాలం లో వెతుకుతుంటే మన ఆంధ్రభారతి కనపడి నాకు ఏందో ఆనందం కలిగించినది.
నా కోరిక ఒకటి స్వామి అన్నమయ కీర్తనలు ధ్వని రూపంలో ఎక్కడ దొరుకుతాయో చెప్పండి స్వామి లేక పోతే ఎక్కడైనా దిగుమతి చేసుకోవటానికి అవకాశం ఉంటె సంబందిత అంతరాజ్జాలా సందానాన్ని నాకు పంపండి దాని ద్వార నేను దిగుమతి చేసుకుంటాను నా గణన యంత్రంలో స్వామి
కొత్తపేట,తూర్పుగోదావరి జిల్లా ,
కొత్తపేట,తూర్పుగోదావరి జిల్లా , ఆ౦ధ్రప్రదేశ్ భారత్ - 11/07/14 07:43:25 MST ఆంధ్రభారతి కి నమస్కారములు.ఆంధ్ర భారతి అల్లిక గూడు(వెబ్ శైట్) చాల బాగుంది.మన ప్రాచీన రాజ శాసనములను కూడ మీరు సేకరించి అల్లిక గూడులొ పెడితె బాగుంటుంది అని నా విన్నపము.మన తొలి తెలుగు శాసనము మడ్రాస్ మూజియం నుంచి అద్రుశ్యం అయినది.ఇతివంటి గతి మన శాసనాలకు పట్టకుండ అన్ని శాసనలను మీరు శెకరించి పెడితె బాగుంతుంది. శ్రీశైలం,ఆమరావతి,గుడి మల్లం,పొట్నురు,సింగరయ కొండ, మొదలైన దేవాలయములొని శాసన సంపద ను డిజిటల్ గ కాపీలు తీయవలెననై నా విజ్ఞప్తి.
మీ ద్వారా అంతర్జాలం లో పొందుపరచిన తెలుగు నిఘంటువు నా పరిశోధనకు ఎంతో ఉపయోగకరంగా ఉంది అని మనవి చేసుకుంటున్నాను. ఈ బృహత్తర కార్యాన్ని చేపట్టినందుకు ధన్యవాదములు.
నాదొక చిన్న మనవి - ఈ తెలుగు నిఘతువులో ఎన్ని పదాలు సమకూర్చారో, ఎన్ని పదములు యే యే భాషలనుండి తీసుకోనబడినవో - ఇటువంటి విషయముల దత్తాంశ పట్టిక మీ వద్ద ఉన్నచో, ఆ వివరములు నాతో పంచుకోగలరని అశిస్తున్నను.
యునైటెడ్ కింగ్డమ్
CAMBRIDGE, Cambridgeshire United Kingdom - 09/18/14 06:40:51 MDT తెలుగు భాష సంస్కృతి, సాహిత్యం కనుమరుగౌతున్న ఈ సమయంలో నెట్ లో మీ ప్రయత్నం అభినందనీయము. నలుగురికి స్పూర్తిదాయకము
hyderabed, andrapradesh india - 08/18/14 22:41:43 MDT మీ మాట నుంచే పంపిస్తన్నానండి
హైదరాబాదు, - 08/13/14 06:06:51 MDT మీరు నిర్వహిస్తున్న పదకోశ సంగ్రహం ఒక అద్భత ప్రక్రియ. కాని కొన్ని రోజుల నుండి పని చేయడం లేదు. బాధగా ఉంది. కారణం తెలీదండి
హైదరాబాద్ , తెలంగాణా భారత దేశం - 07/23/14 01:46:03 MDT wonderful work. hats off
- 07/19/14 05:28:21 MDT భాషా సేవ అంటే ఆంధ్రమాత బొమ్మపెట్టుకుని హారతులు పట్టడం కాదు అని సుస్పష్టంగా ప్రయోగాత్మకంగా చూపుతున్నారు. పూర్వ "భారతిని" గుర్తు చేయుచున్నారు.మీకు(బృందానికి) నా హార్దిక నమస్సుమాంజలులు.
తెలుగు భాషా సాహిత్యాలకు నిస్స్వార్థంగా మీరు చేస్తున్న ఈ సేవ అమోఘం.
ఇందుకు తెలుగు జాతి మీకు ఋణపడి వుంటుంది.
హైదరాబాద్, తెలంగాణ భారతదేశం - 07/10/14 07:54:06 MDT ఆంధ్రభారతి వెబ్సైటు నడుపుతున్న వారికి తెలుగు వారందరి తరపున ధన్యవాదములు. అంతరిచిపోతున్న తెలుగు భాషా సౌందర్యాన్ని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞులం.
మీ ప్రయత్నములో మీ అందరికి విజయము కలిగి మన తెలుగు పర భాషల ప్రభావము నుండి
ఉన్న తెలుగు వారి తరపున అకంక్షిస్తున్నాను.
KADAPA, ANDHRAPRADESH INDIA - 07/02/14 00:55:40 MDT ఆంధ్రభారతి ద్వారా ఆంధ్ర భాషకు మీరు చేస్తున్న సేవ నిరుపమానం, ప్రశంసనీయం..మీకు అందిన పురస్కారం ఆంధ్రభారతి కి అలంకారం...మీకు హృదయపూర్వక నమస్కారములు...
క్రీ.శ 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి.
NALGONDA, TELANGANA INDIA - 06/16/14 23:35:51 MDT మీరు ఉపయోగిస్తున్న వివిధ నిఘంటువులను డౌన్లోడ్ చేసుకోడానికి వీలు కల్పిస్తే బావుంటుంది. ఇంటర్నెట్లేని వారు కూడ ఆంధ్రభారతి ప్రయోజనం పొందగలుగుతారు.
hyderabad, Andhra Pradesh India - 05/10/14 01:18:06 MDT మీరు చేస్తున్న ఈ కృషి నాకు చాలా నచ్చింది. నేను కూడా ఉడతా భక్తిగా ఇందులో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. నాకు కొంతవరకు కంప్యూటర్ పరిజ్ఞానముంది. నిదానంగా తప్పులు లేకుండా టైప్ చేయగలను. ప్రూప్ లు కూడా చాడగలను. నేను రిటైర్ఢ్ ప్ర భుత్వ ఉపాధ్యాయినిని. సేవా భావంతో చయాలనుకుంటున్నాను. |
Ciddapah, Andhra Prafedh india - 04/13/14 10:56:17 MDT నమస్తె అండి. నాకు మీ ప్రయత్నం బాగ నచ్చింది. నా వంతు సహయం నెను కుద చెద్దము అనుకుంటున్నాను. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టముంటే నేను మీ వెబ్ సైట్ డిజైన్ చెయడంలో సహాయం చెయాలి అనుకుంటున్నాను. మీకు ఆశక్తి ఉంటె నాకు మేఇల్ చెయండి.
తేడా 404 వస్తోంది. గమనించండి.
కొన్ని కారణాల వల్ల శతక, కవిత, కీర్తన విభాగాలను ఆఫ్లైన్ చేసాము. కారణాలు ప్రస్తుతానికి చెప్పలేము. త్వరలోనే అన్నీ ఆన్లైన్లోకి తెద్దామనే కోరిక.
మీ భషాభిమానమునకు నా నమస్కారములు. ప్రతీవారు తెలుగుకి దూరమౌతున్న ఈ రొజులలొ మీరు చేస్తున్న ఈ మంచి పని చలా బాగుంది.ఆ౦ధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వసా౦స్కృతికశాఖ మరియుఅధికారభాషా స౦ఘము అమ్మభాషకు మీరు చేస్తున్న సేవను గుర్తి౦చి మన ఆ౦ధ్రభారతిని విశిష్టపురష్కారముతో సత్కరి౦చుట ముదావహ౦.ఈస౦దర్భమున మీకు శుభాభిన౦దనలు
hyderabad, andhra pradesh india - 03/16/14 01:38:17 MDT హాయ్ సార్,మీరు చేస్తున్న ఈ తెలుగు సేవకు మొదట గా నా హృదయపూర్వక కృతఙఞతలు
ఆ౦ధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వసా౦స్కృతికశాఖ మరియుఅధికారభాషా స౦ఘము అమ్మభాషకు మీరు చేస్తున్న సేవను గుర్తి౦చి మన ఆ౦ధ్రభారతిని విశిష్టపురష్కారముతో సత్కరి౦చుట ముదావహ౦.ఈస౦దర్భమున మీకు శుభాభిన౦దనలు
కొత్తపేట, ఆ౦ధ్రప్రదేశ్ భారత్ - 03/08/14 05:07:50 MST ప్రియ శేషసాయి/నాగభూషణరావు గార్లకు
ముందుగా తెలుగు భాషాభిమానులకు ఉపయోగించేలా ఒక మంచి చోటుని ఇంటెర్నెట్ లో సమకూర్చినందుకు మీకు ధన్యవాదము.
మీకు వీలయితే ఈ క్రింది సదుపాయాలు ఇమడ్చగలరు.
1) డౌన్లోడ్ చేసుకొనే సౌకర్యం. దీనికని కొంత ధనం తీసుకొండి మీ కృషికి అనుకూలపడేల. లేదా విక్రయించే వాళ్ళ చిరునామా. ఉదాహరణకి నాకు "నదీ సుందరి" పుస్తకం కొనాలని కోరిక. ఇంతవరకు దొరకలేదు.
2) కుదిరితే టీకాతో ఉన్న పుస్తకాలు పెట్టగలరు.
మీ ఈ చక్కని కృషికి నెను ఏదైనా ఉడతా సహాయం చేయగలనా? దయచేసి చెప్పండి. నేను మీకు నా చిరునామా, ఇ-మైల్ పంపగలను.
తెలుగు నిఘంటువులు అన్ని ఒక్క తాటి మీదకు తెచ్చే మీ ప్రయత్నానికి , మీరు చేసిన కృషి కి హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.
వాటికి అదనం గా ఈ క్రింది సాంకేతిక పదకోశాలు కుడా చేర్చినట్లయితే మరింత ఉపయోగకరం కాగలదని తెలియ జేస్తూ ....,
అ విషయం లో కొంత కృషి చేయగలరని భావిస్తూ...
1.అర్థ శాస్త్రం పారిభాషక పదకోశం (తెలుగు అకాడమి)
2.గృహ విజ్ఞాన పారిభాషక పదకోశం (తెలుగు అకాడమి)
3 భూ విజ్ఞాన,భూగోళ .పదకోశం (తెలుగు అకాడమి)
4.తత్వ శాస్త్రం పదకోశం (తెలుగు అకాడమి)
6.వృక్ష /రసాయన /భౌతిక /చరిత్ర/రాజనీతి/పౌర/ప్రభుత్వ పాలన /సామాజిక/మానసిక/మానవ శాస్త్ర పదకోశాలు.
7.గణిత/వైద్య /జంతు పదకోశాలు
కొంకి..దుర్గా వర ప్రసాద్.
Tadepalligudem, AP India - 02/11/14 00:57:31 MST చాలా చాలా బాగుంది మీ సైట్. చిన్నప్పుడు చదవాల్సిన పెద బాల శిక్ష మళ్లీ చదవగలమో లేదో అనుకున్నాను కానీ మీ సైట్ చుసిన తరువాత అంత కన్నా ఎక్కువ విషయ పరిజ్ఞానం, భాష ఫై మక్కువ పెరిగాయి. మీరు ఇలాగె ఇంకా అందంగా, అర్ధవంతంగా ఈ సైట్ ని తీర్చిదిద్దుతారని, ఆసిస్తూ పది కాలాల పాటు ఈ సైట్ కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Visakhapatnam, Andhra Pradesh India - 12/29/13 03:54:59 MST మీరు చేస్తున్న అద్భుతమైన కృషికి ధన్యవాదాలు.
Mississauga, Ontario Canada - 12/27/13 10:25:34 MST మీరు రూపొందిచిన ఈ సైట్ తెలు వారికి ఒక అద్భుతమైన కానుక...ఇంతటి అమూల్యమైన సంపదని ఉచితంగా నెట్లో అందరికి అందుబాటులో ఉండేలా తెచ్చినందుకు మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియచేయాలో అర్ధం కావడం లేదు....హృదయపూర్వక ధన్యవాదాలు....
చంద్ర శేఖర్
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ భారత దేశం - 12/22/13 23:51:34 MST meeru chestunna krishiki abhinandanalu.
Hyderabad India, AP India - 11/11/13 20:48:35 MST మీరు చేస్తున్న ఈ అక్షరసేవ అపూర్వం. తెలుగుజాతి మొత్తానికి ఇది అపురూపమైన సేవ. ముఖ్యంగా నిఘంటువులు పరశోధకులకు వరం. దీన్నికొనసాగించండి మరిన్ని నిఘంటువులు చేర్చండి. అలాగే మీరు అందుబాటులోనికి తెచ్చిన పుస్తకాలు పాఠకులు డౌన్ లోడ్ చేసుకునేలా నహకరించండి అందుకి తగిన సాంకేతిక మార్పులు చేయించగలరని మనవి.
తమరు రూపొ౦ది౦చిన ఈ ఆధ్రభారతి అభిన౦దనీయ౦, కాని కొన్ని విశయాలకు లి౦కులను పెట్టలెరు, కావున దానిని గమని౦చగలరు.
Hyderabad, Andhra Pradesh India - 10/28/13 08:51:13 MDT మీరు ఆంధ్రభారతిని అభివృద్ధి చేయడం అభినందనీయ. విషయం pdf లోకి కాని,ms word లోకి కాని మార్చుకునే అవకాశం ఉంటే బాగుంటుంది.
జడ్ చర్ల , ఆం.ప్ర india - 10/11/13 06:46:35 MDT విషయం pdf కాని, కాని మార్చుకునే అవకాశం ఉంటే బాగుంటుంది.
నాకు మీ విలువైన ఆంధ్ర భారతి ఇంగ్లీష్ నుండి తెలుగు పదాల అర్థాల నిఘంటువును నా యొక్క మెయిల్ కు పంపివలసినదిగా కోరడమైనది.
కె . శివకుమార్, సీనియర్ అసిస్టెంట్, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ, నంద్యాల, కర్నూలు జిల్లా
నేను మీ వెబ్ సైట్ కి వీరాభిమానిని.
కాని నాకు తెలుగులో ఫాంట్స్ కనిపించుటలేదు. |
దయచేసి సెట్టింగ్స్ ఏమైనా వుంటే తెలియచేయగలరు.
- 05/11/13 00:57:16 MDT తలసెట్టి రామారావు (తొలి తెలుగు కార్టూనిస్టు) మావూరివారు. 50 ఏళ్ళు జీవించారు. జననం 20 మే 1896, మరణం మార్చి 1947. ఆంధ్రభారతిలో ఈ ప్రముఖుని పేరు మాత్రమే ఇచ్చారు. జననమరణాలు ఇవ్వొచ్చు. జీవితవిశేషాలు ప్రచురిస్తారంటే వివరాలు ఇవ్వగలను.
VISAKHAPATNAM, Andra Pradesh 530008 - 05/08/13 04:34:23 MDT వెబ్ సైట్ చాలా అద్భుతంగా తీర్చి దిద్దినందుకు చాలా కృతజ్ఞతలు. అందునా నిఘంటువు చాలా బాగుంది. మీకు ఏదైనా సహాయం కావలిసి వస్తే (data entry, page design, any technology related) తప్పకుండా అందిచగలను, నా మెయిల్ ఐడి తో సంప్రదించగలరు.
నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. మీరు పెట్టిన ఈ బృహత్తరమైన కార్యక్రమమును చాల అబినందనీయము. ఈ తెలుగు నిఘంటువు యందు ఇంగ్లీష్ పదాలను శోదించి ఉత్తర ప్రత్యుతారాలను తెలుగు యదు జరుపుతున్నాను. మీకు ధన్యవాదాలు. మీరు ఇంకా తదితర పదాలను అనగా న్యాయపదాలకు సంబంధించిన వి ఈ నిఘంటువు యందు చేర్చవలసినదిగా కోరడమైనది.
కె . శివకుమార్, నంద్యాల కర్నూల్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్
tirupati, Andhra pradesh india - 03/07/13 09:12:32 MST తెలుగు నేర్చుకోవడానికి మేమొక ప్రణాళికను తయారుచేశాము. దీని సహాయంతో తెలుగు రాని, ఇతరభాషలు ఏవైనా వచ్చిన పెద్దవారు 24 గంటల్లో, చదువుకుంటూ ఉన్న పిల్లలు 48 గంటల్లో తెలుగు వ్రాయడం, చదవడం నేర్చుకోవచ్చు. అవసరమైన వారు ఈ క్రింది ఇమెయిల్ తో సంప్రదించండి.
proddatur, andhra pradesh india - 11/01/12 08:21:31 MDT తెలుగు భాషా పరిరక్షణకై మీరు చేస్తున్న కృషికి ఇవే నా అక్షరాభివందనాలు. మీరు చేస్తున్న ఈ మహా యఙ్ఞంలో పాలుపంచుకునే అదృష్టాన్ని కలిగించండి.
ongole, a.p india - 10/31/12 03:17:28 MDT తెలుగు వెలుగు మాస పత్రికలో వచ్చిన వ్యాసం చదివి భాషాభిమానిగా ఈ టపా రాస్తున్నాను. నేను బెంగళూరులో ఒక ప్రైవేటు కంపనీలో డి.జి.మ్-మార్కెటింగ్ గా పని చేస్తున్నాను. నాకు తెలుగు మరియు ఆంగ్లము టైపు రైటింగ్ హయ్యర్ అర్హతల్తోబాటు కంప్యూటర్లో ప్రవేశం వుంది. నేను తెలుగు సాహిత్యాభిమానిని. సి పి బ్రౌన్ సేవ సమితి బెంగళూరు ప్రధాన కార్యదర్శిని. ఎలాంటి సహాయం (ప్రూఫ్ రీడింగ్ కాని, ఫీడింగ్ కాని) కావాల్సిన, నేను చెయ్యటానికి సిధం. నమస్కారాలతో - నిమ్మగడ్డ చంద్ర శేఖర్, చంద్రశేఖర్౬౭@రెడిఫ్ఫ్మెయిల్.కం
Visakhapatnam, Andhra Pradesh India - 10/26/12 07:53:17 MDT సాయి / భుషణ రావు గార్లకు నమస్కారములతొ,
మీ ఆంధ్రభారతి చాలా బాగుంది. నేను తెలుగులో ఫొనొటెక్ టైపు చేయగలను. నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. చిన్న ప్రొజెక్ట్స్ చేసి పెట్టగలను కాబట్టి నా సహాయం మీకు కావాలనుకొంటే దయచేసి సంప్రదించండి.
JOGIPET, A.P. INDIA - 10/14/12 04:42:29 MDT ఆంధ్రభారతి 'వెబ్ సైట్' వ్యవస్థాపక నిర్మాతలకు, ఇంతవరకు దాని నిర్మాణంలో పాలు పంచుకున్నప్రతి ఒక్కరికి మనః పూర్వక నమస్సులు.
ఈ రోజు 'తెలుగు వెలుగు' మాసపత్రికలో లో 'ఆంధ్ర భారతి'
'వెబ్ సైట్' గురించి, తెలుగు భాషా పునరుజ్జీవానికి మీరు చేపట్టిన ఈ బృహత్ కార్యాన్ని వేనోళ్ళ పొగిడినా తక్కువే.
ఇలాటి ప్రయత్నాల ద్వారా 'తెలుగుభాష' కు పునర్ వైభవం ఎంతో దూరాన లేదు. 'ఆంధ్రభారతి' 'వెబ్ సైట్' ద్వారా అంతర్జాల సహాయంతో తెలుగు భాషా పునరుజ్జీవన కార్యక్రమానికి ఉడతాభక్తిగా నేను సహాయపడగలను.
Hyderabad, AP India - 10/14/12 00:57:58 MDT శేషతల్పశాయి గారికి నస్కారములు
మండలం: కలువకుర్తి, జిల్లా; మహబూబ్ నగర్
Hyderabad, A.P INDIA - 10/11/12 21:23:17 MDT గౌరవనీయులైన ఆంధ్రభారతి నిర్వాహకులు గారికి నమస్కారములు
నా పేరు రవిచన్ద్ర నేను మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేయుచున్నాను. తెలుగు వెలుగు మాసపత్రికద్వారా మీకు తెలుగు డి.టి.పి చేయడం తెలిసినవారి సహకారం కావలని తెలిసింది. నేను తెలుగులో డి.టి.పి చేయగలను.
మీరు అనుమతి ఇస్తే బాలవ్యాకరణ సూత్రాలకు రూపసాధన చేసి ఆంధ్రభారతిద్వారా అందుబాటులోకి తేస్తాను. మీ అనుమతికై ఎదురుచూస్తూ. . .
మీ అంధ్రభారతి చాలా బాగున్నది....
నేను కూడా మీ ఈ గొప్ప పనిలో నాకు కూడా ఏమైనా చేయాలని ఉంది..
నాకు తెలుగు, ఇంగ్లీషు టైపింగు తెలుసు..
రోజూ కొంత పని చొప్పున చెయగలను..
నా మెయిల్ ఐ.డి.:
Hyderabad, Andhra Pradesh India - 10/09/12 09:45:39 MDT వాడపల్లి శేషతల్పశాయి
Hyderabad, A.P. India - 10/06/12 11:13:51 MDT నేను తెలుగులో టైప్ చేయగలను. నాకు 52 సంవత్సరముల వయసు. మీకు కంప్యూటర్లో టైపు చేసి ఇవ్వగలను. తప్పులు లేకుండా చేయటానికి ప్రయత్నమూ చేయగలను. కొంతవరకు తప్పులు లేకుండా సరిదిద్దగాలను. అవకాశం ఉంటే నేను కూడా మీ యజ్ఞంలో సహాయ పడగల వాడను.
హోసూరు , తమిళనాడు ఇండియా - 10/06/12 05:09:04 MDT మీకు టైపు చేసే వారి సహాయం కావలెనని తెలుగు వెలుగు సంచిక ద్వారా తెలిసింది. నేనేవిధంగా సహాయం చేయగలనో తెలుపండి. |
Kakinada, A.P. India - 10/05/12 07:34:54 MDT నేను వాడుతున్న ఉబు౦టు లో మీ సైటు లో తెలుగు చదువుట కుదురుట లేదు.
Vijayawada, Andhra India - 10/03/12 23:56:59 MDT నాకు తెలుగు మీథ అభిమానం ఎక్కువ. అందుకొసం ఎదైన చెయ్యాలి అనుకుంతున్నాను. మీకు ఎదైనా సహాయం కావాలంతె నెను మీకు సహాయపదగలను .
Visakhapatnam, - English - 05/06/12 00:45:54 MDT నిన్ననే దిన పత్రికలో చదివాను ఆంధ్ర భారతి గురించి
అద్భుతం మీ కర్తవ్య దీక్ష .మహత్తరం మీరు చేపట్టిన ఈ కార్యక్రమం
- English - 05/07/11 05:16:06 CDT ఈ కాలం లో కూడా మన ప్రాచీన సాహిత్యాన్ని అభిమానించే వారు చాల అరుదు. ఈ వెబ్ సైట్ అందుకు భిన్నంగా ఇంత సాహిత్య సంపద ని పొందు పరచటం గర్వించ దగ్గ విషయం. మీ ఈ ప్రయత్నానికి నా శతకోటి ప్రణామాలు తెలుపుతున్నాను. రాబోయే కాలం లో మీ ప్రయత్నం ఇంకా చక్కగా కొనసాగాలని కోరుకుంటూ తెలుగు భాష సాహిత్యాభిమాని- కృష్ణ తేజ .
Hyderabad , - English - 02/20/10 01:24:25 CST రామాయణం లో ౬వాల్మీకి రాసినవి ఆరు కాండములు.
, కానీ మీరు ఏడు అని భావితరలవారిని తప్పు దారి పట్టిస్తునారు
- English - 03/27/09 06:49:28 CDT చాలా చాలా బాగుంది. ప్రముఖుల చిత్రాల తో పాటు వారి చరిత్ర ను కూడా క్లుప్తంగా ఉంచడానికి ప్రయత్నించండి. దన్యవాదాలు.
- RTS - 03/27/09 06:47:52 CDT చాలా చాలా బాగుంది. ప్రముఖుల చిత్రాల తో పాటు వారి చరిత్ర ను కూడా క్లుప్తంగా ఉంచడానికి ప్రయత్నించండి. దన్యవాదాలు.
- ITRANS - 03/27/09 06:47:22 CDT చాలా చాలా బాగుంది.. ప్రముఖుల చిత్రములతో పాటు వారి చరిత్ర ను కూడా క్లుప్తంగా ఉంచడానికి ప్రయత్నించండి. దన్యవాదాలు
Vijayawdada, AP India - English - 01/29/09 06:26:40 CST నేను ఈ రోజు మీ సైటు చూసాను. నా ఆనందానికి అవధులు లేవు.
మీ ఈ ప్రయత్నం సామాన్యమైనది కాదు. మీ సాహసాన్ని బహుధా
కొనియాడడానికి నా వద్ద ఉన్న పదాలు చాలవు.
యెంతో ఋణపడి ఉన్నాము అని మాత్రమే చెప్పగలను.
Hyderabad, Andhra Pradesh India - English - 12/19/08 07:48:09 CST ధ్యాన్యవాదములు.
మీరు ఇంత చక్కటి సంపుటి మాలాంటి వారికి అంద చేసినదుకు, చాలా అరుదైన కీర్తనలను పొందుపరచినదుకు. పాట సాహిత్యము తెలిస్తే ఆ పాట మాదురిమ చెప్పలేనిది.
సరి ఏవీ నీకు మరీ సర్వేశ్వరా... !
- ITRANS - 07/14/08 06:17:42 EDT చాలా మంచి పని చేస్తున్నారు అభినందనలు. సైట్ కూడా చాల చక్కగా ఆర్గనైజ్ చేసారు. మీ భాషాభిమానానికి నా వందనములు, భవిష్యత్తులో నా చేతనయిన సహాయం చేయగలను
హైదరాబాద్, ఆం.ప్ర. భారత్ - RTS - 07/14/08 06:14:47 EDT చాలా మంచి పని చేస్తున్నారు అభినందనలు. సైట్ కూడా చాల చక్కగా ఆర్గనైజ్ చేసారు. మీ భాషాభిమానానికి నా వందనములు, భవిష్యత్తులో నా చేతనయిన సహాయం చేయగలను
హైదరాబాద్, ఆం.ప్ర. భారత్ - ITRANS - 07/14/08 06:14:00 EDT చాలా మంచి పని చేస్తున్నారు అభినందనలు. సైట్ కూడా చాల చక్కగా ఆర్గనైజ్ చేసారు. మీ భాషాభిమానానికి నా వందనములు, భవిష్యత్తులో నా చేతనయిన సహాయం చేయగలను
Khammam, AP India - English - 03/18/08 06:37:33 EDT ప్రియమైన శేష తల్పసాయి,నాగభూషణం గార్ల కు అభినందనలు !
మీ ఈ సేవ వలన మావంటి సాహితీ అభిమానులకి ఎనలేని సహాయం లభిస్తోంది.మేమంతా మీకు కృతజ్ఞులము.
మీ ఈ సేవ ఎంతో శ్లాఘనీయం.దీనిలోఎన్నో కష్టనష్టాలు ఉన్నప్పటికీ ,సత్కర్మలకు ఫలితం ఎన్నటీకైనా లభించి తీరుతుంది.మీరు చేసే ఈ సేవకు తెలుగుతల్లి సంతోషిస్తోంది అని నాకు అనిపిస్తుంది.
మావి కొన్ని సూచనలు/సలహాలు:
1.ఒకడి వలన జరిగే పని సంవత్సరకాలం పడుతుంది.అదే పదిమంది చేస్తే కొన్నిరోజుల్లో అవుతుంది.శ్రీరాముని సేతువారధి కి వానర,ఉడుత సాయం లాగా.
మీరు తెలుగు వికీ పద్దతి లో మిగిలినవారి స్వచ్ఛంద సహాయ సహకారాల తీసుకుంటే ఈ కార్యం వలన
మీతోపాటు అందరికి తృప్తి ని కలిగించినవారు అవుతారు.వీలైనంత సాహిత్యం అందరి కి అందుబాటు లోకి వస్తుంది.
దీనివలన ఏ పుస్తకము అయినా దొరకగలదు అనే నమ్మకం మన తెలుగు వారి పట్ల మీరు కలిగించగలరు.
2.సాంకేతికంగా ఈ సైటు చాలా వెనుకబడింది.
ఉదా:- సైటు లో సెర్చ్ ఇంజెను ఉంటే ఏపుస్తకమైనా సులువుగా దొరకగలదు.పుస్తకం చదివేటప్పుడు next పేజ్ బటన్స్ లేవు.ఇది చాలా ఇబ్బందికర విషయం.దయచేసి గమనించగలరు.ఏ పుస్తకం డౌన్లోడ్ సౌకర్యంలేదు.
3.కావ్యాలు,ప్రబంధాలు చదివే అప్పుడు site online తెలుగు నిఘంటువు ఉంటే ఎంతోసౌకర్యం గా ఉండగలదు.దయచేసి ఈ విషయాలను గమనించగలరు.
మీ ఆంధ్ర భారతి అభిమాని
ప్రపంచ వ్యాప్తంగ తెలుగు వారికి చాలా పుస్తకములు అందుబాటులొ ఉంచినందుకు అభినందనలు.
Hyderabad, AP India - English - 06/12/07 08:24:04 CDT వాడపల్లి శేషతల్పశాయి మరియు కాలెపు నాగభూషణ రావు గారికి,
మీరు ప్రారంభించిన ఆంధ్రభారతి వెబ్సైట్ చాలా అద్భుతంగా వుంది.మీరు ప్రముఖుల ఛాయాచిత్రాలు ఇచ్చారు కానీ వారి గురించిన విశేషాలు ఇవ్వలేదు. వారి వివరాలు మీకు పంపుతాను మీకు ఏ ఫార్మాట్ లో పంపాలో తెలియజేయగలరు . |
Hyderabad, AP India - ITRANS - 06/12/07 07:11:40 CDT భారత భారతికి స్వాగతం. నిజంగా ఈ ఆలోచన అభినందనీయం. ఇందులోకి ఎదయినా సమచారం పంపడం ఎలాగ? కుమ్మమూరు హరిప్రసాద్.
భాగ్యనగరం, ఆంధ్రప్రదేష్ భారత దేశం - RTS - 06/12/07 07:03:10 CDT భారత భారతికి స్వాగతం. నిజంగా ఈ ఆలోచన అభినందనీయం. ఇందులోకి ఎదయినా సమచారం పంపడం ఎలాగ? కుమ్మమూరు హరిప్రసాద్.
భాగ్యనగరం, ఆంధ్రప్రదేష్ భారత దేశం - ITRANS - 06/12/07 07:02:53 CDT భారత భారతికి స్వాగతం. నిజంగా ఈ ఆలోచన అభినందనీయం. ఇందులోకి ఎదయినా సమచారం పంపడం ఎలాగ? కుమ్మమూరు హరిప్రసాద్.
భాగ్యనగరం, ఆంధ్రప్రదేష్ భారత దేశం - English - 06/12/07 07:02:27 CDT I am very sorry. naa mail ID type cheyaledu
Kakinada, A.P India - ITRANS - 03/12/07 00:48:27 EDT ఈ సైట్ చాలా బాగుంది. తెలుగుభాషను ఇష్టపడేవాళ్ళకు బాగానచ్చుతుంది. కానీ ఇందులో చాలా విషయములకు విషయసూచిక మాత్రమే ఉంది. బహుశా ఆ లింకులు పనిచేయట్లేదని భావించు చున్నాను. కావున దయచేసి వాటిని సరిదిద్దగలరు.
vizag, ap india - English - 01/09/07 10:08:25 EST ఆంధ్రభారతి నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. నాకు (తెలుగు వారు అందరికి) కావలసినవి, తెలుసుకోవలసినవి, చదవాలనుకొన్నవి అన్నీ ఒకే ఒక వెబ్ సైట్ లో దొరకటం నా(మా అందరి)అదృష్టం.
కుల ప్రాంతీయ వాసనలు లేకుండా ఉండటానికి ప్రయత్నించారు. సంతోషం!
దా.దార్ల వెంకటేశ్వర రావు
hyderabad, ap india - English - 10/09/06 12:19:07 EDT మీ కృషి అభినందనీయం. మీ సంకల్పం మరెందరికో స్ఫూర్తినివ్వాలని నా అభిలాష.
- RTS - 10/09/06 01:53:45 EDT మీ కృషి అభినందనీయం. మీ సంకల్పం మరెందరికో స్ఫూర్తినివ్వాలని నా అభిలాష.
Delhi, Delhi India - English - 07/15/06 01:29:53 CDT తెలుగుకు మీరు చేస్తున్న సేవ అమోఘం. దయచేసి ఈ siteను తెలుగు unicodeలో కి మార్చండి
తెలుగు ను తరతరాలు నిలిపే ఈ ప్రయత్నం ఎంతైనా అభినందనీయం.తెలుగు విఙానం ప్రపంచం నలుమూలలకి వెళ్ళే అవకాశం ఇన్నాళ్ళకు వచ్చింది.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్న మీకు నా జోతలు.
HYDERABAD, A.P. India - English - 07/19/05 23:59:58 CDT చాలా దన్యవాదములు, త్వరలోనే ఈ సైటు మొత్తము తెలుగులో చూస్తాను అని ఆశిస్తున్నాను
Hyderabad, AP India - RTS - 04/30/05 03:27:46 CDT ఇంకెన్నడండీ మేము ఈ సైటు ని యూనీకోడు లో కూడా చూసేది? |
తాజా వార్తలు
రాష్ట్ర వార్తలు
జాతీయ వార్తలు
అంతర్జాతీయ వార్తలు
ప్లే గ్రౌండ్
ఛాంపియన్స్ ట్రోఫీ
స్పెషల్ ఆర్టికల్స్
మల్కాజ్గిరి (మేడ్చల్)
రాజన్న సిరిసిల్ల
భద్రాద్రి కొత్తగూడెం
మహబూబ్నగర్
జోగులాంబ గద్వాల్
నాగర్ కర్నూల్
యాదాద్రి భువనగిరి
జయశంకర్ భూపాలపల్లి
వరంగల్ రూరల్
లైఫ్ స్టైల్
ఆఫ్ బీట్ వీడియోలు
సినిమా వీడియోలు
చిన్న సినిమాలు
కశ్మీర్లో గవర్నర్ పాలన?
సెక్స్ రాకెట్ తారలకు అమెరికా పోలీసు సమన్లు?
కశ్మీర్లో రాజకీయ సంకల్పం ఏదీ?
ప్రజల సొమ్ము సురక్షితం
మళ్లీ ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్
Category: తాజా వార్తలు
అలస్కా : అలస్కాలోని దక్షిణ అట్కాలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.2గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.
డ్రగ్స్ కేసులో అణ్వస్త్ర భద్రతా సిబ్బంది
వాషింగ్టన్ : ప్రమాదకరమైన అణ్వస్త్రాలకు రక్షణగా ఉండాల్సిన సిబ్బంది కొకైన్ వంటి డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా...
విమాన ప్రమాదంలో 62 మంది మృతి
మాస్కో : రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది చనిపోయారు. దుబాయ్కు చెందిన ప్యాసింజర్ విమానం రష్యాలోని రోస్తవ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలలో భక్తుల దర్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 13 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ...
నేటి నుంచి న్యాయాధికారుల సదస్సు
హైదరాబాద్ : తెలంగాణ , ఎపి రాష్ట్రాల్లోని న్యాయాధికారులతో రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం మారియట్ హోటల్లో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ప్రారంభ...
షారుఖ్ఖాన్తో చిందులేయనున్న సన్నీలియోన్..!
‘గుడ్ లక్’ ధోనీ సేన…
పూరి : రేపు కోల్కతా వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య టి20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరి సముద్ర తీరాన ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత...
ఢిల్లీ : స్కోచ్ ఛాలెంజర్-2016 అవార్డును తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం అందుకున్నారు. ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నందుకు కెటిఆర్ ఈ పురస్కారానికి...
‘ రాష్ట్రపతిగా అమితాబ్..?
పట్నా: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను రాబోయే రోజుల్లో రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎంపి, సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా...
‘భారత్ అమ్మీ కి జై’ పలకేందుకు ఒవైసికి ఓకేనా..?
ముంబై : గొంతు మీద కత్తిపెట్టినా…‘భారతమాతకు జై’ అనను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసిపై విమర్శలు వెల్లువెత్తుతున్న...
ఖమ్మంలో ఈసారి టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..
హైదరాబాద్ : తెలంగాణ రాష్త్రా సమితి పార్టీ ఆర్భావ దినోత్సవాన్ని ఈసారి ఖమ్మంలో నిర్వహించాలని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో నిర్ణయించారు. సిఎం...
ప్రపంచకప్కు మలింగ దూరం…!
ముంబై : టి 20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో లంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. గురువారం అఫ్ఘనిస్తాన్తో...
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఈరోజు ఆరుగురు ఇరాకీయులను తలలను అతిదారుణంగా నరికివేసింది. అనంతరం ఆ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇరాక్...
ఏప్రిల్ 23న ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్: ఎపి ఇంటర్నీడియట్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాస్రావు శుక్రవారం మీడియాకు తెలిపారు.
రిమాండ్కు ‘శక్తిమాన్’ను కొట్టిన బిజెపి ఎమ్మెల్యే ..!
కివీస్ బౌలింగ్కి ‘కంగారు’లు చిత్తు..!
కొచ్చి : నటుడు కళాభవన్ ఈ నెల 6న కోచ్చిలోని తన నివాసంలో మృతి చెందారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన మరణించినట్టు భావించారు. కాగా మణి దేహంలో విషపదార్థాలు ఉన్నట్టు...
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు ముగ్గురు విద్యార్థునులు అదృశ్యమయ్యారు. అయితే ఈ ముగ్గురూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం విశేషం....
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతలకు దురహంకారం నెత్తినెక్కి కూర్చోంది. కండకావరం ప్రదరిస్తుఉన్నారు. వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ను ఎత్తివేయాలని న్యాయస్థానం... |
తాజా వార్తలు
రాష్ట్ర వార్తలు
జాతీయ వార్తలు
అంతర్జాతీయ వార్తలు
ప్లే గ్రౌండ్
ఛాంపియన్స్ ట్రోఫీ
స్పెషల్ ఆర్టికల్స్
మల్కాజ్గిరి (మేడ్చల్)
రాజన్న సిరిసిల్ల
భద్రాద్రి కొత్తగూడెం
మహబూబ్నగర్
జోగులాంబ గద్వాల్
నాగర్ కర్నూల్
యాదాద్రి భువనగిరి
జయశంకర్ భూపాలపల్లి
వరంగల్ రూరల్
లైఫ్ స్టైల్
ఆఫ్ బీట్ వీడియోలు
సినిమా వీడియోలు
చిన్న సినిమాలు
గీతా ఆర్ట్ లో మహేశ్ చిత్రం?
చెత్తకుండీలో రూ.47లక్షల కోట్లు
శ్రీవిష్ణు చిత్రం ప్రారంభం
జిల్లా అంతటా పంచయతీ ఎన్నికల ఫీవర్..
ప్రజల ఆరోగ్యమే.. ప్రభుత్వ ధ్యేయం
సమిష్టి కృషితో అద్భుత ఫలితాలు సాధ్యం
‘డబుల్’ పనుల వేగం పెంచండి
ఎన్నో గడబిడల మధ్య, అవ్యవస్థల మధ్య, కోలాహలాల మధ్య వాస్తవమనిపించే ఊహను అర్థం చేసుకోవడమే నాటక దర్శనం! – అని అంటారు జ్ఞానపీఠ్ గ్రహీత, నాటక రచయిత గిరీష్ కర్నాడ్.
పాఠకులకు, రచయితలకు మధ్య సంభాషణ, రచన ద్వారా నేరుగా జరుగుతుంది. నాటకం పరిస్థితి వేరు. నాటకం ఒకరు రాస్తే, దానికి మరొకరు దర్శకత్వం వహిస్తారు. వేరు వేరు నటులు పాత్రలు పోషిస్తారు. వీరందరి సమిష్టి కృషి వల్లనే ప్రేక్షకుల్లో రసోత్పత్తి జరుగుతుంది. అందుకే ఆనంద వర్ధనుడు భరతుడి నాట్యశాస్త్రం నుండి రససిద్ధాంతం స్వీకరించాడు. నాటకంలో రస ప్రక్రియ సంక్షిప్తంగా ఉంటుంది. అది ఒక సామూహిక అనుభవం. నాటకం చూడడమంటే ఎన్నెన్నో గందరగోళాల మధ్య, ఒక ఇమేజరీని అర్థం చేసుకోవడం – అని అన్నారు కర్నాడ్.
సమకాలీన భారతీయ నాటకరంగానికి పెద్దదిక్కు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్ తన అరవై ఒకటవ యేట చిన్న వయసులోనే జ్ఞానపీఠ్ స్వీకరించారు. బహుశా ఈ అవార్డు స్వీకరించిన తొలి నాటక కర్త ఈయనే ! శివరామ్ కారంత్ వంటి కన్నడ మహా రచయితలు నాటకాలు రాసినా, వారు నవలలు కూడా రాశారు. గిరీష్ కర్నాడ్ ప్రత్యేకత ఏమిటంటే ఏ ఇతర సాహితీ ప్రక్రియల జోలికి పోకుండా కేవలం వేళ్ళ మీద లెక్కించగలిగినన్ని నాటకాలు మాత్రమే రాసి, దేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎన్నిక కావడం! ఆయన రాసినవి కొద్ది నాటకాలే అయినా, ప్రతి రచనా భారతీయ నాటక రంగం మీద మైలు రాయిలా నిలిచిపోయింది. యయాతి (1961), తుగ్లక్(1964), హట్టన హుంజ (త్యాగం1967), హయవదన (1970), నాగమండల (1988), తలెదండ (1990), అగ్నిమత్తు మాలె, అంజు మల్లిగె, హిత్తినా హుంజా, మానిషాద (రేడియో నాటికలు), ద డ్రీమ్స్ ఆఫ్ టిప్పూ సుల్తాన్……వగైరా! నాటక కర్తగా కర్నాడ్ అంతర్జాతీయ ఖ్యాతినార్జించారు. ఆయన నాటకాల గూర్చి చర్చించకుండా సమకాలీన భారతీయ నాటక రంగం గురించి వ్యాఖ్యానించడం, అర్థం చేసుకోవడం కుదరదు.
ఇబ్సన్ రాసిన నాటకాలు, సత్యజిత్రే తీసిన సినిమాలు చాలా తక్కువ అయినా, వారికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఆ విధంగా గిరీష్ కర్నాడ్ రాసింది కూడా తక్కువే. స్థాయీ ప్రమాణాలు గణన లోకి తీసుకుంటే, ఆయనకు రావల్సిన గుర్తింపు వచ్చింది. అయితే ఉదర పోషణార్థం వ్యాపార సినిమాల్లోనూ, టెలీ సీరియల్స్లోనూ నటించక తప్పలేదు. నాటకాలు రాస్తూ కూచుంటే వెంటనే డబ్బులు రావు. ఒక వ్యక్తిగా కుటుంబ బరువు బాధ్యతలు మోయాలంటే డబ్బు చాలా అవసరం. డబ్బు కోసం మనసును చంపుకుని కొన్ని పనులు చేయాల్సివచ్చిందని ఆయన అనేక సార్లు చెప్పుకున్నారు.
బాల్యంలో గిరీష్ కర్నాడ్ తమ ఇంటి జీతగాళ్ళతోపాటు నాటకాలు, యక్షగానాలు చూడడానికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళేవాడు. ఆ నాటకాలు అతని మీద ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఆ అద్భుత రంగుల ప్రపంచాన్ని తన స్వంతం చేసుకోవాలనుకున్నారు. గిరీష్. ఇంగ్లీషులో కవిత్వం రాద్దామనుకున్నవాడల్లా రంగస్థలానికి నాటకాలు రాసాడు. అప్పటికి నాటకరంగం మీద అతనికి అవగాహన రాలేదు. కొంచెం పెరిగి పెద్దయ్యాక ముంబయిలో అల్హాజీ దర్శకత్వంలో ప్రదర్శించిన ‘ మిస్ జూలీ’ నాటకాన్ని చూసాడు. అందులో పాత్రల ప్రవేశం, నిష్క్రమణం, లైట్లు ఫేడ్ ఇన్ కావడం, ఫేడ్ అవుట్ కావడం, మంద్రస్థాయిలో వినిపించే సంగీతం వగైరాలన్నీ అతనిమీద తీవ్రంగా ప్రభావం చూపాయి. అదిగో అప్పుడే తాను తప్పక నాటక కర్త కావాలని నిర్ణయించుకున్నాడు. కొంత సాంకేతిక పరిజ్ఞానం అలవడిన తర్వాత, ఆయన రాసిన నాటకాలు ఒక నిర్దుష్టతను సంతరించుకున్నాయి. దానికి తోడు రోడెస్ (RHODES) స్కాలర్షిప్తో ఆక్స్ఫర్డ్లో చదవడానికి వెళ్ళినపుడు అక్కడ లండన్ రంగస్థలాన్ని అధ్యయనం చేసారు కర్నాడ్. ఇలియట్, ఆడెన్ల జన్మభూమి అయిన ఐర్లాండులోనే స్థిరపడిపోదామనుకున్నారు కూడా! కానీ, ఆయన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారికోసం వెనక్కి తిరిగి వచ్చారు. |
గిరీష్ కర్నాడ్ నాటకాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన తన రచనలకు ఎప్పుడూ కథ సమకూర్చుకోలేదు. పురాణాలనుండి, జానపద గాథల నుండి మాత్రమే కథల్ని ఎంచుకున్నారు. ఈ రెండూ కాకపోతే ఒక్కోసారి చారిత్రక ఘట్టాలను నాటకీకరణ చేశారు. ఒక కొత్త కథను సృష్టించడంకన్నా, అందరికీ తెలిసిన కథనే తనదైన శైలిలో ఆయన అద్భుతంగా తీర్చి దిద్దుతూ ఉంటారు. కర్నాడ్ తన నాటకాలన్నింటినీ ఇంగ్లీషులో రాశారు. అవి పలు భారతీయ భాషల్లోకి సుళువుగా అనువాదమయ్యాయి. కొన్ని తెలుగులోకి కూడా వచ్చాయి. చదువుకునే రోజుల్లో గణితం ఆయనకు అభిమాన విషయంగా ఉండేది. కానీ అది జీవితంలో ఎక్కువగా ఉపయోగ పడలేదు. కానీ, సూక్ష్మీకరణలు, ఫార్ములాలసారం, నాటకాల్లో పాత్రల మధ్య అనుబంధాల సమతుల్యం సాధించడానికి ఉపయోగపడిందని చెప్పుకున్నారాయన. నాటక కర్తగానే కాక, సినీ దర్శకుడిగా, నటుడిగా కూడా ఆయన తన ప్రత్యేకతల్ని చాటుకున్నారు. ‘గోధూళి’ ‘ఉత్సవ్’ వంటి హిందీ చలనచిత్రాలు ఆయనను మొదటి స్థాయి దర్శకుడిగా నిలబెట్టాయి. కళాత్మక చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఉత్సవ్’ వ్యాపారపరంగా కూడా విజయవంతమైంది. పట్టాభి దర్శకత్వంలో వెలువడిన ‘సంస్కార’ కన్నడ చిత్రంలో ఆయన నటన అద్భుతం!
ఆయన నటనను సెల్యులాయిడ్ మీద ఒక కవితగా అభివర్ణించారు విశ్లేషకులు. శ్యాం బెనెగల్ హిందీ చిత్రాలు’నిశాంత్’ ‘మంథన్’ లలోనూ ,బి.వి. కారంత్ దర్శకత్వంలో వెలువడిన కన్నడ చిత్రం ‘వంశవృక్ష’ లోనూ, ‘స్వామి’ హిందీ చిత్రంలోనూ ఆయన నటన భారతీయ ప్రేక్షకుల హృదయాల మీద చెరగని ముద్ర వేసింది. ‘ఖాందాన్’ ‘మాల్గుడి డేస్’ ‘అప్నా ఆస్మాన్’ వంటి దూరదర్శన్ హిందీ సీరియల్స్ ద్వారా ఆయన దేశంలోని ఆబాలగోపాలానికి పరిచితులయ్యారు.ఎన్నో తెలుగు చలన చిత్రాలలో కూడా నటించిన కర్నాడ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సన్నిహితుడే. అయితే తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లోనూ, తను స్క్రిప్టు సమకూర్చిన నాటకాల్లోనూ ఆయన నటించలేదు. అలా నటించకూడదని ఆయనే తనకుతాను ఒక నియమం పెట్టుకుని, కొన్ని విలువల్ని పరిరక్షించారు. ‘టర్నింగ్ పాయిం ట్’ ఇంగ్లీషులో వెలువడ్డ దూరదర్శన్ సైన్స్ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించి విద్యార్థి లోకానికి, పరిశోధక ప్రపంచానికి దగ్గరివాడయ్యారు.
పూనాలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) కు డైరెక్టర్గా పని చేసిన గిరీష్ కర్నాడ్, బాధ్యతాయుతమైన పరిపాలకుడిగా పేరు గడించాను. ఆ రకంగా కళారంగానికి తన సేవలందించాడు.
మోహన్ రాకేశ్, బాదల్ సర్కార్, విజయ్ టెండూల్కర్ల వంటి ప్రయోగాత్మక నాటక ప్రయోక్తల్ని ; సత్యజిత్ రే, మృణాల్ సేన్, శేఖర్ కపూర్ వంటి సినీ దర్శకుల్ని అభిమానించే కర్నాడ్, తను వారి స్థాయిని అందుకోలేక పోయానని అసంతృప్తి ప్రకటించేవారు. అయితే భారతీయ విమర్శకులు, ప్రేక్షకులు మాత్రం ఆయనను ఉన్నతశ్రేణి నాటకకర్తగా, చిత్రదర్శకుడిగా నటుడిగా గుర్తించారు. అభిమానించారు. కర్నాడ్ ముఖ్యంగా తన మీద ఎవరి ప్రభావమూ లేకుండా జాగ్రత్త పడ్డారు. రచనలో, నటనలో, దర్శకత్వంలో ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి నిరంతరం ప్రయత్నించిన కళాజీవి ఆయన! దేశంలో సీనియర్ రచయిత, దర్శకుడు. ఆయన లివింగ్ లెజెండ్.
కెయు పిజి సెట్-2018 ఫలితాల విడుదల
మంత్రి తలసానితో దానం నాగేందర్ కీలక భేటీ
ఫిఫా ప్రపంచకప్: బ్రెజిల్ గ్రాండ్ విక్టరీ |
తాజా వార్తలు
రాష్ట్ర వార్తలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
జాతీయ వార్తలు
అంతర్జాతీయ వార్తలు
రాజన్న సిరిసిల్ల
భద్రాద్రి కొత్తగూడెం
మహబూబ్నగర్
జోగులాంబ గద్వాల్
నాగర్ కర్నూల్
యాదాద్రి భువనగిరి
మల్కాజ్గిరి (మేడ్చల్)
జయశంకర్ భూపాలపల్లి
వరంగల్ రూరల్
లైఫ్ స్టైల్
స్పెషల్ ఆర్టికల్స్
ఆఫ్ బీట్ వీడియోలు
సినిమా వీడియోలు
చిన్న సినిమాలు
ఎ.పి.రాజకీయాలను కేసీఆర్ మార్చబోతున్నారా?
రిటైర్మెంట్ డబ్బు కోసం తండ్రి హత్య
4 సీట్ల కోసం ఢిల్లీలో పొర్లుదండాలు
ఒడిశాలో మరో రూ.3000 కోట్ల పెట్టుబడులు
రెండో పార్టు రిలీజ్ డేట్ మారింది
పెళ్లి ఫోటోలు, వీడియోల రైట్స్కు 18 కోట్లు!
ఎస్సి, ఎస్టి చట్టాలపై అవగాహన అవసరం
కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
అందరి నోటా… జగిత్యాల మాటే
Categories Select Category Default Elections 2018 IPL 2018 secunderabad అంతర్జాతీయ వార్తలు అభిప్రాయ సేకరణ అర్బన్ మ్యూజింగ్స్ ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్ వార్తలు ఆఫ్ బీట్ ఆఫ్ బీట్ వీడియోలు ఆసియా కప్ 2018 ఎడిటోరియల్ కరీంనగర్ కలం కామారెడ్డి కుంచెపోటు కుమ్రం భీం ఆసిఫాబాద్ కెరీర్ ఖమ్మం గాసిప్స్ చిన్న సినిమాలు ఛాంపియన్స్ ట్రోఫీ జగిత్యాల జనగామ జయశంకర్ భూపాలపల్లి జాతీయ వార్తలు జిల్లాలు జోగులాంబ గద్వాల్ టెక్ ట్రెండ్స్ తాజా వార్తలు తీర్పు-2018 నల్లగొండ నవ విజ్ఞానం నాగర్ కర్నూల్ నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి ప్లే గ్రౌండ్ ఫీచర్స్ ఫోటోలు బిజినెస్ భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల మన ఆరోగ్యం మల్కాజ్గిరి (మేడ్చల్) మహబూబాబాద్ మహబూబ్నగర్ మినీ సంగ్రామం మెదక్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల రాష్ట్ర వార్తలు లైఫ్ స్టైల్ వనపర్తి వరంగల్ వరంగల్ రూరల్ వార్తలు వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట సినిమా సినిమా వీడియోలు సూర్యాపేట స్పెషల్ ఆర్టికల్స్ హరివిల్లు హైదరాబాద్ |
భర్తల మార్పిడి 45 ~ Telugu Sex Stories _ Telugu Boothu Kathalu
telugu sex stories ఛీ...అనడం తప్ప మరో మాట నా గొంతులోంచి పెకల్లేదు...‘...మొహమాటపడకు సంధ్యా!...చెప్పు...’ అని ఓ క్షణం ఆగాడు వికాస్, నా రెస్పాన్స్ కోసం...నేనేం మాట్లాడకపోయేసరికి మధువైపు తిరిగి...‘...యార్...కుఛ్ ఔర్ ఛోడ్ తో నహీ దియా మేరే బీవీ!?...(...మా ఆవిడ ఏవన్నా వదిలేసిందా!?...)...’ అన్నాడు...‘...ఆధా సే జ్యాదా ఛోడ్ దీ!...(...సగం పైగా వదిలేసింది!...)...’ అన్నాడు మధు నవ్వుతూ... ‘...తో...తూ సునాదే!...( ఐతే నువ్వు చెప్పు!...) అన్నాడు వికాస్...‘...
,ఇంకో పక్క నా సవతీ( వకుళ) , కళ్లప్పగించి చూస్తున్నారని గుర్తు రావడంతో!....
...కానీ మధు పడనిస్తేనా!...వేళ్ళతో నా తొడల్ని మరింత విడదీసి...చిటికెన వేలితో నా గొల్లిని కెలికేసరికి బొళుక్కున కార్చేసుకుని...‘...చెప్పవేం...’ అని రెట్టిస్తూన్న మధుకి సమాధానం చెప్పడానికి ఓపిక లేక ఊరుకున్నాను...‘...మౌనం అర్థాంగీకారమే!...నువ్వు కానీ మధూ...’అంటూ ప్రోత్సహించాడు వికాస్...ఏమేం వివరాలు చెప్పేస్తాడోరా భగవంతుడా ఈ రంకుమొగుడునా
విచ్చలవిడితనం గురించి!...తన వర్ణనని విని, ఏమనుకుంటాడో నా మొగుడు!...అని మధనపడుతూ...సీట్ మీద వెనక్కి వాలిపోయి...మత్తుగా కళ్ళు మూసుకున్నాను... ‘... క్యా మస్త్ ఛుదాయీ యార్ తేరే బీవీ నే!..(.ఏమి రెచ్చిపోయి దెంగించుకుంది గురూ నీ భార్య!..)...’ అంటూ మొదలెట్టాడు మధు...(...సంభాషణ హిందీ, ఇంగ్లీష్ లతో జరిగినా , వీలైనంత వరకూ కధని తెలుగులోనే రాస్తూంటాను...ఇక పైన )....
‘...ఓ లార్జ్ పెగ్ విస్కీ...దానికి పదిరెట్లు మత్తెక్కించే నీ భార్య అధరామృతం, కడుపులో పడినా...తనకి సేఫ్ పీరియడ్ కాదని
...పొడుగాటి, మెత్తటి,సున్నితమైన వేళ్ళు నా ఒంటిమీది జుత్తులోకి దూరడం, కాసేపు అల్లరి చేసి, పైకి లేవడం...చేస్తున్నాయి...‘...పోన్లే!...కాసేపు వాటిని ఆడుకోనిద్దాం ...అని ఒదిలేసి ,మళ్ళీ కళ్ళు మూసుకున్నాను...ఆ అలుసుతో అవి రెచ్చిపోయి...నా నడుం మీదినుంచి కిందికి జారి...పొత్తికడుపుమీది
జుత్తురింగుల్తో...కాసేపు ఆటాడి...చటుక్కున నా తొడలమధ్యకి దూరిపోయి...ఓ క్షణం అక్కడా...అదేపని!....కాసేపట్లో వీపుమీద ఏవో ములుకులు గుచ్చు కుంటూన్న ఫీలింగ్...చెవుల్లో, మెడమీదా, వెచ్చని ఊపిరి...ముక్కుపుటాల్లో మత్తెక్కించే తియ్యటి వాసన...‘..ఏయ్!....లే !..’...అంది గురూ ఆవిడ, నా వృషణాల్ని గీరి! ...కవ్వించే దాని చేతలకీ...తన గొంతుకలో మత్తైన జీరకి నా మొడ్డ ...టక్...అని నిలబడిపోయింది
గురూ!...’ అంటూ మధు నా చేష్టల్ని,నా మొగుడితో పచ్చిగా వర్ణిస్తూంటే...‘...ఛీ...వాట్ని నేనేం గీరలేదు...’ అన్నాను రోషంగా!
...‘....అబధ్ధాలు చెప్పకు!...నా వల్ల నీకు ఆడపిల్ల పుట్టీగల్దు!...కావలిస్తే చూసుకో!...’ అంటూ జీన్ పాంట్ బెల్ట్ విప్పుకోబోయాడు మధు....నిజంగానే విప్పీసుకుని, నే చేసింది నా మొగుడికి చూపించేస్తాడేమో!...అని
తీర్చుకుందిలే...’ అన్నాడు వికాస్...‘... టెలీపతీ తెలుసనుకుంటా!...థాంక్స్ ఇన్ అడ్వాన్స్ వకూ!...ఇంతకీ ఏం చేశావేంటీ!...’ అని అడిగాడు మధు...‘...ఛీ!...అడగడానికి సిగ్గులేదూ!?’ అంటూ మొగుడ్ని అదిలించి, వికాస్ వైపు ఉరిమి చూసింది వకుళ...‘...పోన్లే...నే చూపించేసి చెప్పనా!?...లేకపోతే చెప్పేసి చూపించనా!...’ అన్నాడు వికాస్...వకుళకి కన్నుగీటి...‘...ఛంపేస్తా ఆ పని చేశావంటే!...’ అని అరిచింది వకుళ కోపం పట్టలేక!...
వంద కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తూన్న కారు స్టీరింగ్ షేక్ అయింది...దాని ఆవేశానికి...
....తర్వాత చెప్తూంది లే...దాన్ని రెచ్చగొట్టకండి...డ్రైవింగ్ లో ఉంది కూడానూ!...అన్నాను మగాళ్లతో, వకుళని సపోర్ట్ చేస్తూ...‘...ఓహో!...అలాగైతే నువ్వు చెప్పు సంధ్యా...ఆ తర్వాత మధు నిన్నేం చేశాడో!...’ అన్నాడు నా మొగుడు...ఏముంది చెప్పడానికీ!...అంటూ తప్పించుకోబోయాను...‘...పోనీ నన్ను చెప్పమంటావా!...’ అన్నాడు మధు...‘...ఛీ...వద్దు...’ అంటూ
అడ్డుపడబోయాను...‘...మన ముందు సిగ్గులొలకబోస్తారుకానీ వాళ్లల్లోవాళ్లుమాత్రం...ఏ రంకుమొగుడిది...ఎంతుందీ...వాడితో ఎలా దెం...గిం...చు...కున్నదీ పూసగుచ్చినట్లు చెప్పుకుంటారీ ఆడాళ్ళు...నువ్వు కానీ!...ఆ తర్వాత నే చెప్తా మీ ఆవిడ ’ అంటూ ప్రోత్సహించాడు... |
‘...అప్పటికింకా నిద్ర మత్తు పూర్తిగా వదల్లేదని చెప్పాగా!...’ అంటూ మొదలెట్టాడు మధు...నాకు కారులోంచి దుమికి పారిపోవాలనిపించిందిఎలాగో కంట్రోల్ చేసుకుని, చెవుల్లో వేళ్ళెట్టుకుని కళ్లు మూసుకున్నాను...అయినా వినపడుతూనే ఉన్నాయ్...మగాళ్ల మాటలు...‘...ఎవర్తో...మాంఛి కసిమీదుంది లంజ...దీన్ని అదర దెంగాలి... అనిపించి, ఒక్క ఊపులో దాన్ని వెలకిలా తోసేసి...మీదెక్కిపోయాగురూ...ఎందుకో!...అది తెగ పెనుగులాడింది...అప్పటిదాకా నన్ను రెచ్చగొట్టి...ఇప్పుడు తప్పించుకుంటుందా!...అనే కచ్చతో...దాని చేతుల్ని తలకట్టువైపు విరగదీసి పట్టుకుని... ముడుచుకోడానికి ట్రై చేస్తూన్న దాని తొడల్ని నా తొడల్తో విడదీసి...కసిగా దిగడిపోయాను ...కెవ్వుమనే ఓ కేక వినిపించింది...ఆ గొంతు పరిచయమైన దానిలా అనిపించినా...ఆ! ఎవర్తో కసిమీదున్న లంజేమోలే!...అనుకుని...ఇంకా బైటున్న నా మొడ్డ భాగాన్ని బలంగా లోపలికి గెంటేసరికి...‘...ఇస్స్...చంపేశావ్ మధూ!...’
మరిన్ని పాపులర్ కథలు ఎపిసోడ్ ల విధం గా
పెళ్లి అయిన రమ్య
అమ్మా….!(తెలుగు కామిక్స్)
ఇది నా మొదటి కథ
ఆఫీస్ బాస్ తో
మాహి (రే) …మరిది
అమ్మా-నీ పొదుగు
జయమ్మకథ (అమ్మ-కూతురు-కొడుకుల రంకు)
నా బుజ్జి చెల్లెలు
...‘...అంటే నా భార్యని రేప్ చేశావన్నమాట!...’ అన్నాడు నామొగుడు...తెచ్చిపెట్టుకున్న కోపంతో!...‘...నిద్ర మత్తులో తెలీలేదు గురూ!...’ అని వికాస్ తో చెప్పి...‘...కదా సంధ్యా!...’ అంటూ నన్నూ సాక్ష్యం పలకమని
బ్రతిమాలాడు...మగాళ్ళ నాటకాలు వినేసరికి నాకూ మజాగా అనిపించి...‘...అవును వికాస్, మధు నన్నేం రేప్ చెయ్యలేదులే!... అన్నాను, చిరునవ్వుతో నా మొగుడి వైపు చూస్తూ!...‘...మరైతే కెవ్వుమని ఎందుకరిచావ్!...’ అన్నాడు వికాస్ వేడిగా...దాంతో తను అప్పడికీ డ్రామా ఆపట్లేదని గ్రహించి...‘...పశువులా మీదడిపోయి...ఎద్దులా దిగడిపోతే...మొర్రో మని మొత్తుకోనేంటీ!...’ అన్నాను ...నేనూ నా పాత్రని పోషిస్తూ!
‘...కానీ వికాస్, ఈ మాట మాత్రం నిజం...సంధ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్ ఆ గెంటుకి...సారీ చెప్పుకున్నాననుకో!... బహుశా తన పూరెమ్మలు వకుళ వాటికంటే బాగా బిగువనుకుంటా!...’ అంటూ నన్ను కాంప్లిమెంట్ చేసేసరికి...‘...పొరిగింటి పుల్లకూర...’ అంది వకుళ ...ఎర్రగా కందిపోయిన మొహంతో తన మొగుడివైపు కొరకొరా చూస్తూ!...‘...నిజం వకూ!...ఆ గెంటుకి వెంటనే ఎగ జిమ్మేసినా,
ఆ తర్వాత పోటు పోటు కీ , చెమ్మ ఊరిపోయినా, మరో పది పోట్లదాకా నా మొడ్డని విడిచి పెట్టలేదంటే నమ్ము వకూ నీ ఫ్రెండ్
పూరెమ్మలు!...’ అని దానితో చెప్పి...‘...సారీ గురూ!...ఆ ఉద్రేకంలో మీ ఆవిడని కసిగా అనుభవించి...తను...వద్దు, వద్దు...బయటికి తీసేయ్...అంటూ విలవిల్లాడుతున్నా వినకుండా...కొసకంటా తన పూకు లోపలికి దింపి కార్చేసుకున్నాగురూ!...ఇద్దరం రెచ్చిపోయున్నామేమో!...బెడ్ షీటంతా తడి తడి...’ అన్నాడు మధు... కింది చూపులు చూస్తూ!
...వకుళ థంబ్స్ అప్ కి నేనూ అలాగే బదులు చెప్తూ, ఓర కంట నా మొగుడివైపు చూశాను...తన రియాక్షన్ ఎలా ఉంటుందో! అని!...
మా యొక్క పాపులర్ తెలుగు వెబ్సైట్లు |
తాజా వార్తలు
ఫీచర్ న్యూస్
మూవీ రివ్యూస్
నేను నా కుటుంబం అంటున్న వినయ విధేయ రామ..
నాని సినిమాలో ఆ ఐదుగురు ఎవరు..?
అంతరిక్షం ట్రైలర్ టాక్.. అహో అద్భుతం
బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు.. నాగబాబు సంచలనం..
ఎన్టీఆర్ బయోపిక్.. క్రిష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా..?
రివ్యూ: టాక్సీవాలా
సర్కార్ సినిమా రివ్యూ
రివ్యూ: సవ్యసాచి
నయనతార.. చిరంజీవితో వన్స్ మోర్..
Home Telugu అప్పుడే విజయ్ నోటా ట్రైలర్ విడుదల..
అప్పుడే విజయ్ నోటా ట్రైలర్ విడుదల..
సత్యరాజ్, నాజర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న నోటా చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థియెట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 6.. సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా తప్పకుండా తన కెరీర్ ని మరో మలుపు తిప్పుతుందని భావిస్తున్నాడు విజయ్.
Previous articleఎన్టీఆర్ షూటింగ్ కు వచ్చాడు.. ఇదిగో సాక్ష్యం..!
Next articleనిధి అగర్వాల్ కు అప్పుడే ఫిల్మ్ ఫేర్..!
విజయ్ దేవరకొండ కావాలంటున్న ఝాన్వీకపూర్..
ప్రియుడి కోసం నయన్ భారీ స్కెచ్
గోదావరి సాక్షి ఆన్ లైన్
గోదావరి సాక్షి e పేపర్
Home గోదావరి సాక్షి ఆన్ లైన్ అభివృద్ధి విషయాల్లో రాజకీయాలా ?
42 వ డివిజన్ జన్మభూమిలో గుడా చైర్మన్ ధ్వజం
ఎట్టకేలకు మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Previous articleపెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి గాయాలకు ప్రభుత్వ ఖర్చు పెరుగుదలే చికిత్స (శనివారం నవీనమ్)
Next articleఅనుమానాలుంటే నివృత్తి చేస్తాం
27 నుంచి జిల్లా బ్యాట్మింటన్ టోర్నమెంట్
ఆ మాటల్లో కుట్ర కోణం ఉంది
కాంగ్రెస్కు దుర్గేష్ గుడ్బై ?
గోదావరి సాక్షి ఆన్ లైన్1722
గోదావరి సాక్షి e పేపర్176
గోదావరి సాక్షి ఆన్ లైన్
గోదావరి సాక్షి e పేపర్
Home గోదావరి సాక్షి ఆన్ లైన్ గుడాకు రూపురేఖలు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాజమహేంద్రవరం, నవంబర్ 3 : గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణీకరణను వేగవంతం చేసేందుకు ఉద్ధేశించిన ఈ అథారిటీకి ఈ జీఓ ద్వారా ప్రభుత్వం ఓ రూపం ఇచ్చింది. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలను కలుపుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ….పట్టణ,గ్రామీణ ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గుడా ఏర్పాటు చేసింది.గుడా పరిధిలోకి కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లతో పాటు పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘాలతో పాటు గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయితీలు, జిల్లాలోని 17 మండలాల్లోని 190 గ్రామాలు ఈ గుడా పరిధిలోకి వచ్చాయి. దాదాపు 1200 చదరపు కిలోమీటర్ల పరిధిలో
విస్తరించి ఉన్న గుడా పరిధిలో పట్టణ జనాభా 8.77 లక్ష లు, గ్రామీణ జనాభా 8.77 లక్షలు ఉన్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా ఆయా పట్టణ, గ్రామాల ప్రజలు తెలియజేయవచ్చు. వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. కాగా గుడా కాకినాడ ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది.
Next articleవైఎస్సార్ కాంగ్రెస్లోకి వలసలు
డా. రామారెడ్డికి మరో డిగ్రీ వచ్చింది
మీ సహకారం…ఉత్తమ ర్యాంకుకు శ్రీకారం
నిజాలు పంచుకోవడానికి అభ్యంతరాలు ఎందుకు ?
7న వైశ్యాహాస్టల్ ఆధ్వర్యాన స్టార్ నైట్
గోదావరి సాక్షి ఆన్ లైన్2023
గోదావరి సాక్షి e పేపర్176 |
720 HD వీడియో
అత్యంత ప్రజాదరణ
ఈత దుస్తులతో ఉండటం
ఉన్నత మడమల్లో
ఎంపిక మహిళల
ఒకే అమ్మాయి తో చాలా బాయ్స్
కళ్ళు ఆపరేటర్లు
కిరణాలు వీర్య ద్రవము
చాలా మంధితో ఒకే సమయంలో సెక్స్
జర్మన్ పోర్న్
దాచిన కెమెరా
ద్వి లింగాత్మకమైన
భారీ రొమ్ము
మహిళలు పరిపక్వ
ముధీరిన సెక్స్
రష్యన్ పోర్న్
రాగి జుట్టు
లోతైన గొంతులు
శృంగార బ్లోన్దేస్
సూచనలను చేతితో అబ్బాయికి హస్త ప్రయోగం చేయడం
సెక్స్, మేజోళ్ళు
అన్ని కెటగిరీలు
తేదీ అభిప్రాయాలు వ్యవధి
19 ఏళ్ల పలుచన రష్యన్ టీన్ లిసా's first porn షూట్
ఇటువంటి ఒక చిన్న శరీరం ఇబ్బంది పెట్టాడు గెట్స్ ఒక Strapon తో
చెడు డ్రాగన్ - అధికారం ఉపయోగించి బొమ్మలు
Hotel పలుచన సన్నని సన్నని నల్లటి జుట్టు గల స్త్రీని పెద్ద ఆత్మవిశ్వాసం సవారీలు
డొమినికన్ రాక్షస మొడ్డ, macana వ్యక్తి Fucks సన్నని సన్నని స్త్రీ పూకు Porcia
హైర్ యొక్క గేమ్ నటి లేదు పోర్న్
చాలా యువకులు Fucks పలుచన పరిపక్వ
STP శృంగారమైన సోదరి అవసరం ఫక్ !
ఎర్ర గులాబీ రంగు -- IFF
రెండు సన్నని సన్నని నల్లటి జుట్టు గల స్త్రీని అంగ వేళ్లు మరియు పుస్సీ licking
కొద్దిగా అమ్మాయి అనియంత్ర భావప్రాప్తి
చెడు డ్రాగన్ - పెద్ధ రొమ్ములు కలధి యువ ఇష్టపడ్డారు వాటిని పెద్ద మరియు లోతైన
పాత మనిషి buttfucks బయట చాలా ఇంద్రియాలకు సంబంధించిన అమ్మాయి యువ
పెద్ధ కాయలు క్రిస్టీన్ షవర్ లో బీచ్
పారదర్శక అందమైన గులాబీ రంగు డ్యాన్స్
ధెంగడమ్ ఒక వేశ్య శృంగారమైన - ఇంట్లో తయారు
పలుచన చాలా ఇంద్రియాలకు సంబంధించిన అమ్మాయి పరిపక్వ ఆహార శృంగారమైన వంటగది లో
STP7 తల్లి పంపుతుంది. వాటిని కుటుంబ ఫక్ night !
Copyrights © 2013-2018 - ఎంపిక పోర్న్ lenkino.mobi
18 సంవత్సరాల
Filmed on వెబ్ కెమెరా
అబ్బాయి నోట్లో పూకు అమ్మాయి నోట్లో
అమ్మాయిలు ఒకటి రకం గట్టి టైట్స్
ఉన్నత మడమల్లో
ఒకే అమ్మాయి తో చాలా బాయ్స్ సెక్స్
జర్మన్ పోర్న్
నోటి ధ్వరా నాకు
పచ్చబొట్టు పొడిచే
ఫ్రెంచ్ పోర్న్
భారీ రొమ్ము
మహిళలు పరిపక్వ
మహిళా అధికారం
యంత్రాలు కోసం సెక్స్
రష్యన్ పోర్న్
రాగి జుట్టు
లోతైన గొంతులు
వయోజన బొమ్మలు
శృంగార బ్లోన్దేస్
సెక్స్, మేజోళ్ళు
హార్డ్ పోర్న్
అన్ని కెటగిరీలు
ఈ శృంగార వీడియో – 720 HD వీడియో భారీ రొమ్ము పరిపక్వ జర్మన్ పోర్న్
భాగస్వామ్యం, సామాజిక నెట్వర్క్లు
అభిప్రాయాలు 20
క్లిక్ లోడ్ వీడియో
లో డౌన్లోడ్ .mp4
వీడియో పని లేదు
లో ఈ క్లిప్ జర్మన్ పోర్న్, పరిపక్వ, 720 HD వీడియో, భారీ రొమ్ము మరియు R. V.-KOMM zu మామా Junge PK3 watch and download in HD నాణ్యత కోసం ఉచిత
చార్లెస్ వెంట వచ్చిన పాప్ మరియు ఇబ్బంది పెట్టాడు గెట్స్!
ప్రముఖ వీడియో
కొంటెచేష్టలు జిప్సీ Foresees పీల్చటం మరియు ఫకింగ్
మందపాటి మరియు సన్నని టీనేజ్ పాత పురుషులు
ప్రేమ స్పర్మ్ పూకు లో వధలడమ్ క్రేజీ గురువు కాబట్టి Horny she does కాస్టింగ్
అందమైన గాడిద నడక
నల్లటి జుట్టు గల స్త్రీని తడి పూకు ప్లే
హాట్ milf డాక్టర్ పరిష్కారాలను తన మొడ్డ
Bastinado మరియు అభిలాషి బానిసత్వం ఆధిపత్యాన్ని అణచివేత మరియు ప్రైవేట్ చెరసాల బానిస అమ్మాయి లెక్స్
తొలి కొత్త బొమ్మ!
అధిక Tube Socks చాలా హోర్నీ అమ్మాయి జిన్క్స్ మేజ్
Copyrights © 2013-2018 - ఎంపిక పోర్న్ lenkino.mobi
మీకు మలబద్దకం సమస్య, అయితే ఇవి రోజూ తినండి – Telugu Nestam
మీకు మలబద్దకం సమస్య, అయితే ఇవి రోజూ తినండి
అనేక అంశాల కారణంగా చాలా మందికి నేటి తరుణంలో మలబద్దకం వస్తున్నది. దీని వల్ల గంటల తరబడి బాత్ రూంలో కుస్తీలు పడాల్సి వస్తున్నది. అయినప్పటికీ విరేచనం సుఖంగా అవుతుందా..? అంటే.. కావడం లేదు. దీంతో రోజంతా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. అందుకే మీకు ఈ సమస్య నుంచి విముక్తి కలగాలంటే రోజూ ఈ పండ్లు తింటే చాలు.
4. ఓట్స్ : రోజుకు రెండు కప్పుల ఓట్స్ తినడం అలవాటు చేసుకున్నా చాలు. దాంతో 4 గ్రాముల వరకు ఫైబర్ అందుతుంది. అది మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.
Previous article షుగర్, గుండె జబ్బులకు ఒక్క మందుతో చెక్
Next article టాయిలెట్లలో కూడా సీసీటీవీ కెమెరాలు
నిద్రలేమి సమస్యా, అయితే ఇలా చేస్తే మీరు హాయిగా నిద్రపోతారు
వెన్నునొప్పికి ఆరోగ్య చిట్కాలు
మైదా పిండి మన శరీరానికి ఎంత అపాయమో తెలుసా..
ఒత్తైన, దృఢమైన జుట్టు కోసం ఈ చిట్కాలు
డేరా బాబా ఎంత నీచుడో తెలుసా..!
అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే సినిమా కష్టాలు
సింగర్ సునీత సంచలన నిర్ణయం |
అక్కయ్య డ్రెస్ మార్చుకోడం చూస్తున్నాను _ Telugu sex stories _ Telugusexstories _ Telugu sex _
తెలుగు సెక్స్ కథలు
లోపల ఏమో జరుగుతూ ఉందని అక్కయ్యకు అర్ధం అయింది. కాని లోపల రాజా గాడు వాడి చెల్లిని దెంగు తున్నాడు అని మాత్రం అక్కయ్యకు తెలియదు. “ఏదీ నన్ను కోదనీరా” అంటూ అక్కయ్య నన్ను పక్కకు తోసి తను కిటికీ సందులో గుండా లోపలకు చూసింది. ఒక్క సారి షాక్ అయింది. మా అక్కయ్య బుగ్గలు ఎరుపెక్కాయి. నా వంక ఒక సారి సురా సురా చూసింది ” ఎరా వాళ్ళు ఇద్దరూ అన్నా చెల్లి కదూ” అంది. “అవునే ఆ అమ్మాయి రాజా గాడి చెల్లెలు.” అన్నాను “అన్నా చెల్లెలు ఇదేమ పొయ్యే కాలం” అంటూ చరా చరా అక్కడి నుండి ఎల్లి పోయింది. నాకు ఫ్రీ గా వస్తున్నా బ్లూ ఫిలిం వదిలి పెట్టడానికి బుద్ధి కాలేదు. మరలా లోపలకు చూచాను. ఇప్పుడు అన్నా చెల్లికి ఒంటి మీద బట్టలు లేవు. రాజా గాడి చెల్లెలు అన్నయ్య మొడ్డ కేఉతో ఉంది. వాడేమో తన రెండు చేతులతో వాడి చెల్లి సళ్ళు పిసుకుతున్నాడు.
నాకు ఇంకా తట్టుకోవడం వాళ్ళ కాలేదు. నేరుగా ఇంటికి వచ్చాను. అక్కయ్య ఎక్కడ ఉందా అని చూచాను. అది తన రూం లో డోర్ పెట్టుకోనిపడుకొని ఉంది. మా అక్కను ఇప్పుడు కదిలిస్తే మొడ్డ విరగ తంతుంది అనుకున్నాను. సాయంత్రం దాకా మాట్లాడ లేదు. సాయంత్రం అమ్మ మా ఇద్దరికీ టీ ఇచ్చింది. టీ తాగుతూ “అది కాదు akkaa. అలా చేసుకోడం వాళ్లకు మామూలే. ఇద్దరికీ ఇష్టం అయింది చేసుకుంటున్నారు. మనకెందుకు సేపు. నువ్వు రాజా గురించి అమ్మతో చెప్పొద్దు. చెబితే వాడిని గుమ్మం తొక్క నివ్వదు అమ్మ.” అన్నాను. “అది కాదురా నేను ఈ విషయం అమ్మకు సెబుదాము అనుకొంటున్నాను. ఆ వెధవ ను కొంపలోకి రానివ్వకు. దరిద్రపు వెధవ.” అని తిట్టింది కసిగా అక్కయ్య. “అది కాదె” అని ఏదో అనబోయాను. “ఏది కాదురా వాళ్ళు ఇద్దరో అన్నా చెల్లెలు అలా చేసుకోడం తప్పు కదా. అవ్వ. అది వాడి దాన్ని నోట్లో పెట్టుకొందిరా పాడు. ” అంది అక్కయ్య. “అది కాదె నువ్వు అమ్మకు చెబితే మీ ఇద్దరికీ ఈ విషయం ఎలా తెలిసింది అని అడిగితె నువ్వు నేను కలిసి కిటికీ లో నుండి తొంగి చూసాము అని చెప్పాలి కదా. అది ఎలాగా. అమ్మ మన ఇద్దరినీ కూడా అలా చూసినందుకు
తిడుతుంది. కాబట్టి ఏమీ చెప్పకు ” అన్నాను. అక్కయ్య ఆలోచనలో పడింది. సరేలే వాళ్ళ తిప్పలు వాళ్ళవి. నేను చెప్పనులే.” అంది అక్కయ్య. నేను అమ్మయ్య అనుకున్నాను.
నేను ముందుకు ఒంగి అక్కయ్య పూకు మీద ఒక ముద్దు పెట్టాను. అక్కయ్య పూకు పెదాలు విడదీసి నా నాలుక అక్కయ్య పూకులో దోపాను. అక్కయ్య తన చేతిని కిందికి పోనిచ్సినా మొడ్డను గట్టిగా పట్టుకుంది. కిందికి లాగింది. నాకు అక్కయ్యకు ఏమే కావాలో అర్ధం అయింది. నేను అక్కయ్య పూకు మీద మొహం పెట్టి నా మొడ్డను అక్కయ్య నోటికి అందించాను. ఇప్పుడు అక్క నేను 69 పొజిషన్ లో ఉన్నాము. అలా అర గంట సేపు దాని పూకు నేను నా మొడ్డ అది చీకడం నాకడం చేసుకున్నాము. ఒకరి నోట్లో ఒకరం కార్సుకున్నాము. అక్కయ్య లేచి కూర్చుని.నన్ను చూసి నవ్వింది.ఒరేయి నీకు నన్ను దేన్గాలని కోరిక ఎప్పుడు పుట్టిన్దిరా అంది నా బుగ్గలు నిమురుతూ. ఏమీ లేదక్కా ఆరా జా గాడు వాడి చెల్లెలు దేన్గిన్సుకోడం చూసి నిన్ను దేన్గితే తప్పు లేదు అనిపించింది అందుకే నీ మీద కోరిక పెంచుకున్నాను. నా అదృష్టం కొద్దీ నువ్వు ఇవ్వాళ వాళ్ళ దెంగులాట చూసావు.
నీ కుట్ట నాకు దొరికింది అన్నాను అమ్మయ్య సళ్ళు నిమురుతూ. అవునురా నాకూ నీ మొడ్డ దొరకడం నా లక్. అంటూ కిందికి ఒంగి నా మొడ్డను చేతిలోకి తీసుకొని ఆడిస్తూ నా మొడ్డ పొడుగునా ముద్దులు పెట్టింది అక్క. ఒరేయి తమ్ముడూ నీ మొడ్డ నా కుట్టలో దోపి దెంగారా. పూకంతా జిల గా ఉంది. అంది అక్కయ్య నన్ను తన మీదికి లాక్కుంటూ. అక్కా అక్కా నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా. నీకు కడుపు వస్తుందేమో నే అక్కా అన్నాను. నీ మొహం ఈ కాలం అమ్మాయిలకు ఆ మాత్రం తెలీదట్రా. మా అమ్మాయిల వద్ద ఎప్పుడూ కడుపు రాకుండా వేసుకొని టాబ్లెట్స్ రెడీ గా ఉంటాయి. ఎం పరవా లేదులే.లేక పొతే కండోం వేసుకొని దెంగు. అయినా కండోం వేసుకొని దేంగితే దెంగి నట్టు ఉండదు రా . ఏదో వంకాయ పూకులో దోపుకున్నట్టు ఉంటుంది అంది అక్కయ. అమ్మ నీ యమ్మ నీకు ఎన్ని విషయాలు తెలుసు అక్కా అనుకున్నాను.
ఇంతలో ఏదో సౌండ్ అయింది. నేను అక్కయ్య వెనక్కు తిరిగి చూసాము. మా అమ్మ ఒక చేత్తో గుమ్మం పట్టుకొని మరొక చేత్తో తన తొడల మధ్య చీరను ఒత్తుకుంటూ మా ఇద్దరినీ చూస్తూ ఉంది. అమ్మ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అప్పుడు ఏమయిందో మరొక సారి చెబుతాను.
లావణ్య- లంజాయణం_Part 8_ Telugu Boothu Kathalu 2,985 views |
మొత్తం ఉన్నవి నలభై ఎనిమిది స్తొథ్రాలు. ఇందులో మధ్య నున్న ఇరవై నాలుగవ స్తోత్రం నాకు అనిపించిన హైలైట్ !
జిలేబీగారూ, బాగుందండి. కాని ఒక చిన్న సందేహమండీ.
యాదృచ్చికం గా ఆ భక్తామర్ చదవడం జరిగింది . అంతకు మించి నాకూ తెలియదు !
నా వరకు అనిపించింది ఏమిటంటే , జైన్ సమయానికి (ఐదు వందల బీ సి కి ) ఈ స్తోత్ర మాల రచించిన సమయానికి మధ్య వెయ్యిన్ని ఐదు వందల సంవత్సరాల కాల అవధి ! మధ్య లో ఆది శంకరుల వారూ దేశం లో తమ ముద్ర వేసేరు ! సో, ఈ స్తోత్ర కర్త వారి కాలానికి అనుగుణం గా జైను మతాన్ని పాటించేరేమో మరి !
హరి బాబు గారు,
శ్యామలీయం గారు ఇది తొలి తీర్థంకరుడైన ఋషభదేవుని స్తుతి. ఆయననే ఆదినాథుడు అంటారు. ఈయన అయోధ్యను పాలించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. నాభి కుమారుడైన ఈ ఋషభుని కుమారుడే భరతుడు. ఆతని పేరిటే మనదేశం భారతదేశమైంది. ఈయన ప్రస్తావన స్కాంద, భాగవత పురాణాల్లో ఉంది. ఈ ఋషభుడు విష్ణు అవతారంగా చెప్పబడ్డాడు. (భాగ. 1-3-13) . ఈయన మానవులకు వ్యవసాయం, వంట, పశుపాలన, కవిత్వం, చిత్రలేఖనం వంటివి నేర్పాడని, 72 శాస్త్రాలకు మూలపురుషుడని జైనులు భావిస్తారు. వివాహ వ్యవస్థను, అంత్యక్రియల వ్యవస్థను ఈయనే ఏర్పరచాడని వారు భావిస్తారు. ఈయన గురించి బౌద్ధ గ్రంథాలలో సైతం ప్రస్తావించబడింది.
మర్చిపోయా.. ఈ స్తోత్రానికి ఆదినాథ స్తోత్రం అని కూడా పేరు.
23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని కాలం వరకు హైందవానికి, ఆర్హత ధర్మానికి పెద్ద తేడా లేదు. వేదప్రమాణ్య విషయంలో తప్ప. 24వ తీర్థకరుడైన మహావీరుని కాలం నుంచే అవి వేరువేరైనాయి. మహావీరుడు తనకు ముందున్న తీర్థంకరుల కన్నా భిన్నమైన దర్శనాన్ని చెప్పాడు. అప్పటి నుంచి ఆర్హత ధర్మం జైనమతంగా మారింది. ఇది అంతకుముందున్న ఆర్హత ధర్మం కన్నా చాలా క్లిష్టమైన నియమాలతో కూడుకున్నది.
పూర్ణ ప్రజ్ఞ్జా భారతి గారు,
హర హర మహాదేవ!
హరిబాబు గారు,
నా నేతృత్వంలో హిందీ సాహిత్య్ కే వికాస్ మే జైన్ సాహిత్యకారోం కా యోగదాన్ అనే అంశంపైన పిహెచ్.డి. పరిశేోధన జరిగింది. అది చేసింది ఒక జైన పరిశోధకుడు. ఆ క్రమంలో నేను చాలా జైనధార్మిక గ్రంథాలను చదవడం జరిగింది. అలాగే ఆ పరిశోధన సాగిన నాలుగేళ్లలో నేను నాలుగు జైన గ్రంథాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. వాటిని చూసి ఒక జైన ధార్మిక సంస్థ దాదాపు 250 జైనగ్రంధాలను తెలుగులోకి అనువదించే జీవితకాల ప్రాజెక్టు నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టే ఆ సమాధానం చెప్పగలిగాను.
హింసాన్ దూరయతి ఇతి హిందూ అనే నిర్వచనం ప్రకారమైతే ఇది తప్పు కాదని నా అభిప్రాయం. తప్పంటారా?
పూర్ణ ప్రజ్ఞాభారతి గారు,
మానస 'రోవర్' !
ప్రేమ సూత్రం !
స్వచ్చ అభియాన్ కి చీపురు తో స్వాగతం !
అయ్యరు గారి తో కాఫీ విత్ జిలేబి !
సమస్య - 2735 - కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... "జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్" (లేదా...) "పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే" (ఈరోజు నా పుట్టినరోజ...
శర్మ కాలక్షేపంకబుర్లు-శిఖండి-2 - https://kastephale.wordpress.com/2018/07/13/శర్మ-కాలక్షేపంకబుర్లు-శి/ తరవాత… అంబ-ప్రేమ భీష్ముని మాట నా తండ్రి శంతన మహారాజుకి సత్యవతీ దేవికి వివాహం జరిపించా...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం ! - Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి ! - శర్మ కాలక్షేపం కబుర్లు Posted on సెప్టెంబర్ 24, 2011 *పిల్లలూ దయచూపండి* తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్...
మిస్టర్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!! - "ప్రధాన మంత్రిని అర్నబ్ గోస్వామి చేసిన ఇంటర్వ్యూ చూశావా?" అడిగాడు నా స్నేహితుడు. "చూళ్ళేదు." అన్నాను. "అదృష్టవంతుడివి. నాకా ఇంటర్వ్యూ ఉప్మా లేని పెసరట...
రావిశాస్త్రి చేసిన మేలు - "నువ్వు కథలేమన్నా రాశావా?" "లేదు." "రాయొచ్చుగా?" నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత... |
తెలుగుదేశం నుంచి విడిపోయిన తర్వాత బిజెపి మొదటి సారిగా పెద్ద ఎత్తున దర్నా కార్యక్రమం నిర్వహించింది. పా్ర్టీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆద్వర్యంలో ఈ ధర్నా జరిగింది.ఎపి ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని, బిజెపి నేతలపై దాడులు చేస్తున్నారని ఈ సందర్బంగా కన్నా ఆరోపించారు.తెలుగుదేశం నేతలు ,మంత్రులు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, పోలీసులను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి తన ప్రత్యర్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని కన్నా ఆరోపించారు. టీడీపీలో చేరకపోతే కేసులు బెడతామంటూ పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.పోలీసులు దమన కాండ సాగిస్తున్నారని, అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖాకీ డ్రెస్ వేసుకొని పచ్చ జెండా కింద పని చేస్తున్నారంటూ, వారు ప్రజలు ఇచ్చే డబ్బుతో జీతాలు తీసుకుంటున్నామని అనుకోవడం లేదని ఆయన అన్నారు.అమిత్ షాపై జరిగిన దాడి చంద్రబాబుకు తెలిసే జరిగిందని కన్నా విమర్శించారు.
* లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
* టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
* జడ్జి రాజీనామా , ఉపసంహరణ
* ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
* కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
* కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
* రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
* కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
* చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
* ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
* ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా |
ఇప్పుడు మనం దాగుడు మూతలాడదాం. నీవు నా మనసులో దాగుంటే తెలుసుకోవడం కష్టం కాదు. కానీ నీవు నీలోనే దాగుంటే, ఎవరయినా నీ గురించి ప్రయత్నించడం దండగ. ఒక ఆడమనిషి తన ముఖాన్ని చిరునవ్వుతో కప్పుకో గలదు.
నేను నడిచే అందరితో కలిసి నడుస్తాను. నడిచే ఊరేగింపును ఊరికే చూస్తూ మాత్రం నిలబడలేను.
నీకు సేవలందించిన వానికి బంగారం కన్నా ఎక్కువే బాకీ పడిపోతావు. అతనికి నీ మనసయినా ఇవ్వు, లేదంటే అతనికి సేవ చెయ్యి.
లేదు, మన బతుకు దండగ కానే కాదు. మన ఎముకలతో గోపురాలే కట్టినారుగదా.
భూమి ఆకాశం మీద రాసే కవితలే చెట్లు. మనం వాటిని పడగొట్టి కాయితం తయారు చేసుకుంటాం. మన రిక్తతను రాసుకుంటాం.
నీవు రాయాలనుకుంటే (ఎందుకు రాయాలో దేవుడే ఎరుగును) నీకు విజ్ఞానం, కళ, సంగీతం తెలిసి ఉండాలి. మాటలలోని సంగీతం, కళ లేకుండా ఉండడమనే కళ, నీ చదువరులను ప్రేమించడమనే ఇంద్రజాలం నీకు తెలిసి ఉండాలి.
వారు తమ కలాలను మన మనసుల్లో ముంచి, ప్రేరణ పొందామనుకుంటారు.
ఒక చెట్టు గనుక తన ఆత్మకథ రాయగలిగితే, అది ఒక జాతి చరిత్ర కన్నా వేరుగా ఉండదు.
కవిత రాయడంలో ఉన్న శక్తి, రాయబడని కవితలోని ఆనందాలలో ఏది ఎంచుకుంటావంటే నేను ఆనందం కావాలంటాను. ఆదే మంచి కవిత.
కానీ నీవూ నా పక్కనుండే వాళ్లందరూ, నా ఎంపిక బాగుండదని ఒప్పుకుంటారు.
కవితంటే భావాల ప్రకటన కాదు. అది రక్తం కారే గాయం నుంచి, లేదంటే చిరునవ్వే నోటినుంచి పుట్టే పాట.
మాటలు కాలాతీతమయినవి. ఆ సంగతి తెలుసుకుని మాత్రమే వాటిని వాడుకోవాలి.
కవి అంటే రాజ్యం పోగొట్టుకున్న రాజు. అతను తన నగరు కాలిన బూడిదలో కూచుని, అందులోనుంచి ఒక రూపం సిద్ధం చేయాలని ప్రయత్నిస్తుంటాడు.
కవిత అంటే సంతోషం, బాధ, ఆశ్చర్యాల కలగలుపు. కొంచెం నిఘంటువు కూడా ఉంటుందందులో.
నీవు చచ్చేదాకా నీ విలువ మాకు తెలియదు – అన్నాను నేనొక కవితో.
అతనన్నాడుగదా – అవును, మృత్యువు అన్నింటినీ బయట పెడుతుంది. నిజంగా నీకు నా విలువ తెలిస్తే, నా నాలుక మీదకన్నా మనసులో, నా చేతిలో కన్నా కోరికలో ఎక్కువ సంగతి ఉందని అర్థం.
నీవు అందం గురించి గానం చేస్తే, అది నీ మనసనే ఒంటరి ఎడారిలో నయినా నీకు శ్రోతలుంటారు.
మనం గనుక మనిషి మనసుకు ఆనందం కలిగించ్, అదే సమయంలో అతని మెదడులో గీతాలు పాడగలిగితే,
ప్రేరణ ఎప్పుడూ పాడుతుంది. ప్రేరణ ఏనాడూ వివరించదు.
మన నిశ్శబ్దాలను పాడ గలిగిన వాడే గొప్ప గాయకుడు.
తెలివంటే, నెమ్మదిగా వచ్చే వసంతానికి ముందు రాబిన్ పాడే పాట తప్ప మరోటి కాదు.
ఒక పిచ్చి మనిషి నీకూ నాకంటే తక్కువ పాటగాడేమీ కాదు. అతని వాయిద్యం కొంచెం శృతి తప్పి ఉంటుందంతే.
తల్లి మనసులో నిశ్శబ్దంగా ఉండే గీతం, బిడ్డ పెదవుల మీద పలుకుతుంది.
నేను నా మరో వ్యక్తిత్వపు అభిప్రాయాలతో ఏనాడూ పూర్తిగా అంగీకరించలేదు. అసలు నిజం మా యిద్దరి మధ్యనే ఉంటుంది.
నీ మరో వ్యక్తిత్వం నిన్ను చూచి ఎప్పుడూ బాధ పడుతుంది. కానీ దుఃఖమే దానికి బలం. కనుక ఫరవా లేదు.
ఎవరి ఆత్మలు నిదురించి ఉన్నాయో, ఎవరి శరీరాలు శతి తప్పి ఉన్నాయో, వారి మెదళ్లలో తప్ప, ఆత్మకు శరీరానికి మధ్య పోరాటం లేనే లేదు.
నీవు జీవితపు హృదయంలోకి చేరిన తర్వాత, అన్నింటిలోనూ అందాన్ని చూడగలుగుతావు. అందాన్ని చూడలేని ఆకళ్లలో కూడా.
మనం అందాన్ని కనుగొనడానికే బతికి ఉంటాం. మిగతాదంతా ఒక రకమయిన నిరీక్షణ.
ఒక విత్తనం నాటితే, భూమి నీకొక పువ్వునిస్తుంది. ఆకాశమంత ఎత్తు కలలు గను, నీ ప్రేయసి నీకందుతుంది.
ఇప్పుడు నీవు దేవదూతను కలవడానికి నరకం ద్వారా నడవనవసరం లేదు.
చాలా మంది ఆడవాళ్లు మగవారి మనసులను అరువు తీసుకుంటారు. కొందరు మాత్రమే దాన్ని స్వంతం చేసుకో గలరు.
ఒక పురుషుని చెయ్యి ఒక స్త్రీ చేతిని తాకితే, వారిద్దరూ అనంత హృదయాన్ని అందుకుంటారు.
ఇద్దరు ప్రేమికుల మధ్యనుండే తెరయే ప్రేమ.
ప్రతి మనిషి ఇద్దరాడవాళ్లను ప్రేమిస్తాడు. ఒకరు అతని ఊహలో పుడతారు, మరొకరు ఇంకా పుట్టి ఉండరు.
ఆడవాళ్ల చిన్న చిన్న తప్పులను క్షమించలేని మగవారు, వారి గొప్ప గుణాలను గుర్తించలేరు.
ప్రతి నిత్యం కొత్తదనం పొందని ప్రేమ అలవాటు అవుతుంది. అది బానిసత్వంగా మారుతుంది. |
22న ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి - YSR - YS Jagan - YSR Congress fans
Home » » 22న ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి
22న ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో యువభేరి జరగనున్నట్లు కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం శుక్రవారం వెల్లడించారు. యువభేరి ఏర్పాట్లపై నియోజకవర్గాల కన్వీనర్లతో ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, పార్టీ నేతలు ఆళ్ల నాని తదితరులు చర్చించారు.
అనంతరం పిల్లి సుభాష్ చంద్రబాబు, ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు ...బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టారన్నారు. కేంద్ర సాయంతో సంతృప్తి చెంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
బీజేపీ, టీడీపీ కలిసి మోసం చేస్తున్నాయి
ప్రత్యేక హోదా - జగన్ పోరాటం
అమరావతి ఒక విస్పోటనమే..
ఇది స్విస్ చాలెంజా.. సూట్కేస్ చాలెంజా?
« పది కోట్ల మంది నిరుధ్యోగులతో ప్రత్యేక సైన్యం
సి.కె అన్న రెండక్షరాలు ఓంకారంలా »
ఇంటెర్నెట్ ప్రపంచంలో: స్వామి786/స్వామి7867
స్కూలు: దక్షిణ భారత దేశంలోని/ఆ.ప్ర చిత్తూరు గ్రిడ్లిగేల్ స్కూల్
హై స్కూలు; బి.జడ్.హై స్కూలు,చిత్తూరు
జూనియర్ కాలేజి: పి.సి.ఆర్.ప్రభుత్వ జూనియర్ కళాశాల
కళాశాల:పి.వి.కే.ఎన్.ప్రభుత్వ కళాశాల
ఉద్యోగం: జిల్లా ఖజాణా కార్యాలయంలో ఎం.ఓ రైటర్(1987)
పిల్లలు:1992లో ఒక్క కూతురు
ప్రస్తుతం: దినతంది (తమిళ దిన పత్రిక)
జీవితకాల అచీవ్మెంట్: భారత దేశాన్ని సంపన్న దేశంగా మార్చుటకు పథకం
రికార్డు: నాటి సి.ఎం.పేషి పై వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టడం
దివాళా దిశగా జగన్ & కో
సి.కె.బాబు జన్మదినోత్స్వం సందర్భంగా మని సీక్రెట్స్ డి.వి.డి విడుదల
ముమ్మాటికి వై.ఎస్. సమైక్యవాది
తెలంగాణను వ్యతిరేకిస్తూ 96 ఎం.ఎల్.ఏ లు,3 ఎం.పిలు రాజినామా
జగన్ ! మేలుకో ..
వై.ఎస్.అమర్ రహే !
ఎన్.టి.ఆర్ & వై.ఎస్.ఆర్ గురించిన మరిన్ని వివరాలకు లాగిన్ చెయ్యండి
లెనోవో పవర్ బ్యాంక్స్ ధర India27 Apr 2018 లోజాబితా _ PriceDekho.com
లెనోవో పవర్ బ్యాంక్స్ లో Indiaధర
చూడండి నవీకరించబడింది లెనోవో పవర్ బ్యాంక్స్ ధరలు Indiaలో 27 April 2018 నాటికి. ధర జాబితా ఆన్లైన్ షాపింగ్ 2 మొత్తం లెనోవో పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఉత్పత్తి లక్షణాలు, కీ ఫీచర్లు, చిత్రాలు, రేటింగ్ & మరింత పాటు లో Indiaఅత్యల్ప ధరలు కనుగొనేందుకు. ఈ వర్గంలో అత్యంత ప్రాచుర్యం ఉత్పత్తి లెనోవో పీబీ౪౧౦ సిల్వర్ ఉంది. అత్యల్ప ధరలు Flipkart, Snapdeal, Amazon, Shopclues, Ebay ఒక సులభమైన ధర పోలిక కోసం వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి.
ధర రేంజ్ లెనోవో పవర్ బ్యాంక్స్
ధర లెనోవో పవర్ బ్యాంక్స్ మేము అన్ని గురించి మార్కెట్లో ఇవ్వజూపిన ఉత్పత్తులు మాట్లాడినప్పుడు మారుతుంటాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తి లెనోవో పీబీ౪౧౦ సిల్వర్ Rs. 1,662 ధరకే. దీనికి విరుద్ధంగా, కనిష్ట ధర ఉత్పత్తి Rs.1,599 లో లెనోవో పా౧౩౦౦౦ పవర్ బ్యాంకు 13000 మహ్ అందుబాటులో ఉంది. ఈ ధరల వైవిధ్యం ఎంచుకోవడానికి ప్రీమియం ఉత్పత్తులు దుకాణదారులను ఒక సరసమైన పరిధి ఇస్తుంది. ఆన్లైన్ ధరలను Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCRఆన్లైన్ కొనుగోళ్ల etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి
టాప్ 10లెనోవో పవర్ బ్యాంక్స్
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు జరుపుకోవాలి? షణ్ముఖుడు సర్పరూపంను ఎప్పుడు దాల్చాడు? పువ్వులు, పండ్లు, పడగలు స్కందునికి ఎందుకు సమర్పించాలి? సుబ్రహ్మణ్యస్వామికి ఉన్న వివిధ పేర్లు ఏమిటి? సుబ్రహ్మణ్యస్వామికి ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. లోకసంరక్షణార్ధం పరమశివుని తేజస్సు నుంచి సుబ్రహ్మణ్యస్వామి వారు అవతరించిన రోజే ఈ…
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఆశీర్వచనానికి చాలా విశిష్టత ఉంది. అనేక సందర్భాలలో ఆశీర్వచనాలు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. విద్యార్ధులకు అఖండ విద్యా ప్రాప్తిరస్తు అని, వివాహం కాని వారికి పాణిగ్రహణతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, దంపతులను అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు అని, చిన్న పిల్లలను దీర్ఘాయుష్మాన్...
హిందూ సాంప్రదాయంలో ఇద్దరి వ్యక్తులు ఒకే గోత్రం కలిగి ఉంటే వారిని సగోత్రీకులు అంటారు. సగోత్రీకుల మధ్య వివాహాలను చేయుటకు పెద్దలు అనుమతించరు. ఈ ఆచారాన్ని అన్ని వర్ణాల వారు పాటిస్తారు. అయితే ఇలాంటి ఆచారం ఎందుకు ఏర్పడింది. అనేది ఒకసారి పరిశీలిద్దాం... 'గోత్రం' అనే పదం 'గౌః' అనే సంస్కృత పద మూలం నుంచి... |
టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులు !
అక్రమ సంబంధం.. ప్రియుడితో కలిసి భర్త హత్య
రైల్వే స్టేషన్ లో చైతన్య , సమంత !
భారత్తో సిరీస్.. వార్నర్, స్మిత్కి చుక్కెదురు
బాబు మానసిక స్థితి బాలేదు..IASలు జాగ్రత్త
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం ‘వినయ విధేయ రామ’ టీజర్ ఈ రోజు విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈటీజర్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఈ టీజర్ విడుదల కానుంది. ఇటీవల క్లాస్ టైటిల్ తో రామ్ చరణ్ మాస్ లుక్ లో వున్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి చిత్రం ఫై అంచనాలు పెంచేలా చేశారు. ఇక ఈ టీజర్ కూడా మాస్ ఎలిమెంట్స్ తో ఉండనుందని సమాచారం.
బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా లో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు.
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
భారీ బ్యాటరీతో విడుదలైన Xiaomi Mi Max 3
ట్రంప్ దెబ్బకు సిలికాన్ వ్యాలీ విలవిల, గూగుల్ బేజారు !
నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్, రూ.10 వేలకే
ఇక గూగుల్ ఫోన్ యాప్ ద్వారా spam callsను ఫిల్టర్ చేసుకోవచ్చు
మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా అయితే వెంటనే uninstall చేసుకోండి
దాదాపు 160 సంవత్సరాల నుంచి తన సుధీర్ఘ ప్రయాణాన్ని కొనాసాగిస్తూ వస్తున్న టెలిగ్రామ్ వ్యవస్థ ఇక నుంచి మన దేశంలో కనిపించదు. ఈ-మెయిల్, మొబైల్ వంటి అధునాతన కమ్యూనికేషన్ సాధనాలు అందుబాటులో లేని రోజుల్లో క్రీయాశీలక పాత్ర పోషించిన టెలీగ్రామ్ ఇక చరిత్రగా మిగలనుంది. భారత్లో టెలిగ్రామ్ సర్వీసులు ఆదివారం రాత్రితో ముగిసాయి.
చివరిసారిగా టెలీగ్రామ్ సర్వీసును ఉపయోగించుకునేందుకు ఆదివారం రాత్రి టెలీగ్రాఫ్ ఆఫీసులు వద్ద ప్రజలు బారులు తీరారు. దీంతో దేశవ్యాప్తంగా 75 చోట్ల ఉన్న టెలిగ్రామ్ ఆఫీసుల్లోని యంత్రాలు నేటి నుంచి మూలనపడనున్నాయి. ప్రస్తుతం టెలిగ్రామ్ విభాగంలో ఉన్న దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను బిఎస్ఎన్ఎల్ ఇతర సేవలకు ఉపయోగించుకోనుంది. టెలిగ్రామ్ ఒకప్పుడు తపాలా పరిధిలో కొనసాగినా.. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ పరిధిలోకి వచ్చింది. టెలిగ్రామ్ వ్యవస్థకు ఏటా రూ.100 కోట్లు ఖర్చవుతుండగా, దాదాపు రూ.75 లక్షల వార్షికాదాయం మాత్రమే లభిస్తోంది. ఈ నేపధ్యంలో టెలీగ్రామ్ సర్వీసుకు ప్రభుత్వం స్వస్తి పలికింది. పలు ఆసక్తికర అంశాలు క్రింది స్లైడ్ షోలో....
కోల్కతా నుండి డైమండ్ హార్బర్ వరకు ప్రయోగాత్మకంగా 1850లో తొలి టెలిగ్రాఫ్ లైన్ను నాటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ప్రారంభించింది. 1854లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
టెలీగ్రామ్ సర్వీసుకు ఇప్పటి వరకు స్వస్తిపలికిన దేశాలు: మలేషియా - 2012, ఆస్ట్రేలియా - 2009, నేపాల్ - 2009, అమెరికా - 2006.
ఈ-మెయిల్, మొబైల్ వంటి అధునాతన కమ్యూనికేషన్ సాధనాలు అందుబాటులో లేని రోజుల్లో క్రీయాశీలక పాత్ర పోషించిన టెలీగ్రామ్ ఇక చరిత్రగా మిగలనుంది.
టెలీగ్రామ్ సేవలను కొనసాగించాలంటూ చాలా మంది కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ కు తమ చివరి టెలిగ్రామ్ లను పంపారు.
టెలిగ్రామ్ల అవసరం, వాటి పాత్ర గణనీయంగా పెరగడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా బ్రిటన్-భారత్ మధ్య సముద్ర గర్భంలో టెలిగ్రాఫ్ లైన్స్ వేసేసింది. ఇక్కడ జరుగుతున్న సంగతులను ఏ క్షణానికి ఆ క్షణం చేరవేస్తూ... అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను తక్షణం అందుకుని అమలు చేస్తూ తెల్లోళ్లు మనల్ని పాలించేశారు. ఈ సేవలను బ్రిటిష్ వాళ్లు తమ అవసరాలకోసం ప్రారంభించుకున్నప్పటికీ, మనోళ్లు వాటిని వెంటనే పట్టేసుకున్నారు.
ఏటా 6కోట్ల టెలిగ్రామ్లు వెళ్లేవి. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు గురైనప్పుడు మహాత్ముడు మరిలేరని నాటి సంస్థానాలకు భారత ప్రభుత్వ టెలిగ్రామ్ పంపించింది.
Truecaller యాప్ ద్వారా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు!
టాప్ సూపర్ కంప్యూటర్లు ఏవో తెలుసా?
కళ్లుమూసి తెరిచేలోపు ఆపిల్ స్టోర్ని ఊడ్చేశారు, సంచలన వీడియో !
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
పశ్చిమ గోదావరి
విజయవాడ సిటీ
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
కథువాలో ఏం జరిగింది?
ఉన్నావోలో ఏం జరిగింది?
పార్టీ 22వ మహాసభలు
ఎస్సీ, ఎస్టీ(అత్యాచార నిరోధక) చట్టాన్ని నీరుగార్చొద్దు దళితులపై హింస ఆపండి
భారత్ - రష్యా ఇంధన సహకారం
వ్యవసాయ సంక్షోభానికి చిహ్నం మహారాష్ట్ర రైతాంగ పాదయాత్ర |
నవీకరించబడింది నివేదిక ఎందుకు, ఏ మరియు ఎలా సోషల్ మీడియా శ్రవణ టూల్స్ మరియు నిశ్చితార్థం ఎంచుకోవడం చూపిస్తుంది
'వినండి!' సోషల్ మీడియా వ్యూహాన్ని రూపొందించడానికి మొదటి అడుగు. సమర్థవంతంగా వినడానికి మీరు సరైన ఉపకరణాన్ని ఎంచుకోవాలి. ఖచ్చితంగా ఎంపిక కొరత లేదు - used lcd tv sale in hyderabad. తిరిగి 2009 లో స్మార్ట్ ఇన్సైట్స్ ఉచిత మరియు చెల్లిన టూల్స్తో సహా అత్యుత్తమ ఆన్లైన్ కీర్తి పర్యవేక్షణ సాధనాల్లో 36 పోలికలను సృష్టించింది. సెమాల్ట్ తరువాత, మార్కెట్లో కొత్త టూల్స్ పేలుడు ఉంది, విక్రయించే, పర్యవేక్షణ, విశ్లేషణ, లేదా సోషల్ మీడియా మేనేజ్మెంట్ మించి టాప్ విక్రయదారులు అభివృద్ధి చెందుతున్న లక్షణాలను ఎంపిక చేసుకున్నారు, ఎంపిక ప్రక్రియ ఇప్పుడు మరింత నమస్కరిస్తోంది. మా ఉచిత టూల్స్ మార్గదర్శకాలు ఎంపిక చేసిన సంఖ్యలో సేవలు ఉన్నాయి.
ఉచిత వనరుల డౌన్లోడ్ - ఎసెన్షియల్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్
ఈ గైడ్ మా అనుభవాన్ని బట్టి మరియు ఇతర విక్రయదారులతో మాట్లాడేటప్పుడు ప్రతి వర్గానికి చెందిన ఉత్తమమైన సాధనాలు మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేస్తుంది.
సోషల్ మీడియా మానిటరింగ్ (SMM) టూల్స్ అండ్ సర్వీసెస్ రిపోర్ట్ 2017 (సోషల్ మీడియా మానిటరింగ్ (SMM) టూల్స్ అండ్ సర్వీసెస్ రిపోర్టు 13) Ideya లిమిటెడ్ మీరు సరైన ఎంపిక చేయడానికి సహాయం సోషల్ మీడియా టెక్నాలజీస్ సారాంశం మరియు పోలిక అందిస్తుంది! ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సమగ్ర నివేదిక, విశ్లేషణ మరియు 173 సోషల్ మీడియా టెక్నాలజీని విస్తృతమైన ప్రొఫైల్స్ అందించడం.
మీ సమయాన్ని ఆదా చేసేందుకు, సెమాల్ట్ వారు అందించే సామాజిక సాధనాల రకాన్ని బట్టి, 8 తరగతులలో ఫీచర్ చేసిన సాంఘిక సాంకేతికతను వర్గీకరించారు. అవి:
సోషల్ మీడియా లిజనింగ్ టూల్స్
సోషల్ మీడియా మానిటరింగ్
సోషల్ మీడియా ఎనలిటిక్స్
సోషల్ మీడియా ఇంటెలిజెన్స్
సోషల్ మీడియా మేనేజ్మెంట్
సోషల్ మీడియా మార్కెటింగ్ టూల్స్
సోషల్ మీడియా కస్టమర్ కేర్ టూల్స్,
సోషల్ స్యూట్స్.
క్రింద 92 పేజీల నివేదిక సారం , స్లైడ్షైర్లో ప్రచురించబడింది, ఎంపిక ప్రక్రియను ఎలా చేరుకోవాలనేదాని వివరాలు, అన్ని ఉపకరణాల జాబితా మరియు వివరణాత్మక మాదిరిని పూర్తి నివేదికలో (12 173 ప్రొఫైళ్ళు లో 7 సాధనాల ప్రొఫైల్స్. సంగ్రహాలలో చేర్చబడినవి:
లూసిడియా, లూసిడియా, (3 సోషల్ మీడియా రీసెర్చ్ ఫౌండేషన్,
సోషల్ మీడియా వినే మరియు టూల్స్ పర్యవేక్షణ ఏమిటి?
సెమల్టల్ సాంఘిక వినడం ప్లాట్ఫాంలు నిర్దిష్ట శోధన ప్రశ్న ఆధారంగా ఆన్లైన్ మరియు సామాజిక సంభాషణలను సంగ్రహించే ప్రాథమిక సామర్ధ్యాన్ని అందిస్తాయి, ఆ సంభాషణల విశ్లేషణ ద్వారా కీలకమైన అంతర్దృష్టులను అందిస్తాయి.
మరింత ఆధునిక సోషల్ మీడియా సెమాల్ట్ (ఎస్ఎంఎం) ప్లాట్ఫారమ్లు, మరోవైపు, అనేక విధులు అందించవచ్చు మరియు వినడం, పర్యవేక్షణ, విశ్లేషణలు మరియు తరచుగా గూఢచార మరియు నిశ్చితార్థం సామర్థ్యాలను అందిస్తాయి. కొంతమంది విక్రయదారులు పర్యవేక్షణ, వినడం మరియు క్రమంగా ఇతర రకాల వేదికలతో (ఉదా. కంటెంట్ నిర్వహణ, సామాజిక ప్రకటన, సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లాట్ఫారమ్లు మొదలైనవాటికి), లేదా సాంఘిక సూట్లను సృష్టించడం, బహుళ సామాజిక వ్యాపార ఉపయోగ కేసులను పరిష్కరించే ఉత్పత్తి.
సెమాల్ట్, మరింత ఆధునిక SMM సాధనాలు వివిధ రకాల పరిశోధనలను, డేటా విశ్లేషణ మరియు నిశ్చితార్థం పనితీరును మెరుగుపర్చడానికి కృత్రిమ మేధస్సు (AI) ను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నాయి.
ఈ వేగవంతమైన ఆవిష్కరణల ఫలితంగా, సామాజిక అవసరాలు మరియు సేవలకు మీ అవసరాలకు సంబందించిన విద్యావంతులైన చైతన్యం మరింత క్లిష్టంగా మారింది.
మార్కెటింగ్ ప్రచారంలో సాంఘిక వినడం టూల్స్ ఎలా సహాయం చేస్తాయి?
SMM సాధనాల కొలమానాలు మరియు కొలతలు కంపెనీ కార్యకలాపాలను విశ్లేషించడానికి మరియు మొత్తం సోషల్ మీడియా వ్యూహాన్ని తెలియజేయడానికి రూపొందించబడ్డాయి. సెమాల్ట్ సోషల్ మీడియా పర్యవేక్షణ ద్వారా పొందబడిన అంతర్దృష్టి ఆధారంగా మార్కెటింగ్ ప్రచారాలను అభివృద్ధి చేయాలి, మార్కెట్ సెగ్మెంటేషన్ మరియు ఇన్ఫ్లుఎనర్ విశ్లేషణ ద్వారా గుర్తించబడిన అత్యధిక సంభావ్య మార్కెట్లు లేదా సమూహాలపై దృష్టి పెట్టాలి మరియు నిశ్చితార్థానికి సరైన సమయాన్ని గుర్తించండి.
కొలమానాలు కంపెనీ గురించి వాటా, అందుబాటు, సెంటిమెంట్, ప్రభావం మరియు సంభాషణల గురించి గణాంకాలను కలిగి ఉండవచ్చు. ఈ పారామితులు ప్రచారం ముందు మరియు తరువాత కంపెనీ చిత్రం మరియు అవగాహనలు అంచనా వేసేందుకు ఉపయోగిస్తారు మరియు ప్రచారం ప్రభావం కొలత మరియు కొత్త మార్కెటింగ్ మరియు ఉత్పత్తి వ్యూహాలు దారితీసింది పోకడలు గుర్తించడానికి ఉపయోగించవచ్చు. అనేక టూల్స్ కూడా రోజువారీ విడిభాగాల మెట్రిక్లను అందిస్తాయి, ఇవి రోజువారీ సమయాల్లో అవుట్బౌండ్ సందేశపు ప్రభావాన్ని చూపిస్తాయి, ఇవి సమయ పోస్ట్ మరియు పౌనఃపున్యాన్ని గుర్తించడం. |
మీ సోషల్ మీడియా కార్యకలాపాల విలువను అంచనా వేయడానికి, మీ కంపెనీ ఉత్పాదక ఫలితాలను చూడాలి మరియు పెరుగుతున్న రెవెన్యూ ద్వారా మీ దిగువ స్థాయిని పెంచడం మరియు పెరుగుతున్న ఆదాయం పెరుగుతున్నప్పుడు సోషల్ మీడియా ఎలా నిమగ్నమైందో జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఒక ప్రత్యేక ప్రమోషన్, మార్పిడుల సంఖ్య, లీడ్ జనరేషన్ ప్రభావం, డాలర్కు లీడ్స్ యొక్క సంఖ్య vs సాంప్రదాయ ప్రకటనల ప్రచారాలు, మరియు ఇతరులు.
మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ ప్రాంతంలో, సెమాల్ట్ మాట్లాడుతూ సోషల్ మీడియా పర్యవేక్షణ ఉపకరణాలు సాధారణంగా సంస్థలకు సహాయపడతాయి:
రియల్ టైమ్ సోషల్ మార్కెటింగ్ అంతర్దృష్టులను పొందడం సోషల్ మీడియా మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ ప్లాన్స్
యొక్క ఆసక్తులు, ప్రాధాన్యతలను, జనాభాలు మరియు ఇతర అంశాలను పరిశోధించడం, కస్టమర్ అంతర్దృష్టులు మరియు సమగ్ర ప్రేక్షక విశ్లేషణ మరియు లక్ష్యంగా ఆధారంగా మార్కెటింగ్ మరియు ప్రకటన
సోషల్ మీడియా చానెల్స్లో ప్రస్తుత మరియు సంభావ్య వినియోగదారులతో నిజ సమయంలో
ఉత్పత్తులు మరియు సేవలను ప్రోత్సహించడానికి మరియు సాంఘిక కంటెంట్ వ్యూహాలను అభివృద్ధి చేయడం
కీ ఇన్ఫ్పాంచెర్స్ తో గుర్తించడం మరియు పాల్గొనడం ద్వారా buzz, ఉత్పత్తి, మరియు కీ ప్రభావిత ప్రభావాలను
తో సంబంధాలు ఏర్పాటు మరియు నిర్మించడం ద్వారా 'నోటి మాట' వినియోగదారుల సిఫార్సులను పర్యవేక్షణ మరియు దరఖాస్తు
ప్రచారాల గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడం మరియు బ్రాండ్ యొక్క ఆరోగ్యాన్ని
వేగవంతమైన సామాజిక మార్కెటింగ్ నిశ్చితార్థం , మరియు
సెమాల్ట్ వారు ఉత్పత్తి కేతగిరీలు కస్టమర్ అవగాహన గురించి అంతర్దృష్టి పొందడానికి మరియు మీ ఉత్పత్తులు లేదా సేవలు పోటీదారులకు సంబంధించి ఎలా ఉపయోగపడుతున్నారనేది కూడా ఉపయోగపడుతుంది. ఇది క్రొత్త ఉత్పత్తి అభివృద్ధికి తెలియజేయడానికి సహాయపడుతుంది.
" SMM సాధనాల ద్వారా అందించబడిన సాంఘిక మేధస్సు వారి వ్యాపారంలోని ప్రతి ప్రాంతానికి మద్దతుగా వ్యాపారాలకు నిజమైన విలువను సృష్టించగలదు. పోటీతత్వ ప్రకృతి దృశ్యం, రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్లను సృష్టించడం, కస్టమర్ అనుభవాలు మరియు సంతృప్తిని పెంచడం, స్మార్ట్ ఉత్పత్తి అభివృద్ధి మరియు మార్కెటింగ్ ప్రచారాలను నిర్వహించడం. "
SMM ప్లాట్ఫారమ్ యొక్క పరిపక్వత మరియు సంక్లిష్టతపై ఆధారపడి, కొన్ని సాధనాలు సోషల్ మీడియా ప్రచురణ, వ్యాపార అభివృద్ధి, అమ్మకాలు మరియు ప్రధాన తరం, SMM, విశ్లేషణ మరియు నిశ్చితార్థం, సంభాషణ నిర్వహణ, మరియు SEO.
SMM ఉత్పత్తి ఫీచర్లు - SMM ఉత్పత్తుల శాతం (173) ప్రత్యేక ఫీచర్
నిజానికి, ప్రచార నిర్వహణ మరియు సెమాల్ట్ ఫీచర్లను అందించే SMM పరికరాల సంఖ్య గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. ఐడియా యొక్క 2017 రిపోర్ట్ ప్రకారం, 2017 లో 2016 లో 77% నుండి ప్రచార నిర్వహణ మరియు సెమల్ట్ ఫీచర్ లను అందించే ఫీచర్ల సంఖ్య పెరిగింది, ప్రచురణ మరియు వర్క్ఫ్లో నిర్వహణ సామర్థ్యాలను అందించే సాధనాల సంఖ్య 4% మరియు 3% .
సెమల్టల్, గురించి 83% SMM టూల్స్ API ఇంటిగ్రేషన్ - 2016 లో కంటే ఐదు శాతం (5%) ఎక్కువ ఇది క్లిష్టమైన సోషల్ మీడియా కార్యక్రమాలు సంస్థలకు చాలా విలువైన ఎంపికను అందిస్తుంది. పైన గ్రాఫ్ కూడా స్థానం ద్వారా సెగ్మెంటేషన్ న పెరిగిన దృష్టి ప్రదర్శించాడు .
నివేదికను తనిఖీ చేయవద్దు! మరింత సమాచారం కోసం, రిపోర్షన్ ఎక్స్పెక్ట్స్ ను క్రింద చదవండి లేదా 12 (ఐడెయాస్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి:
సోషల్ మీడియా మానిటరింగ్ టూల్స్ అండ్ సర్వీసెస్ పబ్లిక్ ఎక్స్చేర్ట్స్ 2017, 8 వ ఎడిషన్ బై lmilistya ఆన్ స్క్రైబ్ |
ఎంబీబీఎస్ వదిలేసి పర్యావరణ డాక్టర్ అయిన పురుషోత్తం రెడ్డి !
స్ఫూర్తి పొందండి
కొత్త ఆలోచన
సాంకేతిక విజ్ఞానం
ప్రజా ఉద్యమాలతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన పురుషోత్తం రెడ్డి
అది 1996వ సంవత్సరం. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ జిల్లాలోని ఒక గ్రామంలో రైతుల సమావేశమయ్యారు. నల్గొండ ప్రజల్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ రక్కసి నుంచి ఎలా విముక్తిపొందాలన్న దానిపై చర్చ జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా ఫ్లోరోసిస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి నీరు ఎందుకు పనికొచ్చేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే జలం కాదది గరళం. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనం ఆ నీళ్లే తాగాల్సిన పరిస్థితి. ఫలితంగా నల్గొండ జిల్లాలో కొన్ని వందల మంది ఫ్లోరోసిస్ బారినపడ్డారు. పిల్లా పెద్ద, ముసలి ముతకా తేడా లేకుండా అందరూ ఫ్లోరోసిస్ శాపగ్రస్థులే. నీళ్లలో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉండటంతో పళ్లపై పచ్చని గార ఏర్పడేది. చాలా మంది చేతులు, కాళ్ల ఎముకలు వంకర్లు తిరిగాయి. విపరీతమైన కీళ్ల నొప్పులతో కనీసం చిన్న వస్తువును కూడా ఎత్తలేని దుస్థితి. ఫ్లోరోసిస్ నీటిని తాగడంతో వేలాది మందిని ఎముకలు, కండరాలు, కాలేయం, ఉదర సంబంధిత వ్యాధులు చుట్టుముట్టాయి. గర్భవతులపైనా ఫ్లోరోసిస్ తీవ్ర ప్రభావమే చూపింది. కలుషిత నీరు తాగడంతో మహిళల గర్భస్రావాలు పెరిగిపోయాయి. పంట సాగుకు ఫ్లోరోసిస్ నీరు మినహా ప్రత్యామ్నాయం లేకపోవడంతో లక్షల ఎకరాల భూమి బీడువారింది.
ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో రోజురోజుకూ ఫ్లోరోసిస్ పీడితుల సంఖ్య పెరిగింది. ఏం చేయాలో జనానికి అర్థం కాలేదు. సమస్యకు పరిష్కారం చూపాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. సురక్షిత మంచినీటిని అందించడంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా నల్గొండ జిల్లావ్యాప్తంగా చాలా మంది దివ్యాంగులుగా, నపుంసకులుగా మారారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలకు సమస్య గురించి తెలుసు. దాని తీవ్రత గురించి ఇంకా బాగా తెలుసు. అయినా పరిష్కారం చూపడంలో మీనమేషాలు లెక్కించారు. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తే సమస్య తీరిపోతుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. దున్నపోతుపై వానపడ్డట్లు ఆ నిరసనల ప్రభావం ప్రభుత్వంపై ఏ మాత్రం కనిపించలేదు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు, గ్రామస్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏ పద్దతిలో నిరసన తెలపాలన్న అంశంపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ మీటింగ్ కు పొలిటికల్ సైన్స్ స్కాలర్ అయిన ఒక వ్యక్తి కూడా హాజరయ్యాడు. అక్కడున్న ప్రతి ఒక్కరూ తోచిన సలహా ఇచ్చారు. వాళ్లలో చాలా మంది ఫ్లోరోసిస్ పీడితులందరినీ ఒకచోట చేర్చి ధర్నా నిర్వహించాలన్న సూచన చేశారు.
పొలిటికల్ సైన్స్ స్కాలర్ ఆలోచన మాత్రం మరోలా ఉంది. సమస్యను మరో దృక్కోణంలో చూసిన ఆయన చెప్పిన సలహా విని అంతా ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేసిన జనం ఆయన చెప్పిన నిరసన పద్దతి గురించి ఇంత వరకు వినలేదు. చూడలేదు.
అప్పటికి లోక్ సభ రద్దైంది. ఎన్నికల నగారా మోగింది. ఇదే అదునుగా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు యావత్ దేశం దృష్టిని నల్గొండ జిల్లా ఎదుర్కొంటున్న సమస్య వైపు ఆకర్షించే ఉపాయం చెప్పారాయన. నల్గొండ లోక్ సభ సీటు నుంచి వీలైనంత ఎక్కువ మంది ఫ్లోరోసిస్ బాధితులంతా పోటీ చేయాలన్నది ఆయన సూచన. అలా చేయడం వల్ల అందరి దృష్టి నల్గొండ వైపు మళ్లుతుందన్నది ఆయన అభిప్రాయం. |
ఆయన చేసిన సూచన రైతులందరికీ నచ్చింది. వందల మంది నామినేషన్లు వేశారు. స్క్రూటినీ తర్వాత 540మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో ఒక నియోజకవర్గం నుంచి ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం రికార్డ్. గతంలో ఏ లోక్ సభ సీటు కోసం ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు వేసిన దాఖలాలు కాలేదు. దీంతో సహజంగానే దేశం మొత్తం నల్గొండ వైపు ఆసక్తిగా చూసింది. నల్గొండలో ఫ్లోరోసిస్ రక్కసి గురించి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాల వైఫల్యం గురించి జాతియావత్తు తెలుసుకుంది. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో వారందరికీ కేటాయించేందుకు ఎన్నికల సంఘం వద్ద గుర్తులు లేవు. దీంతో నల్గొండ ఎంపీ స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. నల్గొండలో ఎన్నికలు వాయిదా పడటానికి కారణమేంటన్న విషయం దేశ ప్రజలందరి దృష్టికి వెళ్లింది. ఫ్లోరోసిస్ కారణంగా నల్గొండ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి జనం రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పరువు బజారున పడటంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద 3లక్షల ఎకరాకు సాగునీరు, 500 గ్రామాలకు సురక్షిత మంచినీటి సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చింది. రైతులు ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా పరిష్కారం దొరకని సమస్యకు ఒక వ్యక్తి ఇచ్చిన వినూత్నమైన సలహాతో పరిష్కారం దొరికింది. రైతులంతా ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం చూపిన ఆ వ్యక్తి మరొవరో కాదు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త, సామాజికవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. ఎన్నో ప్రజా ఆందోళనలకు నేతృత్వం వహించి విజయం సాధించిన పోరాటయోధుడు. పలు పోరాటాలకు నేతృత్వం వహించి విజయవంతం చేసిన వ్యక్తి. ప్రయోగాత్మకమే అయినా ఫలితాలిచ్చే సలహాలు సూచనలతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన మేథావి. ఓర్పూనేర్పూ, రాజనీతిజ్ఞత, ఆలోచన, అనుభవాలను రంగరించి పలు ఉద్యమాలు నడిపారు పురుషోత్తం రెడ్డి.
“అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ఎన్నికల అధికారి టిఎన్ శేషన్ తమను మించిన వాళ్లెవరూ లేరని విర్రవీగేవారు. తమ ముందు ఇంకెవరూ కొరగారన్నది వాళ్ల భావన. అయితే ప్రజలు, ప్రజాస్వామ్య శక్తి ముందు వాళ్లు తలవంచక తప్పలేదు. శేషన్ ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకుని నల్గొండ ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి నల్గొండ ప్రజలకు ఫ్లోరోసిస్ సమస్యను పట్టించుకోని రాజకీయ పార్టీలు, నాయకులపై నమ్మకం పోయింది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ మంది నామినేషన్లు వేయండని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సలహా వారికి వింతగా తోచింది. అయితే అప్పటికే రకరకాల ఆందోళనలు, నిరసలు చేసి విసిగిపోయిన రైతన్నట్లు నామినేషన్ల రూపంలో ప్రభుత్వ వ్యతిరేకత చాటేందుకు అంగీకరించారు. కానీ రైతులు 500 రూపాయలు ఖర్చుచేసి నామినేషన్లు వేస్తారా అనే సందేహం కలిగింది. ఎన్నికల్లో గెలవమని, డిపాజిట్ గల్లంతవుతుందని అందరికీ తెలుసు. అయినా వారంతా 500 రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. ఎన్నోసార్లు ఎరువులు వాడినా పంట చేతికి రాలేదు. ఫ్లోరోసిస్ పీడ వదిలించుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కాకపోతే మరోసారి ఎరువుల డబ్బు వృథా అయిందనుకుంటామన్న రైతుల మాట విని నోట మాట రాలేదు.”
నల్గొండ ప్రజల పోరాటం - విజయం ఎంతో సంతోషం కలిగించినా తన జీవితంలో ఇదే అతి పెద్ద విజయమని భావించనంటారు పురుషోత్తం రెడ్డి. రాజీవ్ గాంధీ హయాంలో నాగార్జున సాగర్ డ్యాం వద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుకు నిరసనగా ఉద్యమం లేవనెత్తి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడమే తాను సాధించిన గొప్ప విజయమంటారు పురుషోత్తం రెడ్డి.
“కృష్టానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ డ్యాం అతిపెద్దది మాత్రమే కాదు, ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు కూడా. కేంద్ర ప్రభుత్వం ఈ డ్యాం దగ్గరలో న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన స్థల కేటాయింపులు పూర్తవడంతో పనులు ప్రారంభమమయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ పనులు అడ్డుకోవాలని నిర్ణయించుకున్నా. న్యూక్లియర్ ప్లాంట్ వల్ల పర్యావరణం, ప్రజా ఆరోగ్యానికి కలిగే ముప్పును ఊహించి ఆందోళనకు సిద్ధమయ్యాను. ప్లాంట్ కోసం కేటాయించిన స్థలానికి వెళ్లి పరిశీలించాను. డ్యాం పక్కనే న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తే లక్షల మంది ప్రజల ప్రాణాలు గాల్లో దీపంగా మారినట్లేనన్న విషయం అర్థమైంది.” |
న్యూక్లియర్ ప్లాంట్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్రంతో పోరాటం చేయడం తన ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పనికాదని పురుషోత్తం రెడ్డికి తెలుసు. అందుకు ప్రజల భాగస్వామ్యం కావాలి. అందుకోసం న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రమాదం పొంచిఉన్న గ్రామాలకు వెళ్లి ప్రజలకు పరిస్థితి వివరించి వారిలో చైతన్యం తెచ్చారు. గ్రామగ్రామాన సభలు నిర్వహించి న్యూక్లియర్ ప్లాంట్ వల్ల కలిగే అనర్థాలు జనానికి అర్థమయ్యేలా చేశారు. గ్రామస్థులు, రైతుల్లో ఆలోచన మొదలైంది.
శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కింది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. వారు రోబోయే ప్రమాదాన్ని గుర్తించారు. న్యూక్లియర్ ప్లాంట్ తమ జీవితాలను నాశనంచేస్తుందని అర్థచేసుకున్న జనం ఆందోళనలు మొదలుపెట్టారు. ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జనం ఉప్పెనలా ముందుకు కదిలారు. నిరసనలు ఊపందుకున్నాయి. ఆందోళన ఉద్యమంగా మారింది. పురుషోత్తం రెడ్డి చేపట్టిన ఈ ఆందోళనకు ప్రొఫెసర్ శివాజీ రావ్, గోవర్థన్ రెడ్డి, డా.కె. బాలగోపాల్ వంటి గొప్ప సామాజికవేత్తలు తమవంతు సాయం అందించారు. ప్రజాందోళనల ముందు కేంద్రం తలవంచక తప్పలేదు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గోవర్థన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. నాగార్జున సాగర్ డ్యాం వద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుచేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామన్నది ఆ లేఖ సారాంశం.
“ఒకసారి ఉద్యమం మొదలుపెట్టాక వెనుదిరిగి చూడలేదు. అతి పెద్ద ఉద్యమంతో అంతకన్నా పెద్ద విజయం సాధించాం. ఇతర రాష్ట్రాల్లోనూ న్యూక్లియర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జనం ఆందోళనలు చేపట్టినా విజయం సాధించలేకపోయారు. కోటా, కైగా, కూడంకుళం తదితర ప్రాంత ప్రజలు ఆందోళనలు ఫలితం ఇవ్వలేదు.”-పురుషోత్తం రెడ్డి
ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాదాపు ఐదు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణ, ఇతర సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తూనే ఉన్నారు. సమాజసేవను తన ధర్మంగా భావించే ఆయన ప్రజాసంక్షేమం, పర్యావరణ స్పృహ కల్పించే పలు కార్యక్రమాలు చేపట్టారు. బాల్యంలో తన తల్లిదండ్రులు నేర్పిన జీవిత పాఠాలే తనను ముందుకు నడిపాయంటారు పురుషోత్తం రెడ్డి.
1943 ఫిబ్రవరి 14వ తెలంగాణలోని ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు పురుషోత్తం రెడ్డి. తల్లి కౌసల్యదేవి, తండ్రి రాజా రెడ్డి. వాళ్లు తమ జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు. దయానంద సరస్వతి, ఆచార్య అరవింద్, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభావం వారిపై ఎక్కువగా ఉండేది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత విలువ ఇచ్చేవారు. ఆచార్య వినోభా భావే చేపట్టిన భూదానోద్యామానికి ప్రభావితులైన రాజా రెడ్డి వెయ్యి ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఆ తర్వాత మరో 3వేల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టారు.
“తల్లిదండ్రులు, కుటుంబ వాతావరణ ప్రభావం నాపై పడింది. నా తల్లిదండ్రులు ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేవారు. వారి కలివిడితనం, దయా గుణం, సామాజిక సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి జీవితం సమాజానికో సందేశం. భూమి, ఆస్తుపాస్తులు గౌరవం పెంచవు. చదువే మనిషిని ప్రయోజకున్ని చేస్తాయని నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోలేదు.”
తండ్రి సూచన మేరకు పురుషోత్తం రెడ్డి చదువుపై శ్రద్ధ పెట్టారు. తెలివైన విద్యార్థి కావడంతో క్లాస్ లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవారు. తన నడవడిక, ప్రతిభ కారణంగా ఉపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి పట్ల ప్రత్యేక అభిమానం చూపేవారు. కష్టపడేతత్వం ఉన్న పురుషోత్తం రెడ్డికి మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. మెరిట్ ఆధారంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS సీటు దొరికింది. రెండేళ్ల పాటు కష్టపడి చదివిన ఆయన మంచి మార్కులే తెచ్చుకునన్నారు. మరో రెండేళ్ల కోర్సు పూర్తైతే డాక్టర్ అవుతారు. అయితే కోర్సు థర్డ్ ఇయర్ లో ఉండగా పురుషోత్తం రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది. MBBS కోర్సును వదిలి సమాజ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు పురుషోత్తం రెడ్డి. MBBS వదిలి పొలిటికల్ సైన్స్ కోర్సులో చేరారు. పురుషోత్తం రెడ్డి నిర్ణయం గురించి తెలిసి చాలా మంది విస్తుపోయారు.
“డాక్టర్ గా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయలేననిపించింది. రాజనీతి గురించి తెలుసుకుంటే జనానికి ఎక్కువగా సాయం చేయగలననిపించింది. MBBS కోర్సు సాఫీగానే సాగుతున్న సమయంలోనే మనసు పొలిటికల్ సైన్స్ వైపు మళ్లింది. MBBS కోర్సు వదిలి BAలో జాయిన్ అయ్యాను. పొలిటికల్ సైన్స్ ను మెయిన్ సబ్జెక్ట్ గా ఎంచుకున్నాను.
పొలిటికల్ సైన్స్ మెయిన్ సబ్జెక్ట్ గా బీఏ, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేసిన పురుషోత్తం రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 30ఏళ్ల పాటు వేలాది మంది విద్యార్థులకు రాజనీతి పాఠాలు బోధించారు. కొన్నేళ్ల పాటు ఓయూ పొలిటికల్ సైన్స్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పనిచేసిన ఆయన బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. రెండుసార్లు ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ అధ్యక్షునిగానూ ఎన్నికయ్యారు. |
ఓవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూనే సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన రైతు, ప్రజా ఉద్యమకారుడిగా అందరికీ సుపరిచితుడయ్యాడు. తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి జనం ఆయన దగ్గరకు వచ్చేవారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కారం కోసం ఎలా ముందుకెళ్లాలన్న సూచనలు ఇచ్చేవారు పురుషోత్తం రెడ్డి. ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహించిన ఆయన మరెన్నో ఆందోళనలకు ప్రేరణగా నిలిచారు. జనం బాగు కోసం ఎన్నోసార్లు కోర్టు మెట్లు ఎక్కారు.
తొలి ప్రయత్నంలో సాధించిన విజయం పురుషోత్తం రెడ్డి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. పర్యావరణ కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు, కార్ఖానాలపై పోరాటం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆనవాళ్లు కోల్పోయేస్థితిలో ఉన్న ఎన్నో చెరువులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత పురుషోత్తం రెడ్డి సొంతం.
ప్రజలకు సాయం చేయాలన్న ఉద్దేశంతో పురుషోత్తం రెడ్డి పర్యారణానికి సంబంధిత పుస్తకాలు, రీసెర్చ్ గ్రంథాలను చదవడం మొదలుపెట్టారు. ఎంఫిల్ లో ప్రొఫెసర్ అరివింద్ ఫిలాసఫీపై రీసెర్చ్ చేశారు. ఇదే అంశంపై పీహెచ్ డీ చేయాలనుకున్నా.. సరూర్ నగర్ చెరువు కలుషితమవడం, కుటుంబంపై దాని ప్రభావాన్నిదృష్ట్యా ఎన్విరాన్ మెంటల్ పాలసీని సబ్జెక్ట్ గా ఎంచుకున్నారు. తాను సముపార్జించిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడంతో పాటు జనాల్లో పర్యావరణ స్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. 73 ఏళ్ల వయసులోనూ యువకుడిలా పని చేస్తున్నారు.
ప్రస్తుతం పురుషోత్తం రెడ్డి కోరుకుంటుంది ఒక్కటే. యువతకు పర్యావరణంపై అవగాహన కల్పించడం. యువత పర్యావరణ సమస్యల్ని అర్థం చేసుకుని దాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలన్నదే ఆయన ఆకాంక్ష. ఇందుకోసం 7పదుల వయసులోనూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణతో అతివృష్టి, అనావృష్టి, కార్చిచ్చు వంటి ప్రమాదాలను పారదోలొచ్చని చెప్పే పురుషోత్తం రెడ్డి ప్రకృతిని రక్షిస్తే దేశాన్ని కాపాడుకున్నట్లే అంటారు. పర్యావరణ పరిరక్షణకు మరో స్వాతంత్ర్య సంగ్రామం అవసరమనే ఆయన యువత మాత్రమే ఆ పోరాటాన్ని ప్రారంభించి విజయం సాధించగలరని నమ్ముతారు.
దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటికీ అభివృద్ధి అనే పదాన్ని సరిగా నిర్వచించలేదన్నది పురుషోత్తం రెడ్డి ఆరోపణ.
“ప్రభుత్వాలన్నీ పరిశ్రమలు, కార్ఖానాలు, రోడ్లు, భవనాల నిర్మాణమే అభివృద్ధి సూచికలుగా భావిస్తున్నాయి. కానీ ఇది తప్పు. పర్యావరణానికి హాని కలిగించే ఏ పనైనా ఎప్పటికీ నిజమైన అభివృద్ధి అనిపించుకోదు.” పురుషోత్తం రెడ్డి.
దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు విజయవంతం కాకపోవడానికి కారణం వాటిని నడిపే నాయకులే అంటారు పురుషోత్తం రెడ్డి.
“ప్రస్తుతం ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారు తమ పబ్లిసిటీపై తప్ప సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టడంలేదు. ఉద్యమం మొదలుపెట్టి తమకు కాస్త గుర్తింపురాగానే ఆ అంశాన్ని మర్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం మరో అంశాన్ని వెతుక్కుంటున్నారు. అందరూ ఇలాంటి వారే కాకపోయినా చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఉద్యమాలన్నీ నీరుగారిపోతున్నాయి.”
ఉద్యమకారులు తమను తాము హైలెట్ చేసుకునే బదులు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలన్నది పురుషోత్తం రెడ్డి సూచన.
పురుషోత్తం-రెడ్డి
ప్రజా-ఉద్యమం
న్యూక్లియర్-ప్లాంట్
పొలిటికల్-సైన్స్
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కారు సీటుని తయారుచేసిన మెకానికల్ ఇంజినీర్
ఒకప్పుడు గాజులు అమ్మిన కుర్రాడు.. నేడు ఐఏఎస్ అయ్యాడు!!
జస్ట్ ఆన్ రెంట్... అక్కడ ఫర్నిచర్ అద్దెకిస్తారు..!
అక్షరం ముక్క రాదు.. అయినా కోట్ల టర్నోవర్ బిజినెస్..!! |
తాజా వార్తలు
ఫీచర్ న్యూస్
మూవీ రివ్యూస్
పిచ్చ హాట్ గా హలో గురు ప్రేమకోసమే టీజర్..
ప్రియుడికి బర్త్ డే ముద్దిచ్చిన ప్రియాంక చోప్రా..
నోటా @ 40 కోట్లు.. విజయ్ అంత మోస్తాడా..?
అరవింద సమేత నో ఆడియో, డైరెక్ట్ ప్రీ రిలీజ్.
చరణ్ మాస్ లుక్ అదిరిపోయిందిగా..
నిత్యామీనన్ అమ్మ అవుతుంది తెలుసా..?
వర్మ టీజర్.. వాళ్లకు ఓకే కానీ మనకే.
సామి సినిమా రివ్యూ
నన్ను దోచుకుందువటే సినిమా రివ్యూ
రివ్యూ: శైలజారెడ్డి అల్లుడు
రివ్యూ: సిల్లీఫెలోస్
రివ్యూ: కేరాఫ్ కంచరపాలెం
3 ఇడియట్స్ ను ఫాలో అవుతున్న సుధీర్ బాబు..
నవాబ్ ట్రైలర్.. వారసుల పోరు అదిరింది గురు..
Home రివ్యూ: గ్యాంగ్
రివ్యూ: గ్యాంగ్
స్క్రీన్ ప్లే, దర్శకుడు: విఘ్నేష్ శివన్
నిర్మాత: స్టూడియో గ్రీన్..
తిలక్ (సూర్య) ఓ నిరుద్యోగి. సిబిఐ ఆఫీసర్ లలో ఉన్న లంచగొండి ఆఫీసర్ల వల్ల ఆయనకు ఉద్యోగం రాదు. ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ కొడుకు సిబిఐ ఆఫీసర్ అవ్వడం ఏంటని ఓ ఆపీసర్ ఆపేస్తాడు. దాంతో కోపంతో మోసగాడిగా మారతాడు తిలక్. తనకంటూ ఓ గ్యాంగ్ సిద్ధం చేసుకుంటాడు. అందులో బుజ్జమ్మ( రమ్యకృష్ణ) ఓ భాగం. ఈ ఇద్దరూ కలిసి మరికొందరితో కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి నకిలీ సీబీఐ ఆఫీసర్లుగా.. దొంగ ఇన్కంటాక్స్ ఆఫీసర్లుగా మారి రైడ్స్ చేస్తూ అవినీతి పరుల నుంచి బ్లాక్ మనీ కొట్టేస్తుంటారు. అది అవినీతి సొమ్ము కావడంతో ఎవరూ కంప్లయింట్ చేయడానికి సాహసించరు. ఈ గ్యాంగ్ చేసే పనులు పోలీస్.. సీబీఐ.. ఇన్కంటాక్స్ డిపార్టుమెంటుకు తలనొప్పిగా మారుతుంది. వీళ్ళ ఆటకట్టించడానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ (కార్తీక్) రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తోంది..? ఆ డబ్బంతా వారు ఏం చేస్తున్నారు..? అనేది మిగిలిన కథ..
కానీ కథలో లంచం తీసుకోవడం.. ఇవ్వడం.. అడగడం అన్నీ నేరమే అనే సందేశం ఉంది.
ఈ గ్యాంగ్.. కథనం లేక పడింది బ్యాంగ్..
AMMA NEE PODHUGU – 9 _ అమ్మా నీ పొదుగు _ AMMA POOKU
GIRLS HIGH SCHOOL – 10 _ గర్ల్స్ హైస్కూల్ _ AMMAYI POOKU
Home/MAHIRE MARIDI/MAHIRE MARIDI – 11 _ మాహి రే మరిది _ POOKU DENGUDU KATHALU
కథ,కథనం: rajsunrise
ఫ్రెష్ అప్ అయి మొదట మాహి బయటకు వచ్చింది. హాల్ లో అందరు టిఫిన్ తింటూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. మాహి ని చూసి వాళ్ళ నాన్న “మాహి…టిఫిన్ తింటావ నువ్వు కూడా…” అన్నాడు నవ్వుతు. “లేదు నాన్న..మీరు కానివ్వండి…నేను టీ తాగుతాను….”అంటూ కిచెన్ వైపు వెళ్ళింది. మాహి వాళ్ళ అమ్మ, కూతురు కిచెన్ లోకి రావడం చూసి “ఏంటి మాహి చాల ఫ్రెష్ గా ఉన్నావు…రాత్రి బాగా నిద్ర పోయినట్టున్నావు….”అంది నవ్వుతు. “అమ్మ….ఫస్ట్ టీ ఇవ్వు….”అంది గోముగా అమ్మని పట్టుకొని. టీ కప్ కూతురి చేతికి అందించి “చిన్నా ….లేచాడా…?”అంది నవ్వుతు. “లేదమ్మా…నిద్ర పోతున్నాడు…..”అంది మహి.
“టిఫిన్ తింటావా……”అంది. “చిన్నా లేచాక ఇద్దరం కలిసి తింటాము….ఈ రోజు ఏంటి స్పెషల్…అందరు రిలాక్స్ గా ఉన్నారు…..”అంది నవ్వుతు మాహి. “ఓహ్…అదా..అందరం సముద్ర స్నానానికి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము…”అంది మహి వాళ్ళ అమ్మ. “అవునా…..నైస్ ఐడియా……అమ్మో ఐతే నేను త్వరగా రెడీ అవ్వాలా…..”అంది exciting గా మాహి. “తొందర ఏమి లేదు…..వంటలు అన్ని చేస్కొని వెళ్దాము అని అనుకున్నాము…. కావాలంటే కాసేపు రెస్ట్ తీస్కో…..అంత పూర్తి అయ్యాక రెడీ అవ్వుదువు గాని….”అంది మాహి వాళ్ళ అమ్మ. “నాకేమి నిద్ర రావడంలేదు …మీతో పాటు ఉండి హెల్ప్ చేస్తాను…..”అంది మాహి. సరే అన్నట్టుగా చూసింది మాహి వాళ్ళ అమ్మ. ఇంతలో అక్కడికి సరయు వచ్చింది.
దాబా మీద నుండి కిందికి దిగి హాల్ లో కి వొస్తుంటే సోఫా లో కూర్చున్న చిన్న కనిపించేసరికి నవ్వుకుంటూ వాడి దెగ్గరకు వెళ్లి పక్కన కూర్చుంది. “ఏంటి సర్, ఇప్పుడే నిద్ర లేచి వొచ్చార…”అంది వాడి వైపు చూస్తూ. “లేదు వొదిన..ఎప్పుడో లేచాను…నువ్వోస్తావేమో అని చూసి…రాకపోయేసరికి ఇక్కడ వొచ్చి కూర్చున్నాను…”అన్నాడు నవ్వుతు. “ఎందుకు బాబు..రాత్రిది సరిపోలేద…..రాత్రి నిద్ర లేకుండా చంపావు…” అంది మత్తుగా మహి. “ఏమిచ్చావు వదిన…సరిపోవడానికి……”అన్నాడు వదిన కళ్ళలోకి చూస్తూ. “హ్మ్మం….అది తప్ప అన్ని తీసుకున్నావు కదా…”అంది చిలిపిగా వాడి కళ్ళలోకి చూస్తూ. అంతలో వంటింట్లో నుండి మాహి అంటూ మహి వాళ్ళ అమ్మ కేక వేసేసరికి, మళ్ళి వొస్తా ఉండు అంటూ మాహి వెళ్ళిపోయింది. వెళ్తున్న వదిన పిర్రల మీద నాట్యమాడుతున్న జడను చూస్తూ ఉండిపోయాడు శరత్.
నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు
GIRLS HIGH SCHOOL – 8 _ గర్ల్స్ హైస్కూల్ _ AMMAYI POOKU
Pingback: MAHIRE MARIDI - 13 _ మాహి రే మరిది _ POOKU DENGUDU KATHALU |
chaitanyavaaradhi Telugu daily: నెలకు రూ.70 లక్షల కరెంట్బిల్లు
నెలకు రూ.70 లక్షల కరెంట్బిల్లు
ముంబయి: ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇల్లు కూడా ప్రపంచంలోనే విలువైన ఇళ్లలో ఒకటిగా నిలిచింది. అత్యంత ధనవంతులకు కూడా ఆయనలాంటి భారీ భవంతి లేదనే ప్రశంసలు పొందింది. తాజాగా ఆయన స్వగృహం 'ఆంటిలియా' మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ ఇంటిలోకి ముఖేష్అంబానీ గృహప్రవేశం చేసిన ఒక్క నెలలో అయిన కరెంటుబిల్లు ఎంతో తెలుసా రూ.70,69,488. సెప్టెంబర్ నెలకుగాను ఆ ఇంటికి ఆ బిల్లు వచ్చింది. 6,37,240 యూనిట్ల విద్యుత్ను ఆ ఇంట్లో ఉపయోగించారు. నెలనెలా రెగ్యులర్గా బిల్లులు కడతారనే కారణంతో ముఖేష్కు విద్యుత్శాఖ ఆ బిల్లులో 48,354 రూపాయల రాయితీ ఇచ్చింది. అయినాసరే ముఖేష్ కుటుంబం బిల్లు 7వేల ఇళ్ల సగటు బిల్లుతో సమానం.
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
నా బ్లాగు జాబితా
వరికి రూ.1,600 మద్దతుధర ఇవ్వాలి
7 సంవత్సరాల క్రితం
తెలుగు వెబ్ పత్రికలు
వెబ్ ప్రపంచం
ఎ.పి.ఆల్ రౌండ్ |
హిందువు అంటే చిందులెందుకు? - VSK Telangana
Home News హిందువు అంటే చిందులెందుకు?
‘That these Bactrian kings we Hindus, is now universally admitted. Thus according to Dabistan, India enjoyed splendid civilisation 6000 BC (i.e) mearly 8000 years before the victorian age. భాక్ట్రియాను పరిపాలించిన రాజులు హిందువులన్న విషయం అందరికీ తెలిసిందే. దబిస్తాన్ పట్టికను చూస్తే భారతదేశం 6000 బి.సి నాటికే గొప్ప సంస్కృతిని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. అంటే విక్టోరియా పాలనకు పూర్వం 8000 సం.ల నాడు అన్నమాట!’ అంటూ భారతదేశంలో హిందువుల ప్రాచీన వైభవ స్థితిని గురించి ‘హరవిలాసశారద’ అనే చరిత్రకారుడు”The Hindu Superiority” అన్న గ్రంథంలో చెప్పుకొన్న ఆణిముత్యాలు ఇవి. కానీ ఆ వైభవం క్రీ.శ 712లో మహమ్మద్ బిన్ కాశిం సింధు రాజ్యాన్ని కబళించడంతో మంటగలవడం మొదలైంది. విగ్రహారాధకులను విధ్వంసం చేయాలన్న ఘోరీ, గజనీ, బాబర్ నుండి రజాకార్ కాశిం రజ్వీ వరకు ఈ దండయాత్ర అలాగే సాగింది. ఇక కర్జన్వైలీ నుండి లార్డ్ మౌంట్బాటన్ వరకు ఇక్కడి మెజారిటీ ప్రజలపై యుద్ధం బాగానే చేసారు. లక్షలాదిమంది అమరులై ఈ దేశానికి స్వాతంత్య్రం సాధించుకొన్నాం. ఖాయిది ఆజం మహ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతంతో ఈ దేశం రెండు ముక్కలైంది. ఇక్కడి హిందువులను బలిపీఠం ఎక్కించి పాకిస్తాన్ను ఏర్పాటు చేసినా అదొక రాచపుండులా వేధిస్తూనే వుంది. పోనీ స్వాతంత్య్రం వచ్చాక హిందూ సమాజం తమ చరిత్రను, సంస్కృతిని అధికారాన్ని ఎంతమాత్రం కాపాడుకొన్నది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న?
సర్ జాన్ వుడ్రాఫ్ ఇండియా నాగరిక దేశమా? (Is India Civilized?) అనే పుస్తకంలో మన దేశానికి ఆంగ్లేయులు స్వార్ధంతో ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేస్తున్నారని, ఇది అన్యాయం, పాపం అని నెత్తీనోరు మొత్తుకున్నాడు. కానీ స్వాతంత్య్రం వచ్చాక మన బానిసత్వానికి కారణమైన అనేక విషయాలను చర్చించి పకడ్బందీగా వ్యవస్థ నిర్మించాల్సిందిపోయి అనేక లోపాలను కొత్తగా కొనితెచ్చుకొన్నాం.
197 దేశాలున్న భూఖండంపై హిందువు హిందువుగా జీవించాలంటే ఒక్క భరత ఖండంపైనే అవకాశం వుంది. నిన్నమొన్నటి వరకు హిందూ దేశంగా వున్న నేపాల్, చైనా కమ్యూనిస్టుల కారణంగా విధ్వంసంవైపు పయనిస్తోంది. ఇవాళ సౌదీ అరేబియాలో రాముని చిత్రాన్ని జేబులో పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. సత్యనారాయణ వ్రతం నిర్వహించుకోవడం అక్కడ సాధ్యం కాదు. మరి రేపు భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తే హిందువులకు దిక్కెవరు?
జమ్మూకశ్మీర్లో లక్షలాదిమంది హిందూ పండిట్లు నిరాశ్రయులయ్యారు. వారు ఈ రోజుకూ తమ స్వస్థలాలకు వెళ్లే పరిస్థితి లేదు. వారి గురించి మాట్లాడిన నాధుడు లేడు. ఉన్న ఊరిని విడిచి, కన్నవాళ్లను వెంటబెట్టుకుని ఉత్తర భారతం మొత్తం వారు ప్రవాస జీవితం ఎందుకు గడుపుతున్నారు? ప్రాచీనమైన చరిత్ర కాదుకదా ఆధునిక భారతంలో పండిట్ల వలసను ఆపలేని దుస్థితికి కారణం ఎవరు? ఇంకా విచిత్రం ఏమిటంటే ‘‘భారతదేశం ఆక్రమణల్లో అందెవేసిన చేయి’’ అని జమ్మూకశ్మీర్ను, ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకొన్నదని స్వయం ప్రకటిత మేధావి అరుంధతీరాయ్ నిర్భీతిగా ఈ దేశంలో అనగలదు!? హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ సంస్థల అధీనంలో కొన్ని, కబ్జాకోరుల కబంధ హస్తాల్లో మరికొన్ని వున్నాయి. దేవాలయాలు ప్రతి రాష్ట్రంలో ఎంతో ఆదాయాన్ని సమకూర్చుతున్నా వాటిని హిందూ సమాజ ఐక్యతకు వినియోగించే వ్యవస్థ లేదు. దేవాలయాల భూములు పేదలకు పంచాలి అని నినదించే కామ్రేడ్ నారాయణ వక్ఫ్, ఆస్తులో, చర్చి ఆస్తులో అలా పంచమని ఎందుకు చెప్పరు?
హిందూ మతం అంటేనే ఒంటి కాలిపై లేచే నాస్తిక సంఘాలు, జన విజ్ఞాన సంఘాలు ఈ దేశ మూల సంస్కృతిని ఎందుకు విధ్వంసం చేయాలను కొంటున్నాయి. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాలను పంపే క్రమంలో హసన్లో వున్న ఆ సంస్థ ప్రధాన నియంత్రణ విభాగానికి చెందిన శాస్తవ్రేత్తలు ఉపగ్రహ నమూనాను ధర్మస్థలలోని మంజునాథ స్వామి ముందు ఎందుకు పెడతారో గమనించారా? అలాగే శ్రీహరికోట సమీపంలో అంకాలమ్మ దేవాలయంలో డైరెక్టర్ దంపతులు పూజ చేసి మరీ ఈ ప్రయోగానికి ఉద్యుక్తులవుతారన్న ఈ విదేశీ మానసపుత్రులు ఎందుకు విస్మరిస్తారు.
రాజకీయంగా ‘హిందూ’ అని చెప్పడం సిగ్గుగా భయపడేవాళ్లు ఇతర మతాల కార్యక్రమాలను ఆనందంగా తలపైకి ఎత్తుకుంటారు. హిందువుల గురించి మాట్లాడడం మతతత్వంగా ముద్ర వేసేవాళ్లు ఏమతం గురించి అయినా ఎందుకు మాట్లాడాలి? ఇదేం సెక్యులరిజం? మరోవైపు మతమార్పిడి ముఠాలు సేవ పేరుతో ప్రవేశించి మతం మార్పిడి ఉధృతంగా చేస్తున్నాయి. క్రీ.శ. 1498 వాస్కోడిగామా నుంచి ఈరోజు వరకూ వేలకోట్లు భారతదేశంలో గుమ్మరించినా అధికారికంగా క్రైస్తవుల జనాభా పది శాతం లోపే. వెయ్యేళ్ల పరాయిపాలనలో కూడా హిందూ జనాభా 85% మించి వుండడం హిందూ సాంస్కృతిక నిష్ఠకు తార్కాణం కాదా? |
హిందుత్వను ధ్వంసం చేస్తామని అంటున్నవాళ్లు ఒక ఆర్యభట్టను, భాస్కరాచార్యుణ్ణి, కపిలుణ్ణి, కణాదుణ్ణి, పతంజలిని, కాళిదాసును ఎలా నశింపచేస్తారు? ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు బట్టకట్టనినాడే యవ్వనంలో వున్న హిందూ సంస్కృతిని ధ్వంసం చేయడం సాధ్యమా?
ఆత్మరక్షణకో, దుర్మార్గాన్ని నిర్మూలించడానికో తప్ప మన దేశం ఎప్పుడూ దురాక్రమణ చేయలేదు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ సగర్వంగా ప్రకటించింది. అలాంటి ప్రాచీన వారసత్వానికి వారసులైన, శాంతి కాముకులైన హిందూ జీవన విధానం ప్రపంచానికే దిక్సూచి అవడం అతిశయోక్తికాదు. హిందుత్వం సత్యం. సత్యాన్ని ఎవరూ నిర్మూలించలేరు. హిందుత్వం ఎప్పుడూ తనలోని లోపాలను గుర్తిస్తూ ముందుకు సాగడంవల్లనే ప్రాచీన ప్రపంచ మతంగా సజీవంగా ఉండగలుగుతుందనేది నిజం.
-డా. పి భాస్కరయోగి [email protected]
(ఆంధ్రభూమి సౌజన్యం తో) |
తాజా వార్తలు
ఫీచర్ న్యూస్
మూవీ రివ్యూస్
శ్రీదేవి గారి హటాన్మరణం బాధాకరం !! – నందమూరి బాలకృష్ణ
శ్రీదేవి మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు !! – డా.మోహన్ బాబు
శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది !! ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని, సి.అశ్వనీదత్, టి.శ్రీరామ్ ఆదిత్యల మల్టీస్టారర్ పాటల…
మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘పైసా పరమాత్మ’
బాబోయ్.. రజినీ మరో సినిమా..
సమ్మోహనం.. ఓ అచ్చతెలుగు సినిమా..
శాటిలైట్ కాదు.. ఆస్తులు రాయిస్తున్నారు..
అ..! సినిమా రివ్యూ
తొలిప్రేమ సినిమా రివ్యూ
ఇంటిలిజెంట్ సినిమా రివ్యూ
టచ్ చేసి చూడు రివ్యూ
చరణ్, ఎన్టీఆర్ కు చెమటలు పట్టిస్తున్నాడుగా..
అన్నకోసం తమ్ముడు.. తనయుడి కోసం తండ్రి..
Home Telugu రవితేజను నిండా ముంచేసిన శౌర్య..
Previous articleవెంకీ కుడుముల.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ..!
Next article రవితేజ మార్కెట్ ఇంత దారుణమా..?
విశాఖపట్నంలో ఘనంగా పొట్లూరి స్టూడియోస్ “యువర్స్ లవింగ్లీ” ప్రి రిలీజ్ ఫంక్షన్!!
రజినీ రాజకీయం.. అప్పుడే రాజీనామా..
సినిమా వార్తలు
బాక్స్ ఆఫీస్
స్క్రీన్ ప్లే సంగతులు
ఇండియన్ సినిమా క్లాసిక్స్
స్పెషల్ ఆర్టికల్స్
టీజర్ తో ఇంతలా భయపెట్టేసిందేంటి?
తెలుగు టీజర్ వచ్చింది …కాన్సెప్టు కేక
‘అజ్ఞాతవాసి’పై ‘లార్గో విన్చ్’దర్శకుడి కామెంట్స్ ,ఆరోపణ!
‘బాహుబలి’ని దాటేసిన ‘అజ్ఞాతవాసి’:టాక్ తో పనేంటి
నిర్మాతగా, హీరోయిన్గా బాలీవుడ్లో రాణించిన అనుష్క శర్మ పెళ్లి తర్వాత తన సినిమా జోరును కాస్త తగ్గించింది. అయితే ఆమె పెళ్ళికి ముందు నుండే ఆమె షూటింగ్లో పాల్గొంటున్న సినిమా ‘పరి’. కొత్త దర్శకుడు ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.
ఈ టీజర్ని అనుష్క శర్మ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ..’స్వీట్ డ్రీమ్స్ గాయ్స్’ అని టాగ్ చేస్తూనే భయపెట్టింది. టీజర్లో మొదట భాదతో కనిపిస్తూ దర్శనమిచ్చిన అనుష్క ముఖం చివరకు అంతా రక్తమయమై కనిపించడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్న ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. క్లీన్ స్లేట్ ఫిలింస్ బ్యానర్పై అనుష్కనే స్వయంగా ఈ సినిమాను నిర్మించింది. సినిమాను మర్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అనుష్క శర్మ మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.
వామ్మో ..అన్ని కట్స్ మేము అసలు చెప్పనే లేదు
ఆర్మేనియాలో ప్రదర్శన…అరుదైన గౌరవం
tr> జై సింహ JAN 12
tr> రంగుల రాట్నం JAN 12
మనసుకు నచ్చింది JAN 26
tr> ఆచారి అమెరికా యాత్ర
tr> టచ్ చేసి చూడు
అజ్ఞాతవాసి JAN 10
హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ ఎలా?
స్క్రీన్ ప్లే టిప్స్
స్క్రీన్ ప్లే టిప్ : టెంప్లెట్ టైటిల్స్!
స్క్రీన్ ప్లే టిప్ 47 |
దూరం దూరం అంటే దేశానికి భారం! - VSK Telangana
‘మీటూ’ పేర మీడియాలో చెలరెగిపోతున్న ఈ ఉద్యమాల్లో నిజమెంత?
Home RSS దూరం దూరం అంటే దేశానికి భారం!
దూరం దూరం అంటే దేశానికి భారం!
దేశంలోని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చి భారత ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి తమ వంతుగా కృషిచేసే అవకాశాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కల్పించింది. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సమ్మేళనానికి అన్ని పార్టీలకు ఆహ్వానాలు అందాయి. అయితే కాంగ్రెస్ తో సహా అన్ని విపక్షాలు మోహన్ భాగవత్ సమ్మేళనానికి గైరుహాజరయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గతంలో ఎన్నోసార్లు ఆరెస్సెస్ వేదికను పంచుకున్నారు. మరెంతో మంది కీలక రాజకీయ నాయకులకు సంఘ్ తో వ్యక్తిగత అనుబంధం ఉంది. అన్ని పార్టీలు ఒక్క త్రాటిపైకి వచ్చి దేశ భవిష్యత్తుపై చర్చించే మహత్తర అవకాశాన్ని కోల్పోవడంపై మేధావి వర్గాలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఆరెస్సెస్ ఒక రాజకీయ పార్టీ కాదని తెలిసినప్పటికీ తాజా ఆహ్వానాన్ని విపక్షాలు తిరస్కరించడం వెనుక ఉన్న సైద్ధాంతిక భూమిక పలాయనవాదమే అనే విమర్శలున్నాయి.
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతాలు వేరు, తమ పార్టీ సిద్ధాంతాలు వేరు అని కాంగ్రెస్ భావించింది. ఆరెస్సెస్ సిద్ధాంతాల కన్నా కాంగ్రెస్ సిద్ధాంతాలే గొప్పవని ఆ పార్టీ భావించింది. ఆరెస్సెస్ మూడు రోజుల భేటీకి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించిన ముంబై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ స్పందన వేరేలా ఉంది. గాంధీ, స్టాలిన్, మార్క్స్, హిట్లర్ సిద్ధాంతాల మధ్య తేడాలున్నట్లే ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య ప్రాథమిక వైరుధ్యముందని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో వివిధ సిద్ధాంతాలకు చోటు ఉంటుందని, వాటి మధ్య చర్చలు జరగడం సమాజానికి మంచిదని, భారత్ భవిష్య దర్శినిపై న్యూడిల్లీలో మోహన్ భాగవత్ ఏర్పాటు చేసిన మూడు రోజుల సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావడం ద్వారా దేశానికి ఒక దిశానిర్దేశం వైపుగా కృషికి నాంది పడుతుందని ఆరెస్సెస్ బలంగా భావించింది.
Previous article“ప్రకరణలు 370 మరియు 35A ఉండకూడదనే మా నిశ్చిత అభిప్రాయం” – డా. మోహన్ భాగవత్
Next article“కుల అసమానతలు విడనాడి సమరసతను సాధించాలి” – సామాజిక సమరసత అఖిల భారత కన్వీనర్ శ్యాంప్రసాద్
రజాకార్ల ఎదురు కాల్పులు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-32)
లోకహితం నవంబర్ 2018 సంచిక
చందు (తెలుగు)
Message to చందు (తెలుగు)
అమరావతిపై ఎన్జీటీలో మరో పిటిషన్ _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 15: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) విచారణకు స్వీకరించింది. మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్లు దాఖలు చేశారు.
మంగళవారం జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ కేసు విచారణకు స్వీకరించింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, సీఆర్డీఏ, కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. గతంలో విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై తప్పుడు నివేదికలు సమర్పించిందని, పర్యావరణ అనుమతుల మంజూరులో నిబంధనలను పాటించలేదని పిటిషనర్లు పేరొన్నారు.
Telugu సూసైడ్ నోట్ [Bearbeiten] |
శాంసంగ్ నుంచి బడ్జెట్ ధరలో 2 స్మార్ట్ఫోన్లు, షియోమి ఫోన్లకు గట్టి పోటీ _ Samsung Galaxy A6, Galaxy A6+ India launch on May 21 - Telugu Gizbot
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
వాట్స్ హాట్
సోషల్ మీడియా
టిప్స్ & ట్రిక్స్
స్మార్ట్ఫోన్ టిప్స్
కంప్యూటర్ టిప్స్
ఫస్ట్ ఇంప్రెషన్స్
కొత్త ల్యాప్టాప్స్
కొత్త మొబైల్స్
రానున్న మొబైల్స్
కొత్త మొబైల్స్/ పోలిక
టాప్ 10 మొబైల్స్
శాంసంగ్ నుంచి బడ్జెట్ ధరలో 2 స్మార్ట్ఫోన్లు, షియోమి ఫోన్లకు గట్టి పోటీ
ఈ వీడియో గేమ్ భారీన పడి 200 మంది విడాకులు తీసుకున్నారు
Paytm Mallలో పండుగ ఆఫర్లు, బ్రాండెడ్ ఫోన్ల పై 50 శాతం వరకు తగ్గింపు
అమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్ తెలిస్తే షాక్ అవుతారు
200 కాపురాలను కూల్చిన వీడియో గేమ్, ఎంతలా అంటే ?
జియో GigaFiber కనెక్షన్ తీసుకుంటే, మూడు నెలల పాటు అన్నీ ఉచితం
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. Samsung Galaxy A6, Galaxy A6 plus పేర్లతో ఇవి మార్కెట్లోకి రానున్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో పలు ఆకట్టుకునే ఫీచర్లతో పాటు భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. స్మార్ట్ఫోన్ గెలాక్సీ జె6 ధరను కంపెనీ రూ.18,990గా నిర్ణయించే అవకాశం ఉంది. కాగా గెలాక్సీ ఏ6 ప్లస్ ధర రూ.22, 990గా ఉండే అవకాశం ఉంది. కాగా ఈ రెండు ఫోన్లు షియోమి Redmi 5 and Redmi 5Aలకు గట్టిపోటీ నిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే..
రెండున్నర రూపాయికే 1జిబి డేటా, 26 రోజుల వ్యాలిడిటీ
శాంసంగ్ గెలాక్సీ జె6
శాంసంగ్ గెలాక్సీ జె6 ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్
4GB and 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,990 (అంచనా)
గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్
ఇదిలా ఉంటే శాంసంగ్ సంస్థ తన గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్ఫోన్లకు గాను నూతన రంగు వేరియెంట్లను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్లకు చెందిన మిడ్నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ, లైలాక్ పర్పుల్ కలర్ వేరియెంట్లు ఇప్పటికే లభ్యమవుతుండగా త్వరలో సన్రైజ్ గోల్డ్, బర్గండీ రెడ్ కలర్ వేరియెంట్లను విడుదల చేయనున్నారు.
ఇక వీటిలో ఫీచర్లు గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లలోలాగే ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు. కాగా ఈ నూతన వేరియెంట్లు ముందుగా కొరియా మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి. తరువాత ఇతర దేశాల్లోనూ విడుదల అవుతాయి.
అయితే విడుదల తేదీలను మాత్రం శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. కానీ జూన్ చివరి వారంలో ఈ వేరియెంట్లను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.
గెలాక్సీ ఎ6
గెలాక్సీ ఎ6 ప్లస్
మైక్రోమాక్స్, జియోలతో రూ.1500 కోట్ల ఒప్పందం, రాష్ట్రమంతా ఉచిత స్మార్ట్ఫోన్లు
భారీ బ్యాటరీ, 8 కెమెరాలు, సంచలనం రేపుతున్న నోకియా 9
ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot
ద్వార్క ఒక దొంగ ఒక శృంగార మరియు వినోదాత్మకంగా ప్రేమ కథ.
ఇది తన జీవితాన్ని మార్చివేసే ఒక అమ్మాయితో ప్రేమలో పడే ఒక దేవుడి మనిషిగా మారిపోతున్న ఒక దొంగ గురించి. ఇది ఒక వినోదాత్మక మరియు ఆకర్షణీయమైన చిత్రం. |
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
పశ్చిమ గోదావరి
విజయవాడ సిటీ
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
- ఎ కోటిరెడ్డి
మనదేశంలోని బడా పెట్టుబడిదారీ వర్గం కూడా సంక్షోభం నుండి బయటపడటం కోసం దోపిడీని మరింత తీవ్రం చేస్తున్నది. పెరుగుతున్న దోపిడీ ఫలితంగా కార్మికవర్గం, సామాన్యప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. దరిద్రం, నిరుద్యోగం పెరుగుతున్నాయి. రైతులు దివాళా తీయటం, ఆత్మహత్యలు చేసుకోవటం పెరుగు తున్నది. గత రెండు దశాబ్దాలలో మూడు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. లెక్కలలోకి రానివి ఇంతకు రెట్టింపు ఉంటాయి. పనులు దొరకకపోవటంతో వ్యవసాయ కార్మికులు వలసలు పోవటం పెరిగింది. ప్రభుత్వం అమలు జరుపుతున్న సరళీకరణ సంస్కరణలు ప్రజల ఉపాధి, ఆదాయాలను హరిస్తున్నాయి. గత సంవత్సరం పెద్దనోట్లను రద్దు చేయటంతో కోట్లాది మంది ప్రజల ఆదాయాలకు గండి పడింది. ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. సంక్షేమమా, అభివృద్ధా అనే అర్థంలేని పోటీని ముందుకు తీసుకువచ్చి, సంక్షేమ పథకాలు అమలుజరిగితే దేశం అభివృద్ధి చెందదని ప్రచా రం చేస్తూ, మిగతా వర్గాల ప్రజలలో పేద ప్రజలపై వ్యతిరేకతను పెంచుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి కార్మికచట్టాలను నీరుగారుస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచటం లేదు. పనిగంటలను పెంచుతున్నారు. కొన్ని పరిశ్రమలలో కార్మికుల చేత రోజుకు 12 గంటలు పనిచేయిస్తున్నారు. ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికు లకు ఎటువంటి రక్షణ లేకుండాపోతున్నది. యాజమాన్యాలు ఎప్పుడుకావాలంటే అప్పుడు కార్మికులు, ఉద్యోగులను తొలగిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఈ ధోరణి పెరిగిపోతున్నది. ఫలితంగా కార్మికులు, ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తికి, భయాందోళనలకు గురవుతున్నారు.
సమాచార హక్కు చట్టాన్ని దిగజారుస్తున్న ప్రభుత్వం
పర్యావరణం కోసం పోరాటం |
శంకరాభరణం: సమస్య - 2301 (అరయఁగ రాముని కుమారులు...)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో 🌻)
64 వ్యాఖ్యలు:
జిలేబి గారు: మనలో మాట. అమినా "ప్రవక్త మొహమ్మద్" తల్లి. అల్లా అనగా God Himself.
మీ రెండు పూరణలు బాగున్నవి. (శాస్త్రి గారి అభ్యంతరం మినహాయిస్తే)!
గమనిక: క్రీస్తునకు, అల్లాకు, నరులైన తండ్రులు లేరు. స్వయంభువులు.
ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ప్రశ్నోత్తర మాలికగా మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
అల్లా,క్రీస్తులు రామచంద్రు సుతులే!యాశ్చర్య మేమిందులో(న్)!"
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'నరవరు నెరిగెడు...' అనండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రసాద రావు గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
'ప్రాపుం జేర్చు' అన్నది 'ప్రాపుఁ జేర్చు' అని టైపయింది.
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
కానీ... తల్లీ తండ్రులు (తల్లిదండ్రులు), తాతా (తాతయు), ఇల్లూ వాకిలి (ఇల్లు వాకిలి) అని వ్యావహారికాలను ప్రయోగించారు.
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కొలిచే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'దొడ్డగ గొలువన్' అందామా?
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు మనోరంజకంగా ఉన్నవి. అభినందనలు.
కామేశ్వర రావు పోచిరాజు మార్చి 06, 2017 7:12 PM
పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
విరుపుతో మీ పూరణ ఉదాత్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
సవరించిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
సుబ్బారావు గారూ,
అల్లా,క్రీస్తులు,రామచంద్ర సుతులే_యాశ్చర్యమేమిందులో?
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. 'సంరంభమున్+ఉల్లాసంబుగ' అన్నపుడు యడాగమం రాదు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు మార్చి 06, 2017 7:57 PM
ఈ సమస్య బాగుంటే మీరు దీన్ని వుపయోగించండి
వ్యాఖ్యను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
మొత్తం పేజీ వీక్షణలు
(విశ్రాంత తెలుగు పండితుడు)
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ఛందస్సు సాఫ్ట్వేర్
తెలుగు నిఘంటువు
చమత్కార పద్యాలు (251)
చిలుకమఱ్ఱి వారి రచనలు (131)
నిర్వచన భారత గర్భ రామాయణము (109)
గళ్ళ నుడి కట్టు (64)
న్యస్తాక్షరి (55)
నిషిద్ధాక్షరి (43)
ప్రహేళిక సమాధానం (36)
విశేషచ్ఛందస్సులు (28)
నా కవిత్వం (9)
ఒక మంచి పద్యం (1)
హేవిళంబీ! స్వాగతం!
సమస్య - 2316 (భార్యను గాంచిన పెనిమిటి...)
సమస్య - 2310 (చెవిలోఁ బువుఁ బెట్టువాఁడె...)
మా దక్షిణ భారత తీర్థయాత్ర....
దత్తపది - 108 (కట్టె-నిప్పు-బూది-మసి)
సమస్య - 2300 (స్త్రీలకు మ్రొక్కిన ధనమును...)
సమస్య - 2299 (రావణునకుఁ బుత్రుఁ డయ్యె...)
ఆవ్సమ్ ఇంక్. థీమ్. Blogger ఆధారితం.
te సంయుక్త రాజ్య అమెరికా 1 |
కారు న్యూస్
బైక్ న్యూస్
స్పై ఫోటోలు
మోటార్స్పోర్ట్స్
కారు రివ్యూలు
కొత్త కార్లు / బైకులు
కొత్త కార్లు
కార్ ఇన్సూరెన్స్
కొత్త బైకులు
కారు హెల్ప్లైన్ నెంబర్లు
వాల్పేపర్స్
కార్ మరియు బైక్ ఫోటోలు
నేడు పెట్రోల్ ధర
మహీంద్రా మరాజొ విడుదల: ధర రూ. 9.9 లక్షలు
పంజాబ్ రైలు ప్రమాద ఘటన: కార్యక్రమం నిర్వహణకు పోలీసులు
నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకు ఇలాంటి మాటలు: అనసూయ
మొబైల్ నంబరుకు ఆధార్ బదులు ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వాలి.
ఈ పద్ధతులతో గర్భం రాదు
హీరో కరిజ్మాకు దేశవ్యాప్తంగా విపరీతంగా అభిమానులు ఉన్నారు. విదేశీ బైకుల మోజులో పడి కరిజ్మా బైక్కు ఆశించిన స్పందన లభించకపోవడంతో మార్కెట్ నుండి శాశ్వతంగా వైదొలగింది.
అయితే, వచ్చే ఏడాది నుండి దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ పర్ఫామెన్స్ బైకుల విపణిలోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే తమ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించిన హీరో ఇప్పుడు కొత్త తరం కరిజ్మా బైకును రీలాంచ్ చేయడానికి డెవలప్ చేస్తోంది.
హీరో మోటోకార్ప్ 200సీసీ కెపాసిటి గల సెగ్మెంట్లోకి ఎక్స్ట్రీమ్ 200ఎస్ బైకుతో ప్రవేశించనుంది. దీని తరువాత తమ మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్ కరిజ్మాను న్యూ వెర్షన్లో లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు రిపోర్ట్స్ ద్వారా తెలిసింది.
హీరో మోటోకార్ప్ ఇండియాకు కరిజ్మా ఫ్లాగ్షిప్ మోడల్. ఆశించిన సేల్స్ లభించక, బ్రాండ్ వ్యాల్యూ నానాటికీ పడిపోవడంతో దీనిని ఇండియన్ మార్కెట్ నుండి తొలగించింది. అయితే, అఫీషియల్ వెబ్సైట్ నుండి మాత్రం కరిజ్మా జడ్ఎమ్ఆర్ ను అలాగే ఉంచారు.
రిపోర్ట్స్ మేరకు, హీరో మోటోకార్ప్ డిజైన్ ఇంజనీరింగ్ బృందం దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులతో కరిజ్మాను అభివృద్ది చేస్తోంది.
అయితే, వచ్చే రెండేళ్ల వరకు హీరో కరిజ్మా విపణిలోకి విడుదలయ్యే అవకాశాలు లేనట్లున్నాయి. హీరో ఈ కొత్త కరిజ్మా బైకును 2020లో జరగే ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించనుంది. ఇది 2020 నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ రానుంది.
మొదటి తరం కరిజ్మా సింపుల్ డిజైన్ మరియు టూరింగ్ లక్షణాలతో లాంచ్ అయ్యింది. అప్పట్లో సిటి మరియు లాంగ్ డ్రైవ్కు మంచి బైకుగా గుర్తింపు పొందింది. ఆ తరువాత సెకండ్ జనరేషన్ కరిజ్మాగా ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ టీమ్ డెవలప్ చేసిన ఆర్ మరియు జడ్ఎమ్ఆర్ బైకులను లాంచ్ చేయగా, వీటి డిజైన్ ఫస్ట్ జనరేషన్ కరిజ్మా కంటే ఘోరంగా ఉండటంతో క్లిక్ అవ్వలేదు.
కమ్యూటర్ మోటార్ సైకిల్ విభాగంలో హీరో మోటోకార్ప్ అధిపత్యం చెలాయిస్తోంది. అయితే, పర్ఫామెన్స్ బైకుల విభాగంలో తన సత్తా చాటుకోలేకపోయింది. ఇప్పుడు తమ ఫేమస్ బ్రాండ్ కరిజ్మా పేరుతో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి సన్నద్దం అవుతోంది. పర్ఫామెన్స్ సెగ్మెంట్లో సక్సెస్ లక్ష్యంగా హీరో చాలా అగ్రెసివ్గా ఉంది.
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
20 ఏళ్ల హోండా చరిత్రలో రికార్డులు తిరగరాసిన అమేజ్ కారు
150కిమీల వేగం వద్ద ఇన్నోవా క్రిస్టాకు తప్పిన పెను ప్రమాదం: వీడియో |
బిఎస్-IV ఇంజన్తో హోండా ఆక్టివా ఐ విడుదల: ధర రూ. 47,913 లు - Telugu DriveSpark
కారు న్యూస్
బైక్ న్యూస్
స్పై ఫోటోలు
మోటార్స్పోర్ట్స్
కారు రివ్యూలు
కొత్త కార్లు / బైకులు
కొత్త కార్లు
కొత్త బైకులు
కారు హెల్ప్లైన్ నెంబర్లు
వాల్పేపర్స్
కార్ మరియు బైక్ ఫోటోలు
నేడు పెట్రోల్ ధర
బిఎస్-IV ఇంజన్తో హోండా ఆక్టివా ఐ విడుదల: ధర రూ. 47,913 లు
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2017 ఆక్టివా ఐ స్కూటర్ను బిఎస్-IV మరియు ఆటోమేటిక్ హెడ్ల్యాంప్ ఆన్ ఫీచర్ అందించి మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 47,913 లు ఎక్స్-షోరూమ్గా ఉంది.
డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లతో మళ్లీ అందుబాటులోకి వచ్చిన ఆక్టివా ఐ వేరియంట్ ధర రూ. 47,913 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా అందుబాటులో ఉంది.
ఆక్టివాలోని సాధారణ వేరియంట్తో పోల్చుకుంటే ఆక్టివా ఐ లైట్ వెయిట్తో మరియు కాంపాక్ట్ డిజైన్లో ఉంటుంది. 2016 ఏడాదిలో భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్గా హోండా ఆక్టివా నిలిచింది.
హోండా ఆక్టివా ఐ స్కూటర్లో 110 సీసీ సామర్థ్యం ఉన్న హోండా ఎకో టెక్నాలజీ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8బిహెచ్పి పవర్ మరియు 8.74ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి సివిటి ఆటోమేటిక్ గేర్బాక్స్ అనుసంధానం కలదు.
హోండా ఆక్టివా ఐ ఐదు విభిన్న రంగుల్లో లభించును. అవి, ఆర్చిడ్ పర్పుల్ మెటాలిక్, లష్ మ్యాగ్నెటా మెటాలిక్, నియో ఆరేంజ్ మెటాలిక్, బ్లాక్ మరియు ఇంపీరియల్ రెడ్ మెటాలిక్.
హోండా ఆక్టివా బ్రాండ్ క్రింద, ఆక్టివా ఐ, ఆక్టివా 4జీ, మరియు ఆక్టివా 125 అనే మోడళ్లను హోండా టూ వీలర్స్ విక్రయిస్తోంది.
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి - Subscribe to Telugu Drivespark
ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం
సాధారణ డీజల్ కంటే తక్కువ ధరతో అధిక మైలేజ్ ఇచ్చే ఇండీజెల్
బజాజ్ క్యూట్ స్మాల్ కారు విడుదలను ఖరారు చేసిన బజాజ్ ఆటో
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
హర హర మహాదేవ…
నేను హైదరాబాదు లో వుంటాను. మంథని గురించి చాలా విన్నాను కాని దర్శించుకో లేదు ఇంత వరకూ. ఒక సారి వెళ్లి కొన్ని రోజులు వుండామనీ, ఆ వేద విద్య వైభవాన్ని అనుభవించిన ప్రాచీన భూమిని విపులంగా దర్సించాలనీ కోరిక.
నేను వైదిక బ్రాహ్మణుడిని. కొన్ని రోజులు ఆ గ్రామం లో ఉండటానికి (బస/భోజనం) సహాయం చెయ్య గలరా? ప్రత్యేకమైన గది కూడా అవసరం లేదు. శుద్ధ సాత్విక సాధారణ శాకాహార భోజనమే మహా ప్రసాదం. ఆ ఉపకారానికి ద్రవ్య రూపేణ ఋణం చెల్లించ గలను. ఒంటరి గానే వస్తాను.
రామకృష్ణ (శర్మ) |
Telangana Fisheries Development Scheme (IFDS) :- తెలంగాణ ప్రభుత్వం. 2018 సెప్టెంబరు 5 న సమీకృత చేపల పెంపకం పథకం (ఐఎఫ్డిఎస్) ప్రారంభించింది. ఈ పథకం కింద, ప్రభుత్వం. చేపల పెంపకం కోసం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తారు మరియు లబ్ధిదారులకు పెట్టుబడుల వ్యయంపై సబ్సిడీని అందిస్తుంది. CM K చంద్రశేఖర్ రావు అధికారికంగా రూపాయలు యొక్క వ్యయము ఈ ఫిషరీస్ పథకం ప్రారంభించింది. 1,000 కోట్లు.
ఈ రూ. 1,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం. రూ. 856 కోట్లు, రూ. వివిధ ఇన్పుట్ల ఖర్చుల వాటా 144 కోట్లు. ఈ ఇన్పుట్లకు, లబ్ధిదారులకు అత్యధిక సబ్సిడీ రేట్లను ఈ మొత్తాన్ని అందజేస్తారు. సీఎం కెసిఆర్ రాష్ట్రంలో చేపల పెంపకాన్ని అభివృద్ధి చేయాలని, జాలరుల జీవన ప్రమాణాలను పెంచాలని కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో, చేపల పెంపకానికి ప్రోత్సాహించడానికి విలువైన సామగ్రిని పంపిణీ చేసింది.
* చేపల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుకోవడం ద్వారా వెనుకకు మరియు ముందుకు కలుపుతూ మరియు మత్స్యకారుల జీవనోపాధిని పెంచడం ద్వారా.
* చేప సీడ్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి.
* మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా సరసమైన ధరలకు మరియు హైజనిక్ పరిస్థితుల్లో వినియోగదారులకు చేపల లభ్యతని నిర్ధారిస్తుంది.
* మత్స్యకారుల సంక్షేమం.
* రాష్ట్ర ప్రభుత్వం. చేపల సీడ్ సరఫరా, పడవలకు భూభాగాల నిర్మాణం మరియు 100% సబ్సిడీ వద్ద సరస్సులు, ట్యాంకులు మరియు రిజర్వాయర్స్ సమీపంలో క్యాచ్ వంటి ఇన్పుట్లను అందిస్తుంది.
* IFDS కింద, అధిక నాణ్యత వలలు, ద్విచక్ర వాహనాలు మరియు సామాను ఆటోలు, చేపల అమ్మకాలను మొబైల్ దుకాణాల కోసం కొనుగోలు చేయటానికి 75% రాయితీ లభిస్తుంది. అదనంగా, ఇన్సులేటెడ్ వాహనాలు కూడా క్యాచ్ రవాణాకు సబ్సిడీని ఆకర్షిస్తాయి.
* IFDS పథకం చేపల పెంపకం తయారీ కేంద్రాలు, ప్రాసెసింగ్ మరియు మంచు ఉత్పత్తి కర్మాగారాలు 75% సబ్సిడీని ఏర్పాటు చేయడానికి, చేపల పెంపకాన్ని పెంపొందించడానికి,
* చేపలు, చేపల ఉత్పత్తులు, పడవలు అమ్మకం కోసం కియోస్కోలను ఏర్పాటు చేయడానికి 80% నుంచి 90% వరకు సబ్సిడీని కూడా ఐఎఫ్డిఎస్ పొందుతుంది.
* IFDS కింద 5000 లబ్ధిదారులకు మొత్తం 1,61,376 యూనిట్లు కేటాయించబడతాయి.
* 2018 సెప్టెంబర్ 5 న హుస్సేన్ సాగర్ సమీపంలోని పీపుల్స్ ప్లాజాలో సీఎం కెసిఆర్ ఈ ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం (ఐఎఫ్డిఎస్) ను ప్రారంభించారు. అధికారిక కార్యక్రమంలో, 2 మత్స్యకారుల కుటుంబాలకు రూ. ప్రమాదాల్లో రొట్టె విజేతలను కోల్పోయిన వారిలో 4 లక్షలు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ Mukhyamantri Yuvanestham Scheme AP at yuvanestham.ap.gov.in
నెల్లూరులో ఆటో బోల్తా.. ఒకరి మృతి india-te.otpisal.com
నెల్లూరులో ఆటో బోల్తా.. ఒకరి మృతి
నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
Locality Name : Chitturu ( చిత్తూరు )
చ్యవనప్రాశ లేహ్యం – గాంధీ జ్ఞాన్ మందిర్ యోగ కేంద్ర
విజయ్ దేవరకొండ కొత్త చిత్రం అర్జున్ రెడ్డి 2 గా గీత గోవిందం
అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ కొత్త చిత్రం పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ చిత్రం టైటిల్ గీత గోవిందం లోగో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది మరో అర్జున్ రెడ్డి అయ్యేట్లు ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. త్వరలో గీత గోవిందం ఫస్ట్ లుక్ విడుదలవుతుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చిత్రం టాక్సీ వాలా రిలీజ్ కి సిద్దంగా ఉంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రం వాయిదాపడుతూ వస్తోంది. టాక్సీ వాలా రిలీజ్ తర్వాత గీత గోవిందం రానుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ పరుశురాం. సంగీతం గోపి సుందర్ సమకూర్చుతున్నారు. బ్యానర్: గీత ఆర్ట్స్
Previous articleపవన్ కళ్యాన్ యాత్ర 26నుంచి తిరిగి విశాఖలో
Next articleబిగ్ బాస్ బాబుగోగినేని ఒకప్పుడు యాంకర్! తెలుసా?
కృష్ణాలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య టిక్కెట్ వార్..!
చంటిగాడు ఇక్కడ నాన్ లోకల్….
తెలంగాణ పొలిటికల్ లీగ్…కొడంగల్ దంగల్ ఎవరి పక్షం…!- 2
ఎలక్షన్ వార్ కి ఉత్తమ్ వారియర్స్ వీరే….!
ఎన్నికల బరిలో ఫ్యామిలీ ఫైట్…పార్టీలన్నింటిలో ఫ్యామిలీ పాలిటిక్స్…!
తెలంగాణ పొలిటికల్ లీగ్…కొడంగల్ దంగల్ ఎవరి పక్షం…!
ఎలక్షన్ వార్ కి గులాబీ హార్డ్ కోర్ టీం ఇదేనా….!
కర్నూలుకు మంత్రి పదవులు ఇవ్వడం వెనుక బాబు వ్యూహమేంటి..! |
గోపిచంద్ తో బొమ్మరిల్లు _ TeluguMovies.com
సినిమా వార్తలు
పుట్టినరోజు స్పెషల్
బొమ్మరిల్లు, పరుగు చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు భాస్కర్. అయితే.. ఆరెంజ్, ఒంగోలు గిత్త ఫ్లాప్లతో బాగా వెనకబడ్డాడు. ఒంగోలు గిత్త తర్వాత ఆయనకు సినిమా లేదు. చాల రోజుల పాటు గీతా బ్యానర్ లో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ అక్కడ వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు అయన ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాడు.
గోపీచంద్ కు కథ చెప్పి, మెప్పించే ప్రయత్నంలో వున్నాడు భాస్కర్. ఆయన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోపిచంద్ కూడా పెద్ద ఫామ్ లో లేదు. లౌక్యం తర్వాత వచ్చిన సౌఖ్యం, ఆక్సిజన్ చిత్రాలు నిరాశ పరిచాయి. దీంతో కధల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు గోపిచంద్.
‘అంతరిక్షం’ని టార్గెట్ చేసిన నందమూరి ఫ్యాన్స్ !
హిట్స్.. ప్లాప్స్’ల్లోనూ హ్యాట్రిక్.. !
ఎన్టీఆర్ రెండో పాట విడుదల వాయిదా
బన్నీ మూవీ కి మళ్లీ బ్రేక్..?
వరుస ప్లాపులతో 2018 ని ముగించింది..
పాపం ఆ డైరెక్టర్ కష్టాలు అన్ని ఇన్నీకావు..
హర్షవర్ధన్ తో సుధీర్ బాబు..
పవన్ పెళ్లిళ్ల ఫై నాగబాబు క్లారిటీ..
సినిమా వార్తలు
టాలీవుడ్ నయా త్రయం మళ్ళీ ఒక్కటయ్యారు… ఎందుకో తెలుసా..?
జగన్ ఓ పెద్ద క్రిమినల్.. రాజకీయ వర్గాల్లో రచ్చ లేపుతున్న.. మంత్రి యనమల వ్యాఖ్యలు..!
చంద్రబాబు కొత్త కాపురం.. సీపీఐ నారాయణ సంచలనం..!
ఈ విశ్వం లో దేవుడు లేడు…
ఎన్టీఆర్ బయోపిక్ : అన్నగారి డైలాగులే వినిపిస్తాయా..?
నేను చాల తప్పులు చేశా… శ్రీను వైట్ల
ఎక్కువ మంది చదివినవి
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరనున్న టీడీపీ ఎంపీ..?
టీడీపీకి మైండ్బ్లోయింగ్ షాక్.. వైసీపీలోకి ప్రముఖ నేత..?
పెళ్లి పేరుతో కోరిక తీర్చుకుని.. నవాజుద్దీన్ మోసం చేశాడు.. నిహారిక సంచలనం..!
జగన్ మాస్టర్ మైండ్… వైసీపీలోకి మాగుంట.. డేట్ కూడా ఫిక్స్..?
టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరీ ఇంత దారుణమా..?
చంద్రబాబును సస్పెండ్ చేస్తూ లేఖ.. రాజకీయవర్గాల్లో ప్రకంపనలు..!
ఆ దర్శకుడు దెబ్బకి రోజూ ఏడ్చాను.. సన సంచలనం..!
జగన్ పై దాడి చేసింది టీడీపీ వ్యక్తే.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. మాజీ ఎంపీ సంచలనం..!
రేవంత్రెడ్డికి మొండి చెయ్యి!!
తాజా వార్తలు
ఫోటోలు : రాధికా ఆప్టే
తెలుగుదనం.కో.ఇన్ [telugudanam.co.in] - దేవుళ్ళ బొమ్మలు తెలుగుదనం [Telugudanam.co.in]
అయ్యప్ప స్వామి
ఆంజనేయ స్వామి
దేవి అమ్మవారు
వేంకటేశ్వర స్వామి
వెనుకకు _ మొదటి పేజీ _ తెలుగుదనం బ్లాగు _ మాగురించి _ సలహాలు _ పత్రికలలో తెలుగుదనం సందర్శకుల సంఖ్య:
» Telugu Brahmotsavalu (తెలుగు బ్రహ్మోత్సవాలు) ON 11-12-2017
మీ కోసం: మనిషి చేసిన మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోయిన కోతి...ఫోటోలు మరియు వీడియో
ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
మనిషి చేసిన మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోయిన కోతి...ఫోటోలు మరియు వీడియో
‘‘అబ్రకదబ్ర.. మాయూ లేదు.. మంత్రం లేదు.. హాంఫట్..’’ అనగానే చేతిలో ఉన్న పాలపిట్ట పూలగుత్తిలా.. ఆ తర్వాత కోడిగుడ్డులా మారిపోతుంది.. ఇలాంటి ఇంద్రజాల విన్యాసాలెన్నో మనం చూస్తూనే ఉంటాం.. అబ్బురపడి హర్షధ్వానాలు చేసే ఉంటాం. నేటి యాంత్రిక జీవనంలో ఒత్తిడి నుంచి బయటపడటానికి, మానసిక ఉల్లాసానికి ఈ ప్రదర్శనలు దోహదపడతాయి అనేదాంట్లో నిజంలేకపోలేదు.
మనిషిలాగానే ఒక కోతి గూడా మ్యాజిక్ ట్రిక్కు చూసి ఆశ్చర్యపోవటం మనిషికి మరో ఆశ్చర్యం. ఒక జూలో ఒక మనిషి ఒక కోతి దగ్గరగా నిలబడి తన చేతిలోని కార్డు మాయమయ్యే మ్యాజిక్ ట్రిక్కు ప్రదర్శించేడు. అంతే...ఆ కోతి ఆ మ్యాజిక్ ట్రిక్కు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయటం అక్కడ గుమికూడిన వారినందరిని మరింత ఆశ్చర్యంలోకి దింపింది.
ఆ కోతి ఆ మ్యాజిక్ ట్రిక్కు చూసి ఎలా ఆశ్చర్యపోయిందో పూర్తిగా రాసి వివరించలేను.
దానికి సంబంధించిన ఫోటోలను మరియు వీడియోను చూసి మీరే తెలుసుకోండి.
తెలుగు బ్లాగులు
నా తెలుగు కధలను చదవటానికి ప్రతిలిపి కి మరియు సుకత కు వెళ్ళండి.
మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే పైటింగ్స్.....ఫోటోలు
చివరి గౌరవం: ఒక ఏనుగు అంత్యక్రియలు...ఫోటోలు
యువరాజు పుట్టేడని 1,08,000 మొక్కలు నాటిన దేశ ప్రజల...
చిన్న గుర్రం....పెద్ద మందు...ఫోటోలు
మనిషి చేసిన మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోయిన కోతి...ఫోటో... |
Subsets and Splits