page_content
stringlengths 11
4.1k
|
---|
అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవం (1)
అత్తల దినోత్సవం (1)
అన్నమాచార్య జయంతి(వైశాఖ పౌర్ణమి) (1)
అమర వీరుల దినం (1)
అమ్మపాల బ్యాంక్ (1)
అయోఢిన్ అవగాహనా దినోత్సవం (1)
ఆంగ్లో ఇండియన్ డే (1)
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దినము (1)
ఆర్కిటెక్చర్ డే (1)
ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే (1)
ఆల్ ఫూల్స్డే (1)
ఆస్తమా దినోత్సవం (1)
ఇంజనీర్స్ దినోత్సవం (1)
ఇంటర్నేషనల్ జస్టిస్ డే (1)
ఇంటర్నేషనల్ టీ డే (1)
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే (1)
ఇండియన్ కోస్ట్గార్డ్ డే (1)
ఇండియాలో మూయబడిన తంత్రి దినము (1)
ఉపాధ్యాయుల దినోత్సవం (1)
ఉమెన్స్ ఫ్రిండ్ షిప్ డే (1)
ఎన్టీరామారావు జయంతి (1)
ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం (1)
ఏప్రిల్ ఫస్ట్ (1)
ఐక్య రాజ్య సమితి ప్రగతి పథకం(యు.ఎన్.డి.పి) దినము (1)
ఐక్యరాజ్య సమితి దినోత్సవం (1)
ఒలింపిక్ క్రీడల దినోత్సవం (1)
ఓజోన్ పరిరక్షణ దినం (1)
కంప్యూటర్ ఇన్జ్యూరీస్ అవేర్నెస్ (అవగాహన) డే (1)
కవలల దినోత్సవం (1)
కస్టమ్స్ డే (1)
కామన్వెల్త్ డే (1)
కిడ్స్ డే (1)
కీళ్ళ జబ్బుల నివారణ దినము (1)
కుష్టువ్యాది నివారణ దినోస్థవం (1)
క్యాన్సర్ డే (1)
గర్భిణీలలో అవగాహన వారోత్సవాలు (1)
గాంధీ జయంతి (1)
గులాబీ దినోత్సవం (1)
చిత్తడినేలల దినోత్సవం (1)
చిల్డ్రన్స్ డే ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ (1)
చైల్డ్ రైట్స్ అండ్ యు డే (1)
చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ డే (1)
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం (1)
జాతీయ ఓటర్ల దినోత్సం (1)
జాతీయ గణిశాస్త్ర దినోత్సవం(మేథమెటిక్స్ డే) (1)
జాతీయ గుండె మార్పిడి దినోత్సవం (1)
జాతీయ న్యాయ దినోత్సవం (1)
జాతీయ పత్రికా దినోత్సవం (2)
జాతీయ భద్రతా దినోత్సవం (1)
జాతీయ రక్తదాన దినము (1)
జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే) (1)
జాతీయ సినీ దినోత్సవం (1)
జాతీయ సైన్సు దినోత్సవం (1)
జూనోసిస్ డే (1)
జేమ్స్బాండ్ జయంతి (1)
టీనేజర్స్ డే (1)
డాక్టర్స్ డే (1)
తల్లిదండ్రుల దినోత్సవం (1)
తల్లిపాల వారోత్సవాలు (1)
తియ్యని రోజు (1)
తెలుగు అకాడమీ ఆవిర్భావ దినోత్సవం (1)
తెలుగు నాటకరంగ దినోత్సవం (1)
తెలుగు భాషా దినోత్సవం (1)
తెలుగు సినిమా జన్మదినం (1)
తైక్వాండో దినోత్సవం (1)
తొలి భారతీయ టాకీ విడుదల దినోత్సవం (1)
త్యాగరాజు జయంతి (1)
దేశభక్తి దినోత్సవం (1)
ధరిత్రి దినోత్సవం (1)
ధూమపాన వ్యతిరేక దినోత్సవం (1)
నర్సుల దినోత్సవం(ప్రపంచ) (1)
నాటక రంగ దినోత్సవం (1)
నేడు అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం (1)
నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (1)
నేడు రైట్ టూ ఇన్ఫర్మేషన్ డే (1)
నో టొబాకో డే (1)
పద్మ అవార్డుల ప్రధానోత్సవం (1)
పెన్సిల్ రోజు (1)
పెంపుడు జంతువుల దినోత్సవము (1)
పేరెంట్స్ డే (1)
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (1)
పోషకాహార దినోత్సవం (1)
పోస్టుకార్డు దినోత్సవం (1)
ప్రండ్షిప్ డే (1)
ప్రథమాంధ్ర మహాసభ శతజయంతి (1)
ప్రధమ చికిత్స దినము (1)
ప్రపంచ మతము దినము (1)
ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవం (1)
ప్రపంచ అహింసా దినోత్సవం (1)
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం (1)
ప్రపంచ ఆనంద దినము (1)
ప్రపంచ ఆనంద దినోత్సవం (1)
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (1)
ప్రపంచ ఆర్త్థ్రెటిస్ దినం (1)
ప్రపంచ ఆస్టియోపోరొసిస్ దినం (1)
ప్రపంచ ఆహార దినోత్సవం (1)
ప్రపంచ ఉపవాస దినోత్సవం (1)
ప్రపంచ కవితా దినోత్సవం (1)
ప్రపంచ కార్మికుల దినోత్సవం (1)
ప్రపంచ కాలేయం దినము (1)
ప్రపంచ కాస్మోనట్ ల దినం (1)
ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం (1)
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (1)
ప్రపంచ క్షయ నివారణ దినం (1)
ప్రపంచ గుడ్డు దినోత్సవం (1)
ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం (1)
ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం (1)
ప్రపంచ జంతువుల హక్కుల దినం (1)
ప్రపంచ జనాభా దినోత్సవం (1)
ప్రపంచ జానపద కళల దినోత్సవం (1)
ప్రపంచ టెలీకమ్యూనికేషన్ల దినం (1)
ప్రపంచ తపలా దినోత్సవం (1)
ప్రపంచ తల గాయాల ప్రమాదాల అవగాహన దినము (1)
ప్రపంచం తొలి మహిళా ప్రధాని ఎన్నికైన రోజు (21 జూలై 1960) (1)
ప్రపంచ దయాగుణ దినము (1)
ప్రపంచ దృస్టిదినోత్సవం (1)
ప్రపంచ నవ్వుల దినోత్సవం (1)
ప్రపంచ నీటి దినోత్సవం (1)
ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం (1)
ప్రపంచ పర్యాటక దినోత్సవం (1)
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (1)
ప్రపంచ పశువైద్యుల దినోత్సవం (1)
ప్రపంచ పాలదినోత్సవం (1)
ప్రపంచ బాలల దినోత్సవం (1)
ప్రపంచ మత్స్యకార దినోత్సవం (1)
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (1)
ప్రపంచ ముద్దుల దినోత్సవం (1)
ప్రపంచ రక్తదాతల దినోత్సవం (1)
ప్రపంచ రంగస్థల దినోత్సవం (1)
ప్రపంచ రేడియో దినోత్సవం (1)
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం (1)
ప్రపంచ వయోధికుల దినోత్సవం (1)
ప్రపంచ వికలాంగుల దినోత్సవం (1)
ప్రపంచ వినికిడి మెరుగు పరిచే దినోత్సవం (1)
ప్రపంచ వినియోగదారుల దినము (1)
ప్రపంచ వివాహ దినోత్సవం (1)
ప్రపంచ వూబకాయ నియంత్రణ దినం (1)
ప్రపంచ శాఖాహార దినోత్సవం (1)
ప్రపంచ సంగీత దినోత్సవం (1)
ప్రపంచ సహన దినోస్థవం (1)
ప్రపంచ హృదయ దినోత్సవం (1)
ప్రేమికుల రోజు (1)
ఫాదర్స్ డే (1)
ఫైలేరియా నివారణ దినోత్సవం (1)
|
ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా (1)
బంగాళదుంప దినోత్సవం (1)
బాక్సింగ్ డే (1)
బాలల దినోత్సవం (1)
బాలల హక్కుల పరిరక్షణ దినం (1)
బాలవికాస్ దినోత్సవం (1)
బుద్ద జయంతి (1)
భారత జాతీయ కాంగ్రెస్ (స్థాపన)దినోత్సవం (1)
భారత నౌకాదళ దినోత్సం (1)
భారత వాయుసేన దినోత్సవం (1)
భారత సైనిక దినోత్సవం (1)
భారతదేశము లో యువజన దినోత్సవాలు (1)
భారతదేశ్ భాషల లెక్క (1)
భారత్ - గణతంత్ర దినోత్సవం (1)
భారత్ జాతీయ వృద్ధుల దినోత్సవం (1)
భూమాత దినం (1)
మదర్స్ డే (1)
మలేరియా నిర్మూలన దినోత్సవం (1)
మహిళా స్నేహితుల దినోత్సవం (1)
మాతృభాషా దినోత్సవము (1)
మూగ సినిమాల(మూకీ )చలనచిత్ర ప్రదర్శన దినము (1)
మెహర్ బాబా జయంతి (1)
మైకెల్ ఏంజిలో జయంతి (1)
యాంటీ ర్యాగింగ్ డే (1)
యువజన దినోత్సవం(అంతర్జాతీయ) (1)
యూటీఎఫ్ ఆవిర్భావ దినము . (1)
యూనిసెఫ్ దినోత్సవం (1)
యోగా వారోత్సవాలు (1)
రక్తపోటు నియంత్రణ దినోత్సవం (1)
రథ సప్తమి (1)
రహదారి ప్రమాద మరణాల సంస్మరణ దినము (1)
రామకృష్ణ పరమహంస జయంతి (1)
రిమంబరెన్స్ డే (1)
రేడియో ఆవిష్కరణ దినము (1)
రైతన్నల దినోత్సవం (1)
లెఫ్ట్ హేండర్స్ డే (1)
వనమహోత్సవం (1)
వరల్డ్ కిడ్నీ డే (1)
వరల్డ్ టాయిలెట్ డే (1)
వరల్డ్ టాలరెన్స్ డే (1)
వరల్డ్ నో డైట్ డే (1)
వరల్డ్ ఫ్యామిలీ డే (1)
వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే (1)
వరల్డ్ మిల్క్ డే (1)
వరల్డ్ రెడ్క్రాస్ డే (1)
వరల్డ్ రెలిజిన్ డే (1)
వరల్డ్ లివర్ డే (1)
వరల్ద్ క్వాలిటీ డే (1)
విమానయాన దినోత్సవం (1)
శంకరాచార్యులు జయంతి (1)
శాండ్విచ్ దినము (1)
శిశు సంరక్షణ దినము (1)
శ్రీ చైతన్య జయంతి (1)
శ్రీ ధన్వంతరీ జయంతి (1)
సమాచార హక్కు దినోత్సవం (1)
సరిహద్దు బద్రతాదళ దినోత్సవము (1)
సర్ ఆర్థర్ కాటన్ జయంతి (1)
సంస్కృత భాషాదినోత్సవం (1)
సాగర దినోత్సవం (1)
సివిల్ ఏవియేషన్ డే (1)
సూర్యదినోత్సవం (1)
సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డే (1)
స్నేహితుల దినోత్సవం (1)
స్వీటెస్ట్ డే (1)
హిందీ భాషా దినోత్సవం (1)
హిరోషిమా డే (1)
హృద్రోగ నివారణా దినోత్సవం (1)
హోంగార్డుల దినోత్సవం (1)
హోమియోపతి డే (1)
హ్యాపినెస్ డే (1)
హ్యాపీ న్యూ ఇయర్స్ డే (1)
|
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
ఒకే రోజు చిరు-చరణ్ ధమాకా
ఆగస్టు 22.. మెగా అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఆ రోజు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించి అభిమానులకు ఏదో ఒక కానుక ఇవ్వడం రివాజు. ఈ ఏడాది చిరు పుట్టిన రోజుకు మరింత ప్రత్యేకమైన కానుక ఉంటుందని భావిస్తున్నాడు. స్వయంగా ఇప్పుడు చిరంజీవే ఓ సినిమా చేస్తుండటంతో దాని ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర గత ఏడాది చివర్లోనే మొదలైంది. ఐతే ఇప్పటిదాకా సినిమాకు సంబంధించి అధికారికంగా ఏ విశేషాలూ పంచుకోలేదు. అమితాబ్ బచ్చన్ మాత్రం ఆన్ లొకేషన్ పిక్స్ రెండు షేర్ చేశాడు. ఫస్ట్ లుక్ కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు.
ఐతే చిరు పుట్టిన రోజు కానుకగా నేరుగా ఫస్ట్ టీజర్ లాంచ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కొన్ని రోజుల కిందట్నుంచే పని కూడా మొదలైనట్లు సమాచారం. ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్ర బృందం.. టీజర్ను కూడా భారీ స్థాయిలోనే తీర్చిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఐతే చిరు పుట్టిన రోజుకు మెగా అభిమానులకు ఇదొక్కటే కానుక కాదట. చిరు తనయుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ కూడా అదే రోజు లాంచ్ చేస్తారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి స్టయిల్లో మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ మాస్ ఫస్ట్ లుక్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఆగస్టు 22న మెగా అభిమానులకు డబుల్ ధమాకా వినోదం గ్యారెంటీ అన్నమాటే.
బన్నీ పార్టీలతో అదరగొడుతున్నాడు Nov 19,2018126 Shares కోదండరాం సీట్లలో కాంగ్రెస్ బీఫాంలు Nov 19,2018126 Shares కంటెంట్ ఉండాలే కానీ.. Nov 19,2018126 Shares చరణ్ రెడీ.. తారక్ రెడీ.. యా క్లాప్ ఇన్ Nov 19,2018126 Shares
జగన్కు షాకిచ్చిన కొడాలి నాని!
శ్రీను వైట్లకు ఏ ఇబ్బంది లేదా అయితే..
ఎన్టీఆర్ ముద్దుల మనవరాలు..
కంటెంట్ ఉండాలే కానీ..
చరణ్ రెడీ.. తారక్ రెడీ.. యా క్లాప్ ఇన్
ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ఫాన్స్కి ఇచ్చిన పజిల్
దిల్ రాజు నుంచి కొనేయడానికి బన్నీ రెడీ!
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » రాజకీయ వార్తలు
ఏపీలో వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో బాగా సంపాదించినవారు.. వారసత్వంగా ఉన్న ఆస్తులపై మంచి ఆదాయం పొందుతున్నవారు, ఆర్జనకు అవకాశమున్న ఉద్యోగాల్లో ఉండి రెండు చేతులూ సంపాదించినవారు కోకొల్లలు. ఏసీబీ దాడుల్లో దొరుకుతున్న చిరుద్యోగుల ఆస్తులు కూడా కోట్లలో ఉంటున్నాయి. అయితే... వీరిలో చాలామందికి రాజకీయాలతో సంబంధం లేదు. ఏదో అవసరాలకు ఎవరినో ఒకరిని పట్టుకుని పనులు చేయించుకోవడమే తప్ప రాజకీయ సంబంధాలు లేనివారు చాలామంది ఉన్నారు.
అయితే.. తండ్రులు సంపాదించిన ఆస్తులను చూసుకుంటూ ఖాళీగా తిరిగే వారి సంతానం మాత్రం రాజకీయాలపై తెగ ఆసక్తి చూపిస్తున్నారట. కానీ.. వారికి రాజకీయ నేపథ్యం లేకపోవడం.. అప్పనంగా డబ్బును అనుభవిస్తుండడంతో సీరియస్నెస్ లేకపోవడంతో ప్రధానపార్టీలేవీ అలాంటివారిపై ఆసక్తిగా లేవు. కానీ... అభ్యర్థులు దొరక్క నానా పాట్లు పడుతున్న జనసేన మాత్రం డబ్బుంటే చాలు ఎవరికైనా టిక్కెట్టిచ్చేస్తామంటూ ఆఫర్లతో ముందుకొస్తుండడంతో ఇలాంటి బ్యాచంతా జనసేన వైపు చూస్తోంది.
కానీ.. పవన్ పట్ల ఉన్న సినీ క్రేజ్.. ఉన్న ఈ కుర్రకారు మాత్రం తాము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామంటూ ఇళ్లలో అల్లరి చేస్తున్నారట.
ముఖ్యంగా విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి కుర్రకారు తయారవడంతో తండ్రులు వారిని.. ‘కొడుకా కోటీశ్వర్రావా ఖర్చయిపోతవురో’ అంటూ వారిస్తున్నారట. మరి వారంతా తండ్రుల మాట విని డబ్బు నిలబెట్టుకుంటారో లేదంటే పవన్ మాయలో పడి పోగొట్టుకుంటారో చూడాలి.
పవన్ తెలంగాణలో పోటీ చేయడం లేదు- ఎందుకు? Nov 19,2018126 Shares బన్నీ పార్టీలతో అదరగొడుతున్నాడు Nov 19,2018126 Shares కోదండరాం సీట్లలో కాంగ్రెస్ బీఫాంలు Nov 19,2018126 Shares కంటెంట్ ఉండాలే కానీ.. Nov 19,2018126 Shares
పవన్ తెలంగాణలో పోటీ చేయడం లేదు- ఎందుకు?
జగన్కు షాకిచ్చిన కొడాలి నాని!
శ్రీను వైట్లకు ఏ ఇబ్బంది లేదా అయితే..
ఎన్టీఆర్ ముద్దుల మనవరాలు..
కంటెంట్ ఉండాలే కానీ..
చరణ్ రెడీ.. తారక్ రెడీ.. యా క్లాప్ ఇన్
ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ఫాన్స్కి ఇచ్చిన పజిల్
దిల్ రాజు నుంచి కొనేయడానికి బన్నీ రెడీ!
|
2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు తీర్పుకు అర్ధం ఏమిటి? _ జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తలు, విశ్లేషణలు – National, International News & Analysis in Telugu
సమాజం సంస్కృతి
ప్రశ్న-జవాబు
ప్రశ్న వేయండి!
2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు తీర్పుకు అర్ధం ఏమిటి?
కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా పని చేసిన 2జి కుంభకోణంలో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 2011 లో మొదటి అరెస్టు జరిగిన ఈ కేసు విచారణ 6 సంవత్సరాల లోనే పూర్తి కావడం బహుశా -భారతీయ కోర్టుల సంప్రదాయం ప్రకారం- ఒక రికార్డు కావచ్చుఁ.
2008 లో కాగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన 2జి కుంభకోణం 2009 – 10 నాటికి భారీ 1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణంగా దేశ ప్రజల దృష్టికి వచ్చింది. సిబిఐ చేతికి వెళ్ళాక 2011 లో మొదటి అరెస్టు జరగ్గా, 2012 లో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 122 టెలికం లైసెన్స్ లను రద్దు చేసేసింది.
“నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ అత్యంత దారుణంగా విఫలం అయిందని చెప్పడానికి నేను వెనకాడడం లేదు” అని జడ్జి తన తీర్పులో చెప్పారంటే ప్రభుత్వ లాయర్లు శిక్షలు పడేందుకు కృషి చేశారో, శిక్షలు తప్పించేందుకు కృషి చేశారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అత్యంత ఘోరమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలకు కేవలం బెయిల్ వఛ్చినందుకే పెద్ద ఎత్తున సంబరాలు జరిగే ఈ దేశంలో నేరాలు చేసిన రాజకీయ నేతల నేర విచారణ సజావుగా జరగడం, శిక్షలు పడడం ఎవరూ ఊహించలేని ఘనకార్యాలే మరి!
ఇంతకీ 2 జి కుంభ కోణం జరిగినట్లా, జరగనట్లా? కాగ్ పేర్కొన్నట్లు భారత ఖజానాకు 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లడం నిజం కాదా? నష్టం నిజం కాకపొతే, సుప్రీం కోర్టు 122 కంపెనీల టెలికం లైసెన్స్ లను ఎందుకు రద్దు చేసినట్లు? రద్దు చేసిన తర్వాత స్పెక్ట్రమ్ వేలంలో లక్ష కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు ఎలా వఛ్చి చేరింది? కాగ్ వేసిన లెక్క అక్షరాలా నిజమే అని ఖజానా ఆదాయం స్పష్టంగా చూపుతుంటే కుంభకోణం జరగలేదని చెప్పే అవకాశమే లేదు.
చూడగానే ఈ రోజు స్పెషల్ కోర్టు తీర్పు సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే ఎంపీలు, కార్పొరేట్ అధికారులు, బ్యూరోక్రాట్లు కూడా అదే చెబుతున్నారు. అసలు 2జి కుంభకోణమే మిధ్య అన్నట్లుగా కాంగీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఉదాహరణకి మాజీ టెలికం మంత్రి కపిల్ సిబాల్ ఈ మేరకు అప్పుడే ఇంటర్వ్యూ కూడా ఇచ్ఛేశాడు. విచారణకు ముందు ఈయనే “కుంభకోణం మిధ్య“ అని ప్రకటించాడు.
ఇవి వాస్తవాలు కావు. జరిగింది ఏమిటి అని చూస్తే కుంభకోణం జరిగింది నిజమే గానీ ఇప్పుడు/ఈ రోజు సిబిఐ స్పెషల్ కోర్టు తేల్చిన విచారణ కేసు, 122 టెలికం లైసెన్స్ లను రద్దు చేసిన కేసు రెండూ వేరు వేరు అని అర్ధం అవుతుంది. రెండు కేసులూ 2 జి కుంభకోణానికి సంబంధించినవే. కానీ సారాంశం మాత్రం వేరు. ఒక కుంభకోణం లోని రెండు వేరు వేరు అంశాలలో సుప్రీం కోర్టు, సిబిఐ కోర్టులు తీర్పులు ఇచ్చాయి. అవి వేరు వేరుగా ఉన్నాయి.
కాస్త వివరంగా చూస్తే 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయా లేదా అన్న సంగతిని 2012 తీర్పులో సుప్రీం కోర్టు పరిశీలించింది. అక్రమాలు జరిగాయి అనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి అని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఈ నిర్ధారణ వల్లనే స్పెక్ట్రమ్ లైసెన్స్ లను మొత్తంగా రద్దు చేసి సరికొత్తగా వేలం వేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. అనగా కేటాయింపులలో అక్రమాలు జరిగాయన్న కాగ్ పరిశీలన నిజమే అని సుప్రీం కోర్టు తేల్చింది.
సిబిఐ ప్రత్యేక కోర్టు మూడు అంశాలను / కేసులను పరిశీలించింది. అవి:
1 మాజీ మంత్రి ఏ రాజా తదితరులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారా లేదా?
3 ఏ రాజా తదితరులు రు 200 కోట్ల మేరకు మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డారా?
కాబట్టి కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నట్లు సిబిఐ కోర్టు తీర్పు వారికి క్లీన్ చిట్ ఇవ్వడం కాదు. నిందితులు చెప్పుకుంటున్నట్లు ఇది వారికి విజయం కాదు.
ఈ తీర్పు నిజానికి భారత దేశంలో పెద్దలపై (బడా రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ అధికారులు, పెట్టుబడిదారీ సంపన్నులు) నేరాలు, వాటికి ఎన్ని గట్టి సాక్షాలు ఉన్నప్పటికీ, రుజువై శిక్షలు పడే అవకాశం లేదని, శిక్షలు పడకుండా ఉండేందుకు ఈ పెద్దలు అందరూ పార్టీలకు అతీతంగా ఒకటి అవుతారని మరోసారి నిర్ధ్వంద్వముగా రుజువు చేసింది.
దీన్ని పంచుకోండి:
Click to share on Facebook (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to share on Twitter (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
గూగుల్ ప్లస్ లో పంచుకోవడానికి నొక్కండి (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to share on LinkedIn (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to share on Pinterest (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to print (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
Click to email this to a friend (కొత్త విండోలో తెరుచుకుంటుంది)
దీన్ని మెచ్చుకోండి:
|
దీన్ని మెచ్చుకోండి:
డిసెంబర్ 21, 2017 in రాజకీయాలు. టాగులు:2జి కుంభకోణం, 2జి స్పెక్ట్రం కుంభకోణం, ఎ.రాజా, ఓ పి సైనీ, కనిమొళి, సిబిఐ
2జి కుంభకోణం: లక్ష 76 వేల కోట్ల కాగ్ అంచనా కూడా తక్కువేనా?
ఈ తుఫాను గాలులు ఎక్కడివి? -కార్టూన్
← జింబాబ్వేలో మిలట్రీ కుట్ర: ముగాబే హౌస్ అరెస్ట్!
ఆర్ధిక వ్యవస్ధకు యుగాంతం ప్రమాదం! -ఎకనమిక్ సర్వే హెచ్చరిక →
4 thoughts on “2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు తీర్పుకు అర్ధం ఏమిటి?”
moola2016 ఇలా అన్నారు:
అవును సర్,గుజరాత్ ఎంకౌంటెర్ నుండి,మారణహోమంల నుండి ఇలానే అమిథ్ షా,మోదీలు కూడా తప్పించుకున్నారు.
విశేఖర్ ఇలా అన్నారు:
Praveen Kumar ఇలా అన్నారు:
2జి స్కామ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ చట్టం ముందు సమానత్వం అమలు చేస్తే రేపు భాజపా నాయకులు కూడా ఏ స్కామ్లోనో జైలుకి వెళ్ళొచ్చు కనుక నరేంద్ర మోదీ కూడా దాన్ని అమలు జరగనివ్వడు.
మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి...
ఈమెయిలు (తప్పనిసరి) (Address never made public)
పేరు (తప్పనిసరి)
You are commenting using your Google+ account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు )
దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి.
కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు.
మరో 3,579గురు చందాదార్లతో చేరండి
ఇటీవలి వ్యాఖ్యలు
కస్టమ్స్ సుంకం తగ్గించి ట్రంప్… పై telugumanasasarovara…
498A: దుష్ప్రచారం మాని పకడ్బంద… పై Dhanunjaya
2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు… పై Praveen Kumar
2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు… పై విశేఖర్
2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు… పై moola2016
కూడలి అగ్రిగేటర్ మూతపడినందున 'జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ' బ్లాగ్ సందర్శించేందుకు కొన్ని సూచనలు.
1. బ్రౌజర్ ఓపెన్ చేశాక అడ్రస్ బార్ లో teluguvartalu.com అని టైప్ చేసి 'Enter' నొక్కండి చాలు. బ్లాగ్ లోడ్ అయిపోతుంది.
2. 'బ్లాగ్ వేదిక' 'శోధిని' అగ్రిగేటర్లలో మాత్రమే నా బ్లాగ్ టపాలు కనపడతాయి.
3. ఈ మెయిల్ ద్వారా సబ్ స్క్రైబ్ అయితే నేరుగా మీ ఇన్ బాక్స్ నుండే బ్లాగ్ కి రావచ్చు. సబ్ స్క్రైబ్ కావడం కోసం బ్లాగ్ ఫ్రంట్ పేజీ కింది భాగంలో "Follow blog via Email" వద్ద మీ ఈ మెయిల్ ఇవ్వండి.
4. గూగుల్/యాహూ/బింగ్ సర్చ్ లో teluguvartalu.com కోసం వెతికినా చాలు.
ఇవి కూడా చూడండి
మనసులో మాట -సుజాత
మావో ఆలోచనా విధానం
పని లేక… -డా॥ రమణ
నా ట్వీట్లు
లోనికి ప్రవేశించండి
ఈమెయిలు చిరునామాకు పంపించు మీ పేరు మీ ఈమెయిలు చిరునామా
క్షమించాలి, మీ బ్లాగు ఈమెయిలు ద్వారా టపాలు పంచుకోలేదు.
|
10TV స్పెషల్స్
వైడ్ యాంగిల్
వన్ 2 వన్ శ్రీధర్ బాబు
ఫర్ ది పీపుల్
మూవీ రివ్యూ
నాగర్ కర్నూల్
వరంగల్ రూరల్
వరంగల్ అర్బన్
Read more about జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టులో మోమె
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఏడాదిన్నర కావొస్తున్నా..విభజన పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కొన్ని విభాగాల్లో వివాదాలు తారాస్థాయికి చేరి ఉద్యోగుల మధ్య చిచ్చును రేపుతున్నాయి. తాజాగా ఏపీపీఎస్సీ..టీఎస్ పీఎస్సీ ఉద్యోగుల మధ్య రచ్చ..పోలీసు ఠాణా దాకా చేరింది.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మధ్య మరో వివాదం.....
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మధ్య మరో వివాదం చోటుచేసుకుంది. టీఎస్ పీఎస్సీ కార్యాలయంలోకి..ఏపీపీఎస్సీ ఉద్యోగులు దౌర్జన్యంగా వెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం టీఎస్ పీఎస్సీ కార్యాలయంలోకి ఏపీపీఎస్సీ ఉద్యోగులు వెళ్లి ముఖ్యమైన పత్రాలను తీసుకెళ్లారంటూ..టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగులకు వ్యతిరేకంగా కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. ఏపీపీఎస్సీ ఉద్యోగులు తమ కార్యాలయాన్ని వెంటనే ఇక్కడనుంచి తరలించాలని తెలంగాణ ఉద్యోగులు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కార్యాలయంలో వాతావరణం వేడెక్కింది.
అనుమతి లేకుండా ఎలా వస్తారు..టీ ఉద్యోగులు......
వచ్చే నెలలో ఏఈఈ ఉద్యోగ భర్తీకి సంబంధించిన రహస్య ఫైళ్లను ఏపీ ఉద్యోగులు తీసుకెళ్లారంటూ టీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా కాన్ఫిడెన్షియల్ ఛాంబర్ లోకి ఎలా వెళ్తారని టీఎస్ పీఎస్సీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం జరిగిన ఘటనపై టీఎస్పీఎస్సి సెక్రటరీ పార్వతీ సుబ్రమణ్యం బేగంబజార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
టీఎస్ పీఎస్సీ ఆఫీసులోకి వెళ్లలేదంటోన్న ఏపీ ఉద్యోగులు...
Read more about ఏపీపీఎస్సీVS టీఎస్పీఎస్సీ
తెలుగు టైటాన్స్ ఓటమి
హైదరాబాద్ : ప్రో కబడ్డీ లీగ్ సెమీస్ లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలయ్యింది. బెంగుళూరు బుల్స్ చేతిలో 39-38 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ పరాజయం పొందింది.
Read more about తెలుగు టైటాన్స్ ఓటమి
విజయవాడ : శ్రీకాకళం డీఎఫ్ఓగా శాంతి స్వరూప్, కాకినాడ డీఎఫ్ ఓగా ఎన్.శ్రీనివాసరావు, చిత్తూరు డీఎఫ్ ఓగా కె.వెంకటస్వామి, శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ క్యూరేటర్ గా వై.శ్రీనివాసరెడ్డి, విశాఖ జూపార్క్ క్యూరేటర్ గా జి. విజయ్ కుమార్, విశాఖ సామాజిక అటవీ అధికారిగా సి.హెచ్. సూర్యనారాయణ, కర్నూలు సామాజిక అటవీ అధికారిగా ఆర్.యశోదాబాయి, సీఆర్డీఏ లో పార్కుల డైరెక్టర్ గా శ్రీనివాసులు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more about ఏపీలో పలువురు అధికారుల బదిలీలు
'విమ్స్ డైరెక్టర్ ను వెంటనే అరెస్టు చేయాలి'
విశాఖ : విమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 60 మంది నిరుద్యోగలు నుంచి డైరెక్టర్ డబ్బులు వసూలు చేశారని 4వ పట్టణ పీఎస్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. డైరెక్టర్ ను అరెస్ట్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Read more about 'విమ్స్ డైరెక్టర్ ను వెంటనే అరెస్టు చేయాలి'
సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు సమీక్ష
ఆదిలాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరివ్వాలని నిర్ణయించారు. వచ్చే జూన్ లోగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేయాలని, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు కింద 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు.
Read more about సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు సమీక్ష
భారత్ -పాక్ భద్రతాదారుల స్థాయి చర్చల్లో ప్రతిష్టంభన
హైదరాబాద్ : త్వరలో జరగనున్న భారత్ -పాక్ జాతీయ భద్రతాదారుల స్థాయి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కశ్మీర్ వేర్పాటువాద నేతలతో చర్చించాలన్న పాక్ ప్రతిపాదనను నిరసిస్తూ చర్చలను రద్దు చేసుకునే ఆలోచనలో భారత్ ఉన్నట్లు సమాచారం. పాక్ కొత్త షరతులు ఆమోదయోగ్యం కావని భారత్ స్పష్ట చేసినట్లు తెలుస్తోంది.
Read more about భారత్ -పాక్ భద్రతాదారుల స్థాయి చర్చల్లో ప్రతిష్టంభన
15 రోజుల్లో కృష్ణా డెల్టాకు నీరు : మంత్రి ఉమా
హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో 86 టీఎంసీల నీటి కొరత కారణంగా కృష్ణా డెల్టాకు నీరివ్వలేకపోయామని నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ తెలిపారు. వర్షాల ద్వారా వచ్చే నీటిని పోలవరం కుడి కాలువలోకి మళ్లించి రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఉమ తెలపారు. 15 రోజుల్లో కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తామని దేవినేని ఉమ అన్నారు.
Read more about 15 రోజుల్లో కృష్ణా డెల్టాకు నీరు : మంత్రి ఉమా
హైదరాబాద్ : అసోంలో వరదలు ముచెత్తుతున్నాయి. వరదల వల్ల ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందగా 1000 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read more about అసోంలో భారీ వరదలు:ముగ్గురి మృతి
|
Read more about కనీస అభివృద్ధికి నోచుకోని వంగర గ్రామం
Read more about దేవాదుల, కంతెనపల్లి పై అయోమం...
లా విద్యార్థిని రేప్ చేసిన విద్యార్థి అరెస్ట్
Read more about లా విద్యార్థిని రేప్ చేసిన విద్యార్థి అరెస్ట్
హైదరాబాద్ : వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో ట్రయల్స్ త్వరగా ప్రారంభించాలని అభ్యర్థిస్తూ శుక్రవారం కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన అన్ని చార్జిషీట్లపై ట్రయల్స్ వెంటనే ప్రారంభించాలని.. ఇటీవల హైకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసిందని,... ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు... వాళ్లకు సంబంధించిన కేసులు ఉంటే వాటిపై ట్రయల్స్ వెంటనే ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని సీబీఐ పేర్కొంటూ ఆ ఆదేశాల ప్రతిని మెమోతో పాటు జత చేసి సీబీఐ కోర్టుకు అందజేశారు.
Read more about జగన్ అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన సీబీఐ
ములాయం సింగ్ కు సమన్లు...
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ కు సమన్లు జారీ అయ్యాయి. అత్యాచారంపై ములాయం చేసిన వ్యాఖ్యలపై సమన్లు జారీ అయ్యాయి.
Read more about ములాయం సింగ్ కు సమన్లు...
భూసేకరణ పై వెనక్కు తగ్గిన ఏపీ ప్రభుత్వం?
Read more about భూసేకరణ పై వెనక్కు తగ్గిన ఏపీ ప్రభుత్వం?
విద్యార్థినులపై.. నాయకులపై కూడా..
Read more about విద్యార్థినులపై.. నాయకులపై కూడా..
మరో వైపు మిత్రపక్షాలు, విపక్షాలు నిరసనలు.....
ఓ వైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. మరో వైపు మిత్రపక్షాలు, విపక్షాలు నిరసనలు తెలియజేస్తున్నాయి.. అయినా, ఇవేవీ పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. భూ సేకరణ నోటిఫికేషన్ను జారీచేసింది. మొత్తం 29 గ్రామాల పరిధిలో 3 వేల 892 ఎకరాలను భూ సేకరణ చట్టం ద్వారా వశం చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. మొదట విడతగా 10 గ్రామాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
రైతుల భూములు తీసుకుని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బలవంతంగా భూములు సేకరిస్తే సహించేది లేదని హెచ్చరించాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం మరోలా వాదిస్తోంది. 33 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ.. ఇంకా భూమి అవసరం ఉందని చెబుతోంది. దాన్ని సేకరించేందుకు భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించడం తప్ప మరో మార్గం లేదని చెబుతోంది.
శుక్రవారం పది గ్రామాల్లో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. శనివారం మరో 19 గ్రామాల్లో భూములు సేకరించేందుకు ఉత్తర్వులు జారీచేయబోతోంది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. బలవంతంగా భూములు సేకరించడం సరికాదంటున్న రైతులు.. ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Read more about భూసేకరణ చట్టం ప్రయోగించిన ప్రభుత్వం
కిక్ -2 రివ్యూ
కథలోకి వెళ్తే 2009 లో వచ్చిన కిక్ సినిమాకి సీక్వల్ గానే ఈ కిక్ 2 కూడా మొదలౌతుంది. కిక్ పార్ట్ 1 లో చివరాకరన పోలీస్ ఆఫీసర్ అయిపోయిన కిక్ తర్వాత ఫారిన్ లో సెటిల్ అయిపోతాడు. అక్కడే రాబిన్ హుడ్ అనే కొడుకుని కుడా కంటారు.కానీ తండ్రిలాగే రాబిన్ కి కుడా కొంచం తలతిక్క. తండ్రి కిక్ కోసం పాకులాడితే కొడుకు కంఫర్ట్ అనే పిచ్చి తో ఇతరులకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు.ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో ఉన్న తన ఆస్తిని ఎవరో కబ్జా చేసారు అని తెలుసుకుని ఆస్తిని తిరిగి దక్కించుకోవాలని ఇండియా వస్తాడు. అక్కడే తనకు చైత్ర అనే అమ్మాయి పరిచయం అయ్యి తనను ప్రేమలో దింపడానికి ప్రయత్నిస్తుంది. తీరా రాబిన్ కుడా ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టే సమయానికి... కావాలని చైత్ర కిడ్నాప్ అయినట్లు నటించి బీహార్ లో ఉన్న తన గ్రామానికి వెళ్ళిపోతుంది. ఈ హటాత్ పరిణామానికి నివ్వెరపోయిన రాబిన్ తనను వెతుక్కుంటూ బీహార్ కి వెళ్తాడు.అసలు చైత్ర ఎందుకు అలా నటించింది, బిహార్ వెళ్ళిన రాబిన్ కి తెలిసిన అసలు నిజం ఏంటి అనేది మిగిలిన కథ.
మైనస్ పాయింట్స్ : దర్శకత్వం, కథ, కథనం, మాటలు, రవితేజ ఆహార్యం
ప్లస్ పాయింట్స్ : రకుల్ ప్రీత్ సింగ్, సినిమాటో గ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్
టెన్ టివి రేటింగ్ : 1/5
Read more about కిక్ -2 రివ్యూ
టీడీపీ నిరంకుశత్వం..
హైదరాబాద్ : రాజధాని రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కునేందుకే.. టీడీపీ భూసేకరణ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు చెప్పారు. టీడీపీ నిరంకుశత్వంగా వ్యవరిస్తోందని మండిపడ్డారు. త్వరలోనే అన్ని రాజకీయ పక్షాలతో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అభివృద్ధికి సీపీఎం ఎప్పటికీ వ్యతిరేకం కాదని మధు స్పష్టం చేశారు.
Read more about టీడీపీ నిరంకుశత్వం..
|
విజయవాడ : ఒకరిద్దరు అడ్డుపడినా రాజధాని నిర్మాణం ఆగే ప్రశ్నే లేదన్నారు మంత్రి రావెల కిశోర్బాబు. 5కోట్ల మంది ప్రజల అభివృద్ధి ముఖ్యమా..ఐదుగురి అభివృద్ధి ముఖ్యమా అనేది ఆందోళణ చేసేవాళ్లే నిర్ణయించుకోవాలని రావెల సూచించారు. ఏపీ అభివృద్ధి అనే రైలు బండి ఎంతమంది అడ్డొచ్చినా...వారిని పక్కకు తోసుకుంటూ ముందుకు దూసుకెళ్తుందన్నారు.
Read more about ఒకరిద్దరు అడ్డుపడితే ఆగదు : రావెల
పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు : పల్లె
హైదరాబాద్ : సినీహీరో పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. ఆయన ప్రజలకు న్యాయం చేయాలని అడుగుతున్నారని.. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసిన తర్వాతే.. రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు.
Read more about పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు : పల్లె
టీ-హబ్ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించిన కేటీఆర్
హైదరాబాద్ : వచ్చే 7న టీ -హబ్ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈమేరకు ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీ-హబ్ పై గవర్నర్ ఆసక్తి కనబరిచారని, టీ-హబ్ భాగస్వాములతో చర్చిస్తామని గవర్నర్ అన్నట్లు కేటీఆర్ తెలిపారు.
Read more about టీ-హబ్ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించిన కేటీఆర్
హైదరాబాద్ : మల్లాపూర్ లో ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వీరి తనిఖీల్లో 400 ఎల్రక్టిక్ డిటోనేటర్లు, 550 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసి, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.
Read more about మల్లాపూర్ లో ఎస్ వోటీ పోలీసుల తనిఖీలు
ఢిల్లీ : ఐఓసీకి కేంద్ర ఎసరు పెట్టింది. ఐఓసీ 10శాతం వాటా విక్రయానికి రంగం సిద్ధం చేసింది. అమ్మకానికి సోమవారం ముహూర్తం పెట్టింది.
Read more about ఐఓసీ ఎసరు పెట్టిన కేంద్రం....
టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో ఫైల్స్ మాయం..
Read more about టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో ఫైల్స్ మాయం..
Read more about హిందూపురంలో బాలకృష్ణ పర్యటన
కడప జిల్లా నందలూరులో ఓ వ్యక్తి హల్ చల్
Read more about కడప జిల్లా నందలూరులో ఓ వ్యక్తి హల్ చల్
ఎర్రవెల్లిలో అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు : కేసీఆర్
మెదక్ : ఎర్రవెల్లిలో అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామసభ లో పాల్గొన్న ఆయన గ్రామంలో వారంలోగా ఐ క్యాంప్ పెడతామని స్పష్టం చేశారు.
Read more about ఎర్రవెల్లిలో అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు : కేసీఆర్
మహేష్ బాబు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
Read more about మహేష్ బాబు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
ఏపీలో ఉద్యోగులందరికి ట్యాబ్ లు : మంత్రి పల్లె
హైదరాబాద్ : ఏపీలోని సమాచారశాఖ అధికారులు, ఉద్యోగులకు మంత్రి పల్లె.రఘునాథరెడ్డి ల్యాప్టాప్లు, ట్యాబ్లు అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ట్యాబ్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పించడం కోసమే పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలను ఆన్లైన్లోనే వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. పాలనలో పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పల్లె. రఘునాథరెడ్డి వివరించారు.
Read more about ఏపీలో ఉద్యోగులందరికి ట్యాబ్ లు : మంత్రి పల్లె
హైదరాబాద్ : ఉద్యోగాల్లో అవకతవకలపై డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు సహా 25 మంది అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసు శాఖ సహా తెలుగు రాష్ట్రాల్ ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ చే దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా పడింది.
Read more about ఉద్యోగాల్లో అవకతవకలపై హైకోర్టును ఆశ్రయించిన అధికారులు...
హైదరాబాద్ : ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును జస్టిస్ లోధా కమిటీ సస్పెండ్ చేయడంపై బీసీసీఐకి మద్రాస్ హైకోర్ట్ నోటీసు జారీ చేసింది. త్వరలో సమాధానాన్ని తెలపాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో ఈ విచారణలో భాగమయ్యేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ ను కూడా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఐపీఎల్ నుంచి తమ జట్టును సస్పెండ్ చేస్తూ గత నెలలో లోథా కమిటీ ఇచ్చిన ఆదేశంపై స్టే ఇవ్వాలంటూ చెన్నై జట్టు యజమాని పిటిషన్ లో కోరారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివజ్ఞానంల ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపింది.
Read more about బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసు
|
నెల్లూరు: చంద్రపడియ గ్రామస్తులు సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరులో ఆందోళనకు దిగారు. న్యూట్రా స్పెషాలిటీ ఫార్మా కంపెనీ వల్ల.. తమ తీవ్ర ఆరోగ్యం పాడవుతుందని నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పొల్యూషన్తో ప్రాణాలు పోతున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయని.. ప్రశ్నించినందుకు చంద్రపడియ గ్రామస్తులకు... రేషన్ను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈనెల 16న గుర్తు తెలియని వ్యక్తులు కంపెనీపై దాడిచేస్తే.. గ్రామంలోని ప్రజలను చితకబాదారని వాపోయారు. వెంటనే కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read more about న్యూట్రా స్పెషాలిటీ ఫార్మా కంపెనీని తరలించాలి: సీపీఎం
సీఎం కేసీఆర్కు డీఎస్ కృతజ్ఞతలు తెలిపిన డీఎస్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా తనను నియమించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు డీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించారని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. విభజన తర్వాత కొన్ని రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సి అవసరం ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ప్రయత్నాలు ఫలించేలా తన వంతు కృషి చేస్తానని డీఎస్ అన్నారు.
Read more about సీఎం కేసీఆర్కు డీఎస్ కృతజ్ఞతలు తెలిపిన డీఎస్
హైదరాబాద్ : కాశ్మీర్ లోయలో ఐఎస్ఐఎస్, పాక్ జెండాలు మళ్లీ దర్శనమిచ్చాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు ముసుగేసుకున్న యువకులు ఈ జెండాలను ప్రదర్శించారు. నోహతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం భారత్- పాక్ చర్చల నేపథ్యంలో కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
Read more about కాశ్మీర్ లోయలో ఐఎస్ఐఎస్ జెండాల దర్శనం...
హైదరాబాద్ : బీహార్లో బిజెపికి ఒకసారి అవకాశమివ్వాలన్న అమిత్షా వ్యాఖ్యలపై ఆర్జేడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ధ్వజమెత్తారు. దేశంలో బిజెపికి అవకాశమిస్తే ఏం చేశారని నిలదీశారు. ప్రధాని బ్లాక్ మనీని ఇంతవరకు తెప్పించలేక పోయారని గుర్తు చేశారు. పైగా బీహార్ను అవమానించిన వారికి అవకాశం ఎలా ఇస్తారని లాలూ ప్రశ్నించారు. అభివృద్ధిపై బిజెపికి ఎలాంటి శ్రద్ధ లేదని తన అభివృద్ధి కోసమే అమిత్ షా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
Read more about అమిత్షా వ్యాఖ్యలపై లాలూ ధ్వజం
ఢిల్లీ : ఆగస్టు 15న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద... మాజీ సైనికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై... బదిలీ వేటు పడింది. సుమారు 35 మంది పోలీసులన్ని ఇతర ప్రాంతాలకు ట్రాన్స్పర్ చేశారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం... మాజీ సైనికులు రిలే దీక్ష చేస్తుండగా... పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య మాటామాటా పెరిగి, తోపులాట జరిగింది. కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. ముసలివాళ్లని కూడా చూడకుంగా పోలీసులు దారుణంగా ప్రవర్తించారని మాజీ సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more about ఆ పోలీసులపై చర్యలు
హైదరాబాద్ : తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసును ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే తిరస్కరించారు. ఏడెనిమిది సార్లు తనను చంపేస్తామని ఆగంతకుల నుంచి బెదిరింపులు వచ్చాయని, అయితే తాను ఈ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తన శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు దేశానికి, సమాజానికి సేవ చేస్తూనే ఉంటానని హజారే తెలిపారు. దేశ సేవలో తన ప్రాణం పోతే అంతకన్నా అదృష్టం ఇంకేమి లేదన్నారు. ఇపుడున్న సెక్యూరిటినే తొలగించాలని తాను ప్రభుత్వానికి నాలుగుసార్లు ఉత్తరం రాశానని అన్నా పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది తన ప్రాణాలను కాపాడలేవని, ఇందిర, రాజీవ్ ప్రాణాలను కాపాడగలిగాయా అంటూ ప్రశ్నించారు.
Read more about జడ్ ప్లస్ సెక్యూరిటీని తిరస్కరించిన అన్నా హజారే
హైదరాబాద్ : అప్పుడు తప్పు చేశారు. అడుగడుగునా మారణహోమం సృష్టించారు. తీరా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. క్షమించండి కామ్రేడ్స్ అంటూ... తల దించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్టులు... చెప్పిందే నిజమైంది. మమతా-మావోయిస్టుల దోస్తీపై అనుమానాలు పటాపంచలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా... వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
చంపేసి పొరపాటు చేశాం... మమతకు మద్దతు పెద్ద తప్పే... సీపీఎం కార్యకర్తల్ని పొట్టనపెట్టుకోవడం అన్యాయమే... ఇదీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆత్మపరిశీలన. పశ్చిమబెంగాల్లో మార్క్సిస్టు కార్యకర్తలపై జరిపిన మారణహోమంపై ఎట్టకేలకు మావోయిస్టు పార్టీ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. లాల్గఢ్లో ఉద్యమ సమయంలో అనేక పొరపాట్లు చేశామని మావోయిస్టులు అంగీకరించారు. పార్టీ తూర్పు విభాగ కేంద్ర కమిటీ రూపొందించిన ఆరు పేజీల సమీక్షా నివేదికలో ఈ మేరకు తెలిపారు. తృణమూల్ మాయమాటలు నమ్మి... నిర్దాక్షిణ్యంగా సీపీఎం నేతలను చంపేశామని, వాళ్ల మృతదేహాలను పాతిపెట్టామని మావోయిస్టులు అంగీకరించారు.
|
బెంగాల్లో సీపీఎం నేతృత్వంలోని పాలన పోయి... టీఎంసీ ప్రభుత్వం వస్తే తమకు లాభం చేకూరుతుందని భావించాం. జంగల్మహల్లో సంయుక్త భద్రతా బలగాలను ఉపసంహరించుకుంటుదని... జైళ్ల నుంచి రాజకీయ ఖైదీలను విడుదల చేస్తుందని గుడ్డిగా నమ్మామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. చివరకు 2011లో కిషన్జీని కోల్పోయామని తెలిపింది.
కిషన్జీని చంపితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని... తృణమూల్ ప్రభుత్వం భావించిందని, పైగా అభివృద్ధి హామీలను విస్మరించిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు సలీం విమర్శించారు. నాటి రహస్యాలను మావోయిస్టులు... నేడు వెల్లడిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మావోయిస్టులకు మమతా బెనర్జీ నిజస్వరూపం బయటపడిందన్నారు వామపక్ష నేతలు.
పట్టు కోసం మావోయిస్టులు మళ్లీ ప్రయత్నం.....
జంగల్ మహల్ ప్రాంతంలో... పట్టు కోసం మావోయిస్టులు మళ్లీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అక్కడ అమరుల దినోత్సవాన్ని కూడా నిర్వహించినట్లు వార్తలొచ్చాయి. దీంతో బెంగాల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది.
Read more about మమతను నమ్మి మోసపోయాం... : మావోయిస్టులు
కిక్-2 పై రకుల్ ప్రీత్ సింగ్..
Read more about కిక్-2 పై రకుల్ ప్రీత్ సింగ్..
చంద్రబాబు, మోదీ మధ్య విబేధాల వల్లే: నారాయణ
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు, నరేంద్రమోదీ మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రావట్లేదని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. నరేంద్రమోదీ నిజంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అనుకుంటే.. నిమిషాల మీద వచ్చేస్తుందని తెలిపారు. వెంకయ్య నాయుడు ఇక్కడకు వచ్చి కోతలు కోస్తున్నాడు తప్ప ప్రధాని దగ్గర ఆయన పప్పులు ఉడకవని తేల్చేశారు.
Read more about చంద్రబాబు, మోదీ మధ్య విబేధాల వల్లే: నారాయణ
దానికి కారణం బీజేపీయే..
ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు జరగకుండా చేసింది బీజేపీయేనని.. ఆ నిందను ప్రతిపక్షాలు, వాపక్షాలపై మోపడం సరికాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవుల అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సమావేశాల్లో దేశంలోని పలు అంశాలపై కమ్యూనిస్టు నేతలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, మోడీ వ్యతిరేక విధానాలు, బీహార్ ఎన్నికలు, వ్యవసాయ-కార్మిక రంగాల్లో కేంద్రం అవలంబిస్తున్న తీరుపై చర్చిస్తున్నట్టు.. రాఘవులు చెప్పారు.
Read more about దానికి కారణం బీజేపీయే..
15 రోజుల్లోగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ : కడియం శ్రీహరి
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని పెంబర్తి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. జనగాం మండలంలోని పెంబర్తి గ్రామంలో పర్యటించిన కడియం శ్రీహరి ఆ గ్రామంలో చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని, విద్యావాలంటీర్ల నియామకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది డీఎస్సీ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం కడియం అన్నారు.
Read more about 15 రోజుల్లోగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ : కడియం శ్రీహరి
గన్పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆందోళన
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టొద్దంటూ.. కాంగ్రెస్ మహిళా విభాగం గర్జించింది. హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా.. ఆ పార్టీ మహిళానేతలు నినాదాలు చేశారు. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన తమ నిరసన వ్యక్తం చేశారు. మద్యం వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో.. మహిళలను బలిపశువులను చెయొద్దని వేడుకున్నారు. తెలంగాణలో మద్యాన్ని అరికట్టేందుకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.
Read more about గన్పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆందోళన
హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి వాహనాన్ని నిలపడమే కాకుండా పోలీసులతో వాగ్వివాదానికి దిగిన యువతిపై నారాయణగూడ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నగర ట్రాఫిక్ పోలీసులకు అందించిన బాడీ వార్న్ కెమెరాలో యువతి వ్యవహరించిన తీరు... వాగ్వివాదం మొత్తం రికార్డు అయ్యింది. ఐశ్వర్య అనే యువతి తెలుగు అకాడమీ సమీపంలో నో పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని నిలిపింది. ట్రాఫిక్ ఎస్ఐ ఆ వాహనాన్ని నారాయణగూడ పోలీసు స్టేషన్కు తరలించారు. స్టేషన్కు వచ్చిన ఐశ్వర్య ఎస్ఐపై దూకుడుగా వ్యవహరించింది. రికార్డు అయిన విజువల్స్ ఆధారంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more about రూల్స్ ఉల్లంఘించి.. ఎస్సైతో యువతి వాగ్వాదం
మోడల్ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు అస్వస్థత
|
నల్గొండ : జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మోడల్ పాఠశాలలో 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Read more about మోడల్ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు అస్వస్థత
హైదరాబాద్: తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రైల్వే ఉద్యోగాల పేరుతో కొందరు అభ్యర్థుల నుంచి ఓ వ్యక్తి రూ.30 లక్షలకుపైగా వసూలు చేసి పరారయ్యాడు. దీని పై బాధితులు తుకారంగేట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రెహమాన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read more about రైల్వే ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
పోలీసుల అదుపులో లా విద్యార్థిని రేప్ కేసులో నిందితుడు...
విశాఖ : లా వర్సిటీ విద్యార్థిని రేప్ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ విద్యాసాగర్ తెలిపారు. నిన్న లక్నోకు చెందిన నలుగురు విద్యార్థినులు తమ ఫ్రెండ్ రిషప్ సింగ్ను పార్టీకి పిలిచారు. రూమ్లో నలుగురు విద్యార్థినులు మద్యం తాగి నిద్రలోకి జారుకున్నారు. నలుగురిలోని ఒక విద్యార్థినిపై రిషఫ్ సింగ్ అత్యాచారం చేశాడు. అతడిని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more about పోలీసుల అదుపులో లా విద్యార్థిని రేప్ కేసులో నిందితుడు...
సీఆర్ డీఏ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
విజయవాడ : సీఆర్ డీఏ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజధాని భూ సేకరణ పై చర్చిస్తున్నట్లు సమాచారం.
Read more about సీఆర్ డీఏ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
Read more about ఉగ్రవాది నవేద్ కు సహకరించిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు
తలసాని పిరికి పంద : షబ్బీర్ అలీ
హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిరికిపంద అని మండలి ప్రతిపక్షనేత షబ్బీర్అలీ అన్నారు. ఒక పార్టీపై గెలిచి ఇంకో పార్టీలో మంత్రిగా కొనసాగడం తలసానికే చెల్లిందని ఆయన ఎద్దేవాచేశారు. చట్టాలను ఉల్లంఘించిన తలసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తలసానికి దమ్ముంటే రాజనామా చేసి ఎన్నికల్లో గెలవాలని ఆయన సవాల్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి భజన చెయ్యవని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాయని షబ్బీర్ అలీ తెలిపారు.
Read more about తలసాని పిరికి పంద : షబ్బీర్ అలీ
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...
ముంబై : నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 27,366 వద్ద ముగియగా, నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 8,300 వద్ద ముగిసింది.రెండేళ్ల కనిష్ట స్థాయికి రూపాయి మారకం విలువ పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే రూపాయి విలువ 29 పైసలు కోల్పోయింది. రూపాయి మారకం విలువ 65.83కు చేరింది.
Read more about నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...
Read more about టీఎస్ పీఎస్సీలో కీలక ఫైళ్లు మాయం
టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది: పి.మధు
ఢిల్లీ: ఏపీలో టిడిపి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను లాక్కుంటోందని మండి పడ్డారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోడం లేదని, నారాయణ కళాశాలలో ఆత్మహత్యలపై ఆందోలనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వ తీరుపై అఖిలపోఆలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. వామపక్షాలు అభివృద్ధిని కాంక్షిస్తాయి తప్ప అడ్డుకోవన్నారు.
Read more about టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది: పి.మధు
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరల పతనం కొనసాగింది. చైనాలో ఉత్పత్తి రంగం గణాంకాలు దిగజారాయన్న విశ్లేషణలతో 1986 తరువాత అతిపెద్ద వారాంతపు పతనం దిశగా క్రూడాయిల్ ధరలు సాగాయి. దాదాపు 29 సంవత్సరాల తరువాత క్రూడాయిల్ ధరలు వరుసగా 8వ వారంలోనూ పతనమయ్యాయి. శుక్రవారం నాటి సెషన్లో బ్యారల్ క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే 59 సెంట్లు తగ్గి 40.73 డాలర్లకు (అక్టోబర్ లో డెలివరీ) చేరింది. ఇది ఆరున్నరేళ్ల కనిష్ఠస్థాయి కావడం గమనార్హం. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర వరుసగా ఏడవ వారంలోనూ పతనమవుతూ బ్యారల్ కు 46.06 డాలర్లకు చేరింది.
Read more about ఆరున్నరేళ్ల కనిష్టానికి ముడి చమురు!
రాజధాని నిర్మాణానికి సహకరించాలి :మంత్రి నారాయణ
గుంటూరు : రాజధాని నిర్మాణం కోసం విషయంలో... విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళనను తప్పుపట్టారు మంత్రి నారాయణ. రాజధాని నిర్మాణం కోసం ప్రజలు, రైతులతో పాటు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. పాలన సక్రమంగా సాగాలంటే రాజధాని కట్టక తప్పదంటున్న 'టెన్ టివి' నారాయణ తెలిపారు.
Read more about రాజధాని నిర్మాణానికి సహకరించాలి :మంత్రి నారాయణ
|
గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతం గుంటురు జిల్లాలో భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని డిమాండ్ చేస్తూ.. మంగళగిరిలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. భూముల ధరలను తగ్గించేందుకు కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
Read more about మంగళగిరిలో రాజధానికి భూములిచ్చిన రైతుల ఆందోళన
హైదరాబాద్ : ఒకప్పుడు టీనేజ్ పిల్లలకే పరిమితమైన హాఫ్ సారీస్ ఇప్పుడు మధ్య వయస్సు వనితలకు కూడా ఫేవరేట్ గా మారింది. అలాంటి హాఫ్ సారీస్ లేటెస్ట్ కలెక్షన్ ను సొగసు దిల్ షుక్ నగర్ లో ఉన్న అర్హమ్ క్రియేషన్స్ మన ముందుకు తెచ్చింది. మరి మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.
Read more about స్పెషల్ అకేషన్స్ కు ట్రెండీ హాఫ్ సారీ
హైదరాబాద్ : పోటీ ప్రపంచంలో చిన్న పెద్దా తేడా లేకుండా ఒత్తిడి ఎదుర్కొంటున్నారనటంలో సందేహం లేదు. ఒక స్థాయి వరకు మంచి ఫలితాలను చూపించే ఒత్తిడి, ప్రమాదకర స్థాయిలోకి వెళ్తే మాత్రం డిప్రెషన్ కు దారితీయటం అటు నుంచి ఆత్మహత్యకు దారితీసే పరిస్థితికొస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఇవాళ్టి 'నిర్భయ' కార్యక్రమంలో ప్రముఖ సైక్రియాటిస్టు పూర్ణిమా నాగరాజు తెలిపారు. మరి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.
Read more about సూసైడల్ టెండెన్సీని అడ్డుకోవటమెలా?
మానవి న్యూస్
హైదరాబాద్: జాతీయ నేరాల నమోదు సంస్థ తాజా నివేదిక తెలుగు రాష్ట్రాలలో మహిళల భద్రతకు సవాల్ విసురుతోంది. అనేక విషయాలలో ముందున్నామని చెప్పుకునే మనం మహిళలను అగౌరవంగా చూసే విషయంలోనూ ముందే ఉన్నామని మరో సారి రుజువయ్యింది.
స్త్రీ, పురుష సమానత్వం కోసం...
ప్రపంచ వ్యాప్తంగా మహిళల పట్ల వివక్షను తొలగించి స్త్రీ, పురుష సమానత్వం కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ప్రచార కర్తగా బాలివుడ్ నటుడిని ఎంపిక చేసింది.
సంస్థాగత ఉద్యోగులకు సమానంగా సౌకర్యాలు...
ఇంటి పని వారి కోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాలను అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. వారికి సంస్థాగత ఉద్యోగులకు సమానంగా సౌకర్యాలు కల్పించేందుకు విధానాలలో మార్పులు తేనుంది.
బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ మరో విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరిన మొదటి ప్లేయర్ గా ప్రత్యేకత చాటింది.
Read more about మానవి న్యూస్
Read more about పొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
హైదరాబాద్ : నగరంలో గుంటూరుకు చెందిన సినీ డిస్ట్రిబ్యూటర్ వాసుదేవరావరావు కారు, రూ 20 లక్షలు చోరీకి గురయ్యాయి. డ్రైవర్ సాయి డబ్బు, కారుతో సహా ఉడాయించాడు. ఈమేరకు వాసుదేవరావరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read more about సినీ డ్రిస్టిబ్యూటర్ కారును దొంగలించిన డ్రైవర్
గుంటూరు : వచ్చే నెలాఖరులోగా తన పరిధిలోని వ్యవసాయ శాఖ కార్యాలయాలన్నిటినీ గుంటూరుకు తరలించనున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో కొద్దిసేపటి క్రితం ఆయన మార్కెటింగ్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వచ్చే నెలాఖరు నుంచి తన శాఖ గుంటూరు నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
Read more about వచ్చే నెలాఖరులోగా గుంటూరుకు వ్యవసాయ శాఖ : ప్రతిపాటి
రుద్రమదేవి విడుదల మరోసారి వాయిదా..!
రుద్రమదేవి సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్తలు ఇండస్ట్రీలో షికారు చేస్తున్నాయి. మొదట ఈ సినిమా మార్చి 24 విడుదల అవుతుందన్నారు. ఆ తర్వాత జూన్ 26కు మార్చారు. ఇక ఈ సారి పక్కా అంటూ సెప్టెంబర్ 4వ తేదీని ప్రకటించేశారు. ఎట్టి పరిస్థితిలో ఈ తేదీన సినిమా రిలీజ్ ఉంటుందని పోస్టర్లపై తేదీ కూడా వేశారు. ఇక ఈ తేదీ పక్కా రిలీజ్ అవుతుందని ప్రేక్షకుడు భావించాడు. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం ఈ తేదీ కూడా వాయిదా పడే అవకాశం ఉంన్నట్లు సమాచారం. సెన్సార్ వ్యవహారాల్లో ఇబ్బందులుండటం, పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావలసి ఉండటంతో సెప్టెంబర్ 18వ తేదీకి ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై దర్శకుడు గుణషేఖర్ కూడా సైలెంట్ గా ఉండటం కొసమెరుపు. ఎంతగానో ఎదురు చూస్తున్న 'రుద్రమదేవి' వాయిదా పడుతుందో అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందో వేచి చూద్దాం.
Read more about రుద్రమదేవి విడుదల మరోసారి వాయిదా..!
చిత్తూరు : బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Read more about కారును ఢీ కొట్టి ఆయిల్ ట్యాంకర్ : ముగ్గురి మృతి
మరో 'తాజ్ మహల్' నిర్మిస్తున్న ప్రేమికుడు..
|
ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ ఎప్పటికీ గుర్తుండిపోతోంది.షాజహాన్ తన ప్రేయసి ముంతాజ్ జ్ఞాపకార్థం ఆనాడు తాజ్ మహల్ నిర్మించాడు. నేడు ఓ ప్రేమికుడు మరో తాజ్ మహల్ కడుతున్నాడు. అతనేం షాజహాన్ లాగా మహారాజు కాదు.. ఉత్తరప్రదేశ్ కసేర్ కలాన్ అనే గ్రామంలో నివసించే 80 ఏళ్ల ఓ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. అతనే ఫైజుల్ ఖాద్రి. ఇతను తన యవ్వనంలో ముల్లి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన 60 ఏళ్ల తర్వాత ఆమె గొంతు క్యాన్సర్ తో మరణించింది. తమ ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ ను నిర్మించాలని సంకల్పించాడు.
అయితే ఇతను తాజ్ మహల్ నిర్మించడానికి చాలా కష్టాలు పడ్డాడు. తన భార్య నగలను, తనకున్న భూమిని కూడా అమ్మేశాడు. 11 లక్షల రూపాలయతో కొంత నిర్మాణాన్ని చేశాడు. అయితే తాజ్ మహల్ కట్టడానికి అతని ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది. ఈ విషయం ఆనోటా.. ఈ నోటా బయటికి పొక్కింది. ఇకేముందు మనసున్న మహరాజులు ముందుకు వచ్చారు. తాజ్ మహల్ నిర్మించేందుకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఇతనికి ఆర్థిక సహాయం చేస్తానని ముందుకొచ్చాడు. మరికొద్ది రోజులో తన ప్రేయసి పేరుతో 'మినీ తాజ్ మహల్' పూర్తికాబోతున్నందుకు ఈ 80ఏళ్ల నవ యువకుడు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు.
Read more about మరో 'తాజ్ మహల్' నిర్మిస్తున్న ప్రేమికుడు..
Read more about కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధర
హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే నెహ్రూ లైవ్
Read more about హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే నెహ్రూ లైవ్
Read more about చంద్రబాబుకు బుల్లెట్ ఆండ్ బాంబు ప్రూఫ్ బస్సు...
ముంబై : సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేకు పది రోజుల వ్యవధిలో రెండు బెదిరింపు లేఖలు వచ్చాయి. తాజాగా ఇవాళ హజారేకు బెదిరింపు లేఖ వచ్చింది. అన్నాను చంపేస్తామని పేర్కొన్నారు. లాతూర్ జిల్లా నుంచి వన్ మహాడియే పంచాల్ పేరుతో బెదిరింపు లేఖ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్నాకు ‘జడ్’ క్యాటగిరీ భద్రత ఏర్పాటు చేసింది మహారాష్ట్ర సర్కార్. ఆగస్టు 7న వచ్చిన లేఖలో నరేంద్ర దభోల్కర్కు పట్టిన గతే అన్నాకు పడుతుందని హెచ్చరించిన విషయం విదితమే.
Read more about అన్నాహజారే కు 'జడ్' కేటగిరి భద్రత
ఢిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాట్లాడడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఢిల్లీలో ఆ పార్టీ కేంద్రకమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. ఎన్నికల ముందు ఎపికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బిజెపి ఇప్పుడు మౌనం వహిస్తుందన్నారు. ఈ హామీని ఎన్నికల స్టంట్ గా ఉపయోగించుకుందని విమర్శించారు. ఎపికి ప్రత్యేకహోదా కోసం ఎవరు ఆందోళనలు చేసినా మద్దతు ఇస్తామని చెప్పారు. ఎపికి ప్రత్యేహోదా కోసం వైసిపి చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.
Read more about ప్రత్యేకహోదాపై బిజెపి పెదవి విప్పదా?
కార్మిక శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్ష
విజయవాడ : కార్మికశాఖపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రైవర్లకు ప్రమాద బీమా అమలులో జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో బీమా పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్మిక సంక్షేమ పథకాల అమలులో జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. కార్మికులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం పెంపొందించాలని సీఎం సూచించారు. డ్రైవర్ల పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు వివరాలు సేకరించాలన్నారు. కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Read more about కార్మిక శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్ష
విజయవాడ: ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలో ఆందోళనలు ఉధృతమైయ్యాయి. బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ధర్నాలు చేపట్టాయి. సిపిఎం ఆద్వర్యంలో సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట నేతలు, కార్యకర్తలు, రైతులు కూరగాయలతో నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read more about విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట విపక్షాల ఆందోళన
మెదక్: గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిని బంగారు వల్లిగా మారుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలో పర్యటించిన కేసీఆర్.. గ్రామం మొత్తం కలియదిరిగారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రమదానంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాకతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ప్రకటించారు. గ్రామజ్యోతి పథకం కింద నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
Read more about ఎర్రవల్లిని బంగారువల్లిగా మారుస్తా: కేసీఆర్
|
హైదరాబాద్: ఉద్యోగుల స్థానికతపై ఏపీ సర్కార్ వేగంగా ముందుకెళ్తోంది. ఉద్యోగస్తుల పిల్లల చదువులపై... వివరాల సేకరించే పనిలో పడింది. ఇప్పటికే ఉద్యోగుల అభిప్రాయాల్ని ఏపీ ప్రభుత్వం సేకరించింది. అలాగే రాజధాని ప్రాంతానికి వెళ్లడానికి... వారికి ఇష్టం ఉందో..? లేదో..? అన్న అంశాలపై కూడా ఆరా తీస్తోంది.
Read more about ఉద్యోగుల స్థానికతపై వేగంగా ముందుకెళ్తున్న ఏపీ సర్కార్
Read more about జూబ్లీహిల్స్ కాల్పుల ఘటన... నిందితుల అరెస్టు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డీఎస్ ను నియమిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటు డీఎస్.. ఈ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ మంత్రి హోదాలో అంతరాష్ట్ర వ్యవహారాలను డీఎస్ పర్యవేక్షించనున్నారు.
Read more about తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డీఎస్
రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు
అనంతపురం: రేప్ కేసులో అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ... నిందితుడు మస్తాన్కు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధితురాలికి 3 లక్షల 50 వేల రూపాయలు పరిహారంగా ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2013లో గుంతకల్లులో ఓ బాలికపై మస్తాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పలు వాదనల విన్న అనంతరం... న్యాయస్థానం తీర్పును వెల్లడించింది.
Read more about రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు
రేప్ కేసు నిందితుడు మస్తాన్కు జీవిత ఖైదు
అనంతపురం: రేప్ కేసులో అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ... నిందితుడు మస్తాన్కు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధితురాలికి 3 లక్షల 50 వేల రూపాయలు పరిహారంగా ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read more about రేప్ కేసు నిందితుడు మస్తాన్కు జీవిత ఖైదు
కొలంబో: భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ 393 పరుగులకు ఆలౌట్ అయింది.
Read more about భారత్ 393 పరుగులకు ఆలౌట్
Read more about విజయవాడ: సీఆర్ డీఏ కార్యాలయం వద్ద విపక్షాల ఆందోళన
Read more about ప్రకృతి అందాలకు ప్రతీక... దేవరచర్ల
తిరుపతి: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. న్యాయాన్ని బతికించాల్సిన ఖాకీలే అన్యాయం చేస్తున్నారు. తిరుపతిలో పోలీసులు లంచావతారం ఎత్తారు. ఎర్రచందన దొంగల ముఠాకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. కేసులు పెడతామంటూ లక్షలు వసూలు చేశారు. ఈ ముఠాలో వడమాలపేట ఎస్సై రాజశేఖర్ రెడ్డి సహా కానిస్టేబుల్స్ ఉన్నారు. దీంతో సమాచారం తెల్సుకున్న రాయలసీమ ఐజీ విచారణకు ఆదేశించారు. 342, 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read more about లంచావతారమెత్తిన పోలీసులు
ఢిల్లీ: సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎపి, తెలంగాణ కేంద్రకమిటీ సభ్యులు బివి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి.మధు ఇతర కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. దేశ రాజకీయ పరిస్థితులు, బీహార్ ఎన్నికలు, అక్టోబర్ లో జరుగనున్న ప్లీనరీపై చర్చిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి.
Read more about సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు ప్రారంభం
శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తో జోరుమీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 10టీవీతో తన సక్సెస్ ను షేర్ చేసుకున్నారు. కమర్షియల్ సినిమాలే కాదు.. మెసేజ్ ఓరియెంట్ సినిమాలు కూడా సక్సెస్ చేయగలిగినందుకు మహేష్ హ్యాపీగా ఫీలయ్యారు. ఓ మంచి మెసేజీని కమర్షియల్ గా చెప్పగలగడం అంటే ఆ క్రెడిట్ కొరటాల శివగారికే దక్కుతుందన్నారు. అయితే ఇలాంటి కథను ఎంపిక చేసుకోడంపై మహేష్ గట్స్ కు హాట్సాప్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటే ఇప్పుడు భయంగా అనిపిస్తుందని జోక్ చేశారు. అయితే కథలో ఉన్న బ్యూటీతోనే శ్రీమంతుడు హిట్ అయ్యిందని అన్నారు. శ్రుతి హసన్ గురించి మాట్లాడుతూ కెరీర్ లోనే తను బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. సినిమా చేస్తున్నప్పుడే బుర్రిపాలెం దత్తత తీసుకోవాలనుకున్నాని కానీ పబ్లిసిటీకోసం చేస్తున్నాడంటరని వాయిదా వేశానన్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్, రిలీజింగ్ సమయంలో ఆయన ఫీలింగ్స్, తను చేయబోయే అప్ కమింగ్ మూవీస్ గురించి ఒక్కొక్కటి చాలా చక్కగా వివరించారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే.
టీ.ప్రభుత్వ సలహాదారుగా డీ.శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డీ.శ్రీనివాస్ ను నియమించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
Read more about టీ.ప్రభుత్వ సలహాదారుగా డీ.శ్రీనివాస్
ఢిల్లీ: పాఠశాలల వద్ద జంక్ ఫుడ్ అమ్మకాలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. పాఠశాలలకు 200 మీటర్ల పరిధిలో జంక్ ఫుడ్ ను నిషేధించాలని సూచించింది.
Read more about పాఠశాలల వద్ద జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
|
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు అక్కడి సముద్రపు బీచ్ లో పడి తనువు చాలించాడు. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన రవితేజరెడ్డి ఈనెల 4న అమెరికా మెస్సోరి రాష్ట్రం కెన్సాస్ సిటీ ఎంస్ సీఎస్ చదివేందుకు వెళ్లాడు. అయితే 16వ తేదిన ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లిన అతను నీటి ప్రవాహంలో మునిగి మృతి చెందాడు.
Read more about అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు అక్కడి సముద్రపు బీచ్ లో పడి తనువు చాలించాడు. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన రవితేజరెడ్డి ఈనెల 4న అమెరికా మెస్సోరి రాష్ట్రం కెన్సాస్ సిటీ ఎంస్ సీఎస్ చదివేందుకు వెళ్లాడు. అయితే 16వ తేదిన ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లిన అతను నీటి ప్రవాహంలో మునిగి మృతి చెందాడు. అమెరికా నుంచి రవితేజ మృతదేహాన్ని ఉప్పల్ సూర్యానగర్ కాలనీలోని సొంత ఇంటికి తెల్లవారుజామున తీసుకొచ్చారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తూ మరో ఇద్దరు ప్రయాణికులు దొరికిపోయారు. టైగర్ ఎయిర్వేస్ విమానంలో సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన దంపతులను తనిఖీలు చేసిన అధికారులు ఆశ్చర్యపోయారు. వీరివద్ద ఏకంగా 625గ్రాముల బంగారం బయటపడింది. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read more about శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
ప్రతి నెల 2, 4 శనివారాల్లో బ్యాంకులకు సెలవు
ఢిల్లీ: ప్రతి నెల 2, 4 శనివారాలు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ నుంచి అమలు కానుంది.
Read more about ప్రతి నెల 2, 4 శనివారాల్లో బ్యాంకులకు సెలవు
ఢిల్లీ: కృష్ణా జలాల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరుకుంది. కృష్ణా నదీ జలాల పంపిణీ మళ్లీ చేపట్టాలని... టీ-సర్కార్ పిటీషన్ దాఖలు చేసింది. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ తరపున వైద్యనాథన్ వాదనలు వినిపించారు. మరోవైపు తెలంగాణ వాదనలపై మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంద్యార్జున్ మహారాష్ట్ర తరపున వాదనలు వినిపించారు.
Read more about సుప్రీంకోర్టుకు చేరిన కృష్ణాజలాల పంచాయితీ
Read more about విజయవాడ: సీఆర్ డీఏ కార్యాలయం ముట్టడికి విపక్షాల సిద్ధం..
ఢిల్లీ: కృష్ణా జలాల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరుకుంది. కృష్ణా నదీ జలాల పంపిణీ మళ్లీ చేపట్టాలని... టీ-సర్కార్ పిటీషన్ దాఖలు చేసింది. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు తెలంగాణ వాదనలపై మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Read more about సుప్రీంకోర్టులో కృష్ణాజలాల పేచీ
సంక్షేమ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర..
Read more about సంక్షేమ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర..
ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ అన్నింటా వైఫల్యం చెందారని పీపుల్స్ డెమోక్రసీ తాజా సంచిక సంపాదకీయంలో ఆ పత్రిక సంపాదకుడు ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణాల్లో సరిపోలని లెక్కలున్నాయన్నారు. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సమస్య నిర్వహణ లోపం ఉందన్నారు. జన్ ధన్ యోజన పథకం నిద్రావస్థలో ఉందని ఎద్దేవా చేశారు. రూ. 17 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో పైసా లేదని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా పథకం ఎక్కడి గొంగళి అక్కడేనన్న చందంగా ఉంది అన్నారు. కేంద్రమంత్రులు కుంభోణాల్లో మునిగితేలుతున్నారని పేర్కొన్నారు.
Read more about మోడీ అన్నింటా వైఫల్యం: కరత్..
Read more about భూసేకరణపై వ్యతిరేకత...
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతోంది. నిన్న 324 పాయింట్లు నష్టపోయిన సూచీ.. ఇవాళ ప్రారంభంలోనే 400 పాయింట్లకు పైగా పడిపోయింది.
Read more about భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతోంది. నిన్న 324 పాయింట్లు నష్టపోయిన సూచీ.. ఇవాళ ప్రారంభంలోనే 400 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో సూచీ.. 27వేల 2వందలకు చేరుకుంది. అటు నిఫ్టి 120 పాయింట్లు పతనమై.. 8వేల 250 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ షేర్ల కౌంటర్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిఫ్టీలో ఎస్ బ్యాంక్, ఎయిర్ టెల్, వేదాంత, టాటా మోటార్స్, గెయిల్ 3 నుంచి 5శాతం వరకు క్షీణించాయి.
కడప జిల్లాలో భారీ వర్షం
కడప: అల్పపీడన ద్రోణితో కడప జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బద్వేలు, కమలాపురం, వల్లూరు తదితర మండలాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, పంటలు నీటమునిగాయి. బద్వేలు ఆర్టీసీ డిపోలోకి వర్షపు నీరు చేరడంతో టికెట్లు తడిసిపోయాయి. నీటిని బయటకు పంపేందుకు అధికారులు.. ఏర్పాట్లు చేశారు.
Read more about కడప జిల్లాలో భారీ వర్షం
|
ఇరు రాష్ట్రాల మధ్య 'నోటీస్' వార్..
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ రెండు కేసుల్లో రెండు దర్యాప్తు సంస్థలూ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హోం కార్యదర్శి రాజీవ్ త్రివేదికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందజేయడానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నోటీసులు ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్లిన ఏపీ పోలీసులు.. రాజీవ్ త్రివేది ఛాంబర్ ఎదుట సుమారు రెండు గంటలపాటు వేచి చూశారు. ఆ తర్వాత నోటీసులు అందుకున్న రాజీవ్ త్రివేది.. చట్టం ప్రకారం నడుచుకుంటామని, కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ఇంతలోనే విషయం తెలుసుకున్న పలువురు తెలంగాణ ఉద్యోగులు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అక్కడికి చేరుకుని ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోటీసులతో తెలంగాణ అధికారులను బెదిరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మీద కక్షగట్టిన చంద్రబాబు.. అనైతికంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించిన ఏపీ పోలీసులు.. నోటీసులు అందించి హడావిడిగా వెళ్లిపోయారు. మొత్తానికి.. రెండు ప్రభుత్వాల మధ్య సాగుతున్న నోటీస్ వార్.. పొలిటికల్ హీట్ పెంచుతూ పోతోంది.
Read more about ఇరు రాష్ట్రాల మధ్య 'నోటీస్' వార్..
గుంటూరు: రాజధాని నిర్మాణం కోసం తొలి భూసేకరణ నోటిఫికేషన్ను విడుదల చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వెలువరించిన ఈ నోటిఫికేషన్ ద్వారా తుళ్లూరు మండల పరిధిలోని 5గ్రామాల్లో 11ఎకరాల 4 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. భూసమీకరణలో భూములివ్వని రైతుల నుంచి బలవంతపు భూసేకరణతో అన్నదాతల పొట్టకొట్టనుంది. దీంతో ప్రభుత్వంపై పోరుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. కాసేపట్లో సిఆర్ డిఎ కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
Read more about భూసేకరణ నోటిఫికేషన్ పై విపక్షాలు ఫైర్..
రాజకీయ విభేదాలను గవర్నర్ పరిష్కరించలేరు: ప్రొ.నాగేశ్వర్
ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలను గవర్నర్ పరిష్కరించలేడని ది హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజ్యాంగబద్ధమైన, సాంకేతికపరమైన అంశాలుంటే గవర్నర్ పరిష్కరిస్తారని తెలిపారు. నాగేశ్వర్ తెలిపిన మరిన్ని వివరాలను ఆయన మాట్లోనే చూద్దాం....
గవర్నర్ ను విలన్ గా చూపిస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విభజనకు ముందు.. తర్వాత గవర్నర్ ను విలన్ గా చేశారు. గవర్నర్ తమకు అనుకూలంగా ఉండాలని ఎపి ప్రభుత్వం కోరుకుంటుంది. రాజకీయాలకనుగుణంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను కేంద్ర పరిష్కారం చేయాల్సివుంది.కానీ ప్రేక్షపాత్ర వహిస్తుంది.
స్కూల్ లెవల్ లో డిటెన్షన్ విధానం సరికాదు..
స్కూల్ లెవల్ లో డిటెన్షన్ విధానం సరికాదు. సామాజిక, ఆర్థిక స్థితిగతుల వల్ల పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. ఈ విధానంతో పిల్లలు విద్యకు దూరమయ్యే అవకాశముంది. బాలకార్మికులుగా తయారవుతారు. పేదల ఇళ్లలో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. ఆ ప్రభావం పిల్లలపై ఉంటుంది. ఇంటి వద్ద పిల్లలకు చదువుకునే వాతారణమే ఉండదు. పిల్లలను శిక్షించడం సరికాదు... ప్రోత్సహించాలి. ఈ పేరుతో వారిని విద్యకు దూరం చేయకూడదు. లోపం ఎక్కడుందో గుర్తించాలి.. చదువుకునే పరిస్థితిలు కల్పించాలి.. వారి వారి కెపాసిటీ గుర్తించి చదువు చెప్పాలి... నిరుత్సాహపరచడం సరికాదు.. పరిస్థితులు మారడం వల్ల విద్యా ప్రమాణాలు పెరుగుతాయి.. తప్ప.. పరీక్షల వల్ల కాదు.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about రాజకీయ విభేదాలను గవర్నర్ పరిష్కరించలేరు: ప్రొ.నాగేశ్వర్
Read more about రక్షకులే భక్షణావతారం..
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన దంపతుల 625 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూయార్క్ లో బాంబు పేలుడు...
వాషింగ్టన్: అమెరికాలో మరోమారు పేలుళ్ల కలకలం చోటు చేసుకుంది. న్యూయార్క్ లోని ఓ హైస్కూల్ వద్ద పేలుడుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
Read more about న్యూయార్క్ లో బాంబు పేలుడు...
Read more about అసోంను ముంచెత్తుతున్న వరదలు
|
ఢిల్లీ: దేశంలో ఉల్లి ధరలు మోత మోగిస్తున్నాయి.. అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ నాసిక్లోని లాసల్గావ్ లో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరింది.. ఇక్కడ క్వింటాలు ఉల్లి 4వేల 900 పలుకుతోంది.. నిన్న ఒక్కరోజే క్వింటాలుకు 4వందల రూపాయలు పెరిగింది.. రెండేళ్లుగా ఈ మార్కెట్లో ఉల్లిపాయలకు అత్యధిక ధర ఇదే.. అటు ఢిల్లీలో కిలో ఉల్లి రేటు 80రూపాయలకు చేరింది.. కొత్త పంట రాకపోవడం... డిమాండ్కు తగినట్లు సరఫరా లేకపోవడంమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.. వర్షాభావ పరిస్థితులు మరో కారణమంటున్నారు..
Read more about ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు
కరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెట్పల్లి జాతీయ రహదారిపై పాల వ్యాను బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్: ఎస్సీ,ఎస్టీ సబ్-ప్లాన్పై గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయడంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. గతేడాది కేటాయించిన ప్రణాళిక నిధుల్లో దాదాపు 7 వేల కోట్లు మిగిలిపోవడమే ఇందుకు నిదర్శనం.
ఎస్సీ సబ్ ప్లాన్కు రూ.7500 కోట్లు
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. వీటిలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.7500 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.4500 కోట్లిచ్చింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా రూ.3వేల కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా రూ.1574 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. అంటే దాదాపు 7,426 కోట్లు మిగిలిపోయాయి. ఈ నిధులు క్యారీఫార్వర్డ్ అంటే వచ్చే ఏడాదికి కూడా బదిలీ చేయడానికి వీలుండదు. దీంతో పెద్ద మొత్తంలో ఎస్సీ, ఎస్టీ నిధులు ఎందుకూ పనికిరాకుండా మురిగిపోయాయి.
2015-16 ఆర్థిక సంవత్సరానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం సబ్ ప్లాన్ కు భారీగా నిధులిచ్చామని గొప్పలు చెప్పుకుంటోంది. ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.8089 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.5035 కోట్లు కేటాయించామని ఘనంగా ప్రకటించుకుంది. అయితే ఇప్పటివరకు ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.2150 కోట్లకు బిఆర్ఓలు విడుదల చేయగా అందులో నుంచి కేవలం రూ.1249 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఇక ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.1550 కోట్లకు బిఆర్ఓలు ఇవ్వగా రూ.766 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోతే ఆ నిధులు కూడా క్యారిఫార్వర్డ్ అయ్యే అవకాశం లేదని సంక్షేమ శాఖ అధికారులు చెప్పారు.
గత పాలకుల హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను నీరుగార్చారని గగ్గోలు పెట్టింది టీఆర్ఎస్. అధికారంలోకి వస్తే లోపభూయిష్టంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు సవరణలు చేపడతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా సబ్ప్లాన్ చట్టంలో సవరణల గురించి కేసీఆర్ ప్రస్తావించలేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే సబ్ప్లాన్లో సవరణలు చేపడుతామని ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. ప్రధానంగా సబ్ప్లాన్ నిధులు దారి మల్లించకుండా, వినియోగం కాని నిధులు వచ్చే ఏడాదికి వాడుకునేలా సవరణలు తీసుకువస్తామని సీఎం చెప్పారు. కనీసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఉప ప్రణాళికకు సవరణలు చేయాలని, లేదంటే వేలాది కోట్ల దళితుల నిధులు వృధా అవుతాయని ప్రజాసంఘాలంటున్నాయి
Read more about ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్పై టీసర్కారు నిర్లక్ష్యం
భూ సేకరణ సరికాదు..
రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడం సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. తొలి విడత భూసేకరణ నోటిఫికేషన్ విడుదల అనే అంశంపై నిర్వహించిన చర్చాకార్యక్రమంలో టిఆర్ ఎస్ నేత నరసింహ, సీపీఎం ఎపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు బాబురావు, బిజెపి నేత సూర్యప్రకాశ్ రెడ్డి, టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్ పాల్గొని, మాట్లాడారు. రాజధాని పేరుతో బడా కంపెనీలకు లీజుకు ఇవ్వడానికే భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి, బిజెపిలు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులు ఇష్టపడి ఇచ్చిన భూములనే తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about భూ సేకరణ సరికాదు..
ఈనెల 29న బంద్పై వైసీపీలో తర్జన భర్జన
Read more about ఈనెల 29న బంద్పై వైసీపీలో తర్జన భర్జన
కొత్త మద్యం విధానం ఎలా వుండాలి?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త మద్యం విధానం ఆసక్తికరంగా మారుతోంది. ఎక్సయిజ్ పాలసీ ఎలా వుండాలన్న అంశంపై విభిన్న చర్చలు నడుస్తున్నాయి. మద్యం విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ మరోవైపు ఐద్వా లాంటి సంఘాలు జన జాగ్రుతే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
|
దాహంతో గొంతు పిడచకట్టుకుపోయేవారికి మన తెలుగు నేల మీద గుక్కెడు మంచినీళ్లు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు కానీ, పీకల దాకా తాగి ఊగదల్చుకున్నవారికి మాత్రం మస్తుగా మద్యం దొరుకుతుంది. ఇదీ స్వాతంత్ర్య భారతం సాధించిన ప్రగతి. మద్యం మానండి. మత్తు వీడండి అని ఒకప్పుడు మన జాతీయ నాయకులు పిలుపునిస్తే, ఫుల్లుగా తాగండి. ఖజానా నింపండి అన్నట్టు ఇప్పుడు మన ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మద్యాన్ని ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. ఏయేటికాయేడు మద్యం ద్వారా వచ్చే రాబడులు పెంచుకుంటూ, కొత్త కొత్త టార్గెట్ లు నిర్ధేశించుకుంటున్నాయి.
ఇప్పుడు ఏ ప్రభుత్వమూ మద్యం నిషేధం ఊసెత్తడం లేదు. దాని మూలంగా ఎన్ని సంసారాలు నాశనమవుతున్నాయో, ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయో, ఎంత మంది పసిపిల్లలు పోషకాహారం లేక అలమటిస్తున్నారో, ఎంతమంది మద్యానికి వ్యసనగ్రస్తులై ప్రాణాలు కోల్పోతున్నారో ఆలోచించే స్థితిలో మన ప్రభుత్వాలు లేవు. మద్య నిషేధ ఉద్యమాన్ని మరో స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించిన నాయకులే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాపారానికి పూర్తిగా అండదండలందిస్తున్న దౌర్భాగ్య ద్రుశ్యం మన రెండు రాష్ట్రాల్లోనూ ఆవిష్క్రుతమైంది.
ఇవాళ అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, చోటామోటా నాయకులకు మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అనేకమంది నాయకులకు మద్యం వ్యాపారంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. మద్యం వ్యాపారం చేస్తూ, లేదా వాటికి లైసెన్స్ లిప్పిస్తూ కోట్లు కూడేస్తున్న నాయకులు ప్రజల ఆరోగ్య సంరక్షణ గురించి, వారి ప్రాణాల గురించి ఒక్క క్షణమైనా ఆలోచించడం లేదు.
దాదాపు 30శాతం మంది మహిళలు చిన్న వయస్సుల్లోనే భర్తలను కోల్పోయి, ఒంటరిగా దుర్భర జీవితాలు గడపాల్సి వస్తుందంటే ఆ పాపం మద్యం మహమ్మారిది కాదా.? దానిని పెంచి పోషిస్తున్న పాలకులది కాదా? మందు కొట్టిన మత్తులో వావి వరుసలు మరచి, కన్నబిడ్డల మీదే అత్యాచారాలు చేసే ప్రబుద్ధులు తయారవుతున్నారంటే ఆ పాపం ఎవరిది?
ప్రభుత్వం అవకోకనం చేసుకోవాలి...
కొత్త ఎక్సయిజ్ పాలసీ రూపొందించడానికి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు ఎంతగా నాశనమవుతున్నాయో, ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయో అవలోకించాలి. మద్యం పాలసీని రూపొందించే ముందు ఆ సమస్యతో ముడిపడిన విభిన్న వర్గాల, విభిన్న సమూహాల గుండెచప్పుడు వినేందుకు ప్రయత్నించాలి.
Read more about కొత్త మద్యం విధానం ఎలా వుండాలి?
రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించాలని ఐద్వా నాయకురాలు జ్యోతి డిమాండ్ చేశారు. తెలంగాణలో నూతన మద్యం విధానం అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గుడుంబాను అరికట్టాలని కోరారు. ప్రభుత్వం.. చీఫ్ లిక్కర్ ను అనుమతించకూడదని పేర్కొన్నారు. తెలంగాణలో నూతన మద్యం విధానాన్ని మార్చాలని సూచించారు. 'అక్టోబర్ 1 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సయిజ్ పాలసీ తీసుకురాబోతోంది. కొత్త మద్యం విధానంపై కసరత్తు నడుస్తోంది. అయితే, మద్యం పాలసీ ఎలా వుండాలి? మద్యం పాలసీ రూపొందించే ప్రభుత్వం ఏయే అంశాలు పరిగణలోనికి తీసుకోవాలి?' అనే అంశాలపై జ్యోతి మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about మద్యాన్ని నియంత్రించాలి...
నర్సాపూర్ లో భారీ వర్షం
ప.గో: జిల్లాలోని నర్సాపూర్ లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read more about నర్సాపూర్ లో భారీ వర్షం
గుంటూరు: భూసేకరణ నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ.. నేడు విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా చేపట్టనున్నారు.
Read more about నేడు విజయవాడ సీఆర్ డీఏ ఆఫీస్ ఎదుట రైతుల ధర్నా
రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి
కరీంనగర్: నెట్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతినగర్ వద్ద పాల వ్యాను, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Read more about రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి
తొలి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల
గుంటూరు: 'ప్రపంచం నివ్వెర పోయే రాజధాని నిర్మిస్తా.. ఇతర దేశాలను తలదన్నే రీతిలో క్యాపిటల్ను రూపొందిస్తా'.. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నాటి నుంచి ఏపి సీఎం చంద్రబాబు పనిగట్టుకుని మరీ చెబుతున్న మాటలు ఇవి. అత్యుత్తమ రాజధాని నిర్మాణం జరగాలంటే రైతుల సహకారం అతి ముఖ్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి, రైతులను మభ్యపెట్టి కొన్ని వేల ఎకరాలను సేకరించారు. రాజధాని నిర్మాణానికి ఇవి సరిపోవంటూ ఇప్పుడు భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఏపి ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాజధాని నిర్మాణానికి తొలి భూసేకరణ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
11ఎకరాల 4 సెంట్ల భూసేకరణ
|
తొలి నోటిఫికేషన్ను అనుసరించి తుళ్లూరు మండల పరిధిలోని పిచ్చుకలపాలెంలో 78 సెంట్లు, అబ్బరాజుపాలెంలో 89 సెంట్లు, తుళ్లూరులో 4ఎకరాల 28 సెంట్లు, బోరుపాలెంలో 83 సెంట్లు,అనంతవరంలో 4 ఎకరాల 26 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణానికి ఏపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. మలి విడతలో వచ్చే నోటిఫికేషన్లను అనుసరించి తాడేపల్లి,మంగళగిరి మండలాల్లో భూములను బలవంతంగా లాక్కోనుంది. అయితే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పేపర్ వర్క్ ను అధికారులు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లోనే మలివిడత నోటిఫికేషన్లను ఏపి సర్కార్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అన్నదాతలను నడిరోడ్డుకు ఈడ్చవద్దంటూ వామపక్షాలు కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నాయి. అయినా వీటిని పట్టించుకోని ఏపి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ను విడుదల చేసి తన కపటబుద్ధిని బయటపెట్టుకుంది. దీంతో రైతులకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు వామపక్షాలు సమరశంఖాన్ని పూరించాయి. ఏపి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు అలుపెరగని పోరు చేస్తామని హెచ్చరిస్తున్నాయి.
Read more about తొలి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల
రాజధాని భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల..
గుంటూరు: ఎపి రాజధాని భూ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదలయింది. మొదటి విడతగా తుళ్లూరు పరిధిలోని 11.04 భూమిని స్వాధీనం చేసుకునేందుకు జిల్లా కలెక్టర్
Read more about రాజధాని భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల..
అమెరికా: న్యూయార్క్ లోని ఓ స్కూల్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
'డియాన్ హిల్లీకి విరాట్ కోహ్లీ మీద
వాలెంటైన్స్ డే సందర్భంగా భట్టి
కిడ్స్ స్పెషల్ లో 'మామ' నయా
సలాం ఇండియా...
నువ్వుల నూనె..ఆరోగ్య రహస్యాలు...
ఫేస్ టు ఫేస్ విత్ సతీష్
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులుతో ఫేస్ టు ఫేస్
|
నేల టిక్కెట్టు మూవీ రివ్యూ&రేటింగ్ - Telugu 70mm
"కథనం" మోషన్ పొస్టర్ విడుదల
కామెడీ చేస్తున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా
రోబో 2.0కి కౌంట్ డౌన్ స్టార్ట్.. రిలీజ్ డేట్ ఫిక్స్
టీఆర్ఎస్కి ఏపీ లీడర్లు కావలెను
దిల్రాజుకు మరో పంచ్... దెబ్బపడింది గురూ
నేల టిక్కెట్టు మూవీ రివ్యూ&రేటింగ్
రివ్యూ : నేల టిక్కెట్టు
తారాగణం : రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, రవితేజ, ప్రియదర్శి, అలీ, ప్రవీణ్, బ్రహ్మానందం తదితరులు..
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
సినిమాటోగ్రఫీ : ముఖేష్ జి
నిర్మాత : రామ్ తాళ్లూరి
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల
మాస్ రాజా రవితేజ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఒకప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు. బయ్యర్స్ నుంచి ఆడియన్స్ వరకూ ఇదే పరిస్థితి. అయినా అవే రొటీన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడీ ఊర మాస్ రాజా.
ఇవాళ విడుదలైన నేల టిక్కెట్టు ట్రైలర్ తోనే ఇది కూడా మాస్ ఎంటర్టైనర్ అనిపించారు. కానీ కథనంలో ఏమైనా కొత్తదనం ఉందేమో.. ఓ భూతద్దం తెచ్చుకుని వెదికే ప్రయత్నం చేద్దాం..
కథ(లేదు.. కానీ వెదుకుదాం) :
ఓ అనాథ(రవితేజ). వైజాగ్ లో మిత్రులతో కలిసి ఉంటుంటాడు. కోర్ట్ లో అబద్ధపు సాక్ష్యాలు చెబుతూ.. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ ఉంటాడు. తనకు మరో ముగ్గురు అనాథ మిత్రులు ఉంటారు. ఓ సారి సిటీ పోలీస్ కమీషనర్ దొంగకోళ్లు పట్టాడంటూ అబద్ధపు సాక్ష్యం చెబుతాడు రవితేజ. దీంతో ఆ సిపి పగబట్టి చిన్న చిన్న కేసులన్నీ ఇతనిపై బనాయిస్తుంటాడు. ఇది తట్టుకోలేక ఓ రోజు సడెన్ గా హైదరాబాద్ కు చెక్కేస్తారు. అక్కడ లాయర్ (ప్రియదర్శి) మిత్రుడి ఇంట్లో ఉంటారు. ఇక్కడా ‘దీనజన రక్షణ’చేస్తూ హీరో అనిపించుకుంటాడు. ఆ క్రమంలో ఓసారి హోమ్ మినిస్టర్ తమ్ముడిని కొట్టి కొందరు వృద్ధుల పెన్షన్ డబ్బులు ఇప్పిస్తాడు. అక్కడి నుంచి హోమ్ మినిస్టర్(జగపతిబాబు) తో వైరం మొదలవుతంది. మరోవైపు హోమ్ మినిస్టర్ తన తండ్రినే చంపుతాడు. ఆ విషయం ఓ చానల్ రిపోర్టర్ కనిపెడుతుంది. దీంతో ఆ అమ్మాయిపై అటాక్ చేస్తారు అతని మనుషులు. ఇటు రోజురోజుకు రవితేజకు హోమ్ మినిస్టర్ గొడవ ముదురుతుంది. దీంతో ఓ దశలో అసలు తను సిటీకి వచ్చిందే నీకోసం.. ప్లాన్డ్ గా నీ పై అటాక్ చేస్తున్నానంటూ షాక్ ఇస్తాడు. కట్ చేస్తే ఇంటర్వెల్.. తర్వాత ఏం జరిగి ఉంటుందో పెద్దగా ఆలోచించే స్కోప్ లేకుండానే ప్రతి సీన్ ముందే తెలిసిపోతూ ఉంటుంది.. అది తర్వాత కథ.
నేలటిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు.. ఇది సినిమాలో ఓ డైలాగ్..నిజమే.. నేల టిక్కెట్టు చూసిన వాళ్లతోనూ అదే పనిచేయించారు. అసలు మాట్లాడితే హీరోలను అనాథలను చేయడమేంటో అర్థం కాదు. ఇలాంటి కథలు వెండితెరపై ఎన్ని వచ్చాయో లెక్కేలేదు.కనీసం కొత్త ప్లాట్ కూడా కాదు. గతంలో రవితేజనే చేసిన బెంగాల్ టైగర్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సినిమా మొదలుపెట్టడం నుంచి ముగించే వరకూ ఒక్కటంటే ఒక్కటీ ఇంట్రెస్టింగ్ సీన్ లేదంటే అర్థం చేసుకోవచ్చు.. దర్శకుడు ఎంత క్రియేటివిటీ లేమితో బాధపడుతున్నాడో. పెన్నుకు ఏది తోస్తే అది రాసుకున్నట్టు చాలా సీన్స్ చెబుతాయి. మామూలుగా ఏ కథైనా టేకాఫ్ అవుతూ వెళుతుంది. కానీ ఈ కథ టేక్ దగ్గరే ఆగిపోయింది. ఇక ఎగిరేది ఎక్కడ. అలాగే ముగింపు కూడా చాలా అథమస్థాయిలో ఉంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గత రెండు సినిమాలు బాగా ఆడాయి. ఇక రవితేజతో సినిమా చేస్తున్నంత మాత్రాన కథనం విడిచి సాము చేయక్కర్లేదు. కనీసం కొన్నైనా కన్విన్సింగ్స్ ఉండాలి. అదీ లేదు. ఓ సాధారణ యువకుడు ఏకంగా హోమ్ మినిస్టర్ ను ఢీ కొట్టడం.. సరే ఢీ కొట్టాడు అనుకున్నా.. అందుకు తగ్గ బేస్ రాసుకోవలి కదా.. లేదు. ఇక కమెడియన్స్ చాలామంది ఉన్నా.. మా పని నవ్విచండం కాదు అని స్టాంప్ వేసుకున్నట్టుగా ఉంటుంది. హీరోయిన్ లవ్ ట్రాక్ చూస్తే దర్శకుడి రైటింగ్ పై జాలిపడతాం. మరీ ఇంత చవకబారుగానా..? ఓ ఫైట్ చేయగానే హీరోయిన్ వచ్చి హీరో ఒడిలో వాలిపోతుందా.. ఇంకా ఎక్కడున్నారయ్యా బాబూ. ఓ వైపు మన కథలు మారుతున్నాయి అనుకుంటుంటే.. మళ్లీ ఇలాంటి అథమస్థాయి స్క్రీన్ ప్లేస్ ఏంటో అర్థం కాదు. అసలు ఈ దర్శకుడేనా గత రెండు సినిమాలు చేసింది అనే డౌట్ ప్రతి సీన్ కూ కలుగుతుంది. ఆ స్థాయిలో ఉంది అతని ‘ప్రతిభ’.
|
ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రయోగాలు చేయను అన్నాడు. అది అతనిష్టం. మరి ఈ కథలేంటీ..? ఇంత చవకబారు కథల్లో అతను మాస్ రాజాగా చెలరేగిపోతే ఆడియన్స్ విజిల్స్కొ డతానుకున్నాడా..? అదే నిజమైతే అతనికి ప్రేక్షకులపై కూడా చవకబారు అంచనాలున్నట్టే. గత పదిపదిహేను సినిమాలుగా అతని బాడీ లాంగ్వేజ్ లో ఏ మార్పూ లేదు. అవే అరుపులు కేకలు. ఒక రకమైన డైలాగ్ మాడ్యులేషన్. ఇంకా అతన్ని నమ్మి నిర్మాతలు ఇంత బడ్జెట్( అతని గత సినిమా టచ్ చేసి 27కోట్లకు అమ్మితే వచ్చింది 10కోట్లే) పెడుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అస్సలు ఏ మాత్రం కొత్తదనం లేని నటన చూపించిన రవితేజ ఇక తన నుంచి కొత్త సినిమా ఆశించడం మానేస్తే మంచిది అని నేల టిక్కెట్టుతో డిక్లేర్ చేశాడు.. అలాగే హీరోయిన్ పరిస్థితి. అమ్మాయి కాస్త అందంగానే ఉన్నా.. ఆమెకు పాటల్లో ప్రదర్శన తప్ప మరే పనీ లేదు. పోనీ ఆ పాటలైనా బావున్నాయా అంటే ఒక్కటీ బాలేదు. ఆ డ్యాన్సులేందో కూడా అర్థం కాదు.
అసలే ఉన్న కథనమే అత్యంత భారంగా.. నడుస్తోంటే.. సెకండ్ హాఫ్ సగం అయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అప్పటి వరకూ ఎలాగోలా ఓర్చుకున్న ప్రేక్షకులకు ఈ ఎపిసోడ్ మొదలు కాగానే.. ఛీఛీ అని ఏదో సినమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుకు తెచ్చుకుంటారు. అన్నట్టు ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఉన్నాడండోయ్.. కానీ ఒక్కటీ ఎలివేషన్ సీన్ లేదు. ఈ సినిమాతో అతని స్థాయి ఎంత దిగజారిందో అర్థమైపతుంది.
ఇక ఈ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గురించి మాట్లాడాలి. సినిమా అంటే ప్యాషన్ ఉన్న ఎవరూ అనవసర ఖర్చుల వైపు వెళ్లరు. వెళ్లినా అవి కథనానికి అనుగుణంగా ఉండాలి. కాదూ కాస్ట్ లీ గా కనిపించాలి కాబట్టి నాలుగైదు స్కార్పియోలు పేల్చేస్తే ఎలా ఉంటుంది. ఈ సినిమాలో ఇలాంటి అనవసర ఖర్చులు చాలానే పెట్టించాడు దర్శకుడు. తెరనిండా ఆర్టిస్టులు.. అందరికీ ఒక్కడే దిక్కు. అతన్లేకపోతే ఆళ్ల బతుకులు బుగ్గే.. ఒక్క పాత్రా తిరగబడదు.. ఒక్క పాత్రా ప్రశ్నించదు. ఏంటో ఇదంతా.. పోనీ ఆ హీరోకైనా బలమైన సమస్య ఇచ్చారా అంటే అదీ లేదు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అత్యంత బలహీనమైన కథ ఇదే. కథనమూ ఈ సినిమాదే. ఈ మొత్తం మైనస్ పాయింట్స్ అన్నీ నిస్సందేహంగా దర్శకుడిపైనే వేయాలి. చాలా చోట్లా బాధ్యతా రహితంగా కనిపిస్తాడీ దర్శకుడు. ఇలాగే ఉంటే ఇకపై అతన్నుంచి మంచి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేయడం అత్యాశే అవుతుంది..
ప్రేక్షకుల స్థాయిని నేలబారుగా ఊహించుకున్న దర్శకులే ఇలాంటి కథలతో వస్తారు. ఇక వారి కథలకు జై కొట్టే హీరోలను ఏమనాలో కూడా తెలియడం లేదు. కొత్త కథలక్కర్లేదు.. కనీసం కొత్తగా చెప్పే ప్రయత్నమైనా చేయాలి కదా.. చుట్టూ జనం మధ్యలో మనం.. కాన్సెప్ట్ బానే ఉంది.. కానీ చూసే జనం ఏమనుకుంటారో అన్న కనీస తెలివి చూపలేకపోయిన దర్శకుడి సినిమా ఇది. ఫైనల్ గా ఈ మధ్య కాలంలో చూసిన మరో పరమ బోరింగ్ సినిమా నేల టిక్కెట్టు.. హార్డ్ కోర్ రవితేజ అభిమానితో కూడా ఆపండ్రా బాబోయ్.. అనిపించే సినిమా నేలటిక్కెట్టు.. సారీ బాస్..
టెక్నికల్ గానూ ఏ మాత్రం ఆకట్టుకోని సినిమా ఇది. మ్యూజిక్ బిగ్గెస్ట్ మైనస్. సినిమాటోగ్రఫీ జస్ట్ ఒకే. పాటలు ఒక్కటీ అర్థం కాదు. మాటలు అత్యంత రొటీన్. ఆర్ట్ వర్క్ కూడా కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తుంది. మొత్తంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నా.. ఆ వాల్యూస్ ను టెక్నికల్ గా యాడ్ చేసుకోవడంలోనూ దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది.
అరవింద సమేత వీర రాఘవ మూవీ రివ్యూ రేటింగ్
నోటా మూవీ రివ్యూ రేటింగ్
నాటకం మూవీ రివ్యూ రేటింగ్
నవాబ్ మూవీ రివ్యూ రేటింగ్
దేవ దాస్ మూవీ రివ్యూ రేటింగ్
నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ రేటింగ్
యూటర్న్ మూవీ రివ్యూ రేటింగ్
శైలజరెడ్డి అల్లుడు మూవీ రివ్యూ రేటింగ్
C/o కంచరపాలెం మూవీ రివ్యూ రేటింగ్
నర్తనశాల మూవీ రివ్యూ రేటింగ్
గీత గోవిందం మూవీ రివ్యూ రేటింగ్
నిఖిల్, నివేదా థామస్ శ్వాస మూవీ లాంచ్..
అశోక్ గల్లా హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ప్రారంభమైన కొత్త చిత్రం `అదే నువ్వు అదే నేను`
దర్శకుడు బాబీ చేతుల మీదుగా రామ చక్కని సీత టైటిల్ లోగో విడుదల..
దట్ ఈజ్ మహాలక్ష్మి ఫస్ట్ లుక్ విడుదల..
|
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
సినిమా ఒప్పకున్నామో.. పాత్రను పోషించామా? వెళ్లిపోయామా? అన్నట్లు ఉంటుంది కొందరు నటీనటుల వ్యవహారం. కానీ.. మరికొందరి తీరు అందుకు భిన్నం. వారితో సినిమా చేయటం ఒక చక్కటి అనుభూతిలా నిలిచిపోతుంది. తమ చేతలతో వారు చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయటమే కాదు.. వారి ట్రీట్ మెంట్ ను ఎప్పటికి మర్చిపోలేని రీతిలో ఉండేలా చేస్తారు.
వేరే సినిమా చేసినా.. వారి గుర్తుల్ని గొప్పగా చెబుతుంటారు. ఇవాల్టి రోజుల్లో అలాంటి నటులు ఉన్నారా? అన్న ప్రశ్న రావొచ్చు. కానీ కీర్తి సురేశ్ గురించి తెలిస్తే మాత్రం ఇలాంటి వారు ఇప్పటికి ఉన్నారా? అనిపించక మానదు. తాను చేసే సినిమాలోని టీం సభ్యులకు సినిమా పూర్తి అయ్యాక సిల్వర్ కాయిన్స్.. గోల్డ్ కాయిన్స్ ఇవ్వటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు.
కోహ్లీ తండ్రి కాబోతున్నాడా?
బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు
మళ్లీ వాయిదా వేసి.. కబుర్లు చెబుతున్న వర్మ
ఎన్టీఆర్కి పెంచి... చరణ్కి కత్తిరించి..!
మాస్ మహారాజా గాలి తీసేసిన టాక్సీవాలా!
హాట్: ఆర్ఎక్స్ 100 బ్యూటీ టీజింగ్ షో!
విజయ్ దేవరకొండ సూపరబ్బా
పూరీ జగన్నాధ్ రోగ్ సినిమా ట్రైలర్ కేక _rogue Telugu Movie Theatrical Trailer _puri Jagannadh _ Ishan
Hyper Movie Review _ram_rasikhanna_ హైపర్ మూవీ రివ్యూ _top Telugu Media
|
10TV స్పెషల్స్
వైడ్ యాంగిల్
వన్ 2 వన్ శ్రీధర్ బాబు
ఫర్ ది పీపుల్
మూవీ రివ్యూ
నాగర్ కర్నూల్
వరంగల్ రూరల్
వరంగల్ అర్బన్
తెలంగాణ..ఏపీలో పదో తరగతి పరీక్షలు...
విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షలకు కౌంట్ డౌన్ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా...
తణుకులో భారీ అగ్నిప్రమాదం
ప.గో : తణుకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కింది అంతస్తుల్లో ఆంధ్రా, ఐసీఐసీఐ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకు అధికారులు ఆందోళనలో ఉన్నారు.
వరుడు మృతి..వధువు కోమాలో...
పశ్చిమ గోదావరి : జిల్లా.. ద్వారకాతిరుమల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికలకు ఇవ్వవలసిన యూనిఫామ్లు, చెప్పులు ప్రిన్సిపాల్ అమ్ముకుంటుదని విద్యార్థులు ఆరోపించారు. ఈమేరకు విద్యార్థినులు తరగతులను బహిష్కరించి, పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ తమను కులం పేరుతో దూషిస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. ప్రిన్సిపాల్ను వెంటనే తొలంగించాలని డిమాండ్...
పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులో ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ... శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిల్లలు, యువత కేరింతలతో ఏలూరి రోడ్లు సందడిగా మారాయి.
ప.గో : చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరులో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. 40 కేజీల కేక్ కట్ చేశారు. అనంతరం రోడ్డుపై వెళ్తున్న వాహనాలను నిలిపి మరీ స్వీట్లు పంచి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు...
రిపోర్టర్ పై చిన రాజప్ప గుస్సా...
పశ్చిమగోదావరి : జిల్లాలో ఏపీ హోం మంత్రి చిన రాజప్ప పర్యటించారు. కామవరపుకోటలో 42 అడుగుల శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు అనుగుణంగా ప్రత్యేక నిధులు ఇస్తేనే బీజేపీతో ఉంటామని తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోందని ఓ మీడియా ప్రతినిధి అడగగా చిన రాజప్ప ఒకింత...
ఏలూరులో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన...
ఏలూరు : విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు 7వ రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్టు విధానం రద్దు చేసి నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో 1200 మంది కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. గత ఏడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకపోడంతో కలెక్టరేట్ వద్ద రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఎంతో మంది ఇళ్లలో వెలుగులు...
రూ.4కోట్లతో ఉడాయించిన వ్యాపారి
పశ్చిమ గోదావరి : జిల్లాలోని యలమంచలిలో చిటీల పేరుతో సత్యనారాయణ అనే వ్యక్తి 4 కోట్లతో ఉడాయించాడు. వ్యాపారానికి నమ్మకమే పెట్టుబడి అని జనాన్ని నమ్మించి మోసం చేశాడు. 5 నెలల క్రితం పాలకొల్లులో లేడీస్ టైలరింగ్ షాప్ పెట్టి.. ఇప్పుడు అనారోగ్యం పేరుతో పారిపోయాడని బాధితులు తెలిపారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని పొదుపు చేసి పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం.....
పశ్చిమగోదావరి : జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి గూడెంలో ఆయన విలేకురులతో మాట్లాడారు. బాపిరాజు అభివృద్ధి నిరోధకుడనని విమర్శించారు. తాడేపల్లి గూడెం నళ్లచెరువు మండలంలో జరిగిన నీరు - చెట్టు కార్యక్రమంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించే విధంగా...
'డియాన్ హిల్లీకి విరాట్ కోహ్లీ మీద
వాలెంటైన్స్ డే సందర్భంగా భట్టి
కిడ్స్ స్పెషల్ లో 'మామ' నయా
సలాం ఇండియా...
నువ్వుల నూనె..ఆరోగ్య రహస్యాలు...
ఫేస్ టు ఫేస్ విత్ సతీష్
'పార్లమెంట్ లో ఎందుకు ఉన్నానా అనిపించేది'..
తెలుగు: నాగలి
|
తెలుగు: నాగలి
సినిమా వార్తలు
ఫోటో గ్యాలరీ
జాతీయ వార్తలు
నేటి ఏపి స్పెషల్
లైఫ్ స్టైల్
అంతర్జాతీయ వార్తలు
హోమ్ వార్తలు సినిమా ఫోటోలు English
వార్తలు / సినిమా వార్తలు
శృతి హాసన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన .. హీరో ?
సంబంధిత సమాచారం
వైఎస్. జగన్ కి ఒక ఆలోచన లేదు,ఏం మాట్లాడుతాడో కూడా తెలీదు..!
అప్పుడు తొక్కేసి.. ఇప్పుడు లేవమంటే ఎలా బాబు !
టీడీపీ (X) కాంగ్రెస్ : ఖమ్మం కోసం కుస్తీ పట్లు
బయటపడుతున్న జగన్ నిజస్వరూపం..ఎమ్మెల్యే టిక్కెట్టుకి 50కోట్లు..?
దానం, ముఖేష్ .. తేరాస గేమ్లో పావులు?
బిగ్ బాస్ లో నెక్స్ట్ వికెట్ ఎవరంటే ?
పవన్ సీఎం కావాలని రొట్టెలు మార్చుకున్న అభిమానులు..!
నేటిఏపీ స్పెషల్ : పాకిస్థాన్ మీద అత్యధిక సెంచరీలు చేసిన భారత్ ఆటగాళ్లు.
నేటిఏపీ స్పెషల్ : మన టాలీవుడ్ హీరోల లేటెస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్స్.
అరకులో హై అలర్ట్ !
తాజా వార్తలు
Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com
రాజకీయ వార్తలు
సినిమా వార్తలు
విద్య వార్తలు
వ్యాపార వార్తలు
ఆరోగ్య వార్తలు
క్రీడలు వార్తలు
సమీక్ష వార్తలు
సాంస్కృతిక వార్తలు
రాజకీయ వార్తలు వార్తలు
ఈ వ్యవహారం మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోదీ కలిసి చేస్తున్న కుట్ర అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పినట్టు మోదీ చేస్తున్నారంటూ విమర్శించారు. భాజపా వ్యతిరేకులను అణగదొక్కడమే మోదీ ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహా తనకు గిట్టని వారందరికీ మోదీ ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. 24 గంటల్లో కేసును వాపసు తీసుకోవాలని… లేకపోతే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని సోమిరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీచేయడాన్ని నిరసిస్తూ రేపు సాయంత్రం నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు
నేనెదనుకున్నా ఆ ముగ్గురే నాకు ఫస్ట్… కరణ్ జోహార్
అఖిల్ తో కాజల్..! విదేశాల్లో షూటింగ్..
విజయ్ దేవరకొండ అంటే ఎవరు..? షాక్ లో అభిమానులు
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదు: రఘువీరా
చంద్రబాబు ఆ చారిత్రక తప్పిదం చేస్తారా…?
సుప్రీం కోర్ట్ తీర్పును ప్రస్తావిస్తూ హైకోర్టు సంచలనమైన తీర్పు… స్వలింగ సంపర్కం అంటే
సెలవులను మరింత హాట్ గా ఎంజాయ్ చేస్తున్న సమంత చైతు.. ఫోటోలు వైరల్
రష్మికా మందన్న.. ‘చిత్రాలు’…
డయానా ఈరప్ప… ‘చిత్రాలు’…
ఆకాంక్ష సింగ్ ‘చిత్రాలు’…
నవాబ్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్… ‘చిత్రాలు’…
దేవదాస్ మూవీ ఈవెంట్… ‘చిత్రాలు’…
వార్తలు & టిప్స్
చింతపండు - వికీవ్యాఖ్య
ప్రధాన మెనూను తెరువు
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=చింతపండు&oldid=12579" నుండి వెలికితీశారు
అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద లభ్యం
బన్నీ దగ్గర…సమంత డాన్స్ నేర్చుకుంటుందట…
అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన..టీడీపీ శ్రేణుల్లో ఆనందం!
మేము విజయ్ దేవరకొండతో నటించం…. 25మంది హీరోయిన్లు
రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనమే: కేటీఆర్
బీహార్ షెల్టర్స్ లో బాలికలపై అత్యాచారం.. మరో 14 మంది.. ఇంకా 110 వసతి గృహాల్లో కూడా..
రైతుల కష్టాలు తీరిన నాడే బంగారు తెలంగాణ: కేసీఆర్
సుధీర్ బాబు, మెహ్రీన్ జంటగా… రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.2…
వార్తలు & టిప్స్
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మూడేళ్ళుగా క్యాంపస్ అధికారుల చుట్టూ తిరుగుతున్న పింఛన్ మంజూరు చేయకుండా వేధిస్తున్నారని, 2008 లో తెలంగాణ యూనివర్సిటీలో విధుల్లో చేరిన తాను ఇంగ్లీష్ విభాగం డీన్ గా, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా, అడిట్ సెల్ డైరెక్టర్ గా, రిజిస్టార్ గా పని చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాక్ ఛైర్మెన్ గా సేవలందించానన్నారు. 2015 ఏప్రిల్ లో పదవి విరమణ చేసిన తనకు న్యాయంగా రావలసిన పింఛన్ ఇవ్వడంలేదని ఆరోపించారు, పింఛన్ ఇవ్వకపోతే జీవనం ఎలా సాగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలవల్ల గుండెపోటు వస్తే స్టెంట్ వేయించుకున్నానని అన్నారు.
Previous Postకేరళ నుండి...రాయలసీమకు...నిఫా...? Next Postట్రంప్ తీరుపై మండిపడ్డ జీ7 దేశాలు...
ఆరోగ్య వార్తలు
రాజకీయ వార్తలు
సినిమా వార్తలు
విద్య వార్తలు
వ్యాపార వార్తలు
|
అందరిని వేడుకుంటున్నా.. ఇంతటితో ఈ విషయాన్నీ వదిలేయండి: పవన్ _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _
బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టికి ఘోర అవమానం ?
అరకులో హై అలర్ట్ !
<font color='red'>నేటిఏపీ స్పెషల్ : </font> మన టాలీవుడ్ హీరోల లేటెస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్స్.
సినిమా వార్తలు
ఫోటో గ్యాలరీ
జాతీయ వార్తలు
నేటి ఏపి స్పెషల్
లైఫ్ స్టైల్
అంతర్జాతీయ వార్తలు
హోమ్ వార్తలు సినిమా ఫోటోలు English
ఆంధ్రప్రదేశ్ / ప్రముఖ వార్తలు / రాజకీయ వార్తలు / వార్తలు
అందరిని వేడుకుంటున్నా.. ఇంతటితో ఈ విషయాన్నీ వదిలేయండి : పవన్
రాజకీయాల్లో ఉండాలంటే శాంతి మార్గంలో వెళితేనే సరిపోదు అనే రాజకీయాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం చెప్పాలి. ఎదురుగా వచ్చే ఇబ్బందులను దైర్యంగా ఎదుర్కోవాలి. పాలిటిక్స్ లో మంచిచేయడానికి మాట వాడటంతో తప్పు లేదని చాలా మంది రాజకీయనాయకులు గుర్తు చేశారు. ఇక సరికొత్త రాజకీయ ప్రణాళికలతో ముందుకు వెళుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో విమర్శలకు సమాధానాలు చెబుతూ ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఒక్కసారిగా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
కార్లను మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చేస్తారని చెప్పడం జనసేన అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించడమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండించారు. ఇక పవన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా జవాబు ఇస్తున్నాడు. వ్యక్తిగత విషయాల్లో తలదూరిస్తే తాము కూడా వెళ్లాల్సి ఉంటుందని ఇప్పటికే జనసేన అధినేతలు కౌంటర్ ఇవ్వగా పవన్ మరోసారి ఈ విషయంపై స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాను. అది రాజకీయ లభ్ది కోసం అసలు వాడను. ప్రజలకు సంబందించిన పబ్లిక్ పాలిసీల మీద మిగతా పార్టీలతో విభేదిస్తాను గాని ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ తరుణంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వారికి సంబందించిన కుటుంబ సభ్యులను గాని ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నట్లు చెప్పిన పవన్ ఇంతటితో ఈ విషయాన్నీ వదిలేయాలని తన ట్విట్టర్ ఎకౌంట్ లో పేర్కొన్నాడు.
సంబంధిత సమాచారం
నేటిఏపీ స్పెషల్ : మన టాలీవుడ్ హీరోల లేటెస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్స్.
బయటపడుతున్న జగన్ నిజస్వరూపం..ఎమ్మెల్యే టిక్కెట్టుకి 50కోట్లు..?
ఇంకో మూడు నాలుగు వారాల్లో జగన్ అసలు భాగోతం బయట పెడతా..!
నవంబర్ 24 ఎన్నికలు.. కౌంట్డౌన్ స్టార్ట్
కేసీఆర్ దెబ్బ: ఆ 35 మంది లబోదిబో
ఏపీ లో టీడీపీని తొక్కేద్దాం అని చూస్తున్న బీజేపీ..?
105లో ఎలాంటి మార్పు ఉండదు !
రాహుల్ ట్వీట్లు పాకిస్థాన్ కు హెల్ప్ అయ్యాయి !
వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ డీఐజీ !
హైదరాబాద్ పంపకాల్లో తేడా వస్తే అంతే !
మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే మృతి !
తాజా వార్తలు
నోటా నైజాం హక్కులకోసం భారీ పోటీ ?
Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com
|
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
శ్రీరెడ్డి ముందుగా సురేష్బాబు తనయుడు అభిరామ్ని టార్గెట్ చేసి మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. చాలా మందిపై అభియోగాలు చేసినా కానీ తన వద్ద వాట్సాప్ చాట్ల మినహా ఫోటో ఎవిడెన్సులు వున్నది మాత్రం అభిరామ్వి మాత్రమే. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు తేజ ఆమెతో మధ్యవర్తిత్వం చేసి అభిరామ్ని టార్గెట్ చేయకుండా చూసుకోవడానికి ట్రై చేసాడట. ఇందుకోసం తనకి రెండు సినిమాల్లో అవకాశాలు కూడా ఆఫర్ చేసాడట. ఈ సంగతి శ్రీరెడ్డి కూడా స్వయంగా చెప్పింది.
ఫోటోలు బయటకి రాకుండా ఆపలేకపోయినా కానీ ఆ ఫోటోలు బయటకి వచ్చిన తర్వాత అభిరామ్ విషయం సైడ్ ట్రాక్ చేయడంలో అయితే తేజ అండ్ కో సక్సెస్ అయ్యారు. ఈ వ్యవహారంలో తేజ చేసిన హెల్ప్కి సురేష్బాబు ఫిదా అయిపోయారట. సురేష్తో తేజకి మొదట్నుంచీ సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత వెంకటేష్తో అనుకున్న సినిమాకి భారీ డిమాండ్లు చేయడం, తర్వాత మంచి ఆఫర్ వచ్చిందని వెంకీ సినిమా పక్కనబెట్టి బాలకృష్ణతో 'ఎన్టీఆర్' తీయడానికి వెళ్లడంతో వారి మధ్య విబేధాలు వచ్చాయట.
కానీ శ్రీరెడ్డి మేటర్లో తేజ చొరవ వల్ల మళ్లీ ఇద్దరూ స్నేహితులయ్యారని, అందుకే ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకి వచ్చిన తేజని పిలిచి మళ్లీ వెంకీతో సినిమా ట్రాక్ ఎక్కించమని చెప్పాడని, అలాగే తనకి మంచి పారితోషికం కూడా ఆఫర్ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ మార్క్..టీఆర్ఎస్ మూడో జాబితా వెలువడింది Nov 14,2018126 Shares కూటమిలో ఫస్ట్ వికెట్...ఇంటిపార్టీ గుడ్బై Nov 14,2018126 Shares డజను ఫ్లాపుల తర్వాతైనా హిట్టొస్తుందా? Nov 14,2018126 Shares బాలకృష్ణతో తలనొప్పి దేనికని...! Nov 14,2018126 Shares
కూటమిలో ఫస్ట్ వికెట్...ఇంటిపార్టీ గుడ్బై
2,382...అమెరికా జైల్లో మగ్గుతున్న మనోళ్ల సంఖ్య
పవన్కళ్యాణ్ ఇవ్వలేనిది నాని ఇస్తాడా?
ఇది చరణ్కి అగ్ని పరీక్షే!
రజనీ సార్.. ఏమిటీ ఆట?
గోధుమలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. గోధుమలతో రోటీన్ గా
చపాతీ,పూరి కాకుండా హల్వా కూడా చేసుకోవాచ్చు. గోధమలతో చేసిన హల్వా చాలా రుచిగా ఉంటుంది.
గోధుమ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం.
1 కప్పు గోధుమ పిండి
1 కప్పు పంచదార
3 టేబుల్ స్పూన్లు నెయ్యి
1 కప్పు పాలు
1 కప్పు నీళ్ళు
తయారు చేయు విధానం
ముందుగా పాన్ లో నెయ్యి వేడిచేసి జిడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో గోధుమ పిండికూడా వేసి వేయించుకోవాలి.
ఇలా దోరగా వేయించుకున్న గోధుమపండిలో పాలు, నీళ్ళు, పంచదార వేసి కలుపుతూ ఉడికించుకోవాలి.
ఈ మిశ్రమం గట్టిపడ్డాక మిగిలిన నెయ్యి, యాలకుల పొడి వేసి మరి కాసేపు కలుపుకోవాలి. ఈ మిశ్రమం దగ్గరకు అవ్వగానే స్టవ్ ఆపాలి.
ఎగ్ బిర్యానీ తయారుచేసే విధానం
రెడ్ స్పైసీ గ్రేవీతో చికెన్ మసాలా తయారుచేయు విధానం
రుచికరమైన రవ్వలడ్డు తయారీ విధానం..
వేడి వేడి నెల్లూరు పునుగులు..
‘బాదం మిల్క్’తో గుండెసంబంధ వ్యాధులకు చెక్!
కోడిగుడ్డు పులుసు.. ఆంధ్రా స్టైల్!
దమ్ కా బిర్యానీ
|
తెలుగు » Cinema News » 'అందాలరాముడు' చిత్ర దర్శకుని నూతన చిత్రం ప్రారంభం
'అందాలరాముడు' చిత్ర దర్శకుని నూతన చిత్రం ప్రారంభం
కీర్తన మూవీ మేకర్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస విజువల్స్ బ్యానర్ పై పార్వతీశం(కేరింత ఫేమ్), సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం 'నువ్వక్కడ నేనిక్కడ' బుధవారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. పి.లక్ష్మీనారాయణ దర్శకత్వంలో తాడి గనిరెడ్డి, కీర్తన వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి పారస్ జైన్ క్లాప్ కొట్టగా, కె.కె.రాధామోహన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్.బి.చౌదరి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
చిత్ర దర్శకుడు పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ - 'అందాల రాముడు', 'మంచివాడు' సినిమాల తర్వాత నా దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను మళ్లీ డైరెక్ట్ చేస్తున్న ఎంటర్టైనింగ్ మూవీ ఇది. పార్వతీశం హీరోగా నటిస్తున్నారు. కిర్రాక్ పార్టీ హీరోయిన్ సిమ్రాన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. యూత్ ఫుల్ సబ్జెక్ట్. నిర్మాత గని రెడ్డిగారు కూడా గతంలో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నాలుగు సినిమాలను నిర్మించారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణను ప్లాన్ చేశాం. నేటి నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ లేదా జనవరిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.
పార్వతీశం మాట్లాడుతూ - 'నేను నటిస్తున్న ఆరో చిత్రమిది. హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిది. కామెడీ హీరోగా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
సిమ్రాన్ మాట్లాడుతూ - 'కిర్రాక్ పార్టీ తర్వాత హీరోయిన్గా నటిస్తున్న చిత్రమిది. మంచి కాన్సెప్ట్. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్' అన్నారు.
నిర్మాత తాడి గనిరెడ్డి మాట్లాడుతూ - 'డైరెక్టర్ని, కథను నమ్మి చాలా గ్యాప్ తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది. తప్పకుండా సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది' అన్నారు.
పార్వతీశం, సిమ్రాన్, రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, నాగబాబు, రఘుబాబు, చమ్మక్ చంద్ర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గంగోత్రి విశ్వనాథ్, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, పడాల, రత్నం రాజు, సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: జవహర్ రెడ్డి, ఎడిటర్: నందమూరి హరి, ఆర్ట్: నాగు, ఫైట్స్: నందు, సహా నిర్మాత : ఆచంట రాంబాబు, నిర్మాతలు: తాడి గనిరెడ్డి, కీర్తన వెంకటేశ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.లక్ష్మీనారాయణ.
మాజీ లవర్కు షాకిచ్చేసిందిగా..!
ట్రెండ్ క్రియేట్ చేస్తున్న అమితాబ్ లుక్
తమిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి
కవలలకు జన్మనిచ్చిన మహేష్ హీరోయిన్&
తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వస్తోన్న భారీ చిత్రం 'కె.జి.ఎఫ్' ఫస్ట్లుక్ విడుదల
'ఫిదా' రికార్డ్
మరో థ్రిల్లర్ చిత్రంతో...
టైటిల్ మారింది...!
అఖిల్ - వెంకీ అట్లూరి చిత్రం పేరు 'Mr. మజ్ను'
అక్టోబర్ 5న 'బేవర్స్' విడుదల
హిందీలోకి విజయ్ దేవరకొండ
ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను - సుకుమార్
సి.కళ్యాణ్ విడుదల చేసిన 'టు ఫ్రెండ్స్' ట్రైలర్
సమంత 'యూ టర్న్' సక్సెస్ మీట్..!!
పలుకుబడి పెరుగుతుంది.
తీర్థయాత్రలు చేస్తారు
పరిచయాలు పెరుగుతాయి.
వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఆదాయం సమృద్ధిగా ఉంటుంది.
కుటుంబంలో శుభకార్యాల పై చర్చలు.
గౌరవం పెరుగుతుంది.
ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పెట్టుబడులు అందుతాయి.
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి.
ఐటీ రంగం వారికి విధి నిర్వహణలో మీకంటూ గుర్తింపు లభిస్తుంది.
అన్నింటా విజయం మీదే.
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.
|
గ్రీన్ పీస్ బఠానీ సూప్
రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. అదిరిపోయే గ్రీన్ పీస్ బఠానీ సూప్ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి.
పచ్చి బఠానీలు - రెండు కప్పులు,
వెన్న - ఒక టీస్పూను,
ఉల్లిపాయ తరుగు - పావుకప్పు,
పాలు - అరకప్పు,
బ్లాక్ పెప్పర్ - అర టీస్పూను,
నీళ్లు - రెండు కప్పులు
తయారు చేయు విధానం
పచ్చి బఠానీలు కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కాస్త వెన్న వేయాలి.
అందులో ఉల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత అందులో పచ్చి బఠానీలు వేసి... నీళ్లు పోయాలి. బఠానీలను ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. * బఠానీలు ఉడికిపోయాక... చల్లార్చి, మెత్తటి పేస్టులా చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై మరో పాన్ పెట్టి అందులో నీళ్లు, పాలు పోసి మరిగించాలి.
అవి కాస్త వేడెక్కాక బఠానీ పేస్టుని వేసి కలిపేయాలి. అందులో పుదీనా ఆకులు వేసి మరిగించాలి.
బ్లాక్ పెప్పర్ చల్లాలి. మొత్తం మిశ్రమాన్ని మంచి వాసన వచ్చే వరకు చిన్న మంటమీద ఉడికించాలి.
ఒక్కసారి కలిపి స్టవ్ కట్టేయాలి. ఒక బౌల్ లోకి సూప్ను తీసుకుని లాగించడమే. టేస్టు కూడా భలేగా ఉంటుంది.
ఎగ్ బిర్యానీ తయారుచేసే విధానం
రెడ్ స్పైసీ గ్రేవీతో చికెన్ మసాలా తయారుచేయు విధానం
రుచికరమైన రవ్వలడ్డు తయారీ విధానం..
వేడి వేడి నెల్లూరు పునుగులు..
‘బాదం మిల్క్’తో గుండెసంబంధ వ్యాధులకు చెక్!
కోడిగుడ్డు పులుసు.. ఆంధ్రా స్టైల్!
దమ్ కా బిర్యానీ
|
చచ్చి బతకడం అంటే ఏమిటో తెలుసుకున్నాను ఈ రోజు. నరకానికి, ఏ నరకమో తెలియదు కానీ కొద్ది దూరంలో ఆపి సతీ సావిత్రి లాగా మా ఆవిడ నా ప్రాణాలు కాపాడి నన్ను పునర్జీవితుడిని చేసింది. నాకింత కష్టం వస్తుందని ఆవిడ కనిపెట్టి తగు చర్యలు తీసుకొని ఉండకపోతే నేను మళ్ళీ ఇక్కడ కనిపించేవాడిని కాదు. ఇల్లా మీ అందరి మస్తిష్కాలు ఫలహారం చేసేవాడిని కాదు. మా ఆవిడకి, నా భార్యా మణికి, పతివ్రతా శిరోమణికి నా శేష జీవితమంతా ఋణపడి ఉంటానని ఈ బ్లాగు ముఖంగా ప్రతిజ్ఙ చేస్తున్నాను. ఆ కధ ఏమిటంటే.
మధ్యాహ్నం 2-30 గంటలకి నేను క్రికెట్ చూడ్డం మొదలు పెట్టాను. మా ఇంట్లో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 5 గంటలకి నేను మా మిత్రుడు శంకరానికి ఫోను చేశాను. బాల్య మిత్రమా ఒక వేళ నాకేమైనా అయితే నువ్వు పూనుకొని మా ఆవిడకి ఫ్యామిలి పెన్షన్ త్వరగా వచ్చేటట్టు చూడు. జోర్హాట్ లో డైరక్టరు బాగా తెలిసినవాడే. వారికి ఒక మైల్ పంపు. ఇక్కడ కూడా మా ఆఫీసు కెళ్ళి వాళ్ళకి తెలియపర్చి ఎకౌంట్స్ ఆఫీసరు ని కలిసి మాట్లాడు. ఆయన కూడా తెలిసినవాడే కాబట్టి అన్నీ ఆయనే చూస్తాడు.
వచ్చిన సంతాప సందేశాలు జాగ్రత్తగా భద్రపరచు. పంపించని వాళ్ళకి గుర్తు చేసి వచ్చేటట్టు చూడు. నా బ్లాగులో కూడా నా అస్తమయ వార్త ప్రకటించి, కామెంట్స్ అవి జాగ్రత్త చేయి. బ్లాగులో కామెంటు పెట్టని వారిని నేను దెయ్యమై పీడిస్తాను. అమ్మయ్య పీడా విరగడైంది అని కామెంటు పెట్టిన వాళ్లెవరైనా ఉంటే (అసలు వాళ్ళే ఎక్కువ ఉంటారేమో) వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను.
ఆ తరువాత తెలిసిన స్వీట్ షాపు కి టెలిఫోన్ చేసి ఒక కేజి. మినపసున్నుండలు, ఒక పది పూతరేకులు, ఒక అర కేజి. జీడిపప్పు పాకం , ఒక పావు కేజి బందరు లడ్డూలు వెంటనే పంపింఛమని చెప్పాను. చక్కెర వ్యాధి వల్ల ఇవి నాకు నిషిద్ధం మా ఇంట్లో. చివరి సారిగా తినేసి, గోవింద కొట్టేద్దాము అని నిశ్చయించుకున్నాను .
మా ఆవిడ విని కంగారు పడింది. “తగునా ఇటు చేయ మీకు తగునా “ అని పాడింది. ఆవిడ కూడా తగు నివారణ చర్యలు మొదలు పెట్టింది. మా పురోహితుడిని కాల్చేసింది. అర్జెంటు గా వచ్చి మృత్యుంజయ మంత్రం జపించమని అభ్యర్ధించింది. ఆయన ఇంకా యమర్జెంటు గా ఇంకెక్కడికో వెళ్లాల్సివచ్చి, వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ల కుర్రాడిని పంపిస్తానన్నాడు. ఆవిడ స్నేహితులని నలుగురుని కూడా పిలిచింది. అఖండ కీర్తన చేయించడానికి. తను అభ్యంగన స్నానం ఆచరించి నిష్ఠ తో పట్టు చీర కట్టుకొని పూజలు చేయటానికి ఉపక్రమించింది. ఎందుకేనా మంచిదని వాళ్ళ బంధువు ఒక RMP డాక్టరు కి విషయం తెలియపర్చి రమ్మని కోరింది.
నేను కుర్చీలో నన్ను కట్టేసుకున్నాను. ఒక చెయ్యి విడిగా కట్టుకోకుండా వదిలేశాను. స్వీట్ లన్ని ఆ చేతికి అందేటట్టు పెట్టుకున్నాను. RMP డాక్టరు నా చేతికి BP మిషను కట్టేశాడు. పాపం వాడి ECG. మిషను పాడైపోయిందిట. అందుకని మా ఆవిడకి సారీ కూడా చెప్పేశాడు. నా గ్లూకో మీటరు దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. శాస్త్రిగారబ్బాయి పూజా సామాగ్రి రెడీ చేసి పెట్టుకున్నారు. అల్లాగే మా ఆవిడ కూడా. అఖండ కీర్తన టీమ్ హార్మోని, చిడతలు పట్టుకుని రెడీ గా కూర్చున్నారు.
నేను ఒకపూతరేకు నమిలి మింగి TV చానెల్ మార్చాను. “ఇది నా వ్రతం, ఎవరూ భంగం చేయవద్దు” అని జనాంతికం గా ఉద్ఘాటించాను.
శాస్త్రిగారబ్బాయి మంత్రాలు చదవడం మొదలు పెట్టారు.
మా ఆవిడ మా ఇష్ట దైవం భువనేశ్వరీ దేవి ని తలుచుకొని, “ఉద్యద్దినకర ద్యుతిమిందు కిరీటామ్, తుంగ కుచామ్, నయనత్రయ యుక్తామ్” అంటూ ప్రార్ధనా శ్లోకాలు మొదలు పెట్టింది.
మా అమ్మాయి నా ఒక్కడికి మాత్రమే టివి కనిపించేటట్టు ఆరెంజ్ చేసింది.
సినిమా మొదలయింది. హీరో గంభీరం గా నడుచుకుంటూ వస్తుంటాడు. నడుచుకుంటూ, నడుచుకుంటూ వస్తున్న హీరో పేరు పెద్ద అక్ష రా లతో తెర మీద.
BP నార్మల్ 80/130 అని అరిచాడు RMP. కట్టేసిన చేతి మీద చురుక్కు మంది. సుగర్ 150 ఓకే. అని మళ్ళీ అరిచాడు ఆర్ఎంపి.
నమశ్శివాయః అంటూ శా. ఆ. గొంతు మధురం గా వినిపిస్తోంది.
హీరో ఆఫీసు లోకి అడుగు పెడుతాడు. నవ్వుతూ స్టాఫ్ వందన స్వీకారం చేస్తాడు.
అప్పుడు నాకు అనుమానం వచ్చింది. నవ్వుతున్నాడా లేక పెదాలు విడదీసి పళ్ళు బయట పెట్టాడా అని.
పాటలు, పూజల సౌండ్ రెండు డెసీబుల్స్ పెరిగాయి.
ఎవరికైనా కాఫీ కావాలా అని మా ఆమ్మాయి.
సినిమాలో “అద్భుతం ఫంటాస్టిక్ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది” అంటాడు హీరో. “తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్న కుర్రాడు, నడిపిస్తున్న తండ్రి, గమ్యం చేరుతానంటున్న కొడుకు. వహ్వా వహ్వా గొప్ప ఐడియా” అంటాడు హీరో. ఈ కాన్సెప్ట్ గీసిన చిన్న హీరో ని పిలువ మంటాడు.
చిన్న హీరో కి ‘హీరో అసలు హీరో’ అంటే హీరో నే హీరో గా పూజిస్తుంటాడు. అర్ధం కాలేదా, అదంతే, అల్లాగే ఉంటుంది. చిన్న హీరో తల్లి ఫోటోవు దగ్గర దీనాలాపనలు. చిన్నతనం లోనే వదిలేసి వెళ్ళిన తండ్రి మీద కోపం, కసి, ఉక్రోషం అన్నీ కక్కేస్తుంటాడు.
వెంటనే కనిపెట్టేశాను నేను, వీడే వాడి కొడుకు అని.
చిన్న హీరో అసలు హీరో సమావేశం. రెండు ఇంక్రిమెంట్లతో ఉద్యోగం చిన్న హీరో కి హీరో దగ్గర.
|
క్షమించాలి కలంలో కలకలం రేగుతోంది. పదాలు అటు ఇటూ అవుతున్నాయి. అర్ధం చేసుకోండీ. అచ్చు తుప్పులు, స్పెల్లింగ్ మిస్టేకులు పట్టించుకోకండి.
నమో వెంకటేశా నమో తిరుమలేశా అని భజన బృందం పాట మార్చింది.
అర్జెంటుగా మా ఆవిడా, అమ్మాయి మంతనాలు. భజన బృందం బదులు ఘంటసాల బృందం వచ్చింది ట . భక్తి పాటలు మాత్రమే పాడే ఒప్పందం కుదిరిపోయింది.
మా ఆవిడ జనని శివకామినీ లోకి మారింది.
బిపి 140/210 సుగర్ 230 అని అరిచాడు ఆర్ఎంపి.
“వద్దంటే విన్నావు కాదు. రెండు తులాల సూత్రం 4 తులాల గొలుసు. అంత ఘట్టిగా ఉన్నాయి కాబట్టి కళ్ళు వాచిపోయాయి. ఏదో ఒక అరతులంతో చేయించుకొంటే వాచేవి కాదు కదా” అని జాలి పడ్డాను.
ఇన్సులిన్ ఎక్కించాలెమో అని మా అమ్మాయి అంది.
I am the doctor, ఏం చెయ్యాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో అని కోప్పడ్డాడు ఆర్ఎంపి.
మా అమ్మాయి కాఫీ కాఫీ అంటూ వెళ్లిపోయింది.
తెరమీద హీరో కి చచ్చేంత జొరమ్ వెంటనే వచ్చేసింది. చిన్న హీరో, హీరో కి రాత్రంతా కూర్చుని సేవలు చేసేస్తాడు. హీరో మొహంలో ఆనందం, కృతజ్జత, ప్రేమ, అభిమానం , గుమ్మడి, నాగయ్య, పెరుమాళ్ళు అందరూ కనిపించేశారు. చిన్న హీరో మొహంలో ఆనందం, ప్రేమ, అభిమానం, శోభన్ బాబు, రేలంగి, చదలవాడ కనిపించేశారు.
చిన్న హీరోకి లవ్, చిన్న హీరోయిన్, ఆమె తల్లి, తండ్రి.
తండ్రి టాట్ అంటాడు.
తల్లి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది.
చి.హీరోయిన్ జాలిగా చి. హీ కేసి, కోపంగా తండ్రికేసి చూస్తుంటుంది.
చి. హీ. మొహం లో కోపం, క్రోధం, ఆవేశం, ఆక్రోశం, బాధ,కసి, ఎస్విఆర్ , రాజనాల,రమణా రెడ్డి,రావు గోపాల రావు అందరూ కలిసి వచ్చేశారు. చి. హీ. చేతులు బిగించి బిగించి వదిలేసి బిగించి వదిలేసి, వెళ్ళిపోతాడు.
బిపి 200/300 రౌండ్ ఫిగర్ డేంజర్, డేంజర్, సుగర్ 350 అని అరిచాడు ఆర్ఎంపి .
కాఫీ అండీ కాఫీ అంటూ మా అమ్మాయి ఘట్టిగా.
నా మోకాలి మీద చురుక్కు మంది. ఇన్సులిన్ ఎక్కించాను అన్నాడు ఆర్ఎంపి.
ఈ జబ్బమీద మళ్ళీ చురుక్, బిపి కి ఇంకో ఇంజెక్షన్ అని ఆర్ఎంపి ఉవాచ.
తెరమీద చి. హీ మొహంలో మళ్ళీ అన్నీ ఫీలింగ్స్. I hate you డాడీ అంటూ కాగితాల మీద రాసి పడేస్తుంటాడు.
హీరో కి తను చి. హీ. కి తండ్రి ని అని తెలిసిపోతుంది.
చి. హీ. కాగితాలు పడేస్తుంటాడు.
నాలో ఉద్రేకం, ఉద్వేగం, ఆవేదన, కడుపు నొప్పి, మంట, బాధ, ఏడుపు, దుఖ్ఖం, ఎన్టిఆర్ విశ్వరూపం అన్నీ కలిసిపోయాయి.
బిపి మిషన్ ఫట్ మంది.
నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి.
గుండె ఆగిపోయింది.
ఆర్ఎంపి I am sorry అనేశాడు గంభీరం గా, విషాదంగా, కళ్ళు తుడుచుకుంటూ .
శా. అ. కి ఏం చెయ్యాలో తోచక బిక్కమొహం వేశాడు.
మా అమ్మాయి నిశ్చేస్ఠురాలయిపోయింది.
టివి ఆగిపోయింది.
నా కనుగుడ్లు కదిలాయి. ఆర్ఎంపి నా గుండెల మీద దభెల్ దభెల్ మని రెండు గుద్దులు గుద్దాడు. ఎందుకేనా మంచిదని ఇంకో మారు కసి తీరా కొట్టాడు. స్టెత్ తో కూడా కొట్టాడు. కొట్టుకొంటోంది వెధవ గుండె మళ్ళీ అని అరిచాడు. మళ్ళీ ఇన్సులిన్ ఎక్కించాడు. బిపి మందు కూడా గుచ్చాడు.
సుగర్ 415 అంది గ్లూకో మీటర్. హార్ట్ బీట్ ఎక్కువే కానీ అండర్ కంట్రోల్ అని అరిచాడు మళ్ళీ ఆర్ఎంపి.
నేను కళ్ళు తెరిచాను. నీరసంగా నవ్వేను.
శా. అ. మా ఆవిడ ముందు సాష్టాంగపడి “మాతా మరకత శ్యామా “ అని మొదలుపెట్టేడు.
మా ఆవిడ “గైకొనుమా హారతి, హారతి గైకొనుమా మంగళ గౌరీ గైకొనుమా” అని పాడుతూ ఆ హారతి అందరికీ చూపించి నాకళ్ళకి కూడా అద్దింది.
ఆరోజున మా కాలనీలో కధలు కధలు గా చెప్పుకున్నారు. మా ఆవిడ పాతివ్రత్యమహిమ గురించి. ఆయొక్క గౌరి దేవిని ఉపాసించి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ ని బద్దలు కొట్టించి ఈ యొక్క కరెంటు ను ఆపీ , ఆ యొక్క వెధవ మొగుడి ప్రాణం ఎల్లా కాపాడిందో. ఏ విధంగా ఆ యొక్క యమపాశాన్ని మా ఇంటి గుమ్మం ముందు ఆపిందో, ఇత్యాదులు.
ఆ సినిమా కధ గురించా ఏమో నాకేమి తెలుసు. కరెంటు వచ్చేటప్పటికి ఆ సినిమా అయిపోయింది. అదీగాక మా ఆవిడ ఒట్టు పెట్టించుకుంది నా సిగరెట్ల మీద, మళ్ళీ అ చానెల్ చూడనని. అది సంగతి. మిగతా కధ మీకేమైనా తెలిస్తే మా ఆవిడ వినకుండా నా చెవిలో చెప్పండి.
{అవునూ, నేనింక సినిమా కధలు వ్రాయవచ్చంటారా(??)}
Labels: కధలు సినిమా హాస్యం
భాస్కర రామి రెడ్డి said…
కావ్య said…
సుబ్రహ్మణ్యం గారు .. :) సూపర్ రాసేసారు అంతే :)
ఈ ఉత్కంట భరితం అయిన సినిమా చుసేదప్పటికి .. నాకు బి ఫై 400 /400 చేరిపోయింది .:) ఇప్పుడెలా .. ప్రభావతి గారిని మాకోసం కూడా కొన్ని పూజలు చెయ్యమనండి :)
జ్యోతి said…
నేనూ మీలాగే ఆత్మహత్య ప్రయత్నం చేసాను. చివరలో అయోమయం మొహం పెట్టిన నన్ను చూసి చూసి మావారు నేను న్యూస్ చూడాలి లే అని లేపేసారు (టీవీ ముందునుండేనండి) ఆ సినిమా ఏమైందో తెలీదు. నయం మీరు జరిగిన విషయం రాయడానికి స్పృహలో ఉన్నారు.నేను ఇంకా తేరుకోలేదు..
|
ఏమా తెగింపు!, ఎంత తెంపరితనం! . అసలేం ఊహించుకున్నారు మీ గురించి. మహా మహా ఆత్మాహుతి దళాలే ఇలాంటి కళా ఖండ ఖండాలని చూడటానికి భయపడతాయే, అలాంటిది మీరు ఒంటరిగా, నిర్భయంగా అందుకు సిద్ధపడ్డారా? ముందు రోజు పొరపాటున పరమవీర చక్ర సినిమా గానీ చూశారా ఏంటి? ఆ ఊపు, తెగింపు, వైరాగ్యంలో ఇందుకు సిద్ధపడ్డారా?
మనసు పలికే said…
గురూగారూ...ఒట్టు నేను మాత్రం రోజూ నవ్వినట్లుగా నవ్వలేదు;) కడుపు నొప్పొచ్చేసింది, అంతలా నవ్వాను. హయ్యబాబోయ్ మీకు నిజంగా ఎంత ధైర్యం సుమండీ.. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు పెట్టుకోనని మాటివ్వండి మాస్టారూ.
టపా మాత్రం కెవ్వు :D:D:D
బులుసు నిజంగా గారు మీరు "సత్యవంతుడు" !!
కాబట్టే ప్రభావతి గారు "సావిత్రి " కాగలిగారు!!
(సావిత్రి-సత్యవంతులు పుణ్య దంపతులన్నమాట)
కడుపుబ్బా నవ్వించారు!...ధన్యవాదాలు!
శంకర్ గారి మాటే నాదీనీ.. మాకు మళ్ళీ ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నాలు చేయబోనని మీరు బ్లాగ్ముఖం గా మాట ఇచ్చి ఇచ్చి తీరాలి..
సినిమా ఎలా ఉంటుందో నేను చూడలేదు కాబట్టి.. మీ ఆత్మహత్యా ప్రయత్నానికి సినిమా ఎంతవరకూ తోడ్పడిందో చెప్పలేను..... ఒక పండగలా వైభోగంలా మీరు చెక్కెర ఫ్యాక్టరీ ని మరింత చక్కరతో వృద్ధి చేద్దామనుకున్నారు చూడండి, అదిగో అక్కడ నవ్వాపుకోలేకపోయాను. నవ్వితే నవ్వండి లేకపోతే లేదని మా ఇష్టానికి వదిలిపెట్టారు కాని, పనిలో పనిగా కింద కడుపునొప్పి వస్తే నా పూచి లేదు అని ఒక టాగ్ తగిలించండి లేకపోతే నాలాంటి వాళ్ళు ఇలా డాక్టర్లని పోషిస్తూ, మిమ్మల్ని మనసారా తిట్టుకోడం బాలేదు మరి..
ఆ హీరో కనుక ఈ బ్లాగు చూసుంటే ఉరి వేసుకుంటాడు... వేసుకోవాలి...వేసుకు తీరాలి ... అని నేను నొక్కి వక్కాణిస్తున్నాను. గురువుగారూ అదరగొట్టారు....కెవ్వు కేక....ఎన్నాళ్ళుగానో నాలో దాగి ఉన్న ఫలానా ఛానెల్ పై ఉన్న కసి, కోపం ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. ఏమటండీ ...ఆ హీరో గారి బాధ....చేతిలో ఛానెల్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి సీరియళ్ళు, టెలీ ఫిల్ములూ తీస్తుంటే మనం చేతకానివాళ్ళలాగ చూస్తూ కూర్చోవాలా?
మొత్తానికి సతీ ప్రభావతి గారు మా గురువుగార్ని మాకు దక్కించారు. అంతే చాలు.
సుబ్రహ్మణ్యం గారూ దయచేసి ఈ కామెంట్ Delete చేయకండి. నా కోపం ఇలా మీతో పంచుకోనివ్వండి.
ఆఫీసులో ఏదో తింటూ మీ బ్లాగు చదవడం మొదలెట్టేను. తినేవన్నీ నవ్వుతున్నప్పుడు స్క్రీన్ మీద పడ్డాయి. మా బాసు వచ్చి 'బుద్ధి లేదా? ఇలా ఇంకోసారి జరిగితే నిన్ను కాల్చేస్తాను (అదే ఫైర్ చేస్తాను) అన్నాడు. దీనికంతటికీ మీరే కారణం కనక మిమ్మల్ని కోర్టుకి లాగుతున్నాను. కాసుకోండి.
అన్నట్టు సినిమా కథ పూర్తిగా రాసేసి, రాయొచ్చంటారా అని అడుగుతున్నారా? తప్పు, తప్పు లెంపలు వేసుకొండి.
బై ద వే మీరు కానీ కాకినాడ/సామర్లకోట ప్రాంతం వారా? మా తెలుగు మేష్టారు బులుసు ప్రకాశంగారు మీకు తెలుసా?
బులుసుగారూ....ఎందుకండీ ఇంత వయోలెంట్ డెసిషన్ తీసుకున్నారు!! చూడక చూడక ఈ సినిమానే చూడలా! మీ భార్య పాతివ్రత్యం మూలంగ బ్రతికిపోయారు కానీ...ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చేయకండీ!! ఇంతకీ ఇప్పుడు ఎలా ఉందీ?? మీరూ సినిమా క్లైమాక్స్ చూడలేదు..జ్యోతిగారూ చూదలేదు.అందరూ ఇలా వదిలేస్తే మాకు పూర్తి కామెడీ ఎవరు పండిస్తారు!! పోనీ కావ్యా..ఒక్కసారి నువ్వు సినిమ మొత్తం చూసి బులుసుగారికి,జ్యోతిగారికి,నాకు కథ మొత్తం చెప్పేయకూడదూ!!
ఎందుకండి ఇంతింత సాహసాలు చేస్తారు. అ హీరో వారానికో సిన్మా తీస్తాడండీ బాబూ. కాస్త అందరి మాటవిని, ఆ ఒట్లేవో తొందరగా వేసేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళ బి.పి. పెంచకుండా, కొంతకాలం నేల మీద గాక మాట మీద నిలబడండి.
హరే కృష్ణ said…
ఏమిటో ఈ వైపరీత్యం..
మరేం భయం లేదు defibrillator ఉంది మన దగ్గర!
హ హ బావుందండీ ! మీకు మిగిలిన కథ మీరు సంప్రదించవలసిన వారు నెమలి కన్ను మురళి గారు . నాకు తెలిసి వారే అంత దైర్యవంతులు బ్లాగుల్లో :)
భాస్కర రామి రెడ్డి గార్కి,
ధన్యవాదాలు. ప్రస్థుతానికి ఫరవాలేదండీ.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
నేను స్పృహ లో ఉన్నాను అంటారా. ఎంత మాట ఎంతమాట. నా కళ్ళముందు ఇంకా ఆ రీళ్లు తిరుగుతూనే ఉన్నాయి.
ధన్యవాదాలు.
బాలచంద్రులు, అభిమన్యులు వీరమరణం చెందడానికే పుట్టారు. నేను కూడా అల్లాగే, ఈ రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి అనుకోని ఉద్రేక పడ్డాను అన్నమాట. అంతా మిధ్య మనమంతా నిమిత్త మాత్రులము.
మనసు పలికే గారికి,
OK మీకు మాట ఇచ్చేస్తాను. ఇకమీదట ఇటువంటి ప్రయత్నాలు చెయ్యను. ఒకవేళ చేయాల్సి వస్తే అటే, ఇటు ఉండనని వాగ్దానం కూడా చేసేస్తున్నాను.:)
అమ్మయ్య నా జన్మ చరితార్ధమైంది. సత్యవంతుడు అని అన్న వారు మీరు ఒక్కరే.:)
పైగా మీ పోస్ట్ పెద్దదైనా అందులో ఏమి ఉండదు అన్నట్టుగా అనిపిస్తోంది. :):)
మాటే కదా ఇచ్చేస్తాను. ఇక మీదట అయితే గియితే అటే తప్ప... ఇటు ఉండను. :)
ఇంత రిస్కు తీసుకుని చూసిన పెద్ద హీరో ని నేనుండగా ఇంకా హీరో ఎవరూ అంటారేమిటి సారూ.:)
|
సినిమా చూడని వారు అదృష్టవంతులు. చూసిన వాళ్ళు నాకు మల్లె “తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది, తుస్సు మనుట ఖాయం” అని పాడుకుంటారు. మీ తిట్లు కూడా నాకు దీవెనలే. కొంచం ఘట్టిగా నాకు కూడా వినిపించేటట్టు అంటే మరి సంతోషం.:)
అర్ధం అయింది మీ బాధ . పాపం మీరు కూడా చూసినట్టున్నారు. ఏం చేస్తాం. విధి వక్రీస్తే ఇల్లాగే జరుగుతుంది. అవునూ చివరికేమైంది? కధ చెప్పి పుణ్యం కట్టుకోండి. :):)
అయ్యో పాపం అంతా పని జరిగిందా. మీ బాసు కి ఆ సినిమా చూపించేయ్యండి. “ఊరికి ఉత్తరాన సమాధిపురము లో కట్టె ఇల్లున్నాది చిలుకా” అని పాడుకుంటూ పారిపోతాడు.:)
నాగార్జున గార్కి,
ఏం చేస్తాం సారూ, ఎవరో ఒకరు ధైర్యం చేయాలి కదా . హా హతవిధి! ఒక్కటే నచ్చిందా?:):)
ధన్యవాదాలు. పోగాలము దాపురించిన వారు హితోపదేశములు వినరు, కనరు, మూర్కొనరు అని ఏదో పంచతంత్ర కధలలో ఉందనుకుంటాను. మనం కొంచెం ఆల్లాంటి టైప్ అన్నమాట. ఇక ఇల్లాంటి పొరపాట్లు మళ్ళీ చేయను. పాపం కావ్య గారు కధ చెప్పే స్థితి లో ఉన్నారా? ఇంకా తేరుకోలేదేమో.
ధన్యవాదాలు. నేను ఒట్లు వేసేసుకున్నానండి . నేను ఫ్రీ గా వేసుకునేవి అవే నండి .
మీరొక్కరే నా శ్రేయోభిలాషి గా కనిపిస్తున్నారండి. ధన్యవాదాలు. నేనూ అనుకున్నాను, మూస పద్ధతిలోనే రాస్తున్నానేమో నని. కానీ ఇల్లా తప్ప మరోలా వ్రాయడం నాకు రావటం లేదు. మానేద్దామా అంటే చేతి దురద కీ బోర్డ్ తో కానీ తీరటం లేదు.
బ్లాగోకంలో ఇంతమంది మొహమాటస్తులు, నా మూలంగా , కడుపులో అగ్నిపర్వతాలు పెట్టుకొని ఉన్నారని ఈ వేళే తెలిసింది. క్షమించేయ్యండి.
ఏమిటో, ఈ వేళ చాలా మంది మాట ఇమ్మని అడుగుతున్నారు. సరే మీకూ ఇచ్చేస్తాను. ఒక 6 నెల్లు బ్లాగు మూసేస్తాను.
నిర్మొహమాటంగా మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు మళ్ళీ ఇంకొక మారు ధన్యవాదాలు.
హరే కృష్ణ గార్కి,
ధన్యవాదాలు. మా RMP దగ్గర ECG యే లేదు. Defibrillator కూడానా.
నెమలికన్ను మురళి గారు రివ్యూ వ్రాస్తారేమో నని మూడు రోజులు ఎదురు చూశాను. సరే అని నా పద్ధ్తతి లో నేను వ్రాసేశానన్న మాట.
వద్దు వద్దు. దేశం కాని దేశం లో ఉంటూ మీరు అంత సాహసం చేయవద్దు. మేం ఒప్పుకోము. ఇల్లాంటివి అన్నీ భరించడానికి మేమున్నాము ఇక్కడ .
ప్రభావతీ గారు పేటెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. “పతివ్రత అవటానికి 10 సులభ మార్గాలు” కి పేటెంట్ రైట్స్ కి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఆ మంత్రాలు అవి ఆవిడ ఇప్పుడు ఇవ్వకపోవచ్చు.
మరీ మరీ ధన్యవాదాలు మీ email ద్వారా కామెంటుకి.
సుబ్రహ్మణ్యం గారూ ఎవరో అనానిమస్ గారు ఏదో అన్నారని మీరు మన బ్లాగు మూసేయనక్కరలేదు. మీకు నేను మాటిస్తున్నా...మా కడుపులో ఎటువంటి మంటలూ లేవు. అందరం సంతోషంతా నవ్వుకుంటున్నాము.
హేమిటండీ? ఏమనుకుంటున్నారు మీరు.
ఇలా సహం కధ చెప్పి ఊరికుంటే ఎలా?
మళ్ళీ ఈ సినిమా ప్రసారం చేసేదాకా మేమేమైపోవాలి?
పె.హీ, చి.హీ తో మాట్లాడాడా? చి.హీ, పె.హీ ని తిట్టాడా? ప్రేమనిండిన కళ్ళతో ఓ అరగంట చూసాడా? అసలు ఇంత మంచి పె.హీ కొడుకుని ఎందుకు వదిలాడు?
ఇలాంటి విలువైన ప్రశ్నలకు హెవరు సమాధానం చెప్తారు నాకు????
ఆ.సౌమ్య said…
ఏమనుకుంటున్నారండీ మీరు...ఆహా అసలేమనుకుంటున్నారు...మీకెంత ధైర్యం...చావు అంటే అంత తెగింపా!...పోయి పోయి ఆ సినిమా...అదీ ఆ..ఆ సినిమా...హాయిగా చావాలనుకుంటే అంతకన్నా మంచి మార్గలున్నాయిగా....చావులో కూడా కష్టాలు కొనితెచ్చుకోవాలా చెప్పాండి :)
మీ ఆలోచన బలే ఉందండీ...మీకు చావడానికి రెడీ అవ్వడం, మీ వాళ్లు దానికి సహాయం...చివర్లో ప్రభావతిగారే మళ్ళీ రక్షించడం...కేకో కేకస్య కేకః :D
నాకిప్పుడు టెన్షన్ పెరిగింది....సినిమా ఏమయింది చివరికి...చీ.హీ, పె.హీ కలుసుకున్నారా?... "ఐ హేట్ యూ డాడీ" నుండి "ఐ లవ్ యూ డాడీ" దిశగా కథ ఏం జరిగింది?....నాకు తెలియాలి తెలియాలి తెలియాలి.
సుభ్రమణ్యం గారు మీరు మీ కోసం ఈ బ్లాగ్ మొదలు పెట్టారు .మీ కోసం మీరు రాసుకోండి.ఇంకెవరి ఆనందం కోసమో కాదు కదా.నచ్చిన వాళ్ళు చదువుతారు లేని వాళ్ళు మానేస్తారు.ఇదేం సినిమా కాదు కదా అయ్యో డబ్బులు పెట్టి చదివాము అని ఫీల్ అవ్వడానికి.మీరు చాలా బాగా రాస్తారు.ఒకరిద్దరి కోసం మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుని మిగిలిన మీ అభిమానులను బాధ పెట్టకండి.పోస్ట్ బాగా రాసారు.
బాగుందండీ - సినిమా సంగతేమోగానీ మా తాతగారు (ఇంకా ఉన్నారు) గుర్తొచ్చారు.
కొంత కాలం మైండ్ కి కూడా విశ్రాంతి ఇస్తే బాగుంటుందేమో నని ఆలోచన.
ఎందుకు వదిలాడు అన్నది అర్ధం అయితే నేను అంత పని ఎందుకు చేస్తాను.
రహస్య భోగట్టా: పూర్తిగా చూసిన వాళ్ళు కూడా అది అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారట.
ఛాందస భావాలు ఏవైనా నేను వ్యతిరేకిస్తాను. But, I am a proud Hindu.
ఆ. సౌమ్య గార్కి,
తెలియాలి తెలియాలి అని అంత ఆదుర్దా పడకండి. సగం తెలిస్తేనే నాకు ఇల్లా అయింది. పూర్తిగా తెలుసుకుంటే .......
6వ. అనానిమస్ గార్కి,
ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలకి. థాంక్యూ .
పానీపూరి123 said…
అందరికి(ని) కాల్చేసింది ఇంటికి రప్పించారన్నమాట!
శివ చెరువు said…
మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు
|
క్షమించాలి. జవాబు ఇవ్వటంలో చాలా ఆలస్యం అయింది.
ధన్యవాదాలు. చిత్ర నిర్మాణ బాధ్యతలు అన్నీ నేను చూడగలను, పూర్తి అయిన తరువాత ప్రేక్షక బాధ్యతతో సహా, ఫైనాన్స్ మీరు సమకూరుస్తానంటే. అహా.
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, India
హిహిహి నేనే.
Posted by బులుసు సుబ్రహ్మణ్యం November 29, 2011
హాస్య బ్రహ్మ జంధ్యాల .. .... (వెలుగు నీడలు )
Posted by బులుసు సుబ్రహ్మణ్యం June 19, 2012
నా జీవిత చరిత్ర ...... నా చదువు
Posted by బులుసు సుబ్రహ్మణ్యం May 10, 2011
రైలు ప్రయాణం లో ఒక కధ
Posted by బులుసు సుబ్రహ్మణ్యం December 04, 2012
ఔను, వాళ్ళిద్దరూ విడిపోయారు.
మా ఆవిడ- నా పెళ్లి చూపుల ప్రహసనము
Posted by బులుసు సుబ్రహ్మణ్యం March 26, 2012
Posted by బులుసు సుబ్రహ్మణ్యం January 02, 2012
ఆంధ్రజ్యోతి సంపాదకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.. కానీ వారికిది భావ్యమా?
Posted by బులుసు సుబ్రహ్మణ్యం February 02, 2012
నా జీవిత చరిత్ర - నా బాల్యం
Posted by బులుసు సుబ్రహ్మణ్యం September 27, 2011
నాకే ఎందుకు ఇల్లా జరిగింది
ఈ రోజు బ్లాగులో నా 239 వ దినం, వచ్చి నాల్గు అక్...
గుమ్మడి పండు
జీవిత చరిత్ర
రైలు ప్రయాణం
|
తానా మహాసభల్లో మాస్ హీరో... సతీష్ వేమన
సెయింట్లూయిస్లో జరుగుతున్న తానా మహాసభల్లో అందరినీ ఆకర్షిస్తున్న వ్యక్తిగా సతీష్ వేమన నిలిచారు. ఆయన ఏ కార్యక్రమంలో పాలుపంచుకున్నా ఆ కార్యక్రమం విజయవంతానికి ఆయన చేస్తున్న కృషి అందరినీ ఆకర్షిస్తుంది. మహాసభల్లో చెప్పాల్సిన అవసరం లేదు. తానా బాంక్వెట్ కార్యక్రమంలో కూడా సతీష్ వేమన అందరినీ పలకరించడంతోపాటు హుషారును తెప్పించారు.
మరోవైపు ఆదివారంనాడు తానా అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్న సతీష్ వేమనకు అభినందనలను తెలుపుతూ సతీష్ వేమన ఫ్రెండ్స్ పేరుతో మహాసభల ప్రాంగణం వద్ద, సామాజిక మాధ్యమాల్లో ఫ్లెక్సీలు, ఫ్లయర్లతో ఎంతోమంది అభినందనలు, శుభాకాంక్షలను తెలుపుతున్నారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన సతీష్వేమన అమెరికాలోని వాషింగ్టన్ డీసిలో ఉన్నప్పటికీ మాతృరాష్ట్రం లోని ప్రజలతో నాటి నుంచి వేటి వరకు సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. వేమన ఫౌండేషన్ పేరుతో జిల్లా వాసులకు, ఇతరులకు సహాయపడ్డారు. అమెరికాలోని తెలుగు యువతకు అన్నగా ఉంటూ వారికి సాయపడుతున్నారు. తెలుగు విద్యార్థులు కష్టాల్లో ఉంటే తనవంతుగా ముందుగా సాయపడేది సతీష్ వేమనే అని చెబుతారు. తానా నాయకునిగా ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేశారు. ఇప్పుడు తానా అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది అభిమానులు, అమెరికాలోని తెలుగు యువత, ఆంధ్ర, రాయలసీమలోని తెలుగు యువత ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు చెబుతున్నారు.
డల్లాస్ లో ఆటా-టాటా ఫండ్ రైజింగ్ మీట్ - 5లక్షల విరాళం
రివ్యూ : 'భరత్ అనే నేను' అంటూ హామీ నిలబెట్టుకున్నాడు
పొలిటికల్ టచ్ తో సాగే కమర్షియల్ ఎంటర్ టైనర్ 'భరత్ అనే నేను'
వరుణ్ తేజ్ - సంకల్ప రెడ్డి క్రేజీ కాంబినేషన్ సినిమా ప్రారంభం
సీఎం చంద్రబాబు దీక్షకు సంపూర్ణ మద్దతు : తమ్మారెడ్డి
మరో వివాదంలో డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. మాజీ జాతీయ భద్రత సలహాదారుడు మైక్ ఫ్లిన్కు రష్యాతో ఉన్న సంబంధాలపై ఎఫ్బీఐ జరుపుతున్న విచారణను ఆపివేయాలని, ఆ సంస్థ డైరెక్టర్గా ఉన్న జేమ్స్ కోమీని ట్రంప్ కోరినట్లు తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఫ్లిన్ మంచివారు. మీరు దీన్ని ఇంతటితో వదిలేయవచ్చని ఆశిస్తున్నా అని ట్రంప్ తనతో వ్యాఖ్యానించినట్లు కోమీ మెమోల్లో పేర్కొన్నారని న్యూయార్క్ టైమ్స్ వార్త ప్రచురించింది. ఫ్లిన్ రాజీనామా చేసిన మరుసటి రోజు (ఫిబ్రవరి 14)న ఈ మేరకు ట్రంప్తో జరిగిన సంభాషణ వివరాలు కోమీ రికార్డుల్లో నమోదు చేసినట్లు పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణకు నేతృత్వం వహిస్తున్న కోమీని, ఇటీవల ట్రంప్ అర్ధంతరంగా ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇటు అత్యంత రహస్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి, రాయబారులతో ట్రంప్ పంచుకున్నారని కూడా తాజాగా ఆరోపణలు వచ్చాయి. రష్యాతో ట్రంప్ సంబంధాలపై వస్తున్న ఆరోపణలన్నింటిపై విచారణ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు.
అందరినీ తీసుకెళుతాం...కొల్లు రవీంద్ర
సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'సమ్మోహనం'
‘47డేస్’ మూవీ కి ఓవర్సీస్ లో మంచి డిమాండ్
ఏప్రిల్ 20న 'భరత్ అనే నేను'.. మే 4న 'నా పేరు సూర్య..'
"రాజరథం"లో నిరూప్ భండారి చెప్పిన 'దెయ్యం కథ'
|
జనసేన నేత పవన్కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ...
“నమస్కారాలు గురూ!”
“ఆ పుష్పహారమేమిటి శిష్యా?”
“ఢిల్లి నుండి దిగుమతి చేసుకొన్న కమలాలు గురూ! మీకు సమర్పిద్దామని తీసుకొచ్చా!”
“నచ్చినావురా…మెచ్చినానురా..కానీ కమలాలు వాడిపోయినవెందుకురా?”
“దిగుమతిలోని లోపమేమో గురూ! ఆ…అన్నట్టు…ఈ దేహంలో ఒక సందేహం రగులుతూ మీ సందేశం కోసం తహతహలాడుతోంది గురూ! అడగమంటారా?”
“అయ్యో! అదేమిటి గురూ! అంతలా అనేసారు!”
“వద్దు శిష్యా! వద్దు! అంతటి పనికి దిగొద్దు. నీకు కావలసిన విషయమూ, రావలసిన సమాధానమూ కళ్ళెదుటే ఉన్నా కనిపెట్టలేని నీ కబోదితనాన్ని అలా గుర్తుచేసాను. అంతే!”
“అయ్యో! అవునా గురూ! కళ్ళున్నా కబోదినైపోయానా? ఎలా? హౌ?”
“ఈ పార్టీల గుర్తులను ఒక్కసారి పరీక్షగా చూడు శిష్యా!”
“చూసాను. చూస్తున్నాను కూడా. కానీ…..”
“పోనీ…ఇలా ప్రయత్నించు. ఇదేమిటి?”
“కరుణశ్రీవోహం….కరుణశ్రీవోహం. ఏమైనా వెలిగిందా శిష్యా?”
“హు..హు..హు..ఈరోజు నువ్వెందుకో మరీ పద్మశ్రీ బిరుదు రాలిపోయినవాడిలా అత్తిరిబిత్తిరైపోతున్నావ్. క్షమిస్తున్నాను ఫో!”
“పోతాను గురూ! నా బల్బును దయతో వెలిగించండి. వెంటనే వెళ్ళిపోతాను.”
“అహో…అహో…అహో…వెలిగింది గురూ వెలిగింది! వాడిన పూలను ఊడ్చాలంటే చీపురు కావాలి. చీపురు చేత ఊడ్పించాలంటే చెయ్యి కావాలి. చెయ్యి-చీపురు కలిస్తే పూలేమిటి ఖర్మ నీతులు, నియమాలు, నిష్టలు, నిబంధనలూ – ఇలా సమస్తమూ కొట్టుకుపోవల్సిందే! ఆహా…నా జన్మ ధన్యమైంది. ఆహా..ఆహా!”
“హు..హు..హు..వెళ్ళిరా శిష్యా! మా నిత్యానంద సేవకు వేళమాయెను!”
“వెర్రోహం….వెర్రోహం…నీ బొంద…ఇంద!”
ఆహా ఏమి రుచి!
చక్కగా చెప్పారు కిరణ్ గారు. మఖ లో పుట్టి పుబ్బలో ...
నీ విశ్లేషణ బాగుంది బయ్యా. పచ్చ మీడియా కులపిచ్చితో ...
చందమామ చూడని బాల్యాలు తిరిగి రాని గతాలు ప్రకృతికి కి ...
బాలల ఆడియో బుక్స్ - స్వర్ణ కమలం (పిల్లల జానపద కథ)
అన్నీ వార్తలే!
"వి.ఐ .పి. అంటే?" - రాజబాబు నిర్వచనం
దేవుడు-ఆధునిక విజ్ఞానం
చిరంజీవి కాదు ఓ "చిరు జీవి"
ఉపాధ్యాయ దినోత్సవ పండుగ
తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది!
fengshui లక్కీ మొక్కలు (989)
పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం (766)
సాహితీ సేవలో మణిదీపాలు (994)
తెలుగులో బ్లాగు-ఉమాదేవి పోచంపల్లి (810)
జ్యోతిష్య దర్శిని (587)
Email posting నేనింతే - రవితేజ కాదు నేను (519)
PHANI BABU-MUSINGS-బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు (351)
తెలుగు ఫైనాన్షియల్ స్కూల్ (231)
ఆలోచించండి మేధావులారా! (684)
నవచైతన్య కాంపిటీషన్స్ (13)
జ్యోతిష్యదర్శిని (79)
తెలుగు, ఆంగ్ల భాషలలో చిరుకవితల్లనిన ఈ యువకవి మరిన్ని కవితలల్లి పేరుప్రతిష్టలను పొందవలెనని ఆశిస్తున్నాను.
శ్రీ ఆర్. యన్. వంశీధర్ గారి వచన కవితా సంపుటి "సాహిత్య ఝరి" ఒక ఝరిలాగా ప్రవహించింది.
ఉదాత్త భావనలను సరళమైన భాషలో వెల్లడించుట ఈ రచయిత యొక్క ప్రత్యేక ప్రతిభ. ఇది ఈ రచయిత యొక్క ప్రారంభదశ.
- శ్రీ కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళై
|
అసలు భావాలు లేకుండా ఉంటే మెరుగ్గా జీవించగలమేమో కదా??
మానవ సంబంధాలు
శూన్య ధ్యానం ఎందుకు??
మణి పూరక చక్రం – ఒక నిర్వహణ కేంద్రం
మీరే కల్పవృక్షంగా మారండి
దేశం బాగుపడటానికి కావాల్సింది ఏమిటి??
ఆవు మనకు తల్లి తరువాత తల్లి వంటిది…!!
అంబేద్కర్ జయంతి సందర్భంగా సద్గురు ఇచ్చిన సందేశం
మహాశివరాత్రి ఉత్సవాలు 2018
సామరస్యం కోసం ఆడే ఆటలు
కార్యక్రమాలు/ విశేషాలు
గత వ్యాసాలు
గురు సుభాషితాలు, సద్గురు October 25, 2017
నెలరోజులుగా సాగిన “నదుల రక్షణ” అనే ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం పూర్తి చేసుకొని, ఒక సమగ్ర కార్యాచరణ పథకానికి రూపకల్పన చేస్తూ “భారతీయ నదుల పునరుద్ధరీకరణ” అనే ముసాయిదాని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. ఈ బహుముఖ, బహువిధ ప్రతిపాదన ఏ విధంగా నదులకు దోహదపడుతుందో తెలుసుకోగోరే ఔత్సాహికుల కోసం ఇందులోని ముఖ్యాంశాలని క్రమంగా అందిస్తున్నాము. మొదటి భాగంలో – నదుల సంరక్షణకై చేసిన ప్రతిపాదనలో ముందుమాటగా సద్గురు మన నదులని జాతీయ సంపదగా గుర్తించడానికై ఇచ్చిన పిలుపు గురించి తెలుసుకుందాం.
నది అంటే ఒక విస్తారమైన జీవం
పర్వతాలు, అడవులు, నదులతో నా అనుబంధం మామూలు సహజ వనరులవలెనే కాకుండా నాలోని అంతర్గత భాగాలుగా చిన్ననాటి నుండీ అనిపిస్తూ ఉండేది. నాలుగు రబ్బరు ట్యూబులూ, వెదురు కర్రలతో తెప్పలాంటిది చేసుకొని, 13 రోజుల పాటు కావేరీ నదిమీద ప్రయాణం చేసాను. నదుల్ని చూసినప్పుడల్లా నాకంటే ఎన్నోరెట్లు పెద్దగా ఉంటూ జీవకళతో తొణికిసలాడే నాతోటి ప్రాణిలాగానే అవి నాకు గోచరిస్తాయి. కొద్దికాలనికే భూమి మీద నూకలు చెల్లే మనుషుల్లాగా కాకుండా ఈ నదులు కొన్ని లక్షల యేళ్ళ నుంచీ ప్రవహిస్తూ, మనం ఊహించలేనంత ప్రాణికోటికి ఆధారమై నిలుస్తోంది. నా దృష్టిలో నది ఒక వనరు కాదు, దానికదే ఒక అద్భుత జీవశక్తి. మన శరీరం నాల్గింట మూడొంతులు నీటితో నిండి ఉన్నప్పుడు అది అత్యంత ముఖ్యమైన జీవపదార్థం అవుతుందే కానీ కేవలం ఒక వస్తువుగా మాత్రం పరగణించలేను. మనలోపల ప్రవహిస్తే ఒక రకంగా, బయట ప్రవహిస్తే ఇంకో రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాము?
నదుల్లో నీటి మట్టానికీ దాని చుట్టూ ఉండే నేలకీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది.
నదుల్లో నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ రావడం గత 25 సంవత్సరాలుగా నన్ను కలవరపెడుతూనే ఉంది. ఒకసారి తగ్గడం, మరోసారి పెరగడం కాదు – ప్రతీ యేడూ నికరంగా తగ్గుతూనే వస్తున్నాయి. గత యేడాదైతే మరీనూ. ఇదే తరహాలో నదులు ఎండిపోవడం కొనసాగనిస్తే – ‘మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ, భావి తరాల వారి మనుగడ గురించి కానీ మనకు ఏ మాత్రం పట్టింపు లేదు ‘ అన్న విషయం చెప్పకనే చిప్పినట్లు అవుతుంది.
నేను శాస్త్రజ్ఞుడనూ కాదు, ఏ రకమైన శాస్త్ర పరిజ్ఞానమూ లేదు. ఒక సామాన్యునిగా గమనించినదాన్ని బట్టి చూస్తే, రెండే రెండు కారణాలు నదుల్ని కోలుకోలేనంతగా దెబ్బతీసాయి – ఒకటి సరిపడినంత వృక్ష జాలం లేకుండా చెయ్యడం, రెండు భూగర్భజలాలని మితిమీరి వాడుకోవడం. నదుల్లో నీటి మట్టానికీ దాని చుట్టూ ఉండే నేలకీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. సారవంతమైన నేల ఉంటే నదుల్లో నీరు పుష్కలంగా ఉంటాయి. నేల సారవంతంగా ఉండాలంటే సరిపడా వృక్ష సంపదతో నిండి ఉండాలి. అందునా మన ప్రాంతమంతా ఉష్ణోధిక ప్రదేశాలు కావడంతో వృక్షాలు లేని నేల అతి త్వరగా ఇసుక నేలగా మారిపోతుంది. ఇప్పుడు మనకి ఇదే దుస్థితి ఏర్పడింది – నేలల్లో సారహీనత, నదుల్లో నీటి క్షీణత!!
మన దేశంలో రైతులు ఇప్పటి వరకు సాధించినది మహోన్నత విజయంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా, శాస్త్ర పరిజ్ఞానం లేకుండా, కేవలం పారంపరగా వస్తున్న పద్ధతుల ద్వారా 130 కోట్ల దేశ జనభాకి సరిపడేంత పంట పండించడం మామూలు విషయం కాదు. ఒకపక్క సారహీన భూములు, మరోపక్క చాలీచాలని నీటి వనరులు రైతన్నలను తీవ్ర సంకటంలోకి తోసేస్తున్నాయి. దీనితో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకోడం మొదలుపెట్టారు. ఎవరైనా సరే, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వ్యవసాయం చేయ్యమంటే వారికి కూడా మరణమే శరణం అవుతుంది. తరతరాలుగా మనల్ని పోషిస్తూ వచ్చిన రైతులు సరైన ఆదాయం రాక, తనని తాను పోషించుకోలేక చచ్చిపోవడం, వారి పిల్లలు దిక్కులేనివారై ఆకలికి అలమటిస్తున్నారంటే మన సభ్య సమాజం మొత్తం సిగ్గుతో చితికిపోవాల్సిందే. అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న మన దేశంలో ఇటువంటి పరిస్థితిని సరిదిద్దుకోకపోతే అది క్షమించరాని తప్పిదమే అవుతుంది.
నదీ తీరాల వెంబడి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అవన్నీ అటవీ ప్రాంతాలుగా మార్చాలి.
|
8000 నుండి 12000 సంవత్సరాల చరిత్ర ఉన్న మన వ్యవసాయ రంగం అసాధారణమైన మేధోసంపత్తి కలిగి ఉంది. ఎంతో సంస్కారవంతమైన ఈ వృత్తి పట్ల మనకి ఒక రకమైన చులకనా భావం ఏర్పడింది. చాలామంది రైతులు తమ పిల్లలు కూడా వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకోడానికి ఇష్టపడట్లేదు. ఈ మేధస్సును ఉపయోగపరచుకొనే పరిస్థితి లేనప్పుడు అది పూర్తిగా మరుగునపడి అంతరించిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలంటే, వారి అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకొని భూసారాన్ని కాపాడాలి, వృక్ష సంపదని పెంచుకొని తద్వారా నీటి వనరులని వృధ్ధి చేసుకోవాలి. చివరికి ఆధునిక సాంకేతిక పద్ధతులను కూడా ప్రవేశపెట్టి పొదుపుగా నీటిని వాడుకొనే ఏర్పాట్లు చేసుకోవాలి.
ఈ పరిష్కారం వల్ల రైతు ఆదాయం పెరుగుతుంది
మేము ప్రతిపాదించిన పరిష్కార మార్గం ఏమిటంటే…నదుల పొడవునా ఇరుపక్కలా – ప్రధాన నదులైతే కనీసం 1 కి.మీ దూరం వరకు, చిన్నపాటి నదులకైతే 0.5 కి.మీ దూరం వరకు నేలని పూర్తిగా చెట్లతో నింపెయ్యాలి. చెట్ల నీడలో ఉండటం వల్ల ఈ నేలలో సేంద్రీయత పెరుగుతుంది. దాంతో ఈ నేల ఎక్కువ నీటిని నిల్వచేసుకోగలుగుతుంది – ఒక్కో బొట్టుగా ఊరుతూ అదే నీరు యేడాది పొడుగునా నదులు నిండుగా ఉండేట్లు చూస్తుంది. నదీ తీరాల వెంబడి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అవన్నీ అటవీ ప్రాంతాలుగా మార్చాలి. ఒకవేళ సాగుభూములైతే వృక్ష-ఆధారిత పండ్ల తోటలు పెంచుకోవాలి. దీనివల్ల రైతులకి కూడా 3 నుంచి 5 రెట్ల వరకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం కలుగుతుంది.
ఇప్పుడు మనం నదుల్ని చేరదీసి పోషించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ ముసాయిదా ద్వారా మేము సూచించిన పరిష్కారం ఆధారంగా పర్యావరణానికి దోహదపడే చక్కటి ఆర్థిక విధానాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నాం. ఇది అనేక సాంకేతిక రంగాల నుంచి నిపుణులను, అనుభవజ్ఞులను సంప్రదించి అన్ని వర్గాల లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన సమగ్ర సంగ్రహ రూపం అని చెప్పవచ్చు. మొట్టమొదటి లబ్ధిదారు నదులే అవ్వగా తర్వాతది వాటిపై ఆధారపడి జీవనం సాగించే జంతు-జీవజాలం, ఆ తర్వాత రైతులు మరియు చివరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీనిని ఆచరణయోగ్యంగా, అమలు పరచే వీలుగా చట్టపరమైన విధానాన్ని తయారుచేయడం మన ముఖ్య లక్ష్యం. ఇందులోని అంశాలపై మరిన్ని వివరాల కోసం, లేదా సందేహాలు తీర్చడానికి నాతో సహా మా శాస్త్రీయ బృందం ఎప్పుడూ అందుబాటులోనే ఉండగలము.
ఎన్నో యుగాల నుంచీ, తరతరాలుగా మన నదులు మనల్ని చేరదీసి, పోషిస్తూ వచ్చాయి. ఇప్పుడు మనం నదుల్ని చేరదీసి పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. మా సూచనలకి అనుగుణంగా అవసరమైన శాసన మరియు పరిపాలనా విధానాలను త్వరలో ప్రవేశపెట్టి, దాన్ని చట్టబద్ధం చేయగలరని ఆశిస్తున్నాము.
రండి, నీటి వనరులని జాతీయ సంపదగా గుర్తించే చట్టం కోసం కలిసి పనిచేద్దాం!!
Previous articleనమ్మకంతో సత్యాన్ని తెలుసుకోలేరు..
Next articleవాస్తు గురించి భయపడుతున్నారా??
కుంకుమను ఎందుకు ధరిస్తారు..దీని ప్రాముఖ్యత ఇంకా లాభాలు ఏమిటి??
కేవలం ఇల్లాలు కాదు..!!
శ్రీ రాముణ్ణి అసలు ఎందుకు ఆరాధిస్తారు?
సద్గురు మణిపూర చక్రం గురించి వివరిస్తున్నారు. ఇది శరీర నిర్వహణకు ఎంతో అవసరమైనది. ఆయన మణిపూర చక్రాన్ని కదలించే అవకాశాలను ఇంకా యుద్ధకళల(martial arts) లో దీనికి గల ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నారు….
ప్రేమ, వెలుగు, నవ్వులతో నిండిన ప్రపంచం. దానికి సమయం ఆసన్నమైంది- రండి దాన్ని సృష్టిద్దాం - సద్గురు. పై సద్గురు మాటలను నిజం చేసే ప్రయత్నంలో ఈశా ఫౌండేషన్ వేస్తున్న ఎన్నో అడుగులలో ఈ తెలుగు బ్లాగ్ ఒక చిన్న అడుగు. ఇంకా ఉంది...
ఈశా క్రియ ప్రతిరోజూ చేసుకోగలిగే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికీ కనీసం ఒక్క బొట్టు ఆధ్యాత్మికతనైనా అందించడమే ఈశాక్రియ ఉద్దేశం. ఒక్క బొట్టే కదా అని దాన్ని తక్కువ అంచనా వేయకండి. ఒక్కొక్క బొట్టే ఓ సముద్రం. ఒక వ్యక్తి తన అత్యున్నత సామర్ధ్యానికి చేరుకోడానికి, ఇది ఒక శక్తివంతమైన ఉపకరణం. ఈశా క్రియ అభ్యాసంతో మీరు ప్రయోజనాలను పొంది, ఇతరులతో దీన్ని పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం.
|
2018 Telugu Calendar _ Read Latest Swathi Weekly _ శ్రీ విళంబి నామ సంవత్సర రాశి ఫలితాలు
You are at:Home»Telugu News»ఆ ముద్దు వృథాయేనా?
ఆ ముద్దు వృథాయేనా?
‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ బాహుబలి-2 సినిమాపై విపరీతమైన ఆసక్తి పెంచిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని సినిమా రిలీజ్ రోజునే థియేటర్ల ముందు క్యూ కట్టిన వారెందరో. కారణమేదైనా సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడు అందులో లీనమైపోయి చూసేలా చేయడంలో రాజమౌళి సూపర్ సక్సెస్ అయ్యాడు. బాహుబలి-1లో కొద్దిసేపే కనిపించిన అనుష్క సెకండ్ పార్ట్ ప్రారంభం నుంచే కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య ప్రణయ సన్నివేశాలు మరీ రొమాంటిక్ గా కాకపోయినా ఆకట్టుకునేలా ఉంటాయి. స్టోరీ మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఈ సన్నివేశాలు ఉండటంతో సినిమాలో ప్రభాస్-అనుష్కల అధర చుంబనం ఎవరూ పట్టించుకోనే లేదు.
సాధారణంగా ఏదన్నా సినిమాలో చిన్న ముద్దు సీన్ ఉందంటే సహజంగానే ఆడియన్స్ లో ఎక్కడలేని ఆసక్తి పుట్టుకొస్తుంది. ఆ సీన్ వెనుక ఉన్న విశేషాలు వైరల్ అయిపోతాయి. ఆర్య-2లో అల్లు అర్జున్ – కాజల్ ల లిప్ లాక్ – తీన్ మార్ లో పవన్ – త్రిషల లిప్ లాక్ – బిజినెస్ మాన్ లో మహేష్ – కాజల్ ల ముద్దు సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అంతెందుకు బాహుబలి-1లో తమన్నా అందాల ఆరబోతను ఎవరూ మర్చిపోలేదు. దీనిపై విమర్శలు వచ్చినా మామూలు ప్రేక్షకులు మొత్తం తమన్నా గ్లామర్ ను బాగానే ఎంజాయ్ చేసి రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. సెకండ్ పార్ట్ ఆరంభం నుంచే రాజరికపు ఎత్తుగడలతో సాగడంతో గ్లామర్ కంటెంట్ ను జనాలు అసలు పట్టించుకోలేదు.
బాహుబలి-2 లో తమన్నాకు అస్సలు రోల్ లేకపోవడంతో సినిమా మొత్తం అనుష్కనే కనిపించడంతో ఆమెను అందంగా చూపించాలని రాజమౌళి గట్టిగానే ట్రై చేశాడు. హంసనావ పాట చూసిన వారెవరైనా ఈ విషయం ఒప్పుకుంటారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య చిత్రీకరించిన అంటీ అందని అధర చుంబనం ప్రేక్షకులకు అసలు రిజిస్టర్ అవలేదు.
మాధవీలత కు వచ్చిన ఫోన్ కాల్స్ తెలిస్తే షాక్ అవుతారు..
ఐతే 2.0 రివ్యూ
కిర్రాక్ పార్టీ రివ్యూ
March 21, 2018 0 ట్రంప్ ను ఇబ్బందిపెడుతున్న రాసలీలలు
March 21, 2018 0 మాధవీలత కు వచ్చిన ఫోన్ కాల్స్ తెలిస్తే షాక్ అవుతారు..
March 21, 2018 0 భయపెట్టబోతున్న ఫిదా భామ..
March 20, 2018 0 సెట్ లో మహారాణి సమంత
March 20, 2018 0 మళ్ళీ ఆర్య కాంబినేషన్
న్యూజెర్సిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సిన్సినాటిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
11 దేశాల్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
బహ్రెయిన్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
వరుణ్ మెగా కుటుంబం గర్వపడే సినిమా చేశాడు: మెగాస్టార్ చిరంజీవి
ఆశాభోస్లేకి అత్యంత ప్రతిష్టాత్మకమైన యశ్ చోప్రా 5వ జాతీయ అవార్డు ప్రదానం..!
మలయాళ బ్లాక్ బస్టర్ 'ఆనందం'.. ఇప్పుడు తెలుగులో!
రాంగోపాల్ వర్మ అరెస్టు?
కనువిందు చేసిన ‘తానా’ కార్యక్రమాలు
తానా చైతన్యస్రవంతి వేడుకల్లో భాగంగా విజయవాడలోని లక్కీపేటలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 21వ తేదీన జరిగిన కార్యక్రమాల్లో ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినుల బృందం ప్రదర్శించిన ‘దండాలమ్మ దండాలమ్మ’ డప్పు వాయిద్య జానపద నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన కొమ్ము వాయిద్య ప్రదర్శన ఆకట్టుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన రాధామాధవం నృత్య కళాకారుల బృందం కృష్ణతాండవం మైమరపించింది. వరంగల్ ప్రాంతానికి చెందిన లంబాడీ నృత్యాలు, ఆదిలాబాద్కు చెందిన గోండీ నృత్యాంశాలు విశేషంగా అలరించాయి. భరతవేదమున అంటూ మిక్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, కృష్ణలంకకు చెందిన వంగవీటి మోహనరంగా యోగా స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన శివ తాండవ ృత్యం ప్రేక్షకులను కట్టిపడేశాయి. యోగా నృత్యానికి ముగ్దులైన తానా సభ్యులు 25వేల రూపాయలను బహూమతిగా అందజేశారు.
\\r\\n', 'TANA, Chaitanya Sravanthi Programme, Vijayawada, AP', 'TANA, Chaitanya Sravanthi Programme, Vijayawada, AP', 'తానా చైతన్యస్రవంతి వేడుకల్లో భాగంగా విజయవాడలోని లక్కీపేటలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 21వ తేదీన జరిగిన కార్యక్రమాల్లో ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.', '1419246555.jpg', '1', 543, 'TANA-Chaitanya-Sravanthi-2014-in-Vijayawada', '22-12-2014', ''),
డల్లాస్ లో "గుంటూరు ఎన్నారైల వనభోజనాలు"
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్!
జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా భారత సంతతి వ్యక్తి
విజయ్ తనకు తానే కెరీర్ ని మల్చుకున్నాడు - 'సదరన్ స్టార్' అల్లు అర్జున్
సదరన్ స్టార్ అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన మల్లూవుడ్
వినయ విధేయ రామ టీజర్ విడుదల
|
Read Latest Swathi Weekly _ 2018 Telugu Calendar _ శ్రీ విళంబి నామ సంవత్సర రాశి ఫలితాలు
You are at:Home»Telugu News»బీఎస్ఎన్ఎల్ లోకల్ కాల్ రేట్ల పెంపు
జాతీయపక్షిగా కాకి..డిమాండ్ చేస్తున్న ప్రకాశ్ రాజ్
రకుల్ కు క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి!
మహేష్ ఇంత స్టారని తెలియదు
భరత్ అనే నేను రివ్యూ
April 23, 2018 0 జాతీయపక్షిగా కాకి..డిమాండ్ చేస్తున్న ప్రకాశ్ రాజ్
April 23, 2018 0 రకుల్ కు క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి!
April 23, 2018 0 మహేష్ ఇంత స్టారని తెలియదు
April 23, 2018 0 పూనమ్ పూజల వెనుక మర్మమేమిటో?
April 23, 2018 0 పవన్ కు మళ్లీ వర్మ పంచ్
|
ఫ్రెండ్స్ నేను January 1st నుండి 4th వరకు బళ్లారి లో జరుగుతున్న RGKA రూరల్ వెయిట్ లిఫ్టింగ్ &football నేషనల్స్ కు
తెలంగాణా RGKA రూరల్ వెయిట్ లిఫ్టింగ్ & ఫుట్ బాల్ టీం కాంటింజెంట్ లీడర్ గా బళ్లారి వెళుతున్నాను .
ఫ్రెండ్స్ నేను January 1st నుండి 4th వరకు బళ్లారి లో జరుగుతున్న RGKA రూరల్ వెయిట్ లిఫ్టింగ్ &football నేషనల్స్ కు తెలంగాణా RGKA రూరల్ వెయిట్ లిఫ్టింగ్ & ఫుట్ బాల్ టీం కాంటింజెంట్ లీడర్ గా బళ్లారి వెళుతున్నాను .
కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే.
బొత్తిగా బూజుపట్టిన ఆలోచనలున్న ఒక పాఠ కుడు - ఒకానొక ఆంగ్ల దినపత్రికలో మొన్న ఒక సంపాదక లేఖ రాశాడు. ఈ దేశంలో సంస్కృత భాషని పెంపొందించుకో వాలని అంటూ, ఆ భాష మతానికే కాక వైద్యం, రసాయనిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, గణితశాస్త్రం, ధనుశ్శాస్త్రం, అణుశాస్త్రం వంటి విభా గాలలో ఎంతో పురోగతిని సాధించిందని గర్వ పడ్డాడు. ఇలాంటి మైనారిటీ ఆలోచనలున్న వ్యక్తు లింకా ఈ దేశంలో ఉండటం ఆశ్చర్యకరం.
చాలా కాలం కిందట ఓ విదేశీ దౌత్య ఉద్యోగి మన భారతీయ ఉద్యోగిని అడిగారట:
‘ఏమండీ! మీ దేశంలో ప్రపంచానికి దీటుగా నిలువగల, అత్యంత పురాతనమయిన సంస్కృత భాష ఉందికదా, దాని వికాసానికి మీ ప్రభుత్వం పూనుకోదేం?’’ అని.
భారత దౌత్య ఉద్యోగి ఆ ప్రశ్నకే కంగారు పడి పోయి ‘‘బాబూ, మా దేశంలో సంస్కృతానికీ మతా నికీ లంకె. అందుకని ఆ భాషని మేం ముట్టుకోము’’ అన్నారట. మన దేశంలో చాలా దున్నలు ఈనుతూ ఉంటాయి. వాటి దూడల్ని మనం అనునిత్యం పశు వుల కొట్టాల్లో కట్టేస్తూంటాం.
ఐర్లాండులో ఒక స్కూలులో సంస్కృతం నేర్పు తారు. ఇలాంటి స్కూళ్లు ప్రపంచంలో ఆరే ఉన్నాయి. ఓ జర్మన్ తండ్రి రడ్గర్ కోర్టెన్హోస్ట్ తన కొడుక్కి ఎం దుకు సంస్కృతం నేర్పిస్తున్నాడో ఒక వ్యాసం రాశా డు. ఆయన మాటలు: శబ్ద సౌందర్యం, ఉచ్చారణ లో తూకం, భాషా శిల్పంలో నిర్దుష్టత ఏ భాషలోనూ ఇంతగా లేదు. మిగతా భాషల్లాగ సైద్ధాంతికంగా ఈ భాషలో ఎట్టి మార్పూ రాదు. మానవాళి ఆర్జించు కున్న అతి పరిణతిగల భాషగా సంస్కృతానికి ఎలాంటి మార్పూ అవసరం లేదు. అందుకే సంస్కృ తం లిపిని ‘అక్షరం’, అంటే నశించనిది, అన్నారు. ఇదీ ఆయన వివరణ.
కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే. ఈ రోజుల్లో ప్రతి రచనా కాలధర్మాన్ని బట్టి ఎలా పీడిత ప్రజాభ్యుదయం లక్ష్యంగా పురోగమిస్తోందో, ఆ రోజుల్లో సంస్కృతమూ ధర్మమూ, దైవమూ ప్రాతిపదికగా రచనల్ని సాగించింది.
ఊహించని స్థాయిలో మేధా సంపత్తిని, భక్తి తత్పరతని ప్రదర్శించినప్పుడు తన్మయులమవు తాం. ఆ ప్రతిభ అవధులు దాటితే చెప్పడానికి మాటలు చాలవు. అప్పుడేమంటాం? మాటలకం దని ‘దేవుడు’ అంటాం. ఇంకా పై దశ - సాక్షాత్తూ దేవుని అవతారమే అంటాం. వర్తమానంలో అలాం టి ఉదాహరణ ఒకటుంది. సచిన్ తెందూల్కర్ని మనం ‘దేవుడు’ అనే అంటున్నాం. ఈ యీ అపూర్వమైన మౌలిక రచనల మీద మతం ‘మరక’కి అర్థం అదే.
కాగా, మనది ప్రజాస్వామిక వ్యవస్థ. పాపం, మన ప్రభుత్వం ఆగస్టు 7-15 వరకు సంస్కృత వారోత్సవాలు జరపాలని సెకెండరీ విద్యా కేంద్ర సంస్థ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. తమిళనాడులో వైకోగారి ఎం.డి.ఎం.కె.; రామదాసుగారి పి.ఎం.కె. పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వెంటనే ఈ ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
డి.ఎం.కె. ఇలంగోవన్ ఒకమాట అన్నారు: ‘మా తమిళం సంస్కృతం కంటే ఏ మాత్రం తీసి పోదు’ - అని. వర్తమాన పరిభాషలో ‘వెంకయ్య మహానుభావుడు’ అంటే ‘వీరయ్య శుంఠ’ అని అర్థం.
భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ‘సున్నా’ను కనిపెట్టింది. గణితశాస్త్రంలో అదొక పెద్ద మలుపు. ఆర్యభట్టు, వరాహమిహు రుడు, చరకుడు, శుశ్రుతుడు, పాణిని, లీలావతి వంటివారెందరో సంస్కృతంలో ఎన్నో విభాగాల వికాసానికి బాటలు వేశారు.
అయినా ఈనాటి భాషా వికాసం ఆయా విష యాల మీద బొత్తిగా అవగాహన లేని రాజకీయ పార్టీలు, నాయకుల పరిధిలో ఇరుక్కోవడం - ఈనాటి అభివృద్ధికి నిదర్శనం. మరొక్కసారి - సంస్కృతంలో మతం వాటా కేవలం పది శాతం.
తన ఫౌండేషన్ ద్వారా అనంతలో తొలి టెన్నిస్ అకాడమీ
గ్రామీణ క్రీడాకారులకు ఉచిత శిక్షణ
ఇప్పటికే కోట్లు ఖర్చు చేసిన స్పెయిన్ బుల్
ఎర్ర కోర్టులో ఎదురు లేని మొనగాడు... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 గ్రాండ్స్లామ్లను తన ఖాతాలో వేసుకున్న ధీరుడు.. ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్లో నంబర్ 2గా వెలుగొందుతున్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్కు కరువు ప్రాంతంగా పిలుచుకునే అనంతపురంనకు సంబంధమేమిటి? ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న తను ఈ ప్రాంతంలోనే టెన్నిస్ అకాడమీ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు నాదల్ పడుతున్న శ్రమను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...
(ఆర్డీవీ బాలకృష్ణారావు- అనంతపురం అర్బన్)
|
ఆర్డీటీ... రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంతో మగ్గుతున్న వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం గత 44 ఏళ్ల నుంచి పాటుపడుతున్న ఎన్జీవో సంస్థ. చిన్నారుల్లో క్రీడాభివృద్ధికి కూడా ఇతోధికంగా తోడ్పడుతున్న ఈ ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫై. రాఫెల్ నాదల్ ఇక్కడ తన ఫౌండేషన్ ద్వారా టెన్నిస్ అకాడమీ పెట్టేందుకు ఆయనే ప్రేరణగా నిలిచారు. ఈ సంస్థ కార్యకలాపాలను పరిశీలించిన నాదల్, అతని తల్లి అన్నే మరియా ‘అనంత’లో టెన్నిస్ అకాడమీ ఏర్పాటుకు ముందుకొచ్చారు.
2010లో టెన్నిస్ అకాడమీ ఏర్పాటు
నాదల్ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా ఉన్న తల్లి అన్నే మరియాతో కలిసి 2010 అక్టోబర్ 17న నాదల్ అనంతపురంలో టెన్నిస్ అకాడమీ ప్రారంభించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పడిన తొలి అకాడమీ ఇదే కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంత క్రీడాకారులను వెలుగులోకి తేవడమే అకాడమీ ముఖ్య లక్ష్యం. ప్రారంభించిన వెంటనే మూడు టెన్నిస్ కోర్టుల నిర్మాణంతో పాటు వంద రాకెట్లు, నిర్వహణ కోసం దాదాపు రూ.51 లక్షలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి ప్రతి యేటా నిధులు ఇస్తూనే ఉన్నారు. 2012-13లో రూ.50 లక్షలు, 2013-14లో రూ.37 లక్షలు విడుదల చేశారు. ఈ అకాడమీలో సుమారు 170 మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. అయితే ఫౌండేషన్ ద్వారా కేవలం నిధులు పంపించడమే కాకుండా.. అన్నే మరియా వీలున్నప్పుడల్లా ‘అనంత’కు వస్తున్నారు. అకాడమీ కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. నాదల్ గర్ల్ఫ్రెండ్ మరియా ఫ్రాన్సిస్స్కా కూడా ఫౌండేషన్లో సభ్యురాలుగా ఉన్నారు. ఆమె కూడా అకాడమీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛో ఫై, స్పోర్ట్స్ డెరైక్టర్లతో సమావేశమవుతూ ఉంటారు.
ఇక్కడా క్లే కోర్టులే...: క్లే కోర్ట్ కింగ్గా పిలిపించుకునే రాఫెల్ నాదల్ తనకిష్టమైన ‘ఎర్ర’ మట్టి కోర్టులనే ‘అనంత’ అకాడమీలో ఏర్పాటు చేయాలని ఆర్డీటీకి సూచించారు. ఆటగాడిలో అసలైన సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి మైదానాలే ఉపయోగపడతాయని అతడి విశ్వాసం. దీంతో ప్రస్తుతం అకాడమీలో ఐదు క్లే కోర్టులు ఉన్నాయి. రాత్రివేళల్లో మ్యాచ్లు ఆడేందుకు ఫ్లడ్లైట్లను కూడా ఏర్పాటు చేశారు.
పౌష్టికాహారం: ఇక్కడి క్రీడాకారులకు ఆర్డీటీ సంస్థ పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఉదయం రాగి మాల్ట్తో పాటు గుడ్డు, సాయంత్రం మరో గుడ్డు, అరటిపండ్లను ఇస్తున్నారు. క్రీడాకారుల ఫిట్నెస్తో పాటు పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ: టెన్నిస్ మెళకువలతో పాటు ఆటగాడికి ఉండాల్సిన అదనపు లక్షణాలను అలవర్చేందుకు ఇక్కడ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వీరికి ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రోజూ గంటపాటు ఈ శిక్షణ ఉంటుంది. స్పెయిన్కుచెందిన మరియా స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తున్నారు.
ముగ్గురు కోచ్లు: నాదల్ టెన్నిస్ అకాడమీలో భాస్కరాచార్య, కరీముల్లా, రాజశేఖర్ అనే ముగ్గురు కోచ్లు ఉన్నారు. వీరితో పాటు స్పెయిన్ నుంచి కూడా కోచ్లు వస్తుంటారు. వీరు ఆరు నెలల పాటు అకాడమీలో కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్రీడాకారుల శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.
‘అనంత’లో ఐటా పోటీలు: భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) ఇక్కడ 2013 అక్టోబర్లో అండర్ -16 బాల బాలికల పోటీలు, నవంబర్లో అండర్ -14 పోటీలు నిర్వహించారు.
ఇక్కడ అంతా ఉచితమే
ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ ఫౌండేషన్లో కోచింగ్ అంటే.. వామ్మో.. అని భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ శిక్షణకు నయా పైసా ఖర్చు కాదు. అంతా ఉచితమే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సైతం ఇక్కడ కోచింగ్ లభిస్తుంటుంది. అయితే వారికి వసతి సౌకర్యం మాత్రం ఉండదు. 6-14 ఏళ్ల లోపు వారు మాత్రమే కోచింగ్కు అర్హులు. ప్రస్తుతం అనంతపురం రూరల్ పరిధిలోని రాప్తాడు, ఉప్పరపల్లి, హంపాపురం, ఆకుతోటపల్లి, అనంతపురం నగరానికి చెందిన క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారే.
రాఫెల్ నాదల్ ‘అనంత’లో అకాడమీ ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు నాదల్ స్థాయికి ఎదగాలి. నాదల్ ఆకాంక్ష కూడా అదే. ఆ దిశగానే శిక్షణ ఇప్పిస్తున్నాం. ఏదో ఒక రోజు మంచి క్రీడాకారులు తప్పక వెలుగులోకి వస్తారు.
- రడువాన్, స్పెయిన్ కోచ్
విద్యతో పాటు క్రీడాభివృద్ధి కోసం నాదల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఈ అకాడమీ ఎంతో సహాయపడుతుంది. ఈ అకాడమీ నుంచి బయటకు వెళ్లిన వారు సొంత కాళ్లపై నిలబడగలుగుతారు.
మన దేశం గురించి మీకేం తెలుసు?
1) జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు?
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన
పింగళి వెంకయ్య రూపొందించారు.
2) మన జాతీయ చిహ్నం ఏమిటి? దాన్ని ఎంపిక చేసింది ఎవరు?
|
బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన నాలుగు సింహాల శిల్పంలో కింద మకలం భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. దాని కింద ‘సత్యమేవ జయతే’ (సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు.
3) మన జాతీయ చిహ్నం మీద ఎన్ని జంతువులు ఉంటాయి?
మొత్తం నాలుగు రకాల జంతువులు మన జాతీయ చిహ్నం మీద కనిపిస్తాయి. పైన కనిపించే నాలుగు సింహాలు ఆసియాటిక్ లయన్స్. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. ఇంకా, మన ధర్మచక్రం మీద బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఉంటాయి. ఇవి నాలుగు దిక్కులను చూస్తున్నట్లు ఉంటాయి. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది.
4) మన జాతీయ నది ఏది? అది ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది?
మన జాతీయ నది గంగానది. దీన్ని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు.
5) భారతదేశం నా మాతృభూమి.. అనే ప్రతిజ్ఞను రాసినవారు ఎవరు?
భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకట సుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకట సుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు. జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు.
6) మన జాతీయ మృగం ఏది, జాతీయ నీటి జంతువు, జాతీయ పక్షి ఏవి?
బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. ఇది శక్తి సామర్థ్యాలకు ప్రతీక. గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు. 1963లో నెమలి భారతీయుల జాతీయ పక్షి అయింది.
7) మన జాతీయ గేయం ఏది.. జాతీయ గీతం ఏది?
బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరమ్ మన జాతీయ గేయం. ఇది చాలా పెద్దది కావడంతో మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది. ఇక సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. 1919లో టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది.
చదవండి అద్భుతమైన తెలుగు జానపద కథలు
కప్పల తక్కెడ Sakshi _ Updated: November 26, 2014 ...
|
శృంగార ప్రియులకు స్వాగతం సుస్వాగతం: TELUGU SEX STORIES పచ్చి శృంగార తెలుగు బూతు కధలు
శృంగార ప్రియులకు స్వాగతం సుస్వాగతం
సెక్స్ కథలు
సెక్స్ సమస్యలు
TELUGU SEX STORIES పచ్చి శృంగార తెలుగు బూతు కధలు
చెన్నై లో పద్మ ఆంటీ తో నా దెంగుడు
పిన్ని తో, పక్కింటి పార్వతమ్మ తో నా దెంగులాట
బావా నా పూకు నీదేరా!
మరిన్ని తెలుగు బూతు కధలు సరసం డాట్ టికె లో చదవండి
మా ఇంట్లో వాళ్ళతో నా దెంగులాట
ఆ పల్లెటూరి పూకులతో బాగా ఆడుకున్నానోచ్ Episode-2
నీలిమ కి పూకు దూల ఎక్కువ అందుకే…….
ఒరేయ్ నా పూకు నీకే రా! (అక్క తమ్ముడి కామ గోల)
అత్త ని దాని కూతురిని, అమ్మని లైన్ లో పెట్టి దెంగాను
నా తమ్ముడు నా పూకు బూజు దులిపాడు
మా అన్నయ్య కి నేను నా ఫ్రెండ్ పూకులు అప్పజెప్పాము
ఎవరి పూకు దెంగాలి నేను ఇప్పుడు?
నాకు సవతి ని ఇచ్చిన నా మొగుడు
పక్కింటి ఆంటీ ని లైన్ లో పెట్టి కూతుర్ని పెళ్లి చేసుకున్నాను
మా అక్క నాకు మొత్తం సమర్పించింది
Labels: సెక్స్ కథలు
సెక్స్ సమస్యలు సందేహాలు సలహాలు 10
సెక్స్ సమస్యలు సందేహాలు సలహాలు1
తెలుగు బూతు కథలు
సెక్స్ సలహాలు
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ఈ సంచికలో >> శీర్షికలు >>
విశేషాలు - పి వి ఎల్ సుజాత
సెకోయియా చెట్లు, యూకలిప్టసు చెట్లు కొన్ని ప్రాంతాలలో మూడువందల అడుగుల పొడవు పెరుగుతాయి.
పేద్ద తోకున్న పక్షి గురించి విన్నారా? పేరు ‘లాంగ్ టేల్డ్ విడో’. రూపం బట్టే దీనికీ పేరు. ఈ పక్షి పరిమాణం మామూలుగానే ఉన్నా తోక మాత్రం ఏకంగా 20 అంగుళాల పొడవుంటుంది.
నీలి తిమింగలం రోజుకు దాదాపు మూడు టన్నుల ఆహారం తీసుకుంటుంది. ఇది ఆరు నెలలు ఆహారం లేకపోయినా జీవించగలదు.
ఎలుకలు తమను వేటాడడానికి వచ్చిన పిల్లులను వాసననుబట్టి పసిగడతాయి. ఏ పిల్లి వాసన ఎలా ఉంటుందో ఎలుకలకు తెలుస్తుంది.
కొన్ని రకాల తిమింగలాలు సైతం వెళ్లలేని లోతులకు ఎలిఫెంట్ సీల్ వెళ్లిపోతుంది. సముద్ర ఉపరితలంనుండి 3300 అడుగుల లోతులోకి వెళ్లి ఇది హాయిగా జీవిస్తుంది.
మరిన్ని శీర్షికలు
సరసదరహాసం - .
వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి
ఉబ్బసం , ఆస్త్మా, ఆయుర్వేద చికిత్స - డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు
చిన్న చేపల పులుసు - -బన్ను
మీ రచనలు పంపవలసిన చిరునామా :
|
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు! మీకోసం కొన్ని జాగ్రతలు మరియు పాలసీలు!
ఇలాంటోడు ఒక్కడు ఉంటే చాలు అంతే సంగతులు! అసలు కథ ఏంటో మీరే చూడండి.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త 1 రూపాయి కడితే రూ.10 లక్షల భీమా!
ఆరోగ్య భీమా తప్పనిసరిగా ఉండాలి అనడానికి ఐదు ముఖ్య కారణాలు.
ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా కావలసిన కొన్ని భీమాలు మీకోసం తప్పక చదవండి
మీరు వాడుతున్న మొబైల్ కి ఇన్సూరెన్స్ వస్తుందో లేదో తెలుసుకోండి?
ఆరోగ్య భీమా పాలసీ చేసేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు?
ముందుగా సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.
నెల్లూరు జిల్లాలో
నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇది వర్షాకాలం తెలుగు రాష్ట్రాల్లో అన్నిచోట్లా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. అయితే వర్షాల వల్ల మానవాళికి ఎంతటి మేలు జరుగుతుందో.. అంతటి నష్టాలూ ఉంటాయనేది తెలిసిందే. భారీ వర్షాల వల్ల చేతికి అందివచ్చే పంటలే కాదు.. వినియోగ వస్తువులకూ నష్టం వాటిల్లే ప్రమాదాలు ఉంటాయి. ముఖ్యంగా బైకులు, స్కూటర్లు, ఆటోలు, కార్లు వంటివి అనుకోకుండా వర్షం, వరదల్లో చిక్కుకుపోయి వినియోగదారులు నష్టపోయే సందర్భాలూ ఎదురవుతుంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయా వాహనాలకు నష్టం వాటిల్లకుండా ఉండాలంటే.. అందుకు రక్షణగా నిలిచే బీమా పాలసీలూ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం!
వానాకాలంలో రోడ్లు చిత్తడిగా ఉండటం, గుంతలు పడటం, రోడ్డుమీద నీళ్లు నిలబడటం వల్ల జరిగే ప్రమాదాలకు తోడు జోరు వర్షం పడుతుంటే సరిగా కనిపించక, రెండు వాహనాలు ఢకొీనడం లాంటి సంఘటనలూ చూస్తుంటాం. సాధారణ రోజుల్లో కంటే వర్షాకాలంలో 15-20 శాతం వాహన క్లెయింలు అధికంగా ఉండటం బీమా సంస్థలు దృష్టిలో ఉన్నదే. అనుకోకుండా ప్రమాదం జరిగినా, వాహనం పాడైనా బీమా పాలసీ నుంచి పరిహారం కోసం అనుసరించాల్సిన మార్గాలేమిటో తెలియాలి.
ముందుగా కొన్ని జాగ్రత్తలు
వాహనాలకు బీమా చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. అలా తీసుకున్న పాలసీ వివరాలు, పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవడమూ చాలా ముఖ్యం. ఇన్సూరెన్స్ పత్రాల విషయంలోనే కాదు, వర్షాకాలంలో వాహనం విషయంలోనూ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
వాహనానికి ఉన్న బీమా పాలసీ డిజిటల్ కాపీని మీ ఈ మెయిల్ బాక్స్లో ఉండేలా చూసుకోండి. వాహన బీమా పాలసీపత్రం వాన నీటిలో తడిచిపోతే ఈ డిజిటల్ కాపీ ఉపయోగపడుతుంది. బీమా సంస్థకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ లాంటివి మీ ఫోన్లో ఉండేలా చూసుకోవాలి.
వర్షాకాలంలో బీమా సంస్థలకు ప్రమాదాలకు సంబంధించిన క్లెయిములే ఎక్కువగా వస్తుంటాయి. ప్రధానంగా తడిగా ఉన్న రోడ్లపై వాహనం పట్టు కోల్పోయి, ప్రమాదానికి గురైనవే ఉంటాయి. చాలామంది చిన్న చిన్న వాటికీ క్లెయిం చేస్తుంటారు. క్లెయిం చేసేప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది.. పాలసీ ఏడాదిలో ఎలాంటి క్లెయిం లేకుంటే.. మరుసటి ఏడాది పునరుద్ధరణ సమయంలో 20-50 శాతం వరకూ నో క్లెయిం బోనస్ లభిస్తుంది. ఒకసారి క్లెయిం చేసుకుంటే.. ఈ బోనస్ పోతుంది. కాబట్టి, క్లెయిం చేసుకునే ముందు.. ఈ నో క్లెయిం బోనస్, మీ క్లెయిం మొత్తం రెండింటి మధ్య ఎంత తేడా ఉందో చూసుకోండి. ఆ తర్వాతే క్లెయిం చేసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి.
పూర్తిస్థాయి బీమా పాలసీ తీసుకున్నప్పుడు అటు వాహనానికీ, ఇటు థర్డ్ పార్టీకి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం లభిస్తుంది. అయితే, వర్షపు నీటి వల్ల జరిగిన నష్టానికి ఎలాంటి పరిహారమూ వర్తించకపోవచ్చు. ఉదాహరణకు, వాన నీరు నిలిచిన ప్రాంతంలో బండి చిక్కుకుపోయినప్పుడు. ఇలాంటప్పుడు వాహనానికి నష్టం వాటిల్లినప్పుడు, ప్రత్యేక పాలసీల ద్వారా రక్షణ లభిస్తుంది.
వాహన సమస్యలు
వరద నీటిలో చిక్కుకొని, వాహనం ఇంజన్ పాడయినప్పుడు పరిహారం వచ్చేందుకు 'ఇంజన్ ప్రొటెక్ట్' పాలసీని అనుబంధంగా తీసుకోవాలి. కొన్నిసార్లు వాహనం రోడ్డుపైన ఆగిపోవచ్చు. ఇలాంటప్పుడు సమీపంలోని మరమ్మతు కేంద్రం వరకూ దాన్ని తీసుకెళ్లేందుకు 'రోడ్ సైడ్ అసిస్టెన్స్' పాలసీ ఉపయోగ పడుతుంది. ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లూ ఈ పాలసీ ద్వారా అందుతుంది. అలాగే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు.. కారుకు పూర్తి పరిహారం లభించేలా 'జీరో డెప్రిసియేషన్' తోడ్పడుతుంది. ముఖ్యంగా మీ కారు మూడేళ్లలోపుదే అయితే.. కచ్ఛితంగా ఇది ఉండేలా చూసుకోండి.
|
కారు విలువ ఎంత ఉందో చూసుకొని, దానికి తగ్గట్టుగా బీమా విలువ ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు ప్రీమియం తగ్గుతుందన్న ఉద్దేశంతో తక్కువ విలువకు పాలసీ తీసుకుంటారు. ఇది సరికాదు. ప్రమాదంలో కారుకు పూర్తిగా నష్టం వాటిల్లినా.. లేదా దొంగతనం జరిగినా.. తక్కువ బీమా ఉంటే.. మన జేబు నుంచి భరించాల్సి వస్తుంది. దీనిని నివారించేందుకు కారుకు పూర్తి విలువతో పాలసీని తీసుకోవడమే మేలు.
48 గంటల్లోగా బీమా
కారు లేదా బైక్ ప్రమాదానికి గురైనా వర్షపు నీళ్లల్లో పడి కొట్టుకుపోయినా లేదా నీళ్లల్లో మునిగిపోయినా ముందుగా రోడ్డుపైన సురక్షిత ప్రదేశానికి తరలించాలి. సంఘటన జరిగిన 48 గంటల్లోగా బీమా సంస్థకు విషయాన్ని తెలియజేయాలి. జరిగిన నష్టం ఏమిటి? ఎక్కడ, ఏ సమయంలో ఎలా జరిగిందనే విషయాన్ని వివరించాలి. ప్రమాదంలో ఎవరైనా గాయపడిన వారు, డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు తదితర వివరాలూ నమోదు చేయించాలి. సంఘటన తాలూకు ఫొటోలు తీసుకొని పెట్టుకోవడమూ మంచిది.
క్లెయిం ఫారంతోపాటు మనం ఇచ్చిన సమాచారం ఆధారంగా వినియోగదారుడి క్లెయిం దరఖాస్తును స్వీకరించాలా? తిరస్కరించాలా? అనేది బీమా సంస్థ నిర్ణయిస్తుంది. ప్రమాదానికి దారితీసిన సందర్భాన్ని విశ్లేషించేందుకు కొన్ని సందర్భాల్లో బీమా సంస్థ ఆ ప్రదేశాన్ని తనిఖీ చేస్తుంది. కాబట్టి, బండిని మరమ్మతుల కోసం తరలించేప్పుడు బీమా సంస్థకు విషయం తెలియజేయాలి. బీమా సంస్థ నుంచి వచ్చిన సర్వేయర్ వచ్చి, నష్టాన్ని అంచనా వేసేవరకూ వాహనాన్ని మరమ్మతు చేయించడంగానీ, విడిభాగాలను విప్పదీయడంగానీ చేయకూడదు.
కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు ఇంజన్ పనిచేయకుండా మొరాయిస్తుంది. అలాంటి సందర్భాల్లోనూ బలవంతంగా దాన్ని స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తే మరోభాగం దెబ్బతింటుంది. ప్రమాదం లేదా వర్షపు నీరు.. ఇలా సందర్భం ఏదైనా సరే.. వాహనదారుడు చేయాల్సిన పనేమిటంటే.. మంచి మెకానిక్కు చూపించాలి. వాహనాన్ని వేరే వాహనానికి కట్టి, దగ్గర్లోని గ్యారేజీకి తరలించాలి. ఇంజన్ను పూర్తిగా పరీక్షించి, అంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు మాత్రమే నడిపేందుకు ప్రయత్నించాలి. దీంతోపాటు సాధారణ వాహన బీమా పాలసీకి అదనంగా 'ఇంజన్ ప్రొటెక్టర్, రోడ్ సైడ్ అసిస్టెంట్' తదితర అనుబంధ పాలసీలను తీసుకోవడం మేలు
ప్రస్తుతం అంతా డిజిటలే. చాలామంది చేతిలో స్మార్ట్ఫోన్లు ఉంటాయి. దీనికి తగ్గట్టుగా బీమా సంస్థలూ డిజిటల్ సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. యాప్లను అందుబాటులోకి తెస్తున్నాయి. పాలసీ తీసుకోవడం, పునరుద్ధరణ, క్లెయిం చేసుకోవడం అంతా ఫోన్ నుంచే చేసుకోవచ్చు. దీనివల్ల పాలసీదార్లకు చాలా సమయం కలిసొస్తుంది. క్లెయిం సమాచారాన్ని నమోదు చేయడమూ ఎంతో సులువు అవుతుంది.
కొన్ని గ్యారేజీలకు బీమా సంస్థతో ఒప్పందం ఉంటుంది. అక్కడ మరమ్మతు చేయిస్తే చేతి నుంచి డబ్బు పెట్టక్కర్లేదు. అంటే నగదు రహిత మరమ్మతు అన్నమాట. బీమా సంస్థ వెబ్సైట్లలోనూ ఈ వివరాలు లభిస్తాయి. లేదంటే వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే సరిపోతుంది. అయితే, దీనికన్నా ముందు మీరు బీమా క్లెయిం ఫారం, పాలసీ కాపీ, వాహన రిజిస్ట్రేషన్ అసలు, డ్రైవింగ్ లైసెన్సు తదితర పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వాహనం వల్ల ఇతరులకు నష్టం వాటిల్లినప్పుడు పోలీస్ ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్) కూడా అవసరం అవుతుంది. వీటన్నింటితోపాటు వాహనాన్ని తిరిగి సిద్ధం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో గ్యారేజీ నుంచి అంచనా పత్రాన్ని తీసుకోవాలి. వాహన బీమాను క్లెయిం చేసుకోవడానికి ఇవన్నీ తప్పనిసరిగా కావాల్సిన పత్రాలన్న సంగతిని మర్చిపోవద్దు. వీలైనంత వరకూ క్లెయిం ఫారాన్ని మీరే నింపడం మంచిది.
అందుకే, బైక్, కారు వంటి వాహనాలకు బీమా ఉండటం చట్టపరంగా తప్పనిసరి. అంతేకాకుండా మీకు ఆర్థిక నష్టం రాకుండానూ చూసుకుంటుంది. అందువల్ల మీ వాహనానికి సరైన బీమా రక్షణ, తగినంత మొత్తానికి ఉండేలా చూసుకోవాలి. అది అన్ని కాలాల్లోనూ అటు వినియోగదారుడికి, ఇటు ఖరీదైన వస్తువుకి రక్షణగా నిలుస్తుంది. అందుకే మీ వాహనానికి సంబంధించిన బీమాస్థితిని పరిశీలించండి.
రికార్డు మార్కును దాటిన పెట్రోల్ ధరలు.లీటర్ రూ.100 చేరడం ఖాయమా.
తగ్గిన బంగారం ధరలు.ప్రధాన నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి.
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, కమొడిటీలు, ఫారెక్స్
తాజా ఆర్థిక సలహాలు, సూచనలతో మీ రాబడులను పెంచుకోండి
ఫ్రీ న్యూస్లెటర్ను అందుకోవడం ద్వారా మీ ఇన్బాక్స్లో అప్డేట్స్ అందుకోండి
ఇన్సూరెన్స్ను కొనండి
|
కూల్ స్టెప్పేస్తున్న అఖిల్ _ TeluguNow.com
తెలుగు వెర్షన్
You are at:Home»Cinema News»కూల్ స్టెప్పేస్తున్న అఖిల్
అఖిల్ అక్కినేని తాజా చిత్రం ‘Mr. మజ్ను’ రిలీజ్ ఎప్పుడు చేస్తారన్న విషయం పై కాస్త సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. డిసెంబర్ ఫుల్ ప్యాక్డ్ గా ఉండడంతో జనవరి 24 న రిలీజ్ చేయాలని మొదట అనుకున్నారు. కానీ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను అదే డేట్ కి లాక్ చేయడంతో ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ తొలగిపోయింది. ఎందుకంటే ‘Mr. మజ్ను’ తాజాగా దీపావళి శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్లో జనవరి రిలీజ్ అని క్లారిటీ ఇచ్చేశారు.
కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను ఫిబ్రవరి 8 కి వాయిదా వేశారని ఇప్పటికే ఫిలిం నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించలేదు గానీ జనవరి 24 న మాత్రం రిలీజ్ కావడం లేదట. దీంతో ఆ డేట్ ను వెంటనే అందిపుచ్చుకోవాలని ‘Mr. మజ్ను’ టీమ్ కర్చీఫ్ వేసేసిందట. ఇక ఈ దీపావళి విషెస్ పోస్టర్లో అఖిల్ యమా స్టైలిష్ గా ఉన్నాడు. ట్రెండీ హెయిర్ స్టైల్.. స్టైలిష్ కాస్ట్యూమ్స్ కి తోడుగా ఒక కూల్ స్టెప్ వేయడంతో దివాలి పోస్టర్ కేక పుట్టిస్తోంది.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ పోస్టర్లతో ‘Mr. మజ్ను’ టీమ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
రైల్వే స్టేషన్ లో చై – సామ్ ఏం చేస్తున్నారు?
టాక్సీవాలా రివ్యూ
ఈ సంచికలో >> సినిమా >>
సినీ రంగానికిచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కళా తపస్వి కె. విశ్వనాధ్కి వరించింది. ఈ అవార్డు ఆయనికి దక్కినందుకు యావత్ సినీ ప్రపంచం గర్వంగా ఫీలవుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్కి వేల్యూ బాగా ఉన్న రోజుల్లో కూడా హీరోలు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకొచ్చేవారంటేనే ఆయన గొప్పతనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. హీరోయిజాన్ని పక్కన పెట్టి కళాత్మక ధోరణిలో తమని తాము మలచుకునేందుకు హీరోలు విశ్వనాధ్తో సినిమాలు చేయాలని తపన పడేవారు. అలాగే తమలోని కళాత్మకత బయటికి వచ్చేది. చిరంజీవి, బాలకృష్ణ, కమల్హాసన్ తదితర కథానాయకుల్లో దాగి ఉన్న డిఫరెంట్ టాలెంట్ ఆ రకంగానే బయటికి వచ్చింది.
ఆయన దర్శకత్వంలో వచ్చిన 'శంకరాభరణం' సినిమాని ఏ జనరేషన్ వాళ్లైనా మర్చిపోలేరు. అందుకే అది అప్పటికీ, ఇప్పటికీ ఓ ఆణిముత్యంలా గుర్తుండిపోయింది. అలాంటి ఆణిముత్యాలెన్నో ఆయన దర్శకత్వంలో వచ్చినవి. ఇంత ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆయన్ని వరించినందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తదితర సినీ ప్రముఖులు ఆయన్ని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని అవార్డులు కొందరిని వరిస్తే ఆ అవార్డులకున్న గౌరవం మరింత పెరుగుతుంది. అలాంటి కొద్దిమందిలో విశ్వనాధ్ ఒకరు.
మరిన్ని సినిమా కబుర్లు
బాహుబలి2 చిత్రసమీక్ష
'స్పైడర్' సాంకేతిక అద్భుతమట!
13 ఏళ్ళ తర్వాత నితిన్తో అర్జున్
చెప్పుకోండి చూద్దాం
మీ రచనలు పంపవలసిన చిరునామా :
'సర్దార్ గబ్బర్సింగ్ తో ' 'క్రికెట్ లెజెండ్'! - Vision Andhra - విజన్ ఆంధ్ర
పొలిటికల్ న్యూస్
సినిమా న్యూస్
సంప్రదించండి
Home / CinemaNews / Slider / 'సర్దార్ గబ్బర్సింగ్ తో ' 'క్రికెట్ లెజెండ్'!
'సర్దార్ గబ్బర్సింగ్ తో ' 'క్రికెట్ లెజెండ్'!
ప్రముఖ లెజెండరీ క్రికెటర్ కపిల్దేవ్ సినీ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను కలిశారు. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న 'సర్దార్ గబ్బర్సింగ్' సినిమా ప్రస్తుతం గుజరాత్లో షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ బస చేస్తున్న ఓ హోటల్లో పవన్ కల్యాణ్ను లెజెండరీ క్రికెటర్ కపిల్దేవ్ అనుకోకుండా కలిశారు.
ఈ నేపథ్యంలో వారిరువురు కొంత సమయం పాటు ముచ్చటించారు. పవన్ కల్యాణ్ నటించిన కొన్ని సినిమాలను తాను చూశానని కపిల్ దేవ్ చిత్రయూనిట్కు తెలిపారు. ఇండియన్ క్రికెట్కు కపిల్ దేవ్ అందించిన సేవలు ఎనలేనివని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
దీంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన 'సర్దార్' బృందం వీరిరువురి మీటింగ్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రానున్న వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు
'సర్దార్ గబ్బర్సింగ్ తో ' 'క్రికెట్ లెజెండ్'! Reviewed by J Sridhar Reddy on 12:15 Rating: 5
|
సెప్టెంబర్ 16న అట్లాంటాలో తామా మహిళా సంబరాలు ఘనంగా జరిగాయి. అట్లాంటా తెలుగు సంఘం తామా ఆధ్వర్యంలో స్థానిక దేశాన పాఠశాలలో జరిగిన ఈ సంబరాలను కృష్ణన్ కంపెనీ, వెన్సాయి టెక్నాలజీస్ మరియు అల్లీడ్ ఇన్ఫర్మాటిక్స్ వారు సమర్పించగా ప్రముఖ యాంకర్ రాజేశ్వరి ఉదయగిరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
తదనంతరం పిల్లల డాక్టర్ అనంద చుండూరి గారు ఇచ్చిన విలువైన సూచనలు సలహాలు మరియు గురువర్యులు లక్ష్మి అనుముకొండ పిల్లల విద్యకు సంబంధించి చేసిన ప్రసంగం అందరిని ఆలోచింపజేశాయి. మధ్యలో స్థానిక గాయకురాలు శ్రీవల్లి కొండూరు పాడిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. తర్వాత మనబడిలో స్వచ్ఛందంగా పిల్లలకు తెలుగు నేర్పుతున్న గురువులను, తామా నిర్వహిస్తున్న ఉచిత క్లినిక్ లో సేవలందిస్తున్న డాక్టర్లను మరియు స్పాన్సర్స్ ని వేదిక మీద ఘనంగా సత్కరించారు. అలాగే అంతకుముందు వారాంతం సెప్టెంబర్ 9న అట్లాంటా బాడ్మింటన్ క్లబ్ లో నిర్వహించిన బాడ్మింటన్, టెన్నికాయిట్, మ్యూజికల్ ఛైర్స్, తొక్కుడు బిళ్ళ, పదవిపంచి, అట్లాంటా నోట తెలుగు మాట, అట్లాంటాలో అన్నపూర్ణ, బెలూన్ డ్రాయింగ్ తదితర ఆటల పోటీల విజేతలకు కవిత నిమ్మగడ్డ మరియు షీలా లింగం గార్ల చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ బహుమతులు మరియు కరివేపాకు మొక్కలు ఇవ్వడం విశేషం. అట్లాంటాలోని ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆభరణాలు మరియు వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
చివరిగా కనీవినీ ఎరుగని రీతిలో మహిళా సంబరాలను విజయవంతం చేసిన అట్లాంటా మహిళలకు, ఫోటో సేవలందించిన వాకిటి క్రియేషన్స్ కి, ఆడియో సేవలందించిన దేవానంద్ కొండూరు గారికి, వేదికను తక్కువ సమయంలో అత్యంత అందంగా అలంకరించిన శుభ్ ఈవెంట్స్ వల్లి మద్ది గారికి, రుచికరమైన భోజనాలను అందించిన స్వాగత్ ఇండియన్ రెస్టారెంట్ హవీలా గారికి, దేశాన పాఠశాల యాజమాన్యానికి, అలాగే ఈకార్యక్రమానికి సహకరించిన తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులకు తామా సాంస్కృతిక కార్యదర్శి ప్రియ బలుసు కృతఘ్నతలు తెలియజేసారు. 300 మందికి పైగా పాల్గొన్న ఈకార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ అన్నీ తామై పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించిన శిల్ప మద్దినేని, రమా పవార్, హరిప్రియ సర్వేపల్లి, శైలజ మీసాల మరియు ప్రియ బలుసు లను సభికులందరూ అభినందిస్తూ, మహిళల కోసం ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న అట్లాంటా తెలుగు సంఘం తామా ను కొనియాడారు.
గోకర్ణేశ్వర ఆలయ నిర్మాణానికి సతీష్ వేమన విరాళం రూ.15 లక్షలు
భారత్, అమెరికా చర్చలకు తేదీ ఖరారు
వీర భోగ వసంత రాయలు లో శ్రియ కల్ట్ లుక్..!!
శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెం.9 ప్రీలుక్ కి మంచి బజ్
వైవిధ్యమైన చిత్రాలను ఆదరిస్తారని మరోసారి నిరూపించిన చిత్రం'ఆటగదరా శివ' - రాక్లైన్ వెంకటేశ్
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో డా.రాజశేఖర్ కొత్త చిత్రం
`వెళ్ళిపోమాకే` ప్రెస్మీట్
దర్శకుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ - ``ఈ సినిమాను రెండున్నర సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాం. నాకున్న బడ్జెట్ పరిమితుల్లో, వనరులతో చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా నచ్చి దిల్రాజుగారు సినిమాను విడుదల చేద్దామనే ఉద్దేశంతో ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందుకు దిల్రాజుగారికి థాంక్స్. అందరూ సపోర్ట్ మాకు ఉంటుందని భావిస్తున్నాం`` అన్నారు.
|
Home > Index > 5వ అధ్యాయము : కర్మ సన్యాస యోగము > Verse 18
English _ తెలుగు
విద్యా — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము; వినయ — వినయము; సంపన్నే — కలిగి ఉన్న వారు; బ్రాహ్మణే — ఓ బ్రాహ్మణుడు; గవి — ఓ ఆవు; హస్తిని — ఓ ఏనుగు; శుని — ఓ కుక్క; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; శ్వ-పాకే — ఓ చండాలుడు; చ — మరియు; పండితాః — పండితులు; సమ-దర్శినః — ఒకే దృష్టితో చూస్తారు.
BG 5.18: నిజమైన పండితులు, దివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమ-దృష్టితో చూస్తారు.
మనం జ్ఞాన దృక్పథం తో చూసినప్పుడు దానిని 'ప్రజ్ఞా చక్షు' అంటారు, అంటే, 'జ్ఞానమనే కళ్ళతో చూడటం'. శ్రీ కృష్ణుడు 'విద్యా సంపన్నే' అన్న పదాలని ఇదే అర్థం లో వాడుతున్నాడు, అంతే కాక 'వినయ' అన్న పదం కూడా వాడుతున్నాడు, అంటే, 'అణకువ/నమ్రత'. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే, అది వినయ విధేయతలతో కూడి ఉంటుంది, కానీ, పైపైని పుస్తక జ్ఞానం అనేది, చదువుకున్నామనే గర్వంతో కూడిఉంటుంది.
భౌతిక దృష్టి కన్నా, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దృష్టి ఎంత విభిన్నమైనదో శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. జ్ఞాన సంపన్నులైన భక్తులు అన్ని ప్రాణులను భగవత్ అంశ అయిన ఆత్మలుగా, దివ్యమైనవిగా చూస్తారు. శ్రీ కృష్ణుడు చూపించిన ఉదాహరణలు పూర్తి విభిన్నమైన జీవ జాతులు. పూజాది కార్యక్రమాలు చేసే వేద బ్రాహ్మణుడు గౌరవింపబడుతాడు, అదే సమయంలో, ఒక ఛండాలుడు అందరిచే సాధారణంగా చిన్న చూపు చూడబడుతాడు; ఆవు మానవ ఉపయోగార్థం పాలు పితకబడుతుంది; కాని కుక్క కాదు; ఏనుగు శుభ-కార్యాల ఊరేగింపులో వాడబడుతుంది, కానీ ఆవుని, కుక్కని వాడరు. భౌతిక దృక్పథంలో ఈ జీవ జాతులు, భూమిపై ఉన్న వైవిధ్య జీవ రాశులలో, పూర్తి విభిన్నమైనవి. కానీ, నిజమైన జ్ఞానం కలిగి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనవాడు, వీటన్నిటినీ నిత్యమైన ఆత్మలుగా దర్శిస్తాడు, కాబట్టి సమ దృష్టి తో చూస్తాడు.
బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారు అన్న దృక్పథాన్ని వేదములు అంగీకరించవు. జ్ఞాన దృక్పథం ఏమిటంటే, బ్రాహ్మణులు పూజలు చేసినా, క్షత్రియులు పరిపాలన చేసినా, శూద్రులు శ్రమ చేసినా, వీరంతా, భగవంతుని అణు అంశలైన నిత్య జీవాత్మలే, అందుకే అందరూ సమానమే.
5. కర్మ సన్యాస యోగము
Kronverkskaya ఎమ్బాంక్మెంట్ నుండి Vasilyevsky ద్వీపం Hermitage మరియు Strelka దృష్టిలో. సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా, ఏప్రిల్ 6, 1999.
లో Prickly బేరి వాషింగ్టన్-ఆన్-Brazos రాష్ట్రం హిస్టారిక్ సైట్. వాషింగ్టన్, టెక్సాస్, అక్టోబర్ 16, 2011
Smolny కేథడ్రాల్ యొక్క గంట టవర్ నుండి Neva నది మరియు Bolsheokhtinsky వంతెన. సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా, 2009 జూన్ 6
ఫోటో గ్యాలరీ
ప్రధాన పేజీ
మమ్మల్ని సంప్రదించండి
ఫోటో గ్యాలరీ మెహ్ది మరియు యేసు మరియు ఎండ్ టైమ్స్ పిల్లల కోసం Being a real follower of Ataturk మేటర్ బియాండ్ సీక్రెట్ బుక్ ప్రజలు మరియు ప్రవక్తలు చరిత్ర, రాజకీయాలు మరియు వ్యూహం పరిణామ సిద్ధాంతం యొక్క పతనం Iman hakikatleri మరియు సృష్టి యొక్క అద్భుతం ఖురాన్ నైతికత పైగా దీర్ఘాలోచనచేయు చూడండి ఇతర ఫెయిత్ మరియు ఫిలాసఫీస్ Harun Yahya మరియు ప్రభావాలు రంజాన్ ప్రత్యేక టర్కిష్ ఇస్లామిక్ యూనియన్
|
పవిత్ర క్షేత్రం హంసల దీవిలో అత్యంత ఘనంగా జరిగిన "జయ జానకి నాయక" విజయోత్సవ వేడుక !!
యంగ్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన "జయ జానకి నాయక" గతవారం విడుదలై ఘన విజయం సొంతం చేసుకొని సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించగా.. తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్ర విజయోత్సవ వేడుక నేడు (ఆగస్ట్ 18) పుణ్యక్షేత్రం హంసల దీవిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర బృందంతోపాటు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఏ.పి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "నేను తీసిన ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. నేను అందరు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేస్తాను, అవి మీరు చూస్తారు. ఏ ఒక్కరూ ఇబ్బందిపడకుండా గుండెల మీద చేయ్యేసుకొని నా సినిమాల్ని ప్రేక్షకులు చూడొచ్చు. అత్యంత పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో షూట్ చేయడం కూడా మా సినిమా విజయానికి ముఖ్యకారణం. మా సినిమా విజయోత్సవ వేడుక నిర్వహించడానికి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకదు. ఈ పరిసర ప్రాంతాల్లో యువత మా సినిమా షూటింగ్ టైమ్ లో సపోర్ట్ చేసిన తీరును ఎప్పటికీ మరువలేను. ఈ వేడుకకు తరళివచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఈ వేడుకను నిర్విఘ్నంగా ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మండలి బుద్ధప్రసాద్ గారికి, బి.లక్ష్మీ కాంతంగారికి, జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక కృతజ్నతలు" అన్నారు.
చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "మా "జయ జానకి నాయక" చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఇవాళ 120 థియేటర్లు పెరిగాయంటే కారణం ప్రేక్షకులందరూ కలిసి ఇచ్చిన సపోర్టే. ఇక నుంచి ఇంతకంటే మంచి సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. నేను జీవితంలో గర్వంగా చెప్పుకొనే సినిమా "జయ జానకి నాయక", అలాంటి గర్వించదగ్గ చిత్రాన్ని నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ బోయపాటి శ్రీనుగారికి జీవితాంతం ఋణపడి ఉంటాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్నతలు తెలియజేస్తున్నాను" అన్నారు.
సినిమాలో కీలకపాత్ర పోషించిన జగపతిబాబు మాట్లాడుతూ.. "30 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్నతలు. ఎలాంటి పాత్ర చేసినా నన్ను ఆదరించారు. అసలు "హంసల దీవి" అనే ప్లేస్ ఒకటి ఉందని కూడా నాకు తెలీదు, మా బోయపాటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్ చేయించాడు. సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రేక్షకులు మా సినిమాని ఓన్ చేసుకొన్నారు. రెండోవారంలో సినిమా థియేటర్లు పెరగడం అంటే చిన్న విషయం కాదు, బోయపాటి సత్తా ఇది. అన్నీ తానై సినిమాని నడిపించాడు. "లెజండ్"కి ముందు నా కెరీర్ అయిపోయింది అని అందరు అనుకొన్నారు. కానీ బోయపాటి అద్భుతమైన పాత్ర ఇచ్చి ఆ సినిమాతో నిలబెట్టాడు. అది నా ఒరిజినల్ క్యారెక్టర్, నేను మొండోడ్ని.. ఎక్కడికీ వెళ్లను. సెల్ ఫోన్, ల్యాండ్ లైన్ చేతిలో పట్టుకొని ఎవడు ఫోన్ చేసి అవకాశం ఇస్తాడా అని ఎదురుచూస్తున్న తరుణంలో బోయపాటి నాకు లైఫ్ ఇచ్చాడు, ఆ పాత్రను మించిన స్థాయిలో ఒక రెస్పాన్సబిలిటీ తీసుకొని "జయ జానకి నాయక"లో అద్భుతమైన పాత్ర ఇచ్చాడు. అలాగే కేవలం బోయపాటి మీద నమ్మకంతో ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయకుండా అద్భుతమైన ఔట్ పుట్ వచ్చేలా చేయడంలో దోహదపడ్డాడు. ఇంతదూరం వచ్చినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్నతలు" అన్నారు.
చిత్ర కథానాయకి ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. "మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్నతలు. ఈ సినిమాని ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూసి మరింత ఘన విజయాన్ని అందివ్వాలని కోరుకొంటున్నాను" అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధులు అందరు "జయ జానకి నాయక" సినిమా సాధిస్తున్న విజయానికి సంతోషిస్తూ.. చిత్ర బృందాన్ని శాలువాతో సత్కరించారు. అలాగే.. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకొన్నారు.
tewiki ప్రముఖ హిందూ దేవాలయాలు
tewiki అవన్ జిల్లా
1 కొరింథీయులకు 6:16 _ తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపిన వాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి” అని లేఖనాల్లో వ్రాయబడివుంది.
1 కొరింథీయులకు 6
16తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపిన వాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి” అని లేఖనాల్లో వ్రాయబడివుంది.
|
తెలంగాణలో పవన్ కళ్యాణ్ యాత్ర
10 రోజుల ముందే జనసంద్రమైన మేడారం
June 27, 2017 admin 0 Comment butishian sirisha, sirisha, sirisha sucide case, తేజస్విని, బ్యుటిషియన్ శిరీష, రాజీవ్, శిరీష, శిరీష ఆత్మహత్య, శ్రవణ్
బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. శిరీష్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ లను జైలు నుండి విచారణ నిమిత్తం తమ కష్టడీకి తీసుకున్న పోలీసులు వారిని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. శిరీషను కుకునూర్ పల్లి ఎస్.ఐ శ్రీనివాస్ రెడ్డి దగ్గరకి ఎందుకు తీసుకుని వెళ్లారంటూ పోలీసులు శ్రవణ్, రాజీవ్ లను విడివిడిగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. శిరీష ను ఒక పథకం ప్రకారమే వీరు కుకనూర్ పల్లికి తీసుకుని పోయినట్టు విచారణలో వెల్లడయినట్టు సమాచారం. ఈ కేసు విచారణ కోసం వచ్చిన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో పోలీసులు వీరిద్దరినీ ప్రశ్నిస్తున్నారు. జూన్ 12వ తేదీ రాత్రి అసలు కుకునూర్ పల్లిలో ఏం జరిగింది అన్ని విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
← ఉప రాష్ట్రపతిగా సీ.హెచ్.విద్యాసాగర్ రావు..?
గ్రూప్-2 ఆరోపణల్లో ఏది నిజం…ఏది అబద్దం…
అపకారము • (apakāramu) ? (plural అపకారములు)
కావలసినవి :
ఆయిల్ –తగినంత
ఉప్పు –తగినంత
తయారిపదతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేయాలి .శెనగపప్పు ,మినపపప్పు ,ధనియాలు ,ఎండు మిరపకాయలు ,వేసి వేయించాలి .వేగాక దాన్ని చల్లారనివ్వాలి.తరువాత దీని పౌడర్ చేయాలి .పౌడర్ లో ఉప్పుకూడా వేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేయాలి .బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి .అయిదు నిమిషాల తరువాత మూత తీసి చూసి ముక్కలు మెత్తగా అయ్యాక ముందుగా తయారు చేసిన పొడి చల్లి కలిపి దించేయాలి .బీరకాయ కారం కూర రెడీ .దీనిని వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .చపాతీ లోకి కూడా బాగుంటుంది.
నాకు, తనకు తేడా జగనే చెప్పారు: చంద్రబాబు
నాకు, తనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని జగనే చెప్పాడని, ఆ తేడా ఏమిటో ఈరోజు ప్రజలు గమనించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనభ వాయిద పడిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంతో వైస్ అంత తీవ్రంగా తనను ఎవరూ విమర్శించలేదని, అయినా ఆయన చనిపోయినప్పుడు తాను వెళ్లి పరామర్శించానని అన్నారు. భూమాకు మంత్రి పదవి ఇవ్వొద్దని గవర్నర్ కలిసి అడ్డుకున్నవారే మంత్రి పదవి రాక క్షోభతో చనిపోయారని ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగిరెడ్డి మానసిక క్షోభకు గురిచేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. పక్షలు, పశువులు కూడా తమ సాటి జీవి చనిపోతే సానుభూతి చూపుతాయని, కానీ జగన్ మాత్రం సాటి మనిషిపై సానుభూతి చూపలేకపోయారన్నారు. అఖిలప్రియను తాము సభకు పిలవలేదని, తన తండ్రి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నందుకు బాధ్యతగా ఆమే వచ్చారని తెలిపారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సభలో చెప్పెకునేందుకు వచ్చారని అన్నారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
చంద్రబాబు నా హీరో : కమల్
సీఎం కుటుంబంలో విషాదం: కేసీఆర్ రెండో అక్క విమలా బాయి కన్నుమూత
ఏకకాలంలో 15 మందితో చెస్!
భారత్ కు చేరుకున్న ట్రంప్ జూనియర్
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 127వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
లైంగిక బాధితులకు రూ.9 కోట్ల విరాళం : ఎమ్మా
"నువ్వెవరో తెలుసుకో చాలు",
గమనిక: నా బాల్యావస్థలోనె శ్రీ రమణ మహర్షి తనువు చాలించారు.ఫ్రత్యక్షముగ నేను
ఆ ఆశ్రమముగూడా చూడ లేదు.నే విన్నవి, చదివినవి ఆధారముగ జేసికొని,
నాకు గల్గిన ప్రేరణ కారణంగ ఇది రాయడం జరిగింది.
JOIN IN OUR WHATSAPP BROADCAST NOW ఆర్మీ, నేవి, ఎయిర్ ఫొర్స్ ఉద్యోగాల సమాచారం, మరియు సలహాలు, సందేహాలకు WHATSAPP BROADCAST లొ JOIN అవ్వండి https://youtu.be/pmsT...
శివ పంచావరణ స్తోత్రమ్ • Hari Ome
ఆరోగ్య జీవనం
ధర్మ సందేహాలు
మన దేవాలయాలు
Previous articleమనస్సు ప్రశాంతంగా ఉండాలంటే?
పోలి స్వర్గం
ప్రతిరోజూ వాట్స్ ఆప్ ద్వారా ఆధ్యాత్మిక సమాచారం తెలుగులో పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి If you want to get daily Spiritual updates on WhatsApp Click Here
విశాఖ కేజీహెచ్ లో దారుణం __ మహిళా రోగిపై స్కానింగ్ రూంలో స్ట్రెచర్ బాయ్ లైంగిక దాడి __ NTV
|
ఈ సందర్భంగా 75 కుటుంబాలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి అరవై ఏండ్లు దాటినా నేటికీ చెంచుల జీవనం దుర్భరంగా ఉందన్నారు. పల్లెనిద్రలో భాగంగా తాను చెంచుకాలనీలో బసచేసినప్పుడు వారి స్థితిగతులను చూసి చలించిపోయానని, వారిని నాగరికతవైపు మల్లించాలనే ఆలోచన ఆనాడే వచ్చిందని చెప్పారు. ఇందులో భాగంగానే తాను స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టగానే తొలుత చెంచుకాలనీని సందర్శించి వారికి బట్టలు తదితర వస్తువులు అందజేయడమే కాకుండా కాలనీ దాటని వారిని ఇటీవల వరంగల్లోని చారిత్రాత్మక ప్రదేశాలతోపాటు శ్రీరామరాజ్యం సినిమా చూపించినట్లు తెలిపారు. అప్పుడు వారి కళ్లలో చూసిన ఆనందం ఎంతో అపురూపమైందన్నారు.
రానున్న ఐదేండ్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న చెంచులకు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారికి పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రంతోపాటు ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. పిల్లలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లేందుకు గాను వారికి ఇంగ్లిష్ నేర్పించనున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు కుటుంబానికో టీవీ ఇచ్చామని, కేబుల్ ఏర్పాట్లు కూడా చేస్తానన్నారు. హైదరాబాద్కు చెందిన సుధాకర్రెడ్డి సహకారంతో టీవీలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారుల విభజన పూర్తయిన తర్వాత అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో మొదలవుతాయని తెలిపారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇంతకాలం పదవులను అడ్డంపెట్టుకుని కాలం వెళ్లదీసిన వారు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ఆర్డీ డాక్టర్ సాంబశివరావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగుర్ల వెంకటేశ్వర్రావు, కుంచాల సదావిజయ్కుమార్, పోలెపల్లి శ్రీనివాస్రెడ్డి, పున్నం రవి, మోడెం ఉమేశ్, బలేరావు మనోహర్రావు, మైస భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్పీకర్ను చెంచులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
శ్రీ హరనాథ ఆయిల్ ట్రేడర్స్, #1-3/18-32,కుమ్మరిపాలెం సెంటర్ వారికి కంప్యూటర్...
|
మానవవాదం: జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించాలి-4
సంప్రదించండి
జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించాలి-4
మనకున్న సాక్ష్యాధారాలను బట్టి ఏది కావాలో ఎంపిక చేసుకొని, అలా నడుస్తారు. నమ్మకాల ఆధారంగా మతస్తులు, రాజకీయవాదులు, సైనికులు, కవులు, కళాకారులు, వ్యాపారస్తులు, స్త్రీపురుషులు ఆచరణకు దిగుతారు. కాని నమ్మకాలకు ఆధారం వివేచన కావాలి. మానవవాదంలో వైజ్ఞానిక అవగాహన అతిముఖ్యం. వివిధ రంగాలలో ఆధారపడదగిన జ్ఞానం మన వివేచనకు ముఖ్యం. సిద్ధాంతపరమైన పరిశోధన నైతిక రంగంలో తటస్తంగా వుంటుంది. సాక్ష్యాలతో రుజువు చేయడం శాస్త్రజ్ఞుడికు ముఖ్యం. ప్రమాణాల జోలికి పోకుండా, అధ్యయనం చేసి, ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం శాస్త్రజ్ఞుడి పని. వైజ్ఞానిక రంగంలో తాత్విక ఫలితాలు రాబట్టి, స్త్రీపురుషులకు చెప్పేపని మానవవాదం చేస్తుంది. సైన్స్ ఆధారంగా ప్రపంచ దృష్టిని మానవవాదం రూపొందిస్తుంది. మన జ్ఞానంలో అనేక పరిమితులున్నాయి. వాటిని పరిశోధిస్తూ పోవాలి. మనకు తెలిసిన పరిమితులు మానవవాదం గుర్తిస్తుంది. శాస్త్రీయ వివేచనను ఎప్పటికప్పుడు జీవితానికి అన్వయిస్తూ మానవవాదం సాగుతుంది.
ప్రపంచానికి దూరంగా జరిగితే సుఖశాంతులు రావు. సాహసోపేతంగా సాధించుకుంటూ పోవాలి. ప్రతిక్షణం విలువైనది. ఎన్నో అవకాశాలు కనిపిస్తుండగా వాటిని సృజనాత్మకంగా అనుభవించాలి. జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించాలి.
మానవుడి స్థితి విషాదపూరితం కాదు. చావును, దుఃఖాన్ని, అవరోధాలను, బాధలను సాహసోపేతంగా, హుందాగా ఎదుర్కోవాలి. వైమనస్యత పోగొట్టుకోవాలి. జీవిత సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇతరులతో కలసి అనుభవించాలి. భాగం పంచుకోవాలి. తాదాత్మ్యం చెందాలి.
మానవులు పాపాత్ములని మతవాదులంటారు. వారంతట వారు సమస్యలు పరిష్కరించుకోలేరంటారు. దైవం వైపు సాయం కోసం ఎదురుచూస్తారు.
మానవుడు సంపూర్ణుడు కాదు. ఎన్నో పరిమితులున్నాయి. కొన్నిసార్లు సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు. అంతమాత్రాన తెలియని శక్తిపై ఆధారపడకూడదు. వివేచనతో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. వివేచన విజ్ఞానం ఆధారంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. యాజమాన్యానికి, పెత్తందారీలకు మోకరిల్లడం మానవవాదులు ఒప్పురు. మానవుడు శక్తిమంతుడు. పట్టుదల ఔన్నత్య లక్షణాలతో సాగాలి. ఇతరుల నైతిక శక్తి కూడా గమనిస్తూ పోవాలి.
చనిపోవడం బ్రతుకులో భాగం. అది ధైర్యంగా స్వీకరించాలి...
విశ్వమానవ వాదం-14
ఉత్తమ ప్రపంచం కోసం పనిచేయడం మంచిది-13
మంచి తల్లిదండ్రులు-12
చక్కని పెళ్ళి-11
జీవితానందాల్ని పంచుకోవడం వెలలేని విలువ-10
లైంగిక ప్రేరణలు-9- జీవితమే సఫలము
శక్తివంతమైన లక్షణాలుబ్రతుకులోనే లభిస్తాయి-8
ఆనందమయ జీవనం-7
ముక్తి మార్గాలు అన్వేషించడం వృధా-6
మత విశ్వాసం లేకుండా నీతిగా వుండొచ్చా?-5
సారంగ వెబ్ పత్రికలో నావ్యాసం: త్రిపురనేని గోపిచంద్...
జీవితమే సఫలము-కొత్త సందేహవాదం--2
పవిత్ర బైబిల్ - Telugu Bible - పాత నిబంధన - Old Testament / దినవృత్తాంతములు రెండవ గ్రంథము 2 Chronicles 1
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 2 Chronicles
9 దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైన జనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు
పైన Top _ _ తదుపరి పేజీ _ _ Index _ _ Home
@@ Valentine\\’s Message @@ ఉచిత Mp3 డౌన్లోడ్
21నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు.
తెలుగు బైబిల్
Telugu: నిపుణుడు (te) (nipuṇuḍu), నిపుణురాలు (nipuṇurālu)
Telugu: సిద్ధహస్తుడు (siddhahastuDu)
Telugu: బ్రాహ్మణుడు (te) (brāhmaṇuḍu)
|
తొలికోడి http://blog.poddu.net [ మార్చు ] సైటు రివ్యూలు (0)
...పొద్దెక్కిన సంగతి చెప్పే బ్లాగు...
కలపబడినది : Apr 5, 2008 చివరసారిగా ఆధునీకరించినది : Apr 5, 2008 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 225 వెలుపలి నొక్కులు : 395
శరత్ సాహిత్యం http://sarath-sahityam.blogspot.com [ మార్చు ] సైటు రివ్యూలు (0)
కలపబడినది : Oct 16, 2007 చివరసారిగా ఆధునీకరించినది : Oct 16, 2007 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 220 వెలుపలి నొక్కులు : 596
పలక బలపం http://palakabalapam.blogspot.com [ మార్చు ] సైటు రివ్యూలు (0)
...అప్పుడప్పుడు నేను రాసినవి.. (కధలు, కవితలు), అడపదడప నేను గీసినవి..(బొమ్మలు), తీసినవి (ఫొటోలు).. ఇదంతా సాహిత్యంలో నా ఓ న మః లు...
కలపబడినది : Jul 27, 2008 చివరసారిగా ఆధునీకరించినది : Jul 27, 2008 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 192 వెలుపలి నొక్కులు : 253
కధలు http://kadhalu.blogspot.com [ మార్చు ] సైటు రివ్యూలు (0)
కలపబడినది : Aug 9, 2007 చివరసారిగా ఆధునీకరించినది : Aug 9, 2007 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 187 వెలుపలి నొక్కులు : 756
సిరివెన్నెల...సీతారామశాస్త్రిని కాదు http://www.uniqcyberzone.com/svennela [ మార్చు ] సైటు రివ్యూలు (0)
కలపబడినది : Jun 15, 2007 చివరసారిగా ఆధునీకరించినది : Jun 15, 2007 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 118 వెలుపలి నొక్కులు : 671
పెద్దలు చెప్పిన మంచి మాటలు http://nonenglishstuff.blogspot.com/ [ మార్చు ] సైటు రివ్యూలు (1)
కలపబడినది : Nov 3, 2008 చివరసారిగా ఆధునీకరించినది : Nov 3, 2008 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 107 వెలుపలి నొక్కులు : 269
సామెతలు http://telugu-saamethalu.blogspot.com/ [ మార్చు ] సైటు రివ్యూలు (1)
...తెలుగు సామెతలకు సంబందించిన బ్లాగు....
కలపబడినది : Jan 5, 2009 చివరసారిగా ఆధునీకరించినది : Jan 5, 2009 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 98 వెలుపలి నొక్కులు : 168
అంతర్వాహిని http://janaj4u.blogspot.com [ మార్చు ] సైటు రివ్యూలు (0)
...మనోఫలకంపై ఒదిగిన అక్షర బిందువులు కాలపు అలజడికి, కలల ఒరిపిడికి గురై.. అప్పుడప్పుడూ చెప్పే భావాలకు అక్షరరూపం.. ఈ అంతర్వాహిని. ఈ బ్లాగుకి మీరు కూడా మీ భావాలను పంపవచ్చు. నా చిరునామా ([email protected]) ఇస్తున్నాను కనుక మీరు పంపండి, మనం చదువుకుందాం. ఏమంటారు?? కాకపొతే జనానికి ఇబ్బంది లేకుండా, అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుని మరీ మన బ్లాగుకి వచ్చేలా టపాలుంటే చాలు....
కలపబడినది : Aug 7, 2007 చివరసారిగా ఆధునీకరించినది : Aug 7, 2007 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 86 వెలుపలి నొక్కులు : 274
Reflections_Murtyds http://murtyds.blogspot.com/ [ మార్చు ] సైటు రివ్యూలు (0)
కలపబడినది : Jun 5, 2009 చివరసారిగా ఆధునీకరించినది : Jun 5, 2009 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 40 వెలుపలి నొక్కులు : 93
క వి త లు http://telugulo-sumitrakavitalu.blogspot.com [ మార్చు ] సైటు రివ్యూలు (0)
... హృదయస్పందనని మీతో పంచుకొనే చిన్న ప్రయత్నం....
కలపబడినది : May 7, 2010 చివరసారిగా ఆధునీకరించినది : May 7, 2010 వర్గము: సాహిత్యం లోపలి నొక్కులు : 19 వెలుపలి నొక్కులు : 58
మొత్తం వర్గములు : 50 మొత్తం లింకులు : 2930 చేసిన అన్వేషణలు : 14560 లోపలి నొక్కులు : 23444 వెలుపలి నొక్కులు : 241956 ఆన్లైనులోని సందర్శకులు : 25
నా ఇష్టాలకు కలుపు _ ©2007 జల్లెడ.కామ్
|
DEERGHA DARSI - దీర్ఘ దర్శి: నాకు నచ్చిన 10 మంది ఎవరు? - నాలిస్టు లో 8 మందే ! - మరి మీ సలహా ?
నాకు నచ్చిన 10 మంది ఎవరు? - నాలిస్టు లో 8 మందే ! - మరి మీ సలహా ?
నాకు నచ్చిన 10 మంది
"మన దేశం" లో నాకు బాగా నచ్చిన 10 మంది వ్యక్తుల పేర్లు, నచ్చిన క్రమంలో నేను రాయగలనా ? ఏమో! వెంటనే చెప్పలేక పోతున్నాను.
కానీ అసలు నాకు బాగా తెలిసి వుండాల్సిన లిస్టు గా యిది. మన దేశంలో నాకు బాగా నచ్చిన వాళ్ళు కనీసం పది మంది వున్నారా, లేదా ? వుంటే,వాళ్ళెవరు ? ఎందుకు నచ్చారు ? యిది నాకు తెలియాలా,వద్దా ?
కానీ నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పుకోవడం లో మనకు పెద్ద శ్రమనో , ప్రమాదమో లేదు కదా .
అది తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నం చేస్తా .
1. మహాత్మా గాంధీ : - గాంధీ గారు నాకు బాగా నచ్చారు . సత్యము, అహింస తో ఎన్నెన్ని సాధించ వచ్చునో - ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు . ప్రపంచానికే మార్గ దర్శకుడైన గాంధీ మనకు నచ్చకపోవడం ఎలా? నాకు ఆయన చాలా బాగా నచ్చాడు . ఆయన రాసిన ఆత్మకథ లాంటి పుస్తకం మరొక్కటి "నభూతో న భవిష్యతి". తన తప్పులను ఏవీ దాచుకోలేదాయన. అలా మరెవ్వరూ చెప్పలేరు. ఆయన జీవితంలోని సంఘటనలు చదివే , మేమూ, 55 ఏళ్ళ క్రితం , మా వూళ్ళో , మా యింట్లో , లెట్రిన్ కు మా స్వహస్తాలతో గోడలు కట్టి దాన్ని శుద్ధి చేసి , కాస్త గర్వం గా కూడా అనుభూతి చెందాము. కుష్టు రోగులకు స్వహస్తాలతో మందు రాయడం, వాళ్ళను బాగా చూసుకోవడం లాంటి పనులు - అప్పుడు కానీ, యిప్పుడు కానీ - గాంధీ తప్ప మన నాయకులెవరూ చెయ్యలేదు . గాంధీ గారిని గురించి ఎంతో చెప్పొచ్చు .కానీ , మమ్మల్ని, చిన్నతనం నుండీ ఆయన జీవితం బాగా ప్రభావితం చేసింది కనుక యీలిస్టు లో మొదట ఆయన పేరు రాస్తున్నా - ఆయన యిప్పుడు లేక పోయినా . ఆధునిక యుగంలో, మన 21 వ శతాబ్దంలో, గాంధీ చాలా గొప్ప యోగి, అభ్యుదయ వాది, మానవతా వాది అని నా ప్రగాఢ నమ్మకం . నా ఈ లిస్టులో యిప్పుడు లేని వారి పేర్లు - గాంధీ తప్ప - మరెవరిదీ రాయను . ఎందుకంటే - భూతకాలంలో ఎంతో మంది గొప్ప వారు వుండవచ్చు . కానీ , ఈ రోజు సజీవంగా , మన మధ్య వుండి, మన మధ్య , మానవ కల్యాణానికి కృషి చేస్తున్న వారు ఎవరు , వారిలో నాకెవరు నచ్చారు - అన్నదే నా ఆలోచన
3. సద్గురు జగ్గి వాసుదేవ్ :- ఈయన తమిళనాడులో , ముఖ్యంగా, యువతలో , వొక పెద్ద విప్లవమే తెచ్చాడు . దేవుడు లేడు , వద్దు - అనే రాజకీయాలు వున్న తమిళనాడు రాష్ట్రంలో , దాదాపు కోటి మంది ఈయన శిష్యులు గా మారిపోయారు . వారి అందరి జీవితాలలో అనూహ్యమైన మార్పు రావడం నేను చూశాను. ప్రతి యింటిలోను , "యోగ" అనే జ్యోతి వెలగాలని , ఈయన చేస్తున్న కృషి అపారం . నిరుపమానం . యిదే కాక, విద్యారంగంలోనూ , పర్యావరణ రంగంలోనూ ఈయన కృషి తమిళనాడులో ప్రథమ స్థానంలో వుందని నా నమ్మకం . ముఖ్యంగా , తమిళనాడు లోని యువతను, కుల మతాలకు అతీతంగా , ఏకం చేయడానికి ఈయన చేసినంత, చేస్తున్నంత సకారాత్మక సేవ మరెవరూ చెయ్యలేదని నా నమ్మకం. ఈయన ఆంగ్లంలో - చాలా సహేతుకంగా, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడడంలో చాలా దిట్ట . ఈయన మాట్లాడే తమిళం వొక ప్రత్యేక యాసలో వున్నా - అందరికీ నచ్చింది . మన దైనందిన సమస్యలకు ఈయన యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి .
4. శ్రీ శ్రీ రవిశంకర్ (గురూజీ ) :- ఈయనా సద్గురు జగ్గి వాసుదేవ్ లాగా - యోగా, విద్య, లాంటి అనేక రంగాల్లో - యివతపై తమ అపార ప్రభావాన్ని చూపుతున్న వారే. సేవ, ప్రేమ , సహనం లాంటి వున్నత విలువలను ఈయన ప్రపంచం అంతటా - కుల, మత, దేశ, రంగు , లాంటి అన్ని విభేదాలనూ దాటి - విశ్వ మానవ ఐక్యత ను ప్రబోధిస్తున్న వారు ఈయన. ఈయన శిష్యులూ కోట్ల సంఖ్యలో ప్రపంచమంతటా వున్నారు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ వుండే ఈయన స్థాపించిన "ఆర్ట్ ఆఫ్ లివింగ్ " సంస్థలు 152 దేశాలలో వున్నాయి . ఈ సంస్థ నెలకొల్పిన గిన్నిస్ రికార్డులు చాలా వున్నాయి . సద్గురు జగ్గి లాగానే , మన దైనందిన సమస్యలకు శ్రీ శ్రీ గారు యిచ్చే సలహాలు చాలా బాగా వుంటాయి . అందరికీ చాలా బాగా నచ్చుతాయి . "జ్ఞాని " అన్న పదం వీరిరువురికీ బాగా వొప్పుతుంది.
|
5. బ్రహ్మకుమారి శివాని :- ఈమె సంభాషణలు "పీస్ ఆఫ్ మైండ్ " అనే టీవీ చానెల్ (బ్రహ్మ కుమారి సంస్థదే) లోనూ, మరెన్నో చానెళ్ళ లోనూ (ఆస్థా , సంస్కార్ ) ప్రతి దినమూ వస్తూ వుంటుంది . నిత్య జీవితంలోని అనేకానేక సమస్యలకు యీమె సమాధానాలు చాలా చక్కగా, సహేతుకంగా వుంటాయి. బ్రహ్మ కుమారి సంస్థ పేరు ప్రతిష్టలు చాలా బాగా పెరగడానికి, యీమె కూడా వొక కారణమని తప్పక చెప్ప వచ్చు . ఇవి తెలుగులోనూ తర్జుమా అయితే చాలా బాగుంటుంది . చిన్న వయసులోనే , యింత విజ్ఞానం వెదజల్లుతున్న యీమె కృషి చాలా ప్రశంసనీయం. ఆత్మ , పరమాత్మ లాంటి విషయాల్లో నేను శివాని గారి భాషణలు పెద్దగా పట్టించుకోను . ఆ విషయాలు నేర్చుకోవాలంటే - శాస్త్ర జ్ఞానం అపారంగా వున్న వారు చాలామంది వున్నారు. కానీ - సామాజిక సమస్యల విషయాల్లో , దైనందిన మానవ సమస్యల విషయాల్లో , మిగతా వారి కంటే - శివాని గారి భాషణలు నాకు చాలా బాగా నచ్చుతాయి . ఆమె చెప్పేవన్నీ మనం సులభంగా చెయ్య గలిగేవి; చెయ్యవలసినవి. మనకు ఎంతో ఉపయోగ పడేవి .
6. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు :- తెలుగులో ప్రవచన కర్తలలో - ఈయన మొదటి వారు - అని అందరూ వొప్పుకోక తప్పదు . సరస్వతీ పుత్రుడు - అనిపించే ఈయనకు, సంస్కృత,ఆంధ్ర భాషలు - రెండింటి లోనూ వున్న పాండిత్యము , సాహితీ ప్రకర్ష, ధారణా శక్తి, సమయోచిత ప్రజ్ఞ , అపారము. హైందవ విలువలను గురించి ఈయన చెప్ప గలిగే తీరు అసమానం . వొక్కో సారి ఆది శంకరుల వారు మన విలువలను మళ్ళీ మనకు చెప్పడానికి ఈయనను పంపించాడా అని - అనిపిస్తూ వుంటుంది నాకు. ఈయనది పూర్తిగా శాస్త్ర విశ్లేషణ . శాస్త్రంలో వున్నది తప్ప నేను మరేదీ చెప్పనంటారాయన . బ్రహ్మకుమారి శివాని గారిది పూర్తిగా సామాజిక, మానసిక విశ్లేషణ . సామాజిక, మానసిక విశ్లేషణ లో శివాని గారిది , శాస్త్రీయ విశ్లేషణలో చాగంటి గారిది - భాషణలు అద్వితీయం గా, ఆహ్లాద కరంగా, చాలా విజ్ఞాన దాయకంగా వుంటాయి.
నాకు పది మంది పేర్లు కావాలి . వాళ్ళు నన్నూ ప్రభావితం చేసి వుండాలి . దేశాన్నీ(లేదా రాష్ట్రాన్ని) బాగా ప్రభావితం చేసి వుండాలి. ఇప్పుడు మన మధ్య వుండాలి. ఈ మూడు నిబంధనలూ - పై 8 మంది కే సరిపోయాయి. నేను చనిపోయిన మహాత్ముల గురించి మాట్లాడడం లేదు. వారిలో ఎందరో వున్నారు . పై ఎనిమిది మంది కంటే కూడా గొప్ప వారు వున్నారు .
ఇప్పుడున్న వారిలో గొప్ప వారు వున్నారు. మన పాత ప్రెసిడెంటు అయిన డాక్టర్ అబ్దుల్ కలాం గారు , మన ముఖ్య మంత్రి చంద్ర బాబు గారు నాకు బాగా నచ్చిన వారే . అయినా - వారి జీవితం నన్నెలా ప్రభావితం చేసింది - అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు. మాకు వేదాంతం నూరి పోసిన గురువు గారు స్వామి పరమార్థానంద. ఆయన గొప్ప వారే. ఆయన స్వామీ దయానంద ముఖ్య శిష్యులలో వొకరు. అయితే - ఆయన దేశాన్ని ఎంత ప్రభావితం చేశారు అనుకుంటే - నాకు సమాధానం దొరక లేదు.
త్వరలో - నాకు మరిద్దరు గొప్ప వాళ్ళు - నన్నూ , దేశాన్నీ ప్రభావితం చేసే వాళ్ళు - దొరుకుతారని నేను ఆశిస్తున్నాను .
ఇందులో పాఠకులు అయిన మీరు, నాకు - మీ సలహాలు కూడా యివ్వ గలిగితే , మీకు నచ్చిన వాళ్ళను గురించి చెబితే , చాలా సంతోషిస్తాను . కృతజ్ఞతతో మీ సలహాలను స్వీకరిస్తాను .
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Vuppaladhadiam Vijayamohan వద్ద 5:39 AM
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
లేబుళ్లు: గాంధీ, చాగంటి, జగ్గి, బాబా రాందేవ్, బాలసుబ్రమణ్యం, మోడీ, శివాని, శ్రీ శ్రీ
11 వ్యాఖ్యలు:
మీ వ్యాఖ్యకు నా ధన్యవాదాలు. వివేకానందులవారిని మరిచిపోలేదు. నాకు బాగా నచ్చిన, దేశాన్ని చాలా, చాలా ప్రభావితం చేసిన వారిలో ఆయన వొకరు. కానీ ఆయన యిప్పుడు లేరు కదా . గాంధీ గారు కూడా యిప్పుడు లేరు . ఆయన పేరూ తొలగిస్తే , నిజానికి 7 మందే మిగులుతారు . కేజ్రివాల్ గారు అలాగొప్పగా వస్తారేమో అనుకున్నా . కానీ , ఆయన మరో రకంగా వెళ్ళిపోయారు. అన్నా హజారే అలా వచ్చిండొచ్చు . ఆయనా రాలేదు. మన జయప్రకాశ్ నారాయణ్ వచ్చిండొచ్చు . ఆయనా రాలేదు. ఏదో అడ్డంకులు , కొన్ని నాయకత్వ లోపాల కారణం గా రాలేదు. మోడీ అవన్నీ దాటి వచ్చారు. కానీ మనకు మోడీ లాంటి నాయకులు 125 మంది (కనీసం) కావాలి .
మీ ప్రోత్సాహానికి నా ధన్యవాదాలు.
మీరు చెప్పింది కరెక్టే . ఆయన ప్రవచన కర్తే . సంఖ్యాపరంగా కానీ , శైలీ పరంగా కానీ , శ్రోతలను ముగ్ధులను చేయడంలో కానీ , ఆలోచింప జేయడంలో కానీ , మన రాష్ట్రంలో ఆయనే అగ్రగణ్యుడు .
మహాత్మా గాంధీ గారు ఇప్పుడు లేరు కదా! అయిన పై లిస్ట్ లోని అందరికి ప్రేరణ స్వామి వివేకానంద గారే కదా! వారి గురించి మీరు చదవ లేదా?
Vuppaladhadiam Vijayamohan 15 సెప్టెంబర్, 2014 4:00 AMకి
నాకు తెలిసి మహాత్మా గాంధి తరువాత దేశప్రజలని, ముఖ్యంగా యువతని ఎక్కువగా inspire చేసినవాళ్ళలో అబ్దుల కలాం ముఖ్యమైన వ్యక్తి.
వ్యాఖ్యను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
ప్రముఖ పోస్ట్లు
|
ప్రముఖ పోస్ట్లు
మీకు నిజంగా ఏం కావాలో, ఎలా వస్తుందో మీకు తెలుసా? = జీవితంలో సక్సస్ కు అతి ముఖ్యమైన మూల మంత్రం = వొక్క 48 రోజులు = యిలా చెయ్యండి
ఏ వ్యాధైనా తప్పకుండా తగ్గుతుంది. ఎలా ? రోగాలు ఎలా రాకుండా జాగ్రత్త పడాలి? ఆరోగ్యానికి మూల సూత్రాలు ఏవి?
శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు - మీ రాశి ఫలాలు
మానవీయ సంబంధాలు = యండమూరి వీరేంద్రనాథ్ = డాక్టర్ బీ.వీ.పట్టాభిరాం = వొక జ్ఞాపకాల వెల్లువ = ఏడవడంలోని సంతోషమూ, సంతోషంగా ఏడవడమూ - జీవితానికి ఎంత ముఖ్యమో
సంతోషంగా వుండడానికీ, సంతోషం నిలుపుకోవడానికీ - అంతా మీ చేతుల్లో వుంది - కొన్ని మార్గాలు
శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు = రామాయణంలో మానవీయ సంబంధాలు = దాంపత్య సంబంధాలు
మానసిక ఆరోగ్యానికి మూల సూత్రాలు - మనసూ - బుద్ధీ ఎలా పనిచేస్తాయి - మీకు సంతోషం కావాలంటే తిరుగు లేని మార్గం
ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారు = పాడుతా, తీయగా = ఎనభై ఏళ్ళ తరువాత ?? =
పతంజలి యోగ సూత్రాలు - అద్భుతమైన -experimental , experiential - సైన్స్ - మొదటి ప్రయోగం చేసి చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి
మొత్తం పేజీ వీక్షణలు
పరిస్థితి - మనస్థితి - మన "స్థితి" - మనలో వో అమ్మ ...
ఈ రోజు మీరు ఆడిన ఆట ఎలా ఆడారు - 5 నిమిషాల్లో మనసు...
నాకు నచ్చిన 10 మంది ఎవరు? - నాలిస్టు లో 8 మందే ! -...
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ఎథీరియల్ థీమ్. Blogger ఆధారితం.
|
తాజా వార్తలు
సామాజిక న్యాయం
సోర్స్ కోడ్
చైల్డ్ హుడ్
మహబూబ్ నగర్
పీకేఎల్(ప్రో కబడ్డీ లీగ్) ప్రమోషన్లో ధోని
పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం: ప్రియాంక
మీరు ఇక్కడ ఉన్నారు
వెనక్కి తిరిగి చూసుకుంటే...
ఇలా ఆలోచిస్తుంటే మనస్సంతా నలభై అయిదు సంవత్సరాల వెనక్కి గతంలోకి వెళ్ళిపోయింది. టైమిషన్లో వెళ్ళిపోయినట్లుగా, గతమంతా కళ్ళముందుకొచ్చింది. బాల్యమంతా కళ్ళెదుట నిలిచింది. అప్పట్లో మేం పాఠశాల విద్యార్థులుగా ఉన్న రోజుల్లో మా ఊళ్ళో ఈ పండుగ ఎలా జరిగేది?? అబ్బో!! ఆ రోజులే వేరు!
నేను పుట్టి పెరిగింది వరంగల్ జిల్లా, నర్సంపేటలో. అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నాను. బడి పిల్లలకు అసలు వినాయక చవితినాడే సందడి మొదలయ్యేది. ఇది మగ పిల్లల్నీ, ఆడపిల్లల్నీ సమానంగా ఆకర్షించేది. ముఖ్యంగా వినాయకుణ్ణి పూజిస్తే చదువు బాగా వస్తుందని పెద్దలు చెప్పేవారు కాబట్టి, సాయంత్రాలు గుళ్ళలో జరిగే భజనలకు కూడా కొందరు పిల్లలు వెళ్తూండేవాళ్ళు.
మొట్టమొదటి రోజు ఎవ్వరూ పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చరు. అన్నీ స్త్రీలు తమతమ చేతుల్లో పట్టుకొని మోసుకెళ్ళగలిగేంత బరువైనవే పేర్చేవారు. అనువు, చేతుల్లో స్త్రీలు మోయలేనంత పెద్ద పెద్ద బతుకమ్మలు 'సద్దుల' నాడు మాత్రమే.
బతుకమ్మ పేర్చటం అన్నది ఒక ప్రత్యేకమైన కళ. కుట్లవలె, ముగ్గుల వలె, ఏ రెండు బతుకమ్మలూ ఒకలా ఉండవు. అయితే చేతుల్లో పెట్టుకునే బతుకమ్మల కోసం ప్రత్యేకంగా సిబ్బి అనే వెదురుతో చేసిన కంచాల వంటివీ, చిన్న సైజు 'తబుకు' అని పిలిచే ఇత్తడి, రాగి, స్టీలు, అల్యూమినియాల్లో ఏదో ఒకటి వాడేవారు. అయితే బతుకమ్మను పేర్చటానికి వీటిల్లో ముందుగా అమర్చేది పూలు కాదు, గుమ్మడి ఆకులు, లేదా ఏవైనా పెద్దగా, వెడల్పుగా ఉండే ఆకులు.
ఇంకా వానలు పడ్డాక, ఎవరూ నాటకుండా, పెంచకుండా ఊరంతా కనిపించే బొడ్డుమల్లె (పున్నాగ) చెట్లు విరగపూసేవి. అయితే ఆ పూల కోసం చెట్టు ఎక్కి కొమ్మలు ఊపాలి. ఈ పని ఎక్కువ మంది ఆడపిల్లలకు చేతకాదు. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఆడపిల్లలను చెట్లెక్కడం వంటి పనులు చెయ్యనిచ్చేవాళ్ళు కాదు.
1956కు పూర్వం నైజాం పాలనలో బతుకమ్మ పండుగ ఎలా చేసుకునేవాళ్ళో ఏమంత చారిత్రక వివరాలు లభ్యమవుతున్నట్లు లేవు. బతుకమ్మ పాటల గురించిన సేకరణలో బిరుదురాజు రామరాజుగారు చేసిన వివిధ రకాల ప్రయత్నాల, ప్రయాసల వివరాల వంటివి కొన్ని దొరుకుతున్నాయి. దీనిమీద ప్రత్యేకించి నేనూ ఎందుకో శ్రద్ధ చూపలేదు. నాకు తెలిసిందంతా 1968 వరకు నర్సంపేటలో మేం జరుపుకున్న పండుగ కోలాహలమే.
బ్రాహ్మణ, కోమటి కులాల వాళ్ళు బతుకమ్మలను 11 గంటల ప్రాంతంలో ప్రారంభించి ఒంటిగంట కల్లా పూర్తిచేసేవాళ్ళు. ఎందుకంటే, ఆ బతుకమ్మలలో పసుపు గౌరమ్మ ను చేసి ఆమెకు ఇంట్లోని ఇతర దేవుళ్ళతో పాటు పూజ చేసేవాళ్ళు. ఈ పండుగ సమయంలో ఈర్ష్యాసూయలు, తరతమ భేదాల గుర్తింపు పాటించేవాళ్ళు కాదు. ఊళ్ళో ప్రధానమైన గుడి ఎక్కడ ఉందో, లేదా ఏ గుడి తమ వాడలకు దగ్గరగా ఉందో ఆ గుడికి అందరూ కలిసి, డప్పు వాద్యాలతో కలసి కదిలి వెళ్ళేవాళ్ళు. ఒక వీధిలోకి బతుకమ్మలతో బయల్దేరిన బృందం చేరాక, ఆ వీధిలోని ఇళ్ళల్లో వాళ్ళు తమ తమ బతుకమ్మలతో గుంపులో చేరేంతవరకూ (మరీ ఎక్కువ సేపు కాకుండా) నిలిచి ఉండేవాళ్ళు. కొత్తగా ఎండాకాలంలో పెళ్ళిళ్ళై అత్తవారిళ్ళకు వెళ్ళి, బతుకమ్మ పండుగకని వచ్చిన వాళ్ళను ఆప్యాయంగా పలుకరించుకుని, వివిధ రకాల బతుకమ్మ పాటలు పాడుకుని, చీకటి పడంగానే ముత్తైదువలందరూ గౌరమ్మను పసుపుకుంకుమలుగా పరస్పరం అందించుకునేవారు. అందరూ వివిధ రకాల ఫలహారాలు తెచ్చేవారు. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడమే కాకుండా, గుడి బయట వేచి ఉండే బిచ్చగాళ్ళకూ, వాద్యగాళ్ళకూ ఇంకా చూడవచ్చిన లేదా వెంట వచ్చిన మగవాళ్ళకూ అందిరకీ పంచేవాళ్ళు. పెళ్ళికాని ఆడపిల్లలు అమాయకంగా తమకూ పసుపు కుంకుమ కావాలని అడిగితే సరదాగా వెక్కిరింతలు మాట్లాడుతూ నవ్వేవాళ్లు. ఆ రోజు బతుకమ్మను నీళ్ళలో నిమజ్జనం చేయరు.
నవరాత్రులు కదా అని బడికి సెలవులేమీ ఉండేవి కావు. పైగా మూడు నెలల పరీక్షలు కూడా జరిగే కాలం. ఉదయం నుండి సాయంత్రం నాలుగున్నర వరకు స్కూల్లో ఉండి, సాయంత్రం రాగానే ఏదో ఒకటి తిని, గబగబా ఉత్సాహంగా తయారై బతుకమ్మలు తీసుకుని బయల్దేరడమే. అందుకోసం రోజంతా ఎదురు చూపులే.
రెండోరోజు నుండి ఏడో రోజు వరకూ, తిరిగి ఏడో రోజు నుండి తొమ్మిదవ రోజైన సద్దుల బతుకమ్మ వరకూ కాలవ ఒడ్డుకు వెళ్ళేవాళ్లం. గుంపులు గుంపులుగా బతుకమ్మలన్నింటినీ ఒకచోట పెట్టడానికీ, దాని చుట్టూ ఒక గుంపుగా ఏర్పడటానికీ ఒక కనపడని కట్టుబాటు, అర్థం అయీ అవని విధంగా, కొన్ని కొన్ని కులాల వారీగా ఉంటుండేవి. అందరూ తెలిసిన ఇతర కులాల వాళ్ళందరినీ పలకరిస్తూనే తమ తమ గుంపుల్లో మాత్రమే బతుకమ్మలు పెట్టి ఆడేవాళ్లు. ఎవరూ కించపరుచుకోవడం కానీ, ఇతర కులాల వారి పట్ల నిరసనగానీ చూపేవాళ్లు కాదు. పైగా చాలా గౌరవంగా చూసి, మాట్లాడేవాళ్ళు. ఒక్కొక్కసారి పెద్దల గుంపులో చేరకుండా 12-15 సంవత్సరాల మధ్య వయసు పిల్లలమంతా ఒక చోట చేరి మాకు మేముగా ఉయ్యాల పాటలు, వెన్నియల పాటలూ, కోలాటం పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ తిరిగేవాళ్ళం.
|
'బొడ్డెమ్మ పండుగ' గురించి కూడా కొంత చెప్పుకోవాలి. వినాయక నిమజ్జనం తర్వాత, బతుకమ్మకు మధ్య వస్తుంది బొడ్డెమ్మ పండుగ. బహుశా భాద్రపద బహుళ పంచమి లేదా షష్టినాడు ఈ పండుగను ప్రారంభిస్తారని జ్ఞాపకం. ఇది వీధుల్లోకి వెళ్ళి చేసే పండుగ కాదు. ఇది ప్రత్యేకంగా 'కన్నె పిల్లల' (పెళ్ళికాని అమ్మాయిల) పండుగ. 10 - 16 సంవత్సరాల వయసు నుండి పెళ్ళికానివాళ్ళు (ఆ వయసు వాళ్ళకు పెళ్ళయితే వాళ్లు ఆడకూడదు) మాత్రమే ఆడే పండుగ. ఇదింకా ఆసక్తికరంగా ఉండేది. ఒక పెద్ద పీటమీద పుట్టమన్నుతో ఐదు లేదా తొమ్మిది అంత్రాలు (మెట్లు)గా గోపురాకారంలో (జెండావందనానికి ఏర్పాటు చేసే గుండ్రటి మెట్లవలె) బొడ్డెమ్మ మందిరం నిర్మించి, పైన ఉన్న చిన్న మెట్టుపై ఒక రాగి లేదా ఇత్తడి చెంబులో (కలశం) బియ్యం పోసి, దానిపై దానికి సరిపడా మూత పెట్టి, ఆ మూతలో పసుపు గౌరిని చేసి పెట్టేవాళ్ళు అమ్మల వంటి పెద్దవాళ్ళు. ఇక పిల్లల పనల్లా రోజూ బడినుండి రాగానే పుట్టు మన్నుతో (ఎర్రమన్ను) అలికి, పూలతో అలంకరించటం...
బొడ్డెమ్మకు పెట్టే పూలలో ముఖ్యమైనవి గోరంటపూలు (దీనిలో రిక్క గోరింట, ముద్ద గోరింట అని రెండు రకాలు. ఇవి వివిధ రంగుల్లో పూస్తాయి. ఆంధ్రాలో వీటిని చిలుకముక్కు పూలు అంటారు), రుద్రాక్ష పూలు (ఇవి కూడా రంగు రంగుల్లోనూ, కలనేత రంగుల్లోనూ సాయం వేళల్లోనే పూస్తాయి. వీటి గింజలు రుద్రాక్షల్లా ఉండటం వల్ల వీటిని ఆ పేరుతో పిలుస్తారు తెలంగాణలో. కానీ ఆంధ్రా ప్రాంతంలో వీటిని చంద్రకాంత పూలంటారు), మందారాలు వంటి పూలతో అలంకరిస్తారు. ఈ గోరింటపూలను అద్దితే, అవి ఆ గద్దెలకు అతుక్కుపోతాయి. అలాగే రుద్రాక్షలను వాటితోనే జడవలె అల్లి దండగా చేసి చుట్టూ చుడతారు. ఇలాంటి అలంకరణంతా చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఇంతలో సందెవేళ అవుతుంది. 12 - 16 ఏళ్ళ మధ్య వయస్సుగల అమ్మాయిలంతా దగ్గరి ఇళ్ళల్లో వాళ్లు వచ్చాక, ఆట మొదలవుతుంది. బొడ్డెమ్మపీటను పెట్టే చోట కూడా కడిగి /అలికి ముగ్గు పెట్టి, అక్కడ పీటను ఉంచుతారు. తర్వాత ఉయ్యాల పాటలు ప్రధానంగా పాడుతూ, లయబద్ధంగా చప్పట్లతో చుట్టూ తిరుగుతారు. మధ్యలో కోలాటం పాట కూడా ఉంటుంది. ఇట్లా ఒక గంట ఆడాక, బతుకమ్మకు లేని ప్రత్యేకత ఈ బొడ్డెమ్మకు ఉంది. ఆమెను నిద్రపుచ్చుతారు. అందరూ చుట్టూ చేరి పీటమీద కుడి చేత్తో తట్టుతూ 'నిద్రపో బొడ్డెమ్మా నిద్రపోవమ్మా! నిద్రకు నూరేళ్లు నీకు వెయ్యేళ్ళు, పాలిచ్చే తల్లికి బ్రహ్మకు వెయ్యేళ్ళు, నినుగన్న తల్లికి నిండు నూరేళ్ళు'' అని పాడి నిద్రపుచ్చి, ఇంట్లో ఎవరూ నడవని చోట ఆ పీటను పెడ్తారు. ఇక మళ్ళీ మర్నాడు సాయంత్రమే ఆ పీటను కదిలించడం. అయితే ఇక్కడితో అయిపోదు, ఎవరూ ఇళ్ళకు వెళ్ళరు. అక్కడే ఆడుకుంటారు.
బొడ్డెమ్మ పండుగ అయ్యీ, అవగానే, బతుకమ్మ మొదలవుతుంది. సరే, ఆరవరోజు ఆడరు అన్నాం కదా! దాన్ని అతెం అంటారు. ఆరోజు బతుకమ్మ ఆడరు, ఎందుకో మరి!! తెలియదు. చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటే, ఇక ఆ హడావుడి చెప్పే పనిలేదు.
సద్దుల రోజు అమ్మలు వంట ఇళ్ళలో వివిధ రకాల సద్దులు తయారు చేస్తూ బిజీగా ఉంటారు. కనీసం మూడు, లేదా ఐదు, ఏడు, లేదా తొమ్మిది రకాల సద్దులను తయారు చేయడం ఆనవాయితీ.
అందరూ బతుకమ్మ చుట్టూ చేరి ఊయ్యాల పాటలు, కోలాటం పాటలు, వెన్నియలో పాటలు పాడుతూ ఆడటం అందరికీ తెలిసిందే! అయితే తప్పనిసరిగా పాడే పాటలు రెండు, మూడు ఉంటాయి. ''శ్రీలక్ష్మి నీ మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా'' అంటూ ఆ గౌరమ్మే లక్ష్మి, సరస్వతి, పార్వతుల త్రిమూర్తి స్వరూపంగా వర్ణించే పాట ఒకటి. ''ఇద్దరక్క చెల్లెల ఊయ్యాలో'' అన్నది మరో పాట. గొప్పవాళ్ళ, దొరల అఘాయిత్యాలను వర్ణించే వెన్నియలో పాట ''కందిచేను వెనుక నుంచి వెన్నియలో కోడే వచ్చే చూడరయ్య వెన్నియలో'' అని. ఇవన్నీ ఒక ఎత్తు, చివరలో పూలు చేతిలోకి తీసుకొని బతుకమ్మలలోని గౌరమ్మలపై వేస్తూ పాడే ''ఒక్కొక్క పూవేసి చందమామ, ఒక జాము ఆయే చందమామ, శివపూజ వేళయే చందమామ, శివుడు రాకపాయె చందమామ'' అంటూ పాడే పాట మరోఎత్తు! ఈ పాట అయ్యాక పాటలుండవు.
ప్రసాదాలు రకరకాలు. చాలా మట్టుకు బియ్యపు పిండి-బెల్లం లేదా నువ్వుల పిండి- బెల్లం కలిపి చేసినవి ఎక్కువ. జామ, సీతాఫలం వంటి పండ్లు కూడా ఉంటాయి. ఇంకా ఎవరెవరి ఇళ్ళలోని సంప్రదాయాల ప్రకారం చేసుకొచ్చిన పలారాలు పంచాక అందరూ ఇళ్ళకు బయలుదేరతారు. అయితే కొన్ని కులాల వాళ్ళు గుంపులుగా నడుస్తూ తిరిగి వెళ్తున్నప్పుడు మాత్రమే ఒక పాట పాడుతుండేవారు. అది ''చిన్నీ మీరేమిట్లు?'' అంటూ ప్రారంభించి ''చిన్నీ మేం కోమట్లం'' అంటూ జవాబుగా ఒక్కొక్క కులం గురించిన వర్ణన ఆ పాటలో కనిపించేది. ఆ రోజుల్లో సూటిగా మీరేమిట్లు? మీరేంటోళ్లు? అని కులాన్ని అడగడం చాలా సహజంగా ఉండేది (ఇవాళ దాన్నే ఎన్నో మెలికలు తిప్పి కనుక్కొనే ప్రయత్నం చేయడం గమనిస్తారు).
|
ఈ పండగంతా ఆడవాళ్ళ పండగని చెప్పుకున్నా కాని, ఇది సామాజికంగా జరుపుకునే పండగగానే గుర్తించాలి. ఈ పండగలో మగవాళ్ళ సహకారం, ప్రేమ ఎంతో విలువైనవి. పూలు సంపాదించడంలో, బతుకమ్మలను నైపుణ్యంతో పేర్చడంలో, డప్పువాయిద్యాలతో ముందు నడుస్తూ బతుకమ్మలను ముందు తీసుకెళ్లడంలో, పోటీపడి తయారు చేసిన పెద్ద పెద్ద బతుకమ్మలను తలలపై తలచుట్టలు ధరించి కాలువకు మోసుకెళ్ళడంలో, కాలువలో దిగి పడిపోకుండా, జరిగిపోకుండా బతుకమ్మను అలాగే ముందు సాగిపోయేలా నీళ్ళల్లో వదలడంలో.. ఇలా అనేక విధాలుగా కుటుంబంలోని, బయటి పురుషుల పాత్ర లేకుండా సద్దుల బతుకమ్మ పూర్తవదు.
అయితే అన్నింటిలోకి మరవలేనిది సోదరుల పాత్ర. పెళ్ళైన ఆడపిల్లలు, అన్నదమ్ములు ఎప్పుడెప్పుడొచ్చి తమని పుట్టింటికి సద్దుల బతుకమ్మకి తీసుకెళ్తారా అని ఎదురు చూస్తారు. ''ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చైనపోడు ఉయ్యాలో'' అని, వచ్చాక ''కాళ్ళకు నీళిచ్చి ఊయ్యాలో కన్నీళ్ళు నింపే ఉయ్యాలో'' అని పాడుకుంటారు. అట్లాంటి సోదరులను కోల్పోయిన ఆడపడుచులకు మాత్రం ఈ సద్దుల బతుకమ్మ పండగ సంతోషాన్ని ఒక పక్క, శోకాన్ని మరోపక్క మిగుల్చుతుందనక తప్పదు. ఆడపిల్ల పుట్టుకను ఆహ్వానించని ఈ ఆధునిక సమాజం ఉన్నప్పుడు ఈ పండగ సందేశాన్ని అర్థం చేయించాలి.
బతుకమ్మ సందర్భంగా మోపులుగా తెచ్చి పడేసిన గునుగుపూలను ఒక్కటిగా చేర్చి ఒక గుత్తిలా చేసి, ఎంత పెద్ద బతుకమ్మను, ఎంత పెద్ద తాబాళం (ఇత్తడి పళ్లెం)లో పేర్చాలనుకుంటున్నారో ఆ నిడివికి సరిపడేలా కత్తిరించి పెట్టుకోవడం మొదటి పని, ఆ తర్వాత ఆ గుత్తులను కత్తెరతో సమానంగా వచ్చేలా పైపైన కత్తిరించి, వాటన్నింటిని సరిసమానం చేయడం రెండవ పని. ఆ తర్వాత బతుకమ్మ పేర్చే తాంబాళంలోనే రకరకాల రంగులతో నీళ్ళను తయారు చేసి ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ వంటి రంగులద్ది, వాటిని ఆరబెట్టడం మూడోపని. రంగులవే కాకుండా కొన్ని అలాగే ఉంచడం ఇంకొకటి. ఇలా అన్నీ తయారు చేసి ఎంతెత్తుగా బతుకమ్మను పేర్చాలనుకుంటున్నారో దాని ప్రకారం అన్ని గునుగుపూల రంగురంగుల గుత్తులు బెట్టి (నీడలోనే) సిద్ధం చేసుకోవాలి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
సంబంధిత వార్తలు
ఈ మార్పు ఎటువైపు?
మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి
25 ఏండ్ల తర్వాత రేప్ కేసు నిందితుడు అరెస్ట్
తేడా వస్తే నాలో ఉన్న మరో వ్యక్తిని చూస్తారు : పవన్
రూబిక్ క్యూబ్స్ తో…13ఏళ్ల బాలుడి గిన్నిస్ రికార్డ్
కేంద్ర మంత్రి సదానంద గౌడకు అదనపు బాధ్యతలు
నేను పోటీ చేయట్లేదు: విజయశాంతి
సి-విజిల్ కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తం: ఆమ్రపాలి
మరిన్ని వార్తలు
మేక్ ఇన్ తెలంగాణ
పెట్రోల్ బంకుల కోసం తగ్గుతున్న గిరాకీ!
|
HD అద్భుతమైన నాణ్యత, స్వచ్ఛమైన లోపల, చెక్
ప్రధాన (current)
యాదృచ్ఛిక వీడియో
స్వచ్ఛమైన లోపల
చెక్, HD అద్భుతమైన నాణ్యత, యువకులు, స్వచ్ఛమైన లోపల మరియు HD అద్భుతమైన నాణ్యత, స్వచ్ఛమైన లోపల, చెక్ watch ఉచిత
HD అద్భుతమైన నాణ్యత యువకులు చెక్ స్వచ్ఛమైన లోపల
రేట్ మర్చిపోతే లేదు వీడియో! మీరు వీడియో ఇష్టపడ్డారు లేదా కాదు. Thank you!
క్లిక్ లోడ్ వీడియో
లో డౌన్లోడ్ .mp4 embed కోడ్
ఈ కోడ్ కాపీ మరియు మీ వెబ్ సైట్ లో ఉంచడానికి
HD అద్భుతమైన నాణ్యత, స్వచ్ఛమైన లోపల, చెక్ సైట్ నుండి kopilkahd.net
అభిప్రాయాలు 146
వీడియో పని లేదు
భాగస్వామ్యం, సామాజిక నెట్వర్క్లు
తల్లులు, యువ మరియు పాత, టీనేజ్, అద్భుతమైన HD నాణ్యత, పరిపక్వ
పెద్ధ ముడ్డి ఔత్సాహికులు
గొప్ప నాణ్యత HD, చిన్న రొమ్ములు
పరిపక్వ, అద్భుతమైన HD నాణ్యత, పెద్ద గాడిద, దాచిన కెమెరా, బ్రెజిల్
ప్రముఖ వీడియో
పరిపక్వ పరిపూర్ణ HD నాణ్యత, పాత మహిళలు, యువ మరియు పాత
వెంట్రుకల పుస్సీ, రష్యన్ porn, Porn తో బ్లోన్దేస్, ఔత్సాహికులు, Masturbate
చెక్, అద్భుతమైన HD నాణ్యత
కుడుచు, ముఖం మీద సహితమైన
షాట్లు యొక్క వీర్యం సెక్స్ రతి డాగీ స్టైల్, మొదటి-వ్యక్తి, కాని నిపుణులు
పరిపక్వ, అద్భుతమైన HD నాణ్యత, పాత మహిళ
పోర్న్ పలుచన తల్లి, అద్భుతమైన HD నాణ్యత, జర్మన్ పోర్న్
గొప్ప గాడిద, గొప్ప HD నాణ్యత, తీవ్రమైన
అందం, పెద్ద రంధ్రాలు, యువకులు
అనిమేటెడ్ అశ్లీలత, కార్టూన్ అడల్ట్, అద్భుతమైన HD నాణ్యత
18+ Only for adults! వెంటనే వదిలి ఈ సైట్ if You are considered an adult! అన్ని శృంగార తారలు మరియు నటులు భావిస్తారు పెద్దలు రోజున షూటింగ్.
నుండి అభిప్రాయాన్ని మద్దతు సైట్
Copyrights © 2015-2018 - ఉచిత డౌన్లోడ్ మరియు వాచ్ పోర్న్ వెబ్ సైట్ లో kopilkahd.net
భారత్ తొలి ఇన్నింగ్స్ 631 -ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 182/6 - mtvtelugu _ Free Online Telugu News
Home స్పోర్ట్స్ భారత్ తొలి ఇన్నింగ్స్ 631 -ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 182/6
భారత్ తొలి ఇన్నింగ్స్ 631 -ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 182/6
భారత్ గెలుపు ఇక లాంఛనమే. అద్భుతం జరిగితే తప్ప మన విజయాన్ని అడ్డుకోవడం ఇంగ్లండ్కు అసాధ్యమే. కోహ్లీసేన ముంబై టెస్ట్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణిస్తూ ఇంగ్లండ్పై హ్యాట్రిక్ విజయానికి అడుగు దూరంలో ఉంది. 231 పరుగుల వెనుకంజతో రెండోఇన్నింగ్స్కు దిగిన ఇంగ్లం డ్.. 6వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. బె యిర్స్టో (50) క్రీజులో ఉన్నాడు. అశ్విన్ (2/49), జడేజా (2/58)లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, జయంత్(1/39), భువనేశ్వర్(1/11)లు ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు 451/7 ఓవర్నైట్ స్కోరుతో నాలుగోరోజైన ఆదివారం తొలిఇన్నింగ్స్ కొనసాగించిన భారత్..కెప్టెన్ కోహ్లీ(340 బంతుల్లో 235; 25 ఫోర్లు, సిక్స్), జయంత్ (204 బంతుల్లో 104; 15ఫోర్లు) అద్భుత ఇన్నింగ్స్తో 631 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Previous articleముగిసిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడలు
Next articleఅమెరికా సైన్స్ పోటీల్లో విజేతలుగా భారత విద్యార్థులు
కోహ్లీ హాఫ్ సెంచరీ- భారత్ స్కోరు 114/3
ఫైనల్స్ కు చేరిన పీవీ సింధు
మెట్రో స్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
జు ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ జట్టుని విజయపథం
పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయ కబడ్డీ
డేవిస్ కప్ ఆడే భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్
|
ఏదైనా కూరలో మెంతి కూర వేస్తే చేదుగా ఉంటుందేమోనని అనుకునేదాన్ని.ఒక సారి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కసూరి మచ్చి కర్రీ ని చూశాను.సందేహిస్తూనే ప్లేట్తి లో వేసుకున్నాను.తినగానే విపరీతంగా నచ్చేసింది.ఇక అప్పటి నుండి కసూరి మేతి ని నా వంటలలో అలవాటు చేసుకున్నాను.
ఆ రోజు తర్వాత కాస్త google లో సెర్చ్ చేసి కసూరి మేతి చికెన్ ఎలా చేస్తారో తెలుసుకుని దీన్ని తయారు చేశాను.ఎంత బాగా కుదిరిందంటే చికెన్ పీసెస్ అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగి పోయేలా ఉంది.క్రీమ్ ఇంకా జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల అచ్చు రెస్టారెంట్ స్టైల్ మేతి చికెన్ లా అనిపించింది.ఈ recipe అన్నం లో కన్నా రోటి, చపాతీ, నాన్ లేదా పుల్కాలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.రోటిలతో పాటు ఉల్లిపాయ మరియు టమాటో స్లైసెస్ తో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది.ఈ టేస్టీ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Author: బిందు
500 గ్రాములు చికెన్
ఉప్పు తగినంత
1 tsp ధనియాల పొడి
½ tsp మిరియాల పొడి
2 దాల్చిన చెక్క అంగుళం పొడవు
1/8 ముక్క జాజికాయ
1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద
¼ కప్పు గడ్డ పెరుగు
20 గ్రాములు బటర్
¼ కప్పు క్రీమ్
¼ కొత్తిమీర తరుగు
చికెన్ శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముద్ద, గడ్డ పెరుగు వేసి బాగా కలపాలి.
ఈ చికెన్ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
6 జీడిపప్పు లను 20 నిమిషాల పాటు నానబెట్టి తరవాత కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లా రుబ్బుకోవాలి.
దీని కోసం నేను ప్యాకెట్ మీద ఇవ్వబడిన సూచనలు పాటించాను.
ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు మరిగించి పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి.
అందులో కాస్త ఉప్పు, కసూరి మేతి వేసి 2 నుండి 3 నిమిషాల పాటు నాననివ్వాలి.
తర్వాత నీళ్ళు వంపేసి మేతి ని పక్కన పెట్టుకోవాలి.
ఒక బాణలిలో నూనె మరియు బటర్ వేసి కరికే వరకు ఆగాలి.
ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
కొద్దిగా పసుపు, కారం వేసి కలపాలి.
తర్వాత మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం హీట్ లో 20 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
ముప్పావు వంతు ఉడికాక జీడిపప్పు పేస్ట్, కసూరి మేతి, క్రీమ్ లను వేసి బాగా కలపాలి.
ఒక కప్పు నీళ్ళు పోసి ఒక సారి కలిపి మూత పెట్టి సన్నటి సెగ మీద కూర చిక్కబడే వరకు ఉడికించాలి.
చివరిగా కొత్తిమీర తరుగు వేసి కూర దించేసుకోవాలి.
Blogging in Telugu- బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?...
Biscuit Cake – బిస్కెట్లతో కేకు తయారు చేయడం ...
హలో ఫ్రెండ్స్.నా పేరు హిమ బిందు.నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేసాను.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం నా అలవాటు.నా చివరి శ్వాస వరకు విద్యార్ధినిగా ఉండాలనేది నా ఆశ.మా పాప కోసం నేను ఉద్యోగం చేయాలన్న ఆలోచనను వదిలేశాను.అందుకే ఫుల్ టైం బ్లాగర్ గా స్థిరపడ్డాను.foodvedam.com అనే ఫుడ్ బ్లాగ్ ఉంది.కానీ ఒక తెలుగు వెబ్ సైట్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్ సైట్ ని స్టార్ట్ చేసాను.
|
ట్రావెల్ గైడ్
ఏలగిరి - ఔరా .. అనిపించే సాహస క్రీడలు !
హత్యాయత్నం కేసు నమోదు చేయాలని హెచ్చార్సీలో పిటిషన్
ప్రయాణాల్లో మీ స్మార్ట్ఫోన్ సురక్షితంగా ఉండాలంటే..?
డైరెక్ట్గా నన్నే అడుగు, మా నాన్ననెందుకు అడుగుతావ్.. శృంగార సన్నివేశంపై హీరోయిన్ సంచలనం!
చదువు మానేసి చరిత్ర సృష్టించిన సునీత! చూస్తే మీరు కూడా శభాష్
అయితే ఈ కురుక్షేత్రయుద్ధానికి మూలకారకుడు కౌరవసామ్రాజ్య అధిపతి అధర్మానికి ప్రతి రూపంగా చెప్పబడిన దుర్యోధనునికి ఆలయాలున్నాయంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం.ఈ ఆలయాలు ఒక చోటో, రెండు చోట్లో కాకుండా ఉత్తరభారతదేశం మొదలుకొని దక్షిణభారత దేశం వరకూ ఆయనకు ఆలయాలు వున్నాయి. అసలు దుర్యోధనుని ఆలయాలు ఎందుకు కట్టారు?అవి ఎక్కడెక్కడున్నాయి?వాటి విశిష్టతలు గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
ఉత్తరాంచల్ ఎత్తైన మంచుపర్వతాలకి, ప్రకృతి అందాలకి ప్రసిద్ధి. అక్కడ ముఖ్య పట్టణమైన డెహరాడూన్ కి 216కిమీ ల దూరంలో వున్న జాకోల్ అనే గ్రామ ప్రజలు దుర్యోధనుని తమ దేవతగా కొలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ నివసించే మోరీ అనే జాతివారు దుర్యోధనుడు తమ పూర్వికుడిగా, వారి జాతి ఆదిపురుషుడిగా చెబుతారు.
తాము కౌరవులకి వారసులమని,అందుకే తమ కులదైవం దుర్యోధనుడని చెప్పుకుంటారు. అందువలన సుయోధనుడికి జాకోల్ లో ఒక గుడి కూడా కట్టారు. ఈ ఆలయానికి సమీపంలో టోన్స్ అనే నది కూడా వుంది.
పూర్వం ఈ నదిని థామస్ అని పిలిచేవారు.సంస్కృతంలో థామస్ అంటే శోకం అని అర్థం.కురుక్షేత్రయుద్ధంలో కౌరవులు ఓడిపోయారనే వార్త విని అక్కడి వారందరూ కొన్ని నెలల పాటు తీవ్రంగా రోదించారట. వారి కన్నీళ్ళనుంచే ఈ నది పుట్టిందని,అందుకే దీనికి థామస్ అనే పేరు వచ్చిందని,కాల గమనంలో టోన్స్ గా పేరుమారిందని అక్కడివారు చెబుతున్నారు.
ఈ యాత్ర జాకోల్ నుంచి మొదలై ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో తిరిగి ఆ వూరిలో ఆతిధ్యంస్వీకరిస్తారు.ఈ సందర్భంగా సుయోధనయాత్ర ఏ వూరిలో వుంటుందో ఆ గ్రామంలో సంబరాలు చేస్తారు.అలా అన్ని గ్రామాలు తిరిగి మళ్ళీ దుర్యోధనుని యాత్ర జాకోల్ లో ముగుస్తుంది.
ఆ సమయంలో ఒకసారి దేవుని పూజలో వున్న దుర్యోధనునికి దేవునియొక్క వాణి ఇలా పలికిందట.ఓ దుర్యోధనా ఇక్కడి ప్రజలు కడుదారిద్ర్యంలో వున్నారు.కావున వీరి బాగోగులు నువ్వే చూడాలి.అని పలికిందట. అప్పటినుంచి దుర్యోధనుడు ఈ ప్రాంతంలోని ప్రజలను చాలా బాగా చూసుకునేవాడని అందువలనే దుర్యోధనుని వారు దేవుడిగా కొలుస్తున్నట్లు అక్కడివారు చెబుతున్నారు.
ఇక దక్షిణభారతదేశవిషయానికి వస్తే కేరళలోని కొల్లంజిల్లాలోని పోరువజీ గ్రామంలోని పోరువజీ పెరువిరిత్తి మలనాడ అనే ఆలయం ఒకటి వుంది.ఈ ఆలయంలోని ప్రధాన దేవుడు దుర్యోధనుడు.అయితే ఈ ఆలయం సాధారణఆలయాలలా కాకుండా చాలా వింతగా వుంటుంది.
ఈ ఆలయానికి గోపురం కానీ, విగ్రహం కానీ వుండదు. అక్కడ కేవలం ఒక రాతి మంటపం వంటి నిర్మాణం ఒకటి వుంది. ఆ మంటపాన్నే దుర్యోధనుడిగా కొలుస్తారు. ఈ ఆలయంలో దుర్యోధనుణ్ణి మలయకుప్పంగా పిలుస్తారు.
అంతేకాదు ఈ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టరు.దానికి బదులుగా కొబ్బరికల్లు, మాంసం నైవేద్యంగా సమర్పిస్తారు.అయితే జంతుబలులు,నిషేదించినప్పటినుంచి కల్లు కొన్నిరకాలైన శాఖాహారప్రసాదాలు పెడుతున్నారు.
ఈ ఆలయానికి 25 మంది కమిటీ సభ్యులు కూడా వున్నారు. వీరి పర్యవేక్షణలోనే ఆ ఆలయంలోని అన్ని కార్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చిలో ఈ ఆలయంలోని దుర్యోధనునికి సంబరాలు కూడా చేస్తారు.
అక్కడ దుర్యోధనుణ్ణి పూజించటానికి చాలా కధలున్నా ఒక కధమాత్రం చాలా ప్రాచుర్యంలో వుంది.ఒక సారి దుర్యోధనునికి తీవ్రంగా దాహంవేయటంతో అక్కడ వున్న ఒక ఇంటివద్దకు వెళ్లి మంచి నీళ్ళడగగా ఆ ఇంట్లో వున్న ఒక ముసలావిడ కొబ్బరికల్లు ఇచ్చిందట.
ఇది కూడా చదవండి:
ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...
Read more about: కేరళ టెంపుల్ టూరిజం ట్రావెల్ ఇండియా india travel tourism temple kerala
పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి
|
స్లైడింగ్ మెను
ప్రధాన (current)
యాదృచ్ఛిక వీడియో
అన్ని కెటగిరీలు
తేదీ అభిప్రాయాలు వ్యవధి
వీర్య ద్రవము షాట్లు మరియు న్యూడ్ ఫోటోలు యొక్క స్వర్ణ అమ్మాయిలు
సెక్స్ మరియు సెక్స్ కందెన కాదు. ప్రవహించే
అబ్బాయి నోట్లో పూకు అమ్మాయి నోట్లో మరియు శృంగార వీడియో, he dayn
కుడుచు మరియు శృంగార ఫక్ అమ్మ
అధ్యయనం Porn Videos
ఇద్ధరి స్త్రీ ల మధ్య వైరం
ఇద్ధరి స్త్రీ ల మధ్య వైరం Porn Videos
ప్రేమ Porn Videos
బస్టీ MILF అంగ
పూకు మీధ వేలితోరుద్ధడమ్ Orgasms
పూకు మీధ వేలితోరుద్ధడమ్ Orgasms Porn Videos
బేర్ అడుగు Porn Videos
గర్భిణీ మహిళ
గర్భిణీ స్త్రీ Porn Videos
మిల్ఫ్ హస్తప్రయోగమ్ Porn Videos
ముగ్గరితో సెక్స్ DP
ముగ్గరితో సెక్స్ DP Porn Videos
గ్రూప్ సెక్స్ నివాసము ఉండే చోటు
నివాసము ఉండే చోటు గ్రూప్ సెక్స్ Porn Videos
యువ చూపిస్తుంది.
యువ చూపిస్తుంది Porn Videos
కొన్ని కేతగిరీలు
పోర్న్ Kashtanka! ఎల్లప్పుడూ ఒక మంచి విషయం.
18+ పెద్దలు కోసం మాత్రమే! Leave ఈ సైట్ వెంటనే if You are not considered an adult! అన్ని శృంగార తారలు మరియు కళాకారులు భావిస్తారు పెద్దలు కోసం ఒక రోజు షూటింగ్.
నుండి అభిప్రాయాన్ని మద్దతు సైట్
మీకు కావలసిన మెట్రిక్ కన్వర్టర్ కొరకు సర్చ్ బాక్స్ ను వాడండి
మిల్లిమీటర్ అనేది మెట్రిక్ సిస్టమ్ లో పొడవు యొక్క ఒక యూనిట్, ఇది ఒక మీటర్ లో వెయ్యవవంతుకు సమానం (పొడవు యొక్క ఎస్ఐ బేస్ యూనిట్)
మెట్రిక్ మార్పిడి
సైట్ మ్యాప్
ఈ సైట్ విగ్ట్ హ్యాట్ లిమిటెడ్ ద్వారా స్వంత చేసుకోబడి నిర్వహించబడుతోంది.©2003-2018.
మా సంపూర్ణ నియమ నిబంధనలు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు.
ఈ సైట్ పై ఇవ్వబడిన మెట్రిక్ కాలిక్యులేటర్స్ మరియు ఛార్ట్స్ యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకొనుటకు ప్రతి ప్రయత్నము చేసినప్పటికీ, ఏవైనా తప్పులకు మేము హామీ ఇవ్వలేము లేదా బాధ్యతవహించలేము. మీరు ఈ సైట్ పై ఏదైనా తప్పును కనిపెట్టగలిగితే, ఈ పేజి పైభాగమున ఉన్న కాంటాక్ట్ లింక్ ను ఉపయోగించుట ద్వారా మాకు నివేదించగలిగితే మేము ఋణపడి ఉంటాము మరియు వీలయినంత త్వరగా దానిని సరిచేయుటకు ప్రయత్నం చేస్తాము.
ఈ పేజి చివరిగా అప్డేట్ చేయబడినది:: గురువారం 19 జూలై 2018
|
కోట్లు ఖర్చుచేస్తేనే మీ పెళ్లి, Top 10 Exotic Wedding Destinations in India - Telugu Nativeplanet
ట్రావెల్ గైడ్
మీరు వెళ్లకున్నా రోజూ మీ పేరిట పూజలు? ఎక్కడో తెలుసా
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
మంచు లక్ష్మి, జ్యోతిక డాన్స్ అదిరిపోయిందిగా.... వీడియో వైరల్
అంబానీ కుటుంబం ఈ దేశానికి ఏమి చేయబోతోంది?
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొంతమంది వివాహాన్ని చాలా సింపుల్ గా చేసుకొంటారు. మరికొంతమంది దేవాలయాల్లో చేసుకొంటారు. అయితే కొంతమంది మాత్రం తమ వివాహం జీవితాంతం గుర్తుండేలా అత్యంత వైభవంగా జరుపుకోవాలని భావిస్తారు. అందుకు అనువైన స్థలాల కోసం ఎంతైన ఖర్చుచేస్తారు. ఇలా అత్యంత
వైభవంగా రాజుల కాలంలో వలే వివాహాలు జరిగే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం....
లలిత్ మహల్ ప్యాలెస్ మైసూరులోని కర్నాటకలో ఉంది. దీనిని వైట్ హౌస్ అని కూడా అంటారు. గతంలో మైసూరు మహారాజులు తమ అతిథులకు ఈ లలిత్ మహల్ ను కేటాయించేవారు. కర్నాటకలో అత్యంత ఖరీదైన వివాహ వేదిక ఇదే.
ఈ ప్యాలెస్ జైపూర్, ఢిల్లీ మార్గమధ్యలో ఉంది. నిర్మారాణా కోట అత్యంత సుందరమైన ప్యాలెస్. సంపన్న వ్యాపార కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా ఈ ప్యాలెస్ లో వివాహం చేసుకొంటూ ఉంటారు. ఇక్కడ వివాహం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.
రాజస్థాన్ లోని రాజప్రసాదాల్లో దేవిగ్రా ప్యాలెస్ ఒకటి. ఈ ప్యాలెస్ ను 18 వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ రెండు రోజుల వివాహానికి రూ.15 కోట్లకు పైగా వసూలు చేస్తారు. అయినా కనీసం మూడు నెలల ముందుగా వివాహం కోసం ఈ కోటను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
సిటీ ప్యాలెస్
ఇది కూడా రాజస్థాన్ లోనే ఉంది. దీనిని 17వ శతాబ్దంలో నిర్మించారు. ఒకేసారి 1000 మందికి ఈ ప్యాలెస్ లో ఆతిథ్యం ఇవ్వొచ్చు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తమ సంతానం వివాహాన్ని ఎక్కువగా ఇక్కడ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.
ఉదయ్ పూర్ లో ఈ ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ఉంది. అత్యంత ఖరీదైన ప్యాలెస్ లలో ఇది కూడా ఒకటి. భారత దేశంలో వివాహాలు జరిగే అత్యంత ఖరీదైన ప్యాలెస్ లలో ఇది కూడా ఒకటి.
ఈ ఉమాయిద్ భవన్ ప్యాలెస్ సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భారత దేశంలో అత్యంత ఖరీదైన వివాహాలు జరిగే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది.
ఈ ప్యాలెస్ ను అజిత్ సింగ్ రాజ్ కోసం నిర్మించినది. ప్రస్తుతం హోటల్ గా మార్పు చెందింది. ఇక్కడ అత్యంత ఖరీదైన వివాహాలు తరుచుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రెండు రోజుల పాటు జరిగే వివాహానికి కనీసం రూ.25 నుంచి రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెబుతారు.
తాజ్ హరి మహల్ ప్యాలెస్ దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులోని ఉద్యానవనాలే దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. ఇక్కడ వివాహ సమయంలో వధువరులకు కావాల్సిన గుర్రాలు, ఏనుగులు, గుర్రబగ్గీలు ప్యాలెస్ వాళ్లే అందుబాటులోకి తీసుకువస్తారు.
ఉదయ్ పూర్ లో ఉన్న మరొక ఖరీదైన ప్యాలెస్ పేరు లీలా ప్యాలెస్. ఈ ప్యాలెస్ అద్భుతమైన వాస్తు శైలికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ వివాహ ఖర్చు అక్షరాల రూ.50 కోట్లకు పై మాట అని చెబుతారు. అయితే ఇక్కడ వివాహం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని మాత్రం చెప్పవచ్చు.
తాజ్ లేక్ ప్యాలెస్
ప్రపంచంలో అత్యంత అందమైన ప్యాలెస్ లలో ఇది కూడా ఒకటి. చుట్టూ నీటి మధ్యన ఉన్న ఈ ప్యాలెస్ లో వివాహం చేసుకోవాలన్నది సంపన్న వర్గాల కల. ఎంత ఖర్చుఅయినా వెనకాడకుండా ఈ ప్యాలెస్ లో వివాహం చేసుకొని వారు మురిసిపోతూ ఉంటారు.
Read more about: టూర్ ట్రావెల్ ఇండియా tour travel india
పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ - mtvtelugu _ Free Online Telugu News
గొంతు, వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ శనివారం పరామర్శించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరామర్శకు వచ్చిన రాహుల్ గాంధీ అప్పట్లో కరుణానిధిని కలవకుండా వెళ్లిపోవడం.. మిత్రపక్షం డీఎంకే నేతలను అసంతృప్తికి గురి చేసింది. ఈ విషయమై రాహుల్కు కాంగ్రెస్ సీనియర్ నేత పీటర్ అల్ఫోన్స్ సైతం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం చెన్నై వచ్చారు. ఉదయం 11.35 గంటలకు వైద్యులను కలిసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత వైద్యుల అనుమతితో కరుణను నేరుగా కలిసి పరామర్శించారు. కరుణానిధిని పరామర్శించి ‘హలో’ చెప్పానని ఆసుపత్రి ప్రాంగణంలో విలేకరులకు రాహుల్ తెలిపారు.
Previous articleఎన్నికల్లో సైబర్ దాడుల వెనుక పుతిన్: ఒబామా
సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్ వెనక్కి తగ్గారు.
ఏప్రిల్ 14 టీజర్
స్పెషల్ రికార్డ్ నమోదు చేసిన పార్ధివ్ పటేల్..
‘అమ్మ’ విల్లు రాసిందా?
|
ట్రావెల్ గైడ్
ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?
లవ కుశలు ఆంజనేయుడిని బంధించిన క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా?
వినాయకుడు ఇక్కడ గజముఖుడు కాదు, మనిషి ముఖమే కలిగి ఉంటాడు
శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రాంతం ఓ పెద్ద పుణ్యక్షేత్రం మీకు తెలుసా?
బెంగళూరు అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద అద్దాల మేడలు. అందులో కీబోర్డులను టక టక లాడించే ఐటీ ఉద్యోగులు. మరికొంతమందికి అత్యంత ఫ్యాషనబుల్ సిటీ బెంగళూరు. అయితే బెంగళూరుకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ నగరం కూడా ఆధ్యాత్మికతకు నెలవు. విజయనగర రాజులు, హొయసల, పల్లవుల రాజులు నిర్మించిన ఎన్నో దేవాలయాలు ఈ నగరంలో ఉన్నాయి. అందులో దొడ్డ గణపతి దేవాలయం, బుల్ టెంపుల్, హలసూరు సోమేశ్వర దేవాాలయం, గవి గంగాధరేశ్వర దేవాలయం వంటి ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇస్కాన్, కెంఫోర్ట్ లోని శివుడి దేవాలయం వంటి ఇటీవల నిర్మించిన దేవాలయాలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెలుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో అత్యంత ప్రాచీన, ప్రాచూర్యం పొందిన దేవాలయాల వివరాలు మీ కోసం
ఈ రాశి వారు రొమాంటిక్ కింగ్స్ అండ్ క్వీన్స్
బెంగళూరులో అత్యంత ప్రాచీన, ప్రాముఖ్యమైన దేవాలయాల్లో దొడ్డ గణేష దేవాలయం ఒకటి. బెంగళూరు నగర స్థాపకుడిగా పేరుగాంచిన కెంపేగౌడ ద్వారా ఈ ఆలయం నిర్మించబడిందని చెబుతారు. ఇక్కడ గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడగుల వెడల్పుతో ఉంటుంది. భారత దేశంలోని అతి పెద్ద వినాయక విగ్రహాల్లో ఇది కూడా ఒకటి. వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి.
ఈ ఆలయాన్ని ఉదయం 5.30 నుండి రాత్రి 8.30 వరకు సందర్శించవచ్చు.
2. చొక్కనాథ స్వామి దేవాలయం
నగరంలో అత్యంత పురాతన దేవాలయాల్లో చొక్కనాథ స్వామి దేవాలయం కూడా ఒకటి. ఇది చోళుల కాలం నాటిది. ఈ దేవాలయంలో ప్రధానంగా విష్ణువును అర్చిస్తారు. ఈ దేవాలయం దొమ్మలూరులో ఉంది.
ఇక్కడ శిల్పకళ చూడముచ్చటగా ఉంటుంది.
3. గవి గంగాధరేశ్వర స్వామి దేవాలయం
ఇది ఒక గుహాలయం. ఇక చిన్న రాతి పర్వతాన్ని తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. అదే విధంగా అగ్ని దేవుడికి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఇక్కడ పూజిస్తారు. శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.
ఎక్కడ ఉంది.... గవిపురం, కెంపేగౌడ నగర్, బెంగళూరు 560019
4. కెంఫోర్ట్, శివాలయం
నగరంలో అత్యంత ఎతైన శివుడి విగ్రహం ఉన్న దేవాలయం కెంఫోర్ట్. విగ్రహం ఎత్తు సుమారు 65 అడుగులు. ఇక్కడ గణపతి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆ ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు.
ఎక్కడ ఉంది. ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డ్, బెంగళూరు
నగరంలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో బనశంకరి అమ్మవారి దేవాలయం కూడా ఒకటి. దీనిని 1915లో నిర్మించబడింది. రాహుకాలంలో ఇక్కడి అమ్మవారిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలుగుతాయని చెబుతారు. సెప్టెంబర్ 13న అమ్మవారి జన్మదినోత్సవాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుతారు. అదే విధంగా ప్రతి మంగళ, శుక్రవారాల్లో వందల సంఖ్యలో భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొంటూ ఉంటారు.
ఎక్కడ ఉంది.... బనశంకరి, బెంగళూరు
దొడ్డ గణేష దేవాలయం దగ్గరగానే ఈ బుల్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. అయితే ఆయన వాహనమైన నంది విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఒకే రాతిలో దాదాపు 15 అడుగుల ఎత్తున ఉన్న నంది విగ్రహం చెక్కబడింది. ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 1537లో నిర్మించారని ఇక్కడ లభించిన శాసనాల వల్ల తెలుస్తోంది.
ఎక్కడ ఉంది....బుల్ టెంపుల్ రోడ్, బసవనగుడి, బెంగళూరు.
7. ఇస్కాన్ దేవాలయం
ఎక్కడ ఉంది. యశ్వంతపుర మెట్రో స్టేషన్ సమీపంలో, బెంగళూరు.
నగరంలోని అత్యంత పురాతన దేవాలయాల్లో చెన్నకేశవ దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. దీనిని విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. అద్భుతమైన శిల్ప సంపద ఈ వైష్ణవాలయం సొంతం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఎప్పుడైనా సందర్శించవచ్చు.
9. వెంకటేశ్వర స్వామి దేవాలయం
దాదాపు 3 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం బెంగళూరులోని అత్యంత పురాతన వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. అయితే 1791లో జరిగిన మైసూరు యుద్ధంలో ఇది పూర్తిగా దెబ్బతిన్నది. అయితే మరళా పునరుద్ధరించారు. ఈ దేవాలయం స్తంభాల పై ఉన్న శిల్పాలు భారతీయ శిల్ప సంపదకు అద్దం పడుతాయి.
ఎక్కడ ఉంది....బసనవన గుడి, బెంగళూరు
10. సోమేశ్వరనాథ స్వామి దేవాలయం, హలసూరు
ఎక్కడ ఉంది. హలసూరు, బెంగళూరు
Read more about: టూర్ ట్రావెల్ బెంగళూరు ఇండియా దేవాలయం temple tour travel bangalore india
పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి
|
ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి
జాతీయం-అంతర్జాతీయం
విద్య సమాచారం
October 1, 2016 MAHESH B క్రైమ్ అలెర్ట్, జాతీయం-అంతర్జాతీయం 0
ఫేక్ చెక్ తో నన్ను మోసం చేసారు:తాప్సి
టీడీపీ అవిశ్వాసం
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ
తెలుగు జాతికి ద్రోహం చేసిన పార్టీ టీడీపీ
యువతిపై గ్యాంగ్రేప్..
సెకండ్ అల్లుడు – Part 5 - Telugu Sex Stories
టీచర్/విద్యార్థి
సెకండ్ అల్లుడు – Part 5
“బావుందోయ్” అన్నాను.
“మరి ఓ చిన్న ముద్దు పెట్టు”
ఐదుసార్లు విసురుగా తలాడించేసరికల్లా “చాలు.. ఆపు అయిపోవచ్చింది.. వదిలేయ్” నా తల నిమురుతూ అరిచేడు. తల పైకెత్తి “అరే..అప్పుడే అయిపోవచ్చిందా” అనడిగేను.
“ఊ…నీ పీల్చుడంత గొప్పగా ఉంది మరి”
“బాగా తోసేనా” కొంటెగా అడిగేడు.
“నా బుజ్జిముండ బేర్ మంది నీ గుద్దుడికి”
“సరే అయితే గుద్దుకుంటాను”
“వదిలిపెట్టడమెందుకూ, ఉంచుకో, రోజూ పెడతాను” అన్నాడు.
“అలాగే నా పిచ్చిముండ ఇక లే” అన్నాను. ఆ తర్వాత వారం రోజులు నా కూతుళ్ళు లేనపుడు విరామం లేకుండా అతని గదిలో దూరి దంచుడు వ్యవహారం సాగించేను. ఓ రోజు మాటల్లో “నువ్వు మా జ్యోతిని పెళ్ళాడవోయ్, ఎంచక్కా నా అల్లుడువవుతావ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు దంచుకోవచ్చు” అన్నాను.
ఆశ్చర్యంగా చూసి “నిజమా” అన్నాడు.
“అవునోయ్, నీ గూటాన్ని వదులోకోలేను. నన్నూ, నా కూతురునీ సుఖపెట్టే మగాడివి నువ్వే అల్లుడు”
“ఐ లవ్ యూ అత్తా” అంటూ వాటేసుకుని అత్తా అత్తా అంటూ మరోసారి విజృంభించాడు. (ఇంకా ఉంది)
Previous PostPrevious సెకండ్ అల్లుడు – Part 4
Previous articleబిగ్ బాస్ 2 లో పాల్గొనేది వీళ్లే..!
Next articleనితిన్ సినిమా రిలీజ్ కావడం లేదా..? కారణం..?
Telugu - కట్ల పాము (kaţla pāmu)
telugu: సాంగ్
సేర్బో-క్రొయేషియన్ ('te' language string)
ఇంజినీర్లు కావాలనుకునే అమ్మాయిలకు శుభవార్త. ఇకపై ఐఐటీ లో అమ్మాయిలకు 20 శాతం సీట్లకేటాయింపు ఉండనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ ఐఐటీ ల సంయుక్త ప్రవేశ మండలి నిర్ణయించింది. ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వే లో దేశవ్యాప్తంగా ఉన్నత ఇంజినీరింగ్ విద్య అందించే సంస్థల్లో 14 మందికి ఒక్కరే అమ్మాయి ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలకు అనుకున్న ఇంజినీరింగ్ విద్య ఐటీ చదువుల పుణ్యంతో ఎక్కువ మంది అమ్మాయిలు ఇంజినీర్లయ్యారు. 2008 తర్వాత ఐటీ ఐటీ సంబంధిత రంగాల్లో మొదలైన ఉద్యోగుల కుదింపు ప్రభావంతో ఈ రంగంలో సంబంధం ఉన్న కంప్యూటర్ సైన్స్ ఎలెక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వంటి ఇంజినీరింగ్ కోర్టుల వైపు అమ్మాయిల రాక తగ్గుతోంది. ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా వున్నా తమిళనాడు లోనే ఈ సంఖ్య 3.4 శాతం తగ్గు ముఖం పట్టిందిట. ఇక ఇప్పుడు ఈ రిజర్వేషన్ కేటాయింపులో ఒక్క ఐటీ ని పక్కన పెట్టినా మెకానికల్ సివిల్ కెమికల్ విభాగాల్లో అమ్మాయిల రాక పెరగొచ్చని భావిస్తున్నారు.
ఈ విభాగంలో వాళ్ళుంటే మంచిది
బాదం నూనె మసాజ్ మంచింది
Telugu గోప్యతా విధానం [Bearbeiten]
|
'వింజమూరు' అనగానే కృష్ణశాస్త్రి కూడా గుర్తుకొస్తారు. భావకవితా పితామహుడు దేవులపల్లి వింజమూరి అనసూయాదేవికి స్వయానా మేనమామ మరి! తొమ్మిదోయేటే ఆయన గీతాలకు బాణీలు కూర్చిన గడుగ్గాయి ఆమె! ఎనిమిదో ఏటకే పాడి, హెచ్.ఎం.వి. వంటి ప్రసిద్ధ సంస్థ సత్కారం పొందిన బాలమేధావి అనసూయాదేవి. 'బ్రతుకుల్లో, భావాల్లో, సంగీతంలో కూడా ఏదో నూతనత్వం తీసుకురావాలని, కొత్తదనం కనపరచాలని తాపత్రయ పడ్డాను' అనే ఆమె కొన్ని నెలల కిత్రం హైదరాబాదు వైస్రాయ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ''నేనూ - నారచనలు'' అనే పుస్తకాన్ని ఆవిష్కరింపచేశారు. ప్రవాసాంధ్రులతో కలిసొచ్చి ఈ ఆంధ్రులతో ముచ్చటలాడారు. 1920లో వి.వి.యల్.నరసింహారావు, వెంకటరత్నమ్మలకు జన్మించిన అనసూయాదేవి... పేరుతోనే వెంకటరత్నమ్మ 'అనసూయ' అనే పత్రికను కూడా నడిపారు. అయితే వెంకటరత్నమ్మ ఆ పత్రికను అనసూయాదేవి పుట్టక ముందు అంటే 1914 నుంచి 1920 వరకు అంటే ఆమె పుట్టేంతవరకూ నడపడం విశేషం.
వంటి ఎన్నో శీర్షికలను ''గృహలక్ష్మి'' పత్రికలో ప్రచురించిన తల్లివారసత్వాన్ని సంగీత రంగంలో నిజం చేశారు అనసూయాదేవి. పిఠాపురం, కాకినాడ, మద్రాసు, హైదరాబాదు, అమెరికా... ఇలా సాగింది అనసూయాదేవి ప్రస్థానం. ఐదో యేట శాస్త్రీయ సంగీతంలో ''లంబోదరలకుమికర'' అంటూ సరిగమ పదనిసల వాక్చిత్రాల స్వరూపాన్ని మనసులో ముద్రించుకొన్న అనసూయాదేవి తన సోదరి సీతతో కలసి తన సంగీత విద్యను ప్రదర్శించే చిన్ని అవకాశాన్ని కూడా పోగొట్టుకోలేదు. అప్పటివరకు పీఠికాపురాస్థానం మర్యాదలు, గౌరవాలు అందుకొంటూ నాలుగ్గోడలమధ్యే ఉండిపోయిన నారీజనాన్ని కాదని అనసూయాదేవి తన పాటని పదిమందిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో వంగ సంగీతానికి, కర్ణాటక సంగీతానికి మాత్రమే ఆదరణ ఉండేది. జానపద గీతాలు ఉన్నత కులాలవారు పాడడం అనేది లేదు! ఆ సంప్రదాయాన్ని తోసిపుచ్చారు అనసూయాదేవి. కాంగ్రెస్ మహాసభలు జరిగినపుడు, దేవులపల్లి తదితరులు విద్వత్సభలు జరిగినపుడు పాటకచేరీ వీరిదే. పైగా ఆ కాలంలో బ్రహ్మసమాజం ఊపందుకొంటూ ఉండేది. సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమాలు... వెరసి వాతావరణం అంతా నిత్యమూ సభలు, హర్తాళ్లు, పాదయాత్రలమయంగా ఉండేది. చిన్నారి అనసూయాదేవికి పాడే అవకాశాలు ఎక్కువగా వచ్చేవి. 1938 ప్రాంతాల్లో మద్రాసు ఆకాశవాణి జానపద సంగీతాన్ని పరిచయం చేయడం ప్రారంభించింది. ఇంకేముంది... అనసూయాదేవి పాటకి మద్రాసు నగరం వెళ్లక తప్పలేదు. అక్కడికెళ్లాక ఆకాశవాణిలో సంగీత నిర్దేశకురాలయ్యారు. దేవులపల్లి, బాలాంత్రపు రజనీకాంతరావు... మరోవైపు సినిమాలు ఆమెను ఊపిరి తీసుకోనివ్వలేదు. పాటల్ని చిరునామాగా చేసుకొని ఆమె ఎదిగారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో సినిమా పాటకి సంగీతం సమకూర్చే ఘనత ఆమెకే దక్కింది. 'మల్లీశ్వరి' చిత్రంలో పాటల్నీ మేనమామ దేవులపల్లివే. ''మనసున మల్లెల మాల లూగెనే'', ''పిలిచినా బిగువటరా'' వంటి గీతాలకు స్వరాలు తానే సమకూర్చానని ఆమె తన స్వీయచరిత్రలో రాసుకొన్నారు. అలాగే ''బంగారుపాప'' చిత్రంలో ఆరు పాటలకు ఆమె స్వరం కూర్చారు. అయితే ఆమె పేరు ఎక్కడా కనిపించదు. అదొక చేదు అనుభవంగానే భావించారామె.
ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ సభ్యురాలుగా జానపద సంగీత, సాహిత్యాల కోసం ఎంతో కృషిచేశారు. ''భావగీతాలు, జానపద గేయాలు, పెళ్లిపాటలు, సంప్రదాయపు పాటలు, పండుగల పాటలు... ఇలా ఎన్నో సందర్భాలకు తగిన గీతాల్ని సేకరించి... వాటిని పుస్తకం రూపంలో తెచ్చారు. ఆమె జానపద సంగీతానికి, సాహిత్యానికి చేసిన కృషిని గుర్తించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో థియేటర్ ఆర్ట్స్లో సభ్యత్వమిచ్చి గౌరవ డాక్టరేట్తోనూ సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ కళాసరస్వతి బిరుదుతో సత్కరించింది. ఆమె 'బొమ్మలాట' అనే తెలుగు సినిమాకు, ''మహాత్మా కబీర్'' అనే కన్నడ సినిమాకు సంగీతం సమకూర్చారు. జానపదగీతాల క్యాసెట్లు, గ్రామఫోను రికార్డులు ఎన్నోతెచ్చారు. అమెరికా, ఐరోపాలలో విస్తృతంగా పర్యటించారు. 'రత్నపాప' వంటి ఆణిముత్యాన్ని నృత్యరంగానికి కానుకగా ఇచ్చారు. దేశ సరిహద్దుల ఆవల అమెరికాలో ఆమె ప్రఖ్యాత నర్తకిగా ఇప్పటికి పాతికేళ్ల క్రితమే ఎంతో గుర్తింపు పొందారు. టెక్సాస్ రాష్ట్రమనగానే ప్రవాసాంధ్రులకి రత్నపాపే గుర్తుకొస్తారు. కూతురు సాధించిన విజయాల్ని చూసి ఆనందించే అనసూయాదేవి తన చిన్నతనాన్ని గుర్తుచేసుకొంటే మాత్రం - ''నా చిన్నతనంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెండెడ్ల బండి మీద షికారుచేస్తూ చుట్టూ వరిచేలల్లో పనిచేసేవాళ్లు పాడే నాట్ల పాటలు, కలుపుల పాటలు, కోతల పాటలు, ఉప్పుటేరు దగ్గర పడవలవాళ్లు పడవలు లాగుతూ పాడే పాటలూ అన్నీ ఎంతో యిష్టంగా చెవులువిప్పి వినేదాన్ని. వినీ వినీ వాటిని పాడుకునేదాన్ని''... ఇటువంటి ఎన్నో అనుభవాలు ఆమె రాసిన ''నేనూ - నా రచనలు''లో కనిపిస్తాయి. జానపద సంగీతానికి చిరునామా... ఈ వింజమూరి అనసూయాదేవి... డా... అవసరాల అనసూయాదేవి.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
|
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
ఆముదం నూనెతో మర్దన చేస్తే ఫలితాలు ఏమిటి…?
- లేత పసుపు రంగులో ఉండే ఆముదం విరేచనకారిగా, లూబ్రికెంట్గా నూనెతో కూడిన ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆముదం విత్తనాల నుంచి తీసే ఈ నూనె చిక్కగా, ఘాటుగా ఉంటుంది. దీనికి బ్యాక్టీరియాను చంపే గుణం కూడా ఉంటుంది. సౌందర్య సాధనాల తయారీతో పాటు ఔషధాల తయారీలో కూడా ఉపయోగించే ఆముదం ప్రయోజనాలు బోలెడన్ని. నులి పురుగులు, మలబద్ధకం నివారణ కోసం ఆముదాన్ని విరివిగా వాడతారు.
- 4 టీ స్ఫూన్ల కొబ్బరి నూనెతో 2 టీ స్ఫూన్ల ఆముదం కలిపి పొట్ట మీద పట్టు వేసి రాత్రంతా ఉంచాలి. ఇలా చేస్తే ఉదయానికి నులిపురుగులు పోతాయి. ఆముదంతో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆముదంలో ముంచిన వస్త్రాన్ని కీళ్ళ మీద ఉంచి ప్లాస్టిక్ పేపరుతో కట్టి, దాని మీద వేడి నీళ్ల బాటిల్ గంట పాటు ఉంచితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఎప్పుడు ఎదో ఒక పండుగకి ఎదొ ఒక అస్సొసియేషన్ వారు ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే మేము ఇ సారి మన విలనొవా యునివర్సిటీ ఇండియన్ విద్యార్దులు దీపావలి సమయంలో గనంగా జరుపుకొనే ధ్వని లో పాల్గొన్నాము.ఆ పెర్ఫార్మెన్సు కి ప్రతి ధ్వని మిరే వినండి/చూడంది.యౌత్ అమ్మా:)
Labels: Videos, తెలుగులో
సింహపురి కధలు:అమ్మ ప్రేమ
గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు __ Pregnancy Health Tips In Telugu
Tags: health, Pregnancy, Telugu, Tips, ఆహారాలు, గర్భవతులు, తప్పక, తినాల్సిన
సిటీ పార్క్ అవెన్యూ సమీపంలో సిటీ పార్క్ లో ఒక ఓక్ ఒక బెరడు. న్యూ ఆర్లియన్స్, లూసియానా, ఆగష్టు 9, 2006
Souq Waqif (పాత మార్కెట్) లో ఇస్ఫహాన్ గార్డెన్స్ యొక్క కారిడార్ (ఇరానియన్ రెస్టారెంట్). దోహా, కతర్, మార్చ్ 18, 2011
పశువుల మార్కెట్ లో ఒక ట్రక్ లో గొర్రెలు, లు ప్రాంతం. దోహా, కతర్, ఏప్రిల్ 14, 2012
విభాగం: గూగులమ్మ పదాలు
కొత్త పాళీ said...
మొదటిదీ చివరిదీ చాలా బావున్నై. జీంసు పదం గతి తప్పింది. మిగతావి నాకు అర్ధం కాలేదు.
అదలా ఉండగా, భువన విజయం కోసం రాసినవి కూడా ఇక్కడ పెట్టేస్తే అది కూడా ఒక విడతగా లెక్కేసుకోవచ్చుగా, అన్నీ ఒక చోట ఉంటాయి.
"జీన్సు" గతి తప్పిందని రాసినప్పుడే అనిపించింది. మాత్రల లెక్క సరిపోవడంతోటే పరమార్థం సిద్ధించదని తెలిసినా పొట్లంకట్టేశాను. దీనితో ఈ పద్యం కసుగాయ అయిపోయింది. 'అర్థం కాలేదు' అనిపించకుండా రాస్తా తరువాతి విడతల్లో. భు.వి.లోవి కూడా తెచ్చిపెడతా. థాంక్యూ వెరీమచ్.
'హొంత' తెలుగు పదమే. నేర్పరి అని దీనికి అర్థం. చిన్నప్పుడు నవోదయ ప్రవేశపరీక్షల కోసం మాకు చాలా పదాలకు నానార్థాలు, పర్యాయపదాలు నేర్పారు. వాటిలో హొంత ఒకటి. అప్పుడప్పుడూ గుర్తొస్తూ వుంటాయి. ఈ పదాన్ని నేనెక్కడా వాడుకలో చూడలేదు. నేనే వాడుకలోకి తేవచ్చుగదా అని ఈ పద్యంలో ఉపయోగించా. గూగులమ్మ పదాల్లో ఇలాంటి మారుమూల పదాలనూ, నిఘంటువుల్లో మగ్గిపోయే పదాలూ యిమడవని తెలిసింది.
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.
ముందు'పాత'రలు
ఒక తెలుగు పదం
"ఇవ్వాళ ఆదివారం. ఏ కచేరీలూ తెరచి ఉండవు" అన్నాను.
"ఆదివారమైతే ఎందుకు తెరచి ఉండవు" అన్నాడు.
"ఆదివారాలు సెలవులు కదండీ" అన్నాను.
"అదే తెలియక అడుగుతున్నాను, ఎందుకు సెలవు"
(విశ్వనాథ సత్యనారాయణ గారి 'విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు' నుండి.)
|
వ్యాపార వెబ్ పేజీ డిజైన్ను మెరుగుపరచడానికి ఉత్తమ పద్ధతులు ఏమిటి?
మీ డిజైన్ తాజా మరియు ప్రత్యేకమైన
మీ సైట్లో సగటు వినియోగదారు పాయింట్లు మొదటి విషయం వెబ్ డిజైన్. అందువల్ల ఇది సాధారణ, వినియోగదారు-స్నేహపూర్వక మరియు ఆకర్షణీయంగా ఉండాలి. మీ వెబ్సైట్ మీ బ్రాండ్ మరియు సిబ్బంది ప్రతిబింబిస్తుంది, ముఖ్యంగా, ఇది సరిగ్గా నిర్మాణాత్మక మరియు రూపకల్పన చేయాలి. లేకపోతే, మీరు మీ సంభావ్య వినియోగదారులు కోల్పోతారు మరియు తరువాత ఆదాయం కోల్పోతారు. మీరు మీ సంభావ్య కస్టమర్ను సన్నిహితంగా కనీసం 30 సెకన్లు కలిగి ఉన్నారు. మీరు మొదటి చూపులో యూజర్ ప్రలోభపెట్టు ఏకైక మరియు ఆకర్షణీయమైన డిజైన్ అమలు ఎందుకు అంటే. మీరు టెంప్లేట్ వెబ్ పేజీ రూపకల్పనను ఉపయోగిస్తుంటే, మీ సైట్ వెబ్లో వేరే ఇతర సైట్లలా ఉంటుంది, మరియు మీరు ఒక ప్రత్యేక ముద్రను సృష్టించలేరు. సో, మీ మార్కెట్ సముచిత పోటీదారుల కంటే మెరుగైన మరియు మీ బ్రాండ్ ప్రత్యేకతను సేవ్ చేయడానికి, మీరు మీ డిజైన్ను సాధారణ, తాజా, మరియు ప్రత్యేకంగా ఉంచాలి.
అంతేకాక, మీ అభిప్రాయాన్ని మీరు ఏమనుకుంటున్నారో మరియు మీరు మీ సంభావ్య కస్టమర్లకు ఏ ప్రముఖ సందేశాన్ని పంపిణీ చేయాలనుకుంటున్నారు. మీరు మీ వ్యాపార వెబ్ పేజీ రూపకల్పనను పరిగణనలోకి తీసుకుని, మీకు ప్రొఫెషనల్ లోగో రూపకల్పన ఉందని నిర్ధారించుకోండి. టెంప్లేట్ లోగో అలాగే టెంప్లేట్ వెబ్ పేజీ రూపకల్పన మీకు మంచి ఫలితాన్ని ఇవ్వదు, అది ఆకట్టుకునే మరియు ప్రత్యేకమైనది కాదు.
మీ హోమ్పేజీలో చేర్చదలచిన విషయాలను మీరు పరిగణించినప్పుడు, మీ వెబ్ డిజైన్తో సమానంగా ఉండి,. మీరు ప్రధాన ఆలోచన నుండి మీ సంభావ్య క్లయింట్ని దృష్టిలో పెట్టుకుని మీ వ్యాపార పేజీని చాలా సమాచారంతో ఓవర్లోడ్ చేయకండి. గణాంక సమాచారం ప్రకారం, మొదటి సారి ఒక వెబ్సైట్ను తెరిచినప్పుడు, వినియోగదారుల సగటు శాతం 28%. ఇది మీ హోమ్పేజీలోని సగటు మొత్తం పరిమాణం 500 కంటే ఎక్కువ ఉండకూడదు. వినియోగదారులు వారి కొనుగోలు నిర్ణయం మరియు ఏదైనా దూరంగా వదిలించుకోవటం సహాయపడుతుంది ఇది అత్యంత సంబంధిత సమాచారం పరిగణించండి. అంతేకాకుండా, మీరు మీ సైట్ హోమ్పేజీలో చర్యకు కాల్ చేస్తారని నిర్ధారించుకోండి. ఇది "ఆర్డర్ ఇప్పుడే" లేదా "సబ్స్క్రైబ్" లాగా ఉండాలి. "ఇది మీ విక్రయాలను మెరుగుపరుస్తుంది ఒక ఖచ్చితమైన మార్కెటింగ్ ట్రిక్. వెబ్ సైట్ ప్రతిస్పందనా
గూగుల్ 2015 సంవత్సరపు నవీకరణ ప్రకారం, అన్ని వెబ్సైట్లకు ప్రతిస్పందించే డిజైన్ ఉండాలి. మొబైల్ ఫోన్లు మరియు టాబ్లెట్లలో అందుబాటులో ఉంటుంది. ప్రతిస్పందించే రూపకల్పనను సృష్టించడం ద్వారా, మీరు మరింత అవకాశాన్ని పొందుతారు, మరింత మంది ఖాతాదారులను పొందడానికి మరియు శోధన ఇంజిన్ల ఎగువకు చేరుకోవచ్చు. మీ డిజైన్ను మొబైల్-స్నేహపూర్వకంగా చేయడానికి, పెద్ద మానిటర్ పరిమాణం లేదా పాప్-అప్లు, సంక్లిష్ట పేజీకి సంబంధించిన లింకులు లేదా ఫ్లాష్ యానిమేషన్ వంటి క్లిష్టమైన లక్షణాలను ఉపయోగించే పేజీలను రూపొందించడం నివారించండి. మీరు మీ మొబైల్ సైట్ సంస్కరణను రూపొందించినప్పుడు, మీరు చాలా క్లిష్టమైన అంశాలు లేకుండా స్వచ్ఛమైన రూపకల్పనను ఉపయోగించాలి. స్మార్ట్ నిర్ణయం ఒక ఫ్లాట్ డిజైన్ అమలు ఇది ప్రవణతలు మరియు నీడ తొలగిస్తుంది, చిత్రాలు మరియు ఫాంట్లు చిన్న మరియు చదవడానికి సులభంగా తయారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్గ్రిడ్ పథకాలకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ పథకాల ప్రాముఖ్యతను, ప్రయోజనాలను వివరంగా వివరించారు. న్యూఢల్లీిలో ఫిబ్రవరి 16న ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా ప్రాణహిత`చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, గోదావరి పుష్కరాలకు ఆర్ధిక సహాయం అందించాలని, మహారాష్ట్ర నుంచి డిచ్పల్లి వరకు ట్రాన్స్మిషన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని, ఎ.పి.కి సత్వరం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీని ముఖ్యమంత్రి కోరారు.
పెద్దపల్లిజిల్లా ముదిరాజ్: https://chat.whatsapp.com/invite/4uyuXaQcpxy7SjFyfPQ3KT
‘సూర్యదేవర’ ఉత్తమ నవలలు
Telugu: కనిష్టం (kaniṣṭaṃ)
telogo : మరియు
telougou : శీతల (te) , చల్లని (te)
Telugu: గుక్క (gukka), గుటక (guTaka)
Telugu: మింగు (miMgu)
Musheirib ప్రాంతంలో Umm Wishad స్ట్రీట్ దగ్గర బాల్కనీలు ఏదో స్ట్రీట్ మూలలో. దోహా, కతర్, ఏప్రిల్ 13, 2012
డాడ్సన్ రాంచ్ శిధిలాల. బిగ్ బెండ్ నేషనల్ పార్క్, టెక్సాస్, 2007 నవంబర్ 23
by మన తెలుగు - మన భాష [ Mana Telugu - Mana Bhasha ] 10 months ago
పొగ ఉదయం వద్ద ఒక పోర్ట్ లో Dhow ఫిషింగ్ బోట్లు. దోహా, కతర్, ఫిబ్రవరి 16, 2010
Eilat నుండి 13 మైళ్ళ ఉత్తర Berekh లేవడం, నుండి Timna పార్క్ నుండి క్లిఫ్ఫ్స్ వెస్ట్. మధ్య ప్రాచ్యం, 2002 నవంబర్ 7
Telugu: కఠిన
|
Telugu: కఠిన
++ సాయిపల్లవి ఊహించని ప్రతిఫలం ++ ఇంతకీ నాని చేసిన తప్పేంటి..? ++ మూడు రోజుల ముచ్చటే అయింది ++ బాక్సాఫీస్ దగ్గర సమ్మోహనమే..! ++ పెళ్లెప్పుడవుతుంది బాబోయ్!
శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆనందాన్ని పంచుకున్న నిర్మాత ఎ.ఎం.రత్నం గారు
సిద్దు… సిద్ధార్థ్ రాయ్… అంటూ వెండి తెరపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసి ‘ఖుషి’కి నేటితో పదిహేడేళ్లు నిండాయి. 2001 ఏప్రిల్ 27 న విడుదలైన ‘ఖుషి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యువతరం ప్రేమ కథలకు, స్టైల్స్ కు ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి హుషారైన నటన, ఫైట్స్ నాటి యువతనే కాదు పెద్దవాళ్ళనీ మెప్పించాయి. శుక్రవారం నాటికి ఈ ఖుషి చిత్రం విడుదలై పదిహేడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత శ్రీ ఎ.ఎం.రత్నం గారు – శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన కార్యాలయంలో కలిశారు. భారీ పుష్పగుచ్ఛం అందించి సంతోషాన్ని పంచుకున్నారు. ఖుషి చిత్ర అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించారు. భూమిక కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ‘అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా…’, ‘చెలియ చెలియ..’, ‘యే మేరా జహా…’ లాంటి గీతాలు ప్రాచుర్యం పొందాయి. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే…’ అనే అలనాటి గీతం రీమిక్స్ వెర్షన్ అప్పట్లో చర్చనీయం అయింది .
ఆచారి అమెరికా యాత్ర రివ్యూ
ఆ డైరెక్టర్ పతనానికి కారణం ఆమెనేనా..!
పవన్ కు మెగా హీరోల సపోర్ట్ ఇష్టం లేదా..?
ఇంతకీ నాని చేసిన తప్పేంటి..?
టాప్ స్టోరి: పనికి రాని టాలీవుడ్!
మెగా రికార్డ్ బ్రేక్..వ్వావ్వా మహానటి
ప్రభాస్ కోసం పోటీ పెరిగింది
జూన్ 21న హ్యాపి వెడ్డింగ్ ఇన్విటేషన్
శ్రీ శంఖు చక్ర ఫిలింస్ లో నారా రోహిత్ !!
నాని నెక్స్ట్ సినిమాకు టైటిల్..
తెలుగు: థగ్గులు
Next articleత్వరలో ముద్రగడ రాజకీయ కంబ్యాక్?
Qtel టవర్ మరియు రౌండ్అబౌట్ ఎగ్జిబిషన్ నుండి వెస్ట్ బే లో డిప్లొమాటిక్ స్ట్రీట్. దోహా, కతర్, ఫిబ్రవరి 3, 2012
Liteiny ప్రాస్పెక్ట్ వద్ద ఒక గృహం. సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా, జూలై 19, 2005
టెక్సాస్ A మరియు M విశ్వవిద్యాలయం లో TAMU పవిత్రమైన గార్డెన్ లో ఫ్రీజ్ తో కర్లీ-leafed క్యాబేజీ (అలంకారమైన కాలే, బ్రాసికా ఒలెరాసియా అసిఫాలా) యొక్క అప్ మూసివెయ్యండి. కాలేజ్ స్టేషన్, టెక్సాస్, డిసెంబర్ 26, 2010
'ఆటగదరా శివ' సినిమా రివ్యూ
400 0 _ ‡a సన్ యాత్-సెన్ ‡c చీనా దేశానికి సంబంధించిన ప్రముఖ వైద్యుడు, రాజకీయ నాయకుడు, వైతాళికుడు
Telugu: ప్రాంతము (te) (prāntamu)
గతేడాది మళయాలంలో స్పొర్ట్స్ కామెడీగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం "గోదా".టవీనొ థామస్ ,వామికా గబ్బి, ప్రముఖ రచయిత రెంజీ పనికర్ నటించిన ఈ చిత్రానికి బసిల్ జోసఫ్ దర్శకత్వం వహించారు .2017 లొ మాలీవుడ్ లొ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. బాలీవుడ్లొ సైతం ఈ సినిమాను రీమెక్ చెసెందుకు బారీ నిర్మాణ సంస్థలు సిద్దమవుతున్నాయి. అయితే తెలుగులొ కొంకా ప్రొడక్షన్స్ సంస్థ గొదా తెలుగు డబ్బింగ్ మరియు రీమేక్ రైట్స్ ను సొంత చెసుకొంది. తెలుగు రైట్స్ కొసం ఎంతొమంది పొటీ పడగా , నిర్మాత సంతోష్ కొంకా ఫ్యాన్సీ ఆఫర్ తో గోదా చిత్ర రైట్స్ ను సొంతం చెసుకున్నట్లు తెలియచెశారు. ప్రస్తుతం తెలుగు రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోందని తెలుగులో నటించె ఆర్టిస్ట్లు , టెక్నిషియెన్స్ వివరాలను త్వరలొనె వెల్లడిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ కె.రామ తెలిపారు.
షేర్ చేయండి
మరిన్ని కథనాలు
★★ Carrie Underwood Good Girl ★★ ఉచిత mP3 డౌన్లోడ్
17 Nirosha Top 10 Super Hit Songs నిరొష టాప్ 10 సూపర్ హిట్ సాంగ్స్ Nirosha Telugu Juke Box Songs.MP3
ఈ రాయి ఎవరి దగ్గర ఉంటే వారు కోట్లు కోట్లు సంపాదిస్తారు _100 % Results With This amazing Stone_Telugu
Telugu: వృత్తి
Eilat, మార్చ్ 25, 2002 సమీపంలో Amram మూలస్థంభాలు
పుర్గటోరీలో Chasm రాష్ట్రం రిజర్వేషన్, chasm లూప్ ట్రైల్ ఎగువ విభాగంలో. సుట్టన్, మసాచుసెట్స్, అక్టోబర్ 30, 2004
ఆయనిస్తానంటే...నాకు ఒకే
విద్యార్ధులు విశ్వ విద్యాలయములో అడుగు పెట్టిన వెంటనే వారిక సండే స్కూల్కు వెళ్ళేవారు కాదు అని అనుకుంటారు. వారు తమ విశ్వాసమును నిరూపించుకోనుతకు కొన్నిటిని అర్ధం చేసుకోవాలి. ఈ కార్యక్రమములో పండితులు ఎలా తమ ఆలోచనను వ్యక్తము చేస్తారు మరియు మనము క్రైస్తవ విశ్వాసమును నిరూపించుటకు చూపగల సాక్ష్యములను గూర్చి తెలుసుకోనై యున్నాము. DB14-1-1-TE
|
శతాబ్దము లేదా శతాబ్ది (Centuary) అనేది 100 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము. ప్రస్తుతం మనము క్రీ.శ. 21 వ శతాబ్దం (2001 - 2100) లో ఉన్నాం.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962), సుప్రసిద్ధ ఇంజినీరు
అల్లావుద్దీన్ ఖాన్ (1862–1972) సంగీత విద్వాంసుడు.
మోహన్ సింగ్ ఓబరాయ్ (1898—2002), ఓబరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుడు.
కె.ఎల్.డోర్జీ (1904–2007), మొట్టమొదటి సిక్కిం ముఖ్యమంత్రి
కేశవరాం కాశీరాం శాస్త్రి (1905)
వివిధ దేశాలలో వీరి సంఖ్య
తెలుగు: బలూచిస్తాన్ (పాకిస్తాన్)
tewiki పిఠాపురం నాగేశ్వరరావు
ఫోర్ట్ పైక్ యొక్క casemates లో ఒక గది. న్యూ ఆర్లియన్స్, లూసియానా, జూన్ 19, 2005
రాజకీయం హిస్టరీ మ్యూజియం లో బాయిలర్-గదిలో (Kotelnaya) (Kshesinskaya మాన్షన్). సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా, జూన్ 24, 2011
Read More » Telugu Sex Stories శివ ,రాజు,బార్ లో కూర్చుని మందు తాగుతున్నారు,,,అంతకు ముందే రాజు ,,మాలతి టీచర్ ని శివ తో చూసాడు,,దాని అందం చీరలో చూసి,,రాజు కి కసి పుట్టింది,,దాన్ని అనుభవించాలని,,శివ తో బార్ కి వచ్చి ,,డిమాండ్ చేస్తున్నాడు,,శివ కోసం చాలాసార్లు ,,రాజు తన కి దొరికిన అమ్మాయిలని ఒప్పించాడు ,కాబట్టి,,ఈ సరి శివ ,,మాలతిని ఒప్పించి,రాజు తో సెక్స్ చేయించాలని డిమాండ్,,శివ కి … … continue reading »
జెరూసలేం యొక్క ఓల్డ్ నగరంలో సెయింట్ జేమ్స్ అర్మేనియన్ చర్చి. మధ్య ప్రాచ్యం, 2001 జూన్ 28
పతనం నది - బోస్టన్, ఫిబ్రవరి 26 -, 2003 మార్చి 8
Strelna లో Konstantinovsky ప్యాలెస్ లో ఒక హాల్. సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా, ఆగష్టు 3, 2004
టీఆర్ఎస్ లోకి వలసలు
ఎపిని నమ్మించి మోసం చేసిన బిజెపి
కూకట్పల్లి తెరపై కొత్త పేరు
న్యూఢిల్లీ,అక్టోబర్23(జనంసాక్షి): 1960 ఇండస్ వాటర్స్ ట్రీటీకి సంబంధించి భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారాన్ని తీవ్రతరం చేయనుంది. జమ్ముకశ్మీర్ లోని రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల దుకు భారత్ అనుమతించకపోవడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ఇండస్ వాటర్ కమిషనర్ సయద్ మెహర్ అలీ షా మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ లోని పాకల్ దూల్, లోయర్ కల్నాయ్ ప్రాజెక్టుల సందర్శనకు అనుమతిస్తామని ఆగస్టు 29, 30 తేదీలలో జరిగిన సమావేశం సందర్భంగా ఇండియన్ వాటర్ కమిషనర్ హావిూ ఇచ్చారని తెలిపారు. అయితే జమ్ముకశ్మీర్ లో అక్టోబర్ లో జరిగిన స్థానిక ఎన్నికల కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడిందని చెప్పారు. కానీ, తమ పర్యటన షెడ్యూల్ ను రివైజ్ చేసే విషయంలో భారత్ అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇదే విషయంపై సంబంధిత అధికారులకు లేఖ రాశామని, తమ అసంతృప్తిని వ్యక్తీకరించామని తెలిపారు. కొన్ని రోజుల క్రితం నేరుగా ఫోన్ కూడా చేశానని… అయినా సరైన సమాధానం రాలేదని అన్నారు. చీనాబ్ నది విూద నిర్మించిన ఈ ప్రాజెక్టులను తాము పరిశీలిస్తామనే నమ్మకం పోయిందని చెప్పారు. పాకిస్థాన్ నదీ వనరుల మంత్రి ఫైసల్ వావ్డా మాట్లాడుతూ.. భారత్ పై ఎదురుదాడికి తాము దిగబోమని చెప్పారు. అయితే, 1960 ఒప్పందానికి భారత్ ఏ విధంగా తూట్లు పొడుస్తోందనే విషయాన్ని దేశంలో, విదేశీ వేదికలపై ఎండగడతామని తెలిపారు. పాక్ ప్రయోజనాలకు భారత్ కలిగిస్తున్న విఘాతాన్ని ఎత్తి చూపుతామని అన్నారు. భారత్ తన ఉచ్చులో తానే చిక్కుకునే విధంగా అడుగులు వేస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తాం.
హైదరాబాద్లో.. కుండపోత వర్షం
మరిన్ని వార్తలు...
|
మనసుకు నచ్చిన హీరోయిన్ ఇలా ఉంది
రంగస్థలం కూడా అక్కడేనా..?
నెక్స్ట్ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు
టాలీవుడ్ డ్రగ్స్ పై సమంత సింగిల్ డైలాగ్!
టాలీవుడ్ ను వదల బొమ్మాలి అంటున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరో మెడ వరకు చుట్టుకునేలా కనిపిస్తుంది. దీంతో సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరూ కనిపించినా ఇప్పుడు మీడియా వదలడం లేదు. ఈ కారణంగా చాలామంది సెలబ్రిటీలు ఈ విషయంలో మీడియాకు దూరంగా ఉండాలనే అనుకుంటున్నారు. అయితే, మీడియా కంట పడిన వాళ్ళు మాత్రం.. ఏం జరిగినా మా సినిమా వాళ్లనే టార్గెట్ చేయడం అలవాటైపోయిందని, ఇది కరెక్ట్ కాదని అన్నట్లుగా తమ వెర్షన్ వినిపించి వెళ్లిపోతున్నారు. కొంతమందైతే ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోతున్నారు.
కానీ, చెన్నై చిన్నది తెలుగింటి కోడలు అక్కినేని సమంత మాత్రం ఈ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై తన స్టైల్లో ఒకే ఒక్క డైలాగ్ చెప్పి వెళ్లిపోవడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే, చైతూతో పెళ్ళికి రెడీ అవుతున్న తరుణంలో సమంత ఓవైపు చేతిలో ఉన్న సినిమాలను స్పీడ్ గా పూర్తి చేస్తూనే.. మరోవైపు తనకున్న పలు కంపెనీల బ్రాండింగ్ పనులను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే తాజాగా తను ప్రచారం చేస్తోన్న ఓ మొబైల్ ఫోన్ విక్రయాల కంపెనీ కొత్త షోరూమ్ లాంచింగ్ కోసం సమంత హన్మకొండ వచ్చింది.
ఈ సందర్బంగా షోరూమ్ ను ప్రారంభించిన అనంతరం సమంత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో టాలీవుడ్ డ్రగ్స్ గురించి స్పందించాల్సిందిగా మీడియా జనాలు కోరడం జరిగింది. మామూలుగా అయితే ఏ విషయంపైనైనా సమంత తన అభిప్రాయాన్ని బల్లగుద్దినట్లు మరీ చెబుతుంది కాబట్టి.. దీనిపై కూడా అలానే స్పందిస్తుందని మీడియా జనాలు అంచనా వేశారు. కానీ, సమంత అందరి అంచనాలను తలక్రిందులు చేసి డ్రగ్స్ విషయంలో మాత్రం ఎందుకో సింపుల్ గా ‘నో కామెంట్’ అంటూ ఒకే ఒక్క డైలాగ్ చెప్పి తప్పించుకుంది. అంతేకాకుండా భారతీయ మహిళా క్రికెట్ జట్టు ఫైనల్ కు చేరుకున్న సందర్బంగా బెస్టాఫ్ లక్ చెబుతూ మేటర్ ను తెలివిగా డైవర్ట్ చేసింది. ఏదిఏమైనా, అనవసరమైన వివాదంలో తలదూర్చడం ఎందుకు అనుకుందేమో.. ఇలా ఎస్కేప్ అవుతున్న జాబితాలో సమంత కూడా చేరిపోయింది.
అన్న కోసం తమ్ముడు.. ఆ ఇద్దరి కోసం నాన్న
దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో...9 సీజన్స్ ముగించుకుని ఇపుడు "ఢీ-10" గా మిమ్మల్ని అలరించడానికి, ఎంటర్ టైన్ మెంట్ ని టన్నుల టన్నుల కొద్...
తెనాలి రామలింగని కథలు -Vol-2-Tenali Ramalingani Kathalu-Pebbles Animated Stories In Telugu
ఓల్డ్ బేలర్ పార్క్ లో puncturevine యొక్క చిన్న పసుపు పుష్పం (Caltrop, Tribulus terrestris). స్వాతంత్ర్యం, టెక్సాస్, సెప్టెంబర్ 6, 2009
అడ్మిరల్ Makarov స్మారక కట్టడం మరియు సెయింట్ నికోలస్ యొక్క నావల్ కేథడ్రాల్ తో యాంకర్ స్క్వేర్,. Kronstadt (సెయింట్ పీటర్స్బర్గ్ భాగం), రష్యా, 2009 జూలై 11,
IN లఫఎట్టే లో దక్షిణ 9 వ స్ట్రీట్ వద్ద జూలై అలంకరణలు, 5 జూలై, 1999 యొక్క నాల్గవ.
శ్రీ రెడ్డి ని కాదని శ్రీముఖి ని పెట్టడానికి కారణం - Harsha Vardhan __ Frankly With TNR
క్రిస్మస్ దీవి ('te' language string)
telugu: నతింగ్
TELUGU: రంగురంగుల (raṃguraṃgula) (rangurangula)
నీలి వార్త : కొవ్వలి : Free Download, Borrow, and Streaming : Internet Archive
అభిరుచి (Definition)
Telugu: అట్టహాసము
వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక
Views: 8 అమ్మ ప్రేమ
Jr NTR Refused Mahanati _ మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చేసిందో ఎవరో తెలుసా..? _ TTM
|
కారు న్యూస్
బైక్ న్యూస్
స్పై ఫోటోలు
మోటార్స్పోర్ట్స్
కారు రివ్యూలు
కొత్త కార్లు / బైకులు
కొత్త కార్లు
కార్ ఇన్సూరెన్స్
కొత్త బైకులు
కారు హెల్ప్లైన్ నెంబర్లు
వాల్పేపర్స్
కార్ మరియు బైక్ ఫోటోలు
నేడు పెట్రోల్ ధర
మహీంద్రా మరాజొ విడుదల: ధర రూ. 9.9 లక్షలు
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
విడుదలకు ముందే రోడ్డెక్కిన ఫోర్డ్ ఫ్రీస్టైల్
ఫోర్డ్ ఇండియా తమ సరికొత్త ఫ్రీస్టైల్ క్రాసోవర్ మోడల్ను జనవరి 2018లో ఆవిష్కరించింది. ఇప్పుడు, ఫోర్డ్ సంస్థ తమ ఫిగో ఆధారిత క్రాసోవర్ ఫ్రీస్టైల్ కారును లాంచ్ చేయడానికి సిద్దమైంది. అయితే, విడుదలకు ముందు గుర్గావ్లోని ఫోర్డ్ ఇండియా కార్పోరేట్ కంపెనీ వద్ద ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారు పట్టుబడింది.
విభిన్న డిజైన్ అంశాలతో ఫోర్డ్ ఇండియా తమ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారును ఫిగో హ్యాచ్బ్యాక్ ఆధారంగా అభివృద్ది చేసింది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్రంట్ డిజైన్లో మస్టాంగ్ ఫ్రంట్ డిజైన్ ప్రేరణతో రూపొందించిన సరికొత్త హెక్సాగోనల్ హనీకాంబ్ గ్రిల్ మరియు బానెట్ ఇందులో ఉన్నాయి. ఈ క్రాసోవర్లో సరికొత్త స్వెప్ట్బ్యాక్ హెడ్ ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.
ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్రంట్ ఎండ్లో ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు బంపర్ మీద బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంది. సైడ్ ప్రొఫైల్లో కూడా బాడీ అంచుల వద్ద స్పోర్టివ్ బ్లాక్ క్లాడింగ్, మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి. ఫ్రీస్టైల్ రియర్ డిజైన్లో స్కిడ్ ప్లేట్ మరియు ఎత్తుగా ఉన్న బంపర్ వంటి కీలకమైన డిజైన్ అంశాలు ఉన్నాయి.
ఫీచర్ల పరంగా యంగ్ ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంటీరియర్లో సరికొత్త ఫ్లోటింగ్ 6.5-అంగుళాల పరిమాణం ఉన్న సింక్3 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.
భద్రత పరంగా ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు యాక్టివ్ రోల్ఓవర్ ప్రివెన్షన్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
సాంకేతికంగా ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్లో అధునాతన 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ 94.6బిహెచ్పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఫ్రీస్టైల్ క్రాసోవర్లో ఉన్న 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 99బిహెచ్పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ అనుసంధానంతో లభిస్తున్నాయి.
ఫిగో హ్యాచ్బ్యాక్తో పోల్చుకుంటే ఫ్రీస్టైల్ క్రాసోవర్ సస్పెన్షన్ సిస్టమ్ 15ఎమ్ఎమ్ వరకు పెరిగింది. మరియు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 189ఎమ్ఎమ్గా ఉంది. ఫ్రీస్టైల్ క్రాసోవర్లో అత్యంత ఆకర్షణీయమైన 15-అంగుళాల 6-స్పోక్ డార్క్ కలర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఫిగో హ్యాచ్బ్యాక్ మోడల్తో పోల్చుకంటే ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ ఒక ఆఫ్ రోడ్ హ్యాచ్బ్యాక్ శైలిలో ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటంతో అన్ని రకాల ఇండియన్ రోడ్లను ఫ్రీస్టైల్ ఎదుర్కోవడానికి సిద్దమని చెప్పవచ్చు. మరికొన్ని వారాల్లో ఫోర్డ్ ఇండియా ఫ్రీస్టైల్ క్రాసోవర్ను రూ. 6 లక్షల నుండి రూ. 8 లక్షల మధ్య అంచనా ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.
ఫోర్డ్ ఫ్రీస్టైల్ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, విపణిలో ఉన్న టయోటా ఎటియోస్ క్రాస్, వోక్స్వ్యాగన్ పోలో క్రాస్, హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మరియు ఫియట్ అవెంచురా వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.
1. కొత్త స్విఫ్ట్ మరియు పాత స్విఫ్ట్ మధ్య తేడా ఏమిటి?
3.కొత్త కస్టమర్లకు మారుతి స్విఫ్ట్ అందని ద్రాక్షే...!!
4.సరికొత్త 2018 మారుతి స్విఫ్ట్ విడుదల: ధర రూ. 4.99 లక్షలు
5.ప్రతి హైదరాబాదీ ఈ ముగ్గురు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే!!
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
2018 మారుతి ఎర్టిగా ఫేస్లిఫ్ట్కు తుది పరీక్షలు
ఆర్మీలోకి 1,500 టాటా సఫారీలు: నాన్-స్టాప్గా ప్రొడక్షన్
|
కారు న్యూస్
బైక్ న్యూస్
స్పై ఫోటోలు
మోటార్స్పోర్ట్స్
కారు రివ్యూలు
కొత్త కార్లు / బైకులు
కొత్త కార్లు
కార్ ఇన్సూరెన్స్
కొత్త బైకులు
కారు హెల్ప్లైన్ నెంబర్లు
వాల్పేపర్స్
కార్ మరియు బైక్ ఫోటోలు
నేడు పెట్రోల్ ధర
మహీంద్రా మరాజొ విడుదల: ధర రూ. 9.9 లక్షలు
తుపాను బాధితులకు సాయంపై సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
వాట్సప్ మెసేజెస్ ,ఫోటోలు,వీడియోలు బ్యాకప్ చేసుకోవడం ఎలా?
ట్రెండింగ్ ప్రభాస్ బర్త్ డే.. మెసేజ్ల వెల్లువ.. అమ్మాయిల గుండె జారేలా చేశావు అంటూ..
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లో హోటళ్ల బాగోతం.
ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే కిక్కే వేరు, బాగా సుఖపెట్టగలరు
దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో ఎస్యూవీ విభాగం కీలకంగా మారింది. ఇందులో ప్రీమియం ఎస్యూవీ కెటగిరీ ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది. ఈ విభాగంలో టాటా హ్యారియర్ ఎస్యూవీని విడుదల చేసేందుకు సిద్దమయ్యింది. ఇప్పుడిదే కెటగిరీలో పోటీని తీవ్రం చేస్తూ మారుతి సుజుకి వితారా ఎస్యూవీ విడుదలను ఖరారు చేస్తోంది.
అవును, మీరు చదివింది నిజమే, దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో రాణిస్తున్న మారుతి సుజుకి ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు కసరత్తులు ప్రారంభించింది.
2018 మారుతి సుజుకి వితారా ఎస్యూవీ ఫ్రంట్ డిజైన్లో ఉన్న సరికొత్త పొడవాటి క్రోమ్ స్లట్లు ఉన్న ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన లోయర్ సెక్షన్, అధునాతన హెడ్ ల్యాంప్స్, పెద్ద పరిమాణంలో ఉన్న ఎల్ఈడీ ల్యాంప్స్ మరియు నూతన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
వితారా ఇంటీరియర్ను ఇంటిగ్రేటెడ్ కలర్ స్క్రీన్ గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్తో తీర్చిదిద్దారు. సౌకర్యవంతమైన సీటింగ్, నాణ్యమైన అప్హోల్స్ట్రే మరియు సాఫ్ట్ టచ్ మెటీరియల్ గల ఇంస్ట్రుమెంట్ ప్యానల్ వంటివి ఉన్నాయి.
సేఫ్టీ పరంగా సుజుకి వితారా ప్రీమియం ఎస్యూవీలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మరియు క్రాస్ ట్రాఫిక్ అలర్ట్స్ వంటి ఎన్నో అధునాతన భద్రత ఫీచర్లు ఉన్నాయి.
సుజుకి వితారా ధరల వివరాలు ఇంకా వెల్లడవ్వలేదు. సమాచార వర్గాల కథనం మేరకు, దీని ప్రారంభ ధర రూ. 15 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. తొలుత యూరోపియన్ మార్కెట్లో విడుదలయ్యి, ఆ తరువాత ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న వితారా కంపెనీ యొక్క నెక్సా ప్రీమియం విక్రయ కేంద్రాలలో మాత్రమే లభించనుంది.
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
టీవీఎస్ నుండి సరికొత్త రేడియాన్ బైకు: ధర రూ. 48,400
భారత్లో మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ విడుదలకు మొండిచెయ్యి!!
|
గుండెల్లో మంచమ్మాయి-2 _ sowmyawrites ....
గుండెల్లో మంచమ్మాయి-2
గుండెల్లో గోదారి సినిమా వచ్చినప్పటినుంచి, సహజంగానే, అభిమానిని కనుక, ఎలాగుందో? ఎటులనుందో? అన్న ఆరాటం ఉండింది కానీ, ఒక్కోరూ ఒక్కోలా చెప్పడంతో ఏం చేయాలో తోచింది కాదు. అటు పిమ్మట, ఇక్కడ ఎలాగో చూడలేమన్నది వేరే సంగతి. తుదకు మొన్నీమధ్యే నా స్నేహితురాలు, మంచమ్మాయికి పైకి కనబడని అభిమాని అయిన ఒకావిడ పుణ్యమా అని, ఈ సినిమా చూడగలిగాను. సినిమా కథ గట్రా అందరికీ తెలిసే ఉంటుంది, కొత్తది కనుక. క్లుప్తంగా చెప్పాలంటే నాకు సినిమా నచ్చింది. ఎందుకు?
1. ఇప్పుడొస్తున్న సినిమాల్తో పోలిస్తే, వేరుగా ఉంది. ఇటీవలి కాలంలో కథ అనేది ఒకటుంటుందని అనిపించిన సినిమాలు తక్కువ. పంచి డైలాగుల మీద ఫోకస్ లేకుండా, సెపరేట్ కామెడీ ట్రాక్ పెట్టకుండా కూడా – తుదికంటా చూడనిచ్చిన సినిమాలూ నేను చూడలేదు ఈ మధ్యలో. అక్కడక్కడా ఆలోచింపజేసే దృశ్యాలూ, చక్కటి సంఘటనలూ నన్ను ఆకట్టుకున్నాయి.
2. మంచమ్మాయి చాలా హోం వర్క్ చేసింది ఈ పాత్ర గురించి. ఆ కష్టం ఒక్కోచోట తేటతెల్లంగా కనబడ్డది కూడా! అయితే, మొత్తానికి విజయవంతం అయ్యిందా లేదా? అన్న సంగతి పక్కన పెడితే – ఆ హోం వర్కే పెద్ద విశేషం. మంచమ్మాయిని సినిమాలో చిత్ర డామినేట్ చేయడానికి ప్రయత్నించడమే మంచమ్మాయి సాధించిన పెద్ద విజయం నటిగా.
3. అలాగే, హీరో ల పక్కన కొంచెం వయసెక్కువగా కనబడుతుందని నాతో సహా కొందరం అభిప్రాయ పడ్డాము..కానీ, దానికి ఫేస్బుక్ లో మంచి పంచ్ పడింది … ఒక స్నేహితురాలి గోడమీద తన స్నేహితురాలు రాసిన వ్యాఖ్య – వయసైపోయిన హీరోలు కుర్ర హీరోయిన్లతో చేయగా లేనిది, మంచమ్మాయి రివర్స్ ట్రెండ్ సెట్ చేస్తే కామెంట్ చేయడం ఏమిటని. నిజమే కదా!! అనుకున్నాన్నేను. మా మంచమ్మాయి ట్రెండ్ సెట్టర్. యుగస్త్రీ. ఒక్క పదేళ్ళు ముందు రంగంలోకి దిగుంటేనా!! ఆమె వెబ్-పేజి లో రాసినవన్నీ నిజాలయిఉండేవి!
4. పాటల్లోనూ, సినిమాలోని మాటల్లోనూ – ప్రాంతీయ పదజాలం భలే ఇమిడిపోయింది. అలాగే, ఆ బెస్తవారి పాటలో, కోళ్ళ పందేల పాటలో చేపలు, కోళ్ళ గురించిన పేర్లు : ఇవన్నీ చక్కగా కుదిరాయి. ఇంత తెలుగు, ఇంత మాత్రం ప్రయత్నం చేసి మాట్లాడే నటులు ఎన్ని సినిమాల్లో ఉన్నారు? నేను ఇటీవల చూసిన సినిమాల్లో ఇలా అనుకున్న ఆఖరు సినిమా గంగపుత్రులు. అయితే, ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇలా చక్కటి ప్రాంతీయ భాష (ముఖ్యంగా అన్నపూర్ణ గొంతులో, among other characters) చివరిసారిగా విన్నది ఎప్పుడో నాకు గుర్తులేదు. ఇంక, ఫలానా చోట యాస కరెక్టు కాదు… ఫలానా పదం ఇక్కడిది కాదు.. ఇలాంటివి నాకు రాముడి మొహం రంగులోని బ్లూ కలర్లో ఒక మూడు శాతం గ్రీన్ ఉంది అన్నట్లు అనిపిస్తాయి. నేను సినిమా చూడ్డం మీద దృష్టి పెడతాను కనుక, అంత micro analysis చేయాలన్న తాపత్రేయం ఉండదు నాకు. Ignorance is bliss, at times :p
5. హీరోలిద్దరు చాలా బాగా చేశారు. అన్నపూర్ణ కనబడ్డంత సేపు మాత్రం నాకైతే వేరెవ్వరూ కనబడలేదు. తక్కిన నటులందరూ కూడా వాళ్ళ పాత్రలకి బాగా నప్పారు.
6. యుగస్త్రీ దగ్గర డబ్బుందన్న విషయం తెలుస్తూనే ఉంది. నిర్మాతలన్నాక, ఏ సినిమా అయినా తీయొచ్చు – వాళ్ళ ఆర్థిక స్వతంత్రం వాళ్ళది. కానీ, మంచమ్మాయి ఈ సినిమానే తీయాలనుకోవడం గొప్ప విషయం – అందుకు ఆమెని అభినందించాల్సిందే. అభిమానుల మనోభావాలు ఆనందతాండవం చేయవూ ఈ ముక్క తల్చుకుని??
7. ఇక పాటలు, నేపథ్య సంగీతం: నాకు చాలా నచ్చాయి. కానీ, నాకు ఇష్టమైన “మావయ్య వస్తాడంటా” పాత పాటను ఇక్కడ ఐటెం సాంగు కింద వాడడమే నచ్చలేదు. అసలుకే నాకు పరమ అలర్జీ ఐటెం సాంగులంటే… దానికి తోడు మళ్ళీ ముమైత్ ఖాన్ అంటే అసలిష్టం లేదు. దీని వల్ల, అదొక్కటి నచ్చలేదు కానీ, మిగితా పాటలు నచ్చాయి.
8. సినిమా visually చాలా బాగుంది. అందంగా తీశారు. అలాగే, ఆ వరద భీభత్సం తాలూకా దృశ్యాలు కూడా బాగున్నాయి.
– మొత్తానికి, అడ్డమైన ప్రతి సినిమానీ ఆ వెధవ డాన్సులనీ, ఆ వెధవ తెలుగునీ భరించి హిట్లు చేసేస్కునే తెలుగు ప్రేక్షకుల్లో ఒకరిగా ఆలోచిస్తే, వాటితో పోలిస్తే ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవలసిన సినిమా. కానీ, అలాగని, ఇప్పుడు దీనికి అవార్డులిచ్చేయాలి … రేప్పొద్దున్నే అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసేసి వాళ్ళ టీవీల్లో వేయాలి… వీలైతే ఆస్కార్ కి పంపాలి… ఇలా అంతా చెప్పేంత దృశ్యం లేదు. తెలుగేతరులని పిల్చి … “ఇది మా సినిమా, చూడండి” అనేంత స్థాయిలో లేదు. కానీ, తెలుగువారిని మాత్రం తప్పకుండా చూడమని చెబుతాను.
ఇంతకీ మా నాయకి ఈ కథ ఎందుకు ఎంచుకుందో కానీ, ఇలా ప్రయోగాత్మకంగా మరిన్ని సినిమాలు తీయాలని అభిమానిగా కోరుకుంటున్నాను.
సమీక్ష బాగుంది. థియేటర్ కి వెళ్ళి చూసే అలవాటు లేని మా వంటివాళ్ళకి ,క్లుప్తంగా,కథ,నటీనటులు,దర్శకత్వం వంటి వివరాలు ఇచ్చివుంటే ఇంకా బాగుండేది.ఇంకా ఇలాంటి sensible and different cinemas తెలుగులో రావాలని కోరుకుందాము.
మంచు లక్ష్మికి యుగస్త్రి అని పేరు పెట్టింది అబిమానంతొనా?
|
>మొత్తానికి, అడ్డమైన ప్రతి సినిమానీ ఆ వెధవ డాన్సులనీ, ఆ వెధవ తెలుగునీ భరించి హిట్లు చేసేస్కునే తెలుగు ప్రేక్షకుల్లో ఒకరిగా ఆలోచిస్తే, వాటితో పోలిస్తే ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవలసిన సినిమా.<
చాలా కరెక్ట్ గా చెప్పారండీ.. రివ్యూ బాగుంది.
On June 5, 2013 at 4:15 am ఫణీన్ద్ర పురాణపణ్డ said:
నిజంగా, నిజమైన తెలుగు కథతో రూపొందించిన సినిమా ఇది. అందుకే… మంచమ్మాయి సహా సినీలోపాలు ఎన్ని ఉన్నా… ఈ సినిమా ఒక విలువనీ, ఆత్మనీ (మరీ పెద్ద పదం ఐపోయిందా?) సంతరించుకుంది. బివిఎస్ రామారావుగారి గోదావరి కథల్లోంచి పట్టుకున్నారనుకుంటా ఈ కథని.
మంచమ్మాయిని యుగస్త్రీని చేసిన మీ స్నేహితురాలికీ, ఆ స్నేహితురాలి స్నేహితురాలికీ కూడా ఈ రివ్యూ చాలా నచ్చేసిందంట! 🙂
“అలాగని, ఇప్పుడు దీనికి అవార్డులిచ్చేయాలి … రేప్పొద్దున్నే అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసేసి వాళ్ళ టీవీల్లో వేయాలి… వీలైతే ఆస్కార్ కి పంపాలి… ఇలా అంతా చెప్పేంత దృశ్యం లేదు. తెలుగేతరులని పిల్చి … “ఇది మా సినిమా, చూడండి” అనేంత స్థాయిలో లేదు. కానీ, తెలుగువారిని మాత్రం తప్పకుండా చూడమని చెబుతాను.”
ఈ బ్లాగులో రాసినవి మరోచోట వాడుకోవాలనుకుంటే, చెప్పి వాడుకోవడం, అక్కడ ఇక్కడి లంకె ఇవ్వడం చేస్తే : మర్యాదస్తుల లక్షణం అనిపించుకుంటుంది. :)
ఇటీవలి టపాలు/Recent
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 9 : 12-14 వారాలు
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 8 : 9-11 వారాలు
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 7 : ఎనిమిదో వారం
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 6 : ఏడోవారం
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 5 : ఆరోవారం
కూడలి – తెలుగు బ్లాగుల సమాహారం
పుస్తకం.నెట్/Pustakam.net
vbsowmya on “క్షేత్రశీల భాషాశాస్త్రం” అను…
gksraja on “క్షేత్రశీల భాషాశాస్త్రం” అను…
తెలుగు వ్యాకరణం - 1, కొత్త పాఠాలు మొదలు
|
బిగ్ బాస్ 2
లైఫ్ స్టైల్
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
తమిళ సినిమా
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
మహిళ అయి, రేణుకా చౌదరి నన్ను బాధపెట్టారు: హర్ సిమ్రాత్ కౌర్
వంశధారలో చిక్కుకున్న 53మంది సురక్షితం: బాబు అభినందన, ప్రమాదాలపై ఆందోళన
టిఎస్సార్ మనవడి పెళ్లి: రామ్ చరణ్ చెవిలో భార్య గుసగుస, చిరంజీవి నుంచి కిరణ్ రెడ్డి దాకా
నిజమేనా?, ఆ డీల్ జరిగిందా..: 'కాంగ్రెస్'పై జాతీయ మీడియా బాంబు..
మీరే లేఖ ఇచ్చారుగా: బాబుకు జైరాం దిమ్మతిరిగే షాక్, కంగుతిన్న సీఎం!
చంద్రబాబు-మోడీలపై జైరాం రమేష్ సంచలనం, 2019లో హోదాపై తొలి సంతకం
జేసీ దివాకర్ రెడ్డి సంచలనం, 'నిరవ్ మోడీకి సాయం చేసి ఏపీకి అన్యాయం చేసిన మోడీ'
మోడీ-షాలపై పోరు సులభం కాదు, భారత్ మారింది: జైరాం రమేష్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేష్, రేణుకా చౌదరిల పైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. వారు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని శిరోమణి అకాలీదళ్ సభలో సోమవారం తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారు.
తమ పార్టీ సభ్యురాలు, కేంద్రమంత్రి హరిసిమ్రత కౌర్ బాదల్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కింద పరిగణించి వారిపై చర్య తీసుకోవాలని ఆ పార్టీ కోరింది. ఆప్ ఎంపీ భగవంత మాన్ వీడియోపై రేగిన వివాదంతో శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై సభలో మాట్లాడేందుకు కేంద్రమంత్రి అయిన హర్ సిమ్రాత్ ప్రయత్నించారు. ఈ సమయంలో జైరాం రమేశ్, రేణుకా చౌదరి అడ్డుకున్నారని, సభ బయట కూడా అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆ పార్టీ సభ్యుడు సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా ఆరోపించారు.
కేంద్రమంత్రిగా ఆమెకు ఏ సభలోనైనా మాట్లాడే హక్కు ఉందని చెప్పారు. దీనిని అడ్డుకోవడం సభా హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. జైరాం రమేష్, రేణుక చౌదరి మంత్రికి క్షమాపణ చెప్పాలని లేదా సభా హక్కుల తీర్మానాన్ని ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.
అంతకుముందు రోజు హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ.. జైరాం రమేష్, రేణుకలు తనను సభలో అవమానించారని, వారిపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్కు లేఖ రాశారు.
ఏపీ ఎంపీ భగవంత్ మాన్.. పార్లమెంటుకు సంబంధించి వివిధ ప్రదేశాలను వీడియోలో చిత్రీకరించడంపై ఈ నెల 23న రాజ్యసభలో జరిగిన సంఘటనల క్రమాన్ని హర్ సిమ్రాత్ కౌర్ ఆ లేఖలో వివరించారు. వారిద్దరు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్నారు.
రేణుకా చౌదరి
మహిళగా, మంత్రిగా తన గౌరవానికి భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల అభ్యంతరకర మాటలు మాట్లాడారని చెప్పారు. రేణుకా చౌదరి తన వైపు దూసుకొచ్చారని ఫిర్యాదు చేశారు. వారిద్దరి ప్రవర్తన తనను బాధించిందన్నారు. తన పట్ల అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్నారు. రేణుక మహిళ అయి ఉండి తన పట్ల అవమానకరంగా మాట్లాడారన్నారు.
కాగా, హర్ సిమ్రాత్ ఫిర్యాదు పైన జైరామ్ రమేష్ స్పందించారు. తాను అమర్యాదగా ప్రవర్తించానని ఆమె ఫిర్యాదు చేయడం సరికాదని చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
సంతోషంగా లేను, దేవుడి దయ.. ఎన్ని రోజులు ఉంటానో: కుమారస్వామి కంటతడి
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
పాక్పై మాట మార్చిన చైనా, మేం దాడి చేస్తే భారత్ కోలుకోలేదన్న డ్రాగన్
గురువారం తుది జాబితా.. 90.72 కోట్లు సీజ్.. కోడ్ ఉల్లంఘనపై కేసులు : ఈసీ సీఈవో
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
బీజింగ్: పాకిస్థాన్పై చైనా మాట మార్చింది. పాక్పై గతంలో ఉన్న విధానానికే కట్టుబడి ఉంటామని చైనా ప్రకటించింది. చైనా ఈ హమీ ఇవ్వడంతో పాకిస్థాన్ ఊపిరి పీల్చుకొంది.
కిమ్కు చైనా షాక్: సరిహద్దులో మిలటరీ డ్రిల్, ఉ.కొరియాకు దెబ్బేనా?
బ్రిక్స్ దేశాల సదస్సులో ఉగ్రవాదానికి ఊతమిస్తుందనే నెపంతో చైనా తీవ్రంగా పాక్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.బ్రిక్స్ డిక్లరేషన్ తర్వాత చైనా విధానాల్లో మార్పులు వస్తాయని పాకిస్థాన్ ఆందోళన చెందింది.
కానీ, పాకిస్థాన్ ఆందోళనలకు చైనా తెరదించింది. పాక్తో చైనా సన్నిహితంగా ఉంటోంది. అయితే పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడ చైనా ప్రతినిధి బృందం హజరైంది.
ట్రంప్కు జింగ్పిన్ ఫోన్, ఉ.కొరియాపై అగ్రదేశాల వ్యూహమిదే!
పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చైనా, పాక్ మధ్య వాణిజ్య, రక్షణ విషయాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాల మధ్య స్నేహ వాతావరణం కొనసాగించాలని అభిప్రాయపడ్డాయి రెండు దేశాలు.
పాక్పై గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తామని చైనా ప్రకటించింది. పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలను గతంలోనే నిషేధించిన విషయాన్ని పాక్లో చైనా రాయబారిగా వ్యవహరిస్తున్న సన్వైడింగ్ గుర్తుచేశారు. బ్రిక్స్ సదస్సులో తీవ్రవాదంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇండియాకు రెండు పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి వుందని, ఒకేదఫా చైనా, పాకిస్థాన్ లతో యుద్ధం చేయాల్సి రావచ్చని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. బిపిన్ రావత్ నోరు ఎంతో చేటు చేయనుందని చైనా, భారత్ ల మధ్య వాతావరణం చెడిపోనుందని చైనా అధికార మీడియా 'గ్లోబల్ టైమ్స్' వ్యాఖ్యానించింది. తన సంపాదకీయంలో "రావత్ అహంకార పూరిత వ్యాఖ్యలతో భారత ఇమేజ్ దెబ్బతింటోందని ఆ పత్రిక అభిప్రాయపడింది. .
చైనా పాకిస్థాన్ లు ఒకేసారి భారత్ పై పడితే ఆ దేశం తట్టుకోలేదని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది. అదే జరిగితే ఇండియా తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరించింది. ప్రస్తుతం తమ దేశ పరిస్థితి ఎలా వుందన్న కనీస విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భారత సైన్యాధికారులు మాట్లాడుతున్నారని ఆరోపించింది. ఇటువంటి మాటలు మాట్లాడేముందు చైనా సైనిక బలంతో ఓసారి పోల్చుకున్నారా? అని ప్రశ్నించింది. సరిహద్దుల విషయంలో భారత్ తో గొడవలు వద్దని చైనీయులు భావిస్తున్నారని, అయితే, జనరల్ రావత్ చేసిన కామెంట్లు చైనీయులకు తప్పుడు సంకేతాలు పంపాయని పేర్కొంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
12.30 గంటలకు 25శాతం.. ఛత్తీస్ గఢ్ లో కొనసాగుతున్న పోలింగ్
సీబీఐ సాగా: విచారణ అంశాలు ఎలా లీక్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
ఏమవుతున్నదీ జాతికి? →
Posted on April 3, 2007 by ఎన్.వేణుగోపాల్
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శుక్రవారంనాడు ఇచ్చిన ఉత్తర్వులు 2006లో పార్లమెంటు ఆమోదించిన ‘ది సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్) ఆక్ట్’లో ఆరవ సెక్షన్ను తాత్కాలికంగా నిలిపివేయడానికి ఉద్దేశించినవి. ఆ తాత్కాలిక నిలిపివేతకు వారు ఏవో తమకు తోచిన కారణాలు కూడా చెప్పారు. కానీ ఆ కారణాలేవీ వాదనకు నిలిచేవికావు. సెక్షన్ 6 అనేది 2007 విద్యాసంవత్సరం నుం చి ఉన్నత విద్యాసంస్థలలో రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రతిపాదించింది గనుక ఆ సెక్షన్ను మాత్రం నిలిపివేయమని ఆదేశిస్తున్నామని, మొత్తం చట్టం మీద, ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ ఇవ్వడం మీద తమకు ఏమీ అభ్యంతరం లేదని, వారికి రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమని, 1931 జనగణన తర్వాత వెనుకబడిన తరగతుల సంఖ్య కచ్చితంగా లేదుగనుక వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ మీద ఆంక్షలు విధిస్తున్నామని న్యాయమూర్తులు అన్నారు.
ఈ మధ్యంతర ఉత్తర్వులకు దారితీసినవి కొన్ని ప్రజాప్రయోజనవ్యాజ్యాలు. ఒక న్యాయవాది, అఖిలభారత వైద్యశాస్త్రాల సంస్థ, మౌలానా ఆజాద్ వైద్యకళాశాలలకు చెందిన వైద్యుల సంఘాలు, ‘యూత్ ఫర్ ఈక్వాలిటీ’ అనే సంస్థలు వేసిన వ్యాజ్యాలివి. ఒక సుప్రీంకోర్టు న్యాయవాది, దేశ రాజధానిలోని రెండు ప్రతిష్ఠాత్మక వైద్యశాలల వైద్యులు, సమానత్వం కోసం పోరాడే యువకులమని తమను తాము పిలుచుకుంటున్న యువకులు ఇంత దుర్మార్గంగా, సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే వివాదాన్ని రేకెత్తిస్తున్నారంటే, దేశంలో మానవీయ విలువలు ఎట్లా చివికిపోతున్నాయో అర్థమవుతుంది.
నిజానికి రిజర్వేషన్ విధానం పేరుమీద కొనసాగుతున్నది రిజర్వేషన్ కాదు. అది వేల ఏళ్లుగా అగ్రవర్ణాలకు కొనసాగుతున్న రిజర్వేషన్ను సరిచేసే డిరిజర్వేషన్ విధా నం అవుతుంది. ఇన్నాళ్లూ విద్యనూ, ఉద్యోగాలనూ, సంపదనూ, అధికారాన్నీ హక్కుభుక్తం చేసుకుని కూచున్న పిడికెడు మంది అగ్రవర్ణాలకు జనాభా నిష్పత్తిలో వారివాటా వారికి ఉంచి, ఇన్నాళ్లూ తమ న్యాయమైన భాగం పొందలేకపోయిన వర్గాలకు ఆ వాటా అందించడమే రాజ్యాంగం ఆమోదించిన రిజర్వేషన్ విధాన స్ఫూర్తి. దళితులకూ, ఆదివాసులకూ అయితే వారి జనాభా నిష్పత్తిని బట్టి రాజ్యాం గమే నేరుగా 15 శాతం, 7.5 శాతం రిజర్వేషన్ కల్పించింది. సామాజికంగా, ఆర్థికం గా వెనుకబడిన తరగతుల గురించి మాత్రం స్థూలంగా ఆదేశిక సూత్రాలలోని అధికరణం 46లోనూ, నిర్దిష్టంగా అధికరణం 340లోనూ ప్రస్తావించడం జరిగింది.
దేశంలో వారి జనాభా ఎంతో 1931 తర్వాత ప్రత్యేక జనగణన జరగలేదు కాబట్టి తెలియదనడం నిజమే. కానీ, 1931లో వెనుకబడిన కులాల జనాభా మొత్తం దేశ జనాభాలో 52 శాతంగా ఉండింది. ఆ తర్వాత గడిచిన డెబ్బై సంవత్సరాలలో మిగిలినవర్గాలన్నిటి జనాభా నిష్పత్తి అదే విధంగా ఉన్నందువల్ల వెనుకబడిన కులాల జనాభా ఇవాళకూడా 52 శాతమే ఉండవచ్చు. లేదా మూడునాలుగు శాతం ఎక్కు వో తక్కువో ఉండవచ్చు. 1953లో ఏర్పాటయిన కాకా కాలేల్కర్ కమిషన్ (1953 -55), 2399 వెనుకబడిన కులాల జాబితా తయారుచేసి, రిజర్వేషన్ల కల్పనకు, వెనుకబాటుతనానికి ఒక సూచికగా కులాన్ని గుర్తించాలని సూచించింది. కాలేల్కర్ సిఫారసులను ప్రభుత్వం చెత్తబుట్టకు దాఖలు చేసింది. ఆ తర్వాత ఏర్పాటయిన బిపి మండల్ కమిషన్ (1979-80) దేశంలో వెనుకబడిన కులాల జనాభా 52 శాతం అని చెబుతూనే వారికి 27 శాతం రిజర్వేషన్లు మాత్రం కల్పించాలని సిఫారసు చేసిం ది. ఆ నివేదికను ప్రభుత్వాలు పది సంవత్సరాలు తొక్కిపెట్టి తర్వాత, అమలు చేయడానికి విపి సింగ్ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు దేశంలో అగ్రవర్ణ యువకులు ఏ విధంగా స్పందించారో అందరికీ తెలుసు.
ఈ మొత్తం చరిత్రలో తెలుస్తున్నదేమంటే, ఈ దేశంలో కనీసమైన సామాజిక న్యా యకల్పనకు మన ఆలోచనలు ఇంకా సిద్ధంగా లేవు. ఇంకా మనువే మన మనుసుల మీద విలయనాట్యం చేస్తున్నాడు. లేకపోతే, ఇరవై శాతానికి మించని అగ్రవర్ణాల చేతిలో అరవై శాతం విద్యావకాశాలు, ఉద్యోగాలు, సంపద, అధికారం ఉండడమేమిటి? యాభై శాతానికి మించిన వెనుకబడిన కులాలకు ఇరవై శాతం వాటాకూడా దక్కకపోవడమేమిటి? వారి జనాభాలో కనీసం సగం నిష్పత్తిలోనైనా రిజర్వేషన్ కల్పించాలంటే ఇంత వ్యతిరేకత ఏమిటి? ఎవరికైనా వారి జనాభాను బట్టి, దేశ ఉత్పత్తి క్రమంలో వారి భాగస్వామ్యాన్నిబట్టి ఫలాలు దక్కవలసి ఉండగా ఇంత అసమానత ఏమిటి? తమను తాము విద్యావంతులమనీ, బుద్ధిమంతులమనీ, సంస్కారులమనీ అనుకునేవారు ఆలోచించనవసరం లేదా?
About ఎన్.వేణుగోపాల్
View all posts by ఎన్.వేణుగోపాల్ →
7 Responses to మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు
సత్యసాయి says:
|
సత్యసాయి says:
నాకు కొన్ని చోట్ల మీ తర్కం అర్ధమే కాలేదు. మీరు రిజర్వ్షేషన్లను సమర్ధించండి. కాని, మీరు ఆశించిన ప్రయోజనం ఎవరికో ఒక్క సారి ఆలోచించండి. అగ్రవర్ణాలని తప్పు బట్టడం, సుప్రీమ్ కోర్టుని ఒక అకడమిక్ ప్రక్రియ లాగా దుయ్యబట్టడం వల్ల ఏం ఆశిస్తున్నారో? ఉదా. రాజ్యంగం వెనుక బడిన తరగతులు అంది, వెనుక బడిన కులాలు అని, అంటే శూద్రులని దాని ఉద్దేశ్యం అన్నారు. శూద్రులు అంటే- మిరు వ్యాసంలో చెప్పినట్లు- మన కమ్మవారు, కాపువారు, నాయుళ్ళూ వగైరా కులాలు శూద్రులే అవుతారు, తెలుసనుకొంటాను. వాళ్లకి కూడా రిజర్వేషన్లు కల్పించాలనా మీ వాదమ్. తరగతి వేరు, కులం వేరు. కులం కులం అని ఎంత కాలం దాన్ని ఆరకుండా ఉంచుదామనుకోంటున్నారు. రిజర్వేషన్ల ఉద్దేశ్యం మనువాదాన్ని రివర్సు లో అమలుచేద్దామనా? ఎప్పుడో ఒక వర్గం వారు వేరే వాళ్ళని అణగదొక్కితే (వారెవ్వరు ఇప్పుడు బతికి లేరు, ఇప్పుడు బతికున్న వాళ్ళు కోరి ఆయా కులాల్లో పుట్టలేదు, వాళ్ళమీద కత్తి కట్టడం ఏరకమైన సామాజిక న్యాయం?), ఇపుడు వీళ్ళు వాళ్ళని అణగదొక్కడం, మాళ్ళీ చరిత్ర పునరావృతం అవడమ్- దీన్నించి మన దేశానికి ఎప్పుడు నిష్కృతి? మాతాతలు నేతులు తాగారో, మూతులు నాకారో నాకు తెలియదు. మా తరం మాత్రం ఈ కులం మతం అంటే రోత పుట్టిన వాళ్ళం. దేశ ముందుకు పోవాలనే ఢోరణిలో ఉన్న వాళ్ళం- ఎందుకంటే, మేం ప్రపంచాన్నిచూస్తున్నాం. మేం కూడా దానితో పాటే ప్రయాణీంచాలనుకొనే వాళ్ళం. అభివృద్ధికోసం పోటీ పడవల్సిన అవసరం ఉన్న వాళ్ళం. వెనుకబడడం మాకిష్టం లేదు.
నిజంగా రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం చేరాల్సిన వాళ్ళకి చేరుతోందా? నా ఎరికలో రిజర్వేషన్ల వల్ల ప్రతీ సామాజిక తరగతిలోనూ ఒక చిన్న వర్ణవ్యవస్థ ఏర్పడింది. ప్రతీ కులంలోనూ ‘అగ్రవర్ణాలవారు’ పుట్టుకొచ్చారు. వారు వారి వారి తర్గతుల్లోని మిగిలిన వారి కన్నా ఒక మెట్టు పైన ఉండి తమ ప్రత్యేకతను నిలబెట్టుకోంటూ, ప్రయోజనాలను కిందికి చేరనీయ్యరు. ఇంకోక పరిణామం ఏమిటంటే, అనేక పోస్టుల్లో వెనుకబడిన తరగతులవారిని వేయడం వల్ల, ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రులు, ఇతర ప్రజా సంబంధమైన సేవా సంస్థల్లోనూ, వెనుకబడిన, గ్రామీణ ప్రజానీకానికే చాలా నష్టం కలుగుతోంది. పైన చెప్పిన ‘నవ అగ్రవర్ణాలవారు’ కానీ, మిగిలిన వారు కాని ప్రభుత్వాసుపత్రులకి ఈరోజుల్లో వెడుతున్నారా? మా చిన్నప్పుడు ప్రభుత్వాసుపత్రికే వెళ్ళేవాళ్ళం, ప్రభుత్వ సేవలే తిసుకొనేవాళ్ళం. ఇప్పుడు అలా జరగట్లేదు. ఒక చిన్న సవాలు. రిజర్వేషన్లు ప్రతిపాదించేవారు, రాజకీయనాయకులు, వారి కుటుంబాలతో సహా ఒక నియమంగా కేవలం ప్రభుత్వాసుపత్రులకే వెళ్ళాలి. ప్రభుత్వ రంగ సేవాలే వినియోగించుకోవాలి. ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే, ఒక వెనుకబడిన కులాని (నేను తరగతి అంటాను)కి చెందిన వైద్యుడు, నర్సు, టెక్నీసియన్ల సేవలు మాత్రమే పొందాలి. ఎవరూ ఒప్పుకోరు- ఎందుకంటే అందరికీ తెలుసు లోగుట్టు. ఈ రిజర్వేషన్ల మీద ఎవరికీ చిత్తశుద్ధిలేదు. రిజర్వేషను కల్పించి ఒక ఉన్నత విద్య, ఒక ఉద్యోగం కల్పిస్తే దాని వల్ల ప్రయోజనం ఉంటుందా? అలా కల్పించ బడ్డవాళ్లని empower చేయాల్సిన పనిలేదా. వాళ్ళు నిరంతరం మిగిలిన వాళ్ళ వద్ద న్యూనతగా ఉండాలా? వాళ్ళల్లో కొంతమందే తరాలుగా ఈ ప్రయోజనాలు పోందుతూ ఉంటే మిగిలిన వాళ్ళ పనేమి కాను.
చిత్త శుద్ధి ఉంటే ఇన్నేళ్ళ తర్వాత కూడా వెనుకబడిన తనమ్ ఎందుకుంటుంది? అంటే ఏవో అవసరమైన పధకాలు, అమలు చెయ్యాల్సిన విధంగా చేయబడట్లేదు అనే కద? వాటిని మనం సమిక్షించాలి. మీరు ఆలోచించగల్గిన వాళ్ళు. మీరుకూడా గుంపుతో గోవిందా అనకుండా ఏ కారణంగా మనం మన ధ్యేయాన్ని సాధించలేక పొయామో బేరీజు వేసి ఒక వ్యూహాన్ని ప్రతిపాదిస్తే బాగుంటుంది. పదే పదే ఏదో ఒక వర్గాన్ని తప్పు పడుతో కూచొంటే ఏం ఒరుగుతుంది?
నా ప్రశ్నలు :
2.ఉద్యోగాన్ని (దాన్ని నిర్వహించగల) సమర్థులకి ఇవ్వాలా ? లేక సామాజిక న్యాయం పేరుతో తలలు లెక్కగట్టి మెజారిటీ వర్గాలకి చెందుతారనే ఏకైక కారణంతో వోట్ బ్యాంకుల కోసం ఎవడికి పడితే వాడికి ధారాదత్తం చేసి దేశం నిలువునా మునగాలా ? ఒక వర్గానికి చెందడం ఒక వ్యక్తిని ఒక ఉద్యోగానికి అర్హుణ్ణి చేసే పక్షంలో పూర్వకాలంలో అగ్రకులాలు అన్ని ఉద్యోగాలనీ కైవసం చేసుకుని ఉంటే అందులో తప్పేంటి ? ఆ వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ పునరావృతమైతే మీకు బాధేంటి ? ఇక్కడ కులాల పేర్లు మారుతున్నాయి.పాత్రధారులు మారుతున్నారు. victims and tormentors అటువారు ఇటు, ఇటువారు అటు అయ్యారంతే ! ఆలోచనా ధోరణి మాత్రం అలాగే ఉంది. ఇదేం సామాజిక న్యాయమో వివరించండి.
ఎన్ వేణుగోపాల్ says:
మిత్రులారా,
ప్రత్యేకించి మిత్రులు సత్యసాయి గారు,
టి బాలసుబ్రహ్మణ్యం గారు,
రాజేశ్ గారు,
ఆంధ్రజ్యొతిలో నా మంగళవారం శీర్షిక ‘వర్తమానం’ లో ఏప్రిల్ మొదటివారంలో రాసిన ‘మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు’ మీద మీరు చేసిన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. జవాబివ్వడానికి చాల ఆలస్యం చేసినందుకు క్షమించండి. పనుల ఒత్తిడి వల్ల కొంత, చర్చించవలసిన విషయాలు చాల లోతయినవి కావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది.
|
ఇప్పటికైనా మీరు లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్కదానికి జవాబు చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మనం తీసుకునే కొన్ని సామాజిక వైఖరులు మన పుట్టుక వల్ల, పెంపకం వల్ల, అనుభవం వల్ల, అధ్యయనం వల్ల, విలువల వల్ల — ఒక్కమాటలో చెప్పాలంటే సోషలైజేషన్ వల్ల — ఏర్పడతాయి. అంత లోతయిన కారణాలవల్ల రూపొందే వైఖరులను ఏదో ఒక వ్యాసంతోనో, ఒక చర్చతోనో మార్చడం కుదరదు. రిజర్వేషన్లను సమర్థించే నా వైఖరి అయినా, వ్యతిరేకించేవారి వైఖరి అయినా అంతే. అందువల్ల మీరు లేవనెత్తిన ప్రశ్నలలో కొన్ని అసంబద్ధమయినవని నేను అనుకుంటున్నప్పటికీ, వాటిమీద చర్చచేయాలని నాకేమీ కోరిక లేదు.
కాని మీ దృష్టికి కొన్ని అంశాలు తేదలచుకున్నాను:
|
‘‘యత్ర యత్రే... తత్ర తత్రే...యత్రో యత్రః’’
‘‘అంటే ఏంటి గురువా?’’
‘‘అర్థం కావాలా? పరమార్థం కావాలా? అర్థమే లేదనుకుంటే నన్ను వదిలేయ్.. శిష్యా?’’
‘‘అర్థం తెలియాలంటే నిఘంటువు చూడు. పరమార్థం తెలియాలంటే నా మాటలు నమ్ము ’’
‘‘ చెప్పండి గురువా? వింటాను’’
‘‘ అవును గురువు గారు నాకూ అప్పుడప్పుడు ఇలానే అనిపిస్తుంది. మా ఇంట్లో ఉన్న అలారం మోగితేనే ప్రపంచం నిద్ర లేస్తుందని. ఆ అలారం పని చేయడం మానేస్తే ప్రపంచ ఏం ఏమైపోతుందనే ఆందోళన కూడా కలుగుతుంది’’
‘‘ యత్ర.. తత్ర అనే ఒక్క మాటలో ఇంత అర్థం ఉందా? గురువా? ’’
‘‘ వినేవాడి ఓపిక, చెప్పేవాడి ‘కాలం’ సైజును బట్టి ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడం తరువాత మనిషి బతకడానికి కావలసింది నిద్ర. ఇలాంటి నిద్ర ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే’’
‘‘మరి నేను నిద్ర పోను .. మిమ్ములను నిద్ర పోనివ్వను అని అంటుంటారు కదా? ’’
‘‘కొంత మంది మీ గుండెల్లో నిద్ర పోతాను అంటుంటారు’’
‘‘బాగా శ్రమించిన తరువాత కటిక నేలపై పడుకున్నా నిద్ర వస్తుంది. గతుకుల రోడ్లపై ఆర్టీసిలో ప్రయాణించినా గోతుల్లో పడినప్పుడల్లా జోలపాట పాడుతున్నంత హాయిగా నిద్ర వస్తుంది కానీ మనిషన్న వాడెవడూ ఇంకో మనిషి గుండెల్లో నిద్ర పోలేడు. ఆ ఎమ్మెల్యే ఇంటికి, పిసిసి మాజీ అధ్యక్షుని ఇంటికి వెళ్లి చూడు. కెసిఆర్ గుండెల్లో నిద్ర పోతాను అని చెప్పినాయన్ని పదవి నుంచి తీసేశాక ఇంట్లో హాయి గా పడుకునే ఉంటున్నారు. ఇదే మాటన్న కొందరు నేతలు జైలులో, ఇంట్లో నిద్ర పోతున్నారు. ’’
‘‘ గురువా? మీరు అసలు విషయం మరిచి పోయారు... భాగ్యనగరం ప్రజలకు నిద్ర నుంచి మేల్కొలపడం నేర్పిందే మా మామ అని అల్లుడు చెబుతున్నాడు’’
‘‘ నేను ఎన్టీఆర్ నిద్ర లేపడం గురించి అల్లుడి గారి స్టేట్మెంట్ అడిగితే మీరు ఈగ గురించి చెబుతారేమిటి గురువా ? ప్రెస్ కాన్పరెన్స్లో విలేకరులు అడిగే ప్రశ్నలకు అల్లుడు గారు చెప్పే దానికి సంబంధం ఉండదు మీరూ అలానే చెబుతున్నారు. ’’
‘‘వౌనం కూడా శక్తివంతమైన సమాధానమే. అర్ధం లేకుండా మాట్లాడడం వెనుక కూడా ఓ పరమార్థం ఉంటుంది అర్ధం చేసుకోవాలి. వెనకటికో రాజు చరిత్రలో తన పేరు చిరస్థాయిగా గుర్తుండి పోవాలని కొత్త రూల్ పాస్ చేశారు. జనం ఇకపై రాత్రి మేల్కొనాలి.. ఉదయం నిద్ర పోవాలని ’’
‘‘ చాలా ఇంట్రస్టింగ్గా ఉంది? ఎవరా రాజు ఏమా కథ. ఆయన రూల్ను ప్రజలు అమలు చేశారా? ’’
‘‘ అయ్యో ఆయన ప్రయత్నాన్ని ప్రజలు సరిగా అర్ధం చేసుకోలేదన్నమాట’’
‘‘ ఇంతకూ ఎన్టీఆర్ నిద్ర గురించి చెప్పనే లేదు’’
‘‘మత్తు వదలా నిద్దుర మత్తు వదలరా అంటూ జ్ఞానబోధ చేసే శ్రీకృష్ణుడి పాత్రలో ఆయన జీవించేశారు. రాముడి వేషం వేస్తే శ్రీరాముడు అచ్చం ఇలానే ఉంటాడనిపించేది. రావణుడి వేషం వేసినా, చివరకు రిక్షారాముడి వేషమైన, డ్రైవర్ రాముడి వేషం అయినా అచ్చం ఇలానే ఉంటాడు అనిపించేట్టు నటించే వారు. సినిమా హీరోగా 60 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత రాజకీయ వేషం వేశారు. సినిమాలో ఎవరి పాత్ర ఏమిటో దర్శకుడు నిర్ణయిస్తాడు. రాజకీయాల్లో ఎవరికి వారే నటుడు, దర్శకుడు, అన్నీ రాజకీయాల్లో ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారో, పక్కనున్న వాడు సహాయ నటుడు అని హీరో అనుకుంటే వాడు చివరకు వెన్నుపోటు పొడిచి పారేస్తాడు. ఎన్టీఆర్ అందరూ మేల్కొన్న సమయంలో నిద్ర పోయే వారు. అందరూ నిద్ర పోయిన సమయంలో లేచే వారు. దాంతో తన చుట్టూ ఉన్న ప్రపంచంలో వాస్తవంగా ఏం జరుగుతుందో ఆయనకు అర్ధం కాలేదు. బ్రహ్మాండమైన బ్రహ్మీ ముహూర్తం అంటూ ఆయన నిద్ర నుంచి లేచి చూసే సరికి అంతా అయిపోయింది. ఆయన్ని కుర్చీ నుంచి దించేశారు. విషయం అర్ధం అయ్యాక నిద్ర లేని రాత్రులు గడిపి, శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ’’
‘‘ చివరకు తన సంతానానే్న నిద్ర లేప లేకపోయాడని నేను చెబుతుంటే, నీకేమైనా అనుమానం ఉంటే వైస్రాయ్ చరిత్రను మరో సారి రివైండ్ చేసుకొని చూడు. ’’
‘‘సూర్యున్ని ప్రతి రోజూ తెల్లవారు జామున నేనే నిద్ర లేపుతాను. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు. సూర్యుడు ఫీలవుతాడు.’’
వీరిచే పోస్ట్ చెయ్యబడింది buddha murali వద్ద 11:17 AM
1 వ్యాఖ్య: ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
‘‘అపూర్వసహోదరుల్లా ఎప్పుడు చూసినా ఇద్దరూ కలిసే ఉండేవారు అదేంటి ఈ రోజు చిత్రంగా ఒకే చోట ఇద్దరు ఒకరికొకరు దూరంగా కూర్చున్నారు’’
‘‘నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడు. లేదంటే వాడి దగ్గరకు పో.. అంతే కానీ ఆ దేశ ద్రోహి గురించి నన్ను అడగొద్దు. వాడి పేరు వినాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. ఇలాంటి దేశ ద్రోహులు ఈ భూమి మీద ఎందుకుంటారో? నేను దేన్నయినా భరించగలను కానీ దేశ భక్తి లేనోడ్ని భరించలేను’’
‘‘ఏం జరిగింది నాకు నిజంగా తెలియదు. వాడేమైనా కాశ్మీర్లో పాకిస్తాన్ జెండాలు ఎగర వేశాడా? ’’
‘‘అది కామన్ కాశ్మీర్లో ఎప్పుడూ పాకిస్తాన్ జెండాలు ఎగురుతూనే ఉంటాయి. అందులో నాకేమీ పెద్ద తప్పు కూడా కనిపించలేదు’’
‘‘కొంపదీసి ఐఎస్ఐ ఏజెంటా ? ’’
|
‘‘దేశంలో ఐఎస్ఐ ఏజెంట్లకు కొదవుందా? జనాభా లెక్కల సేకరణలా కొన్ని ప్రాంతాల్లో ఐఎస్ఐ ఏజెంట్ల లెక్కలు సేకరించాల్సిన పరిస్థితి ఉంది.’’
‘‘అంటే ఇస్లామిక్ దేశం కోసం కొట్లాడుతున్నారు కదా వీడు కూడా అందులో చేరిపోయాడా? ఏమిటి? అలా అయితే ఇలాంటి వారిని అస్సలు క్షమించవద్దు’’
‘‘ఎవరి సిద్ధాంతాలు వారివి ఇస్లామిక్ దేశం కోసం పోరాడితే అది వారిష్టం. మనకేం? ’’
‘‘అది కాదులే... ఎవరి సిద్ధాంతాలు వారివి వారి సిద్ధాంతాల ప్రచారం కోసం టవర్స్ను కూలుస్తుంటారు. పార్లమెంటుపై దాడి చేస్తుంటారు. దానికి మనమెలా తప్పు పడతాం. చెప్పాను కదా ఆ దేశ ద్రోహి గురించి నాలాంటి దేశ భక్తులు మాట్లాడడం తప్పు’’
‘‘ఆ ద్రోహి గురించి తప్ప ఇంకేమైనా మాట్లాడు వింటాను, అడుగు చెబుతాను’’
‘‘వాడి గురించి వదిలేద్దాం. నీ గురించి చెప్పు. నీలో ఇంత దేశభక్తి ఉందని ఎప్పుడూ అనుకోలేదు. పనికి రాని విషయాల గురించే తప్ప దేశం గురించి నువ్వు ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. ఏంటీ సైన్యంలో చేరుతున్నావా? ఏంటి? ’’
‘‘ ఓయ్ ఏం మాట్లాడుతున్నావ్? నేను సైన్యంలో చేరడమేంటి ? నీకెలా కనిపిస్తున్నాను. అమలాపురం ‘దేశం’ ఎంపి మొన్న సైన్యం గురించి ఏమన్నాడో తెలియదా? ఉచితంగా మద్యం, మాంసం దొరుకుతుందనే సైన్యంలోకి వెళతారని చెప్పాడా? లేదా? మా బాబాయ్కే మందు షాపుంది. సైన్యంలో చేరాల్సిన అవసరం నాకేముంది? ’’
‘‘మొన్నటి దాకా నీ ప్రాణమిత్రుడిగా ఉన్నాడేమో ఇప్పుడు దేశ ద్రోహి అంటావు. సైన్యం అంటే ఇంత చిన్న చూపున్నోడివి నువ్వు దేశ భక్తుడివేంటిరాబాబూ’’
‘‘నాకు తెలిసింది అంతే కాబట్టి అలా అన్నాను. నీ దృష్టిలో దేశభక్తి అంటే ఏమిటో చెప్పు వింటాను. ’’
‘‘ నేను 15 ఆగస్టు రోజున బార్కు వెళ్లి దేశభక్తితోనే మందు కొడతాను. నా షర్ట్ జేబుకు త్రివర్ణ పతాకం స్టిక్కర్ ఉంటుంది. చివరకు అక్కడ బేరర్లు కూడా త్రివర్ణ పతాకం స్టిక్కర్లు ధరించే మందు సర్వ్ చేస్తారు. కావాలంటే ఇంటికి రా ఫోటో చూపిస్తాను. ఇది కాదా దేశభక్తి ’’
‘‘సరే ఇంతకూ వాడు చేసిన దేశ ద్రోహం ఏమిటి? నీలాంటి దేశభక్తుడి కోపానికి కారణం ఏమిటి? అది చెప్పు ?’’
‘‘సినిమాలపై నీ అభిప్రాయం’’
‘‘ నేను సినిమాలు చూడడం తక్కువే కానీ ఇప్పటికే అదే పెద్ద వినోద సాధనం అని నమ్ముతాను. దేశ ద్రోహి గురించి చెప్పమంటే హఠాత్తుగా సినిమాల్లోకి వచ్చావు’’
‘‘ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. తరువాత నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను. గర్వంగా చెప్పుకునే సినిమా పేరు చెప్పు’’
‘‘అలా అంటావా? శంకరాభరణంను మించిన సినిమా ఏముంటుంది? ఆ సినిమా విడుదలయ్యాక తల్లిదండ్రులు తమ పిల్లలకు సంగీతమో, నాట్యమో నేర్పించడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు నాట్యప్రదర్శనలు ఇస్తున్నారంటే, పాటలు పాడుతున్నారంటే ఆ సినిమా సమాజంపై చూపిన ప్రభావమే కారణం. ’’
‘‘మరీ శంకర శాస్ర్తీలా ఉపన్యాసాలివ్వకు... అలాంటి సినిమాల పేర్లు వినడం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ’’
‘‘సర్లే సినిమాల సంగతి వదిలేయ్ ఇంతకూ వాడు చేసిన దేశ ద్రోహం ఏమిటో, నీ దేశభక్తి ఏమిటో చెబితే వినాలని ఉంది’’
‘‘ ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాను వాడింత వరకు చూడలేదట! చూసే ఉద్దేశం కూడా లేదట. ప్రపంచంలో భారత దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన బాహుబలి సినిమాను చూసే టైమ్ లేదంటున్నాడు. మొదటి రోజు మొదటి ఆట చూసిన నాలాంటి దేశ భక్తుడు అలాంటి దేశ ద్రోహికి దూరంగా ఉండాలనుకోవడం తప్పా? ’’‘‘వాడే కాదు బాహుబలి చూడని నువ్వు, చూసి విమర్శించే వాళ్లు, పైరసీ సీడిల్లో చూసే వాళ్లు కూడా దేశ ద్రోహులే. మీలాంటి వారిని శిక్షించేలా తక్షణం చట్టాలను తేవాలి. పార్లమెంటుకు ఇంతకు మించిన పని ఏముంటుంది?. ఈ చట్టం తేకపోతే పార్లమెంట్ కూడా దేశ ద్రోహే. ఈ వర్షా కాల సమావేశాల్లో పార్లమెంట్ తన దేశ భక్తి నిరూపించు కొంటుందా ?దేశ ద్రోహిగా ముద్ర వేసుకుంటుందా ?చూడాలి . ఇది పార్లమెంట్ కు పరీక్షా సమయం ’’
వీరిచే పోస్ట్ చెయ్యబడింది buddha murali వద్ద 9:54 AM
వ్యాఖ్యలు లేవు: ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
‘‘భారత దేశ జనాభా 128 కోట్ల ఒకటికి చేరింది?’’
128 కోట్లు అని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. నిన్ననే నాకో మనవడు పుట్టాడు. ఆవిషయాన్ని ఇలా చెప్పాను’’
‘‘ఓహో అదా ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడేవాడివి, జనాభా లెక్కలు చెబుతుంటే ’’
‘‘ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం కూడా అందుకే టాపిక్ మార్చాను. అది సరే ఈ 128 కోట్లలో అమాయకులు ఎంత మంది ఉంటారు, మాయకులు ఎంత మంది? ’’
‘‘ఆడా మగ లెక్కలు, మైనారిటీ, మెజారిటీ లెక్కలే కానీ ఎవరు ఎలాంటి వారనే లెక్కలుండవు. అటూ ఇటూ కానీ మూడో జాతి వారి లెక్కలు సైతం సేకరించాల్సిందే అని ఆ మధ్య వాళ్లు గొడవ చేసినట్టున్నారు’’
‘‘సాంకేతికంగా ఇంత పురోగతి సాధించినప్పుడు ఎవరు ఎలాంటి వారో లెక్కలు తేలిస్తే వచ్చే నష్టమేముంది? ఎలాంటి వాళ్లు ఎంత మందో తేలితే దేశ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతాయి. ఎలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉందో తేలితే రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో అలాంటి వారికి వరాలు కురిపిస్తాయ ’’
‘‘అనుకోవడానికేముంది వాడో ముదనష్టపు సచ్చినోడు, దేశ ద్రోహి...’’
|
‘‘రెడ్ హ్యాండెడ్గా పూర్తి ఆధారాలతో పట్టుపడిన ఎమ్మెల్యేలు కూడా ఎంత చక్కగా విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి మా ఎదుగుదలను చూసి సహించలేని వాళ్లు మాపై కుట్ర పన్నారు. మేం చాలా మంచి వాళ్లం కావాలంటే ఆరవ తరగతిలో స్కూల్లో ఇచ్చిన కాండక్ట్ సర్ట్ఫికెట్ చూడండి అని చెబుతున్నారు. పైగా ఇలాంటి వాళ్లు బెయిల్పై బయటకు వస్తే అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. దావూద్కు ఈ తెలివి లేక దేశం కాని దేశంలో రహస్య జీవితం గడుపుతున్నాడు. ఇండియా వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దేశంలోనాకున్న పాపులారిటీ చూసి రాజకీయ పార్టీ పెట్టి దేశాన్ని ఏలేస్తాడనే భయంతో కుట్రతో నన్ను కేసులో ఇరికించారు అని చెపితే సరిపోయేది. జైలుకు వెళ్లి వెంటనే బెయిల్పై బయటకు వస్తే దేశ వ్యాప్తంగా లక్షల మంది అభిమానులతో దేశంలోనే అత్యంత పెద్ద ర్యాలీ నిర్వహించవచ్చు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడు రహస్య జీవితం గడుపుతున్నాడంటే అమాయకుడు కాదా? లాడెన్ వీడికన్నా అమాయకుడు. ప్రపంచ వ్యాప్తంగా నా అభిమానుల సంఖ్య పెరగడాన్ని చూసి ఓర్వలేక అమెరికా కుట్ర పన్నుతుంది అని మీడియా సమావేశంలో ప్రకటిస్తే సరిపోయేది రహస్యంగా దాచుకుని రహస్యంగానే అంతమయ్యాడు అమాయకుడు ’’
‘‘ఏంటీ దావూద్, లాడెన్లే నీ దృష్టిలో అమాయకులా? వామ్మో ఇంకా నయం హిట్లర్, ఈదీ అమీన్లు కూడా ప్రపంచ ప్రఖ్యాత అమాయకులని కితాబు ఇచ్చేస్తావ్’’
‘‘ అబ్బా ఈ మాట అన్నది నేను కాదోయ్ చెప్పాను కదా? వీళ్లు అమాయకులు అని బలమైన వాదన వినిపించారు. అదే నీకు చెబుతున్నాను’’
‘‘ఆ సంగతేమిటో కానీ కుట్రలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయనేది మాత్రం నిజం. పాపం ఆవిడెవరో పాత సినిమాల్లో సావిత్రి గారంత అమాయకంగా కనిపిస్తున్నారు. కుమార్తెని దారుణంగా హింసించారని అరెస్టు చేశారు. పినతల్లి కావడమే ఆమె చేసిన నేరమా? తనపై కుట్ర జరిగిందని ఎంత బాగా చెప్పింది. గృహిణిగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పు రాజకీయాల్లో వచ్చి ఉంటే రాణించడమే కాకుండా బెయిల్పై బయటకు వచ్చినప్పుడు అభిమానులు బ్రహ్మరథం పట్టి ఉండేవారు. ’’
‘‘బ్లాక్టికెట్లు అమ్ముతుంటే పట్టుపడ్డవాడు, జేబులు కత్తిరిస్తూ దొరికిపోయిన వాడు మొదలుకొని అంతా కుట్ర అంటున్నారు. ఇంత మంది అంటున్నారు కాబట్టి నిజంగానే కుట్రేనేమో అనిపిస్తోంది ఒక్కోసారి’’
‘‘ ఔను పాపం చివరకు లండన్లో తలదాచుకున్న లలిత్మోదీపైన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులపైన, సుస్మాస్వరాజ్పైన ఏదో కుట్ర జరుగుతోంది. ’’
‘‘నిజమేనంటావా? తెలుగు ముఖ్యమంత్రిపైన కూడా కుట్ర జరిగిందంటున్నారు’’
‘‘జరగడం కాదు జరుగుతూనే ఉంది. వాళ్లు అమాయకులు కాబట్టి కేసు వేయడం లేదు కానీ వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే కెసిఆర్ ఇరుక్కుపోతారు’’
‘‘ ఓటుకు నోటులో బేరం ఆడింది నిజమే. 50లక్షల రూపాయల నగదు చెల్లించి ఓటుకు బేరం కుదుర్చుకున్నారు. దీనికి ఆధారాలు ఉన్నాయి. అంటే వస్తువు అమ్మకం, కొనుగోలుకు ఒప్పందం కుదిరిపోయింది. ఒప్పందాన్ని అమలు చేయకుండా వినియోగదారుడ్ని మోసం చేసినందుకు వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే తెలిసొస్తుంది. 50లక్షలు తీసుకున్నప్పుడు ఓటు వేయాలి, లేదా 50లక్షలు తిరిగి చెల్లించాలి ఇక్కడ ఈ రెండూ జరగలేదు అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించి వినియోగదారుడ్ని మోసం చేసినట్టే కదా? ’’
‘‘ నిజమే కానీ పాపం ఆయనపై ప్రపంచ వ్యాప్తంగా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా ఉంది. చివరకు వీకిలిక్స్ వాడు ఆయన ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలుకు బేరం కుదుర్చుకున్న విషయాన్ని బహిర్గతం చేశాడు కదా? ఇదేనా పద్ధతి. కొనుగోలు, అమ్మకాల బేరాలను ఇలా బయటపెడితే విదేశాలను నమ్మేదెవరు? ’’
‘‘టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను దించడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది అంటే నవ్వుకున్నాం కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. కుట్రను చేధించలేమా? ’’
‘‘ఐపిసి అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కుట్ర కేసు కూడా రుజువు కాలేదు’’
‘నీ అంచనా ప్రకారం దేశంలో ఎంత మంది అమాయకులు ఉన్నారంటావు?’’
‘‘ఎంత మందో తెలియదు కానీ.. మాపై కుట్ర పన్నారు అని మీడియా ముందు ప్రకటించే ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడం దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం’’
|
రెండు రాష్ట్రాల్లో 2019 ఎన్నికలే లక్ష్యంగా వేగంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతోంది. ఆంధ్రలో అయినా తెలంగాణలో నైనా ప్రధాన పార్టీలు రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఇష్టం ఉన్నా లేకున్నా నాయకులు రెండింటిలో ఏదో ఒక శిబిరంలో తలదాచుకోవడానికి తహతహలాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో ప్రారంభమయి, విభజన సమయంలో ఆంధ్రలో ఊపందుకుని ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ శక్తుల పునరేకీకరణ సాగుతోంది. నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఎన్టీఆర్ను అధికారం నుంచి దించాల్సి వచ్చిందని 95లో చంద్రబాబు చెప్పినా, పదవుల కోసం పార్టీ మారలేదు, బంగారు తెలంగాణ కోసమే పార్టీ మారాను అని తాజాగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ చెప్పినా, తెలంగాణ కోసమే టిడిపి నుంచి బయటకు వచ్చాను అని కెసిఆర్ చెప్పినా వాస్తవాలు ఏమిటనేది ప్రజలకు తెలుసు. నాయకులు తమ భవిష్యత్తు పట్ల తీవ్రంగా మదన పడుతున్నారు, కొత్త దారులు చూసుకుంటున్నారనేది మాత్రం వాస్తవం.
ఎన్నికలకు ముందు ఆంధ్రలో నాయకులు భవిష్యత్తు రాజకీయ చిత్రపటాన్ని సరిగానే ఊహించారు. దుస్తులు మార్చినంత ఈజీగా పార్టీ మార్చడానికి మొహమాటం అడ్డు వచ్చి ఉండిపోయారు. ఏడాది గడిచిన తరువాత క్రమంగా వారు మారిన రాజకీయాలకు అలవాటు పడ్డారు. భవిష్యత్తును చూసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి తరువాత అధికార కేంద్రం. పిసిసి అధ్యక్షులే పార్టీలు మారుతున్నారు అంటే మారిన రాజకీయాలను సరిగానే అర్ధం చేసుకున్నారు.
ఆంధ్రలో రాజకీయ ముఖ చిత్రం స్పష్టంగానే ఉంది. టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్. భవిష్యత్తు రాజకీయాలు సైతం ఈ రెండు పార్టీల మధ్యనే సాగుతాయి. ప్రస్తుత ఆంధ్ర శాసన సభలో కాంగ్రెస్కు ఒక్కసీటు కూడా లేదు. వచ్చే ఎన్నికలు మహా అయితే బలమైన నాయకులు కొందర గెలుస్తారేమో కానీ అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్కు అవకాశం మాత్రం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుత రాజకీయ పరిస్థితిని బట్టి చూస్తే మరో పదేళ్లవరకు టిఆర్ఎస్కు ఎదురులేదనే వాతావరణం నెలకొంది. అయితే ఆంధ్రలో టిడిపి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంటే, తెలంగాణలో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే రాజకీయ ముఖ చిత్రం ఉంటుందా? ఎన్నికల నాటికి టిఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కొత్త పార్టీ రూపంలో ముందుకు వస్తాయా? అనేది కాలం తేల్చాలి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే టిడిపి ఎంత హడావుడి చేసినా తెలంగాణ ప్రజల దృష్టిలో అది ఆంధ్ర పార్టీనే. సెక్షన్8 అమలు చేయాలని ఆంధ్ర నాయకులతో సమానంగా తెలంగాణ టిడిపి నాయకులు డిమాండ్ చేయగలరు. రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తారు. ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఆంధ్ర యాజమాన్యంలోని ఒక కంపెనీగానే టిడిపిని నిర్వహిస్తారు. వ్యయాన్ని భరించే కంపెనీ యాజమాన్యం చెప్పినట్టుగానే సిబ్బంది వ్యవహరించాలి. అది అనివార్యం. టిటిడిపి నాయకులకు మరో గత్యంతరం లేదు. నిధుల కొరత లేదు. పార్టీ కోసం ఎంతైనా ఖర్చు చేయగలరు, కానీ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చేసే వ్యయంతో తెలంగాణలో పార్టీ పట్టుసాధించే అవకాశాలు లేవు. సొంతంగా వ్యయాన్ని భరించి, సొంతంగా పార్టీని నడిపించుకునే నాయకత్వం తెలుగుదేశం తెలంగాణ నాయకుల్లో లేదు. చంద్రబాబు వారికి ఆ అవకాశం ఇవ్వరు.
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. గ్రామ స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో కాంగ్రెస్కు బలమైన నాయకులున్నారు. పది జిల్లాల తెలంగాణలో కాంగ్రెస్కు ముఖ్యమంత్రి పీఠం చేపట్టే సామర్ధ్యం మాకుంది అని చెప్పుకొగల స్థాయి నాయకులు ఇరవై మందైనా ఉంటారు. అదే ఆ పార్టీ పాలిట శాపం. పెళ్లికెళ్లినా, చివరకు అయ్యప్ప దీక్షల్లోనైనా కాంగ్రెస్ నాయకులు కొట్టుకోకుండా ఉండలేరు. ఢిల్లీ నుంచి వచ్చిన పరిశీలకులు, పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి నాయకుడు ఎవరున్నా గొడవలు లేని కాంగ్రెస్ సమావేశాన్ని ఊహించలేం. ఒకవైపు టిఆర్ఎస్ దూసుకెళుతూ, గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ కీచులాటలతోనే కాలం గడుపుతోంది.
|
ఎన్నికల వ్యయాన్ని భరించడమే కాకుండా జనాకర్షణ గల నాయకుడిగా వైఎస్ఆర్కున్న గుర్తింపు వల్ల ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రాష్ట్రంలో కాంగ్రెస్కు ఆయన నాయకత్వం వహించగలిగారు. ఆ తరువాత కాంగ్రెస్కు బలమైన జనాకర్షణ గల నాయకుడే కరువయ్యారు. కెసిఆర్ విపరీతమైన తప్పులు చేస్తూ పోతే తప్ప కాంగ్రెస్కు భవిష్యత్తు ఉండదు. కెసిఆర్ కాంగ్రెస్కు అలాంటి చాన్స్ ఇవ్వరు. ఈ వాతావరణాన్ని చూసిన తరువాతనే సోనియాగాంధీకి సన్నిహితుడైన డి శ్రీనివాస్లాంటి వారు టిఆర్ఎస్ బాట పట్టారు. డి శ్రీనివాస్ వయసు 63 ఏళ్లు. ఇంకో పదేళ్ల వరకు టిఆర్ఎస్కు ఢోకా లేదు అనుకుంటే అప్పటికి ఆయన వయసు 73 అవుతుంది. ఆ వయసు వరకు ఆయనేం పోరాడతారు. పోరాడినా అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? వచ్చినా? ఆయనకు కాంగ్రెస్లో అవకాశాలు ఉంటాయా? అన్నీ సందేహాలే. ఇవన్నీ ఆలోచించే ఆయన ఎంతో ఆదరించిన కాంగ్రెస్కు భారమైన మనస్సుతో గుడ్బై చెప్పి టిఆర్ఎస్లో చేరారు. ఈ కోణంలోనే పలువురు నాయకులు ఆలోచనలో పడ్డారు.
విభజనతో ఆంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అయి, నాయకులు నిరుద్యోగులుగా మారినట్టే. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే తెలంగాణలో టిడిపి నాయకులు పలువురు నిరుద్యోగులుగా మారారు. ఆ కాలంలో కెసిఆర్ పార్టీలో మా కన్నా జూనియర్. మేం పార్టీ మారి జూనియర్ నాయకత్వంలో పని చేయాలా? అనుకున్న చాలా మంది నాయకులు ఎటూ తేల్చుకోలేక రాజకీయ జీవితానే్న ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. దేవేందర్గౌడ్, నాగం జనార్దన్రెడ్డి లాంటి వారు ఇలాంటి సందేహాలతోనే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేక రాజకీయాల్లో బాగా వెనకబడి పోయారు. కాంగ్రెస్ మరింతగా బలహీనపడినా, కెసిఆర్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినా, రెడ్ల నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరిగే అవకాశం ఉంది. ఓటుకు నోటులో రెడ్ హ్యాండెడ్గా పట్టుపడిన రేవంత్రెడ్డి తెలంగాణలో రెడ్డి కమ్మలు ఏకమవుతారని, తాను నాయకత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా కమ్మ, రెడ్ల మధ్య రాజకీయ పోరు సాగింది. ఈ పోటీ అమెరికా వరకు విస్తరించింది. కాంగ్రెస్ రెడ్లకు ప్రాతినిధ్యం వహిస్తే, టిడిపి కమ్మ వారికి ప్రాతినిధ్యం వహించింది. నాయకులు ఒప్పుకోరు కానీ ఇది వాస్తవం. ఆంధ్రలో రెడ్లకు ( వైఎస్ఆర్ కాంగ్రెస్) వ్యతిరేకంగా, కమ్మలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు తెలంగాణకు వచ్చే సరికి రెడ్లు అధికారంలోకి రావడానికి ఎందుకు సహకరిస్తారు? బాబు సహకరించక పోతే వచ్చే ఎన్నికల నాటికి అన్ని పార్టీల్లోని రెడ్లు బయటకు వచ్చి ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉండి ఉండవచ్చు. ముఖ్యమంత్రి పదవి నా లక్ష్యం. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి టిడిపి ఒక పని ముట్టు, నాకు నా లక్ష్యం ముఖ్యం. తప్ప పార్టీ కాదు అని రేవంత్రెడ్డి అసెంబ్లీ లాబీల్లో మీడియాతో అనేక సార్లు చెప్పారు. ఆంధ్రలో వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరు అనేది స్పష్టంగానే ఉన్నా, తెలంగాణలో మాత్రం కొత్త రాజకీయ పార్టీ అవతరిస్తుందా? లేక కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా? అనేది వేచి చూడాలి.
లేబుళ్లు: రాజకీయం
‘‘బాస్ ఏం చేస్తున్నారు’’ సన్న గొంతుతో ఎంత మెల్లగా అడిగినా ఆ మాట అందరికీ వినిపించింది. చిన్న రాయి విసిరితే కొలనులోని నీళ్లలో అది కనిపించినట్టుగా నిశ్శబ్ధం ఆవహించిన ఆ గదిలో ఉన్న వాళ్లంతా అతని వైపు చూశారు. చీమే కాదు చివరకు దోమ రెక్కల చప్పుడు కూడా వినిపించేట్టుగా ఉందక్కడ.
ఏంటి అని అక్కడున్న వ్యక్తిని కనులతోనే బాస్ ప్రశ్నిస్తే, అతను ఏదో చెప్పబోయాడు. ఇదేమన్నా బహిరంగ సభ అనుకున్నావా? గంటల తరబడి మాట్లాడేందుకు సైగలతోనే చెప్పాలని, సాధ్యం కానప్పుడు విషయం అర్ధం అయ్యేట్టు రెండు మూడు మాటల్లో చెబితే చాలు. మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. విషయం మొత్తం నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్లవచ్చు అని ఆ వ్యక్తిని బాస్ పంపించి, ఏంటీ ఈ రోజు ముఖ్యమైన ప్రొగ్రాలు అని పిఎను అడిగాడు.
‘‘రాజకీయాల్లో విలువల గురించి అంతర్జాతీయ సదస్సులో మీరు కీలకోపన్యాసం చేయాలి. దీనికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. మహాత్మాగాంధీ, వివేకానందుని కొటేషన్స్తో, మహాభారతం,రామాయణం , భగవద్గీతలోని శ్లోకాలను ఉపదహరిస్తూ మీ ఉపన్యాసం తయారు చేయించాను. ఒకసారి చూసి ఒకే చెబితే’’ అని పిఎ అడిగాడు.
‘‘్భగవద్గీత, రామాయణ, మహాభారత శ్లోకాలతో ఎవరయ్యా ఇది రాసింది ఓ ఓసారి పిలువు’’ అని ఆదేశించాడు.
‘‘ సార్ నేనే సార్ ఆ ఉపన్యాసం రాసింది’’ అని
70 ఏళ్ల వృద్ధుడు వినయంగా చెప్పాడు.
‘‘సరే మీరిక వెళ్లవచ్చు’’ అని బాస్ అతన్ని పంపించి వేశాడు.
‘‘అతన్ని ఎందుకు పిలిచానో తెలుసా?’’ అని అక్కడున్న వారిని బాస్ అడిగాడు.
‘‘ఎందుకు తెలియదు సార్ అంత అద్భుతమైన శ్లోకాలతో ఉపన్యాసం తయారు చేసినందుకు సత్కరించాలనే పిలిచారు’’ అని అనుచరుడు వినయంగా చెప్పాడు.
|
‘‘మరదే ఓవర్ యాక్షన్ అంటే నేను మాట్లాడ మన్నాను కదా అని నోరు విప్పి మాట్లాడడమేనా? నేనూ మాట్లాడి నువ్వూ మాట్లాడితే ఇక మాటలకు విలువేముంది. నేను బాస్ను మీరు చెంచాలు నేను మాట్లాడితే మీరు వినాలి. వాడ్ని ఎందుకు పిలిచానో గ్రహించేంత తెలివి తేటలే మీకుంటే నా దగ్గరెందుకు పని చేస్తారు. నేనే మీ దగ్గర పని చేసేవాడ్ని.
నీతి, విలువలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం చదువుకుంటే ఎలా ఉంటారో మీకు చూపించేందుకు వాడ్ని పిలిపించాను. పాపం వాడు నీతులు నిజంగానే పాటించి 70 ఏళ్ల వయసులో కూడా మనలాంటి వాళ్లకు ఉపన్యాసాలు రాసిస్తే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను చెప్పొచ్చేదేమిటంటే ఏదో నాలుగు ఇంగ్లీష్ కొటేషన్లు చెపితే సరిపోతుంది కానీ నిజంగానే నీతి వాఖ్యలు చెబితే ఆ ప్రభావం మనపై కూడా ఉండి నీతిగా ఉండాల్సి వస్తుంది. మన వృత్తికి అంత కన్నా ప్రమాదం లేదు. ఈ ఉపన్యాసాన్ని ఆ చెత్తబుట్టలో పారేసి మరోటి రాయించు. ఆ ముసలోడిలా నన్నుకూడా అడుక్కుతింటూ బతికేట్టు చేస్తారా? ఏంటి? నైతిక విలువల గురించి ఎక్కువగా ఉపన్యసించాలి. అంతే కానీ ఎక్కువగా ఆలోచించ వద్దు, అలా చేస్తే ఆ ప్రభావం మన జీవితంపై పడి, అనవసరంగా నీతికి బతకాల్సి వస్తుంది. నీతికి బతకడం అంటే అడుక్కు తినడమే. ఈ ఉపన్యాసం రాసినాయన్ని చూశారు కదా? నీతిగా బతికేందుకు, నీతిగా బతకాలని ఉపన్యాసాలు ఇవ్వడానికి తేడా తెలియనోళ్లు నా వద్ద ఇంత కాలం ఎలా పని చేస్తున్నారు.? ’’ అంటూ బాస్ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అది కాదు సార్ మీ డైలాగులు చాలా కాలం నుంచి రొటీన్గా ఉన్నాయని, కాస్త స్పీచ్ చేంజ్ చేద్దామని ఈ ప్రయత్నం అంతే తప్ప మిమ్మల్ని మీ సహజ లక్షణం నుంచి బయటకు తీసుకు వచ్చే శక్తి ఎవరికీ లేదని మాకు తెలుసు సార్. మీరు కారణ జన్ములు మీకు మీరే సాటి ’’అంటూ ఆనుయాయులు బాస్ను ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఇంతలో ఫోన్ మ్రోగడంతో అంతా కంగారు పడ్డారు. ఒకరు ధైర్యం చేసి ఫోన్ ఎత్తి, సార్ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడిన మన నేతకు కొన్ని గంటల్లో బెయిల్ లభించబోతోంది అని గట్టిగా అరిచాడు. బాస్ ముఖం విప్పారింది.
‘‘ఊరకే అలా పిలవకండయ్యా..నేను మీ బాస్నని ప్రత్యేకంగా చెప్పాలా? నాకా విషయం తెలియదా? ’’
‘‘అలాగే బాస్ సార్ ... జైలు నుంచి బయటకు వచ్చిన మన నేతకు మనం ఘనంగా స్వాగతం పలకడం దేశ దేశాల్లో మారు మ్రోగిపోతోంది. దావూద్ ఇబ్రహీం ఆచూకీని కేంద్ర ప్రభుత్వమే కనిపెట్టలేకపోయింది. అలాంటి దావూద్ మన కోసం పడి చస్తున్నాడు. మనం ఉపయోగించిన న్యాయవాది సేవల కావాలని, ఎంతైనా భరిస్తామని దావూద్ అడుగుతున్నాడు. ఒప్పుకోండి బాస్ ఒప్పుకోండి దావూద్ కేసులో మనం విజయం సాధిస్తే,ఈ రంగంలో మనమే విశ్వవిజేతలం. ప్రపంచంలోని కీలక కేసులన్నీ మన చేతికి వస్తే, మనకే కాదు దేశానికీ బోలెడు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది’’ అని బాస్ను కోరారు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది buddha murali వద్ద 3:40 PM
క్రొత్త పోస్ట్లు పాత పోస్ట్లు హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom)
ప్రముఖ పోస్ట్లు
తుపాను బాధితుల కోసం విరాళాలు అందజేసిన సందర్భంగా ఇందిరా గాంధీతో రాజబాబు మానవత్వం మనిషి లక్షణం. అది లేకపోతే అసలు మనిషే కాదు. కానీ ఆ...
‘‘అంతా కట్టకట్టుకుని వచ్చారు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికా? ’’ అంటూ బాస్ అడిగితే, కుర్ర జర్నలిస్టు మధ్యలో బ్రేక్ వేసి జీతం పెంచి ఎంత కా...
ఓ పొరపాటు ఆ హీరో జీవితాన్ని కాటేసింది
షో’మాస్టర్స్!... కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నారా చంద్రబాబు నాయుడుల రాజకీయ మనస్తత్వం
రాష్ట్రం -రెండు ముక్కలైంది. రెండు రాష్ట్రాలుగా ఊపిరి పోసుకుంది. భారతదేశ పటం మీద ఒకే ప్రాంతీయ భాష తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలుగా రికార...
వై యస్ ఆర్ అలా దెబ్బ తీశాడు చిరంజీవిని .. కొందరి వాడు
నర్సాపూర్ దగ్గర గ్రామం -మొగల్తూరు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినూరు. సొంతిల్లూ ఇక్కడే ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన తరు...
మీరు ఏదయినా కావచ్చు .. బాగుంటే చదవడం లేదంటే లేదు అంతే తప్ప అభిమాన రచయిత , అభిమాన నటుడు అంటూముద్రలు వేసే అలవాటు నాకు లేదు . నేను రంగనాయక...
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంత వరకీ బంధము ఈ పాట ఆనాటి తరాన్ని తీవ్రంగా కదిలించింది. పాట వింటేనే మనసు భారంగా మా...
ధనం -మూలం 14 ‘‘విలాసవంతమైన కారులో తిరిగిన హరనాథ్ చివరి దశలో బస్సు కోసం బస్టాప్లో వేచి ఉండడాన్ని చూశాను. నాకు జీవితం విలువ తెలుసు, డబ్బు...
ఎన్టీఆర్ తో స్టెప్పు లేయించాడు .. అనాధలా మరణించాడు .....లయ తప్పిన స్టెప్పులు -- ధనం మూలం13
అది హైదరాబాద్ ఆర్ టి సి x రోడ్ లోని సంగం థియేటర్. వేటగాడు సినిమా ప్రదర్శన. ఆకు చాటు పింద తడిచే పాట రాగానే పెద్ద సంఖ్యలో యువకులు తెర మ...
ఇలా ఆలోచిద్దాం (1)
కవర్ స్టొరీ (8)
తెలుగు దేశం (2)
పుస్తక సమీక్ష (2)
మా సికింద్రాబాద్ కథలు (7)
సమాచార హక్కు (1)
సిరి సూక్తులు (3)
మొత్తం పేజీ వీక్షణలు
సాధారణ థీమ్. Blogger ఆధారితం.
|
06 _ మార్చి _ 2010 _ వసుంధర అక్షరజాలం
తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 5:07 ఉద. ద్వారా వసుంధర
తెలుగులో 2వ అంతర్జాతీయ పర్యావరణ కవితల పోటీ: హరిత కవిత 2009.
మొదటి బహుమతి: రూ 1500, బంగారు పతకం వగైరా
రెండవ బహుమతి: రూ 1000, బంగారు పతకం వగైరా
మూడవ బహుమతి: రూ 500, బంగారు పతకం వగైరా
ఇంకా 4 ప్రోత్సాహక బహుమతులు (ఒకొక్కటి రూ 250), 5 ప్రత్యేక బహుమతులు (ఒకొక్కటి రూ 200).
1. కవిత 30 పంక్తులకు మించకూడదు. రచన తమ స్వంతమేనంటూ కవులు హామీపత్రం, పూర్తి చిరునామా (పిన్కోడ్, మొబైల్ నంబరు) పాస్పోర్ట్ సైజు ఫొటో, జీవిత వివరాలు జతపర్చాలి. కవి పేరు కవితతోపాటు కాక హామీపత్రంలో వ్రాయాలి.
2. కవితలు పర్యావరణ సమస్యలు, పరిరక్షణ, నివారణోపాయం అంశాలకు పరిమితం కావాలి.
3. పోటీ మల్లెతీగ చందాదారులకు మాత్రమే. చందాదారులు కానివారు రూ 120 మల్లెతీగ కార్యాలయానికి మనియార్డరుగా పంపాలి.
4. విజేతల వివరాలు అంతర్జాతీయ సంస్థలైన యునెస్కో వగైరాలకు పంపబడతాయి.
5. కవరుపై హరిత కవిత-2009 అని స్పష్టంగా వ్రాయాలి.
ఇంకా అనేక ఆసక్తికరమైన వివరాలకు మల్లెతీగ మార్చి 2010 సంచిక చూడవచ్చు. మల్లెతీగ మొబైల్ 92464 15150 కి కూడా ఫోన్ చేయవచ్చు.
చిరునామా: హరిత కవిత 2009, సంపాదకుడు, మల్లెతీగ సకుటుంబ మాసపత్రిక, డోర్ నెం. 41-20/6-43, పోలీసు రామయ్య వీధి, కృష్ణలంక, విజయవాడ 520 013, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
శాశ్వత లింకు 1 వ్యాఖ్య
కార్టూనిస్ట్, కథారచయిత, కాలమిస్ట్ భువన్ వారి తండ్రి జ్ఞాపకార్థం “మల్లెతీగ”తో కలిసి నిర్వహిస్తున్న
ప్రథమ బహుమతి: రూ 500.
ద్వితీయ బహుమతి: రూ 300.
ఒకొక్కటి రూ 100 చొప్పున 12 ప్రత్యేక బహుమతులు.
1. కవిత 20 పంక్తులకు మించరాదు.
2. సరసమే తప్ప శృతి మించిన శృంగారం పనికిరాదు.
3. శీర్షిక, అంశం వినూత్నంగా ఉండి సందేశం మిళితమైన కవితలకు ప్రాధాన్యం.
చిరునామా: ఎం.విజె. భువనేశ్వరరావు (భువన్), డోర్ నెం. 15-21-12/3, ఉమెన్స్ కాలేజీ వద్ద, అనకాపల్లి 531 002, విశాఖ జిల్లా
రూ 10000 బహుమతి. సాధారణ ప్రచురణకు తీసుకున్న ప్రతి కథకూ రూ 1000.
1. అరఠావు సైజులో 10 పేజీలు మించకూడదు. కాగితానికి ఒక వైపున మాత్రమే వ్రాయాలి.
2. అనువాదాలు, అనుకరణలు, ఇతర పత్రికలకు పంపబడి పరిశీలనలో ఉన్నవి పంపవద్దు. కథ స్వీయ రచన, అముద్రితం- అని స్వదస్తూరీతో వ్రాసిన హామీపత్రం జతపర్చాలి.
4. కవరుమీద ” అనిల్ అవార్డ్ కథలపోటీకి” అని వ్రాయాలి
చిరునామా: ఎడిటర్, స్వాతి సచిత్ర మాసపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ 520 002
శాశ్వత లింకు వ్యాఖ్యానించండి
ఇటీవలి టపాలు
జాతీయ కవితా సాహిత్య పురస్కార పోటీల ఫలితాలు
ఇటీవలి వ్యాఖ్యలు
వర్గాలు వర్గాన్ని ఎంచుకోండి 1 (6) Arts (1) క్రీడారంగం (19) పుస్తకాలు (164) వసుంధర రచనలు (11) బుల్లితెర-వెండితెర (258) బుల్లితెర “కోతికొమ్మచ్చి” (66) టీవీ సీరియల్స్ (34) పాడుతా తీయగా (10) వెండి తెర ముచ్చట్లు (178) మన కథకులు (16) మన పత్రికలు (750) మన పాత్రికేయులు (5) ముఖాముఖీ (595) జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం (4) రచనాజాలం (65) కథాజాలం (6) కవితాజాలం (10) చిత్రజాలం (16) బాల బండారం (9) శాస్త్రీయం (22) లలిత కళలు (3) వసుంధర (4) వసుంధర సాహితీ వ్యాసంగం (1) సంగీత సమాచారం (47) పరమార్థం (1) హిందీ పాటల అర్థం (8) సాంఘికం-రాజకీయాలు (1,313) ఆరోగ్యం (28) ఒకటికి నాలుగు (1) కళారంగం (135) చరిత్ర (58) దైవం (30) విద్యారంగం (36) విద్యావేత్తలు (7) వ్యాపారం (10) సాహితీ సమాచారం (1,155) కథల పోటీలు (502) కవితా చమత్కృతులు (10) భాషానందం (58) సాహితీవైద్యం (5) Chit Chat (35) eMail News (14) Health Tips (4) Men in News (7) Vultures on Culture (3) Editorial (4) Entertainment (14) Film Reviews (10) Tourism (2) Kamal’s Kolum (6) Literature (18) Book Reviews (3) Books (2) Language Tunes (5) Quotable Quotes (1) Stories (1) Stories by Children (3) Marriage (1) Politics (8) Ponderer’s Box (28) Religion (2) Sports (5) Uncategorised (5) Uncategorized (1,037)
ఉన్నత శ్రేణి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
రాహుల్పై అభిమానమేం లేదు: కానీ కాంగ్రెస్కే బట్టల వ్యాపారుల మద్దతు
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
ఆధార్ కి పాస్వర్డ్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం జనవరి 1నుండి అమలు
అత్తారింటికి దారేది రీమేక్.. శింబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్, రమ్యకృష్ణ లుక్ లీక్!
కేటిఆర్ భార్య ఆస్తులు రూ.46 కోట్లు కానీ 2014 లో రూ.4 కోట్లు
సూరత్: గుజరాత్లో సూరత్ పట్టణం వ్యాపారాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి బట్టలు, వజ్రాభరణాలకు పేరొందింది పెట్టింది పేరు. లెక్కలేనన్ని సిల్కు వస్త్రాల ప్యాకెట్లు, సింథటిక్, నైలాన్, ఖాదీ వస్త్రాలతో కూడిన ప్యాకెట్లకు పెట్టింది పేరు సూరత్. రంగురంగుల మెరుపులు, అద్ధకంతో కూడిన బట్టలు మగువలను ఆకర్షిస్తాయంటే అతిశయోక్తి కాదు. వందల మంది బట్టల వ్యాపారులకు నిలయమైన సూరత్ పట్టణం అతివలను ఆకర్షించే సువాసనలకు నిలయమైన సూరత్ పట్టణంలో వ్యాపారులంతా ప్రస్తుతం కినుక వహించారు.అదీ కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒకింత కోపంతో ఉన్నారు. దానికి గత జూలైలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలుచేసిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబ్లే కారణం.
భారీ స్థాయిలో శ్లాబ్తో కూడిన జీఎస్టీ విధించడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏకపక్షంగా జీఎస్టీని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ సూరత్లో ఆందోళనలకు దిగిన వ్యాపారులపై గుజరాత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిర్ధాక్షిణ్యంగా అణచివేసిందన్న విమర్శలు ఉన్నాయి.
22 ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అండగా నిలిచిన వ్యాపార వర్గాలు ఈ దఫా 'కమలం' పార్టీకి తిలోదకాలిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్టల ఉత్పత్తి, దుస్తుల వ్యాపారంతో మమేకమైన ఈ సూరత్ పట్టణం పలు అనుబంధ రంగాల ద్వారా వివిధ వర్గాలకు కల్పిస్తున్న ఉపాధి కరువైంది. ఈశాన్య సూరత్లోని వరచ్ఛా, ఉత్తర సూరత్ పట్టణంలోని కటార్గాంకు చెందిన రసీఖ్ భాయి, ఎంబ్రాయిడరీ వర్క్ నైపుణ్యం గల వారు, లేస్ల తయారీలో పేరొందిన వారెవ్వరికీ జీఎస్టీలో ప్రాథమిక పత్రాలు పూరించడం ఎలాగో తెలియదంటే అతిశయోక్తి కాదు.
‘ఒక చీర తయారు చేయడం అంటే 17 విభాగాల ప్రక్రియ. ఇదంతా ఉత్పత్తిదారులు, వ్యాపారులు, కళాకారుల్లో ఒకరితో మరొకరికి అనుబంధం గల ప్రక్రియ. ప్రస్తుతం జీఎస్టీ అమలులోకి రావడంతో వీరంతా చార్టర్డ్ అక్కౌంటెంట్లను నియమించుకోవాల్సి వస్తున్నది. అంతే కాదు కంప్యూటర్ ఆపరేటర్లుగా, స్మార్ట్ ఫోన్ ఆపరేటర్లుగా పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ సంప్రదాయంగా గుజరాతీలంతా సాధారణ వ్యాపారాన్ని అర్థం చేసుకుని జీవనం సాగించే వారే తప్ప ఆర్థిక వేత్తలు కాదు. ఈ తరుణంలో కేంద్రం అమలులోకి తెచ్చిన సంక్లిష్టమైన జీఎస్టీ విధానం మాపై మోయలేని భారం మోపింది. లేని తలనొప్పులు తెచ్చి పెట్టింది. అనవసర ఒత్తిళ్లు తెచ్చి పెట్టిన జీఎస్టీ ప్రభావంతో త్వరలో జరిగే ఓట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంటుంది‘ అని నితిన్ భాయి అనే బట్టల వ్యాపారి చెప్పారు. ఆయన సింథటిక్ ఫ్యాబ్రిక్ లో 16 ఏళ్లుగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
జీఎస్టీ ఎప్పటికైనా అమలులోకి వస్తుందన్న సంగతి వ్యాపారులందరికీ తెలియడమే కాదు అంగీకారం కూడా. కానీ నూతన పన్ను విధానం అమలు తీరుపై స్థానిక వ్యాపారుల ఆందోళనను, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. కనీసం వ్యాపారుల పట్ల సానుకూతి కూడా ప్రదర్శించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత టెక్స్ టైల్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, టెక్స్ టైల్ జీఎస్టీ సంఘర్ష్ సమితి కన్వీనర్ తారాచంద్ కసర్ సుదీర్ఘ కాలంగా బీజేపీకి మద్దతుదారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిల్క్ సిటీగా పేరొందిన సూరత్ పట్టణంలో రాహుల్ గాంధీ రోడ్ షో తర్వాత జీఎస్టీ అమలులో మార్పులు, చేర్పులు వస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు. కానీ తారాచంద్కు మాత్రం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడం గమనార్హం. ‘మేం పలుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశం. కానీ హడావుడిగా అమలు చేయడంతోపాటు వ్యాపారుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం మాకు డెమో కూడా నిర్వహించలేదు. టెక్స్ టైల్ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోలేదు. నూలుపై పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందే' అని స్పష్టం చేశారు.
రూ.1.5 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే ఏడాదికోసారి ఫైలింగ్
|
నూలుపై ప్రభుత్వం విధించే పన్ను శ్లాబ్ మొదట 18 శాతంగా ఉండేది. బట్టల వ్యాపారుల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాన్ని 12 శాతానికి తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ నిర్నయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఏటా రూ.1.5 కోట్ల తక్కువ టర్నోవర్ గల వ్యాపారులు.. త్రైమాసికానికి ఒకసారి పన్ను ఫైలింగ్కు బదులు ఏడాదికొకసారి ఫైల్ చేసేందుకు రాయితీ కల్పించారు. దేశంలో చేతులతో తయారుచేసే ఫైబర్, ఫిలమెంట్ ఫైబర్ తయారీలో 40 శాతం సూరత్ పట్టణ వాసులదే. సూరత్ పట్టణంలోనే రోజూ మూడు కోట్ల మీటర్ల ఫ్యాబ్రిక్ ముడి సరుకు తయారవుతుంది. ‘సూరత్ పట్టణ వాసుల శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి తెలుసు' అని తారాచంద్ కసర్ తెలిపారు. ఆగ్రహంతో వ్యవహరిస్తున్న పట్టణ వ్యాపారులు పట్టుదలకు పోయి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. బల్వంత్ జైన్ అనే మరో బట్టల వ్యాపారి ఉధ్నాలో జీఎస్టీని నిరసిస్తూ అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించిన సంగతిని గుర్తుచేశారు. అసంఘటిత రంగంలో జరిగే పలు లావాదేవీలను ఇక నుంచి ఎంట్రీలు చేర్చాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రూ.1000 విలువైన ఆర్డర్పై రూ.200 చెల్లించాల్సి వస్తుందని పట్టణ బట్టల వ్యాపారులు చెప్తున్నారు. తాము ఒక కంప్యూటర్ ఆపరేటర్, బిజినెస్ కన్సల్టెంట్లను నియమించుకోవడానికి అభ్యంతరం లేదన్నారు.
రూ.50 వేలు దాటితే ‘ఈ-వే'లో పేరు నమోదు తప్పనిసరి
సూరత్ పట్టణంలోని సోస్యో సర్కిల్.. సెంట్రల్ మార్కెట్ అండ్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫాక్చరర్స్ అభిప్రాయాలు కొంచెం మరొకలా ఉన్నాయి. ఒక మిల్లు నడుపుతున్న వ్యాపారి కొన్నేళ్లుగా బీజేపీకి మద్దతుదారుగా ఉండటానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాదిరిగా సులభ వాణిజ్యం విధానం అమలు చేయడమే కారణం. కానీ కొన్ని నెలలుగా జీఎస్టీ అమలులోకి రావడంతో మార్కెట్ వర్గాలు ఆయా చట్టంలో నిబంధనలు అమలు చేయడంలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ వ్యాపారులు ‘ఈ- బే' బిల్లు తయారు చేయడంలో విఫలం అయ్యారు మరి. ప్రస్తుతం ఏ వ్యవస్థ కూడా అందుబాటులో లేనందున ‘ఈ - బే' విధానం అమలు వచ్చే మార్చి వరకు వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా వస్తువులు కొనుగోళ్లు రూ.50 వేలు దాటితే ‘ఈ - బే' బిల్లులో పేరు నమోదు చేసుకోవాల్సిందే.
కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయ లేమి
జీఎస్టీని స్వాగతించిన మూడో తరం ఫ్యాబ్రిక్ ఉత్పత్తి దారు హర్షిత్ జరీవాలా.. చేనేత పారిశ్రామిక రంగం సంఘటిత రంగం వైపు అడుగులేస్తున్నదని అన్నారు.‘ప్రతి వస్తువు రవాణా చేయడానికి ‘ఈ- వే' బిల్లు తప్పనిసరిగా తయారు చేయాల్సిందే. దీనివల్ల జాతీయ రహదారులపై వ్యాపారులు, రవాణా సంస్థల యజమాన్యలు బాధ్యతలు రోజురోజుకు పెరిగిపోయాయి' అని తెలిపారు. ఇంతకుముందు ముంబై నుంచి భీవండికి సరుకులు పంపే వ్యాపారులు.. సూరత్ పట్టణంలో బిల్లులు ప్రదర్శించాల్సి ఉంటుంది. అదీ సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) రెండు శాతం, వాల్యూయాడెడ్ టాక్స్ (వ్యాట్) ఐదు శాతం పన్ను చెల్లించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లేమితో చాలా మంది మోసానికి గురవుతున్నారు' హర్షిత్ పేర్కొన్నారు. అంతే కాదు హార్షిత్ ఇంతకుముందు నూలుపై 18 శాతం పన్ను చెల్లిస్తే బట్టలు పన్ను లేకుండా విక్రయించే వారమని తెలిపారు. గతంలో హోల్ సేల్, రిటైల్ వ్యాపారుల నెట్వర్క్ సమన్వయంతో పని చేసినప్పుడు ఐదు శాతం వ్యాట్ చెల్లించే వారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బట్టల వ్యాపారుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మాత్రమే ఆ పార్టీతో రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధ పడుతున్నారని, సాధారణ ప్రజానీకంలో అటువంటి ఆలోచనేమీ లేదని అంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
మొదట్లో కేసీఆర్ మంచి సీఎంగా ఉన్నారు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, రాహుల్తో భేటీ
ప్రభుత్వానికి పంగనామాలు: 6 మంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెలేపై 420 కేసులు, ఎన్నికల దెబ్బ!
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
నలుగురు దొంగల కోసమా? మళ్లీ దొరల పాలన కావాలా?: విజయశాంతి, డీకే, భట్టీ ఫైర్ _ vijayashanti and dk aruna, bhatti fires at kcr - Telugu Oneindia
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
నలుగురు దొంగల కోసమా? మళ్లీ దొరల పాలన కావాలా?: విజయశాంతి, డీకే, భట్టీ ఫైర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఓట్ల లెక్కింపు ప్రారంభం, తొలుత బ్యాలెట్ ఓట్లు
విజయ్ మాల్యా కేసులో తీర్పు ఇవ్వనున్న కోర్టు..
కొత్త ఫోన్ కోనుగోలు చేశారా, పాత ఫోన్ డేటా సంగతేంటి ?
‘సెక్స్ చూపించడం సంతోషంగా ఉంది’... లేడీ ప్రొడ్యూసర్ దూకుడు!
రోజూ బెల్లం ముక్క తింటే ఆ ఇబ్బందులేమీ ఉండవు, బెల్లం ఉపయోగాలు
వనపర్తి: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, డీకే అరుణ, విజయశాంతి తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.
బాబు వల్ల తెలంగాణకు రోజుకు రూ.కోటి నష్టం: వివరించిన హరీశ్, ఈ ప్రశ్నలకు సమాధానముందా?
లక్ష కోట్లు ఎటు పోయాయంటే..
కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల ప్రభుత్వం కావాలో, దొరల పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. ఏటా లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం.. ఆ డబ్బంతా ఎక్కడికెళ్లిందో చెప్పమంటే టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు.
యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు డీకే అరుణ.
తెలంగాణ నలుగురు దొంగల కోసమా?
టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత బోధనా రుసుముల పథకాన్ని సర్వనాశనం చేశారని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారకర్త విజయశాంతి విమర్శించారు. తెలంగాణ తెచ్చింది నలుగురు దొంగల కోసమా? బడుగు బలహీన వర్గాల కోసమా? అని ప్రశ్నించారు.
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటయ్యాయి..
తెలంగాణలో 20లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, దానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమాధానం చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
మిస్టర్ 36 (మోడీ) సమర్పించు "కామెడీ వీడియో".. ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి : రాహుల్
హ్యాపీనెస్ట్కు అనూహ్య స్పందన : అరగంటలోనే 700 ఫ్లాట్లు బుకింగ్
ఏపీపీఎస్సీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
4 ఏళ్లు కేసీఆర్ను ఏమీ అనను: కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి షాక్, చేతులెత్తేశారా?
ఏ పార్టీ నుంచి ఎవరు, గెలిచిన వారు వీరే: ఆ సర్వే ఒక్కటే
టాటా సంస్థను అభినందించిన ఆనంద్ మహీంద్రా- కారణం ఏమిటో తెలుసా?
ఫేస్బుక్కి బానిస అయినవారికి అదిరిపోయే శుభవార్త
నేను కోరుకున్నట్లే కేసీఆర్ గెలిచారు: మోహన్ బాబు
బ్రేకింగ్ న్యూస్..కెసిఆర్ ప్రమాణస్వీకారంలో సంచలన నిర్ణయాల
రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు
304నిబంధన కింద ఈ అంశంపై రెండు గంటలపాటు జరిగిన చర్చతో అసెంబ్లీ అట్టుడికింది.కాంగ్రెస్, సిపిఎం ప్రభుత్వంపై విరుచుకుపడగా,తెలుగుదేశంకు అండగా బిజెపి నిలబడింది.కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్నిప్రభుత్వం ఎక్కడాలేని విధంగా సద్వినియోగంచేస్తున్నదని ముఖ్యమంత్రిచెప్పారు. నీటితీరువా సంఘాలు, జలరక్షణసమితుల వంటి వాటి ద్వారా తాము ఈ పథకాన్నిఅమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
పథకంఅమల్లో అక్రమాల గురించి కాంగ్రెస్ నేత వైఎస్ఆరోపణలు చేయగా ముఖ్యమంత్రి మాత్రంమొత్తం పథకాన్ని కాంగ్రెస్వ్యతిరేకిస్తున్నట్టుగా చిత్రికరించే ప్రయత్నంచేశారు. ఈర్షవల్లనే కాంగ్రెస్ ఈ పథకం పైధ్వజం ఎత్తుతున్నదని ఆయన చెప్పారు.ఈపథకం అమలుతీరుతెన్నులపై సభాసంఘంఏర్పాటుకు కాంగ్రెస్ చేసిన డిమాండ్ను ఆయనతోసిపుచ్చారు. అక్రమాలు జరగకుండా ఇంటలీజెన్స్,విజిలెన్స్ శాఖలు అప్రమత్తంగా వున్నాయనిచెప్పారు. ఈ చర్చ ఉద్రిక్తంగా సాగిన తర్వాతచివరలో ఈ పథకం కింద ఇప్పటివరకు 8లక్షల టన్నుల బియ్యాన్ని అందించినకేంద్రాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి మెరుపువేగంతోఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్నిసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత, ఈ పథకాన్నివచ్చే జూన్ వరకు పొడగించాలని కోరుతూ విజ్ఞప్తిచేస్తూ మరో తీర్మానాన్ని కూడా సభ ఆమోదించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
రాజకీయ చదరంగం.. తమ్ముళ్లకు విజయం.. అన్నలకు ఓటమి
ఏ పార్టీ నుంచి, ఏ జిల్లా నుంచి ఎవరు, గెలిచిన వారు వీరే: ఆ సర్వే ఒక్కటే నిజమైంది
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
రేవంత్కు షాక్: టీఆర్ఎస్ లోకి అనుచరులు.. 30వాహనాల్లో హైదరాబాద్కు _ revanth reddy supporters joins trs - Telugu Oneindia
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
రేవంత్కు షాక్: టీఆర్ఎస్ లోకి అనుచరులు.. 30వాహనాల్లో హైదరాబాద్కు
టీడీపీలో చేరిన హీరోయిన్ రేవతి చౌదరి: సిటీ నుంచే బరిలోకి?
అక్టోబర్ 24న ప్రారంభం కానున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్ సేల్
మా అన్నయ్య మొరటు... నేను, తారక్ చేసేవి ఇతరులకు అసాధ్యం: బాలయ్య
సామాన్యుడు సైతం అతి తక్కువ ఖర్చుతో చుట్టిరాగల విదేశాలు?
ఈ పద్ధతులతో గర్భం రాదు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొడంగల్ చుట్టే తిరుగుతున్నాయి. పార్టీ మారిన రేవంత్కు కొంతమంది అనుచరులు మద్దతుగా నిలబడగా.. మరికొంతమంది మాత్రం షాక్ ఇస్తున్నారు.
తాజాగా కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం తమ అనుచరులతో కలిసి 30వాహనాల్లో వారు హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం.
బుధవారం సాయంత్రం తెలంగాణ భవన్ లో వీరు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. కార్యక్రమంలో పలువరు మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో టీఆర్ఎస్ కొడంగల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఒకవేళ ఉపఎన్నిక వస్తే రేవంత్ ను ఓడించడం ద్వారా తమ బలాన్ని మరింత పెంచుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం భారీగానే కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో.. కొడంగల్ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు ఊపందుకున్నట్టు కనిపిస్తున్నాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన నటి రమ్యా ఫ్యాన్స్, ఉప ఎన్నికల్లో బీజేపీకి జై, మేడమ్ కే మోసం !
కారు బీభత్సం, ముగ్గురికి గాయాలు: పోలీస్ స్టేషన్లో నిర్మాత సురేష్ బాబుపై కేసు
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
బిజెపికి కాటసాని షాక్: పార్టీ మారడంపై రెండు రోజుల్లో ప్రకటిస్తా, వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండే పోటీ
ఆ విధంగా వేల కోట్ల అవినీతి పాల్పడ్డారు!...చంద్రబాబు, లోకేష్ లపై హైకోర్టులో పిల్
కాటసాని...ఆ మాట అనేశాడు:కర్నూలు వైసిపిలో కలకలం!
అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి
పాణ్యం టిక్కెట్టు నాదే: గౌరు , వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండే పోటీ: కాటసాని, ఏం జరుగుతోంది?
కర్నాలు జిల్లా రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
ఎమ్మెల్యే టికెట్ నాదే...ఇద్దరు నేతలదీ అదేమాట:వైసిపి అధినేత జగన్ కు పాణ్యం తలపోటు
అనుచరులతో ఏప్రిల్ 18న కాటసాని సమావేశం, బిజెపికి షాకిస్తారా?
కర్నూల్: బిజెపిని వీడే విషయాన్ని రెండు రోజుల తర్వాత వెల్లడించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం అసెంబ్లీ నుండి బరిలోకి దిగనున్నట్టు ఆయన ప్రకటించారు.
బిజెపికి గుడ్బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
రాష్ట్రంలో, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన తన అనుచరులతో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ మారాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
బిజెపికి గుడ్ బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి భావిస్తున్నారు. బుధవారం నాడు అనుచరులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపిని వీడే విషయమై రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు తేల్చి చెప్పారు. పార్టీ మారాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు.
బిజెపికి గుడ్బై చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. బుధవారం నాడు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కూడ మెజారిటీ కార్యకర్తలు వైసీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్టుగా ఆయన చెప్పారు.అయితే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాటసారి రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రకటనపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ సాగుతోంది. వైసీపీలో చేరాలని తన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ప్రకటించారు. అంతేకాదు పాణ్యం నుండే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనలు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. త్వరలోనే కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి కర్నూలు
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
ఎన్నారైలూ!..మీరంతా టిడిపికి ఓటు వేయండి...మా పార్టీకే ప్రచారం చేయండి:అమెరికాలో చంద్రబాబు పిలుపు
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
మంచు లక్ష్మి, జ్యోతిక డాన్స్ అదిరిపోయిందిగా.... వీడియో వైరల్
అంబానీ కుటుంబం ఈ దేశానికి ఏమి చేయబోతోంది?
న్యూఢిల్లీ:కథూవాలో ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనపై సోమవారం నాడు జమ్మూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో ఎనిమిది మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసు విచారణను ఏప్రిల్ 28వ తేదికి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాదిస్తానని ముందుకొచ్చిన న్యాయవాది దీపికకు మళ్ళీ బెదిరింపులు వచ్చాయి.ఈ మేరకు ఆమె తనకు బెదిరింపులు వచ్చినట్టు ఆమె మీడియాకు తెలిపింది.
కథువాలో ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సోమవారం నాడు జమ్మూలో విచారణ ప్రారంభమైంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నార్కో ఎనాలసిస్ పరీక్షలకు సిద్దమని ప్రకటించారు.దీంతో ఈ కేసును ఏప్రిల్ 28వ తేదికి కోర్టు వాయిదా వేసింది.
మరోవైపు ఈ కేసు విచారణను జమ్మూ కాశ్మీర్ నుండి చంఢీఘడ్ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో మృతురాలి తండ్రి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది.కథూవా రేప్ కేసు ఘటనలో ఎనిమిది మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో ఓ వ్యక్తి మైనర్. దీంతో మైనర్ను విడిగా ఈ కేసులో విచారణ చేపట్టనున్నారు.
కథూవా రేప్ కేసులో బాధిత కుటుంబానికి మద్దతుగా వాదిస్తున్న దీపికకు మరోసారి బెదిరింపులు వచ్చాయి ఈ మేరకు తనకు ఆదివారం నాడు కూడ కొందరు వ్యక్తులు ఫోన్లు చేసి ఈ కేసును వాదించకూడదని బెదిరింపులకు పాల్పడ్డారని లాయర్ దీపిక మీడియాకు వివరించారు.ఆదివారం కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేశారని, ఈ కేసు వాదిస్తే రేప్చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె మీడియాతో చెప్పారు. ఈ విచారణ పూర్తయ్యేలోపు నేను ప్రాణాలు కోల్పోవచ్చు లేదా మరొకటి జరగొచ్చు. అయితే బెదిరింపులకు భయపడి విచారణనుంచి మాత్రం తప్పుకోబోనని ఆమె ప్రకటించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
ఫ్లిప్కార్ట్ సీఈఓ బిన్ని బన్సాల్ రాజీనామా...ఆరోపణలే కారణమా..?
శబరిమల కేసు: రివ్యూ పిటిషన్లను జనవరి 22 నుంచి విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
ఆ ఇద్దరికి షాక్: ధర్మాన రాజీనామా ఆమోదం తప్పదా? _ CBI court allows to prosecute Dharmana and Mopidevi _ ఆ ఇద్దరికి షాక్: ధర్మాన రాజీనామా తప్పదా? - Telugu Oneindia
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
ఆ ఇద్దరికి షాక్: ధర్మాన రాజీనామా ఆమోదం తప్పదా?
అది గుర్తించాలి: మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్పై బాబు కీలకవ్యాఖ్యలు, 'ముఖ్యనేత'పై మమత
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వాన్పిక్ వ్యవహారంపై మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మంత్రి ధర్మాన ప్రసాద రావులకు సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. వారిద్దరి ప్రాసిక్యూషన్కు హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టు సోమవారం అనుమతించింది. వారిద్దరి ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదనే సిబిఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. అవినీతి నిరోధక చట్టం కింద ఆ ఇద్దరిని సిబిఐ విచారించనుంది.
ఈ నెల 31వ తేదీన కోర్టుకు హాజరు కావాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు సమన్లు జారీ చేసింది.ఈ కేసులో ఇప్పటికే మోపిదేవి వెంకటరణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు రాజీనామాను నైతిక దృష్టితో ఆమోదించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాన్పిక్ వ్యవహారంలో సిబిఐ తనను నిందితుడిగా చేర్చడంతో ధర్మాన ప్రసాద రావు మంత్రి పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే, ఆ రాజీనామా పెండింగులో ఉంది.
ధర్మాన ప్రసాదరావు రాజీనామాను తిరస్కరిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానం చేసి, ఈ మేరకు ఫైల్ను గవర్నర్ నరసింహన్కు పంపించింది. అయితే, దాన్ని మరోసారి పరశీలించాలని గవర్నర్ ఆ ఫైల్ను వెనక్కి పంపించారు. దానిపై ప్రభుత్వం గానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్కు సిబిఐ కోర్టు అనమతించడంతో ప్రభుత్వం అత్మరక్షణలో పడింది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ హైదరాబాద్
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
చివరి నిమిషంలో గేమ్ ప్లాన్ మార్చిన కాంగ్రెస్.. రంగంలోకి బీసీ బడా నేతలు
కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం.. టీడీపీ తాజా మాజీకి పార్టీ టికెట్.. ఫైనల్ లిస్ట్ ఖరారు
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
సిద్ధూ కీలక ప్రకటన-మెలిక: సింగపూర్కు 'కింగ్' మేకర్ కుమారస్వామి..రహస్య మంతనాలు? _ Won't object if Congress appoints a dalit as CM, Siddaramaiah says - Telugu Oneindia
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
సిద్ధూ కీలక ప్రకటన-మెలిక: సింగపూర్కు 'కింగ్' మేకర్ కుమారస్వామి..రహస్య మంతనాలు?
పదేళ్ల పాటు చదివా, 10 నెలలు జైల్లో పెట్టినా సరే, 2019లో నేనే సీఎంను కావొచ్చు: పవన్ కళ్యాణ్
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే
విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్తో!
మోడీ ప్రభుత్వం తిసుకున్న సంచలన నీర్ణయం...ఆధార్ కార్డు
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరో ట్విస్ట్. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ఆసక్తికర ప్రకటన చేశారు. పార్టీ అధిష్టానం దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తాను అంగీకరిస్తానని వెల్లడించారు. సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారని అంటున్నారు.
చదవండి: ఇవే నా చివరి ఎన్నికలు: సిద్ధూ, బీజేపీకి 130 సీట్లు ఖాయం.. సీఎం 100 శాతం ఓడిపోతారు: యెడ్డీ
ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రావని, హంగ్ వస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చర్చ జరుగుతుండగా సిద్ధూ హఠాత్తుగా 'దళిత ముఖ్యమంత్రి' వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీతో కలిసేది లేదని ఇప్పటికే జేడీఎస్ అధినేత దేవేగౌడ చెప్పారు.
దళిత ముఖ్యమంత్రి అంశంపై సిద్ధరామయ్య మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. తమ పార్టీ అధిష్టానం దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతూ.. గెలిచిన ఎమ్మెల్యేల మాట వినాలని, వారి అభీష్టం ప్రకారం ముందుకెళ్లాలని మెలిక పెట్టారు. జేడీఎస్ మద్దతు కోసమే సిద్ధరామయ్య దళిత సీఎం ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జేడీఎస్ -మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎగ్జిట్ పోల్స్ హంగ్ వస్తుందని చెప్పిన తర్వాత సిద్ధూకు దళిత సీఎం గుర్తుకు వచ్చిందని, ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఎందుకు గుర్తుకు రాలేదని అంటున్నారు. మొత్తానికి జేడీఎస్ మద్దతు కోసం ఆ ప్రకటన చేశారని అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా కర్నాటకకు దళిత సీఎం కావాలన్నారు. ఇన్నాళ్లు గుర్తుకు రానిది ఇప్పుడు గుర్తుకు వచ్చారనేదే అందరి ప్రశ్నగా ఉంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా చర్చించుకుంటున్నారు. హంగ్ వస్తే జేడీఎస్ మద్దతు కోసం దళిత సీఎం పదవిని తెరపైకి తెచ్చారని, ఒకవేళ మెజార్టీ వస్తే అనే ఉద్దేశ్యంతోనే.. అందరు ఎమ్మెల్యేలు అంగీకరించే వారు కావాలని మెలిక పెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జేడీఎస్కు డిమాండ్, కింగ్ లేదా కింగ్ మేకర్
అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో కర్నాటకలో నేతలు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు హంగ్ వస్తుందని తేలడంతో ముఖ్య నేతలు మంతనాల్లో మునిగిపోయారు. జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్గా అవతరించే అవకాశముంది. ఇదే సమయంలో జేడీఎస్ అధినేత కుమార స్వామి సింగపూర్ వెళ్లారు. ఆయన సింగపూర్ పర్యటన వెనుక కారణం మంతనాలు అనే చర్చ సాగుతోంది.
సింగపూర్లో రెండు వర్గాలతో చర్చలు
ఇప్పటికే రెండు వర్గాలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ కుమారస్వామి మాత్రం కచ్చితమైన డిమాండ్లతో ఉన్నారట. తమ డిమాండ్లకు ఎవరు మద్దతిస్తే వారితో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మైసూరులోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. బీజేపీ నేత యెడ్యూరప్ప శివమొగ్గలో ఓటు వేసిన అనంతరం తిరిగి బెంగళూరు చేరుకున్నారు.
కాగా, కర్నాటకలో స్పష్టమైన మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ఓ ఎగ్జిట్ పోల్ సర్వే, కాంగ్రెస్ గెలుస్తుందని మరో ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించాయి. అయితే ఎక్కువ వరకు హంగ్ వస్తుందని చెప్పాయి. మెజార్టీకి కావాల్సిన 113 సీట్లకు ఐదారు సీట్లు తక్కువ పడితే స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. ఎక్కువ సీట్లు అవసరం పడితే మాత్రం జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశముంది.
ఇదిలా ఉండగా, కర్నాటక ఓటింగులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓటేయడానికి వెళ్లే ముందు బీజేపీ అభ్యర్థి శ్రీరాములు గోపూజ చేశారు. చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి సతీమణి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వచ్చారు. అయితే ఈవీఎం సరైన ప్రదేశంలో పెట్టలేదని, వాస్తు బాగలేదని దాన్ని మరో చోటకు మార్చాలని అధికారులను బలవంతపెట్టారు. చేసేదేమీ లేక వేరే చోటికి మార్చారు. అంతకుముందు రెండు రోజులు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో ఎన్నికల రోజు అందరూ భయపడ్డారు. కానీ వరుణుడు కరుణించాడు.
ప్రత్యేక యాప్లు
|
ప్రత్యేక యాప్లు
కర్నాటకలో మొదటిసారి మహిళలకోసం ప్రత్యేకించి సఖి పేరుతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 600లకు పైగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ గులాబీ రంగులోనే ఉన్నాయి. అందుకే వీటికి పింక్ బూత్లని పేరు పెట్టారు. ఓటర్ల సౌకర్యార్థం ఎస్సెమ్మెస్ బేస్ట్ పోలింగ్ స్టేషన్ యాక్సెస్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఉన్న ఓటర్ల స్టేటస్ను చూసుకోవడానికి, నావిగేషన్ తదితర సదుపాయాల కోసం ఓ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఓటు వేయగానే రసీదు వచ్చే వీవీపాట్లను దక్షిణాదిలోనే తొలిసారి కర్నాటకలో ఉపయోగించారు. సీఎంలుగా పని చేసిన లేదా చేస్తున్న నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. ముండేశ్వరి, బాదామిల నుంచి సిద్ధరామయ్య(కాంగ్రెస్), శిఖరిపుర నుంచి యడ్యూరప్ప(బీజేపీ), చెన్నపట్న, రామనగర నుంచి హెచ్డీ కుమారస్వామి(జేడీఎస్), హుబ్లీ-దర్వాడ్ సెంట్రల్ నుంచి జగదీష్ షెట్టర్(బీజేపీ).
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
చంద్రబాబు కు మమత చెక్ : కెసిఆర్ తో కలుస్తారా: దీదీ కొత్త ఫ్రంట్..!
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
ఫేషియల్ కోసం వెళ్లిన హీరోయిన్ ను బ్యూటీపార్లర్ లో ఏం చేశారో చూడండి.. - Thopugadu
Home Uncategorized ఫేషియల్ కోసం వెళ్లిన హీరోయిన్ ను బ్యూటీపార్లర్ లో ఏం చేశారో చూడండి..
ఫేషియల్ కోసం వెళ్లిన హీరోయిన్ ను బ్యూటీపార్లర్ లో ఏం చేశారో చూడండి..
కొత్త అందాల కోసం పోయిన ఈ వర్ధమాన హీరోయిన్ కోరి కష్టాలు తెచ్చుకుంది. లోపలికి రమ్మని బాగా కలర్ వేస్తామని చెప్పి బ్యూటీషియన్లు ఆమె జుట్టునంత ఊడిపోయేలా చేశారు. దీనిపై ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యిందట..
అ అమ్మాయి పీజీ చదువుతోంది. అంతేకాదు షార్ట్ ఫిలింలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు సినిమాలంటే పిచ్చి.. అందుకే ఆ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటుంది. తన అందాన్ని మెరుపరుచుకోవడం కోసం ఇటీవలే బ్యూటీపార్లర్ కు వెళ్లింది.
అక్కడున్న బ్యూటీషియన్ కు తన జుట్టుకు నలుపు రంగు వేయమని కోరింది.. ఆమెను లోపలికి రమ్మని సాదారంగా ఆహ్వానించి వారు దారుణం చేశారు.
Next articleనాగశౌర్య “చలో” సినిమా రివ్యూ, రేటింగ్
Amazon లో 10,000 కంటే తక్కువ ధరలో దొరుకుతున్న అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్
రూ.1349కే స్మార్ట్ ఫోన్.. జియోకు ఇది పెద్ద షాక్
నాని కృష్ణార్జున యుద్ధం రివ్యూ రేటింగ్
‘రంగస్థలం’ మూవీ చూసి ఇచ్చిన జెన్యూన్ రివ్యూ.. హిట్టా.? ఫట్టా.?
మొబైల్ పేలకుండా ఉండాలంటే ఈ 15 సలహాలను పాటించండి
” అ! ” మూవీ రివ్యూ & రేటింగ్
ఈ 15 ఆహార పదార్దాలలో మీకు నచ్చినవి 5 తీసుకోని మీ శృంగార జీవితాన్ని సుఖమయం చేసుకోండి
రూమ్ బాయ్స్ కి చుక్కలు చూపించిన నయనతార…రాత్రయితే చాలు అదే పని
కూతుర్లు చేసిన పనికి సిగ్గుతో కన్నీళ్లు పెట్టిన రాధ.. ఏం జరిగింది
వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ మూవీ చూసి ఇచ్చిన జెన్యూన్ రివ్యూ
GST-2 ని మియా మాల్కోవాతో వైజాగ్ బీచ్ లో తీస్తున్న రామ్ గోపాల్ వర్మ
నాగశౌర్య “చలో” సినిమా రివ్యూ, రేటింగ్
తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..? అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..? ఇవిగో వివరాలు
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
దారుణం: తెలిసిన వాళ్లని చనువుగా ఉంటే పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే: ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీకి ఎదురుదెబ్బ.. కూటమిదే హవా
కేసీఆర్ మలివిడత ప్రచారం.. ఆరు చోట్ల సభలు.. షెడ్యూల్ ఖరారు
తక్కువ ధరలో విడుదలైన ఆర్ఇ 650 ట్విన్ బైకులు
ట్విట్టర్ రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీనువైట్లకు హిట్ పడ్డట్లేనా!
జియో,ఎయిర్టెల్,వోడాఫోన్ నుండి మరో అద్భుత ప్రీపెయిడ్ ఆఫర్లు?
నిర్మల్: ఇంటి బయట ఆడుకుంటున్న పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి, ఊరి పొలిమేరలకు తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు కిరాతకులు. ఆ తర్వాత చిన్నారి తలను బండరాయితో మోది చంపేశారు. ఈ దారుణం నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. సోన్కు చెందిన అయిదో తరగతి బాలిక శనివారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ప్రవీణ్, గణేష్లు మాయమాటలు చెప్పి సమీపంలోని పాత కూచన్పల్లి గ్రామ పొలిమేరలోకి తీసుకు వెళ్లి, ఆమెపై దారుణానికి ఒడిగట్టారు.
కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతా వెతికి, ఆ తర్వాత పోలీసులకు పిర్యాదు చేశారు. చిన్నారి కోసం పోలీసులు రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. బాలిక గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. చిన్నారి ఫోటో, వివరాలు వాట్సాప్, పేస్బుక్, టెలిగ్రాంలలో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సోన్ గ్రామానికి చెందిన శ్రీనివాస్.. శనివారం సాయంత్రం ప్రవీణ్, గణేష్లు బాలికను సైకిల్ పైన తీసుకు వెళ్లగా చూసిన విషయాన్ని తెలిపాడు. పోలీసులు వారిని విచారించారు. విచారణలో అసలు విషయం తెలిసింది.
కూచన్పల్లి పొలిమేరలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పాప తలను బండరాయికి మోది హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిన్నారి మృతితో గ్రామస్తులు కంటతడి పెట్టారు. నిందితులు తెలిసిన వారు కావడంతో బాలిక చనువుగా ఉండేది. కానీ వారు అభంశుభం తెలియని పాపపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేశారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ కరీంనగర్
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
రచ్చ: టీడీపీకి ఎవరితో ఓట్లేయించుకుంటారో చూస్తా.. కాంగ్రెస్ పార్టీకి షాక్, సబిత కొడుకు రాజీనామా
గణేష్ గుప్తా కోసం ఎంపీ కవిత ఏం చేశారో తెలుసా? అందరూ అవాక్కయ్యారు!
నాకు మంత్రి పదవే ఎక్కువ: 'సీఎం'పై కేటీఆర్, తెరాస అధికారంలోకి రాకుంటే సంచలన నిర్ణయమే!
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం.. టీడీపీ తాజా మాజీకి పార్టీ టికెట్.. ఫైనల్ లిస్ట్ ఖరారు
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్య శేరిలింగంపల్లి సీటు చిచ్చు పెట్టింది. టీడీపీలోను ఈ సీటు కోసం కొట్లాట జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆశావహులు కూడా శేరిలింగంపల్లి కాంగ్రెస్కే రావాలని డిమాండ్ చేస్తున్నారు.
గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేత భిక్షపతి అనుచరుడు ఆత్మహత్యాయత్నం చేశారు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. అతనిని పోలీసులు అడ్డుకున్నారు. మరో అనుచరుడు చేయి కోసుకున్నాడు. శేరిలింగంపల్లి టిక్కెట్ కాంగ్రెస్కే కేటాయించాలని భిక్షపతి అనుచరులు డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే భిక్షపతి గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా టీడీపీకి త్యాగం చేసేందుకు మనకు బీసీ సీటు కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. బీసీల సీటును టీడీపీ ఎందుకు అడుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.శేరిలింగంపల్లి టిక్కెట్ మనకు రావాల్సిందే అన్నారు. దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీలు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీలో వర్గపోరు: ఆనంద్ ప్రసాద్పై చెప్పులతో దాడి, ట్రాఫిక్ జాం
అంతకుముందు, టీడీపీలోను శేరిలింగంపల్లి టిక్కెట్ పైన వర్గపోరు కనిపించింది. ఒక నేత ప్రచారాన్ని ఇంకో నేత అనుచరులు అడ్డుకుంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి భవ్య అనంద ప్రసాద్, మొవ్వ సత్యనారాయణలు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య వర్గపోరు తీవ్రమవుతోంది.
భవ్య ఆనంద్ ప్రసాద్ మద్దతుదారులు ఆదివారం భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మొవ్య అనుచరులు బైక్ ర్యాలీని అడ్డుకుంటూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన అనంద ప్రసాద్ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. మొవ్య సత్యనారాయణ మాత్రం టీఆర్ఎస్లో చేరారు. మళ్లీ టీడీపీలోకి వచ్చి టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అంతర్గత పోరు ఏర్పడింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
మరణానికి మరో పేరు మార్పు, ఏమిటి జననం మరణం?
ఇబ్బందిపెట్టొద్దు, ఈ తల్లి సెంటిమెంట్తో చావగొట్టొద్దు!: తల్లికి చేతులు జోడించి పవన్ కళ్యాణ్!!
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కొద్దిగంటల్లో ఉత్కంఠకు తెర
IRCTC టికెట్లో ప్యాసింజర్ పేరును మార్చుకోవడం ఎలా ?
500 మందితో రాంచరణ్ పోరాటం.. ఉత్కంఠ పెంచేస్తున్న బోయపాటి!
సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి..
హైదరాబాద్: అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సిందేనని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
‘అభివృద్ధి ముసుగులో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. చూస్తూ ఊరుకోను. పట్టాలున్న వారికి పరిహారం అందించకపోవడం దారుణం. సొంత జిల్లా ప్రజలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికేం చేస్తారని...' సీఎం చంద్రబాబును పవన్ నిలదీశారు.
బాధ కలిగింది..
నిర్వాసితులంతా టీడీపీ మద్దతు దారులైనప్పటికీ, స్థానిక నాయకులు పట్టించుకోకపోవడంతో తన వద్దకు వచ్చారని, ఈ విషయం చాలా బాధ కలిగించిందని పవన్ తెలిపారు. చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ, విజయా డైయిరీ మూతేశారని.. ఇలాంటి మరెన్నో సమస్యలపై త్వరలో చేపట్టే జిల్లాల యాత్రలో మాట్లాడుతానన్నారు.
కాగా, పూతలపట్టు మండలం రంగంపేటక్రాస్ వద్ద ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని లెక్కచేయకుండా కారుపైకి దూసుకుపోయి పవన్ను గట్టిగా పట్టుకున్నాడు. పట్టు తప్పిన ఆయన ఆ అభిమానితో పాటు కారుపై పడ్డాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతడిని కిందకు తోసేశారు. పరిస్థితిని గమనించిన పవన్ కారు లోపలికి వెళ్లిపోయారు.
మంగళవారం పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. ఆలయంలో పాతాళ వినాయకస్వామిని తొలుత దర్శించుకున్నారు. ఆయన్ను చూసేందుకు వచ్చిన యువకుల అత్యుత్సాహం, తోపులాటలు, ఆలయ ఆవరణలో పవన్ జిందాబాద్.. కాబోయే ముఖ్యమంత్రి జిందాబాద్ అంటూ.. కేకలు, నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు.
ఈ క్రమంలో భక్తులను నియంత్రించేందుకు వీలుగా.. ఆలయంలోని మహద్వారం తలుపులను ఒకటి పూర్తిగా, మరొకటి పాక్షికంగా మూసి వేయడంపై ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆలయ ప్రవేశ ద్వారం తలుపు ఒక దానిని మూసివేయడంపై అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తీశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రశాంతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకోలేకపోయారు. ఆయన దర్శనం పూర్తయ్యే వరకు క్యూలైన్లు నిలిపి వేయడంతో సామాన్య భక్తులకు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రోడ్ టెర్రర్ : లారీ-కారు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
చిన్న నాటి ప్రేమకు పెద్దల అడ్డు : రైలు పట్టాల పై ప్రేమ జంట ఆత్మహత్య
వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ అరెస్ట్...కిడ్నాప్ అనుకొని పోలీసులను అడ్డుకున్న స్థానికులు
అతను సీఎం సన్నిహితుడు, గడ్డి తింటున్నారా: రోజా, చంద్రబాబు-డీజీపీ కాల్ డేటా రావాలి: ఆర్కే
ఆ ఇద్దరు అక్కచెళ్లెళ్లు ఎందుకు అలా ఆత్మహత్య చేసుకున్నారంటే?...కారణాలు ఇవే!
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
pawan kalyan janasena chittoor srisailam chandrababu naidu పవన్ కళ్యాణ్ జనసేన చిత్తూరు శ్రీశైలం చంద్రబాబు నాయుడు
బీజేపీయేతర కూటమి భేటీ, ఎస్పీ, బీఎస్పీ షాక్: చంద్రబాబు, రాహుల్ ఏం చెప్పారంటే?
తెరాస నేతకు కొండా ఫోన్: 'చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రలోభాలకు తెరలేపిన కాంగ్రెస్!'
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.