page_content
stringlengths 11
4.1k
|
---|
You are here: Home / Archives for మన్నం సింధుమాధురి
~ మన్నం సింధుమాధురిOctober 29, 2014 4 Comments
‘‘మనతో ఒచ్చేయి మన ఆలోచనలు, ముందు తరాలకి మిగిలేయి మనం చేసే పనులు. ఆలోచనలకి ఉపయోగపడే పనులు తోడయితే అదే మంచి’’.
‘‘ఏం చేస్తన్నావు క్షమా’’
‘‘గోడలు అలుకుతున్నా, కూచ్చో’’
‘‘ఏంటి ప్రయోగమా, మళ్ళీ కొత్తయ్యా’’
ప్రకృతిలో దొరికే సహజ పదార్ధాలతో ఇళ్ళు కట్టటం గురించి, ఆస్ట్రేలియాలో ప్రదర్శన దానికి ఈ ప్రయోగాలు.
‘‘ఎప్పుడు ఎలతావు, ఉత్తమ్ (కొడుకు) ఎట్టా ఉన్నాడు’’.
‘‘ఎక్కడో ఆడతా ఉంటాడు, నిమ్మ ఛాయ్, అంది’’
‘‘కాదు, నువ్వు చేసే పుదీనా ఛాయ్, సరేగానీ ఎప్పుడూ ఖాళీగా ఉండవా’’.
‘‘అరవైల తరవాత, చేద్దాం అన్నా పనీ ఉండదు, చెయ్యటానికి ఉత్సాహం కూడా తగ్గుద్ది’’.
‘‘ఉత్తమ్ చదువు ఎక్కడ’’
‘‘నాకు రోజూ బడికి పంపటం, పొద్దినే లెగిసి పరిగెత్తుత్తా పిల్లలు బడికి ఎల్లటం నచ్చదు. వాడు నాతో ఎక్కువ సమయం గడపలేడు. ఆళ్ళకన్నా చదువు నేనే బాగా చెబుతాను. అందుకే ఇంట్లో ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచ్ నేర్పుతున్నాను. తోట పనిచేసే ‘గిరిటం’ దగ్గిర తెలుగు, కన్నడ నేర్చుకుంటన్నాడు. అయినా పదిహేడేళ్ళకి కదా మన పిల్లలు ఏం చదవాలి అనేది నిర్ణయించుకునేది. ఇప్పుడు వాడి వయసు పన్నెండే కదా’’. ఏంటీ అప్పుడే పన్నెండేళ్ళ వాడయ్యాడా నిన్నో మొన్నో నువ్వు హంపి వచ్చినట్టుగా ఉంది.
‘‘నేను ఇప్పుడు ఆరునెలల గర్భవతిని, నాకీ ప్రకృతి, ఊరు నచ్చింది. ఎవరో ఒకళ్ళు పుట్టేదాకా ఉండాను. నచ్చితే జీవితం అంతా ఇక్కడే. ఇక్కడి మనుషులయిన మీ సహాయం కావాలి’’.
ఎంతో ముచ్చటేసింది. మళ్ళీ అనుమానం, భయం. గుట్ట కిందకి చూత్తే ‘మహింద్రా బొలెరో’ ఉంది. డ్రైవరు కూడా లేడనుకుంటా, స్వంతంగా నడుపుకుంటా ఒచ్చినట్టుంది. రిజిష్ట్రేషన్ చూత్తే యమ్.హెచ్. అని ఉంది.
‘‘సరే స్వాగతం, మీకూ, మీపుట్ట బోయే బిడ్డకీ’’.
‘‘అలసిపోయాను భోజనం చేసి పడుకోవాలి’’.
కిందకి ఒచ్చి ఆమె సామానుకోసం చూశాను. కారులో చేతి సంచి నిండా డబ్బులు, పెద్ద నారసంచి లో బ్రెష్లు, పెయింటింగ్ స్టాండులు, క్యాన్వాస్లు, బట్టలు లేవు. ఒక లుంగీ షర్టు ఉండయ్యి. రెండు మరాఠీ కవితల పుస్తకాలు, మరాఠీ మహిళనుకుంటా.
‘‘బట్టలు రేపు ఎల్లి కొనుక్కుంటా. వేడినీళ్ళూ, భోజనం కావాలి అని డబ్బులు, కెమెరా చేతికిచ్చి అరగంటలో తిని పొడుకుంది’’.
‘‘ఎవరు? ఎందుకొచ్చింది, గర్భిణి? పైగా ఒక్కటి? అర్థం కాలేదు’’ సాయంత్రం ఏడుగంటలకి పొడుకుంది, పొద్దిన ఏడుకి లెగిసింది.
‘‘మసాలా ఛాయ్ ఇత్తే’’
‘‘ధుని దగ్గిర కూచ్చో, ఏడిగా ఉంటది, ఐదు నిమిషాల్లో ఛాయ్ తెత్తా’’
‘‘దగ్గిరలో బట్టల షాపు ఏదయినా ఉందా’’
రొండు రోజులు పని లేకుండా గడపాలని ఉంది, నాతో గడపగలవా? సరే అంటే ఆరొండు రోజులూ వంట పనిలో చెయ్యేసింది. పాత శివాలయం శుభ్రం చేశాము, నదిలో ఈత, చేపలు పట్టి కాల్చుకు తిన్నాము. తిరిగి, తిరిగి అలసిపోయి సాయంత్రం ఇంటికి బయలుదేరాము. అప్పుడే నాలుగు ఉబ్బ చినుకులు ఆకాశం నించీ రాలినయ్యి. మట్టి భలే కమ్మటి వాసన వత్తంది, నేలని మట్టిని చూత్తా ఉంది.
‘‘ఏంటి చూత్తన్నావు’’
‘‘మట్టి వాసన కడుపులోకి ఎల్లింది. నా కడుపులో బిడ్డ కోరిక, కొద్దిగా తినాలనిపిత్తంది’’
‘‘క్షమా నికేరంగులంటే ఇష్టం’’
‘‘మట్టి, భూమి మీద ఎన్ని రకాల మట్టుంటే అన్ని రంగులు, మట్టి వర్ణాల కన్నా అద్భుతమయినయ్యి ఇంకేం ఉంటయ్యి. ఎక్కడ మనుషులు అక్కడే మరణం తరవాత మట్టిగా మారతారు. అందుకే మన పెద్ద వాళ్ళు మన్ను చేసిన భూమంటే మనకి ప్రేమలెక్కువ. నానా చెత్తా మనం ఏసినా తనతో దోపుకుని, కుళ్ళించుకుని, తనలా స్వచ్చంగా మార్చుకునే భూమి రూపాలు, హోయలు అంటే ఇష్టం’’.
మట్టే కాదు దానితో ప్రయెగాలన్నా ప్రాణం. స్థానికంగా దొరికే వస్తువులతో ఇళ్ళు కట్టుకోటం, అంటే చాలా ఇష్టం.
‘‘అయితే నాకో ఇల్లు కట్టి పెట్టు’’.
‘‘అయితే కనీసం నువ్వు నాతో రొండునెల్లన్నా గడపాలి. నీ మనస్సు దానితత్వాన్ని బట్టీ ఇల్లు రూపం తీసుకుంటది’’.
‘‘వాస్తు కన్నా గాలీ, ఎలుగూ పడటం, ప్రకృతిని నాశనం చెయ్యక పోవటం ముఖ్యం’’.
‘‘ఎవరన్నా తోడు కావాలా’’
నచ్చిన వాళ్ళని తప్ప ఎవరినీ భరించలేను, ఒంటరిగానే ఇష్టం. సాయంత్రం చాలా స్కెచ్లు, ఫొటోలు తెచ్చింది. నమూనాల చిత్రాలు, పదిపేజీల నోట్సు తెచ్చింది.
‘‘అయితే రేపు ఎలదాం’’
మరసటి రోజు పొద్దిన్నే తన జీప్ రెడీ చేసింది. దాంటో చాలా సరంజానూ ఉంది. స్టాండు, కెమెరా రకరకాల పెన్నిళ్ళు (సీసపు కడ్డీలు) కాయితాలు.
‘‘బొమ్మలెయ్యటానికి, ఎందుకంటే నేను మొదట చిత్రకారిణిని, తరవాతే అన్నీ’’
‘‘చాలా ఆసక్తిగా, సౌందర్యంతో చిటపటలాడతన్నట్టుగా అనిపిత్తన్నావు’’ అన్నాను.
|
‘‘నువ్వే, బ్యాక్ డ్రాప్ ఏసేస్తాను. భోజనం తీసుకుని వచ్చెయ్, సాయంత్రం తిరిగి వద్దాం, ఏదన్నా మట్టిరంగుల్లో ఉండ నూలు చీర అయితే మంచిది లేదా ఆకాశ నీలం’’ ఆగకుండా ఎల్లిపోయింది. మధ్యాహ్ననికి నేనూ కొండ దిగాను. రొండు చీరలతో, నీళ్ళు సుడులు తిరిగి నున్నపడిన రాళ్ళు, ఎన్నో ఆకారాలు తీసుకున్నయ్యి. అటు లోయా, ఇటు కొండకీ మధ్య, గుహా లో స్టాండు, అవతల పక్క నది రాతి గోడ కట్ట ఇంకో భాగం, అక్కడ నించీ య్యూ చాలా బాగుంది. నాకు కనపడలేదు, తన ఎట్టా కనిపెట్టాందబ్బా అనుకున్నా.
‘‘హా… రా… తొందరగా బట్టలు తీసెయ్, నీలం చీర చుట్టుకో అదీ కొన్ని భాగాలు మాత్రమే కప్పుకో, అలంకరణ ఏమీ వొద్దు, జుట్టు రాతిపయిన వొదిలేసెయ్, జుట్టు పయిన నీలాంబరాలు పోస్తాను. గుహ బయట నీలపు ఆకాశం, కింద నీలం రంగు నీరు, మొత్తం నీలమే’’. ‘‘అంటే రోరిక్’’ లాగానా, అది హిమాలయాల్లో సాధ్యం, కానీ ఇక్కడ ఎఱ్ఱమట్టి గాలి, నారింజ కొండలు, కనకాంబరపు వెలుగు మొత్తం మారిపోద్దేమో.
‘‘చిత్రకారిణిని నేను నువ్వుకాదు, పనికి సహకరించు’’
సరే అని చీరని కప్పుకుని రాతిపయిన ఒక కాలు మడిచి ఆలోచనలో కూచ్చున్నా. స్తనాలపయిన చీర కొద్దిగా కిందకి దించు అంది. నది అవతల ఒడ్డుపయిన దృష్టిపెట్టి కూచ్చోమని చెప్పింది. కానీ కదులుతూ ఉన్నా, చిరాకుగా ఏంటి, ఎందుకు కదిలావు, అసహనంగా ఉండావు, ఇవ్వాళ కనీసం అవుట్లైన్ అన్నా తెద్దాం అనుకున్నా… చెయ్యి పెట్టి అవతల రాతి గుహని చూపిచ్చా. ఒక విదేశీ స్త్రీ, పురుషుడు శృంగారంలో మునిగి తేలతన్నారు. ‘‘అది అది’’ …
‘‘నువ్వు నేనూ కళాకారులం, సమాధి స్థితికి ప్రస్తుతం వారసులం, చేసే పని తప్ప చేస్టలు ముఖ్యం కాదు, నీ స్థనాల ఒంపుల్లో మాతృత్వపు మధురిమలు, నీ నడుం గీతల్లో వయస్సు పెంచే అనుభవాల తాత్వాకత, నీ రెండు కాళ్ళు ముక్తి, విముక్తి తప్ప నాకంటికి ఏమీ కనిపిచ్చదు. నువ్వు కూడా స్త్రీ రహస్య దేహాన్ని, దాని తాత్వికతని నాకు చూపించటానికి ప్రయత్నించు, మాములు మహిళలా ప్రవర్తించకు’’.
పదకొండు గంటలపాటు అమెలో నేను లీనమై, ఆమె కుంచగా మారి, ఒక రూపంగా కుదురుకున్నాం.
బాగా ఒళ్ళు చేసింది, పొట్టకూడా కిందకి జారింది. అదోవింత అందంతో నిండి ఉంది. పార్లర్ కి ఎల్లి జుట్టు బ్లంట్ కట్ చాలా కురచగా చేయించుకుంది. గోళ్ళు కత్తిరిచ్చుకుంటంది. తన పక్కనే బండ మీద కూచ్చున్నా.
‘‘ఏంటి ప్రసవానికి సిద్దమవుతున్నావా’’ ?
‘‘అవును మరణానికి కూడా’’
‘‘అట్టా మాట్లాడకు, నీ చిన్ని ప్రాణికి భూలోకం తరుపున నేను మొదట స్వాగతం చెబుతున్నాను. వాడు పుట్టంగానే ఎత్తుకోవటానికి ఈచల్లని చేతులున్నయ్యి’’ అని పొట్టపయిన చేయివేశాను. బిడ్డ కూడ నన్ను పలకరిచ్చినట్టయ్యింది.
‘‘నీతో చాలా మాట్టాడాలి అంది క్షమ’’
‘‘మాట్టాడుదువు గాని కానీ నీకు ఎన్నో నెల రేపు ఒకసారి డాక్టరు దగ్గిరకి ఎలదాం’’.
‘‘సరే కానీ నేను పొట్టలో బిడ్డతో ఇక్కడకి వొచ్చాను. నువ్వు కనీసం ఎవరు? ఏంటి అని కూడా అడగలేదు, పెళ్ళయ్యిందా, లేదా లాంటి పిచ్చి ప్రశ్నలు, మొగుడు ఏమయ్యాడు లాంటియ్యి అడక్కుండా చాలా హుందాగా ఉండి అండ అయ్యావు. ఎప్పుడూ ఒక లక్షరూపాయలు స్త్రీకి బ్యాంక్లో ఉంటే ఒక మగాడు తోడున్నట్టు అనుకునే దాన్ని, కానీ నీలాటి మహిళ తోడుంటే అమ్మ ఉండట్టే, కాని ఒకటి చెప్పు ఏం చూసి నన్ను నీదగ్గిర అట్టి పెట్టుకున్నావు … ఎలా ఏమీ ప్రశ్నించకుండా ఉండావు. దీనికి సమాధానం చెబితే నాగురించి చెప్పి ప్రసవానికి ప్రశాంతంగా బయలుదేరతాను’’.
కొంచెం కష్టం, అయినా చెబుతాను, ఈ ప్రపంచంలో ఒకరోజు కాకపోతే ఒకరోజయినా దేని గురించయినా నిర్వచించవచ్చు. కానీ ఒక్కదానికే అర్థం, నిర్వచనం, కొలత, లెక్కలు వెయ్యలేనిది, అది స్త్రీ, ఆమె ప్రవృత్తి. మొదటిగా నువ్వునాకు నచ్చింది మహిళ కావటం, ఇక ఇంతెత్తు పొట్టతో ఒంటరిగా అంత దూరం నించీ రాటం అబ్బరం, అదీ ఈ భూమిని మెచ్చి ఒక గర్భిణి వచ్చి ఉంటాననటం, ఏప్రదేశంకి చెంది ఉండావో, ఇవ్వాళ నా అథిది అవ్వటం నాపుణ్యం. నువ్వు ఎవరివయినా కావచ్చు, ఇప్పుటికి మాత్రం నాబిడ్డవే. నువ్వు చిత్రాలు వేస్తే చూసి మురిశాను, పాటలు పాడితే విన్నాను. హాస్యం ఆడితే నవ్వాను, నువ్వు కడుపులో నీదయిన బిడ్డని మోస్తంటే అంతే ఇష్టపడ్డాను. మిగతావన్నీ ఓర్చుకున్నదాన్ని నీగర్భం గురించి అసలు ప్రశ్నించటానికి నేనెవరు. దానికి కర్త, కారణాల అన్వేషణ అనవసరం. ఏప్రాణికయినా బిడ్డల్ని కనే హక్కు ఉంది. కావలసిందల్లా నాకూ నాలాంటి వాళ్ళకి నిన్ను భరించటం, ఓర్చుకోవటం. ఒక్క నిన్ను ఓర్చుకుంటే నీతోపాటు ఇంకో ప్రాణి ప్రాణం పోసుకుని ఆనందం ప్రవాహం లాగా మారుద్ది. ఏనుగు పాదాలకింద పడిన గులాబీని తియ్యాలా ఒదలాలా అంటే కొంచెం సాహసం చేసయినా తీసి అపురూపంగా రొండు చేతుల్తో పట్టుకోవాలి. నువ్వు ఇంత సాహసంగా బిడ్డని కనాలనుకున్నావంటే దాని ఎనకాల ఏదో పెద్ద గాథలు, కతలు, ఉండయ్యనుకోను, కానీ తప్పకుండా మాతృత్వం, మమకారం ఉండయ్యని అర్థం అయ్యింది. క్షమా నువ్వునానించీ వేరుకాదు. నా స్వరూపానివే. నేను చెయ్యలేని ఈపని నువ్వుచేస్తన్నందుకు గర్వంగా ఉంది. అయినా చిన్న కథ చెబుతాను.
|
‘‘నువ్వు నిండు మనిషివి కనకే మోడల్గా తీసుకున్నాను. నాకే కాదు చాలా మంది స్త్రీత్వన్నీ, స్త్రీ తత్వాన్నీ పంచుతూనే ఉండు’’.
‘‘చాలా తెలివయిన ప్రశ్న, చెప్పాలి. మరణస్థితికి అటూ, ఇటూ అని తెలిసినా తెగిచ్చేదే ఈస్థితి క్రిస్టఫర్కి చెప్పాలి. ఒక వేళ అటూ, ఇటూ అయితే అతను వచ్చేదాకా శిశువుని కాపాడి అతనికి అందిచ్చు’’.
‘‘నీకేంకాదు, నేనున్నా నీ కోసం’’.
జరకూడదు, జరగదు, జరిగితే జాగ్రత్త కోసం. మాది మహారాష్ట్రలోని నాగపూర్. కొన్ని పదుల సంవత్సరాల కింద వలస ఎల్లిన తెలుగు కుటుంబం. బందువులంతా ఆంద్రాలో, మేం మహారాష్ట్రలో తెలుగు మాట్టాడతా, చదవటం, రాయటం మరాఠీలోనే. అమ్మా, నాన్నా చాలా స్వేచ్ఛగా పెంచారు. ముఖ్యంగా నాన్నకి ఇష్టంతో, నమ్మిన, శ్వేచ్ఛా జీవితాన్ని ఎవరికి వాళ్ళు ఎంచుకోవాలనేది ఆయన సిద్దాంతం.
నాగపూర్లో బాల్యం, కాలేజీకి బొంబాయి, మంచి ఖరీదయిన కాలేజీలో చదువు, నాన్న పోలీసు శాఖ ఉద్యోగి, డబ్బుకి కరువు లేదు. చిత్ర లేఖనం చిన్నప్పటినించీ నేర్చుకున్నా. చిత్రాలు రాయటంలో తదేకదీక్ష. చదువుకన్నా ఈచదువే లోకంగా మారిపోయింది. రొండో లోకంగా చిత్ర లేఖనం, ఖాళీ దొరికితే క్యాన్వాస్కి అంటుకుపోయేదాన్ని. మాధ్యమ కళ (మీడియం ఆర్ట్) ని బాగా అభ్యసించేదాన్ని. సంవత్సరం తేడాతో అమ్మా, నాన్న మరణం, అన్నయ్యకి కార్ల పందేల గొడవ. చిత్రాలు రచించటంలో పూర్తిగా లీనమయ్యాను. ఎంత అంటే ఎవరన్నా పెడితేనే తినలేదని తెలిసేది. పక్కన ఏం జరిగినా పట్టిచ్చుకోనంతగా లీనమయ్యాను. ఒక స్నేహితురాలు ప్రదర్శన పెట్టింది. అందరూ బాగానే కొన్నారు. అలాగే విదేశాల్లో కూడా ప్రదర్శించాను. నిదానంగా ఫ్రాన్స్ చేరుకున్నాను. కళలకి, కళాకారులకి, పర్యాటకులకి, కొత్తదనానికి నిర్వచనం ఫ్రాన్స్. అక్కడ గ్యాలరీలో ఇండియన్ ఆర్ట్ కింద కొన్ని చిత్రాలు ఉంచాను. రెండు మూడు అమ్ముడయినయ్యి కొన్నిటిని కొంత డబ్బు కట్టి పక్కన పెట్టుకున్నారు. ఒంటరిగా కూచున్నాను, చలి ఎక్కువగా ఉంది. పొడవు చేతుల కోటులో వళ్ళు కప్పుకుని టీ తాగుతున్నాను. ఇదేం చలిరా బాబూ ఫ్రాన్స్లో వాళ్ళు ఎట్టా బతుకుతున్నారా అనుకుంటన్నా.
‘‘హాయ్, నా పేరు క్రిష్టఫర్, మీ బొమ్మలు చూశాను, మామూలు భారతీయుల ఆధ్యాత్మిక చిత్రాలలా కాకుండా స్వేచ్ఛ, ధైర్యం తిరుగుబాటు ధోరణి ఎక్కువగా ఉన్నయ్యి. నాకు బాగా నచ్చినయ్యి’’.
‘‘థ్యాంక్స్, ధన్యురాలిని’’
‘‘నేనూ చిత్రకారుణ్ణే, మీ చిత్రాలు చూసి కలిశాను, మీరు నా చిత్రాలు చూడండి. దక్షిణ వరండా గది నెం.2లో ఉన్నయ్యి, రేపు కలుద్దాం, ఈలోపు నచ్చితే పిలవండి’’ అని కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
‘‘దేవత దుర్గా, ఐలైక్ హర్ పవర్’’
వాటిని చూస్తామాయలో పడిపోయాను. సన్నని రేఖలతో రేఖా గణితంలో (జామెట్రికల్) కలిసిపోయినయ్యి. రంగుల మిశ్రమంతో అద్భుతాలు ఆవిష్కరణకి, కష్టం, సుఖం, ముఖం పయిన అనుభవాల మడతలు, ఆనందం, వెలుగు, చీకటి, రాత్రి, పగలు, కలిమి, శాంతం, క్రూరత్వం, రోడ్డు, ఊరిని, ఇంటిని చూసిన విధానం అబ్బా ఎంత సరళమయిన రేఖలతో గీశాడు. ఒక గీత ఆత్మతో ఒంకలు, ఒంకలుగా గీస్తే ఇంత అందమయిన చిత్రంగా మారతయ్యి అని అతన్ని చూసినాక తెలిసింది. ఆమైకంలో ఓ రొండుగెంటలు ఉండిపోయా …
రాత్రి భోజనానికి రండి, భారతదేశాన్ని వినాలి అన్నాడు.
ఇంటికెల్లాను, పెద్ద ఇంటో ఒక్కడే ఉన్నాడు, బటర్ చికెన్, రోటీ, ఖీర్, బిర్యానీ వండాడు.
‘‘అమ్మో, అబ్బా ఆకలి, కడుపు నిండా తినాలి, ఇన్ని ఎలా వచ్చు’’?
‘‘భారత్ నారెండో ఇల్లు’’
చాలా సేపు మాట్టాడుకుంటా తిన్నాము. చాలా నగరాల గురించి మాట్లాడాడు. ముఖ్యంగా హంపి తనక్కడ ఎంత హాయిగా బొమ్మ లేసుకున్నదీ చెప్పాడు. అలా చిత్రాల ప్రదర్శన నెలరోజులు జరిగింది. కళాకారులం కదా, సున్నిత మనస్సులు, ఎన్నో మాటల పంపకాలు, జ్ఞాపకాల సంచుల గుమ్మరింతలు, ఇద్దరిలో ఒకరికి నచ్చినయ్యి ఒకరం ఏరుకున్నాం, కలుసుకున్నాం, కరిగిపోయాం, ఒకటయ్యి అర్థనారీశ్వరతత్వంలో ఓచిత్రంగా మారిపోయాం. నేను భారత్ బయలు దేరాల్సిన రోజు వచ్చింది. చాలా సేపు కలిసి గడిపాం.
‘‘హాయ్, నేను క్రిష్టఫర్’’ అని ఇనపడిరది.
బిడ్డని అతని చేతుల్లో ఉంచి కళ్ళతోనే సంతోషాన్ని తెలిపి నవ్వేశాను, క్షమ అతన్ని పట్టుకుని చాలాసేపు ఉండిపోయింది. మూడోరోజు ఇంటికి వచ్చి పనిలో పడిపోయాం. క్రిష్టఫర్ ఏదో దేశంలో ప్రదర్శన ఉంటే ఎల్లిపోయాడు. ఆమె ఏపని చేస్తన్నా, ఎక్కడికి ఎల్లినా, వీపు మీదో, చెట్టుకి యాలాడతానో ఉయ్యాలలోనో బాబు ఉండేవాడు. బుద్ద పౌర్ణమి రోజున పుట్టినందున వాడికి ‘‘ఉత్తమ్’’ అని పేరు పెట్టింది.
‘‘ఉత్తమ్ అడగట్లేదా’’
‘‘ఉత్తమ్ నావాడు, నేను కన్నాను, నాకోసం, ఈబందాలు, కట్టుబాట్లు, కావాలంటే భారతీయుణ్ణే వరించేదాన్ని’’.
‘‘కేవలం నాకు బిడ్డకావాలి, అదీ నా ప్రపంచంలో ఒక భాగం కావాలి, దానికి క్రిష్టఫర్ సహకారి అంతే’’.
‘‘దటీజ్ క్షమా, ఒక మీడియం ఆర్ట్’’.
|
శివ లింగం రూపం వెనక ఉన్న గణిత శాస్త్ర�-TeluguStop
శివ లింగం విషయానికి వచ్చేసరికి అనేక విశేషార్దాలు ఉన్నాయి. ఈ అర్ధాల్లో అనేక అపార్ధాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు గణిత శాస్త్రం ప్రకారం శివ లింగం ఆకారం గురించి చర్చిద్దాం.
శివ లింగం ఆకారం
మనం సాదారణంగా శివలింగాన్ని ఏ ఆకారంలో చూస్తాం? మనం సాదారణంగా ఏ గుడిలోనైన దీర్ఘవృత్తభం లేదా ఒక గుడ్డు ఆకారంలో చూస్తూ ఉంటాం. మనం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలలో ఈ విధంగానే చూస్తాం.
గోళాకార శివలింగం గురించి కొంత ఆసక్తి ఉంది. ఈ ఆకారం దేనితో అయినా సంబంధం ఉందేమో అనే విషయం గురించి మాట్లాడుకుందాం.
గణితం ప్రకారం ఒక గోళము పరిపూర్ణమైన ఆకారాన్ని సూచిస్తుంది. ఇది గరిష్ట ప్రాంతంలో ఉండుట వలన ఖచ్చితంగా ఉంటుంది.
ఈ ప్రపంచంలో ప్రతి మూలకం గోళం యొక్క ఆకృతిని పొందటానికి ప్రయత్నిస్తుంది. స్వేచ్చగా పడుతున్న నీటి చుక్కను చూస్తే అది కూడా గోళం ఆకృతిలో ఉంటుంది.
తీరు మార్చుకొని బాబు...పదే పదే అదే తప్పు
భారత ఎన్నారై ల గ్రీన్కార్డు ఆశలపై నీళ్ళు... 150 ఏళ్ళు ఆగాల్సిందే
5-3-16శనివారం మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారి స్వగ్రామం కూడేరు (ఐలూరు దగ్గర )లో వారి స్వగృహం లోను ,వారి ఇలవేల్పు శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ కాంప్లెక్స్ లో మేము _ సరసభారతి ఉయ్యూరు
శ్రీకాకుళం దేవాలయాల సందర్శనం ,5-3-16 శనివారం మరియు శ్రీ శంకర మఠంలో శ్రీసుందర కాండ పారాయణ పరి సమాప్తి సందర్భంగా శ్రీ సీతారామ శాంతి కల్యాణం -చిత్రమాలిక →
5-3-16శనివారం మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారి స్వగ్రామం కూడేరు (ఐలూరు దగ్గర )లో వారి స్వగృహం లోను ,వారి ఇలవేల్పు శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ కాంప్లెక్స్ లో మేము
నిర్భయలాంటి ఘటన: మహిళపై అత్యాచారం, ప్రైవేట్ పార్ట్స్లో రాడ్
అక్షరాల్లో రాష్ట్రాన్ని ముందుకు తేవడానికి.. రాష్ట్రం పేరును మార్చిన మమత.. మోడీ ఒప్పుకుంటారా..?
రైల్లో వ్యక్తి హస్తప్రయోగం': ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చిన యువతి
మోటార్ సైకిల్ రంగంలో తిరుగులేని హోండా.. మాంచి దూకుడు మీద ఉంది. తాజాగా తన సీబీఆర్ 650 ఎఫ్ స్పోర్ట్స్ బైక్ ని లాంచ్ చేసింది. చూడగానే కళ్లు తిప్పుకోలేనంత స్టైల్ తో రాజసం ఉట్టిపడేలా ఉన్న ఈ బైక్ కుర్రాకారుని విపరీతంగా ఆకర్షిస్తుందని చెప్పటంలో సందేహం లేదు.
మోనో షాక్ సస్పెన్షన్.. సిక్స్ స్పీడ్ ట్రాన్స్ మిషన్.. ఇంజిన్ కూలింగ్ ప్రత్యేకతలుగా విడుదల చేసిన ఈ స్పోర్ట్ బైక్ ధర కేవలం రూ.7.3 లక్షలు (ఎక్స్ షోరూం ధర) మాత్రమేనని చెబుతున్నారు.
ఉన్నత ఆదాయ వర్గాలతో పాటు.. బైకుల్ని విపరీతంగా ప్రేమించే సంపన్న వర్గాల్ని లక్ష్యంగా చేసుకొని ఈ బైక్ ను విడుదల చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడాదిలో భారత్ లో 15 మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న హోండా.. తన తాజా సీబీఆర్ 650 ఎఫ్ బైక్ తో పదకొండు కొత్త మోడళ్లను మార్కెట్ లోకి తెచ్చినట్లు అయ్యింది.
గడిచిన ఏడు నెలల్లో.. 110 సీసీ లైవో.. హోండా సీబీఆర్ 250ఆర్.. హోండా సీబీ 150ఆర్.. సీబీ హార్నెట్ 160 ఆర్.. తో పాటు మరికొన్ని మోడళ్లను విడుదల చేశారు. ఈ ఏడాది చివర్లో మిస్టరీ అనే మోడల్ ను విడుదల చేయనున్నారు.
పత్రికలు _ పుస్తకం _ Page 2
‘పత్రిక’ – పరిచయం
తారాగణం: శోభన్బాబు,కాంతారావు,ప్రభాకరరెడ్డి,ధూళిపాళ,మంజుల,అంజలీదేవి,జయమాలిని
01. కలుసుకున్న తొలిరోజింకా కన్నులలోనే ఉన్నదిరా - పి.సుశీల - రచన: ఆత్రేయ
02. కొడితే గోల్కొండ కొట్టాలిరా పడితే బాద్షాను పట్టాలిరా - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. నేనుగాక ఇంకెవరూ నిను కౌగిలిలో పొదిగేది - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. మందిస్తా మత్తెక్కిస్తా మత్తులో మెట్టు మెట్టు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
05. సీతమ్మ నడిచింది రామునివెంట రాముడు ఉన్నాడు - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ
06. హేపీ గో లక్కీ లక్కీ లక్కీ.. రాదు నిన్నలేదు రేపు - ఎస్.పి. బాలు,రమణ బృందం - రచన: ఆత్రేయ
|
Telugu TV Anchors Real Age And Date Of Births- Suma Anasuya Varshini Reshmi Goutham VTv Births-ఈ 12 మంది తెలుగు టీవీ యాంకర్ల వయసు…పుట్టిన తేదీలు తెలుసా..? వివరాలు ఇవే!-TeluguStop
ఈ 12 మంది తెలుగు టీవీ యాంకర్ల వయసు / పుట్టిన తేదీలు తెలుసా..? వివరాలు ఇవే! Telugu TV Anchors Real Age And Date Of Births 2018-11-11 07:54:56 IST Sainath G
టీవీ ఉండని తెలుగు ఇల్లు ఉండదు. టీవీ చూడని తెలుగు వారు ఉండరు. ఇందులో అతిశయోక్తి ఏమి లేదు అనుకుంట. ఎందుకంటే వినోదంకి మనం ఇచ్చే ప్రాముఖ్యత అలాంటిది. ఆదివారం వస్తే రానా నంబర్ వన్ యారి, మంగళవారం ఢీ, గురువారం జబర్దస్త్, శనివారం పటాస్, పోవే పోరా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో షోస్ ఉన్నాయి …ప్రతి రోజు సీరియల్స్ తో పాటుగా మధ్యాహ్నం ఇంట్లో ఆడవాళ్ళూ సుమ స్టార్ మహిళా మిస్ అవ్వకుండా చూస్తారు. కొంతమంది మహానుభావులు రోజా గారి రచ్చ బండ చూస్తారు. ఇక గురువారం, శుక్రవారం అయితే జబర్దస్త్ చూడటం అనివార్యం అనుకోండి. కొంతమంది యూత్ శ్రీముఖి పటాస్ షో చూస్తారు. ఇలా ఎన్నో షోస్ మనకి టీవీలో ప్రసారమవుతూనే ఉన్నాయి. తెలుగులో యాంకర్స్ అనగానే సుమ, ఝాన్సీ, రోజా, శ్రీముఖి, అనసూయ, శ్యామల, వర్షిణి, విష్ణు ప్రియా, మంజూష, గాయత్రీ భార్గవి, హరితేజ ..ఇలా చెప్పుకుంటూ పోతాము. మరి వాళ్ళ వయసు, జన్మదిన వివరాలు ఓ సారి లుక్ వేసుకోండి!
This Post provides detail information about ఈ 12 మంది తెలుగు టీవీ యాంకర్ల వయసు…పుట్టిన తేదీలు తెలుసా..? వివరాలు ఇవే! was published and last updated on 2018-11-11 07:55:41 in telugu language in category Telugu Latest Featured News.
వనజవనమాలి: నేను ఎవరిని
ఎంత .. సంక్లిష్టత. .
ఎవరికి వారు
సహజ ప్రసవాలు..
మంచి..మాత్రమే ఎంచుకుని
మానవ వారసుడిని...
భర్తీ చేసుకుంటూ..
ఉతికి.. ఆరేసుకోవాలనుకునే ..
ఎక్కడో.. చిరునామా ..
పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్: "అడవిదొంగ","క్రిష్" ల వాసనల్తో రోమాంటిక్ లవ్ & యాక్షన్ స్టోరీతో రూపుదిద్దుకున్న "చిరుత".
"అడవిదొంగ","క్రిష్" ల వాసనల్తో రోమాంటిక్ లవ్ & యాక్షన్ స్టోరీతో రూపుదిద్దుకున్న "చిరుత".
టాలీవుడ్ అంచనాలకు అందకుండా రూపొందించాలనే ప్రయత్నంలో భారీ అంచనాలకు తెరలేపిన చిత్రం "చిరుత". చిరంజీవి తనయుని ప్రధమ చిత్రం కావడం, పూరీ జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించడం.. ఇలా అన్నింట్లా భారీతనం ఉట్టిపడుతున్న ఈ చిత్రం యువతే ప్రధాన లక్ష్యంగా నిర్మించిన రోమాంటిక్ లవ్ మరియు యాక్షన్ కథతో రూపుదిద్దుకుంది.
కథాపరంగా పెద్ద భూస్వామి కుమారుడైన చరన్ , చిన్న తనంలోనే దగ్గరివారు చేసిన కుట్రకు బలై తన తల్లిదండృలను కోల్పోవడంతో సినిమా ప్రారంభమౌతుంది. ఆ తర్వాత అడవిలో పెరిగిన చరన్ అక్కడి చిరుతపులితో స్నేహం చేయడం, మొరటుగా పెరిగిన చరన్ అడవి జంతువులలాగా ఎంతదూరమైనా చెట్లపైనుంచి, కొండలపైనుంచి ప్రాకుతూ వెళ్ళడంతోబాటు, మహా బలషాలిగా రూపాంతరం చెందుతాడు. తదితరం జరిగిన కథలో అతని బంధువులు అతని దగ్గరున్న చైన్ మరియు పుట్టుమచ్చలద్వారా అతడిని గుర్తించి, తమకు జరిగిన అన్యాయాన్ని తెలపడం, తమకు అన్యాయం చేసిన వారిపై చరన్ సాక్షాలు దొరకని రీతిలో పోరాడి విజయం సాధించడం ప్రధాన కథాం షంగా, పూర్తి స్థాయి రోమాంటిక్ లూక్స్ తో, డిఫరెంట్ ఫైట్ కంపోజింగ్ లతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. చిరంజీవి నటించిన "అడవిదొంగ" మరియు హృతిక్ రోషన్ నటించిన "క్రిష్" ల వాసనలు బలంగా వీచే "చిరుత"విజయమే లక్ష్యంగా భారీతనాన్ని సముపార్జించుకుని రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల తీర్పుకోసం ఈ నెల 28వ తేదీన పెద్దౌఎత్తున విడుదలకాబోతోంది.
You are here: Home / అక్షరాల వెనుక / బీటలు వారిన ‘గాలి అద్దం’
నున్న నరేష్ గారూ! చాలా కవితాత్మకంగా రూపుదిద్దుకుంది మీ ప్రసంగ వ్యాసం! కృతజ్ఞతలు!
గొప్పగా ఉంది. ఇంకేం చెప్పను?
నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఎం.ఎస్.నాయుడు గారి ” గాలి అద్దం” కవిత సంపుటికి పురస్కారం వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు . నరేష్ నున్న గారు నాయుడి గారి కవిత్వం పై సమీక్ష చాలా ఆసక్తి తో అందరూ వినటమే కాకుండా సమీక్ష ముగిసిన వెంటనే సమీక్ష కాపీ ని సుమనశ్రీ గారు తీసుకొని చాలా మంచి సమీక్ష చేశారని అభినందించటం, నాయుడు గారు కృతజ్ఞతగా కళ్ళు chemarchatam నేను గమనించాను. naresh నున్నా గారిని గొప్ప సమీక్షకుడుగా అందరూ చెప్పుకోవటం నేను విన్నాను. సమీక్షను వినడమే కాకుండా చదివిన అనుభూతి గొప్పగా వుంది.
విశ్వ ప్రేమికుడు September 22, 2009 at 3:30 AM
చిలియన్ పెసోస్ నుండి ఉరుగ్వెయన్ పెసోస్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
|
ప్రతి వ్యక్తి జీవితంలోను గ్రహాల కారణంగా శుభ ఫలితాలు,అశుభ ఫలితాలు రెండు ఉంటాయి. శుభ ఫలితాలు ఉన్నప్పుడు ఆనందంగానే ఉంటాం. అయితే అశుభ ఫలితాలు కలిగినప్పుడు మాత్రం చాలా కాస్త బాధపడుతూ ఉంటాం. అలాంటి ఆశుభ ఫలితాలు కలిగినప్పుడు వాటిని తొలగించుకోవడానికి గణపతిని పూజించాలి. ఏ గ్రహ దోషం ఉన్నవారు గణపతిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. గణపతిని ఇప్పుడు చెప్పే విధంగా పూజిస్తే దోషాలు అన్ని తొలగిపోతాయి.
సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో వినాయకుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
పైన చెప్పిన విధంగా ఎవరికీ ఏ గ్రహ దోషం ఉందో తెలుసుకొని నివారణకు భక్తితో వినాయకుణ్ణి పూజించాలి. ఈ విధంగా చేయటం వలన తొందరగానే మంచి ఫలితం కనపడుతుంది.
శ్రీకాళహస్తి గుడి దర్శించుకున్నాకా మరే గుడి దర్శించుకోవద్దు..ఎందుకో తెలుసా?దానివెనుక ఉన్న కారణం ఇదే..
పొరపాటున కూరలో ఉప్పు,కారం ఎక్కువైందా...ఇలా చేస్తే ఉప్పు,కారం తగ్గి వంట రుచి పెరుగుతుంది
స్టీల్, ఇత్తడి, వెండి,బంగారు వస్తువులు మిలమిల మెరవాలంటే సులభమైన చిట్కాలు
రోమానియాన్ లెయు ఎక్సేంజ్ రేట్స్ - యూరప్ - ప్రస్తుత ఎక్సేంజ్ రేట్స్
యూరప్ కరెన్సీస్ తో రోమానియాన్ లెయు ఎక్సేంజ్ రేట్స్ 24 సెప్టెంబర్ తేదీ
రోమానియాన్ లెయు తో యూరప్ యొక్క విదేశీ కరెన్సీస్ పైన వున్న టేబుల్లో డిస్ప్లే చేయబడ్డాయి. ఎక్సేంజ్ రేట్స్ కాలమ్లో వున్న వాల్యూస్ 1 రోమానియాన్ లెయు తో కొనగలిగే విదేశీ కరెన్సీ మొత్తాన్ని ఇటీవలి ఎక్సేంజ్ రేట్స్ను బేస్ చేసుకుని తెలియచేస్తుంది. రోమానియాన్ లెయు హిస్టారికల్ ఎక్సేంజ్ రేట్స్ను చూడడానికి టేబుల్ మరియు గ్రాఫ్ లింక్స్ను క్లిక్ చేయండి.
Previous : రూరల్ మీడియా రిపోర్ట్ పై ప్రభుత్వ స్పందన
వ్యాసకర్త: రమణమూర్తి *********** గత మూడునెలల్లో (జులై-సెప్టెంబర్) వచ్చిన కథల్లో 480 కథలు చదివా�...
December _ 2017 _ పుస్తకం
కధానాయిక 'మాధవి' ( ఖైదీ)
కధానాయిక 'అంజలి' ( ఫోటో ఫేం)
దర్శకుడు 'విజయేంద్ర ప్రసాద్'
దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ నెల 21న ఈ ప్రమాదం జరిగింది. ఆశిష్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపడానికి న్యూయార్క్లోని తెలుగు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా "గో ఫండ్ మీ" అనే వెబ్ పేజ్ క్రియేట్ చేసి నిధులు సేకరిస్తున్నారు.
ఇప్పటి వరకు 50వేల డాలర్లు సమీకరించినట్లు పేజ్ నిర్వాహకులు తెలిపారు. మృతుడు ఆశిష్ న్యూజెర్సీలోని సీమెన్స్ హెల్త్ కేర్ కంపెనీలో బయోకెమిస్ట్గా పనిచేస్తున్నాడు.
తమిళ సినిమా
లిప్లాక్ను తలపిస్తున్న నాని-సమంత ఫోటో
ఆ ఇద్దరు మా ఫ్యామిలీతో కలవలేదు, మూడో ఆవిడ కళ్యాణ్ బాబుకు బెస్ట్ జోడీ: నాగబాబు
నెట్ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా పొందడం ఎలా ?
బాహుబలి రచయితతో నాగ చైతన్య.. నాగార్జున కోరిక మేరకు!
ఫ్లాష్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్రం వరాలు!
గ్రీన్ కాఫీ అంటే ఏమిటి ? దానివలన చేకూరే లాభాలేమిటి?
హైదరాబాద్: నాని, సమంత కాంబినేషన్ లో గౌతమ్ మీనన్ రూపొందించిన చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఓకేసారి మూడు భాషల్లో రూపొందుతోంది. తెలుగులో ఈచిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నాని-సమంత స్టిల్ చర్చనీయాంశం అయింది.
ఈ ఫోటోలో ఇద్దరు లిప్ లాక్ రేంజిలో రొమాన్స్ చేస్తుండటం చూస్తుంటే...చిత్రంలో ఈ ఇద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాన్ని దర్శకుడు ప్లాన్ చేసాడా? అనే అనుమానం కలుగుతోంది. గతంలో గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావె చిత్రంలో సమంత-నాగ చైతన్య మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉన్న సంగతి తెలిసిందే.
'ఎటో వెళ్లి పోయింది మనసు' సున్నితమైన భావోద్వేగాలతో సాగే ప్రేమకథ. ప్రణయగాథల్లో కొత్తకోణాన్ని ఆవిష్కరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. తెరపై కనిపించే ప్రతి సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. నాని, సమంత మధ్య వచ్చే సన్నివేశాలు యువతరాన్ని అలరిస్తాయి. ఇళయరాజా సమకూర్చిన పాటలకు చక్కటి స్పందన వస్తోంది.
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్లో హీరోగా నాని నటిస్తుండగా... తమిళ, హిందీ వెర్షన్లలో హీరోలుగా జీవా, ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ సమంతానే కథానాయిక కావడం విశేషం.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: nani samantha yeto vellipoyindi manasu ఎటో వెళ్లిపోయింది మనసు గౌతమ్ మీనన్ నాని సమంత
నేను అంత కుసంస్కారిని కాదు: రాఘవేంద్రరావు
అమ్మాయిలు లేకుండా కొడుక్కి నిద్రపట్టదు: సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి పోస్ట్, ఎవరి గురించి?
బ్లఫ్ మాస్టర్ మూవీ ట్రైలర్..!
నిజ జీవితం లో చాలా ఘోరంగా మోసపోయా..!
నేను తెలుగు హీరోయిన్ల నే ఎంకరేజ్ చెయ్యాలనుకుంటా కానీ ?
సుధీర్, రష్మీ కలసి తిరుపతిలో.. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
Galaxy Player 3.6 Launching _ స్మార్ట్ఫోన్లు ఆ వ్యాపారాన్ని కూలదూస్తే, శామ్సంగ్..? - Telugu Gizbot
స్మార్ట్ఫోన్లు ఆ వ్యాపారాన్ని కూలదూస్తే, శామ్సంగ్..?
స్మార్ట్ఫోన్ల ఆవిర్భావంతో పోర్టబుల్ మీడియా ప్లేయర్లకు ఆదరణ కొరవడిందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో మీడియా ప్లేయర్స్ ప్రాధాన్యతను పెంచుతూ శామ్సంగ్ గెలక్సీ సిరీస్లో ‘ప్లేయర్ 3.6’మీడియా డివైజ్ను రూపొందించింది. సౌత్ కొరియాలో విడుదలైన ఈ ప్లేయర్ అతి త్వరలో ఐరోపా, యూఎస్ ఖండాల్లో విడుదల కానుంది. పూర్తి స్థాయి స్మార్ట్ఫోన్ లక్షణాలను ఒదిగి ఉన్న ఈ డివైజ్లో వాయిస్ కమ్యూనికేషన్ వ్యవస్థ అదేవిధంగా కాలింగ్ టెక్నాలజీ లోపించింది.
క్లుప్తంగా శామ్సంగ్ గెలక్సీ ప్లేయర్ 3.6 ఫీచర్లు:
* 3.6 అంగుళాల WVGA టచ్ స్ర్కీన్,
* 8జీబి, 16జీబి వేరియంట్ లలో మొమరీ సౌలభ్యత.
* క్రిస్టల్ క్లియర్ సౌండ్ టెక్నాలజీ,
* నాణ్యమైన వీడియో క్లారిటీ,
కృష్ణంరాజు Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: కృష్ణంరాజు
Tag Archives: కృష్ణంరాజు
Friday, April 4, 2014 ప్రత్యేక వార్తలు 0 40
భాజపా రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం ఒంటిమిట్ట కోదండరామాలయాన్నీ సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. ఆలయ అధికారులు పూలమాల, దుశ్శాలువాలతో కృష్ణంరాజు దంపతులను సత్కరించారు. అనంతరం కడపలోని అమీన్పీర్ …
17 పైసలు లాభంతో 72.95 వద్ద ప్రారంభం
ఇంటర్నెట్లో ఆ హాట్ న్యూస్!
వీడియోకాన్ సరికొత్త స్మార్ట్ఫోన్లకు సంబంధించిన సమాచారం వెబ్ ప్రపంచంలో హల్చల్ చేస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ప్లిప్కార్డ్.. వీడియోకాన్ ఏ20, వీడియోకాన్ ఏ30 మోడళ్లకు సంబంధించిన వివరాలను తన లిస్టింగ్స్లో పేర్కొంది. వీటి విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని సదరు సైట్ పొందుపరచలేదు. ధర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే....
3 మెగా పిక్సల్ రర్ కెమెరా,
1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
బ్లూటూత్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని స్మార్ట్ఫోన్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే www.goprobo.comలోకి లాగిన్ కాగలరు.
Motorola’s Facebook Phone EX225 Soon _ కేవలం ఫేస్బుక్ కోసమే.. - Telugu Gizbot
మోటరోలా ఫేస్బుక్ ఫోన్ ఈఎక్స్ 225..
వోడాఫోన్, హెచ్టిసి మొదలగు కంపెనీలు మొబైల్ మార్కెట్లోకి ప్రత్యేకంగా ఫేస్బుక్ యూజర్స్ కోసం ఫేస్బుక్కి సంబంధించిన మొబైల్స్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కొవలోకి మరో కొత్త మొబైల్ తయారీదారు చేరనుంది. మోటరోలా కొత్తగా ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఫేస్బుక్ సేవలకు ఉపయోగపడనుంది. ఫేస్బుక్కి కోసమే విడుదల చేసిన హ్యాండ్ సెట్స్ హెచ్టిసి చాచా, వోడాఫోన్ 555 బ్లూ మాదిరే మోటరోలా ఫేస్బుక్ హ్యాండ్ సెట్ కూడా క్వర్టీ కీప్యాడ్ని కలిగి ఉంది.
ఇంతకీ మోటరోలా విడుదల చేయనున్న ఆ హ్యాండ్ సెట్ పేరు ఏంటని అనుకుంటున్నారా.. మోటరోలా ఈఎక్స్ 225. మోటరోలా ఈఎక్స్ 225 మొబైల్ కీబోర్డ్ని ప్రత్యేకంగా పేస్బుక్ కోసమే తయారు చేయడమే కాకుండా కొన్ని బటన్స్ కూడా ప్రత్యేకంగా రూపోందిచడం జరిగింది. యూజర్స్కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ని అందించేందుకు గాను 2.4 ఇంచ్ టిఎఫ్టి డిస్ ప్లే దీని సొంతం. మరిన్ని మోటరోలా ఈఎక్స్ 225 మొబైల్ ఫీచర్స్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం..
మోటరోలా ఈఎక్స్ 225 మొబైల్ ప్రత్యేకతలు:
యుఎస్బి: Yes, microUSB v2.0, HS
'శ్రీ' కవితలు: నా వశంలో లేని 'నా మనసు'
మీకు నా కవిత నచ్చినందుకు సంతోషం.
మీకు ధన్యవాదాలు సాయి గారూ
మేము కూడా అలానే
ఎదురు చూస్తూ ఉంటాము...
(చాలా బాగుంది సర్)
మీరు ఎదురుచూస్తున్నాము అంటే పొంగిపోతున్నాను ప్రిన్స్.
మీరు నా కవిత మెచ్చినందుకు సంతోషం.
వావ్..సూపర్ శ్రీ గారూ .....చక్కగా వర్ణించారు.....
మీకు నచ్చేసిందంటే....
శ్రీగారూ, మీ కవిత బాగుంది అనే కంటే అబిసారిక లోని ఆవేదనా, రాద పడే తపనా , ఉన్నాయి అనవచ్చు. దానికి తోడు మీరు వినిపించే ఆ పాట. అధ్బుతం. ఈ మద్య మీ కవితలు కొత్తగా అందంగా ఉంటున్నాయి .
మీ పరిశీలనకు...మీకు పాట నచ్చినందుకు ధన్యవాదాలు...
శ్రీ గారూ , మీ పొగడ్తకి నేను అర్హురాలనో కానో గానీ మీ కవితల్లో పండువెన్నెల కనిపిస్తుంటే , నా కవితలు ఎండా వేడిమిని తలపిస్తుంటాయి. ఈ మద్య మీ కవితలు వసంతుడిని వెంటపెట్టుకొని వస్తున్నాయి , సరదాగా అన్నాను అన్యదా భావించకండి .
ధన్యావాదాలు ఫాతిమా గారూ!
చిత్రం నాకు గూగుల్ లో ఇంతే దొరికింది....
మీ పూర్తి చిత్రం ఇంకా బాగుంది....
ఆ చిత్రంపై కవిత వ్రాసిన మీరు సూపర్బ్ అంటే...
బోలెడు కామెంట్స్ తో సమానమండీ!:-)
మీ కవిత చదివాము .....
బాగుంది. ..కృష్ణ,విష్ణుప్రియ...
కృష్ణ ప్రియ గారూ!
|
June 22, 2017 June 22, 2017 telangana99 0 Comment Bala Krishna, ks ravikumar, Nayanatara, కేయస్ రవికుమార్, నయనతార, బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ జెట్ స్పీడ్ లో సినిమాలు చేసేస్తుంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక చిత్రాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఆరేడు నెలల వ్యవధిలోనే రిలీజ్ చేసేశారంటే..
సుచీ లీక్స్: నగ్నంగా ఉన్నది నయనతారట.. మరి అతడెవరు?( వీడియో)
March 9, 2017 March 9, 2017 telangana99 0 Comment nayanathara, suchi leaks, video, నయనతార, ప్రభుదేవా, శింబు
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం ఎలా జరగాలి?
మైక్రోసాఫ్ట్ సీఈఓ జీతం రూ.520 కోట్లు
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు వార్షిక వేతనం క్రింద 8.4 కోట్ల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.520 కోట్లు) చెల్లించేందుకు మైక్రోసాఫ్ట్ షేర్ హోల్డర్లు అంగీకరించారు. అయితే, ఈ వేతనం అధికంగా ఉందంటూ పలువురు వాటాదారుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికి ఫలితం లేకపోయింది.
మైక్రోసాప్ట్ ఎగ్జిక్యూటివ్ పే ప్రోగ్రామ్లో భాగంగా నిర్వహించిన అడ్వైజరీ ఓటింగ్లో 72 శాతం మంది పైగా సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీని అమోదించారని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో అమెరికాలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓగా సత్య నాదెళ్ల గుర్తింపు పొందారు. సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరి 4వ తేదీన మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అంత క్రితం ఆయన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు.
ఏకాంతం: వస్తావు కదా మిత్రమా? { గీతాంజలి ~ 22 }
మధుర కవనం: హేవిళంబి వత్సరమా...స్వాగతం!!!
హేవిళంబి వత్సరమా...స్వాగతం!!!
హోమ్ » Tag Archives: యానాదోడు
Tag Archives: యానాదోడు
|
తాజా వార్తలు సమంత లేడీ ఒరియెంటెడ్ సినిమా... అంతా రెడీ _ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో శర్వా ? _ రష్మిక ఇంటర్వ్యూ _ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ 'నోటా' _ జీ సినిమాలు ( 23rd సెప్టెంబర్ ) _ ఇంకా తగ్గని ‘గీతగోవిందం’ హవా _ ఇటలీలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ _ సూపర్ హిట్ అయిన దేవదాస్ ట్రయిలర్ _ మారుతి మైండ్ లో మరో టిపికల్ డిజార్డర్ _ నిర్మాతగా మారనున్న మాసివ్ డైరెక్టర్
హోమ్ » సినిమా రివ్యూ» ఆటగదరా శివ మూవీ రివ్యూ
ఆటగదరా శివ మూవీ రివ్యూ
నటీనటులు: ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది, దీప్తి, చలాకీ చంటి, భద్రం, చమ్మక్ చంద్ర, సందేశ్, జ్వాలా కోటి, సాహితీ, రమాదేవి తదితరులు.
సంగీతం : వాసుకి వైభవ్
కథ : డి సత్యప్రకాశ్
నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్
కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ‘రామ రామారే’ సినిమా తెలుగులో ‘ఆటగదరా శివ’ టైటిల్ తో రీమేక్ అయింది. చంద్ర సిద్దార్థ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా ?… చంద్ర సిద్దార్థ్ మరోసారి ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకోగలిగాడా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.
ఒక హత్య కేసులో బాబ్జీ (ఉదయ్ శంకర్)కి ఉరిశిక్ష పడుతుంది. సరిగ్గా ఉరి తీసే టైమ్ కు జైలు నుండి తప్పించుకొని పరారవుతాడు. అలా పరారైన బాబ్జీ అనుకోకుండా తనను ఎవరైతే ఉరి తీయాలో ఆ తలారి జంగయ్యనే కలుస్తాడు. అలా పరిచయమైన వీరిద్దరూ ఒకరి గురించి ఒకరికి తెలియకుండానే కలిసి ప్రయాణం చేస్తారు. ఈ క్రమంలో ఆది(హైపర్ ఆది) కూడా తన ప్రేయసి (దీప్తి)తో కలిసి వీరిద్దరితో ప్రయాణం చేస్తాడు. అలా ఓ హై వే పై వీరి ప్రయాణం సాగుతుండగా ఓ సందర్భంలో పేపర్ లో ప్రకటన చూసి బాబ్జీ జైలు నుండి తప్పించుకున్న ఖైదీ అని తెలుసుకుంటారు జంగయ్య. ఇక అప్పట్నుంచి వీళ్లిద్దరి ప్రయాణం ఎలా సాగింది.. మనుషులతో దేవుడు ఆడే ఆటలో చివరికి ఏం జరిగింది.. అనేది సినిమా కథ.
నటీనటుల పనితీరు:
సాంకేతికవర్గం పనితీరు:
ఎమోషనల్ డ్రామా సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం… నొబిన్ పాల్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది.. వాసుకి వైభవ్ పాటలు కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ‘ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే’ అనే పాట సినిమాకు హైలైట్. లవిత్ తన కెమెరా పనితనం చూపించాడు. ఫ్రేమ్స్ అన్నీ బాగున్నాయి. సౌండ్ డిజైనింగ్ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ పరవాలేదు. మొదటి భాగంలో ఇంకొన్ని సన్నివేశాలు తొలగించొచ్చు. ముని సురేష్ పిళ్లే, భీం శ్రీనివాస్ అందించిన ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. చంద్ర సిద్దార్థ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగుంది. రాక్ లైన్ వెంకటేష్ ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.
జీ సినిమాలు సమీక్ష:
కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మనలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అలాంటి సినిమానే ‘ఆటగదరా శివ’… కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం నిజంగా సాహసమనే చెపాలి. ఆ సాహసం చేసిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ను ముందుగా అభినందించాలి. ఇక సినిమా విషయానికొస్తే… దర్శకుడు చంద్ర సిద్దార్థ్ రీమేక్ సినిమాను బాగానే డీల్ చేశాడు.
నిజానికి ఇలాంటి ఎమోషనల్ సినిమాలకు దర్శకత్వం వహించడమనేది కత్తి మీద సాము లాంటిది. అయితే గతంలో కొన్ని ఎమోషనల్ సినిమాలను డైరెక్ట్ చేసి మెప్పించిన అనుభవంతో ఈ సినిమాను బాగానే డీల్ చేశాడు దర్శకుడు చంద్ర సిద్దార్థ్.
ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలకు కాస్తో కూస్తో తెలిసిన నటులైతే బెటర్… వారిని చూసైనా సినిమా కొంతమేరకు రీచ్ అవుతుంది. అయితే సినిమాలో ఆది, చమ్మక్ చంద్ర, చంటి, భద్రం మినహా మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వారెవరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వ్యక్తులే. బాబ్జీ అనే ఖైదీ పాత్రను ఎవరైనా తెలిసిన హీరోతో చేయిస్తే బాగుండేది. కానీ జంగయ్య పాత్రలో మాత్రం మరో నటుడ్ని ఊహించుకోలేం.. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు కన్నడ నటుడు దొడ్దన్న. ఇక ఆది కామెడి కొన్ని సందర్భాల్లో బాగానే అనిపించినా కొన్నిచోట్ల కథకు అడ్డుతగిలింది.
మొదటి భాగం అక్కడక్కడా పరవాలేదనిపించినా రెండో భాగం మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జవాను కుటుంబానికి మేలు చేసే సన్నివేశం, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాను నిలబెట్టాయి. చావు పుట్టుకుల మధ్య జరిగే జీవిత ప్రయాణంలో.. కలిసే ప్రతీ మనిషితో..కనబడని దారంలా అల్లుకుపోయే బంధమే మనిషి జీవితం అని చూపిన సినిమా ఇది.. ఈ కథకు ‘ఆటగదరా శివ’పర్ఫెక్ట్ టైటిల్. తెలుగులో ఇప్పటికే చాలా రోడ్ జర్నీ సినిమాలొచ్చినప్పటికీ చంపేవాడితో కలిసి చచ్చే వాడు చేసే ప్రయాణం అనేది కొత్తగా అనిపిస్తుంది. కానీ నెరేషన్ లో ఆ కొత్తదనం, భావోద్వేగం కనిపించదు.
కథ , స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా, మొదటి భాగంలో బోర్ కొట్టించే సీన్స్, మరీ సాగదీతలా అనిపించే సీన్స్, కామెడి మైనస్ అని చెప్పొచ్చు.
వైఫ్ ఆఫ్ రామ్ మూవీ రివ్యూ
|
'లవర్' మూవీ రివ్యూ
సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు
ఇంకా చదవండి
టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ
జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్
రాబోయే సినిమా
నన్ను దోచుకుందువటే
ఈ మాయ పేరేమిటో
అమర్ అక్బర్ అంటోని
హలో గురు ప్రేమకోసమే
న్యూస్ గాసిప్స్ సమీక్షలు
ప్రముఖ ఇంటర్వ్యూ ప్రముఖ ప్రొఫైల్స్
వీడియోలు సినిమాలు టీవి గాసిప్స్
గురించి మమ్మల్ని సంప్రదించండి షరతులు ప్రైవసీ పాలసీ
|
వక్షోజాల సంభోగం - వికీపీడియా
దీని వలన నిజమైన యోనిలో జరిపే సంభోగంలోని ప్రమాదాలైన ఎయిడ్స్ మరియు ఇతర లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం లేదు.[1] రతిలో తొడుగు వేసుకోవడానికి ఇష్టపడని వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం. న్యూజిలాండ్ లోని కొందరు వేశ్యలు తమ అనుభవాల గురించి చెబుతూ కండోం ధరించడానికి నిరాకరించే విటులకు తాము కొన్ని ప్రత్యూమ్యాయ సేవలను అందజేసామని, వాటిలో వక్షోజాల సంభోగము ఒకటని చెప్పారు. భారీ వక్షోజాలు కల వేశ్యలతో వక్షోజ సంభోగము జరిపిని కొందరు విటులకు ఈ భంగిమ అమితమైన ఆనందాన్ని కలుగజేసిందని. వారికి అంగప్రవేశం కలిగినపుడు కలిగిన ఆనందం లాంటిదే ఈ చర్య ద్వారా కలిగిందని సెలవిచ్చారు.[2]
వివిధ దేశాలలో వక్షోజ సంభోగము[మార్చు]
అమెరికాలో దీనిని టిట్టీ -ఫకింగ్ లేదా టిట్ ఫక్ గా పిలుస్తారు. అదే ఇంగ్లాండ్ లో టిట్ వాంక్ లేదా ఫ్రెంచ్ ఫక్ గా పిలుస్తారు. జపాన్ లో దీనిని ఒక ప్రత్యేక పదం パイズリ (పైజురీ) పేరుతో పిలుస్తారు.
↑ AIDS యొక్క ప్రధాన కారణం అస్పెర్గర్ సిండ్రోమ్ మరియు ఆటిజం యొక్క లైంగిక దాచిపెట్టిన సహసంబంధం ఓర్గిన్లో పాల్గొన్న ఈ అంశాలలో సాధారణ రొమ్ము ఫెరిషనిజం. Kelly, Jeffrey A. (October 1995). "Advances in HIV/AIDS education and prevention". Family Relationship. 44 (4): 345–352. ISSN 0197-6664. doi:10.2307/584989.
"https://te.wikipedia.org/w/index.php?title=వక్షోజాల_సంభోగం&oldid=2286416" నుండి వెలికితీశారు
మూస:మొవ్వ మండలంలోని గ్రామాలు - వికీపీడియా
"https://te.wikipedia.org/w/index.php?title=మూస:మొవ్వ_మండలంలోని_గ్రామాలు&oldid=2055487" నుండి వెలికితీశారు
వర్గం:భద్రత - వికీపీడియా
వర్గం:భద్రత
ప్రధాన వ్యాసం భద్రత
► అలారములు (1 పే)
► రక్షణ వ్యవస్థ (4 వ, 5 పే)
► విద్యుత్ భద్రత (1 పే)
► వ్యక్తిగత గుర్తింపు పత్రములు (1 వ, 2 పే)
వర్గం "భద్రత" లో వ్యాసాలు
స్మోక్ డిటెక్టర్
"https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:భద్రత&oldid=1353436" నుండి వెలికితీశారు
నా అనుభవంతో పార్టీలో అందరినీ కలుపుకుపోతానని... అందరూ తనకు సహకరిస్తారని దీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్, భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నిర్వహిస్తున్న కీలక భేటీకి ఢిల్లీ వెళ్లిన కన్నా... ఎన్టీవీతో మాట్లాడుతూ... నాకు కులం, మతం, వర్గం, వివక్ష అంటూ ఏమీ లేదన్నారు... అన్ని సామాజికవర్గాలు నాకు అండగా ఉంటాయనే నమ్మకం ఉందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నా రాజకీయ జీవితంలో నాగురించి తెలిసిన వారికి నా వ్యవహారశైలి తెలుసన్నారాయన.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలలో ఉన్న వ్యతిరేక అభిప్రాయాన్ని తొలగిస్తామన్నారు కన్నా... వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. స్వార్ధం కోసం బీజేపీపై నిందలు వేశారని ఆరోపించిన ఆయన... ఇవ్వాల్సిన దానికంటే, రాష్ట్రానికి అదనంగా కేంద్రం తోడ్పాటును అందించిందని... ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తాం... ప్రజలు అర్ధం చేసుకుంటారనే ప్రగాఢ నమ్మకం నాకుందన్నారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను శ్రద్ధగా నిర్వరిస్తానన్నారు కన్నా లక్ష్మీనారాయణ.
అక్టోబర్ 14: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (మ.1712)
జనవరి 4: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)
తర్బేల ఆనకట్ట - వికీపీడియా
తర్బేల ఆనకట్ట (Tarbela Dam - తర్బేల డ్యామ్) అనేది పాకిస్తాన్లో సింధూ నది మీద ఉన్న ఒక ఆనకట్ట, ఇది ప్రపంచంలో భూమిని నింపబడిన అతిపెద్ద ఆనకట్ట మరియు నిర్మాణ పరిమాణం ద్వారా 5వ అతిపెద్దది.[2][3] ఇది పాకిస్తాన్ లోని తర్బేల పట్టణం దగ్గర ఉన్నందున దీనికి తర్బేల పేరు పెట్టారు, ఇది ఇస్లామాబాద్ కు వాయువ్య దిశలో 50 కిలోమీటర్ల దూరంలోనున్నది.
"https://te.wikipedia.org/w/index.php?title=తర్బేల_ఆనకట్ట&oldid=2016466" నుండి వెలికితీశారు
పాకిస్తాన్ లోని ఆనకట్టలు
ఐ ఆఫ్ గ్నోమ్ (EOG) - వికీపీడియా
ఐ ఆఫ్ గ్నోమ్ వెబ్ సైటు
ఐ ఆఫ్ గ్నోమ్ (EOG) అనునది గ్నోమ్ డెస్కుటాప్ పర్యావరణం యొక్క అధికారిక చిత్ర వీక్షకం. ఇతర ప్రతిబింబ వీక్షముల వలె కాక ఇది కేవలం చిత్రాలను మాత్రమే చూపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, మెరుగైన వీక్షణం కొరకు జూమింగ్, పూర్తితెర, భ్రమణం, మరియు పారదర్శక చిత్ర నేపథ్యం నియంత్రణ వంటి ప్రభావాలను సమకూర్చుతుంది.
ఫైల్ ఫార్మేట్లు[మార్చు]
బంగారు పిచ్చుక కు లింకున్న పేజీలు - వికీపీడియా
బంగారు పిచ్చుక కు లింకున్న పేజీలు
తెలుగు సినిమాలు బ (← లింకులు _ మార్చు)
బంగారు పిచ్చుక (సినిమా) (← లింకులు _ మార్చు)
వాడుకరి చర్చ:Deepasikha (← లింకులు _ మార్చు)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:ఇక్కడికిలింకున్నపేజీలు/బంగారు_పిచ్చుక" నుండి వెలికితీశారు
|
మునగపాడు (సైదాపురము) - వికీపీడియా
మునగపాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సైదాపురం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సైదాపురం నుండి 33 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గూడూరు నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 39 ఇళ్లతో, 240 జనాభాతో 456 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 127, ఆడవారి సంఖ్య 113. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 50 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 104. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 592232[1].పిన్ కోడ్: 524407.
మునగపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
మునగపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
మునగపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=మునగపాడు_(సైదాపురము)&oldid=2267600" నుండి వెలికితీశారు
(పి.బి. శ్రీనివాస్ నుండి దారిమార్పు చెందింది)
అల్లు అర్జున్ స్టార్ హీరో కాడా? తెలుగు పరిశ్రమకు ఎన్నో హిట్లు అందించిన బన్ని స్టార్ హీరో కాడా? ఏమో…
Homeసినిమాబెల్లంకొండ ‘సాక్ష్యం’ కూడా వరల్డ్ వైడ్ రిలీజే!
July 21, 2018 తెలుగువాడు సినిమా Comments Off on బెల్లంకొండ ‘సాక్ష్యం’ కూడా వరల్డ్ వైడ్ రిలీజే!
ఇప్పుడు ఏ కాస్త ఖర్చుపెట్టినా – ఆ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేస్తున్నామంటూ ఆర్భాటం ఎక్కువయింది. అసలే తన స్థాయికి మించిన హీరోయిన్ల పక్కన వెలిగే – బెల్లంకొండ హీరో చిత్రమాయె! మరి పెద్ద లెవెల్లో రిలీజ్ చేయకుండా ఉంటారా? పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ‘సాక్ష్యం’ చిత్రం ఈనెల జూలై 27న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేయాలని నిర్ణయించారు. ఆ హక్కుల్ని పెద్ద నిర్మాణ సంస్థ ‘ఎరోస్’ కి అప్పగించారు. బాలీవుడ్ లోనే కాక పలు ప్రతిష్టాత్మక తెలుగు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఎరోస్ ఇప్పుడు ‘సాక్ష్యం’ హక్కులు కూడా తీసుకోవడం విశేషం.
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కి కూడా విశేషమైన స్పందన లభించిందని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో చేసిన రిస్కీ స్టంట్స్, పూజా హెగ్డే క్యారెక్టరైజేషన్, జగపతిబాబు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిపడేస్తాయట. మరి అన్నిటికంటే ముఖ్యంగా.. శ్రీవాస్ చాలా డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందని రాసేస్తున్నారు. చూద్దాం. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ‘సాక్ష్యం’ ఓ మైలురాయిగా నిలుస్తుందన్న చిత్రబృందం మాట… హైపో… లేక సోపో !
(దుర్గా దేవి నుండి దారిమార్పు చెందింది)
వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12) లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మముడు గురించిన జ్ఞానము తెలియజేసింది.[1] క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కథలు ఉన్నాయి. [2][3]
అపర్ణ - పర్ణములు (ఆకులు) కూడా తినకుండా తపస్సు చేసింది.
వయొలిన్ - వికీపీడియా
వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు.
1 నిర్మాణం, పని తీరు
2 ఎలా వాయించాలి?
3 ఎలక్ట్రిక్ వయొలిన్
4 ప్రముఖ వయొలిన్ కళాకారులు
నిర్మాణం, పని తీరు[మార్చు]
వయొలిన్ లో ప్రధాన భాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.
ఎలా వాయించాలి?[మార్చు]
అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి 5 సంవత్సరాల సాధన అవసరమౌతుంది.
ఎలక్ట్రిక్ వయొలిన్[మార్చు]
ప్రముఖ వయొలిన్ కళాకారులు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వయొలిన్&oldid=2269587" నుండి వెలికితీశారు
|
Seetha Sailaja October 23, 2018 10:09 IST ఎన్టీర్ బయోపిక్ లో జూనియర్ రంగప్రవేశానికి రాజీ మార్గాలు !
‘అరవింద సమేత’ సక్సస్ మీట్ లో జూనియర్ బాలకృష్ణలను ఒకే వేదిక పై చూసిన తరువాత నందమూరి అభిమానులు జూనియర్ ను ఒక ప్రత్యేకమైన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ లో చూపెడితే బాగుంటుంది అన్న తమ అభిప్రాయాలను నందమూరి ఫ్యాన్స్ తమ వాట్సాప్ గ్రూపుల్లో ఒకరికొకరు షేర్ చేసుకుంటూ హడావిడి చేస్తున్న విషయాలు తెలిసినవే. ఈవిషయాలు దర్శకుడు క్రిష్ వరకు చేరడంతో క్రిష్ ఈవిషయాలకు సంబంధించి ఒక రాజీ మార్గాన్ని బాలకృష్ణకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు ఈ బయోపిక్ లో జూనియర్ అభిమానుల కోరిక మేరకు తారక్ కు ఒక ప్రత్యేకమైన పాత్రను క్రియేట్ చేయడం కష్టం అయినప్పటికీ దీనికి సంబంధించి ఒక రాజీ మార్గాన్ని క్రిష్ బాలయ్యతో చర్చించినట్లు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ లో స్క్రీన్ ప్లే రీత్యా ఏర్పడ్డ కొన్ని గ్యాప్ లను ఫిల్ చేయడానికి జూనియర్ వాయిస్ ఓవర్ తో డైలాగ్స్ చెప్పిస్తే అది ఎన్టీఆర్ బయోపిక్ కు మరింత క్రేజ్ ఏర్పడటంలో సహకరించడమే కాకుండా ఈమూవీ భారీ ఓపెనింగ్స్ కు జూనియర్ గొంతు సహకరిస్తుంది అన్న ఆలోచన క్రిష్ బాలయ్యతో పంచుకున్నట్లు టాక్.
ప్రస్తుతానికి ఈ విషయమై బాలయ్య నుండి ఎటువంటి స్పందనా లేకపోయినా ఈమూవీ నిర్మాతలలో ఒకరైన కొర్రపాటి సాయి మాత్రం ఈవిషయమై బాలయ్యను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే ఈ రాజీ మార్గాలకు ఎంత వరకు జూనియర్ వైపు నుండి సహకారం లభిస్తుంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి రెండురోజులకు ఒక లేటెస్ట్ స్టిల్ ను విడుదల చేస్తూ అంచనాలు పెంచుతున్న వ్యూహాలలో ఈమూవీకి జరగబోయే భారీ బిజినెస్ వల్ల బాలకృష్ణకు ఈసినిమా విడుదల కాకుండానే 25 కోట్లు లాభం రావచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాలో బాలకృష్ణ వివిధ రకాల గెటప్స్ లో కనిపిస్తున్నప్పటికీ ఈ హడావిడి అంతా కేవలం సినిమా మొత్తంలో ఒక అరగంట మాత్రమే ఉంటుందని మిగతా రెండు గంటలు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎమోషన్లు బంధాలు అనుబంధాలు హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి సంబంధించిన ఎవరికీ తెలియని అనేక విషయాలు ఈసినిమాలో ఉండబోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి..
జగన్, పవన్ కలిసిపోనున్నారా..?
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వబోతున్నారా..? ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన సపోర్ట్ చేస్తారా..? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది వైసీపీ నేతల నుంచి..!! అయితే అది ఇప్పుడే చెప్పలేమంటున్నారు ఆ పార్టీ నేతలు కొందరు. అధికారపక్షం మాత్రం ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనంటూ తేలిగ్గా కొట్టేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు వైసీపీకేనని తేల్చి చెప్పారు వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ వరప్రసాద్. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పవన్ తమకు మద్దతివ్వడం ఖాయమని ఆయన తేల్చేశారు. ప్రత్యేక హోదా కోసం తాము అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తాన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి తనకు పవన్ కల్యాణ్ తో స్నేహం ఉందన్నారు వరప్రసాద్. ఆయన మనసు తెలిసినవాడిగా తానీ మాట చెప్తున్నానన్నారు.
వచ్చే ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో వైసీపీ గెలుపు అవకాశాలను ఏమాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దీంతో ఎలాగైనా గెలవాలనుకుంటున్న వైసీపీ.. పవన్ కలిసొస్తే బాగుంటుందని ఆశిస్తోంది. పవన్ తమకు మద్దతిస్తే కాపు ఓటు బ్యాంకు మొత్తం తమవైపు వస్తుందని ఆలోచిస్తోంది. ఇందుకోసం తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం పొత్తులపై ఇప్పుడే వ్యాఖ్యానించేందుకు సిద్ధంగా లేనట్టు సమాచారం. పైగా తాను కమ్యూనిస్టులతో కలసి వెళ్లాలనుకుంటున్నట్టు గతంలో ప్రకటించారు. అలాంటప్పుడు వైసీపీతో జట్టు కడతారా లేదా అనేది అనుమానమే.
అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం వరప్రసాద్ మాటలను తేలిగ్గా తీసుకుంది. వైసీపీ, జనసేన మధ్య రహస్య అవగాహన ఉందని, ఈ రెండు పార్టీలను కేంద్రంలోని బీజేపీ ఆడిస్తోందని చెప్పుకొచ్చింది. ఈ పార్టీలకు వేసే ఓట్లన్నీ బీజేపీకి వేసినట్లేనని సెలవిచ్చింది. తాము మొదటి నుంచీ ఈ మాట చెప్తున్నామని, తెలుగుదేశం పార్టీని ఎలాగైనా దెబ్బకొట్టేందుకు రాష్ట్రంలోని అన్ని శక్తులను ఏకం చేసి పురిగొల్పుతోందని బీజేపీపై మండిపడుతోంది.
|
దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ అయిన చంద్రబాబు- కుమార్ స్వామి భేటీ..!
KSK September 1, 2018 08:30 IST దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ అయిన చంద్రబాబు- కుమార్ స్వామి భేటీ..!
ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ముఖ్యమంత్రి అయిన జేడీఎస్ అధినేత కుమార్ స్వామి..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో భేటీ అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కింగ్ మేకర్ అవుతారనుకున్నా కుమారస్వామి అందరికీ షాకిచ్చి కింగ్ ఇవ్వడం ఒకింత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ క్రమంలో తాజాగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి విజయవాడలోని గేట్ వే హోటల్లో చంద్రబాబు తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు...మర్యాదపూర్వకంగానే తాను కుమారస్వామితో భేటీ అయ్యానని తెలిపారు.
ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని.. దక్షిణాదిలోని అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోసారి తామిద్దరం భేటీ కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో కుమార్ స్వామి ఇంద్ర కీలాద్రి పైనున్న కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.
అయితే మరోపక్క కుమార్ స్వామి - చంద్రబాబు అయినా బేటి విషయమై జాతీయ రాజకీయాలలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి భేటీ గురించి ఢిల్లీ బీజేపీ పెద్దలు... సమాచారం ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
నేను తలుచుకుంటే నా ముందు ఎవరు నిలబడలేరు..పవన్ షాకింగ్ కామెంట్స్ ! Politics 17 Hrs ago
వారసత్వం నీకు లేదా అంటూ పవన్ పై సెటైర్లు వేసిన జలీల్ ఖాన్..! Politics 21 Hrs ago
లోకేష్ పై పవన్ వేసిన సెటైర్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్..! Politics 2 days ago
సందుల్లో సభలు పెడితే ఇలాగే ఉంటుంది పవన్ కి అదిరిపోయే కౌంటర్ వేసిన దేవినేని ఉమ..! Politics 2 days ago
కవాతు కార్యక్రమంలో మరొకసారి చింతమనేని పై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్..! Politics 2 days ago
రహస్య బంధం మెయింటైన్ చేస్తున్న చంద్రబాబు- పవన్ కళ్యాణ్..? Politics 3 days ago
వైసీపీ నేతలకు దడ పుట్టిస్తున్న జగన్- పీకే సీక్రెట్ సర్వే రిజల్ట్స్..! Politics 4 days ago
తెలంగాణ ఎన్నికల విషయంలో మనసులో మాట బయటకు చెప్పిన పవన్..! Politics 4 days ago
ఐటీ దాడులను ప్రశ్నించినందుకు నారా లోకేష్ పై సెటైర్లు వేసిన ఏపీ ప్రజలు..! Politics 5 days ago
రానున్న తెలంగాణ ఎన్నికల కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న పవన్..! Politics 5 days ago
21:27 pornerbros వెనకాలముఖము మీధ వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్వేశ్య
04:00 h2porn వెనకాలస్పర్మ్ పూకు లో వధలడమ్
08:56 pornhub పసికందువెనకాలఒకే అమ్మాయి తో చాలా బాయ్స్ సెక్స్
20:50 keezmovies వెనకాలకారుముఖము మీధ వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్అద్భుతంగా
25:26 pornerbros వెనకాలపరిపక్వమిల్ఫ్చాలా ఇంద్రియాలకు సంబంధించిన అమ్మాయి
09:50 flyflv ముడ్డి వెనకాలచాలా ఇంద్రియాలకు సంబంధించిన అమ్మాయి
అన్నని మించిన అర్జున్ రెడ్డి తమ్ముడు.. దొరసానితో లవ్..!
shami July 26, 2018 09:29 IST అన్నని మించిన అర్జున్ రెడ్డి తమ్ముడు.. దొరసానితో లవ్..!
పెళ్లిచూపులు కంటే ముందు ఎవడే సుబ్రమణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ హీరోగా తొలి సినిమా పెళ్లిచూపులుతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే అర్జున్ రెడ్డి వచ్చే సరికి మనోడికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువైంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది.
ఇక ప్రస్తుతం గీతా గోవిందం సినిమాతో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. అతని ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే విజయ్ తమ్ముడు ఆనంద్. కొన్నాళ్లుగా ఆనంద్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తుండగా ఇప్పుడు అది కన్ ఫాం అయ్యింది. సురేష్ బాబు నిర్మాణంలో చిన్న బడ్జెట్ సినిమాగా వస్తున్న సినిమాలో ఆనంద్ నటిస్తాడట.
మహింద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు దొరసాని అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఇక ఇందులో మరో సర్ ప్రైజ్ ఏంటంటే యాంగ్రీ యంగ్ మెన్ డా. రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఈమధ్యనే రాజశేఖర్ పెద్ద కూతురు శివాని హీరోయిన్ గా అడవి శేష్ తో సినిమా సైన్ చేసింది.
ఇక ఇప్పుడు రాజశేఖర్ ఫ్యామిలీ నుండి మరో హీరోయిన్ వస్తుంది. సురేష్ బాబు ప్రొడక్షన్ కాబట్టి సినిమాకు మంచి పబ్లిసిటీ దొరుకుతుంది. మరి అర్జున్ రెడ్డి అదేనండి మన విజయ్ దేవరకొండ తమ్ముడు కూడా హీరోగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఆ హీరో ముద్దుల వర్షంలో తడవబోతున్న కియరా అద్వాని..! ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన కియరా అద్వాని తెలుగులో మహేష్ సరసన భరత్ అనే నేను సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మహేష్ పక్కన హిట్ కొట్టిన అమ్మడికి ఆ వెంటనే చరణ్ సినిమాలో ఛాన్స్ లభించింది. తెలుగులో వరుస అవకాశాలు
|
అల్లు అర్జున్ మాట నిలుపుకుంటాడా..!
Prasad April 23, 2013 15:42 IST అల్లు అర్జున్ మాట నిలుపుకుంటాడా..!
టాలీవుడ్ లో ఇప్పుడు అందరీ దృష్టి అల్లు అర్జున్ పైనే ఉంది. అతను నటించిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాను మే నెలలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం ఒక విశేషమయితే... బండ్ల గణేష్ నిర్మించడ మరో విశేషం. ఇప్పుడు టాలీవుడ్ లో బండ్ల గణేష్ హావా నడుస్తుంది. ‘గబ్బర్ సింగ్’ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న గణేష్ తాజాగా ‘బాద్ షా’తోనూ అదే జోరు చూపించాడు. ఇప్పుడు ‘ఇద్దరమ్మాయిలతో..’నూ బండ్ల గణేష్ హిట్ కొడతాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ నెల 28న ‘ఇద్దరమ్మాయిలతో..’ ఆడియోను విడుదల చేస్తున్నారు. ఈ వేడుకను విశాఖపట్నంలో నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతుంది. గతంలోనూ కొన్ని సినిమా ఆడియో ఫంక్షన్లును విశాఖలో నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే చివరకు హైదరాబాద్ లోనే వేడుకను నిర్వహించారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తాడో చూడాలి. ‘ఇద్దరమ్మాయిలతో..’ ఆడియో వేడుకను అయినా విశాఖపట్నంలో నిర్వహిస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.
సీత పలికే .....: తెలుగు సీరియల్స్ బాబోయి, తెగ పిలుస్తున్నాయి...... !
నా బ్లాగ్ కు మీకు స్వాగతం..!!
చాలా హపీ గా ఉంది నాకు మీరు చెప్పిన దానికి థాంక్యూ అండీ..!
మీ పొస్టు లు బాగుంటాయి అండీ..!!
నాకు నచ్చుతాయి..!
సీత గారు తెలుగు చానెల్స్ అన్నీ ఇక్కడే పెట్టినట్టున్నారు.
చింపేసారు, చంపేసారు .కేక.
సీత గారు నేను మీ బ్లాగ్ ని మా ఇంట్లో అందరికీ చూపించాను.అందరికీ భలే నచ్చెసింది.
ఈ కవితకయితే అందరూ భాలే నవ్వుకున్నారు సీత గారు.చాలా బాఉంది.
కవాలంటే ట్రై చేయండి ఒక్క సారి........
మీకు మీ కుటుంబానికీ చాలా ఆనందం తొ కూడిన ధన్యవాదాలు.
పోస్ట్ బావుందండి.
తప్పకుండా పెడతాను :)
చార్లెస్ బార్బియర్ - వికీపీడియా
నైట్ రైటింగ్ రూపకర్త చార్లెస్ బార్బియర్. చార్లెస్ బార్బియర్ డీ లా సెర్రీ 19 వ శతాబ్దంలో ఫ్రెంచ్ సైన్యంలో ఒక కెప్టెన్. సైనికులు రాత్రులందు చీకటి ప్రదేశములో నిశ్శబ్దంగా ఒకరి నుంచి ఒకరు సమాచారం తెలుసుకోవడానికి నెపోలియన్ డిమాండ్కు ప్రతిస్పందనగా స్పర్శ ద్వారా గుర్తించగలిగే ఒక సంకేత భాషను చార్లెస్ బార్బియర్ కనుగొన్నారు. బార్బియర్ సిస్టానికి పొలిబియస్ స్క్వేర్ తో సంబంధముంటుంది, దీనిలో రెండంకెల కోడ్ ఒక అక్షరాన్ని సూచిస్తుంది. 6x6 చదరంలో ఫ్రెంచ్ వర్ణమాల యొక్క చాలా అక్షరాలు, అలాగే ద్వివర్గాలు మరియు త్రివర్గాలు బార్బియర్ రూపాంతరంలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=చార్లెస్_బార్బియర్&oldid=2176196" నుండి వెలికితీశారు
త్వరలో అందరికీ MIUI 9... _ Tech24.in - టెక్ న్యూస్ తెలుగులో
MIUI 9 బీటా వెర్షన్ 3 నెలల క్రితం రిలీజ్ అయింది. త్వరలో స్టేబుల్ MIUI 9 వెర్షన్ అందరికి OTA (ఓవర్ ది ఎయిర్) ద్వారా అందుబాటులోకి వస్తుంది. 9.0.2.0 MIUI వెర్షన్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారితంగా తీసుకువస్తున్నారు.
Huang longzhon (MIUI డిప్యూటీ మార్కెటింగ్ డైరెక్టర్) MIUI 9 అధికారిక అప్ డేట్ గురించి తెలిపారు. బీటా వెర్షన్ నుంచి స్టేబుల్ వెర్షన్ కు చాలా సమయం తీసుకున్నందుకు కారణం గా ఫేషియల్ రికాగ్నిషన్, స్ప్లిట్ స్క్రీన్ , MI స్మార్ట్ అసిస్టెంట్ , MI స్మార్ట్ లాంచర్ లాంటి కొత్త ఫీచర్లు ప్రవేశ పెట్టడం జరిగింది అని తెలిపారు. ఈ అప్ డేట్ అక్టోబర్ చివర్లో కానీ , నవంబర్ మొదటి వారంలో కానీ విడుదల అవుతుందనే తెలిపారు.
0.8 మిలియన్ తో ఆల్ టైమ్ టాప్ 7…యంగ్ టైగర్ ఊరమాస్!! _ tollywood2bollywood.com
Home న్యూస్ 0.8 మిలియన్ తో ఆల్ టైమ్ టాప్ 7…యంగ్ టైగర్ ఊరమాస్!!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవర్సీస్ లో తన పవర్ చూపాడు…తన పవర్ కి తోడు త్రివిక్రమ్ బ్రాండ్ కూడా తోడు అవ్వడంతో ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో అరవింద సమేత సినిమా దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది.
ఇంకా పూర్తి లొకేషన్స్ టోటల్ కౌంట్ తెలియలేదు కానీ ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం సినిమా ప్రీమియర్ షోలకి గాను మొత్తం మీద 196 లొకేషన్స్ లో సుమారు 7 లక్షల 40 వేల డాలర్స్ ని ఓవర్సీస్ లో అందుకున్నట్లు సమాచారం. సుమారు 40 లొకేషన్స్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉన్నాయి.
దాంతో టోటల్ గా ప్రీమియర్ షోల కలెక్షన్స్ సుమారు గా 0.8 మిలియన్ కి చేరుకునే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు…దాంతో టాలీవుడ్ హిస్టరీలో ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో హైయెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన మూవీస్ లో 7 ప్లేస్ తో ఎన్టీఆర్ మూవీ దుమ్ము లేపడం ఖాయం అయింది.
Previous articleఅరవింద సమేత రివ్యూ…..తారక-త్రివిక్రమ విజయం!!
Next articleఫస్ట్ డే ఓపెనింగ్స్…95% ఆక్యుపెన్సీ తో ఊచకోత!!
|
శ్రీదేవి ‘Mom’ ట్రేలర్ రిలీజ్ డేట్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » న్యూస్ గాసిప్» శ్రీదేవి ‘Mom’ ట్రేలర్ రిలీజ్ డేట్
శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉదయ్ వార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘Mom’ ట్రేలర్ జూన్ 3 న రిలీజ్ కి రెడీ అయింది. జూలై 7 న రిలీజ్ కానున్న ఈ సినిమా బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో టీనేజర్ కి తల్లిగా నటిస్తుంది శ్రీదేవి. అక్షయ్ ఖన్నా, నవాజుద్దీన్ సిద్దీఖీ కీ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమాలో పాకిస్తానీ నటి సాజల్ అలీ శ్రీదేవి కూతురి క్యారెక్టర్ లో కనిపించనుంది.
ఇప్పటి వరకు డిఫెరెంట్ డిఫెరెంట్ ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, స్టోరీ ఏ మాత్రం రివీల్ కాకుండానే సినిమాపై క్యూరాసిటీ జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయింది. దానికి తోడు ఎల్లుండి రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రేలర్, సినిమాపై ఆల్ రెడీ క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ ని మరింత రేజ్ చేసే చాన్సెస్ బోలెడు కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి తప్పని సరిగా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాల్సిందే నంటూ టిడిపి ఎంపీలు రైల్వే సలహామండలి సమావేశాన్ని బహిష్కరించారు. సమస్యల్ని పరిష్కరించలేని సమావేశాలెందుకంటూ రైల్వే అధికారులను నిలదీశారు. దక్షిణ మధ్య రైల్వే ...Readmore
ఉపాధ్యాయులు, పాఠశాలల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 27,28,29 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోని విద్యా శాఖ అధికారి కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్టు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన ...Readmore
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో ఆయనతో కలిసి తిరుపతికి బయలుదేరారు. అక్కడ పవన్ కల్యాణ్ తో చర్చలు జరుపనున్నారని సమాచారం. జనసేనలో చేరిన తరువాత పవన్ కల్యాణ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
గతకొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న మనోహర్.. రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన మనోహర్.. గుంటూరు జిల్లా తెనాలి నుంచి రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2011 నుంచి 2014 వరకు శాసనసభలో స్పీకర్ గా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున తెనాలి అసెంబ్లీకి పోటీచేసేందుకు అయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రియల్ టైం గవర్నెన్స్ తో మెరుగైన...
షాంగైలో రోడ్డు ప్రమాదం: ఏపీ యువకుడు మృతి
One Plus 5 కి కూడా రాబోతున్న Face Unlock ఫీచర్ _ Tech24.in - టెక్ న్యూస్ తెలుగులో
OnePlus5 లో త్వరలో ఈ అప్ డేట్ తీసుకు వస్తున్నట్టు OnePlus కంపెనీ సీఈఓ Carl Pei తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ప్రజలు ఈ ఫీచర్ ని ఎక్కువగా అడుగుతున్నట్లు పేర్కొని ఈ అప్ డేట్ ని తీసుకువస్తున్నట్లు వెల్లడించాడు. OnePlus5T లో ఉన్న ఈ ఫీచర్ చాల వేగవంతం మరియు సౌకర్యంగా ఉన్నప్పటికీ మరీ అంత సురక్షితమైనది మాత్రం కాదు. ఎందుకంటే ఈ మొబైల్ ని స్పూఫ్ చెయ్యడం ద్వారా అన్ లాక్ చెయ్యడం జరిగింది . OnePlus5T లో ఈ ఫీచర్ మాత్రమే కాకుండా ఫింగర్ ప్రింట్ అన్ లాక్ కూడా ఉంచడం వల్ల ఇదేమి అంత పెద్ద సమస్య అయితే కాదు. Carl Pei ఎప్పట్లోపు ఈ ఫీచర్ అప్ డేట్ వస్తుంది అన్న విషయాలేవీ తెలుపలేదు.
వీడియో : ఈ మాయ పేరేమిటో టీజర్
చేతన ధ్యానం. జ్ఞానోదయ _ అనంతం కాస్మోస్
నిజానికి ధ్యానం:
ఎంచుకోవడం వస్తువులు పద్ధతి ఉపయోగించి మీరు ఎంపిక ఏ వస్తువు యొక్క వాల్యూమ్ యొక్క గుర్తింపును సాధించటంలో. పట్టిక, కుర్చీ, ప్రేరేపించే, గ్లాస్, గాలి - దావా.
సెన్స్ ఈ వస్తువు సాధించడానికి leglosti. (ఇది స్ఫూర్తిని లాగ కనిపించే: వెంటనే బరువు కిలోగ్రాముల పడుతుంది 15, సెకెన్ల పదుల సగం బెంట్ చేయి పట్టుకుని, మేము బరువు ఉంచాలి, అదే చేతితో ఒక పుస్తకం లేదా ఒక నోట్బుక్ లేదా ఏదో తీసుకొని - మరియు ఇప్పుడు మీరు ఈ పుస్తకం తేలిక భావిస్తున్నాను. మీరు మరియు అభినందనలు ఏమి తో.)
ఎంచుకోండి అనంతమైన వాల్యూమ్ (మేము ఇప్పటికే మునుపటి ఏమి నేర్చుకున్నామని విధానాలు) మరియు తాను చాట్లు ఈ వాల్యూమ్ గా, తేలిక మొత్తం సంచలనాన్ని సాధించడానికి ఈ వాల్యూమ్. మీ నైపుణ్యం పెరుగుతుంది, ఒక స్థిరత్వం రాష్ట్ర చేరే.
ధ్యానం యొక్క ఇతర రకాల వంటి - ఇది ఎక్కడైనా సాధన చేయవచ్చు. మేము మాత్రమే భౌతిక గమనించి అవసరం, మానసిక మరియు dyChezvnuyu పరిశుభ్రత, నేను ముందు మరియు మరింత చర్చ సూచిస్తారు.
గుర్తులు సాధారణ జ్ఞానోదయం ఉన్నాయి: కనీసం ఈ పరిస్థితి సాధించడానికి సంచలనాన్ని ప్రస్తుతం ఉంటుంది, ప్రతిదీ మీరు చుట్టుముట్టిన - కిండర్ గార్టెన్.
మీరు స్పేస్! మరియు
Lok Satta News: జిల్లా ప్రభుత్వాలు కావాలి
|
అతి జాగ్రత్తగా ప్లాన్ చేశాడు విన్నుదాదా. ఎటువంటి పరిస్థితి లోను, పని పూర్తిగా జరిగి ప…
'అంబా..' అని అరిచింది ఆ లేగదూడ. పాతిక అంగ్ల దూరంలో ఉన్న బండరాళ్ల మధ్యన ఎత్తుగా పెరిగి ఉన…
సూపర్ బజార్ కి ఎదురుగా రోడ్డుకు ఇవతలి పక్కన ఉండే టెలీఫోన్ బూత్ దగ్గర నిలబడి కనులు చిట్…
ఏం కావాలి సార్? రెండు ఇడ్లీ. రెండు ఇడ్లీ చాలా, ఇంకేమైనా కావాలా? ఇంకేమీ వద్దు, కాసిని మంచినీళ…
Kanahei's Komimizuk Stickers - న్యూ ఎమోజీలకు, gif, 123emoji.com వద్ద ఉచితంగా స్టిక్కర్లు
హోమ్ » ఉచిత స్టికర్లు » Kanahei యొక్క Komimizuk స్టికర్లు
Kanahei నుండి ఒక కొత్త పాత్ర పరిచయం, Komimizuk! ఈ గుడ్లగూబ కేవలం సలహా చాలా తక్కువ ఉపయోగకరమైన చిట్కాల వినడానికి జరుగుతుంది మరియు చుట్టూ మంచి చిట్కాలు వ్యాప్తి ఇష్టపడ్డారు. Komimizuk మరియు ఈ పూజ్యమైన స్టికర్ సెట్ లో సరదాగా వాటర్సైడ్ జంతువులు మిగిలిన తెలుసుకోవాలనే!
టాగ్లు: FrancisharveyphotoKomimizuk
వైజాగ్ లో జగన్ నిర్బంధం, రన్ వేపై బైఠాయింపు
శూర్పణఖ - వికీపీడియా
"https://te.wikipedia.org/w/index.php?title=శూర్పణఖ&oldid=1826048" నుండి వెలికితీశారు
రామ్ చరణ్ సినిమాకు మరోసారి తమన్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » న్యూస్ గాసిప్» రామ్ చరణ్ సినిమాకు మరోసారి తమన్
గతంలో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాకు సంగీతం అందించాడు తమన్. ఆ పాటలు ఎంత హిట్ అయ్యారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మెగా మీటర్ అనే ఫాస్ట్ బీట్ అయితే ఇప్పటికీ యూత్ హాట్ ఫేవరెట్. అలాంటి సెన్సేషనల్ మ్యూజికల్ హిట్ తర్వాత మరోసారి రామ్ చరణ్, తమన్ కలుస్తున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ మూవీకి సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు తమన్. చెర్రీ-తమన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండడంతో పాటు.. బోయపాటి సినిమాలకు కూడా సంగీతం అందించిన అనుభవం తమన్ కు ఉంది. అందుకే ఈ మూవీకి ఈజీగానే సెలక్ట్ అయిపోయాడు ఈ కంపోజర్.
వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే రంగస్థలం షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బోయపాటి సినిమా స్టార్ట్ అవుతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అవుతాయి.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: బాబు చేతిలో తీవ్రంగా మోసపోయిన అనంత https://ift.tt/2tJZj3K
ప్రజలకు అక్కర్లేని పదవులు ఎందుకనివైయస్ జగన్ సూచనల మేరకు రాజీనామాలు చేశాంమరోసారి అవకాశం ఎందుకివ్వాలో చెప్పగలవా చంద్రబాబూవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మిథున్రెడ్డిఅనంతపురం: చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైన ప్రాంతం అనంతపురం జిల్లా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మిథున్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెయిన్గన్ల పేరు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: బాబు హయాంలో దినదినగండంగా ఆర్టీసీ https://ift.tt/2BUlloY
చంద్రబాబు దీక్ష చేస్తే ఆర్టీసీ బస్సులు కావాలి. సభ పెడితే జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కావాలి. పోలవరం చూసిరండంటూ ప్రచారం చేయించుకోవడానికి ఆర్టీసీ బస్సులు కావాలి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుకున్నంతగా ఎపి ప్రజలు ఊడా వాడి ఉండరేమో? ఏడాదిలో కనీసం అరడజను సమాఖ్యలు, సభలు పెట్టి చంద్రబాబు ఆర్టీసీ
Home » తాజా వార్తలు » యుపిలో పట్టాలు తప్పిన రైలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ ప్రాంతం డొమింగ్రా రైల్వే స్టేషన్ కు సమీపంలో గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం – హౌరా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. నాలుగు కోచ్ లు పట్టాల తప్పి పక్కకు ఒరిగినట్టు సమాచారం. రైలు పట్టాలు తప్పడంలో ఆ రూట్ లో వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. యుపిలోని రాయ్ బరేలీలో బుధవారం ఉదయం న్యూ ఫరఖా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 24 గంటలు గడవక ముందే రెండు రైళ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు రైల్వే వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావుకు ఆర్యవైశ్యులు మద్దతుగా నిలిచారు. నల్లగొండలోని వాసవీభవన్ నుంచి జైలు వరకు ఆర్యవైశ్య సంఘం, తల్లిదండ్రుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జైలులో ఉన్న మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్తో ములాకత్ అయ్యారు. అక్కడి నుంచి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ప్రణయ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దంటూ వినతిపత్రాలు సమర్పించారు. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటుతో తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు.
Lok Satta News: మానసిక వ్యాధి నయం చేయవచ్చు
|
కూల్ప్యాడ్ 'కాంజర్' స్మార్ట్ఫోన్ విడుదల..! - NTnews.com
కూల్ప్యాడ్ 'కాంజర్' స్మార్ట్ఫోన్ విడుదల..!
కూల్ప్యాడ్ తన నూతన స్మార్ట్ఫోన్ 'కాంజర్' ను కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2017లో విడుదల చేసింది. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ వినియోగదారులకు రూ.13,630 ధరకు లభ్యం కానుంది.
కూల్ప్యాడ్ కాంజర్ ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, మాలి టి720 గ్రాఫిక్స్
3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఫింగర్ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.0
|
ఒక తండ్లాడే జీవితంలో, జీవన విధానంలో జరిగే పరిణామాలన్నీ తెలంగాణ అనుభవించింది. అది సంక్షుభితమయింది. రాటు తేలింది. అది పోరాడింది. ఓడింది. తన గాయాలను తాను తడుముకున్న ది. కానీ.. ఎన్నడూ అది దేన్నీ పూర్తిగా వదులుకోలేదు. లొంగుబాటును ప్రదర్శించలేదు. ఒక పతనం నుంచి అది ఉత్థానమై లేచి నిలుచున్నది. పడిన కెరటమై, విరిగిపడి అలసిసొలసిన అలయై మళ్లీ లేచిన తరంగమయింది. ఒక ఒంటరి సమాజం. ఒక దక్కన్ పీఠభూమి. తాను వేరుగా జీవించింది. విశిష్ట సంస్కృతులను కన్నది.
అన్నెందుకు... మీకు తెలుసా! పత్రికా ప్రపంచంలో ఇవ్వాళ్ల ఏలుతున్న సంపాదకుపూవరు. ఈ భూమి బిడ్డలే. రామచంవూదమూర్తి, వర్ధెల్లి మురళి, కే. శ్రీనివాస్. టంకసాల అశోక్, కే, శ్రీనివాస్డ్డి, వినయ్కుమార్ సంపాదకులందరూ తెలంగాణ జీవన విధానం నుంచి ఎదిగివచ్చిన వారే. నిజం గా ఒక శుద్ధ వాక్యం. ఒక వేగ వచనం. ఒక పదునెక్కిన పదం. సూటి విశ్లేషణ. ఎవరి తరం. నార్ల వెంక గోరాశాస్త్రి, మల్లారెడ్డి, నండూరి రాంమోహన్రావు, పొత్తూరి, ఐవీఆరూ, ఏబీకే ప్రసాదు, శాస్త్రి, శర్మ, మూర్తి, దీక్షితులు ఏలిన పత్రికా ప్రపంచాన్ని ఇప్పుడు ఏలుతున్న వారెవ రు? ఎందుకిలా జరిగింది. విజయవాడ కేంద్రంగా రాజ్యమేలిన పత్రికల్లోకి తెట్టులా తేలివచ్చిన ఈ సంపాదకులు తెలంగాణ నుంచే ఎందుకిలా ఎదిగివచ్చారు. నిజమే సంపాదకుడవడం అంత వీజీ కాదు. యజమానుల రాజ్యంలో సంపాదకుడికి రాతకోతలను మించిన లౌకిక తెలివితేటలేవో ఉండాలి తప్పదు.
కానీ ఒక వాక్యంతో మొప్పించగలిగిన ధీశాలి సంపాద క తరం ఎదిగింది ఇక్కడి నుంచే. ఆ మాటకొస్తే రెండు ప్రభావాలతో తెలంగాణ జర్నలిస్టు తరం ఎదిగివచ్చింది. భాషేరాదని వెక్కిరించిన ప్రాంతం నుంచి, మీ భాష తెలుగు కాదన్న ప్రాంతం నుంచి వీరెట్లా వచ్చారు. రెండు విప్లవాల సంరంభం మధ్యలో నడిచిన సంక్షోభ కాలాల నుంచి ఎదిగి వచ్చిందీ తరం. అందరూ ఏదో ఒక వామపక్షీయ భావజాలాల ప్రభావితులే. తెలంగాణ సమాజం అనుభవాల పొడ తగిలినవారే. ఆలోచనలన్నీ ఈ భూమి చుట్టూ అల్లుకున్నవారే. బహుశా వీరెవరికైనా మేము ఒక ప్రాంతానికి చెందిన సంపాదకులమా? అన్న కించిత్ అభ్యంతరమూ ఉండవచ్చు. కానీ, ప్రింట్ మీడియాలో ఇంత మంది తెలంగాణ సంపాదకులు ఉండడమంటే ఆశ్చర్యమే అంటాను. నిజమే. రెండు పరిణామాలు ఇవ్వాళ్ల ఇక్కడి సమాజం నుంచి సుసంపన్న సాహిత్యాన్ని, కళలను, ఆటలను, పాటలను, బతుకును అందిచ్చిందో? అదే సమాజం అదే పరిణామాలు జర్నలిస్టులను, సంపాదకులను కూడా అందించింది.
ఈ సమాజ ప్రత్యేకతల నుంచి ఎదిగి వచ్చిన తరం ఆటుపోట్ల నుంచి ఎదిగిన వారే. ఈతరం సంపాదకులు. ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం సాధిస్తే, నక్సల్బరీ కరీంనగర్, ఆదిలాబాద్లను అంటించింది. జీవితం ఇక్కడ ఏమంత సొబగుగాలేదు. అట్ల ని అది ఏ పరిష్కారమూ ఇవ్వలేదు. కానీ తెలంగాణ ఇక్కడి ప్రజానీకానికి గొప్ప జీవితానుభవాలను ఇచ్చింది. కాకలు తీరిన వీరయోధులను తయా రు చేసింది. సామాజిక రంగంలో అది మకుట సమానమైన సంపాదకుల ను తయారు చేసుకున్నది. పత్రికలు, వాటి యజమానులు, పెట్టుబడులు ఎవరివైనా కావొచ్చు. వాళ్లకెన్ని పరిమితులైనా ఉండవచ్చు. కానీ ఒక నిర్వహణా సామర్థ్యం కోసం మంచి వాక్యం కోసం, ప్రపంచాన్ని ఆకళింపు చేసుకుని సాకల్యంగా వివరించగలిగిన జ్ఞానం కోసం ఇప్పుడు పత్రికలు తెలంగాణ మీద ఆధారపడవలసిందే. అదొక అనివార్యత, అట్లని ఆంధ్ర నుంచి ఎదిగి వచ్చిన ఈ తరం జర్నలిస్టు సోదరులకు అర్హతలు లేవనికాదు.
వాళ్లు ఒక నిరామయ ప్రపంచంలో నిశ్చలంగా బతకనేర్చారేమొ కానీ.. ప్రతిస్పందనలు కరువై గిడసబారి పొయ్యారు. క్షమించాలి. అట్లని లేరన లేం కానీ.., ఇన్ని యుద్ధాలు, ఇన్ని పోరాటాలు, ఇన్నేసి ఓటములు, పడిలేవడాలు.. అన్నీ అనుభవించిన తెలంగాణ ఇప్పుడు సంపాదకుల నిచ్చిం దీ నిజమే. నా సహచర జర్నలిస్టులు ఆంధ్ర మిత్రులు చాలామంది మధ్య లో ఆగిపొయ్యారు. మంచి వాక్యం ఉన్నవాళ్లూ బతుకు యావలో ఇదే సర్వ స్వం అని నమ్ముకోలేదు. కొందరెట్లాగూ మినహాయింపు. ఇదొక పరిశీలన మాత్రమే కాదు. చేదు యధార్థం. కానీ.. ఇంత చైతన్యం, ఇంత ప్రతిభ, ఇన్నేసి కళలు, ఇంత పాండిత్యం, ఎడిటర్లను తయారు చేయగలిగిన జీవితం లో ఒక విషాదం నిండుకున్నది. తెలంగాణ ఓటమిని అంగీకరిస్తున్నదా? తెలంగాణ విలవిలలాడిన ఒక నిస్సహాయ వలె తనను తాను బలిచేసుకుంటున్నదా? సిగ్గులేని చట్టసభలు, సిగ్గులేని పౌర సమాజం, న్యాయం, ధర్మం లేని ఇరుగు పొరుగు, నక్కజిత్తులు, హైనా క్రూరత్వం కలిగిన రాజ్య స్వభావానికి బెంగటిల్లి ఎనిమిది వందల మంది మరణించడమా? సంపాదకు లూ, మనమూ, మనమూ.. నిస్సహాయ తెలంగాణను నిలబెట్టలేమా? ఇంతకీ...
ఎందుకో! ఏడుపొస్తున్నది. తెరలు, తెరలుగా..
దశాబ్దాల దుఃఖం.. పోరాడేవాడిదే తెలంగాణ.
( ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్కు అభినందనలు..)
|
శరత్ కాలమ్: ప్రేమ ఒక భ్రాంతి - పెళ్ళి ఒక వాస్తవం
చాలా నిజాలు చెప్పేసారు. కానీ ఇవన్నీ అనుభవంలోకి వస్తే కాని అర్ధంకావు...ప్రేమించుకున్నవాళ్ళకైతే మరీనూ...ఎవరి అనుభవం ద్వారా వాళ్ళు తెలుసుకోవలసిందే.
కానీ మీ సలహాతోనే నాకు కొన్ని ప్రాబ్లంస్ ఉన్నాయి.
1. మీరు సూచించినట్లుగా సహజీవనం చేస్తే ఎవరూ భరణం ఇవ్వరు. అందరూ కాదు. విడాకుల కేసులు చూస్తున్నాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరి మీదో పిల్లల యొక్క బాధ్యతలు పడతాయి. వాళ్ళని పెంచగలిగే శక్తి ఉంటే సరే. లేకపోతే పిల్లల భవిష్యత్తు నాశనమయిపోతుంది.
2. ఒకరితో విడిపోయి ఇంకొకరితో సహజీవనం చేస్తే అంతా మనకు నచ్చినట్లే ఉంటుందా? ఇక్కడ పొందని ఆనందం అక్కడ పొందేస్తామన్న గ్యారంటీ ఉందా? ఇంకెప్పటికీ అలా ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ పోవటమేనా? (మరీ భయంకరమైన విభేదాలుండేవాళ్ళ గురించి చెప్పటంలేదు. కానీ చిన్న చిన్న పొరపచ్చాలు....ఈ మద్య అలా విడిపోయిన రెండు జంటలను చూసాన్లెండి.).
మంచి విషయాలు సూచించారు. తప్పకుండా అలాగే చేద్దాం.
1.ఇండియాలోనూ, ఇతరదేశాల్లోనూ పిల్లల సంరక్షణ మీద ఈ విషయం లో ఎలాంటి చట్టాలు వున్నాయో నాకు తెలియదు. అభివృద్ది చెందిన దేశాల్లో చట్టాలు చాలావరకు పిల్లల బాగోగులను దృష్టిలో పెట్టుకునేవుంటాయి. పెళ్ళి అయినా కాకపోయినా జంటలో ఇద్దరికీ బాధ్యత వుంటుంది. అసలు సహజీవనం మీద ఇండియాలో చట్టం వుందో లేదో నాకు తెలియదు.
2. చర్చ కోసం మీరన్నట్లు జరిగే అవకాశం వున్నా నిజానికి అలా జరిగే సందర్భాలు చాలా తక్కువ. నేను చూసిన సహజీవనం జంటలు ఎవరూ అలా చేయలేదు.
మీరు ఒక రూం మేటుతో వుండి తనతో పడలేదనుకోండి. ఏం చేస్తారు? భేదాలు చిన్నవయితే సర్దుకుంటారు - పెద్దవయితే మరో గదికి మారి మరో రూమ్మేటును చూసుకోవాలనుకుంటారు . అక్కడా సరిపడకపోతే? అది ఎంతో ఇదీ అంతే. మరో రూం మేట్ ని చూసుకుంటారా లేక అలా చూసుకున్నా అక్కడ కూడా ఇలాగే వుండవచ్చని ఎన్ని భేదాభిప్రాయాలున్నా, ఎన్ని అవమానాలు, చికాకులు వున్నా అలాగే సర్దుకుపోతారా? పిరికివారు, రిస్క్ తీసుకోని వారు అలాగే వుండిపోతారు. ధైర్యవంతులనే విజయం,ఆనందం వరిస్తుంది. ధైర్యం అంటే రిస్క్ తీసుకోవడం కూడా వుంటుంది.
భారతీయత అంటే కుటుంబ వ్యవస్థ. అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలాంటి బంధాలు, అనుబంధాలతో రూపుదిద్దుకున్న వ్యవస్థ.
మీరు చెప్పినట్టు పెళ్ళంటే మానసిక సహజీవనమే.కాని పెళ్ళంటె ఒక బాధ్యత కూడా.భరణం కాదు.
ఒక జంట విడిపొతే కేవలం ఎవరు ఎంత భరణం ఇవ్వల్సి వస్తుంది? ఆ భరణం తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయాలు ఏమిటి? అని ఆలోచించడం కంటె వాళ్ళు విడిపోవడం వల్ల కలిగే ఇతర అనర్ధాలు (బలహీనమయ్యే మానవ సంబంధాలు, భార్యా భర్తల బంధమొకటే కాకుండా వారిద్దరితోనూ కలిసివున్న మిగిలిన బంధాలు) మాటేమిటి?
భార్యా భర్తల బంధమే సరిగా లేనపుడు ఇతరబంధాల గురించి ఆలోచించడం ఎందుకు? అనే వాదనా రావచ్చు.కాని కుటుంబ వ్యవస్తే ప్రమాదంలో పడుతోంది కదా.
జీవితం అంటే కొంతవరకు సర్దుకుపోవడం. Perfectionism ఒక మానసిక జాడ్యం అని చెప్పిన మీరే perfectionism కోసం ఆలో చిస్తున్నారేమో?????????
అలాగే నేటి సామాజిక పరిష్టితుల్పై కొన్ని విషయాలు నా బ్లాగ్లో వ్రాశాను వీలుంటే నా బ్లాగు కూడా చుడండి.
పెళ్లి వాస్తవం అయినప్పుడు విడాకులు సహజీవనాలు అవసరమా?..."నేను "అని ఆలోచించుకునేవారికి పిల్లల భవిష్యత్తు వదిలేయడమేగా.....విడిపోయి తండ్రిని తేగలరా అలానే తల్లిని తేగలరా ?పెళ్లి అంటేనే ఒక కుటుంబం ఏర్పాటు ,భాద్యత తో కూడిన ''భంధం ''......పరస్పర సర్దుబాటు ....తప్పనిసరి పరిస్థితుల్లోనే విడాకులు ...సాద్యమైనంతవరకు ప్రాబ్లం సొల్వె చేసి వివాహం బ్రేక్ కాకుండా సలహాలు ఇచ్చేవారు చూడాలి .
మీ ఆర్టికల్ ,వివాహవ్యవస్థని కూల్చేట్లుంది కాని నిలబెట్టేట్లు లేదు (పెళ్లి వాస్తవం )
|
You are at:Home»Featured Stories»బాహుబలి 2 న్యూ టీజర్ _ ప్రభాస్ _ అనుష్క _ రానా
బాహుబలి 2 న్యూ టీజర్ _ ప్రభాస్ _ అనుష్క _ రానా
రాజమౌళి, ప్రభాస్ బృందం ఐదేళ్లపాటు పడిన కష్టం వృధాపోలేదు. శోభు, ప్రసాద్ ల నమ్మకం గెలిచింది. అత్యంత సాహోసేపేతమైన ప్రాజక్ట్ విజయం సాధిస్తే ఎలా ఉంటుందో ఆ ఆనందాన్ని బాహుబలి బృందం ఇప్పుడు అనుభవిస్తోంది. గత నెల 28 న 9 వేల థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి కంక్లూజన్ వెయ్యికోట్ల కలక్షన్స్ వసూలు చేసింది. ఒక తెలుగు చిత్రం వంద కోట్ల మైలు రాయిని అందుకోవడం గొప్పగా భావిస్తుంటాం. అటువంటిది వెయ్యికోట్లను వసూలు చేసి తెలుగువారందరూ గర్వపడేలా చేసింది.
చిత్ర పరిశ్రమల్లో అత్యధిక చిత్రాలను నిర్మించే పరిశ్రమగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ ఖాతాలో ఇప్పుడు అత్యధిక కలక్షన్ సాధించిన భారతీయ మూవీ రికార్డ్ కూడా చేరింది. అంతేకాదు నార్త్ అమెరికాలో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ బాహుబలి రికార్డ్ సృష్టించింది. సినిమా విడుదలై పది రోజులు కావస్తున్నా ఇప్పటికీ బాహుబలి థియేటర్ల వద్ద సందడి కొనసాగుతుండడంతో 1500 కోట్లు వసూలు చేయడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సందర్భంగా బాహుబలి టీం కొత్త టీజర్ ని విడుదల చేసారు.
ఆగస్ట్ 22న "ఒకటే లైఫ్"
ఆగస్ట్ 22న "ఒకటే లైఫ్" సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం" ఒకటే లైఫ్" .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలొ కన్పించనున్నారు. త్వరలొ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ.. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్ గా నిలుస్తుంది. ఆగస్ట్ 22న సినిమాను విడుదల చెస్తామన్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. టెక్నాలజీ పేరుతో పరుగులెడుతొన్న నేటి తరం హ్యూమన్ రిలెషన్స్ కు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రమిది. సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు. అమ్రీష్ అందించిన పాటలకు ఆదరణ బాగుంది. ఆర్. ఆర్. కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు జితన్ రమేష్, శృతియుగల్, సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి ,శ్యామ్ ,దిశ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్ , కూర్పు: నందమూరి హరి, ఆర్ట్: విజయ్ కృష్ణ , పబ్లిసిటీ : సాయి సతీష్, కెమెరా: వై.గిరి, రచన: సతీష్ బండోజీ , దర్శకత్వం : ఎం.వెంకట్, నిర్మాత : నారాయణ్ రామ్
|
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్ - Telugoda
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఫైరయ్యారు. ఈ సారి ఏకంగా అల్టిమేటం జారీ చేశారు. సిక్కోలు(శ్రీకాకుళం) జిల్లాలో గత రెండు దశాబ్ధాలుగా ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధితో ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఇచ్చాపురం పర్యటనకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ వ్యాది బారినపడ్డ వారి దీనగాధలను పవన్ కళ్యాణ్ చాలా ఓపికగా విన్నారు. తర్వాత ఇది తనకు ఎంతో బాధకలిగిందన్నారు. సమస్యను పరిష్కరించే విధంగా ఎందుకు ఆలోచించరని ప్రశ్నించారు. ప్రజలను ఓటు బ్యాంకుగా తాను చూడడం లేదన్నారు. కిడ్నీ వ్యాధి ఒక విపత్తు అని అభివర్ణించారు. వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నా ప్రజాప్రతినిధి ఎందుకు స్పందించలేదన్నారు.
పుష్కరాలకు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఉద్దాన్నంలో చనిపోతున్నా..అనాథలవుతున్నా పట్టించుకోకపోవడం చాలా బాధిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేవలం ఓట్ల కోసం ఎందుకు ముందుకు వస్తారని పవన్ ప్రశ్నించారు . పెద్దనోట్ల రద్దు అనంతరం ఎంతో డబ్బు బ్యాంకుల్లో వేశారని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద పుష్కలంగా నిధులున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 6వేల కోట్ల మెడికల్ బడ్జెట్ ఉందన్నారు. డయాలీసిస్ సెంటర్లు పెట్టించామని మంత్రి పేర్కొంటున్నారని, డయాలిసీస్ అనేది చివరిగా వాడుతారని తెలిపారు.
ఉద్దానంతో పరిస్థితిపై ప్రత్యేకమైన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ స్థితిగతులను పరిశీలించాలన్నారు. ఎంత మంది ప్రజలు బాధ పడుతున్నారు ? చికిత్స ఏ విధంగా ఆదుకోవాలో చూడాలన్నారు. ఇందుకు ఒక కమిటీ వేయడం జరుగుతుందని, డా.హరిప్రసాద్, సందీప్, అశోక్ యాదవ్..మిగతా ఇద్దరు కమిటీలో ఉంటారని పేర్కొన్నారు. వైద్యులు దుర్గా ప్రసాద్, కృష్ణమూర్తిలు కమిటీతో పనిచేయాలని సూచించారు. సహాయ సహకారాలు అందించాలన్నారు. పదిహేను రోజుల తర్వాత వచ్చిన నివేదికను సీఎంకు..ప్రజాప్రతినిధులకు తానే స్వయంగా అందచేయడం జరుగుతుందన్నారు. 48గంటల్లో అనాథలైన వారికి ఏదో రకమైన ప్రభుత్వం సహాయం చేయాలని, మంత్రివర్గం నుండి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నివేదిక అనంతరం కూడా స్పందించకపోతే తానే స్వయంగా దీనిపై ప్రజా ఉద్యమంగా చేస్తానని పవన్ హెచ్చరించారు. మొత్తానికి పవన్ హెచ్చరికతో తెలుగుదేశం నాయకుల్లో గుబులు మొదలైంది.
Pakistan vs New Zealand: yasir shah fastest to 200 test wickets, breaks 82 year old record - అశ్విన్ మిస్సయిన 84 ఏళ్ల రికార్డ్ను బ్రేక్ చేసిన యాసిర్ షా _ Samayam Telugu
అశ్విన్ మిస్సయిన 84 ఏళ్ల రికార్డ్ను బ్రేక్ చేసిన యాసిర్ షా
అప్పుడెప్పుడో 1936లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నెలకొల్పిన రికార్డ్.. రెండేళ్ల క్రితం కొద్ది తేడాలో దాన్ని బ్రేక్ చేసే అవకాశాన్ని అశ్విన్ కోల్పోగా.. ఇప్పుడు పాకిస్థానీ బౌలర్ దాన్ని బద్దలుకొట్టాడు.
టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్గా పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా అవతరించాడు. అబుదాబి వేదికగా న్యూజిలాండ్తో జరుగుతోన్న మూడో టెస్టు నాలుగో రోజు విలియం సోమర్విల్లేను ఔట్ చేయడం ద్వారా షా 84 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. 1936లో ఆసీస్ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ నెలకొల్పిన రికార్డ్ను ఈ పాకిస్థానీ స్పిన్నర్ బద్దలుకొట్టాడు.
క్లారీ 36 మ్యాచ్ల్లో 200 వికెట్లు తీయగా.. షా కేవలం 33 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఈ రికార్డును బద్దలుకొట్టే అరుదైన ఛాన్స్ను అశ్విన్ చేజార్చుకున్నాడు. రెండేళ్ల క్రితం 200వ వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్.. 37 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించాడు.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు సహా ఆ టెస్టులో 14 వికెట్లు తీసిన యాసిర్ షా.. మూడు టెస్టు సిరీస్లో ఇప్పటికే 27 వికెట్లు పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే.. మూడు టెస్టుల సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన పాక్ బౌలర్గా అబ్దుల్ ఖాదిర్ (30 వికెట్లు) రికార్డ్ను యాసిర్ బ్రేక్ చేస్తాడు. వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా టాప్ బౌలర్ సయీద్ అజ్మల్పై ఐసీసీ నిషేధం విధించడంతో.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన యాసిర్ షా పాక్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
|
-పరిపాలన కమిటీకి ఉమ్మడి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తరఫున ఆటగాళ్ల ఎంపికను నిర్వహించేందుకు సెలక్షన్ ప్రక్రియనూ పర్యవేక్షించాలని హెచ్సీఏ అడ్మినిస్ట్రేటర్స్ కమిటీకి ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రంజీ ట్రోఫీ బీసీసీఐ నిబంధనలమేరకు నిర్వహించే టోర్నీలకు రాష్ట్ర జట్లు ఎంపికలో నిజాయతీ కలిగిన సెలక్టర్ల సహకారంతో హెచ్సీఏ జట్లను ఎంపిక చేయాలని పేర్కొంది. హెచ్సీఏ పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేశ్ దవే, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతి, ప్రొఫెసర్ రత్నాకర్ శెట్టితో కూడిన కమిటీని గత ఏడాది మార్చి నెలలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం గత ఏడాది ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ ఆధ్వర్యంలోనే హెచ్సీఏ పరిపాలన వ్యవహారాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. హెచ్సీఏ కొత్త బైలాస్ను రూపొందించడమే కాకుండా ఎన్నికలను నిర్వహించే బాధ్యతను సైతం అడ్మినిస్ట్రేటర్స్ కమిటీకి హైకోర్టు అప్పగించింది.
(వీడియో) 'అబ్బాయిగారు' సినిమాలోని జయచిత్ర గుర్తుందా…కొడుకు కారణంగా ఇప్పుడు ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలిస్తే కన్నీళ్ళు పెట్టక మానరు
అమరావతిలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు శంకుస్థాపన __ Pawan Kalyans house in Amaravathi foundation event - Movie/Comedy updates - Video - APLatestNews.com
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం నేటి యువతకు అనుసరణీయమని వర్ధన్నపేట ఎంపీ పీ మార్నేని రవీందర్రావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన కాళోజీ జయంతి వేడుకల్లో జెడ్పీటీసీ సారంగపాణి, ఏఎంసీ చైర్మన్ సంపత్రెడ్డితో కలిసి కళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు సీమాం ధ్ర పాలకులు చేస్తున్న అన్యాయాన్ని తన కలంతో తెలంగాణ సమాజానికి తెలియజెప్పిన మహామనీషి కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ మాండలికం, తెలుగు భాష గొప్పద నాన్ని ప్రపంచానికి చాటిన ఘనత కళోజీకే దక్కిందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. ఆ మహనీయుడి జీవిత విశేషాలను ప్రతీ యువకుడు, విద్యార్థి స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్గం భిక్షపతి, అల్లమనేని మోహన్రావు, వసంత్నాయక్, ఎండీ అన్వర్, తోటకూరి శ్రీధర్, మిద్దెపాక రవీందర్, హన్మకొండ సుధాకర్, ఎలేందర్రెడ్డి, రాజు, వెంకన్న, చందులాల్ పాల్గొన్నారు.
....తెలుగు మీడియా కబుర్లు....: అయ్య వృత్తే కొడుక్కి...టాలెంట్ హుళక్కి
బహూశా భరద్వాజ గార్కి కొడుకులు ఉండి ఉండరు ... అందుకే ఆయన ఈ ప్రకటన చేసి ఉంటారు ... ఒక వేళ ఉంటే ... అలోశించాల్సిందే
తమ్మారెడ్డి భరద్వాజ నిజాన్ని కాస్త పచ్చిగా చెప్పారు. దాన్ని పట్టుకొని టీవీ నైన్ 30 మినిట్స్ చేసింది. ఇదిగో మగాళ్ళు అంటూ ఆకలి రాజ్యం కమల హాసన్, బడి పంతులు ఎన్.టి.ఆర్., బలిపీఠం శోభన్ బాబు, ఇంకేదో బాల చందర్ సినిమాలో చిరంజీవిల క్లుప్పింగులను చూపించింది. నిజానికి వీరంతా ఆయా సినిమాల కధలన్నిటిని తమ చుట్టూ తిప్పుకున్న వారే. భాలుడి సెంట్రిగ్గా ఆమిర్ ఖాన్ లాగా సినిమా తిసే దమ్ము వీళ్ళకు ఎక్కడిది? కొంతలో కొంత చిరంజీవి నయం. మంజునాధలో శివుడిలాగా చిన్న వేషం వేయడానికి ఒప్పుకున్నారు. భోళా శంకరుణ్ణి భక్తులు బుట్టలో పడేసినట్లు నిర్మాతలు శివుడి డ్యాన్స్ పేరు చెప్పి చిరును పడేసి ఉంటారు.
యూపీలో ఘోర ప్రమాదం.. 13మంది చిన్నారులు మృతి
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా లో ఓ స్కూల్ బస్ లోయలో పడి 27మంది చిన్నారులు మృతి చెందిన విషయం మరవక ముందే.. మళ్ళీ యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ...
ఏపీలో త్వరలో 20, 000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
గాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాఛార్జీ కి అత్యున్నత పురస్కారం దక్కింది. శాంతి, సామరస్యం, సంస్కృతి, విద్య అభివృద్ధి చేసిన కృషికి గాను ఆమెకు ఫ్రాన్స్ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ను .....Read More....
|
గీతా గోవిందం 5 రోజుల వసూళ్ల లెక్క ఎంత..? - Telugu Lives
గీతా గోవిందం 5 రోజుల వసూళ్ల లెక్క ఎంత..?
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం సినిమా కలక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తుంది. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. కథ, కథనాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుండటంతో ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొదటిరోజే 6 కోట్ల షేర్ వసూళు చేసిన గీతా గోవిందం ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 41 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.
11 కోట్ల థియేట్రికల్ రైట్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 5 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెట్టింది. 26 కోట్ల 67 లక్షల్ షేర్ తో గీతా గోవిందం క్రేజీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాతో హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ కాస్త స్టార్ గా ఎదిగాడని చెప్పొచ్చు. విజయ్ తో పాటుగా రష్మిక ఈ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది.
ఏరియాల వారిగా ఈ సినిమా కలక్షన్స్ చూస్తే..
నైజాం – 6 కోట్ల 70 లక్షలు
సీడెడ్ – 3 కోట్ల 35 లక్షలు
ఊత్తరాంధ్ర – 2 కోట్ల 20 లక్షలు
ఈస్ట్ – 1 కోటి 75 లక్షలు
వెస్ట్ – 1 కోటి 39 లక్షలు
కృష్ణా – 1 కోటి 66 లక్షలు
గుంటూరు – 1 కోటి 74 లక్షలు
నెల్లూరు – 68 లక్షలు
తెలుగు రాష్ట్రాలు మొత్తం 5 రోజుల షేర్ – 19.47 కోట్లు
కర్ణాటక – 1 కోట్లు
తమిళనాడు – 60 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 30 లక్షలు
ఇండియా మొత్తం 5 రోజుల షేర్ – 18.67 కోట్లు
రెస్ట్ అఫ్ వరల్డ్ – 1 కోటి
ప్రపంచవ్యాప్త 5 రోజుల మొత్తం షేర్ – 26. 67 కోట్లు
మరో సంచలన రికార్డ్ సృష్టించిన ‘శాతకర్ణి’.. తెలుగు ట్రైలర్లలో ఇదే మొదటిది!
టాప్ 25 టి.ఆర్.పి రేటింగ్ సినిమాలివే.. బుల్లితెర మీద ఇంతకన్నా బీభత్సం ఏది లేదు..!
టాలీవుడ్ లో 2017కలెక్షన్స్ లో మొదటి స్థానం ఎవరిది..?
జై సింహా 5 డేస్ కలెక్షన్స్… అదరకొడుతున్న బాలయ్య
“స్పైడర్” క్లోసింగ్ బిజినెస్…నష్టాల లెక్క ఎంతో తెలుసా
జై లవ కుశ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ …
బాక్సాఫీస్ పై దండయాత్ర.. 12 రోజుల కలెక్షన్స్..!
వరుణ్ కెరీర్ కి దేబ్బేసిన చిరు..
హాస్పిటల్ పాలైన స్టార్ హీరోయిన్.. పరిస్థితి విషమం..?
సుబ్రహ్మణ్యపురం ” రివ్యూ & రేటింగ్ “
కవచం మూవీ ” రివ్యూ & రేటింగ్ “
చివరికి అల్లుఅర్జున్ పరిస్థితి ఇలా తయ్యారయ్యిందా..!
2.0 మొదటి వారం కలక్షన్స్.. బయ్యర్ల పరిస్థితి కష్టం..!
టాలీవుడ్ స్టార్స్ ను వణికిస్తున్న ఆ సినిమా ట్రైలర్..!
ఎన్టీఆర్ ఆకారం పై మీడియా లో ఫ్యాన్స్ ఫైర్..
బాహుబలి రికార్డ్స్ ని బీట్ చేసిన 2.0.. షాక్ లో సినివర్గం
హీరోయిన్ పై ఫ్యాన్స్ దాడి.. తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసిన అమ్మడు..!
ప్రియుడు బండారం బయటపెట్టిన దీపికా..!
డిసెంబర్ రేస్ లో 20 సినిమాల క్యూ..బాక్సాఫీస్ షేక్..!
ఒక్క ట్రైలర్ తో ఎన్టీఆర్ ని అవమానించిన బాలీవుడ్..!
2.0 వీకెండ్ కలక్షన్స్.. షాక్ లో సినివర్గం..!
షాకింగ్.. RRR నుండి చరణ్ అవుట్..!
అభిమానుల కోసం సుహాసిని ప్రచారంలో ఎన్టీఆర్..
‘కాలా’ రికార్డ్స్ ని టచ్ చేయలేకపోయినా రజని 2.0
నందమూరి ఫ్యాన్స్ కి అడ్డంగా బుక్కైన మహేష్..!
చరణ్ నిర్ణయాలతో మెగా ఫ్యాన్స్ లో టెన్షన్..!
రాజమౌళి ని టచ్ చేయలేకపోయినా శంకర్..!
2.0 ఫస్ట్ డే కలక్షన్స్..రజిని, శంకర్ ల విశ్వరూపం ఇది..!
ఆన్ లైన్ లో 2.0 హెచ్.డి ప్రింట్.. తమిళ్ రాకర్స్ కొంపముంచేశారు..!
20 కోట్ల సాంగ్ శంకర్ కొంపముంచేశాడు..!
చెర్రీ ఫ్యాన్స్ కోసం తారక్ను బలి చేస్తున్న రాజమౌళి..
రజినీకాంత్ 2.0 మూవీ రివ్యూ & రేటింగ్
బోయపాటి కి ఆమెపై ఎందుకంత మోజు..?
టాక్సీవాలా 10 డేస్ కలక్షన్స్.. ఇంత దారుణమా..?
ఆ న్యూడ్ వీడియో నాది కాదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
ఒక్క నైట్ తన రేట్ పై స్పందించిన టాప్ హీరోయిన్..?
పాపం శ్రీను వైట్ల..ఎడమ కాలితో తన్నాడు..
టాక్సీవాలా మొదటివారం కలెక్షన్స్.. బయ్యర్ల పరిస్థితి ఏంటి..?
రిలీజ్ అవ్వకుండానే 180 కోట్లు లాభం.. ఇది శంకర్ సత్తా..
ప్రపంచ రికార్డ్ స్థాయిలో సాహో సాటిలైట్ రైట్స్..
రకుల్ కి చుక్కలు చూపిస్తున్న తారక్,చరణ్ ఫ్యాన్స్..
నో అంటూ నాని ని ఘోరంగా అవమానించిన కీర్తి
ఒక్క మ్యాచ్ తో ప్రపంచ రికార్డ్ ని తిరగరాసిన ఆఫ్ఘాన్ ఆటగాడు..
” 24 కిస్సెస్ ” రివ్యూ & రేటింగ్
టాలీవుడ్ నుండి దూరం అవుతున్న రవి తేజ..
ఆ టాప్ డైరెక్టర్ కి సెక్స్ అంటే ఎందుకంత పిచ్చి..
బాలయ్యని ఘోరంగా అవమానించిన నాగ బాబు..!
‘మోక్షజ్ఞ’సినీ ఎంట్రీ పై బాలయ్య సీరియస్..?
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
బెంగళూరులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్: విదాన సౌధ వజ్రోత్సవాలకు హాజరు, ఘనస్వాగతం !
ఎన్కౌంటర్ తో ఏపి నేతల దిగ్ర్బాంతి.. ! తీవ్ర ఆవేదనలో చంద్రబాబు..!!
వంట రుచిగా లేదని భర్త ఫైర్, బెంగళూరులో నిప్పంటించుకున్న భార్య, చివరికి!
ఆపరేషన్ కమల, మాజీ సీఎంకు సెగ, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట!
ప్రత్యేక విమానంలో రామ్ నాథ్ కోవింద్ బెంగళూరులోని హెచ్ ఏఎల్ విమానాశ్రయం చేరుకున్నారు. కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి అనంతకుమార్, కర్ణాటక హోం శాఖా మంత్రి రామలింగారెడ్డి తదితరులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనస్వాగతం పలికారు.
కర్ణాటక సాంప్రధాయం ప్రకారం మైసూరు పేట, శాలువాతో రామ్ నాథ్ కోవింద్ ను హెచ్ఏఎల్ విమానాశ్రయంలోనే సన్మానించారు. అనంతరం నేరుగా బీబీఎంపీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. బీబీఎంపీ కేంద్ర కార్యాలయంలోని కెంపేగౌడ విగ్రహానికి రామ్ నాథ్ కోవింద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బీబీఎంపీ మేయర్ సంపత్ రాజ్, ఉప మేయర్ పద్మావతి నరసింహమూర్తి, పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం విదాన సౌధలో జరిగే వజ్రోత్సవాల కార్యక్రమంలో రాష్ట్రపతి రమ్ నాథ్ కోవింద్ పాల్గొంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
మహాలయ పక్షం: ఇది ఎలా వచ్చింది, ఏం చేయాలి?
ఆ మూడు దేశాల జనాభాతో సమానంగా లబ్ధి: ఆయుష్మాన్ భారత్ ప్రారంభించిన మోడీ
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
నేను చంపుతానేమో అనుకున్నారు: అమెరికా సంఘటన గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్!
బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
మీ స్మార్ట్ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్
పవర్ ఫుల్గా RRR.. దద్దరిల్లే టైటిల్తో రాజమౌళి
SBI అకౌంట్ ఉన్నవారికి ఇలా చేస్తే రూ.5000 పక్క
అమరావతి: పార్లమెంటులో ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఎంపీలు గురువారం నిరాహార దీక్ష చేయనున్నారు. ఢిల్లీలో మోడీ, కర్నాటకలో బీజేపీ జాతీయ అధ్యక్షుల అమిత్ షా దీక్షలో పాల్గొంటారు. పలువురు ఎంపీలు వారి వారి నియోజకవర్గాల్లో పాల్గొంటారు.
జగన్లా కాదు, అడుక్కు తినేవాళ్లం కాదు: లోకేష్, 'మోడీ! మాతో కాపురం చేస్తూ జగన్తో మాటలా'
మరోవైపు, ప్రధాని నిరాహార దీక్షకు కౌంటర్గా, ఆయన దీక్షను నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో దీక్ష చేపట్టనున్నారు. ప్రత్యేక హోదా పైన ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం, అవిశ్వాసంపై పార్లమెంటులో చర్చించనందుకు నిరసనగా దీక్ష చేస్తారు.
బుధవారం ప్రత్యేక హోదా సాధనా సమితి నేత చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడలో ఆ సమితి నేతలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16వ తేదీన బ్లాక్ డే పాటించాలని నిర్ణయించారు.
ఆ రోజు రాత్రి ఏడు నుంచి ఏడున్నర వరకు ఏపీలోని అన్ని ఇళ్లు, కార్యాలయాల్లో దీపాలు ఆర్పి నిరసన చేపట్టాలని సమితీ సభ్యులు పిలుపునిచ్చారు. ఆ రోజు ఏపీ బంద్ చేపట్టాలనే అంశంపై కూడా చర్చించారు. ఈ విషయమై పలు పార్టీలు, సంఘాలతో మరింత చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మోడీ దీక్షపై చంద్రబాబు విమర్శలు
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ దీక్షపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కర్నాటక ఎన్నికల కోసం కావేరీ బోర్డు ఏర్పాటు చేయకుండా అన్నాడీఎంకేతో ప్రధాని నరేంద్ర మోడీ గొడవ చేయించారని ఆరోపించారు. అవినీతి ప్రక్షాళణ చేస్తామని చెప్పిన మోడీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి అవినీతి పార్టీతో జత కడుతున్నారన్నారు.
వెంకటేశ్వర స్వామి సాక్షిగా
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోడీ చేసిన వాగ్ధానాలను ఈ నెల 30న తాము తిరుపతి సభలో వినిపిస్తామని చంద్రబాబు చెప్పారు. వారు తప్పు చేసి మనం తప్పు చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మోడీ దీక్ష చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 25 లోకసభ స్థానాల్లో గెలవాలని, అప్పుడే కేంద్రం మన మాట వింటుందన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
chandrababu naidu nara chandrababu naidu special status narendra modi chalasani srinivas bjp telugudesam చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా నరేంద్ర మోడీ చలసాని శ్రీనివాస్ బీజేపీ తెలుగుదేశం
నేడు కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్, జైల్లో మాజీ మంత్రి, ఆంబిడెంట్ స్కాం కేసు!
బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్, మోడీకి ఈ గుండెల్లో చోటు లేదు
పురంధేశ్వరికి గట్టి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత యామిని సాధినేని, జీవీఎల్ పైనా ఆగ్రహం
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
న్యూఢిల్లీః పోటో చట్టంలో మూడు సవరణలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ప్రతిపక్షాలు ఆ చట్టాన్ని ఆమోదించేది లేదని భీష్మిస్తున్నాయి. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, వామపక్షాలు పోటో చట్టాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి. ఎన్టీఏ ప్రభుత్వం తన భాగస్వామ్య పార్టీలను సంతృప్తి పరచేందుకే మొక్కుబడిగా రెండు మూడు సవరణలు చేసిందని ప్రతిపక్షాలు విమర్శించారు. పోటోను ప్రస్తుత రూపంలో ఆమోదించే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎస్. జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. _ Strong opposition against POTO - Telugu Oneindia
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
న్యూఢిల్లీః పోటో చట్టంలో మూడు సవరణలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ప్రతిపక్షాలు ఆ చట్టాన్ని ఆమోదించేది లేదని భీష్మిస్తున్నాయి. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, వామపక్షాలు పోటో చట్టాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి. ఎన్టీఏ ప్రభుత్వం తన భాగస్వామ్య పార్టీలను సంతృప్తి పరచేందుకే మొక్కుబడిగా రెండు మూడు సవరణలు చేసిందని ప్రతిపక్షాలు విమర్శించారు. పోటోను ప్రస్తుత రూపంలో ఆమోదించే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎస్. జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
2019లోను రాహుల్ గాంధీతోనే! తెలంగాణలో ప్రచారం చేస్తా, కానీ: చంద్రబాబు ఊహించని షాక్లు
తుపాను బాధితులకు సాయంపై సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
వాట్సప్ మెసేజెస్ ,ఫోటోలు,వీడియోలు బ్యాకప్ చేసుకోవడం ఎలా?
ట్రెండింగ్ ప్రభాస్ బర్త్ డే.. మెసేజ్ల వెల్లువ.. అమ్మాయిల గుండె జారేలా చేశావు అంటూ..
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లో హోటళ్ల బాగోతం.
ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే కిక్కే వేరు, బాగా సుఖపెట్టగలరు
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
కేంద్రం నుంచి నిధులు ఎలా తేవాలో తెలుసు, నవ్వుతున్నారా: బాబు, టిట్లీపై పవన్ కళ్యాణ్
అగ్రి గోల్డ్ వివాదంలో బిజెపి నేత కన్నా, టిడిపి మంత్రి కాల్వల మధ్య మాటల యుద్ధం...హెచ్చరికలు
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
తెలంగాణలో మహాకూటమిదే గెలుపు, ఎవరికి ఎన్ని సీట్లు అంటే: అన్ని సర్వేలకు భిన్నంగా లగడపాటి
జయలలిత అపోలో హాస్పిటల్ ఖర్చు తెలిస్తే మనకు ఆగుతుంది గుండె ?
గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సన్నాహాలు
6జిబి ర్యామ్తో ఈ ఏడాది మార్కెట్ని శాసించిన స్మార్ట్ఫోన్లు ఇవే !
ఎన్టీఆర్ ముస్లిం యువకుడు.. రాంచరణ్ బాబాయ్ ఎవరంటే!
వినియోగదారులకి మరో పిడుగు వేసిన SBI ఏంటో చూడండి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండదని భావించామని, కానీ బాగానే ఉందని చెప్పారు. ప్రలోభాలు ఉన్నాయి కాబట్టి సంఖ్య అటు ఇటు ఉండవచ్చునని చెప్పారు.
ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకంత ఆసక్తి?.. అవి ఎలా నిర్వహిస్తారు
గెలుపుపై లగడపాటి మాట్లాడుతూ.. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. రెండు ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చునని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు వస్తాయని చెప్పారు. ప్రజాకూటమికి (కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ) 65 స్థానాలు వస్తాయని చెప్పారు. అయితే పది స్థానాలు ఎక్కువగా లేదా తక్కువగా రావొచ్చునని చెప్పారు.
బీజేపీ, టీఆర్ఎస్ సర్వేలు
అలాగే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 7 స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. రెండు తక్కువ లేదా ఎక్కువ ఉండవచ్చునని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి 35 స్థానాలు వస్తాయని, పది ప్లస్ లేదా మైనస్ అని చెప్పారు. సీపీఎం ఒక స్థానంలో గెలిచే అవకాశముందని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో బీఎల్ఎఫ్ ఓ స్థానాన్ని దక్కించుకుంటుందని తెలిపారు.
సెప్టెంబర్ నుంచి సర్వే
తాము సెప్టెంబర్ నుంచి సర్వే చేశామని లగడపాటి తెలిపారు. గతంలో కంటే ఓటింగ్ పెరిగిందని తెలిపారు. హైదరాబాదులోని ప్రజలు గ్రామాల్లోకి వెళ్లిపోయారని, అందుకే ఓటింగ్ తగ్గిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 58 సీట్లు వస్తాయని లగడపాటి వెల్లడించారు.
మొత్తంగా తన సర్వేలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. మహాకూటమికి స్పష్టంగా చెప్పాలంటే 55 నుంచి 75 స్థానాలు, తెరాసకు 25 నుంచి 45 స్థానాలు, బీజేపీకి 7 నుంచి 9 స్థానాలు, మజ్లిస్ పార్టీకి 6 నుంచి 7 స్థానాలు, స్వతంత్రులకు 5 నుంచి 9 స్థానాలు వస్తాయని తేలింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
పని మొదలుపెట్టిన కేటీఆర్.. అండగా ఉంటానని క్యాడర్ కు భరోసా
అసెంబ్లీలో అమ్మాయిల ఫోటోలు చూస్తూ దొరికిన ఎమ్మెల్యే
ఇక పై వీటికి ఆధార్ నెంబరు అవసరం లేదు...చట్టసవరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
'సిఎం' కేసు వాయిదా: శంకరన్నకు కిరణ్ పరామర్శ _ CM case adjourned High Court _ 'సిఎం' కేసు వాయిదా: కిరణ్తో శంకరన్న మంతనాలు - Telugu Oneindia
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
'సిఎం' కేసు వాయిదా: శంకరన్నకు కిరణ్ పరామర్శ
అది గుర్తించాలి: మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్పై బాబు కీలకవ్యాఖ్యలు, 'ముఖ్యనేత'పై మమత
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పైన ఇరువర్గాల వాదనలు ముగిశాయి. హైకోర్టు ఈ పిటిషన్ పైన నిర్ణయాన్ని సోమవారం వాయిదా వేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఉప్పు వెంకటరమణ అనే లాయర్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కొద్ది రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ముఖ్యమంత్రిని కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్షం ఎన్నుకోలేదని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నుకున్న వ్యక్తి అని, సిఎల్పీ కాకుండా సోనియా ఎన్నుకున్నందున ఆయన ముఖ్యమంత్రిగా అనర్హుడని ఉప్పు వెంకటరమణ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ రోజు వాదనలు ముగిశాయి.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ హైదరాబాద్
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
చివరి నిమిషంలో గేమ్ ప్లాన్ మార్చిన కాంగ్రెస్.. రంగంలోకి బీసీ బడా నేతలు
ఎవరు యదార్థ స్థితిని గ్రహిస్తారు, ప్రజ్ఞకు, కాలానికీ ఏం సంబంధం?
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
డ్రాగన్ కంట్రీ మరో ‘డర్టీప్లాన్’! భారత సరిహద్దులో ‘స్కై ఉల్ఫ్ కమాండోస్’, క్యూటీఎస్-11 వ్యవస్థ!?
సీబీఐలో రచ్చ రచ్చ: తవ్వే కొద్దీ పెద్ద తలకాయలే బయటపడుతున్నాయి ఎవరో తెలుసా?
6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్గా మార్చాలనుకుంటున్నారా?
2.0: రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ మాత్రమే కాదు... తెర వెనక వేలాది మంది!
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
బీజింగ్: డోక్లామ్ వివాదం నుంచి కూడా చైనా పాఠం నేర్చుకోలేదు. ఆ దేశం ఇప్పటికీ తన కుయుక్తులు మానడం లేదు. అవకాశం లభించినప్పుడల్లా భారత్ను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టార్గెట్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు మనదేశంపై పైచేయి సాధించాలనే ప్రయత్నిస్తోంది.
సరిహద్దులో భారీగా చైనా యుద్ధ విమానాలు.. మళ్లీ ఏం జరగబోతోంది!?
తాజాగా భారత్ సరిహద్దులో వెస్ట్రన్ థియేటర్ కమాండోస్తో కూడిన ప్రత్యేక సైనిక బలగాలను మోహరించడమేకాక యుద్ధవిమానాలను అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా అమెరికా తరహాలో ఆధునిక సాంకేతికతతో కూడిన 'క్యూటీఎస్-11' వ్యవస్థను వారికి అందించింది.
భారత్, పాక్, మధ్య.. అణుయుద్ధం జరుగుతుందా? పశ్చిమ దేశాల్లో టెన్షన్!?
చైనా కూడా తన సైన్యానికి అత్యంత అధునాతన సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘సమగ్ర వ్యక్తిగత సైనిక పోరాట వ్యవస్థ'గా పిలిచే భవిష్యత్తు ‘ఇన్ఫర్మేటైజ్డ్ వార్ఫేర్'ను తన సైన్యంలో ప్రవేశపెట్టింది. ఈ తరహా వ్యవస్థను ఇప్పటి వరకు అమెరికా మాత్రమే ఉపయోగిస్తోంది. తాజాగా చైనా తన సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఒక భాగానికి ఈ అధునాతన వార్ఫేర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ మధ్య కాలంలో చైనాలో ‘ఇన్ఫర్మేటైజ్డ్ వార్ఫేర్' పదజాలం ప్రముఖంగా వినిపిస్తోంది. అంటే యుద్ధ పరిస్థితుల్లో సమాచార సాంకేతికత, డిజిటల్, కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడం అన్నమాట. చైనా సైన్యంలో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టే వెస్ట్రన్ థియేటర్ కమాండ్లోని ‘ది స్కై ఉల్ఫ్ కమాండోస్'కు ‘క్యూటీఎస్-11' వ్యవస్థను అందించింది.
సైనికులకు వ్యక్తిగత యుద్ధ వ్యవస్థ...
చైనా ఉపయోగించే‘క్యూటీఎస్-11' వ్యవస్థ అచ్చం అమెరికా సైనికులు వాడే వ్యవస్థతోనే పోలి ఉంటుంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగత యుద్ధ వ్యవస్థగా పిలుస్తారు. ఈ క్యూటీఎస్-11 వ్యక్తిగత యుద్ధ వ్యవస్థలో ఆయుధాలతో పాటు పూర్తిగా డిజిటలైజ్ చేసిన ‘సమగ్ర వ్యక్తిగత సైనిక పోరాట వ్యవస్థ' ఉంటుంది. శత్రువును గుర్తించే సామగ్రి, కమ్యూనికేషన్ సామగ్రి ఉంటుంది.
డ్రాగన్ కంట్రీ తాజాగా సైన్యంలోకి ప్రవేశపెట్టిన‘ఇన్ఫర్మేటైజ్డ్ వార్ఫేర్' వ్యవస్థలో భాగమైన ‘క్యూటీఎస్-11' వ్యక్తిగత యుద్ధ వ్యవస్థలో... అసాల్ట్ రైఫిల్, ప్రత్యర్థి మూకలను నాశనం చేయగల 20 మిల్లీ మీటర్ల గ్రెనేడ్ లాంఛర్, థర్మల్ ఇమేజర్, అప్టో ఎలక్ట్రానిక్, పొజిషనింగ్ వ్యవస్థ ఉంటాయి. ఇవన్నీ ‘ఇన్ఫర్మేటెడ్ వార్ఫేర్'లో భాగమే. ఈ రోజుల్లో ప్రతి దేశం ఇలాంటి ఆయుధ వ్యవస్థలనే కోరుకుంటున్నాయని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ముందుగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించే బలగాలకు ఆ తర్వాత మొత్తం సైనిక బలగాలకు ఈ ‘క్యూటీఎస్-11' వ్యవస్థలను అందించాలని చైనా సైన్యం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవస్థతో శిక్షణనిచ్చిన సైన్యంలోని ఒక శాఖను భారత సరిహద్దు వెంట మోహరించింది. చైనా సైన్యంలో వెస్ట్రన్ థియేటర్ కమాండోస్ టీం ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతుంది. ఈ విభాగానికి చెందిన బలగాలే భారత సరిహద్దులో పహారా విధులు నిర్వర్తిస్తుంటారు. ఇప్పుడు అత్యంత అధునాత వ్యవస్థ ‘క్యూటీఎస్-11'ను చైనా ఈ బలగాలకే మొదట అందించింది.
చైనా దృష్టి ఎప్పుడూ భారత్పైనే ఉంటుంది. సైనిక పరంగా భారత్ శక్తియుక్తులను ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. భారత్ ఎలాంటి ఆయుధాలు సమకూర్చుకుంటుందో తెలుసుకుని దానికంటే శక్తిమంతమైన ఆయుధాలు, వ్యవస్థలను సమకూర్చుకుంటూ ఉంటుంది. భారత్ రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తోందని తెలియగానే తన వైమానిక దళానికి చెందిన జే-10, జే-11 యుద్ధ విమానాలను భారత సరిహద్దులో చైనా మోహరించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
కాంగ్రెస్ లో గ్రూపులు.. 25 మందికి టికెట్లు ఇప్పించా..! సంచలనం రేపుతున్న కోమటిరెడ్డి కామెంట్స్
మా కష్టాలు తీర్చండి సార్: ఇన్ని రోజులు నిద్రపోతున్నావా అంటూ మహిళపై సీఎం సెటైర్లు!
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
కేసీఆర్ మలివిడత ప్రచారం.. ఆరు చోట్ల సభలు.. షెడ్యూల్ ఖరారు
తక్కువ ధరలో విడుదలైన ఆర్ఇ 650 ట్విన్ బైకులు
ట్విట్టర్ రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీనువైట్లకు హిట్ పడ్డట్లేనా!
జియో,ఎయిర్టెల్,వోడాఫోన్ నుండి మరో అద్భుత ప్రీపెయిడ్ ఆఫర్లు?
గుంటూరు జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే ఔట్..! కట్టడి చేయలేకపోతున్న అదిష్టానం.!!
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
కేసీఆర్ మాటలపై కేటీఆర్ కు గురి లేదా..! 100 సీట్లు రావా?
సీబీఐపై ఎపి ప్రభుత్వం సంచలన నిర్ణయం...రాష్ట్రంలో అడుగుపెట్టరాదు;మేమే చూసుకుంటాం!
గజ ఎఫెక్ట్ : భారీ వర్షాలు.. ఏడుగురు మృతి
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
గాంధీ భవన్ కు భద్రత పెంపు.. తేడా వస్తే 1999 సీన్ రిపీట్ అవుతుందా?
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
స్మార్ట్ఫోన్ వెళుతరు కళ్లకు మంచిదేనా?
బావ జూ.ఎన్టీఆర్కి, చరణ్కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్దే.. అల్లు అర్జున్!
లైంగిక సామర్ధ్యం పెరుగుదలకు దోహదపడే 15 ఉత్తమ పానీయాలు
భగవాన్ మాష్టారు... గుర్తుందిగా ఈ పేరు. సరిగ్గా వారంరోజుల క్రితం నెట్టింట్లో వైరల్గా మారింది భగవాన్ మాష్టార్ ఫోటో... ఏంటి ఇంకా గుర్తుకు రాలేదా... అదేనండీ... తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలోని వెళియగరమ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న భగవాన్ మాస్టర్... బదిలీ పై వేరొక స్కూలుకు వెళుతుండగా పిల్లలంతా ఆయన్ను అడ్డుకుని ఎక్కడికి వెళ్లరాదంటూ తమ ప్రేమను చాటుకున్నారు. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది.
అవును నిజమే... పిల్లలు వారి తల్లిదండ్రులు భగవాన్ మాస్టర్ ట్రాన్స్ఫర్ పై ధర్నాకు దిగడంతో తమిళనాడు ప్రభుత్వం దిగొచ్చింది. అప్పుడే ఆయన బదిలీకి తాత్కాలికంగా బ్రేక్ వేసినప్పటికీ...తాజాగా ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. భగవాన్ను బదిలీ చేయడం లేదని ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
జర భద్రం: గజ తుఫాను రూపంలో ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు
సెంట్రల్ జైల్లో గాలి జనార్దన్ రెడ్డి: నో బెయిల్, చివరి నిమిషంలో సెలవు!
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
జేసీ బ్రదర్స్ ఇలాకాలో జగన్ సభ! మారిన సమీకరణాలు, ఈసారి పోరు రసవత్తరమే!
ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు: ప్రమాదమంటూ పోలీసుల అనుమతి నిరాకరణ
2019 ఎన్నికల్లో వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా రాదు...జోక్ ఆఫ్ ది డికేడ్:మంత్రి గంటా
జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు...ఒకరికి టికెట్ పై హామీ
మరి పవన్,వైసిపి నేతలపై ఐటీ దాడులు చేయరేం?:టిడిపి నేత ముష్టి శ్రీనివాస్
సర్వేల జాతర: ఏపీలో వైసీపీ హవా..కూలిన టీడీపీ కోట..జనసేన ఎక్కడుందో తెలుసా?
సంచలనం:జగన్ను కలిశారని...9 మంది ఉపాధ్యాయులపై వేటు!
రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా...రాజకీయ సన్యాసం తీసుకుంటా: మంత్రి జవహర్ సవాల్
అనంతపురం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రారంభించిన 'ప్రజాసంకల్పం' పాదయాత్ర 28వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లాలో నాలుగో రోజైన బుధవారం కూడా జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు.
ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జేసీ బ్రదర్స్ ఇలాకాలో తన యాత్ర సాగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గంతో మొదలైన జగన్ పాదయాత్ర.. తాడిపత్రి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి ప్రవేశించింది.
జేసీ బ్రదర్స్ కంచుకోటలో...
తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పెద్దవడుగూరులో నిన్న జగన్ సభ కూడా నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున జనసందోహం హాజరుకావడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తాడిపత్రి అసెంబ్లీ సెగ్మెంట్ అనేది దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్కు కంచుకోటలాంటిది. అలాంటిచోట తమ సభ విజయవంతం కావడంపై వైసీపీ స్థానిక నాయకత్వం ఆనందంగా ఉంది.
జేసీ బ్రదర్ప్గా పేరొందిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా ఉండగా, ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశంలోకి వచ్చినప్పట్నించి వారు వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తరచూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఎదుర్కొని నిలిచందేకు వైసీపీ తాడిపత్రి ఇన్ చార్జిగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమించారు జగన్.
కొనసాగుతున్న పాదయాత్ర...
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం అనంతపురం జిల్లా గుత్తి నుంచి మొదలైన పాదయాత్ర ఆవలంపల్లి, విరుపాపురం, పెద్దవడుగూరు, చిన్నవడుగూరు మీదుగా కొట్టాలపల్లి వరకు సాగింది. 27వ రోజు పాదయాత్రలో జగన్ 15 కిలోమీటర్లు నడిచారు. పెద్దవడుగూరులో బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. బుధవారం పెద్దవడుగూరులో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల నీరాజనాలు అందుకుంటూ ముందుకుసాగుతున్నారు.
సమస్యలు విని.. చలించిపోయి...
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తోన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీరన్నపల్లెలో పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన చలించిపోయారు. పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని జననేతతో మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పత్తికి రాష్ట్ర ప్ర��ుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ మహిళా కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి ధరలు తగ్గిపోవడంతో తినడానికి కూడా కష్టమవుతోందని, తమ పిల్లలను చదివించలేక వ్యవసాయ పనుల్లో పెట్టామని చెప్పడంతో జగన్ చలించిపోయారు. వైయస్సార్సీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరిపోతాయని వారికి ధైర్యం చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
బెజవాడ నుంచి పాదయాత్ర: కేసీఆర్ కోసం ప్రచారం చేస్తానని ఏపీ రోహిత్, కేటీఆర్ ఆలింగనం
2 లక్షల మందితో కవాతు, ప్రత్యేక డ్రెస్, టీజర్ అదిరింది: వారిద్దరికీ పవన్ కళ్యాణ్ థ్యాంక్స్
ఫ్రెండ్స్తో జల్సా, నాతో మందు-గంజాయి తాగు: శాడిస్ట్ ఎన్నారై భర్త, భార్య ఆత్మహత్య
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
About – మా గురించి
భజతాం కల్ప వృక్షాయ నమతాం కామధేనవే. (3 సార్లు)
1) అపవిత్రుడు గాని, పవిత్రుడు గాని ఎవరైతే అన్ని అవస్ధలకు అతీతంగా ఉండి పుండరీకాకక్షుని స్మరిస్తారో వారు బయట, లోపల పవిత్రులగుదురు. ఆవాహనం – ఆత్మైక్య ఆహ్వానం.
2) శ్రీమన్నారాయణమూర్తి, పద్మము నుండి పుట్టిన బ్రహ్మ, వశిష్డుడు, శక్తి, మరియు వారి పుత్రుడు పరాశరుడు మరియు వ్యాసుడు, శుకుడు, మహ్మాతుడయిన గౌడపాదుడు మరియు యోగీంద్రుడైన గోవిందుడు మరియు ఆయన శిష్యులు.
3) శ్రీ శంకరాచార్యులు మరియు వారి శిష్యులు అయిన పద్మపాద హస్తామలక, త్రోటకాచార్యులు మరియు వార్తిక కారులు మొదలైన అంరు గురువులను ఎల్లప్పుడు స్మరించెదను.
ఆవాహనమును శ్రీ గురుచరణ కమలములకు నమస్కరించి సమర్పించుచున్నాను. ఆసన, స్నానం, వస్త్ర, చందన, అక్షతా, పుష్ప, ధూప, దీప, ఆచమనీయ, నైవేద్య, ఆచమనీయ, తాంబూల, శ్రీఫల ఆరతులను, శ్రీ గురుచరణార విందములకు సమర్పించుచున్నాను.
1. అసత్యమునుండి సత్యమార్గమునకు, చీకటి (అజ్ఞానము) నుండి వెలుగు (జ్ఞానమార్గము) నకు మృత్యువు నుండి అమరత్వమునకు దారి చూపబడుగాక. ఓం శాంతి శాంతి శాంతిః
> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.
|
క్లాస్ మేట్ - గ్లాస్ మేట్
"విచిత్రం" సినిమా
"శ్రీవారికి ప్రేమలేఖ" సినిమా
"బాబాయ్ అబ్బాయ్" సినిమా
"విచిత్ర ప్రేమ" సినిమా
Category: వ్యాసాలు
హాస్యం చేయాలంటే ముఖాన్ని వికారంగా మార్చాలి. ఆడవాళ్లు ఆ పని చేయడానికి ఇష్టపడరు. అందుకే మనకు లేడీ కమెడియన్స్ తక్కువ’ అన్నాడు కమెడియన్ జావెద్ జాఫ్రీ. కాని- బహుశా- అలా ఆలోచించడానికి శ్రీలక్ష్మికి వీలు లేదు. అంత తీరుబడీ లేదు.కుటుంబ అవసరాలు శూలం పట్టుకొని తరుముతూ వుంటే పరిగెత్తుకొని వెళ్లి సినీ సముద్రంలో దూకింది. మునకలు వేసింది. గుటకలు మింగింది. ఆపైన కామెడీ అనే బల్లచెక్క దొరికితే ఎక్కి కూచుంది.ఇక అక్కణ్ణుంచి ఆమె చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది.తెలుగు ప్రేక్షకులతో నవ్వులు పువ్వులుగా పెనవేసుకున్నది.
శుభం జరగాలంటే ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉండాలంటారు. అలాగే లాఫింగ్ శ్రీలక్ష్మి సినిమాలు కూడా.
ఆ నవ్వుని శ్రీలక్ష్మి వడ్డిస్తే - బెస్ట్ రీఛార్జ్.
నేను రచయితను కాదన్నవాణ్ణి రాయెత్తి కొడతా...’
ఎదురుగా పొట్టి ప్రసాద్ ఉన్నాడు. కిక్కురుమనకుండా చూస్తున్నాడు. ఎందుకైనా మంచిదని తన టేబుల్ మీద ఉన్న పండ్లు కోసే కత్తిని, పేపర్ వెయిట్గా పెట్టుకున్న రాయినీ లోపల దాచేశాడు.
‘ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది?
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
పొట్టి ప్రసాద్ బిక్కుబిక్కుమని చూస్తున్నాడు.
‘బంగాళా భౌభౌ?’
‘కొత్త రకం వంటలేండి. కాస్త తిని చూడండి.’
‘తినాలమ్మా. నేనమ్మా. తిని తీరవలసిందేనా అమ్మా’....
పొట్టి ప్రసాద్ కళ్లనీళ్లవుతున్నాడు.
అమాయకమైన ముఖం. ఏమీ తెలియని మాలోకం. చీటికిమాటికి తన్నుకొచ్చే ఏడుపు. మనకు? నవ్వు.
‘కుర్రాడెవండీ చాకులా ఉన్నాడు?’
‘మా చిట్టి కూడా ఇలాగే- కుర్రాడు చాకులా ఉన్నాడు అనే మాట వాడేవాడు నాయనా’ అని గట్టిగా దగ్గరకు తీసుకుంది.
ఇవాళ చెదురు మదురు అవకాశాలే వస్తున్నా- వేషాల కోసం దేబిరించకుండా- హుందాగా- తన జీవితం తాను బతకగలను అన్నట్టుగా- జూబ్లిహిల్స్కు దూరంగా- మణికొండకు ఆవల- చిన్న టూబెడ్ రూమ్ ఫ్లాట్లో- ఏడు వేల అద్దెకు నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి.
ఆర్టీసి క్రాస్రోడ్స్లో చిన్న పోర్షన్ అది. ఓనర్ ముక్కూముఖం తెలియని వ్యక్తి. కాని- ఆ ఇంట్లో మనిషిలా అయిపోయాడు. ఆ ఇంటి కష్టసుఖాలు పట్టించుకుంటున్నాడు. అద్దె అడగడం మానేశాడు. అప్పుడప్పుడు తనే ఏమైనా బియ్యం మూట కావాలా అని వాకబు చేసి వేయిస్తున్నాడు.
ఆ ఇంట్లో ఉన్నది ఒకనాటి ప్రఖ్యాత హీరో అమర్నాథ్.
ఏఎన్నార్, ఎన్టీఆర్లాగా సూపర్స్టార్ కావలసిన అమర్నాథ్. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘అమర సందేశం’లాంటి సినిమాల్లో హీరోగా చేసిన అమర్నాథ్.
కాని క్లిక్ కాలేదు. హీరోగా ఇండస్ట్రీ తనను ఎలివేట్ చేయలేదు.
ఒకప్పుడు కార్లు బంగళా అన్ని సంపాదించాడు. ఇప్పుడు హీరో అవకాశాలు రాకపోవడంతో వెర్రెత్తి పోయాడు. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? సొంత సినిమా తీస్తారు. అమర్నాథ్ కూడా తీశారు. తానే హీరోగా ‘మగవారి మాయలు’ అనే సినిమా. రిలీజయ్యింది. పోయింది. బంగళా కూడా పోయింది. కాసిన్ని డబ్బులు మిగిలాయి. వాటినీ ఖర్చు పెట్టి ‘బాలయోగి’ అనే సినిమా మొదలెట్టాడు. ఐదు రీళ్లు తీసేసరికి ఆ డబ్బు కూడా అయిపోయింది. మిగిలిన సినిమా పూర్తి చేసి రిలీజ్ చేద్దామనుకునేలోపల కలర్ పిక్చర్ల యుగం మొదలయ్యింది. మూలపడిన బ్లాక్ అండ్ వైట్ సినిమా గురించి ఎవరూ ఆసక్తి చూపలేదు. అంతే. అమర్నాథ్ కుంగిపోయాడు. జబ్బు పడ్డాడు. కట్టుబట్టలతో పెళ్లాం బిడ్డలను తీసుకొని హైద్రాబాద్ వచ్చేశాడు. తొమ్మిది మంది సంతానం. అందులో రెండో అమ్మాయి శ్రీలక్ష్మి. ఇప్పుడు బతకడం ఎలా? ఇక్కడ వేషాలు రావు. ఇంకో సంపాదన తెలియదు. పిల్లలు చిన్నవాళ్లు. శ్రీలక్ష్మి ప్లస్ టు చదువుతోంది. ఆమెకు కొంచెం కొంచెం ఇంటి పరస్థితి అర్థం అవుతోంది.
ఏదో చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఇంటిని నిలబెట్టాలి. ఇంటిని నిలబెట్టడం అంటే? ఏం లేదు... పప్పులూ ఉప్పులకూ సరిపడా సంపాదించాలి. అంతే. అంతకుమించి ఏం లేదు. అన్నిసార్లు పస్తులు ఉండడం అన్నిసార్లూ సాధ్యం కాదు.
మళ్లీ ఆలోచించింది.
ఏం... అందంగా లేనా... వయసులో లేనా... రంగులూ హంగులూ... ఇవి సినిమాలకు పనికిరావా... నాన్న అక్కడే పోగొట్టుకున్నాడు... నేనూ అక్కడే సంపాదిస్తాను... అనుకుంది.
ఇండస్ట్రీకి వెళతాను నాన్నా అంది ఒకరోజు అమర్నాథ్తో.
ఆయన ఏం మాట్లాడలేదు. కాని పై కండువా కన్నీటితో తడిసిపోయింది. ఆడపిల్ల. మగతోడు లేకుండా ఇండస్ట్రీలో. ఏం జరుగుతుందో తెలుసు. నమిలేస్తారు. మింగేస్తారు. ఊసేస్తారు.
‘వద్దమ్మా.. వద్దు... కూపంలోకి వెళ్లొద్దు’ అన్నాడు అమర్నాథ్.
‘నాన్నా... ఆకలితో ఉండటం కంటే వేంప్గా తెర మీద డాన్స్ చేయడం బెటర్’ అంది శ్రీ లక్ష్మి.
అమర్నాథ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
ఇప్పుడు ఏం జరగబోతోంది?
జీవితం ఆమెను ఏడ్పించబోతోందా? ఆమె జీవితాన్ని నవ్వించబోతోందా?
|
శంకరాభరణం షూటింగ్ జరుగుతోంది. డెరైక్టర్ కె.విశ్వనాథ్. షాట్ తీస్తున్నారుగాని అప్పుడప్పుడు దృష్టి తీయబోయే సినిమా మీద ఉంది. దాని పేరు శుభోదయం. అందులో హీరోయిన్ కావాలి. కొత్త అమ్మాయైతే బాగుంటుందని విశ్వనాథ్ ఆలోచన. అప్పుడే ఎవరో శ్రీలక్ష్మి గురించి చెప్పారు. ఆమెను విశ్వనాథ్ పిలిపించారు.
‘ఏమ్మా. యాక్ట్ చేయగలవా?’ అడిగాడాయన.
‘ప్రయత్నిస్తానండీ’ అంది శ్రీ లక్ష్మి.
‘ఎవరమ్మాయివి?’
చెప్పాలా వద్దా అని శ్రీలక్ష్మికి సంశయం. సినిమా వాళ్ల అమ్మాయైతే ఒక్కోసారి ఇవ్వరు. ఒక్కోసారి సినిమా వాళ్ల అమ్మాయైతేనే ఇస్తారు.
‘అమర్నాథ్ గారి అమ్మాయినండీ’
‘హీరో అమర్నాథ్గారి అమ్మాయివా. అలాగైతే తప్పకుండా నీలో యాక్టింగ్ ఉంటుంది. నిన్ను సెలెక్ట్ చేస్తున్నా’ అన్నాడాయన.
శ్రీలక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వంద రూపాయలు పారితోషికం ఇచ్చినా ఎంతో ఎక్కువ తనకు. అలాంటిది హీరోయిన్ వేషం అంటే...
‘థ్యాంక్యూ’ అని చెప్పి వచ్చేసింది.
మద్రాసులో అడుగు పెట్టాక ఇద్దరు పెద్ద డెరైక్టర్ల నుంచి ఆఫర్. అవి కూడా ముఖ్యపాత్రలు. శ్రీలక్ష్మి హీరోయిన్గా లాంచ్ అయి ఉంటే ఆ రెండు సినిమాలలో యాక్ట్ చేసి ఉంటే కథ ఎలా ఉండేదో. కాని జరగలేదు.
మరికొన్ని రోజుల్లో ఏదో ఒక సినిమా మొదలవుతుందనగా ఫోన్. శ్రీలక్ష్మి రిసీవర్ అందుకుంది. హైద్రాబాద్ నుంచి కబురు- నాన్నకు సీరియస్గా ఉంది.
జాండీస్ ముదిరిపోయాయి. శ్రీలక్ష్మి పరిశ్రమలో ఏమైనా రాణిస్తుందేమో చూసుకుందాం అనుకున్న తండ్రి ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. ఆ ఏడుపులు... దుఃఖం... అయోమయం... శ్రీలక్ష్మి హైద్రాబాద్లోనే ఉండిపోయింది. తీరా కోలుకొని మద్రాసు వెళ్లేసరికి వేషాలూ పోయాయి. ప్చ్. రాత. లేదు. ఏం చేయాలి. ఏవో చిన్నా చితకా వేషాలు వస్తున్నాయి. వెయ్యి... రెండు వేలు... పారితోషికం. ఇప్పుడు మొత్తం కాపురం మద్రాసు మారిపోయింది. అందరికీ శ్రీలక్ష్మి సంపాదనే ఆదరువు. శ్రీలక్ష్మి సంపాదించాల్సిందే తప్పదు. ఏ వేషమైనా వేసి.
ఒకరోజు ‘గోపాలకృష్ణుడు’ షూటింగ్. అక్కినేని హీరో. సినిమాలో ఆయన గోపాలకృష్ణుడు. ఒక పాటలో పల్లవికో పిల్లతో కనిపిస్తాడు. ఆల్రెడీ ముగ్గురి సెలెక్షన్ అయిపోయింది. ఇంకో అమ్మాయి కావాలి. ఎవరెవరో ఎవరెవరి ఆల్బమ్సో చూపిస్తున్నారు. శ్రీలక్ష్మికి ఆశ. తను సెలెక్టయితే... పాటకు డాన్స్ చేస్తే... డబ్బులొస్తాయి కదా..
అక్కినేనికి ఈ విషయం తెలిసింది.
‘అమరనాథ్గారి అమ్మాయినే పెట్టండి. వాళ్ల కుటుంబానికి సాయం చేసినవారం అవుతాం’ అన్నాడాయన.
పాట మొదలయ్యింది. అక్కినేని పక్కన పంజాబీ డ్రస్ వేసుకొని శ్రీలక్ష్మి డాన్స్ చేసింది. కాని ఆ తర్వాత ఏం జరగలేదు. ఏమీ బ్రేక్ రాలేదు.
శ్రీలక్ష్మి ఖాళీ.
కాని- జరగవలసింది అప్పుడే మొదలయ్యింది.
కె.బాపయ్య సీనియర్ డెరైక్టర్. ఎన్టీఆర్తో యుగపురుషుడులాంటి సూపర్హిట్స్ ఇచ్చారు. ఆయన తాజా సినిమా ‘నివురుగప్పిన నిప్పు’. అందులో కామెడీ వేషం ఉంది. అది కూడా నగేశ్ పక్కన.
ఎవరున్నారయ్యా అని ఆయన వాకబు చేస్తుంటే ఎవరో శ్రీలక్ష్మి పేరు చెప్పారు.
‘సార్. నాకు కామెడీ చేయడం రాదు. పైగా నగేష్గారి పక్కనంటే నా వల్ల కాదు’ అంది.
‘చూడమ్మా. ఇంకెప్పుడూ నీ నోట వెంట రాదు అనే మాట రాకూడదు. అలా అన్నవంటే అది నీ ఫెయిల్యూర్ కిందే లెక్క. మాలాంటి డెరైక్టర్లు ఉన్నది ఎందుకు? మేం చెప్పి చేయించుకుంటాం. ఫాలో అవ్వు చాలు’ అన్నారు.
‘నివురుగప్పిన నిప్పు’... సినిమా హిట్టు కాలేదు కాని శ్రీలక్ష్మి పాత్ర సూపర్హిట్టయ్యింది.
తాజా అద్దం.
కాని దీనిని తళతళా మెరిపించే చేయి ఇంకా శ్రీలక్ష్మికి దొరకాల్సి ఉంది.
‘రెండు జెళ్ల సీత... తీపి గుండె కోత’....
అరవం వాళ్లది ఇదో ఫార్ములా. నలుగురు కుర్రాళ్లుంటారు. ఒక హీరోయిన్. ఏదో ఒక కథ. జంధ్యాల కూడా అదే స్టయిల్లో ‘రెండు జెళ్ల సీత’ సినిమాను మొదలెట్టారు. అందులో ఒక హీరో రాజేష్. అతడు శ్రీలక్ష్మి తమ్ముడు. అచ్చం వాళ్ల నాన్నలాగే అందగాడు. ఇంతకు ముందు జంధ్యాల దర్శకత్వంలోనే ‘నెలవంక’ చేశాడు. ఇప్పుడు ‘రెండు జెళ్ల సీత’లో.
ఇదన్నా హిట్ అయితే తమ కుటుంబం దారికి వచ్చినట్టే అనుకుంది శ్రీలక్ష్మి. తనకు తగిన గుర్తింపు రాకపోయినా రాజేష్కు అయినా వస్తే మేలు కదా అని ఆమె ఆశ. అయితే అప్పుడే ఒక వింత జరిగింది. అదే సినిమాలో ప్రొడ్యూసర్ జయకృష్ణ ద్వారా వేషం వచ్చింది. జయకృష్ణ ఒకప్పుడు అమర్నాథ్కి పర్సనల్ మేకప్ మేన్. ఆ అభిమానంతోటే- ‘ఏమ్మా... ఇందులో గెస్ట్ కేరెక్టర్ ఉంది చేస్తావా?’ అని అడిగాడాయన.
వైజాగ్లో షూటింగ్.
మొదటిరోజు షూటింగ్ ముగిసింది.
సీన్లు బాగా వచ్చాయని అందరూ అనుకున్నారు. రెండో రోజు షూటింగ్ ముగింది. షాట్స్ తీస్తుంటేనే షూటింగ్లో అందరూ నవ్వుతున్నారు. జంధ్యాల ఇది గమనించారు. శ్రీలక్ష్మిని నిశితంగా పరిశీలించారు. ఆయనకు ఏదో స్ఫురించింది. తన గ్యాంగ్లో అన్ని రకాల కమెడియన్లు ఉన్నారుగాని లేడీ కమెడియన్ లేదు. ఈమెను ఫుల్టైమ్ కమెడియన్గా మారిస్తే?
ఇక శ్రీలక్ష్మి సినిమాల వరద మొదలైంది.
అమరజీవి, శ్రీవారికి ప్రేమలేఖ, రావూ గోపాల్రావు, బాబాయ్ అబ్బాయ్, చంటబ్బాయ్.... జయమ్ము నిశ్చయమ్మురా నాటికి శ్రీలక్ష్మి సూపర్స్టార్.
|
బాబూ... చిట్టి... అని శ్రీలక్ష్మి యాక్షన్ చేస్తూ ఉంటే చాలా రేర్గా తన సీన్లకు తాను నవ్వే జంధ్యాల కూడా పడీ పడీ నవ్వడం మొదలుపెట్టారు.
‘ధ్యాంక్యూ సర్... ధ్యాంక్యూ వెరీమచ్’
శ్రీలక్ష్మి ఇప్పుడు సంపాదించే మెషిన్లాగా మారిపోయింది. రోజూ నాలుగైదు షూటింగులు. రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రేలంగి నరసింహారావు, ఈవీవీ... డెరైక్టర్స్ ఎవరైనా సరే శ్రీలక్ష్మి కామెడీ ఉండాల్సిందే. ఆమె కోసమే ట్రాకులు రాసేవాళ్లు. రెండు మూడు రోజుల్లో ఆ పాత్ర పూర్తయ్యేది. సినిమా పేరేమిటో హీరో ఎవరో కూడా శ్రీలక్ష్మికి తెలిసేది కాదు. బిజీ. బిజీ బిజీ. ఒక్కోసారి భోంచేయడానికి కూడా ఖాళీ దొరకని ఎడతెరిపి. ఒక సంవత్సరంలో ఆమె చేసిన 32 సినిమాలు విడుదలైన రికార్డు.
కాని-డబ్బు పెద్దగా వచ్చేది కాదు.
అందులోనే తల్లి అందరికీ అన్నీ అమర్చిపెట్టేది. ఆ సంపాదనలోనే చదువు, పెళ్లిళ్లు, బారసాలలు... సవాలక్ష. సంపాదన మొత్తం ఇందుకే అయిపోతుంది. ఇందుకే ఖర్చయిపోతుంది.
తల్లి ఆలోచించింది.
ఆడపిల్ల- కొవ్వొత్తి- గ్లామర్ ఫీల్డులో ఎన్నాళ్లని వెలుగుతాయి. అందుకే శ్రీలక్ష్మి కోసం ఏదైనా చేయాలనుకుంది. ఆమె కోసం రూపాయి రూపాయి దాచిపెట్టి మద్రాసులో ఒక స్థలం కొన్నది. అది శ్రీలక్ష్మి ఆస్తి. సినిమాలు ఉన్నా పోయినా అది ఆమెదే. బతుకుకొక గ్యారంటీ.
ఆ రోజు శ్రీలక్ష్మికి- ఏదో షూటింగ్లో ఉండగా మళ్లీ ఫోన్ వచ్చింది.
రాజేష్కు సీరియస్గా ఉందట.
రాజేష్- హీరోగా ఒక వెలుగు వెలగాల్సిన రాజేష్... బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో సమానంగా చిన్న సినిమాల్లో వెలుగుతున్న రాజేష్... మత్తుకు బానిసయ్యాడు... మత్తుకు లోబడిపోయాడు. అందుకే తండ్రి భయం అంటుంటారు పెద్దలు. తండ్రి లేని పిల్లలు... చిన్న వయసులోనే తమ కాళ్ల మీద తాము నిలబడాల్సి వచ్చిన పిల్లలు కొంచెం బేలెన్స్ తప్పినా చాలు... పడిపోతారు!
ఆ వార్త తెలిసేటప్పుడు శ్రీలక్ష్మి ఏదో కామెడీ సీన్లో యాక్ట్ చేస్తోంది.
గుండెల్లో భయంకరమైన విషాదం. కాని కాల్షీట్లను గౌరవించాల్సిందే. కన్నీళ్లు కంటి నుండి జారకుండా యాక్ట్ చేసి ఇల్లు చేరుకుంది.
రాజేష్ జీవితం ముగిసింది.
తమ ఇంట్లో మగవాళ్లకు దేవుడు ఆయువు రాసిపెట్టినట్టు లేదు.
మరికొన్నాళ్లకు మరో తమ్ముడు... ఆత్మహత్య చేసుకున్నాడు.
మరికొన్నాళ్లకు రాజేష్కు పుట్టిన ఇద్దరు మగపిల్లలు- ఒకరు ఆత్మహత్య, ఒకరు యాక్సిడెంట్లో చనిపోయారు.
శ్రీలక్ష్మి ఇవన్నీ వింటూ ఉంది.
శ్రీలక్ష్మి ఈ అలసట నుంచి బయటపడాలనుకుంది. ఈ అలసట నుంచి పారిపోవాలనుకుంది. అందుకే నచ్చిన తమిళవ్యక్తిని వివాహం చేసుకొని కొంతకాలం విరామం తీసుకుంది.
వెండితెర మీద నుంచి శ్రీలక్ష్మి తాత్కాలికంగా మిస్ అయ్యింది.
కట్ చేస్తే శ్రీలక్ష్మి మద్రాసు టీవీలో ప్రత్యక్షమయ్యింది. హైద్రాబాద్కు షిఫ్ట్ కాలేక మద్రాసు టివితోనే కాలక్షేపం చేసింది. బోలెడన్ని సీరియల్స్. కాని ఇండస్ట్రీ అంతా హైద్రాబాద్లో కళకళలాడుతుంటే తనుమాత్రం మద్రాసులో ఏం చేయాలి?
అందుకే నాలుగేళ్ల క్రితం హైద్రాబాద్కు షిఫ్ట్ అయ్యింది. కాని- అప్పటికే ఇక్కడంతా మారిపోయింది.
కాని- ఇవాళ శ్రీలక్ష్మి సెట్లో ఉంటే జ్యూసులు వాళ్లకే వెళతాయి.
కాని- శ్రీలక్ష్మి బాధ పడదు. తన హక్కు కోసం పోరాడదు. తనకు వేషం ఇమ్మని బతిమిలాడదు. హుందాగా ఉండిపోతుంది. తండ్రి చావు బతుకుల మధ్య ఉంటే ధైర్యంగా వేషాల కోసం మద్రాసు రెలైక్కింది శ్రీలక్ష్మి.
ఇప్పుడు ఇంత జీవితం చూశాక తన జీవితాన్ని తాను నిర్మించుకోలేదా?
శ్రీలక్ష్మి చాలా పొదుపుగా చక్కగా జీవిస్తూ ఉంది.
మద్రాసులో ఇల్లుంది. దాని మీద అద్దెలొస్తాయి. ఇక్కడ నడిచిపోతుంది.
మొన్నెవరో ఒక స్టార్ కమెడియన్ ఇంటర్వ్యూ ఇస్తూ- శ్రీలక్ష్మి... అనీ చాలా మంచి కమెడియన్. నా పక్కన చేసింది. ఇప్పుడెక్కడుందో అన్నాడట.
పక్కనే ఉంది. మణికొండలో.
శ్రీలక్ష్మి మళ్లీ రీఛార్జ్ కావాలి.
ఒక మంచి నవ్వు కోసం పిడచగట్టుకొని ఉన్న మనలాంటి వారి కోసం శ్రీలక్ష్మి రీఛార్జ్ కావాలి.
ఎందుకంటే- ఆరోగ్యకరమైన హాస్యానికి శ్రీలక్ష్మి ఒక కొండగుర్తు.
|
ఇంటికి పెద్ద దిక్కు అయిన తండ్రి పోవడంతో శ్రీలక్ష్మి కుటుంబం నడిసంద్రంలో నావలా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో శ్రీలక్ష్మి నటనలోకి అడుగుపెట్టారు. ఎమ్జీఆర్కి సన్నిహితుడైన నిర్మాత లక్ష్మణ్ తమ ఉదయం ప్రొడక్షన్స్ బేనర్లో తెలుగులో ‘స్వర్గం’ సినిమా మొదలుపెట్టారు. దాసరి శిష్యుడైన దుర్గానాగేశ్వరరావు దర్శకుడు. అందులో జయసుధ అక్క వేషానికి శ్రీలక్ష్మిని ఎంపిక చేశారు. తొలి వేషం. నటన కొత్త. ఏం చేయాలో తెలియదు. ఎలా చేయాలో తెలియదు. డెరైక్టర్ చెప్పినట్టుగా చేసి ఫస్ట్ షాట్ ఒకే అనిపించుకుంది. పారితోషికం చేతిలో పడగానే ఎంతగానో సంబరపడిపోయింది. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది. నరకప్రాయం అనుకున్న జీవితంలోకి ‘స్వర్గం’ ప్రవేశించింది. ఈ సినిమా విడుదల కాకుండానే శ్రీలక్ష్మికి వేషాలు రావడం మొదలుపెట్టాయి. చిన్నా పెద్దా తేడా చూసుకోకుండా అన్ని సినిమాల్లో చేసేసింది. ‘రాజు-రాణి-జాకీ’లో రాధిక అమ్మవేషం వేసింది. మధ్యలో తమిళం, మలయాళం సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు. తెలుగులో కూడా ఓ సినిమాలో హీరోయిన్గా చేశారు. గుమ్మడి కొడుకు హీరో, దేవదాసు కనకాల డెరైక్టర్. ఆ సినిమా పేరు ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’.
అసలు పేరు : మానాపురం లక్ష్మి
పుట్టింది : జూలై 20న మద్రాసులో
సొంత ఊరు : రాజమండ్రి
తొలి చిత్రం : స్వర్గం (నటిగా)నివురుగప్పిన నిప్పు (హాస్యనటిగా)
మొత్తం చిత్రాలు : 500కు పైగా (ఇప్పటి వరకూ)
కథానాయికగా చేసిన సినిమాలు : పుణ్యభూమి కళ్లు తెరిచింది (తెలుగు) స్పర్వకు (తమిళం) జిగిజిగి రైలు (తమిళం) జోడిపురా (తమిళం) జంబులింగం (మలయాళం) పౌరుషం (మలయాళం) సముద్రం (మలయాళం)
ప్రత్యేక కృతజ్ఞతలు సాక్షి పత్రిక వారికీ,ఖదీర్ గారికీ.
ఖదీర్ గారు సాక్షి కి ప్రత్యేకంగా వ్రాసిన ఈ వ్యాసం క్రింద లింకులో చూడవచ్చు.
బాబూ చిట్టీ.....:! జంధ్యాల గారి ఆస్థానంలో శ్రీలక్ష్మి లేదేంటా అనుకుంటున్నా .....ఈ పోస్టుతో ఆలోటు తీర్చేసావు బాబూ చిట్టీ.....! చాలా పెద్ద వ్యాసం. కొంచెం కొంచెం చదువుకుంటాం లెండి !
|
Note – If You Have Any ప్రశ్న సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు for వొకేషనల్ జనరల్. Then, Just వ్యాఖ్య డౌన్. మా జట్టు ప్రత్యుత్తరం మీరు.
కేబుల్ ఆపరేటర్లు వ్యక్తిగతంగాను, సంఘంగాను టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్) కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తూండటంతో వీటికి కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని టిడిశాట్ నిర్ణయించింది. ఇటీవలి కాలంలో సిగ్నల్ ఇవ్వటం లేదంటూ ఎమ్మెస్వోల మీద ఆపరేటర్లు, ఫిర్యాదు చేయటం, ఆపరేటర్లు ఒప్పందాలు చేయకపోవటం మీద కూడా ఫిర్యాదులు వెల్లువెత్తటం సర్వసాధారణమై పోవటంతో టిడిశాట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఒక నోటీసు జారీచేస్తూ, ఒక ఆపరేటర్ల సంఘం ఫిర్యాదు చేయదలచినపుడు ఆ సంఘంలోని ఆపరేటర్లు అందరూ అందుకు బద్ధులి ఉండిన్ తీరాలని స్పష్టం చేసింది. అందుకే అలాంటి ఫిర్యాదుతోబాటు అందరు కేబుల్ ఆపరేటర్ల జాబితాను జతచేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ జాబితాలో ఒక్కో ఆపరేటర్ పేరు, చిరునామా కూడా స్పష్టంహా ఉండాలని సూచించింది.
అదే విధంగా ప్రతి ఆపరేటర్ తన తరఫున తమ కేబుల్ ఆపరేటర్ల సంఘం టిడిశాట్ సమక్షంలో ఫిర్యాదు చేయటానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదంటూ ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది. పిటిషన్ లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలని కూడా ధ్రువీకరించవలసి ఉంటుంది. అదే సమయంలో ట్ర్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాలకు కట్టుబడి ఉంటానని కూడా ఆపరేటర్ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి.
Previous: గ్రామీణ ప్రేక్షకులు పెరిగినా ప్రకటనలు పెరుగుతాయా?
Next: భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్ పరిధి విస్తరణకు ఎంఐబి గ్రీన్ సిగ్నల్
ఎమ్మెస్వోల హెడ్ ఎండ్స్ తనిఖీ కఠినంగా ఉండాల్సిందే: చానల్స్ February 10, 2018
న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలనలో డిటిహెచ్ లైసెన్స్ మార్గదర్శకాలు February 10, 2018
19న కలర్స్ తమిళ్ ప్రారంభం February 9, 2018
సన్ డైరెక్ట్ లో HMTV సహా 13 కొత్త చానల్స్ February 9, 2018
నిబంధనలు ఉల్లంఘించిన చానల్స్ 54 February 9, 2018
ముందు మరాఠీ, ఆ తరువాతే తెలుగు: ప్రాంతీయ భాషల్లోకి సోనీ విస్తరణ
|
అందమైన కథ ముగిసింది: సినీ, రాజకీయ దిగ్గజాల దిగ్భ్రాంతి, హేమ, సచిన్.. ఏమన్నారంటే..? _ Sridevi passes away at 54: Amit Shah says,'She is a role model for generations to come' - Telugu Oneindia
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
అందమైన కథ ముగిసింది: సినీ, రాజకీయ దిగ్గజాల దిగ్భ్రాంతి, హేమ, సచిన్.. ఏమన్నారంటే..?
గాంధీ భవన్ కు భద్రత పెంపు.. తేడా వస్తే 1999 సీన్ రిపీట్ అవుతుందా?
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
స్మార్ట్ఫోన్ వెళుతరు కళ్లకు మంచిదేనా?
బావ జూ.ఎన్టీఆర్కి, చరణ్కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్దే.. అల్లు అర్జున్!
లైంగిక సామర్ధ్యం పెరుగుదలకు దోహదపడే 15 ఉత్తమ పానీయాలు
ముంబై: అందాల తార శ్రీదేవి మరణాన్ని ఇటు సినీ ప్రముఖులు, అటు రాజకీయ ప్రముఖులు, అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దేశ చలన చిత్ర రంగంలోనే ఓ దిగ్గజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. లేరంటే తాము నమ్మలేకపోతున్నామని వారంటున్నారు.
ముఖ్యంగా తెలుగు, బాలీవుడ్(హిందీ) సినీ పరిశ్రమలో ఆమె ఎక్కువ సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తమ అభిమాన తార లేదని తెలిసి వారంతా విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీదేవి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హార్ట్ ఎటాక్తో దుబాయ్లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!
మార్గదర్శి.. అమిత్ షా
భారత దిగ్గజ సినీ నటి శ్రీదేవి మరణం తనను ఎంతగానో బాధించిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. భారత సినీ పరిశ్రమకు ఆమె లేని లోటు తీరనిదని వ్యాఖ్యానించారు. ఆమె భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు దేవుడు ధైర్యం కలిగించాలని కోరారు.
శ్రీదేవి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి హేమా మాలిని అన్నారు. అద్భుత నటి, మంచి వ్యక్తిని కోల్పోవడం ఊహించుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఆమె లేని లోటును ఎవరూ తీర్చలేరని చెప్పారు. శ్రీదేవి ఇక లేదంటే నమ్మలేకపోతున్నామని సినీ నిర్మాత మధూర్ భండార్కర్ అన్నారు. ఆమె మరణంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైందని చెప్పారు. ఇది చాలా చాలా విచారకరమైన రోజని అన్నారు.
శ్రీదేవి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కళా రంగంలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. వెండితెరపై ఆమె ప్రతిభను మనమంతా చూశామని చెప్పారు. ఆమె మరణం దేశానికి తీరని లోటని కేంద్రమంత్రి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు.
అద్వితీయం- రాహుల్ గాంధీ
భారత అభిమాన నటి శ్రీదేవి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భాషా భేదం లేకుండా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఆమె రాణించారని చెప్పారు. ఆమె ప్రతిభ అద్వితీయమని అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన రాహుల్.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
అందమైన అధ్యాయం.. శేఖర్ కపూర్
ఒక అందమైన అధ్యాయం ముగిసిందని బాలీవుడ్ దర్శక నిర్మాత శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు. ఆమె ఒక అద్భుతమైన స్ఫూర్తి అని అన్నారు. ఎంతోమందిలో ప్రేమానుభూతులు నింపిన ఆమె ఇక లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందంతోపాటు మంచి మనసున్న గొప్ప నటిని కోల్పోయామని మరో నటుడు రంజీత్ వ్యాఖ్యానించారు. శ్రీదేవి మరణం మొత్తం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టేసిందని అశోక్ పండిట్ వ్యాఖ్యానించారు.
శ్రీదేవి మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న శ్రీదేవి.. వారందర్నీ విషాదంలోకి నెట్టేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రియన్ కవి రాయినర్ మారియా రిల్కే రాసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు.
శ్రీదేవి నటనకు ఒక పవర్ హౌస్ లాంటివారని కేంద్రమంత్రి, ప్రముఖ సినీ నటి కూడా అయిన స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించారు. తన రంగంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆమె ఆకస్మిక మరణం అందర్నీ విషాదంలోకి నెట్టేసిందని అన్నారు. శ్రీదేవి కుటుంబసభ్యులు, ఆమెను ప్రేమించే ప్రతీఒక్కరికీ స్మృతీ సానుభూతి తెలియజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. శ్రీదేవి మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
ఆమెను చూస్తూ.. సచిన్ టెండూల్కర్
శ్రీదేవి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. ఆమెను వెండితెరపై చూస్తూ పెరిగామని, ఇప్పుడు ఆమె లేరంటే నమ్మలేపోతున్నామని చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు సచిన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రజినీ, అక్షయ్, కమల్
|
రజినీ, అక్షయ్, కమల్
శ్రీదేవి మృతిపై ప్రముఖ సినీ నటులు రజినీకాంత్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజమైన ఓ దిగ్గజాన్ని సినీ పరిశ్రమ కోల్పోయిందని రజినీకాంత్ వ్యాఖ్యానించారు. శ్రీదేవి మృతికి అక్షయ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక గొప్ప నటిని కోల్పోయామని, ఆమెతో కలిసి నటించిన మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ తన వెంటే ఉంటాయని కమల్ హాసన్ అన్నారు. ఆమెను చివరగా ఇటీవలే కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆమెను చాలా మిస్సవుతున్నామని చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, హత్య, కేసు క్లోజ్ కు డీస్పీ స్కెచ్. టోల్ ఫ్రీ నెంబర్ తో, ధర్నా!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ 7న పోలింగ్, 11న కౌంటింగ్
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
19 నవంబరు 2018 సోమవారం దినఫలాలు
రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ
'ఎన్టీఆర్ మహానాయకుడు'.. పోటీగా మరో చిత్రం!
మీకు ఉద్యోగం పోయిన భద్రత కలిపించే కొన్ని మార్గాలు మీకోసం!
ప్రేమించి పెళ్లి చేసుకోమంటే డేటింగ్ చేశాడు, అనుభవించాడు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా మరో సంస్థ వొడాఫోన్తో విలీనం అవుతుందని వచ్చిన వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. వొడఫోన్లో ఐడియా సెల్యూలార్ విలీనం పూర్తయింది. ఇకపై వొడాఫోన్ ఐడియాగా పిలవబడుతుంది. ఐడియా వొడఫోన్తో విలీనం కావడంతో భారత దేశంలో అత్యధిక కస్టమర్లు ఉన్నట్లుగా గుర్తింపు పొందింది. ఐడియా కలిసి పోవడంతో వొడాఫోన్కు 408 మిలియన్ వినియోగదారులు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
రెండు కంపెనీల కలయికతో 3.4లక్షల సైట్లతో బ్రాడ్ బాండ్ నెట్వర్క్.. 17 లక్షల రీటెయిల్ ఔలెట్లతో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లుంటాయని సంస్థ తెలిపింది. ఐడియా ఈక్విటీ రూ.6750 కోట్లు, వొడాఫోన్ ఈక్విటీ రూ.8,600 కోట్లు ఉండగా... రెండు సంస్థలకు చెందిన టవర్ల ఎంటర్ ప్రైజ్ వాల్యూ రూ.7850 కోట్లు ఉందని తెలిపాయి. దీంతో టెలికాం శాఖకు రూ.3900 కోట్లు చెల్లించినా.. ఇంకా రూ.19300 కోట్లు మిగులు బ్యాలెన్స్ ఉంటుందని కంపెనీ తెలిపింది. రెండు కంపెనీలు కలిసి పోవడంతో స్పెక్ట్రమ్ కూడా పెరిగిందని ఇప్పుడు అది 1,850 MHzగా ఉందని తెలిపింది. దీంతో 2లక్షల మొబైల్ సైట్లు,2.35 లక్షల కిలోమీటర్ల ఫైబర్లు ఉన్నాయని పేర్కొంది. ఇక వాయిస్, బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ దేశవ్యాప్తంగా ఉంటుందని దాదాపు 92 శాతం జనాభాను కవర్ చేస్తూ... 5కోట్ల పట్టణాలు గ్రామాలకు చేరువవుతుందని సంస్థ వివరించింది.
ఐడియాను వొడాఫోన్లో విలీనం చేయడం ద్వారా భారత్లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఆవిర్భవించామని ఇది చరిత్రాత్మకమని ఛైర్మెన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలందిస్తామని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
దోచుకున్నవారికే సీబీఐ అంటే భయం...చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన జైట్లీ
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
తూర్పుగోదావరి:అతడుజనసేనలో చేరాడు...ఆమె టిడిపిలో చేరుతుందంటున్నారు!ఎవరంటే...?
ఆయన కాలం కంటే ముందుంటారు: వాజపేయిపై నరేంద్ర మోడీ భావోద్వేగం, వద్దన్నా సీఎం చేశారు!
హైటెక్ సిటీని ప్రారంభించింది వాజపేయినే: సిటీకి 4సార్లు, టాక్సీలో వచ్చి..!, ఎన్టీఆర్కుమద్దతుగా
అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మెరుగైన ఫలితాలను సాధిస్తుందా? అన్న సంకేతాలు అందుతున్నాయి. ఇదే జరిగితే ఈశాన్య భారత రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు సాధించినట్లే అవుతుంది. సీపీఎంను కాషాయ పార్టీ బీజేపీ ఢీకొట్టగల సామర్థ్యం ఉన్నదా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అధికార లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీపీఎం ఆరోసారి మరో విజయం సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి.
మరోసారి సీపీఎం గెలుపొందితే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనున్నది. అది జరిగితే ఈశాన్య భారత రాష్ట్రాల్లో తదుపరి విస్తరించడానికి మార్గం సుగమం కావడానికి వీలవుతుంది. గత త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 1.87 శాతం ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో చెప్పుకోదగిన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో స్థానాన్ని బీజేపీ.. ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి వదిలేయనున్నదని పరిస్థితులు చెప్తున్నాయి. వెస్ట్ త్రిపురలో కలప వ్యాపారి బీరేంద్ర దేవ్వర్మఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కూటమిని ఢీ కొట్టడంలో వెనుకబడిన పోటీ పడేందుకు ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ప్రయత్నించలేదు. త్రిపురలో చాలాకాలంగా విపక్షం బలహీన పడుతున్నది. కానీ ఈ ఎన్నికలు విభిన్నం. లెఫ్ట్ ఫ్రంట్కు బీజేపీ గట్టి పోటీనిస్తున్నది' అని చెప్పారు. ఈసారి పరివర్తన దిశగా భారీస్థాయిలో ప్రచారం జరుగుతున్నదని అంచనా వేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, విపక్షాల మధ్య గట్టి పోటీ ఉంటుందన్నారు. కానీ విపక్షంలో నూతన పార్టీ అవతరిస్తుందన్నారు.
2013తో పోలిస్తే 2014లో సుమారు ఆరు శాతానికి బీజేపీ ఓటింగ్
బీజేపీ ఎన్నికల ప్రచార నినాదం ‘చలో పల్టాయి' నినాదంతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో చోటు దక్కించుకోవడం అసంభవమని భావించిన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ స్థానే ప్రధాన విపక్షం స్థాయికి ఎదిగేందుకు ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు 50 స్థానాల్లో పోటీ చేస్తే 49 చోట్ల డిపాజిట్లు గల్లంతు చేసుకున్నది బీజేపీ. కేవలం రెండు శాతం లోపు ఓట్లు మాత్రమే పొందింది. దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ 37 శాతం ఓటింగ్ పొందితే, సీపీఎం 48 శాతం ఓట్లు పొందింది. కానీ 2014 ఎన్నికల్లోనే పరిస్థితి కొంత మారింది. తన ఓటు శాతాన్ని 5.77కి పెంచుకున్న బీజేపీ.. ఈశాన్య భారతంలో విస్తరణకు చర్యలు చేపట్టింది. అదే క్రమంలో క్షేత్రస్థాయిలో సీపీఎంతో పోటీ పడేందుకు కార్యాచరణ చేపట్టింది.
అసోం, బెంగాల్ నుంచి ప్రచారానికి ‘కమలం’ కార్యకర్తలు
త్రిపురలో తొలిసారి క్యాడర్ పునాది గల అధికార సీపీఎంను ఢీ కొట్టేందుకు అదేస్థాయిలో క్యాడర్ బలం గల మరో పార్టీ బీజేపీ రావడం ఇదే మొదటి సారి అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. సీపీఎంతో పోటీ పడే సామర్థ్యం గల సంస్థాగత బలం ఉన్న పార్టీ బీజేపీ అని ఆ నేత ఒకరు తెలిపారు. అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ.. అధికార సీపీఎంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వాదుల్ని చేరదీయడంపైనే ద్రుష్టి సారించిందన్నారు. అభివ్రుద్ధి సాధిస్తామని, ఉపాధి కల్పిస్తామని, కేంద్రం నుంచి ఇతోధిక మద్దతు అందజేస్తామని హామీలిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు బీజేపీలో నూతనోత్సాహాన్ని కలిగించాయి. విపక్ష నాయకుడు సుదీప్ రాయ్ బర్మన్ సహా ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తొలుత త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి తర్వాత గతేడాది ఆగస్టులో చేరిపోయారు.
అనుమానాస్పదంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం తీరు
|
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి దూరంగా ఉండటం అనుమానాస్పదంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్క విడత కూడా ప్రచారం చేయకపోవడం మరింత సందేహస్పదంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సీపీఎం నాయకుడొకరు మాట్లాడుతూ తమ రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకోవడం ఆందోళనకరమని, ఇందులో సందేహమే లేదన్నారు. వారు రాష్ట్రాన్ని విభజించి పాలించు అన్నట్లు వ్యవహరిస్తున్నారని సీపీఎం నాయకుడు అన్నారు. కొన్నేళ్లుగా త్రిపురలో క్షేత్రస్థాయిలో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) పని చేస్తున్నా గణనీయ స్థాయిలో రాజకీయ మార్పులు తీసుకు రాలేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నదని ఆ సీపీఎం నేత ఆందోళన వ్యక్తం చేశారు.
మార్చి మూడో తేదీ నాటికి అసెంబ్లీ ఎన్నికల ఫలితంలో మార్పు
ఎన్నికల వేళ బీజేపీ.. ఇండోజియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) అనే గిరిజన ప్రాంతాల్లో పునాది కల పార్టీతో పొత్తు పెట్టుకున్నది. బీజేపీ 11 ఎస్టీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో 9 స్థానాల్లో ఐపీఎఫ్టీ బరిలో నిలిచింది. ఐపీఎఫ్టీ కొన్నేళ్లుగా త్రిపురలో పని చేస్తున్నా.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నది. బీజేపీ, ఐపీఎఫ్టీ కూటమిగా పోటీ చేయడం సానుకూల ఫలితాలనిస్తుందని అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకతతోపాటు పలు అంశాలతో బీజేపీ లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అధికార సీపీఎంకు బీజేపీ ప్రధాన విపక్షంగా నిలవడం ఖాయం అని త్రిపుర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గౌతం చక్మా తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు మనం అంతా వేచి ఉండాల్సిందే. ఐపీఎఫ్టీతో పొత్తు వల్ల తప్పనిసరిగా బీజేపీకి లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 18న పోలింగ్ జరుగనున్నది. వచ్చేనెల మూడో తేదీన ఫలితాలు వెలువడతాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
మరో సాయం: కేరళ చిన్నారుల కోసం 100టన్నుల తెలంగాణ ‘బాలామృతం’
ఇన్ఫోసిస్కు మరో సీనియర్ గుడ్బై: సీఎఫ్ఓ రాజీనామా, కారణమిదే!
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
|
జాతీయ వార్తలు
రాష్ట్ర వార్తలు
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
లైఫ్ స్టైల్
హోం అండ్ గార్డెన్
ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
కార్ న్యూస్
బైక్ న్యూస్
కొత్త కార్లు
విమాన రాకపోకలు
ట్రావెల్ గైడ్
పర్సనల్ ఫైనాన్స్
మ్యూచువల్ ఫండ్స్
ఇన్సూరెన్స్ను కొనండి
ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్ చేయండి.
కేసీఆర్, మోడీపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ..!
పంజాబ్ రైలు ప్రమాద ఘటన: కార్యక్రమం నిర్వహణకు పోలీసులు
నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకు ఇలాంటి మాటలు: అనసూయ
మొబైల్ నంబరుకు ఆధార్ బదులు ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వాలి.
ఈ పద్ధతులతో గర్భం రాదు
న్యూఢిల్లీ: తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ న్యూఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి తమిళనాడు రాజకీయాలపై చర్చించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు.
తమిళనాడు రాజకీయాల విషయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ముఖ్యంగా చర్చించనున్నారని సమాచారం. రాష్ట్రపతి సూచనలు సలహాలు తీసుకున్న తరువాత తమిళనాడు ప్రభుత్వం విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ నిర్ణయించారని తెలిసింది.
తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు లేదని, శాసన సభలో సీఎం బలపరీక్ష నిర్వహించి మెజరిటీ నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదే సమయంలో టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 18 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఢిల్లీలోనే తమిళనాడు విషయంలో ఓ నిర్ణయం తీసుకున్న తరువాత చెన్నై వెళ్లాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ నిర్ణయించారని తెలిసింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
తిరుమల శ్రీవారి ఆలయంలో సిబ్బంది చేతివాటం...రూ.10 లక్షల శ్రీవారి లడ్లు దారి మళ్లింపు
సీఎం రమేష్ కంపెనీలో రూ.100 కోట్లకు లెక్కలు లేవు...ఐటి శాఖ నివేదిక:"ఇండియన్ ఎక్స్ ప్రెస్" కథనం
టాక్ ఆఫ్ టు
Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి
Tag Archives: పాపకార్యాలు
September 30, 2017 in అరణ్యకాణ్డము, రామాయణము, Telugu.
శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౩వ శ్లోకము) యుక్తాయుక్తములు బాగా తెలిసిన సీతాదేవి తన పతితో ప్రేమగా ఇలా పలికినది: “స్వామీ! ఈ లోకములో కామజములైన వ్యసనములు ముఖ్యముగా మూడు. మెదటిది, మరియు అన్నిటికన్నా ప్రమాదకరమైనది అబద్ధము. పరస్త్రీవ్యామోహము రెండవది. తనకు హానికలిగించని ప్రాణులను కూడా హింసించుట మూడవది”. కాబట్టి మనము ఇట్టి వ్యసనములకు దూరముగానుండవలెను.
August 28, 2016 in అరణ్యకాణ్డము, Telugu.
August 28, 2016 in అరణ్యకాణ్డము, రామాయణము, Telugu.
శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతురుత్తరశతతమస్సర్గః (౧౭వ శ్లోకము) శ్రీరామునికీ కష్టాలు తన తల్లి అయిన కైకేయి వల్లనే వచ్చెనని చెప్పి, దుఃఖిస్తున్న భరతుని ఉద్దేశించి శ్రీరాముడిట్లనెను. “ఓ (అరిషడ్వర్గమనే) శత్రువులను జయించినవాడా! భరతా! (నేను కాననలకు వచ్చుటలో) నీ దోషము నాకు కొంచమైనా కనబడుటలేదు. కానీ నీవు తల్లిని ఎన్నడూ అజ్ఞానవశమునసైతము నిందింపరాదు సుమా!”. ఇతరులను, ముఖ్యముగా గురుస్థానములోనున్న తల్లి, తండ్రి, ఆచార్యుడు, వీరినెన్నడూ నిందించుచూ మాట్లాడరాదని శ్రీరాముని సందేశము. అంతేకాక శ్రీరాముని శీలసంపద కూడా…
April 4, 2016 in అయోధ్యాకాణ్డము, రామాయణము, Telugu.
March 11, 2016 in అయోధ్యాకాణ్డము, రామాయణము, Telugu.
|
windows 10 mobile-లో bluetooth ఆడియో పరికరాలను మరియు వైర్లెస్ ప్రదర్శనలను ఏర్పాటు చేయండి – విండోస్ 10 మద్దతు
విండోస్ 10 మద్దతు
విండోస్ 10 సహాయం బ్లాగ్
windows 10 mobile-లో bluetooth ఆడియో పరికరాలను మరియు వైర్లెస్ ప్రదర్శనలను ఏర్పాటు చేయండి
చర్యా కేంద్రంలో అనుసంధానించు బటన్ను నొక్కడం ద్వారా మీ Bluetooth-ప్రారంభించబడిన ఆడియో పరికరాన్ని కనుగొనలేకుంటే, దీనిని ప్రయత్నించండి:
మీ Windows పరికరంలో Bluetoothకు మద్దతు ఉన్నట్లు మరియు అది ఆన్ చేయబడినట్లు నిర్ధారించుకోండి. చర్యా కేంద్రంలో మీకు Bluetooth బటన్ కనిపిస్తుంది.
Bluetooth-ప్రారంభించబడిన ఆడియో పరికరాన్ని ఆన్ చేసినట్లు మరియు అది కనుగొనబడే విధంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. మీరు దీనిని ఎలా చేయాలి అన్నది పరికరాల ఆధారంగా మారుతుంది, కనుక మీ పరికరంతో పాటు అందించబడిన సమాచారాన్ని తనిఖీ చేయండి లేదా తయారీదారు వెబ్సైట్కు వెళ్లండి.
చర్యా కేంద్రంలో అనుసంధానించు బటన్ను నొక్కడం ద్వారా మీ పరికరాన్ని కనుగొనలేకుంటే, దీనిని ప్రయత్నించండి:
మీ Windows పరికరంలో Miracastకు మద్దతు ఉన్నట్లు నిర్ధారించుకోవడం కోసం దానితో పాటు అందించబడిన సమాచారాన్ని పరిశీలించండి లేదా తయారీదారు యొక్క వెబ్సైట్కు వెళ్లండి.
Wi-Fi ఆన్ చేయబడి ఉన్నట్లు నిర్ధారించుకోండి.
మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నట్లు ప్రదర్శనలో మీరాకాస్ట్కు మద్దతు ఉన్నట్లు మరియు ఇది ఆన్ చేయబడి ఉన్నట్లు నిర్ధారించుకోండి. ఇది పని చేయకుంటే, మీ వద్ద Miracast అడాప్టర్ (కొన్నిసార్లు “డాంగుల్” అంటారు) ఉండాలి, దానిని HDMI పోర్ట్కు ప్లగిన్ చేయాలి.
Previous Previous post: windows 10లో అలారాలను ఎలా ఉపయోగించడం
Next Next post: windows 10లో అప్గ్రేడ్లను వాయిదా వేయి
DataExchangeHost.exe డేటా ఎక్స్ఛేంజ్ హోస్ట్
mshta.exe Microsoft (R) HTML అనువర్తనం హోస్ట్
Google Chrome ఈ వెబ్పేజీని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మెమరీ అయిపోయింది.
windows 10 mobileలో నా ముద్రకం ఎక్కడ ఉన్నది?
విండోస్ 10 మద్దతు Proudly powered by WordPress
|
స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (సెజ్) – ఒక పరిశీలన
ప్రత్యేక ఆర్థిక మండళ్లులేక స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (సెజ్) కోసం చట్టం 2005 మే నెలలో పార్లమెంటులో ఆమోదింపబడి అమలులోకి వచ్చిన తర్వాత తీవ్రంగా వివాదాస్పదమైంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో తీవ్ర విమర్శలకు గురైన చట్టం బహుశా ఇదే.
ఎగుమతి ఆర్థిక మండళ్ల పేరుతో ఇలాంటి ప్రత్యేక సంస్థలు గతంలో మనదేశంలోనూ, ఇతర దేశాలలోనూ అమలులో ఉండేవి. కాని ఇవి చాలా పరిమితంగా ఉండేవి. 1986 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 176 ఎగుమతి మండళ్లు 47 దేశాల్లో ఉండేవి. ప్రపంచీకరణ వేగవంతమయ్యేసరికి 116 దేశాల్లో 3000కు పైగా ఇలాంటి మండళ్లు ఏర్పాటయ్యాయి.
మన దేశంలో టాటా కంపెనీ 1977లోనే బుర్రోస్ అనే అమెరికన్ కంపెనీతో సాఫ్ట్వేర్ పరికరాల ఎగుమతి కంపెనీని ఏర్పాటు చేశారు. అలాగే ముంబాయిలో 1987-88లో ఆధునిక ఆభరణాల యూనిట్ను (సీపిజడ్) ఏర్పాటు చేశారు. ఈ రెండింటి నుంచి కూడా ఎగుమతులు చాలా పుంజుకున్నాయన్న వాదన ఉంది. ఆభరణాల తయారి భారతదేశంలో సంప్రదాయకంగా విశ్వకర్మలు తమ ఇళ్లలో, చిన్న దుకాణాల్లో ఉత్పత్తి చేసే పరిశ్రమ. లక్షలాది మందికి స్వయం ఉపాధి కల్పించే పరిశ్రమ. ఆధునిక యంత్రాలతో ఈ జోన్ ఏర్పాటైన తర్వాత ఆభరణాల తయారి బాగా పెరిగింది. 2002-03లో మొత్తం ఆభరణాల ఎగుమతితో 55 శాతం ఈ మండళ్ల నుంచే జరిగింది. ఆధునిక యంత్రాల వాడకం ఈ రెండు దశాబ్దాల కాలంలో దేశీయ ఆభరణాల తయారిలోకి కూడా జొరబడి లక్షలాది స్వర్ణకారుల పొట్టకొట్టింది. చిన్న గ్రామాలలో, మండల కేంద్రాలలో తయారైన ఆభరణాల అమ్మకందార్లు ఏర్పడ్డారు. పెట్టుబడి పెట్టలేని స్వర్ణకారులు (వీరే అత్యధికులు) నిరుద్యోగులయ్యారు. ప్రజల ఆదాయం పెరిగింది. బంగారం కొనుగోలు పెరిగింది. కానీ స్వర్ణకారులు నిరుద్యోగులు కావడం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐటి రంగానికి చెందిన కుటీర పరిశ్రమలు లేవు గనుక సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఎగుమతులు, యాంత్రీకరణ ఇలాంటి ప్రభావాన్ని చూపలేదు.
ఈ మధ్య కామర్స్ మంత్రిత్వశాఖ కార్యదర్శి, హైదరాబాద్లో ఒక పత్రికాగోష్ఠిలో మాట్లాడుతూ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్కు కేటాయిస్తున్న భూమి, భారతదేశంలో మొత్తం సాగుభూమిలో 0.00001 శాతం కూడా లేదని, ఆర్థిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడంలేదని వాపోయారు. వ్యవసాయ భూమిని సెజ్లకు కేటాయించడంపట్ల పంట దిగుబడి దెబ్బతిని, ఆహారోత్పత్తి తగ్గి, ఆహార భద్రతకు ప్రమాదం వస్తుందన్న వాదనకు ఆయన జవాబు ఇది. సెజ్లపై విమర్శకులు లేవనెత్తిన అనేక అంశాలలో ఆహార భద్రత సమస్య కూడా ఒకటి. అదొకటే అభ్యంతరం కాదు. ఇతర అంశాలపై సమాధానం చెప్పకుండా ఆయన తప్పించుకున్నారు.
రైతులు, ప్రజలు ‘అభివృద్ధి’ అంటే ఉలిక్కిపడే రోజులొచ్చాయి. అభివృద్ధి అంటే పరిశ్రమల కోసం, సెజ్ల కోసం, రోడ్ల వెడల్పు కోసం, మాల్స్ కోసం, రైతుల భూములు లాక్కొని వారిని వీథుల్లోకి నెట్టి, ఒక నూతన ధనిక ప్రపంచాన్ని నిర్మించడం, మరొక వైపు దారిద్రీకరణను పెంచడంగా ప్రజలు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం స్వయంగా సెజ్లను ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు సెజ్లపై ఆసక్తి ఉన్న డెవలపర్స్ పెట్టే దరఖాస్తులను, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక బోర్డు పరిశీలించి నిర్ణయం చేస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎగుమతులు – దిగుమతుల వ్యాపారం ప్రాధాన్యత వహిస్తుంది. కొన్ని ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనం వెనుకబడిపోతున్నామన్న భయం, వేగంగా ఆర్థికాభివృద్ధి రేటును పెంచాలన్న తపన నుంచి సెజ్ల పట్ల క్రేజ్ పాలక వర్గాలలో పెరిగింది. కొన్ని రకాల ఎగుమతులలో ఇంతకు ముందే కొన్ని ప్రోత్సాహకాలు ఉన్నాయి. కాని అవి చాలడంలేదని ఈ సెజ్లు ప్రారంభించారు. వివిధ శాఖల అనుమతులు ఆలస్యం కాకుండా ‘ఏకగవాక్షం’ (సింగిల్విండో) ద్వారా వేగంగా సెజ్లో లభిస్తాయి.
సెజ్లో ఏర్పాటైన పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఆకర్షణీయమైన రాయితీలు లభిస్తాయి.
కస్టమ్స్ డ్యూటీ, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, సెంట్రల్ సేల్స్ టాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ల రాయితీ ఈ సంస్థలకు, డెవలపర్స్కు లభిస్తాయి.
గతంలో ఏడేళ్లపాటు ఉన్న పన్నుల రాయితీ 15 సంవత్సరముల వరకు పెంచారు. (1) మొదటి 5 సంవత్సరములలో వందశాతం రాయితీ (2) ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత 10 సంవత్సరముల వరకు యాభైశాతం పన్ను రాయితీ (3) ఆఖరి 5 సంవత్సరములలో ఎగుమతుల లాభాలలో యాభైశాతం రాయితీ
సెజ్లు ఏర్పాటు చేసిన డెవలపర్స్కు 10 సంవత్సరముల వరకు ఆదాయ పన్నులో వంద శాతం రాయితీ.
|
ప్రభుత్వం స్వంతంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టలేదనే సాకుతో ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ప్రభుత్వం భూమి కేటాయించి, పన్నుల రాయితీలు ఇచ్చేట్లు, ప్రైవేట్ సంస్థలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి (భూమి చదును చేయడం, రోడ్లు వేయడం, విద్యుచ్ఛక్తి, నీరు ఏర్పాటు చేయడం, ప్లాట్లు కేటాయింపు వగైరాలు) డెవలపర్స్ చేస్తారు. బ్యాంకులు, రుణ సౌకర్యాలు, విమానాశ్రయాలు, రేవులు, రైళ్ల ద్వారా రవాణాను మళ్లీ ప్రభుత్వమే సహాయం చేయాలి. విదేశాలకు ఎగుమతి కోసం ప్రత్యేక రేవులను కేటాయిస్తున్నారు.
సెజ్ల ఏర్పాటకు కేంద్రమే కాక జోనల్ కమిటీలను ఏర్పాటు చేశారు. వారు దరఖాస్తులను అంగీకరించడానికి, నిరాకరించడానికి, అందులోని అంశాలను మార్చడానికి హక్కుంది. జోనల్ స్థాయిలో సెజ్లన్నీ పరిపాలనాంశాలపై అధికారం గల డెవలప్మెంట్ కమిషనర్ (అభివృద్ధి కమిషనర్) ఉంటారు. కార్మిక చట్టాలకు సంబంధించి, లేబర్ కమిషనర్ అధికారాలు కూడా అభివృద్ధి కమిషనర్కు బదలాయించారు. క్లాజ్ 23 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సెజ్లలో వచ్చే సివిల్ కేసులు, నోటిఫై చేయబడిన రకాల నేరాలు విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తుంది. వీటిపై అప్పీలు ఆయా రాష్ట్రాల హైకోర్టులకు చేసుకోవచ్చును.
ఇన్ని అసాధారణమైన రాయితీలు, ప్రత్యేక సౌకర్యాలు కలిగించి, భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత పటిష్టత చేకూరుతున్నట్లు? నిజంగా దేశాభివృద్ధికి ఇవి ఉపయోగపడితే దీనిని సానుకూలంగా పరిశీలించవచ్చును. కాని ఫలితాలు అలా లేవు.
ప్రస్తుతం పనిచేస్తున్న సెజ్లు : 16
ఇందులో ఎనిమిది ఎగుమతి ప్రొసెంసిగు జోన్స్ను సెజ్లుగా మార్చారు.
ప్రభుత్వ పెట్టుబడులు : రు. 948 కోట్లు
ప్రైవేట్ పెట్టుబడులు : రు. 2841 కోట్లు
అంశం సంఖ్య భూమి అవసరం
నోటిఫై చేయబడిన సెజ్లు 41 3,36,468 ఎకరాలు
సూత్రబద్ధంగా అనుమతి 166 –
కొత్తగా వచ్చిన దరఖాస్తులు 73
ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కేటాయిస్తూ, దాని ప్రాధాన్యతను తగ్గించి చూపటం అధికారుల మోసపూరిత చర్య.
గతంలో ఏదో ఒక ప్రత్యేక రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, ఉదాహరణకు ఆభరణాలు లేక ఐటి లాంటి వాటికి సెజ్లు కేటాయించబడేవి. ఇప్పుడు బహుళ ఉత్పత్తుల కోసం సెజ్లు కేటాయిస్తున్నారు. ఆసియా ఖండంలోనే మొదటి ఎగుమతి జోన్ను భారతదేశంలో గుజరాత్లోని కాండ్లారేవులో 1965లోనే ఏర్పాటు చేశారు. ఇది విజయవంతంగానే నడిచిందని ప్రభుత్వవాదన. ఈ మధ్య వచ్చిన అనుభవాలను బట్టి సెజ్లకు అనుమతులు పెంచుతున్నామన్నారు. గత సంవత్సరం మొత్తం భారత ఎగుమతుల్లో సెజ్ల ద్వారా జరిగింది 5 శాతం మాత్రమే. దేశంలోని మొత్తం పారిశ్రామిక పెట్టుబడిలో సెజ్ల పెట్టుబడి 1 శాతం ఉండగా, ఉపాధి కల్పన 0.32 శాతం మాత్రమే. స్థానికంగా ఆర్ధికాభివృద్ధికి, నైపుణ్యంలేని స్థానిక కార్మికులకు ఉపాధిలో తగినంత సహాయం చేయలేక పోయాయి.
దేశ ఆర్థికాభివృద్ధికి ఎగుమతుల పెరుగుదల అవసరమే అయినప్పటికీ, ఇన్ని పన్నుల రాయితీలు దీనికి అవసరంలేదు. సెజ్ల ఏర్పాటుపై న్యాయబద్ధంగానే తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నాయి.
సాంప్రదాయకంగా దశాబ్దాల తరబడి పెద్ద ఎత్తున ఉత్పత్తులు సాగించి, ఎగుమతులు చేస్తున్న పారిశ్రామిక సంస్థలకు లేని రాయితీలు సెజ్లోని సంస్థలకిచ్చినందున, వివక్ష చూపడం అనివార్యమవుతుంది. వారిలో తీవ్ర అసంతృప్తి పెరుగుతుంది.
సెజ్ల కోసం రాయితీలు విదేశ ఎగుమతుల కోసం ఇచ్చే రాయితీలు, స్వదేశంలో భారత ప్రజల కోసం చేసే ఉత్పత్తుల పైన అన్ని రకాల పన్నులు వేస్తూ విదేశీయుల కోసం చేసే ఉత్పత్తుల పైన రాయితీలు ఇవ్వటం దేశ ప్రజలపై అసాధారణమైన వివక్ష అవుతుంది. ‘అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో’ అన్న సామెత వర్తిస్తుంది.
సెజ్లకు ఎంత భూమి కావాల్సి ఉంటుందన్న అవగాహన ప్రభుత్వానికి లేదు. అందువల్ల అవసరమైన దానికంటే 10 రెట్లు, వందరెట్లు భూమిని కంపెనీలు డిమాండ్ చేయటం, ప్రభుత్వం కేటాయించడం, భవిష్యత్తులో అదనపు భూమిని రియల్ ఎస్టేట్కు ఉపయోగించుకోవటం వారి ఆలోచనలగా ఉంది. ముంబై ఇండస్ట్రీయల్ ఎస్టేట్లోకి 400 మీటర్ల ప్లాటు వేలం వేస్తే 84 కోట్లు పలికింది. దానికి దగ్గరలోనే 35,000 ఎకరాలు అంబానీలు తమ సెజ్ల కోసం ప్రతిపాదించారు. ఢిల్లీ నగరానికి దగ్గర్లో యుపిలోని ఘజియాబాద్ జిల్లాలో అనిల్ అంబానీకి 25,000 ఎకరాలు పారిశ్రామికీకరణకు కేటాయిస్తే, పంజాబ్లో ముఖేష్ అంబానీకి 20,000 ఎకరాలు కేటాయించారు. రైతుల దగ్గర తక్కువ ధరకు బలవంతంగా కొని, బడా పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టడం రైతాంగ వ్యతిరేక చర్య.
ఏ రకమైన ఉత్పత్తులకు, ఎగుమతులకు డిమాండ్ ఉందో వాటి కోసం సెజ్లు కేటాయించడం కాక, బహుళ ఉత్పత్తులు కేటాయించడం మంత్రిత్వశాఖలో అస్పష్టత గందరగోళాన్ని సూచిస్తున్నది. పన్నుల రాయితీల కోసం ఏదో పేరుతో దరఖాస్తులు ఇస్తున్నారు. ప్రభుత్వం అంతే అరాచకంగా కేటాయిస్తున్నది. ఇది సెజ్ల లక్ష్యాన్ని నెరవేర్చదు.
|
విదేశీ పెట్టుబడులను సెజ్లలో ఆహ్వానిస్తున్నారు. విదేశీ పెట్టుబడితో దాదాపు ఉచిత మౌలిక సదుపాయాలు, భూమితో పరిశ్రమలు ఏర్పాటు చేసి, భారత దేశంలో తక్కువ వేతనాలతో కార్మికులతో పనిచేయించుకొని, అన్ని రకాల పన్నుల రాయితీలు పొంది, విదేశాలకు ఎగుమతులు చేసి, లాభాలను కూడా ఎగుమతి చేస్తారు. కొద్దిమంది కార్మికులకు పని దొరకటం, భారత భాగస్వాములుంటే వారికి కొంత లాభం మినహా దేశానికి ఏం ఒరుగుతుంది? పన్నుల రాయితీల నష్టం తప్పదు. దేశం నుంచి ఎగుమతులు మరికొన్ని వందల, వేల కోట్లు చేశామన్న లెక్కలు రాసుకోవడానికి జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుదల రికార్డులో అదనంగా చేర్చుకోవటం ద్వారా సంతృప్తి పొందటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
సెజ్లలో వ్యాపార, పారిశ్రామిక సంస్థల ఫ్యాక్టరీల ఏర్పాటుతోపాటు, అందులో పెట్టుబడులు పెట్టిన వారికి, ఉద్యోగులకు అవసరమైన నివాసానికి ఫ్లాట్లు, ఇళ్లు, ఆస్పత్రులు, పౌర జీవనానికి అవసరమైన ఏర్పాట్లు వారే చేసుకోవచ్చు. అక్కడ జరిగే నేరాలకు (నోటిఫైడ్ అఫెన్సెస్) చట్టవిరుద్ధ కార్యక్రమాలపై పోలీసులకు, న్యాయవ్యవస్థకు అధికారం లేదు. ప్రత్యేక కోర్టులుంటాయి. విదేశీ రాయబార కార్యాలయాలకుండే ఈ ప్రత్యేక హక్కులు, భారత భూభాగంలో విదేశీ భూఖండాలలోని హక్కులు భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే హేయమైన చర్య.
సెజ్లలో అన్ని రాయితీలతోపాటు కార్మిక చట్టాలకు కూడా చెల్లుచీటి ఉంటుంది. లేబర్ కమిషనర్ అధికారాలు డేవలప్మెంట్ కమిషనర్కు బదలాయించబడ్డాయి. భారతదేశంలో విదేశీ స్వదేశీ పెట్టుబడిదార్లు ‘ఆర్థిక సంస్కరణల్లో’ భాగంగా లేబర్ చట్టాలను సరళీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె హక్కులేని, యూనియన్లులేని, లేబర్ కమిషనర్లేని సెజ్లలో కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు అవకాశాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ట్రేడ్ యూనియన్లు ఉన్నా బయటి నాయకులుండరాదన్న షరతు కొన్ని సెజ్లలో పెడుతున్నారు. ఇది కార్మిక వ్యతిరేక చర్య.
సారవంతమైన వ్యవసాయ భూమి లక్షలాది ఎకరాలు గనుల త్రవ్వకం కోసం, నగరాల విస్తరణ కోసం, నాలుగులైన్ల, ఆరు, ఎనిమిది లైన్ల రోడ్ల కోసం, పరిశ్రమలు కోసం కేటాయించడం, రాను రాను ఆహార భద్రత సమస్యను కలిగిస్తుంది. లక్షలాది రైతులను వారి కుటుంబాలను వీథుల్లోకి నెట్టుతుంది. వీటి ద్వారా ఎంత మందికి నూతన ఉపాధి ఉద్యోగావకాశాలు వస్తాయో అంతకంటే ఎక్కువ సంఖ్య, నిరుద్యోగానికి, దీర్ఘ దారిద్రానికి గురౌతారు. ఇచ్చే నష్టపరిహారం చేసిన అప్పులకుపోతే రైతు బికారిగా మిగుల్తాడు. జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు ఇండెక్సు పైకి పోతుంది. మరికొన్ని లక్షల రైతుల కుటంబాలు దారిద్రరేఖ దిగువకు బలవంతంగా నెట్టబడుతారు. భూపరిమితి చట్టాలు గాలికి పోతాయి. కొత్త జమిందార్లు, భూకామంధులు, రియల్ ఎస్టేటుదార్లు చట్టబద్ధంగా ఆవిర్భవిస్తారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి కూరుకపోతుంది.
సెజ్ల ఏర్పాటుకు అంగీకరించి, భూమి కేటాయించిన తర్వాత దాని ఏర్పాటుకు పరిమితిలేదు. ఎగుమతుల లక్ష్యం విఫలమైతే శిక్షలేదు. గతంలో ప్రభుత్వ విధానాల వల్ల ఎగుమతుల ప్రోత్సాహకాలు విఫలమైతే, ఇప్పుడు మరిన్ని రాయితీలిస్తున్నారు.
ఈ అంశాలేకాక సెజ్ల ఏర్పాటు పట్ల మంత్రివర్గంలో కూడా అభిప్రాయభేదాలున్న మాట బహిరంగమే. స్వయంగా ఆర్ధిక మంత్రి సెజ్ల సంఖ్య పెంచేందుకు వ్యతిరేకం. ఇప్పటికి ఏర్పాటైన సెజ్లకిచ్చే పన్ను రాయితీల వల్ల, రాబోయే 4 సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్లు (సరిగ్గా చెప్పాలంటే 97,900 కోట్లు) దేశానికి నష్టం వాటిల్లుతుంది. సెజ్లలో దీర్ఘకాలంలో వచ్చే లాభాలు దీనిని పూడ్చటం అసాధ్యం.
సారవంతమైన వ్యవసాయ భూములు పెద్ద విస్తీర్ణంలో సెజ్లకు కేటాయించవద్దని యు.పి.ఎ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు హితవు పలికింది. ఇష్టాపూర్తిగా పన్నుల రాయితీలు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని ప్రధాని హితవు చెప్పారు. కాని స్వయంగా కేంద్రమే ఈ రాయితీలిస్తున్నది. ఆయన దానిని సరిచేయాలి. సెజ్ల ఏర్పాటుకు, రిజర్వ్బ్యాంక్ రియల్ ఎస్టేట్ల ఏర్పాటుగానే చూస్తున్నది. కాని సెజ్ల కేటాయింపు కొనసాగుతున్నది. ప్రజా ఆందోళన ద్వారానే దానిని ఆపాలి.
ఏం చేయాలి ? :
సెజ్ల ఏర్పాటు అడ్డదిడ్డంగా, అరాచకంగా జరగకూడదు. దానికి సహేతుకమైన పరిమితి ఉండాలి.
ఖచ్చితమైన ఎగుమతుల డిమాండ్ ఉన్న ఉత్పత్తులకే కేటాయించాలి.
వ్యవసాయానికి పనికిరాని భూములు మాత్రమే సెజ్లకు కేటాయించాలి.
భూములను లీజుకు మాత్రమే ఇవ్వాలి. తర్వాత కాలంలో రియల్ ఎస్టేట్కు, ఇతర కార్యక్రమాలకు వాడుకుంటే తిరిగి వాపసు తీసుకోవాలి.
ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల భూములు తీసుకున్న రైతులను కూడా, ఆయా సెజ్ల డెవలపర్స్తో భాగస్వాములుగా ప్రకటించి, వారికి వచ్చే లాభాలలో రైతులకు వారి వాటా ఇచ్చేట్లు చట్టంలో మార్పుతేవాలి.
అన్ని సెజ్లలో అన్ని కార్మిక చట్టాలు పూర్తిగా అమలు అయ్యేట్లు చట్టం సవరించాలి.
సెజ్ చట్టాన్ని మొత్తంగా పునరాలోచించాలి. వామపక్షాలు కోరిన సవరణలతో కొత్త చట్టం తేవాలి.
« ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానున్న ఎస్ఇజెడ్లు
|
ప్రత్యేక ఆర్థిక మండలాలు ఎవరి ప్రయోజనాల కోసం ? »
ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…
ఎన్.వేణుగోపాల్
|
ఆచార వ్యవహారాలు – సైన్స్ _ తెలుగు భావాలు
తెలుగులో నా భావాలు…
ఫిబ్రవరి 11, 2011 వ్యాఖ్యానించండి Go to comments
సహజంగా మనిషి నైజం; తెలియని విషయాన్ని అనుమానించడం, తెలిసిన విషయాన్ని చులకనగా చూడడం. “అబ్బే! అంతా బూటకం“, “ఓ అదా! ఏడిశాడు. చిటికెలో పని.” ఎంత చదువుకోంటే అంత ఘాటుగా ఉంటాయి ఇలాంటి అభిప్రాయాలు. చదువుకున్న వాళ్ళ సంగంతి వేరనుకోండి.
ఈ రెంటిలో, తెలియని విషయాల గురించి కొన్ని అభిప్రాయాలు.
మనలో ఎంత మంది ఆణువు, పరమాణువులను చూశారు? డిఆక్సీరైబో కేంద్రక ఆమ్లం (DNA) తమ కళ్ళతో చూశారని ఎంతమంది చెప్పగలరు? ఏమో? కానీ, దానికి “సైన్స్” అనే పూత పూస్తే అంతే! బహుశః ఈ విషయాలను “సైన్స్” తెరపై కాకుండా, ఆచార వ్యవహారాలు, పురాతన నమ్మకాలన్న తెరపై చూపితే, నమ్మే వాళ్ళ కన్నా నమ్మని వాళ్ళే ఎక్కువుంటారు. అదే, చదువుకొన్న వాళ్ళు! “సైన్స్” అనగానే, ఏ విషయాన్నైనా నమ్మేస్తారు. “సైన్స్” అనే ఏకైక పదం ఈ కాలం మనిషిని “తెలియని విషయాలను” నమ్మించాలంటే బ్రహ్మాస్త్రం…కాదు కాదు “అంతర్మహాద్వీపీయ ప్రాక్షేపిక ఆణు ప్రక్షేపాస్త్రం” (ICBM).
మా చిన్నప్పుడు “సైన్స్” ప్రకారం గ్రహాలు తొమ్మిది. మరి ఇప్పుడో? ఎనిమిది. “ప్లూటో”ను పీకి పారేయడం జరిగింది జాబితాలోంచి. కానీ, అభ్యంతరాలెంత మాత్రం? అదే ఒక మోసగాడు నమ్మకం పేరిట ఒక వెధవ పని చేస్తే, మొత్తం ఆచార వ్యవహారాలను దుమ్మెత్తిపోస్తారు.
తొందర పడి నాకు సైన్స్ గురించి గల అభిప్రాయాల గురించి మీరు ఏ అభిప్రాయానికి రాకండోయ్. ఇలా ఒక టపాను రాసి నాకు తెలిసిన, తెలియని వాళ్ళతో ఇంటర్నెట్ ద్వారా శ్రమ లేకుండా, ఒక మాట మాట్లాడకుండా, ఒక్క అక్ష్రరం కాగితం మీద రాయకుండా వ్యక్త పరచ గలుగుతున్నానంటే, అది “సైన్స్” పుణ్యమా అనే. తలనొప్పి కలిగితే, పారాసిటామాల్ వేసుకుంటాను, మడి కట్టుకోని ఆయుర్వేదం మందే కావాలి అని భీష్మించుకొని కూర్చోకుండా. కృతఘ్నుడను కాదుసుమా!
వచ్చిన తిప్పల్లా, “సైన్స్” అంటే నమ్మడం, మన గంభీరమైన వైజ్ఞానిక ఆచార వ్యవహారాలను నమ్మకపోవడం. ఆ “సైన్స్” అన్న పదం వెనకనున్న నమ్మకాన్ని మోసంతో సొమ్ము చేసుకున్న సంఘటనలు లేవా? కానీ అదే అచార వ్యవహారాలనేటప్పడికి, ఎందుకో అపనమ్మకం, చదువుకొన్న వాళ్ళకి. అక్కడే మండేది.
ఈ ఆచార వ్యవహారమేంటి? దీని మూలాధారం ఏమిటి? అని ఎంత మంది శోధన చేస్తారు? తెలుసుకోవాలంటే, బద్దకం. కాబట్టి నమ్మము. మన సంస్కృతిని మనం కాపాడుకోలేక పోతే, ఎవరో తెల్ల వాళ్ళు వచ్చి కాపాడాలా? కానీ విచిత్రమేమిటంటే, ఓ తెల్ల వాడు వచ్చి ఇది వీళ్ళ ఆచార వ్యవహారం దీని వెనుకనున్న కారణం ఇది అని చెబితే, ఓహో ఇక చూడండి…
మధ్యలో ఇంకో వ్యంగ్యం. అటూ ఇటూ కాని అఘాయిత్యపు పండితులను తెరమీదికెక్కిచ్చి, తింగరబుచ్చి ప్రశ్నలేసి మరీ హాస్యాస్పదంగా మారుస్తారు మన మీడియా సోదరులు. టీ.ఆర్.పీ. పెరగొద్దు మరి? ఇక హిందీ వార్తా ఛానళ్ళు భళి భళి. అసహ్యం పుట్టేలా చూబిస్తారు కొన్ని కొన్ని విషయాలు. టి.వీ.ని బద్దలుకొట్టాలనిపిస్తుంది.
టపా మొదలెట్టింది ఒక కారణానికి, కాని వ్రాసింది మరొకటి. మరో టపాలో అసలు విషయం ప్రస్తావిస్తాను.
పంచుకోదలిచారా?
లింక్డ్ఇన్
వ్యాఖ్యలు (2) Trackbacks (0) వ్యాఖ్యానించండి ట్రాక్ బ్యాకు
మీ వ్యాస పరిచయం బాగుంది.
మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు... స్పందనను రద్దుచేయి
మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి...
You are commenting using your Google+ account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు )
దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి.
కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు.
ఆచార వ్యవహారాలు – నిరూపణలు, సాక్ష్యాలు ఇలా ఎందుకు జరుగుతుంది? – పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల లెక్చరర్లు
ఇటీవలి టపాలు
రామాయణం వల్ల ఏమి నీతి బోధపడుతుంది? – సమాధానాలు
విషం చిమ్మని వార్త / 1
‘రేప్’ అన్న పదాన్ని రేప్ చేస్తున్నారా?
మరొక టీ.వీ. వార్తా ఛానెల్?!?!
దివ్య నామములు…
వర్గ భాండారాలు వర్గాన్ని ఎంచుకోండి ఆధ్యాత్మికం (31) జిడ్డు ప్రశ్నలు (7) జ్యోతిష్య శాస్త్రం (4) తెలుగు వెలుగులు (3) దేవాలయాలు (15) పిచ్చాపాటి (54) మన సంస్కృతి (49) రాజకీయం (6) శిరోభారం (33) సందర్శన (18) సనాతన ధర్మం (20) సరదాగా (18) హాస్యం (12)
వర్డ్ప్రెస్.కామ్లో బ్లాగండి.
ఈమెయిలు చిరునామాకు పంపించు మీ పేరు మీ ఈమెయిలు చిరునామా
క్షమించాలి, మీ బ్లాగు ఈమెయిలు ద్వారా టపాలు పంచుకోలేదు.
|
సలహాలు-సూచనలు
“ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే!
ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా! సూర్యుని ను౦డి కలిగినదానా! (సౌరశక్తిలోని దివ్యత్వ౦ గోవులో ఉన్నదని భావ౦). నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.
భావం:–ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము….
శ్రీ ఆంజనేయ స్వామి వారు సువర్చలా దేవి
ముహూర్తం ఖరారు చేసేటప్పుడు పంచకరహితం అంటే?
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం
అగ్ని దేవుడు
ఆచమనం విధానం.
కాల జ్ఞానం - 2
శ్రీ కృష్ణ నిర్యాణం
కొన్ని రోజుల తర్వాత ఇవ్వాళ మళ్ళీ మనుచరిత్ర తో కలిసి భోజనం చేసాను 😉 మల్లాది హనుమంతరావు గారి ఎంపులో నుండి ఇవ్వాల్టి నా యాదృచ్చిక ఎంపు ఇది:
– హనుమంతరావు గారు “ఈ పద్యంలో శ్లేష, వక్రోక్తి అలంకారాలు పెద్దన గారు చమత్కారంగా వాడారు” అని రాసారు. నాకు కూడా అదే కారణానికి నచ్చింది కానీ, మామూలు “నిరలంకార” తెలుగు నర భాషలో – ఒకే వాక్యాన్ని రెండు రకాలుగా ప్రయోగించి, ఒక రంభను ముగ్గుర్ని చేసినందుకు నచ్చింది అని చెప్పడంలో ఉన్న సుఖం వేరు కనుక, నేను ఇలా చెప్పుకుంటున్నా 🙂
అర్థం: “అపరిమితమైన ఎర్రదనం గల పూలతో అలసి, వంగి, చిగురాకులనే చేతులతో తపసి వృక్షాన్ని (అవిసె చెట్టు) కౌగిలించుకున్నది ఈ రంభా వృక్షం (అరటి చెట్టు)” అని ఒక చెలి అంటే,
రెండూ విన్న రంభ (ఆ చెలికత్తెలలో ఒకావిడ పేరు రంభ!) నవ్వింది.
ఈ కాసిని పద్యాలలోనే నాకు రకరకాల భావాలు, భ్రాంతులు కలుగుతున్నాయి – విసుగూ, విరామంతో సహా. ఇక ఈ జీవితంలో ఎప్పుడన్నా మనుచరిత్రను నిజంగా చదవడం మొదలుపెడితే, దాని గురించి ఎవరికన్నా చెప్పాలంటే, ఇలా వక్రోక్తులు, శ్లేషలు వాడుకోవాల్సిందే ఏమో! 😉
@Rasagna garu: ఏమిటా వ్రతం, ఏమా కథ?
On January 29, 2012 at 5:50 pm కామేశ్వరరావు said:
బాగుంది. మధ్యలో ఈ ఎంపు దేనికండీ… ఎంపిక అని స్పష్టంగా అర్ధమయ్యే పదం ఉండగా! 🙂
@కామేశ్వర రావు గారు: ఓహ్… అక్కడ హనుమంతరావు గారి వివరణ బట్టి నేను ఆ రంభ, ఈ రంభ ఒకరు కాదేమో అనుకున్నా!
@ఫణీంద్ర: “ఎంపు” అన్నది తెలుగు పదం (అదే…తెలుగులో వాడే పదం). నేను కనిపెట్టింది కాదు. ఇప్పటికే చాలా చోట్ల వాడుకలోనే ఉంది. “ఎంపు” పేరుతో ఒక ప్రముఖ రచయిత కథ కూడా ఉంది.మిగితావన్నీ పక్కన పెడితే, నేను తప్పు వాడితే మీరు పాయింట్ అవుట్ చేయడంలో అర్థం ఉంది కానీ… మీకు “ఎంపు” కష్టంగా ఉంది కనుక నేను వాడకూడదు అనడంలో అర్థం లేదు. ఏమంటారు?
నేను మిమ్మల్ని తప్పు పట్టటం లేదండీ. ఎంపు మంచి పదం అన్న విషయంలో నాకు ఏ సందేహమూ లేదు. మీరు కోట్ చేసిన కథ కూడా చాన్నాళ్ళ క్రితం చదివాను, ( ఇప్పుడు గుర్తు లేదనుకోండి ). ఎక్కువ మందికి తెలీని పదం కదా అని, అంతే.
ఈ బ్లాగులో రాసినవి మరోచోట వాడుకోవాలనుకుంటే, చెప్పి వాడుకోవడం, అక్కడ ఇక్కడి లంకె ఇవ్వడం చేస్తే : మర్యాదస్తుల లక్షణం అనిపించుకుంటుంది. :)
ఇటీవలి టపాలు/Recent
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 9 : 12-14 వారాలు
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 8 : 9-11 వారాలు
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 7 : ఎనిమిదో వారం
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 6 : ఏడోవారం
“క్షేత్రశీల భాషాశాస్త్రం” అను Field Linguistics – 5 : ఆరోవారం
కూడలి – తెలుగు బ్లాగుల సమాహారం
పుస్తకం.నెట్/Pustakam.net
vbsowmya on “క్షేత్రశీల భాషాశాస్త్రం” అను…
gksraja on “క్షేత్రశీల భాషాశాస్త్రం” అను…
|
పవన్ కి ఎన్నికల టైముకన్నాకాపు రిజర్వేషన్ పై క్లారిటీ వస్తుందా? - The GreatAP Telugu
సినిమా రివ్యూ
జనసేన.. రాజకీయ పార్టీగా ఎప్పుడు మారుతుంది?
బీజేపీకి స్టార్ హీరో మద్దతు దొరికినట్టేనా!
కాంగ్రెస్ రెండో జాబితా.. ఎట్టకేలకూ అతడికి టికెట్!
హరికృష్ణ కుటుంబంతో బాబు కొత్త గేమ్ స్టార్ట్స్?
మహాకూటమి మీద కూడా ఆ కులం పట్టు గట్టిగానే!
‘మహర్షి’ డిజిటల్ రైట్స్.. తెలిస్తే షాకే!
ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళి భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం
డిసెంబర్ 28న నిఖిల్ ముద్ర విడుదల..
ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి సినిమాకు భీకరమైన టైటిల్..
‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ రివ్యూ
‘దేవదాస్’ మూవీ రివ్యూ
‘ఈ మాయ పేరేమిటో’ మూవీ రివ్యూ
‘యు టర్న్’ మూవీ రివ్యూ
‘సిల్లీ ఫెలోస్’ మూవీ రివ్యూ
కీర్తీ సురేశ్.. పందెం కోడి 2 ఫోటోలు
2.0 ట్రైలర్ వచ్చేసింది!
‘అమర్ అక్బర్ ఆంథోనీ’ టీజర్
అరవింద సమేత.. వీర రాఘవ తెలుగు ట్రైలర్
“థగ్స్ అఫ్ హిందుస్థాన్” తెలుగు ట్రైలర్
2.0 ట్రైలర్ – రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్
Home రాజకీయాలు పవన్ కి ఎన్నికల టైముకన్నాకాపు రిజర్వేషన్ పై క్లారిటీ వస్తుందా?
పవన్ కి ఎన్నికల టైముకన్నాకాపు రిజర్వేషన్ పై క్లారిటీ వస్తుందా?
అయితే ఇక్కడ వాస్తవానికి కాపులకు రిజర్వేషన్ల అంశం ఇప్పటిది కాదు. అది జన సేన అధినేతకి కూడా తెలుసు. అందుకే అప్పుడప్పుడు దాని గురించి ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఎన్నో అర్ధం కానీ ప్రకటనలు చేశారు. అసలు కాపులకు రిజర్వేషన్ల విషయంలో తనకున్న క్లారిటీ ఎవ్వడికి తెలీకుండా దాచగలిగారు. అయితే ఏపీ ప్రభుత్వం 5% రిజర్వేషన్ల ప్రకటన చేయగానే 5% ఎలా సరిపోతాయంటూ ప్రభుత్వాన్ని అడిగారు…ఇంకా అసలు ఇవ్వకుండా ఉంటే బాగుండేది ఏమో అంటూ కూడా అన్నారు. బిరియానీ అంటూ ఆశ చూపించి ఆవకాయతో సరి పెడతారా అని చంద్రబాబుని నిలదీశారు.
ఇప్పుడు వైకాపా అధ్యక్షుడు జగన్ క్లారిటీగా ప్రకటన చేసిన నేపథ్యంలో జనసేన అధినేత పై అందరి దృష్టి పడింది. ఇక ఈ నెలలోనే మ్యానిఫెస్టో కూడా ప్రకటించబోతున్న టైం లో కాపుల అంశంపై ప్రకటన ఖచ్చితంగా పవన్ చేయాల్సిన సందర్భం.
Previous articleప్రేమ కథా చిత్రం 2 హీరోయిన్ గా నందిత శ్వేత
Next articleఆగస్ట్ 24న జగపతిబాబు, నారా రోహిత్ ఆటగాళ్లు..
జగన్ పై హత్యాయత్నం.. ఇప్పుడు సమాధానమివ్వు బాబు!
పవన్ పై సొంత కులం నేతలకూ నమ్మకం లేదా?
మహాకూటమి…ఇంకా ఆశలున్నాయా?
పవన్.. ఇలా మాట్లాడే ఉన్న పరువూ పోగొట్టుకుంటాడా?
జులై 7న “సాక్ష్యం” ఆడియో విడుదల
బాబుకు షాక్ ఇచ్చిన ఎంపీలు.. జేసీ తీవ్ర వ్యాఖ్యలు
ప్రభాస్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్న హాట్ బ్యూటీ!
లోకేష్ ట్వీట్.. పేలుతున్న సెటైర్లు!
సినిమా రివ్యూ32
|
ఎవరి మేలు కొరకీ ప్రాంతీయ మండలి ?
Posted on May 29, 2007 by ఎన్.వేణుగోపాల్
ఎట్టకేలకు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఉనికిలోకి వచ్చింది. నెలరోజుల అలక తర్వాత, కాగితంమీదనైనా కొన్ని ఎక్కువ అధికారాల, నిధులు అందిన తర్వాత ఉప్పునూతుల పురుషోత్తమ రెడ్డి మండలి అధ్యక్ష పదవిని చేపట్టారు. తెలంగాణ ప్రాంతీయ మండలితోపాటుగానే ఉనికిలోకి వచ్చిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతీయ మండలుల అధ్యక్షులు ఇంకా తమ బాధ్యతలు చేపట్టవలసే ఉన్నది. అయితే ఈ ప్రతిపాదిత అధ్యక్షులు తమ పదవీ బాధ్యతలు చేపడతారాలేదా అనే వివాదం రగిలుతున్నంతగా, అసలు ఆ మండలుల లక్ష్యాలు ఎమిటి, అవి ఏ ప్రయోజనాలను నెరవేరుస్తాయి, వాటివల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా, అవి కేవలం కంటితుడుపు చర్యలేనా, అవి నిజమైన అధికారాలను చేపట్టగలుగుతాయా అనే చర్చ జరగడం లేదు. ఆ పదవిని స్వీకరించబోమని ఇప్పటిదాకా భీష్మించుకుని కూచున్న నాయకులు కూడ అవి తమ స్థాయికి తగనివనో, వాటివల్ల కాబినెట్ మంత్రి హోదా రాదనో అంటున్నారే తప్ప, ఆ మండలుల బాగోగులను చర్చిస్తున్నట్టులేదు.
ఈ ప్రాంతీయ మండలులను ప్రకటించిన నేపథ్యాన్ని, ఆ ప్రకటనలోని అవకతవకలను, గతంలో ఇటువంటి ప్రయోగాలు జరిగిన చరిత్రను చూస్తే ఈ ప్రాంతీయమండలులు రాజకీయ కారణాలవల్లనే ఏర్పడ్డాయని, తగిన కూలంకషమైన పరిశీలన లేకుండానే ప్రకటన వెలువడిందని, అవి ఆయా ప్రాంతాల అభివృద్ధికి చేయగల దోహదం ఏమీలేదని అర్థమవుతుంది.
ఈ మండలుల ఏర్పాటు ఎంత నామమాత్రమైనదో, ఎంత తూతూ మంత్రమో తెలుసుకోవాలంటే అది ఏర్పాటయిన పద్ధతి, ప్రతిపాదిత అధ్యక్షులు అలక ప్రకటించగానే హడావిడిగా కాసిన్ని అధికారాలు అందజేసిన పద్ధతి చూపిస్తాయి. అసలు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా నాలుగు ప్రాంతాలనూ సమానంగా చూసి సమాన ప్రతిపత్తితో అభివృద్ధి మండలులు వేయడం ఒక అన్యాయం. వీటిలో అతి ఎక్కువ అన్యాయానికి, వివక్షకు గురయినది తెలంగాణ. ఆ తర్వాత స్థానంలో ఉండేవి ఉత్తరాంధ్ర, రాయలసీమ. నిజానికి కోస్తా ఈ వరుసలోకి వచ్చే అవకాశంలేదు. కోస్తాలో కూడ బహుశా పల్నాడు ను, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలను, పశ్చిమ కృష్ణా జిల్లాను వెనుకబాటుతనానికి గురయిన ప్రాంతాలుగా చెప్పవచ్చు. పల్నాడుకు తప్పనిసరిగా అభివృద్ధి మండలి వేయవచ్చు. ఏది ఏమైనా వెనుకబాటుతనంలో, నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య, వైద్య, ఆరోగ్య సౌకర్యాల విషయంలో ఈ అన్ని ప్రాంతాలూ ఒకే స్థాయిలో లేవు. అందువల్ల అధికారాలలో, నిధులలో ఈ ప్రాంతాల అభివృద్ధి మండలుల మధ్య నిర్దిష్టమైన తేడాలు, వేరువేరు మార్గదర్శక సూత్రాలు ఉండకతప్పదు. ప్రస్తుత మండలుల ఏర్పాటు ఇంత లోతయిన ఆలోచనకాదుగదా అసలు ఆలోచనేలేకుండా జరిగినట్టు కనబడుతున్నది.
ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ముల్కీనిబంధనలపై న్యాయస్థానాల తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం వగైరా చరిత్ర ఇక్కడ చెప్పనక్కరలేదు. ఆతర్వాత వచ్చిన ఆరుసూత్రాల పథకం మొదటి ఐదు సూత్రాలలో తెలంగాణ ఆకాంక్షలకు మేలు చేసేవి అమలు కాలేదు గాని, “పై ఐదు సూత్రాలు అమలయితే తెలంగాణ ప్రాంతీయ సంఘం, ముల్కీ నిబంధనలు అవసరంలేదు” అనే ఆరో సూత్రం మాత్రం అమలయి తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దయిపోయింది. ఆ తర్వాత 1978లో మూడు ప్రాంతాలకు (తెలంగాణ, రాయలసీమ, కోస్తా) ఏర్పాటయిన అభివృద్ధి మండలులను 1983లో తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. ఆ ఐదు సంవత్సరాలలో ఆ మండలులు చేసిన పని కూడ ఏమీలేదు.
About ఎన్.వేణుగోపాల్
View all posts by ఎన్.వేణుగోపాల్ →
T-బిల్లుకు కాలం చెల్లిందన్న సీఎం →
సీఎం కిరణ్ ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్లో మౌనదీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో పాల్గొనేందుకు సీమాంద్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇతర ముఖ్యనేతల్లో చాలా మంది ఇప్పటికే హస్తిన చేరుకున్నారు. పనిలో పనిగా కిరణ్ న్యాయనిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో పిటీషన్ వేసే అంశాన్ని పరిశీలించనున్నారు.
అటు టీడీపీ బ్యాచ్ ఇవాళ బోర్డింగ్ పాస్ తీసుకోబోతోంది. అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బృందం సమన్యాయం కోసం ఆఖరి పోరాటానికి దిగుతోంది. రాష్ట్రపతిని కలసి ఈక్వాలిటీ కోసం వినతి చేయనున్నారు. పనిలోపనిగా చంద్రబాబు తన అభిప్రాయాన్ని రాతపూర్వకంగా ప్రెసిడెంట్కు అందించనున్నారు. బీజేపీ అగ్రనేతలతోనూ సైకిల్ పార్టీ చీఫ్ భేటీ కానున్నారు.
రాష్ట్ర నేతలంతా ఢిల్లీ వెళ్ళడంతో ఏపీ భవన్, టెన్ జన్పథ్, 7 రేస్కోర్స్, అశోక్రోడ్ అన్నీ రద్దీగా మారాయి. బ్యాచ్ బ్యాచ్లుగా నాయకులు ప్రధాని, రాష్ట్రపతి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసేందుకు క్యూ కడుతున్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రుల నివాసాల్లో ప్రత్యేక సమావేశాలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. విభజనకు అనుకూలంగా ఓ టీమ్.. వ్యతిరేకంగా మరో టీమ్ ఢిల్లీ వేదికగా ఫైనల్స్లో తలపడుతుండటంతో ఏక్షణం ఏం జరుగుతుందానన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
|
మమత బెనర్జీ ఎన్నికల ఎక్స్ ప్రెస్ _ కృష్ణాతీరం
నా బ్లాగు ప్రపంచం
ఎవరూ చూడని మనసు చీకటి లోతుల్లోకి ఏ ఆలోచన వస్తుందో, ఎవరూ తనని గమనించరని నిశ్చయంగా తెలిస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అదే అతని వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని అతడు బయటకు కూడా వెల్లడించగలిగితే దాన్ని ప్రపంచం మెచ్చుకుంటే దాని వల్ల ఎవరికీ హాని జరుగకపోతే అదే సంపూర్ణ విజయం
మమత బెనర్జీ ఎన్నికల ఎక్స్ ప్రెస్
దయచేసి వినండి…!!! ట్రైన్ నెం: రెండు-సున్నా-సున్నా- ఒకటి- కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ..దేశం మొత్తం తిరగాల్సిన బడ్జెట్ రైలు..మరికొన్ని
గంటల్లో పార్లమెంట్ ఫ్లాట్ ఫారం మీదకు రాబోతోంది డిపార్ట్మెంటల్ అనౌన్స్మెంట్..!వాయువేగంతో దూసుకొస్తున్న ఈ మమత ఎక్స్ప్రెస్..కొన్ని రాష్ట్రాల్లో
ఆగక పోవచ్చు..!!! అందులో ఎప్పటి లాగే ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉండొచ్చు…!!! ఎన్నికల వేళ బెంగాల్ ఓటర్ల వెంట పడ్డ దీ గ్రేట్ మమతా బెనర్జీ…బడ్జెట్
ఎక్స్ప్రెస్ను స్వరాష్ట్రం వైపు ఎప్పుడో దారి మళ్లించేశారు….
అంతా జనరంజకం….
రైల్వే బడ్జెట్కు తుది మెరుగులు దిద్ది..పట్టాలెక్కించడానికి కొన్ని గంటల ముందు ఆశాఖ మంత్రి మమతా బెనర్జీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీ
ఇది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే బడ్జెట్ను మమత బెనర్జీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రవేశ పెట్టనున్నారు…మన రాష్ట్రంతో పాటు ఎవరు ఎన్ని ఆశలు పెట్టుకున్నా….మమత బెనర్జీ ఎక్స్ ప్రెస్ మాత్రం.. నాన్ స్టాప్గా వెస్ట్ బెంగాల్ వైపే దూసుకెళ్లనుంది. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో మమత కరుణంతా రంగరించి
బెంగాల్ పైనే కురిపించనున్నారు. బెంగాల్ కోసం రెండు రైల్వే ఆడిటోరియాలను, ఈశాన్య భారతానికి భారీ రైల్వే ప్రాజెక్ట్ను ఇచ్చే ఆలోచనలో దీదీ ఉన్నారు…
వారికి ఊరట కల్పించనున్నారు. ఫస్ట్ క్లాస్ ఏసీ ఛార్జీలు మాత్రం కొద్దిగా పెరిగే సూచనలున్నాయి…
కొత్తగా 100 ట్రైన్స్ను ఏర్పాటు చేయడం, దేశంలోని రెండు ప్రధాన నగరాల మధ్య హై స్పీడ్ ఫెసిలిటీ, 12 దురంతో ఎక్స్ప్రెస్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, లాంగ్ జర్నీ ట్రైన్స్లో డాక్టర్ల సౌకర్యం, వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫార్మైతే SMS సందేశం, తక్కువ ధరకే భోజన ఏర్పాట్లు చేస్తూ కొత్త కాటరింగ్ పాలసీ, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు తత్కాల్ స్కీంలో టిక్కెట్లు….ఇవి మమత బడ్జెట్లో ఉంటాయని భావిస్తున్న హైలైట్స్..
రైల్వే ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండే విధంగా… 132 నెంబర్తో ఫిర్యాదుల కోసం SMS వ్యవస్థను తీసుకురానున్నారు.
బడ్జెట్ రూపకల్పన కంటే బెంగాల్ ఎలక్షన్సే మమతను ఎక్కువగా తరుముతున్నాయి. బెస్ట్ బెంగాల్లో పాగా వేసేందుకు ఈ బడ్జెట్నే మమత ఆయుధంగా చేసుకోనున్నారు. అందుకే మమత ఎక్స్ప్రెస్ది ప్రస్తుతానికి వన్వే జర్నీ – బెంగాల్ టు బెంగాల్….
షేర్ చేసుకోండి
తాజా వ్యాఖ్యలు
నా పాత పోస్టులు
వైసీపీకి మరో ఎదురుదెబ్బ _ BREAKING NEWS _ www.navatelangana.com
అమరావతి: వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి కాకినాడ నేత చెలమలశెట్టి సునీల్ షాకిచ్చారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్చార్జ్గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సునీల్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీలో చేరేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. వచ్చే నెల రెండో వారంలో చంద్రబాబు సమక్షంలో సునీల్ టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.
|
హిమబిందువులు: "చినుకు"
"చినుకు" నించి "పిచ్చుక" దాకా వెళ్ళిపోయారు. :)
అవును చాలా బాధాకరం.కొన్ని నెలల క్రితం ఒక బ్లాగులో చదివానండీ పిచ్చుకల అదృశ్యం గురించి.రాసినవారు గుర్తులేదుగాని చాలా బాగా రాసారు.
చినుకు,వీరిది ఆన్లైన్ ఎడిషన్ ఉందా?
ఆన్ లైన్ ఎడిషన్ లేదేమోనండి ...మనం ఈ విషయాల్లో పూర్ కాబట్టి కనుక్కొని చెబుతాను .మీకు ఇంట్రెస్ట్ అంటే చెప్పండి అక్కడినుంచే కాపీ మీకు డైరెక్ట్ గా వచ్చే ఏర్పాటు చేస్తాను.
చిన్నిగారు పిచ్చుకల తో అనుబంధం నాకూ ఉందండీ !రాస్తే మరో పోస్ట్ అవుతుందేమో .. :) :)
@ ఉమా శంకర్ గారూ ! పిచ్చుకల మీద రాసిన బ్లాగ్ లు ఇవేనండీ !
sahitheeyanam.blogspot.com "అంతరించిపోతున్న పిచ్చుకలపై...",
చినుకు ఎడ్రస్ ఇవ్వగలరా? దయచేసి.
@బోల్లోజుబాబా గారు
మీ పోస్ట్ తప్పక చదవాలి ..
చినుకు మాసపత్రిక
గాంధీనగర్ ,విజయవాడ ౩
మీరు రాస్తే చదవడానికి నేను రెడీగా వున్నాను ....రాయండి.
సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ పిచుకలని చంపేస్తోందని చదివానండి ఎక్కడో.. టెక్నాలజీ తో మనం రెట్టింపు సౌఖ్యాలు అనుభవిస్తూ సగం ప్రకృతిని నాశనం చేస్తున్నాం.. బాగుందండి మీ టపా..
థ్యాంక్స్ అండీ. మీకు శ్రమ ఎందుకు వారి నంబర్ అడుగుదామనుకున్నా. మీరిచ్చిన వ్యాఖ్యలో అల్రెడీ కనపడింది. :)
నిజమేనండి ...ఈ సెల్ టవర్స్ ఇళ్ళ మద్య వచ్చి ....రాబోయే రోజుల్లో మన మనుగడే ప్రశ్నార్ధకం అయ్యేట్లుంది ..ధన్యవాదాలు .
మా ఇంట్లో కూడా ఇలాగేనండి పెయింట్ వేయడం మూలంగా పిచ్చుకలు వెళ్ళిపోయాయి :(
బాబా గారి కవితకి స్పందనగా నేను వ్రాసిన కవిత ఇది -
నిజంగా అలా పదుల సంఖల్లో ఉదయాన్నే కిచ కిచమటూ అవి వాలుతుంటే ఎంతో ఆనందం. ఇప్పుడు కూడా సాయంత్రం 5 గంటల సమయం నా ఎదురుగా వాలి ఆటలు పాటల్లో సమయం గడుపుతున్నాయి, వాటికి తోడు కొన్ని గోరింకలు ఇతర పక్షులూను. నిన్ననే గమనించా, పోర్చులోని లైటు హోల్డరుమీద ఓ గూడు వుంది, అది పిచ్చుకదేమోనని కాస్త సంబరం, కాస్త అయితే బాగుండునని ఆశ.
చెల్లితో బంచిక్ 14 - Telugu Sex Stories _ autoprokachka.ru
October 28, 2018 adminచెల్లితో బంచిక్
నాకొద్దుపో... _ F E M T O S
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » చెవ్రోలెట్ కార్ల డీలర్లు » వర్తకులు లో పోర్ట్-బ్లెయిర్
ఈ పాట Jr.NTR కెరీర్ లో బెస్ట్ అవ్వనుందా... Peniviti Lyrical Song!!! - bommapadindi
త్రివిక్రం దర్శకత్వంలో జూ__ఎన్ టి ఆర్ నటిస్తున్న చిత్రం అరవిందసమేత. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. టీజర్ ఇప్పటికే రికార్డ్స్ సృష్టించింది. కాగా ఈ రోజు రిలీజ్ చేసిన పెనివిటి ఆడియో సాంగ్ జూ__ఎన్ టి ఆర్ కేరీర్లో బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుంది. ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ మ్యుజిక్ అందించారు.
← అఖిల్ Mr.Majnu ఫస్ట్ లుక్
మురికి కాలువలో పసిపాప మృతదేహం _ BREAKING NEWS _ www.navatelangana.com
జనగాం: కళ్లు తెరిచి వారం రోజులు కూడా కాలేదు. కానీ నిండు నూరేళ్లు నిండిపోయాయి.. కాదు కాదు నింపేశారు. ఎవరు చేశారో తెలీదు కాని ఈ ప్రపంచంలోకి వచ్చిన వారం రోజులకే ఆ పసిప్రాణాన్ని మురికి కాలువలో కలిపేశారు.
వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లాలో మరో దారుణం జరిగింది. కళ్లు తెరిచి వారం రోజులు కాకుండానే రోజుల వయసున్న పసిపాప మృతదేహం మురికి కాలువలో కనిపించింది. పాప చేతికి ఉన్న ట్యాగ్పై నవనీత, నర్సింహులు అనే పేర్లు ఉన్నాయి. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్లాదిమిర్ పుతిన్ యొక్క వెక్కిరింత చిత్తరువు — Abali.ru
డౌన్లోడ్ ఫోటో «విరుద్ధ వ్లాదిమిర్ పుతిన్» మంచి నాణ్యత లో: 3927 px; 600 px.
ఫోటో తీవ్రంగా పుతిన్ వినండి. ది. ఎక్కువ రిజల్యూషన్
ఎక్కువ రిజల్యూషన్ తో లెనిన్ ఫోటోలు (ఛాయాచిత్రం…
క్రితం వ్లాదిమిర్ పుతిన్ మరియు ఏంజెలా మెర్కెల్ — ఎక్కువ రిజల్యూషన్ ఫోటోలు
మరింత వ్లాదిమిర్ పుతిన్ మరియు సెర్గీ Shoigu — ఎక్కువ రిజల్యూషన్ ఫోటోలు
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » టాటా కార్ల డీలర్లు » వర్తకులు లో దిందిగుల్
జైట్లీని కలిసిన తర్వాతే పారిపోయా!! _ తాజా వార్తలు _ www.NavaTelangana.com
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు
|
రమేష్ ముక్కెర దర్శకత్వంలో అశ్విత, క్రాంతికుమార్ సమర్పణలో కౌండిన్య మూవీస్ పతాకంపై తాళ్లపెల్లి దామోదర్గౌడ్ నిర్మిస్తున్న చిత్రం 'అనువంశికత'. సంతోష్ రాజ్, నేహాదేశ్ పాండే జంటగా నటించిన ఈ చిత్రానికి 'జెనిటిక్ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్లైన్. ఈ చిత్ర ఆడియో లాంచ్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ, 'రక్త సంబంధీకులను పెళ్లి చేసుకుంటే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయనే పాయింట్ ఆధారంగా దర్శకుడు చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి సందేశాత్మక చిత్రమిది. పాటల్లో కూడా మంచి సందేశం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాలేదని మళ్ళీ రీ షూట్ చేశారు. సినిమా పట్ల దర్శక,నిర్మాతలకున్న ప్యాషన్ ఏంటో అర్థమవుతుంది. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని నిర్మాత తాళ్లపెల్లి దామోదర్ తెలిపారు. దర్శకుడు రమేష్ ముక్కెర చెబుతూ,'నటీనటుల సహకారం, నిర్మాత సపోర్ట్తో సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించగలిగాం. ఆడియోతోపాటు సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, హీరో సంతోష్ రాజ్, నేహాదేశ్ పాండే, తైదాలబాపు, కొత్త మనోహర్ రెడ్డి, సమ్మయ్య, రాధాకృష్ణ, అనిల్, విజయలక్ష్మి, రజీయా బేగం తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షిచారు.
నట్టల నివారణా మందుల పంపిణీ _ మెదక్ _ www.NavaTelangana.com
కోణమానిని తెలుగు ప్రపంచం: పాపాయికి;;;;; తాతయ్యకు!
హోమ్ » Tag Archives: కర్ణాటక
Tag Archives: కర్ణాటక
‘డిపార్టుమెంట్’ సెట్ లో రాణాకు గాయాలు _ Rana injured on Department sets _ ‘డిపార్టుమెంట్’ సెట్ లో రాణాకు గాయాలు - Telugu Filmibeat
తమిళ సినిమా
‘డిపార్టుమెంట్’ సెట్ లో రాణాకు గాయాలు
నాన్నకు యాక్సిడెంట్, 17 ఏళ్ల వయసులోనే కష్టాలు... సుడిగాలి సుధీర్ రియల్ లైఫ్ స్టోరీ!
ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?
మంచు లక్ష్మి, జ్యోతిక డాన్స్ అదిరిపోయిందిగా.... వీడియో వైరల్
అంబానీ కుటుంబం ఈ దేశానికి ఏమి చేయబోతోంది?
తెలుగు యువహీరో 'రాణా" గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న డిపార్టుమెంటు చిత్ర షూటింగులో భాగంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం...ముంబై నగర శివార్లలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుండగా ఇది జరిగింది. రాణా మోకాలు, మరియు భుజానికి గాయాలయ్యాయి. ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా రాణా ఒక బాక్స్ పై నుంచి మరో బాక్సు పైకి దూకే నేపథ్యంలో అదుపు తప్పి కింద పడి పోయాడు. సినిమా యూనిట్ సభ్యులు వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. అవేమీ పెద్ద సీరియస్ గాయాలు కావని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
డిపార్టుమెంటు చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రాణా ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, కంగన రనౌత్, రవీనా టండన్, అభిమన్యు సింగ్, మధుశాలిని తదితరులు ఇందులో నటిస్తున్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: rana department ram gopal varma sanjay datt రాణా డిపార్టుమెంట్ రామ్ గోపాల్ వర్మ సంజయ్ దత్
2.ఓ తరువాత నా సినిమానే.. విజయ్ దేవరకొండ ట్వీట్!
‘రాముడు’గా అమీర్ ఖాన్ కొడుకు, ‘సీత’గా ఐశ్వర్యరాయ్ కూతురు!
కొంపముంచిన పంది పిల్ల... రవిబాబుకు భారీ నష్టం!
సమంతతో నాలుగోసారి.. క్రేజీ కాంబినేషన్కు రంగం సిద్ధం!
మళ్లీ రెచ్చిపోయిన లోఫర్ హీరోయిన్!
ఎన్టీఆర్ టచ్ చేశాడు.. రాంచరణ్ కొట్టేశాడు..!
రూ. 5 కోట్లు కూడా రాలేదు... సగం షోలు లేపేశారు
కృంగిపోయిన విజయ్ దేవరకొండ.. హీరో సూర్య ఓదార్పు !
సౌందర్య పేరు చెప్పి ఎమోషనల్.. క్లారిటీ ఇచ్చిన చోట కె నాయుడు!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
మాంసాహారం తీసుకునేవారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు. కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్ సామర్థ్యం చాలా ఎక్కువగానే వుంటుందని, వారు తన భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో తేలిందని పేట్ అనే పరిశోధకుడు తెలిపారు.
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
కాక్పిట్లో చైనీస్ మహిళతో పైలట్ రాసలీలలు.. పాకిస్థాన్ ఎయిర్లైన్స్ పైలట్ నిర్వాకం... (Video)
తింటున్నారు సరే... తిన్నది ఒంటబడుతుందా లేదా?
సినిమాల్లో మసాలా సీన్స్ ఉంటే తప్పేంటి.. రియల్ లైఫ్లో అలా చేయలేం కదా : అవసరాల శ్రీనివాస్
ప్రేమిస్తే ఇలా చేస్తారా...?
గ్రీన్ టీ ఆకులతో అందం... స్త్రీలకే కాదు పురుషులకు కూడా...
గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఆరోగ్యానికే కాదు ...
ఇలా చేస్తే జుత్తు రాలిపోదు కదా బట్టతలకి దూరంగా ఉండొచ్చు...
చాలా మందికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. కొందరికి వాడే నీరు పడక జట్టు రాలిపోతుంది. ...
మీ ఇంట్లో పూలచెట్లు లేవా...? ఐతే ఆ శక్తి...
ఇప్పుడు చదువులు, ఉద్యోగాలు, తర్వాత పెళ్లిళ్లు... పిల్లలు... ఇలా బిజీ అయిపోతున్నారు. ...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
|
మాస్టర్ @ 45 _ HMTV LIVE
భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ 45వ పడిలోకి ప్రవేశించాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సచిన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు. క్రికెటర్ గా, రాజ్యసభ సభ్యుడిగా రిటైరైన
సచిన్ రమేశ్ టెండుల్కర్ మొన్నటి, నిన్నటి, నేటితరాల క్రికెట్ కమ్ క్రీడాభిమానులకు అత్యంత సుపరిచితమైన పేరు. పరిచయం ఏమాత్రం అవసరం లేని పేరు కూడా. 1973 ఏప్రిల్ 24న ముంబైలోని బాంద్రాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సచిన్ 15 ఏళ్ల చిరుప్రాయంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రభంజనం సృష్టించాడు. 16 ఏళ్ల వయసులోనే భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు.
ఆ తర్వాత నుంచి 22 సంవత్సరాల పాటు ఏకబిగిన క్రికెట్ కెరియర్ కొనసాగించి రికార్డుల మోత మోగించాడు. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అన్నతేడాలేకుండా భారత, ప్రపంచ క్రికెట్ కే మూలవిరాట్టుగా నిలిచాడు. తన ఆటతీరు, ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలనే తత్వం, అంతకుమించి అసాధారణ వ్యక్తిత్వంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది. అభిమానులను సంపాదించుకొన్నాడు. జనసంమోహక క్రికెటర్ గా నీరాజనాలు అందుకొన్నాడు.
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో 200 టెస్టులు, 51 సెంచరీలు, టన్నుల కొద్దీ పరుగులు, వన్డే క్రికెట్లో 443 వన్డేలు , 49 శతకాలు, 15వేలకు పైగా పరుగులు సాధించి ఈఘనత సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. మానవసాధ్యంకాని ఎన్నో రికార్డులు నమోదు చేసి ప్రపంచ క్రికెట్ సూపర్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. రెండు దశాబ్దాల నాన్ స్టాప్ క్రికెట్ కెరియర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ రాజ్యసభ సభ్యుడిగా, క్రికెటేతర క్రీడల ప్రమోటర్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
క్రికెటర్ గా ఉన్న సమయంలోనే తన కుటుంబసభ్యుల సహకారంతో అప్నాలయ్ సంస్థ ద్వారా ముంబై మహానగరంలోని మురికివాడల పిల్లల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సచిన్ రాజ్యసభ్య సభ్యుడిగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాడు.
అంతేకాదు రాజ్యసభ సభ్యుడిగా ఐదేళ్ల కాలానికి తాను అందుకొన్న 90 లక్షల రూపాయల జీతభత్యాలను ప్రధానమంత్రి సహాయనిధికి అందచేసి తన పెద్దమనసు చాటుకొన్నాడు. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మెంటార్ గా, ఇండియన్ సాకర్ లీగ్ లో కేరళ బ్లాస్టర్స్ కో-ఓనర్ గా, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై జట్టు సహయజమానిగా ఉన్న సచిన్ క్రికేటతర క్రీడాకారులకు తనవంతుగా సేవలు అందిస్తున్నాడు.
కుటుంబం కోసం పూర్తిసమయం కేటాయిస్తున్న సచిన్ నేటితరంలోనూ ఎందరో యువక్రికెటర్లకు స్ఫూర్తి ప్రదాతగా ఉంటూ తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తున్నాడు. జీవించి ఉండగానే భారత రత్న పురస్కారం అందుకొన్న ఒకే ఒక్కడు సచిన్ 45వ పుట్టిన రోజు వేడుకలను ముంబైలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని అభిమానులు సైతం జరుపుకొంటున్నారు.
ఏదిఏమైనా సచిన్ లాంటి అసాధారణ క్రికెటర్ భారత్ లోనే జన్మించినందుకు భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచినందుకు శతకోటి భారత ప్రజలు అనుక్షణం గర్విస్తూనే ఉంటారు. అభినవ బ్రాడ్మన్, భారత రత్న సచిన్ రమేశ్ టెండుల్కర్ కు HMTV సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.
టీడీపీ తొమ్మిది మందితో తొలి జాబితా ఇదే..!
బ్రేకింగ్ : 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితా ..కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి
శ్రీదేవి కోసం కంగనా ఏం చేసిందో తెలుసా?
విజయ్ దేవరకొండ మరొక పవర్ స్టార్ !
వరద బాధితుల కోసం ‘ఆర్ఎక్స్100’ బైక్
బీజేపీ ఆఫీస్పై పెట్రోల్ బాంబు దాడి
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్...
జగిత్యాల జగడంలో విజేత ఎవరు?
బీజేపీలో తీవ్ర విషాదం : కేంద్రమంత్రి కన్నుమూత
బోరు విద్య గురించి మీకు తెలుసా? ఇదిగో చూడండి
|
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేయలేదా?
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్న ఏ. రేవంత్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యంగా, తన శాసనసభ సభ్యత్వానికి మాత్రం స్పీకర్ ఫార్మెట్లో రాజీనా
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్న ఏ. రేవంత్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యంగా, తన శాసనసభ సభ్యత్వానికి మాత్రం స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా సమర్పించారు. అయితే, ఈ లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శికి అందజేశారు. ఇక్కడే మెలిక ఉంది.
ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా చేస్తే అది నేరుగా స్పీకర్కు పంపించవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా చంద్రబాబు పీఎస్కు అందజేశారు. ఈ లేఖ ఇప్పటివరకు స్పీకర్కు చేరలేదు. చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన లేఖ స్పీకర్కు వస్తుందా? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. అయితే, జరుగుతున్న పరిణామాలు చూస్తే అంతా పక్కా వ్యూహంతోనే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
టీడీపీ పదవులతో పాటు, శాసనసభలో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆయన లేఖలు అందజేశారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్కు పంపాలని.. చంద్రబాబుకు చెప్పినట్లు రేవంత్ తన సన్నిహితులకు చెప్పారు. ఇప్పటివరకు అసెంబ్లీకిగానీ, స్పీకర్ కార్యాలయానికిగానీ రేవంత్ రాజీనామా చేరలేదు.
గతంలో కొందరు ఎమ్మెల్యేలు.. తెరాసలో చేరినపుడు.. పదవులకు రాజీనామా చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. కానీ రేవంత్ రాజీనామాపై మాత్రం టీడీపీ లీడర్లు స్పందించటం లేదు. పైగా రాజీనామా లేఖను చంద్రబాబు.. స్పీకర్కు పంపుతారా అన్న ప్రశ్నకు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయన రాజీనామాను స్పీకర్కు పంపడానికి.. చంద్రబాబు పోస్ట్మెన్లా కనిపిస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
అంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తే.. రేవంత్ రెడ్డి ఉప ఎన్నికను కోరుకోవటం లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు రాజీనామా లేఖ స్పీకర్కు చేరితే.. దాన్ని ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలా జరిగితే వచ్చే ఏప్రిల్లోగా ఉపఎన్నిక వస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు యేడాది ముందు జరిగే ఉప ఎన్నికకు.. ప్రభుత్వం అన్ని అస్త్రాలూ ఉపయోగించి గెలిచే ఆవకాశం ఉంటుంది.
ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ క్యాడర్ను పార్టీలో చేర్చుకుంటూ.. ఉపఎన్నికకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమౌతున్నారు. అదేసమయంలో రేవంత్ రాజీనామా తనకు చేరినట్లు.. ఇప్పటివరకు చంద్రబాబు ఎక్కడా క్లారిటీగా చెప్పలేదు. దీంతో రాజీనామా ఇష్యూపై రాజకీయవర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది.
సంబంధిత వార్తలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 'సరైనోడు' దొరికాడా? కానీ ఎడమ చేత్తో స్వీట్ తినిపించారే..(ఫోటోలు)
నేడే 'రేవంత్ రెడ్డి' సినిమా విడుదల... ఢిల్లీలో 'రాహుల్ గాంధీ' రిలీజ్
కాంగ్రెస్కు శనిపట్టుకుంది.. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్: మాధవరం కృష్ణారావు
రేవంత్ రెడ్డి వెళ్తున్నారు.. తల్లిలాంటి పార్టీని వీడాల్సిన పరిస్థితి: కన్నీళ్లు పెట్టుకున్న?
బర్రెలు, గొర్రెలు, బతుకమ్మ చీరలు అంటూ.. మాయమాటలు చెప్తున్నారు: రేవంత్ రెడ్డి
దీనిపై మరింత చదవండి :
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
|
రవితేజకు అండగా నాడు పవన్.. నేడు మహేష్.. ఎందుకు? _ Webdunia Telugu
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
రవితేజకు అండగా నాడు పవన్.. నేడు మహేష్.. ఎందుకు?
టాలీవుడ్లో మాస్ మహారాజాగా పేరుగడించిన హీరో రవితేజ, ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో "ట్రిపుల్ ఏ (అమర్, అక్బర్, ఆంటోనీ)" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించేలా ప్లాన్ చేశారు.
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోవా బేబీ ఇలియానా హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో శ్రీనువైట్ల - రవితేజ కాంబినేషన్లో వచ్చిన 'నీ కోసం', 'వెంకీ', 'దుబాయ్ శీను' వంటి చిత్రాలు వచ్చాయి. ఇవి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇపుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమే 'అమర్ అక్బర్ ఆంటోని' . ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ వేడుకను ఈనెల 10వ తేదీన హైదరాబాద్లో ఘనంగా నిర్వహించనున్నారు.
సంబంధిత వార్తలు
అమర్ అక్బర్ ఆంటోని నుంచి హే హలో హలో డాన్ బాస్కో పాట రిలీజ్ (video)
రోబో 2పాయింట్ ఓకు మహేష్ ఫిదా.. చిట్టి కోసం వెయిటింగ్..
'డిస్కో రాజా'గా రవితేజ.. అందాల ఆరబోతకు పాయల్ రాజ్పుత్ 'సై'
దీనిపై మరింత చదవండి :
ముఖ్య అతిథి
అమర్ అక్బర్
ప్రి రిలీజ్ ఈవెంట్
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
సినీనిర్మాత ఆఫీస్ పై ఫైనాన్సియర్ దాడి _ Attack on Pratani Rama Krishna Office - Telugu Filmibeat
తమిళ సినిమా
హైదరాబాద్ : సినిమా నిర్మాణం కోసం ఫైనాన్స్ లు తీసుకోవటం అత్యంత సహజం. అయితే ఆ ఫైనాన్స్ లు తీర్చకుండా ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తే మాత్రం వివాదాలు చెలరేగుతూంటాయి. అవి దాడులు వరకూ దారి తీస్తాయి. తాజాగా అటువంటి సంఘటన నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సినిమా నిర్మాణం కోసం ఫైనాన్స్ తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించడకుండా వేధిస్తున్నారంటూ సినీనిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ కార్యాలయంలో బాధిత కుటుంబసభ్యులు దాడి చేసి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లో నివాసం ఉంటున్న ప్రతాని రామకృష్ణగౌడ్ ప్రతీకార జ్వాల అనే సినిమాను నిర్మిస్తున్నానంటూ, నాగేశ్వరరావు అనే ఫైనాన్షియర్ వద్ద రూ.35లక్షల అప్పు తీసుకున్నాడు. సగం పూర్తి చేసుకున్న సినిమా మధ్యలో ఆగిపోవడంతో, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నాగేశ్వరరావు ఒత్తిడి పెంచారు.
ప్రపంచ సుందరి యుక్తాముఖి హీరోయిన్గా ఆర్.కె. ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం 'ప్రతీకార జ్వాల' . 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం హైదరాబాద్లో కొందరు దుండగులు జరిపిన అఘాయిత్యాలకు బలయిన ఒక కుటుంబ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని తన అందచందాలతో వశపరుచుకుని ప్రతీకారం తీర్చుకునే పాత్రలో యుక్తాముఖి నటించింది. తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే. యుక్తాముఖి గ్లామర్తో పాటు ఆమె చేసే ఫైట్లు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. మరో హీరోయిన్గా సంభావన నటిస్తోంది. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఆ సంస్థ ద్వారానే విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: ఉదయ్రాజ్, నిర్వహణ: వంటేరు మహేందరరెడ్డి, సమర్పణ: ముషిరాబాద్ హర్ష, నిర్మాత: ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకత్వం: సిద్దికి.
Read more about: ramkrishna goud, producer, tollywood, police, రామకృష్ణ గౌడ్, నిర్మాత, టాలీవుడ్, పోలీస్
గౌతమ్ 'మిస్'?.. త్రివిక్రమ్ 'మిస్ ఫైర్'..: అలా జరిగి ఉంటే పవన్ సేఫ్ అయ్యేవాడు..
'అజ్ఞాతవాసి'లో భారీ మార్పులు-చేర్పులు: 12ని. కత్తెర?, వెంకీ స్టిల్స్ అదిరిపోయాయి..
భర్త నుండి విడాకులు తీసుకున్న అనౌష్క.... ఏం జరిగింది?
గోవా బీచ్లో శవమై తేలిన హీరో...!
ఆఖరికి ‘పద్మావతి’ ఇలా తయారైంది !
‘జై సింహ’ బాలయ్య సీన్.... మహీంద్రా కంపెనీ చైర్మన్ ఫన్నీ కామెంట్ !
మాల్కొవా ప్రతీ అంగం అద్బుతంగా.. 26న సెక్స్ నిర్వచనం మారుస్తా..!
అజ్ఞాతవాసి ఫ్లాపైనా తగ్గని క్రేజ్.. పవర్స్టార్ స్టామినా తెలిస్తే షాకే..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
జాతీయ వార్తలు
కేరళ రాష్ట్రానికి సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హిందూ మహిళలు తడిసిన దుస్తుల్లో ఆలయాలకు వెళ్లేంది అక్కడున్న పురుషులకు తమ అంగాంగాలను ప్రదర్శించేందుకేనంటూ వ్యాఖ్యానించారు. ఈ అంగాంగ ప్రదర్శనను ఆలయాలకు వెళ్లే పురుషులు చూసి ఆనందిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా, శబరిమల తీర్పును అడ్డుపెట్టుకొని ఆరెస్సెస్, కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేరళ ప్రభుత్వం, సీఎం విజయన్పై తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నాయి. సమానత్వ హక్కును ఏ ఒక్కరూ కాదనలేరు. సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
అదేసమయంలో కమ్యూనిస్టు పార్టీ కేరళలో అనేక సామాజిక దురాచారాలను రూపుమాపింది. గతంలో 41 రోజుల దీక్ష ముగిసిన తర్వాత అయ్యప్ప భక్తులు కాళ్లకు చెప్పుల్లేకుండా శబరి కొండకు వచ్చేవారు. కానీ, ప్రస్తుతం చెప్పులు ధరించి వెళ్లేవారిని ఎంతో మందిని చూస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
సంబంధిత వార్తలు
అటల్ జీ.. నెహ్రూని వెనక్కి తిరిగి చూడొద్దన్నారు.. ఎందుకు..?
సైకిల్ తొక్కేవారికి హెల్మెట్ లేదని ఫైన్లు... ఎక్కడ?
ఇంట్లో ఎవరూ లేరని 13 ఏళ్ల బాలుడిని రప్పించింది... అంగాన్ని కాల్చేసింది..
మహిళలు సరిగ్గా ఉన్నారా? డబ్బులు చేతికందగానే మరో మగవాడి మీద పడుతున్నారు...
దీనిపై మరింత చదవండి :
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
|
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
అర్థరాత్రి తనీష్, నందిని రొమాన్స్.. షాకైపోయిన నాని, బాబుని ఒక ఆట ఆడుకున్నాడు!
బిగ్బాస్ పిచ్చోళ్ల స్వర్గమా? ఈ ఐటీ యుద్ధం సరికాదు... బయటకొచ్చి బాబు గోగినేని సంచలనం!
బిగ్ బాస్2: కౌశల్పై గీత మాధురి టంగ్ స్లిప్.. మీరు చేస్తే సంసారం మేము చేస్తే అదా!
తేజస్వి గెలుస్తుందనుకున్నా, రివర్స్ అయింది అందుకే.. కౌశల్ ఖచ్చితంగా.. బాబు గోగినేని!
బిగ్ బాస్2: ముహూర్తం ఖరారైంది ఎవరికి.. సునైనాకా లేక రోల్ రైడకా!
బిగ్ బాస్ 2: సునైనా కోసం తనీష్ పక్షపాత బుద్ది.. తీవ్రంగా నిందిస్తున్న శ్యామల, కౌశల్ వద్ద పంచాయతీ!
బిగ్ బాస్2: తనీష్, సునైనా సీక్రెట్గా అల్లరి పని, కలసి తప్పు చేశారు.. శిక్ష విధించిన బిగ్ బాస్!
బిగ్ బాస్2: చిత్ర విచిత్రం.. తలపట్టుకున్న తనీష్.. గణేష్, కౌశల్ సేవ్.. ఉహించని విధంగా నామినేషన్!
బిగ్ బాస్2 : నామినేషన్ కోసం కొత్త టెక్నిక్.. వాళ్లలో వాళ్ళకే గొడవ పెట్టేసిన బిగ్ బాస్.. తనీష్, అమిత్
బిగ్ బాస్2: బాబు తరువాత ఆ ముగ్గురే.. నాని మాటలతో గుండెల్లో గుబులు, సింపతీతో ఎన్ని రోజులు!
బిగ్బాస్ 2: బాబు గోగినేని ఔట్, రోల్ రైడా మీద బిగ్ బాంబ్
బిగ్బాస్ 63వ ఎపిసోడ్ హైలెట్స్: దీప్తికి షాకిచ్చిన నూతన్... రఫ్పాడించిన నాని!
బిగ్ బాస్ 2: గీతా మాధురి, శ్యామల సేఫ్... ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరో తెలుసా?
నాని ఎంట్రీ ఇచ్చే శని, ఆదివారాలు బిగ్ బాస్ షో ఒక రేంజ్ లో సాగుతోంది. వారం మొత్తం ఇంటి సభ్యులు చేసిన తప్పులు నిలదీస్తూ నాని ముందుకు సాగుతున్నాడు. హోస్ మేట్స్ ని మందలించే విషయంలో నాని పరిణితి ప్రదర్శిస్తున్నాడు. శనివారం జరిగిన ఎపిసోడ్ రంజుగా మారింది. కౌశల్, గీతా మాధురి, బాబు గోగినేని మధ్య హాట్ హాట్ గా వివాదం వారం మొత్తం కొనసాగింది. దానిని నాని సెట్ రైట్ చేసే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో చురకలు అంటించాల్సి వారికి నాని గట్టిగానే సమాధానం చెప్పాడు.
ఈ వారం ఇదే తంతు
గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం వేడెక్కింది. దానికి కారణం హౌస్ లో పెద్దమనిషి పాత్ర పోషించే బాబు, పెద్దక్కగా ఉన్న గీత, ఆడియన్స్ వద్ద మంచి మార్కులు కొట్టేస్తున్న కౌశల్ మధ్య వివాదం చెలరేడమే.
బాబు గోగినేని రాజమౌళిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, గీత, కౌశల్ ని ఎలిమినేట్ చేయిస్తా అంటూ ఘాటుగా మాట్లాడడం వీరు ముగ్గురి మధ్య వివాదంగా మారింది. వీటన్నింటిని నాని క్షుణ్ణంగా గమనించినట్లు ఉన్నాడు.
శనివారం రోజు ఈ వివాదం విషయంలో బాబు గోగినేనితో నాని ఓ ఆట ఆడేసుకున్నాడు. రాజమౌళి మంత్రాలయం గుడికి వెళ్ళితే మీకు వచ్చిన నష్టం ఏంటి అని బాబుని నాని సూటిగా ప్రశ్నించాడు. ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్న మీరు ఇలా వివాదాల్లో చిక్కుకోవడం కరెక్టేనా అని నాని బాబుకు చురకలు అంటించాడు.
గీత, కౌశల్ ఎలిమినేషన్ గురించి బాబు చేసిన వ్యాఖ్యపై నాని స్పందించాడు. ఒకరిని హౌస్ లో ఉంచేలా, బయటకు పంపాలా అనేది నిర్ణయించేది మీరు కాదు .. ప్రేక్షకులు, అది గుర్తుపెట్టుకోండి బాబు గారు అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు.
బిగ్ బాస్ హౌస్ లో తనీష్, సునైనా వ్యవహారం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ విషయంలో ఫోన్ కాల్ ద్వారా తనీష్ తల్లే అతడికి చురకలు నటించింది. తాజాగా హౌస్ లో మరో రొమాన్స్ మొదలైంది.
అర్థరాత్రి సమయంలో సభ్యులు అందరూ పడుకున్నాక తనీష్, నందిని ఒంటరిగా మాట్లాడుకున్నారు. నందిని, తనీష్ కలసి అర్థరాత్రి సమయంలో గుసగుసలు మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. చివర్లో నందిని వెళుతూ హగ్ కావాలా అంటూ తనీష్ కి ఆఫర్ ఇవ్వడం.. తనీష్ హగ్ తో పాటు కిస్ కూడా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
మూవీ రివ్యూలు: గీతా గోవిందం, గోల్డ్ మూవీ
25 మంది హీరోయిన్లు విజయ్ దేవరకొండను రిజక్ట్ చేశారట!
వినాయక్ చేతుల మీదుగా ‘శుభలేఖ+లు’ వీడియో సాంగ్
అబ్బో నా పెళ్ళంట ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ ధర ఎంతో తెలుసా?
అరవింద సమేత టీజర్ లో మెరిసిన సునీల్
72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామ్ చరణ్ పతాకావిష్కరణ
గీత గోవిందం సినిమా పబ్లిక్ టాక్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
స్వస్వరూపమును తెలియజేప్పేదే నిజమైన విద్య. ఇదే శాశ్వతానంద విద్య, ఆధ్యాత్మిక విద్య. ఇంతటి ఆధ్యాత్మికవిద్య గురుముఖతా రావాలి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది భారతి వద్ద 11:52 AM వ్యాఖ్యలు లేవు: ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
కాసేపటికి మరల ఉపన్యసించదలచెను. ఈసారి సముద్రముతో పోల్చదలిచెను. కానీ, ఆ పోలిక కూడా సరికాదని భావించెను. ఏలననగా -
కాసేపటికి ఆ భక్తపరాయణుడు మరల తన ఉపన్యాసమును ప్రారంభిస్తూ, ఈ సారి మహామేరువుతో పోల్చడానికి ప్రయత్నించెను. కానీ, అది కూడ సరికాదని భావించెను. ఏలననగా -
మరల తన గురువు మహిమ తెలపడానికి ఉపన్యాసంను ప్రారంభిస్తూ, ఈసారి అగ్నితో పోల్చడానికి ప్రయత్నించెను. కానీ, అది కూడా సరికాదని తలచెను. ఏలననగా -
వీరిచే పోస్ట్ చెయ్యబడింది భారతి వద్ద 7:39 PM 1 వ్యాఖ్య: ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
(సత్యం పలుకుట, క్షమ, ఇంద్రియ నిగ్రహం, సమస్త ప్రాణులయందు దయకలిగియుండుట, ఆర్జవం, దానం, దమం, సంతోషం, తృప్తి, బ్రహ్మచర్యం, అహింస, అక్రోధం, మనశుద్ధి, తపస్సు, ఆచార్యోపాసనము, శౌచం, వైరాగ్యం, విషయవిరక్తి, సమచిత్తత్వం, ఆత్మనిదర్శనం ఇవన్నియూ సుతీర్ధములు).
వీరిచే పోస్ట్ చెయ్యబడింది భారతి వద్ద 4:26 PM 11 వ్యాఖ్యలు: ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
క్రొత్త పోస్ట్లు పాత పోస్ట్లు హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom)
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ప్రముఖ పోస్ట్లు
భారతీయ సంస్కృతికి మన ఆచారవ్యవహారాలు దర్పణం పడతాయి. అందులో అత్యంత అద్భుతమైనది, ఆదర్శనీయమైనది, అనుసరణీయమైనది మన వివాహపద్దతి. మానవుడు సంఘ...
ధ్యానం - నీ లోనికి నీ పయనం
ధ్యానం - నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం. ధ్యానం - మ...
శుద్ధ ఆహారం (ద్వితీయ భాగం)
ఆహారశుద్ధి గురించి, వాని నియమములు గురించి, అలానే మాంసాహారం హింసాపూర్వక ఆ హారమయినచో, శాకాహారంలో కూడా జీవముంటుంది కదా, మరి అది ఎందుకు ...
ఓం నమశ్శివాయ
"కృష్ణ సందేశం"
కృష్ణా! కృష్ణా! కృష్ణ అన్న శబ్ధం దివ్యమైనది. ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు 'గార్గ మహర్షి'. శ్రీకృష్ణుడ...
ఆధ్యాత్మిక అభిరుచి గల బ్లాగర్స్ అందరికీ ఓ అభ్యర్ధన ...
మౌనం - దైవభాష. సనాతనం. లిపి లేని విశ్వభాష. ...
అమ్మా! కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ... అంటూ, స్త్రీ ఎలా ఉండాలో చెప్పారు. మరి పురుషుడు ఎలా ఉండాలో చెప్పలేదా? యిదీ కొన్నిరోజుల క్రితం మ...
చిరు ముచ్చట్లు (12)
జ్ఞాపకాలు (4)
ప్రబోధాలు (2)
సందేహాలు - సమాధానాలు (13)
మొత్తం పేజీ వీక్షణలు
చిత్రం విండో థీమ్. Blogger ఆధారితం.
|
మహేష్-వంశీపైడిపల్లి మూవీ: ఇలియానా గురించి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు! _ Mahesh-Vamsi Paidipally movie: Dil Raju says Ileana was never considered - Telugu Filmibeat
తమిళ సినిమా
మహేష్-వంశీపైడిపల్లి మూవీ: ఇలియానా గురించి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
పవన్ రికార్డు బద్దలు కొట్టిన మహేష్: 'భరత్ అనే నేను' దుమ్మురేపిందిగా!..
ఎన్టీఆర్ గురించి అలా విన్నా.. కష్టమే, అక్కడ వాళ్లెలాగో ఇక్కడ మహేష్, ప్రభాస్: పూజా హెగ్దే
త్వరలో మహేష్తో సినిమా చేయబోతున్నా..: దిల్ రాజు
మహేష్ కూతురి ఫోటో వైరల్..మా అమ్మలాగే ఉంది అంటున్న మహేష్, లక్ష లైకులు!
మహేష్, కొరటాల సినిమా కథ తెలిసిపోయింది..సీఎం టార్గెట్, డైలాగులు పగిలిపోతాయి!
ప్రభాస్ను దాటేసిన విజయ్ దేవరకొండ.. దిగజారిన మహేష్, రానా.. వీరికి అనామకుడి షాక్..
మహేష్, బన్నీ ఇద్దరికీ ఒకటే సమస్య..ఏం పరవాలేదు..!
ఆ వార్తలు నిజం కాదు: మహేష్ బాబు ఏ ఈవెంటుకు హాజరుకావడం లేదు!
బికినీ భామ పూజాహెగ్గే అంటే మజాకా?.. వరుసగా ముగ్గురు హీరోలు క్లీన్బౌల్డ్!
ఆస్ట్రేలియా కథతో మహేష్కు ఎలాంటి సంబంధం లేదు..అంతా ట్రాష్!
నరేంద్ర మోడీపై కొరటాల శివ సంచలన ట్వీట్..మహేష్ డైలాగ్ ఉపయోగిస్తూ, ఇండియాలో !
వారే ఇండస్ట్రీని నాశనం చేశారు... స్పైడర్, అజ్ఞాతవాసి ప్లాపైతే అడగరేం, దమ్ముంటే పెద్ద సినిమాలు ఆపండి!
రామ్ కొత్త లుక్ అదిరిందిగా..: 'హలో గురూ ప్రేమ కోసమే'లో ఇలా..
సూపర్స్టార్ మహేష్ బాబు కథానాయకుడుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరియు వైజయంతీ మూవీస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, దిల్రాజు నిర్మాతలుగా ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా ఇలియానాను తీసుకోనున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.
మహేష్ బాబుతో తాము చేస్తున్న సినిమాలో ఇలియానా హీరోయిన్ అనే వార్తల్లో నిజం లేదని, అసలు ఇలియానాను తాము సంప్రదించలేదని చిత్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. త్వరలో అఫీషియల్గా ప్రకటిస్తామని తెలిపారు.
రెండు పెద్ద బేనర్లు, అంచనాలు భారీగా
తెలుగు సినిమా ఇండస్ట్రీలోని రెండు పెద్ద బేనర్లు, ఇద్దరు పెద్ద నిర్మాతలు కలిసి తీస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ చిత్రంగా తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహేష్ బాబు వారసులతో ముహూర్తం
షూటింగ్ ముహూర్తం ఆగస్ట్ 14న అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా ప్రారంభం అయింది. మహేష్ తనయుడు ఘట్టమనేని గౌతమ్ క్లాప్ నివ్వగా, కుమార్తె ఘట్టమనేని సితార కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మహేష్ బాబు సినిమాలకు ఆయన పిల్లలు ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి.
త్వరలో పూర్తి వివరాలు
ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, నిర్మాతలు: సి.అశ్వనీదత్, దిల్రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి subscribe to Filmibeat Telugu.
Read more about: mahesh babu dil raju vamsi paidipally tollywood మహేష్ బాబు వంశీ పైడిపల్లి టాలీవుడ్ దిల్ రాజు
చిరంజీవి గాడ్ ఫాదర్ అతడే..సైరా పెళ్లి అతడి వల్లే!
రంగస్థలం స్టోరీ అదేనా, చిరంజీవి సినిమాలాగే..బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం!
జాక్వలైన్ మోహినీ అవతారం.. ఏక్.. దో.. తీన్.. అంటూ..
టీడీపీకి ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్..!
నితిన్ 'పెద్దపులి' పాటని హాలీవుడ్ సింగర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూశారా !
ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన శ్రియ...!
నటి స్నేహ వైరల్ వీడియో: భర్త పర్యవేక్షణలో.. చాలా కష్టపడుతోంది...!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఎన్టీఆర్ వెన్నపోటు పర్వం... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత ఇతడే! _ JD Chakravarthi To "Lakshmi's NTR" - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ఎన్టీఆర్ వెన్నపోటు పర్వం... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత ఇతడే!
ధడక్ సినిమా రివ్యూ
బిగ్బాస్ హౌస్లో ముగ్గురు మొనగాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.. రసం పిండుతున్నారు!
బిగ్బాస్ హౌస్లో ఉన్నాననే సంగతే మరచిపోయి.. దీప్తి సునైనాపై భానుశ్రీ సంచలనం!
బిగ్బాస్లో రచ్చ..స్విమ్మింగ్ పూల్లో తన్నుకున్న సామ్రాట్, తనీష్.. నందినితో రొమాన్స్ వల్లే చిచ్చు!
బిగ్బాస్ హౌస్లో భారీ ప్రయోగం.. ఇక్కడ చీరలు కుదరవు అంటున్న దీప్తి, బయటకు రమ్మను వాడిని!
దీప్తి సునైనా, తనీష్ మధ్య ఏదో జరుగుతోంది, ఆ పిల్లని హెచ్చరించా.. అక్కడ చేయి పెట్టాడు!
40 ఏళ్ల ‘ఎన్టీఆర్’ యుగపురుషుడు.. అప్పట్లో సంచలనానికి కేరాఫ్ అడ్రస్!
హాట్ టాపిక్: 'రణ్ భూమి'లో ఎన్టీఆర్.. ఆ సీక్రెట్స్ అన్నీ దర్శకుడే చెప్పాలి!
మళ్లీ మళ్లీ అదే ప్రశ్నా?.... నాని గురించి నన్ను అడగటం తప్పు: ఎన్టీఆర్
ఆ రోజు ఫోన్ రాగానే వణికిపోయా: టెర్రిఫిక్ సంఘటన గురించి చెప్పిన ఎన్టీఆర్
బిగ్ బాస్ 2: నెక్స్ట్ కెప్టెన్ ఎవరు.. గీతామాధురి, దీప్తి సునైనా మధ్య హోరాహోరీ!
రామ్ చరణ్కు పోటీగా.... ఎన్టీఆర్ను ‘సెలక్ట్’ చేశారు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఎన్టీఆర్' జీవితం మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్తో తెరకెక్కుతుందని ప్రకటించారు కూడా.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో అన్నీ నగ్న సత్యాలు, సంఘటనలు చూపిస్తానని... ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిందెవరు? ముందు నుండి కడుపులో గుద్దింది ఎవరు? అనే విషయాలు వెల్లడిస్తానని రామ్ గోపాల్ వర్మ చెప్పడం.... తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.
రిస్క్ చేయడానికి ఇష్టపడని చాలా మంది నిర్మాతలు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అనేది చాలా వివాదాస్పద అంశాలతో కూడిన సినిమా. రేపు ఏదైనా తేడా వస్తే అంతే సంగతులు. నిర్మాతకు భారీ నష్టం తప్పదు. అందుకే ఈ వివాదాస్పద ప్రాజెక్టును చేయడానికి చాలా మంది నిర్మాతలు భయ పడుతున్నారు.
తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను నిర్మించడానికి జెడి చక్రవర్తి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. వర్మకు అత్యంత సన్నిహితుడు, శిష్యుడు అయిన జెడీ ఈ ప్రాజెక్టును తెరపైకి తేవడానికి సిద్ధమైనట్లు సమాచారం.
ఎన్టీఆర్ జీవితంపై బయోపిక్ తీసేందుకు అనుమతి కోసం ఇటీవలే జెడి చక్రవర్తి... ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతిని కలిసినట్లు తెలుస్తోంది. తమ సినిమా కాన్సెప్టు ఏమిటి? ఏయే విషయాలు సినిమాలో ఫోకస్ చేస్తాం అనే వివరాలు వెల్లడించి ఆమెను కన్సిన్స్ చేసినట్లు సమాచారం. అయితే ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత అది చూసి తాను అనుమతి ఇస్తానని లక్ష్మి పార్వతి చెప్పినట్లు తెలుస్తోంది.
ఆ రహస్యాలు ఈ సినిమా ద్వారా
ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన వాస్తవాలు అన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తానని, ఆయన జీవితం చివర్లో జరిగిన సంఘటనల వెనక ఉన్న వాస్తవాలు ఏమిటి? ఎవరు? ఇదంతా చేశారు అనే విషయాలు సినిమాలో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ వెల్లడించంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అన్నీ అశేషతెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను అని వర్మ ఇప్పటకే ప్రకటించారు.
నాకు ఎన్టీఆర్తో పర్సనల్గా ఉన్న అనుబంధం ఏమిటంటే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అడవిరాముడు' చూడటానికి 23 సార్లు బస్సు టికెట్కి డబ్బులు లేక 10 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వెళ్లే వాడిని. అంతే కాకుండా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేలఈనినట్లు వచ్చిన లక్షలాది మందిలో నేనూ ఉన్నాను. అలాంటి అతి మామూలు నేను ఇపుడు ఎన్టీఆర్ జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకెక్కించడం చాలా చాలా గర్వంగా ఫీలవుతున్నాను... అని వర్మ గతంలో ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే.
ఏ మాత్రం భయపడని వర్మ
ఈచిత్రం ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు వర్మను టార్గెట్ చేశారు. ఈ సినిమా విషయంలో తనను టార్గెట్ చేసిన వారికి వర్మ ఏ మాత్రం భయపడకుండా ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు.
ఆమెలో ఏదో ప్రత్యేకత లేకపోతే ఎన్.టి.ఆర్ గారు ఎందుకు
అలాగే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లాంటి అతి గొప్ప మహానుభావుడినే ప్రభావితం చేసిందంటే ఆమెలో ఏదో ప్రత్యేకత లేకపోతే ఎన్.టి.ఆర్ గారు ఎందుకు ఆకర్షితులౌతారు అనే ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం నేను నా సినిమాలో చూపించదలచుకున్నాను.... అని వర్మ వాదిస్తున్నారు.
దొంగ ఫాలోవర్ల విషయం కూడా...
|
ఎన్.టి.ఆర్ గారి నిర్ణయాలను అవమానిస్తే సాక్షాత్తు ఎన్.టి.ఆర్ గారిని అవమానించినట్టే. ఆయన మీదున్న గౌరవం ఈ భూమి మీద ఉన్నంతవరకే కాదు, ఆ తర్వాత కూడా నిలబెట్టాలి. అప్పుడే ఎన్.టి.ఆర్ గారి ఆత్మకి శాంతి కలిగించినట్టు . యన్ని ఫాలో అవ్వడం అంటే ఆయన నిర్ణయాల్ని ఫాలో అవ్వడం. ఆ నిర్ణయం ఏదైనా "బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్" అనే నిజాయతీ ఉన్నప్పుడే వాళ్లే నిజమైన ఫాల్లోవర్లు అవుతారు. అలా ఆయా నిర్ణయాల్ని ఫాలో అయినా వాళ్లే నిజమైన ఫాల్లోవర్లు . లేకపోతే వాళ్ళు దొంగ ఫాల్లోవర్లు.... అలాంటి వారి విషయాలు తన సినిమా ద్వారా బయట పెడతానని వర్మ తేల్చి చెబుతున్నారు.
చరిత్ర అనేది ఎవరో చింపేస్తే చిరిగిపోవడానికో కాల్చేస్తే కాలిపోవడానికి దాచేస్తే తెలియకుండా పోవడానికి వెర్రిబాగులది కాధు ..తెలుగు చరిత్రని గర్వంగా తల ఎత్తుకు తిరిగేటట్టు చేసిన ఘనత ఎన్.టి.ఆర్ గారిది.... దాన్ని అందరికీ తెలిసే చేస్తాను అని వర్మ అంటున్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: ntr ram gopal varma balakrishna tollywood lakshmi parvathi ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ లక్ష్మీ పార్వతి
ఆర్ఎక్స్ 100 సంచలనం..... బాహుబలి-2 బీట్ చేసి సరికొత్త రికార్డ్!
బాబు గోగినేని అరెస్ట్ తప్పదా? బిగుసుకొంటున్న దేశద్రోహం ఉచ్చు.. బిగ్బాస్కు మరో తలనొప్పి!
లవర్ మూవీ రివ్యూ : లవర్ రొటీన్ ప్రేమకథే కానీ..!
లవర్ సినిమా ట్విట్టర్ రివ్యూ : రాజ్ తరుణ్ ప్రేమ ఫలించనుందా
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు:39 రోజు షో హైలైట్స్
మెగా వారి సినిమా పై హరీష్ క్లారిటీ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
మోడల్ నుంచి నటిగా మారిన అమీ జాక్సన్ అద్బుతమైన బాడీ ఫిజిక్కు మారుపేరు. ఈ బ్రిటిష్ బ్యూటీ ఇటీవల ఒక ఫ్యాషన్ మ్యాగజైన్కు ఫొటో షూట్లో పాల్గొంది. దానిలోని ఒక ఫొటోలో అమీ బంగారు వర్ణం టాప్తో మెరిసే లెగ్గింగ్తో కనిపిస్తోంది. దీన్ని దగ్గరగా పరికించిన వారికి దిగ్భ్రాంతి కలగక తప్పదు. ఎందుకో తెలుసా.. బంగారు రంగు టాప్ కింద్ ఆమె ఏ ఆచ్ఛాదన లేకుండా నగ్నదేహంతో కనిపించడమే. ఆ ఫోటో చూస్తే గది ఉష్ణోగ్రత కూడా అమాంతం పెరిగిపోతుందా అనిపించకమానదు. ఆమె ముఖంలోని శృంగార భావ వ్యక్తీకరణను చూడటానికి రెండు కళ్లూ చాలవనిపిస్తుంది. ఆమె శరీర ప్రదర్శనకు సంబంధించి ప్రదర్సించే సాహస ప్రవృత్తిని పతాక స్థాయికి తీసుకుపోయింది.
మొన్నటి వరకూ బికినీ పోజులు, క్లీవేజ్ షోలు.. పొట్టి ఫ్రాకులు.. ఇలా మాత్రమే ఆమె అందాల విందును అందించేది. మరి అలా బోర్ కొట్టిసిందో ఏమో కానీ.. ఈ బ్రిటీష్ సుందరి పూర్తి హాట్ గా మారిపోయింది. మొహమాటం ఏమీ లేకుండా.. రెచ్చిపోయింది. తెగించేసి.. టాప్ లెస్ పోజును ఇచ్చేసింది. ఒక వలలాంటి టాప్ ను ధరించినా.. అది నామమాత్రంగానే మిగిలింది. ఈ పోజుతో అమీజాక్సన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
దాచుకోవడానికి ఏమీ లేదు, దాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నట్టుగా అమీ ఈ పోజును ఇచ్చింది. బహుశా.. ఒకవైపు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలను కలిగి ఉండి కూడా ఇలాంటి పోజులు ఇస్తున్న హీరోయిన్లు ఇండియాలో ఎవరూ లేరు. ప్రచారం కోసం పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలాంటి వాళ్లు ఇలాంటి పోజులు ఇస్తూ ఉంటారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘రోబో-2’తో సహా అనేక భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలను కలిగిన అమీ ఇలా రెచ్చిపోవడం మాత్రం విశేషమే.
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
బిగ్ బాస్పై రచ్చ ఎందుకు? ముద్దు సీన్ల సంగతేంటి? రజనీ పార్టీ పెడితే..?: కమల్ హాసన్
సినిమాలో కంటెంట్ ఉంటే వసూళ్లకు ఆకాశమే హద్దు.. బాహుబలి చెప్పింది ఇదే..
జగ్గా జాసూస్: టైమ్ దొరుకుతుందో లేదో.. ముందుగానే కత్రీనాతో కేక్ కట్ చేయించిన రణ్ బీర్ (వీడియో)
స్పైడర్ సెట్స్లో కడుపుబ్బా నవ్వుకున్న మహేష్.. వీడియో చూడండి..
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న స్పైడర్ సినిమా ఎప్పుడు ...
మళ్లీ మేకప్ వేసుకోనున్న జయప్రద.. తమిళనాడు, కేరళ రాష్టాల సరిహద్దుల్లో...
ప్రముఖ సీనియర్ నటి జయప్రద మళ్లీ తెరపై కనిపించనుంది. పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో ...
భావనపై లైంగికదాడికి 2013లోనే స్కెచ్. 1.5 కోట్లు ఇచ్చిన దిలీప్
గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు ...
పవన్-త్రివిక్రమ్ సినిమా.. పాట పాడనున్న కాటమరాయుడు.. హిట్ ఖాయం?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
|
తమిళ సినిమా
కాఫీ విత్ కరణ్ ప్రోమో : అనుష్కతో డేటింగ్పై ప్రభాస్...!
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే
విజయ్ దేవరకొండ ఆ సాహసం చేస్తున్నాడా.. మెగాస్టార్ టైటిల్తో!
మోడీ ప్రభుత్వం తిసుకున్న సంచలన నీర్ణయం...ఆధార్ కార్డు
మణిరత్నం వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన సిద్దార్దకు మొదటి నుంచి డైరక్షన్ లో వేలు పెడుతూంటాడని పేరు ఉంది. అయితే కొంచెం పెద్ద దర్శకుల వద్ద తోక ముడుచుకునేవాడు. అదే కొత్త దర్శకులు వద్ద అయితే తన క్రియోటివిటీ మొత్తం వారిపై రుద్దే వారు. తమ కెరీర్ సిద్దార్ధ వంటి హీరో సినిమాతో ప్రారంభం కానుందనే మోజుతో వారు సైలెంట్ గా ఉండేవారు. అయితే ప్రస్తుతం సిద్దార్ధతో సినిమా చేస్తున్న చందన్ అరోరా మాత్రం విసుక్కుంటున్నాడు. ఆయన దర్శకత్వంలో స్ట్రైకర్ అనే చిత్రం రూపొందుతోంది. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ముంబయలోని ఓ పేద కుర్రాడు క్యారమ్స్ ఆటలో ప్రావీణ్యుడే ఎట్లా ప్రశంసలు పొంది ఎదిగాడన్నది ఈ కథ. ఆ పేద కుర్రాడుగా సిద్దార్ధ చేస్తున్నాడు. అయితే స్క్రీన్ ప్లే లోనూ, కథలోనూ కొన్ని మార్పులు చేయమని పట్టుపడుతున్నాడని చెప్తున్నారు. అయితే దర్శకుడు నువ్వు డైరక్ట్ చేసుకనేటప్పుడు ఆ సజెషన్స్ పాటిద్దాం అని కోప్పడ్డాడు. దాంతో అలిగిన సిద్దార్ద సెట్స్ మీద సరిగా కోపరేట్ చెయ్యటం లేదు. కొద్ది రోజులు అలాగే భరిస్తూ షూట్ చేసిన చందన్ ఇలా అయితే కష్టమని తేల్చి చెప్పేసాడు. దాంతో ప్రస్తుతానికి షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
ఛీ ఛీ.... రణవీర్తో పెళ్లి తర్వాత ఆ ప్రశ్న వేయగా దీపిక పదుకోన్ రియాక్షన్ ఇదీ!
రాంచరణ్ సంక్రాంతికి.. బాలయ్య దసరాకి!
మెగా హీరోకు విచిత్ర పరిస్థితి: రియల్ లైఫ్ మామయ్య... రీల్ లైఫ్ ఫాదర్!
నా టార్గెట్ సిక్స్ ప్యాక్ కాదు అందుకే సత్యాగ్రహి మూవీ ఆపేసా !
గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుడా : రష్మిక ట్వీట్
గట్టిగా కౌగలించుకుని, నయనతార బుగ్గలు నలిపేస్తూ.. వైరల్ అవుతున్న వీడియో!
నివాసి మూవీ టీజర్..!
అతనికీ నాకూ ఎప్పుడూ గొడవే.. కానీ ఇప్పుడు..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
'దూకుడు'తో వస్తున్న మహేష్ బాబు బావ _ ‘SMS – Shiva Manasulo Sruthi' promo coming with Dookudu _ 'దూకుడు'తో వస్తున్న మహేష్ బాబు బావ - Telugu Filmibeat
తమిళ సినిమా
'దూకుడు'తో వస్తున్న మహేష్ బాబు బావ
‘సైరా’ టీంను పరుగులు పెట్టించిన నయనతార...!
కేసీఆర్ మలివిడత ప్రచారం.. ఆరు చోట్ల సభలు.. షెడ్యూల్ ఖరారు
తక్కువ ధరలో విడుదలైన ఆర్ఇ 650 ట్విన్ బైకులు
ట్విట్టర్ రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీనువైట్లకు హిట్ పడ్డట్లేనా!
జియో,ఎయిర్టెల్,వోడాఫోన్ నుండి మరో అద్భుత ప్రీపెయిడ్ ఆఫర్లు?
మహేష్ చిత్రం దూకుడు రేపు ప్రపంచమంతటా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలతో పాటు మహేష్ బావ అయిన పోసాని సుధీర్ చిత్రం 'శివ మనసులో శృతి' ప్రోమోలు కూడా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. దూకుడు చూడటానికి ఎక్కడెక్కడ జనం వస్తారుకాబట్టి ఆ రకంగా సుధీర్ సినిమా ప్రమోషన్ కూడా జరిగిపోతుందని భావిస్తున్నారు. సుధీర్ బాబు కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త.అతను మొదట చేసిన చిత్రం 'ఏమాయ చేసావె'. అందులో సమంత అన్నగా చేసాడు.అతను హీరోగా ఇప్పుడు 'శివ మనసులో శృతి' అనే సినిమా తయారవుతోంది. తమిళ చిత్రం ఎస్.ఎమ్.ఎస్ కి ఇది రీమేక్. 'భీమిలి కబడ్డిజట్టు' ఫేం తాతినేని సత్య ఈ సినిమాకి డైరెక్టర్.
'శివ మనసులో శృతి' సినిమాని ఆర్.బి. చౌదరి సమర్పిస్తుండగా, హనీబీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై కృష్ణ కుమార్తె ఘట్టమనేని ప్రియ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ సరసన నాయికగా రెజీనా పరిచయమవుతోంది. సెల్వ గణేశ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఈ చిత్రం తమిళంలో బాగా ఆడటంతో ఈ సినిమాపై నమ్మకం పెంచుకున్నారు. సత్య తీసిన 'భీమిలి కబడ్డిజట్టు' చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయినా మంచి దర్శకుడుగా పేరు తెచ్చిపెట్టడంతో ఈ ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఆడితే మిగతా హీరోల బావలు,అల్లుళ్ళు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: mahesh babu siva manasulo shruti krishna మహేష్ బాబు శివ మనసులో శృతి కృష్ణ
అమర్ అక్బర్ ఆంటోని ప్రీ రిలీజ్ రివ్యూ: రవితేజ, శ్రీనువైట్ల జాక్పాట్ కొట్టే..
రాజమౌళి ఇంట్లో పెళ్లి భాజాలు: ఎస్ఎస్ కార్తికేయ పెళ్లికి ముహూర్తం ఫిక్స్!
2.0 మూవీ దర్శకుడు శంకర్ ఇంటర్వ్యూ..!
BMW లో తిరిగే నేను సింపుల్ గా ఉండటం ఏంటి?
ఏంటి మీరు పుడింగా.. అవును పుడింగే..!
తనతో మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తున్నా : టైగర్ ష్రాఫ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
కోటి’ విరాళం ఇచ్చిన మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి
ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
తెలంగాణ తాజా వార్తలు
సినిమా తాజా వార్తలు
హైదరాబాద్ : మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సలీం, నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నాయకుడు తేర చిన్నప రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి భారీగా విరాళం ఇచ్చారు. మల్లారెడ్డి, సలీం రూ. కోటి చొప్పున, చిన్నప రెడ్డి రూ. 25 లక్షలు పార్టీకి విరాళం ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ముగ్గురు చెక్కులను రాజ్యసభ సభ్యులు కె. కేశవరావుకు అందజేశారు. ఎంపీ మల్లారెడ్డి కోటి రూపాయాలు పార్టీకి విరాళం ఇస్తున్నారని సీఎం ప్రకటించడంతో సభలో చప్పట్ల వర్షం కురిసింది. ఈ విరాళాలు టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ప్రకటించబడ్డాయి.
|
మీరు తీరికగా ఉన్నప్పుడు చదువుతారని.ఇంతింత.మరికొంత. * చంద్రలత *
ఇప్పుడే జరిగినట్టుంది.
అదే మొదటి సారి పట్టులంగా కొనుక్కోవడం.
బడి తెరవగానే, ఎప్పటి లాగానే అమ్మ ఆకులచౌరస్తాలోని "పొర్లా" దుకాణం లో,బడికి వేసుకోను ఆకుపచ్చ ,తెలుపు బాంబే డైయింగ్ యూనిఫార్మ్ తో పాటే కొన్నప్పటికీ , ఈ రోజటి వరకు వేసుకోకూడదనుకొన్నా.
< 8.2.1979 > బడి తెరవడం, వినాయక చవితి, రాఖీ,దశరా ,దీపావళి ..అయిపోయాయి. సంక్రాంతి కూడా వచ్చి పోయింది.
దశరా పండగ రోజు మిరపపండు "బాబీ" రిబ్బన్లు, సంక్రాంతి పండగ రోజు "అడివి రాముడు" గాజులు కొనిచ్చుకొన్నా.
ఈ రోజు వచ్చేసింది. అప్పుడు నేను ఏడవతరగతిలో ఉన్నా. మొదటి సారి పబ్లిక్ పరీక్షలు. బడిలో అందరి దృష్టీ మా తరగతి పైనే . అందరు తెలుగు మీడియం పిల్లల్లాగే, ఇంగ్లీషు పరీక్ష అంటే , భలే బెరుకు గా ఉండేది.
ఇక, మా ఇంగ్లీషు సార్ సంగతి సరేసరి. వారు ఇంగ్లీషు ఎంతో బాగా చెప్పేవారు. అయితే,
ఆ రోజు వారిదే మొదటి క్లాసు.
ఎంత తొందరగా వద్దామనుకొన్నా.. తలంటుకొని, చిక్కులు తీసుకొని ,జడలేసుకొని (అవన్నీ మా అమ్మే చేసినా , నేను తెగ ఆయాసపడి).. దార్లో కొన్ని పిప్పరమెంట్లు మరికొన్ని చాక్లెట్లు కొనుక్కొని,
( పిప్పరమెంట్లు ఒట్టి ఫ్రెండ్స్ కి చాక్లెట్లు గట్టి ఫ్రెండ్స్ కీ అన్న మాట)
బడి దగ్గరికి వచ్చేసరికి , “జన గణ మన” వినబడుతోంది.
అడుగులో అడుగేసుకొంటూ వెళ్ళే సరికి , మా ఇంగ్లీషు సార్, నేను ఒకే సారి క్లాసులో అడుగు పెట్టాం.ఆయన ముఖం చూడగానే పై ప్రాణాలు పైననే పోయాయి. చాలా కోపంగా ఉన్నారు. వారి చేతిలో దిద్దిన ప్రి ఫైనల్ ఇంగ్లీషు పేపర్ల కట్ట.
నా సంచిలో చాక్లెట్లూ పిప్పర్మెంట్లూ.
ఒక్క సారిగా భయం వేసింది.
ఆయన నింపాదిగా ఒక వాక్యం చెప్పి, దాని మరో టెన్స్ లోకి మార్చమన్నరు. చెప్పాను. మరోదాంట్లోకి . మరో వాక్యం .మరొక టెన్స్.ఎన్ని తప్పులు చెప్పానో తెలియదు. ఆయన అడుగుతూనే ఉన్నారు .నేను నాకొచ్చింది చెపుతూనే ఉన్నా. “ఒజిమాండియాస్” పద్యం ఒప్పజెప్పమన్నారు. “స్టాపింగ్ బై వుడ్స్” నుంచి ప్రతిపదార్థాలు గడ గడ చెప్పమన్నారు.
వళ్లంతా చెమట్లు. "సిట్ డౌన్ " హమ్మయ్య "ఆన్ ద బెంచ్ " కాదు కదా
ఇంటర్వల్ లో ఆఫీసు లోకి రమ్మని చెప్పి, కోపంగానే వెళ్ళి పోయారు.వెళుతూ వెళుతూ అన్నారు. "రంగు రంగు ల బట్టలు వేసుకోవడమే కాదు. కాస్త పాఠాలూ చదువుతూ ఉండాలి."
అసలీ చిక్కంతా ఫిబ్రవరి లో ఉన్నది.మా తరగతి లో నేనూ శశి కిరణ్ మాత్రమే సంక్రాంతి సెలవల తరువాత పుట్టింది.
అంతే కాదు, అందరు 69 వారయితే , మేము 70 వారం.ఏడాదీ మారి పోవడంతో...అందరికన్న చిన్నవాళ్ళంగా తెగ ఫీలయి పోయే వాళ్ళం.
ఇక, భయం భయం గా ఆఫీసుకు వెళ్ళే సరికి అక్కడ సుమన్ కాక, స్కూలు కరస్పాండెంట్, కూర్చుని ఉన్నారు.పక్కనే ఇంగ్లీషు సార్.
పై ప్రాణాలు పైననే పోయాయి. కాకా ఒక కాగితం తీశారు. దాని మీద నా సంతకం పెట్టమన్నారు.
నాకు ఎన్నేళ్ళని ఇంగ్లీషులో అడిగారు.
చప్పున చెప్పేద్దును. కానీ, నాకు ఎలెవెన్ అనాలో లెవెన్ అనాలో ఎప్పుడూ సందేహమే. పై నుంచి ,మా ఇంగ్లీషు సారు ఎక్కడ ఆ స్పెల్లింగ్ అప్ప జెప్పచెప్పమంటారో అనీ చచ్చేంత భయం వేసింది.ఎవరో తరిమి నట్టు, “పదకొండు” అన్నా .
“ అయితే ఏడో తరగతి పరీక్ష రాయకూడదు.” నవ్వారాయన.
“ఒక ఏడాది కలిపేసాం. లేక పోతే పదో తరగతి లోనూ ఇలాగే అవుతుంది. "ఆ ఒక్క ముక్కా చెప్పి ఇక వెళ్ళమన్నట్లు సైగ చేశారు.
ఇంగ్లీషు మాష్టరు మళ్ళీ పిలిచారు. చేయి చాప మన్నారు. నా కళ్ళంతా టేబులు మీద నున్న కర్ర స్కేలు మీదే.ఆయన ఆ పక్క నున్న ఎర్రకలం తీసుకొన్నారు. నా చేతిలో పెట్టారు. మెల్లిగా అన్నారు,
"పరీక్షలు రాయడానికి ఉపయోగం గా ఉంటుందనీ..."
నాతోనే ఉంది. అదే నా మొట్టమొదటి బాల్ పాయింట్ పెన్ను.
కానీ , ఆ పూట నుంచి పట్టులంగాలతో బడికి వస్తే ఒట్టు.
అలాగే, ఆ పై మా అపర్ణ చిన్న చెల్లి అయిపోయింది!
తరగతి లో చిన్న వాళ్ళలా మా తరగతి లో గారాలు పడే అవకాశమే రాలేదు ! నాకూ శశికిరణ్ కూ!
పై నుంచి , ప్రతిఏడూ, అందరికన్నా మావే మొదటి పుట్టిన రోజులు !
తేదీని వారు తేలికగానే మార్చారు ,కాని ఒక ఏడాది భారాన్ని మోస్తూనే వుండాలిగా!
ఒక సంఖ్య ను మార్చేస్తే ఇన్ని మార్పులా?
మీ పట్టులంగా చాలా బావుంది.
అందరి కంటే చిన్న వాళ్ళుగా ఉండటం మనం ఎంత పెద్దయినా బాగానే ఉంటుంది.
పుట్టినరోజు శుభాకాంక్షలు! పిప్పరమెంట్స్ పంచారా ఇంతకీ!
ఒజీమాండియాస్ మా అక్క చదువుతుంటే కుతూహలంగా పక్కన కూచుని చూసేవాళ్లం. కాళ్ళు సగానికి విరిగిన ఆ చక్రవర్తి ఫొటో ఇంకా గుర్తుంది ఆ టెక్స్ట్ బుక్ లో!
Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) February 10, 2010 at 6:54 PM
పుట్టినరోజు శుభాకాంక్షలండీ.....
మరి ఈ రోజు మీ ఇంట్లో గుత్తొంకాయ కూర వండారా? :-)
మీ టపా చదువుతున్నంతసేపు మనసు హాయిగా ఉంది.
మా వాళ్ళంతా నిన్న అర్థరాత్రి హడావుడిగా ఫోన్ చేసి, "ఇక నుంచి ఈ రోజు మన ఇంట్లో వంకాయ డే "అని ప్రకటించేసారు..:-))
వారి వారి ఇళ్ళల్లోనూ ,ఇక ప్రతి ఏడాదీ ఈ పూట వంకాయే వండుతారట!
మీ అభిమానానికి అనేక ధన్య వాదాలు.
అన్నట్లు,నా పేరు చెప్పుకొని ఒక పిప్పరమెంటయినా తినేయ కూడదూ...ప్లీజ్ :-)
|
పుట్టిన రోజు శుభాకాంక్షలండి .
ముందుగా పుట్టినరోజు జేజేలు మీకు :) ఇంకా.. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు బావున్నాయండీ.! యాదృచ్చికంగా మీరు చెప్పినవే రెండు సంఘటనలు నా జ్ఞాపకాల్లోనూ ఉన్నాయి. ఒకటి వయసు సరిపోదని ఏడో తరగతిలోనే రెండేళ్ళు ఎక్కువ వేసెయ్యడం :( :(, మరోటి, తొమ్మిదో తరగతిలో ఇంగ్లీషు మాస్టారు క్లాసు ఫస్టు వచ్చినవాళ్ళకి (అంటే.. నాకే అన్న మాట ;) బహుమతిగా ఐదున్నర రూపాయల రేనాల్డ్స్ పెన్ను ఇవ్వడం :) :). మీ పోస్టు చదవడంవల్ల నా జ్ఞాపకాల దొంతర కూడా కదిలింది. ధన్యవాదాలు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు చంద్రలత గారు. మీ పేరు చెప్పుకుని నేను నాలుగు చాక్లెట్స్ తిన్నా. అవును మమ్ములను పిప్పరమెంట్ లు తినమన్నారు అంటే మేము వుట్టి ఫ్రెండ్స్ మే అన్నమాట గట్టీ ఫ్రెండ్స్ కాదు :-( ఐనా మేము గట్టి అనుకుని చాక్లెట్స్ తిన్నాము లే. :-)
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ.. యెంత యాద్రుచ్చికమో కదా.. ఉదయమే 'వివర్ణం' చదివాను కాసేపు..
జన్మదిన శుభాకాంక్షలండీ ....పిప్పరమెంట్ తినలేదు కాని ఈరోజు మాది గుత్తొంకాయ కూరే :) :)
మీ అభిమానానికి ధన్యవాదాలండి.
ఇప్పుడేమో ఎక్కడైనా పిప్పరమెంటు దొరుకుతుందా ..అని ఆశ!
పుట్టినరోజు జరుపుకుంటున్నట్టుగా ఉంది.
మీ మాటలు చదువుతోంటే.
చంద్రలత గారు సరదాగా ఉంది మీ పోస్టు. బీటీ మీద సాధించిన విజయానికి జయహో! జయజయహో!!
పుట్టినరోజు శుభాకాంక్షలు.
అంత మంచి ఫీలింగ్ మళ్ళీ గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలతో పాటు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :-)
చరిత్ర , ఒక కల్పన
కొత్త పుస్తకం (16)
కోటపాటి మురహరి రావు గారు (10)
చిట్టి పుస్తకం (4)
చిట్టి కలం (3)
చేపలెగరా వచ్చు On Kinige వచ్చే దారెటు On Kinige వివర్ణం On Kinige మడత పేజీ On Kinige అన్ని పుస్తకాలు ఇక్కడ లభ్యం AVKF Book Link - Chandra Latha ఇక్కడ కూడా లభ్యం http://prabhavabooks.blogspot.com/
ఏమి చూసుకొని నాకీ ధైర్యం? ఏమీ లేని వాడిని.సామాన్యుడిని.అణు మాత్రుడిని. అయితే ఏం? అనంతమైన శక్తి నాలో లేదూ ? "దృశ్యాదృశ్యం"
|
నా కవితలు: కవిత లెప్పుడవుతాయో
ఎన్ని పదాలో ..
లేబుళ్లు: భావాలు, భాష, మౌనం
చాలా బావుంది అనేసి కవిత ఎంత నచ్చిందో కొలమానం చూపించలేను.. అలా అని చెప్పకుండానూ ఉండలేను :(
కుసుమ కోమల మనోహరంగా ఉంది.
అభినందనలు !
అసలు మీ కవితే ఓ అద్భుతం అనుకుంటూంటే ....ఇంత చక్కటి చిత్రాలెక్కడ దొరుకుతాయో మీకు !
మరి ఎప్పుడో అది...
ఎదురు చూస్తుంటాము..
రాధిక గారు హ్మ్.. నిజమే నండీ అసలు రాసే చాలా రోజులయింది అందులోనూ ఇటువంటిది. మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
పరిమళం గారూ.. నాకవితల్లో చాలా మటుకు చిత్రానికి పుట్టినవే.. అందుకనే ఆ అనుబంధం అలా అనిపిస్తుంది. నెనరులు
బాబాగారూ.. ధన్యవాదాలు.
భావన గారు మీతో కలిసి నేనూ ఎదురుచూస్తూ ఉంటానండి.
సుజ్జి గారు ధన్యవాదాలు.
ఉషగారు మనసారా ఆఘ్రాణించారన్న మాట. సంతోషం.
నేనూ నా ఏకాంతం తరచు పలకరించుకుంటూ ఉంటాము.. అని ఏదో హిందీ సినిమాలో మాటలు.. నా మటుకు నాకు.. అది.. నాగురించే ఎవరో చెప్పారు అనిపిస్తుంది. అలా ఎన్ని ఊసులో.. అవన్నీ ఇలా.. ఇక్కడ దాచుకుంటాను. గిలిగింతలు పెట్టేవి కొన్నైతే..మౌనమే మిగిల్చేవి మరికొన్ని..
నా బ్లాగు జాబితా
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. - బ్లాగ్మిత్రులందరికి.. ..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఆదర్శ దంపతులు...శ్రీ సీతా రాములు మనందరిని చల్లగా చూడాలని ప్రార్ధిస్తూ... సరదాగా రాసిన కొన్ని పద్యాలు......
|
కు దాటివెయ్యండి
అన్వేషణ మూసివేయి
అత్యంత ప్రజాదరణ కలెక్షన్స్
సమాచారం తిరిగి పొందుట
ఎక్స్ బాక్స్ లైవ్
ప్లే స్టేషన్
ప్లేస్టేషన్ 4
ముందస్తు ఉత్తర్వులు
ఆన్లైన్ నేర్చుకోవడం
భాషా ఎంచుకోండి
మా సమీక్షలు
DIGICODES ™ _ డిజిటల్ గేమ్స్ & సాఫ్ట్వేర్ _ 📧 sales[at]digicodes.in _ 📧 care[at]digicodes.in
అత్యంత ప్రజాదరణ కలెక్షన్స్ విస్తరించేందుకు
లాగ్-ఇన్ Cart Cart
విడుదల తారీఖు:
తక్షణ డౌన్లోడ్
స్టాక్ లేదు
రెగ్యులర్ ధర రూ. 902.87 అమ్మకానికి
డిఫాల్ట్ శీర్షిక - అమ్ముడయ్యాయి
అసలైన ఉత్పత్తి యాక్టివేషన్ / లైసెన్స్ కీ. అదే రోజు డిజిటల్ డెలివరీ. లింక్ డౌన్లోడ్ & సక్రియం సూచనలను అందిస్తాము. ఈ అంశం నేడు.
కేవలం నవీకరించబడింది
ఈ క్రింది మార్పులతో ఆట 1.2.18 కు నవీకరించబడింది:
2. ప్రధాన గేమ్ సరళీకృత చైనీస్ భాష మద్దతును జోడించారు. ఆట మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా మొదటి బూట్లో భాషని మార్చుకోవాలి మరియు మీరు వాటిని ప్రధాన మెనూ సెట్టింగులలో మానవీయంగా మార్చవచ్చు.
3. పరికరాలు / జాబితా స్క్రీన్లో ఫ్లక్స్ మోడల్ ఇప్పుడు మీరు సిద్ధం చేసే ఆయుధాన్ని ప్రదర్శిస్తుంది
6. గేమ్ ఇంజిన్ స్టూడియో 1.4 నుండి గేమ్మేకర్ స్టూడియోకు అప్గ్రేడ్ చేయబడింది, ఇది తక్కువ ముగింపు యంత్రాలుపై ఆప్టిమైజేషన్తో సహాయపడాలి
7. హై సియెర్రా నవీకరణతో సమస్య కారణంగా ఇప్పుడు Mac OS బిల్డ్ డిఫాల్ట్ కర్సర్ను ఉపయోగిస్తుంది
గేమ్ గురించి
"సాధారణంగా నేను ఒక ఆట ఏది చెప్పాను మరియు పూర్తి చేయబడుతుంది, కానీ క్రాష్ ల్యాండ్స్ ఏది తెలియదు అనేదానిని గుర్తించటం కష్టం, ఇది ఒక ఫన్నీ, జిత్తులమారి, పోరాట, గంభీరమైన, పొడుగైన, సాహసకృత్యము, రకం ... విషయం. ఒక చల్లని గేమ్ మరియు కేవలం ఆపడానికి కాదు. "- Tycho, Penny Arcade
క్రాస్ ల్యాండ్స్, క్రాస్, యుధ్ధం మరియు క్వెస్ట్ మీ మార్గం, కథా నడిచే క్రాఫ్ట్ ఆర్జ్యం సాస్తో నిండినవి!
ఫ్లక్స్ డాబ్స్, దీని తాజా రవాణా ఒక గ్రహాంతర గ్రహం మీద ఒంటరిగా వదిలి, హ్యూగోడోకో అనే గడ్డం-కొరత విదేశీయుడు కీడు ద్వారా పట్టాలు తప్పింది ఒక గెలాక్సీ trucker అవ్వండి. మీరు మీ ప్యాకేజీలను తిరిగి పొందడం కోసం మీరు ప్రపంచంలోని ఆధిపత్యం లేని ఒక దుర్మార్గపు పన్నాగంతో విసిగిపోతారు, ఇది మీ అన్ని హాస్యాన్ని మరియు మీ రెండు గ్లూట్లను అధిగమించడానికి అవసరం. స్థానిక సన్నిహిత జీవితం నుండి వంటకాలను తెలుసుకోండి, కొత్త స్నేహితులను తయారు చేసుకోండి, ప్రాచీన రహస్యాలు మరియు ఘోరమైన ఉన్నతాధికారులను వెలికితీయండి, ప్రతిదీ టేమ్ చేయండి మరియు గ్రహం వొనోప్లో వృద్ధి చెందడం నేర్చుకోవటానికి మిమ్మల్ని ఇంటికి దూరంగా-నిర్మించుకోండి.
మీరు ప్రపంచాన్ని అన్వేషించి, దాని సీక్రెట్స్ గురించి తెలుసుకోవటానికి XHTML క్రాఫ్ట్ చేయగల అంశాలపై అన్లాక్ చేయండి!
నేనే-మేనేజింగ్, ఇన్ఫినిట్ ఇన్వెంటరీ
క్రాష్ ల్యాండ్స్లో, మీ జాబితా అనంతమైనది, దానికదే నిర్వహిస్తుంది మరియు మీకు అవసరమైనప్పుడు మీ సాధనాలను తిరిగి పొందుతుంది, కాబట్టి మీరు సాహసోపేత, అన్వేషణ మరియు నిర్మాణంపై దృష్టి పెట్టవచ్చు. మీరు మీ బ్యాగ్ ద్వారా డిగ్ లేదా మీ స్థావరానికి తిరిగి వెళ్లడానికి ఎన్నడూ జాబితా చేయలేరు!
మరింత-అద్భుతమైన అంశాలను సృష్టించడం ద్వారా మరింత శక్తివంతమైన అవ్వండి! మీరు అధికారంలోకి వస్తున్నప్పుడు, ప్రపంచంలోని కొత్త ప్రాంతాలకు మీరు వెంచర్ చేయవచ్చు, వింత పాత్రలను కలవడం, కొత్త కథనాలను కనుగొనండి మరియు కొత్త మరియు ఆసక్తికర శత్రువులను ఎదుర్కోవచ్చు.
మీరు ఎదుర్కొనే శత్రువుల దాడులను తెలుసుకోండి, మరియు వాటిని ఓడించడానికి మీ నైపుణ్యం, చురుకుదనం మరియు హాస్యాన్ని ఉపయోగించండి! మీరు మీ పోరాట సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు, డజన్ల కొద్దీ ఉన్న గాడ్జెట్లు మీరు రూపొందించవచ్చు. మీ శత్రువులను అగ్నితో నింపండి, వాటిని స్టన్ చేయండి, సమయం వేగాన్ని తగ్గించండి మరియు మరిన్ని చేయండి!
క్రాష్ ల్యాండ్స్లో ఒక ఆధారాన్ని నిర్మించడం చాలా సులభం, ఇది వేలిముద్రల వలె అనిపిస్తుంది. మీరు నిమిషాల్లో అందమైన, విశాలమైన స్థావరాలను సృష్టించవచ్చు!
భారీ ప్రపంచ ... భారీ సమస్యలతో
నాలుగు సుదూర జాతులు, మూడు ఖండాలు, గ్రహం యొక్క భవిష్యత్తు కోసం ఒక ఇతిహాసం బిడ్, మరియు మీరు - మీ freakin 'ప్యాకేజీలను అందించేందుకు ప్రయత్నిస్తున్న, మధ్యలో చిక్కుకున్న. మీరు కలుసుకునే పాత్రల ప్రక్కలలోకి ప్రవేశించడానికి మీ సమయం పడుతుంది లేదా ఆ ప్రత్యేక డెలివరీ చేయడానికి హెడ్ లాంగ్ను రష్ చేస్తుంది. వందలాది quests మీద వందలకొద్దీ, గ్రహం Woenope లో చేయడానికి మరియు కనుగొనడానికి చాలా ఉంది!
సరదాగా ఆపడానికి కావాలా? క్రాష్ ల్యాండ్స్ మొబైల్లో కూడా అందుబాటులో ఉంది - మీ క్లౌడ్-సమకాలీకరించిన పురోగతితో ఖచ్చితమైన ఆట - కాబట్టి మీరు ఆపలేరు
అదనపు సమాచారం
త్వరలో వస్తుంది ...
బీట్ చేయడానికి సమయం
సిరీస్ / సంబంధిత
ఉత్పత్తి సమీక్షలు
కస్టమర్ సమీక్షలు అమెజాన్ లో చూడండి
5 నక్షత్రాల నుండి
"కస్టమర్ అంచనాలను కలిసే అబ్సెషన్! ధన్యవాదాలు DIGICODES. "
|
"ఉత్పత్తి పూర్తిగా నిజమైనది. చెల్లింపు పద్ధతుల హోస్ట్ ఉన్నాయి. డెలివరీ ఒక బిట్ ఆలస్యం కాని నేను ఆ నివసించడానికి కాలేదు. "
"మంచి కొనుగోలు. కీ సంపూర్ణ పనిచేస్తుంది. సేవకు ధన్యవాదాలు. "
అది ఎలా పని చేస్తుంది
మమ్మల్ని సంప్రదించండి _ మా తో భాగస్వామి
గోప్యతా విధానం (Privacy Policy)
సేవా నిబంధనలు
అనుబంధ _ డబ్బు సంపాదించండి Digicodes
డిజిటల్ గూడ్స్ అమ్మే _ సేవల ఒప్పందం
Bulk ఆర్డర్ _ ఒక పంపిణీ అవ్వండి
ప్రత్యక్ష మద్దతు _ చాట్ లైవ్
మా మెయిలింగ్ జాబితాలో చేరండి
దీనిలో కూడా అందుబాటులో ఉంది:
© 2018,డిజిటల్ కోడ్లు & CD కీలు - DIGICODES
ట్రస్ట్స్పాట్లో మా సమీక్షలను వీక్షించండి
|
కంటెంట్కు దాటవేయండి
సాంకేతిక సహాయం
BBC News తెలుగు నావిగేషన్
తెలంగాణ ఎన్నికలు
ఎక్కువ మంది చదివినవి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి WhatsApp
షేర్ చేయండి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి
ఇవి బయటి లింక్లు, కాబట్టి కొత్త విండోలో తెరవబడతాయి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Google+
ఈ లింక్ను కాపీ చేయండి
షేరింగ్ గురించి మరింత చదవండి
చిత్రం శీర్షిక ఆ రోజు ఏం జరిగిందో మా రిపోర్టర్కు చెప్తున్న బాధిత మహిళ (కుడివైపు)
26 ఏళ్ల కిందట కశ్మీర్లోని కునాన్, పొష్పోరా గ్రామాలకు చెందిన 30మంది మహిళలపై భారత జవాన్లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నాటి బాధితులు ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. దీనిపై బీబీసీ ఉర్దూ రిపోర్టర్ ఆలియా నాజ్కీ అందిస్తున్న కథనం.
అది 1991 ఫిబ్రవరి 23. భారత పాలిత కశ్మీర్లోని కుప్వారా జిల్లా కునాన్ గ్రామం. ఆ చల్లటి శీతాకాలం రాత్రి ఎప్పటిలాగే తమ పనులు ముగించుకొని ఊరివాళ్లంతా ఇంటిముఖం పడుతున్నారు.
కశ్మీర్లో దేశానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న సాయుధ తిరుగుబాటును అణిచివేసే ప్రక్రియ అప్పటికే మొదలైంది. ఆ సమయంలో ఓ సైనిక చర్య మొదలైంది. ఇందులో భాగంగా సైన్యం ఆ ప్రాంతంలో దిగ్బంధ తనిఖీలు చేపట్టింది. స్థానికులు దీన్ని అణిచివేత చర్యగా పిలిచేవారు. ఇప్పటికీ ఇలాంటి దిగ్బంధ తనిఖీలు అక్కడ సర్వసాధారణం.
ఓ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి సోదాలు నిర్వహించే అధికారం భారత భద్రతాధికారులకు 1990లో సంక్రమించింది. ఇందులో భాగంగా జవాన్లు తాము ఎంచుకున్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహించేవారు. ఇళ్లలోకి వెళ్లి మగాళ్లందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర నిలబెట్టేవారు. అందులో ఎవరైనా తీవ్రవాదులు, వారి సానుభూతిపరులు ఉన్నారో తెలుసుకునేందుకు వాళ్లందరితో ఇన్ఫార్మర్ ముందు కవాతు చేయించేవారు. అలాంటి వారెవరైనా పట్టుబడితే వాళ్లను వెంట తీసుకెళ్లేవారు.
ఆ రోజు రాత్రి జూనీ, జరీనాలు (పేర్లు మార్చాం) తమ ఇంటి ముందే జవాన్లను చూశారు. అయితే ఎప్పటిలాగా జరిగే అణిచివేత చర్యగానే దాన్ని భావించారు. ఇంట్లోని మగాళ్లందరినీ బయటకు తీసుకెళ్లారు. జవాన్లు ఇంట్లోకి వచ్చి ఎప్పటి లాగే తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ రోజు గుర్తు చేసుకుంటే మాత్రం ఇప్పటికీ వాళ్ల కళ్లు కన్నీళ్లతో నిండిపోతాయి.
’టాటూ లేని వారిని అంటరానివారిగా చూస్తారు’
చిత్రం శీర్షిక ఈ ప్రాంతంలో ఆర్మీ దిగ్బంధ తనిఖీలు చేసింది
"జవాన్లు వచ్చే సమయానికి మేం పడుకోడానికి సిద్ధమవుతున్నాం. వాళ్లు మా మగాళ్లను బయటకు తీసుకెళ్లారు. కొందరు మద్యం తాగడం మొదలు పెట్టారు. వాళ్లు నన్ను లాక్కోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను రెండేళ్ల నా కూతరును గట్టిగా పట్టుకున్నా. వాళ్లను ప్రతిఘటిస్తున్నప్పుడు పెనుగులాటలో చేతిల్లోంచి జారి నా బిడ్డ కిటికీ బయట పడిపోయింది. ఇప్పుడామె జీవితమే అవిటిదైపోయింది."
"ఐదుగురు జవాన్లు ఉన్నారు. అందులో ముగ్గురు నన్ను లాగారు. నా బట్టలు చించేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పటికీ నాకు తెలియదు. ఇప్పటికీ వాళ్లను నేను గుర్తుపట్టగలను."
అప్పుడు జరీనా కూడా అదే ఇంట్లో ఉంది. ఆనాటికి ఆమెకు పెళ్లై కేవలం 11 రోజులే అయింది.
"అంతకు ముందు రోజే నేను పుట్టింటి నుంచి వచ్చాను."
"కొక్కానికి తగిలించిన కొత్త బట్టల గురించి కొందరు జవాన్లు మా అత్తమ్మను అడిగారు. నేను నవ వధువునని, కొత్తగా వాళ్లింటికి వచ్చానని ఆమె వారితో చెప్పింది."
"ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పలేను. మాకు జరిగిన అన్యాయం ఎవరూ పూడ్చలేనిది. ఇప్పటికీ ఎవరైనా జవాన్లను చూస్తే భయంతో వణికిపోతాం."
2050 నాటికి అతి పెద్ద పది సవాళ్లివే!
ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
ఈ ఆరోపణలపై కశ్మీర్ మంత్రి నకీమ్ అఖ్తర్ శ్రీనగర్లో బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ, "కశ్మీర్లో వాస్తవాలు తరచూ దుమ్ముకొట్టుకపోయి మరుగునపడిపోతుంటాయి" అని వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడు ఓ కశ్మీరీ యువ మహిళా బృందం ఆ దుమ్ము దులిపేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ కేసును తిరిగి ప్రారంభించాలని 2013లో వాళ్లు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఆ బృందంలో యువ పరిశోధకురాలు నటాషా రాథర్ ఒకరు. ఆమె బాధితుల పేరును కూడా పిటిషన్లో చేర్చారు.
ఈ ఘటనపై నటాషా, మరో నలుగురు కలసి రాసిన 'డూ యూ రిమెంబర్ కునాన్, పొష్పోరా? (కునన్, పొష్పొరా గురించి మీకు తెలుసా?) అనే పుస్తకానికి అవార్డు కూడా వచ్చింది.
నటాషా ఈ కేసుపై మాట్లాడుతూ, "సామూహిక అత్యాచారం చాలా పెద్ద ఘటన. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పేందుకు ఇప్పుడు ధైర్యంగా ముందుకొస్తున్నారు. నాటి ఘటనకు సంబంధించి చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ కేసును తిరిగి ప్రారంభించాలని మేం భావిస్తున్నాం" అని చెప్పారు.
ఎట్టకేలకు కేసు పున:ప్రారంభించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని జమ్ముకశ్మీర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
|
రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాథమికంగా హైకోర్టు ఆదేశాన్ని అంగీకరించింది. కానీ, తర్వాత ఎందుకో తన నిర్ణయాన్ని మార్చుకుంది. హైకోర్టు తీర్పుపై సవాలు చేస్తూ భారత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇంకా ఆ కేసు సుప్రీం కోర్టులోనే ఉంది.
అయితే, తమపై వచ్చిన ఆరోపణలను భారత్ సైన్యం ఖండిస్తూనే ఉంది.
ఈ ఆరోపణలపై మూడు సార్లు స్వతంత్ర్యంగా దర్యాప్తు చేయించామని, పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడటంతో కేసును మూసివేసామని ఆర్మీ అధికార ప్రతినిధి బీబీసీకి తెలిపారు.
చిత్రం శీర్షిక కోర్టులో ఇది రుజువు కావాలి-నయీమా అహ్మద్
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నయీమా అహ్మద్ మజూర్ ఈ విషయంపై మాట్లాడుతూ, "కునాన్, పొష్పోరా ప్రజలు హింసకు గురయ్యారు. కోర్టులో ఇది రుజువు కావాల్సిందే" అని చెప్పుకొచ్చారు. అయితే న్యాయ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని మాత్రం నొక్కి చెప్పారు.
ఆ చల్లటి శీతాకాల రాత్రి కునాన్, పొష్పోరా గ్రామాలలో నిజంగా ఏం జరిగిందో బహుశా మనం ఎప్పటికీ కనుక్కోలేకపోవచ్చు.
అయితే, నవతరం మాత్రం ముందుకొస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అక్కడి ప్రజలు, వారి నివాసాలు మారుతున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని చేదు జ్ఞాపకాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
సంబంధిత అంశాలు
లైంగిక హింస
మానవ హక్కులు
ఈ కథనాన్ని షేర్ చేయండి షేరింగ్ గురించి
ఈ కథనం గురించి మరింత సమాచారం
ఇంటి పనులు చేస్తేనే ఆనందం, ఆరోగ్యం!
ముఖ్యమైన కథనాలు
లబ్ డబ్బు: నోట్లు ముద్రించడంతో పాటు ఆర్బీఐ ఇంకా ఏం చేస్తుంది?
తెలంగాణ ఎన్నికల్లో ఆ ఇద్దరి విజయం ప్రత్యేకం
ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
ప్రెస్ రివ్యూ: 'తెలంగాణ ఎన్నికల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం'
కర్నాటక: ఆలయంలో ప్రసాదం తిని 11 మంది మృతి.. మరో 70 మందికి అస్వస్థత
BBC గురించి తెలుసుకోండి
వినియోగ నిబంధనలు
BBC గురించి
ప్రైవసీ పాలసీ
తల్లిదండ్రులకు సూచనలు
BBCని సంప్రదించండి
Copyright © 2018 BBC. బయటి సైట్లలోని కంటెంట్కు BBC బాధ్యత వహించదు. బయటి లింక్ల అనుసంధానం/లింక్ల విధానంపై మేము అవలంబించే మార్గం.
|
మహేష్, పవన్ ఫ్యాన్స్ వార్: ఫ్లెక్సీల కోసం రక్తం కళ్ళ చూసుకున్నారు _ Mahesh Babu, Pawan Kalyan fans attack each other - Telugu Filmibeat
తమిళ సినిమా
మహేష్, పవన్ ఫ్యాన్స్ వార్: ఫ్లెక్సీల కోసం రక్తం కళ్ళ చూసుకున్నారు
‘ఆటా’ పేరు చెప్పగానే.... నటి సురేఖ వాణి యూఎస్ఏ వీసా తిరస్కరణ!
అల్లు అరవింద్ మెగా ప్లాన్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రం!
మహేష్ బాబు ముందే డైరెక్టర్ బూతులు తిట్టాడు... ఇండస్ట్రీలో అంతే: మాధవి లత
మహేష్ బాబు మూవీలో అదితిరావు హైదరి?
క్లాస్ రూమ్లో మహేష్.. కొత్త లుక్ బయటపడిందిగా!
'రామ్మా చిలకమ్మా' పాట విషయంలో వివాదం, అదే గొడవ 'చిరుత'లో కూడా.. చిరు డాన్స్ గురించి మణిశర్మ!
ఒక హీరో పై ఉన్న అభిమానం సాటి మనుషుల మీద ద్వేషంగా మారకూడదు. అభిమానం ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది కానీ అదే దురభిమానం అయితే మనిషి ని ఎంతకైనా దిగజారుస్తుంది. ఆ ఒక్క అభిమనినేనా. అతడు ఎవరి కోసమైతే అంతకు తెగబడ్డాడో ఆ హీరోకి కూడా చెడ్డ పేరే కదా. కొన్ని నేలల క్రితం ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు పరస్పరం గొడవపడి. ఒక హీరో అభిఒమానిని పొడిచి చంపిన విషయం ఇంకా మరచిపోనే లేదు, భీమవరం లో ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ గొడవ చిన్న స్థాయి యుద్దం రేంజి లో జరిగిన విషయమూ ఇంకా మరుగున పడలేదు...
తాజాగా అలాంటి రచ్చే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముమ్మిడివరం మండలంలోని అనాతవరంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ఊరేగింపు పెను ఘర్షణకు తావిచ్చింది. ఊరేగింపులో భాగంగా మహేశ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తారా జువ్వలు.. టపాసుల్ని కాల్చారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ధ్వంసమైంది. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఫీల్ కావటంతో వాతావరణం రచ్చ రచ్చగా మారింది.
ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం ముదిరి రాళ్లు రువ్వుకోవటం.. సోడా సీసాలు విసురుకోవటం వెళ్లింది. దీంతో.. రెండు వర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరస్పర దాడులతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవటమే కాదు.. రక్తం చిందేలా చేసింది. చివరకు గ్రామస్తులు కలుగజేసుకొని ఇరు వర్గాల ఫ్యాన్స్ ను శాంతింపచేశారు. అయితే.. ఈ గొడవల కారణంగా ఆరుగురికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
Read more about: mahesh babu pawan kalyan fans war prabhas మహేష్ బాబు పవన్ కళ్యణ్ ఫ్యాన్స్ వార్ ప్రభాస్
ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? రేణు దేశాయ్ పెళ్లాడబోతోంది అతడినేనా?
‘లస్ట్’ సీన్పై రియాక్ట్ అయిన కియారా అద్వానీ
ఫిల్మ్ నగర్ లో నటుడు మోహన్ బాబు ప్రెస్ మీట్
బిగ్ బాస్ సీజన్ 2 :బిగ్ బాస్ పై గణేష్ అసహనం
హీరోయిన్స్, యాంకర్స్ మొత్తం కలిపి 36 మంది పేర్లు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి
జంబలకిడి పంబ దర్శకుడు మురళి కృష్ణ ఇంటర్వ్యూ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
నేను క్షేమంగానే ఉన్నాను! - AP News Online
తెలుగు వర్షన్
నేను క్షేమంగానే ఉన్నాను!
కొన్ని గంటల క్రితం సినీనటుడు-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు.
తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా.. పూలమాల వచ్చి అద్దం మీద పడడంతో.. రోడ్డు సరిగా కనిపించక డివైడర్ ను గుద్దానని, కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు.
తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ పేర్కొన్నారు!
బాలయ్య, ఆయన మనవడు.. ఓ గుర్రం కథ..
సోషల్ మీడియాలో చిరు, బాలయ్య ఫైట్.. తెగ ఎంజాయ్..
కేసీఆర్ పై బాలయ్య ప్రేమ.. ప్రత్యేక షో
‘ఖైదీనంబర్ 150’, ‘శాతకర్ణి’ ప్రేక్షకుల ఆసక్తి దేనిపైన?
నందమూరి అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్
|
ఛాన్స్ కోసం ఆ డైరక్టర్ తో గడపలేదు..ఇలియానా _ Iliyana _Pokiri _ Devadas _ Puri Jagannath _ Rana _ Nallamalupu Bujji _ ఛాన్స్ కోసం ఆ డైరక్టర్ తో గడపలేదు..ఇలియానా - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ఛాన్స్ కోసం ఆ డైరక్టర్ తో గడపలేదు..ఇలియానా
హీరో రానా తమ్ముడి దాడి...పోలీస్ కేసు
హిందీ 'రుద్రమదేవి' రేపటినుంచే
చిరంజీవి గొంతుకే ఇన్ని ప్రశంసలు వస్తే.. మరి నటనకు..
'రుద్రమదేవి' రెండు రోజుల కలెక్షన్స్ ఇవే
ఇలియానా ఓ డైరక్టర్ తో ఛాన్స్ కోసం రహస్యంగా ఓ రాత్రంతా హోటల్ లో గడిపిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె దగ్గర మీడియావారు ప్రస్ధావిస్తే..అవును..ఆ దర్శకుడుతో రాత్రంతా హోటల్ లో ఉన్నామన్నది నిజం. కానీ ఎందుకోసం ఉండాల్సి వచ్చిందనేది మీరు తెలుసుకోవాలి. ఆ డైరక్టర్ కథ చెప్తూంటే టైమే తెలియలేదు. రాత్రి బాగా లేటయిపోయింది. ఇక ఆ రాత్రి ఇంటికి వెళ్ళటం ఇబ్బందిఅవుతుందనే ఉద్దేశ్యంతో ఆ హోటల్ లో అతనితోనే ఉన్నా. ఆ రాత్రంతా ఏవోవో సినిమా కబుర్లు చెప్పుకుంటూ గడిపాం..అంతకు మించి మీరు ఎక్కువ ఊహించవద్దు అని సమాధానమిచ్చింది.
ఇక పూరీ జగన్నాధ్ నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వటానికి పెద్ద కారణం లేదు..పోకిరి చేసే సమయంలో మళ్ళా నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. నిలబెట్టుకున్నారు..అలాగే నేనిమిటో ఆయనకు పూర్తి తెలుసు కాబట్టే ఈ అవకాశం వచ్చింది. రానా తో నా కెమిస్ట్రీ బాగా పండుతోంది అని చెప్పింది. ఇక ఎవరినైనా ప్రేమించారా అంటే...ప్రస్తుతానికి అది టాప్ సీక్రెట్. సమయం వచ్చినప్పుడు చెప్తాను అంది.ఇక ప్రస్తుతం ఇలియానా...పూరీ జగన్నాధ్ దర్సకత్వంలో నేనూ..నా రాక్షసి అనే చిత్రం చేస్తోంది. మోడ్రన్ టచ్ ఉన్న విభిన్నమైన ప్రేమ కథగా ఆ చిత్రాన్ని చెప్తున్నారు. రానా ..లీడర్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం తమిళ,హిందీ బాషల కోసం కూడా టార్గెట్ చేస్తున్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: రాణా పూరీ జగన్నాధ్ నేను నా రాక్షసి లవ్ స్టోరీ ఇలియానా rana puri jagannath nenu naa rakshashi love story iliyana
సమ్మోహనం ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్!
పనిగట్టుకొని దుష్ప్రచారం.. కైరా అలా చేస్తుందా? ‘భరత్’ వివాదంపై దానయ్య, కొరటాల
లారెన్స్ ఏమైనా నా బాయ్ ఫ్రెండా, మరో అమ్మాయిని కూడా.. శ్రీరెడ్డి సంచలనం!
'కల్ నాయక్' వెనక ఉన్న రహస్యం ఇదే
చంటి బిడ్డ తో ర్యాంప్ పై నడిచిన మోడల్ మారా మార్టిన్
వీకెండ్లో చిన్న సినిమాల పెద్ద పోరు
నితిన్ తో లిప్లాక్ సీన్లు చేయించేందుకు సిద్ధమవుతున్న క్రేజీ డైరెక్టర్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
ఆర్.జి.వి 'కాంట్రాక్ట్' లో మల్లికా షెరావత్ _ RGV keeps everything secret about Mallika _ ఆర్.జి.వి 'కాంట్రాక్ట్' లో మల్లికా షెరావత్ - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ఆర్.జి.వి 'కాంట్రాక్ట్' లో మల్లికా షెరావత్
ట్రెండింగ్: పొగరెక్కి 4 పెళ్లిళ్లు.. పవన్, శ్రీరెడ్డి చెప్పేది వాస్తవం, ముగ్గురిని రిజెక్ట్ చేసి..
శృంగార తార సినిమాలు ఎంజాయ్ చేస్తాడట, మల్లికతో ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్!
మల్లికాకు చేదు అనుభవం.. ఇంటి నుంచి గెంటివేత.. టాయిలెట్పై ఏంటీ?
మల్లికా షెరావత్ ఇక అంటీ.. 40 ఏండ్ల వయసులో అందమైన బాబుకు..
మల్లికా షెరావత్ మీద దాడి: టియర్ గ్యాస్ స్ప్రే చేసి కొట్టారు....
1998 లో 'సత్య', 2002 లో 'కంపెనీ' సినిమాలతో బాలీవుడ్ కి ముంబాయి అండర్ వరల్డ్ అంటే రుచి చూపిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు 'కాంట్రాక్ట్' అనే సినిమా రెడీ చేస్తున్నారు. అండర్ వరల్డ్ మీట్స్ టెర్రరిజం అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా అప్పుడే ట్రేడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇది వర్మ అండర్ వరల్డ్ ఫిల్మ్ ట్రయాలిజీ అంటున్నారు. ఇక సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఆమె తన నిజ జీవత పాత్రనే ఈ సినిమాలో చేసిందని చెప్పుకుంటున్నారు.
అలాగే ఇండియన్ ఇంటిలిజెన్సి ఏజన్సీ రాజన్ ని రక్షించి ,పెంచి పోషించటం అందుకు కారణం దావూద్ ని ఎదుర్కోవటానికి అతన్ని వాడుకోవాలనేది చర్చిస్తున్నారట. ఇక రాజన్ క్యారెక్యర్ కంపెనీలో వివేక్ ఒబెరాయ్ ని పోలి ఉంటుందిట. దాన్ని Upendra Limaye చేస్తున్నాడు. Upendra మంచి పేరున్న మరాఠీ రంగస్ధల నటుడు. అతను పేజ్ త్రి, ట్రాఫిక్ సిగ్నల్, సర్కార్ రాజ్ సినిమాలో గతంలో నటించాడు. ఇక సర్కార్ రాజ్ హిట్ తో ఖుషీగా ఉన్న వర్మ ఈ సినిమాను ఓ లెజెండ్ లా మిగిలిపోయాలా ఉండాలని తీర్చిదిద్దుతున్నాడు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: mallika sherawat satya comapny కాంట్రాక్ట్ రామ్ గోపాల్ వర్మ కంపెనీ
ఆ రెండు బ్లాక్ బస్టర్స్ కంటే భిన్నంగా.. స్టార్ హీరోతో సినిమా గురించి యువ దర్శకుడు!
వైరల్ అయిన భైరవగీత సినిమా హీరోయిన్ ఇరా
వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా,నిక్ జోనస్ ఎంగేజ్మెంట్
గీతా గోవిందం హీరోయిన్ రాష్మిక ఇంటర్వ్యూ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
అది మనస్సులో పెట్టుకునే, సమంత కొత్త సినిమాలకు నో ? _ Reason behind...Samantha no movies? - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
అది మనస్సులో పెట్టుకునే, సమంత కొత్త సినిమాలకు నో ?
రెండో పెళ్లి అంటూ వార్తలు... అయోమయంలో పడేసిన సింగర్ సునీత!
అరెరే కొద్దిలో మిస్సైందే : 'అ..ఆ' ఫుల్ రన్ కలెక్షన్స్ (ఏరియావైజ్)
సమంత... ఫ్యాన్స్ తో చేదు అనుభవం, లాఠీ ఛార్జీ (వీడియో)
'అఖిల్' ఫ్లాపు రికవరీ కోసమే నితిన్ అలా? జనం గుసగుసలు
హోం మినిస్టర్ జోక్యంతో, 'అ..ఆ ' నుంచి పదాలు మ్యూట్
సమంతపై మళ్లీ షాకింగ్ రూమర్స్, పెళ్లి గురించి కాదు
శ్రీనివాస రెడ్డి బూతు పద ప్రయోగం, ఎంజాయ్ చేసిన త్రివిక్రమ్, స్టేజీపైనే ఇవన్నీ..
హైదరాబాద్:"అ..ఆ" చిత్రం విజయం తర్వాత సమంత వరసపెట్టి సినిమాలు కమిటవ్వుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమి జరగటం లేదు. ఆమె దగ్గరకు వరస ప్రాజెక్టులు వస్తున్నా ఏదీ ఒప్పుకోవటం లేదని సమాచారం. కేవలం తాను కమిటైన జనతాగ్యారేజ్, ధనుష్ తో చేస్తున్న వడ చెన్నై మాత్రమే పూర్తి చేసే ఆలోచనలో సమంత ఉందని తెలుస్తోంది.
అందుకు కారణం..ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్లటమే అంటున్నారు తెలుగు సినీ జనం. నాగచైతన్యతో ఆమె లవ్ ఎఫైర్...త్వరలో వివాహంగా రూపుదాల్చనుందని, ఈ సమయంలో సినిమాలు కమటయితే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని భావిస్తోందని చెప్పుకుంటున్నారు.
అంటే ఆమె వివాహం నిశ్చియమైనట్లేనా లేక ప్రాసెస్ లో ఉందా...ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగతూండబట్టే అది మనస్సులో పెట్టుకుని సమంత ఇలా నో చెప్తోందని అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె వరస సినిమాలు చేసి విశ్రాంతి కోల్పోయింది. అందుకే ఈ రెండు చిత్రాలు కూడా పూర్తి చేసి గ్యాప్ తీసుకుని మళ్లీ వస్తందని చెప్తున్నారు.
మరి సమంత ఏది నిజమో...ఫ్యాన్స్ అడిగే ఈ ప్రశ్నలకు ట్విట్టర్ ద్వారా ఎప్పుడు సమాధానం చెప్తుందో చూడాలి. అయితే సినిమాలు మాత్రం బ్రేక్ ఇస్తే మాత్రం ఫ్యాన్స్ పూర్తిగా హర్ట్ అవుతారు అది గుర్తుంచుకో సమంత.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
పెద్ద స్టార్ హీరోవా? మూసుకుని కూర్చో అన్నారు, ఎవరిమాట వినను : విజయ దేవరకొండ
ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఉత్తర ఫస్ట్ సాంగ్
సినిమాలు వదిలేద్దామనే ఆలోచన.. వాటితో దూలతీరుతోంది.. మంచు లక్ష్మి
తరువాత ఎవరు సినిమా ఆడియో లాంచ్
బిగ్బాస్ సీజన్ 2 తెలుగు :బాబు గోగినేని మెడ కు కేసుల ఉచ్చు
పరిచయం సినిమా పబ్లిక్ టాక్
RX100 మొదటి వారం కలెక్షన్స్
ఈ సమయంలో ఇలాంటి సినిమాతో రావడం ఒక తెలివైన నిర్ణయం
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
హాట్ జాన్,బిపాసా ఎఫైర్ అరుదైన ఫోటోలు(ఫోటో ఫీచర్) _ Unseen pictures of John Abraham and Bipasha Basu. Photo feature _ హాట్ జాన్,బిపాసా ఎఫైర్ అరుదైన ఫోటోలు(ఫోటో ఫీచర్) - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
హాట్ జాన్,బిపాసా ఎఫైర్ అరుదైన ఫోటోలు(ఫోటో ఫీచర్)
ఇంకా ఈ పరువు హత్యలు ఏందిరా.. జంగిల్ ఫెలోస్.. ఒక రేంజ్లో ఫైర్ అయిన హీరో రామ్!
వామ్మో..! ఇదేం యోగా బిపాషా..? హాట్ అండ్ సెక్సీ గా
లేటెస్ట్ లవర్తో సల్మాన్ ఫైట్.. వదిలేసి వెళ్లిన వాంటర్.. అసలేం జరిగిందటే..
14 ఏండ్ల తర్వాత సల్మాన్తో.. బ్లాక్ బ్యూటీ వరల్డ్ టూర్.. ఓన్లీ ఫ్రెండ్షిప్
హాట్ బ్యూటీ బిపాసా నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది!
స్టార్ హీరోయిన్, పాపం గుడ్లు కొనటానికి కూడా డబ్బుల్లేక అప్పు
మనం చూస్తే హీరోయిన్లకు డబ్బులొస్తాయి: ఆ ఫోటోల వెనక షాకింగ్ వాస్తవాలు!
పెళ్లయినా తీరుమారని హీరోయిన్: అపుడు ప్రియుడితో, ఇపుడు భర్తతో! (హాట్ ఫోటోస్)
10 కోట్ల గిఫ్ట్ పై నోరువిప్పిన బిపాసా: ఇస్తే మాత్రం నేనెలా తీసుకుంటాను ? అంటూ ఎదురు ప్రశ్న
హనీమూన్ మూమెంట్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫోటోస్)
ముంబై: దాదాపు తొమ్మిదేళ్ల సహజీవనానంతరం విడిపోయిన జంట జాన్ అబ్రహం, బిపాసా బసు. జిస్మ్ సెట్స్ మీద ప్రేమలో పడిన ఈ జంట తమ అభిరుచులకు అనుగుణమైన వారితోనే తమ తర్వాత జీవితం అనుకుని లైఫ్ ని ప్రారంభించారు. ఇక త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అందరూ భావిస్తున్న సమయంలో వీరిద్దరూ విడిపోయారు. బిపాసా ఇండైరక్ట్ గా జాన్ ని బ్లేమ్ చేసింది. జాన్ తనను ఛీట్ చేయటం వల్లే విడిపోవాల్సి వచ్చిందని అంది.
జాన్ అబ్రహం తొలిసారిగా 2002 లో డేటింగ్ మొదలెట్టారు.
జిస్మ్ సెట్స్ లో వీరిద్దరూ కలుసుకున్నారు..తొలిచూపులనే ప్రేమలో పడ్డారు.
జాన్ తో డేటింగ్ మొదలవ్వక ముందు బిపాసా...యాక్టర్,మోడల్ అయిన డినో మోరియా తో రిలేషన్ లో ఉండేది.
జిస్మ్ విజయంతో వీరిద్దరూ సక్సెస్ ఫుల్ పెయిర్ గా ఇండస్ట్రీలో ముద్రపడి..కలిసి ఎన్నో సినిమాలు చేసారు. వీరి సాన్నిహిత్యం...మరింత దగ్గర చేసింది.
జాన్ తమ రిలేషన్ గురించి చెప్తూ... ఇద్దరు హెడ్ స్ట్రాంగ్ పీపుల్ మధ్య బంధం గా అభివర్ణించాడు
జాన్ ఓ సారి ఇలా కామెంట్ చేసాడు, "బిపాసాతో నేను ప్రేమలో పడటానికి కారణం ఆమె చాలా బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండటమే. ఓ గర్ల్ ప్రెండ్ గా ఆమె చాలా కేరింగ్ ఉంటుంది. తన ఇమేజ్ కి భిన్నంగ్ చాలా హోమ్లీగా బిహేవ్ చేస్తుంది ."
బ్రేక్ అప్ కు ముందు ...బిపాసా ఇలా కామెంట్ చేసింది..
" నేను మళ్లీ నిజంగా ప్రేమలో పడితే కనుక దీని గురించి మాట్లాడను..తొమ్మిది సంవత్సరాల జీవితం జోక్ కాదు. జనాలు చదువుకోవటానికి మాత్రమే ఇది ఇంట్రస్టింగ్ విషయం.". అయితే ఇప్పుడు అదే మాట మీద ఉందా అనేది ఆలోచించాల్సిన ఆమె ఆలోచించుకోవాల్సిన విషయం.
ఓ ఛాట్ షో లో , తన కుమారుడు ఏ అమ్మాయితో సెటిల్ అయినా సంతోషపడతానని,తాను కలగచేసుకోనని, అలాగే బిపాసా ను తాను చాలా ఇష్టపడతానని అన్నాడు.
జాన్ తల్లి ఏమంటోందంటే...తనకు వచ్చే కోడలు హోమ్లీగా,కేర్ గా ఉండాలని చెప్తోంది. అలాగే తన కుమారుడ్ని పూర్తిగా అర్దం చేసుకుని మెలగాలని చెప్తోంది. ఆమె మాటల్లో...బిపాసా విషయాన్ని ఆమె పూర్తిగా మర్చిపోయినట్లే కనిపిస్తోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
జేమ్స్ బాండ్ 25వ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఖరారు!
షారుక్ కూతురితో బిగ్బీ మనవడు సెల్ఫీ జోష్.. వైరల్గా మారి..
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్: అమీర్-అమితాబ్ మూవీలో మెయిన్ విలన్ లుక్ ఇదే!
అమృత తండ్రి చావాలి.. ప్రణయ్ హత్యపై రాంగోపాల్ వర్మ..!
బిగ్బాస్లో మరో రచ్చ.. దీప్తికి నకిలీ ఓట్లు..!
సామి సినిమా రివ్యూ
ఫస్ట్ లుక్: శృంగార దేవతలా కత్రినా కైఫ్!
ఫ్లైట్లో తాగేసి ఉంటే రష్మిక ఏం చేసిందో తెలుసా ?
కౌశల్ వైఫ్ ఎమోషనల్ వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు !
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
నమ్ముకున్నోడి నోట్లో.. చిరు, పవన్పై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. నాని రాసలీలలు అన్నీ! _ SriReddy warns Natural star Nani - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
నమ్ముకున్నోడి నోట్లో.. చిరు, పవన్పై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. నాని రాసలీలలు అన్నీ!
షాకిచ్చిన శ్రీరెడ్డి, బిగ్బాస్ గురించి బ్యాడ్ న్యూస్.. మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు!
వ్యభిచారం చేస్తున్నా, బావగారు ఏమీ అనుకోవద్దు.. త్రిషని గురించి, రానాపై శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు
లోకేష్కి సపోర్ట్ చేస్తూ పప్పులో కాలేసిన శ్రీరెడ్డి.. నేను రంగంలోకి దిగితే అంటూ పవన్కి వార్నింగ్!
ఆ కుటుంబాలతో పెట్టుకున్నా.. పవన్ని తిడుతూ రోజా గురించి, 'ఓరి నాగబాబు' అంటూ శ్రీరెడ్డి సంచలనం!
ఎవరు చంపేస్తారో, గద్దలు నా మాంసం కోసం చూస్తున్నాయి.. శ్రీరెడ్డి ఎమోషనల్గా!
తిరుమల శ్రీవారికి శ్రీరెడ్డి కోర్కెల చిట్టా.. శత్రువుల నుంచి ఇబ్బందులు, అది మాత్రం టాప్ సీక్రెట్!
రంగస్థలం, మహానటి చిత్రాలతో డబ్బా కొట్టుకుంటున్నారు.. లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే.. మాధవీలత!
ఆ సినిమాలు తప్ప అన్ని అట్టర్ ప్లాప్.. నువ్వు నాచురల్ స్టారా, నానిపై శ్రీరెడ్డి తీవ్రంగా
ఖబడ్డార్ అంటూ మళ్ళీ.. సీరియల్ అమ్మాయిలు కూడా.. దర్శకులకు, నిర్మాతలకు శ్రీరెడ్డి వార్నింగ్!
గుడ్డిగా నమ్మా, ఆవేశంలో ఒక మాట అన్నా.. ఇలా చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడా.. శ్రీరెడ్డి!
ఎర్రి పుష్పం.. మరో శ్రీరెడ్డి పుడుతుంది, వాళ్లకు డబ్బు ఇస్తోంది సూరి అంకులే.. వల్గర్ కామెంట్స్!
జనసేన పార్టీ ఓ కులసేన.. మళ్ళీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి, ఇదే నిదర్శనం.. ఫ్యాన్స్ కౌంటర్!
పవన్ కళ్యాణ్ పై విమర్శలు కొనసాగిస్తూనే సినీ ఇండస్ట్రీలో ఉన్న మరి కొందరి ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు అర్థ నగ్న నిరసన చేసిన సంగతి తెలిసిందే. దీనితో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తన పోరాటాన్ని అర్ధవంతమైన మార్గంలో నడిపించకుండా అత్యంత దారుణమైన వ్యక్తిగత విమర్శలకు శ్రీరెడ్డి దిగడంతో ప్రజల్లో ఉన్న సానుభూతిని కోల్పోయి వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇప్పటికే అలాంటి వ్యక్తిగత విమర్శలే శ్రీరెడ్డి చేస్తోంది. పవన్, చిరు, నాని, దగ్గుబాటి ఫ్యామిలీ గురించి వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతోంది.
తాను పోరాటం చేస్తున్న వీరనారిగా చెప్పుకుంటున్న శ్రీరెడ్డి భూతు పురాణం మాత్రం విడిచిపెట్టడంలేదు. గతంలో ఆమె ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలు, ఆ తరువాత జరిగిన టివి చర్చల్లో ఇదే పద్ధతి కొనసాగించింది. తాజాగా ఇస్తున్న యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కూడా అదే పద్ధతి కనిపిస్తోంది.
శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆమె వ్యక్తిగత ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై అర్థం లేని విమర్శలు చేస్తూ రాజకీయంగా దిగజార్చడమే తన ఉద్దేశంగా శ్రీరెడ్డి కామెంట్లు ఉన్నాయి.
పవన్ ని విమర్శిస్తూ చిరుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీ అన్న ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నాడు. నమ్ముకున్నోడిని నిండా ముంచాడు అంటూ కొన్ని పేర్కొనలేని అసభ్య పదప్రయోగం చేసింది. సినిమాల్లో కోట్లు ఎందుకు వదిలేసావో ఎవరికి తెలియదు అంటూ పవన్ ని ఉద్దేశించి విమర్శించింది.
మెగా ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి కుటుంబం, నేచురల్ స్టార్ నానిని కూడా శ్రీరెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శలతో చెలరేగిపోతోంది. తాజాగా శ్రీరెడ్డి నానిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
నాని గాడి రాసలీలలు అన్ని బయట పెడతా, కాసుకోర నాని, నీ కాపురం లో నిప్పులే 💥💥👩👧👦
నానిని ఉద్దేశించి శ్రీరెడ్డి ఓ ట్వీట్ చేసింది. నాని రాసలీలలు అన్ని బయట పెడతా. కాచుకోరా నాని.. నీ కాపురంలో నిప్పులే అని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిందా
తరచుగా శ్రీరెడ్డి నానిని ఉద్దేశించి కామెంట్లు పెడుతుండడంతో శ్రీరెడ్డి బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ 2 కు నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
రూ. 25 లక్షల సహాయం అందించిన అ(మ)ల్లు అర్జున్
చిన్నారి అభిమాని కోరిక తీర్చిన హీరో ప్రభాస్ (ఫోటోస్)
‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఖరారు, హీరో ఎవరంటే...?
విక్రమ్ కె కుమార్ తో అల్లు అర్జున్ తర్వాత సినిమా
శ్రీదేవి పై తన ప్రేమ ను తెలిపిన బోనీ కపూర్
బిగ్బాస్ సీజన్ 2 తెలుగు :65 ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
01) ఐటీ ఉత్పత్తుల్లో 2017-18 సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి నమోదైనట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు ?
(నోట్: జాతీయ సగటు వృద్ధి రేటు 7.9శాతం కంటే ఎక్కువ )
02) 2017-18 సంవత్సరంలో ఐటీ రంగంలో ఎగుమతుల విలువ ఎంత ?
03) రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకాలు అందుకున్నది ఎవరు ?
జ: ఎస్.రవీందర్ ( ఇన్సెపెక్టర్ ), జి.వెంకటేశ్ ( ఇన్సెపెక్టర్ ), పి.రాములు (కానిస్టేబుల్ )
04) ఉత్తమ పశు ఆరోగ్య సేవలు, పశు జాతి అభివృద్ధి కార్యక్రమాలు, పశు గణ అభివృద్ధి సేవలకు రాష్ట్ర పశు సంవర్థక శాఖకు కేంద్ర అవార్డు లభించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ సహాయ మంత్రి ఎవరు?
జ: కృష్ణ రాజ్
05) దేశీ ఆవులు, గేదెల అభివృద్ధి, పరిరక్షణకు జాతీయ గోపాల రత్న అవార్డు రాష్ట్రంలోని ఏ సంస్థకు దక్కింది ?
06) సైబర్ భద్రతను పటిష్టం చేసేందుకు నాస్కామ్ ఆధ్వర్యంలోని డాటా సెక్యూరిటీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థతో కలసి రాష్ట్ర ప్రభుత్వం ఏ సెంటర్ ను ఏర్పాటు చేసింది ?
జ: సైబర్ సెక్యూరిటీ - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( CEO)
07) ఐటీ రంగంలో ఉత్తమ పనితీరు కనబరచిన పెద్ద కంపెనీల విభాగంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పురస్కారం ఏ సంస్థకి లభించింది ?
(నోట్: ఇన్ఫోసిస్ రూ.10,889 కోట్ల ఎగుమతులతో అగ్రస్థానంలో నిలిచింది )
08) రాష్ట్రంలోని అపాచి హెలికాప్టర్ల విడిభాగం పరిశ్రమ టాటా బోయింగ్ లో తయారైన విడి భాగాలు అమెరికాకి ఎగుమతి అయ్యాయి. ఈ పరిశ్రమ ఎక్కడ ఉంది ?
09) ఉచితంగా 52 వైద్య పరీక్షలు నిర్వహించే తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకాన్ని ( టీ డయాగ్నోస్టిక్స్ ) ఎప్పుడు అధికారికంగా ప్రారంభించనున్నారు ?
10) సింగపూర్ లో ఏ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఉపన్యాసం చేశారు ?
జ: షాంగ్రి -లా డైలాగ్
(నోట్: ఇది 28వ ఆసియా - పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక )
11) భారత్ - సింగపూర్ మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎన్ని ఒప్పందాలు కుదిరాయి
జ: 8 ఒప్పందాలు
12) ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సింగపూర్ ప్రధాని ఎవరు ?
13) సింగపూర్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ కు చెందిన మాజీ రాయబారికి పద్మశ్రీ పురస్కారం అందించారు. ఆయన పేరేంటి ?
14) బ్లాక్ మనీ హోల్డర్స్ పనిపట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త ఆఫర్ ప్రకటించింది. పన్నుల ఎగవేతదారుల వివరాలు ఇస్తే ఎంత రివార్డు ఇవ్వాలని నిర్ణయించింది ?
జ: రూ.50 లక్షల రివార్డు
15) జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన అత్యవసర ఆదేశాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: కౌట్రక్ ( మణిపూర్ లోని ఇంఫాల్ జిల్లాలో )
16) జాతీయ పాలదినోత్సవం ఎప్పుడు నిర్వహించారు ?
17) కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య ఏ నదీ జలాల వివాద పరిష్కారానికి యాజమాన్య సంస్థ ఏర్పాటు చేస్తూ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది ?
18) బ్యాంకులకు రుణం ఎగ్గొట్టి లండన్ పారిపోయిన ఏ వ్యాపారవేత్తను స్టాక్ మార్కెట్ల నుంచి మరో 3 యేళ్ళ పాటు నిషేధిస్తున్నట్టు సెబీ ప్రకటించింది ?
జ: విజయ్ మాల్యా
19) అమెరికాలో ఏటా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో గెలుపొందిన భారత సంతతికి బాలుడు ఎవరు ?
(నోట్: koinonia అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి విజేత అయ్యాడు )
20) పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు ?
జ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నసీరుల్ ముల్క్
21) భారత్ సహా 39 దేశల్లో ఏ ఇంజెక్షన్ కొరత ఉందని యాక్సెస్ అటు మెడిసిన్ ఫౌండేషన్ ప్రకటించింది ?
మీ సీరియస్ టార్గెట్ కి మా ప్లానింగ్ !
Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
|
'రోబో 2.0' ఫస్ట్ లుక్ పంక్షన్ లైవ్ ఇక్కడ (లింక్), అక్షయ్ తో కొత్త పోస్టర్ (ఫొటోలు) _ ROBO 2.O Invitation Cards:FIRST LOOK TO BE UNVEILED ON NOV20TH AT MUMBAI - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
'రోబో 2.0' ఫస్ట్ లుక్ పంక్షన్ లైవ్ ఇక్కడ (లింక్), అక్షయ్ తో కొత్త పోస్టర్ (ఫొటోలు)
నేనైతే రేప్ చేసేవాడిని.. డైరెక్టర్ వ్యాఖ్యలపై హీరో సీరియస్.. అలాంటి మాటలా సిగ్గు.. సిగ్గు!
బ్రేకింగ్.. రజనీకాంత్ పొలిటికల్ పంచ్.. పా రంజిత్తో మూడోసారి.. శంకర్తో ముదావలన్2
ఆ లేఖ కంటతడి పెట్టించింది.. అప్పుడే బతకాలని అనిపించింది.. రజనీకాంత్
రజనీకాంత్ మరో సంచలనం.. భద్రత కావాలి.. ఇదిగో అందుకు సాక్ష్యం..
హాట్ హాట్గా అమీ జాక్సన్ ఫొటో షూట్.. పిచ్చెక్కిస్తున్న ఫొటోలు
రోబో2 రికార్డు.. విడుదలకు ముందే సంచలనం..
ఈ జీవితాన్ని ప్రసాదించింది కమల్.. పతనం కాకుండా కాపాడాడు.. రజనీ
'రోబో 2.0' ఆ విషయంలో మాత్రం 'బాహుబలి ' రికార్డ్ ని బ్రద్దలు కొట్టింది
రోబో ‘2.0’ ఫ్యాన్ మేడ్ ట్రైలర్, జనం తిడుతున్నారు కానీ తెగ చూస్తున్నారు
రజనీకాంత్ 'రోబో 2' వాలంటైన్స్ డే పోస్టర్...చూసారా అదిరింది
ఒక్క రోజులో మూడు రీళ్లు ఫినిష్ ...రజనీ మామూలోడు కాదు,షాక్
ఇలా వచ్చిందేంటి?: సర్వేలో బాహుబలి 2, రోబో 2 ల గురించి రిజల్ట్..విని అంతా షాక్
ముంబై: సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. ఈ చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ ఈ రోజు (నవంబర్ 20న) విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పంక్షన్ సాయింత్రం ఐదు గంటలకు గ్రాండ్ గా మొదలైంది. ఈ పంక్షన్ లైవ్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఫంక్షన్ కు చెందిన కొన్ని ఫొటోలను కూడా చూడవచ్చు.
ఇక ఈ పంక్షన్ కు "రోబో 2.0" యూనిట్ ఇన్విటేషన్స్ కూడా రెడీ చేసారు. ఈ ఇన్విటేషన్స్ ని ఇండస్ట్రీలోని ప్రముఖులకు అందచేసారు. ఆ ఇన్విటేషన్ కార్డులు చూసిన వారు ..ఇదో ట్రెండ్ అవుతుందేమో..పెద్ద సినిమాలు అన్నిటికి అంటున్నారు. ఈ లోగా సినిమాలో అక్షయ్ కుమార్ లుక్ తో పోస్టర్ ని విడుదల చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిసున్న "2.0" కి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఫంక్షన్స్ ని ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ "యష్ రాజ్" సూడియోలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు, దాని కోసం ప్రముఖులను ఇన్వేట్ చేయటానికి రూపొందించిన కార్డు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రోబో బాడిలా..ఈ కార్డ్ చూస్తూంటే... సినిమా యొక్క భారీతనం చెప్పకనే చెపుతుంది, మొదటి పేజీలో రోబో బాడీలా వుండే డిజైన్ మధ్యలో ఒక పేజీలో ఫంక్షన్ జరిగే ప్లేస్ అండ్ టైమ్ గురించి రాసుకొచ్చారు. ఏదో ఆడియో పంక్షన్ కు ఇలా చేసారంటే అర్దం ఉంది. రిలీజ్ కు కూడా ఈ స్దాయిలోనా అంటున్నారు అంతా.
మనుషుల కోసం మాత్రమే కాదు
ఈ ఇన్విటేషన్ మరో పేజీలో సినిమా లుక్ చివరి పేజీలో నిర్మాణ సంస్థ లోగోతో పాటుగా "ఈ ప్రపంచం కేవలం మనుషుల కోసమే కాదు" అని అర్థం వచ్చే పదాలతో డిజైన్ చేశారు. ఆ డిజైన్ చూస్తూంటే స్టోరీ లైన్ కొంతవరకూ అర్దమవుతోంది అంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమాని 360 కోట్ల భారీ ఖరుతో నిర్మించారు, అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దాదాపుగా 40 కోట్లు వరకూ ఖర్చు చేయనున్నారు. 40 కోట్లు అంటే తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా బడ్జెట్ అంత అన్నమాట. ఈ ప్రమోషన్ బడ్జెట్ విని అంతా షాక్ అవుతున్నారు.
ఈ ప్రమోషన్స్ కోసం దర్శకుడు శంకర్ యీనిట్ దగ్గర పక్క ప్లాన్ సిద్ధంగా వందని సమాచారం, ఈ సినిమాని "లైకా సంస్థ నిర్మిస్తుంది. "పిండి కొద్దీ రొట్టె' అనేలా సినిమా బడ్జెట్ ని బట్టీ ప్రమోషన్స్ అందులో తప్పేమి లేదులే అంటున్నారు సీనియర్స్.
2.0 చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ విలన్ పాత్రలో పోషిస్తున్నారు.ఈ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్దావించరు కానీ..
సాధారణంగా సినిమా పోస్టర్లపై విలన్ల పేర్లను ప్రస్తావించరు. కానీ ఈ పోస్టర్లో రజనీతో పాటు అక్షయ్కుమార్ పేరు కూడా ప్రస్తావించడం గమనార్హం. అంటే విలన్ పాత్రకు సినిమాలో ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ కావటం అక్షయ్ కుమార్..కలిసివచ్చే అంశం.
ముంబైలో ఫస్ట్ లుక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనక ముఖ్య కారణం సినిమాకు నేషనల్ వైడ్ హైప్ తేవడమే అని చెప్తున్నారు. అదే ఎప్పటిలాగ చెన్నైలో చేస్తే అది సౌత్ సినిమా కింద ముద్ర పడుతుందని, ముంబైలో చేస్తే నేషనల్ వైడ్ హైప్ వస్తుందని భావిస్తున్నారు.
బాలీవుడ్ మార్కెట్ కోసం..
అది ప్లస్ అవుతుంది
|
అది ప్లస్ అవుతుంది
రజనీకాంత్ గత చిత్రం కబాలి కు వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. దాంతో ఖచ్చితంగా రోబో 2 కు కూడా ఆ స్దాయిని మించిన క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అదే ఉత్సాహంతో నిర్మాతలు డబ్బుని నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఈ సినిమా గురించి బాలీవుడ్ లో కూడా చర్చ జరిగే స్దాయికి తీసుకు వెళ్తున్నారు.
20 కోట్లు పెట్టి మరీ..
ఈ చిత్రం క్లైమాక్స్ ను చెన్నైలోని చేపాక్ క్రికెట్ స్టేడియంలో చిత్రీకరించారు. ఆర్మీ వాహనం, వెపన్స్ నేపథ్యంలో షూట్ చేశారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సెట్ వేశారు. ఇందుకోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్.
2డి మాత్రమే కాదు..
ఇక ఈ సినిమాను కేవలం 2డిలో మాత్రమే కాదు.. త్రిడిలో కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 2డితో పాటే 3డిలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. అందుకోసమే బడ్జెట్ ని పెంచి, దాదాపు రూ.350కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్.
మీరు ఒకటి గమనించవచ్చు...ఈ చిత్రం కోసం విడుదల చేసిన ప్రీలుక్ పోస్టర్ లో ఎక్కడా రోబో అని రాసిలేదు. '2.0' టైటిల్ ని హైలైట్ చేస్తూ.. దాని క్రింద రజనీ రోబో బొమ్మని వేశారు. ఇలా ఎందుకు చేశారు.. ? రోబో అని ఎందుకు పోస్టర్ పై రాయలేదు అంటే.. ? అనేది తమిళ నాట చర్చనీయాంశంగా మారింది. ఇందుకు రకరకాల కారణాలు చెబుతున్నారు.
ఈ చిత్రం పోస్టర్ పై రోబో అని ఎందుకు రాయలేదు అంటే... రోబో చిత్రానికి దర్శకుడు శంకర్. సూపర్ స్టార్ రజనీ హీరో. నిర్మాత కళానిధి మారన్. ఇప్పుడు తెరకెక్కుతోన్న రోబో సీక్వెల్ కి మాత్రం నిర్మాత కళానిధి మారన్ కాదు. ఈ సీక్వెల్ ని లైకా సంస్థ నిర్మిసోంది. దీంతో టైటిల్ రోబోని వినియోగించుకుంటే.. టైటిల్ వాడుకొన్నారన్న కారణంతో కళానిధి మారన్ కి భారీ మొత్తంలో ముట్టజెప్పాల్సి వస్తుంది. అందుకే.. శంకర్ తన క్రియేటివిటీని అంత ఉపయోగించి.. పోస్టర్ లో రోబో పదం లేకుండా ఇలా డిజైన్ చేయించారని చెబుతున్నారు.
ఈ రోజు (నంవబర్ 20న) ముంబైలో నిర్వహించనున్న ఫస్ట్ లుక్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లని చేస్తున్నట్టు సమాచారమ్.రోబో2 చిత్రబృందం నిర్వహించినున్న ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. ఇందుకోసం దాదాపు రూ. 6కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఈ సందర్భంగా రోబో 2 మరో పోస్టర్ ని రిలీజ్ చేస్తారేమోనని రజనీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావొస్తున్న ఈ చిత్ర్రం పోస్ట్ ప్రొక్షన్ పనుల కోసం దాదాపు 6నెలల సమయం తీసుకోనున్నాడట శంకర్. ఈ చిత్రాన్ని వచ్చే యేదాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది.
అంతకు మించి
దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీల కాంబినేషన్లో వచ్చిన ‘రోబో' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సెన్సేషన్ ను రిపీట్ చేయడానికి శంకర్, రజనీలు ‘రోబో 2.0' అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు.
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడైంది. ఈ సినిమాలో కేవలం ఒకే ఒక పాట ఉంటుందని చిత్రవర్గాలు వెల్లడించాయి.
ఉక్రెయిన్ లో ..
'ఈ సినిమాలో ఒకేఒక పాట ఉంది. చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. రజనీకాంత్, అమీ జాక్సన్ పై ఈ పాట తీశారు. ఉ్రక్రెయిన్ లోని ప్రముఖ ప్రాంతాల్లో ఈ గీతాన్ని చిత్రీకరించారు. సినిమాలో ఒకే పాట ఉన్నప్పటికీ ఆడియో ఆల్బంలో మాత్రం ఐదు లేదా ఆరు పాటలుంటాయ'ని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తమ తాజా చిత్రం రోబో 2 గురించి ఎట్టిపరిస్దితుల్లోనూ ఎక్కడా మాట్లాడవద్దని దర్శకుడు శంకర్ తన అసిస్టెంట్స్ కు సీరియస్ గా చెప్పాడట. తమ సినిమాకు సంభంధించిన చిన్న వీడియో కానీ, ఫొటో గానీ లీకైనా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడని సమాచారం.
‘రోబో 2'ని 350 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించారని తెలుస్తోంది! ఇంత భారీ మొత్తాన్ని ఒక సినిమాకు ఖర్చు పెట్టడమే భారతదేశ సినిమా చరిత్రలో మొదటిసారి అనుకుంటే ఇంచుమించు అంత మొత్తాన్ని ఇన్సూరెన్స్ చేయడం కూడా మొదటిసారే అంటున్నారు.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: robo2 rajanikanth shankar akshaykumar tollywood రోబో2 రజనీకాంత్ శంకర్ అక్షయ్ కుమార్ టాలీవుడ్
ఫోటోలు: బాలీవుడ్ భారీ చిత్రంలో నాగార్జున.. అందమైన ప్రదేశంలో రణబీర్, అలియాతో కలసి!
బిగ్బాస్కు లీకుల షాకులు.. మీడియాలో ముందే రిజల్ట్.. కారణామదేనా? తలపట్టుకొంటున్న..
క్రేజీ కాంబినేషన్..ఆసక్తి రేపుతున్న అనుష్క కొత్త సినిమా విశేషాలు.. నాని గెస్ట్ రోల్!
RX 100 సినిమా పై వర్మ ట్వీట్లు
త్రిష ఈజ్ బ్యాక్ !
మొత్తం బయట పెడితే చస్తారు : శ్రీ రెడ్డి
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : షో పై భాను శ్రీ స్పందన
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్ ధరలోIndiaజాబితా
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్ యొక్క తాజా ధర Jul 17, 2018పొందిన జరిగినది
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్అమెజాన్ అందుబాటులో ఉంది.
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్ అత్యల్ప ధర 9,359 అమెజాన్ లో అమెజాన్ ( 9,359)
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్ - యూజర్ సమీక్షలు
లీగ్ ౨౦మ్న్౪౭యా 20 ఇంచెస్ లేదు టెలివిషన్ బ్లాక్ లక్షణాలు
షమీ కెరీర్ పై దెబ్బ పడినట్టే.. ఐపీఎల్ లో ఉండడు?
ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పై రీసెంట్ గా భార్య హాసిన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశమంతటా ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. 2013 లో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిద్దరు గత కొంత కాలం క్రితం విభేదాలతో విడిపోయారు. అయితే హసిన్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతే కాకుండా ఇప్పుడు పోలీస్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. గృహ హింస మరియు పలు సెక్షన్ల కింద జాధవ్పూర్ పోలీసు స్టేషన్లో షమీ పై అలాగే అతని కుటుంబ సబ్యలపై కేసు నమోదైంది.
ఈ విషయాన్ని కోల్కతా సంయుక్త పోలీసు అధికారి ప్రవీణ్ త్రిపాఠి తెలియజేశారు. ముఖ్యంగా షమి సోదరుడు తనపై అత్యాచారం చేశాడని హసీన్ కేసు నమోదు చేసింది. అయితే షమీ మాత్రం అవన్నీ అబద్దాలే అని చెబుతున్నాడు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపాడు. కానీ నేరం రుజువైతే షమీకి పదేళ్ల వరకు శిక్ష పడవచ్చని తెలుస్తోంది. అలాగే అతని కెరీర్ పై కూడా దెబ్బ పడే అవకాశం ఉంది. షమీ తనవైపు నుంచి ఎలాంటి తప్పు లేదని నీరుపించుకుంటేనే మంచిది లేకుంటే ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం చెబుతోంది.
''దర్శకుడిని కావాలని పరిశ్రమలోకి అడుగుపెట్టాను. కానీ నటుడిగా గుర్తింపు సంపాదించా. 'స్వామి రా రా' తర్వాత ప్రాధాన్యమున్న పాత్రలు దక్కుతున్నాయి'' అంటున్నారు జోగినాయుడు. తొలుత బుల్లితెర ద్వారా గుర్తింపు సంపాదించిన ఆయన 'మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. వందకిపైగా సినిమాల్లో నటించారు. పరిశ్రమకి వచ్చి 20యేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జోగినాయుడు మాట్లాడుతూ ''ఈవీవీగారి దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకొని పరిశ్రమకి వచ్చా. 'అల్లుడా మజాకా'కి మూడు రోజులు పనిచేశాక ఎక్కువమంది అయ్యారని తీసేశారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్, కృష్ణవంశీ దగ్గర పనిచేశా. బుల్లితెరతో గుర్తింపు సాధించాక సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. జోగిబ్రదర్స్గా కృష్ణంరాజుతో కలిసి ఎక్కువగా నవ్వించే పాత్రలే పోషించా. నటుడిగా కొనసాగుతూనే ఎల్.జె.స్టూడియోని స్థాపించి అందులో మూడొందల చిత్రాలకి నిర్మాణానంతర కార్యక్రమాలను చేశా. నష్టాలు రావడంతో ఆ స్టూడియోని అమ్మేశా. దర్శకత్వం చేయాలన్న నా కల మాత్రం అలాగే ఉండిపోయింది. త్వరలోనే అది నెరవేరుతుందని నమ్ముతున్నా. ఈ యేడాది చివర్లో నా మిత్రులతో కలిసి ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాన''ని తెలిపారు.
పేరు : జోగినాయుడు ,
స్వామి రా రా ,
మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది,
వెన్నెలదారి venneladaari: ప్రజాశక్తి 'సోపతి'లో నా కవిత 'గురి చూసే పద్యం కోసం'
చూశాను సోపతిలో .... మీ పేరు చూసి ఈయన బ్లాగరు కదా? అనుకున్నాను. ఇప్పుడీ బ్లాగూ మీదే అని తెలుసుకున్నాను. అభినందనలు వర్మ గారు.
ధన్యవాదాలు కొండల రావు గారు.. _/\\_
వరంగల్,నవంబర్15(జనంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి
జిల్లా వ్యాప్తంగా 450 శైవక్షేత్రాలలో మనగుడి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఏటా కార్తీక మాసంలో టిటిడి సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈనెల 20 నుంచి 23 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 20వ తేదీన కైశికద్వాదశి, 21న ఆలయాల శుద్ధి, 22న దీపోత్సవం, 23న తితిదే ప్రసాద వితరణ, భజన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. మన గుడి కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం పెరుగుతోందన్నారు.
పరిటాల సునీత గారు ఏం చేస్తున్నారు _ JanaSena Chief Pawan Kalyan Speech about Paritala Sunitha
|
ఆనంద ఒక సినీ దర్శకుడు ..వీదోక్కడే -తెలుగు సినిమా కు దర్శకుడు గా చేసారు . తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ భాష ల లో చేసే ప్రయత్నాలు ఉన్నాయి,కొన్నాళ్ళు కెమెరా మెన్ గా పని చేసారు .
పేరు : ఆనంద కె.వి.
వ్రుత్తి : సినిమాటోగ్రాఫర్ , డైరెక్టర్ .
ఫోటో జర్నలిస్ట్ గా కల్కి, ఇండియా టుడే ,illustrated weekly,ఇండియన్ ఎక్ష్ప్రెస్స్, కొన్నాళ్ళు పనిచేసి , పి.సి.శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ గా చేసి ... పూర్తి స్థాయి సినిమాటోగ్రాఫర్ గా అయ్యారు .
ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్ (హిందీ, 2002)
నాయక్: ది రియల్ హీరో (హిందీ,2001)
దోలి సజ కె రఖనా (హిందీ, 1998)
పుణ్య భూమి నా దేశం (తెలుగు, 1995)
తేన్మవిన్ కొమ్బత్ (మలయాళం, 1994)
వీదోక్కడే -తెలుగు , (తమిళ ' ఆయన్' ఫిల్మ్ .. రిమేక్)
మంచి కోట్స్ రాజీ గారూ. మీకు మంచి బహుమతి లభించినందుకు శుభాకాంక్షలు.
నిజంగానే ఇంత మంచి కొటేషన్స్ బహుమతిగా అందుకోవటం నాకు చాలా సంతోషం..
మీ స్పందనకు,
నా భక్తి ప్రపంచం మీకు చాలా చాలా నచ్చినందుకు ధన్యవాదములండీ..
ఇంక మీ ప్రపంచాన్ని ఇంతకుముందే చూశాను..
2 అబ్బాయిలు ఇబ్బంది పెట్టాడు ఒక యువ అమ్మాయి స్పెయిన్ నుండి
ఈ వీడియో కేతగిరీలు లో స్పానిష్, HD వీడియో, ప్రజలు, చూషణ సభ్యుడు, యువ అసలు పేరు ఈ సినిమా 2 అబ్బాయిలు ఇబ్బంది పెట్టాడు ఒక యువ అమ్మాయి స్పెయిన్ నుండి watch ఉచిత
HD వీడియో యువ స్పానిష్ ప్రజలు చూషణ సభ్యుడు
2 అబ్బాయిలు ఇబ్బంది పెట్టాడు ఒక యువ అమ్మాయి స్పెయిన్ నుండి సైట్ నుండి xuk-n.com
తారాగణం బ్రిట్ pussyfucked డాగీ స్టైల్ సెక్స్
సెక్సీ నలుపు ఇస్తుంది. అగ్ని తల
HarmonyVision పెద్ధ రొమ్ములు మిల్ఫ్ ప్రేమించే ఒక పెద్ద కొవ్వు ఆత్మవిశ్వాసం
BLACKED తిరిగి 2 బిగ్ బ్లాక్ Dicks
FemaleAgent పరిపూర్ణ లెస్బియన్ కాస్టింగ్ తో హస్త ప్రయోగం
బ్రిట్ అభిలాషి ఇబ్బంది పెట్టాడు వద్ద వెనకాల టాక్సీ డ్రైవర్
జోజో ముద్దు మరియు బ్లెయిర్ వేసవి ఉంటాయి కాబట్టి అందమైన కలిసి
పెద్ధ కాయలు మోటారు సైకిలు నడిపేవాడు Joslyn జేమ్స్ Fucks
ధరించి snicka వెళ్ళిపో పుస్సి ఎంబెడెడ్ bi-Bi-si
మసాజ్ వేడి గులకరాళ్ళ శృంగార ముందు శృంగార చర్యలు చేయడం ముగుస్తుంది 69er
పోల్ : ఈ ఇరువురిలో ఎవరి యాత్ర ఎక్కువ ప్రభావితం చూపుతుంది? _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _
పోల్ / ప్రముఖ వార్తలు / వార్తలు
పోల్ : ఈ ఇరువురిలో ఎవరి యాత్ర ఎక్కువ ప్రభావితం చూపుతుంది?
ఆశ ఉండొచ్చు.. కానీ అత్యాశ ఉండకూడదమ్మా సింధు…
2016 సంవత్సరంలో జరిగిన రియో ఒలంపిక్స్ క్రీడల్లో అంతర్జాతీయ...
ఓట్ల కోసమే రిజర్వేషన్ ల పెంపా..?
తెలంగాణ ప్రభుత్వం ఆటలలో ప్రతిభ చూపించిన వారికి ప్రభుత్వ...
నిస్సాన్ తయారీదారులు _ చైనా నిస్సాన్ సరఫరాదారులు & ఫ్యాక్టరీ
DF నిస్సాన్ పాత శైలి Tiida కోసం ఆటో A / C కంప్రెషర్
DF నిస్సాన్ Tiida కోసం ఆటో A / C కంప్రెషర్
09 నిస్సాన్ Tiida ఆటో A / C కంప్రెషర్
ఆటో A / C కంప్రెషర్ DF నిస్సాన్ న్యూ సన్నీ కోసం
మాల్య ఏప్రిల్ లో వస్తాడట. ఇప్పుడు మాత్రం రాడట _ Telugu News
మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నుండి తాకీదులు అందుకున్న విజయ్ మాల్య తాను హాజరు కాబోవడం లేదని, తనకు వచ్చే నెల (ఏప్రిల్) వరకు సమయం కావాలని ఈడీకి తెలియజేశారు. అధికారులు మాత్రం గైర్హాజరుకు మాల్య చూపిన కారణాలను పరిశీలిస్తున్నామని, ఆయనకు మరింత సమయం ఇవ్వొచ్చా అనే విషయంలో నరియైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా పై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వున్నాయి. వాటి పై విచారణ కోసమే ఈడీ హాజరుకమ్మంది. మాల్య అధినేతగా ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దాదాపు 9,000 కోట్ల రుణ సంక్షోభంలో ఉంది.
SBI, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కు చెందిన విలేపార్లే ప్రాంతంలోని దాదాపు 17,000 చ. అ. విస్తీర్ణంతో ఉన్న భవంతిని వేలం వేయాలనుకుంటే కనీసం ఒక్క బిడ్ కూడా రాలేదు. కాగా హైనెకెన్ సంస్థ యునెటైడ్ బ్రూవరీస్ (UB) బోర్డు నుండి కూడా వైదొలగాలని మాల్యాను కోరింది.
అంతర్యామి - అంతయును నీవే: దక్షిణామూర్తి స్తోత్రము - తాత్పర్యము
ధూమ్రము - విక్షనరీ
"https://te.wiktionary.org/w/index.php?title=ధూమ్రము&oldid=955890" నుండి వెలికితీశారు
|
నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడిపై అభియోగాలు ఖరారు చేసిన కోర్టు - BBC News తెలుగు
నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడిపై అభియోగాలు ఖరారు చేసిన కోర్టు
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి షరీఫ్పై ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు అవినీతి అభియోగాలను ఖరారు చేసింది. నవాజ్ షరీఫ్తో పాటు ఆయన కూతురు మర్యమ్ నవాజ్, అల్లుడు కెప్టెన్ మొహమ్మద్ సఫ్దర్పై కూడా అభియోగాలు నమోదు చేసింది.
లండన్లో ఫ్లాట్లకు సంబంధించి ఈ ముగ్గురిపైనా అభియోగాలు నమోదయ్యాయి. గురువారం కోర్టులో విచారణ జరిగిన తర్వాత ఈ ఆరోపణలు ఖరారయ్యాయి. అవినీతికి సంబంధించి మరో రెండు కేసుల్లో కూడా వీరిపై అభియోగాలు నమోదవ్వచ్చని బీబీసీ ఉర్దూ ప్రతినిధి షహజాద్ మాలిక్ తెలిపారు.
"న్యాయ ప్రక్రియలో పాల్గొనేందుకే మేం ఇక్కడికి వచ్చాం. న్యాయస్థానాలను, చట్టాలను మేం గౌరవిస్తాం. న్యాయస్థానాల్లో కేసులు మాకు కొత్త కాదు" అని కోర్టు నిర్ణయంపై స్పందిస్తూ మర్యమ్ నవాజ్ అన్నారు.
67 ఏళ్ల నవాజ్ షరీఫ్ను పాకిస్తాన్ సుప్రీంకోర్టు జూలై నెలలో అవినీతి ఆరోపణల విషయంలో ప్రధాని పదవికి అనర్హుడంటూ సంచలన తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ బ్రిటన్లో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేయండి: మహిళా నిర్మాత ట్వీట్ _ Please help me Pawan Kalyan garu - Telugu Filmibeat
పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేయండి: మహిళా నిర్మాత ట్వీట్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో 'పంజా' సినిమా నిర్మించిన నీలిమా తిరుమలశెట్టి తాజాగా ట్విట్టర్లో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ సహాయం కోరుతూ ఆమె ట్వీట్ చేశారు. అయితే ఎలాంటి? హెల్ప్ కావాలి? ఎందుకు ఆమె ఈ ట్వీట్ చేశారు? అనేది తెలియడం లేదు.
పవన్ కళ్యాణ్తో 'పంజా' చిత్రం నిర్మించిన నీలిమ ఈ సినిమా ద్వారా నష్టాలు చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత 'అలియాస్ జానకి' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 2013లో వచ్చిన ఈ సినిమా కూడా ఆడక పోవడంతో నీలిమ మళ్లీ సినిమాలు తీయలేదు.
సినిమాలు లేకపోవడంతో నీలిమ తిరుమలశెట్టి కూడా వార్తల్లో లేకుండా పోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె పవన్ కళ్యాణ్ హెల్ప్ కోరుతూ ట్వీట్ చేసి వార్తల్లో వ్యక్తిగా మారారు. ‘ ప్లీస్ హెల్ మి పవన్ కళ్యాణ్ గారు' అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా?
ఆర్థికంగా నష్టపోవడంతో నీలిమ తిరుమలశెట్టి 2013 తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. తనకు ఓ సినిమా చేసే అవకాశం ఇవ్వాలని ఆమె ఈ ట్వీట్ చేశారా? లేక మరేదైనా కారణంతో చేశారా? అనేది తెలియాల్సి ఉంది.
సెప్టెంబర్ 4వ తేదీన ఆమె ఈ ట్వీట్ చేశారు. అయితే ఇపుడు ఆ ట్వీట్ ఆమె ట్విట్టర్ అకౌంట్లో కనిపించడం లేదు. విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో వెంటనే ఆట్వీట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆమె ట్వీట్ డిలీట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్.... ఆమె విన్నపంపై స్పందించినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న వారిని, అభిమానులను, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటలారనే విషయం తెలిసిందే.
నీలిమ తిరుమలశెట్టి
Read more about: pawan kalyan neelima tirumalasetti పవన్ కళ్యాణ్ నీలిమ తిరుమలశెట్టి
|
అది మేమిద్దరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం: కమల్ _ Kamal about his combination with Rajini - Telugu Filmibeat
అది మేమిద్దరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం: కమల్
హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్లో గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించబోతున్నానరే వార్తలు తమిళ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం కమల్ ని మీడియా వారు అడిగారు. రజనీకాంత్తో కలిసి సినిమాలో నటిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అది మేమిద్దరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు.
అలాగే 'విశ్వరూపం 2' చిత్రాన్ని వీలైనంత త్వరలో విడుదల చేస్తానని కమల్హాసన్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 'విశ్వరూపం'చిత్రం పలు సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ చిత్రానికి కొనసాగింపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు కమల్. ఇందులో కథానాయిక పూజాకుమార్కు సంబంధించిన సన్నివేశాలు అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ హాలీవుడ్ స్టూడియోలో గ్రాఫిక్ సొబగులు అద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి కమల్ మాట్లాడుతూ.. 'విశ్వరూపం' చిత్రాన్ని ప్రజలు విజయవంతం చేశారు. ప్రస్తుతం 'విశ్వరూపం 2' కూడా అనుకున్నట్టుగానే వచ్చింది. విడుదలకు సంబంధించిన పనులు సాగుతున్నాయని అన్నారు.
విశ్వరూపం-2 చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమల్ హాసన్.....ఎవరితో పోటీ పడకుండా సింగిల్గా వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు కానీ... అదే సమయంలో అజిత్ నటించిన 'ఆరంభం' చిత్రం కూడా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు ముందు గానీ, తర్వాతగానీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే నవంబర్లో కానీ, డిసెంబర్లో కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నమాట. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
Read more about: rajinikanth kamal hassan balachander రజనీకాంత్ కమల్ హాసన్ బాలచందర్
చైనాలో వరదలు.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. ట్రక్కు కూడా.. _ Webdunia Telugu
చైనాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనాలోని టిబెట్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు నీటితో నిండిపోయాయి. దీంతో వరదలు జనవాసాల్లో వచ్చేస్తున్నాయి. రెండు వారాల పాటు కురుస్తున్న వర్షాలతో చైనాలో వరదలు వెల్లువెత్తుతున్నాయి. 53వేల ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. దాదాపు 63 మంది ప్రాణాలు కోల్పాయారు.
ఈ నేపథ్యంలో టిబెట్లోని ఓ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం వరదల ధాటికి పేకమేడలా వెనుకకు తిరగబడిపోయింది. ఓ ట్రక్కు కూడా నీటిలో కొట్టుకుపోయింది. రోడ్లపై నీళ్లు ఏరులై పారుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పార్లమెంట్లో పిల్లాడితో ఆడుకున్న కెనడా ప్రధాన మంత్రి (ఫోటోలు) _ Webdunia Telugu
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ తన మూడేళ్ల కుమారుడితో పార్లమెంట్కు వచ్చారు. తన మూడేళ్ల కుమారుడిని పార్లమెంట్కు తీసుకొచ్చిన ప్రధాని.. సభ్యులందరినీ ఆకట్టుకున్నారు. తన మూడేళ్ల పిల్లాడు చేసే చిలిపి చేష్టలకు పార్లమెంట్ సభ్యులంతా ముగ్ధులయ్యారు. కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జస్టిన్ తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల మద్దతును చూరగొన్నారు.
వలసదారుల సమస్య వంటి ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా పరిష్కరిస్తూ.. దూసుకెళ్తున్న జస్టిన్కు కెనడాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గౌరవమర్యాదలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన మూడేళ్ల కుమారుడు హడ్రియన్తో తన కార్యాలయానికి వెళ్లారు జస్టిన్.
ఓ వైపు పనికి ఎలాంటి ఆటంకం కలగనీయకుండా పనిచేస్తూనే తన కుమారుడితో ఆడుకునేందుకు సమయం కేటాయించారు. కెనడా ప్రధాని తన కుమారుడితో ఆడుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలకు కామెంట్లు, లైక్లు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.
|
ఆమె మీద 2 కోట్లు ఖర్చు చేశా ! : వేరే వ్యక్తి తో ..... అందుకే హత్య చేశా !
వివరాలలోకి వెళితే పంజాబ్ కి చెందిన మోడల్ జ్యోతి సూర్జిత్ సింగ్ అలియాస్ నిషాజ్యోతి ముంబైలో బార్ డ్యాన్సర్గా పనిచేసేది. సూరత్ సమీపంలోని టింబా గ్రామానికి చెందిన ప్రీతేష్ పటేల్(30) తరచూ ముంబైలోని బార్లకు వెళుతుండటంతో నిషాజ్యోతితో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో నిషాజ్యోతి, ప్రీతేష్ తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలోనే డిసెంబరు 27న ప్రీతేష్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫామ్హౌస్లో ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్కు నిషాజ్యోతి హాజరైంది.
అనంతరం కొత్త సంవత్సర వేడుకల కోసం డిసెంబర్ 28న ముంబై బయలుదేరి తిరిగి సోమవారం టింబాకు చేరుకున్నారు. అయితే నిషాజ్యోతికి మరో యువకుడితో సంబంధం ఉందనే అనుమానంతో ప్రీతేష్ మంగళవారం ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడై కొడవలితో నిషాజ్యోతి తల నరికి చంపాడు. ఈ హత్య జరిగిన సమయంలో నిషాజ్యోతి డ్రైవర్ సందీప్ సింగ్తో పాటూ అతడి భార్య కూడా అక్కడే ఉన్నారు.
సందీప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. తమను కూడా అతడు చంపుతాడేమోనని భయంతో అక్కడి నుంచి పారిపోయామని వారు పోలీసులకు చెప్పారు. పరారీలో ఉన్న ప్రీతేష్ పటేల్ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా తాను నిషాజ్యోతి కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టానని, ఆమె మరో యువకుడితో చనువుగా ఉంటుందని పోలీసులకు చెప్పాడు.
నిషాజ్యోతితో ప్రీతేష్ వివాహేతర సంబంధం కొనసాగించడంతో తన భార్యతో తరచూ గొడవలు కూడా అయ్యేవి. చివరికి జ్యోతి కోసం అతడు తన భార్యకు కూడా విడాకులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఆసక్తికరమైన విషయం. ధన్యవాదాలు.
కన్న కొడుకును తండ్రితో కలిపిన "గృహ లక్ష్మి"కి ధన్యవాదాలు !
రామా రావు, దాసరి మున్నగు వారి చిత్రాల ప్రభావంతో విడిపోయిన సంసారాలు ( అత్తా కోడళ్ళూ, తల్లీ కొడుకులూ, తల్లి దండ్రులూ) మళ్ళీ కలిశారు.
ఈ అంశంతో విపులంగా వ్యాసాలను మీ కలం నుండి ఆశిస్తూన్నాము.
* రాణి గారూ !
* కుసుమ గారూ !
అందరికీ ధన్యవాదాలు. @ కుసుమ గారూ ! అలాంటి ఉదంతాలు నేను కూడా విన్నానండీ ! అయితే సరైన వివరాలు లేవు. అయినా సేకరించడానికి ప్రయత్నిస్తాను.
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: పంచాయతీరాజ్ వ్యవస్థ (Panchayathraj System)
పంచాయతీరాజ్ వ్యవస్థ (Panchayathraj System)
(వి.ఆర్.ఓ., వి.ఆర్.ఏ. (పంచాయతీ సెక్రటరీ) పరీక్షలకై ప్రత్యేకం)
(సమాధానాల కోసం బాక్సుపై మౌజ్ కర్సర్ పెట్టండి)
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు-- .
రాజ్యాంగంలో గ్రామపంచాయతీలను గురించి పేర్కొనే ప్రకరణం-- .
పంచాయతీరాజ్ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు-- .
దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పితామహుడు-- .
రాజ్యాంగంలో పంచాయతీరాజ్ గురించి వివరించు షెడ్యూల్-- .
దేశంలో తొలి పంచాయతి సమితి ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది-- .
ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా పంచాయతీ సమితి ఎక్కడ మొదలైంది-- .
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది-- .
పంచాయతిరాజ్ వ్యవస్థలో అత్యున్నత స్థాయి-- .
విభాగాలు: పంచాయతీరాజ్ వ్యవస్థ, భారత రాజ్యాంగము,
జనరల్ నాలెడ్జే గురించి మరిన్ని విషయాలు తెలుపగలరు అని అసిస్తునము . థాంక్స్
జనరల్ ఇంగ్లీష్ గ్రామేర్ కి సంబందించిన విషయాలు కూడా వివరిస్తే మంచిది . బ్యాంకు ఎగ్జామ్స్ కి ప్రిపరే ఆయె వారికీ చాల ఉపయోగ పడుతుంది. మీ లాంటి వారు కొందరు ఎన్నో విషయాలు తెలియ సేస్తూ నిరుద్యోగ విద్యార్థులకు సహకరిస్తునదుకు ధన్యులము . మీ ఆలోచన ఇలా ఎందరికో ఉపయోగపడాలని , వినియోగించుకునవారి తరుపున దన్యవాదములు తెలుపుతున్నాము .
జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ లాంటివి కాకుండా కేవలం జికె ప్రశ్నలు మాత్రమే ఇవ్వగలమండి. ఈ రంగంలోనే మాకు 2 దశాబ్దాల అనుభవం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే జనరల్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించిన సమాచారం ఇచ్చే ఆలోచన ఏదీ లేదు. ఈ బ్లాగుపై మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు.
సమాధానాలు క్రింద కూడా ఇచ్చాను చూడండి.
VishnuVardhana Rao 2 మార్చి, 2016 2:37 PMకి
స్మరణ: చిన్ననాటి చిన్న జ్ఞాపకం(2)
మాలతి (సింగర్) రాబోయే సినిమాలు _ Malathi Upcoming Movies List in Telugu - Filmibeat Telugu
|
దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో చిన్నపిల్లల్లో ఎనీమియా, బాల్యవివాహాలు, బాలకార్మికులు, చిన్నారులపై వేధింపులు వంటి అంశాల్లో త్రిష తన మద్దతును అందించనుంది.
కౌమార దశలో ఉన్న పిల్లలు, యువతకు త్రిష ఐకాన్లాంటి వారని, కుటుంబం, బహిరంగ ప్రదేశాలు, కులాల్లో పిల్లలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే అధికారం ఆమెకు ఉంటుందని కేరళ, తమిళనాడు యునిసెఫ్ చీఫ్ జాబ్ జకారియా వెల్లడించారు.
వీటితోపాటు చిన్నపిల్లలకు చదువు ఆవశ్యకతను తెలియజెప్పడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, సమాజంలో ఆడపిల్లల ప్రాముఖ్యత వంటి అంశాలను త్రిష ప్రమోట్ చేస్తారని ఆయన తెలిపారు. దీనిపై త్రిష కూడా సంతోషం వ్యక్తంచేశారు.
మలాలా-ప్రియాంక చోప్రా కలిశారు.. నమ్మలేకపోతున్నా... ఇంత చిన్న ప్రాయంలో ఎన్ని ఘనతలు?
'జల్లికట్టు' అలజడి... నటి త్రిష ట్విట్టర్ హ్యాక్.. కమల్ - రజినీ మద్దతు...
'ధృవ'కు 'పంజా' దెబ్బ తగిలేనా.. రామ్ చరణ్ను వెంటాడుతున్న పవన్ సెంటిమెంట్! _ Webdunia Telugu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ధృవ'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ చిత్రానికి పంజా దెబ్బ తగులుతుందనే భయం వెంటాడుతోంది. అంటే సినిమా విడుదల కూడా రామ్ చరణ్ను హీరో పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.
పవన్ కళ్యాణ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వంలో 2011లో వచ్చిన చిత్రం 'పంజా'. ఈ చిత్రం డిసెంబర్ 9న విడుదలైంది. ఈ సినిమా పవన్ సినిమాలలో భయమకరమైన ఫ్లాప్గా మిగాలడమే కాకుండా పవన్ అభిమానులకు కూడ తీవ్ర నిరాశపరిచింది. దీనితో యాదృచ్ఛికంగా అదే ఫెయిల్యూర్ డేట్ను ఎంచుకుని ఐదు సంవత్సరాల తర్వాత అదే కుటుంబానికి చెందిన మరో మెగా హీరో సినిమా విడుదలవుతోంది.
ఈ తేదీ ఖచ్చితంగా రామ్ చరణ్కు కూడా షాక్ ఇస్తుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ మెగా కాంపౌండ్కు గుబులు పుట్టిస్తున్నాయి. వాస్తవానికి చరణ్ 'ధృవ'ను డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు. అయితే అనుకోకుండా ఏర్పడిన ఈ కరెన్సీ కష్టాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని డిసెంబర్ 9కి మార్చారు. అయితే అనుకోకుండా ఇప్పుడు ఆ డేట్ చరణ్ 'పంజా' రిలీజ్ డేట్తో మ్యాచ్ కావడంతో చరణ్ వ్యతిరేకులు కొందరు 'పంజా' ఫెయిల్యూర్ను గుర్తుకు చేస్తూ మెగా కాంపౌండ్పై జోక్స్ వేస్తున్నారు.
(కొత్తగా విడుదలైన మా CCKRao జనరల్ నాలెడ్జి సీరీస్ "భారత రాజ్యాంగం క్విజ్" పుస్తకం నుంచి)
ప్రవేశికను భారత రాజ్యాంగానికి కీ-నోట్ (తాళం చెవి)గా పేర్కొన్నది →
కేంద్రప్రభుత్వ ఖర్చులపై నియంత్రణాధికారం ఎవరికి ఉంటుంది (Gr 1 1994) →
ఇందిరాగాంధీ కేంద్ర-రాష్ట్ర సంబంధాలకై నియమించిన కమీషన్ (Gr 1 1999) →
రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలోని అంశం (Gr 2 2011, TS AEE Civ 2015) →
సుప్రీంకోర్టులో ఏ అధికరణం ప్రకారం రిట్ వేయాలి (Gr 2 2011) →
ఇమ్రాన్ అనే నేను... _ HMTV LIVE
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేస్తానని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ఖాన్ వెల్లడించారు. ఈ నెల 25న జరిగిన పాక్ జాతీయ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాకపోవడంతో ఇమ్రాన్ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు చర్చలు జరుపుతున్నామని.. వచ్చే నెల 11న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఇమ్రాన్ఖాన్ చెప్పారు.
హాలీ హాలీ సాంగ్ - స్పైడర్
స్పైడర్ మూవీ టీజర్ 2
బూమ్ బూమ్ సాంగ్ తెలుగు - స్పైడర్
స్పైడర్ మూవీ టీజర్
చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన గౌహతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఐఐటీ గౌహతిలో కర్నాటకకు చెందిన నాగశ్రీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరింది. హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొంది. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డులు గమనించి.. పోలీసులకు సమాచారం చేరవేశారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి మృతదేహాన్ని కిందికి దించారు. ఆమె బెడ్పై ఓ సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. 'తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు' అంటూ అందులో పేర్కొంది.
|
కడ్తాల్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- ప్రపంచ ధ్యానమహాసభలు జరుగుతున్నాయి.
కడ్తాల్ ఏ జిల్లాలో ఉంది-- మహబూబ్ నగర్ జిల్లా.
కడ్తాల్ ఏ మండలంలో ఉంది-- ఆమనగల్లు.
కడ్తాల్ ఏ ప్రముఖ రహదారిపై ఉంది-- హైదరాబాదు-శ్రీశైలం రహదారి.
కడ్తాల్ ధ్యాన పిరమిడ్ ప్రత్యేకత-- ఆసియాలో తొలి, ప్రపంచంలోనే రెండవ పెద్ద ధ్యానపిరమిడ్.
కడ్తాల్ లో ప్రపంచ ధ్యాన మహాసభలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి-- డిసెంబరు 21.
మహేశ్వర పిరమిడ్ లో ఒకే సారి ఎందరు ధ్యానం చేయవచ్చు-- లక్షమంది.
విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా,
అబ్బే అంటున్నారు...ఎన్టీఆర్ గమనిస్తున్నాడా? _ NTR's Rabhasa First Look Teaser Disappointed - Telugu Filmibeat
అబ్బే అంటున్నారు...ఎన్టీఆర్ గమనిస్తున్నాడా?
హైదరాబాద్: ఫ్యాన్స్ పండగ చేసుకుంటేనే ఏ హీరో కైనా ఆనందం. ఎందుకంటే యావరేజ్ ని సూపర్ హిట్ చేయగల సత్తా ఉన్నవాళ్లు హీరోలే. దీన్ని దృష్టిలో పెట్టుకునే హీరోలు ముందు తమ అభిమానులను టార్గెట్ చేస్తూ తమ చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ వదిలి మినిమం ప్రేక్షకులను రెడీ చేసుకుంటూంటారు. అవి బాగుంటే వారే పబ్లిసిటీ చేసి సినిమాకి హైప్ తీసుకువస్తూంటారు. రీసెంట్ గా వచ్చిన రేసుగుర్రం,మనం కు ఫస్ట్ లుక్ టీజర్సే బాగా ప్లస్ అయ్యాయి.
అయితే తాజాగా విడుదలైన 'రభస' ఫస్ట్ లుక్ టీజర్ మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేదని టాక్. సినిమాలో ఎంతైనా విషయం ఉండవచ్చు కాక, ఫస్ట్ లుక్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది కదా అని వాపోతున్నారు. రెగ్యులర్ ఎన్టీఆర్ సినిమాలాగ ఓ యాక్షన్ బిట్ తో కానిచ్చేయటం అందరినీ నిరాశపరిచింది. ఈ విషయం ఎన్టీఆర్ గమనిస్తున్నాడో లేదో అంటున్నారు.
చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్ కలిగిస్తాయి'' అన్నారు.
దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై ముగిసిపోయింది అనుకున్న మరో నాలుగు కేసులలో తిరిగి విచారణ ప్రారంభం కావడంతో మళ్ళి అరెస్ట్ కావడానికి ఆయన మానసికంగా సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి అరెస్ట్ అయితే పరిస్థితులు గతంలో వలే రాజసంగా ఉండబోవని భావిస్తున్నారు.
2013లో రాంచి జైలు లో ఉన్నప్పుడు అక్కడి జెయంయం ప్రభుత్వం ఆర్ జె డి కి చెందిన ఐదుగురు యం ఎల్ ఏ ల మద్దతుతో నడుస్తున్నది. కాబట్టి ఆయన జైలు నుండే రోజూ ’దర్భార్’ నడుపుతూ ఉండేవారు. ఇంట్లో వండిన ఆహారమే వచ్చెది. కానీ ఇప్పుడు అక్కడ బిజెపి ప్రభుత్వం ఉండడంతో పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది.
మంత్రిగా ఉన్న పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ రాజకీయాలలో ఇంకా నిలదొక్కుకోలేక పోతున్నాడు. మంత్రిగా రాణించలేక పోతున్నాడు. ఇక రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న కుమార్తె మీసా కు పార్టీ సారధ్యం అప్పచెప్పడమే చేయవలసి ఉంది. అయితే వచ్చే సంవత్సరం యం ఎల్ సి గా ఆరేళ్ళ సమయం పూర్తి చేసుకోబోతున్న భార్య రబ్రీ దేవి సహితం అందుకు పోటీగా వచ్చే అవకాశం ఉంది. గతంలో సియం గా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు ఆమెను ఆ పదవిలో ఉంచడం తెలిసిందే.
ఏది ఏమైనా సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చినప్పటి నుండి లాలూ మౌనంగా ఉంటున్నారు. తన న్యాయవాదులు చూసుకొంటారని అంటూ మీడియా కు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో సియం తో వైరుధ్యం ప్రమాదకరమని నితీష్ తో ఘర్షణకు సిద్దపడటం లేదు. నితీష్ కు కూడా పాలనలో అడ్డుపడకపోతే చాలు అన్నట్లు ఏమీ జరగన్నట్లే వ్యవహరిస్తున్నారు.
"రంగస్థలం" మూవీ "ఎంత సక్కగున్నవే" ఫుల్ వీడియో సాంగ్…! _ Latest Telugu News
Home›నేటి వార్తలు›“రంగస్థలం” మూవీ “ఎంత సక్కగున్నవే” ఫుల్ వీడియో సాంగ్…!
‘అత్తారింటికి దారేది’ 100 డేస్ ఎన్ని సెంటర్లలో అంటే..? _ AD 100 days in 32 centers - Telugu Filmibeat
‘అత్తారింటికి దారేది’ 100 డేస్ ఎన్ని సెంటర్లలో అంటే..?
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ సూపర్ హిట్'అత్తారింటికి దారేది' చిత్రం ఇప్పటికే కలెక్షన్ల పరంగా పలు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం 100 రోజుల వేడుకకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈచిత్రం 32 సెంటర్లలో 100 రోజులు జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా నైజాం, సీడెడ్, ఓవర్సీస్ ఏరియాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. వైజాగ్, గుంటూరు, కర్ణాటక లాంటి ఏరియాల్లో మగధీర రికార్డులను తుడిచిపెట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిన అత్తారింటికి దారేది.....రూ. 100 కోట్ల వసూళ్లను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది.
|
మింగలేనప్పుడు సింపుల్గా ఇవాళ మంగళవారం అంటే ఎంచక్కా తప్పించుకోవచ్చు..ఇదే తెలుగుదేశం ప్రస్తుత వైఖరిగా చూడొచ్చు. ఎందుకంటే గత నాలుగు బడ్జెట్లుగా జరుగుతున్నదే ఇప్పుడూ జరుగుతోంది. ఐనా ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ త్యాగమైనా (అసలు దీన్ని త్యాగమనొచ్చా) చేస్తామన్న రేంజ్లో బిల్డప్స్ ఇవ్వడం ఆ తర్వాత ఎవడి పనులు వాడు చూసుకోవడం ఇదే కదా..మనం గత నాలుగైదేళ్లుగా చూస్తుూ వచ్చింది.
ఇక సీన్ ఇక్కడ కట్ చేస్తే కొత్తపల్లి గీత పార్లమెంట్లో చేసే ఫైట్ ఏంటో ఆమెకే తెలియాలి. అసలు ఆమె ఇంతవరకూ లోక్ సభలో ఏమని చెప్పి స్పీకర్ని తన అభివృధ్దిని ప్రశ్నించగలదు..ఎందుకంటే ఆమె భర్తపైనే ఛీటింగ్ కేసులు ఉన్నాయ్. అలాంటప్పుడు ఎంత లైమ్ లైట్ నుంచి అంత తప్పుకుంటే మంచిది కానీ..ఎందుకీ మెహర్బానీలు
మరోసారి సెక్సీగా రెచ్చిపోయిన శృతి హాసన్ (ఫోటోలు) _ Shruti Haasan on the covers of FHM India's Feb 2014 - Telugu Filmibeat
మరోసారి సెక్సీగా రెచ్చిపోయిన శృతి హాసన్ (ఫోటోలు)
హైదరాబాద్ : కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.
కొద్ది రోజుల క్రితం కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ ..తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది. గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.
తాజాగా శృతి హాసన్ ఎఫ్హెచ్ఎం మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చి కుర్రకారు మతి పోగొట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...
News 4 Us: దులీప్ ట్రోఫీ క్రికెట్ విజేత ఇండియా బ్లూ
నిష్కామ కర్మ _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
2 minutes agoఅది కేసీఆర్ను చూసి నేర్చుకోవాల్సిందే: నారా లోకేస్ వ్యంగ్యం
హోమ్ » ప్రదేశములు » సుందర్బన్స్ » మ్యాపు
ఆరు కేంద్రాల్లో 1394 మందికి నేత్ర పరీక్షలు _ హైదరాబాద్ _ www.NavaTelangana.com
కాప్రా సర్కిల్ పరిధిలోని ఆరు కంటి వెలుగు కేంద్రాల్లో 1394 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 224 మందికి కంటి అద్దాలు, 145 మందిని సర్జరీకి పంపినట్టు డిప్యూటీ కమిషనర్ యాదిగిరిరావు తెలిపారు. బుధవారం హెచ్బీకాలనీ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు గొల్లూరి అంజయ్య విద్యార్థులకు పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా యాదిగిరిరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు. చిన్నారులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రావణ్కుమార్గౌడ్, వంజర ప్రవీణ్, పెరిక రాజు, రమేష్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆకాశం నుంచి ఊడిపడ్డ ఫైర్ బాల్.. వీడియో - NTNEWS
Ashwini dutt surprise gift to nag - నాగ్కి షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత _ Telugu News _ Namasthe Telangaana
:: Telugu Video ::: Samsung Galaxy Note 4 అన్ ప్యాకింగ్, రివ్యూ.. తెలుగులో.. Must Watch & Share
|
siri Madhukar October 27, 2018 18:42 IST జగన్ రక్తనమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువ!
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ పట్నం విమానాశ్రయంలో ఒక యువకుడు కత్తితో దాడి చేశాడు. విమానాశ్రయంలోని క్యాంటీన్ లో పని చేస్తున్న ఆ యువకుడు కోడి పందేల్లో ఉపయోగించే కత్తిని ఉపయోగించి జగన్ పై దాడి చేశాడు. ముందు ఆ కుర్రాడు టీ ఇచ్చాడనీ, తర్వాత సెల్ఫీ తీసుకునే నెపంతో ఆయన దగ్గరకు వచ్చి… దాడికి పాల్పడ్డాడు. అయితే అప్రమత్తమైన జగన్ వ్యక్తిగత సిబ్బంది దాడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే జగన్ మోహన్ రెడ్డిపై హత్యా యత్నానికి పాల్పడిన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
జగన్ పై హత్యా యత్నంపై రాజకీయం వేడేక్కి పోయింది. ప్రథమ చికిత్స అనంతరం ఆయన హైదరాబాద్ కు బయల్దేరారు. విశాఖ ఎయిర్ పోర్టు క్యాంటీన్ లో పని చేస్తున్న ఆ వెయిటర్ ఎందుకు దాడి చేశాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారం రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు.
జగన్ నివాసం లోటస్ పాండ్ లో జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్లడ్ శాంపుల్స్ నివేదిక వచ్చిందని వైద్యులు తెలిపారు. జగన్ రక్త నమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కోడి కాలికి కట్టే కత్తి కావడంతో దానికి విషం పూశారేమోననే అనుమానంతో జగన్ బ్లడ్ శాంపుల్స్ను సేకరించి డాక్టర్లు ల్యాబ్కు పంపిన విషయమూ విదితమే.
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి Movies 10 Hrs ago
హిట్ దర్శకుడితో అల్లరోడు! Movies 11 Hrs ago
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ Movies yesterday
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది! Movies yesterday
ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించడంపై ఆవేదన..! Telangana SC/ST IAS Officers Meeting _ hmtv.....»»
Home న్యూజెర్సీ ప్రభుత్వం నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ Dr.-Rajendra-Prasad-felicitated-for-receiving-US-state-honour
శాస్త్ర విజ్ఞానము: బోస్ తరువాత ఆ శోధనా స్రవంతి ఎందుకు ఆగిపోయింది?
ప్రతిభావంతులు ( భారతీయులలో ) ఉన్నారు. కాని ఇక్కడ పరిస్థితులు నచ్చక, మార్చడం కష్టం అని తెలిసి ఇతర దేశాలకు వెళ్తున్నారు.
ఇది చదవగానే నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.
బిటెక్ చివరి సంవత్సరం మధ్యలో Visiting Professorsగా ఇద్దరు మా విద్యాలయానికి అమెరికా నుంచి వచ్చారు. వాళ్లు మాకు భోధించడమే కాకుండా వాళ్ళు చెప్పిన వాటి మీద మేము ఆలోచించేలా చేశారు.
మాకు అలా భోధించిన వాళ్ళు మా HOD కాకుండా నలుగురు మాత్రమే ఉన్నారు.
అప్పుడు వాళ్ళని (Visiting Professors) మీరు ఇక్కడ ఎందుకు ఉండకూడదు అని అడిగితే, వాళ్ళు ఇలా అన్నారు.
'ఇక్కడ విద్యార్థులకి అక్కడ విద్యార్థులకి పెద్ద తేడా లేదు. మాకు పైగా ఇక్కడ చేయడం ఇష్టం. కాని ఇక్కడ ఇది వరుకు చాలా రాజకీయాలు జరిగేవి. అందుకే'
మొత్తానికి ఇప్పుడు పరిస్థితులు మారినా, మంచి Professors అందరు వెళ్ళిపోయారు. పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే మంచి విద్యార్థులు కూడా రారు.
మా HOD ఒంటరి పోరాటం చూస్తే బాధ కలుగుతుంది.
ఈ సుడిగుండం నుంచి బయటపడాలంటే ఏమి చేయగలం?
అరవింద్ గారు:
ఇంచుమించు ప్రతీ కాలేజిలోను ఇలాంటి కథ ఏదో ఒకటి ఉంటుంది.
దీనికి సులభ పరిష్కారం ఏమీ లేదు. సమస్యని గుర్తించి, ’ఇది మారాలి’ అని నమ్మిన వ్యక్తలు, మన వాస్తవ ప్రపంచపు హీరోలు, పూనుకుని వ్యవస్థని ఎదిరించి పోరాడడం తప్ప వేరే పరిష్కారం లేదు.
ఏ దేశంలో మార్పు వచ్చినా అలాగే వచ్చింది. మహ్యత్యాల కోసం ఎదురుచూడలేం.
బోస్ తో మొదలైన శోధనా స్రవంతి పూర్తిగా ఆగిపోలేదు. (అంటే బోస్ నడిచిన ప్రత్యేక పరిశోధనా మార్గంలో మన దేశంలో నాకు తెలిసి మన దేశంలో ఎవరూ నడుస్తూ ఉండకపోవచ్చు. అలాగని అసలు వైజ్ఞానిక స్ఫూర్తి పూర్తిగా చచ్చిపోయిందని కాదు.)
ప్రస్తుతం మన వైజ్ఞానిక వ్యవస్థల్లో వస్తున్న సత్పరిణామం యువతరం శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో వ్యవస్థలోకి ప్రవేశించడం. కొత్త భావాలతో, గొప్ప తెగువతో, ఆత్మవిశ్వాసంతో, అవసరమైతే పైతరంతో ఘర్షణ పడుతూ, వాతావరణాన్ని మెల్లగా మారుస్తున్నారు. నేను చూసిన, విన్న ప్రతీ భారతీయ వైజ్ఞానిక సంస్థలోనూ ఫ్రస్తుతం ఈ ఒరవడులు కనిపిస్తునాయి. ఈ పరిణామంలో యువతరానికి చాలా పెద్ద పాత్ర ఉంది.
|
KSK October 29, 2018 07:30 IST నాదెండ్ల మనోహర్ కు షాక్ ఇచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలు..!
ఇటీవల జనసేన పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ ..పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తో కలిసి శ్రీకాకుళం జిల్లాలో తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి చాలా చురుగ్గా వ్యవహరించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరి తొలిసారిగా గుంటూరు జిల్లా తెనాలికి వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఈ సభలు ఏర్పాట్లు చూసిన నాదెండ్ల మనోహర్ ఒక్కసారిగా షాక్ తిన్నట్లు సమాచారం.ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల మనోహర్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై మరియు అదే విధంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ పై సంచలన కామెంట్ చేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్నో వెళితే మీకేమిటి బాధ?' అని ప్రశ్నించారు. లక్నోవెళ్లిన తమపై అసత్య ప్రచారాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జనసేన అంటే అధికార, ప్రధాన ప్రతిపక్షానికి ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. మార్పు కోరుకుంటున్న జనసేన సిద్ధాంతాలు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నందువల్లే ఆ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అంటే ఏంటో రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి అర్థమయ్యేరీతిలో ఏపీ ప్రజలు తెలియజేస్తారని వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎక్కువ విజయవకాశాలు జనసేన పార్టీకి ఉన్నాయని స్పష్టం చేశారు. తిత్లీ తుపాన్ బాధితులను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని..ఈ విషయంలో గవర్నర్ త్వరగా స్పందించాలని కోరారు.
Satya October 21, 2018 14:53 IST ఆయన బుర్ర నిండా కధలే...గ్రేట్ డైరెక్టర్ సింగీతం !!
ఆయన వయసు ఎనభై దాటి ఉంటుంది, మనసు మాత్రం ఎప్పటికీ ఇరవయ్యే. అందరూ గతంలోకి జారిపోతే ఆయన చూపు రేపటి వైపే సాగిపోతూంటుంది. సినిమాలు తీయడం ఆయనకు వ్రుత్తి మాత్రమే కాదు. అది అందమైన కల. ఆయన కలలే తెలుగు వారికి దొరికిన ఆణిముత్యాలు.
సింగీతం శ్రీనివాసరావు, ఓ పారే నది లాంటి వారు. శ్రావ్యమైన సంగీతం లాంటి వారు. ఆయన చురుకుదనం ముందు కుర్రాళ్ళు ఆగలేరు. ఆయన ఆలోచనల వేగాన్ని ఎవరూ అందుకోలేరు. ఓ పుష్పక విమానం లాంటి మాటలు లేని చిత్రాన్ని మూడున్నర దశాబ్దాల క్రితమే తీసిన ఘనుడు. నలభయ్యేళ్ళ క్రితమే అమెరికా చూపించి మన తెలుగు సంప్రదాయాఅకు పెద్ద పీట వేశారు అమెరికా అమ్మాయి చిత్రం ద్వారా.
బాలక్రిష్ణతో ఆదిత్య 369 చిత్రం ఓ అందమైన ప్రయోగం. దాన్ని మళ్ళీ ఎవరూ టచ్ చేయలేని విధంగా తీశారు. జానపదాలకు కొత్త భాష్యం చెబుతూ భైరవ ద్వీపం ఆయన దర్శకత్వంలో వచ్చిందే. కమల్ తో విచిత్ర సోదరులు తీసి ఔరా అనిపించారు. ఓ బ్రుందావనం లాంటి హాస్యరస కుటుంబ కధా చిత్రాలు ఆయన మెదడు నుంచి వచ్చినవే. శ్రీక్రిష్ణార్జున విజయం పౌరాణికం సినిమా కొత్త కధతో చూపించారు.
సింగీతం వారి బుర్ర నిండా స్ర్కిప్టులే ఉంటాయి. ఈ వయసులో కూడా మరో పన్నెండేళ్ళకు సరిపడ స్ర్కిప్టులు నా దగ్గర ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు యూత్ పల్స్ తెలుసని, భావి ఉనికి కూడా తెలుసని అన్నారు . అందుకే తాను ఎపుడూ రేపు వైపు ఎపుడూ చూస్తానని అన్నారు.
తన వయసు ఎంతో ఆలొచనల బట్టే చెప్పాలని అంటున్న సింగీతం వారు ఇప్పటి యువతకు చాలా ఆలోచనలు ఉన్నాయన్నారు. వాటిని కనుక పదును పెడితే అద్భుతాలే స్రుష్టించగలరని అన్నారు. మొత్తానికి సింగీతం ముందు కొంత సేపు కూర్చుంటే వయసు, మనసు రెండు మన దగ్గర నుంచి ఎటో వెళ్ళిపోతాయనిపిస్తుంది. అంతటి పవర్ ఆయనకు ఉంది.
15 రోజుల్లో రంగస్థలం వసూళ్లు ఇలా ఉన్నాయి
Home టాప్ స్టోరీస్ 15 రోజుల్లో రంగస్థలం వసూళ్లు ఇలా ఉన్నాయి
మార్చి 30న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రంగస్థలం చిత్రం భారీ వసూళ్ల ని సాధిస్తూ వంద కోట్ల షేర్ ని సాధించి నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రానికి చరణ్ – సమంత ల నటన ఆయువు పట్టుగా నిలిచింది . 15 రోజుల్లో కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో 74. 28 కోట్ల వసూళ్ల ని సాధించింది రంగస్థలం .
ఇక ఏరియాల వారీగా రంగస్థలం షేర్ ఇలా ఉంది
వెస్ట్ గోదావరి – 5. 09 కోట్లు
ఈస్ట్ గోదావరి – 6. 41 కోట్లు
మొత్తం – 74. 28 కోట్లు . ఈ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాలలోనివి మాత్రమే !
బెమేతర విస్తరించిన వాతావరణ: 15 రోజుల బెమేతర, బెంఎటఆర కోసం అంచనా
(హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాదు, సిద్ధిపేట వైపు నుండి వచ్చే వారు) వరంగల్ నుండి మేడారం దాదాపు 100 కిలో మీటర్లు
స్వంత వాహనం ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి వరంగల్ పట్టణం మీదుగా వచ్చువారు క్రింది విషయాలను గమనించవలెను
a) రద్దీ కారణంగా చాలా చోట్ల దారి మార్పులు ఉండును, దయచేసి ఏర్పాటు చేయబడిన సూచికలు మరియు పోలీస్ సిబ్బంది సహకారం పొందగలరు. ఈ దారి మేడారం చేరుకొనుటకు ఒకవైపు మాత్రమే. మేడారం నుండి తిరిగివెళ్ళు
|
Home టాప్ స్టోరీస్ సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధమా ?
సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్ లో. నేపథ్య గాయని గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా , నటిగా విశేష ప్రాచుర్యం పొందింది సింగర్ సునీత. అయితే తక్కువ వయసులోనే పెళ్లి చేసుకొని సంసారం జీవితంలో అడుగుపెట్టిన సునీత కు ఇద్దరు సంతానం .ఇద్దరిలో ఒకరు అబ్బాయి కాగా మరొకరు అమ్మాయి. అయితే సంసారం జీవితం సాఫీగా సాగలేదు దాంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు రావడంతో చాలాకాలంగా భర్త తో దూరంగా ఉంటోంది సునీత . విడాకుల కోసం పెద్ద యుద్ధమే జరిగింది, విడిపోయి దూరంగా ఉంటున్నప్పటికీ విడాకులు తీసుకునే క్రమంలో ఇద్దరూ ఆరోపణలు చేసుకుంటూ అప్పట్లో మీడియాకు మంచి మసాలా ఇచ్చారు.
కట్ చేస్తే …. పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత సునీత కు పెళ్లి మీద గాలి మల్లడం అంటే విశేషమే మరి . అయితే అప్పట్లో మాత్రం రెండో పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది సునీత . కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సునీత రెండో పెళ్లి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అప్రతిహతంగా విజయాలు అందుకున్న సునీత వ్యక్తిగత జీవితం లో మాత్రం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించలేకపోయింది. ఈ రెండో పెళ్లి ముచ్చట నిజమా ? కాదా ? అన్నది తెలియాలంటే సునీత నోరు విప్పాల్సిందే.
ఫిల్మ్ నగర్
తెలుగుసినిమా చరిత్ర: నటుడు, నిర్మాత, దర్శకుడు వై.వి.రావు
కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ _ www.10tv.in
కాంట్రాక్టు కార్మికులు
మంత్రి జగదీష్ రెడ్డి
టీ.కాంగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్
పిక్ టాక్: మదనమోహిని
సభలు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం : కోదండరామ్ _ www.10tv.in
వెన్నెల: November 2010
ట్రిపుల్ తలాక్ పై మై రైట్ _ www.10tv.in
ప్రత్యేకహోదాపై రాజకీయ నిర్ణయం జరగాలి : బివి.రాఘవులు _ www.10tv.in
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు
కొన్ని సందర్భాలు కావాలి.
ఎంత త్వరగా వస్తే అవి
ఇంకా, చాలా దూరం నడవనందుకు.
ఎక్కడ బయల్దేరామో అదే స్థానానికి.
లోకం నడుస్తూనే వుంటుంది.
మళ్లీ మనల్ని కలుపుకొని.
ఓ అసాధారణ అదృష్టం.
ఈ ఒక్కటి చాలు కదా
ఈ ఒక్కదానికోసమేకదా,
అన్ని రాసిందని,
నవ్వుకున్నాను నేను.
వెంకట రాజారావు . లక్కాకుల December 28, 2015 at 11:51 AM
చాలా అద్భుతంగా వుందండి. ధన్యవాధములు మీకు .
రాబందును చూసి తన చేతిలో ఉన్న ముద్ద ఎక్కడ లాక్కుంటుందో అన్న భయంతో ఆ చిన్నారి దోసెటని ఒంటికింద దాచుకుంది. కానీ రాబందు అసలు వేట…. బక్కపలచగా మారి ఏ క్షణాన్నయినా చనిపోతుందని ఎదురు చూసిన ఆ చిన్నారే అని ఆ పాపకు తెలియదు. …….. ఈ ఫొటో 1990 దశకంలో తను తీసిన ఒక ఫొటోతో దశదిశలా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి. #పేరు కెవిన్ కార్టర్ #దేశం: సౌతాఫ్రికా మీరు చూస్తున్న ఈ ఫొటో జగద్విఖ్యాతం. ప్రపంచంలోని 100 ప్రభావవంతమైన చిత్రాల్లో ఇది మొదటిది. నార్త్ ఆఫ్రికా సుడాన్లో 1990ల్లో వచ్చిన కరువు వల్ల చాలా మంది పెద్దలూ, పిల్లలూ చనిపోయారు. ఆకలి, దాహం ఆక్రందనలు సుడాన్ మొత్తం వినిపించాయి. …. న్యూయార్క్ టైమ్స్ పత్రిక.. కరువు చిత్రాల సేకరించే పని కెవిన్కు అప్పజెప్పింది. కెవిన్…
పరశురామేశ్వర ఆలయం ఒడిషా రాష్ట్ర ముఖ్య పట్టణమైన భువనేశ్వర్ నందు గల విశిష్ట ఆలయం. ఈ ఆలయం క్రీ.శ 7 మరియు 8 ల మధ్య కాలంలోని శైలోద్భవుల కాలానికి చెందిన ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయ ప్రధాన దైవo శివుడు. ఈ దేవాలయం ఒడిషాలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం క్రీ.శ 670 లో నగర శైలిలో నిర్మితమైనది. ఈ దేవాలయం 10 వ శతాబ్దానికి పూర్వం ఉన్న ఒడిషా దేవాలయాలకు గల ముఖ్య లక్షణాలు కలిగి యున్నది. ఈ దేవాలయం భువనేశ్వర్ లోని ప్రాచీన దేవాలయాలలోని పరశురామేశ్వర దేవాలయాల వర్గానికి చెందిన ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. పరశురామేశ్వర దేవాలయం లో “విమానం” , “గర్భగుడి” మరియు “బాడ” ఉన్నవి.దాని పైకప్పు మీద వక్రరేఖలు గల శిఖరం ఉన్నది. ఈ శిఖరం…
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): కనకాపూర్ (Kanakapur)
కనకాపూర్ మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలమునకు చెందిన గ్రామము.
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 186. ఇందులో పురుషులు 83, మహిళలు 103. గృహాల సంఖ్య 36.
|
విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదు : చంద్రబాబు
విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తే...ఇప్పడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏపీకి పూర్తిగా సహకరించడం లేదని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో జేఎన్టీయూ భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న చంద్రబాబు..విభజన హామీలను అమలు చెయ్యాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని చంద్రబాబు అన్నారు.
Read more about విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదు : చంద్రబాబు
పార్లమెంట్ ముందు వైసీపీ ఎంపీల ఆందోళన
అటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై వైసీపీ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్ గేట్-1 దగ్గర నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్, విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టుతో పాటు పోలవరం ప్రాజెక్ట్ను 2019 కల్లా పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్సభ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.
Read more about పార్లమెంట్ ముందు వైసీపీ ఎంపీల ఆందోళన
ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ, లోక్సభలో ప్లకార్డులో నిరసన తెలిపారు. మరి కొంత మంది ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం వ్యక్తం నిరసన వ్యక్తం చేశారు. విభజన హామీలు, అమరావతికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదంత కళ్ల ముందు జరుగుతున్నా అదే పార్టీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఎంపీలు విభజన హామీలు కోసం నిరసన వ్యక్తం చేస్తే తానెందుకు స్పందించాలన్న రీతిలో చూస్తూ ఉండిపోయారు.
పోరాటానికి సమయం ఆసన్నమైంది...ఇక తెగదెంపులే: ఎంపీ టీజీ
Read more about పోరాటానికి సమయం ఆసన్నమైంది...ఇక తెగదెంపులే: ఎంపీ టీజీ
ఎన్నికల వేళ రైతులకు వల
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బడ్జెట్ ద్వారా రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం అని ఆయన లోక్ సభలో ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్వేయమన్న జైట్లీ.. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది 11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించనున్నట్లు వివరించారు. అంతే కాదు కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఇవ్వనున్నట్టు జైట్లీ ప్రకటించారు.
Read more about ఎన్నికల వేళ రైతులకు వల
తెలుగు రాష్ట్రాలను కేంద్రం విస్మరించింది. బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోగా.. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని అరుణ్ జైట్లీ ప్రస్థావించలేదు. మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులపైనా స్పందించలేదు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను అస్సలు పట్టించుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీరుపై వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారు.
Read more about తెలుగు రాష్ట్రాలకు జైట్లీ షాక్
మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రాధాన్యత కనబరుస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. హెల్త్ వెల్నెస్ సెంటర్ల కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని, పదికోట్ల కుటుంబాలకు దీన్ని వర్తింపచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పారు.
Read more about మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
బడ్జెట్ ఆరంభంలోనే సంచలన ప్రకటన!
2018 బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రైతుల కోసం సంచలన ప్రకటన చేశారు. అందరూ ఊహించినట్టుగానే ఈ సారి కేంద్ర ప్రభుత్వం రైతులకు వరాల జల్లు కురిపిస్తోంది. ఉత్పత్తి ధరకంటే 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర చెల్లించనున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మరింత ఊతమిచ్చేందుకు హరిత ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ప్రభుత్వం ఇప్పుడు నిరుపేదల జీవన పరిస్థితులను మెరుగుపర్చడంపై దృష్టిపెట్టినట్టు ప్రకటించారు. కాగా సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి జైట్లీ హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ప్రసంగించడం విశేషం.
Read more about బడ్జెట్ ఆరంభంలోనే సంచలన ప్రకటన!
బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన జైట్లీ
|
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో 2018-19 బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రసంగానికి ఉద్యుక్తులయ్యారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ప్రారంభం కాగానే సభ్యులందరూ ఎంపీ చింతామణి మంగ మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం స్పీకర్ అనుమతితో జైట్లీ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఎప్పుడూ ఆంగ్లంలో బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రి తొలిసారి హిందీలో బడ్జెట్ విషయాలను ప్రసంగిస్తుండటం విశేషం. వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇది.
Read more about బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన జైట్లీ
Read more about ఆ ఘనత ఇందిరా గాంధీదే
యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో దోపిడి దొంగల బీభత్సం
భార్య పిచ్చిదని వదిలించుకుని..మరో పెళ్లికి సిద్దమైన పోలీస్ ఆఫీసర్
హరీష్రావు ఎమోషనల్....రాజకీయాల నుంచి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే బాగుటుందనిపిస్తోంది...
రూట్ మార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు...8 నెలల ముందుగానే అభ్యర్ధుల ప్రకటన
పదహారేళ్ల ప్రాయంలో 'స్టూడెంట్ నెం.1'
వైసీపీలో చేరనున్న మాజీ ముఖ్యమంత్రి కుటుంబం?
మీ సమస్యను పరిష్కరించే పూచి నాది : పవన్
తమ్ముడు గురించి సంచలన విషయం చెప్పిన అమృత
ఇంతకీ ఈ స్వామి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవుల ప్రకటన
ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు.. ప్రణయ్ లేని అమృత.. ఆశయం అదే..
|
తల్లి కోడుకులు ఇద్దరూ కలసి చేశారు అందులో..! _ Hollywood _ Sofia Vergara _ Manolo _ Emmy _ Modern Family _ London _ తల్లి కోడుకులు ఇద్దరూ కలసి చేశారు అందులో..! - Telugu Filmibeat
తమిళ సినిమా
తల్లి కోడుకులు ఇద్దరూ కలసి చేశారు అందులో..!
ఇక యాడ్ విషయానికి వస్తే పాలు తాగుతూ మన సోఫియా వెర్గారా ప్రేమించే తల్లిగా మీరు స్ట్రాంగ్ ఫ్యామిలి అభివృద్దికి తోడ్పడాలంటే ఈ మిల్క్ మీరు తాగాల్సిందేనని అంటారు. అంతేకాకుండా మీ చిన్న పిల్లాడు పెద్ద పిల్లాడిగా ఎదగడానికి ఈ పాలు చాలా ఉపయాగపడతామని అంటారు. ఈయాడ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సోఫియా వెర్గారా మాట్లాడుతూ ఈ యాడ్ లో నటించడం తనకి ఎంతో సంతోషాన్ని కలింగించిందన్నారు. అంతేకాకుండా నాకోడుకుతో కలసి నటించడం ఇంకా ఆనందాన్ని కలిగించిదన్నారు.
గతంలో కూడా ఒకసారి ఇలాగే 'మోడరన్ ప్యామిలి'కి గాను ఎమ్మీ అవార్డు వచ్చినందుకు గాను ఈ 38సంవత్సరాల అందగత్తే గుడ్ మార్నంగ్ అమెరికా అంటూ లండన్ వీధుల్లో నగ్నంగా పరిగెత్తిన విషయం మన అందరికి తేలిసిందే..
Read more about: హాలీవుడ్, సోఫియా వెర్గారా, ఎమ్మీ, మోడరన్ ప్యామిలి, లండన్, hollywood, sofia vergara, manolo, emmy, modern family, london
లైవ్ డిబేట్ లోనే పోర్న్ చూశాడా?, చివరి అనుభవమెప్పుడని సమరంకు వర్మ ప్రశ్న?..
ఓయూలో పవన్ దిష్టి బొమ్మ దగ్ధం, పోటాపోటీగా పవన్ ఫ్యాన్స్ ఆందోళన: సీన్ లోకి పోలీసులు..
ఎట్టకేలకు: కోర్టు బోనులో ప్రదీప్.. తీర్పుపై టెన్షన్!, జైలా?.. జరిమానా?
చైనాలో అమీర్ హవా.. సీక్రెట్ సూపర్స్టార్ సునామీ..!
వాళ్లను చంపి.. నేనూ చస్తానని చెప్పా.. ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు..!
మహేష్-సందీప్ వంగా మూవీ లేటెస్ట్ అప్డేట్..
పవన్పై వర్మ ట్వీట్.. వెంటనే డిలీట్..?
విజయ్ అంటే ఇప్పుడు అల్లా టప్పా కాదు.. అందుకే ఇలా?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
కాబోయే భార్య గురించి ప్రభాస్ ఏం చెప్పాడో తెలుసా? _ Hero Prabhas Marriage Fixed With A Vizag Girl - Telugu Filmibeat
తమిళ సినిమా
కాబోయే భార్య గురించి ప్రభాస్ ఏం చెప్పాడో తెలుసా?
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో బాహుబలి సినిమా గురించి ఎంత చర్చ జరిగిందో ప్రభాస్ పెళ్లి గురించి కూడా అంతే ఇదిగా మాట్లాడుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. అందుకు కారణం బాహుబలి సినిమాకు, ప్రభాస్ పెళ్లికి ముడి పడి ఉండటమే.
బాహుబలి రెండు పార్టులు పూర్తయ్యే వరకు పెళ్లి అంశాన్ని పక్కన పెట్టేశాడు ప్రభాస్. మరో వైపేమో హీరో గారి వయసు(ప్రస్తుతం 37) బాగా పెరిగిపోతోందని అభిమానుల్లో ఆందోళన. అఫ్ కోర్స్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో టెన్షన్ పడుతున్నప్పటికీ ప్రభాస్... తన నిర్ణయాన్ని తేల్చి చెప్పడంతో వారు కూడా కాస్త ఓపిక పట్టక తప్పలేదు.
గత కొన్నేళ్లుగా ప్రభాస్ బాహుబలి షూటింగులో బిజీగా గడుపుతుంట... ప్రభాస్ కు తగిన అమ్మాయిని చూసే పనిలో కుటుంబ సభ్యులు బిజీ అయిపోయారు. ఎట్టకేలకు ప్రభాస్కు ఈడు జోడయ్యే అమ్మాయిని పట్టేసారు. ప్రభాస్, ఆ అమ్మాయి ఒకరినొకరు బాగా నచ్చేసారు. ఇక ముహూర్తాలు పెట్టేసుకుని పెళ్లి చేయడమే ఆలస్యం.
తన భార్య గురించి ప్రభాస్
ప్రభాస్ తన స్నేహితులతో ఇటీవల తనకు కాబోయే భార్య గురించి చెప్పాడట. వారిది వైజాగ్ గో స్థిరపడిన కుటుంబం అని, అమ్మాయి తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడట.
అమ్మాయి అందం పరంగా, వ్యక్తిత్వం పరంగా తనకు బాగా నచ్చిందని, అన్నింటికంటే ముఖ్యంగా తన కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేసిందని, బాగా చదువకుందని తెలిపాడట. అయితే నిశ్చితార్థం అయిన తర్వాతే ఆమె గురించి పూర్తి వివరాలు చెబుతానని అన్నాడట.
స్నేహితులకు ఇప్పుడే ఆమె పేరు, ఫోటో బయట పెడితే... ఏదో ఒక రకంగా విషయం బయటకు లీకైతే ఆ అమ్మాయితో పాటు, కుటుంబం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోనాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసాడట ప్రభాస్.
బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?
బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
Read more about: prabhas, rajamouli, baahubali 2, tollywood, ప్రభాస్, రాజమౌళి, బాహుబలి 2, టాలీవుడ్
ఎన్ని రోజులు నోరుమూసుకుని ఉండాలి: సినీ పరిశ్రమలో సెక్సిజం మీద హీరోయిన్!
22 ఏళ్ల క్రితం.... అప్పటి నుండి వెంకీ- రోజా కటీఫ్, ఏం జరిగిందంటే?
డెడ్లైన్ ఓవర్, నా ఫ్యామిలీ బాధ పడుతోంది, న్యాయం చేయండి: 7 ప్రశ్నలకు సమాధానాలతో మహేష్ కత్తి!
సచిన్ తీరుతో షాక్ అయిన విక్రమ్..!
‘పద్మావత్’ వివాదం పై.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్ !
చాలా నీచంగా ఉంటుంది.. నో.. చెప్పిన మహేష్ బాబు !
దారుణం..ఫ్యాన్ పైనే పవన్ ఫ్యాన్స్ దాడి.. బట్టలిప్పి మరీ చితకబాదారు..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ఈ టాప్లెస్ భామ ఎవరో తెలిస్తే షాకే..?
ఐపీఎల్ ఆడటానికి ఇండియాకు వచ్చిన వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఇక్కడ ఒక నటితో డేటింగ్ చేస్తున్నాడని టాక్. ఆమె పేరు నటాషా సూరి. నటి, మాజీ ఫెమినా మిస్ ఇండియా కూడా. నటాషా, బ్రావోలు ప్రేమలో మునిగి తేలుతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వీరు స్పందించనే లేదు. కానీ ఇప్పుడు నటాషా మరో రకంగా వార్తల్లోకి వచ్చింది.
టాప్లెస్ ఫోటో షూట్తో ఆమె దుమారం రేపుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లను వీక్షించడానికి మైదానాలకు వెళ్తున్న నటాషా అక్కడి ఫొటోలను అప్ లోడ్ చేస్తోంది. అలాగే బ్రావోతో కలిసి దిగిన సెల్ఫీలను కూడా పోస్టు చేస్తోంది. వాటితో పాటు అర్ధనగ్న ఫొటోలను కూడా పోస్టు చేసి వెబ్ లో వేడి పుట్టిస్తోంది నటాషా. మిస్ మహరాష్ట్ర, ఫెమినా మిస్ ఇండియా తదితర అందాల పోటీల్లో విజేతగా నిలిచిన నేపథ్యం ఉంది నటాషాకు. అలాగే మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొని టాప్ 15లో ఒకరిగా నిలిచిందీమె. పలు టీవీ షోలు చేసింది. మోడలింగ్తో బిజీగా ఉంది.
వెస్టిండీస్ తో సమరానికి భారత్ జట్టు ప్రకటన..
'భారత జట్టులో క్రికెట్ ప్లేయర్ల హెల్మెట్లపై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్పై ఉండదు. ఎందుకో తెలుసా..?
పాకిస్థాన్పై అద్భుత విజయం సాధించిన భారత్
కుప్పకూలిన హార్థిక్ పాండ్యా : కారణం ఇదే...
అసియా కప్ ని ఘనంగా ప్రారంభించిన బంగ్లాదేశ్....శ్రీలంక పై భారీ విజయం.....!
ఆసియా సమరానికి సై...హాట్ ఫెవెరెట్ గా భారత్ ..!
క్రికెటర్ పాత్రలో అల్లు అర్జున్..
కోహ్లీ కి మరో షాక్ .... కెప్టెన్గా డివిలియర్స్..!
అమరావతి కి అప్పుయిచ్చె స్థాయి లో ఉన్న సింధుకి చంద్రబాబు సన్మానం అవసరమా .....!
సోమనాథ్ ఛటర్జీ ఇక లేరు _ Telugu News
లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ (89) ఇవాళ ఉదయం మృతి చెందారు.
లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ (89) ఇవాళ ఉదయం మృతి చెందారు. అనారోగ్యంతో ఆగస్టు 10వ తేదీన కోల్ కతా లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన, నేడు ఉదయం 8.15 గంటలకు కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
కమ్యూనిస్టు కురువృద్ధుడైన ఛటర్జీ, గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. శని వారం నుండి వెంటిలేటర్ సహాయంతో ఆయన జీవించారు. ఆయన గత జులైలో హేమరేజ్ స్ట్రోక్ తో బాధపడ్డారు.
జులై 25, 1929 న జన్మించిన సోమనాథ్ చటర్జీ పదిసార్లు లోక్ సభ ఎంపిగా ఎన్నికయ్యారు. భారతదేశంలో సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వారిలో ఆయన ఒకరు. 2004 నుండి 2009 వరకు ఆయన లోక్ సభ స్పీకరుగా పనిచేశారు.
1968 లో సిపిఐ (ఎం)పార్టీలో చేరిన ఆయన, 2018 లో పార్టీ నుండి బహిష్కరింపబడేంత వరకు అదే పార్టీలో కొనసాగారు. అమెరికాతో అణు ఒప్పదం విషయంలో యూపీఏకు సిపిఐ (ఎం) తన మద్దతును ఉపసంహరించుకున్న సమయంలో ఆయన పార్లమెంట్లో తన పదవిని వదులుకోవటానికి సిద్ధపడలేదు. 1996 సంవత్సరములో చటర్జీ అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును గెలుచుకున్నారు.
ప్రధాన మంత్రి, రాష్ట్రపతితో పాటుగా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.
భూకంపం - విక్షనరీ
భూకంపము యొక్క ప్రత్యామ్నాయ రూపం.
"https://te.wiktionary.org/w/index.php?title=భూకంపం&oldid=958312" నుండి వెలికితీశారు
altar - విక్షనరీ
నామవాచకం, s, బలిపీఠము, హోమగుండము.
"https://te.wiktionary.org/w/index.php?title=altar&oldid=923000" నుండి వెలికితీశారు
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం మహిళలు కుంకుమపూజలు భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆద్వర్యంలో కన్యకాపరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికిపూజలుచేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అనిల్కుమార్, రాజు, రమేశ్, సుదర్శన్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
శ్రద్ధ అంటే ఏమిటి ?
శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు సాయిబాబా ప్రవచనం లో చెప్పిన వివరణ మీ కోసం..
మనం తలనీలాలు ఎందుకు ఇస్తాం ?
రావణ మరణం తరువాత మండోదరి ?
మొదటి స్నేహితుడు: నీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ ఏంటి?
రెండో స్నేహితుడు: సీత-రామ్-లక్ష్మణ్-హనుమాన్-రావణ్- ఢిల్లీ-సంపూర్ణేష్బాబు
మొదటి స్నేహితుడు: అదేంట్రా?.. నీకు మరీ జాగ్రత్త కాకపోతే.. అంత పెద్ద పాస్వర్డా?
రెండో స్నేహితుడు: నాకు మాత్రం ఏం సరదా రా… 5 క్యారెక్టర్స్ ఉండాలని అడిగింది రా.. అందుకే సీత-రామ్-లక్ష్మణ్-హనుమాన్-రావణ్ అని పెట్టా!
మొదటి స్నేహితుడు: మరి ఢిల్లీ ఏంటిరా?
రెండో స్నేహితుడు: క్యాపిటల్ కూడా కావాలంట రా!
మొదటి స్నేహితుడు: మరి సంపూర్ణేష్బాబు ఎక్కడి నుంచి వచ్చాడ్రా?
రెండో స్నేహితుడు: వాడిని స్పెషల్ క్యారెక్టర్ కింద పెట్టారా!!
మొదటి స్నేహితుడు: నువ్ సూపర్ రా
Previous articleహరీష్పైనే నమ్మకం పెట్టుకున్న కేసీఆర్..!
|
excited - విక్షనరీ
విశేషణం, ప్రేరేపించబడ్డ, పురికొలుపబడ్డ, రేచిన.
"https://te.wiktionary.org/w/index.php?title=excited&oldid=930668" నుండి వెలికితీశారు
award - విక్షనరీ
క్రియ, విశేషణం, విధించుట, యివ్వమని తీర్చుట.
నామవాచకం, s, విధి, తీర్పు.
"https://te.wiktionary.org/w/index.php?title=award&oldid=924057" నుండి వెలికితీశారు
రిమ్స్ వైద్యకళాశాల ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజల వైద్య అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇలాంటి హాస్పిటల్కు ఎంసీఐ గుర్తింపు లభించలేదు. దీంతో వైద్యశాల ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే భారత విద్యామండలి గుర్తింపుకు రిమ్స్ దూరమైందని పలువురు […]
స్మార్ట్ సిటీగా హంగులు సమకూర్చుకుంటున్న కరీంనగర్కు మరో ఘనత దక్కింది. జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న ప్రాంతంగా నిలిచింది. ఈ మేరకు మంచి ర్యాంక్ సైతం సాధించింది. జాతీయస్థాయిలో ప్రకటించిన జీవన ప్రమాణాల ర్యాంకింగ్లో కరీంనగర్ 11వ స్థానం కైవసం చేసుకుంది. […]
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సోలిపూర్ ప్రభుత్వ పాఠశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది.7వ తరగతి చదువుతున్న భవ్య స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో గెలుపొందింది. ఇవాళ పాఠశాలలో జెండా […]
ఒక సూర్యుడు ఉదయించిన వేళ..!!
ఖూని - విక్షనరీ
అతిసర్జనము, అపాసనము, ఉన్మథనము, ఉన్మాథము, కారణము, ఖూని, నిర్వాపణము, నిర్వాసనము, నిశుంభనము, నిశుంభము, నిహననము, నిహింసనము, పరాసనము, ప్రమథనము,ప్రాణచ్ఛేదము, మారమము, వధము, విదారణము, విశరఘాతము, విశసనము, వ్యాపాదనము,
ఇంగ్లీషు: homicide
"https://te.wiktionary.org/w/index.php?title=ఖూని&oldid=886372" నుండి వెలికితీశారు
transcript - విక్షనరీ
"https://te.wiktionary.org/w/index.php?title=transcript&oldid=946964" నుండి వెలికితీశారు
purely - విక్షనరీ
క్రియా విశేషణం, పరిశుద్ధముగా, నిర్మలముగా, స్వచ్ఛముగా.
"https://te.wiktionary.org/w/index.php?title=purely&oldid=941680" నుండి వెలికితీశారు
donkey - విక్షనరీ
నామవాచకం, s, దాత, త్యాగి, యిచ్చేవాడు.
"https://te.wiktionary.org/w/index.php?title=donkey&oldid=929462" నుండి వెలికితీశారు
పాప - విక్షనరీ
పాప అంటే చిన్న వయస్సు ఆడపిల్ల.
"https://te.wiktionary.org/w/index.php?title=పాప&oldid=956960" నుండి వెలికితీశారు
హోం » క్రికెట్ » IPL 2018 » న్యూస్
ఐపీఎల్ 2018 న్యూస్
item - విక్షనరీ
నామవాచకం, s, పద్దు.
"https://te.wiktionary.org/w/index.php?title=item&oldid=935888" నుండి వెలికితీశారు
commemorate - విక్షనరీ
క్రియ, విశేషణం, ఆచరించుట, కొనియాడుట, అనగా ఒక విశేషకార్యము గాని, మనిషిగాని వీటి యొక్క జ్ఞాపకము వుండేటట్టుగా ఒక క్రియను ఆచరించుట.
"https://te.wiktionary.org/w/index.php?title=commemorate&oldid=926794" నుండి వెలికితీశారు
slime - విక్షనరీ
"https://te.wiktionary.org/w/index.php?title=slime&oldid=944474" నుండి వెలికితీశారు
ఆయనలో అంత స్పెషాలిటీ ఏంటో _ What is specialty in him? _Andhra Talkies : Telugu Movie news & Updates
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.