page_content
stringlengths
11
4.1k
తెల్ల మచ్చల వ్యాధికి మందులేదనేది అపోహ. బతికినంత కాలం మందులు వాడుతూనే ఉండాలి తప్ప దీనికి శాశ్వతంగా తగ్గిపోయే అవకాశమే లేదనే మాట కూడా ప్రచారంలో ఉంది. ఇవన్నీ కలిసి అంతిమంగా తెల్లమచ్చలతో బాధ పడేవారంతా వైద్య విధానాల మీద ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయుర్వేదంలో ఈ సమస్యకు మంచి పరిష్కారాలు ఉన్నాయి. 5 వేల ఏళ్ల క్రితమే ఆయుర్వేద శాస్త్రం ఈ వ్యాధిని సమూలంగా తొలగించే ఔషధ మూలికలను సూచించింది. ఆ మూలికలను ఉపయోగించి ల్యూకోకిట్ అనే ఔషధాన్ని తయారు చేశారు. తెల్ల మచ్చలు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా, శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం ఒక ముఖ్యమైన కారణం. రక్తంలో విషపదార్థాలు చేరడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పడిపోతుంది. ఫలితంగా శరీరంలోని మెలనిన్ తగ్గిపోయి చర్మం తన సహజ వర్ణాన్ని కోల్పోతుంది. ఇది తెల్ల మచ్చలు రావడానికి కారణమవుతుంది. ఆహారంలో ఫెర్రస్, కాపర్ లోపించడం కూడా ఇందుకు కారణమవుతుంది. శరీరంలో సహజంగానే హానికారకమైన ప్రిరాడికల్స్ తిరుగుతూ ఉంటాయి. పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు వాటికి విరుగుడుగా పనిచేస్తుంటాయి. పండ్లు తీసుకోని వారిలో ఈ ప్రిరాడికల్స్ సంఖ్య పెరిగిపోయి తెల్ల మచ్చలు ఏర్పడవచ్చు. నానాటికి ప్రకృతికి దూరమైపోతున్న కారణంగా మానవ శరీరాల్లో విటమిన్ డి తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి వర్ణాన్ని ఇచ్చే మెలనోసైట్స్ తగ్గిపోతాయి. ఫలితంగా తెల్లమచ్చలు ఏర్పడుతాయి. అయితే ఏ కారణంగా వచ్చిన తెల్ల మచ్చలైనా ఈ ల్యూకోకిట్ ఔషధాలతో తగ్గిపోతాయి. ఇంతులో కృత్రిమ రసాయనాలు లేనందువల్ల ఏ రకమైన దుష్ప్రభావాలకు ఆస్కారం లేదు. ఇందులో చర్మానికి పూర్వ వర్ణాన్నిచ్చే మెలనిన్ ఉత్పత్తిని పెంచే మూలికలతో ఈ ఔషధం తయారు చేయబడింది. ల్యూకోకిట్‌లో మూడు రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి. వీటిని ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత వేసుకోవాలి. వీటితో పాటు చర్మం మీద పూతగా వాడే కలర్‌కాట్ ఎల్ మిక్స్ ద్రావణం కలయికతో చర్మానికి సహజ వర్ణాన్ని ఇచ్చే ఔషధం తయారు చెయ్యబడింది. సహజ వర్ణం పోయి తెల్ల మచ్చలు ఏర్పడిన చోట ఈ ద్రావణాన్ని పూతగా పూసి 10- 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలి. రోజూ ఉదయం సాయంత్రం ఈ మందును ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. స్క్రీనింగ్ అందరికీ అవసరమే! క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ప్రొస్టేట్ క్యాన్సర్‌కు పరీక్షలివే..! బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఆధునిక చికిత్సలు ఎండ వల్ల జుట్టుకు నష్టమా? విటమిన్ డి లోపం ఎందుకు? ఫిట్స్‌కి ఆపరేషన్ ఉందా? మీకూ సాధ్యమే! ఈ బాధ తీరేనా?! నా బిడ్డపై ప్రభావం ఉంటుందా? ఈ సమస్య తగ్గేనా? ఈ సమస్య తీరేదెలా? ఈ నొప్పులకు పరిష్కారం ఉందా? నేను పెళ్లి చేసుకోవచ్చా? సర్జరీ లేకుండా ముడతలు మాయం! ఈ నొప్పి ఎందుకు? జీర్ణాశయ క్యాన్సర్ కు ఆధునిక చికిత్స మరిన్ని వార్తలు... ఆ సిటీలో ఎక్కడ చూసినా సాలీడు గూళ్లే.. వైరల్ ఫోటోలు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ తప్పించుకోని..ఫ్లైఓవ‌ర్‌ నుంచి దూకి! హుమ్.. యమ్మీ యమ్మీ చాకోలేట్ వినాయకుడు...! చెన్నై టీమ్ వీరాభిమాని.. పెళ్లిపత్రిక ఎలా ఉందో చూడండి! అనుకున్నట్టుగానే బిగ్‌బాస్ హౌస్ నుంచి రోల్ రైడా ఔట్.. డాటర్స్ డే స్పెషల్.. వైరల్‌గా మారిన ఇషా, ముఖేశ్ అంబానీ వీడియో నన్ను దోచుకుందువ‌టే మేకింగ్ వీడియో కోలీవుడ్ ఆఫ‌ర్ అందుకున్న ఆర్ ఎక్స్100 బ్యూటీ త‌మిళ అర్జున్ రెడ్డి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
అనువదించు georgian వివాహ ధ్రువీకరణ పత్రం నుండి georgian to ఇంగ్లీష్ అమెరికన్ సమోవా ఆంటిగ్వా మరియు బార్బుడా అన్ని దేశాలు వైటల్, విద్యా, misc ... వివాహ ధ్రువీకరణ పత్రం స్వీకరణ సర్టిఫికెట్ జనన ధృవీకరణ పత్రం మాధ్యమిక విద్య యొక్క సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ డైవోర్స్ సర్టిఫికేట్ డ్రైవర్ లైసెన్స్ హై స్కూల్ డిప్లమా ఉన్నత పాఠశాల డిప్లొమా సప్లిమెంట్ ఉన్నత విద్య డిప్లొమా ఉన్నత విద్య డిప్లొమా సప్లిమెంట్ అన్ని వర్గాలు georgian వివాహ ధ్రువీకరణ పత్రం సర్టిఫైడ్ అనువాదం నుండి georgian వివాహ ధ్రువీకరణ పత్రం లక్షణాలు దేశాలలో జార్జియా వంటి ప్రతి వెయ్యికి చుట్టూ 6 ప్రజలు వివాహం ఉన్నాయి. దీనికి ఒక అధికారిక ప్రూఫ్ జార్జియా అధికారులు జారీ, ఒక georgian వివాహ ధ్రువీకరణ ఉంది. పత్రం కూడా ప్రభుత్వం 1 రిజిస్టర్ ఈ ఈవెంట్ గురించి రికార్డు ఉంది చెపుతుంది. ఒక దేశానికి వలస మీదట అమెరికా వంటి మీరు ఆంగ్లంలోకి georgian నుండి అనువదించి సర్టిఫికేట్ పొందడం ద్వారా, మీ భాగస్వామి ఒక అధికారిక భాగస్వామి నిరూపించాలి. వివాహ ధ్రువీకరణ పత్రం క్విక్ ఫ్యాక్ట్స్ భాషా యుగ్మము: దాఖలు లో అప్లికేషన్లు: జార్జియా వివాహ ధ్రువీకరణ పత్రం అనువాద ప్రక్రియ georgian నుండి Telugu కు వివాహ ధ్రువీకరణ పత్రం అనువదించడానికి ఒక ఆర్డర్ ఉద్యోగం అంగీకారం నిర్ధారించండి లోకి Telugu వివాహ ధ్రువీకరణ పత్రం అనువదించు సర్టిఫై (సీల్) అనువాదం వివాహ ధ్రువీకరణ పత్రం ఇమెయిల్ ద్వారా మీకు పత్రం రవాణా అభ్యర్థిస్తే, రోజువారీ మెయిల్ ద్వారా ఒక హార్డ్ కాపీని రవాణా అనువాదం వివాహ ధ్రువీకరణ పత్రం అందిన గుర్తించి అనువాదం వివాహ ధ్రువీకరణ పత్రం USCIS, కళాశాల, etc వద్ద ఉపయోగించండి జార్జియా వివాహ ధ్రువీకరణ పత్రం ప్రివ్యూ జార్జియా వివాహ ధ్రువీకరణ పత్రం pdf లో డౌన్లోడ్ చేర్చబడింది కార్ట్ (0) కార్ట్ జోడించండి ఇతర జార్జియా యొక్క పత్రాలు మీరు ఆసక్తి ఉండవచ్చు డైవోర్స్ సర్టిఫికేట్ georgian కు ఇంగ్లీష్ జనన ధృవీకరణ పత్రం georgian కు ఇంగ్లీష్ పాస్పోర్ట్ georgian కు ఇంగ్లీష్ డెత్ సర్టిఫికేట్ georgian కు ఇంగ్లీష్ గోప్యతా విధానం
వున్న ఇల్లు ఇరుకైపోయి కొత్త ఇంటికోసం వెతుకుతున్న రోజులు. ఒక ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్ మె౦ట్ కాంప్లెక్స్ లో ఖాళీలున్నాయని తెలిసింది. ఆ యేరియా మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉంది కూడానూ. వెళ్లి ఇల్లు చూసి వద్దామనుకున్నాను. “ఆఫ్టర్ దిస్ గేమ్” అంది లాడర్ ఎక్కబోతున్న మా అమ్మాయి. “అమ్మలూ రామ్మా నాన్నను తీసుకుని రావాలి” అన్నా. “ఐ విల్ స్టే హియర్ యు గొ గెట్ డాడీ” అంది. “తెలుగు” అన్నా. “నేను ఇక్కడ ఉంటా డాడీని తీసుకుని రా” అంది. ఏదో సర్ది చెప్పబోయేంతలో మా ఫ్రెండ్ కూడా “ఇక్కడే ఉండనీండి ఆడుకు౦టుంది. ఇంటికి వెళ్ళేప్పుడు తీసుకుని వెళుదురుగాని” అన్నారు. పాపని అక్కడే ఉంచి మా వారిని తీసుకుని రావడానికి వాళ్ళ ఆఫీసుకి బయలుదేరాను. గోధూళి వేళ గోవులు లేవుకాని రోడ్డు మీద ఆవులమందలా కార్లు. ఇరవై నిముషాల ప్రయాణం గంట పట్టింది. మళ్ళీ తిరగిరావడానికి మరో గంట, వెరసి రెండు గంటల ప్రయాణం. ఎప్పుడో మధ్యాన్నం తిన్న భోజనం...ఆకలి మొదలయ్యింది, తోడుగా తలనొప్పి. పాపను తీసుకుని రావడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫ్రెండ్ అంటే మరీ క్లోజ్ ఫ్రెండ్ కాదు ఆ ఏడాదే వాళ్ళతో పరిచయం. ఇంటికి వెళ్ళాక ఆవిడ “వంట చేసారా చెయ్యాలా” అని అడిగారు. “చెయ్యలేదు వెళ్ళగానే చేస్తాను, ఎంత సేపు” అన్నాను. ఆవిడ హడావిడిగా పచ్చడి, కూర, పప్పు అన్నీ సర్దడం మొదలెట్టారు. నాకు బోలెడు మొహమాటంగా ఉంది, వద్ద౦టే వినలేదు. ఒక డబ్బాలో అన్న౦ కూడా పెడుతున్నారు. అన్నం నేను పెట్టుకు౦టానంటే, “పాప కోసం లెండి మీరు వండేసరికి ఆకలికి ఉండలేదని” పెట్టేసారు. ఆవిడకు థాంక్స్ చెప్పి వచ్చి కారులో కూర్చున్నాము. నాకు తలనొప్పి ఎక్కువై, పొట్టలో తిప్పడం మొదలైంది. ఇంటికి వెళ్ళీ వెళ్ళడంతో ఆ అన్నం కూరలు తి౦టే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడు నాకు మూడో నెల. ఇంటి దగ్గర వాళ్ళంతా గుర్తొచ్చే రోజులు. ఆ ఆకలంతా వేవిళ్ళ మహిమ, అది తెలిసే ఆవిడ అన్న౦తో సహా ఇచ్చారని అర్ధం అయింది. అమెరికాలో వున్న అమ్మాయిల కష్టాలు ఇలా ఉంటాయి. ‘ఏ మెక్ డోనాల్డ్స్ కో వెడితే సరిపోయేదిగా’ అని మీకనుమానం రావచ్చు. అవన్నీ తినాలనిపించదు, పైగా మన మీద ప్రేమ చూపించే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బహుశా హార్మోన్స్ కావచ్చేమో. అమెరికాలో అందరికీ దూరంగా వుంటూ మిస్ అయ్యే వాటిలో ఇదొకటి. ప్రగ్నెన్సీ మొత్తం రోజులు వీలయితే వండుకుని తినాలి లేకపోతే ఏదో కాలం గడిపేయడమే. తెలుగు వారు ఎవరూ దగ్గరలేని వారి పరిస్థితి మరీ దారుణం. మా బంధువులమ్మాయి కొత్తగా పెళ్ళై వచ్చింది ఆ ఊరిలో ఎవరూ తెలిసిన వారు లేరట. రావడమే వేవిళ్ళు పైగా వింటర్. రెండు నెలల వరకూ మంచం దిగలేక పోయింది. ఎంత చనువున్నా నాకిది తినాలని ఉంది అని చెప్పలేని కనిపించని గోడలేవో అడ్డం ఉంటాయి. అలాంటి కష్టం తెలిసిన నా ఫ్రెండ్ లాంటి వాళ్ళు అన్నపూర్ణలు మాకు. Labels: నా జ్ఞాపకాలు చదివిన తర్వాత ఏం చెప్పాలో తెలియడం లేదండి..ఎక్కడో దూరాన, వాళ్ళకేం సంతోషంగా ఉంటారు, అన్నీ ఉంటాయ్,బాగా ఎంజాయ్ చేస్తారు అనుకునే వాళ్ళకి అక్కడి చెప్పుకోలేని సంగతులు ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. అలా మనసు తెలుసుకుని సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండీ.ఏమైనా ఆ సమయంలో మీరు అదృష్టవంతులే.ఎప్పుడైనా అన్నదాతలు అన్నపూర్ణలే అండీ ఇది సత్యము అన్నము పెట్టినదేవరైనా వారు దైవ సమానులు. కాని అర్థం చేసుకొని సమయానికి , తగినవారికి చేస్తే మరింత పుణ్యము. మీరు చెప్పిన ఆవిడెవరో మాకు తెలియక పోయిన అ తల్లికి మా తరపు ధన్యవాదాలు. అలాగే ఆ అన్నదాత గురించి మాతో పంచుకునందుకు మీకు ధన్యవాదాలు. అమెరికాలో తెలుగువాళ్ళు పడుతున్న బాధలు 'మీ జ్ఞాపకాల' ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు. మీ అమ్మాయి "ఐ విల్ స్టే హియర్ యు గో గెట్ డాడి" అన్నప్పుడు మీరు 'తెలుగు' అనడం చూస్తుంటే, అమెరికాలో ఉంటున్నా తెలుగు భాష పైన మీకున్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంగ్లీష్ మోజులోపడి తెలుగు భాషను చిన్నచూపు చూసే వాళ్ళు సిగ్గుతో తలదించుకొనేలా ఉంది. కొంచెం శ్రమ, మరి కొంత అర్ధం చేసుకునే తత్వం ... కలసి అన్నపూర్ణ లైన తల్లులందరికి వందనములు చెప్పుతూ.. అన్నదాతా..సుఖీ భవ!! చదువుంటేనే బాధగా వుంది. @ ఆ సమయంలో అలంటి వారు పక్కనుండడం నా అదృష్టమే శుభా..తర్వాత చాలా విషయాల్లో ఆవిడ మాకు పెద్దరికంగా నిలిచారు. ధన్యవాదాలు. @ అమ్మ ఒడి అందరికీ దొరకదుగా రసజ్ఞా..నీ స్పందనకు ధన్యవాదాలు. @ కళ్యాణ్ గారూ ఆవిడ అన్నపూర్ణే కాదు, ఒక మార్గదర్శకం కూడా. ఇప్పటికీ ఏదైనా కష్టం వస్తే నా ఆలోచన ఆ వైపే వెళ్తుంది. ధన్యవాదములు. @ నాగేంద్ర గారూ..పిల్లలకు అలా గుర్తుచేస్తూ ఉండక పోతే వాళ్ళు పూర్తిగా మర్చిపోతారండీ. మాతృభాష కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీనీ. మీ స్పందనకు ధన్యవాదములు. @ మానవత్వం గురించి కొంచెం పంచుకోవలనిపించిది. మీ స్పందనకు ధన్యవాదములు శర్మగారూ. @ మౌళి గారూ ధన్యవాదములు. నిజంగా చాలా బాగా వివరించారు....
నేనూ, నా స్నేహితురాలు కలిసి మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉన్న ఇంకో స్నేహితురాలికి ఈ మధ్య ఇలాగే వండి ఇచ్చాము వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేంతవరకు....తనకి బెడ్ రెస్ట్ అన్నారు డాక్టర్......... మాకు కొంచెం సాన్నిహిత్యం ఎక్కువే అందుకని ఒక్కొసారి వళ్ళింటికే సాయంత్రం తొందరగా వెళ్ళి ఫ్రిజ్ ఓపెన్ చేసేసి ఏమేమి ఉన్నాయో చూసి కూరలు, పప్పు చేసి వచ్చేవారము.... ఇప్పుడు వారికి పాప పుట్టింది..... అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు... అంతా హ్యప్పీస్... మాధవి గారూ మంచి పని చేశారు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎప్పటికీ మరచి పోరు. బాగ్ చదివి వ్యాఖ్యలు పెడుతున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు. నా జ్ఞాపకాలు (29) మధురస్మృతులు (13) అమెరికా బుజ్జిపండు (12) పసిడి పలుకులు (7) బంగారు బాల్యం (7) దృశ్య నాటికలు (6) పుస్తక పరిచయం (6) మా గడుగ్గాయి (6) శుభాకాంక్షలు (4) బుజ్జిపండు (2) నచ్చినవి నాలుగు (1) జ్యోతిర్మయిమురిసినవి, కసిరినవి, తలచినవి, తలపించినవి, మరిపించినవి, విన్నవి, కన్నవి, అన్ని౦టితో అక్షరమాలలు అల్లడానికి ప్రయత్నం చేస్తూ౦టాను. కడుపు చించుకుంటే తెర వెనుక రామాయణం ప్రియమైన అమ్మకు, ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు బాబూ.. తోచినవన్నీ అలా రాసుకుంటుంటాను. ఏమైనా చెప్పాలంటే ఓ మాటనేయండి. నచ్చితే రెండు మాటలు చెప్పండి. మరీ నచ్చాయని పట్టుకు పోయారనుకోండి నాకేం అవదు కాని మీ మనసే అలజడిగా తయారవుతుంది. అక్షరాలన్నీ మిమ్మల్ని నిద్దర్లో కూడా నిలదీస్తాయి. చిన్న జీవిత౦...ప్రశాంతంగా జీవించవడం చాలా ముఖ్యం కదూ! . నా ఇతర బ్లాగులు నూతన సంవత్సర 'సుభా'కాంక్షలు..! "మన్వ" చరిత్ర
నా జీవిత ఆవిష్కారం. నా ఆత్మ సాక్షాత్కారం. వెరసి మీకు మనోల్లాసం. ఓ సినిమా ఓ రెండు మూడు సార్లు మనస్సుని కదిలిస్తేనే అది విజయవంతం అయినట్లు. (ఆడవాళ్ల ఏడుపు సినిమాల గురించి కాదు నేను చెబుతూంట.) ఇదేంటండీ ఈ సినిమా ఇన్నిసార్లు మనస్ఫూర్తిగా ఏడిపిస్తోంది? ఈ సినిమా దర్శకుడు ఎవరండీ. చాలా చక్కగా తీసేడండీ బాబో. హ్మ్మ్... మంచి సినిమా. ఏ పిల్ల జమిందార్ ని చూసి మీరు ఏడుస్తున్నది . కొత్తదా? పాతదా? సైన్స్ కావాలంటే ఇంటర్నెట్ లొ కూడా దొరుకుతుంది.. కాని సంస్కారం మీలాంటి వాల్లే.. వాళ్ళే నేర్పించాలి గురువు గారు.. ఈ నీళ్ళు సరిపోతాయా.. ఆ ఏదో ఫార్మాలిటీకి.. ఈ మధ్య సో కాల్డ్ బుడ్డ స్టార్స్ సినిమాల కన్నా, నాని, శర్వానంద్ లాంటి చిన్న హీరోల సినిమాలే బాగుంటున్నాయి. డబ్బింగ్ సినిమా జర్నీ కూడా బాగుంటుంది (క్లైమాక్స్ తప్ప). :) నాని కూడా చిరంజీవి అంతటి వాడవుతాడని ఎవరో అనగా విన్నాను. పాతది కూడా వుందా? వుందనుకుంటాను. నాగేశ్వరరావు హీరో కదా? ఆ ఆణిముత్యాలని మళ్ళీ ఇక్కడ వెదజల్లినందుకు ధన్యవాదాలు. అవును. ఇంకా జర్నీ చూడలేదు - చూడాలి. చిరంజీవా? అంత చవటాయవుతాడంటారా? అయినా అలాంటి లక్షణాలు లేవే నానికి. (అసలు చిరంజీవి నిజ్జంగా నటించిన చివరిసినిమా ఏదీ? హిట్టు సినిమా కాదు.) ఈ సినిమా కి ఇంత ఫాలొయింగు వుందా? ఐయాం హాపీ .. నా గురించి: తెలుగు బ్లాగు సంకలినులు: తెలుగులో వ్రాయడం కొరకు: మనం కొనే మందులు అసలైన వ లేక నకిలీ వ తెలుసుకోవటం ఎలా ? అది ఎలాగంటే…… మనం కొనుగోలు చేసే ప్రతీ ట్యాబ్లెట్ స్ట్రిప్ మీద తప్పనిసరిగా 9 అంకెల యూనిక్ ఐడీ నంబర్ ఉంటుంది. ఆ 9 అంకెల నెంబర్ ని మొబైల్ లో టైప్ చేసి 9901099010 అనే నెంబర్ కి మెసేజ్ చేయాలి. కొద్దిసేపట్లోనే మన మొబైల్ కు ఓ మెసేజ్ వస్తుంది. ఆ రిప్లై మెసేజ్ లో ఆ డ్రగ్ తయారయిన ఫార్మా కంపెనీ పేరూ, అది తయారయిన బ్యాచ్ నంబరూ ఉంటాయి. అవి మన దగ్గరున్న మందులతో సరిపోలితే అది నకిలీ కాదు. ఒక వేళ ఆ మెసేజ్ లో వచ్చిన వివరాలలో ఏ ఒక్కటి తేడాగా ఉన్నా మనం నకిలీ మందుని కొన్నామని అర్థం. అలా వారు పంపిన వివరాలతో గనక సరిపోలనట్టైతే తిరిగి అదే మెసేజ్ ని రిప్లైగా పంపినట్టయితే. ఆ విషయం కంప్లైంట్ గా నమోదవుతుంది. ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి పాలిస్తూ.. ఫొటో ‘షేర్‌’చేసింది సెక్స్‌బానిస: ఆచారం ముసుగులో భర్త, మామతో పెళ్లి, మరిదిని కూడ చేసుకోవాలని ఇలాంటి చెత్త షో చూస్తూ యువత 2 గంటలపాటు టైమ్‌ వేస్ట్ చేసుకుంటున్నారు : జేడీ లక్ష్మీనారాయణ మీతో డేటింగ్‌కి ప్రముఖ నేతలు, బిజినెస్ మెన్ సిద్ధం.. మీరు ఓకే అంటే ఒక్క రాత్రికి రూ.30 లక్షలు బ్రహ్మంగారి కాలజ్ఞానమే నిజం కానుందా...తిరుమల ఆలయం గురించి చెప్పింది జరగబోతోందా? రేప్ కేసులో బెయిల్..ఆ గ్యాప్ లోనే టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లీ..హనీమూన్ మాటలు రావు..వినిపించదు.. కానీ పెద్ద కామాంధుడు.. నగ్నంగా వీడియో కాల్స్‌ విచిత్రమైన సైగలు ఒక రకమైన బలాత్కారం – తెలుగు సెక్స్ కథలు – Telugu sex stories - Telugu Sex Story _ Telugu boothu kathalu _ Telugu Sex Stories 2018 ఒక రకమైన బలాత్కారం – తెలుగు సెక్స్ కథలు – Telugu sex stories Previous బడిపంతులు భార్యకి వరుసగా మూడు _ Telugu Sex Stories Next ఊరిలో అందరి పూకులు నింపుతావు _ Telugu Sex Stories ఫ్యామిలీ కథ చిత్రం 4 _ Telugu Sex Story Telugu dengudu kathalu శనివారం మధ్యాన్నం Telugu sex stories Telugu sex stories Akka tho telugu kathalu తెలుగు బూతు కథ Telugu Sex Stories Telugu Boothu Kathalu కొత్త కథలు ఉచితము Telugu sex story కొత్త కథలు ఉచితము Telugu Boothu Kathalu
మీరు బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఏజీబీఎస్సీ లేదా మ‌రేదైనా డిగ్రీ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులా? అయితే మీ కోస‌మే డిపార్ట్ మెంట్ ఆఫ్ హయ్య‌ర్ ఎడ్యుకేష‌న్ విభాగంలోని 82,000 స్కాల‌ర్‌షిప్పులు ఎదురుచూస్తున్నాయి. ప్ర‌తిభ ఉన్న విద్యార్థుల‌ను ప్రోత్సహించడానికి 'సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఫర్ కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్‌'ను ఏర్పాటు చేశారు. సీనియర్ సెకెండరీ/ఇంటర్మీడియట్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ పుర‌స్కారాలు అందిస్తారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న 18-25 ఏళ్ల వయసు జనాభా ఆధారంగా రాష్ట్రాల వారీ స్కాలర్‌షిప్పులను కేటాయిస్తారు. రాష్ట్రాల వారీ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. సీబీఎస్ ఈ ద్వారా ప్ల‌స్ 2 చ‌దివిన‌వారికి 5413, ఐసీఎస్ ఈ విద్యార్థుల‌కు 577 స్కాల‌ర్ షిప్పులు ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ద్వారా చ‌దువుకున్న విద్యార్థుల‌కు 3527, తెలంగాణ ఇంట‌ర్ బోర్డు విద్యార్థుల‌కు 2570 స్కాల‌ర్ షిప్పులు కేటాయించారు. ఆ రాష్ట్రానికి కేటాయించిన స్కాల‌ర్‌షిప్పుల్లో సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ విద్యార్థులను 3:2:1 విధానంలో ఎంపికచేస్తారు. రిజర్వేషన్: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగుల‌కు 5 శాతం స్కాల‌ర్‌షిప్పులు కేటాయించారు. ద‌ర‌ఖాస్తులు: https://scholarships.gov.in/లో డిపార్ట్ మెంట్ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ పై క్లిక్ చేసి వివ‌రాలు న‌మోదుచేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబ‌రు 31 ఆడవాళ్ల క్లినిక్ లో ఎందుకింత సెక్సీ రిసెప్షనిస్ట్ - Telugu Sex Story _ Telugu boothu kathalu _ Telugu Sex Stories 2018 Previous దెంగి-దెంగి నా మొడ్డ రసం మీ – Telugu sex stories – Telugu Sex Stories Next పదహారు సార్లు Telugu sex – Telugu sex stories ఫ్యామిలీ కథ చిత్రం 4 _ Telugu Sex Story Telugu dengudu kathalu శనివారం మధ్యాన్నం Telugu sex stories Telugu sex stories Akka tho telugu kathalu తెలుగు బూతు కథ Telugu Sex Stories Telugu Boothu Kathalu కొత్త కథలు ఉచితము Telugu sex story కొత్త కథలు ఉచితము Telugu Boothu Kathalu అంకుల్ తో సినిమాలో – Telugu Sex Stories - Telugu Sex Story _ Telugu boothu kathalu _ Telugu Sex Stories 2018 అంకుల్ తో సినిమాలో – Telugu Sex Stories Previous TELUGU SEX STORIES – వనజ ఆంటీతో దెంగులాట – Telugu sex stories Next బావగారి కోడుకుతో బంతిపూలాటా _ Telugu sex stories ఫ్యామిలీ కథ చిత్రం 4 _ Telugu Sex Story Telugu dengudu kathalu శనివారం మధ్యాన్నం Telugu sex stories Telugu sex stories Akka tho telugu kathalu తెలుగు బూతు కథ Telugu Sex Stories Telugu Boothu Kathalu కొత్త కథలు ఉచితము Telugu sex story కొత్త కథలు ఉచితము Telugu Boothu Kathalu అవడానికి తెలుగు వాడే అయినా ఆది పినిశెట్టి ముందు కోలీవుడ్ లో గుర్తింపు తెచ�... dialogue in telugu script : నా బాడీ లోని ప్రతి నరం నీ కోసం వెయిట్ చేస్తుంది రా…. blood boiling point దాటేసింది. Next: మోరంపూడి ఫ్లైఓవర్‌ నిర్మాణంకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌. బిగ్ బెండ్ పార్క్ ఒక ప్రయాణం, నవంబర్ 28, 1997, రోజు మరియు సాయంత్రం - నార్త్ ఈస్ట్ రిమ్ పాటు dayhike స్ప్రింగ్స్ బూట్ Telugu: అరటిపండు Telugu: అరటిచెట్టు వారణాసి నగరానికి కొద్ది దూరంలో గంగ, వరణ నదులు కలిసి ప్రవహించే తీర ప్రాంతాన ఉన్న రాజఘట్లో జే.కృష్ణముర్తి ఉద్దేస్యలననుసరించి విద్యాలయము, కళాశాల, స్టడీ సెంటర్, గ్రామిన సేవ కేంద్రము పని చేస్తున్నాయి. 1955 మొదలు 1985 వరకు ప్రతి యేట సీతకాలంలో కృష్ణముర్తి ఇక్కడ ప్రసంగాలు ఇస్తుండేవారు. విద్యార్దులతో, ఉపద్యయులతో సంబాషణలు జరిపేవారు. సన్నిహిత మిత్రులతో , పండితులతో చర్చలు జరుగుతుండేవి. వీటిలో నుండి కొన్నింటిని ఎన్ని తీసుకోని ఈ సంకలనంలో పరిచయం చేయడం జరిగింది. శాచీ (అర్థం) ఫ్రీటౌన్ డాక్టర్ యొక్క మిల్ పాండ్ సమీపంలో Saprophyte పుట్టగొడుగులను - పతనం నది రాష్ట్రం ఫారెస్ట్. మసాచుసెట్స్, అక్టోబర్ 9, 2004 ఆశ్రమము మ్యూజియం లో వుడ్ చేతిపనుల. సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా, మే 17, 2011 నైట్రిక్ యాసిడ్ + ఉప్పు = బంగారం (ఆంగ్ల ఉపశీర్షికలు) telugu: విచారం (తెలుగు) (vichaaram)
ముండే ప్రమాదం వెనక హత్య కుట్ర.. ? → సమూల మార్పులకు కేసీఆర్‌ ఆదేశం..పాలనా కేంద్రంగా ఫామ్‌హౌస్‌… తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రెండో క్యాంప్‌ కార్యాలయం సిద్ధమవుతోందా.? పాలనకు ఇది ఇంకో కేంద్రం కాబోతోందా.? ఇంతకు ఈ రెండో ఆఫీస్ ఎక్కడ ఉండనుంది..? దీనికి ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడుతోంది..? తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండో క్యాంప్‌ ఆఫీస్‌ రెడీ అవుతోంది. సకల హంగులతో ముస్తాబవుతోంది. ఇప్పటికే సెక్యూరిటీని పరిశీలించిన అధికారులు.. ఇప్పుడు రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టారు. ఇంతకు ఈ క్యాంప్‌ ఆఫీస్‌ ఎక్కడ రెడీ అవుతోంది..? కేసీఆర్‌ అంత శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటి..? అంటే సెంటిమెంటే కారణమని చెప్పాలి. సాధారణ నేత స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన కేసీఆర్‌.. వాస్తే తన స్థితిని మార్చిందని నమ్ముతున్నారు. వాస్తుకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్‌.. ప్రతీ పని వాస్తు ఆధారంగానే చేస్తారు. తెలంగాణభవన్‌కు ఈశాన్యంగా ఉన్న జగదేవ్‌పూర్‌లో ఫామ్‌హౌస్‌ నిర్మించడానికి కూడా వాస్తే కారణం. ఉద్యమసమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆయన మాత్రం ఫామ్‌హౌస్‌ను వీడలేదు. కీలకమైన అన్ని నిర్ణయాలు ఆయన ఇక్కడే తీసుకున్నారు. ఈ సెంటిమెంట్‌తోనే భవిష్యత్‌ కార్యక్రమాలన్నీ ఆయన ఇక్కడి నుంచే చేయాలని నిర్ణయించుకున్నారు. సచివాలయ వేళలు, కీలక సమావేశాలు మినహా మిలిగిన రాజకీయాలన్నీ ఫామ్‌హౌస్‌ నుంచే నడపాలని భావిస్తున్నారు. ఫామ్‌హౌస్‌ నగరానికి దగ్గర ఉండటంతోపాటు.. ప్రశాంతమైన వాతావరణంలో ఉండటంతో.. సహచర మంత్రులతో సమావేశాలు, కీలక చర్చలకు ఇది అనువుగా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫామ్‌హౌస్‌ను క్యాంప్‌ ఆఫీస్‌గా మార్చేస్తున్నారు. ఇప్పటికే భద్రతను పరిశీలించిన అధికారులు.. రోడ్ల నిర్మాణం మొదలుపెట్టారు. 24గంటలు విద్యుత్‌ సరఫరా కోసం.. వ్యవసాయ క్షేత్రంలోకి కొత్త లైన్‌ వేస్తున్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ రెండో క్యాంప్‌ కార్యాలయంగా మారుతుండటంతో.. గజ్వేల్‌ చుట్టుపక్కల భూములకు క్రేజ్‌ పెరిగిపోయింది. ఇప్పటికే ఈ మార్గంలో రియల్‌బూమ్‌ భారీగా ఉంది. ఇప్పుడు వీవీఐపీలంతా ఫామ్‌హౌస్‌ల కోసం, రియల్ వ్యాపారులు వెంచర్ల కోసం ఈ ప్రాంతంపై దృష్టిపెట్టారు. వాస్తు ఆధారంగానే ప్రతీపని చేస్తున్న కేసీఆర్‌.. సీఎం హోదాలో తొలి పర్యటన కూడా గజ్వేల్‌ నుంచే చేస్తున్నారు. అనంతరం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకుని.. అక్కడే రెండు రోజులు బస చేస్తారు. మొత్తంగా ఉద్యమనేతగా అయినా.. సీఎంగా అయినా కేసీఆర్‌ మాత్రం వాస్తు ఆధారంగా నిర్మించిన ఫామ్‌హౌస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. తనకు బాగా కలిసొచ్చిన ఈ ప్రాంతం నుంచే పాలననూ సాగించాలని చూస్తున్నారు. డల్లాస్ - న్యూయార్క్ ఒక ప్రయాణం, జూన్ 3 - 21, 1997 - SMU సమీపంలో house, జూన్ 3, 13 Read in Telugu: వచ్చే ఏడాది దాటేస్తాడు: తన రికార్డుని కోహ్లీ మిస్ అవడంపై సంగ tewiki ఫార్మిక్ ఆమ్లం ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ / APJ Abdul Kalam ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అసలే సూనే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్. ఇతను భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి. వివాహం చేసుకోకుండా తన జీవితం మొత్తం శాస్త్రసేవకే అంకితం చేసిన మహనీయుడు. అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని మరియు తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న తనంలోనే కష్ఠపడ్డాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి న్యూస్ పేపర్ పంపిణీ చేసేవారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచి రాష్ట్రపతి పదవి చేపట్టారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారాలు1981లో పద్మభూషణ్,1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న అవార్డులు అందుకున్నారు. జులై 27, 2015 న పరమపదించారు #Shruti Haasan #Nude Video_#హాట్ హాట్ గా ఫోజులిచ్చిన శృతి హాస‌న్‌_#TopTeluguMedia
సెయింట్ పీటర్స్బర్గ్ లో బొటానికల్ గార్డెన్ - Pavlovsk, రష్యా, మే 14 - 15, 2011 మీకు కావలసిన మీరు చంపుతుంది, ఎవరూ రక్షణ ఉంటుంది టెక్సాస్ A మరియు M విశ్వవిద్యాలయం లో TAMU హోలిస్టిక్ గార్డెన్ లో సగం స్తంభింపచేసిన gazania పుష్పాలు. కళాశాల స్టేషన్, టెక్సాస్, జనవరి 14, 2009 పోర్ట్ బోలివర్ - కాలేజ్ స్టేషన్, టెక్సాస్, జనవరి 25 - 29, 2009 20170226A snehitudu స్నేహితుడు ప్రాణ ప్రియుడు.mp3 దాస‌రి పుట్టిన‌రోజు వేడుక‌ దాస‌రి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ ``నేను భ‌గ‌వంతుడిని ఆరోగ్యాన్ని ప్ర‌సాదించ‌మ‌ని కోరుతున్నాను. ఆరోగ్యంగా ఉన్నంత కాలం ప‌రిశ్ర‌మ‌కు సేవ చేస్తాను`` అని చెప్పారు. Kronstadt, రష్యా లో Petrovskaya రేవు సమీపంలో ఫిన్లాండ్ యొక్క గల్ఫ్ లో ఒక ఓడ, ఆగష్టు 3, 2001 Telugu: మక్డొనాల్డ్స్ (makḍonālḍs) గ్రీన్వుడ్ స్మశానం, హావ్త్రోన్ మరియు జెస్సామిన్ (?) వీధులు యొక్క దాటుతుంది. న్యూ ఆర్లియన్స్, లూసియానా, మార్చ్ 13, 2005. కాళేశ్వరమే ఎందుకు? సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం మేడిగడ్డ వద్ద నీటి లభ్యత 283.4 టీఎంసీలు. అందులో నుంచి మొదటి దశలో 180 టీఎంసీలను మళ్లించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపిస్తున్నది. ఎల్లంపల్లి, ఇతర చెరువులు, రిజర్వాయర్లలో లభించే నీటితో కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 225 టీఎంసీల నీరు వినియోగంలోకి వస్తుంది. ఇందుకోసం ప్రాజెక్టు పొడవునా 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కూడా నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్, వామపక్షాలు, కొందరు మేధావులు కేసులు వేయడం, చర్చాగోష్టులు నిర్వహించడం, సవాళ్లు విసరడం చేస్తున్నారు. వాళ్లు నిజంగానే ఏమి తెలుసని, ఏమి చూసుకుని సవాళ్లు విసురుతున్నారో అర్థం కాదు. తుమ్మిడిహట్టి నుంచి తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్లే ఉత్తమమైనదని కాంగ్రెస్ నాయకులు, కొందరు మేధావులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. తుమ్మిడిహట్టి వద్ద కేవలం 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయరు నిర్మించి, మొత్తం ప్రాజెక్టు పొడవునా మరో 11.4 టీఎంసీల నిల్వసామర్థ్యంగల రిజర్వాయర్లు మాత్రమే నిర్మించి 160 టీఎంసీలను తెలంగాణ పొలాలకు మళ్లించి 16 లక్షల ఎకరాలకు నీరిస్తామని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చెప్పడం, వీరంతా నమ్మడం, ఇప్పటీకీ అవే సుద్దులు మళ్లీ మళ్లీ చెబుతుండడం విస్మయం కలిగిస్తున్నది. వీరికి తెలంగాణ భౌగోళిక పరిస్థితులపైన, నదులు, వాగులు, నీటి లభ్యతపైన ఇసుమంతైనా అవగాహనలేదని అర్థమవుతున్నది. ఎల్లంపల్లి రిజర్వాయరు గత ఏడాది ఆదిలాబాద్ అడవుల నుంచి ప్రవహించిన వాగులు, ఉపనదుల నీటితోనే నిండింది. అంటే సుమారు 20 టీఎంసీలకుపైగా జలాలు శ్రీరాంసాగర్‌కు దిగువ నుంచే ఎల్లంపల్లికి వచ్చాయి. అదీ ఏడు టీఎంసీల కడెం నిండిన తర్వాత. అటువంటప్పుడు తూర్పు, దక్షిణ ఆదిలాబాద్ నుంచి గడ్చిరోలి నుంచి, భూపాలపల్లి నుంచి వచ్చే నీరు ఎంత ఉండాలి? పదిరోజుల క్రితం అన్నారం బ్యారేజీ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. అదేసమయంలో తుమ్మిడిహట్టి వద్ద చాలా స్వల్పంగా మాత్రమే ప్రవాహం వచ్చింది. కామన్ సెన్సు ఉన్నవారికి ఇది అర్థం అవుతుంది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ రిజర్వాయర్లు ప్రధాన నదిపైన ఉంటాయి. ఈ వాగుల నీళ్లను ఎక్కడికక్కడ ఆపిపెడతాయి. వీలైనంత ఎక్కువ నీటిని నిలుపుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాధ్యమవుతుంది. ప్రాణహిత-చేవెళ్ల నమూనానే కొనసాగించినట్టయితే నీళ్లున్నన్ని రోజులు మోటార్లు నడుపుకుని నేరుగా పొలాలకు మళ్లించుకోవడం తప్ప మరో గత్యంతరం ఉండేది కాదు. నీటిని నిల్వచేసుకుని పొలాలకు మళ్లించే వ్యవస్థే ప్రాణహిత నమూనాలో లేదు. ప్రాణహిత-చేవెళ్ల పరమ చెత్తగా రూపొందించిన ప్రాజెక్టు. ప్రధాన నదీ ప్రవాహనం నుంచి తెలంగాణను వీలైనంత దూరం ఉంచడంకోసం జరిగిన ప్రయత్నం. తెలంగాణ ప్రభుత్వం ఆ కుట్రలను వమ్ము చేసి, తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఆదిలాబాద్‌కు పరిమితం చేసి, ప్రధాన ప్రాజెక్టును కాళేశ్వరానికి మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి రాజకీయ కళ్లద్దాలు పనికిరావు. దానికి తెలంగాణ ఆత్మ కావాలి. తెలంగాణ మీడియా పై ఏడుపు కాంగ్రెస్‌ది రాజకీయ ఆత్మహత్య Read in Telugu: రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు: ఎన్నికల షెడ్యూల్ ఇదే 400 0 _ ‎‡a నిస్రీన్ ఫౌర్‏ ఇంటర్ రెజల్ట్ కొరకు ఈ సైట్ లో చూడగలరు 400 0 _ ‎‡a దామెర్ల రామారావు‏ How to get VISA for Foreign Education /విదేశీ విద్య – వీసా పొందటం ఎలా?... న్యూజిలేండ్ వీసా పొందటం ఎలా? ఆస్ర్టేలియా వీసా పొందటం ఎలా? లండన్ వీసా పొందటం ఎలా? Telugu ePaper తెలుగు ఇ-పేపర్‌ « భారత క్రికెటర్లకు ఎంత కష్టమొచ్చిందో _ bharath cricketer lu ku antha kastam… టోకు సెంట్రల్ ఫిష్ మార్కెట్ లో hammour అమ్మకం. దోహా, కతర్, ఫిబ్రవరి 25, 2011 Gedi పార్క్ ఎయిన్ ఒక ద్వారం నుండి కుడివైపు గుహలు. ఎయిన్ Gedi, మధ్య ప్రాచ్యం, మార్చ్ 29, 2001
సెయింట్ Roch స్మశానం - ఫ్రెంచ్ క్వార్టర్, న్యూ ఆర్లియన్స్ LA, మే 26 - 28, 2006 బీమవరం పెద ఆమిరం జైన్ టెంపుల్ రోడ్ లో 336 గజాలు స్థలం అమ్మకానికి కలదు.ఆసక్తి కలవారు సంప్రదించగలరు. ఫోన్ నెంబర్: ☏ , ☏ 6 Oorugalle Full Song With Telugu Lyrics "మా పాట మీ నోట" Sainikudu Songs.MP3 451 _ _ ‎‡a ఫునాన్ కౌంటీ‏ తెలుగు: అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలుగు: ఖగోళ శాస్త్రము 16 ఏళ్ల బాలుడితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన టాప్ హీరోయిన్ __ Tollywood Actress Latest News tewiki వివాహం (పెళ్లి) గుండె చప్పుడు… MIDHANI అప్రెంటిస్ ఫలితాలు 2018 తనిఖీ మరియు డౌన్లోడ్ చేయాలి. మిశ్రా ధటు నిగమ్ లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటీస్ ఫలితాలను MIDHANI బోర్డు విడుదల చేస్తుంది. ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, అధికారిక సైట్ @ www.appreticeship.gov.in ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ మెరిట్ జాబితాను తనిఖీ చేయడానికి సిద్ధంగా ఉండండి. (లేదా) www.ncvtmis.gov.in. ఈ MIDHANI వాణిజ్య అప్రెంటిస్ ఎంపిక ప్రక్రియ మెరిట్ జాబితా ఆధారంగా. ఆయిల్ నేను రాయనా వదినా romance with vadhina telugu romantic short film 2017 HD. 223092 కాల టీజర్ థీమ్ by Kaala ఇవాళ గాయత్రీ హోమం జరిగింది. గాలి, గ్రహాలు : వసంతరావు వేంకటరావు : Free Download, Borrow, and Streaming : Internet Archive గాలి, గ్రహాలు What To Do To Get a Job Quickly? _ త్వరగా ఉద్యోగం పొందాలంటే ఏమి చేయాలి? _ Subhapradam _ AP24x7 రతి లో మిమల్ని రాజును చేసే చిట్కాలు.. 2017లో హల్‌చల్ చేసిన 10ఫేక్ వార్తలు ఇవే..! __ Top Most Viral News In 2017 Which Are Not Real – A Feast Of Content 2017లో హల్‌చల్ చేసిన 10ఫేక్ వార్తలు ఇవే..! __ Top Most Viral News In 2017 Which Are Not Real తెలుగు: పీడోఫిలియా వ్యాంప్ క్యారెక్టర్లు వేసే అపూర్వ గుర్తుంది కదా. మరి సినిమా నటి అనే చీప్ ఫీలింగో (మాకు లేదీ ఫీలింగ్) లేక సింగిల్ గా ఉంటుందని అడ్వాంటేజ్ తీసుకున్నారో కానీ, కొంతమంది ఆమె ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చారు కొంతమంది దుండగులు. యాక్సిడెంట్ చేసిందే కాకుండా నీ దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరించారు. విషయం ఏంటంటే, అపూర్వ సిటీలోని సిధ్దార్ధనగర్ లో ఉంటోంది. మూడ్రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీ వైపు నుంచి వస్తున్న అపూర్వ కారును చౌటుప్పల్ ఏరియా దగ్గరకు రాగానే ఓ కారు ఢీ కొట్టిందట, ఈ ప్రమాదంలో అపూర్వ కారు డిక్కీ మొత్తం డ్యామేజైందట, ఆ ఇన్సిడెంట్ లో షాక్ తిన్న అపూర్వ యాక్సిడెంట్ చేసినోళ్లు కారు రిపేర్ చేయించి, డబ్బులు కూడా ఇస్తామని చెప్పడంతో కాస్త తేరుకుందట. ఐతే రెండ్రోజుల నుంచి ఆమె పోన్ కి సదరు నిందితులు కాల్స్ చేయడం, ఇంటి చుట్టూ రౌండ్స్ వేయడం ప్రారంభించారట, దీంతో అపూర్వ కి ఠారెత్తిపోయి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో మొత్తం వ్యవహారమంతా కంప్లైంట్ చేసింది. ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. మరి దీనివెనుక అసలు కథేంటనేది తెలిసే అవకాశం కన్పిస్తోంది. సినిమా వార్తలు భాగమతి డైరెక్టర్ కి బంపర్ఆఫర్ tewiki వర్గం:చలనం Telugu S.e.x Stories బర్త్ డే గిఫ్ట్ Yukati తెలుగు నూతన సంవత్సరం. ★★ Michael Phelps ★★ ఉచిత Mp3 డౌన్లోడ్ Telugu - పసుపు మీ అభిప్రాయం ఉత్తమ టపాలు ఆధునిక భారతదేశంలో స్త్రీల పాత్ర - ఒక విశ్లేషణ ఆవులు - జాతులు - వాటి ఎంపిక Categories Select Category ఇ-పత్రిక (15) క్రీడలు (4) ప్రముఖుల రచనలు (1) పిరాట్ల వెంకటేశ్వర్లు (1) ఫొటోలు (111) మన్యసీమ ప్రత్యేకం (43) వాణిజ్యం (2) వార్తలు (6,434) అనంతపురం (9) ఆదిలాబాద్ (12) కడప (4) కర్నూలు (3) కృష్ణ (1) ఖమ్మం (4) గుంటూరు (3) చిత్తూరు (9) నల్గొండ (1) పశ్చిమగోదావరి (2) మహబూబ్‌నగర్‌ (3) మెదక్‌ (2) రంగారెడ్డి (1) వరంగల్‌ (6) విజయనగరం (2) విజయవాడ (3) విశాఖపట్నం (7) శ్రీకాకుళం (3) హైదరాబాద్‌ (16) వినోదం (1) వ్యాసాలు (2) ★★ Valentine Day ★★ ఉచిత mP3 డౌన్లోడ్ తల్లి చాటు పిల్ల, నీరజ కి అన్నీ వాళ్ళ అమ్మే.అమ్మ ఎలా చెబితే అలా వింటుంది. 36 సంవత్సరాల వయసులో అన్ని పనులూ చక చకా చక్కబెడుతూ ఇంట్లో తలలో నాలికలా ఉంటుంది....
రాష్ట్రంలో తమిళ భాషను నిర్లక్ష్యం చేసి, సంస్కృతం రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మామూలుగానే అరవనాట తమిళ సెంటిమెంట్ ఎక్కువంటారు, అందుకే ఏ భాష వారైనా అక్కడ ప్రథమ భాషగా తమిళాన్నే ఎంచుకోవాలని ప్రభుత్వం నిర్బంధిస్తోంది. ఇందుకోసం తెలుగుకి చెందినవిద్యార్ధులు కూడా తమిళంలోనే పరీక్షలు రాయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదలా ఉంచితే, ఇప్పుడు కేంద్రం తమిళంపై సంస్కృతాన్ని రుద్దుతున్నారంటూ కరుణానిధి సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. దీని వెనకూ జయలలిత వ్యూహానికి ప్రతివ్యూహమే ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జయలలిత ఎన్డీఏకి దగ్గర అవుతున్నారని ఓ ప్రచారం సాగుతోంది. అందుకే అటు కేంద్రాన్ని, ఇటు జయలలితను దెబ్బకొట్టాలంటే ఈ తమిళ సెంటి మెంట్ ఒక్కటే పెద్ద అస్త్రంగా భావిస్తున్నారు కరుణానిధి.. డిఎంకే ఎమ్మెల్యే పూంగోదై కూతురు పెళ్లికి హాజరైన కరుణానిధి..హిందీ సంస్కృతాన్ని రుద్దుతున్నారని ఆరోపించారు..అసలు పాఠ్యపుస్తకాల్లో కూడా సంస్కతాన్ని చేర్చకూడదని ఆయన పిలుపు ఇవ్వడం గమనార్హం..అసలు ద్రవిడ భాషలన్నీ..సంస్కృతం నుంచే పుట్టాయంటారు..అలాంటిది ఈ విషయం తెలిసి కూడా సెంటిమెంట్ ని రెచ్చగొట్టాలని అనుకోవడం తమిళ రాజకీయాలకే చెల్లుతుంది..ఐతే ఎవరి భాష మనుగడ వారు కోరుకుంటారు..తమిళనాట పేర్లు కూడా తమిళంలోనే ఉంటాయ్..వారి ప్రాంతీయాభిమానం ఇలానే ఉంటుంది కానీ.. మరో భాషపై ద్వేషం పెంచడమే విమర్శలపాలవుతోంది.. రచయిత్రి (Telugu) తెలుగు వర్షన్ From: ప్రసన్న కుమార్ <[email protected]> తెలుగు పుస్తకాలు tewiki వర్గం:విజయనగర సామ్రాజ్యం కృష్ణగాడి వీరప్రేమగాధ తెలుగు పూర్తి సినిమా diete per uomini per una potenzialità బూర్లగడ్డ – నందెపు శ్రీనివాస్ లకు రోటరీ పురస్కారాలు _ sarikothasamacharam.com పాత సంచికలు విద్య – వైద్యం విద్యా వార్తలు ఇతర వివరాలు ఇతర విషయాలు సామాజిక సంస్థలు – సేవలు డాక్టర్ అరిపిరాల కృషి అమోఘం … అద్భుతం in: ఇతరములు, సామాజిక సంస్థలు - సేవలు రాజమండ్రి చాంబర్ కామర్స్ అధ్యక్షులుగా ఎన్నికైన రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీ అక్షరాస్యత విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు( సతీ సమేతంగా)ని రోటరీ విశిష్ట పురస్కారంతో రాజమండ్రి ఆపిల్ వ్యాలీ ప్రీ స్కూల్ లో రివర్ సిటీ సభ్యులు సత్కరించారు. అలాగే క్రెడై రాజమండ్రి చాప్టర్ కి రెండవసారి అధ్యక్షునిగా ఎన్నికైన రివర్ సిటీ అధ్యక్షులు శ్రీ నందెపు శ్రీనివాస్ ని రోటరీ రివర్ సిటీ సభ్యులు సత్కరించారు. Previous : మోకాళ్ళు , తుంటి అరిగిపోతే శస్త్ర చికిత్స తప్పని సరి Next : రాజమండ్రిలో నీటి సరఫరాకు అంతరాయం Télugo : ట్రాక్టర్ (te) హ్యాపీ బర్త్‌డే వెంకటేశ్ ప్రసాద్: అరుదైన వీడియోని షేర్ చేసిన బీసీసీఐ - Telugu MyKhel మరిన్ని క్రీడలు ఏరోజు ఏమ్యాచ్ హ్యాపీ బర్త్‌డే వెంకటేశ్ ప్రసాద్: అరుదైన వీడియోని షేర్ చేసిన బీసీసీఐ హైదరాబాద్: భారత జట్టు అందించిన అత్యుత్తమ ఆల్ టైమ్ ఫాస్ట్ బౌలర్లలో వెంకటేశ్ ప్రసాద్ ఒకడు. జవగళ్ శ్రీనాథ్‌తో కలిసి టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ఆగస్టు 5(ఆదివారం) వెంకటేశ్ ప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ బీసీసీఐ ఓ అద్భుతమైన వీడియోను ట్వీట్‌ చేసింది. అది 1996 వరల్డ్‌ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌. సెమీస్ బెర్త్ కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఎంతో కీలకమ్యాచ్ కావడంతో ఈ పోరును ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 286 పరుగులు చేసింది. ఈ క్రమంలో వెంకటేశ్ ప్రసాద్ వేసిన బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌లో కొట్టి 'మళ్లీ అక్కడికే కొడతా... వెళ్లి తెచ్చుకో' అంటూ బ్యాట్‌ను అతడి ముఖంవైపు చూపుతూ ఎగతాళి చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రసాద్ ఆ తర్వాతి బంతిని ఆఫ్‌ స్టంప్ బయటకు వేశాడు. అంతే బంతిని టచ్ చేయబోయిన సోహైల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకటేశ్ ప్రసాద్ 'బాస్టర్డ్... గో హోమ్' అంటూ పెవిలియన్ వైపు దారి చూపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 39 పరుగులు తేడాతో విజయం సాధించింది. తాజాగా, వెంకటేశ్ ప్రసాద్ పుట్టినరోజుని పురస్కరించుకుని అప్పటి వీడియోని అభిమానుల కోసం బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. పెర్త్‌లో రెండో టెస్టు: ముగిసిన రెండో రోజు, ఆసీస్ 326 ఆలౌట్, భారత్ 172/3 సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్‌తో! మోడీ ప్రభుత్వం తిసుకున్న సంచలన నీర్ణయం...ఆధార్ కార్డు Read more about: happy birthday venkatesh prasad bcci cricket team india పుట్టినరోజు వెంకటేశ్ ప్రసాద్ బీసీసీఐ క్రికెట్ టీమిండియా
డోపింగ్‌లో పట్టుబడ్డ భారత్ క్రీడాకారుడు, ఆసియన్ గేమ్స్‌లో కేటగిరీ లేనట్లే - Telugu MyKhel మరిన్ని క్రీడలు హాకీ వరల్డ్ కప్ 2018 డోపింగ్‌లో పట్టుబడ్డ భారత్ క్రీడాకారుడు, ఆసియన్ గేమ్స్‌లో కేటగిరీ లేనట్లే హైదరాబాద్: త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్‌కు సన్నద్ధమవుతున్న భారత అథ్లెట్‌పై సస్పెన్షన్ వేటు విధించారు. ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించిన భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉన్న స్టీపుల్‌చేజ్‌ రన్నర్‌ నవీన్‌ దగార్‌ డోప్‌ పరీక్షల్లో పట్టుబడ్డాడు. 2014 ఆసియా గేమ్స్‌ కాంస్య పతక విజేత అయిన దగార్‌.. గౌహతిలో జరిగిన ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ మీట్‌లో ఈ రన్నర్ నవీన్ దాగర్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ (నాడా) గత నెల 23న నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నిషిద్ధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్టు రుజువు కావడంతో అతనిపై అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) సస్పెన్షన్ వేటు వేసింది. 'దగార్‌ను ఏఎఫ్‌ఐ సస్పెండ్‌ చేసింది. అతడు నిషిద్ధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్లు పరీక్షల్లో తేలింది. దగార్‌ 'బి' నమూనా ఫలితం రావాల్సివుంది' అని సమాఖ్య వర్గాలు తెలిపాయి. అథ్లెటిక్స్ ఫెడరేషన్‌లో ఇటీవల కాలంలో డోపింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లెట్లు పట్టుబడ్డారు. ఇంతకుముందు జావెలిన్ త్రోయర్ అమిత్ కుమార్ (ఇంటర్ స్టేట్ మీట్‌లో కాంస్య పతక విజేత) డోపిగ్ టెస్టుల్లో పట్టుబడ్డాడు. ఇపుడు తాజాగా నవీన్ దాగర్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి సస్పెన్షన్‌కు గురికావడంతో ఈనెల 18 నుంచి జకార్తా, పాలెంబంగ్‌లో జరిగే 3వేల మీటర్ల పరుగు పందెం పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం లేనట్టే. అయితే, నవీన్‌కు త్వరలో 'బి' శాంపుల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాథమిక పరీక్షల్లో మైల్‌డ్రోనేట్ వాడినట్లుగా తెలుస్తోంది. ఈ మందు రక్త సరఫరాని వేగవంతం చేస్తుంది. గుండె, మెదడుకు చేరాల్సిన రక్త సరఫరా గురించి ఉపయోగిస్తారు. అథ్లెట్లు ఎక్కువగా చేసే వర్క్‌లోడ్స్‌కు శారీరక శ్రమ తగ్గించేలా ఇది పనిచేస్తుంది. పెర్త్‌లో రెండో టెస్టు: ముగిసిన రెండో రోజు, ఆసీస్ 326 ఆలౌట్, భారత్ 172/3 సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్‌తో! మోడీ ప్రభుత్వం తిసుకున్న సంచలన నీర్ణయం...ఆధార్ కార్డు బిగ్ బాస్ లిస్టులో మరో ముగ్గురు పేర్లు _ AP Dunia Home > Movies > బిగ్ బాస్ లిస్టులో మరో ముగ్గురు పేర్లు బిగ్ బాస్ లిస్టులో మరో ముగ్గురు పేర్లు మరో తమిళ సినిమా లో.. మంచు లక్ష్మి ఈ నెల 29న ఎన్టీఆర్ సినిమా ప్రారంభం పవన్ కు టాలీవుడ్ నుంచి ఊహించని మద్ద... పవన్ కల్యాణ్ పై పోటీకి చౌదరీ రెడీ... ఏపీలో బీజేపీ మైండ్ గేమ్... టీడీపీ దెబ్బతో వైసీపీ, టీఆర్ఎస్ షాక... టీడీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్ మద్ద... 11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాట... మహిళలపై వేదింపులను సహించేది లేదు...
ఐపీఎల్ 2018: అరుదైన ఘనత సాధించిన నితీశ్ రాణా - Telugu MyKhel మరిన్ని క్రీడలు ఏరోజు ఏమ్యాచ్ ఐపీఎల్ 2018: అరుదైన ఘనత సాధించిన నితీశ్ రాణా హైదరాబాద్: ఐపీఎల్‌-11 సీజన్‌లో కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌ క్రికెటర్ నితీష్‌ రాణా అరుదైన ఘనత సాధించాడు. వరుస బంతుల్లో ఏకంగా దూకుడు మీద ఉన్న బెంగళూరు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలను పెవిలియన్‌కు చేర్చి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. బ్యాట్స్‌మన్‌ అయిన నితీష్‌ రాణా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా బంతిని అందుకొని రాణించాడు. ఇలా వరుస బంతుల్లో ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు దక్కించుకున్న మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఇలా 2012 సీజన్‌లో జాక్వస్‌ కల్లీస్‌ బౌలింగ్‌లో తొలిసారి అవుటవ్వగా.. తిసారా పెరీరా బౌలింగ్‌లో 2016లోనూ ఇలానే పెవిలియన్‌కు చేరారు. తాజాగా నితీష్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో వెనుదిరిగారు. ఇక రాణా బంతి అందుకున్న సమయంలో డివిలియర్స్‌, కోహ్లిలు దూకుడు మీద ఉన్నారు. ఈ సమయంలో రాణాకు బౌలింగ్‌ ఇవ్వడమేంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరనుకున్నట్టే వేసిన తొలి బంతిని డివిలియర్స్‌ సిక్సు బాదాడు. ఆ మరుసటి బంతికే క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం స్ట్రైకింగ్‌ తీసుకున్న కోహ్లి అనూహ్యంగా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో భారీ స్కోరు దిశగా పయనించిన బెంగళూరు ఒక్కసారి కుదేలైంది. చివర్లో మన్‌దీప్‌ సింగ్‌ రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇక ఈ కీలక వికెట్ల చేజిక్కించుకోవడంపై మ్యాచ్‌ అనంతరం రాణా సంతోషం వ్యక్తం చేశాడు. ‘బాల్‌ గ్రిప్‌ బాగుండటంతో సరైన ప్రదేశంలో బంతిని వేస్తే వికెట్లు పడగొట్టచ్చని భావించా. అదృష్టవశాత్తు రెండు కీలక వికెట్లు దక్కాయి. ఆ సమయంలో ఇవి చాలా కీలకమైన వికెట్లు. దేశవాళి క్రికెట్‌లో ఢిల్లీ తరఫున బౌలింగ్‌ చేసే వాడిని. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశా. దీంతో దినేశ్‌ బాయ్‌ మ్యాచ్‌కు ముందు ఏమ్యాచ్‌లోనైనా ఒకటి, రెండు ఓవర్లు వేసేందుకు సిద్దంగా ఉండని చెప్పాడు. లక్కీగా తొలి మ్యాచ్‌లోనే ఆ అవకాశం రావడంతో నేనెంటో రుజువైందని' ఆనందం వ్యక్తం చేశాడు. నితీశ్‌ రాణా 25 బంతుల్లో (34)తో రాణించాడు: ఇక బ్యాటింగ్‌లోనూ నితీశ్‌ రాణా 25 బంతుల్లో (34)తో రాణించాడు. దీనిపై స్పందిస్తూ.. ‘పరుగులు చేయడమే నా బాధ్యత. ఒత్తిడి గురించి నేను ఆలోచించలేదు. గత సీజన్‌లో రాణించడంతో నాపై అంచనాలు పెట్టుకోవడం బాగుంది. ఒత్తిడిలోనూ బ్యాటింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తానని' పేర్కొన్నాడు. Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి. Subscribe to Telugu MyKhel. 61 ఏళ్ల తర్వాత మహారాజ్ రికార్డు: 124కే కుప్పకూలిన సఫారీలు డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భారత అభిమానులు బాలీవుడ్ భామతో రాహుల్ ప్రేమకు చెక్.. అన్నా అనేసింది..!! ఐపీఎల్‌లో ఆడతా.. బెంగళూరు నాకు ప్రత్యేకం: డివిలియర్స్ టీ20ల్లో 20 జట్ల తరపున ఆడిన బ్రావో.. సర్వీస్ ఛార్జీలు తప్పనిసరికాదు – Telanganaheadlines.in రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీస్ ఛార్జీల పేరిట వినియోగదారుడి నుండి వసూలు చేస్తున్న ఛార్జీలు తప్పనిసరికాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సర్వీసు ఛార్జీలను వినియోగదారుడి విచక్షణకు వదిలేయాలని, వినియోగదారుడికి ఇష్టం ఉంటేనే సర్వీస్ ఛార్జీలు కట్టవచ్చని లేని పక్షంలో సర్వీసు ఛార్జీని కట్టకుండా వెళ్లిపోవచ్చని కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. సర్వీస్ ఛార్జీలను బలవంతంగా వసూలు చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. చాలా రెస్టారెంట్లు, హోటళ్లలో వినియోగదారుడి వద్ద నుండి సర్వీసు ఛార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారని అయితే నిబంధనల ప్రకారం సర్వీసు ఛార్జీలను స్వచ్చంధంగా ఇస్తేనే తీసుకోవాలని పాశ్వాన్ చెప్పారు. సర్వీస్ ఛార్జీలను రెస్టారెంట్లు నిర్ణయించడం సరికాదన్నారు. సర్వీస్‌ఛార్జీలపై నూతన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు.కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపించినట్లు తెలిపారు. ← 20 మందిని బలిగొన్న లారీ వాట్సప్ పోస్టులపై కేసు ఒకరి అరెస్ట్…? → మరోసారి తండ్రయిన పవన్ కళ్యాణ్
రాష్ట్ర విభజనను ఎవరూ ఆపలేరు: దామోదర మహాత్మ గాంధీ “మేధావులు మాట్లాడుతారు…. మూర్ఖులు వాదిస్తారు“ ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్ర విభజన ఆగేది కాదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు వెళ్లిపోయిందని, ఇప్పుడు దానిని ఆపగలిగేవారు ఎవరూ లేరని అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే విభజన జరుగుతుందని దామోదర స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి చరిత్ర తెలియాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణ ఇండియన్ యూనియన్ లో భాగమని అన్నారు. తెలంగాణకు స్వయం ప్రతిపత్తి ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారని అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి నాయకుడిగా వ్యవహరించాల్సిందని, ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి తన మూలాలను మర్చిపోకూడదని ఆయన సూచించారు. విలువలకు కట్టుబడి ఉండాలని దామోదర అన్నారు. ఆంధ్రప్రదేశ్ జాతీయం-అంతర్జాతీయం తెలంగాణ సినిమాలు Top Stories Breaking News బ్లాగులు క్రీడలు బిజినెస్ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కౌంటీ క్రికెట్ ఆడు: కోహ్లీకి కపిల్ సూచన - Telugu MyKhel మరిన్ని క్రీడలు ఏరోజు ఏమ్యాచ్ హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో ఆడితే బాగుంటుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్ వేదికగా కోహ్లీసేన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనున్న సంగతి తెలిసిందే. 1986 నుంచి ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు కేవలం మూడు సార్లు మాత్రమే టెస్టు సిరిస్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం 66 టెస్టుల్లో విరాట్ కోహ్లీ సగటు 53.40గా ఉంది. చివరిసారిగా 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టెస్టు సిరిస్‌లో 5 టెస్టుల్లో కోహ్లీ సగటు 13.40గా నమోదైంది. దీంతో మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగి కీర్తింపబడుతోన్న విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలవాలనుకుంటే ప్రతిచోట పరుగులు సాధించాలని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ "నిరంతర సాధన వ్యక్తిని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతుంది. ప్రతిఒక్కరు అలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయాలి" అని అన్నాడు. "అలెన్ బోర్డర్, వివ్ రిచర్డస్, సునీల్ గవాస్కర్‌ల గురించి ఎలాగైతే చెబుతామో అలా. వీరంతా ప్రపంచంలో ఎక్కడైనా, ఎటువంటి పరిస్థితులైనా రాణించారు. విరాట్ కోహ్లీ కూడా ప్రపంచంలో అత్యంత కష్టతరమైన పరిస్థితులుగా భావిస్తామో, అక్కడ అతడు పరుగులు సాధించాలి" అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. "అక్కడికి వెళ్లి ఆడటాన్ని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ఎల్లప్పుడూ అతనికి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఒకటి గాని, రెండు సీజన్లు అతడు ఆడటం తప్పేంకాదని.. అక్కడ మెరుగ్గా రాణించేందుకు సాయపడుతుంది" అని అన్నాడు. చివరిసారిగా 2014లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన టీమిండియా 1-3తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఖేల్‌రత్న వివాదం: కోహ్లీకి ఇవ్వడంపై వివరణ ఇచ్చిన కేంద్ర క్రీడా శాఖ బాలీవుడ్ సినిమాల్లోకి విరాట్ కోహ్లీ: ట్విట్టర్‌లో ఫస్ట్ లుక్ పోస్టర్ Read more about: virat kohli england kapil dev team india cricket test series విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ కపిల్ దేవ్ టీమిండియా భారత క్రికెట్ జట్టు టెస్టు సిరిస్ ఉత్తర కొరియా ‎ (← links _ edit) దక్షిణ కొరియా ‎ (← links _ edit) న్యూస్ ఆంధ్రా న్యూస్ తెలంగాణ నేషనల్ న్యూస్ సినిమా గాస్సిప్స్ లైఫ్ స్టైల్ మమ్మల్ని సంప్రదించండి కాంగ్రెస్ పార్టీలో ప‌లువురు సీనియ‌ర్లు సెల‌వు చెబుతున్నారు. సుదీర్ఘ‌కాలంగా న‌మ్ముకున్న పార్టీకి రాంరాం చెబుతున్నారు. ఇప్ప‌టికే వ‌ట్టి వ‌సంత‌కుమార్, సి రామ‌చంద్ర‌య్య ఆపార్టీని వీడ‌గా తాజాగా మాజీ మంత్రి ప‌సుపులేటి బాల‌రాజు కూడా అదే ప‌రంప‌ర‌లో చేరారు. విశాఖ జిల్లా పాడేరు కి చెందిన ఈ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. « టీడీపీ ఎంపీకి షాక్ (Previous News) బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Spread the loveటాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏRead More టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో కొత్త కులం! గూగుల్ లో ఎక్కువ మంది ఆ అమ్మాయినే వెదికారు..! చంద్ర‌బాబు గెలుపు కోసం వైసీపీ నేత‌లు
సమ్మ‌ర్ లో స్కిన్ కేర్ – UpdateAP న్యూస్ ఆంధ్రా న్యూస్ తెలంగాణ నేషనల్ న్యూస్ సినిమా గాస్సిప్స్ లైఫ్ స్టైల్ మమ్మల్ని సంప్రదించండి సమ్మ‌ర్ లో స్కిన్ కేర్ ఎండాకాలంలో చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తగిలితే ఒక్కోసారి చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడే కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ ప్రయత్నిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గంధం పొడి: చర్మంపై ఏర్పడే నల్లవలయాలు, మచ్చలు పోవడానికి ఓ మార్గం ఉంది. అరకప్పు పసుపు పొడి, నాలుగో వంతు రోజ్‌ వాటర్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ గంధం పొడి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 30 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఓట్స్‌: ఓట్స్‌ తినడానికే కాదు ముఖ వర్ఛస్సు పెంచుకోవడానికి ఇవి పనిచేస్తాయి. ఓట్స్‌, తేనె, కోడి గుడ్డు సొన, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించి, నీటితో కడుక్కోవాలి. బనానా: ముఖంపై ఏర్పడ్డ మచ్చలను అరటిగుజ్జు పోగొడుతుంది. అయితే అరటిగుజ్జు ఒక్కటే కాకుండా దాంతో పాటు కాస్త పుదీనా ఆకులు కూడా వాడాలి. అరటిపండును గుజ్జుగా చేసి, అందులో పుదీనా ఆకులను వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. బాదం, రైస్‌ ప్యాక్‌: ఒక కప్పు పెరుగులో బియ్యం పిండి , తగినన్ని బాదం పలుకులు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని రాత్రి నిద్రపోయేముందు రాసుకోవాలి. కోడి గుడ్డు సొనతో: కోడిగుడ్డు సొనలో తేనె కలుపుకొని, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అది ఆరిపోయాక కడుక్కుంటే ముఖం ఫ్రెష్‌గా మారుతుంది. ఇది ఆయిలీ స్కిన్‌ వారికి బాగా పనికొస్తుంది. టోనర్‌: ముఖంపై జిడ్డు పోగొట్టడం కోసం చాలా మంది టోనర్లు వాడతారు. వీటి వల్ల చర్మపై మట్టి, దుమ్ము వదిలిపోతాయి. బయట దొరికే ఖరీదైన టోనర్లు కాకుండా ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో ఉంచిన రోజ్‌వాటర్‌, కీరదోసకాయ రసం కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్రతి రోజు రాత్రి పట్టించుకుంటే మంచిది. ఇది అప్లై చేసుకోవడానికి కాటన్‌ క్లాత్‌ వాడాలి. « అయ్యో..బైరెడ్డి (Previous News) Spread the loveఎవరైనా అర్ధరాత్రి తిండి తింటుంటే ‘దెయ్యం తిండి తినటం మంచిది కాదు’ అంటారు పెద్దలు. నిజమే.. వేళాపాలాRead More Spread the loveవయసుతో సంబంధం లేకుండా కాళ్లు, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దీనికి క్యాల్షియం, విటమిన్‌ కె, విటమిన్‌ డిRead More మెద‌డు మెరుగ్గా ఉండాలంటే..! వా ‘కింగ్’ అవుతారు.. ప‌గ‌టి నిద్ర కూడా ప్ర‌యోజ‌న‌మే..! రాధా ముందు నుయ్యి..వెనుక గొయ్యి..! వైసీపీలో వారికి ఛాన్స్ లేదు..! వైసీపీ ఆశ‌లు నీరుగారిపోతాయా..! టీడీపీ నుంచి వంగ‌వీటి రాధాకి ఆఫ‌ర్! దేశంలోనే టాప్ 5లో జ‌గ‌న్
ఎందుకో ప్రతిసారీ ధావన్‌పైనే వేటు పడుతోంది: లక్ష్మణ్ సూటి ప్రశ్న - Telugu MyKhel మరిన్ని క్రీడలు ఏరోజు ఏమ్యాచ్ "బర్మింగ్‌హామ్ టెస్టులో కోహ్లీ మినహా టాపార్డర్ బ్యాట్స్‌మెన్స్ అందరూ ఫెయిలయ్యారు. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌తో పోలిస్తే శిఖర్ ధావన్‌ కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. అతని ఫుట్‌వర్క్‌ని గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది. లార్డ్స్‌ టెస్టు నుంచి అతడిని తప్పించారు. దానికి కారణంగా.. అతను ఔటైన తీరుని చూపిస్తున్నారు" అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. "స్ట్రోక్‌ ప్లేయర్.. స్లిప్‌లో బంతిని తరలించే ప్రయత్నంలో కొన్ని సార్లు వికెట్‌ను చేజార్చుకోవచ్చు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఇలానే ఆడేవాడు. కానీ, వారికి ఆ షాట్లే బలం. విదేశీ గడ్డపై ధావన్‌తో పాటు టాప్ ఆర్డర్‌లోని కొంత మంది బ్యాట్స్‌మెన్‌లు ఇబ్బంది పడుతున్నారు. వారి గణాంకాలే దానికి నిదర్శనం. అయితే, ఎందుకో ప్రతిసారీ ధావన్‌పైనే వేటు పడుతోంది" అని అన్నాడు. తొలి టెస్టుకి ముందు జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శిఖర్ ధావన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో 26, 13 పరుగులతో నిరాశపరిచాడు. ఆ టెస్టులో రెండు సార్లూ ఈ ఓపెనర్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతుల్ని వెంటాడి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక, లార్డ్స్ టెస్టులో శిఖర్ ధావన్‌ స్థానంలో ఓపెనర్‌గా వెళ్లిన కేఎల్ రాహుల్ (8) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. రెండు ఫోర్లు కొట్టి ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నట్లే కనిపించిన రాహుల్ కీపర్ బెయిర్‌స్టో చేతికి క్యాచ్ ఇచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన పుజారా (1) కోహ్లీ తడబాటు కారణంగా రనౌటయ్యాడు. లార్డ్స్ టెస్టులో కోహ్లీసేన పీకల్లోతు కష్టాల్లో పడింది. పలుమార్లు వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్‌లో 15 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), రహానే పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు. ప్రశాంతంగా లేను.. బయటికి చూపించలేదంతే: కోహ్లీ విజయ్ మాల్యా కేసులో తీర్పు ఇవ్వనున్న కోర్టు.. కొత్త ఫోన్ కోనుగోలు చేశారా, పాత ఫోన్ డేటా సంగతేంటి ? ‘సెక్స్ చూపించడం సంతోషంగా ఉంది’... లేడీ ప్రొడ్యూసర్ దూకుడు! రోజూ బెల్లం ముక్క తింటే ఆ ఇబ్బందులేమీ ఉండవు, బెల్లం ఉపయోగాలు Read more about: shikhar dhawan vvs laxman india england team india cricket india in england cheteswar pujara ఇండియా ఇంగ్లాండ్ విరాట్ కోహ్లీ టీమిండియా శిఖర్ ధావన్ ఛటేశ్వర్ పుజారా భారత క్రికెట్ జట్టు లార్డ్స్ టెస్టులో భారత్ బ్యాటింగ్: పుజారా ఇన్, ధావన్ ఔట్ - Telugu MyKhel మరిన్ని క్రీడలు ఏరోజు ఏమ్యాచ్ లండన్: లార్డ్స్ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో కోహ్లీసేన బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. శిఖర్‌ ధావన్‌, ఉమేశ్‌ యాదవ్‌ స్థానాల్లో పుజారా, కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. లార్డ్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో రెండో స్పిన్నర్ వైపే భారత్ మొగ్గుచూపింది. ఇద్దరు సీనియర్ పేసర్లు, ఒక ఆల్‌రౌండర్‌తో రెడీగా ఉన్నట్లు కోహ్లీ వివరించాడు. ఇక, ఇంగ్లాండ్ జట్టు తరుపున ఈ టెస్టులో ఒలీ పోప్ అరంగేట్రం చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు గురువారం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ... వర్షం కారణంగా ఒక రోజు ఆలస్యమైంది. గురువారం ఒక్క బంతి కూడా పడలేదు. టాస్‌ కూడా వేయలేదు. 2001 తర్వాత వర్షం కారణంగా లార్డ్స్‌లో ఒక్క బంతి పడకుండా టెస్టు మ్యాచ్‌ ఒక రోజు ఆట రద్దు అవడం ఇప్పుడే తొలిసారి. తొలిరోజు టీ విరామం తర్వాత 45 నిమిషాలకు కొద్దిగా తెరిపినివ్వడంతో మైదానం సిబ్బందిని రంగంలోకి దిగారు. కానీ అప్పటికే రెండుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఔట్ ఫీల్డ్ బాగాలేదని తొలి రోజు ఆటను రద్దు చేశారు. మిగతా నాలుగు రోజులు 96 ఓవర్లపాటు ఆటను కొనసాగించనున్నారు. ఈ టెస్టులో ఒలీ పోప్ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మైదానంలో 17 టెస్టులాడిన భారత్ కేవలం రెండింటిలోనే గెలిచింది. నాలుగు డ్రా కాగా, 11 మ్యాచుల్లో ఓడింది. అక్టోబర్ 24న ప్రారంభం కానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్ మా అన్నయ్య మొరటు... నేను, తారక్ చేసేవి ఇతరులకు అసాధ్యం: బాలయ్య సామాన్యుడు సైతం అతి తక్కువ ఖర్చుతో చుట్టిరాగల విదేశాలు? ఈ పద్ధతులతో గర్భం రాదు
ఒకప్పుడు మన యోగాను చూసి విదేశీయులు నవ్వేవారు. నేడు యోగ విశిష్టత తెలుసుకున్న విదేశీయులు యోగాసనాలు సాధన చేస్తున్నారు. ఇటీవల భారతదేశానికి వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మనదేశ లోక్ సభ అధ్యక్షురాలు సుమిత్రా మహాజన్ తో సంభాషిస్తూ, తన భార్య పెంగ్ లియువాన్ యోగ నేర్చుకుంటున్నట్లు చెప్పారు. నిజానికి బి.కె.యస్. అయ్యంగార్ ద్వారా చైనాకు యోగ వెళ్ళింది. అంతేకాకుండా అయ్యంగార్ కి చైనాలో పౌరసన్మానం కూడా జరిగింది. ఈమెయిల్ ద్వారా చందాదారులు కండి ఈ వారంలో అత్యధిక పాఠకులు చదివిన అంశం ఓటు వినియోగం తక్షణ కర్తవ్యం దేశ సంరక్షణ, సమృద్ధి, ప్రజా సంక్షేమం కోసం యువత ముందుండి పని చేయాలి
ఇల్లు చాలడం లేదా! ఇంటీరియర్ డిజైన్ ఈనాడు, హైదరాబాద్‌: ఇల్లు విశాలంగా ఉంటే ఎలాగైనా సర్దుకోవచ్చు.. అలంకరించుకోవచ్చు.. ఎటొచ్చీ తక్కువ విస్తీర్ణంలో ఉండేవాటితోనే సమస్య.. అసలే చిన్నగా ఉండే గదుల్లో సామగ్రితో నింపేస్తే మరింత ఇరుకుగా కన్పిస్తాయి. కొందరి నివాసాలు చూస్తే చిన్నవే. అన్ని రకాల వస్తువులు ఉన్నా ఇరుకనే భావన కల్గదు. కొద్దిపాటి మార్పులతో మీ సొంతింటిని కూడా అలాగే తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. నగరంలో షాపింగ్‌ చేసే అలవాటు ఎక్కువ. అవసరంతోపాటు నచ్చిన వస్తువులను కొనేస్తుంటారు. ఆ సమయంలో ఇంట్లో చోటు లేదనే విషయమే గుర్తుకురాదు. మరి వీటన్నింటితో ఇల్లు నిండిపోతే.. మనుషులు తిరగడానికి చోటెక్కడుంటుంది? ఇందుకోసం ఇంటీరియర్‌ డిజైనర్లు ఏం సూచిస్తున్నారంటే.. హాలులో ఇదివరకు ఎక్కువగా దివాన్‌ సెట్స్‌ కన్పిస్తుండేవి. స్థలాభావంతో వీటి స్థానంలో బహుళ ఉపయోగకరంగా ఉండే ఫర్నిచర్‌ వచ్చింది. సోపా, దివాన్‌ రెండింటి అవసరాలు తీరుస్తున్నాయివి. ఇక్కడ వేసే బెడ్‌ కింది భాగంలో అల్మారాల ఏర్పాటుతో బెడ్‌షీట్‌లు, పాదరక్షలు, ఇతరత్రా వస్తువులను వేర్వేరు అరలలో దాచుకోవచ్చు. పడక గదుల తలుపుల వెనక స్థలం సద్వినియోగానికి పలు మార్గాలు ఉన్నాయి. హ్యాంగర్‌ ఏర్పాటుతో వాటికి బెల్ట్‌లు, టై, టోపీలు, దుస్తులను తగిలించుకోవచ్చు. క్యూబ్స్‌తో.. ఖాళీగా ఉన్న గోడలను చెక్కతో చేసిన క్యూబ్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ స్థలాన్ని కూడా వినియోగించుకోవచ్చు. లోపలి వైపు నుంచి గోడ కన్పిస్తూ ఉంటుంది కాబట్టి గది అందం చెడకుండా ఉంటుంది. పాత ఇళ్లలో అన్ని గదుల్లో సామగ్రి భద్రపర్చేందుకు స్లాబులు నిర్మించేవారు. వీటితోనే గది ఇరుకుగా అన్పిస్తుంది. పైగా వాటిపై వస్తువులు పెడితే గది మరింత చిన్నగా కన్పిస్తుంది. కొంచెం ఖర్చు అయినా కప్‌బోర్డ్‌లు చేయిస్తే.. వస్తువులు బయటకు కన్పించవు కాబట్టి గది శుభ్రంగా, విశాలంగా కన్పిస్తుంది. గది మూలల్లో, గోడ వెంట అల్మారాలు అడ్డంగా ఆక్రమించేలా కాకుండా నిలువుగా ఉండే వాటిని చేయించుకోవాలి. దీంతో ఎక్కువ వస్తువులను వాటిలో సర్దేయవచ్చు. మూలకో, ఎక్కడో ఒక పక్కనే అల్మారా ఉంటుంది కాబట్టి గది విశాలంగా అన్పిస్తుంది. ఇల్లు విశాలంగా కన్పించడంలో పలు అంశాలు దోహదం చేస్తాయి. నిర్మాణ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు. * ఇంట్లోకి తగినంత వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. * ఇంటికి వేసే రంగులు కూడా ముఖ్యమే. గోడలకు లేత రంగులు వేయించడం ద్వారా ఇల్లు మరింత వెలుగుతో.. విశాలంగా అన్పిస్తుంది. * ఇంటికి అలంకరణ పెరిగే కొద్దీ ఇరుకైపోతుంది. తక్కువ అలంకరణ, అవసరమైన మేర ఫర్నీచర్‌తో సౌకర్యంగా ఉంటుంది. అవసరంలేని వాటిని వదిలించుకోవడం ఉత్తమం. * డైనింగ్‌ టేబుల్‌ వద్ద వెలుతురు వచ్చేలా కిటికీ ఉండేలా చూసుకోవాలి. తక్కువ విస్తీర్ణం కల్గిన నివాసాల్లో పడకగది విశాలంగా ఉంటుందని ­హించలేం. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని మంచమే ఆక్రమిస్తుంది కాబట్టి దీని కిందనే క్యాబినెట్‌లు, ప్రత్యేక అరలు ఏర్పాటుచేసుకుంటే పుస్తకాలు, ఆల్బమ్‌లు, టాయ్స్‌ వంటివాటిని దాచుకోవచ్చు. బెడ్‌ను చేయించేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో వస్తువులు ఎక్కడా బయటికి కన్పించకుండా గది విశాలంగా కన్పిస్తుంది. డైనింగ్‌ టేబుల్‌ అనగానే ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది.. అందరి ఇళ్లలో మాదిరి భోజనబల్ల కాకుండా ఇంట్లో అందుబాటులో స్థలానికి తగ్గట్టుగా కూడా దీనిని చేయించుకోవచ్చు. రెస్టారెంట్లలో మాదిరి భోజనబల్లలు తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. మడత పెట్టడానికి వీలుండే బల్లను గోడకు తగిలించే మాదిరి చేయించుకోవచ్చు. దీని వల్ల స్థలం కలిసి వస్తుంది. ప్రధాన ద్వారం వెనకాల పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు. కింద, పైన రెండు భాగాలుగా విడదీయొచ్చు. పైన పుస్తకాలు కన్పించేలా, కింద ఆల్బమ్స్‌, దినపత్రికలు, పాదరక్షలు దాచుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చు. * లివింగ్‌ రూమ్‌లో గోడకు వేలాడదీసిన టీవీ సెట్‌ కేంద్రంగా క్యాబినెట్‌ చేయిస్తే అలంకరణ వస్తువులు ఇక్కడ సర్దుబాటు చేసుకోవచ్చు. * ఇంట్లో మెట్ల కింద స్థలాన్ని ఖాళీగా వదిలేయకుండా.. పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇల్లు చల్ల చల్లగా! ఎండలు మండిపోతున్నాయి.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ వేడికి ఇళ్లు సైతం నిప్పులకొలిమిని తలపిస్తాయి.. అలాగని ఇంట్లో ఏసీలు పెట్టుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు.. సాయి సందేశం ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌’ కావలసినవి : ఉల్లిపాయలు: 2(పెద్దవి), ఉల్లికాడల తురుము: కప్పు, సెనగపిండి: రెండుకప్పులు, బేకింగ్‌పౌడర్‌: టీస్పూను, పసుపు: టీస్పూను, బియ్యప్పిండి: కప్పు, ఉల్లిగింజలు: అరటీస్పూను కావలసినవి : బ్రెడ్‌ స్లైసెస్‌: నాలుగు, ఉల్లిముక్కలు: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి తురుము: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి: కొద్దిగా, గుడ్డు: ఒకటి, కారం: టీస్పూను,
హర్రర్ జానర్‌పై కన్నేసిన యంగ్ హీరో! _ Telugu Cinema News in Telugu సినిమా వార్తలు రాజకీయ వార్తలు సినిమా స్టిల్స్ కార్యక్రమాలు సినిమా సమీక్షలు పాటల సమీక్షలు చెప్పండి చూద్దాం హర్రర్ జానర్‌పై కన్నేసిన యంగ్ హీరో! ’జ్యో అచ్యుతానంద’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న మంచి హిట్ కొట్టేసిన నారా రోహిత్, ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న తన సినిమాలన్నింటినీ విడుదలకు సిద్ధం చేసేస్తున్నారు. ఇందులో భాగంగా ‘శంకర’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక ఇవిలా ఉండగానే రోహిత్ తన కొత్త సినిమాను కూడా మొదలుపెట్టేశారు. దసరా పర్వదినం సందర్భంగా నారా రోహిత్ నటించనున్న కొత్త సినిమా ‘భీముడు’ పూజా కార్యక్రమాలతో మొదలైంది. పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా నారా రోహిత్ ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నింటికీ భిన్నంగా హర్రర్ జానర్లో తెరకెక్కడం విశేషంగా చెప్పుకోవాలి. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ థ్రిల్లర్స్ మాత్రమే చేస్తూ వచ్చిన రోహిత్ మొదటిసారి హర్రర్ వైపు చూస్తూండడం ప్రత్యేకంగా చూడాలి. ప్రస్తుతం తెలుగులో హీరోల మధ్యన పెరిగిపోయిన పోటీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కాలనే నారా రోహిత్ ఈ కొత్త జానర్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‍లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. సంబంధిత సమాచారం : భారీ ఓపెనింగ్స్ అందుకోనున్న ‘భరత్ అనే నేను’ ! ‘భరత్ అనే నేను’పై దర్శక ధీరుడి ప్రశంసలు ! అసలు సిసలు షో అంటే ఏమిటో చూపిస్తా – పవన్ వర్మ తక్కువ రకం మనిషి – అల్లు అరవింద్ తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు. తాజా వార్తలు లేటెస్ట్ ఫోటోలు : ఈషా గుప్త ఫోటోలు : శిల్పా శెట్టి సమీక్ష : భరత్ అనే నేను – మహేష్ మాట నిలబెట్టుకున్నాడు పూజా కార్య‌క్ర‌మాలు జరుపుకున్న సుధీర్‌బాబు - ఇంద్ర‌గంటి - శ్రీదేవి మూవీస్ చిత్రం మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన `జెంటిల్‌మేన్‌` ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రోసారి క‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో గురువారం ఉద‌యం జ‌రిగాయి. మ‌ణిర‌త్నం `చెలియా` సినిమాలో నాయిక‌గా న‌టించి అందరినీ ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది. నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాం. ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మా సంస్థ‌లో మేం నిర్మించిన `జెంటిల్‌మేన్‌` ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ తాజా సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వ‌చ్చింది. సుధీర్‌బాబుగారికి ప‌ర్ఫెక్ట్ సినిమా అవుతుంది. డిసెంబ‌ర్ 11 నుంచి నిర‌వ‌ధికంగా షూటింగ్ చేస్తాం. మార్చితో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మేలో సినిమా విడుద‌ల చేస్తాం. హైద‌రాబాద్‌, హిమాచ‌ల్‌ప్ర‌సాద్‌, ముంబైలోని స‌రికొత్త లొకేష‌న్ల‌లో తెర‌కెక్కిస్తాం`` అని చెప్పారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ``అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది`` అన్నారు. సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రోహిణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మేక‌ప్‌: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఎన్‌. మ‌నోజ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: చ‌ంద్ర‌మోహ‌న్‌, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. కానీ ఇప్పటికీ తాను మిస్ యూనివర్స్ నే కర్ణాటక కొత్త సీఎం కుమారస్వామి భార్య రాధికను హీరోయిన్ గా పరిచయం చేసింది మాగంటి గోపి నాథ్ గారే.... లీక్ అయిన మాస్ మహారాజ రవితేజ "నేల టిక్కెట్టు" సెన్సార్ రిపోర్ట్ చికెన్ గున్యా వైరస్ కు చెక్
న్యూయార్క్‌లో ఐఫా 2017 వేడుకలు న్యూయార్క్‌లోని మైట్‌లైఫ్‌ స్టేడియంలో ఐఫా వేడుకలు కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ అవార్డ్సు 18వ ఎడిషన్‌ అవార్డ్సు వేడుకలకు బాలీవుడ్‌ స్టార్లంతా తరలివచ్చారు. ఐఫా వేడుకలు జులై 13న ప్రారంభమవగా, అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జులై 14, 15 తేదీల్లో గ్రాండ్‌గా జరుగనుంది. మ్యూజిక్‌ సెన్షేనల్‌ ఏఆర్‌ రెహమాన్‌ నేతృత్వంలో సింగర్స్‌ బెన్నీ దయాల్‌, హరిహరన్‌, హరిచరణ్‌, జొనిటా గాంధీ, కైలాశ్‌ ఖేర్‌, మికా సింగ్‌ మోహిత్‌ చౌహాన్‌, నీతి మోహన్‌, శ్వేత రావు, యాక్టర్స్‌ దిల్జీత్‌ దోసాంజ్‌, అతిథి రావు హైదరీ లైవ్‌ ఫర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టనున్నారు. ఐపా వేడుకలకు కరణ్‌జోహర్‌, సైఫ్‌ అలీఖాన్‌ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత అనుపమ్‌ న్యూయార్క్‌లో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి ఐఫా వేడుకల విశేషాలను తెలియజేశారు. బాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌, వరుణ్‌ధావన్‌, షాహిద్‌కపూర్‌, కృతిసనన్‌, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుట్‌, అలియాభట్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉడ్తా పంజాబ్‌ సినిమాకు బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో నామినేట్‌ అయిన షాహిద్‌ కపూర్‌ మాట్లాడుతూ ఉడ్తా పంజాబ్‌ దైర్యసాహసాలతో తీసిని సినిమా అని, ఐఫా అవార్డుకు ఉడ్తా పంజాబ్‌ నామినేట్‌ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా తీసిన ఉడ్తా పంజాబ్‌ సినిమా అన్ని వర్గాల నుంచి ప్రశంసలందుతున్నట్లు పేర్కొన్నారు. "ఛలో " చిత్ర యూనిట్ కి సత్కారాలు.. డర్శకుడు వెంకి కి కారు గిఫ్ట్ 'ఐతే 2.0' మోషన్ పోస్టర్ విడుదల ఫిబ్రవరి 25న గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న "దండుపాళ్యం -3" కథ:- నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనీశ్వరుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది అని పురాణలలో చెప్పబడినది. ఈ మంత్రాన్ని ప్రతి శనివారం పఠిస్తే శని బాధ కలగదు. పై శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత క్రింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి. ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, శనికి తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోషం పోయి వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది. 16th September Ekadashi Puja-ఏకాదశి రోజు 10 రూపాయల... ఓం విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ పెద్దపల్లి జిల్లా కాటేక� తెలుగుచిత్రసీమ, తెలుగు మహాసభలకు తరలివచ్చింది. సూపర్‌స్టార్‌, మెగాస్టార్‌లే కాక దిగ్గజాల్లాంటి నటులు, దర్శకులు, నిర్మాతలు తరలిరాగా లాల్‌బహదూర్‌ స్టేడియం తళుకులీనింది. ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా జరుగుతుండగా, నాల్గవరోజు తెలుగుసినీలోకం మహాసభలకు తరలివచ్చింది. తెలుగుసినీరంగ అగ్రనటులు ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌, జగపతిబాబు, నారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, తనికెళ్ళభరణి, విజయ్‌ దేవరకొండ, విజయనిర్మల, జయసుధ, జమున, హేమ, మా అధ్యక్షుడు శివాజీ రాజా, అగ్రదర్శకులు రాఘవేంద్రరావు, ఎస్‌ఎస్‌ రాజమౌళి, వంశీపైడిపల్లి, హరీష్‌శంకర్‌, నందినిరెడ్డి, నిర్మాతలు అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, దిల్‌రాజు, సురేష్‌ బాబు, జెమినికిరణ్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు. సినీనటి ఉదయభాను అధ్యక్షతన సినీసంగీత విభావరి, సినీనటులను ఆహ్వానించే కార్యక్రమంగా జరగ్గా కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. 'ఆచారి అమెరికా యాత్ర' ఆడియో మరియు ట్రైలర్ విడుదల ఫిబ్రవరి 9న సాయిధరమ్ తేజ్, వి.వి.వినాయక్ ల 'ఇంటెలిజెంట్' ఆచారి అమెరికా యాత్ర ట్రైలర్ విడుదల లాస్ఏంజెల్స్ కు 28న వస్తున్న నారా లోకేష్
నాకు తెలిసిన లోకం: May 2016 నాకు తెలిసిన లోకం పోకడలను కూడా మార్చగలడు-అని అర్థం. కవిలోని ఆ సృజనశక్తి సహజమైనది. కొంత మందికి అది గురుకృప ద్వారా సంక్రమిస్తుంది. కొంతమంది నిరంతర శాస్త్రాధ్యయనంతో మెరుగులు దిద్దుకుంటారు. ఎవరు ఏ విధంగా సాధించినా పండితరాయలు సిద్ధాంతం ప్రకారం కవికి ‘అనాయాసంగా, అప్రయత్నంగా శబ్దార్థాలు స్ఫురించే ప్రతిభ పట్టుబడటం’ ప్రధాన రాజశేఖరుడు అనే మరో ఆలంకారికుడు ఈ ప్రతిభను రెండు రకాలుగా విభజించాడు. సరే.. కవి గొప్పా? విమర్సకుడు గొప్పా? అని మీమాంస. ”ఎక్కడో మలయపర్వతంనుంచీ వస్తున్నాను. కనుచీకటి పడుతున్నది. తరుణీ! నీ గృహంలో ఈరాత్రి ఏకాంతంగా గడుపుతాను” అని సమీరం అడిగితే కొత్తగావికసించిన చూతలత ‘వద్దు వద్దు వద్దు’(బిడియంతో కాబోలు) అని ముమ్మారు తల అడ్డంగా ఊపిందిట! ‘శ్లోకం రసవత్తరంగానే సాగింది. కానీ చివర్లో ఆ చూతలత మూడుసార్లు అలా వద్దు వద్దు వద్దు అని సాగదీయడం దేనికీ?’ అని తర్కానికి ఏ విమర్శక శిఖామణి అయినా తర్కానికి దిగితే.. ‘ముక్కు మొహం తెలీని పరాయి పురుషుడు రాత్రంతా ఇంట్లో ఒంటరిగా గడుపుతాను అంటే.. ముగ్ధ అయిన పుష్పానికి మరి కంగారు పుట్టదా! ఆ తొట్రుపాటులో ‘వద్దు.. వద్దు’ అన్నది. తప్పేమున్నది? అని కవిగారి ఓట్రించినా అది కవిగారి వట్టి బుకాయింపు మాత్రమే అని ఇట్టే తెలిసి పోతుంది. మున్నందఱు జూడ రేకమోవక యున్నన్- (1-197) అనే పద్యమే చూడండి! ” ఒక్కంచుక రేకమోవని నా యురఃస్థలంబున/ నీ కుచకుంకుమ రేఖ లంటించి” మీ వారికి ‘సూడు తీర్చితి’వంటూ పరిహాసం చేస్తాడు. ఇక్కడ ‘ రేకమోవని’ అనే పదానికి ‘కత్తిగాయం’ అని మినహా వేరే అర్థం కుదరదు కదా! దేవదాసు సినిమాలో ’కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్’ అని ఒక పాట ఉంది. రాసినవారు మల్లాదివారే అయినా పలుకారణాలవల్ల రికార్డులమీద సీనియర్ సముద్రాలవారి పేరు కనిపిస్తుంది. చాలా ప్రసిద్ధం అయింది ఆ రోజుల్లో ఆ పాట. చిత్రవిజయోత్సవం జరిగే ఒక సందర్భంలో వేదికమీదన ఉన్న గీతకర్తని ఎవరో గట్టిగా నిలదీశారుట ’కుడి ఎడమ అవడమేంటండీ అసలు…అర్థమేమన్నా ఉందా ఆ చరణంలో?’ ఆవటా అంటూ. ‘నిజమే కదా’ అనిపిస్తుంది మనకు కూడా. రాసిన రచయితకి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యతా ఉంటుంది కదా! కవిగారు లేచి నిలబడి సముద్రమంత గంభీర స్వరంతో ఇచ్చిన వివరణకు శ్రోతలు ఆగకుండా కరతాళధ్వనులు చేశారని ఆరుద్ర ఏదో ఒక సందర్భంలో రాశారు. ‘కుడి ఎడమ అవడమంటే right.. left గా తిరగబడటం అని కాదు అర్థం. కుడిభుజంలాంటి వ్యక్తి దూరంగా జరిగిపోవడం(ఎడంగా వెళ్ళిపోవడం)అనిట! ఇలాంటి వివరణలు ఇవ్వాలంటే కవిలో కారయిత్రి.. భావయిత్రి పాళ్ళు రెండూ సమపాళ్లలో కలసి ఉండాలి. ‘పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది’ అని ఒక్క వాక్యంలో అని ఊరుకుంటే అది కావ్యం ఎలాగవుతుంది? తిమ్మనకు కవిసార్వభౌమడన్న గుర్తింపు ఎలా వస్తుంది? కనకనే ఈ కల్పనలన్నీ! నిజమే కావచ్చు కానీ.. అసలు విశేషం అందులో ఇసుమంతే ఉంది. నిశితంగా గమనించి చూడండి ఈ పద్యమంతా అచ్చమైన తెలుగులో కవి రసవంతంగా రాయడంలోనే నిఖార్సైన విశేషం దాగి ఉంది! ఏ జాతికైనా తనదైన ఉనికి అంటూ ఒకటి ఉంటుందికదా! ఉండాలి కూడా కదా! నలుగురిలో తను ఏమిటో నోరు విప్పకుండానే చెప్పగలిగేది ఈ సంస్కారమే కదా! దానికీ ఓ పెద్ద ‘నమస్కారం’ పెట్టేసెయ్యడమే 'అల్ట్రా మోడరన్' నాగరీకంగా మన్ననలు పొందటమే ఆందోళన కలిగించే అంశం. ఆదిలక్ష్మి మొత్తుకోళ్ళు పూర్తవనే లేదు ‘పట్టుకోండి! పట్టుకోండి! దొంగవెధవెవడో నా బంగారు గొలుసు ఎత్తుకెళుతున్నాడు! దేవుడా! దేవుడా! ఎక్కడున్నావయ్యా! కాపాడటానికింకా రావేమయ్యా’ అంటూ ఆర్తనాదాలు! ఎవరో గల్లోలీడరు తాలూకు ఎన్నికల ర్యాలీ అడ్డుతగలటంతో దొంగ దేవుడికి దొరికిపోయాడు. ‘అన్నా.. అన్నా! నన్నొదిలేయన్నా! కావాలంటే నీ వాటా నీకు తెంపిచ్చేస్తానన్నా!‘ హఠాత్తుగా కాళ్ళు రెండూ పట్టేసుకొన్నాడు దొంగ. బిత్తరపోయాడు భగవంతుడు! ‘అన్నా ఎవడ్రా నీకు! నన్నెవరనుకున్నావురా చోరాధమా!’ ‘మన హెడ్డు పోలీసెంకటసామివే కదన్నా!’ (వాకిలి- అంతర్జాతీయ పత్రిక- మే 2016 సంచిక- లాఫింగ్ గ్యాస్-లో ప్రచురితం) పెరట్లో కచేరీ- కౌముది మరీ చిన్న కథ (మరీ చి.క) నాన్నలంతే!- కౌముదిలోని మరీ చి.క(మరీ చిన్న కథ)
తేనెసోనలు(అ-న) తేనెసోనలు(ప-హ) ఒక సగ దేహం నుండి - స్వాయంభువుడు; రెండో సగ దేహం నుండి - శతరూప; ఉద్భవించారు ఈ ఆది దంపతులకు → [1] పుత్రులు ప్రియవ్రతుడు; [2] ఉత్తానపాదుడు; పుత్రికలు [1]ఆకూతి(ఈమె భర్త రుచి ప్రజాపతి); [2]దేవహూతి (ఈమె భర్త కర్దమ ప్రజాపతి); [3] ప్రసూతి (ఈమె భర్త దక్ష ప్రజాపతి). కుడి వైపు స్తనంనుండి → ధర్మం సృష్టి ఆరంభంలో → అవిద్యాపంచకం (1. మోహం, 2. మహామోహం, 3. అంధతామిస్రం, 4. తామిస్రం, 5. చిత్త విభ్రమం) బెంగళూరు భారత దేశము. తెలుగుభాగవతం.ఆర్గ్ © [www.teluguBhagavatam.org] జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. ఇది ఎట్టి కాపీరైటు అతిక్రమణలు అంగీకరించదు, ప్రోత్సహించదు. అంతర్జాలంలోని కొన్ని బొమ్మలు, చిత్రాలు కాపీరైటు అభ్యంతరాలు లేనివి అన్న సదభిప్రాయంతో ఈ జాలికలో వాడుకొనటం జరిగింది. కాపీ రైటు అతిక్రమణలు ఏవైనా అనుకోకుండా జేరిపోతే, మా దృష్టిలోకి తీసుకు రండి. వాటిని తొలగిస్తాం. గీత - అధీత 3 - అచ్చంగా తెలుగు '+g+" Acchamga Telugu - Worlds Largest Telugu Monthly Online Magazine - అచ్చంగా తెలుగు - అంతర్జాల తెలుగు మాస పత్రిక - Worlds Best Online Telugu Magazine వ్యక్తిత్వ వికాసం పుస్తక పరిచయం ప్రత్యేక శీర్షికలు తెలుగు బొమ్మ Home » రామమోహనీయం » గీత - అధీత 3 గీత - అధీత- 3 సమస్య మనది -- సలహా గీతది -- 7 సమస్య : ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలకు గురికానివారేవరైనా ఉంటారా? వారికి మోక్షమబ్బుతుందంటారా ? గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం: గువ్వలచెన్న శతక కర్తృత్వము గురించి కానీ, క... సౌజన్య-ఈ కాలం అమ్మాయి సౌజన్య-ఈ కాలం అమ్మాయి మంథా భానుమతి “ఎలా వదినా! ఉన్నపళంగా వచ్చెయ్యమంటే, ఎన్ని చూసుకోవాలి?” “……….” “మీ తమ్ముడికేం ఫర... మాతృగయ అంబడిపూడి శ్యామసుందర రావు . 9440235340. హిందు మతములో పితృకర్మలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సాంవత్సరీక శ్రాద్ధ క... నాన్న మనసు అక్కిరాజు ప్రసాద్ "నాన్నా! ఎలా ఉన్నారు?" "బానే ఉన్నానమ్మ!" "మీ ఆరోగ్యం ఎలా ఉంది? వాకింగుక... రంగవల్లి టేకుమళ్ళ వెంకటప్పయ్య "రేపటి నుండి నెలరోజులు ప్రిపరేషన్ హాలిడేస్ కదా….. ఊటీ...గోవా…. ఏదైనా ప్లాన్ చేద్దామా? నాల్రో... నవ్వుల రేడు - గుండు హనుమంతరావు ౩౦ ఏళ్ళు టీవీ, రంగస్థల, చలనచిత్ర నటనానుభవం కలిగి, తన అభినయంతో ఎవరినైనా చటుక్కున నవ్వించే అచ్చ తెలుగ... ఉచిత ఎముక వైద్య శిబిరం ఉచిత ఎముక వైద్య శిబిరం ఓరుగంటి సుబ్రహ్మణ్యం డా.డి.వై. పాటిల్ ఆయుర్వేద్ హాస్పిటల్స్, నెరూల్, నవి ముంబయి మరియు మిల్లేనియం హెల్... చైతన్య దీప్తి – అబ్దుల్ కలాం ప్రేమతో నీ ఋషి – 5 రుద్రాణి రహస్యం – 5 తెలుగు బొమ్మ - విష్ణువర్ధన్ మన(సు)కీలకం వెనక్కు తిరిగి చూస్తే.... మీ జీవితానికి సారధి మీరే వెన్నెల యానం - 5 ఇలా ఎందరున్నారు ?- 10 శ్రీధరమాధురి – 17 తూర్పు గోదావరిలో సినీ రంగ ప్రముఖులు -2 ‘మాస్టారూ...మీరే మా 'స్టారు'! శివ ఖోడి ( గుహ ) జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 12 జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 12 చెన్నూరి సుదర్శన్ (జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాం... అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
తెలుగు భాష ప్రాచీనత - అచ్చంగా తెలుగు '+g+" Acchamga Telugu - Worlds Largest Telugu Monthly Online Magazine - అచ్చంగా తెలుగు - అంతర్జాల తెలుగు మాస పత్రిక - Worlds Best Online Telugu Magazine వ్యక్తిత్వ వికాసం పుస్తక పరిచయం ప్రత్యేక శీర్షికలు తెలుగు బొమ్మ Home » ప్రత్యేక శీర్షికలు » రామమోహనీయం » తెలుగు భాష ప్రాచీనత తెలుగు భాష ప్రాచీనత గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం: గువ్వలచెన్న శతక కర్తృత్వము గురించి కానీ, క... సౌజన్య-ఈ కాలం అమ్మాయి సౌజన్య-ఈ కాలం అమ్మాయి మంథా భానుమతి “ఎలా వదినా! ఉన్నపళంగా వచ్చెయ్యమంటే, ఎన్ని చూసుకోవాలి?” “……….” “మీ తమ్ముడికేం ఫర... మాతృగయ అంబడిపూడి శ్యామసుందర రావు . 9440235340. హిందు మతములో పితృకర్మలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సాంవత్సరీక శ్రాద్ధ క... నాన్న మనసు అక్కిరాజు ప్రసాద్ "నాన్నా! ఎలా ఉన్నారు?" "బానే ఉన్నానమ్మ!" "మీ ఆరోగ్యం ఎలా ఉంది? వాకింగుక... రంగవల్లి టేకుమళ్ళ వెంకటప్పయ్య "రేపటి నుండి నెలరోజులు ప్రిపరేషన్ హాలిడేస్ కదా….. ఊటీ...గోవా…. ఏదైనా ప్లాన్ చేద్దామా? నాల్రో... నవ్వుల రేడు - గుండు హనుమంతరావు ౩౦ ఏళ్ళు టీవీ, రంగస్థల, చలనచిత్ర నటనానుభవం కలిగి, తన అభినయంతో ఎవరినైనా చటుక్కున నవ్వించే అచ్చ తెలుగ... ఉచిత ఎముక వైద్య శిబిరం ఉచిత ఎముక వైద్య శిబిరం ఓరుగంటి సుబ్రహ్మణ్యం డా.డి.వై. పాటిల్ ఆయుర్వేద్ హాస్పిటల్స్, నెరూల్, నవి ముంబయి మరియు మిల్లేనియం హెల్... స్కూల్ ఆఫ్ ఇండియా ఫర్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ ... అంతర్యామి - 9 తెలుగు కోసం ఉద్యమిద్దాం ! ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) భైరవ కోన -11 (జానపద నవల ) ఇలా ఎందరున్నారు ?- 5 రుద్రదండం -11 శ్రీధరమాధురి -12 సినీ(మా) చదువులు తెలుగు వెలుగులు పంచే "పాఠశాల" అక్షరమే 'అమ్మ ' తెలుగు వెలుగు జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 12 జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 12 చెన్నూరి సుదర్శన్ (జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాం... అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
శంకర జయంతి - సంగ్రహ చరిత్ర - అచ్చంగా తెలుగు '+g+" Acchamga Telugu - Worlds Largest Telugu Monthly Online Magazine - అచ్చంగా తెలుగు - అంతర్జాల తెలుగు మాస పత్రిక - Worlds Best Online Telugu Magazine వ్యక్తిత్వ వికాసం పుస్తక పరిచయం ప్రత్యేక శీర్షికలు తెలుగు బొమ్మ Home » ప్రత్యేక శీర్షికలు » శంకర జయంతి - సంగ్రహ చరిత్ర పరమశివుని మొదలు, ఆది శంకరుల మధ్యగా, నా గురువులు రమణరావు గారి వరకు ఉన్న గురు పరంపరకు వందనములు. ఆది శంకరుల జయంతి నేడు. శంకరశ్శంకరస్సాక్షాత్ - శంకరాచార్యులంటే సాక్షాత్తు శంకరులే అని చెబుతాము. ఆ ఆది శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు. మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము. సాధనా పంచకము: శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు. దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము. శివ సువర్ణమాలా స్తుతి: ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము: సౌజన్య-ఈ కాలం అమ్మాయి సౌజన్య-ఈ కాలం అమ్మాయి మంథా భానుమతి “ఎలా వదినా! ఉన్నపళంగా వచ్చెయ్యమంటే, ఎన్ని చూసుకోవాలి?” “……….” “మీ తమ్ముడికేం ఫర... గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం: గువ్వలచెన్న శతక కర్తృత్వము గురించి కానీ, క... నాన్న మనసు అక్కిరాజు ప్రసాద్ "నాన్నా! ఎలా ఉన్నారు?" "బానే ఉన్నానమ్మ!" "మీ ఆరోగ్యం ఎలా ఉంది? వాకింగుక... మాతృగయ అంబడిపూడి శ్యామసుందర రావు . 9440235340. హిందు మతములో పితృకర్మలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సాంవత్సరీక శ్రాద్ధ క... రంగవల్లి టేకుమళ్ళ వెంకటప్పయ్య "రేపటి నుండి నెలరోజులు ప్రిపరేషన్ హాలిడేస్ కదా….. ఊటీ...గోవా…. ఏదైనా ప్లాన్ చేద్దామా? నాల్రో... మా బాపట్ల కధలు -20 ఆంజనేయ రక్ష ! భావరాజు పద్మిని ‘శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష , ఆంజనేయ రక్ష అఖిల లోక రక్ష !’ ‘పిల్లలూ !ఒక్క ఆ... నవ్వుల రేడు - గుండు హనుమంతరావు ౩౦ ఏళ్ళు టీవీ, రంగస్థల, చలనచిత్ర నటనానుభవం కలిగి, తన అభినయంతో ఎవరినైనా చటుక్కున నవ్వించే అచ్చ తెలుగ... దర్శకుడు – దార్శనికుడు- దాసరి నారాయణరావు శ్రీ ఎల్.బి.శ్రీరామ్ గారితో ముఖాముఖి కుక్క పిల్ల (కథ ) శ్రీధరమధురి – 15 ఇలా ఎందరున్నారు ?- 8 స్వీట్ కార్న్ వడ రుద్రాణి రహస్యం – 3 ప్రేమతో నీ ఋషి – 3 వెన్నెల యానం - 3 “ సినిమా సూపర్‌ హిట్‌ “ అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
ఫ్లోరిడా: ఏపీలోని చంద్రబాబునాయుడు సర్కార్ సోషల్ మీడియాపై సైతం ఆంక్షలు విధించేందుకు యత్నించడంపై ఖండాంతరాల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా కార్యకర్తలకు తమ మద్ధతు తెలుపుతూ అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులు, తెలుగు కమ్యూనిటీ నేతలు సమావేశమయ్యారు. ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో జరిగిన భేటీలో ఏపీలో సోషల్ మీడియాపై ప్రస్తుత పరిస్థితులను చర్చించారు. తక్షణమే ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను, బెంగళూరులో అరెస్ట్ చేసిన రవీంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి మాట్లాడుతూ.. అధికారం అనేది శాశ్వతం కాదని, వినాశకాలే విపరీత బుధ్ది అని హితవు పలికారు. సోషల్ మీడియా మీద మీ అరాచకాలు ఇకనైనా ఆపేయాలని సూచించారు. సోషల్ మీడియా సామాన్యుడి వ్రజాయుధమని.. ఈ ఆయుధాన్ని బ్రహ్మాస్త్రంగా చేసుకుని మీపై యుద్ధం చేసి మీ అధికారానికి స్వస్తి చెబుతారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న రవికిరణ్‌ను, రవీంద్రను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన మీడియాను ఎల్లో మీడియాగా చేసి అబద్ధాన్ని నిజం చేయాలని తాపత్రయపడుతున్నారని, అది ఎంతో కాలం సాగదన్నారు. ఏపీ ప్రభుత్వం అరాచకాలను భయటపెట్టేలా నెటిజన్లు పోస్టులు చేయడాన్ని ప్రజాభిప్రాయంగా స్వీకరించాలని వారు పేర్కొన్నారు. వైఎస్ఆర్‌సీపీ ఎన్‌ఆర్ఐ విభాగం అధ్యక్షుడు డా.వాసుదేవరెడ్డి, డాక్టర్ శ్రీదర్‌రెడ్డి కొర్సపాటి, వెంకట్ పులి, మల్లికార్జునరెడ్డి, కేశవ్, మాదవ్, సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, రవి, సుబ్బారెడ్డి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ఏపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు. నీవెవరో టీజర్ అదిరింది - దర్శకుడు సుకుమార్ కాటమరాయుడు ఆడియో రిలీజ్ లో పవన్ భావోద్వేగ ప్రసంగం! 'ఆరోగ్యమే మహాభాగ్యం" అంటూ అదిరేలా శిల్పా శెట్టి వర్కౌట్ వీడియో! నాని కొత్త సినిమా "నిన్ను కోరి" ట్విట్టర్ పోస్టర్ లాంచ్ ఫోటో కామెంటు కొట్టు గురూ ... ఏమి ఈ పిల్లవాడు జగన్తొక్కే కొద్దీ బంతి లాగా తిరిగి పోటీ వస్తున్నాడే ... గత ఎన్నికల్లో ఒంటరి వాడ్ని చేసి ఓడించాను , ... నాడు -నేడు .. మీడియా తీరే... ఫోటో కామెంట్ కొట్టు గురూ ... ఇదిగో మోదిజీ మీతో చిన మాట ఆ కొత్త సి ఎం ఆదిత్యనాద్ యోగి ఎవరిమాటా వినేరకం కాదు . మీరు ... గురువుకు బుద్ది చెప్పిన స... ఫోటో కామెంట్ !... అమెరికా స్వాతంత్ర దినోత్సవం July 4th రోజున స్వామి వివేకానందుని మహానిష్కమణ ! భగవంతుడు అంటే ఎవరు?
* టాప్‌ 5 కంప్యూటర్‌ లాంగ్వేజీలు కంప్యూటర్‌ రంగంలో రోజుకో ప్రోగ్రామింగ్‌ భాష పుట్టుకొస్తోంది. వాటి మనుగడ ఎన్నాళ్లో ఎవరూ చెప్పలేకపోతున్నారు. వందల లాంగ్వేజీలు వస్తున్నాయి. వేటిని నేర్చుకుంటే ఎక్కువ ఉపయోగం, భవిష్యత్తుకు భద్రతను ఇచ్చేవి ఏవి... ఇలాంటి సందేహాలతో సతమతమవుతున్న విద్యార్థులకు టాప్‌ 5 భాషలు, వాటి ప్రయోజనాలను అందిస్తున్నాం. ఇవి ఈ సంవత్సరం అత్యంత వినియోగంలో ఉన్న లాంగ్వేజీలు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ వంటి అధునాతన అప్లికేషన్లలోనూ ప్రయోగించేవి. వీటిపై పట్టు సాధిస్తే ఆఫర్‌ లెటర్లు తేలిగ్గా అందుతాయి. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాములకు సంబంధించి చాలావరకు మనం వినేవి సి, సి++, జావా లాంగ్వేజీలు. అలాగే డేటాబేస్‌కి సంబంధించినంతవరకూ ఒరాకిల్‌ తప్ప వేరేవీ పెద్దగా తెలియవు. ఐతే వందలాది ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలు ఉండటమే కాదు, వీటిలో కొన్ని నిర్దిష్ట పరిస్థితులకు అతికినట్లు సరిపోతాయి. ఏటా ఏ లాంగ్వేజీకి ఆదరణ పెరిగిందనే అంశంపై విశ్లేషణలూ జరుగుతుంటాయి. 2018 సంవత్సరంలో అత్యధికంగా వినియోగంలో ఉన్నవీ, కొత్త రంగాల్లో ప్రయోగించగలిగినవీ ఐదు ప్రధానమైన లాంగ్వేజీలున్నాయి. ఒక్కోదాని గురించి వివరంగా చూద్దాం! గత ఐదేళ్లలో ఎంతో ప్రజాదరణ పొందిన లాంగ్వేజీ ఇది. 2017లో మూడో స్థానంలో ఉండి, ఈ సంవత్సరం మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రోగ్రాములో ఇచ్చే సూచనలు అతి సరళంగా, ఇంచుమించు మనం మాట్లాడుకునే సాధారణ స్థాయిని పోలి ఉంటాయి. పైగా స్వయంసమృద్ధితో కూడుకున్న లైబ్రరీ (ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించడానికి ముందస్తుగా రాసి నిక్షిప్తం చేసిన సూచనల సముదాయం- ఫంక్షన్లు) అధికంగా ఉన్న లాంగ్వేజీ ఇది. ఎక్కడ ఉపయోగపడుతుంది? * ఈ-మెయిల్‌, ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి ప్యాకేజీల సులభ అభివృద్ధికి అవకాశం ఇస్తుంది. * వైజ్ఞానిక రంగంలో పైతాన్‌ ప్రాబల్యం పెరుగుతోంది. గణితం, సైన్స్‌, ఇంజినీరింగ్‌ సంబంధిత లైబ్రరీలు దాదాపు పూర్తిగా అభివృద్ధి అయ్యాయి. * వ్యాపార రంగానికి సంబంధించిన ఈఆర్‌పీ, ఈ-కామర్స్‌కి సంబంధించి ప్రోగ్రామ్‌ల అభివృద్ధి సరళంగా చెయ్యడానికి వీలుంది. . * డెస్క్‌టాప్‌, ఇంటర్నెట్‌ ఆధారిత ప్రోగ్రామ్‌ల అభివృద్ధికి అనువైన వెసులుబాట్లు ఉన్నాయి. * సాఫ్ట్‌వేర్‌ డెవలపింగ్‌లో కూడా పైతాన్‌ క్రమంగా తన ప్రభావం చూపుతోంది. * గ్రాఫిక్స్‌ డిజైనింగ్‌ రంగంలో దీని వినియోగం పెరుగుతోంది. * గేమ్‌ల అభివృద్ధి కూడా సులభంగా చెయ్యవచ్చు. ఆన్‌లైన్‌లో ఇలా నేర్చుకుందాం: ఇతర ప్యాకేజీలు తిరగరాయడానికి ‘సి’ని ప్రధానంగా అభివృద్ధి చేశారు. ఉదాహరణకు యూనిక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టాన్ని ముందు అభివృద్ధి చేసినా, పోర్టబిలిటీ కోసం ‘సి’ లో తిరగరాశారు. దాదాపు అర్ధశతాబ్ది నుంచి ఈ లాంగ్వేజీ ప్రాధాన్యం కొంతైనా తగ్గలేదంటే దీనిలోని వెసులుబాటు ఎంత గొప్పదో గ్రహించవచ్చు. సి, సి++ చేరి ఒక ప్యాకేజిగా లభ్యమవుతాయి. ప్రోగ్రామ్‌లను తక్కువ సమయంలో అమలుపరచి విలువైన కంప్యూటర్‌ ప్రాసెసింగ్‌ సమయాన్ని తగ్గించే స్థోమత ఉన్న లాంగ్వేజీ ఇది. బహుళ వినియోగమున్న ఈ జనరల్‌ పర్పస్‌ లాంగ్వేజీకి విశేష ఆదరణ ఉంది. ఉద్యోగావకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. * ‘సి’ వినియోగం ఇంచుమించు అన్ని రంగాల్లో ఉంది. ‘సి’లో రాసిన ప్రోగ్రామ్‌లు వేగంగా ఫలితాలు ఇవ్వటం వల్ల మైక్రోసాప్ట్‌ విండోస్‌లోని యుటిలిటీ ప్రోగ్రామ్‌లు, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలోని ఉపవిభాగాలు రాయడానికి ‘సి’ని వినియోగించారు. * గణన సామర్థ్యం అవసరమున్న MATLAB, Mathematica వంటి ఇంజినీరింగ్‌, వైజ్ఞానిక రంగ ప్యాకేజీలు ‘సి’లోనే అభివృద్ది అయ్యాయి. * మైక్రోవేవ్‌ ఓవెన్‌, వాషింగ్‌మెషిన్‌ వంటి గృహోపకరణాల నుంచి పరిశ్రమల్లో అవసరమున్న ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ ఆధారిత ప్రోగ్రాంల అభివృద్ధి దీనితో సులభమవుతుంది. * చెస్‌, బౌన్సింగ్‌ బాల్‌ వంటి ఆటల్లోని ప్రోగ్రాముల అభివృద్ధి ‘సి’తో సాధ్యమయింది. మనిషి పరిధి ఆలోచించగలిగినంతమేరకూ జావా విస్తరించగలదు. పటిష్ఠ నిర్మాణం, సరళతర ప్రోగ్రాముల అభివృద్ధికి అనుకూలమైన మాడ్యులార్‌ ప్రోగ్రామింగ్‌ వ్యవస్థ దీని ప్రత్యేకతలు. జావాలో ఉన్న లైబ్రరీ విస్తృత పరిధి కలిగినది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ పరిమితులకు అతీతంగా ప్రోగ్రాంల అమలు దీనితో సాధ్యమౌతుంది. * ప్రోగ్రాములు ‘బైట్‌కోడ్‌’గా పరివర్తనం చెయ్యడం వల్ల ఎటువంటి వాతావరణంలోనైనా ప్రోగ్రామ్‌లు అమలుపరచగలిగిన అనుకూలతలు * స్వతంత్రంగా మెమరీ నిర్వహణ చేసుకోగలదు. * ఇంటర్నెట్‌ వంటి డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్‌లకూ, డెస్క్‌టాప్‌పై గ్రాఫిక్‌ ఆధారిత అప్లికేషన్‌ల అభివృద్ధికీ అనువైనది. * మొబైల్‌ ఆధారిత ప్రోగ్రాముల అభివృద్ధికి అవసరమైన లైబ్రరీలు పుష్కలంగా ఉన్నాయి. * జావా ఆధారంగా పనిచేసే అన్ని పరికరాల్లోనూ జే2ఎంఈ ఫ్రేమ్‌వర్క్‌ సహాయంతో ప్రోగ్రాములు అభివృద్ధి చేయవచ్చు. ఫోన్ల అప్లికేషన్ల అభివృద్ధి కూడా సులభం. * విద్య, ఇన్సూరెన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఆరోగ్యం వంటి రంగాలకు అనువైన ప్రోగ్రాములు ఇంటర్నెట్‌ ఆధారంగా నడిపేలా అభివృద్ధి చెయ్యవచ్చు.
* ఈ-కామర్స్‌ రంగంలో జావా ప్రోగ్రామర్ల అవసరం చాలా ఉంది. * ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్ల అభివృద్ధి రంగంలో 90% పైగా జావా ఆధారిత ప్రోగ్రాముల వినియోగం ఉంది. * వైజ్ఞానిక రంగంలో కూడా జావా ప్రోగ్రామింగ్‌ అవసరం చాలా ఉంది. ఆర్‌ ప్రోగ్రామింగ్‌ ప్రోగ్రామర్లు, రిసెర్చి స్కాలర్లు విస్తృతంగా వాడే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజి ఇది. సమగ్రమైన ‘డేటా అనాలిసిస్‌’ నివేదికలను తయారుచెయ్యడానికి తయారైంది. ఫలితాలను పట్టికల రూపంలో, సాధారణ రిపోర్ట్‌ల రూపంలో లేదా గ్రాఫిక్స్‌ రూపంలోనూ రూపొందించే వెసులుబాటు ఉంది. గత ఐదారు సంవత్సరాల కాలంలో ఎంతో ప్రాచుర్యం పొంది ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. ఉచితంగా అందుబాటులో ఉన్న ఏకైక స్టాటిస్టికల్‌ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీ ఇది. స్వయంసమృద్ధితో కూడుకున్న లైబ్రరీలతో సి, సి++, ఫోర్టాన్‌, పైతాన్‌, జావా లాంటి వైవిధ్య ప్రోగ్రాముల అనుసంధానానికి అనుకూలించే సామర్థ్యం దీనికుంది. గణితశాస్త్రంలోని వివిధ రీతులకు సంబంధించిన ప్యాకేజీలు కూడా ఆర్‌లో ఉన్నాయి. నేర్చుకోవడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది గానీ ప్రోగ్రామింగ్‌లో ఎక్కువ ప్రావీణ్యం అవసరం లేదు. * డేటా మైనింగ్‌ రంగంలో ఆర్‌ వినియోగం విస్తృతంగా ఉంది. * ప్రామాణికమైన స్టాటిస్టికల్‌ టెస్టులు, మోడల్స్‌ అభివృద్ధి, విశ్లేషణ వంటి క్లిష్టమైన, జటిలమైన పనులకు సమగ్రమైన సమాధానాలు అందిస్తుంది. * అన్ని రకాల ఆపరేటింగ్‌ సిస్టంలపై కూడా నడుస్తుంది. * ఇతర డేటాబేస్‌, డేటామైనింగ్‌ సాప్ట్‌వేర్‌ల ద్వారా సేకరించిన డాటాను కూడా దీనిలో నేరుగా వాడుకోవచ్చు. * ఐబీఎం, హెచ్‌.పి, ఆపిల్‌ మాక్‌ లాంటి అన్ని రకాల కంప్యూటర్లలోనూ; మైక్రోసాప్ట్‌, ఆండ్రాయిడ్‌, యూనిక్స్‌, లైనక్స్‌ వంటి అన్ని ఆపరేటింగ్‌ సిస్టంలలోనూ ఇబ్బందుల్లేకుండా ఉపయోగించవచ్చు. * నెట్‌వర్కింగ్‌ ఆధారిత ప్రోగ్రాములు, త్రీడీ గేములు, కంప్యూటర్‌ వనరుల సమర్థ నిర్వహణ అవసరమున్న సందర్భాల్లో సి++ అత్యంత వేగంగా పనిచేస్తుంది. * గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఆధారిత అప్లికేషన్‌ల అభివృద్ధికి అనువుగా ఉంటుంది. ఇమేజ్‌రెడి, అడోబ్‌ ప్రీమియర్‌, ఫొటోషాప్‌, ఇలస్ట్రేటర్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీలు అభివృద్ధి అయినది సి++లోనే. * బ్రౌజర్ల అభివృద్ధిలో పీహెచ్‌పీ, జావాలకే ప్రాధాన్యం ఉన్నా, వేగం అవసరమైన సందర్భాల్లో సి++ ఉపయోగం ఉంటుంది. * గూగుల్‌, వికిపీడియా, యాహూ, యూట్యూబ్‌ వంటి ప్రజాదరణ పొందిన సాఫ్ట్‌వేర్‌లకి వెన్నెముకైన My SQL డేటాబేస్‌ ప్యాకేజీ సి++లో అభివృద్ధి అయింది. * బ్యాంకింగ్‌, ట్రేడింగ్‌ వ్యవస్థలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ మొత్తం దీనిలోనే చేశారు. * వైద్య, ఇంజినీరింగ్‌ రంగాల్లో అవసరమైన ప్రోగ్రాముల అభివృద్ధికి ఇది అనుకూలం. యువత మొబైల్స్‌లో, ఇతర ఉపకరణాల్లో అనునిత్యం చూసే గూగుల్‌, నెట్‌ఫ్లిక్స్‌, పింట్‌రెస్ట్‌, యూట్యూబ్‌, కోరా, రెడి…ట్‌, డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ మ్యాప్స్‌, యాహూలు పైతాన్‌నే ఉపయోగిస్తున్నాయి. చాలా సులువుగా నేర్చుకోగలిగే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ఇది. సరళమైన గేమ్స్‌ దగ్గర్నుంచి అడ్వాన్స్‌డ్‌ అప్లికేషన్లయిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఎలాంటి సాంకేతిక స్థాయి లేకపోయినా తార్కిక పరిజ్ఞానం కోసం పాఠశాల విద్యార్థులైనా పైతాన్‌ నేర్చుకోవచ్చు. ఇక కళాశాల స్థాయి విద్యార్థుల సంగతి చెప్పనక్కర్లేదు. ఇందుకు ‌www.snakify.org చాలా ఉపయోగపడే వెబ్‌సైట్‌. విద్యార్థులే కాకుండా పైతాన్‌ను బోధించేవారు కూడా నేరుగా ఈ ప్రోగ్రామింగ్‌ అభ్యాసం కోసం ఈ సైట్‌ను సాధనంగా వినియోగించుకోవచ్చు. దీనిలో ఈ ప్రోగ్రామింగ్‌ను అవగాహనకు ఉపకరించే కోడ్‌ స్నిపెట్స్‌తో కూడిన వివరణ, వివిధ స్థాయుల్లోని 150కి పైగా ప్రోగ్రామ్‌ ప్రాబ్లమ్స్‌... ప్రతి ప్రాబ్లమ్‌కూ కనీసం 5 టెస్ట్‌ కేసులూ ఉన్నాయి. స్టూడెంట్‌ డాష్‌బోర్డుతో ఉండటం వల్ల అధ్యాపకులు స్నేకిఫై వేదిక ద్వారా విద్యార్థుల అభివృద్ధిని గమనించి మార్కులను ఇవ్వవచ్చు. రకరకాల క్లిష్టతలున్న ప్రోగ్రాములు ఉండటం వల్ల విద్యార్థులు ఏ రకం సమస్యలను పరిష్కరించగలుగుతున్నారో అధ్యాపకులు గమనించి, వారి స్థాయిని నిర్దిష్టంగా పెంచటానికి వీలవుతుంది. - పరుచూరి సతీష్‌ చంద్ర, ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌, బీవీఆర్‌ఐటీ, శ్రీవిష్ణు
-టీఆర్‌ఎస్ ప్రభుత్వమే -దళితుల డెయిరీఫామ్‌లకు రూ.37కోట్లు మంజూరు -ఇంటికి 4బర్రెల చొప్పున 1570కుటుంబాల ఎంపిక -విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి జగదీష్‌రెడ్డి కుడకుడరోడ్డు : పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అన్నిరంగాలతోపాటు దళితుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో సుమా రు రూ.4కోట్లతో 2,400 చదరపు అడుగుల్లో అంబేద్కర్ వికాస భవన నిర్మాణానికి బుధవారంశంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణ రైతు సమన్వ సమితి అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ దళిత నాయకుడు మొండికత్తి వెంకటేశ్వర్లు(ఎంవీఎల్) అధ్యక్షతన జరిగిన భారీ సభలో మంత్రి మాట్లాడారు. దళితుల అభివృద్ధికి నాలుగేండ్లుగా ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టామని, ఇప్పుడు రూ.37కోట్లతో దళితులకు డెయిరీఫామ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ 4 బర్రెల చొప్పున 1570 కుటుంబాలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. యావత్ దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ అభివృద్ధి చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం అమల్లోకి వచ్చిన మొదటిసారే సూర్యాపేటకు రూ.10కోట్లు మంజూరు చేయించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థికాభివృద్ధికి పటిష్టమైన చర్యలు చేపడుతున్నారన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా సంచలనాత్మకంగా రూ.20కోట్లతో 69ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను పూర్తిచేసిన ఘనత కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రూ.5లక్షల సబ్సిడీతో దళితులకిచ్చే రుణాలను రూ.12లక్షలకు పెంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే అన్నారు. 50యూనిట్ల ఉచిత విద్యుత్ వాడకాన్ని 101 యూనిట్లకు పెంచినట్లు తెలిపారు. ఎస్సీ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే జిల్లా కేంద్రంలో ప్రారంభించుకున్న ఘనత కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల, కలెక్టర్ సురేంద్రమోహన్, ఆర్డీఓ మోహన్‌రావు, చైర్‌పర్సన్ ప్రవళికాప్రకాష్, శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్వర్లు, భిక్షం, చినశ్రీరాములు, ఎల్లయ్య, భాస్కర్, శ్రీరాములు, దశరథ, జీడి భిక్షం, జయశంకర్, వెంకన్న, వంశీ, ప్రకాష్, సైదులు తదితరులు ఉన్నారు. నేడు గడప గడపకు ఓటు నమోదు వయోవృద్ధ్దులు ఒంటరి వారు కారు.. ఘన విజయమే లక్ష్యంగా.. ఎన్ని కూటములు వచ్చినా టీఆర్‌ఎస్‌దే ఘన విజయం 584.20 అడుగుల వద్ద సాగర్‌నీటి మట్టం కలెక్టర్, ఎస్పీలను కలిసిన ప్రణయ్ కుటుంబ సభ్యులు ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి కన్నుల పండుగ.. మరిన్ని వార్తలు... ఆ సిటీలో ఎక్కడ చూసినా సాలీడు గూళ్లే.. వైరల్ ఫోటోలు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ తప్పించుకోని..ఫ్లైఓవ‌ర్‌ నుంచి దూకి! హుమ్.. యమ్మీ యమ్మీ చాకోలేట్ వినాయకుడు...! చెన్నై టీమ్ వీరాభిమాని.. పెళ్లిపత్రిక ఎలా ఉందో చూడండి! అనుకున్నట్టుగానే బిగ్‌బాస్ హౌస్ నుంచి రోల్ రైడా ఔట్.. డాటర్స్ డే స్పెషల్.. వైరల్‌గా మారిన ఇషా, ముఖేశ్ అంబానీ వీడియో నన్ను దోచుకుందువ‌టే మేకింగ్ వీడియో కోలీవుడ్ ఆఫ‌ర్ అందుకున్న ఆర్ ఎక్స్100 బ్యూటీ త‌మిళ అర్జున్ రెడ్డి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
బ్యాంకుల్లో ప్రత్యేక ఉద్యోగ నియామక ప్రకటనలు వరుసగా వెలువడుతున్నాయి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌లలో, సిండికేట్‌ బ్యాంకులో పోస్టుల భర్తీ జరగబోతోంది. ఒకే సన్నద్ధత ద్వారా ఈ రెండు పరీక్షలూ రాసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం! తాజా నోటిఫికేషన్‌ ద్వారా 40 డిప్యూటీ మేనేజర్‌ (లా) పోస్టులనూ, 140 అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌) పోస్టులనూ ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. ఇదే నోటిఫికేషన్‌ ద్వారా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ కూడా 5 అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌) పోస్టులను భర్తీ చేస్తోంది. అత్యధిక జీతభత్యాలు (నెలకు 70,000 నుంచి 90,000) పొందే అవకాశం ఈ పోస్టుల ప్రత్యేకత. ముఖ్యమైన తేదీలు * డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు: 21-38సం__ * అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు: 21-30సం__ (అభ్యర్థులు తమ వయసును 30-11-2015 తేదీతో పోల్చుకోవాలి). ** ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 5సం__, ఓబీసీ అభ్యర్థులకు 3 సం__, వికలాంగ అభ్యర్థులకు 10 సం__ మినహాయింపు. * దరఖాస్తు ఫీజు: ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 100 రూపాయలు, మిగిలినవారు 600 రూపాయలు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. (i) డిప్యూటీ మేనేజర్‌ (లా): 'లా' డిగ్రీ పూర్తిచేసినవారు (లేదా) 5 సం__ ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు పూర్తిచేసినవారు ఈ పోస్టుకు దరఖాస్తు చేయవచ్చు. అదేవిధంగా అడ్వకేట్‌ బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం పొంది 2 సం__ ప్రాక్టీస్‌ చేసిన అడ్వకేట్లు అయివుండాలి. (ii)అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌): బీఈ/ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ &కమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ &టెలి కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ &ఇన్‌స్ట్రుమెంటేషన్స్‌) గ్రాడ్యుయేట్‌ అయి ఉండాలి. లేదా పైన పేర్కొన్న కోర్సుల్లో ఎంఎస్సీ పూర్తి చేసివుండాలి. ఎంసీఏ పూర్తిచేసినవారు కూడా అర్హులే. విద్యార్హతలతో పాటు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో అనుభవమున్నవారై ఉండాలి. సన్నద్ధత ఏ రకంగా? రీజనింగ్‌: ఇటీవలికాలంలో జరిగిన పరీక్షల్లో ఈ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలస్థాయి కఠినంగా ఉంది. ప్రశ్నలు... నిడివి ఎక్కువగా ఉండి, సమాధానం గుర్తించటానికి తికమకగా ఉంటున్నాయి. * సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌, స్టేట్‌మెంట్‌ - ఎజంప్షన్స్‌, * ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, కోడెడ్‌- ఇనీక్వాలిటీస్‌, * డెసిషన్‌ మేకింగ్‌, ఆర్గ్యుమెంట్స్‌, డేటా సఫిషియన్సీ * విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో ప్రశ్నలన్నీ గ్రూపుగా ఉంటాయి. ప్రతీ అంశంలో 3-5 ప్రశ్నలు గ్రూపుగా వస్తాయి. ఇవే కాకుండా డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌ అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. హై-లెవెల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. ప్రశ్నలతో దాగి ఉన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని సమాధానాలు గుర్తించాలి. ఆంగ్లంపై పట్టు సాధిస్తే హై-లెవెల్‌ రీజనింగ్‌ ప్రశ్నలను సులువుగా చేయవచ్చు. డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రీజనింగ్‌ విభాగం ఉంది. ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఈ విభాగం ద్వారా ఉన్నాయి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు మాత్రమే 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా శాతాలు, లాభనష్టాలు, నిష్పత్తి-అనుపాతం, సరాసరి, కాలం-పని, కాలం-దూరం అతిముఖ్యమైనవి. వీటి మీద పూర్తి అవగాహన సాధిస్తే సగం పైగా ప్రశ్నలు పూర్తిచేయవచ్చు. డేటా సఫిషియన్సీ, డేటా-ఎనాలిసిస్‌ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ, ఎప్రాక్సిమేషన్‌ల నుంచి 5-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తక్కువ సమయంలో సమాధానాలు చేసేవిధంగా తయారవ్వాలి. మనసులో సూక్ష్మీకరణ పూర్తిచేసేలా సాధన చేయాలి. జవాబుకు ఎక్కువ సమయం పట్టే ప్రశ్నలు, చదివినప్పుడు అర్థం కానివీ, సమాధానం దొరకనివీ మళ్లీ చేయకూడదు. రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి సమాధానం తెలిసిన ప్రశ్నలు మాత్రమే ఎన్నుకోవటం మంచిది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. ప్రశ్నను చదివి సమయం వృథా చేయకుండా సమాధానాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా వ్యాకరణం (గ్రామర్‌)పై పట్టు సాధించాలి. * ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, ఎరర్‌ లొకేషన్‌, జంబుల్డ్‌ సెంటెన్స్‌, * అతి ముఖ్యమైన అంశాలు. వీటిపై పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు. వీలైనన్ని ప్రాక్టీస్‌ బిట్లు సాధన చేయటం, రోజువారీ ఇంగ్లిష్‌ దినపత్రిక చదవటం, ఆంగ్ల వార్తలు వినటం, ఇంగ్లిష్‌లో మాట్లాడటం వంటివి అలవాటు చేసుకుంటే ఎక్కువ మార్కులకు వీలుంటుంది. మౌఖిక పరీక్షను కూడా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌: ఇందులో వచ్చే మార్కులను మాత్రమే 'మెరిట్‌ జాబితా'లో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విభాగం నుంచి 100 మార్కులు వస్తాయి. 45 నిమిషాలలో నిడివిలో 50 ప్రశ్నలు పూర్తిచేయాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. డిప్యూటీ మేనేజర్‌ (లా):
గ్రాడ్యుయేషన్‌లో చదువుకొన్న కాంట్రాక్ట్‌ లా, క్రిమినల్‌ లా, జనరల్‌ ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ లా, లీగల్‌ స్కిల్స్‌, TORTలా, కాన్‌స్టిట్యూషనల్‌ &అడ్మినిస్ట్రేటివ్‌ లా, ఈక్విటీ & ట్రస్ట్‌, లాండ్‌ లా, సివిల్‌ ప్రొసీజర్స్‌ ఆఫ్‌ లా, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, మెడికల్‌ జురిస్‌ ప్రొడెన్స్‌, లా ఆఫ్‌ ఎవిడెన్స్‌, లీగల్‌ ఎథిక్స్‌, లీగల్‌ డ్రాఫ్టింగ్‌ &ఇంటర్‌ప్రిటేషన్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేషన్‌లో చదివిన పాఠ్యపుస్తకాలను చదువుతూ, అందులోని విషయాలను అర్థం చేసుకోవాలి. వాటి నుంచి ఆబ్జెక్టివ్‌ విధానంలో రావటానికి అవకాశం ఉన్న విషయాలనూ, ప్రశ్నలనూ నోట్సు రూపంలో తయారుచేసుకోవాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌): కంప్యూటర్‌ విభాగంలో ఉండే అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, C, C++, Java, డేటా స్ట్రక్చర్స్‌, డేటా బేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఇ-కామర్స్‌, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్స్‌, నెట్‌వర్క్‌, డేటా మైనింగ్‌, అసెంబ్లీ లాంగ్వేజ్‌ అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. ఎలక్ట్రానిక్స్‌ అంశాలైన డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌ ఎకనామిక్స్‌, నెట్‌వర్క్‌ ఎనాలిసిస్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, బేసిక్‌ ఎలక్ట్రికల్‌ &ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌, ఎనలాగ్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌, మైక్రోప్రాసెసర్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్‌, డేటా కమ్యూనికేషన్‌, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ వంటి అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి పరీక్షల్లో రీజనింగ్‌ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలస్థాయి కఠినంగా ఉంది. ప్రశ్నలు... నిడివి ఎక్కువగా ఉండి, తికమకగా ఉంటున్నాయి. ఆంగ్లంపై పట్టు సాధిస్తే హై-లెవెల్‌ రీజనింగ్‌ ప్రశ్నలను సులువుగా చేయవచ్చు.
మాలిక: తెలుగు బ్లాగుల సంకలిని మరియు తెలుగు బ్లాగర్ల వేదిక / Maalika - the quickest aggregator of Telugu blogs. మీ బ్లాగు చేర్చండి » పాటతో నేను : అమ్మ అమ్మ మన ముంగిట్లో... » సాహితీ నందనం : రెండు ఆకాశాలు(కథ) » Telugu News : కత్తి మహేష్ మళ్ళీ అరెస్ట్ » Telugu News : మోహిని ట్రైలర్ » వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ : 214వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌ https://ift.tt/2moKWxA » వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ : 1500 రోజులవంచన https://ift.tt/2mmsDsK » Aarde Lyrics Telugu : తోలి తోలి ఆశే ఏమందే సాంగ్ లిరిక్స్ చి.ల.సౌ (2018) తెలుగు సినిమా » అమృతమథనం : బాలజ్ఞానులు! » Andhra Talkies : Telugu Movie news & Updates : ప్రేమతో మొదలై...మర్డర్ తో మలుపు తిరిగింది! _ Start with love and turn with Murder! » Andhra Talkies : Telugu Movie news & Updates : హైదరాబాద్ లో సెటిలైపోయిన కేథరిన్ _ Catherine Settled in Hyderabad » Jwala's Musings : హనుమంతుడిపైకి కింకరులను పంపిన రావణుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు » చిత్రకవితా ప్రపంచం : మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 1 » బోల్డన్ని కబుర్లు... : కాఫీ విత్ కలిమి - 3 - "కలి-మి"తో కబుర్లు » Eco Ganesh : యక్ష ప్రశ్నలు - 41 » ప్రయాణం : నేను ‘మనము’లో ఒదగడమే ‘జనవిజయం’ » శరచ్చంద్రిక : వేసవి సెలవలు – 3 సినిమా » Jwala's Musings : విపత్తుల వేళ జనగళం విన్పించిన నేత ..... మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-5:వనం జ్వాలా నరసింహారావు » సుశ్రీ : మెలకువ వచ్చింది » భక్తి సాగరం : శ్రీకృష్ణ లీలలు - ౪౭ » ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ : Sample of primary consciousness » బెల్లంకొండ రత్నం : నాట్యమయూరి -3 » వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events : 2018 వింబుల్డన్ టెన్నిస్ (2018 Wimbledon Tennis) » మీకొసం 2.0 : అద్భుత జంతువులు: హృదయాన్ని కదిలించే అసాధారణ జంతు స్నేహాలు.....ఫోటో ఫీచర్ » సరిగమలు... గలగలలు : అభినేత్రి ఓ అభినేత్రి - మహానటి టైటిల్ సాంగ్ » templeinfo : కిరణ్ బేడీ తొలి మహిళా ఐ పి ఎస్ » ఆలోచనా తరంగాలు : బ్రూస్లీ మరణానికి ఇది కూడా ఒక కారణమా??? » నేనో గురివింద గింజ..! : ఆలోచన - ఒక విచిత్రమైన పదం.. » కాలక్షేపం : పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి? » idiprapancham ఇదీ ప్రపంచం : నిర్మాత దానయ్య డబ్బు ఎగ్గొడతాడా? » మాట caru : పడవ ప్రమాదం » రచ్చబండ : "అన్నా కేంటీన్" వలన రాష్ట్ర నిధులు దుర్మినియోగపర్చడమేనన్నవాదనలో వాస్తవమెంత? _ What is the truth about the state funding of "Anna canteen"? » కవి'తల' అలలు : "సెల్ " ఫిష్ » తెలుగు తూలిక : మల్లాది రామకృష్ణశాస్త్రిగారి “కులాసా” కథ » వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events : యూట్యూబ్‌లో జనరల్ నాలెడ్జికి సంబంధించిన మా కొత్త వీడియోలు » సరదా : అందం చాటున దాగివున్న ముప్పు - ఆడపిల్లలూ.. జాగ్రత్త... » Paradarsi పారదర్శి : వివేచన, ఉద్వేగవాదం, విప్లవం – ఎమ్.ఎన్.రాయ్ » కవి'తల' అలలు : చినుకుబిడ్డ » మీకొసం 2.0 : జపాన్ దేశంలో విధ్వంసం సృష్టించిన వరదలు....ఫోటో ఫీచర్ » తెలుగు వెలుగు : గాయని కె. రాణి - శ్రధ్ధాంజలి » సమస్యల'తో 'రణం ('పూ'రణం) : రాముని సుతుఁడర్జునుండు రావణు గెలిచెన్. » హరి కాలం : "రామాయణం మనకి ఎలా ఆదర్శం?" అనేది మనం కత్తి మహష్ లాంటి దగుల్బాజీల నుంచి నేర్చుకోవాలా! » తెలుగు వెలుగు : ముషాయిరా గజల్ » పల్లెప్రపంచం : రామాయణం లాంటి పురాణాలను పిల్లలకు ఏవిధంగా చెప్పాలి? » పల్లెప్రపంచం : మాలధారణం వల్ల మనిషికి కలిగే ప్రయోజనములు ఏమి? మాలిక: తెలుగు బ్లాగుల సంకలిని మరియు తెలుగు బ్లాగర్ల వేదిక
తెలంగాణ ఎన్నారైలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల డిమా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ రాజకీయాలకు అనర్హుడు అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఉత టీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం..! హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తిప్పికొట్టారు. తెలం ముందస్తుకు మేం రెడీ : ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ట్వీట్ చేశారు. ప్ర మీ ఆసరాకు ధన్యవాదాలు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ : ఒకే ఒక్క ట్వీట్‌తో పేద దంపతుల జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి కేటీఆర్ చొరవకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేటాయించిందే 90 కోట్లైతే.. 80 కోట్ల అవినీతి ఎలా? హైదరాబాద్: పాసుపుస్తకాల ముద్రణకు రూ. 90 కోట్లు కేటాయిస్తే రూ. 80 కోట్ల అవినీతి ఎలా జరిగిందని రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖే 16వ గది చూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తా : కేసీఆర్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదిక మహబూబాబాద్ : గంజాయి, ఇసుక మాఫియా చేస్తున్నానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మె మద్దతు ధర గురించి తెలియని వాళ్లు నాయకుల?: ఎర్రబెల్లి పాలకూర్తి: నాయకుడిని... పార్టీని విమర్శించే హక్కు ఉంటే ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత కూడా ఉండాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అ తెలుగు సినిమాలో బ్రెజీలియన్ మోడల్, నటి.. ‘ఎన్టీఆర్’ చిత్రం చేయడానికి కారణమదే.. ‘అభిమన్యుడు’ డైరెక్టర్‌కు భారీ ఆఫర్ అఖిల్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
మానవునకు భగవంతుడిచ్చిన విఙ్ఞానసంపద అపౌరుషేయాలైన వేదాలు. వాటిని మించిన విఙ్ఞానం ఈ సృష్టిలో మరొకటి లేదు. శిక్ష - వ్యాకరణం - ఛందస్సు - నిరుక్తము - జ్యోతిషము - కల్పము అనునవి ‘వేదాంగములు.’ ఈ ఆరు శాస్త్రములు మానవుని అభ్యుదయానికి పట్టుకొమ్మలు. భవిష్యద్రష్ఠలైన ఋషులు ఈ ఆరు శాస్త్రాలను తమ తపశ్శక్తితో, మనోనేత్రంతో దర్శించి మానవాళికి అర్పించి మహోపకారం చేసారు. కానీ., నేటి ఆదునిక విఙ్ఞానమిచ్చిన మత్తులో, తమంతటివారు లేరనే అహంకారంతో, కొందరు మేథావంతులు వేదాలను విమర్శిస్తూ, ‘జ్యోతిష్యం ఓ అంథవిశ్వాసం...మూఢనమ్మకం’ అంటూ బురద జల్లుతున్నారు. అది వారి అఙ్ఞానానికి నిదర్శనమే కానీ..ఈ శాస్త్రానికి వచ్చే నష్టం ఏమీలేదు. సరే... ఇక ఈ శాస్త్ర విషయానికి వస్తే.. వేదపురుషునకు నేత్రస్థానమే..ఈ ‘జ్యోతిశ్శాస్త్రము’. ఈ నేత్రము ద్వారా, మానవుడు తన జీవితము నందలి భూత, భవిష్యత్, వర్తమానములను అవగాహన చేసుకొని, వాటికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుని, సుఖవంతమైన జీవితానికి మార్గాలు వేసుకుంటాడు. ‘ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం జరిగేది జరగక మానదు కదా..ఇక భవిష్యత్తు తెలుసుకుని మాత్రం చేసేదేముంది’ అనే మెట్ట వేదాంతులకు నేను చెప్పేది ఒక్కటే. ఆకాశం కారు మేఘావృతమైనప్పుడు, వర్షం పడుతుందేమోనన్న భావనతో కూడా ఓ గొడుగు తీసుకుని వెడతాం. వర్షం పడచ్చు., పడకపోవచ్చు. ఒకవేళ పడితే..వర్షం నుంచి ఆ గొడుగు నిన్ను రక్షిస్తుంది. జ్యోతిశ్శాస్త్రము ఇచ్చే రక్షణ కూడా అటువంటిదే. చీకటిలో నడిచే వ్యక్తి.. తనతోపాటు ఓ బ్యాటరీలైట్ తీసుకుని వెడతాడు. ఎందుకు? దారి చక్కగా కనబడడానికి, చీకటిలో ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి. అంతమాత్రాన ఆ వ్యక్తిని మూర్ఖుడని, అంథవిశ్వాసి అని అనుకోవడం మన మూర్ఖత్వానికి నిదర్శనం. ఈ దృష్టితో ఈ శాస్త్రాన్ని పరిశీలించాలి. వేదపురుషునకు ‘జ్యోతిషము’ నేత్రమైతే...ఈ జ్యోతిషానికి., సూర్య, చంద్రులు నేత్రాలు. తక్కిన ప్రథాన గ్రహాలయిన గురు, శుక్ర, బుధ, కుజ, శనులు., పంచ భూతాలకూ ప్రతినిధులు. ఇక మిగిలిన రాహు, కేతువులు., భౌతికరూపాలు లేని ఛాయాగ్రహాలు మాత్రమే. ఈ భూమిపై జన్మించే, ప్రతి ప్రాణి జీవనగతులను నిర్దేశించేవి ఈ నవగ్రహాలే. జీవుడు., తన ప్రారబ్ధ కర్మనుసారంగా, ఈ భూమిపై జన్మించి, కష్ట,సుఖములను అనుభవించుచున్నాడు. వాటికి న్యాయనిర్ణేతలు ఈ నవగ్రహాలే. శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు. దానిని సరిగ్గా అర్థం చేసుకోలేని మిడిమిడి ఙ్ఞానంగల కుహనా పండితులవల్ల, ఈ శాస్త్రానికి కళంకం అంటుకుంటోందే కానీ..ఈ శాస్త్రం ఎప్పుడూ సత్యాలనే వక్కాణిస్తుంది. వైద్యశాస్తం మీద పట్టులేని ఓ వైద్యుని కారణంగా., ఆ శాస్త్రానే దూషించడం తప్పు. గ్రహాల స్థితిగతులను సరిగ్గా లెక్కించి, తార్కికదృష్టితో భవిష్యత్తును పరిశీలించగల సిద్ధాంతిని ఆశ్రయించాలి. వారు చెప్పిన సూత్రాలను చక్కగా పాటించాలి. అప్పుడే..ఈ శాస్త్రంయొక్క ఫలితాలను చక్కగా అందుకోగలరు. నేటి ఆధునిక సూక్ష్మదర్శినులు లేని ప్రాచీనకాలంలో..మన పూర్వులు కళ్ళు మూసుకుని, కేవలం వేళ్ళమీద లెక్కలు కట్టి, ఖగోళంలోని గ్రహాల స్థితిగతులను, వాటి మధ్యనున్న దూరాన్ని, వాటి గమన వేగాన్ని,అక్కడి వాతావరణ వివరాలను చెప్పడమే కాకుండా.,ఎన్ని గంటల ఎన్ని నిముషాలకు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయో కచ్చితంగా చెప్పగలిగారంటే..ఈ జ్యోతిశ్శాస్త్ర పరిఙ్ఞానంతోనే కదా. అటువంటప్పుడు ఈ శాస్త్రం భూటకం ఎందుకు అవుతుంది ? ఆధునిక విఙ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా...అంతరిక్షంలోకి, అంతరిక్షనౌకలను పంపేటప్పుడు కూడా...మంచి ముహూర్తం చూసే పంపుతూండడం గమనార్హం. ఈ విషయాన్ని విఙ్ఞానవేత్తల మని విర్రవీగే మేథావంతులు గుర్తించమని మనవి. ‘శాస్త్రం అభూతకల్పన కాదు...అనుభవాల సారాంశం జన్మలు మూడు రకాలు. ప్రతి ఒక్క హిందువు ఈ 25 నిజాలు తప్పక తెల్సుకోవాలి.... ఆది శంకరాచార్యులు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నారదుడు: - వీణ సృష్టికర్త అయిన నారదుడు. అయ్యప్ప . స్వామి అయ్యప్ప విగ్రహ ఆరాధన ఎందుకు చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ?? కార్తీక మాసం - విశిష్టత పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం విశిష్టత?
గ్రూప్‌ - I జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సెక్షన్ - I యూనిట్ - IV గ్రూప్‌ - II సెక్షన్ - 3 గ్రూప్‌ - III గ్రూప్‌ - IV జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) మేనేజర్ (ఇంజినీరింగ్) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ (ఫైనాన్స్ & అకౌంట్స్) జనరల్ నాలెడ్జ్ జనరల్ మ్యాథమేటిక్స్ జనరల్ స్టడీస్ టీఎస్‌పీఎస్సీ: పుర‌పాల‌క శాఖ‌, డెయిరీ స‌మాఖ్య‌ల్లో 93 పోస్టులు తెలంగాణ పురపాలక శాఖ, డెయిరీ సమాఖ్యలలో 93 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) జులై 27న మూడు ప్రకటనలు విడుదల చేసింది. పురపాలక శాఖలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు; డెయిరీ సమాఖ్యలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఇందులో ఉన్నాయి. 1) తెలంగాణ పుర‌పాల‌క‌శాఖ‌లో 35 శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్లు వ‌య‌సు: 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎంపిక‌: రాతప‌రీక్ష ఆధారంగా. రాత ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్. ద‌ర‌ఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80. రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. 2) తెలంగాణ పుర‌పాలక‌ శాఖ‌లో 50 హెల్త్‌ అసిస్టెంట్లు ప‌రీక్షా విధానం: జ‌న‌ర‌ల్ నాలెడ్జ్, ఇంట‌ర్మీడియ‌ట్ స్థాయి బ‌యోలాజిక‌ల్ సైన్సెస్ నుంచి 75 ప్ర‌శ్న‌ల చొప్పున‌ మొత్తం 150 బ‌హుళైచ్ఛిక‌ ప్ర‌శ్న‌లు ఇస్తారు. 150 మార్కులు. రెండున్న‌ర గంట‌ల్లో స‌మాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. రాతప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, సంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, ఆదిలాబాద్. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.08.2018 3) తెలంగాణ డెయిరీ స‌మాఖ్య‌లో 08 ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపిక‌: రాత ప‌రీక్ష ఆధారంగా.
[color=#FF40BF]నేను ఇంటర్ చదువుతూ హాస్టల్ లూ వుంటాను అయితే ఇక రోజు మా మామ వురికి వెళ్తూ మా అత్త కి దాని కూతురు కి తోడు గా వుండమని నాన్ను అక్కడ వాళ్ళ ఇంట్లో వుండమని చెప్పి వెళ్ళాడు.. మా అత్త వ్కాయసు నలభై అయిదు...... దాని కూతురి కి ఇరవై రొండు...... నాకు పంతొమ్మిది..... ఐన మా అత్త ని చుస్తే నా సుల్లి ఎప్పుడు కుడా లేస్తుంది అయితే నేను అనుకోకుండా వాళ్ళ ఇంట్లో వుండటం వాళ్ళ చాల ఆనందం వేసింది ... నేను వెళ్ళిన రోజు రాత్రి పాడుకునే ముందు టీవీ పెడితే అందులో ఐ లవ్ యు టీచర్ అని సినిమా వస్తుంది అప్పుడు నేను అది చూసి అందులో కుర్రోడు తన కంటే పెద్దది ఐన దాని వాటేసుకుంటాడు... నాకు అప్పుడు మా అత్త ను చుస్తే సుల్లి లేచింది.... నున్వ్వు నిన్న నేను బాత్రూం లో వుంటే చుసిన సంగతి నా కూతురు చెప్పింది ర... ముండ... నన్నే అడిగితే బాగుందేది కదర...... లంజ ముందల్లర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసాను ఇంకా ఎందుకు వడులుతనే.... రనడే ఎవరు గెలుస్తారో చూడడం... ఆ తరవాత... నచ్చితే చెప్పంద్ది మల్ల పంపుతా అసలు కదా.......[/color] ఈ సంగటన జరిగి నప్పుడు నా వయసు 17... మా అత్త కుతురిది 20... మా అత్త కూతురు చాల బాగుంటది కాని నా కన్నా పెద్దది .... నేను తనను అక్క అని పిలుస్తాను వాళ్ళ ఇంటికి వెళ్తే తన పక్కనే podukuntanu. ఒక రోజు తన పక్కన పాడుకుంటే తను నా వైపు తిరిగింది అప్పుడు తను చాల అందంగా వుంది .. తప్పు అని తెలిసిన నేను నా చేతిని చిన్నగా తన షర్టు లో నుంచి పైకి పెట్టి తన సళ్ళను తాకను తరవాత తను నా చేతి కింద తన సల్ల్లు వచ్చే తట్టు జరిగింది .. నాకు భయం వేసింది తనకి స్పర్స వస్తే లేస్తదని కాని తను వెంటనే నా షాట్ లోనుంచి నా సుల్లి మీద చేయి వేసింది ... ఐ వ్యాస్ శోకెద్ .. కాని తను కళ్ళు తెరవలేదు ... నేను కూడా ఏమి అనలేదు తరవాత తను నా దానిని సవరదిసింది తన బాయలను వత్చాను .. తన బొద్దు మీద ఆయిల్ రాస్తూ బొద్దు లో వేలు పెట్టి తిప్పాను ... తన పూకు దగ్గర ఒఇల రాసి నేను నాకుతుంటే తను టాయిలెట్ వస్తుంది అని అనింది ... నేను ఇంకా ఫాస్ట్ గ చేస్తుంటే తను తట్టుకోలేక పిల్లో ని కొరుకు తు వుంది .... 1--మాదిపల్లెటూరు. ఇంటర్ కొరకు మొగలతూర్ వెళ్ళినాను .మా అత్తయ్య వాళ్ల ఇంటిలో వుండి కాలేజీకి వెళుతున్నాను. మా అత్తయ్యకు ౩౦ సంవత్సరాలు .చాల చాల బాగుంటుంది. చాల అందంగా,సెక్సీగా వుంటుంటుంది. నేను ప్రతి రోజు కాలేజీకి వెళుతున్నాను. నాకు ప్రతి రోజు చికెన్ ,మటనుతో ,భోజనం పెట్టుచున్నది. ఒకరోజు మా అత్తయ్య నా వద్దకు వచ్చింది .ఈరోజు నీవు కాలేజీకి వెళ్ళకు అన్నది . ఎందుకు అన్నాను. తరువాత చెప్పుతాను నీవు వెళ్ళకు అన్నది .నాకు విషయం అర్థం కాలేదు .సరేలే వెల్లనులే అన్నాను. --2--మద్యానం నాకు మంచి భోజనం పెట్టింది. కొద్దిసేపటి తరువాత ,రాత్రి చాల సేపు చడువుకున్నవుగా ,కొద్ది సేపు పడుకోరాదా అన్నది .సరేలే అని గదిలోకి వెళ్లి పడుకొన్నాను. అత్తయ్య వచ్చి ఇక్కడ పడుకున్నవేమిటి ,మాగదిలో పడుకో అచ వున్నదిగా అన్నది. అత్తయ్య చెప్పింది వినాలిగా అని AC గదిలో పడుకున్నాను. అత్తయ్య గదిలోకి వచ్చింది.మంచంపై కూర్చున్నది.పక్కకు జరుగు నాకు కూడా నిదుర వస్తున్నది అని అన్నది.అలాగే పడుకున్నది[నూతన బేబీ పేర్లు>క్లిక్ చేయండి] --3--మల్లెపూల వాసన గుమ గుమా వస్తున్నది. నామీద హ్యాండ్ వేసింది.ఇది ఏమిటి అన్నాను. ఏమిలేదులే అన్నది.ఆగకుండా కాలు వేసింది .వద్దు మనిద్దరికీ వరసకాదు అన్నాను. ఒక్కసారికి ఏమికాదులే అన్నది.తరువాత నన్ను ఆమె మీదికి లాకున్నది. జాకేటు విప్పి క్రింద వేసింది.నా చేతులు గుంజుకొని వాటిపై వేసుకున్నది.ఇక నాకు కూడా ఆగలేదు.కళ్లు చెదిరిపోయెనాయె.వాటిని నా నోట్లో పెట్టింది.చీకమన్నది. చీకుతున్నాను. లంగా విప్పినాను. నాగు ఆగేట్లులేదు తొందరగా లోపల నీది పెట్టు అన్నది.పెట్టినాను. అబ్బగా చిన్నగా అన్నది. ఏమిటి నొప్పిలేస్తున్నదా అన్నాను.అదికాదు అన్నది .మరి ఏమిటి అన్నాను. ఎట్లానో వున్నది తట్టుకోలేక పోతున్నాను అన్నది. స్పీడుగా చెయ్ అన్నది.నాకు కుడా మత్తు ఎక్కింది .ఇక మొదలు పెట్టాను.అబ్బా, వామ్మో అంటున్నది.నాకు కారున్నది ,అబ్బ ...అబ్బా.. కొట్టు ...కొట్టు ... .WOW... WOW..WUU.. WUUUU..WOOOOOO....[కాలేజి, కోర్సుల వివరములు>క్లిక్ చేయండి] ఇది జరిగిన తరువాత నేను ఒక పని వుండి బెంగుళూరు వెళ్ళినాను.*
--4--మూడవ రోజు నాకు ఫోన్ వచ్చింది.హలో జోసేఫా మాట్లాడేది .అవును మీరు ఎవరు ? నేను నీ అత్తను .ఏమిటి కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎప్పుడు వస్త్తున్నావు .వారం తరువాత వస్తాను .కాదు అర్జంటుగా రావాలి. నీకు ఇంటర్యు కు కాల్ లెటరు వచ్చింది. అలానా ఈరోజే వస్త్తున్నాను. ఆరోజు రాత్రి పది గంటలకు అత్తయ్య ఇంటింకి చేరుకున్నాను.కాల్ లెటర్ ఇవ్వమంటే స్త్నానం చేసిరా ఇస్తాను అన్నది. త్వరగా స్నానం చేసి భోజనం చేసిన పిమ్మట లెటర్ అడిగితే పడక గదిలో ఇస్తా రా అంటూ తీసుకొని వెళ్ళింది. తలుపు గడియ పెట్టింది .నా దగ్గరకు వచ్చి మంచం పై కూర్చున్నది.లెటర్ ఇవ్వు అన్నాను. సువ్వు నన్ను క్షమించాలి. నేను నీకంటే పెద్దదానిని.పరిస్థుల రీత్యా నీకు అబద్దం చెప్పను.అంటే నాకు కాల్ లెటరు రాలేదా .అవును రాలేదు. మరి ఎందుకు అబద్దం చెప్పావు. ముందే చెప్పను క్షమించమని. ఆరోజు నన్ను లొంగదీసుకొని సంతోషపెట్టావు. నాకు ప్రతి నిముషం నువ్వే గుర్తుకు వస్తున్నావు. నాకు మల్లి మల్లి కావలనిపిస్తున్నది. నువ్వు అబద్దం చెప్పి రాప్పించావు.నేను ఇప్పుడే వెళతాను. నేను వున్నా విషయం చెప్పినాను, క్షమించమని అన్నాను,దయచేసి అర్థం చేసుకో అంటూ మంచంపై నుంచి లేచివెళ్ళింది. [మీ పిల్లలకు మంచి పేర్లు పెట్టలనుకొంటే >క్లిక్ చేయండి] --6--ఇద్దరం మూడులోకి వెళ్ళాము.ప్లీజ్ క్రిందికి వెళ్ళు అన్నది ,వెళ్ళాను ,చీకు...ఇంక...ప్లేజ్ ...ఆపకు...నాధంట్లో వ్రేళ్ళు పెట్టు ,ఇంకా లోపలికి పోనివ్వు ,వామ్మో ...అబ్బ..అబ్బా...ఇక అది పెట్టు . అది అంటే ఏమిటి అన్నాను. నీది అన్నది.నాది అంటే ఏమిటి?అని తెలియనట్లుగా అడిగాను.నీ ద్రాయర్లో లావుగా ,బారుగా వున్నది అని అన్నది. నాకు తెలియటం లేదు అన్నాను.అనగానే తనే చేత్తో పట్టుకొని లోపలికి పెట్టుకొన్నది.ప్లీజ్ లేచి చేఇ ,అబ్బా...ఉమ్మా...ఊమ్మా ...ఎలా వుండి.. మొన్నటికంటే చాల బాగున్నది గాని ...ఆపకు... ఇస్సా ...నాకు ఆగేట్టులేదు....నన్ను ఒసే లంగా అని పిలువు ....కొట్టు... కొట్టూ...వామ్మో ...వామ్మో.. అబ్బ..అబ్బా....దంచు....గట్టిగా.. ఒరేయ్ ....ఒరేయ్... నువ్వే ...నా లంజ మొగుదివిర... ఈ చిన్న వయస్సులో ఇంత గట్టితనం ఎట్లా వచ్చిందిరా...ఇట్లా పీకుతున్నవెందిరా...నీయమ్మ ...ఊస్స్స్ ....వమ్మ ...వామ్మా....వాయ్యో.....అబ్బా.. అబ్బా...అబ్బో... అబ్బబో...అబ్బబో.. వావ్ ...వావ్..వౌవో.. వావ్వో... isssooo...issssoosso..woooooooo......
You know your EPF number and u a n numberమీకు మీ UAN నెంబర్ మరియు మీ EPFO నెంబర్ తెలియదా అయితే ఈ వీడియో... How To Get UAN Number In Telugu 2018 __ UAN నెంబర్ ఈజీగా ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకోండి How To Get UAN Number In Telugu 2018, UAN నెంబర్ ఈజీగా ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకోండి Website Link : https://u... మనందరి కోసము: A/V Publishing tools అపొస్తలుల కార్యములు 23:6 TEL - అక్కడ ఉన్న వారిలో ఒక - Bible Search హైదరాబాద్ నాకెంతో ఇష్టం : దీపిక _ V6 Telugu News నివాళులు అర్పించిన నెటిజన్లు : గుడ్ బై యాహూ మెసెంజర్ సీఎం నేనే…కానీ : MPలకు ఖరీదైన గిఫ్ట్ ల పంపీణీపై కుమారస్వామి ప్రపంచంలోనే లాస్ట్ : 4G స్పీడ్ లో దరిద్రంగా ఉన్నాం లీడ్స్ వన్డే : భారత్ బ్యాటింగ్ BJP యువమోర్చా కార్యకర్తల వీరంగం : స్వామి అగ్నివేశ్ పై దాడి చిన్నారిపై.. 7 నెలలుగా.. : అపార్ట్ మెంట్ సిబ్బంది మొత్తం అత్యాచారం హైదరాబాద్ నాకెంతో ఇష్టం : దీపిక కూకట్ పల్లి సుజనా ఫోరంలో బాలీవుడ్ అందాల తార దీపిక పదుకునే సందడి చేసింది. ప్రముఖ స్విస్ వాచ్ బ్రాండ్ సంస్థ టిస్సాట్ నూతన శ్రేణి బెల్లా ఆరా చేతి గడియారాన్ని ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అయిన దీపిక మార్కెట్లోకి విడుదల చేసింది. తన చిన్నతనంలో హైదరాబాద్ నగరానికి వచ్చానని, మళ్ళీ చాలా కాలం తర్వాత వచ్చానని తెలిపిందీ సుందరి. హైదరాబాద్ క్లైమేట్ బావుంటుందని, ఇక్కడి ప్రజలూ ఆత్మీయులని వ్యాఖ్యానించింది. మళ్ళీ మళ్ళీ సందర్శించటమంటే అందుకు సిద్ధమని వీలు చేసుకుంటానని తెలిపింది. మహా సంప్రోక్షణపై.. TTD చైర్మన్ కు అవగాహన లేదు : రమణ దీక్షితులు తేదీ మారింది: మే 23న కుమారస్వామి ప్రమాణ స్వీకారం _ V6 Telugu News మిస్టరీ: 600 మంది అమ్మాయిలు అదృశ్యం నిర్మల్ లో దారుణం: చిన్నారి కిడ్నాప్,అత్యాచారం రాష్ట్రంలో మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం : IMD కశ్మీర్ లో ఉగ్రవేటకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు….31 మంది మృతి వార్తలు » జాతీయ వార్తలు » తేదీ మారింది: మే 23న కుమారస్వామి ప్రమాణ స్వీకారం / May 20, 2018 తేదీ మారింది: మే 23న కుమారస్వామి ప్రమాణ స్వీకారం కర్ణాటకలో JDS – కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కుమారస్వామి మరోసారి కింగ్ కాబోతున్నారు. కూటమి CM గా JDS శాసనసభాపక్ష నేత HD కుమారస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనెల 23న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కర్ణాటక CM గా బాధ్యతలు చేపట్టడం కుమారస్వామికి ఇది రెండోసారి. గతంలో BJP తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ఈసారి కాంగ్రెస్ తో జట్టుకట్టారు. బల నిరూపణకు ముందే యాడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్ – JDS సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్ వజుబాయ్ వాలా. గవర్నర్ ఆహ్వానంతో శనివారం రాత్రి కుమారస్వామి రాజ్ భవన్ కు వెళ్లారు. ఈనెల 23న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. ముందుగా రేపే సోమవారం(మే-21) ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నా…. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. దీంతో ప్రమాణ స్వీకారం 23 కు వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి … సోనియా, రాహుల్ గాంధీ వచ్చే అవకాశముంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మాయావతితో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు పంపామన్నారు కుమారస్వామి. ఘనంగా ‘గణతంత్ర’ వేడకలు మంచువర్షంలోనే… భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా బరాక్ ఒబామాతోపాటు అతని భార్య మిషెల్ ఒబామా కూడా హాజరయ్యారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోదీ అమర సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ... రజనీ రాజకీయ అరంగేట్రం నిన్న మొన్నటి వరకూ పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గత వారాంతంలో 500 రూపాయలకు పైగా పెరిగిన 10 గ్రాముల ధర సోమవారం ఉదయం 550 రూపాయల దాకా తగ్గింది. ప్రస్తుతం ఎంసీక్స్ లో ధర 29,550 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 2 డాలర్లు తగ్గి 1325 డాలర్లకు రావడం.. మన మార్కెట్లో రూపాయి.. రూపాయి దాకా బలపడటంతో 10 గ్రాముల బంగారం ధర తగ్గుతోంది. పేస్ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంత గడ్డపై 200 టెస్ట్ మ్యాచ్
గెలాక్సీ నోట్-3నినోట్-3 స్మార్ట్ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు సామ్‌సంగ్ మంగళవారం తెలిపింది. అత్యంత అధునాతన సౌకర్యాలు కల ఈ స్మార్ట్ఫోన్ ఖరీదు 49,900 రూపాయలు. దీనిలో ఉన్న ఎస్-పెన్ సౌకర్యంతో వివిధ అప్లికేన్స్‌ను ఫోన్‌తో పాటు అన్ని విధాలైన అప్లికేషన్స్‌లో వినియోగించుకోవచ్చు. 5.7 అంగుళాల స్క్రీన్, 13 మెగాపిక్సల్ కెమెరా, 168 గ్రాముల బరువుగల ఈ ఫోన్ ఏండ్రాయిడ్-3 ఆధారంగా పనిచేస్తుంది. నలుపు, తెలుపు, పింక్ రంగులలో ఇది లభిస్తుంది. దేశీయ మార్కెట్‌లోకి వాటర్ రెసిస్టింగ్ కంప్యూటింగ్ డివైస్ ‘గెలాక్సీ గేర్’ను 22,990 రూపాయలకు అందించనున్నట్లు సామ్‌సంగ్ ప్రకటించింది. నోట్-3ని వినియోగదారులు వాయిదాలలో కూడా పొందవచ్చునని తెలిపింది. పేస్ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంత గడ్డపై 200 టెస్ట్ మ్యాచ్ దేశవ్యాప్తంగా ఈ 12న బీజేపీ MPల నిరసన _ V6 Telugu News రైతు మేలు కోసమే సంక్షేమ పథకాలు: పోచారం కొడుకులు ఇచ్చిన జీవితం : నాడు ఆక్స్ ఫోర్డ్ ప్రొఫెసర్.. ఇవాళ వీధుల్లో దుర్భర స్థితి వైద్య ఆరోగ్యశాఖలో 432 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ సెలబ్రిటీలు కదా : రైల్వేస్టేషన్ లో జబర్ధస్త్ టీం హల్ చల్ ఇస్రో యు టర్న్: జీశాట్-11 శాటిలైట్‌ వెనక్కి వార్తలు » జాతీయ వార్తలు » దేశవ్యాప్తంగా ఈ 12న బీజేపీ MPల నిరసన / April 10, 2018 దేశవ్యాప్తంగా ఈ 12న బీజేపీ MPల నిరసన పార్లమెంట్‌లో ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 12న నిరసన కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ సహా బీజేపీ MPలంతా ఈ 12న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. మోడీ, అమిత్ షా మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరుపై సమీక్షించారు. విపక్షాల తీరుపై ప్రధాని మోడీ మనస్తాపం చెందినట్లుగా సమాచారం. పార్లమెంట్‌లో విపక్షాల వైఖరిని నిరసిస్తూ ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. కర్ణాటకలోని హుబ్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు. అంబేద్కర్ స్పూర్తితో అందరూ ముందుకు వెళ్లాలి: వివేక్ వెంకటస్వామి సత్తా చాటుతున్న సైనా, సింధు, శ్రీకాంత్‌ ఎన్టీఆర్ బయోపిక్ నుంచి డైరెక్టర్ తేజ ఔట్ నల్లమోతు శ్రీధర్ మనసులో.. టెక్నాలజీ నాకు ప్రాణం.. అదే సమయంలో టెక్నాలజీ నా జీవితంలో ఒక భాగం మాత్రమే! పరిస్థితుల వల్ల కావచ్చు, ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు చిన్న వయస్సులోనే ఎంతో జీవితాన్ని, ఎందరో మనుషుల నైజాల్ని ఆమూలాగ్రం అర్థం చేసుకునే అవకాశం నాకు కలిగింది. జీవితం పట్ల, సమాజం పట్ల మరింత అవగాహన కలిగేకొద్దీ ఎన్నో చిక్కుముడులు వీడుతున్నాయి. ఎన్నో కొత్త ఆలోచనలు అంకురిస్తున్నాయి. ప్రతీ క్షణం నాలో కదలాడే భావజాలాన్ని ఒడిసిపట్టుకుని అక్షరరూపం ఇద్దామన్న ప్రయత్నంలో భాగమే ఈ వ్యక్తిగత వెబ్ సైట్. టెక్నాలజీ రంగంలో నన్నెంతగానో ఆదరించిన పాఠక మిత్రులందరూ, మన "కంప్యూటర్ ఎరా" పత్రికలో నా సంపాదకీయాలను పుస్తకరూపం తీసుకురమ్మని ప్రోత్సహిస్తూ వాటినీ అభిమానిస్తున్న మిత్రులందరూ ఈ వెబ్ సైట్ నీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. – మీ నల్లమోతు శ్రీధర్ ఆండ్రాయిడ్ Google Playలో పొందండి సినిమా కబుర్లు నో ఇంట్రెస్ట్.. అయినా మనుషులు మారరు.. ఏమైంది లైఫ్‌కి? మనం ముసలివాళ్లతో సమానం.. sunilkumar choudari on ఓ స్త్రీ రేపు రా.. నా జ్ఞాపకాల సిరీస్ రాజారావు గొల్లపల్లి on నేనూ కులం, ప్రాంతం పేరు తగిలించుకోవచ్చా? :) తాజా వార్తలు రాష్ట్ర వార్తలు జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు ప్లే గ్రౌండ్ ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ ఆర్టికల్స్ మల్కాజ్‌గిరి (మేడ్చల్) రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్‌నగర్ జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూల్ యాదాద్రి భువనగిరి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ రూరల్ లైఫ్ స్టైల్ ఆఫ్ బీట్ వీడియోలు సినిమా వీడియోలు చిన్న సినిమాలు రుణమాఫీ పథకం బాగుంది: ఆర్. కృష్ణయ్య కాబూల్ వర్సిటీలో పేలుడు.. 25 మంది మృతి కెసిఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారు: జీవన్‌రెడ్డి జయలలిత వద్దన్న.. నేనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను.. కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు చేస్తాం… లోక్ సభ రేపటికి వాయిదా డ్రగ్స్ రవాణా చేస్తూ.. నైజీరియన్ యువతి అరెస్ట్ నీలోఫర్‌లో కార్డియాలజీ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం… అన్ని స్కూళ్లలో తెలుగు బాష తప్పనిసరి చేస్తాం.. బ్యాంకు ముందు 18 లక్షలు లూటీ …. (వీడియో) హుస్సేన్‌సాగర్‌లో పర్యాటకులకు భద్రత కరువు Previous Postవెబ్‌సైట్‌లో టిఆర్‌టి ప్రాథమిక ‘కీ’ Next Postలెక్చరర్‌ను కాల్చి చంపిన విద్యార్థి..!
తాజా వార్తలు రాష్ట్ర వార్తలు ఆంధ్రప్రదేశ్ వార్తలు జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు ప్లే గ్రౌండ్ స్పెషల్ ఆర్టికల్స్ రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్‌నగర్ జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూల్ యాదాద్రి భువనగిరి మల్కాజ్‌గిరి (మేడ్చల్) జయశంకర్ భూపాలపల్లి వరంగల్ రూరల్ లైఫ్ స్టైల్ ఆఫ్ బీట్ వీడియోలు సినిమా వీడియోలు చిన్న సినిమాలు వికారాబాద్ లో విద్యార్థిని ఆత్మహత్య… అప్పుడే భారత జాతీయ గీతాన్ని నేర్చుకోవాలనుకున్నా..! దగ్గరుండి తినిపించి, జిమ్‌లో కష్టపెడతాడు! చాలా కొత్తగా… ఆసక్తి పెంచేలా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో… ఘంటసాల బయోపిక్‌కు సన్నాహాలు ముంబైలో రూ.90 బ్యాంకులకు రూ.5వేల కోట్ల గుజరాతీ టోపీ ప్రగతి నివేదన దేశ చరిత్రలోనే మిగిలిపోతుంది మన తెలంగాణ/ హైదరాబాద్ : “టిఆర్‌ఎస్‌కు ఎన్నికల తొందర లేదు. ‘ముందస్తు’ తొందర ప్రతిపక్షాలకు ఉండాలె. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వంద సీట్లను కట్టపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్ అయినప్పుడు వారి దగ్గరకు వెళ్ళి తీర్పు కోరేందుకు భయమెందుకు? అధికారంలో ఉన్న మేం త్యజించడానికి ఒకవేళ సిద్ధంగా ఉంటే ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు మాకే అవకాశం ఉంది అని చెప్పా లి. నిజంగా వారికి ధైర్యం ఉంటే అదే చెప్పాలి. కానీ, వారికి అది లేదు. నిజంగానే ముందస్తుకు పోయినమే అనుకో వారికి అంత భయమెందుకు ప్రజల్లోకి వెళ్ళడానికి” అని మంత్రి కెటిఆర్ వ్యా ఖ్యానించారు. కొంగరకలన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ ‘ప్రగతి నివేదన’ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్ళిన సందర్భంగా మం త్రి కెటిఆర్ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం చెప్పారు. ముందస్తుపై పాత్రికేయులు మరోమారు రెట్టించి అడగ్గా& “రాష్ట్ర అసెంబ్లీకి ‘ముందస్తు’ ఎన్నికలు వస్తాయో రావో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు ప్రశ్నలూ అడగవచ్చు, మేం సమాధానమూ చెప్పవచ్చు” అని వ్యాఖ్యానించారు. “ముందస్తు ఎన్నికల గురించి రాసేదీ మీరే& మళ్ళీ అడిగేదీ మీరే..” అని మంత్రి నొక్కిచెప్పారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా ‘ప్రగతి నివేదన’ దేశ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా సెప్టెంబర్ 2న అపురూపమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నదని, దేశ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయేలా ‘ప్రగతి నివేదన’ సభను నిర్వహిస్తున్నామని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సభలను నిర్వహించడం టిఆర్‌ఎస్‌కు కొత్తేమీ కాదన్నారు. పలువురు మంత్రులతో కలిసి కెటిఆర్ కొంగరకలాన్‌లో జరుగుతున్న సభ ఏర్పాట్లను ఆదివారం మధ్యా హ్నం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చరిత్రలో నిలిచిపోయే విధంగా కొంగరకలన్ ‘ప్రగతి నివేదన’ సభ జరుగుతోందని, విశాలమైన సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా నిర్వహిసామన్నారు. మొత్తం 400 ఎకరాల్లో పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రాంగణానికి వచ్చేందుకు అదనంగా 15 రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో 200 ఫీట్ల రోడ్డు ఒకటి, 100 ఫీట్ల రోడ్లు నాలుగు, 60 ఫీట్ల రోడ్లు ఐదు, 40 ఫీట్ల రోడ్లు ఐదు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెడికల్ క్యాంపులు, మంచినీటి వసతి తదితర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని, సభ నిర్వహణ కోసం ఎనిమిది కమిటీలు వేశామన్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే సుమారు మూడు లక్షల వరకు ప్రజలు తరలివస్తారని తాము అంచనా వేస్తున్నామని, సభ వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు కూడా సంబంధిత అధికారులు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాల నుంచి నేరుగా సభకు వాహనాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిఆర్‌ఎస్‌దే అధికారమని ధీమా వ్యక్తంచేసారు. ప్రతీ పనిని ప్రతిపక్షాలు డబ్బులతో ముడిపెట్టడం సరికాదని, వారిది కాకిగోల మాత్రమే అని మంత్రి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌వారిలా తాము ప్రజల సొమ్మును దోచుకోలేదని, వారి మనసులను మాత్రం దోచుకుంటామన్నారు. పైసలు పంచింది ఎవరో, చిప్ప కూడు తిన్నది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన టిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం అనంతరం తమ పార్టీ ఎమ్మెల్యేలకు నగదు డబ్బులు పంచామని వస్తున్న ఆరోపణలను కెటిఆర్ ఖండించారు. ఇలాంటి చిల్లర మాటలు చాలా మంది మాట్లాడతారని, అటువంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేసే ప్రతిపక్షాలకు తాము జవాబుదారీ కాదని, ప్రజలకు మాత్రమే తాము జవాబుదారీ అని అన్నారు. కాంగ్రెస్సోళ్ళ బాసులు ఢిల్లీలో ఉన్నారని, వాళ్ళు దీనికి పోవాలన్న (చిటికిన వేలు చూపిస్తూ) బాస్‌లను అడగాల్సిందేనన్నారు. తమకు ఆ అవసరం లేదని, తమ బాస్‌లు రాష్ట్ర గల్లీల్లోనే ఉన్నారని, తెలంగాణలో గల్లీల్లో ఉన్నవారి ఆశీర్వాదాలు కావాలన్నారు. తమ భవిష్యత్తుకు వారే దిక్సూచిగా నిలువాలని కోరుకుంటున్నామన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో తాము ప్రజలకు ఏం చేశామో తెలపాల్సిన అవసరం ఉందన్నారు. సేఫ్టీ కోసం ప్రజా రవాణాలో ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. అందుకే ఆదివారంనాడు సభ పెట్టాం : సెప్టెంబర్ 2వ తేదీ ఆదివారమని, కావాలనే ఆ రోజున సభను ఏర్పాటు చేశామని కెటిఆర్ తెలిపారు. ఆ రోజున కార్యాలయాలు, పిల్లలకు స్కూళ్ళు ఉండవన్నారు. ఇంకా ఇతర ఇబ్బందులు కూడా తలెత్తవన్నారు. అందువల్ల ఆ రోజున అందుబాటులో ఉన్న అన్ని రకాల వాహనాలను వినియోగించుకుంటామన్నారు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 2న ప్రజలు ‘దయచేసి ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్ద’ని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ‘పల్లె ప్రగతి’కి ప్రత్యేక శిక్షణ చంద్రబాబు, లోకేష్‌పై హైకోర్టులో పిల్ Categories Select Category Default IPL 2018 అంతర్జాతీయ వార్తలు అభిప్రాయ సేకరణ అర్బన్ మ్యూజింగ్స్ ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్ వార్తలు ఆఫ్ బీట్ ఆఫ్ బీట్ వీడియోలు ఆసియా కప్ 2018 ఎడిటోరియల్ కరీంనగర్ కలం కామారెడ్డి కుంచెపోటు కుమ్రం భీం ఆసిఫాబాద్ కెరీర్ ఖమ్మం గాసిప్స్ చిన్న సినిమాలు ఛాంపియన్స్ ట్రోఫీ జగిత్యాల జనగామ జయశంకర్ భూపాలపల్లి జాతీయ వార్తలు జిల్లాలు జోగులాంబ గద్వాల్ టెక్ ట్రెండ్స్ తాజా వార్తలు నల్లగొండ నవ విజ్ఞానం నాగర్ కర్నూల్ నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి ప్లే గ్రౌండ్ ఫోటోలు బిజినెస్ భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల మన ఆరోగ్యం మల్కాజ్‌గిరి (మేడ్చల్) మహబూబాబాద్ మహబూబ్‌నగర్ మినీ సంగ్రామం మెదక్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల రాష్ట్ర వార్తలు లైఫ్ స్టైల్ వనపర్తి వరంగల్ వరంగల్ రూరల్ వార్తలు వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట సినిమా సినిమా వీడియోలు సూర్యాపేట స్పెషల్ ఆర్టికల్స్ హరివిల్లు హైదరాబాద్
మద్యం షాపుల వేలానికి రంగం సిద్ధం! తాజా వార్తలు రాష్ట్ర వార్తలు ఆంధ్రప్రదేశ్ వార్తలు జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్‌నగర్ జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూల్ యాదాద్రి భువనగిరి మల్కాజ్‌గిరి (మేడ్చల్) జయశంకర్ భూపాలపల్లి వరంగల్ రూరల్ లైఫ్ స్టైల్ స్పెషల్ ఆర్టికల్స్ ఆఫ్ బీట్ వీడియోలు సినిమా వీడియోలు చిన్న సినిమాలు 83 ఏళ్ల నాటి నిబంధనను ప్రభుత్వం ప్రయోగిస్తుందా? అమృత్‌సర్‌లో గ్రెనేడ్ దాడి Fusion శాయరీ- ఒక అవలోకనం ! మిక్కీమౌస్ @ 90 ‘సాహో’ విడుదల వాయిదా? రేపు నోటిఫికేషన్ – 21వరకు టెండర్లకు గడువు 23న లాటరీ ద్వారా లైసెన్సుల ఖరారు 10 వేల జనాభా ఉన్న ప్రాంతానికి కొత్త పాలసీలో రూ.78 లక్షలు, 10నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.81.06 లక్షలు, 50 నుంచి 3 లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి కోటి 80 వేలు లైసెన్సు ఫీజుగా ఉంది. ఇక ప్రభుత్వ పాలసీ ప్రకారం సోమవారం జిల్లాలో మద్యం షాపులకు నోటిఫికేషన్ జారి అ వుతుంది. జిల్లాలోని మెదక్, సంగారెడ్డి ఇఎస్‌ల పరిధిలోని షాపులన్నింటికి కూడా సంగారెడ్డిలోని ఇఎస్ కార్యాలయంలోనే దరఖాస్తులు అంటే టెండర్లు స్వీకరిస్తారు. ఈ నెల 21 వరకు టెండర్ల స్వీకరణ ఉంటుంది. 22న టెండర్ల పరిశీలన జరుగుతుంది. ఆ మరుసటి రోజే లాటరీ నిర్వహించి టెండర్లను ఖరారు చేస్తారు. 23న వైన్ షాపులు దక్కిన వారికి తాత్కాలిక పద్ధతిలో లైసెన్సులు జారీ చేస్తారని, ఆ తర్వాత ఈనెల 28న అధికారిక లైసెన్సులు ఇస్తారని తెలుస్తోంది. ప్రతి మండలంలో షాపులు ఉంటున్న కారణంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మద్యం లైసెన్సు ల హడావిడి మొదలైంది. త్వరలో మన హైకోర్టు డిసెంబర్ 15 తర్వాత హైకోర్టు విభజన నోటిఫికేషన్ Categories Select Category Default Elections 2018 IPL 2018 secunderabad అంతర్జాతీయ వార్తలు అభిప్రాయ సేకరణ అర్బన్ మ్యూజింగ్స్ ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్ వార్తలు ఆఫ్ బీట్ ఆఫ్ బీట్ వీడియోలు ఆసియా కప్ 2018 ఎడిటోరియల్ కరీంనగర్ కలం కామారెడ్డి కుంచెపోటు కుమ్రం భీం ఆసిఫాబాద్ కెరీర్ ఖమ్మం గాసిప్స్ చిన్న సినిమాలు ఛాంపియన్స్ ట్రోఫీ జగిత్యాల జనగామ జయశంకర్ భూపాలపల్లి జాతీయ వార్తలు జిల్లాలు జోగులాంబ గద్వాల్ టెక్ ట్రెండ్స్ తాజా వార్తలు తీర్పు-2018 నల్లగొండ నవ విజ్ఞానం నాగర్ కర్నూల్ నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి ప్లే గ్రౌండ్ ఫీచర్స్ ఫోటోలు బిజినెస్ భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల మన ఆరోగ్యం మల్కాజ్‌గిరి (మేడ్చల్) మహబూబాబాద్ మహబూబ్‌నగర్ మినీ సంగ్రామం మెదక్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల రాష్ట్ర వార్తలు లైఫ్ స్టైల్ వనపర్తి వరంగల్ వరంగల్ రూరల్ వార్తలు వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట సినిమా సినిమా వీడియోలు సూర్యాపేట స్పెషల్ ఆర్టికల్స్ హరివిల్లు హైదరాబాద్
తాజా వార్తలు రాష్ట్ర వార్తలు ఆంధ్రప్రదేశ్ వార్తలు జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్‌నగర్ జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూల్ యాదాద్రి భువనగిరి మల్కాజ్‌గిరి (మేడ్చల్) జయశంకర్ భూపాలపల్లి వరంగల్ రూరల్ లైఫ్ స్టైల్ స్పెషల్ ఆర్టికల్స్ ఆఫ్ బీట్ వీడియోలు సినిమా వీడియోలు చిన్న సినిమాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ల కలకలం పాన్‌ కార్డుకు తండ్రి పేరు తప్పనిసరి కాదు! తిరుమలలో భారీ వర్షం శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం బయటకు రాగానే కేజ్రీని గన్ తో కాల్చేస్తా! 25లక్షలు ఇస్తామన్నారు నేను తెలంగాణ ప్రజల పొత్తుల సద్దిని… డిసెంబర్ 16న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ‘బడి’ కి వేళాయెరా… అధికారులు, స్వచ్ఛంద సంస్థల లెక్కలపై భారీ వ్యత్యాసం జూన్ 4వ తేదీ నుంచి 5రోజుల పాటు బడిబాట కార్యక్రమం అధికారి ఏమన్నారంటే…: జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 5రోజుల పాటు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మేము నిర్వహించిన సర్వే లెక్కల ప్రకారం మొత్తం 1400 నుంచి 1500 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అధేవిధంగా బడికి వస్తూ డ్రాపవుట్లుగా ఉన్న పిల్లల సంఖ 12వేల మంది వరకు ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్భందిగా ప్రతిఒక్క బడిఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగింది. అధేవిధంగా మండలాల విద్యాధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నామన్నారు. స్వచ్ఛంధ సం స్థలు చెబుతున్న సంఖ్యకు భారీ వ్యత్యాసానికి ఉన్న కా రణం గురించి స్పందిస్తూ వారికి మాకు తేడా ఉం టుంది.. మేము ఏచిన్న తప్పు చేసినా దొరికిపోతాం… మేము బాధ్యతతో కూడిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. వారికి(స్వచ్ఛంధ సంస్థలు) అటువంటిదేమి ఉండదంటూ మనతెలంగాణకు వివరించారు. Categories Select Category Default Elections 2018 IPL 2018 secunderabad అంతర్జాతీయ వార్తలు అభిప్రాయ సేకరణ అర్బన్ మ్యూజింగ్స్ ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్ వార్తలు ఆఫ్ బీట్ ఆఫ్ బీట్ వీడియోలు ఆసియా కప్ 2018 ఎడిటోరియల్ కరీంనగర్ కలం కామారెడ్డి కుంచెపోటు కుమ్రం భీం ఆసిఫాబాద్ కెరీర్ ఖమ్మం గాసిప్స్ చిన్న సినిమాలు ఛాంపియన్స్ ట్రోఫీ జగిత్యాల జనగామ జయశంకర్ భూపాలపల్లి జాతీయ వార్తలు జిల్లాలు జోగులాంబ గద్వాల్ టెక్ ట్రెండ్స్ తాజా వార్తలు తీర్పు-2018 నల్లగొండ నవ విజ్ఞానం నాగర్ కర్నూల్ నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి ప్లే గ్రౌండ్ ఫీచర్స్ ఫోటోలు బిజినెస్ భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల మన ఆరోగ్యం మల్కాజ్‌గిరి (మేడ్చల్) మహబూబాబాద్ మహబూబ్‌నగర్ మినీ సంగ్రామం మెదక్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల రాష్ట్ర వార్తలు లైఫ్ స్టైల్ వనపర్తి వరంగల్ వరంగల్ రూరల్ వార్తలు వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట సినిమా సినిమా వీడియోలు సూర్యాపేట స్పెషల్ ఆర్టికల్స్ హరివిల్లు హైదరాబాద్
గోదావరి సాక్షి ఆన్ లైన్ గోదావరి సాక్షి e పేపర్ 3 వ డివిజన్‌లో జనచైతన్య యాత్రలో ప్రజాప్రతినిధులు రాజమహేంద్రవరం, నవంబర్‌ 5 : రాష్ట్ర విభజనతో ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి పధంలోకి తీసుకెళ్ళేందుకు కృషి చేస్తోందని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళిమోహన్‌ అన్నారు. స్ధానిక 3 వ డివిజన్‌లో ఈరోజు నిర్వహించిన జనచైతన్య కార్యక్రమంలో ఎంపీ మురళిమోహన్‌తో పాటు రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీశేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు హాజరయ్యారు. ముందుగా ఆర్ట్సు కళాశాల వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ప్రతి ఇంటిపై తెదేపా జెండా ఎగిరేలా కృషి చేయాలని అన్నారు. సొంత గూడు లేని పేదలందరికి పక్కా గృహాలు అందేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపు ఇచ్చారు. చంద్రబాబు పడుతున్న కష్టంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. జన చైతన్య యాత్రల్లో ఆర్భాటాలకు పోకుండా కార్యకర్తలు పట్టుదలతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రన్న బీమాను కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, పార్టీ యువ నాయకులు ఆదిరెడి ్డ వాసు, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, స్ధానిక నాయకులు జక్కంపూడి శ్రీరంగనాయకులు, టేకుమూడి నాగేశ్వరరావు, బొమ్మనమైన శ్రీనివాస్‌, కుడుపూడి సత్తిబాబు, కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మానుపాటి తాతారావు, గరగ పార్వతి, మళ్ళ నాగలక్ష్మీ, కో ఆప్షన్‌ సభ్యులు కప్పల వెలుగుకుమారి, మజ్జి పద్మ, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, షేక్‌ సుభాన్‌, ఉప్పులూరి జానకిరామయ్య, సూరంపూడి శ్రీహరి, మహబూబ్‌ జానీ, విశ్వనాథరాజు, మాలే విజయలక్ష్మీ, మళ్ళ వెంకట్రాజు, మాకాని లక్ష్మణరావు,మేరపురెడ్డి రామృష్ణ, గాడి శ్రీను, కంచిపాటి గోవింద్‌, వెలమ దుర్గా ప్రసాద్‌, వె లమ పద్మజ, జాగు వెంకటరమణ, దమరసింగ్‌ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఆ మాటల్లో కుట్ర కోణం ఉంది కాంగ్రెస్‌కు దుర్గేష్‌ గుడ్‌బై ? గోదావరి సాక్షి ఆన్ లైన్1741 గోదావరి సాక్షి e పేపర్176 ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం
తాజా వార్తలు ఫీచర్ న్యూస్ మూవీ రివ్యూస్ నా హృద‌యానికి ద‌గ్గ‌రైన `ఎం.ఎల్‌.ఎ` చిత్రం ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా మెప్పిస్తుంది – క‌ల్యాణ్ రామ్‌ యదార్థ సంఘటనలతో తెరకెక్కిన ‘మర్లపులి’ 23న విడుదల విజ‌య్ సినిమాపై విశాల్ కోపం.. వైఎస్సార్ గా మ‌మ్ముట్టి.. ఇదిగో సాక్ష్యం.. అమైరా.. ఎన్నాళ్ళ‌కెన్నాళ్ల‌కు బాలీవుడ్ లో.. నీదినాది ఒకే క‌థ‌.. టైటిల్ ఎందుకంటే..? హ‌మ్మ‌య్యా.. అఖిల్ ఆయ‌న‌తోనే..! కిరాక్ పార్టీ సినిమా రివ్యూ అ..! సినిమా రివ్యూ తొలిప్రేమ‌ సినిమా రివ్యూ రంగ‌స్థ‌లం.. నిజంగా ర‌ణ‌స్థ‌ల‌మే..! రంగ‌స్థ‌లం పాట‌లు కేకో కేక‌స్య‌.. Home Telugu “ఒక్కడు మిగిలాడు” ప్రీ రిలీజ్ ఈవెంట్ “ఒక్కడు మిగిలాడు” ప్రీ రిలీజ్ ఈవెంట్ అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై రూపొందుతున్న చిత్రం `ఒక్క‌డు మిగిలాడు`. ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నారా రోహిత్ మాట్లాడుతూ.. “నాకు మ‌నోజ్ టైటిల్ ఎపిసోడ్ పంపిన‌ప్పుడే చాలా ఆనంద‌మేసింది. ఇలాంటి ఓ సినిమాను న‌మ్మి నిర్మించిన నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్‌, కోదండ రామరాజు సినిమాటోగ్ర‌ఫీ చాలా బావున్నాయి. మనోజ్ రెండు పాత్రలను అద్భుతమైన వేరియేషన్స్‌తో క్యారీ చేశాడు. ఈ చిత్రం తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో నిలిచిపోవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు. చిత్ర కథానాయకి అనీషా అంబ్రోస్ మాట్లాడుతూ.. “ఈరోజుల్లో ఇలాంటి సినిమాను చేయ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. ఓ డేడికేష‌న్‌తో ఈ సినిమాను పూర్తి చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అభినంద‌నలు. మ‌నోజ్ వంటి న‌టుడితో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. చాలా ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చాడు. ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ట్రీట్ అవుతుంది. శివ‌గారు మంచి సంగీతాన్ని అందించారు“ అన్నారు. ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ.. “విజువ‌ల్స్ చూస్తుంటే మంచి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. మ‌నోజ్ డిఫ‌రెంట్ సినిమాలు చేస్తాడ‌ని తెలుసు కానీ, ఇంత డిఫ‌రెంట్ సినిమా చేస్తాడ‌ని అనుకోలేదు. టీజ‌ర్‌లో త‌న పెర్ఫామెన్స్ చూసి థ్రిల్ అయ్యాను. ఒక అద్భుత‌మైన బ్యాక్‌డ్రాప్‌లో మ‌నోజ్ చాలా చ‌క్క‌గా న‌టించాడు“ అన్నాడు. శివ నందిగామ మాట్లాడుతూ.. “ద‌ర్శ‌కుడు అజ‌య్‌గారు ఈ క‌థ‌ను చెప్ప‌గానే ఇదొక అద్భుత‌మ‌ని భావించాను. సినిమా మేకింగ్ త‌ర్వాత‌, నా న‌మ్మ‌కం నిజ‌మేన‌ని అర్థ‌మైంది. అద్భుత‌మైన విజువ‌ల్స్ వ‌చ్చాయి. దాన్ని ఎన్‌హెన్స్ చేసేలా రీరికార్డింగ్ చేశాను. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. సినిమాలో నాలుగు బిట్ సాంగ్స్ మాత్ర‌మే ఉన్నాయి. కొన్ని సీన్స్‌ను చూడ‌గానే ఎమోష‌న‌ల్‌గా ఫీల‌య్యాను. మ‌నోజ్‌గారి ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామెన్స్‌. అజ‌య్‌గారు త‌న మాట‌ల‌తో ఎదుటి వ్య‌క్తిని క‌ట్టిపడేస్తారు. నాకు ఈ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌“ అన్నారు. నిర్మాత ఎస్‌.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ.. “ఏడాదికి పైగా ఈసినిమాతో జ‌ర్నీ చేస్తున్నాం. మ‌నోజ్‌గారు కొత్త‌గా న‌టించారు. సముద్రంలో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన సినిమా ఇదే. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. సినిమాను నవంబ‌ర్ 10న విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు. మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి. Previous articleమెస్ట్ క్రేజియ‌స్ట్ నిర్మాత దిల్‌రాజు గారు ద్వారా 17న‌ విడుద‌ల కానున్న ” ప్రేమ‌తో మీ కార్తిక్ “ కాజ‌ల్.. మ‌రీ ఇలా అయితే ఎలా..? సప్తగిరి జర్నీ చాలా చాలా బాగుంది – ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ నాలుగో పాట...
భారత్ ను సంతోషకరమైన దేశంగా మార్చేందుకు కృషిచేద్దాం – ప్రణబ్ ముఖర్జీ - VSK Telangana కేంద్ర ప్రభుత్వం పై చర్చ్, క్రైస్తవ మత సంస్థల వ్యతిరేకత ఎందుకు? ‘సంఘ్’పై ఇంత విద్వేషం దేనికి? Home News భారత్ ను సంతోషకరమైన దేశంగా మార్చేందుకు కృషిచేద్దాం – ప్రణబ్ ముఖర్జీ భారత్ ను సంతోషకరమైన దేశంగా మార్చేందుకు కృషిచేద్దాం – ప్రణబ్ ముఖర్జీ ప్రజానీకం హింసాత్మక ప్రవృత్తి నుండి దూరంగా ఉండవలసిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. “మనం కోపం, హింస, ఘర్షణ నుండి సమరసత, సౌఖ్యం వైపు వెళ్ళాలి. ఇందుకోసం స్వయంసేవకులు వారధిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే వీటి ద్వారానే మనం ఒక సంతోషభరితమైన భారతదేశాన్ని నిర్మించగలుగుతామని ఆయన సూచించారు. తృతీయ వర్ష సమారోప్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. జాతీయత, జాతి, దేశభక్తి వంటి అంశాల పట్ల తనకున్న అవగాహనను పంచుకోవడానికే సంఘ ఆహ్వానాన్ని స్వీకరించానని ప్రణబ్ తెలిపారు “భారతదేశం ఎంతో మంది వ్యాపారులు, జ్ఞానులు, ఋషుల ద్వారా సంస్కృతిని ఇతరులతో పంచుకుంది, సముద్రాలు దాటి వెళ్లింది. 1800 సంవత్సరాల పాటు ప్రపంచానికి విద్యాదులు నలందా,తక్షశిల,విక్రమశిల ,వలభి,సోమాపుర విశ్వవిద్యాలయాల ద్వారా అందించింది. శాంతి ,సమరసత ,సౌఖ్యం వీటి ఆవశ్యకత మన దైనిక జీవనంతో పాటు పాలక వ్యవస్థ లో కూడా మార్పులు తేవాలి. దీని ద్వారానే ఒక జాతీయత కలిగిన సంతోషకరమైన దేశాన్ని నిలుపగలుగుతాము.” అని అన్నారు సంప్రదాయానికి భిన్నంగా సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ముఖ్య అతిధి కన్నా ముందు మాట్లాడారు. “ప్రణబ్ లాంటి ఒక మేధావి, అనుభవజ్ఞుడు దేశం మొత్తం నుండి వచ్చిన స్వయంసేవకుల్ని ఉద్దేశించి మాట్లాడడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు. సంఘం వివిధత్వంలో ఏకత్వాన్ని దర్శించడమనే భారతీయ ప్రాచీన పద్ధతిని అంగీకరిస్తూ అనుసరిస్తుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ “భారత వాసులే” భాష, సంప్రదాయ, రాజకీయ సిద్ధాంత భేదాలు నిలువలేవు. సంఘం వివిధాత్వాన్ని గౌరవిస్తుంది అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని దర్శిస్తుంది” ఆని అన్నారు. సంఘశక్తి ని గురించి చెప్తూ “సంఘ శక్తి సమాజాన్ని దబాయించడానికో, విడదీయడానికో, విధ్వంసృష్టించడానికో కాదు. అది ఈ మాతృ భూమిసేవ కోసం మాత్రమే. ఏం చేసినా లక్ష్యం మాత్రం మాతృభూమి సేవే. సంఘం సమాజ ఉన్నతికి కట్టుబడి ఉంది. సమాజంలో చాలా తేడాలు ఉన్నప్పటికీ సంఘం ఒక శీలసంపన్నులైన వ్యక్తుల్ని తయారు చేస్తుంది. స్వయంసేవకులకు ఇది అనుకూలమైన సమయమే కానీ విశ్రాంతి సమయం కాదు.” అన్నారు అంతకు ముందు వర్గ శిక్షార్ధులు శారీరక ప్రదర్శనలు చేశారు. వర్గ సర్వాధికారి సర్దార్ గజేంద్ర సింగ్ సంధు ప్రణబ్ ముఖర్జీ కు సరసంఘచాలక్ మోహన్ జీ కు స్వాగతం పలికారు. సమారోప్ కు ముందు ప్రణబ్ ముఖర్జీ డాక్టర్జీ ఇంటిని దర్శించి అక్కడి పుస్తకంలో “నేను ఈ రోజున భరతమాత గొప్ప సంతాన మైన డా. కేశవబలిరామ్ హెడ్గేవార్ కు అంజలి సమర్పించడానికి వచ్చాను.“ అని రాశారు. విశిష్ఠ అతిధులుగా సునిల్ శాస్త్రి దంపతులు, సుభాష్ చంద్ర బోస్ కుటుంబ౦ నుండి అర్ధెన్దు బోస్ దంపతులు, రాజీవ్ మల్హోత్రా ,సి.రాజేంద్ర ప్రసాద్, విశాల్ మఫత్ లాల్, రాష్ట్ర సేవిక సమితి ప్రముఖ్ సంచాలిక శాంతక్క, గజేంద్ర చౌహాన్ లు విచ్చేశారు. Previous articleరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంఘ శిక్షా వర్గ – తృతీయ వర్ష యుగాబ్ది 5120 ( సంవత్సరం- 2018 ) జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన
9నెలలు ఒక ప్రాణాన్ని తనలో మోసి, ఒక బిడ్డకు జన్మనివ్వడం కేవలం మహిళలకు మాత్రమే సాధ్యం. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మిమ్మలి కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వేళ మీ కాన్పు సిజేరియన్ ద్వారా జరిగుంటే, ఆ జాగ్రత్త ఇంకాస్త ఎక్కువ అవసరం. ఎందుకంటే సిజేరియన్ తరువాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కింది గుర్తులు మీలో కనిపిస్తే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. 1. తీవ్ర జ్వరం మీకు చాలా రోజుల పాటు తీవ్రమైన జ్వరం వస్తే అది మీకు ఇన్ఫెక్షన్ రావడానికి గుర్తు కావచ్చు. ఒకవేళ జ్వరంతో పాటు పొత్తి కడుపులో నొప్పి కలిగితే మీరు వెంటనే తప్పకుండా డాక్టర్ ను కలవాలి. ఇన్ఫెక్షన్ గురించి ముందుగానే తెలుసుకుంటే అది తీవ్రమవ్వకుండా నివారించవచ్చు. 2. కడుపు నొప్పి సిజేరియన్ తరువాత వచ్చే కడుపు నొప్పిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. అది ఇన్ఫెక్షన్ కు ఒక గుర్తు కావచ్చు. ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి అధికంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అలాగే కుట్లు వేసిన చోట నొప్పిగా ఉన్నా, జిలగా ఉన్నా ఆ చోటులో రుద్దడం లాంటివి చేయద్దు. 3. రక్త స్రావం సిజేరియన్ జరిగిన కొన్ని రోజుల వరకు రక్తం సహజంగానే వస్తుంది. కానీ ఎక్కువ రోజులు అది అలానే కొనసాగితే కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే రక్తం కుళ్ళిన వాసన వస్తున్నా, అది ఇన్ఫెక్షన్ వచ్చిందండానికి ఒక గుర్తు. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. మీకు సిజేరియన్ జరిగిన ప్రదేశం నుండి, చీము వస్తుందా? అయితే మీకు తప్పకుండా ఇన్ఫెక్షన్ జరిగినట్టే. ఒకవేళ చీము వాసన వస్తుంటే ఇన్ఫెక్షన్ తీవ్రమైనట్టు. ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవండి. 5. కాళ్ల వాపు సిజేరియన్ తరువాత కాళ్ళలో వాపు రావడం ఇన్ఫెక్షన్ కి గుర్తు. అంతే కాళ్ళు వాచిపోయి వాటి మీద కోతలు ఏర్పడితే సమస్య తీవ్రమైనట్టు. అందుకే సిజేరియన్ తరువాత వచ్చే ఈ కాళ్ళ వాపును నిర్లక్ష్యం చేయకండి తప్పకుండా డాక్టర్ ను సంప్రదించండి. రాగి ముద్ద : రాయలసీమ స్పెషల్, ఎలా తయారుచేసుకోవాలో చూడండి.. నిద్ర వలన కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు చేయాల్సిన మరియు చేయకూడని 14 పనులు.. అల్లం టీతో బరువు సులువుగా ఎలా తగ్గవచ్చో చూడండి.. చెవులను శుభ్రం చేయడానికి కాటన్ ఇయర్ బడ్స్ ఉపయోగించవచ్చా..! అసలు నిజం తెలుసుకోండి మహిళల చర్మం అందంగా, కాంతివంతంగా కనిపించేందుకు 5 మార్గాలు ప్రెగ్నన్సీ సమయంలో 4వ నెల నుండి 6వ నెల వరకు కడుపులోని పిల్లల ఎదుగుదల ఇలా జరుగుతుంది పెంపుడు జంతువులు ఇంట్లో ఉండాలనుకుంటే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి : ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు.. గోర్లను ఈ రెండు రోజుల్లో అస్సలు కట్ చేయకూడదు : ఇలా గోర్లను కట్ చేస్తే.. మహిళలకు ఉండే 5 అందమైన కోరికలు : మీలో ఎంతమందికి ఇవి తెలుసు... రూ. 2 లకు దొరికే ఈ 'నిమ్మకాయ' తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఒక్కసారి చూడండి.. నోటిలో పుండ్లు తగ్గాలంటే వెంటనే ఏం చేయాలి? అద్భుత ఇంటి చిట్కాలు మీకోసం.. మహిళల శరీరం ప్రకాశవంతంగా నిగనిగలాడుతూ మెరవడానికి 5 ఉత్తమ గృహ చిట్కాలు.. గర్భంతో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని గ్లాసుల నీరు తాగాలి..! : ప్రెగ్నన్సీతో ఉన్న మహిళలు తప్పక తెలుసుకోవాలి చెవిపోటు, చెవిలో చీము నొప్పిని ఎలా తగ్గించాలి : సులభమైన చిట్కాలు మీకోసం.. నానబెట్టిన బాదంలతో కలిగే ప్రయోజనాలు : మీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో చూడండి..
యోనికి సంబంధించిన ఈ 5 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు : కానీ మేం మీకు చెబుతున్నాం.. - Tinystep యోనికి సంబంధించిన ఈ 5 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు : కానీ మేం మీకు చెబుతున్నాం.. మహిళల శరీరంలో యోని ఒక ఆసక్తికరమైన అవయువం. కానీ మీ యోని గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? మీరు యోని గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన, తమాషా అయినా, విచిత్రమైన విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైన, ఆసక్తి కరమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి… మీ యోనిని నీటితో లేదా సోపుతో శుభ్రపరుచుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీ యోని తనను తానే శుభ్రపరుచుకుంటుంది. దానినే డిశ్చార్జ్ అంటారు. అది మీ పీరియడ్ ముందు కానీ లేదా తర్వాత కానీ వస్తుంది. సహజంగా డిశ్చార్జ్ తెల్లగా, చిక్కగా, జిగటగా వాసన లేకుండా ఉంటుంది. ఒకవేళ డిశ్చార్జ్ పచ్చగా వస్తే దానికి కారణం ఇన్ఫెక్షన్ అయ్యుండవచ్చు. ఇలా జరిగితే వెంటనే డాక్టర్ ను కలవండి. మహిళలందరిలో యోని వాసన ఒకేలా ఉండదు. అది మీ యోని సమస్య కాదు. మీ యోని వాసనకు కారణాలు అనేకం ఉండవచ్చు. తీసుకునే ఆహారం లేదా ఎక్కువ చమట పోయడం కారణం కావచ్చు. అందుకే యోని భిన్నమైన వాసన రావచ్చు. కొన్ని సార్లు మీ యోని చాలా తాజాగా వాసన వస్తుంది. కానీ కొన్ని సార్లు దుర్వాసన వస్తుంది. ఇందుకు కారణం మీరు రోజు బిగుతైన అండర్ వేర్ వేసుకోవడం కావచ్చు. అప్పుడప్పుడు అండర్ వేర్ వేసుకోకపోవడం మంచిది. యోనికి గాలి తగలడం వలన తాజాగా ఉంటుంది. మహిళల శరీరంలో యోని కూడా గ్యాస్ విడుదల చేస్తుంది. యోని ద్వారా లోపలికి వెళ్ళిన గాలి మళ్ళి బయటకు వస్తుంది. దీనిని ఖ్వీఫింగ్ (Queefing) అంటారు. ఇది ఏ విధమైన వాసన రాదూ. పురుషుల అంగం స్తంభించినట్టు స్త్రీల యోని కూడా స్తంభిస్తుంది. అయితే ఆ స్తంభన గమనించేంతగా ఉండదు. కాని కోరికలు కలిగినప్పుడు స్త్రీల యోని 200% స్తంభిస్తుంది. మహిళల యోనిలో క్లిటోరిస్ ఒక ప్రత్యేకమైన భాగం. ఇది కేవలం భావప్రాప్తి కలిగించడానికి మాత్రమే నిర్మాణమయి ఉంటుంది. క్లిటోరిస్ కు సుమారుగా 8000 నాడులు ఉంటాయి. దీని కారణంగా ఇది చాలా సున్నితంగా ఉంటుంది. భావప్రాప్తిని కలిగిస్తుంది. పిల్లలకు బలాన్నిచ్చే ''బనానా స్మూతి'' ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి మీరు మీ భాగస్వామితో సెక్స్ చేయలేకపోవడానికి 5 కారణాలు వాటి పరిష్కారాలు!! గర్భంతో ఉన్నప్పుడు మీరు ఏడిస్తే కడుపులోని మీ బిడ్డకు ఏమవుతుందో తెలుసా? పిల్లలు పుట్టిన తర్వాత మీ సెక్స్ లో వచ్చే 5 ఆశ్చర్యకరమైన మార్పులు శృంగారంలో మహిళలు తృప్తి పడాలంటే మగవాళ్ళు ఏం చేయాలి..!! 9 నెలలు కాదు, 46 ఏళ్ళు బిడ్డను కడుపులో మోసిన తల్లి..! మీ రాశి ప్రకారం మీకు అదృష్టాన్ని కలిగించే రంగు ఏంటో తెలుసుకోండి.. Parle - G బిస్కెట్ ప్యాకెట్ పై ఉండే పాప ఎవరో తెలుసా..! ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు.. 5 ఏళ్లకే బాబుకు జన్మను ఇచ్చి తల్లి అయిన పాప : చరిత్రలో చిన్నారి తల్లిగా రికార్డ్..! పెళ్లి కొడుకు గడ్డం గీసుకోలేదని పెళ్లి కూతురు పెళ్ళిలో ఏం చేసిందో చూడండి శుక్రవారం రోజున మహిళలు ఈ 4 పనులు చేయకూడదు.. తులసి చెట్టు ఇంట్లో పెట్టుకున్నవారు ఈ 5 తప్పులు చేయకూడదు.. సెక్స్ లో మగవాళ్ళు చేస్తున్న 4 తప్పులు : మాతో పంచుకున్న ముగ్గురు మహిళలు అమెరికాలో తెలుగువాళ్ళు తమ పిల్లలకు పెట్టుకుంటున్న టాప్ 10 తెలుగు పేర్లు.. ❤️❤️👌👌 ఈమె తన తలదిండు కింద ‘వెల్లుల్లి’ని పెట్టుకుని నిద్రించింది : ఆ తర్వాత ఏం జరిగిందంటే.. మహిళల వక్షోజాలు జారిపోవడానికి కారణాలు : ఈ 4 తప్పులు అస్సలు చేయకండి అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఈ చిన్నారి 24 వారాలకే తల్లి గర్భం నుండి బయటకు వచ్చాడు : వీడియో పిల్లల చెవిలో పురుగులు, దుమ్ము ధూళిని నొప్పి లేకుండా 2 నిముషాల్లో ఎలా బయటకు తీయాలో చూడండి మీరు కొత్తగా తల్లి అయ్యారా!! అయితే మీకు అందరూ చెప్తున్న 6 అబద్దాలు ఇవే అధిక బరువుతో బాధపడుతున్నారా..! 7 రోజుల్లో 3 కేజీలు తగ్గించే ఒకే ఒక చిట్కా.. పిల్లలలో, పెద్దలలో వచ్చే వ్యాధులను పుట్టిన నెల ప్రకారం ముందే తెలుసుకోవచ్చు ఈ భువిలో యేసయ్య నీ జననము (2) దేవునికి మహిమ ప్రభావము భూమి మీద తనకిష్టులకు సమాధానము కలుగును గాక హల్లెలూయా __ఆనంద__
ప్రపంచవ్యాప్తముగా గొప్ప జ్యోతిష వేత్తలు ఉన్నప్పటికీ ఆస్ట్రో- విజన్ వారియొక్క తెలుగు జ్యోతిష శాస్త్ర సాప్ట్ వేర్ గత 25 సంవత్సరాలుగా అందరి మన్నలను పొందినది. మాయొక్క తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ భారత దేశమునందు, విదేశముల నందు కూడా ప్రాముఖ్యత సాధించి సింగపూర్, భారతదేశము, యు. ఎస్, మరియు కెనడా ల నందు ఎక్కువ కష్టమర్స్ ను కలిగివున్నది. ఉచితముగా పంచాంగం సాప్ట్ వేర్. ఆస్ట్రో- విజన్ వారియొక్క తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ ప్రత్యేకమైన ఆఫర్ తో వస్తున్నది - అందరిచే అమోదించబడిన స్టార్ క్లాక్ వి ఎక్స్ తో తెలుగు పంచాంగం సాప్ట్ వేర్ ఉచితము. తెలుగు పంచాంగం రెండు భాషలలో లభించుట అనగా రిపోర్ట్స్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాషలో లభిస్తాయి; గ్రహముల యొక్క ఆధిపత్యము, జ్యోతిష శాస్త్ర అనుగుణముగా వాటి కదలికలు, సరైన రాహు కాలము,గుళిక కాలము, కదలికలలో ని మార్పులను బట్టి సమయమును కరక్టుగా గా గుర్తించుట, స్థానమును వివరించుట , ముహూర్తము సాప్ట్ వేర్ మరియు పంచాంగం కేలండర్ వున్నాయి. ఆస్ట్రో- విజన్ వారియొక్క తెలుగు జ్యోతిష శాస్త్ర సాప్ట్ వేర్ నందు వేదిక్ ఆస్ట్రాలజీ కి సంభందించిన జ్యోతిష్య విశ్లేషణ మరియు జ్యోతిషశాస్త్ర సంప్రదింపులకు అవసరమైన రెండు విధములైన కేలిక్యులేషన్స్ లేదా గణనలు పొందుపరచబడినవి. మీరు కనుక కేలిక్యులేషన్స్ తో పాటు భవిష్యత్తును తెలుగు జ్యోతిష శాస్త్ర సాప్ట్ వేర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే, ఆస్ట్రో- విజన్ లైఫ్ సైన్ తెలుగు జ్యోతిషశాస్త్ర సాప్ట్ వేర్ తో పాటు భవిష్యత్తు గూర్చి తెలుసుకొనే అవకాశము మీ కొరకు మాత్రమే వున్నది. వివిధ రకముల అయనాంశ పద్దతులు పొందుపరచబడ్డాయి, అవి చిత్రపక్ష అయనాంశము లేదా లహరి అయనాంశము, రామన్ అయనాంశము, కృష్ణ మూర్తి అయనాంశము, తిరుగణిత అయనాంశము మరియు కస్టమర్స్ కు కావలసిన అయనాంశములు. ఈ అన్ని పద్దతులు జ్యోతిష పండితులకు, జ్యోతిష్యము శిక్షణ పొందే విద్యార్ధులకు, ఇండియన్ జ్యోతిషశాస్త్రము పై పరిశోధన చేసే వారికి ప్రత్యేకముగా ఉపయోగపడతాయి. పెద్ద మొత్తములో అన్ని పట్టణముల యొక్క వివరములు. ప్రపంచ వ్యాప్తముగా అన్ని పట్టణముల యొక్క వివరములు పెద్ద మొత్తములో పొందుపరచబడినవి. కాబట్టి మీరు అక్షాంశము, రేఖాంశము లేదా కాలమండలములను ఎంచుకొనుట లో ఎక్కువ సమయమును వృధా చేసుకొనే అవసరము లేదు. మీకు అవసరమైన పట్టణములను కూడా చేర్చుకొనే అవకాశము వున్నది. ఇందువల్ల ఇది పూర్తిగా కష్టమర్స్ కు అనుకూలమైనది. దశవిధానము కొరకు రెండుపద్ధతులను ఎంచుకోవచ్చును, మొదటిది 365.25 రోజులను కలిగియుండగా రెండవది 360 రోజులను కలిగి ఉండును. దశ మరియు భుక్తి (అపహర ) కేలిక్యులేషన్స్ ద్వారా తెలుగు జాతక చక్ర సాప్ట్ వేర్ లో జన్మించిన సమాచారము ఆధారముగా జ్యోతిషశాస్త్రము యొక్క వివరణ పొందు పరచబడినది. అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిష శాస్త్రము సాప్ట్ వేర్ కేలిక్యులేషన్స్ ద్వారా పుట్టిన నక్షత్రము(జన్మ నక్షత్రము ) దీనితో పాటు నక్షత్రముల యొక్క వివిధ జ్యోతిష సంభంద విషయములుమరియు జాతక చక్రము నక్షత్ర పాదము, పుట్టిన రాశి మరియు రాశి యొక్క అధిపతి, ఉచ్చ లగ్నము మరియు లగ్నాధిపతి, తిది, (లూనార్ రోజు ) దినము, జాతక దినము, కలిదిన సంఖ్య,నక్షత్ర అధిపతి,గణము,యోని, జంతువు, పక్షి, చెట్టు, చంద్రావస్థ, చంద్రవేళ, చంద్రక్రియ, దగ్ధ రాశి, కరణం, నిత్య యోగం,సూర్య రాశి,నక్షత్ర స్థానం, అంగాదిత్యుని స్థానం, యోగి సంఖ్య- యోగి నక్షత్రము, యోగి గ్రహము,నకిలీ యోగి, అవయోగి నక్షత్రము-గ్రహము, ఆత్మ కారకము( సోల్) - కారకాంశము,మాత్య కారకము,లగ్న అరుదము(పాద) / తను మరియ దన అరుదము(పాద). అస్ట్రో ప్యాక్ తెలుగు జ్యోతిదం సాప్ట్ వేర్ కూడా భావచార్ట్ మరియు భావ పట్టిక(భావ టేబుల్) ల ద్వారా ఆది, మద్యము, అంతము మరియు భావ లో గ్రహముల యొక్క స్థానము, వివరములు వుంటాయి. ప్రతి ఒక్క భుక్తి( అపహార) యొక్క వివరములు ప్రతి ఒక్కదశ కాల అవదుల ఆది(ఆరంభ) మరియు అంతమును (అంత్య) ముల గూర్చి దశ మరియు భుక్తి (అపహర) కాలమున వివరించబడ్డాయి.
రూ.కోటితో వరద బాధితులకు నిధి – జగన్ మొన్న మొన్న రూ.20 లక్షలు వరద బాధితులకు తక్షణ సాయంగా సి.ఎం. సహాయ నిధికి ఇచ్చిన జగన్ ఈ రోజు ఒక కోటి రూపాయలతో వరద బాధితులకు నిధి ఏర్పాటు చేసారు. ఇందుకు సాక్ష్ గ్రూప్ ఉధ్యోగులు తమ ఒక రోజు వేతనన్ని ఇవ్వటం తో ఇది కోటి ఎనభై వేలకు చేరింది. నేనిది వరకే ఒక టపాలో పేర్కొన్నాను “జగన్ ! మీరు కేవలం కడప ఎం.పి.కాదు భావి ముఖ్యమంత్రి” అని గుర్తుచేసిన సంగతి విదితమే. . . . → Read More: రూ.కోటితో వరద బాధితులకు నిధి – జగన్ వై.ఎస్.జగన్ తిరుగు "భాట" ఎన్.టి.ఆర్ కు వై.ఎస్.ఆరుకు ఉన్న ఏకైక తేడా ఇది ఒకటే .ఆ వ్యత్యాసాన్ని సైతం జగన్ బద్దలు చేసి తండ్రిని . . . → Read More: వై.ఎస్.జగన్ తిరుగు "భాట" దివాళా దిశగా జగన్ & కో సి.కె.బాబు జన్మదినోత్స్వం సందర్భంగా మని సీక్రెట్స్ డి.వి.డి విడుదల ముమ్మాటికి వై.ఎస్. సమైక్యవాది తెలంగాణను వ్యతిరేకిస్తూ 96 ఎం.ఎల్.ఏ లు,3 ఎం.పిలు రాజినామా జగన్ ! మేలుకో .. వై.ఎస్.అమర్ రహే ! ఎన్.టి.ఆర్ & వై.ఎస్.ఆర్ గురించిన మరిన్ని వివరాలకు లాగిన్ చెయ్యండి ప్రపంచ బాల సాహిత్యంలో ఎన్నదగిన పుస్తకాలలో ‘అద్భుత లోకంలో ఆలీసు’ ఒకటి. లూయిస్‌ కారోల్‌ ‘Alice’s Adventures in Wonderland’ ని 1865లో రాశాడు. ఇది ప్రచురితమైన 150 సంవత్సరాల సంబరాల సందర్భంగా దీని తెలుగు అనువాదాన్ని ప్రచురిస్తున్నాం. ఇప్పటివరకు ఇది 150కి పైగా భాషలలోకి అనువాదమయ్యింది. భారత దేశంలో హిందీ, మరాఠీ, కొంకణి, కన్నడ, ఒడియా, బెంగాలి, మలయాళం, అస్సామీ, ఉర్దూ, తమిళం, పంజాబీ భాషలలోకి అనువాదమయ్యింది. లూయిస్‌ కారోల్‌ అసలు పేరు చార్లెస్‌ లట్‌విడ్జ్‌ డాడ్స్‌న్‌. పదకొండుమంది సంతానంలో అతను పెద్దవాడు. కుటుంబ వినోదం కోసం చిన్నతనంలోనే సొంతంగా పత్రికలను తయారు చేసేవాడు. తను చదువుకున్న కళాశాలలోనే గణిత ఉపన్యాసకుడిగా 1855 నుంచి 1881 వరకు పనిచేశాడు. అతడు సిగ్గరే కాకుండా నత్తి కూడా ఉండేది. పిల్లలకు కథలు చెప్పడం అంటే ఎంతో ఇష్టం. ఆలీసు కథానాయికగా ‘Through the Looking Glass’ అన్న మరో పుస్తకాన్ని 1872లో రాశాడు. ఇవేకాక లూయిస్‌ మరికొన్ని పుస్తకాలు రాశాడు. అతడు మంచి ఫోటోగ్రాఫర్‌ కూడా. ఈ పుస్తకానికి సర్‌ జాన్‌ టెన్నియల్‌ వేసిన బొమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కథని నాటకంగానూ, సినిమాగానూ కూడ మలిచారు. ఈ పుస్తకం ఆనాటికీ, ఈనాటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. e-taram Kurradu e-తరం కుర్రాడు తాజా వార్తలు రాష్ట్ర వార్తలు జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు ప్లే గ్రౌండ్ స్పెషల్ ఆర్టికల్స్ మహబూబ్‌నగర్ లైఫ్ స్టైల్ న్యూఢిల్లీ: రెండేళ్ల వర్షాభావ పరిస్థితుల తర్వాత ఈ ఏడాది మంచి వానలు కురిసే అవకాశం ఉం దంటూ కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు తీపి కబు రందించింది. నైరుతి రుతుపవనాలకు ప్రస్తుతం పరిస్థితి సానుకూలంగా ఉందని ప్రభుత్వం అం చనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ మాసం ప్రా రంభంలో ఖరీఫ్ సీజన్లో పంట విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శోభన కె పట్నాయక్ రాష్ట్రాలకు సూచించారు. 2016-17 ఖరీఫ్ ఉద్యమంలో భాగంగా సోమవారం జరిగిన జాతీయ సదస్సులో పట్నాయక్ ప్రసం గించారు. ‘ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా క్షీణి స్తున్నాయి. లానినా దాన్ని అధిగమించనుంది. అందువల్ల ఈ ఏడాది రుతుపవనాలకు అనుకూలంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. త్వరలో వాతావరణ విభాగం అంచనాలు కూడా వెలువడనున్నాయని పే ర్కొన్నారు. వరుసగా గత రెండు సంవత్సరాల నాటి వర్షాభావ పరిస్థితు లు, ఈ ఏడాది పునరావృతం అయ్యే అవకాశం లేదని గత ఫిబ్రవరి ఆర్థిక సర్వే తేల్చి చెప్పిందన్నారు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు ప్రభు త్వాలు సిద్ధంగా ఉండాలని పట్నాయక్ రాష్ట్రాలకు సూచించారు. ఎలాం టి అవాంఛనీయ సమస్యనైనా పరిష్కరించేందుకు వీలుగా ఆకస్మిక ప్రణా ళికలు రచించుకోవాలన్నారు. పెద్దనోట్ల రద్దు వల్లే వృద్ధి రేటు తగ్గింది: రఘురాం రాజన్ రైతు రుణ మాఫీ ఫైలుపై కమల్‌నాథ్ తొలి సంతకం తగ్గిన బంగారం ధర పక్కింటి పిల్లిని 15వ అంతస్తు నుంచి విసిరేశాడు… చేతులు కలపనున్న కాంగ్రెస్-ఆప్! రాఫెల్‌పై జెపిసి ప్రసక్తే లేదు : జైట్లీ బాలికపై అత్యాచారం…హత్య చక్కెర పరిశ్రమలో భారీ పేలుడు
తాజా వార్తలు రాష్ట్ర వార్తలు ఆంధ్రప్రదేశ్ వార్తలు జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు ప్లే గ్రౌండ్ స్పెషల్ ఆర్టికల్స్ రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్‌నగర్ జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూల్ యాదాద్రి భువనగిరి మల్కాజ్‌గిరి (మేడ్చల్) జయశంకర్ భూపాలపల్లి వరంగల్ రూరల్ లైఫ్ స్టైల్ ఆఫ్ బీట్ వీడియోలు సినిమా వీడియోలు చిన్న సినిమాలు తిరుమలలో భక్తుల రద్దీ భారత్‌-అఫ్గాన్‌ మ్యాచ్‌ ‘టై’ ‘గుండమ్మ కథ’లా ‘దేవదాస్’ ‘నవాబ్’ నాకు చాలా స్పెషల్ : అరవిందస్వామి ముగిసిన ఓటర్ల జాబితా సవరణ దరఖాస్తుల గడువు ఆసిఫాబాద్‌టౌన్: మానవ జీవితం ఎంతో విలువైనది. పొయే టప్పుడు ఎవరైనా తీసుకెళ్ళేది మంచి, చెడులు ఎన్ని ఆస్తులు , అంతస్థులు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఆరు అడుగుల జాగ కూడా వెంబడి రాదని అందరికి తెలిసిన విషయం. ఇంత కాలం బతికి ఉండి చివరి క్షణంలో వారి దహనసంస్కరాలకు ఎన్ని ఇబ్బందులో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హిందు వులకు స్మశానవాటికలు లేక ప్రజలు వారి కుటుంబసభ్యులు, బంధువులు ఎన్నో మరి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. చివరి నిమిషంలో కుల, మతాలకు తేడా లేదు. జిల్లా కేంద్రంలో సుమారు 13 వేల కుటుంబాలు నివాసిస్తుండగా 30 వేల వరకు జనాభాను కల్గి ఉన్నారు. అధిక శాతం జనాభాను హిందువులు కల్గి ఉన్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం వైకుంఠ దామమ్ పేరుతో స్దలాలను గుర్తించి స్మశాన వాటిక నిర్మాణ పనులను చేపట్టేందుకు పథకాలను ప్రవేశపెట్టిన అది మాత్రం ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. గత కొన్ని రోజుల క్రితం స్దానిక ప్రజాప్రతినిధులు,రెవెన్యూ అధికారులు జిల్లా కేంద్రంలో నాలుగు చోట్ల స్దలాలను పరిశీలించిన ఒ కొల్కి రాలేదు. మెజార్టీ హిందువులకు జిల్లా కేంద్రంలో స్మశాన వాటిక కోసం స్దలం కేటాయించి అన్ని సౌకర్యాలను కల్పించాలని భారతీయ జనతాపార్టీ ఆందోళనలు,రాస్తారోకో కార్యక్రమాలను సైతం నిర్వహించారు. సబ్ కలెక్టర్,కలెక్టర్ అధికారులకు సైతం వినతిపత్రాలను అందించారు. అయినప్పటికి జిల్లా స్దాయి అధికారులు,ప్రజాప్రతి నిధులు పట్టింపు లేని తనంగా వ్యవహారించడం సర్వత్రా విమర్శాలు సైతం వస్తు న్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు,అధికారులు స్మశాన వాటిక కోసం స్దలం కేటాయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నేరస్థులు లేని రాజకీయాలు? Categories Select Category Default IPL 2018 అంతర్జాతీయ వార్తలు అభిప్రాయ సేకరణ అర్బన్ మ్యూజింగ్స్ ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్ వార్తలు ఆఫ్ బీట్ ఆఫ్ బీట్ వీడియోలు ఆసియా కప్ 2018 ఎడిటోరియల్ కరీంనగర్ కలం కామారెడ్డి కుంచెపోటు కుమ్రం భీం ఆసిఫాబాద్ కెరీర్ ఖమ్మం గాసిప్స్ చిన్న సినిమాలు ఛాంపియన్స్ ట్రోఫీ జగిత్యాల జనగామ జయశంకర్ భూపాలపల్లి జాతీయ వార్తలు జిల్లాలు జోగులాంబ గద్వాల్ టెక్ ట్రెండ్స్ తాజా వార్తలు నల్లగొండ నవ విజ్ఞానం నాగర్ కర్నూల్ నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి ప్లే గ్రౌండ్ ఫోటోలు బిజినెస్ భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల మన ఆరోగ్యం మల్కాజ్‌గిరి (మేడ్చల్) మహబూబాబాద్ మహబూబ్‌నగర్ మినీ సంగ్రామం మెదక్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల రాష్ట్ర వార్తలు లైఫ్ స్టైల్ వనపర్తి వరంగల్ వరంగల్ రూరల్ వార్తలు వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట సినిమా సినిమా వీడియోలు సూర్యాపేట స్పెషల్ ఆర్టికల్స్ హరివిల్లు హైదరాబాద్ Telugu: శీర్షము (Seershamu) Telugu: నాయకుడు (naayakuDu) Telugu: ప్రధానోపాధ్యాయుడు (pradhaanOpaadhyaayuDu), ప్రధానోపాధ్యాయురాలు (pradhaanOpaadhyaayuraalu)
భర్తల మార్పిడి 23 ~ Telugu Sex Stories _ Telugu Boothu Kathalu telugu sex stories హాఁ...ఆజా...’ అంటూ దానికి పర్మిషన్ ఇచ్చి...‘...ఎవరో తెలీదేంటి నీకు...అయితే ఒక కండిషన్.... మధు కంటే ముందు నేను నిన్ను ముట్టు కోవాలి ...ఎక్కడ పడితే అక్కడ...అఫ్ కోర్స్...నువ్వూ నన్ను అలాగే చేయడం కంపల్సరీ!...’ అంది... నాకు ఒళ్ళు ఝల్లుమంది...‘...ఛీ...పాడుపిల్లా! ఏమిటే ఆ తప్పుడు కోరిక...’ అన్నాను...‘...కిన్ సే షురూ కరూఁ దీదీ!..( ఎవరితో మొదలెట్టను దీదీ...).’ అంటూ మా వైపొస్తూన్న సోనాని చూస్తూ...‘...తృప్తిగా సంసారం చేసుకుంటూన్న మనలాంటి వాళ్ళు ...అలా... చేసుకుంటే బలే మజాగా ఉంటుందని ఎక్కడో చదివాను...’ అని నాతో అంటూ...సోనాకి నావైపు వేలు చూపించింది వకు... వెంటనే ...హాయిగా ఉండడంతో మత్తుగా కళ్ళు మూసుకున్నాను...‘...నిద్ర పోవడం కాదు పిల్లా...ఆపేసిన కధ పూర్తి చెయ్యాలి...’ అంటూ నన్ను కుదిపింది వకుళ ...నా తలవైపు కూర్చుంటూ...‘...మళ్ళీ గుర్తు చెయ్యవా! ప్లీజ్!...’ అంటూ అందుబాటులోఉన్న దాని తొడని గీకాను...‘...నీ జీజూ ని మంచం మీదికి రమ్మన్నావ్ ...’ అని గుర్తు చేసింది...‘...ఆప్కే జీజూజీ దిల్లీ ఆయేహైఁ సంధ్యా దీదీ...’ అంటూ మా సంభాషణలో జోక్యం చెసుకోబోయింది సోనా!...‘...ఆనే వాలేహైఁ...’ అని దానికి సమాధానం చెప్పి...ఇప్పట్నుంచీ ‘...బావ...’అంటూండు...అని నాకు సలహా ఇచ్చింది వకు...అలాగే అన్నట్లు తలూపి...‘ఒద్దు... ఇక్కడే ఉందాం....నీ మొగుడ్నీ, నీ అక్కనీ చూడాలిగా!...’ అంటూ నన్ను ఆపేశాడు...మళ్ళీ అటు చూడడం మొదలెట్టాం... ...ఇంతట్లో.మా ఆయన్ని...పక్కకి తోసేసి...‘...ఛీ...ఏంటీ మొరటుతనం...’ అంటూ కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తూ నిలబడిపోయిందే మాఅక్క...నాకు భయం వేసిందనుకో!...మా ఆయన మాత్రం చిరునవ్వుతో కెరటాల్లా ఎగసిపడుతున్న ఆవిడ గుబ్బల్ని నవిలేసేలా చూసి...‘...ఇంతకన్నా తక్కువ మోతాదైతే నీకు నాటదులేవే లంజా!...దా!...నాటకాలు చెయ్యకుండా పడుక్కో...’ అంటూ చటుక్కున ఆవిడ్ని చెయ్యుచ్చుకు మంచం మీదికి లాగి మీదెక్కేసి...మళ్ళీ పెదాల్నాక్రమించేసుకున్నాడే!...ఇక్కద బావేమనుకుంటాడో కాసేపు ‘...ఉఁ..ఉఁ.ఉఫ్...’ అంటూ పెనుగులాడినా ఓ రెండు క్షణాలతర్వాత మా ఆయన జుత్తులోకి వేళ్ళు జొనుపుతూ లొంగిపోయిందే ఆవిడ...మరో రెండు క్షణాల తర్వాత తేనెని జుర్రుకుని ...పువ్వుమీంచి లేచిన తుమ్మెదలా పైకి లేచాడే మా ఆయన... ‘...తీరిందా! నీకోరిక...జుర్రుకున్నావా నా తేనెలు...’ అందే అక్క వగలుపోతూ! బావ చెప్పింది నిజమే అనిపించిందే వకూ!.. అంటూ ఆగాను....‘...ఈ మగాళ్లకి చాటు మాటు అనుభవాలు చాలా ఉంటాయిలే!...మా ఆయన...మీ ఆయన్లేం తక్కువ తిన్లేదమ్మా ...ఊఁ ...కానీ ’ అంది వకుళ మెలికలు తిరిగిపోతూ...ఎందుకో! నా వీపు మీద మసాజ్ ఆగింది...కొద్దిగా తలని వెనక్కి వంచి చూశాను...సోనాకేమర్థమైందో! దాని కళ్లల్లో ఓ కొంటె మెరుపు...నాతో చూపు కలవగానే చిలిపిగా కన్ను గీటి...నా పిరుదుల్ని ఓ సారి పిసికి , వాటికి కొద్దిగా పైనున్న కండరాల్ని మసాజ్ చేయడం మొదలెట్టింది....ముగ్గురు మగాళ్ల కిదురొత్తులివ్వడంతో అలిసిన నా నడుం కి ఎంతో రిలీఫ్ గా అనిపించి...దానికి కళ్ళతోనే థాంక్స్ చెప్తూ కంటిన్యూ చేశాను... ...‘..ఎంత సాఫ్ట్ కార్నర్ సంధ్యా నీకు నీ అక్క మీద...మీ ఆడాళ్లని మరింత మూడ్ లో కి పట్రాడమే మా మగాళ్ళ ఉద్దేశ్యం...’ అని కొంటెగా నవ్వి...ఇంకా నా పూకులో ఉన్న తన బొటకనవేళ్ళతో నా జి- స్పాట్ ని మరో సారి నొక్కాడు వకూ నా బావ ...భళ్ళుమని కారిపోయిందే నాకు...కాళ్ళల్లో సత్తువ నశించడంతో ‘...ఉఫ్ బావా...’ అని పెద్దగా మూల్గి స్టూల్ మీదే జావకారిపోయాననుకో! ...‘ ఏయ్ సంధ్యా!...చూడు నా భార్య నీ మొగుడ్నేం చేస్తూందో!...’ అంటూ నా నడుం పట్టుకుని నన్ను పైకి లేవదీశాడే! దాంతో అతగాడి అంగం నా తప్పుడు ...అక్క నా మొగుడి జుత్తు పట్టుకుని...తన మొత్తకొత్తేసుకుంటూ నడుం పైకెత్తేసిందే! ‘...ఉఫ్ వదినా ఏంటా తొందర...’ అంటూ ఎత్తిన ఆవిడ పిరుదుల్ని అరచేతుల్లో ఇముడ్చుకుని...తన మొహానికొత్తేసుకుంటూ... సర్రు...సర్రు మని చప్పుడు చేస్తూ ఆవిడ పూరెమ్మల్ని జుర్రుకోడం మొదలెట్టాడే... ఆవిడ అరమోడ్పు కన్నుల్తో తలనీ పిర్రల్నీ అటూ ఇటూ తిప్పేస్తూ ఎంజాయ్ చేసిందే...ఇంతలో ఏమైందోగానీ ‘...అబ్బా ...’ అని మూల్గి నా మొగుడి తలని పక్కకి తోసేసి నిలబడిపోయిందే!... ఏమైందా అనుకుంటూ అక్క తొడల మధ్య చూశాను... ఆవిడ కామ కీల కూడా ఎర్రగా కందిపోయుంది ...దాని మీద కూడా పళ్ళగాట్లు.... .‘..ఏమనుకుంటుందో అక్క...’ అని భయపడుతూ ... ‘...ఛీ...ఇంత పాడైపోయాడేంటి వికాస్’ అని మనస్సులోనే తిట్టాను మా ఆయన్ని.... ‘...ఎక్కడ పడితే అక్కడ కొరికేయడమేనా...’ అంది అక్క తెచ్చి
పెట్టుకున్న కోపంతో...‘...కావాలంటే నువ్వూ ప్రతీకారం చేసుకో వదినా!...’ అంటూ విలాసం గా తన మోచేతులమీద ఆనుకుని...తన నడుం నీ పొత్తికడుపునీ ...ఇంతవరకూ నే చూడని విధంగా...తమాషాగా...నిగిడిన తన చెక్కపేడులాంటి తన మొడ్ద పైకీ కిందికీ కదిలేట్టు...దాన్ని గుడవమని ఆహ్వానిస్తున్నట్లు...కదిపాడే...నేను సిగ్గుతో చచ్చిపోయాననుకో చూడలేక...‘...దాన్ని బలే కదుపు తున్నాడు సంధ్యా మీ ఆయన...ఇక నీ అక్క గ్యారంటీగా దాన్ని గుడుస్తూంది...’ అన్నాడే బావ...‘...చస్తే ఆపని చెయ్యదు...’ అన్నాను నేను కోపంగా... ‘...బెట్టా...’ అన్నాడు బావ..‘.ఆ...బెట్టే...ఏంటీ షరతు...’ అన్నాను విసురుగా...‘...మీ అక్క నీ మొగుడి మొడ్డగుడుస్తే నిన్నిక్కడే నిలబెట్టి దెంగుతాను...మనం మంచం మీదికెళ్ళింతర్వాత నువ్వు కూడా అలాగే నా మొడ్డగుడవాలి...తను అలా చేయలేదనుకో! అప్పుడు నిన్ను మంచం మీదికి తీసుకుపోయి ...నీ ఇష్టమైన పధ్ధతిలో దెంగుతాను...’ అన్నాడే బావ... అని ఆగాను... ‘...ఒప్పుకున్నావా...’ అంది వకుళ బొంగురుగొంతుతో!...‘...అహఁ...’ అన్నాను...‘...మరేం షరతు పెట్టావేంటి!...’ అంది వకు ఇంకా అదేస్వరంతో...‘..నా అక్క ...నా మొగుడి మొడ్డగుడిస్తే నన్ను నీ ఇష్టమొచ్చిన చోట... నీ ఇష్టమొచ్చినట్లు దెంగు...నా చేత నీ ఇష్టమైన పని చేయించుకో...లేకపోతే నన్నిక ముట్టుకోకు...’ అన్నానే! ‘...పెద్ద రిస్క్ తీసు కున్నావ్...ఓడిపోయుంటావ్...’ అంది వకుళ...అదే జరిగిందమ్మా...దానితోనే ఈ నడుం నొప్పి...’ అని ఆపేశాను...‘...ఆగిపోయావేం...కానీ!...’...అందది... ...ఎంత సేపూ నన్నే వాగిస్తావా!...నీ రంకు భాగోతాలన్నీ దాచుకుంటావా!... ఇంకా బోల్డెన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశావు నువ్వు...ఓ గంటన్నరలో ఇంటికెళ్ళాలి...మరో సారి చూద్దాం...’ అంటూ దాటేయబోయాను... వకుళ ససేమిరా ఒప్పుకోలేదు ‘...ఆవిడ నా సిక్స్ ప్యాక్ తడిమొడ్డని ఎలా గుడిచిందో...తర్వాత ఎలా దెంగించుకుందో!...నిన్ను నీ బావ నిలబెట్టి ఎలా దెంగాడో!...నువ్వతగాడి జారుడు మొడ్దని ఎలా గుడిచావో వర్ణించకుండానే!...నేనూరుకోను...’... అంది వకుళ... మా యొక్క పాపులర్ తెలుగు వెబ్సైట్లు
సెంట్రల్ బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్స్ _ Education News Portal సెంట్రల్ బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్స్ నేషనల్ కమర్షియల్డ్ బ్యాంకైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ)లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ (మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రూప్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివరాలు:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1911లో స్థాపించారు. -పోస్టు పేరు: సెక్యూరిటీ ఆఫీసర్స్ -అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, పారామిలిటరీ ఫోర్సెస్‌లో ఐదేండ్లపాటు పనిచేసి ఉండాలి. -వయసు: 2017 అక్టోబర్ 31 నాటికి 45 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. -అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీలకు రూ. 550/-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 50/- చెల్లించాలి. -ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ + పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. -ఆన్‌లైన్ టెస్ట్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.ఈ పరీక్షలో స్పెషల్/కేటగిరీ నాలెడ్జ్(సెక్యూరిటీ), కంప్యూటర్ నాలెడ్జ్, బ్యాంకింగ్, ఆర్థిక అంశాలు, జనరల్ అవేర్‌నెస్ అంశాలపై ప్రశ్నలను ఇస్తారు. -దరఖాస్తు : ఆన్‌లైన్ -కాల్‌లెటర్స్ డౌన్ లోడింగ్ : 2018, జనవరి 16 కజ్జికాయలు _ Kajjikayalu Recipe in Telugu _ Khanakhazana ఉప్పు-చిటికెడు, కొబ్బరికాయలు-2, ఆయిల్‌-తగినంత మ్యాంగో ఐస్‌క్రీమ్ రుచికరమైన చికెన్‌ బిర్యానీ గోంగూర చికెన్ బిర్యానీ బక్రీద్ మటన్ బిర్యానీ జోడించు (jodinchu) త్వరగా జోడించు (tvaragaa jodinchu)
థాయిలాండ్ లో HGH థెరపీ - బ్యాంకాక్ లో యాంటీ ఏజింగ్ గ్రోత్ హార్మోన్ కు దాటివెయ్యండి అన్వేషణ మూసివేయి ఉచిత డెలివరీ అంతర్జాతీయ షిప్పింగ్ ఆర్డర్ పూర్తయింది నగదు చెల్లింపు క్రెడిట్ కార్డులు అంతర్జాతీయ బ్యాంకు బదిలీ Bitcoins (10% డిస్కౌంట్) వెస్ట్రన్ యూనియన్ వాయిదా (నెలవారీ) చెల్లింపు పాస్వర్డ్ మర్చిపోయారా? సభ్యత్వ కార్డు ముందు మరియు తరువాత ఎలా జెనోట్రోపిన్ పెన్ సెట్? ఎలా HGH ఇంజెక్షన్? ఎందుకు జన్యురాశిని మంచిది? HGH కోసం ఏ సూదులు ఉపయోగించాలి? ఈ HGH ఏమిటి? యాంటీ ఏజింగ్ థెరపీ HGH తో బరువు కోల్పోతారు HGH గురించి ఉపయోగకరమైన వీడియోలు మోసం బాధితుడిని నివారించడం ఎలా? సంయుక్త రాష్ట్రాలు దక్షిణ ఆఫ్రికా యునైటెడ్ కింగ్డమ్ చెల్లింపులు & ప్రోమో మమ్మల్ని సంప్రదించండి ఉచిత డెలివరీ విస్తరించేందుకు నా ఖాతాను విస్తరించేందుకు ఎఫ్ ఎ క్యూ విస్తరించేందుకు దేశాలు విస్తరించేందుకు లాగ్-ఇన్ కార్ట్ కార్ట్ అకాల వృద్ధాప్యం వ్యతిరేకంగా మానవ పెరుగుదల హార్మోన్. థాయిలాండ్లో క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫలితాలు. లో, జాతీయ ఇన్స్టిట్యూట్ లో థాయిలాండ్ వృద్ధాప్యం మీద మానవ పెరుగుదల హార్మోన్ ఉపయోగించడంతో ప్రతిక్షేపణ చికిత్స ప్రభావానికి సంబంధించిన తన అనేక ముఖ్యమైన అధ్యయనాల్లో ఒకటి ప్రచురించింది (HGH) ఈ అధ్యయనం యొక్క ఉద్దేశ్యం లక్ష్యం మరియు కేవలం హార్మోన్ చికిత్స HGH యొక్క సమర్ధతను నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నది కాదు, కానీ వ్యతిరేక వృద్ధాప్యంలో HGH యొక్క సంభావ్య వినియోగానికి సంబంధించి వైద్య పరిజ్ఞానాన్ని పెంచే సమతుల్య అధ్యయనాన్ని నిర్వహించడం. స్టడీ పాల్గొనేవారు రెండు గ్రూపులుగా విభజించారు. ప్రయోగాత్మక బృందం HGH యొక్క సూది మందులు అందుకుంది, నియంత్రణ సమూహం ఒక ప్లేసిబో యొక్క సూది మందులు పొందింది. స్వభావం ద్వారా అధ్యయనం డబుల్ బ్లైండ్, అంటే వైద్యులు లేదా రోగులు HGH యొక్క సూది మందులు పొందినవారికి తెలియదు, కానీ ఒక ప్లేసిబో ఇంజెక్ట్. థాయ్లాండ్ వ్యాప్తంగా ఉన్న క్లినిక్లను కలిగి ఉన్న ఒక జాతీయ సంఘటన కూడా ఈ అధ్యయనం. ట్రయల్స్లో, రోగులకు మరియు మానవ పెరుగుదల హార్మోన్ యొక్క లోపం యొక్క కొన్ని లక్షణాలతో పాల్గొన్నారు. అధ్యయనం యొక్క ఒక సమూహం పరిమాణం గణనీయమైన స్థాయిలో ఉంది మరియు ప్రాముఖ్యత యొక్క తక్కువ ప్రమాణాలను గుర్తించే సామర్ధ్యంతో అధిక స్థాయి విశ్వసనీయతను అందిస్తుంది. ఇంజెక్షన్ HGH ఇతర రకాల చికిత్సలతో కలిపి ఉంటుంది ఈ అధ్యయనం ప్రధానంగా మానవ పెరుగుదల హార్మోన్ ఉపయోగించి భర్తీ చికిత్సకు అంకితమైనప్పటికీ, అవసరమైతే, రోగులు కూడా టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ను స్వీకరించారు. ఈ అధ్యయనం యొక్క లక్ష్యం మానవ పెరుగుదల హార్మోన్ మరియు టెస్టోస్టెరోన్, ప్రొజెస్టెరోన్ మరియు ఈస్ట్రోజెన్ వంటి ఇతర హార్మోన్ల లాంటి ప్రయోజనాలను ప్రదర్శించడానికి మాత్రమే కాదు. ఇది కూడా HGH సూది మందులు యొక్క చికిత్సా సామర్థ్యాన్ని ప్రోత్సహించడం. డాక్టర్ థియరీ హెర్టోగె, క్లినికల్ అధ్యయనంలో ప్రచురించారు, దీనిలో HGH హార్మోన్ యొక్క పునఃస్థాపన చికిత్స మానవుని పెరుగుదల హార్మోన్ యొక్క లోపంతో బాధపడుతున్న రోగులకు ఇవ్వబడింది. ఈ రోగులకు చాలా వైవిధ్యమైన వయస్సు ఉంది. చిన్న వయస్సు గల రోగి 27 సంవత్సరాల వయస్సు మరియు పురాతన రోగిని కలిగి ఉన్నాడు. అధ్యయనం ప్రారంభంలో, డాక్టర్ హెర్టోఘే మరియు అతని సహచరులు అన్ని రోగుల పరిస్థితిని గమనించారు. వారు వారి రోగుల ఆరోగ్య స్థితిని నమోదు చేసిన తరువాత, వారు రెండు నెలల్లో భర్తీ ఇంజెక్షన్ హార్మోన్ HGH ను చేశారు. డాక్టర్ హెర్టోఘే తన రోగులతో కనుగొన్నారు మరియు వారు మానవ పెరుగుదల హార్మోన్ యొక్క సూది మందులు నుండి వారు అందుకున్న లాభాలు వివరిస్తూ ఒక ప్రశ్నాపత్రం ఉపయోగించి చికిత్స ప్రభావాలు గురించి సమాధానం వారు ఒక సర్వే పూరించడానికి కోరారు. ప్రశ్నావళి యొక్క అన్ని ప్రశ్నల జాబితా మరియు వారి పరిస్థితి మెరుగుపడిందని సూచిస్తున్న రోగుల శాతం జాబితా క్రింద ఇవ్వబడింది. HGH లోపం మరియు వృద్ధాప్యం యొక్క శారీరక సంకేతాలు ముఖం మీద ముడుతలతో తగ్గించబడిన సంఖ్య - 75,5% ముడుతలు వృద్ధాప్యం యొక్క అత్యంత కనిపించే సంకేతులలో ఒకటి. చర్మం దాని స్థితిస్థాపకత మరియు సంపూర్ణత కోల్పోవటానికి ప్రారంభమవుతుంది మరియు ఇది కాంతి రేఖలు మరియు లోతైన ముడుతలతో ఏర్పడుతుంది. మానవ పెరుగుదల హార్మోన్ యొక్క సూది మందులు నుండి లబ్ది పొందిన రోగులలో మెజారిటీ, HGH చక్కటి మార్గాలను మెత్తగా లేదా ముడతలు అదృశ్యమవడానికి దారితీసింది అని సూచించింది. మానవ పెరుగుదల హార్మోన్తో చేసిన ఇంజెక్షన్లు చర్మ కణాల తేమను మరియు ముఖ కండరాల బలాన్ని మెరుగుపరుస్తాయి, వీటిలో రెండూ ముడుతలతో అదృశ్యమవుతాయి. మెడ మరియు ముఖంపై కఠిన చర్మం - 9%
పురుషులు మరియు మహిళలు వయస్సు ఉన్నప్పుడు, కండరాలు చర్మం కింద బలహీనం, కండరాల చర్మం ఒక పట్టుకోల్పోవడంతో దీనివల్ల. డాక్టర్ హెర్టోగె రోగులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మానవ పెరుగుదల హార్మోన్ తో భర్తీ చికిత్స ఫలితంగా మెడ మరియు ముఖంపై చర్మం తగ్గిపోవడాన్ని తగ్గించారు. HGH యొక్క ఇంజెక్షన్లు శరీరం యొక్క కండరాల స్థాయిని పెంచగలిగాయి, ఇది అతని ప్రయోజనం పొందింది. మరింత ఘన కండరాలు 60.7% హెచ్.హెచ్.జె సూది మందులు రెండు నెలల లోపల, డాక్టర్ హెర్టోఘ్ యొక్క అధ్యయనంలో పది మంది రోగులలో ఆరు మందికి పైగా కండరాల టోన్ మార్చబడింది. మానవ పెరుగుదల హార్మోన్ కండరాల మరియు వారి బలం యొక్క సౌందర్య రూపాన్ని మార్చడం ద్వారా కండరాల స్థాయి, మరియు కండరాల పరిమాణం పెరుగుతుంది. రోగులు మానవ పెరుగుదల హార్మోన్ యొక్క ఆరోగ్యకరమైన స్థాయిలు కలిగి ఉంటే, కండరాలు ముఖ్యంగా కొన్ని ఉపయోగకరమైన వ్యాయామాలు మరియు ఆహారం కలిపి కండరాల ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేసే ఇన్సులిన్ వంటి పెరుగుదల కారకం 1, రూపంలో మరింత శక్తి మరియు ఇంధన పొందుటకు. శరీర కొవ్వు తక్కువ స్థాయి - 48% ఫలితంగా ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగుల్లో దాదాపు సగం మంది ఉన్నారు HGH సూది మందులు బాడీ మాస్ ఇండెక్స్ను మార్చింది. మానవ పెరుగుదల హార్మోన్ జీవక్రియలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, ఇది శరీరంలో కండరాలు మరియు జంతువుల కొవ్వు నిక్షేపాలను ఎలా ప్రభావితం చేస్తుందో, ముఖ్యంగా మధ్య భాగం చుట్టూ ప్రభావితం చేస్తుంది. కాలేయం HGH ను IGF-XX లోకి మారుస్తుంది, మరియు అనారోగ్యకరమైన కొవ్వు కణజాలాన్ని విచ్ఛిన్నం చేసి అదనపు శక్తిగా మార్చగల సామర్థ్యం ఉంది! ఒక మందమైన, బలమైన తోలు 34.5% కు ప్రతివానిలో మూడవ వంతు మంది చర్మపు టోన్లో గణనీయమైన మార్పును గమనించారు. ఈ రోగులు చర్మం యొక్క నిర్మాణంలో మార్పును ఎదుర్కొన్నారు. దీని ఫలితంగా కండరాలు మరియు పెరిగిన సెల్ హైడ్రేషన్ ఉద్రిక్తత మరియు స్కిల్లింగ్ చర్మం అదృశ్యం కావడమే కాక, ఈ శారీరక మార్పులు కూడా చర్మం యొక్క వశ్యత మరియు వాల్యూమ్ను పెంచుతాయి. శరీరంలో ఏదైనా ఇతర కణాలు వంటి స్కిన్ కణాలు సరైన సరైన హైడ్రేషన్ ఫంక్షన్ అవసరం. స్కిన్ కణాలు భిన్నంగా ఉంటాయి. వ్యత్యాసం ఏమిటంటే, చర్మం ఎండలో, ఉష్ణోగ్రత మరియు గాలి వంటి బాహ్య పీడనానికి నిరంతరం బహిర్గతమవుతుంది. మానవ పెరుగుదల హార్మోన్ అంశాల నుండి చర్మంను కాపాడుతుంది మరియు నిర్జలీకరణాన్ని నివారించవచ్చు, ఇది చర్మం మన్నికైన, బలంగా ఉండటానికి మరియు హాని నుండి అడ్డుకోవటానికి సహాయపడుతుంది. పెరిగిన జుట్టు వాల్యూమ్ - 28,1% మానవ అధ్యయన హార్మోన్ యొక్క బహిర్గత ఫలితంగా ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో పావువంతు కంటే ఎక్కువ మంది వారి జుట్టులో మార్పులను ఎదుర్కొన్నారు. ఈ సానుకూల ఫలితం తృతీయ పక్షంగా ఉన్నప్పటికీ, HGH చికిత్స తీసుకున్నవారిలో ఒక ముఖ్యమైన భాగం, చికిత్స ఫలితంగా ఆరోగ్యకరమైన జుట్టును పరిగణలోకి తీసుకుంటుంది. చర్మ కణాలు తగిన రీహైడ్రేట్ మరియు చైతన్యం కలిగించేటప్పుడు, ఇది వెంట్రుకల ఫోలిక్ల ఆరోగ్యాన్ని పెంచుతుంది. చర్మపు కణాలు చర్మపు కణాల యొక్క క్రియారహితమైన రకం, కనుక జుట్టు ఆరోగ్యానికి చర్మ ఆరోగ్యం ప్రత్యక్ష పాత్రను పోషిస్తుంది. హార్మోన్ థెరపీ, మానవ పెరుగుదల యొక్క కాగ్నిటివ్ అండ్ ఎమోషనల్ జర్మన్సొలిజలైజేషన్ ఉపయోగం భావోద్వేగ సంతులనం లో జనరల్ పెరుగుదల - 20% దాదాపు మూడొంతుల మంది రోగులు సాధారణ భావోద్వేగ స్థితిలో మెరుగుపడతారు. చాలా కాలం పాటు మానవ పెరుగుదల హార్మోన్ యొక్క లోపం మానసిక ఆరోగ్యం తగ్గిపోవటానికి దారితీసింది మరియు ఈ అధ్యయనం యొక్క ఫలితాలు మానవ పెరుగుదల హార్మోన్ యొక్క లోపం మానసిక ఆరోగ్యాన్ని మరిగించవచ్చని అదనపు ఆధారాన్ని అందిస్తాయి. చాలామంది రోగులకు, HGH రోజువారీ జీవితంలో మరింత సహేతుకతను మరియు ఆనందించేలా చేయగలదు. ఇది శరీరంలో సంభవించే భౌతిక మార్పుల నుండి ఉత్పన్నమయ్యే స్వీయ-అవగాహనలో మార్పులకు పాక్షికంగా కారణం, కానీ HGH కూడా మెదడు కెమిస్ట్రీను అనుకూలపరచగల సామర్థ్యం కలిగి ఉంది! పెరిగిన శక్తి స్థాయిలు - 86.8% అధ్యయనంలో పాల్గొన్న రోగులలో. థియేరీ, సుమారుగా ప్రతి 9 రోగులలో సుమారు XXX శక్తి పెరిగింది. రుగ్మతలతో బాధపడుతున్న చాలామంది రోగులు, HGH లోపం అలసటగా వ్యక్తమవుతుంది. HGH శరీరం ఉద్దీపన చేయగలదు, మీరు హెచ్చరికతో ఉండటానికి మరియు ఒక రోజు తీసుకోవాలని మరింత సుముఖంగా ఉండటానికి సహాయపడుతుంది. మానవ పెరుగుదల హార్మోన్ అనేక కారణాల వలన దీనిని సామర్ధ్యం కలిగి ఉంటుంది. కారణాలలో ఒకటి ఇది నిద్ర ఫలితంగా పునర్ యవ్వనంలో అంతిమ అనుభవించడానికి శరీర సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇంకొక కారణం ఏమిటంటే, జంతువుల కొవ్వు కుళ్ళిన IGF-10 ఫలితంగా, ఒక రసాయన స్థాయిలో శరీర అధిక స్థాయి శక్తిని అందిస్తుంది. పెరిగిన శారీరక శక్తి - 20% సాధారణ శక్తి స్థాయిలు పెంచడానికి అదనంగా, మానవ పెరుగుదల హార్మోన్ ఈ హార్మోన్ యొక్క లోపం నుండి బాధపడుతున్న వారికి పని భౌతిక సామర్థ్యం పెంచడానికి చేయవచ్చు.
క్లినికల్ ట్రయల్స్లో ప్రతివాసులలో సుమారు 100% మంది ఉన్నారు. HGH సూది మందులు ఫలితంగా వ్యాయామాలు మరియు శారీరక పనిని సామర్ధ్యాన్ని పెంచుతుందని థియరీ నివేదించింది. మానవ పెరుగుదల హార్మోన్ కండరాలను శక్తిని పెంచే జీవప్రక్రియ యొక్క పెరిగిన స్థాయిలు వెల్లడిస్తుంది. శక్తి యొక్క ఈ పెరుగుదల ఈ పని యొక్క ఉపయోగం పెరుగుదలకి అదనంగా శారీరక శ్రమ పెరుగుతున్న స్థాయిలను తట్టుకోగల శక్తి యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, హార్మోన్ పునఃస్థాపన చికిత్స HGH వ్యాయామం మరియు గాయం తర్వాత తిరిగి శరీరం వద్ద ఉన్న రేటు పెరుగుతుంది. పునరుజ్జీవనం నిద్రావస్థలో పెరుగుతున్న సూచించే అర్థం మీరు అలసట ఫీలింగ్ లేకుండా కష్టం మరియు మరింత తరచుగా వ్యాయామం చేయవచ్చు. మీరు తక్కువ వ్యతిరేక ప్రభావాలతో చివరికి మంచం వేయలేరు - 82,5% మానవ పెరుగుదల హార్మోన్ తో ప్రత్యామ్నాయం చికిత్స తన నిద్రావణాన్ని పొందడానికి శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. HGH ప్రధానంగా రాత్రిపూట స్రవిస్తుంది మరియు ఇది శరీరం అలసట మరియు దుస్తులు నుండి కోలుకున్నప్పుడు ఇది సంభవిస్తుంది, రోజులో సేకరించిన కన్నీరు. HGH యొక్క లోపం ఉన్న రోగులకు, శరీర ఆరోగ్యకరమైన నిద్ర యొక్క పూర్తి ప్రయోజనాలు అనుభవించటం లేదు మరియు చివరికి అది బాధపడుతున్నారు. చాలా ఉపయోగకరంగా ఎనిమిది గంటలు రాత్రికి నిద్రావస్థలో ఉండాలి, ఆరోగ్యవంతమైన HGH స్థాయిలు ఉన్న రోగులకు అవసరమైతే, తక్కువ నిద్రతో మరింత సమర్థవంతంగా పనిచేయగలవు. అంతేకాకుండా, మితమైన నిద్ర రుగ్మతలు, HGH తో బాధపడే రోగులు ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది, శరీరం యొక్క సహజ సిర్కాడియన్ లయను పునరుద్ధరిస్తారు. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచింది - 83,7% ఒత్తిడి ఆధునిక ప్రపంచంలో అత్యంత తీవ్రమైన అనుభవాల్లో ఒకటి. ఆందోళన మరియు ఒత్తిడి హృదయ జబ్బు, నిద్రలేమి మరియు స్ట్రోక్ వంటి శారీరక అనారోగ్యం యొక్క ప్రమాదాన్ని పెంచుకుంటూ సంతోషాన్ని నుండి స్వీయ-పరిపూర్ణతకు ప్రతిదాన్ని నిరోధిస్తుంది. HGH యొక్క రెండు నెలల చికిత్సలో ఈ అధ్యయనం లో 4 కంటే ఎక్కువ మంది రోగుల కంటే ఎక్కువ ఒత్తిడి తగ్గింది. HGH లోపం కలిగిన రోగులు కర్టిసోల్ స్థాయిలను పెంచడానికి మరియు శక్తి స్థాయిలను తగ్గించడానికి మొగ్గుచూపారు, ఇవి ఒత్తిడికి మరింత అవకాశం కలిగిస్తాయి. మేము చదవడానికి కూడా సిఫార్సు చేస్తున్నాము: HGH థాయిలాండ్ - బ్యాంకాక్ లో పెరుగుదల హార్మోన్ గురించి మరింత తెలుసుకోండి థాయ్లాండ్లో HGH బరువు కోల్పోతుంది _ బ్యాంకాక్ లో కోల్పోయిన కొవ్వు కోసం మానవ పెరుగుదల హార్మోన్ ఉపయోగించండి ఇప్పుడే షాపింగ్ ప్రారంభించండి! అన్ని ఉత్పత్తులు థాయిలాండ్ నుండి అంతర్జాతీయ రవాణా టర్కీ నుండి అంతర్జాతీయ షిప్పింగ్ కొనుగోలు ధర సైట్ మ్యాప్ మాకు బుక్ మార్క్ లను జతచేయుటకు ప్రెస్ (Ctrl + D) కాంటాక్ట్స్: థాయిలాండ్ లో మా ఫేస్బుక్కు సబ్స్క్రయిబ్ HGH థాయిలాండ్ - థాయిలాండ్ లో పెరుగుదల హార్మోన్ కొనుగోలు మా ఫేస్బుక్ HGH సింగపూర్కు సబ్స్క్రయిబ్ చేయండి HGH సింగపూర్ - సింగపూర్లో గ్రోత్ హార్మోన్ను కొనుగోలు చేయండి © కాపీరైట్ చట్టం ద్వారా రిజర్వు చేయబడిన అన్ని హక్కులు HGHThailand.com _ గోప్యతా విధానం (Privacy Policy) _ సేవా నిబంధనలు _ రీఫండ్ _ మేము హామీ ఇస్తున్నాము _ నగర చూడండి మద్దతు: FitHamster _ భాగస్వాములు: HGH థాయ్ _ E- కామర్స్ నమోదు సంఖ్య: 0167552340007
మరింత 536,559 కంపెనీలు మాతో ఉన్నారు — TextMap, Spain ప్రసిద్ధ నగరాలు, Spain Textmap - సౌలభ్యం మరియు వేగం మిళితం చేసే ఒక ఏకైక నగరం గైడ్. మేము మా సందర్శకులు సులభంగా వారు అవసరమైన సమాచారాన్ని కనుగొనడానికి వీలుగా, పని డైరెక్టరీ మెరుగుపరచడానికి మా ఉత్తమ చేయండి. కంపెనీ పేరులోని మొదటి మూడు అక్షరాలు ఎంటర్ మరియు శీఘ్ర శోధన బాక్స్ నుండే నేరుగా కాల్ చేయడానికి. Textmap ప్రాజెక్ట్ అన్ని భాషలు అందుబాటులో లోకి అనువదించి ఒక మొబైల్ వెర్షన్ ఉంది. ప్రస్తుతం ఉపయోగంలో ఉంది ఆ భాష: తెలుగు. మరింత 536,559 కంపెనీలు మాతో ఉన్నారు! Textmap సహాయం భాష ఎంచుకోండి © 2018 "TEXTMAP". అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది, సర్వస్వామ్య రక్షితం. లోపాన్ని నివేదించండి భాష ఎంచుకోండి వేడి స్లట్స్ మరియు కొంటె fuckers - ఉచిత శృంగార videosSex వీడియోలు ఆన్లైన్ టోగుల్ పేజీకి సంబంధించిన లింకులు సెక్స్ వీడియోలు ఆన్లైన్ థాయ్ Wife - డాగీ స్టైల్ డోరా వెంటర్ . వర్షం లో సెక్స్ బిగ్ Titted రష్యన్ గర్ల్ యాస్ ... DTTAT లో ఇబ్బంది పెట్టాడు C.B బస్టీ Fucked విధానం నాకు లోపల నా గాడిద కమ్ ఫక్ కొన్ని నైస్ DP&#039;లు సిరీస్ పార్ట్ 27 రెడ్ హెడ్ కంట్ న హెయిర్ తో జెస్సి మరియు అప్ కాక్ వెళ్ళిపో &amp; నా స్నేహితులు భార్య సహితమైన Anissa తో అంగ 3some &amp; ఫ్రాన్సెస్కా స్నో వైట్ మరియు సెవెన్ మరుగుజ్జులు జర్మన్ అమ్మాయిలు మరియు బట్ ప్లగ్స్ రెండు బస్టీ బేబ్స్ ఒక స్టుడ్స్ కాక్ రైడ్ వేడి ఔత్సాహిక అంగ ఇక్కడ యాస్ కొన్ని కమ్ కోసం వేచి ఉంది ఇది ఫకింగ్ స్కైప్ డామన్! అనువాదం మార్చు వేడి స్లట్స్ మరియు కొంటె fuckers - ఉచిత శృంగార వీడియోలు ఫీడ్ కి తిరిగి వెళ్ళు మార్పులను సేవ్ చెయ్యండి సేవ్ చెయ్యండి వీడియో ట్యుటోరియల్లు వీక్షించండి ఆప్ ని డౌన్లోడ్ చెయ్యండి సేవ్ చేసి ఆఫ్లైన్లో వీక్షించండి వంటని రేట్ చెయ్యడానికి 0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి! 189 ఇష్టపడ్డారు ఇది షేర్ చేయండి రాత్రి విందు 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1/2 చెంచా మిరియాల పొడి 1/4 కప్పు కార్న్ పిండి 1/4 కప్పు మైదా పిండి గ్రేవీ కోసం: 1/4 కప్పు తరిగిన ఉల్లిపాయలు 1 చెంచా తరిగిన వెల్లుల్లి 2 చెంచాల ఉల్లికాడలు, తరిగిన తెలుపు మరియు పచ్చవి 1 చెంచా సోయా సాస్ 1 చెంచా వెనిగర్ 2 చెంచాల టమాటో కెచప్ 1 చెంచా పచ్చి/పండు మిరప సాస్ ఉండలు చేయటానికి నూనే తప్ప పైన చెపిన కావలసిన పదార్థాలు అని వేసి కలపాలి. చేతులతో బాగా కలిపి ఉండలుగా చేయగాలుగుతునారో లేదో చూడండి, ఒకవేళ మిశ్రమం తడిగా ఉంటే , ఒక చెంచా కార్న్ పిండి మరియు మైదా పిండిని కలపాలి. బాగా కలిపి ఉండాలు చేయటానికి ప్రయత్నించండి, విరగకుండా చక్కగా ఉండలు కటాలి అపుడే సరిగా కలిపినట్టు. ఇప్పుడు ఉండాలన్ని చుట్టి ఉంచండి. ఈ లోగా వేయించుకోవడానికి మూకుడులో నూనే వేసి వేడి చెయ్యండి. అన్ని చుట్టాక, పక్కన పెట్టండి. గ్రేవీ భాగం: ఒక పాన్ లో నూనే వేసి వేడి చేసాక, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి వేసి 2 నిముషాలు వేయించాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు మరియు కాప్సికం వెయ్యాలి, మరొక నిమిషం పాటు వేయించాలి. తరువాత సాస్ లు, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి కలిపి బాగా కలపాలి. తరువాత నీళ్ళలో వేసిన కలిపినా కార్న్ మిశ్రమాన్ని కలపాలి. బాగా కలిపినా వెంటనే ఉండలను ఇందులో వెయ్యాలి. బాగా కలపాలి, తక్కువ మంట పై ఉంది మూత పెట్టాలి. కొన్ని నిమిషాల తరువాత, మూత తీసి బాగా కలపాలి, స్టవ్ ఆఫ్ చెయ్యాలి మరియు ఉల్లికాడలతో అలంకరించాలి. ఇప్పుడు ఈఇ ఎంతో రుచికరమైన చైనీస్ వంటకం tinతినటానికి సిద్ధంగా ఉంది. వీటిని ఫ్రైడ్ రైస్ లేదా నూడుల్స్ లేదా కేవలం జీర రైస్ తో తినవచ్చు, లేదా కేవలం కెచప్ వేసుకొని కూడా తినచు. దాకరు చేయండి ఇంట్లొఈ వంటని తయారు చెయ్యండి మరియు ఫోటోను అప్లోడ్ చెయ్యండి అన్ని ప్రశంసలు చూడండి ఇలాంటి వంటకాలు 104ఇష్టపడ్డారు Nahal డేవిడ్ సమీపంలో ఒక ట్రైల్ న crowding Ibexes. ఎయిన్ Gedi, మధ్య ప్రాచ్యం, 2000 నవంబర్ 30 మనం రోజు టీవీ లో చూస్తున్న ఈ బుల్లి తెర విల్లన్.. టాలీవుడ్ లోనే ఒక పెద్ద స్టార్ హీరోకి &apos;తమ్ముడు&apos;... ప్రకాష్ రాజ్ మొదటి భార్య పరిస్థితి దారుణం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో తెలిసి షాకైనా సినీ పరిశ్రమ...
జనరల్ న్యూస్ బిజినెస్ న్యూస్ ట్రావెల్ అండ్ టూరిజం కంప్యూటర్ టిప్స్ తిరుమల సమాచారం బిగ్ బాస్ - 2 -ఎపిసోడ్స్ click here స్వరం ఏదైనా... గళం విప్పగలిగె వెదిక. – click here నాణ్యమైన విద్య, ఉద్యోగం కోసం సింగపూర్! నాణ్యమైన విద్య, సౌకర్యవంతమైన జీవనానికి చిరునామా సింగపూర్. దక్షిణాసియాలో విద్యకు ముఖ్య కేంద్రం. కంప్యూటర్ సైన్స్, లా, యానిమేషన్, గేమింగ్ డెవలప్ మెంట్, డిజైన్, మ్యూజిక్, పీజీ, మేనేజ్ మెంట్ కోర్సులకు ఇక్కడ మంచి ఆదరణ ఉంది. ఏటా భారత్ నుంచి సుమారు 4 వేల మంది విద్యార్థులు సింగపూర్ వెళుతున్నారు. అమెరికా, యూకే లాంటి దేశాలతో పోలిస్తే ట్యూషన్ ఫీజులు తక్కువ. అంతేకాదు, భారత్ నుంచి పది వేల రూపాయలతో కూడా సింగపూర్ వెళ్లగల సౌలభ్యం. విద్యార్థులకు సురక్షిత దేశం. విద్య తర్వాత చక్కని ఉద్యోగ అవకాశాలతో సింగపూర్ ఆకర్షణీయ దేశంగా మారింది. ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలు... సింగపూర్ లో 34 యూనివర్సిటీల వరకు ఉన్నాయి. అందులో ఆరు జాతీయ స్థాయి యూనివర్సిటీలు కాగా, వీటిలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ)లను టాప్ 2గా చెబుతారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రపంచంలో 12వ ర్యాంకులో ఉంది. ఆసియా వరకు చూస్తే ఇదే నంబర్ 1. సివిల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల పరంగా ఈ యూనివర్సిటీ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. నేచురల్ సైన్స్ కోర్సుల్లో దీని స్థానం 10. సింగపూర్ లో ఏదేనీ విద్యా సంస్థలో ఫుల్ టైమ్ కోర్స్ లో అడ్మిషన్ లభించిన విద్యార్థులు స్టూడెంట్ పాస్ కోసం ఇమిగ్రేషన్ అండ్ చెక్ పాయింట్స్ అథారిటీ (ఐసీఏ) వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్, పాలిటెక్నిక్ యూనివర్సిటీలు.. ఇలా విద్యా సంస్థల కేటగిరీల ఆధారంగా స్టూడెంట్ పాస్ నిబంధనల్లో మార్పులు ఉంటాయి. ఇందుకోసం సింగపూర్ ఎంబసీని సంప్రదించవచ్చు. వీసా ప్రాసెసింగ్ ఫీజు కూడా విద్యా సంస్థలకు అనుగుణంగా వేర్వేరుగా ఉంటుంది. డిగ్రీ తదితర ఫుల్ టైమ్ కోర్సుల్లో ఉన్న వారు చదువుతూనే వారానికి 16 గంటలపాటు ఉద్యోగం చేసుకోవచ్చు. సెలవుల్లో పని చేసుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగం చేయాలనుకుంటే ఏడాది కాల వ్యవధిగల విజిట్ పాస్ కోసం ఇమిగ్రేషన్ అండ్ చెక్ పాయింట్స్ అథారిటీ (ఐసీఏ)కి దరఖాస్తు చేసుకోవాలి. దేనికి ఎంత ఖర్చు? సొంతంగా ఆహారాన్ని వండుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఇందుకు ఒక్కరికి సుమారు 200 సింగపూర్ డాలర్ల వ్యయం అవుతుంది. రెస్టారెంట్లకు వెళితే పాకెట్ గుల్లే. ప్రజా రవాణా ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. నీరు, గ్యాస్ బిల్లు 200 నుంచి 600 డాలర్లలోపు ఉంటుంది. ప్రైవేటు హాస్టల్లో ఉండాలనుకుంటే 750 డాలర్ల ఖర్చును భరించగలగాలి. ఇళ్లల్లో ఓ గది అద్దెకు తీసుకోవాలంటే 800 నుంచి 1200 డాలర్ల వరకు ఉంటుంది. విద్యార్థులు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పక తీసుకోవాలి. దీని వ్యయం 50 డాలర్ల వరకు ఉంటుంది. స్కాలర్ షిప్ లకు అవకాశం కూడా ఉంది. ఇంజనీరింగ్ విద్య ఇక్కడ చదివి ఇంటర్న్ షిప్ చేస్తే ఉద్యోగ అవకాశాలు విరివిగా ఉంటాయి. విద్య అనంతరం ఉద్యోగం చూసుకునేందుకు వీలుగా జాబ్ సెర్చ్ పాస్ తీసుకుని అక్కడ అన్వేషణ సాగించవచ్చు. ఉద్యోగం అవకాశాన్ని సొంతం చేసుకున్నవారు ‘ఈపాస్’ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత సింగపూర్ లోనే శాశ్వతంగా ఉండాలనుకుంటే పర్మినెంట్ రెసిడెన్స్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా లొ చదువుకొవడం ఎలా? కెనడా లొ చదువుకొవడం ఎలా? చైనా లొ చదువుకొవడం ఎలా? UK లొ చదువుకొవడం ఎలా? US లొ చదువుకొవడం ఎలా? అమెరికాలో చదువుకోవాలంటే... పూర్తి సమాచారం.. సంక్షిప్తంగా! న్యూజిలాండ్ లొ చదువుకొవడం ఎలా? పారిస్ లొ చదువుకొవడం ఎలా? ఫిలిప్పీన్స్ లొ చదువుకొవడం ఎలా? రష్యా లొ చదువుకొవడం ఎలా? సింగపూర్ లొ చదువుకొవడం ఎలా? విదేశీ విద్య కోసం రుణాలు... ఏ బ్యాంకు బెస్ట్?
ఫీడ్ కి తిరిగి వెళ్ళు మార్పులను సేవ్ చెయ్యండి సేవ్ చెయ్యండి వీడియో ట్యుటోరియల్లు వీక్షించండి ఆప్ ని డౌన్లోడ్ చెయ్యండి సేవ్ చేసి ఆఫ్లైన్లో వీక్షించండి వంటని రేట్ చెయ్యడానికి ద్వారా Tejaswi Yalamanchi _ 11th Aug 2018 _ 0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి! 0 ఇష్టపడ్డారు ఇది షేర్ చేయండి సైడ్ డిషెస్ 200 గ్రాములు పాలకూర 200 గ్రాములు పనీర్ 1/2 కప్పు టమాటో పేస్ట్ 2 పచ్చి మిరపకాయలు 25 నుండి 30 గ్రాములు వెన్న 1 1/2 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tsp సోంపు ఉప్పు తగినంత 1 tsp గరం మసాలా 1 tsp జీలకర్ర 1/2 tsp పసుపు 1/4 కప్పు నీళ్లు ముందు పనీర్ ను క్యూబ్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరిగిన నీటిలో తగినంత ఉప్పు కలిపి పనీర్ ముక్కలను అందులో వేసి 5 నుండి 10 నిమిషాలు నానబెట్టాలి. పాలకూరను శుభ్రంగా కడిగిన తరువాత మరిగిన నీటిలో ఉప్పు వేసి 2 నుండి 3 నిమిషాలు నానబెట్టాలి. వేడి నీళ్లను వంపేసి వెంటనే బాగా చల్లని నీళ్లలో 2 నుండి 3 నిమిషాలు ఉంచాలి. తర్వాత నీళ్లను వంపేసి, పాలకూరను బ్లెండర్ జార్ లోకి తీసుకొని, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి ప్యూరీ లా చేసుకోవాలి. ముందుగా సోంపు మరియు ఏలకులను కాస్త దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి కలిపి నూనె అంచులకు చేరే వరకు ఉడికించాలి. తర్వాత పాలకూర ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, సోంపు మరియు ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. 1/4 కప్పు నీళ్లు పోసి 2 నుండి 3 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి. వేడిగా వడ్డించాలి. దాకరు చేయండి ఇంట్లొఈ వంటని తయారు చెయ్యండి మరియు ఫోటోను అప్లోడ్ చెయ్యండి అన్ని ప్రశంసలు చూడండి ఇలాంటి వంటకాలు 1ఇష్టపడ్డారు
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంగ్ కోర్ వాట్ ఎక్కడుందో తెలుసా – Local News వేప గురుంచి చాల మందికి తెలియని ఉపయోగాలు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంగ్ కోర్ వాట్ ఎక్కడుందో తెలుసా మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు 500 ఎకరాల విస్తీర్ణం 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం.చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం. అద్భుతమైన శిల్పకళ.. పచ్చని కళతో, నీటి గలగలలు ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం ఉన్నది భారతదేశంలో మాత్రం కాదు. కాంబోడియాలో. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి తెలుసుకుందామా. మన కాంభోజ రాజ్యం ప్రస్తుతం కాంబోడియాలో ఉన్న అంగ్ కోర్ వాట్ ఆలయం.. క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో భాగం. ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్ కోర్. తొలుత ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించినా.అనంతరం హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చింది. దీనిని కాంభోజ రాజ్యంగా పేర్కొనేవారు. యురోపియన్ల వలసల అనంతరం కాంబోడియాగా మారింది. అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు. ఆలయాల నగరం.అంగ్ కోర్ వాట్ ను కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. ఇక్కడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. అసలు అంగ్ కోర్ వాట్ అంటేనే.దేవాలయాల నగరం అని అర్థం. క్రీస్తు శకం 1113 సంవత్సరం నుంచి 1150 సంవత్సరాల మధ్య దీనిని నిర్మించినట్టు చరిత్రకారులు నిర్ధారించారు. ఇది సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించి కూడా అంగ్ కోర్ వాట్ దేవాలయం అతిపెద్దది కావడం గమనార్హం. దేవాలయం చుట్టూ అతిపెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి. ఏకంగా 650 అడుగుల (200 మీటర్లు) వెడల్పుతో 13 అడుగుల (నాలుగు మీటర్ల) లోతుతో ఆలయం చుట్టూరా ఉన్న ఈ కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టుకొలత ఏకంగా ఐదు కిలోమీటర్లకు పైనే ఉండడం గమనార్హం. ఆలయానికి పశ్చిమ, తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారానికి ఇరువైపులా గంభీరంగా సింహాల శిల్పాలు ఉంటాయి. ద్వారం నుంచి ప్రధాన ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం ప్రహరీ గోడ లోపలే పలు నీటి మడుగులు కూడా ఉండటం గమనార్హం. ప్రధాన గోపురం కింది గదుల్లో అద్భుతమైన పెయింటింగులు ఉన్నాయి. ఖ్మేర్ సామ్రాజ్యం నాటి పరిస్థితులతో పాటు రామాయణ, మహాభారత గాథలకు సంబంధించిన దృశ్యాలను వాటిల్లో చిత్రించారు. అంగ్ కోర్ వాట్ ఆలయం పక్కన 12వ శతాబ్దం నాటికి చెందిన అతిపెద్ద ఇసుక రాతి నిర్మాణాన్ని పరిశోధకులు గుర్తించారు. వృత్తాకారపు ఆకృతులతో ఉన్న ఆ నిర్మాణం ఏమిటన్నది ఇప్పటికీ నిర్ధారించలేదు. బౌద్ధారామంగా మారిన విష్ణుమూర్తి ఆలయం అంగ్ కోర్ వాట్ ప్రధానంగా విష్ణుమూర్తి ఆలయం. ప్రధాన ఆలయంలోని అతిపెద్ద రాజగోపురం కింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. అయితే ఖ్మేర్ సామ్రాజ్య పతనం అనంతర కాలంలో కాంబోడియాలో బౌద్ధం పరివ్యాప్తమైంది. ఆ సమయంలోనే.. అంటే సుమారు 14వ శతాబ్దం సమయంలో అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని బౌద్ధారామంగా మార్చే ప్రయత్నం జరిగింది. అంగ్ కోర్ వాట్ లో అప్పటి ఉన్న శిల్పాలను, ఆలయాలను ఏమాత్రం మార్చకుండే కేవలం బుద్ధుడి ప్రతిమలను మాత్రం అదనంగా ఏర్పాటు చేశారు. తద్వారా అంగ్ కోర్ వాట్ ఆలయ రూపు దెబ్బతినకుండా ఉంది. వన్డే క్రికెట్ లో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ మహిళా జట్టు
నందమూరి సుహాసిని దిమ్మ తిరిగే కౌంటర్.. ఆ నమ్మకమె నిలబెట్టిందా..? - Neti Telugu నందమూరి సుహాసిని దిమ్మ తిరిగే కౌంటర్.. ఆ నమ్మకమె నిలబెట్టిందా..? కొంత‌మంది నాన్ లోక‌ల్ అని ప్ర‌చారం చేస్తున్నార‌ని, అలాంటి వాళ్లకు తాను ఇక్కడే పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్నాన‌ని సుహాసిని స‌మాధాన‌మిచ్చారు. కొంత‌మందికి ఈ విష‌యం తెలియ‌క తనను నాన్ లోకల్ అంటే సరిపోతుందా అని కౌంటర్ ఇచ్చారు . తన కోసం కుటుంబ స‌భ్యులంద‌రూ ప్ర‌చారం నిర్వ‌హిస్తార‌ని చెప్పిన సుహాసిని, కూక‌ట్ ప‌ల్లిలో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కూకట్‌పల్లి అంటేనే టీడీపీకి కంచుకోట. పార్టీ కేడర్‌తోపాటు నాన్న హరికృష్ణపై ఈ ప్రాంతవాసులు చూపే అభిమానం, బాబాయి బాలయ్య, సోదరులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ అభిమానులు తన గెలుపునకు అండగా నిలుస్తారనే ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డితోపాటు ఫైవ్‌మెన్‌ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా నావిజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని, దీంతో తన గెలుపు నల్లేరుపై నడకేనన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి జాబితా తయారు చేస్తున్నాం. టీడీపీ హయాంలోనే సైబరాబాద్‌ అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలోని వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ స్థానం నుండి విజయం సాధించి మామయ్య చంద్రబాబు, మా నాన్న హరికృష్ణకు బహుమతిగా ఇస్తానని ఆమె చెప్తున్నారు. . కారును ఢీకొట్టడం కన్నా.. ప్రజలకు మేలు జరగాలంటే సైకిల్‌కే ఓటేయాలని చెబుతున్నానని చెప్పారు.. మొత్తానికి రాజకీయాలకు కొత్త అంటే తమ కుటుంబ నేపధ్యంలోనే రాజకీయం ఉందని ,నాన్ లోకల్ అంటే ఇక్కడే చదివానని ,ఇక నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయమని చెప్పి సుహాసిని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. బ్రేకింగ్.. నాదెండ్లకు తప్పిన ఘోర ప్రమాదం కేసీఆర్ కోటరీలో ఆ ఐదుగురు.. ఏవవరంటే..? చంద్రబాబు సంచలన నిర్ణయం … అదే అసలు టార్గెట్ నాయిని కి షాక్ ఇచ్చిన కేసీఆర్ … ఏపీలో చంద్రబాబే మళ్ళీ సీఎం … తేల్చిచెప్పిన టాలీవుడ్ హీరో !! కాంగ్రెస్ కు చంద్రబాబు అదిరిపోయే ఆఫర్ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి? టీఆర్ ఎస్ దెబ్బ‌కు… టీడీపీ కీల‌క నేత రాజీనామా? పితానిపై వైసీపీ మైండ్‌ గేమ్‌.. అసలు కుట్ర ఇదే..! వైసీపీ, జనసేనకు పితాని సూపర్‌ కౌంటర్‌… ! ఈవీఎంల టాంపర్ నిజం… కేసీఆర్ సంచలన ప్రకటన…! జగన్ కు అసదుద్దీన్ మద్దతు ప్రకటించడం వెనుక అసలు స్కెచ్ ఇదే కేసీఆర్ పై బాంబ్ పేల్చిన బండ్ల గణేష్ … హరీష్ కు కేసీఆర్ భారీ షాక్ … హరీష్ కు మెజార్టీ తెచ్చిన తిప్పలు షాకింగ్ కారణాలు : సనత్‌నగర్‌లో టీడీపీ ఓటమికి వెనుక చంద్రబాబు కుటుంబంలో విషాదం కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు స్థానం… ఆముగ్గురూ వీరే కేటీఆర్ కు పెద్ద గండం.. షాకింగ్ : రేవంత్ విషయంలో కాంగ్రెస్ దిమ్మతిరిగిపోయే నిర్ణయం… గద్దర్ చేసిన పనికి ఊహించని షాక్ కొడంగల్ స్ట్రాటజీ వెనుక ఉన్నది ఏవరంటే..? రేవంత్ ని దెబ్బ కొట్టింది అదే..? రేవంత్ టార్గెట్ గా బిగ్ స్కెచ్..! కేసీఆర్ తాజా వ్యూహం ఇదేనా..? ఓవైసీకి మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన టీడీపీ బాబు భరోసా ఇదే..? కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఫెయిల్ అయ్యే మూడు కారణాలు..! షాకింగ్ ….ఎన్డీయే ప్రధాని అభ్యర్థి ఆయనేనా ? సంచలనం: పార్టీ మారుతున్న టీడీపీ నేత … కారణం ఏంటి? వైసిపి మైండ్ గేమ్ కు చంద్రబాబు చెక్… కేసీఆర్ ని మించిన గెలుపు ఖాయం…! బ్రేకింగ్ న్యూస్…తెలంగాణా లో టీడీపీ నెక్స్ట్ స్టెప్ ఇదే కేసీఆర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప‌వ‌న్, జ‌గ‌న్ కలిసొచ్చిన ‘కొండా విశ్వేశ్వర్‌రెడ్డి’ వ్యూహం..? `పంతం` టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న‌ ఈ చిత్రానికి క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైర‌క్ట‌ర్‌: బెల్లంకొండ స‌త్యం బాబు, సంగీతం: గోపీ సుంద‌ర్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: కె.చ‌క్ర‌వ‌ర్తి.
Home > Index > 18వ అధ్యాయము : మోక్ష సన్యాస యోగము > Verse 10 English _ తెలుగు BG 18.10: నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన/అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు. సత్త్వగుణ త్యాగములో ఉండేవారు, ప్రతికూల పరిస్థితులలో కృంగిపోరు లేదా అనుకూల పరిస్థితులయందు ఆసక్తితో ఉండరు. వారు, అన్ని పరిస్థితులలో, కేవలం తమ కర్తవ్యమును చేస్తూ పోతుంటారు; అంతా బాగున్నప్పుడు అత్యుత్సాహ పడరు, లేదా జీవన గమనం కష్టమైనప్పుడు నిరాశ చెందరు. వారు ఎండుటాకులా వీచే ప్రతి పిల్లగాలికి అక్కడిక్కడికి విసిరివేయబడరు. బదులుగా, వారు సముద్ర రెల్లు మొక్కల వంటివారు, వారి సమత్వ నిశ్చలత్వమును పోగొట్టుకోకుండా, క్రోధమునకు, దురాశకు, ఈర్షకు, లేదా మమకారాసక్తికి వశపడకుండా, పడిలేచే ప్రతి అలతో అనుగుణముగా వ్యవహారమును కుదుర్చుకుంటారు. తమ చుట్టూ పడి లేచే పరిస్థితుల అలలకు సాక్షిగా నిలిచిపోతారు. బాల గంగాధర తిలక్, ఒక భగవద్గీత పండితుడు మరియు ప్రఖ్యాత కర్మయోగి. మహాత్మా గాంధీ గారు రాకముందు, ఆయనే భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఏ పదవి తీసుకుంటారు - ప్రధాన మంత్రా లేక విదేశీవ్యవహార మంత్రా? అని ఆయనను అడిగినప్పుడు, "నా ఆశయం డిఫరేన్సియల్ కాల్ క్యులస్, (Differential Calculus) పై ఒక పుస్తకం వ్రాయటం. దానిని పూర్తిచేస్తాను." అని ఆయన అన్నాడు. ఒకసారి, పోలీసులు ఆయనను అశాంతి కలుగచేసాడన్న నెపం పై అరెస్టు చేశారు. ఆయన తన స్నేహితుడిని తనమీద ఏ అభియోగంపై తనను అరెస్టు చేశారో కనుక్కోమన్నాడు. ఓ గంట సేపటి తరువాత ఆ స్నేహితుడు జైలుకు వెళ్తే అక్క ఆయనగారు జైల్లో హాయిగా నిద్రపోతున్నారు. ఇంకొకసారి, ఆయన ఆఫీసు లో పనిచేసుకుంటున్నప్పుడు, ఆయన పెద్దకొడుకు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు అని అక్కడి గుమాస్తా చెప్పాడు. ఆయన భావోద్వేగానికి లోను కాకుండా, గుమస్తాని ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పి, తన పనిలో నిమగ్నమైపోయాడు. ఓ అరగంట తరువాత, ఆయన స్నేహితుడు వచ్చి అదే వార్తను చెప్పాడు. అప్పుడాయన అన్నాడు, "వాడిని చూడటానికి వైద్యుడిని పిలిపించాను కదా, ఇంకేమి చేయాలి?" అని. ఎంత తీవ్ర ఒత్తిడి పరిస్థితిలో ఉన్నా ఆయన తన మానసిక ప్రశాంతత ని ఎలా పదిలంగా ఉంచుకున్నాడో ఈ సంఘటనల వలన తెలుస్తున్నది. తన యొక్క ఆంతర్గత స్థిమితత్వం వలన ఆయన తన కార్యకలాపములను చేసుకోగలిగాడు; ఒకవేళ ఆయన భావోద్వేగానికి లోనయ్యి ఉంటే ఆయన జైలులో నిద్రపోయి ఉండేవాడే కాదు లేదా కార్యాలయంలో తన పని మీద ఏకాగ్రతను నిలుపుకునేవాడే కాదు. 18. మోక్ష సన్యాస యోగము ఫిల్మోర్ గ్లెన్ రాష్ట్రం పార్క్ లో జార్జ్ ట్రైల్. మొరవియా, న్యూయార్క్, అక్టోబర్ 23, 2005 photos..: మా ఇంట్లోనుంచి తీసిన ఫోటోలు మా ఇంట్లోనుంచి తీసిన ఫోటోలు చాలా బాగా తీసారు. వెరి గుడ్ ఫొటోగ్రఫి.
ఐపీఎల్ 2018: కోల్ కతా నైట్ రైడర్స్ తో సొంతగడ్డపై మ్యాచ్ కు సిద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ - Sportzwiki Telugu తాజా క్రికెట్ వార్తలు Home ఐపిఎల్ ఐపీఎల్ 2018: కోల్ కతా నైట్ రైడర్స్ తో సొంతగడ్డపై మ్యాచ్ కు సిద్ధమవుతున్న చెన్నై... ఐపీఎల్ 2018: కోల్ కతా నైట్ రైడర్స్ తో సొంతగడ్డపై మ్యాచ్ కు సిద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ రెండు సంవత్సరాలు ఐపిఎల్ నుండి వేటుకు గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, శనివారం ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్ లో సంచలన విజయం సాధించి అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే మంగళవారం చెన్నై జట్టు తొలిసారి వారి సొంత గడ్డపై ఆడనున్నారు. 2015 తరువాత ఐపీఎల్ క్రికెట్ చూడని చెన్నై ప్రేక్షకులు ఈ ఆట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెన్నైలో ఎప్పుడూ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా అక్కడి చెపాక్ స్టేడియంలో పిచ్ ఎప్పుడు స్పిన్ బౌలింగ్కు అనుకూలించడం అందరికీ తెలిసిన విషయమే. ఈసారి కూడా పిచ్ అదే విధంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ ఆటకు వర్షం ఎటువంటి ఆటంకం కలిగించే అవకాశం లేదు. అందుకే ఇరు జట్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టాస్ గెలిస్తే? సాధారణంగా ఇటీవల కాలంలో టీ 20 క్రికెట్లో టాస్ గెలిస్తే కెప్టెన్లు తొలుత ఫీల్డింగ్ చేసేందుకు ఇష్టపడతారు. అయితే చెన్నైలో మాత్రం తొలుత బ్యాటింగ్ చేస్తేనే జట్టుకు ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యేసరికి పిచ్ మరింత మెల్లగా అవ్వడంతో స్పిన్నర్లు మరింత కీలక పాత్ర పోషిస్తారు. దీనితో టాస్ గెలిస్తే దినేష్ కార్తిక్ లేదా మహేంద్ర సింగ్ ధోనీ, ముందు బ్యాటింగ్ చేసేందుకే ఇష్టపడతారు. ఐపీఎల్ 2018 లో ఇరు జట్లు ఇప్పటి వరకూ తమ తొలి మ్యాచ్ ఆడాయి. ఇరు జట్లు వారి వారి మ్యాచ్లు గెలవడంతో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 17 సార్లు తలపడగా, చెన్నై సూపర్ కింగ్స్ 10 విజయాలు సాధించింది. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ 6 విజయాలు సాధించగా, ఒక ఆట మాత్రం వాన వల్ల రద్దయింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆటగాడు సునీల్ నరేన్. అతను కేవలం బంతితోనే కాకుండా బ్యాట్తో కూడా ఐపీఎల్ లో విప్లవం సృష్టిస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్ లో అతను కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేసి మ్యాచ్ ను కోల్ కత్తాకు అందించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ చక్కటి ఫామ్ కనబరిచినప్పటికీ, దినేశ్ కార్తిక్ తన సొంత గ్రౌండ్లో పరాజయం సాధిస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్ ను చెపాక్లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ తొలి మూడు మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపిక కెప్టెన్‌గా మరో అరుదైన ఘనతను సాధించిన విరాట్ కోహ్లీ 'బిగ్ సీ డైరెక్టర్ ఆరోపణలలో నిజం లేదు'... _ Madhapur Police Investigation _ TS _ 10TV 3GP MP4 HD Video Download or Watch Online - Bvideo.Com 'బిగ్ సీ డైరెక్టర్ ఆరోపణలలో నిజం లేదు'... _ Madhapur Police Investigation _ TS _ 10TV సక్సెస్.. పెద్ద పండుగ బాహుబలి ప్రభాకర్… Actor Prabhakar Exclusive Chit Chat 10TV సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా, నుండి Pskov ప్రాంతం దక్షిణ Zapliusye సమీపంలో సెయింట్ జాన్ యొక్క Wort (Hypericum perforatum), 2010 జూన్ 27 న Hoverfly (Syrphidae, రష్యన్ పేరు Zhurchalka) ఫీడ్ కి తిరిగి వెళ్ళు మార్పులను సేవ్ చెయ్యండి సేవ్ చెయ్యండి వీడియో ట్యుటోరియల్లు వీక్షించండి ఆప్ ని డౌన్లోడ్ చెయ్యండి సేవ్ చేసి ఆఫ్లైన్లో వీక్షించండి వంటని రేట్ చెయ్యడానికి ద్వారా Lingannapeta Sadhhna _ 10th Oct 2018 _ 0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి! 2 ఇష్టపడ్డారు ఇది షేర్ చేయండి ఎండు మిరపకాయలు 3 ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ నువ్వుల పొడి రెండు టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు నూనె 3 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు 4 టమాటో కూడా ముక్కలు గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అంత వేగాక 2 స్పూన్ల నువ్వుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు,ఎందు మిరపకాయలు కరివేపాకు, వేసి పోపు వేసుకోవాలి ఈ పోపుని గ్రైండ్ చేసిన మెంతి కూర టమాటో పేస్ట్ లో బాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మెంతి కూర టమాటో రోటీ పచ్చడి రెడి. దాకరు చేయండి ఇంట్లొఈ వంటని తయారు చెయ్యండి మరియు ఫోటోను అప్లోడ్ చెయ్యండి అన్ని ప్రశంసలు చూడండి ఇలాంటి వంటకాలు 3ఇష్టపడ్డారు
Home > Index > 12వ అధ్యాయము : భక్తి యోగము > Verse 10 English _ తెలుగు అభ్యాసే — అభ్యాసములో; అపి — ఒకవేళ; అసమర్థ — అసమర్ధత (అశక్యత); అసి — నీవు; మత్-కర్మ-పరమః — భక్తితో నాకోసమే పని చేయుము; భవ — ఉండుము; మత్-అర్థం — నా కోసమే; అపి — కూడా; కర్మాణి — కర్మలు; కుర్వన్ — ఆచరింపుము; సిద్ధిం — సిద్ధి (పరిపూర్ణత); అవాప్స్యసి — నీవు పొందగలవు. BG 12.10: నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చెయ్యటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు. భగవంతుడిని గుర్తుచేసుకోండి (స్మరించండి) అని చెప్పటం తేలిక కానీ అనుసరించటం కష్టం. మనస్సు అనేది భౌతిక శక్తి మాయ తో తయారైనది మరియు అది సహజంగానే ప్రాపంచిక భౌతిక వస్తువిషయముల వైపు పరుగు పెడుతుంది, అదే సమయంలో దానిని భగవంతుని వైపు తీస్కువేళటానికి ప్రయత్నపూర్వకమైన ధృఢ పరిశ్రమ అవసరం. భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి అన్న ఉపదేశం మనము వినే ఉంటాము, మనకు దానిని ఆచరించాలనే ఉంటుంది కానీ, మనం మన పనిలో నిమగ్నమై పోయినప్పుడు, మనస్సు భగవంతుడిని మర్చిపోతుంది. కాబట్టి, భగవంతుడిని రోజంతా స్మరిస్తూ ఉండటం అనేది కష్టతరముగా ఉన్నవారు మరి ఏంచేయాలి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని శ్రీ కృష్ణుడు పై శ్లోకంలో ఇస్తున్నాడు. మనం భగత్ ప్రీతి కోసం పనిచేయటం అభ్యాసం చేస్తున్నప్పుడు, సహజంగానే మనము స్వార్ధ పూరిత పనులను చేయటం ఆపివేస్తాము మరియు భగవత్ సేవా దృక్పథం లో ఉన్న పనులను చేయటం మొదలుపెడుతాము. ఈ విధంగా, సమస్త కార్యములను (పనులను) శ్రీ కృష్ణ పరమాత్మ ప్రీతి కోసమే చేస్తుంటే, మన మనస్సు నిశ్చలముగా ఉంటుంది మరియు త్వరగానే ఆయన మీదనే ధ్యాస ఉంచగలుగుతాము. ఆ తర్వాత క్రమేపీ, భగవంతుని పై ప్రేమ మన హృదయములో ప్రకటితమవుతుంది, మరియు ఆయన గురించే నిరంతరం స్మరించటంలో పురోగతి సాధిస్తాము. 12. భక్తి యోగము యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మార్చి 3న విడుద‌లై సూపర్‌హిట్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ‌తో ఇంట‌ర్వ్యూ... క‌థ ఐడియా అక్క‌డ నుండి పుట్టిందే... కొత్త ఎక్స్‌పీరియెన్స్‌.. - దొంగాట సినిమా క‌థ నాదే. అయితే కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త క‌థ శ్రీకాంత్‌ది. క‌థ మాత్రం త‌ను ఇచ్చినా స్క్రీన్‌ప్లే అంతా నేనే స్టోరీ బోర్డ్‌తో ప్రిపేర్ చేసుకున్నాను. సినిమాలో ప‌ద‌హారు క్యారెక్ట‌ర్స్ ప్ర‌తి దానికి ఓ ఇంపార్టెన్స్ ఉంది. - పృథ్వీగారిని అంద‌రూ థ‌ర్టీ ఇయ‌ర్స్ అంటుంటారు. ఆయ‌న చేసిన క్యారెక్ట‌ర్స్‌లో చాలా వ‌ర‌కు స్పూఫ్‌లు ఎక్కువ‌గా చేశారు. అయితే ఇంత‌కు ముందు నా ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న చేసిన దొంగాట సినిమాలో క్యారెక్ట‌ర్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కిట్టుఉన్నాడు జాగ్ర‌త్త‌లో ఎలాంటి స్పూఫ్ లేకుండా కొత్త‌గా ట్రై చేశాం. అందుక‌నే పృథ్వీ క్యారెక్ట‌ర్‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. చాలా మంచి అప్రిసియేష‌న్... - ఇండ‌స్ట్రీ నుండి చాలా మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చింది. ఈ సినిమాలో క‌థ‌, స్క్రీన్‌ప్లేతో పాటు కామెడి కూడా ఎన్‌హాన్స్ కావ‌డం సినిమాకు ప్ల‌స్ అయ్యింది. ఎక్కువ‌గా స్క్రీన్‌ప్లే బుక్స్ చ‌దువుతుంటాను. ఒక సీన్‌ను అందంగా డిజైన్ చేసి చెప్ప‌డ‌మే స్క్రీన్‌ప్లే. అది చాలా క‌ష్ట‌త‌ర‌మైన ప‌ని. త‌ప్పేం జ‌ర‌గ‌లేదు... - దొంగాట సినిమాలో త‌ప్పేం జ‌ర‌గ‌లేదు. సినిమా విడుద‌లైన మంచి లాభాల‌ను తెచ్చి పెట్టిన సినిమా. కానీ రిలీజైన స‌మయం స‌రిగా లేద‌ని అనుకుంటున్నాను. త‌న బాడీ లాంగ్వేజ్‌ను మార్చాను.. - రాజ్‌త‌రుణ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో ఎక్స్‌ప్రెష‌న్స్ చ‌క్క‌గా చేశాడ‌ని, త‌న బాడీ లాంగ్వేజ్ కొత్త‌గా ఉంద‌ని అంటున్నారు. అందుకు కార‌ణం, త‌న గ‌త చిత్రాల‌ను చూసిన నేను, డైలాగ్‌కు మ‌ధ్య స్పేస్ ఇస్తూ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేయించాను. అందుకే త‌న క్యారెక్ట‌ర్‌కు మంచి అప్లాజ్ వ‌చ్చింది. - ఉన్నాయండీ. నెక్స్ట్ స్పై థ్రిల్ల‌ర్ చేయాల‌నుకుంటున్నాను. ఎవ‌రితో అన్న‌ది ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. కాక‌పోతే నాని, శ‌ర్వానంద్‌, బ‌న్నీతో సినిమా చేయాల‌ని ఉంది. పెర్ల్ కతర్ అభివృద్ధిలో పోర్టో అరేబియా షాపింగ్ సెంటర్ ఆఫ్ వంపులు. దోహా, కతర్, మార్చి 29, 2011
Home / జన సేన / పోల‌వ‌రం వ‌ద్ద‌ గోదావ‌రి న‌దిని ప‌రిశీలించిన జ‌న‌సేన అధినేత‌.. రూపురేఖ‌ల‌పై అధ్య‌య‌నం.. Syamkumar Lebaka October 8, 2018 జన సేన, పవన్ టుడే Leave a comment Previous ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో జ‌న‌సేనాని అమ్మ‌వారి దీక్ష‌.. Next ఈ చీప్‌ట్రిక్ వైఛీపీదా..? టీడీపీదా..? లేదా ఇద్ద‌రూ క‌ల‌సి ప‌న్నిన వ్యూహ‌మా..? ప్ర‌వాసుల క‌ష్టాలపై స్పందించండి.. హెచ్‌-1బి వీసా స‌మ‌స్య‌పై ప్ర‌ధానికి జ‌న‌సేనాని లేఖ‌.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని దారులు అటువైపే.. తారా స్థాయికి ప్ర‌వాసగ‌ర్జ‌న హీట్‌..!!! జనంలోకి వచ్చిన వాడు కాదు.. జనం మెచ్చిన వాడే నిజమైన నాయకుడు. తెలంగాణ విజ‌య సార‌ధులు కె.సి.ఆర్‌, కె.టి.ఆర్‌ల‌కి జ‌న‌సేనాని శుభాభినంద‌న‌లు.. సహజ ఆఫ్ సైన్స్ హౌస్టన్ మ్యూజియం యొక్క Cockrell బటర్ సెంటర్ లో ఒక ఆకు మీద నలుపు మరియు ఎరుపు సీతాకోకచిలుక. హోస్టన్, టెక్సాస్, ఫిబ్రవరి 14, 2009 ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న `మిఠాయి` రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,. ప్రియదర్శి , శ్వేతా వర్మ , భూషణ్ కళ్యాణ్ , అజయ్ ఘోష్ తదితరులు మెయిన్ లీడ్ గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం `మిఠాయి`. ప్ర‌శాంత్‌కుమార్ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. ప్ర‌త్యేకంగా వికారాబాద్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. అలాగే ఈ సినిమాతో పరిచయం కానున్న అర్ష పోస్టర్ ను ఈ సందర్భం గా రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా... చిత్ర ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ ``వికారాబాద్‌లో వేసిన స్పెష‌ల్ సెట్‌లో లిబ‌రేష‌న్ సాంగ్‌ను చిత్రీక‌రించాం. దీంతో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ నెల 17న సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. `పెళ్ళిచూపులు` సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండ‌టం విశేషం. డార్క్ కామెడి జోన‌ర్‌లో విభిన్నమైన క్యారెక్ట‌ర్స్ న‌డుమ సాగే సినిమా ఇది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం`` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగ‌ర్‌, కెమెరా: రవి వర్మన్. ఎన్ , ఎడిటింగ్‌: గ్యారీ. బి హెచ్ , కొరియోగ్ర‌ఫీ: అని బేసి ఆకారంలో గులాబీ-పింక్ coralberry యొక్క పండ్లు (భారత currant, Symphoricarpos orbiculatus) ఐరన్ బ్రిడ్జ్ ట్రైల్ న క్రీక్ పార్క్ లిక్ లో. కళాశాల స్టేషన్, టెక్సాస్, డిసెంబర్ 7, 2008 టెస్టు చాంపియన్‌షిప్, వన్డే లీగ్‌కు గ్రీన్‌సిగ్నల్ _ Awesummly టెస్టు చాంపియన్‌షిప్, వన్డే లీగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ప్రపంచ క్రికెట్ దశ, దిశను మార్చే కొన్ని కీలక నిర్ణయాలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. అందు లో భాగంగా చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఐసీసీ టెస్టు చాంపియన్‌షిన్, వన్డే లీగ్‌కు అం తర్జాతీయ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఆక్లాండ్‌లో సమావేశమైన ఐసీసీ ఈ రెండు టోర్నీలపై తుది నిర్ణయం తీసుకుంది. 9 జట్లతో టెస్టు చాంపియన్‌షిప్, 13 జట్లతో వన్డే లీగ్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రాధాన్యతను పెంచాలనే ఏకైక ఉద్దేశంతో ఐసీసీ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా నాలుగు రోజుల టెస్టులను ప్రయోగాత్మకంగా అమలు చే సేందుకు కూడా ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఇల్లినాయిస్ స్ట్రీట్ వద్ద కమ్యూనిస్ట్ చిహ్నాలు స్మృతిగా ఎరుపు నక్షత్రాలు తో లూయిస్ G. Deschler house. ఇండియానాపోలిస్, డిసెంబర్ 1, 1999. ఫ్రెంచ్ క్వార్టర్ లో బోర్బొన్ మరియు సెయింట్ అన్ వీధుల్లో ఒక మూలలో వద్ద పర్యాటకులకు. న్యూ ఆర్లియన్స్, లూసియానా, మే 28, 2006 Nizzanim యొక్క తిన్నెలు లో chameleon ఎండిన. మధ్య ప్రాచ్యం, జూలై 19, 2001
దేశ సంరక్షణ మనందరి బాధ్యత ఒకప్పుడు భారతదేశ సరిహద్దులు హిమాలయాలు-దేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాలుగా ఉండేవి. మహాభారత కాలంలో అంటే 5,113 సంవత్సరాలకు పూర్వం వ్రాయబడ్డ విష్ణు పురాణంలో మనదేశ సరిహద్దులను వివరించే ఒక శ్లోకం మనకు కనబడుతుంది. ఉత్తరమున ఉన్న హిమాలయాల నుండి దక్షిణంలో ఉన్న సముద్రం వరకు వ్యాపించి ఉన్న దేశం భారతదేశమని, అక్కడ నివసించే వారంతా భారతమాత సంతానమని ఈ శ్లోకం అర్థం. ఇందులో 1.మన సరిహద్దులు, 2.ఈ సరిహద్దుల మధ్యలో ఉన్న దేశం పేరు, 3.ఈ దేశంలోని ప్రజలను ఏమని పిలుస్తారు? అనే మూడు అంశాలు వివరించబడ్డాయి. బ్రిటిష్ పాలనలో ఈ దేశం నుండి బర్మా, శ్రీలంక, నేపాల్ మొదలైన భూభాగాలు ప్రత్యేక దేశాలుగా మార్చబడ్డాయి. 1947లో దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. మొత్తంమీద ఈ దేశం మీద రెండు వేల సంవత్సరాలుగా జరిగిన నిరంతర దాడులు చేయలేని పనిని బ్రిటిష్ వాళ్లు రెండు వందల సంవత్సరాలలో చేసారు. ఫలితంగా ఈ దేశానికి అసహజమైన సరిహద్దులు ఏర్పడ్డాయి. వాటి రక్షణ క్లిష్టతరంగా మారింది. ఒకప్పుడు సరిహద్దుల సంరక్షణ గురించి ఆలోచించేవారు 1) సరిహద్దులలోని రక్షణ బలగాల గురించి, 2) సరిహద్దులలో జరిగే గూఢచర్య కార్యకలాపాల గురించి విశేషంగా ఆలోచించేవారు. బ్రిటిష్ పాలనకాలంలోకూడా సరిహద్దులకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. కాశ్మీర్ లోని గిల్గిత్, బాల్టిస్థాన్ ల నుండి ఇరాక్, రష్యాలకు భూమార్గం ఉండేది. దానిని దృష్టిలో ఉంచుకొని అక్కడ రక్షణ దళాలు ఏర్పాటు చేసారు. రెండవ ప్రక్క చైనా నుండి రక్షణ దృష్ట్యా టిబెట్ వైపు రక్షణ దళాలు ఉండేవి. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ తనను తాను ఒక అంతర్జాతీయ నాయకుడుగా భావించుకొని, అన్ని దేశాలతో తనకు సఖ్యత సంబంధాలు ఉన్నాయనే ఊహాలోకంలో ఉండేవారు. దాని కారణంగా దేశ సరిహద్దుల ఆవల ఉన్న దేశాలు ఎటువంటివి? వాటి నుండి మన రక్షణ వ్యవస్థ ఎలా ఉండాలి? అసలు ఆ దేశాలతో మనకు సరిహద్దుల సమస్యలు ఉన్నాయా? ఇటువంటి విషయాలు ఏవీ పట్టించుకోలేదు. భారత్ కు-చైనాకు మధ్య స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి సరిహద్దులలోసమస్యలు ఉన్నాయి. భారత్-చైనాల మధ్య నాలుగు వేల కి.మీ. సరిహద్దు ఉన్నది. భారత్ ఆధీనంలోతమ భూభాగాలు ఉన్నాయని సాకు చూపించి భారత్ కు బుద్ధి చెప్పాలని మావో భారత్ పై దాడి చేసాడు. దాడిని తానే ఏకపక్షంగా విరమించుకొన్నాడు. దానికి ఆ సమయంలో ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాలు కొంత కారణం. పశ్చిమ దేశాలు భారత్ కు సమర్ధనగా రావచ్చనే ఉద్దేశంతో దాడిని విరమించింది చైనా. నాటి నుండి నేటి వరకు మనదేశం చైనాతో మనకున్న సరిహద్దులకు సంబంధించి నిర్దిష్ట చర్చలు జరపలేదు. సరిహద్దులను స్పష్టంగా ప్రకటించలేదు. చైనా ఆధీనంలోని భూభాగాలను వెనక్కు తెచ్చుకోనూలేదు. ఇంకొక ప్రక్క స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లోనే పాకిస్థాన్ 'కాశ్మీర్ ఆక్రమణ' ప్రయత్నం చేయటం, ఆక్రమణ చేసిన పాకిస్థాన్ ను వెనక్కు తరుముతూ ఉంటే ఏకపక్షంగా మన ప్రధాని కాల్పలు విరమణ ప్రకటించటం, ఫలితంగా అత్యంత కీలకమైన గిల్గిత్, బల్టిస్థాన్ లను చేజార్చుకోవటం జరిగింది. బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత బంగ్లాకు మనకు మధ్య సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించక పోవటం, అక్కడ తగిన రక్షణ వ్యవస్థ చేయకపోవటం, ఆ కారణంగా బంగ్లాదేశ్ నుండి రికార్డు స్థాయిలో చొరబాటుదార్లు భారత్ లో (అస్సాంలో) ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చోవడం నేటి సమస్య. ఈ బంగ్లా చొరబాటుదారులు నేడు కేవలం అస్సాంలోనే కాక దేశమంతటా విస్తరించారు. దేశ సరిహద్దుల రక్షణకు నిరంతరం మన సైన్యం అప్రమత్తంగా ఉంటున్నది. సరిహద్దులు కొన్నిచోట్ల అస్పష్టంగా ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కొందరు జాతీయవాదులు దేశ రక్షణకు మనం ఏం చేయవచ్చు? అని ఆలోచించారు. ఫలితంగా రెండు సంస్థల ఆవిర్భావం జరిగింది. 1) ఫిన్స్ (FINS) ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ, 2) సీమా సురక్షా మంచ్. 1) సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన సైనికాధికారులకు సరిహద్దుల అంతర్గత రక్షణపై విశేష అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని ప్రజలను జాగృతంగా ఉంచేందుకు ఎలా ఉపయోగించుకోవచ్చు? అని ఆలోచించి, ఆ దిశలో పని చేసేందుకు ఏర్పడిన సంస్థే ఫిన్స్ (FINS). 2) సరిహద్దులలో ఉన్న గ్రామాలలో ప్రజలను జాగృతంగా ఉంచేందుకు ఏర్పాటు చేసిన సంస్థే సీమాసురక్షా మంచ్. ఈ రెండు సంస్థలు గడిచిన రెండు సంవత్సరాలుగా దేశంలోఅనేక విశేష కార్యక్రమాలు తీసుకొన్నాయి. చైనా ఆక్రమణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం "సర్ హద్ కో ప్రణామ్" అనే కార్యక్రమాన్ని తీసుకొంది. ఈ కార్యక్రమం రూపకల్పన అద్భుతమైనది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపిక చేసిన 15వేల మంది యువకులకు నవంబర్ 21, 22, 23 తేదీలలో దేశ సరిహద్దుల సందర్శన చేయించారు. ఆ కార్యక్రమంలో పాల్గొని వారు తమ ప్రదేశాలకు తిరిగి చేరుకొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల యువకులు దేశంలోని అన్ని సరిహద్దులను సందర్శించటం ఈ కార్యక్రమ విశేషం.
సరిహద్దు సందర్శనకు వెళ్ళిన వారు 1) దేశంలో పవిత్ర నదుల నుండి జలాలు, మట్టిని తీసుకొని వెళ్ళి అక్కడ అభిషేకించడం, అక్కడి మట్టిని దేశమంతటికి తీసుకొని వెళ్ళడం, 2) సరిహద్దులలోఉన్న సైనికులను కలిసి సంఘీభావం ప్రకటించటం, 3) సరిహద్దులలోని గ్రామాలలోఉన్న ప్రజలకు "దేశమంతా మా వెనుక ఉంది" అనే ఆత్మవిశ్వాసం నిర్మాణం చేయటం చేసారు. "ఈ దేశ సంరక్షణ మనందరి బాధ్యత" అని దేశం మొత్తం నుండి వెళ్ళిన యువకులకు స్ఫురిపంచేయ గలిగింది ఫిన్స్. ఈ కార్యక్రమం దేశ ప్రజలందరి దృష్టిని మళ్ళీ ఒకసారి సరిహద్దుల వైపు మళ్ళించింది. సరిహద్దులకు వెళ్ళి వచ్చినవారి నుండి విశేషాలను తెలుసుకోవడం, అక్కడి పరిస్థితులు విని ఆశ్చర్యపోవటం ప్రజల వంతు అయింది. ప్రభుత్వం, సైన్యం కాకుండా సరిహద్దుల రక్షణ విషయంలో ఆలోచించే వ్యవస్థలు కూడా మన దేశంలో ఉన్నాయని, ఇక్కడి ప్రజలలోఒక ఆత్మవిశ్వాసం కలిగించటం ఈ "సర్ హద్ కో ప్రణామ్" లక్ష్యం. ఈ క్రింది ఆల్బమ్ లో "సర్ హద్ కో ప్రణామ్" ఫోటోలు చూడవచ్చు. ఈమెయిల్ ద్వారా చందాదారులు కండి ఈ వారంలో అత్యధిక పాఠకులు చదివిన అంశం
అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాత. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్‌ జరిగింది. చిరంజీవి, అమితాబ్‌బచ్చన్‌, నయనతార తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం సైరా కి కాస్త విరామం ఇచ్చారు. చిరు వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్తున్నారు. ఆయన తిరిగొచ్చక, సైరా కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. అమితాబ్‌పై రెండు కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారని సమాచారం. ఆయన కూడా ముంబై వెళ్లిపోయారు. కొత్త షెడ్యూల్‌ కోసం అమితాబ్‌ మళ్లీ హైదరాబాద్‌ వస్తారని చిత్ర బృందం చెబుతోంది. నయనతారతో పాటు తమన్నాని మరో కథానాయికగా ఎంచుకున్నారు. ఆమె పాత్రకీ కథలో కీలమైన స్థానం ఉందట. అందుకోసం తమన్నా కొన్ని ప్రత్యేక కసరత్తులు కూడా మొదలెట్టిందని సమాచారం. న్యూయార్క్ లో పంద్రాగస్టు వేడుకలకు కమల్ హాసన్ జై లవకుశ కు అరుదైన గౌరవం మంత్రి కేటీఆర్ కు మమ్ముట్టి ఆహ్వానం సీఎం సహాయనిధికి విజయ్ దేవరకొండ భారీ విరాళం గోకర్ణేశ్వర ఆలయ నిర్మాణానికి సతీష్ వేమన విరాళం రూ.15 లక్షలు భారత్, అమెరికా చర్చలకు తేదీ ఖరారు 1 పోస్టర్ కే ఈ రేంజ్ రచ్చ అంటే ఇక సాంగ్ కి పూనకాలే.MP3
గెస్ట్ కాలమ్ సోషల్ మీడియా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రాజన్న (సిరిసిల్లా) భద్రాద్రి (కొత్తగూడెం) మహబూబ్‌నగర్ జోగులాంబ (గద్వాల) నాగర్ కర్నూల్ వరంగల్ (గ్రామీణ) ఇతర క్రీడలు నిపుణుల సలహా వింతలు విశేషాలు మేటి చిత్రాలు స్క్రీన్‌ ప్లే కెఎస్ఆర్ లైవ్ షో సాక్షి వేదిక స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ ఎడిషన్ ది హెడ్ లైన్ షో ఫోర్త్ ఎస్టేట్ ఉర్దూ న్యూస్ కొత్త ప్రపంచం మేకింగ్ ఆఫ్ మూవీ సదరన్ స్పైస్ జ్యూక్ బాక్స్ రఘుపతి వెంకయ్యనాయుడు 1869 అక్టోబరు 15న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించెను. 1941 జూలై 1న పరమపదించెను. ఏదో పాఠం చదివినట్టుగా... చరిత్ర అంటే ఇదేనా? జనన, మరణాల చిట్టాయేనా? ఆ వ్యక్తి తాలూకు దృక్కోణాన్ని, సాహసాన్ని, కాలంలోకి తొంగి చూసే ఒడుపుని, దూరదృష్టిని ఒడిసిపట్టుకోనవసరం లేదా? పాఠాలు నేర్చుకోనవసరం లేదా? కనీసం జయంతి, వర్థంతిని కూడా చిత్ర పరిశ్రమ స్మరించుకోని పరిస్థితి రఘుపతి వెంకయ్యది. తెలుగు సినిమా మూల పురుషునికి ఇదేనా మనమిచ్చే నివాళి? అసలు రఘుపతి వెంకయ్యను ఎందుకు స్మరించుకోవాలి? ఈ జనరేషన్‌కి ఎంతమందికి తెలుసు ఆయన? వాళ్లకు తెలుసుకునే ఆసక్తి ఉండొచ్చూ ఉండకపోవచ్చును. కానీ తెలియజెప్పాల్సిన అవసరం మాత్రం సినీ పరిశ్రమకు ఉంది. వెంకయ్య ఓ స్టిల్ ఫొటోగ్రాఫర్. బందరు నుంచి వెళ్లి మద్రాసులో ఫొటో స్టూడియో పెట్టాడు. ఫొటో తీస్తే అతనే తీయాలన్నంత పేరు తెచ్చుకున్నాడు. గుర్రపు బగ్గీలో తిరిగేంత సంపాదించుకున్నాడు.ప్రయోగశీల మనస్తత్వం... వ్యాపార దక్షత... సాహసిక లక్షణం... ఈ మూడూ వెంకయ్యలో పుష్కలం. అవే వెంకయ్యను సినిమా ఫీల్డ్‌లోకి ఎంటర్ చేశాయి. ‘క్రోనో మెగాఫోన్’ గురించి పేపర్లో వార్త చదివాడు. దాని విలువ 40 వేలు. అంత డబ్బు తన దగ్గర లేదు. ఫొటో స్టూడియో తాకట్టు పెట్టి మరీ కొన్నాడు దాన్ని. ఫస్ట్ ప్రదర్శన హిట్. రెండో ప్రదర్శన సూపర్‌హిట్.కాలికి క్రోనో మెగాఫోన్ కట్టుకుని దేశమంతా తిరిగాడు. సరిహద్దులు కూడా దాటాడు.అప్పట్లో డేరాలు కట్టి సినిమాలు ఆడే పద్ధతి. ఛత్... ఇది కాదు పద్ధతి అనుకున్నాడు వెంకయ్య. మద్రాసులో ఫస్ట్ పర్మినెంట్ థియేటర్ ‘గెయిటీ’ (1913) వెలిసింది. ఆ మరుసటి ఏడాదే ‘క్రౌన్’ థియేటర్... ఆ వెంటనే ‘గ్లోబ్’ థియేటర్. ఇవన్నీ కాదు. వెంకయ్య అసలు స్టెప్... కొడుకు ఆర్.ఎస్. ప్రకాశ్‌ను ఫారిన్ పంపడం. కేవలం సినిమా టెక్నిక్ నేర్చుకోవడం కోసం. ఆ రోజుల్లో ఫారిన్ పంపడమే ఎక్కువనుకుంటే, భవిష్యత్తు ఉంటుందో, లేదో తెలియని సినిమా టెక్నిక్ నేర్చుకోవడానికంటే ఎంత రిస్కో ఓసారి ఊహించుకోండి. కొడుకు ఫారిన్ నుంచి రాగానే లక్ష రూపాయలు ఖర్చుపెట్టి ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ అంటూ గ్లాస్ స్టూడియో కట్టాడు వెంకయ్య. వరుసపెట్టి కొడుకు డెరైక్షన్‌లో మూకీలు తీశాడు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు. దివాళా తీసేదాకా వచ్చింది పరిస్థితి. ఆయన తగ్గాడు కానీ, ఆయన సంకల్పం మాత్రం వటవృక్షమైంది. సినిమా మీద ఆయన ప్రేమ, నమ్మకం అన్నీ ఫలించాయి. ఆ ఫలాల్నే ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్నాం. అదండీ... క్లుప్తంగా వెంకయ్య కథ. రఘుపతి వెంకయ్య... మన తొలి ఎగ్జిబిటర్! మన తొలి నిర్మాత! మన తొలి స్టూడియో అధినేత! మన తెలుగు సినిమాకు దారి చూపిన దీపస్తంభం! ఇంత ఇచ్చిన ఆయనకు మనమేం చేశాం? అబ్బో... చాలా చేశాం. ప్రముఖ జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు, ఎంతో పోరాడితే - రఘుపతి వెంకయ్య నాయుడు పేర ఓ అవార్డు వెలిసింది. 1981 నుంచి హేమాహేమీలకు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన పరిస్థితిలో, ఇకపై ఈ పురస్కారం భవిష్యత్తు ఏంటో మరి!? వెంకయ్య ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు పోయారో ఎక్కడా కరెక్ట్ డేటా లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో తరహా. పుట్టింది అక్టోబర్ 15నే కానీ, ఇయర్ మాత్రం 1869 అని, 1873 అని చెబుతుంటారు. మరణం కూడా అంతే. కొందరేమో 1941 జూలై 1 అంటారు, ఇంకొందరు 1941 మార్చి 15 అని చెబుతారు. మరికొందరు 1943 అంటారు. ఇంతకూ ఏది కరెక్టో? అసలు మన తెలుగు సినిమా పితామహుడు గురించి ఇంతవరకూ ఓ మోనోగ్రాఫ్ లేకపోవడం దారుణం. వెంకయ్య నాయుడు గురించి పరిశోధన చేయించి, చరిత్ర రాయించాలని ఆరుద్రలాంటి వాళ్లు కూడా వాపోయినా, పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా నిర్మాతల మండలో, వాణిజ్య మండలో పూనుకుని చేస్తే బాగుంటుంది. రఘుపతి వెంకయ్య నాయుడు, ఆయన కొడుకు ఆర్.ఎస్. ప్రకాశ్ తర్వాత ఆ కుటుంబం నుంచి ఇంకెవరూ సినిమా ఫీల్డ్‌కొచ్చినట్టు లేదు. ఒకవేళ వచ్చినా రాణించలేదా? అసలు వీళ్ల వారసులెక్కడున్నారు? ఎవ్వరికీ తెలీదు. కనీసం తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో కూడా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చీకట్లో చిరుదీపం లాగా... రఘుపతి వెంకయ్య నాయుడిపై ఓ సినిమా తయారైంది. సీనియర్ ‘నరేశ్’ వెంకయ్య పాత్ర చేశారు. ‘నల్లపూసలు’ ఫేమ్ బాబ్జీ డెరైక్టర్. మండవ సతీశ్ ప్రొడ్యూసర్. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ. ఇప్పుడున్న ట్రెండ్‌లో వెంకయ్యను ఎవరు పట్టించుకుంటారు చెప్మా?
ల్యాబ్‌లో... సారీ... హార్డ్‌డిస్క్‌లో ఈ సినిమా ఆపసోపాలు పడుతోంది. ప్రభుత్వం రాయితీ ఇవ్వడమో, పరిశ్రమ ఏదొక రీతిలో సాయం చేయడమో చేస్తే తప్ప, ఈ సినిమా బయటకు రాదు. ఆ ప్రయత్నమైనా చేస్తే, రఘుపతి వెంకయ్యకు ఓ మంచి నివాళి అవుతుంది. ముక్తాయింపు: ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ సినిమా చూసి ఇంప్రెస్ అయిన దాసరి నారాయణరావు, ఈ సినిమాను తానే సొంతంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజంగా... గుడ్ న్యూసే! సంబంధిత వార్తలు ‘బర్త్‌ డే విత్‌ ఎ ట్రీ’ కోస్తాకు వర్ష సూచన రాశీ ఖన్నా బర్త్‌డే పార్టీ ఫోటోలు తాజా వార్తలు న్యూస్ లెటర్
గెస్ట్ కాలమ్ సోషల్ మీడియా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రాజన్న (సిరిసిల్లా) భద్రాద్రి (కొత్తగూడెం) మహబూబ్‌నగర్ జోగులాంబ (గద్వాల) నాగర్ కర్నూల్ వరంగల్ (గ్రామీణ) ఇతర క్రీడలు నిపుణుల సలహా వింతలు విశేషాలు మేటి చిత్రాలు స్క్రీన్‌ ప్లే కెఎస్ఆర్ లైవ్ షో సాక్షి వేదిక స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ ఎడిషన్ ది హెడ్ లైన్ షో ఫోర్త్ ఎస్టేట్ ఉర్దూ న్యూస్ కొత్త ప్రపంచం మేకింగ్ ఆఫ్ మూవీ సదరన్ స్పైస్ జ్యూక్ బాక్స్ హోం » ఆంధ్రప్రదేశ్ అమరావతి / గుంటూరు / కృష్ణా రెండు, మూడు నెలలకు ఒకసారి పంపిణీ చేస్తున్న అధికారులు ఈఎస్‌ఐ కార్డులు పని చేయడం లేదని సిబ్బంది ఆవేదన నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సాక్షి, అమరావతి బ్యూరో : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలలో హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది సుమారు 170 మంది పని చేస్తున్నారు. ఇందులో 150 మంది మహిళా సిబ్బంది. మిగిలిన వారు సూపర్‌వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయంలోని ఆరు బ్లాకులు, అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం వీరి విధి. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగంలో చేరిన మూడు నెలలకు జీతాన్ని రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతామని చెప్పి రూ.6,400 ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. నెలకు కనీస సెలవులు కూడా ఇవ్వడం లేదని.. సెలవులు తీసుకుంటే జీతాన్ని కట్‌ చేసి ఇస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలోజమ చేయని అధికారులు.. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సిబ్బంది కోరుతున్నారు. సచివాలయం, అసెంబ్లీలో విధులు నిర్వర్తించే ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహించే కార్మికుల సమస్యలను మాత్రమే కాదు.. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది వెతలు తీర్చేందుకు కూడా చొరవ చూపాలని, ఉద్యోగ భద్రత చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సచివాలయంలో పని చేసే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా తమకు రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. సంబంధిత వార్తలు మరిన్ని వార్తలు చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై నేడు విచారణ పోలీసుల చేతికి ‘మావోల ఆపరేషన్‌’ కీలక వీడియో! 271వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర జిల్లా వార్తలు తాజా వార్తలు న్యూస్ లెటర్
గెస్ట్ కాలమ్ సోషల్ మీడియా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రాజన్న (సిరిసిల్లా) భద్రాద్రి (కొత్తగూడెం) మహబూబ్‌నగర్ జోగులాంబ (గద్వాల) నాగర్ కర్నూల్ వరంగల్ (గ్రామీణ) ఇతర క్రీడలు నిపుణుల సలహా వింతలు విశేషాలు మేటి చిత్రాలు స్క్రీన్‌ ప్లే కెఎస్ఆర్ లైవ్ షో సాక్షి వేదిక స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ ఎడిషన్ ది హెడ్ లైన్ షో ఫోర్త్ ఎస్టేట్ ఉర్దూ న్యూస్ కొత్త ప్రపంచం మేకింగ్ ఆఫ్ మూవీ సదరన్ స్పైస్ జ్యూక్ బాక్స్ హోం » ఆంధ్రప్రదేశ్ షాపింగ్‌మాల్‌లో అనధికార పబ్‌ నిర్వహణ ముజ్రా డ్యాన్స్‌లకు అనుమతి ఉండదు..కానీ అర్ధరాత్రి అశ్లీల నృత్యాలతో ‘జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణి’ అని హోరెత్తి స్తారు.. క్రాస్‌ మసాజ్‌ సెంటర్లకు అనుమతి లేదు.. కానీ నగరం నడిబొడ్డునే మసాజ్‌ సెంటర్ల ముసుగులో మజా చేస్తారు.. అసలు పబ్‌లకు అనుమతే లేదు.. కానీ ఓ అతిపెద్ద షాపింగ్‌మాల్‌లోనే అనధికార పబ్‌లో చిందులు తొక్కుతారు.. రాజధాని విజయవాడ అంటే అదీ మరి... ఇక్కడ అనుమతులతో పని లేదు.. అక్రమాలకు పెద్దపీట వేస్తారు.. అధికార టీడీపీ పెద్దల అండ ఉంటే చాలు.. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతుంటే.. విశృంఖలత్వం వెర్రితలలు వేస్తూ ఉంటుంది. సాక్షి, అమరావతిబ్యూరో: అది విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఓ పెద్ద షాపింగ్‌మాల్‌. ఆ మాల్‌ పై అంతస్తులో ఓ పబ్‌. బడాబాబుల బిడ్డలకు అది అడ్డా. అధికారికంగా అనుమతి లేకపోయినా సరే మూడు డీజేలు... ఆరు గ్లాసులుగా అడ్డగోలు వ్యాపారం ‘ఫుల్‌’గా కళకళలాడుతూనే ఉంటుంది. అందులో ఓ డ్యాన్స్‌ ఫ్లోర్‌ ఏర్పాటు చేసి వీకెండ్‌ పార్టీల పేరుతో హల్‌చల్‌ చేస్తున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోదు. ప్రతి శని, ఆదివారాల్లో అక్కడ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బార్‌లకు ఇచ్చిన నిర్ణీత సమయం ముగిసినప్పటికీ ఆ పబ్‌లో మాత్రం డీజేలు, డ్యాన్స్‌లు హోరెత్తుతూనే ఉంటాయి. పోలీసుల ఉదాసీనతే ఆ పబ్‌ వేదికగా శనివారం అర్ధరాత్రి గ్యాంగ్‌వార్‌కు దారితీసింది. శనివారం ఆ పబ్‌లో రెండువర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. దాదాపు 214 మంది ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకుని బీభత్సం సృష్టించారు. తప్పని పరిస్థితుల్లో పబ్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల రాక చూసి 10 మంది పలాయనం చిత్తగించగా నలుగురు చిక్కారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘర్షణ పడ్డ మిగిలిన 10 మంది పేర్లు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పబ్‌ యాజమాన్యం ఒత్తిడికి పోలీసులు తలొగ్గుతున్నట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి ఘర్షణ జరగగా ఆదివారం రాత్రి వరకు సాగదీసి ఆ నలుగురు యువకులపై కేవలం న్యూసెన్స్‌ కేసుతో సరిపెట్టారు. కానీ అసలు ఆ పబ్‌కు అనుమతి ఉందా? అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తున్నారనే విషయాన్నే పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే యువకుల ఘర్షణ మీదే హడావుడి చేస్తూ అనధికారిక పబ్‌ విషయన్ని కప్పిపుచ్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత వార్తలు మరిన్ని వార్తలు నేతల మధ్య టీ'ఢీ'పీ పాదయాత్ర @ 3,000 కిలోమీటర్ల మైలురాయి జిల్లా వార్తలు తాజా వార్తలు న్యూస్ లెటర్
గెస్ట్ కాలమ్ సోషల్ మీడియా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రాజన్న (సిరిసిల్లా) భద్రాద్రి (కొత్తగూడెం) మహబూబ్‌నగర్ జోగులాంబ (గద్వాల) నాగర్ కర్నూల్ వరంగల్ (గ్రామీణ) ఇతర క్రీడలు నిపుణుల సలహా వింతలు విశేషాలు మేటి చిత్రాలు స్క్రీన్‌ ప్లే కెఎస్ఆర్ లైవ్ షో సాక్షి వేదిక స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ ఎడిషన్ ది హెడ్ లైన్ షో ఫోర్త్ ఎస్టేట్ ఉర్దూ న్యూస్ కొత్త ప్రపంచం మేకింగ్ ఆఫ్ మూవీ సదరన్ స్పైస్ జ్యూక్ బాక్స్ హోం » పాలిటిక్స్ విషం అన్నది కాంగ్రెస్‌ను ఉద్దేశించి కాదు సిద్దరామయ్యతో ఏ సమస్యా లేదు ఇండియా టుడే ఇంటర్వ్యూలో కుమారస్వామి న్యూఢిల్లీ: గరళకంఠుడిలా సంకీర్ణ ప్రభుత్వ హాలాహలం మింగుతున్నానంటూ ఇటీవల కన్నీళ్లతో ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. బుధవారం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇండియాటుడే వార్తాచానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. తన గత వ్యాఖ్యల్లో విషం అన్నది కాంగ్రెస్‌నో, లేక సంకీర్ణ ప్రభుత్వాన్నో ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేక ఒక సామాజిక వర్గం వారు విషం కక్కుతున్నారని ఆయన అన్నారు. గతంలో తనకు ఎంతో మద్దతుగా నిలిచిన కొన్ని టీవీ చానెళ్ల విలేకరులు.. సీఎం అయ్యాక మాత్రం తానెన్ని మంచి పనులు చేయాలని చూస్తున్నా వాటిలో తప్పులనే వెదుకుతూ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గం వారే ఇదంతా చేయిస్తున్నారని తెలిసి తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య మిమ్మల్ని బహిరంగంగానే తీవ్రంగా విమర్శిస్తున్నందుకే ఆ రోజు అలా మాట్లాడారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదనీ, సిద్దరామయ్య తనకు ఎన్నో విషయాల్లో సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారని కుమారస్వామి పేర్కొన్నారు. సిద్దరామయ్యే కాకుండా స్థానిక నేతలు సహా మొత్తం కాంగ్రెస్‌ పార్టీ తనకు మద్దతుగానే ఉందనీ, నిర్ణయాల్లో కూడా స్వేచ్ఛను ఇచ్చిందని స్పష్టం చేశారు. సంబంధిత వార్తలు రాజగోపాల్‌కు మరో నోటీసు కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తా : జగ్గారెడ్డి జగ్గారెడ్డికి బెయిల్‌ మంజూరు..! నవంబర్‌ 24న తెలంగాణ ఎన్నికలు? మరిన్ని వార్తలు వచ్చేనెల 10 లేదా 12న ఎన్నికల షెడ్యూల్‌ వైఎస్‌ జగన్‌ చెప్పిన బల్ల కథ జిల్లా వార్తలు తాజా వార్తలు న్యూస్ లెటర్
గెస్ట్ కాలమ్ సోషల్ మీడియా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రాజన్న (సిరిసిల్లా) భద్రాద్రి (కొత్తగూడెం) మహబూబ్‌నగర్ జోగులాంబ (గద్వాల) నాగర్ కర్నూల్ వరంగల్ (గ్రామీణ) ఇతర క్రీడలు నిపుణుల సలహా వింతలు విశేషాలు మేటి చిత్రాలు స్క్రీన్‌ ప్లే కెఎస్ఆర్ లైవ్ షో సాక్షి వేదిక స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ ఎడిషన్ ది హెడ్ లైన్ షో ఫోర్త్ ఎస్టేట్ ఉర్దూ న్యూస్ కొత్త ప్రపంచం మేకింగ్ ఆఫ్ మూవీ సదరన్ స్పైస్ జ్యూక్ బాక్స్ హోం » బిజినెస్ క్షణాల్లో రూ. 19 లక్షల ఆపిల్‌ ఉత్పత్తులు కొట్టేశారు! కాలిఫోర్నియా : పట్టపగలు.. వచ్చే పోయే కస్టమర్లతో కళకళలాడుతుంది. కానీ ఆ స్టోర్‌లో నలుగులు దొంగలు బీభత్సం సృష్టించారు. ఇటు ఉద్యోగులను, అటు కస్టమర్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసి, దాదాపు 19 లక్షల రూపాయల విలువైన ఆపిల్‌ ఉత్పత్తులను ఆపిల్‌ స్టోర్‌ నుంచి కొట్టేశారు. ఆపిల్‌ స్టోర్‌లో టేబుల్స్‌పై ప్రదర్శనకు ఉంచిన ఛార్జర్‌లను, ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను ఠక్కుఠక్కున లాగేసుకుని రయ్‌మని సెక్యురిటీ సిబ్బందికి చిక్కకుండా పారిపోయారు. ఈ ఘటన కాలిఫోర్నియా ఫ్రెస్నోలోని ఫ్యాషన్‌ ఫెయిర్‌ మాల్‌లో గల ఆపిల్‌ స్టోర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో కస్టమర్లు, ఆపిల్‌ స్టోర్‌ ఉద్యోగులు కొద్ది సేపటి పాటు ఏం జరుగుతుందో తేల్చుకోలేకపోయారు. నలుగురు దొంగలు చేసిన ఈ హంగామా అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న నలుగురు ఆఫ్రికన్‌ యువకులు ఫ్రెస్నోలోని ఆపిల్‌ స్టోర్‌లోకి ప్రవేశించారు. హూడెడ్‌ స్వీట్‌షర్ట్‌లు వేసుకొచ్చిన ఆ దొంగలు ముఖాలు కనిపించకుండా కప్పేసుకున్నారు. స్టోర్‌లోకి ప్రవేశించడమే పలు కౌంటర్ల వద్ద ఉన్న డివైజ్‌లను, టేబుల్స్‌పై ఉన్న కేబుల్స్‌ను, మ్యాక్‌బుక్‌లను చకాచకా లాగేసుకున్నారు. వాటిని తమ చేజిక్కించుకుని వెంటనే అక్కడి నుంచి ఎవరికీ దొరకకుండా పారిపోయారు. పారిపోతున్న వారిని అడ్డుకున్న ఒకతన్ని పక్కకు నెట్టేసి మరీ జంప్‌ చేశారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తం 26 ఖరీదైన డివైజ్‌లను వారు దొంగలించారని పోలీసులు చెప్పారు. వాటిలో మ్యాక్‌బుక్‌లు, ఐఫోన్‌ 6, 7, 8, ఎక్స్‌లు ఉన్నాయని చెప్పారు. వీరు కస్టమర్లను, ఉద్యోగులను బెదిరించలేదని, ఎలాంటి ఆయుధాలను వీరు కలిగి లేరని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ నలుగురితో మరో దొంగ కూడా ఉన్నారని, అతను మాల్‌ బయట, వాహనంలో వీరు కోసం వేచిచూస్తున్నాడని తెలిపారు. నలుగురు ఈ డివైజ్‌లు తీసుకుని ఠక్కున బయటికి రాగానే, వాహనంలో జంప్‌ చేసినట్టు తెలిసింది. జూన్‌ 21 న కాలిఫోర్నియాలో మరో స్టోర్‌లో కూడా ఇదే మాదిరి చోరి జరిగింది. ఫ్రెస్నో బయట ఆపిల్‌ స్టోర్లలో కూడా ఇదే మాదిరి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ఘటనలకు, దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంబంధిత వార్తలు నాసా ‘ఐస్‌’ సక్సెస్‌ అమెరికాలో కాల్పులు... ఐదుగురు మృతి బంపర్‌ ఆఫర్‌: ఐఫోన్లపై భారీ తగ్గింపు మరిన్ని వార్తలు ఒక్క క్లిక్‌తో.. ఈరోజు వార్తా విశేషాలు ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ అక్కడే... ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ ‘బెటర్‌’ జిల్లా వార్తలు తాజా వార్తలు న్యూస్ లెటర్
సాక్షి - హోం వెళ్లిరా జగనన్నా.. మేమంతా మీ వెంటే...•104 ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి•జగన్‌ను కలిసిన సాహసవీరుడు•ఆయన సంకల్పానికి జననీరాజనం•బాబును సాగనంపాల్సిందే..•జననేతకు ఘన స్వాగతం•చారిత్రాత్మక పైలాన్‌ ఆవిష్కరణ•చరిత్రలో నిలిచిపోయే సంకల్పయాత్ర : కోలగట్ల•270వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌•నడిచేది నేను.. నడిపించేది ప్రజల అభిమానం: వైఎస్‌ జగన్‌ హోం » ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం :అదే ఆప్యాయత.. ఆత్మీయ పలకరింపు.. జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే అచ్చంగా తండ్రి రాజశేఖరరెడ్డినే తలపిస్తున్నారంటూ గుర్తు చేసుకుంటున్న వృద్ధులు, మధ్య వయస్కులు.. సంకల్పబలానికి నిలువెత్తు నిదర్శనమంటూ తన్మయులవుతున్న యువత..అభిమానంలో పెద్దన్నయ్యే అంటూ చెల్లెళ్ల ఆదరణ ప్రతి అడుగులో మేమున్నామంటూ పలకరిస్తుండగా కె.కోటపాడు మండలంలో సాగింది సంకల్పసారథి జగన్‌ పాదయాత్ర. ప్రతి ఒక్కరి కళ్లలో వ్యక్తమవుతున్న అనురాగంలో తడిసిముద్దవుతున్నారు జనహృదయ విజేత. నువ్వొస్తేనే మా జీవితాల్లో మంచిరోజులు అంటూ ఎంతో నమ్మకంతో ఉన్న వారందరికీ త్వరలోనే రాజన్నరాజ్యం వస్తుందంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు.– పాదయాత్ర ప్రత్యేక బృందం పొడుగుపాలెంలో నాతో పాటు పదిమందికి అభయహస్తం పథకం కింద కేవలం రూ.500 పెన్షనే ఇస్తున్నారు. వాస్తవానికి రూ.వెయ్యి ఇవ్వాలి. పంచాయతీ కార్యదర్శిని అడుగుతున్నా స్పందించలేదు. మాకు రెండేళ్లుగా ఈ అన్యాయం జరుగుతోంది. మాకు పూర్తి పెన్షన్‌ రూ.వెయ్యి వచ్చేలా చూడాలని జగన్‌బాబును కోరాను.– కర్రి పెదరాములమ్మ, పొడుగుపాలెం రాష్ట్రంలో వికలాంగులకు ప్రత్యేకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు నూరుశాతం రాయితీతో బస్సులు, రైళ్లలో ప్రయాణ వసతులు, మూడు చక్రాల వాహనాలకు నూరుశాతం రాయితీతో డీజిల్, పెట్రోల్‌ సరఫరా చేయాలి. ఇప్పుడిస్తున్న పెన్షన్లను రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రూరల్‌ జిల్లా అధ్యక్షుడు జి.రాము, ప్రధాన కార్యదర్శి పి.శ్రీరామమూర్తి జననేత జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. వైఎస్సార్‌సీపీ గూటికి కాంగ్రెస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. దేవరాపల్లి మండలం కొత్తపెంటలో మాడుగులకు చెందిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సయ్యపురెడ్డి సత్తిబాబు, బొబ్బాది జగన్నాథం, చంద్రాన అప్పారావు, కేపీ నాగేశ్వరరావు, డి.పి.బాబూరావు, కుదర నాగేశ్వరరావు, సేనాపతి గంగునాయుడు, సామంతుల అప్పారావు, దాసరి కొండలరావును జగన్‌మోహన్‌రెడ్డి కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కె.కోటపాడు మండలం ఎ.కోడూరు వద్ద ఎం.అలమండకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు పోతుల అనిల్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరంతా శాసనసభా పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. టీడీపీ నాయకుల చేరిక : మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో సోమవారం టీడీపీకి చెందిన తాడిపర్తి మాజీ సర్పంచ్‌ సీర రామలక్ష్మి–సన్నమ్మ, యూత్‌ నాయకుడు కరణం రాము శాసనసభ ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎస్‌.కోట నియోజకవర్గం మోపాడ మండలం వావిలపాడు మాజీ సర్పంచ్‌ బీల సతీష్‌ కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. న్యాయవాదులకు వెల్ఫేర్‌ ఫండ్‌ బెనిఫిట్‌ రూ.10లక్షలు అమలయ్యేలా చూడాలి. జూనియర్‌ లాయర్లకు లైబ్రరీ సదుపాయం కోసం రూ.10వేల వరకు రుణాలు, రూ.5వేలు స్టైపెండ్‌ అమలు చేయాలి. న్యాయవాదులందరికీ హెల్త్‌కార్డులు వచ్చేలా చూడాలని సుధీర్, వర్మతో కలిసి జగన్‌కు వినతిపత్రం అందించాను. – కాండ్రేగుల జగదీష్,విశాఖ బార్‌ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి మండలంలోని కోనాం పంచాయతీలో పెదకల్యాణం ఆనకట్ట తుపానుకు కొట్టుకుపోయింది, దానిని మళ్లీ నిర్మిస్తామని జగన్‌ హామీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. కోనాంలో జలాశయం ఉన్నా కోనాం ఆయకట్టుకు పారదు. పెదకల్యాణం ఆనకట్టతో కోనాంతో పాటు శిరిజాం, గదబూరు, మంచాల, చీడికాడ గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది.15 ఏళ్ల క్రితం దెబ్బతిన్న ఆయకట్టు వివరాలను జగన్‌కు పాదయాత్రలో వినతిపత్రం అందించాం. ఆయన స్పందించడం, నిర్మాణంపై వెంటనే హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది.– సలుగు పెదసత్యనారాయణ, ఆయకట్టు రైతు, కోనాం మరిన్ని వార్తలు వైఎస్‌ జగన్‌ను కలిసిన దివ్యాంగులు, జిందాల్‌ కార్మికులు సాక్షి, విజయనగరం: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర... సాక్షి, విజయనగరం: ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌... 270వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం సాక్షి, ఎస్‌.కోట (విజయనగరం): ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,... వెళ్లిరా జగనన్నా.. మేమంతా మీ వెంటే...
సాక్షి, విశాఖపట్నం: విసుగు, విరామం, అలుపు, అలసట లేకుండా జనక్షేమమే ధ్యేయంగా నెలరోజులకుపైగా సాగిన ప్రజా సంకల్పయాత్ర విశాఖ జిల్లాలో... 104 ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి విశాఖపట్నం: 104 ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, ఈ సేవలను ప్రభుత్వమే నిర్వహించాలని కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సభ్యులు జననేత జగన్‌ను... జగన్‌ను కలిసిన సాహసవీరుడు విజయనగరం , ప్రజా సంకల్పయాత్ర బృందం :దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని చంద్రబాబు అతని భజన బృందాన్ని ఇంటికి పంపించాలని... విజయనగరం , శృంగవరపుకోట నెట్‌వర్క్‌: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... విజయనగరం రూరల్‌: ప్రపంచ రాజకీయ చరిత్రలో పాదయాత్రతో మూడు వేల కిలోమీటర్లు మైలురాయిని దాటడం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే చెల్లిందని, పాదయాత్ర... 269వ రోజు పాదయాత్ర డైరీ 24–09–2018, సోమవారం తుమ్మికాపాలెం, విజయనగరం జిల్లా దేవుని దయ, ఆత్మీయ జనాభిమానమే.. నా సంకల్పానికి బలాన్నిస్తున్నాయి.. పాదయాత్ర ఓ చారిత్రక ఘట్టానికి చేరుకుంది. దేశపాత్రునిపాలెంలో 3,000... చంద్రబాబు ఇదే ఎస్‌.కోట నియోజకవర్గానికి వచ్చినపుడు తన వేలికి ఉంగరం, చేతికి గడియారం,మెడలో గొలుసు కూడా లేదన్నాడు. తనంత నీతి... 270వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప... వైఎస్‌ జగన్‌ చెప్పిన బల్ల కథ సీఎం బల్లపై కూర్చున్నాడు మధ్య నిషేదం గోవిందా.. రెండు రూపాయల బియ్యం గోవిందా.. నడిచేది నేను.. నడిపించేది ప్రజల అభిమానం: వైఎస్‌ జగన్‌ ఎక్కడ పులివెందుల.. ఎక్కడ కొత్తవలస దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతోనే.. చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. పాదయాత్రకు సంఘీభావంగా.. ర్యాలీలు ప్రజాసంకల్పయాత్ర నేడు మూడువేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సంఘీభావం తెలిపారు. చైనా కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్‌కు కూడా సాధ్యం కాని మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను నేడు వైఎస్‌ జగన్‌.... సాక్షి, విజయనగరం: ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ...... మరిన్ని ఫొటోలు ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ. 266వ రోజు ప్రజాసంకల్పయాత్ర మరిన్ని వీడియోలు వైఎస్‌ జగన్‌ను కలిసిన జిందాల్‌ కార్మికులు 270వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర జిల్లా వార్తలు తాజా వార్తలు
సెక్స్ సామర్థ్యానికి బాదం పప్పు _ Kamasutra _ Men _ Lifestyle _ సెక్స్ సామర్థ్యానికి బాదం పప్పు - Telugu Indiansutras ఇండియన్ సూత్ర » తెలుగు » కామసూత్ర » సెక్స్ సామర్థ్యానికి బాదం పప్పు సెక్స్ సామర్థ్యానికి బాదం పప్పు బాదం పప్పు వల్ల పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని అంటున్నారు. బాదం పప్పులో అత్యంత నాణ్యమైన అమినో యాసిడ్ ఉంటుంది. దీనిని అర్జినైన్ అని కూడా అంటారు. ఆర్జినైన్ వల్ల శరీరంలోని రక్తనాళాలు ఉత్తేజితం పొందటంతో పాటు రక్త ప్రసరణ కూడా పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలినట్లు చిన్ ఛూ దిన పత్రిక ప్రచురించింది. ఆర్జీనైన్ బాదం పప్పులోనే కాకుండా చిక్కుడు, గోధుమలు, సల్మాన్ చేపలోనూ ఎక్కువ మొత్తంలో ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. ఆరోగ్యకరమై సెక్యు జీవితాన్ని గడపాలంటే పురుషులు తాము తీసుకునే తిండి పరిమాణాన్ని తగ్గించి, పొట్ట తగ్గటానికి, రక్తంలో కొవ్వు తగ్గించటానికి వ్యాయామం చేయాలని సూచించింది. Read more about: kamasutra, lifestyle, కామసూత్ర, పురుషులు, లైఫ్ స్టయిల్ సెక్స్: ఇలా చేస్తే ప్రతి రోజూ స్వర్గమే... సెక్స్: ఇలా కూడా జుర్రుకోవచ్చు, ఆ మజా వేరే.... సెక్స్: మగాడు చనుమొనలు తాకగానే... వాటిలోని గుట్టు... ఓరల్ సెక్స్: మూడ్‌ను మార్చేసే క్రియ ఇద...
(పోతనామాత్యుడు) సిరాశ్రీ గారి సమీక్ష....కాళిదాసు ... కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట. అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు. ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట. అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని. 'కస్చిత్..తో..'కస్చిత్ కాంతా విరహ గురుణా..' అంటూ మేఘ సందేశం 'వాక్' ..తో..'వాగర్ధావివ సంపృక్తౌ...' అంటూ రఘు వంశం రాసేసాడు. (గురుజాడ అప్పారావు గారి ముత్యాలు..) వేడుకలు కురియ మతము లన్నియు మాసిపోవును; ఒకసారి వారు క్లాసులో తెలుగు పాఠం చెప్తూవుండగా ఒకకుర్రాడు లేచి “మేష్టారూ! ఏ మతం గొప్పదండి?" అని అడిగాడు. రావుగారు ఇల్లా అన్నారు " ఇప్పుడు నేను ఒక చిన్న కధ చెప్తాను. " ఒక పల్లెలో ఒక రైతు, భార్య నివశిస్తున్నారు. ఒక రోజు అతని భార్య వంటచేసి, మూటకట్టుకొని పొలంలోకి తీసుకువచ్చి ఒక చెట్టునీడలో కూర్చొని, భర్తను భోజనానికి రమ్మని పిలిచింది. రైతు కాళ్ళూచేతులూ కడుక్కొని వచ్చి భార్య ముద్దలు చేసి పెట్తూవుంటే తింటున్నాడు. ఆమెకూడా భర్తకు ఒక ముద్ద పెట్టి తనో ముద్ద తింది. దానికి రైతు “అవునే! నాకూ అలానే అనిపిస్తూవుంది. మళ్ళీ జన్మలోకూడా మనం భార్యా భర్తలలా పుట్తామంటావా? ఏమో! ఈ విషయం పంతులుగార్ని అడగాలి " అన్నాడు. “ఇప్పుడు చెప్పండి ఏమతం ఈ అనుబంధంలోని అమరత్వాన్ని నమ్మి చెప్పగలదు? ఆమతమే గొప్పది ? " అని శేషగిరిరావుగారు కధను ముగించారు. 1965 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదు పొందిన తొలి తెలుగు సినిమా నటుడు నాగయ్య. ' నా యిల్లు ' చిత్రం తర్వాత నిర్మించిన ' భక్త రామదాసు ' ఆయన్ని ఆర్థికంగా మరింత కృంగదీసింది. అనేక కష్టాలకు ఓర్చి నిర్మాణం పూర్తి చేసి విడుదల చేసినా ఆర్థికంగా విజయవంతం కాకపోవడం ఆయన్ని మరిన్ని కష్టాలలోకి నెట్టింది. అందుకే ఆయన తన అనుభవాలను వివరిస్తూ ......... " నా జీవితం ఇంకొకరికి గుణపాఠం. నేను నేర్చుకున్న నీతిని అందరికీ వెల్లడిస్తూ నేర్చుకోమని విన్నవిస్తున్నాను. దానధర్మాలు చెయ్యండి. తనకు మాలిన ధర్మాలు చేయకండి. అందరినీ నమ్మకండి. అందరూ మంచివాళ్ళే అనుకోవడం పెద్ద పొరబాటు. మేకవన్నె పులులేవరో తెలుసుకుని వాళ్ళని వేరు చేయండి. మీ మంచితనాన్ని, సహృదయతను వినియోగించుకునే వాళ్ళని గమనించి ప్రవర్తించండి. పేరు ప్రఖ్యాతులు, అఖండ గౌరవాలు పొందినా నాలాంటి దుర్దశ ఇంకొకరికి రాకూడదు " మొదట భోగిగా, తర్వాత యోగిగా మారిన వేమన అంతిమయాత్ర జరుగుతోంది. తొలుత మిత్రుడు, తర్వాత శిష్యుడిగా మారిన అభిరాముడు దుఃఖంతో గానం చేస్తుండగా వేమన తనువు చాలించాడు. ' యోగి వేమన ' చిత్రంలో ఈ ఘట్టం చిత్రీకరణ పూర్తయింది. ఆ ఘట్టంలో అభిరాముడి పాత్రధారి లింగమూర్తి కూడా నాగయ్య గారికి ప్రియ మిత్రుడు. మేకప్ తీసేసాక ఆయనతో నాగయ్య గారు " బావా ! ఇలాగే మనిద్దరిలో ఎవరు ముందుగా కాల్ షీట్ పూర్తి చేసుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతారో... వారి చెవిలో రెండవవారు నారాయణ మంత్రం చెబుతూ వీడ్కోలు పలకాలి. అలా అని నాకు మాటియ్యి " అని లింగమూర్తి గారి చేత చేతిలో చెయ్యి వేయించుకున్నారట. 1973 డిసెంబర్ 30 వ తేదీన లింగమూర్తి గారికి ఆమాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. మద్రాస్ ' వాలంటరీ హెల్త్ సర్వీసెస్ ' ఆస్పత్రిలో నాగయ్య గారి చివరి ఘడియల్లో ఆ వార్డులో భజన జరుగుతుండగా లింగమూర్తి గారు నాగయ్య గారి చెవిలో నారాయణ మంత్రం జపించారు. ఆస్పత్రి వర్గాలు గానీ, అక్కడి రోగులు గానీ ఆ భజనకు ఆడ్డు చెప్పలేదు సరికదా వారు కూడా పాల్గోన్నారట. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.... నాగయ్య గారి మీద ప్రజలకు వున్న పూజ్య భావాన్ని. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా దానధర్మాలు చేసినా తెలుగు, తమిళ ప్రజల మనస్సులో మాత్రం మహోన్నతమైన స్థానాన్ని మిగుల్చుకున్న మహానటుడు నాగయ్య గారు. 'అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా'. మనం తెచ్చుకున్న పిన్నమ్మ మా పిన అమ్మ .... ఎందుకు వింటుంది. "ఉమ్మడి కుటుంబం" "ఉమ్మడి కుటుంబం" లో..ఉమ్మడి అన్న పదంలోనే ఆ దగ్గరితం ఉంది. తాత, నానమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, వదిన, బావగారు, మరిది, మరదలు, అబ్బో.. ఎన్ని భాంధవ్యాలు, ఎన్ని అల్లికలు, ఇంట్లో ఎవరికీ ఏ చిన్న సమస్య వచ్చినా తమదిగా భావించి ఆ చిక్కుముడిని విప్పుకునే వారు. జరుగుతున్న కాలంతో పాటు నాన్నగారి తరం వచ్చేసరికి "చిన్న కుటుంబం చింతలేని కుటుంబం" అనే కొటేషన్ తో ఇద్దరు పిల్లలు చాలు అనుకునే రోజులవి.. అయినా తాత నానమ్మల మురిపాలు దొరికాయి, వాళ్ళ సంరక్షణలో పెరిగే అదృష్టం దొరికింది.
ప్రస్తుతం.. ఎలక్ట్రానిక్ యుగం.. పరుగులమయం.. భార్యాభర్త మాట్లాడుకోటానికి సమయం ఉండదు, అమ్మానాన్నలంటే.. మోయలేని బరువులు. సూటిగా చెప్పాలంటే.. వ్యర్థ పదార్ధాలు. అతి కష్టం మీద ఒక్క బిడ్డ చాలు.. అనుకుంటూ.. వాళ్ళని పెంచటానికి కూడా డే కేర్ లని ఆశ్రయిస్తూ ముక్కుపచ్చలారని పసివాళ్ళ ఆలనాపాలనా చూసుకోలేని తల్లితండ్రులు ఏమి సాధించాలని అలా పరుగులు పెడుతున్నారు? తల నెరిసిన సమయంలో వాళ్ళు జీవితంలోకి తొంగి చూసుకుంటే.. అనుభూతులకి అర్ధం తెలియని స్థితిలో ఉంటారు. Photo: "ఉమ్మడి కుటుంబం" "సంతోషాల సంబరాల కుటుంబం." "పెద్దల పట్ల గౌరవాన్ని చూపించటం మనం ఎప్పుడు వాళ్ళకి నేర్పుతూ ఉండాలి.. "శంకరశ్శంకరస్సాక్షాత్" అని ప్రపంచమంతా ఆదిశంకరులను పరమశివుని స్వరూపంగా భావించింది. "ఒక సాధారణ మానవదేహం భరించటానికి సాధ్యం కానంత ప్రతిభా పాటవాలు, అపార మేధాసంపత్తి, జ్ఞానతేజం ఆయనలో ఉన్నాయి. అందుకే ఆయన ప్రాణాన్ని ఆ దేహం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే వహించగలిగింది" అన్నారు ఒక సభలో శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామి. అన్నమయ్య 'పద’ సేవ ''మన సారధి/మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్ , తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు. `ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది. పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది. శ్రీ కృష్ణుని రసికత, వాచాలత... ధర్మరాజు పట్టబిషేకం తరువాత శ్రీ కృష్ణుడు ద్వారకకు చాల కాలం తరువాత తిరిగి వస్తాడు. తల పిస్తాడు. అదే కృష్ణ మాయ.... ఒకే సారి అందరి ఇళ్ళలో ప్రవేశించి, పిల్లలకి తెలుగు పట్ల ఉత్సాహం, మక్కువ, ఆసక్తి, కలగాలంటే ఇలాంటి పద్యాలు వారి ఎదురుగా పెద్దలు పైకి బిగ్గరగా చదవాలి, నేర్చుకోవాలి. అచ్చ తెలుగు పదాలతో నింపిన ఈ పోతన భాగవత పద్యం, హాలాహల భక్షణ అయిన తరువాత చెప్పబడినది. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:. ఫణి ప్రసన్న కుమార్:- సాపుటేరుపై సరదా పద్యం...(కామేశ్వర రావు భైరవభట్ల ) కాపీ - Copy, పేసుటు - Paste, ప్రోగ్రాము - Program, మాపున్ - fix, దోపున్ - insert, బగ్గు - bug, వరడుపత్రం - Word Document, పీపీటి - PPT(PowerPoint) (బహువచనం పీపీటులు), గళ్ళపొత్తం/గళ్ళపుస్తకం - Excel Workbook, సాపుటేరు - Software. ఈ పద్యం కరుణశ్రీగారి "అమర్ ఖయాం"లోది. ఇదో తమాషా సన్నివేశం! కవి దేవునితో మొరబెట్టుకుంటున్నాడు. పద్యం సులభంగానే అర్థమవుతోంది కదా, వివరించాల్సిన పనిలేదు. జీవితాన్నో లోకాన్నో నాటకరంగంతో పోల్చడం పాత విషయమే. ఈ పద్యంలో ఉన్న ప్రత్యేకతంతా, వద్దు మొఱ్ఱో అంటున్నా దేవుడు తనని నాటకరంగంపైకి మెడబట్టి గెంటాడనడం. ఆ తర్వాత, ఎదురుగా ఉన్న సభ్యులని చూసి యితని కాళ్ళు వణుకుతూ ఉంటే ఆ ప్రేక్షకులేమో అదేదో కొత్త నాట్యమనుకొని చప్పట్లు కొట్టడం. భలే తమాషా అయిన ఊహ కదూ. తమాషాగా కనిపించినా, చాలా లోతున్న ఊహ. మామూలుగా - లోకం నాటకరంగం, మనుషలందరూ నటులు అనే పోలికలో ఆంతర్యం ఈ జగత్తంతా మిథ్య అని, జీవితమంతా కనిపించని శక్తి మన చేత ఆడిస్తున్న నాటకమని చెప్పడం. ఇక్కడ విషయం అది కాదు! ఇక్కడ కవికి తాను నటుడిని కానని తెలుసు. నటించాలన్న కోరికా లేదు. కాని, యితరులు తనని నటుడనుకుంటున్నారు. తన ప్రతి చేష్టను ఒక అద్భుతమైన నటన అనుకుంటున్నారు. అంటే యితరులు తనకు లేని శక్తి తనపైని ఆరోపిస్తున్నారు. వారే తనకొక లేని పాత్రని సృష్టిస్తున్నారు! తనకా శక్తి లేదని, తానా పాత్రకి అర్హుణ్ణి కాదని పరిపూర్ణ జ్ఞానం కవిగారి కున్నది. అయినా ఏమీ చెయ్యలేని విపత్కర పరిస్థితి! కళ్ళు మూసుకుంటే చాలు ! గుండెలో ప్రేమ ఉంటే చాలు ! ప్రకృతి మనిషి లోనే ఉంది స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి.? బాలికలను, వివాహం అయిన స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా గౌరవించడం మన సంప్రదాయం. లక్ష్మీత్వంగల మంగళ ద్రవ్యాలుగా పసుపు, కుంకుమ, పూలు, గాజులు సూచించారు. ఈ మంగళ ద్రవ్యాలను ధరించడం వలన లక్ష్మీ ప్రదమైన చిహ్నాలు మరింత పెరుగుతాయి. అంతేగాక, లక్ష్మీని అంటే స్త్రీని కాపాడవలసిన బాధ్యత కూడా వుందని స్త్రీకి రక్షణ కూడా కల్పించడమ్ జరిగింది. అంతేకాక గాజులు ధరించడం ఆరోగ్యప్రదమైనది. అక్యుపంక్చర్ సూత్రాలు దీనిని సమర్ధిస్తున్నాయి. ( శివుడంటె శివమే, శివమంటే శివుడే, వాడిచ్చేదంతా శుభమే!! నమః శివాయ)
మ్రుత్తిక అనే ఒక రాక్షసి నదీ-సముద్ర తీరాలలో ఉంటుంది. ఆ రాక్షసికి, స్నానం చేయడానికి వచ్చే వారి ఫలాన్ని ఆహారంగా తినే వరం ఉంది. అందువలన, పుణ్య తిధులలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, నదిలోకి దిగే ముందు, కొద్దిగా మట్టి(లేదా రాయి)ని తీసుకొని, మంత్రంతో (సమంత్రకంగా) నదిలో విదిచిపెట్టాలి - అలా చేస్తే, మన నదీ స్నాన ఫలాన్ని ఆ రాక్షసి తినదు. రాబోయే కార్తీక పౌర్ణమికి మనం నదీ లేదా సముద్ర స్నానానికి వెల్తాం కనుక. (పై పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది. నాచన సోమనాథుడు రచించినది. చాలా ప్రసిద్ధమైన పద్యం.) ఏరా తమ్ముడూ, మా ఇంటికి రావడమే మానేశావు. నీకోసం నేనూ, మీ బావా కళ్ళు కాయలు కాచేట్టు ఎన్నో రోజుల్నించీ ఎదురు చూస్తున్నాము, నెలపొడుపు కోసం సముద్రం ఎదురు చూస్తున్నట్లు. కొత్త వేదపాఠాలేమైనా ప్రారంభించావా? వాటికి ఆటంకం కలుగుతుందనా రావడం మానేశావు. నిన్ను చూసి ఎంత కాలమయిందో గదా! అంటూ ప్రారంభించింది. ఆత్మీయతను చూపిస్తూనే ఎంతో సున్నితంగా ఎత్తిపొడుస్తూ, వాడి మనస్సు విరగకుండా మొదలు పెట్టింది. ఎంతో సహజంగా, మనోహరంగా, సాంసారికంగా, ఆత్మీయంగా వున్నది గదా ఈ దృశ్యం. ఇంత చక్కని ఛాయాచిత్రాలతో, ఎంతో ప్రతిభతో నిగమశర్మ అక్కను తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాడు రామకృష్ణ కవి. అక్క ఇక ఉపదేశం ప్రారంభించింది. 1957 సంవత్సరంలో వచ్చిన ‘సువర్ణ సుందరి’ సినిమాలోని ఈ పాట గురించి ప్రముఖ కథకుడు, సంగీత విమర్శకుడు ‘భరాగో’ అన్న మాటలు గుర్తు తెచ్చుకోటం సమంజసం. “సోయగాలను విరజిమ్ముకుంటూ హాయిహాయిగా సాగిన ఈ ఆమని పాటలో కవితాస్పర్శ, ఆ మాటల పొందిక రామకృష్ణశాస్త్రిగారిని పదే పదే గుర్తుకు తెస్తుంది.(ఈ రాగమాలిక రచన సముద్రాల అని కొన్ని చోట్ల రాసారు!) ఈ సినిమా హిందీలోకి వెళ్ళినపుడు లతామంగేష్కర్, మహమ్మద్ రఫీలు ఇదే రాగాలను, ఇవే స్వరాలలో మరింత కర్ణపేయంగా ఆలపించగా, ఒక దక్షిణాత్య సినీ సంగీత దర్శకుడికి ఒక సినిమా పాట తొలిసారిగా జాతీయ స్థాయి అవార్డును సాధించి పెట్టిన సంగతిని గుర్తుంచుకొని ఆ పునాది తెలుగు పాటదే కదా అని మనం గర్వపడాలి.” నాలుగు రాగాలు వరుసగా: సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ ఈ పాటలోని ఒక్కొక్క చరణానికి వాడుకోబడ్డాయి. పాట ఎత్తుగడ సోహినీలో ప్రారంభం అవుతుంది. చరణానికి, చరణానికి మధ్య కూడా సోహిని రాగంలోని స్వరాలతో మొదలై ఇతర రాగాల్లోకి పాట నడుస్తుంది. రెండవ చరణం ‘ఏమో తటిల్ల..’ బహార్ రాగంలోనూ, మూడవ చరణం ‘చూడుమా చందమామ..’ జోన్‌పూరిలోనూ, ఆఖరి చరణం ‘కనుగవ తనియగా… యమన్ రాగంతో పాట పూర్తి అవుతుంది. చెంతల మాలోనున్న చిన్న కృష్ణుడు __ముద్దు__ ఆమె పాడితే ..పగలే వెన్నెల... జగమే ఉయ్యాల... జన్మ దిన శుభాకాంక్షలు...సుశీలమ్మకు ..http://www.youtube.com/watch?v=Uspk9IWpiDI కొత్త బంగారులోకం.... కొత్త బంగారులోకం....(Courtesy:- Srinivasrao Bhandaru) పొద్దున్నే పెడితే టీవీ లేదు. కరెంటు వుంది. ఈ కేబుల్ వాడికి చెప్పాలి. సెట్ అప్ బాక్స్ గుడ్డూ అంటూ వేలకువేలు పట్టుకుపోయాడు కాని టీవీ ఎప్పుడూ అంతే. ఇరవై నాలుగ్గంటలు వెధవ చాకిరీ వెధవ చాకిరీ అనుకుంటున్నదేమో తెలియదు. ఒక ఛానల్ వస్తే ఇంకో ఛానల్ గుర్రు బర్రు. పిక్చర్ ట్యూబ్ పగిలిపోతున్నట్టు ఒకటే చప్పుళ్ళు. డిజిటల్ క్వాలిటీ ప్రసారాలు అంటూ చేసిన ప్రచారాలు అంతటితోనే సరి. ఎవడో ఈ బాక్సులు తయారుచేసేవాడు బాగుపడివుంటాడు. డిజిటల్ సంగతి సరే వెనకే బాగావుండేదని అంతా అనేవారే కాని అడిగేవాడు లేడు. అదే సర్కారు ధైర్యం. టీవీ లేకపోతే పోయింది. ఈ సెల్ ఫోనుకేమొచ్చింది. వూరికే చెవికోసిన మేకలా అరుస్తుండేది. ఇవ్వాళ ఏమిటి ఇలా మూగనోము పట్టింది. చార్జ్ అయిపోయిందా అంటే అదీ లేదు. ఏవైందబ్బా! ఈ ‘ట’ వార్తలు ఇంకా పూర్తి కాకముందే మెలకువ వచ్చేసింది. కల చెదిరింది. అన్ని గదుల్లో టీవీలు, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు తెగ మోగిపోతున్నాయి. అయ్యో ఇది కలా ! కల నిజమైతే యెంత బాగుంటుంది. ఈ చల్లదనం చందమామ నుంచి కాదు .... ఉదయ ప్రార్ధన. సవరం ఒక వరం ఆడువారికి.. క్షారం ఒక అవసరం మొగవారికి.... పోట్లాడాలి ..గట్టిగా పోట్లాడాలి . "రామప్ప దేవాలయము" . ఎవరు ఏ విధముగా ప్రవర్తించెదరో వారిని అనుసరించి మిగ...
జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందా... - Namasthe Andhra ప్రత్యేక కథనం తెలుగు బిడ్డ [ April 22, 2018 ] గవర్నర్ ను చంద్రబాబు ఎందుకు కలిశారంటే Editor Picks [ April 22, 2018 ] టీటీడీ పాలక మండలిలో అన్యమతస్థులా… Editor Picks [ April 22, 2018 ] కులం రంగు పులుముకుంది… Editor Picks [ April 22, 2018 ] రాజీనామా ఆలోచనలో బద్వేలు ఎమ్మెల్యే Editor Picks [ April 22, 2018 ] వాడో బ్లాక్ మెయిలర్… ఆంధ్రప్రదేశ్ Homeఆంధ్రప్రదేశ్జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందా… జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందా… February 28, 2018 ఆంధ్రప్రదేశ్, తాజా వార్తలు, రాజకీయం 0 నలబై ఏళ్ల రాజకీయ జీవితంపై మనసులో మాటలను వెల్లడించారు సిఎం చంద్రబాబునాయుడు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు చాలా జాగ్రత్తగా తెలివిగా సమాధానాలు చెప్పారాయన. రాబోయే కాలం బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంలో ఇప్పుడే చెప్పలేమన్నారు. కానీ బీజేపీ వైకాపాతో వెళుతుందనే ప్రచారం చేస్తుందని చెప్పగా.. అవునా.. తెలియదు అని సమాధానం చెప్పారు. అంతే కాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి సాగుతారా అంటే అది ఊహజనిత ప్రశ్న అని కొట్టి పారేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన మొగ్గు చూపుతోంది. అదే సమయంలో బీజేపీతో ఉంటే పొత్తుకు నో చెబుతుందట. అందుకే బీజేపీ వద్దు. జనసేన ముద్దు అనే తరహాలో టీడీపీ ఆలోచన చేస్తుందంటున్నారు విశ్లేషకులు. ఏపీకి నిధులు ఇచ్చే విషయంలో ఆదుకోవడంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు జనాలు. అందుకే కమలం పార్టీతో పొత్తుకు విముఖంగా ఉండాలని నిర్ణయించారంటున్నారు. అదే సమయంలో పవన్ తో ముందుకు సాగేందుకు ఒప్పుకున్నారట. కానీ ఆ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పలేదు చంద్రబాబు. జనసేనతో పొత్తు గురించి మాట్లాడడానికి ఒప్పుకోలేదు చంద్రబాబు. జనసేనతో పొత్తు పరిస్థితుల్ని బట్టి రాజకీయాల్లో అప్పటికప్పుడు వచ్చిన మార్పులను బట్టి నిర్ణయాలుంటాయి. జనసేనతో పొత్తు ఉంటుందా? వంటి ఊహాజనిత ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పడం సరికాదని చెప్పారు. మరోవైపు తాము జనసేనతో తాము పొత్తు పెట్టుకుంటామని సిపిఐ అంటోంది. త్వరలో కడపలో జరిగే రాష్ట్ర మహాసభల్లో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆ పార్టీ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. ఫలితంగా సిపిఎం ఎటువైపు వెళుతుందో అనే సందేహం కలుగుతోంది. లోక్ సత్తా కూడ టీడీపీతో కలిసి సాగే ఆలోచన చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైకాపా కంటే టీడీపీనే మంచిదని జేపీ అంటున్నారట. ఫలితంగా పొత్తుల పై క్లారిటీ వచ్చే వీలుంది. జయ ప్రకాష్ నారాయణను రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు. అదే జరిగితే లోక్ సత్తా టీమ్ టీడీపీకి అండగా ఉండే అవకాశముంది. February 14, 2018 Editor Picks, ఆంధ్రప్రదేశ్, తాజా వార్తలు, ప్రత్యేకం 0 అందుకే.. బాబు వ్యతిరేకంగా మాట్లాడారా..! February 19, 2018 ఆంధ్రప్రదేశ్, తాజా వార్తలు 0 ఏపీకి అన్యాయం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటికే మనం దాడి ప్రారంభించాం. పార్లమెంటులో గట్టిగానే మనం అన్యాయం పై ప్రశ్నించాం. మనం చేసిన పనికి బీజేపీ నేతలు వివరణలు ఇస్తున్నారు. ఇక ముందు అదే పని చేస్తారు. వారు చెప్పేవి విని ఊరుకోవద్దు. అంతా ఎదురు దాడికి […] తాజా వార్తలు February 28, 2018 తాజా వార్తలు, ప్రత్యేకం 0 గవర్నర్ ను చంద్రబాబు ఎందుకు కలిశారంటే టీటీడీ పాలక మండలిలో అన్యమతస్థులా… కులం రంగు పులుముకుంది… Rama Mohana Rao Kodali on పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ కామెంట్స్‌పై హుందాగా స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌ Saicharan on ప‌వ‌న్ క్యాస్టింగ్ కౌచ్ పై ఏప్రిల్ 20వ తేదీనే ఎందుకు స్పందించాడు? లైవ్ వీడియో చాటింగ్ అప్ 👍 (video) లైవ్ వీడియో చాటింగ్ అప్ 👍 GROUP NAME :-🌍🌍🕋ఇస్లామ్-ముహమ్మద్(స)🕋🌏🌏 🌍🌍🕋ఇస్లామ్-ముహమ్మద్(స)🕋🌏🌏
భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కదా. అందుకే, అతడు ఒయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువు తట్టుకోలేక భూమి కృంగిపోయింది. ఆదిశేషుడు వంగిపోయాడు. ఆ వామనమూర్తి అలా వెళ్ళి . . . . “ఓ! వామనుడా! ధనమిచ్చేదాతలు అనేకులు ఉన్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో గొప్ప యాగాలు నూరు చేసాడు. అతనిని అడిగితే నీవు గొప్ప సంపద సంపాదించుకోవచ్చు.” ఆ విధంగా తెలియపరచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడంకోసం వామనుడు ప్రయాణం అయ్యాడు. మంచి ముహుర్తములో, పెద్దల దీవనలూ తల్లితండ్రుల అనుమతి పొంది బయలుదేరాడు. ఈ విధంగా ఉపనయనం పూర్తై కృతకృత్యుడు అయిన మాయాబ్రహ్మచారి ఇతర దేశాలనుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు. “దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతల చెంతకు వెళ్తున్నారా? వారు కోరిన ధనాలను దాతలు ఇస్తున్నారా? మీరుకూడా అలా ధనాన్ని తెచ్చుకుంటారా? ఈవిధంగా అర్ధులకు అడిగినది ఇచ్చే మహా దాత ఎవరో చెప్పండి.” ఇలా ధనమిచ్చే మహాదాత ఎవరో చెప్పండి అని అడిగిన, వామనుడితో వివిధ దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇలా అన్నారు. “ఈ ఇల్లాలికి లక్ష్మి పార్వతులే సమానమైన వారు. ఇతరులు సమానులు కాదు.” అంటూ పెద్ద ముత్తైదువలు బాలెంతరాలైన అదితికి పది రోజులు పురుడు నడిపినారు. "నన్నుఁ గన్న తండ్రి! నా పాలి దైవమ! నా తపఃఫలంబ! నా కుమార! నన్నున్ = నన్ను; కన్నతండ్రి = కన్నతండ్రి; నా = నా; పాలి = పాలిటి; దైవమా = దేవుడా; నా = నా యొక్క; తపః = తపస్సుయొక్క; ఫలంబ = ఫలితముగకలిగినవాడ; నా = నా యొక్క; కుమార = పుత్రుడ; నాదు = నా యొక్క; చిన్ని = చిన్న; వడుగ = బాలుడ; నా = నా యొక్క; కుల = వంశమును; దీపిక = ప్రకాశింపజేయువాడ; రాగదు = రమ్ము; అయ్య = తండ్రి; భాగ్యరాశివి = పెన్నిధివి; అగుచున్ = అగుచు. కన్నబిడ్డ యైన వామనుని “నా కన్నతండ్రీ! నా పాలి దేవుడా! నా నోములపంటా! నా ముద్దుల కన్నా! నాచిన్నవడుగా! నా వంశాలంకారమా! నా పెన్నిధీ!... నా కన్నా! రావయ్యా” అంటూ అదితి దగ్గరకు పిలిచింది, అక్కున చేర్చుకుంది, మొహాన్ని దువ్వింది. తను కడుపారా కన్న ఆ చిన్నారి బాలుని కన్నుల నిండుగా చూచింది. : : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం మహానుభావా! చాలాకాలంగా దేవతలు స్వేచ్ఛకోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చడానికై తొందరగా అదితి గర్భం నుండి వెలువడి వేంచేయవయ్యా." కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు ఈ విధంగా స్తుతిస్తూ ఉన్న ఆ సమయములో. . . అదితి చూలాలైన తరువాత వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడిచాయి. క్రమంగా నెలలు పెరిగినాయి. దానితోపాటు రాక్షసులు నాశనం కావడానికి నెలలు సమీపించాయి. రాజా పరీక్షిత్తూ! ఈ విధంగా కశ్యపుడు చాలాకాలంగా మహతపో విశేషంతో సంపాదించిన వీర్యంవల్ల అదితి గర్భాన్ని ధరించింది. ఆమె మనసు చాలా ఉల్లాసాన్ని పొందింది. నీ కోడండ్రును, నీ కుమారవరులున్, నీ నాథుఁడున్, నీవు సం “అమ్మా! తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున జన్మిస్తాను. నీ కోడళ్ళూ, కొడుకులూ, నీ మగడూ. నీవు మెచ్చుకొనేటట్లు చేస్తాను. మీ ఆలుమగలు సంతోషించేటట్లు చేస్తాను. రాక్షసులు కళవళ పడేటట్లు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. 5వ. ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, సింగపూరులో మొదటిరోజు. . శ్రీ ఊలపల్లి భాస్కర కిరణ్ ప్రసంగ పరిచయం చేసాడు. ఇదే ఆ విడియో తండ్రీ! బలవంతులైన రాక్షసులు నా బిడ్డలైన దేవతలను అదలించి బెదరించి స్వర్గ లోకాన్ని పాలిస్తున్నారు. కన్నకడుపు కదా. ఆ బెంగతో దేవతల కన్నతల్లిని అయిన నాకు నాటి నుండి కంటికి నిద్ర కరువైంది. ఈ నా గర్భశోకాన్ని పోగొట్టి కాపాడు.'' అని పలికిన అదితి మాటలు విని శ్రీ మహా విష్ణువు చిరునవ్వు చిందించాడు. శరణు వేడిన వారికి కామధేనువు అయిన ఆ పరమాత్ముడు అదితితో ఇలా అన్నాడు. పోతన భాగవత గ్రంథము మొత్తము FREE DOWNLOAD కి, చదువుకొనుటకు, పద్యగద్యాలన్నీ వినుటకు, టీక-టిప్పణులుతో సిద్ధంగా ఉన్నాయి మరియు పరిశోధించుటకు అనుకూలముగ అందుబాటులోకి తెచ్చేము. ప్రతి పలుకుకి టీక (ప్రతిపదార్థములు), పదాలు మొ__నవి అకారాది మరియు గ్రంధంలో వాడిన అన్నిపద్యగద్యలకి ఛందస్సులు కూడా ఉన్నాయి. ఇంకా అనేక వివరాలు ఉన్నాయి. సమగ్రంగా పోతన తెలుగు భాగవత విజ్ఞాన సర్వస్వంగా సంకలనంచేసి తీర్చిదిద్దాము. ఇవన్నీ కావలసినట్టు వాడుకొనుటకూ వీలుగా తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడూలో సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మెరుగుపరుచబడుతూ, నవీకరింపబడుతూ ఉంటాయి. . రండి రండి తెలుగు జాలజనులారా రండి ఆస్వాదించండి తెలుగు భాగవత అమృతాన్ని. . . . తెలుగు భాగవతం - 5వ తెలుగు ప్రపంచ మహాసభలు, సింగపూరు... ఈటివి వారు ప్రసారం చేసిన పరిచయం భాగవత గణనాధ్యాయంపై ఈటివి2 వారు పరిచయం చేసిన పరిచయ కార్యక్రమం వీడియో వాల్మీకి రామాయణం (తెలుగు) / Cover ఈ వాల్మీకి రామాయణం (తెలుగు) / Cove చాలా బాగుంది. చూడండి : :"జాల-సద్గోష్టి" - - - అంతర్జాల వేదికకు ఆహ్వానం. బాగవత జయంతి - 2017 బాలల బొమ్మల పోటీ.
పూర్తి "దశమ స్కంధము పూర్వ భాగము" ను , (స్క్రిబ్ద్ లోని దశమ స్కంద పూర్వ భాగము (1 - 914) పాఠం పూర్తి చేసి రివైస్ చేసి) స్క్రిబ్ద... బ్లాగుకు 2 లక్షల వీక్షణలు దాటినందుకు. ధన్యవాదాలు మన పోతన-తెలుగు-భాగవతం-బ్లాగ్ స్పాట్.ఇన్ నకు వీక్షణలు రెండు లక్షలు దాటాయి. అంటే అదంతా భాగవత అభిమానులు అయిన మీ అందరి సహృదయ... రుక్మిణీ కల్యాణం - ఎప్ రుక్మిణీ కల్యాణం సాహిత్యాభిమానులు - సహృదయులు ఈ గూగుల్ ఎప్ ని ఆదరించగలరు. ఇదీ మన పోతన తెలుగు భాగవతము ఆధారంగా చేసినదే. దీనిలో... X.i - స్కంధము - పూర్వ భాగము (1 - 914వ పద్యం వరకు) దశమ స్కంధము, పూర్వభాగము, 1నుండి 914వ పద్యమువరకునకు చెందిన దస్త్రముల కట్టను అంతర్జాలములో అప్లోడు చేసితిని గమనించగలరు. 1) X.i - స్కంధము పూర్వ... పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం: భాగవత జయంతి - 2017 బాలల బొమ్మల పోటీ.
తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారా... - Namasthe Andhra ప్రత్యేక కథనం తెలుగు బిడ్డ [ January 20, 2018 ] పవన్ యాత్రకు రంగం సిద్దం ఆంధ్రప్రదేశ్ [ January 20, 2018 ] కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తోమర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ [ January 20, 2018 ] మంత్రి నారా లోకేష్ కు డాక్టర్. ఎపిజే అబ్దుల్ కలామ్ సెంటర్ అవార్డు… ఆంధ్రప్రదేశ్ [ January 20, 2018 ] నవ్వుల విందునిస్తున్న ఆచారి అమెరికా యాత్ర తాజా వార్తలు [ January 20, 2018 ] టీడీపీని రెచ్చగొడుతున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ Homeతాజా వార్తలుతెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారా… తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారా… January 13, 2018 తాజా వార్తలు, తెలంగాణ, ప్రత్యేకం 0 తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. కొన్ని సార్లు అవే చిక్కులు తెచ్చిపెడతాయి. తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారని నాయిని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని, తుమ్మల నాగేశ్వరరావులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకున్నారు. బాహాటంగానే వారీ మాట చెప్పారు. కానీ వారిని తమ పార్టీలోకి తీసుకోవడమే కాదు…మంత్రి వర్గంలోను పెట్టుకున్న సిఎం కేసీఆర్. వారే కాదు..మరికొందరినీ మంత్రి వర్గంలోకి తీసుకోవడం వివాదాలకు తావిచ్చింది. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పేశాడు నాయిని. అవును నాయిని చెప్పింది నిజమే. మేము మొదటి నుంచి అదే చెబుతున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు సమర్థించారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కొత్తకోటలో జరిగిన సభలోను ఇదే మాట ప్రస్తావించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వారిని మంత్రి వర్గంలోకి తీసుకుని పోరాటం చేసిన వారికి అన్యాయం చేసారని చెప్పారాయన. కేసీఆర్ కు వెన్నంటి ఉన్నాడు నాయిని. ఉద్యమ సమయంలో చాలా అండదండలందించారు. అలాంటి వ్యక్తి చెప్పిన మాటలు నిజమే అయినా..రాజకీయ పునరేకీకరణ, గెలుపు కావాలంటే వారిని చేర్చుకోక తప్పలేదనేది సీనియర్ల మాటగా ఉంది. అందుకే మిగతా వారు ఏం మాట్లాడలేక పోతున్నారట. చంద్రబాబు, మోడీ భేటీ బాగానే ఉంది..కానీ ఆచరణ ఉంటుందా… వైకాపాలో ఆ నలుగురు…. పవన్ యాత్రకు రంగం సిద్దం కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తోమర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ కు డాక్టర్. ఎపిజే అబ్దుల్ కలామ్ సెంటర్ అవార్డు… నవ్వుల విందునిస్తున్న ఆచారి అమెరికా యాత్ర మురళి on అన్నొస్తున్నాడు–జగన్_పాదయాత్ర
కర్ణాటకలో బిజెపి గెలుపుపై అమితాషా ఏమన్నారంటే! _ TeluguIN సినిమా వార్తలు కర్ణాటకలో మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలలో బిజెపి 104 స్థానాలను కైవశం చేసుకుంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 అలానే ఇతరులు 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు. కాగా ఈ విజయం ప్రజా విజయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆయన బిజెపి ప్రధాన కార్యాలయంలో నేడు మాట్లాడారు. ఒక దానివెంట మరొకటి ఇలా విజయపరంపర కొనసాగిస్తున్నందుకు దేశంలో తమ పార్టీ ప్రాభవం రోజురోజుకు పెరుగుతోంది అన్నారు. మోడీ నేతృత్వంలో ప్రజలు సుభిక్షంగా వున్నారని, భవిష్యత్తులో కూడా మరిన్ని రాష్ట్రాల్లో తమనే విజయం వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్ణాటకలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప కృషి మరువలేనిదని, అలానే తాము చేపట్టిన ప్రజా సంక్షేమ యాత్రలు కూడా మంచి ఫలితాలనిచ్చాయన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో, ఒకచోట ఓటమిపాలు కావటం, అలానే గెలిచిన చోట కూడా అత్యల్ప మెజారిటీతో గెలవడం వారి పట్ల ప్రజలకు పెద్దగా నమ్మకం లేకపోవడానికి నిదర్శనమన్నారు. నిజానికి కాంగ్రెస్ నేతృత్వంలోని మంత్రుల్లో చాలామంది ఘోరంగా ఓటమిపాలయ్యారని అన్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ రహిత రాష్ట్రంగా చూపడంలో అక్కడి ప్రజలు చేసిన ప్రయత్నం, చొరవ ఎనలేనివాని కొనియాడారు. చంద్రబాబు వంటి నాయకులూ తమపార్టీకి వోటెయ్యొద్దని ఇక్కడి తెలుగువారిని ఉద్దేశించిన వ్యాఖ్యలకు ఇక్కడి ప్రజలు ధీటైన జవాబిచ్చారు అన్నారు. ఈ విజయం ప్రజావిజయమని, మా విజయం ప్రజలకు అంకితమన్నారు…. 2019 బిగ్ ఫైట్.. ఏపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌.. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ మ్యాజిక‌ల్ స‌ర్వే ..! నందమూరి సుహాసిని.. డమ్మీ క్యాండిడేటేనా ? తెలంగాణ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది… కెసిఆర్ ఎక్కువ మంది చదివినవి 2019 బిగ్ ఏపీ ఫైట్ : ల‌గ‌డ‌పాటి స‌ర్వే అవుట్.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు..! 2019 బిగ్ ఫైట్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ అక్క‌డి నుండే..? జ‌గ‌న్ – ప‌వ‌న్‌ల మ‌ధ్య 40 సీట్ల డీల్.. ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు..? వైఎస్ జగన్ సంచ‌ల‌నం.. కంటతడి పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే..! ట్రంప్ – ఇమ్రాన్ ఖాన్ ల ట్విట్టర్ వార్..! టాలీవుడ్ అఫిషియ‌ల్.. విజయ్ కెరీర్‌లోనే.. బిగ్గెస్ట్ డిజాస్టర్..! నందమూరి అభిమానులకు కోపం తెప్పించేలా..సుహాసిని నామినేషన్లో తప్పులు.! తాజా వార్తలు టాక్సీవాలా షేకింగ్.. విజ‌య్ ఎంత తీసుకున్నాడో.. తెలిస్తే షాకే..! అరగంటపాటు రాహుల్ తో భేటీ.. కాంగ్రెస్ లోకి కొండా ! ఇది రూమ‌ర్ కాదు.. త్వ‌ర‌లోనే ర‌కుల్ పెళ్లి..? హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ హైదరాబాద్ గౌరవం పెంచేలా ఉండాలే కానీ, మురికి కూపంగా మారవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒకప్పుడు మంచినీటి చెరువుగా భాసిల్లిన హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌లోకి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వృథా నీటిని నివారించి, పరిశుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. సాగర్ పరిసర ప్రాంతాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీచేసిన సీఎం.. నెక్లెస్‌రోడ్డు వద్ద జలాశయంలోకి కలుషిత నీరు రావటాన్ని, దుర్గంధం వెదజల్లుతుండటాన్ని గమనించారు. -చారిత్రక చెరువును ప్రక్షాళన చేయండి -మురుగునీరు చేరకుండా డైవర్షన్ నాలాలు -నిమజ్జనాలకు ప్రత్యామ్నాయ చెరువు -సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ -సాగర్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు -శ్రమదానం చేయాలని పిలుపు అనంతరం సచివాలయంలో జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్సేన్‌సాగర్‌ను అందమైన, పరిశుభ్రమైన సరస్సుగా తీర్చిదిద్దడంకోసం అధికారులు పక్కా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. మురుగు నీరు హుస్సేన్ సాగర్‌లోకి రాకుండా పెద్ద డైవర్షన్ కెనాల్స్ నిర్మించాలని చెప్పారు. హుస్సేన్‌సాగర్ భూభాగంలో ఆక్రమణలు ఉన్నాయని, వీటిని వీలైనంత తొందరలో పరిష్కరించాలని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలంలో మంచినీటిని సాగర్‌లోకి పంపి, షట్టర్లను మూసివేయాలని అధికారులకు చెప్పారు. సాగర్ ప్రక్షాళనకు శ్రమదానం హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన కోసం నగరంలోని అన్ని వర్గాలు సహకరించాలని సీఎం కోరారు. సాగర్ ప్రక్షాళనను ప్రజా ఉద్యమంగా చేపట్టాలన్నారు. ఇందుకోసం నాలుగు రోజులు శ్రమదానం నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. తానుకూడా స్వయంగా పాల్గొంటానని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లే హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలన్నారు. హుస్సేన్ సాగర్‌లో పరిధిలోని భూ భాగాన్నంతా పూర్తిగా రక్షించాలని, ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
యువరాజ్ వల్లే వరల్డ్ కప్ లో బాగా ఆడాను: అండర్-19 ప్లేయర్ _ TeluguIN _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _ సినిమా వార్తలు యువరాజ్ వల్లే వరల్డ్ కప్ లో బాగా ఆడాను: అండర్-19 ప్లేయర్ భారత అండర్ 19 క్రికెట్ జట్టు 2018 వరల్డ్ కప్ ని గెలిచి అందరి హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం వారికి క్రికెట్ దిగ్గజాల నుండే కాకుండా దేశ ప్రముఖుల నుండి కూడా మంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఎక్కువగా టోర్నీ లో శుభ్‌మన్‌ గిల్‌ అందరిని ఆకర్షించాడు. జట్టు కష్టకాలంలో ఉన్న ప్రతి సారి నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్లు వరుసగా అవుట్ అవుతున్నా పాక్ బౌలర్లను గిల్ సమర్ధవంతగా ఎదుర్కొని చివరి వరకు నిలిచాడు. ఆ మ్యాచ్ లో అతను చేసిన 102 పరుగులు చాలా ఉపయోగ పడ్డాయి. అయితే న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ టోర్నీకి వెళ్లే ముందు బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో మేమందరం కోచింగ్ తీసుకున్నాం. అయితే ఆ సమయంలో యువరాజ్ సింగ్ అక్కడకు వచ్చాడు. మాతో క్రికెట్ ఆడటమే కాకుండా ముఖ్యమైన సలహాలను ఇచ్చాడు. స్టేడియం లో ఉండే పరిస్థితులను గురించి క్లియర్ గా చెప్పాడు. నాకు బ్యాటింగ్ లో కొన్ని సలహాలు ఇవ్వడం వలన చాలా వరకు ఉపయోగపడ్డాయి. నేను ఆ మ్యాచ్ లలో అంత నిలకడగా ఆడాను అంటే ఆ క్రెడిట్ అంతా యువరాజ్ కె చెందుతుందని శుభ్‌మన్‌ గిల్‌ వివరించాడు. సోషల్ మీడియాలో అదరగొడుతున్న బాలయ్య,పవన్ ల వింటేజ్ పిక్.! స్పెషల్ : యూ ఎస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలు ప్రచారానికి ముందు ఫామ్ హౌస్లో కేసిఆర్ చేస్తున్న పని ఇది ! రేవంత్ రెడ్డి పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..! ఎన్టీఆర్ ను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ! జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ ను చంపేస్తాం..వైసీపీ నేత సంచలనం.! ఎక్కువ మంది చదివినవి వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరణ… రివ్యూ : టాక్సీవాలా టాక్సీవాలా మూవీ.. ప‌బ్లిక్ టాక్.. ఫ‌స్ట్ షోకే తేల్చేశారు..! షాకింగ్ : చింతమనేని విషయంలో పవన్ చెప్పిందే జరుగుతుందా..? చంద్రబాబు దొరికిపోయాడా..? టాక్సీవాలా మూవీ ట్విట్ట‌ర్ టాక్.. విజ‌య్ మ‌ళ్ళీ కొట్టాడా..? “అజ్ఞ్యాతవాసి” అక్కడ కూడా అట్టర్ ప్లాపే..! తాజా వార్తలు కోహ్లీ కూడా మనిషే! _ TeluguIN సినిమా వార్తలు కోహ్లీ కూడా మనిషే! ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా మూడు సార్లు సిరీస్ కోల్పోయిన జట్టుగా భారత్ నిలిచింది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 1-3 తేడాడో విరాట్ సేన ఓటమి చెందింది. అయితే ఈ సిరీస్ లో విరాట్ తప్పితే ఎవరు అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ప్రతిసారి విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను గెలిపించడానికి ప్రయత్నం చేశాడు. గత మూడు టెస్టుల సిరీస్ లలో చుస్తే కూడా భారత్ ఓటమి చెందినప్పటికీ కోహ్లీ బాగానే కష్టపడ్డాడు. ఈ సిరీస్ లో కోహ్లీ నాలుగు టెస్టుల్లో మొత్తంగా 544 పరుగులు చేశాడు. నిజంగా కెప్టెన్ గా తన బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తించాడని అయితే ప్రతిసారి కోహ్లీ ఒక్కడే ఆదుకోలేడని పలువురు సీనియర్ క్రికెటర్స్ వివరణ ఇచ్చారు. అయితే విరాట్ పై కొన్ని విమర్శలు వస్తున్నవేళ గవాస్కర్ అందుకు భిన్నంగా స్పందించి అతనికి మద్దతుగా నిలిచాడు. కోహ్లీ చాలా మంచి ఆటతీరును కనబరిచాడు. అయిదుగురు స్ట్రాంగ్ బ్యాట్స్ మెన్ లైన్ ఉన్నప్పుడు కోహ్లీపైనే ఆధారపడటం ఎందుకు? కోహ్లీ సరైన సమయంలో శతకాలు సాధించాడు. కానీ ప్రతిసారి అతను అలా చేయలేడు. ఎందుకంటే అతను మనిషే అని గవాస్కర్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఆ క‌టౌట్‌కి విజ‌న్‌కి సంబంధమే లేదు!! స్పెషల్ : 40 వేల లోపు 10 బెస్ట్ లాప్ టాప్ లు ఇవే ఏంటి యువరాజ్ నీకే ఇలా జరుగుతుంది..? రాజకీయ వర్గాల్లో సంచలనం..2019 ఎన్నికల్లో కెసిఆర్ మద్దతు వైసీపీకే..? “సాహో” రిలీజ్..ఈ డేట్ అయినా నమ్మొచ్చా..? ఎక్కువ మంది చదివినవి దయనీయ స్థితిలో సీనియర్ నటి..! మ‌హా మూర్తి కుట్ర త‌ర్వాత మ‌రో కుట్ర‌!! రాజకీయ వర్గాల్లో షాకింగ్..జగన్ తో కలిసి నాగార్జున యాత్ర..? పవన్ పై వైసీపీ విష ప్రచారం..జనసైనికులు గట్టి కౌంటర్..! టీ.ఆర్.ఎస్ పార్టీ అర్ధాన్ని మార్చేసిన కేటీఆర్..! కత్తి మహేష్,శ్రీ రెడ్డిలపై పవన్ పరోక్షంగానే…వేసేసారుగా..! కార్తికేయ పెళ్లి పనుల్లో తారక్, ప్రభాస్ లు బిజీ..! ఆరుగురికే పరిమితం కానున్న కేసీఆర్ క్యాబినెట్..! తాజా వార్తలు బాల‌య్య‌పైనేనా ఆ పంచ్ శాస్త్రి గారూ?!
సినిమా వార్తలు ఎన్టీఆర్ బయోపిక్ : ఎస్వీఆర్ అతనేనా..? ఎక్కువ మంది చదివినవి పవన్ కాన్వాయ్ ప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్..!? రేవంత్ రెడ్డి పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..! రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అసలు గుట్టు ర‌ట్టు..? జనసేనాని భారీ కవాతు వల్లనే టీడీపీ క్యాడర్ లో భయం పుట్టిందా..? టీడీపీకి ఊహించ‌ని షాక్.. వైసీపీలో టీడీపీ మాజీ అధ్యక్షుడు..! మరో సారి “సుడిగాలి సుధీర్” స్కిట్ అదుర్స్..టాప్ ట్రెండింగ్.! విజయ్ ముద్దులకి దండం పెట్టిన జాహ్నవి…. షాకింగ్ : వైసీపీ లో కలకలం..ప్రముఖ కార్పొరేటర్ అరెస్ట్..! తాజా వార్తలు నాదెండ్ల మ‌నోహ‌న్ కారును.. ఢీ కొట్టిన లారీ.. ! నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్‌రాయ్‌చౌదరి, సదరన్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ వెంకటేశ్వరన్‌లు సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని సీఎంకు తెలియజేశారు. -రామగుండంలోనే నూతన ప్రాజెక్టు -సీఎం కేసీఆర్‌తో ఎన్టీపీసీ సీఎండీ భేటీ రామగుండంలోని ఇప్పుడున్న ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టులోనే ఇందుకు ఏర్పాట్లు చేస్తామని ఆరుణ్‌రాయ్ సీఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్టును నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని రాష్ట్రం కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే అదనపు బొగ్గు సరఫరాకు సంబంధించి ప్రధానితో మాట్లాడుతానని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, తెలంగాణ జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, ఇందనశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌లు పాల్గొన్నారు. పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కడే ...అదే చేసుకోకపోతే ....! టాలీవుడ్ లో A గ్రేడ్ హీరోయిన్స్ ఎవరో తెలుసా నెక్స్ట్ ఏంటి టీజర్ రివ్యూ సూపర్ స్టార్ రికార్డ్ బద్దలు కొట్టే హీరోనే లేడా..? ఆల్ టైమ్ గ్రేట్ రోల్ లో మెగాస్టార్..మండిపడుతోన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ రోబో 2 . o సెన్సార్ రివ్యూ సోషల్ మీడియా లో వైరల్ గా మారిన శర్వా , సాయి పల్లవి వీడియో వైఎస్ఆర్ బ‌యోపిక్‌లో అన‌సూయ ఫ‌స్ట్ లుక్ ఔట్‌..! ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను: అనుపమ _ TeluguIN సినిమా వార్తలు నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను: అనుపమ ‘అఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ అభిమానులకు ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడి క్యూట్ నెస్ కుర్రకారును ఆకట్టుకుంటుండడంతో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అంతే కాకుండా నటించిన సినిమాలు కూడా మంచి విజయం సాదిస్తుండడంతో కొంత మంది దర్శకనిర్మాతలు కూడా ఎక్కువగా అనుపమ కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ‘మీటూ’ అనే హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ లో బడా నిర్మాత చేతిలో కొంతమంది హీరోయిన్స్ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొంతమంది సోషల్ మీడియాలో ‘మీటూ’ అనే హ్యాష్ ట్యాగ్ తో తాము కూడా లైంగిక వేధింపులు గురయ్యామని చెప్పారు. ఆ ట్యాగ్ ఇండియన్ సినీ సెలబ్రటీలు కూడా చాలా వాడేశారు. తాము కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని బాలీవుడ్ నటీమణులు సోషల్ మీడియాలో తెలిపారు. అదే తరహాలో తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను అని నటి అనుపమ పరమేశ్వరన్ కామెంట్ చేసింది. మీటూ అనే పదం ఆమె వరకు రావడంతో తనకు కూడా కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులని ఎదుర్కొన్నాను అని అయితే అప్పుడే వాటిని తిప్పి కొట్టాను అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో మగవారికి కలిగే ఆనందం ఏమిటో నాకు తెలియదు. కానీ వారి పనుల వల్ల అమ్మాయిలు చాలా ఇబ్బందిపడతారని అర్ధం చేసుకోవాలని చెబుతూ.. వారి ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారనే విషయం గుర్తు చేసుకోవాలని అనుపమ ఆవేదనను వ్యక్తం చేసింది. 18 కోట్ల‌తో ల‌గ‌డ‌పాటి-టీడీపీ స‌ర్వే! ఈషా అంబానీకి ఊహించని పెళ్లి కానుక ఇచ్చిన మావగారు..మరో బాహుబలి తియ్యొచ్చు..! పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న తెలుగు దేశం పార్టీ… `కేజీఎఫ్`కి తెర‌వెన‌క షాడో ఎవ‌రు? శోభన్ బాబు గారి సలహా మేరకే ఈరోజు ఇలా ఉన్నాను… మురళి మోహన్ కాంగ్రెస్ పార్టీ ఒవైసీ తో పొత్తు పెట్టుకోనుందా…? ఎక్కువ మంది చదివినవి టెన్ష‌న్‌లో ల‌గ‌డ‌పాటి.. మెయిన్ రీజ‌న్ ఇదే..! ఇండియా టుడే సర్వే.. కేసీఆర్‌కు షాక్.. సీక్రెట్ లీక్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ మ‌హాసంగ్రామం : ఎగ్జిట్ పోల్స్ అవుట్ – కారు జోరా.. కూట‌మి ప్ర‌కంప‌న‌లా..? చంద్రబాబు మౌనం – దేనికి సంకేతం..! రేవంత్ సంచలన వ్యాఖ్యలు – కనిపిస్తుందిగా తెరాస ఓటమి… తెలంగాణ ఎన్నికలపై మరో సంచలన సర్వే ..! బిగ్ షాక్‌ : ఏపీ టీడీపీ క‌థ కంచికి! తెలంగాణ ఎన్నిక‌లు.. డిసెంబ‌ర్ 11న జ‌ర‌గ‌బోయే సంచ‌ల‌నం ఇదే..! తాజా వార్తలు
భౌతికవాద సాహిత్య విమర్శకుడు _ Manam News _ మనం న్యూస్ _ Telugu News, Latest Telugu News, Online News లైఫ్‌ స్టైల్‌ వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఉం డవచ్చు. మౌలికంగా సృజనాత్మక రూపం కాబ ట్టి సాహిత్యం అలాంటి అనుభూతులకు విమర్శ కులను కూడా లోను చేస్తుంది. తాను పరిశీలి స్తున్న అంశం సాహిత్యమనే విషయంలో ఏ మా త్రం ఏమరపాటు లేకుండా ఒక సామాజిక శాస్త్ర వేత్త వలె రచనను పరిశీలించాల్సి ఉంటుంది. ఖచ్చితత్వం, ప్రామాణికత, హేతు ప్రదర్శన విమర్శలో కీలకం. ఈ పని చేయాలంటే సాహిత్యాన్ని మానవ ఆచరణగా, సామాజిక ఉత్పత్తిగా గుర్తించాలి. అప్పుడు ఒక రచన వల్ల కలిగే సృజనాత్మక ప్రేర ణలకు లోనవుతూనే వస్తుగతంగా దాన్ని అంచ నా వేయాల్సి ఉంటుంది. అలాంటి విమర్శ త లాన్ని మధుసూదనరావు అత్యంత శక్తివంతంగా నిర్మించారు. ఇందులో ఆయన వ్యక్తిగత ప్రతిభ కూడా ఉన్నమాట వాస్తవమే కాని, విప్లవోద్యమ పంథా చాలా ప్రధానంగా పని చేసింది. విప్లవోద్యమం కోసం సాహిత్య విమర్శ రం గాన్ని తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ఆయ న బయల్దేరాడు. అందుకే ఆయన తనను తాను మావోయిస్టు సాంస్కృతిక కార్యకర్తగా చెప్పుకొనే వారు. అట్లని ఆయన సాహిత్యాన్ని, విమర్శను కేవలం విప్లవోద్యమ ప్రచార పనిముట్లుగా భా వించలేదు. అదే నిజమైతే ఆయన కృషి ఇంతగా నిలిచిపోయేది కాదు. సాహిత్య సిద్ధాంతం, విమర్శకు ఆయన చేసిన దోహదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ రెంటినీ ఆయన ఎలా చూశారనేది చాలా ముఖ్యం. సా హిత్యాన్ని నిర్దిష్ట సామాజిక, చారిత్రక చట్రంలో భాగంగా చూస్తూనే మానవ జీవితంలో ఉండే స్థానాన్ని పట్టించుకున్నారు. స్థలకాలబద్ధమైన మానవ జీవితంలో అవిభాజ్యంగా కళా సాహి త్యాలు ఉంటాయనే ప్రతిపాదించారు. బహుశా అంతక ముందు మార్క్సిస్టు విమర్శకుని కంటే కూడా ఆయన ఈ విషయంలో చాలా సునిశిత పరిశీలకుడు. జానపదాల దగ్గరి నుంచి, మధ్య యుగాల కావ్యాల దాకా, వర్తమాన సాహిత్యం దాకా ఆయన చేసిన పరిశీలనకు ఇదే పునాది. గతితార్కిక సాహిత్య భౌతికవాదం అనే ప్రతిపాదన ఈ ఎరుక నుంచి వచ్చిందే. దీనిపై అటూ ఇటూ చాలా విస్తృతమైన చర్చ జరిగింది. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్లలేం కాని, మార్క్సి స్టులు సాహిత్యాన్ని ఎలా చూడాలి? సాహిత్యం కూడా సామాజిక ఉత్పత్తి అయినప్పుడు దానికి చారిత్రక భౌతికవాదాన్ని ఎలా అన్వయించి సాహిత్య సిద్ధాంతం తయారు చేయాల్సి ఉం టుంది? అనే లక్ష్యం దిశగా ఈ ప్రతిపాదనను చూడవచ్చు. ప్రపంచ విప్లవోద్యమ ఆచరణ లోంచి రూపొందిన మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావోల రచనలను గీటురాయిగా పెట్టుకొని సాహిత్య సిద్ధాంతానికి సొంత దారి వేసుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఆయన మనకున్న మార్క్సిస్టు సాహిత్య విమర్శకుల్లో ఒరిజినల్ థింకర్‌గా కనిపిస్తారు. (నేడు మధుసూదనరావు వర్థంతి) నిద్ర లేచింది పురుష ప్రపంచం కాంగ్రెస్ మూడో జాబితా విడుదల కూటమి కన్వీనర్‌గా ప్రొఫెసర్ కోదండరాం వారి పంపకాలు.. వీరి ఎంపికలు.. నేను చాలా ఎమోషనల్ ‘నెక్స్‌ట్ ఏంటి’ ట్రైలర్ లాంచ్ యాత్ర వాయిదా పడనుందా? చిరంజీవి ఓకే చెప్పారా? తెలుగు వారి మ‌దిదోచిన న‌మ‌స్తే ఆంధ్ర‌... సీఎం చంద్ర‌బాబు - Namasthe Andhra ప్రత్యేక కథనం తెలుగు బిడ్డ తెలుగు వారి మ‌దిదోచిన న‌మ‌స్తే ఆంధ్ర‌… సీఎం చంద్ర‌బాబు May 30, 2018 Editor Picks, ఆంధ్రప్రదేశ్, తాజా వార్తలు, తెలుగు బిడ్డ, ప్రత్యేకం 0 పార్టీల వైపు సినీ ప్రముఖుల చూపు త్రిముఖ పోరుతో టీఆర్‌ఎస్‌కు లాభం? టిక్కెట్ల కోసం ఆశావహుల పోటీ Rama on తెలంగాణ‌పై బీజేపీ న‌జ‌ర్‌ Saicharan on చంద్రబాబు… ఓ మనసున్న మనిషి ! Bharath on చంద్రబాబు… ఓ మనసున్న మనిషి ! Telugu నిర్మాణ వస్తువులు [Bearbeiten] Telugu మీరు బాగానే ఉన్నారా? [Bearbeiten] నిజంగా ఆ ఆదిమ శంబరుడు ఓడిపోయినట్లయితే ఈ మనువులూ, ఈ కౌటిల్యులూ ఇంతింత గ్రంథాలు ధర్మశాస్త్రాల పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో మనల్ని ఎందుకు కట్టుదిట్టం చెయ్యాలనుకున్నారూ? మనం-శంబరుడి వారసులమైన మనం, ఎప్పటికైనా మన హక్కుల కోసం ప్రశ్నలు వేస్తామేమోననే భయం నిరంతరం వారికి నిద్రపట్టనీయడం లేదు - మనలను ఎప్పటికప్పుడు తల ఎత్తకుండా అణిచివుంచాలనే ఆందోళన, అభద్రత వారిని వెంటాడుతూనే వుంది. మనకు భూమి కావాల్సిందే, భూమి వుండటం మాత్రమే ఈ అస్పృశ్యతను పోగొట్టలేదు. అది నిజమే అయినప్పటికీ అది భూమితో సంపదతో ముడిపడి ఉందనేది మనకు స్పృహలో వుండాల్సిందే. 75676. సామాజిక అభివృద్ధి పధకం లో ప్రాధమిక యూనిట్?
‘రైతు’ సినిమాపై బాలయ్య మాట… _ NTV 24x7 Telugu News Channel _ NTV Live Streaming పాయింట్ బ్లాంక్ ఆఫ్ ది రికార్డు Home సినిమాలు ‘రైతు’ సినిమాపై బాలయ్య మాట… లేటెస్ట్ న్యూస్ ‘రైతు’ సినిమాపై బాలయ్య మాట… తన వందో సినిమాగా ‘రైతు’ చేద్దామనుకున్నామని తెలిపారు నటసింహ నందమూరి బాలకృష్ణ… ఈ సినిమాలో నటించాల్సిందిగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ను కోరామన్నారు. ‘రైతు’ సినిమా ఆర్డర్‌ అంతా రెడీగా ఉందన్న బాలయ్య… దీనిపై అమితాబ్‌ సమయం కోరారని తెలిపారు… అమితాబ్ బచ్చన్‌ చేయకపోతే ‘రైతు’ సినిమాయే ఉండదన్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా పై వ్యాఖ్యలు చేశారు బాలయ్య… తన వందోసినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నానుంచి అభిమానులు కోరుకునే అన్నిహంగులు ఉంటాయని తెలిపారు… నా అన్ని సినిమాలు ప్రేక్షకులకు ఫుల్‌మీల్స్‌ వంటివని ఆయన తెలిపారు… ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘రైతు’ సినిమాపై బాలయ్య మాటల కోసం పై వీడియోను క్లిక్‌ చేయండి… Previous articleపొల్యూషన్‌లో హస్తినకు ఫస్ట్‌ ప్లేస్‌… Next articleకాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మెపై ఉత్కంఠ…! ఇక సైరా సై: అమీర్‌ఖాన్ `మ‌హాభార‌తం` సిరీస్‌? జాగో… భాగో… పిలుపునిచ్చింది ఎవరు? చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం charminar history నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. క్రికెట్ కు ప్రవీణ్ కుమార్ గుడ్ బై.. _ V6 Telugu News ఇందిరా గాంధీ 101వ జయంతి.. నేతల ఘన నివాళి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో తుఫాన్ గా మారే అవకాశం ఇప్పుడు కాదు.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాం : పవన్‌ ఐపీఎల్ దేశంలోనే అతి పెద్ద స్కాం : బిషన్‌ సింగ్‌ బేడి 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ క్రికెట్ కు ప్రవీణ్ కుమార్ గుడ్ బై.. న్యూఢిల్లీ: భారత వెటరన్ పేసర్ ప్రవీణ్ కుమార్ ఇంటర్నేషనల్ క్రికెట్‌ కు వీడ్కోలు చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 11ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. ఉత్తర్‌ ప్రదేశ్ పేసర్ ప్రవీణ్ 2007లో నాగ్‌ పూర్ వేదికగా పాకిస్థాన్‌ తో జరిగిన మ్యాచ్‌ తో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. 2012 మార్చి 30న చివరిసారిగా సౌతాఫ్రికాపై చివరి మ్యాచ్ ఆడాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 2011 వరల్డ్ కప్‌లో ఆడిన భారత టీమ్ కూ ప్రవీణ్ ఎంపికయ్యాడు. అయితే.. గాయం కారణంగా ప్రపంచ కప్ ఆడే అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. కెరీర్‌ లో ఆరు టెస్టు మ్యాచ్‌ లే ఆడి 27 వికెట్లు తీశాడు. వన్డేల్లో మొత్తం 68 మ్యాచ్‌ లాడి 77 వికెట్లు పడగొట్టాడు. 10 టీ20 మ్యాచ్‌ ల్లో 8 వికెట్లు తీశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో 119 మ్యాచ్‌ లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని సీజన్లలో అద్భుతంగా రాణించి 90 వికెట్లతో సత్తాచాటాడు. రిటైర్మెంట్‌ పై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సుధీర్ఘంగా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఆటకు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నానని తెలిపిన ఆయన.. క్రికెట్ తనకెంతో ఇచ్చిందన్నాడు. తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చి, ప్రోత్సహించిన తన కుటుంబంతో పాటు BCCI, UPCA, రాజీవ్ శుక్లా(IPL ఛైర్మన్) కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా అని చెప్పాడు ప్రవీణ్ కుమార్. సెకండ్ హ్యాండ్ కార్లే ఎక్కువ కొంటున్నారు..
ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా విజయకుమార్‌రెడ్డి _ V6 Telugu News ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వం : పార్లమెంట్ లో కుండబద్దలు కోట్టిన మోడీ నన్ను సీట్లో కూర్చోబెట్టేది, పంపించేది 125 కోట్ల మంది : విపక్షాలపై నిప్పులు చెరిగిన మోడీ రాహుల్ కు మోడీ కౌంటర్ : ఓటింగ్ కంటే ముందే.. లే.. లే అంటున్నారు పవర్ స్టార్ పంచ్ : టీడీపీలో నైతిక నరం లేదు.. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ సిటీ బ్యూరో చీఫ్‌ శ్రీగిరి విజయకుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆదివారం(జూన్-24) ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఎన్నికల్లో 393 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా డి. రాజమౌళిచారి 69 ఓట్ల తేడాతో పీవీ శ్రీనివాస్‌ రావుపై విజయం సాధించారు. రాజమౌళిచారికి 349 ఓట్లు, శ్రీనివాస్‌కు 280 ఓట్లు లభించాయి. కోశాధికారిగా సురజ్‌ వి భరద్వాజ్‌ 29 ఓట్ల తేడాతో దుగ్గు రఘుపై విజయం సాధించారు. సురజ్‌కు 324 ఓట్లు లభించగా, దుగ్గు రఘుకు 295 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా వేణుగోపాల్‌ నాయుడు 138 ఓట్ల తేడాతో మారం శ్రీనివాస్‌పై విజయం సాధించారు. వేణుగోపాల్‌కు 383 ఓట్లు లభించగా శ్రీనివాస్‌కు 245 ఓట్లు లభించాయి. మహిళా కోటాలో ఉపాధ్యక్షురాలిగా రెహనా బేగం 154 ఓట్ల తేడాతో ఎ.సరితపై విజయం సాధించారు. రెహనాకు 395 ఓట్లు, సరితకు 241 ఓట్లు వచ్చాయి. సహాయ కార్యదర్శులుగా చిలుకూరి హరిప్రసాద్, కంబాలపల్లి కృష్ణ విజయం సాధించారు. కార్యవర్గ సభ్యులుగా సీహెచ్‌ గణేశ్‌, కట్టా కవిత, ఉమాదేవి, అనిల్‌ కుమార్, అమిత్‌ భట్టు, యశోద, కస్తూరి శ్రీనివాస్, వసంత కుమార్, నంద్యాల భూపాల్‌ రెడ్డి, రజనీకాంత్‌ ఎన్నికయ్యారు. ప్రెస్‌క్లబ్‌లో మొత్తం 1,313 ఓట్లకు 1,100 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Pawan Kalyan's new house foundation stone ceremony in Amaravati _ Pawan Kalyan New House Pooja Ceremony _ pspk _ janasena _ Pawan Kalyan _ Powerstar Pawan Kalyan NEW Houser Pooja Ceremony Pics _ Janasena Party _ Janasena Party-Office Bhoomi Pooja Ceremony at Kaza near Amaravathi _ _ సొంతింటి నిర్మాణానికి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో భూమిపూజ చేసిన జనసేన అధినేత _ డియర్ కామ్రేడ్స్, నేడు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్-సి తెలంగాణా సర్కిల్ రాష్ట్ర సంఘ ఆవిర్భావ (30-09-2016) దినోత్సవము,రాష్ట్ర సంఘ సభ్యులకు శుభాకాంక్షలు.ఈ రోజు విజయదశమి కావడం కూడా మన అదృష్టం. కావున మన సంఘం విజయపథంలోకి దూసుకెళ్ళలని ఆలాగే మరింత బలపడి, సభ్యుల సమస్యలు పరిష్కరించబడాలని కోరుతూ-- తెలంగాణా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు..... నిహారికా, ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే మనం రోజును ఎలా ప్రారంభిస్తామో దాని ప్రభావం మిగతా దినచర్య పైన తప్పనిసరిగా ఉంటుంది. అలారం పెట్టుకుని అది మోగగానే లేస్తామా ? దానిని కాసేపు ఆపుతూ బద్దకంగా మరో పది నిమిషాలు పోడిగిస్తాం. నిద్ర లేవటం అలా బద్దకంగా మొదలు పెడితే అది రోజంతా ప్రతి పనిని కాసేపు ఆపుతూ పోతుంది. అందుకే సాధ్యమైనంత తోందరగా పడుకుని ఉదయం లేవగానే మనసులో హుషారు పువ్వు విచ్చుకున్నట్లు విచ్చుకోవాలి. రోజంతా ఎలా గడుపుతామో దానికి తగినట్లు టైమ్ సైట్ చేసుకుంటూ పోవాలి. సాయంత్రమ ఆరు గంటలకు సినిమా హాల్లో ఉండాలనుకుంటే ఉదయం నుంచి ప్రత పని పర్ ఫెక్ట్ గా నిమిషం తేడా లేకుండా పరిగెత్తూతు పూర్తి చేయాలి. ఆ సమయంలో అలసట, నీరసం, విసుగు అస్సలు ఉండకూడదు. సమయాన్ని వాడుకోవడం మనకు తెలియాలి అంతే! ☈☈ Stadt Traume ☈☈ ఉచిత mp3 డౌన్లోడ్ Dialogue In Telugu Script : భానుమతి … ఒకటే పీస్ … హైబ్రిడ్ పిల్ల ..
మహా భారత పురాణంలో పేర్కొన్న క్షేత్రం. సుమారు వెయ్యేళ్ళ చరిత్రను సొంతం చేసుకొన్న ప్రాంతం. లోకాలను పాలించే స్థితి లయకారులు, అవతార పురుషులు, మహా మునులు, మహోన్నత వ్యక్తిత్వం గల వారు నడయాడిన పుణ్యభూమి. శివ కేశవుల ఉమ్మడి నిలయం. ఇక్కడ ఆవిర్భవించిన మహాదేవుడు త్రేతేశ్వరుడిగా వెలిసిన పుణ్య క్షేత్రం. ఈ ఆలయ ప్రాంగణంలోనే పరశురామాలయం కూడా ఉండటం ఒక్క ముఖ్య విశేషం. ఇక్కడ ఒకవైపు గధాధర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. కొండమీది రాజగోపురానికి మెట్లదారి ఒకటి ఉంది. ఆ గోపురానికి పై భాగంలో ఎత్తయిన దీపస్తంభం ఉంది. అక్కడ ఏటా మహాశివరాత్రి, కార్తిక పౌర్ణమి రోజుల్లో శిఖర దీపాన్ని వెలిగిస్తారు. ఆ వెలుగును చూసే చుట్టుపక్కల ప్రాంతాలను పాలించే రాజులు ఉపవాస దీక్షలు పాటించేవారని ప్రతీతి. అ చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఎంత దూరం నుండి అయిన కనిపించే దీపపుస్తంభం ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ. పరశురాముడు తండ్రి అయిన జమదగ్ని మహర్షి ఆజ్ఞానుసారం తల్లిని వధిస్తాడు. ఆ తర్వాత మాతృహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఫలితం లభించదు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. అది పురాణ కథనాల్లోని పరశురాముడు నారవస్త్రాలతో, రుద్రాక్షమాలలు ధరించి ఉంటాడు. కానీ, ఇక్కడ మాత్రం కిరీటం, మెడలో ఆభరణాలతో దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని చేరుకోవడం ఎలా ? పరశురామ లేదా త్రేతేశ్వరస్వామి ఆలయానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కడప నుంచి 57 కిలోమీటర్ల దూరం. ఈ ఆలయానికి బస్సు సౌకర్యం ఉంది. రైళ్లు సౌకర్యం కూడా ఉంది . ఈ రైళ్లూ రాజంపేట రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి ఆటో ద్వారా వేళ్ళవచ్చు. లేదా బస్టాండు నుంచి బస్సులో ప్రయాణించీ స్వామిని దర్శించుకోవచ్చు. తిరుమల కొండపైకి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అలిపిరి, రెండవది శ్రీవారి మెట్టు, శ్రీవారి కొండను చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెబుతారు. ప్రస్తుతం ఇవి రెండే నడక మార్గమునకు అనుకూలమైనవి. వేంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటి సారిగ కొండ చేరింది ఈ దారిలోనే. ఎలా వెళ్ళాలి ? కపిల తీర్ధం వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి తరువాత అలిపిరి మెట్లమార్గం వస్తుంది. మీరు ఇక్కడ దిగకండి .. మనం వెళ్ళేది … అందరం ఒకసారి గోవిందా గోవిందా అంటూ మొదలు పెడదాం. తిరుమల కొండ మెట్లు ఎక్కుతూ, గోవిందా నామం చెప్తూ .. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ... మనకన్నా వయస్సులో పెద్దవారు కర్ర చేత్తో పట్టుకుని గోవిందా అని మనల్ని దాటుకుని వెళ్తుంటే.. ఇంకా కొంచెం సేపు కూర్చుందాం అనుకున్న మనం వయస్సులో పెద్దవారు.. సామాన్లు కౌంటర్ లో పెట్టాలని తెలియక రెండు మూడేసి బాగ్ లు పైగా చిన్నపిల్లలను భుజాన వేస్కుని గోవిందా నామం చెప్తూ వారు ఎక్కుతుంటే మనం కూడా, వారితో గోవిందా అంటూ నడక మొదలు పెడతాం. ఇవి అందరికి ఉన్న అనుభవాలే. మనం ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్నాం.. మీరు బస్ స్టాండ్ లో ఉన్న ఎం పర్వాలేదు. అలిరిపి మార్గం ద్వారా మనం ఇప్పుడు తిరుమల చేరుకోబోతున్నాం. అలిపిరితో పాటు శ్రీవారి మెట్టు అనే మార్గం కూడా ఉంది. తరువాతి పోస్ట్ లో శ్రీవారి మెట్టు కోసం చూద్దాం. తిరుమల అంటే కొండపైన అని అర్ధం, కొండ క్రింద తిరుపతి అని పిలుస్తాం. రైల్వే స్టేషన్ నుంచి మనకు ఉచిత శ్రీవారి బస్ లు ఉంటాయి. మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే లోకల్ బస్ లు కూడా ఉన్నాయి. సరే ఏదోకటి ఎక్కి బయలు దేరుదాం.… Telugu: ప్రకరణము (te) (prakaraṇamu) Home» » TRANSFER ట్రాన్స్ఫర్ అయినా ఎంప్లాయ్ ఆన్లైన్లో LPC ఇచ్చే విధానం మరియు కొత్త స్కూల్స్ లో ఆన్లైన్ ADD చేయడం VERY SIMPLE గమనిక: మీరు SALARY PERTICULARS డౌన్లోడ్ అయ్యాక కంప్యూటర్ ఉపయేగిస్తునట్లతే INDEX.PHP ఫైలును INDEX.XLS ఫైల్ గా RENAME చేసుకోగలరు. లేదా మీరు ... సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెలుగు: పారిజాతం టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ల్లో తేడా ఇదే? Telugu: గ్రేట్ బ్రిటన్ (te) (grēṭ briṭan) మీ బ్లాగు వల్లనే సాధారణ తప్పులు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. తెలుగు వంటకాలు Chicken (Boneless - కోడి ఎముకలు లేనిది ) - ½ kg Garlic (వెల్లుల్లి) - 10 Cloves Shallot (ష్యాలట్) - 15 Nos 17 Aavedhana ఆవేదనా రైతు గల్ఫ్ లో మొదటీ షార్ట్ ఫిల్మ్. A Film By Krish.MP3
అక్బర్ వర్సెస్ కేటీఆర్ _ V6 Telugu News ఇందిరా గాంధీ 101వ జయంతి.. నేతల ఘన నివాళి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో తుఫాన్ గా మారే అవకాశం ఇప్పుడు కాదు.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాం : పవన్‌ ఐపీఎల్ దేశంలోనే అతి పెద్ద స్కాం : బిషన్‌ సింగ్‌ బేడి 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ బంగారు నగల కోసం ఆరు పెళ్లిళ్లు.. కిలాడీ లేడీ అరెస్ట్ రైతు ఆత్మహత్యలపై శాసనసభలో చర్చ జరుగుతుండగా మంత్రి కేటీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగారు. ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ… ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ …సభలో పెద్ద గొంతు వేసుకుని మాట్లాడటం సరైంది కాదు..ఏదైనా ఉంటే సూటిగా చెప్పాలని సూచించారు. రుణమాఫీని ఒకే సారి చేసే అంశాన్నిప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. దీంతో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అక్బరుద్దీన్…. సభలో స్పీకర్ ఉండగానే సూటిగా మాట్లాడాలని చెప్పడాన్ని మంత్రి ఎవరని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలపై బాధతోనే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. కేటీఆర్ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడితే మంచిదని సూచించారు. గోపాల గోపాల ఆడియో 28న ? అనకొండ కడుపులో గంట సేపు: టీవీ షో కోసం పాల్ రొసోలీ సాహసం ఆడియో రిలీజ్ ‘గోపాల గోపాల’ 'డీఎల్ఎఫ్' భూముల వ్యవహారంపై కేసీఆర్ వివరణ _ V6 Telugu News కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం సంచలనం సృష్టించిన లక్ష్యసేన్‌ : బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్ ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ : ఆగస్టు 15న మెట్రో పరుగు చిన్నా, పెద్ద తేడా లేదు : కొత్తగా 9 వేల 200 మంది పంచాయతీ కార్యదర్శుల నియమకం హైదరాబాద్ లో దారుణం : రోడ్డుపై యాక్సిడెంట్ జరిగినా…ఒక్కరూ పట్టించుకోలేదు కాంగ్రెస్ ది నాన్ వర్కింగ్ కమిటీ : బీజేపీ 6నెలలు రాష్ట్రమంతా పర్యటన : ఖచ్చితంగా పార్టీ పెడతానన్న గద్దర్ టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంపై సీఎం అసెంబ్లీలో ప్రకటన చేస్తూ…ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఈ భూములకు సంబంధించిన అన్ని కేటాయింపులు రాష్ట్రం ఏర్పడక ముందే జరిగిపోయాయని అన్నారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా, కొందరు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉనికిని సహించలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. భూ కేటాయింపులు జరిగినప్పుడు కాంగ్రెస్ నేతలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. సింగిల్ విండో చైర్మన్ పదవి నుండి కేంద్ర మంత్రి వరకు అన్ని పదవులు అనుభవించానని… పదవులు వస్తుంటాయి, పోతుంటాయి ఏదీ శాశ్వతం కాదని అన్నారు. ఆరోపణలు రుజువు చేయకపోతే అలాంటి సభ్యులను సభ నుండి పంపించేయాలని కోరారు. అప్పుడు మై హోం రామేశ్వర రావు తరపున పోరాడిన టీడీపీ నేతలు, ఇప్పుడు రామేశ్వర రావుకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మై హోం సంస్థ ఒక్క గజం భూమిని కూడా ఉచితంగా తీసుకోలేదని, ఓపెన్ ఆక్షన్ లో కొనుక్కుందని సీఎం చెప్పారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడడానికి ప్రయత్నించాడు. అయితే రేవంత్ రెడ్డి సభకు క్షమాపణ చెప్పిన తర్వాతే మాట్లాడాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. ## Perfect Ed Sheeran ## ఉచిత Mp3 డౌన్లోడ్
మీకు తెలుసా? - Latest Telugu News Telugumuchatlu News తూర్పుగోదావరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వరంగల్ (రూరల్) వరంగల్ అర్బన్ జాతీయo- అంతర్జాతీయo వ్యవసాయ సమాచారం తిరుమల న్యూస్ ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం-22 న బక్రీద్ వేడుకలు-కేరళ వరద బాధితుల కోసం ఆర్థిక సహాయం అందించండి-పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించండి-పుంగనూరులోజనగణమన ఐదవరోజు-భక్తులతో క్రిక్కిరిసిన బోయకొండ-భక్తులతో క్రిక్కిరిసిన బోయకొండ-జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కొరకు దరఖాస్తులు ఆహ్వానం-నగరంలోని శ్రీనివాస రెసిడెన్సీ నందు వైశ్యపబ్రోధిని స్వర్ణోత్సవ వేడుకలు-శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న నూతనకాల్వ తాయరమ్మ , శ్రీనాథరెడ్డి మీకు తెలుసా? January 8, 2018 admin Image Scrolling, Scrolling, ముఖ్యమైన వార్తలు నేను గుండెను చూస్తున్నాను… Next Post:అందుబాటులో లేని ప్రభుత్వ వైద్యం తిరుమల సమాచారం వినాయక చవితికి రిలీజ్ కానున్న యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమా ‘‘కురుక్షేత్రం’’ లాస్ట్ సీన్’ చిత్రం ప్రారంభం 100 రోజులు పూర్తి చేసుకున్న మహానటి డిసెంబ‌ర్ 21న వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం 9000 కేఎంపిహెచ్.. కేరళలరాష్ట్రంలో వరదనష్టం రూ.19 వేల కోట్లు వైరల్ గా డొనేషన్ ఛాలెంజ్ జాక్వెలిన్ కు నో చెప్పిన సల్మాన్ ప్రియాంక చోప్రా లవర్ తో ఎంగేజ్ మెంట్ కేరళ సీఎం తో మాట్లాడిన ఏపీ సీఎం సెప్టెంబరు 15 నుంచి ఆధార్‌ ముఖ గుర్తింపు రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ కన్నుమూత అరవింద సమేత టీజర్ విడుదల 50వ లో హన్సిక సెప్టెంబర్ లో విడుదల కానున్న మూడు పువ్వులు ఆరు కాయ‌లు` అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి” చిత్రాల విడుదల తేదీలు ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో “సకలకళా వల్లభుడు” ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్న తెలుగుముచ్చట్లు యాజమాన్యం, సిబ్బంది. సరికొత్త సాగు.. ఈ ఏడాది భారీగా పెరిగిన వరి కొత్త నినాదంతో వ్యవసాయ శాఖ క్వింటాల్ రూ.5500 కంది పంట భారీగా పెరిగిన యూరియా ధరలు సంక్రాంతి శుభాకాంక్షలు నువ్వెంత, నీ బతుకెంత… మరో మూడు దేశాలపై ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ కళ్లెమేసి.. కలిసి కొట్టారు! ‘పద్మావతి’ భర్తను చూశారా? ముఖ్యమైన వార్తలు రాష్ట్ర వార్తలు ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం 22 న బక్రీద్ వేడుకలు కేరళ వరద బాధితుల కోసం ఆర్థిక సహాయం అందించండి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కొరకు దరఖాస్తులు ఆహ్వానం 20 వ తేదీని బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవము గా పాటించాలి. అనూ కోసం అలా చేశా.. 10 వ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ లాభాల్లో స్టాక్ మార్కెట్లు Date:31/07/2018 ముంబై ముచ్చట్లు: వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ లాభాల సెంచరీ(112 పాయింట్లు) చేసి 37,606
దేశీయ విపణిలోకి హ్యుందాయ్ మొదటి ఎలక్ట్రిక్ కారు: హ్యుందాయ్ కోనా - Telugu DriveSpark కారు న్యూస్ బైక్ న్యూస్ స్పై ఫోటోలు మోటార్‌స్పోర్ట్స్ కారు రివ్యూలు కొత్త కార్లు / బైకులు కొత్త కార్లు కార్ ఇన్సూరెన్స్ కొత్త బైకులు కారు హెల్ప్‌లైన్ నెంబర్లు వాల్‌పేపర్స్ కార్ మరియు బైక్ ఫోటోలు నేడు పెట్రోల్ ధర మహీంద్రా మరాజొ విడుదల: ధర రూ. 9.9 లక్షలు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని హెచ్చార్సీలో పిటిషన్ ప్రయాణాల్లో మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే..? డైరెక్ట్‌గా నన్నే అడుగు, మా నాన్ననెందుకు అడుగుతావ్.. శృంగార సన్నివేశంపై హీరోయిన్ సంచలనం! చదువు మానేసి చరిత్ర సృష్టించిన సునీత! చూస్తే మీరు కూడా శభాష్ హ్యుందాయ్ మోటార్స్ దేశీయ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి అతి త్వరలో తమ మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది. తొలుత జెనీవా మోటార్ షో లో ఆవిష్కరించిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దేశీయంగా తమ తొలి ఎలక్ట్రిక్ మోడల్‌గా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కంపెనీ సమచారం మేరకు, కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంభందించిన విడి భాగాలను పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకొని చెన్నైలోని ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబుల్ చేయనున్నట్లు తెలిసింది. 2020 నాటికి కంపెనీ విడుదల చేయాలని భావించిన 8 కొత్త కార్లలో కోనా ఎలక్ట్రిక్ ఒకటని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అంతర్జాతీయంగా రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అయితే, ఇండియన్ మార్కెట్ కోసం కేవలం ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉంది. కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎంట్రీ లెవల్ వేరియంట్లో 131బిహెచ్‌పి పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటి ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. 39.3kWh యూనిట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్‌తో సుమారు 300కిమీల మైలేజ్ ఇస్తుంది. 100kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఒక్క గంటలో 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని హ్యుందాయ్ వెల్లడించింది. సాధారణ ఏసి పాయింట్ ద్వారా పూర్తి ఛార్జ్ అవ్వడానికి 6 గంటల సమయం పడుతుంది. హ్యుందాయ్ మోటార్స్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం లేదు. తొలుత ఢిల్లీ మరియు ముంబాయ్ నగరాల్లో ఆ తరువాత పలు ఇతర మెట్రో నగరాలలో పరిచయం చేయనుంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 9.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 167కిలోమీటర్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న మోడల్ తరహాలోనే ఇండియన్ వెర్షన్ కోనా ఎస్‌యూవీని ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌ను ఏరోడైనమికల్‌గా తీర్చిదిద్దారు. కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో బాడీ క్రింది వైపున బ్యాటరీలను అందించారు. కాబట్టి, క్యాబిన్ లేదా బూట్ స్పేస్‌ను బ్యాటరీలు హరించలేవు. ప్రస్తుతం ఇందులో పూర్తిగా మూసివేసిన ఫ్రంట్ గ్రిల్ మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. హ్యుందాయ్ కోనా ఇంటీరియర్ విషయానికి వస్తే, సరికొత్త ఫీచర్లు ఉన్న డిజిటల్ డిస్ల్పే, హెడ్స్-అప్ డిస్ల్పే మరియు 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫో‌టైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ముందువైపునున్న రెండు సీట్లు హీటెడ్ ఫంక్షన్ మరియు 8-దిశలలో అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. భద్రత పరంగా ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కార్నరింగ్ సిస్టమ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉన్నాయి. అన్నింటికీ మించి న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (NCAP) క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందింది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అద్భుతమైన డైనమిక్స్‌తో అమితంగా ఆకట్టుకునే ఎక్ట్సీరియర్ డిజైన్ కలిగి ఉంది. ఇంటీరియర్ కూడా ఎంతో సౌకర్యకరంగా మరియు విశాలంగా ఉంది. ఈ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ అంశాల పరంగా కోనా ఎస్‌యూవీకి మంచి మార్కులే పడ్డాయి. భవిష్యత్ రవాణా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఆధారపడటంతో పెట్రోల్ మరియు డీజల్ వాహనాలకు దీటుగా అత్యద్భుతమైన కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి Read more on: #electric vehicle #electric car #hyundai #ఎలక్ట్రిక్ వెహికల్ #ఎలక్ట్రిక్ కారు #హ్యుందాయ్ మోటార్స్ స్కోడా సూపర్బ్ కార్పోరేట్ ఎడిషన్ విడుదల: ధర రూ. 23.49 లక్షలు భారత్‌లో మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ విడుదలకు మొండిచెయ్యి!!
దారుణం: ఉద్యోగం, ఇన్సురెన్స్ డబ్బు కోసం డ్రైవర్ సాయంతో భర్తను చంపింది _ Wife kills husband for government job and insurance in Hyderabad - Telugu Oneindia జాతీయ వార్తలు రాష్ట్ర వార్తలు బిగ్ బాస్ 2 తమిళ సినిమా లైఫ్ స్టైల్‍ హోం అండ్ గార్డెన్ ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్ కార్ న్యూస్ బైక్ న్యూస్ కొత్త కార్లు విమాన రాకపోకలు ట్రావెల్ గైడ్ పర్సనల్ ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్‌ను కొనండి ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి. దారుణం: ఉద్యోగం, ఇన్సురెన్స్ డబ్బు కోసం డ్రైవర్ సాయంతో భర్తను చంపింది చొక్కా పట్టుకొని అడగండి, భారత్ మాతాకీ జై అనలేదు: జగన్‌ను టార్గెట్ చేసిన పవన్ మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్ మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్ ఎన్టీఆర్‌కి జరిగింది, విజయ్ దేవరకొండకు కూడా.. నాకు జరగదని గ్యారెంటీ ఏంటి.. నిఖిల్! పీఎఫ్ గురించి ఎవరికీ తెలియని 10 విషయాలు మీకోసం మిస్సవకండి. హైదరాబాద్: వనస్థలిపురంలో దారుణం జరిగింది. ఓ భార్య.. భర్తను హత్య చేసింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త చనిపోతే అతని ఉద్యోగం, ఇన్సురెన్స్ సొమ్ము తనకు వస్తుందని ఈ ఘోరానికి పాల్పడింది. మృతుడిని కేస్య నాయక్‌గా గుర్తించారు. కేస్య నాయక్‌ను కారులో ఊపిరి ఆడకుండా చేసి భార్య పద్మ చంపేసింది. కారుతో ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించారు. భర్త కేస్యను చంపేందుకు భార్య పద్మకు వినోద్ అనే వ్యక్తి సహకరించాడు. అతను కారు డ్రైవర్. ఈ హత్య రెండు రోజుల క్రితం జరిగింది. తొలుత దీనిని ప్రమాదంగా భావించారు. కానీ దర్యాఫ్తులో దీనిని హత్యగా తేల్చారు పోలీసులు. పోలీసులు హత్యకు పాల్పడిన పద్మ, వినోద్‌లను అరెస్టు చేశారు. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మోసం చేశాడు. దీనిపై నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లేష్ కూతురు, కొడుకు చదువులు పూర్తి చేసి, ఉద్యోగం వెతుకులాటలో ఉన్నారు. ఆ సమయంలో బాలిరెడ్డి అనే వ్యక్తి వారికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ముంచాడు. తనకు రైల్వే అధికారులతో పరిచయం ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఆయనను నమ్మి రూ.7 లక్షలు ఆయన చేతిలో పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాలేదు. డబ్బు అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ హైదరాబాద్ Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం! కారులో దళిత మహిళా నేతకు నో సీట్.. ఆ ఇద్దరు రావులే కారణమా? ఆ ఎమ్మెల్యే టికెట్‌ రేసులో నేను కూడా ఉన్నా!...టిడిపి మాజీ ఎమ్మెల్సీ సంచలన ప్రకటన మోడీ-పెన్స్‌ల భేటీ: H-1B వీసా నిర్ణయాన్ని ట్రంప్ పునఃసమీక్షిస్తారా.. ? టాక్ ఆఫ్ టు Oneindia బ్రేకింగ్ న్యూస్ రోజంతా తాజా వార్తలను పొందండి
జాతీయ వార్తలు రాష్ట్ర వార్తలు బిగ్ బాస్ 2 తమిళ సినిమా లైఫ్ స్టైల్‍ హోం అండ్ గార్డెన్ ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్ కార్ న్యూస్ బైక్ న్యూస్ కొత్త కార్లు విమాన రాకపోకలు ట్రావెల్ గైడ్ పర్సనల్ ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్‌ను కొనండి ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి. ఒడిశాలో ఘోర ప్రమాదం: 30 మంది ప్రయాణీకులతో నదిలో పడిన బస్సు 6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్‌గా మార్చాలనుకుంటున్నారా? 2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది! ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ? జైపూర్: కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీ(బిజెపి)లు హిందూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. జైపూర్‌లోని కాంగ్రెసు పార్టీ చింతన్ శిబిర్‌లో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బిజెపిలు క్యాంపుల పేరుతో హిందూ ఉగ్రవాదాన్ని దేశంలో ప్రోత్సహిస్తున్నట్లుగా తమకు నివేదికలు చెబుతున్నాయన్నారు. షిండే వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. షిండే వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై కాంగ్రెసు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆయన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలన్నారు. త్వరలో జరగనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ మద్దతు ప్రకటించింది. ఈ రోజు బిజెపి అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 23న గడ్కరీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం! సీబీఐలో రచ్చ రచ్చ: తవ్వే కొద్దీ పెద్ద తలకాయలే బయటపడుతున్నాయి ఎవరో తెలుసా? 9 గంటల సుదీర్ఘ చర్చలు.. ప్రభుత్వంతో ఆర్బీఐ సంధి కుదిరేనా? ఆలస్యం నిమిషమే..! బట్ నామినేషన్ కు నో ఛాన్స్.. మొత్తం 3,584 దాఖలు టాక్ ఆఫ్ టు Oneindia బ్రేకింగ్ న్యూస్ రోజంతా తాజా వార్తలను పొందండి జాతీయ వార్తలు రాష్ట్ర వార్తలు బిగ్ బాస్ 2 తమిళ సినిమా లైఫ్ స్టైల్‍ హోం అండ్ గార్డెన్ ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్ కార్ న్యూస్ బైక్ న్యూస్ కొత్త కార్లు విమాన రాకపోకలు ట్రావెల్ గైడ్ పర్సనల్ ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్‌ను కొనండి ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి. ఆ అంచ‌నా నిజ‌మైతే ఏపీలో అదికారం కాంగ్రెస్ దే..!! దోచుకున్నవారికే సీబీఐ అంటే భయం...చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన జైట్లీ రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ 'ఎన్టీఆర్ మహానాయకుడు'.. పోటీగా మరో చిత్రం! మీకు ఉద్యోగం పోయిన భద్రత కలిపించే కొన్ని మార్గాలు మీకోసం! ప్రేమించి పెళ్లి చేసుకోమంటే డేటింగ్ చేశాడు, అనుభవించాడు Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం! ap congress kiran kumar reddy rahul gandhi sonia gandhi ap politics chandrababu naidu ఊమెన్ చాందీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కోర్టులు కూడా రద్దు చేస్తారేమో..! ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై రచ్చ రచ్చ టాక్ ఆఫ్ టు Oneindia బ్రేకింగ్ న్యూస్ రోజంతా తాజా వార్తలను పొందండి
జాతీయ వార్తలు రాష్ట్ర వార్తలు బిగ్ బాస్ 2 తమిళ సినిమా లైఫ్ స్టైల్‍ హోం అండ్ గార్డెన్ ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్ కార్ న్యూస్ బైక్ న్యూస్ కొత్త కార్లు విమాన రాకపోకలు ట్రావెల్ గైడ్ పర్సనల్ ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్‌ను కొనండి ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి. గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సన్నాహాలు 6జిబి ర్యామ్‌తో ఈ ఏడాది మార్కెట్‌ని శాసించిన స్మార్ట్‌ఫోన్లు ఇవే ! ఎన్టీఆర్ ముస్లిం యువకుడు.. రాంచరణ్ బాబాయ్ ఎవరంటే! వినియోగదారులకి మరో పిడుగు వేసిన SBI ఏంటో చూడండి. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రాంతీయ పార్టీ అధినేతలతో పాటు జాతీయపార్టీ అధినేతలు కూడా రంగంలోకి దిగడంతో చలికాలంలో ఎలక్షన్ హీట్ పుడుతోంది. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయనతో పాటు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ప్రచారంలో చంద్రబాబు కేసీఆర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక రెండో రోజు శేరిలింగంపల్లిలో బాబు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ నిర్మాత కులీ కుతుబ్ షా..సైబరాబాద్ నిర్మాత నేనే శేరిలింగం పల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ తరుపున ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. సాధారణంగా తన ప్రచారంలో హైదరాబాద్‌ నిర్మాత కులికుతుబ్‌షా అయితే సైబరాబాద్ నిర్మాత తనే అంటూ చంద్రబాబు ప్రచారంలో చెప్పుకొస్తున్నారు. నాడు హైదరాబాద్‌కు హైటెక్ సిటీ వచ్చిందంటే అది తన చొరవేనంటూ చెప్పారు. అంతేకాదు పలు మల్టీ నేషనల్ కంపెనీలు భాగ్యనగరానికి క్యూ కట్టాయంటే దాని వెనక తన కష్టం చాలా ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రచారంలో ఐటీ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. కానీ నిజంగా ఐటీ ఉద్యోగులే తన ప్రచారంలో పాల్గొన్నారా అనే అనుమానం కూడా తలెత్తుతోంది. ఎందుకంటే శేరిలింగంపల్లి ప్రచారంలో కొందరు ఫ్లకార్డులు ప్రదర్శించారు. " CBN YOU ARE MY HERO", "BECAUSE OF YOU WE ARE HERE", అంటే చంద్రబాబు మీరే మా హీరో, మీ వల్లే మేము ఇక్కడ ఇలా ఉన్నాం అని అర్థం వచ్చేలా ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఫోటోలను కాస్త లోతుగా పరిశీలిస్తే ట్విస్టు కనిపిస్తుంది. చల్లగా చూడమంటే మరీ ఇంత చల్లగానా స్వామి: ఎంపీ కవిత ట్వీట్ ఆస్ట్రేలియా బీచ్‌లో ఇద్దరు తెలంగాణ యువకులు మృతి జానారెడ్డి చెప్పిన నిజం..! కాంగ్రెస్ లో క‌ల‌వ‌రం..!! స్నేహం పేరిట మోసం.. నగ్నచిత్రాలు, వీడియోలు పోస్ట్.. పోకిరి అరెస్ట్ ఉత్తర ద్వార దర్శనం.. కిటకిటలాడుతున్న ఆలయాలు.. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏటీఎం లావాదేవీలు.. ఎస్‌బీఐ ఆంక్షలు.. ఆ సంఖ్యను మించితే అదనపు ఛార్జీలు..! రేవంత్ రెడ్డి అరెస్ట్ వివాదంలో ప్రభుత్వం కౌంటర్.. కోర్టుకు ఏమని చెప్పింది? శభాష్ పోలీస్.. 30 సెకన్లలో మిస్సింగ్ కేసు ట్రేస్ Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం! అధికారం ఉంటే కొమ్ములొస్తాయా: ఆర్డీఓపై చిందులేసిన ఎమ్మెల్యే..వీడియో వైరల్ సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు: భానుకిరణ్‌కు యావజ్జీవం..ఆ నలుగురి విషయంలో ఏమైంది..? గర్భిణీ అని కూడా చూడలేదు.. రైలు నుంచి తోసేశారు.. కొండవీడు ఎక్స్‌ప్రెస్ లో దొంగల బీభత్సం టాక్ ఆఫ్ టు Oneindia బ్రేకింగ్ న్యూస్ రోజంతా తాజా వార్తలను పొందండి
రేపే చంద్రగ్రహణం: గ్రహణం సమయంలో, ఆ తర్వతా ఏం చేయాలి? _ What you need to do at the time of Blood Moon - Telugu Oneindia జాతీయ వార్తలు రాష్ట్ర వార్తలు బిగ్ బాస్ 2 తమిళ సినిమా లైఫ్ స్టైల్‍ హోం అండ్ గార్డెన్ ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్ కార్ న్యూస్ బైక్ న్యూస్ కొత్త కార్లు విమాన రాకపోకలు ట్రావెల్ గైడ్ పర్సనల్ ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్‌ను కొనండి ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి. రేపే చంద్రగ్రహణం: గ్రహణం సమయంలో, ఆ తర్వతా ఏం చేయాలి? రెవిన్యూ లాస్ : రైల్వే టికెట్ ధరలు పెరుగుతున్నాయి... అందుకే..! ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర? మంచు లక్ష్మి, జ్యోతిక డాన్స్ అదిరిపోయిందిగా.... వీడియో వైరల్ అంబానీ కుటుంబం ఈ దేశానికి ఏమి చేయబోతోంది? డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యోతిష్యులు -9440611151 ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా , యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) , పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్. సంపూర్ణ చంద్ర గ్రహణం వివరాలు:- తేదీ 27 జులై శుక్రవారం రాత్రి 11:54 నుండి - తెలవారితే 28 అనగా 3:49 నిమిషాల వరకు గ్రహణం ఏర్పడనున్నది.ఈ గ్రహణం భారతదేశంతో పాటు దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండములలో కనపడును. ఏ ఏ రాశుల వారికి ఎక్కువ దోషం ఉంది :- ఆసక్తి కలిగిన వారు టీవిలలో చూడవచ్చును. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉంది:- మేష రాశి , సింహ రాశి , వృశ్చిక రాశి , మీన రాశుల వారికి శుభ ఫలం వృషభ రాశి , కర్కాటక రాశి , కన్యా రాశి , ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలం మిథున రాశి , తులా రాశి , మకర రాశి , కుంభ రాశి వారికి అశుభ ఫలం రావి చెట్టును తాకకుండా పదకొండు ప్రదక్షిణములు ( ఓం నమో భగవతే వాసుదేవాయ ) అని స్మరిస్తూ నెమ్మదిగా తిరగవలెను. ఆహార నియమాలు:- సాయంత్రం 5:30 వరకు ఆహారం తీసుకోవచ్చును.సాయంత్రం 5.30 నిమిషాల నుండి రాత్రి 9:30 నిమిషాల వరకు పండ్ల రసాలు , మంచినీళ్ళు త్రాగవచ్చును.ఇవి శారీరక శక్తి లేని వారు వృద్దులు,పిల్లలు,గర్భిణిలకు మాత్రమే. స్నాన నియమాలు:- పట్టు స్నానం రాత్రి 11:54 కి, విడుపు స్నానం తెల్లవారు జామున 3:49 లకు. పిల్లలు, అనారోగ్యవంతులు , ముసలివారు,గర్భినిణులు విడుపుస్నానం చేస్తే సరిపోతుంది.అనారోగ్యముతో ఉన్నా,కదలలేని పరిస్థితులలో ఉన్నా దర్భతో నీటిని ప్రోక్షణ చేయటంతో సరిపెట్టవచ్చు. ఇతర నియమాలు:- గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్ధాలు ఆ తర్వాత వినియోగించడం మంచిది కాదు, పచ్చళ్ళు,ఇతర నిలువ ఉంచే పదార్ధాలు మొదలైన వాటిపై దర్భలు ( గరిక ) వేయడం మంచిది. ప్రత్యేక సూచన:- గ్రహణ సమయం చాలా పవిత్రమైనది. దానిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోడానికి మీకు గురువు ద్వార ఉపదేశం పొందిన మంత్రానుష్టానం చేసుకోవడం తప్పనిసరి.దీని వలన శుభ ఫలితం రెట్టింపు ఉంటుంది.గ్రహణ సమయంలో జపం చేయలేకపోతే గురువు ఇచ్చిన ఉపదేశ ప్రభావం లోపించి మంత్రం మీకు నిష్ప్రయోజనం అవుతుంది.ఉపదేశములేనివారు చంద్ర గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చును. అనే మంత్రాన్ని గ్రహణ సమయమంతా చేసుకోవడం మంచిది. గ్రహణం మరసటి రోజు అనగా శనివారం నాడు ఇల్లు శుభ్రంగా కడుక్కొని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,ఒక 'టి' స్పూన్ పచ్చి ఆవుపాలు, రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి. గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. ఎవరైన రాత్రి గ్రహణ సమయానికి మేలుకుని ఉంటే ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది.ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును. గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప,దానాదులను చేసుకోవాలి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి సర్వేజనా: సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ. Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం! మీటూ దెబ్బ: హై కోర్టుకు నటి శృతి హరిహరన్: ఎఫ్ఐఆర్ రద్దు, హీరో అర్జున్, పరువు నష్టం!
తెలంగాణా ఎన్నికల బరిలో నందమూరి హరికృష్ణ కుమార్తె?...కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పోటీ! టాక్ ఆఫ్ టు Oneindia బ్రేకింగ్ న్యూస్ రోజంతా తాజా వార్తలను పొందండి
మోడీని ఎదిరించిన తొలి సీఎంను నేనే:వెంకన్నతో పెట్టుకుంటే నాశనమే!:చంద్రబాబు _ I am the first CM to oppose Modi: Chandra babu - Telugu Oneindia జాతీయ వార్తలు రాష్ట్ర వార్తలు బిగ్ బాస్ 2 తమిళ సినిమా లైఫ్ స్టైల్‍ హోం అండ్ గార్డెన్ ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్ కార్ న్యూస్ బైక్ న్యూస్ కొత్త కార్లు విమాన రాకపోకలు ట్రావెల్ గైడ్ పర్సనల్ ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్‌ను కొనండి ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి. అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ కు నిలువెత్తు రూపం : ఆండ్రాయిడ్ ఫోన్‌లలో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలు.. ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న రూమర్.. అసలు వాస్తవం ఏంటి! SBI లో ఈ ఒక్క పధకం కడితే చాలు మీజీవితం మారిపోయినట్లే సెక్స్ లో కంటే హస్త ప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందా? చిత్తూరు:చిత్తూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని ఎదిరించిన తొలి ముఖ్యమంత్రిని తానే అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కేంద్రంతో పోరాటం చేస్తుంటే వైసిపి మాత్రం లోపాయి కారీ ఒప్పందాలు పెట్టుకొని రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్నారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని...ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పవిత్రతను దెబ్బ తీస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే నామరూపాలుండవని...ఈ జన్మలోనే దానికి తగిన శిక్ష అనుభవిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి,వైసిపిలను శాపనార్థాలు పెట్టారు. ఇఫ్తార్ విందులో...సిఎం ఆవేదన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా జామియా మసీదులో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున చిత్తూరు జిల్లా మదనపల్లెలో గురువారం సాయంత్రం ముస్లిం మైనారిటీ సోదరులకు ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. "ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించిన మొదటి ముఖ్యమంత్రిని నేనే. గోద్రా అల్లర్ల సమయంలో, ఇటీవల ట్రిపుల్‌ తలాక్‌ విషయంలోని కొన్ని అంశాలపై ఆయన్ను వ్యతిరేకించా. నాపై వ్యక్తిగత కక్ష పెంచుకున్న ఆయన రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు. నిధులు ఇస్తే మనమెక్కడ బలపడి భవిష్యత్‌లో ఆయనకు అడ్డు వస్తామేమోనన్న భయం పట్టుకుంది. అందుకే ప్రత్యేక హోదాపై మాటతప్పారు"...అని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. "ఆవిర్భావం నుంచీ టీడీపీ మైనారిటీల పక్షపాతిగానే ఉంది. 2014లో రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి కొంత మంది మైనారిటీ సోదరులు నొచ్చుకున్నా బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చింది' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనారిటీలు టీడీపీని ఆదరించారు. అయితే బీజేపీతో పొత్తు కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పాక్షికంగా నిరాదరించారు"అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము అన్నింటికీ సిద్ధపడి కేంద్రంతో పోరాటం చేస్తుంటే...వైసీపీ మాత్రం బీజేపీతో లోపాయకారీ ఒప్పందాలతో రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నాయకులు అడగకపోయినా వైసీపీ నాయకులు మద్దతు తెలిపారని విమర్శించారు. అంతకుముందు చిత్తూరు జిల్లా వలపపల్లెలోని జవహర్‌ నవోదయ విద్యాలయం ఆవరణలో గురువారం సాయంత్రం నవ నిర్మాణదీక్ష సభలో ఆయన మాట్లాడారు. "దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే నామరూపాలుండవ్‌. ఈ జన్మలోనే దానికి తగిన శిక్ష అనుభవిస్తారు"...అని ముఖ్యమంత్రి శాపనార్థాలు పెట్టారు. వెంకన్న దయవల్లే తాను తీవ్రవాదుల దాడి నుంచి బతికి బయటపడ్డానని చెప్పారు. ఏనాడూ తిరుమల పవిత్రత దెబ్బ తీసే ప్రయత్నం చేయలేదని చంద్రబాబు చెప్పారు. వెంకన్న సాక్షిగా...మోడీ మోసం "వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ చెప్పి మోసం చేశారు. నిన్నటి దాకా తిరుమల పూజారితో నాపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఆయనతో నన్ను తిట్టించారు. మరోవైపు తిరుమల ఆలయాన్ని ఆర్కియాలజీ శాఖ ద్వారా స్వాధీనం చేసుకుని పెత్తనం చెలాయించేందుకు కేంద్రం ప్రయత్నించింది. ప్రజలు తిరగుబాటు చేయడంతో భయపడి వెనక్కి తగ్గింది. ఈరోజు రమణదీక్షితులు హైదరాబాద్‌ వెళ్లి జగన్మోహన్‌రెడ్డిని కలిసి మంతనాలు జరిపారు. నాపై ఏం కుట్ర పన్నుతున్నారో" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెంకన్న సాక్షిగా తాను పిలుపిస్తే కర్ణాటక ప్రజలు బీజేపీని ఓడించారని చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం తప్పితే రాజకీయ లబ్ధి కోసం కాదని స్పష్టంచేశారు. బీజేపీతో పొత్తు లేకుంటే టీడీపీకి మరో 15 సీట్లు పెరిగేవన్నారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్ర...
"ఎన్నికల ప్రచారంలో తిరుపతిలో స్వామి సాక్షిగా మోదీ రాష్ట్రాభివృద్ధికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చేది లేదని...హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని మాట మార్చారు. ప్యాకేజీ కూడా ఇవ్వకపోగా తర్వాత కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. దానిపై ప్రశ్నిస్తే కేంద్రం నుంచి సమాధానం లేదు. అయినా ఓపికగా 29 సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి నిధుల కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. చివరగా ఐదో బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి న్యాయం జరగకపోవడంతో రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని గ్రహించి కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికొచ్చాం...ఎన్డీఏ నుంచీ వైదొలిగాం. ఆ వెంటనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. టీడీపీకి ఉన్న విశ్వసనీయత కారణంగా వంద మంది ఎంపీలు మద్దతిచ్చారు"...అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తు తెగిపోగానే పవన్‌ కల్యాణ్‌ కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎయిర్‌ ఏషియాలో ఇద్దరు ప్రయాణికులు తన గురించి మాట్లాడుకున్నారంటూ తనపై బురదజల్లే ప్రయత్నం చేశారని చంద్రబాబు చెప్పారు. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే దానికీ తనకూ సంబంధమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తానే తప్పూ చేయలేదని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికానన్నారు. తన కులం పేదరికమని, అర్హులందరికీ న్యాయం చేస్తానని అన్నారు. వైసీపీ వంటి పార్టీలకు మద్దతిస్తే రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. వారికి మద్దతిస్తే ప్రజలను కూడా జైలుకు తీసుకెళ్తారు అని చంద్రబాబు హెచ్చరించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రాన్ని సంపూర్ణ ఓడీఎఫ్ గా ప్రకటించారు. ప్రజలు ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండటమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం అన్నారు. సిమెంట్‌రోడ్లు, పచ్చదనం, పల్లెవనం లాంటి అభివృద్ధి పనులతో చండ్రమాకులపల్లె చాలా బాగుందని చంద్రబాబు చెప్పారు. బాబు-కేసీఆర్‌లే సీఎంలుగా ఉండాలి: సుమన్, టీడీపీతో పొత్తుపై విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు రోడ్ టెర్రర్ : లారీ-కారు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి చిన్న నాటి ప్రేమ‌కు పెద్ద‌ల అడ్డు : రైలు ప‌ట్టాల పై ప్రేమ జంట ఆత్మ‌హత్య‌ వైసీపీ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ అరెస్ట్...కిడ్నాప్ అనుకొని పోలీసులను అడ్డుకున్న స్థానికులు అతను సీఎం సన్నిహితుడు, గడ్డి తింటున్నారా: రోజా, చంద్రబాబు-డీజీపీ కాల్ డేటా రావాలి: ఆర్కే ఆ ఇద్దరు అక్కచెళ్లెళ్లు ఎందుకు అలా ఆత్మహత్య చేసుకున్నారంటే?...కారణాలు ఇవే! Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం! బీజేపీలో కలవరం: మూడు రాష్ట్రాల్లో ఎక్కడ నష్టపోయిందంటే?.. నిపుణుల మాట కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కంటే బండి సంజయ్ నే తోపు.. బీజేపీలో నెం.1 గా మారిన యువనేత అదే జరిగితే ఫలితం తారుమారు!: మధ్యప్రదేశ్‌లో బీజేపీని నోటా ఎలా దెబ్బతీసిందంటే? టాక్ ఆఫ్ టు Oneindia బ్రేకింగ్ న్యూస్ రోజంతా తాజా వార్తలను పొందండి