page_content
stringlengths 11
4.1k
|
---|
వెంకటేష్ కు షాక్ ఇచ్చిన బాలయ్య
అసలే సినిమాలు తక్కువై ఇబ్బంది పడుతున్నాడు వెంకటేష్. ఈ మధ్య ఓ రెండు సినిమాలు మొదలుపెట్టాడు. కానీ ఓ సినిమా ప్రారంభమయ్యీ కాగానే ఆగిపోయింది. అందుకు కారణం బాలకృష్ణే అనే హాట్ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాక ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ల ప్రాబ్లమ్ కూడా ఉంది. ఈ కారణంగా అని ఖచ్చితంగా కాదు కానీ.. దర్శకుడు, అతనితో పాటు బాలయ్య వల్ల ఈ సినిమా ఆగిపోయినట్టే అనే వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా వెంకటేష్, తేజ కాంబినేషన్ లో సినిమా మొదలైంది.. తెలుసు కదా. ఆ సినిమాకు సంబంధించి ఓస్టిల్ కూడా లీక్ అయింది. ఈ రేర్ కాంబోలో సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుగుతోంది అనుకున్నారు చాలామంది. కానీ ఇప్పుడా సినిమా ఆగిపోయింది. యస్ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్ లో పడ్డట్టే అంటున్నారు. అందుకు కారణం దర్శకుడు తేజతో పాటు బాలయ్యే అనేది లేటెస్ట్ న్యూస్..
నిజానికి తేజ ఈ ప్రాజెక్ట్ ముందు ఒప్పుకున్నాడు. ఈ లోగా బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ ఓకే అయింది. అయితే ముందు వెంకీ సినిమా పూర్తి చేసి ఆతర్వాత ఎన్టీఆర్ కు వెళ్లొచ్చు అనుకున్నాడు. బట్ బాలయ్య ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకే విడుదల చేయాలని పట్టుబట్టాడు. అసలే అది బయోపిక్. చాలా టైమ్ తీసుకుంటుంది. కానీ ఇలా షార్ట్ పీరియడ్ లో అనౌన్స్ చేయడంతో ఈ రెండు ప్రాజెక్ట్స్ నూ హ్యాండిల్ చేయడం తేజ వల్ల కావడం లేదట. ఆ కారణంగా ముందు బాలయ్య సినిమా పూర్తి చేసి ఆ తర్వాత వెంకీ సినిమాల చేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్. సో.. అసలే అంతంత మాత్రంగా సాగుతోన్న వెంకీ కెరీర్ కు ఈ నిర్ణయం ఇంకా బ్యాడ్ న్యూస్ అయిపోయింది. మొత్తంగా బాలయ్య పట్టుపట్టడం వల్లే తేజ వెంకీ సినిమాను హోల్డ్ లో ఉంచాడనేది మాత్రం స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. సో.. బాలయ్య.. వెంకీకి గట్టి షాకే ఇచ్చాడన్నమాట.
luscious - విక్షనరీ
విశేషణం, అతిమాధుర్యమైన, తీపైనందున ముఖముకొట్టే.
"https://te.wiktionary.org/w/index.php?title=luscious&oldid=937171" నుండి వెలికితీశారు
voyage - విక్షనరీ
నామవాచకం, s, a passage by water నీళ్ళ మీద పోవడము, వాడ యెక్కి పోవడము.
"https://te.wiktionary.org/w/index.php?title=voyage&oldid=949343" నుండి వెలికితీశారు
రివ్యూ : నితిన్ 'లై'
plump - విక్షనరీ
విశేషణం, పుష్టిగావుండే, లావుగావుండే, బలిసిన, స్థూలమైన, కొవ్విన. నామవాచకం, s, గుంపు, గమి, యిది ప్రాచీన శబ్దము. క్రియ, విశేషణం, పుష్టి చేసుట, బలిసేటట్టు చేసుట. క్రియా విశేషణం, దబాలని, దబాలిని .
"https://te.wiktionary.org/w/index.php?title=plump&oldid=940693" నుండి వెలికితీశారు
inquisitive - విక్షనరీ
"https://te.wiktionary.org/w/index.php?title=inquisitive&oldid=935401" నుండి వెలికితీశారు
నువ్వే ఆ క్లిప్ పెడితే ఎలా నాని?? ఫిలిం నగర్లో తెగ చర్చలు _Andhra Talkies : Telugu Movie news & Updates
ఇండియా టీవీ సర్వే
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మూడ్రోజుల ముందు వెలువడిన ఇండియా టీవీ సర్వే కూడా హంగ్ తప్పదనే సంకేతాలిచ్చింది. 223 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో కాంగ్రెస్ 96 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నప్పటికీ మేజిక్ ఫిగర్ను చేరుకోవటం కష్టమేనని పేర్కొంది. అటు బీజేపీ 85 స్థానాలతో రెండో స్థానంలో నిలవనుండగా..జేడీఎస్ 38 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే పేర్కొంది.
అయితే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు ఈ పోల్ నిర్వహించినట్లు తెలిపిన ఇండియా టీవీ.. ప్రధాని ప్రచారంతో కన్నడ రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందని పేర్కొంది. సర్వే ఫలితాల ప్రకారం.. బాంబే కర్ణాటకలో బీజేపీ 23, కాంగ్రెస్ 21, జేడీఎస్ 4 స్థానాలు గెలుచుకోనుండగా.. కోస్తా కర్ణాటకలో బీజేపీ 9, కాంగ్రెస్ 10, జేడీఎస్ 2 చోట్ల గెలవనున్నాయి. గ్రేటర్ బెంగళూరులో బీజేపీ 13, కాంగ్రెస్ 18, జేడీఎస్ 1 స్థానంలో, మధ్య కర్ణాటకలో బీజేపీ 20, కాంగ్రెస్ 13, జేడీఎస్ 2 చోట్ల విజయం సాధించనున్నాయి. హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ 15 సీట్లు, కాంగ్రెస్ 14, జేడీఎస్ 2 చోట్ల గెలవనుండగా.. మైసూరు ప్రాంతంలో జేడీఎస్ 24, కాంగ్రెస్21 చోట్ల గెలవనుండగా.. బీజేపీకి 8 సీట్లు మాత్రమే దక్కుతాయని సర్వే వెల్లడించనుంది.
|
నేను ఒక జీ 24 గంటలు ఉద్యోగినే, మాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు.. నేషనల్ ఛానల్ కదా మంచి future ఉంటుంది అని అనుకున్నాం, ఏదో ఒక సాకు చెప్పి మా ఛానల్ ను తీసేద్దాం అని అనుకుంటున్నారు.
మా ఆశ, మా ధైర్యం అంత మా బాస్ shylesh reddy సర్ పైన ఉంది... ఆయన కూడా చాలా ట్రై చేస్తున్నారు. మా అదృష్టం ఎలా ఉంటుందో మరి, మా ఛానల్ లో ఏ ఒక్క employee మొహం లో కల లేదు, అందరు కొండంత ఆశతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు, ఏదైనా మంచి వార్త వినకపోతమా , మా ఛానల్ పూర్వం లాగే నడువకపోతుండా అనీ....
మాకు నమ్మకం ఉంది మా బాస్ సాదిస్తారు అనీ, ఆపైన దేవుడి దే భారం...
పని ఇంకోటి ఉండదు..జీ ఛానల్రు ఎం మూయరు అనవసరం గ కంగారు పడకుండా..మంచి ఛానల్ లో జాయిన్ అవ్వండి..inews , న టీవీ ఉన్నాయి
అక్కడ ట్రై చేయండి..అంతే కానీ దిక్కుమాలిన చానల్స్ కి వెళ్ళకండి. హైదరాబాద్ లో రోడ్ పక్కన బజ్జీలు వేసుకున్న బతోకోచు. ఇప్పటికే చాలామంది బళ్ళు పెట్టుకున్నారు కదా..మన దగ్గర ఎవరు తింటారు అనుకోకండి..ఈ సిటీ లో ఎన్ని చోట్ల, ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సెంత్రేస్ ఉన్న నడుస్తాయి.
జాయిన్ అయ్యారో..ఇక అంతే సంగతులు. చిత్తగించవలెను. రోజు వారి కూలిల్ల వరసగా నిలబడి , పేరు వచ్చిన తర్వాత జీతాలు తీస్కోవడం ఎక్కడైనా చూసారా, అలానే తలుపులు ముసి ఛానల్ లో పని చేయించడం చూసారా? 15 మంది పని ౩ గ్గురి చేత చేయించడం చూసారా? ఏ క్షణాన management కి మీ పై కోపం వస్తే అప్పుడు మీ designation change చేయడం చూసారా వీటన్నిటికి మీరు రెడీ అయితే సీవీఆర్ కి వెళ్ళండి..
అంతే కాకుండా..మిగిలిన డొక్కు చానల్స్ చుట్టూ కూడా తిరగోడ్డు..వాల్లాడే బేరాలకి కన్నీళ్ళు వస్తాయి.. టెన్ టీవీ, తులసి ఉన్నాయి కదా కాస్త ఊపిక పట్టండి.. బ్రదర్స్ మీకు ఇబ్బంది ఏమి లేదు....తప్పకుండ మంచి రోజులున్నాయి మీకు
ఎవడైఅన అంతే కానీ నైతికత లేక కాదు, తెలీక కాదు..మడి కట్టుకుని కూర్చుంటే ఈ నీతులు చెప్పేవాళ్ళు మన నెల వారి సరుకుల్లు ఇంటికి పంపిస్తారా ??? ఎవరి ఫ్యామిలీ వారికి ముఖ్యం..ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపొండి..అసలు ఈ రోజుల్లో నీతులు, జౌర్నలిసం విలువలు ఎవడు గురు పాటించేది..మిగిలిన వాళ్ళు నన్ను దుమ్మెత్తి పోసిన సరే..ఇది కటోర సత్యం..ఇది కూడా ఓ వృతి..అంతే ...
నేటి వార్తా సమగ్ర సమాచారం
సాక్షి, హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరగకుండా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కాపులకు మొదటినుంచి అండగా నిలుస్తోంది వైఎస్సార్ సీపీయేననీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్కు రూ. 10వేల కోట్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాపు రిజర్వేషన్లపై యనమల కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుంది: హరీష్
కర్నూలులో భారీ పేలుడు.. ముగ్గురి మృతి
చిరు చాలెంజ్.. ఎవరికో తెలుసా?
పూర్తి సమాచారం కోసం ఫోటోపై క్లిక్ చేయండి
|
పట్టించుకోవాల్సిన క్యారెక్టర్ను కాదని జీవీఎల్ నిరూపించుకున్నారా..? _ తెలుగు360
ప్రొఫెసర్ నాగేశ్వర్
గీతా ఆర్ట్స్లో కథల ‘బ్యాంక్’
# RRR లో…. ‘అర్జున్రెడ్డి’ కమెడియన్
‘ఎన్టీఆర్’ కోసం కలం పట్టిన కీరవాణి
‘అతడు’లో శోభన్బాబు నటించి ఉంటే..?!
విజయ్ మాల్యాను భారత్ ను అప్పగించాలన్న కోర్టు..! అప్పీల్ కు చాన్స్ ..!!
కేసీఆర్కు అవసరం రాదంటున్నారు కానీ.. మద్దతిస్తారో లేదో చెప్పని అసదుద్దీన్..!!
సాక్షి జర్నలిజమూ రోడ్డు ప్రమాదంలో మరణించిందా..?
కిరణ్ కాంగ్రెస్లో చేరితే టీడీపీకి పండగే..! ఎలాగంటే..?
నాయకుల వలసలు.. పార్టీలకు కొత్త పాఠం..!
ఎన్.టి.ఆర్ : కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం!
నో డౌట్ టీఆర్ఎస్..! తెలుగు మీడియా ఎగ్జిట్ పోల్స్ ఇది..!!
కేసీఆర్కి సానుభూతి తెచ్చి పెట్టేందుకు సాక్షి ప్రయత్నం..!
ప్రకటనలపై కూడా సాక్షికి ఎందుకింత అక్కసు..?
రాజకీయ సాలెగూడులో “టీవీ 9”..! అక్కడేం జరుగుతోంది..?
రివ్యూ: నెక్ట్స్ ఏంటి?
రివ్యూ: కవచం
రివ్యూ: 24 కిస్సెస్
రివ్యూ: శరభ
Home రాజకీయాలు పట్టించుకోవాల్సిన క్యారెక్టర్ను కాదని జీవీఎల్ నిరూపించుకున్నారా..?
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఏమైనా మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే.. ఆయన అధికార ప్రతినిధి కాబట్టి .. దాన్ని పార్టీ అభిప్రాయంగా అందరూ పరిగణిస్తారు కాబట్టి. ఇదే గౌరవాన్ని.. నమ్మకాన్ని జీవీఎల్ నరసింహారావు.. ఆంధ్రప్రదేశ్లో అడ్డంగా పోగొట్టుకున్నారు. కొంత కాలంగా… ఏపీ ప్రభుత్వంపై అడ్డదిడ్డమైన ఆరోపణలు చేస్తూ.. నిరూపించమంటే.. “ఇదిగో కోర్టుకు వెళ్తాం.. అదిగో సీబీఐ విచారణ” చేయిస్తామని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్న ఆయన… చంద్రబాబు అమెరికా పర్యటనపైనా… లేనిపోని అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. దాని కోసం.. తన క్రెడిబులిటినీ తాకట్టు పెట్టారు.
చంద్రబాబునాయుడుకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం లేదని.. అంతా ఉత్తుత్తి ప్రచారమే చేసుకుంటున్నారని.. జీవీఎల్ మొదటగా ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి పంపిన ఆహ్వానాన్ని బయపెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం అనుమానాలెందుకులే అని.. లేఖను బయటపెట్టింది. ఆ తర్వాత ఆ లేఖపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. చివరికి చంద్రబాబునాయుడు.. అమెరికా వెళ్లిన తర్వాత కూడా.. ఇక్కడ అసలు చంద్రబాబు పాల్గొనే కార్యక్రమ వివరాలేవీ వెబ్సైట్లలో లేవని ట్వీట్లు చేశారు. కానీ ఆయన… అనుకున్నట్లుగా.. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. ముందుగా ప్రచారం జరిగినట్లు.. పెట్టుబడి లేకుండా చేసే సాగు గురించి ప్రపంచ దేశాలకు.. తన అనుభవాన్ని వివరించారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఓ ముఖ్యమంత్రికి దొరికిన అరుదైన గౌరవంగా అందరూ భావిస్తున్నారు. కానీ జీవీఎల్ ఎందుకు.. చంద్రబాబు పర్యటనపై.. ఇంత దారుణంగా.. తనకు మాత్రమే చేతనైనంత అబద్దాలతో.. కట్టుకథలతో.. ఇంకా తన భాషలో చెప్పాలంటే.. ఓ “భ్రమ రాజకీయాన్ని” ఎందుకు సృష్టించారు.
జీవీఎల్ నరసింహారావు వ్యక్తిగతంగా చేసిన అబద్దపు.. దొంగ ప్రచారం కాదు అది. నిజంగా తెలిసే.. ఓ ముఖ్యమంత్రి ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాన్ని ప్లాన్డ్గా చేశారనుకోవాలి. ఇంతకు ముందు చాలా ఆరోపణలు చేశారు. కానీ.. వాటికి మీడియా కానీ.. ఇతరులు కానీ.. ఓ గౌరవం ఇచ్చారు. ఏమో… జీవీఎల్ నిజమే చెబుతూ ఉండవచ్చని.. కానీ ఓ తెలుగువాడు.. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతూంటే.. దాన్ని డీగ్రేడ్ చేసే ప్రయత్నం జీవీఎల్ ఎందుకు చేయాలి..? నరేంద్రమోడీకి అలాంటి ఆహ్వానం రాలేదని.. ఫీలయ్యారా..? లేక.. తాను గత నలభై ఏళ్లుగా ఏపీలో లేను.. ఏపీ ఎలా అయిపోయినా పర్వాలేదు… చంద్రబాబును దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారా..? ఎలాగూ ఏపీతో సంబంధాలు లేవు కాబట్టి.. ఇక్కడ చంద్రబాబుపై నైతికంగా బురదజల్లి.. మోడీ, షాల ప్రాపకంతో ఉత్తరాతిలో రాజకీయ జీవితం గడిపేద్దామనకున్నారా..? కారణం ఏదైనా కానీ… ఏపీ రాజకీయాలకు సంబంధించిన వరకు.. ఇక జీవీఎల్ పట్టించుకునే క్యారెక్టర్ కాదని మాత్రం తేలిపోయింది…!
Previous articleప్రకృతి సేద్యంతో ఆరోగ్యకర ఆహారం..! ఐరాస సదస్సులో చంద్రబాబు ..!!
Next articleకాంగ్రెస్, టీడీపీలతో పొత్తుల్ని సమర్థించుకున్న కేటీఆర్..!
ఆర్బీఐ – కేంద్రం మధ్య పగిలిన బుడగ..! ఉర్జిత్ పటేల్ రాజీనామా..!
ప్రొ.నాగేశ్వర్ : హరీష్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తుందా..?
తెలుగు అగ్ర మీడియా పై తీవ్ర విమర్శలు, ప్రకంపనలు రేపుతున్న నాగబాబు వ్యాఖ్యలు
ప్రొ.నాగేశ్వర్ : తెలంగాణలో హంగ్ వస్తే కేసీఆర్ సీఎం అవుతారా..?
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా నాగబాబు..!
సినిమా వార్తలు
|
అబ్బా ఆ ఏజ్ కి సైజు కి సంబంధమే లేదు
ప్లీజ్ మధు. వప్పుకో. నా కోసం
తెలుగు సెక్స్ కథలు
telugu sex stories ఏంటి ఇంత సేపు ఫోన్ తీయలేదు.. స్నానం చేస్తున్నాను రా. ఫోన్ రింగ్ వినపడలేదు. అంత సేపు బాత్రూం లో ఎం చేస్తున్నావ్ ఏం చేస్తాం స్నానమే కదా ,…
telugu sex stories నువ్వు ఇంకా దానికోసం వెయిట్ చెయ్యాలి.” ఇప్పటికే మా ఇద్దరి శరీరాల్లో వేడి రాజుకుంది. నాకు ఆ విషయం క్లియర్ గా తెలుస్తోంది. “దేనికోసం వెయిట్ చెయ్యాలి?” “దేనికోసం అంటే,…
telugu sex stories షాపింగ్ మాల్ లో పని చేసే ప్రతిమ కి ఆ రోజు ఒక వింత అనుభవం కలిగింది. దానిని ఆమె ఒక తీపి గుర్తుగా జీవితాంతం గుర్తుంచుకునింది. అసలు ఆ…
సుప్రభాతం నాడు…నేడు (నిరంతర అంతరాల విన్యాసం) -1 _ Gijigaadu
కుహుకుహూలు నా హైకూలు. రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
ఫెంటోస్/మితాక్షరి/చిరు వాక్యం .
విస్మయాలు : రచన : నూతక్కి రాఘవేంద్ర రావు
సుప్రభాతం నాడు…నేడు (నిరంతర అంతరాల విన్యాసం) -1
4 వ్యాఖ్యలు
సుప్రభాతం నాడు…నేడు
(నిరంతర అంతరాల విన్యాసం) -1
రచన:నూతక్కి రాఘవేంద్ర రావు.
గుడిలో, బడిలో..
మసీదులో, చర్చిలో..
దీన్ని మెచ్చుకోండి:
4 వ్యాఖ్యలు to “సుప్రభాతం నాడు…నేడు (నిరంతర అంతరాల విన్యాసం) -1”
కోడికూతలు/గుడి గంటలు / లేగదూడలు… ఒక నామవాచకానికి ప్రతీకలై వర్ణిస్తున్నాయి. అదే “..తరంగాల రవళులు” లో ఎదో లోపించినట్లు అనిపించింది.
భాస్కర రామిరెడ్డి గారూ మీ సూచన కు చాల థాంక్స్. గుడి గంటలధ్వని తరంగాల రవళులు ఒక వాక్యంగా నేను భావించాను.పదాల విభజనలో చిన్న పొరబాటు.ఇప్పుడు సరిచేసాను. చూడండి.గుడిగంటల రవళులు అని మాత్రమే వుంచాను.అదీ తప్పయితే చెప్పండి .సరిదిద్దుకుంటా. ఇటువంటి సూచనలు యీ “నిరంతర అంతరాల విన్యాసం” దొంతరలో నే కాక, యీ నాబ్లాగులోని రచనలలో
భాషాపరంగా,భావపరంగా,ప్రక్రియా పరంగా, రచనా సంవిధాన పరంగా ,మరే విధంగా నైనా లోపముందని మీరు భావించిన, నిరభ్యంతరంగా నన్ను సరిదిద్ద వచ్చు .వ్యాకరణ పరంగా నేను అంత సంపన్నుణ్ణి కాను.ఆ విషయంలోమీ బోంట్ల సహకారం నాకు కావాలి.
మనకు మనం, ఒకరికొకరం, లోటుబాటులు చెప్పుకుంటూ, మనల మనం సరిదిద్దుకుంటూ యీ బ్లాగు ప్రక్రియను మనకిచ్చిన, తెలుగు పరికరాలనందించిన , యీ మాధ్యమాన్ని మనకిచ్చిన ఆ శాస్త్రగ్నులకు ,అభిలాషులకు,, జోహారులనందిస్తూ,యీ మాధ్యమం ద్వారా , మన మాత్రు భాషను సుసంపన్నం చేసుకునేందుకు వుడతా భక్తి, క్రుషి చేద్దాం., మరికొన్ని సూచనలకై చకోరినై … .అభినందనలనందిస్తూ….మీ శ్రేయోభిలాషి………..నూతక్కి.
భాస్కర రామిరెడ్డి గారూ మీ సూచన కు చాల థాంక్స్. *గుడి గంటలధ్వని తరంగాల రవళులు *ఒక వాక్యంగా నేను భావించాను.*
(.సమంజసమో కాదో తెలుసుకోవాలని వుంది.)
*పదాల విభజనలో చిన్న పొరబాటు.ఇప్పుడు సరిచేసాను. చూడండి.*గుడిగంటల రవళులు *అని మాత్రమే వుంచాను.అదీ తప్పయితే చెప్పండి .సరిదిద్దుకుంటా. ఇటువంటి సూచనలు యీ “నిరంతర అంతరాల విన్యాసం” దొంతరలో నే కాక, యీ నాబ్లాగులోని రచనలలో
మొదటిసారి చదివినపుడు మీరన్న పాద విరుపుల మూలంగా అక్కడ ఏదో లోపించినట్టనిపించింది. కారణం మిగిలిన మూడు పాదాలు వేటికవే పరిపూర్ణ అర్థాన్నిస్తున్నాయనిపించింది. అందుకని ధ్వని, రవళి ఆలోచన లేదు. అవి వేరు వేరు పాదాలు కదా !
>> మనకు మనం, ఒకరికొకరం, లోటుబాటులు చెప్పుకుంటూ, మనల మనం సరిదిద్దుకుంటూ యీ బ్లాగు ప్రక్రియను మనకిచ్చిన, తెలుగు పరికరాలనందించిన , యీ మాధ్యమాన్ని మనకిచ్చిన ఆ శాస్త్రగ్నులకు ,అభిలాషులకు,, జోహారులనందిస్తూ,యీ మాధ్యమం ద్వారా , మన మాత్రు భాషను సుసంపన్నం చేసుకునేందుకు వుడతా భక్తి, క్రుషి చేద్దాం.
ఈ వాక్యం సుసంపన్నం, సుగుణాత్మకం. నాకు సాధ్యమైన మేరకు మీ కవితలు చదువుతుంటాను, భావాలనూ అనుభవాలనూ, చదువగా కలిగే అనుభూతిని పంచుకుంటాను.
ధన్యవాదాలు.
మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి...
ఈమెయిలు (తప్పనిసరి) (Address never made public)
పేరు (తప్పనిసరి)
You are commenting using your Google+ account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు )
You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు )
దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి.
వర్డ్ప్రెస్.కామ్లో ఓ ఉచిత వెబ్సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.
బటర్ బ్రాండ్ ఒత్తిడి లాంతరు 826 - చైనా సిక్సి సీ యాంకర్ ప్రెజర్ లాంతరు
మునుపటి: బటర్ బ్రాండ్ ఒత్తిడి లాంతరు 828
తరువాత: బున్సన్ బర్నర్ M-880
డామిట్ కథ అడ్డం తిరిగింది - 1987 ( తెలుగు )
ఆయన క్షేమంగా ఉన్నారు, ఇకపై ఇలా జరగనివ్వను: రోడ్..
మన ఇంటి లేడీస్ను టచ్ చేయకూడదా?.... కూతురి ఎంట్రీపై..
ఆమె ప్రేమించింది... అతడు దొరికిపోయాడు: జీవిత రాజశేఖర్ లవ్..
|
Watch అమరావతి సచివాలయంలో ఫైర్ అలారం మోగడంతో పరుగులు తీసిన ఉద్యోగులు !! _ Amaravati _ TV5 News here. This news was telecasted on Monday 24th of April 2017 08:07:09 AM in Youtube News Channel.. Visit us for all AP local, National, International, Political, Breaking, Andhra, Telugu News from all channels.అమరావతి సచివాలయంలో ఫైర్ అలారం మోగడంతో పరుగులు తీసిన ఉద్యోగులు !! _ Amaravati _ TV5 News video news updates online.
ఒమన్ లో మోడీ పర్యటన-8 ఒప్పందాలపై సంతకాలు
మస్కట్ : ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్యా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఒమన్ రాజు ఖబూస్ తో మోడీ భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురూ చర్చించారు.
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: ఎవరీ తెలంగాణ వాది?
ఎవరీ తెలంగాణ వాది?
1934లో వరంగల్ జిల్లా అక్కంపేటలో జన్మించి, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్గా పనిచేసి, ప్రాంతీయ అసమానతలపై అధ్యయనం చేసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కృషిచేసి, తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్తగా పేరుపొంది, 2011లో మరణించిన ప్రముఖుడెవరు? ఆయన జన్మదినం సందర్భంగా తెలుసుకోండి 10 పాయింట్లు.
యువసేన సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో భరత్, శర్వనంద్, గోపిక, జునియర్ రెలంగి, సురేష్ మీనన్, మేల్కోటి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయరాజ్ నిర్వహించారు మరియు నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జస్సీ గిప్ట్ స్వరాలు సమకుర్చరు.
మాధవపెద్ది సురేష్ పోల్స్ ఇక్కడ లేవు.
Watch క్రమశిక్షణ పేరిట కఠిన శిక్షలా? టీచర్లు పెట్టే టార్చర్ కి స్కూల్ వెలనంటున్నారా? __ NTV here. This news was telecasted on Wednesday 13th of September 2017 02:42:02 PM in NTV News Channel. NTV stands for Next generation TV and launched in 2007. . Visit us for all AP local, National, International, Political, Breaking, Andhra, Telugu News from all channels.క్రమశిక్షణ పేరిట కఠిన శిక్షలా? టీచర్లు పెట్టే టార్చర్ కి స్కూల్ వెలనంటున్నారా? __ NTV video news updates online.
విజయవాడ రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టివేత..!
Watch విజయవాడ రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టివేత..! _ TV5 News here. This news was telecasted on Friday 01st of September 2017 01:14:...
గుత్తి (వాసవి), మూసాపేట్ (పాలమూర్ డిజిటల్) కు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లు _ Telugu TV
గుత్తి (వాసవి), మూసాపేట్ (పాలమూర్ డిజిటల్) కు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లు
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా మరో 39 తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేసింది. అందులో తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన రాజ్ కేబుల్ టీవీ నెట్ వర్క్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాలకు తాత్కాలిక ఎమ్మెస్వోగా లైసెన్స్ పొందింది. దీంతో దేశవ్యాప్తంగా లైసెన్స్ పొందిన తాత్కాలిక ఎమ్మెస్వోల సంఖ్య 564 కు చేరింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్కరికి చొప్పున ఈ విడతలో లైసెన్స్ వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా ఘనపూర్ మండలం మూసాపేటకు చెందిన పాలమూర్ డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా, కర్నాటకలోని రాయచూర్ జిల్లాతోబాటు మొత్తం తెలంగాణ రాష్ట్రమంతటా డిజిటల్ కేబుల్ టీవీ కార్యకలాపాలందించేందుకు మార్చి 4న లైసెన్స్ లభించింది.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన వాసవీ కమ్యూనికేషన్స్ కు కూడా తాత్కాలిక డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ మంజూరైంది. ఈ ఎమ్మెస్వో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలో మూడు, నాలుగు దశల ప్రాంతాల్లో డిజిటల్ కార్యకలాపాలు నడుకునేందుకు మార్చి 21 న లైసెన్స్ మంజూరైంది. ఈ లైసెన్సులు పదేళ్ళ పాటు అమలులో ఉంటాయి.
Previous: భారీగా పెరగబోతున్న కేబుల్ టీవీ బిల్లు, ఏటా కనీస పెరుగుదల 15%గా అంచనా
ఎమ్మెస్వోల హెడ్ ఎండ్స్ తనిఖీ కఠినంగా ఉండాల్సిందే: చానల్స్ February 10, 2018
న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలనలో డిటిహెచ్ లైసెన్స్ మార్గదర్శకాలు February 10, 2018
19న కలర్స్ తమిళ్ ప్రారంభం February 9, 2018
సన్ డైరెక్ట్ లో HMTV సహా 13 కొత్త చానల్స్ February 9, 2018
నిబంధనలు ఉల్లంఘించిన చానల్స్ 54 February 9, 2018
ముందు మరాఠీ, ఆ తరువాతే తెలుగు: ప్రాంతీయ భాషల్లోకి సోనీ విస్తరణ
ప్రధాన పేజీ
మమ్మల్ని సంప్రదించండి
Types వ్యాసాలు Categories పరిణామ సిద్ధాంతం యొక్క పతనంIman hakikatleri మరియు సృష్టి యొక్క అద్భుతంఖురాన్ నైతికత పైగా దీర్ఘాలోచనచేయుచూడండి ఇతర ఫెయిత్ మరియు ఫిలాసఫీస్ Order byOrder by date Reverse date orderOrder by name Reverse order by name
|
MWC 2017 మేజర్ అనౌన్స్మెంట్స్లో భాగంగా మోటరోలా తన మోటో జీ5, జీ5 ప్లస్ ఫోన్లను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. న్యూలుక్ అలానే సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతోన్న ఈ ఫోన్లను ప్రత్యేకించి ఇండియన్ యూజర్ల కోసం డిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది. మార్చి 15న వీటిని అఫీషియల్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తారు. ధరకు సంబంధించిన వివరాలు వెల్లడికావల్సి ఉంది.
సాధారణ లాగిన్ మళ్ళీ మీ వెబ్సైట్ లాగినై లేరు వ్యక్తులు పేజీలు రక్షించడానికి మీరు అనుమతిస్తుందివద్ద ఒక సాధారణ లాగిన్ సిస్టమ్ ఉంటుంది. సాధారణ లాగిన్ ఇన్స్టాల్ చాలా సులభం మరియు చాలా సురక్షితంగా, తేలికగా.
కామర్స్, ఆల్, ప్రాథమిక, inloggen, లాగిన్, లాగిన్, సాధారణ లాగిన్ సిస్టమ్, pagelogin, pageprotection, రక్షించడానికి, రక్షణ
|
లైఫ్ సపోర్ట్ సిస్టం - వికీపీడియా
లైఫ్ సపోర్ట్ సిస్టం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
మానవ అంతరిక్షయాత్రలో, అంతరిక్షంలో మానవుడు జీవించి ఉండటానికి అనుమతించే పరికరాల సమూహాన్ని లైఫ్ సపోర్ట్ సిస్టం అంటారు. U.S. ప్రభుత్వం యొక్క అంతరిక్ష సంస్థ NASA, [1] మరియు ప్రైవేటు అంతరిక్షయాత్ర సంస్థలు ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టం అనే పదం లేదా సంకేతాక్షరాలు ECLSS ను వారి మానవ రోదసియాత్రల కార్యక్రమాల కొరకు, ఈ విధానాలను వివరించేటప్పుడు ఉపయోగిస్తారు. లైఫ్ సపోర్ట్ సిస్టం గాలి, నీరు మరియు ఆహారంను సరఫరా చేయవచ్చు. సరైన శరీర ఉష్ణోగ్రతను, దేహం మీద ఆమోదించదగినంత ఒత్తిడిని మరియు శరీరం విసర్జించే వ్యర్థపదార్థాలను పరిష్కరించటం వంటివాటిని కూడా ఇది నిర్వహించాలి. ఉష్ణప్రసరణ మరియు సూక్ష్మ-ఉల్కల వంటి హానికరమైన బహిరంగ ప్రభావాల నుండి కాపాడవలసిన అవసరం ఉండచ్చు. లైఫ్ సపోర్ట్ సిస్టం యొక్క భాగాలు జీవన-వివేచకమై ఉన్నాయి మరియు వాటి ఆకృతి ఇంకా నిర్మాణాన్ని భద్రతా ఇంజనీరింగ్ మెళుకువలను ఉపయోగించి చేయబడ్డాయి.
1 మానవ శరీరతత్వ సంబంధమైన మరియు జీవక్రియ అవసరాలు
6 అంతరిక్ష వాహన విధానాలు
6.1 జెమిని, మెర్క్యురీ, & అపోలో
6.2 అంతరిక్ష నౌక
7 అంతరిక్ష కేంద్ర విధానాలు
7.1 అంతరిక్ష ప్రయోగశాల
7.3 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
8 EVA విధానాలు
9 వీటిని కూడా చూడండి
11 మరింత చదవడానికి
12 బాహ్య లింకులు
మానవ శరీరతత్వ సంబంధమైన మరియు జీవక్రియ అవసరాలు[మార్చు]
వాతావరణం[మార్చు]
ప్రాణవాయువు, నీటి ఆవిరి మరియు కార్బన్-డై-ఆక్సైడ్ యొక్క కనిష్ఠ స్థాయి వద్ద ఉన్న వాతావరణాలలో అంతరిక్ష లైఫ్ సపోర్ట్ సిస్టంలను ఏర్పరచబడతాయి. ప్రతి వాయువు భాగం యొక్క పాక్షిక ఒత్తిడి మొత్తం బారోమెట్రిక్ ఒత్తిడిని పెంచుతుంది.
ద్రవాలుగా చేసేవాటిని తగ్గించటం లేదా తొలగించటం ద్వారా (ప్రాణవాయువు కాకుండా ఇతర భాగాలలో ఉదాహరణకు నత్రజని మరియు ఆర్గాన్ ఉన్నాయి) మొత్తం ఒత్తిడిని 21 kPa కనిష్ఠానికి తగ్గించవచ్చు, భూవాతావరణంలో ప్రాణవాయువు యొక్క పాక్షిక ఒత్తిడి సముద్ర స్థాయి వద్ద ఉంటుది. ఇది వ్యోమనౌక యొక్క ఆకృతులను తేలిక పరుస్తుంది, రంధ్రాలను తగ్గిస్తుంది మరియు లైఫ్ సపోర్ట్ సిస్టాన్ని సులభపరుస్తుంది.
అయినప్పటికీ, కరిగించే వాయువులను తొలగించటం వలన, ముఖ్యంగా మొత్తం కాబిన్ ఒత్తిడి వెలుపల ఉన్న వాతావరణ ఒత్తిడికన్నా అధికమయితే నిర్మాణాత్మక అవసరాల కొరకు భూమి మీద నుండి నిర్వహించే కార్యకలాపాలలో అగ్ని ప్రమాదాల సంభావ్యత అధికం అవుతుంది; అపోలో 1 చూడండి. ఈ కారణంగా, అధిక ఆధునిక మానవ వ్యోమనౌక సాంకేతిక వాయు (నత్రజని/ప్రాణవాయువు) వాతావరణాలను ఉపయోగిస్తాయి మరియు అదనపు వాహన కార్యక్రమం సమయంలో ఒత్తిడి శ్రేణులలో కేవలం స్వచ్ఛమైన ప్రాణవాయువును ఉపయోగిస్తున్నారు, ఇక్కడ అత్యంత కనిష్ఠమైన గాలితో నిండే ఒత్తిడి సాధ్యతను ఆమోదించదగిన శ్రేణి వశ్యత నిర్వహిస్తుంది.
నీరు[మార్చు]
వ్యోమనౌక సభ్యులు త్రాగటానికి, శుభ్రపరిచే కార్యకాలాపాలు, EVA ఉష్ణ నియంత్రణ మరియు అత్యవసర ఉపయోగాల కొరకు నీటిని ఉపయోగిస్తారు. మానవ అంతరిక్ష అన్వేషణా కాలంలోని వాతావరణాలలోని ప్రదేశాలలో వనరులు లేనందున నీటిని నిల్వచేసుకొని, వాడుకొని మరియు (వ్యర్థ నీటిని) శుభ్రపరుచుకొని ఉపయోగించుకోవాలి.
ఆహారం[మార్చు]
లైఫ్ సపోర్ట్ సిస్టాలు తరచుగా అంతర్గత మొక్కల సేద్య విధానాన్ని కలిగి ఉంటాయి, ఇందులో ఆహారం భవంతులు మరియు/లేదా నౌకలలోనే పెంచబడుతుంది. అన్ని పోషకపదార్థాలను (లేదా కోల్పోయిన) ఉపయోగించుకునేటట్టు ఈ విధానాన్ని తరచుగా ఆకృతి చేయబడుతుంది. ఉదాహరణకు, మలవిసర్జనను ఎరువులుగా మార్చటం చేయటం ద్వారా దీనిని చేయబడుతుంది, ఇవి వ్యర్థ పదార్థాలను (విసర్జితమలం) తిరిగి సిస్టంలోనికి పునరుత్పత్తి చేయబడతాయి, పెంచే మొక్కలు పోషకాలను తీసుకొనటానికి అనుమతిస్తుంది. పెరిగిన మొక్కల నుండి వచ్చిన ఆహారాన్ని తిరిగి సిస్టం వాడుకదారులు తింటారు మరియు ఈ క్రమం ఈ విధంగా కొనసాగుతుంది.
సూక్ష్మజీవిని కనిపెట్టుట మరియు నియంత్రించుట[మార్చు]
NASA LOCAD (ల్యాబ్-ఆన్-అ-చిప్ అప్లికేషన్స్ డెవలప్మెంట్) ప్రణాళిక, దీర్ఘకాల వ్యోమయానం కొరకు ఉపయోగించే వ్యోమనౌకలో సూక్ష్మక్రిముల మరియు శిలీంధ్రాల పెరుగుదలను కనిపెట్టటంలో సహాయపడటానికి పనిచేస్తోంది.[3]
అంతరిక్ష వాహన విధానాలు[మార్చు]
జెమిని, మెర్క్యురీ, & అపోలో[మార్చు]
అంతరిక్ష నౌక[మార్చు]
|
అంతరిక్ష నౌక కొరకు, ECLSS తరగతి విధానాన్ని NASA కలిగి ఉంటుంది, ఇది బృందంలోని వారికి ప్రాణ సహాయంగా మరియు వ్యోమనౌకకు పర్యావరణ నియంత్రణను అందిస్తుంది. షటిల్ రిఫరెన్స్ మాన్యువల్ లో ECLSS భాగాలు: క్రూ కంపార్ట్మెంట్ కాబిన్ ప్రెజరైజేషన్, కాబిన్ ఎయిర్ రీవైటలేజేషన్, వాటర్ కోలంట్ లూప్ సిస్టం, ఆక్టివ్ థర్మల్ కంట్రోల్ సిస్టం, సప్లై అండ్ వేస్ట్ వాటర్, వేస్ట్ కలెక్షన్ సిస్టం, వేస్ట్ వాటర్ ట్యాంక్, ఎయిర్లాక్ సపోర్ట్, ఎక్స్ట్రా వెహికులర్ మొబిలిటీ యూనిట్స్, క్రీ ఆల్టిట్యూడ్ ప్రొటెక్షన్ సిస్టం మరియు రేడియోఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జెనరేటర్ కూలింగ్ మరియు గాసియస్ నైట్రోజన్ పర్జ్ ఫర్ పేలోడ్స్ మీద ఉన్నాయి.[4]
ఓరియన్ క్రూ మాడ్యూల్[మార్చు]
సోయజ్[మార్చు]
ఈ విభాగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. (June 2007)
ప్లగ్-అండ్-ప్లే[మార్చు]
పారగాన్ స్పేస్ డెవలప్మెంట్ కార్పరేషన్, కమర్షియన్ క్రూ ట్రాన్స్పోర్ట్-ఎయిర్ రివైటలైజేషన్ సిస్టం (CCT-ARS) అని పిలవబడే ఒక ప్లగ్ అండ్ ప్లే ECLSSను అభివృద్ధి చేస్తోంది[5], ఇది భవిష్య వ్యోమనౌక కొరకు చేయబడుతోంది, NASA యొక్క కమర్షియల్ క్రూ డెవలప్మెంట్ (CCDev) ద్రవ్యాన్ని పాక్షికమైన చెల్లింపు కొరకు ఉపయోగించబడింది.[6]
అంతరిక్ష కేంద్ర విధానాలు[మార్చు]
అంతరిక్ష ప్రయోగశాల[మార్చు]
మీర్[మార్చు]
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం[మార్చు]
ప్రధాన వ్యాసము: ISS ECLSS
బిగేలో కమర్షియల్ స్పేస్ స్టేషను[మార్చు]
బిగేలో కమర్షియల్ స్పేస్ స్టేషను కొరకు లైఫ్ సపోర్ట్ సిస్టాన్ని లాస్ వేగాస్, నెవాడలోని బిగేలో ఏరోస్పేస్ ఆకృతి చేసింది. అనుగుణ్యమైన సుండన్సర్ మరియు BA 330 విస్తరించ వీలయ్యే వ్యోమనౌక మాడ్యూల్స్ యొక్క నిర్మాణాన్ని ఈ అంతరిక్ష కేంద్రం చేస్తుంది."ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టం (ECLSS) యొక్క హ్యూమన్-ఇన్-ది-లూప్ పరీక్ష " కొరకు సుండన్సర్ ఆరంభమయ్యింది.[7]
EVA విధానాలు[మార్చు]
ఎక్స్ట్రా-వెహికులర్ ఆక్టివిటీ (EVA) విధానాలు ప్రధానంగా సంప్రదాయ అంతరిక్ష వస్త్రాలను కలిగి ఉంటుంది, కానీ స్వీయ-సామర్థం ఉన్న ప్రత్యేక వ్యోమనౌకను కూడా కలిగి ఉంటుంది.[ఆధారం కోరబడింది]
అంతరిక్షంలో వ్యోమగాములు వేసుకునే వస్త్రాలు[మార్చు]
వీటిని కూడా చూడండి[మార్చు]
సూచనలు[మార్చు]
↑ వోలన్టీర్స్ టెస్ట్ బిగేలౌ లైఫ్-సపోర్ట్ గేర్, ఏవియేషన్ వీక్ , 2010-10-22, 2010-10-23న తిరిగి పొందబడినది.
మరింత చదవడానికి[మార్చు]
ఎక్కార్ట్, పేటర్. స్పేస్ ఫ్లైట్ లైఫ్ సపోర్ట్ అండ్ బియోస్ఫిరిక్స్ . టోరన్స్, CA: మిక్రోకసం ప్రెస్; 1996. ISBN 0262081504
లార్సన్, విలే J. మరియు ప్రాంకే, లిండ K., eds. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్: మిషన్ అనాలిసిస్ అండ్ డిజైన్ . న్యూ యార్క్: మక్గ్రా-హిల్:1999. ISBN 0262081504
రీడ్, రోనాల్డ్ D. మరియు కౌల్టర్, గారి R. ఫిజియోలాజి అఫ్ స్పేస్ ఫ్లైట్ - చాప్టర్ 5: 103-132.
ఎక్కార్ట్, పేటర్ మరియు డాల్, సుసాన్. ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టం(ECLSS) - చాప్టర్ 17: 539-572.
గ్రిఫ్ఫిన్, బ్రాండ్ N., స్పామ్పినాటో, ఫిల్, మరియు విల్దే, రిచర్డ్ C. ఏక్ష్ట్రావెహికులర్ సిస్టంస్ - చాప్టర్ 22: 707-738.
వీలాండ్, పాల్ O., డిజైనింగ్ ఫర్ హ్యూమన్ ప్రెసెన్స్ ఇన్ స్పేస్: యాన్ ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టంస్ . నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, NASA రిఫరెన్స్ పబ్లికేషన్స్ RP-1324, 1994
బాహ్య లింకులు[మార్చు]
ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టం (NASA-KSC)
డెడికేషన్ అండ్ పెర్స్పిరేషన్ బిల్డ్స్ ది నెక్స్ట్ జెనరేషన్ లైఫ్ సపోర్ట్ సిస్టం (NASA, ఫాల్ 2007)
ఏరోస్పేస్ బియోమెడికల్ అండ్ లైఫ్ సపోర్ట్ ఇంజనీరింగ్ (MIT ఓపెన్ కోర్స్ వేర్ పేజ్ - స్ప్రింగ్ 2006)
స్పేస్ అడ్వాస్డ్ లైఫ్ సపోర్ట్ (పుర్ద్యు కోర్స్ పేజ్ - స్ప్రింగ్ 2004)
"https://te.wikipedia.org/w/index.php?title=లైఫ్_సపోర్ట్_సిస్టం&oldid=2347363" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
దాచిన వర్గం:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 29 ఏప్రిల్ 2018న 07:37కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
రాజకుమారుడు - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కె.రాఘవేంద్రరావు
సి అశ్విని దత్
మహేష్ బాబు ,
ప్రకాశ్ రాజ్,
జయలలిత (నటి)
నిర్మాణ సంస్థ
రాజకుమారుడు 1999 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది మహేష్ బాబుకు కథానాయకుడిగా మొదటి సినిమా. ప్రీతి జింటా అతనికి జోడీగా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. ఇది హిందీలోకి ప్రిన్స్ నంబర్ 1 పేరుతో అనువాదం అయింది.
4 బయటి లింకులు
ధనంజయ (ప్రకాష్ రాజ్) ముంబై లో ఒక రెస్టారెంటును నడుపుతుంటాడు. అతని మేనల్లుడు రాజకుమార్ (మహేష్ బాబు). ఒకసారి రాజ్ కుమార్ ఖండాలా విహార యాత్రకు వెళతాడు. అక్కడ రాణి (ప్రీతి జింటా) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను సరదాగా ఆట పట్టిస్తుంటాడు. రాణికి అతనంటే పడదు. ఒకసారి రాజ్ కుమార్ రాణిని కొంతమంది రౌడీల బారినుంచి కాపాడటంతో ఆమె కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది.
తారాగణం[మార్చు]
మహేష్ బాబు - రాజకుమార్
ప్రీతి జింటా - రాణి
ప్రకాష్ రాజ్ - ధనంజయ
కృష్ణ - కృష్ణమూర్తి
బ్రహ్మానందం - సబ్-ఇన్స్పెక్టర్ వగ్లే
ఎం. ఎస్. నారాయణ - పోలీసు
పాటలు[మార్చు]
ఎందుకీ ప్రాయము ఎస్. పి. బాలు, చిత్ర వేటూరి సుందర్రామ్మూర్తి
ఎప్పుడెప్పుడు ఎస్. పి. బాలు, సుజాత వేటూరి సుందర్రామ్మూర్తి
ఇందురుడూ చందురుడూ ఎస్. పి. బాలు, చిత్ర వేటూరి సుందర్రామ్మూర్తి
బయటి లింకులు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాజకుమారుడు&oldid=2211200" నుండి వెలికితీశారు
ఘట్టమనేని మహేశ్ బాబు సినిమాలు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 9 అక్టోబరు 2017 న 11:26 కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
బాల యోగిని - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కె.సుబ్రమణ్యం
బి.టి.రాఘవాచార్య
నిర్మాణ సంస్థ
ఐ.ఎమ్.డీ.బి పేజీ
తమిళ బాలయోగిని సినిమాలో బేబి సరోజతో, కె.ఆర్.చెల్లమ్.
బాల యోగిని (తమిళం: பாலயோகினி ) 1937లో రూపొందిన తమిళ మరియు తెలుగు సినిమా. దీనికి కె.సుబ్రమణ్యం దర్శకత్వం వహించాడు. ఇది సమకాలీన సామాజిక పరిస్థితులు ఇతివృత్తంగా, సంస్కరణాత్మక సామాజిక పద్ధతులను ప్రోత్సహిస్తూ రూపొందిన మొట్టమొదటి తమిళ / తెలుగు సినిమాలలో ఒకటి. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో తొట్టతొలి బాలలచిత్రంగా పరిగణించబడుతున్నది.[1][2][3][4][5]
తారాగణం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
కథ, చిత్రానువాదం, నిర్మాణం, దర్శకత్వం: కె.సుబ్రమణ్యం
సంగీతం: మోతీబాబు, మారుతి సీతారామయ్య
సంభాషణలు: బి.టి.రాఘవాచార్య
నిర్మాణ సంస్థ: మహాలక్ష్మి స్టూడియోస్
బాలయోగిని చిత్రంలోని పద్యం[మార్చు]
పాటులు[మార్చు]
నా మాట విన్నమే లౌనో ఆలోచించుడీ - కమలాకుమారి,టి. సుందరమ్మాల్ బృందం
నా ముద్దుల పాపా ఏడవబోకే జో జో జో పాపా జో జో - బేబీ సరోజ
మూలాలు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాల_యోగిని&oldid=2299836" నుండి వెలికితీశారు
1937 తెలుగు సినిమాలు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 7 ఫిబ్రవరి 2018న 17:45కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
బహామాస్ - వికీపీడియా
వికీపీడియా నుండి
అధికార భాషలు
జీడీపీ (nominal) 2007 అంచనా
- వేసవి (DST) EDT (UTC−4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్
కాలింగ్ కోడ్
బహామాస్ (ఆంగ్లం : The Bahamas), అధికారికనామం కామన్వెల్త్ ఆఫ్ ది బహామాస్, ఇదో ద్వీపసమూహాల ద్వీప దేశం. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో గలదు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బహామాస్లో 700 కంటే అధికంగా ద్వీపాలు, పగడపు దిబ్బలు మరియు చిన్నచిన్న ద్వీపఖండాలు భాగంగా ఉన్నాయి.ఇది క్యూబా, హిస్పానియోలా మరియు డోమియన్ రిపబ్లిక్లకు ఉత్తరదిశలో, టర్కీ మరియు కైకోస్ ద్వీపాలకు వాయవ్యంలో, యు.ఎస్.రాష్ట్రాలకు చెందిన ఫ్లోరిడా రాష్ట్రానికి ఆగ్నేయంలో మరియు ఫ్లోరిడా కేస్ తూర్పు దిశలో ఉంది.న్యూ ప్రొవింస్ ద్వీపంలో దేశారాజధాని అయిన నస్సౌ నగరం ఉంది.దీనిని దేశంగా, టర్కీ మరియు కైకోస్ ద్వీపాలతో చేరిన ద్వీపసమాహారంలో భాగంగా మరియు రాయల్ బహామాస్ డిఫెంస్ ఫోర్స్గా గుర్తించబడుతుంది.
బహామాస్ క్రిస్టోఫర్ కొలంబస్ (1492)స్వస్థానం. ఆసమయంలో ఇక్కడ ల్యుకేయాన్ ప్రజలు నివసిస్తూ ఉండేవారు. వీరు టైనో ప్రజలలో అరావాకన్ మాట్లాడే తెగలకు చెందినప్రజలు. స్పానియర్లు బహామాస్ను తమ వలససామ్రాజ్యంలో భాగంగా చేయలేదు. వారు హిస్పానియా లోని ప్రజలను తరలించి బానిసలుగా చేసుకున్నారు. 1513 నుండి 1648 ఈద్వీపాలు నిర్జనప్రాంతాలుగా మారాయి.తరువాత బెర్ముడా నుండి వచ్చిన ఆంగ్లేయులు ఎలెయుతెరా ద్వీపాన్ని వలసప్రమ్ంతంగా మార్చుకున్నారు.
1718లో గ్రేట్ బ్రిటన్ బహామాస్ను తమ వలసప్రాంతాలలో ఒకటిగా చేసుకుంది. అమెరికన్ అంతర్యుద్ధం తరువాత వేలాదిమంది అమెరికన్లు బహామాస్లో స్థిరపడ్డారు. వారు తమతోబానిసలను తీసుకువచ్చి వారితో దీవులలో తోటల పెంపకం అభివృద్ధి చేసారు.ఈ సమయంలో దీవులలో ఆఫ్రికన్ ప్రజలసంఖ్య అధికరించింది. అలా బహామస ఆఫ్రికన్ బానిసలకు స్వతంత్రత ప్రసాదించిన స్వర్గంగా మారింది.రాయల్ నేవీ ఇక్కడ స్థిరపరిచి చట్టవ్యతిరేకమైన బానిసలకు స్వతంత్రత కలిగించింది. అమెరికన్ బానిసలు మరియు సెమినోలెసులు ఫ్లోరిడా నుండి పారిపోయి బహామాస్ చేరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ డొమెస్టిక్ నావలలో తీసుకురాబడిన బానిసలకు ప్రభుత్వం స్వతంత్రత కల్పించింది. 1834లో బహామాస్లో బానిసత్వం నిషేధించబడింది. ప్రస్తుతం బహామాస్లో ఆఫ్రికన్ - బహామాస్ ప్రజలు 90% ఉన్నారు. బానిసత్వ కాలపు సమాచారం ఇప్పటికీ ప్రజాజీవితంలో భాగంగా ఉంది.
1773లో కామంవెల్త్ పాలన నుండి బహామాస్ స్వతంత్రత పొందింది. బహామాస్ తలసరి ఆదాయం ఆధారంగా ఉత్తర అమెరికాదేశాలలోని సంపన్నదేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. బాహామాస్ ఆర్థికవ్యవస్థ పర్యాటకం మరియు ఫైనాంస్ ఆధారితమై ఉంది.[3]
1 పేరువెనుక చరిత్ర
2.4 రెండవ ప్రపంచయుద్ధం
5.1 జాతులు మరియు సంప్రదాయాలు
7.1 ఇతర క్రీడలు
7.2 క్రీడాకారులు
7.3 ఇతర ప్రధాన క్రీడలు
7.4 అథ్లెటిక్ క్రీడలు
9 బయటి లింకులు
పేరువెనుక చరిత్ర[మార్చు]
బహామాస్ అనే పదం టయానో భాషకు చెందిన " బ హా మా " (విశాలమైన ఎగువ మధ్యభూమి) నుండి వచ్చింది. స్థానిక అమెరిండియన్లలో ఈ పదం వాడుకలో ఉండేది.[4] స్పానిష్ భాషలో బజా మార్ అంటే షాలో వాటర్ లేక సముద్రం అని అర్ధం.[5] ఆంగ్లంలో పేరుకు ముందు ది ఉన్న చిన్నపేరు కలిగిన రెండు దేశాలలో బహామాస్ ఒకటి.రెండవ దేశం " ది గాంబియా ".[6]
చరిత్ర[మార్చు]
11వ శతాబ్దంలో టైనోప్రహలు హిస్పానియా మరియు క్యూబా నుండి వలసగా వచ్చి అప్పటికి ఆవాసరహితంగా ఉన్న దక్షిణ బహామాస్ చేరుకున్నారు. వీరు హిస్పానియా మరియు క్యూబా ప్రాంతాలకు దక్షిణ అమెరికా నుండి చేరుకున్నారని భావించారు. వీరు ల్యూకేనియన్లు అని పిలువబడ్డారు. 1492లో ఇక్కడ 30,000 ల్యుకేనియన్ ప్రజలు ఉన్నారని ఇక్కడకు చేరుకున్న క్రిస్టీఫర్ కొలంబస్ పేర్కొన్నాడు.
|
కొలంబస్ మొదటగా ప్రవేశించిన ద్వీపానికి " శాన్ సాల్వడార్ " (ల్యుకేనియన్లు దీనిని గుయానహని అనేవారు) అని నామకరణం చేయబడింది.అది ప్రస్తుతం బహామాస్ ఆగ్నేయంలో ఉన్న " శాన్ సాల్వడార్ ఐలాండ్ " (పూర్వం దీనిని వాట్లింగ్ అనే వారు) అని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 1986లో నేషనల్ జియోగ్రాఫిక్ ప్రచురించిన పత్రికలో సంపాదకుడు మరియు రచయిత రచనల ఆధారంగా " కొలబస్ ప్రవేశించిన ద్వీపం " సమనా కే " అని భావిస్తున్నారు.అయినప్పటికీ దీనికి సరైన ఆధారాలు లభించలేదు. కొలబస్ ఈ ప్రాంతంలో ల్యుకేనియన్ ప్రజలను కలుసుకుని వారితో కొన్ని వస్తువులను వస్తుమార్పిడి పద్ధతిలో మార్చుకున్నాడని పేర్కొనబడింది.స్పానిష్ వారు ల్యుకేయన్ ప్రజలను బలవంతంగా హిస్పానియాకు తరలించి వారితో బలవంతపు చాకిరి చేయించారు.బానిసత్వహింసలతో బాధించబడిన ప్రజలు అంటువ్యాధులకు బలై ప్రాణాలు వదిలారు. వీరిలో సగానికంటే అధికులు " చిన్న అమ్మవారు " (స్మాల్ ఫాక్స్) వ్యాధిసోకి మరణించారు.[8] ఫలితంగా బహామస్ ప్రజలసంఖ్య చాలావరకు క్షీణించింది.[9]1648లో ఎలెతెరియన్ అణ్వేషకులు విలియం సేలే నాయకత్వంలో బెర్ముడా నుండి ఇక్కడకు వలస వచ్చారు. ఈ ఆగ్లేయులు ఇక్కడ మొదటి యురేపియన్ వలసప్రాంతం స్థాపించి దానికి ఎలెతేరియా అని నామకరణం చేసారు. ఈ పేరు గ్రీక్ భాష నుండి స్వీకరించబడింది. గ్రీకు భాషలో ఎలెతేరియా అంటే స్వతంత్రం అని అర్ధం. తరువాత " న్యూ ప్రొవిడెంస్ " స్థాపించి దానికి " సేలేస్ ఐలాండ్ " అని నామకరణం చేసారు. 1670లో ఇంగ్లాండుకు చెందిన " రెండవ చార్లెస్ " ద్వీపాలను నార్త్ అమెరికా లోని కరోలినాకు చెందిన " లార్డ్స్ ప్రొప్రైటర్లకు " ఇచ్చాడు. వారు రాజు నుండి అద్దెకు తీసుకున్న ద్వీపాలలో వ్యాపారం, సుంకం వసూలు, గవర్నరును నియమించడం మరియు పాలనాధికారం పొందారు.[10] 1684లో స్పాన్rain ష్కు చెందిన కార్సియర్ జుయాన్ అల్కాన్ రాజధాని చార్లెస్ టౌన్ (తరువాత దీనిని నస్సౌ అని నామకరణం చేసారు) మీద దాడి చేసాడు. 1703లో ఫ్రాంకో - స్పానిష్ సైన్యంనస్సౌ మీద దాడి(వార్ ఆఫ్ స్పానిష్ సక్సెషన్) చేసింది.
ప్రొప్రైటరీ పాలనాకాలంలో బహామాస్ సముద్రపు బందిపోట్లకు (పైరేట్లకు) స్వర్గధామంగా మారింది. ఈకాలంలోనే ప్రబల బ్లాక్ బియర్డ్ (1680-1718) బందిపోటు ముఠాలు తలెత్తాయి. సముద్రపు బందిపోట్ల ప్రభుత్వానికి ముగింపు పలకడానికి బ్రిటన్ 1718లో బహామాస్ను స్వాధీనం చేసుకుని బ్రిటన్ ఓవర్సీస్ భూభాగంగా మార్చి " వుడ్స్ రోజర్స్ " ను గవర్నర్గా నియమించింది.సముద్రపు బందిపోట్లతో కఠినంగా పోరాడి వుడ్స్ రోజర్ వారికి ముగింపు పలికాడు. [11] 1720లో రోజర్స్ స్పానిష్ దాడిని ఎదుర్కోడానికి ప్రాంతీయసైన్యాలను సమీకరించాడు.
1782లో బ్రిటిష్ ఓటమి (యోర్క్ టౌన్ ఆక్రమణ) తరువాత నస్సౌ సముద్రతీరంలో స్పానిష్ నావికాదళం నిలిచింది. యుద్ధం లేకుండానే నగరం స్పానిష్ వశం అయింది. తరువాత సంవత్సరం పారిస్ ఒప్పందం (1783) ఆధారంగా స్పానిష్ ప్రభుత్వం ఆక్రమిత బహామాస్ భూభాగాన్ని తిరిగి బ్రిటన్కు అప్పగించింది.ఈ విషయం వినడానికి ముందుగా బ్రిటన్ ఆండ్ర్యూ డెవీక్స్ నాయకత్వంలో స్వల్పసైన్యంతో బహామాస్ను స్వాధీనం చేసుకుంది.
అమెరికన్ స్వాతంత్రం తరువాత బ్రిటన్ 7,300 మంది లాయలిస్టులు వారి బానిసలతో బాహామాస్లో సరొకొత్త సెటిల్మెంటును స్థాపించింది. తరువాత దేశంలో ఆర్ధికస్థితి మెరుగుపరచడానికి వారికి భూభాగంలో తోటలను అభివృద్ధి చేయడానికి తగిన భూమిని మంజూరు చేసింది. డీవీక్స్ మొదలైన లాయలిస్టులు దీవులలో తోటలను అభివృద్ధి చేసి ప్రాంతీయ రాజకీయశక్తిగా మారింది.క్రమంగా ఆఫ్రికన్ బానిసల సంఖ్యతో కూడిన యురేపియన్ అమెరికన్ల సంఖ్య స్థానిక యురేపియన్ల సంఖ్యను అధిగమించింది. స్థానిక యురేపియన్లు అల్పసంఖ్యాక వర్గంగా మారింది.
బానిసత్వ నిర్మూలన[మార్చు]
1807లో బ్రిటన్ బానిసవ్యాపారాన్ని రద్దు చేసింది. తరువాత సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ కూడా బానిసత్వవ్యాపారాన్ని రద్దు చేసింది. తరువాత దశాబ్ధాలలో రాయల్ వేవీ వాణిజ్యాన్ని అడ్డగిస్తూ బహామాస్లో తిరిగి వేలసంఖ్యలో మకాంవేసారు. తరువాత వేలాది ఆఫ్రికన్లకు బానిసత్వం నుండి విముక్తి లభించింది.
20వ శతాబ్ధం[మార్చు]
|
20వ శతాబ్ధం[మార్చు]
1940 ఆగస్ట్లో బ్రిటిష్ ప్రభుత్వంఆటంకాలను అధిగమిస్తూ " విండ్సర్ డ్యూక్ "ను బహామాస్ గవర్నర్గా నియమించబడి తన భార్య(వాలిస్ సింప్సన్)తో ఈదీవులకు చేరుకున్నాడు. ప్రభుత్వ గవర్నర్ బంగాళాలో నివసించడానికి పరిస్తితులు వారికి అనుకూలించనప్పటికీ వారు ఇక్కడ పరిస్తితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు.[22] అసంతృప్తికరమైన పదవీ బాధ్యతల కారణంగా ఈ ద్వీపాలను మూడవ తరగతి బ్రిటిష్ కాలనీగా వర్ణించాడు. [23] 1940 అక్టోబర్ 29న గవర్నర్ చిన్న ప్రాంతీయ పార్లమెంటును ఏర్పాటుచేసాడు. దంపతులు ఆ నవంబర్లో ద్వీపాలకు వెలుపల ఉన్న " ఆక్సెల్ - వెన్నర్ - గ్రెన్ " యాచ్ట్ సందర్శించడం వివాదాలకు దారి తీసింది.[24] యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజంస్ " ఆక్సెల్ - వెన్నర్ - గ్రెన్" జర్మన్ నాజీ కమాండర్ " హెర్మన్ గోరింగ్ " కు సన్నిహితుడని (పొరపాటున) బ్రిటిష్ ప్రభుత్వానికి సూచనలు అందించడంమే ఇందుకు కారణం.[24][25] ద్వీపాలలో పేదరికం మీద సాగించిన పోరు బహుదా ప్రశంశించబడింది. 1991లో ప్రచురించబడిన "ఫిలిప్ జైగ్లర్ " ఆత్మకథలో ఆయన మరియు యురేపియాకు చెందని బహామాస్ ప్రజలు తిరుగుబాటు బహామాస్ దారులుగా వర్ణించబడ్డారు.1942లో శ్రమకు తగిన జీతబత్యాలు ఇవ్వడంలేదని ఆయన నస్సౌలో ప్రారంభించిన పోరాటం ప్రజల ప్రంశలు అందుకున్నది.[26][27] 1945 మార్చిలో డ్యూక్ పదవికి రాజీనామా చేసాడు.[28][29]
రెండవ ప్రపంచయుద్ధం[మార్చు]
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆధునిక రాజకీయ అభివృద్ధి మొదలైంది. 1950లో మొదటి రాజకీయపార్టీలు ఆవిర్భవించాయి.1964లో స్వయంప్రతిపత్తి కలిగిన బ్రిటిష్ పార్లమెంటరీ పాలన మొదలైంది.మొదటి ప్రీమియర్గా " యునైటెడ్ బహామియన్ " పార్టీకి చెందిన " సర్ రోనాల్డ్ సిమానెట్టీ " నియమితుడయ్యాడు.1964 జనవరి 7న బహామాస్కు ఇంటర్నల్ అటానమీతో నియోజకవర్గం ఏర్పాటు చేయబడింది.[30] 1967లో ప్రోగ్రెసివ్ లిబరల్ పార్టీకి చెందిన లిండెన్ పిండ్లింగ్ మొదటి నాల్లజాతి ప్రీమియర్గా నియమించబడ్డాడు. 1968లో ప్రీమియర్ అనే పదవి ప్రధానమంత్రి పదవిగా మార్చబడింది. 1968 లో పిండ్లింగ్ బహామియన్ సంపూర్ణ స్వాతంత్ర్యన్ని ప్రకటించాడు.[31] 1968లో 1968లో బహామియన్ల అధికార పరిధి విస్థరిస్తూ కొత్త నియోజకవర్గం ఇవ్వబడింది.[32] 1973 జూన్ 22న " ది బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ " బహామియన్ల స్వతంత్రానికి మద్దతుగా ఓటు వేసింది.[33] 1973 జూలై 10న ప్రింస్ చార్లెస్ బహామాస్ స్వతంత్రానికి అధికారికంగా అంగీకారం తెలుపుతూ బహామాస్ ప్రధానమంత్రి లిండెన్ పిండ్లింగ్కు లేఖ అందించాడు. [34] అదే రోజు బహామాస్ కామంవెల్త్ దేశాలలో చేర్చబడింది.[35] స్వతంత్రం లభించిన స్వల్పకాలంలో బహామాస్ మొదటి గవర్నర్గా (రెండవ క్వీన్ ఎలిజబెత్ ప్రతినిధిగా) సర్ మిలో బట్లర్ నియమించబడ్డాడు. 1974 ఆగస్టు 22న బహామాస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు వరల్డ్ బ్యాంక్ సభ్యత్వం పొందింది.[36] 1973 సెప్టెంబరు 18న బహామాస్ ఐక్యరాజ్య సమితి సభ్యదేశం అయింది. [37]1950 నుండి బహామాస్ ఆర్థికరంగం పర్యాటకం మరియు ఆఫ్ షోర్ ఫైనాంస్ ఆధారంగా అభివృద్ధి పధంలో కొనసాగింది. తరువాతి కాలంలో బహామాస్ విద్య, ఆరోగ్యరక్షణ, నివాసగృహాలు, అంతర్జాతీయ మాదకద్రవ్యాల రవాణా మరియు హైతీ చట్టవ్యతిరేక వలసలు మొదలైన సమస్యలు ఎదుర్కొన్నది." యూనివర్శిటీ ఆఫ్ బహామాస్ " బహామాస్ ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రధానపాత్ర వహిస్తుంది. యూనివర్శిటీ బాచులర్, మాస్టర్స్ మరియు సంబంధిత డిగ్రీలను అందిస్తుంది. సి.ఒ.బి దేశమంతటా టీచింగ్ మరియు రీసెర్చి కేంద్రాలు కలిగి ఉంది.
భౌగోళికం[మార్చు]
బహామాస్ 20-28 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 72-80 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. 1864లో బహామాస్ గవర్నర్ బహామాస్లో 29 ద్వీపాలు, 661 కేలు మరియు 2,387 రాక్స్ ఉన్నాయని నివేదికలో తెలియజేసాడు.[38] వీటిలో బిమిని ద్వీపం యునైటెడ్ స్టేట్స్కు అత్యంత సమీపంలో ఉంది. ఇది బహామాస్ " గేట్ వే "గా భావించబడుతుంది. గ్రాండ్ బహామాస్ తూర్పు తీరంలో అబాకో ద్వీపం ఉందిఈశాన్యతీరంలో ఇనగ్వా ద్వీపం ఉంది. ఆండ్రోస్ ద్వీపం అత్యంత విశాలమైనదిగా ఉంది.ఇతర మానవ ఆవాస ద్వీపాలలో ఎలెయుతెరా, కేట్ ద్వీపం, లాంగ్ ద్వీపం, శాన్ సల్వడార్ ద్వీపం, అక్లింస్, క్రూక్డ్ ద్వీపం, ఎక్సుమా, బెర్రీ మరియు మేయాగయానా ప్రధానమైనవి. న్యూ ప్రొవిడెంస్ బహామాస్ రాజధానిగా ఉంది.ద్వీపాలన్నీ దిగువగా మరియు చదరంగా ఉన్నాయి. దీవులలో సముద్రమట్టానికి 15-20 మీటర్ల ఎత్తులో కొన్ని శిఖరాలు మాత్రమే ఉంటాయి.ఈ ద్వీపాలలో ఒకటైన కేట్ ద్వీపంలో సముద్రమట్టానికి 63 మీ ఎత్తున ఉన్న అల్వెమియా పర్వతం (సాధారణంగా కోమో హిల్ అంటారు)అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావించబడుతుంది.
ఆగ్నేయంలో టర్క్స్ మరియు కైకోస్ ద్వీపాలు ఉన్నాయి. మౌచొయిర్ బ్యాంక్, సిల్వర్ బ్యాంక్ మరియు నవిదాద్ బ్యాంక్ అనే మూడు విస్తారమైన సబ్మెరీన్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి భౌగోళికంగా బహామాస్ కొనసాగింపుగా ఉన్నాయి.
వాతావరణం[మార్చు]
ఆర్ధికరంగం[మార్చు]
తలసరి జి.డి.పి. పరంగా అమెరికా దేశాలలోని సంపన్న దేశాలలో బహామాస్ ఒకటిగా గుర్తించబడుతుంది.[42]
|
పర్యాటకం[మార్చు]
బహామాస్ ప్రభుత్వం ఆదాయం కొరకు ప్రధానంగా పర్యాటకరంగం మీద ఆధారపడి ఉంది. పర్యాటకరంగం బహామాస్ జి.డి.పి.లో 60%కి భాగస్వామ్యం చేయడమే కాక బహామాస్ ఉద్యోగాలలో సంగంకంటే అధికంగా భర్తీచేస్తుంది.[43] 2012లో బహామాస్ 5.8 మిలియన్ల పర్యాటకులను ఆకర్షించింది. వీరిలో 70% కంటే అధికంగా క్రూసీద్వారా పయనించారు.
ఆర్ధికసేవలు[మార్చు]
పర్యాటకరంగం తరువాత దేశ ఆర్థికరంగంలో ఫైనాంస్ మరియు విదేశీఋణ సంబంధిత సేవలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి. దేశ జి.డి.పి.లో ఆర్థికసేవలు 15% భాగస్వామ్యం వహిస్తుంది.బహామాస్ ప్రభుత్వం విదేశీ ఫైనాంస్ వాణిజ్యానికి ప్రోత్సాహం అందిస్తుంది. అదనంగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్కరణలు చేపట్టబడుతూ ఉన్నాయి. " సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహామాస్ " మొదలైన ప్రధాన ఫైనాంషియల్ మరియు సెక్యూరిటీ సంస్థలు మరియు ఎక్స్చేంజ్ కమిషన్లను విలీనం చేయాలని బహామాస్ ప్రభుత్వం భావిస్తుంది. బహామాస్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో 19 పన్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి.
వ్యవసాయం[మార్చు]
బహామాస్ ఆర్థికరంగంలో వ్యవసాయం మూడవ స్థానంలో ఉంది.ఇది దేశ జి.డి.పి.లో 5-7%కు భాగస్వామ్యం వహిస్తుంది. బహామాస్ దేశానికి అవసరమైన 80% దిగుమతి చేయబడుతుంది. దేశంలో పండించబడుతున్న పంటలలో ఎర్రగడ్డలు, బెండకాయలు, కమలాలు, ద్రాక్ష, కీరదోస, చెరుకు, నిమ్మ, లైం మరియు చిలగడదుంప ప్రధానమైనవి.
గణాంకాలు[మార్చు]
జాతులు మరియు సంప్రదాయాలు[మార్చు]
భాషలు[మార్చు]
బహామాస్ అధికార భాష ఆంగ్లం. బహామీయులు అధికంగా ఆంగ్ల ఆధారిత క్రియోల్ భాష మాట్లాడుతుంటారు. ఈ భాషను సాధారణంగా బహామియన్ క్రియోల్ (బహామియన్ యాస) లేక బహామియనీస్ అంటారు.[54] బహామియన్ రచయిత మరియు నటుడు జేంస్ కేటలిన్ ఈ భాషను పద్యరచనలో ఉపయోగించాడు.[55][56][57] ఫ్రెంచ్ ఆధారిత క్రియోల్ భాష " హైతియన్ క్రియోల్ " భాషను హైతియన్ ప్రజలలో వాడుకలో ఉంది. మొత్తం బహరియన్ ప్రజలలో 25% ప్రజలలో హైతియన్ భాష వాడుకలో ఉంది. రెండు యాసల మద్య బేధం గుర్తించేలా దీనిని క్రియోల్ అని అంటారు.[45][58]
మతం[మార్చు]
2008 యినైటెడ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ డెమొక్రసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న " ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం రిపోర్ట్ ", మానవహక్కులు మరియు శ్రామికులు ఆధారంగా ద్వీపాలలో క్రైస్తవ మతం ఆధిక్యతలో ఉందని భావిస్తున్నారు. వీరిలో ప్రొటెస్టెంట్లు 70%, బాప్టిస్టులు 35%, ఆంగ్లికన్లు 15%, పెంటేకోస్టల్స్ 8%, చర్చి ఆఫ్ గాడ్ 5%, సెవెంత్ డే అడ్వెంటిస్టులు 5% మరియు మెథడిస్టులు 4% ఉన్నారు. అదనంగా రోమన్ కాథలిక్కులు 14% ఉన్నారు.[59] బహామాస్లో అదనంగా యూదులు, ముస్లిములు, బహైప్రజలు, హిందువులు, రాస్టఫారీలు మరియు ఒబీహ్ అనుయాయులు ఉన్నారు.
సంస్కృతి[మార్చు]
అభివృద్ధి తక్కువగా ఉన్న వెలుపలి దీవులలో (ఫ్యామిలీ దీవులు) తాటి ఆకులతో తయారుచేయబడిన వస్తువులు విక్రయించబడుతుంటాయి. వీటిని సాధారణంగా " స్ట్రా " అంటారు. తాటి ఆకుతో తయారుచేయబడే టోపీలు మరియు బ్యాగులు ప్రాబల్యత సంతరించుకున్నాయి. వీటిలో " వూడూ డాల్స్ " కూడా ప్రాబల్యత సంతరించుకున్నాయి. ఈ బొమ్మలు అధికంగా చారిత్రక ఆధారితంగా కాక అమెరికన్ వ్యూహాత్మకత ఆధారంగా తయారుచేయబడుతుంటాయి.[60] ఫ్యామిలీ ద్వీపాలలో ఉన్న బహామియన్లు " ఒబీహ్ " అనే జానపద ఇంద్రజాలం చేస్తుంటారు.[61] అయినప్పటికీ బహామీ చట్టం ఆధారంగా " ఒబీహ్ " ఇంద్రజాల ప్రదర్శన చట్టవిరోధమైనది మరియు శిక్షార్హమైనదిగా భావించబడుతుంది.[62]
ఉత్సవాలు[మార్చు]
ప్రతి బాక్సింగ్ డే మరియు న్యూ ఇయర్స్ డే ఉత్సవాలలో " జంకనో " అనే ఆఫ్రో- బహామియన్ సంప్రదాయ పేరేడ్లో సంగీతం, నేత్యం మరియు కళలు ప్రదర్శించబడుతుంటాయి. ఎమాంసిపేషన్ వంటి ఇతర ఉత్సవాలలో కూడా జంకనో పేర్డ్ ప్రదర్శించబడుతూ ఉంటుంది.పలు ఫ్యామిలీ దీవులలో రెగట్టా ప్రధాన సాంఘిక వేడుకగా ఉంటుంది. ఇందులో పురాతన శైలి బోటులో నీటిలో పయనిస్తూ ఈ వేడుక ఒకటి లేక అధికదినాలు నిర్వహించబడుతుంటుంది.
ఆహారసంస్కృతి[మార్చు]
బహామియన్ ఆహారాలలో పలు ఆహారాలు ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నాయి. ఇందులో కరేబియన్, ఆఫ్రికన్ మరియు యురేపియన్ ఆహారసంస్కృతుల ప్రభావం అధికంగా ఉంటుంది. కొన్ని సెటిల్మెంట్లు ఆహారం మరియు పంట సంబంధిత ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో గ్రిగేరీ టౌన్లో నిర్వహించే ఫైనాఫిల్ ఫెస్ట్ మరియు ఆణ్డ్రోస్లో నిర్వహించే " క్రాబ్ ఫెస్ట్ " ప్రధానమైనవి.మిగిలిన వేడుకలలో స్టోరీ టెల్లింగ్ ఒకటి.
సాహిత్యం[మార్చు]
బహామియన్లు సుసంపన్నమైన కవిత్వ, చిన్న కథలు, నాటకాలు మరియు చిన్న కాల్పానిక సాహిత్యం మొదలైన ప్రక్రియలతో కూడిన సాహిత్యసంప్రదాయం ఏర్పరిచారు. వీటిలో సాధారణంగా మార్పు, ఆడంబరాల కొరకు ప్రాకులాట, గుర్తింపు కొరకు అణ్వేషణ, పురాతన సంప్రదాయాల మీద మక్కువ మరియు సౌందర్యారాధన స్థూలవస్తువుగా ఉంటాయి. సూసన్ వాలెంస్, ప్రిసివిల్ మిల్లర్, రాబర్ట్ జాంసన్, రేమండ్ బ్రౌన్, ఒ.ఎం. స్మిత్, విలియం జాంసన్, ఎడ్డీ మిన్నీస్ మరియు వింస్టన్ మొదలైన రచయితల రచనలు ప్రజాదరణ చూరగొన్నాయి.[63][64]
విశ్వాసాలు[మార్చు]
క్రీడలు[మార్చు]
|
క్రీడలు[మార్చు]
బహామియన్ జీవనసరళిలో క్రీడలు ప్రధానపాత్ర వహిస్తుంటాయి.క్రికెట్ జాతీయ క్రీడగా గుర్తించబడుతుంది. 1846 నుండి బహామాస్లో క్రికెట్ క్రీడ ఆడబడుతూ ఉంది.[65] ప్రస్తుతం దేశంలో ప్రాచుర్యంలో ఉన్న క్రీడలలో క్రికెట్ పురాతనమైనది.1936లో " ది బహామాస్ క్రికెట్ అసోసియేషన్ " రూపొందించబడింది. 1940-1970 వరకు బహామియన్లు అనేకమంది క్రికెట్ ఆడుతూ ఉన్నారు. బహామియన్లు " వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డ్ " భాగస్వామ్యంవహించలేదు. అందువలన బహామియన్ క్రికెటర్లు వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీంలో పాల్గొనడం లేదు. 1970లో క్రికెట్ పట్ల గొప్ప ఆరాధన కలిగిన యునైటెడ్ కింగ్డం శిక్షకులను తొలగించి వారి స్థానంలో యునైటెడ్ స్టేట్స్లో శిక్షణ పొందిన వారిని నియమించిన తరువాత బహామియన్ క్రికెట్ క్రీడలో క్షీణత మొదలైంది. బహామియన్ ఫిజికల్ ఎజ్యుకేషన్ టీచర్స్కు క్రికెట్ క్రీడ గురించిన అవగాహన కొరవడడం ఇందుకు ఒక కారణం. వారు బాస్కెట్ బాల్, బేస్బాల్, సాఫ్ట్బాల్ మరియు ట్రాక్ & ఫీల్డ్ [66] వాలీబాల్[67] మరియు అసోసియేషన్ ఫుట్బాల్ మొదలైన క్రీడలలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.[68] క్రికెట్ ఇప్పటికీ కొంతమంది ప్రాంతీయవాసులకు మరియు జమైకా,గయానా,హైతీ మరియు బర్బడో నుండి వలసవచ్చిన ప్రజలకు అభిమానపాత్రమైన క్రీడగా ఉంది. విండ్సర్ పార్క్ మరియు హైనెస్ ఓవల్ ప్రాంతాలలో శని ఆదివారాలలో క్రికెట్ ఆడబడుతూ ఉంది.
ఇతర క్రీడలు[మార్చు]
క్రికెట్ కంటే ముందున్న ఒకేఒక క్రీడ గుర్రపుస్వారీ. గుర్రపు స్వారీ 1796లో ప్రారంభం అయింది. అత్యధిక ప్రజాదరణ పొందిన క్రీడలలో యునైటెడ్ స్టేట్స్లో నుండి దిగుమతి చేసుకున్న బాస్కెట్ బాల్,[69] అమెరికన్ ఫుట్బాల్,[70] మరియు బేస్బాల్ ప్రధానమైనవి.[71] గ్రేట్ బ్రిటన్ కంటే యునైటెడ్ స్టేట్స్ సమీపంలో ఉన్న కారణంగా ఇతర కరేబియన్ దేశాలవలె కాకుండా బహామాస్లో క్రికెట్, రగ్బీ మరియు నెట్బాల్ ప్రజాదరణ కలిగి ఉన్నాయి.
క్రీడాకారులు[మార్చు]
డెక్సర్ కేంబ్రిడ్జ్, రిక్ ఫాక్స్, ఇయాన్ లాఖర్ట్ మరియు బడ్డీ హీల్డ్ మొదలైన బహామియన్ క్రీడాకారులు లాస్ ఏంజలెస్కు చెందిన మైకేల్ థాంప్సన్తో కలిసి ఎన్.బి.ఎ. ర్యాంకులో స్థానం పొందారు.[72][73] అసోసియేషన్ ఫుట్బాల్ కంటే అమెరికన్ ఫుట్బాల్ అద్జిక ఆదరణ కలిగి ఉంది. అయొనప్పటికీ ఇది హైస్కూల్ సిస్టంలో చేర్చబడలేదు. బహామియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ కొరకు యువకులు మరియు టీనేజర్లు శిక్షణపొందుతూ ఉన్నారు. [74] అసోసియేషన్ ఫుట్బాల్ సాధారణంగా సాకర్ అని పిలువబడుతూ ఉంది. ఇది బహామియన్ ఫుట్బాల్ అసోసియేషన్ చేత హైస్కూల్ విద్యార్థులలో లీగ్స్గా నిర్వహించబడుతున్నాయి.బహామియన్ క్రీడాకారులను యురేపియన్ క్రీడలలో పాల్గొనజేయడానికి అనుకూలంగా బహామియన్ ప్రభుత్వం లండన్ లోని టోట్టెంహాం హాట్స్పర్తో కలిసి పనిచేస్తుంది. 2013లో బహామాస్ క్రీడాకారులు జమైకా నేషనల్ ఫుట్బాల్ టీంకు వ్యతిరేకంగా ఆడిన సందర్భంలో స్పర్స్ మొదటి బహామియన్ ప్రీమియర్ లీగ్ క్లబ్గా గుర్తించబడింది. బహామా లోని టోట్టెన్ హాట్స్పర్ క్లబ్కు జో లూయిస్ యజమానిగా ఉన్నాడు.[75]
ఇతర ప్రధాన క్రీడలు[మార్చు]
ఇతర ప్రధాన క్రీడలలో స్విమ్మింగ్ (ఈత),[76] టెన్నిస్,[77] మరియు బాక్సింగ్ ప్రధానమైనవి.[78] గోల్ఫ్[79] రగ్బీ లీగ్ [80] rugby union[81] బీచ్ సాకర్ [82] మరియు నెట్ బాల్ మొదలైన క్రీడలలో బమామియన్ క్రీడాకారులు అంతర్జాతీయ గుర్తింపును కలిగి ఉన్నారు.
అథ్లెటిక్ క్రీడలు[మార్చు]
బహామాస్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అనే అథ్లెటిక్ క్రీడ అత్యంత విజయవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. బహామియన్ క్రీడాసంప్రదాయంలో స్ప్రింట్ మరియు జంపింగ్ క్రీడలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. దేశంలో బాస్కెట్ బాల్ తరువాత ట్రాక్ అండ్ ఫీల్డ్ అధిక ప్రాబల్యత కలిగి ఉంది. నస్సౌ మరియు ఫ్యామిలీ ద్వీవులలో ట్రైత్లోన్లు ప్రజాదరణ కలిగి ఉన్నాయి. ఒలింపిక్ క్రీడలు, ఐ.ఎ.ఎ.ఎఫ్. వరల్డ్ చాంపియంస్ ఇన్ అథ్లెటిక్స్, కామంవెల్త్ మరియు పాన్ అమెరికన్ గేంస్లలో బహామియన్లు ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్స్ సాధించడానికి కృషిచేసారు. దేశం కొరకు మొదటి అథ్లెటిక్ ఒలింపిక్స్ గేంస్ పతకం సాధించిన ఘనత ఫ్రాంక్ రూథర్ఫోర్డ్కు దక్కింది. 1992లో ఆయన " ట్రిపుల్ జంప్ " క్రీడలో కామ్శ్యపథకం సాధించాడు.[83]
అథ్లెట్ క్రీడాకారులు[మార్చు]
పౌలైన్ డేవిస్ - థాంప్సన్, డెబ్బీ ఫర్గుసన్, చంద్ర స్టర్రుప్, సవతెడా ఫినెస్ మరియు ఎల్డెస్ క్లార్కె - లూయిస్ బృందం 400 మీ రిలే పోటీలో పాల్గొని దేశానికి మొదటి ఒలింపిక్ స్వర్ణపతకం సాధించింది. వారిని ప్రేమతో " గోల్డెన్ గరల్స్ " అని పిలుస్తున్నారు.[84] టోనిక్యూ - విలియంస్ మొదటి వ్యతిగత ఒలింపిక్ స్వర్ణపతకం సాధించిన గుర్తింపు పొందింది. 2004 సమ్మర్ ఒలింపిక్స్లో ఆమె 400మీ స్ప్రింట్ పోటీలో స్వర్ణపతకం సాధించింది.[85]
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
Bahamas గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి
ఉదాహరణలు వికికోటు నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
ఉత్తర అమెరికా దేశాలు
స్వతంత్ర దేశాలు
|
స్వతంత్ర దేశాలు
గ్రెనడా · గౌతమాలా · హైతి · హోండురాస్ · జమైకా · మెక్సికో · నికరాగ్వా · పనామా · సెయంట్ కిట్స్, నెవిస్ · సెయింట్ లూసియా ·
సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ · ట్రినిడాడ్, టొబాగో · అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వేరే దేశాల పాలనలో
"https://te.wikipedia.org/w/index.php?title=బహామాస్&oldid=2198189" నుండి వెలికితీశారు
ఉత్తర అమెరికా
మధ్య అమెరికా దేశాలు
ద్వీప దేశాలు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 19 సెప్టెంబరు 2017న 11:36కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
ప్రద్యుమ్నుడు - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
2 ప్రద్యుమ్నుడి జన్మ వృత్తాంతం
5 ఇవి కూడా చూడండి
శంభరాసురుడు ప్రద్యుమ్నుడిని అపహరించడం[మార్చు]
ప్రద్యుమ్నుడి జన్మ వృత్తాంతం[మార్చు]
ప్రద్యుమ్నుడు శంభరాసురుడిని సంహరించడం[మార్చు]
ప్రద్యుమ్నుడు ద్వారకకు తిరిగి రావడం[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
బయటి లంకులు[మార్చు]
కృష్ణ బుక్ నుండి ప్రద్యుమ్నుడి గురించి సమగ్ర సమాచారం
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రద్యుమ్నుడు&oldid=1997815" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 25 అక్టోబరు 2016 న 02:16 కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
గెస్ట్ కాలమ్
సోషల్ మీడియా
పశ్చిమ గోదావరి
రాజన్న (సిరిసిల్లా)
భద్రాద్రి (కొత్తగూడెం)
మహబూబ్నగర్
జోగులాంబ (గద్వాల)
నాగర్ కర్నూల్
వికారాబాద్
వరంగల్ (గ్రామీణ)
సౌత్ ఇండియా
ఇతర క్రీడలు
వింతలు విశేషాలు
కొత్త ప్రపంచం
మేకింగ్ ఆఫ్ మూవీ
సదరన్ స్పైస్
స్క్రీన్ ప్లే
కెఎస్ఆర్ లైవ్ షో
సాక్షి వేదిక
స్పెషల్ ఇంటర్వ్యూ
స్పెషల్ ఎడిషన్
ది హెడ్ లైన్ షో
ఫోర్త్ ఎస్టేట్
ఉర్దూ న్యూస్
నీళ్ల పైపులో నివాసం ఏంటి అనుకుంటుంన్నారా ? అవును నిజమే.. హాంగ్కాంగ్లో ఓ ఆర్కిటెక్చర్ సృష్టే ఈ ట్యూబ్ హొమ్లు, ఇవి మాములుగా లేవు విలాసవంతమైన...
రూ.999కే 4జీ హాట్స్పాట్ పోర్టబుల్ వై-ఫై డివైజ్
ఎక్కువ మంది కస్టమర్లను తన నెట్వర్క్ పరిధిలోకి తెచ్చుకునేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన 4జీ హాట్స్పాట్ పోర్టబుల్ వై-ఫై డివైజ్ ధర...
ఆడుతూనే... 71 కోట్లు సంపాదించేశాడు
వాషింగ్టన్ : ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ ఈ ఏడాదికిగానూ ఒక్కో జాబితాను విడుదల చేస్తున్న క్రమంలో యూట్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న స్టార్ల...
షావోమి ఆఫర్లు : రూ.1కే ఫ్లాష్ సేల్స్
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ల మెగా సేల్ ఈవెంట్లు ముగియగానే.. చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి తన ఫెస్టివల్ సీజన్ సేల్ను...
ఐ ఫోన్లు: జియో బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: రిలయన్స్ డిజిటల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆపిల్ ఐఫోన్ 8 , ఐ ఫోన 8 ప్లస్...
జియో ఫోన్ కోసం వేచిచూస్తున్నారా?
నవరాత్రికి జియో ఫోన్ తమ చేతుల్లోకి వచ్చేస్తుందంటూ ఎంతో ఆశగా.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరో షాకింగ్ న్యూస్.
‘జియోఫై’ పై భారీ డిస్కౌంట్: పండుగ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: టెలికాం మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్ జియో తమ ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. జియో హాట్...
బంపర్ ఆఫర్: టీవీ కొంటే స్మార్ట్ఫోన్ ఫ్రీ
కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ పండుగ సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
సాక్షి, న్యూఢిల్లీ : ఐఫోన్ల ధరల్లో కోత పెడుతూ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఆపిల్ పాత సంప్రదాయాన్ని కొనసాగించింది. తాజాగా ఐఫోన్ X , ఐఫోన్ 8 మోడళ్లను...
మోటో డబుల్ ధమాకా: జీ5ఎస్, జీ5ఎస్ ప్లస్
మోటో డబుల్ ధమాకా: జీ5ఎస్, జీ5ఎస్ ప్లస్ మోటరోలా తన నూతన స్మార్ట్ఫోన్ 'మోటో జీ5ఎస్ ప్లస్' ను స్పెషల్ ఎడిషన్గా లాంచ్ చేసింది. తన జీ సిరీస్...
రెడ్మి 4ఏ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ను షావోమి మంగళవారం లాంచ్ చేసింది. ఒరిజినల్ హ్యాండ్సెట్కు అదనపు ర్యామ్, స్టోరేజ్తో ఈ వేరియంట్ను...
మీ ఫోన్కు ఓరియో అప్డేట్ వస్తుందా.. లేదా..?
సాక్షి, హైదరాబాద్: గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓ 8.0 ను ఇటీవల విడుదల చేసింది. అందరూ ఊహించినట్టుగా ఈ కొత్త ఓఎస్కు ఓరియో...
సైబర్ క్రైమ్ ఎఫెక్ట్: 500 యాప్స్ గోవిందా!
వాషింగ్టన్ : ఇటీవల సాంకేతిక ప్రపంచాన్ని వణికించిన వన్నాక్రై సైబర్ అటాక్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం హ్యాక్ అవుతుందన్న కారణంతో...
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్ఫోన్ ను లాంచ్ చేసింది. ఫేస్బుక్ లైవ్ ద్వారా ‘కాన్వాస్ ఇన్ఫినిటీ’ పేరుతో కొత్త డివైస్ను ...
వాట్సాప్లో ఫేక్న్యూస్కు బ్రేక్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో రోజుకు ఎన్నో రకాల సమాచారం చక్కర్లు కొడుతుంటుంది. ఈ మెసేజ్ల్లోని నిజానిజాలను బేరిజు వేసుకోవడం అంత సులువు కాదు....
జియోకు షాక్: రూ.299కే ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. జియో రాకతో టెలికం రంగం కుదేలైంది. ఇటీవల జియో...
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తొలి బ్యాచ్ జియో ఫోన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. బీటా ట్రయల్స్కు కోసం ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్ను ఎంపికచేసిన...
అమెజాన్లోకి ఐఫోన్ 6 స్పెషల్ వేరియంట్
ఐఫోన్ 6 స్మార్ట్ఫోన్లో స్పెషల్ వేరియంట్ను ఆపిల్ భారత మార్కెట్లోకి లాంచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చిన ఐఫోన్6, 32జీబీ స్టోరేజ్...
గెలాక్సీ ఎస్ 8యాక్టివ్..పగలదు, నానదు, ధర?
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 సిరీస్లో మరో నూతన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎస్8 యాక్టివ్ను సోమవారం లాంచ్ చేసింది.
జియో ఎఫెక్ట్ : వొడాఫోన్ ''సూపర్ అవర్'' ప్లాన్స్
టెలికాం ఇండస్ట్రిలో రిలయన్స్ జియో ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. జియో తెరతీస్తున్న ధరల యుద్దానికి టెలికాం కంపెనీలు కూడా వరుసబెట్టి ఆఫర్ల మీద ఆఫర్ల...
ఎయిర్టెల్ 1000 జీబీ బోనస్ డేటా
బ్రాడ్బ్యాండు మార్కెట్లో అడుగుపెట్టి, అక్కడ కూడా సంచలనాలు సృష్టించాలని రిలయన్స్ జియో ప్లాన్స్ వేస్తుండగా... దానికి ముందుస్తుగా ఎయిర్టెల్ కూడా...
కొత్త బ్రాండ్ స్మార్ట్ఫోన్ ‘బియాండ్’.. ధర?
|
బ్లాక్బెర్రీ బ్రాండ్ స్టార్ట్ఫోన్లను విక్రయించే కల్ట్ ఇపుడు తన సొంత స్మార్ట్ఫోన్ను తీసుకొస్తోంది. 4జీ వీఒఎల్టీఈ ఆధారిత కొత్త స్మార్ట్...
అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ సేల్' వచ్చేస్తోంది
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఆఫర్ల పండుగ తెరతీయబోతుంది. అమెజాన్ తన వెబ్సైట్, యాప్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రేట్...
మోటో కొత్త ఫోన్, ధరెంతో తెలుసా?
అద్బుతమైన ఫీచర్లతో సరితూగ తగ్గ ధరలతో మోటోరోలా ఇటీవల సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. తాజాగా మరో కొత్త స్మార్ట్ఫోన్ మోటో...
జియో ఫోన్ అద్భుత ఫీచర్లు
న్యూఢిల్లీ: శుక్రవారం విడుదలైన జియోఫోన్ టెలికాం రంగంలో పెద్దకుదుపులనే తెచ్చింది. జియో వినయోగదారులందరికి ఫోన్ ఉచితంగా ఇస్తామంటూ సంచలన ప్రకటన చేసి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 2018 మార్చికల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 4జీ సేవలను అందుబాటులోకి తేనుంది. ఈ సర్వీసులకై...
3వ వార్షికోత్సవం: ఒక్క రూపాయికే రెడ్మి 4ఏ
ఎంఐ మ్యాక్స్ 2ను షావోమి గ్రాండ్గా మంగళవారం భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ లాంచింగ్ సందర్భంగానే కంపెనీ తమ ఎంఐ 3వ వార్షికోత్సవాన్ని భారత్లో...
జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ 84జీబీ డేటా
ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు నువ్వానేనా అంటూ మార్కెట్లో విపరీతంగా పోటీపడుతున్నాయి. జియో కొత్త టారిఫ్ ప్లాన్ల ప్రకటన వెలువడిన తరువాయే టెలికాం...
లావా తొలి ల్యాప్ట్యాప్..ధరెంతో తెలుసా?
మొబైల్, టాబ్లెట్ల తయారీలో దేశీయంగా ఎంతో పేరు సంపాదించుకున్న లావా తన మొట్టమొదటి ల్యాప్ట్యాప్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్...
తాజా వార్తలు
|
భారతదేశంలో ఇస్లాం - వికీపీడియా
భారతదేశంలో ఇస్లాం
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మొఘల్ · ఇండో-ఇస్లామిక్
ప్రఖ్యాత వ్యక్తులు
· అబ్దుల్ కలాం
న్యాయ పాఠశాలలు
భారత్లో మస్జిద్లు
భారతదేశంలో చారిత్రక మస్జిద్లు
ముస్లింల ఆచారాలు
ఇతర విషయాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్
చిత్రంలో ఒక ముస్లిం జంట పెళ్ళి జరుగుతున్నది. చిత్రం వెనుక భాగంలో ఒక హిందువు పవిత్ర నదీస్నానం ఆచరిస్తున్నాడు.
భారతదేశంలో ఇస్లాం : భారతదేశంలో హిందూమతం తరువాత రెండవ స్థానంలో గలదు. 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు గలరు.[1][2][3][4][5] ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా మరియు పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు.
2 కేరళ మరియు తమిళనాడు లో ఇస్లాం
3 సూఫీ తత్వము మరియు ఇస్లాం వ్యాప్తి
4 భారత స్వతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర
5 చట్టం మరియు రాజకీయాలు
6 నవీన భారత్ లో ముస్లింలు
7 ప్రసిద్ధి చెందిన భారతీయ ముస్లింలు
11 జనాభా గణాంకాలు
11.1 భారతదేశంలోని రాష్ట్రాలలో ముస్లింల జనాభా : 2001 జనగణన
11.2 జనాభా విభజనా శాతం
11.3 జనాభా పెరుగుదల రేటు
12 దక్షిణాసియాలో ముస్లింల సాంప్రదాయాలు
13 భారత్ ఇస్లామీయ కళలు మరియు నిర్మాణ శైలులు
14 సాహిత్యము
16 ఇవీ చూడండి
17 ఇతర పఠనాలు
19 బయటి లింకులు
చరిత్ర[మార్చు]
భారతదేశంలో మొదటి మస్జిద్ (మసీదు) క్రీ.శ. 612లో చేరామన్ పెరుమాళ్ కాలంలో కేరళలో నిర్మింపబడింది. ఈ కాలం ముహమ్మద్ ప్రవక్త జీవితకాలం. (క్రీ.శ. 571 - 632 ). కేరళ లోని కొడుంగళూర్లో మాలిక్ బిన్ దీనార్ చే నిర్మింపబడింది.[7][8][9]
మాలిక్ బిన్ దీనార్, ఒక సహాబీ, మలబార్ లోని మాప్పిళాలు, భారదేశంలో ఇస్లాం స్వీకరించిన మొదటి సమూహం. వీరి సంబంధ బాంధవ్యాలు, వర్తకపరంగా అరబ్బులతోనూ మరియు ఇతరులతోనూ ఉండేది. మాలిక్ బిన్ దీనార్ ఆధ్వర్యంలో మతప్రచారాలు జరిగిన ఫలితంగా ఇక్కడ ఇస్లాం వ్యాప్తి జరిగింది. ఇచ్చటి అనేక సమూహాలు ఇస్లాంను స్వీకరించాయి. ఈ ప్రాంతాలలో నేటికినీ అరబ్బు జాతులను చూడవచ్చు.[10]
చరిత్రకారుడు ఈలియట్ మరియు డౌసన్ తమ పుస్తకం "హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టారియన్స్" ప్రకారం, ముస్లిం యాత్రికులకు చెందిన నౌక, క్రీ.శ. 630లో వీక్షించబడింది. హెచ్.జీ.రాలిన్సన్, ఇతని పుస్తకం: "ఏన్షియంట్ అండ్ మెడీవల్ హిస్టరీ ఆఫ్ ఇండియా" [11] ప్రకారం, ముస్లింలు 7వ శతాబ్దంలో భారత్ తీరంలో స్థిరనివాసాలు యేర్పరచుకున్నారు. షేక్ జైనుద్దీన్ మఖ్దూమ్ పుస్తకం; 'తుహ్ఫతల్-ముజాహిదీన్' ప్రకారం ఇదే విషయం విశదీకరింపబడింది.[12].'స్టర్రాక్ జే., దక్షిణ కెనరా మరియు మద్రాసు జిల్లా మాన్యవల్ (2 vols., మద్రాసు, 1894-1895) This fact is corroborated, by J. Sturrock in his South Kanara and Madras Districts Manuals, మరియు "హరిదాస్ భట్టాచార్య" తన కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా Vol. IV.[13] లోను, ఇస్లాం మరియు అరబ్బులు, ప్రపంచంలో 'సాంస్కృతిక యుగ కర్త' లని అభివర్ణించారు. అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాం అనేక చోట్ల వ్యాపించింది, వీరెక్కడ వర్తకాలు చేశారో అచ్చట ఇస్లాంను వ్యాపింపజేశారు.[14]
8వ శతాబ్దంలో, సింధ్ రాష్ట్రం (నేటి పాకిస్తాన్) లో సింధ్ రాజు దాహిర్, సిరియాకు చెందిన అరబ్బు వర్తకులను బందీలు చేసుకున్నప్పుడు, వారిని విడిపించుటకు, అప్పటి ఖలీఫా, ఒక సైన్యాన్ని ముహమ్మద్ బిన్ ఖాసిం ఆధ్వర్యంలో పంపాడు. ఆ విధంగా సింధ్ రాష్ట్రం ఉమయ్యద్ ఖలీఫాల వశమైనది.
క్రీ.శ. 10వ శతాబ్దంలో మహమూద్ గజనీ, తన గజ్నవీడు సామ్రాజ్యం లోకి అప్పటి పంజాబ్ ప్రాంతంపై దండెత్తి, కలుపుకున్నాడు. ఇతడి ముఖ్య ఉద్దేశాలు 'కొల్లగొట్టడాలు' మరియు మతాంతరీకరణ. పలు ప్రాంతాలను కొల్లగొట్టి గజనీని సర్వసుందరంగా తీర్చిదిద్దుకొన్నాడు. 12వ శతాబ్దంలో ముహమ్మద్ ఘోరీ భారత్ పై దండయాత్ర సల్పి, భారత్ లో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తానుల పరిపాలన ఆవిధంగా ఆరంభమైనది. ఈ సామ్రాజ్యపు మొదటి సుల్తాన్ బానిస వంశపు సుల్తాను కుతుబుద్దీన్ ఐబక్.
మధ్యయుగం నాటి ప్రస్తుత పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాలు మరియు భారత్ లోని అనేక ప్రాంతాలలో, టర్కో-ముస్లిం దండయాత్రల మూలాన ముస్లింలు భారతదేశానికి వచ్చారు, ఇక్కడే స్థిరనివాసమేర్పరచుకున్నారు. వీరి రాకతో, మతపరమైన విషయాలు, కళలు, తత్వము, సంస్కృతి, సామాజిక-రాజకీయ విషయాలలో ఇస్లాం తన ప్రభావాన్ని కలుగజేసింది.
నవీన యుగంలో దక్షిణాసియా లోని ముస్లింలు, ఈ ప్రాంత చరిత్రలో తమ వంతు పాత్రను పోషించగలిగారు. మాజీ రాష్ట్రపతి ఐన ఏ.పి.జె. అబ్దుల్ కలామ్, ఇంతకు పూర్వం గల ఇద్దరు ముస్లిం రాష్ట్రపతులు, మరియు అసంఖ్యాక రాజకీయవేత్తలు, రాజకీయనాయకులూ, ఆటగాళ్ళూ, సినిమా ప్రముఖులూ, భారతదేశంలోని ప్రజలతో, సంస్కృతిలో మమేకమై, భారతదేశ ప్రాశస్తాన్ని నలువైపులా చాటారు.
కేరళ మరియు తమిళనాడు లో ఇస్లాం[మార్చు]
|
మాలిక్ బిన్ దీనార్ మరియు 20 మంది ముహమ్మద్ ప్రవక్త అనుయాయులు, మొదట కేరళలోని, కొడుంగళూర్ వచ్చారు. వీరు భారతదేశంలో ప్రవేశించినపుడు, ఈ రాష్ట్రాలలో ఇస్లాం మతానికి మంచి స్పందన లభించింది. తదనంతరం, ఇతర రాష్ట్రాలలో కూడా మంచి స్పందన లభించింది. ఇస్లామీయ తత్వం, ఏకేశ్వరోపాసక నియమం, సర్వమానవ సోదరభావన, సమానత్వాల ప్రవచనాలు, శాస్త్రాలతో కూడిన ఖురాన్, సాదా సీదా జీవన సరళి, మున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి. మాలిక్ బిన్ దీనార్ మొదటి మస్జిద్ ను నిర్మించాడు, ఈ మస్జిద్, హిందూ దేవాలయ శైలి (కేరళ శైలి) లో నిర్మింపబడింది. భారతదేశంలోనే కాక భారత ద్వీపకల్పంలోనే ఇది ప్రథమ మస్జిద్ కూడానూ. ఇది క్రీ.శ. 629 లో నిర్మింపబడినదని (వివాదాస్పదం) భావిస్తున్నారు. మరి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను ఈ మస్జిద్ సంతరించుకొంది. అది యేమనగా, సౌదీ అరేబియా లోని మదీనా తరువాత ఈ మస్జిద్ 'శుక్రవారపు ప్రార్థనలు' జరుపుకున్న ప్రపంచంలోనే రెండవ మస్జిద్.
చోళ సామ్రాజ్య పతనం తరువాత, క్రొత్తగా యేర్పడిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన వర్తకులు, ఉస్మానియా సామ్రాజ్యానికి చెందిన సెల్జుక్ తురుష్కులను, 1279లో వ్యాపార వ్యవహార నిమిత్తం ఆహ్వానించారు. తరువాత తురుష్క వర్తకులు, పెద్ద యెత్తున, తరంగంబాడి (నాగపట్టణం), కరైకల్, ముత్తుపేట్, కూతనల్లూర్ మరియు పొడక్కుడిలో వాణిజ్యకేంద్రాలు ధార్మిక కేంద్రాలూ, నెలకొల్పారు. టర్కిష్-అనటోలియా మరియు టర్కిష్-సఫవీదుల శిలాఫలకాలు, తంజావూరు, తిరువరూర్ మరియు అనేక గ్రామాలలో కానవస్తాయి. వీటి విషయంగా, పురావస్తువిభాగము, మద్రాసు సంగ్రహాలయంలో ఇవి నేటికినీ లభ్యమవుతాయి. తదనంతరం క్రీ.శ. 1300 లో అరబ్బులు, నాగూరు, కిలక్కరై, అడిరాంపట్టణం, కాయల్పట్నం, ఎర్వాడి మరియు శ్రీలంక లలో షాఫయీలు, (వీరు ఈ ప్రాంతాలలో మరక్కర్ లుగా గుర్తింపు కలిగినవారు) స్థిరనివాసాలేర్పరచుకున్నారు. ఈ మరక్కర్ మిషనరీలు, ఇస్లామీయ బోధనలు వ్యాప్తిచేస్తూ, మలయా, ఇండోనేషియా ప్రాంతాలలో ఇస్లాంను వ్యాపింపజేశారు[15].
సూఫీ తత్వము మరియు ఇస్లాం వ్యాప్తి[మార్చు]
భారత స్వతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర[మార్చు]
భారత్ కు అరేబియా, ఆఫ్రికా, గ్రీకు మరియు రోమన్ ప్రాంతాలనుండి సముద్రమార్గాలు ముందునుండే ఉండేవి. కాని ఐరోపాకు చెందిన ఇతరదేశాలవారికి భారతదేశానికి సముద్రమార్గాలు తెలియవు. 1498 లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్రమార్గాన వచ్చినపుడు, అదే ప్రథమ సముద్రమార్గమని ఐరోపా వాసులు సంతోషపడిపోయారు, మరియు తమ పుస్తకాలలో ఇది వ్రాసుకున్నారు కూడా. ఐరోపావాసులు భారత ఉపఖండంతో వర్తకసంబంధాలు పెంపొందించుకొని, ప్రయాణాలు కొనసాగించారు. పారిశ్రామిక విప్లవం కారణాన, భారత్ లో తమ స్థానాన్ని పటిష్ఠం చేసుకున్నారు.
బ్రిటిషువారికి వ్యతిరేకంగా, హైదర్ అలీ కుమారుడైన టిప్పూ సుల్తాన్ తన బలాలన్నీ ఉపయోగించి నిరోధించడానికి ఉపయోగించాడు. ఐరోపాకు తెలియని యుద్ధరంగ రాకెట్లు తగ్రఖ్లు ఉపయోగించాడు. ఆఖరుకు 1799 లో టిప్పూ సుల్తాన్, శ్రీరంగపట్టణంలో ఓడిపోయాడు. బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దురుద్దేశాలను గ్రహించి, వారి కార్యకలాపాలకు వ్యతిరేకంగా సన్నాహాలు ప్రారంభించాడు. 1757లో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారితో ఓడిపోయాడు. మొదటి భారత స్వతంత్ర సంగ్రామం లేదా సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగినపుడు, ముస్లింలలోని అగ్రకులాలను తమ టార్గెట్ గా బ్రిటిష్ వారు ఎంచుకున్నారు. కారణం వీరి ఆధ్వర్యంలోనే సిపాయిల తిరుగుబాటు ఊపందుకుంది. ఢిల్లీ మరియు పరిసరప్రాంతాలలో వీరే, బ్రిటిషువారికి కొరకరాని కొయ్యలయ్యారు. ఢిల్లీ లోని ఎర్రకోట గుమ్మానికి వేలాదిమంది ముస్లింలను ఉరితీసారు. అందుకే దీని ద్వారాన్ని ఖూనీ దర్వాజాగా ప్రజలు పిలుస్తారు. ప్రఖ్యాత ఉర్దూ కవి మిర్జా గాలిబ్ (1797-1869) తన లేఖారచనలైన 'గాలిబ్ లేఖలు' లో దీనిగురించి వర్ణించాడు. ఈ రచనలను రాల్ఫ్ రస్సెల్ మరియు ఖుర్షీదుల్ ఇస్లాంలు క్రోడీకరించి తర్జుమాలు చేశారు, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ దీనిని ప్రచురించింది (1994).
మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత, భారతదేశంలో ముస్లింలు క్రొత్త సవాళ్ళను ఎదుర్కోవలసివచ్చింది - వాటిలో ముఖ్యమైనవి, సభ్యత మరియు ఇష్టాయిష్టాలను కాపాడుకోవడం, కొత్తప్రభుత్వాలతోనూ, శాస్త్రవిజ్ఞానాలలో ముందంజలోఉన్న క్రొత్తముఖాల (బ్రిటిషు వారి) తో మమేకం కావడం ఇష్టంలేకపోయిననూ రాజీపడడం. ఈ కాలంలో ఫిరంగీ మహల్, మొదట్లో బారాబంకీ లోని సెహాలీలో తరువాత 1690 నుండి లక్నో కేంద్రం చేసుకుని, ఓ విద్యాకేంద్రంగా ముస్లింలకు విద్యాపరంగా సహాయపడి, మార్గదర్శకత్వం చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఇస్లామీయ మరియు ముస్లింల మనోభావాలకనుగుణంగా 'భారత స్వతంత్ర సంగ్రామం' లో ప్రభావితం కలుగజేసే పాత్రను పోషించింది.
|
బ్రిటిష్ కాలంలో భారత స్వాతంత్ర్యం కొరకు పోరాడిన కొందరు ప్రముఖులు :: మౌలానా అబుల్ కలాం ఆజాద్, హకీం అజ్మల్ ఖాన్, హస్రత్ మోహానీ, డా. సయ్యద్ మహమూద్, ప్రొఫెసర్ మౌల్వీ బర్కతుల్లా, డా. జాకిర్ హుసేన్, సైఫుద్దీన్ కిచ్ల్యూ, అల్లామా షిబ్లీ నౌమానీ, వక్కోం అబ్దుల్ ఖాదర్, డా. మంజూర్ అబ్దుల్ వహాబ్, బహాదుర్ షా జఫర్, హకీం నుస్రత్ హుసేన్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సమద్ అచక్జాయి, కోలోనెల్ షాహ్ నవాజ్, డా. యం.ఏ. అన్సారీ, రఫీ అహ్మద్ కిద్వాయీ, ఫకృద్దీన్ అలీ అహ్మద్, అన్సర్ హర్వానీ, తాక్ షేర్వానీ, నవాబ్ వికారుల్ ముల్క్, నవాబ్ మొహ్సినుల్ ముల్క్, ముస్తఫా హుసేన్, వీ.యం. ఉబైదుల్లా, ఎస్.ఆర్. రహీం, బద్రుద్దీన్ తయ్యబ్ జీ మరియు మౌల్వీ అబ్దుల్ హమీద్.
1930 లలో ముహమ్మద్ అలీ జిన్నా భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడు. డా.సర్ ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ కవి మరియు తత్వవేత్త, హిందూ-ముస్లిం సఖ్యత కొరకు బలీయంగా పాటుపడినవారిలో ఒకడు.
మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్ మరియు మౌలానా షౌకత్ అలీ ఇరువురూ సోదరులు, వీరిని 'అలీ సోదరులు' అనికూడా అభివర్ణిస్తారు (ఖిలాఫత్ ఉద్యమం ఫేమ్), మహాత్మా గాంధీతో కలసి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. మౌలానా అబ్దుల్ బారీ ఫిరంగీ మహల్ కు చెందినవాడు, ఇతనూ గాంధీతో కలసి పోరాడాడు. ముహమ్మద్ ఇక్బాల్ మరణించిన తరువాతి కాలంలో, ముహమ్మద్ అలీ జిన్నా, నవాబ్ జాదా లియాఖత్ అలీ ఖాన్, హుసేన్ షహీద్ సుహర్ వర్దీ మరియు ఇతరులు కొందరు పాకిస్తాన్ వాదాన్ని లేపి, దేశ విభజనకు కారకులయ్యారు. భారతదేశం లోనీ కొన్ని శక్తులు వీరికి తోడ్పడ్డాయి, బ్రిటిష్ వారు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రోత్సహించి, పోతూ పోతూ దేశాన్ని ముక్కలు చేసి మరీ వెళ్ళారు.
"18వ శతాబ్దం నుంచి ఇస్లాంకు చెందిన పండితులు స్వాతంత్య్రం కోసం ఉద్యమించారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. కానీ, వారి గురించి ఇప్పటివరకూ ఏ చరిత్రలో గానీ, దేశంలోని ఏ ప్రాంతీయ భాషా పాఠ్య పుస్తకాల్లోనూ పొందుపర్చలేదు. వాస్తవ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చినట్లయితే ఇప్పుడు దేశ పరిస్థితి భిన్నంగా ఉండేది. దేశంలో ఇరుమతాల మధ్య నిర్మాణమైన రాతిగోడ కూలిపోయేది. స్వాతంత్య్రోద్యమంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి, దేశాన్ని విడగొట్టాలని ఆలోచిస్తున్న తరుణంలో జమియత్ ఉలమా మాత్రం అఖండ భారత్గా ఎలా అవతరించాలి అనే దానిపై చర్చించింది.స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఉలేమాలు ఏనాడూ పదవులు, ఇతర ప్రయోజనాలు కాంక్షించలేదు.వారి త్యాగాలకు తగిన గుర్తింపు, ప్రతిఫలం రాకపోగా.. ముస్లింలు ప్రత్యేక రిజర్వేషన్లు కోరుకొనే దుస్థితి దాపురించింది. ----- కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ (ఈనాడు 6.1.2012)
చట్టం మరియు రాజకీయాలు[మార్చు]
భారతదేశంలో ముస్లింలు ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ ఆక్టు 1937, (షరియా చట్టాలు) ద్వారా తమ వైయుక్తిక జీవితాలు గడుపుతారు.[16] ఈ చట్టం ముస్లింల వ్యక్తిగత విషయాలైన నికాహ్, మహర్, తలాక్ (విడాకులు), నాన్-నుఫ్ఖా (విడాకులు తరువాత జీవనభృతి), బహుమానాలు, వక్ఫ్, వీలునామా మరియు వారసత్వాలు, అన్నీ ముస్లిం పర్సనల్ లా ప్రకారం అమలుపరచ బడుతాయి.[17] భారతదేశంలోని న్యాయస్థానాలన్నీ ఈ షరియా నియమాలను ముస్లింలందరికీ వర్తింపజేస్తాయి. ఈ ముస్లిం పర్సనల్ లా ను సమీక్షించేందుకు, పరిరక్షించేందుకు, ప్రాతినిధ్యం వహించేందుకు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్థాపించబడింది.
నవీన భారత్ లో ముస్లింలు[మార్చు]
ప్రధాన వ్యాసము: స్వతంత్ర భారతంలో ప్రముఖ ముస్లింల జాబితా
ప్రసిద్ధి చెందిన భారతీయ ముస్లింలు[మార్చు]
ఖ్వాజా అబ్దుల్ హమీద్, ఇతను 1935 లో 'సిప్లా' అనే భారతీయ ఫార్మాసూటికల్ కంపెనీని స్థాపించాడు. మహాత్మాగాంధీ ఈ కంపెనీని సందర్శించినపుడు, 'భారతీయ కంపెనీని చూసి గర్వపడుతున్నాను' అని అన్నాడు. ఈ కంపెనీ నేటికి 150 దేశాలకు ఫార్మాసూటికల్స్ ను ఎగుమతిచేస్తూ, యావత్-భారతానికీ సేవలందిస్తోంది.
స్వతంత్ర భారతావనిలోముగ్గురు ముస్లింలు రాష్ట్రపతి పదవులను అలంకరించారు. వీరు, డా. జాకిర్ హుసేన్, ఫకృద్దీన్ అలీ అహ్మద్ మరియు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ లు.
సలీం అలీ (విహంగాల అధ్యయన శాస్త్రవేత్త) నవంబరు 12 1896 - జూలై 27 1987) భారతదేశానికి చెందిన, పక్షుల అధ్యయన శాస్త్రవేత్త మరియు ప్రకృతి పరిశోధకుడు. ఇతనిని "బర్డ్-మ్యాన్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. భారతదేశంలో పక్షుల గూర్చి సర్వేలను చేపట్టాడు. ఇతర వన్యమృగాల గురించియూ సర్వేలు చేశాడు.
అజీమ్ ప్రేమ్జీ 'విప్రో' సంస్థ అధినేత. విప్రో, ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ ఔట్ సోర్సింగ్ కంపెనీ. సిప్లాకు చెందిన అబ్దుల్ హమీద్ మరియు విప్రోకు చెందిన అజీం ప్రేంజీ లను భారతప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాలతో 2005లో సత్కరించింది.
డా.సాబూ అలియార్, జనాభా గణికుడు మరియు వైద్య పరిశోధకుడు. కెనడానందు తన పరిశోధనలు చేపట్టాడు.
|
పత్రికారంగంలో ఎందరో ప్రముఖులు తమ వనరులను భారతదేశమును పటిష్ఠ స్థితిలో ఉంచుటకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఉదాహరణకు, అజీజ్ బర్నీ (సహారా ఉర్దూ), ఎం.జే. అక్బర్, జాహెద్ అలీ ఖాన్ (సియాసత్ ఉర్దూ) హైదరాబాదు, జోయ్ అన్సారీ, ఫరీద్ జకరియా, ఇర్ఫాన్ హుసేన్, హసన్ కమాల్, సాదియా దేహ్లవీ, సయ్యద్ అక్బర్, రఫీక్ జకరియా, సయీద్ నక్వీ, షరీఫ్ అమీరుద్దీన్ ఇస్హాకీ, సబా నక్వీ, అస్లం ఫర్షోరీ, ఆబిద్ అలీ ఖాన్, మహమూద్ హుసేన్ జిగర్, ఖాలిద్ అన్సారీ (మిడ్-డే, ముంబై) పుత్తూర్ ముహమ్మద్, బుర్హానుద్దీన్ ఒవైసీ మరియు ఎం.ఎ.బాసిత్.
సచ్చర్ కమిటీ[మార్చు]
సచ్చర్ కమిటీ నివేదిక (ఇది ప్రభుత్వ నివేదిక)ల ప్రకారం, ముస్లింలు అనేక రంగాలలో ఉదాహరణకు ప్రభుత్వ మరియు సామాజిక రంగాలు, తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[19][20][21]
ప్రభుత్వ రంగాలలో ముస్లింల ఉద్యోగాలు (సచ్చర్ నివేదికల ఆధారంగా)[22]
రంగం లేదా విభాగం
ఐఏఎస్, ఐఎఫ్ఎస్ మరియు ఐపీఎస్ 3.2
ముస్లింలు, వ్యవసాయ, సేవా, సహజ వనరుల అభివృద్ధి రంగాలలో రావాలి. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాలలోనూ రావాలి. సచ్చర్ కమిటీ నివేదికల ప్రకారం, భారతదేశంలో 13.4% వున్న ముస్లింలకు, వ్యవసాయ భూమి కేవలం 1% ఉంది. అనగా వీరు వ్యవసాయ రంగంలో లేరు, వీరు ప్రభుత్వాలనుండి భూములు పొంది వ్యవసాయ రంగంలో ముందుకు రావాలి. ముస్లింలు పట్టణ మరియు నగర ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. 'స్లమ్' యేరియాలలో నివాసాలెక్కువ. పల్లెలలో నివాసాలు తక్కువ, దీనికి కారణాలు వెతకాలి.
రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులు[మార్చు]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, ఇతర మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసింది. అలాగే అన్ని మతాల్లోని దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని, ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, పార్సీలను ఎస్సీ పరిధి నుంచి మినహాయిస్తూ 1950లో వెలువరించిన ఆదేశాలను రద్దు చేయాలని పేర్కొంది. ఎస్సీ హోదాను హిందువులకు మాత్రమే పరిమితం చేస్తూ అప్పట్లో ఆ ఉత్తర్వులిచ్చారు. అనంతరం బౌద్ధులు, సిక్కులకు కూడా అవకాశం కల్పించారు. (ఈనాడు19.12.2009)
ముస్లింల విద్యాలయాలు[మార్చు]
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం.
భారతదేశంలో అనేక ముస్లిం విద్యాసంస్థలున్నాయి. ఇక్కడ జాబితా ఇవ్వబడినది :
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (స్థాపకుడు : సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్)
Dar-us salam educattion trust _దారుస్సలాం ఎడ్యుకేషన్ ట్రస్ట్ (ఇందులో, డక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, డక్కన్ స్కూల్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, డక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మొదలగు విద్యాసంస్థలు గలవు.)
డా.రఫీక్ జకరియా క్యాంపస్, ఔరంగాబాదు.
అల్-అమీన్ ఎడ్యుకేషన్ సొసైటీ, బెంగళూరు : Al Ameen Educational Society _అల్-అమీన్ ఎడ్యుకేషనల్ సొసైటీ,
క్రిసెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు అల్-కబీర్ ఎడ్యుకేషనల్ సొసైటీ.
సాంప్రదాయక ఇస్లామీయ విశ్వవిద్యాలయాలు ::
దారుల్ ఉలూమ్ దేవ్ బంద్
దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమా.
జనాభా గణాంకాలు[మార్చు]
దస్త్రం:Jumatulwida.jpg
భారతదేశంలో ఇస్లాం అతిపెద్ద మైనారిటీ మతం, ముస్లింలు 2001 జనగణనాల ప్రకారం 13.4% లేదా 13.8 కోట్లమంది జనాభా కలరు. కానీ కొందరు, ఈ సంఖ్యకన్నా ఎక్కువ ముస్లింలున్నారని తెలుపుతారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ మైనారిటీ కమీషన్ ఛైర్మన్ మరియు పదవీవిరమణ చెందిన హైకోర్టు న్యాయమూర్తి 'జస్టిస్ కే.ఎం. యూసుఫ్', హిందూ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "భారతదేశంలో ముస్లింలు 20% గలరు" అన్నాడు. [2]
భారతదేశంలోని రాష్ట్రాలలో ముస్లింల జనాభా : 2001 జనగణన[మార్చు]
జనాభా విభజనా శాతం[మార్చు]
మతాల ఆధారంగా, జనాభా విభజనా శాతం - : 1961 నుండి 2001 గణాంకాలు (అస్సాం మరియు జమ్మూ కాశ్మీరును తప్పించి.) [23]
1961 - 2001 గణాంకాల ఆధారంగా, భారతదేశంలో మతాల ఆధారంగా సమూహాల శాతం (అస్సాం మరియు జమ్మూ కాశ్మీరులను కలుపుకుని).[24]
పట్టిక : 2001 ల గణాంకాలు : హిందూ మరియు ముస్లింలు[α][β]
పట్టణాలు నగరాలలో లింగ నిష్పత్తి[27] 894 907
జనాభా పెరుగుదల రేటు[మార్చు]
ముస్లిం జనాభా పెరుగుదల రేటు, ప్రతి జనగణనకు
మొత్తం జనాభా
ముస్లిం జనాభా
దక్షిణాసియాలో ముస్లింల సాంప్రదాయాలు[మార్చు]
ఖవ్వాలీ, ముస్లింల సాంప్రదాయాల ప్రకారం, శ్లాఘిస్తూ పాటలుపాడే కళ.
భారతదేశంలోని అత్యధిక ముస్లింలు, దర్గాహ్ లను, సూఫీ సంతులను, దుఆల కొరకు సందర్శిస్తారు.
|
20వ శతాబ్దంలో తబ్లీగీ జమాత్ అనే ఓ సమూహమూ బయలుదేరినది. వీరు ప్రముఖంగా తబ్లీగ్ లేదా ఇస్లాం సూక్ష్మ ధర్మాలను ప్రపంచానికి చేరవేయుట అనే కార్యక్రమంలో మునిగి ఉన్నారు. వీరి ఉద్దేశ్యమూ ఆహ్వానించదగినదే. ధార్మిక చింతలు నశిస్తున్న ఈ కాలంలో తిరిగీ ప్రజలలో ధార్మిక చింతనలు కలుగజేయడం శుభసూచకమే. ఇదో ప్రత్యేక మైన సంస్థగాదు. ఇదో పిలుపు ఇహపరలోకాలలో అల్లాహ్ ను ఏవిధంగా ప్రసన్నుడిని చేసుకోవాలనే తపన వీరిలో మెండుగా కనిపిస్తుంది. ఈ జమాత్ ను ఓ రూపం ఇచ్చిన వారిలో మౌలానా ఇలియాస్, అష్రఫ్ అలీ థానవీ, మౌలానా జకరియా మొదలగువారు. వీరి తపన, ప్రజలలో తిరిగీ స్వచ్ఛత పెంపొందించడం. అల్లాహ్ పట్ల భయభక్తులు పెంపొందించడం, తమ 'ఆమాల్' అనగా నడవడికలను శుద్ధిచేసుకొనవలెనని, వీటిద్వారా కలుగు అల్లాహ్ దయను పొందవలెనని ప్రగాఢ తాపత్రయం. ఈ తబ్లీగ్, ఇంకోవిధంగా చెప్పాలంటే, "సత్ప్రవర్తనల పునరుజ్జీవనం". భారత్ లోనే కాక, ప్రపంచంలోని ముస్లిం సమూహాలన్నీ, ఇస్లామీయ పాఠశాలల భేదాలను మరచి, ఈ 'స్వీయ ప్రచ్ఛాళనా ఉద్యమం' లో తండోపతండాలుగా ప్రవేశిస్తున్నారు. ఇస్లామీయ ధార్మిక చింతనలు గలవారికి ఈ ఉద్యమం కొంత ఊరటను కలుగజేస్తుంది.
భారత్ ఇస్లామీయ కళలు మరియు నిర్మాణ శైలులు[మార్చు]
జామా మస్జిద్ (ఢిల్లీ) దీనికే "మస్జిద్-ఎ-జహాఁ నుమా" అనే పేరూ ఉంది.
భారతీయ నిర్మాణ శైలులు, ఇస్లామీయ శైలుల ప్రవేశంతో, ఓ కొత్తరూపాన్ని సంతరించుకున్నాయి. 12 వ శతాబ్దం నుండి ఈ ఇస్లామీయ శైలులు, భారతశైలులతో కలసి, ఇండో-ఇస్లామీయ శైలులనే కొత్త శైలితో అందరినీ అలరించాయి.
ఇస్లామీయ నిర్మాణాలలో 'ఆర్క్' ల ఉపయోగాలెక్కువ. ఇస్లాంలో జంతుజీవజాలబొమ్మలు, మానవుల బొమ్మలు, శిల్పాలు, నిషేధం. అందుకొరకే, పూల తీగలు, సన్నని పూల, తీగల, సన్నని చెట్ల రూపాలు అధికంగా కానవస్తాయి. ఇరాన్ డిజైనుల శైలి పియత్రా దురా శైలి ఎక్కువగా కనబడుతుంది. అరబ్బులు, తురుష్కులు, మస్జిద్లు, మీనార్లను ఎక్కువగా నిర్మించారు. వీరి నిర్మాణాలలో మస్జిద్లు, మీనార్లు కోటలు, నగరాలు, సమాధులు (హుమాయూన్ సమాధి, అక్బర్ సమాధి, ముంతాజ్ మహల్ సమాధి (తాజ్ మహల్), ఔరంగజేబు తన భార్య గుర్తుగా బీబీ కా మక్బరా, ఔరంగాబాదులో నిర్మించాడు.) కానవస్తాయి.
మస్జిద్లు : మస్జిద్ ల నిర్మాణాలలో, స్తంభాలతో గూడిన వరండా, ఆవరణం, మింబర్, మిహ్రాబ్, గుంబద్ మరియు మీనార్లు కానవస్తాయి. ఇవియేగాక వజూ కొరకు వజూఖానాలు, నీటికొలనులు 'హౌజ్' లూ కానవస్తాయి.
సమాధులు : ఔరంగజేబు సమాధి చాలా సీదాసాదాగా వుంటే, షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ సమాధి తాజ్ మహల్ హంగామాతో కూడి వుంటుంది. ఇలాంటి నిర్మాణాలకు ఇస్లామీయ శైలి అనే కంటే, ముస్లింల సమాధుల శైలి అంటే బాగుంటుంది, (ఇస్లాం ధర్మాను సారం సమాధులపై నిర్మాణాలు నిర్మించరాదు). హుమాయూన్ సమాధి, అక్బర్ సమాధి, జహాంగీర్ సమాధి, ఇలా చక్రవర్తులందరి సమాధులూ కానవస్తాయి. ఈ సమాధుల నిర్మాణశైలి, హుజ్రాహ్, జరీహ్, మక్బరా, ఖబ్ర్, గుంబద్ మరియు రౌజా లతో కూడివుంటుంది.
ఇస్లామీయ నిర్మాణ శైలులను మూడు వర్గాలుగా విభజించవచ్చును : 1. ఢిల్లీ శైలి (1191 నుండి 1557 వరకు); 2. రాష్ట్రాల శైలి, ఉదాహరణకు జౌన్ పూర్ మరియు దక్కన్; మరియు 3. మొఘల్ శైలి (1526 నుండి 1707 వరకు).[28]
చేరామన్ పెరుమాళ్ జుమా మస్జిద్ మలబార్ తీరంలో ఉంది. భారత్ లో ప్రప్రథమ మస్జిద్.
చిత్రమాలిక[మార్చు]
ఆగ్రా లోని తాజ్ మహల్.
The హుమాయూన్ సమాధి ఢిల్లీ.
కర్ణాటక బీజాపూర్ లోని గోల్ గుంబద్. ప్రపంచలోనే రెండవ అతిపెద్ద గుంబద్. మొదటిది, టర్కీ లోని హాజియా సోఫియా.
400 సం.పురాతన మక్కా మస్జిద్, مسجد مكة హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. ఫోటో: 1885.
లక్నో లోని "రూమీ దర్వాజా".
తాజ్ మహల్ మస్జిద్.
ఎర్రకోట దీనినే 'ఢిల్లీ కోట' అనీ అంటారు.
సాహిత్యము[మార్చు]
కళలు[మార్చు]
ఇవీ చూడండి[మార్చు]
ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం
తెలుగు ముస్లిములు
ఇస్లాం విషయాలు
ఇస్లాం ఐదు మూలస్తంభాలు
ఇస్లామీయ చరిత్ర & ఇస్లామీయ ధార్మిక నాయకులు
ఖలీఫాలు: రాషిదూన్ ఖలీఫాలు, ఉమయ్యద్, అబ్బాసీయ ఖలీఫాలు, ఫాతిమి ఖలీఫాలు, ఉస్మానియా సామ్రాజ్యం
ఖిలాఫత్: రాషిదూన్ ఖలీఫాలు, ఉమయ్యద్, అబ్బాసీయ ఖలీఫాలు, కర్తబా ఖలీఫాలు, ఫాతిమి ఖలీఫాలు, ఉస్మానియా సామ్రాజ్యం
ఇస్లామీయ స్వర్ణయుగం
ధార్మిక గ్రంధాలు
ఇస్లామీయ పాఠశాలలు మరియు శాఖలు
సున్నీ ఇస్లాం
షియా ఇస్లాం
సూఫీ తత్వము
ముస్లిం ప్రపంచం and ఇస్లామీయ సంస్కృతి
ముస్లింల పండుగలు
మస్జిద్ లు (మసీదులు)
ఇస్లామీయ విద్య
ముస్లిం ప్రపంచం
దేశాల వారిగా ఇస్లాం
శుభ్రత: మిస్వాక్, సౌచాలయం, దుస్తులు, వజూ, నజిస్, తయమ్ముమ్
వివాహ సంబంధ: వివాహ కాంట్రాక్టు, నికాహ్, నికాహ్ ముతాహ్
ఇస్లామీయ కళలు: అరబ్బుల కళలు, నిర్మాణాలు, ఇస్లామీయ లిపీ కళాకృతులు, సంగీతం, కుమ్మరి కళ
ఇస్లామీయ సాహిత్యం: కవిత్వం
శాస్త్రములు: అల్కెమీ & రసాయన శాస్త్రం , జ్యోతిష్యము, ఖగోళ శాస్త్రము, విత్త శాస్త్రం, ఇస్లాం మరియు సైంస్, గణితం, వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రం
ఇస్లాం క్రైస్తవ మతాల మధ్య సంబంధాలు
ఇస్లాం హిందూ మతాల మధ్య సంబంధాలు
సంబంధిత విషయాలు
ఇస్లాం పై విమర్శ
|
ఇస్లాం పై విమర్శ
ఇస్లామీయ సంస్కృతి
ఇస్లాం మరియు సెమిటిక్-వ్యతిరేకత
ఖురాన్ మరియు మహిమలు
భారతీయ ముస్లిం సమూహాలు
పశ్చిమ బెంగాల్
* * ఇస్లాం సంబంధిత వ్యాసాలు * *
ఇస్లాం · అల్లాహ్ · ముహమ్మద్ · ఖోరాన్ · మలాయిక · ప్రవక్తలు · మక్కా · మదీనా · రాషిదూన్ ఖలీఫాలు · ఖిలాఫత్ · ఖలీఫా · మస్జిద్-అల్-హరామ్ · మస్జిద్-ఎ-నబవి · బైతుల్-ముఖద్దస్ · ఇస్లామీయ స్వర్ణయుగం · ముస్లింల పవిత్ర స్థలాలు · కాబా · మస్జిద్ · హిజ్రత్ · ముస్లింల పండుగలు · ఇస్లామీయ కేలండర్ · ·
సున్నీ ఇస్లాం · షరియా · హదీసులు · సున్నహ్ · ఈద్గాహ్ · ప్రపంచ ప్రసిద్ధ మస్జిద్ల జాబితా · ముస్లిం పండితులు · ఇస్లామిక్ దేశాలు · ముస్లిం శాస్త్రవేత్తలు · ముస్లింల సాంప్రదాయాలు · యౌమ్-అల్-ఖియామ · కాఫిర్ · మోమిన్ · ఖిబ్లా · ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా · భారతదేశంలో ఇస్లాం · ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం · సూఫీ తత్వము · ఔలియాలు · సూఫీలు ·
ఇతర పఠనాలు[మార్చు]
ఆర్.సీ. మజూమ్దార్, (ఎడి.), భారత ప్రజల చరిత్ర మరియు సంస్కృతి, సంపుటి VI, ఢిల్లీ సల్తనత్, బాంబే, 1960; సంపుటి VII, మొఘల్ సామ్రాజ్యం, బాంబే, 1973.
ఎమ్.కే.ఏ. సిద్దీఖీ (ఎడి.), భారతదేశంలో మార్జినల్ ముస్లిం సముదాయాలు (Marginal Muslim Communities In India), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడీస్, న్యూఢిల్లీ (2004) (review)
మూలాలు[మార్చు]
↑ Indian Census తిరిగి గణన ఏప్రిల్ 4, 2007 ల ప్రకారం.
బయటి లింకులు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భారతదేశంలో_ఇస్లాం&oldid=2189224" నుండి వెలికితీశారు
తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
ముస్లింల సాంప్రదాయాలు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 6 సెప్టెంబరు 2017న 05:49కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
పైన ఉన్న సుధ నేను కాదండీ.
మీరిచ్చిన సమాచారం చాలా ఉపయోగపడుతుంది. శ్రమ తీసుకొని చెప్పినందుకు ధన్యవాదాలు.
నాకు ఒక సహాయం కావాలి. బ్లాగ్ లో మన టపాలు వాటికి మనం పెట్టిన పేర్లతో కనిపించేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్పగలరా దయచేసి...blog archive ని add చేసాక ఏం చేస్తే మన టపాలు వాటి పేర్లతో కనిపిస్తాయో అర్థం కాలేదు. వాటిని ప్రచురించిన తేదీలు మాత్రమే కనిపిస్తున్నాయి.
Wednesday, February 23, 2011 12:11:00 AM ఈ అభ్యర్ధన కి సమాధానం ఇప్పుడు మీకు టపా రూపములో అందిస్తున్నాను..
ఇది నిజానికి చాలా చిన్న సమస్య.. ఓకే.. బ్లాగర్ యొక్క ఆర్కివ్ లో మనం పోస్ట్ చేసిన టపాల పేర్లు కాకుండా ఆ టపాలను పోస్ట్ చేసిన తేదీలు మాత్రమే కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే కాస్త చిక్కే!.. ఈ సమస్యని తొలగించుకోవటానికి ఇప్పుడు మనం ఏమి చెయ్యాలో చూద్దాం.
ముందుగా మీరు హోం పేజి ఓపెన్ చెయ్యండి. అక్కడ కనిపిస్తున్న టూల్స్ లలో Design ని 1 నొక్కండి. నొక్కారా..?
ఇప్పుడు ఈ క్రింది పేజీలాగ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు అందులో 2 వద్ద చూపినట్లు - Blog Archive వద్ద నున్న Edit ని నొక్కండి.
ఇప్పుడు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చెయ్యల్సింది చాలా సింపుల్.
3 వద్ద చూపినట్లుగా Hierarchy వద్ద ఓకే చెయ్యండి.
అలాగే 4 వద్ద చూపినట్లు, Options వద్ద ఉన్న Show post titles అనే వద్ద ఉన్న గదిలో టిక్ (మౌస్ తో క్లిక్) చెయ్యండి. బహుశా మీరు ఇదే చేసి ఉండకపోవచ్చును.
ఆతర్వాత 5 వద్ద ఉన్న SAVE ని నొక్కండి. అంతే.. మీ బ్లాగ్ ఆర్కివ్ లో తేదీలు కాకుండా టపాల శీర్షికలు వస్తాయి.
నేను వ్రాసేవాటిల్లో ఇదే అతి చిన్న టపా :
1. వీడియోలు - నచ్చిన వీడియోలని ప్రోఫైల్స్ లలో ఆడ్ చేసుకుంటారు. అలా ఎన్నో (500) వీడియోలని ఆడ్ చేసుకోవచ్చును.. ఇంతకు ముందు ఈ లిమిట్ 250 వీడియోలు ఉండేది.
2. మీరు ఏదైనా వీడియో ఆడ్ చేసుకోవాలి అంటే ఆ వీడియో కి చెందిన ఫైల్ నేరుగా ఎక్కించరాదు. యు ట్యూబ్ లోనో, మరే ఇతర సైటులోని వీడియో లింక్ ఆ వీడియో అప్లికేషన్ లో పేస్ట్ చేసుకుంటే చాలు. వీడియో వచ్చేసుంది.
3. ఇది కష్టముగా ఉంటే - మీకు ఆడ్ అయిన ఫ్రెండ్స్ వారి వీడియోలు చూస్తే - అవి మీకు నచ్చితే, అక్కడ Add to my videos అని ఉంటుంది. అక్కడ నొక్కితే, మీ ప్రొఫైల్ లోకి ఆటోమేటిక్ గా ఆ వీడియో ఆడ్ అయిపోతుంది. ఇంకేం చెయ్యాల్సిన అవసరం లేదు.
4. మీకు వీడియోలు ఏవైనా బాగా నచ్చితే ఆ వీడియోలు ఆడ్ చేసుకోండి.
5. మీ ఫ్రెండ్స్ లలో మీకు నచ్చిన వీడియో లేకుంటే యూ ట్యూబ్ లో http://www.youtube.com/ వెదకండి. దొరికాక ఆ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మీ ప్రొఫైల్ లో వీడియో ఆడ్ అయిపోయినట్లే.
6. లేదా మీరే ఏదైనా వీడియో అక్కడ కావాలీ అంటే - మొబైల్ కేమరాతో, డిజిటల్ కేమరాతో వీడియో తీసి ఒక వీడియోలా తయారు చెయ్యండి. యు ట్యూబ్ సైట్లోకి వెళ్లి మీ అక్కౌంట్ లో సైన్ ఇన్ అయ్యి, ఆ వీడియో అప్లోడ్ చెయ్యండి. అప్పుడు మీకు ఆ వీడియో లింక్ ఒకటి వస్తుంది. దాన్ని మీ ఆల్బంలో లింక్ పేస్ట్ చేసుకుంటే - ఆ వీడియో వచ్చేస్తుంది.
7. యు ట్యూబ్ లో ఎన్నెన్నో విషయాల మీద వీడియోలు ఉన్నాయి. వాటిని మీప్రోఫిల్ లో ఉంచుకోవచ్చును. ఇప్పుడు ఆ యు ట్యూబ్ లో ఒక నిమిషానికి ముప్ఫై ఆరు గంటల నిడివి గల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఇక మీకు అన్ని వీడియోలూ అందులో దొరుకుతాయి.
8. ఇప్పుడు అలా పెట్టుకున్న వీడియోని మీ మిత్రులు, మీరూ కావలసినప్పుడల్లా చూసుకోవచ్చును.
9. ఆ వీడియోలు ఎవరూ చూడకుండా కూడా తాళం వేసుకోవచ్చును.
10. కొంతమంది పర్సనల్ వీడియోస్ ని ఇలా ప్రొఫైల్ లో పెట్టుకొని తాళం వేసుకొని, వారు మాత్రమే ఆనందించేవారు కూడా ఉన్నారు.
11. వీడియోలని బట్టి అతడు మీకు ఎంత దగ్గరి మిత్రుడు అవబోతాడో కూడా కనుక్కోవచ్చును. ఇదెలా అని మీరు అనుకున్నా నిజం ఇది. అతని లిస్టు లోని వీడియోలు ఏమిటో చూడండి. మీకు నచ్చినవి మరీ ఎక్కువగా ఉంటే - ఇద్దరి అభిరుచులూ బాగా కలసినట్లే. ఈ సంఖ్య / శాతం ఎంత పెరుగుతూ ఉంటే అంత బాగా స్నేహితులయ్యే అవకాశం ఉంది. అలా అతను మీ స్నేహితుడయ్యే (+) ప్లస్ పాయింట్స్ చూడవచ్చును.
బ్లాగ్ కి ఫాలోవర్ గా ఆడ్ & రిమూవ్ అవడం ఎలా?
Saturday, February 19, 2011 10:46:00 PM న ఒక బ్లాగ్ వీక్షకురాలు అడిగిన సహాయానికి ఇప్పుడు మీకు చెబుతాను.
ఒక బ్లాగ్ మనకి నచ్చితే కుడివైపున క్రింద ఉన్న FALLOW దగ్గర ఫాలోయర్ గా ఉంటాము.. అలా చెయ్యటం ఎందుకంటే ఆ బ్లాగ్ లోని విషయం మనకి నచ్చటం వల్ల మరియు అందులో అప్డేట్స్ ఏమైనా జరిగితే మనకి వెంటనే మన హోమ్ పేజిలోనే తెలియటానికి ఇలా ఫాలోవర్ గా ఆడ్ అవుతుంటాము. ఓకే.
ముందుగా ఇలా ఫాలోవార్ గా ఎలా ఆడ్ అవుతామో చూద్దాం.. :
ఆయా బ్లాగ్ లో ఎడమ వైపున పైన స్టేటస్ బార్ లో కనిపించే FALLOW మీద క్లిక్ చెయ్యాలి. ఈ క్రింది ఫోటోలో ఎర్రని డబ్బాలో కనిపిస్తున్న 1 వద్ద నొక్కండి.
ఇప్పుడు ఆ ఫాలో మీద నొక్కగానే ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ 2 వద్ద కనిపిస్తున్న Fallow publicly ని నొక్కండి. 3 వద్ద Fallow ని నొక్కండి.
|
ఇప్పుడు మీరు ఆ బ్లాగ్ ని ఫాలో అవుతున్నట్లు అని ఒక బాక్స్ వస్తుంది. దాని క్రింద ఉన్న 4 వద్ద ఉన్న close ని నొక్కండి.
ఇప్పుడు మీరు ఆ బ్లాగ్ కి ఫాలోయర్ గా మారిపోయారు అన్నమాట. ఇప్పుడు మీరు వారి బ్లాగ్ లో ఫాలోవర్ లిస్టు లో కనిపిస్తారు.
ఇప్పుడు మీకు అలా ఫాలోయర్ గా ఉండటం ఇష్టం లేదు అనుకుందాము.. ఏమి చెయ్యాలో చూద్దాం.
ఇప్పుడు మీరు ఏ బ్లాగ్ కి ఫాలోవర్ గా ఉండటానికి ఇష్టం లేదో ఆ బ్లాగ్ పేజీని ఓపెన్ చెయ్యండి. 1 లో చూపినట్లుగా మళ్ళీ ఆ Fallow ని నొక్కండి.
అప్పుడు ఇలా క్రింది దానిలా ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న 5 దగ్గర Stop following ని నొక్కండి.
నొక్కారా?.. ఓకే.. ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.. అంతే!. మీరు ఆ బ్లాగ్ కి ఫాలోయర్ గా లేరు అన్నమాట.
Social NW Sites - 17 - ఫొటో కామెంట్స్.
ఫోటో కామెంట్స్ - అంటే మనం పెట్టే ఫొటోస్ కి వచ్చే కామెంట్స్ అన్నమాట!. మన మిత్రులు వ్రాసే ఈ కామెంట్స్ వల్ల కాస్త సంతోషముగా ఉంటాము. నిజం చెప్పాలంటే ఈ ఫోటో కామెంట్స్ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంటాయి. అసలు ఈ ఫోటో కామెంట్స్ భలే కిక్కు ఇస్తుంటాయి కూడా.. అలాంటివి మరెన్నో రావాలని ఎదురు చూసేలా ఉంటాయి అంటే అతియోశక్తి కాదు. మీకు అలా మంచి కామెంట్స్ ఫ్రెండ్స్ ఉంటే మీరు మరీ మరీ అదృష్టవంతులు.
మీకు కామెంట్స్ వ్రాసే అభిరుచి మీకు లేకున్నా - అలాంటివి ఎప్పుడూ వ్రాయకున్నా, మీ స్నేహితులని సంతోష పెట్టే చిన్న పనిని చెయ్యటములో తప్పేమీ లేదు. మీరు ముందుగా చేస్తేనే కదా! మీకు ఎవరైనా వ్రాసేది. మీరు కయ్యాలని కవ్వించే, వివాదాస్పద కామెంట్స్ పెట్టకండి. ఎవరైనా అలా వ్రాసి ఉంటే వాటికి పొడిగింపుగా మీరు ఏమీ వ్రాయకండి. ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి ఇబ్బందిని ఒకటి ఇక్కడ మీకు చెబుతాను.
నేను ఒక అమ్మాయి తీసిన గుడ్డు ఫోటో కి ఒక కామెంట్ పెట్టాను. మా మధ్య ఉన్న చనువుతో అలా పెట్టాను. ఇంకో అబ్బాయి దానికి కంటిన్యూ కామెంట్ వ్రాశాడు. మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినట్లు.. అనే సామెత లాగ ఫీలయ్యిన ఆ అమ్మాయి అతన్ని క్లాస్ పీకక, నన్ను క్లాస్ పీకింది. నేను మొదట్లో కాస్త జోక్ చేస్తున్నదేమో అనుకున్నాను. కాని సీరియస్ అని చెప్పారు ఆ అమ్మాయి. నిజముగా ఇష్టం లేదా.. అని అడిగాను. ఆ అమ్మాయి కోపములో నాకు మీ స్క్రాప్స్, కామెంట్స్ ఏవీ నచ్చటం లేదు.. ఇక వ్రాయకండి.. అని అన్నారు (కోపములో). పక్కానా? ష్యూరా?.. అడిగాను.. నిజమే అన్నారు.. ఇక ఆ రాత్రి రాత్రే నేను వ్రాసిన వందకి పైగా ఉన్న కామెంట్స్, స్క్రాప్స్ అన్నీ తీసేశాను. ఆ తరవాత ఆ అమ్మాయికి ఏమీ స్క్రాప్స్ కూడా పెట్టడం లేదు. జస్ట్ బాగున్నారా? అని అనడం తప్పించి. ఈ మధ్యనే కావాలని కొన్ని ఫోటో కామెంట్స్ పెట్టాను. ఇక పెట్టడం మానుకోవాలి. ఇక్కడ నాది పొరబాటు లేదు అనడం లేదు. ఉంది. కామెంట్ పెట్టినదానికి మామూలుగా ఉన్న ఆమె అతని కామెంట్ వల్ల నన్ను అని, దూరం చేసుకోవటం బాధాకరం. అతడినే అనొచ్చుగా. మా మధ్య చనువు బాగా ఉంది అనుకున్నాను.. నిజానికి ఉంది కూడా. వేరొకరి జోక్యం వల్ల ఇలా ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఎవరికీ వారు మాది సరియైనది అనుకుంటూ - స్నేహాలని పాడుచేసుకుంటుంటారు.
ఈ క్రింది ఫోటో చూడండి. ఒక మిత్రుడు పెట్టుకున్నాడు ఈ ఫోటోని. ఈ ఫోటోలోని ఏనుగు ని చూడండి.
ఎంత రియల్ గా ఉందో.. దానికి ట్యాగ్ లేదు.. ఇది రియల్ గా బాగుంది ఎక్కడా? అని అడిగాను. నేను వ్రాసిన కామెంట్ కి జవాబూ లేదు. ఇలా అడిగి కూడా చాలా రోజులయ్యింది కూడా.. ఇది వ్రాస్తున్నప్పుడూ కూడా చూశాను. ఇంకా రిప్లై రాయలేదు. ఆ తరవాత అతనికి ఫోటో షాప్ వర్క్ వచ్చని తెలుసుకున్నాను. అది అందులోనే చేశాడు కావచ్చు.. అందుకే రిప్లై ఇవ్వలేదేమో అని అనుకున్నాను.. లేదా మనం అక్కడికి వెళ్ళి అలా ఫోటో దిగేస్తాం, అలా ఆ క్రెడిట్ మనం కొట్టేస్తాం అని కాబోలు.. కాని ఆ ఏనుగు కాళ్ళ దగ్గర చూస్తే అది రియల్ ఫోటో అనేలా ఉంది. ఇదంతా చెప్పటం ఎందుకూ అంటే -కామెంట్స్ లో ఇది ఎక్కడా? అని అడిగితే అది ఎక్కడో అని చెప్పాలి అని అంతే!. అలా వచ్చిన కామెంట్స్ కి రిప్లై ఇవ్వాలి అని చెబుతున్నాను. అంతే!. తెలీక అందరూ తప్పులు చేస్తారు.. (తాజాకలము : ఒక సందర్శకులు మహేష్ ముట్నూరు చెప్పారు - ఆ ఏనుగు బొమ్మ వైజాగ్ లోని పామ్ బీచ్ స్టార్ హోటల్ వద్ద అని. వారికి కృతజ్ఞతలు. )
|
కామెంట్స్ లో అవతలి వారిని గెలికేలా / వ్యంగ్యముగా వ్రాయటం అంత మంచిది కూడా కాదు.. మనం ఒకరిని గెలికామే అనుకోండి - అతను మనల్ని గెలికితే తట్టుకోవాలి మరియు పడాల్సి ఉంటుంది కూడా.. అలా అయితేనే వ్యంగ్యముగా కామెంట్స్ పెట్టొచ్చు. అవతలివారు టాలెంట్ ఉన్న పర్సన్ అయితే - వారు ఇచ్చే రిప్లైస్ కి తట్టుకోవటం కష్టం. ఇద్దరు ముగ్గురు ఇలా నన్ను కామెంట్స్ తో గెలికారు. నా రిప్లైస్ తో బాగానే బదులిచ్చాను. ఎందుకో అలా ఇవ్వటం నాకూ బాగా అనిపించలేదు. ఈ జనవరి ఒకటి నుండి అలాంటివి వాతల్లాగా ఉండే రిప్లైస్ కామెంట్స్ ఇవ్వటం బాగా తగ్గించేశాను. కామెంట్ కి కామెంట్ తోనూ, వ్యంగ్యానికి వ్యంగ్యముతోనూ, కామెడీకి, కామెడీగా రిప్లైస్ ఇవ్వటం రావాలి. అలా అయితే బాగుంటుంది. ఒకవేళ అర్థం కాకుంటే అక్కడే అడగాలి - మీరు అంటున్నది నాకు అర్థం కాలేదు అనీ!.
మనం ఒక్కోసారి మనకి మనం గొప్పగా ఊహించేసుకుంటాము. ఒక్కోసారి మనకు మనం చేసే తప్పులు ఏమిటో ఎదుటివారు చెప్పేదాకా అర్థం కావు కూడా!. నిజానికి నాకూ తెలీదు. చెప్పాక నేనూ నా పద్ధతి మార్చుకున్నాను. మనం అన్నింట్లో పెద్ద నైపుణ్యం కలవారం, అన్నీ తెలుసు అనుకుంటాము కాని ఎదుటి వారు చెప్పేదాకా కొన్ని తెలీకపోవచ్చును. కొన్ని విషయాలు వేరేవారు చెబితేనే గాని తెలుసుకోలేం. అలా చెప్పినప్పుడు ఆవేశపడక అందులోని సత్యం ఎంతో నిజాయితీ గా చూసుకోవాలి. నా కంటే చిన్నవాడు చెప్పాడని ఫీలవలేదు. నిజమే చెప్పాడు కదా అని అనుకున్నాను. అతనిని కోపగించుకొని, అతన్ని రిమూవ్ చెయ్యటం వంటి పనులు అసలు చెయ్యలేదు. నేను అతని ఫొటోస్ కి కామెంట్స్ చేశాను. "ఇలా మీరు కామెంట్స్ వ్రాస్తున్నారు కదా.. నాకేమీ ఇబ్బంది లేదండీ. కాని మీరూ మీ ఫొటోస్ పెడితే కామెంట్స్ వ్రాసే అర్హత మీకు ఉందని అనుకుంటాను. అలా చెయ్యటం సంస్కారం అనుకుంటాను.." అని. నిజమే కదా.. అప్పటి నుండీ నేనూ మొదలెట్టాను. చాలామంది వారివి పెట్టరు కాని ఎదుటివారిని అనడం మాత్రం చేస్తుంటారు. అలాంటివారు ఇది తెలిశాక మారాలి. మనం అవతలివారి ఫొటోస్ కి కామెంట్స్ పెట్టడం కాదు. వారికీ అలాంటి అవకాశం ఇవ్వగలగాలి. అప్పుడే సరియైన స్నేహాన్ని మనం ఇస్తున్నట్లు లెక్క. నిజమే కదూ.. మనకి తెలీని విషయాలు ఎవరు చెప్పినా వినాలి. బాగుంటే ఆచరించాలి. దానివల్ల మనకే బాగుంటుంది. లాభం కూడానూ..
కొన్ని సూచనలు :
1. రాజకీయాలు, సినీ తారలు, వ్యక్తులూ, రీసెంట్ జెనరల్ టాపిక్స్ సంబందించిన ఫొటోస్ కి కామెంట్స్ పెట్టకపోవటమే చాలా మంచి పని.
2. అవతలి వారికీ, మనకీ మధ్య ఉన్న స్నేహం ఎలా ఉందో చూసుకొని ఆ రేంజ్ ని దాటి కామెంట్స్ పెట్టడం అంతగా బాగోదు.
3. అవతలి వారు కాస్త సరదా వ్యక్తులే అయితే పర్వాలేదు కాని లేకుంటే హుందా కామెంట్స్ చెయ్యటమే మంచిది.
4. వేరేవారు వ్రాసిన కామెంట్స్ ని విమర్శించడమో, దానికి కొనసాగింపు వాఖ్యలు అంత మంచి పద్దతికాదు. వారిద్దరి మధ్య అవగాహన యే మేరకు ఉందో మనకు తెలీదు. మధ్యలోకి వెళ్ళితే - మనం వారికి వారిద్దరికీ దూరం కావచ్చును. లేదా వారిద్దరూ విడిపోవచ్చును. అలా విడదీసిన పాపం మనకి తగలొచ్చు.
5. మొదట్లో మనము కాస్త అనుభవం వచ్చేసేవరకూ - కామెంట్స్ సరిగా పెట్టడం రాకపోవచ్చును. ఎదురు దెబ్బలు తగులుతాయి. అంత మాత్రాన మానుకోవటం సరికాదు. ఎక్కడ పొరబాట్లు చేశామో తెలుసుకొని, సరిదిద్దుకోవటం ఉత్తములు చేసే పద్ధతి.
6. మనకి కామెంట్స్ ఎలా చెయ్యాలో తెలీనప్పుడు, ఇతరులవి ఫోటో కామెంట్స్ చూడటం వల్ల ఎలా పెట్టాలో తెలుస్తుంటాయి. అలా అనుకొని అలాగే పెట్టడడం కూడా సరికాదు.
7. ఫోటో చూడగానే మన ఊహకి వచ్చినది వెంటనే వ్రాయటం పద్ధతి కాదు. కొద్దిగా ఆలోచించాలి. అవతలివారు ఎలా ఫీలవుతారూ అనీ.
8. మనం వ్రాసేది తెలుగు లో అయినా, రోమన్ తెలుగులో అయినా, లేక ఇంగ్లీష్ కానీ, మరే భాషలో వ్రాసినా అక్షర దోషాలు లేకుండా వ్రాయగలగాలి. అప్పుడే మన భావాన్ని సరిగ్గా చెప్పగలుగుతాము. అలా వ్రాస్తేనే చూడటానికి, చదవటానికి చాలా బాగుంటుంది.
10. మరీ అభ్యంతరముగా ఉంటే అలా వ్రాసినవారికి చాట్ లోనో, ప్రైవేట్ గానో ఒక మాట చెప్పండి. వారే తీసేస్తారు. ఈ మాత్రం దానికి మీరు మధనపడటం వృధా.
11. ఎవరి ఫొటోస్ వారివి ఇష్టం. వారు ఎలాంటి ఫొటోస్ పెట్టుకొనీ. అవి వారి యొక్క నైజాన్ని తెలియచేస్తుంటాయి. అంత అభ్యంతరముగా ఉంటే చాట్ లో చెప్పండి. లేదా మెయిల్ లో, లేదా ప్రైవేట్ గా స్క్రాప్ పెట్టండి.
12. మంచి ఫొటోస్ కలెక్షన్ పెడితే వీక్షకులూ బాగా ఉంటారు. కామెంట్స్ కూడా బాగుంటాయి.
|
13. సెక్సీ ఫొటోస్ ని, ఆడవారిని అసహ్య భంగిమల్లో ఉండే ఫొటోస్ పెట్టుకోవటం అంత మంచిది కాదు. ఒకవేళ పెట్టదలచుకుంటే మీకు మాత్రమే కనిపించేలా పెట్టుకోవటం మంచి పద్ధతి. అందరికీ అవి నచ్చవు. ఉన్న మిత్రులూ దూరం కావచ్చును. ఇలా ఒక అబ్బాయి మూడు నాలుగు ఫొటోస్ పెట్టాడు. నేనూ, ఇంకో నా స్నేహితురాలు అతనికి ఆడ్ అయినప్పుడు అవి లేవు. క్రొత్తగా అప్లోడ్ చేశాడు. అవి నచ్చక మేమిద్దరమూ అతనికి దూరముగా వెళ్ళిపోవాల్సివచ్చింది. దానికి అతను పెద్దగా గొడవ చేశాడు. మధ్యలో ఇంకొకరి వత్తాసు. ఆ వయసులో అలాంటివే పెట్టుకుంటారు కదా అని. పెట్టుకోవచ్చును.. కాదనం. అవేవో పర్సనల్ గా పెట్టుకుంటే ఇంకా బాగుండేది కదా..
15. ఫొటోస్ కి ట్యాగ్స్ తప్పకుండా వ్రాయండి. అలా వ్రాస్తేనే ఆ ఫోటో లోని అర్థం ఎదుటివారికి సులభముగా అర్థం అవుతుంది.
16. కామెంట్ ని ఎలా వ్రాయాలంటే - ఒక చిన్న కిటుకు చెబుతాను. ఒక ఫోటోని చూడగానే మదిలో కలిగిన భావాన్ని, కామెంట్ రూపములోకి మార్చండి. అలా దాన్ని వెంటనే వ్రాయకుండా - అది వ్రాస్తే ఎదుటివారు ఎలా రిసీవ్ చేసుకుంటాడో, అది చూసి అతని మిత్రులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకసారి ఊహించండి. ఇది చాలా నిజాయితీగా చెయ్యండి. అలా చేస్తే ఆ కామెంట్ పెట్టాలో, వద్దో తెలుస్తుంది. అలాంటి కామెంట్ అక్కడ వేరేవారు పెడితే, మీరు ఇంకో కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి. అలా ఎవరూ పెట్టకుంటే అది అక్కడ టైప్ చేశాక మళ్ళీ ఒకసారి అవతలి వ్యక్తీ, అతని మిత్రులూ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆలోచించండి. అలా చూసేవారికీ బాగా అనిపించాలి. అప్పుడు బాగా అనిపిస్తే పోస్ట్ చెయ్యండి.
17. అలా కామెంట్ ని పోస్ట్ చెయ్యటమే కాదు.. కొద్దిసేపటి తరవాత లేదా మూడు నాలుగు రోజుల వరకూ ఆ ఫోటో కామెంట్ వైపు చూడండి. ఎవరేమైనా దానికి వ్రాశారో కంటిన్యూగా వ్రాశారో, లేక ఏదైనా రిప్లై వచ్చిందా చూడండి.
18. కామెంట్స్ పెట్టినవారికి కృతజ్ఞతలు చెప్పటం మరచిపోకండి. మన దైనందిక జీవనములో ఎవరైనా కలిస్తే చిన్న విషయాలైన - నమస్తే, మళ్ళీ కలుద్దాం, బై అని ఎలా చెప్పుకుంటామో అలాగే ఇక్కడ చెప్పటం ధర్మం అని నాకు అనిపిస్తుంది. దీనివలన రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి చెప్పిన వారికి కృతజ్ఞతలు తెలియచెయ్యటం, రెండోది వారి కామెంట్ ని మనం చూసాము అని తెలియజేయటానికి. ఇలా కృతజ్ఞతలు చెప్పటం మన ఆంధ్రుల్లో చాలా తక్కువ. చెబితే సొమ్మేం పోతుందో అని అనుకుంటారు.
19. ఒక కామెంట్ పెట్టడానికి సిద్దం అయ్యి, చూస్తే అప్పటికే అక్కడ ఇతరులు కామెంట్ పెట్టారు అనుకుందాం. మీరు పెట్టే కామెంట్ - వాటికి భిన్నముగా ఉంటే అసలు పెట్టకండి. అసలు ఆ ఫోటోనే చూడలేదని అనుకోండి. ఒకవేళ మీరు అలా పెట్టారు అనుకుందాం. అది మీ భావ వ్యక్తీకరణ గా ఎవరూ అనుకోరు. మన అభిప్రాయం మనం చెప్పుకోవటానికి మనకి ఈ ప్రజాస్వామిక దేశములో హక్కు ఉన్నా, వాస్తవానికి అది ఇక్కడ పని చెయ్యదు. వారందరూ మీమీద దాడి చెయ్యటం ఖాయం. అంతగా చెప్పాలీ అనుకుంటే ప్రైవేట్ గా స్క్రాప్ లో వ్రాసి పంపండి. వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం.
20. అందుకే - ముందే చెప్పాను. రాజకీయాలు, సినీతారలు, వ్యక్తులూ, రీసెంట్ జెనరల్ టాపిక్స్.. ఫొటోస్, ఒకరి అభిప్రాయాల మీద అసలు కామెంట్స్ జోలికి వెళ్ళకండి. వెళ్ళారో - అక్కడ మీ భావ వ్యక్తీకరణని వేరుగా (విమర్శగా) అనుకోని, గొడవలు జరిగి, మీ స్నేహాలు దూరం కావచ్చును. అందుకే చాలావరకు స్నేహాలు ఇక్కడే దెబ్బ తింటాయి. నిజజీవితములో నా స్నేహితులు ఇద్దరూ - ఒకరు - రెవెన్యూలో సీనియర్ అసిస్టంట్ - కాంగ్రేస్, ఇంకొకరు - హైకోర్టు అడ్వకేట్ - తెలుగుదేశం అభిమానులు. ఒకరోజు - బాగా గుర్తుంది. ఒక ఆదివారం రోజున చాలా రోజులకి కలిశారు అని వాకింగ్ వెళ్ళినప్పుడు పాలిటిక్స్ మీద చర్చలు జరిగాయి. అది రాను రానూ ఎవరు గొప్ప అన్నదాని మీద చర్చ జరిగింది. అప్పటివరకూ బాగున్నవారు - ఎవరి పార్టీ వారిదే గొప్ప అనుకున్నారు. ఈ చర్చతో ఇద్దరి మొఖాలు మాడిపోయాయి. కొద్దిరోజుల వరకూ ఒకరి పొడ వేరొకరికి గిట్టలేదు. దాదాపు ఇరవై ఏళ్ళ స్నేహం దెబ్బతింది. ఎక్కడైతే నమ్మకం పోతుందో అక్కడ స్నేహం నిలవదు. ఆరోజు ఇద్దరికీ పోయినట్లుంది. ఎదుటివారిలో తప్పులు భూతద్దం లో చూడటం మొదలెట్టారు.. ఇప్పటికీ ఇద్దరు సరిగా మాట్లాడుకోరు. ఆ పార్టీలు మాత్రం వాటి పని అవి చేసుకుంటూనే ఉన్నాయి. మధ్యలో వీరే దూరం అయ్యారు. స్నేహంలో ఎదుటివారి అభిప్రాయాలని గౌరవించాలి. అలా గౌరవించనినాడు ఆ స్నేహం నిలబడదు. టైం పాస్ స్నేహముగా మారుతుంది.
21. ఇన్నేళ్ళ (ఇరవై ఏళ్ళ) కాలాన్ని పెట్టుబడి పెట్టి - ప్రాణ స్నేహితులమని చెప్పుకొనే స్థాయి నుండి ఒకే ఒక చిన్న అభిప్రాయభేదం వల్ల దూరం చేసుకోవటం బాగుంటుందా.. వీరింటికీ వారింటికీ మధ్య జస్ట్ ఒక పది ఇండ్లు మాత్రమే అడ్డం. ఆరోజు నుండీ ఇలా చిన్నచిన్న అభిప్రాయభేదాల వల్ల స్నేహాలు దూరం చేసుకోవటం నాకు ఇష్టంలేదు. అందుకే అలా వివాదాస్పద విషయాలమీద కామెంట్స్ అసలు పెట్టను. ఆరోజు చూసిన ప్రత్యక్ష అనుభవం వల్ల అలా నిర్ణయం తీసుకున్నాను. మీరూ అలా చెయ్యరని - ఇక్కడ మీకూ చెప్పటం.
|
22. ఒకవేళ నేను వ్రాశాక - నా ప్రమేయం లేకున్నా - ఏదైనా గొడవ జరిగితే మాత్రం వెంటనే వారికి సారీ చెప్పేసి, ఆ కామెంట్ తీసేసి, ఇక కామెంట్స్ ఏమీ పోస్ట్ చెయ్యను.
23. నేను ఏమీ తప్పు చెయ్యని దానికి సారీ చెప్పడం ఎందుకూ అని మీకు అనిపించవచ్చును. పొరబాట్లు అందరూ చేస్తారు. చేయని వారంటూ లేరు. చేసినవారు చెప్పకున్నా, వారికి ఈగో సమస్య అడ్డం వచ్చి సారీ చెప్పక పోవచ్చును. కాని ప్రవైట్ స్క్రాప్ లో కాస్త సర్ది చెప్పితే - పొరబాటేమీ లేదు. నేను మాత్రం నా వైపునుండి స్నేహాన్ని నిలుపుకోవటానికి ఆఖరియత్నముగా చేస్తాను - అలా ఇరవై ఏళ్ళ స్నేహంలా దూరం కావద్దని. అంతే!. కాని నేనేదో తప్పు చేశాను అని కాదు. నాది తప్పయితే ఆ కామెంట్ వెంటనే తీసేసి స్క్రాప్స్ లో చెప్పేస్తాను. . పొరబాటు జరిగిందండి అనీ.
24. అందుకే ఫోటో కామెంట్స్ అనే కాదు, అన్ని కామెంట్స్ మీద కాస్త జాగ్రత్తగా ఉండమన్నది. పొరబాటు అనే మూలం మన నుండే మొదలు కాకుండా చూసుకోవటం అన్నివిధాలా శ్రేయస్కరం. మనం చేసిన కామెంట్ వల్ల ఇంతగా జరిగిందే అని బాధపడకుండా ఉండాలి అంటే పొరబాటు యొక్క మూలం - మనవద్ద నుండి మొదలు కావద్దు అనేది ముఖ్యం.
25. ఎంత జాగ్రత్తగా ఆలోచించి వ్రాసినా ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి. అలాంటప్పుడు మనం ఎలా ఆ కామెంట్స్ తీసేస్తున్నామో, అలాగే మన ఫొటోస్ కి వచ్చిన ఇబ్బందికర కామెంట్స్ ని మనమే తీసేసేయ్యాలి. మరీ ఇబ్బందికరముగా ఉంటే ప్రైవేట్ లో కాస్త వారితో మాట్లాడితేసరి. ఇలా నేను పెట్టిన మూడు - నాలుగు ఫొటోస్ కి చేశాను. వారితో సంబంధాలు అప్పటికంటే ఇప్పుడు మరీ బాగున్నాయి.
27. కామెంట్ వ్రాసేటప్పుడు ముందుగా ఒక చుక్క నొక్కి (.) తర్వాత ఎంటర్ బటన్ నొక్కి ఆతర్వాత కామెంట్ వ్రాయండి. పబ్లిష్ అయ్యాక అప్పుడు మీ కామెంట్ మరీ అందముగా కనిపిస్తుంది.
28. ఎన్ని వివాదాలు ఏర్పడ్డా వెంటనే ఆ ఇద్దరే మాట్లాడుకుంటే - కొద్దిపాటి సమయములోనే సమస్యలు దూరం అవుతాయి. యధావిధిగా ముందటి స్నేహాన్నే కొనసాగించవచ్చును. ఇంకా నిర్లక్ష్యం చేసినా, మూడో వ్యక్తి మధ్యలోకి వచ్చినా ఇక ఆ స్నేహం మునపటిలా కంటిన్యూ కాకపోవచ్చును. లేదా అక్కడే ఆగిపోవచ్చును. అప్పుడు ఆ స్నేహాన్ని నిలుపుకోకపోవటం వారిద్దరిదీ తప్పే అవుతుంది.
ఈ సోషల్ సైట్లలో మరో పెద్ద అట్రాక్షన్ ఏమిటంటే - ఫొటోస్. ఫోటోగ్రఫీ అభిరుచి ఉన్నవారికి ఈ ఆప్షన్ ఒక వరం లాంటిది. మనం దిగిన ఫొటోస్, ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్, ఆయా ప్రదేశాలలో తీసిన అందమైన దృశ్యాలూ.. ఇలా అన్నీ తీసి ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చును. చాలామంది సినిమా తారల ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటారు. ఇందులో కూడా కొంత స్పెషలైజేషన్ చేసినట్లు - కొంతమంది హీరోయిన్ ఫొటోస్ మాత్రమేనో, ఒకరివే మాత్రమే ఫొటోస్ పెడుతూ ఉంటారు. సాధారణముగా ఇలాంటి ఫొటోస్ పెడుతూ ఉంటే - వీరి మనస్తత్వం ఈజీగా గుర్తుపట్టొచ్చు. మీకు ఎవరైనా ఆడ్ రిక్వెస్ట్ వస్తే - వారి అక్కౌంట్ లో ఇలా కనిపిస్తే - వారు అందమైన ఊహాలోకములో విహరించేవారు, తమని ఒక ప్రత్యేక వ్యక్తిగా చూడాలని వారు కోరుకుంటున్న మనస్తత్వం అని గమనించుకోవాలి. వారితో ఇలా చెప్పినా అదేమీ కాదని అంటారు. అలాని అనిపించుకొని దూరం చేసుకొనే బదులు వారు ఇలాని గమనించనట్లే ఉండటం చాలా చాలా మంచిది. ముందే చెప్పాగా ప్రొఫైల్ చూసి ఎన్నో విషయాలు గమనించవచ్చును అనీ.
ఫొటోస్ రెండు రకాలు. ఒకటి ప్రింట్స్ (ఫిలిం) పద్దతిలో, రెండోది డిజిటల్ పద్ధతి లోనివి. పిలిం పద్ధతి లోని ఫొటోస్ డిజిటల్ కి మార్చాల్సి ఉంటుంది. అలా డిజిటల్ లోకి మార్చినవే / తీసినవే వీటిలోకి అప్లోడ్ చెయ్యాల్సివస్తుంది. ఈరోజుల్లో 10 మెగాపిక్సేల్ కెమరా మూడున్నర వేల రూపాయల్లో వచ్చేస్తున్నది.
ఫొటోస్ అప్లోడ్ చేసే ముందు -
1. ఆ ఫొటోస్ ని ఒక ఫోల్డర్ లో అప్లోడ్ చేసుకోండి.
2. ఆ ఫోల్డర్ లో అప్లోడ్ చేసిన వాటిల్లో మీరు మీ ఆన్లైన్ స్నేహితులకి ఏమేమి చూపించాలో వాటిని సెలెక్ట్ చెయ్యండి.
3. ఆ సెలెక్ట్ చేసిన వాటిని కాపీ చేసి, మై డ్యాకుమెంట్స్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, దానికి UPLOAD అని పేరు పెట్టి, అందులో పేస్ట్ చెయ్యండి. ఇలా చేస్తే - మీరు అప్లోడ్ చేసేవాటి మీద మీకు క్లారిటీ వస్తుంది.
4. అంటే - ఈ ఫోల్డర్ లోనివే మీరు అప్లోడ్ చేస్తారు అన్నమాట.
5. ఇలా చేసినవాటిని వెంటనే అప్లోడ్ చెయ్యక ముందుగా వాటిని మీ సిస్టం లోని MS ఆఫీస్ లోని Picture Manager లో ఎడిట్ చెయ్యండి.
6. వాటిలో ముందుగా క్రాప్ చెయ్యండి. ఎంతవరకు ఫోటో చూపాలో అంతే చూపగలరు.
7. ఆ తరవాత ఆ ఫోటో ని కంప్రెస్ చెయ్యండి. కంప్రెస్ ఎందుకూ అంటే - ఇండియా లో నెట్ కనెక్షన్ అంతా స్లో నెట్ స్పీడ్ కలవి. ఈ 256 kbps స్పీడులో వాటిని అప్లోడ్ చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది. 10 మెగా పిక్సెల్ కేమరాతో తీసినవే అంటే ఒక్కో ఫోటో 4 - 5 MB ఉంటుంది. ఇది అప్లోడ్ అయ్యేసరికి బాగా సమయం పడుతుంది. అలాగే డాటా వాడకం బాగా ఉంటుంది. మీరు 5 MB క్లారిటీతో ఫోటో అప్లోడ్ చేసినా అక్కడ 50 - 60 KB ల్లోకి మారిపోతుంది. అందుకే కంప్రెస్ చెయ్యాలి. కంప్రెస్ చేస్తే ఇంకొన్ని లాభాలూ ఉన్నాయి. అవి చెప్పలేను.
|
8. ఆ తరవాత వాటిని ఎడిటింగ్ చెయ్యాలి. అప్పుడు డల్ గా ఉన్న ఫొటోస్ చాలా కాంతివంతముగా, చూడ ఆకర్షణీయముగా మారుతాయి. అప్పుడు మన సైట్లో పెట్టుకున్నా అందరికీ బాగా నచ్చేస్తాయి. మీరు డొక్కు డబ్బా కెమరాతో ఫోటో తీసినా, మొబైల్ తో తీసినా, ఈ ఎడిటింగ్ వల్ల ఇంకా ఆకర్షణీయముగా మార్చొచ్చు. అతి కొద్దిమంది తప్ప - ఇంకెవరూ ఇలా పాటించరు. బహుశా తెలీకపోవటమో, వారి నిరాసక్తత కారణం వల్లనో, ఎలా చెయ్యాలో తెలీకపోవటమో, తెలుసుకోవాలని ఇంటరెస్ట్ లేకపోవటమో..
9. ఆతర్వాత అప్పుడు మీ ఫోటో ఆల్బం లోకి అప్లోడ్ చెయ్యండి. మీకు ఫోటో కామెంట్స్ రూపములో అభినందనలు వస్తాయి.
ఇప్పుడు ఒక ఫోటోని ఎలా ఎడిట్ చెయ్యగలమో చూద్దాం.. సినిమా తీసిన తరవాత ఎడిటింగ్ ఎలాగో, కేకు చెయ్యగానే - ఐసింగ్ చెయ్యటం ఎందుకో, ఇదీ అంతే. ఎక్కువగా సుత్తి కొట్టను.. ఇక డైరెక్ట్ గా విషయం లోకి వద్దాం!. ఈ క్రింది ఫోటో డిజిటల్ కెమరాతో తీసినది. ఎంతగా డల్ గా ఉందో ఈ కుక్క ఫోటో చూశారా? గమనించండి.
ఇది నా మిత్రురాలు తీసిన పెట్టుకున్న ఫోటో ఇది. ఇది వారింటి పెంపుడు కుక్క ఫోటో. ఈ ఫోటో ఎడిటింగ్ గురించి చెప్పటానికి ఈజీగా ఉంటుందని ఈ ఫోటో ఎంచుకున్నాను. పై ఫోటో చూశారు కదా. ఎంతో డల్ గా ఉంది కదూ.. ఇప్పుడు ఆ ఫోటోని MS ఆఫీస్ లోని PICTURE MANAGER లో ఓపెన్ చెయ్యండి. చేశారు కదూ.. ముందుగా CROP చెయ్యండి.
ఆ డల్ గా ఉన్న భాగాన్ని ఈ క్రాప్ టూల్ ద్వారా తీసేస్తాము అన్నమాట. ఈ క్రాపింగ్ ఎందుకూ అంటే ఆ ఫోటో లోని అనవసర దృశ్యాన్ని తీసెయ్యటం అన్నమాట!.. అలా చేసి ఎక్కువగా ఉన్న SIDES మార్క్ చేసుకొని OK నొక్కటం ద్వారా తొలగించుకోవాలి. ఇప్పుడు ఆ ఫోటో ఇలా వస్తుంది..
ఇప్పుడు ఆ కుక్క దగ్గరగానూ, పెద్దదిగానూ వస్తుంది కదూ. ఆ మొదటి ఫోటో కన్నా ఈ రెండో ఫోటో చాలా బాగుంది కదూ.. మీరు మరింతగా గమనించాలంటే ఆ ఫొటోస్ మీద క్లిక్ చెయ్యండి. పెద్దగా కనిపిస్తాయి. ఇప్పుడు పైన ఉన్న AUTO CORRECT అన్న టూల్ నొక్కటముతో ఇప్పుడు ఇలా కనిపిస్తుంది.
చూశారు కదూ.. ఎంత తేడా వచ్చిందో!.. ఇంకా ఓపిక ఉంటే - ఇంకా బాగా ఎడిట్ చేసుకోవచ్చును కూడా.. అదీ మీకోసం మరీ బాగా ఎడిట్ చేసి క్రింద పెట్టాను. అదీ చూడండి. క్లారిటీ ఎలా ఉంటుందో. అసలు ఇవి మీరు తీసినవి అంటే మీ మిత్రులు అసలే నమ్మరు కూడా. (పెద్దగా చేసి చూడండి. అప్పుడే తేడా ఏమిటో మీరే చూస్తారు.)
ఇలా మీ టాలెంట్ ఉపయోగించి చెయ్యవచ్చు. ఆన్ లైన్ ఫోటో ఎడిటర్స్ వాడి ఇలా కూడా చేసుకోవచ్చును. కానీ మన సిస్టం కి ఎంతో ప్రమాదకరమైన మాల్వేర్ లని ఈ JPEG ఫొటోస్ లలో చొప్పించటం అన్నింటికన్నా ఈజీ. ఇలా ఆయా సైట్లలో ఎడిట్ చేసుకున్న ఫొటోస్ లలో ఆడ్ అయ్యి, డౌన్లోడ్ చేసుకోగానే - అలా మన సిస్టం లో తిష్ట వేస్తాయి. ఇక మన ఫోటో వివరాలూ, సిస్టం లోని ఇతర వివరాలూ ఆయా సైట్లకి రహస్యముగా చేరవేస్తాయి. ఇలా అన్ని సైట్లూ చేస్తాయనికాదు. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ముందు జాగ్రత్తగా చెబుతున్నాను.
ఇక ఇలా అప్లోడ్ అయిన ఫొటోస్ మీ ఆల్బమ్స్ లలో పెట్టేసుకోండి. అప్పుడు మీ ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. మీ మిత్రుల నుండి ప్రశంసలూ బాగుంటాయి. కొన్ని విషయాలు తెలుసుకుంటే - మరెంతో ఆనందిస్తాం అన్నదానికి ఇదే ఒక చక్కని ఉదాహరణ. ఈ సోషల్ సైట్లో అప్లోడ్ చేసే ఫొటోస్ మాత్రమే కాదు.. మీ పర్సనల్ ఆల్బమ్స్ కూడా ఇలా ఎడిట్ చేసుకొని అందముగా తీర్చిదిద్దుకోవచ్చును.
మీ పర్సనల్ ఫొటోస్ అంటే - మీ ఇల్లూ, మీ కుటుంబ సభ్యులవీ ఒక ఆల్బం క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేసి మీరు బాగా ఎరిగినవారికే షేర్ చెయ్యండి. వారికే కాకుండా మీ బంధువులకీ, దగ్గరి వారికీ ఇలా షేర్ చెయ్యవచ్చును. ఇలా చెయ్యటం మూలాన మీ ఫొటోస్ పర్సనల్ గా ఉండిపోతాయి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే - మీరు ఎప్పుడు అంటే అప్పుడు షేర్ చెయ్యవచ్చును, ఎప్పుడు కాదంటే అప్పుడు షేర్ తీసేయ్యవచ్చును. అంటే మన ఫొటోస్ ఎంతసేపు చూపించాలో వెసులుబాటు అంతా మన చేతిలో ఉంటుందన్న మాట!. నాకు ఆర్కుట్ లో నచ్చిన విషయాల్లో ఇది ఒకటి.
ఈ షేరింగ్ కూడా బాగా తెలిసిన వారికి షేర్ చెయ్యటం చాలా మంచిది. చాలామందికి ఈ విషయం తెలీక - అన్నీ ఒక్క చోటే కలుపుతారు. మీకో విషయం తెలుసా.. ఒకసారి ఆన్లైన్ లో పెట్టిన ఫోటో ఇక శాశ్వతం అని గుర్తు పెట్టుకోవాలి. అది ఎవరైనా కాపీ చేసుకోవచ్చును. ఆఖరికి షేర్ చేసుకున్నవారు కూడా!. అందుకే షేర్ లో అయినా, ఎక్కడైనా కాపీ చేసుకున్నా ఇబ్బంది లేని ఫొటోస్ పెట్టడం మంచిది అని బాగా గుర్తుపెట్టుకోండి.
ఫొటోస్ అన్నీ కుప్పగా కాకుండా ఒక్కో ఆల్బం లో ఒక హెడ్డింగ్ పెట్టి వాటికి సంబంధించిన ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చెయ్యాలి. అలా చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది. అన్నీ ఒక్క దగ్గర కలిపేస్తే - వారిది కాస్త ఏమీ పట్టించుకోని మనస్తత్వం అని అర్థం అని అనుకోవాలి.
|
ఫోటో అప్లోడ్ చెయ్యగానే కాదు.. ఆ ఫోటో క్రింద ఆ ఫోటో గురించి ట్యాగ్ లైన్ తప్పకుండా వ్రాయాలి. ఇది నిజానికి ఫోటోకి ప్రాణం. ఇలా ట్యాగ్ లైన్ వ్రాస్తేనే - ఆ ఫోటో కి అందం వస్తుంది. ఎలా వ్రాయాలో తెలీకపోతే - వేరే వారి ఆల్బమ్స్ చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. అప్పుడే మీ యొక్క టాలెంట్ ని పదిమందీ గుర్తిస్తారు. ఇలా ఫొటోస్ పెట్టగానే - ట్యాగ్ వ్రాయందే ఆ ఫోటోని సంపూర్ణముగా పెట్టినట్లు కాదని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఉదాహరణకి ఒక టూర్ కి వెళ్ళినప్పుడు దారిలో ఒక గుడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో పెట్టారు అనుకుందాము. ఆ ఫోటోకి ట్యాగ్ గా ఆ గుడి గురించిన సమాచారం పెడితే / వ్రాస్తే చూసేవారూ అనుభూతి చెందుతూ చూస్తారు. ఇలా ట్యాగ్స్ చూసేవారికి బాగా ఉపయోగ పడుతుంటాయి.
మన మిత్రులని సంతోషపెట్టే బాధ్యత మనదే కదా!.. సోషల్ సైట్లలో తరచూ రావాలని అనిపింపచేసేది ఈ ఫొటోస్ మరియు ఫోటో కామెంట్స్. (కమ్యూనిటీలు కూడా). ఇవే లేకుంటే కేవలం స్క్రాప్స్ కోసమని వచ్చేసేవారు చాలా తక్కువ అని నా అభిప్రాయం. నిజానికి ఎదుటివారు మెచ్చుకుంటే - సంతోషపడనివారు ఎవరున్నారు ఈ రోజుల్లో!. మీరూ, నేనూ, అందరమూ అంతేగా. సూరి బావ కళ్ళల్లో ఆనందం కోసం మొద్దు శీను అంతటి సహాయమే చేశాడే కదా.. మనం అంత చెయ్యాల్సిన అవసరం లేదు - మనస్పూర్తిగా ఒక కామెంట్ వ్రాస్తే చాలు. ఇలా అన్ని ఫొటోస్ కి కాదు. బాగున్నవాటికి మాత్రమె వ్రాసి చూడండి. అవతలి వారు మానసికముగా బాగా దగ్గర అవుతారు. మీ మధ్య స్నేహమూ చాలా బాగుంటుంది. ఇది నిజం.
ఒకవేళ మీకు వ్రాయటం రాదే అనుకోండి - ముందే చెప్పాగా పదిమందివి చూస్తే ఇట్టే అర్థం అయిపోతాయి. కాస్త వ్యంగముగా, చలోక్తిగా, కవ్వింపుగా, హృదయాలని గిలిగింతలు పెట్టేదానిలా మీ కామెంట్స్ ఉండేలా చూసుకోండి. మీకు బాగా స్నేహితులవుతారు. "నేను ఎవరికీ ఇలా చెప్పను.. చెప్పటం రాదు. నాకు ఇలా వ్రాయటం రాదు.." అనుకుంటే - ఎవరూ మీకూ వ్రాయరు. చెక్కంగా చెక్కంగా శిల్పి అవుతాడు అనేది తెలిసుకోండి చాలు. నాకూ మొదట్లో ఈ ఫోటో కామెంట్స్ వ్రాయటం వచ్చేది కాదు. చాలా భయపడేవాడిని. పదిమందివీ చూసి స్టడీ చేశాను. ఆ ప్రేరణ వల్ల వ్రాస్తున్నాను. ఇప్పటికీ ఇంకా స్టడీ చేస్తాను.. ఇంకా బాగా ఎలా వ్రాయోచ్చో అనీ!
ఈ ఫోటో కామెంట్స్ ని మీకు మనసు బాగా లేనప్పుడు - ఏమీ తోచనప్పుడు - ఒకసారి మీ ఆల్బమ్స్ లోని ఒక్కో ఫోటో చూస్తూ వచ్చిన కామెంట్స్ చూడండి. మీకు ఎంత ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్ని కలిగిస్తుందో - మీరే చవిచూస్తారు.
ఆ పెట్టిన కామెంట్స్ కి - వారు ఏదైనా డౌట్స్ అడిగితే - అక్కడే రిప్లై ఇవ్వండి. రిప్లై ఇవ్వటం మరచిపోకండి. మీకు ప్రశంసలు ఇచ్చినవాటికి కృతజ్ఞతలు చెప్పటం మీ ధర్మం. అంత సమయం కేటాయించి - ఫోటో చూసి - వెళ్ళిపోక - కామెంట్ చేసిన వారికి - కర్టెసీ కోసం - కనీసం కృతజ్ఞతలో, ధన్యవాదములో చెప్పటం మంచి పద్ధతి. ఫోటో కామెంట్స్ గురించి ఇంకో టపాలో చెబుతాను.
Social NW Sites - 15 - వారి ప్రొఫైల్ ఎలా ఉంది. తన గురించి ఎంతగా చెప్పారు.?
మనకి వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ తాలుకు ఒనర్ యొక్క వివరాలు తెలిపేదే - ప్రొఫైల్. ఒకరకముగా స్నేహానికి పెట్టుకున్న దరఖాస్తు ఫారం లాంటిది అని అనుకోవాలి. ఉద్యోగానికి దరఖాస్తు ఫారం ఎలానో, ఇక్కడ స్నేహానికి అప్లికేషన్ ఫారం అన్నమాట. ఒక్క మీ ఇంటి, ఆఫీస్ అడ్రెస్, ఫోన్ నంబర్స్ తప్పించి (అవి + అలాంటి సున్నిత పర్సనల్ వివరాలు తప్ప) అన్నీ వ్రాసుకోవచ్చు. సాధారణముగా అన్ని ప్రోఫైల్స్ లోని వివరాలు పూర్తిగా ఉండవు. వాటిని ఎలా పూరించాలో చాలా మందికి తెలియవు. అందుకే ఆడ్ రిక్వెస్ట్ పంపే ముందే కనీసం కొన్ని ప్రోఫైల్స్ చూడండి.. అన్నాను. అప్పుడు ఎలా నింపాలో తెలుస్తుంది అని చెప్పాను. ఇలా చూడక / చెయ్యక పంపితే మన రిక్వెస్ట్స్ రిజెక్ట్ అవుతాయి. నావీ చాలా రిజెక్ట్ అయ్యాయి. చాలా చాలా బాగున్న ప్రోఫైల్స్ వారివి. ఇంకోసారి ఆడ్ రిక్వెస్ట్ పంపాలంటే అభిజ్యాతం అడ్డు వచ్చేది. అలా ఒక్కొక్క దెబ్బ నుండీ ఒక్కో పాఠం నేర్చుకున్నాను.
ఇప్పుడు వారి ప్రొఫైల్ సంగతి చూద్దాం. అలాగే మనం ఎలా ఉండాలో కూడా..
మనం ఉద్యోగానికి ఎలా తగు వివరాలతో అప్లై చేస్తామో, ఇక్కడా మన ప్రొఫైల్ అంత బాగా ఉండాలి. చూడగానే ఏదో రొటీన్ ప్రొఫైల్ చూసినట్లుగా కాక, సంథింగ్ స్పెషల్ గా ఉండాలి. అలా ఉంటేనే మీకు కాస్త (చిన్న) సెలెబ్రిటీ లా గుర్తింపు వస్తుంది. మనం ఎదుటివారిలో వేటిని ఇష్టపడతాం, వేటిని అయిష్టం చేస్తాం.. మన హాబీలు, మనకు నచ్చే విషయాలు ఇలా అన్నీ ఆ స్నేహ అప్లికేషన్ అనబడే ప్రొఫైల్ లో పూరించాలి. అవేమిటో ఇక్కడ చూద్దాం.
పైన దాంట్లో అమ్మాయిలతో డేటింగ్ చెయ్యాలని ఉంది అని ఒక అబ్బాయి వ్రాశాడు. అది చూసుకోవాలి. అలాంటి ప్రొఫైల్స్ కి అమ్మాయిలు ఆడ్ అయితే - అతడు అమ్మాయితో కాస్త చనువుగా ఉండొచ్చు. ఎక్కడైనా తేడా వస్తే - నేను ముందే నా ప్రొఫైల్ లో చెప్పాను Dating with women అనీ - అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నోరేల్లబెట్టాల్సి ఉంటుంది.
|
ఇది కూడా అబ్బాయిదే - కానీ నేను చెప్పానుగా ఒక స్వలింగ సంపర్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫైల్ లోని భాగం. ఇది ముందుగా పెట్టలేదు.. మధ్యలో ఇలా మార్చాడు. మధ్యలో చూసుకోకపోయేసరికి అవమానకర మాటలు (పొందుకోసం రమ్మని) చవి చూశాను. ఆడ్ అయ్యేటప్పుడే ఇలా పెట్టి ఉంటే అతనికి ఆడ్ రిక్వెస్ట్ పెట్టేవాడిని కాదు. ఇలాంటి భయంకర ఆహ్వానం పొంది ఉండేవాడినే కాదు. మధ్య మధ్య కూడా ప్రొఫైల్ మార్చగానే ఏమి మార్చారో కూడా ఒక లుక్ వెయ్యాలి. ఇలాంటివే కాదు ఇంకా ఇంతకన్నా భయంకరమైన ప్రోఫైల్స్ కూడా ఉన్నాయి.. అందుకే ప్రొఫైల్ బాగా స్టడీ చెయ్యండి. ఇలాంటివి చాలామందికి అనుభవాలే. అందుకే మరీ మరీ చెప్పటం. - ప్రొఫైల్ ని బాగా స్టడీ చెయ్యండీ అని.
వారి ప్రొఫైల్ ని జాగ్రత్తగా పరిశీలించండి. ఆ తరవాతే ఒక నిర్ణయానికి రండి. నాకు తెలిసీ - ఒకతను మనకి తగినవాడా లేదా అనేది ఇక్కడే 70 - 80% ఇక్కడే పరిశీలించవచ్చును. అతని ప్రొఫైల్ లో అతను అంటే ఏమిటో అంతా సరిగ్గా చెప్పేస్తే - ఎంపిక చాలా ఈజీగా ఉంటుంది. నిజానికి అలా ఎవరూ వ్రాయరు. చాలా తక్కువ ప్రోఫైల్స్ లలో అలా కనిపిస్తుంది. ఇక్కడే మనం ఇక ముందు ఎంత సంతోషముగా ఉండబోతున్నామో - పునాది పడుతుంది.
1. అతని ఫోటో, ఫోటో క్రింద అతని ప్రొఫైల్ పేరు చూడండి. బాగుందా..?
2. డీపీ ఫోటోకి కమ్యూనిటీ లలో ఉన్న లింకులూ చూడండి. (ఇదేమిటో ఇప్పుడు అర్థం కాదు - "కమ్యూనిటీస్" అన్నదాంట్లో చెబుతాను.)
3. అతను ఉంటున్నది ఏమి ఊరో చూడండి. ఊరిపేరు సరిగ్గా లేనివారే మిమ్మల్ని మోసం చేసే గుణాలు ఎక్కువ. హైదరాబాద్ చుట్టుపక్కల్లో ఉంటూ కూడా హైదరాబాద్ అని పెట్టుకునేవారిని చాలామందినే చూశాను. వారి ఊరు + హైదరాబాద్ అని రెండూ వ్రాయొచ్చు కదా.. (ఉదాహరణ : చేవెళ్ల / హైదరాబాద్.) ఇలా వ్రాసుకున్న వారిని చూశాను. వారికి నా అభినందనలు.
4. క్రింది ఫోటోలో మాదిరిగా ప్రతివారి పేజీ లోని భాగం కనిపిస్తుంది.
స్క్రాప్స్ ఎన్నున్నాయో, ఫొటోస్ ఎన్ని ఉన్నాయో, అతనికి నచ్చిన వీడియోలు ఎన్ని ఉన్నాయో, అతని ఫాన్స్ ఎవరున్నారో కూడా చూడండి.
5. ఫాన్స్ అంటే వారిని నచ్చినవారు. ఆ ఫాన్స్ మీద నొక్కితే తెలుస్తుంది. వారు అతనికి ఎంత శాతం మార్కులు వేశారో అక్కడే తెలుస్తుంది. అది ఇలా క్రింది దానిలా ఉంటుంది.
ఇలా ఉన్న దాంట్లో వారికి ఎంత మంది స్నేహితులు ఉన్నారో - వారు ఎంత శాతం మార్కులు ఇచ్చారో తెలిసిపోతుంది ఇక్కడే. దాన్ని బట్టి వారి గురించి ఒక నిర్ణయానికి రావచ్చును.
6. ఇది ఇలా మార్క్స్ ఇవ్వటం అవతలి వారి మెచ్యూరిటీ, ఇష్టా ఇష్టాలమీద ఉంటుంది. అంతే కానీ దీని మీదే ఆధారపడకండి. ఎలా మార్క్స్ ఇవ్వాలో తెలీని వారు కూడా 100 % మార్క్స్ ఇవ్వొచ్చును. అందుకే అదే కొలమానంగా తీసుకోవద్దు.
7. అసలు సిసలు అయినదే ప్రొఫైల్. అందులో ఒక్కోవివరం - వారు పోస్ట్ చేసినది చూసుకుంటూ రండి. అప్పుడే తెలుస్తుంది. మీ తప్ప మీ గురించి, మీ నైజం ఎలాంటిదో ఎదుటివారికి అన్నీ తెలుస్తాయి. కాస్త విశ్లేషణ సామర్థ్యం ఉంటే అన్నీ ఇక్కడే అంచనా వెయ్యొచ్చు. 50% మార్కులు ఆ ప్రొఫైల్ కి వస్తే మీకు మంచి స్నేహితుడే దొరుకుతాడు. అలా చూడకుండా ఆడ్ చేసుకుంటే - మీ ఫ్రెండ్స్ లిస్టు సంఖ్య పెరుగుతుంది. అంతే!.
8. అబౌట్ మీ - ఇందులో అంతా మీ గురించి చెప్పుకునేదే. కానీ చాలామంది ప్రోఫైల్స్ లో అవేమీ ఉండవు. సినిమా బొమ్మలూ, వీడియోలూ, హీరోల ఫోటో ఉంటాయి. వారి గురించి చెప్పుకోరు. అలాంటి ప్రోఫైల్స్ ఉండటం చాలా తక్కువ. మీకు ఎలాంటివారు కావాలో చూసుకొని అలాంటివారిని వెదికి స్నేహం చేసుకుంటే - మీకే బాగుంటుంది. సమయమూ మిగులుతుంది.
9. ఆ ప్రోఫైల్స్ లలో చెప్పినదంతా నిజమనే నమ్మకండి. వాస్తవం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అందమైన ప్రొఫైల్ అని వెంటనే అడ్వాన్స్ అవకండి. కొంత అనుభవం వస్తే - మీరే కొద్దిగానైనా చెప్పగలరు ఎవరు ఎలాంటివారో!. ఇక్కడ ఒక నిజం చెబుతాను. వాస్తవ జీవితములో ఒక టీవీ కొనాలి అనుకుంటే ఎన్నో చూస్తాం.. వాటి ఫీచర్స్, సౌండ్, బడ్జెట్, అదనపు సౌకర్యాలు.. దానివల్ల మనకి సమకూరే సౌకర్యం.. ఇన్ని ఆలోచిస్తామే.. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇంతలా ఆలోచించక తప్పటం లేదు. టీవీ కొన్నాక ఎలా దాని ఫీచర్స్.. హడావిడి మరిచి ఎలా ఎంజాయ్ చేస్తామో ఇక్కడా - స్నేహాల్లో కూడా అలాగే వారి ప్రొఫైల్స్ ని మరిచి స్నేహం కంటిన్యూ చేస్తుంటాం. ఆ ఎంతో ఏరి కోరినా టీవీ ఇబ్బంది పెడితే - ఎంత అసహనానికి గురి అవుతామో ఇక్కడా అంతే!.. ఇంకో టీవీ కోసం వెళ్లక తప్పదు. కాకపోతే రిపైర్ చేయించగలమా లేదా? అని చూస్తాం కదా.. మాక్జిమం ప్రయత్నించి ఇంకో టీవీకి వేల్లిపోతుంటాముగా. ఈ e-స్నేహాల్లో కూడా అలాగే చెయ్యకతప్పదు - ఇది ఇంకోదానిలో మాట్లాడుకుందాం.
|
10. వారి వారి ప్రొఫైల్ లో బాగా గమనిస్తే - అతను ఎలాంటివారో, వారితో మనం ఎలా ఉండగలుగుతామో మీకే తెలిసిపోతుంది. కొన్ని ప్రొఫైల్ స్నేహానికి అన్నట్లు ఉంటాయి. ఇంకొన్ని దాపరికముతో ఉంటాయి. మరికొన్ని కేవలం ఫన్నీ, ఎంజాయ్మెంట్ కోసమే ఉంటాయి. మీకు ఇందులో ఎలాంటి ప్రోఫైల్స్ వారు కావాలో, ఎలాంటి ప్రొఫైల్ ఉన్నవారితో మీరు ఆనందం అనుభవించగలరు అనేది ముందే ఒక నిర్ణయానికి రండి. ఇది మీ ప్రొఫైల్ వ్రాసుకునేటప్పుడే గ ట్టి గా నిర్ణయించుకోండి. ఆ తరవాతే స్నేహితులని ఎన్నుకోండి. అలాచేస్తే మీకు మానసిక క్లేశాలు తగ్గించుకున్నవారు అవుతారు.
11. స్నేహానికి అన్నట్లు ఉన్న ప్రోఫైల్స్ లలో వివరాలు అన్నీ ఉంటాయి. వారి ఫొటోస్, వివరాలు, ఫోన్ నంబర్, చదువుకున్న కాలేజి వివరాలు, వారి అభిరుచులు, వారికి ఏమేమి ఇష్టం, ఎక్కడ ఉంటున్నారో.. ఇలా అన్నీ ఉంటాయి. ఇలాంటివారితో రిస్కులు చాలా తక్కువ. ఈగ్రూప్ లో చాలామంది జెన్యూన్ పర్సన్స్ దొరుకుతారు. వీరు ఎక్కువగా ఆ సైట్లలోకి రారు. స్క్రాప్స్ కూడా తక్కువే వ్రాస్తారు. వచ్చినా ఎక్కువగా ఇన్విజిబుల్ లో ఉంటారు. ఒక సజ్జన సాంగత్యం కోసం వీరిని ఎంచుకోవచ్చును.
12. దాపరికం ఉండే ప్రోఫైల్స్ లలో అన్నీ దాపరికమే. అంటే వారివి యే వివరాలు ఉండవు. ఎదుటివారి మీద నిఘా పెట్టడానికో, లేక ఎదుటివారు ఏమి చేస్తున్నారో తొంగి చూడటానికి వాడుకునే ప్రోఫైల్స్ ఇవి. ఇలాంటివారు ఎక్కువగా స్క్రాప్స్ వ్రాయరు - వ్రాస్తే ఎక్కడ వీరిని డిటైల్స్ అడుగుతామో అని వ్రాయకపోవచ్చును. ఎక్కువగా ఆన్ లైన్లో ఉండరు. ఉన్నా ఇన్విజిబుల్ లో ఉంటారు. కొద్దిమంది ఉంటారు. వారు మాత్రం విండో షాపింగ్ చేసినట్లుగా మిత్రుల ప్రోఫైల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా మిత్రులని ఎన్నుకున్నా ఇలాంటి ఐరావతాలు ఆడ్ అవుతూనే ఉంటారు. వీరిలో మాట్లాడేవారూ ఉంటారు. కాని వారి వివరాలు ఎక్కడా తెలీవు. అన్నీ రహస్యం. కాని మనవి మాత్రం అన్నీ లాగేస్తుంటారు.
13. ఇక మూడో గ్రూపుకి చెందినవి - ఫన్నీ, ఎంజాయ్ పర్పస్ కోసం లాగిన్ అయ్యేవారు. ఇందులో మూడు రకాలు.
ఎదుటి వారినుండి వినోదం కోరేవారు.
ఎదుటివారికి వినోదం ఇస్తూ, తిరిగి వినోదం అందుకునేవారు.
14. వీరితో ఆనందం బాగుంటుంది. నిజానికి సోషల్ సైట్లో వీరిదే సందడి. వీరు లేకుంటే బోర్ కొట్టేస్తుంది. ఎంతగా అంటే ఆ సైట్లలోకి ఇక రానంతగా. వీరితో స్నేహాలు బాగుంటాయి. తొందరగా స్నేహితులమవుతాము. బాగా కలివిడిగా ఉండిపోతాం. వారికోసమే అంతర్జాలానికి వచ్చేంతగా ఉంటాయి. రోజులు నిమిషాల్లాగా గడిచిపోతుంటాయి. సోషల్ సైట్లలో ఎక్కువగా ఇష్టపడేది వారినే. వారికీ స్నేహితులేక్కువ. బాగా అట్రాక్షన్ గా ఉంది కదూ..
15. వీరిలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వీరి ప్రొఫైల్ లో ఎక్కువగా వినోదమే లక్ష్యముగా ఉంటుంది. వీరికి - ఎక్కువగా వీరి నుండి ఆనందం కోరుకునేవారు మాత్రమే దొరుకుతారు. వీరు ఎప్పుడు నవ్విస్తారా! ఎప్పుడు నవ్వుదామా అనీ, కానీ వీరికి ఆనందం కలిగించే వారు ఉండరు. వారి అసలు వివరాలు చాలా తక్కువగా ఉంటాయి. వారితో సమానముగా టాలెంట్ ఉండి వారితో బాటు పాల్గొంటే మంచిది. బాగా తెలివితేటలూ, రిటార్టులూ, కటింగ్స్, మాటకి మాట, సబ్జెక్ట్ నాలేడ్జ్ బాగా ఉంటేనే ఇందులో ఎదురుక్కోగలం. లేకుంటే హుందాగా ఉండటం చాలా నయం. ఒకసారి చులకన అయ్యామా - చాలా కష్టం. ఇంకా అర్థం కావాలంటే కాలేజీల్లో కోతిమూక విద్యార్థుల గుంపు అంటూ ఉంటామే - వారితో స్నేహం ఎలాగో వీరితో కూడా అలాంటిదే. వీరి ప్రోఫైల్స్ లాగానే మనవీ మామూలుగానే, మన గురించి ఎటువంటి సమాచారం లేకుండా చూసుకోవటం చాలా మంచిది. అలా ఉంటేనే బాగా ఎంజాయ్ చెయ్యగలరు. మీవి అన్నీ బయట పెట్టాక అందులో పాల్గోనలేకపోతారు - అది నిజం. కొద్దిగా బెరకుగా ఉంటుంది. అందుకే మొదట్లోనే చెప్పాను. అన్నీ వివరాలు పెట్టినవారు ఎక్కువగా అల్లరి చెయ్యరు అనీ. ఏదైనా అల్లరి చేస్తే నన్ను గుర్తుపట్టి ఏదైనా అంటారేమో అనే ఫీలింగ్ అక్కడ ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే - అలా చెయ్యటం తప్పదు.
16. నేను వీరితో ఉండటం వల్ల మాటల్లో చాలా పదును, తెలివితేటలూ వచ్చాయి.. వారికి కృతజ్ఞతలు. కానీ ఆ పదును అంతా అవహేళన కి వాడటం మూలాన, రియల్ లైఫ్ లో ఇబ్బందులు పడాల్సివచ్చింది. వీడితో మాట్లాడటమా.. అయ్య బాబోయ్.. అనే స్టేజికి వచ్చేశారు. ఇంటా బయటా బాగానే రిలేషన్స్ దెబ్బ తిన్నాను. కారణం చాలా సింపుల్. ఎదుటివారు మాట్లాడితే మనం పడాలి. ఈలోకములో ఇదొక విచిత్రమైన పరిస్థితి. గెలికించేదేవారు. వారి భాషలోనే సమాధానం చెబితే తట్టుకోరు. వారి కన్నా వెటకారముగా మనం మాట్లాడితే వారు అసలు భరించలేరు. సోషల్ సైట్ లైఫ్ కన్నా రియల్ లైఫ్ ముఖ్యము కదా!.. ఇక లాభం లేదని ఇటువంటివారికి కాస్త దూరముగా ఉండవలసివచ్చింది. అందుకే స్నేహితులని ఎన్నుకునే ముందు కాస్త చూసి - ఆడ్ చేసుకోండి. ప్రొఫైల్ చూసి బాగా ఒక నిర్ణయానికి రండి అని చెబుతున్నాను.
|
17. కొంతకాలము తరవాత మన ప్రొఫైల్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఎందుకూ అలా చేసుకోవాలో చూడండి. ఒకతను నా ఒకప్పటి మిత్రుడే. ప్రొఫైల్ సరిగా లేదని, అంతా ఏదో ఏదో సెక్స్ గురించి ఉందని తీసేశాను. మళ్ళీ ఓ ఆరు నెలల తరవాత ఆడ్ రిక్వెస్ట్ పెట్టాడు. సేమ్ అదే ప్రొఫైల్. ఏమీ మారలేదు. మీరే చూడండి. ఇలాంటి ప్రొఫైల్ ఉన్నవారిని ఎలా ఆడ్ చేసుకోవాలో మీరే చెప్పండి.. ఆరు నెలల మీద అయినా అతని ప్రొఫైల్ కి ఏమైనదో కూడా చూసుకునే అంత సమయం లేదన్న మాట. లేదా అతనికి ఎవరూ చెప్పలేదన్నమాట. అలా వైరస్ వల్లనో, హాక్ అవటం మూలానో అలా జరుగుతుంది.
ఇలా ఉంటే ఎలా ఆడ్ చేసుకోగలం మీరే చెప్పండి. అందుకే అప్పుడప్పుడూ మన ప్రొఫైల్ అప్డేట్ చేస్తుండాలి. అలాగే ఒకసారి చూస్తూ ఉండాలి. ఇప్పటికీ ఆ ప్రొఫైల్ లో ఇంకా ఇలాగే ఉంది కూడా..
18. మొన్న నేను ఇలా చెప్పినందులకు ఒకరు వేరేవారితో అనిపించారు. నా ప్రొఫైల్ గురించి ఇలా వ్రాస్తావా? అని. వారి ఆడ్ రిక్వెస్ట్ ని నేను రిజెక్ట్ చేశాను. కారణం ఏమిటంటే - వారి ప్రొఫైల్ లో ఏమీ లేదు. ఆ విషయమే నా బ్లాగ్ లో చెప్పాను. దానికి ఒక గొడవ. తను కాక మధ్యలో ఉన్న - గొడవ పడ్డ - బాగా మంచి మిత్రులం స్క్రాప్స్ వ్రాసుకోనంతగా మారిపోయాం. ఇప్పుడు ఆ ఒకరు నా బ్లాగ్ చదివి, వారి ప్రొఫైల్ ని బాగా మార్చుకున్నారు. సంతోషం..!! ఈ పనేదో అప్పుడే చేస్తే మా మధ్య గొడవలు వచ్చేవి కాదుగా.. అందరూ బాగుండేవారు కదా.. అంతా నా మంచికే అనుకుంటాను నేను. తనకి బాగా రుణపడిపోయాను నేను.
19. ప్రోఫైల్స్ కొందరికి సొంతముగా కూడా వ్రాస్కోరాదు. అందరూ తమకి ఆడ్ కావాలని వేరే వారి ప్రొఫైల్ ని తమ అబౌట్ మీ గా పెట్టేసుకున్నారు. ఇలా నాదీ, నా మిత్రులవి ఇద్దరివీ ఇలా (మక్కికి మక్కి) కాపీ చేసుకొని పెట్టుకున్నారు. ఇదే కాపీ చేసినవారు రేప్రోద్దున వారు పెట్టే - ప్రతి స్క్రాప్, ఫోటో, కామెంట్ అన్నీ కాపీ కావని గ్యారంటీ ఏమిటీ.. ?
ఇక అబ్బాయిల విషయములో ఆయితే స్వంత ఫోటో పెట్టుకోవటం చాలా తక్కువ. ఎక్కువగా సినీ తారల ఫొటోస్ పెట్టుకుంటారు. అలా పెట్టుకునే ఎదుటివారు ఫలానా హీరోలా ఉంటారని ఫీల్ అవుతారు అనుకుంటారు కానీ ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు. అయినా ప్రొఫైల్ అంతా మైంటైన్ చేసేది మనమే!.. యే హీరోకి మనం ఎజంట్స్ కాము. అయినా అలాగే మైంటైన్ చేస్తుంటారు. ఇది వారి ప్రొఫైల్ కి పెద్ద మైనస్ పాయింట్. కష్టం మనది, ఫలితం వారిది అని తెలుసుకోరు.
నిజం చెప్పాలంటే ఇలా యే ఫోటో లేని / వారి స్వంత ఫోటో లేని అబ్బాయి ప్రొఫైల్ ని మీ ఫ్రెండ్ లిస్టు లో ఆడ్ చేసుకుంటే - వారు బాగా స్వేచ్చగా కామెంట్స్, స్క్రాపింగ్ చేసే అవకాశం ఉంది. గుంపులో, చీకటిలో, చాటుగా ఉండి ఎవరైనా కామెంట్స్ చెయ్యటం చాలా ఈజీ. నోటికి హద్దు లేకుండా కామెంట్స్ చెయ్యొచ్చు. రేపు ప్రొద్దున ఎంత చెత్తగా వాగినా వారు దొరకడం కష్టం.(అయినా దొరికించుకోవచ్చు. ఆ పద్ధతులు ఇప్పుడు కాదు తరవాత మాట్లాడుకుందాం) చాలా మానసిక బాధని అనుభవించక తప్పదు. ఇది నిజం. ఇది చాలామందికి అనుభవమే!. మగవాడినైన నాకూ ఇలాంటి అనుభవం జరిగింది. స్వలింగ సంపర్కి అయిన హై టేక్ సీటీ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా ఘోరముగా నాతో మాట్లాడాడు. నా స్థానము లో ఆడవారు ఉంటే ఇంకా ఎలా ఉండేదో..! అప్పటిదాకా మిత్రుల డీపీ లమీద అంతగా దృష్టి పెట్టనివాడిని - వెంటనే మేల్కొన్నాను. విరుగుడు గురించి ఆలోచించాను. అప్పుడే తట్టింది. అతని వివరాలు అన్నీ ఒక ఆల్బం లాగా చేసి పెట్టాను. ఇంకా ఎదోచేయ్యాలని అనుకున్నాను. ఒకసారి జరిగితే అనుభవం, రెండోసారి జరిగితే మన తప్పు, మూడోసారి జరిగితే మన మూర్ఖత్వం అని నాకు తెలుసు. అందుకే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాను.
చీకటిలో ఉండి - యే ఆధారం కూడా లేకుండా ఉండి, చాటుగా ఉండి, మాట్లాడేవాడు ఎంతకైనా తెగించి మాట్లాడగలడు అనీ. అదే వెలుతురులో ఉండి - అంటే అన్ని వివరాలూ ప్రొఫైల్ లో ఉంటే వారితో వచ్చే చిక్కులు చాలా తక్కువ. అతన్ని ఆడ్ చేసుకునేటప్పుడు, లేదా క్రొత్తలో అలా అన్నీ సేకరించాలి. (అది ఎలాగో ముందు చెబుతాను.)
వెంటనే ఆ ఆలోచనని అమలు చేశాను. ప్రొఫైల్ ఫోటో లేని వారు, లేదా ఆల్బం లో తమ ఫొటోస్ లేనివారిని ఎందరున్నారో గుర్తించాను. "మీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను. మీరు మీ ప్రొఫైల్ కి ఫొటోస్ పెట్టుకోండి. లేదా ఆల్బమ్స్ లో నాకు మాత్రమే కనిపించేలా పెట్టండి. నా ఇబ్బందిని మీరు గుర్తించే ఉంటారు. లేకుంటే నాకు జరిగిన అనుభవం వల్ల - నా ఫ్రెండ్ లిస్టు నుండి మిమ్మల్ని తీసేస్తాను" - అని వారందరికీ ప్రైవేటు గా స్క్రాప్ పెట్టాను. ఈ వారం లోగా పది మంది వరకూ వారి వారి ప్రొఫైల్ కి ఫొటోస్ పెట్టేసుకున్నారు. ఇంకొంతమంది తాటాకు బెదిరింపులు అనుకున్నారు. అప్పటికి పెట్టని వారు ఇంకో ఐదుగురు ఉన్నారు. ముందు రోజున మళ్ళీ స్క్రాప్ పెట్టాను - "వారం గడువూ అయిపోయింది. రేపు రాత్రి వరకూ పెట్టకుంటే ఎల్లుండిన ఇద్దరమూ దూరం అవుతాము. మళ్ళీ కలవలేము. జస్ట్ గుర్తు చెయ్యటానికి చెబుతున్నాను.." అని చెప్పాను.
|
ఒకతని దగ్గర నుండి ఒక రిప్లై ఇలా వచ్చింది. "నేను ఇప్పుడు ఉన్నది అడవి లాంటి ఏరియాలో ఉంటున్నా. ఇక్కడ సౌకర్యాలు ఏమీ ఉండవు. వీలున్నప్పుడు నేను నా ఫోటో దిగి పెడతాను" అన్నాడు. అది నిజమే అనుకుందాము. మొబైల్ కెమరా తో ఫోటో తీసి పెట్టొచ్చుగా. అయినా అడవి లాంటి ఏరియాలోనే నెట్ కనెక్షన్ ఉండి, నెట్ లోకి వస్తున్నాడంటే.. ఇక అతని మాటలు ఎలా నమ్మగలను.? తీసేశాను. నేను అతడికి మరీ అంత పువ్వు పెట్టుకున్నవాడిలా కనిపించానా?
ఇంకో అతను వైజాగ్ లో ఉంటాడు. నా బ్లాగ్ ని రెగ్యులర్ గా చూస్తాడు. అతనేమో - బాగా సీరియస్ అయ్యాడు. ఫోటో పెట్టని వారంతా మోసగాళ్ళు అని మీ అభిప్రాయమా అని. అవన్నీ పట్టించుకోలేదు. నా ప్రాబ్లం నాది మీ ఇష్టం అన్నాను. చివరికి పెట్టి ఇలా తీసేశాడు. ఆ ఫోటో క్లారిటీ లేదు. తను నిజమే ఆయితే ఎందుకు అంత భయం?
ఇక్కడ ఒకటే సూత్రం. మన ముఖ ఫోటో చూసేవారు - వారూ తమవి చూపించటం ధర్మం. నీవి మాత్రం చూపించు, నావి చూపించను అంటే మీకెలా ఉంటుంది.? మనమేమీ అండర్ గ్రౌండ్ డాన్ - దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్.. లతో స్నేహం చెయ్యటం లేదు కదా.. అలాని మీకుంటే నిరభ్యంతరముగా ఆడ్ చేసుకొండి. ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు కూడా తన ఫోటో బయట పెట్టాడు. అదీ హీరోయిజం అంటే!.. స్నేహం అన్నాక నమ్మకం ముఖ్యం. అది లేనప్పుడు ఇక స్నేహం ఎందుకూ!! నేను పెట్టిన గడువు కాగానే వారి ప్రోఫైల్స్ ని నిర్దాక్షిణ్యముగా నా ఫ్రెండ్ లిస్టు నుండి తీసేశాను. అప్పటి నుండీ జాగ్రత్తగా ఉంటున్నాను. ఇప్పుడు నిజముగా - చాలా చాలా సంతోషముగా ఉంటున్నాను. డీపీ ఫోటో లేని వారి దిక్కూ చూడటం లేదు. వెంటనే రిజెక్ట్ చేసేయ్యటమే. నేను తొలగించిన ఫ్రెండ్స్ మళ్ళీ రిక్వెస్ట్స్ పెట్టారు. మళ్ళీ అదే కథ. వారు మారరు. బ్లాక్ లిస్టు లోకి చేర్చాక తప్పలేదు. ఎందుకో పక్కా కారణం తెలిశాక కూడా అలాగే ప్రొఫైల్ ఉంచి ఆడ్ రిక్వెస్ట్ పెడితే - అంతకన్నా మించి ఏమి చెయ్యగలను?
అందుకే ప్రొఫైల్ లోనో, లోపల ఆల్బమ్స్ లోనో ఫొటోస్ తప్పనిసరిగా చూడండి. ఉంటే మీకే మంచిది అని గుర్తించండి. వెలుగులో ఉన్నవాడు ఎప్పుడూ అవాకులూ, చెవాకులూ పలకడు. అలా పలకాలి అంటే వారికి చాలా ఇబ్బందే! లేకుంటే మీరే ఇబ్బంది పడతారు. అది మాత్రం నిజం.
ఒక అమ్మాయి ప్రొఫైల్ ఫేక్ అని ఒకరు చాలా నమ్మకముగా చెప్పారు. ఆ అమ్మాయిని తీసేశాను. తనకు ఆ తీసేసిన విషయం తెలీక మామూలుగా స్క్రాప్ చేశారు. అప్పుడు నా అంతట నేనుగా చెప్పాను "మిమ్మల్ని తీసేశానూ.. మీది ఫేక్ ప్రొఫైల్ అనీ.. ఒకరు చెప్పారు. పేరు మాత్రం చెప్పను. మీరు ఫేక్ కాదని నిరూపించుకోండి అప్పుడు ఆడ్ చేసుకుంటాను.." అనీ. "ఫలానా వారు చెప్పారా అలాని..?" అన్నారు. "వారు అని కాదండీ.. నామీద కూడా ఎవరైనా మీకు చెబితే మీరూ నాలా మారరా?.." అని అన్నాను. కొన్ని విషయాలు కూల్ గా మాట్లాడుకున్న తరవాత ఆమె బాగా ఫీల్ అయినా, వెంటనే సర్దుకొంది. నా భావాన్ని అర్థం చేసుకొంది. అమెరికాలో ఉండే మ్యూచువల్ ఫ్రెండ్ లింక్ ఇచ్చి.. అతన్ని అడగమన్నారు - తను ఏమిటో. ఆరోజే ఆ అమెరికాలో అతన్ని అడిగేశాను. పరిస్థితి వివరించాను. వారిద్దరూ ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్. అంతలోగా ఆవిడ తన ప్రొఫైల్ లో ఫోటో పెట్టేసుకున్నారు. అలా జీవితములో మొదటిసారిగా తన ఫోటో బయట పెట్టేశారుట. ఆ ఫొటోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు.. మార్చటం లేదు. ఇది చాలా మంచి పని. అందుకే ఆడవార్ని ఒక ఫోటో పెట్టుకోని దానికే ఫిక్స్ అయిపొమ్మని చెప్పింది!. నేను చెప్పక ముందే ఆవిడ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. ఆమెని నేను మనసారా అభినందిస్తున్నాను.
వాతావరణ కాలుష్య మార్పులవల్లనో, ఇంకే ఇతర మార్పుల వల్లనో కానీ మొగవారి ముఖాలు 25-30 ఏళ్లకే కాస్త పెద్ద వయస్సు వచ్చిన వారిలా కనిపిస్తున్నారు. అలాని ఫీల్ అయ్యి తరవాత ఇబ్బంది పడుతూ ఉండే బదులు ముందుగా పెట్టేసుకోవటమే బెస్ట్.
ఇప్పుడు మీకు ఒక చిన్న కిటుకు చెబుతాను. బాగా నిద్రపోయాక లేచి వెంటనే మొఖం కడిగి, తయారవుతే ఫొటోస్ బాగా అందముగా వస్తాయి. ఇది బాగా అనుభవమున్న ఫోటోగ్రాఫర్ చెప్పిన కిటుకు ఇది.
అయినా అందమైన మొఖాన్ని చూస్తూ ఫ్రెండ్షిప్ చేసేవారు - చివరికి బోల్తా పడొచ్చు. రూపం ముఖ్యం కాదు. గుణం ముఖ్యం. నా ఫ్రెండ్ చెప్పాడు - వాడు ఒక అందమైన అమ్మాయి ప్రొఫైల్ (ఫోటో పెట్టలేదు) తో కొంతమందిని బాగా ఏడిపించాడుట. నన్ను మాత్రం కాదు. అతడి ధాటికి తట్టుకోలేక కొద్దిమంది అక్కౌంట్స్ డెలీట్ చేసుకున్నారు- ట. నిజం చెప్పాడు నాతో. అందుకే అన్నీ చూశాక - ఓకే చెయ్యండి.
దిండు లాంటి మొహం, ఒక తెల్లని చుడీదార్ తో, మెడలో ఆకుపచ్చని రాళ్లున్న హారం వేసుకున్న అమ్మాయి ఫోటో పెట్టిన ప్రోఫైల్స్ నేను నాలుగు చూశాను. ఒకే అమ్మాయి ఒకే ఫోటో తో నాలుగు ప్రోఫైల్స్ ఎందుకు పెట్టుకుంటుందో ఆలోచించండి. అందులో ఒక అమ్మాయిని తెలీక ఆడ్ చేసుకున్నాను. తను ఏమీ "వ్రాయదు." అర్ధరాత్రి పన్నెండు తరవాత "ఆవిడ" వచ్చేసి ఎప్పుడో ఒక స్క్రాప్ "వ్రాసేది." మన పేజీల్లో ఏమైనా ఓపెన్ గా ఉంటే చూసి కాపీ చేసుకోవటానికి వస్తుందేమో!.. ఇప్పుడు తీసేశాను.
|
ఇక వయస్సు విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.. మనం ఆడ్ చేసుకునేవారి వయస్సు ఎంత అని చూడద్దు. స్నేహం లో వయసు చూడొద్దు. అలా చూస్తే మీరు స్నేహం సరిగ్గా చేయలేరు. చాలామంది ఇక్కడే పొరబాటు చేస్తుంటారు. సీనియర్స్ తో మనకేమిట్రా అనుకుంటారు. కానీ అన్ని సీనియర్స్ ఒకేలా ఉండరు. కాలేజి లైఫ్ లో సీనియర్స్ తోడు ఉంటే ఎలా ఉంటుందో చవి చూశామే - అదింకా చిన్న పార్ట్. అంతకన్నా పెద్ద పార్ట్ అయిన జీవితములో ఎందుకు వారి సహచర్యాన్ని వద్దనుకుంటాము.? మనకన్నా సీనియర్స్ తో మాట్లాడితే వారి అనుభవాలు ఎంతగానో బాగా ఉపయోగ పడతాయి కూడా.. ఇప్పుడు నేనైతే తొమ్మిదో తరగతి చదువుతున్న ఆడపిల్ల నుండి - ఇంతే వయస్సున్న మనువలూ, మనవరాలు ఉన్న వారితోనూ స్నేహం చేస్తున్నాను. అన్ని వయస్సులవారూ ఉన్నారు.. అమ్మమ్మలూ, పెళ్ళిళ్ళకి ఎదిగిన పిల్లలున్నవారితోనూ, హై స్కూల్ లో చదువుకుంటున్న పిల్లలున్నవారితో.. బ్రహ్మచారులతో ఇలా.. ఇలా అన్ని రకాలున్నారు. ఇక్కడ స్నేహం ముఖ్యం గానీ వయస్సు ముఖ్యం కాదు. ఈ విషయాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు.
Social NW Sites - 13 - అతని ప్రొఫైల్ పేరూ, ఊరూ డిటైల్స్. వారి ప్రత్యేకత ఏమిటీ?
వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ లింక్ నొక్కి ఆ పేజిలో ఉన్నారు కదా.. ఇప్పుడు ఆ పేజి ఓనర్ పేరు చూడండి. అలాగే ఊరు పేరు కూడా.. ఆడవారయితే ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఊరిపేరు వ్రాసుకోరు. వారి ప్రొఫైల్ పేరూ వేరుగా ఉంటుంది. వారికుండే ఇబ్బందుల వల్ల అలా పెట్టుకున్నారు అనుకుందాం. ఓకే. కానీ అలా వాడేవారు చాలా తక్కువ. చాలామంది ఆడవారు ధైర్యముగా వారి పేరూ, ఊరి పేరూ వ్రాసుకుంటున్నారు. ఇది నిజముగా హర్షించదగ్గ పరిణామం. కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఒక రకముగా ఇదే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అలాని ఎందుకో ముందు ముందు వస్తుంది. ఒక పేరు పెట్టుకొని అ పేరు మార్చకుండా ఉండిపోతే అంతగా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మాటిమాటికీ పేర్లు మారుస్తుంటేనే పెద్దగా వారి మీద ఆసక్తి కలుగ చేసుకున్నట్లుగా ఉంటుంది. ఒకే పేరుకి ఫిక్స్ అయిపోతే పెద్దగా ఆసక్తి ఉండదు. అసలు సోషల్ సైట్ వాడు కూడా First name, Last name అని రెండు ఆప్షన్స్ ఇస్తాడు. ఇందులో మొదటి ఆప్షన్ ని మీ పేరుతో ఫిక్స్ అయిపోయి, రెండో లైను ని తరచూ మార్చుకోండి. బాగుంటుంది.
ఇక అబ్బాయిల విషయానికి వస్తే - ప్రొఫైల్ నేమ్ మైంటైన్ చేసేవారు సగం మంది కనిపిస్తారు అంతే!. అందులో వారి ఒరిజినల్ పేరూ ఉండదు, ఊరూ ఉండదు. ఇలాంటివారు మనల్ని ఇబ్బంది చేసే అవకాశం ఎక్కువ. ఆడవారే తమ తమ పేర్లు పెట్టుకుంటూన్నప్పుడు వీరికేం భయం. దర్జాగా పెట్టేసుకోవచ్చుగా.. కానీ పెట్టుకోరు. ఊరిపేరూ నమ్మకం తక్కువే. వారి పేరూ ఉండదు. ఆ పేరూ ఏదోదో ఉంటుంది. ఇక ఊరి పేరు ఆయితే - ఈ భూమ్మీద, మా పక్కింటివారి పక్కింట్లో, మీ హృదయాన.. అన్నట్లుగా వారి ఊరిపేరు పెడతారు. ఎందుకు అంత భయం!. ఆ ఊరికి వచ్చి మమ్మల్ని కలవమని ఇబ్బంది పెడతారు అనా? నాకు తెలిసీ నాకీ అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదు. అయినా అంత తీరిక ఎవరికీ ఉండదు. నాకు - మీరు ఇటువైపు వచ్చినపుడు వచ్చి కలవండి అని ఎన్నో ఆహ్వానాలు వచ్చాయి, ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు.. కానీ నేనే వెళ్ళలేదు. అటువైపు వెళ్ళినా కావాలని కలవలేదు.
ఇక ఈ ఊరిపేరు కూడా చాలా మందివి - ఒరిజినల్ గా ఉండేవి ఒకటి ఆయితే - పెట్టేసుకునేటివి ఇంకొకటి. వారి వారి హొం టవున్ ఒక చిన్న పల్లెటూరు ఆయితే - పేరుకి మాత్రం కాస్త గొప్పగా ఉండేందుకై - వైజాగ్, హైదరాబాద్, బెంగళూర్.. అని పెట్టుకుంటారు. నాకు అలా కొంతమంది కనిపించారు కూడా. ఒక అమ్మాయిది సంగారెడ్డి అయితే హైదరాబాద్ అని పెట్టేసుకుంటుంది. ఇక అబ్బాయిలదైతే ఎన్నో విచిత్రాలు కనిపిస్తాయి. ఇలాంటివారు అన్నీ దాచుకొని సాధించేది ఏమిటంటే - కాస్త స్వేచ్చగా భావోద్వేగాలను ప్రకటిస్తూ ఉంటారు. అవి ఒక్కొక్కసారి / చాలాసార్లు ఎదుటివారిని ఇబ్బందుల పాలు చేస్తుంటాయి. ఎక్కడైనా తేడా వచ్చినా వారి పేరు, ఊరూ తెలియదు కదా అని వారి ధీమా. ఇక్కడ మీకు నేను ఇచ్చే గొప్ప సలహా ఏమిటంటే : ఇలాంటివారితో - ముఖ్యముగా ఆడవారు జాగ్రత్తగా స్నేహం చెయ్యటం మంచిది.
ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది మొన్న మొన్ననే రీసెంట్ గా జరిగింది. ఇది బాగా ఎడిట్ చేసి పెట్టాను. ప్రోఫైల్స్ అన్నీ లేకుంటే ఎలా మాట్లాడుతారో! చూడండి. మాటలు కూడా ఎడిట్ చేశాను. అయినా మీనింగ్ అర్థం అవుతుంది. గొడవ అసలు ఏదైనా ఉండనీ, తప్పు ఎవరిదైనా ఉండనీ, అపార్థాలు ఏ రూపము లో అయినా ఉండనీ.. కానీ ఇంత ఘోరముగా తిట్టుకోవటం అవసరమా..? నేను సంచనాలకోసం ఇక్కడ ఇది చూపటం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పటానికీ, రేపు మనకూ ఇలా కూడా జరగవచ్చనీ చెబుతున్నాను అంతే! అంతే తప్ప వేరేగా కాదని నా మనవి.
ఇలా సబ్జెక్ట్ లోనికి వద్దాం.. ఇప్పుడు వారి ఈ డిటైల్స్ చూసి ఒక అవగాహనకి వచ్చేశారుగా. నచ్చితే - GOOD కి ఒకమార్కు, పరవాలేదు అనుకుంటే - FINE కి ఒకమార్కు, నచ్చకపోతే - WASTE కి ఒకమార్క్ వేసుకోండి.
|
అందుకే ముందే మేల్కోండి.. మనకి హితువు చెప్పే వారు ఈ ఇంటర్ నెట్ లో ఎవరూ ఉండరు. ఎవడి గోల వాడిదే అన్నట్లు ఉంటుంది. ఎవరూ మీ గురించి పట్టించుకోరు. కనీసం షేర్ చేసుకోరు. ఇంకా ఏమైనా అంటే పెద్ద నానా యాగి చేస్తారు. అంతా తెలుసుకునేసరికి నెట్ కే దూరం అయ్యే పరిస్థితి వస్తుంది..
నేను నెట్ కి వచ్చినప్పటి నుండి గమనించాను - నా మిత్రురాళ్ళు ఇలా దూరం అయ్యారు. చాలా భయంకర అనుభవాలు. అవన్నీ వారి జీవితాల్లో పీడ కలలు లాంటివి. ఒకరకముగా చెప్పాలంటే అలాంటివారికి మేలు చెయ్యాలని ఇవన్నీ వ్రాస్తున్నాను. సినిమా కబుర్లు, రాజకీయాలు, పనికి రాని చెత్త ఊసులు వ్రాసి పేజీలు నింపొచ్చు. కనీసం ఒక్కరికైనా చేరాలనీ, వారికి ఉపయోగపడాలని, ఇదంతా చెప్పటం. ఇప్పటికే ఈ టపాలకి బాగా రెస్పాన్స్ వస్తున్నది. మిత్రుల అభినందనలు బాగానే ఉంటున్నాయి.. నిన్నటి నిన్న ఆ పైన ఫోటోలో అసహ్యముగా మాటలు పడ్డ ఆ అమ్మాయి ని ఇంటర్ నెట్ లోకి రానీయ్యకుండా బాగా కట్టడి చేశారు. బహుశా ఈ జన్మలో ఆ అమ్మాయి నెట్ కి రాలేదేమో. మామూలు చిన్న విషయాన్ని పెద్దగా చేశారు. అందులో తలా పాపం పిడికెడు. సామరస్యముగా ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. లేకుంటే మధ్యలో కలుగజేసుకునేవాడిని. ఇలాంటిదే చిన్న గొడవలో - ఒక అమ్మాయి, అబ్బాయి గొడవ పడితే - కలుగచేసుకొని - ఇక అలాంటిది మళ్ళీ కాకుండా ఆపాను. కానీ ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు ఆపుతారు అని అనుకోకండి. ఎవరూ ఆపరు. వినోదముగా చూస్తారు.
ఇక్కడ నేను చెప్పేది ఒకటే.. సోషల్ సైట్ల లోకి వచ్చే హక్కు అందరికీ ఉంది. తప్పులు మీలో ఉంచుకొని, మన చేష్టలవల్ల ఎదుటివారిని హర్ట్ చేసి , వారిని రాకుండా చేస్తే - బావుకునేది ఏముంటుందో కాస్త ఆలోచన చెయ్యండి. ఇలా ఫేక్ ప్రోఫైల్స్ వాళ్ళనీ ఆడ్ చేసుకొని, ఇంకొందరు అమాయకులు వారిని ఆడ్ చేసుకునేలా వంచించకండి. ఆడ్ చేసుకునే ముందు మ్యూచువల్ ఫ్రెండ్స్ ని అడగటం మంచిది. ఆ ఫ్రెండ్స్ కూడా వీరికి తగిన ఇన్ఫో ఇవ్వటం మంచిది. దారి తెలీనివాడికి - తెలీనప్పుడు నాకు తెలీదు అని చెప్పటం మంచిది కానీ తప్పుదారి పట్టించటం అంత సంస్కారం కాదు.
(తాజా కలము : ఇది చదివాక అనుకుంటా.. నా మిత్రుడూ, బ్లాగర్ అయిన ఒకతను చాలారోజుల తరవాత ఈరోజు చాట్ కి వచ్చేసి - నేను అడగక ముందే తన ఇన్ఫో ఇచ్చేశారు. అతను స్క్రాప్స్ చాలా తక్కువగా చేస్తుంటాడు. అయినాయన బాధ్యతగా మళ్ళీ చెప్పారు. నా స్నేహితురాల్లో - వారూ పరిఛయం అయిన క్రోత్తల్లోనే తమ తమ ఇంట్రో ఇచ్చారు. అలా ఇవ్వటం మూలానే అనుకుంటా - బాగా క్లోజ్ స్నేహితులమయ్యాము.)
చిన్ని చిన్ని పొరబాట్లు కొందరి సహచర్యాన్ని కోల్పోయేలా చేస్తుంటాయి. మీలో ఎవరి ప్రొఫైల్ అయినా గాని ఇలా ఉంటే - మిత్రులు కానివారు కూడా మీ స్క్రాప్ బుక్ లో స్క్రాప్స్ వ్రాసేలా (ఆర్కుట్) సెట్టింగ్స్ పెట్టుకోండి. అది ఎలాగో ఈ క్రింద చూడండి. ఒకవేళ ఎవరైనా మీ మిత్రులు కాకున్నా వ్రాస్తే - మీకు మాత్రమే, మరియు ఆ వ్రాసిన వారికి మాత్రమే కనిపిస్తుంది. ఏదైనా తేడాగా వ్రాస్తే - వారిని బ్లాక్ చెయ్యండి. అది ఎలా చెయ్యాలో ముందు ముందు టపాల్లో చెబుతాను. Old orkut >; Settings > Privacy కి వెళితే ఇలా వస్తుంది.
ఇలా పెట్టుకోండి. ఒక వేళ మీ స్క్రాప్ బుక్ ఎవరూ చూడొద్దు అనుకుంటే Only friends అని పెట్టుకోండి. సరిపోతుంది. ఇప్పుడు క్రిందన ఉన్న Save changes ని నొక్కండి. ఇప్పుడు హ్యాపీయేనా? నేను ఇలా పెట్టుకున్నందుకూ, నా మిత్రులు పెట్టుకున్నందులకూ నాకు ఆరేడుగురు మిత్రులుగా ఆడ్ అయ్యారు. ఇక పెట్టుకోకుండా (ఏదైనా అడిగే వీలులేక పోయేసరికి) రిజెక్ట్ అయినవారు చాలా మందే ఉన్నారు.
వారి ప్రత్యేకత :
ఆ ప్రొఫైల్ అంతా చూశాక - వారిలో మీకు ఏమైనా "స్పెషల్" కనిపించాలి. అలాంటి వారిని ఆడ్ చేసుకోండి. చాలా ప్రోఫైల్స్ రొటీన్ గా ఉంటాయి. ఏమాత్రం స్పెషాలిటీ / రొటీన్ కి భిన్నముగా వారి ప్రోఫైల్స్ ఉండవు. వారిలో టాలెంట్స్ కూడా ఉండవు. ఇదిగో ఇలాంటివారే - ముందే చెప్పానుగా ఇలా ఆడ్ అయ్యి ఓ మూలన నక్కి, మనం ఏమి చేస్తుంటాము అని చూస్తూ ఉంటారు. అదో టైపు ఎంజాయ్మెంట్ వారిది - విండో షాపింగ్ మాదిరిగా. మన ఫొటోస్ చూస్తారు. స్క్రాప్స్ చూస్తారు. ఎవరితో క్లోజ్ గా ఉంటున్నామో, ఏమేమి చేస్తున్నామో.. అన్నీ చూస్తూ వారు మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంటారు. మనకి మాత్రం సంవత్సరములో ఒక్క రిప్లై కూడా వ్రాయరు. మనం వ్రాసిన వాటికి కూడా ఏమీ రిప్లైస్ స్క్రాప్స్ ఉండవు. ఇలాంటివారు ఉన్నా లేకున్నా ఒకటే. ఇలాంటివారిని కొద్దిరోజులు చూశాక - నేనైతే నా ఫ్రెండ్స్ లిస్టు నుండి పీకేస్తుంటాను.
నాకు ఒక అమ్మాయి అలా ఆడ్ అయ్యింది. బి టెక్ చేసింది. M. Tech చెయ్యక ఇంట్లో ఉన్నది. ఎన్నిసార్లు స్క్రాప్ పెట్టినా జవాబులేదు. తను మాత్రం వేరేవారికి జవాబు ఇస్తూనే ఉంది. నాకు మాత్రం లేదు. వారి ఫ్రెండ్స్ స్క్రాప్ బుక్స్ చూస్తే ఈ విషయం అర్థం అయ్యింది. ఆ విషయం ఆమెకి చెప్పేసి, ఆమెని నా ఫ్రెండ్ లిస్టు నుండి తీసేశాను. తను గోల చేసినా పట్టించుకోలేదు. ఆమెని బ్లాక్ లిస్టులో పడేశాను.
|
ఇలాంటివారిని ఉంచుకుంటే మన ఫ్రెండ్స్ సంఖ్య పెరుగుతుంది. కానీ నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అని ఇక్కడ ఎవరూ అవార్డ్స్ ఇవ్వరు. యోగి వేమన చెప్పినట్లు - గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. అన్నట్లు అసలు సిసలు టాలెంట్స్ ఉన్న స్నేహితులు కొందరు ఉంటే చాలు. మీరు సంతోషముగా ఉండాలంటే - ఈ సూత్రాన్ని తప్పక పాటించండి. ఇక్కడికి / మిత్రుల వద్దకి వచ్చేదే రిఫ్రెష్ అవటానికి.
ఇంకో అతను - నా మిత్రురాలు ఆడ్ చేసుకోమంటే - ఆడ్ చేసుకున్నాను. ఇలా ఈ ఆడ్ చేసుకోమని అనే పదం ఎందుకు స్పెషల్ గా చెబుతున్నానూ అంటే - నాకు అతను అంతకు ముందే తెలుసు. ఎక్కడ ఉంటాడో కూడా తెలుసు. ఆడ్ రిక్వెస్ట్ పెట్టడానికి కాస్త ముందుగా తాను ఉండే ఊరి పేరు హైదరాబాద్ నుండి - వుడ్లాండ్స్ స్ట్రీట్, సింగపూర్ అని మార్చుకున్నారు. కానీ ఇండియా ఫోన్ నంబర్స్ మాత్రం అలాగే ప్రొఫైల్ లో ఉన్నాయి. అది గమనించినా, నా అనుభవం వద్దని వారించినా, ఆమె కోరికమేరకు ఏమీ అభ్యంతరం చెప్పకుండా వెంటనే ఆడ్ చేసుకున్నాను. ఒకరోజు వీలు చేసుకొని ఆ ఫోన్ నంబర్స్ కి ఫోన్ చేశాను.. అవి రెండు నంబర్స్ +91988.... +91970... తో మొదలయ్యే పది అంకెల ఇండియా (ఆంధ్రప్రదేశ్) మొబైల్స్ ఫోన్ నంబర్స్. నాకు అప్పటికే మిత్రులని తీసెయ్యటం మొదలెట్టాను. కానీ నా మిత్రురాలి కోరిక మన్నించి ఆడ్ చేసుకున్నాను. ఆ తరవాత చాలారోజులకి అతన్ని తీసేశాను. తను చెప్పడం వల్ల ఆడ్ చేసుకున్నాను కాదా అని చెప్పి రిమూవ్ చేద్దామని చెప్పాను. అప్పుడు పెద్ద గొడవ. అయినా తన కోసం ఊరుకున్నాను. అప్పుడే తెలుసుకున్నాను. ఆడ్ చేసుకోవటం చాలా ఈజీ కానీ, రిమూవ్ చేసేటప్పుడు పెద్దగా గొడవలు కావచ్చును అని. ముందే చెప్పాగా నమ్మకం ఇక్కడ పునాది. నేను పెట్టేవన్నీ నిజమే ఉన్నప్పుడు ఎదుటివారూ అలా ఉండాలని కోరుకోవటం తప్పుకాదనుకుంటాను. పైననే స్మార్ట్ గై అని పెట్టుకుంటేనే (ఇది దానితో పోల్చితే ఇంకా చిన్న పొరబాటు) తీసేసినవాడిని. ఇక ఎలా కంటిన్యూ అవగలను.
ఇలా చేస్తే నాకు ఒక్కరూ కూడా స్నేహితులుగా మిగలకపోవచ్చును అని శాపనార్థాలు పెట్టినా సరే.. నిజానికి లేకున్నా సరే. చెప్పానుగా గంగిగోవు పాలు గరిటడైనా చాలు అనీ. పది మంది మిగిలినా చాలు. నాకున్న బీజీ లైఫ్ లోనుండి కాస్త రిలీఫ్ కోసం ఈ సోషల్ సైట్లలోకి వస్తే - ఇక్కడా ఇలా ఉండి, ఇక్కడా ఇబ్బంది / కష్టపడడం నాకు ఇష్టం లేదు.
Social NW Sites - 12 - ఫ్రెండ్ ఆడ్ రిక్వెస్ట్ వస్తే?
ఇప్పుడు మీకు మీ ప్రొఫైల్ కి ఆడ్ రిక్వెస్ట్ వస్తే - ఏమి చెయ్యాలో, ఎలా చూడాలో చెబుతాను. మీకు ఎక్కువగా ఉపయోగపడే టపా ఇదే అని అనుకుంటున్నాను. మీరు దీనికోసమే ఎదురుచూస్తున్నారనీ అనుకుంటున్నాను. ఓకే..ఓకే..
మనకి వేరేవారి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే - వెంటనే అంగీకరించటం అంత మంచిది కాదు. జాగ్రత్తగా స్నేహితులని ఎన్నుకోవాలి. మనకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నది ముఖ్యం కాదు. ఎంతమంది మనపట్ల ఆసక్తి చూపుతూ, స్నేహం చేస్తున్నారన్నది ముఖ్యం. మన ప్రొఫైల్ కి 500 స్నేహితులున్నా, 800 స్నేహితులున్నా అందులో ఒక వారములో మనతో మాట్లాడేది ఎంత ఎక్కువగా లేక్కేసుకున్నా యాభై మందికి మించరు. నెలకి వందమంది కన్నా మించరు. మిగతావారు అలా స్నేహితులుగా జాయిన్ అయ్యి, అలా మూలన కూర్చొని - మన పేజిలో ఎవరు ఏమి వ్రాస్తున్నారో, మనం ఏమేమి అప్డేట్స్ చేస్తున్నారు, ఎవరితో ఏమి మాట్లాడుతున్నారూ అని చూస్తూ కూర్చుంటారు. వారికి మనం స్క్రాప్స్ పెట్టినా, ఫోటో పెట్టినా, గ్రీటింగ్స్ పెట్టినా ఉలకరూ, పలకరూ.. గోడకి కొట్టిన పిడకల్లాంటి వారు. ఇలాంటివారు మనకి అవసరమా..? వారంతట వారు ఏమీ పలకరించరు. అది పోనీయ్యండి. మన ఫ్రెండ్ లిస్టు లో ఉండి - మనం పలకిరిస్తేనే కూడా పలకని మహానుభావులు కూడా మనకి ఇక్కడ ఫ్రెండ్స్ గా కోకొల్లలుగా దొరుకుతారు. మన మీద ఇంత నిఘా పెట్టుకోవటానికి వీళ్ళని నియమించుకోవటం సరియైన పద్దతా..? వింటూనే ఏదోలా ఉంది కదూ.. ఇలాంటివారిని మొదట్లోనే ఆడ్ చేసుకోక రిజెక్ట్ చెయ్యటం మంచిది. ఇప్పుడు ఆ పద్ధతులేమిటో తెలుసుకుందాము.
|
సరే!.. మన ప్రొఫైల్, ఫొటోస్, కమ్యూనిటీలు చూశాక - నచ్చేసి, మనకు ఎవరైనా ఆడ్ రిక్వెస్ట్ పెట్టారు అనుకుందాము. అప్పుడు మీరు ఈ క్రింది విషయాలని వారి ప్రొఫైల్ దాంట్లో బాగా పరిశీలించండి. అన్నీ చూశాక చేసే స్నేహం ఏమిటో అని మీరు అనుకోవచ్చు. కానీ ముక్కూ, మొహం, కాస్త డిటైల్స్ కూడా తెలీని వ్యక్తితో ఎలా మాట్లాడగలం.? ఆడ్ చేసుకున్నాక మన స్నేహితునిగా ఉండటానికి సరియైన వ్యక్తి కాకపోవచ్చును. అలాంటప్పుడు అతన్ని మన ఫ్రెండ్స్ లిస్టు నుండి తీసేస్తే - వారిని నొప్పించినవారిమి అవుతాము. వారు - నన్నెందుకు మీ ఫ్రెండ్ లిస్టు నుండి తీసేశారు అని అడిగితే, చెప్పుకోవటం కాస్త కష్టం గానే ఉంటుంది. అలాగే మన పర్సనల్స్ చూపించినవారిమీ అవుతాము. మన సమయమూ వృధా చేసుకున్నవారము అవుతాము. అందుకే మొదట్లో కాస్త శ్రమ అని అనుకోకుండా కొన్ని విషయాలు గమనించండి. అప్పుడు మీకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. చాలా మంది ఇలా చూడక వెంటనే ఒప్పేసుకొని అనక తీరిగ్గా బాధపడతారు. నేనూ మొదట్లో అలాగే బాగానే దెబ్బలు తిన్నాను. ఆ అనుభవాల సారమే ఇది.
మనకి ఆడ్ రిక్వెస్ట్ రాగానే వెంటే ఒప్పేసుకోవటం సరికాదు. ముందుగా మీ ప్రొఫైల్ లో మీకు వచ్చిన స్క్రాప్స్ అన్నింటికీ సమాధానాలు ఇవ్వండి. ఆ తరవాత అప్డేట్స్ చూడండి. వాటికీ రిప్లైస్ ఇవ్వండి. ఆ తరవాత మీ అప్డేట్స్ చెయ్యండి. ఇంతలోగా మీరు ఇచ్చిన రిప్లైస్ కి ప్రతిగా ఏమైనా స్క్రాప్స్ వస్తే వాటికి జవాబు ఇవ్వండి. ఆ తరవాత మీకు అంత హడావిడి ఉండదు. అప్పుడు ఆ ఆడ్ రిక్వెస్ట్ ని చూడండి. ఆ ఆడ్ రిక్వెస్ట్ ప్రొఫైల్ పేరు లింక్ మీద నొక్కితే ఆ పేజిలో ఉంటారు. అప్పుడు ఈ క్రింది విషయాలని ఒక్కొక్కటిగా గమనించండి.
1. అతని ప్రొఫైల్ పేరూ, ఊరూ డిటైల్స్. వారి ప్రత్యేకత ఏమిటీ?
2. అతని డీపీ. (Display Picture)
3. వారి ప్రొఫైల్ ఎలా ఉంది. తన గురించి ఎంతగా చెప్పారు.?
4. ఫోటో ఆల్బమ్స్.
6. పాల్గొంటున్న కమ్యూనిటీలు.
7. టెస్టిమోనియల్స్.
8. అతని మిత్రులు వారికి యే విధముగా భావిస్తూ స్క్రాప్స్ పంపుతున్నారు.?
9. వారు ఇతర మిత్రులకు ఎలా స్క్రాప్స్ పంపుతున్నారు.?
10. మిత్రులతో వారు యే విధముగా వ్యవహరిస్తున్నారు.?
ఇలా వ్రాసుకోవాలి అని కాదు.. ఆలోచనలని జస్ట్ ఒక రూపం లోకి తేవటానికీ, అలాగే మీకూ సులభముగా అర్థం కావాలని చెప్పటం. Fine లో గానీ, GOOD కాలమ్ లో ఐదుకి పైగా వస్తే మీరు వారిని ఓకే చేసుకొని, మీ మిత్రులుగా ఆడ్ చేసుకోవచ్చును. Waste లో ఐదుకన్నా ఎక్కువే వస్తే మీరు ఆ ప్రొఫైల్ ని రిజెక్ట్ చేసింది బెస్ట్ అని నా అభిప్రాయం. పై పది లక్షణాల్నీ ఒక్కొక్కటిగా వివరముగా ఇప్పుడు వేరు వేరు టపాల్లో తెలుసుకుందాం.
ఇలా చేస్తే మొత్తానికి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని హామీ ఇవ్వలేను. కానీ చెత్త ప్రోఫైల్స్ గల వారు దొరకుండా చూసుకోవచ్చును. ఇలాంటి వేస్ట్ ప్రోఫైల్స్ వారిని వదిలెయ్యటం మంచిది. మన అమూల్య సమయం వారిమీద వాడటం కన్నా, క్రొత్తగా నేర్చుకునే విషయాల మీద ఆ సమయాన్ని కేటాయించటం ఉత్తమం. అదే బెస్ట్.
మొదట్లో నేనూ అలాగే ఉండేవాడిని. గత సంవత్సరములో కొద్దిగా మారాను. నాకు తెలీని క్రొత్త విషయాల మీద పట్టు సాధించటం మొదలెట్టాను. చాలా మారాను. చాలా చాలా క్రొత్తవి తెలుసుకున్నాను. తెలుసుకుంటూనే ఉన్నాను. నా ఇంటర్నెట్ కాలాన్ని రెండు భాగాలుగా చేస్తే - ఆ రెండో భాగం లోనే నేను ఎక్కువగా నేర్చుకున్నాను. వాటివల్ల ఇంకా ఆనందం పొందుతున్నాను. నాకు ఒక వందమంది మిత్రులు ఉంటే చాలు అనుకున్నాను. అందులో యాభై మంది ఆక్టివ్ లో ఉంటారని అనుకున్నాను.. ఆ అంచనాలో ఉన్న నాకు - నన్ను అభిమానించే, గౌరవించే కనీసం యాభై మంది మిత్రులని పొందగలిగాను. ఇక నాకు ఈ మంది చాలు.
[తెలుగుబ్లాగు:22383] Sir ,How to type in Telugu? I am very much interested to know. Pls guide me. తెలుగులో టైపింగ్ చెయ్యటానికి మీరు చ...
ఇక్కడ మీకు కావలసింది టైప్ చేసి, ఈ బ్లాగ్ లో వెదకండి.
తెలుగు పొడుపు కథలు (38)
తెలుగులో టైపు చెయ్యడం - పాఠాలు (28)
మీతో చెప్పాలనుకున్నవి (673)
Social NW Sites - 15 - వారి ప్రొఫైల్ ఎలా ఉంది. తన ...
Social NW Sites - 13 - అతని ప్రొఫైల్ పేరూ, ఊరూ డిట...
Social NW Sites - 12 - ఫ్రెండ్ ఆడ్ రిక్వెస్ట్ వస్త...
Social NW Sites - 11 - మీ ప్రొఫైల్ మీరు చూసుకోవటమ్...
Social NW Sites - 10 - టెస్టిమోనియల్స్
ఏ బలహీనత లేని బలవంతుడిని ఆ దేవుడు ఇంకా సృష్టించలేదు..
కొన్ని సినిమా పంచ్ డైలాగ్స్ తాలూకు ఈ కార్డ్స్
నేను సరదాగా వ్రాసిన - కొన్ని సినిమా పంచ్ డైలాగ్స్ తాలూకు ఈ కార్డ్స్ e cards. ...
మనిషి తన లోటుపాట్లు తెలిసి కూడా తనను తాను ఇష్టపడటం మానడు. అవే బలహీనతలు ఎదుటివారిలో కనిపించినప్పుడు వారిని ద్వేషించడం ప్రారంభిస్తాడు. అ...
ప్రతొక్కటీ తాత్కాలికమే.. నీ ఆలోచనలూ, భావోద్వేగాలూ, వ్యక్తుల పట్ల దృక్పథం.. వీటితో బంధం ఏర్పరుచుకొనే బదులు వాటిని అనుసరించడమే మేలు....
కావ్యం లాంటి నా జీవితంలో - కరిగిపోయే కాలానికి, చెరిగిపోయే రాతలకి, మిగిలిపోయే తీపి సంతకం నీతో నా పరిచయం..
|
ఒక కుందేలు నదికి వెళుతూ 6 ఏనుగులని చూసింది. ప్రతి ఏనుగు నదికి వెళుతున్న 2 కోతులని చూశాయి. ప్రతి కోతి చేతుల్లో ఒక చిలుక ఉంది. ...
నీవు చేసింది సరైనదని అని నీకనిపిస్తే - ఇతరులు దాన్ని విమర్శిస్తారు, అరుస్తారు, బాధిస్తారు.. కానీ అవేమీ పట్టించుకోకు. ప్రతి ఆటలో చూసేవా...
అనుభవాన్ని మించిన గురువు, అన్నని మించిన మిత్రుడు, కోపాన్ని మించిన శత్రువు, ఆకలిని మించిన నిజం ఉండదు.
చిత్రం : భక్త పోతన (1942) రచన : సముద్రాల సీనియర్ సంగీతం, గానం : నాగయ్య. ***************** పల్లవి : పావన గుణ రామా హరే - పావన గుణ రామా హరే...
నా మిత్రులకీ, వారి కుటుంబ సభ్యులకీ, నా తోటి బ్లాగర్స్ కీ, శ్రేయోభిలాషులకీ, కామెంట్స్ పెట్టినవారికీ, హోలీ పండగ శుభాకాంక్షలు....
|
రుణమాఫీపై రైతు గుస్సా… _ V6 Telugu News
చత్తీస్ గడ్ లో ముగిసిన మొదటి దశ పోలింగ్.. 75శాతంగా నమోదు
ఇదే నా చివరి వరల్డ్ కప్ : మిథాలీ
స్వతంత్ర భారతంలో మొదటిసారి… వారణాసి జలమార్గం ప్రారంభించిన ప్రధాని మోడీ
కోదండరాం… ఉద్యమం రోజులు గుర్తుచేసుకో.. పేపర్లు ముంగటేసుకో…: హరీష్ రావు
తెలంగాణలో 4K పాలన.. అవినీతి, నిరుద్యోగం ఎక్కువ : సీఎం నారాయణ స్వామి
కుల సంఘాలతో మీటింగ్.. కోడ్ ఉల్లంఘనే : సీఈఓ రజత్ కుమార్
రూ.కోటి విలువైన 3 కిలోల బంగారు నాగాభరణం.. శ్రీశైల మల్లన్నకు కానుక
అలీబాబా అదుర్స్ : గంటలోనే రూ.72వేల కోట్ల సేల్స్
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీపై రైతులు గుస్సా అవుతున్నారు. 2013 జూన్ నుంచి కాకుండా అంతకు ముందు నుంచి ఉన్న రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.దీన్ని వెంటనే మార్చాలంటూ తెలంగాణ రైతులు ఆందోళనకు దిగారు. మొత్తం తెలంగాణ అంతటా రైతులు నిరసనలు చేపట్టారు. నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ లలో రైతులు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పుడు షరతులు విధించటాన్ని నిరసిస్తూ.. జిల్లాలో నిరసనలు చేపట్టారు అన్నదాతలు.
రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేస్తోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మేనిఫెస్టోలో ఓ రకంగా… ఆచరణలో మరోరకంగా వ్యవహరించవద్దన్నారు.
దీంతో పునరాలోచనలో పడింది సర్కార్. రుణమాఫీపై డామేజ్ కంట్రోల్ అయ్యే పరిస్థితి రావటంతో.. స్టార్టింగ్ స్టేజ్ లోనే స్ట్రగుల్ ఎందుకనే నిర్ణయానికొచ్చింది. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో.. నష్టనివారణ చర్యలకు దిగింది. అందుబాటులో ఉన్న సమాచారంతోనే రుణ మాఫీ లెక్కలు చెప్పామని.. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని స్పష్టం చేసింది. అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ విపక్షాలపై ఎదురుదాడికి దిగింది. వారం రోజుల్లో అన్ని విషయాలు వెల్లడిస్తామని.. ఇప్పటికిది ప్రాథమిక అంచనా మాత్రమే అని ఆర్థిక మంత్రి ఈటెల సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు.
ఎండ్ వాయిస్: అయితే ఈటెల ఎంత సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా రైతులు మాత్రం ఊరుకోము అంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలతో తెలంగాణను వేడెక్కిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.3లక్షలకు శిశువు అమ్మకం..వ్యక్తి అరెస్ట్
ఏపీకి అవినీతి లేని పాలన కావాలి : పవన్
ప్రాణాలు తీసిన డబ్బు : అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయాడని..ఫ్యామిలీ సూసైడ్
140 మిలియన్ వ్యూస్తో రికార్డు సృష్టిస్తున్న ‘2.ఓ’
|
బెంచ్ ప్రెస్ - వికీపీడియా
బెంచ్ ప్రెస్
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
This article వికీపీడియా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరిచే అవసరం రావచ్చు. . No cleanup reason has been specified. దయచేసి మీకు ఈ వ్యాసం మెరుగుపరచడానికి వ్యాసం మీవంతు సహాయం చేయండి. (January 2008)
బెంచ్ ప్రెస్ అనునది మూడు పవర్ లిఫ్టులలో రెండవది. దీనిని లిఫ్టర్ యొక్క ఛాతి భాగపు బలమును పరీక్షించడానికి వాడతారు. బెంచ్ ప్రెస్ బాడీబిల్డింగ్ లో పెక్టోరల్స్, డెల్టోయడ్స్, ట్రైసెప్స్ అను కండరాలను పెంపొందించడానికి వాడతారు. ఒక వ్యక్తి వెల్లకిలా పడుకుని బెంచ్ ప్రెస్ యొక్క బరువును తన ఛాతీపై వరకూ దింపుకొని తిరిగి తన చేతులు నిటారుగా వచ్చు వరకు పైకి తోస్తాడు. ఈ వ్యాయామము పెక్టోరాలిస్ మరియు ఇతర సహాయపు కండరాలు అనగా 1. యాన్టీరియర్ డెల్టోయిడ్స్ 2. సెర్రేటస్ యాంటీరియర్ 3. కొరేకోబ్రేకియాలిస్ 4. స్కేపులే ఫిక్సర్స్ 5.ట్రెపీజై మరియు 6. ట్రైసెప్స్ కండరాలను పెంపొందించడానికై ఉద్దేశించబడింది. పవర్ లిఫ్టింగ్ గేమ్ లో ఉపయోగించు మూడు లిఫ్టలలో బెంచ్ ప్రెస్ ఒకటి. దీన్ని ఎక్కువగా బరువు శిక్షణలలో, బాడీబిల్డింగ్ , ఇంకా ఛాతీని పెంచే ఇతర శరీర దారుఢ్య శిక్షణలలో ఉపయోగిస్తారు.
3.2 స్థిరత్వం
3.3 చేతి భంగిమ
5 వీటిని కూడా చూడండి
7 బాహ్య లింకులు
విధానం[మార్చు]
ఒక నిర్దుష్ట విధానంలో చేసే బెంచ్ ప్రెస్ వల్ల గాయాలు అయే ఛాన్స్ తక్కువ. మహా అయితే ఛాతీ కండరాల మీద బాగా నొప్పి చేస్తాయి, అంతే. బార్ బెల్ బెంచ్ ప్రెస్ చేయడానికి వెయిట్ లిఫ్టర్ బెంచ్ మీద వెల్లకిలా పడుకోవాలి. ప్రెస్ కి స్థిరమైన బేస్ ఏర్పాటు చేయడానికి షోల్డర్ బ్లేడ్స్ (రెక్క ఎముకలు) దగ్గరకు నొక్కాలి. ఈ విధానం పవర్ లిఫ్టింగ్ లో కదలిక పరిధి(రేంజ్ ఆఫ్ మోషన్)ని తగ్గిస్తుంది. లిఫ్టర్లు వారి పిరుదులను బెంచి మీదనే ఉంచి, పాదాలను నేలమీద గానీ, బెంచ్ చివరలో గానీ నిటారుగా ఉంచుతారు. పవర్ లిఫ్టర్లు ఎక్కువ స్థిరత్వం సాధించడం కోసమూ, వారి కదలిక పరిధిని తగ్గించుకుని మరింత ఎక్కువ బరువు మోయగలిగే నిమిత్తమూ తమ వెనుక భాగాన్ని విల్లు లాగా వంచేస్తారు. సిద్ధాంతం ప్రకారం, (ముఖ్యంగా బాడీ బిల్డర్ల కోసం) లిఫ్టర్స్ బార్ ని పట్టుకున్నప్పుడు, వారి చేతులు బార్ ని చెస్ట్ దగ్గరకూ, ముంజేతుల దగ్గరకూ సరైన కోణంలో నెలకి నిట్టనిలువుగా ఉండేలా చూసి క్రిందికి దించగలిగేలా ఉండాలి. రాక్ మీద నించి బార్ లేపడం దగ్గర నించీ కదలిక మొదలవుతుంది. ఛాతీ మీద బార్ నిశ్చల స్థితిలోకి వచ్చే వరకూ దాన్ని అదుపు చేసి, మళ్లీ మొదటి స్థితికి చేరుకోవాలి. పవర్ లిఫ్టింగ్ లో, బెంచ్ ప్రెస్ పోటీ అయితే, కదలిక పూర్తవగానే మోచేతులు లాక్ అయిపోతాయి. కోరుకున్నన్ని సార్లు మళ్లీ మళ్లీ చేసి, వెయిట్ లిఫ్టర్ బార్ ని "రాక్" మీద పెడతాడు. ఛాతీ పై భాగంలో బార్ మీద లోడ్ భారమై పోతుంది.[1] స్పాటింగ్ పార్ట్ నర్ కదలిక యొక్క భద్రతను పెంచగలదు.
కండరాలు[మార్చు]
సాధారణ బెంచ్ ప్రెస్ లో షోల్డర్ వార్మ్ అప్ చేయడానికి పెక్టోరాలిస్ మేజర్, యాంటీరియర్ డెల్ట్రాయిడ్, లాంగ్ హెడ్ ఆఫ్ బైసెప్స్ బ్రాకియై , కోరాకోబ్రాకియాలిస్ ఉపయోగిస్తాయి. చాలా ప్రధానంగా ఎల్బో ఎక్స్ టెన్షన్ (మోచేయి విస్తరణ) కోసం ఈ విధానం ట్రైసెప్స్ బ్రాకియై , అంకోనియస్ ఉపయోగించుకుంటుంది. వైడర్ హ్యాండ్ స్పేసింగ్ షోల్డర్ వార్మ్ అప్ మీద విశేషమైన దృష్టి పెడుతుంది. నేరోయర్ హ్యాండ్ స్పేసింగ్ విశేషించి ఎల్బో ఎక్స్ టెన్షన్ మీదనే దృష్టి నిలుపుతుంది. ఎందుకంటే వైడర్ స్పేసింగ్ పెక్టోరల్స్ తోనూ, నేరోయర్ హ్యాండ్ స్పేసింగ్ ట్రైసెప్స్ తోనూ ముడిపడి ఉంటాయి.
రకాలు[మార్చు]
బెంచ్ ప్రెస్ ప్రధానంగా చెస్ట్ బిల్డ్ అప్ చేయడానికి ఉపకరిస్తుంది. వివిధ రకాలకు చెందిన అభ్యాసాలు వివిధ సబ్ గ్రూపులకు చెందిన కండరాల మీద లేదా అవే కండరాల మీద వేరే విధంగా పని చేస్తాయి :
కోణం[మార్చు]
ఫ్లాట్ బెంచ్ ప్రెస్ పెక్టోరాలిస్ మేజర్ మజిల్ మీదా, యాంటీరియర్ డెల్ట్రాయిడ్ మజిల్ మీద పని చేస్తుంది. 'బెంచ్ ప్రెస్' అన్న మాట సాధారణంగా ఫ్లాట్ బెంచ్ ప్రెస్ కోసమే ఉపయోగిస్తారు.
ఇంక్లైన్ అయినప్పుడు షోల్డర్స్ స్పుటంగా లేస్తాయి. పెల్విస్ కండరాలు ఛైర్ లో విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఉన్న భంగిమలో వలె తగ్గి ఉంటాయి. ఈ వైవిధ్యం ఛాతీకి పై భాగం మీదా, డెల్ట్రాయిడ్ మీదా పనిచేస్తుంది. దీన్ని ఇంక్లైన్ ప్రెస్ లేక ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అని కూడా అంటారు. ఇది ప్రత్యేకించి పెక్టోరియల్స్ అప్పర్ ఫైబర్స్ మీదా, మిడిల్ డెల్ట్రాయిడ్ మీదా పని చేస్తుంది.
|
డిక్లైన్ బెంచ్ ప్రెస్ పెల్విస్ ని స్ఫుటంగా పొంగిస్తుంది. తలని క్రిందికి వంచుతుంది. ఛాతీ క్రింది భాగం మీదా, డెల్ట్రాయిడ్[2] మీదా పని చేస్తుంది. దీన్ని డిక్లైన్ ప్రెస్ లేక డిక్లైన్ బెంచ్ ప్రెస్ అని కూడా అంటారు.
స్థిరత్వం[మార్చు]
ఒక లిఫ్టర్ తమ లిఫ్టింగ్ ని అస్థిరం చేయడానికి కొన్ని రకాల అభ్యాసాలు చేయవచ్చు. ఉదాహరణకి, బార్ బెల్ కి బదులు డంబెల్స్ ని ఉపయోగించి స్విస్ బాల్ మీద లిఫ్టింగ్, బెంచ్ మీద స్థిరం అవడానికి కాళ్లని ఉపయోగించకుండా ఉండడం వంటివి. బెంచ్ వరకూ కాళ్లను దగ్గరకు చేర్చి(నేరోయింగ్), బెంచ్ వరకూ తేవడం వంటి ఇతర విధానాల్లో కూడా లిఫ్టర్లు తమ కదలికను అస్థిరం చేయవచ్చు. వారు సురక్షితంగా ప్రెస్ చేయగలిగే బరువుని తగ్గించుకోవచ్చు.
చేతి భంగిమ[మార్చు]
గ్రిప్ వెడల్పు మారడాన్ని బట్టి కదలిక పనిచేసే తీరు మారుతుంది. ప్రామాణిక పట్టు ఉపయోగించినప్పుడు, కదలిక క్రింది భాగాన ముంజేతులు నిట్టనిలువుగా ఉంటాయి. అప్పుడు సుదీర్ఘ స్థాయి కదలిక ఉత్పన్నం అవుతుంది. అందులో చాలా కండరాలు పనిచేస్తాయి. విశాలమైన పట్టు, కదలిక పరిధిని కుదిస్తుంది. ట్రైసెప్స్ సహకారం తగ్గేలా చూస్తుంది. సంకుచితమైన పట్టు అడుగు భాగంలో కదలిక పరిధిని కుదిస్తూ, డెల్ట్రాయిడ్స్, పెక్టోరల్స్ పాత్రని తగ్గిస్తుంది. సంకుచిత పట్టుని ఒకోసారి క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ అని కూడా అంటారు. పవర్ లిఫ్టింగ్ లో ఒక లిఫ్టర్ బార్ మీద చూపుడు వేళ్ల మధ్యన తీసుకోగలిగిన లీగల్ మాక్జిమమ్ విడ్త్ 81 సెంటీమీటర్లు. ఈ భంగిమ చాలా బార్ బెల్స్ లో రింగ్స్ ద్వారా సూచింపబడుతుంది.
ఒక లిప్టర్ లిఫ్టింగ్ చేసే సమయంలో తన మోచేతిని విస్తృతం చేయగలడు లేదా వంచగలడు. వివిధ లిఫ్టింగ్ పరికరాలు ఉపయోగించడం వల్ల లిఫ్టర్ గ్రిప్స్ మీద ఉండే వత్తిడిని మార్పు చేస్తుంటుంది.
గొలుసులు మరియు బ్యాండ్స్[మార్చు]
వీటిలో తగిలే గాయాలు[మార్చు]
ఒక సైనికుడు (పడుకుని ఉన్న)స్పాటర్ తో బెంచ్ ప్రెస్ ప్రదర్శిస్తున్నాడు.
బార్ ని ఛాతీ మీద నించి బౌన్స్ ఆఫ్ చేసే సందర్భంలోనూ, లిఫ్ట్ కి కదలిక ఇవ్వడం లోనూ ప్రక్కటెముకలు చిట్లటం లేక ఛాతీ మీద బార్ పడడం వల్ల సామర్థ్యాన్ని కోల్పోవటం.
డిస్టల్ క్లావిక్యులర్ ఓస్టియోలిసిస్ : క్లావికిల్ చివరలో బోన్ స్పర్ లేక ఎరోజన్. ఈ స్థితితో బాధపడే క్రీడాకారుల బెంచ్ ప్రెస్[3] లు నిలిపి వెయ్యాలి.
వీటిని కూడా చూడండి[మార్చు]
బెంచ్ ప్రెస్ ప్రపంచ రికార్డ్ ప్రదర్శన జరుగుతుండగా
సూచనలు[మార్చు]
↑ [1] ^ ది ఇన్ సైడర్స్ టెల్ - ఆల్ హ్యాండ్ బుక్ ఆన్ వెయిట్ లిఫ్టింగ్ టెక్నిక్. స్టువార్ట్ మెక్ రాబర్ట్, సి.ఎస్. పబ్లిషింగ్; రెండవ ముద్రణ, సెప్టెంబర్ 1999
↑ [4] ^ [3] [6] ^ ఆన్ లైన్ లో ఐఓసి స్పోర్టు మెడిసన్ మాన్యువల్ 2000 పి.డి.ఎఫ్. ఫార్మ్ లో లభ్యం.
బాహ్య లింకులు[మార్చు]
బెంచ్ ప్రెస్ ఎక్స్ రెక్స్ వద్ద
ఫ్రెంచ్ బెంచ్ ప్రెస్ హాల్ ఆఫ్ ఫేమ్ , డాటా బేస్ (15000+ అథ్లెట్స్) క్లబ్ 150 కేజీల వద్ద
"https://te.wikipedia.org/w/index.php?title=బెంచ్_ప్రెస్&oldid=1857551" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 18 మార్చి 2016న 18:06కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
కరెన్సీ ఫ్యూచర్ - వికీపీడియా
కరెన్సీ ఫ్యూచర్
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
4 వీటిని కూడా చూడండి
చరిత్ర[మార్చు]
బంగారం ప్రమాణంతోపాటు నిర్ణీత మారకపు రేటుల పద్ధతిని నిలిపివేసిన ఏడాది తరువాత, మొదటిసారి చికాగో మర్చెంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో 1972లో కరెన్సీ ఫ్యూచర్లు సృష్టించబడ్డాయి. నగదు విఫణిలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయని ఊహించినప్పుడు, CMEలోని కొందరు సరుకు వ్యాపారులకు 1970వ దశకంలో బ్యాంకుల మారకపు విఫణుల్లోకి ప్రవేశం ఉండేది కాదు. దీంతో వారు అంతర్జాతీయ ద్రవ్య విఫణి (IMM)ని స్థాపించారు, మే 16, 1972న వారు ఏడు నగదు ఫ్యూచర్ల క్రయవిక్రయాలను (క్రయవిక్రయాలు) ప్రారంభించారు. ఇప్పుడు CMEలో IMM ఒక విభాగంగా ఉంది. 2009 నాలుగో త్రైమాసికంలో, CME గ్రూపు FX సగటు పరిమాణం రోజుకు 754,000 ఒప్పందాల వద్ద ఉంది, అంటే ఈ ఒప్పందాల క్రయవిక్రయాలు రోజుకు $100 బిలియన్ల సగటు జాతీయ విలువ కలిగివున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందాల క్రయవిక్రయాలు వైద్యుత పద్ధతి (ఎలక్ట్రానిక్ విధానం)లో జరుగుతున్నాయి [1].
ప్రస్తుతం నగదు ఫ్యూచర్ల క్రయవిక్రయాలు జరుపుతున్న ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్లు యూరోనెక్స్ట్.లైఫ్ [2], టోక్యో ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజ్ [3] మరియు ఇంటర్కాంటినెంటల్ఎక్స్ఛేంజ్ [4].
పదాలు[మార్చు]
This విభాగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. (December 2009)
ఇతర ఫ్యూచర్లు మరియు ప్రత్యామ్నాయాలు మాదిరిగా, IMM తేదీలుగా పిలిచే సాంప్రదాయిక గడువు తేదీలు ఉన్నాయి, అవి మార్చి, జూన్, సెప్టెంబరు మరియు డిసెంబరు మాసాల్లో మూడో బుధవారం.
ఉపయోగాలు[మార్చు]
హెడ్జింగ్[మార్చు]
విదేశీ మారకపు నష్ట సంభావ్యత నుంచి రక్షణ కోసం పెట్టుబడిదారులు ఈ ఫ్యూచర్లను ఉపయోగిస్తారు. ఒక భవిష్యత్ తేదీన ఒక విదేశీ కరెన్సీలో పేర్కొన్న నగదును పెట్టుబడిదారు పొందడాటానికి సిద్ధపడినట్లయితే, గడువుతీరే రోజున నగదు ఫ్యూచర్ల స్థాయిని రద్దు చేయడం ద్వారా ఆ పెట్టుబడిదారు ప్రస్తుత నగదు మారకపు రేటును పొందవచ్చు.
డిసెంబరు 1వ తేదీన €1,000,000 పొందే జాన్ అనే ఒక US-కు చెందిన పెట్టుబడిదారును ఉదాహరణగా తీసుకుందాము. ఫ్యూచర్ల ద్వారా ప్రస్తుత మారకపు రేటు $1.2/€ వద్ద ఉంది. ఆమె డిసెంబరు 1వ తేదీన గడువుతీరే తన ఒప్పందాలను ఈ మారకపు రేటు వద్ద విక్రయించి €1,000,000 నగదు పొందవచ్చు. అంటే, గడువు సమయంలో మారకపు రేటులో హెచ్చుతగ్గులకు సంబంధం లేకుండా, ఆమెకు $1.2/€ మారకపు రేటు లభిస్తుంది.
సట్టా వ్యాపారం[మార్చు]
కరెన్సీ ఫ్యూచర్లను సట్టా వ్యాపారానికి కూడా ఉపయోగించవచ్చు, ఒక నష్ట భయాన్ని స్వీకరించడం ద్వారా, పెరుగుతున్న లేదా క్షీణిస్తున్న మారకపు రేట్ల నుంచి లాభాలు పొందే ప్రయత్నం చేయవచ్చు.
సాధారణంగా, ప్రతి $0.0001/€ మార్పుకు (కనీస సరుకు హెచ్చుతగ్గుల పరిమాణం), ప్రతి ఒప్పందానికి $12.50 లాభం లేదా నష్టం వస్తుంది.
వీటిని కూడా చూడండి[మార్చు]
ఆర్థిక అంశాల జాబితా
విదేశీ మారక ఉత్పన్నం
సూచనలు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కరెన్సీ_ఫ్యూచర్&oldid=1512169" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 13 మే 2015న 05:29కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
కాకర్ స్పానియల్ - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
బంగారు వన్నె ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ యొక్క ప్రదర్శక జాతి.
కాకర్ స్పానియల్ (Cocker Spaniel) స్పానియల్ (Spaniel) కుక్క రకమునకు చెందిన రెండు భిన్న జాతులను సూచిస్తుంది: అమెరికన్ కాకర్ స్పానియల్ మరియు ఇంగ్లీష్ కాకర్ స్పానియల్, ఈ రెండూ కూడా వాటికి సంబంధించిన దేశములలో సాధారణముగా కాకర్ స్పానియల్ లు అని పిలవబడతాయి. కాకర్ స్పానియల్ లు యునైటెడ్ కింగ్డం లో మొట్టమొదట ఒక వేట కుక్కగా వృద్ధి చేయబడ్డాయి. యురేసియన్ ఉడ్ కాక్ ను వేటాడటానికి వాటిని ఉపయోగించటం నుండి "కాకర్" అనే పదం ఉద్భవించింది. ఆ జాతిని యునైటెడ్ స్టేట్స్కు తీసుకు వచ్చినప్పుడు, అమెరికన్ ఉడ్ కాక్ ను వేటాడటానికి ప్రత్యేకముగా దానిలో మార్పులు చేయబడ్డాయి. దాని ఇంగ్లీష్ జాతితో పోల్చితే దీని పరిమాణములో మరియు భౌతిక ఆకృతిలో మార్పులు చేయబడ్డాయి.
స్పానియల్ ల గురించి మొదటిసారి 14వ శతాబ్దములో గాస్టన్ III ఆఫ్ ఫోయిక్స్-బేర్న్ తన పుస్తకం లివ్రే డే చాస్లో ప్రస్తావించారు. "కాకింగ్" లేదా "కాకర్ స్పానియల్" అనేది 19వ శతాబ్దములో ఒక రకమైన పొలము లేదా భూమి స్పానియల్ గురించి ప్రస్తావించటానికి మొదట ఉపయోగించబడింది. 1901కి ముందు, కాకర్ స్పానియల్ లకు ఫీల్డ్ స్పానియల్ లు మరియు స్ప్రింజర్ స్పానియల్ లకు బరువులో తేడా ఉండేది. రెండు రకాల కుక్కలు ఇప్పటి ఆధునిక జాతులకు ఆద్యులుగా భావించబడుతున్నాయి, ఇంగ్లీష్ రకములు Ch. ఓబో సంతతి కాగా, అమెరికన్ జాతి ఓబో కుమారుడు, Ch. ఓబో II యొక్క అడుగు జాడలలో నడుస్తుంది. అమెరికాలో, 1946లో ఇంగ్లీష్ రకము దేశవాళీ రకము కన్నా ప్రత్యేకమైనదిగా గుర్తించబడింది; UK లో, అమెరికన్ రకము 1970లో ప్రత్యేక జాతిగా గుర్తించబడింది. దానికితోడు, ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ లో రెండవ జాతి ఉంది. ఇది ఒక ప్రదర్శన కొరకు కాకుండా పని సామర్ధ్యము కొరకు పెంచబడే ఒక వర్కింగ్ జాతి.
రెండు జాతులు కొద్దిపాటి తేడాలతో ఒకే రంగు తోళ్ళను, ఒకే విధమైన ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటాయి.
2 ఆధునిక జాతులు
2.1 ఇంగ్లీష్ కాకర్ స్పానియల్
2.2 అమెరికన్ కాకర్ స్పానియల్
3 సాధారణ ఆరోగ్య సమస్యలు
3.2 కంటి పరిస్థితులు
6 బాహ్య లింకులు
చరిత్ర[మార్చు]
జాన్ హెన్రీ వాల్ష్ అలియాస్ స్టోన్ హెంజ్ యొక్క 1859 రచన ది డాగ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ నుండి, ఇంగ్లీష్ మరియు వెల్ష్ కాకర్ ల చిత్రలేఖనము.
ఇవి మొట్టమొదట ఎక్కడ పుట్టాయో తెలియకపోయినా, 14వ శతాబ్దపు రచనలలో "స్పెనెల్స్" గురించిన ప్రస్తావన ఉంది.[1] ఇవి స్పెయిన్లో పుట్టాయని సాధారణముగా భావిస్తారు, మరియు ఎడ్వర్డ్ ఆఫ్ నార్విచ్, 2వ డ్యూక్ ఆఫ్ యార్క్ తన 15వ శతాబ్దపు ది మాస్టర్ ఆఫ్ గేమ్ రచనలో వాటిని ఈవిధంగా పరిచయం చేసాడు "ఇక్కడ ఇంకొక రకమైన వేటకుక్క ఉంది, ఇది డేగలకు వేటకుక్కగా పిలవబడుతోంది, ఇతర దేశములలో కూడా ఈ రకములు అనేకం ఉన్నప్పటికీ, అవి స్పెయిన్ నుండి రావటంతో స్పానియల్ లు అని పిలబడుతున్నాయి."[2] ది మాస్టర్ ఆఫ్ గేమ్ అధికభాగం 14th శతాబ్దములో గాస్టన్ III of ఫోయిక్స్-బేర్న్ యొక్క ఓల్డ్ ఫ్రెంచ్ రచన లివ్రే డే చాస్కు ఆంగ్ల అనువాదము.[3]
1801లో, సైడెన్హం ఎడ్వర్డ్స్ సైనోగ్రాఫికా బ్రిటానికాలో ఈవిధంగా రచించారు "ల్యాండ్ స్పానియల్" రెండు రకములుగా విభజించబడింది; హాకింగ్, స్ప్రింజింగ్ లేదా స్ప్రింజర్ మరియు కాకింగ్ లేదా కాకర్ స్పానియల్.[4] "కాకర్" అనే పదము వేల్స్ మరియు సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్ లలోని క్రీడా పక్షి, ఉడ్ కాక్ ను వేటాడటానికి ఈ కుక్కను ఉపయోగించటం నుండి వచ్చింది.[5] 19వ శతాబ్ద సమయంలో "కాకర్ స్పానియల్" అనేది చిన్న రకపు ఫీల్డ్ స్పానియల్ ను వర్ణించటానికి ఉపయోగించబడేది, ఇది ఆ సమయంలో నార్ఫోక్ స్పానియల్, ససెక్స్ స్పానియల్ మరియు క్లంబర్ స్పానియల్ జాతులతో సహా వివిధ స్పానియల్ వేట జాతులను వర్ణించటానికి ఒక సాధారణ పదం కూడా. ససెక్స్ కాకర్స్ లేదా క్లంబర్ కాకర్ లు లేకపోయినా, వెల్ష్ కాకర్స్ మరియు డేవన్షైర్ కాకర్స్ గా ప్రసిద్ధమైన కుక్కలు ఉన్నాయి.[6] వెల్ష్ లేదా డేవన్షైర్ 1903లో ది కెన్నెల్ క్లబ్ చేత వెల్ష్ స్ప్రింజర్ స్పానియల్ గా గుర్తించబడేవరకు కాకర్స్ గానే పరిగణించబడ్డాయి.[7]
Ch. ఓబో II, అమెరికన్ కాకర్ స్పానియల్ మూల ఆద్యుడు.
|
1870లకు ముందు, కాకర్ స్పానియల్ గా వర్గీకరించబడటానికి ఒక కుక్కకి ఉండవలసిన ఏకైక లక్షణం అది 25 pounds (11 kg) కన్నా తక్కువ బరువు ఉండాలి, అయినప్పటికీ వాటిని పెంచేవారు స్పానియల్ లో చిన్నదిగా ఉండే జాతిగా మిగిలిన కింగ్ చార్లెస్ స్పానియల్ నుండి కాకర్ ను విడిగా ఉంచారు.[8] కాకర్ స్పానియల్ పైన ఉన్న గరిష్ఠ బరువు పరిమితి 1901 వరకు అల్లానే ఉండిపోయింది.[9] డేవన్షైర్ మరియు వెల్ష్ కాకర్ ల వర్ణములను జాన్ హెన్రీ వాల్ష్ స్టోన్హెంజ్ అనే మారుపేరు మీద తన పుస్తకం ది డాగ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్లో సుసెక్స్ స్పానియల్ కన్నా ఇంకా తీవ్రమైన ముదురు కందు వర్ణంలో ఉండేట్లు వర్ణించాడు.[10] 1873లో UK లో ది కెన్నెల్ క్లబ్ ఏర్పడిన తర్వాత, కాకర్స్ మరియు స్ప్రింజర్స్ యొక్క పూర్వాపరాలను రికార్డు చేయటానికి వీటిని పెంచుకునే వారు ప్రయత్నం చేసారు. 1892లో, ఇంగ్లీష్ కాకర్ స్పానియల్స్ మరియు ఇంగ్లీష్ స్ప్రింజర్ స్పానియల్స్ ను వేరు వేరు జాతులుగా ది కెన్నెల్ క్లబ్ గుర్తించింది.[11]
కాకర్ స్పానియల్స్ యొక్క ఆధునిక జాతులు రెండిటికీ మూల కారకములుగా భావించే కుక్కలు రెండు ఉన్నాయి. Ch. ఓబో ఇప్పటి ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ యొక్క తండ్రిగా పరిగణించబడగా, దాని కొడుకు Ch. ఓబో II అమెరికన్ కాకర్ స్పానియల్ యొక్క పూర్వీకుడిగా భావించబడుతోంది.[12] ఓబో 1879లో జన్మించింది, ఆ సమయంలో కాకర్ గా నమోదు కావటం అనేది ఇంకా కేవలం పరిమాణం ఆధారంగానే జరిగేది కానీ వంశమును బట్టి కాదు. అది ఒక సుసెక్స్ స్పానియల్ మరియు ఫీల్డ్ స్పానియల్ యొక్క సంతానం.[7] ఓబో ఒక ఇంగ్లీష్ కుక్క అయినప్పటికీ, ఓబో II అమెరికా గడ్డ మీద పుట్టింది – దాని తల్లి, Ch. పిచర్స్ క్లో II, [13] గర్భిణిగా ఉన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ కు తరలించబడింది.[12] దాని జీవిత కాలమంతా కూడా, అమెరికాలో బహుమతి గెలుచుకున్న ప్రతి కాకర్ కు ఓబో II తండ్రి లేదా తాతగా పేర్కొనబడింది.[14]
ఆధునిక జాతులు[మార్చు]
అమెరికన్ మరియు ఇంగ్లీష్ కాకర్ మధ్య ఎత్తు మరియు ఆకృతి భేదములను చూపించే ఒక గ్రాఫ్.
కాకర్ స్పానియల్ లో రెండు ఆధునిక జాతులు ఉన్నాయి, ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ మరియు అమెరికన్ కాకర్ స్పానియల్.[15] అవి వేట కుక్కలుగా పెంచబడతాయి; వేటాడబోయే పక్షులను భయపెట్టి గాలిలోకి లేపటానికి వాటి శిక్షకునికి సమీపంలోని ప్రాంతములలో వాటి ఘ్రాణ శక్తిని ఉపయోగించటానికి, మరియు రాలిపోయిన పిట్టను కనుక్కోవటానికి వాటి కళ్ళు మరియు ముక్కు ఉపయోగించటానికి, మరియు ఆ పక్షిని సాఫ్ట్ మౌత్ తో (చిద్రం కాకుండా సురక్షితంగా నోటితో తీసుకు రావటం) తిరిగి రాబట్టటానికి.[16] ఇంగ్లీష్ మరియు అమెరికన్ రకములకు ఉన్న ముఖ్య భేదములు ఏవనగా అమెరికన్ రకము పొట్టిగా ఉన్న వెనుక భాగము మరియు గుండ్రని తల మరియు పొట్టి మూతితో చిన్నదిగా ఉండగా, ఇంగ్లీష్ రకము సన్నని తలతో మరియు ఛాతీతో పొడవుగా ఉంటుంది.[15]
అనుకోకుండా కొన్ని అరుదైన రంగులు కొన్ని నిలువు చారలలో కనిపిస్తాయి, ఉదాహరణకు పూర్తి-తెలుపు కాకర్ అరుదైన లేత బంగారు రంగులో ఉన్న జాతులతో ఎంపిక చేసుకున్న వాటి మధ్య సంయోగం ద్వారా సాధారణంగా ఉద్భవించగా, అవి ముదురు రంగులో ఉన్న తల్లిదండ్రులకు పుట్టటం ఇప్పటికీ అసాధారణం. ఇటువంటి ఒక సంఘటన 1943లో జరిగింది, అప్పుడు మై ఓన్ బ్రూసీ యొక్క మనవడు పూర్తి తెల్లగా పుట్టాడు. మై ఓన్ బ్రూసీ 1940 మరియు 1941 లలో జరిగిన వెస్ట్మిన్స్టర్ కెన్నెల్ క్లబ్ డాగ్ షోలో గెలుపొందింది.[20]
ఇంగ్లీష్ కాకర్ స్పానియల్[మార్చు]
UK, [21]లో సాధారణంగా కాకర్ స్పానియల్ అని పిలవబడే ఈ జాతి 1892లో మొట్టమొదట ది కెన్నెల్ క్లబ్ చే గుర్తించబడింది.[11] అమెరికన్ కెన్నెల్ క్లబ్ 1946లో ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ ను ఒక ప్రత్యేక జాతిగా గుర్తించింది.[15]
ది కెన్నెల్ క్లబ్ ప్రకారం ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ భుజాస్తుల నడుమ ఉండే భాగం వద్ద మగవి అయితే 15.5–16 inches (39–41 cm), ఆడవి 15–15.5 inches (38–39 cm) పరిమాణంలో ఉంటాయి. ఒక ప్రదర్శక కుక్క బరువు 28–32 pounds (13–15 kg) ఉండాలి.[21]
ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ UK లో అత్యంత ప్రసిద్ధ కుక్కల ప్రదర్శన అయిన, క్రఫ్ట్స్ లో అత్యంత విజయవంతమైన జాతి. ఇది 1928లో మొట్టమొదటిసారి ఆ పురస్కారం ఇచ్చినప్పటి నుండి ఏడుసార్లు ప్రదర్శనలో ఉత్తమమైనదిగా అవార్డు గెలుచుకుంది. దీనికి ముఖ్యంగా కుక్కల పెంపకందారుడు H.S. లాయిడ్'స్ వేర్ కెన్నెల్ యొక్క విజయం కారణం. ఇతను 1930–1950 మధ్య ఆరు సందర్భములలో ప్రదర్శనలో ఉత్తమ పురస్కారం గెలుపొందాడు.[22] ది కెన్నెల్ క్లబ్ విడుదల చేసిన గణాంకముల ప్రకారం UK లో అవి అత్యంత ప్రజాదరణ పొందిన కుక్కలలో రెండవ స్థానంలో ఉన్నాయి. 2009లో అవి 22,211 ఉండగా 40,943 తో లబ్రాడర్ రిట్రీవర్ మొదటి స్థానంలో ఉంది. 12,700 తో ఇంగ్లీష్ స్ప్రింజర్ స్పానియల్ మూడవ స్థానంలో ఉంది.[23] 1999 నుండి యునైటెడ్ స్టేట్స్ లో వాటి జనాదరణ క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో నమోదు లెక్కల ప్రకారము అమెరికన్ కెన్నెల్ క్లబ్ వాటికి 76వ స్థానం ఇవ్వగా, 2009లో అవి 66వ స్థానం పొందాయి.[24]
|
UKలో ప్రదర్శక జాతులు మరియు పనిచేసే జాతుల మధ్య భేదం ఉంది. ప్రదర్శక జాతి స్వరూప ప్రమాణములకు తగినట్లుగా పెంచబడగా, పనిచేసే జాతి పని సామర్ధ్యం కొరకు పెంచబడుతుంది. దానిమూలంగా పలు భౌతిక వ్యత్యాసములు కనిపిస్తాయి. పనిచేసే రకపు కుక్కలు చదునైన తలలు మరియు చిన్న చెవులతో పెద్దవిగా ఉంటాయి. దాని తోలు కూడా ప్రదర్శక రకముల కన్నా మేలైనదిగా ఉంటుంది మరియు దీనికి బొచ్చు తక్కువగా ఉంటుంది.[25]
అమెరికన్ కాకర్ స్పానియల్[మార్చు]
ప్రధాన వ్యాసము: American Cocker Spaniel
ఇటీవలే అందంగా తయారైన అమెరికన్ కాకర్ స్పానియల్.
కాకర్ స్పానియల్ లు 1878లో అమెరికన్ కెన్నెల్ క్లబ్ చే గుర్తించబడ్డాయి. దాని ఇంగ్లీష్ సహజన్మురాలి కన్నా సాధారణముగా చిన్నవిగా ఉండేవి, 1935లో అమెరికాలో రెండు రకముల ప్రత్యేక వర్గములు సృష్టించబడ్డాయి. 1938లో కాకర్ స్పానియల్ క్లబ్ ఆఫ్ అమెరికా ఈ రెండు రకముల మధ్య సంకరాన్ని నిషేధించింది.[15] 1970లో UK లో అమెరికన్ కాకర్ స్పానియల్ ది కెన్నెల్ క్లబ్ చేత ప్రత్యేక జాతిగా గుర్తించబడింది.[26] యునైటెడ్ స్టేట్స్ లో అమెరికన్ కాకర్ స్పానియల్ కాకర్ స్పానియల్ గా ప్రస్తావించబడుతుంది.[15]
యునైటెడ్ స్టేట్స్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక కుక్కల ప్రదర్శన అయిన వెస్ట్ మిన్స్టర్ కెన్నెల్ క్లబ్ డాగ్ షోలో, [29] అమెరికన్ కాకర్ స్పానియల్ 1907లో ఆ పురస్కారం ప్రారంభించినప్పటి నుండి నాలుగుసార్లు ఉత్తమ జాతిగా పురస్కారం గెలుచుకుంది. పదమూడు విజయాలతో వైర్ ఫాక్స్ టెర్రియర్ అత్యంత విజయవంతమైన జాతి అయింది.[30] అమెరికన్ కెన్నెల్ క్లబ్ నియమముల ప్రకారం అమెరికన్ కాకర్ స్పానియల్ మూడు విభిన్న జాతులుగా వర్గీకరించబడింది; "నలుపు", "వివిధ రంగుల కలయికలో", మరియు "నలుపు కాకుండా ఏదైనా వేరే ముదురు వర్ణము" (ASCOB).[31]
సాధారణ ఆరోగ్య సమస్యలు[మార్చు]
అమెరికన్ కాకర్ స్పానియల్ యొక్క ఆయుష్కాలం 10 నుండి 11 సంవత్సరములు కాగా, ఇంగ్లీష్ కాకర్స్ 11 నుండి 12 సంవత్సరముల సరాసరి ఆయుర్దాయంతో కొద్దిగా ఎక్కువ కాలం జీవిస్తాయి.[34] ఈ రెండు ఆధునిక జాతులు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాయి. ఈ రెండు జాతులకు వచ్చే సమస్యలలో చెవి ఇన్ఫెక్షన్, మరియు వివధ రకాల కంటి సమస్యలు ఉంటాయి.[35] అనేక జాతులు తొంటి సమస్యలకి గురవుతాయి. ఆర్థోపెడిక్ ఫౌండేషన్ ఫర్ అనిమల్స్ నిర్వహించిన సర్వేలో, బాగా దెబ్బతిన్న 150 రకాల జాతులలో అమెరికన్ కాకర్ స్పానియల్ 115వ స్థానాన్ని పొందింది; ఇంగ్లీష్ కాకర్ 129వ స్థానాన్ని పొందింది.[36]
చెవి వెలుపలి భాగం కందిపోవటం[మార్చు]
కాకర్ స్పానియల్ లో తీవ్రమైన ఓటిటిస్ ఎక్స్టర్నాచెవి కాలువ కందిపోయి వాచి మూతబడింది.
కుక్కలలో అతి సాధారణ చెవి సమస్యలు సూక్ష్మక్రిములచే సంభవిస్తాయి, ముఖ్యంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్లు. దీనిలో అతి సాధారణ రకము మలసేజియా పాచిడెర్మటైటిస్. వ్యాధి లక్షణములలో కుక్క దాని తల ఊపుతూ ఉండటం లేదా చాలా ఎక్కువసార్లు తన చెవులు గోకుతూ ఉండటం ఉంటాయి. చెవి కాలువ కందినట్లు కనిపిస్తుంది, కొన్నిటికి చీము-వంటి పదార్థం కారుతుంది, మరియు చాలా వాటిలో ఆ చెవి నుండి దుర్గంధం వస్తుంది. కుక్కలలో ఓటిటిస్ ఎక్స్టర్నకు సాధారణ కారణముల చికిత్సలో చెవిని ఒక యాంటీబాక్టీరియల్ ద్రావకంతో శుభ్రపరచటం ఉంటుంది. కొన్ని పరిస్థితులలో, యాంటీ-ఇన్ఫ్లమేటరీ మందులు సూచించబడతాయి. కొన్ని పరిస్థితులు చెవి ఇన్ఫెక్షన్ లను పెంచే అవకాశం ఉంది, వీటిలో తేమ వాతావరణములో నివసించటం, ఎక్కువసార్లు ఈతకొట్టటం లేదా స్నానం చేసి ఆ తరువాత చెవులను సరిగా తుడుచుకోక పోవటం మొదలైనవి ఉంటాయి.[37]
కంటి పరిస్థితులు[మార్చు]
ప్రోగ్రెసివ్ రెటినల్ అట్రోఫీ (PRA) అనే పదం కుక్క కంటి చూపుపై ప్రభావం చూపి అంధత్వానికి దారితీసే పలు రుగ్మతలకు వర్తించబడుతుంది. ఇది అమెరికన్ మరియు ఇంగ్లీష్ కాకర్ స్పానియల్స్ రెండిటితో సహా అనేక విభిన్న రకాల కుక్క జాతులలో గుర్తించబడింది. ఈ రెండు రకాల కాకర్ లు ప్రోగ్రెసివ్ రాడ్-కోన్ డీజెనరేషన్ (PRCD) అనబడే ఒక ప్రత్యేకమైన PRA బారినపడే అవకాశం ఉంది, దీని లక్షణములలో రేచీకటి ఉంటుంది, ఇది 3 మరియు 5 సంవత్సరముల మధ్య వయస్సులో పూర్తి అంధత్వానికి దారి తీస్తుంది.[38] PRCD అనేది కుక్కలలో అధికంగా సంభవించే అనువంశిక కంటి వ్యాధి, ఇది అంధత్వానికి కూడా దారి తీయవచ్చు.[39]
అంధత్వానికి ఇంకొక ప్రధాన కారణం కెనైన్ గ్లకోమ. ఇది కంటిలో ద్రవం యొక్క పీడనంలో పెరుగుదల, చికిత్స లేకుండా వదిలేస్తే, కంటి చూపు మందగించి చిట్టచివరకు కంటి చూపు పోతుంది. ఈ పరిస్థితి వంశపారంపర్యంగా సంభవించవచ్చు ( ప్రాథమిక గ్లకోమా) లేదా కణితులు లేదా కటకముల చీలలు విడిపోవడంతో సహా అనేక ఇతర కంటి సమస్యల యొక్క రెండవ స్థితి.[40] రెండు జాతులూ తరుణ శుక్లములతో ఇబ్బంది పడవచ్చు, ఇది నాలుగు సంవత్సరముల వయస్సు వరకు సంభవించవచ్చు. లక్షణములలో కంటిపాప రంగు మారుతుంది, దీని చికిత్సలో శుక్లాన్ని తొలగించటానికి శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది.[41]
గమనికలు[మార్చు]
సూచనలు[మార్చు]
బాహ్య లింకులు[మార్చు]
వికీమీడియా కామన్స్లో
కి సంబంధించిన మీడియా ఉంది.
|
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో Cocker Spaniel లేక cockerచూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=కాకర్_స్పానియల్&oldid=1976048" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 2 అక్టోబరు 2016న 06:21కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
ప్రభుదేవా - వికీపీడియా
వికీపీడియా నుండి
మైసూర్, కర్నాటక, భారత్
జీవిత భాగస్వామి
రాజు సుందరం (సోదరుడు)
నాగేంద్ర ప్రసాద్ (సోదరుడు)
ప్రభుదేవా ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు, నటుడు మరియు దర్శకుడు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో పనిచేశాడు. ఇరవై ఐదు సంవత్సరాల పైగా సినీ జీవితంలో ప్రభుదేవా పలు రకాలైన నృత్య రీతులకు రూపకల్పన చేశాడు, ప్రదర్శించాడు. ఉత్తమ నృత్య దర్శకుడిగా రెండు జాతీయ సినీ పురస్కారాలను అందుకున్నాడు.[1] అభిమానులు ఇతన్ని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు.[2] తండ్రి సుందరం మాస్టర్ స్ఫూర్తితో నాట్యంపై ఆసక్తి పెంచుకున్న ప్రభుదేవా టీనేజీ వయసు నుంచే నృత్య దర్శకత్వం చేయనారంభించాడు. తర్వాత నటుడిగా మారి కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా, సహనటుడిగా కనిపించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారి పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రభు సోదరులు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నృత్య కళాకారులే.
1 బాల్యం, విద్య
2 సినీ జీవితం
2.1 నృత్య దర్శకుడిగా
3 వ్యక్తిగతం
4 అవార్డులు
5 నృత్య దర్శకత్వం వహించిన సినిమాలు
బాల్యం, విద్య[మార్చు]
కర్నాటక లోని మైసూర్ లో ఏప్రిల్ 3, 1973 లో జన్మించాడు. చెన్నై లో పెరిగాడు. చిన్నతనంలో ఫుట్ బాల్ మీద ఆసక్తి ఉండేది. తండ్రి సుందరం మాస్టారు పేరు పొందిన నృత్య దర్శకుడు. ప్రభుదేవా తమ్ముళ్ళు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నటులు, నృత్యదర్శకులే.
సినీ జీవితం[మార్చు]
నృత్య దర్శకుడిగా[మార్చు]
తండ్రి నృత్య దర్శకుడు కావడంతో ప్రభుదేవాపై ఆ ప్రభావం పడింది. టీనేజ్ లో ఉండగానే తండ్రితో కలిసి సినిమా చిత్రీకరణకు వెళ్ళేవాడు. తన చదువు సరిగా సరిగా సాగడం లేదని తెలిసి తండ్రి దగ్గరే ఒకటిన్నర ఏడాదిపాటు సహాయకుడిగా ఉన్నాడు. తర్వాత లక్ష్మీనారాయణ మాస్టర్, ధర్మరాజు మాస్టర్ దగ్గర కూడా నృత్యంలో మెళకువలు నేర్చుకున్నాడు.
నటుడిగా[మార్చు]
తమిళంలో వచ్చిన ఇదయం, జెంటిల్మేన్ సినిమాల్లో కొన్ని పాటల్లో తెరపైన కనిపించాడు. తర్వాత దర్శకుడు పవిత్రన్ ప్రభుదేవాను ఇందు అనే చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. తర్వాత వచ్చిన ప్రేమికుడు మంచి విజయాన్ని అందుకుంది.
వ్యక్తిగతం[మార్చు]
ఇతడు రామలతను వివాహం చేసుకొన్నాడు, వీరికి ఇద్దరు కొడుకులు. సినీనటి నయనతార ను ప్రేమించుట వలన ఇద్దరు గొడవపడి విడాకులు పొందారు.
అవార్డులు[మార్చు]
నృత్య దర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]
దర్శకునిగా[మార్చు]
సిద్ధార్థ్ కథానాయకుడిగా ఎం. ఎస్. రాజు నిర్మాణ సారథ్యంలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా విజయం సాధించింది. తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నాట్యం ప్రధానాంశంగా ఎం. ఎస్. రాజు నిర్మించిన పౌర్ణమి చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు.
మూలాలు[మార్చు]
↑ ఎర్రకోట, నర్శిమ్ (2 Sep 2018). "ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్యేవాణ్ని". eenadu.net. ఈనాడు. Archived from the original on 4 Sep 2018.
నంది పురస్కారాలు
తెలుగు సినిమా
రఘుపతి వెంకయ్య అవార్డు (బంగారు నంది)
ఎన్.టి.రామారావు జాతీయ అవార్డు
బి.ఎన్.రెడ్డి జాతీయ అవార్డు
నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు
ఉత్తమ చిత్రం
ఉత్తమ బాలల చిత్రం
ఉత్తమ విజయవంతమైన చిత్రం
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం
రఘుపతి వెంకయ్య అవార్డు
ఉత్తమ దర్శకులు
ఉత్తమ నటుడు
ఉత్తమ నటీమణి
ఉత్తమ సహాయనటుడు
ఉత్తమ నూతన దర్శకులు
ఉత్తమ స్క్రీన్ప్లే రచయిత
ఉత్తమ కథా రచయిత
ఉత్తమ సంభాషణల రచయిత
ఉత్తమ గీత రచయిత
ఉత్తమ ఛాయాగ్రహకులు
ఉత్తమ సంగీతదర్శకులు
ఉత్తమ నేపథ్య గాయకుడు
ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ కళా దర్శకులు
ఉత్తమ మేకప్ కళాకారులు
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్
ఉత్తమ డబ్బింగు కళాకారుడు
ఉత్తమ డబ్బింగు కళాకారిణి
ఉత్తమ ఫైట్మాస్టర్
ఉత్తమ సినీ విమర్శకులు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్
ఉత్తమ తెలుగు చిత్రరంగ రచనలు
ఉత్తమ నూతన నటుడు
ఉత్తమ నూతన నటి
సంవత్సరాల వారిగా పురస్కారాలు
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రభుదేవా&oldid=2450158" నుండి వెలికితీశారు
నంది ఉత్తమ నృత్యదర్శకులు
తెలుగు సినిమా దర్శకులు
తెలుగు సినిమా నటులు
తెలుగు సినిమా నృత్యదర్శకులు
భారతీయ సినిమా నృత్య దర్శకులు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 6 సెప్టెంబరు 2018న 01:15కు జరిగింది.
|
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
వికీపీడియా నుండి
(ఖరహరప్రియ రాగం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఖరహరప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త రాగము.[1][2] హిందుస్థానీ సంగీతంలోని కాఫీ థాట్ రాగం దీనికి సమానమైనది.
1 రాగ లక్షణాలు
3.2 ఆనంద భైరవి రాగము
3.5 శ్రీ రాగము
రాగ లక్షణాలు[మార్చు]
ఉదాహరణలు[మార్చు]
ఖరహరప్రియ జన్యరాగాలు[మార్చు]
ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, బృందావన సారంగ, కాఫీ, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ, శ్రీ, ఉదయరవిచంద్రిక, శివరంజని మరియు శ్రీరంజని.
కాఫీ రాగము[మార్చు]
వందేమాతరం, వందేమాతరం - బంకించంద్ర ఛటర్జీ రచించిన భారత జాతీయగేయం.
ఆనంద భైరవి రాగము[మార్చు]
రారా రామ సీతా రామ రారా - రామదాసు కీర్తన.
ఎందుకు కృపరాదు శ్రీరామ - రామదాసు కీర్తన.
ముఖారి రాగము[మార్చు]
రామ నీ చేతేమిగాదుగా - రామదాసు కీర్తన.
మధ్యమావతి రాగము[మార్చు]
అదివో అల్లదివో శ్రీ హరివాసము - అన్నమాచార్య కీర్తన
శ్రీ రాగము[మార్చు]
ఆభేరి రాగము[మార్చు]
మూలాలు[మార్చు]
↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
మేళకర్త రాగాలు
1. కనకాంగి · 2. రత్నాంగి · 3. గానమూర్తి · 4. వనస్పతి · 5. మానవతి · 6. తానరూపి
7. సేనావతి · 8. హనుమతోడి · 9. ధేనుక · 10. నాటకప్రియ · 11. కోకిలప్రియ · 12. రూపవతి
13. గాయకప్రియం · 14. వకుళాభరణం · 15. మాయామాళవగౌళ · 16. చక్రవాకం · 17. సూర్యకాంతం · 18. హటకాంబరి
25. మారరంజని · 26. చారుకేశి · 27. సరసాంగి · 28. హరికాంభోజి · 29. ధీరశంకరాభరణం · 30. నాగానందిని
43. గవాంబోధి · 44. భవప్రియ · 45. శుభపంతువరాళి · 46. షడ్వితమార్గిణి · 47. సువర్ణాంగి · 48. దివ్యమణి
55. శ్యామలాంగి · 56. షణ్ముఖప్రియ · 57. సింహేంద్రమధ్యమ · 58. హేమవతి · 59. ధర్మవతి · 60. నీతిమతి
67. సుచరిత్ర · 68. జ్యోతిస్వరూపిణి · 69. ధాతువర్ధిని · 70. నాసికాభూషిణి · 71. కోసలము · 72. రసికప్రియ
"https://te.wikipedia.org/w/index.php?title=ఖరహరప్రియ_రాగము&oldid=2097781" నుండి వెలికితీశారు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 17 ఏప్రిల్ 2017న 13:33కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
మారేడు - వికీపీడియా
వికీపీడియా నుండి
(బిల్వపత్రి నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
కుటుంబం: రూటేసి
(కరోలస్ లిన్నేయస్) Corr. Serr.
మారేడు లేదా బిల్వము (Bael). ఈ కుటుంబము లోనికి చెందినదే వెలగ కూడాను. ఈ బిల్వపత్రి పత్రి బిల్వ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు రెండవది.
1 భౌతిక లక్షణాలు
3 పెరిగే ప్రదేశాలు
5 ఔషధ గుణాలు
7 ఇందులో గల పదార్థాలు
8 మారేడు లో అన్ని భాగాలు ఔషధ గుణాలు
11 ఇతర భాషలలో పేర్లు
15 ఇవి కూడా చూడండి
16 బయటి లింకులు
భౌతిక లక్షణాలు[మార్చు]
మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి ఉంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసనగా ఉంటుంది.
ఆయుర్వేదంలో[మార్చు]
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది అతిసార వ్యాధికి, మొలలకు, చక్కెర వ్యాధి రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
పెరిగే ప్రదేశాలు[మార్చు]
పుట్టు పూర్వోత్తరాలు[మార్చు]
భారతదేశంతో పాటుగా ఆసియా దేశాలలో చాలా వరకూ మారేడు చెట్టు పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం మారేడు.
ఔషధ గుణాలు[మార్చు]
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.
మొలలకు ఇది మంచి ఔషధము.
సువాసన గుణం[మార్చు]
ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
ఇందులో గల పదార్థాలు[మార్చు]
ఖనిజాలు, విటమినులు, చాలా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిను ముఖ్యమైనవి. మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.
మారేడు లో అన్ని భాగాలు ఔషధ గుణాలు[మార్చు]
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి.
దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది .
బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది .
క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది .
ఉపయోగాలు[మార్చు]
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేవులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.
మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు
1.మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
2.సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
3.విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.
హిందూమతంలో మారేడు[మార్చు]
మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు. హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దీని గురించి వేదకాలంనాటి నుంచీ తెలుసు. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కన్పిస్తుంది. శివునికి ఇదంటే బహుప్రీతి. మారేడు అకులు మూడు కలిపి శివుని మూడు కళ్ళలా ఉంటాయి. శివుడు ఈ మారేడు చెట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి.
బిల్వ పత్ర మహిమ[మార్చు]
మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.
మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.
ఇతర భాషలలో పేర్లు[మార్చు]
తెలుగు వారి కి సుపరిచిత నామం మారేడు.
ఉర్దూలో దీనిని "బేల్" లేదా "సీర్ ఫల్" అని పిలుస్తారు.
|
దక్కనీ ఉర్దూలో దీనిని "కబీట్" అని అంటారు.
మరాఠీ భాషలో "బేల్" లేదా "కవీట్" అనీ అంటారు.
సాహిత్యంలో మారేడు[మార్చు]
మూలాలు[మార్చు]
చిత్రమాలిక[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
♦ వినాయక చవితి పత్రి ♦
ప్రధాన అంశాలు
జై శ్రీ రామ
హరే కృష్ణ (మంత్రం)
ఓం నమః శివాయ
గాయత్రీ మంత్రం
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీ గణేషాయ నమః
ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః
దియా (కాంతి)
కింది (పాత్ర)
ప్రార్థన పూసలు (సంప్రదాయం)
ప్రతిమ నిర్మాణ శాస్త్రం
పండ్లు మరియు ఇతర మొక్కలు
తులసి వివాహం)
ఇవి కూడా చూడండి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో మారేడుచూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=మారేడు&oldid=2046055" నుండి వెలికితీశారు
'జాతి' మైక్రో తీరులు గల వ్యాసాలు
దాచిన వర్గం:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 29 డిసెంబరు 2016న 12:23కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
మేము ఏమి చేస్తాము?
అది ఎలా పని చేస్తుంది
దేవనాగరినే ఎందుకు?
1. అనువాదకులు ఎవరు?
దేవనాగరిలో మీ సాఫ్ట్వేర్ లోకలైజేషన్ ప్రాజెక్టులో పదాలను అనువాదం చేసేవారే అనువాదకులు. ప్రాజెక్ట్ యొక్క లోకలైజేషన్ మేనేజర్ ద్వారా వారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను కేటాయించబడతారు.
2. ఒక సాఫ్ట్వేర్ లోకలైజేషన్ ప్రాజెక్టుకు నేను ఎంత మంది అనువాదకులను జోడించవచ్చు?
ప్రతి ప్రాజెక్టులో అనువాదకుల సంఖ్యకు పరిమితం లేదు.
3. నా సాఫ్ట్వేర్ లోకలైజేషన్ ప్రాజెక్టులను అనువదించడానికి కావలసిన అనువాదకులను నేను ఎలా కనుగొనగలను?
మీరు ఎంపిక చేసుకునేందుకు అందుబాటులో ఉన్న అనువాదకుల సంఖ్య జాబితాలు అంటూ ఏమియూ లేవు, మీయంతటగా వెతికి తెచ్చుకోవాలి. అయితే, మీరు మీ లోకలైజేషన్ ప్రాజెక్టుని పబ్లిక్ చేయగలరు మరియు మీరు ఏ చోటుకి అయినా లింక్ షేర్ చేసుకోగలరు, తద్వారా సరియైన అనువాదకులు దీని గురించి తెలుసుకోవచ్చు మరియు వారిని చేరమని అడుగవచ్చు.
4. నా ప్రాజెక్టుకు అనువాదకుని యాక్సెస్ ను నేను ఎలా నియంత్రించగలను?
మీ ప్రాజెక్ట్ టాప్ నావిగేషన్ బార్ లో అనువాదకుని సెక్షన్ ద్వారా ఒక అనువాదకుని ఆమోదించుట, బ్లాక్ చేయుట లేదా రద్దు పరచుట వంటివి చేయవచ్చు. బ్లాక్ ఎంపిక అనేది కంట్రిబ్యూటరుగా తొలగింపు చేయకుండా ప్రవేశాన్ని అందుబాటు లేకుండా చేస్తుంది, రివోక్ అనేది ఖచ్చితంగా తొలగిస్తుంది. అలాగే, ఒక అనువాదకునికి ప్రాజెక్టు సెట్టింగులలో నిర్వాహకుని పాత్ర ఇవ్వవచ్చు.
5. ఒకే భాష యొక్క లోకలైజేషన్ పై అనేక మంది కంట్రిబ్యూటర్లు పని చేయగలరా?
అవును. దేవనాగరి అనువాద వేదిక కంట్రిబ్యూటర్ సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. అదే భాషపై అనేక మంది అనువాదకులు పని చేస్తున్నప్పుడు, ఈ వాస్తవాన్ని సూచించడానికి అనువాదాల పైన ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. ప్రతీ కంట్రిబ్యూటర్ ప్రత్యేకంగా పని చేస్తున్న అనువాదాన్ని వాస్తవ సమయంలో కూడా దేవనాగరి చూపిస్తుంది.
6. నా ప్రాజెక్ట్ లో మార్పులు చేస్తే, అప్పుడు అనువాదకులు దేవనాగరి నుంచి నోటిఫికేషన్లు పొందగలుగుతారా?
అవి స్వయంచాలకంగా తెలియజేయబడవు. కుడి వైపున ఉన్న ఎంపికల మెనూకు వెళ్ళి నోటిఫికేషన్ అనువాదకుని క్లిక్ చేయడం ద్వారా మీరు ఒక నోటిఫికేషన్ను పంపవచ్చు.
7. దేవనాగరిలో నా అనువాదకులతో కమ్యూనికేట్ చేయవచ్చా?
మీరు మీ ప్రాజెక్ట్ అప్డేటుల గురించి వారికి నోటిఫికేషన్లను పంపవచ్చు. మీరు ఇమెయిల్ ద్వారా వారిని సంప్రదించవచ్చు. వారి పేరు ప్రక్కన ఉన్న చిహ్నం వారి ఇమెయిల్ చిరునామాను “ట్రాన్స్లేటర్స్” విభాగంలో చూపిస్తుంది. మీ అనువాదకుల ప్రత్యేక లింక్ గురించి మీ లోకలైజేషన్ గురించి సమాచారాన్ని అందించడానికి కూడా కామెంట్స్ విభాగం ఉపయోగించబడుతుంది.
8. ఒక నిర్వాహకుని యొక్క పనులు ఏమిటి?
ఒక నిర్వాహకుడు దేవనాగరి లోకలైజేషన్ ప్రాజెక్టులో ఒక ప్రాజెక్ట్ మేనేజరు వలే అన్నింటినీ చేయవచ్చు, అనువాదకులను జోడించడం మరియు తొలగించడం మరియు ప్రాజెక్టు తొలగించడం వంటివి చేయవచ్చు.
9. అనువాదం యొక్క వేదిక అయిన దేవనాగరితో నేను ఏయే లోకలైజేషన్ ఫైళ్ళను ఉపయోగించగలను?
మీరు లోకలైజేషన్ ఫార్మాట్లలో క్రింది స్ట్రింగ్ లను దిగుమతి చేసుకోవచ్చు: .po మరియు .pot, ఎక్సెల్ .xls మరియు .xlsx, యాపిల్ .strings, iOS .xliff, గూగిల్ యాండ్రోయిడ్ .xml, జావా.ప్రాపర్టీస్ మరియు మైక్రోసాఫ్ట్ విండోస్ .resx & .resw ఫైళ్ళు.
10. దేవనాగరి లోకలైజేషన్ ప్రాజెక్టులో నా నిబంధనలు మరియు అనువాదాలను నేను ఎలా దిగుమతి చేసుకోగలను?
మీ డ్యాష్ బోర్డును చేరుకొని మీ ప్రొప్రైటరీ ప్రాజెక్ట్ పేరు లేదా ప్రోగ్రెస్ సర్కిల్ పై క్లిక్ చెయ్యండి. అప్పుడు కుడి వైపు ఎంపికలు మెనులో, ఇంపోర్ట్ టర్మ్స్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ కంప్యూటర్లో ఫైల్ ని దాని స్థానం నుండి ఎంచుకోవాలి. మీరు మీ ప్రాజెక్టులో ఒక భాష యొక్క లోకలైజేషన్ ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు అనువాదాలను కూడా దిగుమతి చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ట్రాన్స్లేషన్స్ ఫ్రమ్ ఫైల్ ని ప్రెస్ చేయడం ద్వారా లేంగ్వేజ్ పేజీ నుండి అనువాదాలను ఇంపోర్ట్ చేసుకోవడం కూడా సాధ్యమే.
11. ఇంపోర్ట్ లో దేవనాగరి నా ప్రాజెక్టుకు కొత్త నియమాలను చేర్చలేదు?
మీరు ప్రాజెక్టుకు పదాలను జోడించాలనుకున్నప్పుడు, ప్రాజెక్ట్ పేజీలో (భాషా పేజీలో కాదు) ఇంపోర్ట్ ఫంక్షన్ని మీరు ఉపయోగించేలా నిర్ధారించుకోండి.
12. నా ఖాతా గిట్ హబ్ ఖాతా నుండి ఫైల్ ను పొందవచ్చా?
వారి గిట్ హబ్ ప్రాజెక్టులు కలిసిపోవడానికి, ఏ పేజీ (లేదా తప్పు బటన్లు లేదా ఫైల్ బటన్ నుండి అనువాదాలు ఉపయోగించి ఏ భాష ప్రాజెక్టు పేజీ లో) వెళ్లి, గిట్ హబ్ చిహ్నం చూడండి. ఇది దేవనాగరితో మీ ఖాతా నంబర్ జతచేయడానికి మరియు నిబంధనలు మరియు అనువాదాలను ఇంపోర్ట్/ ఎక్స్పోర్ట్ చేయుటలో అనుమతిస్తుంది.
13. దేవనాగరి ప్రాజెక్టులో పదాల జాబితాను ఎలా అప్డేట్ చేయగలను?
|
ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్ మీరు చూడదానికి, సవరించడానికి లేదా జోడించడానికి ప్రాజెక్ట్ పేజీపై క్లిక్ చేసి, వ్యూ లేదా లేదా యాడ్ టర్మ్స్ పై కుడివైపున ఉన్న ఎంపికల మెనుపై క్లిక్ చేయండి. ఇప్పటికే ఉన్న మీయొక్క నిబంధనల పేజీ తెరువబడుతుంది, వాటిలో ప్రతి ఒక్కటి సవరించుట కోసం పక్కన ఒక ఐకన్ మరియు పేజీ యొక్క కుడి వైపు దిగువ మూలలో ఒక పదాన్ని జోడించు బటన్ ఉంటుంది. మీరు నియమాలను మరియు అనువాదాలను అప్డేట్ చేయడానికి ఇంపోర్ట్ ఫంక్షనాలిటీ కూడా ఉపయోగించవచ్చు
14. నా ఎక్సెల్ వర్క్ షీట్ ఇంపోర్ట్ కావటం లేదు. నేను ఏమి చేయాలి?
ఎక్సెల్ పట్టిక యొక్క కాలమ్ ఈ క్రింది క్రమంలో సమాచారాన్ని కలిగి ఉండాలి: నిబంధనలు, అనువాదాలు, సందర్భం, సూచన మరియు వ్యాఖ్యలు, వాటిని దేవనాగరి అనువాద వేదిక సరిగ్గా ఏర్పాటు చేస్తుంది.
15. ఒక భాషలోని అన్ని అనువాదాలను నేను ఎలా తొలగించగలను?
మీరు ఎంపికల మెనుకి వెళ్లినట్లయితే, మీరు మీ భాషా పేజీలోని అన్ని అనువాదాలను ఫ్లష్ చేస్తే, మీరు దేవనాగరి ప్రాజెక్టులోని అన్ని భాషలను తొలగించవచ్చు. అలాగే, మీరు కొత్త అనువాదకుడిని చేర్చినప్పుడు, మీరు వాటిని తొలగించవచ్చు: ఫైల్ నుండి ఆప్షన్స్ మెనూని పొందడానికి పాత అనువాదాలను ఓవర్రైట్ చేస్తుంది.
16. నా అనువాదాల్లోని పదాల సంఖ్యను నేను కనుగొనగలనా?
అవును, మీరు మీ పదాలు మరియు అనువాదంలోని పదాల సంఖ్య లేదా అక్షరాల సంఖ్య గురించి కావలసిన సమాచారాన్ని కలిగి ఉన్న డేటా పేజీని కలిగి ఉన్నారు. ఆప్షన్ మెనూలో మీ ప్రాజెక్ట్ పై క్లిక్ చేసి ఆ తర్వాత స్టేటస్ మీద క్లిక్ చేయండి.
17. నా ప్రాజెక్టుని ఏ ఫైల్ ఫార్మాట్ల లోకి ఎక్స్పోర్ట్ చేయవచ్చు?
మీరు Gettext .po & .mo, JSON, PHP ఏరే, విండోస్ .resx & .resw, యాండ్రోయిడ్ .xml, యాపిల్ .స్త్రింగ్స్ ఫైల్, iOS .xliff మరియు ఎక్సెల్ .xls లో మీ లోకలైజేషన్ ప్రాజెక్ట్లను ఎక్స్పోర్ట్ చేయవచ్చు.
18. ఎక్స్పోర్ట్ ఫంక్షనాలిటీ ఎక్కడ ఉంది / నేను ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి?
ఎక్స్పోర్ట్ ఫంక్షన్ అనేది మీ కంప్యూటర్లో లోకలైజేషన్ ఫైల్ గా మీ అనువాద పనిని సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. మీ దేవనాగరి ప్రాజెక్టు తెరిచి మీరు ఎక్స్పోర్ట్ చేయవలసిన భాష మీద క్లిక్ చేయండి. భాషా పేజీలో నియమాలు మరియు అనువాదాల జాబితాతో తెరువబడుతుంది. ఆప్షన్లు మెనులో, ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీరు ఎక్స్పోర్ట్ చేయదలిచిన ఫైల్ రకాన్ని ఎంచుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి మరియు భాషా ఫైలు మీ కంప్యూటర్లో సేవ్ చేయబడుతుంది.
19. “రిఫరెన్స్ లాంగ్వేజ్” మీకు ఎలా సహాయపడుతుంది?
రిఫరెన్స్ భాషని సెట్ చేయడం ద్వారా, మీరు ప్రాజెక్టులో ఉపయోగించిన ఏ ఇతర భాషలోనూ అనువాదాలను చూడడానికి అనుమతించడం ద్వారా మీ లోకలైజేషన్ ప్రక్రియలో సహాయపడుతుంది. రిఫరెన్స్ భాషలోని నిబంధనలు ప్రతీ అసలు పదానికి పైన కనిపిస్తాయి.
20. రిఫరెన్స్ భాష శాశ్వతంగా ఉండేలా చేయడానికి ఏదైనా మార్గం ఉందా?
మీరు దేవనాగరి అనువాద ఫోరమ్ లో లాగిన్ అయినప్పుడు అదే సెషన్లో రిఫరెన్స్ భాష అదే విధంగా ఉంటుంది. మీరు లాగ్ అవుట్ అయినా లేదా బ్రౌజర్ మార్చినా, మీరు రిఫరెన్స్ భాషని మళ్ళీ ఎంచుకోవాలి.
21. నేను అన్ని అనువాదాలు ఫ్లష్ చేయుటను ఎంచుకుంటే అప్పుడు రిఫరెన్స్ భాష సెట్ అవుతుందా?
అవును, మీరు మీ సెషన్ నుండి లాగ్ అవుట్ అయినప్పుడు మాత్రమే రిఫరెన్స్ భాష ఫ్లష్ అవటం జరుగుతుంది.
22. నా ప్రాజెక్టులో అనువాదకులందరికీ డిఫాల్ట్ రిఫరెన్స్ భాషగా నా భాషలను సెట్ చేయవచ్చా?
అవును, మీరు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఆప్షన్ నుండి మీ ప్రాజెక్ట్ సెట్టింగులను సవరించినట్లయితే, మీరు మీ అనువాద భాషలను అందరు అనువాదకుల కోసం డిఫాల్ట్ సూచన భాషలుగా సెట్ చేయవచ్చు.
23. “ఆటోమేటెడ్ ట్రాన్స్లేషన్” ఫంక్షన్ యొక్క సమాచారం ఎక్కడ నుండి తీసుకోబడుతుంది?
మీ ఎంపిక ఆధారంగా ఆటోమేటిక్ అనువాదాలు గూగుల్ నుండి లేదా మైక్రోసాఫ్ట్ యొక్క అనువాద ఇంజిన్ నుండి తీసుకోబడతాయి.
24. ఎందుకు ఆటోమేటిక్ అనువాదం అక్షరాలు ఉచితంగా అందుబాటులో లేవు?
సంక్షిప్తంగా, ఆటోమేటిక్ అనువాదం అనే ఫీచర్ Google (గాని) లేదా మైక్రోసాఫ్ట్ (మీ ఎంపిక) అందించిన అనువాద ఇంజిన్ లో పని చేస్తుంది మరియు మీరు చేసిన ఆటోమేటిక్ అనువాదాలకు వారు చార్జ్ చేస్తారు. మొదటి 10 000 అక్షరాల స్వయంచాలక అనువాదం మన పైన ఉంటుంది, అందువల్ల వాటి కోసం చెల్లించే ముందు మీరు మీ సేవలను పరీక్షించవచ్చు.
25. మరిన్ని ఆటోమేటిక్ అనువాద అక్షరాలను నేను ఎలా పొందగలను?
లాగిన్ అయినప్పుడు, ఎగువ మెనులో మీ యూజర్ నేమ్ పై క్లిక్ చేసి ఆపై అకౌంట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. అప్పుడు మిగిలి ఉన్న ఆటోమేటిక్ అనువాద అక్షరాల సంఖ్య పక్కన ఉన్న లింకుని అనుసరించి, మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకోండి
26. నేను ప్రాజెక్ట్ యొక్క యాజమాన్యాన్ని ఎలా మార్చగలను?
మీరు కలిగి ఉన్న లోకలైజేషన్ ప్రాజెక్టుని మరొక ఖాతాకు బదిలీ చేయడానికి, దయచేసి కాంటాక్ట్ ఫారం ఉపయోగించి మా బృందాన్ని సంప్రదించండి.
27. ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా?
|
మీరు మా మద్దతు విభాగాన్ని సంప్రదించండి, మేము మరిన్ని సౌకర్యాలను కలిగి ఉన్నాము. ఏమైనప్పటికీ, మా కస్టమరు సపోర్టుని సంప్రదించడానికి సంకోచించవద్దు.
సంప్రదించండి
నియమాలు & నిబంధన
|
శుభవార్త: అమెజాన్లో 6500 తాత్కాలిక ఉద్యోగాలు
న్యూఢిల్లీ: అమెజాన్లో 6500 తాత్కాలిక ఉద్యోగులను నియమించుకొంటామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ కామర్స్ ధిగ్గజం అమెజాన్ ఈ నెల 20 నుండి 24వ, తేది వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ను నిర్వహిస్తోంది. దీంతో ఈ తాత్కాలిక ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది.
సీజనల్ నియామకాల్లో భాగంగా సీజనల్ పొజషన్స్ కోసం 6500 మందిని విధుల్లోకి తీసుకుంటున్నామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు. ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, సార్టేషన్ సెంటర్లలో ఈ నియామకాలు ఉంటాయని అన్నారు.
సేల్ పీరియడ్లో కస్టమర్ల నుంచి అధిక డిమాండ్ను అధిగమించేందుకు 1000 మంది అసోసియేట్స్ను నియమిస్తామని చెప్పారు.గ్రేట్ ఇండియన్ సేల్ను విజయవంతంగా నిర్వహించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకొంది.
వినియోగగారులకు మెరుగైన డెలివరీ సేవలు అందించేందుకు అసోసియేట్ల నియామకం తాత్కాలిక ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
1133 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి _ Telangana recruitment 2018 apply for 1133 Civil Assistant Surgeon Posts - Telugu Oneindia
1133 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తన అధికారిక వెబ్సైట్ ద్వారా 1133 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 5, 2018 నుంచి మే 04, 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: తెలంగాణ వైద్య విధాన పరిషత్, తెలంగాణ ప్రభుత్వం.
పోస్టు పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్
విద్యార్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కాలేజీ నుంచి పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ/డిప్లొమా పరీక్ష లేదా సంబంధిత సబ్జెక్టులో తత్సమాన విద్యార్హత.
వయో పరిమితి మినహాయింపులు:
ఎస్సీ/ఎస్టీ/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిం 05
ఓబీసీ/మాజీ సైనికోద్యోగి/ఎన్సీసీ: 03
ఫీజు వివరాలు: డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 05.04.2018
|
ఓ సాయంత్రం – ఆఫీసు నుంచి ఇంటికి …
ఆఫీసయిపోయింది. ఇంటికి బయలుదేరాను. పని మీద ఇంకో ఆఫీసుకి రావడంతో ఇవాళ్టికి క్యాబు లేదు. అలాగే బైకూ లేదు.
నెమ్మదిగా అడుగులేస్తూ ఇంటికేసి బయలుదేరాను. ఒక కిలోమీటరు దూరం మాత్రమే. నడిచి ఎన్ని రోజులయిందో!
చీకటి పడింది, రాత్రి దాదాపు ఎనిమిదిన్నర అయింది. ఆఫీసు బిల్డింగు నుంచి బయటకు రావడంతోనే వెల్లువలా ట్రాఫిక్కు. అదో మహా సముద్రం. అందులో కొట్టుకుని పోవడమే తప్ప ఆగి ఆలోచించే సమయం ఉండదు.
ఒక్క క్షణం ఆ దృశ్యం నా కళ్ళలో ఇంకే దాకా ఆగి నేనూ అందులో కలిసాను. ఆ ప్రయత్నంగా నాకు తెలీకుండానే అడుగులు పడుతున్నాయి. కొన్ని విషయాలు మనకు అంతర్గతంగా అలా ముద్ర పడిపోతాయి. వాటిని గురించి ఆలోచించక్కర్లేకుండానే ఆ పనులు ఆ ప్రయత్నంగా జరిగిపోతాయి. అలా నా అడుగులూ ఇంటికేసి సాగుతున్నాయి.
పొద్దున్నే ఆఫీసుకి చేరుకున్నాను. ఏమిటో ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువయింది. ఇంకో ఆఫీసులో పనుందని ముందే తెలిసుంటే ఇంత దూరం వచ్చి ఉండకపోయేవాడిని కదా ? హు… అనవసరంగా సమయం వృధా. కానీ, తప్పేదేముంది.
వచ్చిన పనన్నా సక్రమంగా జరిగిందా అంటే అదీ లేదు. ఎప్పటిలాగానే బోరింగు మీటింగు. అదేదో ఐపీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడచ్చుగా ? ఊహు… లేదు అక్కడికే వెళ్ళాలి. మేనేజరు (డామేజరు ?) ప్రత్యేకంగా చెప్పాడు. వెధవ, పని లేక తీరిగ్గా తిని కూర్చునే వాడికేం తెలుసు మా ఇక్కట్లు.
ఎంత చిరాకు పడినా సన్నని జల్లు కురుస్తుంటే దాంట్లో తడిచీ తడవకుండా నడుస్తుంటే ఆ ఆనందమే వేరు. ఈ ‘దర్శిని’లో ఓ టీ తాగితేనో ? ఛా… టీ ఏంటి ఫిల్టరు కాఫీ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆగి కాఫీ తాగనా ? మళ్ళీ ఇంటికెళ్ళి భోంచెయ్యాలి ఇంకో గంటలో. మ్…
కానీ, ఓ రోజు ఆలస్యంగా తింటే పోయేదేమీ లేదు. ఎంత రద్దీగా ఉందో ఈ దర్శిని. వీడి పనే మేలు. ఓ బోండా సూపు తిని కాఫీ తాగితే బాగుంటుంది.
ఫర్లా! వేడిగానే ఉంది బోండా సూపు. బాగుంది, బాగా చేసాడు. కారం కారంగా ఇది తిన్న తరువాత ఈ వేడి కాఫీ తాగుతుంటే భలేగుంది. ఏంటో ఈ దర్శినిల్లో చేసే లాంటి ఫిల్టరు కాఫీకీ, ఇంట్లో చేసే ఫిల్టరు కాఫీకీ రుచి భలే తేడా. రెండూ వేటికవే…
లేటవుతుంది గానీ ఇక ఇంటికి తిన్నగా వెళితే మేలు. ఎందుకో దిగులుగా ఉంది. ఏమిటో ఈ ఆర్థిక మాంద్యం. ఎక్కడ చూసినా ఈ బూచిని చూపించే పేపర్లే. ఎవడు మాట్లాడినా దీని గురించే. పనికి మాలిన వెధవలు అత్యాశకి పోయి చేసిన తప్పులకి ఎంచగ్గా ఆనందంగా ఉన్న మనకి కష్టాలు. ఇలాగే ఉంటుంది ఏంటో జీవితంలో. ఎవడో చేసిన తప్పుకి ఇంకెవడో బలవుతాడు.
ఓహ్.. కొద్దిగా ఉంటే ఆ కారు వెధవ మీదకెక్కించి ఉండేవాడే. వెధవ, రోడ్డు మీద నడుస్తున్న మనుషులు కూడా కనబడట్లేదు. అవును మరి నేను రోడ్డు మీదెందుకు నడుస్తున్నాను. ఫుట్పాత్ మీద కదా నడవాల్సింది ??
అవునులే అక్కడ బైకులు ఫుట్పాత్ మీద నడుపుతుంటే నేను రోడ్డు మీద కాక ఇంకెక్కడ నడుస్తాను !
అరే! మర్చేపోయాను. ఇవాళ ఈ ఆఫీసుకి రావడం మంచిదే అయింది. మన మెరుపు తీగ మళ్ళీ కనబడింది. పెదాల మీద ఆ ప్రయత్నంగా చిరునవ్వు. ఏమిటో జనాలకు టేస్టు లేదు. ఎంత సేపూ మోడర్న్ అమ్మాయిల వెంట పడతారు కానీ ఈ డీసెన్సీలో ఉన్న అందం వారికి అర్థం కాదు. అసలు తను నవ్వితే ఎంత అందంగా ఉంటుందీ… తెల్ల చుడీదారులో దేవత దిగివచ్చినట్టు లేదూ ?
అవును కానీ రాజేష్ గాడికి పాపం. అలాంటి చెత్త మేనేజరు దొరికాడు. పాపం అలాంటి సిన్సియరుగా పని చేసే వారికే ఎందుకో అలా జరుగుతుంది. ఆ రీజనల్ ఫీలింగేమిటో ఆ మేనేజరుకి. వాడింకో టీముకి మారిపోతే బాగుండు తొందరగా. అలాంటి మేనేజరు వెధవలకు తగిన శాస్తి జరగాలి. బయటికెళితే కానీ మంచి పనితనం ఉన్న వాళ్ళ విలువ అర్థం కాదు.
ఈ రోడ్డు దాటే ప్రహసనం ఒకటి. ఎంతసేపు చూసినా అసలు ఈ ట్రాఫిక్కు ఆగదే ?
ఇలాంటి ఇరుకు రోడ్ల మీద భలే కష్టం. ఇటు సిగ్నళ్ళూ ఉండవు, ట్రాఫిక్ పోలీసూ ఉండడు. మనవాళ్ళకా క్రమశిక్షణా ఉండదు. ఇక లాభం లేదు, రిస్కు తీసుకునయినా అవతలి వైపుకెళ్ళాల్సిందే.
హమ్మయ్య! దాటేసాను.
విరల్ గాడి కొత్త కారు బాగుంది. స్విఫ్ట్. నేనూ కొనాలి. ఎన్నాళ్ళు ఈ బైకు మీద ?
ఇంకా నయం నేను షేరు మార్కెట్టులో ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు. లేకపోతే బుక్కయిపోయేవాడిని. ఇప్పటికే నా స్టాక్ ఆప్షన్లు దొబ్బినియ్యి. పోన్లే కనీసం మార్కెట్లు ఈ స్థితికి రాకముందే కనీసం హైకులొచ్చాయి. లేకపోతే ఓ రెండు మూడేళ్ళు ఏమీ లేకపోయేది.
అన్నట్టు అసలు ఇప్పుడు ఎవడూ ఉన్న చోటు నుంచి కిక్కురుమనట్లేదు. మరే! అన్ని చోట్లా లే ఆఫ్లు జరుగుతుంటే ఇంకెక్కడికి వెళ్ళేది.
అయ్యయ్యో! ఆ గుడ్డి అమ్మాయి రోడ్డు దాటలేకపోతోంది. సహాయం చెయ్యనా ?
హమ్మయ్య… ఎవరో ఆటోవాడు పాపం మంచోడు దాటిస్తున్నాడు. ఈ ఆటోవాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు.
అయ్యో! వాన పెరిగిపోతోంది. జాకెట్టు తెచ్చుకునుండాల్సింది. సర్లే ఇంకో ఫర్లాంగే కదా. తొందరగా నడిస్తే మంచిది. ఇంటికి దగ్గరగా ఈ షాపింగు మాలు రావడమేమో గానీ రోడ్డు నిండా అడ్డంగా కార్లు పార్కు చెయ్యడమే… అసలు బుద్ధుండదు వెధవలకి. ఇంత పెద్ద కార్లు తీసుకొచ్చి రోడ్డుకడ్డంగా పెడితే మిగతా వెహికిల్స్ ఎలా వెళ్ళాలి ?
|
వీళ్ళకి నిజంగా పెద్ద పెద్ద జరిమానాలెయ్యాలి. అప్పుడు గానీ బాగుపడరు.
హమ్మయ్య. గేటొచ్చేసింది. నేను పైకెళ్ళే వరకూ కరెంటు పోకుండా ఉంటే బాగుండు. మళ్ళీ ఏడంతస్థులు ఎక్కాలి చచ్చినట్టు. ఈ ముసలి వాచ్మెన్ వెధవ ఎప్పుడూ ఉండి చావడు. వీడికి డబ్బులు దండగ.
తలుపు తెరుచుకుంది. ఆహ్! అమ్మ…
ఇది చూడండి: ఇది కల్పితమే! కానీ నా ఆలోచనలూ ఒక్కోరోజు అలా ఎడతెగకుండా కలగాపులగంగా సాగుతాయి. స్వాతిలో బాపు గారి కోతి కొమ్మచ్చి ఫీచరు లాగా 🙂
55 మాటలతో కథ…
Posted in 55 మాటలు, కథ వద్ద 7:56 సా. ద్వారా Praveen Garlapati
అమ్మాయి: ఆ…(ఆవులిస్తూ)ఏంటి ఏమాలోచిస్తున్నావు మన పెళ్ళి గురించి?
అబ్బాయి: నీకు తెలీదా? వేరే వాళ్ళను ఎలా ఒప్పించినా మీ అన్నను ఒప్పించడం కష్టమే…
అమ్మాయి: ఏమంటావు. విడిపోదామా?
అబ్బాయి: హు…
అబ్బాయి(కంగారుగా): మీ వాళ్ళు రేపటి వరకూ రారన్నావే?
అమ్మాయి: అమ్మో అన్నయ్యేమో.
అబ్బాయి(భయపడుతూ): సరే కబోర్డులో దాక్కుంటా.
అన్నయ్య(వస్తూనే వెతుకుతూ): ఎక్కడ వాడు? కబోర్డ్ వైపు కదిలాడు.
గన్ను శబ్దం…
అమ్మాయి: నో…
అలారం మోగింది. అబ్బాయికి మెలకువొచ్చింది, బయట కారు శబ్దం….
|
వీకెండ్ వస్తోంది గదా అని ఫ్రైడే రోజు రాత్రి పదిగంటల వరకు ఉన్న పని లొ కొద్ది పనిని బుద్దిగా చేసేసి.. వీక్ మొత్తం ఉన్న ఆఫిస్ టెన్షన్స్ అంతా.. ఆ డెస్కు లొ వదిలేసి చక్కగా లాక్ వేసి.. మరి..ఇంటికి చేరాను.. ఇంకేముంది.. రావడం.. పడుకోవడం.. తెల్లరి లేచేసరికి తొమ్మిది.. ఇక మొదలవుతాయి కుటుంబరావు పనులు…
వాళ్ళు పిలిచారనో, వీల్లు రమ్మన్నారనో… అటని.. ఇటని…. మీటీంగులు.. గ్రీటింగులు. శనివారం సమాప్తం…ఇక మిగిలింది.. ఆదివారం.. మార్నింగ్ రైతుబజార్, ఈవినింగ్ బిగ్ బజార్…అంటు సందడి.
రాత్రి సరాదాకి అలా సినిమాకి వెళ్దామంటే తెల్లరితే సోమవారం.. పొద్దున్నే లేవాల్సి ఉంటుంది.. ఆఫిస్ గుర్తుకు రావడం.. ఆఫిస్ లొ చేయాల్సిన పెండింగు పనులు.. అన్ని గుర్తొచ్చి.. సినిమా ఊసే ఉండదు.. షికారు అసలే ఉండదు..
ఈ ఆదివారం సాయంత్రం.. అలా జాలి గా గడుపుదామనుకున్న కొంచెం సమయం కూడా ఖాళి లేని పరిస్థితి.. డేవుడా .. ఎందుకు నాకు ఈ దుస్థితి..?
7 Responses to ఆదివారం వచ్చిన అనందం కన్నా సోమవారం వస్తోందన్న భయం ఎక్కువగా వుంది!
ఈనాడు ఐ టి ఇంజినీరు/
( సారీ ఏ ఒక్కరి గురించో కాదు ఎప్పుడో నేను ఒక సందర్భంలో వీకెండులో చదివి వినిపించిన గోడు..ఇంటింటి భాగోతమే )
నూతక్కి గారు.
ధన్యవాదాలు.. మీ భాగోతం అదిరిందండోయ్
వర్గం: నవలలు
రచయిత మాలతిPosted on జనవరి 7, 2014 జనవరి 8, 2014 Categories నవలలుLeave a comment on మార్పు నాలుగో భాగం
రచయిత మాలతిPosted on జనవరి 5, 2014 జనవరి 8, 2014 Categories నవలలుLeave a comment on మార్పు మూడో భాగం
రచయిత మాలతిPosted on జనవరి 2, 2014 జనవరి 3, 2014 Categories నవలలుLeave a comment on మార్పు నవల రెండో భాగం
నేను 2010లో మార్పు టపాలు రాస్తున్నప్పుడు అదొక నవల అవుతుందో కాదో నాకు తెలీదన్నాను. కానీ, పాత్రలు ప్రవేశించేక, పాఠకుల స్పందన కారణంగా Continue reading “మార్పు నవల మొదటి భాగం”
రచయిత మాలతిPosted on జనవరి 1, 2014 జనవరి 3, 2014 Categories నవలలుTags మార్పు నవలమార్పు నవల మొదటి భాగంకి 2 స్పందనలు
తెలుగు టైటాన్స్కిది ఐదో విజయం - Oneindia Telugu
ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. రాహుల్ చౌదరి (8 పాయింట్లు) విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం హోరాహోరీగా సాగిన అంతర్ జోనల్ మ్యాచ్లో టైటాన్స్ 28-25తో పుణెరి పల్టాన్ను ఓడించింది. ఈ మ్యాచ్లో ఆరంభంలోనే టైటాన్స్ 3-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఏడో నిమిషంలో సూపర్ ట్యాకిల్ చేసిన పుణె 4-5తో పోటీలోకి వచ్చింది.
ఫైర్ఫాక్స్ 3 ప్రపంచరికార్డులో మీరు పాల్గొనాలంటే… – వీవెనుడి టెక్కునిక్కులు
Previous Post హైదరాబాదులో ఫైర్ఫాక్స్ 3 సంబరాలకు ఆహ్వానం!
Next Post హైదరాబాదులో ఫైర్ఫాక్స్ 3 పార్టీ నివేదిక
7 thoughts on “ఫైర్ఫాక్స్ 3 ప్రపంచరికార్డులో మీరు పాల్గొనాలంటే…”
సరైన టైమ్ తెలియజేసినందుకు ధన్యవాదములు.
ఫైర్ ఫాక్స్ సైట్ లో కూడా కొద్దిసేపటి క్రితం వరకు ఈ టైమ్ జోన్ ల మార్పువలన కలిగే తెలుసుకోవలసిన మార్పులు పై సరైన సమాచారం లేకపోవటం వలన వచ్చిన ఇబ్బంది, అందరికి మీ ఈ పోస్ట్ ద్వారా తొలగనుంది.
నేను కూడా ౧౭న రావాలి ఇంకా రాలేదేంటా అని చూస్తూ వున్నా..
సమాచారానికి కృతజ్ఞతలు.
రామచంద్ర రావు టి అంటున్నారు:
ధన్యవాదములు వీవెన్ గారు. నెను firefox 3 latest version. వీవెన్ గారు ఈ కొత్త version యొక్క salient features గురించి మరి కాస్త వివరంగా తెలియ చెస్తారని ఆశిస్తున్నాను.
నాకు ఆత్రమెక్కువకదా ఆర్.సి.౩ ను పదిరోజుల క్రిందే డౌన్లోడ్ చేసుకున్నా.,,కానీ ఈ కొత్త ఫైర్ఫాక్సులో తెవికీలోని లిప్యాంతరీకరణ పనిచేయట్లేదు. వాఁఁ:-(
|
తనకు మోకాళ్ల నొప్పి ఉందని, అయినా తను తిరుమల కొండకు కాలి బాటన ఎక్కి వెళ్తానని.. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలని శ్రీవారిని కోరుకుంటానని ప్రకటించారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. ఆలేరులో బుధవారం ప్రెస్మీట్ పెట్టిన మోత్కుపల్లి బాబుపై మరోసారి ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ తక్షణం ఎన్టీఆర్ కుటుంబీకులకు అప్పగించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్నది దుర్మార్గపు తెలుగుదేశం పార్టీ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఏపీని అవినీతిమయం చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు దొరికిన దొంగలు అని మోత్కుపల్లి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నది వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధిపతి పవన్ కల్యాణ్లే అని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు నాయుడుకు ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చిత్తశుద్ధి లేదని అన్నారు. కాపులకు- బీసీలకు చంద్రబాబు గొడవ పెట్టారని, బ్రహ్మణుల్లో బ్రహ్మణులకు కూడా గొడవ పెట్టారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పదని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. టీడీపీని నందమూరి కుటుంబీకులకు అప్పజెప్పలని లేకపోతే బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
Previous Post:ఆనాధ పిల్లల సంక్షేమానికి విశ్వనాథ్క్రీయేటివ్ట్రస్ట్ విరాళం రూ.40 వేలు
Next Post:ముంబైలో ఘరో అగ్ని ప్రమాదం
Gangireddu Archives _ తెలుగు360
జూలై 15న రౌడీ బ్రాండ్ - Telugumuchatlu News
జూలై 15న రౌడీ బ్రాండ్ http://www.telugumuchatlu.com/rowdy-brand-on-july-15/
Next Post:ఎన్టీఆర్ ను తెగపొగిడిసిన ఈషా రెబ్బ
6 thoughts on “క్షణికమేనా?”
Lakshmi Raghava గారూ. చాలాకాలం అయింది మీపేరు చూసి. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
Krishna Veni Chari, సంతోషం.
మునుపటి Previous post: 164 ఊసుపోక – అరటి చెట్టు
జీవన పయనం...Journey of life: నేను
ఈ సినిమా గురించి న్యూ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది..? - PJ News
ఈ సినిమా గురించి న్యూ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సినిమా రంగస్థలం 1985. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ ఈ సినిమాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫస్ట్లుక్ నుంచి చిత్రబృందం రిలీజ్ చేస్తున్న ప్రతిదీ ప్రేక్షకులకు బాగా నచ్చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత నటిస్తోంది. వీరిద్దరు ఛాలెంజింగ్ రోల్స్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి న్యూ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన జూక్ బాక్స్ ఈ నెల 15న ఉదయం 10గంటలకు చిత్రబృందం రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Previous సుక్కు, చెర్రీల గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్…?
Next అసలు విషయం ఏంటంటే….?
వైయస్ జగన్ News in Telugu - వైయస్ జగన్ Latest news on telugu.oneindia.com
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాద...
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ...
బాబూ! నీ ప్రభుత్వం ఎందుకు, దయచేసి నా కొడుక్కి హాని చేయకండి: విజయమ్మ భావోద్వేగం
హైదరాబాద్/అమరావతి: భగవంతుడి దయ వల్లే తన తనయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విశా...
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సి. రామచంద్రయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఈనెల 13న ...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఏదో మానస...
ఆధిక్యం లో భారత్ ... విండీస్ 181కే కుదేలు - Oneindia Telugu
ఆధిక్యం లో భారత్ ... విండీస్ 181కే కుదేలు
రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడం ఖాయమైంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాట్స్మన్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 94/6తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన వెస్టిండీస్ జట్టు 181పరుగులకే ఆలౌటైంది.
మొదలైన పండుగ సంబరాలు - Oneindia Telugu
మొదలైన పండుగ సంబరాలు
నవరాత్రి 9 రోజుల పండుగ సందర్భంగా మొదటి రోజైన గురువారం భక్తులు పూజలు ప్రారంబించారు. దేశవ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. అలాగే, దుర్గాదేవి నవరాత్రి వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి.
ఆళ్మట్య నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ ప్లొవ్దీవ్ వరకు - aviobilet.com
గమ్యం:: ప్రపంచ » యూరోప్ » బల్గేరియా » ఆళ్మట్య - ప్లొవ్దీవ్
|
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డివిజన్ లోని పిప్పర గ్రామంలో జేడబుడగ జంగమ హక్కుల పోరాట సమితి ఆద్వర్యంలో జేడబుడగ జంగమలను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గోడపత్రికలను ఆవిష్కరించారు. పిప్పర గ్రామంలో బైలపాటి పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బిసీ జెఎసి కన్వినర్ చింతపల్లి రమణ ముఖ్యాతిదిగా పాల్గొన్నారు. జేడబుడగజంగమలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఫిబ్రవరి 20 వ తేదీన గుంటూరులో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు చేపట్టే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, జిల్లా అధ్యక్షుడు ఇంగువ చిన్నసత్యనారాయణ, సిఐటి నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Previous Post:జనవరి 26 న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సదస్సు
చాలా రోజులకి వ్రాసారు. బాగుంది. అవును మరో ఐదు సంవత్సరాలు మనకి తలనెప్పే ఈ మరకతో!
సిరి సిరి మువ్వగారికి, చారి గారికి, ఆనంద గారికి,కల్యాణి గారి కి కృతజ్నతలు.
Alahari గారికి, ఈ మరక మొండి మరక…..అయిదు సంవత్సరాలు ఇబ్బందే… కాని సమయానుకూలంగా ఉన్న మీ జోక్ బాగుంది.
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: 2017 రౌండప్-1 (2017 Round up-1)
Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- నవంబరు 2017లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదారాబాదు (APPSC 2017) బరాక్-8 ఎయిర్ మిసైల్ను భారత్ ఏ దేశ సహకారంతో అభివృద్ధిపర్చింది ఇజ్రాయిల్ (Gujarat PSC 2017) ప్రపంచ ఐస్ హాకీ చాంపియన్ స్వీడెన్ (Kerala PSC 2017) నోబెల్ బహుమతి గ్రహీత లియు జియాబో చైనా (MP SI 2017) 62వ ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమచిత్రం అవార్డు దంగల్ (TS FRO 2017)December 2017 current affairs in telugu, 2017 all in one gk site in telugu,December 2017 current affairs in telugu, best current affairs site in telugu, telugulo vartamana vishayalu, ----------------------
1. నిడివి 10 అర ఠావులు. కాగితానికి ఒకవైపున మాత్రమే వ్రాయాలి.
2. హామీ పత్రం జతపర్చాలి.
4. పూర్తి వివరాలకి స్వాతి మాస పత్రిక చూడండి.
స్వాతి వారపత్రిక నిర్వహించిన కామెడీ కథల పోటీలో రూ. 5000 బహుమతి పొందిన కథలు, కథా రచయితలు:
విజేతలకు అభినందనలు.
రచన-కౌముది సంయుక్త నిర్వహణలో జరిగిన కథల పోటీ ఫలితాలు:
telugupeople.com వారి విశేష పురస్కారం పదివేల రూపాయల నగదు బహుమతి పొందిన కథ: “చివరకు మిగిలేది”
రచయిత: ష్రీ తాటిపామల మృత్యుంజయుడు (కాలిఫోర్నియా).
ఇంకా మరో 20 కథలు 1,500 రూపాయల పురస్కారానికీ, 22 కథలు సాధారణ ప్రచురణకీ ఎన్నుకోబడ్డాయి. వివరాలు ఈ లింకు లో లభిస్తాయి: http://koumudi.net/Monthly/2009/april/2009_story_results.html
వీరందరికీ అభినందనలు.
ఈ కథల ప్రచురణ మే 2009 నుంచి రచన, కౌముది మాసపత్రికల్లో ప్రారంభమౌతుంది.
famous అనలేము కానీ- చందమామ, అపన, అనేక సాంఘిక పత్రికల్లో మా రచనలు అధిక సంఖ్యలో ప్రచురితమయ్యాయి. మీ ఆసక్తికి ధన్యవాదాలు.
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: విభాగము: పంజాబ్ (Portal: Punjab)
విభాగము: పంజాబ్ (Portal: Punjab)
మానెక్షా(Manekshaw)
మన్మోహన్ సింగ్ (Manmohan Singh)
విభాగాలు: రాష్ట్రాలు,
They Don't Care About Us Mp3 Video Lyrics Download _ మురారి !!! సుతిమెత్తగా .. సుమధురంగా ..
Telangana Elections 2018 : టీటీడీపీ నేతలతో చంద్రబాబు..! - Oneindia Telugu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో గురువారం తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మనకు తెలంగాణలో సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని ఆయన మరోసారి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.
Android కోసం ఉత్తమ ఉచిత సెల్ ఫోన్ స్పై App
నగర ట్రాకింగ్
exactspy-ఉత్తమ Android కోసం ఉచిత సెల్ ఫోన్ స్పై App lets you view all taken, copied and downloaded images.
కలిసి exactspy-ఉత్తమ Android కోసం ఉచిత సెల్ ఫోన్ స్పై App మీరు చెయ్యగలరు:
మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు: Best Free Cell Phone Spy App For Android My Employee
బెర్లిన్ నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ సిడ్నీ వరకు - aviobilet.com
బెర్లిన్ (TXL) → సిడ్నీ (SYD)
చౌక ఎయిర్లైన్స్ టిక్కెట్లు బెర్లిన్-సిడ్నీ-బెర్లిన్
బెర్లిన్ (TXL) → సిడ్నీ (SYD) → బెర్లిన్ (TXL)
గమ్యం:: ప్రపంచ » ఆస్ట్రేలియా » ఆస్ట్రేలియా » బెర్లిన్ - సిడ్నీ
|
పాపం రాహుల్! చివరికి ఆ పరిస్థితి కూడా ఎదురైంది
ప్రత్యేక హోదాని 2019 ఎన్నికల వరకు సజీవంగా ఉంచుతాము: జగన్
జగన్ కి అదో తుత్తి!
ఓటుకి నోటు కేసులో వైకాపా అత్యుత్సాహం..కొంప ముంచుతుందేమో?
వైఎస్సార్ చేసిన తప్పునే బాబు కూడా చేస్తున్నారా?
మచిలీపట్నం భూసేకరణకి నోటిఫికేషన్ విడుదల..మళ్ళీ అవే సమస్యలు
తెదేపా సెల్ఫ్ గోల్ చేసుకొందా?
బాగుంది. చాలా పెద్ద ప్రశ్నలే రేకెత్తించారు.
Yes, Big Bang Theory లో చాలా ప్రశ్నలు ఉన్నాయి అలాగే చాలా జవాబులు కూడా ఉన్నాయి. Time make clear everything. Nice post, Thank you.
ఇన్నాళ్లకు తెలుగు బ్లాగు మరో అసలు సిసలైన మేధావిని మా ముందుకు తెచ్చింది. రోహీణీ ప్రసాదు గారు ఈ మధ్య రాయడం తగ్గించారెందుకనో? ఏదేమైనా మీరు బ్లాగు రాయడం మాత్రం మానకండి. మీ మస్తిష్కంలో తిరగాడే ఆలోచనామృతాన్ని మాకూ ధారపోయండి. ఇన్ని వేల సంవత్సరాలుగా తెగని ప్రశ్నలకు జవాబు తెలియడం కష్టసాధ్యమే అయినా అసలు ప్రశ్నించడం మానుకోకూడదు కదా! ఈ విషయమై మన తథాగతుడు ఏమన్నాడో మీకేమైనా తెలుసా? ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది.వీలైతే రాయగలరు. - భవదీయుడు.
సెంటిమెంట్ కు చెక్ పెట్టే యోచనలో షా - Latest Telugu News Telugu Online Latest News
అత్యంత కీలకమైన రాజస్థాన్ ను చేజిక్కించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాజస్థాన్ లో ఉన్న సెంటిమెంట్ ను కూడా ప్రధానంగా రెండు పార్టీలూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి.మరో వైపు రాజస్థాన్ లో సెంటిమెంట్ ఎక్కువ. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి అధికారంలోకి రావడం కద్దు. అలాగే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరోసారి గెలవడం అరుదు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవడం మహా కష్టమని గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను వీలయినంత మందికి టిక్కెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి.
2008, 2013 ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని మరీ పార్టీలు వ్యూహరచన చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి పీఠాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుండగా, తామే విన్నర్లమంటూ హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. నెక్ టు నెక్ పోరు ఉంటుందనుకున్నామని, వార్ వన్ సైడ్ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా నొక్కి చెబుతున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి తిరిగి టిక్కెట్ ఇస్తే గెలవరన్నది కమలం పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. అందుకే సిట్టింగ్ లకు నో చెప్పి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.
ఎన్నికల్లో 200 అసెంబ్లీ స్థానాలకు 160 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో మాత్రం సిట్టింగ్ లలో వంద మంది వరకూ గెలవడం కష్టమేనని తేలిపోయింది. ఇందులో మంత్రులు కూడా ఉండటం విశేషం. మంత్రులపైన కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో వెల్లడయింది. దీంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.
ముఖ్యమంత్రి వసుంధర రాజేను పట్టించుకోవడం మానేశారు.గత ఎన్నికలను ఒకసారి విశ్లేషిస్తే 2008 ఎన్నికల్లో 68 మంది సిట్టింగ్ లకు టిక్కెట్ ఇస్తే 40 మంది ఓటమి పాలయ్యారు. 2013 ఎన్నికల్లో 105 మందికి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ లకు టిక్కెట్ ఇస్తే అందులో 14 మంది మాత్రమే విజయం సాధించారు. అంటే 91 మంది ఓటమి పాలయ్యారన్న మాట. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే తిరిగి గెలవరని చరిత్ర చెబుతుండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూడా సిట్టింగ్ ల చీటీ చింపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. దాదాపు వంద మంది వరకూ టిక్కెట్ ఇవ్వకుండా, కొత్త ముఖాలను రంగంలోకి దించాలన్నది కమలం పార్టీ వ్యూహం. మరి ఇది ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.
Next Post:జాతీయ పార్టీలకు కీలకంగా మారిన ఆ మూడు
ఇండియా-ఇంగ్లాండ్ :టెస్ట్ మ్యాచ్ హైలైట్స్ - Oneindia Telugu
ఇండియా-ఇంగ్లాండ్ :టెస్ట్ మ్యాచ్ హైలైట్స్
ఇంగ్లాండ్-ఇండియా తొలి టెస్టు పోరులో భారత్యే పైచేయి సాధించింది. ఐదు టెస్టుల సిరీస్లో తొలిరోజు భారత్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోవడంతో తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్ చతికిలబడింది. ఆట ఆఖరుకు 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. స్పిన్నర్ అశ్విన్ (4/60) ఆతిథ్య జట్టును గట్టి దెబ్బే తీశాడు. షమి (2/64) కూడా సత్తా చాటాడు.
|
వివిధ పార్టీల నేతలను కలిసిన చంద్రబాబు! _ VASTAVAM
Home ముఖ్యాంశాలు వివిధ పార్టీల నేతలను కలిసిన చంద్రబాబు!
వివిధ పార్టీల నేతలను కలిసిన చంద్రబాబు!
వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఢిల్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎండగట్టారు. స్వయంగా పార్లమెంటు సెంట్రల్ హాల్కు వెళ్లి వివిధ పార్టీల నేతలకు… రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని వారికి వివరించి వారి మద్దతును మూటగట్టుకున్నారు. ఏపీ కి ప్రత్యేక హోదా కాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం అదిగో చేస్తాం… ఇదిగో చేస్తాం అంటూ ఇప్పటివరకు కాలయాపన చేస్తూ వచ్చిందని వారి మోసపూరిత వైఖరి వల్ల ఏపీ కి అన్ని విధాలుగా అన్యాయం జరిగింది అంటూ వారి వద్ద ఏకరువు పెట్టారు. దీన్ని సరిదిద్దేలా కేంద్రం పై ఒత్తిడి తేవడానికి సహకరించాలని వివిధ పార్టీల నేతలను చంద్రబాబు కోరారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ కి వచ్చిన చంద్రబాబు మంగళవారం పార్లమెంటు సెంట్రల్హాల్ వేదికగా… అందరిముందే వివిధ పార్టీల ఉభయసభాపక్ష నేతలు, ఎంపీలతో వరుస భేటీలు జరిపారు. ముందుగా పార్లమెంటులో అడుగుపెడుతూనే గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రధాన ద్వారం వద్ద ఉన్న మెట్లకు దండంపెట్టి మరీ పార్లమెంటులోకి ప్రవేశించారు.
Previous article అమెరికా లో మరోసారి కాల్పుల మోత
Next articleవెంకటేష్,తేజ ప్రాజెక్ట్ డౌటే!
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మంత్రి అమరనాథ రెడ్డీ - Telugumuchatlu News
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మంత్రి అమరనాథ రెడ్డీ
పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఫ్రెండ్స్-11 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మంత్రివర్యులు అమరనాథ రెడ్డీ . ఈ సందర్భంగా క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు,నిర్వాహకులతో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
నా హృదయం చలించిపోగానే (సినారె గీతం) _ అంతరంగం - aMtaraMgaM
నా హృదయం చలించిపోగానే
నడకలు నేర్చుకొంది ఆకాశం __నా హృదయం__
నవ్వులు రాల్చుకొంది మధుమాసం __నా హృదయం__
పెదవిని చేరుకొంది ధరహాసం __నా హృదయం__
పిడికిలి కోరుతుంది ఆవేశం __నా హృదయం__
అశ్రువు లేరుతుంది పరిహాసం __నా హృదయం__
కాలం మార్చుకొంది తన వేషం __నా హృదయం__
మాట్లాడుతూ ఫోన్ - ఉచిత పోర్న్ వీడియోలు మరియు సెక్స్ సినిమాలు - పోర్నో, XXX, పోర్న్ ట్యూబ్ మరియు పుస్సి పోర్న్
మోసం మరియు వాచ్ ఆన్లైన్ ఫక్ కుడి ముడ్డి
అందం మరియు బ్రిట్నీ గర్భిణీ నగ్న
బియారిట్స్ నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ సోఫియా వరకు - aviobilet.com
బియారిట్స్ (BIQ) → సోఫియా (SOF)
గమ్యం:: ప్రపంచ » యూరోప్ » బల్గేరియా » బియారిట్స్ - సోఫియా
Date: నవంబర్ 26, 2015Author: yeluripati 0 వ్యాఖ్యలు
మునుపటి Previous post: “ఆంధ్రవ్యాస”భారతం – 212–వైద్యులు పాపాత్ములా?- ఏలూరిపాటి
తర్వాత Next post: “ఆంధ్రవ్యాస”భారతం – 214–మాంధాత పుట్టుక- ఏలూరిపాటి
ఎట్టకేలకు బైబిల్ కి సంబంధించిన ఇంగ్లీష్ ఆర్టికల్స్ అన్ని Voice of Bible ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో వీడియో ప్రసంగాలు కూడా ఈ వెబ్ సైట్ లో అందించే ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఒకసారి మీరు కూడా విజిట్ చేసి మీ అమూల్యమైన సలహాలు,సూచనలు తెలియజేయగలరు. లింక్ క్రింద అందిస్తున్నాను.
పట్టణ ప్రాంత సమస్యలపై రాష్ట్ర సదస్సు _ CPI(M) AP
చౌక విమానాలు లీజ్ - లీజ్ ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ - aviobilet.com
కు విమాన టిక్కెట్లు డిస్కౌంట్ లీజ్
గమ్యం: ప్రపంచ » యూరోప్ » Belgium » లీజ్
టురిన్ నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ బౌర్గస్ వరకు - aviobilet.com
గమ్యం:: ప్రపంచ » యూరోప్ » బల్గేరియా » టురిన్ - బౌర్గస్
స్సియీసిన్ నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ బౌర్గస్ వరకు - aviobilet.com
గమ్యం:: ప్రపంచ » యూరోప్ » బల్గేరియా » స్సియీసిన్ - బౌర్గస్
వాట్సాప్ సహా సామాజిక మాద్యమాల్లో దొంగలపై జరుగుతున్న ప్రచారం, పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న ప్రచారాన్ని ఖండిస్తూ.. పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకున్న దొంగలు బరితెగిస్తున్నారు. యదేశ్చగా దొంగలకు పాల్పడుతున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులకు సవాల్ విసిరుతూ చెలరేగిపోయిన చెడ్డీగ్యాంగ్ దొంగలు.. గత కొంతకాలంగా చలీచప్పుడు లేకుండా వున్నారు. అయితే వారు మళ్లీ హల్ చల్ చేస్తున్నారని తాజా వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.
జూనియర్ పై సీనియర్ ఐఏఎస్ అధికారి లైంగిక వేధింపులు..
Read more about విగ్రహంతో సన్నీలియోన్
|
ఈ పద్యంలో 'మ' గురువా అని ఒకరు అడిగారు. రామస్వామి అన్నపదంలో రామ, స్వామి అన్న పదాలు రెండూ సంస్కృతపదాలు. కాబట్టి సరైన సమాసమే. సమాసం అంటే ఏకపదంకావటం. కాబట్టి 'స్వా' అన్న అక్షరానికి ముందున్న 'మ' గురువుగా మారుతుంది
Tag Archives: విలీనం
ఏమి భాగ్యము గణపయ్యా.. _ నా...గోల
రూ.11,999కే మోటో జీ5, నేటి అర్థరాత్రి నుంచి అమ్మకాలు
భారీ అంచనాల మధ్య మోటో జీ5 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. ధర రూ.11,999. నేటి అర్థరాత్రి నుంచి అమెజాన్ ఇండియాలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఈ ఫోన్ను కొనుగోలు చేసే వారికోసం అనేక ఆసక్తికర ఆఫర్లను మోటరోలా సిద్ధంగా ఉంచింది.
ఏప్రిల్ 4, 5 తేదీల్లో HDFC క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుని మోటో జీ5ను కొనుగోలు చేసే వారికి రూ.1000 క్యాష్బ్యాక్ లభిస్తుంది. మీ పాత స్మార్ట్ఫోన్తో ఈ కొత్త స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేసుకున్నట్లయితే అదనంగా రూ.500 వరకు ఎక్స్ ఛేంజ్ లభించే అవకాశం.
16జీబి మెమురీ కార్డ్ ఉచితం..
ఏప్రిల్ 4, 5 తేదీల్లో మోటో జీ5 కొనుగోలు పై Sandisk Ultra 16జీబి మైక్రోఎస్డీ మెమురీ కార్డును కూడా మోటరోలా ఉచితంగా ఆఫర్ చేస్తుంది. మోటో జీ5 కొనుగోలు పై అమెజాన్ ప్రైమ్ యూజర్లు రూ.1000 క్యాష్బ్యాక్ను పొందే వీలుంటుంది.
మోటో జీ5 టెక్నికల్ ఫీచర్లు..
రోజురోజుకూ సామాన్యుడికి భారంగా మారుతున్న పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విషయమై రాష్ర్టాలతో మాట్లాడతామని ఆయన వెల్లడించారు. ఆయిల్,
‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ ఆఫర్లకు ఇక గుడ్ బై
August 1, 2017 August 1, 2017 telangana99 0 Comment Buy 1 Get 1 free offers, Freebies, GST, ఉచితాలు, జీఎస్టీ, బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్స్
పెద్ద పెద్ద మెగామార్ట్లు, షోరూంలలో అందించే పాపులర్ ప్రమోషనల్ స్కీమ్ ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ ఆఫర్కు చరమగీతం పాడే సమయం వచ్చేసింది. దేశవ్యాప్తంగా జూలై
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ (వస్తు సేవల పన్ను) పై ప్రజలకు, వ్యాపారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రగతి
జీఎస్టీ ఎఫెక్ట్: తగ్గేవి – పెరిగేవి ఇవే
ఒకే దేశం – ఒకే పన్ను – ఒకే మార్కెట్ కు దేశం సన్నద్ధం అవుతుంది. మరికొన్ని గంటల్లో కొత్త వ్యవస్థలోకి అడుగుపెడుతున్నాం. దేశంలోని ప్రతి మనిషిపై
జీఎస్టీ ఎఫెక్ట్.. ఆఫర్లే.. ఆఫర్లు..!
June 13, 2017 June 13, 2017 telangana99 0 Comment discounts, GST, retailers, జీఎస్టీ, డిస్కౌంట్లు, రిటైలర్లు
May 20, 2017 telangana99 0 Comment GST, Make in India, Mobiles, modi, ఆర్థికమంత్రి జైట్లీ, మేకిన్ ఇండియా, మోడీ
జీఎస్టీ వేటిపై ఎంత? ఇదిగో లిస్టు..
May 19, 2017 telangana99 0 Comment GST, tax slabs, జీఎస్టీ, ట్యాక్స్ శ్లాబులు
దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న జీఎస్టీ రేట్లను ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. దాదాపు 90 శాతం వస్తువులు
"అట్టుక్కల్" వార్తలలో ప్రాధాన్యాన్ని పొందినది.
స్త్రీ "కన్నగి".
ఆమె భర్త అకారణముగా ,"దొంగ" అని నిరూపించబడుటచే
క్రితము 'మార్చి'నెలలో,
25 లక్షల మంది స్త్రీలు అక్కడ పొంగళ్ళు పెట్టారు.
ఒక అద్భుత సంఘటన!
ఈ "అట్టుక్కల్ పొంగల్"
తితిదే పాలకమండలి సభ్యుడిగా పుట్టా సుధాకర్
మైదుకూరు: తెదేపా మైదుకూరు నియోజకవర్గ భాద్యులు పుట్టా సుధాకర్యాదవ్ను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. సుధాకర్ గత ఎన్నికల్లో తెదేపా తరఫున మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సుధాకర్యాదవ్ నియామకంపై జిల్లాకు చెందిన …
కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అందుకే ఆయన సన్నిధి ఎప్పుడూ జనసంద్రమే. ఆ స్వామిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పించడానికి, ఆయన సన్నిధిలో ఆర్జిత సేవలందించడానికి, తిరుమల గిరిపై శ్రమ లేకుండా ఒకరోజు సేద తీరేందుకు గదిని సంపాదించేందుకు తిరుమల తిరుపతి …
|
శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 స్మార్ట్ఫోన్లను వాడుతున్న యూజర్లకు ఇప్పుడు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ ఫోన్ చార్జింగ్ సున్నా దాకా వస్తే ఇక ఫోన్ పనిచేయదట. ఛార్జింగ్ పెట్టినా ఆన్ కాదు. వివరాల్లోకి వెళితే అమెరికాతోపాటు పలు ఇతర దేశాల యూజర్లకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అలాగే తన సొంత ఎగ్జినోస్ ప్రాసెసర్లను కలిగిన నోట్ 8 యూనిట్లను శాంసంగ్ విక్రయించింది.
అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు కలిగిన నోట్ 8 ఫోన్లలోనే ఛార్జింగ్ సమస్య వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమస్య ఉన్న ఫోన్లను ఇప్పటికే శాంసంగ్ రిపేర్ చేసి ఇస్తుండగా, వారంటీ ఉన్నప్పటికీ రీప్లేస్మెంట్ కింద కొత్త ఫోన్లను మాత్రం ఇవ్వడం లేదు.
దీనికి తోడు గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫోన్లలోనూ ఈ తరహా చార్జింగ్ సమస్యే వస్తున్నట్లు తెలిసింది. ఈ ఫోన్లలో చార్జింగ్ సున్నా (0) కు వస్తే ఇక ఫోన్లు ఆన్ అవ్వవు. చార్జింగ్ పెట్టినా పనిచేయవు. ఈ క్రమంలోనే అసలు ఈ సమస్య ఫోన్లో ఉన్న హార్డ్వేర్ వల్ల వచ్చిందా, లేదంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమా అనే విషయాన్ని శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గేమ్ కానన్ బాల్: ద్వీపం ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
గేమ్ కానన్ బాల్: ద్వీపం
ఆట ప్లే కానన్ బాల్: ద్వీపం ఆన్లైన్:
గేమ్ వివరణ కానన్ బాల్: ద్వీపం
జుమా నిధులు ఒంటరి ద్వీపంలో రంగు బంతులను షూటింగ్ కొత్త మార్గంలో తన అభిమానులు స్వాగతం గర్వంగా. ఈ ప్రదేశం వివిధ ఊహించడము విషయాలను మొత్తం బంచ్ నిండి ఉంది. మాత్రమే గన్ మంత్రముగ్ధుల్ని మరియు మీరు సేవ్. తన రక్షణ న దాడి తీసుకొని అదే రంగు మూడు లేదా ఎక్కువ స్థానాలు చేయడానికి బంతుల్లో, ఆ రంగులను కాలమ్ కదిలే వద్ద షూట్. మీ స్నేహితులతో ఎగిరి ప్లే! . ఆట ప్లే కానన్ బాల్: ద్వీపం ఆన్లైన్.
గేమ్ కానన్ బాల్: ద్వీపం సాంకేతిక లక్షణాలు
గేమ్ కానన్ బాల్: ద్వీపం వంటి గేమ్స్
గేమ్ కానన్ బాల్: ద్వీపం డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ కానన్ బాల్: ద్వీపం పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ కానన్ బాల్: ద్వీపం ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ కానన్ బాల్: ద్వీపం, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ కానన్ బాల్: ద్వీపం తో, కూడా గేమ్ ఆడాడు:
నోకియా నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన డ్యుయల్ సిమ్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 225' ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. నోకియా అధికారిక ఆన్లైన్ స్టోర్ ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.3,199కి విక్రయిస్తోంది. బ్లాక్, వైట్, రెడ్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. నోకియా 225 డ్యూయల్ ఇంకా సింగిల్ సిమ్ఫోన్లను ఏప్రిల్లో ప్రకటించారు. ఫోన్ స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే....
2.8 అంగుళాల ట్రాన్స్మిస్సివ్ డిస్ప్లే (రిసల్యూషన్240x 320పిక్సల్స్, 142పీపీఐ),
కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, జీపీఆర్ఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ),
ప్రీలోడెడ్ ఫీచర్లు (డిజిటల్ క్లాక్, రికార్డర్, కాలక్యులేటర్, క్లాక్, క్యాలెండర్, కన్వర్టర్, అలారమ్ క్లాక్, రిమైండర్స్, ఫోన్బుక్, ఫ్లాష్ లైట్).
ఎంత బాగుంది ఈ కథ
కథ చెప్పిన తీరు సరదాగా , సరసంగా , గడుసుగా-ఉంది .
సత్యభామ సరదాలు 3 - ఒక మంచి కథానిక .
రాజా రావు గారు అదేమీ లేదు లెండి.మీరు అభిమానంతో
కాని నాకు చేత కావు అండి.మీరు బాగా వ్రాస్తారు.
ఈ పోస్ట్ చదువుతుంటే రంగనాయకమ్మ గారి స్వీట్ హోం గుర్తుకు వచ్చింది
చాలా సరదాగా ఉంది.
శశి గారు చాలా రోజుల తర్వాత మనసుకి నచ్చినా పోస్ట్ ఇది .
మూడు రోజులు కాదు వారానికి నాలుగు రోజులు - Kadapa _ YSR District
హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » మూడు రోజులు కాదు వారానికి నాలుగు రోజులు
కడప – హైదరాబాదు ట్రూ జెట్ విమాన సర్వీసు
ముందస్తుగా బుక్ చేసుకుంటే టికెట్ ధర రూ.1665
కడప: కడప -హైదరాబాదుల మధ్య ప్రారంభం కానున్న ట్రూజెట్ విమాన సర్వీసు (Flight Number: 2T305) వారంలో నాలుగు సార్లు నడవనుంది. ప్రతి శుక్ర,శని,ఆది,సోమ వారాలలో హైదరాబాదు – కడపల మధ్య ఈ విమాన సర్వీసు నడుస్తుంది.
ఉదయం 10 గంటల 05 నిముషాలకు హైదరాబాదు నుండి బయలుదేరి మధ్యాహ్నం 11 గంటల 10 నిముషాలకు కడప చేరుతుంది.
అదే విమానం 11 గంటల 35 నిముషాలకు కడప నుండి బయలుదేరి తిరుపతి మీదుగా మధ్యాహ్నం 02 గంటల 05 నిముషాలకు హైదరాబాదు చేరుతుందని ట్రూజెట్ ఒక ప్రకటనలో తెలియచేసింది. కడప – హైదరాబాదు విమానానికి ముందస్తుగా కొనేవారికి టికెట్ రూ.1665 కు దొరుకుతుంది.
కానీ అతను పూర్వం ఎంత బానిసో,
ఇప్పుడూ అంతే.
ఇప్పటికీ ఇంకా అతనికి భయాలూ, మూఢనమ్మకాలూ,
కానీ నిజానికి ఆ అవసరం లేదు…
స్వతంత్రుడు ఎప్పుడూ తనని తాను విముక్తుణ్ణి చేసుకుంటాడు.
|
రష్యాలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి _ Telugu News International
రష్యన్లు సంప్రదాయాలను ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పర్యాటకులు సహా అందరూ వాటిని పాతిచ్నహలని కోరుకుంటారు. ఉదాహరణకు రష్యా చలి దేశం. అయినా ఇతరులకు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో గ్లోప్స్ తీస్తారు. గ్లోప్స్ తీయకపోతే అవమానకరంగా భావిస్తారు. ఇదే విధంగా ఎవరినైనా బయటకు తీసుకువెళ్తే ఆహ్వానించిన వారే హోటల్ బిల్లును కట్టాలి. లేకపోతె తమ మర్యాదకు భంగం కలిగింట్లు భావిస్తారు. వీటన్నిటితో పాటుగా రష్యన్లు ఇతరులతో ఎక్కువగా మాట్లాడారు. ఎక్కువ నవ్వారు. పర్యాటకులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. బస్సుల క్యూలలోను ఇతర ప్రాంతాలలోను వృద్దులకు ప్రాదానయమివ్వాలి. వారికి సాయం చేయాలి. చాలా మంది రష్యన్లు తమ ఇళ్ళను మంచి మంచి కర్పెట్లతో అలంకరించుకుంటారు. అందువల్ల ఎవరి ఇంటికైనా వెళ్ళినపుడు మనం ధరిచ్న్హిన బూట్లను వదిలి లోపలి వెళ్ళాలి. పార్టీలకు వెళ్ళినపుడు కొందరు తాము ఇళ్లలో వేసుకునే చెప్పులను పట్టుకెళ్ళి.. పార్టీ ఇస్తున్న వారి ఇంట్లో వేసుకుంటారు. అతిధుల కోసం చాలా మంది ప్రత్యేకంగా చెప్పులను ఉంచుతారు. ఇది కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్నా ఆచారం.
**హోటల్ కు వెళ్తే..
సామ్సంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ జే3 ప్రో, ధర రూ.8,490
గెలాక్సీ జే3 ప్రో పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను సామ్సంగ్ ఇండియా మంగళవారం విడుదల చేసింది. ధర రూ.8,490. ఏప్రిల్ 6 నుంచి పేటీఎమ్ మాల్ అలానే పేటీఎమ్ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. గోల్డ్, బ్లాక్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.
గెలాక్సీ జే3 ప్రో టెక్నికల్ స్పెసిఫికేషన్స్... 5 అంగుళాల హైడెఫినిషన్ సూప్ అమోల్డ్ డిస్ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్,4G LTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, ఎన్ఎఫ్సీ, మైక్రో యూఎస్బీ పోర్ట్, 2600 mAh బ్యాటరీ, ఫోన్ బరువు 138 గ్రాములు.
Read More : రూ.11,999కే మోటో జీ5, నేటి అర్థరాత్రి నుంచి అమ్మకాలు
గెలాక్సీ జే3 ప్రో ఫోటో గ్యాలరీ
ఐడియా ఢమాల్ _ Telugu News International
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారి షియోమి తన బెజెల్ లెస్ స్మార్ట్ఫోన్ ఎంఐ మిక్స్2ను భారత్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.35,999గా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లోనే అందుబాటులో ఉంచుతోంది. గత నెలలో ఈ ఫోన్ను చైనాలో విడుదల చేసిన విషయం విదితమే. కంపెనీ నుంచి విడుదలైన తొలి బెజెల్ లెస్ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
గుంటూరు జిల్లాలో వినాయక చవితి పండుగపూట విషాదం నెలకొంది. ప్రత్తిపాడు మండలం గనికపూడిలో వినాయక మండపం దగ్గర కరెంటు తీగ తగిలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తండ్రి..కూతురు, కొడుకు ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన గనికపూడిలో విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గనికపూడి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read more about పండగపూట పెను విషాదం
Read more about దారుణం... ప్రియురాలిపై అత్యాచారం చేస్తుంటే పారిపోయిన ప్రియుడు!
గుంటూరు జిల్లా పెనుమాకలో సంచలనం సృష్టించిన చోరీ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఇంటి దొంగలే ఇంటికి కన్నం వేసేందుకు కుట్ర పన్నారు. భూమి అమ్మిన డబ్బులు తనకు దక్కకపోవడంతో కోడలే ఈ దొంగతనానికి పథకం పన్నింది. అత్తపై దాడి చేయించి, వింత నాటకం ఆడింది. తమదైన శైలిలో కేసును విచారించిన పోలీసులు డ్రామా కోడలితో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 55 లక్షల 20 వేల నగదు, 210 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నారు.
Read more about పెనుమాక దొంగ.. కోడలే
|
సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రియా ఆకాష్ వారియర్.. మరో వివాదంలో చిక్కుకుంది. ''మాణిక్య మలరాయ పూవీ'' పాటపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ సైగలు ముస్లిం మనోభావాలను కించపరిచేలా
సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రియా ఆకాష్ వారియర్.. మరో వివాదంలో చిక్కుకుంది. ''మాణిక్య మలరాయ పూవీ'' పాటపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ సైగలు ముస్లిం మనోభావాలను కించపరిచేలా వున్నాయంటూ ఇప్పటికే హైదరాబాదులో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం ముంబైకి చేరుకుంది. ముంబైలోని రజా అకాడమీ సభ్యులు ఈ పాటను నిషేధించాలంటూ.. సీబీఎఫ్సీకి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో ''ఒరు అదార్ లవ్''లోని ఓ పాటలో తన కన్నుల హావభావాలతో కన్ను గీటుతూ.. అందంగా హావభావాలు కనబరుస్తూ సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయిపోయిన ప్రియా వారియర్పై ఓ వైపు కేసులు నమోదైనా.. మరోవైపు ప్రియా వారియర్ వీడియోను గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించేందుకు ఉపయోగించుకున్నారు.
ఈ వీడియో హిట్ కావడం ద్వారా ప్రేమికుల రోజును నిరసించే ఆరెస్సెస్కు ఓ సమాధానమని తెలిపారు. ఒకరిని ద్వేషించడం కంటే ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతారని భారతీయులు ఈ వీడియో ద్వారా మరోసారి రుజువు చేశారని ట్విట్టర్లో జిగ్నేష్ మేవానీ పేర్కొన్నారు.
హీరో సునీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్) _ Hero Sunil Birthday Celebrations at Victoria Memorial School - Telugu Filmibeat
హీరో సునీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)
హైదరాబాద్: హీరో సునీల్ జన్మదిన వేడుకలు నేడు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో చిన్నారుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నాడు. స్కూల్ బాగోగుల కోసం సహాయార్ధం గతంలో 2 లక్షల రూపాయల విరాళాన్ని అందించిన సునీల్.. ఈ ఏడాది చిన్నారుల కోరిక మేరకు వారి చదువుకు అవసరమైన 55 అంగుళాల సామ్ సంగ్ టివి సమకూర్చాడు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.....ఎడ్యుకేషన్ ఛానల్స్ లో వస్తున్న కార్యక్రమాల కోసం టీవీ అయితే బావుంటుందని సిబ్బంది సూచించడంతో నా బర్త్ డే గుర్తుగా దీన్ని బహూకరించినట్లు తెలిపారు.
ఇటీవల "కృష్ణాష్టమి" చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న సునీల్.. ప్రస్తుతం వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఈడు గోల్డ్ ఎహే" చిత్రంలో నటిస్తున్నాడు.
ఇకపోతే.. చిన్నారుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడంతోపాటు వారి విద్యాభ్యాసానికి అవసరమైన టివిని సమకూర్చడం, వారితో సంతోషంగా గడపడం పిల్లలకు మానసిక సంతృప్తినిచ్చిందని, సునీల్ ఇదే విధంగా భవిష్యత్ మరింత స్టార్ డమ్ దక్కించుకొని.. ఇదే విధంగా ఎంతో మందికి సహాయపడాలని విక్టోరియా మెమోరియల్ స్కూల్ సిబ్బంది కోరుకొన్నారు!
స్కూలు విద్యార్థుల సమక్షంలో సునీల్ ఎంతో హ్యాపీగా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు.
చిన్నారులతో...
విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో చిన్నారులతో సునీల్..
ప్రస్తుతం సునీల్ వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఈడు గోల్డ్ ఎహే" చిత్రంలో నటిస్తున్నాడు.
Read more about: tollywood సునీల్ టాలీవుడ్
క్రాస్ కంట్రీ ఎండ్యూరో XC లౌకోవ్ _ జెయింట్ పర్వతాలు, జిజెరా పర్వతాలు, బోహేమియన్ పారడైజ్
హోమ్న్యూస్క్రాస్ కంట్రీ ఎండ్యూరో XC లౌకోవ్ 2018
ప్రతి సంవత్సరం, లొకోవ్ యు సెమిల్లో క్రాస్ కంట్రీ జరిగింది. సాంప్రదాయకంగా శనివారం జంట రేసు మరియు ఆదివారం వ్యక్తుల జాతి. గత సంవత్సరం నుండి ట్రాక్ గత సంవత్సరం పూర్తిగా మిస్టర్ Sedláček యొక్క డ్రేడర్ ద్వారా straightened, కాబట్టి గత రేసు నుండి పాత పొడవైన కమ్మీలు మరియు wrecks అదృశ్యమయ్యాయి.
జూలై చివరలో, ఈ ట్రాక్లను కట్ చేసి, శాఖలు శుభ్రపర్చారు, రేసు యొక్క దిశ గత ఏడాది మాదిరిగానే ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరూ లౌకోవ్ లో భూభాగం గురించి తెలుసు, పచ్చికలో ప్రారంభంలో, ఎండ్యూరో అడవిలో సాగుతుంది మరియు, కోర్సు యొక్క, లౌట్కా నిష్క్రమణను కోల్పోలేవు. టైర్ యొక్క loukover అడ్డంకులను, లాగ్స్, ప్రేగ్ V3S జంప్ ఓవర్ ఎటిటి పాసీకి ఎన్ / జె. మరియు STROMBUCH ట్రైలర్ ఓవర్హాంగ్.
భారీ విభాగ ఉంటాయి వారందరికీ ఫీల్ లేదు కోసం అది బైపాస్ ఎంపికను రూపొందించినవారు ఉంటుంది. ఆదివారం సీరియల్ రేసు ట్రాక్ కొన్ని విభాగాలు డిగ్గర్ బొమ్మ పోల్చుతున్నారు, శనివారం అదే మిగిలిపోయింది.
టాగ్లు: ఎండ్యూరో, ఎండ్యూరో మార్టిన్సీస్, Loukov, తానుగా, motocros, మోటార్ సైకిళ్ళు, XC లౌకోవ్
మునుపటి పోస్ట్ మూన్ యొక్క పూర్తి గ్రహణం 27.7.2018
తదుపరి ఆర్టికల్ కొరివి ఉచిత MP3 మ్యూజిక్ డౌన్లోడ్
2029 కల్లా దేశంలో నంబర్వన్ మనమే : మంత్రి లోకేష్ _ HMTV LIVE
|
తిరుపతి లడ్డు ప్రసాదం ప్రాముఖ్యత _ HMTV LIVE
అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అప్పటికి ఇప్పటికి తిరుమల లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది. పదిహేనేళ్ళ క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మేవారు. ఇప్పుడు ఆ సదుపాయం లేదు. ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. రాష్ట్ర పర్యటనలకు దేశవిదేశ ప్రముఖులు వచ్చినా.. విదేశీ పర్యటనలకు ఏపీ ప్రజాప్రతినిధులు వెళ్లినా లడ్డూ ప్రసాదాన్ని సదరు విదేశ ప్రముఖులకు పంపిణీ చేయడాన్ని మనం గమనించవచ్చు.
సమాధానం కోసం బాక్సుపై కర్సర్ పెట్టండి, లేదా అన్ని ప్రశ్నల క్రిందుగా చూడండి.
కాళేశ్వరం ఎందువల్ల వార్తల్లోకి వచ్చినది-- .
కాళేశ్వరం ఏ విధంగా ప్రసిద్ధి చెందినది-- .
కాళేశ్వరం వద్ద సంగమించే నదులు-- .
కాళేశ్వరం ఏ జిల్లాలో ఉన్నది-- .
కాళేశ్వరం క్షేత్రం ప్రత్యేకత-- .
కాళేశ్వరం క్షేత్రంలో ఉన్న లింగాలు-- .
కాళేశ్వరంలోని ముక్తీశ్వర లింగం ప్రత్యేకత-- .
కాళేశ్వరం క్షేత్రం గురించి వివరించిన కాళేశ్వరఖండం ఏ పురాణంలో ఉనది-- .
కాళేశ్వరం ఏ రాష్ట్ర సరిహద్దులో కలదు-- .
2010 డిసెంబరులో కాళేశ్వరంలో ఏ పుష్కరాలు జరిగాయి-- .
కాళేశ్వరం వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: తెలంగాణ, గోదావారి నది, కరీంనగర్ జిల్లా, హిందూమతము,
సమాధానాలు ఇదివరకే ఉన్ననూ మౌస్ కర్సర్ పెట్టాలి ఉండేది. మొబైల్ వీక్షకులను దృష్టిలో ఉంచుకొని మీ సూచన ప్రకారం క్రిందుగా కూడా సమాధానాలు ఇచ్చాను.
చిన్న వ్యాపారం – పేరోల్ ప్రయోజనాలు అదనంగా అందించే ప్రయోజనాలను _ బిజినెస్ న్యూస్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS _ GVMG - గ్లోబల్ వైరల్ మార్కెటింగ్ గ్రూప్
బిజినెస్ న్యూస్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS > గురించి > చిన్న వ్యాపారం – పేరోల్ ప్రయోజనాలు అదనంగా అందించే ప్రయోజనాలను
・ Small Business – పేరోల్ ప్రయోజనాలు అదనంగా అందించే ప్రయోజనాలను
వర్గం: గురించి, అన్ని, అడగండి, బెనిఫిట్, కంపెనీ, E- వ్యాపారం, ఆరోగ్యం, ఆర్, ఆదాయపు, LINE, ఆఫర్, ప్రణాళిక, రీసెర్చ్, వాటా, చిన్న వ్యాపారం టాగ్లు: గురించి, ఖాతా, ప్రకటనలు, అడగండి, ప్రయోజనం, bonus, భవనం, వ్యాపార, california, color, కంపెనీ, సృష్టించడానికి, ది, రూపకల్పన, డౌ, ఇ-వ్యాపార, ముగింపు, గ్రాఫిక్స్, ఆరోగ్య, ఆరోగ్య భీమా, ఆర్, ఆదాయం, భీమా, ఇంటర్న్, keyword, లైన్, ఆఫర్, ఉంటే, ఆన్లైన్, ప్రణాళిక, ముద్రణ, ఉత్పత్తి, ఉత్పత్తులు, కార్యక్రమం, promot, ప్రచారం, ప్రమోషన్, పరిశోధన, రిచ్, శోధన యంత్రము, seo, సేవ, తెంచుకోవడానికి, వాటా, చిన్న వ్యాపారం, విజయం, సర్ఫ్, వ్యవస్థ, లక్ష్యం, ట్రాఫిక్
Corian శైలి కౌంటర్లు: ఒక దో అది స్వయంగా ప్రాజెక్టు?
బిడ్డింగ్ డైరెక్టరీలు లో బిడ్డింగ్ యొక్క ప్రయోజనాలు
మూడు కారణాలు వ్రాయాలి ప్రజలు ఆచారము బై మరియు మూడు మార్గాల్లో ఎందుకు!
రియలిజం వర్సెస్. వ్యాపారం ప్రణాళిక ఆశావాదం & రెస్టారెంట్ వ్యాపార ప్రణాళిక సాఫ్ట్వేర్ ప్రతిపాదనలు
ఎందుకు బ్రాండ్ బిల్డింగ్ ఇబ్బంది?
మీ చిన్న వ్యాపారం ఆర్థిక ఎలా
Related books...మ్యూచువల్ ఫండ్స్ గైడ్
On శ్రీ లలితా - విష్ణు సహస్రనామస్తోత్రాలు
టపాకాయ: చెవిటి వాడి ముందు శంఖమూదినట్లు!
gajula గారు: మీ వ్యాఖ్యలు తెలుగులో వ్రాస్తే ఇంకా బాగుంటుందే కదా? వ్యాఖ్య వ్రాసినందుకు కృతజ్ఞతలు.
శివా సాయి ప్రనీత్ పోల్స్ ఇక్కడ లేవు.
స్మరణ: "శ్రీ లక్ష్మీ జయంతి"
భారతి గారు చక్కటి విషయములను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి.
చాలా చక్కటి ప్రయత్నం చేస్తున్నారు. మా నల్లనయ్య ఆశీర్వాదబలం మీ కెప్పుడు కలుగు తుండు గాక. మీ ఈ కృషి ఇలాగే చక్కగా జరుగు తుండు గాక. - తెలుగుభాగవతండాట్ కం.
హహహ పాపం బాలు గారు అలా దెబ్బలు తిన్నారనమాట! బాగుంది మీది ఆచంట దగ్గరనమాట! ఆ ఊరి జాతర నిజంగా చాలా బాగుంటుంది. ఇహ చింతామణి నాటకం అనగానే నాకు గుర్తొచ్చేది మాత్రం సురభి వాళ్ళే. ఎంత బాగా వేస్తారో!!! వాటి ముందు నేటి వందరోజుల సినిమాలు ఎందుకు పనికిరావంటే అతిశయోక్తి కాదేమో. నిజమేనండి నేను ఏకీభవిస్తున్నాను మీ అభిప్రాయంతో!
@ జ్యోతిర్మయి గారూ! మీ నవ్వుకి కారణంగా గోపీ మాస్టారు నన్ను కొట్టడం కాదుకదా.
@ కష్టేఫలి గారూ! మొదటిసారి నాబ్లాగు కి వచ్చినందుకు స్వాగతం. పాలకొల్లు ను పాలకొలను గా సంభోదించి ఒక్కసారిగా పెద్దగోపురాన్ని గుర్తుచేసారు. కృతజ్ఞతలు.
|
చాలా మంధితో ఒకే సమయంలో సెక్స్, బిగినర్స్, ముగ్గరితో సెక్స్, Filmed on వెబ్ కెమెరా
బిగినర్స్ చాలా మంధితో ఒకే సమయంలో సెక్స్ ముగ్గరితో సెక్స్ Filmed on వెబ్ కెమెరా
త్రయం LACTAFILIA G సైట్ నుండి pornoload-n.com
వక్రీకరించిన మిల్ఫ్ ఆమె గాడిద ఇబ్బంది పెట్టాడు గెట్స్
Alura జెన్సన్ పడుతుంది ఒక అనామక బ్లాక్ డిక్ వద్ద పూకు సంధు
వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్ కోసం జాస్మిన్
చాలా మంధితో ఒకే సమయంలో సెక్స్, సమూహం శృంగార, 720 HD వీడియో, ప్రారంభ
కొవ్వు అందమైన మహిళలు sucks and Fucks ముఖము మీధ వీర్య ధ్రవమ్ చ
నాకు వేడి వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్
తరులు సెక్స్ చూడటానికి సంతోషిస్తున్నాము ముడ్డి లో షూ స్టోర్
లగడపాటి రాజగోపాల్. ఎక్కడ ఎన్నికలు జరిగినా వెంటనే ఒక సర్వే చేసి ఫలితాలను ముందే చెప్పేస్తుంటారు. గతంలో కూడా ప్రధాన ఎన్నికలపై సర్వే నిర్వహించిన లగడపాటి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది, తెలుగుదేశంపార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పాడు. అంతేకాదు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపిల సీట్లపై కూడా స్పష్టమైన సంఖ్యను కూడా ఇచ్చారు.
లగడపాటి సర్వేలో వచ్చినట్లుగానే అటుఇటు రెండుమూడు సీట్లు తప్ప టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తరువాత లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవడం, ఆ తరువాత ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడకపోవడం జరిగిపోయాయి.
కానీ తాజాగా తన స్నేహితులతో నంద్యాల ఉప ఎన్నికలపై సర్వే చేశారట లగడపాటి. ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని తేల్చేశారట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల ద్వారా అందరికీ సమాచారం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సర్వే చేయించిన లగడపాటి ఈ నిర్ణయాన్ని ప్రకటించారట. లగడపాటి సర్వేతో టిడిపి ఆలోచనలో పడింది.
ఆకాశంలో అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ విమానం డోర్ అకస్మాత్తుగా కింద పడిపోయింది. ఇంకేముంది ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. లాలాపేటలో ఓ భవనంపైన విమానంలోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మూత పడిపోయింది. దీంతో ఆ భవనంలో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారు. భవనంపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ సంఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
జీవితంలో ఎన్నో మలుపులు, భందాలు. ఏ మలుపు ఎప్పుడొస్తుందో, ఏ భందం ఎప్పుడు ఎర్పడుతుందో ఎవరూ చెప్పలెరు అది వచ్చెవరకు. జీవితం అంటే అంతే కద.
జయలలిత మృతి : కారు డ్రైవర్ ఎమని జవాబు చెప్పారు? _ Webdunia Telugu
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె వ్యక్తిగత కారు డ్రైవర్ ఆర్ముగస్వామి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి కమిటీ ఎదుట శనివారం హాజరయ్యారు. 2016 సెప్టెంబర్ 22 రాత్రి జయలలిత అస్వస్థతకు గురైన విషయం తెలుసునా? ఆ సమయంలో పోయెస్ గార్డెన్లో ఉన్నారా? లేక ఇంట్లో ఉన్నారా? అని ఆర్ముగస్వామి అయ్యప్పన్ను ప్రశ్నించారు.
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను చూశారా? ఆమె మృతిపై మీకేవైనా సందేహలు ఉన్నా యా? అంటూ ఆయన అడిగారు. అన్ని ప్రశ్నలకు అయ్యప్పన్ ఓపికగా సమాధానాలిచ్చినట్టు తెలుస్తోంది. అదేసమయంలో జయలలిత తనను కారు డ్రైవర్గా కాకుండా కన్నబిడ్డలా చూసుకునే వారని, ఆమె మృతి తనను తీవ్రంగా బాధించిందని అయ్యప్పన్ తెలిపారు.
ఆమె వద్ద గత 12 ఏళ్లుగా కారు డ్రైవర్గా పని చేసిన అయ్యప్పన్ జయ అనారోగ్య పరిస్థితులు గురించి సమగ్రంగా వివరించినట్లు తెలిసింది. అయ్యప్పన్ ఇచ్చిన సాక్ష్యాన్ని విచారణ సంఘం అధికారులు వీడియో ద్వారా చిత్రీకరించారు. కొన్ని ప్రశ్నలకు రాతపూర్వక సమాధా నాలు కూడా సేకరించారు. ఇక జయలలిత మరో కారు డ్రైవర్ కన్నన్ వద్ద కూడా ఈ కమిటి విచారణ జరుపనుంది.
'బాబా' గుర్తుకాదు.. మేక తలకాయ : శరత్ కుమార్
అమృత జయలలిత కుమార్తెనా కాదా?: ఫిబ్రవరి 1న కోర్టులో విచారణ
కారు డ్రైవర్
తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులో వెలుగుతున్న రోజుల్లో టి. నగర్ లో ఉన్న పానగల్ పార్క్ లో చెట్ల మీద పక్షులతో బాటు చెట్ల క్రింద సినీ పక్షులు కూడా కాలక్షేపం చేసేవారు. ఒకరోజు సాయింత్రం అక్కడ ఎప్పటిలాగే కొంతమంది సాహితీ మిత్రులు సమావేశమయ్యారు. కబుర్లు పూర్తయ్యాయి. ఎవరిదోవన వాళ్లు ఇళ్ళకి బయిలుదేరారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఆరుద్ర గారు తన ఇంటికి ఆహ్వానించారు. చక్కగా రాచబాటలో..... అదేలెండి రోడ్డు మీదనుంచి కాకుండా అడ్డదారిలో మల్లాదిగారిని తీసుకేడుతున్నారు. పైగా అది తమ ఇంటికి చాలా దగ్గర దారని సంజాయిషీ కూడా ఇచ్చారు.
కొంత దూరం వెళ్ళాక ఒకచోట ముళ్ళ తీగ దారికి అడ్డువచ్చింది. ఆరుద్ర గారు వంగి ఆ తీగ క్రింద నుంచి దూరి అవతలికి వెళ్లిపోయారు. ఆ తీగను అలాగే పట్టుకుని మల్లాదిగారిని కూడా రమ్మన్నారు. ఆయన కూడా తల వంచి ఇవతలికి వచ్చారు.
" ఆరుద్రా ! మొత్తానికి నాకు తలవంపులు తెచ్చావయ్యా ! " అన్నారు మల్లాదివారు.
అదండీ సంగతి ! మరి ఇద్దరూ కూడా ' వాక్ ' శూరులే కదా !!
కిశోర్ (తెలుగు దర్శకుడు) ఫిల్మోగ్రఫీ _ Kishore Filmography in Telugu - Filmibeat Telugu
|
తెలుగు పద్యం: భాగ్యములకుప్ప పిళ్ళారప్ప!
Labels: చాటువు, వినాయకుడు
చాటు పద్యాలు బాగున్నాయి. మీకు, మీ కుటుంబానికి వినాయకచవితి శుభాకాంక్షలు.
థింక్ ట్యాంక్ బాగ్స్ ధర India21 Sep 2018 లోజాబితా _ PriceDekho.com
థింక్ ట్యాంక్ బాగ్స్ లో Indiaధర
చూడండి నవీకరించబడింది థింక్ ట్యాంక్ బాగ్స్ ధరలు Indiaలో 21 September 2018 నాటికి. ధర జాబితా ఆన్లైన్ షాపింగ్ 7 మొత్తం థింక్ ట్యాంక్ బాగ్స్ ఉన్నాయి. ఉత్పత్తి లక్షణాలు, కీ ఫీచర్లు, చిత్రాలు, రేటింగ్ & మరింత పాటు లో Indiaఅత్యల్ప ధరలు కనుగొనేందుకు. ఈ వర్గంలో అత్యంత ప్రాచుర్యం ఉత్పత్తి థింక్ ట్యాంక్ ఫోటో రెట్రోస్పెక్టీవ్ 7 పిస్టన్ షోల్డర్ బాగ్ ఉంది. అత్యల్ప ధరలు Flipkart, Snapdeal, Indiatimes, Homeshop18, Shopclues ఒక సులభమైన ధర పోలిక కోసం వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి.
ధర రేంజ్ థింక్ ట్యాంక్ బాగ్స్
ధర థింక్ ట్యాంక్ బాగ్స్ మేము అన్ని గురించి మార్కెట్లో ఇవ్వజూపిన ఉత్పత్తులు మాట్లాడినప్పుడు మారుతుంటాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తి థింక్ ట్యాంక్ ఫోటో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ రోలింగ్ బాగ్ Rs. 35,090 ధరకే. దీనికి విరుద్ధంగా, కనిష్ట ధర ఉత్పత్తి Rs.5,999 లో థింక్ ట్యాంక్ ఫోటో సిలింగ్ O మాటిక్ 20 సిలింగ్ బాగ్ అందుబాటులో ఉంది. ఈ ధరల వైవిధ్యం ఎంచుకోవడానికి ప్రీమియం ఉత్పత్తులు దుకాణదారులను ఒక సరసమైన పరిధి ఇస్తుంది. ఆన్లైన్ ధరలను Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCRఆన్లైన్ కొనుగోళ్ల etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి
టాప్ 10థింక్ ట్యాంక్ బాగ్స్
థింక్ ట్యాంక్ ఫోటో సిలింగ్ O మాటిక్ 20 సిలింగ్ బాగ్
తాజా కేసు లాజిక్ సీడ్ హోల్డర్స్ & ఆర్గనైజర్లు 2018 లో India _ PriceDekho.com
Latest కేసు లాజిక్ సీడ్ హోల్డర్స్ & ఆర్గనైజర్లు లో Indiaధర
తాజా కేసు లాజిక్ సీడ్ హోల్డర్స్ & ఆర్గనైజర్లు 2018 Indiaలో
ప్రదర్శించడం ఉత్తమ ఆన్లైన్ ధరలు తాజా కేసు లాజిక్ సీడ్ హోల్డర్స్ & ఆర్గనైజర్లు గా 17 Oct 2018 లో Indiaకోసం. గత 3 నెలల్లో 3 కొత్త ఆవిష్కరణలు మరియు ఇటీవల ఒకటి కేసు లాజిక్ సీడ్ వాలెట్ EVW 24 749 ధరకే ఉన్నాయి. ఇటీవల విడుదల చేయబడ్డాయి ఇతర ప్రాచుర్యం ఉత్పత్తులు: . చౌకైన కేసు లాజిక్ సీడ్ హోల్డర్స్ & ఆర్గనైజర్లు గత మూడు నెలల్లో ప్రారంభించింది {lowest_model_hyperlink} ధరకే మరియు అత్యంత ఖరీదైన ఒకటిగా {highest_model_price} ధరకే ఉంది. � ధర జాబితా వద్ద ఉత్పత్తులను విస్తృత సహా సీడ్ హోల్డర్స్ & ఆర్గనైజర్లు యొక్క పూర్తి జాబితా ద్వారా బ్రౌజ్ .
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్ ధరలోIndiaజాబితా
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్ యొక్క తాజా ధర May 28, 2018పొందిన జరిగినది
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్షోప్క్లూలెస్, ఫ్లిప్కార్ట్ అందుబాటులో ఉంది.
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్ అత్యల్ప ధర 32,957 షోప్క్లూలెస్ లో ఫ్లిప్కార్ట్ ( 33,290)
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్ - యూజర్ సమీక్షలు
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్ - ధర చరిత్ర
లీగ్ ఫం౧౦౯౧ణ్డలీ౨౫ 6 కాగ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ సిల్వర్ లక్షణాలు
వాష్ లోడ్ 6 kg
బాస్కెట్ మెటీరియల్ Stainless Steel
సైకిల్ టైం 5
డెప్త్ 44 cm
|
బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ - వికీపీడియా
కర్ణాటక, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ & ఢిల్లీ
నైరుతి రైల్వే జోన్
హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్
సగటు ప్రయాణ సమయం
33 గంటల 30 నిమిషాలు
రైలు సంఖ్య(లు)
బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే రాజధాని రైలు.
3 ప్రయాణ సమయం
4 సగటు వేగం
9 బయటి లంకెలు
నేపధ్యము[మార్చు]
బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుతుంది.తిరుగుప్రయాణంలో 22692 నెంబరుతో ప్రాయాణిస్తుంది.
బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ ను నవంబర్ 1 1992 లో ఒక వారంతపు రైలుసర్వీసుగా ప్రారంభించారు.తరువాత దీనిని వారానికి రెండుమార్లు, తరువాత మూడుమార్లు, నాలుగుమార్లకు పొడిగించడం జరిగింది.జూలై 1 2017 నుండి బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ ను రోజువారి సర్వీసుగా మార్చడం జరిగింది.
ప్రయాణ సమయం[మార్చు]
బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని అధిగమింఛడానికి 33గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.
సగటు వేగం[మార్చు]
బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని 70కిలో మీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది.
కోచ్ల అమరిక[మార్చు]
బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ లో ఎ.సి మొదటి తరగతి భోగి ఒకటి, రెండవ తరగతి భోగీలు 5, మూడవ తరగతి ఎ.సి భోగీలు 11,1 పాంట్రీకార్,2జనరేటర్ల భోగీలు కలిగివుంటుంది.
సమయ సారిణి[మార్చు]
సం కోడ్ స్టేషను పేరు 22691:బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్
1 SBC క్రాంతివిరా సంగోలి రాయ్నా బెంగళూరు ప్రారంభం 20:00 0.0 1
16 NZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 05:55 గమ్యం 2384.6 3
ట్రాక్షన్[మార్చు]
బయటి లంకెలు[మార్చు]
హౌరా (కోలకతా)
రాజేంద్ర నగర్ (పాట్నా)
సికింద్రాబాద్ (హైదరాబాద్)
స్వర్ణ జయంతి (అహ్మదాబాద్)
"https://te.wikipedia.org/w/index.php?title=బెంగళూరు_రాజధాని_ఎక్స్ప్రెస్&oldid=2467269" నుండి వెలికితీశారు
భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు
భారతీయ రైల్వేలు ఎక్స్ప్రెస్ రైళ్ళు
కర్ణాటక రైలు రవాణా
తెలంగాణ రైలు రవాణా
ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా
మహారాష్ట్ర రైలు రవాణా
ఢిల్లీ రైలు రవాణా
ఈ పేజీలో చివరి మార్పు 8 అక్టోబరు 2018న 04:34కు జరిగింది.
గవ్వలు - వికీపీడియా
వరి పిండి, నీరు మరియు పాలు
ఉప్పు, కొద్దిగా కారం లేదా మిరియాలపొడితో చేసే గవ్వలు
"https://te.wikipedia.org/w/index.php?title=గవ్వలు&oldid=2113231" నుండి వెలికితీశారు
Home » తాజా వార్తలు » ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్నుమూత
హైదరాబాద్: సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్ను మూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 89 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఉప్పల్ ప్రశాంత్నగర్లోని ఆయన నివాసంలో పార్థివ దేహం ఉంచారు. భార్గవకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1928 ఫిబ్రవరి 22న అజ్మీర్లో జన్మించిన ఆయన 21 ఏళ్లకే సింథటిక్ ఆర్గానిక్ కెమెస్ట్రీలో పీహెచ్డీ పట్టా పొందారు. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛైర్మన్గానూ పనిచేశారు. ఆయన అందించిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
నటీనటులు: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని, కోట శ్రీనివాసరావు, బ్రహ్మనందం, ఆనంద్ రాజ్, అరుణ్ రాజ్, కామరాజ్, రామ్దాస్ తదితరులు.…
జూన్ 16న గ్రాండ్ గా ఆది పినిశెట్టి నటించిన “మరకతమణి” విడుదల
జంబలకిడి పంబ ట్రయిలర్ లాంచ్ _ Watch Photo of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన» జంబలకిడి పంబ ట్రయిలర్ లాంచ్
జంబలకిడి పంబ ట్రయిలర్ లాంచ్
గీతరచన - డా.సి. నారాయణ రెడ్డి
లేబుళ్లు: ప్రాణమిత్రులు (1967), savitri
లేబుళ్లు: మనసే మందిరం(1966), savitri
చిత్రం - విచిత్ర దాంపత్యం(1971)
గానం - పి. సుశీల బృందం
లేబుళ్లు: విచిత్ర దాంపత్యం(1971), savitri
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాధం
సంగీతం - తాతినేని. చలపతిరావు
గానం - ఘంటసాల, జయదేవ్, సావిత్రి
గానం - ఘంటసాల,పి.సుశీల బృందం
గానం - పి.సుశీల,వసంత,జి.మనోహరి,రాము
రంగస్థలం మూవీలో తొలగించిన సన్నివేశాలు ఇవే _ a2zmovienews
Home Movies రంగస్థలం మూవీలో తొలగించిన సన్నివేశాలు ఇవే
రంగస్థలం మూవీలో తొలగించిన సన్నివేశాలు ఇవే,పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో
Previous articleరంగస్థలం మూవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతి బాబు
Next articleపవన్ కళ్యాణ్ ఆ సినిమా చేసి ఉంటే ఎంత ఘోరం జరిగేదో
|
ఈ రోడ్డులో ఇలా జరగడం రెండో సారి _ Prajasakti::Telugu Daily
Home » తాజా వార్తలు » ఈ రోడ్డులో ఇలా జరగడం రెండో సారి
మెల్బోర్న్లో మన వైవిధ్యం _ Prajasakti::Telugu Daily
Home » స్నేహ » మెల్బోర్న్లో మన వైవిధ్యం
రాజకీయ నేపథ్యంతో ఇప్పటి వరకు వచ్చిన తెలుగు చిత్రాలకు ఒక కొత్త ప్రయోగమైంది 'రంగస్థలం'. 1980 నాటి రాజకీయ పరిణామాల చిత్రీకరణ... వినికిడి సమస్య ఉన్నా, బడుగు నేపథ్యం నుంచి వచ్చినా గ్రామంలోని ఇతర ప్రతికూలతలన్నిటినీ నెగ్గుకు వచ్చే యువకుడి పాత్ర సినిమాకు హైలైట్. ఇలాంటి ఒక విభిన్న కథ మంచి పేరుతెచ్చుకోవడమే కాదు కలెక్షన్లనూ కురిపించింది. ఇప్పుడు మెల్బోర్న్లో జరిగే భారతీయ చిత్రోత్సవంలో ఈ ఏడాది ఉత్తమ చిత్రాల నామినేషన్కు ఎంపికైంది. అంతేకాదు, అక్కడ ప్రదర్శనకు కూడా వెళ్లడం మరో విశేషం. సావిత్రి జీవితకథగా వచ్చిన 'మహానటి' చిత్రం కూడా ఉత్తమ చిత్రం కేటగిరీకి నామినేట్ అవడమేకాదు, ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్తోపాటు, సహాయ నటిగా వేసిన సమంత ఉత్తమ నటి, సహాయ నటి కేటగిరీలకు నామినేట్ అయ్యారు. మెల్బోర్న్ చిత్రోత్సవంలో తెలుగు పరిశ్రమ నుంచి ఇలా రెండు సినిమాలు, ఇద్దరు నటులకు అవకాశం రావడం అరుదు.
Tags: మెల్బోర్న్లో-మన-వైవిధ్యం
'శతమానం భవతి' మోషన్ పోస్టర్ విడుదల _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » న్యూస్ గాసిప్» 'శతమానం భవతి' మోషన్ పోస్టర్ విడుదల
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం శతమానంభవతి. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అ..ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజాతో సందడి చేశాడు శర్వానంద్. ఆ సినిమా మంచి విజయాన్నందుకుంది. దీంతో వచ్చే సంక్రాంతి కోసం శతమానం భవతిని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టాలనుకుంటున్నాడు శర్వ.
Home » ఫీచర్స్ » వృక్షో రక్షతి రక్షిత:
మా స్కూల్లో త్వరలో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందని, ఆసక్తి ఉన్న వాళ్లు పాల్గొనాలని హెడ్మిస్ చెప్పారు. నేనూ దానిలో పాల్గొనాలని అనుకున్నాను. అప్పుడు మా అమ్మ స్నేహితురాలు నాకొక సలహా ఇచ్చింది. పర్యావరణానికి సంబంధించిన ఏదైనా డ్రాయింగ్ గీయమని చెప్పింది. విజయవాడ రాజధాని అయిన తర్వాత రోడ్లు వేస్తున్నామంటూ పెద్దపెద్ద చెట్లను నరికేస్తున్నారు. అలాగే కరెంటు తీగలకు అడ్డువస్తున్నాయనీ తొలగిస్తున్నారు. అది నాకు చాలా బాధేసింది. అందుకే చెట్టు బొమ్మ వేశాను. దానికి మొదటి బహుమతి వచ్చింది. నాకు చెట్లంటే చాలా ఇష్టం. పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లు నాటడం చాలా అవసరం. అందుకే ప్రతి పుట్టినరోజుకు ఒక చెట్టు నాటాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే చెట్లు మనకు ప్రాణవాయువుని అందిస్తాయి. వర్షాలు సకాలంలో కురిసేలా చేస్తాయి. చెట్లు లేకపోతే ఎండలు పెరిగిపోతాయని, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని మా టీచర్ చెప్పారు. అందుకే చెట్లను మనం కాపాడితే, చెట్లు మనల్ని కాపాడతాయి.
- ఎల్. మౌనిక
ప్రియదర్శిని స్కూలు, విజయవాడ.
కూల్డ్రింక్ తాగలే.. కొబ్బరిబొండాం తాగా!
'అదుగో' టీం పందితో పాదయాత్ర
"సాక్షి"లో నా కథ - "అయిదు వందల రూపాయల నోటు" _ పలక - బలపం
"సాక్షి"లో నా కథ - "అయిదు వందల రూపాయల నోటు"
ఈ రోజు (19.09.2010) "సాక్షి" ఆదివారం అనుబంధంలో నా కథ "అయిదు వందల రూపాయల నోటు" ప్రచురించారు. చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ..!
అంతర్జాలంలో చదవాలనుకునే వారికి ఇదుగో ఇదీ లింకు: "అయిదు వందల రూపాయల నోటు"
ఈ కథకి బ్లాగ్మిత్రుడు అన్వర్ బొమ్మవెయ్యడం మరో విశేషం.
బాగుంది కథ! ఆర్టీసీ బస్సు తో పాటు మానవ నైజాన్నీ చక్కగా చిత్రీకరించారు.
madhuri చెప్పారు...
పర్ణశాల: కథ-కల-కల్పన
ఇస్మాయిల్ గారన్నటువంటి తెరచుకొన్న పద్యానికి ఈ కవిత ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ఇది ఖచ్చితంగా మూసుకొన్న కవిత మాత్రం కాదు.
ఈ కామెంటు పోస్టు చేసేసిన తరువాత కూడా నన్ను చాలా సేపు ఆలోచింపచేస్తూంది ఖచ్చితంగా
విపరీతమైన ఆలోచనల వలన ఇటువంటి వేదనే మిగులుతుందేమో!! :)
మీరు పెట్టిన ఫొటో కవితకు బాగా సరిపోయింది.
|
హోమ్ » సినిమాలు» సాహసం శ్వాసగా సాగిపో
నటీ నటులు : నాగ చైతన్య, మంజిమ మోహన్,
ఇతర నటీ నటులు :రాకేందు మౌళి, బాబా సెహగల్ నాగినీడు తదితరులు
డైలాగ్స్ : కోన వెంకట్
ఎడిటర్ : ఆంటోనీ
మ్యూజిక్ : ఏ.ఆర్.రెహ్మాన్
కథ-దర్శకత్వం : గౌతమ్ మీనన్
నాగ చైతన్య, మంజిమ జంటగా ప్రేమకథా చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించించిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ గతం లో ‘ఏ మాయ చేసావే’ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ మీనన్, నాగ చైతన్య కాంబినేషన్ రూపొందిన ఈ చిత్రం లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నవంబర్ 11 న విడుదల అయ్యింది.
హ్యాపీ బర్త్ డే చైతూ
చైతూ నుంచి మరో మూవీ...
మరో సినిమా రెడీ చేసిన చైతూ
నా పెళ్లి అక్కడే....!
జనవరి 19న బీజేపీయేతర పక్షాలతో భారీ సభ ..!
రెండో రోజు రాహుల్ గాంధీ షెడ్యూల్
రేపు సోనియా, రాహుల్ ఎన్నికల ప్రచారం
ఓడిపోని గెలుపు ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్ _ బ్లాగుల్లో ఆణిముత్యాలు Telugu Blog Posts
ఓడిపోని గెలుపు ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్
స్వామీజీతో శ్రీ తనికెళ్ళ భరణి ముఖాముఖీ.
ఇషా అంబానీ ఎంగేజ్మెంట్...
ఎయిర్పోర్ట్లోనే వినేష్ఫోగట్...
ఖవిరిపల్లి - వికీపీడియా
ఖవిరిపల్లి, విజయనగరం జిల్లా, మక్కువ మండలానికి చెందిన గ్రామము.[1]
"https://te.wikipedia.org/w/index.php?title=ఖవిరిపల్లి&oldid=2232380" నుండి వెలికితీశారు
వర్గం:రామాయణం - వికీపీడియా
వర్గం:రామాయణం
► రామాయణం ఆధారంగా నిర్మించబడిన సినిమాలు (25 పే)
► రామాయణంలోని పాత్రలు (11 పే)
వర్గం "రామాయణం" లో వ్యాసాలు
వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/old
పుష్పక విమానము
"https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:రామాయణం&oldid=825743" నుండి వెలికితీశారు
Home » జిల్లాలు » నాసికర వస్తువులను కొనుగోలు చేయ వద్దు
Janasena Meeting In America With Pawan Kalyan-NRI Kalyan Telugu NRI -అమెరికాలో జనసేన అధ్యక్షుడి పర్యటన.. -TeluguStop
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ లో అమెరికాలో పర్యటన చేపట్టనున్నారని తెలుస్తోంది. ఆయన ఈనెల 14 వ తేదీన డల్లాస్ కి చేరుకొని అక్కడి నుంచీ 15 వ తేదీన ఇర్వింగ్లోని టొయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీలో అక్కడి జనసేన పార్టీ తరుపున ఉండే ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రవాస గర్జనలో పాల్గొని ఎన్నారైలను ఉద్దేశించి పవన్కళ్యాణ్ ప్రసంగిస్తారని తెలుస్తోంది..అయితే
ఈ కార్యక్రమం సాయంత్రం 5.30 నుంచి 11 వరకు జరుగుతుందని..ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జనసేన ఎన్నారై విభాగం హ్యూస్టన్లోని అన్నీ ప్రాంతాల నుంచీ వేదిక వద్దకి బస్ లని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రవేశం కూడా ఉచితమని తెలిపారు..
అంతేకాదు అమెరికాలో అందుబాటులో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేశారు..ఈ వేదికని ఎన్నారైల తో ఏర్పాటు చేయడానికి అమెరికాలో ఎన్నారై జనసేన నాయకులు కాట్రోతు సురేష్..శ్రీనివాసులు రామిసెట్టి…నాగు కూనసాని తదితరులు పర్యవేక్షణ చేస్తున్నారు.
షుగర్ నార్మల్ లోకి రావాలంటే ఈ గింజలు తప్పక తినండి.! ఇంకెన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే? 2018-06-22 00:54:53 IST Lakshmi P
1. అవిసె గింజల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నాన్ వెజ్ తినలేని వారు వీటిని రోజూ తింటే సరైన స్థాయిలో మాంసకృత్తులు లభిస్తాయి. దీంతో కీళ్లు, ఎముకలు దృఢంగా మారిపోతాయి. నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.
4. నిత్యం కొన్ని అవిసె గింజలను తింటుంటే మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఈ గింజల్లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్స్ మహిళల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
భార్యకు మూడ్ ఇలా తెప్పించాలి ¦ Telugu Health Tips ¦ Health Tips
ఉదయము నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు ఎందుకో తెలుసా?
లో బీపీ ఎందుకు వస్తుందో తెలుసా?
బొప్పాయిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు
మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పాటలు వింటే సర్వ పాపాలు పోతాయి
మహాభారత యుద్ధం కురుక్షేత్రంలోనే ఎందుకు జరిగింది?
చిన్న సంధర్బాన్ని, ఇంత నిశిత పరిశీలనతో, ఎక్కువ సేపు వ్రాయడం నిజంగా కష్టమే మీలాంటి వాళ్ళు ఎందులో నైనా భావాలతో పరకాయ ప్రవేశం చేయ గలరు. please keep going.
మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
శి. రా. రావు
|
మీడియా "పవర్" పవన్ కి తెలిసొచ్చిందా ..? -TeluguStop
అందరూ అనడం కాదు కానీ పవన్ కళ్యాణ్ నిజంగానే తన క్లారిటీ లేని చేష్టలతో రియల్ అజ్ఞానవాసి అని నిరూపించుకుంటున్నాడు. పవన్ లో ఆవేశం ఉంది కానీ సరైన ఆలోచనలు మాత్రం లేవని ఎప్పటి నుంచో ఆయన మీద వస్తున్న ఆరోపణలు. వాటికి బలం చేకూర్చేలా పవన్ వ్యవహారాలు చేస్తున్నాడు. దీనికి నిదర్శనమే పవన్ వర్సెస్ మీడియా. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చి అందరిని దడదడలాడించిన నటి శ్రీ రెడ్డి ఆ తరువాత ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టించింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ ఆ వివాదంలో చిక్కుకున్నాడు అది కాస్తా ముదిరి మీడియా వర్సెస్ పవన్ అనే స్థాయికి గొడవ ముదిరిన సంగతి తెలిసిందే. .
ఒక రాజకీయ పార్టీ స్థాపించి .. ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్న రాజకీయ నాయకుడికి న్యూస్ ఛానెల్స్ తో ఎంత అవసరం ఉంటుందో ముందే తెలియదా ..? అవన్నీ మర్చిపోయి ఎవరో రెచ్చగొడితే రెచ్చి పోయి మీడియా మొత్తాన్ని ఉతికి ఆరేసి తాను ఎంత ధైర్యవంతుడినో నిరూపించుకోవాలనుకున్నాడు. అయితే వాస్తవం కొద్దిరోజులకే అర్ధం అయిపోయింది. జనాల్లో ఫోకస్ అవ్వాలంటే మీడియా అవసరం బాగా ఉందని తీరిగ్గా గుర్తించి నాలుక కరుచుకున్నాడు. అందుకే మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు.
భారతదేశంలో ప్రభుత్వోద్యోగులు మరియు ప్రభుత్వ సంస్థల ప్రభుత్వ ఉద్యోగాలు
సంస్థలు మీరు తెలుసుకోవడం మొదలు మరియు మీరు వారి సొంత ప్రతిభను సమాజంలో భాగంగా మారింది
కంపెనీ మీ పూర్తి ప్రొఫైల్ను చూడవచ్చు మరియు యాక్సెస్ చేయవచ్చు మరియు మొదట పని కోసం నేరుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు
మీరు సంస్థలో తాజా వార్తలను మరియు ఓపెనింగ్స్ గురించి మొదట తెలుసుకుంటారు
మీరు తమ గోడలపై ఉన్న కంపెనీలతో నేరుగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు మరియు వారికి తెలుసు.
మీ సొంత ప్రతిభ కమ్యూనిటీ బిల్డ్, బ్రాండ్ బిల్డ్, పోస్ట్ ఉద్యోగాలు, ఉచితంగా ఇంటరాక్ట్, సౌకర్యవంతంగా చిన్న జాబితా దరఖాస్తుదారులు, పరిపూర్ణ యువత కనుగొనేందుకు.
నేరుగా కంపెనీలతో కనెక్ట్ అవ్వండి, స్వేచ్ఛగా ఇంటరాక్ట్ చేయండి మరియు మీకు కావలసిన పనిని పొందండి.
3 జాబ్స్ _ 0 వార్తలు _ 132 అనుచరులు
18 జాబ్స్ _ 0 వార్తలు _ 1547 అనుచరులు
15 జాబ్స్ _ 0 వార్తలు _ 168 అనుచరులు
7 జాబ్స్ _ 0 వార్తలు _ 65 అనుచరులు
యువతకు 4 కొత్త పని ఉచిత సైన్ అప్ చేయండి
బాగా వ్రాసారు వనజ గారూ!...@శ్రీ
"స్త్రీ స్వరూపం" గురించి మీ కవిత,
మీరు షేర్ చేసిన లింక్ బాగున్నాయండీ..
మంచి నై వేద్యం ఇచ్చారు . తల్లి జీవితకాల నైవేద్యం ..ఎంత బాగుందో...
మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్ / పెరుగుతున్న సొల్యూషన్స్ / గ్రో ఎలా / గ్రీన్హౌసెస్ / పంకర్-హుయ్యు - సెమీ-భూగర్భ చిన్న-గ్రీన్హౌస్
1 పరిస్థితి - కఠినమైన పరిస్థితుల్లో అన్నింటిని ఎలా పెంచుకోవాలి
2 ఛాలెంజ్ - VEgetables గ్రోప్-అప్ సొల్యూషన్ కోసం ఒక చౌక మరియు సులువు కనుగొను
4 ది పాన్కార్-హుయ్యు గ్రీన్హౌస్ యొక్క ఆవిష్కర్త గురించి
5 పంకర్-హుయు మరియు వాలిపిని- సూచనలు
పరిస్థితి - కఠినమైన పరిస్థితుల్లో అన్నింటిని ఎలా పెంచుకోవాలి
బొలీవియా దక్షిణ అమెరికాలో అత్యంత పేద దేశాలలో ఒకటి
పోషకాహార లోపం యొక్క అధిక రేట్లు
మంచి నీటి కొరత
ఛాలెంజ్ - VEgetables గ్రోప్-అప్ సొల్యూషన్ కోసం ఒక చౌక మరియు సులువు కనుగొను
అనేక సార్లు గ్రామీణ నివాసితులు గ్రీన్హౌస్ను అంగీకరించారు కాని వారు దానిని ఉపయోగించడం మానివేశారు
- Telugu-ఉక్కు కావాలంటారు.. బొక్కలిరగతీస్తారు.. బాబు పాలనలో ద్వంద్వ నీతి..! -TeluguStop
సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
సాహితీ......మనిద్దరం ఒకే బళ్ళో పక్కప్రక్కన కూర్చుని చదివేసుకుందామా నేను మీ క్లాసేగా. హ్యాపీ బర్త్ డే...మరి నాకు చాక్లెట్ ఇవ్వవా :-)
సాహితి కి హోమ్ స్కూలింగేమో మాల గారి దగ్గరే!
మీ శుభాభినందనాలకు థాంక్ యు .
నేను పాతకాలందాన్ని కదా అందుకే ఐదోఏట స్కూల్ లోవేసేది .
నా దగ్గర చువుకుంటే మొద్దవుతుంది నా సాహితి , ముందే బద్ధకం ఎక్కువైంది :)
మీ శుభాకాంక్షలకు థాంక్స్ అండి.
సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాలా గారు ..నా కబుర్లు కాకరకాయల కన్నా కొద్దిగా పెద్దది ....ఏ స్కూల్ లో వేస్తున్నారో చెప్పండి :)
మంజు గారు, హిమబిందుగారు,
నా సాహితి ని కార్పొరేట్ స్కూల్ లో చెర్చనండి. అక్కడ కుందేలు కూనల్లా తయారవుతారు:) గవర్నమెంట్ స్కూల్ లో చేరుస్తాను. అక్కడైతే పిల్లలు గట్టిగా అవుతారు:) సో మీ ఇష్టం :)
|
TDP In Odisha Elections- Elections-ఒడిశా ఎన్నికల బరిలో టీడీపీ..? -TeluguStop
ఏపీ , తెలంగాణ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న తెలుగుదేశం పార్టీ చూపు ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఒడిశా మీద కూడా పడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాలకు టీడీపీ తరపున అభ్యర్థులను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ ఒడిశాలో 52 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తుందని ఒడిశా టీడీపీ చీఫ్ రాజేశ్ పుత్ర తెలిపారు.
ఈ ప్రాంతాల్లో తెలుగు జనాభా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని… అందుకే అక్కడ పోటీ చేస్తే ఫలితం ఉంటుంది అనే ఆలోచనలో టీడీపీ ఉందట. ఈ విషయమై కోరాపుట్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేశ్ పుత్ర మాట్లాడారు.కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని రాజేశ్ తెలిపారు. మొత్తం ఐదు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని, వీటిలో కోరాపుట్, నబరంగ్ పూర్, బెహ్రమ్ పూర్, అస్కా లోక్ సభ స్థానాలను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందని, పోటీ చేసే మరో స్థానాన్ని ఎంపిక చేయాల్సి ఉందని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళతామని రాజేష్ చెబుతున్నారు.
వెనెజులాన్ బోలివర్ ఎక్సేంజ్ రేట్స్ - మిడిల్ ఈస్ట్ మరియు సెంట్రల్ ఆసియా - ప్రస్తుత ఎక్సేంజ్ రేట్స్
మిడిల్ ఈస్ట్ మరియు సెంట్రల్ ఆసియా కరెన్సీస్ తో వెనెజులాన్ బోలివర్ ఎక్సేంజ్ రేట్స్ 26 సెప్టెంబర్ తేదీ
వెనెజులాన్ బోలివర్ తో మిడిల్ ఈస్ట్ మరియు సెంట్రల్ ఆసియా యొక్క విదేశీ కరెన్సీస్ పైన వున్న టేబుల్లో డిస్ప్లే చేయబడ్డాయి. ఎక్సేంజ్ రేట్స్ కాలమ్లో వున్న వాల్యూస్ 1 వెనెజులాన్ బోలివర్ తో కొనగలిగే విదేశీ కరెన్సీ మొత్తాన్ని ఇటీవలి ఎక్సేంజ్ రేట్స్ను బేస్ చేసుకుని తెలియచేస్తుంది. వెనెజులాన్ బోలివర్ హిస్టారికల్ ఎక్సేంజ్ రేట్స్ను చూడడానికి టేబుల్ మరియు గ్రాఫ్ లింక్స్ను క్లిక్ చేయండి.
ప్రశ్న FSX కోసం అమ్మమ్మ 57
చిన్న మరియు సాధారణ.
నేను FSX కోసం ఆవియా 57 విమానం చూడాలనుకుంటున్నాను. నేను ఎంతగా విమానం ఇష్టం.
FSX కోసం FS2004 కోసం ఇక్కడ అదే విమానం ఉంది, కానీ. కాబట్టి, దయచేసి.
అక్కడ ఒకటి ఉంది
ధన్యవాదాలు Gh0st.
మీరు పందెం. నాకు కొన్ని పట్టింది. వివరణలో ఒక లింక్ తో ఒక వీడియో దొరకలేదు కానీ ఆ లింక్ సక్రమం సాధించలేకపోయింది నేను కొన్ని మరింత త్రవ్వడం చేశాడు
తారాగణం: రాజేంద్ర ప్రసాద్,మాధవి, శరత్ బాబు
01. ఆ చూపే ఒక వల ఆ రూపే వెన్నెల - ఆదినారాయణ రావు, ఎస్. జానకి
02. కల ఎదురుగ నిలిచిందా అల ఎదలో కదిలిందా ఈ వేళ జరిగింది - పి. సుశీల
03. తులసి కోటలో వెలిగే దీపం మాంగల్యానికి మరో రూపం - ఎస్. జానకి
04. ప్రతి మనిషికి రెండే మనసులుంటే ఎంత బాగుండేది - ఎస్.పి. బాలు
05. మూడుముళ్ళ బంధం ఏడేడు జన్మల బంధం - జి. ఆనంద్ - రచన: డా. సినారె
06. రారా కృష్ణయ్యా ఇటు రారా కృష్ణయ్య నీ అల్లరి పనులకు - ఎస్.జానకి, ఎస్.పి. శైలజ
|
కొంత మంది ఎదుటి వారిని అసలు పట్టించుకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్నీ చాలా పెద్దదిగా చేసి రచ్చ రచ్చ చేసిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమకు ఇష్టం వచ్చినట్టు ఉండి ఇతరుల మాటను అసలు వినక విపరీతమైన టార్చర్ పెడుతూ ఉంటారు. వీరి కారణంగా ఇబ్బంది పడినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. వీరు మంచివారే…కానీ కాస్త జాగ్రత్తగా మెలగాలి. ఇప్పుడు ఏ రాశుల వారు టార్చర్ పెడతారో తెలుసుకుందాం.
ఈ రాశి వారు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టటమే కాకుండా వారి కంగారులో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని గందరగోళం చేసేస్తారు. వీరితో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే వీరి నుంచి తప్పించుకోవచ్చు.
ఈ రాశి వారు వాస్తవానికి విరుద్ధంగా ఊహల్లో విహరిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు. వారి కోణంలో చూస్తే వారే చాలా మంచివారు. కానీ ఎదుటి వారికీ మాత్రం చాలా డేంజర్.
ఈ రాశి వారు రహస్యాలను బయట పెట్టకుండా ఉంటారు. పక్కవారికి అసలు విషయాన్నీ చెప్పకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనస్సులో విషయాన్నీ బయట పెట్టకుండా మరీ పక్కన వారిని టార్చర్ పెడుతూ ఉంటారు. వీరు ఎప్పుడు వారికీ అనుకూలంగా జరగాలని అనుకుంటారు. పక్కవారికి మేలు జరుగుతుందని అంటే అసలు తట్టుకోలేరు. కాబట్టి ఈ రాశి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఈ రాశి వారు ఏమి ఆలోచించకుండా ఏమి అన్పిస్తే అది చేసేస్తూ ఉంటారు. వీరి ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. వీరిని అర్ధం చేసుకోవటం చాలా కష్టం. ఒక్కోసారి పక్కన ఉన్నవారిని విపరీతమైన టార్చర్ పెడతారు.
వీరు శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉన్న విషయాన్నీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. దాంతో అవతలి వ్యక్తులు బాధపడతారు. వీరి మనస్సు మంచిదే కానీ కాస్త దురుసుగా మాట్లాడతారు.
ఈ రాశి వారు మాట్లాడే ముందు గాని, ఏదైనా పని చేసే ముందు గాని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. ఏమి చేయాలనీ అనిపిస్తే అదే చేసేస్తారు. వీరి కారణంగా ఎవరు ఇబ్బంది పడిన అసలు పట్టించుకోరు.
వీడియో కోసం మీ వర్గం శృంగార నర్సులు, వీడియో మంచి నాణ్యత HD, హార్డ్ పోర్న్, ముఖం మీద Cums, ఓరల్ సెక్స్, యువకులు సినిమా పేరు హాట్ టీన్ Deepthroat BJ చూడండి ఐఫోన్, ఐప్యాడ్, android లేకుండా నమోదు
వీడియో మంచి నాణ్యత HD యువకులు హార్డ్ పోర్న్ శృంగార నర్సులు ముఖం మీద Cums ఓరల్ సెక్స్
హాట్ టీన్ Deepthroat BJ సైట్ నుండి erkiss-tv.com
అద్భుతమైన అభిలాషి చాలా మంధితో ఒకే సమయంలో సెక్స్ నలుగురు కలిసి సెక్స్ చేయడం
హార్డ్ ఒకే అమ్మాయి తో విముక్తి తాకట్టు
HotGold రెండు పోర్చుగీస్ అమ్మాయిలు ధెంగడమ్ పూల్ లో
Orgasms అద్భుతమైన పసికందు rimming అందమైన మనిషి, అందమైన సెక్స్ రతి
Akiho Nishimura ద్వారా ఇబ్బంది పెట్టాడు ఇంటర్వ్యూయర్ పడుతుంది. ఒక ముఖము మీధ వీర్య ధ్రవమ్ వచేంతవరకు
వివాహ వరుస సినిమాలు - లెస్బియన్ వేలు ధెంగడమ్
సెక్సీ బిగ్ Tiity నల్లటి జుట్టు గల స్త్రీని Begs For A Big Cock
రెట్రో క్లాసిక్ సెక్స్ రతి పాత సాధారణ విషయాలు సంకలనం
జర్మన్ నలుపు సంకలనం వీర్య ధ్రవమ్ వచేంతవరకు యువ
ఒంటరిగా జపనీస్ milf ఉపయోగాలు కోసం కంపన పరికరంలా భావప్రాప్తి
కొంటె బ్లాండ్ నల్లటి జుట్టు గల స్త్రీని మరియు టీన్స్ ఫక్ తో ఒక వేలు చిన్నగది
ఇదేం పెళ్ళాం బాబోయ్ - 1990
రాజా ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: రవితేజా
తారాగణం: రాజేంద్రప్రసాద్,రాధిక...
04. మనసు కెటు మతిపోయింది మాట వినే స్తితి పోయింది - చిత్ర - రచన: ఆత్రేయ
తారాగణం: ఎన్.టి. రామారావు, జయప్రద,కె.ఆర్. విజయ,చలం,నాగభూషణం,జయ మాలిని
01. ఎందరో మహానుభావులు అందరికి వందానాలు - పి. సుశీల - రచన: డా. సినారె
02. కనరాని నీవే కనిపించి నావే అనురాగ వీణ పలికించి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి
03. చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు - ఎస్. జానకి బృందం - డా. సినారె
04. చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు - ఎస్. జానకి, వసంత బృందం - డా. సినారె
06. పలికే మువ్వలలో తెలుపలేని కధలెన్నోతీయని నవ్వులలో - పి. సుశీల - డా. సినారె
మా అన్నయ్య స్పాన్సర్ శ్రీమతి మల్లికగారి విశేషాలు ,పుస్తకం పై చలపాక అభిప్రాయం సరసభారతి దాతల వివరాలు ,ఏ పేజీలో ఏమి ఉంది _ సరసభారతి ఉయ్యూరు
స్పాన్సర్ శ్రీమతి మల్లికగారి విశేషాలు ,పుస్తకం పై చలపాక అభిప్రాయం స రసభారతి దాతల వివరాలు ,ఏ పేజీలో ఏమి ఉంది
రాశిఖన్నా లేటెస్ట్ ఫొటోస్ …..క్లిక్ చెయ్యండి
Previous articleబంగార్రాజుపై మోజు తగ్గలేదా?
Next articleమాటకు మాట… అసెంబ్లీ లో ఉద్రిక్తతలు
|
ఫుడ్ అమ్మకాల్లోకి 'అమెజాన్.కాం' _ V6 Telugu News
ఫుడ్ అమ్మకాల్లోకి ‘అమెజాన్.కాం’
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ‘అమెజాన్.కాం’, ఆన్ లైన్ లో ప్యాకేజ్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ను ఇండియాలో ఈ నెల నుంచి అమ్మడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కోకా-కోల- జీరో అమ్మడానికి బుకింగ్స్ ఓపెన్ చేసింది. అయితే దీనిపై అమెజాన్ ఇంకా క్లియర్ గా నిర్ణయం తీసుకోలేదు. అలాగే, ఇండియన్ మార్కెట్ లో సంస్థ కార్యకలాపాలను మరింత పెంచడానికి ఈ-కామర్స్ రంగంలో 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది అమెజాన్.
ఎనిమిది వందల సంవత్సరాల క్రితం #817 by bencas
హాయ్ నేను నా స్వంత ఫ్లైట్ సిమ్యులేటర్ వ్యాపారాన్ని సిమ్డెపాట్ అని పిలుస్తాను మరియు నేను విక్రయించే అనేక ఎయిర్ఫీల్స్లో నా సొంత క్రియేషన్స్ నిజమైన రియల్ ఎస్టేట్ల ఆధారంగా మరియు రియల్ ఎయిర్పోర్ట్లు అప్డేట్ అవుతున్నాయి, ఇద్దరూ విమాన సిమ్స్లకి మరియు నేను రెండు చవకైన మరియు సరసమైన యాడ్సన్స్ విక్రయించే వెబ్ సైట్ ను కలిగి ఉన్నాను www.freewebstore.org/SimDepot/ నేను ప్రజలకు ఇద్దరు addons ను కొనుగోలు చేస్తాను మొదటి సారి నేను వాటిని ఇ-మెయిల్ అమ్మకాల ఉత్పత్తులను అమ్ముతున్నాను అలాగే సెటప్
చివరి వీడియో (నెమలి పాము నృత్యం) ఏం సినిమా? నా దృష్టిలో కీర్తికిరీటాలు సినిమాతియ్యకపోవడం పెద్దలోటు.
కొందరు ముఖ్యమైన నాయికల్ని కంపేర్/కాంట్రాస్ట్ చేస్తూ మీరు విశ్లేషిస్తే చదవాలని ఉంది. సినిమాగా రాని ఇంకో మంచి నవల (బలమైన వయ్క్తిత్వం గల నాయిక) - ఈదేశం మాకేమిచ్చింది.
'చదువుకున్న అమ్మాయిలు' సినిమాకి మాతృక డాక్టర్ పి. శ్రీదేవి రాసిన 'కాలాతీత వ్యక్తులు' అనే నవల. (నిజానికి నవలకీ, సినిమాకీ పోలిక ఉండదు లెండి.) కాబట్టి మీ జాబితాని సవరించండి...
మురళీ గారు.. ధన్యవాదములు.. జాబితాను సవరించాను...ధన్యవాదములు.. కొత్తపాళీ గారు..జయ ప్రద గారి ఆ నృత్యం "అగ్నిపూలు"చిత్రం...లో పాట. సమయం చూసుకుని "నవలానయికల పాత్రలని విశదీకరించే సాహసం చేస్తాను.
మీ విశ్లేషణ బాగుంది .
మాలా కుమార్ గారు ధన్యవాదములు.. యద్దనపూడి సులోచనారాణి ఆన్ ది ఇంటర్నెట్ >> 174 రిజల్ట్స్ చూసి నిర్ధారణ చేసుకున్నాకనే.. నేను.. చిత్రాల పట్టిక పెట్టాను. అయినా మీరు శ్రద్దగా తెలియజేసారు. ధన్యవాదములు..
2 hours agoదిల్ రాజు కొన్న తమిళ్ కథ.. బన్నీకి కావాలట?
2 hours agoమళ్లీ కేసీఆరే సీఎం: ప్రముఖ సినీ నటుడు
3 hours agoమోహన్ లాల్ తెలుగు ఒడియన్ వచ్చేది ఎప్పుడంటే?
3 hours agoమెగా ఫ్రెమ్.. ఇంగ్లీష్ శ్రీమంతం బేబీ షవర్!
4 hours agoజనసేన అన్ని సీట్లకు మించి గెలవదు.. కత్తి మహేష్ కామెంట్స్!
4 hours agoతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక పైకి రాహుల్, బాబు
4 hours ago"టీఆర్ఎస్ పార్టీ - కెసిఆర్" డాక్యుమెంటరీ సీడీని ఆవిష్కరించిన కవిత
4 minutes agoపండుగ సంబురం ప్లస్ ఎలక్షన్ జోష్: 4.26 కోట్లకు స్మార్ట్ ఫోన్ల సేల్స్
11 minutes agoఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ వాయిస్.. క్రిష్ ప్రయోగం?
29 minutes agoచెన్నై ఫ్లాట్ఫాంపై అనుమానాస్పద పార్శిల్... తెరిచి చూస్తే...
ప్రేమలో మనం: సాహితీ స్రవంతి మాసపత్రికలోని నా వ్యాసం...
సాహితీ స్రవంతి మాసపత్రికలోని నా వ్యాసం...
నేను పుస్తకంలోనే చదివాను.చాలా బాగా రాసారు.మీ రచనలలో పెరుగుతున్న పరిణితి మీనుండి ఇంకా మంచి రచనలు వెలువడేందుకు దోహదపడుతుంది.శుభాభినందనలు.
మీ అభినందనలకి, ఆశీర్వచనాలకి ధన్యవాదాలు ఉమాదేవి గారూ.
సో మా ర్క said...
గీతిక గారికి నమస్సుమనస్సులు.మీరు పంపిన మైలు ద్వారా మీ బ్లాగును కూడా స్థాలీపులాక న్యాయంగా ఒక్కసారి పక్షిలా ఎగురుకుంటూ తిరిగి దర్శించాను.చాలా చాలా బాగున్నాయి.మరింత తీరిక చేసుకుని దర్సిస్తూ ఉంటాను.మీరు మరిన్ని తెలుగుదనం ఉట్టి పడే కవితలు,కధానికలు రచించి అభివృద్ధి పధంలో ఎదగాలని మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను.
సో మా ర్క గారూ..
మీ ఆశీస్సులకి, అభినందనలకి హృదయపూర్వక కృతజ్ఞతలు.
News Post: ఎయిడ్స్ బాధితులకు రుణాలు ఇస్తున్నారు
చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో ఎయిడ్స్ బారిన పడిన మహిళలకు ఒక్కొక్కరికి పది వేలు, గ్రూప్ గా వచ్చిన ఎస్ హెచ్ జి మహిళలకి లక్ష రూపాయల చొప్పున రుణాలివ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.నామ మాత్రపు వడ్డీ ఉంటుంది.చత్తిస్ ఘడ్ మహిళా కోష్ పేరు తో పధకం మొదలయింది.అన్ని జిల్లాల కలెక్టర్లకి ఈ మేరకు ఉత్తర్వులు వెళ్ళాయి.ఏదో వ్యాపారం చేసుకొని జీవించడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుందని వారి భావన.
అవీ-ఇవీ: దుంగల దొంగలకు చందన చర్చ?
బాగా రాశారు. అన్నీ తెలిసి ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండటం కన్నా దారుణం ఇంకోటి ఉండదేమో. నీతికే అవినీతిని నేర్పించగల ఘనులు ఈ భక్షక భటులు. :(
మూడు నాలుగు నెలల క్రితం అనుకుంటా.
@రానారె: నెనర్లు!
@విహారి: రక్షక భటుడంటే ఏమిటో చక్కగా సెలవిచ్చారు. :)
|
క్యుబెక్ న్యూ సౌకర్యం Bitcoin మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతుంది - Blockchain న్యూస్
మారథాన్ పేటెంట్ గ్రూప్, ఇంక్. అది క్యూబెక్ దాని కొత్త సౌకర్యాలతో Bitcoin మైనింగ్ ప్రారంభమైంది ప్రకటించింది.
ఫిబ్రవరి న 8, 2018, కంపెనీ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది 1,400 (“Antminer S9s”) ఫిబ్రవరి న 15, 2018 కంపెనీ కిరాయి ప్రకటించింది 26,700 క్యుబెక్ డేటా సెంటర్ స్థలం చదరపు అడుగుల, కెనడా.
తనకు రావలసిన Okamoto, మారథాన్ యొక్క తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పారు, “నేటి ప్రకటన కంపెనీ కోసం ఒక మైలురాయి సూచిస్తుంది.”
మారథాన్ గతంలో ఒక IP లైసెన్సింగ్ సంస్థ. GBV స్వాధీనపర్చుకున్న తరువాత, కలిపి కంపెనీ డిజిటల్ ఆస్తుల blockchain పర్యావరణ వ్యవస్థ మరియు తరం పాల్గొన్న GBV యొక్క కొత్త వ్యాపార అభివృద్ధి దృష్టి సారించాయి. GBV మైనింగ్ డిజిటల్ ఆస్తులను పై దృష్టి మరియు తన కార్యకలాపాలకు విస్తరించేందుకు ప్రత్యేక కంప్యూటర్ పరికరాలు జోడించడానికి కొత్త డిజిటల్ ఆస్తులను మైనింగ్ క్రింద సూచించబడ్డ అనుకున్నట్లు ఉంది.
తదుపరి పోస్ట్:ఒక Bitcoin స్మారక స్లోవేనియా సృష్టిస్తుంది
హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » చెవ్రోలెట్ కార్ల డీలర్లు » వర్తకులు లో షోలాపూర్
స్మార్ట్ విలేజ్
ఉత్తమ కార్మికులను అభినందించిన జిఎం _ వరంగల్ _ www.NavaTelangana.com
జనవరి మాసంలో కేటీకే ఒకటో గనిలో ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేసిన ఉత్తమ కార్మికులను శనివారం ఏరియా జనరల్ మేనేజర్ పాలకుర్తి సత్తయ్యగౌడ్ అభినందించారు. కేటీకే ఒకటో గనిలో శనివారం అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిఎం హాజరై మాట్లా డుతూ జనవరి మాసంలో 41,839 టన్నుల ఉత్పత్తిని సాధించి ఏరియాలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 110శాతం ఉత్పత్తితో రికార్డు సృష్టించడం కార్మికులందరి సమిష్టి కృషియేనని పేర్కొన్నారు. బొగ్గు అధికోత్పత్తికి కృషి చేసిన అధికారులు, ఉద్యోగులను అభినందించి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ రాజశేఖర్, ఏజెంట్ కవీంద్ర, రక్షణ అధికారి భాస్కర్రావు, సంక్షేమ అధికారి రాజేశం, గుర్తింపు సంఘం నాయకులు సమ్మయ్య, ఆగయ్య, స్వామి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకేష్ మంత్రి కావడం మా ఖర్మ: పోసాని కృష్ణమురళి _ BREAKING NEWS _ www.navatelangana.com
లోకేష్ మంత్రి కావడం మా ఖర్మ: పోసాని కృష్ణమురళి
నాలుగు కెమెరాలతో స్మార్ట్ ఫోన్.. _ టెక్ప్లస్ _ www.NavaTelangana.com
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హువావే ... తన నూతన స్మార్ట్ఫోన్ను 'మేట్ 20 లైట్'ను ఆవిష్కరించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు బెర్లిన్లో జరిగిన ఐఎఫ్ఏ 2018 ఈవెంట్లో భాగంగా ఈ స్మార్ట్ఫోన్ను విడుదల చేశారు. అధునాతన ప్రాసెసర్తో పాటు మొత్తం నాలుగు కెమెరాలు ఈ మేట్ 20 లైట్లోని ప్రధాన ఫీచర్లు. దీంతోపాటు ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలి జెంట్) ఆధారిత క్యూట్ స్పీకర్ను కూడా విడుదల చేసింది. ఇక దీనిలోని ఇతర ఫీచర్ల విషయానికొస్తే... ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2340ఐ1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హై సిలికాన్ 710 ఎస్ఓసీ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 512 జీబీ వరకూ విస్తరించుకునే అవకాశం, 20ం2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 24ం2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా, 3650 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకర్షణీయంగా ఉంది.
మీరు కావాలంటే పడుకోండి..నేను చేసుకుంటాను Archives - Telugu Sex Stories _ telugu boothu kathalu
Tag: మీరు కావాలంటే పడుకోండి..నేను చేసుకుంటాను
విమానాశ్రయం రోడ్ మీద సర్ప్రైజ్
తెలుగు రచయిత, దర్శకుడు రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆయన డిప్రెషన్ కారణంగా నిద్రమాత్రలు మింగాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరైన అవకాశాలు లేక, కెరీర్ అనుకున్న విధంగా సాగక సంవత్సర కాలంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఆయన ఈ చర్యకు పాల్పడ్డట్లు సమాచారం. 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా ద్వారా రాజసింహ తెరంగ్రేటం చేశారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు.
మన మంథని వెబ్ సైట్ నిర్వాహకులు ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా మీరంతా ముందుండి మాకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికి మరియు మీ కుటుంబ సభ్యులకు పేరు పేరు న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసినపుడు మీరు మా వెన్నుదండుగా ఉంటారని ఆశిస్తూ వున్నాం
|
కల్పన... 'ముసుగు వేయొద్దు మనసు మీదా' అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన గాయని. ఆమె ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా పాడతారు. ఆమెలో అనేక పార్శ్వాలు కనిపిస్తాయి. సమస్యలకు జడిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్న పిరికితనం, అదే సమస్యపై పోరాడి విజేతగా నిలిచిన మొండితనం. సంగీతం, నాట్యం, చదువూ, బహుభాషా ప్రావీణ్యం... ఇలా సకల కళల కలబోత కల్పన తన ప్రస్థానం గురించి వివరిస్తున్నారిలా....
నేను సినిమా నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టినా నా ప్రయాణం పూలబాట మాత్రం కాదు. నేనూ చాలా కష్టాలు ఎదుర్కొన్నదాన్నే, సమస్యలూ, ఒత్తిళ్లతో సతమతమైనదాన్నే. సినిమాల్లో పాడే అవకాశం, నటించే అవకాశాలూ పెద్దగా కష్టపడకుండానే వచ్చినా తరువాత విజయం అందుకోవడానికీ, ఈ రోజు నేనీ స్థాయిలో నిలబడటానికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను పాడాల్సిన పాట చివరిక్షణంలో ఎవరికో దక్కేది. ఒక దశలో పూర్తిగా అవకాశాలు లేక ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యేదాన్ని. అప్పుడే మలయాళంలో ఆసియానెట్ ఛానెల్ కొత్త గాయకులకు నిర్వహిస్తున్న 'స్టార్ సింగర్' రియాల్టీ షోలో పాల్గొన్నాను. అప్పటికే సినీ నేపథ్య గాయనిగా ఉన్న నేను రియాల్టీ షోలో పాల్గొనడం ఏంటీ అని పెదవి విరిచినవారూ ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా నేను ఆ పోటీలో పాల్గొని గెలిచాను. మలయాళంలో అది నాకెంతో గుర్తింపు తెచ్చింది. ఎన్నో అవకాశాలు పొందేలా చేసింది. ఆ రియాల్టీషో నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. నా జీవితంలో నేను ఎదుర్కొన్న మరో పెద్ద ఇబ్బందికర సమయం నా వివాహమే. పెళ్లయిన ఏడాదిలోపే మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. అది నన్ను మానసికంగా చిత్రవధ చేసిందనే చెప్పాలి. ఎంతగా కుమిలిపోయానంటే ఆత్మహత్య చేసుకుందామని రెండుసార్లు ప్రయత్నించేంతలా. కానీ తరువాత నేనే రియలైజ్ అయ్యాను. నేనేంటో నిరూపించుకోవాలి అనుకుని జీవితాన్ని ఒక సవాల్గా తీసుకున్నాను. నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఒంటరిగా ఎదుర్కోగల స్త్థెర్యం నా సొంతం. ఒకప్పుడు నేను బాగా లావుగా ఉండేదాన్ని. వివాహ బంధానికి బీటలు పడ్డాకే బరువు తగ్గడం కూడా ఒక సవాల్గా తీసుకుని ఇలా నాజూగ్గా తయారయ్యా.
పాటల తరువాత నాకున్న పెద్ద వ్యాపకం 'టీచింగ్'. చెన్నైలోని సెయింట్ లూయిస్ కాలేజీలో మూగ, బధిర విద్యార్థులకు పాఠాలు చెబుతుంటాను. నేపథ్యగానం తరువాత టీచింగ్నే పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకోవాలనుకుంటున్నా. మూగ, బధిరులకు బోధించడానికి ప్రత్యేక కోర్సు చేస్తున్నా. రెండేళ్లలో అది పూర్తి అవుతుంది. మామూలు విద్యార్థులకు చదువు చెప్పడం చాలా సులభం. మూగ, బధిర విద్యార్థులకు బోధించడం మాత్రం ఒక పెద్ద సవాల్. ఒక సారి నేను యాధృచ్చికంగా ఆ కాలేజీకి వెళ్లి టీచర్గా మారాను. అక్కడ కొన్ని నెలల పాటు పనిచేశాను. నిజానికి బధిర విద్యార్థుల నుంచీ నేను ఎన్నో నేర్చుకున్నాను. అప్పటి వరకూ నాకు సంజ్ఞాభాష తెలీదు. వారితో నేను ఎలా మాట్లాడాలో విద్యార్థులే నాకు నేర్పారు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు 'తప్పకుండా మళ్లీ మాకు పాఠాలు చెప్పడానికి రావాలి' అని విద్యార్థులు నాతో ప్రామిస్ తీసుకున్నారు. వాళ్లతో నాకున్న అనుబంధం అలాంటిది. వాళ్లకోసమే నేనీ కోర్సు చేస్తున్నాను. చదువు కూడా నాకెంతో ఇష్టం. ఎంసీఏ పూర్తి చేసి, ఇప్పుడు ఎంఫిల్ చేస్తున్నాను. చిన్నప్పుడు స్కూల్కు నేనెప్పుడూ ఆబ్సెంటే. కానీ పరీక్షల్లో మాత్రం పాస్ అయ్యేదాన్ని. నేను ఎప్పుడు చదువుతున్నానో, ఎలా పాస్ అవుతున్నానో మా టీచర్లకు ఒక అంతుబట్టని మిస్టరీ. అలాగని నేనేమీ బెస్ట్ స్టూడెంట్ను కాదు, జస్ట్ యావరేజ్ అంతే.
నన్ను కొంత రౌడీపిల్లే అనొచ్చు. ఎవరైనా నా జోలికొస్తే ఎంతమాత్రం వూరుకునేదాన్ని కాదు. కాలేజీకి బస్సులోనే వెళ్లేదాన్ని. ఒకసారి ఒకబ్బాయి మమ్మల్ని టీజ్ చేస్తున్నాడు. కోపమొచ్చి వాణ్ణి బస్సులోనే చితక బాదేశాను. నా గురించి తెలిసిన అబ్బాయిలు నా జోలికి వచ్చేవారు కారు, కొడతానని భయం.
* చిన్నప్పుడు బిజీగా ఉండటం వల్ల నాపైన విపరీతమైన ఒత్తిడి ఉండేది. అది ఒత్తిడి అని కూడా నాకు తెలిసేది కాదు. దాన్నుంచి బయటపడటానికి విపరీతంగా తినేదాన్ని. రెండు మటన్ బిరియానీలు పెట్టినా లాగించేసేదాన్ని. అలా బాగా బరువు పెరిగాను.
* ఇప్పుడు నన్ను చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కడుపు కట్టేసుకుని డైటింగ్ చేస్తున్నా. పళ్లరసాలు, చక్కెర, నూనె లేని మితాహారమే తీసుకుంటా. డైటింగ్ మొదలుపెట్టిన కొత్తలో నా ముందు ఎవరైనా తింటుంటే నోరూరేది. బలవంతంగా నన్ను నేను అదుపులో పెట్టుకునేదాన్ని. ఇప్పుడు తిండి అంటే ఇంట్రెస్ట్ పోయింది.
* ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని నేను నాన్నగారూ అని పిలుస్తాను. ఆయన నా పట్ల అంతటి వాత్సల్యం చూపుతారు. చిన్నప్పటి నుంచీ నేను ఆయనకు తెలుసు. ఒక పాటను ఎలా అప్రోచ్ కావాలో ఆయన నుంచే నేర్చుకున్నాను.
|
* నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నా. సల్సా, ఫ్లెమింగో నృత్యాలూ ఇష్టం. సల్సా కొంచెం నేర్చుకున్నా. వీణ వాదనల్లో ప్రావీణ్యం ఉంది.
* సెంటిమెంట్లకు దూరం. జాతకాలు, సంఖ్యాశాస్త్రం ఇవేమీ నమ్మను. దేవుణ్ణి మాత్రం నమ్ముతాను. మనకు ఏం జరిగినా ఆయన కృపే.
* క్రైస్తవం స్వీకరించాను. అలాగని మిగిలిన మతాలపై విశ్వాసం లేదని కాదు. అన్ని మతగ్రంథాలూ చదువుతాను. ఖాళీ దొరికితే ఆధ్యాత్మిక పుస్తక పఠనమే నా కాలక్షేపం.
* నా చేతిపై మూడు పువ్వుల పచ్చబొట్టు కనిపిస్తుంటుంది. నమ్మకం, ప్రేమ, ఆశలకు సూచికలు. మధ్యలో ప్రేమ పుష్పం పెద్దదిగా ఉంటుంది. దానర్థం విశ్వాసం, ఆశ కంటే ప్రేమే గొప్పదని.
* సంగీతం నాకు ఎస్పీబాలు, సుశీలమ్మ, పీబీ శ్రీనివాస్, జేసుదాస్, చిత్ర, జానకమ్మ లాంటి గొప్పవాళ్లతో పరిచయం కల్పించింది. పీబీ శ్రీనివాస్ సంగీతంలో నాకెన్నో పాఠాలు నేర్పించారు.
* నేను మరచిపోలేని ప్రశంసలు ఎన్నని చెప్పగలను. ఇటీవలే ఈటీవీ 'స్వరాభిషేకం'లో 'శ్రీతుంబుర నారద నాదామృతం' పాట పాడాను. దాన్ని టీవీలో చూసిన సుశీలమ్మ చాలా బాగా పాడావు కల్పనా అంటూ మెసేజ్ పంపారు. దాన్ని నా ఫోన్లో స్క్రీన్ సేవ్ చేసి పెట్టుకున్నా. అంత పెద్దావిడ ఇచ్చిన ప్రశంస కంటే గొప్ప అవార్డు ఏముంటుంది చెప్పండి!
* మా అమ్మాయి ఇప్పుడు మూడో తరగతి చదువుతోంది. నా బలం, బలహీనతా, నా కూతురూ నా కుటుంబమే.
పేరు : కల్పన రాఘవేంద్రర్ ,
నాన్న : టీఎస్ రాఘవేందర్ కర్ణాటక సంగీత విద్వాంసుడే కాకుండా సినీ సంగీత దర్శకుడు కూడాను. అమ్మ : సులోచన కూడా గాయనీమణే.,
మలయాళంలో 'ఈనాడు' నా తొలిసినిమా.
ఐదేళ్లు వచ్చాక కొన్ని తెలుగు, తమిళ సినిమాల్లో నటించాను.
బాలకృష్ణ నటించిన 'సీతారామకల్యాణం'లో నేను కనిపిస్తాను.
|
ప్రపంచం - CVR News Network
కిమ్ జాంగ్ ఉన్ తో ట్రంప్ భేటీ
ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భేటీపై శ్వేతసౌధం తొలిసారిగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సింగపూర్ మూలం: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. సింగపూర్ అధ్యక్షుడు
నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని వణికించేస్తున్నాయి. మానవాళి హడలిపోయేలా చేస్తున్నాయి. ప్రతి ఒక్కరినీ ప్రాణభయం వెంటాడుతోంది. భారత్ లోనూ అడుగుపెట్టిన నిఫా ఇప్పటికే తానేంటో చూపిస్తోంది. ప్రభుత్వాలను గడగడలాడిస్తోంది.
ప్రపంచంలోని ప్రాణాంతక వ్యాధుల్లో తొలి పదింటిలో నిఫా వైరల్ ఫీవర్ ఒకటి. ఈ మాట ఎవరో అన్నది కాదు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు. అందుకే అందరిలోనూ అంతగా ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా తదితర దేశాల్లో ప్రాణాలు తీస్తున్న ఎబోలా, జికా వైరస్లకన్నా ఇది ప్రమాదకారిగా మారిపోయింది. ఆసియా దేశాలను బెంబేలెత్తించిన బర్డ్ ఫ్లూ కన్నా మిన్నగా మారిపోయింది. ఒక జాతి గబ్బిలాలు దీనికి ప్రధాన కారణం. ఇక పందులు, ఈ వైరల్ ఫీవర్ సోకిన రోగుల ద్వారా కూడా ఇది శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు నిఫా రాకుండా నివారించే వాక్సిన్గాని, రోగాన్ని తగ్గించే మందులు కానీ పుట్టలేదు. కేవలం ఉపశమనం కలిగించే చికిత్స తప్ప మరో మార్గం లేకుండా పోయింది. దీంతో నిఫా సోకితే మరణం తప్ప మరోటి లేకుండా పోతోంది.
కేరళపై నిఫా వైరస్ పంజా విసిరింది. ఆ వ్యాధి బారిన పడి రెండంకెల మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఇదే విషయం దేశ విదేశాల్లో ఆందోళనకు కారణమవుతోంది. తొలుత 1998లో మలేషియాలో ఈ వైరస్ బయటపడింది. సుంగాయ్ నిఫా అనే గ్రామంలోని రోగుల నుంచి తొలిసారిగా దీన్ని కనుగొన్నారు. అందుకే దీనికి నిఫా వైరస్ అన్న పేరు వచ్చింది. నిఫాతో మలేషియా అదే ఏడు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి సింగపూర్లో వెలుగు చూసింది. అక్కడ పందులు పెంచే వారు నిఫా బారిన పడ్డారు. ఆ తర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి తన ఉనికి చాటుకుంది. అక్కడే తిష్ట వేసింది కూడా. ప్రతి ఏటా శీతాకాలంలో బంగ్లాదేశ్ ను నిఫా వణికిస్తోంది. వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తోంది.
బంగ్లాదేశ్ నుంచి భారత్ లోని కేరళకు నిఫా ప్రవేశించింది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి ప్రకంపనలు సృష్టిస్తోంది. గుర్తు పట్టే లోగానే పదుల సంఖ్యలో ప్రాణాలు తీసింది. 50 మంది వరకు దీని బారిన పడ్డట్లు ప్రాథమికంగా గుర్తించారు వారిలో 25 మందికిపైగా వ్యాధికి గురయ్యారు. వీరికి చికిత్స అందిస్తున్న ఓ నర్సు కూడా నిఫా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదం. అంచనాకు అందనంత వేగంగా ఇది వ్యాప్తి చెందే ప్రమాదం డటం వల్ల ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉండబోతోందన్న హెచ్చరికలు అందరినీ హైరానాకు గురి చేస్తున్నాయి.
కోజికోడ్లో విజృంభించిన ప్రాణాంతక వైరస్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడం ప్రజారోగ్య విపత్తుల పట్ల భారత్ స్పందనా సామర్థ్యానికి ఒక పరీక్షలా మారిపోయింది. ఆరోగ్య సంరక్షణ, నాణ్యత విషయంలో ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల జాబితాలో 2016లో భారత్ 145 స్థానంలో ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ తరుణంలో నిఫా మహమ్మారిని నిర్మూలించడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్లో ప్రతి ఏడాదీ నిఫా మరణాలు సంభవి స్తున్నప్పటికీ, సుదూరంగా ఉండే కేరళలో ఆ మహమ్మారి ఇంతలా విజృంభిస్తుందని దాదా పు ఎవరూ ఊహించలేదు. కేరళ నుంచి విశాఖ, హైదరాబాద్లకు నిత్యం విమానాలు, రైళ్ల ద్వారా వేలాది మంది వచ్చి వెళ్తుండటంతో తెలుగు రాష్ట్రాలు కూడా సత్వరం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
పుతిన్ తో మోదీ సంబంధం అందుకేనా...?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. భారత్, రష్యాల మధ్య సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆయన
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం...
అమెరికాలోని స్కూల్లో మరోసారి తుపాకీ దాడి.. విద్యార్థులు, ఉపాధ్యాయుడి మృతి
వైసీపీ అధినేత జగన్ మాట్లాడే భాష అభ్యంతరకరంగా వుందని ఆయన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్క...
ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేయబోతోన్న తొలి పర్యటనను విజయవంతం చేసి తీరుతామని కాంగ్రెస్ నేత, ఎమ్యె...
కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాంసాగర్ సాగునీ...
శ్రీ రామ్ సాగర్ నీటి విడుదలపై ఉత్కంఠ
నిజామాబాద్: శ్రీ రామ్ సాగర్ నీటి విడుదలపై ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై హైదరాబాద్ లోని మంత్రి పోచా...
ఎంవి యాక్టుకు నిరసనగా ప.గో. జిల్లాలో భారీ ర్యాలీ
గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ
న్యాయకమిషన్కు అమిత్షా లేఖ
|
టీడీపీ, వైసీపీలను వణికిస్తున్న జనసేన మేనిఫెస్టో
విశాఖలో అడుగు పెట్టిన జగన్
|
కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత _ Factionism In Kadapa _ TV5 News
విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సొంతూర్లో ప్రైవేట్ స్కూల్ దౌర్జన్యం _ Warangal
మంత్రి హరీష్ రావు కి తృటిలో తప్పిన ప్రమాదం _ Harish Rao Escaped From Blaze Mishap _ ABN Telugu
ఆది ఉంటేనే జబర్దస్త్ షో, లేకపోతే... ఆందోళనలో షో నిర్వాహకులు _ Hyper Aadi _ Jabardasth Show
హైపర్ ఆది నిన్ను మాములుగా కొట్టను...Sri Reddy Fires On Hyper & And Nagababu.Jabardasth Comedy Show
Ap DSC breaking news today నేడు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడి .నిరుద్యోగులతో బాబు తొండాట ap
వరుస ట్వీట్లతో చెలరేగిపోయిన మంత్రి లోకేష్..! _ Nara Lokesh Fires On Opposition Parties _ TV5 News
Ap Dsc Latest Breaking News __ మంత్రి గంటా శ్రీనివాసరావు
రైల్వే మంత్రి ని కడిగి పారేసిన సామాన్యుడు _ Latest Telugu News _ Lorenzo Media
T6 news- నేరేడుచర్లలో మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు
Ap Dsc Notification 2018 Latest Breaking News __ మంత్రి గంటా శ్రీనివాసరావు
బాబు మనుసులో ఉన్న థర్డ్ ఫ్రంట్ ప్రధాన మంత్రి అభ్యర్థి _ Third Front Prime Minister Candidate
(బాబు కనుసైగ చేసాడు, అర్ధరాత్రి విజయ్ సాయి రెడ్డి ఇంటి మీద సీబీఐ దాడి ?)
(ఆపరేషన్ గరుడ గురించి బీజేపీ సంచలన వ్యాఖ్యలు, ఒప్పేసుకున్నారు ..)
(మోడీ ని అందరి ముందూ చొక్కా పట్టుకుని నిలదీయడం కోసం డిల్లీ కి మాస్టర్ ప్లాన్ తో బాబు !)
Category Archives: మంచిర్యాల
మంచిర్యాలతెలంగాణ రైతుసంఘంMay 6, 2018
భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఏడేళ్ల బాలిక దారుణహత్య - CVR News Network
ఆగస్ట్ 21న భారత మార్కెట్లోకి నోకియా 6.1 ప్లస్ _ 60SecondsNow
ఆగస్ట్ 21న భారత మార్కెట్లోకి నోకియా 6.1 ప్లస్
పవన్ పై సమంతా 'వైరల్' ట్వీట్.. _ www.10tv.in
పవన్ అన్నా! నా చితికి నువ్వే
ఎప్పటినుంచో మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా మహిళా బిల్లును తీసుకురావాలని మహిళ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 'మహిళ రిజర్వేషన్ బిల్లుకు మోక్షం దొరికేనా ?' అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐద్వా ఏపీ నాయకురాలు రమాదేవి పాల్గొని, మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం...
Read more about మహిళ రిజర్వేషన్ బిల్లుకు మోక్షం దొరికేనా?
విశాఖ అందాల నగరం.
కళలకు, కవులకు నిలయం.
తెలుగు సంస్కృతి విరబూసిన ఊరు.
ఆనాటి విశాఖ నగర వైభవాన్ని తెలియజేసే కవిత ' మా విశాఖ '
సాహిత్యంలో అనునిత్యం ఎన్నో ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి... వుంటాయి. అలాంటి ఒక ప్రయోగమే ఏకాక్షర పద్యము... ' ద ' పద్యము.
ఎందరో నటీనటులను గోదావరి లాంచీ మీద చేర్చి బాపురమణ లు నిర్మించిన చిత్రం ' అందాలరాముడు '. ఆ చిత్రంలో ఒక పాత్ర పోషించిన డా. కె. ( కడియాల ) వివేకానందమూర్తి గారు వృత్తి రీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి రీత్యా మాత్రం యాక్టర్. ఆయన తో. లే. పి. ఈ సంచికలో.....
కార్తీక వనభోజనాలు.... విన్స్ తో. లే. పి. ...కాంతి జలపాతం... ఇంకా ....
మన సాంప్రదాయంలో దీపానికి అంతటి విశిష్టత వుంది. అందులోనూ కార్తీక దీపానికి మరింత విశిష్టత వుంది.
కార్తీక మాసంలో దేదీప్యమానంగా జ్వాలాతోరణం వెలిగించడం, దాని క్రింద నుంచి వెళ్ళడం ఒక ఆచారం.
అలాగే కార్తీక మాసం మరో విశిష్టతను కూడా కలిగి వుంది. అదే సామూహిక వన భోజనాలు. ఇందులో ఆథ్యాత్మికతతో బాటు సామాజిక పరమార్థం కూడా వుంది. అందులోనూ ఎవరికి వారుగా బ్రతికేస్తున్న ఈ హడావిడి తరంలో ఇలా బంధు మిత్రుల సమాగమం సంవత్సరానికి ఒకసారైనా జరగడం అవసరం.
" కార్తీక మాస ప్రాశస్త్యము ", " కార్తీక వన భోజనాలు " .... ఇంకా చాలా ....
కార్తీక వనభోజనాలు.... విన్స్ తో. లే. పి. ...కాంతి ...
ఈ వ్యాసం ఇంకా అనువదించబడలేదు.
వ్యాసం అనువదించడానికి మేము కృషి చేస్తున్నాము. ప్రత్యామ్నాయంగా మీరు దీన్ని ఇంగ్లీష్,German,French, మరియుChinese లో చదువుకోవచ్చు.
|
జగిత్యాల : నూతన సంవత్సరం సందర్భంగా జగిత్యాల జిల్లా.. కోరుట్లలోని కిరాణా వర్తక సంఘం, నగర వాసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర వాసులంతా కలిసి నిత్యజనగణమన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏకంగా 101 జెండాలను ఒకేసారి ఎగిరేలా ఏర్పాట్లు చేసి జెండాలను ఎగరవేశారు. జాతీయ గీతం ప్రారంభంకాగానే ఎక్కడి వారక్కడే నిలబడి సెల్యూట్ చేస్తూ జాతీయగీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో స్థానిక...
కరీంనగర్/జగిత్యాల : రైతులు ఆందోళన నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద 36వ కిలోమీటరు నుండి 45 కిలోమీటర్ల వరకు 9 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాల్వలకు మరమ్మతుల పేరుతో...తమ పొలాల్లోకి నీరు రాకుండా అడ్డుకుంటారని దీంతో తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 7 గ్రామాల రైతులు...
జగిత్యాల : పట్టణంలోని.. పోచమ్మవాడలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని... ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. గత్యంతరం లేక రోడ్డుపైనే అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. చెప్పులు కుట్టుకుని.. జీవనం సాగించే రామకృష్ణ.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స...
విశాఖలో మంత్రి లోకేష్ పర్యటన _ www.10tv.in
ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దావూద్ సన్నిహితుడు ఫరూక్ తక్లాను ఢిల్లీలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతను ఇప్పుడు పోలీస్ కస్టడీలో దిమ్మదిరిగే విషయాలు చెబుతున్నాడు. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ కు పాక్లో లభిస్తున్న వీవీఐపీ ట్రీట్మెంట్ గురించి తక్లా చెప్పాడు. అతనికి పాక్ రేంజర్సే భద్రత కల్పిస్తున్నారని కూడా వెల్లడించాడు. దావూద్ ప్రస్తుతం కరాచీలోని పోష్ క్లిఫ్టన్ ఏరియాలో ఉంటున్నాడని తక్లా చెప్పాడు.
Home / ANDHRAPRADESH / మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ …!
మీరు మద్యం త్రాగుతారా.. అంటే అలవాటుగా కాకపోయిన అప్పుడప్పుడు త్రాగే అలవాటు అయినా ఉందా ..లేదా డైలీ అది త్రాగకపోతే అసలు నిద్రే పట్టదా ..అయితే ఈ వార్త మీకోసమే ..అసలు విషయానికి వస్తే ఏపీలో ఈ నెల 25వ తారీఖున నుండి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి .
చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏపీలో మద్యం వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు .తమకిచ్చే ట్రేడ్ మార్జిన్ ను పదహారు శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు .
ఇప్పటివరకు షాపులలో బార్లలో ఉన్న సరుకు అయిపోయిన వెంటనే అమ్మకాలు నిలిచిపోనున్నాయి అని ఏపీ రాష్ట్ర వైన్ డీలర్స్ అసోసియేషన్ విజయవాడలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు ..
Previous కాస్కో అఖిలప్రియ నా సత్తా ఏమిటో చూపిస్తా …!
Next డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ వంద శాతం పూర్తి..సీఎం కేసీఆర్
నా చిన్నిప్రపంచం: కలలు మారాలి నిజములా... నిజములా...
నాకు ఇలాంటి పాటలంటే చాలా ఇష్టం..
అందుకే కలెక్ట్ చేస్తుంటాను...
హోమియో కేర్..ఆర్థరైటీస్.. _ www.10tv.in
android apps locking – నేటి వార్త
శ్రీ కృష్ణదేవ రాయలు మృతి.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838 లో ముద్రించారు. ఈ గ్రంథం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు క్రొత్త ఢిల్లీ (New Delhi) లో తిరిగి ముద్రించారు.
కస్తూరిబాయి గాంధీ
ఏప్రిల్ 11: కస్తూరిబాయి గాంధీ, మహాత్మాగాంధీ సతీమణి.
ఆగష్టు 22: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (మ.1953)
అక్టోబరు 2: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (మ.1948)
హైదరాబాదు నిజాం రాజు అఫ్జల్ ఉద్దౌలా మరణించాడు./[జ.1827]
Previous Previous post: ‘రోషగాడు’ థీమ్ సాంగ్…
Next Next post: బాబ్లీ కేసుపై రీకాల్ లేకపోతే…లాంటి ఎన్నో కీలక నిర్ణయాలు…ఏపీ కేబినెట్ సమావేశంలో…
చిలుకూరి దేవపుత్రకు నివాళి... _ www.10tv.in
|
నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడం చాలా మంచిదైంది .. ఓక రకంగా అది అదృష్టంగా కూడా, ఎందుకంటే ఎవరైనా నేను మీ అభిమానిని అని చెప్పినపుడు .. ఆ మాట చాలా సంతోషంగా అనిపిస్తుంది .. హమ్మయ్య ఇతడు ఖచ్చితంగా నా అభిమానే అంటూ కామెంట్ చేసాడు ? అంటే ఈ కౌంటర్ ఖచ్చితంగా వారసత్వ హీరోలకే అని అర్థం అవుతుంది? నాని హీరోగా లేటెస్ట్ గా నటిస్తున్న నేను లోకల్ సినిమా ఫిబ్రవరి 3 న విడుదల అవుతుంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని మీడియా తో మాట్లాడాడు .. ఈ సందర్బంగా ఈ కామెంట్స్ చేసాడు నాని. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు కనిపిస్తే చాలు సర్ మేము మీ అభిమానులం అంటూ చెప్పే ఫాన్స్ .. నిజంగా వారు ఆ హీరో అభిమానులా లేక వాళ్ళ తండ్రులు, తాతల హీరోల అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ తనకు ఆ డౌట్ లేదనే చెప్పకనే చెప్పాడు నాని ?
వీడియో : అణుబాంబ్తో రాజకీయమా?
న్యూ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ రాజా - CVR News Network
న్యూ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ రాజా
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మాస్ రాజా న్యూ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓ తమిళ సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. రవితేజ ప్లాప్స్ లో ఉన్నప్పుడు సక్సెస్ అందించిన ఓ మాస్ దర్శకుడు ఈ రిమేక్ ని హ్యండిల్ చేస్తున్నాడు.
‘మహానటి’ కి ముందే అశ్వనీదత్ ‘మహా సౌందర్యం’
1962 లో “జగపతి పిక్చర్స్” బ్యానరు పై, వీ.మధుసూధన రావుగారి దర్శకత్వంలో, రంగరావు-వీ.బీ.రాజేంద్రప్రసాద్ గార్ల నిర్మాణంలో తీసిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు సినీ ప్రపంచానికి కొత్త ఒరవడిని సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రీ ముఖ్య పాత్రలతో ప్రజలని అలరింపజేసిన చిత్రం “ఆరాధన”. బెంగాళీ చిత్రమైన “సాగరిక” ఈ చిత్రానికి మాతృక. ప్రేమ, త్యాగం, సంగీతం వెరసి “ఆరాధన”. సహాయ పాత్రలలో రేలంగి, గిరిజ, జగ్గయ్య, గుమ్మడి, రమణా రెడ్డి, రాజశ్రీ లు చాలా బాగా నటించారు
http://lokoli.com/?rtyt=rencontre-femme-d%27asie&733=74 అరవింద సమేత టైటిల్ వెనుక అసలు కథ చెప్పిన ఎన్టీఆర్
go to site పవన్ కల్యాణ్ కు అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి
where to buy generic zyrtec d ఎన్టీఆర్ బయోపిక్: చంద్రబాబు పాత్రలో హీరో రాజశేఖర్!
సికిందరాబాద్ : ఫొటోలో కనబడుతున్న బాబు పేరు పులివెందుల చెంచు కృష్ణా రెడ్డి,వయసు 17 సం” (తండ్రి పేరు నరేంద్ర రెడ్డి) గుంటూరు మాస్టర్ మైండ్స్ మొదటి సంవత్సరం విద్యార్థి. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో సికిందరాబాద్-విశాఖపట్నం పోవు జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు నందు డి-2 కోచ్ లో సీట్ నెంబర్ 85 నందు రిజర్వేషన్ చేసుకున్నాడు.ట్రైన్ ఎక్కి గుంటూరు చేరుకోవలసిన బాబు గుంటూరు చేరుకోలేదు.ఈ బాలుడు కనిపించడం లేదు.ఆచూకీ ఆచూకీ తెలిస్తే పోలీసు వారికి సమాచారం అందిచవలెను.
Next story పోలీసుల వైఫల్యమే…జేసీ దివాకర్ రెడ్డి.!
Previous story ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణం…!
అమీ తుమీ హవా రోజురోజుకూ పెరుగుతోంది ! _ Telugu Cinema News in Telugu
అమీ తుమీ హవా రోజురోజుకూ పెరుగుతోంది !
కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన అమీతుమీ చిత్రం హవా రోజురోజుకూ పెరుగుతోంది.ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో సోమవారం కూడా ప్రేక్షకులు ఎగబడుతున్నారు.
కాగా ఈ చిత్ర టీం శుక్రవారం నుంచి విజయ యాత్రకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో కామెడీకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. వెన్నెల కిషోర్ ఒంటి చేత్తో చిత్రాన్ని నడిపించారు.వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కు ప్రేక్షుకుల నుంచి మంచి స్పందన వస్తోంది.మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈషా హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతాన్ని అందించారు.
|
Read more about దాసరి అంత్యక్రియలకు చిరు హాజరుకాకపోవడానికి కారణం అదేనా ?
ప్రస్తుతం రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో కులపిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక హీరో సినిమా విడుదలైందంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన అభిమానులు చేసే హడావిడి అంతాఇంతా కాదు. తాజాగా హీరో నానిపై ఓ వ్యక్తి కులం గురించి అభియోగాలు మోపాడు. ఇటీవల స్వర్గీయ ఎన్టీయార్ జన్మదినం సందర్భంగా నాని ఓ ట్వీట్ పెట్టారు. ‘దేవుడికి తమ జన్మదినోత్సవం ఎప్పుడో స్పష్టంగా తెలియనపుడు వారు ఈ రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవచ్చ’ని నాని ట్వీట్ చేశారు.
Read more about కులపిచ్చి అభిమానికి ఘాటు రిప్లై ఇచ్చిన నాని!
దాసరి నారాయణరావు లేరు. కానీ ఆయన తీసిన సినిమాలున్నాయి. తన సినిమాలతో ‘దర్శకరత్న’గా పేరుపొందిన ఆయన, చిత్రసీమ అంతటికీ గురువుగా మారిన వైనం అనితర సాధ్యం. ఆయనకు ముందు ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. తమ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. ఆయన సమకాలికుల్లోనూ, ఆయన తర్వాతి తరాల్లోనూ ప్రతిభావంతులైన దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లెవరికీ దక్కని గురువు స్థానం ఆయనకే దక్కింది. దర్శకుడిగా ఎంత ఉన్నతుడో, వ్యక్తిత్వపరంగా అంత ఉన్నతుడు కావడమే దీనికి కారణం.
Read more about దాసరి సినిమాకు వందనం.. అభివందనం!
చాలా చిన్న వయసులోనే అక్కినేని అఖిల్ తన కంటే పెద్దదైన జీవీకే మనవరాలు శ్రీయభూపాల్తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడి నిశ్ఛితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఏమైందో ఉన్నట్టుండి వారి పెళ్లి క్యాన్సిల్ అయిందని వార్తలు బయల్దేరాయి. అఖిల్-శ్రీయ బ్రేకప్ గురించి నెల రోజుల క్రితమే వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు ఆ విషయం గురించి ఇరు కుటంబసభ్యులలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
Read more about అఖిల్ మాజీ ప్రేయసికి పెళ్లి ఖాయమైందా?
‘బాహుబలి’ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించి అందరి చేతా మన్ననలు పొందిన సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి. అయితే ‘బాహుబలి-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు కొద్ది గంటల ముందు ఆయన చేసిన ట్వీట్లు విమర్శల పాలవుతున్నాయి. తెలుగులో బుర్ర తక్కువ దర్శకులు ఎక్కువని వ్యాఖ్యానించిన కీరవాణి.. తెలుగు గీత రచయితలపైనా తీవ్ర విమర్శలు చేశాడు. ‘వేటూరి సుందరరామ్మూర్తి చనిపోయిన తర్వాత, సిరివెన్నెల సీతారామశాస్ర్తి పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు పాట అంపశయ్య ఎక్కింది’ అని కీరవాణి విమర్శించాడు.
Read more about దుమారం రేపుతున్న సంగీత దర్శకుడి మాటలు!
పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాపై ప్రస్తుతం డివైడ్ టాక్ నడుస్తోంది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. వెంటనే తదుపరి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు పవర్ స్టార్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఏప్రిల్ 6 నుంచి సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. గత జూన్ నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు సంబంధించి స్టార్ కాస్ట్ ఇంకా ఏదీ తేలకపోయినా.. ఓ ఆసక్తికరమైన అంశం ఫిల్మ్నగర్లో హల్ చల్ చేస్తోంది.
Read more about పవన్ కొత్త సినిమాలో విలన్ ఎవరో మీకు తెలుసా!
వైయస్ఆర్ జిల్లాలో రావాలి జగన్–కావాలి జగన్
తిరుపతిలో రావాలి జగన్–కావాలి జగన్
చిత్తూరు జిల్లాలో రావాలి జగన్–కావాలి జగన్
వైయస్ జగన్ పాదయాత్ర చ్రరితలో నిలిచిపోతోంది
మరికొన్ని అప్డేట్స్ తీసుకొచ్చిన వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరికొన్ని ఫీచర్లను జోడించింది. వాట్సాప్లోని గ్రూప్నకు సంబంధిచిన డిస్క్రిప్షన్ రాయడం.. గ్రూప్లోని సభ్యుల వివరాలను గ్రూప్ ఇన్ఫో నుంచే తెలుసుకోవడం వంటి కొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.....
ఇది ధోనీ ‘కాలా’ టీజర్
వాట్సాప్లో ఇక ఫార్వర్డ్ చేస్తే తెలిసిపోతుంది..
స్నేహితులను మెప్పించడానికే ఫేస్బుక్!
యాపిల్ను ఆటాడిస్తున్న తెలుగు అక్షరం!
వాట్సాప్ పేమెంట్స్ వచ్చేసింది!
20కోట్ల నకిలీ ఖాతాలు..!
వాట్సాప్లో ఇప్పుడు అది సాధ్యమే!
|
విజయ సాధన చిట్కాలు - 3/5 - Isha Foundation
చిట్కా – 3 : స్పష్టతతో పని చేయండి !
మనిషికి కావలసింది స్పష్టత, విశ్వాసం కాదు. ఉదాహరణకి మీరు ఒక గుంపు మధ్య నుండి నడవవవలసి వస్తే, మీ చూపు స్పష్టంగా ఉండి, ఎవరు ఎక్కడ ఉన్నారో మీకు కనిపిస్తే, మీరు ఆ మొత్తం గుంపు గుండా ఎవరినీ తాకకుండా నడిచి వెళ్ళగలరు. మీ చూపులో స్పష్టత లేకుండా మీలో విశ్వాసం మాత్రం ఉంటే, మీరు వారందరి మీద నుంచి నడిచి వెళతారు. ప్రజలు స్పష్టత లేనప్పుడే విశ్వాసాన్ని దానికి మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. కాని అలా భావించడం సరికాదు.
ప్రజలు స్పష్టత లేనప్పుడే విశ్వాసాన్ని దానికి మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. కాని అలా భావించడం సరికాదు.
ఉదాహరణకి మీరు ఇలా చేయండి. మీరు జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నప్పుడల్లా, ఒక నాణాన్నితీసుకుని దాన్ని ఎగరేయండి. బొమ్మపడితే ఒకటి, బొరుసు పడితే మరొకటిగా నిర్ణయించుకోండి. మీరు మీ జీవితపు ముఖ్యమైన నిర్ణయాలను ఇలా తీసుకుంటే, అది 50% సార్లు మాత్రమే పని చేస్తుంది. మన నిర్ణయాలు 50% సార్లు మాత్రమే సరవుతున్నప్పటికీ మనం చేయగల ఉద్యోగాలు కేవలం రెండు మాత్రమే ఉంటాయి – ఒకటి వాతావరణ సూచనలు చెప్పడం, రెండొవది జ్యోతిష్యం చెప్పడం. మీరు పనిచెసే తీరు ఇలా ఉంటే, ఈ భూమి మీద ఇక ఏ ఇతర ఉద్యోగాన్ని మీరు నిలుపుకోలేరు.
Previous articleవిజయ సాధన చిట్కాలు – 2/5
బాలయ్యే తనకు చాలా లక్కీ అంటున్న స్టార్ హీరోయిన్ ! _ Telugu Cinema News in Telugu
బాలయ్యే తనకు చాలా లక్కీ అంటున్న స్టార్ హీరోయిన్ !
నందమయూరి బాలకృష్ణ చేస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’ లో స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ ఆయనకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘చెన్నకేశవ రెడ్డి, గౌతమీపుత్ర్ర శాతకర్ణి’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో ఈ చిత్రం కూడా హిట్టవుతుందని అందరూ భావిస్తున్నారు . అంతేగాక శ్రియ బాలకృష్ణకు లక్కీ హీరోయిన్ అని ఆమెను పొగిడేస్తున్నారు కూడ.
తాజాగా జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో మీరు బాకృష్ణకు లక్కీ హీరోయిన్ కదా అనే అంశం రాగానే స్పందించిన శ్రియ 100 సినిమాలు చేసిన హీరోకి నేను లక్కీ హీరోయిన్ అనడం భావ్యం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనే నాకు లక్కీ హీరో అందామె. ఇకపోతే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ ‘పైసా వసూల్’ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.
2018 చివరి కల్లా పూర్తికానున్న రజనీ కొత్త సినిమా ! _ Telugu Cinema News in Telugu
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తర్వాతి సినిమాను యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ వార్త అధికారికంగా ప్రకటితం కాగానే అందరిలోనూ ఈ యువ దర్శకుడు రజనీ స్టార్ డమ్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలని, అసలతను రజనీ కోసం ఎలాంటి కథ రాశాడో తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది.
తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు కార్తిక్ సుబ్బరాజ్ రజనీని పాత స్టైల్లో చూపించేలా కథ రాశారని, ఇది మేకింగ్ కన్నా కథ మీదే ఆధారపడి నడిచే ప్రాజెక్ట్ అని, ఇంకో రెండు నెలల్లో సినిమా మొదలవుతుందని, 2018 చివరికి పూర్తవుతుందని తెలుస్తోంది. మరి ఇంతలా పాజిటివ్ క్రేజ్ సంపాదించుకున్న వీరి కలయిక ఎలాంటి ఔట్ ఫుట్ ఇస్తుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
మీరన్న తర్వాత విన్నను, పుష్ప అనే అనిపిస్తోంది నాకు..ఆ పదం హెచ్చుస్వరాల్లో ఉండడం వల్ల అలా వినిపించిందేమో..
మాగంటి వారికి మరొక్కసారి నమస్కారము..
అయ్యా...దోషం తమరి స్పీకర్లదన్నా అయ్యుండాలి లేదా శ్రవణదోషమన్నా అయ్యుండాలి.ఘంటసాల వారు తప్పుగా పాడనేలేదు.నేను అయిదు తడవలు,నా అర్ధాంగి మూడు తడవలు అత్యంత శ్రద్దతో విన్నాము.చక్కగా "ఫలపుష్ప" అనే వినపడింది తప్ప...తప్పుగా వినపడలేదు.కొంచెం శ్రద్ధగా విని చూడండి.
అయ్యా శర్మగారూ...ఇటువైపు తొంగిచూసినందుకు ధన్యవాదాలు...పది మందికి పైన వినిపించాను, అందులో ఎనిమిది మందికి పుస్ప అనే వినపడింది...బోసు స్పీకర్లు అనుకున్నాను కానీ, అది కాదు...ఆ పైన మొన్ననే "ఆడియాలజీ" టెష్టు చేయించుకున్నాను , నా శ్రవణ యంత్రం అద్భుతంగా పని చేస్తొంది అని ఇక్కడి డాక్టర్లు ఇంత పొడుగు సర్టిఫికేటు ఇచ్చారు కాబట్టి, అలా చెప్పుకుని తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది
మాగంటి గారు,
నాకు కూడా 'పుస్ప ' అనే వినిపించిందండి. నేను కూడా దాదాపు 10 సార్లు విన్నాను. ఏది ఏమయిన మీ శ్రవణ శక్తి అమెఘం.
ప్రపంచంలోని ఎక్కడెక్కడో నివసిస్తున్న తెలుగువారు ఒక్కచోటికి చేరారు. ఎట్లున్నరని ఒకరు, బాగున్నారా అని మరొకరు, ఇలా తీయని తెలుగులో పలకరించుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల తొలిరోజు లాల్బహదూర్ మైదానంలో ఆవిష్కృతమైన ఇలాంటి సందర్భాలు లెక్కకు మిక్కిలిగా కనిపించాయి. సింగపూర్, కువైట్, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా తదితర దేశాల నుంచి తెలుగువారు భాగ్యనగరానికి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భాషాభిమానులు విచ్చేశారు.
|
ఖమ్మం : టివైయస్ఆర్ సీపీ నేత లక్కినేని సుధీర్ అధ్వర్యంలో వైయస్ విజయమ్మ జన్మదిన వేడుకలు
You are at:Home»Cinema News»'పెళ్ళిచూపులు' కార్యక్రమానికి మంగళం!»Pelli-Choopulu-Show-End-Card
మంత్రి నారాయణ గారి నారాయణా కాలేజీలో ఐటి శాఖ ఎంటరైతే బాబుగారి చెమటలు పడుతున్నాయి.
గుంటూరులో విఎస్ లాజిస్టిక్స్ లో, జగ్గయ్యపేటలో విఎస్ఎకో లైట్ వెయిట్ బ్రిక్స్ కంపెనీల్లో ఐటి దాడులు జరిగితే రాజధానిలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వ్యాపారులు, కాంట్రాక్టర్లను ఐటి అధికారులు తాకితే చాలు ప్రభుత్వంలో ప్రకంపనలు పుడుతున్నాయి.
నిప్పును నేను అంటూ చెప్పుకునే చంద్రబాబుకు ఐటి దాడులు అంటేనే అంత వణుకేమిటా అని ఆంధ్రా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
నేను-నా ఫీలింగ్స్...!!!: ఎదురుచూపులో ప్రేముంటుందా ???
జూ.ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ ఇదే ! _ Telugu Cinema News in Telugu
జూ.ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ ఇదే !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడి అవతారమెత్తారు. అవును బాబీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రంలో పొలిటీషియన్ గా కనిపించనున్నాడు. అందులో ఆయన పార్టీ పేరు ‘సమ సమాజ్ పార్టీ’. షూటింగ్ స్పాట్ నుండి బయటికొచ్చిన ఫోటోల ద్వారా ఈ విషయం తెలుస్తోంది. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రలో ఒకటైన ‘జై’ పాత్రే రాజకీయనాయకుడు పాత్ర.
ఎన్టీఆర్ అండ్ టీమ్ టీజర్ తోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రపై అమితాసక్తిని రేకెత్తించగా ఆ పాత్రకు రాజకీయ నైపథ్యం కూడా ఉందని తెలియడంతో ఇనాతీ కథ ఎలా ఉంటుందో చూడాలనే తహ తహ మొదలవుతోంది. ఇకపోతే ఈ నెలాఖరున ఈ సినిమా యొక్క రెండవ టీజర్ ను విడుదలచేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న విడుదలకానుంది.
హాట్ ఫోటోలు : రకుల్ ప్రీత్ సింగ్
లేటెస్ట్ ఫోటోలు : పాయల్ రాజ్ పుత్
ఫోటోలు : తన ఫ్రెండ్స్ తో కాజల్ అగర్వాల్
ఆ పిక్ ఇంకా ఆ మొదటి లైన్ తోనే ఓ ప్లెజెంట్ ఫీల్ క్రియేట్ చేసారు... మొత్తం పొయెమ్ చాలా లవ్లీగా ఉంది.
మీ మాట యాత్రికుడు(వరుణుడు) విన్నాడేమో
పవన్ సినిమాలో నటించడం లేదన్న హీరోయిన్ ! _ Telugu Cinema News in Telugu
పవన్ సినిమాలో నటించడం లేదన్న హీరోయిన్ !
పవన్ కళ్యాణ్ ప్రస్తుత చేస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా కాకుండా త్రివిక్రమ్ తో ఒక చిత్రం, తమిళ దర్శకుడు నీసన్ తో మరొక సినిమాకి సైన్ చేశాడు. ఈ చిత్రం తమిళ స్టార హీరో అజిత్ నటించిన ‘వేదాళం’ కు రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లిగా కొత్తగా తెలుగు వారికి పరిచయమైన నటి నివేత థామస్ నటిస్తుందని వార్తలు వచ్చాయి.
ఈ వార్తపై స్పందించిన నివేతా థామస్ తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటిచడం లేదని తెలిపింది. ట్విట్టర్ లో పవన్ అభిమాని ఒకరు అడిగిన ఈ ప్రశ్నకు నివేతా సారీ చెబుతూ ఆ వార్త నిజం కాదని, తాను పవన్ సినిమా చేయడం లేదని తేల్చేసింది. దీంతో ఈ రూమర్లకు తెరపడినట్లయింది. ఇకపోతే నివేతా ప్రస్తుతం నాని సరసన ఒక సినిమాలో నటించనుంది.
'సైరా' కు సంగీత దర్శకుడిగా కీరవాణి ? _ Telugu Cinema News in Telugu
‘సైరా’ కు సంగీత దర్శకుడిగా కీరవాణి ?
మెగాస్టార్ 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కొన్ని రోజుల క్రితమే రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ముందుగా విడుదలచేసిన సాంకేతిక నిపుణుల జాబితాలో సంగీత దర్శకునిగా ఏ.ఆర్ రెహమాన్ పేరును ప్రకటించారు. కానీ బిజీ ప్రాజెక్ట్స్ వలన ఆ సినిమా చేయలేకపోతున్నానని రెహమాన్ కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు. దీంతో అందరిలోనూ ఈ చిరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి సంగీత సారథ్యం ఎవరు వహిస్తారు అనే దానిపై సందిగ్ధం నెలకొంది.
మధ్యలో మోషన్ పోస్టర్ కు నైపత్య సంగీతం అందించిన థమన్ చేస్తారని వార్తలొచ్చినా ఇంకా తనకు పిలుపు రాలేదంటూ ఆయనిచ్చిన క్లారిటీ అవి కాస్త వాస్తవం కాదని తేలిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మరొక టాప్ సంగీత దర్శకుడు కీరవాణి పేరు తెర మీదకు వచ్చింది. తాన సంగీతంతో ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాకు వెన్నుదన్నుగా నిలిచిన ఆయనైతేనే ‘సైరా’ కు న్యాయం చేయగలరని చిత్ర టీమ్ భావిస్తోందని, దీనికి సంబందించిన చర్చలు కూడా జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.
మరి ఈ వార్త ఎంత వరకు వాస్తవమో, ఒక వేళ వాస్తవమే అయితే కీరవాణి చిరు సినిమాకు పనిచేస్తారో లేదో తెలియాలంటే ఇంకొంత సమయం ఎదురుచూడగా తప్పదు.
|
యంగ్ హీరోకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన నిర్మాత ! _ Telugu Cinema News in Telugu
యంగ్ హీరోకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన నిర్మాత !
యంగ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం ‘ఛలో’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రమే సోలో హీరోగా శౌర్యకు పెద్ద కమర్షియల్ హిట్ . ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తన తర్వాతి సినిమాలు కూడ కొంత భిన్నంగా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడీ హీరో.
ఇదిలా ఉండగా ‘ఛలో’ విజయానికి గుర్తుగా ఆ చిత్ర నిర్మాత, శౌర్యకు తల్లి అయిన ఉష మల్పూరి ఈరోజు ఉదయం అతనికి ఖరీదైన పోర్షె కారును బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఈ యువ హీరో మే నెల నుండి శ్రీనివాస్ అనే నూతన దర్శకుడితో ‘నర్తనశాల’ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాడు.
Tag Archives: రాజేశ్వరి
Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: Do tatoos harm our body?,టాటూస్తో హాని కలుగుతుందా?
వైయస్సార్, చంద్రబాబు సీఎం అవుతారని ముందే చెప్పాడు. ఇది జగన్ టైమ్
వైయస్సార్, చంద్రబాబు సీఎం అవుతారని ముందే చెప్పాడు. ఇది జగన్ టైమ్ అంటున్నాడు..!
KSK August 20, 2018 08:30 IST వైయస్సార్, చంద్రబాబు సీఎం అవుతారని ముందే చెప్పాడు. ఇది జగన్ టైమ్ అంటున్నాడు..!
గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పా ...2014 ఎన్నికల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పా ...అయితే ఈసారి 2019 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కచ్చితంగా అవుతారు ఇది పక్కా...ఓపెన్ స్టేట్మెంట్.
గతంలో నేను ఏ విధమైన ఆలోచనలు కలిగి వైయస్సార్ చంద్రబాబు అధికారం చేపడతారని చెప్పానో..ఇప్పుడు అదే విధంగా వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ముఖ్యమంత్రి అవుతారని బలంగా చెబుతున్నానని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీతారామ రాజ. తాజాగా ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో సీతారామ రాజ ఈ కామెంట్ చేశారు.
మీడియా అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు...ఆయన బదులిస్తూ నేను ఏ పెళ్లికి వెళ్లినా.. ఏ కార్యక్రమానికి వెళ్లినా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంటా.. అది చిన్నవాళ్లయినా సరే.. పెద్ద వాళ్లయినా సరే. ఇలా ప్రతీ ఒక్కరిని అడిగి వాళ్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంటా. అందులో భాగంగానే.. మెజార్టీ ప్రజలు చెప్పిన సమాధానం త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలతో మా ముఖ్యమంత్రి మారడున్నాడని, జగనే తమ ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ..! పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆంధ్రాలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయా ప్రజల అభిప్రాయాల మేరకు అర్థమవుతుందని అన్నారు. ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రాలో చాలా దారుణమైన ఫలితాలు రాబోతున్నాయని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు జర్నలిస్టు సీతారామ రాజ.
టిడిపి ఆయువుపట్టు ప్రాంతంపై దెబ్బ కొట్టిన జగన్..! Politics 5 Hrs ago
అందుకే మోడీ కి చంద్రబాబు పై అసూయ..మురళీమోహన్ షాకింగ్ కామెంట్స్..! Politics 11 Hrs ago
నేను అప్పుడు కంపెనీలు తీసుకు రాబట్టే మీరు ఉద్యోగాలు చేస్తున్నారు..బాబు షాకింగ్ కామెంట్స్..! Politics 12 Hrs ago
జనసేన పార్టీ తరఫున 2019 ఎన్నికలలో కమెడియన్ ఆలీ..? Politics yesterday
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చావు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కారు డ్రైవర్..! Politics yesterday
కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ దేశం..! Politics 2 days ago
ఏపీ జర్నలిస్టుల కు వరాలు కురిపించిన వైసీపీ అధినేత జగన్..! Politics 2 days ago
బ్రేకింగ్: ఏపీ ఎంపీ కి నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు..! Politics 3 days ago
నాలుక కోస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఐకి..దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన జెసి..! Politics 3 days ago
త్వరలో చంద్రబాబు పై గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వనున్న కేసీఆర్..! Politics 4 days ago
పోలీస్ వార్నింగ్ :ఎక్కువ మాట్లాడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తాం..! Politics 4 days ago
|
నిలిచిన పోలవరం పనులు..కార్మికులను ఖాళీ చేయించిన అధికారులు!
Edari Rama Krishna August 23, 2018 08:59 IST నిలిచిన పోలవరం పనులు..కార్మికులను ఖాళీ చేయించిన అధికారులు!
ఈ మద్య వర్షాలు జోరుగా కురుస్తున్నాయి..కేరళా రాష్ట్రం అయితే ఏకంగా జలదిగ్భందంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. ముఖ్యంగా ఏపిలో వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకమేర్పడింది. పశ్చిమగోదావరిజిల్లా పోలవరంలో గోదావరి ఉద్థృతంగా ప్రవహిస్తోంది ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో పోలవరం కడెమ్మ వంతెన పూర్తిగా నీటమునిగింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ కు రవాణా మార్గం పూర్తిగా మూసుకుపోయింది.
ప్రాజెక్టు పనులు చేస్తున్న త్రివేణి క్యాంపులో దాదాపు 4వేల అడుగుల మేర వరద నీరు వచ్చి చేరడంతో సామగ్రి నీట మునిగింది. అలాగే, ప్రాజెక్టులో కీలక నిర్మాణమైన స్పిల్వే, స్పిల్ చానల్ చుట్టూ 9 అడుగుల మేర వరద చేరింది. ప్రాజెక్ట్ స్పిల్ ఛానల్ కు వరద నీరు పొటెత్తడంతో పనులు నిలిచిపోయాయి. కొత్తూరు కాజ్ వే పైకి పది అడుగులు మేర నీరు చేరడంతో సమీపంలోని 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Satya August 12, 2018 09:33 IST వెరీ ఇంటెరెస్టింగ్...ఆ ఇద్దరూ ఒకే జిల్లాలో !!
సరిగ్గా ఏడేళ్ళ క్రిత్రం చూసుకుంటే దాదాపు ఇవే నెలలలో ఏపీలో ఓ రాజకీయ సంచలనం చోటుచెసుకుంది. నాడు కాంగ్రెస్ ని ధిక్కరించి బయటకు వచ్చిన కొద్ది రోజుల తేడాలోనే జగన్ అరెస్ట్ అయ్యారు. సీబీఐ ఆయనను అరెస్ట్ చేసి పెను సంచలనం స్రుష్టించింది. అప్పట్లో జగన్ తో పాటు తెల్లారి లేస్తే న్యూస్ పేపర్ లో కనిపించే మరో పేరు సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ. ఆ ఇద్దరూ లేని ఫొటోలు ఆ రోజులలో పత్రికలలో లేవంటే చిత్రమే.
పదహారు నెలల జైలు జీవితం, ఆ తరువాత ఏపీ విభజన ఎన్నికలు, జగన్ పార్టీకి త్రుటిలో అధికారం తప్పిపోవడం, నాలుగున్నరేళ్ళుగా ప్రతిపక్ష నాయకుడుగా ఏపీలో జగన్ కదం తొక్కుతున్న నేపధ్యం. ఇలా ఉంటే జేడీ లక్ష్మీనారాయణ ఆ తరువాత మహారాష్ట్ర వెళ్ళిపోవడం అక్కడ రాష్ట్ర స్థాయి పోస్టింగ్ చేపట్టడం, కొద్ది నెలల ముందు ఆ పోస్ట్ కు వాలంటరీ గా రాజీనామా చేసి జనాలలోకి రావడం లేటేస్ట్ న్యూస్.
ఆ ఇద్దరూ అలా :
ఇదంతా ఎందుకంటే ఇపుడు ఈ ఇద్దరూ ఒకే జిల్లాలో ఒకే టైంలో టూర్లు వేసుకున్నారు. జగన్ పాదయాత్ర ఈ నెల 14న విశాఖ జిల్లాలో ఎంటర్ అవుతోంది. మరో వైపు మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ జిల్లాలో వారం రోజుల పర్యటన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ జిల్లాలో రెండు రోజుల పాటు ఒకే సారి టూర్లు చేసే రేర్ సీన్ ఇపుడు విశాఖ వాసులకు కనిపించబోతోంది. పొలిటికల్ గా యాక్టివ్ అవుదామనుకుంటున్న లక్ష్మీ నారాయణ ఒక వైపు, సీఎం సీటుకు కడు చేరువకు వస్తున్న ఏపీ పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ జగన్ మరో వైపు... క్యా సీన్ హై.
వారికి నిరాశ :
ఇదిలా ఉండగా చోడవరంలో పర్యటిస్తున్న మాజీ జేడీని పచ్చ మీడియా కలసి జగన్ కేసులు గురించి కొత్త విషయాలను చెప్పనని కోరింది. లేటెస్ట్ గా జగన్ భార్య భారతిపై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసిన నేపధ్యంలో మాజీ జేడీ ఏమైనా చెబితే హాట్ న్యూస్ అవుతుందని సదరు మీడియా ముచ్చటపడింది. అయితే చిత్రంగా లక్ష్మీనారాయణ ఆ కేసు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవీ తనకు తెలియవని చెప్పడంతో ఖంగు తినడం పచ్చ మీడియా వంతు అయింది. పైగా తాను 2013లోనే ఆ కేసు వదిలేసానంటూ మాజీ జేడీ చెప్పడంతో నిండా నిరాశతో సదరు చానల్ వెనుతిరిగింది.
ప్రతి పాదమునందు భ , ర , ర , వ(లగ) గణములుండును.
ప్రస్తుతం రైపూర్ యొక్క వాతావరణం: రైపూర్, రాయి పూర్ కొరకు వారం వాతావరణం
7 డేస్ రైపూర్, రాయి పూర్ వాతావరణ భవిష్య సూచకులు
అమెరికా యూనివర్సటీ విద్యార్థులు 2012లోనే వాటిపై పరిశోధనలు జరిపారని జేసాన్ డెరిన్ అనే వాతావరణశాఖ అధికారి తెలిపారు. అప్పుడు కొన్ని ప్రదేశాలకు వారితో కలిసి తాను ప్రయాణించానని ఆయన తెలిపారు. విషపూరిత చెత్త ఉన్న ప్రదేశాల్లో వాతావరణ మార్పులను తాము గమనించామని ఎప్పుడో ఒకప్పుడూ అవి భారీగా దెబ్బతీసే అవకాశం ఉందని తాము గ్రహించమన్నారు. కానీ, ప్రభుత్వాలు ఎక్కువగా వాటిపై దృష్టిపెట్టలేదని అందువల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
|
మహానటిది ఏ సామాజిక వర్గం (కులం)? సోషల్ మీడియా సవాళ్ళకు జవాబు!
Parisa Rama Krishna Rao May 15, 2018 20:15 IST మహానటిది ఏ సామాజిక వర్గం (కులం)? సోషల్ మీడియా సవాళ్ళకు జవాబు!
దక్షిణ భారత మహోన్నత నటీమణి సావిత్రిగారి జీవితకథగా రూపొందిన "మహానటి" సినిమాకి ఒక పక్కవైపు ప్రేక్షకులు తమ ఆరాధనాభావంతో ఆమె సినీఙ్జాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటే, ఇంకో పక్క ఒకవర్గం మాత్రం సినిమాలోని లోపాల కోసం రంధ్రాన్వేషణ చెసే పనిలో నిమగ్నమై ఉంది.
రంధ్రాన్వేషణలో భాగంగానే సినిమాలో సావిత్రి పెదనాన్న చౌదరి (రాజేంద్ర ప్రసాద్ వేసిన వేషం) గురించి పలు ప్రస్తావనలు రాగా, అసలు "చౌదరి" కాని సావిత్రిగారి కుటుంబంలో చౌదరి ఎలా వచ్చి చేరాడు? అని తెలిసిన వారు అడుగు తున్నారు.
అసలు ఈ చర్చకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:
సావిత్రిగారి ఇంటి పేరు నిశ్శంకర, ఈ ఇంటి పేరు కాపు సామాజిక వర్గానికి చెందినది, సావిత్రి గారి కుటుంబం కాపులు. సావిత్రి గారి తండ్రి చిన్ననాడే మరణిస్తే, వేరే ఆధారం లేని సావిత్రిగారి తల్లి, తన అక్కయ్య ఇంటికి తీసుకొస్తుంది సావిత్రిగారిని. అంటే ఆమె సావిత్రికి పెద్దమ్మ అన్నమాట. ఈ సినిమాలో చూపించిన చౌదరి గారు సావిత్రి పెద్దమ్మ భర్త. చౌదరి అంటే కమ్మ సామాజిక వర్గం.
పెద్దమ్మ పెద్దనాన్నల ఇద్దరిది ప్రేమ-కులాంతర వివాహం అందుకే ఆయన పేరులో చౌదరి ఉంది. ఇక సావిత్రి గారు వివాహం చేసుకొంది తమిళ సద్బ్రాహ్మణుడైన జెమినీ గణేశన్ ని. కాబట్టి సావిత్రి గారి తల్లి కుటుంబం కాపు, పెంచిన పెదనాన్న కుటుంబం కమ్మ, ప్రేమించి పెళ్ళి చేసుకున్న జెమిని గణేషణ్ తమిళ బ్రహ్మణుడు అంటే భర్త. వీటికి పూర్తిగా విరుద్ధమైన బ్రాహ్మణ జాతి.
సామాజిక మాద్యమంలో (సోషల్ మీడియా) సావిత్రిగారి సామాజిక వర్గం గురించి రకరకాల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలతో పాటు వివిధ రకాల పోస్టింగ్స్ వరదలా వస్తున్న నేపధ్యంలో మాకు తెలిసిన నూరు శాతం విశ్వసనీయ సమాచారం మీకు పంచుతూ స్పష్టత ఇవ్వడం జరిగింది. కాబట్టి, సావిత్రి గారు కులాతీత, భాషాతీత,భావాతీత, ప్రాంతాతీత, 'విశ్వజనీన నవ నవోన్వేషిత కళా సామ్రాఙ్జి' కళ దైవస్వరూపం. దైవానికి కులం ఉండదు కదా!
కాబట్టే అందరు అభిమానించే ఆరాధించే ప్రేమించే మహానటి అయ్యారు. ఆవిడ సామాజిక వర్గంపై కూడా, ఆమె తండ్రి చౌదరి అని ఉండటంతో కులాల కుంపటైన, మన అమరావతిలో చర్చోపచర్చలు జరుగుతున్నందున ఆమె కులం గురించి గతంలో మా చిన్నతనం నుండీ తెలిసిన విషయాలను విశ్లేషణగా వివరించవలసి వచ్చింది.
ఆమె ఏ ఒక్క కులానికి చెందని-అందరికి చెందిన 'విశ్వజనీన మహానటి' మాత్రమే.
శ్రీవేంకటేశునికి కులం అంటగట్టిన మురళి మోహన్ - తరవాత టంగ్ స్లిప్ అని సవరణ Politics 1 Hrs ago
కొత్త దివాలా చట్టం ఎఫెక్ట్: 2100 కంపనీలు - రూ.82000 కోట్లు మొండి బకాయిలు వసూళ్ళు Politics 7 Hrs ago
నేడు ప్రధానిగా ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న నరెంద్ర మోడీకి కొత్త సర్వే పెద్ద ఝలక్ Politics 8 Hrs ago
చంద్రబాబుకు మోడీ-మోత్కుపల్లికి బాబు-సేం స్టోరీ- బాబు మోడీ దొందూ దొందే? Politics 9 Hrs ago
చంద్రబాబుకు ప్రధాని ఆఫర్ - పిచ్చి పీక్స్ కు చేరింది: జీవీఎల్ నరసింహారావు Politics 18 Hrs ago
సినీనటి ప్రత్యూష రేప్ & హత్య నేపధ్యంలో చంద్రబాబు??? ప్రత్యూష తల్లి Politics 20 Hrs ago
"కాంగ్రెస్ - జెడిఎస్ సంకీర్ణం" మూణ్ణాళ్ల ముచ్చటే: కర్ణాటక కాంగ్రెస్ ఎమెల్యె Politics 2 days ago
సారీ స్వీటీ! ఇక నుండి నువ్వు చెప్పినట్లే వింటా! : ప్రభాస్ Movies 4 days ago
ప్రజాధనం ధారుణంగా దుర్వినియోగం చేస్తుంది టిడిపి: పవన్ కళ్యాణ్ Politics 5 days ago
ఈ రోజుల్లో కూడా అర్థ సెంచరీలా! "రంగస్థలం" ఒక రేంజ్ ....విజయం!! Movies 5 days ago
మహనటి సావిత్రి భర్త జెమిని గణెషన్ కు పెళ్ళీళ్ళు (3) సంతానం (8) Movies 5 days ago
కనకప్రభ (మంజుభాషిణి , జయా , నందినీ , ప్రబోధితా , మనోవతీ , విలంబితా , సునందినీ , సుమంగలీ) — తెలుగు ఛందస్సులు
'కనకప్రభ (మంజుభాషిణి , జయా , నందినీ , ప్రబోధితా , మనోవతీ , విలంబితా , సునందినీ , సుమంగలీ)' పద్య ఛందస్సులో వ్రాసిన పద్యాన్ని గణించండి.
ప్రస్తుతం తితబోర్ యొక్క వాతావరణం: తితబోర్, జోర్హాట్ కొరకు వారం వాతావరణం
నెలవంక నెమలీక సాహిత్య మాసపత్రిక, మహాంధ్ర భారతి సంయుక్త నిర్వహణలో కీ.శే. చెన్నరాయ కిశోర్ పురస్కారానికి కవితలకు, సాహిత్య విమర్శనా వ్యాసాలకు ఆహ్వానం. మూడు ఉత్తమ కవితలకు, విమర్శనా వ్యాసాలకు రూ.1016, జ్ఞాపిక, శాలువలతో సత్కారం ఉంటుంది. కవితలు, వ్యాసాలు జనవరి 15లోగా ఎడిటర్, నెలవంక నెమలీక సాహిత్య పత్రిక, 15-140, పి అండ్ టి కాలనీ, శ్రీకోదండరామనగర్, దిల్సుఖ్నగర్, హైద రాబాద్ 500060కు పంపాలి. వివరాలకు 98661 71648.
పెద్దలు చెప్పిన మంచి మాటలు: గురు గీత
Tag Archives: రష్మిక మందన
ఎమ్మెల్యె రోజా వినూత్న నిరసన! _ Tajavarthalu
Home ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యె రోజా వినూత్న నిరసన!
Previous articleఆంధ్రా గడ్డపై అడుగుపెట్టను…
Next articleతెలంగాణ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
|
ప్రస్తుతం చిన్నకోడూరు యొక్క వాతావరణం: చిన్నకోడూరు, మెదక్ కొరకు వారం వాతావరణం
కాలెర్ విస్తరించిన వాతావరణ: 15 రోజుల కాలెర్, ఆర్వాల్ కోసం అంచనా
రాజకీయాలు Archives - Telugu Journalist
నా వైఫల్యాలు నా భారీ విజయాలు కనెక్ట్ చేశారు – Omolara Bankole
25-05-2018: ఎంత కోరికగా ఉన్నా, జిమ్కు వెళ్లే టైమే ఉండటం లేదని దిగులు పడుతున్నారా? అవసరం లేదు. రోజూ ఒకటి రెండు సార్లు మెట్లు ఎక్కితే చాలు అంటున్నారు పరిశోధకులు. మెనోపాజ్ వల్ల సహజంగానే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది కనుక, కండరాలను పుష్టిగా మార్చుకోవడం ద్వారా ఎముకల్ని పటిష్టపరుచు కోవడం చాలా అవసర మని వారంటున్నారు. అందుకు రోజూ ఒకటి రెండుసార్లు మెట్లు ఎక్కడం ఎంతో అవసరం అంటున్నారు.
మెనోజాజ్ వల్ల కలిగే దుష్పరిణామాల్లో రక్తపోటు సమస్య తలెత్తుతుంది. కండరాల పనితనం కుంటుపడుతుంది. వీటన్నింటికి విరుగుడుగా మెట్లు ఎక్కే వ్యాయామం పనిచేస్తుంది. ఎందుకంటే దీనిద్వారా ఏరోబిక్, రెసిస్టెన్స్ వ్యాయామాల ఫలితాలు కూడా కలుగుతాయి. ఇవి గుండెకు ఆక్సిజన్ను చేరవేసే జీవ క్రియను చక్కబరుస్తాయి. వీటికి తోడు మెట్లు ఎక్కడం ద్వారా వార్థక్యం సమస్యలను కూడా చాలా వరకు నియంత్రించవచ్చునంటున్నారు, పరిశోధకులు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ వ్యాయామాన్ని ఈ రోజే మొదలెడితే మేలు కదా!
విజయ్ దేవరకొండ కొత్త సినిమ వివరాలు _
Tag Archives: విజయ్ దేవరకొండ కొత్త సినిమ వివరాలు
ప్రస్తుతం వదలి యొక్క వాతావరణం: వదలి, సబర్కాంత కొరకు వారం వాతావరణం
My3BhakthiSongs - శివ భక్తి పాటలు - తెలుగు భక్తి వీడియోలు
My3BhakthiSongs - శివ భక్తి పాటలు
శాస్త్ర విజ్ఞానము: వాయువులు
Home మహానటి సావిత్రి కథలో విలన్ ఎవరు ? who is the villain in mahanati
అది హైటెక్రత్న చంద్రబాబు ఎంతో కష్టపడి కట్టిన హైటెక్ సిటీ ఉన్న హైదరా బాద్ నగరం. శంషాబాద్ ఎయిర్ పోర్టు... అక్కడంతా కూడా పసుపు పచ్చ బ్యానర్లు... వాటి మీద ''ఐక్యరాజ్య సమితి...
మీరే మొదటి వ్యాఖ్య రాయండి పై "How to Make Money Today Just by Thinking"
నవంబరు 25: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు హయగ్రీవాచారి జన్మించారు.
ఫిబ్రవరి 11: కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి జననం.
మార్చి 5: తొలితరం సినీనటీ కాంచనమాల జననం.
మార్చి 8: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం.
మార్చి 16: లోకాయుక్తగా పనిచేసిన ఆవుల సాంబశివరావు జన్మించారు.
ఏప్రిల్ 29: ఆవుల గోపాలకృష్ణమూర్తి జననం.
జూలై 17: తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు జననం.
నవంబరు 9: రాజకీయ నాయకుడు పిడతల రంగారెడ్డి జననం.
జనవరి 17: తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.జి.రామచంద్రన్ జన్మించారు.
ఏప్రిల్ 12: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు వినూమన్కడ్ జననం.
జూన్ 30: భారత జాతీయోద్యమ నాయకుడు దాదాభాయి నౌరోజీ మరణించారు.
నవంబరు 13: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వసంత్దాదా పాటిల్ జన్మించారు.
నవంబర్ 19: ఇందిరాగాంధీ జన్మించారు.
డిసెంబరు 29: సినీ దర్శకుడు రామానందసాగర్ జన్మించారు.
డిసెంబరు 16: ఆంగ్ల రచయిత ఆర్థర్ క్లార్క్ జననం.
డిసెంబరు 16: ఫిన్లాండ్ స్వాతంత్ర్యం పొందింది.
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): ఆలంపల్లి (Alampalli)
ఆలంపల్లి మహబూబ్నగర్ జిల్లా మాగనూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్ప్ంచిగా చిన్న బస్సప్ప ఎన్నికయ్యారు.
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): జెట్టి ఈశ్వరీబాయి (Jetti Eashwari Bai)
పదవులు 2 సార్లు ఎమ్మెల్యే
నియోజకవర్గం ఎల్లారెడ్డి అ/ని,
జెట్టి ఈశ్వరీబాయి 1918 డిసెంబరు 1న సికింద్రాబాదులో జన్మించారు. ఈమె కీస్ హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించింది. 13 సం.ల వయస్సులోనే జెట్టి లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. కొద్దికాలంలోనే భర్త మరణించడంతో పుట్టింటికి వచ్చి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో చేరింది. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికైంది.
1951లో హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికలలో పోటీచేసి గెలిచారు. 1967, 1972లో నిజామాబాదు జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా శిశుసంక్షేమ శాఖకు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించి శాసనసభలో తెలంగాణ ఆకలి కేకలు వినిపించి సీమాంధ్రపాలకుల దోపిడి, వివక్షను ప్రశ్నించారు. 1991 ఫిబ్రవరి 24న ఈశ్వరీబాయి మరణించింది. ఈశ్వరిబాయి ఏకైక కూతురు జె.గీతారెడ్డి 13వ శాసనసభలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు..
విభాగాలు: హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు, 1918లో జన్మించినవారు, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, 4వ శాసనసభ సభ్యులు, 5వ శాసనసభ సభ్యులు, 1991లో మరణించినవారు,,
|
ఋతుక్రమం- సమస్యలు. 8.అస్తవ్యస్త ఋతుస్రావం. చికిత్స. _ బాగు www. baagu.net
ఋతుక్రమం- సమస్యలు. 8.అస్తవ్యస్త ఋతుస్రావం. చికిత్స.
ఋతుక్రమం- సమస్యలు. 8.అస్తవ్యస్త ఋతుస్రావం.
ఈ రకమైన ఋతుస్రావం పేరులో ఉన్నట్టు, అస్తవ్యస్తం గా జరుగుతుంది. కానీ ఈ అస్తవ్యస్త ఋతు స్రావం లో అండాశయం నుంచి అండం విడుదల అవదు.
అస్తవ్యస్తం గా జరిగే ఋతు స్రావాలలో 90 శాతం అంటే నూటికి తొంభై మంది లో ఈ రకమైన ఋతుస్రావం జరుగుతుంది.
ఇలాంటి ఋతుస్రావం సాధారణం గా రజస్వల అయిన మొదటి నెలలలో ఇంకా మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగి పోయే దశలో ఎక్కువ గా కనిపిస్తుంది.
ఇలాంటి సమయాలలో అండాశయం నుంచి అండం విడుదల అవక పోవడం వల్ల , ఈస్త్రోజేన్ ఎక్కువ గా విడుదల అయి గర్భాశయ లైనింగ్ పొర మందం గా ఏర్పడుతుంది. అందువల్ల
ఋతుక్రమం సరి అయిన సమయం లో అవదు. అయినా ఎక్కువ రోజులు ఋతుస్రావం అవటం జరుగుతుంది.
ఇలా అండం విడుదల అవకుండా ఋతుస్రావం అవడం ఇంకా కొన్ని పరిస్థితులలో కూడా జరుగుతుంది.
తీవ్రం గా మానసిక వత్తిడి ఉన్నప్పుడు, అతి సన్న గా ఉన్నా లేక అతి లావు గా ఉన్నా , లేక ఆకస్మికం గా స్త్రీ బరువులో హెచ్చు తగ్గులు అయినప్పుడు, లేక థైరాయిడ్ లాంటి హార్మోనులకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కూడా , లేక ఎక్కువ అంటే అతి గా వ్యాయామం చేసినా కూడా ఋతు స్రావం అస్తవ్యస్తం కావచ్చు.
ఎలా కనుక్కోవాలి? :
వివరమైన వైద్య చరిత్ర అంటే లక్షణాలు మొదలైన దగ్గరినుంచి, వాటి తీవ్రత, ఆ లక్షణాలకూ ఋతుక్రమం లో వాటి సమయానికీ ఉన్న సంబంధమూ , ఈ వివరాలన్నీ స్త్రీలు గమనించి స్పెషలిస్ట్ వైద్యులు అడిగినప్పుడు చెబితే చాలా ఉపయోగ కరం గా ఉంటుంది , ఎ రకమైన సమస్యో ఖచ్చితమైన నిర్ధారణ చేయటానికి.
అలాగే ఎంత రక్తస్రావం జరిగిందో తెలుసుకోవడానికి హీమో గ్లోబిన్ పరీక్ష, హార్మోనుల పరీక్షలు అంటే థైరాయిడ్ హార్మోను, ఈస్త్రోజేన్, LH హార్మోనుల పరీక్షలు కూడా అవసరం అవుతాయి.
కొన్ని ప్రత్యెక సందర్భాలలో Beta HCG, androgen, TSH, FSH, prolactin లాంటి హార్మోనులు శరీరం లో ఎంత పరిమాణం లో ఉన్నాయో తెలుసుకోవడం అవసరం ఉంటుంది.
శబ్ద పుంజాలతో అంటే అల్ట్రా సౌండ్ తో గర్భాశయ స్కానింగ్ చేయడము, గర్భాశయ లైనింగ్ కణజాలం పరీక్ష చేయడము కూడా అవసరం రావచ్చు, ఉన్న సమస్య ను బట్టి.
చికిత్స ఏమిటి ? :
రక్త హీనత ఎక్కువ కాకుండా ఇనుము అంటే ఐరన్ టాబ్లెట్లు తీసుకుంటుండాలి క్రమం గా.
హార్మోనుల తో అంటే ఈస్త్రోజేన్ తో కానీ ప్రోజేస్తిరాన్ తో కానీ చికిత్స చేసి, సాధారణం గా ఈ అస్తవ్యస్త రుతుక్రమాన్ని సరి చేస్తారు గైనకాలజిస్టులు.
ఆపరేషన్ అవసరం లేకుండా గర్భాశయం లోకి ఒక సూక్ష్మమైన కెమెరా పోనిచ్చి గర్భాశయ లైనింగ్ ను ఒక రకం గా మాడ్చి వేసి అధిక రక్త స్రావం కాకుండా నివారించడం కూడా ఒక ఆధునిక పధ్ధతి. దీనిని ఎండో మెట్రి యల్ అబ్లేషన్ అంటారు. ( పైన ఉన్న పటం చూడండి )
ఇలాంటి సమస్య ఉన్న వారు స్పెషలిస్ట్ సలహా తీసుకోవడం అంటే గైనకాలజిస్ట్ ను సంప్రదించడం శ్రేయస్కరం.
« Before ఋతుక్రమం- సమస్యలు.7. అస్తవ్యస్త ఋతు స్రావం. ఏప్రిల్ 9, 2012
Afterగర్భాశయం లో ఫైబ్రాయిడ్స్. ( యుటి రైన్ ఫైబ్రాయిడ్స్ ). 1. ఏప్రిల్ 11, 2012 »
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): విభాగము: దామరగిద్ద మండలంలోని గ్రామాలు (Portal: Villages in Damargidda Mandal)
అన్నాసాగర్ (Annasagar),
అయ్యవారిపల్లి (Ayyawaripally),
చాకలివారిపల్లి (Chakalavaripally),
దేశాయిపల్లి (Desaipally),
కానుకుర్తి (Kanukurthy),
లక్ష్మీపూర్ (Laxmipur),
లింగారెడ్డిపల్లి (Lingareddipally),
లోకుర్తి (Lokurthy),
మల్లారెడ్డిపల్లి (Malreddipally),
మొగలమడ్క (Mogalamadka),
నర్సాపూర్ (Narsapur),
పిద్దంపల్లి (Piddampally),
సజనాపూర్ (Sajnapur),
ఉలిగుండం (Ulligundam),
వత్తుగుండ్ల (Vathugundla),
విఠలాపూర్ (Vithalapur),
మద్దెలబీడ్ (Maddelbeed),
విభాగాలు: దామరగిద్ద మండలము, మహబూబ్నగర్ జిల్లా మండలాల వారీగా గ్రామాలు,
తెలంగాణలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలకు టీఎస్పీఎస్సీ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. 251 పోస్టులను భర్తీచేసేందుకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 7వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్ష సెప్టెంబర్ 25 తేదీన నిర్వహించనున్నారు.
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): ఇటిక్యాలపాడు (Itikyalapad)
ఇటిక్యాలపాడు మహబూబ్నగర్ జిల్లా మానోపాడు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. తెలంగాణ వైతాళికుడిగాను, ప్రముఖ రచయితగానూ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడుగానూ పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎ.హరిప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు.
రౌడీరాజ్యం: సరే! మిమ్మల్ని భయపెట్టాలని డిసైడైపోయా!
|
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): తాడూర్ (Tadoor)
తాడూర్ మహబూబ్నగర్ జిల్లా ఉప్పునూతల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.మండలంలో ఇది నాలుగవ పెద్ద గ్రామము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 1593 హెక్టార్లు.
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కటికం అంజమ్మ ఎన్నికయ్యారు.
చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్... మరోసారి కేంద్రం కుట్ర బయటపడింది - Neti Telugu
కేంద్రం కుట్ర నిజమైంది. ఏపీ సీఎం చంద్రబాబుపై శివాజీ చెప్పిందే జరిగింది. త్వరలో సీబీఐ నోటీసులు వస్తాయని చెప్పినట్టుగానే నాన్ బెయిలబుల్ వారెంట్ పంపి చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది కేంద్రం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉండగా చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఈ వారంట్ జారీ చేసింది.. ఈ నెల 21వ తేదీన చంద్రబాబుతో పాటు మిగతా 16 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు అదేశించింది.
2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి సేవలో వుండగానే తనకు నోటీసులు వచ్చినట్లు చంద్రబాబుకు తెలిసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడాన్నితెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు పడుతున్నారు. ఇది కచ్చితంగా కేంద్రం కుట్రే అని తేల్చి చెప్తున్నారు. ఎన్నికలకు ముందుకెళ్ళకుండా ముందరి కాళ్ళకు బంధాలేసే ప్రయత్నం కేంద్రం చేస్తుంది అనేది ఈ వారెంట్ తో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్ధం అవుతుంది.
పిపీలికం : ప్రమాద హెచ్చరిక
కాలేజీ సిబ్బంది వేధింపులు తాళలేక.. - Tolivelugu - Telugu
కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సూర్యాపేటకు చెందిన స్నేహ సూర్య అనే విద్యార్థి చైతన్యపురి పీ.ఎస్. పరిధి టెలిఫోన్ కాలనీలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ సిబ్బంది వేధింపులు, టార్చర్ తట్టుకోలేక తన ఊళ్ళో ఇంటిపై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీంతో అతని కాలు విరిగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు కాలేజీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
గ్రూప్-3 కింద పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ పరీక్షల సిలబస్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఈ పోస్టులకు 25 వేలకు పైగా దరఖాస్తులు అందే అవకాశమున్నందున స్క్రీనింగ్ టెస్టును నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ టెస్టు 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఉండనుంది. ఓఎమ్మార్ పత్రాలతో నిర్వహించే ఈ పరీక్షకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. మెయిన్ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఒక్కో పేపర్కు 150 చొప్పున 300 మార్కులతో ఉంటుంది. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలకు గాను 150 నిమిషాల సమయం ఇస్తారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీస్పై ప్రశ్నలుంటాయి. పేపర్-2లో ఏపీ రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలపై ఉంటాయి. అయితే గ్రూప్-3 సిలబస్ను ఏపీపీఎస్సీ వెబ్సైట్ (www.psc.ap.gov.in)లో పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు.
5. టమాటో మిశ్రమం చల్లారాక, మొదట పక్కన పెట్టుకున్న పోపుని మిక్సీలో వేసి మెత్తగా చేసాక అందులో వేరుశెనగలు,మగ్గించుకున్న టమాటో మిశ్రమం,కొత్తిమీర వేసి బాగా మిక్సీ చేసుకుని ఒక బౌల్ లో తీసుకుంటే నోరూరించే వేరుశెనగ టమాటో చట్నీ సిద్ధం. ఇది దోస కి చాల బావుంటుంది.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆమ్రపాలి దంపతులు _ V6 Telugu News
వార్తలు » రాష్ట్రీయ వార్తలు » భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆమ్రపాలి దంపతులు / February 23, 2018
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కలెక్టర్ అమ్రపాలి దంపతులు. ఆదివారం(ఫిబ్రవరి-18) వివాహ బంధంతో ఒక్కటైన అమ్రపాలి, సమీర్ శర్మ..ఇవాళ ఉదయం(శుక్రవారం,ఫిబ్రవరి-23) వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. దంపతులిద్దరూ కలిసి పత్యేక పూజలు నిర్వహించారు.
అమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా.. సమీర్ శర్మ 2011 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
వాణిజ్య యుద్ధం: Latest News, Photos, Videos on వాణిజ్య యుద్ధం _ telugu.asianetnews.com
|
పవన్ – జగన్ : ఆ విషయం పై ఇంత చర్చ అవసరమా ..?-TeluguStop
గత కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెగ హడావుడి చేసేస్తున్నారు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారిపోయారు. ఒకపక్కన తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి.పార్టీల నాయకులంతా ఒకరిని ఒకరు దూషించుకోవడానికే సమయం లేదు అన్నట్టుగా… హడావుడి చేసేస్తున్నారు. ఈ సమయంలో ఆ విషయాలు ఏవీ తమకు సంబంధం లేదు అన్నట్టుగా… ఏపీలో జగన్ పవన్ లు ఇద్దరూ …ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల బేరం కుదురుతోంది అనుకుంటున్న సమయంలో ఇలా… విమర్శలు చేసుకోవడం చూస్తుంటే… మా మధ్య స్నేహం లేదు వైరమే అని ప్రకటించుకునే సూచనలుగా ఇవి ఉన్నట్టు అర్ధం అవుతోంది.
ఇప్పుడు ఏపీలో.. మగతనం గురించి జగన్ – పవన్ ఇద్దరూ… చర్చ మొదలు పెట్టారు. నీ మగతనం ఎంతంటే.. నీ మగతనం ఎంత అని.. బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు.అసెంబ్లీని వెళ్లి పోరాడలేని జగన్మోహన్ రెడ్డికి మగతనం ఉందా.. అని కొద్ది రోజుల కిందట పవన్ కల్యాణ్. తూర్పుగోదావరి జిల్లా పోరాటయాత్రలో తీవ్ర విమర్శలు చేశారు. దానికి కౌంటర్ గా నిన్నటి రాజాం పాదయాత్రలో పవన్ మగతనం గురించి.. సూటిగా ప్రశ్నలు సంధించారు. కార్లు మార్చినట్టు భార్యలను మార్చడం మగతనమా..? ఒకరితో కాపురం చేస్తూనే మరొకరితో పిల్లలను కనడం మగతనమా?. రేణూ దేశాయ్ని నీ అభిమానులు దూషిస్తున్నా మౌనంగా ఉండటం మగతనమా ?. తప్పు ఎత్తిచూపిన వారి ఇళ్లలోని ఆడాళ్లపై తప్పుడు పోస్టింగ్లు పెట్టించడం మగతనమా? అంటూ.. జగన్ సంచలన విమర్శలు చేశారు.
జగన్ పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం చిగురించబోతోంది అని అంతా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని పవన్ విమర్శించారు. దానికి కౌంటర్ గా జగన్ మూడు వేళ్లు చూపించి.. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని.. ఆరోపించారు. ఆ తరువాత ఎన్నో ఎన్నో విమర్శలు చేసుకున్నారు. కానీ ఆ విమర్శల బాణాలు అటు తిరిగి ఇటు తిరిగి మగతనం మీదకు వెళ్లింది. ఇక ఈ మాటల యుద్ధం కట్టి పెట్టి ఇద్దరూ తమ తమ పార్టీల పటిష్టత గురించి ఆలోచిస్తే మంచిది అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాలను ఈ ఇద్దరూ పట్టించుకుంటారో లేక ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపించుకుంటూ… మగతనం మీద చర్చలు పెట్టుకుంటారో చూడాలి.
15 వ తేదీన పుట్టారా… అయితే మీ బలాలు బలహీనతలు అదృష్టం గురించి తెలుసుకోండి-People Born 15th Of Every Month People--TeluguStop
అది ఏ సంవత్సరమైనా కావచ్చు, ఏ నెలైనా కావచ్చు పుట్టింది మాత్రం 15వ తేదీ అయితే చాలు. వాళ్లకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెల్సుకుందాం. ఒకటి కి అధిపతి సూర్యుడు. ఐదు కి అధిపతి బుధుడు. ఈరెండు కలిపితే వచ్చే ఇక సంఖ్య 6కి అధిపతి శుక్రగ్రహం. మొత్తమ్మీద 15వ తేదీన జన్మించిన వ్యక్తులు శుక్ర గ్రహ ఆధీనంలో వుంటారు. వీళ్ళు ఏ రంగం లో వున్నా సరే,ప్రతిభతో రాణిస్తారని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇక 15న జన్మించిన వారి ఆకారం, రూపం , డ్రెస్ కోడ్ చూసిన వెంటనే పదిమందిని ఆకర్షించేలా ఉంటాయి. అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కళా హృదయం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతీది క్రియేటివ్ గా ఆలోచన చేసి,అమలు చేసుకోవడం వలన సునాయాసంగా విజయాలు నమోదు చేసుకుంటారు.
వీరికి చక్కని వాక్చాతుర్యం భగవంతుడు ఇచ్చిన వరంగా చెప్పవచ్చు. పదిమందినీ ఒప్పించడంలో మేటిగా వుంటారు. ఐశ్వర్యం దానంతట అదే వరిస్తుంది. ఎదుటి వ్యక్తి దగ్గరకు వెళ్లి అడగకుండానే వీరిని వెదుక్కుంటూ వస్తాయి. చిన్న కుటుంబంలో జన్మించినా సరే, ఏ వృత్తిలో ఉన్నాసరే, తక్కువ సమయంలో పెద్దస్థాయికి వెళ్తారు.
ఏదైనా చర్చ పెడితే, 15వ తేదీన జన్మించిన వాళ్ళు రాణిస్తారు. ఒకవేళ తెలియక పొతే సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేస్తారు. వేరే వాళ్ళను కలవమని చెబుతారు. ఏదైనా నేర్చుకోవాలంటే,వెంటనే నేర్చేసుకుంటారు. బుద్ధి కుశలత ఉంటుంది. ఇక కొన్ని వ్యసనాల్లో కూరుకు పోవడం,ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వలన జీవితంలో కిందికి దిగజారిపోతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే చెడు కోరికలను నిగ్రహించుకోవాలి.
This Post provides detail information about 15 వ తేదీన పుట్టారా… అయితే మీ బలాలు,బలహీనతలు,అదృష్టం గురించి తెలుసుకోండి was published and last updated on 2018-08-09 09:38:55 in telugu language in category Telugu Bhakthi.
టీడీపీలో లోకేష్ పనైపోయిందా..చంద్రబాబు నయా ప్లాన్ 2016-12-30 05:25:19 IST Bhanu C
ఆక్సిజన్ జనరేటర్ తయారీదారులు & సరఫరాదారులు - చైనా ఆక్సిజన్ జనరేటర్ ఫ్యాక్టరీ
VPSA వాక్యూమ్ ఆక్సిజన్ జెనరేటర్
ZBO ఆక్సిజన్ జెనరేటర్
PSA ఆక్సిజన్ జెనరేటర్
స్వేచ్చావిహంగాలు : పంచాంగ శ్రవణం
Tag Archives: ఉమ్మడి కుటుంబాలు
కాని, చూడనిది నీ ముఖమే.
|
వాట్సాప్లో 5 కొత్త ఫీచర్లు, అవేంటో తెలుసా..?
తాజాగా వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 సరికొత్త కెమెరా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ఫీచర్స్ ద్వారా యూజర్లు తామ వాట్సాప్ అకౌంట్ ద్వారా షేర్ చేయబోయే ఫోటోస్ అలానే వీడియోస్ను కావల్సిన విధంగా ఎడిట్ చేసుకునే అవకాశముంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్ను పొందటం ద్వారా కొత్త ఫీచర్లను ఆస్వాదించవచ్చు. వాట్సాప్ ఆఫర్ చేస్తున్న కొత్త ఫీచర్లను పరిశీలించినట్లయితే...
telugu Whatsapp స్థితి వీడియోలు డౌన్లోడ్
ఎన్టీఆర్ హోస్ట్ గా వ్వవహరిస్తోన్న టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో తొలివారంలోనే ఎలిమినేట్ అయిన నటి జ్యోతి, తనకు…
బిగ్ బాస్ కి ఫోజ్ ఇచ్చిన ఎన్టీఆర్
తెలుగులో ‘బిగ్ బాస్’ షోను ‘మా’ ఛానెల్ ప్రచారానికి సన్నామాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నట్లు…
రాజమౌళి వల్ల నేను చాలా కోల్పోయాను - vaartalu
మూస:S-new - వికీపీడియా
Example 1[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మూస:S-new&oldid=1347112" నుండి వెలికితీశారు
Home » Telugu News » కల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కొత్త చిత్రం ప్రారంభం
గ్రేట్ఆంధ్రా.బ్లాగ్ స్పాట్.కామ్: నా పారితోషికం నాకు తెలీదు..: కాజల్ అగర్వాల్
ఫ్లాఫ్ సినిమాలో వెంకటేష్? _ Teja to direct hero Venkatesh? - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ఫ్లాఫ్ సినిమాలో వెంకటేష్?
హీరో నందు.. నీ ప్రవర్తన దారుణం.. తప్పించుకు తిరగడం సరికాదు.. నిర్మాత ఫైర్
వేల ఏళ్లకిందటి ప్రేమ కథ... మొహంజో దారో ఇంత అద్బుతమా...!? (ఫొటోలు)
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
అసలిలా ఎలా జరుగుతోంది??? కాజల్ ఎలా ఇదంతా చేసిందీ? ఇండస్ట్రీ తేరుకోలేదింకా....
మళ్ళీ ఇంకో రెండా...?మరి సమంత సంగతేంటి?... నాగ చైతన్యా ఇంకెన్నాళ్ళిలా..??
ఫ్యామిలీ హీరో వెంకటేష్ సాధారణంగా కధలు,దర్శకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే అతను తేజ చిత్రంలో తాజాగా కమిట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో అంతా కేక చిత్రం పరాజయం సమయంలో తేజ ఇచ్చిన స్టేట్ మెంట్ ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు అతను తన తదుపరి చిత్రం ఫ్లాఫ్...టాగ్ లైన్ ఇంకా డౌటా అన్నాడు. ఇప్పుడదే వెంకటేష్ కి చెయ్యబోతున్నాడా అని కామెంట్ చేస్తున్నారు. నిజానికి తేజ అప్పుడు కేక ప్లాప్ ని తాను చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాననే బిల్డప్ ఇవ్వటం కోసం చెప్పాడు. అందులోనూ ఇక బాలీవుడ్ కి తరలి వెళ్ళిపోతానని హామీ కూడా ఇచ్చాడు.
అవన్నీ ప్రక్కన పెట్టి వెంకీ ప్రక్కన చేరి అతని విక్టరీని మార్చదలుచుకున్నాడా అంటున్నారు. ఇక ఫిల్మ్ నగర్ వర్గాల కథనం ప్రకారం..చింతకాయల రవి అనుకున్నంత సక్సెస్ కాకపోవటంతో ఆలోచనలో పడ్డ వెంకీ క్రిష్ ప్రాజెక్టుని కూడా ప్రక్కన పెట్టి వరస పెట్టి కథలు వింటున్నారుట. ఆ క్రమంలో లక్ష్మీ, తులసి, కృష్ణ వంటి చిత్రాలకు కథలు అందించిన ఆకుల శివ చెప్పింది చాలా బాగా అనిపించిందిట. దాంతో ఎప్పటినుంచో వెంకటేష్ తో సినిమా చేయాలని కథలు చెప్పి రిజక్టు అవుతూ వస్తున్న తేజని దర్శకుడుగా అవకాశమిద్దామనుకుంటున్నారని సమాచారం. అందులోనూ అసలు కేక చిత్రం సురేష్ బాబు ప్రారంభించి విషయం గ్రహించి ప్రక్కకు తప్పుకున్నాడు. సర్లే ఇప్పుడు వేరే వారి కథ కదా అని ఓకే అన్నాడని చెప్పుకుంటున్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
నా తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఇలానే.. న్యాయమా? తల్లి రొమ్ము గుద్దడమే: చిరంజీవి
‘గీత గోవిందం’ కలెక్షన్ల సునామీ, రూ. 50 కోట్ల క్లబ్బులో ఎంట్రీ, భారీ లాభాలు!
"అమ్మ "గా మారడానికి పోటీ పడుతున్న అనుష్క ,ఐశ్వర్యారాయ్
కొత్త సినిమా ల పై కవిత అభిప్రాయం
c/o కంచరపాలెం సినిమా పై రాజమౌళి స్పందన
కేరళ కు సహాయం అందిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
నాగ శౌర్య వారికీ బాగా నచ్చుతాడు
ఆటగాళ్ళు సినిమా డైరెక్టర్ పరుచూరి మురళి ఇంటర్వ్యూ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
వార్తలపై స్పందించిన న్యాచురల్ స్టార్…! _ Latest Telugu News
నేటి వార్తలు
ఫొటో గ్యాలరీ
రంగస్థలం మూవీ ‘ఓరయ్యో’ వీడియో సాంగ్…!
టాలీవుడ్ టాప్ రైటర్ ఆత్మహత్య యత్నం…!
మరోసారి ‘పవన్’ అభిమానులను విమర్శించిన ‘వర్మ’…!
రవితేజ “నేల టిక్కెట్టు” మూవీ ట్రైలర్…!
విజయ్ ఆంటోనీ “కాశి” మూవీ ట్రైలర్…!
Home›నేటి వార్తలు›వార్తలపై స్పందించిన న్యాచురల్ స్టార్…!
వార్తలపై స్పందించిన న్యాచురల్ స్టార్…!
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని మొదటి సారి మీడియా లో వస్తున్న వార్తల పై స్పందించాడు. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా తెలుగు అమ్మాయి లను తీసుకోవాలంటూ శ్రీ రెడ్డి వార్తలలో నిలిచినా సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీ గురించి చర్చ జరుగుతుంది. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో లైవ్ డిబేట్ లో భాగంగా ఆ ఛానల్ వ్యాఖ్యాత సినీ పరిశ్రమలోని మహిళలపై అభ్యంతరకరమైన వాఖ్యలు చేశారు. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు ‘మా’ అసోసియేషన్ సభ్యులు.
ఇప్పుడు ఈ అంశం పై నాని కూడా స్పందించాడు.” టి.వి.చానల్స్ , వాటి వ్యాఖ్యాతలు మరియు కొన్ని యూ ట్యూబ్ చానల్స్ కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీ నే టార్గెట్ చేస్తుండటాన్ని ఖండిస్తున్నాను. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మన మీడియా కీలక పాత్ర పోషించాల్సి వుంది. ఇక ఇలాంటివి ఆపేయండి చిన్న పిల్లలు కూడా టి.వి చూస్తున్నారు”. అంటూ ట్విట్ట్ చేసాడు నాని.
“ఛల్ మోహన్ రంగ” మూవీ ‘మేఘ’ సాంగ్ మేకింగ్ ...
నితిన్ “శ్రీనివాస కళ్యాణ్” రిలీజ్ డేట్…!
మహేష్ ను ప్రశంసించిన వెంకటేష్…!
రానా నే తన సూపర్ అన్నయ్య అంటున్న సమంతా…!
“పద్మావత్” తెలుగు మూవీ ట్రైలర్…!
‘బాలకృష్ణతో’ సినిమా చేయాలని వుందంటున్న ప్రముఖ హీరో…!
“సైరా” మూవీ గురించి వచ్చిన ఈ న్యూస్ కూడా రూమరే…!
ఈ సినిమాతో బన్నీ 100 కోట్ల మార్కెట్లో చేరిపోతాడా…!
సరికొత్తగా “భరత్ అనే నేను”…!
“ఆచారి అమెరికా యాత్ర” మూవీ ఫుల్ వీడియో సాంగ్…!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఈ సమస్యను పంపిన కిలపర్తి దాలినాయుడు గారికి ధన్యవాదాలు.
69 వ్యాఖ్యలు:
🙏🏼 నవ యుగమందున్...
ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వెలుదండ వారి సవరణను స్వీకరించండి.
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
డా. పిట్టా వారూ,
మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.
బారగద్రోల మండలము1 వండని పచ్చని కూరగాయలన్(1.40రోజులు)
(కవి,"ఆరోగ్య సాధనము"మాసపత్రిక,వరంగల్ సంపాదకుడు&ప్రకృతి వైద్య చికిత్సకుడు.)
మంచి భావం. అవకాశం ఉంటే దీనికి పద్యరూపాన్ని ఇస్తాను.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శారీరక శ్రమ ను స లు పు సాత్వికు ల కి ల న్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు సార్
రామదాసును ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులకు నమస్సులు. ఈరోజు నేను వరంగల్లుకు వెళ్తున్నాను. రేపు యాదాద్రి కవిసమ్మేళనానికి వెళ్తాను. నేడు, రేపు నేను సమూహానికి అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
డా.ఎన్.వి.ఎన్.చారి
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2732
సారమే లేనటువంటి ఆహారాన్ని తిన్నప్పటికీ గొప్ప శక్తిని సమకూర్చుకోవచ్చు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
గురు మూర్తి ఆచారి గారు నమస్సులు. ధన్యవాదములు. ఆలస్యముగా చూచి నందులకు మన్నించండి.
("ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు...")
నంతఁ జూచు వానిఁ దుది లేనట్టి వాని .... శ్రీకృష్ణ. సూ. సుధా. 11. 11.
సర్వాశ్చర్యమయం దేవ మనంతం విశ్వతో ముఖమ్ __ ....శ్రీమద్భగ. 11. 11.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు జులై 14, 2018 8:12 PM
వ్యాఖ్యను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
మొత్తం పేజీ వీక్షణలు
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ఛందస్సు సాఫ్ట్వేర్
తెలుగు నిఘంటువు
చమత్కార పద్యాలు (251)
చిలుకమఱ్ఱి వారి రచనలు (131)
నిర్వచన భారత గర్భ రామాయణము (109)
గళ్ళ నుడి కట్టు (64)
ప్రహేళిక సమాధానం (36)
విశేషచ్ఛందస్సులు (28)
నా కవిత్వం (9)
ఒక మంచి పద్యం (1)
నిషిద్ధాక్షరి - 44
న్యస్తాక్షరి - 57
ఆవ్సమ్ ఇంక్. థీమ్. Blogger ఆధారితం.
|
ఎవరి గురించి వ్రాస్తున్నాను ,ఇంత లేట్ గా వ్రాయడం ఏమి
బాగుంటుంది !ఏమి కాదులే పెద్దాయన నేను తలుచుకున్నాను అని
ఈ లోపల మాలిక వెబ్ మాగజైన్ లో నా కధ ''స్పేస్ షిప్ '' చదివి రండి .
ఆయన పేరు ''దాశరధి రంగాచార్యులు ''గారు ,ఆయన పుట్టినది
తెలంగాణా లోని చిన్న గూడూరు లో . వారి అన్నగారు కృష్ణమాచార్యులు
నైజాం పాలన లో ప్రజల కష్టాలను తెలియచేస్తుంది .
ఇలాగే వ్రాయాలి కదా !
కాని ఏమిటో ఆయన నాకు ఏ అక్షరాలుగా పరిచయం
శైలి నాకు ఎంత నచ్చుతుందో చెప్పాలి .
చదువుతాను కాని ,వ్రాసినది ఎవరు ,ఎక్కడి వారు పెద్దగా పట్టించుకోను .
ఏదో నదీ మూలానికి ప్రయాణం గూర్చి వ్రాసారు . ఈయన నడిచి వెళ్ళగలరు .
తన క్షేమ సమాచారం పంపుతుంది ఈయనకు . హమ్మయ్య అని
ఈయన ప్రాణం కుదుట పడుతుంది .
ఏమిటో ఇది అని మొదలు పెట్టిన నాకు వాళ్ళు ఇద్దరు కలిసే వరకు
పెద్దవాళ్ళకు ఇంత ప్రేమ ఉంటుందా ,అనుకున్నాను . ఇప్పుడు
పిల్లల పెళ్లి అయినాక అనుభవం లో తెలుస్తూ ఉంది .
అది మొదలు రంగాచార్య అని పేరు కనపడితే ఆపకుండా చదివేస్తాను .
అప్పటి అలవాట్లు ,పద్దతులు ఎందుకు పాటించేవారో ,ఎంత చక్కగా
వ్రాస్తారో !మన పెద్ద అన్నయ్య మన పక్కన కూర్చొని చెప్పినట్లు
వాళ్ళ నాన్న గారు ఆ రోజుల్లో నడిచి ప్రయాణం చేసేటపుడు ఒక
ఊరు దగ్గర ప్లేగు వ్యాధి ఉందని లోపలి రానివ్వరు . మళ్ళీ బ్రాహ్మణుని
వండుకోను పాత్రలు ఇవ్వరు . ఇక ఇప్పుడు ఏమి చేస్తాడు !
నాకు కూడా తెలుసుకోవాలి అనిపించింది . ఎందుకంటె మనిషి
జయించ లేనివి నిద్ర , ఆకలి .
అసలు అలాగ చెయ్యొచ్చా ?ఎవరి కైనా తెలుసా ? ప్రతీ అలవాటు ,
ఎంతో గౌరవం పెరిగిపోతుంది .
ఆన్నాను . ''ఆయన ఒక్క రోజు కూడా భార్య మీద కోపం చూపించ లేదంట ''
ఈయన శైలి లో ఈయన జవాబు
''పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే కోపాలు ఉండవమ్మ . అంతా ప్రేమే .
వాళ్ళు ఉన్నపుడే వాళ్ళ చదువులు , పెంపకం , ఆర్దిక ఇబ్బందులు .
నిజమే కాబోలు . ఈయనకు తెలీనిది నాకు మాత్రం ఏమి తెలుసు ....
అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవా సంఘం క్యాలెండెర్ -2014 _ Agnikulakshatriya.org
Agnikulakshatriya.org _ అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవా సంఘం క్యాలెండెర్ -2014
ఘనమైన చరిత్ర కలిగిన అగ్నికులక్షత్రయులు వారి చరిత్ర తెలియక, పూర్వ వైభవాన్ని విస్మరించి రాక రకాల పేర్లతో పిలిపించుకుంటూ సమాజం లో చిన్న చూపు చూడపడుతున్నారని గ్రహించి, చరిత్ర సింపల్ గా తెలియ పరచాలనే ఉద్దేశంతో సొంతంగా, స్వచందంగా నాగిడి సాంబశివరావు 40,000 వేలు ఖర్చు చేసి 2,000 కాలేండెర్స్ వేపించి ఇవ్వగలిగిన వారి దగ్గర ఒక్కో క్యాలండర్ కి 15/-. ఇవ్వాలేని వారికి ఉచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కుల పెద్దలందరికీ, సంఘాలకి మరియు స్వచందం గా కావాలని అడిగిన వారి అందరికి కాలేండెర్స్ ఇవ్వటం జరిగింది. .
ఈ క్యాలండర్ ని మన రాస్టా అగ్నికులక్షత్రియ సంఘం నాయకులు శ్రీ బర్రె ప్రసాద్ గారి సమక్షం లో ఆవిష్కరించి, పంఫినీ చెయ్యటం జరిగింది.
ఒక్కో కాలేండెర్ కాస్ట్ 20/- ఐన మార్కెట్ లో క్యాలండర్ 15/- కి వస్తుంది అని క్యాలండర్ కాస్ట్ 15/- ఫిక్స్ చెయ్యటం జరిగింది . అవి 15/- రూపాయలకి కొన్నది 235 మంది. మనీ ఇస్తాం పంపించు అని మనీ ఎగ్గోటినా వారు ముగ్గురు. ఒక్కడు 20, మీఘత ఇద్దరు 100 కాలేండెర్స్ చొప్పున. ఫ్రీ గా సర్విస్ చేసిన వారికి పంపించినవి 1000. మిగిలిపోనవి పల్లవ సేన ర్యాలీ అయ్యాక ఉచితంగా పంపిణీ చేసాము.
ప్రోగ్రామ్ ఉపయోగాలు:
కాలేండెర్స్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ అంతటా ఉన్న మన వారికి మన చరిత్రని, సమైక్య & సంక్షేమ సేవా సంఘం కార్యక్రమాలను తెలియపరచ గలిగాము. మన కమ్యూనిటీ అవగాహన కల్పించాము
క్యాలండర్ లింక్ :
త్వరలో ఇండియా మార్కెట్లోకి రానున్న వన్ప్లస్ 6T థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్ _ OnePlus 6T Thunder Purple Colour Variant to Launch in India Soon - Telugu Gizbot
చైనా మొబైల్ దిగ్గజ సంస్థ వన్ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ప్లస్ 6Tని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ ఫోన్కు చెందిన థండర్ పర్పుల్ కలర్ వేరియెంట్ చైనాలో మాత్రమే విడుదల అయింది.ఈ నేపథ్యంలో త్వరలో భారత్లోనూ వినియోగదారులకు ఈ ఫోన్ను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే మిడ్నైట్ బ్లాక్, మిర్రర్ బ్లాక్ వేరియెంట్లలో వన్ప్లస్ 6T ఫోన్ లభిస్తుండగా, వాటి సరసన ఈ కొత్త కలర్ వేరియెంట్ వచ్చి చేరింది. ఇక ఫీచర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. వన్ప్లస్ 6T ఇతర కలర్ వేరియెంట్లలో ఉన్న ఫీచర్లే ఈ కొత్త కలర్ వేరియెంట్లోనూ లభిస్తున్నాయి.
ఈ ఫోన్ నవంబర్ 30 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు లాంచ్ అయిన వన్ప్లస్ 6T దిగ్గజాలకు సవాల్ విసరనుంది. హానర్ ఫోన్లకు అలాగే శాంసంగ్, ఆపిల్ ఐఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
|
ఏకాంతం: ముత్యాల ముగ్గు
ఆ అమ్మాయి వేళ్ళ సందుల్లోంచి ముగ్గు జారుస్తుంటే మీరు మనసు జార్చుకున్నారా?ఇంతకీ మీకు ముగ్గు నచ్చిందా లేక ముగ్గు పెట్టిన అమ్మాయి నచ్చిందా? :)
మనలో మన మాట... అందమైన అమ్మాయి ఎలా పెట్టినా ముగ్గు బాగానే ఉంటుందండి.. :-) అసలు మాటేంటంటే ముగ్గు పెట్టే అమ్మాయి, ముగ్గెలా ఉన్నా కూడా నచ్చుతుంది... :-) ఏమొ, నిజంగా అంత చక్కటి దృశ్య కావ్యాన్ని చూస్తే మనసు జారవిడుచుకుంటానేమొ...!!
చాలా చాలా థాంక్స్ అండి...
సహజమైన క్రియలు. అందమైన వర్ణనలు. చాలా బాగుంది.
మీరు అక్షర ముత్యాలతో మరో ముగ్గు వేసారు.
చాలా బావుంది దిలీప్
పూర్ణిమ said...
~సూర్యుడు :-)
కవిత కొద్దిగా పల్చగా ఉన్నట్లనిపిస్తున్నా, చాలా బాగుంది.
కవిత్వానికి దూరంగానూ (కవిత్వం అంటే ఏమిటి) వచనానికి దగ్గరగానూ (మరి వచనకవిత్వం అంటే ఏమిటి) అనిపిస్తుంది.
నాకలా అనిపించింది అంతే. మీకు కోపం వచ్చినా అదంతే. (కొంచెం ఎక్కువ కోపం వస్తే అంతే కాదు)
మీకు నచ్చినందందుకు సంతోషం :-)
మీకు నెనర్లు :-)
చాలా పెద్ద పేరు మీది. మరి నా ముగ్గు బాగుందో లేదో చెప్ప లేదు. :-)
ముత్యాల ముగ్గు అనే మన వాడుకకి నా భాష్యం చెప్దామని అలా రాసాను!
మీరు నా స్నేహితుడు రవీంద్రో ఇంకో బ్లాగరు రవీంద్రో అర్ధం కావడం లేదు.. థాంక్స్ అండి..
:-) నాకేమీ కోపం రాలేదు. కానీ మిమ్మల్ని ఆ సందేహంలో పడేసినందుకు సరదాగా సంతోష పడుతున్నాను :-) నాకు కనిపించిన దృశ్యాన్ని, నా ఊహని, ముత్యాల ముగ్గు కి భాష్యం చెప్పాలనే కోరిక జతైనప్పుడు రాసాను ఇది...
నువ్వేమన్నా అనుకో(మరీ ఎక్కువ అనుకోకు), నేను వచనంలానే చదువుకున్నా.. అలానే చాలా బావుంది :-)
చిన్నప్పుడు పండుగ రోజు పొద్దున్నే స్నానం చేసి పట్టు లంగా వేసుకుని ముగ్గు వేస్తానంటే మా అమ్మ అస్సలూరుకునేది కాదు.. బట్టలు పాడైపోతాయని.. ఇప్పుడు నీ ముగ్గులో నా ఫాంటసీని చూసుకుంటున్నా :-)
మీరు ఎమైనా అనుకోండి. మిమ్మల్ని ఆ పదాలతో పాటూ మీ ఊహాలోకంలోకి తీసుకెళ్ళగలిగానా లేదా అన్నదే నాకు ముఖ్యం.. :-) నెనర్లు.
ఆ అమ్మాయి చేతిలోనుంచి రాలిన ముగ్గు ఆల్చిప్పలో పడిన నీటి బిందువయ్యింది. ఆమె నవ్వు సోకగానే ముత్యమై వెలికి వచ్చింది.
(ఆమె ముత్యాలను ముగ్గు పెట్టలేదని తెలుసు, కానీ ఎందుకు ముత్యాలను పెట్టిందని రాసానంటే... ఎంత మొక్క నాటాము అన్నా సరే ఆ మొక్క రావడానికి విత్తనం నాటాల్సిందే.)
ఇక నా పేరంటారా, మా అన్నయ్య పేరు కన్నా చిన్నదే (మిరియాల శ్రీ వెంకట సత్య సూర్య క్రిష్ణ ప్రసన్న దిలీప్ ).అంత పెద్ద పేరవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తున్నారు (ఫణి, ప్రదీప్ , అర్జున్ , సత్య ఇలా...). ఎంత పెద్దదైనా నా పేరు నాకు ముద్దే...
దిలీప్ చదివింది అంతా నిజంగా చూస్తున్నట్టుగా ఉంది.ముగ్గుకూడా కనపడింది కానీ, అమ్మాయే సరిగ్గా తలెత్తలేదు ఎవరో తెలీలా? అడ్రసు తెలిస్తే చెప్పు ఒక అప్లికేషన్ పెట్టుకుంటా.;-)
బాలక్రిష్ణ సినిమాలో యంగ్ హీరో
March 6, 2018 telangana99 0 Comment Balakrishan, ntrs biopic, Sharwanand, YOUNG HERO, బాలక్రిష్ణ, యంగ్ హీరో, శర్వానంద్
నందమూరి బాలక్రిష్ణ, తేజల కలయికలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బయోపిక్ ను ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్ని దాదాపు ముగించుకున్న ఈ
నా బిడ్డకు దక్కిన విజయంగా భావిస్తున్నా: చిరంజీవి
‘‘రామ్చరణ్కి శర్వానంద్ స్నేహితుడు. చిన్నప్ప ట్నుంచీ అతణ్ణి చూస్తే హీరో మెటీరియల్ అనిపించేది. కానీ, చాలా సౌమ్యంగా ఉండే శర్వా హీరో అవుతాడనీ, తనకి సినిమాలపై ఆసక్తి
ట్రైలర్ టాక్: శతమానం భవతి
ఇప్పుడు సంక్రాంతి రేసులో మెగాస్టార్ 150వ సినిమా బాలయ్య 100వ సినిమాతోపాటు.. శర్వానంద్ కొత్త సినిమా కూడా ఉంది. అదే ”శతమానం భవతి”. ఎట్టి పరిస్థితుల్లో ఈ
సందర్శించండి Live ప్రివ్యూ ప్రభావాలు చూడండి.
ఒక ఫన్టాస్టిక్ కలిపి హెచ్చరిక జనరేటర్!
కామర్స్, కామర్స్, ఆల్, హెచ్చరిక, నిర్ధారించండి, లోపం, సమాచారం, j క్వెరీ, లైట్బాక్స్ని, msgbox, ప్రాంప్ట్
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.