page_content
stringlengths 11
4.1k
|
---|
Posted by భాస్కర రామిరెడ్డి at 7:55 PM 136 వ్యాఖ్యలు: Links to this post
ఇంతలో పిలుపు. మాల్స్ లో తిరగడానికి వెళ్ళాలి కదా ! వెళ్ళాం కొద్దిసేపు అందరం కలిసి తిరిగి, నేనూ మా చిన్నపాప ఏంచక్కా బోర్డర్స్ లో సెటిల్ అయిపోయాం. మరి నేనేం చేయాలి.
ఎప్పటినుంచో తెలుగు పదాలను ఎలా stemming చేయాలా అని రక రకాల ప్రయత్నాలు చేస్తూ వున్నాను. అసలు stemming కంటే ముందు తెలుగు పదాలను ఎలా సేకరించాలి? సేకరించిన పదాలను intial set of data గా తీసుకొని ఎలా train చేయాలి? అసలు ఏ రకమైన algorithm తెలుగు పదాలనుంచి stems తయారుచేయడానికి వాడాలి? ఇలా ఈ మద్దెకాలంలో చాలానే ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనల ఫలితమే ఈ టపా.
ఇలా analysis చేయగా శ్రీ చింతారామకృష్ణారావుగారి బ్లాగు ( ఆంధ్రామృతం ) నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరీక్ష కోసం ప్రతి టపాలోని మొదటి 450 అక్షరాలను మాత్రమే వినియోగించుకోవడమైనది. కాబట్టి మీరు ఈ result test చేసేటప్పుడు వ్యాసంలోని మొదటి ౪౫౦ అక్షరాలను మాత్రమే పోల్చిచూడండి.
ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ఓం నమో నారాయణాయ. తెలుగులో పురుష సూక్తము--->> compared with --->పురుష సూక్తము. మూలము (తెలుగు లిపిలో). And the similarity =0.5327744
శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.4934538
శ్రీ షిరిడీశ దేవ శతకము { 11 నుండి 15 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 } And the similarity =0.4783458
పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 2 వ భాగము.--->> compared with --->పురుష సూక్తము. మూలము (తెలుగు లిపిలో). And the similarity =0.4768495
శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.44428
శ్రీ షిరిడీశ దేవ శతకము { 11 నుండి 15 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 } And the similarity =0.420055
శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 } And the similarity =0.4091381
ఉదాహరణ గా ఈ లైను ను చూడండి.
"ఈ పద్యంలో ఎన్ని పద్యాలున్నాయో తెలుసుకొని చెప్పండి చూద్దాం.--->> compared with --->ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ. And the similarity =0.8460836"
ఇది మనకు ఏమి చెప్తుందంటే వారు వ్రాసిన "ఈ పద్యంలో ఎన్ని పద్యాలున్నాయో తెలుసుకొని చెప్పండి చూద్దాం" అనే టపా మరియు "ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ." అనే టపా చాలా దగ్గరగా ఒకే భావాన్ని స్ఫురించే విధంగా వున్నాయి.
ఇలాగే మరో ఉదాహరణ
ఈ రెండు టపాలు కూడా దరిదాపు సమానార్థాన్నే ఇస్తున్నాయి.
Posted by భాస్కర రామిరెడ్డి at 9:12 AM 7 వ్యాఖ్యలు: Links to this post
Labels: సాంకేతికం, హారం
క్రొత్త పోస్ట్లు పాత పోస్ట్లు హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom)
ఓ క్రొత్త రకం వైరస్ మా ఇంట్లో ఇంటర్నెట్ కి వచ్చి క...
తెలుగులో ప్రామాణిక నిఘంటువు... బ్లాగర్ల సహాయ సహకార...
భలే స్మార్టూ ఈ ఫోన్సూ. చిన్న సర్వే ( అభిప్రాయ సేకర...
జన నేతకు జన నీరాజనం. వై.యస్స్.ఆర్ ప్రధమ వర్థంతి సం...
"తెలుగు బ్లాగుల తేనె పట్టులు" - ఈనాడులో సంకలినులపై...
బ్లాగులు వాటి కథా కమామిషు - 1 (బాధిత బ్లాగులు లేదా...
వీరే మన భారత భాగ్య విధాతలు. భవిష్య భారత నిర్మాతలు....
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
జగన్ పాదయాత్ర (15)
జీవన పయనం (1)
జ్ఞాపకాలు (4)
తెలుగమ్మాయి (1)
స్త్రీ అంతరంగం (1)
వాటర్మార్క్ థీమ్. Blogger ఆధారితం.
|
మహారాజగంజ్ విస్తరించిన వాతావరణ: 15 రోజుల మహారాజగంజ్, సివన్ కోసం అంచనా
సీనియర్ నటుడు రాకెట్ రామనాథన్ కన్నుమూత!
siri Madhukar September 6, 2018 13:29 IST సీనియర్ నటుడు రాకెట్ రామనాథన్ కన్నుమూత!
తమిళ సీనియర్ హాస్య నటుడు, మిమిక్రీ కళాకారుడు రాకెట్ రామనాథన్ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఒరు పుల్లాంకుళల్ అడుప్పు ఊదుదు, స్పరిశం, వలత్తకడా, మన్సోరు, నామ్, వరం వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు రామనాథన్. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కలైమామణి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.నటీనటుల సంఘం నుంచి ‘కలై సెల్వం’ అనే పురస్కారాన్ని అందుకున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబికులు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని భార్య భానుమతి, కుమార్తె సాయిబాలా, కుమారుడు సాయిగురు బాలాజీలు అన్నారు. బుధవారం రాయపేటలో అంత్యక్రియలు జరిగాయి. రామనాథన్ మృతికి నటీనటుల సంఘం సంతాపం ప్రకటించింది. పలువురు నటీనటులు, దర్శకులు కూడా నివాళి అర్పించారు.
దుస్సేరా ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు _ CM Chandrababu Dussehra Celebrations in Palasa _ TV5 News.....»»
మూడేళ్ళ క్రితం కొన్న ఆవుదూడ వల్ల.. ముప్పై ఏళ్ళ క్రితం మీ తాత పోయాడా..? Ultimate Scenes _ TeluguOne.....»»
ప్రతి పాదమునందు జ , భ , గ గణములుండును.
Tag Archives: హద్దులు లేకుండా పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలు….!
సేదం విస్తరించిన వాతావరణ: 15 రోజుల సేదం, గులబర్గ కోసం అంచనా
పాము-ఎలుక - నీతి కథ _ మనందరి.కామ్
పాము ఆకలిగా ఉండటంతో ఎలుకను తినడానికి ప్రయత్నించగా ఎలుక ఓ పాము రాజ నన్ను తినకు నీకు కావాలి అంటే నేను ఒక సహాయం చేస్తానంటుంది. పాము ఏంటో చెప్పు అని అడిగింది.
నువ్వు నన్ను చంపకుండా వదిలిపెడితే నిన్ను ఈ బుట్టలో నుండి విడిపిస్తాను అంటుంది. ఏంటి నువ్వు నాతొ పరాచకాలు ఆడుతున్నవా ఇంత పెద్ద పామును నేనే వీడి చెరలో నుండి బయటపడలేకున్న ఇంత చిన్నదానివి నువ్వు ఎలా నన్ను వీడి చెరలో నుండి కాపాడుతావు నాకు ఆకలిగా ఉంది కావున నిన్ను నేను తినేస్తాను అంటుంది.
వెంటనే ఎలుక అలాగైతే నీ ఇష్టం నువ్వు నన్ను మాత్రమే తిని వీడి చెరలోనే ఉండిపో ..ఇప్పుడు ఆకలికి తట్టుకుంటే నీకు స్వేచ్చ దొరుకుతుంది అంటుంది.
పాము కాసేపు అలోచించి అవును నిజమే నేను బయట పడితే ఏమైనా తినవచ్చు కావున నన్ను ఇక్కడి నుండి విడిపించు అంటుంది.
ఎలుక ఏంటి మనము స్నేహితులమా అలా ఎప్పటికి జరగదు. అప్పుడేదో నా ప్రాణాలు కాపాడుకోడానికి అలా చేశాను నువ్వు బయటపడ్డావు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది.
పాము మనసులో ఈ ఎలుక చాలా తెలివైనది దీన్ని నేను తినలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కావున స్నేహమైన, శత్రుత్వమైన ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి.
పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం: పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం: బాగవత జయంతి - 2017 బాలల బొమ్మల పోటీ.
పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం: బాగవత జయంతి - 2017 బాలల బొమ్మల పోటీ.
|
తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల్లాలు కూడా ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ముందే తెలంగాణలో తొమ్మిది తెలుగు జిల్లాలు మిగిలాయి. తెలంగాణకు హైదరాబాద్ మధ్య అవినాభావ సంబంధం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోనే పుట్టాను, నేను ఇక్కడి వాడినే అంటున్నారు. కాని ఆయన హైదరాబాద్ నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నిక కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా అధిష్ఠానంతో సహా ఎవరూ పరిగణించ డం లేదు.ఎవరో ఎందుకు ఆయన కూడా చిత్తూరు జిల్లా ప్రతినిధి అను కుంటున్నారనీ, తమ 13 జిల్లాల సీమాంధ్రకు అనుకూలంగా పలుకుతున్నా రని, పాలిస్తున్నారని తెలిసిపోతూనే ఉన్నది. విశాలాంధ్ర ముఖ్యమంత్రులు విశాల హృదయంలేని వారని, అందులో తెలంగాణకు స్థానమే లేదని, ఆయనను ఎన్నుకున్న పార్టీ నాయకులే అంటున్నారు. ఇక ఆయన సభా నాయకుని హోదాలో శాసనసభలో నిలబడి ‘ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏంచేస్కుంటావో చేస్కో పో’ అని ప్రకటించడాన్ని తెలంగాణ మరిచిపోవడం కష్టం.అయినా సరే ఆయన హైదరాబాదీయే ఇక్కడి ముల్కీ నే. కాదనే హక్కు ఎవరికీ లేదు. అయితే ప్రతినిధిగా ఎంచుకోవాలో వద్దో ప్రజలు తేల్చుకోవాలి.
ప్రపంచంలో ప్రతి పౌరసత్వ చట్టాల ప్రకారం ఎక్కడ పుట్టిన వాళ్లు అక్క డి వాళ్లే అవుతారు. మొదట్లో ‘ముల్కీ’ అనే మాట ఉండేది. ముల్క్ అంటే నా దేశం. ముల్కీ అంటే ఈదేశం నాది అనుకునే వ్యక్తి. పదిహనేళ్లు నివసిం చి, తాను పుట్టిన ప్రాంతం కన్నా తాను పదిహేనేళ్లున్న ప్రాంతమే తన ప్రాం త మనుకునే వ్యక్తి, మళ్ళీ వెనుకకు వెళ్లాలనే ఆలోచన లేకుండా ఇక్కడే ఉండాలనుకునే వ్యక్తి, ఇక్కడి ప్రాంతం బాగోగులను కోరుకునే వ్యక్తి ముల్కీ అని మొదటి నిర్వచనం. పుట్టిన ఊరికి పోవడం ఆ ఊరు బాగుపడాలని కోరు కోవడం తప్పుకాదు. ఆ మాతృభావన లేకపోవడమే సమస్య. కాని తాము ఉన్న భూమిని పరాయి భూమి అనుకునే వారు, అక్కడ ఉన్నవారిని ద్వితీ య స్థాయి పౌరులనుకునే వారు, వారినెత్తిన పెత్తనం చేయడానికి తమకే అర్హత ఉందని అహంకరించే వారు, సక్రమంగానో అక్రమం గానో సంపాదించి విలాసాలు చేసుకునే వ్యక్తి, ఆ లాభాలను తాను పుట్టిన చోట మెట్టిన చోట కాకుండా విదేశీ బ్యాంకుల్లో దాచుకునే వారిని ముల్కీ అందా మా? లేక ఇంకా ఏ పదాలతోనైనా పిలుద్దామా? అని ఆలోచించుకోవాలి. హైదరా బాద్ గడ్డ మీద పుట్టిన కిరణ్కుమార్రెడ్డి వంటి పౌరులంతా తాము ముల్కీలో కాదో వారే తేల్చుకోవాలి.
జన్మనిచ్చి, చదువునిచ్చి, ఉన్నత పదవులిచ్చి, పాలకుడినిచేసి, గౌరవించి న హైదరాబాద్ కోసం ఆ నగరం ఉన్న తెలంగాణ కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేశామో గుర్తుచేసుకోవలసిన అవసరం ఉంది. వారు తమ అం తఃకరణను అడుక్కోవాలి. అటు తాతల ఊరు చిత్తూరు, ఇటు జన్మనిచ్చిన హైదరాబాద్కు ఏంచేశామో ఆలోచించుకుంటే ఉద్యమ స్వరూపం అగుపడు తుంది. అవసరం అర్థమవుతుంది. అయిదుదశాబ్దాల ఉద్యమం విజయవం తం అయిన తరువాత ఆ ఫలాలు తెలంగాణకు అందనీయకుండా ప్రయ త్నాలు చేస్తున్న వారు తమ మనసుల్ని తరచిచూసుకోవాలి.
ఏటా సంక్రాంతికి హైదరాబాద్ నగరం నుంచి ఎనిమిది లక్షల మంది సీమాంధ్రలోని సొంత ఊళ్లకు వెళ్లడానికి రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అది తప్పు కాదు. ఆ ఏర్పాట్లు హైదరాబాద్ తెలంగాణ రాజధా నిగా ఏర్పడ్డ తర్వాత కూడా కొనసాగుతాయి. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారం హైదరాబాద్లో 2010లో రాష్ట్రానికి చెందిన ప్రయివేటు వ్యక్తులు పెట్టిన పరిశ్రమలు, వాటి పెట్టుబడులు 540 కోట్ల రూపాయలైతే, మన రాష్ట్రానికి చెందని వారు పెట్టినవి 665 కోట్లు. ప్రభుత్వానివి 442 కోట్లు. ప్రకటించిన పరిశ్రమలలో రాష్ట్రానికి చెందని వారివి 4448 కోట్లయితే, ఆంధ్రప్రదేశ్కి చెందిన వారివి 1925 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 25శాతం పెట్టుబడుదారులు వేరే రాష్ట్రాల వారు. హైదరాబాద్ను మేమే అభివృద్ది చేశామని చేస్తామని చెప్పుకునే వారు, వారి మాటలు వినే వారు కళ్లుంటే ఈ అంకెలు చూడాలి. 75శాతం మంది వేరే రాష్ట్రాలవారు ఇక్కడ పెట్టుబడులు పెట్టారని తెలుసుకోవాలి. వారికీ, వీరికీ హైదరాబాద్ తెలంగాణకు రాజధాని నగరమైనా, ఆంధ్రప్రదేశ్కు రాజధాని నగరమైనా తేడా ఉండదు. భద్రతకు లోటు ఉండదు. కేవలం అక్రమంగా వక్ఫ్ భూములు ఆక్రమిం చుకున్నవారో, ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన వారో అయితే వారికి తెలంగాణ రాజధాని అయినా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినా చట్టాన్ని ఉల్లంఘిస్తే భయపడక తప్పదు. లేకపోతే భయపడాల్సిన పనేలేదు. సీమాంధ్రులు ఎందుకు భయపడుతున్నారు? ఆంధ్ర ప్రదేశ్ ప్రభు త్వం ఉంటే తమ ఆటలు సాగుతాయని, తెలంగాణలో సాగవు అనుకుంటే అది వాస్తవమే. దానికోసం తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉండ కూడదనే అధికారం లేదు.
|
పూర్తయిన ప్రాజెక్టులలో 25 శాతం రాష్ట్రానికి చెందిన వారివయితే, 40 శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన వారివి. 20 శాతం ప్రభుత్వానివి. కేంద్రా నివి 14శాతం. అమలులో ఉన్నవాటిలో మూడో వంతు రాష్ట్రానికి చెందిన వారివి. అంతే వంతు రాష్ట్రేతరులవి. 26శాతం రాష్ట్ర ప్రభుత్వానివి. రాష్ట్రా నికి చెందిన వారి పరిశ్రమలు పెట్టుబడులు అంటే అన్నీ కోస్తాంధ్రులవే అనుకోవడానికి వీల్లేదు. ఇక ప్రకటిత పరిశ్రమల్లో 61శాతం రాష్ట్రేతర వ్యాపారులవి, కేవలం 14 శాతమే రాష్ట్ర పెట్టుబడిదారులవి.
ఈ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల్లో లాభాలు సంపాదిస్తే దానిమీద పన్నులు కడతారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ తెలంగాణకు రాజధాని అయితే, పన్ను ఆదాయంలో సీమాంధ్ర ప్రభుత్వం వాటా అడగడం ఏ ఆర్థిక సూత్రాలు కూడా అంగీకరించని అసమంజసమైన ఆలోచన. 61శాతం పెట్టుబడులు పెట్టిన రాష్ట్రేతరులకు వాటాలు ఏ విధంగా ఇస్తారు? ఒకవేళ సీమాంధ్రకు గుంటూరో కర్నూలులో రాజధాని అయితే అక్కడ పెట్టుబడి పెట్టినవారు తెలంగాణ వారయితే తెలంగాణకు వాటా ఇస్తారా? ఆదాయం పంపిణీ అనేది పరాయి ధనం మీద కన్ను వేయడంతో సమానం.
హైదరాబాద్ ఆదాయం పంచాలనడం ఎంత అసమంజసమో, హైదరా బాద్ను వదిలిపోతున్నందుకు పరిహారం ఇవ్వాలనడం కూడా అంతే వింత. పరిహారం ఎప్పుడూ నష్టపోయిన వారికి ఇస్తారు. ఎవరికి నష్టం వచ్చింది? ఎంత నష్టం? పరిహారం ఎవరు ఎవరికి ఇవ్వాలి? పరిహారం ఎవరు లెక్కిం చాలి? ఏ విధంగా? ఒకవేళ నష్టపరిహారాలే ఇవ్వాల్సిన అవసరం ఏర్పడితే ఇస్తారా? తెలంగాణ నుంచి తరలించుకుపోయిన ఇంధనాలు, ధనాలు, నీళ్లు, ఉద్యోగాలు, అందువల్ల వచ్చిన నష్టాలు, ఇక్కడ సాగించిన నష్టాలు, ఎవరు లెక్కిస్తారు? ఎంత పరిహారం ఇస్తారు? ఏ విధంగా ఇస్తారు? ఆదా యంలో వాటా పరిహారాలు అడిగే అధికారం ఒక వేళ ఉంటే గింటే నష్టపో యిన తెలంగాణకే ఉంది. హైదరాబాద్ను కోస్తాంధ్ర కోల్పోలేదు. ఇదివర కెవరిదో వారికే దక్కుతుంది. దాన్నెవరూ ఆపలేరు. అది నష్టమూ కాదు కను క దానికి పరిహారమూ ఉండదు.
రాజధాని వేరు, వ్యాపార అభివృధ్ది వేరు. రెండూ కలిసి ఉండడంలో నష్టం లేదు. హైదరాబాద్ సీమాంధ్రకు రాజధానికానంత మాత్రాన సీమాం ధ్ర పెట్టుబడి దారులు, ఉద్యోగులు అక్కడినుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. బొంబాయి నుంచి గుజరాతీలు తరలిపోలేదు. అహ్మదాబాద్లో పరిశ్రమ లన్నీ గుజరాతీలు మాత్రమే పెట్టినవి కాదు. మద్రాసు, బెంగుళూరు నగరాల లో సీమాంధ్రులు పెట్టుకున్న పెట్టుబడులు, కట్టుకున్న ఇళ్లు చేస్తున్న ఉద్యోగా లు ఎవరూ వదులుకోవడం లేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుం చి కూడా వదులుకోవలసిన అవసరం లేదు. రాదు.
మరీ చిన్న కేంద్ర పాలితప్రొంతమైతే హైదరాబాద్కే లష్కరేతోయిబా లేదా బాంగ్లాదేశ్ తీవ్రవాద వర్గాలనుంచి నుంచి అభద్రత అనీ, చిన్న రాష్ట్రమైతే తెలంగాణకే అభద్రత అనీ వాదించే వారు కొందరు. చిన్నప్పడి నుంచి మా నగరం అనుకున్నాం మమ్మల్ని వదిలి వెళ్ల మంటారా అని మరి కొందరు. ఇక్కడే పుట్టాం ఇది మానగరం కాదనుకోవాలా అని ఇంకొందరు. వీరెవరూ నగరం వదిలి వెళ్లరు. వీరంతా ఏ ఉద్దేశంతో వచ్చినా ఇక్కడ ఏం చేసినా ఇక్కడ ఉండే అధికారాన్ని హక్కును రాజ్యాంగం ప్రకారం కోల్పోయే అవకాశమే లేదు. హైదరాబాద్లో మాత్రం సీమాంధ్రుల రక్షణ కావాలని కోరుకునే వారికి తమ సీమాంధ్ర సహోదరుల మీద కూడా ప్రేమ లేదు. ఎం దుకంటే కొన్ని లక్షల మంది తెలంగాణ జిల్లాల్లో భూములు చాలా తక్కువ ధరకు కొనుక్కొని స్థిరపడి బతుకుతున్నారు. వారి భద్రత వీరికి పట్టదు.
దీని అర్థం ఏమంటే వీరికి కావలసింది హైదరాబాద్. దాని మీద పెత్తనం. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ మీద తెలంగాణకు ఇక్కడి ప్రజలకు పెత్తనం ఉండ కూడదు. సమైక్యం అనేది వట్టి నినాదం. దుర్మార్గపు ఆలోచనకు వేసిన మేక ప్. సోదర భావాలు సాదరభావాలు ఏమీ ఈ నినాదాల వెంట లేవు. కేవలం తెలంగాణకు హైదరాబాద్ దక్కకూడదనే సినీ విలనీ ఆలోచన తప్ప మరేదీ లేదు. ఈ దుర్మార్గం నిలబడదు. ఎందరెందరో మేధావులు, చాలా గొప్ప సంస్కర్తలమని చెప్పుకుని పబ్బంగడుపుకుంటున్న చిల్లర రాజకీయ నాయ కులు సెట్లర్లు చేస్తున్న కొత్త చెత్త రాజకీయాలు ఈ వాటాల పంపిణీ, అభద్రత అనే అబద్ధపు ప్రతిపాదనలు. తెలంగాణను ఆపడం కోసం, ఆల స్యం చేయడం కోసం, కొత్త నకాబ్ ద్వారా సాగుతున్న ఎత్తుగడలు వ్యూహాలు అన్నీ హైదరాబాద్ కోసమే.
|
SAAHITYA ABHIMAANI: కొన్ని మంచి మాటలు
కొన్ని మంచి మాటలు
ఈ రోజున నెట్లో వెతుకుతుంటే ఒక చోట మన తెలుగులో సూక్తులు అవీ దొరికాయి. అందులో కొన్ని అందరితో పంచుకోవాలని అనిపించింది. అందుకనే ఈ చిన్న టపా!
విలాసాల మధ్య, ఆనందం తరిగి పోవడమన్నదే ఈ మానవ చరిత్రకు సంబంధించిన గొప్ప బాధ. -చిన్మయానంద
మన వైఖరి సవరించుకోవడం ద్వారా జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు . -వివేకానంద
ప్రేమతో నిర్మించబడే దేవాలయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు, మనిషి రాళ్ళను తీసుకురావడం విచిత్రంగా లేదూ! మనసే కదా దేవుని మందిరం. ఆ మాత్రం తెలీదూ? -రవీంద్రనాథ్ టాగూర్
అరవింద యోగి కాలం నాటి చట్టం చనిపోయుంది, ఆయన చనిపోయునట్లే.
దేవుని మందిరం(మనసు) నుంచే సమాజం లో జరిగే ఘోరాలు, నేరాలకి బీజము
పడితే దేవుడి ని మందిరం లో ఉంచడమే మేలు మనసులో కన్నా.
ఎవరి మనసు దేవునికి మందిరం కాదో, అటువంటి మనుషులవల్లే దారుణాలు . మంచి మాటలు ఎప్పుడూ మనిషిని మించి బతుకుతాయి. అందులోని మంచిని అర్థం చేసుకోగల శక్తి ఉండాలి. నిరాశావాదం మనుష్యులను వెనక్కు తీసుకు పోతుందేకాని ముందుకు మాత్రం కాదు.
అందుకే అమ్మ పై నా కవితలూ అనంతం.
అమ్మచుట్టూనే తిరుగుతూ ఉండటం.
అమ్మ ప్రేమ వర్ణించలేనిది,
అందుకే అమ్మ నా ప్రతి ఆలోచనలలో నిండటం.
ఇలా నేను అమ్మని గుర్తించగలగటం,కీర్తించగలగటం ,
ఇది నా ఎన్నోజన్మల పుణ్యఫలం.
భద్రాచలం, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ముక్కోటి వేడుకల్లో ప్రొటోకాల్ రగడ ఏర్పడింది. ఈనెల 9న హైకోర్టు జడ్జీ నవీన్రావు ఉత్తర ద్వారదర్శనం వేడుకకు వచ్చారు. అయితే ఆ సమయంలో జడ్జీ.. సీఎం సతీమణికి కేటాయించిన సెక్టార్లలో తొలుత కూర్చున్నారు. కాగా అధికారులు సదరు జడ్జీని పక్కనే ఉన్న వీవీఐపీ గ్యాలరీలోకి పంపించినట్లు తెలిసింది. ఈ విషయంలో జడ్జీ కొంత అసహనానికి గురయ్యారు. అంతేకాకుండా రామాలయాన్ని దర్శించుకున్న సందర్భంలో కూడా జడ్జీకి సరైన ఆలయ మర్యాదలు చేయలేదట. ఈ విషయంపై కూడా ఆయన కలత చెందినట్లు తెలిసింది. దీనిపై భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ బులికృష్ణ.. కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఏపీపై కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మాట్లాడిన ఆయన.. విపక్షాలపై మండిపడ్డారు. ఢిల్లీ డైరెక్షన్లో బీజేపీ నేతల యాక్షన్ అద్భుతంగా ఉందన్నారు మంత్రి. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్ను కలవడం నమ్మద్రోహానికి నిదర్శమని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులతో ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంపై పరోక్షంగా పెత్తనం చేయాలని కమలం పార్టీ భావిస్తోందని ఆరోపించారు. అశాంతి సృష్టించేది వారే.. మళ్లీ శాంతిభద్రతలపై ఫిర్యాదు చేసేది వారేనన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేనతో కలిసి ఇదంతా చేస్తున్నారన్నారు యనమల.
పవన్ కళ్యాణ్తో ఉత్తరాంధ్ర ఉద్యమం పేరుతో రెచ్చగొట్టిస్తున్నారని.. జగన్తో కులాల చిచ్చు రగిలించాలని చూస్తున్నారని విమర్శించారు మంత్రి. పవన్ కేంద్రం తీరుపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు యనమల. ఓవైపు బీజేపీతో ఉంటారు.. ఇటు లెఫ్ట్ పార్టీల నేతలతో కలిసి సమావేశం పెడతారని.. ఇంతకీ ఆయన ఎవరితో ఉంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల అన్ని విషయాలను గమనిస్తున్నారని.. ఇలా ఎంతమంది జగన్లు, పవన్లు వచ్చినా.. టీడీపీని ఎదుర్కొనే శక్తి లేదన్నారు యనమల.
Keywords: యనమల రామకృష్ణుడు _ మంత్రి యనమల _ పవన్ కళ్యాణ్ _ జగన్ _ YS Jagan _ Yanamala Ramakrishnudu _ Pawan Kalyan _ minister yanamala _ AP minister
|
రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్థం, పరమార్థం ఉండేది. ఓదార్పు యాత్రకు అంతరాయం కలిగింది. జగన్ జైలు పాలైన తర్వాత ఈ మధ్యన చంద్రబాబునాయుడు పాదయావూతను ప్రారంభించారు. తర్వాత ఈ యాత్రను తలదన్నే విధంగా షర్మి ల పాదయాత్ర నిర్వహించారు. అసలు చంద్రబాబు పాదయాత్ర నిర్వహించకపోతే బహుశా షర్మిల ఈ యాత్రను చేసి ఉండేవారు కాదు.ఇద్దరినీ ప్రజలు ఆదరించారు. ఎవరినైనా ఆదరించే క్షమత మన ప్రజల దగ్గర ఉన్నది. ఎన్నికల్లో మాత్రం క్షమించకుండా ఎవరిని ముంచాలో, ఎవరిని తేల్చాలో చేసి చూపెడతారు. పాదయావూతలు గర్జనలుగా మారి వ్యక్తిగత ఆరోపణలు పతాకస్థాయికి చేరుకున్న సందర్భంలో ఈ యాత్రలకు శరీరాలు సహకరించకపోవడం వల్ల ఆగిపోతున్నాయి. డాక్టర్లు రంగంలోకి దిగి ఈ యాత్రల దిశానిర్దేశం చేస్తున్నారు.అసలు రాష్ట్రంలో పాదయావూతలు నిరంతరం చేసేవారు నక్సలైట్లు... వారి వెనుక పోలీసులు. వీరిద్దరి పాదయావూతలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు సాధారణంగా పాదయావూతలు చేయవలసిన అవసరం రాదు. ఏదైనా ప్రజోపయోగ అంశానికి సంబంధించి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యాన్ని సాధించడానికి పాదయావూతలు చేపబడతారు. ప్రజల మధ్యన పాదయాత్ర చేస్తున్న నేతలకు తమ పార్టీల సమీకరణలు జోడయితే అవి రక్తికడతాయి. మహాత్మాగాంధీ ఉప్పు సత్యాక్షిగహం చేయడానికి దారితీసినటువంటి జటిల సమస్యలు ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎన్నో ఉన్నాయి. సత్యాక్షిగహం, పాదయావూతలు, ప్రజా ఉద్యమాల వల్ల కొన్ని ప్రజా ఉపయోగకర సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చు. అధికారంలో ఉన్న వాళ్ల మెడలు వంచే శక్తి ఈ ఉద్యమాల లో ఉన్నది. అయితే సరైన సమయంలో స్పందించడం అత్యంత ప్రధానమైంది. రెండవది గమ్యం చేరే వరకు మడమ తిప్పకుండా పోరాడడం.
ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబులాపురం గనులు తదితర అంశాలకు సంబంధించి సీబీ ఐ దర్యాప్తు జరపడం, కేసులు నమోదు కావడం ప్రజావూపతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇతరులు నెలల తరబడి జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితి రావడం, అసెంబ్లీలో జరిగిన చర్చ వల్లనో లేక ప్రజా ఉద్యమం వల్లనో కాలేదని, కోర్టుల చొరవతో జరిగాయని.... అదీ అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి అంటే ఆశ్చర్యం వేస్తుంది. శాసనసభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరం టెండర్ల కు సంబంధించి కాంట్రాక్టర్లే బహిరంగంగా పరస్పరం అభియోగాలు చేసుకుంటున్నారు. వీరి అనుభవానికి సంబంధించి రష్యా నుంచి తెచ్చిన పత్రాలు సరిగ్గా లేవని మన రష్యన్ ఎంబసీ అధికారులే ధృవీకరించారు. ఒక రష్యానే కాదు, చైనా దేశంలో పనిచేసినామని తెచ్చిన పత్రాలు కూడా సరైనవి కావని మరొకరి ఆరోపణ. ఈ మోసపూరిత కాంట్రాక్టరు తన స్థాయిని ధృవీకరించే పత్రాలు చాలా దేశాల నుంచి తెచ్చి, టెండర్లలో ఉంచి కోట్లాది రూపాయల పనులు కొట్టేసినారని, వాటన్నిటి మీదా విచారణ జరపాలని ఆరోపణలు వచ్చాయి. పోలవరం టెండరుకు సంబంధించి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీ అనుమానాస్పద పత్రాలని ధృవీకరించినట్టు వార్తలొచ్చాయి. ప్రాథమికంగా నేరం జరిగిందని అనిపించినా, పోలీసులకు చర్యల కోసం పంపించకుండా, మరొక నిపుణుల కమిటీ చేత వీటినే ధృవీకరించుకోవడానికి రష్యాకు ప్రయాణమవుతున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు పోలవరానికి పర్యావరణ అనుమతి లేదని, ప్రాజెక్టు కొనసాగడానికి వీలు లేదని కోర్టులలో వాదాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ లు ఒకటై దీన్ని ఛేదించే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.రాష్ట్ర శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యులలో చీలికలు వచ్చాయి. కేబినెట్లోనే మంత్రులు ప్రాంతాలవారీగా విడిపోయారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొందరు ఈ మధ్యన కొత్తపార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచారు. వీరు ప్రభుత్వం మైనారిటీలో పడ్డదని, ప్రధాన ప్రతిపక్ష పార్టీనే అవిశ్వాసం పెట్టాలని నినదిస్తున్నారు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో వింత పరిణామంగా కనిపిస్తున్నాయి.
|
1985 నుంచి రాష్ట్ర శాసనసభలో ఒక కొత్త పోకడ ప్రారంభమైంది. ప్రధాన ప్రతిపక్షం ప్రజాసమస్యల ప్రస్తావన పేరిట సభా కార్యక్షికమాలను స్తంభింపచేయడం, వాకౌట్ చేయడం, సభలోంచి గెంటివేయబడడం, రోజుల తరబడి సస్పెండ్ కావడం సాగించిం ది. ఈ విధంగా బహుళ ప్రచారం పొంది, శాసనసభ వేదికగా సమర్థవంతమైన పార్టీగా ప్రచారం చేసుకొన్నది. మేమే సరైన ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఇచ్చుకున్నది. అనుకున్నట్లే తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. తర్వాత ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్టుగా మళ్లీ ఈ ప్రతిపక్షం కూడా నిరసనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి, తమ ప్రచారం కోసమే సభా కార్యక్షికమాలను అడ్డుకొంటున్నది. నువ్వా... నేనా అనే స్థాయిలో సభలో దూషణలు ప్రారంభమయ్యాయి. వ్యక్తిగత విషయాలు పరాకాష్టకు చేరాయి. ఊహించినట్లుగానే తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం, అధికార పక్షం పాత్రలు తారుమారయ్యాయి. అసెంబ్లీలో అల్లరి చేస్తేనే అధికారం ఖాయమనే అభివూపాయం మరింత బలపడింది. అయితే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ రెండుసార్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ పాచికలు అంతగా పారవని ప్రతిపక్షం గ్రహించి వైఎస్ రాజశేఖర్డ్డి పాదయావూతను ఆశ్రయించి ఫలితాన్ని దక్కించుకున్నారు. రెండోసారి అధికారంలోకి రావడమే కాకుండా యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలకు ఊపిరిపోశారు.సభను స్తంభింపచేస్తే అధికారం వస్తుందని భావించే రోజులు పోయి ఇప్పుడు పాదయావూతలు విజయసోపానాలని భావించే సీజన్ వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ చేసిన పాదయాత్ర ప్రజలను ప్రభావితం చేసి, చివరికి కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రచారం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ గతంలో అనుసరించిన శాసనసభ స్తంభన వ్యూహానికి బదులుగా పాదయావూతల పర్వానికి శ్రీకారం చుట్టింది. శాసనసభలో అప్ప ట్లో అనుసరించిన విధానం కాని, ఇప్పుడు పాదయావూతలు జరుపుతున్న వ్యూహం కాని సామాన్య ప్రజల సమస్యలను ఏ మాత్రం ప్రతిబింబించడం లేదు. అధికార పార్టీ తప్పిదాలను ఎండగట్టి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను మార్పించే శక్తి, ఊపిరి ఈ పాదయావూతల్లో కనిపించడం లేదు.
పాదయావూతల సందర్భంగా పార్టీ నేతల్లో మనస్పర్థలు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, రక్తపోటు, మధుమేహ వ్యాధికి సంబంధించిన లెక్కలు, గణాంకాలు, కాలు శస్త్ర చికిత్సలు, హాస్పిటల్లో పాదయావూతలు చేయించి పరిశీలించడం లాంటివి ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. కాళ్లు బొబ్బపూక్కి పడుతూ లేస్తూ నడుస్తున్న దృశ్యాలకు ప్రచారం ఎక్కువ వచ్చింది. గత పాదయావూతలోనే రోశయ్య తెలుగుదేశం ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించి రక్షణ కల్పిస్తామని ప్రకటించడం ద్వారా వారి పాదయావూతలో పాదం మోపడం హాస్యాస్పదంగా మారింది.వందల సంవత్సరాల కిందటే ఆదిశంకరుడు, స్వామి వివేకానందలు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు చేసిన పాదయావూతల స్ఫూర్తి లోపించడమే ఈ అనారోగ్యాలకు కారణం అని తెలుసుకోవాలి.ఇప్పుడు జరుగుతున్న పాదయావూతల గురించి కనీసం మాట్లాడేవారే కరువయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ యాత్రలకే ప్రాధాన్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వారే ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషిస్తున్నారు, పోటీపడుతున్నారు. నేటి రాష్ట్ర రాజకీయ పరిష్కారం కేవలం ఢిల్లీ ప్రకటనతో ముడిపడి ఉన్నది. అసెంబ్లీలో అల్లరి, పాదయావూతల ఫలితాలు ప్రహసనంగా మారిపోయాయి. రాష్ట్రాన్ని విడగొట్టడడమే నేడు ఏకైక ప్రధాన ఎజెండాగా ఉంది. దీన్నిబట్టే రాజకీయాలు మారుతాయి. చాలారోజుల తర్వాత ప్రజల కోరిక నెరవేరుతుంది. లేకుంటే తెలంగాణ ఉద్యమమొక్కటే దేశ రాజకీయాలను శాసిస్తుందని చరివూత-ఇప్పటి సకల జనుల సమ్మెలు-ఆత్మహత్యల పరంపర హెచ్చరిస్తున్నాయి.
|
అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-
వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము
కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును ‘పునఃపునః’ ఉచ్చరించటము.
Cm kcr to meet union home minister and finance minister today in new delhi - ఇవాళ కేంద్ర హోం, ఆర్థిక మంత్రులతో భేటీకానున్న సీఎం కేసీఆర్ _ Telugu News _ Namasthe Telangaana
అనుమతించబడినది.
ఈ సెలవులు ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకు పరిమితము.
భార్య ప్రసూతి అయిన తేది నుండి 6 నెలల లోపు ఎప్పుడైనా వాడుకొనవచ్చును.
:: Telugu Video ::: **** (స్టార్ల) వెనుక దాగున్న పాస్వర్డ్ తెలుసుకోవడం ఇలా..? Must Watch & Share
మీ అందరి ఆదరాభిమానలకు అనేక ధన్యవాదములు.
మన పోతన-తెలుగు-భాగవతం బ్లాగు 1,00,000 వీక్షణలను దాటింది.
తెలుగుసినిమా చరిత్ర: హీరో 'వెంకటేష్'
ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తప్పిన ప్రమాదం
అమరావతి : విజయవాడ నుంచి పోలవరం సందర్శనకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ ఎమ్యెల్యేల పర్యటనకు ఆటంకం కలిగింది. ఎమ్యెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలో రాగానే రోడ్డు పక్కన మట్టిలో దిగబడింది. ఈ సమయంలో బస్సులో 35 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. బస్సుకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో.. ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది. 35 మంది ప్రజా ప్రతినిధులను వేరే వాహనాల్లో పోలవరానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంపారు.
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రస్తుతం మెక్సికోలో ఉంది. అయితే తన కూతురు నిషా కౌర్ .. మూడవ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సన్నీ, డానియల్ వెబర్లు.. తమ ముద్దుల కూతురు నిషాతో బోట్లో విహరించారు. 2011లో సన్నీ, వెబర్లు పెళ్లి చేసుకున్నారు. ఆ జంట 21 రోజులున్న నిషాను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు నిషా కౌర్కు మూడేళ్లు నిండాయి. సన్నీ, వెబర్లు సరోగసీ ద్వారా కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు. నిషాకు బర్త్డే విషెస్ చెబుతూ వెబర్ తన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. మా జీవితాల్లోకి నిన్ను తీసుకువచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెబర్ ఆ పోస్ట్లో రాశారు. సన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్లో నిషాకు గ్రీటింగ్స్ చెప్పింది.
....తెలుగు మీడియా కబుర్లు....: సీనియర్ బిజినెస్ ఎడిటర్ KV Ramanaకు తీవ్ర అస్వస్థత
గెట్ వెల్ సూన్ రమణ గారూ.. వి ఆర్ మిస్సింగ్ యూ..
అంత సీనియర్ జర్నలిస్ట్ అయినప్పటికీ నా లాంటి జూనియర్స్ అడిగే పిచ్చి ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానాలు చెబ్తారు. ఏ టైంలో ఫోన్ చేసి ఏ సందేహం అడిగినా చిరునవ్వుతో ఆన్సర్ గా రెడీ ఉంటుంది రమణ గారి దగ్గర. ఆయన లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ ఊహించలేం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే వాళ్లను ముప్పు తిప్పలు పెట్టి వాళ్ల నుంచి సమాధానం రాబట్టడంలో ఆయనకు పోటీ లేదు.
బీజేపీలో చేరిన కోట్ల..
కాప్సూల్ (జ్యామితి) - వికీపీడియా
కాప్సూల్, అనగా స్టేడియం యొక్క పరిభ్రమణం గా కూద పిలువ బడుతుంది.ఇది త్రి పరిమాణ జ్యామితీయ ఆకారం. ఇది స్థూపాకారంగా ఉండి ఇరువైపుల అర్థ గోళాలను కలిగి ఉంటుంది.[1] ఈ ఆకారానికి మరియొక పేరు "స్పేరో సిలిండర్" .[2] ఈ ఆకారం అధిక పీడనంలో గల వాయువులను ఉంచుటకు పాత్రలా వినియోగిస్తారు.
కాప్సూల్ (గుళిక) యొక్క ఘనపరిమాణం నకు సూత్రము:
ఈ సమీకరణంలో '"`UNIQ--postMath-00000002-QINU`"' అనునది స్తూపం లేదా అర్థగోళం యొక్క వ్యాసార్థం మరియు '"`UNIQ--postMath-00000003-QINU`"' అనగా స్తూపాకార భాగం యొక్క పొడవు.
కాప్సూల్ యొక్క ఉపరితల వైశాల్యమును '"`UNIQ--postMath-00000004-QINU`"' సూత్రంతో గణించవచ్చు. ఇందులో '"`UNIQ--postMath-00000005-QINU`"' అనునది స్తూపం లేదా అర్థగోళం యొక్క వ్యాసార్థం మరియు '"`UNIQ--postMath-00000006-QINU`"' అనగా స్తూపాకార భాగం యొక్క పొడవు.[3]
"https://te.wikipedia.org/w/index.php?title=కాప్సూల్_(జ్యామితి)&oldid=1172324" నుండి వెలికితీశారు
బొప్పాయ ఐస్ క్రీం
వెనీలా ఐస్క్రీమ్
వంకాయ కూర పచ్చడి
|
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ ధరలోIndiaజాబితా
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ యొక్క తాజా ధర Feb 09, 2018పొందిన జరిగినది
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ఫ్లిప్కార్ట్, స్నాప్డ్ల్, అమెజాన్ అందుబాటులో ఉంది.
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ అత్యల్ప ధర 2,944 ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ ( 6,000)
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ - యూజర్ సమీక్షలు
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ - ధర చరిత్ర
కార్బోన్ అ౧ ప్లస్ డూప్లె బ్లాక్ లక్షణాలు
ఆపరేటింగ్ సిస్టం Android 4.2 (JellyBean)
ఇంపార్టెంట్ అప్స్ Google Search, Maps, Gmail, YouTube, Google Talk
You Are Here: Home » ఇతర » మడోనా కోరిక
కొందరి కోరికలు వింతగా ఉంటాయి. అందులోనూ ప్రముఖుల కోరికలు తెలుసుకో వాలన్న ఉత్సాహం అభిమానులకే కాదు, సామాన్యులకి కూడా ఉంటుంది. అదే కోవలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మడోనాకి కూడా ఒక మంచి కోరిక ఉండేదట.
ఇచ్చేద్దాం 100% – "Katha Patasala"
అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉండేవారు. వాళ్లిద్దరూ రోజు కలిసి ఆడుకొనేవారు. అబ్బాయి దగ్గర బొమ్మలు ఉండేవి , అమ్మాయి దగ్గర చాకోలెట్స్ ఉండేవి. ఒక రోజు ఆ అబ్బాయి ” నీ చాకోలెట్స్ నాకు ఇస్తావా? బదులుగా నేను నా బొమ్మలన్నీ నీకు ఇచ్చేస్తా అని” అమ్మాయిని అడుగుతాడు. అందుకు అమ్మాయి ఒప్పుకుంటుంది. కానీ అబ్బాయి మాత్రం మంచి బొమ్మలు తన దగ్గరే ఉంచుకొని, మిగిలినవి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఆ అమ్మాయి మాత్రం తన దగ్గర ఉన్న అన్ని చాకోలెట్స్ ఇచ్చేస్తుంది.
ఆ రోజు రాత్రి అమ్మాయి చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. అబ్బాయికి మాత్రం నిద్ర పట్టదు, “ఆ అమ్మాయి కూడా నాలానే మంచి చాకోలెట్స్ తన దగ్గరే ఉంచుకొని, మిగిలినవి నాకు ఇచ్చిందేమో అని” అనుమానిస్తూ ప్రశాంతంగా నిద్రపోలేక పోతాడు. మంచి బొమ్మలు, చాకోలెట్స్ అన్ని ఉన్నా కూడా తను సంతోషంగా ఉండలేకపోతాడు. మిత్రులారా! చూసారు కదా, మనం మన బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, రిలేషన్ లో కాని ఇలా 100% ప్రేమను ఇవ్వకుండా..సగం సగం ఇస్తూఉంటే ఇలానే అనుమానిస్తు,హ్యాపీగా ఉండలేం.కాబట్టి ఇచ్చేద్దాం 100% ప్రేమని, జీవిద్దాం సంతోషంగా, ప్రశాంతంగా.
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ ధరలోIndiaజాబితా
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ యొక్క తాజా ధర Jul 17, 2018పొందిన జరిగినది
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీఅమెజాన్ అందుబాటులో ఉంది.
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ అత్యల్ప ధర 11,000 అమెజాన్ లో అమెజాన్ ( 11,000)
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ - యూజర్ సమీక్షలు
హ్యుండై 61 సీఎం 24 ఇంచెస్ హై౨౪౨౧హ్హ్౨ ఫుల్ హెడ్ లేదు టీవీ లక్షణాలు
లో Indiaటాప్ 10 అసెంట్ హ్యాండ్ బ్లెండర్ _ PriceDekho.com
Top 10 అసెంట్ హ్యాండ్ బ్లెండర్ లో Indiaధర
టాప్ 10 అసెంట్ హ్యాండ్ బ్లెండర్
టాప్ 10 అసెంట్ హ్యాండ్ బ్లెండర్ లో Indiaగా 18 Jan 2018. ఈ జాబితా తాజా ఆన్లైన్ పోకడలు మరియు మా వివరణాత్మక పరిశోధన ప్రకారం సంగ్రహించబడింది. ఈ ఉత్పత్తులు ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు చదివి మీ స్నేహితులతో ఉత్తమ ధరలు భాగస్వామ్యం. టాప్ 10 ఉత్పత్తి జాబితా Indiaవిపణిలో ప్రజాదరణ ఉత్పత్తులు తెలుసు ఒక గొప్ప మార్గం. టాప్ తీరు అసెంట్ హ్యాండ్ బ్లెండర్ లో Indiaఅసెంట్ అస్ 211 200 W హ్యాండ్ బ్లెండర్ Rs. 860 ధరకే ఉంది. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
"విజ్ఞాన భైరవ తంత్రము" - Telugu E Book నేడు విడుదల...
27-7- 2018 పౌర్ణమి + చంద్ర గ్రహణం ప్రభావాలు
|
తెలుగు బ్లాగు: వాచ్ టీవీ ఆన్ ఇంటర్ నెట్
విశ్వవ్యాప్తంగా వున్న టీవీ ఛానళ్ళను ఇంటర్ నెట్ లో చూడాలంటే http://tvunetworks.com/ కి వెళ్ళాలి. ఇక్కడ న్యూస్, స్పోర్ట్స్, ఫన్, కార్టూన్, మూవీస్, మ్యూసిక్ సంబంధించిన వివిధ ఛానళ్ళను చూడవచ్చు. ఇదే సైట్ లో దొరికే TVU Player డౌన్ లోడ్ చేసుకొని డైరెక్ట్ గా ఛానళ్ళను ఫ్లేయర్ లోనే చూడవచ్చు. 3G మొబైల్ ఫోన్ల లో టీవీ చూడాలంటే TVUMobile సాప్ట్ వేర్ ఇదే సైట్ లో దొరుకుతుంది.
ఒక చిన్న చిట్కా:వివిధ వీడియో లను Paint లో ప్లే చెయ్యాలంటే, ముందుగా వీడియో ను ప్లే చేసి కీబోర్డ్ లోని ’Print Scrn' బటన్ ప్రెస్ చేసి తర్వాత paint ఓపెన్ చేసి Edit---> Paste లేదా [Ctrl]+[V] బటన్లు ప్రెస్ చెయ్యాలి. అంతే వీడియో Paint లో ప్లే అవుతుంది.
ఉద్యోగులకు 63 శాతం ఫిట్మెంట్తో రూ. 25 వేలు కనీస వేతనం ఇవ్వాలి _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
విజయవాడ, సెప్టెంబర్ 11: పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగులకు 63 శాతం ఫిట్మెంట్తో రూ. 25వేల కనీస వేతనం చెల్లించాలని, తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను తక్షణం క్రమబద్ధీకరించాలని, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీని అమలు పరచాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 94 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సంఘాల కనీస అవసరాలను ప్రతిబింబిస్తూ బొప్పరాజు నాయకత్వంలో దాదాపు 62 సంఘాల ప్రతినిధులతో కలిసి మంగళవారం సచివాలయంలో 11వ పీఆర్సీ కమిషనర్ అశుతోష్ మిశ్రాను కల్సి ప్రతిపాదనలను అందజేశారు.
ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ప్రస్తుతమున్న సామాజిక పరిస్థితులను, పెరుగుతున్న ధరలను, సాంకేతిక అంశాలను, జాతీయ ధరల ఇండెక్స్ను దృష్టిలో ఉంచుకుని నిష్ణాతులు సుదీర్ఘ అనుభవం కల్గిన నేతలతో చర్చించి తమ నివేదిక అందించామన్నారు.
జనసంద్రంగా మారిన నాగులేరు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 13: స్థానిక చింతగుంటపాలెం నాగులేరు (మంచినీటి కాలువ) శివరాత్రి పర్వదినం సందర్భంగా జనసంద్రంగా మారింది. వేలాదిగా ప్రజలు తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. కాలువలో నీరు తక్కువగా ఉన్నందున పురపాలక సంఘం ఏర్పాటు చేసిన జల్లు స్నానాలు చేశారు. స్నానం అనంతరం పితృదేవతలకు పిండ ప్రధానాలు చేశారు. సువాసినులైన మహిళలు మూసివాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీ రసలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ నాగ సాయిబాబా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిలర్ నారగాని ఆంజనేయ ప్రసాద్ పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, మంచినీటి సరఫరా తదితర సౌకర్యాలను పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. మంత్రి రవీంద్ర, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గన్నవరం, ఫిబ్రవరి 13: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీకి మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అంబానీకి పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువాలతో సత్కరించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్డుకు 5.30 గంటలకు విచ్చేసిన అంబానీ ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం చంద్రబాబుతో భేటి అయ్యేందుకు అమరావతికి తరలివెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులు గురించి చంద్రబాబుతో అంబానీ చర్చించనున్నారు. గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ అంబానీకి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు డైరెక్టర్ జీ మధుసూధనరావు, పోలీసు అధికారులు రమణారావు, గజరావు భూపాల్, రాజీవ్కుమర్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
లావణ్య పక్కింట్లో ఉండే సుగుణ ఆరు నెలల తన బిడ్డకు స్నానం చేయించి కనుబొమ్మలను అందంగా ఐబ్రో పెన్సిల్తో దిద్దుతుంది. ఇంత చిన్న వయసు బిడ్డకు కనుబొమ్మలు సరిచేయటమేమిటండి! అని లావణ్య అమాయకంగా అంది. చిన్నప్పటి నుంచే కనుబొమ్మలను పెన్సిల్తో సరిచేస్తే పెద్దయ్యేటప్పటికీ ఒత్తుగా ఉండి అందంగా కనిపిస్తాయండి..! అని సమాధానం చెప్పింది. నిజంగానే ఒత్తయిన కనుబొమ్మలు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది.
|
నీట్ రాయకున్నా విదేశాల్లో మెడికల్ అడ్మిషన్లు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
హైదరాబాద్: విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసించాలనుకుంటే భారత్లో తప్పనిసరి నీట్ పరీక్షకు హాజరుకావల్సిందేనని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సవరించింది. గత నెల 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు రిట్ పిటీషన్ 8091/2018లో ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది విదేశాల్లోని వైద్య విద్యా కళాశాలల్లో చేరాలనుకుంటే నీట్ నుండి మినహాయింపు లభిస్తుంది. అయితే వారు 2018లో జరిగిన నీట్లో తాము రిజిస్టర్ చేసుకోలేదని ఒక అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి అర్హత పత్రాన్ని పొంది విదేశీ వైద్య విద్యా సంస్థల్లో చేరవచ్చు.
చౌక బీటిల్ బెడ్స్ లో India _ PriceDekho.com
Cheap బీటిల్ బెడ్స్ లో Indiaధర
చౌక బెడ్స్ లో IndiaRs.15,536 వద్ద ప్రారంభమై కొనుగోలు గా 12 Dec 2018. అత్యల్ప ధరలు సులభం మరియు శీఘ్ర ఆన్లైన్ పోలిక కోసం ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ఉత్పత్తుల విస్తృత పరిధి ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు చదివి మీ స్నేహితులతో అత్యల్ప ధరలు భాగస్వామ్యం. బీటిల్ బెడ్ క్వీన్ సైజు బెడ్ బై ఎవోక్ Rs. 15,536 ధరకే అత్యంత ప్రాచుర్యం చౌకగా బీటిల్ బెడ్ లో Indiaఉంది.
ధర రేంజ్ బీటిల్ బెడ్స్ < / strong>
0 బీటిల్ బెడ్స్ రూపాయల కన్నా తక్కువ అందుబాటులో ఉన్నాయి. 6,725. కనిష్ట ధర ఉత్పత్తి Rs.15,536 లో బీటిల్ బెడ్ క్వీన్ సైజు బెడ్ బై ఎవోక్ అందుబాటులో Indiaఉంది. కొనుగోలుచేసేవారు స్మార్ట్ నిర్ణయాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ధరలు సరిపోల్చండి సరసమైన ఉత్పత్తులు ఇచ్చిన పరిధి నుండి ఎంచుకోవచ్చు. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
చౌక సెల్లో హ్యాండ్ బ్లెండర్ లో India _ PriceDekho.com
Cheap సెల్లో హ్యాండ్ బ్లెండర్ లో Indiaధర
చౌక హ్యాండ్ బ్లెండర్ లో IndiaRs.657 వద్ద ప్రారంభమై కొనుగోలు గా 16 Jan 2018. అత్యల్ప ధరలు సులభం మరియు శీఘ్ర ఆన్లైన్ పోలిక కోసం ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ఉత్పత్తుల విస్తృత పరిధి ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు చదివి మీ స్నేహితులతో అత్యల్ప ధరలు భాగస్వామ్యం. సెల్లో బ్లెండ్ N మిక్స్ 600 హ్యాండ్ బ్లెండర్ వైట్ అండ్ ఫుర్ప్లే Rs. 1,399 ధరకే అత్యంత ప్రాచుర్యం చౌకగా సెల్లో హ్యాండ్ బ్లెండర్ లో Indiaఉంది.
ధర రేంజ్ సెల్లో హ్యాండ్ బ్లెండర్ < / strong>
0 సెల్లో హ్యాండ్ బ్లెండర్ రూపాయల కన్నా తక్కువ అందుబాటులో ఉన్నాయి. 408. కనిష్ట ధర ఉత్పత్తి Rs.657 లో సెల్లో రెగ్యులర్ హ్యాండ్ బ్లెండర్స్ గ్రీన్ అందుబాటులో Indiaఉంది. కొనుగోలుచేసేవారు స్మార్ట్ నిర్ణయాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ధరలు సరిపోల్చండి సరసమైన ఉత్పత్తులు ఇచ్చిన పరిధి నుండి ఎంచుకోవచ్చు. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
పారిస్లో అరకు కాఫీ ఘుమ ఘుమలు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
ప్రేమకు చిహ్నంగా భావించే పారిస్వాసులు అరకు కాఫీ ప్రేమలో పడిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఆరు అరకు కాఫీ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. కిలో కాఫీ పౌడర్ను 92.05 యూరోలు అంటే మన దేశీయ కరెన్సీలో దీని రేటు 6,700.20 రూపాయలన్న మాట. నెస్కేఫ్ వంటి బహుళజాతి సంస్థలు అందించే కాఫీతో అరకు కాఫీ రుచిని పారిస్వాసులు ఆస్వాదిస్తారు. పారిస్ మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అరకు కాఫీని కొనుగోలు చేస్తారు. ఒక్క కప్పు కాఫీ తాగితే చాలు అని అంటారు. చూడండి గిరిజనుల పండించిన ఈ కమ్మని కాఫీ గింజలను అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశీలించిన తరువాతే మార్కెట్లోకి విడుదల చేస్తారు. అందుకే ఈ కాఫీ ఘుమఘుమలు అంతగా పారిస్వాసులను ఆకట్టుకుంటుంది.
చిత్రం:పారిస్లో ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్
భావం: సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించినప్పుడు, అతని కాంతి లోకంలో వ్యాపిస్తుంది. ఆ కాంతి కారణంగా అగ్ని, చంద్రుడు మొదలైన వారి వెలుగులు వెలవెలా పోతాయి. అదేవిధంగా లోకంలో అంతటా వ్యాపించిన ఉన్న నీ భక్తిని నీ ధ్యానమును, నీ భక్తులు చేసినపుడు ఇతర దైవతముల కాంతులు వారి మహత్త్వాలు అణిగిపోతాయి కదా. ఇది యథార్థము. రాక్షసుల మదాన్ని అణచివేసే ఓ శ్రీరామా!
|
నాని మళ్ళీ చితక్కొట్టాడు..
యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటిన నాని తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. తాజాగా కృష్ణార్జున యుద్ధంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మాస్ కుర్రాడిగా కనిపిస్తే మరో పాత్రలో ఫారిన్ లో ఉండే రాక్ స్టార్ల కనిపిస్తున్నాడు.
అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్ 12న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించింది చిత్రయూనిట్. తాజాగా టీజర్ను రిలీజ్ చేశారు. నాని మార్క్ ఎంటర్టైన్మెంట్తో రూపొందిన టీజర్ ఆకట్టుకుంటోంది.
తెలుగు » Cinema News » సైరా లో అవుకురాజు గా సుదీప్
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్ వేల్యూస్తో.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ ప్రధాన తారాగణంగా మెగాపవర్స్టార్ రామ్చరణ్ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'.
'విశ్వదాభిరామ' ఫస్ట్ లుక్ లాంఛ్
విలక్షణ నటుడు జయప్రకాశ్రెడ్డి(జె.పి.)కి ఫాస్-2018 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
'నాటకం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..!!
ఎంపీ బాల్క సుమన్ పై వస్తున్నా వార్త ఫేక్: సీఐ మహేష్
పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పలువురు మహిళలపై లైంగిక...
ఆర్టీఐ కమిషనర్ మాడభూషి శ్రీధర్ తో శ్రీధర్ బాబు.. _ www.10tv.in
ముగిసిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు... _ www.10tv.in
తూర్పుకి తిరిగిన జగన్ - CVR News Network
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకున్న జగన్, మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. కొవ్వూరు నుండి బయలుదేరి,
రోడ్ కం రైల్ బ్రిడ్జి మీదుగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి, ఆయనకి ఘన స్వాగతం పలికారు. గోదావరి నదిలో సుమారు 600 పడవల్లో పార్టీ జెండాలతో కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. జగన్ వెంట అభిమానులు భారీ సంఖ్యలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
మూఢ నమ్మకం ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకువెళుతోందో గతంలో అనేక దారుణాలు షాక్ కి గురి చేశాయి. ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఘటన కూడా అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు మనిషి ఒక సారి మరణించిన తరువాత బ్రతకడం అనేది అసంభవమని తెలిసినప్పటికీ కొందరు తాంత్రిక పూజల పేరుతో అవివేకాన్ని నింపుకుంటున్నారు. ఇటీవల ఒక యువకుడు మరణించిన తన తల్లి కోసం తాంత్రిక పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. అదికూడా విరామం లేకుండా ఏడు నెలల వరకు రోజు తాంత్రిక పూజలు నిర్వహించడం గమనార్హం.
ఛత్తీస్ గఢ్ విశ్వంపూర్ ప్రాంతానికి చెందిన శోభ్ నాథ్ గోండ్, కాళేశ్వరి భార్యాభర్తలు. అరికన్ సింగ్ వారి కుమారుడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో కాళేశ్వరి తీవ్ర అనారోగ్యంతో మరణించింది. దీంతో కుమారుడు తల్లిని బ్రతికించాలని తాంత్రిక పూజలు మొదలు పెట్టాడు. నాతో అమ్మ మాట్లాడుతోంది అంటూ తండ్రిని ఒప్పించి మరి గత కొన్ని నెలల నుంచి నిరంతరంగా తాంత్రిక పూజలు చేస్తూ వచ్చాడు. అయితే రీసెంట్ గా వారికి సంబందించిన బంధువు ఒకతను వారి ఇంటికి రాగా విషయం తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అసలు విషయంలో వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు. తల్లి తనతో మాట్లాడుతోందని కుమారుడు విచారణలో తెలిపినట్లు పోలిసులు తెలిపారు.
|
24 గంటల్లో రికార్డులను ఏరి పారేసిన “అరవింద సమేత”.!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా,పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కున్న తాజా చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”.ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు అందరి కళ్ళు ఈ చిత్రం పైనే ఉన్నాయి.ఇప్పటికే ఏ పెద్ద చిత్రాలు రాక థియేటర్లు వెలవెలబోతున్నాయి.దీనితో ఒక్క పెద్ద సినిమా కావాలనుకున్న తరుణంలో యంగ్ టైగర్ ఈ దసరాకు థియేటర్ల మీద దాడి చెయ్యడానికి వస్తున్నాడు.ఇప్పటికే విడుదలయినటువంటి ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము లేపుతుంది.
మొన్న రాత్రి విడుదలైనటువంటి ట్రైలర్ 24 గంటల్లో బాహుబలి చిత్రం మినహా అన్ని సినిమాల యొక్క రికార్డులను తుడిచిపెట్టేసింది.ఒక పక్క వ్యూస్ రికార్డుల్లోనూ మరో పక్క లైక్స్ రికార్డుల్లోనూ ఏ ఒక్కటి వదలకుండా తారక్ వేటాడేసాడు.ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 8 మిలియన్(80 లక్షలు) మంది వీక్షించి కొత్త రికార్డును సృష్టించారు.అదే విధంగా అదే 24 గంటల్లో 3లక్షల 27వేల లైక్స్ తో మరో కొత్త రికార్డును సృష్టించింది.ఏది ఏమైనప్పటికి తారక్ ఇప్పటి నుంచే రికార్డులను వేటాడ్డం మొదలు పెట్టేసాడు.ఇక చిత్రం విడుదలయ్యాక ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.
అవినీతి బురద _ www.10tv.in
రషీద్ ఖాన్ సూపర్ అంటూ మహేష్ బాబు ట్వీట్.. థ్యాంక్యూ బ్రో మీ.. సినిమాల్ని?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్కతా వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో స్థానిక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ...
ఆ రనౌట్ మా కొంపముంచింది.. దినేష్ కార్తీక్
ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్కతాలో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయింది.
ఐపీఎల్ 2018 : రషీద్ ఖాన్ ఆల్రౌండ్ షో .. ఫైనల్లో రైజర్స్...
ఐపీఎల్ 2018 టోర్నీలోభాగంగా, శుక్రవారం రాత్రి కోల్కతా వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో స్థానిక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయింది. ...
శ్రీలంక క్రికెటర్ డిసిల్వ తండ్రి హత్య.. కాల్పులు జరిపి పారిపోయారు..
శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ(26) తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో సిల్వ తండ్రి రంజన్ ...
ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా-చెన్నైల ఢీ- ప్రోమో సంగతేంటి? హైదరాబాద్ ఓడిపోతుందా?
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్లో భాగంగా.. హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ ఎలిమినేటర్-2 ...
బలంగా బంతిని కొడితే... గింగిరాలు తిరుగుతూ వికెట్లను ముద్దాడింది.. ఔటా? కాదా? (ఫన్నీ వీడియో)
క్రికెట్ మైదానంలో అపుడపుడూ కొన్ని ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ఇవి చూసేవాళ్లకే కాదు.. క్రీజ్లో ఉండి బ్యాట్ ఝుళిపించేవారిని సైతం ఒకింత షాక్కు ...
ఐపీఎల్ 2018 : రస్సెల్ వీరవిహారం... రాజస్థాన్ చిత్తు.. కోల్కతా విన్
ఐపీఎల్ సీజన్-11లో భాగంగా బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 25 పరుగులు తేడాతో కోల్కతా నైట్ ...
23/Mar IRE VS AFG ఆఫ్ఘనిస్తాన్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది
22/Mar UAE VS ZIM యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 3 పరుగులతో విజయం సాధించింది(డక్వర్త్ లూయిస్ పద్ధతి)
20/Mar AFG VS UAE ఆఫ్ఘనిస్తాన్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది
19/Mar ZIM VS WI వెస్టిండీస్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది
11/May PAK VS IRE పాకిస్థాన్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది
30/Mar AUS VS SA దక్షిణాఫ్రికా జట్టు 492 పరుగుల తేడాతో గెలిచింది.
22/Mar NZ VS ENG న్యూజిలాండ్ జట్టు ఇన్నింగ్స్లో 49 పరుగుల తేడాతో గెలిచింది
22/Mar SA VS AUS దక్షిణాఫ్రికా జట్టు 322 పరుగుల తేడాతో గెలిచింది.
07/Jun AFG VS BAN రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
04/Apr PAK VS WI పాకిస్థాన్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది
02/Apr PAK VS WI పాకిస్థాన్ జట్టు 82 పరుగుల తేడాతో గెలిచింది.
01/Apr PAK VS WI పాకిస్థాన్ జట్టు 143 పరుగుల తేడాతో గెలిచింది.
18/Mar IND VS BAN భారత్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది
25/May SRH VS KKR హైదరాబాద్ జట్టు 14 పరుగుల తేడాతో గెలిచింది.
23/May KKR VS RR కోల్కతా జట్టు 25 పరుగుల తేడాతో గెలిచింది.
22/May SRH VS CSK చెన్నై జట్టు 2 వికెట్ల తేడాతో గెలిచింది
20/May DD VS MI ఢిల్లీ జట్టు 11 పరుగుల తేడాతో గెలిచింది.
20/May CSK VS KXP చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది
|
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ (E.M.S.Namboodiripad)
ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ (E.M.S.Namboodiripad)
(జూన్ 13 - నంబూద్రిపాద్ జన్మదినం సందర్భంగా)
ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ఎప్పుడు జన్మించారు
ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ఏ రాష్ట్రానికి చెందిన వారు
ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ఏ పార్టీకి చెందినవారు
ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ఎప్పుడు మరణించారు
ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ వ్యాసం కొరకు ఇక్కడ చూడండి
విభాగాలు: భారతదేశ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, కేరళ, సీపీఎం, 1909, 1998,
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో నవీన్ సొంటినేని(నాని) నిర్మించిన చిత్రం `కవచం`. డిసెంబర్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూ…
నా సక్సెస్కు కారణమదే..
`క్వీన్` రీమేక్ గురించి..
-`క్వీన్`లో కంగనా రనౌత్ ఇన్నోసెంట్, ఇన్టెన్స్తో అద్భుతంగా నటించారు. ఐదేళ్ల క్రితం క్వీన్ చిత్రాన్ని చూశాను. ఐదేళ్ల తర్వాత దక్షిణాదిన రీమేక్ అవుతుంది. కొన్నిసార్లు నాలుగు భాషల్లో నేనే హీరోయిన్ అని.. కొన్నిసార్లు తెలుగు, తమిళంలో హీరోయిన్గా చేయమని .. అడిగారు. ఇలాంటి దశ నుండి నలుగురు హీరోయిన్స్ నాలుగు భాషల్లో నటించడమనేది గొప్ప విషయం. నేను తమిళ వెర్షన్లో టైటిల్ పాత్రలో నటించాను. ఆమె చేసినట్లుగా పాత్రలోని అమాయకత్వాన్ని క్యారీ చేస్తూనే సెన్సిబిలిటీస్ను క్యారీ చేశాను. రెండు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది.
– 2018 నాకు కాస్త ఇబ్బందికరంగానే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో నాకు మూడు నెలలు ఆరోగ్యం సరిగ్గా లేకుంటే గ్యాప్ తీసుకుందామనే అనుకున్నాను. చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను. కానీ ఈ ఏడాది బిజీ ఇయర్గా మారింది. బ్రేక్ తీసుకోవడానికి కుదరలేదు. నాకు వృత్తిపరంగా ఇది అమేజింగ్ ఇయర్ అని చెప్పొచ్చు.
బెల్లంకొండ శ్రీనివాస్ గురించి..
– బెల్లంకొండ శ్రీనివాస్ నైస్ కోస్టార్. తనని నేను ఎన్తూ కట్లెట్ అని పిలిచేదాన్ని. ప్రతి విషయం పట్ల చాలా ఆసక్తిగా ఉంటాడు. చాలా హార్డ్వర్క్..ఏదో సాధించాలని తపన పడుతుంటాడు. నేను తనలాగానే ఉంటాను. మా మధ్య అలాంటి రిలేషన్ ఉంది. ఫ్యామిలీలో తండ్రి పేరు ఉపయోగించాలనుకోడు. తనకు తానుగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు.
పెళ్లి గురించి..
– 2018లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఓ దశలో నాకూ పెళ్లి చేసుకోవాలనిపించింది. అయితే సినిమాలతో బిజీగా ఉన్నాను. పెళ్లి గురించి ఆలోచించేంత సమయం లేదు.
సమాజంలో చదువు కోసం..
– `ఇండియన్ 2`లో నటించనుండటం చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. ఆ సినిమా వివరాలను త్వరలోనే ప్రకటిస్తాను. కామెడీ యాంగిల్ ఉన్న పాత్రను తమిళంలో చేశాను. మరోసారి తేజగారి దర్శకత్వంలో ఇన్టెన్స్ పాత్ర చేయబోతున్నాను. నా కెరీర్లో బెస్ట్ రోల్స్లో ఇదొకటి అవుతుందని అనుకుంటున్నాను
కేవలం రిలీజ్ డేట్ తోనే....ఫస్ట్ లుక్ విడుదల _ First look poster of Salman Khan's 'Hero'! - Telugu Filmibeat
కేవలం రిలీజ్ డేట్ తోనే....ఫస్ట్ లుక్ విడుదల
ముంబై: బాలీవుడ్ తాజా చిత్రం 'హీరో' ఫస్ట్ లుక్ని నేడు విడుదల చేశారు. ఈ చిత్రం 1983లో జాకీ ష్రాఫ్, మీనాక్షి శేషాద్రి జంటగా నటించిన హీరో చిత్రానికి రీమేక్ అని చిత్ర దర్శకుడు నిఖిల్ అద్వానీ తెలిపారు. ఈ ఫస్ట్ లుక్ లో కేవలం ఈ చిత్రం విడుదల తేదీ మాత్రమే ఉండటం విశేషం.
హీరో' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మింస్తుండటం గమనార్హం. జియా ఖాన్ ప్రియుడైన సూరజ్ పంచోలి ఆ మధ్య ఆమె అనుమానాస్పద మృతిలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిఖిల్ అద్వాని దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ గయ్ దర్శకత్వంలో 1983లో వచ్చిన ‘హీరో' చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్ర పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. జులై 3న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో గోవింద, అనిత హాసనందిని, వినోద్ ఖన్నా, ఖాదర్ ఖాన్ నటిస్తున్నారు.
|
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతి మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి. ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
‘కులాల విధానం’ అనే సమస్యకి పరిష్కారం, కులాంతర వివాహాలే. కుల విధానాన్ని అంగీకరించని వారందరూ గ్రహించవలసింది ఇదే. సమస్య ఉంటే, దాని వెంటే పరిష్కారం ఉంటుంది. సమస్య వల్ల బాధపడే వాళ్ళకి పరిష్కారం తెలియలేదంటే సమస్యే తెలియలేదని అర్థం.
కుల విధానం పుట్టుక గురించి మాట్లాడే వారు కొందరు, ‘చాతుర్వర్ణాలు’ అనే పేరుతో ‘బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర’ అంటూ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టి, ఆ నాలుగు వర్ణాలూ, ఏ శ్రమల తోటీ, ఏ వృత్తుల తోటీ సంబంధాలు లేకుండా పుట్టుకొచ్చినట్టు చెప్పుకొస్తారు. ప్రతీ వర్ణమూ అనేక విభాగాలుగా వేరు వేరు వృత్తుల్లో నిమగ్నమై ఉండడమూ; ‘శూద్రులు’ అనే వర్ణం, అనేకానేక శారీరక శ్రమలు చేసే వృత్తులు గానూ, ప్రతీ వృత్తీ ఒక కులం గానూ ఏర్పరడమూ; ఇవన్నీ సమాజంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నవే.
‘కులాలు’ అన్నప్పుడు, అవి కేవలం వేరు వేరు భిన్న వృత్తులు మాత్రమే కాదు; ఆ వృత్తులకూ, వాటిని బట్టి ఆ కులాలకూ, చిన్నా - పెద్దా గుర్తింపులు కూడా ఏర్పడ్డాయి. అయితే, ‘వృత్తులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఈ కుల విధానం ఈ దేశంలోనే ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రశ్నలు ఎప్పుడూ మంచివి. కారణాల్ని గ్రహించాలనే ప్రయత్నాలు అవి. ఇతర దేశాల్లో ఉన్న వేరు వేరు చెత్త సంప్రదాయాలు ఈ దేశంలో లేవు. ఒక దేశంలో ఉన ్న మంచిగానీ చెడ్డగానీ, అదే రకంగా ప్రతీ చోటా ఉండడం లేదు. ఇక్కడి చెడ్డని మించిన చెడ్డ, అక్కడ ఉండవచ్చు. అక్కడి మంచిని మించిన మంచి, ఇక్కడ ఉండవచ్చు. ‘ఇక్కడ ఉన్నది అక్కడ లే దేం?’ ప్రశ్నకి జవాబు, ‘‘అక్కడ ఉన్నది ఇక్కడ లేదేం?’’ అనేదే. మన దగ్గిర ఉన్నది చెడ్డే అని తెలిస్తే, దాన్ని మనం మార్చుకోవాలి ‘కుల విధానం’ పోవలిసిందే. కానీ ఎలాగ? పరిష్కారం కావాలంటే, సమస్యని సరిగా అర్థం చేసుకోవాలి.
ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు స్నేహంగా ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. ఆ ఇద్దరూ రోజూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నా, ఆ కులాలు పోయినట్టు కాదు. కాలేజీల్లో, స్నేహాలూ, హోటళ్ళలో పక్కపక్కనే కూర్చుని భోజనాలూ, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అయినా కులాలు కులాల్లాగే ఉంటున్నాయి.
చిన్న కులాల వ్యక్తులు, తమ కుల వృత్తుల్ని వదిలి వేస్తే, అప్పుడు సమాజానికి ఆ వృత్తులతో అవసరం ఎలా తీరుతుంది? ఈ నాడైతే, చిన్న కులాల్లో ఇంకా కుల వృత్తుల్ని వదలని వాళ్ళ ద్వారానే, సమాజ అవసరాలు తీరుతున్నాయి. కానీ, ఒక క్షవరాల కులంలో అందరూ కుల వృత్తిని వదిలేస్తే, అప్పుడేమవుతుంది? - సమాజానికి అవసరమైన ప్రతీ శ్రమనీ నిలబెట్టుకునే కొత్త విధానాన్ని మార్క్సిజం చెపుతుంది. చిన్నా - పెద్దా వృత్తులుగా సాగుతూ ఉన్న శ్రమ విభజనని, ‘సమానత్వ శ్రమ విభజన’గా మార్చాలనేదే ఆ కొత్త విధానం. కొత్త విధానమే లేకపోతే, అట్టడుగు శ్రమలు చేసే కులాలకు విముక్తి ఎలాగ?
ఈనాడు, చిన్న కులాల కుటుంబాల్లో మార్పులు, రిజర్వేషన్ల ద్వారా జరగడం నిజమే. కానీ ఆ మార్పు, ఆ కులాల జనాభాలో అత్యల్ప సంఖ్యకి మాత్రమే దొరుకుతుంది. రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్ పద్ధతిని ప్రవేశపెడితే, ఆ రకమైన మేలు కూడా ఎక్కువ జనాభాకి అందదు. భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేర్లతో ఉన్న మొత్తం జనాభాని చూస్తే, ఆ సంఖ్యలో మెజారిటీకి రిజర్వేషన్ల ద్వారా జరిగే మేలేమీ ఉండదు. పెద్ద కులాల పేదల్లో జరిగినట్టే చిన్న కులాల్లో కూడా, పరిశ్రమల్లో ఉద్యోగాలూ జీతాలూ సంపాదిస్తూ ఎదగడం అంటే, భూస్వాముల కిందా పెట్టుబడిదారుల కిందా వేతన బానిసలుగా బతకడమే. అదే ఆ ఎదుగుదలకి అర్థం! ఈనాడు కూడా, అనేక పరిశ్రమల్లో పని పనిచేసే ఇంజనీర్ల వంటి ఉద్యోగులకు కూడా, రోజుకి 16 గంటల పని, తప్పనిసరి నియమం!
ఒక చిన్న కులస్తుడు, పెట్టుబడిదారుడిగా ఎదిగి, లేదా రిజర్వేషన్ల మార్గం ద్వారా ప్రభుత్వంలో మంత్రిగా మారి, స్వంత భవనాలతో, స్వంత పెట్టుబడులతో ఎదిగిపోయినప్పుడు, తన పిల్లల వివాహాల కోసం, తన కులంలోనే పేదల వేపు చూడడు. పెద్ద కులాల్లో పేదల వేపు కూడా చూడడు. తనతో సమాన ఆర్థిక స్థాయి గల సంబంధాల కోసమే చూస్తాడు. పెద్ద కులాల వాళ్ళయినా చేసేది అక్షరాలా అదే. అంటే, యజమాని వర్గంగా ఎదిగిన ఆ చిన్నా - పెద్దా కులాల వాళ్ళకి, కులాల దృష్టి పోయి, యజమానుల వర్గ దృష్టే ప్రధాన దృష్టి అవుతుంది.
రాబోయే కాలం అంతా ప్రైవేటు పరిశ్రమల కాలమే. శ్రామికులు ఏ కులాల వారైనా, వారి డిగ్రీల గురించీ, జీతాల గురించీ, నిర్ణయాలన్నీ పారిశ్రామికవేత్తల ఇష్టాయిష్టాలే. అప్పుడు చిన్న కులాల్లో అల్పసంఖ్యని కూడా రిజర్వేషన్లు రక్షించలేవు. నిత్యం బానిస బతుకులూ, నిరుద్యోగాలూ, అడుగు స్థాయి వృత్తులూ, కులాల స్తిరత్వాలూ, అన్నీ వెనకడుగులే.
|
పెద్ద కులాల్లో అయినా, చిన్న కులాల్లో అయినా, అత్యధిక జనం శ్రామికులే. అందరూ తమ కులాల్ని గురించే తలపోస్తూ, కుల సంఘాలు పెట్టుకుంటూ, ‘కుల విధానాన్నే’ మరింత స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. చిన్న కులాల వారు రిజర్వేషన్ల భ్రమలతో, తమ కులాలే తమకు శాశ్విత రక్షణ అనుకుంటున్నారు. తాము ఏ వర్గ సంబంధాల్లో, ఏ స్తితిలో ఉన్నారో, గ్ర హించడం లేదు. రిజర్వేషన్లని ఉపయోగించుకుంటూ కూడా వర్గ స్పృహతో ఉండాలని గ్రహించడం లేదు. .
చిన్న కులాల జనాభాకి తాము ఘోరమైన ‘శ్రమ దోపిడీ’కి గురి అవుతున్నామని తెలీదు. దాని వల్ల దోపిడీ శ్రమ - విభజనలో చిక్కి ఉన్నామనీ తెలీదు. పిల్లి నోటిలో చిక్కిన ఎలక కూడా ఆత్మరక్షణ కోసం పెనుగులాడుతుంది. ఆ మాత్రపు రక్షణ స్పృహ కూడా శ్రామిక జనాభాకి లేదు.
కుల విధానమే కాదు. ఇంకా ఉన్న ఏ చెడ్డ విధానం అయినా గతించేది ఎవరి ద్వారా? సమస్య ఎవరిదో వారి ద్వారా.
మేధావులు బైల్దేరి, ‘కుల విధానం తక్షణం నశించాలి. దాన్ని వెంటనే తీసివెయ్యాలి’ అని ఘోషిస్తారు. దారి మధ్యలో ఉన్న ముళ్ళపొదని తక్షణం తవ్వి పైకి లాగి దాన్ని దారికి దూరంగా విసిరెయ్యడం ఎంత సాధ్యమో, కుల విధానాన్ని తీసివెయ్యడం అంత సాధ్యం అనుకుంటారు.
‘‘ఏ పెద్ద కులం వ్యక్తి అయినా, చిన్న కులం వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలి’ అని చట్టం చెయ్యడం సాధ్యం కాదు. అలాంటి చట్టమే ఉంటే, పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళే మానుకుంటారు. పెళ్ళిళ్ళు లేని విధానాన్ని పెద్ద కులాల మధ్యనే పాటిస్తారు.
సమాజంలో ఉన్న ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలని గ్రహించడమూ; ప్రతీ మనిషీ శారీరక - మేధా శ్రమలు రెండూ చెయ్యాలని గ్రహించడమూ, మొదటి సంగతి. ఆ మార్పుల కోసం, శ్రామిక వర్గ పోరాటం అత్యవసరమని గ్రహించడం, మరో సంగతి.
ఏ గ్రహింపూ లేకుండా, ‘కుల విధానాన్ని తక్షణం నిర్మూలించాలి’ అంటూ అరిచే నినాదాలు ఆ నిర్మూలనకు ఏ మాత్రమూ పనికి రావు. పైగా ఆ శబ్దాలు, సిద్ధాంత శబ్ద కాలుష్యాన్ని మాత్రమే దట్టంగా సృష్టిస్తాయి.
|
Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం: 1_1_153 మత్తకోకిలము శశాంక - విజయ్
ప్రధాని మోడీ టైటానిక్ షిప్లాంటి వారని...ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముంచేశారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఆరోపించారు.
Read more about ప్రధాని మోడీ టైటానిక్ షిప్లాంటి వారని...ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముంచేశారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఆరోపించారు.
Read more about కరుణానిధి వేషంలో పార్లమెంట్కు వచ్చిన ఎంపీ శివప్రసాద్
News :: వంగవీటి ఫంక్షన్ కి రానున్న బాలీవుడ్ సూపర్ స్టార్ :: TollywoodTimes
వంగవీటి ఫంక్షన్ కి రానున్న బాలీవుడ్ సూపర్ స్టార్
Tags : రామ్ గోపాల్ వర్మ, నాగార్జున అక్కినేని, వంగవీటి
సంచలన దర్శకుడు విజయవాడ నేపథ్యంలో తెరకెక్కించిన పొలిటికల్ అండ్ ఫ్యాక్షన్ స్టోరీ 'వంగవీటి' సినిమా ఎట్టకేలకు రిలీజ్ కి సిద్దమయ్యింది. సినిమా మొదలు అయినప్పట్నుండి ఎన్నో వివాదాలకు దారి తీసిన 'వంగవీటి' ని దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్ని అవాంతరాలు దాటుకుని ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాడు.
రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ కి మూడు రోజుల ముందు అనగా 20 వ తేదీన 'శివ టు వంగవీటి' ఎ జర్నీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ అనే స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ హాజరు కానున్నారు. తెలుగు సినిమా ఫంక్షన్ అమితాబ్ మొదటిసారి హాజరవడం విశేషం. ఈయనతోపాటుగా సూపర్ డూపర్ హిట్ సినిమా 'శివ' హీరో నాగార్జున కూడా మరో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
అష్టాచమ్మా కంటే పిట్టగోడ పెద్ద హిట్ కావాలి - థర్డ్ సాంగ్ లాంచ్లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి
కన్నడలో విజయవంతమైన `చిన్నారి`...తెలుగులో ఈ నెల 16న విడుదల!
కెలకమాకు సామీ - పవన్ పై అర్.జీ.వి ట్వీట్ కి రామజోగయ్య శాస్త్రి కౌంటర్
ఆఫీసర్ మూవీ రిలీజ్ చేసిన థియేటర్స్ ని ధ్వంసం చేస్తామంటున్న పవన్ అభిమానులు.
కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన మంచు లక్ష్మి ‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ టీజర్
రాజు గారి గది 2 స్టిల్స్ (2 Pics)
వంగవీటి సాంగ్స్ జ్యూక్ బాక్స్
దడ పుట్టిస్తా - 2017 ( తెలుగు )
బ్రేక్ ఫాస్ట్ను నిర్లక్ష్యం చేశారో.. అంతే సంగతులు.. ఉడికించిన గుడ్డును? _ Webdunia Telugu
అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఉదయం పూట గుడ్డు తినడం మంచిదే. అయితే నూనెలో ఫ్రై చేయకుండా ఆరగించవచ్చు. మధ్యాహ్నం, రాత్రి పూట అలా తీసుకోవడం బాగానే ఉంటుంది. ఉదయం తీసుకోవడం వల్ల అధిక శాతం కొలెస్ట్రాల్ శరీరానికి చేరుతుంది. అందుకే ఉడికించిన గుడ్డు తీసుకొంటే చాలునని వారు చెప్తున్నారు.
అల్పాహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. చక్కెర, వెన్నతో చేసినవి పొద్దున్నే తినడం వల్ల శరీరంలోకి ఎక్కువ కెలోరీలు చేరతాయి. వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు. పొట్టకి ఇబ్బందిని కలిగిస్తుంది.
ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్కి దూరంగా ఉండటం ఉత్తమం. వీలైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారం తీసుకోవడం మంచిది. తాజా పండ్ల రసాలు గ్లాసుడు అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అల్పాహారంలో ఓట్ మిల్క్, కోడిగుడ్డు, బ్రెడ్ ముక్కలుండేలా చూసుకోండి..
|
ఎన్టీఆర్,మిగతా సెలబ్రెటీలు ఓటేస్తూ (ఫొటోలు) _ Jr NTR & his wife casting their votes in GHMC election - Telugu Filmibeat
ఎన్టీఆర్,మిగతా సెలబ్రెటీలు ఓటేస్తూ (ఫొటోలు)
హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఫొటోలు మీరు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు.
అనంతరం సిరా గుర్తును చూపిస్తూ.. సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మేం ఓటు వేశాం.. మీరూ వేశారా.. లేదంటే ఇప్పుడే వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోండి' అని కోరారు. వారిలో ఎన్టీఆర్ ఒకరు.
జూబ్లీహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
గత కొంతకాలంగా ..ఓటింగ్పై ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు.
ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ... రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ఆకాంక్షించారు.
ఓటు వేస్తే ప్రశ్నించే హక్కు వస్తుందని సినీనటుడు ఎన్టీఆర్ అన్నారు.
బాలయ్య ఓటు..
జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో సినీనటుడు అక్కినేని నాగార్జున, అమల దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మనోజ్, లక్ష్మి ప్రసన్న
మంచు మనోజ్ తన సోదరి మంచు లక్ష్మి ప్రసన్న ఇద్దరూ ఓటు హక్కుని వినియోగించుకున్నట్లు తెలియచేసారు.
ఓటు హక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసారు అల్లు అర్జున్.
Read more about: ntr nagarjuna allu arjun manchu manoj tollywood ఎన్టీఆర్ నాగార్జున అల్లు అర్జున్ మంచు మనోజ్ టాలీవుడ్
సురేష్ (తెలుగు దర్శకుడు) వీడియోలు _ Suresh Videos _ Suresh Movie Clips - Filmibeat Telugu
సీఎం రాజీనామా చేస్తే.. నేనూ చేసేస్తా!! _ HMTV LIVE
బీజేపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే ప్రచారం అవాస్తవం అని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినందున బీజేపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే ప్రచారం పూర్తి అవాస్తవమన్నారు. టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చామన్న వీర్రాజు సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే అప్పుడు తాను కూడా రాజీనామా చేస్తానని వీర్రాజు స్పష్టం చేశారు. అంతగా అనుకుంటే ఇప్పుడే అందరూ కలిసి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. రాష్ట్రంపై యుద్ధం చేస్తామని ఏ బీజేపీ లీడర్ మాట్లాడలేదని అదంతా తప్పుడు ప్రచారమే అని కొట్టిపారేశారు.
మాజీ సెక్స్ బాంబ్ షకీలా ని చేసుకోబోయే వ్యక్తి పేరు పి.జి.సతీష్. అతను చెన్నై కి చెందిన పారిశ్రామిక వేత్త. అలాగే తమిళ హీరో విజయకాంత్ డి.ఎమ్.డి.క్ పార్టీతో సన్నిహిత సంభంధాలు ఉన్నావాడు. అలాగే అతనితో ఆమెకు ఎంగేజ్ మెంట్ నెల క్రితం చోటు చేసుకుంది. ఇక పెళ్ళి 2010 జూన్ లో జరగనుంది. మొదట అతని వివరాలు పర్మిషన్ తీసుకుని వివరిస్తానని చెప్పిన ఆమె మీడియాకు ఈ విశేషాలు లేటెస్ట్ గా తెలియచేసింది. అలాగే తను ఎక్కడ పెళ్ళి చేసుకోబోయేది,వివాహం జరిగే తేది త్వరలో తెలియచేస్తానంది. అంతేగాక వివాహం తన నటనకు అడ్డు రాదని, తర్వాత కూడా కొనసాగిస్తానని అబిమానులుకు హామీ ఇస్తోంది.
భాజపా పాలనలో 4 రాష్ట్రాలు ఈ ఏడాది శాశనసభ ఎన్నికలు ప్రచరంలో ర...
తెలంగాణ రాష్ట్రం సోనియా...
టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ...
'ప్రబోధానంద.. డేరా బాబాను...
ప్రభుత్వ చిలక 'స్పీకర్'
ఎంపీ జీవీఎల్ కారు ఢీకొని...
రాహుల్ మగాళ్లకు కన్ను...
కేరళకు ఎంపీ 2 నెలల జీతం...
శివుడు రాముడైన వేళ..
మన్నవరం విద్యుత్ పరిశ్రమను పరిశీలించిన సిపిఐ, సిపిఎం బస్సు యాత్ర బృందం...
మన్నవరం విద్యుత్ ఉపకరణాల తయారి పరిశ్రమను సిపిఐ సిపిఎం బస్సు యాత్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా లోనికి వెళ్లేందుకు అందర్నీ అనుమతించలేదు. డైరెక్టర్ తో చర్చల అనంతరం ఐదుగురికి అనుమతి ఇచ్చారు. పరిశ్రమ ...Readmore
రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
నగరి : నగరి సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు నగరి బస్టాండ్ నందు బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులుగా సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి టీ కోదండయ...Readmore
పాయకరావు పేట నియోజకవర్గంలో బహిరంగ సభ..వీడియో
|
Home » స్నేహ » ఈగల విందు
ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు ప్రాంత వాసులకు వర్షాకాలం మంచి విందును అందిస్తోంది. కోట్ల సంఖ్యలో ఈగల గుంపు ఆ సరస్సు నుంచి ఆ ప్రాంతంలో తిరుగుతుంది. ఆ ఈగలతో వేడివేడిగా తయారు చేసే బర్గర్లంటే స్థానికులకు ప్రియం. చాలా తేలిగ్గా పాత్ర పెట్టగానే పోగయ్యే ఈగలు మంచి పోషకాహారాన్ని అందిస్తాయని చెబుతారు. నల్లగా కాల్చి చేసిన వాటి బర్గర్లు మిగతా మాంసాల బర్గర్ల కంటే ఆరేడు రెట్ల పోషకాల్ని అందిస్తాయని అంటారు. ఒక్కో పట్టీలో 5 లక్షల వరకు ఈగలుంటాయి. వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏ పరికరం అవసరం లేదు. పిల్లలు కూడా ఈగల్ని పట్టేందుకు ఉత్సాహం చూపుతుంటారు. కరువు పరిస్థితులపుడు ఈ ఈగల విందే వారి ప్రాణాల్ని కాపాడుతుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం ఈగల వంటకం చేస్తారు. ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి.
Tags: ఈగల విందు
పవన్ కళ్యాణ్ మీద శ్రీ రెడ్డి అసభ్య వ్యాఖ్యలకి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జీవిత రాజశేఖర్ _ a2zmovienews
Home Movies పవన్ కళ్యాణ్ మీద శ్రీ రెడ్డి అసభ్య వ్యాఖ్యలకి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జీవిత...
పవన్ కళ్యాణ్ మీద శ్రీ రెడ్డి అసభ్య వ్యాఖ్యలకి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జీవిత రాజశేఖర్
Previous articleసాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన కుట్ర దారులు
Next articleపవన్ కళ్యాణ్ మీద శ్రీ రెడ్డి అసభ్య వ్యాఖ్యలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రామ్ చరణ్
చాల బాగున్నాయండి...కొంచెం వాఖ్యంగా వివరిస్తే ఇంకా బాగుండాచ్చు అని నా అభిప్రాయం.
బావుంది..ఈసారి చుట్టూ ఆకులు కాస్త తగ్గేలా అలాగే మామూలుకన్నా కాస్త భిన్నమైన కోణం నుంచి తీయండి. కొత్త అందం ఇనుమడించేలా..చూసేవారిని అబ్బురపరిచేలా..
అవును బావనగారు అప్పుడే వాన పడింది.థాంక్స్ అండి.
అశోక్ పాపాయి గారు,మీ సూచనకు ధన్యవాదాలు.
థాంక్స్ కిరణ్.
ధన్యవాదాలు ఉష గారు. మీరు చెప్పినట్లు తీయడానికి ప్రయతిన్స్తాను.
Home » జాతీయం » ప్రచారం కోసమే యోగా దినోత్సవం
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం కోసమే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని సోమవారం ఆయన విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వం ఇందులో పాల్గొనబోదని నితీష్ స్పష్టం చేశారు. యోగాకు తాను వ్యతిరేకంగా కాదని, నిత్యం యోగా సాధన చేస్తానని, కానీ దానిని ప్రచారం కోసం వినియోగించడం సరికాదని తెలిపారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు తనకు నచ్చవని చెప్పారు. అందుకే ఈ నెల 21 నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దూరంగా ఉంటున్నట్లు నితీశ్ కుమార్ తెలిపారు.
Tags: ప్రచారం కోసమే యోగా దినోత్సవం
గత జులైలో శాసనసభ్యుల వేతనాల పెంపుపై ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం విమర్శలను ఎదురయ్యారు. ఆ సమయంలో 40 వేల కోట్ల వ్యవసాయ రుణమాఫీ, కావేరీ నదీ జలాల వివాదం పరిష్కారానికై తమిళనాడు రైతులు న్యూఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు.
తెలంగాణాలో 163 శాతం పెంపు
కాగా, 2016 మార్చిలో తెలంగాణ శాసనసభ్యుల వేతనాలను 163 శాతం పెంచారు. దీంతో 83వేల నుండి 2.5 లక్షలకు వేతనాలు పెరగడంతో దేశంలోనే అత్యధిక వేతనాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలుగా వారు రికార్డులకెక్కారు.
10 నెలలు.. 9 నోటీసులు
ముంచింగిపుట్టు (పాడేరు) - వికీపీడియా
ముంచింగిపుట్టు, విశాఖపట్నం జిల్లా, పాడేరు డివిజన్ లోని ఒక మండలం.[1] ఇది మండల కేంద్రమైన పాడేరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 86 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 73 ఇళ్లతో, 232 జనాభాతో 120 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 99, ఆడవారి సంఖ్య 133. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 155. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 584606[2].పిన్ కోడ్: 531077.
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం, శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ముంచింగిపుట్టులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
ముంచింగిపుట్టులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=ముంచింగిపుట్టు_(పాడేరు)&oldid=2489768" నుండి వెలికితీశారు
|
నారా రోహిత్ చేపల పులుసు కథ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com
హోమ్ » న్యూస్ గాసిప్» నారా రోహిత్ చేపల పులుసు కథ
విలక్షణ సినిమాలు చేయడమే కాదు, భోజనం విషయంలో కూడా తన స్పెషల్ టాలెంట్ చూపిస్తున్నాడు నారా రోహిత్. స్వతహాగా ఈ హీరో మంచి భోజన ప్రియుడు.మరీ ముఖ్యంగా బిర్యానీ, నాన్-వెజ్ వంటకాలు దొరికితే అస్సలు వదలడు. ప్రతి రోజూ తనకు బిర్యానీ ఉండాల్సిందేనంటూ గతంలో ఓసారి నారా రోహిత్ ప్రకటించేశాడు కూడా. అలాంటి హీరో ఇప్పుడు ఏకంగా వంటవాడిగా మారాడు. అది కూడా తనకిష్టమైన చేపల కూర కోసం.
అవును.. ఏకంగా సినిమా సెట్స్ లోనే నారా రోహిత్ చేపల కూర వండేశాడు. ప్రస్తుతం శమంతకమణి సినిమా చేస్తున్నాడు నారా రోహిత్. ఇందులో పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడు. అదే గెటప్ తో గరిట తిప్పేశాడు. యూనిట్ లో ప్రముఖుల కోసం స్వయంగా తనే చేపల కూర వండాడు. ఆ స్టిల్స్ ను శమంతకమణి యూనిట్ రిలీజ్ చేసింది.
Home » తాజా వార్తలు » సిఐ మాధవ్ వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయి : జెసి దివాకర్రెడ్డి
కర్నూలు: ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా అవుకులో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ... సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కేవలం తనకొక్కడికే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలందరికి వర్తిస్తాయని చెప్పారు. తనను అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ అన్నట్టేనని తెలిపారు. రోషం లేని వాళ్లంతా ఎమ్మెల్యేలు అయ్యారని విమర్శించారు. పోలీసుల ప్రవర్తనపై ఏ ఒక్కరూ స్పందించలేదని అన్నారు.
అపురూపం: పల్లకీలో ఊరేగుదాం..రండి..
పల్లకీ ఎక్కించి, ఊరేగించి, చక్కని విశేషాలు చెప్పి నందుకు మీకు నా ధన్యవాదాలు.
శరత్ 'కాలమ్' చెప్పారు...
పెళ్ళి అయిన తరువాత వధూవరులను పల్లకిలో ఊరేగించడాన్ని నా చిన్నప్పుడు చూసేవాడిని.
రసజ్ఞ,పం.జో.శరత్ కాలమ్ గార్లకు కృతజ్ఞతలు.
పల్లకీ లో ఊరేగించి ఒక్క క్షణం వింత అనుభూతిని కలిగించారు. మల్లీశ్వరి సినిమాలో " మల్లి కోసం పల్లకీ యేగా వస్తుంది ? ఇంకో మాట చెప్పనా ? మీరు " మేనాల " గురించి మర్చి పోయారు నా చిన్నప్పుడు " మేనాలు కుడా ఉండేవి మాఅమ్మగారి పుట్టింటి నుంచి మేనా వచ్చేది . నేను ఛాలా చిన్న .కొంచం గుర్తు . i తాతగారు , నానమ్మ, పర్మిషన్ ఇచ్చి పంపేవారు. . తాత గారికి " గు ఱ్ఱం ఉండేది . వెనకాల కూర్చుని [ స్కూటర్లు లేవుగా ] రౌండ్లు తిరిగే వాళ్ళం . కొన్ని ఏళ్ళు వెనక్కి పంపిన మీ పల్లకీకి జోహార్లు.
రాజేశ్వరి గారికి, స్పందనకు కృతజ్ఞతలు. బాల్యంలో మీ తాత గారితో గుర్రం ఎక్కి తిరిగామని గుర్తు తెచ్చుకున్నారు.అదృష్టవంతులు. మాకు అటువంటి అనుభవాలు లేవు. ఇక మేనా సంగతి. మేనా కూడా పల్లకీకి పర్యాయ పదమే. కాక పోతే పల్లకీ తొట్టె లాగా open గా ఉంటే మేనా పెట్టె లాగుండి తలుపులో తెరలో ఉంటాయి.ఘోషా స్త్రీలు ప్రయాణించడానికి. పల్లకీ పల్యంక శబ్దోద్భవమై ఉంటుంది.(మంచం లాగా ఉంటుంది కదా?)
పల్లకీకి ఇంకా మరికొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అందలము అన్నది అందరికీ తెలిసినదే. శిబిక అన్నది సంస్కృత పదము. డోలీ లు కూడా ఒక రకమైన పల్లకీలే. అయితే నా ప్రధానోద్దేశం పల్లకీలగురించి కాకుండా పల్లకీ బోయీల గురించి చెప్డడం కనుక వీటి గురించి విస్తరించ లేదు.
పల్లకీలు లేక అలాటివి చాలా దేశాల్లో ఉండేవి.క్లియోపాత్రా సినిమాలో ఎలిజబెత్ టేలర్ సీజర్ దగ్గరకు పెద్ద పల్లకీ మీద వచ్చే సన్నివేశం grand గా ఉంటుంది.
jungle - విక్షనరీ
"https://te.wiktionary.org/w/index.php?title=jungle&oldid=936110" నుండి వెలికితీశారు
అలస్కాలో వరుస భూకంపాలు... _ AP 24X7 LIVE
అలస్కాలో వరుస భూకంపాలు...
రిక్టర్ స్కేల్ పై 7.5.7గా నమోదు
అమెరికాను వరుస భూకంపాలు వణికించాయి. అలస్కాలో రెండు వరుస భూకంపాలు ప్రజలను వణికించాయి. భూ కంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఒక చోట 7గా.. మరో చోట 7.5గా నమోదయ్యాయి. భూకంపాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఐతే భారీగా ఆస్తినష్టం సంభవించింది. పెద్దపెద్ద భవనాలు దెబ్బతిన్నాయి. అలస్కాలోని యాంకరేజ్ నగరానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
|
తల్లి మరియు వాచ్ కోసం జోకులు లేకుండా ఉచిత SMS
వీడియోలు నుండి వీడియో మంచి నాణ్యత HD, అమ్మ, సెక్స్ బొమ్మలు, యొక్క వయసు వద్ద, హస్త ప్రయోగం పేరు ఈ సినిమా తల్లి మరియు వాచ్ కోసం జోకులు లేకుండా ఉచిత SMS చూడండి ఉచిత మరియు నమోదు లేకుండా
వీడియో మంచి నాణ్యత HD అమ్మ యొక్క వయసు వద్ద హస్త ప్రయోగం సెక్స్ బొమ్మలు
తల్లి మరియు వాచ్ కోసం జోకులు లేకుండా ఉచిత SMS సైట్ నుండి redtube-n.com
పాత యువకులు ఉచిత పోర్న్ రష్యన్ ప్రముఖులు
తల్లి మరియు ఉచిత పోర్న్ వీడియోలు-ప్రధాన socastee కొవ్వు అందమైన మహిళలు
పోలిష్ porn మరియు తల్లి బాయ్ పోర్న్
వీడియో మంచి నాణ్యత HD ఆన్లైన్ ఉచిత పోర్న్ vidio
భుజాలు మరియు ఉత్తమ వాచ్ తో కిమ్ kardashian
వీడియో అధిక నాణ్యత లో HD మరియు ప్రాథమిక viewings సెక్స్ వీడియోలు
కాక్ పీల్చటం మరియు వాచ్ ఉచిత పోర్న్ తో shemales
లెస్బియన్ మరియు ఇబ్బంది పెట్టాడు ద్వారా ఒక పెద్ద మొ డ్డ
వీడియో అధిక నాణ్యత లో HD మరియు శృంగార కార్టూన్లు చూడటానికి ఉచిత
కాంతి శృంగార మరియు వాచ్ సెక్స్ వీడియో కోసం ఉచిత
హస్త ప్రయోగం మరియు porn తో ఆన్లైన్ ప్రముఖులు
వీడియో మంచి నాణ్యత HD vidio పోర్న్ వీడియోలు phorum
పాత యువకులు ఉచిత పోర్న్ ఫోటోలు అమ్మాయిలు
Peeping ఉచిత ఫోటోలు అడల్ట్ సెక్స్
అనుభవం లేని మరియు లైవ్ సెక్స్ రతి లెస్బియన్ కోసం ఉచిత
శృంగార తారలు మరియు అందమైన శృంగార డ్రాయింగ్లు
75మంది జవాన్ల ఆచూకీ గల్లంతు?
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా గునిపాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎదురు కాల్పుల ఘటనలో సుమారు 75మంది జవాన్ల ఆచూకీ గల్లంతు కాగా మరో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం. బుధవారం ఉదయం భద్రతాదళాలు కూంబింగ్ జరుపుతుండగా నక్సల్స్ ఒక్కసారిగా చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సుమారు వందమంది సీఆర్పీఎఫ్ జవాన్లు బుధవారం కూంబింగ్కు వెళ్లగా వారిలో 25 మంది వెనక్కి తిరిగి వచ్చారు. గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు ప్రారంభం అయ్యాయి. ఛత్తీస్గఢ్ సర్కార్ హెలికాప్టర్లను రంగంలోకి దించనుంది.
« లారీ, సుమో ఢీ: 8మంది దుర్మరణం ‘బెమాయ్’కు నిరసనగానే పూలన్ హత్య »
శాంకరి-ట్రిన్కోమలీలో ఉండవచ్చును-శ్రీ లంఖ (ఈ ఆలయ ఆనవాలులు పోర్చగీసులదాడి కారణంగా కనిపించుటలేదు,17c)
కామాక్షి – కాంచీపురం, తమిళనాడు
శృంఖల – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
చాముండి – క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక .
జోగులాంబ – ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ – కర్నూలు .
భ్రమరాంబిక – శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ .
మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర .
ఏకవీరిక – మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర .
మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ .
పురుహూతిక – పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ .
గిరిజ – ఓఢ్య, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా.
మాణిక్యాంబ – దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ .
కామరూప – హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం – బ్రహ్మపుత్రా నది తీరంలో.
మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో.
వైష్ణవి – జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ – ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
మంగళ గౌరి – గయ, బీహారు.
విశాలాక్షి – వారాణసి, ఉత్తర ప్రదేశ్..
సరస్వతి – జమ్ము, కాష్మీరు – అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉన్నది.
← కలశాన్ని ఎందుకు పూజిస్తాము?
సంధ్యావందనం ఎందుకు చేయాలి? →
ఓ నిండు చందమామ !! ~ పాటతో నేను
ఈ పాట మొదటి రోజుల్లో పాడటం వల్ల అనుకుంటాను,జేసుదాస్ గొంతులో గంభీరత్వం కంటే ఫ్రెష్ నెస్ ఎక్కువగా కనపడుతుంది కదూ వేణూ! అందుకే ఆ పాట ఆయన మిగతా పాటలకంటే భిన్నంగా, ప్రత్యేక మైన ఫ్లేవర్ తో ఉంటుంది.
ఈ బ్లాగు ఇన్నాళ్ళూ చూడటానికి ఏదో ఒక కారణం చేత కుదరలేదు. అభినందనలు. ఇలాంటి బ్లాగొకటి నేనే మొదలు పెడదామనుకుంటూనే ఆలస్యం చేసేశాను. చాలా బావుంది.
నిజమే సుజాత గారు మీరు చెప్పిన కారణమే అయి ఉంటుంది. 70 లలోని పాటలు చాలావరకు ఇలానే ఉంటాయి. వ్యాఖ్యకు నెనర్లు.
ఈ బ్లాగ్ మొదలుపెడదాము అనుకున్న చాలా రోజులకు కుదిరిందండీ.. టపాలు కూడా తరచుగా ప్రచురించడంలేదు కనుక మీ కంటపడి ఉండదు.
మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు. నేను కూడా ఇది PBS పాడేరని అనుకున్నాను మొదట. ఈ సినిమా '64 లో విడుదలైందనుకుటాను (??). జేసుదాస్ మంచి కుటుంబం (1965) లో కూడ ఒక పాట పాడినట్లు గుర్తు (ప్రేమించుట పిల్లల వంతు).
kk గారు నెనర్లు. ఓ అవునా మంచి కుటుంబం గురించి నాకు తెలియదండి.
చాలా రోజులకి ఈ పాట గుర్తు చేసారండి. చాలా బాగుంటుంది. ఈ రోజు వింటూఉంటే ఇంకా ఫ్రెష్ గా ఉంది. ఆ గొంతులో తీయదనం మరచిపోలేము. థాంక్యూ.
జయ గారు నెనర్లు.
|
Date:16/04/2018 బెంగళూర్ ముచ్చట్లు: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి రోజు రోజుకు కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఒకవైపు తెలుగు, మరోవైపు తమిళులు దెబ్బకొట్టేస్తారేమోనన్న భయం ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా కర్ణాటకలో తెలుగు ఓటర్లు అధిక
హోమ్ ప్రాంతీయం నాకిచ్చే గౌరవం ఇదేనా ...? భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా - చల్లా.....
నాకిచ్చే గౌరవం ఇదేనా ...? భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా - చల్లా.....
నామినేటేడ్ పదవుల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరు పట్ల అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వర్ల రామయ్యకు ఆర్టీసీ ఛైర్మెన్ పదవిని ఇచ్చి తనకు రీజినల్ ఛైర్మెన్ పదవిని అప్పగించడం పట్ల చల్లా రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. పార్టీ మారేందుకు చల్లా రామకృష్ణారెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఆయన ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఎన్టీఆర్ హయంలో తాను డోన్ నుండి పోటీ చేసి కెఈ కృష్ణమూర్తి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబాలను ఢీకొట్టిన విషయాన్ని చల్లా రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి తనకు అన్యాయం చేశారని చెప్పారు. అంతేకాదు మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు రీజినల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాను టిడిపికి ఎమ్మెల్యే సీటును కానుకగా ఇస్తే తనకు రీజినల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
బాబు నుండి ఫోన్లు వచ్చాయి ...
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయం నుండి తనకు ఫోన్లు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. అయితే తాను ఆ ఫోన్లకు ఎంతకు స్పందించకపోవడంతో తన వద్దకు చంద్రబాబునాయుడు దూతను పంపారని చెప్పారు. అయితే తన అభిప్రాయాన్ని సీఎం దూతకు చెప్పానని చెప్పారు.
తన తమ్ముడి కొడుకు వివాహం త్వరలోనే ఉందని రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ వివాహం తర్వాత ముఖ్యనాయకులు, అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. పార్టీ మారుతారా అనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. అయితే తన అనుచరుల సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నామన్నారు.
నాకిచ్చే గౌరవం ఇదేనా ...? భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా - చల్లా..... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
ఢిల్లీలో 500 లగ్జరీ కార్లను దొంగిలించారు: హైదరాబాద్ ముఠానే కీలకం, విమానాల్లోనే ప్రయాణం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దాదాపు 500 లగ్జరీ కార్లను దొంగిలించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగతనాల్లో హైదరాబాదుకు చెందిన ముఠా కీలకంగా వ్యవహరించడం గమనార్హం.
ఉత్తర ఢిల్లీలోని నందనగ్రి ప్రాంతంలో నివాసం ఉంటున్న సఫ్రుద్దీన్(29) అనే వ్యక్తి హైదరాబాద్ నగరానికి చెందిన తన ముఠా సభ్యులతో కలిసి లగ్జరీ కార్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చి, పని పూర్తయిన తర్వాత మళ్లీ విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయేది ఈ ముఠా.
ల్యాప్టాప్, ఇతర హైటెక్ గాడ్జెట్లు వీరి ఆయుధాలు. వీటి ద్వారా కార్ల సాప్ట్వేర్ జీపీఎస్ను కేంద్రీకృత లాకింగ్ సిస్టంలోకి ఎంటరై కారును కొట్టేస్తారు. విచారణ సందర్భంగా పలు విషయాలను సఫ్రుద్దీన్ వెల్లడించాడు. ఢిల్లీలో ప్రతి సంవత్సరం 100 లగ్జరీ కార్లను దొంగిలించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. వీటిని పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు అమ్మేస్తామని వివరించాడు.
కాగా, జూన్ 5న సఫ్రుద్దీన్, అతని నలుగురు సహచరులు వివేక్ విహార్లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా ఈ గ్యాంగ్లోని ననూర్ మహ్మద్ను కాల్చిచంపిన పోలీసులు.. మరో నిందితుడు రవి కుల్దీప్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సప్రూద్దీన్ను అరెస్ట్ చేశారు. కాగా, సప్రూద్దీన్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల ప్రైజ్ మనీ కూడా గతంలో పోలీసు శాఖ ప్రకటించడం గమనార్హం.
హనుమత్ కథాప్రవచనాన్ని పరిశీలించి ఆశీర్వదిస్తున్న హనుమ ప్రతినిధి on జూన్ 30, 2011
సంగీతం- మోక్షసాధనం on జూన్ 28, 2011
మనఆచారాలను మూఢనమ్మకాలని గేలిచేసే పేపర్లు,ఛానళ్ళు వాటినెందుకు ప్రచురిస్తున్నారు?ప్రసారంచేస్తున్నారు? on జూన్ 27, 2011
నాస్తికుడు- ఆస్తికుడు on జూన్ 26, 2011
పసిపిల్లలు తల్లి కడుపులో ఉండగా వారితో మాట్లాడటం సాధ్యమేనా? on జూన్ 26, 2011
శ్రీరామదూతం శిరసా నమామి! on జూన్ 23, 2011
ఎంత దిగజారిపోతున్నారీ వైద్యులు ? on జూన్ 18, 2011
దేవులపల్లి అమర్ సీనియర్జర్నలిస్టు. ఆయన ప్రజాతంత్ర పత్రికఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయనడేట్లైన్ పేర రాస్తున్న శీర్షికవిశేషంగా పాఠకుల ఆదరణనుచూరగొన్నది.
|
జేసీ ప్రభాకర్ రెడ్డి ఆద్వర్యంలో పందుల పోటీ - Oneindia Telugu
జేసీ ప్రభాకర్ రెడ్డి ఆద్వర్యంలో పందుల పోటీ
సంక్రాంతి పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు నిర్వహిస్తుంటే అనంతపురం జిల్లాలో మాత్రం టిడిపి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్నంగా పందుల పోటీలు ప్రారంభించారు. ప్రారంభించడంతోపాటు పందుల పోటీ నిర్వహించే వారికి, పందేలు వేసేవారికి, హాజరైన వారికి భరోసాగా ఉన్నారు. అయితే గతంలో 'పిగ్ ఫైట్' పేరుతో పలు గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు పందుల పొటీలు నిర్వహించేవారు.
రేవంత్తో పాటు 25మంది ? పక్కా ప్లాన్ తోనే ఇదంతా.. - Oneindia Telugu
రేవంత్తో పాటు 25మంది ? పక్కా ప్లాన్ తోనే ఇదంతా..
టీటీడీపీలో రేవంత్ రెడ్డి పెట్టిన చిచ్చు ఎక్కడికో దారితీస్తుందో అంతుపట్టడం లేదు. రేవంత్ వర్గం కాంగ్రెస్ వైపు.. మరికొంతమంది టీఆర్ఎస్ వైపు వెళ్తుండటంతో.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చైతూ ఇక... యువ సామ్రాట్ _ తెలుగు360
Home సినిమాలు చైతూ ఇక… యువ సామ్రాట్
Previous articleఎన్నికల సంఘం… తన పని తాను చేసుకుని పోతోంది!
Next articleఫ్యాన్స్ని దృష్టిలో ఉంచుకునే సినిమాలు తీస్తా: చైతూ
4 responses to “కరంటు (లేక) కష్టాలు”
bonagiri _ 5:35 సా. వద్ద ఏప్రిల్ 7, 2009 _ స్పందించండి
మిమ్మల్ని విద్యుత్ శాఖా మంత్రి గా చెయ్యాలి.
చాలా బాగా రాసారు.. సూపర్….
bonagiri గారు చెప్పినట్టు మిమ్మల్ని విద్యుత్ శాఖా మంత్రి ని చేస్తే రాష్ట్రమంతా కరెంటు పోయి ఇక రాదేమో..
వేణూ శ్రీకాంత్ _ 8:42 ఉద. వద్ద ఏప్రిల్ 8, 2009 _ స్పందించండి
ఆంధ్ర రాష్ట్ర కొత్త చిహ్నాలు ఖరారు - Oneindia Telugu
ఆంధ్ర రాష్ట్ర కొత్త చిహ్నాలు ఖరారు
రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రత్యేక చిహ్నాలు లేకపోవటంతో ఈ మేరకు వాటిని ఖరారు చేస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము జీవోను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే కొనసాగించారు. అయితే విభజన అనంతరం రాష్ట్ర భౌగోళిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని నూతన రాష్ట్ర చిహ్నాలను ప్రకటించింది ఎపి ప్రభుత్వం.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండగా, ప్రస్తుతం దాని స్థానంలో రామచిలుకను నిర్ణయించారు. అలాగే రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేపింది. అయితే, ప్రభుత్వం తాజా ప్రకటించిన ఈ చిహ్నాలు జూన్ 6 వ తేదీ నుంచి మాత్రమే అధికారికంగా అమల్లోకి రానుండటం గమనార్హం.
మెదక్: మనూరు మండలం ఎర్రబోగులో పోలీసులు రెండు క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
« జగన్తో బాలినేని భేటీ పొగాకు మద్దతు ధర కోసం రైతుల ఆందోళన »
న్యూఢిల్లీ: ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ఈవీఎంలపై చర్చ చేపట్టాలని స్పీకర్కు తెదేపా నోటీసు ఇచ్చింది. మూడు రోజుల విరామం అనంతరం పార్లమెంట్ సమావేశాలు ఈరోజు ప్రారంభం అవుతున్నాయి. అణుపరిహార బిల్లు, జమ్మూకాశ్మీర్లో పరిస్థితి, మావోయిస్టు హింసపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి.
« ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటన రద్దు మున్సిపల్ స్థాలాల లీజుపై రగడ! »
కంప్యూటర్ ఎలా పని చేస్తుంది? →
మరి ఈ వంటలు ఆడవాళ్ళు మాత్రమే రాయాలని లేదు. అమ్మాయిలు, అమ్మలు, అబ్బాయిలు, అంకుల్సు అందరూ రాయొచ్చు. అది నిమ్మ రసమైనా , సేమ్యా పాయసమైన సరే. షడ్రుచులులో లాగా సీరియస్సుగా రాయాల్సిన పని లేదు. మీకు వచ్చిన వంటకాన్ని మీ స్టైల్ లో
కలిసి exactspy-Best Spy Apps For iPhone మీరు చెయ్యగలరు:
మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు: How To Download Best Spy Apps For iPhone My Kid
తేజ్పూర్(అస్సాం): మిగ్ ఎయిర్ క్రాఫ్ట్తో పాటు దాని ఇద్దరు పైలట్ల జాడ ఐదు రోజులుగా కనిపించడం లేదు. ఎయిర్ క్రాఫ్ట్తో పాటు ఇద్దరుపైలట్లు ఈ నెల 20వ తేదీన మాయమయ్యారు.
రోజు లాగే ఎయిర్క్రాఫ్ట్అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలోని ఐఎఎఫ్ ఎయిర్బేస్ నుంచి ఈ నెల 20వ తేదీన గాలిలోకి ఎగిరిపోయింది. దిగువఅస్సాంలోని దారంగ్ జిల్లాలో మాయమైంది. జాడ తెలియనిపైలట్లను స్క్రాడ్రన్ లీడర్ ఖాన్, ఫ్లయింగ్ ఆఫీసర్ తహియాలుగా గుర్తించారు.
మాయమైన ఎయిర్క్రాఫ్ట్ కోసం ఆర్మీ, పోలీసు, రైల్వే పోలీసు, ఐఎఎఫ్ అధికారులు హెలికాప్టర్లతో తీవ్రంగా గాలిస్తున్నారు. ఇండో- భూటాన్ సరిహద్దులో ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయి వుండవచ్చుననే అనుమానంతో భూటాన్ ప్రభుత్వ సహాయం కూడాఅర్థించారు.
|
కంచె ఐలయ్య అరెస్ట్ - Telugumuchatlu News
కంచె ఐలయ్య అరెస్ట్
ఆచార్య కంచ ఐలయ్య ను ఖమ్మం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు గొర్రెలు మేకలు పెంపకందారుల రాష్ట్ర మహాసభలు పాల్గొనేందుకు ఆయన ఖమ్మంలోని cpm కార్యాలయం వద్దకు చేరుకున్నారు సభ నిర్వహించేందుకు అనుమతి లేదని నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని పోలీసులు తెలిపారు .ఇందులో సిపిఎం జిల్లా నేతలు నాగేశ్వరరావు అఫ్రోజ్ సమీన. వై విక్రమ్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి చేరుకొని చర్చలు జరిపారు అయినప్పటికీ సభలో పాల్గొనడానికి ఐలయ్య కు అనుమతి ఇవ్వలేదు. సభాస్థలికి బయలుదేరిన సమయంలో పార్టీ కార్యాలయం ఎదుట పోలీసులు అరెస్టు చేశారు .ఈ క్రమంలో కొద్దిసేపు తోపులాట జరిగింది.
Previous Post:నేడు ఇండియన్ నేవీ డే!
Next Post:తిరుమలలో రామ్చరణ్, ఉపాసన దంపతులు.
You are here: Home › Telugu › Janapadalu (జానపదాలు) › Anjaneya Cheritra (ఆంజనేయ చరిత్ర)
1. Anjaneya Cheritra : Part 1 _ ఆంజనేయ చరిత్ర : మొదటిభాగము
2. Anjaneya Cheritra : Part 2 _ ఆంజనేయ చరిత్ర : రెండవభాగము
3. Anjaneya Cheritra : Part 3 _ ఆంజనేయ చరిత్ర : మూడవభాగము
4. Anjaneya Cheritra : Part 4 _ ఆంజనేయ చరిత్ర : నాల్గవభాగము
5. Anjaneya Cheritra : Part 5 _ ఆంజనేయ చరిత్ర : ఐదవభాగము
6. Anjaneya Cheritra : Part 6 _ ఆంజనేయ చరిత్ర : ఆరవభాగము
Sivaaradhana-Siva Bhakti Kathalu (శివారాధన – శివ భక్తి కథలు)
సాక్షి మీడియాతో వాదనకు దిగిన హరీష్ శంకర్ _ a2z డ్రీమ్స్
నువ్వు వెధవ అని ఎవరైనా అన్నప్పుడు, నేను వెధవను కాను అని చెప్పాలని ప్రయత్నిస్తే ‘ వెధవ కాదని నిరూపించుకునే దాకా నువ్వు వెధవవే’ అంటారు. నువ్వు వెధవ అంటే అని ఎవరైనా అన్నప్పుడు, నువ్వు నాకంటే పెద్ద వెధవని అంటే, అప్పుడు దారి కొస్తారు. మాములుగా ఈ టెక్నిక్ కు రాజకీయ నాయకులు వాడుతుంటారు.
“ఐటమ్ సాంగ్స్ లేకుండా, పవర్ ఫుల్ వయలెన్స్ సీన్స్ లేకుండా సినిమా హిట్ చెయ్యడం కష్టం అంటారా?” అని మాములుగా యాంకర్ స్వప్న అడిగిన ప్రశ్నకు సినిమాలలో వయలెంట్ ఫైట్స్ ఎందుకు పెడతారు, ఐటమ్ సాంగ్స్ ఎందుకు వుంటాయో చెప్పడం వరకు బాగానే వుంది కాని, “సినిమాలో చూపించే వయలెన్స్ కల్పితమని, నిజమైన వయలెన్స్ ను టి.విలు చూపిస్తున్నాయని” మీడియాపై తిరిగి ఎటాక్ చేసేటప్పటికి యాంకర్ కూడా ఖంగు తింది. టైం లేకపోవడంతో ఆ వాదన మధ్యలోనే ముగించ వలసి వచ్చింది.
‘గబ్బర్ సింగ్’ సినిమా ద్వారా అగ్రదర్శకులలో చేరిన హరీష్ శంకర్, లౌ క్యంగా సమాధానం చెప్పి తప్పించు కోకుండా, ఇలా మీడియాపై ఎటాక్ చేసి మీడియాకు శత్రువుగా మారడం మంచిది కాదని ఒక వర్గం భావిస్తుంటే,
అతను రామ్ గోపాల వర్మ శిష్యుడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ .. నిజం మాట్లాడటం అతని నైజాం అని మరో వర్గం అతని వాదనను ఎంకరేజ్ చేస్తుంది.
ఎక్కువ మంది పిల్లలను కనండి, రోబోట్స్కు చంద్రబాబు విరుగుడు : లోకేష్తోనే ఎందుకు ఆపావని రోజా - Oneindia Telugu
ఎక్కువ మంది పిల్లలను కనండి, రోబోట్స్కు చంద్రబాబు విరుగుడు : లోకేష్తోనే ఎందుకు ఆపావని రోజా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రోబోలకు విరుగుడు మంత్రం చెప్పారు. రోబోలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన సూచించారు చదువుకున్న దంపతులు ఎక్కువ మంది పిల్లలను కంటే బరువు పెరుగుతుందని భావిస్తున్నారని, అందువల్ల ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదని ఆయన చెప్పారు.
4 వ్యాఖ్యలు to “ముద్దు గారే యశోద…”
ఆ కీర్తన కూడా post చేద్దురూ!! చదివి ఆనందిస్తా.
" సింహనంద " సర్ ప్రైజింగ్ లుక్..! - Telugu Lives
సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా మహేష్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించేసింది. భరత్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు మహేష్. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా మొన్నటిదాకా రాజసం అని వినిపించింది.
ఇప్పుడు కొత్తగా సింహ నంద అంటూ ప్రచారం చేస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా కొత్త టైటిల్ అదేనండి సింహ నంద సర్ ప్రైజింగ్ గా ఉంది. ఇదేదో బోయపాటి శ్రీను సినిమా టైటిల్ గా అనిపిస్తుంది.
కచ్చితంగా ఈ టైటిల్ చూస్తే మహేష్ మాస్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం గడ్డం లుక్ తో కనిపించనున్న మహేష్ పక్కా రికార్డులను తిరగరాస్తాడని తెలుస్తుంది.
|
డైలీ హంట్ కు ఎక్స్ఛేంజ్ 4 మీడియా అవార్డు...! - Oneindia Telugu
ప్రముఖ న్యూస్ యాప్ డైలీ హంట్ వ్యవస్థాపకులు మరియు సీఈఓ వీరేంద్ర గుప్తా, డైలీ హంట్ అధ్యక్షుడు ఉమాంగ్ బేడీలను ఎక్స్ఛేంజ్ 4 మీడియా ఇన్ల్ఫుయెన్సర్ అవార్డుతో గౌరవించారు. 2017లో ఈ అవార్డును అందుకున్న డబ్ల్యూపీపీ కంట్రీ మేనేజర్ సీవీఎల్ శ్రీనివాస్, 2016లో ఎక్స్ఛేంజ్ 4 మీడియా ఇన్ల్ఫుయెన్సర్ అవార్డు విజేత , వయాకామ్ 18 సీఓఓ రాజ్నాయక్లు ఈ అవార్డును వీరేంద్ర గుప్తా, ఉమాంగ్ బేడీలకు అందజేశారు. "వీరేందర్ గుప్తాతో ప్రయాణం ఒక అద్భుతం. ఇద్దరి ఆలోచనలు ఒకటి కావడంతో మేము సోదరుల్లా ఉంటాం. దేశానికి ఏమి కావాలో వీరేంద్ర ఆలోచిస్తుంటారు. వ్యాపారం ఏ స్థాయిలో ఉండాలో నేను అర్థం చేసుకుంటాను. మాకున్న నైపుణ్యతపై పరస్పరం అభినందించుకుంటూ ముందుకు వెళుతుంటాం. జీవితంలో ఎవరికైనా సరే ఒక సోదరుడు అవసరం. నా అవసరాన్ని ఒక అన్నగా వీరేంద్ర తీర్చాడు" అని డైలీ హంట్ అధ్యక్షుడు ఉమాంగ్ బేడీ అన్నారు.
Read more about జగపతి బాలీవుడ్ లుక్ అదుర్స్
రవి చెప్పారు...
విశ్వనాథ అంటే ఇష్టం లేని వాడుగా ఇక్కడ వ్యాఖ్యానించడం నాకు సబబు కాదు. అయినా అతని విమర్శకుడు గా నాదొక్క చిన్న మనవి.
దయచేసి ’దిండు కింద పోకచెక్క’ నవల చదివి, అందులో ’నేపాళదేశ రాజచరిత్ర’ ఎంత ఉందో, ఆ నవల (వెనుక ఆయన) ఉద్దేశ్యమేమిటో స్పష్టంగా తెలుసుకోగలరు.
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిG.K. in Telugu on Current Events: జనవరి 2017-2 (January 2017-2)
ఇటీవల మరణించిన పి.వి.సూర్యప్రకాశరావు ఏ రంగంలో ప్రసిద్ధులు →
62వ ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమచిత్రం అవార్డు పొందిన దంగల్ సినిమా దర్శకుడు →
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షపదవిలో తొలి సంతకం ఏ ఫైలుపై చేశారు →
Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం: 1_5_173 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య
షైన్ టామ్ చిక్కుకో పోల్స్ ఇక్కడ లేవు.
ఎం.ఏ.తెలుగులో గోల్డ్ మెడల్ సాధించిన సుమలతకు శుభాకాంక్షలు. సుమలత ప్రస్తుతం నాదగ్గర ‘మను-వసు చరిత్రలపై వచ్చిన విమర్శల గురించి పరిశోధన చేస్తుంది.
నేను, చంద్రమౌళి, సుమలత, నా భార్య డా. మంజుశ్రీ
Labels: మాదిగ కవులు పత్రికలు దార్ల, మిత్రుల రచనలు
చం. పటుతరనూత్నబంధ విభవాస్పద పద్య విశేష శేముషీ _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
పుదీనా చికెన్ కర్రీ
చేసుకోవచ్చును. దీనిని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం.
1 కప్పు పుదీనా ఆకులు
4 ఉల్లిపాయలు
1 టీస్పూన్ పసుపు
2 టీ స్పూన్లు కారం
2 టీ స్పూన్లు గరం మసాల
తగినంత ఉప్పు
2 టేబుల్ స్పూన్లు నూనె
తయారు చేయు విధానం
ముందుగా చికెన్ శుబ్రంగా కడిగి అందులో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పక్కన ఉంచాలి.
మిక్లీలో ఒక ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పుదీన ఆకులు, వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి.
పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి.
ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ వేసి 10 నిమిషాలు ప్రై చేసుకోవాలి.
ఇందులో ఉప్పు, కారం, పసుపు, ముందుగా సిద్దం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, గరం మసాల, కర్రీ మసాల వేసి తగినన్ని నీళ్ళు పోసి చికెన్ ఉడికించాలి.
చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
ఎగ్ బిర్యానీ తయారుచేసే విధానం
రెడ్ స్పైసీ గ్రేవీతో చికెన్ మసాలా తయారుచేయు విధానం
రుచికరమైన రవ్వలడ్డు తయారీ విధానం..
వేడి వేడి నెల్లూరు పునుగులు..
‘బాదం మిల్క్’తో గుండెసంబంధ వ్యాధులకు చెక్!
కోడిగుడ్డు పులుసు.. ఆంధ్రా స్టైల్!
దమ్ కా బిర్యానీ
మిక్స్ డ్ ఆరెంజ్ జ్యూస్
హాట్ హాట్ శెనగపప్పు పాయసం తయారీ..
|
నా చిన్నిప్రపంచం: 2013
♥ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ♥
వీరిచే పోస్ట్ చెయ్యబడింది రాజ్యలక్ష్మి.N వద్ద 9:45 AM 9 వ్యాఖ్యలు
అష్టా చెమ్మా వెనకటి రోజుల నుంచీ చాలా ఫేమస్ ఆట. అప్పట్లో ఇళ్ళల్లో ఆడవాళ్ళు, అరుగుల మీద చేరిన జనాలు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ అష్టా చెమ్మా కి అభిమానులే. నా చిన్నప్పుడు పిన్ని వాళ్ళు , అమ్మ వాళ్ళు అష్టా చెమ్మాఆడుతుంటే చూడటం సరదాగా ఉండేది. అమ్మమ్మ వాళ్ళింట్లో ప్రత్యేకంగా ఈ ఆట కోసం ఒక బండని కేటాయించి దాని మీద అష్టా చెమ్మా గడులు చెక్కించారట మా తాతయ్య..
ఈ ఆట ఆడుతున్నప్పుడు పోటీ చూడాలి... అవసరమైన పందాలు వేసుకుని, గడులు దాటి పంట అవుతున్న వాళ్ళు సంతోషిస్తుంటే ఓడిపోయిన వాళ్లకి ఉక్రోషం తన్నుకుని వస్తుంది . ఒకళ్ళ మీద ఒకళ్ళకి పంతాలుకోపాలు పెరిగి పోతుంటాయి. కొట్టుకునేదాకా వచ్చేది వ్యవహారం. కొంత మంది ఎప్పుడు ఎంత పందెం కావాలో అంత అవసరమైన పందాలు వేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మాత్రం గెలవటం కష్టం. వీళ్ళని తొండి చేస్తున్నారు అని కూడా అనే వాళ్ళు .. ఇలా అన్ని పనులు, నిద్రాహారాలు మానుకుని మరీ ఈ ఆటలు ఆడేవాళ్ళు.
ఐతే ఈ అష్టా చమ్మా, పాము పటం ( Snakes and Ladders ), పచ్చీస్ ఇలాంటి ఆటలు ఇంట్లో ఆడకూడదు మంచిది కాదు అని ఆడనిచ్చే వాళ్ళు కాదు పెద్దవాళ్ళు.. రాను రాను ఈ ఆటలన్నీ మూలన పడ్డాయి దాదాపు మర్చిపొయ్యాము కూడా. మా ఇంట్లో ఇప్పటికీ గవ్వలు,ఆటలో పెట్టే పిన్స్ అన్నీ కలెక్షన్ లలో మిగిలి ఉన్నాయి.. ఇప్పుడు వాటితో ఆడాలన్న తీరికా లేదు, కోరికా లేదు..
ఆటలు,పాటలు, చదువులు అన్నీ నెట్ ప్రపంచంలోనే అయిపోయిన ఈ రోజుల్లో నలుగురితో కలిసి కూర్చుని చేసే పనులు చేయటం కుదరదు కదా అందుకే మన పక్కన ఉన్న మన మనుషుల్ని వదిలేసి ఎక్కడో పక్క దేశం లో ఉన్నవాళ్ళని ఆడించి వాళ్ళని ఓడించాలని నిర్ణయించుకున్నాను.
"king.com" ఈ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనతో పాటు మెంబర్స్ అయిన అన్ని దేశాల వాళ్ళతో ఆడి వాళ్ళని ఓడించవచ్చు.. కంప్యూటర్ గేమ్స్ ఆడటం నాకు చాలా ఇష్టమైన హాబీ ఈ సైట్ లో " Ludo " లేదా " పచ్చిస్ " నాకు నచ్చిన ఆట .. ఈ ఆట నలుగురితో కలిసి ఆడాలి.. ఇక్కడ కూడా మన వాళ్ళ లాగానే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ భాషల్లో తిడుతూనో , పొగుడుతూనో కామెంట్స్ ఇస్తుంటారు .. అలాగే నేను కూడా :-).. ఈ ఆట ఆడుతుంటే నాకు చిన్నప్పటి మా అష్టా చెమ్మా పోటీలు గుర్తుకొస్తాయి... కలర్ ఫుల్ గా,సరదాగా ఉండే ఈ Ludo చాలా బాగుంటుంది.
ఒక్క Ludo మాత్రమె కాదు చాలా రకాల స్ట్రాటజీ, పజిల్ ,అన్ని రకాల గేమ్స్
చాలా బాగుంటాయి...
లేబుళ్లు: నేను-నా జ్ఞాపకాలు
హద్దులేవి లేనిది ... అందమైన ప్రేమ..
ఇది ప్రేమ గురించి ఒక సినీ కవి చెప్పిన అందమైన భావన..
"ఎన్నో బంధాలకి పునాది ప్రేమ"
"ఒకరి కోసం ఒకరుగా బ్రతకటమే ప్రేమ "
"ఒకరి కోసం మరొకరు ఏదైనా చేయటమే ప్రేమ"
ఇలా ప్రేమంటే చాలా మందికి చాలా అభిప్రాయాలు,ఆలోచనలు ఉంటాయి...
కొందరికి ప్రేమంటే కవితలు,కబుర్లు రొమాంటిక్ సర్ ప్రైజెస్, కాస్ట్లీ గిఫ్ట్ లు..
ఈ మధ్య వచ్చిన "మిధునం" సినిమా చూసిన తర్వాత ఎన్నికష్టాలు సమస్యలు ఎదురైనా ఒకరికొకరం అన్నట్లుగా కలిసి బ్రతికిన అప్పటివాళ్ళ లాగా ఇప్పటివాళ్ళం ఆలోచిస్తున్నామా?? నేను గొప్పంటే నేను గొప్ప అనుకునే అహంభావాలు, ఆవేశాలు వదిలేసుకుంటే సమస్యలు తగ్గుతాయి కదా అని. గొప్ప ఆలోచనలు చేయగలము కానీ ఆచరించాలంటే కాస్త కష్టమేనేమో అనిపిస్తుంది :)..
నిన్న ఫేస్ బుక్ లో ఒక వీడియో చూశాను " MEALS READY " అనే టైటిల్ తో చేసిన ఈ వీడియో చూశాక అనిపించింది నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉంటుందేమో ... పిల్లలు పెరిగి పెద్దయ్యి ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడినా భార్యా, భర్తా ఒకరికరుగా బ్రతుకుతూ తనని నమ్ముకుని వచ్చిన భార్య కోసం,అవసరమైతే తన పిల్లల కోసం ముసలితనంలో కూడా కష్టపడే ఇలాంటి తండ్రులు కూడా ఉంటారు అని...
మంచి మెసేజ్ తో, చూస్తున్నప్పుడు మనసుకు కొంచెం బాధగా అనిపించిన ఈ వీడియో నాకు చాలా నచ్చింది...
వీరిచే పోస్ట్ చెయ్యబడింది రాజ్యలక్ష్మి.N వద్ద 6:47 PM 6 వ్యాఖ్యలు
లేబుళ్లు: ప్రేమ, Something Special
మీరైతే ఏం చేస్తారు???
నిన్న "వనజవనమాలి" గారు "మాంగల్యం తంతునానేనా" మంత్రం ఒక అలకారప్రాయంగా మారిపోయిందని, చిన్న విషయాలకే విడాకుల దాకా పోతున్న మన వివాహ వ్యవస్థను గురించి చక్కని పోస్ట్ రాశారు.. అది చదివిన తర్వాత నాకు కూడా ఈ మధ్యే ఎదురయిన ఒక సమస్యను
వివాహ బంధం పవిత్రమైన ఒక ప్రమాణం .. " నిన్ను నేను ఎప్పటికీ నీడలా కాపాడతానని భర్త,నీ వెంట నడిచి నీ అడుగులో అడుగవుతాను " అని
భార్య ఒకరికొకరు చేసుకునే బాసలే పెళ్ళికి ఆరంభం..
కానీ ఆ పెళ్ళే ఒక అబద్ధం తో మొదలైతే అప్పుడు పరిస్థితి ఏమిటి??
ఇది ఈ మధ్యే జరుగుతున్న ఓక కేస్ కి సంబంధించిన వివరాలు :
|
ఈ కేస్ లో జంటకి 2008 లో ఎంగేజ్ మెంట్ అయ్యింది.ఎంగేజ్ మెంట్ రోజు అతని తల్లిదండ్రులు, బంధువులు అందరూ వచ్చి దగ్గరుండి జరిపించారు.. తర్వాత లగ్న పత్రిక రోజున ఒప్పుకున్న కట్నం లో కొంత ఇచ్చి లగ్నపత్రిక రాసుకున్నారు.ఆ లగ్నపత్రిక రాసుకునే రోజు పెళ్ళికొడుకు తండ్రి మీరిచ్చిన కట్నం మాకు సరిపోదు పెళ్లి ఖర్చుల కోసం మరో లక్ష రూపాయలు ఇవ్వమని అడిగారు.దానికి అమ్మాయి తరపు వాళ్ళు మేము ఇవ్వలేము ఇప్పటికి ఒప్పుకున్న వరకు మాత్రమే ఇస్తామని అన్నారు.అప్పుడు పెళ్ళికొడుకు తండ్రి అంత గతిలేని వాళ్ళు ఎందుకు మీకు ఈ సంబంధం అంటూ తిట్టి అవమానకరంగా మాట్లాడారు... పెద్దలు సర్దిచెప్పి లగ్నపత్రిక రాయించుకున్నారు.
పెళ్లిరోజు నాటికి అమ్మాయి వాళ్ళు ఎంత ఎదురుచూసినా,ఫోన్ లు చేసినా ఇదిగో వస్తున్నాము అదిగో వస్తున్నాము అంటూ మాట్లాడుతూనే తీరా పెళ్ళి సమయం మించి పోయిన తర్వాత పెళ్ళికొడుకు ఒక్కడే వచ్చి,మీరు మా నాన అడిగిన డబ్బులు ఇస్తామని ఒప్పుకోకుండా గొడవపడ్డారు అందుకనే మా వాళ్లకి ఈ పెళ్లి ఇష్టం లేక రాలేదు. మీకు అభ్యంతరం లేకపోతె నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నా జాబ్ నాకుంది మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని పెద్దమనుషులను అడిగాడు. బంధువులందరూ వచ్చి ఉన్నారు. ఎలాగూ పెళ్ళికొడుకు మంచి వ్యక్తిలాగానే ఉన్నాడు.. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సమస్య ఏముందిలే అని పెద్దమనుషులు నచ్చచెప్పటం తో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పెళ్లి జరిగిపోయింది.
ఎన్నిసార్లు వీళ్ళిద్దరూ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రయత్నించినా వాళ్ళు మాట్లాడలేదు... రెండు నెలలు భార్యా,భర్త ఇద్దరూ అబ్బాయి పని చేస్తున్న దగ్గర కలిసి ఉన్నారు.రెండు నెలల తర్వాత అబ్బాయి వాళ్ళ అన్నయ్య వీళ్ళ ఇంటికి వచ్చాడు. పెళ్లి జరిగిన కొన్నాళ్ళ వరకు తన తల్లిదండ్రులు మాట్లాడటం లేదు, తన దగ్గరికి రావటం లేదు అన్న బాధలో వున్న భర్త తన అన్నయ్య రాకతో సంతోషించాడు అలాగే ఈ అమ్మాయి కూడా.. ఇక అప్పటి నుండి ఆ అబ్బాయి తల్లిదండ్రులు, అక్కలు,అమ్మమ్మతాతయ్య,పిన్ని ఇలా అందరూ ఆ అబ్బాయికి ఫోన్ లు చేసి మాట్లాడటం మొదలు పెట్టారు. కానీ ఈ అమ్మాయికి మాత్రం అత్తింటి వారు ఎవరూ ఫోన్ చేయరు,మాట్లాడరు.. కోడలిగా వాళ్ళు అంగీకరించలేదు. దీనికి తోడూ భర్త లో కూడా ఈ అమ్మాయి వలన నావాళ్ళు నాకు దూరమయ్యారు అన్న ఆలోచన మొదలయ్యింది.
అతని బంధువులు ఎవరు ఫోన్ చేసినా,ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి చెప్పే మాట "నువ్వు జాగ్రత్త ఆ అమ్మాయి నీ డబ్బు కోసం ఆస్తి కోసం మేము రాకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళు గతిలేని వాళ్ళు " ఆ అమ్మాయి, తన తరపు వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకు, వాళ్ళను నీ ఇంటికి రానివ్వకు అని చెప్పేవాళ్ళు. ఇవే ,మాటలను అతను భార్యను అంటూ నీ వాళ్ళు రావద్దు అంటూ,నువ్వు నా డబ్బు కోసమే మా వాళ్ళు రాకపోయినా నన్ను పెళ్లి చేసుకున్నావు అనటం, మా వాళ్ళు నీ వల్లనే నాకు దూరమయ్యారు లేకపోతె వాళ్లకి నేనంటే చాలా ప్రేమ అంటూ ఈ అమ్మాయిని,తన తరపు వాళ్ళని అనుక్షణం మాటలతో హింసించేవాడు. కొన్నాళ్ళకి నేను మా అన్నయ్య దగ్గర ఉండి జాబ్ చేస్తాను అక్కడే ఉందాము అనటం మొదలు పెట్టాడు. ఇలా గొడవలు పడుతూ ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న ల దగ్గర కూర్చుని ఈ అమ్మాయిని అక్కడికి రమ్మన్నాడు సరేనని ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళింది.
అక్కడికి వెళ్ళిన అమ్మాయిని తన వాళ్ళ ముందే ఇష్టమొచ్చినట్లు తిట్టి,కొట్టి నాకు మరో 10 లక్షలు కట్నం తీసుకుని వస్తేనే రా అంటూ అందరూ కలిసి బయటికి గెంటేసారు.. ఇదేమని వాళ్ళ పెద్దల్ని అమ్మాయి పెద్దలు అడిగితె "మీతో మాకు సంబందం లేదు మేము పెళ్ళికి రాలేదు" ఇదే వాళ్ళ సమాధానం.ఇలా రెండు సంవత్సరాల పాటూ ఈ అమ్మాయిని పుట్టింట్లోనే వదిలేసి అతను ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా అతను, అతని తరపు బంధువులు ఆ అమ్మాయిని పట్టించుకోకుండా వదిలేసారు. పోలీస్ కేస్ పెట్టినా ప్రయోజనం లేదు, పెళ్ళికి వాళ్ళు ఎవరూ రాలేదు కాబట్టి వాళ్ళను మేము అరెస్ట్ చేయము అతనెక్కడో వాళ్లకి తెలియదట అని పోలీసుల సమాధానం.
అప్పుడు ఆ అమ్మాయి తన భర్త ఆచూకీ కోసం హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించింది. అప్పుడు 498 కేస్ నమోదు చేసారు పోలీసులు. తమ్ముడ్ని ప్రోత్సహించి గొడవలు పెట్టి ,అతన్ని దాచిపెట్టిన అభియోగం కింద ఎంక్వైరీ కి వచ్చిన అతని అన్న చెప్పిన సమాధానం మా తమ్ముడు గత పది సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ ట్రీట్మెంట్ కోసం నేనే నా తమ్ముడిని హాస్పిటల్ లో ఉంచాను ఆ అమ్మాయి కి మేము కావాలనే చెప్పలేదు అని చెప్పాడు.
ఇప్పటికి అతని అన్నని, నాన్నని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు నిందితుడు భర్తని మాత్రం మొన్నటిదాకా మానసిక వ్యాధి కోసం ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియదు అని కేస్ పెండింగ్ లో పెట్టారు...
చట్టం ,న్యాయం ఆ అమ్మాయికి పరిష్కారం కల్పించే సంగతి ఎలా ఉన్నా నైతికంగా ఆలోచిస్తే ఈ విషయంలో తప్పు ఎవరిది ??
|
కొడుకు గత పది సంవత్సరాలుగా పిచ్చివాడు అని తెలిసి కూడా ఎంగేజ్ మెంట్ చేసి, కట్నం తీసుకుని, పెళ్ళికి రాకుండా తప్పుకోవటం మోసం కాదా ??
పెళ్లి జరిగిన క్షణం నుండీ అతనికి నెగటివ్ ఫెలింగ్స్ కలుగచేసి భార్యా,భర్త విడిపోవటానికి కారణమైన అతని కుటుంబ సభ్యులు పెళ్ళికి రాలేదు కాబట్టి వాళ్ళు ఈ నేరంలో భాగస్వాములు కారా ???
పిచ్చివాడైన కొడుక్కి ఎంగేజ్ మెంట్ ఎందుకు చేసారంటే అతని తండ్రి సమాధానం "ఎంగేజ్ మెంట్ కి రాకపోతే నా కొడుకు మమ్మల్ని చంపుతాను అన్నాడు అందుకే వచ్చాము" అని.. పిచ్చి కొడుకు చంపుతాను అంటే తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఇప్పించాలి కానీ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా??
ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ??
కొడుకును దగ్గర పెట్టుకుని అతని అవసరాలను అన్నిటినీ చూసుకునే తండ్రి కోడలిని మాత్రం నీతో మాకు సంబంధం లేదు, మా ఇంటికి రావద్దు అనటం న్యాయమేనా??
పెళ్లి సమయంలో మా వాళ్ళు రాకపోయినా పర్వాలేదు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చి, తర్వాత నీ వల్ల నా కుటుంబం నాకు దూరమయ్యింది వాళ్ళే నాకు ముఖ్యం అంటూ వాళ్ళతో కలిసి పిచ్చి నాటకం ఆడుతున్న ఆ భర్త నుండి, ఈ సమస్య నుండి అమ్మాయికి దొరికే పరిష్కారం ఏమిటి??
అసలు ఈ విషయంలో ఎవరు బాధితులు ?? ఎవరు నిందితులు ??
బ్లాగర్లు ఈ విషయం లో మీ అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తాను...
వీరిచే పోస్ట్ చెయ్యబడింది రాజ్యలక్ష్మి.N వద్ద 12:40 PM 16 వ్యాఖ్యలు
లేబుళ్లు: నేటి ప్రపంచం
Happy BirthDay To " నా చిన్నిప్రపంచం "
నా చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు
నా హృదయంలో నిలిచిపోయే భావాలు ..
నన్ను నేను తెలుసుకునే అనుభవాలు..
బాధలో నా కంటి నుండి జారే చిన్ని చినుకులు..
నా చుట్టూ ఉన్న మనుషుల ప్రేమ,అభిమానం అసూయ,ద్వేషాలు..
జయాపజయాలు , పొగడ్తలు, అభినందనలు, అవమానాలు
అన్నిటిని తనలో ఇముడ్చుకుని ప్రతి రోజూ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతూ,
ఎప్పుడూ నన్ను వదలకుండా నాతో ఉండే "నా చిన్నిప్రపంచం" నాకు చాలా ఇష్టం.
" నా చిన్నిప్రపంచం " నాకు కేవలం బ్లాగ్ మాత్రమే కాదు ..
నా ప్రియనేస్తం.. నా అంతరంగానికి అక్షర రూపం.
" నా చిన్నిప్రపంచం " పేరుకే చిన్నది కానీ ఎల్లలు లేనిది ... మంచి స్నేహితులను, వ్యక్తులను , కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.
లోకాన్ని , మనుషుల ప్రవర్తనలను బ్లాగ్ ల ద్వారా కూడా చూసే అవకాశం కల్పించింది.ఈ నెట్ ప్రపంచంలో నా పేరుకు ఒక గుర్తింపును తెచ్చింది.
ఇన్నేళ్ళ నా బ్లాగ్ ప్రయాణంలో నేను ఏదో సాధించానని చెప్పను, కానీ నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి..నెట్ ప్రపంచం అయినా బయటి ప్రపంచం అయినా ఎదుటి వాళ్ళ మనోభావాలు, ఆలోచనలు మనకి నచ్చినా నచ్చక పోయినా వారి అభిప్రాయాలను గౌరవిస్తే చాలు, ఇతరులను జడ్జ్ చేసే ముందు మన అర్హత ఏమిటో కూడా తెలుసుకుంటే మంచిది అన్న విషయాన్నీ ఎప్పుడూ గుర్తుంచుకుంటాను...
" నా చిన్నిప్రపంచాన్ని" ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయ్యింది.నాకు చాలా ఇష్టమైన "నా చిన్నిప్రపంచం" పుట్టినరోజు ఈ రోజు...
నా చిన్నిప్రపంచానికి ఎప్పుడూ వస్తూ నా ఆలోచనలను, భావాలను మెచ్చుకుని అభినందించే మిత్రులకు,అప్పుడప్పుడు వచ్చి, నా చిన్నిప్రపంచంలో కనిపించే బ్లాగర్లకు అందరికీ "నా చిన్నిప్రపంచం" పుట్టినరోజు సందర్భంగా కృతఙ్ఞతలు ...
వీరిచే పోస్ట్ చెయ్యబడింది రాజ్యలక్ష్మి.N వద్ద 8:30 AM 10 వ్యాఖ్యలు
లేబుళ్లు: నేను..., పుట్టినరోజు శుభాకాంక్షలు
ఎక్కడికి " e " పరుగు ఎందుకని " e " ఉరుకు...
ఒకప్పుడు కేవలం ఉత్తరాల ద్వారా,ఫోన్ ల ద్వారా అందుబాటులో ఉండే మానవ సంబందాలు ఇప్పుడు నెట్ ప్రపంచం పరిధిలోకి వచ్చేశాయి .. ఎప్పుడూ టీవీయేనా కాస్త అలా నెట్ ప్రపంచం లో కూడా విహరిద్దాం అని గృహిణులు కూడా అనుకునే రోజులు ప్రస్తుతం..మెయిల్స్,మెసెంజర్స్,చాటింగ్ లు అయిపోయి ఇప్పుడు బ్లాగ్స్, ఫేస్ బుక్ ,ట్వీటర్స్, ఆర్కుట్, గూగుల్ ప్లస్ ఇప్పుడు ఇవే సామాజిక సంబంధాలు (సోషల్ నెట్వర్క్)..
సోషల్ నెట్వర్క్ అంటే కేవలం ఇవే కాదు మన ఆసక్తులను బట్టి వంటలు,క్రాఫ్టు,పెయింటింగ్స్,ఇంటీరియర్ డెకరేషన్,మన ఆసక్తులను షేర్ చేసుకోవటం, కుటుంబ,ఆరోగ్య సమస్యలను చర్చించటం ఇలా ఏ విషయాలను నేర్చుకోవాలంటే వాటి గురించి నిపుణులు, మామూలు గృహిణులు కూడా నిర్వహించే సైట్ లు ఎన్నో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి..ఇలా మనకిష్టమైన వారితో పరిచయం చేసుకుని,అభిప్రాయాలను పంచుకునే వీలుంటుంది... ఆధునిక పరిజ్ఞానాన్ని, "e " పరిచయాలను ఉపయోగించుకుని కెరీర్ లో కూడా మంచి అవకాశాలను యువత అందుకుంటున్నారు .ఇంకా దేశ విదేశాల్లో ఉండేవారు కూడా ఎక్కడో దూరాన ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా "ఈ"సంబంధాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండటం,కొత్త కొత్త పరిచయాలను ఏర్పరచుకోవటం కూడా సంతోషించదగిన విషయమే..
|
బ్లాగ్స్ మన అభిప్రాయాలు,ఆలోచనలు పంచుకోవటానికి చక్కని వేదిక అని నాలాగా చాలా మంది బ్లాగ్స్ రాయటం మొదలుపెట్టారు.కానీ ఈ బ్లాగ్స్ కొందరు చేయి తిరిగిన రచయిత్రులు,రచయితలకే తగినదిగా ఈ మధ్య కాలం లో అనుకుంటున్న తర్వాత బ్లాగ్స్ రాయాలి అంటే ఇతర బ్లాగర్ లాగా మనం రాయగలుగుతున్నామా లేదా ??
జనాలకి నచ్చుతుందా లేదా?? అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.
ఈ మధ్య కాలం లో సోషల్ నెట్వర్క్ లలో ఎక్కువ ప్రజాభిమానం పొందింది మాత్రం ఫేస్ బుక్ అని చెప్పొచ్చు. తమ ఇష్టా ఇష్టాలు,మూడ్స్, అభిప్రాయాలు,ఆలోచనలు ఇలా భావవ్యక్తీకరణకు అనువైన వేదికగా ఫేస్బుక్ మారింది. ఫేస్ బుక్ మొదలై నిన్నటికి 9 సంవత్సరాలు పూర్తయిందట. ఇన్నాళ్ళకి నాకు ఫేస్ బుక్ ఉపయోగించాలన్న ఆలోచన వచ్చింది. నాకు ఫేస్ బుక్ అకౌంట్ మా తమ్ముడు 2009 లోనే తీసినా దాన్ని నేను ఎప్పుడూ ఓపెన్ చేయలేదు. కానీ ఈ మధ్య కొత్త సంవత్సరం నేను చేసిన కొత్త పనుల్లో ఫేస్ బుక్ ఉపయోగించటం మొదలు పెట్టటం కూడా ఒకటి..
ఇదిలా ఉండగా ఈ మధ్య ఫేస్ బుక్ లో కొందరు వ్యక్తులు మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళతో క్షమాపణలు చెప్పించి,సైబర్ చట్టాల కింద అరెస్ట్ చేయించి,వాళ్లకి తగిన బుద్ధి చెప్పటం లో సఫలీకృతులయ్యారు మహిళలు... కానీ నాకనిపించింది. "ఈ ప్రపంచంలో చాలామంది మనస్సులో వుండే మాటలే ఆ నలుగురి నోటి ద్వారా బయటికి వచ్చాయి" అని..సమాజంలో గౌరవప్రదమైన స్థానం లో ఉన్నవాళ్ళే చాలామంది బయట ఉద్యోగాల కోసం,ఇంకా ఇతరత్రా వ్యాపకాల కోసం తిరిగే మహిళలు, లేదా ఇలా సామాజిక సంబంధాలు కలిగిన మహిళలు అంటే ఏదో తప్పు చేసే వాళ్ళే అన్నట్లుగా చెప్పుకోవటం ఈ రోజుల్లో సర్వ సామాన్యంగా మారిపోయింది..దీనికి కారణం కొంతమంది ఆడవాళ్ళ ప్రవర్తన కావచ్చు,కొందరు ఆడవాళ్ళ ప్రవర్తన వలన కొందరికి కొన్ని నష్టాలు కూడా కలిగి ఉండొచ్చు. కానీ అందరూ అలాంటి వాళ్ళే అని,అందరూ తప్పు చేసే వాళ్ళే అన్నట్లుగా మాట్లాడటం మాత్రం తప్పు.. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని మాట్లాడితే ఏదో సినిమాలో చిరంజీవి "నోరా వీపుకి చేటు తేకే" అని అన్నట్లుగా ఉంటుందనేది ఇప్పటికి చాలా విషయాల్లో అర్దమవుతుంది ..
ఏది ఏమైనా చిన్నప్పుడు వక్తృత్వ పోటీల్లో టీవీ,దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని వలన కలిగే లాభాలు అలాగే నష్టాలను కంఠతా పట్టి చెప్పినట్లు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఉన్న " e " సంబంధాల విషయం లో అయినా ఏ సంబంధాల విషయంలో అయినా కూడా వాటి పరిమితులు, లాభ,నష్టాలను ఎప్పుడూ మనసులో ఉంచుకుని, "అతి సర్వత్ర వర్జయేత్" అన్న విషయం గుర్తుంచుకుని, మన వల్ల ఇతరుల జీవితాలకు నష్టం కలగకుండా "నొప్పించక తానొవ్వక" అన్నట్లు మసలుకుంటే అందరికీ మంచిదేమో.. మన పరిధులలో మనం ఉంటున్నాం, మన మనసుకు తెలుసు మనం చేసేది మంచా చెడా అనేది అని ఎంత అనుకున్నా నైతిక విలువలను, ప్రపంచాన్నిదృష్టి లో పెట్టుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఆడవాళ్ళైనా, మగవాళ్లైనా అందరికీ ఉంటుంది...
కొత్త సంవత్సరం లో కొత్త కొత్తగా ...
కొత్త సంవత్సరం కొత్త కొత్తగా ...వచ్చేసింది చిన్న చిన్నగా పాతపడిపోతుంది కూడా.. కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా ఎప్పుడూ ప్రత్యేకమే, ప్రతిసారీ పండగే. పాత సంవత్సరం వెళ్ళిపోతూ, కొత్త సంవత్సరం వస్తుంది అనగానే ఎంతో ఉత్సాహం, ఎన్నో వేడుకలు ... కొత్త సంవత్సర సంబరాల్లో నాకు బాగా నచ్చేవిషయం రాబోయే సంవత్సరం మంచి చేయాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవటం, మనకు,మన వాళ్లకు ఈ సంవత్సరం ఆనందంగా,శుభంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం చాలా బావుంటుంది. ఒక గతం గడిచిపోయింది, అది కలిగించిన బాధలను, ధుఃఖాలను ఇక్కడే మర్చిపోయి, కొత్త తలపులతో, సరికొత్త ఆశలతో అందమైన భవిష్యత్తు కోసం నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించాం ...
కొత్తసంవత్సరం లో నాకు ఎక్కువగా నచ్చేది కొత్త డైరీలు,గ్రీటింగులు మనం మన వాళ్లకి ఇచ్చినా,మనవాళ్ళ నుండి మనం అందుకున్నా చాలా సంతోషంగా అనిపించే వాటిలో ఈ డైరీలు,గ్రీటింగులు ఫస్ట్ ప్లేస్ లో వుంటాయి.న్యూ ఇయర్ వస్తుందనగానే షాపింగ్ లిస్టులోకి ఈ డైరీలు కూడా చేరిపోతాయి. నాకు మాత్రం ప్రతి సంవత్సరం మా తమ్ముడు ఇచ్చే డైరీ,కొత్త పెన్ తోనే సంవత్సరం మొదలవుతుంది.. ఆస్వాదించిన అనుభూతులను, బాధపెట్టిన చేదు జ్ఞాపకాలను, గడిచిపోయిన కాలాన్ని పదిలంగా దాస్తూ ,రాబోయే కాలానికి ఆహ్వానంగా మంచి డైరీని అందుకోవటం సంతోషంగా అనిపిస్తుంది.కొత్త డైరీ చూడగానే చిన్నప్పుడు స్కూల్ రీఓపెన్ కాగానే కొత్తపుస్తకాలు కొనుక్కుని,జాగ్రత్తగా అట్టలు వేసుకుని, కొన్నాళ్ళ పాటు భద్రంగా దాచుకునే రోజులు గుర్తొస్తాయి.
|
ఇంకా కొత్త సంవత్సరంలో కొత్తగా ఇంట్లో చేరేవాటిలో కేలండర్లు కూడా ముఖ్యమైనవే..ఏ షాప్ కి వెళ్ళినా వాళ్ళ షాప్ పేరుతో ప్రింట్ చేయించి ఇచ్చే కాలెండర్లు,అలాగే ఈనాడు,సాక్షి,స్వాతి వాళ్ళు ఇచ్చే కాలెండర్లు ఇంట్లో ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి.ఒకప్పుడైతే కేలండర్లను గోడలకు తగిలించే వాళ్ళు కానీ ఇప్పుడలా కాదు..అవసరమైనప్పుడు తిథిలు, ముహూర్తాలు, పంచాంగం చూడటం కోసం బుక్ రాక్ లో నుండి వెతికి తెచ్చుకోవటమే..
ఈ సంవత్సరం నా చిన్నిప్రపంచంలో నాకు నచ్చిన కొన్ని కొత్త విశేషాలు...
ఈ కొత్త సంవత్సరం లో సంక్రాంతి అయిపోగానే శ్రీశైలం వెళ్ళటం చాలా సంతోషంగా అనిపించింది. శ్రీశైలం వెళ్ళగానే సాయంత్రం దర్శనం, ఉదయం పూజలు అన్నీ బాగా జరిగాయి.
అభిషేకం,కుంకుమ పూజ ప్రసాదాలు..
శ్రీశైలం శిఖరం దగ్గర ఉండే "రాజా షాపింగ్ సెంటర్" మాకు చాలా నచ్చే షాప్.ఇక్కడ అన్ని రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. పెర్ఫ్యూమ్స్,సోప్స్ ,బ్యూటీ ప్రొడక్ట్స్,మంచి మ్యూజిక్ కలెక్షన్ సి డి లు,పిల్లల ఇంపోర్టెడ్ ఆట వస్తువులు ఇలా ఇక్కడ షాపింగ్ మాకు చాలా ఇష్టం, ఈసారి తీసుకున్న వాటిలో
మా బృందావనం లో ఈ కొత్త సంవత్సరం కొత్తగా
పూచిన పువ్వులు,కాయలు..
వీరిచే పోస్ట్ చెయ్యబడింది రాజ్యలక్ష్మి.N వద్ద 11:05 AM 6 వ్యాఖ్యలు
లేబుళ్లు: నేను-నా జ్ఞాపకాలు, నేను..., మా ఇల్లు
సంక్రాంతి శుభాకాంక్షలు..
జరుపుకోవాలని కోరుకుంటూ
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
లేబుళ్లు: సంక్రాంతి సంబరాలు
భోగి పండుగ శుభాకాంక్షలు...
భోగభాగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..
అందరికీ భోగిపండుగ శుభాకాంక్షలు..
సంక్రాంతి సంబరాలు -- మా ఊరి ముగ్గుల పోటీలు
అలాగే ఈ సంవత్సరం ముగ్గుల పోటీల్లో మహిళలు నిర్భయకు నివాళిగా, ఆమెకు న్యాయం జరగాలని, కరెంట్ సమస్యలు,తెలుగు భాషాభిమానం వంటి సంగతులను ముగ్గులో ప్రస్తావించారు...ఇవీ నిన్న జరిగిన ముగ్గుల పోటీలో కొన్ని విశేషాలు.. నాకు నచ్చిన కొన్ని ముగ్గులు..
వీరిచే పోస్ట్ చెయ్యబడింది రాజ్యలక్ష్మి.N వద్ద 12:29 PM 4 వ్యాఖ్యలు
లేబుళ్లు: మావూరు, సంక్రాంతి సంబరాలు
క్రొత్త పోస్ట్లు పాత పోస్ట్లు హోమ్
నా చిన్నిప్రపంచానికి మహారాణిని... ☺♥♥☺♥♥☺ నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల ♥ నా చిన్నిప్రపంచం ♥ ♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
నా బ్లాగుల ప్రపంచం
Let's Travel With .. నా చిన్నిప్రపంచం
1 రోజు క్రితం
☼ భక్తిప్రపంచం ☼
3 నెలల క్రితం
7 గంటల క్రితం
కదిలే కాలమే జీవితం ...
అందాలు - అలంకరణలు (3)
అరుణాచలం యాత్రా విశేషాలు (10)
ఉగాది శుభాకాంక్షలు (1)
ఎందరో మహానుభావులు (15)
కృష్ణయ్య లీలలు (6)
కొండపల్లి బొమ్మలు -- కొండపల్లిలో (1)
టీవీ కార్యక్రమాలు (6)
టెర్రకోట కళాకృతులు (1)
దేవీ నవరాత్రులు (11)
నా ఇష్టదైవాలు (11)
నా సొంత వీడియో మిక్సింగ్ పాటలు (9)
నాకు నచ్చిన కధ (2)
నాకు నచ్చిన కవితలు (9)
నాకు నచ్చిన పాటలు (31)
నాకు నచ్చిన పుస్తకం. (6)
నాకు నచ్చిన ప్రదేశాలు (24)
నాకు నచ్చిన సినిమా (16)
నూతన సంవత్సర శుభాకాంక్షలు (8)
నేటి ప్రపంచం (16)
నేను-నా జ్ఞాపకాలు (12)
పండుగలు-శుభాకాంక్షలు (31)
పదకవితా పితామహుడు - అన్నమయ్య (1)
పుట్టినరోజు శుభాకాంక్షలు (14)
పోచంపల్లి చీరలు @ భూదాన్ పోచంపల్లి (1)
ప్రస్తుతం (7)
బాపుబొమ్మల హరివిల్లు (9)
మా చెల్లి రమ్యనాయుడు సొంత వీడియో మిక్సింగ్ పాటలు (4)
మా తమిళనాడు యాత్రా విశేషాలు - 2016 (14)
మా మహారాష్ట్ర యాత్రా విశేషాలు -2015 (13)
మా రమ్య పెళ్ళి ముచ్చట్లు... (9)
రక్షాబంధన్ శుభాకాంక్షలు (3)
వినాయకచవితి శుభాకాంక్షలు (3)
శ్రీ కనకదుర్గమ్మ దసరా మహోత్సవములు - 2016 (1)
శ్రీరామ నవమి (4)
సంక్రాంతి సంబరాలు (10)
హైదరాబాద్ (2)
Special Seasons - ఋతురాగాలు (11)
మొత్తం పేజీ వీక్షణలు
|
Porn movie మరియు ఎరుపు onlay erotice
స్లైడింగ్ మెను
ప్రధాన (current)
యాదృచ్ఛిక వీడియో
అన్ని కెటగిరీలు
వీడియో వర్గం పోర్న్ స్టార్, హార్డ్ పోర్న్, పోర్న్ ఎరుపు, నోటితో మొడ్ఢ చీకడం, బ్యూటీ పేరు ఈ సినిమా Porn movie మరియు ఎరుపు onlay erotice watch and download in hd నాణ్యత కోసం ఉచిత
పోర్న్ స్టార్ పోర్న్ ఎరుపు హార్డ్ పోర్న్ నోటితో మొడ్ఢ చీకడం బ్యూటీ
రేట్ మర్చిపోతే లేదు వీడియో! మీరు వీడియో ఇష్టపడ్డారు లేదా కాదు. Thank you!
క్లిక్ లోడ్ వీడియో
లో డౌన్లోడ్ .mp4 embed కోడ్
ఈ కోడ్ కాపీ మరియు మీ వెబ్ సైట్ లో ఉంచడానికి
Porn movie మరియు ఎరుపు onlay erotice సైట్ నుండి golyedevchata.org
అభిప్రాయాలు 55
వీడియో పని లేదు
భాగస్వామ్యం, సామాజిక నెట్వర్క్లు
నాకు మరియు ఆన్లైన్ సెక్స్ యువ పాత
హస్త ప్రయోగం మరియు సెక్స్!
వీడియో అధిక నాణ్యత లో HD మరియు ఉచిత వాచ్ ఫోటో onlain
హస్త ప్రయోగం మరియు g Nizhnevartovsk సెక్స్
ప్రముఖ వీడియో
సెక్స్ మరియు శృంగార వీడియోలు పారిస్ హిల్టన్
అభిలాషి శృంగార మరియు వాచ్ అనిమే శృంగార ఆన్లైన్ కోసం ఉచిత లేకుండా నమోదు.
పెద్ద రొమ్ము మరియు శృంగార ఆన్లైన్ వయస్సు
వీడియో అధిక నాణ్యత లో HD మరియు నలుపు తెలుపు porn videos
అభిలాషి శృంగార సెక్స్ డేటింగ్ Tver సెక్స్ విశ్రాంతి
వీడియో అధిక నాణ్యత లో HD మరియు వేశ్యలు గోర్కీ
ప్రకృతి మరియు miniet గైడ్
అభిలాషి శృంగార మరియు పరిమాణం యొక్క ఒక సభ్యుడు
వీడియో అధిక నాణ్యత లో HD మరియు యువ ముడ్డి
మాకు మూడు మరియు వాచ్ ఉత్తమ పోర్న్ వీడియోలు తో అందమైన బ్లాండ్
మరియు వాచ్ ఫోటోలు నేకెడ్ లెస్బియన్స్
వీడియో మంచి నాణ్యత HD మరియు ఉత్తమ ఆర్కైవ్ లో ఇంటర్నెట్ మరియు అది s పోర్న్ కోసం ఉచిత
చాలా హోర్నీ అమ్మాయి చిన్న పురుషులతో పాత మహిళలు లైంగిక
చాలా హోర్నీ అమ్మాయి చిన్న పురుషులతో పాత మహిళలు లైంగిక Porn Videos
నోటితో మొడ్ఢ చీకడం లో కారు
నోటితో మొడ్ఢ చీకడం లో కారు Porn Videos
మేజోళ్ళు మరియు డ్రాయరు
మేజోళ్ళు మరియు డ్రాయరు Porn Videos
ముధీరిన సెక్స్ Teens
ముధీరిన సెక్స్ టీనేజ్ Porn Videos
ఆకర్షణీయమైన జంట కలుపులు Porn Videos
కొవ్వు అందమైన మహిళలు ఇబ్బంది పెట్టాడు విధానం
కొవ్వు అందమైన మహిళలు Getting Fucked Porn Videos
నల్లటి జుట్టు గల స్త్రీని MILF అంగ
నల్లటి జుట్టు గల స్త్రీని MILF Threesome Porn Videos
చోక్స్ Porn Videos
కొలంబియన్ Ass Porn Videos
నాలుగు సార్లు
నాలుగు సార్లు Porn Videos
వేడి వ్యక్తి
వేడి వ్యక్తి Porn Videos
ఫ్యూరియస్ Porn Videos
నగ్నంగా అమ్మాయిలు సైట్ kolyadovat.org =)
18+ Only for adults! Leave ఈ వనరు in case You have not reached the age of 18! అన్ని పోర్న్ నటీమణులు మరియు నటులు భావిస్తారు పెద్దలు రోజున షూటింగ్.
నుండి అభిప్రాయాన్ని మద్దతు సైట్
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
షాక్లో విలవిల్లాడుతోన్న హీరో
'ఛలో'తో వచ్చిన ఆనందం కనీసం కొన్ని నెలలైనా మిగలకుండానే 'నర్తనశాల' హరించేసింది. ఈ చిత్రం అత్యంత ఘోరమైన పరాజయం పాలవడంతో నాగశౌర్య షాక్ తిన్నాడు. ఛలో చిత్రానికి ఏదయితే చేసాడో దీనికి కూడా అదే చేసినా కానీ ఫలితం దానికి పూర్తిగా రివర్స్లో వచ్చేసరికి కుర్రాడు మళ్లీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేసాడు. నర్తనశాల గ్యారెంటీ హిట్ అనే ధీమాతో తదుపరి చిత్రాలు కూడా తన బ్యానర్లో లైన్లో పెట్టాడట. నాలుగు కథలు విని, నలుగురు యువ దర్శకులని వెయిటింగ్లో వుంచాడు. నర్తనశాల చిత్రం విషయంలో పెట్టుబడి పెట్టిన తన తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేసినా కానీ తనకి నమ్మకం వుందంటూ వాళ్ల మాట లెక్క చేయలేదట.
ఛలోకి వచ్చింది మొత్తం నర్తనశాలకి పోవడంతో అతని పేరెంట్స్ కూడా శౌర్య ఛాయిస్ని శంకిస్తున్నారట. దీంతో తను విని ఓకే చేసిన కథల్నే మళ్లీ మళ్లీ వింటూ, తెలిసిన వారికి వినిపిస్తూ బాగుందా లేదా అంటూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడట. ఛలోకి ముందు సమయం తీసుకుని ఆ చిత్ర విజయానికి అన్నీ పక్కాగా సిద్ధం చేసుకున్న శౌర్య 'నర్తనశాల' విషయంలో కంగారు పడ్డాడు. అంతకుముందే తను చేసిన సినిమాలు కణం, అమ్మమ్మగారిల్లు లాంటివి విడుదలై ఫ్లాపవడం వల్లే 'నర్తనశాల' త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూసాడని, అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొక్కటి అన్నట్టు అయి ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడని అతని సన్నిహితులు చింతిస్తున్నారు.
బన్నీ పార్టీలతో అదరగొడుతున్నాడు Nov 19,2018126 Shares కోదండరాం సీట్లలో కాంగ్రెస్ బీఫాంలు Nov 19,2018126 Shares కంటెంట్ ఉండాలే కానీ.. Nov 19,2018126 Shares చరణ్ రెడీ.. తారక్ రెడీ.. యా క్లాప్ ఇన్ Nov 19,2018126 Shares
జగన్కు షాకిచ్చిన కొడాలి నాని!
శ్రీను వైట్లకు ఏ ఇబ్బంది లేదా అయితే..
ఎన్టీఆర్ ముద్దుల మనవరాలు..
కంటెంట్ ఉండాలే కానీ..
చరణ్ రెడీ.. తారక్ రెడీ.. యా క్లాప్ ఇన్
ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ఫాన్స్కి ఇచ్చిన పజిల్
దిల్ రాజు నుంచి కొనేయడానికి బన్నీ రెడీ!
|
త్రివిక్రమ్ కాపీకొట్టాడు.. పవన్ మోసం చేస్తున్నాడు : కత్తి మహేష్ కామెంట్స్ _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _
జనసేనాని సైరన్ మోగించాడు.. ఇక యుద్ధమే!
సినిమా వార్తలు
ఫోటో గ్యాలరీ
జాతీయ వార్తలు
నేటి ఏపి స్పెషల్
లైఫ్ స్టైల్
అంతర్జాతీయ వార్తలు
ప్రచురణ తేదీ : Sat, Jan 6th, 2018
వార్తలు / సినిమా వార్తలు
త్రివిక్రమ్ కాపీకొట్టాడు.. పవన్ మోసం చేస్తున్నాడు : కత్తి మహేష్ కామెంట్స్
ఎవరు స్పందించినా స్పందించకపోయినా పవన్ కళ్యాణ్ ప్రతి విషయంపై కామెంట్స్ చేస్తోన్న కత్తి మహేష్ ఈ సారి మరో కామెంట్ తో సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్నాడు. అదే విధంగా అతనికి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. అయితే పవన్ రాజకీయాల గురించి కాకుండానే ఇప్పుడు ఆయన సినిమా అజ్ఞాతవాసిపై కూడా కత్తి మహేష్ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నాడు. సినిమా ప్రీమియర్ షోల గురించి అలాగే సినిమా కాపీ అయ్యిందంటూ మరికొన్ని ట్వీట్స్ కూడా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ప్రమియర్స్ షోల గురించి స్పందిస్తూ.. అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్లు విచ్చలవిడిగా వేసుకోవచ్చు. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. ఎక్స్ట్రా షోలు కూడా పర్మిటెడ్. ప్రజల డబ్బులు ఘరానాగా దోచుకునే ప్లాన్ రెడీ. పవన్ కళ్యాణ్ సలాం ఒకరికి, గులాంగిరి మరొకరి చేసి సాధించుకున్న హక్కులు ఇవి. కానీ పాపం అంటూ చెప్పడంతో నెటిజన్స్ విమర్శలు చేశారు.అయితే బాహుబలి అలాగే ఇతర భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ప్రీమియర్స్ షో వేశారుగా అప్పుడు ఎందుకు స్పందించలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సీనిమా కాపీ అయ్యిందని మరొక ట్వీట్ చేశాడు. త్రివిక్రమ్ సినిమాని కాపీకొట్టి ఇబ్బందులపాలు చేశాడని వినికిడి. టి.సిరీస్ వేసిన కేసుతో ట్రైలర్ రిలీజ్ చెయ్యలేక. సినిమాకు కోర్టులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తేలిక సతమతం అవుతున్న నిర్మాత. చాలా బాధాకరమైన వార్త. కానీ ఏం చేద్దాం! అప్పుడప్పుడు బాధ కూడా మంచిదే!! అని కత్తి మహేష్ ట్వీట్ చేశాడు.
సంబంధిత సమాచారం
మీ ముందుకు వస్తున్నానంటున్న పవన్ – కొండగట్టు నుండి ప్రారంభం ?
వైరల్ వీడియో : గాజు వంతెనపై ప్రయోగాలు.. తేడా వస్తే ప్రాణాలు గాల్లోకే!
టీడీపీకి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్..!
వంగవీటి మనసులో పవన్ ఉన్నాడా..?
వచ్చే ఎన్నికల్లో జనం వైసిపికే పట్టంకట్టనున్నారా?
ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పవన్..ముద్రగడతో ఫస్ట్ మీటింగ్..!
పద్మావత్ పై ఓవైసీ షాకింగ్ కామెంట్స్ !
ఈసారి కూడా పవన్ సాయం కంపల్సరీ..?
రాజీవ్ కుమార్, కేసీఆర్ వ్యాఖ్యలు బాధించాయి : చంద్రబాబు
యాంకర్ ప్రదీప్ కు భారీ షాక్..డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంచలన తీర్పు..!
ఒకే ఓవర్లో 37 పరుగులు.. న్యూ రికార్డ్ !
సలహా అడిగిన మోడీ..ఆన్సర్ ఇచ్చిన రాహుల్ !
ఇది కరెక్ట్ కాదు.. కోహ్లీపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు !
నేటి ఏపీ స్పెషల్ : మొదటి సినిమాలలో టాలీవుడ్ స్టార్ హీరోస్ ఫస్ట్ లుక్
కేటీఆర్, చంద్రబాబు పోటా పోటీ !
వైసిపి, టిడిపి మధ్య మరో యుద్ధం !
తాజా వార్తలు
స్పేస్ మూవీ : ‘ఘాజీ’ దర్శకుడితో మెగాహీరో ప్రయోగం?
Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com
బాబు రాసిచ్చిన నివేదికను.. కమిటీ ఇచ్చినట్లుగా ఉంది
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు..
4వేల ఆర్థిక సాయంతో రైతులకు భరోసా
ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు
మరిన్ని వార్తలు...
|
ఇండస్ట్రీలో మగవారిని వేధించే హీరోయిన్లూ వున్నారు : ప్రముఖ విలన్ సంచలన వ్యాఖ్యలు _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _
ఎంత మంది కెసిఆర్ కేటీఆర్లు వచ్చినా కొడంగల్లో గెలిచేది నేనే..!
సినిమా వార్తలు
ఫోటో గ్యాలరీ
జాతీయ వార్తలు
నేటి ఏపి స్పెషల్
లైఫ్ స్టైల్
అంతర్జాతీయ వార్తలు
హోమ్ వార్తలు సినిమా ఫోటోలు English
వార్తలు / సినిమా వార్తలు
ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్ లో కొద్దిరోజుల క్రితం పెను సంచలనమే రేగింది. నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కేస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీకి వచ్చే తెలుగు అమ్మయిలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపణలు చేసి పెను దుమారమే సృష్టించింది. అయితే ఇప్పటికీ సాగుతున్న ఆ ఘటన తర్వాత ఇక నేడు మగవారిపై కూడా కాస్టింగ్ కౌచ్ ప్రభావం పడుతోందని ప్రముఖ విలన్ పాత్రధారి, భోజపురి నటుడు రవి కిషన్ సంచలన ఆరోపణలు చేసారు. రేస్ గుర్రం చిత్రంతో మద్దాళి శివారెడ్డి పాత్రలో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రవికిషన్ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయం పై స్పందిస్తూ,
ఇక్కడ కేవలం కాస్టింగ్ కౌచ్ తరహా లైంగిక వేధింపులు ఆడవారిపై మాత్రమే జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారని, నిజానికి అది పూర్తిగా వాస్తవం కాదని ఆయన అన్నారు. ఇక్కడ మగవారిపై కూడా కాస్టింగ్ కౌచ్ ప్రభావం ఉందని చెప్పారు. కొందరు హీరోయిన్లు ఇక్కడ మగవారిని సైతం ఆ విధంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారాయి. తెలుగు, భోజ్ పూరి, హిందీ వంటి పలు భాషలలో నటించిన రవికిషన్ ఇటువంటి వ్యాఖ్యలు చేసారంటే తనపై కూడా అటువంటివి జరిగి వుంటాయని, అందువల్లనే ఆయన అంత బహిరంగంగా చెపుతున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు……
సంబంధిత సమాచారం
బోయపాటి-రామ్ చరణ్ ఫస్ట్ లుక్ సిద్ధం..!?
బయటపడుతున్న జగన్ నిజస్వరూపం..ఎమ్మెల్యే టిక్కెట్టుకి 50కోట్లు..?
దానం, ముఖేష్ .. తేరాస గేమ్లో పావులు?
బిగ్ బాస్ లో నెక్స్ట్ వికెట్ ఎవరంటే ?
నేటిఏపీ స్పెషల్ : పాకిస్థాన్ మీద అత్యధిక సెంచరీలు చేసిన భారత్ ఆటగాళ్లు.
తన భార్యతో మాట్లాడండి అని వాట్సాప్ నెంబర్ ఇచ్చిన బాలీవుడ్ హీరో.!
పవన్ కళ్యాణ్ వస్తుంటే సింహం వచ్చినట్టుంటుంది..!
ప్రణయ్ కు విగ్రహమా.. ఎందుకు ?
తాజా వార్తలు
Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com
|
"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
తెలుగు మాట...తేనె ఊట
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట
"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి సంతోషం ఈనాటికీ కళ్లకు కట్టినట్టు ఉంటుంది. 1953 అక్టోబరు 1న కర్నూలులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. విశాలాంధ్రోద్యమం ఫలించి 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. రెంటికీ నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వహస్తాలతో అంకురార్పణ చేశారు. 'జయస్తే విశాలాంధ్ర జననీమతల్లికా' అంటూ కవులు ఎలుగెత్తి పాడిన పల్లవినే నాటి ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు రంగురంగుల పతాక శీర్షికగా తీర్చిదిద్దారు. ఆనాటి కవిగాయక జననాయక ప్రజాగీతమది. రానురాను కేసరి, సింహం ఒకటి కాదని.. ఆంధ్ర, తెలంగాణలు వేరని.. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ఉమ్మడి కుటుంబంలోనే వేర్పాటు రాగాలు వినిపించసాగాయి. ప్రజలు, పత్రికలు సంఘటితంగా సాధించిన ఈ విశాలాంధ్ర.. విషాదకర పరిణామాల మధ్య తన భాషలో తాను మాట్లాడుకోలేక, తన బిడ్డలకు తాను నేర్పలేక దాస్యంలో మగ్గిపోతున్నది. తలకట్టుతో తలఎత్తుకుని తిరిగే యోగం తెలుగు భాషకు లేదా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకని స్థితిలో ఆంధ్ర పురాణంలో 50వ పర్వం గడిచిపోతోంది. అసలీ గోడు ఏమిటో నాయకులకు పట్టదు, అధినాయకులకు గిట్టదు. తత్ఫలితంగానే భాషంటూ బలపం కట్టుకు తిరిగేవాళ్లకు గుక్కెడు నీరైనా పుట్టదు. పరిపాలన అన్నా, అభ్యుదయమన్నా, ప్రజాసంక్షేమమన్నా ప్రాజెక్టులు, భూపంపిణీలు మాత్రమే కాదు. భాషా సంప్రదాయాల పరిరక్షణ కూడా. తెలుగు జాతికి గీటురాయిగా నిలిచిపోయిన ఈ భాషా సాహితీ సంప్రదాయాలు పునరుజ్జీవనం పొందినప్పుడే ఈ గడచిన యాభైఏళ్లూ సార్థకమవుతాయి. పాలకుల్లో భాషాభిమానం పెరగాలి. అప్పుడే నిజమైన స్వర్ణోత్సవం జరుపుకొనే అర్హత మనకు కలుగుతుంది.
మదరాసీ నుంచి... ఆంధ్రుడి దాకా ప్రత్యేక ఆంధ్ర ఆవిర్భావం వెనుక 50 సంవత్సరాల కృషి, చరిత్ర, ఉద్యమం దాగి ఉన్నాయి. పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడిన మీదటే ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆ తర్వాత.. విశాలాంధ్ర స్వప్నం సాకారమైంది. 'మదరాసీ'గా ముద్రపొందిన ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు సిద్ధించింది. ఇదీ ఆ నేపథ్యం...
ఈస్టిండియా కంపెనీ మద్రాసు, బొంబాయి, కలకత్తా వంటి ప్రధాన నగరాలను ఆక్రమించుకుని... వాటి పేరిటే రాష్ట్రాలను ఏర్పరిచింది. మద్రాసు రాష్ట్ర పరిధిలో మలయాళీలు, తమిళులు, ఆంధ్రులు, కన్నడిగులు ఇలా అనేక భాషలు మాట్లాడేవారుండేవారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మొదలైంది. 1903లో గుంటూరులో ఏర్పాటైన యువజన సాహితీ సమితి ఆంధ్రజాతి పురోగతికి అవలంబించాల్సిన సూత్రాలను రూపొందించింది. ప్రత్యేకాంధ్ర ఆవిర్భావంతోనే ఆంధ్రులకు న్యాయం జరుగుతుందనేదే వీటి సారాంశం.
1907లో మచిలీపట్నంలో ఆంధ్ర మహాసభ జరిగింది. అందులో నిజాం రాష్ట్రంలోని తెలంగాణ నేతలు కూడా పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభ ఆశయాలను తెలుసుకున్నారు. తర్వాత తెలంగాణలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలను నిర్వహించారు.
1911లో ఆంధ్ర రాష్ట్ర స్వరూప స్వభావాలను తెలియచేసే పటం సిద్ధమైంది. ఇందులో... ఉమ్మడి మద్రాసు, మైసూరు, ఒరిస్సా, నిజాం రాష్ట్రం, మహారాష్ట్రల్లో తెలుగు ప్రాంతాలన్నింటినీ మ్యాప్లో పొందుపరిచారు. ఇది 'విశాలాంధ్ర' స్వరూపాన్ని సూచిస్తుంది.
1911లో భారత గవర్నర్ జనరల్ హార్డింగ్స్ బెంగాల్ రాష్ట్రంలో హిందీ మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలను విడదీశారు. బీహార్గా ఏర్పాటు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి ఇది నాంది పలికింది. ఇది ఆంధ్ర ఉద్యమానికి ఊతమిచ్చింది.
1913లో బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై వేమవరపు రామదాసు తీర్మానంపెట్టారు. భిన్నాభిప్రాయాలు రావడంతో.. తర్వాతి సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు.
1914లో విజయవాడలో ఆంధ్రమహాసభ జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేశారు. ఇదే సమయంలో ఆంధ్ర ఉద్యమం, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన గ్రంథాలు అనేకం వచ్చాయి.
1915 నుంచి ప్రతి ఆంధ్ర మహాసభ సమావేశంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంపై చర్చ జరిగింది.
1917లో మాంటేగ్, చెమ్స్ఫర్డ్లకు ఆంధ్ర నాయకులు ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రజాభిప్రాయం ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరవచ్చని మాంటేగ్, చెమ్స్ఫర్డ్లు అభిప్రాయ పడ్డారు.
1917లో కలకత్తా కాంగ్రెస్ మహాసభలలో ఆంధ్రరాష్ట్ర నిర్మాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో మదరాసీలుగా పిలుస్తున్న ఆంధ్రులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది.
శాసనసభలు ఆమోదిస్తే కేంద్ర కార్యదర్శే ప్రత్యేకరాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కల్పిస్తూ 1919లో జరిగిన రాజ్యాంగాన్ని సవరించారు.
1926లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీనిని వాల్తేరులో ఏర్పాటు చేశారు.
1931 తర్వాత మద్రాసు శాసనసభలో ప్రత్యేకాంధ్రకు అనుకూలంగా రెండు తీర్మానాలు చేశారు.
1938లో కొండా వెంకటప్పయ్య ప్రతిపాదించిన ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.
|
1938లో మద్రాసులో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. బ్రిటిష్ ప్రభుత్వ కార్యదర్శితో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చర్చించారు. మరుసటిఏడాదే రెండో ప్రపంచ యుద్ధం మొదలుకావడంతో ఈ అంశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పక్కన పెట్టింది.
1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం లభించింది. భాషాపర రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతపై థార్ కమిషన్ ఏర్పడింది. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో... భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయడం మంచిదని కమిషన్ సూచించింది.
థార్ కమిషన్ సూచనతో ఆంధ్ర నాయకులు నిరుత్సాహ పడ్డారు. పదేపదే విన్నవించిన తర్వాత... సర్దార్ పటేల్, నెహ్రూ, భోగరాజు పట్టాభిరామయ్యలతో ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది.
1949లో త్రిసభ్య కమిటీ తన నివేదిక సమర్పించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సమయం ఆసన్నం కాలేదని తెలిపింది. ఒకవేళ ఆంధ్రులు... మద్రాసు నగరంలోని వివాదాస్పద ప్రాంతాలను వదిలివేస్తే, వివాదరహిత ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరవచ్చని పేర్కొంది. కొంత తర్జనభర్జనల తర్వాత ఆంధ్ర నాయకులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారు.
1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వీలుగా... మద్రాసు విభజనసంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ సంఘం సభ్యుల్లోనే అభిప్రాయబేధాలు తలెత్తాయి.
ప్రత్యేక రాష్ట్రానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో... 1951లో గొల్లపూడి సీతారామ శాస్త్రి (స్వామి సీతారాం) నిరాహారదీక్షకు కూర్చున్నారు. వినోభాజీ సలహాతో 38 రోజుల తర్వాత విరమించారు.
1952... స్వతంత్ర భారతంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల హామీల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కూడా ఒకటి. కానీ... ఇది అమలుకాలేదు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం 1952 అక్టోబరు 10న పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షకు దిగారు. 58 రోజుల నిరశన తర్వాత... ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మరణించారు.
పొట్టి శ్రీరాములు మరణంతో ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. క్విట్ ఇండియా ఉద్యమంకంటే ఉద్ధృతంగా సాగింది. ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. అనేకమంది నాయకులు జైలుపాలయ్యారు. లాఠీ ఛార్జీలు, కాల్పుల్లో ఎందరో మరణించారు. మరెందరో గాయపడ్డారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో భారత ప్రభుత్వం... నిర్వివాద ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక ఆంధ్ర ఆవిర్భావం దిశగా... సూచనలు ఇచ్చేందుకు న్యాయమూర్తులు వాంఛూ, మిశ్రాలను నియమించారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారాన్ని ఆంధ్ర నాయకులకే వదిలేశారు.
1953 సెప్టెంబరులో ప్రత్యేకాంధ్ర ఏర్పాటుకు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం లభించింది. 1953 అక్టోబరు 1న కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
నిజాం రాష్ట్రంలోని తెలంగాణ, మైసూరు రాష్ట్రంలోని ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాలలో తెలుగువారు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలన్నీ కలిపి సమగ్రాంధ్రను నిర్మించాలని ఉద్యమం మొదలైంది.
తాము మాట్లాడే భాషల ప్రకారం ఆయా భాషా రాష్ట్రాలలో కలిపివేయాలని హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు భారత ప్రభుత్వాన్ని కోరారు.అయితే... హైదరాబాద్ ప్రత్యేక సంస్కృతిగల రాష్ట్రమని, దీనిని విభజించడం తగదని కొందరు భావించారు.
1953 డిసెంబరు 22న ఫజులలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘాన్ని ఏర్పాటైంది. ఫజులలీ కమిషన్ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది. 1955 అక్టోబరు 10న సమగ్ర నివేదికను సమర్పించింది. కమిషన్ సిఫారసు ప్రకారం... హైదరాబాద్ స్టేట్లోని బీదర్, గుల్బర్గా, రాయచూరు జిల్లాలను మైసూరు రాష్ట్రంలో... ఉస్మానాబాద్, బీఢ్, ఫర్భిణి, నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలను మహారాష్ట్రలో చేర్చాలి. తెలంగాణలోని 8జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపక్షంలో..ఆరాష్ట్ర అసెంబ్లీలో మూడింట రెండొంతుల మంది తీర్మానిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగనివ్వాలి. ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏడాదిపాటు బలంగా జరిగింది. అటు విశాంలాంధ్ర, ఇటు ప్రత్యేక తెలంగాణలకు అనుకూలంగా పలువురు ప్రముఖులు ప్రచారం చేశారు. ఆందోళనలు, లాఠీఛార్జీలు, కాల్పులు జరిగాయి. అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, వల్లూరి బసవరాజు, సురవరం ప్రతాపరెడ్డి, ఇతర కమ్యూనిస్టు పార్టీ నేతలు సమగ్రాంధ్ర వాదనను బలపరిచారు. 1956 మార్చి 6న నిజామాబాద్లో భారత్సేవక్ సమాజ్ ఉత్సవంలో నెహ్రూ పాల్గొన్నారు. 'విశాలాంధ్ర ఏర్పాటుకు భారత ప్రభుత్వం సుముఖంగా ఉంది' అని ప్రకటించారు. నెహ్రూ ప్రకటనతో ప్రత్యేకతెలంగాణ ఉద్యమం చల్లబడింది. కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి 'ఆంధ్రప్రదేశ్' అనే పేరు ఉండాలని ఆంధ్ర, తెలంగాణ నాయకులు కర్నూలులో సమావేశమై నిర్ణయించారు. 1956 నవంబరు 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తొలి సీఎం నీలం సంజీవరెడ్డి.
దీపావళి , ఆంధ్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు
|
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » రాజకీయ వార్తలు
ఇద్దరు మంత్రుల రాజీనామా 'కహానీ' కొత్త పుంతలు తొక్కుతున్నది. మంత్రి ధర్మాన ప్రసాదరావు, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తమపై జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు రావడం, సిబిఐ తమను నిందితులుగా చార్జ్ షీట్లలో పేర్కొనడంపై మనస్తాపం చెంది తమ పదవులకు రాజీనామా చేశారు.
ధర్మాన రాజీనామా వ్యవహారం చాలా పాతది. రాజీనామా చేశారు, రాజీ పడ్డారు ఆయన. సబితా ఇంద్రారెడ్డిది మరీ పాత స్టోరీ కాదు. ఏప్రియల్ నెలలో ఆమె తన పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపగా, అది పెండింగులోనే ఉండిపోయింది.
విశాల్తో సన్నీ లియోన్ స్టెప్పులు Nov 17,2018126 Shares తెలుగు తెరపై లయ.. ఎన్నేళ్లకెన్నేళ్లకు Nov 17,2018126 Shares కోహ్లీ తండ్రి కాబోతున్నాడా? Nov 17,2018126 Shares నాటి కష్టాలతో పోలిస్తే ఇవెంత-దేవరకొండ Nov 16,2018126 Shares
కోహ్లీ తండ్రి కాబోతున్నాడా?
బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు
పవన్కు సీబీఐ మాజీ జేడీ ఝలక్!
కేసీఆర్పై బాబు కామెంట్... ఏపీ టీడీపీలో అలజడి
ఇది తెలుగు రాజకీయ చిత్రం !
విశాల్తో సన్నీ లియోన్ స్టెప్పులు
రెండు సినిమాలు రెడీ.. రిలీజ్ డేట్లేవీ?
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్ » రాజకీయ వార్తలు
కోహ్లీ తండ్రి కాబోతున్నాడా?
కోహ్లీ ట్వీట్ కు చంద్రబాబు రిప్లై!
విరుష్క్ ఇంటి అద్దె ఎంతో తెలుసా?
సమంత ఇలా.. అనుష్క అలా..
కోహ్లి-అనుష్క మంచి పని చేశారు
అనుష్కలో అదే నచ్చదు...అమీర్ తో కోహ్లీ!
‘ట్యాక్సీవాలా’ నుంచి తీసేస్తారనుకుందట
బెల్లంకొండ బాబుకు 50 కథలు చెప్పారా?
శ్రీను వైట్లకు ఏ ఇబ్బంది లేదా అయితే..
ఎన్టీఆర్ ముద్దుల మనవరాలు..
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
మంచు లక్ష్మి ఆరోపణలు ఆయన మీదేనా?
తన కొత్త సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’ ప్రమోషన్లలో భాగంగా మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాను ఇండస్ట్రీ చాలామంది చేతిలో మోసపోయానని.. చాలా మంది నుంచి తనకు డబ్బులు రావాల్సి ఉందని ఆమె ఆరోపించింది. మోహన్ బాబు కూతురైన తనను ఎవరు మోసం చేస్తారులే అని అంతా అనుకుంటారని.. కానీ తాను మోసపోయిన మాట వాస్తవమని ఆమె చెప్పింది. సినిమాల వల్ల తాను చాలా డబ్బులు కోల్పోయానని.. ‘గుండెల్లో గోదారి’ తాలూకు అప్పులు ఇప్పటికీ తాను తీరుస్తూనే ఉన్నానని.. తాను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఆపనని లక్ష్మి అంది. ఈ సందర్భంగా తనను మోసం చేసిన వాళ్ల గురించి ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి తనకు రూ.23 లక్షలు ఇవ్వాలని.. ఆ డబ్బులు ఎగ్గొట్టి మారు పేరుతో సినిమాలు తీస్తున్నాడని మంచు లక్ష్మి ఆరోపించింది.
దీంతో ఆ వ్యక్తి ఎవరా అన్న చర్చ మొదలైంది. ఈ విషయంలో అందరికీ బెల్లంకొండ సురేషే గుర్తుకొస్తున్నాడు. ఈ సందర్భంలో ఆయన నిర్మాణంలో వచ్చిన ‘రభస’ విడుదలకు ముందు జరిగిన గొడవను గుర్తు చేసుకోవాలి. మంచు లక్ష్మి నిర్మాణంలో తెరకెక్కిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ కోసం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ బిల్డింగ్ సెట్ను ఆ తర్వాత వేరే సినిమాలకు అద్దెకివ్వడం మొదలుపెట్టింది లక్ష్మి. ‘రభస’ షూటింగ్ కూడా అందులో జరిగింది. ఐతే అద్దె డబ్బులు చెల్లించకుండానే ఆయన ‘రభస’ విడుదలకు రెడీ కావడంతో లక్ష్మి మనుషులు గొడవ చేశారు. లక్ష్మి, సురేష్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారప్పుడు. ఆ గొడవ అప్పటికి సద్దుమణిగింది. తర్వాత సెటిల్మెంట్ ఏమైందో తెలియదు. ఐతే ఇప్పుడు మంచు లక్ష్మి సురేష్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. బెల్లంకొండ సురేష్.. ఫైనాన్షియర్లతో గొడవల వల్లే తన కొడుకుతో సొంతంగా సినిమాలు తీయట్లేదని.. వేరే నిర్మాతల్ని ముందు పెట్టి సినిమాలు చేస్తున్నారనే ఊహాగానాలున్న నేపసథ్యంలో లక్ష్మి వ్యాఖ్యలు ఆయనకే తగులుతున్నాయి.
సినిమా బిజినెస్కి బొక్క పెడుతోంది! Nov 20,2018126 Shares ఆ బ్లాక్బస్టర్లేంటి.. ఈ డిజాస్టర్లేంటి? Nov 20,2018126 Shares కుటుంబమా, అభిమానులా... తారక్ సంకటం! Nov 20,2018126 Shares అది దాటి రాలేకపోతున్న త్రివిక్రమ్ Nov 20,2018126 Shares
పవన్కళ్యాణ్ని నమ్ముకుంటే పనయ్యేదేమో
పవన్ తెలంగాణలో పోటీ చేయడం లేదు- ఎందుకు?
జగన్కు షాకిచ్చిన కొడాలి నాని!
శ్రీను వైట్లకు ఏ ఇబ్బంది లేదా అయితే..
సినిమా బిజినెస్కి బొక్క పెడుతోంది!
ఆ బ్లాక్బస్టర్లేంటి.. ఈ డిజాస్టర్లేంటి?
30 కోట్లు పెడితే.. లక్ష డాలర్లొచ్చాయి
ఎన్టీఆర్ కన్నా విశాల్ రెండాకులు ఎక్కువే..
|
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
ఆ లెక్కలో మహేషే నెం 1
మహేష్ బాబు.. తన నటనతో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్కాడో తెలిసిన విషయమే. కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉంటాయనే విమర్శలు ఉన్నా.. సూపర్ స్టార్ నటనకు అందరూ ఫిదా అవాల్సిందే. అందుకే ప్రేక్షకుల మెప్పుతో పాటు అనేక అవార్డులు కూడా మహేష్ ను వరిస్తుంటాయి.
మహేష్ హీరోగా వచ్చిన మొదటి సినిమా రాజకుమారుడు చిత్రంతో తొలి నందిని అందుకున్న మహేష్.. ఆ తర్వాత మురారి(2002).. టక్కరి దొంగ(2005).. అర్జున్(2006) చిత్రాలకు స్పెషల్ జ్యూరీ అవార్డుల రూపంలో నందులను సొంతం చేసుకున్నాడు. తన సమకాలికుల్లో.. అష్ట నందులను అందుకున్న ఏకైక హీరో మహేష్.
‘బాహుబలి’కి దీనికి పోలికే లేదు.. Nov 18,2018126 Shares తారకరత్న.. కన్నడ సినిమా అట Nov 19,2018126 Shares ముద్దులు మార్కెటింగ్ స్ట్రాటజీ అంటున్న హాటీ Nov 18,2018126 Shares దేవరకొండా.. మజాకా Nov 18,2018126 Shares
శ్రీను వైట్లకు ఏ ఇబ్బంది లేదా అయితే..
ఎన్టీఆర్ ముద్దుల మనవరాలు..
‘బాహుబలి’కి దీనికి పోలికే లేదు..
నా పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టను .. సింపుల్ గా ఇంట్లోనే..
ఆనంద్ ఆహూజాతో ప్రేమలో పడిన సోనమ్ కపూర్
బాలీవుడ్ తెరపై మెరుపుతీగలా కనిపిస్తూ యూత్ హృదయాలను కొల్లగొట్టేసిన సోనమ్ కపూర్, ఈ మధ్య ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో ప్రేమలో పడినట్టుగా వార్తలు షికారు చేశాయి. వీరి పెళ్లికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
అయితే వీరి వివాహం అత్యంత వైభవంగా ముంబైలో గానీ .. స్విట్జర్లాండ్లో గాని జరగనుందనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదంటూ, తాజాగా ఈ విషయంపై సోనమ్ కపూర్ స్పందించారు. నా పెళ్లికి నేను లక్షల ఖర్చు చేయదలచుకోలేదు .. అంత అవసరం లేదు కూడా. అవసరమైతే నా పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటే అయ్యే ఖర్చును విరాళంగా ఇస్తాను. నాకు నచ్చినట్టుగా నా పెళ్లిని నేను ఇంట్లోనే తక్కువ ఖర్చుతో .. పద్ధతిగా చేసుకుంటాను అన్నారు.
నా చావు నీ తాగుడు మాన్పిస్తే అదే పదివేలు.. తలకొరివి పెట్టే..
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని వేడుకోలు
మీరు చేయకుంటే తన ఆత్మ చేస్తుందని హెచ్చరిక
తాగుడుకు బానిసైన తండ్రికి ఆత్మహత్య చేసుకునే ముందు కుమారుడు రాసిన లేఖ హృదయాలను పిండేస్తోంది. లేఖ చదివిన వారు అప్రయత్నంగానే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాషాణ హృదయాలను సైతం కరిగించే ఆ లేఖలో .. ‘‘ నాన్నా.. నా చావు నీలో మార్పు తీసుకురావాలి. తాగుడు మానేసెయ్. నాకు తలకొరివి పెట్టేటప్పుడైనా కనీసం తాగకుండా ఉండేందుకు ప్రయత్నించు. తాగుతానంటే మాత్రం రావద్దు. తాగి అంత్యక్రియలు చేస్తే నా ఆత్మ క్షోభిస్తుంది’’ అంటూ రాశాడు.
అంతేకాదు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సైతం తన లేఖలో ప్రశ్నించాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులన్నింటినీ మూసివేయాలని కోరాడు. ప్రభుత్వాలు ఆ పనిచేయకుంటే తన ఆత్మే ఆ పని చేస్తుందని హెచ్చరించాడు.
హృదయవిదారకమైన ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గురుకుల్ పట్టిలో జరిగింది. గ్రామానికి చెందిన మాడసామి, ఈశాకి దినేశ్ నల్ల శివన్ (17) అనే కుమారుడున్నాడు. 9 ఏళ్ల క్రితం ఈశా మరణించడంతో మాడసామి మరో వివాహం చేసుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన నల్ల వివన్ ‘నీట్’కు సిద్ధమవుతున్నాడు. తాగుడుకు బానిసైన తండ్రిని ఆ అలవాటు మానేయమని చాలాసార్లు ప్రాధేయపడ్డాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. రోజూ తాగి రావడం.. ఇరుగుపొరుగు వారితో గొడవ పడడం అలవాటుగా మారిపోయింది. దీంతో, ఇక తండ్రితో తాగుడు మాన్పించలేననుకున్న శివన్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చావుతోనైనా తండ్రి మారితే అదే పదివేలనుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున రైల్వే బ్రిడ్జికి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివన్ జేబులోంచి తండ్రికి, ముఖ్యమంత్రికి, ప్రధానికి రాసిన మూడు వేర్వేరు లేఖలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
పైసా వసూల్ ప్రీమియర్ షో రివ్యూ…మాస్ ఆడియన్స్ కి పూనకాలే _ 123josh
Home COLLECTIONS పైసా వసూల్ ప్రీమియర్ షో రివ్యూ…మాస్ ఆడియన్స్ కి పూనకాలే
పైసా వసూల్ ప్రీమియర్ షో రివ్యూ…మాస్ ఆడియన్స్ కి పూనకాలే
2017 లో గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకో కుండా మరోసారి బాలయ్య పైసా వసూల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు 9 నెలల గ్యాప్ కూడా తీసుకోక ముందే వచ్చేశాడు. పూరీ జగన్నాథ్ టెంపర్ తర్వాత మళ్ళీ క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తుండగా నేడు సినిమా వీళ్ళ ఆశలను నిలబెడుతుందో లేదో చూడాలి.
ముందుగా ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో స్పెషల్ షోల నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమా పక్కా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సినిమా అని అంటున్నారు. అదే సమయం లో సినిమా కామన్ ఆడియన్స్ కి ఒకసారి ఈజీగా చూసే కమర్షియల్ మూవీ అని అంటున్నారు. ఒకేవేల రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమా కనుక కనెక్ట్ అయితే సినిమా మంచి విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.
సినిమాలో హైలెట్స్ ఫస్టాఫ్, బాలయ్య డైలాగ్స్ మరియు మ్యానరిజంస్, టైటిల్ సాంగ్ మరియు ఇంటర్వెల్ సీన్ అని అంటున్నారు..బాలయ్య వాయిస్ కొద్దిగా తేడా గా ఉండటం, సెకెండ్ ఆఫ్ కొద్దిగా స్లో గా ఉండటం సినిమా మైనర్ మైనస్ పాయింట్స్ అని అంటున్నారు. ఇక రెగ్యులర్ షోల కి కూడా ఇదే టాక్ తెచ్చుకుంటే బాలయ్య ఖాతాలో హిట్ పడినట్లే అని చెప్పొచ్చు.
Previous articleఇదీ న్యూస్ అంటే..మెగా ఫ్యాన్స్…రంగస్థలం1985 ఫస్ట్ లుక్ డేట్ ఇదే
Next articleబాలయ్య పైసావసూల్ భీభత్సం ఈ రేంజ్ లో ఉంది మరీ
జనతాగ్యారేజ్ 2.34..జైలవకుశ 3.17..ఇదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ _ 123josh
Home COLLECTIONS జనతాగ్యారేజ్ 2.34..జైలవకుశ 3.17..ఇదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్
జనతాగ్యారేజ్ 2.34..జైలవకుశ 3.17..ఇదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోరు మీదున్నాడు….మూడు వరుస విజయాలతో ఆల్ టైం కెరీర్ పీక్ స్టేజ్ లో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా నెల్లూరు ఏరియా బిజినెస్ ఇప్పుడు ఏకంగా 3.17 కోట్ల రేటు దక్కించుకుని సంచలనం సృష్టించింది. ఇది అక్కడ ఆల్ టైం రికార్డ్ బిజినెస్ అని చెప్పొచ్చు…ఇది వరకు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ కి 2.34 కోట్ల రేటు దక్కింది.
ఆ సినిమా టోటల్ రన్ లో 2.38 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది… ఇప్పుడు జైలవకుశకి ఏకంగా 3.17 కోట్ల హ్యుమంగస్ ఆఫర్ రావడంతో సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం అవుతుంది..సెప్టెంబర్ 21 న భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో చూడలి.
Previous articleయంగ్ టైగర్ ముందు 0.4 మిలియన్ టార్గెట్…కొడతాడా లేదా
Next article24+8.2..ఎన్టీఆర్ క్రేజ్ కి దిమ్మతిరిగే హిస్టారికల్ క్రేజ్
నేడు ట్యాంక్బండ్పై రాకపోకలు నిషేధం..
హైదరాబాద్, మార్చి 10 : నేడు ట్యాంక్బండ్పై రాకపోకలను నిషేధించాలంటూ పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నేటి ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఐకాస ఆధ్వర్యంలో నేడు చేపట్టనున్న మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమించి జెండాలు పట్టుకుని వచ్చి ట్యాంక్బండ్పై సభ నిర్వహించేందుకు ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ వాహనదారులు ఇటువైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
* సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలు.. మారియట్ హోటల్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ వైపు నుంచి మళ్లిస్తారు.
|
దిన ఫలాలు: శనివారం 16 డిసెంబర్ 2017 _ horoscope for 16th December 2017 _ daily horoscope _ astrology - Telugu BoldSky
దిన ఫలాలు: శనివారం 16 డిసెంబర్ 2017
ది.16-12-2017 తారీఖు, శనివారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం.
విందు భోజనం లభిస్తుంది. ఇంటికి సంబంధించిన పనులు బాధ్యతగా పూర్తి చేస్తారు. కొన్ని అవకాశాలు చేజారే అవకాశం ఉంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. శుభం జరగగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
భార్య సహకారం ఉంటుంది. అనుకున్న పనులు సులువుగా సాగుతాయి. పని వారి సహకారం ఉంటుంది. విదేశాల నుంచి మంచి వార్త వింటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. ధన ఇబ్బందులు కలవు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య అనుకూలంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాల్లో చిక్కులు కలవు.
చేయు పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ పూర్తి చేయగలుగుతారు. ఇంటికి సంబంధించిన పనులు ఆనందంగా జరగగలవు. పిల్లల సౌఖ్యం చూస్తారు, ఆనందంగా గడుపుతారు. భార్యతో అనుకూలంగా మసలవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మాతృ సుఖం చూస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు.
దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదరుల రాకపోకలు ఉంటాయి. ఇంటి పనులపై బాధ్యత చూపించవలసి ఉంటుంది. పిల్లల యెందు శ్రద్ధ అవసరం. పని వారి సహకారం ఉంటుంది.
మనస్సు ఆనందంగా ఉంటుంది. ధన ప్రణాళికలు వేస్తారు. సోదరులతో బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం. భార్యతో అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.
మనస్సు ఆనందంగా ఉంటుంది. మంచి ఆలోచనలు చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు జరపటానికి ప్రయత్నం చేస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి.
ధనస్సు రాశి వారికి ;
చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. ధనం కోసం అప్పు చేయవలసి వస్తుంది. అనుకోని చిక్కులు ఉంటాయి. దుర్గా ఆరాధన చేయండి. అంతా మంచిగా జరగగలదు.
చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దుర్గా దేవి పూజ చేయండి. అంతా మంచే జరగగలదు.
అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. భూ సంబంధ పనులకు మంచి రోజు. సహచరుల సహకారం ఉంటుంది. చేయు పనులందు లాభాలు వస్తాయి. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. అంతా విజయవంతం అవ్వగలదు.
చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తండ్రి గారి ఆశీర్వాదంతో అంతా మంచే జరగగలదు. పిల్లల యెందు ప్రేమ చూపించండి. దైవ దర్శనం చేయండి.
ఇప్పటి వరకూ ఈ నాటి దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
హృదయాన్ని తాకే సాహిత్యం
నవంబర్ 2న విడుదల
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' చిత్రం రూపొందింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. "ఒక్కరంటే ఒక్కరు .. ఇద్దరంటే ఇద్దరు .. ఒక తనువును ఎదిగిన కవలలు .. ఒక తీరున కదలని తలపులు .. ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు .. అమ్మకదే పదివేలు" అంటూ ఈ పాట కొనసాగుతోంది.
ఒకే తనువుగా కలిగిన తన కవల పిల్లల గురించి ఒక తల్లి పాడే పాటగా ఇది కొనసాగుతోంది. "నా కలలకు రెక్కలు మీరు .. నా ఎనిమిది దిక్కులు మీరు" అంటూ తన పిల్లల గురించి ఓ తల్లి ఆవిష్కరించిన భావజాలం అద్భుతమనే చెప్పాలి. ఈ అక్షరాలు తల్లి హృదయాన్ని తట్టిలేపేలా వున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చాలా బాగుంది .. ఇక కీరవాణి బాణీల్లోని బలం ఎంతమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించేలా ఈ పాట వుంది. భూమిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను నవంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.
|
కలలనేవీ సహజంగానే వస్తుంటాయి కనుక కొంతమంది వాటిని గురించి పెద్దగా పట్టించుకోరు. మరికొందరు మాత్రం ఆ కల ... దేనిని సూచిస్తూ వచ్చిందోనని తీవ్రంగా ఆలోచిస్తూ వుంటారు. ఆ కల ఎలాంటి ఫలితాన్ని అందించబోతుందో ... ఏవౌతుందో అని ఆందోళన చెందుతూ వుంటారు. ప్రతి కలకి కాకపోయినా కొన్ని సమయాల్లో వచ్చిన కొన్ని కలలకి ఫలితం ఉంటుందని తెలుస్తోంది.
ఒక్కోసారి పూలతోటల్లోను ... పండ్ల తోటల్లో తిరుగుతున్నట్టుగా కలలు వస్తుంటాయి. మరోసారి ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ... పాములు - తేళ్లకి మధ్యలో ఉన్నట్టుగా కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలకి ఫలితాలు చెప్పబడ్డాయి. కలలో పూలు గానీ ... పండ్లు గాని కనిపించడం వలన శుభకార్యాల్లోనూ ... దైవకార్యాల్లోను పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. సంతానం లేనివారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే కాలంకాని కాలంలో ఇవి కనిపించడం వలన అసంతృప్తిని కలిగించే సంఘటనలు ఎదురౌతాయి.
ఇక కలలో పాలు ... తేనె వంటివి కూడా ఒక్కోసారి కనిపిస్తూ వుంటాయి. ఇవి కనిపించడం వలన ... సేవించినట్టు అనిపించడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇవి ఒలికిపోయినట్టుగా కనిపిస్తే మాత్రం తలపెట్టిన కార్యాల్లో నిరాశ ఎదురవుతూ వుంటుంది. కలలో పాలు ... తేనె కనిపిస్తే ఎంత మంచి జరుగుతుందో, నూనె కనిపిస్తే అంత కీడు జరుగుతుంది.
ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది. పాములు - తేళ్లు వున్నచోటుకి వెళుతున్నట్టుగా కలవస్తే, కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ పాములను ... తేళ్ళను చంపినట్టుగా కల వస్తే ... త్వరలోనే శత్రువులు నశిస్తారని అర్థం చేసుకోవాలి.
'హుషారు' గా లోగో ని విడుదల చేసిన దిల్ రాజు
'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ 'మేము వయసుకు వచ్చాం' , ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా 'హుషారు' తీస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అంతా నూతన తారలే నటిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ , ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు.
ఈ సినిమా లోగోని అగ్రనిర్మాత 'దిల్ రాజు' సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ''మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఇది. కథా కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా, ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష ఎక్స్ లెంటుగా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆగష్టు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని తెలిపారు.
ఆ లిస్ట్ లో చేరిన రాంచరణ్.. అర్జున్ రెడ్డికి కితాబులు!
మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని ప్రశంసిస్తున్న వారి లిస్ట్ లో చేరిపోయాడు. రాజమౌళి, రాంగోపాల్ వర్మ, మహేష్ బాబు, అనుష్క, సమంత తో పాటు టాలీవుడ్ కి చెందని పలువురు 'అర్జున్ రెడ్డి' చిత్రానికి కితాబులిచ్చారు. మంత్రి కె.టి.ఆర్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా రాంచరణ్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఈ రోజు (10.9.2017) ఉదయాన్నే తన ట్విట్టర్ లో 'అర్జున్ రెడ్డి' చిత్రం గురించి స్పందిస్తూ - ''రా, రియలిస్టిక్, బ్లడి బోల్డ్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ చిత్ర డైరెక్టర్ సందీప్ వంగ, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణతో పాటు మొత్తం టీమ్ కి నా అభినందనలు'' అని పోస్ట్ చేసాడు రాంచరణ్. సో... రాంచరణ్ కూడా అర్జున్ రెడ్డి పట్ల ఫుల్లుగా ఇంప్రెస్ అయ్యాడని దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే..
ఈ సినిమాని రీమేక్ చేయడానికి ఇతర భాషలకు చెందిన దర్శక, నిర్మాతలు తెగ ఆసక్తి కనబరుస్తున్నారట. ఆల్ రెడీ తమిళ్ రీమేక్ రైట్స్ ని ధనుష్, కన్నడ రైట్స్ ని రాక్ లైన్ వెంకటేష్ దక్కించుకున్నారని సమాచారమ్.
|
తిరువనంతపురం: ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ ఉదంతంలో జైలుకు వెళ్లొచ్చిన కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్ చాలా రోజుల పాటు క్రికెట్ ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు మళ్లీ అధికారిక మ్యాచ్లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక క్రికెట్కు వీడ్కోలు పలికినట్లే అనుకుంటున్న తరుణంలో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తాజాగా శ్రీశాంత్ గురువారం మ్యాచ్ ఆడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు బౌలింగ్ కూడా చేశాడు. 35ఏళ్ల శ్రీశాంత్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ బీసీసీఐ అతనిపై నిషేధాన్ని ఎత్తివేసినా ప్రస్తుత భారత బౌలింగ్ దళం పటిష్ఠంగా ఉన్న నేపథ్యంలో చోటు దక్కడం కష్టమే. ఐతే విదేశాల్లో జరిగే టీ20 టోర్నీల్లో ఆడేందుకు అతడికి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. భవిష్యత్లో మరికొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడేందుకు శ్రీశాంత్ సాధన చేస్తున్నట్లు తెలిసింది.
Home » తెలుగు బొమ్మ » వాసం నాగరాజు » కార్టూన్లు - వాసం నాగరాజు
(వీడియో) 9 ఏళ్లుగా కనిపించని అక్క కోసం ఒక తమ్ముడు పడిన ఆరాటం చివరికి ఏమైందో తెలిస్తే కన్నీళ్ళే
Give me 2 crores i can morph gujarat cm in sex cd says hardik patel - 2 కోట్లు ఇవ్వండి.. గుజరాత్ సీఎం సెక్స్ సీడీ చేస్తా! _ Telugu News _ Namasthe Telangaana
Virender Sehwag , Aarti , Twitter , Ashwin , New Zealand , Prithi , సెహ్వాగ్ , ఆర్తి , ట్విట్టర్ , అశ్విన్ , న్యూజిలాండ్ ,
తెలుగుస్నేహితులు: October 2008
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే.....! _ www.10tv.in
సీడీలో ఉన్నది తాను కాదన్న హార్దిక్.. _ www.10tv.in
విప్పర్రుకు జ్వరమొచ్చింది... _ www.10tv.in
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గా రంజన్ గోగాయ్ నియమితులయ్యారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ సమక్షంలో రాష్ట్రపతి భవనులో ప్రమాణస్వీకారం చేశారు గోగాయ్. సుప్రింకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పేరు చరిత్ర లిఖితమైంది. 63 ఏళ్ల రంజన్ గోగాయ్ అస్సాం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అస్సాం రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు తీసుకున్న తొలివ్యక్తి ఈయనే. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారాలు కూడా రంజన్ గోగాయ్ ఆధ్వర్య ంలో ప్రారంభం కానున్నాయి. జాతీయ స్థాయిలో ముఖ్యమైన కేసులు మరియు రాజ్యాంగ సంబంధిత కేసుల విచారణ సమయంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారంకు శ్రీకారం చుట్టనున్నారు.
జస్టిస్ రంజన్ గోగాయ్ 17 నవంబర్, 2019 వరకు దాదాపు 13నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. గోగాయ్ ఆధ్వర్యంలో అయోధ్య కేసు అక్టోబర్ 29న విచారణకు రానుంది. లోక్ పాల్ మరియు లోకాయుక్తా కేసులు రంజన్ గోగాయ్ విచారించారు. 2001లో గుజరాత్ హైకోర్టు జడ్జిగా,ఆ తర్వాత పంజాబ్ , హర్యానా ఉమ్మడి హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా భాద్యతలు నిర్వహించారు గొగోయ్. 2012 ఏప్రిల్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అజేయంగా కొనసాగుతున్నారు.
మునుపటి పేజీ (Contact-url) _ తరువాతి పేజీ (మార్క్ ట్వెయిన్)
"https://te.wikiquote.org/wiki/ప్రత్యేక:అన్నిపేజీలు/ఉ" నుండి వెలికితీశారు
మడత పేజీ: కొత్తగూడెం ఫర్మానా !
నడిచేపాట లాంటి కళాకారుడు...సాంబరాజు యాదగిరి _ www.10tv.in
సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న యు టర్న్తో ఈ నెల 13న థియేటర్స్లో సందడి చేయబోయే సంగతి తెలిసిందే. అయితే అదే రోజున ఆమె భర్త.. హీరో అక్కినేని నాగచైతన్య 'శైలజారెడ్డి అల్లుడు' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
నేడు రాహుల్తో కోదండరాం భేటీ _ www.10tv.in
మోడీని కాల్చి సంపుతాంటున్న కత్తి మహేష్... _ www.10tv.in
|
ఒక ఆదివారం నేను ఒక్కడినే దగ్గరలో ఉన్న బీచ్ కి వెళ్ళాను. కాసేపు ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో గాడంగా ఉన్నప్పుడు నాకు మరల అయస్కాంత పురుషుడు అంతర్నేత్రానికి కనిపించాడు. నా శరీరమంతా ఆనంద తరంగాలలో మునిగిపోయింది. మనసుకి ఎంతో హాయిగా తరంగాలు లేనటువంటి సరస్సు మీద పూర్ణ చంద్రుని కాంతి పడుతున్నట్లుగా హాయిగా అనిపించింది. ఆయన నవ్వుతూ నన్ను స్పృశించారు. నేను నాకు తెలియని ఒక మత్తులో ఉండిపోయాను. శరీరమంతా దూదిపింజలాగా తేలిక అయ్యింది. ఏదో దివ్యానుభూతి నా శరీరాన్ని, మనసుని నింపివేసింది. "భయం లేదు, కళ్ళు తెరు" అని ఆయన ఎంతో మృదువుగా చెప్పారు. నేను కళ్ళు తెరిచేసరికి నేను ఆకాశంలో తేలిపోతున్నాను. ఎందుకో నాకు ఎటువంటి భయం కలగలేదు.
కింద సముద్రతీరం కొద్దిగా దూరంగా కనిపించసాగింది. కాసేపటికి, ఎంతసేపు అయ్యిందో తెలియదు కాని బాహ్య స్థితికి వచ్చాక మేము ఎంతో అందమైన, ఎత్తైన పర్వత శిఖరాల మీద ఉన్నాము. చుట్టూ ప్రకృతి అంతా ఎంతో అందంగా, పెద్ద పెద్ద చెట్లు, పచ్చటి గడ్డి మైదానం, అందమైన పక్షులు, వర్ణించలేనటువంటి మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. ఆ అందమైన ప్రకృతి ఒడిలో మెత్తటి గడ్డి మీద ఆయన నన్ను కూర్చోమన్నారు.
ఆయన నవ్వుతూ "నాకు తెలుసు, నన్ను కలిసిన తరువాత నీకు ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ప్రతి రోజు వెంటాడుతున్నాయి. ముందుగా ఈ పానీయం తీసుకో" అని ఆయన చెయ్యి చాచగానే ఆయన చేతిలో ఒక బంగారు పాత్రలో ఒక పానీయం ప్రత్యక్షమయ్యింది. దానిని నాకు అందించారు. అది తాగగానే నాలో ఒక నూతన ఉత్తేజం కలిగింది. శరీరమంతా వెచ్చగా అనిపించింది. నేను ఎంతో వినయంగా ఆయనని "మహాత్మా మీరు నాకు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యంగా నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. అయితే నేను చూసిన సిద్ధులు, యోగులు, మహర్షులు మానవాళి కోసం అంతగా పాటు పడుతున్నారా? ఇటువంటి ఆధ్యాత్మిక సమావేశాలు తరచూ జరుగుతూ ఉంటాయా? కొంచెం వివరంగా చెప్పండి" అని ప్రశ్నించాను.
దానికి "నాయన ఎందరో మహాత్ములు విశ్వమానవ శ్రేయస్సు కోసం చాలా పాటుపడుతుంటారు. మాకు కాలము, దేశము అనే భేద భావం ఉండదు. ఎందుకంటే మా కాంతిమయ శరీరం పరిశుద్దమైనది. ఈ సృష్టిలోని చరాచర ప్రాణులతో, పంచతత్వాలతో, పంచభూతాలతో, వాటిలోని బ్రహ్మ పదార్థముతో అది సాయుధ్యము పొందింది. మేము భూత వర్తమాన, భవిష్య కాలాలను మరియు దేశము ఒకటిగా దర్శించగలము" అని ఆయన నా భ్రుకుటిని తాకారు. "అంతా నువ్వే చూద్దువు కానిలే, అన్ని నీకే అర్థం అవుతాయి" అని చెప్పారు.
ఆశ్చర్యంలో ఆశ్చర్యం, నాకు ఎదురుగుండా ఒక అద్భుతమైన సన్నివేశం కనిపించింది. ఎత్తైన మంచులో కప్పబడిన పర్వత శిఖరాలు, పెద్ద లోయలో ప్రవహించే నది, చూస్తుంటే అది గంగా నది అని నాకు తెలుస్తోంది, అవి హిమాలయా పర్వతాలు. ఆ ప్రదేశమంతా నాకు ఎంతో పరిచయం ఉన్నట్లు ఉంది. అక్కడ ఒక మహా పురుషుల సమావేశం జరుగుతోంది.
మహర్షులు మానసికంగా పంపించే భావప్రసారాల స్థాయికి నేను చేరుకున్నాను. అందరు ఎంతో అద్బుతమైన కాంతిమయ శరీరాలతో విరాజిల్లుతున్న తేజస్సుతో కనిపించారు. ఆ సమావేశంలో విశ్వామిత్ర మహర్షితో పాటు వసిష్టుల వారు కూడా కనిపించారు. వారిద్దరి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నట్లు నాకు తెలిసింది. అది హిమాలయా పర్వతాలలోని ద్రోణగిరి ప్రాంతం అని నేను గ్రహించాను. వసిష్టుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, పరశురాముడు, యజ్ఞవల్కుడు, పిప్పలాదుడు, చరకుడు, భారద్వాజుడు, బుద్ధుడు, ఇంకా గ్రహాంతర వాసులు, నక్షత్రమండల వాసులు కొందరు సమావేశంలో పాల్గొన్నారు.
విశ్వామిత్రుడు అందరిని ఉద్దేశించి "ప్రస్తుతం ఈ విశ్వంలోని పరిస్థితులు ముఖ్యంగా భారతదేశంలోని రాజకీయ, సామాజిక, నైతిక పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. దుష్టశక్తుల విజ్రుమ్బన ఎక్కువయ్యింది. మనుషులందరూ కూడా ప్రకృతి శక్తులను కృత్రిమంగా మారుస్తూ వారి వినాశనమే కాకుండా వేరే గ్రహ వాసులకు కూడా ఎంతో హాని కలుగ జేస్తున్నారు. మంచివారు, సంస్కారవంతులు దుర్భలులచే పీడించబడుతున్నారు.
మనమంతా మన తపశ్శక్తి దారాలతో చాలా మటుకు పరిస్థితులను చక్క పెట్టాము కాని అది ఇంకా సరిపోదు ముఖ్యంగా మనుష్యుల భావ కాలుష్యం వారి మనుగడకే ముప్పు తెస్తున్నది. చెడుని మంచిగా చూపించే ప్రయత్నాలు, దేశాన్ని పరిపాలించే నాయకులు ఎంతో అందముగా చిత్రీకరిస్తున్నారు. మన భారతీయ సంస్కృతి సంస్కారములు, మానవ జాతి విలువలు పరస్పరంగా ఉండవలసిన ప్రేమ, గౌరవము, మర్యాద అన్ని అడుగంటి పోయి వాటి బదులుగా హింస, రాగ ద్వేషాలు, అసూయ ఇంకా అనేక విపరీత పరిణామాలు విజ్రుమ్భిస్తున్నాయి.
ఈలోగా నాకు మెలకువ వచ్చింది. చూస్తే నేను బీచ్ లో ఎక్కడున్నానో అక్కడ ధ్యాన స్థితిలో మేల్కొన్నాను. అయస్కాంత పురుషుడు నా వైపు చూస్తూ చిరునవ్వుతో "నీకు సమాధానాలు బదులు ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాటి అన్నింటికీ సమాధానాలు తగిన సందర్భంలో తెలుస్తాయి. ప్రస్తుతానికి నువ్వు చూసింది చాలు".
|
నేను వారిని ఇలా ప్రశ్నించాను "మహాత్మా నాకు ఎటువంటి విషయ పరిజ్ఞానం లేనప్పటికీ మహర్షులు పంపించే మానసిక భావ ప్రసారాలను ఏ విధంగా అర్థం చేసుకున్నాను. అది హిమాలయ పర్వతాలని నాకు ఎలా తెలిసింది? దయ చేసి వివరించండి". అప్పుడు ఆయన నవ్వి "నీవు భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి అధిపతిని అయిన నా సన్నిధిలో ఉన్నావు. నీలోని ఆధ్యాత్మిక స్థాయి చాల పెరిగినది. నీ యొక్క అయస్కాంత క్షేత్రం మెల్ల మెల్లగా పరిశుద్ధం చెందినది. మనుష్యులలో ఉండే విజ్ఞానము వారి యొక్క పూర్వ జన్మ అనుభవాలు, వాసనలు అన్ని కూడా అచేతన ప్రాణ శక్తిలో ఉంటాయి. అది వ్యక్తమయినప్పుడు పరా, పశ్యన్తి, మధ్యమ, వైఖరి, వాక్కు ద్వారా బహిర్గతమవుతాయి. ఈ ప్రాణ శక్తీ కూడా అయస్కాంత శక్తే సుమా.మామూలు మనుష్యులందరికి స్థూల వాక్కు ద్వారానే ఆలోచనలు, విషయ పరిజ్ఞానం కలుగుతాయి. ఎవరికైతే వారిలోని అయస్కాంత క్షేత్రం సమంగా ఉంటాయో వారు అవ్యక్త స్థితిలోని ఆలోచనలు కూడా వినగలుగుతారు. అందువలననే నువ్వు వారి యొక్క మానసిక భాషను అర్థం చేసుకోగలిగావు, వారి యొక్క కాంతిమయ శరీరాలు శ్రమ లేకుండా చూడగలిగావు.
మహాత్మా "ఇటువంటి ఆధ్యాత్మిక సమావేశాలు తరచూ జరుగుతూ ఉంటాయా'? ఆయన దానికి సమాధానంగా "మహాత్ములందరూ కూడా వారి శ్రేయస్సు కన్నా మిగతా వారి శ్రేయస్సునే మొదటగా భావిస్తారు. అందుకనే ఈ భూమండలం మీద తరచూ ఇటువంటి ఆధ్యాత్మిక సమావేశాలు జరుగుతూ ఉంటాయి. దక్షిణ పథంలో అగస్త్య మహర్షి ఆధ్వర్యంలో గోబీ ఎడారులలో, హిమాలయాలలో, శంబల గ్రామంలో, పంచదేవ పహాడ్ లో శ్రీ పాద శ్రీ వల్లభుల వారి ఆధ్వర్యంలో ఇంకా అనేక పుణ్యమయిన ప్రదేశాలలో ఇటువంటి ఆధ్యాత్మిక సమావేశాలు జరుగుతుంటాయి. మీరనుకున్నట్లుగా మహర్షులు ముక్కు మూసుకుని ఏవో అరణ్యాలలో తపస్సు చేసుకుంటారని, కాషాయ వస్త్రాలు, గెడ్డలు, మీసాలు, రుద్రాక్షలు ధరిస్తారని అనుకోవడం వాస్తవం కాదు. వాస్తవం ఏమిటంటే వారు నిరంతరం మనుష్యుల యొక్క మానసిక ప్రవృత్తులను, రాజ్యాన్ని పరిపాలించే రాజకీయ నాయకులను, సామాజిక పరిస్థితులను గమనిస్తూ సర్వమానవ శ్రేయస్సు కోసమే అహర్నిశలు పాటు పడుతూ ఉంటారు. అందుకని పూర్వం చక్రవర్తులందరికి రాజ్యదికారులందరికి మహర్షులు ప్రధాన రాజ పురోహితులుగా ఉండేవారు. వారి ఆదేశాల ప్రకారం రాజులు వారి రాజ్యాన్ని, ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉండేవారు. నువ్వు గమనించే ఉంటావు, వారంతా కూడా ఎంత ఆవేదనతో, ఆర్తితో మీ అందరి గురించి ఎంతగా మదనపడుతున్నారో!
ఇంకా ముందు ముందు చాలా విషయాలు సాధ్యమయినంత సరళంగా చెప్పడానికి ఎందఱో మహాత్ములు నీకు దర్శనం ఇస్తారు. నువ్వు మాత్రం రోజు వారి చేసే ధ్యానం జపం మానొద్దు" అని చిరునవ్వుతో మెల్లగ అదృశ్యం అయిపోయారు.నేను మామూలు పరిస్థితికి వచ్చేసరికి దాదాపుగా ఒక 2 గంటలు పట్టింది. మళ్లీ మామూలు ప్రపంచానికి వచ్చాను, నా దినచర్య యధా రీతిగా సాగిపోయింది.
ప్రకృతి చికిత్సతో కాన్సర్ వ్యాధి నివారణ
|
సమీక్ష వార్తలు
సాంస్కృతిక వార్తలు
#మీటూ లో అమితాబ్ నిజాలు కూడా త్వరలో బయట పడుతాయి… సప్నా
Trending Today వార్తలు సినిమా వార్తలు
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ పై ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ సప్నా భవ్నానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల జరిగిన ప్ ఇంటర్వూలో బిగ్బిని ‘మీటూ’ ఉద్యమం గురించి స్పందిస్తూ… ఏ మహిళ కూడా ఎక్కడా లైంగిక వేధింపులు ఎదుర్కోకూడదు… మెయిన్ గా ఆమె పనిచేసే వాతావరణంలో.. ఒకవేళ అలాంటివి ఎదురైనప్పుడు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి…
మన ప్రస్తుత సమాజంలో పిల్లలు, మహిళల పట్ల బలహీనులనే అన్న ముద్ర ఉంది కనుక వారికి ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి… పని చేసే ప్రదేశాల్లోనే మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు… ఇది నా మనసును తీవ్రంగా కలచివేస్తుంది… మహిళలకు దక్కాల్సిన గౌరవం, రక్షణ కల్పించకపోతే మన దేశంపై మాయని మచ్చ పడుతుంది అంటూ బిగ్ బి మాట్లాడారు.. ఈ విషయంపై స్పందించిన సప్నా భవ్నానీ ట్విట్టర్ వేదికగా… ఇది అతిపెద్ద అబద్ధం. సర్..మీరు నటించిన ‘పింక్’ సినిమా వచ్చింది వెళ్లిపోయింది.. సరిగ్గా అదేవిధంగా
మీకున్న సామాజికవేత్త అనే బిరుదు కూడా పోతుంది.. త్వరలోనే మీ నిజాలన్నీ బయటపడతాయి.. నా ట్వీట్ చదివి మీరు కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారు… ఎందుకంటే కొరుక్కోవడానికి మీకున్న గోళ్లు సరిపోవు అంటూ సంచలనమైన ట్వీట్ చేసింది.. ఆమె చేసిన నిజం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది.. అసలు బిగ్ బి ఎం చేశాడు.. ఏమై ఉంటుంది.. ఎం నిజం..? అసలేం జరిగింది..? ఫాలోవింగ్ కోసమే ఇలా చేసిందా లేదంటే నిజంగానే అమితాబ్ ఏదైనా చేశాడా ఇలా ఆమె చేసిన ట్వీట్ పై చర్చలు మొదలయ్యాయి…
1000 కోట్ల “మహాభారతం”… కానీ కష్టాలు తప్పట్లేదు…!
తాజా వార్తలు
లిప్ లాక్ చేస్తూ కోరిక తీర్చుకున్నాడు… బాత్ రూమ్ లోకి పోయి… మీటూ లో సునీత
ధన్శ్రీ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం1 చిత్రం ప్రారంభం
కాజల్ ఛాన్స్ కొట్టేసిన సమంత…!?
ముంబై టాప్ మోడల్ హత్య.. చంపి బ్యాగ్ లో కుక్కి చెత్తకుండీలో పడేశారు
రాత్రి 9:30 కి తన కారులో.. డోర్ లాక్ చేసి…. ఆ దర్శకుడు నన్ను… మీటూ లో లీనా
కొత్త దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్
ప్రభాస్ అభిమానులకు ట్రీట్… ఫలించిన ఎదురుచూపులు…
సరికొత్త రికార్డ్ సృష్టించిన కుమారస్వామి… 4గురు సీఎం లతో పోలిస్తే ముందంజ
టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ..కీలక అంశాలపై చర్చ!
“సైరా” కోసం హైదరాబాద్ లో భారీ సెట్
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
సరిగ్గా ఒక దశాబ్దం క్రితం తన చోళీ వెనుక ఏముంది అని అడుగుతూ కుర్రకారును హీటు ఎక్కించిన ఈ అందాల సుందరి, ఇప్పుడు మరోసారి తన గాగ్రా గురించి ప్రస్తావిస్తూ వాళ్ళకు కైపెక్కించనుంది. చోళీకే పీచే క్యా హై అంటూ యువతను ఉర్రూతలూగించిన మాధురీ దీక్షిత్, చాలా రోజుల హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి, తరువాత పెళ్లిచేసుకొని వెళ్లిపోయింది.
లేటు వయస్సులో ఇలా గాగ్రాతో రెచ్చిపోతున్న మాధురీ దీక్షిత్ను చూస్తుంటే అసలు పెళ్ళిచేసుకొని అలా ఎందుకు వెళ్ళిపోయింది అనే సందేహం వస్తోంది దూ....
‘ట్యాక్సీవాలా’ సెంటిమెంట్ డోస్ ఎక్కువైందే.. Nov 17,2018126 Shares ట్రెడిషన్ హీరోయిన్ క్లీవేజ్ రచ్చ Nov 17,2018126 Shares విశాల్తో సన్నీ లియోన్ స్టెప్పులు Nov 17,2018126 Shares తెలుగు తెరపై లయ.. ఎన్నేళ్లకెన్నేళ్లకు Nov 17,2018126 Shares
కోహ్లీ తండ్రి కాబోతున్నాడా?
బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు
పవన్కు సీబీఐ మాజీ జేడీ ఝలక్!
కేసీఆర్పై బాబు కామెంట్... ఏపీ టీడీపీలో అలజడి
ఇది తెలుగు రాజకీయ చిత్రం !
‘ట్యాక్సీవాలా’ సెంటిమెంట్ డోస్ ఎక్కువైందే..
విశాల్తో సన్నీ లియోన్ స్టెప్పులు
రెండు సినిమాలు రెడీ.. రిలీజ్ డేట్లేవీ?
పెద్ద మనిషి ఎలా అవుతారు
|
మార్కెట్లోకి 'వన్ ప్లస్ 6' స్మార్ట్ఫోన్ _ 60SecondsNow
హెడ్ లైన్స్
మార్కెట్లోకి 'వన్ ప్లస్ 6' స్మార్ట్ఫోన్
టెక్నాలజీ - 3 days ago
భారత్ - 6 min ago
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు తక్షణమే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మాజీ సీఎంలు తమ ఇండ్లకు మరమ్మతులు చేయించే పనిలో పడ్డారు మాజీ ముఖ్యమంత్రులు. కేంద్రహోంమంత్రి, యూపీ మాజీ సీఎం రాజ్నాథ్ సింగ్ గోమ్తి నగర్లోని తన నివాసానికి మరమ్మతులు చేయడంతోపాటు మెరుగులు దిద్దిస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత రాజ్నాథ్ కాలిదాస్ మార్గ్ 4లో ఉన్న అధికారనివాసం నుంచి గోమ్తి నగర్లోని వ్యక్తిగత నివాసానికి మారునున్నారు. ఇక మిగతా మాజీ సీఎంలు కూడా తమ ఇండ్లను బాగు చేయించుకునే పనిలో పడ్డారు.
భార్య పేరును తప్పుగా ట్వీట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
అంతర్జాతీయ - 6 min ago
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి పేరును పొరపాటుగా రాశారు. మెలానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వైట్ హౌస్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ట్వీట్ చేశారు. మన ఫస్ట్లేడీ మెలానీ మళ్లీ వైట్హౌస్కి రావడం సంతోషంగా ఉంది.. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారు... మీ అందరి అభిమానానికి ధన్యవాదాలని ట్వీట్ చేశారు. అయితే మెలానియా పేరును మెలానీగా పేర్కొన్నారు.
దీంతో నెటిజన్లు దానిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశారు. ఇది వైరల్గా మారింది.
మరిన్ని : OneIndia Telugu
భారత్ - 20 min ago
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కతువా కేసులో ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితుడు విశాల్ జంగోత్రా సంతకానికి , అతడు పరీక్షా పత్రంలో పెట్టిన సంతకానికి మ్యాచ్ అవట్లేదని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబోలేటరి నివేదికలో పేర్కొంది. ఈ క్రైమ్ సీన్లో నిందితుడు విశాల్ లేనట్లుగా ఫోరెన్సిక్ విభాగం వెల్లడించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను జమ్మూకశ్మీర్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫోరెన్సిక్ విభాగం అందజేసింది.
ఊపిరి మూవీ రివ్యూ
సినిమా వార్తలు
రాజకీయ వార్తలు
ఫోటో గ్యాలరీ
మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు
'గీత గోవిందం' సీన్ అయితే లేదు
'ఛలో' తర్వాత నాగశౌర్య నిర్మించిన 'నర్తనశాల' చిత్రంపై ఆసక్తి అయితే బాగానే వుంది. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా చూసేయాలని ఎదురు చూసేవాళ్లే ఎక్కువ వున్నట్టు లేరు. ఈ చిత్రానికి 'గీత గోవిందం' మాదిరిగా రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. కానీ ప్రీ రిలీజ్ క్రేజ్ చూస్తే అందుకు దరిదాపుల్లో కూడా నర్తనశాల లేదు.
గీత గోవిందం టికెట్లు పెట్టినవి పెట్టినట్టుగా ఆన్లైన్లో సేల్ అయిపోయేవి. స్టార్ హీరోల సినిమాలతో సమానంగా టికెట్ల కోసం రికమండేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 'నర్తనశాల'కి కనీసం 'ఛలో' మాదిరి క్రేజ్ కూడా వున్నట్టు అనిపించడం లేదు. ఈ చిత్రంపై అపారమైన నమ్మకంతో తన మార్కెట్ కంటే రెండింతలు ఖర్చు పెట్టేసాడు నాగ శౌర్య. ఏ సినిమాకి అయినా విడుదలకి ముందే చూసి తీరాలన్న కాంక్ష కలిగించాల్సిన ట్రెండ్ నడుస్తోందిపుడు.
ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ని బట్టి నర్తనశాలకి అది కనిపించడం లేదు. రేపు సినిమా రిలీజ్ అయి బ్రహ్మాండంగా వుందనే టాక్ వస్తే మాత్రం సాయంత్రానికే పుంజుకునే అవకాశాలైతే లేకపోలేదు. గీత గోవిందంతో సినీ వినోద ప్రియుల తృష్ణ బాగా తీరిపోయిన వేళ వస్తోన్న నర్తనశాల మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్ల వైపు నడిపించాలంటే బ్లాక్బస్టర్ రిపోర్ట్స్ తెచ్చుకుని తీరాలి.
బన్నీ టీషర్ట్ రేటు అంతా? Nov 13,2018126 Shares నాగార్జున సినిమా రెండు భాగాలుగా.. Nov 13,2018126 Shares ఛోటా కథలన్నీ బయటికి తీస్తున్నారు Nov 13,2018126 Shares టార్గెట్ బాహుబలి.. ఒక వికెట్ డౌన్.. ఇంకోటి? Nov 13,2018126 Shares
2014 లో మోడీ బలమెంతో చెప్పిన పి.కె
కాంగ్రెస్లో లిస్టు అవుట్- షాక్లు ఎక్కువే
అమిత్ షా.. ముందు నువ్వు హిందు పేరు పెట్టుకో
నాగార్జున సినిమా రెండు భాగాలుగా..
టార్గెట్ బాహుబలి.. ఒక వికెట్ డౌన్.. ఇంకోటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్.. షాకింగ్ న్యూస్
++ ఫోటోషూట్: పెళ్లి తర్వాత మొదటిది ++ అఖిల్.. తండ్రికి ఛాలెంజ్ విసిరాడు ++ కుర్రహీరోను వదలని ఆంటీ ++ మనం.. పిక్ చూసారా..? ++ ఏక్తాకు అడల్ట్ ఇష్టమంట
ఫోటోషూట్: పెళ్లి తర్వాత మొదటిది
మనం.. పిక్ చూసారా..?
ఈ ఫోటోలో ఐష్ని గుర్తు పట్టగలరా?
షాక్: శ్రీదేవి ప్రీప్లాన్డ్ మర్డర్?
మే చివరి వారంలో మాస్ హీరో విశాల్ అభిమన్యుడు
ఈ మాయ పేరేమిటో ఫస్ట్ లుక్ విడుదల చేసిన వరుణ్ తేజ్
ప్రెస్ నోట్ : రోషిని కేర్ అఫ్ తూర్పు గది ఆడియో విడుదల
|
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే..? బుధవారం పూట చేయాలి.
కాలభైరవుని తలచి ధ్యానించాలి. తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచి పెట్టాలి. మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకెళ్లాలి. కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. ఇంకా శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా కూడా ఆయన అనుగ్రహం పొందవచ్చు.
సంబంధిత వార్తలు
మంగళవారం తలస్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా?
పద్మావతి అంటే ఇష్టం.. ప్రియా ప్రకాష్ వారియర్
దీనిపై మరింత చదవండి :
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
|
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
జనరంజక పాలనతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరమ్మ. పాలన అంటే.. ఇందిరమ్మ రాజ్యంలా ఉండాలన్నంతగా గుర్తింపు పొందారు. బలమైన నేతగా ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టించారు. తన చివరి రక్తపు బొట్టు కూడా దేశానికే అంకితం చేసిన ఇందిరా గాంధీ శతజయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి.
పట్టుదలకు ప్రతిరూపం. సాహసోపేత నిర్ణయాలకు చిరునామా. ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేయడంలో ఇందిరకు మించినవారు లేరు. 1917 నవంబర్ 19న అలహాబాద్ లో జన్మించిన ఇందిర అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ నుంచి నాయకత్వ లక్షణాలు సొంతం చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే.. మంకీ బ్రిగేడ్ ఏర్పాటు చేసి.. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమయ్యారు. 8 నెలలు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత.. తండ్రితో కలిసి దేశమంతా పర్యటించారు. స్వాతంత్ర్యం వచ్చాక.. నెహ్రూ ప్రధాని కావటంతో.. రాజీకీయాల్లోనూ అత్యంత కీలక పాత్రను పోషించారు.
1942లో ఫిరోజ్ గాంధీతో వివాహంతో ఇందిరా గాంధీగా మారారు. 1955లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1964లో నెహ్రూ చనిపోవటంతో.. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు. నెహ్రూ మరణంతో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై ఆ కేబినెట్లో సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. రేడియో కార్యక్రమాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రసారం చేశారు. 1966లో శాస్త్రి చనిపోయాక.. దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సమయంలో.. భారత మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు ఆమె స్వీకరించారు. ఆ తర్వాత 1967.. 1971లో వరుసగా ప్రధానిగా ఎన్నికయ్యారు.
ప్రధానిగా పాలనలో తనదైన ముద్ర వేశారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. జనాకర్షక పథకాలతో.. ఇందిరమ్మగా జనం మనసులో నిలిచిపోయారు. 19 బ్యాంకులను జాతీయం చేసి.. బ్యాంకింగ్ రంగాన్ని ప్రజలకు చేరువ చేశారు. రాజభరణాలను రద్దుచేశారు. బంగ్లాదేశ్ విమోచనం, పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో విజయంతో.. తిరుగులేని నేతగా మారారు. 1974లో తొలిసారిగా దేశంలో అణుపరీక్షలు జరిపారు. అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహాన్ని ఆమె హయాంలోనే పంపారు. 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. గరీభ్ హటావో నినాదంతో దేశంలో పర్యటించిన ఇందిరకు.. జనం జేజేలు పలికారు.
ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతో పాలనలో ఇందిర చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ నిర్ణయం తన ప్రాణాలే బలిగొంటుందని ఊహించలేకపోయారు. పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయంలో కాల్పులు జరపటం.. సిక్కుల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో ఇందిర హత్యకు కుట్ర జరిగింది. 1984 అక్టోబర్ 31న.. రక్షణ కల్పించాల్సిన బాడీగార్డుల చేతుల్లోనే ఆమె బలయ్యారు. ఇందిరాగాంధీ శత జయంతిని కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తోంది. సంవత్సరం మొత్తం జరిగిన ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి.
సంబంధిత వార్తలు
ఇందిరా గాంధీ తరహాలో షేక్ హసీనా హత్యకు బాడీగార్డుల కుట్ర..
నాడు ఇందిరా గాంధీ.. నేడు నిర్మలా సీతారామన్...
నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధాని అనుకోవచ్చా?
హే రామ్ అంటూ నేలకొరిగిన గాంధీజీ... చితాభస్మంతో ఇందిరా గాంధీ
దీనిపై మరింత చదవండి :
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
|
Rally For Rivers... మద్దుతు తెలుపుదాం... 80009 80009 ఒక్క మిస్డ్ కాల్(video) _ Webdunia Telugu
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
Rally For Rivers... మద్దుతు తెలుపుదాం... 80009 80009 ఒక్క మిస్డ్ కాల్(video)
సద్గురు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన దేశంలో నానాటికి అడుగంటిపోతున్న నదీ జలాలను రక్షించుకునేందుకు జాతీస్థాయి అవగాహన ఉద్యమం ప్రారంభించారు. ''ఇదేమీ నిరసన కాదు, ఆందోళన అంతకంటే కాదు. ఇది కేవలం మన నదులలో నానాటికీ క్షీణించిపోతున్న నీటిని ఎలా కాపాడుకోవాలో తెలిపే అవగాహన కార్యక్రమం. నీటిని తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో తప్పకుండా పాల్గొనాలి" అని పిలుపునిస్తున్నారు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నదీ జలాల క్షీణతపై అవగాహన కల్గించి కాపాడుకునే మార్గాలను సూచిస్తున్న సద్గురు. ఈ అవగాహన ఉద్యమం కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకూ దేశంలోని 16 రాష్ట్రాల మీదుగా సెప్టెంబరు నెలలో సాగనుంది.
ప్రకృతి సంపద, అడవుల క్షీణత నేపధ్యంలో తమ సామాజిక బాధ్యతగా 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ర్యాలీ ఫర్ రివర్స్ ఉద్యమంలో తాము పాల్గొంటామని సమ్మతిని తెలిపారు. ఈ ర్యాలీని కేంద్ర పర్యావరణ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్థన్ సెప్టెంబరు 3న కోయంబత్తూరులో ప్రారంభిస్తారు. అనంతరం అక్టోబరు 2న ఢిల్లీలో రాజకీయ, వ్యాపార, సినిమా మరియు క్రీడాకారులు అంతా ఈ ర్యాలీకి తమ మద్దతును తెలుపుతూ ఇందులో పాల్గొంటారు.
సద్గురు ట్వీట్ చేస్తూ... " నీటిని తీసుకునే ప్రతి ఒక్కరూ #RallyForRivers ఉద్యమంలో పాల్గొనాలి. ఇది జరిగేలా చేద్దాం" అని పేర్కొన్నారు. ఆయన మాటలను బట్టి సమస్య ఎంత తీవ్రమైనదో అర్థమవుతుంది. మన నదులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశంలో చాలా నదులు వాతావరణ పరిస్థితులను అనుసరించి ప్రవహిస్తుంటాయి. ఇప్పటికే చిన్నచిన్న నదులు ఎన్నో మాయమయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే 15 ఏళ్లలో పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయే ప్రమాదం వుంది. 50 శాతం మేర నీటి లభ్యత పడిపోయే ప్రమాదం వుంది.
ఇషా ఫౌండేషన్తో కలిసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నర్మద నదీ జలాలను మరింత వృద్ధి కోసం సామూహిక చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. వీటితో పాటు ఇంకా మరిన్ని చర్యల ద్వారా నదుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల పైన దృష్టి పెట్టింది. జూలై1, 2017న మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ప్రకారం గోదావరి నది కోసం 50 కోట్ల మొక్కలను నాటాలని నిశ్చయించుకున్నారు. ఇంకా నదులను ఏవిధంగా కాపాడాలన్న దానిపై నిపుణుల కమిటీ ఓ పాలసీ డాక్యుమెంటును సిద్ధం చేశారు.
ఈ డ్రాఫ్ట్ ప్రకారం నదులకు ఇరువైపులా కనీసం అర కిలోమీటర మేర చెట్లు నాటాలని సూచన చేశారు. ప్రభుత్వ భూములు, ఇంకా వ్యవసాయ భూములలోనూ ఈ చెట్లను నాటాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా నదుల తీర ప్రాంతాలు తేమగానూ, బెట్ట లేకుండా వరదల్లో మట్టి కొట్టుకుపోయి మేటలు వేయడం వంటివి లేకుండా ఉంటుంది. ఈ ఉద్యమంలో కోట్లమంది పాల్గొనేవిధంగా (8000980009) ఫోన్ నెంబరుకు ఓ మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తమ మద్దతును తెలియజేయవచ్చు.
అలాగే జాతీయ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమంలో యువత, పంచాయతీ మెంబర్లు, ఇషా ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా 21 మేజర్ ఈవెంట్లతో పాటు ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు వుంటాయి. అలాగే శేఖర్ కపూర్, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా, ప్రహ్లాద్ కక్కర్ సహకారంతో ర్యాలీ ఫర్ రివర్స్ పైన ఓ లఘు చిత్రం కాంపిటీషన్ నిర్వహించనున్నారు. షార్ట్ వీడియోలను కూడా ఆహ్వానిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 1,00,000 పాఠశాలలు ఇందుకు సంబంధించిన చిత్ర కళ కాంపిటీషన్లలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పాఠశాలల్లో సద్గురు, వీరేంద్ర సెహ్వాగ్ల నదీస్తుతిని బాలబాలికల చేత ఓ ప్రతిజ్ఞలా చేయిస్తారు. ర్యాలీ ఫర్ రివర్స్ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. ఈ ఉద్యమానికి బీఎస్ఎఫ్, ఇఫ్కో, ఐఆర్సిటిసి, కర్నాటక బ్యాంక్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఆక్వా ఫౌండేషన్, మైక్రో ఫైనాన్స్ అసోసియేన్స్, ఇండిగో ఎయిర్ లైన్స్, డావ్ స్కూల్స్, స్పిక్ మేకే, ఎడ్యుకాంప్ సొల్యూషన్స్ తదితర 30 కార్పొరేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి
ఇంకా ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఆధ్యాత్మికవేత్తలు, బాలీవుడ్, కన్నడ, తెలుగు, తమిళ నటీనటులు, క్రికెటర్లు, కార్పొరేట్ అధిపతులు అంతా ర్యాలీ ఫర్ రివర్స్కు తమ మద్దతును ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. నటి జుహిచావ్లా ట్వీట్ చేస్తూ 80009- 80009 మిస్డ్ కాల్ చేయడం ద్వారా మద్దతు తెలియజేయాలని కోరారు. ఇంకా అనుపమ్ ఖేర్, రిషీ కపూర్, మధు, దియా మీర్జా, మనోజ్ బాజ్ పాయ్ తదిర నటీనటులు తమ మద్దతును తెలియజేశారు.
|
మలయాళం సూపర్ స్టార్ సద్గురు వీడియోను షేర్ చేయడమే కాకుండా ర్యాలీ ఫర్ రివర్స్ ఆవశ్యకతను బాలబాలికలకు వివరించారు. 8000980009 కి మిస్డ్ కాల్ ఇచ్చి మీ మద్దతును #RallyForRivers తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా కన్నడ నటులు పునీత్ రాజ్ కుమార్, గణేష్, తమిళ నటులు వివేక్, సుహాసిని, రాధిక, ప్రదీపన్ తదితరులు మద్దతు పలికారు. సద్గురు ద్వారా ఓ బృహత్తర కార్యక్రమం జరుగుతోందని బయోకన్ సీఎండి కిరణ్ మజుందార్ ట్వీట్ చేశారు. ఈ ఉద్యమానికి తెలుగు రాష్ట్రాల నుంచి అనూహ్య మద్దతు వస్తోంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో బాలబాలికలు తమ తల్లిదండ్రుల వద్ద 8000980009కి మిస్డ్ కాల్ చేసి మద్దతు తెలియజేయాలని చెపుతున్నారు. #RallyForRivers ఉద్యమం విజయవంతమై మన దేశంలోని నదులన్నీ జలసిరితో కళకళలాడాలని ఆశిద్దాం.
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
తమిళనాడు పాలి'ట్రిక్స్'... నువ్వొక్కసారి చెప్పత్తా... అత్తారింటికి దారేది... ఎవరు?
ఆ చిన్నారి మృత్యుంజయుడు.. బతికి బట్టకట్టాడు..!
నంద్యాల ఎన్నికల ఫీవర్ హై వోల్టేజిని దాటిపోతోంది. బాలయ్య నంద్యాలలో ఇవాళ ప్రచారం ...
నిద్రలో శృంగారం చేసినందుకు ఆ భార్య ఏం చేసిందో తెలుసా?
ఆ... ఏముందిలే నా నా భార్యే కదా అనే ధీమాతో అతడు అర్థరాత్రి దాటాక భార్య బాగా గాఢ నిద్రలో ...
రోడ్డుపై బాయ్ఫ్రెండ్తో మాట్లాడుతూ వెళ్ళింది.. ఖాకీ వీరంగం.. జుట్టుపట్టుకుని.. ఫోను లాక్కుని?
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎక్కడపడితే అక్కడ మాట్లాడుకునే వారు కొందరు. నడుచుకుంటూ మాట్లాడే ...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
|
'రైజింగ్ కాశ్మీర్' పత్రిక ఎడిటర్ను కాల్చి చంపిన ఉగ్రవాదులు _ Webdunia Telugu
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
జాతీయ వార్తలు
'రైజింగ్ కాశ్మీర్' పత్రిక ఎడిటర్ను కాల్చి చంపిన ఉగ్రవాదులు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్థానిక శ్రీనగర్లో ఉన్న రైజింగ్ కాశ్మీర్ పత్రిక ఎడిటర్ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ దారుణం ఆ పత్రికా కార్యాలయం ఎదుటే జరిగింది. ఆయన పేరు షుజాత్ బుఖారీ. ఈయన
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్థానిక శ్రీనగర్లో ఉన్న రైజింగ్ కాశ్మీర్ పత్రిక ఎడిటర్ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ దారుణం ఆ పత్రికా కార్యాలయం ఎదుటే జరిగింది. ఆయన పేరు షుజాత్ బుఖారీ. ఈయన కాశ్మీర్ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు కార్యాలయం నుంచి బయటకు రాగానే అక్కడే కాపుకాసిన ఉగ్రవాదులు అతిసమీపం నుంచి షుజాత్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆయన సెక్యూరిటీ గార్డు, వాహన డ్రైవర్పైనా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఉగ్రవాదుల దుశ్చర్యను పార్టీలకతీతంగా దేశంలోని నేతలంతా ఖండించారు. షుజాత్ హత్య హేయమని సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇది పిరికిపంద చర్య అని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించగా, షుజాత్ హత్య తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు.
సంబంధిత వార్తలు
భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యా కుమార్తెపై 20 మంది గ్యాంగ్ రేప్..
దీనిపై మరింత చదవండి :
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
|
నారా లోకేష్ బినామీ భాగోతం.. ఆధారాలివిగో..! _ Webdunia Telugu
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
నారా లోకేష్ బినామీ భాగోతం.. ఆధారాలివిగో..!
నారా లోకేష్ కనుసన్నల్లో ఆయన కంపెనీలోని వ్యక్తులకు చెందిన వారి పేర్లతోనే పరిశ్రమలు వెలుస్తున్నాయి. అలాంటి వాటికే అనుమతులొస్తున్నాయి. ప్రజలు కాదన్నప్పటికీ పోలీసులతో అణచివేసి ముందుకు సాగుతున్నాయి. సొంత వ్యాపార విస్తరణతో పాటు నారా లోకేష్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వారి వ్యాపార సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా కనబడుతోంది. ఇటీవల కోస్తా తీరంలో పెడుతున్న పరిశ్రమంలో ఎక్కువ భాగం సదరు కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వారికి చెందినవే ఉన్నాయి.
చెయిన్ లింక్ సిస్టంలో ఈ డైరెక్టర్లు అన్ని కంపెనీల్లోకి విస్తరించారు. వారికి అనుగుణంగా ప్రభుత్వం కూడా వేగంగా అంతో ఇంతో సాయం చేస్తోంది. కోస్తాలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలో ఎక్కువ భాగం హైదరాబాద్లోని ఒకటి, రెండు అడ్రస్సుల్లోనే ఉండడం విశేషం. ఆయా కంపెనీలన్నీ కోస్తా తీరంపైనే కేంద్రీకరించాయి. దీని వెనుక ప్రభుత్వాన్ని పక్క నుంచి నడిపిస్తున్న యువనేత భాగస్వామ్యం ఉందనే విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది.
ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా తొండంగి, పంపాదిపేట ఏరియాలో పెడుతున్న దివీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ ప్రసాద్ డైరెక్టరుగా ఉన్న పృథ్వీ అసెట్స్ రీ కన్స్ట్రక్షన్స్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్లో యువనేత కంపెనీలో కీలక వ్యక్తి మరో డైరెక్టరుగా ఉన్నారు. టచ్ స్టోన్ లిమిటెడ్, ఈ క్వీటీస్ కంపెనీలోనూ వీరిద్దరు ఉమ్మడి డైరెక్టరుగా ఉన్నారు. నంద్యాల శ్రీ విష్ణురాజు రేవతి ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈయనే మరో 15 సంస్థల్లో డైరెక్టరుగానూ, వివిధ హోదాల్లోనూ ఉన్నారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థలూ నిర్వహిస్తున్నారు. వీటిల్లో ఎక్స్ట్రాగా ల్యాండ్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కీలకంగా ఉంది. ఒక మీడియా సంస్థలోనూ కీలక భాగస్వామ్యంగా ఉన్నారు. మరో కీలక వ్యక్తి రాజేష్ ఠాగూర్ అహూజా కూడా పలు కీలక కంపెనీలను నిర్వహిస్తున్నారు.
బీమోర్ కన్సల్టింగ్ కిచెన్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫామ్ లీఫ్, ఫర్నీటెక్ ఇండియా లిమిటెడ్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. పైన పేర్కొన్న కంపెనీల్లో ఎనిమిది కంపెనీలు ఎక్కువ భాగం హైదరాబాద్ కొండాపూర్లోని రాజప్రసాదం అనే భవనం అడ్రస్తోనే ఉన్నాయి. ఒకే అడ్రస్తో రెండు మూడు కంపెనీలు ఉన్నాయి.
వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లతో పోల్చినా అదే అడ్రస్ రావడం వెనుక వీటి నిర్వాహకులు ఒకరే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువనేత కంపెనీలో రాజేష్ ఠాకెఊర్ అహూజా 2016లో బాధ్యతలు తీసుకోగా మిగిలిన వారి డైరెక్టర్లుగా ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన ఇంకా చెప్పాలంటే ఇటీవల భారీగా షేర్ వాల్యూ పెంచుకోవడం ద్వారా బాబు కుటుంబ ఆస్తులు భారీగా పెరగడానికి కారణమైన కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్న వారే ఇన్ని కంపెనీలలో భాగస్వాములుగా ఉండడం విశేషం.
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
ప్రపంచ కేన్సర్ దినోత్సవం... 5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
అయ్యా.. ఒక్క ఛాన్స్.. చంద్రబాబు చుట్టూ 'గాలి' ప్రదక్షిణలు
ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ.. అదేనండి.. మొన్నీ మధ్య తన పదవిని కొనసాగించాలని ...
ఏడు ముస్లిం దేశ పౌరులను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా తాను జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ...
తమిళ ప్రజలు ఓట్లు వేసింది 'మన్నార్గుడి మాఫియా'కు కాదు జయలలితకు : ఎంకే.స్టాలిన్
తమిళ ప్రజలు ఓట్లు వేసింది మన్నార్గుడి మాఫియాకు కాదనీ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ...
మసాజ్ మాటును వ్యభిచారం... చెన్నై బ్యూటీపార్లర్లో విచ్చలవిడి శృంగారం
చెన్నై నగరంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోంది. మసాజ్ మాటున ఇది యధేచ్చగా జరిగిపోతోంది. ...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
|
'సింగం3' రివ్యూ రిపోర్ట్.. పర్యావరణ పరిరక్షణకు పోలీస్ పవర్ తోడైతే..? అనుష్క లావుగా స్వీటీలా? _ Webdunia Telugu
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
'సింగం3' రివ్యూ రిపోర్ట్.. పర్యావరణ పరిరక్షణకు పోలీస్ పవర్ తోడైతే..? అనుష్క లావుగా స్వీటీలా?
నటీనటులు : సూర్య, అనుష్క, శృతిహాసన్, రాధికా శరత్కుమార్, నాజర్, అనూప్ సింగ్, సూరి, నీతూ చంద్ర తదితరులు
సంగీతం : హారీష్ జైరాజ్
నిర్మాతలు : జ్ఞానవేల్ రాజా, మల్కాపురం శివకుమార్
పోలీస్ పవర్ను తెలియజెప్పిన చిత్రాలు చాలానే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే తమిళ హీరో నటించిన తాజా చిత్రం ఎస్.3 (సింగం). ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి నరసింహం ఈ అంచనాలను అందుకున్నాడా? లేదా? అని తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
నాని 'నేను లోకల్', రవితేజ 'ఇడియట్' వాసన వస్తోంది... రివ్యూ రిపోర్ట్
రిలీజ్కు ముందే రూ.100 కోట్ల క్లబ్లోకి సూర్య "ఎస్-3"
ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిన మంచు విష్ణు... ‘లక్కున్నోడు’ రివ్యూ
జల్లికట్టు ఉద్యమం.. "S3-యముడు-3" విడుదల వాయిదా
'పెటా'కు లీగల్ నోటీస్ పంపిన తమిళ నటుడు సూర్య
సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' టీజర్ రిలీజ్ వాయిదా
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం "విన్నర్". ఈ చిత్రం ...
నాగార్జునతో సోగ్గాడు.. చైతూ సరసన లావణ్య త్రిపాఠి.. రెండో ఛాన్స్ అందుకేనా?
‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో లావణ్య త్రిపాఠికి మంచి మార్కులు వచ్చేశాయి. నాలుగు ...
యమన్గా వస్తున్న బిచ్చగాడు.. టీజర్ రిలీజ్.. ద్విపాత్రాభినయంలో..
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న యమన్ సినిమా టీజర్ రిలీజైంది. 'రక్తానికి ...
ముఖ్యమంత్రిగా ఎవరుండాలో మీరే చెప్పండి : ప్రజలకు అరవింద్ స్వామి పిలుపు
తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరుపై సినీ నటుడు అరవింద్ ...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
|
కొనేసారు: మహేష్ బాబుకు 25 కోట్లు, కొరటాల శివకు 14 కోట్లు! _ Mahesh is going to get 25C for his upcoming film - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
కొనేసారు: మహేష్ బాబుకు 25 కోట్లు, కొరటాల శివకు 14 కోట్లు!
రెండో పెళ్లి అంటూ వార్తలు... అయోమయంలో పడేసిన సింగర్ సునీత!
మహేష్ కోసం విలేజ్ నిర్మిస్తున్నారు!
వైరల్: హాట్ భామల మధ్యలో సూపర్ స్టార్ మహేష్.. అమ్మాయిలు చూస్తే ఏమైనా ఉందా!
పనిగట్టుకొని దుష్ప్రచారం.. కైరా అలా చేస్తుందా? ‘భరత్’ వివాదంపై దానయ్య, కొరటాల
వివాదంలో భరత్ అనే నేను నిర్మాత.. కైరా అద్వానీ, కొరటాల ఇద్దరికీ.. చరణ్ సినిమాతో అయినా!
ప్రిన్స్ మహేష్ పాత్రలో విజయ్ దేవరకొండ.. ఇంత చిన్న వయసులో..
రంగస్థలంని ఢీ కొట్టి తొలి స్థానంలో భాగమతి.. టాలీవుడ్కు దరిద్రమైన రికార్డు, 8వ స్థానంలో అజ్ఞాతవాసి!
మహేష్బాబు మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. ఏప్రిల్ 5న..
మహేష్ బాబు 25 మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది
ఫోటోలు: మహేష్ బాబు సినిమా సెట్లో అల్లరి నరేష్ పుట్టినరోజు వేడుకలు!
ప్రధాని మోడీ ఎఫెక్ట్..... మహేష్ బాబు 25 మూవీ కష్టాలకు కారణం అదేనా?
ఎంబీఏ విద్యార్థి రైతుల గురించి ఎలా.. మహేష్ సినిమా కథ ఇదే.. గడ్డం స్టైల్ అదుర్స్!
హైదరాబాద్: సినిమా రంగం ఇపుడు అంతా హిట్ కాంబినేషన్ల చుట్టే తిరుగుతుంది. నిర్మాతలందు కేవలం కాంబినేషన్లు నమ్మి సినిమాలు తీసే నిర్మాతలు వేరయా? అనే రకం ఉంటారు. ఒక స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ హిట్టు కొట్టాడంటే వారితో సినిమాలు చేయడానికి ఇలాంటి రకం నిర్మాతలు క్యూ కడుతుంటారు. వారి డేట్స్ దక్కించుకోవడానికి కోట్లు గుమ్మరిస్తారు.
'శ్రీమంతుడు' సినిమా భారీ హిట్టఅయి ఇండస్ట్రీలో బాహుబలి తర్వాతి అతి పెద్ద హిట్ కావడంతో మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ కు బాగా క్రేజ్ వచ్చింది. ఇపుడు ఈ కాంబినేషన్ ను నమ్ముకుని నిర్మాత డివివి దానయ్య భారీగా ఖర్చు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు డేట్లను రూ. 25 కోట్ల దానయ్య సొంతం చేసుకున్నారని టాక్. అదే విధంగా దర్శకుడు కొరటాల శివకు రూ. 14 కోట్లు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఒప్పించాడట.
ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా ఇంత పెద్ద మొత్తం రెమ్యూనరేషన్ గా అందుకోలేదు. ఇదే నిజమైతే కొరటాల శివ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లే అని అంటున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..
ఈ ఇద్దరికే 39 కోట్లు
హీరో, డైరెక్టర్ కు కలిపి సినిమా బడ్జెట్ లో రూ. 39 కోట్లు పోతే మరి సినిమా బడ్జెట్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కనీసం 40 కోట్లు
మహేష్ బాబు లాంటి హీరోతో సినిమా అంటే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ ఖర్చు కనీసం 40 కోట్లు అవుతుందని అంచనా.
ఇంత భారీ సినిమా అంటే సినిమా రిలీజ్ ముందే రూ. 80 కోట్లు కనీస బిజినెస్ చేస్తే తప్ప నిర్మాత బ్రేక్ ఈవెన్ పాయింటు(లాభనష్టాలు లేని పాయింట్) ను చేరుకోలేదు.
80కోట్ల పెట్టుబడి పెట్టిన దగ్గర కనీసం 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తేనే 20 కోట్లు లాభం శచ్చే అవకాశం ఉంది.
డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభ పడాలంటే ఈ కాంబినేషన్ సినిమా కనీసం 120 కోట్ల బిజినెస్ చేయాల్సి ఉంటుంది.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
దిల్ రాజు ‘దాగుడు మూతలు’.. బాధగా ఉంది.. హరీష్ శంకర్ ఆవేదన
తనీష్.. దానిని మలిచి పెట్టుకో.. నందిత ఝలక్!.. 1000 కోట్ల బడ్జెట్తో సినిమా!
భారీ బడ్జెట్ మూవీకి ఊహించని షాక్... చరిత్రలో అతిపెద్ద ప్లాప్!
తరువాత ఎవరు సినిమా ఆడియో లాంచ్
బిగ్బాస్ సీజన్ 2 తెలుగు :బాబు గోగినేని మెడ కు కేసుల ఉచ్చు
పరిచయం సినిమా పబ్లిక్ టాక్
RX100 మొదటి వారం కలెక్షన్స్
ఈ సమయంలో ఇలాంటి సినిమాతో రావడం ఒక తెలివైన నిర్ణయం
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
సోమవారం (09-07-2018) దినఫలాలు - స్త్రీలకు తల, నరాలకు సంబంధించి... _ Webdunia Telugu
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
తెలుగు సినిమా
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వృషభం: మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. బంధువుల నుండి ఒత్తిడి, మెుహమ్మాటాలు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలను కొంతమంది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు.
మిధునం: స్త్రీలకు తల, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం.
కర్కాటకం: ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సఖ్యత నెలకొంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించడం క్షేమదాయకం. మీ పనితీరును, వ్యవహార దక్షతలను ఎదుటివారు గుర్తిస్తారు.
సింహం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారితో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. కోర్టువ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది.
కన్య: నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. భాగస్వామ్య చర్చల్లో కొన్ని అవరోధాలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి.
తుల: రాజకీయాలలోని వారు విరోధులు వేసే పథకాలను త్రిప్పి కొడతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో మధ్యవర్తిత్వం వహించుట వలన మాటపడవలసి వస్తుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలెపెడతారు. సేవా, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన చోదకులకు మెళకువ అవసరం. అంతర్గత సమస్యలను అధిగమిస్తారు.
వృశ్చికం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించడం వలన భంగపాటు తప్పదు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాలల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు మెళకువ అవసరం. అంతర్గత సమస్యలను అధిగమిస్తారు.
ధనస్సు: బంధువులతో సత్సంబంధాలు సన్నగిల్లుతాయి. విదేశాల నుండి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. ధనవ్యయం అధికమవుతుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఋణ విమోచన విషయాలు చర్చిస్తారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్రయాణముల యందు చెడుస్నేహాల వలన ఒకింత ఒడిదుడుకులు తప్పవు.
మకరం: స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రాగలవు. విద్యార్థులలో ఒత్తిడి, ఆందోళన అధికమగును. శ్రమాధిక్యత వలన ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి ఉద్యోగముస యందు గౌరవంతో నడుచుకోగలుగుతారు. ప్రేమ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని విధంగా ధనప్రాప్తి లభించును.
కుంభం: బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. విద్యార్థులలో ఏకాగ్రత, ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తుల శక్తిసామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఆధ్యాత్మిక సమావేశాలు, సభలలో పాల్గొంటారు.
మీనం: వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. పారిశ్రామిక రంగాలవారికి కార్మిక సమస్యలు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాలలో వారికి సత్కాలం. గృహంలో శుభకార్యం చేయాలనే ఆలోచన స్పురిస్తుంది.
సంబంధిత వార్తలు
9న నిర్భయ కేసు తుదితీర్పు.. నిందితులకు ఉరిశిక్ష ఖాయమా?
దీనిపై మరింత చదవండి :
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
వినాయక చవితి
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
ప్రధానపేజీ మా గురించి సలహా అడ్వర్టైజ్ నిరాకరణ మమ్మల్ని సంప్రదించండి
|
జ్యోతి అనగా వెలుగు. చీకటిలో ఉన్న మనిషికి వెలుగు చూపి దారి చూపేది జ్యోతి శాస్త్రము. జ్యోతి శాస్త్రము మానవునికి ఏ విధంగా ఉపకరిస్తుంది అన్నది ముఖ్యమైన ప్రశ్న.
జ్యోతిష సర్వార్థ చంద్రిక - 2
శ్రీ విఖనస ఆర్షధర్మ పీఠం - దృక్ సిద్ధాంత గంటల పంచాంగం 2015-2016 (free)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సర కాలచక్రం, పంచాగము (free)
శ్రీ కంచి కామకోటి పీఠ ఆస్థాన సిద్ధాంతి - శ్రీ దుర్ముఖి నామ సంవత్సర గంటల పంచాంగము (2016 - 2017) (free)
కార్తీకపురాణము - మోహన్ పబ్లికేషన్స్ (free)
శ్రీ గురు చరితము (free)
బుల్లి బాలశిక్ష (free)
ములుగువారి రాశి ఫలితాలు 2016 (free)
ఆ క్యారెక్టర్ చేస్తే రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే.... ఎవరు..? _ Webdunia Telugu
తెలుగు సినిమా
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
బిజినెస్ వార్తలు
పెరటి వైద్యం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వినాయక చవితి
ఆ క్యారెక్టర్ చేస్తే రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే.... ఎవరు..?
రమ్యకృష్ణ... ఇప్పుడు రమ్యకృష్ణ ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వకతప్పదు. వరుస హిట్లతో తెలుగు సినీపరిశ్రమలో దూసుకుపోతోంది రమ్యకృష్ణ. 'బాహుబలి' సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ చేసిన క్యారెక్టర్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక రాజ్యానికి రాణిగా, ఇద్దరు పిల్లలను వీరయోధులుగా తయారు చేసిన తల్లిగా రమ్యకృష్ణ చేసిన క్యారెక్టర్ ప్రపంచ సినీరంగాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. రమ్యకృష్ణ ఇప్పటి నటి కాదు. ఎప్పటి నుంచో హీరోయిన్గా రాణించిన రమ్యకృష్ణ ఆ తర్వాత అత్త, అమ్మ పాత్రల్లో నటించడం ప్రారంభించింది. కానీ రమ్యకృష్ణకు ఇప్పుడు క్రేజ్ పెరగడంతో ఆమె నటించేందుకు రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేసిందట. అది కూడా రూ.2 కోట్ల పైమాటే.
మెగాస్టార్ చిరంజీవి నుంచి అందరు అగ్రహీరోయిలతో నటించిన హీరోయిన్ రమ్యకృష్ణ. హీరోకు పోటీగా డ్యాన్స్లు, డైలాగ్లు చెప్పడంతో రమ్యకృష్ణ మేటి. ఇది అందరికీ తెలిసిందే. అయితే వివాహం తర్వాత రమ్యకృష్ణ కొన్నిరోజుల పాటు గ్యాప్ తీసుకున్నారు. పెద్దగా సినిమాల్లో నటించలేదు. కానీ ఆ తర్వాత అత్త, అమ్మ క్యారెక్టర్లను సినిమాల్లో వేయడం ప్రారంభించారు. అంతేకాదు సీరియళ్ళలో కూడా నటిస్తూ వచ్చారు. బాహుబలి సినిమాలో రాజమౌళి ఇచ్చిన శివగామి క్యారెక్టర్ రమ్యకృష్ణ ఎంతో మంచిపేరును తెచ్చిపెట్టింది.
దీంతో రమ్యకృష్ణ తన రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేసింది. భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తే తన క్యారెక్టర్కు రూ.2 కోట్లు ఇవ్వాల్సిందేనని తేల్చిచెబుతోందట రమ్యకృష్ణ. చిన్న సినిమాలైతే కోటి రూపాయల వరకు ఇస్తే చాలట. హీరో, హీరోయిన్లలకే ఇంత మొత్తంలో ఇవ్వని నిర్మాతలు రమ్యకృష్ణకు అంత డబ్బులిచ్చి నటింపజేస్తారా? అనేది అనుమానమే. అయితే తనకు సినిమా ఛాన్సులు రాకపోయినా ఫర్వాలేదు గానీ తాను అడిగినంత రెమ్యునరేషన్ మాత్రం ఇవ్వాలని పట్టుపడుతోందట రమ్యకృష్ణ.
దీనిపై మరింత చదవండి :
సంబంధిత వార్తలు
దేవాలయాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. స్వామీజీల డిమాండ్
‘బాహుబలి-2’ నిర్మాతలకు సైబర్ నేరస్తుల బెదిరింపులు.. రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్
తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేసిన వారిని సన్మానించుకోవడంలో తప్పులేదనీ మెగాస్టార్ ...
బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.320 కోట్లు.. జాతీయ మీడియాలో ప్రచారం
తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా హాస్యనటుడిగా వెలుగొందుతున్న నటుడు బ్రహ్మానందం. ...
ఉయ్యాలవాడలో ముగ్గురు హీరోయిన్లా.. నేషనల్కి ఐశ్వర్యారాయ్, ఇంటర్నేషనల్కి ప్రియాంక.. అది చరిత్రేనా..
ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం జరగడానికి పది సంవత్సరాల ముందే రాయలసీమలో బ్రిటిష్ వారికి ...
జాతీయ వార్తలు
చెన్నై వార్తలు
బిజినెస్ న్యూస్
కెరీర్ వార్తలు
తెలుగు సినిమా కథనాలు
సినిమా సమీక్ష
రాబోయే చిత్రాలు
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
సముద్ర తీరాలు
ఇతర విభాగాలు
మనస్తత్వ శాస్త్రం
వ్యక్తిత్వ వికాసం
ఫాస్ట్ ఫుడ్
రత్నాల శాస్త్రం
వాస్తు శాస్త్రం
ప్రశ్నలు- సమాధానాలు
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ వార్తలు
ఇతర క్రీడలు
మరిన్ని విభాగాలు
|
బాలయ్య టెంప్టింగ్ ఆఫర్ తో నయనతార కొచ్చిన చిక్కు... _ Balakrishna _ Nayantara _ Prabhu Deva _ Simha _ Sri Rama Rajyam _ బాలయ్య అంత రసికుడా...!? - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ధడక్ సినిమా రివ్యూ
27 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలయ్య అపురూప చిత్రం.. మెమొరబుల్ ఫోటోలు!
ప్లీజ్ బాలయ్య.. ఒక్క ఛాన్స్: ఎన్టీఆర్ బయోపిక్లో రకుల్.. పాత్ర ఏంటో తెలిస్తే షాకే!
ఫోటోలు: బాలయ్య ఇంట్లో విద్యాబాలన్ సందడి.. చీర బహుకరణ!
షాకింగ్: ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్.. సింగపూర్ వెళ్లిన మోక్షజ్ఞ!
బోయపాటి, బాలయ్య మూవీ.. ఇంటరెస్టింగ్ అప్డేట్!
చిక్కుల్లో ‘ఎన్టీఆర్ బయోపిక్’... బాలకృష్ణ, క్రిష్కు నోటీసులు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
బిగ్బాస్ భామపై కేసు.. రూ.12 లక్షల ఆభరణాలు మాయం, మీడియాలో బ్రేకింగ్ న్యూస్!
సెలబ్రిటీస్ రివ్యూ: శ్రీదేవి కూతురు జాహ్నవి ‘ధడక్’ మూవీ ఎలా ఉందంటే?
ప్రియా వారియర్ చిన్ననాటి ఫోటో... ఎంత ముద్దుగా ఉందో!
లవర్ మూవీ రివ్యూ : లవర్ రొటీన్ ప్రేమకథే కానీ..!
లవర్ సినిమా ట్విట్టర్ రివ్యూ : రాజ్ తరుణ్ ప్రేమ ఫలించనుందా
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు:39 రోజు షో హైలైట్స్
మెగా వారి సినిమా పై హరీష్ క్లారిటీ
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
అదేం కామెడీ?.....బ్రహ్మానందంపై కోట షాకింగ్ కామెంట్ _ Kota Srinivasa Rao shocking comments on Brahmanandam - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్ కావాలి: రకుల్ ప్రీత్ సింగ్
పెద్ద స్టార్ హీరోవా? మూసుకుని కూర్చో అన్నారు, ఎవరిమాట వినను : విజయ దేవరకొండ
దిల్ రాజు ‘దాగుడు మూతలు’.. బాధగా ఉంది.. హరీష్ శంకర్ ఆవేదన
సినిమాలు వదిలేద్దామనే ఆలోచన.. వాటితో దూలతీరుతోంది.. మంచు లక్ష్మి
వైరల్: హాట్ భామల మధ్యలో సూపర్ స్టార్ మహేష్.. అమ్మాయిలు చూస్తే ఏమైనా ఉందా!
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన బ్రహ్మానందం మీద చేసిన కామెంట్ చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం హీరోల డామినేషన్ పెరిగి పోయిందని, కామెడీతో సహా అన్ని రకాల షేడ్స్ ను హీరోలు చేస్తూ ఉండటంతో విలన్ పాత్రకు ప్రాధాన్యత తగ్గి ఒక జోకర్ గా మారిపోతున్నాడని కోట చెప్పుకొచ్చారు. ఇతర బాషా నటులకు తెలుగులో ప్రధాన్యత పెరిగిపోవడంపై స్పందిస్తూ....నానపాటేకర్, నసీరుద్దీన్ షా లాంటి గొప్పనటుల పక్కన చిన్న పాత్రలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ....నటన భాష రాని పరభాష విలన్స్ ముందు చిన్న పాత్రలు చేయడం నచ్చదని తెగేసి చెప్పారు కోట.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: tollywood kota srinivasa rao brahmanandam టాలీవుడ్ కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం
పనిగట్టుకొని దుష్ప్రచారం.. కైరా అలా చేస్తుందా? ‘భరత్’ వివాదంపై దానయ్య, కొరటాల
ఫోర్బ్స్లో సల్మాన్, అక్షయ్.. వారి సంపాదన తెలిస్తే షాకే! పాపం షారుక్ గల్లంతు!
‘ఎన్టీఆర్’ చిత్రం చేయడానికి కారణం అదే.. బసవతారకం పాత్ర గురించి విద్యాబాలన్
'కల్ నాయక్' వెనక ఉన్న రహస్యం ఇదే
చంటి బిడ్డ తో ర్యాంప్ పై నడిచిన మోడల్ మారా మార్టిన్
వీకెండ్లో చిన్న సినిమాల పెద్ద పోరు
నితిన్ తో లిప్లాక్ సీన్లు చేయించేందుకు సిద్ధమవుతున్న క్రేజీ డైరెక్టర్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
జయలలిత గురించి.... బయటి ప్రపంచానికి తెలియని విషయాలు! _ Unknown facts about Jayalalitha - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
జయలలిత గురించి.... బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!
రజనీకాంత్ మాస్ హీరో.. తమిళ పాలిటిక్స్పై నారాయణమూర్తి సెన్సేషనల్ కామెంట్స్
జయలలిత బయోపిక్.. కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చిందిగా!
ఎక్కడైనా ఉండు.. ప్రాణాలతో ఉంటే చాలు.. జయలలిత నోట షాకింగ్ మాట..
దాసరి, జయలలితకు ఘన నివాళి.. ఇఫీలో మేఘ సందేశం ప్రదర్శన
మంచిచేయటమే రాజకీయం అయితే నేను వస్తున్నా: ప్రకటించిన యంగ్ హీరో
చెన్నై: జయలలిత అందరికీ ముఖ్యమంత్రిగా, సినీ నటిగా మాత్రమే తెలుసు. అయితే ఆమె జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. చాలా మందికి ఆమె కేవలం సౌత్ సినిమాలతో పాటు కొన్ని హిందీ సినిమాల్లో నటించినట్లు మాత్రమే తెలుసు.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే...సినిమా రంగంలోకి రాక ముందే ఆమో ఓ ఆంగ్ల లఘు చిత్రంలో నటించారు. మాజీ భారత రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు శ్రీ శంకర్ గిరీ 1961లో నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఎపిస్టిల్' అనే ఆంగ్ల లఘు చిత్రంలో ఆమె నటించారు. చాలా మందికి ఈ విషయం తెలియదు.
సినీరంగంలోకి వచ్చి ఇంత పెద్ద స్టార్ గా ఎదిగిన జయలలిత ఇష్టం లేకుండానే ఈ రంగంలోకి అడుగు పెట్టారు. తన 15వ ఏట తల్లిబలవంతం చేయడంతో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసారు.
జయలలిత ‘వెన్నిర అదయ్' అనే తమిళ చిత్రంలో తొలిసారిగా లీడ్ రోల్లో నటించారు. ఇందులో ఆమె యంగ్ విడోగా నటించారు. అయితే ఆ సినిమాకు అడ్లట్(A) సర్టిఫికేట్ ఇవ్వడంతో ఈ సినిమాను థియేటర్లో చూడలేక పోయింది. అందుకు కారణం అప్పటికి జయవయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే.
పెళ్లైన శోభన్ బాబుతో పీలకల్లోతు ప్రేమాయణం, ఇద్దరి మధ్య విబేధాలు, సినిమా అవకాశాలు తగ్గడం, తల్లి మరణం, బంధువులు ఉన్న వారికి తన డబ్బుమీదే మమకారం తప్ప తనపై లేక పోవడం, నా అనే వాళ్లు లేరనే భావనతో ఒకానొక సందర్భంలో జయలలిత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అప్పుడే ఎంజీ రామచంద్రన్ ఆమెకు ధైర్యం చెప్పి ఆ ఆలోచన నుండి బయట పడేసారు. ఆయన ద్వారానే 1982లో జయలలిత రాజకీయాల్లోకి వచ్చారు.
తమిళ సినిమాల్లో స్లీవ్లెస్ జాకెట్ ధరించి, జలపాతంలో తడిసి అందాలు ఆరబోసిన మొదటి హీరోయిన్ జయలలితే. అప్పట్లో అదో రికార్డ్.
మద్రాసులో టాప్ పాఠశాలల్లో ఒకటైప 'చర్చి పార్క్ కాన్వెంట్'లో జయలలితను చదివారు. జయలలిత చాలా తెలివైన స్టూడెంట్. పదో తరగతిలో తమిళనాడులోనే ఎక్కువ పర్సంటేజ్ మార్కులు సాధించిన విద్యార్థినిగా అవార్డు కూడా సాధించారు.
జయలలిత 85 తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటించగా, వాటిలో 80 చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. తెలుగులో ఆమె దాదాపు 30 సినిమాలు చేస్తే అందులో 25 చిత్రాలు హిట్టయ్యాయి.
జయ-లలిత పేరు వెనక
జయలలిత చిన్న వయసులో ఉన్నపుడు వారి కుటుంబం మైసూర్లోని రెండు ఇళ్లలో ఉన్నారట. అందులో ఒకటి జయ విలాస్ కాగా, మరొకటి లలిత విలాస్ . ఆ రెండు కలపి జయలలితగా ఆమె తల్లి, తండ్రులు నామకరణం చేశారట. అలా జయలలితకు పెట్టిన అసలు పేరు - 'కోమలవల్లి'. ఆ తర్వాత స్కూల్ లో చేర్పించే సమయంలో 'జయలలిత' అని నామకరణం చేశారు.
రెండేళ్ల వయసులోనే జయలలిత తండ్రి జయరామ్ చనిపోయారు. కుటుంబ బాధ్యతను మోయడం కోసం ఆమె తల్లి వేదవల్లి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, బెంగులూరులో గుమస్తాగా పని చేయడం మొదలుపెట్టారు.
బాల నటిగా జయలలిత నటించిన తొలి కన్నడ చిత్రం 'శ్రీశైల మహాత్మె' (1961). ఇందులో పార్వతిదేవిగా ఆమె నటించారు. తర్వాత 'మన్ మౌజీ' అనే హిందీ మూవీలో కృష్ణుడి వేషం వేశారు. జయను చూసిన మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి కుమారుడు శంకరగిరి తాను తీసిన 'ది ఎపిసిల్' అనే ఇంగ్లిష్ లఘు చిత్రంలో ఆమెను తీసుకున్నారు.
పదో తరగతి సెలవుల్లో హీరోయిన్ గా
కర్ణన్ అనే మూవీ విజయోత్సవంలో జయలలితను చూసిన దర్శక - నిర్మాత బీఆర్ పంతులు ఆమెను 'చిన్నద గొంబె' (1964)లో కథానాయికగా పరిచయం చేస్తానని జయ తల్లిని అడిగారు. అయితే అయితే జయ అప్పుడే పదో తరగతి పరీక్షలు రాసి సెలవుల్లో ఉండటంతో....కాలేజీ తెరిచేలోపు సినిమా పూర్తి చేయాలని కండీషన్ పెట్టింది. ఆ సెలవుల్లోనే సినిమాన పూర్తి చేసారు. అలా సెలవుల్లో హీరోయిన్ గా మారిపోయింది జయ.
తండ్రి లాయర్ కావడంతో ఆ ప్రభావం జయపై పడింది. అయితే లా చదవాలనుకున్న జయ ఆశ ఫలించలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుండి గట్టేక్కేందుకు తల్లి బలవంతంతో సినిమా హీరోయిన్ అయింది.
అలా వార్నింగ్ ఇచ్చిన తల్లే... తర్వాత
అప్పటికే నటిగా మేకప్ వేసుకున్న సంధ్యకు కూతురు జయ మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు. అయితే ఓసారి 'మేకప్ వేసుకున్న జయకు ఆమె వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ మేకప్ వేసుకున్నా, సినిమాల జోలికి వచ్చినా ఊరుకునేది లేదు' అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలాంటి తల్లే చివరకు లాయర్ అవుదామనుకున్న ఆమె ఆశలపై నీళ్లు చల్లి చదువు మాన్పించి సినిమాల్లోకి తీసుకెళ్లారు.
|
జయలలిత తొలిసారి 1969లో నటించిన 'అడిమై పెణ్'లో 'అమ్మా ఎన్డ్రాల్ అన్బు..' అనే పల్లవితో సాగే పాటను పాడారు. ఆ చిత్రం తర్వాత కూడా పలు సినిమాల్లో పాడారు. సినిమాలకు సంబంధం లేని మూడు భక్తి ఆల్బమ్స్కు కూడా ఆమె గాత్రం అందించారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
సమ్మోహనం ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్!
కత్తిలాంటి కుర్రాడిని పట్టేసిన శేఖర్ కమ్ముల.. స్టార్ హీరో కొడుకుతో సినిమా!
శ్రీరెడ్డికి ఎదురుదెబ్బ.. చెన్నైలో కేసు? ఆరోపణలన్నీ అబద్దాలే.. లారెన్స్, శ్రీకాంత్ ఫైర్
'కల్ నాయక్' వెనక ఉన్న రహస్యం ఇదే
చంటి బిడ్డ తో ర్యాంప్ పై నడిచిన మోడల్ మారా మార్టిన్
వీకెండ్లో చిన్న సినిమాల పెద్ద పోరు
నితిన్ తో లిప్లాక్ సీన్లు చేయించేందుకు సిద్ధమవుతున్న క్రేజీ డైరెక్టర్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
బిగ్ బాస్ 2 తెలుగు: రసం పిండుతున్న ముగ్గురు మొనగాళ్ళు
వైరల్ పిక్: సైరా నరసింహారెడ్డి.. ఆసక్తి పెంచేలా 'ఈగ' విలన్ ట్వీట్!
ఆ హీరోని తిట్టవద్దు, ఫ్యాన్స్కి హీరో సుదీప్ రిక్వస్ట్.. కాట్రవర్సీగా మారిన ఫిట్ నెస్ ఛాలెంజ్!
రామ్ చరణ్-బోయపాటి సినిమాలో ‘ఈగ’ విలన్?
మెగాస్టార్ ‘ఉయ్యాలవాడ’... దొంగదెబ్బ కొట్టేది అతడేనా?
విడాకుల కేసులో సుదీప్కు మొట్టికాయలు తప్పవా?.. నిత్యా మీనన్ కారణమా..
అభిమాన హీరోని కౌగిలించుకొని - ఆనందం తో గుండె ఆగి., విషాదం
పవన్ -వెంకీలను మరిపిస్తారా?: 'గోపాల ..గోపాల' కన్నడ రీమేక్ పోస్టర్స్, ట్రైలర్
గెడ్డం గీయించుకుంటూ ప్రభాస్ హీరోయిన్, వీడియో వైరల్
ట్వీట్ల రూపంలో
రెండు రోజులుగా ట్వీట్ల రూపంలో విమర్శించుకుంటున్నారు. ‘సుదీప్ నాకు మిత్రుడు కాదు... తోటి నటుడు మాత్రమే' అని దర్శన్ ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత పలు చానెళ్ళలో ఇరువురి స్నేహంపై ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. ఇదే సమయంలో మెజస్టిక్ చిత్రాన్ని దర్శనకు అవకాశం కల్పించింది తానే అని సుదీప్ మరో ట్వీట్ చేశారు.
ఓ కన్నడ టీవీ చానల్
కొన్ని సంవత్సరాల క్రితం సుదీప్ ఓ కన్నడ టీవీ చానల్ కు ఇంటర్వూ ఇస్తూ తాను మొదటి సారి దర్శన్ ను చాముండేశ్వరి స్టూడియోలో చూశానని,. ఆ రోజు దర్శన్ క్లాప్ బోర్డు పట్టుకుని నిలుచుని ఉన్నాడని, అన్నాడు. అంటే దర్శన్ ఇంకా నటుడుకూడా అవకముందే అప్పటికే తాను హీరో అని సుదీప్ పరోక్షంగా చెప్పాడు.
ఇక ఈ క్లిప్పింగ్ కి సమాధానం గా అందుకు సాక్ష్యాలు చూపాలంటూ దర్శన్ సవాల్ విసిరాడు. తాజాగా మంగళవారం ‘మర్యాద ఇస్తే నేను అదేరీతిలో వ్యవహరిస్తా...'అంటూ సుదీప్ మళ్ళీ ట్వీట్ చేసాడు. దాంతో ఇక వివాదం మరింత జోరు మీదకొచ్చి అభిమానులదాకా వచ్చేసింది.
రెండు రోజులుగా వీరి మధ్య సాగుతున్న
రెండు రోజులుగా వీరి మధ్య సాగుతున్న మాటల సవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇరువురి అభిమానులు రోడ్డెక్కే స్థాయికి చేరుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన దర్శన్ అభిమానులు, సుదీప్ పట్ల నిరసన వ్యక్తం చేశారు. సోషల్మీడియాలో అభిమానులు పరస్పర వాదనలు సాగిస్తున్నారు. స్యాండల్వుడ్ పెద్దలు జోక్యం చేసుకోకుంటే మరిన్ని పరిణామాలు తప్పవనిపిస్తోంది.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
రణబీర్ కపూర్ పై కోర్టులో పిటీషన్ వేసిన మహిళ.. అపార్ట్ మెంట్ నుంచి గెంటేసిన వైనం!
ధడక్ సినిమాపై అర్జున్ కపూర్ రివ్యూ.. చెల్లి నటన గురించి, మాటల్లేకుండా!
అజ్ఞాతవాసి తరువాత మళ్ళీ.. బాగా గ్యాప్ తీసుకుని!
రాజమౌళి కి ప్రత్యేక పురస్కారం
కార్తీ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అవకాశం ఇస్తే నటించడానికి సిద్ధం: 'జిగేల్ రాణి’ సింగర్
అరుదైన గౌరవం దక్కించుకున్న జై లవకుశ చిత్రం
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
‘దమ్ము’ రికార్డు బద్దలుకొట్టిన ‘రాంబాబు’ _ ‘CGR’ beats ‘Dammu’ collections in Karnataka ! _ ‘దమ్ము’ రికార్డు బద్దలుకొట్టిన ‘రాంబాబు’ - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
‘దమ్ము’ రికార్డు బద్దలుకొట్టిన ‘రాంబాబు’
ఇంకా ఈ పరువు హత్యలు ఏందిరా.. జంగిల్ ఫెలోస్.. ఒక రేంజ్లో ఫైర్ అయిన హీరో రామ్!
అడ్డుకుని ఉంటే బావుండేది.. ప్రణయ్ హత్య గురించి పవన్ కళ్యాణ్!
టీచర్ కొట్టింది ఇంకా గుర్తు: స్నేహితులను, గురువులను కలిసి పాత జ్ఞాపకాల్లోకి పవన్ కళ్యాణ్
బండ్ల గణేష్ మళ్లీ పవన్ కళ్యాణ్కు ముఖం చూపిస్తారా?.... ఇదీ ఆ భక్తుడి సమాధానం!
పెళ్లికి ముందు ఉండేది.. చైతూ కత్తిరించేశాడు.. ఏఎన్నాఆర్ ప్రశంస మరిచిపోలేను.. సమంత
పవన్ కల్యాణే కాదు.. ఆ సినిమాని రవితేజ కూడా పక్కన పెట్టేశాడు, దసరాకి కొత్తగా!
అత్తారింటికి దారేది రీమేక్.. శింబు అల్ట్రా స్టైలిష్ లుక్ లీక్!
హైదరాబాద్ : ఏపీ బిజినెస్ పక్కన పెడితే...తెలుగు సినిమాలకు కర్నాటక, తమిళనాడు, కేరళల్లో మంచి మార్కెట్ ఉంది. కర్నాటక రాష్ట్రంలో ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రం నాలుగు రోజుల్లో రూ. 2.71 కోట్లు వసూలు చేసి రికార్డు నమోదు చేయగా...తాజాగా ఆ రికార్డును పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ 'రాంబాబు'గా వచ్చి రికార్డు బద్దలు కొట్టాడు.
ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రం అక్కడ 150 థియేటర్లలో విడుదల కాగా.....పవన్ 'రాంబాబు' చిత్రం కేవలం 100 థియేటర్లలో మాత్రమే విడుదలైంది. అయినప్పటికీ 'దమ్ము' చిత్రం రికార్డులను 'రాంబాబు' అవలీలగా బద్దలు కొట్టడం గమనార్హం. కర్నాటకలో వీకెండ్ షేర్ వసూళ్ల విషయంలో....కెమెరామెన్ గంగతో రాంబాబు, దమ్ము, ఈగ, గబ్బర్ సింగ్, జులాయి చిత్రాలు వరుసగా తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.
పవన్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. యూనివర్సల్ మీడియా బేనర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా, మణిశర్మ సంగీతం సమకూర్చారు. విడుదలైన మరుసటి రోజే ఈచిత్రంపై తెలంగాణ వివాదం నెలకొన్నప్పటికీ...వివాదాస్పద సీన్లు తొలగించడంతో సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: pawan kalyan cameraman ganga tho rambabu tamanna puri jagannath కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్ తమన్నా పూరి జగన్నాథ్
సంచలన విషయం వెలుగులోకి: అతడి వల్ల ఆ బిగ్బాస్ బ్యూటీ గర్భం దాల్చిందా?
ఇండస్ట్రీలో గ్రూపులు రాజకీయాలున్నాయి: ‘మా’ వివాదంపై తమ్మారెడ్డి
166 ఫుల్ స్టాప్.. రజని ఫాన్స్ సంతోషపడాలా బాధపడాలా.. వేగంగా సూపర్ స్టార్ అడుగులు!
మగబిడ్డకు జన్మనిచ్చిన రంభ.. కఠిన నిర్ణయం వెనక్కి తీసుకుని మరీ..
నా నగ్న చిత్రాలు ముందు మా అమ్మా , డ్రైవరే చూసి చెప్పారు
ఫోర్బ్స్ జాబితాలో రామ్ చరణ్ భార్య ఉపాసన !
నాటకం మూవీ హీరో ఆశిష్ గాంధీ ఇంటర్వ్యూ..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
కంటెంట్కు దాటవేయండి
BBC News తెలుగు నావిగేషన్
ఎక్కువ మంది చదివినవి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్
షేర్ చేయండి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి
ఇవి బయటి లింక్లు, కాబట్టి కొత్త విండోలో తెరవబడతాయి
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Google+
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి WhatsApp
ఈ లింక్ను కాపీ చేయండి
షేరింగ్ గురించి మరింత చదవండి
25 ఏళ్లుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపుర ఇప్పుడు బీజేపీ వశమవుతోంది. ఒకప్పుడు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని కమలం పార్టీ ఇప్పుడు అదే చోట అధికారానికి చేరువైంది. ఈ విజయం వెనక ఓ మరాఠీ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. అతని పేరే సునీల్ దేవ్ధర్.
మహారాష్ట్రకు చెందిన సునీల్ గురించి మరాఠీలకే పెద్దగా తెలియదు. కానీ, ఈశాన్య భారత్ మీడియాలోని పతాక శీర్షికల్లో అతని పేరు తరచూ వినిపిస్తుంది.
త్రిపుర బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగానే కాదు, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడంలో సునీల్దే కీలకపాత్ర. త్రిపుర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 40కి పైగా స్థానాలతో అధికారం దిశగా దూసుకెళ్తోంది.
కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారిగా ఈ స్థాయి విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో సునీల్ దేవ్ధరే ప్రధాన పాత్ర పోషించారని పార్టీ పెద్దలే చెప్తున్నారు.
ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి రాగానే 2014లో వారణాసి లోక్ సభ ఎన్నికల ప్రచార బాధ్యతను పార్టీ నేతలు సునీల్కు అప్పగించారు. ఇక్కడి నుంచే మోదీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
ఇక్కడ మోదీ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో సునీల్ కీలకపాత్ర పోషించారు. దీంతో మోదీ విశ్వాసాన్ని చూరగొన్నారు. అదే సమయంలో సునీల్కు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను పార్టీ అప్పగించింది.
ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం లేకపోయినా, అమిత్ షా ఎన్నికల పనితీరును చాలా దగ్గరగా గమనించిన అనుభవం సునీల్కు ఉంది. అదే అనుభవాన్ని ఆయన త్రిపుర ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారు. బూత్ స్థాయిలో కేడర్ను పటిష్టం చేశారు. మీడియాలో పెద్దగా కనిపించని సునీల్ సోషల్ మీడియాలో మాత్రం చాలా క్రియాశీలంగా ఉంటారు.
'భారీస్థాయిలో ర్యాలీలు తీయడం వంటి ప్రచార వ్యూహాలు కాకుండా ప్రజలతో మమేకమవుతూ వారి నాడి తెలుసుకుంటుంటారు. సామాన్యులతో కలసిపోయి రాజకీయాల గురించి ప్రస్తావిస్తుంటారు. తాను వెళ్లే దారిలో చిన్న గుంతలు కనిపించినా అక్కడి నుంచి ఫేస్బుక్ లైవ్ ఏర్పాటు చేసి సమస్యలను ప్రస్తావిస్తుంటారు. రైల్లో వెళుతూ ప్రజలతో మాట్లాడుతుంటారు' అని సునీల్ ప్రచారతీరును బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవి వివరించారు.
మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
మోదీ దూతలుగా 24 మంది కార్యకర్తలను ఎంపిక చేసిన సునీల్ వారిని ప్రతిరోజూ వివిధ రైల్వే స్టేషన్లకు పంపించేవారు. అక్కడే బీజేపీ పనితీరును వారు ప్రజలకు వివరించేవారు. ఈ ప్రచారసరళి ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆయన మొదలుపెట్టారు.
దేశంలోని అతి పేద సీఎంగా మాణిక్ సర్కార్కు పేరుంది. ఆయనపై వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అయితే, సునీల్ ఆయనపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు.
'ఇక్కడ ప్రజలకు కావాల్సింది పేద ముఖ్యమంత్రి కాదు.. తమ పేదరికాన్ని తొలగించే పాలన కావాలి' అని సునీల్ పదే పదే తన ప్రచారంలో చెబుతూ వచ్చారు.
స్థానిక భాష కూడా నేర్చుకొని..
కేవలం త్రిపురలోనే కాదు మేఘాలయలో కూడా దేవ్ధర్ పార్టీ తరఫున పనిచేశారు. 'మై హోం ఇండియా' పేరుతో ఆయన సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు.
స్థానిక యువతతో ఆయన అక్కడి భాషలైన ఖాసీ, గార్గోలలో మాట్లాడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఈ రెండే కాదు స్థానికంగా చాలా మంది మాట్లాడే బెంగాలీలో కూడా ఆయన బాగా మాట్లాడగలరు.
త్రిపురలో మాణిక్ సర్కార్ వర్సెస్ మోదీ ‘సర్కార్’
రాష్ట్రంలోని వామపక్షాలు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకులను బీజేపీ గూటికి తీసుకురావడంలో సునీల్ పాత్ర కీలకం.
'ఎన్నికల పర్యటనల్లో మంచి పేరున్న చాలా మంది కాంగ్రెస్ నాయకులను చూశాను. అందుకే వాళ్లను బీజేపీకి తీసుకరావడనాకి ప్రయత్నించాను' అని సునీల్ బీబీసీకి చెప్పారు.
అయితే, ఈ తీరుతో పార్టీలోని పాత నాయకులు, కార్యకర్తలు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారని బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవి పేర్కొన్నారు.
'సునీల్ వల్లే త్రిపురలో బీజేపీ విజయం సాధ్యమైంది. ఐదేళ్ల నుంచి ఆయన ఇక్కడి పార్టీ కోసం కష్టపడ్డారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగానూ ఆయన ఇక్కడి పని చేశారు' అని సీనియర్ జర్నలిస్టు సందీప్ ఫుకాన్ బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పండ్ల రసాలు తాగుతున్నారా! పళ్లు జాగ్రత్త!!
సిరియా: అసలేం జరుగుతోంది? ఎవరు ఎవరి వైపు?
ఈ బిల్లు మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటుందా?
చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
|
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
సంబంధిత అంశాలు
నరేంద్ర మోదీ
భారతీయ జనతా పార్టీ
ఈ కథనాన్ని షేర్ చేయండి షేరింగ్ గురించి
ముఖ్యమైన కథనాలు
భారత ఎన్నికల్లో కేంబ్రిడ్జ్ అనలిటికా పాత్ర ఉందా?
ఎన్నికల వేళ కర్ణాటకలో 'మైనారిటీ' రాజకీయాలు
పిచ్చుకకూ ఓ స్మారక స్థూపం ఉంది.. ఎక్కడో తెలుసా?
ఇంతకూ ఆ 39 మంది భారతీయులపై మోసుల్లో ఏం జరిగింది?
హ్యాపీనెస్ అంటే..!!
BBC గురించి తెలుసుకోండి
వినియోగ నిబంధనలు
BBC గురించి
గోప్యతా విధానం
Copyright © 2018 BBC. బయటి సైట్లలోని కంటెంట్కు BBC బాధ్యత వహించదు. బయటి లింక్ల అనుసంధానం/లింక్ల విధానంపై మేము అవలంబించే మార్గం
|
నాగార్జునకి కోపమొచ్చిందా? ... ఈ వీడియో చూస్తే అలా అనిపించటం లేదే _ Nirmala Convent Latest Teaser - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
నాగార్జునకి కోపమొచ్చిందా? ... ఈ వీడియో చూస్తే అలా అనిపించటం లేదే
శ్రీరెడ్డికి ఎదురుదెబ్బ.. చెన్నైలో కేసు? ఆరోపణలన్నీ అబద్దాలే.. లారెన్స్, శ్రీకాంత్ ఫైర్
నాగార్జున, రోషన్ కలిసి ‘నిర్మలా కాన్వెంట్’ గురించి...
రోషన్ నాకు రామ్ చరణ్ తో సమానం :చిరంజీవి
విష్ చేసేసారు: చిరంజీవితో సహా టాలీవుడ్ స్టార్స్... (ఫోటోస్)
సిలబస్ సెట్ కాలేదు (నాగ్ 'నిర్మలా కాన్వెంట్' రివ్యూ)
శ్రీకాంత్, ఊహ, రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ ప్రెస్ మీట్
మాకు బ్యాగ్రౌండ్ లేదన్న శ్రీకాంత్, ఊహ కళ్లలో నీళ్లు (నిర్మలా కాన్వెంట్ ప్రెస్ మీట్)
కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'. ఈ చిత్రం లేటెస్త్ డిజిటల్ ట్రైలర్ను కింగ్ నాగార్జున ట్విట్టర్లో రిలీజ్ చేశాడు.
నాగార్జున ముందు మాటతో.. టీజర్ మొదలైంది. ఈ సినిమా కథకు సంబంధించిన క్లూ కూడా నాగ్ చెప్పేశాడు. అయితే.. ఓ డీసెంట్, ఫ్రెష్ లవ్ స్టోరీని చూడబోతున్నారని నాగ్ భరోసా కూడా ఇచ్చాడు. టీజర్ కూడా అలానే కనిపిస్తోంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున చేసిన స్పెషల్ క్యారెక్టర్ సినిమాకి పెద్ద హైలెట్ అవుతోందని చిత్ర యూనిట్ తెలిపినట్టే నాగ్ కూడా అదే క్యూరియాసిటీ మైంటెయిన్ చేస్తూ కనిపించారు.
హెడ్ సెట్ పెట్టుకొని షూటింగ్ సెట్ లో కూర్చొని ఉంటాడు నాగ్. షాట్ కి అంతా రెడీ అయినా నాగ్ అలానే కూచుండిపోవటం చూసి ఓ అసిస్టెంట్.. స్క్రిప్ట్ పేపర్లు తెచ్చి నాగ్ కి అందించగా వెంటనే వాటిని గాలిలోకి విసిరేస్తాడు. అయితే కోపంగా కాదు నాకు ఈ పేపర్లతో పనేంటీ అన్నట్టు స్టయిల్ గా విసిరేసాడు నాగ్.. ఆ తరువాత ఏం జరిగింది..? తెలుసుకోవటానికి ఎదురు చూస్తూనే ఉండండి అంటూ కింద ఓ సబ్ టైటిల్ తో టీజర్ రిలీజ్ చేసారు. .
ఓ డీసెంట్, ఫ్రెష్ లవ్ స్టోరీని చూడబోతున్నారని నాగ్ భరోసా కూడా ఇచ్చాడు. టీజర్ కూడా అలానే కనిపిస్తోంది. లొకేషన్లు, కాస్టింగ్, రిచ్నెస్ ఇవన్నీ నిర్మలా కాన్వెంట్పై అంచనాలు పెంచుతున్నాయి. రోషన్ని చూస్తుంటే బుల్లి శ్రీకాంత్లా ఉన్నాడు. శ్రీకాంత్ ఫేస్ కట్స్ బాగా కనిపిస్తున్నాయి. మరి నటన ఏ రేంజులో ఉంటుందో?? చిత్రీకరణ పూర్తి చేసుకొన్న నిర్మలా కాన్వెంట్ పాటల్ని అతి త్వరలో విడుదల చేయనున్నారు.
నాగార్జున అక్కినేని
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: nirmala convent nagarjuna srikanth roshan నాగార్జున నిర్మల కాన్వెంట్ రోషన్ శ్రీకాంత్
తమిళ లీక్స్: నటి ఖుష్బూ భర్తపై శ్రీరెడ్డి సంచలనం, సెక్సువల్గా....
తీవ్రమైన క్యాన్సర్తో భాదపడుతూ కూడా.. వైరల్ అవుతున్న నటుడి ఫోటో!
ఆర్ఎక్స్ 100 నాలుగో రోజు కలెక్షన్స్.... వంద శాతం లాభాలు!
RX 100 సినిమా పై వర్మ ట్వీట్లు
త్రిష ఈజ్ బ్యాక్ !
మొత్తం బయట పెడితే చస్తారు : శ్రీ రెడ్డి
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : షో పై భాను శ్రీ స్పందన
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
రాజమౌళి పలకరించాడు..రామ్ చరణ్..లేదు..!? _ Ram Charan Teja _ Orange _ Chiranjeevi _ Rajamouli _ Maryada Ramanna _ Magadheera _ రాజమౌళి హిట్..చరణ్ బంపర్ హిట్... - Telugu Filmibeat
తమిళ సినిమా
రాజమౌళి పలకరించాడు..రామ్ చరణ్..లేదు..!?
78 ఏళ్ళ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని రికార్డులను భూస్థాపితం చేసి నెంబర్ వన్ హిట్ చిత్రంగా ఇండస్ట్రీలో నిలిచిపోయిన 'మగధీర" చిత్రం విడుదలై జులై 31కి సంవత్సరం పూర్తికావస్తున్నా చరణ్ చిత్రం ఇప్పటికింకా విడుదల కానేలేదు. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి 'మర్యాద రామన్న" చిత్రంతో పలకరించినప్పటికీ..చరణ్ మాత్రం ఇంకా ఏ చిత్రంతోనూ పలకరించలేదు.
'ఆరంజ్, మెరుపు" చిత్రాలను ఏకకాలంలో చేస్తూ బిజీగా ఉన్న చరణ్ నుంచి ఓ బంపర్ హిట్ చిత్రం వెంటనే వస్తే బావుంటుందన్నది మెగాభిమానుల ఉవాచ. వారి కోరికను తీర్చడానికి మరో రెండు మూడు నెలల్లో చరణ్ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే 'ఆరంజ్" చిత్ర ఆడియోను చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారమ్.
Read more about: రామ్ చరణ్ తేజ్, ఆరంజ్, చిరంజీవి, రాజమౌళి, మర్యాద రామన్న, మగధీర, ram charan teja, orange, chiranjeevi, rajamouli, maryada ramanna, magadheera
కోనకు కత్తి ప్రశ్న?: అన్ని మూసుకోమని ఆది కౌంటర్.. ఇక సద్దుమణగదా?
కత్తి vs కోన: మళ్లీ వార్ మొదలైంది... టాయిలెట్లో మహేష్ కత్తి ఫోటో!
కోర్టుకెక్కిన ‘పద్మావత్’ నిర్మాతలు..... అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు!
చిరుదే పైచేయి..: వెనుకబడ్డ పవన్ కల్యాణ్?
విడిపోయిన భార్యతోనే మళ్లీ పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో ?
సచిన్ తీరుతో షాక్ అయిన విక్రమ్..!
‘పద్మావత్’ వివాదం పై.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్ !
చాలా నీచంగా ఉంటుంది.. నో.. చెప్పిన మహేష్ బాబు !
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
కెలకద్దు...అల్లాడిపోతావు అంటూ మంచు మనోజ్ సీరియస్ వార్నింగ్ _ Manchu Manoj's Gunturodu telugu Movie Action Trailer - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
కెలకద్దు...అల్లాడిపోతావు అంటూ మంచు మనోజ్ సీరియస్ వార్నింగ్
వైఫ్ ఆఫ్ రామ్ మూవీ: పవర్ఫుల్గా మంచు లక్ష్మి
నిజమే... మంచు మనోజ్ చాలా ఓవర్ చేసాడు, అక్క వద్ద బాధపడి..!
‘గుంటూరోడు’ కోసం మెగాస్టార్ చిరంజీవి మాట సాయం!
మంచు మనోజ్ ‘గుంటూరోడు’ డేట్ ఫిక్స్ చేసుకుని వస్తున్నాడు!
మంచు మనోజ్ గుంటూరోడు టీజర్ లాంచ్
హైదరాబాద్: మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. ఎస్.కె.సత్య దర్శకుడు. ఈ సందర్భంగా 'గుంటూరోడు' చిత్ర యాక్షన్ ట్రైలర్ను మనోజ్ అభిమానులతో పంచుకున్నారు.
'కన్నాగాడిని కెలికితే దెబ్బ ఎలా ఉంటుందో' ప్రత్యర్థులకు రుచి చూపించేశారు మంచు మనోజ్. ఆ దెబ్బ ఎలా కొట్టారో తెలియాలంటే మీరు 'గుంటూరోడు' చిత్రం చూడాల్సిందే. శ్రీవరుణ్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఎస్.కే. సత్య అనే ఓ కొత్త డైరెక్టర్ పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. మార్చి3న రిలీజ్ కానున్న 'గుంటూరోడు'లో సంపత్ రాజ్ విలన్ పాత్ర పోషించగా.. రాజేంద్ర ప్రసాద్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
నిర్మాత వరుణ్ అట్లూరి మాట్లాడుతూ... లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందుతోంది. మనోజ్ యా క్షన్తో ప్రేక్షకులను అలరిస్తారు. అనుకున్న విధంగా పూర్తి చేయ గలిగాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, చిత్ర ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన వస్తోంది. ఇప్పటికే గతంలో రిలీజైన టీజర్, థియేట్రికల్ ట్రైలర్కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. మార్చి 3న గుంటూరోడు మూవీతో ద్వారకా, మెట్రో, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలు కూడా పోటీగా రిలీజవుతున్నాయి. డీజే వసంత్ స్వరాలు సమకూర్చారు.
గుంటూరోడు చిత్రంలో కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు మెగాస్టార్ చిరంజీవి తన మాస్ స్టైల్లో వాయిస్ ఓవర్ ఇచ్చారని చిత్ర దర్శకుడు సత్య తెలియచేసారు. అనంతరం హీరో మంచు మనోజ్ బాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఆనందంగా వుందని, ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మా టీం అందరి తరుపన స్పెషల్ థాంక్స్ తెలియచేస్తున్నామని తెలిపారు.
మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, ఫైట్స్ : వెంకట్ , కొరియోగ్రాఫర్ : శేఖర్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్, కో- డైరెక్టర్ అర్జున్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి, పోస్ట్ ప్రొడక్షన్ సూపర్ వైజర్ జి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ, నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి, కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : ఎస్.కె సత్య.
మంచు మనోజ్ కుమార్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: gunturodu tollywood manchu manoj pragya jaiswal గుంటూరోడు టాలీవుడ్ మంచు మనోజ్ ప్రగ్యా జైస్వాల్
బిగ్ బాస్ 2: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై స్పందించిన హీరోయిన్ హెబ్బా పటేల్!
ప్లీజ్ బాలయ్య.. ఒక్క ఛాన్స్: ఎన్టీఆర్ బయోపిక్లో రకుల్.. పాత్ర ఏంటో తెలిస్తే షాకే!
తరువాత ఎవరు సినిమా ఆడియో లాంచ్
బిగ్బాస్ సీజన్ 2 తెలుగు :బాబు గోగినేని మెడ కు కేసుల ఉచ్చు
పరిచయం సినిమా పబ్లిక్ టాక్
RX100 మొదటి వారం కలెక్షన్స్
ఈ సమయంలో ఇలాంటి సినిమాతో రావడం ఒక తెలివైన నిర్ణయం
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
ప్రధాన మోదీ జీవిత కథతో సినిమా....డిటేల్స్ _ Paresh Rawal’s Modi biopic to go on floor this August - Telugu Filmibeat
తమిళ సినిమా
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథతో బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. విలక్షణ నటడు పరేష్ రావల్ మోదీ పాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా ఆగస్టులో సెట్స్పైకి వెళ్లనుంది. ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పరేష్ రావల్ ఈ విషయం తెలిపారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
''మోదీ సంకల్ప బలం, దార్శనికత, నాయకత్వ లక్షణాలను నా పాత్రలో ప్రతిబింబిస్తా. అంతే తప్ప మోదీని ఏ మాత్రం అనుకరించే ప్రయత్నం చేయను'' అని చెప్పారు పరేష్. గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్గా పరేష్ ఓ సినిమాలో కనిపించారు.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న పరేష్ పార్లమెంటు అనుభవం గురించీ మాట్లాడారు. ''సభలో జరిగే చర్చలు నాకు ఎంతో ఉపకరిస్తున్నాయి. వాటి వల్ల ఓ పౌరుడిగానే కాక నటుడిగానూ నన్ను నేను మెరుగుపర్చుకోగలుగుతున్నాను'' అని చెప్పారు పరేష్ రావల్.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
Read more about: paresh rawal, narendra modi, bollywood, పరేష్ రావెల్, నరేంద్ర మోది, బాలీవుడ్
రంగస్థలం కథ లీక్.. సుకుమార్ క్రేజీగా.. చెర్రీ సూపర్గా.. అనసూయ రోల్పై క్లారిటీ..
బాక్సాఫీస్ తాట తీసున్న అమీర్.. చైనాలో సీక్రెట్ సూపర్స్టార్కు దిమ్మతిరిగే కలెక్షన్లు
మహేష్-బన్నీ కాంప్రమైజ్!: ఎవరు ముందు?.. ఇదీ డీల్..
స్టార్ హీరో కూతురు బికినీలో.. ఇండస్ట్రీ మొత్తం పరేషాన్!
'గాయత్రి' లో అనసూయ రోల్ ఇదా ?
'పద్మావత్'పై మొట్టమొదటి రివ్యూ..!
రాజ్ తరుణ్ మామూలోడు కాదు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
రాజశేఖర్ కూతురు పై.. రూమర్లు నిజమాయే..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
పేరు నాది, డబ్బు వేరొకరిది: నిజం ఒప్పుకున్న ప్రభుదేవా _ Prabhu Deva Abhinetri movie interview - Telugu Filmibeat
తమిళ సినిమా
పేరు నాది, డబ్బు వేరొకరిది: నిజం ఒప్పుకున్న ప్రభుదేవా
సైరాపై కన్నేసిన భారీ నిర్మాణ సంస్థ.. రాంచరణ్ సినిమా కూడా!
మెర్కురీ సినిమా రివ్యూ: ‘సైలెంట్‘ థ్రిల్లర్తో ప్రభుదేవా
ట్విట్టర్ రివ్యూ: మెర్క్యురీ.. సైలెంట్ థ్రిల్లర్, ఉత్కంఠ కలిగించేలా!
భయానకంగా.... ప్రభుదేవా ‘మెర్క్యూరీ’ అఫీషియల్ ట్రైలర్
‘మెర్క్యూరీ’ టీజర్ రిలీజ్: ప్రభుదేవా మూకీ చాలా కొత్తగా, భయం భయంగా....
టీజర్ టాక్ : దుమ్ము లేచిపోయే డాన్స్.. ప్రభుదేవా మళ్ళీ మొదలుపెట్టాడుగా!
వైట్ డ్రెస్లో మెరిసిపోయిన నయన తార: అందరి దృష్టీ ఆ పచ్చబొట్టుమీదే
బాహుబలి సెట్స్లో ‘గులేబకావళి’
ఘోర ప్రమాదం ఇద్దరు మృతి: ప్రభుదేవా సినిమా కోసమే
నమ్మక తప్పని నిజం: నంబర్ 1 స్థానం ఎన్టీఆర్ దే, 10 ప్లేస్ కి జారిన మెగాస్టార్
హైదరాబాద్: ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్లో తమిళ డైరెక్టర్ ఎఎల్. విజయ్ దర్శకత్వంలో తెకెక్కుతున్న త్రిబాషా చిత్రం(తెలుగు, తమిళం, హిందీ) 'అభినేత్రి'. ఈ సినిమాను మూడు భాషల్లో వేర్వేరు టైటిల్స్ తో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ చిత్రానికి తెలుగులో 'అభినేత్రి' అనే టైటిల్ ఫిక్స్ చేయగా... తమిళంలో 'డెవిల్' పేరుతో, హిందీలో 'టూ ఇన్ వన్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ 'అభినేత్రి'కి ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమిళ వర్షన్ ను ప్రభుదేవా, హిందీ వర్షన్ ను సోనూసూద్ లు నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 7న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగు వెర్షన్ 'అభినేత్రి' ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు, తన వ్యక్తిగత విషయాలను పచుకున్నారు.
అనుకోకుండా నేను ఈ సినిమాలో హీరోనయ్యా
ఈ కథను నా ప్రొడక్షన్ హౌస్లో చేయాలని దర్శకుడు విజయ్గారు నన్ను కలిసి వేరే హీరోను అనుకుని కథ చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఆ హీరోతో సినిమా మొదలు కాలేదు. ప్రాజెక్టు లేటవుతుండటంతో డైరెక్టర్ విజయ్ మీరే హీరోగా చేయండి సార్...అన్నాడు. అలాగే తమిళ నిర్మాత గణేష్గారు కూడా నన్నే హీరోగా చేయమని అన్నారు. కథ నాకు నచ్చడం, చేసే సమయం కూడా ఉండటంతో ఒప్పుకున్నాను అని ప్రభుదేవా తెలిపారు.
పేరు నాది, డబ్బు మాత్రం వేరొకరిది
హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా.... ఇవన్నీ నాకు అనుకోకుండా వచ్చిన అవకాశాలే. నేను కావాలని ప్లాన్ చేసుకుని ఈ రంగాల్లోకి రాలేదు. కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు, అప్పుడప్పుడు స్పెషల్సాంగ్స్ చేస్తుండేవాడిని. ఒకరోజు పవిత్రన్గారు వచ్చి, నువ్వు బాగా చేస్తున్నావ్..నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానన్నారు. నేను సరేనన్నాను. అలాగే 'వర్షం' సినిమాలో ఎన్నాళ్ళకు గుర్తొచ్చానో వాన..సాంగ్ చేస్తున్నప్పుడు ఎం.ఎస్.రాజుగారు వచ్చి ప్రభు నువ్వు నా బ్యానర్లో నెక్ట్స్ మూవీని డైరెక్ట్ చేస్తావా అన్నారు. నేను సరేనన్నాను. అలాగే ఈ సినిమాకు కూడా గణేషన్గారు వచ్చి సార్..మీ పేరుపై ఓ బ్యానర్పెట్టి సినిమా చేస్తానని అన్నాడు. నేన సరేనన్నాను అని ప్రభుదేవా తెలిపారు.
సినిమా గురించి మాట్లాడుతూ
అభినేత్రి మూవీ స్ట్రాంగ్ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ఇలాంటి జోనర్ సినిమాను డైరెక్ట్ చేయాలనే కోరిక మనసులో ఉండేది. ఫుల్ కామెడితో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. న్న మెసేజ్ కూడా ఉంటుంది. హీరో, హీరోయిన్ దక్షిణాది నుండి ముంబైకి వెళ్ళే ఓ కథను సినిమాగా తీశాం. దర్శకుడు, కెమెరామెన్ సహా అందరూ ఎక్స్పర్ట్స్ కావడంతో నెటివిటీ సమస్య సినిమాలో లేకుండా జాగ్రత్త పడ్డారు అని ప్రభుదేవా తెలిపారు.
చాలా కష్టం, దర్శకుడు ఇంకెప్పుడూ చేయనన్నాడు
మూడు భాషల్లో సినిమా చేయడమంటే సులువు కాదు. విజయ్ అండ్ టీం చాలా కష్టపడ్డారు. షూటింగే కష్టమని ముందుగా చెప్పిన డైరెక్టర్ విజయ్, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మూడు భాషల్లో షూటింగ్ చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ చేయడం కంటే కష్టంగా ఉందని అన్నాడు. విజయ్ ఇంకెప్పుడూ మూడు భాషల్లో సినిమా చేయనని చెప్పేశాడు ప్రభుదేవా తెలిపారు.
సినిమాలో తన పాత్ర గురించి
ముంబై సిటీలోని యువకుడు మోడ్రన్ గర్ల్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే నాన్న ప్రోద్భలంతో విలేజ్ పిల్లను పెళ్ళి చేసుకుంటాడు. ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టం ఉండదు. కానీ చివరకు వచ్చేసరికి తన భార్యను ఎక్కువగా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. ఈ సినిమాలో భార్యభర్త
ఈ సినిమా కథ ప్రకారం డాన్స్ అవసరం. నేను ఉన్నాను కాబట్టి డాన్స్ ఉంది అనుకోవద్దు. తమన్నా ఫుల్ బిజీగా ఉన్నా కూడా, ఈ సినిమా డ్యాన్స్ రిహార్సల్స్ కోసం దాదాపు 20 రోజులు పూర్తిగా కేటాయించింది. ఆమె రోజంతా ప్రాక్టీస్ చేసేది. చాలా హార్డ్ వర్కర్ అని ప్రబుదేవా తెలిపారు.
|
ఈ సినిమా మొదలు పెట్టే ముందు యాక్టింగ్ ఇరగదీద్దామనే ఆలోచన మాత్రం లేదు. తనతో పాటు చేస్తున్న యంగ్స్టర్స్ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే చాలు అనే ఉద్దేశంతో చేశాను. కథ తెలిసినా ఆ పర్టిక్యులర్ రోజు ఏ సీన్ తీస్తారో కూడా నాకు తెలిసేది కాదు. యూనిట్ ఏం చెబితే అది చేసేసి వచ్చేసేవాడిని అని ప్రభుదేవా తెలిపారు.
భయపెట్టే సినిమా కాదు
సినిమా పేరుకే హర్రర్ కామెడి కానీ...హర్రర్ అంతగా ఉండదు. మంచి ఫన్ ఉంటుంది. సినిమా ఫ్యామిలీ జోనర్ స్టయిల్లోనే సాగుతుంది. సాధారణంగా హర్రర్ సినిమాలంటే దెయ్యాన్ని చూపిస్తారు. కానీ ఈ సినిమాలో దెయ్యాన్ని చూపించలేదు. కానీ దెయ్యం ఉంటుంది. తెరపై సినిమా చూస్తే మీకు తప్పకుండా థ్రిల్లవుతారు అన్నారు ప్రభుదేవా.
చిరంజీవిగారే నా ఫేవరేట్...
డాన్స్ పరంగా చిరంజీవిగారు నాకు ఎప్పుడూ ఫేవరేట్. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ హీరోస్లో ఒకరిద్దరని కాకుండా అందరూ డ్యాన్స్ బాగా చేస్తున్నారు. టాప్ లేచిపోద్ది..,మెగా మెగా ..., ఐ వాంట్ టు ఫాలో ఫాలో యు.. సాంగ్స్ సహా ఈ మధ్య చాలా సాంగ్స్ బాగా నచ్చాయి అని ప్రభుదేవా తెలిపారు.
డ్యాన్స్ అకాడమీ పెట్టాలనే ఆలోచనైతే ఉంది కానీ.... అది మొదలు పెడితే అదే లోకంగా ఉండాలి. ఆ జీవితం వేరుగా ఉంటుంది. ఆలోచనైతే ఉంది కానీ ఎలా చేయాలనేదే తెలియడం లేదు అని ప్రభుదేవా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
నటీనటులు-సాంకేతిక నిపుణులు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
Read more about: prabhu deva tamanna abhinetri tollywood kona venkat ప్రభుదేవా తమన్నా అభినేత్రి టాలీవుడ్ కోన వెంకట్
'రామ్మా చిలకమ్మా' పాట విషయంలో వివాదం, అదే గొడవ 'చిరుత'లో కూడా.. చిరు డాన్స్ గురించి మణిశర్మ!
సమయానికి వచ్చేది దేవుడు కాదు... యముడు.. ఆసక్తిరేపుతున్న ఆటగదరా శివ!
బికినీ అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ: ప్రియుడితో రచ్చ రంబోలా!
ఐపీసీ సెక్షన్ భార్యాబంధు సినిమా ప్రెస్ మీట్
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు: నాని కి ప్రేక్షకుల నుంచి విమర్శలు
హీరోయిన్ కు సోపేస్తున్న విజయ్ దేవరకొండ
రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్ళి ఎప్పుడో తెలుసా...??
2019లో నాని కూడా పాలిటిక్స్లోకి వస్తున్నాడా?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
మహేష్ బాబు కూతురు రాఖీ కట్టింది: టాలీవుడ్ క్యూటెస్ట్ రాఖీ ఫర్ గౌతమ్(ఫోటోలు) _ Mahesh Babu Kids Sitara and Gautam Rakhi Celebrations - Telugu Filmibeat
తమిళ సినిమా
మహేష్ బాబు కూతురు రాఖీ కట్టింది: టాలీవుడ్ క్యూటెస్ట్ రాఖీ ఫర్ గౌతమ్(ఫోటోలు)
సితార అంటే మహేష్ బాబుకు ప్రాణం. కూతురును తన ఇంటి మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారాయన. మహేష్ బాబు ఎంత బిజిగా ఉన్న మొదటి ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం కుటుంబంతో గడపడానికే. నిండా నాలుగేళ్లు కూడా నిండక ముందే సితార సినిమా సెలబ్రిటీ అయింది.
మన పద్దతులు, సంప్రదాయాలు
మహేష్ బాబు, నమ్రత తమ పిల్లలతో ఎప్పుడూ విదేశాల్లో విహరిస్తుంటారు. మోడ్రన్ జీవన శైలికి అలవాటు పడిన వారు తమ పిల్లలకు మన పద్దతులు, సంప్రదాయాలు నేర్పిస్తున్నారో? లేదో అని కొందరు అనుమాన పడుతుంటారు. కానీ నమ్రత ఈ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటున్నారనే విషయం చాలా మందికి తెలియదు.
పిల్లల బాధ్యతలు
ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు స్వయంగా చూసుకుంటున్న నమ్రత.... వారి పిల్లలకు మన సాంప్రదాయాలు కూడా అలవడేలా పెంచుతున్నారు.మన సాంప్రదాయాలు నేర్పడంతో పాటు...అన్ని మతాలు సమానమే అనే భావనను వారిలో పెంపొందిస్తున్నారు.
వినాయక చవితి విడుక సందర్భంగా మహేష్ బాబు ఇంట్లో వినాయకుడు కొలువుదీరుతాడు. దసరా, దీపావళికి ఇంట్లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు. దీంతో పాటు క్రిస్ మస్ కూడా సెలబ్రేట్ చేస్తుంటారు.ఇదే తరహాలో ఇద్దరు చిన్నారి సెలబ్రిటీలు రాఖీ వేడుకను కూడా సెలబ్రేట్ చేశారు.
ఆ క్యూట్ ఫొటోలు ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. ప్రిన్స్ మహేశ్ బాబు లిటిల్ ప్రిన్సెస్ సితార, కుమారుడు గౌతమ్ ల రాఖీ పండుగ ఫొటోలను మహేశ్ భార్య నమ్రత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సితారకు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ ఉంది. అమ్మడు ఫోటోలకు నెటిజన్లు బ్రహ్మరథం పడతారు. గతంలో మహేష్ ముక్కుపై వేలేస్తూ సితార ఫోటోకు లైక్స్, షేర్స్ అదిరాయి. ఆపై సితారకు సంబంధించి ఏ ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో వైరలే.
మరో అద్భుతమైన సంవత్సరం
తన ముద్దుల కుమార్తె సితార, కుమారుడు గౌతమ్ ల రాఖీ ఫొటోలపై నమ్రత చక్కటి కామెంట్ కూడా చేశారు. ‘ప్రేమ, అనుబంధం, ఐక్యతతో మరో అద్భుతమైన సంవత్సరం' అని ట్వీట్ చేశారు. గౌతమ్ కాళ్లకు మొక్కుతూ సితార ఆశీర్వాదం తీసుకుంది. సితార తలపై అక్షింతలు వేస్తూ గౌతమ్ సిగ్గుపడుతున్నాడు.
సితార, గౌతమ్ లు బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ క్యూట్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. స్పైడర్ లోని బూమ్ బూమ్ పాటను లిటిల్ ప్రిన్సెస్ సితార కారులో హమ్ చేస్తున్న వీడియోను ప్రిన్స్ మహేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'తను ఈ పాటను రిపీట్ మోడ్ లో వింటూనే ఉంది. ఇదే తన కొత్త ఫేవరెట్ సాంగ్' అని ఆ లిటిల్ ప్రిన్సెస్ పై కామెంట్ పెట్టాడు మహేశ్.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
వాల్ పేపర్లు
Read more about: mahesh babu, sitara, tollywood, మహేష్ బాబు, సితార, టాలీవుడ్
వారిని కించ పరిచే సినిమాలు చేయొద్దు: బాలకృష్ణ
డ్రంక్ అండ్ డ్రైవ్: యాంకర్ ప్రదీప్కు శిక్ష ఖరారు.... కోర్టు తీర్పు ఇదే!
యంగ్ హీరోతో అనసూయ ప్రేమాయణం?: అడిగితే ఏమందో తెలుసా!..
చైనాలో అమీర్ హవా.. సీక్రెట్ సూపర్స్టార్ సునామీ..!
వాళ్లను చంపి.. నేనూ చస్తానని చెప్పా.. ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు..!
మహేష్-సందీప్ వంగా మూవీ లేటెస్ట్ అప్డేట్..
పవన్పై వర్మ ట్వీట్.. వెంటనే డిలీట్..?
విజయ్ అంటే ఇప్పుడు అల్లా టప్పా కాదు.. అందుకే ఇలా?
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
పీకే, దంగల్ రికార్డులకు బాహుబలి ముప్పు.. బాక్సాఫీస్ను కుదిపేయడం ఖాయమట.. _ Baahubali2 may smash the PK, Dangal records.. - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
బిగ్ బాస్ 2 తెలుగు: రసం పిండుతున్న ముగ్గురు మొనగాళ్ళు
జపాన్లో కుమార వర్మ.. ఆడియన్స్ని థ్రిల్ చేసిన సుబ్బరాజు, ఇంకా తగ్గని బాహుబలి మానియా!
చైనాలో బాహుబలి2కి ఎదురుదెబ్బ.. దారుణంగా పడిపోయిన కలెక్షన్లు!
చైనాలో బాహుబలి2 కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్ షేక్.. తొలిరోజే రికార్డు బ్రేక్
నాన్ బాహుబలి రికార్డ్స్ అంటున్నారు, ప్రభాస్ అభినందనలు!
జపాన్ భాషలో బాహుబలి2.. అనుష్క ఎమోషనల్ వీడియో
బాహుబలి-2 రష్యన్ ట్రైలర్ అదుర్స్..
తొలి సూర్య కిరణం తాకే చోట బాహుబలి2.. మరో చరిత్రకు సిద్ధం..
బాహుబలి నీ స్నేహం అద్భుతం.. మహిష్మతికి దూరమవ్వడం బాధగా.. రానా ట్వీట్
ప్రభాస్పై పిచ్చి ప్రేమ.. ప్రపోజ్ చేసేందుకు హైదరాబాద్ కు, కోల్కతా యువతి సాహసం!
ఇద్దరు సూపర్స్టార్లతో రాజమౌళి మల్టీస్టారర్.. జక్కన్న మళ్లీ సెన్సేషనల్ ప్రాజెక్ట్?
బాహుబలి2 ట్రైలర్కు అనూహ్య స్పందన లభిస్తున్నది. సోషల్ మీడియా, యూట్యూబ్ చానెళ్ల రికార్డులను తిరగరాసున్నది. కేవలం ట్రైలర్కే భారీగా స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించడం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టులు, సినీ విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందే రూ.500 కోట్లకు పైగా బిజినెస్ చేసిన బాహుబలి ది కన్క్లూజన్ వసూళ్ల పరంగా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.
వందేళ్ల చరిత్రలో బాలీవుడ్దే..
వందేళ్ల సినిమా చరిత్రలో ఇప్పటివరకు పీకే, దంగల్, భజరంగీ భాయ్జాన్ చిత్రాలతో అగ్రస్థానం. అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.792 కోట్లు, దంగల్ రూ.744 కోట్లు వసూలు చేసి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడోస్థానంలో భజ్రంగీ భాయ్జాన్ రూ.626 కోట్లు, సుల్తాన్ రూ.589 కోట్లు, ధూమ్ రూ.558 కోట్లు, చెన్నై ఎక్స్ ప్రెస్ రూ.422 కోట్ల వసూళ్లను రాబట్టాయి. ఈ చిత్రాలన్నీ బాలీవుడ్కు చెందినవే.
బాహుబలి1కు అంతర్జాతీయ ఆదరణ
సినిమా పరిశ్రమను బాలీవుడ్ చిత్రాలు ఏలుతున్న నేపథ్యంలో ప్రాంతీయ చిత్రంగా విడుదలైన బాహుబలి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమపై ప్రత్యేక దృష్టిని ఆకర్షించేలా దర్శకుడు రాజమౌళి సఫలమయ్యారు. అందరి అంచనాలు పటాపంచాలు చేస్తూ బాహుబలి చిత్రం దాదాపు రూ.600 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓ ప్రాంతీయ చిత్రం ఇంతమొత్తంలో కలెక్షన్లను కొల్లగొట్టడం ఇదే తొలిసారి.
బాహుబలి2పై పెరిగిన ఆసక్తి
బాహుబలి సినిమా సాధించిన అనూహ్య విజయంతో తాజాగా బాహుబలి ది కన్క్లూజన్పై ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా రఫ్ ఆడించేస్తున్నది. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా యూట్యూబ్లో అలజడి రేపుతున్నది. ట్రైలర్కు రికార్డు స్థాయిలో హిట్స్ రావడంతో బాహుబలి2 రేంజ్ మరింత పెరిగింది. భారీ అంచనాలు పెరిగాయి.
బాహుబలి ది బిగినింగ్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరిని ఒక ప్రశ్న వెంటాడుతున్నది. ఎంతో ఆప్యాయతతో పెంచిన బహుబలిని కట్టప్ప ఎందుకు చంపారన్నది అన్ని వర్గాల ప్రజలకు ప్రశ్నగా మిగిలింది. ఈ అంశం బాహుబలి2 చూడాలనే మరింత క్యూరియాసిటిని పెంచింది.
అసలు కథ బాహుబలి2లోనే..
బాహుబలి1 చిత్రంలో పాత్రలను పరిచయం చేసే సరికే మొదటి భాగం సరిపోయింది. మాహిష్మతి సామ్రాజ్యంలో అంతర్గత యుద్ధం రావడానికి కారణం ఏమిటో అనే సందేహం ప్రేక్షకుల మదిలో గత రెండేళ్లుగా నానుతున్నాయి. ప్రభాస్, అనుష్కల పాత్రలకు మొదటి భాగంలో అంతగా ప్రాధాన్యం లేదు. రెండో భాగంలోనే అసలు కథ మొదలు కానున్న నేపథ్యంలో బాహుబలి2 ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
వేసవిలో పిల్లలకు ఆట విడుపు
బాహుబలి2 విడుదలయ్యే సమయానికి స్టూడెంట్స్కు దాదాపు పరీక్షలు ముగిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలోనే బాహుబలి రావడం వల్ల పిల్లలకు కూడా ఆ చిత్రాన్ని చూడాలనే ఉత్సాహం కలుగడం సహజం. దాంతో కుటుంబం మొత్తం థియేటర్స్కు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.
కొందరు కొన్ని రకాల సినిమాలనే ఇష్టపడుతారు. కొందరు కుటుంబ కథ చిత్రాలను ఇష్టపడితే.. మరికొందరు సస్పెన్స్, థ్రిలర్స్, ఇంకొందరు ప్రేమ కథలను ఇష్టపడుతారు. కానీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్న చిత్రంగా బాహుబలి నిలిచింది. అందుకే ఆ చిత్రం ప్రభంజనం సృష్టించింది. బాహుబలికి సీక్వెల్గా వస్తున్న బాహుబలి2ని అన్నివర్గాలు ఇష్టపడే అవకాశం ఉంది.
బాహుబలిని ట్రైలర్కు వచ్చిన స్పందనతో ఇక బాహుబలి పీకే, దంగల్ చిత్రాల రికార్డులను తిరగరాస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో బాహుబలి2 విడుదల కానున్నది. ఈ చిత్రం రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టే అవకాశముందనే ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
|
అంటే దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత బాహుబలి2 ప్రేక్షకుల ముందుకు రానున్నది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది. దేశవ్యాప్తంగా సగటు సినీ ప్రేక్షకుడే కాకుండా రాజకీయ వర్గాలు కూడా ఈ చిత్రం ఎదురుచూస్తున్నారు.
బాహుబలి ది కంక్లూజన్
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
నటీనటులు-సాంకేతిక నిపుణులు
వాల్ పేపర్లు
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
బిగ్బాస్ హౌస్లో ముగ్గురు మొనగాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.. రసం పిండుతున్నారు!
ధడక్ సినిమాపై అర్జున్ కపూర్ రివ్యూ.. చెల్లి నటన గురించి, మాటల్లేకుండా!
అజ్ఞాతవాసి తరువాత మళ్ళీ.. బాగా గ్యాప్ తీసుకుని!
రాజమౌళి కి ప్రత్యేక పురస్కారం
కార్తీ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అవకాశం ఇస్తే నటించడానికి సిద్ధం: 'జిగేల్ రాణి’ సింగర్
అరుదైన గౌరవం దక్కించుకున్న జై లవకుశ చిత్రం
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
శ్రీదేవి మరణం తర్వాత.. అది అసాధ్యం.. అలా చేస్తే పిచ్చిపనే! _ Sridevi death: Mr India sequel shelved - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
శ్రీదేవి మరణం తర్వాత.. అది అసాధ్యం.. అలా చేస్తే పిచ్చిపనే!
బిగ్ బాస్ 2 తెలుగు: రసం పిండుతున్న ముగ్గురు మొనగాళ్ళు
కొంచెం కూడా బాధ లేదా? ఈ వేషాలేంటి? శ్రీదేవి కూతురుపై దారుణమైన కామెంట్స్
శ్రీదేవి కూతురు జాహ్నవి ఫస్ట్ మేగజైన్ ఫోటో షూట్.... సెక్సీ లుక్ అదరహో!
శ్రీదేవి మరణం తరువాత తొలిసారి.. బోనికపూర్ మాటలు, ఆ విషయం ఇప్పటికీ!
మరో సంచలనం.... శ్రీదేవి మరణం వెనక దావూద్ హస్తం? రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ కోసమేనా?
శ్రీదేవిని చంపేశారు, ముంచి చంపడం చాలా ఈజీ.. పక్క గదిలోనే.. రిటైర్డ్ పోలీస్ సంచలనం!
శ్రీదేవి మరణం వెనుక రూ. 240 కోట్ల వ్యవహారం, కోర్టులో లాయర్ వాదనతో అంతా షాక్!
ఫోటోలు: ఫ్యామిలితో బోనీ కపూర్.. చెల్లెళ్ళతో అర్జున్ కపూర్ సందడి!
చీరకట్టులో మెరిసిన శ్రీదేవి కూతురు.. రాంచరణ్ పెళ్లికి లింకు ఏమిటంటే..
వివాదంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: 60 మంది డుమ్మా...డమ్మీలతో సీట్లు నింపిన వైనం!
హిందీలో 30 ఏళ్ల క్రితం రూపొందిన మిస్టర్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగించింది. శ్రీదేవి నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. శ్రీదేవి మరణానికి ముందు మిస్టర్ ఇండియాకు సీక్వెల్ రూపొందించాలని నిర్మాత బోనికపూర్ నిర్ణయం తీసుకొన్నారు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ ఇండియాకు సీక్వెల్ అనగానే ఈ తరం ప్రేక్షకులకు మంచి జోష్ వచ్చింది.
మిస్టర్ ఇండియా సీక్వెల్ ప్లాన్
మిస్టర్ ఇండియా సీక్వెల్ను తెరకెక్కించేందుకు బోనికపూర్ చకచకా ప్లానింగ్ చేశారు. దర్శకుడు శేఖర్ కపూర్తో సంప్రదింపులు జరిపారు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకొంటున్న సమయంలో అనూహ్యంగా శ్రీదేవి మృత్యువాత పడ్డారు.
శ్రీదేవి మరణం తర్వాత
శ్రీదేవి మరణం తర్వాత బోనికపూర్ విషాదంలో కూరుకుపోయారు. మిస్టర్ ఇండియా సీక్వెల్ పనులు ఆగిపోయాయి. అయితే అందాల అభినేత్రి లేకుండా సీక్వెల్ కుదరదని బోనికపూర్ ఆ ప్రాజెక్ట్ను నిలిపివేశాడట.
శ్రీదేవి లేకుండా మిస్టర్ ఇండియాకు సీక్వెల్ రూపొందించడం ఓ పిచ్చిపని. నర్గీస్ లేకుండా మదర్ ఇండియా తీసినట్టు... తాజ్ మహల్ లేకుండా ఆగ్రా ఉంటే ఎవరైనా ఒప్పుకొంటారా? అని శ్రీదేవి సన్నిహితులు పేర్కొన్నారు.
ఆ ఇద్దరు లేకుండా అసాధ్యం
మిస్టర్ ఇండియా అంటే ముందుగా గుర్తొచ్చేది అనిల్ కపూర్, అమ్రిష్ పురి, శ్రీదేవి. ఆ ముగ్గురిలో ఇద్దరు మన మధ్య లేరు. వారు లేకుండా వెండితెర మీద మ్యాజిక్ సృష్టించడం అసాధ్యం అని బోని సన్నిహితులు అభిప్రాయపడ్డారు.
మిస్టర్ ఇండియా సీక్వెల్కు సంబంధించి ఏ జరుగుతుందో నాకు తెలియదు. శ్రీదేవి మరణం తర్వాత బోని ఏం ఆలోచిస్తున్నాడో. ఇప్పుడు సీక్వెల్ రూపొందించడం కూడా అసమంజసమే అని శేఖర్ కపూర్ పేర్కొన్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
దీప్తి సునైనాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో రోజుకి ఎంతో తెలుసా?
లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో కరణం మల్లీశ్వరి బయోపిక్.. బాలీవుడ్ హీరోయిన్!
అజ్ఞాతవాసి తరువాత మళ్ళీ.. బాగా గ్యాప్ తీసుకుని!
రాజమౌళి కి ప్రత్యేక పురస్కారం
కార్తీ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అవకాశం ఇస్తే నటించడానికి సిద్ధం: 'జిగేల్ రాణి’ సింగర్
అరుదైన గౌరవం దక్కించుకున్న జై లవకుశ చిత్రం
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
వరుణ్ తేజ 'కంచె' వేయటానికి గాంధీగారు కావాలి _ Varun Tej's Kanche aiming At Gandhiji's birthday - Telugu Filmibeat
తమిళ సినిమా
వరుణ్ తేజ 'కంచె' వేయటానికి గాంధీగారు కావాలి
హైదరాబాద్:'ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా 'కంచె'. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ మధ్యే జార్జియాలో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చింది... హైదరాబాద్ వచ్చాక ఆరంభమైన షెడ్యూల్ కూడా ముగిసింది. రీసెంట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని సైతం వదిలారు. అది అందరి ప్రశంసలూ పొందుతోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తి కరమైన విషయం బయిటకు వచ్చింది. అది మరేదో కాదు ఈ చిత్రం విడుదల తేదీ.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
స్వాతంత్రానికి ముందు జరిగే కథతో రూపొందే ఈ చిత్రం విడుదల తేదీని ...కూడా దేశభక్తికి చెందిన తేదీనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తేదీ మరేదో కాదు....అక్టోబర్ 2, అంటే గాంధీ జయింతి రోజున ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ వారికి, జమీందార్ వ్యవస్దకు వ్యతిరేకంగా సాగే పోరాటంతో ఈ చిత్రం కథ సాగనుంది.
ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ..సైనికుడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. 1910 వ సంవత్సరంలో కథ జరుగుతుంది. వరుణ్ తేజలోని నటుణ్ణి క్రిష్ 'కంచె' చిత్రంలో వెలికి తెచ్చాడని యూనిట్ సభ్యులు అంటున్నారు... ఈ సినిమాతో వరుణ్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనీ చెబుతున్నారు.
ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిస్తుంది.
‘టిట్టో ఎంబిఏ', ‘విరాట్టు', ఇండో - కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ'లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.
రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్న చిత్రం లోఫర్ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది.
విహంగ వీక్షణం
అద్భుతమైన చిత్రాలు
నటీనటులు-సాంకేతిక నిపుణులు
వాల్ పేపర్లు
Read more about: kanche, varun tej, mukunda, krish, puri jagannath, tollywood, వరుణ్ తేజ్, ముకుంద, టాలీవుడ్, క్రిష్, పూరి జగన్నాథ్, కంచె
చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లు: ఆ రెండు.. పార్వతి నాయర్ అలా ఎలా వదులుకుంది?
బాక్సాఫీస్ తాట తీసున్న అమీర్.. చైనాలో సీక్రెట్ సూపర్స్టార్కు దిమ్మతిరిగే కలెక్షన్లు
అలాంటప్పుడు.. భయంతో మాటలు గొంతులోనే ఆగిపోతున్నాయి: సన్నీ లియోన్
స్టార్ హీరో కూతురు బికినీలో.. ఇండస్ట్రీ మొత్తం పరేషాన్!
'గాయత్రి' లో అనసూయ రోల్ ఇదా ?
'పద్మావత్'పై మొట్టమొదటి రివ్యూ..!
రాజ్ తరుణ్ మామూలోడు కాదు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
రాజశేఖర్ కూతురు పై.. రూమర్లు నిజమాయే..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
చేయి చేసుకున్న బాలయ్య _ Balakrishna slaps fans _ చేయి చేసుకున్న బాలయ్య - Telugu Filmibeat
తమిళ సినిమా
ఎన్టీఆర్కి జరిగింది, విజయ్ దేవరకొండకు కూడా.. నాకు జరగదని గ్యారెంటీ ఏంటి.. నిఖిల్!
మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో కొత్త వేరియంట్
మీ స్మార్ట్ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్
పీఎఫ్ గురించి ఎవరికీ తెలియని 10 విషయాలు మీకోసం మిస్సవకండి.
గుంటూరు జిల్లా ఉన్నవ గ్రామానికి చెందిన అభిమానులపై సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేయి చేసుకున్నారు. రాత్రి చిలకలూరి పేటలో రోడ్ షో, బహిరంగ సభ ముగిసాక, బాలయ్య అర్ధరాత్రి గుంటూరుకు బయిలుదేరారు. మధ్యలో తిమ్మాపురంలో అభిమానులు ఆపడంతో బాలయ్య అక్కడ కొద్దిసేపు ఆగి మాట్లాడారు. దీంతో తమ గ్రామంలోకి రావాలంటూ ఉన్నవ గ్రామస్ధులు బాలకృష్ణ కాన్వాయ్ కు అడ్డు తగిలారు. ఇదే సమయంలో అభిమానులు కోరికకు అనుగుణంగా ఉన్నవ గ్రామానికి వెళ్తామంటూ సెక్యూరిటీ అధికారి బాలయ్యకు మొబైల్ అందించారు.
అప్పటికే ఆగ్రహంతో ఉన్న బాలయ్య సెక్యూరిటి అధికారి మీద చెయ్య చేసుకున్నారు. అదే ఆగ్రహంతో వాహనం దిగిన బాలకృష్ణ పలువురు కార్యకర్తల చెంప చెళ్ళు మనిపించారు. మీరు కొట్టినా, తిట్టినా పడతాం..మీరు మాత్రం మా ఊళ్ళో రోడ్ షో చేయాల్సిందే..అంటూ అభిమానులు మొండికేయటంతో చివరికి ఆయన ఆ గ్రామంలోకి వెళ్ళారు. అనంతరం ప్లేస్ నువ్వు చెప్పినా సరే..నన్ను చెప్పమన్నా సరే..టైం నువ్వు చెప్పినా సర్..నన్ను చెప్పమన్నా సరే..ఎప్పుడైనా సరే..ఎక్కడైనా సరే..కత్తులతో కాదు..ఓట్లతో సత్తా చూపాలంటూ ఆయన ప్రసంగించారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: balakrishna guntur dist chilakaluripeta road show timmapuram security గుంటూరు జిల్లా బాలకృష్ణ రోడ్ షో
టాక్సీవాలా.... కృంగిపోయిన విజయ్ దేవరకొండ, హీరో సూర్య ఓదార్పు!
మొన్న అల్లు అర్జున్, నేడు పవన్.. అనంతపూర్ పిల్ల కామెంట్!
2.ఓ తరువాత నా సినిమానే.. విజయ్ దేవరకొండ ట్వీట్!
సమంతతో నాలుగోసారి.. క్రేజీ కాంబినేషన్కు రంగం సిద్ధం!
మళ్లీ రెచ్చిపోయిన లోఫర్ హీరోయిన్!
ఎన్టీఆర్ టచ్ చేశాడు.. రాంచరణ్ కొట్టేశాడు..!
రూ. 5 కోట్లు కూడా రాలేదు... సగం షోలు లేపేశారు
కృంగిపోయిన విజయ్ దేవరకొండ.. హీరో సూర్య ఓదార్పు !
సౌందర్య పేరు చెప్పి ఎమోషనల్.. క్లారిటీ ఇచ్చిన చోట కె నాయుడు!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
బాలయ్య గ్రాండ్ సన్ పేరు ‘మన్మధ నాయుడు’!? _ Balakrishna's grandson is 'Manmadha Naidu' - Telugu Filmibeat
తమిళ సినిమా
బాలయ్య గ్రాండ్ సన్ పేరు ‘మన్మధ నాయుడు’!?
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అందుకు కారణం బాలయ్య తాత కావడమే. ఆయన కూతురు బ్రాహ్మణి - అల్లుడు లోకేష్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మనవడికి ‘మన్మథ నాయుడు' అనే పేరు పెట్టినట్లు సమాచారం. మన్మధ నామ సంవత్సర ఉగాది పర్వదినాన జన్మించడంతో ఈ పేరు పెట్టినట్లు సమాచారం.నిన్న జరిగిన లెజెండ్ ఆడియో వేడుకలో టీడీపీ లీడర్ రమణమూర్తి బాలయ్య గ్రాండ్ సన్ ను ‘మన్మధ నాయుడు' అని సంబోధించారు. దీంతో ఇదే పేరు అని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య మనవడికి సంబంధించిన పలు క్లోజ్ అప్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవలే నారా లోకేష్ తన కొడుకుని ఎత్తుకున్న ఫోటో ఒకటి విడుదలైనా...అందులో బాబు పోలికలు సరిగా ఏర్పడలేదు. తాజాగా బయట పడ్డ క్లోజ్ అప్ ఫోటోలో బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్నారికి ఎవరి పోలికలు వచ్చాయి? నందమూరి వంశంవారి పోలికలు వచ్చాయా? నారా వంశం వారి పోలికలు వచ్చాయా? అనే చర్చల్లో మునిగి పోయారు ఫ్యాన్స్.
ఇటు బాలయ్య కుటుంబంలో....అటు చంద్రబాబు కుటుంబంలో జన్మించిన తొలి సంతానం కావడంతో రెండు కుటుంబాల వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ఫోటోపై మీరూ ఓ లక్కేయండి, బాబు ఎవరి పోలికతో ఉన్నాడో మీ అభిప్రాయాలు వెల్లడించండి.
Read more about: balakrishna, nara brahmini, బాలకృష్ణ, నారా బ్రాహ్మణి
జైసింహా 10రోజుల కలెక్షన్ రిపోర్ట్: నష్టం నుంచి గట్టెక్కాలంటే ఇంకెంత రాబట్టాలి?..
నమ్రతపై మహేష్ బాబు లవ్లీ ట్వీట్, కారణం అదే.... (ఆశ్చర్యపోయే విషయాలు, ఫోటోస్)
మహేష్-బన్నీ కాంప్రమైజ్!: ఎవరు ముందు?.. ఇదీ డీల్..
స్టార్ హీరో కూతురు బికినీలో.. ఇండస్ట్రీ మొత్తం పరేషాన్!
'గాయత్రి' లో అనసూయ రోల్ ఇదా ?
'పద్మావత్'పై మొట్టమొదటి రివ్యూ..!
రాజ్ తరుణ్ మామూలోడు కాదు.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
రాజశేఖర్ కూతురు పై.. రూమర్లు నిజమాయే..!
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురు మృతి
మాజీ మంత్రి ఆనంను కలిసిన మంత్రి గంటా..
మూసీ కాల్వలో ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం!
ఓ మహిళా తన భర్తను చంపేసి ఏమి చేసిందో తెలుసా..?
కాంగ్రెస్, జేడీఎస్ మధ్య కేబినెట్ కూర్పుపై కుదిరిన ఒప్పందం
సౌదీ అరేబియాలో 11 మంది యువరాజుల అరెస్టు
రెచ్చిపోయిన ఉగ్రవాదులు..235మంది దుర్మరణం
అనుమానంతో భార్యను చంపి..
'నమో' కు నయా వందనం అంటున్న దేశ ప్రజలు..!
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
1899 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
4 పురస్కారాలు
సంఘటనలు[మార్చు]
మే 8: చాపేకర్ సోదరులలో ఒకరైన వాసుదేవచాపేకర్ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
మే 10: చాపేకర్ సోదరులలో ఒకరైన మహాదేవ చాపేకర్ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
మే 12: చాపేకర్ సోదరులలో ఒకరైన బాలకృష్ణ చాపేకర్ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
జననాలు[మార్చు]
మార్చి 6: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949)
ఫిబ్రవరి 11: గురజాడ రాఘవశర్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987)
ఫిబ్రవరి 19: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
మార్చి 13: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి. (మ.1967)
మే 8: ఫ్రెడరిక్ హేయక్, ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.
మే 25: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976)
జూన్ 9: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967)
జూలై 15: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణులు. (మ.1977)
సెప్టెంబర్ 18: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1985)
సెప్టెంబర్ 26: ఎన్.ఎం.జయసూర్య, ప్రముఖ హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (మ.1964)
సెప్టెంబర్ 29: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (మ.1985)
అక్టోబరు 29: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (మ.1978)
నవంబరు 11: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, పంచాంగకర్త. (మ. 1972)
నవంబరు 13: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త,చరిత్రకారుడు. (మ.1982)
డిసెంబరు 22: శొంఠి దక్షిణామూర్తి, ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు.
డిసెంబర్ 26: ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
మరణాలు[మార్చు]
జూలై 24: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు. (జ.1803)
పురస్కారాలు[మార్చు]
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 9 సెప్టెంబరు 2017న 10:19కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
అనురాగ్ హీరోగా "ఈ క్షణమే " మొదలైంది. - MaaStars
Trending `ప్రేమెంత పని చేసే నారాయణ` పాటలను ప్రశంసించిన సినీ -రాజకీయ ప్రముఖులు!! శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్ ప్రారంభం!! ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అందరికి నచ్చుతుంది! `బెస్ట్ లవర్స్` ప్రీ రిలీజ్ వేడుక…ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుదల! బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్ Why project personal opinion as generalized reviews?
తాజా వార్తలు
You are at:Home»Featured»అనురాగ్ హీరోగా “ఈ క్షణమే ” మొదలైంది.
అనురాగ్ హీరోగా “ఈ క్షణమే ” మొదలైంది.
జనని క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ ను హీరోగా పరిచయం చెస్తూ పొకూరి లక్ష్మణా చారీ నిర్మిస్తొన్న చిత్రం “ఈ క్షణమే”. సాయిదేవ రామన్ దర్శకుడు. రామానాయుడు స్డూడియోస్ లో ప్రారంభమైన ఈ చిత్ర ముహూర్తపు షాట్ బి.గోపాల్ క్లాప్ నివ్వగా , జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చెశారు.
నిర్మాత పొకూరి లక్ష్మణా చారీ మాట్లాడుతూ.. మా జనని బ్యానర్ లొ ఇది తొలిచిత్రం. దర్శకుడు కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరో అనురాగ్ కు మంచి ఇంటర్డక్షన్ అవుతుందన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ..
కథ బాగుంది. పది రోజుల్లొ చిత్రీకరణ ప్రారంభిస్తాము. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలన్నారు.
దర్శకుడు రామన్ మాట్లాడుతూ..సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ ఓకె అయింది. జనని బ్యానర్ లొ ఓ మంచి చిత్రంగా నిలుస్తుందన్నారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. తొలిసారి సినిమా చెస్తొన్న ఈ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ , మంచి కథ. సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నానన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలొ మైత్రి హాస్పిటల్ అధినేత డా.ప్రకాష్, కిలారిమనొహార్, రమణ, సాంబశివరావు గారు, పూర్ణ ,శరత్ తదితరులు పాల్గొన్నారు.
కెమెరా : సతీష్
పాటలు : అనంత్ శ్రీరామ్
మాటలు: హేమంత్ కార్తీక్ నిర్మాత : లక్ష్మణా చారీ,
దర్శకత్వం : సాయిదేవరామన్
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
రిలీజ్ కి రెడీగా జయం రవి “పౌరుడు”
నాగ్ అశ్విన్ చేతుల మీదుగా విడుదలైన అక్షర అహా నా పెళ్లంట కవర్ వీడియో సాంగ్
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
|
సోషల్ మీడియా
సినిమా వార్తలు
సామాజిక న్యాయం
సినిమా కబుర్లు
కొత్త పుస్తకాలు
లైఫ్ స్టైల్
జిల్లా వార్తలు
విజయవాడ సిటీ
పశ్చిమ గోదావరి
నాన్-వెజిటేరియన్
పిండి వంటలు
వైద్యానికి సొమ్ము లేక రైతు మృతి[01:51 AM]
విజయనగరంలో ఆకస్మికంగా లాడ్జీలలో తనిఖీలు[10:03 PM]
రాజస్తాన్ కాంగ్రెస్లో రసవత్తరపోరు[09:55 PM]
సింగపూర్ సదస్సులో అమెరికా - చైనా వాణిజ్యపోరుపైనే ప్రధాన చర్చ[09:34 PM]
ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం[09:26 PM]
ఏపి ప్రభుత్వ చిహ్నం మార్పు[09:19 PM]
వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి[09:09 PM]
చత్తీస్గఢ్లో ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతాం : రాహుల్ హామీ[09:02 PM]
డిసెంబర్ 11 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు[08:42 PM]
Home » ఫీచర్స్ » పడుకునే దిశపై భూ అయస్కాంత ప్రభావం ఉంటుందా?
ప్రశ్న: మనం పడుకొనే దిశకు, భూమికున్న అయస్కాంత క్షేత్రానికి సంబంధం వుందా? ఉత్తర దక్షిణ దిశల్లో పడుకొంటే భూమ్యాస్కాంత బలం మన మీద చెడు ప్రభావం కల్గిస్తుందని విన్నాను. నిజమేనా?
- ఎం.సాత్విక, హన్మకొండ, వరంగల్ అర్బన్
మరో విషయం ఒకవేళ అంతో ఇంతో ఉందనుకున్నా మన శరీరం ఓ దండాయాస్కాంతం కాదు. స్తూపాకారంలో వున్న మన శరీరంలో సుమారు 54 శాతం నీరే వుంటుంది. మిగిలిన పదార్థాలు చాలామటుకు ద్రావణ స్థితిలో ద్రావితంగా లేదా కొల్లాయిడ్ తదితర యితర రూపంలో డిస్పర్స్ ఫేజ్ రూపంలో వుంటాయి. అవి నిర్మాణయుతంగా నిర్దిష్ట స్ఫటికాకృతిలో వుండవు. అటుయిటు కదులుతూ వుంటాయి. కాబట్టి, మనం ఉత్తర దక్షిణ దిశల వైపు పడుకొంటే ఎంతమేరకు అయస్కాంత పదార్థాలుంటే వాటికి అయస్కాంతీకరణం (Magnetization) జరుగుతుందో, డయామాగటిక్ పదార్థంలో ఎంతవరకు వికర్షక అయస్కాంత తత్వం ప్రేరేపితం (Induction) అవుతుందో అంతే మోతాదులో ఈ రెండు ప్రేరణలు తూర్పు పడమర దిశల్లో పడుకున్నా జరుగుతుంది.
3. ప్రపంచంలో వయసుతీరకుండానే మరణించేవారిలో ఎక్కువమంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. అపుడు వారు నిద్రిస్తూ ఉత్తర దక్షిణ దిశల్లోనే డ్రైవ్ చేస్తున్నారా? కార్లు, వాహనాలు ఉత్తర దక్షిణ దిశల్లోనే ప్రయాణిస్తున్నపుడే ప్రమాదాలా?
- ప్రొ__ ఎ.రామచంద్రయ్య
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.
పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం
ఈ యాప్ మీకు తెలుసా?
పలుచన అవుతున్న పెద్ద షో!
చల్లని శరీరానికి..!
సమ్మర్ టెర్రర్...'చల'్లగా పరార్!
పండ్లు- పోషక విలువలు ఉపయోగాలు
మెగ్నీషియం మాయ!
ఆహారమే...పరిష్కారం!
ఆరోగ్య రక్ష...తులసి!
గుడ్ షాట్!
ప్రధాన వార్తలు
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
డిసెంబర్ 11 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ముఖేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం "జాగ్తే రహో" అనే సినిమా లోనిది. ఈ సినిమా 1956 లో వచ్చింది.దీనిని రాజ్ కపూర్ నిర్మించాడు.ఇలాంటి పాటలను తన సినిమాలలో పెట్టడం ఆయనకున్న మంచి టేస్ట్ ను ప్రతిబింబిస్తుంది.
ఈ పాటలో రాజ్ కపూర్, మోతీలాల్ రాజవంశీ నటించారు. మోతీలాల్ చాలా మంచి సహజనటుడు.మన తెలుగు వాళ్ళ సంగతి అలా ఉంచితే, నేటి హిందీ వాళ్ళకే ఆయనెవరో తెలియదు.చాలా గొప్పగా బ్రతికిన ఈయన 1965 లో చాలా పేదరికంలో చనిపోయాడు.ఈ పాటలో మోతీలాల్ నటన చూచి తీరాలి.అంత గొప్పగా నటించాడు.
పాత కాలంలోని పాటలలో గొప్పదైన తాత్విక చింతన ఉట్టిపడుతూ ఉండేది.అయితే ఇది త్రాగుబోతు చెప్పే తాత్వికత. ఒక్కొక్కసారి వాళ్ళనుంచి కూడా గొప్పదైన తత్త్వం జాలువారుతుంది. ఈ పాట కూడా అలాంటిదే.
కొన్ని వేదాంత సాంప్రదాయాలు చెప్పేటట్లు ప్రపంచం అనేది స్వప్నం అయితే ఇక స్వప్నంలో నిజం అబద్దం ఏముంటాయి? మొత్తం కలే అయినప్పుడు ఈ ప్రపంచంలో ఏది సత్యమో ఏది అసత్యమో ఎలా చెప్పగలం? అని కవి ఈ గీతంలో మనల్ని ప్రశ్నిస్తాడు.
అనే పాదం చాలా అద్భుతమైన తాత్త్వికార్ధాన్ని కలిగి ఉన్నది. హృదయంలోని బాధ అనే విషాన్ని మధువు అనే విషం హరించిందట.అప్పుడు నిర్జీవ శరీరంలో మళ్ళీ జీవం పుట్టుకొచ్చిందని కవి ఒక అద్భుతమైన భావాన్ని మన కళ్ళముందు చూపిస్తాడు.ఈ పాట అంతా యోగులకూ సూఫీలకూ చెందిన తాత్విక భావ సమాహారం.అందుకే ఇది నాకు ఇంతగా నచ్చింది.
ఇలాంటి సాహిత్యాన్ని వ్రాసేవారూ ఇప్పుడు లేరు.తీసేవారూ లేరు.చూసేవారూ లేరు.ఇప్పుడున్నది "సర్వభ్రష్టత్వం" మాత్రమే.
శైలేంద్ర వ్రాసిన గీతాలన్నీ చాలా బాగుంటాయి. మనల్ని ఆలోచింపచేస్తాయి.
ఈ ప్రపంచం ఒక స్వప్నం
ఇందులో అబద్దం ఏమిటి?
పరమసత్యం ఏమిటి?
నా హృదయం ఏం చెప్పిందో
మధువు యొక్క ఒక ప్రమాదం
ఈ విషం ఆ విషాన్ని అంతం చేసింది
|
కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్ ధరలోIndiaజాబితా
కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్ యొక్క తాజా ధర May 28, 2018పొందిన జరిగినది
కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్క్రోమా అందుబాటులో ఉంది.
కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్ అత్యల్ప ధర 4 క్రోమా లో క్రోమా ( 4)
కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్ - యూజర్ సమీక్షలు
కోడాక్ ఈసైషారే ఎం౫౩౨ ౧౪మ్ప సిల్వర్ లక్షణాలు
షట్టర్ స్పీడ్ రేంజ్ Max: 1/1600 secs / Min: 8 secs
ఫ్లాష్ రేంజ్ 1.6 ft - 13 ft
ఖరీదైన కప్స్ India _ PriceDekho.com
Expensive కప్స్ లో Indiaధర
Expensive కప్స్ లో India2018ధర జాబితా
24 Sep 2018 నాటికి Rs. 1,209 వరకు వరకు లో Indiaకొనుగోలు ఖరీదైన కప్స్. ధరలు సులభం మరియు శీఘ్ర ఆన్లైన్ పోలిక కోసం ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ఉత్పత్తుల విస్తృత పరిధి ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , మీ స్నేహితులతో లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు మరియు వాటా ధరలు చదవండి. ఇందులో అత్యంత ప్రాచుర్యం ఖరీదైన కప్ లో Indiaఉంది సూపెర్వారే 3 పీక్స్ బ్రేక్ఫాస్ట్ సెట్ హాల్లొ ఫ్లవర్ వైట్ Rs. 598 ధరకే.
ధర రేంజ్ కోసం కప్స్ < / strong>
3 కప్స్ రూపాయల కన్నా ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. 725. అత్యధిక ధర చెల్లించి వస్తువును Rs. 1,209 లో లంజారో వెస్టవుడ్ కప్ & సాసర్ అందుబాటులో Indiaఉంది. కొనుగోలుచేసేవారు స్మార్ట్ నిర్ణయాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ధరలు పోల్చి, ప్రీమియం ఉత్పత్తుల ఇచ్చిన పరిధి నుండి ఎంచుకోవచ్చు. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
లో Indiaటాప్ 10 జాఫ్రీ బీన్ షర్ట్స్ _ PriceDekho.com
Top 10 జాఫ్రీ బీన్ షర్ట్స్ లో Indiaధర
టాప్ 10 జాఫ్రీ బీన్ షర్ట్స్
టాప్ 10 జాఫ్రీ బీన్ షర్ట్స్ లో Indiaగా 19 Jul 2018. ఈ జాబితా తాజా ఆన్లైన్ పోకడలు మరియు మా వివరణాత్మక పరిశోధన ప్రకారం సంగ్రహించబడింది. ఈ ఉత్పత్తులు ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు చదివి మీ స్నేహితులతో ఉత్తమ ధరలు భాగస్వామ్యం. టాప్ 10 ఉత్పత్తి జాబితా Indiaవిపణిలో ప్రజాదరణ ఉత్పత్తులు తెలుసు ఒక గొప్ప మార్గం. టాప్ తీరు జాఫ్రీ బీన్ షర్ట్స్ లో Indiaజాఫ్రీ బీన్ మెన్ s చెక్కెరేడ్ ఫార్మల్ షర్ట్ SKUPDbPkeB Rs. 1,299 ధరకే ఉంది. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
|
ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ ధర India20 Oct 2018 లోజాబితా _ PriceDekho.com
ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ లో Indiaధర
India2018 లో ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్
చూడండి నవీకరించబడింది ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ ధరలు Indiaలో 20 October 2018 నాటికి. ధర జాబితా ఆన్లైన్ షాపింగ్ 72 మొత్తం ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ ఉన్నాయి. ఉత్పత్తి లక్షణాలు, కీ ఫీచర్లు, చిత్రాలు, రేటింగ్ & మరింత పాటు లో Indiaఅత్యల్ప ధరలు కనుగొనేందుకు. ఈ వర్గంలో అత్యంత ప్రాచుర్యం ఉత్పత్తి ఫిలిప్స్ గోజిఆర్ వీబీ ౪గ్బ ఎంపీ౪ ప్లేయర్ రెడ్ ఉంది. అత్యల్ప ధరలు Flipkart, Naaptol, Snapdeal, Homeshop18, Indiatimes ఒక సులభమైన ధర పోలిక కోసం వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి.
ధర రేంజ్ ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్
ధర ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్ మేము అన్ని గురించి మార్కెట్లో ఇవ్వజూపిన ఉత్పత్తులు మాట్లాడినప్పుడు మారుతుంటాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తి ఫిలిప్స్ గోజిఆర్ అరియస్ 16 గ్బ ఎంపీ౪ ప్లేయర్ Rs. 7,499 ధరకే. దీనికి విరుద్ధంగా, కనిష్ట ధర ఉత్పత్తి Rs.494 లో ఫిలిప్స్ స౩ర్గ౦౪క్ప్ గోజిఆర్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ అందుబాటులో ఉంది. ఈ ధరల వైవిధ్యం ఎంచుకోవడానికి ప్రీమియం ఉత్పత్తులు దుకాణదారులను ఒక సరసమైన పరిధి ఇస్తుంది. ఆన్లైన్ ధరలను Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCRఆన్లైన్ కొనుగోళ్ల etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి
టాప్ 10ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్
తాజాఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్స్ & ఐపోడ్స్
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ
- డిస్ప్లే 128 x 32 Pixels
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ఎంపీ౩ ప్లేయర్ ౪గ్బ బ్లాక్
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ ఎంపీ౩ ప్లేయర్ ౪గ్బ వైట్ బ్లాక్
ఫిలిప్స్ గోజిఆర్ టాప్ 4 3 ఎంపీ౩ ప్లేయర్ స౪ట్ప౪౦౪క్ఫ్ 94
- ప్లేబాక్ టైం Up to 20 hours
ఫిలిప్స్ మినీ డాట్ 2 గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ
- డిస్ప్లే no
ఫిలిప్స్ స౩మస్క్౦౨క్ ౨గ్బ ఎంపీ౩ ప్లేయర్
ఫిలిప్స్ గోజిఆర్ వీబీ 4 గ్బ ఎంపీ౪ ప్లేయర్
ఫిలిప్స్ గోజిఆర్ ౨గ్బ ఎంపీ౩ ప్లేయర్
ఫిలిప్స్ స౩వబె౦౮క్ప్ 94 ౮గ్బ గోజిఆర్ ఎంపీ౪ ప్లేయర్
ఫిలిప్స్ గోజిఆర్ రాగ స౪ర్గ౦౪ర్ఫ్ 94 ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ రెడ్
ఫిలిప్స్ గోజిఆర్ వీబీ 4 గ్బ ఎంపీ౩ ఎంపీ౪ ప్లేయర్ బ్లాక్ 1 8 ఇంచ్ డిస్ప్లే
- ప్లేబాక్ టైం 25 hrs
ఫిలిప్స్ స౩ర్గ౦౪క్ప్ గోజిఆర్ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్
ఫిలిప్స్ గోజిఆర్ వీబీ 8 గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లాక్ 1 8 ఇంచ్ డి
- ప్లేబాక్ టైం 5 hrs
ఫిలిప్స్ ఎంపీ౩ ప్లేయర్ స౦౬౦౩౦౪స్ 97 సిల్వర్
ఫిలిప్స్ గోజిఆర్ రాగ ౪గ్బ ఎంపీ౩ ప్లేయర్ బ్లూ
ఫిలిప్స్ గోజిఆర్ వీబీ ౮గ్బ స౩వబె౦౮క్స్ 94
ఫిలిప్స్ గోజిఆర్ మిక్స్ 2 గ్బ స౩మస్క్౦౨యా 97 ఎంపీ౩ ప్లేయర్ బ్లూ
లోకోక్తి ముక్తావళి - వికీసోర్స్
30963లోకోక్తి ముక్తావళి — ముఖపత్రంపి. కృష్ణమూర్తి1955
విద్వాన్ పి. కృష్ణమూర్తి
సికిందరాబాద్, (దక్కన్)
ది మోడరన్ పబ్లిషర్స్ (రిజిష్టర్డు)
అక్షరక్రమంలో తెలుగు సామెతలు[మార్చు]
"https://te.wikisource.org/w/index.php?title=లోకోక్తి_ముక్తావళి&oldid=210433" నుండి వెలికితీశారు
పండుగ వల్ల సంతోషం వస్తుందా?
నాకింకా సందేహంగానే వుంది.
ఎక్కడి నుంచి వస్తోంది? బహుశా బయటి నుండైతే కాదు.
రోజూ భూమి అలాగే తిరుగుతోంది.
వెలుతురూ చీకటీ ఆస్తుల పంపకంలో కూడా పెద్ద తేడా లేదు.
|
ఖర్చు లైసెన్స్ XMailer, XServers, XDomains, XHeater.
XMailer డౌన్లోడ్
వర్గం సహాయం
ప్రయోగ విండో
ప్రధాన విండో
ఉత్పత్తి పేర్లు
కోడ్ జనరేషన్
ప్రత్యామ్నాయం సూచనలు
విండో పంపిణీ
పరీక్ష మెయిలింగ్
పత్రిక పంపిణీ
డేటాబేస్ యొక్క గ్రహీతలు
ఖాతాల డేటాబేస్
సాంకేతిక మద్దతు
లైసెన్సుల మంజూరు for a period of 1 year. కూడా మీరు అర్హులు ఉచిత నవీకరణలను.
పేరు ధర పదం యొక్క లైసెన్స్ ఫ్యూచర్ నవీకరణలు
XMailer 5000 కొనుగోలు 2990 రూబిళ్లు 1 సంవత్సరం ఉచిత
XServers 5000 కొనుగోలు 2990 రూబిళ్లు 1 సంవత్సరం ఉచిత
XHeater 6000 కొనుగోలు 2990 రూబిళ్లు 1 సంవత్సరం ఉచిత
XDomains 2500 ఇప్పుడు కొనుగోలు కోసం 1990 రూబిళ్లు 1 సంవత్సరం ఉచిత
మేము ప్రోమోలు కొనుగోలు కోసం ఒక సెట్ కార్యక్రమాలు to 30% ధర సో యొక్క పూర్తి సెట్, నాలుగు కార్యక్రమాలు మాత్రమే ఒక బేరం; కానీ మార్గం అమలు ప్రొఫెషనల్ ఇమెయిల్ వార్తా. కొనుగోలు సిఫార్సు పూర్తి కిట్ కోసం గరిష్ట ప్రభావం మరియు వివరించిన భావన మా ప్రాజెక్ట్ ఇక్కడ.
డిస్కౌంట్ కొనుగోలు చేసినప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజీ <>.
కొనుగోలు ఎలా?
ఎంచుకోవడం intercouse ఉత్పత్తి, క్లిక్ లింక్ క్లిక్ చేయడం ద్వారా లింక్ తో ధర మరియు పే పేజీలో చెల్లింపు వ్యవస్థ Yandex.డబ్బు.
It is also possible to pay ద్వారా ఇతర చెల్లింపు సేవలు, దయచేసి సంప్రదించండి మా సాంకేతిక మద్దతు.
చెల్లింపు పద్ధతులు:
వద్ద కంపెనీలు ఇక్కడ అనేక మంది నిమగ్నమై ఉన్నాయి మార్కెటింగ్, ఉంది. తరచుగా, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చెయ్యాలి బహుళ కంప్యూటర్లలో. మేము అందించే కార్పొరేట్ ప్యాకేజెస that allow you to save గణనీయంగా కొనుగోలు పోలిస్తే ఒక సాధారణ లైసెన్స్.
2. లైసెన్సు *30% డిస్కౌంట్
3 లేదా ఎక్కువ లైసెన్సుల *50% డిస్కౌంట్
*సంఖ్య లైసెన్సుల భావిస్తారు. ఇది ఒక-సమయం కొనుగోలు మరియు డిస్కౌంట్ వర్తిస్తుంది రెండవ మరియు తరువాత లైసెన్స్.
ఎలా ఒక అమ్మకాలు లేఖ రాయడానికి ప్రకటనల కోసం?
ఎలా నిలకడగా ఇన్బాక్స్లో పొందండి?
ఓపెన్ స్థానాలు
ఉపయోగకరమైన లింకులు
డౌన్లోడ్ XMailer
యూజర్ సమీక్షలు
అనుబంధ ప్రోగ్రామ్
ఖర్చు లైసెన్స్ XMailer III
ప్రచార సంకేతాలు
ఆసక్తికరమైన వ్యాసాలు
తొమ్మిది నియమాలు విజయవంతమైన పంపిణీ
తో సమస్యలు వర్తమానాలను
వీడియోలు XMailer 3.0
|
పక్షవాతానికి 3 గంటల్లో చికిత్స...! - VAIDYAM.INFO
ప్రకృతి వైద్యం
మానసిక సమస్యలు
కాలేయ క్యాన్సర్
గర్భాశయ క్యాన్సర్
కడుపు నొప్పి
డయాబెటిక్ రెటినోపతి
పక్షవాతానికి 3 గంటల్లో చికిత్స…!
పక్షవాతం అంటే ఒకప్పుడు 60 ఏళ్లుదాటిన వారిలో వచ్చేది. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయసు వారిలో కూడా చూస్తున్నాం. మారిన జీవనశైలి దీనికి ప్రధాన కారణమని అధ్యయనాలు, పరిశోధనలు నిరూపించాయి. పక్షవాతం వచ్చిన మూడు గంటల్లోపు చికిత్స చేస్తే రోగి కోలుకునే అకాశాలున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా ఇంజక్షన్ అందుబాటులో ఉంది. పక్షవాతం ఎందుకొస్తుంది? కారణాలు, వంవపారంపర్యంగా వస్తుందా? అనే అంశాలు తెలుసుకుందాం…
బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం చాలా తీవ్ర సమస్య. గుండెపోటు కన్నా పక్షవాతం చాలా ప్రమాదకరం. సాధారణంగా మెదడులోని భాగాలకు రక్తప్రసరణలో జరిగే మార్పుల వల్ల మెదడు కణాలు దెబ్బతిని పక్షవాతానికి గురవుతాయి.
రెండు రకాలు
పక్షవాతం రెండు రకాలు. మొదటి రకం ఇస్కిమిక్ స్ట్రోక్. అంటే మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో రక్తం గడ్డకట్టి మూసుకుపోయి మెదడు కణజాలం దెబ్బతిని పక్షవాతానికి గురవుతుంది. రెండో రకం రక్తనాళం చిట్లి మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) అయి మెదడు పక్షవాతానికి గురవుతుంది. పక్షవాతం వచ్చినప్పుడు మెడులో ఏ భాగం దెబ్బతింటుందో అది శాశ్వతంగా దెబ్బతింటుంది. తిరిగి ఈ కణాజలం పనిచేయదు.
పక్షవాతం సమయంలో రోగిలో కనిపించే లక్షణాలు…..
ఒక కాలు, చేయి చచ్చుబడిపోతాయి. సగ భాగం తిమ్మిరిపట్టి మొద్దుబారిపోతుంది. మాట స్పష్టంగా రాదు.
నడుస్తుంటే ఒక పక్కకి తూలుతారు. చూపు స్పష్టంగా ఉండదు. ఉన్నట్టుండి స్పృహ కోల్పోతారు. కళ్లు ్లతిరుగుతాయి.
ఎవరికి వస్తుంది?
అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, అధిక బరువు ఉన్న వారికి, ధూమాపానం, మద్యపానం చేసే వ్యక్తులకు పక్షవాతం వస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉండే వారిలో వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణంగా 50 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య వ్యక్తులకు వచ్చే అవకాశముంది. కానీ ఈ మధ్య మనదేశంలో చిన్నవయసులోనే పక్షవాతానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ధూమపానం, మద్యపానం అలవాట్లబారినపడడం, శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పు ముఖ్య కారణాలు.
మన దేశంలో ముఖ్యంగా ‘ఆర్టిరరీ అథిరోస్క్లిరోసిస్’ వల్ల పక్షవాతం ఎక్కువ కనిపిస్తుంది. దీనికి కూడా పైన చెప్పికారణాలే అధికం. కొంత మందిలో మరీ చిన్న వయసులో పక్షవాతం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వస్తుంది. అవి ఆటో ఇమ్యూన్ డిసిజ్ వంటి ఆంటి ఫాస్పో లిపిడ్ సిండ్రోం, ఎస్ఎల్ఇ. చిన్న పిల్లల్లో మోయ-మోయ డిసీజ్, గుండె జబ్బు వ్యాధులలో పక్షవాతం వచ్చే అవకాశముంది.
పక్షవాతానికి సంబంధించిన వైద్యంలో ఫిజియోథెరపి ముఖ్యపాత్ర వహిస్తుంది. చచ్చుబడిన అవయవాలను తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. లేదంటే పక్షవాతం వచ్చిన భాగం బిగుసుకుపోయి కదలికలు మరీ తక్కువ అవుతాయి. పక్షవాతం వచ్చిన కండరాలు మరీ బిగుసుకుని కదలికలు తగ్గిన వారిలో బోటాక్స్ అనే ఇంజక్షన్ కండరాలను తీసుకోవడం వల్ల బిగుతు తగ్గి కదలికలు పెరిగే అవకాశముంది.
పక్షవాతం రాకుండా నివారించడంలో జీవనశైలిది కీలక పాత్ర. ధూమపానం, మద్యపానం, గుట్కా, మత్తుపదార్థాలు వాడే వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు కచ్చితంగావాటిని మానడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం అంటే నడక, జాగింగ్, సైక్లింగ్, ఈతకొట్టడం చేయాలి. అధిక కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాలను మానాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, తాజాపండ్లు, విటమిన్-సి, విటమిన్ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవాలి. వీటి వల్ల పక్షవాతం వచ్చే అవకాశాన్ని నివారించొచ్చు. ఇప్పటినుంచైనా ప్రతి ఒక్కరూ తమ జీనవశైలిని మార్చుకోవాలి.
వంశపారంపర్యంగా వస్తుందా?
ఇంత వరకు మనకు అధిక రక్తపోటు, మధుమేహం వంశపారంపర్యంగా వస్తుందని తెలుసు. ఇప్పుడు ఇదే కోవలోకి పక్షవాతం చేరింది. పక్షవాతం వంశపారంపర్యంగా వచ్చే అవకాశముందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కొన్ని వంశపారంపర్యంగా హై కొలస్ట్రాల్, హోమో సిస్టినిమియ వంటి వ్యాధులలో పక్షవాతం వచ్చే అవకాశముంది. కుటుంబంలో పక్షవాతం వచ్చిన వారు, 40 నుంచి 50 ఏళ్ల మధ్య కొన్నిసాధారణపరీక్షలలో పక్షవాతం వచ్చేకారణాలను గుర్తించి జాగ్రత్తపడొచ్చు.
పక్షవాతాన్ని నివారించేందుకు ఇప్పుడు అధునాతన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వారిలో మెదడులో రక్తం తిరిగి గడ్డకట్టకుండా ఆస్ప్రిన్, క్లోపోడ్రిగిల్ వంటి మందులు జీవితాంతం వాడాలి. దీని వల్ల రెండోసారి పక్షవాతం రాకుండా కాపాడొచ్చు. బ్రెయిన్ హెమరేజ్ సాధారణంగా అధికరక్తపోటు వల్ల వస్తుంది. దాన్ని నివారించేందుకు కచ్చితంగా బిపి మాత్రలు వాడడం ముఖ్యం. కొంతమందిలో గుండె నుండి మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనులు-కెరోటెడ్ ఆర్టరీల్లో బ్లాక్స్ ఏర్పడి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.
|
ఈ సమస్యను అతి చిన్న పరీక్ష ‘కెరోటెడ్ డాప్లర్’తో గుర్తిస్తారు. అటువంటివారు ఈ పరీక్ష చేయించుకుంటే మేలు. ఒక వేళ బ్లాక్ 70 వాతం కంటే అధికంగా ఉంటే ఆపరేషన్ ద్వారా ఆ బ్లాక్ను తొలగించిపక్షవాతాన్ని నివారించొచ్చు. మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా డాక్టరు పర్యవేకణలో వ్యాధులకు చికిత్స తీసుకుని, పక్షవాతం వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. గుండె జబ్బు ఉన్నవారు కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. అటువంటివారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ డాక్టరు పర్యవేకణలో ఆరునెలలకోసారి పరీక్షలు చేయించుకుంటే పక్షవాతాన్ని నివారించొచ్చు.
మూడు గంటల్లోనే ఎందుకు?
పక్షవాతం వచ్చిందని గుర్తించిన వెంటనే చేయడం మంచిది. అంటే వ్యాధి కనిపించిన మూడు గంటల్లోపు మాత్రమే ఇస్కిమిక్ స్ట్రోక్కు చికిత్స చేయాలి. ఆ 3 గంటలలోపు ప్రతేకమైన ‘ఆర్-టిపిఎ’ అనే ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఆ రక్తనాళాల్లోని బ్లాక్ తొలగించి తిరిగి రక్తప్రసారాన్ని మెదడుకు పునరుద్ధరించొచ్చు. దాని వల్ల పక్షవాతం పూర్తిగా నయమయ్యే అవకాశముంది. 3 గంటల తర్వాత మెదడులోని నాడీకణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి.
కాబట్టి వాటిని తిరిగి కోలుకునేటట్లు చేయడం సాధ్యంకాదు. కొంత మందిలో పక్షవాతం వల్ల మెదడులో వాపురావడం, ఫిట్స్ రావడం, కోమాలోకివెళ్లిపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశముంది. అటువంటి వారికి ఇంటెన్సివ్ కేర్లో ఉంచి చికిత్స చేయాల్సిరావొచ్చు.
న్యూరాలజిస్ట్,కేర్హాస్పిటల్స్ హైదరాబాద్.
సంబంధిత ఇతర వ్యాసాలు:
అవాంఛిత రోమాలు
ఊపిరితిత్తుల వ్యాధులు
కంటి సమస్యలు
కాలేయ సమస్యలు
గుండె జబ్బులు
థైరాయిడ్ సమస్యలు
దంత సమస్యలు
చిగుళ్ల వ్యాధులు
నోటి దుర్వాసన
పొత్తి కడుపు నొప్పి
మోకాలు నొప్పి
సెక్స్ సమస్యలు
విటమిన్-డి లోపిస్తే….
ఇటీవలి వ్యాఖ్యలు
|
పిజ్జా యాడ్ : హీరో శ్రీహరికి అవమానం!(ఫోటోలు) _ Srihari fans urge Domino's to stop Lebanese Rolls ad _ పిజ్జా యాడ్ : హీరో శ్రీహరికి అవమానం!(ఫోటోలు) - Telugu Filmibeat
తమిళ సినిమా
పిజ్జా యాడ్ : హీరో శ్రీహరికి అవమానం!(ఫోటోలు)
జూన్ 1న విడుదలవుతోన్న `డాక్టర్ సత్యమూర్తి`
అప్పుడు బాబాయ్ వద్దన్నాడు, ఇప్పుడు అసలే ఆలోచించను: రామ్ చరణ్
గుడ్డిగా నమ్మా, ఆవేశంలో ఒక మాట అన్నా.. ఇలా చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడా.. శ్రీరెడ్డి!
ఎర్రి పుష్పం.. మరో శ్రీరెడ్డి పుడుతుంది, వాళ్లకు డబ్బు ఇస్తోంది సూరి అంకులే.. వల్గర్ కామెంట్స్!
జూన్ 22న ‘టిక్ టిక్ టిక్’... సౌత్లో ఇదే తొలి అంతరిక్ష చిత్రం
జూన్ 1న వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్!
ఎవరూ లవ్ ప్రపోజ్ చేయడం లేదు.. ఆ కారణంగానే ప్రేమించడం లేదు.. నిహారిక
విలన్ ఆఫ్ మై లైఫ్: దగ్గుబాటి అభిరామ్ ఫోటోలతో మళ్లీ శ్రీరెడ్డి అలజడి!
మే 26న హీరో సుధీర్బాబు ప్రొడక్షన్స్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్ : చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగిన తెలుగు నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఓ పిజ్జా కంపెనీ యాడ్ శ్రీహరి అభిమానులకు కోపం తెప్పించింది. సదరు యాడ్ శ్రీహరిని కించపరిచే విధంగా ఉండటమే అందుకు కారణం. వెంటనే సదరు యాడ్ నిలిపి వేయాలని శ్రీహరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీహరిని చూస్తూ గంజి మ్యాన్ గంజి మ్యాన్ అని అరుస్తూ ఉంటారు. అందులో ఓ వ్యక్తి నొ మాస్క్, నో కాస్ట్యూమ్ అని అంటాడు. మరో వ్యక్తి 'సూపర్ హీరో వితౌట్ చెడ్డి..తోడె సబ్ కి హడ్డి' అని అంటాడు. దీంతో అంతా మరోసారి పగడలబడి పిచ్చినవ్వులు నవ్వుతారు.
ఈ యాడ్ చిత్రీకరించిన తీరు శ్రీహరిని కించపరిచే విధంగా ఉందని ఆయన అభిమానులు అంటున్నారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు చూడండి.
శ్రీహరి అభిమాని ఒకరు ఈ యాడ్ చిత్రీకరించిన తీరుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ చిత్రం తమ హీరోను కించ పరిచే విధంగా ఉందని అంటున్నారు. ఈ మేరకు ఓ అభిమాని పిటీషన్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ యాడ్లో శ్రీహరిని కించ పరిచే విధంగా చూపించారు. ఇవి తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభిమానులు అంటున్నారు. వెంటనే డోమినోస్ సంస్థ శ్రీహరికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
డోమినోస్ సంస్థకు వ్యతిరేకంగా వేసిన పిటీషన్కు పలువురు ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. శ్రీహరిని మీ బిజినెస్ కోసం హుందాతనంగా వాడుకోండి, కానీ అతనిపై పన్నీ వేషాల చిత్రీకరించి బిజినెస్ చేయొద్దు అని అంటున్నారు అభిమానులు. హైదరాబాద్ కు చెందిన సాయి ప్రవీణ్ అనే అభిమాని పిటీషన్కు మద్దతు పలికారు.
విదేశాల్లో ఉన్న పలువురు శ్రీహరి అభిమానులు కూడా డోమినోస్ సంస్థ యాడ్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన వసంత్ అనే ఫ్యాన్ శ్రీహరి లాంటి గొప్ప స్టార్స్ ను, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న స్టార్పై ఇలా కించ పరిచే విధంగా యాడ్ చిత్రీకరించడం సరికాదని అంటున్నాడు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను చీప్ గా చూడొద్దు. తెలుగు సినిమా పరిశ్రమకు గౌరవం ఇవ్వండి. వెంటనే యాడ్ ను నిలిపి వేసి శ్రీహరికి క్షమాపణ చెప్పాలని హైదరాబాద్ నుంచి సందీప్ కోరుతున్నారు.
శ్రీహరి తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంచి పేరున్న నటుడు. అతన్ని కించ పరిచే విధంగా యాడ్ చిత్రీకరించడం సరికాదు. వెంటనే ఆ యాడ్ నిలిపి వేయాలని కోటి డి అనే వ్యక్తి కోరుతున్నారు.
డోమినోస్ యాడ్ గురించి ఫిల్మ్ నగర్లో సీరియస్ చర్చ సాగుతోంది. అసలు ఓ యాక్టర్ ను కించ పరిచే విధంగా ఉన్న ఈ యాడ్ కు ఎలా అనుమతి ఇచ్చారు అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ యాడ్ శ్రీహరి అనుమతితోనే జరిగిందా? డోమినోస్ కంపెనీ శ్రీహరిని సంప్రదించిందా? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
తెలుగు సినీ పరిశ్రమలో వివాద రహితులైన స్టార్లలో శ్రీహరి ఒకరు. టాలీవుడ్లో ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. అలాంటి శ్రీహరిపై తాజాగా ఇలాంటి వివాదం వెలుగు చూడటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
అనేక మంది శ్రీహరి అభిమానులు డోమినోస్ లెబనీస్ రోల్ యాడ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సదరు సంస్థ శ్రీహరికి క్షమాపణ చెబుతుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి _ Subscribe to Telugu Filmibeat.
Read more about: tollywood srihari టాలీవుడ్ శ్రీహరి
సాయిధరమ్తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ జూన్ 29న రిలీజ్
సావిత్రి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన జెమినీ గణేషన్ కుమార్తె
ఆ దుర్మార్గుల వల్లే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ ...వారు వీరే నా ??
నేల టికెట్ సినిమా మ్యూజిక్ టీం ఇంటర్వ్యూ
నేల టిక్కెట్ సినిమా ప్రమోషన్ లో మాళవిక శర్మ వీడియో
సావిత్రికి చాలా మందితో సంబంధాలు.. అందులో మా నాన్న ఒకరు
పవన్ ఫాన్స్ కి క్లాసు ఇచ్చిన శ్రీరెడ్డి
|
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
తెలుగు సినిమాల్లో ‘గురు’స్థానం...(టీచర్స్ డే స్పెషల్) _ Telugu Movies:Teachers' Day Spceial - Telugu Filmibeat
బిగ్ బాస్ 2
తమిళ సినిమా
తెలుగు సినిమాల్లో ‘గురు’స్థానం...(టీచర్స్ డే స్పెషల్)
నేనైతే రేప్ చేసేవాడిని.. డైరెక్టర్ వ్యాఖ్యలపై హీరో సీరియస్.. అలాంటి మాటలా సిగ్గు.. సిగ్గు!
సైరా జోరుకు బ్రేకులు.. చిత్ర యూనిట్కు నిరాశ కలిగించేలా!
విజేత మూవీ రివ్యూ: ఫ్యామిలీ ఎంటర్టైనర్గా..
చిరంజీవి జోక్యం చేసుకోలేదు.. చెర్రీ సపోర్ట్ చేయలేదు.. విజేత హీరో కల్యాణ్ దేవ్
అన్నయ్యను గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం, ఫ్యాన్స్ అతి చేయొద్దని వార్నింగ్!
చచ్చిపోవాలనిపించింది, అదే వదినమ్మకు చెప్పా : పవన్ కళ్యాణ్
సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ దేవ్ 'విజేత'.... అందరి దృష్టి మెగా అల్లుడి వైపే!
మెగా బ్రదర్స్, సిస్టర్స్ రేర్ ఫోటో.. పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి ఏమన్నారంటే..
రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. మెగా ఫ్యామిలీ గుడ్లు ఇంకెన్ని.. తినేయండి, ఫ్రెష్ హీరోలకే నా సపోర్ట్!
అభిమానులతో సాయిధరమ్ తేజ్.. పవన్ రాజకీయాల్లో, మనసులో మాట.. ఇకపై జాగ్రత్తగా!
నా తొలి లవ్ ఎఫైర్ అదే.... మా ఇంట్లో కూడా నన్ను అర్థం చేసుకోలేదు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్ : సిని ప్రపంచంలో గురు,శిష్యులు అనే సంప్రదాయానికి చాలా విలువ ఉంది. ప్రతీ క్రాఫ్ట్ లోనూ మొదట ప్రతీ వారు ఎవరో ఒకరు జాయిన్ అయ్యి.. తర్వాత వాళ్లు తర్వాత గురువుని మించిన లేక గురువుతో పోటిగానే సినిమాలు తీస్తూంటారు. అలాగే ఈ గురు -శిష్య పవిత్రబంధం నేపథ్యంతో సాగిన ఏ సినిమాను అయినా అన్నిరకాల ప్రేక్షక వర్గాలు ఆదరించాయి.ఆదరిస్తాయి కూడా.
గురువు పాత్రలకు హీరోలే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పేరొందిన అనేకమంది నటీనటులతో పాటు హాస్యపాత్రలను పోషించే నటులు కూడా ప్రాణం పోసేవారు. కాంతారావు, గుమ్మడి, మిక్కిలినేని వంటి సీనియర్ నటులతో పాటు అల్లు రామలింగయ్య, సూర్యకాంతం వంటివారు సైతం గురువు పాత్రలు చేసి శభాష్ అనిపించుకున్నవారే. ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, శోభన్బాబు, కృష్టంరాజు వంటి అలనాటి అగ్రహీరోలందరూ గురువు పాత్రల్లో నటించి మెప్పించినవారే. అగ్రహీరోలు గురువు పాత్రలు వేస్తే హీరోయిన్లు శిష్యపాత్రలు వేయడం కామన్గా కనిపించేది.
ఎన్టీఆర్ నటించిన 'బడిపంతులు' మంచి విజయాన్ని సాధించింది. ఆయన హీరోగా వెలుగొందుతున్న తరుణంలో 'బడిపంతులు' సినిమాను ఒప్పుకోవడమంటే చిన్న విషయం కాదు. ఏ హీరో అయినా యువ గురువు పాత్ర చేయడానికి సై అంటారు కానీ వృద్ధ బడిపంతులు పాత్ర చేయడానికి సై అన్న ఎన్టీఆర్ నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆయన దృష్టిలో నటుడంటే ఏ పాత్రనైనా చేసి మెప్పించగలగాలి. ఆయన గట్స్కి అభినందనలు చెప్పాలి. అందుకే బడిపంతులు సినిమాలో ఆయనకు జోడీగా అంజలీదేవి నటించింది. సీతారాములంటే వీరే అన్నంతగా ముద్రపడిపోయిన ఈ జంట సగటు బడిపంతుల జీవితాన్ని ఆ రోజుల్లో ఆవిష్కరించడంలో పాత్రలకు ప్రాణం పోశారు. అందాల నటి శ్రీదేవి వీరికి మనవరాలిగా నటించడం విశేషం.
సగటు గురువుగా స్కూలు మాస్టారికి ఎదురయ్యే మేనేజ్మెంట్ కష్టాలు, వాటిని అధిగమించలేని తరుణంలో శిష్యులు ఆయనకు అందించే తోడ్పాటును ఈ చిత్రంలో హృద్యంగా చిత్రీకరించారు. 'భారతమాతకు జేజేలు..' అన్న పాట ఈ నాటికీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వినిపించడం 'బడిపంతులు' చిత్రాన్ని అజరామంగా నిలిపింది.
'విశ్వరూపం'
ఎన్టీఆర్ నటించిన మరో చిత్రం 'విశ్వరూపం' కూడా గురుశిష్యుల బంధాన్ని మరింత బలంగా ఆవిష్కరించింది. ఈ సినిమాలో విద్యార్థులకు ప్రాణమైన మాష్టారిని విలన్లు పొట్టన పెట్టుకుంటే వారి ఆట కట్టించడానికి మరో రౌడీ ఎన్టీఆర్ని విద్యార్థులు తీసుకువస్తారు. కానీ ఎన్టీఆర్ ఆత్మ రౌడీ పాత్రలో ప్రవేశించి సినిమా అంతా ఆసక్తికరంగా నడిపిస్తుంది. 'నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు. మాదేవుడు మీరే మాష్టారు' అనే పాట ఇప్పటికీ రోమాంచితం చేస్తుంది.
గురువు పాత్రలో నటించే మరో సిన్సియర్ నటుడు కృష్టంరాజు. ఈయన సినిమాల్లో కూడా గురుశిష్యుల బంధమే ఎక్కువగా కనిపించేది. జులాయిలా తిరిగే విద్యార్థులను సరైన దారిలో పెట్టే పాత్రలో కృష్టంరాజు 'అగ్గిరాజు' సినిమాలో మంచి మార్కులు కొట్టేశాడు. గురువు పాత్రలో సైతం 'రెబల్స్టార్'గా కృష్టంరాజు చాలా సీరియస్గా నటించాడు.
చిరంజీవి 'మాష్టర్' సినిమా ద్వారా చాలా పవర్ఫుల్ పాత్రతో ఆకట్టుకున్నాడు. 'మాస్టారూ... మాస్టారూ.. మాంచి లెక్చరు ఇచ్చారు' అనే పాటను స్వయంగా పాడి ప్రేక్షకులను ఆకట్టకున్నారు. స్టూడెంట్ పాత్రధారి అయిన సాక్షి శివానంద్ మాస్టారిని ప్రేమలోకి దించే సన్నివేశాలు ఈనాటి ట్రెండ్కి తగ్గట్లుగా వున్నాయి. అయినప్పటికీ చిరంజీవి హుందాతనం మాస్టారి పాత్రను బాగా ఎలివేట్ చేసింది. అల్లరి మూకల స్టూడెంట్ నాయకులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో మాస్టర్ పాత్ర ఆద్యంతం అలరించింది.
|
నాగార్జున 'వారసుడు' సినిమాలో కాలేజీ స్టూడెంట్గా నటించి మెప్పించాడు. దీనిలో నగ్మా, నాగార్జున చేసే అల్లరి స్టూడెంట్స్ అల్లరిని ప్రతిబింబించింది. నాగార్జున నటించిన 'శివ' ఎన్నో కాలేజీ నేపథ్యాలతో సాగే చిత్రాలకు గైడ్గా నిలిచింది. దీనిలో నాగార్జున పాత్ర చాలా హుందా కలిగిన స్టూడెంట్ని పోలి వుండడం చాలా మందిని ఆకర్షించింది.
స్వర్గీయ టి.కృష్ణ దర్శకత్వం వహించిన ‘రేప టి పౌరులు' చిత్రంలో విజయశాంతి సామాజి క స్పృహ ఉన్న టీచర్గా చాలా చక్కగా నటిం చారు. అయితే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. గురువు ను వెండితెరపై బంగారు కొండగా చూపించా ల్సిన అవసరం ఉంది. అంతేకానీ అర్ధం పర మార్థం లేని, గురుస్థాయిని దిగజార్చే సినిమా లు ఇకముందైనా మానుకుంటేనే మాస్టారి ప్రతిభ వెండితెరపై కూడా విరాజిల్లుతుంది.
ఇటీవల రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘ఓనమాలు' చిత్రం కూడా గురువుగా గురుతర బాధ్యతలను బోధిస్తుం ది. నారాయణరావు (రాజేంద్రప్రసాద్) ఓ గ్రామంలో ఉపాధ్యాయుడు. పదవీవిరమణ తరవాత అమెరికాలోని కొడుకు దగ్గరకు వెళ్లిపోతాడు. ఆ దేశంలో ఉన్నా సొంత వూరుపైనే ఎప్పుడూ ధ్యాస. పదేళ్ల తరవాత తన వూరుకి వస్తాడు నారాయణరావు మాస్టారు. అతనికి అక్కడెలాంటి పరిస్థితులు తారసపడ్డాయి? మాస్టారి దగ్గర చదువుకొన్న పిల్లలు ఏ రీతిన స్థిరపడ్డారు? వారికి నేర్పిన విద్య ఏ మేరకు అక్కరకొచ్చింది? అన్నది తెర మీదే చూడాలి.
ఆ మధ్యన విడుదలైన ‘సారీ టీచర్' సినిమాకు సంబంధించిన పోస్టర్లు చూసి జ నం ఒక్కసారిగా కంగు తిన్నారు. లేడీ టీచర్ అందాల ప్రదర్శన... స్టూడెంట్ వంకర చూపు లతో ఉన్న ఈ పోస్టర్లు చూసి సభ్యత వున్న వాళ్లు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఉపా ధ్యాయ వృత్తిని అపహాస్యం పాలు చేసేలా... గురు శిష్యుల సంబంధాన్ని అపవిత్రం చేసేలా ఈ సినిమా ఉందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తా యి. యువతను పెడతోవ పట్టించే ఇలాంటి సినిమాలు సమాజానికి హాని చేస్తాయని ఆందోళనకి దిగారు. అలాగే తేజ చిత్రాల్లో కూడా గురు శిష్య సంభంధం నీచంగా చూపిస్తూంటాడు. ‘నువ్వు- నేను...' సిని మాలో గురువు ధర్మవరపు పాట్లు అన్నీ ఇన్నీ కావు. తమకు ఇష్టమొచ్చిన రీతిలో గురువు గిరీకి గీతలు గీస్తారు దర్శకరచయితలు. తన స్టూడెంట్ లైఫ్నే టీచింగ్ లైఫ్ లో కూడా కం టిన్యూ చేస్తున్నాడన్న చందంగా సాగుతుంది వ్యవహారం.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుప్రీం కోర్టులో విచారణ.. రెండు నెలలు గడువు కోరిన కేంద్రం!
'జిగేలు రాణి' సింగర్ ఆవేదన.. పాడినందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు, మోసం!
తమిళ లీక్స్: చెన్నై వెళుతున్న శ్రీరెడ్డి... రంగంలోకి విశాల్, ఏం జరుగబోతోంది?
RX 100 సినిమా పై వర్మ ట్వీట్లు
త్రిష ఈజ్ బ్యాక్ !
మొత్తం బయట పెడితే చస్తారు : శ్రీ రెడ్డి
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు : షో పై భాను శ్రీ స్పందన
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
సెప్టెంబర్ _ 2011 _ సరసభారతి ఉయ్యూరు _ పేజీ 2
నేను చదివిన – ఓ మధుర జ్ఞాపకం
సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్చవం ఈ రోజూమాజీ రాష్ట్రపతి ,జగద్విఖ్యాత మహా తత్వ వేత్త రాజనీతిజ్ఞుడు ,ఆదర్శ ఆచార్యుడు ,విశిష్ట దౌత్య వేత్త -సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 129 వ జయంతి .దీనినే భారత దేశం ”గురుపూజోత్చావం ”గా … చదవడం కొనసాగించండి →
మా అక్కయ్య సమీక్ష – ఆంధ్ర భూమి – ఆదివారం రివ్యూ
ఆంధ్ర భూమి రివ్యూ
ఆంద్ర బిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఆయన్ను ఆంధ్ర బిర్లా ఎందుకంటే ఆయన పరిశ్రమలు సాధారణ పిన్ నుంచి రాకెట్ ఇంధనం వరకు అన్నీ తయారుచేసే రక రకాల పరిశ్రమలు స్థాపించారు. సార్ధక నామదేయులు శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ .హరిశ్చంద్రుని లోని ,మనో నిబ్బరం ,నిష్ట ,నియమం ఆయన్ను … చదవడం కొనసాగించండి →
విశ్వాత్మ లోకి విశ్వ నరుడు -నండూరి రామ మోహన రావు గారు
విశ్వాత్మ లోకి విశ్వ నరుడు నండూరి రామ మోహన రావు గారు ఇక లేరు అక్షర విశ్వ రూపం చూపిన దార్శనికులాయన .ఆయనకు ఖగోళం ,భౌతిక శాస్తాలు కరతలామలకం .పరిణామ క్రమాన్ని అధ్యనం చేసిన శాస్త్ర … చదవడం కొనసాగించండి →
ఘంటసాల గారి 91వ జన్మదినాన్ని (04-12-2013) పురస్కరించుకొని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఘంటసాల గారి మీద ప్రసారం చేసిన “ఘంటసాల విదేశీ కచేరీలు మరియు పాటలు” వినండి. సమర్పణ కె. వి. రావు గారు
అద్భుతం రమణ గారూ. అద్భుతమైన మణిపూసలు అందిస్తున్నారు. మీరు మీ దగ్గర ఉన్న ఇలాంటి అద్భుత రికార్డింగ్లు అందరితో పంచుకుంటున్నందుకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.
ఈ మధ్యనే ఇంటర్నెట్లో వెతుకుతూ ఉండగా, ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలను అందరితో పంచుకుంటున్న ఒక బ్లాగు కంటబడింది. ఆ బ్లాగు నిర్వహిస్తున్న వారి వివరాలు తెలియటం లేదు. వారు దాదాపు అన్ని రకాల కార్యక్రమాలను-కార్మీకుల కార్యక్రమం, వనితావాణి, పసిడిపంటలు, పంటసీమలు- అందరితో పంచుకుంటున్నారు. ఈ కింది లింకు నొక్కి మీరు చూడవచ్చు (ఇప్పటికే మీరు చూసి ఉండకపోతే!)
మీ బ్లాగు గురుంచి, పైన ఉన్న బ్లాగు గురించి, రేడియో కార్యక్రమాల సంరక్షణ, అందరితో పంచుకునే అద్భుత విషయాల గురించి నా బ్లాగులో ఒక వ్యాసం వ్రాదామని అనుకుంటున్నాను.
శ్రీ సుబ్బారావు గారికి నమస్కారములు. అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తెలియపరిచారు. అదే సంతోషం. ఎప్పుడో చిన్నప్పుడు, చాలా సంవత్సరాల కిందట విన్న రేడియో పాటలు తిరిగి వినగలుగు తున్నామంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది, అందునా విదేశాలలో ఉండే తెలుగు వారికి మరీనూ. ఎంతో సంతోషంతో మీలాంటి చాలామంది వారి వారి అభిప్రాయాలను తెలియ పరుస్తున్నారు. అంతకు మించి కావలసినది ఏముంది. ముందు ముందు బోలెడన్ని రేడియో రికార్డింగ్స్ మీ అందరి ముందుకు రాబోతున్నాయి.
కదిలొచ్చిన జలం... పులకించిన జనం ..! - AP News in Telugu
ఇటీవల రెండుమూడు సార్లు వానలు పడినా ఓ మాదిరిగా నీరు కనిపించింది. వెంటనే ఇంకిపోయింది. రాచర్ల, కంభం మండలాల ఎగువ ప్రాంతాల్లోని నల్లమల అడవుల్లో కురిసిన వర్షానికి గుండ్లకమ్మ నది, లోతువాగు పొంగి ప్రవహించాయి. రాచర్ల మండలంలో 39 మి.మీ. నమోదు కాగా గుండ్ల బ్రహ్మేశ్వర జలాశయం సిమెంట్ కాంక్రీట్ వరకు నీరు చేరింది కిందకు జాలువారింది. కంభం చెరువు వైపుగా ప్రవాహం సాగింది. లోతువాగుకు పెద్ద ఎత్తున నీరు చేరింది. జేపీచెరువు, అక్కపల్లి, జేపీచెరువు రంగానయకస్వామి ఆలయ రహదార్లపై నీరు ప్రహించింది. నక్కల వాగు, ఎర్రవాగు పొంగి ప్రహించాయి. గుడిమెట్ట, అనుములపల్లి చెరువులకు కొంత మేర నీరు చేరింది.
నా తెలుగు రచనలు: 20. ఓ బుల్లి కథ 8 ---- వసంతం లో ఆరోజు
మీ వసంత కాల వర్ణన చాలా బాగుంది చెట్లు చిగిరిచ్చి కొత్తగ విరిసిన పూలు చాలా అందంగా ఉంటాయి కదు !ఇక స్నొ తీయడం ,గడ్డి కోయడం ,దిన పత్రిక చదవడం [ ఇంచక్కా కాఫీ తాగుతు ] ఈ దిన చరలు తరువాత కంప్యూటర్ రిపేరు. అదీ స్ర్కీన్ మీద చూస్తు శుభ్రం చేస్తూ ? ఎంత పద్దపనొ ? చెయ్యె తిరిగిన మీకు అవలీలగా రిపేరు చేయగలరు కదా ? సరె ఇంతకీ డ్రైవర్లు దొరికాయా ? పాపం బ్లాగర్లను బాధించ కుండా , బిజినెస్సు, స్టాక్ మార్కెట్టు ,బుద్ధి గా అంత చూసారన్న మాట. అవును లాప్టాప్ ను మరీ అంత చులకన చేయకూడదు కదా ? అది అవుసరానికి ఆదుకొనే ఆపత్బాంధువు. పైగ అధి కారముతొ ప్చ్ ! ఏపనీ జరగదు సరికదా వాద ప్రతి వాదాలు పెరుగి మొదటికే మోసం వస్తుంది. అందుకె మమకారంతొ మంచి గా సాధనమున పనులు సమకూర గలవు. ఇక వాగ్వివాదముల పిమ్మట మీ ఎగ్రిమెంటు బాగుంది. గో హెడ్ .మీ వసంత కాలపు అనుభూతి నిత్య నూతనం కావాలని సరేన ?
@నేదునూరి గారూ మీకు ఈ పోస్ట్ చాలా నచ్చినందుకు థాంక్స్. ఇంకొంచం బాగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను నా డెస్క్ టాప్ బాగయిన వచ్చిన తరువాత, మా ఇంటావిడకి కంప్యూటర్ బాగు చెయ్యటం నేర్పిన తరువాత. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.
|
షరతులు వర్తిస్తాయి: జియోకు పోటీగా రూ.159లకే ప్రీ ఫెయిడ్ ఆఫర్
రిలయన్స్ జియో దాటికి భారత టెలికం సంస్థలు విలవిలలాడుతున్నాయి. అందులో వొడాఫోన్ తన కస్టమర్లను కాపాడుకునే పనిలో పడింది. వొడాఫోన్ తన ఖాతాదారులకు నూతన ప్రీ పెయిడ్ రీచార్జీ ప్యాక్ ఆఫర్ ప్రకటించింది. రోజుకు 4జీ /3జీ మొబైల్ ఫోన్లపై ఒక జీబీతోపాటు 100 ఎస్సెమ్మెస్లు ఉచితంగా పంపొచ్చు. ఈ క్రమంలో నెలవారీగా రూ.159లకు వొడాఫోన్ నూతన ప్రీ ఫెయిడ్ రీచార్జి ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది.
బీఎస్ఎన్ఎల్ 'రక్షాబంధన్' బంపర్ ఆఫర్
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రాఖీఫౌర్ణమి ఆఫర్ను వినియోగదారులకు అందిస్తోంది
జియోతో పోటీకి సై: ఇక వొడాఫోన్ ఐడియా ఆవిర్భావం..
రిలయన్స్ జియో విసిరిన సవాల్ ను ఎదుర్కొనేందుకు వొడాఫోన్ - ఐడియా సెల్యూలార్ సిద్ధమైంది. వొడాఫోన్, ఐడియా విలీనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా, అంతర్జాతీయంగా రెండో సంస్థగా వొడాఫోన్ ఐడియా నిలువనున్నది.
ఇప్పుడు అదే ధరకు రెట్టింపు సేవలు అందించనుంది. ఇప్పటికైతే ఈ ఆఫర్ అన్ని 4జీ సర్కిళ్లలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.
అకిరా నందన్, ఆధ్య కలిసి దిగిన ఓక ఫోటోని విడుదల చేస్తూ రేణు దేశాయ్ తన పిల్లల మీద తనకున్న ప్రేమని వ్యక్తపరిచింది. ఆ ట్వీట్ మీకోసం...
కలము నీది, కవిత మాది అనే లైన్ చాలా బాగుంది
మన తరంలో మొహానికి, మోహానికి ఉన్నంత విలువ మిగతా వాటికి లేవు అనిపిస్తుంది.
అమెరికాలో “ఆ సాయం” పొందిన మొదటి “భార�-TeluguStop
అమెరికాలో “ఆ సాయం” పొందిన మొదటి “భారత మహిళ”
శాంతిస్థాపన అనే ప్రముఖ స్వచ్ఛంద సేవాసంస్థ అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తుంది.ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ ఒక మంచి సేవా సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది..అయితే ఈ సంస్థ అందించే సాయానికి ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది మంది ఎంపిక కాగా వారిలో భారత్ లో అసోం కి చెందిన సల్మా అనే యువతి ఎంపిక కావడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నారు
అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్క భారత మహిళా కూడా ఈ సాయం పొందటానికి అర్హత సాధించలేదు… అసోంలోని కామ్రూప్ (గ్రామీణ) జిల్లా సంటోలి గ్రామానికి చెందిన సల్మా ఇటీవల న్యాయశాస్త్రంలో డిగ్రీ చదివారు..చిన్న తనం నుంచీ సేవా భావాలు ఎక్కువగా ఉండే సల్మా అసోంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, దాన్ని శాంతివనం గా మార్చాలని ఆకాంక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె ఆకాంక్షను నెరవేర్చడానికి అండీ లీడర్షిప్ ఇనిస్టిట్యూట్ ఫర్ యంగ్ విమెన్ అనే సంస్థ ముందుకొచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన ఆండీ పరమొవచ్ అనే సామాజిక కార్యకర్త 2007లో ఇరాక్లో చనిపోయారు. ఆయన స్మృత్యర్థం ఏర్పడిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఆర్థికసాయం చేస్తోంది.
అయితే సల్మా కి ఆగస్టు 5 నుంచి 18 వరకు వాషింగ్టన్ డీసీలో సల్మాకు శిక్షణ కార్యక్రమం ఉంటుందిఆ..ఆ సమయంలోనే ఎంతో మంది మానవ హక్కుల నేతలతో ఆమెకి ముఖా ముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమెకి మరింతగా సూచనలు అందిస్తారని సంస్థ తెలిపింది.
This Post provides detail information about అమెరికాలో “ఆ సాయం” పొందిన మొదటి “భారత మహిళ” was published and last updated on 2018-06-09 23:37:32 in telugu language in category Telugu NRI.
ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా, శయన ఏకాదశి అని అంటారు. _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా, శయన ఏకాదశి అని అంటారు.
ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా, శయన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ వ్రతం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈనాటి నుంచి పాల కడలిలో నాలుగు నెలలపాటు మహావిష్ణువు శయనిస్తాడు. కనుకనే దీన్ని శయన ఏకాదశి అన్నారు.
అలాంటి శయన ఏకాదశి (తొలి ఏకాదశి) నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షలను పాటిస్తుంటారు. ఇంకా ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి (నవంబర్ 04) వరకు గోపద్మ వ్రతం ఆచరించే వారికి శ్రీ మహావిష్ణువు కోరిన కోర్కెలను నెరవేరుస్తాడని విశ్వాసం.
మరోవైపు నాలుగు నెలల పాటు మహావిష్ణువు జల శయనం చేయడం వల్ల విష్ణు తేజం నీటిలో వ్యాపించి ఉంటుంది. అందుకే చాతుర్మాస్యం (నాలుగు నెలలు) చేసే నదీ స్నానం శుభ ఫలితాలను ఇస్తుంది.
Sri Venkateswara Stotram (శ్రీ వేంకటేశ్వర స్తోత్రం)
|
హాంగ్కాంగ్ ఓపెన్: సింధు శుభారంభం _ V6 Telugu News
హాంగ్కాంగ్ ఓపెన్: సింధు శుభారంభం
హాంగ్ కాంగ్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు శుభారంభం చేశారు. బుధవారం(నవంబర్-22) ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో డెన్మార్క్కు చెందిన మెట్టే పౌల్సెన్పై 21-19, 23-21 తేడాతో సైనా చెమటోడ్చి నెగ్గింది. మధ్యాహ్నం జరిగిన పోరులో రెండో సీడ్ సింధు 21-18, 21-10 తేడాతో హాంగ్ కాంగ్ ప్లేయర్ లువాంగ్ యుయెట్ యీపై నెగ్గింది. తొలి గేమ్లో లువాంగ్ పోటీ ఇచ్చినప్పటికీ.. రెండో గేమ్లో మాత్రం సింధు హవానే సాగింది.
ఉదయం ఆరుగంటలకే గ్రౌండ్ కు చేరుకున్న మంత్రి మొదట హరిహారంలో భాగంగా చెట్లు నాటారు. ఈ కార్యక్రమం తరవాత మంత్రి వాకర్స్ ని ఆత్మీయంగా పలకరిస్తూ వారితో కలిసి వాకింగ్ చేశారు. గ్రౌండ్ లో వసతుల గురించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన గ్రౌండ్ లో వాలీబాల్ ఆడుకుంటున్న యువకులను కలిసారు.. వారితో కలిసి సరదాగా వాలీబాల్ ఆడుకున్నారు. ప్రొపెషనల్ ఆటగాడి మాదిరిగా కాస్త సీరియస్ గానే వాలీబాల్ ఆడారు మంత్రి కడియం శ్రీహరి.
అల్జీరియాలో విమానం క్రాష్ : 257కి చేరిన మృతుల సంఖ్య _ V6 Telugu News
అల్జీరియాలో విమానం క్రాష్ : 257కి చేరిన మృతుల సంఖ్య
అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం క్రాష్ లో 257 మంది చనిపోయినట్లు స్టేట్ టీవీ వెల్లడించింది. చనిపోయిన వారంతా అల్జీరియా రక్షణ శాఖకు చెందినవారేనని ప్రకటించింది. బౌఫారిక్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే.. పంట పొలాల్లో సైనిక విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదమని… కారణాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు అధికారులు.
ఇద్దరి మధ్య గోల _ Telugu News International
ఇద్దరి మధ్య గోల
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న అత్యాచార ఘటనలపై ఇప్పటికే సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను స్పందించాల్సిందిగా మీడియా కోరగా ఆయన ఇలాంటివి మాట్లాడటానికి అసహ్యంగా ఉంటుందని సమాధానమిచ్చారు. దాంతో బిగ్బి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అమితాబ్ కామెంట్స్పై ప్రముఖ బాలీవుడ్ నటి, ఆలియా భట్ సోదరి పూజా భట్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘ ‘పింక్’ సినిమాను గుర్తుచేయాలనుకుంటున్నాను. సినిమాలో చూపించిన విధంగానే నిజజీవితంలోనూ ఉంటారా?’ అని అమితాబ్పై కామెంట్ చేశారు. దాంతో పూజా భట్పై నెటిజన్లు ధ్వజమెత్తారు. ‘తాగుబోతువి. అమితాబ్ పేరు చెప్పి ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా?’ అని ఓ నెటిజన్ అసభ్యంగా తిట్టాడు. దాంతో పూజ వాళ్లందరి నోళ్లు మూయిస్తూ దీటుగా సమాధానం ఇచ్చారు. ‘నేను కోలుకుంటున్న తాగుబోతుని. అందుకు నేను గర్వపడుతున్నాను. దేశంలో తాగుడు సమస్యతో బాధపడేవారు ఈ విషయాన్ని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. మాలాంటి వారిని చూసి సిగ్గుపడే వారందరికీ దూరంగా ఉంటూ నేను నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నా.’ అని ట్వీట్ చేశారు. అమితాబ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పింక్’. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అమితాబ్ న్యాయవాది పాత్ర పోషించారు. తాప్సి లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి పాత్ర పోషించారు. ఆమెకు న్యాయం చేయాలని బిగ్బి ప్రయత్నిస్తారు. సినిమాలో అన్యాయం జరిగిన ఓ యువతికి సాయం చేసిన బిగ్బి నిజజీవితంలో అలా ఎందుకు లేరు? అని ప్రశ్నిస్తున్నట్లుగా పూజ పై విధంగా ట్వీట్ చేశారు.
వెంగలరెడ్డి Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: వెంగలరెడ్డి
Tag Archives: వెంగలరెడ్డి
ఆవరణను లేక అజ్ఞానమును చీకటితో పోల్చుతారు. ఒక గదిలో వస్తువులు ఉన్నాయి. కండ్లు పనిచేస్తున్నాయి. కాని చీకటిగా ఉన్నది. చీకటి వస్తువులను ఆవరించి ఉండుట వలన మనము వస్తువును చూడలేక పోతున్నాము . ఆలాగుననే ఆత్మానందమును అజ్ఞానమనే చీకటి ఆవరించి ఉండుట వలన మనము గుర్తించ లేక పోవుచున్నాము. జ్ఞానముచే అడ్డుగా ఉన్న అజ్ఞానమును తొలగించిన ఆత్మానందము అనుభవమునకు వచ్చును.
కర్మ - మనము మనస్సు, వాక్కు , శరీరముల ద్వారా చేసే ప్రతి పనిని కర్మ అంటాము. కర్మ ఫలమును సూచించుటకు కూడా కర్మ అనే పదమును ఉపయోగిస్తారు.
యోగము - జీవ, బ్రహ్మములు వేరుకాదు, రెండు ఒక్కటే అన్న అనుభూతియే యోగము. అదే మోక్షము.
మోక్షము అనే లక్ష్యము దృష్ట్యా కర్మను ఆచరించిన ఆ కర్మ, యోగము అవుతుంది.
ధర్మ బద్దమైన జీవితమును జీవించుట వలన మన ద్వారా చేయబడు ప్రతి కర్మను సూక్ష్మముగా పరిశీలించుట అలవాటు అవుతుంది. బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. ఇది ఆత్మజ్ఞానమునకు ఎంతో అవసరము.
ఇది పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య కృత సాధనా పఞ్చకము
|
అనుకూలీకరణ టాబ్ బార్ కంట్రోలర్
Xcode 4.3, స్టోరీబోర్డ్, iOS5 లేదా అధిక నడుస్తున్న
టాబ్ చిత్రం మూలం ( Photoshop + pixelmator ఫైళ్లు ) ఉన్నాయి
చిత్రం మోడ్ మద్దతు
నియంత్రిక, కస్టమ్, iOS5, ios6, స్టోరీబోర్డ్, టాబ్ బార్
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఒకరికి ఇబ్బంది, మరొకరికి కష్టం
నోట్ల రద్దు అంశం కేవలం మోడీకి, ఆయన ప్రత్యర్ధులకు సంబంధించింది కాదు. యావత్ ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తున్న సమస్య. ఇబ్బందులకు, కష్టాలకు తేడా వుంది. మనం ఇబ్బంది అనుకున్నది వేరొకరికి కష్టంగా వుంటుంది. మన జీవన సరళిని బట్టి ఈ భావన మారుతూ వుంటుంది. తినడానికి రొట్టె లేదని ఒక పేద పిల్ల ఆకలితో ఏడుస్తుంటే ఓ రాజకుమారి, 'రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా నా లాగా' అందట.
మీడియా పనికట్టుకుని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని అంటున్నారు. మీడియా వ్యతిరేకం అయినంత మాత్రాన పిడుగులు పడవు. ట్రంప్ కు మీడియా పూర్తిగా వ్యతిరేకం. అయినా అక్కడ ఏం జరిగింది? మీడియాని పక్కన పెట్టండి.
దేశంలో సామాన్యుడికి ఊరట కలిగించేవి చిన్న చిన్న కార్టూన్లు, జోకులు. సీరియస్ వాతావరణం నుంచి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. రాజకీయ నాయకుల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ రోజురోజుకీ తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో ఇదొకటి. ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం. 1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి ఘోర పరాభవం ఎదురయినప్పుడు, ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్ కారణంగా ఆయన అభిమానులనుంచి దాడి తప్పదు అని అనుకుంటుంటే, లక్ష్మణ్ గారికి నెహ్రూ నుంచి ఉత్తరం వచ్చింది.
ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.
అది కూడా రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.
లేబుళ్లు: నల్ల ధనం రద్దు వ్యవహారం
venkatram చెప్పారు...
###ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు
R. Pavan Kumar Reddy చెప్పారు...
జై భజరంగ బలి!
శ్రీనివాసుడు గారు, మీ "గురువు" గారి సంగతేమో గానీ నేను మాత్రం "లంఘించ" కుండానే మీరిచ్చిన లింక్ తెరచి చూశాను 🙂. లక్ష్మణ్ గారి ఆణిముత్యాలు దొరికాయి. మంచి లింక్ ఇచ్చారు, థాంక్స్.
భండారు శ్రీనివాస్ గారు, తెలియని విషయాలు బాగా చెప్తారు మీరు. శ్రీనివాసుడు గారు, విన్నకోట వారిదే నా మాట కూడాను. మంచి లంకె ఇచ్చారు. ధన్యవాదాలు
నరసింహారావు గారూ, చంద్రిక గారూ,
ఇంకా అద్భుతమైన తినుబండములను ఇక్కడ చూడండి. దీనిలో six decades of common man వీడియో కూడా వుంది.
ఇంకా ఆయన స్వంత వెబ్ సైట్ కూడా
అంతర్జాలంలో మాల్గుడి డేస్ వీడియోలన్నీ వున్నాయి మీకు ఆసక్తి వుంటే చూడండి.
ఆసక్తికరమైన లింకులు మరిన్ని ఇచ్చారు కదా శ్రీనివాసుడు గారు. ఆనందం. థాంక్సండి.
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: భారతంలో ఆంద్ర ప్రదేశ్
మహాభారతంలో ఒక కధను ప్రసిద్ధ హాస్య రచయిత ఎంబీఎస్ ప్రసాద్ గుర్తుచేస్తున్నారు. ఇది చదివిన తరువాత భుజాలు తడుముకుంటే ఆయన పూచీ లేదు. కాకపోతే హాయిగా నవ్వేసుకోవచ్చని మాత్రం పూచీ ఇస్తున్నాను. నవ్వగలిగిన వాళ్ళు మాత్రమే చదవండి సుమా!
“ధర్మరాజుని పిలిచి - ‘రాజ్యాన్ని చీల్చి నీకూ, నీ సోదరులకు అర్ధరాజ్యం ఇచ్చేస్తున్నాను. అయితే నీకిచ్చే అర్ధరాజ్యం హస్తినాపురం కాదు. కొత్త చోటు. నా పిల్లలు మంచి వాళ్ళు కాదు. మీకు హాని తలపెడతారు. అది నేను చూడలేను. అంచేత మీరు ఎంచక్కా ఖాండవ ప్రస్థం వెళ్ళిపొండి. ఆక్కడ మిమ్మల్ని ఎవరో బాధించరు. ఎందుకంటే, అక్కడ ఏ సౌకర్యాలు లేవు. ప్రస్తుతం అది దుర్గమం, నిర్జనం. వెళ్లి దాన్ని హాయిగా ఏలుకొండి” అని పాండవులను పంపేశాడు. శుభం భూయాత్!
లేబుళ్లు: భారతంలో ఆంద్ర ప్రదేశ్, M.B.S.Prasad
vruttanti.blogspot.com చెప్పారు...
ఎంబీఎస్ గారి కాలం నేను ప్రతి రోజు తప్పకుండా చదువుతాను. మా బామ్మ చెప్పేది - మా అబ్బాయి మంచి వాడు కాదు వూరికె మొట్టికాయలేస్తాడు కాబట్టి మీ అబ్బయి నెత్తిన రేగి కంప పెట్టుకోండని.
దూరంగా … క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి – అనువాదలహరి
రెండూ నాకు ఒకే అర్థాన్ని అందిస్తున్నాయి:
అదే నీ లోపలి శాంతి; మేము నిన్ను కట్టిపడెయ్యము;
కాని, నీకు నువ్వు వేసుకున్న సంకెళ్ళనుండి ఎవరు విడిపించగలరు?
ఏ హృదయం నిన్ను కదల్చగలదు? ఏ చెయ్యి నిను తాకగలదు?
ఒకోసారి గర్వంగా, మరోసారి బేలగా అనిపిస్తుంది.
అప్పుడు స్నేహాలు సంపాదించడం అంత కష్టంగా ఉండేది కాదు;
ఈ ప్రపంచమూ, నేనూ అంత పట్టనట్టు ఉండేవాళ్లం కాదు;
ఆశ చాలా ప్రబలంగా ఉండేది; జీవితం అంత బలహీనంగా ఉండేది కాదు.
మనిషి బలహీనతలు… సామ్యూల్ బట్లర్, ఇంగ్లీషు కవి
|
సెల్ఫోన్ లేని ఊరు - Telugu Gizbot
సెల్ఫోన్ లేని ఊరు
స్మార్ట్ఫోన్ చేతిలో లేకపోతే క్షణమొక యుగంలా గడపాల్సిన పరిస్థితి. టెక్నాలజీతా అంతతా మమేకమవుతోన్న ఈ రోజుల్లో, ఓ ఊరి ప్రజలు సెల్ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు లేకుండా ఆనందంగా జీవిస్తుందన్నవిషయం మీకు తెలుసా..?
Read More: విమానం నుంచి జారిపడ్డ ఫోన్ దొరికింది
వెస్ట్ వర్జీనియాలో గ్రీన్ బ్యాంక్ అనే పట్టణం ఉంది. 13,000 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉన్న ఈ పట్టణం 1958లో ఏర్పడింది. యూఎస్ నేషనల్ రేడియో క్వైట్ జోన్ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో మైక్రోవేవ్ ఓవెన్, సెల్ఫోన్, వై-ఫై వంటి సేవలను వినియోగించుకోకూడదన్న నిషేధం అమల్లో ఉంది. ఇక్కడ నివసించే ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోమంటూ అగ్రిమెంట్ పై సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీకి దూరంగా ఉంటున్న ఇక్కడి స్థానికులు ఆనందంగా తమ కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్నారు.
Read More: ఇక స్మార్ట్ఫోన్లు గోవిందా... గోవిందా..
బోలేడంత డబ్బు ఆదా అవుతుంది.
హోమ్ » Tag Archives: మాలపల్లి
Tag Archives: మాలపల్లి
విజువల్ స్టూడియో విన్ టాబ్ సూచిక యాడ్ లో ఏర్పరుస్తుంది. ఒక లిస్టెడ్ చెట్టు వీక్షణ ఉపయోగించి ఒక విన్ రూపం లేదా వాడుకరి కంట్రోల్ లో టాబ్ సూచిక ఏర్పాట్లు సులభమార్గం.
విజువల్ బేసిక్ VB, C # CS, XML కలిగి 4.5
కామర్స్, ఆల్, యాడిన్, టాబ్ సూచిక, విజువల్ స్టూడియో, winform
పురపాలికల ఏలికలెవరో తేలేది నేడే! - Kadapa _ YSR District
హోమ్ » వార్తలు » రాజకీయాలు » పురపాలికల ఏలికలెవరో తేలేది నేడే!
Thursday, July 3, 2014 రాజకీయాలు వ్యాఖ్య రాయండి 39 వీక్షణలు
ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. కార్పొరేటర్లు/ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కడపలో మేయర్, డిప్యూటీ మేయర్, ఆయా పురపాలక సంఘాలలో చైర్మన్, వైస్చైర్మన్ల ఎంపికకు ఎన్నికలు జరుగన్నాయి.
మూడేళ్ల తరువాత పురపాలక సంఘాలకు కొత్త పాలక వర్గాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం 44 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. పాలకవర్గాలు కొలువుతీరేందుకుగాను, దాదాపు 50 రోజుల సమయం పట్టింది.
Next అనుకున్నదే అయ్యింది!
టాలీవుడ్లో ఎక్కడికి వెళ్లిన వినిపిస్తున్న మాట అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ పెళ్లి గురించే…. అసలు అఖిల్ పెళ్లి ఆగిపోయిందా…. లేక వాయిదా వేసుకున్నారా. పెళ్లి ఇప్పుడు
హీరోయిన్ సమంత ఇంట్లో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. త్వరలో క్రిస్మస్ పండుగ రానున్న నేపధ్యంలో తన ఇంటికి క్రిస్మస్ త్రీ తెచ్చుకున్నట్లు సమంత ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
గేమ్ క్లియో. సవాలును చేయండి ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
గేమ్ క్లియో. సవాలును చేయండి
ఆట ప్లే క్లియో. సవాలును చేయండి ఆన్లైన్:
గేమ్ వివరణ క్లియో. సవాలును చేయండి
ఈ గేమ్ లో మీరు ఒక అందమైన అమ్మాయి రాక్షసుడు కోసం మేకప్ చేయాలి. నిజానికి మీరు ఈజిప్టు మమ్మీ మేకప్ పోటీలో భాగంగా పడుతుంది ఎందుకంటే ఈ సమస్య మాత్రమే మొదటి చూపులో సాధారణ తెలుస్తోంది. అనుభవం క్లియో డి నైలు శతాబ్దాల వెనుక, కానీ మీరు లిప్స్టిక్ యొక్క అనువర్తనంలో ముందుకు మమ్మీ యొక్క పొందండి మరియు నీవు శ్రద్ధగల మరియు ఫాస్ట్ ఉంటే, బ్లుష్ చేయవచ్చు! . ఆట ప్లే క్లియో. సవాలును చేయండి ఆన్లైన్.
గేమ్ క్లియో. సవాలును చేయండి సాంకేతిక లక్షణాలు
గేమ్ క్లియో. సవాలును చేయండి జోడించారు: 25.09.2014
గేమ్ క్లియో. సవాలును చేయండి వంటి గేమ్స్
గేమ్ క్లియో. సవాలును చేయండి డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ క్లియో. సవాలును చేయండి పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ క్లియో. సవాలును చేయండి ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ క్లియో. సవాలును చేయండి, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ క్లియో. సవాలును చేయండి తో, కూడా గేమ్ ఆడాడు:
|
నారా బ్రహ్మణి సర్వే ఏమని చెప్పింది? _ A force known as Jagan.
నోటి దూలలో ట్రంప్ తో పోటీపడుతున్న బాబు? →
నారా బ్రహ్మణి సర్వే ఏమని చెప్పింది?
తెలుగుదేశం పార్టీతో ఏ మాత్రం సంబంధం లేకుండా.. ఎవరు చేయిస్తున్నారనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వకుండా ఒక థర్డ్ పార్టీ ద్వారా నారా బ్రహ్మణి ఈ సర్వేను చేయించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిపిన ఈ సర్వే లో తెలుగుదేశం పార్టీని కలవర పెట్టే ఫలితాలే వచ్చినట్టుగా మీడియా వర్గాల మధ్య ప్రచారం జరుగుతోంది. ఇప్పటి పరిస్థితుల్లోనే ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 57 సీట్లకు మించి సాధించదని.. ఈ అధ్యయనం తేల్చిందని సమాచారం.
అత్యంత విశ్వసనీయ వర్గాలు ఇస్తున్న సమాచారం ఇది. మీడియా ప్రతినిధులకు కూడా ఈ వివరాలపై స్పష్టత ఉంది. ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయకపోవడం, రాజధాని అంశం పూర్తిగా గందరగోళంగా మారడం, అవినీతి తారాస్థాయికి చేరడం.. కరువు పరిస్థితులు.. ఇవన్నీ కూడా బాబు పాలనపై వ్యతిరేకతను పెంచుతున్నాయని వేరే చెప్పనక్కర్లేదు కూడా.
మరి అనుకూల మీడియాను ఆధారంగా చేసుకుని.. ఇంతలా ప్రచారం చేయించుకుంటున్నా, అంతా అదిరిపోతోందని అని చెప్పుకుంటున్నా.. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ విదేశాల పేర్లు వల్లెవేస్తున్నా.. రెండున్నరేళ్లలోనే 57 సీట్ల స్థాయికి వచ్చిందంటే.. పాలన ఎలా సాగుతోందో.. దీనిపై ప్రజలు ఏమని ఫీలవుతున్నారో.. బాబుకు కూడా పూర్తిగా స్పష్టతే వచ్చి ఉండాలి.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కోసం ప్రపంచ బ్యాంకు ఇచ్చే 200కోట్ల రూపాయల నిదులు వదలుకోవడానికి కూడా సిద్దమయ్యారంటూ తెలుగుగేట్ వే డాట్ కామ్ లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఒక స్టోరీ ఇచ్చారు. అది ఆసక్తికరంగా ఉంది.ఆ కదనాన్ని యధాతదంగా ఇస్తున్నాం. చదవండి
పనులు చేయని కాంట్రాక్టర్ ఎంత పెద్ద వారైనా ఉపేక్షించి లేదు. బ్లాక్ లిస్టులో పెట్టేయండి. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే.’ ఇవీ సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే మాటలు. వాస్తవంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. కాంట్రాక్టర్ మనవాడైతే చాలు..కొన్ని సంవత్సరాలు అయినా..పనుల్లో జాప్యం ఉన్నా సరే చర్యలు వద్దు. కాంట్రాక్టర్లను శత్రువులుగా చూడొద్దు..వారికి మొబైలైజేషన్ అడ్వాన్స్ లు కూడా సర్దుబాటు చేయండి. ఇదీ చంద్రబాబు అసలు తీరు. ఇది ఎంపిక చేసిన వారికి మాత్రమే సుమా. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థ కోసం ఎంత బరితెగించారు అంటే..ఏకంగా ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన 200 కోట్ల రూపాయల రుణాన్ని కూడా వదులుకున్నారు. ఓ వైపు రాష్ట్రం అసలే కష్టాల్లో ఉంటే..ఎప్పుడో ప్రపంచ బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటు కు రోడ్డు ప్రాజెక్టుకు రుణం ఇవ్వటానికి వస్తే…పనులు చేయని కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయ్ పై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఏకంగా…ఈ ప్రాజెక్టు ను మీరు వదులుకోండి అన్నారు.
One response to “నారా బ్రహ్మణి సర్వే ఏమని చెప్పింది?”
ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అమెరికాకు నాయకత్వ లోపం ఉందనిపిస్తోందని కూడా చంద్రబాబు చెప్పారు. సరే ట్రంప్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు తప్పే. మరి విలువలున్నాయని చెప్పుకునే కుటుంబంలో పుట్టిన బాలకృష్ణను ఏమనాలో!. “అమ్మాయిలు వెంటపడితే ముద్దాయినా పెట్టాలి లేదంటే కడుపైనా చేయాలంటూ” ఇద్దరు కూతుర్లకు తండ్రి మరియు తాత కూడా అయి ఉండి కూడా నీచమైన వ్యాఖ్యలు బహిరంగంగా చేసిన ఆంధ్రా ట్రంప్ బామ్మర్ధిని చంద్రబాబు ఒకరోజైనా మందలించారా?.
అమెరికాలో చదువుకునేందుకు వెళ్లి మందు కొడుతూ, అమ్మాయిలతో జలకాలాడుతూ, పరవశించిన సొంత తనయుడిని మందలించారా?. మా అబ్బాయిని క్రమశిక్షణతో పెంచానని అసెంబ్లీ వేదికగా చెప్పిన చంద్రబాబు… మరి అమెరికా హాట్ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాతైనా లోకేష్ ఎక్కడ దారి తప్పారా గుర్తించారా?. అయినా చంద్రబాబు నీతులు ఎదుటివారికేనన్న విషయం మనకు తెలియదా ఏంటి?. ఇప్పుడు ట్రంప్ కూడా అక్కడి ఎన్నికల్లో వెనుకబడ్డాడని సర్వేలు చెబుతున్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే ట్రంపే గెలుస్తున్నారని సర్వేలు చెప్పి ఉంటే ట్రంప్ కూడా తన విధానాలే ఫాలో అవుతున్నారని ఈ పాటికి ఓ పది సార్లు చెప్పి ఉండేవారు చంద్రబాబు.
|
గురు అర్జున్ - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పేపర్ మీద వాటర్ కలర్ పెయింటింగ్,
ప్రభుత్వ మ్యూజియం, చండీగఢ్
గోయింద్వాల్, తర్ణ్ తారణ్, భారత దేశం
ఆది గ్రంథ్ సంగ్రహం, హర్మందిర్ సాహిబ్ నిర్మాణ ప్రారంభం.
జీవిత భాగస్వామి
గురు అర్జున్ (పంజాబ్:ɡʊru əɾdʒən; 15 ఏప్రిల్ 1563 – 30 మే 1606) [1] సిక్ఖు మతంలో తొలి అమరవీరుడు, సిక్ఖుల పదిమంది గురువుల్లో ఐదవ వారు, పదకొండవ గురువుగా, శాశ్వత గురువుగా ప్రఖ్యాతి చెందిన గురుగ్రంథ సాహిబ్ను సంకలనం చేసినవారు. పంజాబ్ లోని గోయింద్వాల్లో గురు రాందాస్, గురు అమర్ దాస్ కుమార్తె మాతా భాని దంపతుల చిన్న కొడుకు.[2]
ముఘల్ చక్రవర్తి జహంగీర్ ఆదేశాల మేరకు గురు అర్జున్ బంధితుడయ్యారు, ఆయనను ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేశారు.[5][6] ఆయన మతం మారేందుకు అంగీకరించకపోవడంతో, చిత్రహింసలు పెట్టి క్రీ.శ.1606లో చంపేశారు.[5][7] చారిత్రిక ఆధారాలు చూసినా, సిక్ఖు సంప్రదాయం పరిశీలించినా గురు అర్జున్ ను నీట ముంచి చంపేశారా, లేక చిత్రహింసల వల్ల చనిపోయారా అన్నది స్పష్టం కాలేదు.[5][8] ఆయన బలిదానం సిక్ఖు మత చరిత్రను మలుపుతిప్పిన కీలకమైన సంఘటన.[5][9]
మూలాలు[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గురు_అర్జున్&oldid=2101734" నుండి వెలికితీశారు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 23 ఏప్రిల్ 2017న 02:53కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
శంకరాభరణం: సమస్య - 2376 (బిడ్డ లిద్దఱు పుట్టిరి...)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.
85 వ్యాఖ్యలు:
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమస్కారములు
అక్క గారికి నమస్కారములు నీను శంకరాభరణములో కొత్తగా అడుగు పెట్ట్టాను. బ్లాగు లొ ఈ మధ్యనే చూచాను. సర్వదా మీ ఆరోగ్యము భగవంతుడు కాపాడుగాక. మీ యొక్క ఆశీస్సులతో శంకరాభరణము మూడు సమస్యలు ఆరు పూరణములు తో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వదా మీ సలహాలు స్వీకరించుతూ పూసపాటి నాగమణి/కృష్ణ సుర్యకుమార్
ఈరోజు నిజంగానే మాకు శుభోదయం అయింది. మళ్ళీ మిమ్మల్ని బ్లాగులో చూచి చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నాను.
కొద్దిరోజుల క్రితం చింతా రామకృష్ణారావు గారు మీకు శస్త్ర చికిత్స జరిగిన విషయాన్నీ, మీ క్షేమ సమాచారాన్ని తెలియజేశారు. వెంటనే బ్లాగులో 'శుభవార్త' అన్ని శీర్షికతో బ్లాగులో ప్రత్యేకంగా పోస్ట్ చేశాను. మిత్రులందరూ స్పందించి మీకు స్వస్థత చేకూరాలని తమ ఆకాంక్షను తెలియజేశారు.
కాకతాళీయమో ఏమో... గతంలో అమెరికా వచ్చి మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించిన మా మిత్రుడు ఓంకార్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ప్రొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడాడు. మీ ప్రస్తావన వచ్చింది. నేను మీ ఆరోగ్య పరిస్థితిని తెలియజేశాను. అప్పుడే మీ గురించి ఆలోచించాను. మిమ్మల్ని ఇమెయిల్ ద్వారా సంప్రదించాలంటే మీరు అసలు కంప్యూటర్ చూస్తున్నారో లేదో తెలియదు. మీ ఫోన్ నెం. పోయింది (నేను పోగొట్టుకున్న ఫోన్లో ఉండేది).
అన్యమనస్కంగానే కంప్యూటర్ ఆన్ చేశాను. బ్లాగులో మీ పూరణ ప్రత్యక్షం కావడం సంభ్రమాన్నీ, ఆనందాన్నీ కలిగించింది.
భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించుగాక!
ఆధునిక కాలపు వింత పోకడల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరు కోలుకొని మళ్లీ బ్లాగ్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
తాటికొండ అర్చన - న్యూజెర్సీ (మా మిత్రుడు ఓంకారు కుమార్తె)
అక్కయ్య గార్కి నమస్కారములు. మిమ్మల్ని చిరకాలానికి చూచి సంతోషముతో ఉప్పొంగి పోయాము. మీ పూరణ లో సరి క్రొత్త మెఱుఁగులు కన్పిస్తున్నాయి. మీరు సంపూర్ణారోగ్యముతో సుఖశాంతులతో నుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి అక్కయ్యా..చాలా రోజులకి మీ పద్యం, మీరు బ్లాగులో కనిపించినందుకు ఎంతో సంతోషం కలిగింది..మీ ఆరోగ్యం పూర్తిగా చక్కబడి ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను...
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ జూన్ 02, 2017 12:54 AM
ఎప్పుడెప్పుడు 'బ్లాగు'లో నే సమస్య
జీవిత సారాన్ని యెంత చక్కగా చెప్పారు! శాస్త్రి గారికి వందన శతములు.
ప్రసాద రావు గారూ,
"మూకం కరోతి వాచాలం...' శ్లోకాన్ని గుర్తుకు తెచ్చిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
బృహన్నల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విరుపుతో రామాయణ, భారతాంశాలను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాజేశ్వరి అక్కయ్యగారూ నమస్కారములు.ఆరోగ్యము కుదుటబడి త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను.ప్రస్తుతం అమెరికాలో డల్లాస్ లో వుంటున్నాను.
మూర్తి గారూ,
తోపెల్ల సత్యనారాయణ మూర్తి జూన్ 02, 2017 1:12 PM
పాత్రలు:1తల్లిదం..ఆర్థిక వ్యవస్థ
(అడ్డాలనాడే బిడ్డలు,గడ్డాల నాడు బిడ్డలా. సామెత)
4 పేడి బిడ్డలు..2౦౦౦లనోట్లు(కవలలుగా)
5పేడి భార్య. కరెన్సీ
(2వేల నకిలీ నోట్లనొత్తించడం అక్రమార్జనను నిల్వ చేయడం ముందు ఎదుర్కోవలసిన ప్రమాదమేమో)
డా. పిట్టా వారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సుబ్బారావు గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు జూన్ 02, 2017 9:32 AM
నాగేశ్వర రావు గారూ,
కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
హనుమంత రావు గారూ,
విరుపుతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలు.
కొన్ని వ్యాకరణ దోషాలున్నవి. కాని వాటిని ఇప్పుడు ప్రస్తావించను.
'అవగ' అన్నది సాధువు కాదు. "ప్రసవమైన" అనండి.
బిడ్డ లిద్దఱు పుట్టిరి ''పే'' ''డి'' వలన
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు జూన్ 02, 2017 8:46 PM
*గొనుట* , *డి* యనగ *డెలివరీ కొరకు* వ్రాయ ,
అడ్డమైన విచిత్రముల్, చెడ్డ పనులు
విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.కడప.జిల్లా 7396564549
వ్యాఖ్యను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
మొత్తం పేజీ వీక్షణలు
(విశ్రాంత తెలుగు పండితుడు)
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి
ఛందస్సు సాఫ్ట్వేర్
తెలుగు నిఘంటువు
చమత్కార పద్యాలు (251)
చిలుకమఱ్ఱి వారి రచనలు (131)
నిర్వచన భారత గర్భ రామాయణము (109)
గళ్ళ నుడి కట్టు (64)
న్యస్తాక్షరి (55)
ప్రహేళిక సమాధానం (36)
విశేషచ్ఛందస్సులు (28)
నా కవిత్వం (9)
ఒక మంచి పద్యం (1)
దత్తపది - 117 (డైనోర-బుష్-యల్జి-డెల్)
సమస్య – 2390 (కుంతీపుత్రుఁడు వినాయకుఁడు...)
దత్తపది - 116 (పద్యము-గద్యము-మద్యము-హృద్యము)
|
సమస్య – 2387 (వంక లేనిదమ్మ రంకులాడి)
న్యస్తాక్షరి - 43 (శ్రీ-సి-నా-రె)
దత్తపది - 115 (కారు-వాచి-టీవి-సెల్లు)
నిషిద్ధాక్షరి - 37
ఆవ్సమ్ ఇంక్. థీమ్. Blogger ఆధారితం.
|
సెన్సార్ పూర్తి చేసుకున్న కేశవ ! _ Telugu Cinema News in Telugu
సెన్సార్ పూర్తి చేసుకున్న కేశవ !
సుధీర్ వర్మ, నిఖిల్ సిద్దార్థల కలయికలో రూపుదిద్దుకుని త్వరలో విడుదలకానున్న చిత్రం ‘కేశవ’ పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ట్రైలర్, టీజర్ తో సినిమా కాన్సెప్ట్ ఎంత భిన్నంగా ఉండబోతోందో చెప్పడంతో విడుదల తేదీ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ తాలూకు పనులు పనులు పూర్తి చేసుకుని ఆడియో వేడుక కూడా జరుపుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తిచేసుకుంది.
సెన్సార్ బోర్డు చిన్న చిన్న కత్తిరింపులతో ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ స్వయంగా తెలిపారు. నిఖిల్ సరసన రితు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇషా కొప్పికర్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి సన్నీ.ఎంఆర్ సంగీతం అందించారు.
'ధృవ' అనుభవాలను పంచుకున్న అరవింద్ స్వామి! _ Telugu Cinema News in Telugu
‘ధృవ’ అనుభవాలను పంచుకున్న అరవింద్ స్వామి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’, తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. తమిళంలో గతేడాది విడుదలైన ఈ సినిమాలో నాటితరం స్టార్ హీరో అరవింద్ స్వామి విలన్గా నటించగా, ఆయన నటన సినిమాకు మేజర్ హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ధృవలో కూడా విలన్గా అరవింద్ స్వామియే నటిస్తున్నారు. ‘తని ఒరువన్’ విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి కాగా, ఈ సమయానికి తాను అదే సినిమాకు రీమేక్ అయిన ‘ధృవ’లో నటిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని అరవింద్ స్వామి తెలిపారు.
ఒరిజినల్ వర్షన్కు ఏమాత్రం తగ్గకుండా ఇందులో అరవింద్ స్వామి పాత్ర ఉంటుందట. రామ్ చరణ్ కూడా అరవింద్ స్వామి పాత్ర సినిమాకు మేజర్ హైలైట్గా నిలుస్తుందని చెబుతూ వస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాని కొత్త సినిమా మొదలైంది..! _ Telugu Cinema News in Telugu
నాని కొత్త సినిమా మొదలైంది..!
నాని ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన ఓ స్టార్. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన ‘జెంటిల్మన్’ వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న ఈ హీరో, అప్పుడే తన కొత్త సినిమా ‘మజ్ను’ను విడుదలకు సిద్ధం చేయడమే కాక, మరో సినిమాను కూడా మొదలుపెట్టేశారు. ‘సినిమా చూపిస్త మావా’ ఫేం త్రినాధరావు నక్కిన తెరకెక్కించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు వైభవంగా ప్రారంభమైంది.
నాని స్టైల్లో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ సినిమాకు ‘నేను లోకల్’ అన్న టైటిల్ను ఖరారు చేసేశారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా, తమ సంస్థకు, నానికి మంచి పేరు తెస్తుందని ప్రారంభోత్సవం సందర్భంగా దిల్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. నాని సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు. ఇక నాని నటిస్తోన్న ‘మజ్ను’ సినిమా విషయానికి వస్తే, విరించి వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
హోమ్ » కథలు » అడ్డదారి
ఎన్టీఆర్ ఇప్పుడేం చేస్తున్నాడు? _ Telugu Cinema News in Telugu
ఎన్టీఆర్ ఇప్పుడేం చేస్తున్నాడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కెరీర్లో మంచి దశలో ఉన్నారు. ఆయన హీరోగా చేసిన గత మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించినవే! ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో విడుదలైన ‘జనతా గ్యారేజ్’ ఎన్టీఆర్ కెరీర్కే అతిపెద్ద హిట్గా నిలిచి ఆయన క్రేజ్ను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడు నెలలు దాటిపోయినా ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఈ గ్యాప్లో చాలామంది దర్శకులతో సినిమా ఖరారైనట్లు వార్తలు వచ్చినా ఏదీ ఇంకా ఖరారు కాలేదు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఓ కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నారట. హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ (హిట్) పేరుతో టోన్డ్ బాడీ కోసం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనర్ను ఎంపిక చేసుకొని, డైట్ ఫాలో అవుతూ వర్కవుట్స్ చేస్తూ వస్తున్నారట. త్వరలోనే ఎన్టీఆర్ ఇంతకుముందెన్నడూ కనిపించనంత కొత్త లుక్లో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. మరి కొత్త లుక్లో రెడీ అయి, ఎన్టీఆర్ సెట్స్పైకి తీసుకెళ్ళే సినిమా ఏమై ఉంటుందన్నది వేచిచూడాలి.
moviestalkbuzz: రాహుల్ గాంధీ మా సర్వెంట్.. స్టాంపేసిన పోలీసులు
ఉత్తర ప్రదేశ్లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓ ఇంట్లో పనిమనిషిగా చేసిన వైనం బయటపడింది. ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్ సమీపంలోని ఇందిరాపురం.......Read More
|
కృష్ణా జిల్లా కొత్తూరు చేరుకున్న వైయస్ జగన్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు.
రిలీజ్ డేట్ లాక్ చేసిన ధనుష్ ! _ Telugu Cinema News in Telugu
రిలీజ్ డేట్ లాక్ చేసిన ధనుష్ !
హీరో ధనుష్ ప్రస్తుతం తన సూపర్ హిట్ చిత్రం ‘విఐపి’ కు సీక్వెల్ గా ‘విఐపి-2’ ను రూపొందించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై మంచి అంచనాలున్నాయి. తెలుగులో సైతం ‘రఘువరన్ బిటెక్’ గా రిలీజైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సీక్వెల్ ను సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తుండగా కథ, మాటలు ధనుష్ అందివ్వడం విశేషం.
ఇకపోతే ఈ చిత్రాన్ని జూలై 28న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ధనుష్ కి జంటగా మరోసారి అమలాపాల్ నటించనుండగా బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో కూడా జూలై 28వ తేదీనే ‘రఘువరన్ బీటెక్ -2’ పేరుతో విడుదల చేయనున్నారు.
వార్తల్ని వక్రీకరించొద్దంటున్న తమన్నా ! _ Telugu Cinema News in Telugu
Times of Nellore(Kadapa) – కడప జిల్లా తిమ్మాపురం వద్ద బోల్తాపడ్డ లారీ కింద కారు నలిగిపోయింది.. కారులో నలుగురు చనిపోయారు.. మరోవ్యక్తి తీవ్రగాయాలతో ఇరుక్కుపోయాడు.. అతడిని బయటకు తీసేందుకు క్రేన్ సాయంతో కష్టపడాల్సి వచ్చింది.
పెళ్లింట విషాదం, ఏడుగురు మృతి. వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి ఒంటిమిట్ట ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్… ఘోర రోడ్డుప్రమాదం 9మంది మృతి ఉక్కు ఉద్యమకారులపై లాఠీ ఛార్జ్
Home వార్తలు స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ !
ఇది నా కవిత: "Happy Raksha Bandhan"
"రాఖీ కట్టిన ఈ చేతితోనే,
చిట్టి తల్లికి గోరుముద్దలు తినిపించాను.
నీకు లాలనగా ఇచ్చాను.
అందుకనే చెబుతున్నా.....
నీకు ఎన్ని ఏళ్ళు రానీ,
నువు నా బుజ్జి తల్లివే..
నేను నీ అన్నను అందుకే నువ్వేది అడిగినా కాదు! అనను!"
పురుగులు పట్టిన అన్నం తింటున్న శ్రీరెడ్డి.. ఎందుకో తెలిస్తే షాకే.. - tolly2bolly.com
బన్నీతో పాటే థియేటర్లలో సందడి చేస్తున్న మరో మెగా హీరో ! _ Telugu Cinema News in Telugu
బన్నీతో పాటే థియేటర్లలో సందడి చేస్తున్న మరో మెగా హీరో !
అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా ఈరోజే విడుదలై థియేటర్లలో హడావుడి చేస్తోంది. బన్నీతో పాటే మరొక మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ‘డీజే’ థియేటర్లలో సందడి చేస్తున్నాడు. అదెలా అంటే ఆయన నటించిన తాజా చిత్రం ‘ఫిదా’ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు నుండి డీజే ప్రదర్శింపబడుతున్న స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది.
అంతేగాక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది కూడా. సినిమా పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుందని చెబుతున్న ఈ ట్రైలర్లో హీరోయిన్ సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణా యాసలో ఆమె మాటలు, స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉన్నాయి. అలాగే వరుణ్ తేజ్ క్లాస్ లుక్, డైలాగులు బాగున్నాయి. దీంతో సినిమాపై క్రేజ్ కూడా పెరుగుతోంది. ఇకపోతే ఈ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.
మలయాళంలో విడుదలకానున్న 'భరత్ అనే నేను' ! _ Telugu Cinema News in Telugu
మలయాళంలో విడుదలకానున్న ‘భరత్ అనే నేను’ !
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తెలుగునాట పలు ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తోందీ చిత్రం. ఇంతలా సక్సెస్ సాధించిన ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి కూడ అనువదిస్తున్నారు నిర్మాతలు.
ఇప్పటికే ‘భరత్ ఎనుము నాన్’ పేరుతో తమిళంలోకి డబ్ అయిన ఈ సినిమా మే 25న తమిళనాట విడుదలవుతుండగా ‘భరత్ ఎన్న అంజాన్’ గా మలయాళంలోకి కూడ అనువదింపబడి అదే రోజున కేరళలో రిలీజవుతోంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమీన్స్ ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదలచేయనుంది.
దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్న మహేష్ ఫ్యాన్ బేస్ మరింత పెరిగి ఆయన మార్కెట్ స్థాయి కూడ ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
|
సీక్రెట్ లొకేషన్ కి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ ! _ Telugu Cinema News in Telugu
సీక్రెట్ లొకేషన్ కి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పొలాచ్చిలో షూట్ జరుగుతున్న ఈ షెడ్యూల్ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కొత్త షెడ్యూల్ మొదలయ్యే లోపల కాస్త బ్రేక్ తీసుకుకోనున్నాడట. ఈ బ్రేక్ లో పవన్ హాలీడే కి వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని జనవరి 2 లేదా 3వ తేదీల్లో హైదరాబాద్ తిరిగి వస్తారని తెలుస్తోంది.
అయితే పవన్ హాలీడే ఇండియాలోనే ఉంటుందా లేకపోతే ఫారిన్ లో ఉంటుందా, దానికి పవన్ ఒంటరిగా వెళతారా లేకపోతే కుటుంబంతో కలిసి వెళతారా అనేది మాత్రం గోప్యంగానే ఉంది. గతంలో కూడా పవన్ ఇలాగే ఎవరికీ తెలీని సీక్రెట్ లొకేషన్ కి హాలీడేకి వెళ్లిన సందర్భాలున్నాయి. ఇకపోతే పవన్ శరత్ మరార్ నిర్మాణంలో డాలీతో ప్రస్తుతం చేస్తున్న ‘కాటమరాయుడు’ పూర్తవగానే తమిళ దర్శకుడు నీసన్ సినిమాని మొదలుపడతారు. ఈ ప్రాజెక్టుని ఏఎమ్ రత్నం నిర్మిస్తారు. దీని తరువాత పవన్ త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తారు.
భారతీయ ఉద్యోగినులు - జీవనశైలికి సంబంధించిన అనారోగ్యాలు _ e-తెలుగు
భారతీయ ఉద్యోగినులు - జీవనశైలికి సంబంధించిన అనారోగ్యాలు
బాధపడుతూ ఉంటే, వారిలో 53%మంది పనివత్తిడి వలన, నిర్ణీత సమయంలో అతి ఎక్కువ పనిని పూర్తి చేయాల్సి రావటం వలన, భోజనం చేసే సమయం లేక చిరుతిళ్ళు తింటున్నారని తెలిసింది.
మరింత సమాచారము కోసం ఈ లింక్ ని చూడండి.
Home వార్తలు విడుదలకు సిద్దమైన ‘కణం’ ట్రైలర్!
”తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయ పడుతూ ఉండే వారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉంది”. (ఖుర్ఆన్ ...
అల్లాహ్ ను పోలిన ప్రతిమ లేదు, కాని ఆయనకు రూపం లేదు అని చెప్పడం తప్పు. ఖుర్ ఆన్ ప్రకారం అల్లాహ్ ...
కృష్ణా జిల్లాలో 'హలో, ఎం.సి.ఏ, ఒక్క క్షణం' వసూళ్ల వివరాలు ! _ Telugu Cinema News in Telugu
కృష్ణా జిల్లాలో ‘హలో, ఎం.సి.ఏ, ఒక్క క్షణం’ వసూళ్ల వివరాలు !
గత ఏడాది 2017 ఆఖరు నెలలో నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, అఖిల్ రీలాంచ్ చిత్రం ‘హలో’, అల్లు శిరీష్, విఐ ఆనంద్ ల ‘ఒక్క క్షణం’ వంటి చిత్రాలు వరుసగా విడుదలై మంచి టాక్ తో నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలా ఏరియాల్లో ఈ చిత్రాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఏపి వసూళ్లలో ముఖ్యమైన కృష్ణా జిల్లాలో ఈ చిత్రాల వసూళ్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
సేమ్యా: కప్పు, పెరుగు: 2 కప్పులు, కీరా తురుము: ముప్పావు కప్పు, పచ్చిమిర్చి: 3, మిరియాలు: టీస్పూను, జీడిపప్పు: పది, దానిమ్మగింజలు: అరకప్పు, కొత్తిమీర తురుము: 2 టేబుల్స్పూన్లు, నూనె: కొద్దిగా, ఉప్పు: సరిపడా, తాలింపుకోసం: ఆవాలు: అరటీస్పూను, జీలకర్ర: టీస్పూను, సెనగపప్పు: టీస్పూను, మినప్పప్పు: టీస్పూను, కరివేపాకు: రెండు రెబ్బలు
* ముందుగా నీళ్లు మరిగించి అందులో సేమ్యా వేసి, తరవాత నీళ్లు వంపేయాలి. ఆపై చల్లని నీళ్లతో కడగాలి. సేమ్యా పొడిపొడిగా అవుతుంది.
* ఓ గిన్నెలో పెరుగు, కీరా తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులోకి ఉడికించిన సేమ్యా వేసి కలిపి ఉంచాలి.
* చిన్న బాణలిలో టీస్పూను నూనె వేసి తాలింపుకోసం తీసుకున్నవన్నీ వేసి వేయించాలి. తరవాత పచ్చిమిర్చి, మిరియాలపొడి, జీడిపప్పు కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు దీన్ని పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర తురుము వేసి కలిపి అందించాలి.
సంభాషణ: November 2012
50languages తెలుగు - పోలిష్ ఆరంభ దశలో ఉన్న వారికి _ ఆటలు = Sport _
కాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పులలో ఉగ్రవాది బుర్హన్వని మృతి చెందిన అనంతరం జులై 8వ తేది నుండి కాశ్మీర్లోయలో నిరంతర ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
|
రాజధానిలో జనసేన హీరోలు ఎవరు..!
VUYYURU SUBHASH September 2, 2018 19:15 IST రాజధానిలో జనసేన హీరోలు ఎవరు..!
ప్రముఖ సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఏపీలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని నిమోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ తన ప్రధాన ఫోకస్ అంతా తెలంగాణ కన్నా ఏపీలోనే ప్రధానంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరాంధ్రలో తన సుధీర్ఘమైన పరట్యన పూర్తి చేసుకున్న పవన్ త్వరలోనే ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాజధాని జిల్లాలైన కృష్టా, గుంటూరు జిల్లాల్లోను మరో సుధీర్ఘ పర్యటనకు రెడీ అవుతున్నాడు. పవన్కు ఏపీలోని మిగిలిన జిల్లాలన్నీ ఒక ఎత్తు... రాజధాని ప్రాంతాలుగా ఉన్న కృష్టా, గుంటూరు జిల్లాలు ఒక ఎత్తు. ఈ రెండు జిల్లాల్లో పవన్కు లక్షల సంఖ్యలో అభిమానులతో పాటు ఆయన సొంత సామాజికవర్గ ప్రాబల్యం మెండుగా ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ సత్తా చాటాల్సిన అవసరం పవన్కు ఎంతైన ఉంది.
గతంలో పవన్ అన్న చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన అప్పుడు 2009లో జరిగిన ముక్కోణపు పోటీలో గుంటూరు జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచు కోలేకపోయింది. కృష్టా జిల్లాల్లో మాత్రం బలంగా పోటి ఇచ్చిన ప్రజారాజ్యం విజయవాడ వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో పాటు పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలుగా ఉన్నా తెలుగుదేశం, కాంగ్రెస్ అభ్యర్థుల తల రాతలు మార్చే రేంజులో గణనీయంగా ఓట్లు సాధించింది. అయితే ఇప్పుడు జనసేనకు అదే ఊపు ఉందా అన్నది ప్రశ్నార్దంగా ? మారింది. ఇక గుంటూరు జిల్లాలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం మంగళగిరి, గుంటూరు తూర్పు లాంటి నియేజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచి, టీడీపీని మూడో స్థానానికి నెట్టేసింది.
గుంటూరు లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసిన నాటి ప్రజారాజ్యం అభ్యర్థి తోట చంద్రశేఖర్ భారీ స్థాయిలో ఓట్లు చీల్చి పరోక్షకంగా టీడీపీ అభ్యర్థి మాదాల రాజేంద్ర ఓటమికి కారణమైయ్యాడు. ఇప్పుడు జనసేనకు మంచి ఊపు ఉన్నా... పార్టీ సంస్థాగతంగానే నిర్మాణం జరుపుకోకపోవడంతో పలువురు ఆ పార్టీ నుంచి పోటీ చేసే విషయంలో సందిగ్ధంలోనే ఉన్నారు. జిల్లాల్లో జనసేన ఏఏ స్థానాల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా నిలబెడుతుంది అన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని పొలిటికల్ ట్రెండ్ బట్టీ చూస్తే ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు జిల్లాల్లో తూర్పు, పశ్చిమ, మంగళగిరి, రేపల్లే, వేమూరు, నరసారావుపేట నియోజకవర్గాల్లో బలమైన ప్రభావం
గతంలో ప్రజారాజ్యంలో కీలకంగా వ్యవహరించిన తులసీ కుటుంబం ఇప్పుడు జనసేనలోను అదే కీ రోల్ జిల్లాల్లో ప్లేచెయ్యనుంది. ఇక పార్టీ తరుపున చూస్తే నరసారావుపేటలో మాత్రమే జనసేనకు బలమైన అభ్యర్థి కనిపిస్తున్నారు. గతంలో పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలణలో ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటు మూడు విడతల్లో ఏఎంసీ చైర్మన్గా పని చేసిన జిలాని వచ్చే ఎన్నికల్లో అక్కడ జనసేన నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం జిల్లాల్లో పార్టీ పరంగా బలమైన అభ్యర్ధులు ఎవరని చూస్తూ నరసారావుపేటలో జిలాని, గుంటూరు నగరంలో తులసీ కుటుంబంమినహా మిగిలిన నియోజకవర్గాల్లో అంతా బలమైన అభ్యర్ధులెవరు కనబడుటలేదు.
డెల్టా ప్రాతంలో ఓ కీలక నియోజకవర్గంలో పార్టీ తరుపున పోటీ చేసేందుకు ఓ మాజీ ఎమ్మెల్యేతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా చర్చలు జరిపినట్టు తెలుస్తున్నా ఆ మాజీ ఎమ్మెల్యే తన అభిప్రాయం ఇంకా ఏది స్పష్టం చేయలేదని తెలుస్తోంది. ఏదేమైన ఎన్నికలకు మరో ఆరేడు నెలల సమయం ఉన్నా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన కార్యకలాపాలను గుంటూరు జిల్లాల్లో మరింత విస్తృతం చేయ్యాల్సిన అవసరం ఉంది.
మహాకూటమిలో అదే పెద్ద సమస్య..! Politics 12 Hrs ago
తెలంగాణాలో టీఆర్ఎస్ బలం ఏంటి... ! Politics 15 Hrs ago
రాధాకు ఉన్న ఏకైక ఆప్షన్ అదేనా.. ! Politics 15 Hrs ago
|
చంద్రబాబు రైతులకు ద్రోహం చేస్తున్నారు : ఎమ్మెల్యే రోజా
Edari Rama Krishna July 4, 2018 17:11 IST చంద్రబాబు రైతులకు ద్రోహం చేస్తున్నారు : ఎమ్మెల్యే రోజా
ఏపిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా గత కొంత కాలంగా ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె ఏపి సీఎం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రైతు ద్రోహి అని, ఆయన సొంత జిల్లాలోనే రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతుల రక్షణ కోసం కొత్త పథకాలు తీసుకు వస్తానని..రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని ఎన్నో బూటకపు వాగ్ధానాలు చేశారని..గెలిచిన తర్వాత రైతుల ముఖం చూడని పరిస్థితి నెలకొంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న టొమాటో రైతులు, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డున పడ్డారని అన్నారు.
మామిడి కాయలను రోడ్డుపై వేసి రైతులు తమ నిరసన తెలిపారని, ఈ సంఘటన చంద్రబాబు సర్కార్ కు సిగ్గుచేటని విమర్శించారు. రైతులపై చంద్రబాబు దొంగప్రేమ చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
50 ఏళ్ల వయసులోనూ..తన అందాలతో.. Movies 6 Hrs ago
ఆయన పాటలంటే..నాకు కొంచెం అసూయ! Movies 6 Hrs ago
మిర్యాలగూడలో ఆర్యవైశ్యుల శాంతి ర్యాలీ..! Politics 7 Hrs ago
అధికార లాంఛనాలతో..కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి..! Politics 22 Hrs ago
‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ఫిరంగీగా అమీర్ ఖాన్! Movies 22 Hrs ago
చంద్రుడిలో..సాయినాథుడు..ఫోటో వైరల్! Politics 23 Hrs ago
త్వరలో ఘంటసాల బయోపిక్! Movies 23 Hrs ago
ప్రజల ఆశిస్సులే..నా బలం! : వైఎస్ జగన్ Politics 24 Hrs ago
కన్నడ హీరో అరెస్ట్..రచ్చ చేస్తున్న ఇద్దరు భార్యలు! Movies 24 Hrs ago
ఒక మురళీ.. రెండు పార్టీలు ఆయన ఏ కండువా కప్పుకుంటారో !!
Satya August 24, 2018 15:47 IST ఒక మురళీ.. రెండు పార్టీలు ఆయన ఏ కండువా కప్పుకుంటారో !!
ఆయన మాజీ మంత్రి, కాంగ్రెస్ లో ఉన్న టైంలొ డైనమిక్ గా పనిచేసేవారు. జనాలలో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. బలహీన వర్గానికి చెందిన ఆయన అప్పట్లో కాగ్రెస్ విభజన పాపానికి బలి అయిపోయారు. వచ్చే ఎన్నికలలో మళ్ళీ పోటీ చేద్దామనుకుంటున్న ఆయన ముందు రెండు బంపర్ ఆఫర్లు రెడీగా ఉన్నాయట. మరి ఎటు మొగ్గుతారో..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోండ్రు మురళీమోహనరావు ఆ పార్టీలో అంత యాక్టివ్ గా లేరు. గడచిన నాలుగేళ్ళలో పెద్దగా రాజకీయాలోనూ లేరు. కాని కాలమనుకుని సైలెంట్ గా ఉండిపోయారు. ఎన్నికల ఏడాది వచ్చేసింది. ఆయనను తమ వైపు తిప్పుకోవాలని రెండు బలమైన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఇదే జిల్లాకు చెందిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు మురళీని సైకిలెక్కమంటున్నట్లు టాక్. ఈ మేరకు ఆయనతో చర్చలు జరిపారని ప్రచారం సాగుతోంది. పార్టీలో చేరితే ఎచ్చెర్ల సీటు ఖాయమని హామీ కూడా ఇచ్చారట.
గతంలో కాంగ్రెస్ లో తనతో పాటు మంత్రిగా పనిచేసిన కోండ్రు మురళీని వైసీపీలో చేర్చాలని ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ గట్టి లాబీయింగ్ చేస్తున్నారు. ఈ మేరకు సంప్రదింపులు కూడా మొదలెట్టేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని మురళీకి చెబుతూ వైసీపీలో చేర్చుకోవాలని చూస్తున్నారని టాక్. సరిగ్గా ఉత్తరాంధ్రలోనే జగన్ ఉండడంతో వైసీపీ ఒత్తిడి బాగానే ఉంది.
షాకింగ్ డెసిషన్ :
ఇపుడున్న పరిస్థితులలో మురళి ఏ వైపు మొగ్గినా రెండవ పార్టీకి అది షాకింగ్ డెసిషనే అవుతుంది. కాంగ్రెస్ రాజకీయలను చూసిన మురళికి వైఎస్సార్ అంటే అభిమానం. అందువల్ల ఆయన వైసీపీలో చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ పాదయాత్ర శ్రికాకుళం చేరేనాటికి ఫ్యాన్ నీడకే ఆయన చేరుతారని వైసీపీ ధీమాగా ఉంది. అలా కనుక జరిగితే బాబు అండ్ కో కు అది బ్రేకింగ్ న్యూసే. ఈ లోగానే ఏలాగైనా టీడీపీలోకే తేవాలన్న ఆ పార్టీ పట్టుదల ఎలా సక్సెస్ అవుతుందో మరి.
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.