page_content
stringlengths 11
4.1k
|
---|
పాదయాత్రలో జగన్కు భద్రత ఇలా..!
జగన్, పవన్కు ఢిల్లీ నుంచి స్క్రిప్ట్
మహాకూటమి పేరుతో మోసం చేయాలని చూస్తున్నరు..
డిసెంబర్ నుంచి రూ.2,016 పింఛను : కేటీఆర్
పొన్నం ప్రభాకర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
తెలంగాణలో కాంగ్రెస్దే అధికారం
కాంగ్రెస్ గెలుపు ఖాయం
విశ్రాంతి లేదు మిత్రమా..
చివరి నిమిషంలో ‘టాక్సీవాలా’ వాయిదా…
యాంకర్ ప్రదీప్ పై క్రిమినల్ కేసును నమోదు చేయాలి
రెండు గంటలు మాత్రమే పేల్చాలి.. అంతకుమించితే…
యాపిల్ 5జీ ఐఫోన్ వచ్చేది అప్పుడే..!
రేపు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం..
96 ఏళ్ల వయసులో మూడో తరగతి పాసైన కేరళ బామ్మ
వివో వై93 స్మార్ట్ఫోన్ వచ్చేసిందోచ్!
లక్నో చేరుకున్న పవన్కళ్యాణ్
బాబు ఏడుస్తున్నాడని..
ఇక నో ఫేక్ న్యూస్
వెస్టిండీస్, భారత్ మధ్య టీ20 మ్యాచ్… కోహ్లీ, ధోనీ దూరం
ఫస్ట్ క్లాస్కి రాయుడు గుడ్ బై
3కే 2 వికెట్లు.. జమాన్ డకౌట్
బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
Home ఆంధ్రప్రదేశ్ యనమలను మళ్లీ గెలిపిస్తారా?
తూర్పుగోదావరి జిల్లా తుని నూతన రాజకీయ శకానికి నాంది అవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ అన్నారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం పవన్ కల్యాణ్ జన్మభూమి ఎక్స్ప్రెస్లో తుని చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న హాకర్స్తో ఆయన మాట్లాడారు. రోజంతా కష్టపడినా కుటుంబ పోషణ భారమవుతోందని, ఉండటానికి సొంత ఇల్లు లేదని పలువురు పవన్కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి గొల్ల అప్పారావు సెంటర్లో సభ ప్రాంగణానికి చేరుకున్నారు.
ఆయన మాట్లాడుతూ తుని ప్రజలు యనమల రామకృష్ణుడుకు 30 ఏళ్ల పాటు పట్టం కట్టారని, ఆయన ఎన్నో కీలక పదవులు నిర్వహించారన్నారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పారిశ్రామికవాడను తీసుకు రాలేకపోయారన్నారు. ఇటువంటి నాయకులకు మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తారా అని అడిగినప్పుడు జనం లేదు.. లేదు అంటూ జవాబిచ్చారు. తుని ప్రజలు చూపించిన ప్రేమ ,ఆప్యాయత, ఆదరణ మరులేనన్నారు. నూతన తరం కోసం జనసేన పుట్టిందని, మీరందరూ ఆశీర్వదిస్తే సుపరిపాలన వస్తుందన్నారు. అధికార పార్టీ నాయకులు కొండలను పల్లీల మాదిరిగా తినేస్తున్నారన్నారు.
అధికారం ఉంది కదా అని కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.2019లో జరిగే ఎన్నికల్లో ఇటువంటి రాబందులు ఓటు అనే గాలివానలో కొట్టుకుపోతారన్నారు. తుని పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడా గరుదత్ప్రసాద్, గెడ్డం బుజ్జి, ముత్తా గోపాలకృష్ణ, శెట్టిబత్తుల రాజ బాబు, తుని నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడిశెట్టి గణేష్, బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.
Previous articleబాబుపై విరుచుకుపడ్ద పవన్
Next articleకాంగ్రెస్ గెలుపు ఖాయం
ఉన్నది ఉన్నట్టుగా తాజా వార్తలను అందించడానికి ఈ website స్థాపించాము. మా news చదివి మీకు నచ్చిన comments చేయండి.
శివుడు ఎవరు? - Telugu pennidhi
Home › Dharmasastram › శివుడు ఎవరు?
శివుడు ఎవరు?
ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణం తోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.
శివుడు జననమరణాలుకు అతీతుడు. కాలాతీతుడు అనగా కాలమునకు వశము అందని కానివాడు. అ౦దుకే సదా శివుడు అ౦టాము. అ౦తయు శివుడే అ౦దుకే ఆ౦దరు దేవతలు శివారాదకులే. బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు సదా శివలి౦గారాదన చేస్తు౦టారు. పరమశివుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అ౦తటా ఉ౦డేవాడు. శివుడు ఎ౦తవరకు విస్తరి౦చాడో కనుగొనట౦ అస౦బవ౦. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసాధ్యం.
మరొక ఇతిహాసములో:
శివుడు కేవలం రుద్ర (రౌద్ర) స్వరూపమే కాక, ప్రేమ స్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే - శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు.
గరుడ పురాణం
|
శ్రీ లక్ష్మీ రెడ్డి గారికి
మాతృ భాష మీద మమకారము వలన
దినము దినమును నిజముగ దేవి ! నీ కు .
పద్య రచన -వినాయకుడు ,శ్రీ కృష్ణుడు
(కాకినాడ దగ్గర కరప)
శివ శివ యేమని యంటిరి ?
పద్య రచన -మేఘ సందేశం
సుబ్రహ్మణ్య !
పద్య రచన -అర్జునుడు ,మత్స్య యంత్రము
పద్య రచన -శ్రీ కృష్ణుడు ,
వినగ రాని మాట వినుట వలన .
( క్షమించాలి )
ఏడు కొండల మీదున్న వేంకటేశ!
పద్య రచన -156,బుర్ర కధ
పంచ రత్నములు (శ్రీ రాం ,శ్రీ దేవి -వివాహము సందర్భముగా )
వధువు ......అమ్మా శ్రీ దేవీ !
పద్య రచన -154,కొండ గుహ -శివ లింగము
పద్య రచన -152,నంది దోయి
పద్య రచన -పిల్లి ,కోడి పిల్లలు
నేనే వత్తున్ .
దసరా పండుగ రోజున
బొమ్మల కొలువు - గాయత్రి నగరము
పద్య రచన -141,కృష్ణ శా స్త్రి
పద్య రచన -131,అన్నము, విస్తరి
పద్య రచన -129,మీ రా బా యి
పద్య రచన -128,త ల్లీ బిడ్డలు
పద్య రచన -125,గోరింటాకు
పద్య రచన -124 ,కం సుడు- దేవకి
నమ్ము డ య్య ! మీ రు నాదు మాట .
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
పద్య రచన -120, కుబేరుడు
దత్త పది =అల్లము ,చింత పండు ,కొత్తి మీ ర ,జీ ర =భారతా ర్ధము
పద్య రచన -113,ఇంద్రుడు
పద్య రచన -110,అన్న పూ ర్ణా దేవి
ప ద్య రచన -109,గ్రహములు
1.శ్రీ శ్రీ పాద వల్లభులు =తూర్పు గోదావరి జిల్లా ,పిటా పురం ,1320సం .
2.శ్రీ నృ సిం హ సరస్వతి ,కరం జా ,మహా రాష్ట్ర ,1322.
3.శ్రీ మాణిక్ మహా ప్రభు ,హుమ్నా బాద్ , మహా రాష్ట్ర
4.శ్రీ స్వామీ సమర్ధ అక్కల్ కోట మహా రాజ్ ,ప్రజ్ఞా పురం ,మహా రాష్ట్ర
5.శ్రీ సాయి బాబా .షి రి డి.
పద్య రచన -107,మార్కండేయుడు
మమ్మీ డాడీ లు, తెలుగు మాటలె తాతా !
పద్య రచన -105,నారదుడు
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము
పంచ రత్నములు (శ్రీ రాం ,శ్రీ దేవి -వివాహము సందర్...
దత్త పది .. క్రికెట్టు -హాకీ -టెన్నిసు -చెస్సు ,భా...
దత్త పది =అల్లము ,చింత పండు ,కొత్తి మీ ర ,జీ ర =భా...
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీ...
టాప్ స్టోరీస్
Home టాప్ స్టోరీస్ సమ్మర్ కానుకగా యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న “హ్యాపి వెడ్డింగ్”
సమ్మర్ కానుకగా యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న “హ్యాపి వెడ్డింగ్”
బిగ్ బాస్ 2 వల్ల రెండు గంటలు బొక్కట
“గూఢచారి”తో సుప్రియా యార్లగడ్డ టాలీవుడ్ లో రీఎంట్రీ
సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధమా ?
సోషల్ మీడియా పై నిప్పులు కక్కిన అనసూయ
బాహుబలి రికార్డ్ ని బద్దలుకొట్టిన ఆర్ ఎక్స్ 100
రాజ్ తరుణ్ లవర్ సినిమా ప్లాపా ?
విజయ్ దేవరకొండ అందుకున్న డబ్బులు ఎంతో తెలుసా
విద్యాబాలన్ ను ఆత్మీయంగా స్వాగతించిన ఎన్.టి.ఆర్ కుటుంబం
ఆ వార్తలను ఖండించిన హెబ్బా పటేల్
అరవింద సమేత రిలీజ్ డేట్
చినబాబు రివ్యూ
విజేత రివ్యూ
పంతం రివ్యూ
క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన హీరో గారి భార్య
లిప్ లాక్ ల కోసం ఎంత తీసుకుందో తెలుసా
ఇద్దరు హీరోలు మిస్ చేసుకున్న ఆర్ ఎక్స్ 100
బ్రిటన్ ప్రధాని థెరెసా మే
లండన్: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలకు బదులు దానిపై కేసు వేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు సూచించారని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆదివారం వెల్లడించారు. నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ట్రంప్ శుక్రవారం మేతో భేటీ అవ్వడం తెలిసిందే. అంతకు రెండ్రోజుల ముందు కూడా.. మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్ వ్యూహాలను ట్రంప్ విమర్శించారు.
శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ‘ఈయూతో ఎలా వ్యవహరించాలనే దానిపై నేను థెరెసాకు ఓ సలహా ఇచ్చాను. ఆమెకు అది బహుశా క్రూరమైనదిగా, చాలా క్లిష్టమైనదిగా అనిపించవచ్చు’ అని అన్నారు. ఆ సలహా ఏంటో చెప్పాలని ఓ విలేకరి ఆదివారం మేను కోరగా ‘నేను ఈయూతో చర్చలు జరపకుండా దానిపై కేసు వేయాలని ఆయన చెప్పా రు’ అని అన్నారు. అయితే తాను ఈయూతో చర్చలతోనే ముందుకెళ్తాననీ ఆమె చెప్పారు.
హీరో రవితేజ తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఫస్ట్లుక్ పోస్టర్ విడుదలైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో రవితేజ కనిపించనున్నారని సమాచారం. అంతకుముందు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు విజయం సాధించడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
చాలా కాలం తర్వాత ఇలియానా ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం, విజయ్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దసరా పండుగ నేపథ్యంలో అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
|
హే జూడ్... రెడీ ఫర్ రైడ్!
ఆకాశం ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో! త్రిష రైడ్ చేస్తున్న బండి కలర్ కూడా బ్లూనే! ఆమె వెనుక సీట్లో కూర్చున్నది ఎవరో తెలుసా? మలయాళ హీరో నివిన్ పాలీ. త్రిష మాటలతో ఏం మంత్రం వేశారో మరి... నీలాకాశంలో విహరిస్తున్నట్టుంది నివిన్ ఎక్స్ప్రెషన్. అసలు, ఈ హీరో త్రిష బండి ఎందుకు ఎక్కారనే డౌటొచ్చిందా? ప్రస్తుతం వీళ్లిద్దరూ ‘హే జూడ్’ అనే మలయాళ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్నే మీరు చూస్తున్నారు.
శ్యామప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్రిష్టల్ అనే అమ్మాయిగా త్రిష, జూడ్ అనే అబ్బాయిగా నివిన్ నటిస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే... నివిన్ని ‘హే జూడ్... ఆర్ యు రెడీ ఫర్ రైడ్?!’ అని త్రిష అడుగుతున్నట్టు లేదూ! ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ‘‘సినిమా రెడీ అవుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చిత్రదర్శకుడు శ్యామప్రసాద్ పేర్కొన్నారు. మలయాళంలో త్రిషకు తొలి చిత్రమిది. హీరోయిన్ అయిన 15 ఏళ్ల తర్వాత... పలు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించిన తర్వాత... ఇన్నేళ్లకు మలయాళంలో ఎంట్రీ ఇస్తుండడం విశేషం!!
నవంబర్ 25 న `రెమో' రిలీజ్ సెన్సార్ పూర్తి - Andhra Pradesh and Telengana State News Daily
నవంబర్ 25 న `రెమో’ రిలీజ్ సెన్సార్ పూర్తి
శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా , బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ను నవంబర్ 25 న భారీ స్థాయి లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U సర్టిఫికెట్ లభించింది. తమిళం లో 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడతారు అని చిత్ర బృందం ఆశిస్తోంది.
దిల్ రాజు మాట్లాడుతూ – ``హీరో శివకార్తికేయన్ రెమో సినిమాలో మూడు వేరియేషన్స్లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మరింత సపోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. రెమో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న శివకార్తికేయన్కు అభినందనలు. ఈ చిత్రాన్ని నవంబర్ 25 న విడుదల చేస్తున్నాం “ అన్నారు.
రాతలు-కోతలు » నేను సాహిత్య అకాడెమీ సమావేశానికి బెంగళూరు వెళ్తున్నాను.
కోడీహళ్లి మురళీమోహన్ - October 15, 2012
ఎంటర్టైన్మెంట్ వీడియోస్ _ TeluguIN
లైవ్ : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్
సైరా టీజర్ : మెగాస్టార్ కోసం విజిల్ వేయాల్సిందే!
ట్రైలర్ : తేజ్ ఐ లవ్ యు
వీడియో : విజయవాడలో కొడుకుతో పవన్ కళ్యాణ్
వీడియో : రానా ఆరోగ్యంపై స్పందించిన సురేష్ బాబు
హ హ హ మొత్తనికి మీరూ చిట్టా ఎక్కేసారన్నమాట....2-3 అంకెలతో ప్రయత్నించా, ఒకటే సమాధానం :)
కాబూల్: ఆఫ్ఘన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశ రాజధాని కాబూల్లోని సాంస్కృతిక కేంద్రం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40మంది మరణించగా, 30మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం ఉదయం జరగగా.. ఆ సమయంలో చాలా మంది విద్యార్థులు సాంస్కృతిక కేంద్రంలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.
ఈ ఆత్మాహుతి దాడికి ముందు సాంస్కృతిక కేంద్రం దగ్గరలో ఉన్న 'ఆప్ఘన్ వాయిస్ ఏజెన్సీ' వద్ద రెండు పేలుళ్లు సంభవించినట్లు అందులో పనిచేసే అబ్బాస్ హుస్సేని అనే జర్నలిస్ట్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక రిపోర్టర్ మరణించగా.. మరో వ్యక్తికి గాయాలైనట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ దాడుల వెనుక ఐసిస్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఆఫ్ఘన్లోని షియా తెగ లక్ష్యంగా వరుస ఉగ్రదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆలీబాబా సింగిల్స్ డే రికార్డు..
భారత్లో ఆలీబాబా 2వ క్లౌడ్ డేటా సెంటర్
సెమీస్కు..ఒక్క అడుగు
చాలా బాగుంది అండి.
టీవీ లు, వీడియో గేమ్స్ , ఐ-ఫోన్లు , ఐ-పాడ్లు , నేటి సినిమా లు ... పెరిగిపోయిన జీతభత్యాలు ... వెరసి... అన్నీ పిల్లల మీదే ప్రభావం చూపుతున్నాయి .వాళ్ళు అడిగినది కొనివ్వలో, లేదో నిర్ణయించుకోలేక.. .. కొనివ్వక తప్పని పరిస్థితి ! అన్దరికీ ఉండి.. వీడికి కొనివ్వకపోతే పక్కవారు ఏమను కుంటారో అనే ఫీలింగ్ ....అవసరం లేకపోయినా కొన్నివ్వాల్సిన పరిష్తితి వచ్చింది. దీనికి పరిష్కారం ఏమిటి మరి ??
ఇప్పటికైతే 'మసనోబు ఫుకుఓకా'నే పరిష్కారం.
|
వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం: అవినీతిని నిర్భయంగా సమర్థిస్తానికి మూల కారణాలు...
జగన్ చేసినది వేల కోట్ల అవినీతి. హవాలా, సెయింట్ కిట్స్ ఫోర్జరీ లాంటి ఎన్నో కుంభకోణాలు జరిగిన పివి నరసింహారావు టైమ్లో కూడా ఇంత అవినీతి పైకి తేలలేదు.
శని దేవుని ఫోటో పెట్టుకుని అడుక్కునే ముష్టాళ్ళను బస్టాండ్లలో చూస్తాము. ఈ పైన ఎవడో అలాంటి వాడే. ఇది మీరు పైన చెప్పిన వ్యక్తి ఆరాధన కేటగిరి అనిపిస్తోంది. ఇలాంటి మూర్ఖ బ్లాగాధములుండబట్టే దేశంలో అవినీతి పెరిగిపోతోంది అని నా అభిప్రాయం.
రామోజీరావు అవినీతిని కూడా బయట పెట్టాల్సిందే కానీ అంతమాత్రాన జగన్పై జరుగుతోన్న విచారణని వ్యతిరేకించకూడదు. రామోజీరావు 1975లో ఈనాడు పత్రిక పెట్టినా అతను అది పెట్టిన పదిహేనేళ్ళ తరువాతే బాగా సంపాదించాడు. జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్ళ కాలంలోనే వేల కోట్లు సంపాదించాడు. రామోజీ రావు కంటే జగనే పెద్ద అవినీతి చక్రవర్తి.
వాసవ్య గారు, ఆర్థిక లబ్ది అంటే లక్షలా, కోట్లా? మా తాతయ్య కూడా రాజశేఖరరెడ్డి పెట్టిన స్కీమ్లోనే బ్యాంక్ నుంచి లక్షల రూపాయలు లోన్ తీసుకుని లాభపడ్డారు కానీ ఆయన జగన్ పార్టీ జెండా ఎత్తలేదే. కేవలం ఆర్థిక లాభం కోసమైతే ఒక వ్యక్తినే ఆరాధించడం హాస్యాస్పదం.
I don't understand what is wrong with these pseudo intellectuals 2. "పెయిడ్" మేధావి వర్గం (ఉదాహరణ: విలేకర్లు, రాజకీయ విశ్లేషకులు), in particular.
ఫిబ్రవరిపై మెగా ఆశలు! - Namasthe Andhra
బంద్ కు జై : పోరు బాటలోనే ఏపీ సర్కార్ !
మీ కోసం: జుట్టు మీద వ్యాపార ప్రకటనలతో డబ్బు సంపాదన....ఫోటోలు
ఒకే రోజు రూ.2 లక్షలు ఆ పై లావాదేవీలు జరిపితే పన్ను భారం తప్పదు - Andhra Pradesh and Telengana State News Daily
ఒకే రోజు రూ.2 లక్షలు ఆ పై లావాదేవీలు జరిపితే పన్ను భారం తప్పదు
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగార్జునకు సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా నానికి జోడీగా రష్మికా మందన యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65 శాతానికి పైగా పూర్తయ్యింది.
నాగార్జున డాన్గా, నాని డాక్టర్గా కనిపించనున్న ఈ సినిమాకు దేవదాసు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్లో దేవదాసు పేరుతో మూడు సినిమాలు వచ్చాయి. దేవదాస్ నవల ఆధారంగా ఏఎన్నార్, కృష్ణలుదేవదాసు పేరుతో సినిమాలు చేశారు. ఈ జనరేషన్లో రామ్ హీరోగా వైవీయస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు సినిమా రూపొందింది. ఇప్పుడు మరోసారి నాగార్జున, నానిల మల్టీస్టారర్కు దేవదాసు టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ టైటిల్ పై అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.ఈ సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సరదా: ఒక రమణీయ జీవిత కావ్యం.... 'అమ్మ ఒడిలోకి పయనం'...
పూర్వ ఫల్గుణి(poorva phalguni) September 30, 2012 at 2:09 PM
అవునునేను చదివాను . ఒక అలౌకికమైన స్థితి.ఈ పుస్తకంనేను కొనుకున్నాను.
మనసంతా ఒక ప్రశాంతత చదువుతూంటే . మన దేశం గురుంచి,మన సంస్కృతి గురుంచి దాని గొప్పదనం
ప్రైవేటు టీచర్ల కోసం చట్టం : వైఎస్ జగన్
సాక్షి, గన్నవరం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దావాజీగూడెం వద్ద బుధవారం ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు కలుసుకున్నారు. తమ సమస్యలను జననేతకు వివరించారు. ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల ఇబ్బందులపై వైఎస్ జగన్ మాట్లాడారు.
ప్రైవేటు టీచర్లకు ఒక ప్రత్యేక పద్దతి ద్వారా వేతనాలు ఇవ్వాలని అన్నారు. కళాశాలల యాజమాన్యాలు మానవత్వంతో కనీసం వారానికి రెండు రోజులు సెలవులు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేరకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు అందరికీ ఒకే రకమైన నియమ, నిబంధనలు ఉండేలా చూస్తామని చెప్పారు. కళాశాలల యాజమాన్యాలు ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునే విధంగా చట్ట సవరణ చేస్తామని అన్నారు.
ప్రజాసంకల్పయాత్రలో 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఉంగటూరు మండలం వెన్నూతల, పుట్టగుంట క్రాస్ రోడ్డు, వెల్దిపాడు క్రాస్ రోడ్డు, నాగవరప్పాడు, ఎలకపాడు క్రాస్ రోడ్డు, ఉంగుటూరు, ఆముదాల పల్లి క్రాస్ రోడ్డు, లంకపల్లి, వెంకట రామపురం మీదుగా ఈరోజు పాదయాత్ర సాగుతోంది.
జాతీయ అవార్డు గ్రహీత ప్రాణం కాపాడిన ఆమిర్ _ Manam News _ మనం న్యూస్ _ Telugu News, Latest Telugu News, Online News
|
సాక్షి, బెంగుళూరు: అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ జర్నలిస్టుపై కర్ణాటకలో దాడి జరిగింది. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడం గమనార్హం. ...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదాల్ని, ప్రకృతి విపత్తులను ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మీడియా రిపోర్టర్లు కాస్త వైవిధ్యంగా...
ప్రమాదాల్ని, ప్రకృతి విపత్తులను ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మీడియా రిపోర్టర్లు కాస్త వైవిధ్యంగా ఆలోచిస్తారు. ఘటన తీవ్రతను...
మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మరోసారి ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడుకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో టీడీపీ అధిష్టానాన్ని సుమారు ఏడు ప్రశ్నలతో సందించారు.. దీంతో చంద్రబాబుకు పెద్దతలనొప్పిగా మారుతుంది.
బెంగళూరు నగరానికి చెందిన భగవాన్ మహవీర్ జైన్ ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటున్న పేషెంట్తో సర్జరీ మధ్యలో గిటార్ ప్లే చేయించారు. అంతేకాదు స్మార్ట్ ఫోన్ను కూడా వినియోగించమని పేషెంట్కు సూచించడంతో అతను అలవోకగా ఫోన్ను వినియోగించాడు.
కాచిగూడ : ఏపీఎన్జీఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అడహక్ కమిటీ సమావేశం అడహాక్ కమిటీ చైర్మన్ ఎం.సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఉమ్మడి...
దేశంలోని ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో.. 9 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల దగ్గరకు చేరుకున్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే బైపోల్స్ పై పెద్ద నోట్లు రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. చిల్లర సమస్యలతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, త్రిపురతోపాటూ పుదుచ్చేరిలో కూడా ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో మూడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న బైపోల్స్ లో అన్నాడీఎంకే, డీఎంకే పోటీపడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను 22న లెక్కిస్తారు. పెద్ద నోట్ల రద్దుతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
పాకిస్థాన్లో ఇటీవల ముక్కుపచ్చలారని ఏడేళ్ల పసిపాపపై సామూహిక అత్యాచారం జరిపి అనంతరం అగ్నికి ఆహుతి చేసిన మృగాల పైశాచిక చర్య లేదా భారత్లోని కురుక్షేత్రలో 15 ఏళ్ల దళిత బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా......‘చీకటవుతోంది..... సురక్షితం కాదు..... అక్కడికి ఒంటరిగా వెళ్లకు.... .అలాంటి దుస్తులు ధరించినట్లయితే సమస్యలు కోరి తెచ్చుకోవడమే.. ..ఇంత రాత్రి వేళ నీవు బయటకు వెళ్లడం మంచిది కాదు...’ అంటూ అమ్మాయిలను సమాజం హెచ్చరించడం వింటుంటాం. తరాలు మారినా ఈ మాటలు మారలేదు. ఇలాంటి దారుణ కీచక చర్యలకూ తెరపడలేదు. ఎందుకు?
|
జాకిర్ హుసేన్ - వికీపీడియా
(జాకీర్ హుస్సేన్ నుండి దారిమార్పు చెందింది)
జాకిర్ హుసేన్ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం జాకిర్ హుసేన్ (అయోమయ నివృత్తి) చూడండి.
వి. వి. గిరి
వి. వి. గిరి (తాత్కాలిక)
2వ భారత ఉపరాష్ట్రపతి
ఆర్.ఆర్.దివాకర్
హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా[1]
(ప్రస్తుతం తెలంగాణ, భారతదేశము)
న్యూఢిల్లీ, భారతదేశము
హంబోల్ట్ విశ్వవిద్యాలయం, బెర్లిన్
హుసేన్ హైదరాబాదు (భారతదేశం) లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు హైదరాబాదు నుండి ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ కు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని 'ఇస్లామియా ఉన్నత పాఠశాల' లో చదువుకున్నాడు, ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజిలో అభ్యసించాడు. ఇచట విద్యార్థిసంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు.
హుసేన్ 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయముస్లింవిశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిల్లియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. తరువాత ఇతను విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేసేందుకు, 'బెర్లిన్ విశ్వవిద్యాలయానికి (జర్మనీ) వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ మరియు కవితాసంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జామియా మిల్లియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా మారాడు.
బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీతో చేతులుకలిపి, "బేసిక్ విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమ దార్శనికుడిగా, భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నా చేతగూడా పొగడబడ్డాడు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశభక్తుడు.
భారత స్వాతంత్ర్యం తరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో ఉంచుటకు, ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు.
బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.
జాకిర్ హుసేన్ గ్రంథాలయం
ఇతను రాష్టపతి పదవీకాలంలో మరణించిన ప్రథమ రాష్ట్రపతి, (మే 3, 1969)
{{{ముందరి}}} భారత రాష్ట్రపతి
"https://te.wikipedia.org/w/index.php?title=జాకిర్_హుసేన్&oldid=2443193" నుండి వెలికితీశారు
ఆంధ్రప్రదేశ్ ముస్లిం నాయకులు
రంపచోడవరం - వికీపీడియా
తూర్పు గోదావరి జిల్లా పటములో రంపచోడవరం మండలం యొక్క స్థానము
రంపచోడవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 533288. రంపచోడవరం లో గిరిజనులు అధికంగా ఉన్నారు. వారి ఉన్నతి కొరకు ఐ.టి.డి.ఏ. నెలకొల్పబడింది.వారి గురించిన మ్యూజియం కూడా శక్తి సంస్థ సహకారంతో ఎర్పాటు చేయబడుతోంది.
రంప వాగు పక్కనే ఈ ఊరు ఉన్నది. రంప గ్రామం చోడవరం కలిపి రంపచోడవరం అయ్యింది. ఇక్కడ కొండమీద ఒక పురాతన శివాలయం ఉన్నది. అక్కడ అల్లూరి సీతారామరాజు పూజ చేసుకునేవారట. అక్కడ ఒక జలపాతం కూడ ఉన్నది, సవత్సరం పొడుగునా ఇక్కడ నీళ్ళు వస్తూంటాయి.
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. దగ్గరలో రాజమండ్రి రైలుస్టేషన్ ఉంది.
పూర్తి వ్యాసం రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
మండల కేంద్రము రంపచోడవరం గ్రామాలు 76
"https://te.wikipedia.org/w/index.php?title=రంపచోడవరం&oldid=2222505" నుండి వెలికితీశారు
నాయకుడు – వినాయకుడు - వికీపీడియా
నాయకుడు – వినాయకుడు 1980లో విడుదలైన తెలుగు సినిమా.
"https://te.wikipedia.org/w/index.php?title=నాయకుడు_–_వినాయకుడు&oldid=2208868" నుండి వెలికితీశారు
|
హోమ్ » సినిమాలు» 'పిశాచి-2'
స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం “పిశాచి-2ష. `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు. ఏప్రిల్ 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయి వెంకట్ మాట్లాడుతూ, ` కన్నడ భాషలో పెద్ద విజయం సాధించిన చిత్రమిది. ఏ సినిమాలో నైనా విషయం ఉంటే హిట్ అవుతుంది. ఈసినిమా కూడా ఆ కోవకు చెందించే. పిశాచి వల్ల ఓ గ్రామ ప్రజలు ఎదుర్కున్న ఇబ్బందులేంటి? వాటి నుంచి ఆ దుర్గామాత ఎలా బయట పడేసింది అన్నదే కథ. ప్రతీ సన్నివేశం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. 100 థియేటర్లలలో సినిమా విడుదల చేస్తాం. తెలుగు ప్రేక్షకులంతా సినిమా ను ఆదరిస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.
Lok Satta News: 'న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం'పై 29న చెన్నై రౌండ్ టేబుల్ లో పాల్గొంటున్న జేపీ.. ఐఐటీ మద్రాస్ లోనూ ప్రసంగం
కోడిగుడ్డుతో.. ఒత్తైన, అందమైన జట్టు ఎలా..?
ఎగ్ హెయిర్ కి మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఎగ్ లో ఉండే పోషకాలు కురుల సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. రెగ్యులర్ హెయిర్ కేర్ లో ఎగ్ ని చేర్చుకోవడం వల్ల మీ జుట్టు రెండు రెట్లు వేగంగా పెరుగుతుంది.
రంగారెడ్డి జిల్లా ఆల్మాస్గూడలో వైష్ణవి అనుమానాస్పద మృతి కేసులో ఓ ఆటోలో వెంట్రుకలు లభించాయి. వీటిని పరీక్షల నిమిత్తం పోలీసులు ల్యాబ్కు పంపారు.
కేరటిన్ ప్రోటీన్ తన వద్ద అందుబాటులో ఉన్న పోషకాలతో జట్టులో చైతన్యం కలిగిస్తుంది. వెంట్రుకలు సాగే గుణాన్ని, పగుళ్లను కేరాటిన్ నివారిస్తుందని తెలుస్తోంది.
దారుణం..కన్న తల్లిని నడి రోడ్డులో జుట్టు పట్టి లాక్కెళ్లిన సుపుత్రుడు (వీడియో)
టాక్ ఆఫ్ ది బ్రెజిల్: నేమర్ హెయిర్కట్
ఫిఫా వరల్డ్కప్లలో పది చెత్త హెయిర్ స్టైల్స్
దిండి ఎత్తిపోతల తొలి ఫలాలు రైతులకు అందాలి : మంత్రి హరీష్ రావు
ఆడీ కంపెనీకి చెందిన ఏ8 మోడల్ కేవలం సెలెబ్రెటీలు,సంపన్నుల కారుగా పేరుంది. అయితే ఇందులో ప్రయాణించేది సెలబ్రిటీలు లేదా బడా వ్యాపారవేత్తలే కావడంతో ఈ కారుని రక్షణాపరంగాను అత్యాధునికంగా రూపొందించారు. దీంతో ఆటోమొబైల్ రంగానికి చెందిన 1,296 ఆవిష్కరణలు, అరవై బ్రాండ్ లను కాదని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డును ఈ మోడల్ కైవసం చేసుకుంది.
అటానమస్ డ్రైవింగ్ మరియు సేఫ్టీ విభాగంలో ‘మోస్ట్ ఇన్నోవేటివ్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2018’ అవార్డును ఆడీ ఎ8 మోడల్ కారు కైవసం చేసుకుంది. సెంటర్ ఆఫ్ ఆటోమోటివ్ మేనేజ్మెంట్, ప్రైస్వాటర్హౌజ్ కూపర్స్ ఏజి సంస్థలు అందించే ఆటోమోటివ్ ఇన్నోవేషన్ అవార్డుల్లో భాగంగా ఆడీ ఎ8 ని ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి.
టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా చంద్రబాబు _ V6 Telugu News
టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ…ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఆయా రాష్ట్రాల కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
|
Sushmita Sen Getting Married With A Young Boy- Telugu Ex Miss Universe Second Marriage Of Viral In Social Media-42 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలు ఉండగా…తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడిని పెళ్లిచేసుకోనున్న టాప్ హీరోయిన్.!-TeluguStop
42 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలు ఉండగా...తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడిని పెళ్లిచేసుకోనున్న టాప్ హీరోయిన్.! Sushmita Sen Getting Married With A Young Boy 2018-11-11 08:29:45 IST Sainath G
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనేది పాత సామెత.. కాని ఒంటిలో ఓపిక ఉండాలే కాని ముచ్చట తీర్చుకునేందుకు వయసుతో సంబంధం ఏమిటి అంటోంది మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్. 42 ఏళ్ల ముదురు వయసులో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి. తన బాయ్ ఫ్రెండ్, మోడల్ రోహ్మాన్ షాల్తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ఈ అందాల సుందరి అతడితో మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ అయ్యిందట.
42 ఏళ్ల వయసున్న సుస్మితా సేన్ ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా పిక్లో సుస్మితా కూతుళ్లతో పాటు రోహ్మన్ కూడా దర్శనమివ్వటం.. పెళ్లి వార్తలకు మరింత బలాన్నిస్తోంది.42 ఏళ్ల సుస్మిత కొన్నాళ్లుగా మోడల్ రోహ్మాన్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
తనకంటే దాదాపు 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మాన్ ఆమెకు అన్ని విధాలా నచ్చాడంట. తన దత్తత పిల్లల గురించి, ఆలోచనల గురించి ఆమె రోహ్మాన్కు చెప్పిందని, పెళ్లికి తనకు అభ్యంతరం లేదని అతడు అన్నాడని సన్నిహిత వర్గాలు చెప్పాయి. వచ్చే ఏడాదిలో పెళ్లి ముహూర్తం ఉంటుందన్నాయి.ఈ వీడియో కోసం క్లిక్ చేయండి
This Post provides detail information about 42 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలు ఉండగా…తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడిని పెళ్లిచేసుకోనున్న టాప్ హీరోయిన్.! was published and last updated on 2018-11-11 08:29:45 in telugu language in category Telugu Movie News.
వివాహ ఫోటోగ్రాఫర్ Merlyn Photography, రాజమండ్రి
మాట్లాడే భాషలు ఇంగ్లిష్, తెలుగు
రవితేజ ఎవడో ఒకడు _ V6 Telugu News
రవితేజ నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ కన్ఫామ్ అయ్యింది. బెంగాల్ టైగర్ తర్వాత ఫుల్ ముహూర్తపు షాట్ కొట్టనున్నారు. ఈ మూవీని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. వేణు గతంలో ఓ మై ఫ్రండ్ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించాడు. హీరోయిన్ గా మళయాళీ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. ప్రకాష్ రాజ్, రావు రమేశ్ కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. మాస్ రాజా బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కామెడీ కూడా ఉండనుంది. బెంగాల్ టైగర్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వరస షెడ్యూల్స్ తో మూవీ శరవేగంగా జరగనుంది. వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
ఈ తరహా భారీ హెల్త్కేర్ కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని అమలు చేయగలిగిందని చెప్పారు. దేశంలో 50 కోట్ల మంది పేదల ఆశీస్సులతో అధికారుల బృందం రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు.
దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేరాయన్నారు. గరీబీ హఠావో అని చెప్పిన కాంగ్రెస్ నేతలు పేదల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. కుల, మత విచక్షణ లేకుండా అందరికీ అభివృద్ధి అందాలనే ఉద్దేశ్యంతోనే ఆయుష్మాన్ భారత్కు శ్రీకారం చుట్టామన్నారు.
భక్త మార్కండేయ దేవాలయం, కొత్తవాడ-పద్మనగర్, వరంగల్. _ తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
You are here: Home / Archives for పిన్నమనేని మృత్యుంజయ రావు
7 minutes agoసమతాతో కలిసి ‘మోర్’ అమెజాన్ కబ్జా.. డీల్కు బిర్లా ఓకే
21 minutes agoప్యాసింజర్ వెహికల్స్ సేల్స్లో మారుతి హవా!
27 minutes agoకరీంనగర్లో ఎలుగుబంటి హల్చల్...పరుగులు పెట్టిన పేపర్ బాయ్స్
an hour agoపాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శిక్ష రద్దు.. జైలు నుంచి విడుదల
an hour ago'మహా' వ్యూహం: ఎన్నికల బరిలో సినీ హీరో కల్యాణ్ రామ్
గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో రాం చరణ్? _ V6 Telugu News
గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో రాం చరణ్?
మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ త్వరలో తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చేయనున్నట్టు టాక్. ఈ సినిమాలో రాం చరణ్ పోలీస్ రోల్ లో యాక్ట్ చేస్తున్నాడని….దీని స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. చరణ్ కేవలం తన బాలీవుడ్ ఎంట్రీ మూవీ జంజీర్ లో మాత్రమే పోలీస్ రోల్ లో యాక్ట్ చేశాడు. గౌతమ్ మీనన్ ప్రస్తుతం అజిత్ హీరోగా ఓ సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చరణ్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడని అంటున్నారు.
|
గుంటూరు: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తిని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకొంది. అయితే ఈ హత్య జరిగిన ఏడాది తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లాలోని దుర్గి మండలం ధర్మవరం అడ్డరోడ్డు వద్ద గత ఏడాది ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు గుర్తించి కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.
మృతదేహం వద్ద దొరికిన చిన్న నోట్ పుస్తకం ఆధారంగా పోలీసులు జరిపిన విచారణలో ఎట్టకేలకు నిందితుడిని గుర్తించారు. హైద్రాబాద్కు చెందిన భూక్యా వెంకటరాం తాపీ పని చేసేవాడు. అతని స్నేహితుడు చిర్ల వెంకటేశ్వర్లు కూడ తాపీ చేసే వాడు. వెంకటరాం భార్యకు వెంకటేష్కు వివాహేతర సంబంధం ఏర్పడింది.
దీంతో వెంకటేష్తో వెంకటరాం గొడవకు దిగాడు. తన భార్య కన్పించడం లేదంటూ వెంకటేష్ తో ఆయన వెంకట్రాం గొడవకు దిగాడు. తన భార్యను వేరే గదిలో ఉంచావంటూ నిలదీశాడు. దీంతో వెంకటరాం ను పొదిలికి వెళ్లాలంటూ 2017 అక్టోబర్ 18వ తేదీన కారులో తీసుకెళ్లారు.
తెల్లవారుజామున దుర్గి మండలం ధర్మవరం అడ్డరోడ్డు వద్దకు వచ్చిన తర్వాత వెంకటరాంకు మద్యం తాగించి రాయితో తలపై కొట్టి చంపేశాడు. అయితే మృతదేహం వద్ద దొరికిన చిన్న నోట్ పుస్తకం ఆధారంగా పోలీసులు నిందితుడు వెంకటేష్ను గుర్తించారు. ఆగష్టు30వ తేదీన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలన్ని వ్యూహా ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఇక ఏ ఎన్నికల్లోనైనా అత్యంత ప్రభావం చూపే డబ్బు తరలింపు ప్రక్రియ కూడా మొదలైందనే అనుమానాలు కలుగుతున్నాయి. నాంపల్లి రైల్వేస్టేషన్ రైలు భోగీలో భారీ మొత్తంలో నగదు దొరికింది.
రైల్వే పోలీసులు సోదాలు నిర్వహించి రూ.65 లక్షలను గుర్తించారు. వీటిలో ఎక్కువగా రెండు వందలు, రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం కలగకుండా.. నగదును కంటైనర్లో వేసి.. చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువుల డబ్బాల్లో ప్యాకింగ్ చేసి తరలిస్తున్నారు. కరెన్సీ కట్టలపై ఉన్న లేబుల్స్ ఆధారంగా నగదు ఏ బ్యాంక్ నుంచి డ్రా చేసింది..? ఎక్కడికి తరలిస్తున్నారు అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రీసెంట్ గా బోయపాటి ప్రాజెక్టు లో భాగంగా అబైర్జాన్ అనే దేశనికి చెర్రీ వెళ్లగా ఉపాసన వారం గ్యాప్ రాగానే భర్తకు తోడుగా ఉండటానికి వెళ్ళింది. అందుకు సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అపోలోను కూడా ఆమె చాలా బాధ్యతగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఉపాసనకు అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇండియా ఇటీవల ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ జాబితాలో ఉపాసన పేరు ఉండడం ప్రశసించాల్సిన విషయం.
వివిధ రంగాలకు చెందిన అత్యంత శక్తివంతమైన మహిళకు టైకూన్స్ అఫ్ టుమారో పేరుతో పురస్కారం అందజేస్తారు. అయితే ఈ భవిష్యత్తు శక్తి కిరణాల జాబితాలో ఉపాసనతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు కూడా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం అభిమానుల నుంచి వీరికి ప్రశంసలు అందుతున్నాయి.
Mataró, Barcelona, Catalonia, Spain, పెంపుడు జంతువులను అమ్మే స్థలం — TextMap
పెంపుడు జంతువులను అమ్మే స్థలం, Mataró, Barcelona, Catalonia, Spain
|
జూన్ 9న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా 'తేజ్ ఐ లవ్ యు` ఆడియో
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్'. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి రొమాంటిక్ మూవీస్ని అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. మంచి లవ్ ఫీల్తో సాగే ప్రేమకథా చిత్రంగా 'తేజ్ ఐ లవ్ యు' రూపొందుతోంది. ఎన్నో సూపర్డూపర్ మ్యూజికల్ మెలోడీస్ అందించిన సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీత సారథ్యంలో ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి. జూన్ 9న హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్లో జరగబోతున్న ఈ ఆడియో ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాశ్, పవిత్రా లోకేశ్, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్ రవి, అరుణ్ కుమార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్, గోశాల రాంబాబు, స్టంట్స్: వెంకట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సతీశ్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, చీఫ్ కో డైరెక్టర్: చలసాని రామారావు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: సాహి సురేశ్, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్.రామారావు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.
జాయ్రే జాయ్రే కొత్త కధే వినవే __హాయ్రే__ __భూమ్__
సాదరించాలి 21వ సెంచరీ
గే బానిస మరింత _ Apg29
ఒక సర్వే ఏడు సార్లు సెక్స్ ఉపయోగించి మందులు ఎక్కువగా ఉన్నాయని చూపే.
4000 వ్యక్తులు ఇంగ్లాండ్ లో సెంట్రల్ లాంక్షైర్ విశ్వవిద్యాలయం సహకారంతో లెస్బియన్ మరియు గే ఫౌండేషన్ (LGF) కట్టలను వ్రాస్తూ డైలీ మెయిల్.
Canabis మరియు పాపర్ల అత్యంత ఉపయోగిస్తారు. పాపర్ అంగ ఉపయోగిస్తారు మరియు ఉద్వేగం విస్తరించేందుకు.
అప్పుడు, కొకైన్, పారవశ్యం, ketamine మరియు ఉత్తేజాన్ని మరీ ఎక్కువ.
జనాభా వయస్సు తో మందులు యూజర్ తగ్గుతుంది. స్వలింగ మరియు ద్విలింగ చిన్న వయస్సులోనే 36 40 కు మందులు వయస్సు వర్గం లో దాదాపు అనేక ఉపయోగాల్లో.
వారు మారుమనస్సు మా స్వలింగ మరియు ద్విలింగ స్నేహితులు ప్రే యేసు అంగీకరించడానికి మరియు సేవ్ మరియు ఉచిత.
SAIRAM-NewsLetter-Posts - తెలుగు పుస్తకాలు
సాయి రామ్ యొక్క న్యూస్ లెటర్ పోస్ట్స్ ఒకేచోట!
మహాత్మ గాంధీ సంబంద సమాచారం ఒకేచోట!
రక రకాల భావాలను అందించగలదు.
రక రకాల స్థితులను చిందించగలదు.
జీవితం, కవిత్వం రెండూ అశాశ్వతమే!
కవిత్వం కలలో ఇల లాంటిది.
రెండూ క్షణికానందాన్నే కలిగిస్తాయి.
ఇక దేనినీ కదిలించలేవు, కరిగించలేవు.
రెండూ అసత్యంలో మునిగి తేలుతూ ఉంటాయి.
ఈ విషయం తెలిసికూడా ఈ మనసుకు
ఎందుకో ఇంత మక్కువ?
శాశ్వతం కాని వాటి గురించి ఆలోచించి,ఆత్రుత చెంది
ఆశ పడి,నిరాశ పొంది
అదే మనో గమ్యం.
కవిత్వం,జీవితం కూడా అంతే కదా!
అది అలా ప్రవర్తిస్తోందేమో?
ఆదర్శ్ - అచ్చంగా తెలుగు '+g+"
Home » 'బాపు బొమ్మకు' కధ » అద్దేపల్లి జ్యోతి » ఆదర్శ్
|
నీరవ్మోడీ, రోటోమోక్ తరహాలోనే మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ది ఇండియన్ టెక్నోమాక్ కంపెనీ 6 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు తేలింది.
నీరవ్‌మోడీ, రోటోమోక్‌ తరహాలోనే మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ది ఇండియన్‌ టెక్నోమాక్‌ కంపెనీ 6 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు తేలింది. 2014లో మూతపడిన ఆ సంస్థ బ్యాంకుల నుండి 4 వేల కోట్ల రూపాయల రుణంగా తీసుకుందని, వివిధ ప్రభుత్వ శాఖలకు 2 వేల కోట్ల రూపాయల మేర పన్నులు చెల్లించాల్సిఉందని అధికారులు తేల్చారు. ఆ సంస్థ కార్యకలాపాలపై రాష్ట్ర శాసనసభలో సిపీఎం సభ్యుడు రాకేష సింగ్హా అడిగిన ప్రశ్నతో ఈ కుంభకోణం డొంక కదిలింది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని, అవసరాన్ని బట్టి ఈడీతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు కేసును బదిలీ చేస్తామని తెలిపారు. పోలీస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రీఫైండ్‌ నోబుల్‌ అల్లాయిస్‌ను ఉత్పత్తి చేయడానికి లైసెన్స్‌ పొందింది. 2009 నుండి ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకుల నుండి భారీ మొత్తం లో రుణాలు పొందింది.
రెండు మూడు బ్యాంకులు కలిసి దాదాపు 4 వేల కోట్ల రూపాయలను ఇండియన్‌ టెక్నోమాక్‌ సంస్థకు అప్పుగా ఇచ్చారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల సహాయంతోనే భారీ మొత్తంలో అమ్మకపు పన్ను రాయితీని కూడా పొందింది. 2,175 కోట్ల‌ రూపాయల దాకా వ్యాట్‌ను ఆ సంస్థ ఎగవేసినట్లు అధికారులు తేల్చారు. ఇది కాక మరో 750 కోట్ల రూపాయల దాకా ఆదాయపు పన్నును కూడా చెల్లించలేదు. 2014లో సంస్థను మూసివేస్తున్నట్లు యాజ మాన్యం ప్రకటించింది. అప్పుడే కొన్ని బ్యాంకులు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారయంత్రాంగంలో చలనం లేదు. తాజాగా శాసనసభలో ప్రస్తావనకు రావడం, మీడియా కూడా జోక్యం చేసుకోవడంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీస్‌ అధికారులు ప్రకటించారు. ఇంత పెద్ద మొత్తంల ఎగవేసిన ఇండియన్‌ టెక్నోమాక్‌ సంస్థ యాజమాన్యం ఇంకా భారత్‌లోనే ఉందా? విదేశాలకు ఉడాయించిందా అన్న అంశంపై స్పష్టత రాలేద‌ని సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి.
జూలై 1 నుంచి మీ ఫోన్ బిల్లుల మోత మరింత ఎక్కువ కానుంది. అలాగే కొత్త ఫోన్ కొనాలన్నా ఇప్పటి కంటే ఎక్కువ చెల్లించాల్సిందే. ఈ మేరకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను జీఎస్టీ కౌన్సిల్ ఖరారు చేసింది. ఇప్పటి వరకు 15 శాతంగా ఉన్న టెలీకాం సేవల పన్నును 18 శాతానికి పెంచారు. అంటే ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే వినియోగదారుడు మరో 3 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీ నెలసరి బిల్లు రూ. 1000 అయితే దానిపై రూ. 30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రీపెయిడ్ యూజర్లయితే.. రూ. 100 రీచార్జ్ చేసుకుంటే సుమారు రూ. 82 టాక్టైం వస్తుంది. గతంలో ఇది రూ. 85గా ఉండేది. అయితే టెలీకాం సేవలపై పన్నను పెంచడం పట్ల ఆ రంగానికి చెందిన నిపుణుల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీని వల్ల వినియోగదారులతో పాటు డిజిటల్ చెల్లింపులపైనా ప్రభావం ఉంటుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ ఎం మాథ్యూస్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా.. జీఎస్టీ అమలులోకి వస్తే గాడ్జెట్స్ ధరలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, మానిటర్లు, ప్రింటర్లు, డిజిటల్ కెమెరాల ధరలు పెరగనున్నాయి. స్మార్ట్ఫోన్లపై ఇప్పటి వరకు ఉన్న 4-5 శాతం పన్ను జీఎస్టీ రాకతో 12 శాతానికి పెరగనుంది. అలాగే ల్యాప్టాప్లు, డెస్క్టాప్లపై కూడా పన్నును 18 శాతానికి పెంచారు. ఇక ప్లాస్మా, 3డీ వంటి పెద్ద టీవీలు.. మానిటర్లు, ప్రింటర్లు, డిజిటల్ కెమెరాలపై పన్నును 28 శాతంగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
|
ఈ ఏడాదిలో లక్కీ పర్సన్ ఎవరంటే సమంత అని ఠక్కున చెప్పేయోచ్చు. తాను చేసిన అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. రంగస్థలంలో రామలక్ష్మీగా, మహానటిలో మధురవాణిగా, అభిమన్యుడు చిత్రంలో రతిదేవిగా అద్భుత పాత్రలు పోషించి అలరించింది. అయితే సమంత తొలిసారి డీ గ్లామర్ పాత్ర పోషించిన రామలక్ష్మీ పాత్రకి మాత్రం ఎక్కువ మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..’ పాటలో సామ్ ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా కాని వారు లేరు. పాట ఎంత అందంగా ఉందో ఆ సాంగ్ కి సమంత ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అంతకన్నా అందంగా ఉంది. ఈ పాటకి పండు ముసలి నుండి చిన్న పిల్లాడి వరకు డ్యాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా ఓ చిన్నారి రంగమ్మ మంగమ్మ పాటకి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ చిన్నారి వీడియోని ఓ నెటిజన్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడకుండా ఉండలేరు అంటూ సుకుమార్, సమంత, అనసూయలకి ట్యాగ్ చేశాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత వెంటనే ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ .. ‘సరే.. ఈ క్యూటీని నేను కిడ్నాప్ చేస్తా’ అంటూ లవ్ సింబల్స్ తో కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది. సమంత ప్రస్తుతం సూపర్ డీలక్స్, సీమ రాజా అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తుంది సామ్. ఇదీ కాక యూ టర్న్ అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది.
- కిల్లారి రాంప్రసాద్, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్ రెండో ర్యాంకు
తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే..
- అవ్వారి సాయి ఎస్ఎస్వీ భరద్వాజ్, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్ మూడో ర్యాంకు
పెరుగుతో అందం మీ సొంతం..! - NTnews.com
ముఖంపై ఉండే మొటిమలు బాధిస్తాయి. అవి తగ్గాక కూడా మచ్చలు మనల్ని వేధిస్తుంటాయి. మచ్చలను తొలిగించి అందాన్ని పెంచడంలో పెరుగు ప్రముఖ పాత్ర వహిస్తుంది.
* పెరుగు, తేనె రెండింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తే మొటిమల తాలూకు మచ్చలను తొలిగిస్తుంది.
* కోడిగుడ్డులోని తెల్లసొనని వేరు చేసి గిలక్కొట్టి మృదువుగా చేయాలి. తెల్లసొనలో పెరుగు వేసి రెండింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* ఓట్మీల్ను పొడిగా చేసి దానిలో పెరుగు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఆరిన తరువాత మాయిశ్చరైజర్ను రాసుకొంటే మొటిమలు తొలిగిపోతాయి.
* పెరుగుని తీసుకొని దానిలో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పది నిమిషాల పాటు మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తే మొటిమల నుంచి విముక్తి ్తపొందవచ్చు.
మూత్రం రంగును బట్టి.. వ్యాధి నిర్దారణ ఇలా చేయవచ్చు..!
అనంతరం పోచారం మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ప్రజల కడుపు కొడితే..టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కడుపు నింపుతోందన్నారు.
అభివృద్ధి పనులతో పాటు అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అందుకే, ప్రజలు గ్రామాలకు గ్రామాలు టీఆర్ఎస్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలోనే గతంలో ఎప్పుడూ లేనన్ని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. నిరుద్యోగ రజక యువతకు ఉపాధి కోసం సబ్సిడీతో లక్ష రూపాయల రుణం, దోబీఘాట్ల నిర్మాణం, పరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. గొల్ల-కురుమలకు గొర్రెలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బీసీల ఉపాధి కోసం సబ్సిడీపై రుణాలు ఇస్తున్నామని మంత్రి వివరించారు.
లెనోవో నుంచి కె5 ప్రొ స్మార్ట్ఫోన్
|
మూడు నాలుగు సంవత్సరాల క్రితం కన్నాబిరాన్, నేను స్టేట్స్మెన్ పత్రిక ‘మావోయిస్టులు మనలో భాగమేనా’ అనే అంశం మీద కలకత్తాలో నిర్వహించిన సదస్సుకు, పత్రిక ఆహ్వానం మీద వెళ్లినప్పు డు మాకు కలకత్తా క్లబ్లో బస ఏర్పాటు చేశారు. మేం మధ్యాహ్నం భోజనానికి డ్రైనింగ్ హాల్కు వెళ్లితే మాకు సూటు లేదని అనుమతి నిరాకరించారు.
మేం ఇద్దరం క్లబ్లో అతిథులుగా ఉన్నామని, మా దగ్గర సూట్ లేద ని చెపితే బయట ఎక్కడైనా వెళ్లి భోజనం చేయండి అని సలహా ఇచ్చారు. మూడు దశాబ్దాల మార్క్సిస్టు పార్టీ పాలనలో ఉన్న బెంగాల్లో ఈ పాశ్చా త్య, వలసవాద సంస్కృతి కొనసాగడం గురించి చర్చించుకున్నాం. ‘అంతా మారిందన్నారు ఏం మారింది’ అని అందుకే మన వాళ్లు నినాదం ఇస్తుంటారు అని కన్నాబిరాన్ గుర్తు చేసుకున్నారు. ఆరోజు సాయంత్రం సదస్సు లో కన్నాబిరాన్ గారు తన ప్రసంగాన్ని ఈ అనుభవంతో ప్రారంభించి మనం స్వతంత్ర దేశంలో ఉన్నామా? మూడు దశాబ్దాల పాలనలో ఈ వలస సంస్కృతిని మార్చాలని క్లబ్బులు కూడా ప్రజాస్వామీకరించబడాలని కనీసం మార్క్సిస్టు పార్టీయైన ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. అర్ధవలస సమాజం అనే సూత్రీకరణకు దీన్ని కూడా ఒక సాక్ష్యాధారంగా భావించవలసి ఉంటుందేమో? బహుశా చైనా విప్లవం తర్వాత ఇలాంటి అవశేషాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవం రావలసి వచ్చింది. మనం ఆ స్థితికి ఇంకా చాలా దూరంగా ఉన్నాం.
ఈ మధ్య అమెరికా నుంచి వచ్చిన పిర్లమర్ల చంద్రశేఖర్ అనే స్నేహితు డు తన పాత స్నేహితులను, ఇద్దరు రైతుల ను సికింవూదాబాద్కు క్లబ్కు ఆహ్వానించా డు. ఒక కార్యక్షికమానికి వెళ్లి అక్కడి నుంచి క్లబ్ కు వెళితే కలకత్తాలోని అనుభవమే ఎదురైం ది. బూట్లు లేనిది క్లబ్లోకి అనుమతి లేదం నాకు కొంత ఆశ్చర్యం వేసింది. ఇది క్లబ్ నియమావళి అని, ఎవరికీ మినహాయింపు లేదని సెక్యూరిటీ వాదించాడు. అయితే మనం అలాంటి క్లబ్లకు వెళ్లకూడదని, అవి సంపన్నుల కోసం లేదా శ్రేష్ఠులవర్గం (Elite) కోసమే అని అన్నా, ఈ బూట్లు, సూటు, టై ఎక్కడి సాంప్రదాయం! వలస పాలనకు వ్యతిరేకంగా మనం చేసిన పోరాట సారమేమిటి? కోట్లాదిమంది ప్రజలకు కాళ్ల కు చెప్పులు లేని దేశం కదా! ఎంత పెద్ద వాళ్ల క్లబ్ అయినా, దానికీ సామాజిక జీవనానికి కొంతైనా సంబంధముండాలి కదా! మన దేశంలో సంపన్న వర్గాలు ప్రజా జీవనం నుంచి విడదీయబడి ఎలా బతుకుతున్నా యో చూస్తే ఈ వర్గాలకు ఎప్పుడైనా ఈ ప్రశ్న తట్టిందో లేదో, అది చూడడానికి వాళ్ల రెండు కళ్లను ఉపయోగించారో లేదో తెలియదు. రాను రాను ఇలాంటి వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. మనం రెండు ధృవాల మధ్య జీవిస్తున్నాం.
ఒక దేశంలో ప్రజల వేషభాషలు ఆ దేశ పు చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితి, అక్కడి వాతవరణాన్ని బట్టి ఉంటాయి. శీతల దేశాలైన పాశ్చాత్య దేశాల్లో కాళ్ల నుంచి కంఠం దాకా దుస్తులు వేసుకోవలసి ఉంటుంది. మంచు మీద కూడా నడవవలసి ఉంటుంది. కనుక కాళ్లను పూర్తిగా కవర్ చేసుకోవడాని కి బూట్లు తప్పనిసరి. అయితే గాంధీజీ రౌండ్ సమావేశానికి వెళ్లినప్పుడు అర్థనగ్నంగా కాళ్లకు బూట్లు లేకుండానే ఇంగ్లాండు వెళ్లాడు. అయితే గాంధీజీ మన దేశానికే చెందినవాడని, స్వాతంవూతోద్యమంలో కీలకపాత్ర వహించాడని కలకత్తా క్లబ్, సికింవూదాబాద్ క్లబ్ సభ్యులకు చాలామందికి తెలవక పోవచ్చు. ఈ మధ్య పత్రికల వాళ్లు నిర్వహించే జనరల్నాపూడ్జ్ ఇంటర్వూలలో కొందరు సికింవూదాబాద్ క్లబ్ సభ్యుల లాంటి పెద్దమనుషుల పిల్ల లు గాంధీజీ పేరు వినలేదనీ కొందరు, కొందరేమో ఆయన బ్రిటిష్ ప్రధానమంత్రి అని జవాబు చెప్పా రు. ఇవి విన్నప్పుడు పాపం పెద్దవాళ్ల పిల్లల మీద అలాగే గాంధీజీ మీద జాలి వేస్తోంది. ఒక ఆరు దశాబ్దాల కాలంలో ‘జాతిపిత’ అని పిలవబడిన గాంధీని గుర్తు కూడా పట్టకపోవడం చూస్తే స్వాతంత్య్ర ఫలాలను బాగా అనుభవిస్తున్న ఒక వర్గం ‘జ్ఞాపకశక్తి’ అలాగే వాళ్ల జాతీయతా మూలాలు ఎంత బలహీనమో ఊహిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
స్వాతంవూత్యోద్యమం వలసపాలనకు వ్యతిరేకంగా జరిగినా, అది ‘పూర్ణస్వరాజ్యం’ కోసం జరిగిన సంపూర్ణ ఉద్యమం కాదు అనేది తెలుస్తూనే ఉంది.
మన దేశంలో వలస పాలన వేళ్లు భూస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి. గాంధీజీ నాయకత్వం వహించిన వలస వ్యతిరేక ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం కాకపోవడం వల్ల, వలస పాలకులు-దేశాన్ని వదిలిపెట్టినా భూస్వామ్యంలో వేళ్లూనుకున్న వలస సంస్కృతి అలాగే కొనసాగుతున్నది. భూస్వామ్య వ్యవస్థ పునాది మీద మతతత్వం నిలబడి, ఇప్పుడు సంపూర్ణ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి తీవ్ర కృషి చేస్తున్నది. వీళ్లు వలస సంస్కృతిని వ్యతిరేకిస్తున్నట్టు అనిపించినా, వాలెంటైన్ డే ను వ్యతిరేకించే దగ్గరే మునిగి, దేశంలోని మైనారిటీలను, ఉద్యమకారులను, ముఖ్యంగా విప్లవకారులను ద్వేషించే దగ్గరే తేలుతారు. బీజేపీ జాతీయతావాదాన్ని ఎంత బలపరిచినా అది భూస్వామ్య వ్యవస్థలో భాగం కాబట్టి దానికి వలస సంస్కృతిని వ్యతిరేకించే శక్తి లేదు. అందుకే సంఘ్ పరివారానికి విదేశీ పెట్టుబడిని వ్యతిరేకించే ఆలోచనే లేదు.
|
బూట్ల దగ్గరికి మళ్లీ వస్తే, బూట్లు కాదు కాని గ్రామీణ ప్రాంతంలో లక్షలాది మంది బాల బాలికలు చెప్పులు, చివరకు స్లిప్పర్స్ కూడా లేకుండా బడికి వెళ్లుతుంటారు. హైస్కూల్ చదువుదాకా మాకు చెప్పులుండేవి కావు. ఇంగ్లిష్ మీడియం, ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్న పిల్లలు మాత్రం బూట్లు, యూనిఫాం, టై వేసుకొని వెళ్తున్నారు. పిల్లల డ్రెస్ను చూసి వాళ్లు పైకి వస్తున్నారని మురిసే తల్లిదంవూడులు చాలామందే ఉన్నారు. ఈమధ్య హెచ్ఎంటీవీ విద్య మీద నిర్వహించిన కార్యక్షికమంలో కొంతమంది గ్రామీణ విద్యార్థులు, ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్న పిల్లల డ్రెస్ను చూసి తమలో ఒకరకమైన న్యూనతాభావం ఏర్పడిందని అన్నారు. పబ్లిక్, ప్రైవేట్ స్కూళ్ల మధ్య ఏర్పడ్డ రెండు భిన్న సంస్కృతులను, రెండు వర్గ సంస్కృతులుగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ కారణం వల్లే వెనిజులాలో చావేజ్ అధికారంలోకి వచ్చాక మొదట తీసుకున్న నిర్ణయాలలో . స్కూళ్లల్లో యూనిఫాం, బూట్లు, టైని రద్దు చేయడం ఒకటి. ‘పిల్లలకు నాణ్యమైన చదువు కావాలని, ఈ వేషాలు అనవసరమని, తాను పిల్లవాడిగా ఉన్నప్పుడు తనకు చెప్పులుండేవి కావని’ పేర్కొన్నాడు. దీనికి భిన్నంగా మన చదువు అంతిమంగా కన్యాశుల్కంలోని వెంక స్థాయికి చేరుకున్నాయి. వెంక బూట్లు ఉండేవో కావో నాటకంలో ఎక్కడా ప్రస్తావన లేదు.
ఆరు దశాబ్దాల తర్వాత మన్మోహన్సిం గ్, అహ్లువాలియా,చిదంబరం ప్రతినిధులుగా భిన్న రాజకీయ పార్టీల వాళ్లను మద్దతుదారులుగా మార్చిన ఘనత అంతర్జాతీయ పెట్టుబడికి ఇవ్వవలసిందే. దానికి తోడుగా ఇంగ్లిషు భాషా వ్యామోహం, అమెరికా లేదా బహుళజాతి కంపెనీలలో ఉద్యోగం చేయాలనే కోరిక పై వర్గాలకి, అలాగే అట్టడుగు వర్గాల నుంచి వచ్చి రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్ల ఉన్నత విద్య పూర్తి చేసిన వారి స్వప్నం కూడా భిన్నంగా లేకపోవడం వల్ల, మీ పిల్లలే ఇంగ్లిషులో చదవాలని మీ పిల్లలే అమెరికా పోవాలా? అనే ప్రశ్నలు అడుగుతున్నారు. సామాజిక న్యాయం, గ్రామీణ పేదల జీవితాలు మారడం, భూ సంస్కరణలు, అసమానతలు తగ్గించడం అనే చారివూతక సమస్యలు వెనక్కినెట్టబడ్డాయి.
గ్రామీ ణ ప్రాంతాల నుంచి పైకి వచ్చినవారు, నూతన ఆర్థిక విధానం గురించి విమర్శనాత్మకంగా ఆలోచించకపోవడం, దీర్ఘకాలం లో ఆర్థిక విధానం పేదల జీవితాలను, రైతాంగాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తుందో ఆలోచించకపోవడం ఇప్పటి విషా దం. ఇలాంటి స్థితిలో సికింవూదాబాద్ క్లబ్లో కొనసాగుతున్న బూట్ల సంస్కృతి చర్చించడమే హాస్యాస్పందంగా అనిపించవచ్చు. కానీ ఎంత లోతైన చర్చ అయినా నిత్యజీవితంలోని సాధారణ అనుభవాల నుంచే రావాలి. అనుభవం చిన్నదే కావ చ్చు కానీ అసందర్భం కాదు. సామ్రాజ్యవాద సంస్కృతి ఏ రంగాన్ని కూడా వదలదని, ‘రవి అస్తమించని’ అనే నానుడి అర్థం ప్రపంచంలో ఏ రంగాన్ని కూడా అది తన ప్రభావం నుంచి బయటకు పోనీయదని. దాంతో మొత్తం విధ్వంసం ఒక సహజమైన పరిణామంగా తీసుకుని ప్రారంభమై, సంఘటనలకు స్పందించడం మానే స్తాం. ప్రశ్నించే మనస్తత్వాన్ని కోల్పోతాం. అదే ఇప్పుడు జరుగుతున్నది.
(బూటు మీద ఈ వ్యాసమేమిటి అనే మిత్రులకు క్షమాపణలతో...)
|
ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. శనివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలి రోజు బ్యాట్స్మెన్స్ సత్తాచాటగా.. రెండో రోజు బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో.. ఇంగ్లాండ్ జట్టుని తొలి ఇన్నింగ్స్లో 161 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా 168 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 5/28తో మెరవగా.. బుమ్రా, ఇషాంత్ చెరో రెండు వికెట్లు, షమీ ఒక వికెట్ పడగొట్టాడు. ఈరోజు ఆరంభ సెషన్లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే.
బీఎస్ఎన్ఎల్ మొబైల్ రాఖీ ఆఫర్..! - NTnews.com
బీఎస్ఎన్ఎల్ మొబైల్ రాఖీ ఆఫర్..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన మొబైల్ యూజర్లకు రాఖీ పండుగ సందర్భంగా కొత్త ఆఫర్ను ప్రకటించింది. రాఖీ పే సౌగాత్ పేరిట ఈ ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ అందిస్తున్నది. దీనికి గాను యూజర్లు రూ.74 తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. వారికి 5 రోజుల పాటు అన్లిమిటెడ్ ఆన్ నెట్ కాల్స్ వస్తాయి. దీంతోపాటు రూ.74 టాక్ టైం, 1 జీబీ ఫ్రీ డేటా లభిస్తుంది. ఇక బ్రాడ్బ్యాండ్ యూజర్లకు రూ.189, రూ.289, రూ.389 పేరిట కొత్త ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. వీటికి ఇచ్చే డేటాతోపాటు మరో 1 జీబీ అదనపు డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తున్నది.
తెలుగుయూనివర్సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లలిత కళా పీఠం అధిపతి, వర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న అలేఖ్యను విశ్వవిద్యాలయం స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. 30 ఏండ్లుగా తెలుగువర్సిటీ నృత్యశాఖలో అధ్యాపకులుగా పనిచేస్తూ అనేక మంది విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి కళాకారులుగా తీర్చిదిద్దుతున్న అలేఖ్యను ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆచార్య అలేఖ్య నేడు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫీ) జ్యూరీ చైర్మన్ సుజయ్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. ఇఫీ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సెక్సీ దుర్గ (ఎస్ దుర్గ), న్యూడ్ సినిమాలను 48వ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శన జాబితా నుంచి తొలిగించిన నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయంపై జ్యూరీ సభ్యులు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు
తెలుగుసినిమా చరిత్ర: కధానాయకుడు 'మోహన్'
కాసేపట్లో అపోలోకి మోడీ... _ www.10tv.in
శత్రువు ఇంటి గడప తొక్కబోతున్న పరిటాల సునీత
బాహుబలి ప్రభాస్ని చెడగొట్టిందా?
:: Telugu Video ::: మీ దగ్గరున్న ఫోన్ని CC Cameraలా ఇలా వాడుకోవచ్చు.. Must Watch & Share
సీట్ల సర్దుబాటుతో పాటు స్పీచ్ షేరింగ్కు కూడా ఒప్పందం చేసుకున్నారు.
Keywords: సీట్ల సర్దుబాటు _ సీట్ షేరింగ్ _ తెలంగాణ ఎన్నికలు _ Telugu Cartoons _ TELANGANA ELECTIONS _ seat sharing _ cartoons in telugu _ cartoon
|
చంద్రబాబు నాయుడు ఏ పనుల విషయంలో దూకుడు ప్రదర్శిస్తారో ... ఏ పనుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారో.. అలా ఎందుకు చేస్తుంటారో... ఒక పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. ఒకవైపు నిధుల లేమితో.. పనులు వేగంగా జరిగే అవకాశం లేని పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రతి సోమవారం సమీక్ష సమావేశాలు పెట్టి.. ఏదో హడావిడి చేస్తుంటారు.
మరోవైపు రాజధానికి ప్రజారవాణా హంగుల్లో ఒక కీలకాంశం అయినటువంటి బెజవాడ మెట్రో వంటి పనుల విషయంలో కేవలం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా.. నిధులు అందుకునే అవకాశాన్ని కూడా చేజారుస్తుంటారు. ఆరకమైన చంద్రబాబు ప్రభుత్వపు క్రమపద్ధతి లేని పరిపాలన వల్ల.. రాష్ట్రం 2000 కోట్ల కేంద్ర నిధులను పొందే అవకాశాన్ని కోల్పోయింది. తాజా పరిస్థితిని సూటిగా చెప్పాలంటే.. ఇక ఆ నిధులు వచ్చే అవకాశం కూడా లేదు. మనకు కాస్త చేదుగా అనిపించినా.. (కొత్తగా ప్రభుత్వం ఏదైనా మరో మార్గం చూస్తే తప్ప) బెజవాడ మెట్రో ఇక కలే!
మెట్రో రైలు అనే వ్యవస్థతో అచ్చంగా వ్యాపారంలాగా చేసేసి లాభాలు సంపాదించేద్దాం అనుకోవడం మాత్రం అసాధ్యం. ప్రపంచంలో ఇప్పటిదాకా లాభాలు ఆర్జిస్తున్న మెట్రో రైలు వ్యవస్థలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని కూడా లేవని చాలా సందర్భాల్లో నిపుణులు చెబుతున్నారు. ప్రజారవాణాకు అనుకూలంగా ఉండే వ్యవస్థగా గుర్తింపు ఉన్నదే తప్ప.. లాభాలు ఆర్జించే వ్యాపారంగా మెట్రో రైల్ వ్యవస్థకు ఎప్పుడూ గుర్తింపులేదు.
అయితే బెజవాడ మెట్రో రైలుకు సంబంధించి.. రాష్ట్రప్రభుత్వం ముందు సరిగానే స్పందించింది. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా భవిష్యత్ అవసరాలకు సరిపడా మెట్రో ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అయితే వీరు ప్లాన్ చేసిన ప్రకారం.. విదేశీ సంస్థల నుంచి రుణాల్ని తెచ్చుకోవడం విఫలం అయ్యారు. దానికి తగ్గట్లుగా మెట్రో- లైట్ మెట్రో- ఎలివేటెడ్ ఎలక్ట్రిక్ బస్ లు ఇలా రకరకాల ప్రత్యామ్నాయాల గురించి కసరత్తు పేరుతో సమయం వృథా చేశారు.
మొత్తానికి ఈ జాప్యం వల్ల.. కేంద్రానికి ప్రతిపాదనలు సకాలంలో వెళ్లక, అక్కడినుంచి రావాల్సిన 2000 కోట్ల నిధులను పొందలేకపోయారు. ఈలోగా కేంద్రం మెట్రో కుసంబంధించిన నిబంధనల్ని మార్చేసింది. ఇప్పుడసలు బెజవాడ మెట్రో వర్కవుట్ కాని వ్యవహారం అంటూ తోసిపుచ్చేసింది. ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించేలా.. కొత్త ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలి.. మెట్రో ద్వారా రాబడికి కనీస ప్రమాణాలుగా కేంద్రం ఎంచుకున్న మోతాదుకు మించి లాభాలను గణించేలా కొత్త ప్రతిపాదనలు ఉండాలి. అయితే ఈ దిశగా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం చురుగ్గా కదలడం లేదు.
లైట్ మెట్రో అనే వ్యవస్థ తక్కువ ఖర్చులో అయిపోయే అవకాశం ఉంది. పైగా దానికి సాంకేతిక ప్రతిబందకాలు తక్కువ.. దానికి రుణం ఇవ్వడానికి సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే వందేళ్ల భవిష్యత్ అవసరాలు అంటూ పడికట్టు మాటలతో ఇంకా జాప్యం జరుగుతోంది. బెజవాడెకు మెట్రో అన్నది కలగానే మారగా.. లైట్ మెట్రో విషయంలోనైనా జాగులేకుండా ప్రవర్తిస్తే తప్ప.. అది కూడా అటకెక్కుతుంది.
లగడపాటి 46వేల కోట్లు రుణం ఎగేశారా?
మోడీ బాటలోనే.. అడుగులు వేస్తున్న రాహుల్!
హోదా హైజాకింగ్: చంద్రబాబుకు సాధ్యమేనా?
ఏమిటీ క్యూబ్? ఏమిటీ గొడవ?
ఎమ్బీయస్: బిజెపి-టిడిపి-వైసిపి మూడుముక్కలాట
అత్యంత ప్రజాదరణ
మరీ ఇంత దారుణమేంటి చిరంజీవి?
భారీ నష్టాలు.. మెగాఫ్యామిలీ టాలీవుడ్కు భారమవుతోందా?
అరె.. పవన్ ఏంటి అలా పారిపోయాడు!
చిరుకు రాజ్యసభ సీటు.. పవన్కు బాబు నో?
క్రిష్-వరుణ్ తేజ్ చిత్రానికి దిల్ రాజు క్రేజీ ఆఫర్!
ఎంత పోరాడినా హోదా రాదు...!
సూపర్ స్టార్ చర్యలు ఊహాతీతం
సినిమా గాసిప్స్
ఏపీలో బీజేపీ ఏం చేయబోతోంది ?.._ BJP Internal ...
ఇప్పుడే రాజీనామా చేయాలి…_ TDP MP JC Diwakar R...
|
బంగారు తెలంగాణ
ఇ - మ్యాగజిన్
Select Menu హోం సంపాదకీయం బంగారు తెలంగాణ సంస్కృతి పర్యాటకం మన చరిత్ర వార్తలు వ్యాసాలు ఫీచర్స్ వికాసం కథ చిత్రకారులు సినిమా పుస్తక దర్శిని ఇ - మ్యాగజిన్
అభివృద్ధికి ఏది మార్గం?
అనే ప్రశ్న వేసుకుంటే తప్ప అభివృద్ధిలో ముందంజ సాధ్యంకాదు.
మాన్యులైన మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చెయ్యగానే యీ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించే క్రమంలో వారికి కనిపించిన మొదటి సమాధానం
వచ్చిన ఆర్నెల్లలోనే కరెంటు సమస్యకు మంగళంపాడిన సమర్థుడైన నాయకునికి ‘నీళ్ళ’ విషయంలో ఉన్న నిబద్ధతలో ఎటువంటిలోపం ఉండదు. తెలంగాణ గత 60యేళ్ళ వలస పాలనలో తాగునీటికి, సాగునీటికి దూరమై ఎన్నెన్ని కష్టాలను అనుభవించిందో స్పష్టంగా తెలిసినవాడు కనుక తమ ప్రభుత్వం మొట్టమొదట నీటి లభ్యతపైనే దృష్టి పెట్టాలనీ, తమ అయిదేళ్ళ పాలనలో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందించాలన్న పట్టుదలతో ‘మిషన్ భగీరథ’కు పూనుకోవడం వెనుక నాయకుని దృఢవిశ్వాసం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. మరొక వీరోచిత విషయమేమంటే ఈ అయిదేళ్ళ కాలంలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగమన్నమాట యావద్విశ్వాన్ని ఆశ్చర్యంలో ముంచింది. ప్రపంచంలో ఏ నాయకుడు ఎప్పుడూ చేయని, చేయలేని ప్రతిజ్ఞ చేసి కార్యోన్ముఖుడై విజయపథంలో సాగుతున్న సమర్థుడైన ముఖ్యమంత్రి నాయకులందరికీ ఆదర్శనీయుడు. రూ. 43,400 కోట్లు సురక్షితమైన నీటి కొరకు కేటాయించిన విషయం తెలిసినప్పుడే వారికి ఈ విషయంలో ఎంతటి పట్టుదల ఉందో అర్థమౌతుంది. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల్లో సుమారు 10 శాతం తాగునీటికే కేటాయించిన ఈ పథకంలో ఇప్పటికే సుమారు 1.50 లక్షల కి.మీ.ల వరకు పైప్లైన్లు పూర్తయి శరవేగంతో ముందుకు సాగడం
శుభ పరిణామం.
ఇది ప్రతిష్ఠాత్మక పథకంగా తీసుకున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొదట గజ్వేల్లో విజయవంతంగా పూర్తి చేసి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రారంభింపజేయడం విశేషం. మోదీ తన ‘మన్కీబాత్’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని గురించి ప్రశంసించడం సంతోషకరమైన విషయం. కేవలం ప్రధానమంత్రేకాదు, కేంద్ర ప్రభుత్వమూ, నీతి ఆయోగ్లుకూడా ప్రశంసించడం మన ప్రభుత్వానికే గర్వకారణం. అందుకే అప్పటి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మన రాష్ట్రమంత్రివర్యులైన తారక రామారావుతో భేటి అయి ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకుని తమ రాష్ట్రంలోనూ ప్రారంభించాలన్న స్ఫూర్తిని చూపించారు. బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రవంటి కొన్ని రాష్ట్రాలు కేవలం ప్రశంసించడమేగాక తమ రాష్ట్రాలపక్షాన ప్రతినిధులను కూడా పంపి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విధానాలపై అవగాహన పొంది రమ్మని పంపడమే దీని గొప్పదనాన్ని తెలుపుతున్నది. రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా భావించిన మన ముఖ్యమంత్రి పూనిక ఎంతటి ప్రశస్తమైనదో మనం గుర్తించి సహకరించాలి.
నీటికి సంబంధించిన రెండు మహత్తర పథకాలు దశాబ్దాల కాలంగా కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజల పాలిటి కల్పవృక్షాలు కావాలన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు సత్సంకల్పం త్వరలో సాకారమౌతున్న శుభ సందర్భంలో వారికి మన ప్రజలు సర్వదా కృతజ్ఞులై ఉంటారు. నీటి లభ్యత గురించి, వాటి వినియోగం గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన ముఖ్యమంత్రివర్యుల కార్యాచరణ గురించి, కట్టే ప్రాజెక్టుల రూపురేఖల్ని గురించి ప్రత్యేకంగా శాసనసభను సమావేశపరచి సభ్యులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్తో సమగ్ర దృశ్యాన్ని చూపించి, తమ పథకం ఎట్లా సాగుతున్నదో, ఎట్లా సాగాలో వివరంగా చెప్పడం వారి విజ్ఞతకు ఉదాహరణం.
ప్రజా సంక్షేమం గురించి నిర్వహించే పనుల్లో ఎన్ని అవరోధాలెదురైనా ఎదుర్కొనే దమ్మున్న ముఖ్యమంత్రి గనుక తలపెట్టిన ప్రతి పథకం ప్రగతి దిశగా దూసుకుపోతున్నది. నీటి అవసరం వలెనే ప్రకృతి పరిరక్షణ కూడా మన కర్తవ్యమేనన్న సదవగాహనతో ‘హరితహారం’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పచ్చని చెట్టే ప్రగతికి మెట్టు అన్న ధ్యేయంతో ప్రస్తుతం దాదాపు 23 శాతం ఉన్న పచ్చదనాన్ని కనీసం ఈ అయిదేళ్ళలో 33 శాతానికి పెంచాలన్న దృఢ నిశ్చయంతో ప్రారంభమైన ఈ మహత్తర పథకం ఏడాదికి కనీసం 40 కోట్ల మొక్కలు నాటి వాటిని రక్షించి తమ పాలనలోని ఈ అయిదేళ్ళలో దాన్ని 230 కోట్ల మొక్కల వరకూ చేర్చాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉంది మన ప్రభుత్వం. ఈ పథకం నిర్వహణలో ప్రభుత్వంతోబాటు ప్రజలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వంటి వాటిని భాగస్వాములుగా చేసి కొనసాగించడం బాధ్యతను గుర్తు చేయడమేనన్న భావన కలుగుతున్నది. రోడ్లకిరువైపులా, ఖాళీ స్థలాల్లో, అటవీ ప్రాంతాల్లో, బంజరు భూముల్లో చెట్ల పెంపకం చేసి మనందరం పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములమై ”వాన తిరిగి రావాలి, కోతులు అడవి దారి పట్టాలి” అన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వజ్ర సంకల్పానికి చేయూతనిచ్చి సహకరించాలి. తెలంగాణాను సస్యశ్యామలంగా, ఆకుపచ్చ తెలంగాణాగా రూపొందించుకోవాలి.
|
ప్రతీ వ్యక్తికీ సొంతిల్లు ఒక కల. ఆ యిల్లు కూడా మరీ పిట్టగూడు వలె కాకుండా నివాసయోగ్యంగా ఉండాలన్న నిర్ణయంతో మన రాష్ట్ర సాకారం కాగానే ‘డబుల్ బెడ్రూం’ పథకాన్ని ప్రవేశపెట్టడమేగాక కట్టి చూపించిన ఘనులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వచ్చే రెండేళ్ళలో కట్టాల్సిన ఇళ్ళన్నీ పూర్తి కావాలన్న లక్ష్యంతో ఈ పథకం అన్ని జిల్లాల్లోనూ శరవేగంగా కొనసాగుతూ ఉంది.
ఐటీ రంగం చూసుకుంటే ఆ రంగంలో నిత్య కృషీవలునిగా కొనసాగుతున్న మన రాష్ట్ర ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ తమ నిరంతర కృషివల్ల మన రాష్ట్రాన్ని జాతీయస్థాయిలోనేగాక, అంతర్జాతీయ స్థాయివరకు ఎదిగించి ఈ మూడేళ్ళ పాలనాకాలంలోనే మహత్తర విజయాల్ని అందించిన ఘనులు. కళ్ళముందే కనిపిస్తున్న విజయాలు ఆయన కృషికి నిదర్శనాలై ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన చొరవతో రాష్ట్రంలోకి ఐటీ కంపెనీలు వరదలా ప్రవహించి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 1300 కంపెనీలు చోటు చేసుకున్నాయి. 2015-16 సంవత్సరంలో ఎగుమతులు రూ. 75,000 కోట్లకు చేరుకోవడమంటే దాని వెనుక ఎంతటి పట్టుదల, కృషి ఉందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ ఎగుమతులు ఐటీ రంగంలో 12.3 శాతం అయితే రాష్ట్రం ఎగుమతులు 13.26 శాతం ఉండడం మన ముందంజను తెలుపుతూ ఉంది. నాలుగు లక్షలకుపైగా ప్రత్యక్ష ఉద్యోగాలకు, మరెన్నో పరోక్ష
ఉద్యోగాలకు అవకాశాన్ని కలిగించిన ఐటీరంగం మన రాష్ట్ర రూపురేఖల్నే మార్చి గొప్ప ఖ్యాతిని అందించింది. ఇది ప్రపంచంలోని అత్యున్నతస్థాయి ఐటీ కంపెనీలకు హైదరాబాదును కేంద్రం చేసింది. కేటీఆర్ చొరవవల్ల ఏర్పడ్డ ఐటీ హబ్ ప్రోత్సాహం కారణంగా ఈ హైదరాబాద్లోనే స్పేస్ ఇంజినీరింగ్ టెక్నాలజీ రంగాలు, వాహన రంగంలో టెక్నాలజీ రంగాలవంటి విభిన్న భాగాల కార్యాలయాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఇక్కడి ఈ అభివృద్ధి చూసే ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులైన సత్య నాదెళ్ళ, రతన్టాటా వంటి ప్రముఖులు సందర్శించి ప్రభుత్వాన్ని అభినందించారు. కేంద్ర రక్షణశాఖతో టీహబ్ ఒప్పందం, గోవా రాష్ట్రం ఈ మార్గంలోనే పయనించి టీ-హబ్ ఏర్పాటు చేసుకోవడంవంటి సత్ఫలితాలకు ఇది నిదర్శనం. అందువల్లే దాదాపు 2.5 లక్షల చ.అడుగుల టి-హబ్-2ను ఏర్పాటు చేసి ఈ రంగంలో మరింత ముందుకు పోవాలని మన ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. హార్డ్వేర్ రంగంలో మరిన్ని నూతనావిష్కరణలకై ప్రోత్సాహాన్ని అందించడం కొరకు టీ వర్క్స్ను త్వరలో ప్రారంభించాలని యోచిస్తూ ఉంది. మూడేళ్ళలోనే యావద్విశ్వం దృష్టిని ఆకర్షించి ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా నిలిచిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐటీశాఖమంత్రి చూపించిన చొరవ, చేసిన, చేస్తున్న కృషి అభినందనీయం.
ఏ రాష్ట్రమెనా, ఏ దేశమైనా అభివృద్ధి పథంలో వడివడిగా సాగాలనుకున్నప్పుడు పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వెయ్యాలి. ఏర్పడ్డ మూడేళ్ళలోనే తెలంగాణా రాష్ట్ర సారథి మన రాష్ట్రాన్ని తన ముందు చూపుతో పరిశ్రమలకు స్వర్గధామం చేశారు. టీఎస్ ఐపాస్ విధానాన్ని తన ఆలోచనలతో ప్రవేశపెట్టి ప్రపంచ పారిశ్రామికవేత్తలను అబ్బురపరిచారు. ఈ విషయంలోనూ కేసీఆర్తోబాటు, కేటీఆర్ కూడా పరిశ్రమించారు. వారి ఆలోచనల్లోంచి పుట్టిన వినూత్న విప్లవాత్మక పారిశ్రామిక విధానానికి తొలిమెట్టే టీఎస్ ఐపాస్ విధానం. కొత్తగా పరిశ్రమలు స్థాపించేవారి శ్రమ తగ్గించి కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు పొందేవిధంగా రూపొందించిన ఈ విధానం ఒక విప్లవం. ఆ కారణంగానే కర్ణాటక రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు టీఎస్ ఐ పాస్ విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొని ఈ పారిశ్రామిక విధానంపై ఆశ్చర్యాన్ని ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్ కార్పొరేషన్వారు ఈ మోడల్స్ పరిశీలన చేసినా, శక్తిమాన్ గ్రూపువారు నగరానికి సమీపంలో 200 ఎకరాల్లో తమ పరిశ్రమను స్థాపించాలనుకుని ఎంవోయూ కదుర్చుకున్నా, టెలిఫోన్ పరిశ్రమ నాయకులు, ప్రభుత్వాల ప్రతినిధులు, మలేషియా ప్రతినిధుల బృందం మన ఐటీశాఖమంత్రితో భేటీ అయినా, ప్రతీదానికి ఈ టీఎస్ ఐపాస్ విధానమే ప్రధాన కారణం.
ఎయిర్బస్, దస్సాల్ గ్రూప్వంటి వారి ప్రతినిధులు ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం ఏరోస్పేస్లను సందర్శించి ఆ ప్రాంతాల్లో తమ పరిశ్రమల సాధనకు సంసిద్ధతలను వ్యక్తం చేయడానికి కారణం కూడా టీఎస్ ఐపాస్ విధానమేనన్నది నిర్వివాదం. ఇంతటి దూరదృష్టితో మూడేళ్ళలోనే యావత్ప్రపంచం విస్తుపోయే రీతిలో ప్రగతి సాధిస్తూ టీఎస్ ఐపాస్ విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం ఆదర్శవంతమైన విధానం. అందుకే వ్యాపార దిగ్గజాలతో, మంత్రులతో కూడిన చైనా ప్రతినిధి బృందం నగరాన్ని సందర్శించి డ్రైపోర్ట్, హౌసింగ్ అభివృద్ధి వంటి వాటి కొరకు మన ప్రభుత్వంతో ఒప్పందాలను చేసుకుంది. ఈ మార్గంలోనే యూఏఈ ప్రతినిధి బృందం కూడా మన రాజధానికి వచ్చి ఒప్పందాల దిశగా ప్రయత్నం కొనసాగిస్తున్నది.
|
ఏ ప్రాంత పురోగతైనా ఆ రాష్ట్రపు జాతీయ రహదారుల అభివృద్ధితో ముడివడి ఉండటం సహజం. ఇది గమనించిన రాష్ట్ర నాయకత్వం దీనిపైగూడా దృష్టిపెట్టి 60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్ర పాలకుల కాలంలో అభివృద్ధి సగటులో 2.2గా ఉన్న దాన్ని ఈ మూడేళ్ళలో సగటు అభివృద్ధిని 4.7గా పెంచడం ఒక రికార్డు. ఇది దేశంలోనే జాతీయ అభివృద్ధిలో ప్రథమ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ దిశలోనే మన రవాణాశాఖ ఎం వాలెట్ అనే ఒక కొత్త యాప్కు రూకల్పన చేయడం కారణంగా దీన్ని ఒక సంవత్సరంలోనే 23,40,000మంది డౌన్లోడ్
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
బంగారు బాటలో ఆరోగ్య తెలంగాణ!
‘మిషన్ కాకతీయ’ ఫలితాలు
మన సీమలో పొలాల పండుగ
ఏడాదిలో తొలి పండుగ ‘ఉగాది’
|
ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............
శ్రీ వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు. ఆలస్యమైనందుకు క్షంతవ్యుణ్ణి.
ఒకసారి నా శిరాకదంబం దర్శించండి.
రామకృష్ణారావు గారూ !
చాలా సంతోషం, మీ గురించి తెలిపినందుకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో కాదు కానీ మీ లాంటి పెద్దవాళ్ళ విలువైన అబిప్రాయాలు అవసరమనే ఉద్దేశ్యంతో మరోసారి అడుగుతున్నాను. నా బ్లాగును ఒకసారి దర్శించండి. అందులో నా ప్రొఫైల్ ఉంది. నా వివరాలు అందులో చూడవచ్చు. ధన్యవాదాలు
నా పేరు సూర్య టీజర్ పై కత్తిమహేష్ రివ్యూ_Mahesh Kathi Review On #NaperusuryanaIlluIndia #FirstImpact
20 గంటల్లో పవన్ కళ్యాణ్ రికార్డును తిరగరాసిన అల్లుఅర్జున్_Naa Peru Surya Naa illu India First Impact
Rajinikanth Shocks Mahesh Babu & Allu Arjun _ మన హీరోలకి షాక్ ఇచ్చిన "రజినీకాంత్" _ New Waves
నా పేరు సూర్య.. కాన్సెప్ట్ మొత్తం కాపీయే.? _ Naa Peru Surya Inspired From Rajasekhar Movie_GARAMCHAI
ఈ మాత్రం దానికే.. వైసీపీ, జనసేనలపై ఫైరా!
ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్?
కాంగ్రెస్ గూటికి కేవీఆర్: హస్తానికి ఎంత బలం.?
ఆ హీరో సినిమాకు భారీ రేట్
అత్యంత ప్రజాదరణ
సినిమా రివ్యూ: అమర్ అక్బర్ ఆంటొని
సినిమా రివ్యూ: టాక్సీవాలా
రియా బికినీ పోజు.. బూతు కామెంట్లు!
నిజమే.. నా భార్య పెళ్లికి ముందే గర్భవతి
లేటు వయసులో తండ్రైన స్టార్ హీరో!
బయోపిక్ లో అనసూయ ఏమిటి?
అఖిల్ ఎంత పని చేసాడో తెలుసా?
చంద్రబాబు.. ఆ పత్రికలకు.. రూ.ఎన్ని వందల కోట్లంటే!
సినిమా గాసిప్స్
‘అహం బ్రహ్మాస్మి’హీరో విషయంలో క్లారిటీ ఇచ్చిన క్రిష్ _ VASTAVAM
Home సినిమాలు ‘అహం బ్రహ్మాస్మి’హీరో విషయంలో క్లారిటీ ఇచ్చిన క్రిష్
‘అహం బ్రహ్మాస్మి’హీరో విషయంలో క్లారిటీ ఇచ్చిన క్రిష్
వాస్తవం సినిమా: విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న క్రిష్ గత సంవత్సరం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో కంగనా రనౌత్తో ‘మణికర్ణిక’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సమయంలోనే క్రిష్ తన తర్వాత సినిమా సన్నాహకంలో మునిగి పోయాడు. క్రిష్ తర్వాత సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా బాలకృష్ణ నటించనున్నారనీ .. ఆయనని క్రిష్ ఒప్పించడం జరిగిపోయిందని అంటున్నారు.
ప్రస్తుతం బాలయ్య ‘ఎన్టీఆర్’ చిత్ర పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అయితే కాని మరో సినిమాను కమిట్ అయ్యే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో క్రిష్కు బాలయ్య ఎలా ఓకే చెప్పాడు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు బాలయ్యతో సినిమాను చేసేందుకు వినాయక్ కూడా కర్చిఫ్ వేసి మరీ ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే క్రిష్తో బాలయ్య సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
Previous articleత్రిపుర సిఎం గా విప్లవ్ కుమార్ దేవ్ ఏకగ్రీవ ఎన్నిక!
Next articleఅమెరికా పయనమైన ఎన్టీఆర్ .. చరణ్!
అమెరికాలో ..అల్లు అర్జున్ .. అనూ ఇమాన్యుయెల్
ఐటెం సాంగ్ తో రీఎంట్రీ ఇస్తున్న రంగీళా బ్యూటీ
కన్నడ మూవీ ‘మఫ్టీ’ రీమేక్ కి ఒకే చెప్పిన బాలయ్య
క్రికెట్: ఇంగ్లాండు ఫాలోఆన్ _ Thatstelugu.com, Global window for Telugu - Cricket- England follow on - Telugu Oneindia
లీడ్స్: భారత్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండు ఫాలో ఆన్ తప్పించుకోలేకపోయింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో ఎనిమిదివికెట్లు కోల్పోయి 628 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్లోకి దిగిన ఇంగ్లాండు తన తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులు మాత్రమే చేసింది.
శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిదివికెట్లు కోల్పోయి ఇంగ్లాండు 273 పరుగులు చేసింది. ఈ ఓవర్నైట్ స్కోర్తో ఆదివారం మైదానంలోకి దిగిన ఇంగ్లాండు బ్యాట్స్మెన్ మరో తొమ్మిది పరుగులు మాత్రమే జోడించగలిగారు. మైకెల్ వాఘన్ 61 పరుగులు చేయగాస్టీవార్ట్ 78 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు. వీరిద్దరు మాత్రమే భారత్ బౌలింగ్ ముందు నిలదొక్కుకోగలిగారు. అనుకున్నట్లుగా భారత స్పిన్నర్లు ఇంగ్లాండు బ్యాటింగ్నుదెబ్బ తీశారు. జహీర్ఖాన్, అజిత్ అగార్కర్ రెండేసివికెట్లు తీసుకోగా, అనిల్ కుంబ్లే, హర్బజన్సింగ్లు మూడేసివికెట్లు పడగొట్టారు. నాలుగో రోజు ఇంగ్లాండు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. లంచ్కు ముందే ఇంగ్లాండు ఒకవికెట్ను కోల్పోయి కష్టాల్లో పడింది.
మూడు వరాలు – అంతర్వాహిని
4 thoughts on “మూడు వరాలు”
ఆడవాళ్ళ ఆలోచనలు ఎవరికి అర్థం కావు.అందుకే అన్నారేమో “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే”
|
స్వైన్ ఫ్లూ వ్యాధి గురించి భయపడాల్సిన పనిలేదు - Latest Telugu News Telugumuchatlu News
-వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడి
స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమవుతున్న హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ గురించి భయపడాల్సిన పనిలేదని సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గత ఏడాదికన్నా నాలుగు నెలలు ముందుగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయని ఆమె గుర్తుచేశారు.
ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల అక్టోబరులోనే స్వైన్ ఫ్లూ కేసులు బయటపడుతున్నాయని పూనం మాలకొండయ్య వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 21 వరకు, 223 కేసులు గుర్తించడం జరిగిందని, ప్రస్తుతం 37 మంది స్వైన్ ఫ్లూ రోగులు పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, గర్భినీలు, వృద్ధులు ఈ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఈ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అందుబాటులో ఉంచినట్టు పూనం మాలకొండయ్య తెలిపారు. 80 ప్రాంతాల్లో ఇప్పటికే 352 మంచాలు, 66 వెంటిలేటర్లు, అవసరమైన మందులు అన్నీ సిద్దంగా ఉంచామని, అవసరమైతే వాటి సంఖ్య పెంచడానికి కూడా సిద్దంగా ఉన్నామని ఆమె చెప్పారు.గత ఏడాదితో పోల్చుకుంటే స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య తగ్గాయన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకన్నా ఏపీలో ఈ వ్యాధి తక్కువగా ఉందని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆమె సూచించారు. గత ఏడాది అక్టోబర్ 21 నాటికి 475 కేసులు నమోదుకాగా, ఈ సంవత్సరం 223కు తగ్గాయని గుర్తుచేశారు.
స్వైన్ ఫ్లూ విస్తరించకుండా రాష్ట్ర వ్యాప్తంగా 11762 అవగాహనా క్యాంపులు నిర్వహించడంతోపాటు, బస్ స్టాండులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో 4,16,565 మందికి పరీక్షించినట్టు ఆమె తెలిపారు. వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు రద్దీగా ఉండే అన్నీ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.ఎక్కడైనా స్వైన్ ఫ్లూ కేసు నమోదైతే అక్కడ 5 కిలోమీటర్ల పరిధిలో వ్యాధి వ్యాపించకుండా చర్యలుతీసుకుంటున్నారు. మెప్మా, డ్వాక్రా గ్రాపుల ద్వారా పాఠశాలలు, కాలేజీల్లో స్వైన్ ఫ్లూ పై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి గ్రామంలో చంద్రన్న సంచార చికిత్సా వాహనాల ద్వారా ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పూనం మాలకొండయ్య వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపుల్లో 190905 మంది పాల్గొన్నారని ఆమె తెలిపారు. వ్యాధి సోకకుండా తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం, దగ్గేప్పుడు, తమ్ములు వచ్చేప్పుడు గుడ్డ అడ్డుగా పెట్టుకోవడం, నీరుబాగా తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం, అనుమానం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధివిస్తరించకుండా అడ్డుకోవచ్చని పూనం మాలకొండయ్య సూచించారు.
వరుసగా మూడు రోజులు జ్వరం, దగ్గు, జలుబు ఉంటే సమీపంలోని ఆస్రత్రిలో పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొందాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Next Post:జనసేనకు సలహాదారుగా చిరంజీవి!
Read more about శ్రీదేవిలాంటి నటి మరొకరు లేరు, రారు: చిరంజీవి
Read more about అజ్ఞాతవాసికి చిరు వస్తాడా
Read more about సైరా: ఇదే ఫైనల్ లుక్
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రెండు లక్షల రూపాయల నగదు దొంగతనం జరిగిందని చిరంజీవి మేనేజర్ గంగాధర్ ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంట్లో పని చేస్తున్న చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిరు ఇంట్లో చెన్నయ్య కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read more about చిరు ఇంట్లో చోరీ
11 responses to “మోకాలడ్డుటకునేమి? మోదీ గెల్చెన్”
పిలిచి, నిలబెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. 🙂
కుస్తీ పట్టి సమాధానం రాస్తున్నాను.
రండి! త్వరగా!
అయ్యా! తెలుగు బ్లాగర్లందరు, రారండి!
లలితగారు, రాధిక గారు, “జ్యోతక్క”గారు, సౌమ్య గారు, – మీలో ఎవరన్నా ఒక్క చెయ్యివెయ్యగలిగిన వారున్నారా? రండి
vookadampudu _ 12:00 సా. వద్ద డిసెంబర్ 31, 2007 _ స్పందించండి
బాగా చెప్పారు. శేషన్, లింగ్డోలు వన్నెలద్దిన పదవది. ముఖ్యంగా లింగ్డోను నేనభిమానిస్తాను. (ఆయన మనూళ్ళో ఉంటం మనకు గర్వకారణంగా భావిస్తాను.) ఆయన చెప్పిన క్యాన్సరు పోలిక – 24 క్యారెట్లు! అందుకే..
చక్కని కవితా ప్రతిభకు, చదువరి గారూ!
మీ చలవన నాకు నాలుగు పద్యాలు దక్కాయి.
నాకంత దృశ్యమూ లేదు…అంత భాషా లేదు. 🙂
దృశ్యం నాక్కూడా లేదు, అందుకే అదృశ్యంగా రాస్తుంటాను. ఇక భాష, తప్పులు చెప్పటానికి ఇక్కడ చాలామంది పెద్దలున్నారు. కాబట్టి భయపదవలసిన అవసరం లేదు.
|
బీటెక్ రవి దీక్ష భగ్నం, కొనసాగుతున్న సీఎం రమేష్ నిరాహార దీక్ష
కడప: స్టీల్ ప్లాంట్ కోసం ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల దీక్షను భగ్నం చేసేందుకు బుధవారం సాయంత్రం పోలీసులు దీక్షా ప్రాంగణానికి వచ్చారు. పోలీసులు అక్కడకు రావడంతో టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
బీటెక్ రవి పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. అతనికి అత్యవసరంగా చికిత్స చేయించకుంటే అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతనిని వెంటనే రిమ్స్కు తరలించారు. తాను ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని అతను తెలిపారు. సీఎం రమేష్ దీక్ష కొనసాగుతోంది.
Home రాజకీయాలు కామ్తానాథ్ మందిరంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు
కామ్తానాథ్ మందిరంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు
వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీరాముని తపోభూమి చిత్రకూట్ కి వెళ్లి ముందుగా హెలికాప్టర్ లో కామద్ గిరి పర్వత ప్రదక్షిణ చేశారు. అనంతరం అక్కడి కామ్తానాథ్ మందిరానికి వెళ్లి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్ తన నుదుటిపై త్రిపుట పెట్టుకున్నారు. మానస సరోవర్ యాత్ర అనంతరం శివభక్తుడైన రాహుల్ రామభక్తిలో మునిగిపోవడం కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
రెండేళ్ల క్రితం 17 సెప్టెంబర్ 2016లో రాహుల్ చిత్రకూట్ వచ్చినపుడు ఇక్కడి మహంత్ రామస్వరూపాచార్య ఆయనకు ప్రధానమంత్రి కాగలరని ఆశీర్వదించారు. గతంలో రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ కూడా భగవాన్ కామ్తానాథ్ ని బలంగా నమ్మేవారు. ఇప్పుడు ఇదే కోవలో రాహుల్ కూడా కామ్తానాథ్ స్వామి దర్శనానికి వెళ్లినందువల్ల వాళ్ల మాదిరిగానే ఆయన కూడా ప్రధానమంత్రి కావడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి.
Previous articleశబరిమల ఆలయంలోనికి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Next articleగీతా ఆర్ట్స్ నుంచి మరో ప్రేమకథా చిత్రం
IPL 2018 : అత్యధిక ధర పలికిన స్వదేశీ ఆటగాళ్లు - Oneindia Telugu
IPL 2018 : అత్యధిక ధర పలికిన స్వదేశీ ఆటగాళ్లు
బెంగళూరు వేదికగా శనివారం (జనవరి 27)న ఐపీఎల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలం మార్నింగ్ సెషన్లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. బెన్ స్టోక్స్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 12.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
అయితే వేలంలో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏమిటంటే వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం. ఇక, కర్ణాటకకు చెందిన బ్యాట్స్మెన్లు కేఎల్ రాహుల్, మనీష్ పాండే ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన స్వదేశీ ఆటగాళ్లుగా నిలిచారు.
కేఎల్ రాహుల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 11 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా, మనీష్ పాండే కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 11 కోట్లు వెచ్చించింది. శనివారం జరిగిన ఐపీఎల్ మార్నింగ్ సెషన్లో కింగ్స్ ఎలెవన్ పంజాజ్ జట్టు సహా యజమాని ప్రీతి జింటా చాలా ఉత్సాహాంగా కనిపించారు.
« ఉపాధిలో అవినీతి ఊడలు… విశాఖలో 530స్కూళ్లు మూసివేత »
బావుంది సార్… ఇలాంటి స్టోరీలు మరిన్ని ఇచ్చి నెట్ పాఠకుల మన్ననలు పొందుతారని ఆశిస్తూ…
మీ గంగాధర్…
శ్రీ విష్ణుసహస్రనామ వైభవం on ఆగస్ట్ 31, 2008
ముంబాయి మహాలక్ష్మి ఆలయం on ఆగస్ట్ 31, 2008
కాల సర్పదోషం.. తస్మాత్ జాగ్రత్ on ఆగస్ట్ 30, 2008
ఔరా….రామచిలకల భక్తి on ఆగస్ట్ 29, 2008
మన ఆచార వ్యవహారాలు [తెలుగుదనం.నుండి] on ఆగస్ట్ 28, 2008
శ్రద్ధ లేనివారికి,అడగనివారికి మహా మంత్రాలు చెప్పరాదు. on ఆగస్ట్ 27, 2008
మహబూబ్నగర్: నిషిద్ధపీపుల్స్వార్ నక్సలైట్లు మహబూబ్నగర్ జిల్లాలో కరువు దాడికి పాల్పడ్డారు. శనివారం అర్థరాత్రి సాయుధ నక్సలైట్లు ఈ దాడికి దిగారు.
మహబూబ్నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం ఇప్పలపల్లి గ్రామంలో నక్సలైట్లు నారాయణ రెడ్డి అనే రైతు ఇంటిపై దాడి చేసి ధాన్యం, బట్టలు, ఇతర సామ్రగి తీసికెళ్లారు. 65 బియ్యం బస్తాలను, ఇతర సామగ్రిని ట్రాక్టర్లో వేసుకుని వెళ్లారు. ఈ కరువు దాడి దాదాపు మూడు గంటల పాటు సాగింది.
బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Cashless.. cashless.. అని ఊదరకొట్టేస్తున్నారు.. _ PHANI BABU -musings
సారీ…సెండ్ అయింది.)అనిపిస్తోందా?నిజమైన కాష్ లెస్ సొసైటీ
|
ఎమర్జెన్సీ రూములో విద్యా రంగం _ తేట తెలుగు - తేనె వంటి తెలుగు
This entry was posted in భవిష్యత్తు, విద్య, సంస్కృతి and tagged భవిష్యత్తు, విద్య. Bookmark the permalink.
5 responses to “ఎమర్జెన్సీ రూములో విద్యా రంగం”
నేను చాలా కాలం ఆధునిక విద్య వల్ల మనిషి మనస్థత్వం మారదు అని అభిప్రాయపడే వాడిని. ఇటీవల అమెరికాలోని ఎలక్షన్లలో చదువుకున్న వారు, చదువుకోని వారి ఆలోచనల మధ్య అంతరం స్పష్టంగా కనిపించడం వల్ల నా అభిప్రాయాలను మార్చుకోవలసి వచ్చింది. వెనుకట, ఇప్పుడు మన (ఇతర దేశాల) పాలకవర్గాలు ప్రజలు ఎందుకు చదువుకోవడాన్ని ప్రోత్సహించడం లేదో అర్థం అయ్యింది.
మన దేశంలో విద్యా విధానం అన్నది రాజకీయ రంగం యొక్క నీడలోనే ఏడవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం డిగ్రీ పట్టభద్రులయి ఉంటేనే రాజకీయంలోనికి రానివ్వాలి. మాట్లాడే భాషలోనే బోధన, ఉద్యోగ అవకాశాలను ఎక్కువగా కల్పించడం వల్ల పరిస్థితి త్వరగా మారే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.
చాలా మంచి వ్యాసం. ఆలోచనలు రెకెత్తిస్తున్నాయి.
పద్మనాభం దూర్వాసుల _ 2:44 ఉద. వద్ద మే 18, 2008 _ స్పందించండి
ప్రజలు విద్యావంతులైతే వాళ్ళమనుగడకు అవరోధమని నేటి రాజకీయ నాయకుల దృఢమైన అభిప్రాయం. ఊళ్లకి ఊళ్ళే మింగేసే వీళ్ళకి విద్యగురించి కాదు తాపత్రయం. ఆర్జనే ముఖ్యం. విద్యకి కేటాయించిన డబ్బు కూడా మింగేస్తున్నారు. ఎక్కువ నిధులు కేటాయించి ఏమి లాభం? పల్లెల్లో నేడు ఉన్న దయనీయ స్థితిలో పిల్లలను పనికి పంపకపోతే చాలామందికి గడవని పరిస్థితి. తల్లిదండృల ఆదాయం పెరగాలి. అది జరిగాక, ప్రాధమిక విద్య నిర్భంధం చెయ్యాలి.
kirannnnnnn _ 1:06 సా. వద్ద అక్టోబర్ 3, 2011 _ స్పందించండి
ఆ …యా …యా .. దినక్ దిన్ …
యజ్జుసామురుక్ అదర్వ శాకలుగా ఆ ఆ .యా …యా …
ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో గీసిన కార్డున్ తమ వర్గం మనోభావాలు కించపరిచిందంటూ హిందూ సంఘటన్ అధ్యక్షులు కరుణాసాగర్ ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 10న ఆమె ఈ కార్టూన్ను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
దీనిపై స్వాతి వడ్లమూడి మాట్లాడుతూ.. కార్టూన్కు వేల సంఖ్యలో లైకులు వచ్చాయని, తనకు వ్యతిరేకంగా కూడా కామెంట్లు వచ్చాయని, తనకు ఫిర్యాదు నోటీసు రాలేదని చెప్పారు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు. త్వరలో ఆమెకు నోటీసులు పంపనున్నట్లు చెప్పారు.
ఒదగటమంటే కొంతమందికి కొన్ని సమయాలలో యిష్టం తో కూడిన కష్టం .
ఎదగటం ప్రకృతిలోనే వున్న నైజం . అలా ఎదగటమంటే ఎంతో యిష్టం అందరికి . ఈ ఎదగటానికి ఎపుడూ , ఎవరో ఒకరి ప్రోత్సాహం ఎంతో అవసరం . ఆ ప్రోత్సాహం జీవితభాగస్వామి నుంచి లభిస్తే చాలా విశేషమే .
మొదట్లో ఆయన మాటలు మీకు గోలగా వుండేదనుకుంటా . ఈ రోజు అదే అంతా ఆ పై వాడి లీల అంటున్నారు . కాదు మీ ఆయన వల్ల ఇంతటి ఉన్నత స్థాయి మీకు లభించింది అని నా భావం . మీ వారికి నా హృదయపూర్వక అభినందనలు .
హృదయపూర్వక అభిందనలు.
ప్చ్చ్ ప్చ్ ప్చ్ ! ఈ మధ్య మరీ పూచిక పుల్ల అయి పోతున్నారు ! ఏదో ఈ జన్మ దినం పుణ్యమా అని బ్లాగు లో కనబడు తున్నారు !
మీకు హృదయపూర్వక శుభాభినందనలు జ్యోతి గారు.
జ్యోతి గారు మీకు హృదయపూర్వక శుభాభినందనలు....!
మురళీమోహన్, నారాయణస్వామి, జయ, ఉమ, దుబాయి సీను,అన్వేషి, శశికళ,మాలాకుమార్ గార్లకు ధన్యవాదాలు.
శర్మగారు చేసేది చేయించేది అంతా ఆ పైవాడే కదా. మనం నిమిత్తమాత్రులం..
జిలేబిగారు. మీరన్నది నిజమేనండి. అసలు నేను ఇంత బిజీగా ఎందుకున్నానో అర్ధం కావట్లేదు.. ఎప్పుడు తీరుతుందో ఏమో. అసలు బ్లాగ్లోకంలో ఏం జరుగుతుందో కూడా తెలీడం లేదు..
మనిషి మౌలికం గా ఒంటరి. అందుకే, ఎప్పుడూ, ఎట్టి పరిస్థితుల్లోనూ, మనకంటూ ఒక జీవితం వుండాలి. అంటే మనకి... శుద్ధంగా మనకి... రోజూ అద్దంలో కనిపించే మనకి! అందుకు రెండో మనిషి అవసరం లేని ఒక వ్యాపకమో, కళో మనకి తోడై రావాలి.
మహావాక్యాలు గూర్చి చదివి ఉండకపోతే, ఒకసారి చదివి లోతుగా తరిచి చూసుకో: ఆన్లైన్ లో ఉన్న వనరులలో ఇక్కడ బావుంది - http://telugu.pssmovement.org/telugu/index.php?option=com_content&view=article&id=317&Itemid=564 (జస్ట్ మటీరియల్ రిఫరెన్స్ మాత్రమే; నేను అనుసరిస్తున్న సాధనో/ ప్రచారమో కాదు సుమా!)
నీ మనసు ని కాచుకునే వనమాలి 'నువ్వు' :)
జిలేబిగారు.. ఈ ఉష నా స్నేహితురాలు, తెలుగు బ్లాగర్లకు బాగా పరిచయమున్న మరువం బ్లాగరు.
చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు - Oneindia Telugu
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన శోభారాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో మహిళా విబాగమైన మహిళా రాజ్యం రాష్ట్ర అధ్యక్షురాలిగా శోభారాణి వ్యవహరించారు.
|
గుంటూరులో మరో నిర్భయ కేసు : వివాహితపై మైనర్ అత్యాచారం, ప్రైవేట్ పార్ట్స్లో కర్రతో దాడి
అమరావతి: మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చినా కానీ, ఈ తరహ ఘటనలు మాత్రం ఆగడం లేదు. గుంటూరు జిల్లాలో నిర్భయ తరహ ఘటన చోటు చేసుకొంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒంటరి మహిళను చూసి బాధితురాలిపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దారుణం: కట్నం కోసం నవ వధువుపై స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్రేప్
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
గురువర్యులకు నమస్సులు. శ్రీ కృష్ణదేవరాయ 507 వ పట్టాభిషేక దినోత్సవ చిత్రములను ప్రచురించినందులకు ధన్యవాదములు.
రైతు సమస్యలను గాలికొదిలేసిన తెలంగాణ సర్కారు : లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అల్లేని నిఖిల్ _ Nikhil Alleni
కోపెన్హాగన్ నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ బాకూ వరకు - aviobilet.com
గమ్యం:: ప్రపంచ » ఆసియా » Azerbaijan » కోపెన్హాగన్ - బాకూ
2 thoughts on “ఎక్కడికెళ్ళింది?”
విజయ్ అంటున్నారు:
గుడిలో కొబ్బరి చిప్పల దొంగ...బుద్దా వెంకన్న:వైసిపి నేతలు
విజయవాడ:ఎపిలో అధికార పార్టీ టిడిపి, ప్రతిపక్షం వైసిపి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. వైసిపి ఎమ్మెల్యే రోజా తాగా మాట్లాడుతోందని ఎద్దేవా చేసిన టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు.
కనీసం మహిళా ఎమ్మెల్యే అన్న కనీస గౌరవం లేకుండా రోజాపై అనుచిత వాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న సంస్కార హీనుడని వైసిపి నేతలు మండిపడ్డారు. గన్నవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు జోగి రమేశ్, సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావు, పేర్ని నాని మాట్లాడుతూ తదిదరులు పాల్గొన్నారు.
గుడిలో కొబ్బరి చిప్పలు దొంగిలించే చరిత్ర బుద్దా వెంకన్నది అని ఈ సందర్భంగా వైసిపి నేతలు ఎద్దేవా చేశారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగే వ్యక్తి బుద్దా వెంకన్న అని విమర్శించారు.
చంద్రబాబు ఒక్క రోజు దీక్ష కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, కానీ తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు.
Home సినిమాలు ” నెగిటివ్ రోల్స్ చేస్తే అభిమానులు కేసులు పెడతారేమో” : బాలకృష్ణ
” నెగిటివ్ రోల్స్ చేస్తే అభిమానులు కేసులు పెడతారేమో” : బాలకృష్ణ
వాస్తవంసినిమా : ఓ వైపు ప్రజాప్రతినిధిగా, మరో వైపు నటుడిగా రెండు పాత్రలను తనదైన శైలిలో పోషిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్న ఆయన విలన్ పాత్రలో నటించేందుకు తాను సిద్ధమంటూ చెప్పుకొచ్చారు.. ఇటీవల దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ రెడ్ కార్పెట్లో మాట్లాడుతూ.. తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. విలన్ పాత్రల్లో నటించేందుకు సిద్ధమని, అయితే తాను నెగిటివ్ రోల్స్ చేస్తే అభిమానులు కేసులు పెడతారేమో అంటూ నవ్వులు పూయించాడు బాలకృష్ణ. కాగా సైమా వేడుకల్లో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా క్రిటక్స్ కేటగిరిలో బాలకృష్ణ అవార్డును తీసుకున్న విషయం తెలిసిందే.
Previous articleరాఫెల్ విషయంగా మరోసారి మోదీ పై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్
Next article“జనసేన ” లోకి పశ్చిమ “ఏజెన్సీ టైగర్ ‘..ఎంపీ స్థానం ఖరారు..
Home ఇతర అంశాలు లేజర్ ట్రీట్ మెంట్ తో కిడ్నీ లో రాళ్లను తొలగించిన ఉస్మానియా వైద్యులు
Previous articleదక్షిణ ఈక్వెడార్ లో భూకంపం!
ఈ పాట పాడింది సుశీల గారండి జానకి గారు కాదు
థాంక్స్ శశి గారు, పోస్ట్ లో సరిచేశాను.
హహహ థాంక్స్ శాంతి గారు :-))
|
ఓటమి భయంతో కాంగ్రెస్ పొత్తులుః బాబు _ Thatstelugu.com - AP Govt gives ultimatum to Jr. doctors - Telugu Oneindia
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు ఈ నెల 20వ తేదీ లోగా విధుల్లో చేరకపోతే విద్యాసంవత్సరాన్ని నష్టపోతారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. సమ్మెనువిరమించి జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరాలని ఆయనకోరారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. గుంటూరు మెడికల్ కాలేజీ వద్ద ఆమరణ దీక్ష చేస్తున్న ఇద్దరు జూనియర్ డాక్టర్లను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్ల ఆందోళన ఉధృతమైంది. మంగళవారంనాడు నిరాహార దీక్ష శిబిరాన్ని పాక్షికంగా ధ్వంసం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఆస్పత్రి వద్ద పికెటింగ్ నిర్వహించారు. సూపరింటెండెంట్ను ఘెరావ్ చేశారు. ఆస్పత్రిలోనికి పోలీసులను అనుమతిస్తూ బ్లేడ్లతో కోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. తమ డిమాండ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని వారన్నారు. తాము విద్యాసంవత్సరం గురించి ఆలోచించడం లేదని, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని వారన్నారు.
మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు :”How To Spy Skype Messages On Iphones“
పలమనేరు రూరల్ మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మండీపేటకోటూరుకు చెందిన ఎంవీ.గుణశేఖర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎంపిక జరిగినట్టు గుణశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి కృతఙతలు తెలిపారు. పార్టీ నిబందనల మేరకు పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు.
క్ర్స్క్ నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ బౌర్గస్ వరకు - aviobilet.com
గమ్యం:: ప్రపంచ » యూరోప్ » బల్గేరియా » క్ర్స్క్ - బౌర్గస్
అద్భుతం అంటే ఇదేనేమో: 14 నెలల పాప కారు కింద పడినా ఎలా బ్రతకగలిగిందో - Oneindia Telugu
అద్భుతం అంటే ఇదేనేమో: 14 నెలల పాప కారు కింద పడినా ఎలా బ్రతకగలిగిందో
వామ్మో ఇంత ఘోరమైన రోడ్ యాక్సిడెంట్లా - Oneindia Telugu
16 Telugu విగ్రహం Archives - 16 Telugu
బేరూత్ నుండి చౌక విమానాలు ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుకింగ్ సోఫియా వరకు - aviobilet.com
బేరూత్ (BEY) → సోఫియా (SOF)
గమ్యం:: ప్రపంచ » యూరోప్ » బల్గేరియా » బేరూత్ - సోఫియా
వెస్టిండీస్తో బ్రబౌర్న్ వేదికగా సోమవారం జరుగుతున్న నాలుగో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తుది జట్టులో అనూహ్య మార్పులు చేశాడు. టీమిండియాకి రెండో వికెట్ కీపర్గా భావిస్తున్న రిషబ్ పంత్ని తుది జట్టు నుంచి తప్పించి.. అతని స్థానంలో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకి అవకాశమిచ్చాడు. దీంతో.. అరంగేట్రం చేసిన వన్డే సిరీస్లోనే ఈ 21ఏళ్ల యువ హిట్టర్ వేటుకి గురయ్యాడు.
ఓ కూనలమ్మా… – Venu GVGK's Blog
|
Sri Venkateshwara Sahasranamavali - శ్రీ వేంకటేశ్వర సహస్రనామావళిః - Stotra Nidhi
by Stotra Nidhi · ఫిబ్రవరి 1, 2017
నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేయడానికి ఇవి క్లిక్ చేయండి -
ఓం శ్రీ వేంకటేశాయ నమః
ఓం అశేషభక్తదుఃఖప్రణాశనాయ నమః __ ౧౦ __
ఓం సహిష్ణుకాయ నమః __ ౨౦ __
ఓం కాలగమ్యాయ నమః __ ౩౦ __
ఓం శంబరారిరూపాయ నమః __ ౪౦ __
ఓం సర్వసుగుణాయ నమః __ ౫౦ __
ఓం బ్రహ్మణ్యాయ నమః __ ౬౦ __
ఓం ఆనీతామ్నాయాయ నమః __ ౭౦ __
ఓం రక్షస్సందోహభంజనాయ నమః __ ౮౦ __
ఓం గంధర్వశాపహరణాయ నమః __ ౯౦ __
ఓం నీలకేశినే నమః __ ౧౦౦ __
ఓం నిశ్శ్వాసత్యక్తవిశ్వసృజే నమః __ ౧౧౦ __
ఓం భీషణాయ నమః __ ౧౨౦ __
ఓం హిరణ్యకోరస్థలభిన్నఖాయ నమః __ ౧౩౦ __
ఓం జ్వాలాజిహ్వాంత్రమాలికాయ నమః __ ౧౪౦ __
ఓం జ్వరఘ్నాయ నమః __ ౧౫౦ __
ఓం అహీనశయనప్రీతాయ నమః __ ౧౬౦ __
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః __ ౧౭౦ __
ఓం సుగతీశ్వరాయ నమః __ ౧౮౦ __
ఓం అత్యుదగ్రాయ నమః __ ౧౯౦ __
ఓం తాటకారయే నమః __ ౨౦౦ __
ఓం అయోధ్యాధిపాగ్రణ్యే నమః __ ౨౧౦ __
ఓం స్వధర్మపరిపోషకాయ నమః __ ౨౨౦ __
ఓం వృషాయ నమః __ ౨౩౦ __
ఓం హనూమత్పరితోషితాయ నమః __ ౨౪౦ __
ఓం శూరాయ నమః __ ౨౫౦ __
ఓం జానకీశాయ నమః __ ౨౬౦ __
ఓం దేవకీగర్భసంభూతాయ నమః __ ౨౭౦ __
ఓం గర్గారోపితనామాంకాయ నమః __ ౨౮౦ __
ఓం వాసుదేవాయ నమః
ఓం దధిభాండప్రమర్ధనాయ నమః __ ౨౯౦ __
ఓం శ్రీశాయ నమః __ ౩౦౦ __
ఓం చండదీధితయే నమః __ ౩౧౦ __
ఓం వంశగానప్రవీణాయ నమః __ ౩౨౦ __
ఓం గోపీప్రార్థితాయ నమః __ ౩౩౦ __
ఓం ఉగ్రసేనప్రతిష్ఠాత్రే నమః __ ౩౪౦ __
ఓం ద్వారకాధిపాయ నమః __ ౩౫౦ __
ఓం శచీశాభీష్టదాయకాయ నమః __ ౩౬౦ __
ఓం కిరీటకుండలధరాయ నమః __ ౩౭౦ __
ఓం భూమిస్తుతాయ నమః __ ౩౮౦ __
ఓం తాపజ్వరవినాశనాయ నమః __ ౩౯౦ __
ఓం కేశిదైత్యభయంకరాయ నమః __ ౪౦౦ __
ఓం సత్త్వాదిగుణగంభీరాయ నమః __ ౪౧౦ __
ఓం వైజయంతీప్రమోదినే నమః __ ౪౨౦ __
ఓం నిర్వికారాయ నమః __ ౪౩౦ __
ఓం ధర్మప్రతిష్ఠాకారిణే నమః __ ౪౪౦ __
ఓం సవితుర్వరేణ్యాయ భర్గసే నమః __ ౪౫౦ __
ఓం కామహారిణే నమః __ ౪౬౦ __
ఓం నిస్స్పృహాయ నమః __ ౪౭౦ __
ఓం కర్మిణే నమః __ ౪౮౦ __
ఓం కర్మఫలదాయ నమః __ ౪౯౦ __
ఓం నారాయణాయ నమః
ఓం జప్త్రే నమః __ ౫౦౦ __
ఓం వేష్ట్రే నమః __ ౫౧౦ __
ఓం మంత్రగమ్యాయ నమః __ ౫౨౦ __
ఓం మహాక్రమాయ నమః __ ౫౩౦ __
ఓం నిరీహాయ నమః __ ౫౪౦ __
ఓం అనంతాంఘ్రయే నమః __ ౫౫౦ __
ఓం ఊర్ధ్వాయ నమః __ ౫౬౦ __
ఓం మహతే నమః __ ౫౭౦ __
ఓం అభవే నమః __ ౫౮౦ __
ఓం మహాక్రోధాయ నమః __ ౫౯౦ __
ఓం సత్యచారిత్రలక్షణాయ నమః __ ౬౦౦ __
ఓం ముకుందాయ నమః __ ౬౧౦ __
ఓం అనసూయానందనాయ నమః __ ౬౨౦ __
ఓం ఇంద్రాయ నమః __ ౬౩౦ __
ఓం పరాచే నమః __ ౬౪౦ __
ఓం సహనాయ నమః __ ౬౫౦ __
ఓం అంభోధిశాయినే నమః __ ౬౬౦ __
ఓం మహాపుష్టయే నమః __ ౬౭౦ __
ఓం స్వర్గమార్గనిరర్గళాయ నమః __ ౬౮౦ __
ఓం పుణ్యకీర్తయే నమః __ ౬౯౦ __
ఓం జలంధరాంతకాయ నమః __ ౭౦౦ __
ఓం వర్షిష్ఠాయ నమః __ ౭౧౦ __
ఓం విధయే నమః __ ౭౨౦ __
ఓం సమాయ నమః __ ౭౩౦ __
ఓం మాత్రే నమః __ ౭౪౦ __
ఓం క్షేత్రప్రదాయ నమః __ ౭౫౦ __
ఓం శక్తిదాయ నమః __ ౭౬౦ __
ఓం మహాధనాయ నమః __ ౭౭౦ __
ఓం అంతర్లక్ష్యాయ నమః __ ౭౮౦ __
ఓం సిద్ధయే నమః __ ౭౯౦ __
ఓం వ్రతినే నమః __ ౮౦౦ __
ఓం ధ్వస్తదుర్నిమిత్తాయ నమః __ ౮౧౦ __
ఓం మహాకృత్తివిభంజనాయ నమః __ ౮౨౦ __
ఓం శ్రీనిధయే నమః __ ౮౩౦ __
ఓం దర్శితావ్యక్తభావనాయ నమః __ ౮౪౦ __
ఓం వహ్నితేజసే నమః __ ౮౫౦ __
ఓం అభిజననాయ నమః __ ౮౬౦ __
ఓం స్వామితీర్థకృతావాసాయ నమః __ ౮౭౦ __
ఓం కృష్ణాశపథసంధాత్రే నమః __ ౮౮౦ __
ఓం సరస్వత్యంబుసేవితాయ నమః __ ౮౯౦ __
ఓం నభోగంగాభిషిక్తాయ నమః __ ౯౦౦ __
ఓం ఇక్ష్వాకుకులనందనాయ నమః __ ౯౧౦ __
ఓం కిన్నరద్వంద్వసంబంధిబంధమోక్షప్రదాయకాయ నమః __ ౯౨౦ __
ఓం బ్రహ్మోత్సవమహోత్సుకాయ నమః __ ౯౩౦ __
ఓం బ్రహ్మాదిగణసేవితాయ నమః __ ౯౪౦ __
ఓం కోమలాంఘ్రిసరోరుహాయ నమః __ ౯౫౦ __
ఓం రత్నాభరణసంభృతాయ నమః __ ౯౬౦ __
ఓం నీలోత్పలనిభాకారాయ నమః __ ౯౭౦ __
ఓం పద్మనాభాయ నమః __ ౯౮౦ __
ఓం సూర్యాయ నమః
ఓం రక్షకాయ నమః __ ౯౯౦ __
ఓం వేంకటాద్రిగదాధరాయ నమః __ ౧౦౦౦ __
Venkateshwara suprabhatam in telugu – శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్
మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *తో గుర్తించబడ్డాయి
Sri Shirdi Sai Puja Vidhanam – శ్రీ షిర్డీ సాయిబాబా పూజా విధానం
Nitya pooja vidhanam – నిత్య పూజ ఎలా చేయాలి?
Sri Vishnu Sahasranama Stotram – శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం
చిన్న సందేహం 1) కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం 2) కాళకాళమంబుజాక్షమక్షశూలమక్షరం ...
ఇటీవలి వ్యాఖ్యలు
Manidweepa Varnana (Telugu) – మణిద్వీపవర్ణన (తెలుగు) పై oripalli punyavathi
|
‘గోబెల్స్’ను మించిన మావోలు! _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
‘గోబెల్స్’ను మించిన మావోలు!
ఇటీవల మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ‘పాలకులు-విప్లవోద్యమం’పై ఓ వ్యాసం రాస్తూ- ‘సైనిక దాడులను ముమ్మరం చేస్తున్నారు.. భారత వాయుసేన, తెలంగాణ - ఛత్తీస్గఢ్ కమాండ్ బలగాలు కలిసి దాడి చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ‘హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తూ వివిధ రూపాలలో ఆకాశదాడులు చేస్తున్నారు. మానవ రహిత విమానాలను వాడుతూ దాడులకు దిగుతున్నారు.’ అంటూ ప్రజల సానుభూతి పొందేందుకు పొంతన లేని మాటలను ఆయన తన వ్యాసంలో పొందుపరిచారు.
తమ పార్టీ ప్రచారం కోసం వివిధ రకాల సమాచారాన్ని ప్రజలకు అందజేసేందుకు ఇన్ని అబద్ధాలను చెప్పడం విడ్డూరం. 75 ఏళ్ల క్రితం జర్మనీలో గోబెల్స్ చేసిన ప్రచారం మాదిరి 21వ శతాబ్దంలోనూ ఇక్కడ చేస్తామని భావించడం సబబు కాదు. అబద్ధాలతో ప్రజలను ఆకర్షించాలనుకునే మానసిక స్థితినుంచి మావోలు బయటపడి, పారదర్శకంగా వ్యవహరిస్తేనే వారికి ఎంతోకొంత గౌరవం ఉంటుంది. వాళ్లు చెప్పేవన్నీ బూటకమని తెలిసినప్పుడు ప్రజల్లో పలచనవుతారు. క్షీణదిశలో మావోయిస్టు ఉద్యమం ఉన్న వాస్తవాన్ని లొంగిపోయిన ప్రముఖ మావోయిస్టు నేతలెందరో గతంలో చెప్పారు. వారిలో జంపన్న ఒకరు. ఉత్తరాదిన మరెందరో ఉన్నారు. ఇవేవీ ప్రజల దృష్టికి రాలేదన్నట్టు, ప్రజలకు ఏవీ జ్ఞాపకం లేనట్టు, మావోయిస్టు నేతల మాటలనే గుర్తించుకుంటారన్నట్టు వ్యవహరిస్తే ఎలా? వాస్తవానికి మావోలపై సైనిక దాడులు ఎక్కడా జరగలేదు. అదే జరిగి ఉంటే మీడియా ప్రజలముందుకు తీసుకొచ్చేది. హెలికాప్టర్లతో ఆకాశదాడులు చేస్తున్నారని ప్రతాప్ పేర్కొనడం విచిత్రంగా ఉంది. గాయపడిన వారిని తీసుకెళ్ళేందుకు, భద్రతా బలగాలకు ఔషధాలు, ఆహార పదార్థాలు అందించేందుకు హెలికాప్టర్లను అధికారులు వినియోగిస్తున్నారు. దీన్ని కూడా తమపై దాడి అని మావోలు అంటే ఎలా?
ఓ విచిత్రమైన కుతర్కాన్ని మావోలు ముందుకు తెస్తున్నారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకు వనరులను దోచిపెట్టేందుకు పాలకులు ఇలా సైనిక దాడులు చేస్తున్నారని వారి వాదన. ఈ వాదనలో ఎంత సత్యముందో వారికీ తెలుసు, ప్రజలకూ తెలుసు. అయినా గోబెల్స్ అడుగుజాడల్లో పయనించాలని తీర్మానించుకొని ఇలాంటి వాదనలు, కుతర్కాన్ని తెరముందుకు వారు తీసుకొస్తున్నారు. ఈ వాదన విని ఎవరైనా నవ్వుకుంటారన్న మాటను సైతం వారు లెక్కచేయడం లేదు.
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని చైనాకు మన దేశం నుంచి ముడి ఇనుము, గ్రానైట్ తదితరాలు ఎగుమతి అయ్యాయి. ఎందరో వ్యాపారులు ఈ ఎగుమతులను చేస్తున్నారు. చైనా చేసే ఎగుమతులకు ఏ షరతులు, పద్ధతులు అమలయ్యాయో, మన ఎగుమతులకూ అవే వర్తిస్తాయి. మరి వనరులను దోచుకోవడమన్న ప్రశ్న ఎందుకు? ఈ దోపిడీ సవ్యంగా జరిగేందుకు సైనిక దాడులు చేయడం సాధ్యమా? మావోలు అటునుంచి నరుక్కురావడం అనే విద్యలో ఆరితేరారు. ప్రతాప్ ఆ విద్యను తన వ్యాసంలో ప్రదర్శించారు.
అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని పెద్దలంటారు. పాపం.. మావోలకు ఆ నైపుణ్యం అబ్బలేదు. చెప్పినా అది బయటపడే అవకాశం మెండుగా ఉంది కాబట్టి సాధ్యమయ్యేదికాదు. అర్ధ శతాబ్దం క్రితం నక్సల్బరీ ఉద్యమ ప్రారంభ రోజుల్లో ఇలాంటి గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించే వారేమో! నేటి 21వ శతాబ్దంలో పారదర్శకత, జన చైతన్యం, మీడియా విస్తృతి ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏది చెప్పినా అది ప్రజలు విశ్వసిస్తారనుకోవడం అమాయకత్వం. అలా అబద్ధాలు ప్రచారం చేయడం వౌలికంగా నేరం. ఆ నేరాలకే పాల్పడేందుకు మావో సిద్ధమయినట్టు కనిపిస్తోంది!
మావోయిస్టు రహిత దేశం!
ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మీడియా ఎంతో చురుగ్గా పనిచేస్తోంది. ఎన్నో ప్రైవేట్ ఛానల్స్ తమ ప్రసారాల ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయి. ఈ స్థానిక ఛానల్స్కు, పత్రికలకు తెలియని విషయమంటూ ఏదీలేదు. అయినప్పటికీ ప్రతాప్ పాలకుల సైనిక దాడుల గూర్చి గొంతు చించుకోవడంలో ‘పస’ కనిపించడం లేదు.
పార్లమెంటరీ రాజకీయాలు చేసే వారైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం లేదని చెప్పుకునే వామపక్ష తీవ్రవాద పార్టీలైనా చేసే రాజకీయాల్లో కాలానుగుణమైన మార్పు కనిపించాలి. వర్తమాన సమాజంపై సంపూర్ణ అవగాహనతో రాజకీయం చేయాలి. ప్రజల ఆకాంక్షలు ఏమిటి? ప్రపంచ చలనగతులేమిటి? అన్న ప్రాథమిక అవగాహన ఉండాలి. వీటిని విస్మరించి శతాబ్దాల నాటి సిద్ధాంతాలే కీలకమని, గోబెల్స్ విధానాలే శ్రీరామరక్ష అని విశ్వసించినంత కాలం తిరోగమనంలో ఉన్నట్టే లెక్క. ప్రతాప్ మాటలు, మావోల ఆచరణ-అభిప్రాయాలు, కార్యక్రమాలు అన్నీ ఆ దిశగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు! ఇది ఏ రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం?
|
ప్రధాని మోదీని హతమార్చేందుకు మావోలు కుట్ర పన్నారన్న సమాచారం వెలుగుచూడ్డంతో హోంశాఖ ప్రధాని భద్రతను సమీక్షించి కొన్ని మార్పులు ప్రకటించింది. మరింత మెలకువను ప్రదర్శించాలని ఎస్.పి.జి.ని ఆదేశించింది. దీంతో ఎవరితో ఎవరికి ‘ముప్పు’ ఉందో ఇట్టే అర్థమవుతోంది!
గాయకుడు గద్దర్.. ఓ పెద్ద గందరగోళం!
ఈ ఏడాది ఆగస్టులో పది లక్షల మంది ప్రజల సమక్షంలో కొత్త పార్టీని ప్రకటిస్తానని, మేనిఫెస్టోను ఆవిష్కరిస్తానని గాయకుడు గద్దర్ రెండున్నర నెలల క్రితం గొప్పగా ప్రకటించాడు. పార్టీ ఆవిర్భావ సభ జాడ లేదు, ఈ జాప్యంపై వివరణ కూడా లేదు.
జాతీయ భాష వికసించేదెలా?
ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే.. అక్కడ సాంకేతికపరమైన ఇంజనీరింగ్ రంగం పటుత్వంగా ఉండాలి. ప్రపంచంలో గొప్ప ఇంజనీర్గా పేరుప్రతిష్ఠలు సాధించి మన దేశ కీర్తిని ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య.
వినాయక చవితి సందర్భంగా తనకు అత్యంత ఇష్టమైన భారతదేశ యాత్ర చెయ్యడానికి మూషిక వాహనంపై కైలాసం వీడాడు గణపతి. ‘అక్కడి విషయాలేమిటి?’- అంటూ ముందుగానే నందిని వాకబు చేశాడు గణేశుడు. ‘మీరు అక్కడి పరిణామాలను సరిగ్గా గమనించడం లేదని నా అనుమానం.. ఏదీ మూడు ప్రశ్నలడుగుతాను.. జవాబులు చెప్పండి..’ అన్నాడు నంది.
మన ప్రజాస్వామ్యం.. మేడిపండు!
భారత రాజకీయ యవనికపై తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ఘట్టం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల ప్రజా పోరాటం ఫలితంగా, ముఖ్యంగా మలిదశ ఉద్యమం పదునాలుగు సంవత్సరాల పాటు కొనసాగి పరాకాష్ఠకు చేరడంతో నాలుగేళ్ల క్రితం నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
కర్ణాటక నుంచి నగరానికి!
|
టిఆర్ఎస్లోనే ఉంటా.. తాండూరు నుండే పోటీ _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
స్పాట్ లైట్
తాండూరు, నవంబర్ 12: రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా ప్రజాసేవకు అంకితమైన కింది స్థాయి ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపిటిసిలు,మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రభుత్వం చేయూతను ఇచ్చి వారి జీవన భృతికి గౌరవ వేతనం అందించి ఆదుకోవాలని ప్రజా తెలంగాణ యంగ్ లీడర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువనేత పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని మినీ భూ కైలాస్ ఫంక్షన్ హాల్ మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల సదస్సును ఉద్దేశించి రోహిత్ రెడ్డి మాట్లాడారు.
రాష్టవ్య్రాప్తంగా క్షేత్ర స్థాయిలో గ్రామాల సర్పంచులుగా, ఎంపిటిసిలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా ప్రజలకు సేవలు అందించిన ప్రజాప్రతినిధులు నేడు ఎలాంటి రాజకీయ అండదండలు లేకపోవడంతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. తాము చేపట్టే కార్యక్రమానికి రాజకీయ రంగు పులుముతూ కొందరు అవకాశవాద రాజకీయులు తనను టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అభివర్ణించటం వారి అవగాహనారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలుగా పని చేసిన పెద్దలకు ఆయా ప్రభుత్వాలు గౌరవ వేతనం కింద వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని గుర్తుచేశారు. కింది స్థాయిలో గ్రామాల్లో ఎంతో కాలం ప్రజా సేవకు అంకితమైనవారకి రూ.3వేల నుండి రూ.6వేల వరకు గౌరవ వేతనంగా ప్రభుత్వం అందించి ఆదుకోవాలన్నదే తమ ఆశయం అని తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధుల అభ్యున్నతికి జిల్లాల వారీగా ప్రజా తెలంగాణ యంగ్ లీడర్స్ ఫౌండేషన్ సంస్థ ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 31 జిల్లాల సదస్సుల అనంతరం హైదరాబాద్లో భారీ సదుస్సును నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన సదస్సులో దాదాపు 1500 మంది మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని తమకు యంగ్ లీడర్స్ ఫౌండేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. యంగ్ లీడర్స్ పౌండేషన్ నాయకులు మురళీ గౌడ్, విజయ కుమార్ పాల్గొన్నారు.
* కొండల్రెడ్డి పిలుపు
జూబ్లీహిల్స్లో కారు బీభత్సం
ఖైరతాబాద్, జనవరి 21: జూబ్లీహిల్స్లో ఓ కారు అర్థరాత్రి బీభత్సం సృష్టించింది.
స్వచ్ఛ సర్వేక్షణ్లో.. తారలు
ఖైరతాబాద్, జనవరి 21: మహానగర వాసులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ సినీ ప్రముఖులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2018లో దేశంలోనే నెంబర్ 1గా నిలవడమే లక్ష్యంగా జీహెచ్ఎంసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్లో విద్యుత్ వినిమయం మెల్లిగా పెరుగుతోంది. శీతాకాల ప్రభావం వల్ల మొన్నటి వరకు పెద్దగా విద్యుత్ డిమాండ్ లేదు. కాగా సంక్రాంతి తర్వాత విద్యుత్ వినిమియం పుంజుకుంది. గత ఏడాది జనవరి నెలలో ఇదే రోజుల్లో 45.79 ఎంయు డిమాండ్ నమోదైంది.
హైదరాబాద్, జనవరి 21: మహా నగర ప్రజలకు పౌర సేవలను అందించటంతో పాటు అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపు, పాలక మండలి నిర్ణయాలతో మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓల్డ్ సిటీ, న్యూ సిటీలకు రెండు చట్టాలు అమలవుతున్నాయా?
కాచిగూడ, జనవరి 21: భారతీయ కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. స్కోర్ మోర్ ఫౌండేషన్ 12వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు.
మా సినిమా మా ఇష్టం
ఆత్రేయ పాటలపై ఆమూలాగ్ర పరిశీలన (బుక్ రివ్యూ)
నా దారి నాదే!
|
రియల్ లైఫ్కు దగ్గరగా .. _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
రియల్ లైఫ్కు దగ్గరగా ..
ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ రెయిన్ చెక్’. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్మరార్ సమర్పిస్తున్నారు. అభిలాష్ వడ్డా, ప్రియా వడ్లమాని, వౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా వడ్లమాని పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘‘నాది హైదరాబాద్. మూడేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా ఓ సినిమా ఆఫర్ వచ్చింది. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. తర్వాతే ప్రేమకు రెయిన్ చెక్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇందులో నేను చాలా సైలెంట్గా ఉండే పాత్రలో నటించాను. తన ప్రపంచంలో తాను ఉండే హీరోయిన్. ఇప్పటి అమ్మాయి అంటే పబ్లకు, పార్టీలకు వెళ్ళడమే కాదు.. మంచి సహృదయురాలై ఉంటుంది. జీవితంలో కొన్ని విలువలుంటాయి. విదేశాల్లో చదువుకోవాలని ఉన్నా.. తల్లిదండ్రులపై ఆధారపడకుండా చదువుకోవాలని అనుకుంటుంది. నిజ జీవితంలో నేను కూడా కామ్గానే ఉంటాను. నా రియల్ లైఫ్కు దగ్గరగాఉండే పాత్ర. నాకు అడ్వంచర్స్ అంటే ఇష్టం. అందుకే ఎటువంటి డూప్ లేకుండా నేనే నటించాను. అందుకు కారణం ఈ సినిమాలో నేను అడ్వెంచరస్ విషయాలను హ్యాండిల్ చేసే కంపెనీలో పనిచేస్తుంటాను. కాబట్టి క్యారెక్టర్పరంగా అడ్వెంచరస్ థింగ్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అడ్వెంచరస్ విషయాలను డూప్ లేకుండా చేశాను. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉంటుంది. కానీ.. ట్రయాంగిల్ లవ్స్టోరీ కాదు. సాధారణంగా మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు.. వారు మనకు వెంటనే సహాయం చేయాలంటే.. వెంటనే సహాయం తీసుకోకుండా.. ఇప్పుడు కాదు.. నేను అడిగినప్పుడు సహాయం చెయ్ అనడాన్ని రెయిన్చెక్ అంటారు. ఇక టైటిల్ విషయానికి వస్తే.. ఇందులో హీరో ఆఫీస్ వ్యవహారాలకు, ప్రేమికురాలికి లింక్ ఉండకూడదనుకునే వ్యక్తి. అందుకనే ఈ సినిమాకు ప్రేమకు రెయిన్చెక్ అనే టైటిల్ను పెట్టాం. డైరెక్టర్ చక్కగా అందరినుండి తనకు కావాల్సిన నటన రాబట్టుకున్నారు. సినిమా ప్రారంభానికిముందే ఒకటిన్నర నెలముందు నుండి వర్క్షాప్ చేయడంవల్ల సులభంగా నటించగలిగాను’’ అన్నారు.
రంగస్థలం సంచలన విజయం తరువాత రామ్చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం యూరప్లో షూటింగ్ జరుపుకుంటోంది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానుంది. ప్రస్తుతం యూరప్లోని అజర్బైజాన్ ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.
దేవదాస్ అంటే -ఓ అక్కినేని. దేవదాస్ అంటే -ఓ విషాదం. దేవదాస్ అంటే -్భగ్న ప్రేమ. దేవదాస్ అంటే -మనదికాని మనదైన తెలుగు కథ. ఇదీ క్లుప్తంగా -దేవదాస్ అన్న నాలుగక్షరాలు వినిపిస్తే కలిగే భావన. నిజానికి అదో మాస్టర్ పీస్. తాజాగా మరో దేవ-దాస్లు వస్తున్నారు. వీళ్లు నవ్విస్తారు. కవ్విస్తారు.
తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్రెడ్డి చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా హిందీలో షాహిద్కపూర్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం.
అనుపమ ఆర్ట్స్ పతాకంపై నాగేశ్వరరావు దర్శకత్వంలో వి రామకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం -నువ్వెందుకు నచ్చావే శైలజ. రోషన్, అనూష జంటగా అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ మొదలైంది. ముహూర్తపు షాట్కు సి కళ్యాణ్ క్లాప్నివ్వగా, కొమర వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు.
పెళ్లంటే -నూరేళ్ల పంట. ఇద్దరి మధ్యా అన్నీ నిజాలే ఉండాలి. అరమరికలు, అబద్ధాలు ఉండకూడదన్నది నేటి యుతవ థియరీ. ఈ కంటెంట్తో తెరకెక్కిన చిత్రం -శుభలేఖ+లు. శరత్ నర్వాడేను దర్శకుడిగా పరిచయం చేస్తూ హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి విద్యాసాగర్, జనార్ధన్ ఆర్ఆర్ నిర్మిస్తోన్న చిత్రమిది.
|
రామాయణం..67 మీరే డిటెక్టివ్
‘్ఛ! ఈ నిద్ర ఎంత పని చేసింది? దీనివల్ల ఒళ్లు తెలీని మనం, విశాలమైన వక్షస్థలం గల, ఆజానుబాహువైన రాముడ్ని కోల్పోయాం. దృఢమైన చేతులు గల రాముడు చేసిన పనులు ఎప్పటికీ వృథా కావు. అలాంటి రామ భక్తులమైన మనల్ని విడిచి రాముడు ఎలా ప్రవాసానికి వెళ్లాడు? తండ్రి తన వారసులైన కొడుకులని పాలించినట్లుగా రాముడు సదా మనల్ని పాలించేవాడు. అలాంటి రాముడు మనల్ని విడిచి అడవికి ఎలా వెళ్లాడు? మనందరం ఇక్కడే మరణిద్దాం. లేదా మరణించే వరకు ఉత్తర దిక్కుకి నడిచి వెళ్దాం. రాముడు లేని జీవితం మనకి దేనికి? ఇక్కడ ఎండిన పెద్దపెద్ద కర్రలు అనేకం ఉన్నాయి. వాటితో చితిని రగిల్చి అంతా అగ్నిలో ప్రవేశిద్దాం. రాముడు లేకుండా తిరిగి వచ్చే మనల్ని చూసి అయోధ్యలోని స్ర్తి, బాల, వృద్ధులతో సహా అంతా దీనులై ఆనందాన్ని కోల్పోతారు. రాముడి గురించి అడిగే వారికి మనం ఏం చెప్పగలం? ప్రేమగా మాట్లాడే అసూయ లేని రాముడ్ని అడవికి పంపించి వచ్చామని ఎలా చెప్పగలం? ఆత్మనిగ్రహం గల ఆ రాముడితో కలిసి నగరాన్ని వదిలి బయటకి వచ్చిన మనం ఇప్పుడు రాముడు లేకుండా ఆ నగరానికి ఎలా వెళ్తాం?’
ప్రజలంతా ఇలా మాట్లాడుకుంటూ విచారంతో చేతులు పైకెత్తి లేగదూడల్లేని ఆవుల్లా విలపించారు. తర్వాత రథం జాడని అనుసరించి కొంచెం దూరం వెళ్లి, తర్వాత ఆ జాడలు కూడా కనపడక పోవటంతో గొప్ప శోకంతో ముణిగారు. వారంతా ‘ఇదేమిటి? రథం నడిచిన జాడలు కనపడటం లేదు? విధి వంచితులైన మనం ఇప్పుడు ఏం చేయాలి?’ అంటూ వెనక్కి మళ్లారు. తర్వాత వారంతా విచారిస్తూ వచ్చిన దారిలోనే శోకగ్రస్థులు, మంచి వారుండే అయోధ్యా నగరానికి వెళ్లారు.
వారంతా ఆ నగరాన్ని చూసి వచ్చిన ఆపద గురించి కలత చెంది, కన్నీరు కార్చారు. రాముడు లేని ఆ నగరం లోతైన ప్రదేశం నించి గరుత్మంతుడు సర్పాన్ని ఎత్తుకుపోగా మిగిలిన నదిలా ఏ మాత్రం కళగా లేదు. ఏ మాత్రం సంతోషం లేని ఆ పౌరులు సంపన్నమైన తమ ఇళ్లల్లోకి అతికష్టం మీద ప్రవేశించి, విచారంతో ఎదురుగా ఉన్న తమ వాళ్లని కాని, ఇతరులని కాని సరిగ్గా గుర్తించలేక పోయారు. (అయోధ్య కాండ సర్గ -47)
‘రాముడ్ని చూడని వారికి ఇంటితో కాని, భార్యతో కాని, ధనంతో కాని, కొడుకులతో కాని, సుఖాలతో కాని ఏం లాభం? సీతతో వెళ్లిన రాముడికి సేవ చేయడానికి అతన్ని అనుసరించి అడవికి వెళ్లిన లక్ష్మణుడు ఒక్కడే ఈ లోకంలో సత్పురుషుడు. రాముడు ఏ పవిత్రమైన నీటిలో దిగి స్నానం చేస్తాడో ఆ నదులు, తామరలున్న చెరువులు, సరస్సులు పుణ్యం చేసుకున్నాయి. అందమైన చెట్ల సమూహాలున్న అడవులు, విశాలమైన, అధిక నీరున్న నదులు, లోయలు గల పర్వతాలు రాముడ్ని శోభించగలవు. రాముడు ఏ అడవికి, ఏ కొండకి వెళ్లినా అవి ప్రియమైన అతిథిలా అతన్ని ఆదరిస్తాయి. అనేక రకాలైన పువ్వులని చివర్లలో అలంకారంగా పెట్టుకున్న, అనేక పూలగుత్తులు గల, తుమ్మెదలతో ప్రకాశించే చెట్లు రాముడికి కనపడుతూ అతనికి ఆనందాన్ని కలిగిస్తాయి. పర్వతాలు తమ దగ్గరికి వచ్చిన రాముడికి దయతో అకాలంలో కూడా మంచి పూలని, పళ్లని ఇస్తాయి. రాముడి కోసం పర్వతాలు అనేక రకాల చిత్రమైన ప్రవాహాలని, స్వచ్ఛమైన నీటిని ఇస్తాయి. పర్వత శిఖరాల మీది చెట్లు రాముడికి ఆనందాన్ని కలిగిస్తాయి. శూరుడు, ఆజానుబాహువు, దశరథుడి కొడుకైన ఆ రాముడు మనకి దూరం కాకముందే అతన్ని అనుసరించి వెళ్దాం. మహాత్ముడైన ఆ ప్రభువు పాదాల నీడ శుభకరమైంది. సుఖాన్ని ఇచ్చేది. అతనే ఈ ప్రజలందరికీ నాతుడు. అతడే గతి. అతడే ఉత్తమమైన గమ్య స్థానం. మేము సీతని సేవిస్తాం. మీరు రాముడ్ని సేవించండి’ విచారంతో పౌర స్ర్తిలు తన భర్తలతో ఇలా అనేక మాటలు చెప్పారు.
|
‘మనం అడవిలో వున్నప్పుడు రాముడు మీ యోగ క్షేమాలని చూస్తాడు. సీత మా యోగ క్షేమాలని చూస్తుంది. ఈ అయోధ్యలో నివాసం మంచిది కాదు. ఇక్కడి ప్రజలంతా దిగులు పడ్డారు. ఈ నివాసం ఇక సుఖం కాక దుఃఖమయం. ఇక్కడ ఉంటే ఎవరు సంతోషిస్తారు? అనాధైన ఈ రాజ్యం ధర్మవిరుద్ధంగా కైకేయి చేతిలోకి వెళ్తే ఇక్కడ నివసించడంలో అర్థం లేదు. కొడుకులు, ధనం చేత కూడా ఇక్కడ లాభం లేదని చెప్పచ్చు. ఐశ్వర్యం కోసం భర్తని, కొడుకుని కూడా వదిలేసి, కులాన్ని అపవిత్రం చేసిన కైకేయి ఇక ఎవర్ని విడిచిపెడుతుంది? కైకేయి జీవించి ఉండగా మేము ఈ రాజ్యంలో ఎన్నడూ నివసించం. కొడుకుల మీద, మా పిల్లల మీద ఒట్టు పెడుతున్నాం. ఏ మాత్రం జాలి లేకుండా రాముడ్ని అడవికి పంపించిన అధర్మురాలు, దుష్టురాలు ఐన ఆమెతో కలిసి ఎవరు సుఖంగా జీవించగలరు? కైకేయి మూలంగా ఈ రాజ్యమంతా ఉపద్రవం పొంది, నాయకుడు, ఆధారం లేక నాశనం అవుతుంది. రాముడు అడవికి వెళ్లాక దశరథుడు బతికుండడు. ఆయన మరణిస్తే తర్వాత మిగిలేవి ఏడుపులే. మీ అందరి పుణ్యం క్షీణించింది. కష్టాల్లో ఉన్న మీరంతా విషం కలుపుకుని తాగండి. లేదా రాముడి వెంట వెళ్లండి. లేదా ఎవరికీ తెలీని ప్రదేశానికి వెళ్లిపోండి. సీతా, లక్ష్మణులతో సహా రాముడ్ని కుట్రతో దూరంగా పంపేసి, పశువులని కసాయి వాడికి అప్పజెప్పినట్లు దశరథుడు మనల్ని భరతుడికి అప్పజెప్పాడు. మహారథుడైన రాముడు పూర్ణచంద్రుడి లాంటి మొహం కలవాడు, నల్లని వాడు, శత్రువులని నశింప జేసేవాడు, పద్మాల వంటి కళ్లు కలవాడు, మోకాళ్ల దాకా పొడవైన చేతులు కలవాడు. లక్ష్మణుడికి అన్న. తియ్యని స్వభావం కల అతను సత్యానే్న పలుకుతాడు. మహాబలశాలి. శాంత స్వభావి. లోకానికి చంద్రుడిలా ప్రియమైన దర్శనం కలిగించేవాడు. పురుషుల్లో శ్రేష్ఠుడు. మదించిన ఏనుగులా నడిచేవాడు. అతను అడవుల్లో తిరుగుతూ వాటిని ప్రకాశింప చేయగలడు.’ (అయోధ్య కాండ సర్గ -48)
అయోధ్యా నగరంలోని స్ర్తిలంతా ఇలా విలపిస్తూ, మృత్యు భయం కలిగినట్లుగా విచారంతో ఏడ్చారు. ఇళ్లల్లోని స్ర్తిలు ఇలా రాముడి కోసం ఏడుస్తూండగా సూర్యుడు అస్తమించి రాత్రైంది. నగరంలో ఎవరూ నిప్పు రాజేయలేదు. స్వాధ్యాయనం కూడా చేయలేదు. అలాంటి అయోధ్య చీకటి పూసినట్లుగా ఉంది. దుకాణాలన్నీ మూసేశారు. ఎక్కడా ఆనందం కనపడలేదు. ఇలా నక్షత్రాలు కనపడని ఆకాశంలా ఉందా నగరం. ఆ స్ర్తిలంతా తమ కొడుకుని కాని, సోదరుడ్ని కాని దేశం నించి వెళ్లగొట్టినప్పుడు ఎంత విచారిస్తారో, రాముడి కోసం అంత విచారిస్తూ, బాధపడే మనసులతో దీనంగా ఏడ్చారు. రాముడంటే వారికి కొడుకు కంటే కూడా అధికమైన ప్రేమ. అప్పుడు ఆ నగరంలో సంగీతాలు కాని, ఉత్సవాలు కాని, నృత్య వాయిద్యాలు కాని లేవు. ఎక్కడా ఆనందానికి ఆశ్రయం లేదు. సమృద్ధిగా ఉన్న దుకాణాలు మూయబడే ఉన్నాయి. అలాంటి అయోధ్య నీరు తగ్గిన సముద్రంలా ఉంది. (అయోధ్య కాండ సర్గ -48)
ఆ కథ విన్నాక తిరిగి ఇంటికి వెళ్తూ ఆశే్లషతో వచ్చిన వాడి తల్లి శారదాంబ చెప్పింది.
‘హరిదాసు కంఠం బావుంటుంది. భావయుక్తంగా కథ చెప్తాడు. కాని ప్రతీసారి కొన్ని వదిలేస్తూంటాడు., ఈ రోజు కథలో ముఖ్యమైన నాలుగిటిని వదిలేశాడు’
గాంధీ రాసిన పుస్తకం ‘రామనామ మహిమ’
పుస్తకం పేరేమిటి?
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
గాంధీ రామాయణం మీద రాసిన పుస్తకం పేరేమిటి?
1.అయోధ్యకాండ సర్గ 45, 46 లని హరిదాసు ఆ రోజు చెప్పాడు. కాని సర్గ 44, 45లని చెప్పానని హరిదాసు తప్పుగా చెప్పాడు.
2.మిత్రబృందం, దశరథ మహారాజు బలవంతంగా వెనక్కి పంపబడ్డారు. కాని హరిదాసు తప్పుగా దశరథుడు కూడా రాముడ్ని అనుసరించాడు’ అని చెప్పాడు.
3.‘్భరతుడు వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో వృద్ధుడు. మృదువైన స్వభావం, పరాక్రమం, సద్గుణాలు కలవాడు. అతను మీకు తగిన రాజై మీ సమస్త భయాలని తొలగిస్తాడు’ అని రాముడు ప్రజలతో భరతుడి గురించి చెప్పిన విశేషణాలని హరిదాసు చెప్పలేదు.
4.‘జ్ఞానం చేత, వయసు చేత, తేజస్సు చేత మూడు విధాలుగా వృద్ధులైన బ్రాహ్మణులు’ అని వాల్మీకి వాడిన విశేషణాలని హరిదాసు విస్మరించాడు.
-మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఈ వారం స్పెషల్
అమృత వర్షిణి
మీకు మీరే డాక్టర్
రామాయణం... మీరే డిటెక్టివ్
‘ఉపాధి’ పనుల్లో అంతులేని అవినీతి
|
15 21 2.4 k 3 k 56 k నందమూరి తారక రామారావు
12 21 958 23 k 44 k ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా
13 23 110 k 108 k 108 k ఆలిస్'స్ ఎడ్వెన్చర్స్ ఇన్ వండర్ల్యాండ్
5 68 18 k 31 k 18 k నారాయణం నరసింహ మూర్తి
12 25 87 k 86 k 85 k అవెంజ్డ్ సెవెన్ ఫోల్డ్
19 48 1.9 k 2.3 k 45 k అమెరికా సంయుక్త రాష్ట్రాలు
4 62 112 k 112 k 110 k సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము
6 49 16 k 20 k 47 k తెలంగాణ విమోచనోద్యమం
2 76 139 k 139 k 136 k స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము
6 55 17 k 22 k 16 k జిల్లా కలెక్టరు కార్యాలయం
12 21 1.8 k 2.3 k 28 k శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
11 19 4.3 k 9 k 45 k పాములపర్తి వెంకట నరసింహారావు
4 34 63 k 64 k 62 k ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
6 36 187 k 187 k 183 k స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
|
ఐక్యత లోపించిన ‘హోదా పోరు’
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఉద్యమాలకు బలమైన నాయకత్వం అవసరం. ఆ నాయకుడు లక్ష్యసాధన దిశగా ఎవరినైనా కలుపుకునే విధంగా మసలుకోవాలి. రాజకీయ పార్టీ వాసనలు ఉన్నా, ప్రత్యర్థి పార్టీ నేతలతో కలసి ప్రయాణం చేసే చొరవ, ఐక్యతతో అడుగులు వేసే మనస్తత్వం నాయకుడికి ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 46 నెలలు గడచింది. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధనకు 58 ఏళ్ల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా తమ ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన, రాజకీయ ప్రయోజనాలు అనే అంశాలను ప్రతి ఒక్క నాయకుడు ఎంచుకున్నాడు. దీనివల్ల అన్ని రాజకీయ పార్టీలూ ఒక వేదికపైకి వచ్చేందుకు పరిస్థితులు దోహదపడ్డాయి.
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపా, వామపక్ష పార్టీలు, జనసేన, ఇంకా అనేక ప్రజాసంఘాలు ఎవరికి తోచినట్లుగా వారు ఉద్యమిస్తున్నారు. ఎటువంటి చర్చ లేకుండానే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ఆ ప్రాంత నాయకులు, ప్రజలు అవలంబించిన విధానాలను ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోయాయి. రాష్ట్ర విభజనను సమర్థించినా, వ్యతిరేకించినా, తెలంగాణ ప్రజలు ఉద్యమించిన తీరు, నాయకత్వం ప్రజలను నడిపించిన విధానం, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి నేతలంతా చేతులు కలిపిన వైనం చూస్తే, ఇందులో ఒక్క లక్షణమైనా ప్రత్యేక హోదా ఉద్యమంలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు ఇప్పుడున్న యువతరానికి కొత్త కావచ్చు. కాని ఆంధ్ర ప్రాంత రాజకీయ చరిత్రను చూస్తే మొదటి నుంచీ ఇంతే. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు రాజకీయ పార్టీలు నడుచుకుంటాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. సమష్టి లక్ష్యంపై ఒక వేదికపై గొంతు కలిపి ఎవరూ మాట్లాడరు. పరస్పరం రోడ్డెక్కి విమర్శించుకుంటారు. చివరకు దేశం దృష్టిలో పల్చనై పోతారు.
1953 ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే సమయంలో మద్రాసు నగరంలో వాటా కోసం చేసిన ప్రయత్నాల్లో సమష్టి పోరాటం ఆంధ్ర నాయకత్వంలో లోపించిన విషయం తెలిసిందే. చివరకు రాజధానిగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు పేరిట ఎవరికి వారు ఎత్తుగడలు వేశారు. రాష్ట్రం వచ్చినట్లే వచ్చి, ముందూవెనక చూడకుండా 1956లో హైదరాబాద్ రాష్ట్రంలో విశాలాంధ్ర పేరిట కలిపేశారు. 1972 నాటి ప్రత్యేక ఆంధ్ర పోరాటం కూడా అంతే. వామపక్ష పార్టీలు విశాలాంధ్ర అని, మిగిలిన పార్టీలు ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాడి రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడి ఢిల్లీ దృష్టిలో చులకనయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఏ ఉద్యమంలో కూడా రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కాలేదు. నాయకుల మధ్య అధికారం కోసం పెనుగులాట, స్వార్థ ప్రయోజనాలు, కులాధిపత్యం, రాష్ట్రప్రయోజనాల ముసుగులో వ్యక్తిగత పాపులారిటీకి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతిభ ఉన్న నాయకులను తొక్కేయడం లాంటి దుర్లక్షణాలు ఆంధ్ర రాజకీయ పార్టీల్లో ఎక్కువ.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగానే పూర్వ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సైతం తన ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు భాగస్వామిగా ఉన్న టిడిపి 45 నెలలు గడిచాక- కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. వైకాపా ఎంపీలు ‘హోదా’ పోరులో రాజీనామాలు చేశారు. తెదేపా ఎంపీలు లోక్సభ స్పీకర్ చాంబర్లో బైఠాయిస్తే మార్షల్స్ రంగప్రవేశం చేసి బయటకు లాగేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు సార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా వైకాపా, జనసేన తదితర పార్టీలు హాజరు కాలేదు.
|
తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర నాయకత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించినప్పటి నుంచి ప్రజలు, రాజకీయ పార్టీలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ఐక్యతతో ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమంలో 2009 డిసెంబర్ 9వ తేదీ కీలక మలుపు. టిఆర్ఎస్ పార్టీ రథ సారథి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పక్షాలనూ కలుపుకుని కేంద్రంపై వత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటికి స్వయంగా కేసీఆర్ పలుసార్లు వెళ్లి మాట్లాడారు. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దుపెట్టుకుంటానని ఆయన అన్నారు. ఇది నిజంగా అక్షర సత్యమైన మాట. లక్ష్యసాధనలో ఈ తరహా చొరవ ఆంధ్ర నేతల్లో లోపించింది. తెలంగాణ జేఏసీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలో అన్ని పార్టీలనూ ఒక వేదికపైకి తేవడంలో కేసీఆర్ సఫలమయ్యారు. సకల జనుల సమ్మె విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహించారు. ఉద్యమం లేకుండా ఏ ఒక్క రోజూ గడవలేదు. తెలంగాణ ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలను, అనుబంధాలను పక్కనపెట్టి రాష్ట్ర సాధనకు అంకితమయ్యారు. విద్యార్థులు, కర్షకులు,నిరుద్యోగులు, ఉద్యోగులు కదం తొక్కారు. కేంద్రం మెడలు వంచడంలో తెలంగాణ నేతల వ్యూహం ఫలించింది. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం జరిగినా ఆశించిన ప్రయోజనాలు దక్కలేదు. ‘మీ కోర్కెలు ఏమిటి ? మీకేమి కావాలి ?’ అని కాంగ్రెస్ నాయకత్వం కోరినా అప్పటి ముఖ్యమంత్రి, ఏపీ కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, వైకాపా కూడా ‘సమైక్యం’ పేరిట తలోరకం ప్రకటనలు చేశాయి. తెలంగాణ ప్రజలకు ఎక్కడ కోపం వస్తుందోననే అనుమానంతో విభజనకు అనుకూలమే కాని ‘సమన్యాయం’ చేయండనే డిమాండ్లను తెరపైకి తెచ్చారు. విభజన అనివార్యమని తెలిసినా ఒక వేదికపైకి రాజకీయ పార్టీలకు రాలేకపోయాయి.
ఏపీలో రాజకీయ పార్టీలు వ్యక్తిగత స్పర్థలను వదులుకుని ఒక వేదికపైకి తెలంగాణలో మాదిరిగా రాలేకపోతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి. తెలంగాణ ఏకరూప సమాజం. ఆంధ్రప్రదేశ్ బహుముఖ సమాజం. ప్రజలను ఏకత్రాటిపైకి తీసుకురావడం రాజకీయ పార్టీలకు కత్తిమీద సాములాంటిదే. ఏపిలో అధికారంలో ఉన్న టిడిపి కూడా అనేక నెలల జాప్యం తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు మిగతా రాజకీయ పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన కాంగ్రెస్, బిజెపిలపై విమర్శలు చేయకుండా తెదేపా, వైకాపా పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం వల్ల సాధించిందేముంది? అధికార, విపక్ష పార్టీలు గంటల తరబడి ఎదుటి పార్టీని నిందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. పార్లమెంటు లోపల, వెలుపల కూడా వేరువేరుగా నిరసనలు నిర్వహించారు. ప్రజా ఉద్యమాలు బలమైన నాయకత్వంతోనే సఫలమవుతాయన్న వాస్తవాన్ని విస్మరించడం సరికాదు. ప్రజల భాగస్వామ్యం కూడా స్వచ్ఛందంగా ఉండాలి. రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా చేపట్టే ఉద్యమాలు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేవు. 1975లో ఎమర్జన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. మహారాష్టల్రో రైతాంగ ఉద్యమాన్ని చేపట్టి పోరాడిన యోధుడు శరత్ అనంత్ జోషి, నర్మద బచావో ఆందోళనను నిర్వహిస్తున్న మేధా పాట్కర్ లాంటి పోరాట పటిమ ఉన్న నేతలు ఇపుడెంతో అవసరం. రాజకీయాధికారం లక్ష్యంగా సాగే పోరాటాల్లో జనం ప్రయోజనాలకు చోటు ఉండదు. ఈ తరహా పోరాటాలు ఏవీ ఫలించిన ఉదంతాలు చరిత్రలో లేవు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చే నిర్ణయాధికారం బిజెపి ప్రభుత్వం చేతిలో ఉంది. రానున్న రోజుల్లో అనేక ఆసక్తికరమైన పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ‘మినీ మారథాన్’ మొదలైంది. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే ఏడాది జరిగే లోక్సభ, పలు శాసనసభ ఎన్నికలపై పడుతుందని కొందరు, అలాంటిదేమీ ఉండదని ఇంకొందరు వాదిస్తున్నారు.
దేశం అనే దేహానికి ‘బ్యాంకింగ్ వ్యవస్థ- ద్రవ్య చలామణి’ అనే యుగళం రక్తప్రసరణ ప్రక్రియ లాంటి ప్రధాన లక్షణం. బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమత కోల్పోతే ఆ దుర్లక్షణం బ్లడ్ క్యాన్సర్లా దేశాన్ని కుప్పకూల్చేస్తుంది. రక్తప్రసరణ క్రియలో గుండె ఎంత ప్రధానమైనదో దేశానికి రిజర్వ్ బ్యాంక్ అంత ప్రధానమైనది.
‘కర్నాటక హెచ్చరిక’లను భాజపా గుర్తిస్తుందా?
ఇపుడు దేశానికి ఏమైంది...?
ఇంట్లో వేగంగా నఢుచుకుంటూ పరుగెత్తుతున్న కొడుక్కి అడ్డుగా ఉన్న బకెట్ తగిలింది. అక్కడే ఉన్న తండ్రి ‘కళ్లు కన్పించడం లేదా! చూసుకొని వెళ్లక్కర్లేదా?’ అని కొడుకుపై అరిచాడు. ఓ వారానికి అదే తండ్రి నడుచుకుంటూ వెళ్తుంటే అదే బకెట్ కాలికి తగిలింది. వెంటనే అక్కడున్న కొడుకును ‘ఎవడ్రా!
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించొద్దు
|
దేవుని వాక్యము
9. శరీరము - ఆత్మ
సత్యము, మార్గము , పరిశుద్ధాత్మ , పరలోక రాజ్య నివాసముల గురించి తెలిసి కొంటిమి. తండ్రి, యేసుప్రభువుల సత్య స్వరూపము, మహిమల గురించి తెలిసినది. ఇక ఆయన జననము, జీవనము, మరణము, పునరుద్ధానములలో మనము ఐక్య పరచు కొనుటకు, సాధకులమైనట్టి మనము జీవించ వలసిన సాధన తెలియ వలెను. సత్యము, మార్గము, నిత్యజీవములనగా తెలిసినవిగాని విశ్వాసికి అవి క్రియా మూలమైనవి. ఆ తెలిసిన దానిని ఆచరణలో పెట్టినగాని అది హృదయ పూర్వక విశ్వాసము కాదు. హృదయపూర్వక విశ్వాసము కలిగినగాని క్రీస్తుగా మారి, ఆయన యందు ప్రవేశింప వీలుకాదు. ఇందుకొరకు శరీరాత్మల గురించి వివరముగా తెలిసినచో ఆత్మగా సత్క్రియలు జరుపవీలగును. ఆత్మయే దైవము. మనలో గల ఆత్మయే ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడుగా నున్న దేహమే దేవాలయము. ఇందుకు వాక్యమేమనగా '' మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు.'' (1కొరింథి 3:16) మరియు ''దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది. మీరు ఆలయమై యున్నారు.'' (1కొరింథి 3:17). ''ఆత్మయే జీవింప చేయుచున్నది కనుక శరీరము అనిత్యము'' (యోహాను 6:63)
ఆత్మ సత్తా వలన దేవ దూతలును, దేవ దూతల సత్తా వలన ఇంద్రియములును పని చేయు చున్నవి. ఆత్మ సత్తా ఎల్లప్పుడును ఉన్నది. ఇంద్రియముల వ్యవహారము ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది గాను , మరియు దాని వలన సుఖదు:ఖానుభవములు కూడా ఉన్నవి. అవి ఎక్కువ తక్కువలుగాను వచ్చి పోయేవిగాను ఉన్నవి. అటులనే యీ దేహము ఒకప్పుడు లేకనే గర్భములో కొంతకాలము ఉండి, తరువాత పుట్టి, పెరిగి, బాల్య యవ్వన, వృద్థాప్యములుగా మారుచు, క్షీణించి, నశించు చున్నది. కనుక శరీర ఇంద్రియములు, వాని వ్యాపారములు అనిత్యము కాని ఆత్మ నిత్యము.
శరీరము మానవ నిర్మిత గుడారము. ఆత్మ దేవునిచే నిర్మించ బడిన శాశ్వత నివాసము. భూమి మీద ''మన గుడారమైన యీ నివాసము శిథిలమై పోయినను (నరుని) చేతి పనికాక, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నది.'' (2కొరింథి 5:1)
స్థూల దేహమనగా రక్తము, మాంసము , ఎముకలు, మూలిగ, చర్మము, రసము, మొదడు అను ఏడు ధాతువులతో కూడి, సూక్ష్మ దేహము లేనిదే చచ్చి నట్లు పడి ఉండునది. సూక్ష్మ దేహమనగా అంత:కరణము(4), పంచ ప్రాణములు (5), పంచ జ్ఞానేంద్రియములు(5), పంచ కర్మేంద్రియముల (5) తో కూడినది. ఈ 19 తత్వముల వ్యవహారమే సూక్ష్మ దేహ వ్యవహారము. కారణ దేహమనగా, పూర్వ కర్మల ఫలితముగా మంచి చెడుల ఫలితముల యొక్క అనుభవమునకును, మరణమునకును చెట్టుకు విత్తనమువలె కారణమైనది. ఇది పాపము. ఇదియే (గర్భమును ధరించి) అంకురించి మనుష్యుని పాపిగా పుట్టించును.
''బాహ్య పురుషుడు కృశించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు'' (2కొరింథి 4:16).
1.రక్షణ 10. వైరాగ్యము 11. పరిచర్య - ప్రవచనము 12. హృదయము - అంత:కరణ 13. విశ్వాసము వలన దైవము 14. సాధన క్రమము 15. ప్రేమ మార్గము 16. ధైర్యము - శోధన 17. ఆశీర్వాదము 18. కొండ మీద ప్రసంగము 19. అదృష్టవంతులు 2.అన్యజనులు 20. మౌక్తికము 21. సాధనాక్రమము పునశ్చరణ 3.శరీరానుసారులు - ఆత్మానుసారులు 4.విశ్వాసులు 5. శరీరానుసారమును నిరసించుట 6.ధర్మశాస్త్రము - నీతి 7. దేవుని చిత్తము 8. మార్గము-సత్యము-జీవము 9. శరీరము - ఆత్మ అర్పణ క్రీస్తు యేసుగా ప్రకటితము ప్రభు స్తుతి ముందుమాట విషయ సూచిక
|
విలంబ సంవత్సర గోచార ఫలితాలు _ Andhrabhoomi - Telugu News Paper Portal _ Daily Newspaper in Telugu _ Telugu News Headlines _ Andhrabhoomi
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పా):
కర్కాటకం (పునర్వసు 4 పా. పుష్యమి, ఆశే్లష):
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా):
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ):
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా):
ఆదాయం - 5, వ్యయం - 5; రాజ్యపూజ్యం - 1, అవమానం -5;
ఈ రాశివారికి గురువు అక్టోబర్ 11 వరకు లాభంలో సంచరించడంవల్ల శ్రమతో లాభాలుంటాయి. వేరువేరు ప్రయోజనాలపై దృష్టి సారిస్తారు. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గంతో అనుకూలత. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్య నిర్వహణలవల్ల మేలు. సౌకర్యాలు విస్తరిస్తాయి. శ్రమతో గృహ వాహనాల కొనుగోలు. వ్యతిరేకతలుంటాయి. పెద్దలతో పోటీలు కూడదు. అనుకోని ఇబ్బందులు, గౌరవ లోపాలకు అవకాశం. అప్రమత్తంగా ఉండాలి. శని ఈ సంవత్సరమంతా తమ రాశిలోనే సంచరించడంవల్ల శని దోషం అధికం. అన్ని పనుల్లో ఆలస్యం ఉంటుంది. నిర్ణయాదులు సమీక్షించుకోవాలి. కార్యక్రమాలన్నీ వాయిదా పడుతుంటాయి. యోగ, ప్రాణాయామాదులు అవసరం. సేవకజన సహకారం లభిస్తుంది. తాము ఇతరులకు సేవాదులు నిర్వహించాలి. పరిచయాలు, భాగస్వామాల్లో లోపాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. శ్రమ అధికవౌతుంది. మార్చి 8 వరకు రాహువు అష్టమ సంచారం వల్ల భాగస్వామ్యాలు, స్నేహాదుల్లో లోపాలుంటాయి. మార్చి 8 వరకు కేతువు ద్వితీయ స్థాన సంచారంవల్ల మాటల్లో నైరాశ్యం ఉంటుంది. ఆర్థికలోపాలు తప్పకపోవచ్చు. తర్వాత వత్సరాంతం సొంత రాశిలో సంచారంవల్ల శారీరక ఒత్తిడులు, అనారోగ్య భావనలు పెరిగే అవకాశం. నిర్ణయలోపాలుంటాయి. ఈ రాశివారు గణపతి, విష్ణు, రుద్ర సంబంధమైన దేవ స్తోత్రాలను పారాయణం చేయాలి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరభాద్ర, రేవతి):
నమ్మలేని నిజాలు
* సింగపూర్ అంటే ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని అర్థం. కానీ అక్కడ ఒక్క సింహం కూడా ఉండదు. మరో విషయం - సింగపూర్లో చూయింగ్ గమ్ తినటం నేరం.
* ప్రపంచం మొత్తంలో ఒకరోజు తినే అన్నం ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ అంత ఉంటుందిట.
* మన మెదడు నిద్రపోయేప్పుడు, టీవీ చూసేప్పటి కంటే చురుగ్గా పని చేస్తుందట.
* అంగట్లో అరువు తల మీద బరువు
ఇది ఆడపిల్లలే ఎక్కువగా ఆడుకుంటారు. నీడ పట్టున కూర్చుని ఆడపిల్లలు ఆడుకొనేఆట. దీనిని ఒకవిధంగా ఇండోర్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఓర్పు, నేర్పు కూడా ముఖ్యమై ఉంటాయి. 5. 7. 9 సంఖ్యలో రాళ్లు ఉంటాయి. వీటినే కచ్చకాయలు అంటారు.
23 నుంచి మన ఊరు - మన బడి
వచ్చే 7న విజయవాడలో ‘ఆర్థిక’ సదస్సు
|
వేర్వేరు అకాడమీల్లో సింధు, సైనా ప్రాక్టీస్..! - AP News in Telugu
మొబైల్ యాప్ డౌన్లోడ్
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి
ఆంధ్రప్రదేశ్-అమరావతి
స్పెషల్ స్టోరీస్
లైఫ్-స్టైల్
వేర్వేరు అకాడమీల్లో సింధు, సైనా ప్రాక్టీస్..!
బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు.. చీఫ్ కోచ్ గోపీచంద్కు చెందిన రెండు ప్రత్యేక అకాడమీల్లో శిక్షణ పొందుతున్నారు.
వ్యూహాలను అమలు చేయడం, షాట్లలో పరిణతి, భిన్నమైన ర్యాలీలను ఆడటంపై వీళ్లు తర్ఫీదు పొందుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ ఇద్దరి శిక్షణను గోపీచంద్ పర్యవేక్షిస్తున్నారు. కొత్త అకాడమీలో శిక్షణ సింధుకు అనుకూలంగా లేదు. బ్యాడ్మింటన్ వ్యక్తిగత క్రీడాంశం కావడంతో పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా తన వ్యూహాలపై దృష్టిపెట్టాలనే ఉద్దేశంతో కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పాత అకాడమీలోనే ప్రాక్టీస్ చేస్తున్నది. ఇద్దరు కలిసి ఒకే దగ్గర ప్రాక్టీస్ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకరి బలహీనతలు మరొకరికి తెలుస్తాయి. మిగతా వాళ్లు ఎంత ఫిట్గా ఉన్నారో కూడా తేలికగా అర్థమైపోతుంది. అప్పుడు క్లిష్టమైన అంశాలపై దృష్టిపెట్టలేరు. అందుకే అప్పట్లో సైనా.. విమల్ దగ్గర శిక్షణ తీసుకున్నది అని సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నాడు. నాలుగేండ్ల కిందట గోపీ పాత అకాడమీకి అర కిలోమీటర్ దూరంలోనే కొత్తగా మరో అకాడమీని ఏర్పాటు చేశారు. సింధు ప్రాక్టీస్ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ.. గోపీ ఉదయం ఏడు నుంచి ఎనిమిదన్నర వరకు శిక్షణ ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఇండోనేషియా కోచ్లు సహకరిస్తారు. జూనియర్ బాలురు, డబుల్స్ ప్లేయర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎక్కువ సమయం గడిపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓ దశకు చేరుకున్నాకా ఎలా ప్రాక్టీస్ చేయాలో ప్లేయర్స్కు అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ పరిణతి చెందినవారే. చేసే తప్పులు, వ్యూహాలపై కచ్చితమైన అవగాహన ఉంటుంది. వీటిని సరిదిద్దుకుని ముందుకెళ్తే సరిపోతుంది అని రమణ వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
శ్రీ ఆలాపన కల్చరల్ అసోషియేషన్ గుంటూరు అధవర్యంలో కీ:శే. డా: దాసరి నారాయణరావు గారికి స్వరనీరాజనం...! 22 July 2018
గుంటూరు నగరంలోని CPM కార్యాలయం నందు JAC ఆవిర్భావ సమావేశం...! 22 July 2018
విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్న ఆర్టీసి బస్సులో అక్రమంగా తరలిస్తున్న 74కిలోల గంజాయి పట్టివేత..! 22 July 2018
రేపు అనగా (23-07-2018) తేదిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నగర దర్శిని - నగర వికాసం కార్యక్రమం ప్రారంభం..! 22 July 2018
పలాస నియోజక వర్గంలో జరిగిన గ్రామదర్శిని- గ్రామావికాశం కార్యక్రమంలో పాల్గొన్న పలాస తెలుగుదేశం సమన్వయకర్త వెంకన్న చౌదరి..! 22 July 2018
వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు...! 22 July 2018
రాజధాని రైతులతో జనసేన అధినేత...ఉండవల్లి పొలాల్లో సమావేశం..! 22 July 2018
శ్రీకాకుళం జిల్లా పుల్లగుట్ట గ్రామంలో గ్రామదర్శిని - గ్రామవికాసం కార్యక్రమం..! 22 July 2018
వైద్యం కోసం వచ్చిన మహిళపై ఉస్మానియాలో గ్యాంగ్ రేప్
వైద్యం కోసం వచ్చిన మహిళపై హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం జరిగింది.
హైదరాబాద్: వైద్యం కోసం వచ్చిన మహిళపై హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సంఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వార్డ్ బాయ్, అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ హోంగార్డు, ప్రైవైట్ అంబులెన్స్ డ్రైవర్ ముగ్గురు కలిసి ఆ దారుణానికి ఒడిగట్టారు.
అఫ్జల్ గంజ్ ఎస్సై సైదులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బంజారాహిల్స్ సమీపంలోని హీరానగర్ బస్తీకి చందిన ఓ మహిళ (35)ను ఈ నెల 2వ తేదీన భర్త కొట్టాడు. దాంతో ఆమె బంజారాహిల్స్ పోలీస్టు స్టేషన్ లో అదే రాత్రి ఫిర్యాదు చేసింది.
gang-rape,-hyderabad,-telangana,-osmania-general-hospital,-గ్యాంగ్-రేప్,-సామూహిక-అత్యాచారం,-తెలంగాణ,-ఉస్మానియా-జనరల్-ఆస్పత్రి
జగన్పై దాడి: ఫోరెన్సిక్ ల్యాబ్కు శ్రీనివాసరావు చేతిరాత
హత్యాయత్నం, దొంగతనం.. బీజేపీ నేత రాజాసింగ్పై ఉన్న కేసులివే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: చంద్రబాబుకు జీవన్మరణ సమస్య
యాపిల్కు బ్లాక్ మండే?! ఫ్యూచర్ అలార్మింగ్!!
అన్నయ్య కోసం ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్!
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్ (వీడియో)
హుజూర్ నగర్ లో శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ (వీడియో)
ఉత్తమ్ ఓటమి ఖాయం: జగదీష్ రెడ్డి (వీడియో)
|
నాకే ఎందుకిలా..అవుతోంది..?
చిన్నప్పటినుండి... చూస్తున్నా..నాకే ఎందుకిలా..అవుతోంది..?
నా ఆరోగ్యం బాగోదు,
స్నేహితులు లేరు,
నాకిష్టమైన వాళ్లు.. ఎప్పుడూ నాకు దూరమై పోతుంటారు,
నా మీద అధికారం చలయించడానికి చూస్తారు,
వాళ్ల పని అయ్యే వరకే నన్ను పట్టించుకుంటారు..
నిజం గా ఎందుకిలా..అవుతోంది..?
ఎందుకంటే .. నేనేది చూస్తే నాకదే కనపడుతుంది..నన్ను నేను ఎలా వూహించుకుంటే నేనదే అవుతాను..కాబట్టి..
ఎందుకంటే .. నాతో నేను లేను కాబట్టి...నేను ఆనందం గా లేను కాబట్టి..
ఎందుకంటే.. నా ప్రపంచం కాబట్టి.. నా చుట్టూ ప్రపంచాన్ని ఇలా ... నేను నిర్మించుకున్నాను కాబట్టి.. అక్కడే ...జీవిస్తున్నాను...కాబట్టి..ఇలా వుంది... ఇలా అవుతోంది..
ఎందుకంటే.. నేను ఇంతే..అని నేను నమ్ముతునన్ను కాబట్టి..
ఎందుకంటే..నన్ను నేను..ఈవిధం గా తయారు చేసుకున్నాను కాబట్టి...
కావలసింది సమస్య పై మరింత... చర్చ వివరణ కాదు కదా..
కావలసింది ఎలా ? అనేదే.. ఇక్కడ అవసరం
దీనికి పరిష్కారం చాల సులువు..
నాకు మార్పు కావాలి అంటే..నేను మారాలి..
నన్ను నేను నమ్మాలి..
తన సందడి.. ఆపేస్తోంది..
ఏదో ఎద్దడి..
గుండెల నిండుగా ... భయమనే..నిప్పుల కుంపటి..
ముగిసిన రోజున..
ఆవ్రుతమౌతోంది.. !
చిన్ననాటి నేస్తం...
వేసవి సెలవల..సమయం..లో ..నాకో నేస్తం.. దొరికాడు..
...ఒకటే.. ఆటలు.. అడిగేవాళ్ళు.. లేరని..బాగా తిరిగే వాళ్ళం. చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేద్దామని..ప్రయత్నాలు కూడా చేసాం...
పొద్దున్న ... పోతే ... వీధుల వెంబడి.. అలా నడుచుకుంటూ ... గంటలు గంటలు.. ఎండల్లో.. పండగ రోజుల్లా...
వాళ్ల ఇంట్లో వాళ్ళకి నేను పరిచయం.. అయ్యాను..
నేను .. ఎంతలా అతడి.. స్నేహాన్ని... కోరుకున్నానంటే.. మా ఇంటినే ... మరిచేంతగా..ఎప్పుడూ తనతోనే వుండే వాడిని...
అప్పుడప్పుడూ.. బయట.. చిరు తిళ్ళు.. తినేవాళ్ళం.. ఎప్పుడూ డబ్బులు తనే కట్టేవాడు..
రాను రాను అతని కర్చులు పెరిగాయి... వాళ్ల ఇంట్లో.. వాళ్లు.. నన్ను చూసే విధానం మారడం మొదలయింది...
దీనికంతకీ .. కేవలం..రెండు .. మూడు వారల సమయం పట్టిందంతే...
ఓ రోజు ... వాళ్ల అమ్మ గారు.. ఇంటి ముందే నిలబెట్టి.. వాళ్ల అబ్బాయిని .. నేనే ...తప్పుడు పనులు చేయిస్తున్నానని.. ఇకపై రావద్దని.. అన్నారు..
అప్పుడు తెలిసింది నాకు.. ఆ అబ్బాయి.. వాళ్ల..ఇంట్లో..దేవుడి దగ్గర దాచిన ..డబ్బులు ... పట్టుకోచ్చేసేవాడని..
ఇక ..నిశబ్దంగా.. నిష్క్రమించడం.. నా వంతయింది..
తరువాత..ఉద్దేశ పూర్వకం గా అటువైపు వెళ్ళలేదు..ఒకవేళ ..కనపడినపడినా... పెద్దగా పలకరింపులు లేవు..
నాలో.. అహం..మళ్లీ.. నన్ను అతడి వైపు చూడనీకుండా చేసింది..
అయినా ఎందుకో... ఇప్పటికీ గర్వం గా చెప్పుకోవాలనిపిస్తుంది..వాడు నా స్నేహితుడని..
నేను... ఒంటరి కానని.. నాతో స్నేహం చేయడానికి..
నాకు.. చెప్పిన.. మొదటి స్నేహితుడు..అతడే..
కోటలు కట్టొచ్చని .. మాటల్లో..
దొరలిపోతున్న.. కాలం ముందు..
ఎదురు చూస్తూనే వున్నై..ఏళ్ళ తరబడి..
సంఘం.. సందిగ్దత..
భంధాలూ.. బరువు బాధ్యతలు..
ఇలా .. ఏవేవో.. కారణాలపేర..
వాటి సమయం..దరి దాపుల్లో.. లేదని.. చెప్పేసాను..దూరంగా వుంచేశాను.
ఈ భ్రమణం లో.. అవి.. తమ వునికిని మర్చిపోయినై..
ఆలోచనాచరణల మధ్య. అంతరాలను.. స్పష్టం గా చూస్తూ....
పశ్చాత్తాపం చెందిన..నా.. మస్తిష్క..తరంగాలు..
సమాధానం లేక... సిగ్గు పడ్డాయి..
నను వదిలి.. పోలేక..
ప్రశ్నార్ధకం...అయ్యాయి..!
మునుపటి టపాలు..
నా గురించి..
ఓ చిరుజ్యోగిని...
నా బ్లాగు నచ్చిందన్నారు.... ;)
|
నన్ను చూస్తే భయం, వారంటే లోకువ: బిజెపిపై బాబు నిప్పులు
లోకేష్! గుర్తుంచుకో!! : పవన్ కల్యాణ్
"లోకేష్! మీ ప్రభుత్వం నిలబడడానికి నేనే కారణమని గుర్తుంచుకో" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
జనసేన పోరాట యాత్ర @ బొబ్బిలి ఫోటో గ్యాలరీ
జనసేన పోరాట యాత్ర
హైదరాబాదులో చేసిన తప్పే ఇక్కడా చేస్తున్నారు: బాబుపై పవన్ నిప్పులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.
చంద్రబాబు తిరగడానికే రోడ్లు వేసుకుంటున్నారు: పవన్ కల్యాణ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరగడానికి మాత్రమే రోడ్లు వేసుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.
భర్తను చంపించిన సరస్వతి కేసులో మరో ట్విస్ట్: ఆమె ఎవరు?
పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే భర్తను చంపించిన సరస్వతి కేసు మరో మలుపు తిరిగింది.
భర్తను హత్య చేయించిన సరస్వతి కేసులో కొత్త ట్విస్ట్
భర్త గౌరీశంకర్ ను హత్య చేయించిన భార్య సరస్వతి సంఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది.
పార్వతీపురం హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నవదంపతులపై దుండగులు దాడి చేసి దోపిడీ చేశారనే సంఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
దోపిడీ కేసులో ట్విస్ట్: పెళ్లయిన పది రోజులకే భర్తను చంపించిన భార్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ దోపిడీ కేసు అనూహ్యమైన మలుపు తీసుకుంది. భార్యనే దోపిడీ డ్రామా ఆడి భర్తను చంపించినట్లు తేలింది.
విజయనగరంలో వైసీపీకి షాక్..
విజయనగరం జిల్లాలో సంచలనంగా మారిన గ్యాంగ్ రేప్ లో షాకింగ్ నిజాలు బైటపడ్డాయి. విజయ నగరం లోని తన అక్క ఇంటికి ఒంటరిగా వెళుతుండగా తనపై ఓ ఆటో డ్రైవర్ తో పాటు అతడి స్నేహితులు అత్యాచారం చేశారని ఓ దివ్యాంగురాలు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు షాకింగ్ విషయాలు బైటపెట్టారు.
పూసపాటిరేగకు చెందిన ఓ వికలాంగ యువతి విజయనగరంలోని తన అక్క ఇంటికి వెళుతున్నానని తల్లిదండ్రులకు చెప్పి బైటికి వెళ్లింది. అయితే ఆమె అక్కడికి వెళ్లకుండా విజయనగరంలో తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు ఇప్పటివరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లావని నిలదీశారు. దీంతో భయపడిపోయిన యువతి తనను ఓ ఆటో డ్రైవర్ అతడి స్నేహితులు అత్యాచారం చేశారంటూ చెప్పింది. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం జిల్లా వ్యాప్తంగా ప్రచారమై తీవ్ర కలకలం రేగింది.
అయితే యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటన జరిగినట్లు యువతి చెప్పిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు స్థానికులను కూడా ప్రశ్నించారు. అలాగే యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, మెడికల్ రిపోర్టులకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. పోలీసులు ఆమెను గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పుకొచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. తన తల్లిదండ్రులకు భయపడే ఆలా అబద్ధం చెప్పినట్లు యువతిఒప్పుకుంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
విజయనగరం జిల్లాలో దారుణం...దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్
జమ్మూ కాశ్మీర్ లో ఆసిఫా అనే ఎనిమిదేళ్ల చిన్నారిపై, ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావో లో ఓ మైనర్ బాలిక పై అత్యాచారం ఘటనలతో దేశం మొత్తం ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి దారుణ ఘటనే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ దివ్యాంగురాలిపై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. యువతి ఆర్తనాదాలు విని ఓ వ్యక్తి సంఘటనను గుర్తించి యువతిని కాపాడాడు. లేదంటే ఈ కామాంధులు యువతిని ఇంకా ఎన్ని చిత్రహింసలు పెట్టేవారో.
ఈ అత్యాచార ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇదే జిల్లాలోని పూసపాటిరేగకు చెందిన ఓ వికలాంగురాలు విజయనగరం పట్టణంలోని పూల్బాగ్లోని తన అక్క ఇంటికి ఒంటరిగా బయలుదేరింది. పూల్ బాగ్ కు వెళ్లేందుకు కోట కూడలి వద్ద రాత్రి 8గంటలకు ఓ ఆటో ఎక్కింది. అయితే ఆమె అంగవైకల్యాన్ని ఆసరాగా తీసుకున్న ఆటో డ్రైవర్ ఆమెపై కన్నేశాడు. దీంతో ఆటోలో తన ఇద్దరు స్నేహితులతో పాటు యువతిని ఒంటరిగా తీసుకుని బయలుదేరాడు. వీరు ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్ కు కాకుండా నెల్లిమర్ల పరిధిలోని డీటీసీ రోడ్డు పక్కన గల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చెట్ల పొదల్లోకి అమ్మాయిని లాక్కుని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
|
అయితే యువతి ఆర్తనాదాలు విని అలువైపు వెళుతున్న ఓ వ్యక్తి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. దీన్ని గమనించిన ఈ ముగ్గురు పారిపోయారు. అతడు యువతి బంధువులకు సమాచారం అందిచడంతో వారు వచ్చి తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఎస్పీ రమణ సంఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
టిడిపి సినీయర్ నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతికి చేదు అనుభవం ఎదురైంది.
బిగ్ బాస్2: రోల్ ఔట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్
'అర్జున్ రెడ్డి' రీమేక్ లో మహేష్ హీరోయిన్!
నటుడు విజయ్ అరెస్ట్!
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
|
టాప్ స్టోరీస్
5ట్రెండింగ్
6ప్రత్యేక కథనాలు
మీట్ ది లీడర్
1జనరల్2పొలిటికల్3క్రైం4క్రీడలు5ట్రెండింగ్6ప్రత్యేక కథనాలు6వీడియోలు7ఫోటోలు
కృష్ణలో నలుగురు విద్యార్థులు గల్లంతు
1సినిమా2రివ్యూలు3గాసిప్స్4ఫోటోలు5వీడియోలు
‘గీత గోవిందం’ ఫస్ట్ లుక్ రిలీజ్
వెంకటేశ్- వరుణ్తేజ్ కాంబో `ఎఫ్2` స్టార్ట్!
ఒకే వేదికపై బాలయ్య, చిరు
మనసును కదిలించే ‘కన్నుల్లో నీ రూపమే’
తారక్ తో సినిమా పై స్పందించిన ఫిదా డైరెక్టర్
అన్న ‘సింగం’.. తమ్ముడు ‘ఖాకి’
తాజా వార్తలు
పవన్ కల్యాణ్ విజయవాడ నివాసానికి వచ్చిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్.. గంట పాటు సాగిన సమావేశం _ జాతీయ స్కేటింగ్ క్రీడాకారిణి రుచికా జైన్కు భర్త అక్షయ్ కఠారియా వేధింపులు.. బేగంపేట మహిళా పీఎస్లో ఫిర్యాదు _ భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా గుజరాత్లోని సూరత్ కోర్టు ఓ వ్యక్తికి వాట్సప్ ద్వారా సమన్లు పంపించింది _ మత ఉద్రిక్తతలు, అల్లర్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ దర్శక దిగ్గజం భారతీరాజాపై కేసు నమోదు _ అత్యవసరంగా వార్ రూమ్కు హాజరు కావాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం.. హుటాహుటిన ఢిల్లీ బయల్దేరిన ఉత్తమ్ _ కర్ణాటకలోని చిక్మగళూరు బీజేపీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అన్వర్ను కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు _ తెలంగాణలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బయటికి వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన _ ఆస్తి వివాదంలో అన్న గోపాల్ను నరికి చంపేసిన తమ్ముడు .. గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గరికపాడులో సంఘటన _ కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కడపలో వైఎస్ఆర్సీపీ మహా ధర్నా ప్రారంభం 26 వరకూ కొనసాగే ధర్నా _ రాత్రంతా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ కూకట్పల్లిలోని జయనగర్లో సెల్లార్లో నీరు నిండి కారులో నిద్రిస్తున్న డ్రైవర్ మృతి _ ఇతర దేశాలకు వెళ్ళే భారతీయ ప్రయాణికులు దుబాయ్లో ఆగినప్పుడు 48 గంటల దాకా రుసుము చెల్లించక్కర్లేదని యూఏఈ కెబినెట్ నిర్ణయం _ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి దానం నాగేందర్ రాజీనామా.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కు, ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్కు రాజీనామా లేఖలు _ అమెరికాలోని కాలిఫోర్నియాలో అదృశ్యమైన హైదరాబాద్ వాసి రాఘవేంద్రరావు.. సైదాబాద్ పీఎస్లో తండ్రి ఫిర్యాదు _ దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పక్క పక్కనే ఉన్నా పలకరించుకోని చంద్రబాబు- పవన్ కల్యాణ్ _ పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి
(న్యూవేవ్స్ ప్రతినిధి)
అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి దురిస్ధితి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం కే ఈ కష్టమూర్తి తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు వాస్తవాలను విస్మరించి, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గడచిన మూడేళ్ళలో ఏ శాఖలోనూ చేపట్టని సంస్కరణలు రెవెన్యూ శాఖలో ప్రవేశపెట్టామన్నారు.
సామాన్య రైతులు పాస్పుస్తకం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ సేవలో 25 రూపాయలు చెల్లించి పావుగంటలోనే పాస్పుస్తకం, టైటిల్ డీడ్ పొందే విధంగా వెసులుబాటు కల్పించామని కేఈ అన్నారు. టైటిల్ డీడ్, పాస్పుస్తకం ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనే విధంగా మీ భూమి వెబ్సైట్లో ఉంచామన్నారు. ‘భూ శోధక్’ అనే ఆండ్రాయిడ్ యాప్ రూపొందించి పాస్పుస్తకం, టైటిల్ డీడ్ నిజమైనదా కాదా అనేది తెలియజేసే QR స్కానింగ్ టూల్ని విడుదల చేశామని తెలిపారు.
చుక్కల భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తూ ప్రభుత్వం GO.MS no. 298, తేదీ: 17. 7.2017న ఇచ్చామని కేఈ చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 24 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన యాజమాన్య హక్కు సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు భరోసా కల్పించేలా 100 గజాలలోపు ప్రభుత్వ స్ధలాలు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న పేదలకు (BPL కుటుంబాలకు) ఉచితంగా స్ధలాలను క్రమబద్ధీకరించామమన్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 286 మంది లబ్ధి పొందారన్నారు.
సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న గాజువాక భూముల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. సర్వే అభ్యర్ధనలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 623 ETS, 9 DGPS మెషీన్లు సమకూర్చామని కేఈ తెలిపారు. వీటి వినియోగంపై ఇప్పటి వరకు 2 వేల 109 రెగ్యులర్, లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
|
విద్యార్ధులు తమకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ‘విద్యార్ధుల సేవలో- రెవెన్యూ శాఖ’ పేరుతో కళాశాలలకే వెళ్లి సర్టిఫికేట్లు అందజేశామన్నారు. రెవెన్యూ శాఖ చరిత్రలో మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 105 తహశీల్దార్ బిల్డింగ్లు, 8 RDO ఆఫీసులు మంజూరు చేసినట్లు చెప్పారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 9 అర్బన్ మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. విశాఖపట్నంలో 3, విజయవాడలో 3, గుంటూరు, నెల్లూరు, కర్నూలుల్లో ఒక్కో అర్బన్ మండలం ఏర్పాటు చేయబోతున్నట్లు కేఈ వెల్లడించారు.
2017-18 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ శాఖకు రూ.4 వేల కోట్లు లక్ష్యాంగా నిర్దేవించినట్లు కేఈ తెలిపారు. ఆగస్టు నెల వరకు నిర్దేశిల లక్ష్యాలను అధిగమించినట్లు పేర్కొన్నారు. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేశామన్నారు. అవసమైతే సిట్ కాలపరిమితిని మరింత పెంచుతాని చెప్పారు. విశాఖ ఆర్డీఓపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు కేఈ వెల్లడించారు. సామర్లకోటలో తాత్కాళిక రెవెన్యూ, సర్వే ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాలా ఛార్జీల తగ్గింపు అంశం గవర్నర్ పరిధిలో ఉందన్నారు.
‘మేయర్ చేస్తానని చెప్పి మోసం చేశారు’
‘రైతుల కోసం సర్కారును నిలదీస్తాం’
చేపల ఆహారం ఆరోగ్యానికి మంచిది
|
నా యాత్రకు అనుమతివ్వండి: స్వామి పరిపూర్ణానంద
తన యాత్రకు అనుమతివ్వాలని స్వామి పరిపూర్ణానంద కోరారు. కత్తి మహేష్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పరిపూర్ణానందస్వామి యాత్ర తలపెట్టాడు. ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
హైద్రాబాద్: శాంతి యుతంగా రామనామజపం చేస్తూ తాను పాదయాత్ర నిర్వహిస్తానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. తన యాత్రకు సహకరించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తాను శాంతియుతంగా యాత్రను సాగిస్తానని ఆయన చెప్పారు.తన రక్షణపై పోలీసులకు చిత్తశుద్ది ఉంటే తనను అడ్డుకొంటున్నవారిని అరెస్ట్ చేయాలని స్వామి పరిపూర్ణానంద కోరారు. తన ఇంటి వద్ద వందలాది మంది పోలీసులను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.
శాంతియుతంగా యాత్ర నిర్వహించేందుకు వీలుగా తన ఒక్కడికే యాత్రకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. హిందూ సమాజం ప్రతినిధిగా యాత్రను చేస్తానని ఆయన చెప్పారు.
తన వ్యక్తిత్వంపై నమ్మకం ఉంటే తన యాత్రకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. సినీ విమర్శకుడు కత్తి మహేష్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మాగ్రహ యాత్ర చేస్తానని స్వామి పరిపూర్ణానంద ప్రకటించిన విషయం తెలిసిందే.
ఓటుతోనే రాజ్యం సిద్ధిస్తోంది:పవన్ కళ్యాణ్
నెక్స్ట్ ఏంటి? టీజర్: 24X7 అబ్బాయిలు దాని గురించే ఆలోచిస్తారా?
నామినేషన్కు ముందు కేసీఆర్, హరీష్ ల పూజలు (ఫోటోలు)
ఏపీ, తెలంగాణ డీజీపీలకు హీరో శివాజీ లేఖ
మన రామ్.. విరాట్ కోహ్లీ లా కనిపిస్తున్నాడే!
కేటీఆర్కు కూడా ఈసీ నోటీసులు.... ఆ హామీలపై వివరణ కోరుతూ...
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
పంజగుట్ట మెట్రో స్టేషన్ స్కైవాక్ కు అరవింద్ కుమార్ గ్రీన్ సిగ్నల్ (వీడియో)
కింద పడిపోతున్న ప్యాసెంజర్ ని కాపాడిన అధికారి (వీడియో)
డ్రింక్ ఇవ్వలేదని క్రూ ని బండబూతులు తిట్టిన ప్యాసెంజర్ (వీడియో)
|
మీ అభిప్రాయాలు
పాత సంచికలు
వంగూరి జీవిత కాలమ్సంచిక: 15 ఏప్రిల్ 2018
ముగ్గురు మరాఠీలు – బొంబాయిలో మొదటి మిత్రులు
సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఏప్రిల్ 1, 2013 నాడు “అలా మొదలయింది” అనే వ్యాసంతో మొదలుపెట్టి గత ఏడాది జనవరి 2017 దాకా అప్పుడప్పుడు ‘నెలతప్పినా’ మొత్తం 28 వ్యాసాలు “వంగూరి జీవిత కాలమ్” పేరిట సారంగ అంతర్జాల పత్రిక వారు ప్రచురించి నాకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం చేశారు. విశేషం ఏమిటంటే ఈ వ్యాసాలు నా ‘బాణీ’ ‘అమెరికాలక్షేపాలు’ లాంటివి కాదు. అనగా అవి కేవలం హాస్యం, అపహాస్యం కోసం వ్రాసిన కథలూ, కమామీషులూ కాదు. ఒక విధంగా నా స్వీయ చరిత్ర.
అదేదో నా లాంటి గొప్పవాడి జీవిత ప్రస్థానం గురించి అందరూ తెలుసేసుకుని ఆనందపడిపోడానికి వ్రాశాను అని అబద్దాలు, అతిశయోక్తులు చెప్పను. ఈ వ్యాసాలు కేవలం ఇంచు మించు అన్నీ నాకోసం నేను వ్రాసుకున్న నా జీవిత విశేషాలు. అయినా వాటిని స్వీకరించి సారంగ వారు ప్రచురించడం వారు నా పట్ల చూపించిన వ్యక్తిగత గౌరవం కాక మరేమిటి? అయితే నేను అనుకోని మరొక విశేషం ఏమిటంటే ఈ వ్యాసాలకి వారి కామెంట్స్ రూపంలోనూ, e మెయిల్స్ ద్వారానూ, వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడూ వచ్చిన పాఠకుల స్పందన – ముఖ్యంగా మా బంధువుల గురించీ, పెరిగిన వాతావరణం, ఆత్మీయతల గురించీ చదువుతూ వారు కూడా తమ జీవితాలని నెమరు వేసుకుంటున్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగించింది. అందుకే ఒక ఏడాది పాటు తాత్కాలికంగా పత్రిక వెలువరించక పోయినా, ఇప్పుడు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పున:ప్రారంభం అవుతున్న సందర్భంగా ఇప్పుడు ఆ వ్యాస పరంపర మళ్ళీ మొదలుపెడుతున్నాను. ఈ విడత కూడా పాఠకుల ఆదరాభిమానాలు లభిస్తాయి అనీ, అంతకంటే ముఖ్యంగా ఈ వ్యాసాల ద్వారా మీ జీవితం లో ఏమైనా మరచిపోయిన వ్యక్తులు కానీ సంఘటనలు కానీ గుర్తుకు వస్తే మా ధ్యేయం నెరవేరినట్టే.
గత 28 వ్యాసాలలో ఇంత వరకు జరిగిన వంగూరి జీవిత కాలమ్: అక్కడ జర్మనీ లో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న రోజున – (ఈ ఏప్రిల్ నెలలోనే నా పుట్టిన రోజు) – ఇక్కడ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో ఉన్న – తూ.గో. జిల్లా లో కాకినాడలో పుట్టి, బుద్దిగా చదువుకుని, స్థానిక కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ – ఇప్పుడు JNTU- నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో జూన్, 1966 లో డిగ్రీ తీసుకున్నాను. ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా తూర్పు తీరాన బంగాళా ఖాతం ఒడ్డున ఉన్న కాకినాడ నుంచి అటు పశ్చిమ తీరాన అరేబియా సముద్రం ఒడ్డున బొంబాయి లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్జ్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ లో చేరిన మొదటి వాడిని బహుశా నేనే. ఇక చదవండి)
అది 1966 జూలై నెలాఖరో, ఆగస్ట్ మొదటి వారమో. కాకినాడ నుంచి నేనూ, ఎన్. గోవిందరాజులూ బొంబాయి వెళ్లి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ లో ప్రవేశానికి పరీక్షలు, ఇంటర్వ్యూ లు చెయ్యగా నాకు ఫ్లూయిడ్ పవర్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో సీటు వచ్చింది. గోవింద రాజులు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్కైన్స్ లో చేరడానికి అటునుంచి అటే బెంగుళూరు వెళ్లి పోయాడు. IIT లో మొదటి రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం చేరిన కొత్త విద్యార్ధులు మొత్తం ముఫై మందినీ ఓ గదిలో కూచోబెట్టారు. అంటే మెషీన్ టూల్స్, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్స్, ఫ్లూయిడ్ పవర్, క్రయోజెనిక్స్ వగైరా ఆరేడు బ్రాంచిలు కలిపి ఒక్కో దాంట్లో ఐదారుగురు మాత్రమే యావత్ భారత దేశం నుంచి ఎంపిక అయిన విద్యార్ధులు. ఆ మొదటి రోజు నేను కాస్త నిశితంగా గమనించగా ఆ మ్పుఫై మందిలో నా ఒక్కడిదే కొంచెం బైతు వాలకం. ఎందుకంటే నా ఒక్కడిదే కాకినాడలో అల్లా ఉద్దీనో తమ్మయ లింగమో చేతులతో కుట్టిన పంట్లాం చొక్కా, లాగూ వేసుకున్న వాడిని. మిగిలిన వాళ్లందరూ సొగసైన కాలర్లతో మడత నలగని రెడీ మేడ్ బట్టలతో ఉన్న వాళ్ళే. ఇంకా తరచి చూస్తే…ఐదారుగురు బొంబాయిలోనే ఉన్న విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ ..విజెటీఐ ..అనే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని సులభంగానే గుర్తు పట్టాను.
ఎందుకంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళే ధైర్యంగా బొంబాయి ఇంగ్లీషులో కాస్త ఎత్తులో ఉండి మాట్లాడేసుకుంటున్నారు. ఎంతయినా లోకల్స్ కదా. మరి కొంత మంది హిందీ లోనో, మరాఠీ లోనో పలకరించు కుంటున్నారు. నాకు అప్పటికి ఆ రెండు భాషలకీ తేడా తెలియదు. ఉత్తర భారతం లో మాట్లాడేది అంతా తురకమే! ఇక ఈ రెండు రకాలు తప్ప మిగిలిన వాళ్ళు కొంచెం భయం, భయం గా దిక్కులు చూస్తూ కూచోడమో, మహా అయితే నాలుగు పొడి పొడి ఇంగ్లీషు ముక్కలతో పరిచయాలు చేసుకునే కార్యక్రమం లో ఉండగా హాల్ లోకి ఇద్దరు పెద్ద వాళ్ళు వచ్చారు. టై కట్టుకుని కోటు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రొఫెసర్లు అని తెలిసిపోయి అందరం బెంచీ లలో సద్దుకుని కూచున్నాం. అప్పుడు ఒకాయన అందరికీ స్వాగతం చెప్పి, తమ పరిచయాలు చేసుకుని మాకు డిపార్ట్ మెంట్ లో అన్ని విభాగాలూ చూపించే ముందు ఒక్కొక్కరినీ పేరు పిలిచి అటెండెన్స్ తీసుకున్నారు.
|
అంతే….ఆ క్షణం నుంచీ మేం ముగ్గురం అర క్షణం కూడా విడదీయలేని ప్రాణ స్నేహితులం అయిపోయాం. ఆశ్చర్యం ఏమిటంటే అతని ఈ మూర్తి అన్నయ్య డా. సూరి, మా అన్నయ్య డా. సుబ్రమణ్యం మణిపాల్ లో మెడికల్ కాలేజ్ లో సహాధ్యాయులే కాక ఆప్త మిత్రులు. మూర్తి కూడా మణిపాల్ లోనే ఇంజనీరింగ్ చదుకువుకున్నాడు కాబట్టి మా అన్నయ్య బాగా తెలుసు. ఆ విధంగా మాకు పరోక్ష పరిచయం ఉంది. వాళ్ళది తెనాలి దగ్గర కొల్లూరు. ఈ కొల్లూరు భాగవతుల కుటుంబం వారి నిర్వహణ లో అక్కడి హైస్కూల్ లోనే సినిమాలలోకి వెళ్ళక ముందు వేటూరి సుందర రామ మూర్తి గారు తెలుగు ఉపాధ్యాయులుగా పని చేసేవారు.
ఇక రావు గురించి ఒక చిన్న ఉదంతం చెప్తే చాలు…మా స్నేహం కుదిరిన ఐదారు నెలలకి అనుకుంటాను. ఓ ఆదివారం మేం ముగ్గురం మా హాస్టల్ 1 – మావి పక్క పక్క గదులే అని వేరే చెప్పక్కర లేదు – ఆలిండియా రేడియో లో వివిధ భారతి కార్యక్రమం వింటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆ రోజు ఆ హిందీ పాటల కార్యక్రమం నిర్వహిస్తున్నది సుప్రసిద్ధ గాయని పి. సుశీల. ఆవిడ హిందీ ఉచ్చారణ తెలుగు లాగానే ఉంటుంది. అది విని నేను “ఈవిడ హాయిగా తనకి వచ్చిన తెలుగో తమిళమో కాకుండా ఈ లేని పోని హిందీ ఎందుకో?” అన్నాను వేళాకోళంగా. అది విని రావు “ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా?” అన్నాడు కాస్త చికాకుగా. “ఏం. ఆవిడ పి. సుశీల కదా.” అన్నాను. “అవును సుశీలే. ఆవిడ మా అక్క” అన్నాడు రావు. అప్పటికి ఆరు నెలలుగా మేం ప్రతి క్షణం కలిసి మెలిసి ముగ్గురికీ సరి కొత్త ప్రదేశం అయిన బొంబాయిలోదగ్గర స్నేహితులుగా తిరుగుతున్నా, అతను బాగా పాడతాడు అని తెలిసినా, ఈ పి.ఆర్. కె. రావు ఇంటి పేరు పులపాక అని కానీ, అతను పి. సుశీల తమ్ముడు అని గానీ నాకు, మూర్తి కీ తెలియదు. రావు అంత నిగర్వి. వాళ్ళది విజయ నగరం. అతడిని కుటుంబంలో కిష్టప్ప అని పిలుస్తారు. అతని అన్నయ్య నానప్ప మద్రాసు లో మా చిన్నన్నయ్య చదువుకునే తప్పుడు పరిచయం ఉండేది. ఇండోర్ లో బి.యి. చేశాడు.
ఇలా నేనూ, మూర్తీ, రావూ 1966 నుంచి రెండేళ్ళు మాస్టర్స్ డిగ్రీ, తర్వాత డాక్టరేట్, తర్వాత అక్కడే I I T లోనే లెక్చరర్స్ గా, తర్వాత ముగ్గురం ఇంజనీరింగ్ సంస్థ వ్యవస్థాపకులిగా, అందులో ఒక దాంట్లో భాగస్వాములుగా నేను అమెరికా వచ్చిన తర్వాత కూడా కలిసి మెలిసే ఉన్నాం. వ్యాపార రీత్యా కాలం వేసిన కాసిన్ని గాయాల వలలో అప్పుడప్పుడు చిక్కినా, మా స్నేహాన్ని అలాగే నిలుపుకు వస్తున్న జీవిత కాల స్నేహానుబంధాలు మావి. ఇప్పటికీ వీలున్నప్పుడల్లా కలుస్తూనే ఉంటాం. ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం.
ఇందుతో జతపరిచిన బీచ్ ఫోటోలో ఎడం వేపు నుంచి బి.వై. మూర్తి, పి.ఆర్.కె. రావు, చివుకుల కృష్ణ, జొన్నలగడ్డ చంద్ర శేఖర్ (చందూ), నేనూ…ఇక బొంబాయి I I T లో తెలుగు సాంస్కృతిక వ్యాపకాల గురించీ, ఇతర ఆత్మీయ మిత్రుల గురించీ, మా గురువు “గండర గండడు” గారి గురించీ ….వచ్చే నెల లో
వూరూ వాడా లేని వాళ్ళు…
చాలా బాగున్నవి సార్ మీ జ్ఞాపకాలు
ధన్యవాదాలు శంకర్ ప్రసాద్ గారూ. ప్రతీ నెలా 15 నాటికి ధారావాహికగా వ్రాద్దాం అని ప్రయత్నం…
ప్రేమ కథలు – 1
తీరుబాటుగా ఉన్న మనుషులు నాకిష్టం: అజయ్ ప్రసాద్
ఏ.కె. ప్రభాకర్
సోంపేట ఒక కొత్త కొట్లాట నేర్పింది.
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
vidyasagar on నిరక్షరాస్యుల దాకా పుస్తకాల్ని తీసుకెళ్ళాం: పి .సి.జోషిరాళ్ళెత్తిన కూలీల గురించిన ముఖాముఖి అద్భుతం. ఇంతకుముందు ఆయన పేరే వినని...
శ్రీనివాసుడు on కథ పుట్టిన తొలి రోజులు!మరొక పరిశోధనా పత్రం... The origin and evolution of word...
శ్రీనివాసుడు on కథ పుట్టిన తొలి రోజులు!వివినమూర్తి గారూ, భాషాపుట్టుపూర్వోత్వరాల విశ్లేషణ మరియు భావప్రసార వాహికల పరిణామక్రమంం గురించి...
శ్రీనివాసుడు on ఇంతకీ సీత ఎవరు?!వారికి ముందు రామాయణంపై సినిమాలే రాలేదు, రచనలే రాలేదు, కావ్యాలే రాలేదు,...
రాగ on వేయి పాటలకు ముందు ఒక్క మాట!1985 నుండి అంటే సిరివెన్నెల గారితో మొదలు పెట్టబోతున్నారన్న మాట 😀...
రామకృష్ణ on తీరుబాటుగా ఉన్న మనుషులు నాకిష్టం: అజయ్ ప్రసాద్మంచి కథల పుస్తకానికి మరింత మంచి పరిచయం. రెండూ బాగున్నాయి.
rani siva sankara sarma on ఇంతకీ సీత ఎవరు?!బాపు రమణలు రంగనాయకమ్మ కలిసి, రామాయణాన్ని పూజా విగ్రహంగా మార్చేశారు.
సాయి.గోరంట్ల on నిరక్షరాస్యుల దాకా పుస్తకాల్ని తీసుకెళ్ళాం: పి .సి.జోషిగొప్ప ఇంటర్వ్యూ...చదవడం, తెలుసుకోవడం చాలా సంతోషంగా వుంది
gsrammohan on వేయి పాటలకు ముందు ఒక్క మాట!మంచి ప్రయత్నం. 85 అడ్డుగీత దేనికో అర్థం కాలేదు. ప్రతి రచయితా...
Srikanth k on అనుభవమే కవిత్వానికి బలం: గోపిచాలామంచి సంభాషణ..రఘు సర్ అడిగిన ప్రశ్నలు..దానికి గోపీగారు విస్తారంగా ఇచ్చిన సమాధానాలు...
B. Rama Naidu on నీడనివ్వని చెట్టుతొలి కథగా మంచి ప్రయత్నం. రాబోయే కథలో కథచెప్పే విధానం మీద...
కె.కె. రామయ్య on వేయి పాటలకు ముందు ఒక్క మాట!1985 నుండి నేటిదాక తెలుగు సినిమాలలో పలువురు రాసిన పాటల సాహిత్యం...
|
మన్నె ఏలియా on నీడనివ్వని చెట్టుకథ చాల బాగుంది . చదవడం కాదు వారి జీవితాలను దగ్గరుండి...
కె.కె. రామయ్య on తూరుపు గాలి వీచెనోయ్!“చక్కగా రాస్తున్న యువ రచయితలు మరింత ఎక్కువగా తెలుగు సాహిత్యం చదివి...
గీతాంజలి on మహాశ్వేతా దేవి రిక్షావాలా – ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ రచయిత!మహాశ్వేత దేవి ఒక్క మదన్ కే కాదు ...పీడిత ప్రజల పక్షాన...
ఎ వి రమణమూర్తి on బతుకు ప్రెస్నఈ కథ 'బతుకుప్రశ్న' పేరుతో 'తెలుగువెలుగు', జులై 2017 లో ప్రచురింపబడిన...
ఏల్చూరి మురళీధరరావు on నిరక్షరాస్యుల దాకా పుస్తకాల్ని తీసుకెళ్ళాం: పి .సి.జోషిరాదుగ పబ్లికేషన్స్, పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ల...
Rambabu thota on బిగ్ బాడ్ షో!నేను ఒకేఒక ఎపిసోడ్ చూసా. సేమ్ ఫీలింగ్ కలిగింది. పదిరోజులు చూసిన...
కాశి రాజు on నగరానికొచ్చిన ఫోక్ సాంగ్!Thank you madam...
Devarakonda Subrahmanyam on కొసమెరుపులోని అందం…మంచి విశ్లేషణ . అభినందనలు
suseela on నిరక్షరాస్యుల దాకా పుస్తకాల్ని తీసుకెళ్ళాం: పి .సి.జోషిఎందరో మహానుభావులు అందరికీ వందనములు!
డా.పసునూరి రవీందర్ on అకాల మరణ రుతువుల్లోంచి…అన్న జైభీం. థాంక్యూ సో మచ్
dasaraju ramarao on తూరుపు గాలి వీచెనోయ్!ఉపయుక్తమైన ప్రశ్నలు, అనుభవ సారమైన జవాబులు ,కలగలిపిన సాహిత్య సారం,సారాంశం.అభినందనలు.
Mani Vadlamani on Xనాగేంద్ర ,కధ ని బాగా నేరేట్ చేసావు. చెప్పిన పాయింట్ కూడా...
నవీన్ కుమార్ on బతుకు ప్రెస్నఆర్ద్రమైన కథ.. మావూరి కథ.. ఎంతో మంది పార్వతమ్మలున్నారిక్కడ.. ఎంతోమంది సుంకమ్మలుగా...
డా.పసునూరి రవీందర్ on అకాల మరణ రుతువుల్లోంచి…ధన్యవాదాలు వర. మీ స్పందనను ఇంత విపులంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు. రెండు...
ఆడియో/ వీడియోలకు స్వాగతం!
సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.
|
ఢిల్లీ గ్యాంగ్ వార్ : 10 కి.మీ. ఛేజింగ్.. కాల్పులు.. హాలీవుడ్ మూవీ సీన్.. _ V6 Telugu News
గౌరవ డాక్టరేట్ తీసుకోవడం తప్పు.. నాకొద్దు : సచిన్ టెండూల్కర్
ముక్కు, చెవుల నుంచి రక్తం.. జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది నిర్లక్ష్యం..
రీ-క్రియేషన్ …. వావ్ అనిపిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ స్టిల్
తాగిన మైకంలోనే మాధవిపై నాన్న దాడి చేశాడు.. సాయి కృష్ణ
9నెలలుగా చిన్నారిపై రేప్… స్కూల్ ప్రిన్సిపల్, క్లర్క్ అరెస్ట్
ఢిల్లీ గ్యాంగ్ వార్ : 10 కి.మీ. ఛేజింగ్.. కాల్పులు.. హాలీవుడ్ మూవీ సీన్..
దేశ రాజధాని ఢిల్లీలో హాలివుడ్ యాక్షన్ మూవీ లైవ్ కనిపించింది. ఛేజింగ్స్, కాల్పులతో రోడ్లు దద్ధరిలిల్లాయి. జూన్ 18వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలు. ఎవరి పనులపై వాళ్లు వెళుతూ హడావిడిగా ఉన్నాయి ఢిల్లీ వీధులు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సంతన్ నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు తేరుకునేలోపు కాల్పుల మోత.. ఛేజింగ్స్.. బీభత్సం.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో జితేంద్రగొగయ్ గ్యాంగ్ – టిల్లు తజ్జుపులియా గ్యాంగ్స్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ గ్యాంగ్స్ మధ్య ల్యాండ్ సెటిల్ మెంట్ల విషయంపై వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే.. టిల్లు గ్యాంగ్ సంతన్ నగర్ లోని ఓ జిమ్ నుంచి బయటకు వచ్చింది. తమ ఫార్చ్యునర్ కారులో ఎక్కారు రౌడీలు.. అప్పటికే కాపు కాసి ఉన్న జితేంద్ర గొగయ్ గ్యాంగ్ ఒక్కసారిగా ఎటాక్ చేసింది. గన్ ఫైర్ ఓపెన్ చేసింది. దీంతో అలర్ట్ అయిన టిల్లు గ్యాంగ్.. కారులో తప్పించుకోవటానికి స్పీడ్ పెంచింది. ఈ వెనకే జితేంద్ర గొగయ్ గ్యాంగ్ వారిపై కాల్పులు జరుపుతూ వెంటపడ్డారు.
టిల్లు గ్యాంగ్ కారును.. జితేంద్ర గ్యాంగ్ వెంటాడే ఛేజింగ్ సీన్ 10 కిలోమీటర్లు సాగింది. రన్నింగ్ లోనే ఒకరిపై ఒకరు కాల్పులు. రోడ్లపై హాలివుడ్ మూవీ యాక్షన్ సీన్ నడిచింది. గ్యాంగ్ వార్ కాల్పుల్లో టిల్లు గ్యాంగ్ లోని సన్నీ అనే రౌడీ చనిపోగా, జితేంద్ర గొగయ్ గ్యాంగ్ లో రాజు అనే యువకుడు చనిపోయాడు. రోడ్లపై కాల్పులు జరుపుతూ వెళ్లటంతో ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన బస్సు కోసం వెయిట్ చేస్తున్న సంగీత అనే యువతికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆ యువతి స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మరో ఇద్దరికి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. వీరు ఢిల్లీలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 25 రౌండ్ల కాల్పులు జరిగాయి. టిల్లు గ్యాంగ్ ఫార్య్చునర్ కారును.. షాలిమార్ బాగ్ ఏరియాలో లీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నిశ్శబ్ద విప్లవం కనపడుతుందని, ప్రజలు బిజెపిని శనిగ్రహంలా, టిడిపి, వైసీపీలను రాహు, కేతువులుగా చూస్తున్నారని, జనసేన ధనసేనగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ నేత తులసి రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ గురించి బయటకు వచ్చి మాట్లాడేవారు ఇంకా ఉన్నారా అంటే ఆశ్చర్యం కలగక మారదు. కాంగ్రెస్ పార్టీకి నిశ్శబ్ద విప్లవం కాదు, నిశ్శబ్దంగా గత ఎన్నికలలో పడిన అరకొర ఓట్లు కూడా అడుగంటిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక రాష్ట్రంలో తిరిగి కోలుకునే పరిస్థితి లేదని, ఆ పార్టీలో కాస్తో కూస్తో ఫేమ్ ఉన్న నాయకులు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కోస్తాలో కొంచెం పట్టున్న నేతగా గుర్తింపు పొందిన నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, జనసేన పార్టీలో చేరారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అన్ని జిల్లాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులు… టిడిపి, వైసిపి పార్టీలలో ఉన్న తెలిసిన మిత్రులతో మాట్లాడి తమను పార్టీలో చేర్చుకోవలసిందిగా వేడుకుంటున్నట్లు తెలుస్తుంది. వారంతా ఆ రెండు పార్టీల అధ్యక్షుల నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరొక 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో కోలుకునే పరిస్థితి అయితే కనపడటం లేదు. అసలు ముందు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో కనీసం 10 నియోజకవర్గాలలో అయినా డిఫాజిట్స్ తెచ్చుకోగలిగితే అదే గొప్పగా చెప్పుకోవచ్చు.
Previousసుక్కు మదిలో నుంచి మరో లవ్ స్టోరీ
Nextఅమెజాన్, ప్లిప్ కార్ట్ రికార్డు విక్రయాలు!
కొత్త సినిమా గురించి నేరుగా స్పందించిన పవన్ కళ్యాణ్
తల్లి కోసం పార్టీలో కొనసాగుతా… మరి అభిమానుల పరిస్థితి?
రకుల్ చేసిన తప్పు ఏమిటి… ఎందుకు ఇంత ఆగ్రహం
షకీలా మూవీ ఫస్ట్ లుక్… బాబోయ్ మరీ ఇంత బోల్డ్ ఫోటోనా?
మహేష్ బాబుతో ఆడిపాడనున్న బాలకృష్ణ హీరోయిన్
“సాహూ” రిలీజ్ డేట్ పై సందిగ్ధత
|
ఈపీఎఫ్ఓ నిర్ణయం: రూ.25 వేలకు వేతన పరిమితి పెంపు _ V6 Telugu News
ఢిల్లీ విమానాశ్రయానికి 16వ స్థానం
రికార్డు స్థాయికి: రూ.90 కి చేరిన పెట్రోల్ ధర
రాష్ట్రంలో హై అలర్ట్: మావోయిస్టు ప్రభావిత ప్రాంత MLAలకు భద్రత
ట్రంప్ మరో షాక్: ప్రభుత్వ సాయం పొందితే గ్రీన్ కార్డులివ్వం
ఎల్బీనగర్ – అమీర్ పేట్ మెట్రో లైన్ ప్రారంభం ఇవాళే
ధావన్, రోహిత్ రన్ జుగల్బందీ… పాక్ పై మళ్లీ భారత్ విక్టరీ
ఈపీఎఫ్ఓ నిర్ణయం: రూ.25 వేలకు వేతన పరిమితి పెంపు
ఉద్యోగుల మొత్తం బేసిక్ వేతనంపై కేంద్రం ప్రస్తుతం 1.16 శాతం ఈపీఎఫ్ఓకు కంట్రిబ్యూట్ చేస్తోంది. దీంతో కేంద్రంపై ఏడాదికి రూ.6750 కోట్లు భారం పడుతోంది.
హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం
కమిటీ ఇలాగే చెప్పింది : మీ దగ్గర ఇవి ఉంటే.. నో సబ్సిడీ, నో స్కీమ్స్ _ V6 Telugu News
బర్త్ డే విషెస్ కోసమేనా! : కాంగ్రెస్ సీనియర్ల ఢిల్లీ టూర్ పై ఉత్తమ్ క్లారిటీ
కల చెదిరింది : ఐదు నిమిషాల్లో పెళ్లి అనగా…..విడదీశారు
జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ : జియోకి జంప్ అయిన ఎయిర్ టెల్ భామ
2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు : మోడీ
వార్తలు » కమిటీ ఇలాగే చెప్పింది : మీ దగ్గర ఇవి ఉంటే.. నో సబ్సిడీ, నో స్కీమ్స్ / August 7, 2017
కమిటీ ఇలాగే చెప్పింది : మీ దగ్గర ఇవి ఉంటే.. నో సబ్సిడీ, నో స్కీమ్స్
మీ సొంతింటి కల నెరవేరింది.. మీకో బైక్ ఉంది.. ఫ్యామిలీ మొత్తం తిరగటానికి కారు ఉంది. ఇంట్లో ఫ్రిడ్జి ఉంది.. ఎండాకాలం కూల్ గా ఉండటానికి ఏసీ ఉంది.. బట్టలు ఉతకటానికి వాషింగ్ మెషీన్ ఉంది.. ఇవన్నీ మీ సొంత డబ్బుతో కొనుక్కుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారా.. నిజమే ఇవన్నీ మీ డబ్బుతో మీరు కొనుక్కున్నవే. ఎవరూ కాదనరు. ఇవన్నీ ఉంటే.. ఇక నుంచి మీరు ప్రభుత్వ సబ్సిడీ, ప్రభుత్వ పథకాలకు అనర్హులు కాబోతున్నారు. ఈ మాట మేం చెబుతున్నది కాదు.. సామాజిక ఆర్థిక సర్వే చేసిన వివేక్ దేబ్రాయ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన వివరాలు ఇవి.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో టూ వీలర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ ఈ మూడు ఉన్న కుటుంబాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించాలని సూచించింది. పేదలు, బడుగు వర్గాల వారికి స్కీమ్స్ సక్రమంగా అమలు చేయాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పట్టణ, నగర ప్రాంతాల్లోని 59శాతం కుటుంబాలను సంక్షేమ అర్హతను సమీక్షించాల్సిన అవసరం ఉందని నివేదికలో స్పష్టం చేసింది.
ఫ్రిడ్జి, బైక్, వాషింగ్ మెషీన్ ఈ మూడు ఉంటే సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించాలని చెప్పిన వివేక్ దేబ్రాయ్ కమిటీ.. నాలుగు బెడ్ రూం ఇల్లు, కారు, ఏసీ ఉన్న కుటుంబాలను వెంటనే సంక్షేమ పథకాల నుంచి తొలగించాలని వెల్లడించింది. ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించటం వల్ల.. నగర, పట్టణాల్లో ఇల్లు లేని వారికి ప్రయోజనం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పింది. తక్కువ ఆదాయం ఉన్నవారు.. కుటుంబ పోషణను భారంగా నెట్టుకొస్తున్న వారికి ఈ ప్రయోజనాలు కచ్చితంగా అమలు అయ్యే విధంగా చూడాలని కోరింది.
ప్రస్తుతం నగర, పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న 41శాతం మంది తాము ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులమో.. కాదో వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని.. ప్రభుత్వాలకు సహకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సబ్సిడీ, స్కీమ్స్ విషయంలో పునరాలోచించుకోవాలని కోరింది. తద్వారా అర్హులైన వారికి అవకాశం వస్తుందన్నారు.
|
రూటు మార్చింది: ఉత్తర దిశగా నైరుతి రుతుపవనాలు _ V6 Telugu News
బర్త్ డే విషెస్ కోసమేనా! : కాంగ్రెస్ సీనియర్ల ఢిల్లీ టూర్ పై ఉత్తమ్ క్లారిటీ
కల చెదిరింది : ఐదు నిమిషాల్లో పెళ్లి అనగా…..విడదీశారు
జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ : జియోకి జంప్ అయిన ఎయిర్ టెల్ భామ
2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు : మోడీ
వార్తలు » రాష్ట్రీయ వార్తలు » రూటు మార్చింది: ఉత్తర దిశగా నైరుతి రుతుపవనాలు / July 26, 2017
నైరుతి రూటు మార్చిందా.. అంటే అవుననే అంటున్నారు అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు. మందకొండిగా సాగుతూ.. ఉత్తర భారతానికి దిశ మార్చుకుంటున్నాయని ఆ పరిశోధనల్లో తేలింది. నైరుతి రుతుపవనాలు మధ్య భారతదేశానికి ఉత్తరంగా ఎక్కువ బలపడ్డాయని స్పష్టం చేస్తోంది. 2002 నాటి నుంచి ఏటా భారతదేశం మొత్తమ్మీద సగటు ఉష్ణోగ్రత 0.1 డిగ్రీ నుంచి 1 డిగ్రీ సెల్సి యస్ వరకూ పెరిగిందని, అదే సమయంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతల పెరుగుదలలో మందగమనం కనిపించిందని ఎంఐటీ గుర్తించింది. అయితే ఈ తేడా ఎక్కువగా ఉండటం వల్ల రుతుపవన మేఘాలు బలంగా మారతాయని… ఎక్కువ వానలు కురిపిస్తాయని.. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పు ఎందుకు వచ్చిందన్న విషయాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు.
ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని.. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మరీ అధ్వానమవుతాయని అందరూ అనుకున్నారు. అయితే ఆఫ్రికా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో మాదిరిగానే ఈ ప్రాంతంలోనూ పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఆలస్యమైందని ఎంఐటీ శాస్త్రవేత్త చెన్ వాంగ్ అంటున్నారు.
పాత కక్షలే కారణం: రౌడీ షీటర్ హత్య _ V6 Telugu News
సెప్టెంబర్ 15 నుంచి ఆధార్ కు ఫేస్ రికగ్నిషన్
ఫేస్ బుక్ అడ్డాగా…బ్లాక్ మెయిల్ కు పాల్పడిన యువకులు
కేరళకు అండగా తెలంగాణ….నెల జీతం విరాళంగా ప్రకటించిన మంత్రులు
కోలుకోని కేరళ…357కి చేరిన మృతుల సంఖ్య
10 మంది అరెస్ట్ : నకిలీ పత్రాలతో 70 కోట్లు బ్యాంకు లోన్లు
ఇమ్రాన్ ప్రమాణం : పాక్ ఆర్మీ చీఫ్ కు సిధ్దు హగ్ పై వివాదం
పాత కక్షలే కారణం: రౌడీ షీటర్ హత్య
హత్యలు, దోపిడీలతో పాటు పలు చైన్ స్నాచింగ్ లతో సంబంధం ఉన్న రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నెల రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన 26 ఏళ్ల రౌడీషీటర్ సయ్యద్ ఫరీద్ ఆదివారం(ఏప్రిల్-22) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆరుగురు వ్యక్తు లు కత్తులు, కర్రలతో దాడి చేయడంతో పాటు బండ రాళ్లతో మోది హత్య చేశారు. మాణికేశ్వరీ నగర్కు చెందిన సయ్యద్ ఫరీద్ ఆటో డ్రైవర్. ఇతనిపై చిలకలగూడ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదు అయింది. ఆదివారం (ఏప్రిల్-22) ఉదయం రేతిఫైల్ బస్టాండ్ ఎదురుగా ఉండే ఓ వైన్షాప్ ముందు ఫరీద్ ఉండగా.. నలుగురు వ్యక్తులు, ఇద్దరు మహిళలు కత్తి, కర్రలతో దాడి చేశారు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన అతనిపై బండ రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఫరీద్ పై 17కు పైగా కేసులు ఉన్నాయి. ఇతనికి పైళ్లైంది కానీ ఆయన ప్రవర్తనతో విసుగు చెందిన భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది.
ఫరీద్ హత్య కేసులో పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నరసింహా,శివ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు. ఘటనకు దారితీసిన పరిస్థితితులపై పక్కనే ఉన్న హోటల్ లో పని చేస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు ప్రత్యక్ష సాక్షులను అదుపులోకి విచారిస్తున్నారు పోలీసులు.
శశి కాన్వాయ్ పై దాడి..
తెలుగు వెర్షన్
Home latest శశి కాన్వాయ్ పై దాడి..
శశికళ కి షాక్ మీద షాక్.చివరికి జైలుకి వెళ్లబోయే ముందు కూడా ఆమెకి ఓ అవమానం తప్పలేదు.ఈ మధ్యాహ్నం బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు కాన్వాయ్ తో బయలుదేరింది శశికళ.పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకి చేరుకోబోయేముందు ఊహించని పరిణామం ఎదురైంది.ఎక్కడినుంచి వచ్చారో గానీ జయ అభిమానులమని చెప్పుకున్న కొందరు హఠాత్తుగా సీన్ లోకి వచ్చి శశి కాన్వాయ్ పై దాడికి తెగబడ్డారు.కాన్వాయ్ లో వున్న కార్ల అద్దాల్ని పగలగొట్టారు.ఊహించని పరిణామంతో శశి వర్గం ఖంగుతింది.పోలీసులు కలగజేసుకుని ఆందోళనకారుల్ని చెదరగొట్టి శశి కి భద్రత కల్పించారు.
ఈ పరిణామం తర్వాత షాక్ తిన్న శశికళ కోర్ట్ లో లొంగిపోయారు.శశికళ తో పాటు ఇళవరసి కూడా కోర్టులో లొంగిపోయారు.వారి వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి జైలుకి తరలించాలని ఆదేశించారు.వైద్య పరీక్షల అనంతరం వారిని జైలుకి తరలించారు.శశికళకి జైలులో 10711 అనే నెంబర్ కేటాయించారు.
|
మిస్ వరల్డ్ గా గెలుపొందడం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఐశ్వర్య రాయ్.. సుస్మితా సేన్.. ప్రియాంక చోప్రా వంటి భామలను మనం చాలా ప్రత్యేకంగా చూస్తుంటాం. ఈ భామలందరూ సాధారణంగానే బాలీవుడ్ లోకి అడుగుపెట్టేసి ఆ తరువాత హాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. తన సీనియర్ల తరహాలో ప్రియాంక కూడా అలాగే ప్రయత్నించి.. హాలీవుడ్ లో ఒక పెద్ద సీరియల్ తో పాటు కొన్ని సినిమాలు కూడా చేసింది.
అయితే ఎబిసి నెట్వర్క్ వారు క్వాంటికో సీరియల్ ను నిలిపేసిన తరువాత.. అమ్మడు తిరిగి ఇండియా వచ్చేస్తోంది. ఆ మద్యన హాలీవుడ్ లో దాదాపు ప్రతీ చిన్నాచితకా మ్యాగజైన్ కోసం కవర్ పేజీలకు హాటు హాటుగా ఫోజులిచ్చినా.. ఎందుకో అక్కడ పెద్దగా పనవ్వలేదు. అదిగో అలాంటి ఒక మ్యాగజైన్ కోసం అమ్మడు తన సందలన్నీ కళ్ళారా ఆరగించండి అంటూ ఎలా అరువిచ్చుందో చూసుకోండి. ప్రియాంక ఖచ్చితంగా ఒక గమ్మత్తైన సోయగం అని ఈ ఫోటోను చూస్తే చెప్పొచ్చు. కాని ఈ సోకులకు ఇక చీటి చెల్లిందా?
ప్రస్తుతం ఇండియా వచ్చేసిన ప్రియాంక.. ఇక్కడ సల్మాన్ ఖాన్ తో 'భరత్' అనే సినిమాలో కనిపించనుంది. అయితే సల్మాన్ సినిమాల్లో హీరోయిన్లకు ఎంత మాత్రం క్యారక్టర్లు ఉంటాయో తెలిసిందే. అలాగే ప్రియాంక పాటల్లో తన అందాల ప్రదర్శన చేసినా కూడా.. ఇప్పుడు ఆమెను తలదన్నే హాట్ భామలకే ఇక్కడ కేరాఫ్ అడ్రస్ దొరకట్లేదు. చూద్దాం ప్రియాంకకు మరోసారి బాలీవుడ్ లో ఏదన్నా టర్నింగ్ పాయింట్ వస్తుందేమో.
హరీశ్ రావు ఆపరేషన్..కాంగ్రెస్ మైండ్ బ్లాంక్
తెలంగాణ సీఎం వర్సెస్ యూపీ సీఎం
తొలి సినిమా అడ్రస్ లేదు.. రెండో ఛాన్స్
రామ్ ముందు రెండు ఛాయిస్ లు..!
#RRR: పోస్టర్ అలా ఉంటుందట
మహేష్ స్పెషల్.. ఆయన చేస్తే బాగుంటుంది!
ఫోటో స్టొరీ: చిలిపిగా మహేష్ బాబు
మూవీ రివ్యూ: 'ట్యాక్సీవాలా'
దాసరి బయోపిక్ ఏమైంది?
'2.ఓ' 3డి టీజర్.. మనకు 3డి థియేటర్లేవి?
బిగ్ బాస్ ఫైనల్ వీకెండ్.. వీరికే చాన్స్
'దేవదాస్' నైజాం అంత పలికిందా?
|
సంకల్పం ఉంటే.. తెలుగుభాషకు అడ్డే లేదు _ V6 Telugu News
కొత్త ఆప్షన్: మీ మొబైల్ లో అలర్ట్ బటన్
రూబిక్ క్యూబ్స్ తో…13ఏళ్ల బాలుడి గిన్నిస్ రికార్డ్
ముగిసిన అనంత్ కుమార్ అంత్యక్రియలు… కేంద్రం పెద్దల నివాళులు
మైనర్ పై గ్యాంగ్ రేప్.. నిందితుల నుంచి డబ్బులు తీసుకున్న తల్లి అరెస్ట్
భాష.. కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది. సమాజం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అయితే.. భాషలు అంతరించిపోతున్నాయి. భాష అంతరించిదంటే… ఆ భాష మాట్లాడే సమూహం అంతరించినట్లేనని భావించాలి. మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగుపై వీ సిక్స్ ప్రత్యేక కథనం.
ప్రపంచీకరణ ప్రభావం…..మాట్లాడే భాషలపై కూడా పడింది. జీవనదుల్లా సాగాల్సిన భాషలు….ఒక్కటొక్కటిగా అంతరిస్తున్నాయి. కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలుచుకునే….తెలుగు కూడా అంతరించడానికి రెడీగా ఉన్నదన్న వార్తలు.. భాషాభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశంలో హిందీ తరువాత… ఎక్కువ మంది మాట్లాడేది… తెలుగునే. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న భాషల్లో…. తెలుగుకు 15 వ స్థానం ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం…..మన దేశంలో 428 భాషలున్నాయి. అయితే ప్రస్తుతానికి 415 మాత్రమే ఉనికిలో ఉన్నాయి. అంటే…. ఈ పన్నెండేళ్ల కాలంలో……ఒకటి కాదు….రెండు కాదు….పదమూడు భాషలు అంతరించిపోయాయి. తెలుగు భాష విషయంలోనూ ….ఇలాంటి ఆందోళనే వ్యక్తమవుతోంది. అయితే, వెయ్యేళ్ల చరిత్ర ఉన్న తెలుగు భాషకు ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు భాషా శాస్త్రవేత్తలు. తెలుగు బతుకుతుందని భరోసా ఇస్తున్నారు.
మాత్రుభాష లో విద్యా బోధన తగ్గుతున్న అన్ని ప్రాంతాల్లోనూ….అక్కడి భాషలకు ఈ సమస్య వస్తోంది. మన దేశంలో ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండే భాషలు…..ఇప్పుడు వందల సంఖ్యకే పరిమితమయ్యాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే…ప్రతి వృత్తికి, కులానికి ఒకప్పుడు… ప్రత్యేకంగా ఒక భాష ఉండేది. ఇప్పుడు వ్రుత్తులు పోయాయి. వ్రుత్తులతో పాటు….ఆ సమూహాలు మాట్లాడే భాషలూ పోయాయి. ఏ భాష అయినా సరే….వాడుకలో లేకపోతే….నూకలు చెల్లినట్లే. నిత్య వ్యవహారంలో ఉండే భాష ఏదైనా సరే నాలుగు కాలాల పాటు సేఫ్.
1964లో తెలుగు ను…అధికార భాషగా గుర్తించారు. అనేక పోరాటాల తరువాత… 2008 లో తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు భాష పరిరక్షణ విషయంలో… మనం కొంత వెనకబడ్డా, తెలుగు భాష….జనానికి దూరం కాలేదు. ప్రజల నాలికలపై నర్తిస్తూనే ఉంది. నిత్య వ్యవహారాల్లో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య ….లక్షల్లో కాదు, కోట్లలో ఉంది. సహజంగా …ఒక భాష అంతరించిపోవాలంటే, మాట్లాడే వాళ్లు ….కనీసం లక్ష మంది కూడా ఉండకూడదు. సో….తెలుగు భాషకు వచ్చిన ముప్పేమీ లేదు.
అలా అని.. భాషను నిర్లక్యం చేయడం ఏమాత్రం సరైంది కాదు. ఒక వేళ ప్రభుత్వం పట్టించుకోకపోయినా… ప్రజలు పోరాటం చేయాలి. భాషను రక్షించుకోవడానికి ఉద్యమించాలి. ఇవేమీ చేయకపోవడం వల్లనే…..ప్రపంచవ్యాప్తంగా వెయ్యి భాషలు అంతరించిపోయాయి. ఆఫ్రికాలో 46, అమెరికాలో 170, ఆస్ట్రేలియలో 78, యూరప్ లో 12, ఇలా అంతరించాయి.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఎదురు లేకుండా ముందుకు సాగుతోంది ఒక్క ఇంగ్లీషు భాషే. మిగతా భాషలేవీ…. ఇంగ్లీషు దరిదాపులకు కూడా రావడం లేదు. అనేక అంశాల్లో అమెరికకు పక్కలో బల్లెంలా తయారైన చైనాలోని … మాండరిన్ భాష కూడా ఒడిదుడుకులకు లోనవుతోంది. భాష జీవనది లాంటిది. నిరంతర ప్రవాహంలో కొన్నిసార్లు ఇతర భాషల పదాలను కూడా ఇముడ్చుకుని భాష నడవాల్సి ఉంటుంది. అలా నడిచిన భాషే …జనంలో ఉంటుంది. సజీవంగా ఉంటుంది. కాబట్టి…తెలుగుకు వచ్చిన ముప్పేమీ లేదు.
శబరిమల కేసు: జనవరి 22 నుంచి రివ్యూ పిటిషన్లపై విచారణ
ఈ నగరాల్లో అద్దెలెంతో తెలుసా…
|
కాంగ్రెస్ పోతేనే.. బంగారు తెలంగాణ: కేటీఆర్ _ V6 Telugu News
రువాండాకి 200 ఆవులు గిఫ్ట్ గా ఇస్తున్న మోడీ
చాలా గ్యాప్ వచ్చింది : ఆఫ్రికా దేశాల పర్యటనకు బయల్దేరిన మోడీ
చూసి పంపండి : వాట్సాప్ అడ్మిన్ కు ఐదు నెలల జైలు
ఫైనల్ ఎపిసోడ్ లో పులి-కమలం బంధం
భారం కాదు : హెల్మెట్ బరువు తగ్గించండి
కాంగ్రెస్ పోతేనే.. బంగారు తెలంగాణ: కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా పోతేనే.. బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు మంత్రి కేటీఆర్. 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్… తెలంగాణను నాశనం చేసిందన్నారు. మహమూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. జిల్లాలోని మయూరీ నర్సరీలో అడ్వెంచర్ పార్క్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోప్ వేపై మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ప్రయాణించి ఎంజాయ్ చేశారు. అంతకుముందు నర్సరీలో మంత్రులు మొక్కలు నాటి అర్బన్ లంగ్ స్పేస్ పార్క్ను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చారని ఆరోపించారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
నాగచైతన్య – సమంత కొత్త సినిమా ప్రారంభం
రేవంత్ కు లీగల్ నోటీసులు పంపిన రాజేంద్ర ప్రసాద్ పాకాల
శుక్రవారం జరిగిన సన్ బర్న్ షో సందర్భంగా రాజేంద్రప్రసాద్ పాకాలపై రేవంత్ విమర్శలు చేశారు. ఆ షో నిర్వహించేది రాజేంద్ర ప్రసాదే అని ఆరోపించారు. ఆ షో లో డ్రగ్స్ సరఫరా చేసే ప్రమాదముందని ఆరోపించారు రేవంత్. దాంతోపాటు గతంలోనూ డ్రగ్స్ కేసు బయట పడ్డప్పుడు కూడా రేవంత్ కేటీఆర్ ను విమర్శిస్తూ ఆయన బామ్మార్దిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీచేశారు కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్. తన వ్యాపారానికి సంబంధించి అసత్య ఆరోపణలు చేయడంతో పాటు ప్రభుత్వ పెద్దల పరువుతీస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు రాజేంద్రప్రసాద్. మీడియా సమక్షంలో వెంటనే క్షమాపణ చెప్పాలని పాకాల డిమాండ్ చేశారు. లేకపోతే రేవంత్ మీద క్రిమినల్ ఆక్షన్ తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు రాజేంద్రప్రసాద్.
ఇక రాజేంద్ర ప్రసాద్ మీదే కాకుండా రేవంత్ రెడ్డి రాజేంద్రప్రసాద్ సతీమణి సుమ పాకాల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. డ్రగ్ మాఫియా కింగ్ గా రాజేంద్ర ప్రసాద్ వెలుగొందుతుండగా డ్రగ్ మాఫియా క్వీన్ గా సుమ పాకాల నిలిచారని ఆరోపణలు గుప్పించారు. ఇద్దరు భార్యాభర్తలు కలిసే హైదరాబాద్ లో డ్రగ్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు రేవంత్. హైదరాబాద్ లోని పబ్ లలో మైనర్లకు కూడా డ్రగ్ ను అలవాటు చేస్తున్నారని, ఈ తతంగంలో వీరిద్దరూ కీ రోల్ ప్లే చేస్తున్నారని కూడా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ పాకాల తీవ్ర ఆవేదనకు చెందినట్లు చెబుతున్నారు. బిజినెస్ మెన్ అయిన తనను, బిజినెస్ ఫ్యామిలీ అయిన తన కుటుంబాన్ని, తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన తన బావ కుటుంబాన్ని అవమానించేలా ఆరోపణలు చేయడంతోనే ఈ లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇక సుమ పాకాల కూడా లీగల్ నోటీసులు పంపుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇదీ రేవంత్ రెడ్డికి రాజేంద్ర ప్రసాద్ పాకాల పంపిన లీగల్ నోటీసు కాపీ..
సీఐ మాధవ్ పై ఫిర్యాదు చేసిన ఎంపీ జేసీ
కేసీఆర్కు మద్దతు: టీఆర్ఎస్లో చేరికపై తేల్చేసిన సుమన్
ఏషియానెట్ ప్రత్యేకం : ఎన్టీఆర్, పవన్, మహేష్ గురించి సుమన్ ఏమన్నాడంటే
ప్రియాంక హాట్ లిప్ లాక్... వైరల్ అవుతున్న వీడియో
శ్రద్దాకు హైదరాబాద్ రుచి చూపించిన ప్రభాస్ (వీడియో)
కియరా అద్వానీ... ఆ హీరోతో ప్రేమలో? (వీడియో)
|
ఎంత దారుణం : పెన్షన్ కోసం తల్లి శవాన్ని రెండేళ్లు దాచాడు _ V6 Telugu News
TSPSC గుడ్ న్యూస్ : GHMC, బేవరేజెస్ లో ఉద్యోగాలు
పిడుగుపాటుకు చనిపోతే రూ.6లక్షలు
రంగు గుర్తుపెట్టుకోండి : కొత్త రూ.100 నోటు ఇలా ఉంటుంది
సస్పెన్స్ తో చంపేసిన క్రికెటర్ : మీల్స్ బిల్లు రూ.7లక్షలు
ఢిల్లీలో హై అలర్ట్ : ఉగ్రదాడిపై..నిఘావర్గాల హెచ్చరిక
తల్లి మరణాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని భావించాడు ఒక ప్రబుధ్ధుడు. తల్లి మరణాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా ఆమె శవంతో లక్షాధికారి కావాలనుకున్నాడు. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తాలో జరిగిన ఓ దారుణ సంఘటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తుంది.
స్థానికులకు తండ్రి, కొడుకుల ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సువవ్రతా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న ఓ డీప్ ఫ్రీజర్ ను గుర్తించిన పోలీసులు దాన్ని తెరిచి చూడగా బీనా మృతదేహం కన్పించింది. ఫోర్జరీ చేసిన కొన్ని పేపర్లను స్వాధీనం చేసుకొన్నారు. రిటైర్ అయిన తర్వాత బీనాకు నెలకు రూ. 50వేల పింఛను వచ్చేది. అయితే బీనా చనిపోయినప్పటి నుంచి ఆమె వేలి ముద్రలు తీసుకుంటూ రెండేళ్లుగా సువవ్రతా ఆ పింఛను తీసుకున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బీనా మృతదేహాన్ని భద్రపరిచిన విషయం తనకు తెలుసునని, కొడుకు సూచనల మేరకే తాను ఈ విషయం పోలీసులకు చెప్పలేదని గోపాల్ విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పలేదు: జైరామ్ _ V6 Telugu News
చత్తీస్ గడ్ లో ముగిసిన మొదటి దశ పోలింగ్.. 75శాతంగా నమోదు
ఇదే నా చివరి వరల్డ్ కప్ : మిథాలీ
స్వతంత్ర భారతంలో మొదటిసారి… వారణాసి జలమార్గం ప్రారంభించిన ప్రధాని మోడీ
కోదండరాం… ఉద్యమం రోజులు గుర్తుచేసుకో.. పేపర్లు ముంగటేసుకో…: హరీష్ రావు
తెలంగాణలో 4K పాలన.. అవినీతి, నిరుద్యోగం ఎక్కువ : సీఎం నారాయణ స్వామి
కుల సంఘాలతో మీటింగ్.. కోడ్ ఉల్లంఘనే : సీఈఓ రజత్ కుమార్
రూ.కోటి విలువైన 3 కిలోల బంగారు నాగాభరణం.. శ్రీశైల మల్లన్నకు కానుక
అలీబాబా అదుర్స్ : గంటలోనే రూ.72వేల కోట్ల సేల్స్
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అటు పార్లమెంట్ ఉభయసభలను, ఇటు ఆంధ్రప్రాంత ప్రజానీకాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ మండిపడ్డారు. “11 రాష్ట్రాలు ఇప్పటికే ప్రత్యేక హోదా కలిగిఉన్నాయి…
ఆ రాష్ట్రాలన్నీ కూడా కాంగ్రెస్ పాలన లోనే ఉన్నాయి…విభజన జరిగి రెండేళ్లయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం నాటి హామీలు అమలు చేయడం లో పూర్తిగా విఫలం అయ్యింది…మొత్తం ఈ డ్రామాను తెలుగుదేశం పార్టీ యే నడిపిస్తోంది…టీడీపీ అంటూ తెలుగు డ్రామా పార్టీ …. చంద్రబాబు పార్టీకి చిత్త శుద్ధి ఉంటే ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడాలి……ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎటువంటి సిఫారసులు చేయలేదు… అది ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న స్వంత నిర్ణయం…ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదనేది ఎన్డీయే రాజకీయ నిర్ణయం…ప్రధాని తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను రేపే కట్టబెట్టొచ్చు.. వెన్వెంటనే అమలు పరచవచ్చు…”
రూ.3లక్షలకు శిశువు అమ్మకం..వ్యక్తి అరెస్ట్
ఏపీకి అవినీతి లేని పాలన కావాలి : పవన్
ప్రాణాలు తీసిన డబ్బు : అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయాడని..ఫ్యామిలీ సూసైడ్
140 మిలియన్ వ్యూస్తో రికార్డు సృష్టిస్తున్న ‘2.ఓ’
|
రామప్పకు యునెస్కో గుర్తింపు _ V6 Telugu News
చత్తీస్ గడ్ లో ముగిసిన మొదటి దశ పోలింగ్.. 75శాతంగా నమోదు
ఇదే నా చివరి వరల్డ్ కప్ : మిథాలీ
స్వతంత్ర భారతంలో మొదటిసారి… వారణాసి జలమార్గం ప్రారంభించిన ప్రధాని మోడీ
కోదండరాం… ఉద్యమం రోజులు గుర్తుచేసుకో.. పేపర్లు ముంగటేసుకో…: హరీష్ రావు
తెలంగాణలో 4K పాలన.. అవినీతి, నిరుద్యోగం ఎక్కువ : సీఎం నారాయణ స్వామి
కుల సంఘాలతో మీటింగ్.. కోడ్ ఉల్లంఘనే : సీఈఓ రజత్ కుమార్
రూ.కోటి విలువైన 3 కిలోల బంగారు నాగాభరణం.. శ్రీశైల మల్లన్నకు కానుక
అలీబాబా అదుర్స్ : గంటలోనే రూ.72వేల కోట్ల సేల్స్
వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయం… అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పను గుర్తించింది యునెస్కో. దీంతో… రామప్ప కేంద్రంగా… జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ… పర్యాటక గ్రామం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీని ద్వారా… జిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ట్రై చేస్తోంది.
కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీక అయిన రామప్ప దేవాలయం… మరో ఘనత సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో… రామప్పను… యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతో… వరంగల్ జిల్లాలోని ములుగు రెవెన్యూ డివిజన్ లోని… ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ… టూరిస్ట్ విలేజ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ములుగు మండలం ఇంచెర్ల శివారులోని… ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. అన్ని ప్రాంతాలకు కేంద్రంగా ఉండేలా… ప్రస్తుతం 15ఎకరాల స్థలం కోసం వెతుకుతున్నారు అధికారులు.
రూ.3లక్షలకు శిశువు అమ్మకం..వ్యక్తి అరెస్ట్
ఏపీకి అవినీతి లేని పాలన కావాలి : పవన్
ప్రాణాలు తీసిన డబ్బు : అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయాడని..ఫ్యామిలీ సూసైడ్
140 మిలియన్ వ్యూస్తో రికార్డు సృష్టిస్తున్న ‘2.ఓ’
ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందో ఆశ్యర్యమేస్తుంది : కేటీఆర్ _ V6 Telugu News
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లకు రిజర్వేషన్లు వర్తించవు : సుప్రీం కోర్టు క్లారిటీ
బ్యాంకింగ్, టెలికం, విద్యా సంస్థల్లో ఆధార్ తప్పనిసరి కాదు: సుప్రీం
చంద్రబాబు, లోకేశ్ పై దాఖలైన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్ లో భారీ వర్షం..ట్రాఫిక్ జామ్
కోదండరాం గారు… మహాకూటమితో పొత్తు ఏ అమరుడు కోరాడు? : కేటీఆర్
ఖరీదైన ఎన్లివేం హ్యాండ్ రషెస్ & శనితీజర్స్ India _ PriceDekho.com
Expensive ఎన్లివేం హ్యాండ్ రషెస్ & శనితీజర్స్ లో Indiaధర
19 Sep 2018 నాటికి Rs. 249 వరకు వరకు లో Indiaకొనుగోలు ఖరీదైన హ్యాండ్ రషెస్ & శనితీజర్స్. ధరలు సులభం మరియు శీఘ్ర ఆన్లైన్ పోలిక కోసం ప్రముఖ ఆన్లైన్ దుకాణాలు నుండి పొందిన ఉన్నాయి. ఉత్పత్తుల విస్తృత పరిధి ద్వారా బ్రౌజ్: ధరల సరిపోల్చండి , మీ స్నేహితులతో లక్షణాలు & సమీక్షలు, వీక్షణ చిత్రాలు మరియు వాటా ధరలు చదవండి. ఇందులో అత్యంత ప్రాచుర్యం ఖరీదైన ఎన్లివేం హ్యాండ్ వాష్ & శనితీజర్ లో Indiaఉంది ఎన్లివేం లగ్జరీ హ్యాండ్ వాష్ రెఫ్రెషింగ్ Rs. 249 ధరకే.
ధర రేంజ్ కోసం ఎన్లివేం హ్యాండ్ రషెస్ & శనితీజర్స్ < / strong>
3 ఎన్లివేం హ్యాండ్ రషెస్ & శనితీజర్స్ రూపాయల కన్నా ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. 149. అత్యధిక ధర చెల్లించి వస్తువును Rs. 249 లో ఎన్లివేం లగ్జరీ హ్యాండ్ వాష్ రెఫ్రెషింగ్ అందుబాటులో Indiaఉంది. కొనుగోలుచేసేవారు స్మార్ట్ నిర్ణయాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ధరలు పోల్చి, ప్రీమియం ఉత్పత్తుల ఇచ్చిన పరిధి నుండి ఎంచుకోవచ్చు. ధరలు Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ఆన్లైన్ షాపింగ్ etc వంటి అన్ని ప్రధాన నగరాలు అంతటా చెల్లుతాయి.
టాప్ 10ఎన్లివేం హ్యాండ్ రషెస్ & శనితీజర్స్
కెల్వినేటర్ కేసు ౨౦౪స్గ్ డబల్ డోర్ ౧౯౦ల్టర్ రెఫ్రిజిరేటర్ మాట్ సిల్వర్ తో Indiaధరఆఫర్స్ & పూర్తి _ PriceDekho.com
కెల్వినేటర్ కేసు ౨౦౪స్గ్ డబల్ డోర్ ౧౯౦ల్టర్ రెఫ్రిజిరేటర్ మాట్ సిల్వర్
కెల్వినేటర్ కేసు ౨౦౪స్గ్ డబల్ డోర్ ౧౯౦ల్టర్ రెఫ్రిజిరేటర్ మాట్ సిల్వర్ యొక్కధర పైన పట్టికలో Indian Rupeeలో ఉంది.
కెల్వినేటర్ కేసు ౨౦౪స్గ్ డబల్ డోర్ ౧౯౦ల్టర్ రెఫ్రిజిరేటర్ మాట్ సిల్వర్ యొక్క తాజా ధర May 28, 2018పొందిన జరిగినది
కెల్వినేటర్ కేసు ౨౦౪స్గ్ డబల్ డోర్ ౧౯౦ల్టర్ రెఫ్రిజిరేటర్ మాట్ సిల్వర్ ధరలు క్రమం తప్పకుండా మారుతుంది. కెల్వినేటర్ కేసు ౨౦౪స్గ్ డబల్ డోర్ ౧౯౦ల్టర్ రెఫ్రిజిరేటర్ మాట్ సిల్వర్ యొక్క తాజా ధరల కనుగొనేందుకు మా సైట్ తనిఖీ చేస్తూనే దయచేసి.
కెల్వినేటర్ కేసు ౨౦౪స్గ్ డబల్ డోర్ ౧౯౦ల్టర్ రెఫ్రిజిరేటర్ మాట్ సిల్వర్ - యూజర్ సమీక్షలు
కెల్వినేటర్ కేసు ౨౦౪స్గ్ డబల్ డోర్ ౧౯౦ల్టర్ రెఫ్రిజిరేటర్ మాట్ సిల్వర్ లక్షణాలు
|
పూరి జగన్నాథ్ శిష్యుడు దర్శకుడిగా 47డేస్.. ఇప్పటికే మంచి టాక్తో _ Pradeep Maddali's 47 days set to release in December - Telugu Filmibeat
తమిళ సినిమా
పూరి జగన్నాథ్ శిష్యుడు దర్శకుడిగా 47డేస్.. ఇప్పటికే మంచి టాక్తో
‘సైరా’ టీంను పరుగులు పెట్టించిన నయనతార...!
కేసీఆర్ మలివిడత ప్రచారం.. ఆరు చోట్ల సభలు.. షెడ్యూల్ ఖరారు
తక్కువ ధరలో విడుదలైన ఆర్ఇ 650 ట్విన్ బైకులు
ట్విట్టర్ రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీనువైట్లకు హిట్ పడ్డట్లేనా!
జియో,ఎయిర్టెల్,వోడాఫోన్ నుండి మరో అద్భుత ప్రీపెయిడ్ ఆఫర్లు?
సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గాతెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ వైజాగ్ , అరకు, గోవా, హైదారాబాద్ లలో పూర్తి
చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కంప్లీట్ టెక్నిషియన్స్ సినిమా గా రూపొందిన ఈ చిత్రంపైఇప్పటికే ఇండస్ట్రీ లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ అవుట్ పుట్ తెలిసిన త్రిశూల్ సినిమా ఫ్యాన్సీ రేట్కు ఓవర్సీస్ హక్కులను దక్కించుకుంది.
తెలుగు ప్రేక్షకులకు '47డేస్'చిత్రం సరికొత్త అనుభూతి ఇస్తుందని నమ్మకంగా చెబుతుంది చిత్ర యూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్య కథాంశంగా వస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయని అంటుంది చిత్ర యూనిట్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు,రఘు కుంచే ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సత్యదేవ్, పూజాజవేరి, రోహిణి ప్రకాష్ ,సత్య ప్రకాష్ రవివర్మ , శ్రీకాంత్
శర్మ ,ఇర్ఫాన్ ,ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికికో ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ షొంఠి, సినిమాటోగ్రఫీ : జికే, సంగీతం :రఘు కుంచే , ఎడిటర్ : ఎస్ఆర్. శేఖర్,డిజైన్స్ - అనిల్ భాను యాక్షన్ -శ్రీపి.ఆర్.వో : జి.ఎస్.కే మీడియా,
పాటలు : భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల్,విశ్వ , ప్రీతి కేశవన్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Read more about: 47 days satya dev pradeep maddali pooja javeri 47 రోజులు సత్యదేవ్ ప్రదీప్ మద్దాలి పూజా జవేరి
ఎట్టకేలకు దీపికా, రణ్వీర్ పెళ్లి ఫొటో రిలీజ్.. ఫుల్ రొమాంటిక్ మూడ్లో అదుర్స్!
లక్ష్మీ మంచు పవర్ ఫుల్ లేడి... నటి జ్యోతిక ప్రశంసల వర్షం
తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వేణు మాధవ్
2.0 మూవీ దర్శకుడు శంకర్ ఇంటర్వ్యూ..!
BMW లో తిరిగే నేను సింపుల్ గా ఉండటం ఏంటి?
ఏంటి మీరు పుడింగా.. అవును పుడింగే..!
తనతో మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తున్నా : టైగర్ ష్రాఫ్
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu
|
అమెరికాలో 'మా' సిల్వర్ జూబ్లీ వేడుకలు..అతిధిగా చిరంజీవి! - AP Varthalu
»రివ్యూ: ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’
»‘ఛల్ మోహన్ రంగ’ తొలి గీతం విడుదల
#ram pothineni #sunil #tollywood movie #vijay antony adi akkineni allari naresh Allu Arjun anantapur district andhra pradesh ap cm chandrababu naidu baahubali bahubali chiranjeevi dil raju jana sena party jr ntr kajal agarwal mahesh babu megastar nandamuri balakrishna nani ntr pavan kalyan pawan kalyan ram charan ramgopal varma samantha tamannah tdp tollywood veerabhadram ys jagan ys jaganmohan reddy ysr congress party ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ బాహుబలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
గూగుల్ తో ఒప్పందం కుదుర్చ�...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయా�...
‘ప్రత్యేక హోదా’ ఇచ్చేద...
మహిళా దినోత్సవం సందర్భంగ�...
ఆస్కార్ అవార్డు పొందిన కమ�...
ఏపీని 2029 నాటికి అగ్రస్థానం...
‘సచివాలయం’లో సైకిళ్ల స...
కేంద్రం మోసం చేసింది…మొ�...
తాజా వార్తలు
అమెరికాలో ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలు..అతిధిగా చిరంజీవి!
`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లో టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో అంగరంగవైభంగా కర్టైన్ రైజర్ వేడుక జరిగింది. తాజాగా `మా` విదేశాల్లో సెలబ్రేట్ చేసేందుకు కూడా ముహూర్తం పెట్టేసింది. ఏప్రిల్ 28న అమెరికా డల్లాస్ లో తొలి ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హజరవుతున్నట్లు `మా` అద్యక్షుడు శివాజీ రాజా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈవెంట్ ను ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్- తిరుమల ప్రొడక్షకన్స్ ప్రైవెట్ లిమిటెడ్ సంయుక్తగా అమెరికాలో నిర్వహిస్తున్నాయి.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ` మా ఫండ్ రెయిజింగ్ కోసం ఆర్గనైజర్లను కలిస్తే చిరంజీవి గారు వస్తే ఫండ్ ఇస్తామన్నారు. ఇదే విషయాన్ని చిరంజీవి గారికి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో అంతా కలిసి కట్టుగా ఉండి ఏపనైనా చేస్తారు. వాళ్ల అసోసియేషన్ ఆఫీస్ లు చాలా బాగుంటాయి. కానీ మనకు సరైన బిల్డింగ్ కూడా లేదు. అలాంటివన్నీ మనం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అందరు సహకరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
కార్యవర్గ సభ్యుడు సురేష్ మాట్లాడుతూ, `గతంలో నేను తమిళనాడు నడిగర్ సంఘంలో పనిచేశాను. ఇప్పుడు `మా` కోసం పనిచేయడం చాలా గర్వంగా ఉంది. ఇప్పుడొస్తున్న హీరోయిన్లలలో ఐదుశాతం మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన 95 శాతం మంది ఫెయిలవుతున్నారు. అలాంటి వాళ్లను ఆదుకోవడ కోసమే `మా` పనిచేస్తుంది. తప్పకుండా అందరూ మెంబర్ షిప్ తీసుకుని `మా` కు సహకరించాలి. అది వాళ్ల బాధ్యత` అని అన్నారు.
అమెరికా ఈవెంట్ ఆర్గనైజర్లలో ఒకరైనా రాధాకృష్ణ రాజా మాట్లాడుతూ, ` డల్లాస్ టెక్సాస్ లో `మా` ఈవెంట్ చేయడం చాలా సంతోషంగా..గర్వంగా ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో నాభూతో నభవిష్యత్ అన్నట్లు ఈ వెంట్ ను గ్రాండ్ గా చేస్తాం. అమెరికాలో ఉన్న ఎన్ ఆర్ ఐలంతా ఈవెంట్ కు హజరవుతారు` అని తెలిపారు.
స్టీఫెన్ పల్లామ్ (అమెరికా) మాట్లాడుతూ, ` అమెరికా చరిత్రలో నిలిచిపోయేలా ఈవెంట్ చేస్తున్నాం. దాదాపు 8000 నుండి10,000 సామార్ధ్యం గల ఆడిటోరియంలో ఈవెంట్ జరగనుంది` అన్ని అన్నారు.
రాంబాబు కల్లూరి (అమెరికా) మాట్లాడుతూ, ` సెలబ్రిటీలను తెరపై చూసే బోలెడంత సంబరపడిపోతాం. అలాంటిది ఒకే వేదికపై స్టార్స్ ని అందరినీ లైవ్ లో చూపించబోతున్నాం. గతంలో అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం జరగలేదు. భవిష్యత్ లో కూడా ఇలాంటి కార్యక్రమం మరొకటి జరగదేమో! అన్న స్థాయిలో చేయబోతున్నాం` అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిఖిల్ నాంచారి (అమెరికా), `మా` వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యులు ఉత్తేజ్, నాగినీడు, సురేష్, అనితా చౌదరి పాల్గొన్నారు.
శంకర్ హీరోగా ‘శంభో శంకర’
తెరవెనుక శ్రీదేవి పడిన కష్టాలు ఇవే..!
సినీనటి శ్రీదేవి కన్నుమూత
గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకొన్న ఏపీ ప్రభుత్వం!
చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడుతోంది:జగన్
నేను కూడ సీమ బిడ్డనే…నాపై విమర్శలు చేసేవారు గుర్తుపెట్టుకోవాలి!
ఏపీని 2029 నాటికి అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యం:సీఎం
|
దేశంలో ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతోంది:ఉపరాష్ట్రపతి వెంకయ్య
టిడిపి-బిజెపి మద్య కొత్త పంచాయతీ
జగన్ కు మంత్రి ఆదినారాయణ రెడ్డి సవాల్
ఆస్కార్ అవార్డు పొందిన కమల్ హాసన్ చంద్రబాబును పొగిడారట…నోరుజారి బుక్కైన బుద్ధా వెంకన్న!
5 నుంచి అసెంబ్లీ- 8న రాష్ట్ర బడ్జెట్
కేంద్రం మోసం చేసింది…మొదటి సారి తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
కియా మోటార్స్ ప్రేమ్ ఇన్ స్థలేషన్ విభాగాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాంగోపాల్ వర్మకు మరో షాక్ !
‘ప్రత్యేక హోదా’ ఇచ్చేదాకా వదలిపెట్టను : సీఎం
కోటి కుటుంబాలకు విడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సదపాయం ప్రపంచంలో ఒక్క ఏపీకి మాత్రమే ఉంది!
చంద్రబాబు నాయుడు నా…కమల్ హాసన్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
కేంద్రాన్ని చూసి కాదు…బాబుపై నమ్మకంతోనే!
‘సచివాలయం’లో సైకిళ్ల సవారీ..!
24 నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు
ఫుడ్ ప్రాసెసింగ్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:మంత్రి అమరనాథ రెడ్డి
ముందుగా జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాలి…పవన్
|
అలెగ్జాండ్రియా - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
అలెక్జాండ్రియా (అరబిక్: [2] అల్-ఇస్కండరియ్య; కాప్టిక్: [3] [4]; గ్రీక్: [5]; ఈజిప్షియన్ అరబిక్: ________ [6]), 4.1 మిలియన్ జనాభాతో, ఈజిప్ట్ లోని రెండవ అతిపెద్ద నగరం, మరియు ఈజిప్టు యొక్క దిగుమతులు మరియు ఎగుమతులలో సుమారు 80% నిర్వహించే, దేశంలోని అతిపెద్ద ఓడరేవు. అలెగ్జాండ్రియా ఒక పెద్ద పర్యాటక పట్టణము. అలెగ్జాండ్రియా పట్టణము ఉత్తర-మధ్య ఈజిప్ట్ లోని మధ్యధరా సముద్ర తీరము వరకు32 km (20 mi) విస్తరించి ఉంది. ఈ పట్టణం బిబ్లియోతిక అలెగ్జాండ్రియా (నూతన గ్రంథాలయం ) లకు నిలయం అయి ఉంది. ఈజిప్ట్ లోని మరొక పట్టణము సూయెజ్ నుండి సహజ వాయువు మరియు చమురు గొట్టము గల ఒక ముఖ్యమైన పారిశ్రామిక పట్టణము.
పురాతన కాలములో అలెగ్జాండ్రియా ప్రపంచములోని ముఖ్యమైన పట్టణములలో ఒకటి. ఇది ఒక చిన్న ఫరోనిక్ పట్టణము వద్ద కనుగొనబడినది c. క్రీస్తు పూర్వము 331 లో అలెగ్జాందర్ ద గ్రేట్ చేత కనుగొనబడింది. క్రీ.పూ.641లో మహమ్మదీయులు ఈజిప్ట్ ను జయించి ఫుస్తాట్ ని రాజధానిగా చేసుకునే వరకు దాదాపు 1000 సంవత్సరములు ఈజిప్ట్ కు రాజధానిగా ఉంది. (ఫోస్తాట్ తదనంతరం కైరో దేశములో కలసిపోయినది). అలెగ్జాండ్రియా లోని దీపస్తంభము వలన ఇది మంచి పేరు వచ్చినది (ఫరోస్ ), పురాతన ప్రపంచం లోని ఏడు వింతలలో ఒకటి' ; ఇక్కడ ఉన్న గ్రంథాలయం (పురాతన ప్రపంచములో అతి పెద్ద గ్రంథాలయం); మరియూ మధ్య యుగము లోని ఏడు వింతలలో ఒకటి అయిన కొం ఎల్ శోక్యఫా యొక్క సమాధి స్థలము. అలెక్జాండ్రియా ఓడరేవులో 1994లో మొదలైన సముద్ర పురాతత్త్వ శాస్త్రం, అలెక్జాండర్ రాక మునుపు అక్కడ రాకోటిస్ అనే నగరం ఉండేదనీ, అటు పై టోలెమిక్ వంశం కాలంలోని అలెక్జాండ్రియా వివరాలు తెలియజేస్తుంది.
19వ శతాబ్దం చివరి నుండి, అది అంతర్జాతీయ ఓడ పరిశ్రమకు ప్రధాన స్థానంగా, మరియు ప్రపంచంలోని అతిముఖ్య వ్యాపార కేంద్రాల్లో ఒకటిగా మారింది, దీనికి కారణాలుగా మధ్యధరా సముద్రం మరియు {0}ఎర్ర సముద్రం{/0} మధ్య ఉన్న సులభమైన భూమార్గం మరియు {1}ఈజిప్ట్ ప్రత్తి{/1} ఆకర్షక వ్యాపారంగా ఉండటం మొదలైనవాటిని చెప్పవచ్చును.
2 భౌగోళిక స్థితి
2.2 పురాతన నగర నైసర్గిక స్థితి
4 ప్రాచీన వస్తువులు
5 ఆధునిక నగరము
5.4 రాజభవనాలు (ప్యాలెస్లు)
6.1 క్రైస్తవ మతం
7.1 కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు
8.1 విమానాశ్రయాలు
8.5 ప్రజా రవాణాకు ఇతర మార్గాలు
9.2 సంగ్రహాలయాలు
9.8 ప్రసిద్ధ జనులు
10 అంతర్జాతీయ సంబంధాలు
10.1 జంట నగరాలు - సోదరి నగరాలు
11 వీటిని కూడా చూడండి
14 బాహ్య లింకులు
చరిత్ర[మార్చు]
ప్రధాన వ్యాసము: History of Alexandria
అలెగ్జాండ్రియా, లేత ఎరుపు రంగుతో చేసిన సింహక్రుతి విగ్రహాలు.
అలెగ్జాండ్రియా పట్టణమును రారాజు అలెగ్జాందర్ ద గ్రేట్ క్రీ.పూ.331లో Ἀλεξάνδρειαకనుగొన్నాడు అలెగ్జాండ్రియా . అలెగ్జాండర్ర్ యొక్క ప్రణాళిక ముఖ్య శిల్పి పేరు డైనోక్రేట్స్. అలెగ్జాండ్రియా ఒక హేల్లెనిస్తిక్ కేంద్రం వలె నౌక్రటిస్ కంటే ఉన్నత స్థానం పొందటానికి మరియు ఈజిప్ట్ పట్టణమును నైలునదీ సంస్కృతి నుండి గ్రీకు సంస్కృతిలోకి మరియు ఆ రెండింటి మధ్య ఒక సంబంధము కలుగుటకు ఇష్టపడ్డాడు. ఈజిప్ట్ తీరములో ఉన్న రకోటిస్ అను పట్టణము ఆ తరువాత ఈజిప్శియన్ భాషలో అలెగ్జాండ్రియాగా మారినది. (ఈజిప్ట్. రక్వేదిఅట్ ). ఈజిప్ట్ పట్టణముగా అది కొనసాగుతున్నది. శంకుస్థాపన అయిన కొన్ని నెలల తరువాత తూర్పు దేశములకు వెళ్ళిన అలెగ్జాండర్ తిరిగి ఈజిప్ట్ కు రాలేదు. అలెగ్జాండర్ర్ చనిపోయిన తరువాత అతని రాజ ప్రతినిధి క్లేయోమేన్స్ రాజ్య విస్తరణ చేసెను. అలెగ్జాండర్ర్ యొక్క మిగిలిన వారసులతో జరిగిన పోరాటముల తరువాత అతని సైనిక అధికారి తోలేమి అలెగ్జాండర్ర్ యొక్క శరీరమును అలెగ్జాండ్రియాకు చేర్చాడు.[ఆధారం కోరబడింది]
|
అలెక్జాండ్రియా యొక్క నిరంతర అభివృధ్ధికి క్లియోమెనెస్ ప్రధానాధికారి అయినప్పటికీ, ది హెప్టాస్టేడియన్ మరియు భూభాగ గృహనిర్మాణాలు ప్రాథమికంగా టోలెమిక్ కార్యంగా కనిపిస్తాయి. శిథిలావస్థ నుండి టైర్ తిరిగి వర్తక కేంద్రముగాను,యూరోప్,అరేబియా,తూర్పు భారతదేశములకు కొత్త వర్తక కేంద్రముగా కర్తాగే పట్టణము కంటే పెద్దగ ఎదిగినది. ఒక శతాబ్దములో అలెగ్జాండ్రియా ప్రపంచములో ఒక పెద్ద పట్టణముగా ప్రసిద్ధి చెందినది అంతేకాక కొన్ని శతాబ్దాల వరకు రోము నగరము తరువాత అంత గొప్ప నగరముగా మారినది. దేశములోని అనేక నగరాల సంస్కృతి నుండి వచ్చిన గ్రీకుల వలన ఈజిప్ట్ నగరము గ్రీకు దేశములో ముఖ్య నగరము అయినది.[1] ప్రారంభ టోలెమీలు దానిని క్రమపధ్ధతిలో ఉంచి, అక్కడి వస్తుప్రదర్శనశాలను ప్రాచీన గ్రీకు నాగరికత ప్రధాన విద్యాకేంద్రం ({0}అలెక్జాండ్రియా గ్రంథాలయం{/0})గా అభివృధ్ధి చేసారు, కానీ అక్కడి జనాభా యొక్క మూడు అతిపెద్ద తెగలు అయిన {1}గ్రీక్{/1}, యూదు, మరియు {2}ఈజిప్షియన్{/2} వైవిధ్యాలను కొనసాగించే జాగ్రత్తలు తీసుకున్నారు.<పేరు చూడుము="తోలేమిక్ ఈజిప్ట్ యొక్క సంస్కృతి మరియు శక్తి పేజీ. 42-43">Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3565: bad argument #1 to 'pairs' (table expected, got nil).</చూడు> ఈ విభాగము నుండి తరువాత జరిగిన దౌర్జన్యము క్రీ.పూ.221 -204 వరకు జరిగిన తోలేమి ఫిలోపటర్ పాలనలో స్పష్టమైనది. క్రీ.పూ.144-116 తోలేమి VIII వంశములోని పైస్కన్ పాలన ప్రజయుద్ధాలతో నిండినది.[ఆధారం కోరబడింది]
రోమన్ ఏలుబడిలో దాదాపు 100 సంవత్సరాలు పైగా పాలించబడిన తరువాత తోలేమి అలెగ్జాండర్ యొక్క ఇష్ట ప్రకారము క్రీ.పూ.80 లో రోమన్ అధికారములోనికి వచ్చింది. క్రీ.పూ.47లో రాజు అయిన తోలేమి XIII, అతని సలహాదారులు మరియు ప్రఖ్యాత రాణి క్లియోపాత్ర VII మధ్య జరిగిన దేశీయ ప్రజా యుద్ధములో జూలియస్ సీజర్ చేత జయించబడింది. తరువాత ఇది అక్తెవియన్ చేత జయించబడింది. ఇతను రారాజు ఆగస్టస్ తరువాత వాడు. ఇతను క్రీ.పూ.30, 1 ఆగస్టు అతను పరిపాలనలోకి వచ్చిన నెలను తరువాత ఆగస్ట్గా మార్చబడ్డది.[ఆధారం కోరబడింది]
సియి 115 లో అలెగ్జాండ్రియాలోని చాల భాగాలు గ్రీకు=జూయిష్ అంతర్యుద్ధము వలన నాశనము చెయ్యబడ్డాయి. హార్దియన్ అతని వాస్తుశిల్పి దేక్రిన్నస్ కలసి తిరిగి ఈ నగరాన్ని నిర్మించారు. 215లో కరకల్ల చక్రవర్తి పట్టణము దర్శించినపుడు,అచట నివసించే వారి నిందాస్తుతులు విని ఆయుధము ధరించుట వచ్చిన యువకులను చంపి వేయమని తన సైన్యమునకు చెప్పెను. 21 జూలై 365లో వచ్చిన ఉప్పెన అలెగ్జాండ్రియాను పూర్తిగా నాశనము చేసింది (365 క్రీట్ భూకంపము)[2], 200 సంవత్సరముల తరువాత కూడా ఆ రోజును "భయంకర దినము"గా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు.[3] 4వ శతాబ్దములో విగ్రహారాధ చేయు మత ద్వేషకులయిన రోము క్రైస్తవుల వలన ఇది కొత్త గొప్ప అభివృద్ధికి చేరింది. 391 చక్రవర్తి తియోదోసియాస్ 1 నుండి వచ్చిన ఆజ్ఞ ప్రకారము మూలపురుషుడి అయిన తియోఫిలుస్ లోని విగ్రహములతో ఉన్న అన్ని దేవాలయములను కూల్చి వేసాడు. బ్రూచెం మరియు జూయిష్ నగరాలూ 5వ శతాబ్దములో నిర్మానుష్యము అయ్యాయి. భూమి మీద జీవితము సేరపియుం మరియు కేసరియం మధ్య సామీప్యము కలగి తరువాత రెండును క్రైస్తవ చర్చిలు అయినవి. అయినను ఫరోస్ మరియు హెప్తస్టేడియం నగరాలు జన సమృద్ధితో ఉంచారు.[ఆధారం కోరబడింది]
619లో అలెగ్జాండ్రియా సస్సనీద్ పర్షియన్ లో చేరింది. 629లో బైజంతినే చక్రవర్తి హేరక్లియుస్ తిరిగి సంపాదించాడు. 641లో పదునాలుగు నెలల ముట్టడి తరువాత అమర్ ఇబ్న్ అల్-అస్ నేతృత్వంలో అరబ్బులు జయించారు.
1798లో నెపోలియన్ ఈజిప్ట్ మీద జరిగిన సైనిక దండయాత్రలో అలెగ్జాండ్రియా ముఖ్యమైన పాత్ర పోషించింది. 1798 జూలై 2లో ఫ్రెంచ్ సైనికుల వలన దోచుకోబడి 1801లో బ్రిటిష్ దండయాత్ర వరకు వారి చేతులలోనే ఉంది. 1801 మార్చి 21న నగరాన్ని ముట్టడించిన బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి మీద అలెగ్జాండ్రియా యుద్ధములో ఘనమయిన విజయం సాధించగా 1801 సెప్టెంబరు 2న వారి వశం అయింది. 1810లో ఈజిప్ట్ కు చిందిన ఒట్టోమన్ రాజప్రతినిది మొహమ్మేడ్ అలీ తిరిగి ఈ నగరాన్ని పునర్నిర్మించారు. 1850 సమయానికి అలెగ్జాండ్రియా పూర్వ వైభవం తెచ్చుకొన్నది.[4] 1982 జూలై నెలలో బ్రిటిష్ నావికా బలం ద్వారా వశపరుచుకోబడింది. 1954 జూలై నెలలో ఈ పట్టణము ఇస్రేలి బాంబుల దండయాత్రకు గురి అయింది. ఇది తరువాత లవోన్ వ్యవహారము అని పిలవబడింది. కొన్ని నెలల తరువాత,[when?] అలెగ్జాండ్రియాలో గమల్ అబ్దేల్ నస్సేర్ ను చంపుటకు మంషేయ్య చదరములో జరిగిన ప్రయత్నం విఫలం అయింది.[ఆధారం కోరబడింది]
అలెగ్జాండ్రియా ముట్టడి (క్రీ.పూ.47), సీజర్ ప్రజా యుద్ధం
అలెగ్జాండ్రియా యుద్ధము (క్రీ.పూ.30), రోమన్ ఆఖరి ప్రజా యుద్ధం
అలెగ్జాండ్రియా ముట్టడి (619), బైజాన్తినే-పెర్షియన్ యుద్ధము
అలెగ్జాండ్రియా ముట్టడి (641),బైజంతియన్ ఈజిప్ట్ పై రాషిడుం గెలుపు
అలెగ్జాండ్రియా ముట్టడి (1801),ఫ్రెంచ్ తిరుగుబాబు యుద్ధము
1807లో అలెగ్జాండ్రియా దండయాత్ర, ఫ్రెంచ్ తిరుగుబాబు యుద్ధము
భౌగోళిక స్థితి[మార్చు]
|
శీతోష్ణస్థితి[మార్చు]
అలెగ్జాండ్రియా వేడి వాతావరణము కలిగి ఉంటుంది (కొప్పెన్ వాతావరణ వర్గీకరణ BWh )[5], కాని మధ్యధరా నుండి వచ్చు ప్రబలమయిన ఉత్తర గాలులు నగరానికి హింతెర్లాండ్ ఎడారి వాతావరణం నుంచి ప్రత్యేకమయిన వాతావరణము ఇస్తాయి.[6] నగర వాతావరణం మధ్యధరా లక్షణములు కలిగి శాంతమయిన, అస్థిరమయిన వర్షపాతము, చలి, వేడి పొడిబారిన ఎండలు ఉంటాయి. చాల ఉక్కగా ఉండి రోజువారీ ఉష్ణోగ్రతలు మారుతూ జనవరి, ఫిబ్రవరి నెలలు చల్లగా ఉంటాయి.12 to 18 °C (54 to 64 °F) అలెగ్జాండ్రియాలో చల్లని నెలలో భీకరమయిన తుఫానులు, వర్షాలు అప్పుడప్పుడు వడగళ్ళు కూడా ఉంటాయి. జూలై, ఆగస్టు నెలలు అతి ఎక్కువ వేడి మరియు ఉక్కగా ఉంటూ రోజు వారి ఉష్ణోగ్రత చాలా ఎక్కువుగా ఉంటుంది30 °C (86 °F).
అలెగ్జాండ్రియా స్థలము,మార్చి 1990
పురాతన నగర నైసర్గిక స్థితి[మార్చు]
రెండు ప్రధాన వీధులతో, దాదాపు60 metres (200 ft)వెడల్పు కల స్తంభాల వరసలతో, నగర మధ్య భాగములో విభజించబడి, సెమ (లేక సోమ) అలెగ్జాండర్ (అతని గోరి) గులాబీకి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రదేశము ప్రస్తుత నేబి డేనియల్ మసీదుకు చాలా దగ్గర ఉంటుంది; అంతేకాక గొప్ప తూర్పు-పడమరగ ఉన్న "కనోపిక్ వీధి" కొత్త బౌలేవార్డ్ దే రోసేట్టే (ఇప్పుడు షరియా ఫౌద్) నుండి దగ్గరగా వ్యాపించి ఉంది. అక్కడి కాలిబాట మరియు కాలువల శిథిలాలు రోసెట్టా ద్వారం వద్ద కనుగొనబడినా వీధులు మరియు కాలువల అవశేషాలు 1899లో జర్మన్ పురాతత్త్వవేత్తలు వీటిని ప్రాచీన నగర ప్రదేశం లోపలే, తూర్పు దుర్గం వెలుపల కనుగొన్నారు.
ఫరోస్ ద్వీపము కంటే కొంచము ఎక్కువగా ఉన్న అలెగ్జాండ్రియా మాతృ భూమికి దాదాపుగా 1 మైల్ (1260 మీ) కరకట్టతో కలపబడి ఉండి హెప్తస్టేడియాన్ ("సెవెన్ స్టేడియా" — ఒక స్టేడియం అన్నది గ్రీకు భాషలో కొలతకు వాడునది. దాదాపుగా 180మీ). "మూన్ గేటు" గులాబి ఉన్న గ్రాండ్ స్క్వేర్ దగ్గర ఇది కలసి ఉంటుంది. ఇప్పుడు అది ఆ ప్రదేశము మరియు చెడిపోయిన కరకట్టను పెద్దదిగా చేసి దాని పై కొత్తగా నిర్మించిన "రస అల-తియిన్" భాగముల మధ్యగా ఉంది. ఈ "రస అల-తియిన్" భాగము, యదార్ధముగా సముద్ర వాతావరణము చూపించు దీపస్తంభము ఉన్న ప్రదేశము ఫరోస్ ద్వీపమునకు ప్రత్యామ్నాయముగా ఉంది. ఈ కరకట్టకు తూర్పుగా ఉన్నది గొప్ప నౌకాశ్రయము, ఇప్పుడు బయలు ప్రదేశము; పడమరగా ప్రస్తుతము బాగా అభివృద్ధి చెందిన ఆధునిక నౌకాశ్రయము ఒకప్పుడు యునోస్తోస్ రేవుగ ఉండి లోన కొబోతోస్ ఉంది.
స్త్రబో కాలములో (క్రీ.పూ.1వ శతాబ్ద కడపటి భాగము) నౌక పెద్ద నౌకాశ్రయములో ప్రవేశించగానే కనపడు ముఖ్యమైన కట్టడములు.
రాజ ప్రాసాదము,నగర ఈశాన్య కోణములో సముద్రములోకి చోచ్చుకుబోయిన భాగమయిన లోచిస్ పై నౌకాశ్రయమునకు తూర్పు వరకు నిర్మించింది. లోచిస్ (ఎప్పుడు కొత్త ఫరిల్లోన్), ప్రాసాదములు, "ఏకాంతమయిన రేవు," మరియు యాన్టిరోదస్ ద్వీపములతో కూడా పూర్తిగా సముద్రములో కలసిపోయినవి. ఆఫ్రికా ఈశాన్య తీరము లాగ ఇక్కడ అంతా ఒక భూభాగము ఉంది.
రమ్లెహ్ స్టేషను వద్ద కొత్తగా వచ్చిన హాస్పిటల్ హిల్ మీద నిర్మించిన గొప్ప నాటకశాల. ఫర్సలుస్ యుద్ధము తరువాత సీజెర్ నగర ప్రజా ముట్టడి ఎదుర్కొన్న కోట.
నాటకశాలకు దగ్గరగా ఉన్న పోసైదోన్ లేక సముద్ర దేవత దేవాలయము.
వర్తక స్థలము (మారకము)
అపోస్తాతెస్ (పత్రికలు)
నగర తూర్పు భాగములో ఉన్న బౌలేవార్డ్ దే రోసెట్టె దగ్గర సముద్రమునకు దూరముగా ఉన్న తలింఖాన మరియు వ్యాయామశాల; తెలియని ప్రదేశాలు.
శని దేవాలయము; ప్రదేశము తెలియదు.
రెండు ప్రధాన వీధులు కలసిన చోట ఉన్న అలెగ్జాండర్ (సోమ)గోరి, రక్షణలో ఉన్న తోలేమిస్.
గొప్ప గ్రంథాలయంతో ఉన్న ప్రదర్శనశాల మరియు నాటకశాల; ప్రదేశము తెలియదు.
మాతృభూమి మీద ఉన్న మరి కొన్ని ప్రజల కట్టడముల పేర్లు తెలిసినవి కానీ వాటి గురించి చాలా కొద్ది వాస్తవ వివరాలు మాత్రమే తెలిసివని. ఫరోస్ ద్వీపము మీద తూర్పు భాగమున ఉన్న కట్టడము కన్నా అవి గొప్పవి కావు. అక్కడే ప్రపంచ ఏడు వింతలలో ఒకటి అయిన అతి పెద్ద దీపస్తంభము, 138 మీటర్ల (450 అడుగులు) ఎత్తుతో ఉంది. ఈ ప్రయత్నమును మొదటి తోలేమి ప్రారంభించగా రెండవ తోలేమి మొత్తము 800 నాణేములతో ముగించెను. ఈ ప్రయత్నము పూర్తి చేసి దీనిని ప్రపంచములోని మిగిలిన దీపస్తంభాములకు నమూనాగా చూపుటకు 12 సంవత్సరములు పట్టినది. దీనిని సున్నంపు రాతితో చేసిన దృఢమయిన మోద్దులను వాడి నిర్మించగా స్తంభము మీద నిర్మించిన ఒక కొలిమి ద్వారా దీపపు వెలుగు వచ్చేది. ఈ ఫరోస్ దీపస్తంభము 14వ శతాభ్దములో భూకంపములో నాశనము అయ్యింది, అయితే పిరమిడ్ ఆఫ్ గిజా తరువాత అతి పురాతన కాలమునాటి కట్టడాలలో ఇది రెండవ అతి దీర్ఘకాలము ఉన్న వింత. ఒక హేపెస్తుస్ దేవాలయము కూడా కరకట్ట మీద ఉన్న ఫరోస్ తో బాటు నిలిచింది.
|
మొదటి శతాబ్దములో అలెగ్జాండ్రియాలో 180,000 పైగా వయసు వచ్చిన మగపురజనులు (ఒక గుజ్జుతో తయారు చేసిన కాగితము 32 CE),కాక ఎక్కువ సంఖ్యలో స్వతంత్రులు, ఆడువారు, పిల్లలు, మరియు బానిసలు ఉండేవారు. ఒక అంచనా ప్రకారము పారిశ్రామిక విప్లవానికి ముందు ప్రపంచములో నిర్మించిన అన్ని నగరాలలో కంటెను, పారిశ్రామికీకరణకు ముందు సార్వభౌమ రాజధాని కాని నగరముల కన్నా 500,000 నుండి 1,000,000 జనాభా కల నగరముగా గుర్తింపు ఉంది.
పురాతన శేషములు[మార్చు]
ప్రాచీన కాలములో అలెగ్జాండ్రియాలో ఉన్న నిరంతర యుద్ధముల వలన ఈనాడు పురాతన నగరంలో కొద్ది భాగం మాత్రమే నిలిచి ఉంది. భూకంపముల వలన అనేక రాజవంశస్తులు మరియు ప్రజలు మరియు కొన్ని కట్టడములు నౌకాశ్రయము కింద మునిగిపోగా మిగిలినవాటి మీద కొత్త కట్టడములు వచ్చినవి.
అలెక్జాండ్రియాలో ప్రస్తుతం జరుగుతున్న అతివిస్తారమైన పురాతత్త్వ త్రవ్వకం, కోం అల్-డిక్కా, ఇది ప్రాచీన నగరానికి చెందిన, జాగ్రత్తగా కాపాడబడిన రంగస్థలాన్ని, మరియు దానికి చెందిన రోమన్-యుగపు స్నానపుగదుల్నీ బయల్పరచింది.
ప్రాచీన వస్తువులు[మార్చు]
అలెగ్జాండ్రియాలోని ప్రాచీన వస్తువులు ఆవిష్కరణకు పట్టువదలని ప్రయత్నాలు జరుగుతున్నవి. ప్రత్యేకముగా గ్రీకులు ఈ నగరాన్ని గురించి వారి జాతీయ చరిత్ర గురించి చాలా గర్వపడతారు. స్థానిక పురాతత్వ సంఘములు, ప్రజలు, ఈ విషయంలో చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు.
భూత వర్తమాన పురావస్తు అధికారులు ఎప్పటికప్పుడు అవకాశము దొరికినప్పుడల్లా ఒక క్రమమయిన సలహాలు ఇస్తున్నారు. 1895లో గ్రీకు విద్య అభివృద్ధి కొరకు ఈజిప్ట్ పరిశోధన నిధి కొరకు డి.జి.హోగ్రత్ పరిశీలనలతో కూడిన పరిశోధనలు చేస్తున్నారు; జర్మన్ చరిత్రకారులు కూడా ఈ విషయం కోసం రెండు సంవత్సరాలు పరిశోధన చేసారు (1898-1899). కాని అలెగ్జాండ్రియాలో పరిశోధకులకు కావాల్సింత స్థలము లేకపోవటము, కొంత భాగము నీటిలో ఉండటము అన్న రెండు విషయములు వారు ఎదుర్కొన్నారు.
ప్రాచీన నగరంపైనే గొప్పదైన మరియు అభివ్రుద్ది చెందుతున్న ఆధునిక నగరం ఉండడం వలన, అత్యధిక ధనం ఖర్చు చేస్తే తప్ప త్రవ్వకాలు జరిపే అవకాశం కలిగిన చోటు దొరకడం దాదాపు అసంభవం. 4వ శతాబ్దము CE[12]లో క్లియోపాత్ర VII యొక్క రాజ ప్రాసాదాలు భూకంప మరియు నీటి అలల ఉధృతి కారణముగా మునిగిపోవటం కూడా కొంత పరిశోధన తగ్గటానికి కారణము అయింది. కాని సముద్రగర్భ పరిశోధకులు హేల్లెనిస్తిక్ నగరము గురుంచి చాలా ఉత్సహకరమయిన రీతిలో పరిశోధన జరుపుతూ 1992లో రాజప్రాసాదాల తెలియచేసారు. కాగా ఇప్పుడు కూడా ప్రముఖ ఫ్రెంచ్ సముద్రగర్భ పరిశోధకుడు ఫ్రాంక్ గోడియో అతని జట్టుతో కలసి పరిశోధన సాగిస్తున్నారు.[13] ఇది కేసర్యోన్ యొక్క గొప్పతనము పెంచింది. కొన్ని వివాదముల వలన ఇవి దేశము చూడవచ్చిన వారికోసము తెరవబదినవి.[14] నగరానికి ఈశాన్య, నైరుతి భాగములలో మాత్రమే కావలసినంత ప్రదేశము దొరుకుట వలన రోము నగరం కింద పొరలు దొరకటం చాలా కష్ట సాధ్యమయినది.
పొరుగున ఉన్న "పోమ్పేయ్ స్తంభము" దగ్గర విశాలమయిన ఖాళీ స్థలము ఉండుట వలన పురావస్తు ప్రదర్శనశాల మాజీ అధికారి డా.జి.బొట్టి వలన కొన్ని ముఖ్యమయిన ఫలితాలు వచ్చినవి. బహుశా సెరపెమ్ యొక్క భాగాలు అయిన చాలా పెద్ద కట్టడము లేక కట్టడాల సమాహారము ఇక్కడ బట్టబయలు అయింది. దగ్గరలో దేవాలయమునకు ఉపకరణమయిన ఒక బ్రహ్మాండమయిన సమాధి మరియు ఒక గూడు లాంటి కట్టడము బహిర్గాతమయినది. ఇవి అందమయిన చిత్రలేఖనములతో ఉన్న ఒక నేల మాళిగ కలిగి ఉన్నాయి. ఇప్పుడు అవి కృత్రిమముగా వెలిగించబడి ప్రజల సందర్శనార్ధము తెరవబడినవి.
ఇక్కడ దొరికిన కొన్ని వస్తువులు ప్రదర్శనశాలలో ఉన్నాయి. అందులో ఒక రకమయిన రాయితో చేసిన పెద్ద ఎద్దు విగ్రహము ఉంది. బహుశ అది సెరపెమ్ లో పూజ కొరకు అయి ఉండవచ్చు. కొన్ని సమాధులు, గోరీలు కొం అల్-షోక్కఫా (రోమన్) మరియు రస అల్-టిన్ (చిత్రించిన)లలో తెరవబడినవి.
జర్మన్ పరిశోధకులు నగర ఈశాన్య భాగములో తోలేమిక్ మండప మిగిలిన భాగాలు, వీధులు చాలా తక్కువగా కనుగొన్నారు. హోగార్త్ కొం అల్-డిక్క అనే ఒక దిబ్బ కింద అపారమయిన ఇటుకలతో కట్టిన కట్టడము కనుగొన్నాడు. బహుశా ఇది పనెమ్,ముసోలియా లేక రోమన్ కోటలలో ఒక భాగము అయి ఉండవచ్చు.
క్రొత్త చెలియలికట్ట కట్టడం ద్వారా పితృస్వామ్య చర్చ్ అవశేషాలు బయటపడ్డాయి; మరియు ఆధునిక భవన నిర్మాణానికి పునాదులు త్రవ్వడంలో పురాతన వస్తువులు బయల్పడకపోవడం అరుదుగా జరుగుతుంది. భూమ్యాంతర్గత సంపద నిస్సందేహంగా అత్యధికం; కానీ ఎన్నో ప్రయత్నాల పిదప కూడా, పురావస్తు జిజ్ఞాసువులకు అలెక్జాండ్రియాలో వస్తుప్రదర్శనశాల వెలుపల మరియు పొరుగు "పాంపీస్ పిల్లర్" మినహా చూడడానికి ఏమీలేదు. అయినప్పటికీ, స్థానిక సమాధి-దొంగలు, గజ ఈతగాళ్ళు, అన్వేషకులు, మొదలైనవారు, అప్పుడప్పుడూ విలువైన వస్తువులను కనుగొనడం జరుగుతుంది, వాటిలో చాలావరకూ వారి వ్యక్తిగత సేకరణలోకి చేరుతున్నాయి.
ఆధునిక నగరము[మార్చు]
జిల్లాలు[మార్చు]
రాత్రి సమయంలో అలెగ్జాండ్రియా
శరక్ (తూర్పు అలెగ్జాండ్రియా) జిల్లా : జనాభా 985,786
వస్సాట్ (మధ్య అలెగ్జాండ్రియా) జిల్లా: జనాభా 520,450
|
ఆగామి (పడమర అలెగ్జాండ్రియా) జిల్లా : జనాభా 386,374
బోర్గ్ అల్-అరబ్ నగరము : జనాభా 186,900
కొత్త బోర్గ్ అల్-అరబ్ నగరము : జనాభా 7,600
ఇరుగుపొరుగులు[మార్చు]
ఆగామి,అమ్రేయ,అన్ఫౌషి,అస్సాఫ్ర,అత్తరినే,అజారిత (ఆక మజారిత ;ఓరిజినల్లి లజారెట్టే ), బాబ్ సిదర, బహరి, బచ్చుస్, బోల్క్లీ (బొక్ల), బుర్గ్ ఎల్-అరబ్, క్యాంపు శేజార్,క్లేయోపాత్ర, దేఖ్ఇలా, డౌన్టౌన్,తూర్పు నౌకశ్రమయము, ఫ్లెమింగ్, గబ్బరి (ఆక: క్యబ్బరి, కుబ్బరి, కబ్బరి ), గినక్లిస్, గలిం (చిన్న పదం గలీమెనోపౌలస్ ), గుమ్రోక్ (ఆక అల్-గోమ్రోక్ ), హద్ర, ఇబ్రహిమేయ, కింగ్ మరిఅవుట్, కఫ్ర్ అబ్దు, కర్మౌస్, అని కూడా అనవచ్చు కర్మౌజ్, కొం ఎల్-డిక్ (ఆక కొం ఎల్-దెక్క ), లబ్బన్, లురెంట్, లౌరన్, మామౌర బీచ్, మామౌర, మఫ్రౌజా, మందార, మంశియ్య, మేక్ష్, మయామి, మొన్తజా, ముహర్రం బీ, ముస్తఫా కమెల్, ఱమ్లెహ్ (ఆక ఎల్-రామల్ ), రస ఎల్-టిన్, రుశ్డి, సబ పశ, సం స్తేఫానో, శత్బి, స్చుత్జ్, సిడి బిషర్, సిడి గబెర్, స్మౌహ, స్పోర్టింగ్, స్టాన్లీ, స్యౌఫ్, తర్వాత్, విక్టోరియా, వార్దేయన్, వెస్ట్రన్ హర్బర్ మరియు జిజినియా .
కూడళ్లు[మార్చు]
(అహ్మద్) ఒర్బి స్క్వేర్ (మంశేయ స్క్వేర్), దిగువ పట్టణం లో
రాజభవనాలు (ప్యాలెస్లు)[మార్చు]
వినోదము కొరకు[మార్చు]
అలెగ్జాండ్రియా జంతు ప్రదర్శన శాల
మిస్ర్ రైల్వే స్టేషను
మతం[మార్చు]
క్రైస్తవ మతం[మార్చు]
అల్ -ముర్సి అబూ 'ల - 'అబ్బాస్ మశీదు
రోము తరువాత ప్రపంచములోనే అలెగ్జాండ్రియా అతిపెద్ద క్రైస్తవ దేశముగా అవతరించింది. 430 వరకు రోమన్ సామ్రాజ్య రాజధానికి రోమ్ ప్రధాన గురువు తరువాత అలెగ్జాండ్రియా క్రైస్తవ గురువు మాత్రమే సమఉజ్జీలలో రెండవ వాడు. అక్కడి అలెగ్జాండ్రియా చర్చి ఆఫ్రికా ఖండములోని చర్చిల పై అధికారము కలిగి ఉంది. 451CE తరువాత చల్సెదన్ కూటమి తరువాత అలెగ్జాండ్రియా చర్చి మియాఫైసైట్స్, మేల్కోకిట్స్ గా విడిపోయింది. మియాఫైసైట్స్ తరువాత కాప్తిక్ ఆర్థోడాక్స్ చర్చి అఫ్ అలెగ్జాండ్రియా నియమితమైనది. మేల్కితెస్ తరువాత గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి అఫ్ అలెగ్జాండ్రియాగా నియమితమైనది. 19 వ శతాబ్దంలో కాతోలిక్, ప్రోతెస్తంట్కు చెందిన వారు వారి వారి విశ్వాసముల మేరకు ఆర్థోడాక్స్ చర్చిగా మార్పు చెందారు.
ఇస్లాం[మార్చు]
యూదుమతం[మార్చు]
1950 మరియు 1960లలో అరబ్బుల జాతీయ గమనము ద్వారా ఇజ్రాయెల్, ఫ్రాన్సు, బ్రెజిల్, లాంటి దేశాలకు వెళ్లినందున ఒకప్పుడు అలెగ్జాండ్రియాలో అభివృద్ధి చెందిన యూదు మతము ప్రస్తుతము దాదాపుగా నశించిపోయింది. అలెగ్జాండ్రియాలో ముఖ్యమయిన గోష్టులలో ఎలియహు హనవి గోష్టు ఒకటి.
విద్య[మార్చు]
కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు[మార్చు]
అలెగ్జాండ్రియా అనేక ఉన్నత విద్యాలయములు కలగి ఉంది. అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయము ఉన్నత విద్య కోసం ఈజిప్షియన్ వ్యవస్థను అనుసరించిన ఒక ప్రజా విశ్వవిద్యాలయము. ఇందులోని చాలా విభాగాలు ముఖ్యముగా ఇంజనీరింగ్ విభాగము ప్రపంచ ప్రఖ్యాతి చెందినవి. దీనితోపాటు, ది అరబ్ అకాడమీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మారిటైమ్ ట్రాన్స్ పోర్ట్ అనే పాక్షిక-వ్యక్తిగత విద్యా సంస్థ ఉన్నత పాఠశాల మరియు పట్టపరీక్షకు చదివే స్థాయి విద్యార్థులకు శిక్షణనిస్తుంది. యూనివర్సిటే సెంఘోర్ అన్నది సాంఘిక శాస్త్రం, రాజకీయం మరియు అంతర్జాతీయ సంబంధాలు నేర్పే వ్యక్తిగత ఫ్రెంచ్ విశ్వవిద్యాలయం, ఇది ముఖ్యంగా ఆఫ్రికన్ ఖండానికి చెందిన విద్యార్థులను ఉద్దేశించింది. అలెగ్జాండ్రియాలోని ఇతర ఉన్నత విద్యాలయాలు: అలెగ్జాండ్రియా సాంకేతిక విద్యాలయము (AIT) మరియు అలెగ్జాండ్రియాలోని ఫరోస్ విశ్వవిద్యాలయము.
విద్యాసంస్థలు[మార్చు]
దస్త్రం:ISJA.jpg
అలెగ్జాండ్రియాకు విదేశీ విద్యాసంస్థల యొక్క సుదీర్ఘ చరిత్ర ఉంది. 19వ శతాభ్దము మొదటిలో ఈజిప్ట్ వారిని విద్యావంతులను చెయ్యటానికి ఫ్రెంచ్ క్రైస్తవ సంస్థలు ఫ్రెంచ్ దాతృత్వ పాఠశాలలను స్థాపించటం ప్రారంభించినప్పుడు మొదటి విదేశీ పాఠశాల ప్రారంభం అయింది. ప్రస్తుతము అలెగ్జాండ్రియాలో క్యాథలిక్ సంస్థలచే నడపబడుతున్న ఫ్రెంచ్ పాఠశాలలో దే ల మేరె దే దిఎఉ కాలేజ్, కాలేజ్ నోత్రే దమే దే సిఒన్, కాలేజ్ సెయింట్ మార్క్, కొలెస్ దేశ సొఉర్స ఫ్రస్కైనెస్ (4 రకముల పాఠశాలలు), ఏకలే గేరార్డ్, ఏకలే సెయింట్ గబ్రిఎల్, ఎకోలె సెయింట్-విన్సెంట్ దే పాల్, ఎకోలె సెయింట్ జోసెఫ్, ఎకోలె సెయింట్ కతరినే మరియు సెయింట్ జేనే-అంటిదే పాఠశాలలు ఉన్నాయి. ఫ్రెంచ్ మత సంష్తలు స్థాపించిన విద్యాలయములకు ప్రతిగా లౌకికమయిన (లైక్)బోధనకు లయకీ ఎల్-హోర్రేయ అను సంస్థ మొదట్లో ఫ్రెంచ్ తరహ విద్య బోధించింది.vఇప్పుడు ఈజిప్ట్ ప్రభుత్వము ఒక స్వతంత్ర పాఠశాలను నడుపుతున్నది. అలెగ్జాండ్రియాలో ఫ్రెంచ్ విద్య ప్రణాళిక అనుసరించుచున్న ఒకే ఒక్క పాథశాల ఎకోలె చమ్పొల్లిన్. ఇది తరచుగా అలెగ్జాండ్రియాలో ఫ్రెంచ్ నుంచి పంపబడిన వారి పిల్లలతో, అధికారుల పిల్లలతో నిండి ఉండేది.
|
ఎల్ మనర్ లాంగ్వేజ్ స్కూల్ ఫర్ గర్ల్స్ (MEGS) దీనిని పూర్వము స్కాటిష్ స్కూల్ ఫర్ గర్ల్స్ అని పిలిచేవారు. కౌమేయ లాంగ్వేజ్ స్కూల్ (KLS), ఎల్ నస్ర్ బోయ్స్ స్కూల్ (EBS)మరియు ఎల్ నస్ర్ గర్ల్స్ కాలేజ్ (EGC). ఇందులో చాలా పాఠశాలలు నస్సేర్ కాలములో జాతీయము చేయబడి ప్రస్తుతము ఈజిప్ట్ విద్య మంత్రిత్వశాఖ ద్వారా పరిపాలించబడుతున్న ఈజిప్ట్ ప్రజా విద్యాలయాలు.
అలెగ్జాండ్రియాలో మొదటిసారిగా మాన్తోస్సేరి విద్య పద్ధతులను 2009లో అలెగ్జాండ్రియా మాన్తోస్సేరి సంస్థ ప్రవేశ పెట్టింది.
N.B: అలెగ్జాండ్రియాలో ఎక్కువ పేరు గాంచిన పాఠశాలలలో అలబస్సేరియా ఉన్నత పాఠశాల, గమల్ అబ్దేల్ నస్సేర్ ఉన్నత పాఠశాల మరియు ఎల్ మన్నార్ ఆంగ్ల భాష బాలికల పాఠశాల ఉన్నాయి.
రవాణా[మార్చు]
విమానాశ్రయాలు[మార్చు]
అలెగ్జాండ్రియాకి సేవ చేయుచున్న బోర్గ్ అల్ అరబ్ విమానాశ్రయము నగరానికి 25 కి.మీ.దూరములో ఉంది.
మార్చి 2010 అలెగ్జాండ్రియాలో బోర్గ్ అల్ అరబ్ విమానాశ్రయము వ్యాపార అవసరాలకు మూసివేయబడింది. దాని స్థానే ఫిబ్రవరి 2010లో పూర్తి చేయబడిన కొత్త విమానాశ్రయము ప్రస్తుతము నడపబడుతున్నది.[15]
రహదారులు[మార్చు]
అంతర్జాతీయ తీర మార్గము. (అలెగ్జాండ్రియా -సైడ్ రేవు)
ఎడారి రోడ్డు. (అలెగ్జాండ్రియా - కైరో /220 కి.మీ. 6-8 మార్గములు, ఎక్కువగా దీపాలు కలిగి ఉంటాయి)
వ్యవసాయ మార్గము. (అలెగ్జాండ్రియా - కైరో)
తామీర్ మార్గము "మేహ్వర్ ఎల్-తమీర్" - (అలెగ్జాండ్రియా - ఉత్తర తీరము)
రైలు[మార్చు]
అలెగ్జాండ్రియాలో ముఖ్యమయిన పెద్ద రైలు స్టేషను "మిస్ర్ స్టేషను" నుంచి అబూ క్విర్ వరకు విస్తరించి ఉంది.
రైల్వే స్టేషన్లు ఈ క్రింది వాటిని కూడా కలిగి ఉన్నాయి:
ట్రాం[మార్చు]
ప్రధాన వ్యాసము: Alexandria Tram
1860లో విశాలమయిన ట్రాం మార్గము నిర్మించబడినది మరియు ఆఫ్రికాలో ఉన్నవాటిలో ఇదే అత్యంత పురాతనమైనది.
ప్రజా రవాణాకు ఇతర మార్గాలు[మార్చు]
పోర్ట్[మార్చు]
ప్రధాన వ్యాసము: Alexandria Port
సంస్కృతి[మార్చు]
గ్రంథాలయాలు[మార్చు]
ఈజిప్ట్ అలెగ్జాండ్రియాలోని రాజ గ్రంథాలయం ఒకప్పుడు ప్రపంచములో అతి పెద్ద గ్రంథాలయం. 3వ శతాభ్దము మొదటి భాగములో ఈజిప్ట్ కి చెందిన తోలేమి II సమయములో ఇది నిర్మించినట్లు కనుగొన్నారు. ఇది అతని తండ్రి నిర్మించిన గ్రంథాలయ సముదయములోని మొదటి భాగము,మూసేస్ దేవాలయము-ముసెయాన్, గ్రీకు Μουσείον మ్యూజియం అన్న నూతన ఆంగ్ల పదము దీని నుండి వచ్చింది.
గ్రంథాలయం,దాని భాగములు అనేకసార్లు మంటలలో నాశనము అయినవి. (గ్రంథాలయంలో ఈ మంటలు చాలా సహజమయినవి మరియు చేతి రాతల పుస్తకాలు మార్చటము ఎక్కువ పనితోను ఖర్చుతోను కష్టముతోను కూడినవి. ఈనాటికీ ఈ విధ్వంసం (లేదా విధ్వంసాలు) అనేక తగాదాలకి మూలముగా మిగిలి ఉన్నాయి. 2003లో బిబ్లిఒతేక అలెగ్జాండ్రియాన పథ గ్రంథాలయం స్థలములో నిర్మించబడింది.
సంగ్రహాలయాలు[మార్చు]
లలిత కళల ప్రదర్శనశాల
అలెగ్జాండ్రియా జాతీయ ప్రదర్శనశాల డిసెంబరు 2003లో ప్రారంభిచబడింది. నగర మధ్య భాగములోని తారిక్ అల్-హోర్రేయ వీధిలో (పూర్వము రుఎ ఫౌద్) ఇటాలియన్ సంస్కృతిలో నిర్మించబడింది. ఇది దాదాపుగా అలెగ్జాండ్రియా మరియు ఈజిప్ట్ లకు సంబంధించిన 1,800 రకాలయిన పరికరాలతో ఉంటుంది. ఇందులో చాలా వస్తువులు ఈజిప్ట్ లోని ఇతర ప్రదర్శనశాలల నుండి వచ్చినవి.
అలెగ్జాండ్రియాలోని అతి ధనవంతుడయినా చెక్కల వర్తకుడు అల్-సాద్ బస్సిలి పాషా యొక్క పాత రాజభవనములో ఈ ప్రదర్శనశాల ఉంది. 1926లో మొదటిసారిగా ఈ ప్రదేశములో నిర్మాణము మొదలు అయినది.
సంభందించిన మాటలు[మార్చు]
{0}అల్-ఇస్కందరేయ్య{/0} (హెచ్) (الإسكندرية) (నామవాచకము) (అధికారకంగా): అధికారిక వచనములు మరియు ప్రసంగాలలో "అలెగ్జాండ్రియా" నగరాన్ని సూచిస్తుంది. దీని ఈజిప్షియన్ అరబిక్ లో సమానార్ధము ఎస్కేందేర్రేయ లేక ఇస్కిన్దేరేయ్య (h). ఇస్కందరియ్య (హెచ్) ;మరియు ఎస్కేందేరేయ్య (హెచ్) ఉచ్చారణలో వేరుగా ఉన్న రెంటికి అరబిక్ లో అక్షరములు, రాత ఒకటిగా ఉంది. అరబిక్ విద్యలో, ఇస్కందరియ్య (హెచ్) ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట విషయము తీసుకుంటుంది al-, అయితే ఈజిప్షియన్ అరబిక్ బాషలో, ఎస్కేందేరేయ్య (హెచ్) ఎప్పుడు తీసుకోదు al- . ఈ రెండింటి చివరిలో ఇష్టప్రకారం వినియోగించే {0}h{/0} ఒక {1}ta' marbuta{/1}గా పిలువబడుతుంది, ఇది సాధారణంగా ఉచ్చరించాబడదు కానీ ఎల్లప్పుడూ వ్రాయబడుతుంది.
"అలెక్స్" (నామవాచకము): అలెగ్జాండ్రియా మరియు కైరో నివాసులకు వచ్చిన ఆంగ్ల భాషలో "ఆలెక్స్ ", అలెగ్జాండ్రియాను గుర్తుకు తెస్తుంది.
ఎస్కందరనీ (اسكندراني) (విశేషణము): అర్ధము 'అలెగ్జాండ్రియా నివాశము' (masc.) లేక 'అలెగ్జాండ్రియా నుండి' ఈజిప్షియన్ అరబిక్ లో.
క్రీడలు[మార్చు]
తక్కువ ప్రజాదరణ పొందిన ఇతర ఆటలు అయిన టెన్నిస్, {0}స్క్వాష్{/0} లాంటివి {2}ప్రైవేటు సమాజాలు{/2} మరియు {2}క్రీడల క్లబ్{/2} లలో ఆడతారు. అవి:
అలెగ్జాండ్రియా ఆటల క్లబ్ - "ఆటల"లో
ఎల్ -ఇట్టిహాడ్ ఎల్ -ఇస్కందరి క్లబ్
ఎల్ -ఒలింపి క్లబ్
స్మౌహ SC - "స్మౌహ"లో
|
వేసవిలో ఇక్కడ ప్రతి శుక్రవారము {0}సైకిల్ ఈజిప్ట్{/0} సంఘము వారు నిర్వహించే అలెగ్జాండ్రియా వారపు సైకిల్ ఉత్సవములు జరుగుతాయి, ప్రతీ శుక్రవారం ఉదయము జరిగే ఈ పోటీలలో సైకిల్ నేర్చుకున్నవారు ఇక్కడ సమావేశమయి తమ సైకిల్ తో ఎల్ కోర్నిచే నుండి ఎల్ మొన్తజః నుండి ఎల్ క్యలా లేక బిబ్లిఒతేకా అలెగ్జాండ్రియా వరకు చుట్టి వస్తారు.
సాహిత్యం[మార్చు]
అలెగ్జాండ్రియాలో జన్మించిన గ్రీక్ కవి అయిన {0}C.P. కావఫి{/0} మరియు భారతదేశంలో జన్మించిన ఆంగ్లేయుడు మరియు {2}ది అలెగ్జాండ్రియా క్వార్టెట్{/2} రచయిత అయిన {1}లారెన్స్ దుర్రెల్{/1} అను ఇద్దరు రచయితలూ అలెగ్జాండ్రియా యొక్క ఆధునిక సాహిత్యంలో అధిక భాగాన్ని తమ స్వాధీనంలో కలిగి ఉన్నారు. కావఫు తన కవిత్వములో గ్రీకు చరిత్ర,పురాణములు,మరియు స్వలింగ సంపర్కము గురించి రాసారు. దుర్రేల్ మానవ కోరికలను వర్ణించటానికి ఈ ప్రపంచ ప్రఖ్యాత నగరాన్ని ఒక అందమైన దృశ్యంగా వినియోగించుకున్నాడు. నగబ్ మహ్ఫౌజ్ యొక్క మిరమార్ అలెగ్జాండ్రియాలో వచ్చిన గొప్ప అరబిక్ నవల. 2000లో {0}జోన్ కోర్తెని గ్రిమ్వుడ్{/0}, {1}కి లాంగ్ ఫెల్లో{/1}, మరియు కీత్ మిల్లెర్ మొదలైన రచయితలు అలెగ్జాండ్రియాను {2}నిరాధారమయిన కట్టుకథ{/2}ల రచనకు ఉపయోగించారు.
రాబర్ట్ లిదేల్ రచించిన అన్రియల్ సిటీ (1952).
లరెంసు దురెల్ రచించిన అలెగ్జాండ్రియా క్వార్టర్ (1957–60, 1930 లలో).
స్త్రాటిస్ సిర్కాస్ రచించిన ది బాట్ (డ్రిఫ్టింగ్ సిటీస్ త్రిలోగి యొక్క భాగం) (1965, 1943-44 లలో).
నగిబ్ మఫోజ్ రచించిన మిరమార్ (1967).
ఒలివియా మానింగ్ రచించిన ది డేంజర్ ట్రీ (1977, 1942లో, అలెగ్జాండ్రియాలో)
గిలియన్ బ్రాడ్ షా రచించిన ది బెకన్ ఎట్ అలెగ్జాండ్రియా (1986, 4వ శతాభ్దములో).
ఎడ్వర్ అల్-ఖరాట్ రచించిన సిటీ ఆఫ్ సేఫ్రన్ (tr. 1989,1930 లలో)
ఎడ్వర్ ఆర్-ఖరాట్ రచించిన గర్ల్స్ అఫ్ అలెగ్జాండ్రియా (tr. 1993, 1930 మరియు 1940లలో).
రాబర్ట్ సోలె రచించిన ది అలెగ్జాండ్రియా సేమఫోరే (1994).
ఇబ్రహీం అబ్దేల్ మేగుడ్ రచించిన నో వన్ స్లీప్స్ ఇన్ అలెగ్జాండ్రియా (1996, II వ ప్రపంచ యుద్ధము సమయములో).
జాన్ కర్తసి గ్రేం వుడ్ రచించిన పశాజాడే (2001) ప్రత్యామ్నాయ చరిత్ర
విల్ ఆడమ్స్ రచించిన ది అలెగ్జాందర్ సిఫేర్ (2007).
కి లాంగ్ ఫెలో రచించిన ఫ్లో డౌన్ లైక్ సిల్వర్, హైపతియా అఫ్ అలెగ్జాండ్రియా (2009).
కీత్ మిల్లెర్ రచించిన ది బుక్ అన్ ఫైర్ (2009, పట్టణ కల్పితము).
ఇ.ఎం.ఫోర్స్తేర్ రచించిన అలెగ్జాండ్రియా: ఒక చరిత్ర మరియు మార్గదర్శి (1922; చాలా ముద్రితలు).
మిచెల్ హాగ్ రచించిన అలెగ్జాండ్రియా: సిటీ అఫ్ మెమరీ (యాలె యూనివర్సిటీ ప్రెస్, 2004).
మైఖేల్ హాగ్ రచించిన వింటేజ్ అలెగ్జాండ్రియా: ఫోటోగ్రాప్స్ ఆఫ్ ది సిటీ 1860-1960 (ది అమెరికన్ యూనివెర్సిటీ ఇన్ కైరో ప్రెస్,2008).
ఆండ్రే అసిమేన్ రచించిన అవుట్ అఫ్ ఈజిప్ట్ (1994; అలెగ్జాండ్రియా లోని కుటుంబ చరిత్ర).
ఫేర్వెల్ టూ అలెగ్జాండ్రియా (tr. 2004) రచన, హర్రి ఇ.త్జాలాస్.
ఫైనల్ ఫ్యాంటసీ IX (PSX) "ది మజొర్ అఫ్ సిటీ అలెగ్జాండ్రియా ఆన్ ఫైనల్ ఫ్యాంటసీ IX కథలో ప్రిన్సస్స్ "గర్నేట్" ఉంది.
పాటలు[మార్చు]
ఫ్రెంచ్ లో పాటలు:
అరబిక్ లో పాటలు:
ఇంగ్లీష్ లో పాటలు:
వివిధ భాషల పాటలు:
య ముస్తఫా డరిఒ మోరెనో చేత తిరిగి రాయబడినవి,బాబ్ అజ్జం మరియు మెనీ ఒథెర్స్ - అరబిక్, ఫ్రెంచ్,ఇటాలియన్ సాహిత్యము.
పర్యాటకరంగం[మార్చు]
అలెగ్జాండ్రియా తూర్పు మధ్య ప్రాంతములో ఒక ప్రధాన వేసవి విడిది, సూర్యుడిని మరియు సముద్రాన్ని ఆస్వాదించటానికి అన్ని ఇతర నగరాలకి చెందినా వ్యక్తులచే సందర్శించబడుతుంది. సముద్ర తీరము పూర్తిగా గొడుగులతో, కుటుంబములతో నిండి ఉంటుంది మరియు సాధారణంగా వేసవిలో ఈ నగరం జనముతో కిక్కిరిసి ఉంటుంది. అక్కడ రెండు సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి (ఒకటి ఎవరయినా ఖర్చు లేకుండా వాడుకోతగినది,ప్రజలు ఎక్కువగా ఉంటారు) రెండవది స్వతంత్ర తీరము (ఎవరయినా కొంచెము రుసుముతో వాడుకోవచ్చును). ఇవి కాక కొన్ని తీరములు కేవలము హోటళ్ళ ఉపయోగించుకొనుట కొరకు ఉన్నాయి.
ప్రసిద్ధ జనులు[మార్చు]
అహ్మద్ రంజీ (ఈజిప్ట్ నటుడు)
అహ్మద్ నజిఫ్ (ఈజిప్ట్ ప్రధాన మంత్రి)
అలీ అబ్దేల్ హమీద్ మౌర్సి (మొదటి ఇనుము మరియు ఉక్కు కంపనీ ప్రెసిడెంట్)
అలిపిస్ (4వ శతాబ్దం BCE) గ్రీక్ సంగీత రచయిత
అలెగ్జాండర్ ఇలోస్ (1907–1987) గ్రీక్ ఆర్ట్ కలెక్టర్
అన్తోనిస్ బెనకిస్ (1873–1954) గ్రీక్ ఆర్ట్ కలెక్టర్
అపోలస్ (1వ శతాబ్దం, చట్టాలు 8:24) ఎర్లీ క్రిస్టియన్ ఎవన్జిలిస్టు
ఆరియస్ (4వ శతాబ్దం) హు స్పర్కేడ్ ది అరియన్ కాంట్రోవేర్సి
కస్మాస్ ఇండికోప్లుస్తేస్ (6వ శతాబ్దము) గ్రీక్ మత గురువు,రచయిత,భూగోళ శాస్త్రవేత్త
ఎరిక్ హాబ్స్బాన్ (బ్రిటిష్ చరిత్రకారుడు)
యూక్లిడ్ (గణిత శాస్త్రవేత్త)
ఫరీద అఫ్ ఈజిప్ట్ (ఈజిప్ట్ పూర్వపు రాణి).
యువరాణి ఫజియ (ఈజిప్ట్ రాణి)
జార్జెస్ మౌస్తకి (గ్రీక్-ఫ్రెంచ్ గాయకుడు మరియు స్వరకర్త)
హైపతియా (4వ -5వ శతాభ్ధము CE) గ్రీక్ వేదాంతి
జేయన్ దేస్సేస్ (1904–1970) గ్రీక్ శృంగార డిజైనర్
|
కన్స్తాన్టినోస్ పర్తేనిస్ (1878–1967) (గ్రీక్ చిత్రకారుడు)
బీరం అల్-తుంసి (ఈజిప్ట్ రచయిత)
ముస్తఫా అమర్ (ఈజిప్ట్ గాయకుడు)
నికోస్ సిఫోరోస్ (గ్రీక్ రచయిత మరియు దర్శకుడు)
ఒమర్ షరీఫ్ (ఈజిప్ట్ నటుడు)
రుడోల్ఫ్ హేస్స్ (జర్మన్ డిప్యూటి ఫుహ్రేర్ అఫ్ ది నాజి పార్టీ)
తాఫిక్ అల్-హకీం (ఈజిప్ట్ రచయిత)
యూసఫ్ చహినే (ఈజిప్ట్ చిత్ర దర్శకుడు)
అంతర్జాతీయ సంబంధాలు[మార్చు]
జంట నగరాలు - సోదరి నగరాలు[మార్చు]
అలెగ్జాండ్రియాతో జంట నగరాలు:
స్లోవికియ[16] లోని బ్రటిస్లావా
యునైటెడ్ స్టేట్స్ లో క్లేవేలాండ్
దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్[17]
యునైటెడ్ స్టేట్స్ లోని బాల్టిమోర్[18]
వీటిని కూడా చూడండి[మార్చు]
పెద్ద పెద్ద శిలలను ఉపయోగించిన కాలం నాటి ప్రదేశాల జాబితా
సూచనలు[మార్చు]
"అలెగ్జాండ్రియా: సిటీ అఫ్ మెమరీ", రచన, మిచెల్ హాగ్ (లండన్ అండ్ న్యూ హవెన్, 2004). పంతొమ్మిది మరియు ఇరవై శాతాబ్దములలో అలెగ్జాండ్రియా ఒక చారిత్రిక,రాజకీయ సాంస్కృతిక నగరము.
విక్టర్ డబ్లు.వాన్ హగెన్. ది రోడ్స్ దట్ లెడ్ టు రోమ్ ది వరల్డ్ పబ్లిషింగ్ కంపనీ, క్లేవేలాండ్ అండ్ న్యూయార్క్. 1967.
↑ స్తిరోస్, స్తతిస్ C.: “4 నుంచి 6వ శతాబ్దములో తూర్పు మధ్యదరలో CE 365లో వచ్చిన క్రెటే భూకంపము: చారిత్రిక,పురాతత్వ విషయ సూచిక”, జర్నల్ అఫ్ స్ట్రక్చరల్ జియాలజీ , సంపుటి. 23 (2001), పేజీ. 545-562 (549 & 557)
↑ పిరమిడులు, స్త్రీ ముఖముతో ఉన్న సింహ ఆక్రుతి కల వాటి పై రాసిన దేస్మోండ్ స్తేవేర్ట్ మరియు న్యూస్ వీక్ బుక్ డివిజన్ 1971 పేజీ. 80-81
↑ టైం లైఫ్ లాస్ట్ సివిలైజేషన్ సీరీస్ : రంసేస్ II: మాగ్నిఫికేన్స్ ఆన్ ది నైల్ (1993)పేజీ. 56-57
↑ "Sister Cities Home Page". ఎతేక్విని ఆన్ లైన్: డర్బన్ నగరం యొక్క అధికారిక వెబ్ సైట్
బాహ్య లింకులు[మార్చు]
అధికారిక వెబ్సైట్
వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది Alexandria.
పురాతన అలెగ్జాండ్రియా మరియు రోమ్ మధ్య పోలిక
రిచర్డ్ స్టిల్వెల్, ed. ప్రిన్స్టన్ ఎన్సైక్లోపెడియా ఆఫ్ క్లాస్సికల్ సైట్స్ , 1976: “అలెగ్జాండ్రియా,ఈజిప్ట్"
బ్రౌన్ మరియు హోకేంబెర్క్ యొక్క సివిటేత్స్ ఆర్బిస్ తెర్రారం నుండి పురాతన అలెగ్జాండ్రియా యొక్క గొప్ప చిత్రం.
"https://te.wikipedia.org/w/index.php?title=అలెగ్జాండ్రియా&oldid=2156569" నుండి వెలికితీశారు
గూగుల్ అనువాద వ్యాసాలు
తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
330s BC స్థాపన
ఈజిప్ట్ లోని జనాభా ఎక్కువ ఉన్న ప్రదేశాలు
ఈజిప్ట్ లోని జనాభా ఎక్కువ ఉన్న తీర ప్రదేశాలు
ఈజిప్ట్ మహా నగరాలు
ఈజిప్ట్ లోని రోమన్ నగరాలు,పట్టణాలు
4వ శతాభ్దము BCలో జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశాలు.
సిల్క్ రోడ్ లో జనాభా గల ప్రాంతాలు
దాచిన వర్గాలు:
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 11 జూలై 2017న 23:20కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
Akbar Birbal Kadhalu - అక్బర్ బీర్బల్ కథలు
ఈ పుస్తకంలో బీర్బల్ని ఎలా కలిసాడు?, బీర్బల్ స్వర్గానికి వెళ్ళడం, అన్నింటికంటే శ్రేష్టమైన కూరగాయ, బీర్బల్ యొక్క కిచిడి, ఒక లోభి అతని కుండ, అంతా మన మంచికే జరుగుతుంది, అతి తెలివైన, అతి తెలివి తక్కువది, ఇక్కడ కాదు, అక్కడ కాదు, గుడ్డివాళ్ళ జాబితా, తిరిగి కలయిక, కాకుల విషయం, ఎర్రగా కాలిన ఇనుపకడ్డి పరీక్షా, నలుగురు తెలివి తక్కువ వాళ్ళు, మూడు ప్రశ్నలు, ఎండా, నీడ, ఏనుగు యొక్క పాదముద్ర, తెలివితక్కువ భాహ్మణుడు, పండితుని మాతృబాష, రైదాస్ అనే కవి, ఒంటె యొక్క వంకర మెడ, రాజుగారి చిలుక, అక్బరు యొక్క మహా భరతం, ఒక రచయిత కల, భగవంతుని కంటే గొప్ప.
|
చింత - వికీపీడియా
వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
కుటుంబం: ఫాబేసి
చింత (ఆంగ్లం: Tamarind) ఒక వృక్షం. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా.
చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి .ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు, ఇది క్రిందకు వేలాడుతూ ఉండే మాదిరి పండు. వీటిని సాంప్రదాయ ఔషధాలు మరియు మెటల్ పోలిష్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. చెక్క వడ్రంగి వంటి పనులలోలో ఉపయోగించవచ్చు.ఈ చింత చెట్టు ఉపయోగాల వలన, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల మండలాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు.
1 భాషా విశేషాలు
5 వైద్యపరంగా ఉపయోగాలు :
భాషా విశేషాలు[మార్చు]
తెలుగు భాషలో చింత పదానికి వివిధ పద ప్రయోగాలున్నాయి.[1] పెంకుతోనున్న చింతపండును చింతగుల్ల అంటారు. కాయని చింతకాయ అని పండును చింతపండు అని అంటారు. పులిచింత ఒక ఆయుర్వేద మందుగా మరియు ఆవకాయగా వాడు చిన్న మొక్క Oxalis corniculata. Heyne. సీమ చింత చెట్టు, ఎర్రచింత, కారువేగి or చిందుగ అనగా Albizzia odoratissma. ఒక రకమైన చింతచెట్టు. చింతనాగు ఒక విషసర్పం Coluber naga, దీని శరీరం మీద చింతపువ్వు మాదిరి గుర్తులుంటాయి.
వర్ణన[మార్చు]
చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10-40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి.
ఉపయోగాలు[మార్చు]
హైదరాబాదు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణములో వున్న ఒక చింత చెట్టు. దానికున్న ఒక బోర్డులో వున్న విషయం: 'ఈచెట్టు 1908 వ సంవత్సరంలో వచ్చిన వరదలలో సుమారు 150 మంది ప్రాణాలను కాపాడింది '
దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడిలో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది.
చింతకాయ: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు.
చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు. ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు. థాయిలాండ్ లో తియ్యని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు.
చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు. చింత గింజలను రైతుల ఇళ్ల నుండి కొందరు వ్వాపారులు వచ్చి కొంటారు. వాటిని పొట్టు తీసి యంత్రాలద్వారా మెత్తటి పొడిగా తయారు చేస్తారు. దానిని బిస్కెట్ వంటి వాటిల్లో, ఇతర ఆహార పదార్థాలలో వాడుతారు. ఎక్కువగా జిగురు తయారు చేయడానికి దీనిని వాడుతారు. గతంలో సినిమా పోష్టర్లు అంటించ డానికి ఈ పిండితో చేసిన జిగురునే ఎక్కువ వాడేవారు.
చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో *చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు.
థాయిలాండ్ లో తియ్యని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు.
చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు.
చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు.
చింతకలప: ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటిసామాన్లు తయారీలో వాడతారు.
వైద్యపరంగా ఉపయోగాలు :[మార్చు]
చింతాకు చిగురు[మార్చు]
చింత చిగురు, కొత్త పేట రైతు బజారులో తీసిన చిత్రం
చింత చిగురుతో చేసె వంటలు[మార్చు]
చింత చిగురు, పళ్లీలు, కలిపి చట్నీ చేస్తారు.
చింత చిగురు కంది పప్పు
వంకాయలతో చింత చిగురు వేసి చేసే కూర,
చింత చిగురులో చేపలు వేసి చేసే కూర,
చింత చిగురు రొయ్యలు కూర చాల ప్రత్యేకంగా వుంటుంది.
ఇలా ప్రతి కూరలోను చింత పండు బదులు చింత చిరుగు వేస్తే అది చాల రుచికరంగా వుంటుంది.
చింత చిగురు ఎక్కువ దొరికి నప్పుడు దాన్ని కచ్చ పచ్చగా రుబ్బి వడల ఆకారంలో చేసి వాటిని ఎండ బెట్టుకొని భద్ర పరుచుకొని చాల కాల వాడు కుంటారు. ఇవి కొన్ని నెలలు నిలవ వుంటాయి. చింత పండు వేసిందానికన్న దీన్ని వేసి కూరలు చేస్తే ఆ కూరలు చాల రుచికరంగా వుంటాయి.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
↑ బ్రౌన్ నిఘంటువు ప్రకారం చింత పద ప్రయోగాలు.
"https://te.wikipedia.org/w/index.php?title=చింత&oldid=2309305" నుండి వెలికితీశారు
'జాతి' మైక్రో తీరులు గల వ్యాసాలు
మార్గదర్శకపు మెనూ
వ్యక్తిగత పరికరాలు
లాగిన్ అయిలేరు
ఈ IP కి సంబంధించిన చర్చ
ఖాతా సృష్టించుకోండి
వివిధ రూపాలు
చరిత్రను చూడండి
యాదృచ్ఛిక పేజీ
|
యాదృచ్ఛిక పేజీ
7 రోజుల వికీట్రెండ్స్-↑
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు
కొత్త పేజీలు
సంప్రదింపు పేజి
పరికరాల పెట్టె
సంబంధిత మార్పులు
ప్రత్యేక పేజీలు
శాశ్వత లింకు
పేజీ సమాచారం
వికీడేటా అంశం
ఈ వ్యాసాన్ని ఉదహరించండి
ముద్రించండి/ఎగుమతి చేయండి
ఓ పుస్తకాన్ని సృష్టించండి
PDF రూపంలో దిగుమతి చేసుకోండి
అచ్చుతీయదగ్గ కూర్పు
ఇతర ప్రాజక్టులలో
లంకెలను మార్చు
ఈ పేజీలో చివరి మార్పు 6 మార్చి 2018న 04:37కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
మొబైల్ వీక్షణ
|
టీడీపీలోకి భారీ వలసలు.. ఎమ్మెల్యే సమక్షంలో 100కుటుంబాల చేరిక
'ఉయ్యాలవాడ' ముని మనమరాలి వివాహం! (వీడియో)
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనం గురించి నేటి తరానికి అవగాహన లేదు. కానీ ఆ వ్యక్తి జీవిత కథతో మెగాస్టార్ చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమా చేస్తున్నారని తెలియగానే ప్రతి ఒక్కరూ ఉయ్యాలవాడ గురించి గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు
వైసీపీలో చేరిన మరో సినీ నటుడు
సోమవారం పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైఎస్ జగన్ సమక్షంలో నటుడు కృష్ణుడు వైసీపీలో చేరారు. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్.
ఉప్పల్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం
ప్రభుత్వ ప్రకటన
రివ్యూ: అమ్మమ్మగారిల్లు
లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమాలలో నటించాలని కోరుకునే యంగ్ హీరోలు
కాల్చేసే రోజులొస్తాయి: సిఎం రమేష్ పై ఆది సంచలన వ్యాఖ్యలు
కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.
బంగారం, వెండి పోటీపడి...
రెండు రోజుల నుంచి పోటీపడి పెరుగుతున్న ధరలు
బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు రోజుల నుంచి పోటీ పడి రెండింటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ రోజు బులియన్ మార్కెట్ లో పసిడి ధర 10 గ్రాములకు రూ. 200 పెరిగింది. ధర రూ.29,850 గా నమోదైంది. అలాగే, కేజీ వెండి ధర రూ.350 పెరిగి రూ.42,800 కి చేరుకుంది.
కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
తారాగణం: శోభన్బాబు,వాణిశ్రీ, ఎస్.వి.రంగారావు,చంద్రకళ,నాగభూషణం,అంజలీదేవి,పద్మనాభం
01. ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుంది ఏ ప్రేమ కడలి - రామకృష్ణ, పి.సుశీల
02. కొత్తగా పెళ్ళయిన కుర్రవాడికి పట్టపగలె తొందర - పి.సుశీల,రామకృష్ణ
03. ప్రియతమా నా ప్రియతమా ఎక్కడున్నా ఎలాగున్నా వినుమా - పి.సుశీల
04. వీణలేని తీగను నీవులేని బ్రతుకు మోస్తు జీవించలేను - రామకృష్ణ, పి.సుశీల
05. వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము - పి.సుశీల
06. వీణలోన తీగలోన ఎక్కడున్నది అపశృతి అది ఎలాగైనది విషాదగీతి - పి.సుశీల
07. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో ఓ కుళ్ళుమోతు - పి.సుశీల,రామకృష్ణ
దర్శకత్వం: కె. రాంనాధ్
సంగీతం: యస్. ఎం. సుబ్బయ్య నాయుడు మరియు జి. అశ్వద్ధామ
తారాగణం: నాగయ్య, టి. ఎన్. బాలయ్య,లలిత,పద్మిని,యస్. ఆర్. జానకి
02. చిన్నారి పాపా బంగరుకొండ పరుగున పరుగన రా - వి. నాగయ్య
03. చిలుకరాజా నీకు పెళ్లి ఎపుడయ్యా నీ పెళ్ళికి నాట్యం - పి.యె. పెరియనాయకి
ఆపరేషన్ గరుడ పేరుతో హీరో శివాజీ డ్రామాలు
బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన విషయంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో లబ్ది పొందేందుకే టీడీపీ నోటీసుల డ్రామా ఆడుతోందని విమర్శించారు.
ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో తాజా మాజీ ఎమ్మెల్యే...
తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టై జైల్లో ఉండగా, రేవంత్ రెడ్డి, గండ్రవెంకట రమణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే సంచలన కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాడని పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఇవాళ రాజాసింగ్ ఆబిడ్స్ పోలీస్టేషన్లో హాజరయ్యారు.
తెలంగాణలో అసెంబ్లీ రద్దవడంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సంసిద్దమయ్యాయి. అయితే ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను గతంలోని పోలీస్ కేసులు ఇప్పుడు వెంటాడుతూ భయపెడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మనుషుల అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రేవంత్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ లపై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసుల లిస్ట్ లో మరో మాజీ ఎమ్మెల్యే చేరిపోయారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా 16 మంది తెలుగుదేశం పార్టీ నేతలపై ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ 2010లో మహారాష్ట్రలో నిర్వహించిన ఆందోళనలో అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్షనేత చంద్రబాబునాయుడుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
ఈసారి నా చిట్టి తల్లికి ఈ పేరే పెడతాను...నవ్వుతు చెప్పిన ఎన్టీఆర్ NTR Wife Gives Surprising Gift 2018-02-18 22:46:11 IST Raghu V
|
(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై వేటు వేస్తారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం వీదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్...
తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం
అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం
జగన్ కంటే కేసీఆర్ మేలు: కేఈ
(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మేలు అని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి...
ఫ్యాక్టరీలో పేలుడు… 47మంది సజీవదహనం
(న్యూవేవ్స్ డెస్క్) జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలోని తంగెరాంగ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది సజీవ దహనమయ్యారు. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలోని...
‘విపక్షాల కథ ముగిసింది.. ఎన్నికల్లో 104 సీట్లు మనవే’
(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మనదే అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 95 నుంచి 104 మధ్య సీట్ల వస్తాయని ఆయన ధీమా వ్యక్తం...
(న్యూవేవ్స్ డెస్క్) కాకినాడ: కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘాటైన బహిరంగ లేఖ రాశారు. సెక్యురిటీ హంగులకు, నాసిరకం టెంపరరీ బిల్డింగుల నిర్మాణాలకు వేలకోట్ల...
పరవళ్ళు - paravaLLu: సూర్యనారాయణకి పదోతరగతిలో జ్వరం వచ్చింది...
Posted by Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் at బుధవారం, నవంబర్ 16, 2011
భాస్కరా==సూర్యా??
చిన్నప్పటి అమాయకత్వం, పంతం , అమలిన స్నేహాలు చాలా అందంగా రాసారు. భాష సరళంగా చదివించేదిగా ఉంది. మీ కథలు చదవడం ఇదే మొదలు నాకు. English బ్లాగ్లో చదివాననుకోండీ...!
పొడిగింపు లేకుండా ఇంకాస్త చిక్కటి ముగింపు ఉండుంటే, ఈనాడు ఆదివారం కథంత (నాకవనటే చాలా ఇష్టం) హాయిగా ఉండేది. ఇప్పుడు మిగతా భాగం కోసం ఎదురు చూస్తామిక! :)
నా అనుమానం నిజమైతే ఆ అమ్మాయి పేరు భావన
ఏమిటో ఈ మధ్య జనానికి గాలి ఇటు మళ్ళింది?!!
అంటే ఏంటి సుబ్రహ్మణ్యం గారూ? నాకు వివరించరూ?
ఈ సారి రాసేప్పుడు నువ్వు చెప్పిన సూచనలను దృష్టిలో ఉంచుకుని రాసతాను.
మీకు అలాంటి అనుమానమెందుకు వచ్చిందో ఇట్టే అర్థమైపోయింది. అయితే అవేవీ కావులేండి...
భలే రాశారండీ.. కళ్ళ ముందు కనిపించింది కథ.. అర్జెంటుగా మీరు సీక్వెల్ రాసెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం.. :)
మరీ ఇంత జాలి పడితే..జ్వరాలు వస్తాయి. పైత్యాలు కలుగుతాయి. అమ్మాయిలంటే ఏమనుకున్నారు!? మొత్తానికి + ౨ కి జంప్ అయి రక్షించు కున్నారన్నమాట. కథనం చాలా బాగుంది. .
మీరు కంప్లన్ బాయ్ అనుకున్నాము..చాల complicated బాయ్ అన్నమాట..:D
చాల బాగుంది...నవ్వుకున్నాను :)...మధుర చెప్పినట్లు కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో :)
- Telugu-అగ్రరాజ్యం సుప్రీం కోర్టు జడ్జిగా..భారత సంతతి వ్యక్తి.. -TeluguStop
This Post provides detail information about అగ్రరాజ్యం సుప్రీం కోర్టు జడ్జిగా..భారత సంతతి వ్యక్తి.. was published and last updated on 2018-06-29 05:59:56 in telugu language in category Telugu Telugu NRI News.
దర్శకత్వం: ఎస్.వి. ఎస్. రామారావు
తారాగణం: ఎస్. రాజేశ్వరరావు,ఎం. కృష్ణారావు,చెలం,కుమారి,ఎస్. వరలక్ష్మి...
02. సుఖదాయి సుఖదాయి మృదుమధుర ప్రణయ - ఎస్. రాజేశ్వరరావు, ఎస్. వరలక్ష్మి
03. హాయి గని ఏమౌనొ ఏమో ఏమో ఏమో స్వప్నాలే నిజమేమో - ఎస్. రాజేశ్వరరావు
01. అమ్మ వరాలకొమ్మ ముగ్గురమ్మల మించిన ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు
05. నా జనని బాలనాగమ్మ పూజనీయ ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు
07. మాయలపకీరు హంతకుని మాయకులోనై ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,కృష్ణ , జయలలిత, రేలంగి, సూర్యకాంతం
01. అయ్యలారా ఓఅమ్మలారా (బుర్రకధ) - నాజర్,వల్లం నరసింహారావు బృందం - రచన: కొసరాజు
02. అయ్యింది అయ్యింది అనుకున్నది అనుకున్నదేదో - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ
03. ఆడపిల్లలంటే హోయ హోయి అనుకున్నావా మజాకా - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
04. చుక్కమ్మ అత్తయ్యరో బుల్ బుల్ బుల్ శాన శాన - ఘంటసాల - రచన: యు. విశ్వేశ్వరరావు
05. జీవులనుబడి నాలుగు లక్షల చావుపుట్టుకలిక్కడ - మాధవపెద్ది - రచన: కొసరాజు
06. నేనే ధనలక్ష్మిని సిరులను గోరే - ఎల్. ఆర్. ఈశ్వరి,మాధవపెద్ది,పిఠాపురం - రచన: శ్రీశ్రీ
07. నీ బండారం పైన పఠారం నీ బ్రతుకంతా - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: ఆరుద్ర
08. లోకం ఇది లోకం మారుట దానికి సహజం మారితె ఎందుకు కోపం - పి.సుశీల- రచన: దాశరధి
|
సివిల్స్ – 2017 ప్రిలిమ్స్ రిజల్ట్స్ _ V6 Telugu News
వార్తలు » జాతీయ వార్తలు » సివిల్స్ – 2017 ప్రిలిమ్స్ రిజల్ట్స్ / July 28, 2017
సివిల్స్ – 2017 ప్రిలిమ్స్ రిజల్ట్స్
సివిల్ సర్వీసెస్ – 2017 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెయిన్స్ పరీక్ష కోసం డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)ను ఆన్లైన్లో నింపి పంపాలని యూపీఎస్సీ సూచించింది. ఆగస్టు 17–31 మధ్య ఆ ఫామ్ www.upsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. సివిల్స్ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 28న ప్రారంభమవుతాయి.
ఈ నగరానికి ఏమైంది? మూవీ ప్రెస్ మీట్
ఫ్యాన్స్కు రేణుదేశాయ్ వార్నింగ్!
కేసీఆర్ కూడా వస్తే కలిసి...
టీటీడీ ఆభరణాలపై ఆరోపణలు.....
టీజర్: వర్మ (ధృవ్ విక్రమ్)
వీడియో : థగ్స్ ఆఫ్ హిందూస్తాన్...
సిఎఫ్పి ఫ్రాంక్స్ నుండి హాంకాంగ్ డాలర్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
సూపర్ మార్కెట్ లో దొంగతనం చేయాలనీ వచ్చిన ఆ జంట చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు.! Telugu Viral Social Facebook Twitter Whatsapp News Crime General Public Talk Rumors Advices-TeluguStop
This Post provides detail information about సూపర్ మార్కెట్ లో దొంగతనం చేయాలనీ వచ్చిన ఆ జంట చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు.! was published and last updated on 2018-07-02 23:40:59 in telugu language in category General-Telugu.
Actress Roja Daughter Anshu Malika- Malika-నటి రోజా కూతుర్ని ఎప్పుడైనా చూసారా.? హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.! ఓ లుక్ వేయండి!-TeluguStop
నటి రోజా కూతుర్ని ఎప్పుడైనా చూసారా.? హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.! ఓ లుక్ వేయండి! Actress Roja Daughter Anshu Malika 2018-10-21 10:28:07 IST Sainath G
హీరోయిన్ రోజా అటు సినిమాల్లో ఎన్నో గ్లామరస్ పాత్రలు పోషించింది..ఇటు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందింది. పలు హిట్ సినిమాల్లో హీరోయిన్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రోజా,శాసనసభ్యురాలు అయ్యాక కూడా ఆయా టీవీ చానల్స్లో వచ్చే గేమ్, కామెడీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. రోజా కూతురు అను మల్లిక సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి..వాటికి తగ్గట్టుగానే రోజా కూతురు కూడా చాలా అందంగా ఉంది..
రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి..నాన్న నాగరాజా రెడ్డి సారధి స్టూడియోస్ లో పనిచేసేవారు..కాలేజ్ గ్రూప్ ఫొటో చూసి రోజా మొదటి సినిమా డైరెక్టర్ రోజాని ఎంపిక చేసారు..ఆ సినిమానే ప్రేమ తపస్సు..డైరెక్టర్ రోజా ఫాదర్ అంతకుముందే ఫ్రెండ్స్..నాన్నకూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోజా సినిమా ఎంట్రీ చాలా ఈజీగానే జరిగింది. అందులో పల్లెటూరి పేద పిల్లగా నటించిన రోజా..తర్వాత ఎన్నో గ్లామరస్ పాత్రలు పోషించింది.పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద భ్యానర్లలో నటించింది.మీనా,రమ్యక్రిష్ణ,నగ్మా లాంటి తోటి హీరోయిన్లతో కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికి తనదైన ముద్రవేసింది.
! అద్దంకి అనంతరామయ్య !: లుంగీలోని గొప్పతనం తెలుసుకో (పురుషులకు మాత్రమే)
భారత సంతతికి చెందిన ఓ బాలుడికి అరుదైన గౌరవం దక్కింది..ఈశ్వర్ శర్మ అనే బాలుడికి నేషనల్ యోగా చాంపియన్ లో అత్యంత ప్రతిభ కనబరిచినందుకు గాను “బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్” గా గౌరవించి సత్కరించారు..జూన్ మాసంలో కెనడాలో జరిగిన వరల్డ్ స్టూడెంట్ గేమ్స్-2018లో బ్రిటన్ తరుపున ప్రాతినిధ్యం వహించిన ఈ భారత సంతతి బాలుడిని బంగారు పతకం కూడా వరించింది..
అయితే ఈ కారణంగా బర్మింగ్హామ్లో జరిగిన ఆరో వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ఈశ్వర్ కి ‘బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారంతో సత్కరించారు. ఈ అవార్డు ప్రధాన సంధర్భంలో ఈశ్వర్ మాట్లాడిన మాటలు ఎంతో మందిని ఆశ్చర్య పరిచాయి..ఈశ్వర్ ఏమన్నాడంటే… “ఏ విషయంలోనైనా నాకు నేను పోటీ అనుకుంటా. నాపై నాకు అపారమైన నమ్మకం ఉంది. కొన్ని కష్టతరమైన ఆసనాలను సవాల్గా తీసుకుని వేశా. యోగాలో నేనప్పటికీ నిత్య విద్యార్థినే. నాకు ఎన్నో విషయాలను నేర్పించిన నా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు” అంటూ ఈశ్వర్ చెప్పుకొచ్చాడు.
ఈశ్వర్ తండ్రి ఉద్యోగ రీత్యా ఎప్పుడో బ్రిటన్ వచ్చి సెటిల్ అయ్యారు ఆయన పేరు విశ్వనాధ్ కర్ణాటక లోని మైసూర్ కి చెందిన ఆయన తన కొడుకుని యోగా లో అత్యంత ప్రతిభావంతుడిగా చేయాలని కలలు కనేవారట తన కుమారుడు తన కోరిక నేరవేర్చినందుకు ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు..“ఈశ్వర్కు అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉంది. అతను మెరుగైన ప్రదర్శన చేశాడు అంటూ సంతోషం వ్యక్తం చేశారు విశ్వనాధ్ .
|
గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు
ఆట ప్లే రష్యన్ ప్రత్యేక దళాలు ఆన్లైన్:
గేమ్ వివరణ రష్యన్ ప్రత్యేక దళాలు
మీరు రష్యా అంతటా శత్రువులను నాశనం చేయడానికి ఒక మిషన్ను బయటకు తెచ్చే ప్రత్యేక దళాలు ఏజెంట్ కోసం ఆడతారు దీనిలో ఒక చెడు voynushka. . ఆట ప్లే రష్యన్ ప్రత్యేక దళాలు ఆన్లైన్.
గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు సాంకేతిక లక్షణాలు
గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు జోడించారు: 20.02.2011
గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు వంటి గేమ్స్
గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ రష్యన్ ప్రత్యేక దళాలు తో, కూడా గేమ్ ఆడాడు:
గేమ్ ఒకటిగా ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
ఆట ప్లే ఒకటిగా ఆన్లైన్:
గేమ్ వివరణ ఒకటిగా
కలిసి - మీరు గుండె సేకరణకు అవసరం దీనిలో ఒక గేమ్. సాధ్యమైనంతవరకు ఫ్లై మరియు జాగ్రత్తగా ప్రాంతంలో తనిఖీ. అడ్డంకులను చాలా నివారించేందుకు ప్రయత్నించండి. విమాన loving జంట ఒక కంప్యూటర్ మౌస్ కర్సర్ నిర్వహిస్తుంది. నేను మీరు అదృష్టం అనుకుంటున్నారా! . ఆట ప్లే ఒకటిగా ఆన్లైన్.
గేమ్ ఒకటిగా సాంకేతిక లక్షణాలు
గేమ్ ఒకటిగా వంటి గేమ్స్
గేమ్ ఒకటిగా డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ ఒకటిగా పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ ఒకటిగా ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ ఒకటిగా, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ ఒకటిగా తో, కూడా గేమ్ ఆడాడు:
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: సాక్షిలో నా వ్యాసం – ఓ కొత్త అనుభవం
ఆరోగ్యశ్రీ పేరు చెప్పి దారుణంగా దోచుకున్నారు. ఉపయోగపడినవాళ్ళు చాలా తక్కువ. ఒక శాతం కూడా లేరు. కార్పొరేట్ హాస్పిటల్స్ బాగుపడ్డాయి. కొన్ని కంపెనీలు బాగుపడ్డాయి. సామాన్యుడి నెత్తిన చెంగు చక్కగా వేశారు. అక్కరలేని ఆపరేషన్లు చేశారు. చేయని ఆపరేషన్లకి సొమ్ములు గుంజారు. చాలా చిత్రాలు కళ్ళతో చూశాం, డబ్బా కొట్టకండి బాగోదు.
@అజ్ఞాత - "ఇక్కడ గమనించాల్సింది ఈ పధకం ఎవర్నో బాగుచేయడానికని, ప్రైవేటు ఆసుపత్రులకు దోచిపెట్టడానికని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నిజమే ప్రభుత్వ ఆసుపత్రులను బాగుచేస్తే, అవి బాగా పనిచేస్తే ఈ పధకం అవసరమే వచ్చేది కాదు. ‘అమ్మా పెట్టదు...తిననివ్వదు’ అనే సామెత చందంగా కాకుండా సామాన్యులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల గడప తొక్కగలిగే విధంగా కొందరి ప్రాణాలు ఆరోగ్యశ్రీ వల్ల , 108 అంబులెన్సు సర్వీసుల వల్ల నిలబడ్డ మాట వాస్తవ దూరం కాదు. ప్రజలకు మంచి చేసే కొన్ని విషయాలను రాజకీయ కోణం నుంచి వేరు చేసి చూడాలి. చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు మార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంతో ‘మచ్చ’ పడిన నాయకులు కూడా ఎంతో కొంత మంచి చేస్తారు. ఆ మంచి చెడులను హంస మాదిరిగా వేరు చేసి చూసినప్పుడు అసలు వాస్తవాలు బోధపడతాయి."
( ఇది ' చంద మామ ' లో ప్రచురితము )
మీ అభిప్రాయాలు తెలపండి.
మీ ఆది శేషా రెడ్డి. - నెల్లూరు.
Labels: కథలు, సాహిత్యం
ఐఫోన్ 8 ప్లస్ (64 జీబీ) – ధర రూ.73వేలు
ఐఫోన్ 8 ప్లస్ (256 జీబీ) – ధర రూ.86వేలు
ఐఫోన్ X (64 జీబీ) – ధర రూ.89వేలు
అక్కడ ‘ఐఫోన్’ చాలా చీప్ గురూ…!
గేమ్ స్పేస్ శుభ్రపరచడం ఆన్లైన్. ఉచిత కోసం ప్లే
గేమ్ స్పేస్ శుభ్రపరచడం
ఆట ప్లే స్పేస్ శుభ్రపరచడం ఆన్లైన్:
గేమ్ వివరణ స్పేస్ శుభ్రపరచడం
భూమి మీ చేతిలో స్పేస్ యుద్ధం మాత్రమే ఓడ. గ్రౌండ్ కు ఎగురుతూ అన్ని ఉల్కలు నాశనం. . ఆట ప్లే స్పేస్ శుభ్రపరచడం ఆన్లైన్.
గేమ్ స్పేస్ శుభ్రపరచడం సాంకేతిక లక్షణాలు
గేమ్ స్పేస్ శుభ్రపరచడం వంటి గేమ్స్
గేమ్ స్పేస్ శుభ్రపరచడం డౌన్లోడ్
మీ వెబ్ సైట్ లో గేమ్ స్పేస్ శుభ్రపరచడం పొందుపరచండి:
మీ వెబ్ సైట్ లో గేమ్ స్పేస్ శుభ్రపరచడం ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ స్పేస్ శుభ్రపరచడం, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం!
గేమ్ స్పేస్ శుభ్రపరచడం తో, కూడా గేమ్ ఆడాడు:
|
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉల్లి తన ప్రతాపం చూపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది. గత మూడు నెలల కాలంగా ఉల్లి ధరలకు రెక్కలు రావటానికి కారణం సరఫరా లేకపోవటమేనని జాతీయ ఉద్యాన పరిశోధన అభివృద్థి సంస్థ వెల్లడించింది.
Read More : జిల్లెట్ కొత్త ‘ఫ్లెక్స్బాల్' రేజర్ వచ్చేసింది
ప్రస్తుత రిటేల్ మార్కెట్లో కిలో పాత ఉల్లిపాయ ధర రూ.65గా ఉండగా డిమాండ్ను బట్టి కొన్ని కొన్ని చోట్ల రూ.100వరకు ఉంది. పెరిగిన ఉల్లి ధరను ఉద్దేశించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పలు ఆసక్తికర ఫోటోలు మీకోసం...
పాఠకులకు గమనిక: ఈ ఫోటోలకు సంబంధించిన పూర్తి హక్కులు ఆయా రూపకర్తలకే చెందుతాయి.
ముదిరిన ఉల్లి లొల్లిపెరిగిన ఉల్లి ధరను ఉద్దేశించి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పలు ఆసక్తికర ఫోటోలు.
ట్రిపుల్ తలాక్ బిల్లుకు బ్రేక్ - Tolivelugu - Telugu
ట్రిపుల్ తలాక్ బిల్లుకు బ్రేక్
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో చుక్కెదురైంది. ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో నిన్న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తలంచింది. కానీ ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ పేర్కొంది. చివరికి అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును టేకప్ చేయటంలేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. భర్త మూడు సార్లు తలాక్ అని చెబితే.. భార్యతో విడాకులు జరిగినట్లే నని భావించే పద్దతి రాజ్యాంగ విరుద్ధమని… దీనిపై చట్టం తీసుకురావాలని కేంద్రానికి ఇటీవల సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ బర్త్ డే: ‘సాహో’ టీమ్ గిఫ్ట్ - news18 - 11 hr. 31 min. ago
హాలీవుడ్ స్టైల్ లో ప్రభాస్ ” సాహో” మేకింగ్ టీజర్ - telugujournalist - 12 hr. 13 min. ago
‘సాహో’ అబుదాబి యాక్షన్ మేకింగ్ వీడియో.... ప్రభాస్ ఒళ్లు గగుర్బొడిచే స్టంట్స్! - filmibeat - 12 hr. 13 min. ago
సాహో మేకింగ్-వర్త్ వెయిటింగ్ - greatandhra - 12 hr. 14 min. ago
ప్రభాస్ పుట్టిన రోజు గిఫ్ట్ గా రేపే సాహో మేకింగ్ వీడియో రిలీజ్.. - andhraprabha - Oct 22nd, 2018
సాహో ఫస్ట్ లుక్.. ముహూర్తం ఫిక్స్ - gulte - Oct 22nd, 2018
గోదారి: చిన్న సినిమా
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): ప్రో కబడ్డీ లీగ్ 2015 (Pro Kabaddi League 2015)
ప్రో కబడ్డీ లీగ్ 2015 (Pro Kabaddi League 2015)
ప్రో కబడ్డీ లీగ్ 2015
జట్ల సంఖ్య 8
2014లో ప్రారంభమైన కబడ్డీ లీగ్ రెండో అంచె పోటీలు జూలై 18, 2015 నుంచి ఆగస్టు 23, 2015 వరకు నిర్వహించబడింది. 8 జట్ల మధ్య మొత్తం 60 మ్యాచ్లు జరిగాయి. లీగ్ మ్యాచ్లలో అగ్రస్థానం పొందిన 4 జట్లు సెమీస్ చేరగా తొలి సెమీస్లో బెంగుళూరు బుల్స్, రెండో సెమీస్లో యు ముంబా జట్లు విజయం సాధించి ఫైనల్స్ చేరాయి. ఆగస్టు 23, 2015న జరిగిన ఫైనల్లో యు ముంబా జట్టు బెంగుళూరు బుల్స్పై 36-30 పాయింట్ల తేడాతో గెలుపొంది టైటిల్ సాధించింది.
మొత్తం 8 జట్ల మధ్యన డబుల్ రౌండ్ రాబిన్ పద్దతిలో లీగ్ మ్యాచ్లు జరిగాయి. ఒకో జట్టు మిగితా ఏడు జట్లతో రెండేసి సార్లు ఆడగా మొత్తం 14 మ్యాచ్లలో యు ముంబా 60 పాయింట్లతో లీగ్ దశలో అగ్రస్థానం పొందింది. తెలుగు టైటాన్స్ 50 పాయింట్లతో రెండో స్థానంలో, బెంగుళూరు బుల్స్ 48 పాయింట్లతో మూడో స్థానంలో, పాట్నా పైరేట్స్ 41 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించాయి. గత ఏడాది ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్తో పాటు బెంగాల్ వారియర్స్, దబాంగ్ డెల్హీ, పినేరి పల్టాన్ జట్లు లీగ్ దశలోనే ఆగిపోయాయి.
ప్రో కబడ్డీ లీగ్ 2015 జనరల్ నాలెడ్జి
లీగ్ దశలో 2, 3 స్థానాలు పొందిన తెలుగు టైటాన్స్ మరియు బెంగుళూరు బుల్స్ జట్ల మధ్యన తొలి సెమీఫైన మ్యాచ్ ఆగస్టు 21న జరిగింది, ఈ మ్యాచ్లో బెంగుళూరు బుల్స్ 39-38 స్వల్ప తేడాతో తెలుగుటైటాన్స్ పై విజయం సాధించి ఫైనల్స్కు అర్హత సాధించింది. లీగ్ దశలో 1, 4 స్థానాలు పొందిన యు ముంబా మరియు పాట్నా పైరేట్స్ల మధ్యన అదే రోజు జరిగిన రెండో సెమీఫైనల్లో యు ముంబా జట్టు 35-18 తేడాతో విజయం సాధించింది.
ఆగస్టు 23న ముంబాయిలోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోటీలో యు ముంబా జట్టు 36-30 తేడాతో బెంగుళూరు బుల్స్పై విజయం సాధించి తొలిసారి టైటిల్ సాధించింది. అంతకు క్రితం 3వ స్థానం కోసం జరిగిన పోటీలో తెలుగు టైటాన్స్ జట్టు పాట్నా పైరేట్స్పై 34-26 తేడాతో గెలుపొందింది.
విభాగాలు: కబడ్డీ, 2015 టోర్నమెంట్లు,
|
Note: మా కెలుకుడు ఆ భావజాలాన్ని గురించి కాదు. ఆ భావజాలాన్ని విద్వేష ప్రచారానికి వాడుకునే విషప్పుఱుగుల గురించి.
"ప్రవీణ్ కి మాట సాయం చేస్తున్నాను "- ఏమాట బూతు మాట సాయమా?
అసలీ కమ్యూనిజం అనే గుంపే అంత.. మొన్న ఆ ప్రజాశక్తి బ్లాగులో కూడా ఎవరో ప్రశ్నలు అడిగేసరికీ కామెంట్ డిలీట్ చేసారు.. ఇదీ వీళ్ళు చెప్పే స్వేచ్చ..
తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం?.. సూపర్ డైలాగ్...!!
ఒక కమ్యూనిష్టు లేస్తే వాడికి బుద్ధి చెప్పటానికి పదిమంది హిందువులు లేస్తున్నారు. ఏమి చేసినా చెయ్యకపోయినా బీజేపీ హిందూ సమాజానికి ఈ ఒక్క మంచి మాత్రం చేసింది.
నీకెలా తెలుసు?
శివరామప్రసాదు కప్పగంతు 9 జనవరి, 2012 8:41 AMకి
నా తల్లే... నీకు ఇలాంటి విచిత్ర పోకడలు ఎలా వచ్చాయమ్మా !!!
ఇలా చేస్తే షుగర్ వ్యాధి రమ్మన్నా రాదు __ Cure For Diabetes
నివారణ చర్యలు _ బాగు www. baagu.net
Posts Tagged ‘నివారణ చర్యలు’
__నలభై మూడవ సర్గ తెలుగులో__
చాలా మంది ఆహార పదార్థాలు తినేసి వాటి కాగితాలను, చెత్తను రోడ్ల మీదే పడేస్తుంటారు. దీని వల్ల మన పరిసరాలను మనమే చేతులారా పాడుచేసుకుంటున్నాం. కానీ, ఇక్కడ మాత్రం కాకులు చెత్తను ఏరేస్తున్నాయి. మనుషులు చెత్తవేసి పర్యావరణాన్ని పాడుచేస్తుంటే.. అవి మాత్రం శుభ్రం చేస్తున్నాయి. చెత్తను నోటకరుచుకుని తీసుకెళ్లి చక్కగా డస్ట్బిన్లో పడేస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అవి చేసే పని చూస్తే మాత్రం ముచ్చటేస్తుంది. ఫ్రాన్స్లోని పై డూ ఫ్యూ అనే థీమ్ పార్క్లో చెత్తను శుభ్రం చేసేందుకు కార్మికులు ఉండరు. వారి స్థానంలో కాకులు కనిపిస్తాయి. ఆరు కాకులు ఈ థీమ్ పార్క్లోని చెత్తను శుభ్రం చేస్తాయి. సందర్శకులు వేసే చెత్తను ఒక్కొక్కటిగా తీసుకెళ్లి చక్కగా చెత్తబుట్టలో వేస్తాయి. సిగరెట్ పీకలు, చిన్న చిన్న ప్యాకెట్లు, కాయలు, విత్తనాలు ఇలా అన్నింటినీ నోట కరుచుకుని…
అల్లు అర్జున్ దాతృత్వం .. కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం!
భారీ వర్షాల కారణంగా స్తంబించిన జనజీవనం మోహన్ లాల్ కూడా రూ.25 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురి విరాళం కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు, హీరోలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సీఎం సహాయనిధికి చేతనైనంత సహాయం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి కమలహాసన్ రూ.25 లక్షల విరాళం అందజేయగా, తాజాగా అల్లు అర్జున్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రూ.25 లక్షల చొప్పున విరాళం అందించారు. కాగా, కేరళలో భారీ వర్షాల కారణంగా వేల ఇళ్లు, పలు రోడ్లు దెబ్బతిన్నాయి.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల నుంచి ఖాలిద్ సురక్షితంగా బయటపడ్డాడు. పార్లమెంట్ సమీపంలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ దగ్గర హైసెక్యూరిటీ జోన్లో స్వాతంత్య్ర దినోత్సవాలకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. యునైటెడ్ అగైన్స్ట్ హేట్ అనే సంస్థ నిర్వహించిన ఖౌఫ్ కే ఆజాది అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖాలిద్ అక్కడికి వచ్చాడు. ఈ దాడి తర్వాత ఖాలిద్ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దేశంలో ఓ భయానక వాతావరణం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను బెదిరిస్తున్నారు అని ఖాలిద్ అన్నాడు. గత జూన్ నెలలోనే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఖాలిద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాలిద్పై కాల్పుల ఘటన…
బిగ్ బాస్ సీజన్-12కు రూ. 288 కోట్లు వసూలు చేస్తున్న సల్మాన్ ఖాన్!
12 రోజులు షూటింగ్ లో పాల్గొననున్న సల్మాన్ రోజుకు రెండు ఎపిసోడ్ల చిత్రీకరణ ఎపిసోడ్ కు రూ. 12 కోట్ల వసూలు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పటికే 11 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్-12 ప్రారంభంకానుంది. ఈ షోకు కూడా సల్మానే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే, ఈ సీజన్ కు ఆయన తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగకమానవు. మూడు నెలల పాటు ప్రసారం కానున్న ఈ షో కోసం సల్మాన్ మొత్తం 12 రోజులు మాత్రమే షోలో పాల్గొనబోతున్నాడు. ఈ 12 రోజుల్లో మొత్తం 24 ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు రూ. 12 కోట్లను సల్మాన్ వసూలు చేస్తున్నాడట. ఈ లెక్కన మొత్తం 24 ఎపిసోడ్లకు సల్మాన్ కు…
Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): పులిజాల (Puljala)
పులిజాల మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి మరియు ఎంపీటీసి కేంద్రము.
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సూరం శ్రీమతమ్మ ఎన్నికయ్యారు.
2014 ఎంపీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన జ్యోతి విజయం సాధించారు.
కొవ్వు అందమైన మహిళలు యువ - పాలు పితికే పోర్న్ ru kom dojki.com free porn videos. అధిక నాణ్యత videos.
యువ మరియు పాత సెక్స్ వీడియో gp
సుబ్రహ్మణ్య ఛైతన్య October 26, 2012 at 9:35 PM
|
అక్బర్, తరుణ్తేజ్లను ఎడిటర్స్ సంఘం నుండి తొలగింపు _ Prajasakti::Telugu Daily
Home » తాజా వార్తలు » అక్బర్, తరుణ్తేజ్లను ఎడిటర్స్ సంఘం నుండి తొలగింపు
న్యూఢిల్లీ : తమ సహచర మహిళలపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్లను తొలగిస్తున్నట్లు భారత ఎడిటర్స్ సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ కేంద్ర మంత్రి ఎంజె.అక్బర్, తరుణ్ తేజ్లతో కూడిన నూతన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సీనియర్ జర్నలిస్ట్ గౌతమ్ అధికారి కూడా ఉన్నట్లు తెలిపారు. మహిళలలై లైంగిక వేధింపులకు పాల్పడటంతో వారిని ఎడిటర్స్ సంఘం నుండి తొలగిస్తున్నట్లు తెలిపింది. అక్బర్ జర్నలిస్ట్గా పనిచేసిన సయమంలో 20మంది మహిళా జర్నలిస్టులను లైంగిక వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రియారమణి అనే జర్నలిస్ట్ అక్బర్ లైంగికంగా వేధించినట్లు మీటూ ద్వారా వెల్లడించడంతో వివాదాల మధ్య ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై కూడా ఆయన జూనియర్పై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీంతో తరుణ్పై కేసు నమోదు చేయడంతో గోవా కోర్టు అతనికి శిక్షను విధించింది. కాగా, అక్టోబర్లో ఎడిటర్స్ సంఘం మహిళా జర్నలిస్టుల పట్ల వారి అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు ప్రకటించింది.
Tags: అక్బర్ తరుణ్తేజ్లను-ఎడిటర్స్-సంఘం-నుండి-తొలగింపు
Home » జిల్లాలు » 7 ఇసుక ట్రాక్టర్లు సీజ్
అనుమతులు లేకుండా హంద్రీ నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు ట్రాక్టర్లను శుక్రవారం సీజ్ చేసినట్లు ఉలిందకొండ ఎస్ఐ డి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని అశ్వత్థాపురం గ్రామ సమీపంలో గల హంద్రీనది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వెంకన్నబావి, లక్ష్మిపురం, అశ్వత్థాపురం గ్రామాలకు చెందిన ఏడు ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Home » మూవీ » 'బేవర్స్'... ప్రతి తండ్రికీ నచ్చుతుంది
'బేవర్స్'... ప్రతి తండ్రికీ నచ్చుతుంది
Tags: 'బేవర్స్'...-ప్రతి-తండ్రికీ-నచ్చుతుంది
హైదరాబాద్లో షూటింగ్
నరుడా డోనారుడా మూవీ సాంగ్ లాంచ్ ఫొటోస్ _ NTV 24x7 Telugu News Channel _ NTV Live Streaming
Home గేలరీ నరుడా డోనారుడా మూవీ సాంగ్ లాంచ్ ఫొటోస్
నరుడా డోనారుడా మూవీ సాంగ్ లాంచ్ ఫొటోస్
Previous articleమౌనం వీడిన కరణ్జోహార్…
ఉల్బధారులు - వికీపీడియా
ఉల్బధారులు (లాటిన్ : ఆమ్నియోటా: Amniota) పిండాభివృద్ధిలో ఉల్బం ఏర్పడే సకశేరుకాలు. ఉదాహరణ: సరీసృపాలు, పక్షులు.
అండం నిర్మాణం[మార్చు]
2. వెలుపలి పొర
3. లోపలి పొర
5. వెలుపలి శ్వేతక పొర
6. మధ్య శ్వేతక పొర
"https://te.wikipedia.org/w/index.php?title=ఉల్బధారులు&oldid=1168834" నుండి వెలికితీశారు
Home » ఫీచర్స్ » అందమైన బడి
- జున్ను లక్ష్మి,
పెనుమాక, గుంటూరు జిల్లా.
ప్రాణాలు తీసే ఆటలు
అదే చూడండి ముధీరిన సెక్స్, HD వీడియో, భారీ రొమ్ము, తల్లులు అలాగే ఈ వీడియో Sexyl వెనెస్సా లేన్ వాడిగా Fucks xrest.net HD లో చూడండి 2017
Sexyl వెనెస్సా లేన్ వాడిగా Fucks xrest.net సైట్ నుండి gigporno-n.com
HD వీడియో ముధీరిన సెక్స్ తల్లులు భారీ రొమ్ము
Consent సన్నని సన్నని స్త్రీ అంగ పిడికిలి, అంగ కొవ్వు అందమైన మహిళలు నలుపు fux.com
టీన్ అందమైన పడుచుపిల్ల చేస్తుంది. ఆమె పూకు వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్ tube8.com
సంభోగం పొగడ్తలను న సమృద్ధి శృంగార, అందమైన బ్లాండ్ తాన్య lenkino.com
మోడల్ నల్లటి జుట్టు గల స్త్రీని మేజోళ్ళు మొడ్డ స్వారీ pornodozor.tv
కొరియన్ అమ్మాయి పూకు మీధ వేలితోరుద్ధడమ్ xshare.com
పరిపక్వ ఆసియా మహిళలు చికిత్స, మర్దనా చేసే పరిచారిక మొడ్ఢ moviefap.com
శృంగారమైన సెక్స్ రతి జంట yoxhub.com
Ashley పాపాలు డైసీ మరియు ladybug లెస్బియన్ ముగ్గరితో సెక్స్ fuckfest madthumbs.com
శ్రుతి దృష్టి ఏమీ కంటే మెరుగైన ఒక బ్రెజిలియన్ కొళ్ళగొట్టుట pornodozor.tv
నోటితో మొడ్ఢ చీకడం పెద్ధ రొమ్ములు కలధి GF మురికి గెట్స్ 4ertik.org
ఆదివారం ఉదయం తన భార్య తో సెక్స్ hornbunny.com
1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.
1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.
1924: అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
1975: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873)
2002: కె. చక్రవర్తి ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
2016:: బలరామ్ జక్కర్ ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
సుబ్బయ్య హోటల్ భోజనం లాంటి పసందైన సినిమా “జయమ్ము నిశ్చయమ్ము రా”
కాకినాడ అమ్మాయి ప్రేమలో పడిన కరీంనగర్ కుర్రాడి కథగా రూపొందిన “జయమ్ము నిశ్చయమ్ము రా”.. “కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనం…
|
3-డి టాట్టూ _ Prajasakti::Telugu Daily
Home » స్నేహ » ఇతరములు » 3-డి టాట్టూ
టాట్టూ సృజనకారుల్లో ఫ్రెంచ్ ఆర్టిస్ట్ ఇలియట్ కొహెక్ ఒకరు. అతడి గ్రే టాట్టూలు 3-డి ఎఫెక్ట్లో కనిపిస్తాయి. చర్మం మీది నుంచి జారిపడిపోతాయేమో అనేలా ఉంటాయి. 19 ఏళ్లకు ఓ టాట్టూ ఆర్ట్ కన్వెన్షన్కు వెళ్లిన ఇలియట్కు తన భవిష్యత్తు, జీవితం అందులో కనిపించింది. ఇక ఆ కళకే అంకితమైపోయాడు. తొలుత తన స్నేహితుల మీద ప్రయోగాలు చేసి టాట్టూ డిజైన్లను కొత్త పుంతలు తొక్కించాడు. ఇప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి టాట్టూ ఆర్టిస్టుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. హైపర్ రియలిజమ్ను ఎక్కువగా ఇష్టపడే ఇలియట్ దానిలో డార్క్ రియలిజమ్ను మిళితం చేసి గ్రే, బ్లాక్ టాట్టూయింగ్ను తన ప్రత్యేకతగా మార్చేసుకున్నాడు. చార్కోల్ (కర్రబొగ్గు)తో వేసే చిత్రాల్లోని యాస్తెటిక్స్ను పట్టేసి మోనోక్రోమ్ టాట్టూస్ను వేస్తుంటాడు. వాటిల్లోని గాఢత మీకూ కనిపించొచ్చు! చూడండి.
Home » బిజినెస్ » చమురు మంట
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్యారెల్ ధర 70 డాలర్లకు చేరింది. 2014 తర్వాత ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాలు (ఒపెక్) సరఫరాను తగ్గించడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2017 మధ్య నుంచి ఇప్పటి వరకు చమురు ధరల్లో దాదాపుగా 50 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.
ముఖేష్ 'క్రిప్టో కరెన్సీ'..!
ఈ విశేషంబులు తెలుపగలరు !
|
డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి గారితో "ముఖాముఖి" వీడియో కార్యక్రమము నిర్వహణ యెడవల్లి సుదర్శన్ రెడ్డి Dr. Ganta Gopal Reddy "FACE TO FACE" video interview_09 FEB 2015
ttp://www.sairealattitudemanagement.org -- భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత తెలుగు పుస్తకాలు ఒకేచో
http://www.sairealattitudemanagement.org -- భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత తెలుగు పుస్తకాలు ఒకేచోట!!
Subject: http://www.sairealattitudemanagement.org -- భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ
సంబంద ఉచిత తెలుగు పుస్తకాలు ఒకేచోట!!
ఆత్మ జ్ఞాన స్వరూపమునకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు,
సాయినాధుని కృపవల్ల భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద పుస్తకాలను ఇంటర్నెట్ లో
సేకరించి,వాటిని వివిధ వర్గాలుగా విభజించి ఉచితం గా ebooks(PDF) రూపంలో
అందించటం జరిగింది. ఈ రోజుకి గురుదేవుల అనుగ్రహంతో ఉచిత పుస్తకాలు విభాగం
పూర్తి అయినది. ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి,
జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు
సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు. ఈ జ్ఞాన
యజ్ఞానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎంతో ఋణపడిఉంటాము.
ప్రతి నెల సాయి రామ్ నుంచి న్యూస్ లెటర్ సభ్యత్వం పొందటం/వైదొలగటం కోసం
[email protected] కి మెయిల్ చేయగలరు.
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు ఒకేచోట!!
సాయి రామ్ వెబ్ సైట్: http://www.sairealattitudemanagement.org
సాయి రామ్ సమాచారం: https://www.facebook.com/SaiRealAttitudeManagement
భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫ్రీ గా భక్తి పాటలు డౌన్లోడ్ చేసికొనండి
మన్మథ నామ ఉగాది శుభాకాంక్షలు-21 మార్చి 2015
భావ విశుద్ధి, జ్ఞానం, ప్రజాహితవర్తనం, దయార్ద్రహృదయం, ధైర్య సాహసాలు, విశృంఖల నిశ్చల సత్యదీక్ష ప్రతీ పౌరునిలో ఉండాలన్నదే భారతీయ సిద్ధాంతం. మానవత్వం ఉట్టిపడేలా ప్రపంచం కోసం, జ్ఞానం కోసం నా ఈ జన్మ అని ప్రకటించిన గౌతమ బుద్ధుని విశ్వపౌరత్వం అవనికే ఆదర్శం.
తత్వశాస్ర్తాన్ని ఎవరికీ అర్థం కాని జడ పదార్థంగా పరిచయం చేయడం కాకుండా దానిని ప్రేమించి, శ్వాసించి, బోధించిన వారు అరుదు. ప్రొఫెసర్ చిట్ల రామయ్య అటువంటి అరుదైన ఆచార్యుల్లో ఒకరు. ఆయనే కాదు వడ్డెర చండీదాస్, ప్రొఫెసర్ వీరయ్య వంటి వారు మాకు గురువులుగా ఉండడం మా భాగ్యం. చండీదాస్ నీతిశాస్త్ర బోధ న చేసేవారు.వీరయ్య షడ్దర్శనాలను బోధించేవారు. రామయ్య సారు భారతీయ తత్వశాస్ర్తాన్ని, ప్రత్యేకించి విశిష్టాద్వైతాన్ని తన ఇష్టమైన అంశంగా బోధించేవారు. తత్వాన్ని జీవితానికి అన్వయించి బోధించేవారు. వివిధ తత్వాల మధ్య ఉన్న వైరుధ్యాలను ఆయన స్వేచ్ఛగా విద్యార్థులతో చర్చించేవారు. ఎంత తత్వశాస్త్ర ఆచార్యులైనా ఆయనకు భారతీయ తత్వం గొప్పదనే ఒక భావన ఉండేది. తత్వశాస్త్ర చర్చలన్నీ.. దేవుడున్నాడా లేడా, ఆత్మలున్నాయా లేవా, భౌతిక, అధిభౌతికాల్లో ఏది ప్రథమం, ఏది మంచి ఏది చెడు ఎలా నిర్ణయించడం వంటి అంశాల చుట్టూ హోరాహోరీగా చర్చలు జరిగేవి. కమ్యూనిస్టు తత్వశాస్త్ర ప్రభావంలో యూనివర్శిటీలో ప్రవేశించిన మా కు తత్వశాస్త్ర అధ్యయ నం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఆచార్య రామయ్య, చండీదాస్, వీరయ్యలు తీసుకునే తరగతులు ఎప్పుడూ ఓ పట్టాన ముగిసేవి కాదు. తదుపరి తరగతి చెప్పే ఆచార్యులు తరగతి గది బయటికి వచ్చి పచార్లు చేసి పోయేవా రు. అంటే తరగతిలో అంతగా చర్చను ప్రోత్సహించేవారు. తాత్విక జిజ్ఞాసను అంతగా ఆస్వాదించేవారు.
రామయ్యగారు ఒకరోజు ఆత్మలు, దేహాలకు అతీతంగా వాటి అస్తి త్వం గురించి బోధిస్తున్నారు. ఆత్మలు లేవని, అవి వెంటాడే భావాలు మాత్రమేనని వాదించాను. భావాలు దేహసంబంధమైనవని, ఒక మనిషికి సంబంధించిన రూపలావణ్యాలు, జ్ఞాపకాలు, భావాలు మాత్రమే అతని మరణానంతరం కొనసాగుతాయని, వాటిని మనిషి ఆత్మలుగా భావించేవారని వాదించాను. కానీ ఆత్మ సత్యం, ఆత్మనిత్యం అన్న భారతీయ తత్వమూలాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. ఆత్మ పరమాత్మను చేరినప్పుడు మనిషి జీవన్ముక్తుడవుతారని చెప్పేవారు. అయినా ఆయన అజమాయిషీ చేసేవారు కాదు. ఒప్పించాలని చూసేవారు కాదు. గంటలు గడచిపోయేవి. ప్రజాస్వామిక వాదిగా అభిప్రాయాలను గౌరవించేవారు. తత్వశాస్త్ర తరగతి గది సజీవంగా నడుస్తున్నందుకు ఆనందించేవారు. ఆయన పిల్లల్లో పిల్లవాడిలా, పెద్దల్లో పెద్దవాడిలా ఉండేవారు. భారతీయ తత్వపరిశోధనా మండలిలో చాలా కాలం సభ్యునిగా పనిచేశారు.
|
అనేక మం ది ని పరిశోధనలకు ప్రోత్సహించి డాక్టరేట్లను చేశారు. నా ఎంఫిల్కు కూడా ఆయనే మార్గదర్శన చేశారు. క్యాన్సరు వచ్చిన తర్వాత కూడా ఆయన ధైర్యాన్ని చెదరనివ్వలేదు. ఇరవైనాలుగేళ్ల తర్వాత మాజీ విద్యార్థుల సమావేశం జరిగితే ఆయన ఉత్సాహంగా మాతో రోజంతా గడిపారు. తలకోన కొండకోనల్లో కలిసి నడిచారు. ఏర్పేడు ఆశ్రమ స్వామీజీ వ్యాఖ్యాన సహిత భగవద్గీతను తెనిగించే పనిని పెట్టుకున్నట్టు ఆ సందర్భంగా చెప్పారు. ఆయన చివరిదాకా చదవడం, రాయడం మానలేదు. ఆయన గొప్ప ఆచార్యుడు, తాత్విక జిజ్ఞాసి. గొప్ప మనిషి. ఆయన బుధవారం బెంగుళూరులో మరణించారు. తిరుపతిలో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. ఆయన విద్యార్థులపై చూపించిన ప్రేమ, వాత్సల్యం ఎప్పటికీ మరువలేనిది. ఆయనకు హృదయపూర్వక నివాళి.
-కట్టా శేఖర్రెడ్డి
Labels: "ధర్మ సందేహములు"
|
Seetha Sailaja July 31, 2018 07:43 IST పవన్ పిల్లలతో మిస్టర్ ఫియాన్సీ సాన్నిహిత్యాన్ని బయటపెట్టిన రేణు దేశాయ్ !
పవన్కల్యాణ్ నుంచి విడాకులు పొందిన తరువాత ఏడెనిమిదేళ్లు రేణూ దేశాయ్ తన పిల్లలతో పూణే లో ఒంటరి జీవితం జీవితం గడిపి ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మరో పెళ్లికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తనను పెళ్ళి చేసుకోబోతున్న రెండవ భర్త విషయంలో వ్యూహాత్మక లీకులు ఇస్తూ అతడి వివరాలు చాల గోప్యంగా ఉంచుతున్న రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి తనకు కాబోయే భర్త ఉండే అమెరికాకు వెళ్ళి తన కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ఇప్పుడు ఈన్యూస్ వైరల్ కావడంతో పవన్ పిల్లలు ఎక్కడ ఉంటారు ఆమెకు కాబోయే భర్తతో పవన్ పిల్లలు సాన్నిహిత్యంగా ఉంటారా ఆతరువాత రేణు దేశాయ్ భర్త పవన్ పిల్లలను ప్రేమగా చూసుకుంటాడా అన్న అనుమానాలు అనేకం పవన్ అభిమానులలో ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థుతులలో రేణు దేశాయ్ ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన ఇంటర్వ్యూలో ఇన్స్టాగ్రామ్ లైవ్ లో కొన్ని సందేహాలకు రేణు దేశాయ్ సమాధానాలు ఇచ్చింది.
పవన్ పిల్లలను తనకు కాబోయే భర్త చాల ఆనందంగా చూసుకుంటున్నాడని తన పిల్లలు ఇంత ఆనందంగా ఉండటం తాను ఈమధ్య ఎప్పుడు చూడలేదని అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం తాను న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్న సమయం చాల ఆనందంగా గడిచిపోతోంది అంటూ పవన్ అభిమానుల అనుమానాలకు వ్యూహాత్మక సమాధానాలు ఇచ్చింది.
తాను తన పిల్లలు తనకు కాబోయే భర్తతో గడుపుతున్న అద్భుత క్షణాల గురించి వివరిస్తూ “మిస్టర్ ఫియాన్సీ తో గడుపుతున్న కొన్ని అద్భుతమైన క్షణాలను కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను” అంటూ ఆ ఫొటోలో రేణూని హత్తుకున్న ఆద్య అకిరాలు ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ లీక్ చేస్తున్న ఈఫోతోలను చూసిన చాలామంది తనకు కాబోయే భర్తతో తన పిల్లలు సఖ్యతగా ఉంటున్నారని చెప్పడానికి రేణు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
హాట్ టాపిక్ గా మారిన మహేష్ ఖరీదైన పల్లెటూరు ! ‘రంగస్థలం’ మూవీ కోసం సుకుమార్ జూబ్లీహిల్స్ లోని ఓ కొండగుట్ట పై 1980వ దశాబ్దంనాటి సెట్ వేసి ఆసినిమా ఘన విజయంలో ఒక ప్రధాన పాత్రగా చేసాడు. ఇప్పుడు దర్శకుడు వంశీ పైడి పల్లి కూడ తన లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ సినిమా కోసం వేసిన ఖరీదైన పల్లెటూరి సెట్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
తమన్నా మరీ ఇంతలా దిగజారిపోయిందా... అందుకే బోల్డ్ మూవీ లో నటిస్తుంది...!
హాట్ టాపిక్ గా మారిన మహేష్ ఖరీదైన పల్లెటూరు ! Movies 21 Mins ago
బాలకృష్ణ తెలుగు భాష ప్రయోగం పై సెటైర్లు ! Movies 1 Hrs ago
కష్టాలలో పడ్డ రాజమౌళి ! Movies 2 Hrs ago
అల్లు అర్జున్ వ్యహార శైలికి తల పట్టుకుంటున్న త్రివిక్రమ్ ! Movies 3 Hrs ago
బాలీవుద్ క్యాస్టింగ్ కౌచ్ కి లీక్ అయిన ఆర్ ఆర్ ఆర్ స్టొరీ ! Movies yesterday
ప్రభాస్ ట్విట్ కు విజయ్ దేవరకొండ రివర్స్ పంచ్ ! Movies yesterday
Edari Rama Krishna November 21, 2018 12:15 IST బుకింగ్ కౌంటర్ లో సమంత సందడి!
తెలుగు ఇండస్ట్రీలో రొమాంటిక్ కపుల్ గా నాగ చైతన్య, సమంతలు తెగ సందడి చేస్తున్నారు. ఏం మాయచేసావే చిత్రంతో వీరిద్దరి మద్య ప్రేమ చిగురించి..తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత సమంత ... నాగ చైతన్య జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా చేస్తున్నారు. పెళ్లైన తర్వాత ఈ జంట మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొంటున్నాయి.
రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ సింహాచలం రైల్వే స్టేషన్లో జరిగింది. సమంతను బైక్ పై ఎక్కించుకుని రైల్వే స్టేషన్లోకి వేగంగా తీసుకువస్తాడు చైతూ. బైక్ దిగగానే టికెట్ కౌంటర్ వైపు సమంత హడావిడిగా పరిగెడుతుంది. ఈ సినిమాలో సామ్, చైతులు మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
ఈ చిత్రంలో సమంత సింహాచలం రైల్వేస్టేషన్ లో బుకింగ్ క్లర్క్ గా కనిపించనుంది. షూటింగ్ లో భాగంగా నాగచైతన్య తన బైక్ మీద సమంతను రైల్వేస్టేషన్ కి తీసుకురావడం.. ఆమె వెంటనే టికెట్ కౌంటర్ లోకి వెళ్లి టికెట్లు ఇవ్వడం వంటి సన్నివేశాలను చిత్రీకరించారు. తమ అభిమాన తారల షూటింగ్ జరుగుతుందని భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలి వచ్చారు.
ఈ చత్రంలో కీలకమైన ఒక సందర్భంలో ఈ సీన్ రానుంది. ఈ చిత్రానికి 'మజిలీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో నాగచైతన్య ఓ మాజీ క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారని టాక్. నటుడు సుబ్బరాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయాలని టీమ్ నిర్ణయించుకుందట. సమంత - చైతూ ఇద్దరూ ఈ చిత్రంలో భార్యాభర్తలుగానే కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
|
Satya October 23, 2018 18:42 IST ఘనంగా పైడి తల్లమ్మ వారి సిరిమాను సంబరం !!
అమ్మలగన్న అమ్మ విజయనగరం గ్రామ దేవత శ్రి పైడి తల్లి అమ్మవారి సిర్మాను సంబరాలు ఈ రోజు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఉత్సవాలు సాయంత్రం అయిదు గంటలకు పూర్తి అయ్యాయి. సిరిమాను రధాన్ని అధిరోహించిన ప్రధాన పూజారి ఆలయం నుంచి మహారాజా కోట వద్దకు ముమ్మారు తిరగడంతో సిరిమాను ఉత్సవం పూర్తి అయింది.
వేలాదిగా వచ్చిన జనం :
అమ్మవారి ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వారి కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు విచ్చేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మ కర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నారు.
విశాల్ ‘పందెంకోడి2’కి మంచి గిరాకీ!
Edari Rama Krishna July 14, 2018 11:59 IST విశాల్ ‘పందెంకోడి2’కి మంచి గిరాకీ!
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విశాల్ ‘పందెంకోడి’తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా మంచి పేరు తీసుకు వచ్చాయి. అయితే విశాల్ అచ్చమైన తెలుగు వాడే అయినా కోలీవుడ్ లో స్థిరపడ్డారు. తమిళంలో తీసిన ప్రతి చిత్రం తెలుగు లో డబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విశాల్, అర్జున్, సమంత నటించిన ‘అభిమన్యుడు’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. డబ్బింగ్ చిత్రం అయినా తెలుగు లో మంచి వసూళ్లు చేసింది.
అభిమన్యుడు బాక్సాఫీస్ వద్ద దాదాపు 20కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్లో చెప్పుకున్నారు. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ హరికి భారీగా లాభాలొచ్చాయి. తాజాగా విశాల్ నటించిన ‘పందెం కోడి’ సీక్వెల్ ‘పందెం కోడి 2’ చిత్రం రాబోతుంది. సాధారణంగా విశాల్ మార్కెట్ రేంజు 4-5 కోట్ల మధ్య ఉండేది. అభిమన్యుడు సక్సెస్తో అది డబుల్ అయ్యిందని ట్రేడ్లో విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్కి వస్తున్న `పందెంకోడి 2` (సందెకోజి 2) చిత్రాన్ని 10 కోట్ల మేర చెల్లించి ఠాగూర్ మధు రైట్స్ కొనుక్కున్నారని తెలుస్తోంది. విశాల్ డెబ్యూ సినిమా `పందెంకోడి` క్రేజు తెలుగు జనాల్లో ఇంకా అలానే ఉంది. అందుకే ఇప్పుడు `పందెంకోడి 2`కి అంతే క్రేజు నెలకొంది. అన్ని ఏరియాల బిజినెస్ డీల్ వేగంగా క్లోజ్ చేయనున్నారని తెలుస్తోంది.
క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో చైతూ హీరోయిన్?
Prathap Kaluva May 30, 2018 20:51 IST క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో చైతూ హీరోయిన్?
బాలీవుడ్, క్రికెట్ ఈ రెండు రంగాలు వేరైనా ఈ రెండింటికి ఎక్కడో ఏదో దగ్గరి అనుభందం ఉన్నట్లుంటుంది. క్రికెటర్లు, హీరోయిన్లు ఒకరికొకరు ఒకరిపై మనసు పారేసుకుని చెట్టాపట్టాలేసుకొని తిరిగి పీటల మీదికెక్కిన సందర్భాలు అనేకం. తాజాగా కొత్తగా పెళ్లైన జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లే ఇందుకు చక్కటి ఉదాహరణ.
తాజాగా ఈ లిస్ట్ లోకి ఇంకో జంట చేరిపోతున్నదా అని అనిపిస్తుంది. ఎందుకంటే టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు బాలీవుడ్ నిధి అగర్వాల్ ముంబై వీధుల్లో చెట్టపట్టాలేసుకొని తిరగడం పలు ఊహాగానాలకు తావునిస్తుంది. ఇక నిధి అగర్వాల్ ఎవరో కాదు తాజాగా నాగ చైతన్య నటిస్తున్న సవ్యసాచి సినిమా హీరోయిన్ కావడం విశేషం.
బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో! బిగ్ బాస్ 2 సీజన్ ఎండింగ్ కి వచ్చింది. మొదట్లో బిగ్ బాస్ సీజన్ 2 చూడటానికి పెద్దగా ఇష్టపడని వారు..రోజు రోజుకీ ఈ గేమ్ షో లో ఉత్కంఠత పెరుగూ వస్తుంది. పదిహేడు మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక శని, ఆదివారాల్లో నాని చేస్తున్న
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..! Politics 27 Mins ago
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..! Movies yesterday
|
రాజమౌళి కి ఉన్న క్లారిటీ శంకర్ కు లేకుండా పోయిందా... అందుకే రోబో
రాజమౌళి కి ఉన్న క్లారిటీ శంకర్ కు లేకుండా పోయిందా... అందుకే రోబో 2.0 అలా...!
Prathap Kaluva June 28, 2018 13:02 IST రాజమౌళి కి ఉన్న క్లారిటీ శంకర్ కు లేకుండా పోయిందా... అందుకే రోబో 2.0 అలా...!
శంకర్ రజినీ తో తీస్తున్న సినిమా రోబో 2.0 అయితే ఈ సినిమా రిలీజ్ గురించి మాత్రం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ సినిమా డైరెక్టర్ కే తెలియదు కాబట్టి అయితే ఈ సినిమా కు అనుకున్న బడ్జెట్ చేయి దాటి పోవడమే మొదటి కారణంగా చెప్పవచ్చు. అయితే ఇంత బడ్జెట్ దాటి పోవడానికి చాలా కారణాలు చెప్పవచ్చు. ప్రీ ప్రొడక్షన్స్ అప్పుడే ఒక ప్లాన్ ప్రకారం అన్ని పక్కాగా ఉండేటట్లు చూసుకోవాలి. బాహుబలి విషయం లో కూడా రాజమౌళి చేసింది అదే. అందుకే బడ్జెట్ కంట్రోల్ లోకి వచ్చింది. అయితే శంకర్ కు ఆ క్లారిటీ లోపించందని టాక్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి '2.0' సినిమా మొదలు పెట్టడమే ఓ పెద్ద గందరగోళం. సినిమా షూటింగ్ ప్రారంభమవడమూ అంతే. చిత్రీకరణ సమయంలోనూ చాలా ఇబ్బందులెదురయ్యాయి. భారీ బడ్జెట్ ఈ సినిమాకి ప్రధాన ప్రతిబంధకంగా మారింది. డబ్బులు ఎలాగో సమకూరాయనుకుంటే, నిర్మాతకీ — దర్శకుడికీ వచ్చిన క్లాషెస్ కారణంగా విడుదల విషయంలో గందరగోళం తలెత్తింది. దుబాయ్లో గ్రాండ్గా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసేశారు. అంతే, ఆ తర్వాత అనూహ్యంగా '2.0' సినిమా తెరవెనక్కి వెళ్ళిపోయింది.
తాజాగా, ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. 'రజనీకాంత్ ఇమేజ్ గతంతో పోల్చితే దారుణంగా పడిపోయిన మాట' వాస్తవం. దాంతో డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన క్రమక్రమంగా పెరిగిపోయింది. తమ అడ్వాన్సులు తిరిగిచ్చేయాల్సిందిగా నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి పెంచుతోంటే, ఆటోమేటిక్గా నిర్మాత నుంచి దర్శకుడు శంకర్ మీదకి ఆ ఒత్తిడి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తోంది.
'కడప ఉక్కు'పై కదలిక.. ఇదీ రాజకీయమేనా?
ఇలాంటి నీతి, నిజాయితీ మాకొద్దు బాబూ!
ఆమరణ నిరాహార దీక్ష సంగతేంటి పవన్?
ఏదో అనుకుంటే ఏదో అయ్యింది...!
ప్రస్తుతం సురేతి యొక్క వాతావరణం: సురేతి, రేవరి కొరకు వారం వాతావరణం
తిలక్వాడ విస్తరించిన వాతావరణ: 15 రోజుల తిలక్వాడ, నర్మదా కోసం అంచనా
అక్టోబర్ 10
Edari Rama Krishna October 31, 2018 14:20 IST ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో డిసెంబర్ 7, 11 అధికారిక సెలవులు!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో డిసెంబర్ నెలలో ఎన్నికలు జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఓ వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ తాము చేసిన అభివృద్ది పనులకు ప్రజలు మళ్లీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎలాగైనా ఓడించేందుకు టీ కాంగ్రెస్, టీడిపీ,తెలంగాణ జనసమితి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.
అయితే డిసెంబర్ నెలలో సాధారణంగా వచ్చే సెలవులకు అదనంగా మరో రెండు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ, తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే డిసెంబర్ 7న, కౌంటింగ్ జరిగే 11వ తేదీన సెలవులు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
అంతే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఒకవేళ ఉత్తర్వులు ఖాతరు చేయకుండా పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రెండు రోజుల్లో స్కూళ్లను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ _ Tollywood Casting Couch _ Sri Reddy
Home ఎక్స్ క్లూసివ్ టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్
టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్
తెలుగు చలనచిత్ర రంగంలో కాస్టింగ్ కౌచ్ అని ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది కానీ ఈ దుష్ప్రభావం ఎప్పటి నుండో ఉంది . పలువురు మేనేజర్లు , డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోని వాళ్ళు, హీరోలు , దర్శక నిర్మాతలు ఇలా ప్రతీ ఒక్కరూ ఎవరికి దొరికిన వాళ్ళని వాళ్ళు అనుభవిస్తున్నారు . కొందరేమో అవకాశాలు ఇస్తామని , ఇప్పిస్తామని మహిళలపై అత్యాచారం చేస్తుండగా మరికొందరేమో పెద్ద పెద్ద హోదా లో ఉండటం వల్ల లొంగిపోతున్నారు .
16 ఏళ్ల యువతులను కూడా వదలడం లేదు ఈ కామాంధులు . చివరకు మేనేజర్లు సైతం అమ్మాయిలను , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను అనుభవిస్తున్నారు . వీళ్ళతో పాటు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్ళు సైతం మహిళలను ఆ అవసరం కోసం వాడుకుంటున్నారు . ఇక హీరోయిన్ లు కూడా ఈ బాధ ని విపరీతంగా అనుభవించిన వాళ్ళే ! ఇప్పటికే పలువురు హీరోయిన్ లు ఈ కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసారు . రాధికా ఆప్టే ఏకంగా ఓ దక్షిణాది హీరో అతడి బెడ్ రూమ్ లోకి వచ్చి కోరిక తీర్చమన్నాడని , అసభ్యంగా ప్రవర్తించాడని కానీ నేను గట్టిగా బుద్ది చెప్పానని చెప్పిన విషయం తెలిసిందే . తాజాగా శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి .
|
కైకలూరు నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ? - Telugu Journalist
కైకలూరు నియోజక వర్గం లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కి మళ్ళీ మీరు ఓటు వేస్తారా ?
వాషింగ్టన్ : వలసదారులను ఎటువంటి భేదాలు లేకుండా అనుమతిస్తామని అమెరికా ప్రకటించింది. అయితే అమెరికాకు వలస వెళ్ళాలని కోరుకునేవారికి కొన్ని అర్హతలు ఉండాలని తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యోగ్యత ఆధారిత వలస విధానాన్ని రూపొందిస్తోంది.
ట్రంప్ అడ్మినిస్టేషన్లోని ఓ అత్యున్నత స్థాయి అధికారి తెలిపిన వివరాల ప్రకారం నైపుణ్యంగలవారు ప్రపంచంలోని ఏ భాగం నుంచి వచ్చినా అనుమతిస్తామని చెప్పారు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనికి తుది రూపం వచ్చి, అమలైతే, భారతదేశం వంటి దేశాల నుంచి అమెరికా రావాలనుకునేవారికి ఉపయోగపడుతుందన్నారు.
అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేవిధంగా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ను సంస్కరించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోరుకుంటున్నట్లు ఆ అధికారి చెప్పారు. వ్యక్తిగత నైపుణ్యం, యోగ్యత విషయంలో వీరు సరితూగుతారన్నారు.
‘‘ఈ దేశాన్ని, ప్రజలను ప్రేమించేవారు, నైపుణ్యంగలవారు, ప్రతిభావంతులు, ఇంగ్లిష్ మాట్లాడేవారు, మా విలువలను, మాదైన జీవన విధానాన్ని సమర్థించడానికి కట్టుబడి ఉండేవారు, ఎక్కడి నుంచి వచ్చేవారైనప్పటికీ, అలాంటివారిని తేవాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న విధానాలు ఇటువంటి నిబంధనలను విస్మరించాయన్నారు.
215వ రోజుకు జగన్ పాదయాత్ర
జగన్ ప్రజాసంకల్ప యాత్ర కు అంతరాయం …
జగన్ పాదయాత్ర రద్దు …
రాజన్న రాజ్యం తెస్తా …
జగన్ బాగానే పనిచేస్తున్నారు …
ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా … ?
జగన్ తో కలిసి నడుస్తా …
గోదారమ్మకు జగన్ ప్రత్యేక పూజలు …
వై ఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర తూర్పుగోదావరిజిల్లా షెడ్యూల్ …
సాయి ధరమ్ తేజ్ ను నిరాశ పరుస్తున్న ఓవర్సీస్ ప్రేక్షకులు !
Seetha Sailaja July 6, 2018 09:14 IST సాయి ధరమ్ తేజ్ ను నిరాశ పరుస్తున్న ఓవర్సీస్ ప్రేక్షకులు !
ఐదు వరస పరాజయాల తరువాత సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘తేజ్ ఐ లవ్యూ’ ఓవర్సీస్ టాక్ ఏమాత్రం ఆసాజనకంగా లేదు అన్న ప్రాధమిక వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన ఓవర్సీస్ మొదటి షోలను చూసిన మెగా అభిమానులు కూడ ఈసినిమా పట్ల పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది.
ఈమూవీ చూసిన కొందరు ఓవర్సీస్ ప్రేక్షకులు ఇస్తున్న లీకుల ప్రకారం సాయిధరమ్ తేజ్ నుంచి మరోకసారి నిరాశను కలిగించే చిత్రంగా ఈమూవీ ఉందని తేజ్ ఇలాంటి కథలను ఎందుకు ఎంచుకుంటున్నాడో అర్ధం కావడం లేదు అని కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో కొందరైతే 15 ఏళ్ల నాటి కాలం చెల్లిన కథ కథనాలతో కరుణాకరన్ నిరాశపరిచాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే సాయిధరమ్ తేజ్ కు మరో పరాజయం తప్పేలా లేదు అంటూ మరికొందరు అంచనాలు వేస్తున్నారు. ఓవర్సీస్ లోని మెగా అభిమానుల సైతం . సాయిధరమ్ తేజ్ తన కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ కంటిన్యూ అవుతోంది అంటూ టాలీవుడ్ లో ఏం జరుగుతోంది వరుసగా నిరాశకలిగించే చిత్రాలు వస్తున్నాయి అంటూ విమర్శలు చేస్తున్నారు.
మరికొందరు అభిమానులు మరో అడుగు ముందుకు వేసి ఈసినిమాలో ఎవరేజ్ మూవీగా మారబోతున్న నేపధ్యంలో తేజ్ తన నెక్స్ట్ మూవీ పైనే ఆశలు పెట్టుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలే మన తెలుగు రాష్ట్రాలలోని సినిమా ప్రేక్షకులు వ్యక్తపరిస్తే తేజ్ కు ఇది వరస 6వ పరాజయంగా మారి మెగా మేనల్లుడుని పీకలలోతు కష్టాలలోకి తోసివేయడం ఖాయం. అయితే అసలు ఫలితం తెలియడానికి మరి కొన్ని గంటలు పట్టే అవకాసం ఉంది..
బాహుబలి న్యూ IMAX పోస్టర్ ... read more
లంక రివ్యూ... Read more...
శివలింగ రివ్యూ Read more...
పూజా హెగ్డే గురించి _
Tag Archives: పూజా హెగ్డే గురించి
ప్రస్తుతం ఖేరాలు యొక్క వాతావరణం: ఖేరాలు, మెహసన కొరకు వారం వాతావరణం
|
Edari Rama Krishna November 6, 2017 19:24 IST తేజా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా..!
తెలుగు ఇండస్ట్రీలోయి ‘చిత్రం’ తో దర్శకుడిగా పరిచయం అయిన తేజ తర్వాత ‘జయం’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో అప్పట్లో తేజా బిజీ దర్శకుడిగా మారిపోయాడు. కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా ఆకర్షించలేదు. దీంతో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఈ సంవత్సరం రానా హీరోగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రానికి తేజ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇదే కాక వెంకటేశ్ కథానాయకుడిగా మరో సినిమా తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు .. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది. అయితే వెంకటేష్ సరసన అనుష్క ను అనుకున్నారట..కానీ వెంకటేశ్ సరసన నాయికగా కాజల్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం.
దీనికి కారణం తేజ సెంటిమెంట్ అని అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలోకి 'లక్ష్మీ కల్యాణం' సినిమాతోనే తెలుగు తెరకు కాజల్ పరిచయమైన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో తనకి ఫస్టు ఛాన్స్ ఇచ్చాడనే కృతజ్ఞతతోనే కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' లో చేయడానికి అంగీకరించింది. ఆ సినిమా హిట్ కావడం తేజతో పాటు ఆమెకి కూడా కలిసొచ్చింది.
ఇండస్ట్రీలో దర్శకుడు తేజకి కాజల్ మంచి సెంట్ మెంట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ కారణంగానే వెంకటేశ్ జోడీగా కాజల్ నే తేజ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్ తో కాజల్ నటించడం ఇదే మొదటిసారి. వెంకటేశ్ పుట్టినరోజైన డిసెంబర్ 13న ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం సినీగోయర్స్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తాం – సెక్రెటరీ...
15-11-2017: ఏరోబిక్స్ చేసేవారిలో మెదడు పనితీరు, దాని ఆరోగ్యం మెరుగుపడుతాయని తాజా అధ్యయనంలో వెల్లడయింది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తితో సంబంధమున్న మెదడులోని హిప్పోక్యాంపస్ భాగంపై ఏరోబిక్స్ ప్రభావాన్ని ఆస్న్టేలియాలోని పశ్చిమ సిడ్నీ వర్సిటీ ప్రొఫెసర్లు అధ్యయనం చేసి వయసు పెరుగుతున్న కొలది మెదడు ఆరోగ్యం క్షీణిస్తుందని, అదే థ్రెడ్మిల్ రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి వివిధ రకాల వ్యాయామాలు చేస్తే మెదడు పనితీరు మెరుగైనట్లు తేల్చారు.
దాచేపల్లి ఘటన కలచివేసింది: పవన్
పవన్పై కేసు నమోదు…
ట్విటర్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిందేనా!
రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్లు
స్మార్ట్ మొబైలింగ్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. కోరిన ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇండియా వంటి ప్రధాన స్మార్ట్ఫోన్ మార్కెట్లలో తక్కువ ధర స్మార్ట్ఫోన్లకు మంచి గిరాకీ ఉంది. గ్లోబల్ బ్రాండ్లలో ఒకటైన సామ్సంగ్ అందుబాటు ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను విక్రయిస్తోంది. మధ్య తరగతి మార్కెట్లను వసం చేసుకునే లక్ష్యంతో దేశవాళీ బ్రాండ్లు వివిధ మోడళ్లలో చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్లను ఆఫర్ చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో రూ.10,000 ధరల్లో లభ్యమవుతన్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్ఫోన్ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్,
8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్),
1600గిగాహెట్జ్ బ్యాటరీ,
3జీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్,
5 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
5.5 అంగుళాల స్ర్కీన్ (854 x 480రిసల్యూషన్ సపోర్ట్),
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్,
5 మెగా పిక్సల్ (ఆటోఫోకస్),
వై-ఫై, బ్లూటూత్ సపోర్ట్,
|
రోజూ కాసేపు ప్రాణాయామం చేయటం మంచిదే. సాధన చేసే తీరును బట్టి ప్రాణాయామ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా.. కొత్తగా ప్రాణాయామ సాధన చేసేవారు ఒకటి రెండు రోజులు నిపుణుల శిక్షణ పొందటం అవసరం. దీనివల్ల ప్రాణాయామ సాధన విషయంలో తగినంత అవగాహన ఏర్పడటమే గాక సాధనలో వచ్చే సమస్యలూ అవగతమవుతాయి. ప్రాణాయామ ప్రయోజనాలు, సాధన పద్దతి వంటి అంశాల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
జోరుగాలి, ఘాటైన దుర్వాసన, పొగ, రణగొణ ధ్వనులు ఉన్న చోట ప్రాణాయామం చేయవద్దు. అందుకే ప్రశాంతమైన పార్కు లేదా బహిరంగ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. ఇంట్లో సాధన చేయాలనుకుంటే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదిని ఎంపిక చేసుకోవాలి.
ముందుగా వెన్నుపూసను నిటారుగా నిలిపి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు శ్వాస తీసుకొని వదులుతూ ఓంకారాన్ని ఊహించుకోండి. దీనివల్ల ఏకాగ్రత నిలిచి మనసు అటూ ఇటూ మళ్లకుండా ఉంటుంది.
అనంతరం కుడి ముక్కు రంధ్రాన్ని కుడి చేతి బొటన వేలితో మూసి ఎడమ రంధ్రం ద్వారా శ్వాస తీసుకొని కొద్దిసేపు స్ధంభింప చేసి నెమ్మదిగా బైటకు వదలాలి. 10 సార్లు చేసిన తర్వాత ఇదే విధంగా 10 సార్లు ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరపు వేలితో మూసి శ్వాస తీసుకొని వదలాలి.
హృదయ కండరాలు, ధమనుల పనితీరు మెరుగుపడుతుంది.
జఠర రసం వృద్ధి చెంది చక్కని ఆకలి, అరుగుదల ఉంటాయి.
మెదడు చురుకుగా పనిచేస్తుంది.
మానసిక ఒత్తిడి తొలగిపోయి ఉత్సాహంగా కనిపిస్తారు.
ఆయుః ప్రమాణం పెరుగుతుంది.
Coinsource వికీపీడియా ATMs అలవాటుపడటం ఉంది - Blockchain న్యూస్
Coinsource సంయుక్త రాజధాని లో వికీపీడియా ATMs అలవాటుపడటం ఉంది.
వికీపీడియా ATMs కోసం పబ్లిక్ డిమాండ్ U.S లోని పెరగటం కొనసాగింది. ప్రతిస్పందనగా, మరియు ఒక నివేదిక విజయవంతమైన Q1 తరువాత, Coinsource, అతిపెద్ద వికీపీడియా ATM నెట్వర్క్లు ఒకటి, ఇప్పుడు వాషింగ్టన్ లో ఇరవై యంత్రాలు అలవాటుపడటం ఉంది, డి.సి. మహానగర ప్రాంతంలో.
ఫలితంగా, మొత్తం 182 Coinsource యంత్రాలలో ఆపరేటింగ్ చేయబడుతుంది 18 రాష్ట్రాలు.
Coinsource లాంచీలు #వికీపీడియా నేషన్ యొక్క కాపిటల్ లో ATMs, ఒక పెద్ద విధంగా! #BitcoinATM #క్రిప్టో #DC #వాషింగ్టన్ డిసి https://t.co/48FGkD9CEI
బుధవారం నాడు, Binanc ...
మునుపటి పోస్ట్:జర్మనీ యొక్క నో. 2 క్రిప్టో ట్రేడింగ్ App యొక్క పరిచయం కోసం స్టాక్ ఎక్స్చేంజ్ ప్రణాళికలు
తదుపరి పోస్ట్:టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ మొదటి Bitcoin మైనింగ్ కంపెనీ
పెట్టుబడిదారుడు దృఢంగా లో పెట్టుబడి వారి కోరిక మీద నిర్ణయించింది ఉంటే
అది ఒక cryptocurrency కొనుగోలు మంచి ఉంది చేసినప్పుడు? ఎప్పుడు-అమ్మాలని? ఈ
కింద - Kashtanka పోర్న్
రష్యన్ porn మరియు వాచ్ యువ పోర్న్
HD అద్భుతమైన నాణ్యత పురుషులు ero
ఉక్కిరి బిక్కిరి చెయ్యి పోర్న్ వీడియోలు బ్రేక్ కన్నెపొర డౌన్లోడ్ besplatna
నోటుపుస్తకాల పంపిణీ _ నిజామాబాద్ _ www.NavaTelangana.com
పట్టణంలోని కమలానెహ్రూ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆశాజ్యోతి ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా నోట్పుస్తకాలు, బ్యాగులు శనివారం పంపిణీ చేశారు. ప్రతిఏడాది విద్యార్థులకు ట్రస్టు ఆధ్వర్యంలో నోటుపుస్తకాలు పంపిణీచేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ స్వాతిసింగ్ బబ్లూ అన్నారు. పేద విద్యార్థులకు సేవలందిస్తూ మన్ననలు పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాజాబాబు, ఎంఈవో రాజగంగారాం, ట్రస్టు సభ్యురాలు వెంగమాంబ, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
టయోటా Innova Crysta Touring Sport 2.7 MT - ధర, India లో సమీక్షలు _ కార్బే
హోం » కొత్త కార్లు » టయోటా కార్లు » టయోటా Innova Crysta » Touring Sport 2.7 MT ఒవెర్ వ్యు
యొక్క అవలోకనం :బ్రాండ్_ మోడల్ _ వేరియంట్ టయోటా Innova Crysta Touring Sport 2.7 MT
మరిన్ని టయోటా Innova Crysta
|
కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారో లేదో ఎప్పట్లాగే ఆ కథ తర్వాత మాట్లాడుకుందాం.
దీనికంటే ముందు, ఒకటి రెండు అతి ముఖ్యమైన విషయాలను మనం గుర్తు చేసుకుందాం.
ఆ తర్వాతే, జాతీయస్థాయి రాజకీయాల్లో కేసీఆర్ గారి రంగప్రవేశం గురించి చర్చిద్దాం.
మనకు బ్రిటిష్వాళ్లనుంచి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లయింది. ఈ 70 ఏళ్లలో సింహభాగం ఒక్క కాంగ్రెస్ పార్టీనే మన దేశాన్ని పాలించింది.
నెహ్రూ నుంచి మొదలైంది కథ.
నెహ్రూ సొంత ప్రయోజనాలు, ఐక్యరాజ్యసమితి స్థాయిలో పేరు కోసం పిచ్చి, పంచశీల వంటి పనికిరాని సొల్లుతో భారత్ అటు చైనాకు కొంత, ఇటు పాకిస్తాన్కు కొంత భూభాగం వదులుకొని, చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వచ్చింది.
ఈ రెండు దేశాలతో అప్పటినుంచి ఆ రావణకాష్టం ఇంకా రగులుతూనే ఉంది.
70 ఏళ్లు దాటినా.
ఐరన్ లేడీ గా ప్రసిధ్ధిగాంచిన ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేయడం వంటి కొన్ని అత్యంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నా, అత్యధిక కాలం ఈ దేశాన్ని పాలించినా .. ఎమర్జెన్సీ విధించడం వంటి అతి ఘోరమైన తప్పిదాలు కూడా ఆమె హయాంలో జరిగాయి.
ఇదే తరహాలో .. పైపై మెరుగులు, పేరు కోసం తీసుకొన్న అత్యంత తప్పుడు అంతర్జాతీయ పాలసీ నిర్ణయాలవల్ల రాజీవ్ గాంధీ కూడా ఎల్టిటిఇ చేతుల్లో ఘోరంగా హతమయ్యారు.
ఇంకో కోణంలో, వాళ్లు అసలు ఏ పార్టీ అన్నది కాదు ఇక్కడ పాయింటు.
మన దేశ ప్రధానులు ఎంత ఘోరమైన హత్యలకు గురయ్యారు .. అందుకు దారితీసిన రాజకీయ కారణాలేంటి అన్నదే ప్రశ్న.
1947 నుంచి ఈ రోజువరకు కూడా - కాంగ్రెస్ సృష్టించి, పెంచిపోషిస్తున్న సూడో సెక్యులరిజం కారణంగానే దేశం నానా కంగాళీ అయింది. అర్థంలేని అపోహలు, అభద్రతాభావాలు ప్రజలమధ్య పెరిగిపోయాయి.
ఈ స్థితే దేశంలో ఇంకా కొనసాగుతోంది.
ఈ స్థితే దేశంలోని అన్నిరంగాల్లో ఒక పెద్ద అభివృధ్ధి నిరోధకమై కూర్చుంది.
రెండో ప్రపంచయుధ్ధంలో సర్వం కోల్పోయిన దేశాలు, మూడు దశాబ్దాలక్రితం కరువు కాటకాలతో విలవిల్లాడిన దేశాలు, మన దేశంలో ఉన్న అన్నిరకాల వనరులతో పొలిస్తే ఏ విధంగానూ సరితూగని అతి చిన్న చిన్న దేశాలు ఎన్నో మనం చూస్తుండగానే ఈ 70 ఏళ్లలో ప్రపంచ ఆర్థికరంగాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. అభివృధ్ధి చెందిన దేశాలయ్యాయి. ధనిక దేశాలయ్యాయి.
అత్యధిక జనాభా, అన్నిరకాల వనరులు, అత్యుత్తమ మేధోసంపత్తి ఉన్న మన దేశం మాత్రం 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఒక "అభివృధ్ధి చెందుతున్న దేశం" గానే ఉండటం నిజంగా సిగ్గుచేటు.
దేశానికి స్వతంత్రం వచ్చిననాటి నుంచి అత్యధిక కాలం ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక ప్రయోజనాలకోసం వాళ్లు తీసుకొన్న అత్యంత తప్పుడు నిర్ణయాలు, సృష్టించిన పనికిరాని పాలసీలు .. ఇవే మన దేశం ఇప్పటికీ ఇంకా ఒక అభివృధ్ధిచెందుతున్న దేశంగానే మిగిలిపోవడానికి కారణాలు.
మినహాయింపు ఒక్కటే ...
అది మన తెలంగాణ బిడ్డ, తెలుగువాడు .. పి వి నరసింహారావు.
దేశం ఆర్థికస్థితిగతుల్ని మార్చడానికి దేశ ప్రధానిగా అప్పుడు పి వి తీసుకొన్న విప్లవాత్మక నిర్ణయాలవల్లనే కనీసం దేశం ఇప్పుడీ స్థితిలో ఉంది.
అలాంటి మన పి వి మరణించినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు లేవు. కనీసం ఆయనకు ఢిల్లీలో సమాధిస్థలం కూడా లేదు.
ఈ వివక్షను మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ప్రశ్నించారో లేదో, ప్రశ్నించకపోతే ఎందుకని ప్రశ్నించలేదో, అసలంత దమ్ము వాళ్లకున్నదో లేదో నాకు తెలియదు.
"ఈ దేశంలో ఇక ఎప్పుడూ ఇంతే" అని అందరికీ ఒక రొటీన్గా అలవాటైపోయిన ఇలాంటి అత్యంత దయనీయ, స్వార్థపూరిత, స్థబ్ద రాజకీయాల్లో ఒక ఖచ్చితమైన గుణాత్మకమైన మార్పు ఇప్పుడు అవసరం.
ఆ మార్పునే మన ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకురావాలనుకొంటున్నారు.
ఆ మార్పు కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకొంటున్నారు.
అయితే రాష్ట్రం వేరు, దేశం వేరు.
అలాగని అసాధ్యం కూడా కాదు.
ఆ దిశలో ముందొక అడుగు పడాలి.
ఆ అడుగు మన కేసీఆర్ వేయడం నిజంగా హర్షణీయం.
సక్స్, జర్మన్ పోర్న్, ఔత్సాహికులు, పరిపక్వ, HD అద్భుతమైన నాణ్యత, షాట్లు వీర్య ద్రవము మరియు పరిపక్వ, కుడుచు watch ఉచిత
HD అద్భుతమైన నాణ్యత ఔత్సాహికులు పరిపక్వ షాట్లు వీర్య ద్రవము జర్మన్ పోర్న్ సక్స్
పరిపక్వ, కుడుచు సైట్ నుండి kopilkahd.net
జర్మన్ porn, రబ్బరు కవర్, అద్భుతమైన HD నాణ్యత
షాట్లు వీర్య ద్రవము, మహిళా అధికారం, క్లోజ్-అప్
నోటి ధ్వరా నాకు, యువ మరియు పాత
అమ్మాయి యొక్క సెక్స్ అధికారం, BDSM, Otslaivanie
హార్డ్కోర్, తల్లి, షాట్లు వీర్య ద్రవము, జపనీస్
యువకులు, Otslaivanie, Voyeurism
సక్స్, ద్వి లింగాత్మకమైన
తల్లి, పెద్ద గాడిద, HD, గొప్ప నాణ్యత, పిసకడానికి సంతోషం ఇచే కాయలు
పార్టీ, అద్భుతమైన HD నాణ్యత
|
ఒక రచయిత యొక్క అన్ని అంశాలు: noerr _ WorldWideThemes.net
క్రింద జాబితా రచయిత noerr యొక్క అన్ని నేపథ్యాలను కలిగి, ఇది WorldWideThemes.net జాబితా చేయబడ్డాయి.
రచయిత:noerrఅన్ని అతని థీమ్లను చూడటాన్ని రచయిత పై క్లిక్ చేయండి!
కీవర్డ్లు:వ్యాపార, శుభ్రంగా, కార్పొరేట్, fontawesome, తెరవబడు పుట, మార్కెటింగ్, కొద్దిపాటి, బహుళార్ధసాధక, ఆఫీసు, Photoshop, psd టెంప్లేట్మీరు శోధనలో కీలకపదాన్ని నమోదు చేయవచ్చు!
భారత మాత సేవలో సోదరి ‘నివేదిత’ – Samachara Bharati
అర్జున్ యుద్ధ ట్యాంక్ను ప్రశంసించిన చైనా _ ప్రపంచం _ www.NavaTelangana.com
అర్జున్ యుద్ధ ట్యాంక్ను ప్రశంసించిన చైనా
బీజీంగ్ : స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఒ నిర్మించిన అర్జున్ యుద్ద ట్యాంక్ను చైనా ప్రశంసించింది. భారత్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈట్యాంక్ పనితీరు బాగుందని ఆకాడమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇంజనీరింగ్కు చెందిన అధికారి లౌ డెగాంగ్ తెలిపారు. చైనా సాధించిన అభివృద్ధి చూడటానికి భారతీయ విలేఖరులకు తొలిసారి అవకాశం లభించింది. ఆల్ చైనా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆహ్వానంతో వారు బీజింగ్కు వచ్చారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) ఆమోదంతో ఈ పర్యటన జరిగింది. చైనాలో పేరున్న మిలటరి శిక్షణా సంస్థను భారతీయ విలేఖరులు సందర్శించారు. చైనా ప్రధాన యుద్ధ ట్యాంక్ అయిన 96ఎను చూశారు. ట్యాంకులు, రక్షణవాహనాల రూపకల్పలనకు ఈ సంస్థ పేరొందింది. దీనిలో డిప్లోమా నుంచి మాస్టర్ డిగ్రీ వరకు చదవవచ్చు. పరిశోధనలు చేయటానికి అవకాశం ఉంది. 40 దేశాలకు చెందిన 2,700 ఆర్మీ అధికారులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. 453 హెక్టార్ల స్థలంలో దీనిని నిర్మించారు. దక్షిణాసియా దేశాల సైన్యానికి సంస్థలో ప్రత్యేక ప్రవేశాలు కల్పిస్తారు. మూడవ తరానికి చెందిన ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్ను డిఆర్డిఒ రూపొందించింది. ఒకటే ఎంటియూ మల్టీ ఫ్యూయల్ ఇంజన్ను కలిగివున్న ఈ ట్యాంకు గంటకు అత్యధికంగా 67 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
rama చెప్పారు...
KB THILK గారిని గురించి ఈ వారం లో పెద్ద వాళ్ళ దగ్గరినుంచి వారి పర్సనల్ ఫీలింగ్స్ తెలుసుకోవటం ఇది రెండో సారి.జ్వాల గారి వ్యాసం ఆంధ్ర జ్యోతి లో ,ఆంధ్ర ప్రభ లో చదివిన తరువాత మీరు రాసిన ఈ చిరు వ్యాసం చూసాను.కె.బి. తిలక్ అనంగానే అందరికి ముందు గుర్తుకు వచ్చేది మా భూమి. నాకు మాత్రం వారి సినిమాల్లోనీ పాటలు.అచ్చమైన పల్లెవాసన వచ్చే ఆ పైరగాలి పాటల రాసానుభావాన్నిమాటల లో చెప్పబోతే నన్ను నేను లోటు పరుచుకున్నట్లే సార్! ఆ ప్రయత్నం నా బోటి వారికి అంత తేలిక కాదు.మీ బ్లాగ్ చూస్తున్నాను.ఎంజాయ్ చేస్తున్నాను.ముందు ముందు నా స్పందన తెలియచేస్తాను. కృతజ్ఞతలు.
తిలక్ గారిని గురించి నలుగురితో పంచుకోతగిన అనుభవాలు ఎన్నో వున్నాయి. ఆ విషాదవార్త నా చెవిన పడ్డప్పుడు అమెరికాలోని సియాటిల్ లో వున్నాను. ఇండియా తిరిగి రావడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళబోతూ కాసేపు ఆగిపోయి కంప్యూటర్ ఓపెన్ చేసి తిలక్ గారి గురించి నాలుగంటే నాలుగు వాక్యాలు రాసి బయలుదేరాను. ఎందుకంటె నేను హైదరాబాద్ చేరేసరికి రెండురోజులు పడుతుంది. అప్పటిదాకా ఆగలేక పోయాను. వ్యాసానికి న్యాయం చేయలేకపోయినా(సమగ్రంగా రాయక) నా మనసుకు సమాధానం చెప్పుకోగలిగాను. నేను హైదరాబాద్ వచ్చిన దాకా తిలక్ గారి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగకపోవడం వల్ల ఆయనకు అంతిమ శ్రద్ధాంజలి ఘటించే అవకాశం లభించింది. అదే నా అదృష్టం. కృతజ్ఞలతో – భండారు శ్రీనివాసరావు
వెతుకుతూనే ఉన్నా – తెలుగు వెలుగులు
జనవరిలోనే ఎన్నికలు ! _ జాతీయం _ www.NavaTelangana.com
- 17 నుంచి బూత్ స్థాయి కార్యక్రమాలు : జగన్
విశాఖపట్నం :సాధారణ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, తనకున్న సమాచారం మేరకు జనవరిలోనే వచ్చే అవకాశాలున్నాయని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు పార్టీ క్యాడర్ అంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న ఆయన చినవాల్తేరు వద్ద మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు జిల్లాల అధ్యక్షులతో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఎన్నికల సమాయత్తంపై దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందే వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటినుండే ఇంటింటికీ వైసిపి కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. పార్టీ ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. తన పాదయాత్రకు సమాంతరంగా నియోజకవర్గాల వారీగా ఈ నెల 17 నుంచి బూత్స్థాయి కార్యక్రమాలు జరగాలని జగన్ ఆదేశించారు.
|
దర్శకురాలిగా..! _ నవచిత్రం _ www.NavaTelangana.com
'ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి', 'గోపి- గోడ మీద పిల్లి' వంటి తదితర తెలుగు చిత్రాలతోపాటు పలు హిందీ, కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకుంది. వీటితోపాటు కొన్ని స్పెషల్సాంగ్స్లోనూ మెరిసి ప్రేక్షకులను అలరించిన ఆర్తి ఇకపై దర్శకురాలిగా తానేమిటో నిరూపించుకోనుంది. దర్శకురాలిగా మారుతూ 'ముంబై వారణాసి ఎక్స్ప్రెస్' పేరుతో
ఓ లఘు చిత్రాన్ని రూపొందించింది. ఇటీవల ముంబైలో జరిగిన జాగరన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శితమైన వీక్షకుల ప్రశంసలు పొందింది. ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన కోసం 30 దేశాల నుంచి దాదాపు 46 షార్ట్ ఫిల్మ్స్ పోటీ పడగా వీటిల్లో ఆర్తి షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఆర్తి మాట్లాడుతూ,'పలు భాషల్లో నటించిన నటిగా నాకు సినిమా మేకింగ్పై మంచి అవగాహన కలిగింది. దీంతోపాటు కొంతమంది దర్శకుల వద్ద మేకింగ్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నాను. ఇకపై నటిస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా దర్శకత్వం వహిస్తాను. త్వరలోనే ఓ సినిమాకి దర్శకత్వం వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాను' అని చెప్పింది.
పెద్దిభొట్ల సుబ్బరామయ్యపై వచ్చిన వ్యాసం చాలా బాగుంది. నాకు తెలియని అనేక కొత్త విషయాలు కూడా తెలిశాయి. నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు ఆయనతో పరిచయం ఉంది. ఎంతో మృదువుగా మాట్లాడే ఆయన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు. అట్లాగే కొరతియాట్టం కళారూపం గురించి రాసిన వివరాలు కూడా బాగున్నాయి. నెమలీకలో ఇస్తున్న బొమ్మలు ఆకర్షణీయంగా ఉండి పిల్లల్ని చదివే అలవాటుకు దగ్గర చేస్తున్నాయి.
తొలిరోజు 'గురు' ఆరంభం అదిరింది ! _ Telugu Cinema News in Telugu
తొలిరోజు ‘గురు’ ఆరంభం అదిరింది !
విక్టరీ వెంకటేష్ నటించిన గురు చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. సినీ విమర్శకుల రివ్యూ లలో కూడా ఈ చిత్రానికి మంచి రేటింగ్స్ లభించాయి.వీటన్నింటినీ అనుకూలంగా మార్చుకున్న గురు చిత్రం తొలి రోజు మంచి వసూళ్లను రాబట్టడం విశేషం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ 2.51 కోట్ల షేర్ ని సాధించింది.హిందీ చిత్రమైన సాలా ఖండూస్ కి ఈ చిత్రం రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే.ఈ చిత్రం లో వెంకటేష్ నటన ప్రధాన హైలైట్ గా చెబుతున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ కు అస్వస్థత
తెలుగు సినీ దర్శకురాలు బి.జయ(54) మృతి
” సైరా” చిత్ర సెట్ కూల్చేసిన రెవెన్యూ అధికారులు
అన్నయ్య సవాల్ను స్వీకరించిన పవన్ కల్యాణ్
పవన్ని ఛాలెంజ్ చేసిన చిరు
Vocabulary - తెలుగు - ఫిన్నిష్
జానుతెనుగు సొగసులు: తెలుగు సినిమా ప్రపంచకంలో నేనమితంగా ఇష్టపడే యాభై మంది!
సుత్తి వీరభద్ర రావు గారు, వేలు, భరణి గారిని మరిచారా లేక మీ Top 50 లోకి వీళ్ళు రారా?
మాగంటి వంశీ మోహన్ December 27, 2012 at 5:44 AM
2.o Movie Release Date Akshay Kumar Budget Cost Of Director Shankar Rajanikanth What Is The Mov-భయపెడుతున్న ‘2.ఓ’.. అసలు సినిమా బడ్జెట్ ఎంత బిజినెస్ ఎంత..-TeluguStop
This Post provides detail information about భయపెడుతున్న ‘2.ఓ’.. అసలు సినిమా బడ్జెట్ ఎంత, బిజినెస్ ఎంత.. was published and last updated on 2018-09-14 10:51:33 in telugu language in category Movie.
చిలియన్ పెసోస్ నుండి ఓమని రియల్స్ కు కన్వెర్ట్ చేయండి - ఎక్సేంజ్ రేట్స్
3 వారాల 5 రోజుల క్రితం #1281 by whichlight
హాయ్ నేను కొన్ని గొప్ప విమానాలు డౌన్లోడ్ కానీ నేను ఒక తెరిచినప్పుడు ఎక్కడైనా గర్మిన్ GPS కోసం చిహ్నాలు ఉన్నాయి. సహాయం అభినందనలు.
క్రింది వినియోగదారు (లు) ధన్యవాదాలు చెప్పారు: jan180
3 వారాల 19 గంటల క్రితం #1287 by gaztop
కీబోర్డ్ సంఖ్యల ద్వారా షిఫ్ట్ మరియు ప్రెస్ను పట్టుకోండి. ఇది సాధారణంగా 5 లేదా 3
నన్ను నేను పూర్తిగా మర్చిపోయి
అవును! బీజేపీ సోషల్ మీడియా మొత్తం ఏపీ సీఎం చంద్రబాబును ఏకిపారేస్తోంది. ఆయన రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నాడని అంటోంది. అంతే కాదు, రాజకీయాల్లో తనకంటే సీనియర్ ఎవడూ లేదని, తనకు 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొంటున్న చంద్రబాబు రోడ్డు సైడ్ రాజకీయాలకు తెరదీశారని బీజేపీ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. దీనికి ప్రధాన కారణం.. కర్ణాటక ఎన్నికల్లో చంద్రబాబు వేలు పెట్టడమే! ఆయనకు కర్ణటక రాజకీయాలకు సంబంధం లేదు. అయినా కూడా అక్కడ బీజేపీని ఓడించాలంటూ.. అక్కడి తెలుగువారికి బాబు పిలుపు నిస్తున్నారు.
|
గ్రేమార్కెట్లోకి ‘ఐఫోన్ 5ఎస్’.. ధర లక్ష పైనే ?
యాపిల్ కొత్త వర్షన్ ఫోన్లైన ‘ఐఫోన్ 5ఎస్' ఇంకా ‘ఐఫోన్ 5సీ'లు ఇండియన్ మార్కెట్లో ఇంకా విడుదల కాలేదు. అయినప్పటికి వీటిని కొనుగోలు చేసే అవకాశాన్ని దేశంలోని గ్రే మార్కెట్లు కల్పిస్తున్నాయి. అయితే, గ్రే మార్కెట్ల ద్వారా యాపిల్ కొత్త ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంది.
ఇండియన్ గ్రే మార్కెట్లో ఐఫోన్ 5ఎస్ బేసిక్ మోడల్ను ప్రాంతాన్ని బట్టి రూ.65,000 నుంచి రూ. 1,00,000 ధరల మధ్య విక్రియిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 5సీ మోడల్కు ఇండియన్ మార్కెట్లో డిమాండ్ కాస్త తక్కువుగానే ఉన్నప్పటికి ఈబే ( eBay) వంటి ప్రముఖ ఆన్లైన్ రిటైలర్లు ఇంచుమించుగా రూ.55,000 ధరకు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రే మార్కెట్లలో లభ్యమవుతున్న యాపిల్ డివైజ్లు ఫ్యాక్టరీ అన్లాకుడ్ వర్షన్లు కావటంతో ఎటువంటి వారంటీలు వర్తించవు.
అమెరికా, చైనా ఇంకా యూరోప్ మార్కెట్లలో యాపిల్ కొత్త ఐఫోన్ల విక్రయాలు గత శుక్రవారం నుంచే ప్రారంభమయ్యాయి. అమెరికన్ మార్కెట్లో ఐఫోన్ 5ఎస్ 16జీబి అన్లాకుడ్ వర్షన్ ధర 649 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇంచుమించుగా రూ.40,000). ఐఫోన్ 5సీ ధర 549 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ ఇంచుమించుగా రూ.34,000).
ఢిల్లీ ఇంకా ముంబై నగరాల్లో ఉన్న ప్రధాన గ్రే మార్కెట్లలో ఐఫోన్ 5ఎస్ లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గోల్డ్ కలర్ వేరియంట్లో లభ్యమవుతున్న ఐఫోన్ 5ఎస్ పట్ల భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పాట్నాకు చెంది ఓ వ్యక్తి ఐఫోన్ 5ఎస్ 16జీబి గోల్డ్ కలర్ వర్షన్ను రూ.1,08,000 చెల్లించి ప్రముఖ రిటైలర్ ఈబే ( eBay) వద్ద కొనుగోలు చేసినట్లు ఢిల్లీ డీలర్ ఒకరు పేర్కొన్నారు. ఇండియన్ గ్రే మార్కెట్లో, ఐఫోన్ 5ఎస్ 64జీబి గోల్డ్ కలర్ వర్షన్ ధర రూ.1,70,000గా ఉన్నట్లు అంచనా.
చాలా చక్కగా రాస్తున్నారు.. ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ మీద కంటే ఇలాంటి వంశ చరిత్ర ను రాయడం వలన నేటి తరానికి అప్పటి వాళ్ళు ఎలా జీవనం సాగించారో కళ్ళకి కట్టునట్టు తెలుస్తుంది...
ఇది శశి ప్రపంచం: ఆత్త్తారింటికి వెళ్ళారా ?
మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ 5సీ (8జీబి వర్షన్)
యాపిల్ నుంచి గతేడాది విడుదలైన ప్రీమియమ్ మోడల్ ఐఫోన్ ‘యాపిల్ ఐఫోన్ 5సీ'ను ఇప్పుడు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా రూ.7,500 డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకునే అవకాశాన్ని యాపిల్ ఇండియా కల్పిస్తోంది. ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియగదారులు వర్కింగ్ కండీషన్లో ఉన్న తమ పాత స్మార్ట్ఫో్న్లను సమీపంలో ఉన్న యాపిల్ ప్రీమియమ్ రిసెల్లర్ వద్దకు తీసుకువెళ్లి ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా ఆ పాత హ్యాండ్సెట్కు బదులుగా రూ.7,500 ధర డిస్కౌంట్తో కూడిన యాపిల్ ఐఫోన్ 5సీని సొంతం చేసుకోవచ్చు. ఈ లిమిటెడ్ పిరియడ్ బుయ్ బ్యాక్ ఆఫర్ మే1, 2014 నుంచి మే 30, 2014 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 5సీ కోనుగోలు పై స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.2,100 క్యాష్బ్యాక్ను యాపిల్ ఆఫర్ చేస్తున్నట్లు ఫోన్అరీనా తెలిపింది.
Micromax announces pre-bookings for A110 Superfone Canvas 2 _ మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్ఫోన్ ‘ఏ110 కాన్వాస్ 2’ ప్రీ-బుకింగ్లు ప్రారంభం! - Telugu Gizbot
మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్ఫోన్ ‘ఏ110 కాన్వాస్ 2’ ప్రీ-బుకింగ్లు ప్రారంభం!
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్ఫోన్ ‘ఏ110 సూపర్ ఫోన్ కాన్వాస్ 2’ ముందస్తు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఔత్సాహికులు ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ స్నాప్డీల్ డాట్ కామ్లోకి ప్రవేశించి కాన్వాస్ 2ను బుక్ చేసుకోవచ్చు. మైక్రోమ్యాక్స్ ఏ100కు సక్సెసర్గా మార్కెట్లోకి రాబోతున్నఏ110 సూపర్ ఫోన్ కాన్వాస్ 2 శక్తివంతమైన 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ను కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ ఐసీఎస్ ప్లాట్ఫామ్ను లోడ్ చేశారు. 5 అంగుళాల ఐపీఎస్ టచ్స్ర్కీన్. ధర ఇతర వివరాలకు సంబంధించి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. రెండు నెలలు క్రితం మార్కెట్లో విడుదలైన మైక్రోమ్యాక్స్ ఏ100 ఫీచర్లు......
డిసెంబర్ 2014 జాతీయం
నవంబర్ 2014 జాతీయం
అక్టోబర్ 2014 జాతీయం
ఆగస్ట్ 2014 జాతీయం
|
కలకత్తా హైకోర్టు అద్భుత ప్రశ్నలు-Telugu News International-WWW.TNILIVE.COM
పశ్చిమ్బంగాలో మమతాబెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో దుర్గాపూజ కోసం ఆమె కేటాయించిన రూ.28కోట్ల మంజూరును అడ్డుకుంటూ కలకత్తా హైకోర్టు స్టే విధించింది. నిధుల మంజూరును వచ్చే మంగళవారం వరకు నిలిపేయాలని ఆదేశించింది. రాష్ట్ర ఖజానా నుంచి దుర్గాపూజకు పెద్ద మొత్తంలో డబ్బు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ‘ఏ నిబంధనలపై డబ్బు కేటాయించారు? ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా? కేవలం దుర్గా పూజకే డబ్బు కేటాయిస్తారా.. ఇతర పండుగలకు కూడా కేటాయిస్తారా? డబ్బు తీసుకున్న వారు వాటిని దుర్వినియోగం చెయ్యకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వానికి ఉన్న అప్పుల మాటేమిటి? ఓ వైపు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు.. మరోవైపు ఇలా డబ్బు కేటాయిస్తున్నారు దీన్ని ఎలా సమర్థించుకుంటారు?’ అని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోర్టు లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి తదుపరి విచారణలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
చిత్తూరు నాగయ్య Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: చిత్తూరు నాగయ్య
Tag Archives: చిత్తూరు నాగయ్య
iPhone 5 India Release: Airtel Lists 16GB Black Variant up for Pre Order at Rs 45,500 _ రంగంలోకి ఎయిర్టెల్ పూర్తి వివరాలు గోప్రోబో డాట్ కామ్లో! - Telugu Gizbot
రంగంలోకి ఎయిర్టెల్ పూర్తి వివరాలు గోప్రోబో డాట్ కామ్లో!
దేశీయ విపణిలో ఐఫోన్5 విక్రయాలు నవంబర్2 నుంచి ప్రారంభంకానున్న నేపధ్యంలో ఇప్పటికే పలు ఆన్లైన్ రిటైలింగ్ సంస్థలు ప్రీ-ఆర్డర్లకు ఆహ్వానిస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ప్రముఖ టెల్కో ఎయిర్టెల్ చేరింది. ఐఫోన్5, 16జీబి వేరియంట్ను ఎయిర్టెల్ ఆన్లైన్ షాప్ రూ.45,500కు ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీ-ఆర్డర్కు సంబంధించిన పూర్తి వివరాలను goProbo.com (లింక్ అడ్రస్: )లో చూడొచ్చు.
ఆపిల్ ఐఫోన్ 5 ఫీచర్లు:
వాట్స్యాప్ అప్లికేషన్ బెస్ట్ అనటానికి 5 కారణాలు!!
ఇంటర్నెట్ అత్యవసరమైన నేపధ్యంలో సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల వినియోగం రోజురోజుకు పెరగుతోంది. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన వాట్స్యాప్, వుయ్చాట్ వంటి సామాజిక సమాచార మాద్యమాలు పట్ల యువత అత్యధికంగ ఆకర్షితులవుతున్నాయి. దింతో ఫేస్బుక్ సోషల్ మెసెంజర్ అప్లికేషన్కు క్రేజ్ తగ్గుతోందని పలువురు వాదిస్తున్నాయి. నేటి ప్రత్యేక కధనంలో భాగంగా వాట్స్యాప్ సోషల్ మెసెంజర్ అప్లికేషన్లోని 5 అత్యత్తమ సౌకర్యాలను మీకు వివరిస్తున్నాం...
సామ్సంగ్, యాపిల్ వంటి దిగ్గజ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలను ఎదుర్కొనే క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జి వ్యూహాత్మక ఎత్తుగుడలతో ముందుకుసాగుతోంది. స్మార్ట్ఫోన్ల విభాగంలో తన పరిధిని మరింత విస్తరించే లక్ష్యంతో ఎల్జి ‘ఎల్90 డ్యుయల్' (L90 Dual) పేరుతో సరికొత్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.19,000. డివైస్ కీలక స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే.....
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై డివైస్ స్పందిస్తుంది.
ప్లగ్ అండ్ పాప్ పేరుతో సిరికొత్త స్మార్ట్ ఫీచర్ను ఈ ఫోన్లో నిక్షిప్తం చేసారు.
మీడియా ప్లేబ్యాక్ ఫీచర్
ఎల్జి ఎల్90
మీ జవాబులు చాలా సంయమనంతో కూడి ఉన్నాయి.ఎవరినీ నొప్పించకుండా చెప్పారండీ!
అపోజిట్ సెక్స్ పట్ల, స్పర్స పట్ల ఒక సున్నితత్వం లేకుండా పోయింది__________ఇది మాత్రం కరెక్టు
@సుజాత - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
చెల్లునా నీకీ పనులు Information, News, Photos - www.kadapa.info
హోమ్ » Tag Archives: చెల్లునా నీకీ పనులు
Tag Archives: చెల్లునా నీకీ పనులు
|
హృదయ స్పందనల చిరు సవ్వడి: 2010
రాష్ట్ర కాంగ్రెస్ -- జగన్ ముందున్న భవిత???
ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా వుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వున్నా లేకున్నా, జరుగుతున్న రాజీనామా పరిణామాలతో ఒక రాష్ట్ర భవిష్యత్తును ఢిల్లీలో కూర్చొని తన కనుసన్నలలో నడపాలనుకుంటున్న అప్రజాస్వామ్యక వ్యవస్థ కు ఆంధ్రప్రదేశ్ తొలి వేదిక కావడం ఆనందాన్నిస్తుంది. ఇలాంటి పరిణామాలు ఎప్పుడో కానీ జరగవు. సోనియాను చూసి ఆంధ్ర ప్రజలు ఓటు వేసివుంటారనమే భావనైతే నాకు కలగడం లేదు. ఇప్పుడు అసంతృప్త మంత్రులందర్నీ ఏరకంగా బుజ్జగించి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారో అని చాలా ఆసక్తి గావుంది. అదే ఒక ప్రజాదరణ కలిగి ప్రజలద్వారా ( ప్రత్యంక్షంగా కాకపోయినా ) ఎన్నుకోబడే ముఖ్యమంత్రి ఈ సమయంలో వున్నట్లైతే ఏ మంత్రి కూడా కిక్కురుమనకుండా ఇచ్చిన శాఖను తీసుకొని వుండేవారు. కాదంటారా?
ఈ పరిస్థితుల్లో జగన్ చెయ్యవల్సిందేమిటి? బలహీన ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలతో నిజంగా ఇరుకునపెట్టి రాబోయే రెండేళ్ళు ప్రజల పక్షాన నిలిచి నిజమైన ప్రజానాయకుని గా ఎదగాలి. తన తండ్రి వారసత్వ సంపదగా ఇచ్చిన ప్రజాభిమానాన్ని తనవైపు వుండేటట్టు నిల్పుకుంటూ, ప్రజల నిజమైన సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి. ఇప్పుడు అమ్మగారిని కీర్తించనక్కరలేదు కాబట్టి సగం పని సులభమైనట్టే. అంటే రాజశేఖర రెడ్డి లాగా డిల్లీ అధిష్ఠానాన్ని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు. కానీ అన్ని రాష్ట్రాలలో లాగే మనరాష్ట్రంలో కూడా వ్యక్తులతో సంబంధంలేకుండా కాంగ్రెస్ పార్టీ కి కొంత ఓటు బ్యాంకు వుంటుంది. ఈ ఓటుబ్యాంక్ ను రాష్ట్రంలో అసలైన కాంగ్రెస్ మాదే అనే భావాన్ని కల్పించడం ద్వారా, తెలుగు జాతి పరువు ప్రతిష్టల భావాన్ని ఆత్మాభిమానం కలవారిలో రగిలించాలి. అంతేకానీ ప్రభుత్వాన్ని కూల్చి లేదా మళ్ళీ అమ్మ దయతోతాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఉవ్వీళ్ళూరుతుంటే దివ్యమైన తన రాజకీయ భవితను తానే కూల్చుకున్నవాడవుతాడు. దానికంటే ఇలా ఢిల్లీ అమ్మతో దాగుడుమూతలాడుతూ రాష్ట్రంలో ప్రజాపక్ష నాయకునిగా ఎదగడమే తన ముందున్న మంచిమార్గం. తను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని సోనియాగాంధి రోశయ్యను ముఖ్యమంత్రి చేయడం ద్వారా గండికొట్టింది.
దీన్ని ఇమెయిల్ చెయ్యండిBlogThis!Twitterకు భాగస్వామ్యం చెయ్యండిFacebookకు భాగస్వామ్యం చెయ్యండిPinterestకు భాగస్వామ్యం చేయండి
Labels: రాజకీయం
ఓ క్రొత్త రకం వైరస్ మా ఇంట్లో ఇంటర్నెట్ కి వచ్చి కూర్చుంది. ( http:// www.epoclick.com )
ఈ మధ్య ఓ నాలుగు రోజుల క్రితం ఓ క్రొత్త రకం వైరస్ మా ఇంట్లో ఇంటర్నెట్ కి వచ్చి కూర్చుంది. ఇది నేను మొదటిసారిగా గుర్తించింది statcounter.com site open చేద్దామనుకుంటే దానిబదులు googleanalytics site open అయ్యేది.
మొదటి రోజు చాలా ఆశ్చర్యం వేసింది. statcounter ని గూగుల్ కొనేసిందేమో అనుకొని చాలా దిగులు పడ్డాను కూడా. అలాగే రాను రాను Random గా ఏ లింకు click చేసినా epoclick.com కు ఒక add Id , query string గా add చేసి (ఈ రకంగా http://www.epoclick.com/?ad=1291167677) పేజీని ఒపెన్ చేసేది. computer clean చేద్దామని Anti virus software run చేసినా ప్రయోజనం దొరకలేదు.
ఈ మధ్య సెలవులో వుండటం మూలాన ఇంట్లో తప్పించి వేరే ప్రదేశాలనుంచి browsing చేసే అవకాశం పెద్దగా రాలేదు. కానీ నిన్న office లో Statcounter open చేస్తే బాగానే పనిచేసింది. Internet లో ఈ వైరస్ removal కోసం వెదికినా ప్రయోజనం లేదు. అలాగే ఇప్పుడున్న చాలా Antivirus softwares కి కూడా ఇది దొరకదు. నిన్న నేను ఇంట్లో వాడే laptop తో office లో Browse చేస్తూ ఈ వైరస్ ఏమైనా http://www.epoclick.com ని Open చేస్తుందేమో నని observe చేస్తూ వున్నాను. కానీ ఒక్కసారికూడా http://www.epoclick.com open అవలేదు. అప్పుడు వెలిగింది బల్బు. ఈ వైరస్ నేరుగా నా Router లో వెళ్ళి కూర్చొందని. అందుకే Antivirus softwares కి దొరకలేదు.
ఇలాంటి సందర్భాల్లో Router వెనకాల ఒక చిన్న రంధ్రం లో చిన్న button వుంటుంది. దాన్ని ఒక పది నుంచి ఇరవై సెకన్ల పాటు వత్తి పట్టుకొని వదిలేస్తే మరో ముప్పై సెకన్లలో Router settings అన్ని కూడా Factory manufacturing status కి మారిపోతాయి. అప్పుడు తిరిగి మన default admin / password వుపయోగించి login కావచ్చు. login ఐన వెంటనే password ను మార్చండి. అలాగే epoclick.com ను router block list లో చేర్చండి.
Internet లో ప్రస్తుతానికి ఈ వైరస్ ని ఎలా clean చేయాలో ఎక్కడా సమాచారం లభ్యమవక పోవడం ఈ టపా వ్రాయడానికి మూల కారణం. నా అనుమానం ఈ వైరస్ సృష్టి కర్తలు Statcounter వారు కానీ లేదా google వారు కానీ అని ఎక్కడో చాలా బలంగా అనిపిస్తుంది. Prove it అని మాత్రం అడక్కండి :-). ఇలాంటి వాటికి proof లు వుండవు.
చివరిగా వీలైతే మీ ఇంటెర్నెట్ ప్రొవైడర్ కి ఫోను చేసి మీ router IP address ని మార్చమని అడగండి.
కథలో నీతి : Router కదా అని password మార్చడం మరువకండి. కారణం మనం Browse చేసే ప్రతిదీ ఈ Router గుండా వెళ్ళాల్సిందే !!!
Labels: సాంకేతికం
|
Labels: సాంకేతికం
వర్ణ పత్రాలు లేవు , హరిత వర్ణమూ లేదు
కరిగి కాంతులీనుతూనే వుంది.
మరో ఋతువు కోసం మది తపిస్తూనే వుంది.
మరో ఋతువు, మరో శుభోదయం
Labels: కవితలు, మనిషి
అదే నాలుగు గాట్టిగా పీకితే నాలుగు సార్లు తికమక పడ్డా ఈ క్రిందివి కూడా తప్పులు లేకుండా చక్కగా చెప్పేస్తాడు.
ఇలాంటి చిన్న చిన్న ఇంకా చెప్పాలంటే మనిషికి అత్యంత సులువైన విషయాలు ఈ కంప్యూటర్ కెందుకంత కష్టం?
అలా అని అంతా తెలుగులో వ్రాయలేను కానీ సాధ్యమైనంత తెలుగు పదాలు వాడుకుంటాను.
Posted by భాస్కర రామిరెడ్డి at 10:15 AM 11 వ్యాఖ్యలు: Links to this post
మొన్న నిఘంటువు తయారుచెయ్యడంకోసం విరాళాల సేకరణలో భాగంగా అందిన విరాళాల వివరాలివి.మాకు మొదటిదశకు సరిపడా డబ్బు సమకూరినట్లే వుంది. ధనసహాయానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
తెలుగుయాంకి http://teluguyankee.blogspot.com $50
భాస్కర రామి రెడ్డి http://chiruspandana.blogspot.com $516
విమల http://himanadam.blogspot.com Rs 2500
రెండువారాల క్రితం కొంతమంది బ్లాగర్లము కలిసి తెలుగులో ఒక సరిక్రొత్త నిఘంటువుకు శ్రీకారం చుట్టిన విషయం మీకు తెలిసేవుంటుంది. తెలియని వారు ఈ క్రింది టపాల్లో చూడవచ్చు.
మొదలు పెట్టిన పని నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. సాధ్యమైనంత త్వరలో ఈ నిఘంటువును మీముందుకు తీసుకురావడానికి చాలామంది చాలా రకాలుగా తమ సహాయసహకారాలను అందిస్తున్నారు. ఇప్పటికే సభ్యులందరూ తమతమ ఖాళీసమయాల్లో ఈ పనిలో నిమగ్నమై వున్నా చేస్తున్న పని చాలా పెద్దది కాబట్టి తొంభైశాతం టైపింగ్ పనిని outsourcing ద్వారా రాబట్టడానికి ఆర్థిక వనరుల సమీకరణ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి బీజం ఇక్కడే పడింది కాబట్టి మొదటిగా కావలసిన వనరుల సేకరణ ఇక్కడినుంచే మొదలు పెడుతున్నాము. ఎంత ఇవ్వాలి అనే సందేహాలకు తావులేకుండా ఎంత చిన్నమొత్తానైనా చందాగా స్వీకరిస్తున్నాము. మీవిరాళాలను వ్యాఖ్యద్వారా తెలియచేస్తూ మీ మైల్ ఐడితో [email protected] కు ఒక మైల్ పంపితే మిమ్మల్ని సంప్రదిస్తాము.
Posted by భాస్కర రామిరెడ్డి at 5:11 PM 13 వ్యాఖ్యలు: Links to this post
తెలుగులో ప్రామాణిక నిఘంటువు... బ్లాగర్ల సహాయ సహకారాల కొఱకు పిలుపు - 2
ఈ యజ్ఞంలో తమ సహాయ సహకారను అందించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ మరో విషయం ఇక్కడ గమనించాలి. మనం తలపెట్టిన పని సులభమైన పని కాదు. అలా అని చేయబూనుకున్న పనికి అసాధారణ తెలివితేటలూ అవసరం లేదు. ఇది పెద్ద బండపని. చేసే పని మీద గౌరవం లేకపోతే మొదటి గంటలోనే బోర్ కొట్టవచ్చు. కారణం మనం చేయబోయేది తొలివిడతగా మనకు అంతర్జాలంలో ఉచితంగా దొరుకుతున్న నిఘంటువులను యూనికోడ్ లో టైపు చేయడమే. అంతర్జాలంలో యూనికోడ్ లో ఇప్పటికే బ్రౌణ్యము, లభ్యమౌతున్నాయి కాబట్టి మనం మరో నిఘంటువుతో పని మొదలెడదాము.
ఇక సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఇది చాలా మంచి పుస్తకమని పలువురు చెప్తున్నారు. మొత్తం 6 పుస్తకాలల్లో పుస్తకానికి 6,000 పేజీల చొప్పున మొత్తం 36,000 పేజీలున్న నిఘంటువట. ఈ పుస్తక ప్రతిని ఎవరిదగ్గరైనా దొరుకుతుందేమో చూడాలి. ఒకవేళ దొరికినా అన్ని వేల పేజీలను మనము మాత్రమే టైపు చేయడం సాధ్యంకాదు కాబట్టి ఎవరైనా Dataentry opertators దొరికితే వారి సేవలు వుపయోగించుకొనే మార్గాన్ని అన్వేషిస్తే బాగుంటుందేమో. ఫండ్ రైజింగ్ మార్గాలనీ అన్వేషించవచ్చు.
ఇక మీకు తెలిసి తెలుగు కు ఏవైనా OCR softwares వున్నాయా? లేకపోతే ఇటువంటి software ని develop చేయడానికి కావలసిన పరిజ్ఞానం మనలో ఎవరివద్దనైనా వుందో లేదో తెలియదు. లేకున్నా వారి సమయాన్ని వెచ్చించి తయారు చేయగలిగితే సులభంగా అతి తక్కువ కాలంలో ధనవంతులు కావచ్చు. సరదాకు కాదండోయ్..నిజంగానే చెప్తున్నాను. any takers? దీనివల్ల వుపయోగం ఏంటంటే, ఇప్పడిదాకా scan చేసి పెట్టిన పుస్తకాలన్నింటిని అతి సులభంగా unicode లోకి మార్చేయవచ్చు. అంటే out of the box ఈ OCR 90% convert చెయ్యగలిగినా మన పని చాలా సులభమైనట్లే.
ఇక ఇప్పటిదాకా తమ తమ ఆసక్తిని కనబరుస్తూ వ్యాఖ్యానించిన వారు.
5)భాస్కర రామి రెడ్డి
6)కొత్త పాళీ
వీరు వ్యాఖ్యానించారే కానీ వారి సమయాన్ని కేటాయిస్తారో లేదో ఇంకా చెప్పలేదు కాబట్టి విడిగా ఇక్కడ వ్రాస్తున్నాను.
5)భైరవభట్ల కామేశ్వర రావు
6)బ్రహ్మానందం
ఇప్పుడు మనకు కావాల్సింది ఒక common platform. ఈ common platform కంటే ముందు ప్రాజెక్టును సమర్థవంతంగా నడుపగల ప్రాజెక్టు మేనేజర్స్. project manager అంటే పెత్తనం చెలాయించడం అనుకొనేరు :-) వీరికి మనకన్నా ఎక్కువ బాధ్యత అన్నమాట. మనం చేసే Dataentry ని చేస్తూ మిగిలిన పనులను చక్కదిద్దడం అన్నమాట.
|
ఇక పని మొదలు పెట్టటానికి ముందు మనకు ఒక వేదిక అవసరం కదా. నా బ్లాగు దానికి అనువైన చోటు కాదు కాబట్టి ఒక వేదిక కేవలం ఈ ప్రాజెక్ట్ పనులకోసమే మొదలెట్టి అక్కడ దీనికి కావలసిన requirements, project progress మొదలైనవి చర్చిస్తే బాగుంటుంది కదా. ఏమంటారు? మంచి పేరును సూచిస్తే మరొక బ్లాగులో అందరం సభ్యులగా చేరి [ restricted blog] మొదలు పెడదాము. ఇంతకీ group blogging ఎలా చెయ్యాలో నాకు తెలియదు. మీరు మీపేరు కాకుండా వేరే కలంపేరుతోనైనా రావచ్చు.
ఇక మన project వాడకపు దార్లు ప్రజలే కాబట్టి, అసలు ఈ నిఘంటువు ఎలా వుండాలని మీరు కోరుకుంటున్నారు. అసలు నిఘంటువులో ఒక పదానికి వుండవలసిన లక్షణాలు ఏమిటి? అంటే భాషాభాగం, దాని వాడుక, ఎక్కడెక్కడ సాహిత్య లేదా ప్రజా వాడకంలో ఎలా వాడారు ఇలాంటివన్నమాట. మనలో పెద్దపండితులు లేరు గనక ఇప్పుడు లభ్యమవుతున్న నిఘంటువులను పరిశీలించి మన సొంత Data Stuctures వ్రాసుకోవడమే మేలని నా అభిప్రాయం.
చివరిగా సూర్యరాయాంధ్ర నిఘంటువు ఎవరిదగ్గరైనా లభిస్తుంటే దయచేసి వివరాలను నాకు e-mail చేయగలరా? నా మైల్ ఐ.డి. [email protected].
ముందు సహాయం చేయాలా వద్దా అని సంశయించిన వారు కూడా అలోచించి సహకరించాలనుకుంటే చేరండి. అలాగే ఆవేశంలో సహాయం చేయడానికి ముందుకువచ్చిన వారు కూడా :-)
తెలుగులో ప్రామాణిక నిఘంటువు... బ్లాగర్ల సహాయ సహకారాలకు పిలుపు.
గొర్తి బ్రహ్మానందం గారు వ్రాసిన ఈ వ్యాసం చదివిన తరువాతనుంచి మనసదోలా అయిపోయింది. వారు ఇటువంటి నిఘంటువు పుస్తక రూపంలో వుంటే బాగుంటుందని కోరుకున్నారు కానీ పుస్తకరూపంలో వున్న నిఘంటువు కు మార్పులు చేర్పులు చేసి పునర్ముద్రణలు చేయడం కొంచెం కష్టముతో కూడుకున్నపని అని నా అభిప్రాయం. సందర్భం వచ్చింది కాబట్టి, మన బ్లాగుల్లో చాలా మంది తెలుగు అభిమానులు వున్నట్టే వున్నారు కదా !. మరి అలాంటప్పుడు మనమే ఒక సమూహంగా ఏర్పడి పదికాలాల పాటు నిలిచే online edition కు ఎందుకు శ్రీకారం చుట్టకూడదు? ఇది చేయడానికి డబ్బుకంటే తెలుగు మీద అభిమానముండి తమ సమయాన్ని కేటాయించగల నిబద్ధత గల వారు చాలా అవసరం. online edition, haard copy కంటే ఉపయోగకరమని భావించడానికి గల కారణాలు.
౧) ఒకేసారి వివిధ ప్రాంతాలనుంచి వేర్వేరు వ్యక్తులు ఈ project పై పని చేయవచ్చు
౨)తప్పొప్పులను సరిదిద్దడం చాలా సులభం
౩)ఇప్పటివరకూ మనకు online లో లభ్యమయ్యే నిఘంటువలనుంచి పదాలను,అర్థాలను క్రోడీకరించడం సులభం
౪)ఇలా online edition వల్ల ఉత్తరోత్తరా మనం ఇప్పటిలో ఊహించలేని applications దీని చుట్టూ నిర్మించవచ్చు.
౫ )అవసరమైన సందర్భంలో దీనిని పుస్తకరూపంలో ప్రచురించడం కూడా సులభమే.
ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం కంటే ఐదువందలకు పైగా ప్రతిరోజూ బ్లాగులు చదివేవారు రోజుకొక గంట తమ సమయాన్ని దీనికొరకు ధారపోస్తే ఇదేమంత పెద్ద చెయ్యలేని పని కాదని నా అభిప్రాయం.
ఆసక్తి కలవారు ఎవరైనా ముందుకు రాగలరా? ఈ application కి కావలసిన సాంకేతిక సహాయాన్ని నేనందించటానికి సిద్ధం. నాతో పాటి చేయికలిపేవారికీ ఆహ్వానం.ఇది పూర్తిగా ఉచితంగా అందరికీ అందుబాటులో వుంటుంది. మరి మీరు తమ సమయాన్ని కేటాయించగలరా? లేదా ద్రవ్య రూపంగా వనరులు ఇవ్వగలరా? మీరు చేయగోరే సహాయం ఎటువంటిదైనా కానీ మీ వ్యాఖ్య ద్వారా తెలియచేస్తే, వచ్చే స్పందన ను బట్టి తరువాతి కార్యాచరణాన్ని మాట్లాడుకుందాం
Posted by భాస్కర రామిరెడ్డి at 12:23 PM 38 వ్యాఖ్యలు: Links to this post
తెలుగులో ప్రామాణిక నిఘంటువు... బ్లాగర్ల సహాయ సహకారాల కొఱకు పిలుపు.
Posted by భాస్కర రామిరెడ్డి at 12:23 PM 4 వ్యాఖ్యలు: Links to this post
మూడు ఇ-మైల్స్ ------ ఆరు పద్యాలు
సాధారణ రోజుల్లో, అంటే అసాధారణ రోజులు కాదనేగా అర్థం :-). అదే అలాంటి రోజుల్లో , అంటే కూలిపనికి పోయేటప్పుడు రైల్ లో కూర్చోవడానికి సీటు దొరికినరోజల్లా ఫ్ర్రెండ్స్ తో సెల్లులో సొల్లు కబుర్లు చెప్పుకోవడం అలవాటయ్యింది. అయ్యింది అంటే మనం చేసుకుంటేనే అవుతుందిలే. ఏదో అలా సొల్లు కబుర్లు అన్నాగదా ప్రతిరోజూ మరీ చెత్త కుప్పలో కనపడిన చెత్తంతా మాదే అని మాట్లాడోకోములేండి. సాధారణంగా స్నేహితులు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు కదా అలా రోజూ ఏదో ఒక సమయంలో Hello how are you? లాంటి మైల్స్ తో పాటు కొన్ని మంచి మంచి టాపిక్స్ కూడా చర్చలోకి వస్తుంటాయి.ఎలాగూ రెండు గంటల ప్రయాణం లో చేసేదేమీ వుండదు కదా. ఇలా టైం మేనేజ్ మెంట్ అన్న మాట. అలాంటి ఒకానొకరోజు, అంటే నిన్న గాక అటుమొన్న , ఓ ఫ్ర్రెండ్ వాళ్ళ ఊళ్ళో వర్షం పడుతుందని చెప్పడానికి ఈ మైల్ పంపింది.
"ఈ రోజు మాకు ఒకటే వాన ఇంత అని లేకుండా ఇంతింతలు ఎంతెంతో ఎత్తెత్తి పోసేస్తోంది వాన."
ఈ లైన్ ఎందుకో నాకు తెగ నచ్చేసి దానికి పద్య రూపాన్ని ఇచ్చి తిరిగి మైల్ చేసాను. ఆ పద్యం ఇది. ఇది వ్రాసి పంపేసాక హ్యాపీస్. అంటే ఆఫీస్ కెళ్ళి హాయిగా పని లో మునిగిపొయ్యాను
కాసేపయ్యాక మరో ఫ్రెండ్ దగ్గరనుంచి మరో మైల్ వచ్చింది. ఆ మైల్ ఇది. [మిగతా వారి పేర్లను ఎడిట్ చేసాను ] అబ్బా ఆశ పేర్లు చూద్దామనే ;-)
|
హమ్మయ్యా...నేనే స్క్రిప్ట్ రాసి నేనే నటించి...విడుదల చేసిన ఈ లఘుచిత్ర సంభాషణను నేడే విని తరించండి.
మహానుభావా..రామి...నీ రచనల మూలంగా నేను ఇలాగ తయారైతినయా...నేస్తమా! ;)
మైల్ సారంశం అది. ఈ మైల్ మాత్రం నాకు తెగ నచ్చేసింది. మరి మునగచెట్టు ఎక్కించేసారు కదా. విమానం లేకుండానే కాసేపు గాల్లో తేలి నట్టనిపించింది. గుండె పొంగింది. రోమాంచితమయ్యి పై మైల్ కు పద్య రూపాన్ని ఇవ్వాలని నిన్న ఈరోజు రైల్ ప్రయాణాన్ని ఈ రకంగా కానిచ్చేసానన్నమాట. ఇక పోతే పై మైల్ లో నా హితులు, సన్నిహితులు, స్నేహితులు నన్ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే అలా వ్రాసారు కానీ వేరే ఎటువంటి వుద్దేశ్యాలు లేవు. నాశక్తి ఎమిటో నాకు తెలుసు. నాకన్నా వారికే ఎక్కువ తెలుసు. కాబట్టి " కవి స్ఫూర్తీమణి, కవి చింతామణీ, పెద్దనా మాత్యులవారిని " గౌరవంతో నా వచ్చీరాని పదాలతో అగౌరవ పరచడం ఇష్టంలేక వాటికి పద్యరూపాన్ని ఇవ్వలేదు.
ఆ.వె. ( ఈ పద్యం రెండవ పాదంలో "రా" కు "వ్రా" కు యతి కుదురుతుందో లేదో తెలియదు )
నా ప్రఫుల్లతావనాంగినిచ్చెద, కాను
తప్పులుంటే మన్నించి ఎత్తి చూపండి.
Labels: పద్యం
భలే స్మార్టూ ఈ ఫోన్సూ. చిన్న సర్వే ( అభిప్రాయ సేకరణ )
మనకు ఇండియాలో ఎన్ని Smart phones వుండవచ్చో !!! ఈ రోజు ఏదో మీటింగ్ లో కూర్చొని వుంటే ఈ అనుమానం కలిగింది. ఇంటికొచ్చి గూగ్లింగ్ చేస్తే 2009 లెక్కల ప్రకారం ఈ విధంగా వున్నదని DataQuest వారు చెప్తున్నారు.
చూస్తుంటే వాడక దారుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గే సూచనలేమాత్రము ఏ దేశంలో కనిపించడం లేదు కదా. ఇక ఈ వ్యాసం విషయానికి వస్తే ఇంతకీ భారతదేశంలో Android Phones వచ్చాయా? IPhones వచ్చాయని విన్నాను. ఇంకా Nokia ఏఏ మోడల్స్ విడుదలచేసిందో తెలియదు. వేరే ఎవరెవరు రంగంలో వున్నారో తెలియదు కానీ ఈ Smart phones అన్నింటికి ప్రధానంగా కావలసింది wireless internet.
1) ఇప్పుడు మనకు ఈ wireless internet speed ఎలా వుంది? అంటే చిన్న వుదాహరణగా చెప్పాలంటే మన Aggregators ని Smart phone లో browse చేయాలంటే అసలు download అవుతుందా?
3) voice recognze చేసే Smart phones ఏవైనా మార్కెట్ లో వచ్చాయా? అవి ఏ operating systems ని వాడుతున్నాయి. [ అమెరికాలో Apple, Andriod Operating System లాగా ].
4) ఒకవేళ వుంటే English voice మాత్రమే recognize చేయగలవా లేదా భారతీయ భాషలను కూడా recognize చేస్తున్నాయా?
5) అసలు Indian english ఈ voice recognizers కి అర్థమవుతుందా ? :-)
అబ్బో ఇప్పటికే చాలా చాలా ప్రశ్నలడిగినట్టున్నా కదా :-)
చివరిగా మరో ప్రశ్న, ఈ Smart phones కస్టమర్ సర్వీస్ ఎలా వుంది? ఏదో అవసరమొచ్చి పొరపాటున ఫోన్ చేస్తే లైన్ easy గా దొరుకుతుందా? లేదా నీ ఫేస్ కి ఈ music చాలా ఎక్కువ అని free గా సంగీతం వినిపించి నరాలు తెంచేస్తున్నారా?
అని. మరో మాట కూడానండోయ్...
"యతి" నియమాల గురించి ఈ మధ్య కొంచెం చదువుతున్నా. ఏదో అర్థమయిందికానీ ఒక చిన్న సందేహం పట్టి పీడిస్తుంది. నేను చదివిన పుస్తకంలో "యతి" కి అర్థం ఈ విధంగా వుంది.
"సంస్కృతమున యతి అనగా విరామము.అనగా కొన్ని పదముల పిమ్మట విరామము అని అర్థము" అన్నారు. అంటే పద్యాల్లో యతి తప్పకుండా క్రొత్త పదంతో మొదలైనప్పుడే కదా విరామము తెలుస్తుంది, వ్రాసే టప్పుడైనా పద్యం పాడేటప్పుడైనా. కానీ తెలుగులో చాలా సందర్భాలలో యతికోసమే సంధులను వాడిన ప్రయోగాలు కనిపిస్తాయి కదా. ఇలా సంధిపదాలతో యతిని ప్రయోగించడం తెలుగులో మాత్రమే జరుగుతుందా లేదా సంస్కృత మరియు ఇతర భాషలలో కూడా జరుగుతుందా? తెలిస్తే వివరించగలరా?
ఇక అసలు విషయానికి వస్తే అందరి మొగుళ్ళ లాగే పెళ్ళాం నిద్ర లేపేదాకా ఏరోజూ మంచం మీదనుండి దిగలేదు. సమయం ప్రొద్దున 7:20. అప్పటికే మా పెద్దపాప స్కూల్ కి వెళ్ళి అరగంట పైనే అయ్యుంటుంది. రెండో పాప స్నానం చేసి అల్పాహారం తినడానికి సిద్ధమౌతుంది. మరి పొద్దున లేచి ఇద్దరు పిల్లల్ని తయారు చేసి బ్రేక్ ఫాస్ట్ క్రింద ఇడ్లీలు చేసి, ముగ్గురికి లంచ్ బాక్స్ లు రెడీ చేసి మధ్య మధ్యలో ముక్కు చీది నానా తంటాలు పడుతూ ఎప్పటిలాగే మొగుడికి శాపనార్థాలు పెడుతుంటే, ఓ చెవితో విని మరో చెవితో అలా వదిలేసి గబా గబా తయారై రైలెక్కాక అనిపించింది. పాపం నిజమేకదా అని, అందుకని నాకు చేతనైనంతలో సహాయం చేద్దామని ఈ చిన్న పద్య ప్రయత్నం.
ఈ పద్యం తరలము. గణములు న భ ర స జ జ గ. యతి అక్షరం 12.
మరొక మానిని. ఈ మానిని నాకు కొంచెం అనుకూలవతి. అందుకని నిన్నటిలాగా మరీ బెట్టు చేయకుండా 7 వ అక్షరం తో పాటుగా 13 వ అక్షర యతికి కూడా ప్రమోషన్ ఇచ్చింది. కానీ పూర్తిగా ఇంకా దరిచేయనీయ లేదు. ఇంకా "పొందుదుగా" దగ్గరే ఆపేసింది :-)
మానిని పద్యం. [ ఆ ఒక్కటి తప్ప. అదేలేండి 19 వ అక్షరం యతి తప్ప. :-) ]
Posted by భాస్కర రామిరెడ్డి at 5:21 PM 5 వ్యాఖ్యలు: Links to this post
|
ఈ మధ్య ఛందస్సు మీద ప్రయోగాలు చేస్తున్నా కదా. అలా చేస్తూ చేస్తూ గూగుల్ గుంపులో [ జెజ్జాల కృష్ణమోహన రావు గారు ] మానిని కి ఒక లయ చూసాను. ఈ మానిని పద్యానికి వరుసగా ఏడు భగణాలు తరువాత ఒక గురువు వస్తుంది. ఏడు, పదమూడు, పందొమ్మిది అక్షరాలు యతి.
అయితే మనకు ఏకంగా మూడు అక్షరాల యతి వేసే సీను లేదు కాబట్టి ఇలా కానిచ్చేసాను. అందుకని ఈ క్రింద పద్యములో (?) యతి ఏడవాక్షరానికి మాత్రమే సరిపోతుంది. ప్రాస వున్నట్టే వుంది కదా :-). అందుకని ఇది మలినమైన మానిని అన్నమాట.
కట్ చేస్తే ఓ నాలుగు రోజుల క్రితం ......
ఈ చిన్న ఉపకరణి పద్యపాదాన్ని ఇస్తే అది ఏపద్యమో చెపుతుంది. ఇది వ్రాసిన తరువాత నేనైతే నాకు నోటికొచ్చిన వాక్యం వ్రాయడం ఓహో ఇది పద్యం కాదా అని మూతివిరవడం. ఇదే పని :-)
కానీ దీన్ని Develop చేస్తుంటే పద్యం వ్రాయడమేమో గానీ పలు ఆసక్తి కర విషయాలు అమితాశ్చర్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఉపజాతి పద్యాలు. అందులోనూ కంద పద్యము. ఈ పద్యంలో రెండు / నాలుగు పాదాలనయితే 320 విభిన్న రకాలుగా కూర్చవచ్చని తెలిసి నోట మాట రాలేదన్న మాట !!!!!!!!!!!!!!!!! . ఇలాగే మొదటి/ మూడవ పాదాన్ని 80 రకాలుగా వివిధ గణాల ద్వారా కూర్చవచ్చు.
ఆటవెలది విషయానికి వస్తే ఒకటవ/ మూడవ పాదాలను 288 రకాలుగా రెండవ/ నాల్గవ పాదాలను 32 రకాలుగా వ్రాయవచ్చు.
ఇకపోతే ఈ ఉపకరణి చెయ్యడానికైతే రెండు రోజులు పట్టింది కానీ, దీని ప్రామాణికత ఎంతో చెప్పాలంటే మీ అందరి సహాయ సహకారాలు తప్పక అవసరం అవుతుందనే ఉద్దేశ్యంతో హారం వ్యాకరణ పేజీలో దీన్ని పరీక్ష కోసం వుంచాను. url is http://www.haaram.com/Vyakaranam.aspx
1) ఈ ఉపకరణి సమాస పదాలను గుర్తించలేదు. ఈ కారణంగా ద్విత్వాక్షర, సంయుక్తాక్షరములు కలిగివున్న సమాసాలు ఒకటే పదంగా వ్రాయాలి. అంటే మధ్యలో space ఇవ్వకూడదు.
ఉదా : "నఖక్షతము" ను నఖ క్షతము గా వ్రాస్తే ఈ ఉపకరణి క్షతము కు ముందున్న ఖ ను గురువు గా గుర్తించలేదు.
2)పాద విరుపుల సమాసాల ద్వారా ముందు పాదాల్లో అయ్యే గురువు ( U ) ను గుర్తించలేదు. ఉదాహరణ గా ఈ క్రింది మత్తేభ పద్యపాదాలను తీసుకుంటే
ఇందులో రెండవపాదంలో చివరనున్న "ర" తరువాత పాదంలో నున్న సంయుక్తాక్షరం "త్న" ద్వారా గురువుగా మారుతుంది. కారణం "రత్నదృగంచత్పద" ఒకటే సమాసం. ఇలాంటి ప్రయోగాలను ఈ ఉపకరణి గుర్తించలేదు.
3) యతి/ప్రాస లను గుర్తించలేదు.
ప్రస్తుతానికి ఈ ఉపకరణి ఈ క్రింది పద్యపాదాలను గుర్తించగలదు. అక్కడక్కడా తప్పుడు సమాచారాన్ని ఇవ్వనూ వచ్చు ;-). అలా జరిగితే పై రెండు limitations ని ముందుగా సరిచూడండి. చాలా సందర్భాలలో పాద విరుపల వల్లనో లేదా సమాసాన్ని కలిపి కాకుండా విడిగా వ్రాయడం వల్లనో తప్పు చెప్పినట్టు అనిపించవచ్చు. అప్పటికీ సరిగా గుర్తించలేకపోతే మీ పద్యపాదాన్ని [email protected] కి మైల్ చేయండి.
న జ భ జ జ జ ర - చంపకమాల
ఇక ఆలస్యమెందుకు, హారం మీద ఈ పేజీలో దాడి మొదలెట్టండి. ఈ ఉపకరణి హారంలో వ్యాకరణం విభాగంలో వుంది. లేదా నేరుగా వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి. తప్పొప్పులను దయచేసి [email protected] కి పంపండి.
ఈరోజు న్యూజెర్సీ లో Dr వై.యస్సా.ర్ సంస్మరణ సభ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల నుంచి కొన్ని చిత్రాలు.
శ్రీమతి ఇందిరా దీక్షిత్ విద్యార్థులు కూచిపూడి నృత్యాన్నించి కొన్ని పాటలను అభినయించగా అనితా కృష్ణన్ గారు "మా తెలుగు తల్లికి" పాటను పాడారు. సాంస్కృతిక కార్యక్రమం ముందుగా గణేష ప్రార్థన తో మొదలై ఫోక్ సాంగ్ తో ముగిసింది. అందునుంచి కొన్ని చిత్రాలు.
ముకుందా ముకుందా, గణేష ప్రార్థన టీం. ఫోటోలో ఇందిరా దీక్షిత్ గారు మరియు వివేకానంద రెడ్డి గారిని కూడా చూడవచ్చు
|
మొదటిగా నేను తలుచుకొనవలసిన వ్యక్తి మా పెద్ద చిన్నాయన వేంకట సుబ్బారెడ్డి గారిని. ఆరేళ్ళు నిండినా అక్షరం ముక్క రాకుండా ఊర్లో బఱ్ఱెల వెంట, వాటి తోక పట్టుకోని వాగుల్లో ఈతకొట్టడం కార్యకలాపాలతో మహా సరదాగా గడుపుతున్న బాల్యాన్ని రెండే రెండు నెలల్లో ఒక గాటన పెట్టగ్లిగారు. అప్పట్లో మా చిన్నాయన అంబవరం [ ప్రకాశం జిల్లా దర్శిగుంట పేటకు దగ్గర ] హైస్కూల్ లో తెలుగు పండిట్ గా ఆరు , ఏడు తరగతులకు చిన్న తెలుగు అయ్యవారుగా పాఠాలు చెప్తుండేవారు. ఇంట్లో అమ్మ నాన్నల మాట వినకపోవటం, మాఊర్లో సరైన పాఠశాల లేకపోవడం కారణంగా ఎండాకాలం సెలవులు ఇంక రెండు నెలల్లో ఇస్తారనగా నన్ను మా చిన్నాన్న తీసుకు వెళ్ళారు. స్వతహాగా ఆయనకు తెలుగు పట్ల ఎంత మక్కువో లెక్కల పట్ల అంతకంటే ఎక్కువ మక్కువ. నాకు ఇప్పటికి గుర్తు నా మొదటి పలక పై నాకు వ్రాసి ఇచ్చిన వర్ణం. అది "ఓం" . ఆరోజు దాన్ని రుద్దిన తరువాత తీసుకెళ్ళి ఒకటవ తరగతి లో చేర్పించారు. పాఠశాలకు సెలవులివ్వడానికి రెండే నెలలు. ఇంకొద్ది రోజుల్లో ఒంటిపూట బడి మొదలు కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండే రెండు నెలల్లో నాకు వర్ణమాల మొత్తం నేర్పించడమే కాక, నాలో పలికేటప్పుటు ఉద్భవించే అనేక ధ్వని దోషాలను సవరించి తెలుగు అజంతా భాషపట్ల మక్కువ ను నా చిన్ని బుఱ్ఱలో నాటుకు పోయేట్టు చేయగలిగిన నా మొదటి గురువు. అలాగే తరువాతి మూడు నాలుగు తరగతుల్లో లెక్కల విషయంలో కూడా వైవిధ్య పూరితమైన లెక్కలతో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం మొదలైన మూల విషయపరిజ్ఞానాన్ని ఇచ్చిన లెక్కను ఏరకంగా ఆలోచించి సాధించాలో లాంటి విషయాల్లో క్షుణ్ణంగా తీర్చిదిద్దారు. ఈ చిన్నాన్న చలువ వల్లే నాకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ తాడికొండ లో సీటు వచ్చింది. అమ్మనాన్నలు నన్ను దూరంగా వుంచడానికి ఇష్టపడకపోవటంతో చేరలేదనుకోండి అది వేరే విషయం.
ఇక నాలో పురాణాల పట్ల ఆసక్తి ని కలిపించిన వారు నాగిరెడ్డి మరియు నరశింహ రాజు గారు .వీరు నాకు ఒకటినుండి నాల్గవతరగతి వరకు గురువు గారు. ఎన్నో కథలను అభినయిస్తూ చెప్పేవారు. పద్యాలను సుస్వర భరితంగా పాడేవారు. అర్థం కాకున్నా సరే నేర్చుకొని పాడాలన్నంత కోరిక కలిగేది.నాగిరెడ్డి గారి ద్వారా భారత, భాగవత, రామాయణ కథలలో మూల సూత్రాలను చాలావరకు తెలుసుకోగలిగాను.
ఇక్కడ నా విద్యాభ్యాసం నాలుగు తరగతుల వరకు మాత్రమే సాగింది. వివిధకారణాలవల్ల ఐదవతరగతి చదవడానికి మా రెండవ చిన్నాన్న దగ్గరకు వెళ్ళాను. వారిపేరు కూడా సుబ్బారెడ్డిగారే. వీరు సింగరాయకొండ పరాశరభారతిలో [ ప్రైవేట్ స్కూల్ ] హెడ్మాష్టర్ గా చేస్తుండేవారు. వీరిదగ్గర చేరాక పట్నపోకడలు ఎలావుంటాయో మొదటిసారిగా తెలిసాయి. అప్పటిదాకా కాళ్ళకు చెప్పులైనా లేకుండా స్కూలుకు వెళ్లేనాకు ఒక్కసారిగా కాళ్ళకు బూట్లు, మెడకు టై, పుస్తకాలకు అల్యూమినియం పెట్టె, మధ్యాహ్న భోజనానికి కేరియర్.. వహ్.. నా ఆనందం చెప్పనలవి కాదు.అప్పటిదాకా నేను చూసిన సినిమాలు మహా అయితే మూడో నాలుగో వుంటాయి. కానీ నేను ఐదవతరగతి చదివేటప్పుడు అనగా కేవలం తొమ్మిది, పది నెలల్లో చూసిన సినిమాలు అక్షరాలా ముప్పై [ ఈ రికార్డును తరువాత ఆరునెలల్లో ఎనభై సినిమాలు చూసి బ్రేక్ చేసాననుకోండి. అది వేరే సంగతి ]. అంటే ఒక చిన్న పిల్లవానిగా సినిమాల ద్వారా ప్రపంచం అంతా చూశానని చెప్పవచ్చు. ఇక చదువు విషయానికొస్తే ఈ చిన్నాన్న ద్వారా సైన్స్ ను నేర్చుకోగలిగాను. పట్టాభి మాష్టారు ద్వారా సంస్కృతం కొంతవరకూ నేర్చుకోగలిగాను. అప్పట్లో మాకు బాలకాండము సంస్కృత పాఠ్యాంశంగా వుండేది.
|
అన్నదమ్ములు విడి పడటంతో ఆరవతరగతి నుండి పదవతరగతి వరకు నావిద్యాభ్యాసం వెలిగండ్ల ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇది మాఊరినుంచి ఒక మూడు కిలోమీటర్లదూరం. ఈ పీరియెడ్ అంటే ఈ ఐదు సంవత్సరాలు నాకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. బాల్యాన్ని బాగా ఆస్వాదించగలిగాను. స్కూల్ పెద్దదే కానీ టిచర్స్ అంత మంచివాళ్ళు వుండేవారు కాదు. కానీ నా అదృష్టం కొద్దీ నేను ఎనిమిది లో వుండగా లెక్కలు చెప్పటానికి చినకోటయ్య మాష్టారు గారు వచ్చారు. ఈ మాష్టారు ఈనాటి నాస్థితికి కారణమని చెప్పుకోవచ్చు. లెక్కలను అద్భుతంగా చెప్పేవారు. చెయ్యకపోతే దండనా అలాగే వుండేది. నాకు చాలా ప్రియాతి ప్రియమైన టీచర్. పొద్దున పదికి స్కూల్ అయితే ఒక గంట ముందుగా వెళ్ళి ట్యూషన్ చెప్పించుకొనేవాడిని. వెలిగండ్లలో ఎండాకాలమొస్తే పాలు దొరికేవి కావు. నాకిప్పటికీ గుర్తు. మాకున్న గేదెల్లో ఇచ్చే లీటరు పాలతో నీళ్ళమజ్జిగ ఒక కేరియర్ లో తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడిని. అందులో నిజానికి మజ్జిగ ఎక్కడో అడుగున వుండేవి. కానీ ఆ టీచరు వాళ్ళు అవే పరమానందంగా తీసుకొనేవాళ్ళు. ఎండాకాలంలో పాలకు అంత గడ్డు పరిస్థితి. ఇంతకీ ఈ మాష్టారు ట్య్యూషన్ చెప్పినందుకు పైసా తీసుకొనేవారు కాదు. నన్ను చూసి ఓ పదిమంది విద్యార్థులు రావడం మెదలు పెట్టారు. అయినా సరే ఫ్రీ ఎడ్యుకేషన్. అంతటి మహానుభావుడు ఆయన. ఈయన చలువవల్లే పదవతరగతిలో నేను పాస్ కాగలిగాను. లెక్కలు [ చిన్నకోటయ్య ] , తెలుగు [ వేంకట సుబ్బారెడ్డి] , హిందీ [ పాపిరెడ్డి ] టీచర్స్ తప్పించి మిగిలిన పాఠ్యాంశాలకు సరైన ఉపాధ్యాయులు లేరు. ఉన్నారేమో కానీ నాకు నచ్చలేదు.
ఇక ఇంటర్మీడియేట్ కనిగిరి జూనియర్ కళాశాల. అన్నట్టు ఇక్కడ చాలా రాచకార్యాలనే నడిపానండోయ్ ;-). ఈ జూనియర్ కళాశాలను ఎప్పటికీ మరువలేను. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ శక్తివంచన లేకుండా బాగా చెప్పేవారు. ఫిజిక్స్,కెమిష్ట్రీ పెద్దగా అర్థమయ్యేది కాదు. కారణం నాకు బేసిక్స్ లేవు. కానీ లెక్కలకు కీర్తిశేషులు బంగారు రెడ్డి అని వుండేవారు. ఎంత క్లుప్తంగా ప్రాబ్లమ్ ను ఎలా సాల్వ్ చెయ్యాలో నేర్పారు. one of the best teacher I have ever seen.
నా చదువుల్లో నాకు ఇష్టమైన గురువుల కబుర్లు అవి.
Labels: స్వగతం
3, సెప్టెంబర్ 2010, శుక్రవారం
Labels: కవితలు
జన నేతకు జన నీరాజనం. వై.యస్స్.ఆర్ ప్రధమ వర్థంతి సందర్భంగా
నీకు జన నీరాజనం _నీరాజనం_
Posted by భాస్కర రామిరెడ్డి at 5:27 AM వ్యాఖ్యలు లేవు: Links to this post
ఏమి వ్రాయను ఈ మృగతృష్ణ గురించి?
మనిషి మనుగడకు!
Posted by భాస్కర రామిరెడ్డి at 10:11 AM వ్యాఖ్యలు లేవు: Links to this post
"తెలుగు బ్లాగుల తేనె పట్టులు" - ఈనాడులో సంకలినులపై వ్యాసం.
"తెలుగు బ్లాగుల తేనె పట్టులు" శీర్షికతో ఇప్పుడున్న తెలుగు సంకలినులన్నింటిపైనా ఈరోజు ఈనాడులో ఈతరం పేజీలో సుజాత గారు వ్రాసిన వ్యాసం వచ్చింది. ఇందులో హారానికి స్థానం కల్పించినందుకు వారికి నా తరపున ధన్యవాదాలు.
లింకు : http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram1
నాకు ఈ మధ్య నా గాళ్ ఫ్రెండ్ ( అదేలేండి కొద్దిగా వెరైటీ కోసం ఈ గాళ్ ఫ్రెండ్ ప్రయోగం ) పేరును ఈ రకంగా మార్చాలని పించి అలాగే పిలిచాను. ఎంత చక్కగా వున్నాయో చూడండి ఆపేర్లు. మీకు కూడా నచ్చాయి కదా
నాకైతే అన్ని పేర్లూ నచ్చాయి కానీ మొదటి పేరు బాగుంది కదా అని ఆ పేరుతో పిలిచాను. అటువైపు నుంచి సమాధానం లేదు. సరే చెవుడేమోలే, వినపడలేదేమో అని మళ్ళీ పిలిచాను. మళ్ళీ సమాధానం లేదు. ఈ సారి గట్టిగా పిలిచాను, పిలవగానే "ఊ" అని ఏంచక్కా పలకొచ్చు కదా. అబ్బే కట్ చేస్తే..
చీపురు కట్ట తీసుకోని నా వెంట పడింది. ఇంతకీ నేను చేసిన తప్పేంటబ్బా? ఎంత ఆలోచించినా అర్థం కాక తననే అడిగాను. అసలు ఆ పదానికి అర్థం తెలుసా నీకు అని మళ్ళీ వెంట పడింది. లగెత్తి లగెత్తి గస పెడుతూ ఇటు బ్లాగుల్లో ఎవరన్నా సపోర్టు వస్తారేమోనని దాంకోని మరీ ఈ టపా వ్రాస్తున్నా. మీరన్నా చెప్పండి అందులో నేను చేసిన తప్పేంటో.
అసలు అర్థం పర్థం లేని పేర్లకంటే ఈ పేర్లు ఎంత అందంగా వున్నాయో కదా. వున్న పేరునే సరిగ్గా పలకలేని ఈ కాలంలో హాయిగా నిమిషానికోపేరుతో నేను పిలుస్తుంటే పిలిపించుకోవచ్చుగా? చెవులకు ఇంపైన పదాలతో ఎంత ఆనందమో కదా. అదే మా పిల్లలు చూడండి ఒకరేమో తన అసలు పేరునొదిలేసి చెల్సియా ట్రాక్సెల్ అంటే కానీ పలకడం లేదు, మరొకరేమో రోజలీనా అంటే కానీ పలకటం లేదు. ప్చ్.. ఇలాంటి పేర్లకంటే నేను పైన చెప్పిన పేర్లు అందంగా వున్నాయా లేవా మీరే చెప్పండి. అందుకే పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు "ఆడు వారి మాటలకు అర్థాలే వేరులే" అని. అంతేనా అదేదో సామెత గుర్తు లేదు కానీ ....ఆడవాళ్ళ మెదడు చదవడం మహా కష్టం సుమీ! " అంటాను నేను. "అబ్బ చా వూరుకో బాసు, వాళ్ళకు అసలు మెదడుంటే కదా" అంటారా? ఏమో బాబూ, ఆ మాట నేనంటే ఈ సారి నెత్తి బొప్పి కడుతుందేమో కాబట్టి నేననను కానీ , మీ గాళ్ ఫ్రెండ్స్ దగ్గర మీరు ట్రై చేసుకోండి. ఒకవేళ తేడా వస్తే ఎవ్వరికీ కనిపించకుండా నెత్తిన గుడ్డేసుకోని వచ్చి ఇక్కడ కామెంట్ వ్రాయండి. ముందే చెపుతుండా ఆడ లేడీస్ కు నో ప్రవేశం.
|
మొన్నటి టపాలో పనిచేయని లేదా మూసివేసిన లేదా ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశమున్న బ్లాగులను చూశాం కదా. ఈ రోజు అత్యంత ఉత్సాహంగా బ్లాగింగ్ చేసే బ్లాగర్ల వివరాలివి. ఇవి కేవలం హారం _ haaram వెబ్ సైట్ వద్ద వున్న వివరాలు మాత్రమే. ఈ సంఖ్యలు కచ్చితం అని చెప్పలేను కానీ పూర్తి సత్యదూరం మాత్రం కావని చెప్పగలను. ఈ వివరాలు బ్లాగ్ స్పాట్ వి మాత్రమే, వర్డ్ ప్రెస్ బ్లాగర్ల సమాచారం హారం _ haaram వద్ద చాలా తక్కువగా వున్నది. మరో రకంగా మన తెలుగు బ్లాగావరణంలో హారం _ haaram వద్ద వున్న వివరాలివి [ పనిచేసేవి చేయనవి కలిపి ]
others [ అంటే వారి వారి సొంత డొమైన్స్ ] 45
మొదటి మూడు స్థానాలు సినిమా లకు సంబంధించిన బ్లాగులు సాధించాయి. కానీ విశేషమేమంటే మొదటిస్థానం సాధించినవారు నేను కలలో కూడా ఊహించలేనన్ని పోస్టులు వ్రాసారు. వారు వ్రాసినవి సినిమా పాటలను తెలుగు యూనికోడ్ లో టైపు చేసి పబ్లిష చేయడమైనా కానీ వారి అభిరుచికి, పట్టుదలకు, నిబద్ధతకు ఏరకంగా మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. వారికి నా జోహార్లు.
వారే గోకవరపు నాగేశ్వరరావు గారు. వారు 2400 పోస్టులతో ఇప్పట్లో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో వున్నారు. వారి బ్లాగు తెలుగు పాటలు
ధన్యవాదాలు నాగేశ్వర రావు గారూ.
ఇక రెండవ స్థానంలో డాక్టర్.శేషగిరిరావు [MBBS] గారున్నారు. వీరి బ్లాగులో సినిమా నాయికా నాయకల దగ్గరనుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు ఫొటో తో సహా చాలా వివరాలు దొరుకుతయి. వీరు ముచ్చటగా నాలుగు మొదటి అంకెలను వరుసగా సాధించారు. అంటే వీరు 1111 టపాలతో రెండవ స్థానంలో వున్నారు. వీరి బ్లాగు Tollywood photo profiles
ప్రతి బ్లాగుకు ఇలా వ్యాఖ్యానం వ్రాయాలని వుంది కానీ సమయాభావం వల్ల ఈ క్రింది పట్టికతో సరిపెడుతున్నాను.ఈ పట్టికలో వీరు వ్రాసిన వాటికన్నా తక్కువ సంఖ్య కనిపించవచ్చు. కారణం ఈ పట్టిక మీరు మీబ్లాగులో పబ్లిష్ చేసిన టపాలసంఖ్యను మాత్రమే సూచిస్తుంది. పభ్లిష చేయకుండా ఉన్న టపాలతో కలుపుకొని ఎక్కవగా ఉండవచ్చు.
1)500 నుంచి 1000 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.
Indian Hot Recipes [vaniram] మొత్తం టపాలు [969]
పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ [PSTL] మొత్తం టపాలు [933]
తెలుగు పాటలు [ambatisreedhar] మొత్తం టపాలు [651]
కోణమానిని తెలుగు ప్రపంచం [Kusuma Kumari] మొత్తం టపాలు [651]
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on current Events [CCKRao] మొత్తం టపాలు [559]
తెలుగు పాటల తోరణాలు [రమేష్ ఆకుల] మొత్తం టపాలు [506]
ఆంధ్రామృతం [చింతా రామకృష్ణారావు.] మొత్తం టపాలు [505]
``ఈనాడు'' శ్రీధర్ కార్టూన్లు (Eenadu Sreedhar Cartoons) [CH Gowri Kumar] మొత్తం టపాలు [491]
నవ్వులాట [నవ్వులాట శ్రీకాంత్] మొత్తం టపాలు [484]
My VALUABLE LESSONS [Raj] మొత్తం టపాలు [472]
జ్యోతి [జ్యోతి] మొత్తం టపాలు [456]
లీలామోహనం [చిలమకూరు విజయమోహన్] మొత్తం టపాలు [454]
విశాఖతీరాన...... [రాజేంద్ర కుమార్ దేవరపల్లి] మొత్తం టపాలు [452]
Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం [Rakhee] మొత్తం టపాలు [448]
తెలుగు పత్రికలు [Chandamama] మొత్తం టపాలు [431]
అమ్మ ఒడి [AMMA ODI] మొత్తం టపాలు [413]
పర్ణశాల [K. మహేష్ కుమార్] మొత్తం టపాలు [401]
వెంకటూన్స్ [venkatoons] మొత్తం టపాలు [385]
నరసింహ [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [381]
షడ్రుచులు [జ్యోతి] మొత్తం టపాలు [378]
రచన - The Creation [శ్రీనివాస బాబు] మొత్తం టపాలు [368]
అమెరికా వార్తలు [America Vaarthalu] మొత్తం టపాలు [366]
శిరా కదంబం [SRRao] మొత్తం టపాలు [356]
నా కవితలు [ఆత్రేయ కొండూరు] మొత్తం టపాలు [345]
నా ప్రపంచం [cbrao] మొత్తం టపాలు [342]
దార్ల [డా.దార్ల] మొత్తం టపాలు [342]
టపాకాయ [AMMA ODI] మొత్తం టపాలు [339]
నాన్న [భాస్కర్ రామరాజు] మొత్తం టపాలు [322]
సురుచి [జ్ఞాన ప్రసూన] మొత్తం టపాలు [317]
శరత్ 'కాలమ్' [శరత్ 'కాలమ్'] మొత్తం టపాలు [315]
శాస్త్ర విజ్ఞానము [నాగప్రసాద్] మొత్తం టపాలు [311]
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... [Ramu S] మొత్తం టపాలు [303]
తెలుగురథం [కొంపెల్ల శర్మ] మొత్తం టపాలు [287]
మీ కోసం [SPLENDOR OF YOGA] మొత్తం టపాలు [283]
దీప్తి ధార [cbrao] మొత్తం టపాలు [282]
శీనుగాడి బొమ్మలు [శ్రీను] మొత్తం టపాలు [273]
telugu views [madhu's] మొత్తం టపాలు [271]
ఆనందిని [Kovela santosh kumar] మొత్తం టపాలు [263]
చదువరి [చదువరి] మొత్తం టపాలు [261]
cinemavinodam [raja] మొత్తం టపాలు [255]
ఆలోచనా తరంగాలు [సత్య నారాయణ శర్మ] మొత్తం టపాలు [254]
నెమలికన్ను [మురళి] మొత్తం టపాలు [253]
కావ్యాంజలి [Bukya Sridhar] మొత్తం టపాలు [240]
శోధన [Sudhakar] మొత్తం టపాలు [240]
తురుపుముక్క [కోడీహళ్ళి మురళీ మోహన్] మొత్తం టపాలు [239]
మరువం [ఉష] మొత్తం టపాలు [237]
Krishna's page [Krishna] మొత్తం టపాలు [233]
పాటల పల్లకి - నీ కోసం [Venu] మొత్తం టపాలు [229]
FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్ [Fun Counter] మొత్తం టపాలు [228]
|
అక్షరాలను మధించాను... భావమనే సుధ కొసం.... [బుజ్జి] మొత్తం టపాలు [214]
ANALYSIS <<<>>> అనాలిసిస్ [seenu] మొత్తం టపాలు [213]
శ్రీ కృష్ణదేవరాయలు [డా.ఇస్మాయిల్] మొత్తం టపాలు [212]
వెన్నెల రాజ్యం [వెన్నెల రాజ్యం] మొత్తం టపాలు [208]
మా గోదావరి [Satyavati] మొత్తం టపాలు [205]
స్వరగీతిక [Swapna] మొత్తం టపాలు [203]
లేవండి,మేల్కొనండి..... [సురేష్ బాబు] మొత్తం టపాలు [202]
అన్వేషణ - ఒక ప్రవాహం [rajapiduri] మొత్తం టపాలు [200]
5) 100 నుంచి 200 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.
స్వరాభిషేకం [సెలయేరు] మొత్తం టపాలు [196]
జీవని [jeevani] మొత్తం టపాలు [191]
నా మదిలో ... [ప్రవీణ్ గార్లపాటి] మొత్తం టపాలు [189]
సం"గతులు" (జాన్హైడ్ కనుమూరి) [జాన్హైడ్ కనుమూరి] మొత్తం టపాలు [181]
About Telugu Media [abouttelugumedia] మొత్తం టపాలు [181]
నిఖిత చంద్రసేన [నిఖిత చంద్రసేన] మొత్తం టపాలు [180]
నా తెలుగు రాతలు! [Bhale Budugu] మొత్తం టపాలు [178]
సందేశం [MOVIE] మొత్తం టపాలు [177]
vanisudheer [vanisudheer] మొత్తం టపాలు [177]
తెలుగు జోక్స్ (Jokes in Telugu) [CH Gowri Kumar] మొత్తం టపాలు [176]
స్వప్న రాగలీన [శరత్ 'కాలమ్'] మొత్తం టపాలు [173]
గడ్డిపూలు [Sujata] మొత్తం టపాలు [164]
Manoharam [Hima Bindu Kodali] మొత్తం టపాలు [161]
సాహితీ-యానం [బొల్లోజు బాబా] మొత్తం టపాలు [157]
GPVPRASAD [prasad] మొత్తం టపాలు [157]
శ్రీ శిరిడీ సాయి తత్వం [saiabhay] మొత్తం టపాలు [155]
Through The Looking Glass [కొత్త పాళీ] మొత్తం టపాలు [151]
అంతర్యానం [కొండముది సాయికిరణ్ కుమార్] మొత్తం టపాలు [148]
సాహిత్య అభిమాని [శివ] మొత్తం టపాలు [147]
విశ్వామిత్ర...మరో ప్రపంచం [శ్రీనివాస్ పప్పు] మొత్తం టపాలు [145]
సాహితి [మాలా కుమార్] మొత్తం టపాలు [143]
కిటికీ [నాగరాజు రవీందర్] మొత్తం టపాలు [143]
శ్రీమదాంధ్రమహాభారతము-ఆణిముత్యాలు [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [142]
రేఖా చిత్రం [సురేఖ] మొత్తం టపాలు [142]
www.youthatheart.in [HARISH] మొత్తం టపాలు [141]
అవీ-ఇవీ [త్రివిక్రమ్ Trivikram] మొత్తం టపాలు [141]
స్మృతులు [chava] మొత్తం టపాలు [140]
మధురవాణి [మధురవాణి] మొత్తం టపాలు [140]
రాజు గారి బ్లాగు [Hollywood Actors] మొత్తం టపాలు [139]
హిమబిందువులు [చిన్ని] మొత్తం టపాలు [138]
వరూధిని [Zilebi] మొత్తం టపాలు [136]
సరిగమలు... గలగలలు [రాజి] మొత్తం టపాలు [134]
fukuoka farm [Poodoori Raji Reddy] మొత్తం టపాలు [134]
విశాల ప్రపంచం... [మోహన] మొత్తం టపాలు [132]
బ్లాగాడిస్తా! [రవి] మొత్తం టపాలు [132]
అర్జునుడి బాణాలు... [మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్] మొత్తం టపాలు [131]
కాలాస్త్రి [శ్రీ] మొత్తం టపాలు [127]
ఓ నేస్తమా [నరేష్] మొత్తం టపాలు [126]
కథా మంజరి [పంతుల జోగారావు] మొత్తం టపాలు [126]
పరిమళం [పరిమళం] మొత్తం టపాలు [124]
సూక్తి ముక్తావళి [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [121]
నైమిశారణ్యం [జ్యోతి] మొత్తం టపాలు [121]
కొత్త బంగారు లోకం _ తెలుగుకళ [తెలుగుకళ] మొత్తం టపాలు [121]
భగవాన్ కార్టూన్స్ [shaneer babu] మొత్తం టపాలు [120]
వాణీ పుత్రుని వాణి [Chittoor.S.Murugesan] మొత్తం టపాలు [120]
మనోనేత్రం [Sandeep] మొత్తం టపాలు [119]
మనసులో కురిసిన వెన్నెల [hanu] మొత్తం టపాలు [118]
అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [118]
యాత్ర - A Travelogue [psmlakshmiblogspotcom] మొత్తం టపాలు [118]
కొత్త బంగారులోకం [విహారి(KBL)] మొత్తం టపాలు [115]
సంకీర్తన [విహారి(KBL)] మొత్తం టపాలు [114]
హాస్యాంజలి [రాంగోపాల్] మొత్తం టపాలు [112]
నెల్లూరు బ్లాగుల సముదాయం.... nellore blogs junction... [వాసిలిసురేష్] మొత్తం టపాలు [111]
written by suman [సుమన్.గద్దె] మొత్తం టపాలు [111]
ఉబుసు పోక [చక్రవర్తి] మొత్తం టపాలు [111]
పలక - బలపం [సత్యప్రసాద్ అరిపిరాల] మొత్తం టపాలు [110]
మధురభావాల సుమమాల [రమణి] మొత్తం టపాలు [110]
Webdunia Telugu [Webdunia] మొత్తం టపాలు [108]
వాగ్విలాసము [రాఘవ] మొత్తం టపాలు [108]
కాల్పనిక లోకం [NARESHKOTA] మొత్తం టపాలు [107]
sarada [sarada] మొత్తం టపాలు [107]
జాహ్నవి [జాహ్నవి ని] మొత్తం టపాలు [106]
రాగం [చైతన్య] మొత్తం టపాలు [106]
Poetry [Pravallika] మొత్తం టపాలు [105]
నాతో నేను నా గురించి... [వేణూ శ్రీకాంత్] మొత్తం టపాలు [105]
Aaaalu [aaaalu] మొత్తం టపాలు [104]
Malekala's poetry [naveen malekala] మొత్తం టపాలు [103]
మోహనరాగాలు [పద్మ] మొత్తం టపాలు [103]
మాదిగకవులు [డా.దార్ల] మొత్తం టపాలు [101]
జీవితంలో కొత్త కోణం... [శ్రీనివాసకుమార్] మొత్తం టపాలు [101]
త్యాగరాజు కీర్తనలు [శ్రీ హర్ష PVSS Sri Harsha] మొత్తం టపాలు [101]
తెలుగుసినిమా చరిత్ర [L.VENUGOPAL, JOURNALIST, PRO] మొత్తం టపాలు [100]
|
ఆగండంగండి. అప్పుడే అయిపోలేదు. 99 కున్న ప్రాముఖ్యత మనకందరికి తెలిసిందే కదా. మరి ఈ క్రిందివారు 99 Not out వారికి కూడా శుభాకాంక్షలు.
మనసులో మాట [సుజాత] మొత్తం టపాలు [99]
అందం [రాకేశ్వర రావు] మొత్తం టపాలు [99]
"కృష్ణశ్రీ" [కృష్ణశ్రీ] మొత్తం టపాలు [99]
ఇక 0 నుండి 99 టపాలను వ్రాసిన వారు చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆలింకులను ఇక్కడ ఇవ్వలేక పోతున్నాను.
హబ్బ... చెమటలు పట్టేసాయి ఈ మాత్రం టైపు చేసే సరికి, ఇక నేను 2000 వ్యాసాలను ఎప్పుడు వ్రాస్తానో ఏమో :(
పనిలో పనిగా నాకు కూడా ధన్యవాదాలు చెప్పడం మరవకండేం :-)
బ్లాగులు వాటి కథా కమామిషు - 1 (బాధిత బ్లాగులు లేదా విసిగిపోయిన బ్లాగర్లు)
నిన్న నా పోస్టులో విమల గారు హారం వద్ద ఎన్ని బ్లాగ్ లింకులున్నాయని అడిగారు. ఓ రెండు నెలల క్రితం హారం కోడ్ ను నూతనీకరిస్తూ ఉంటే ఈ ప్రశ్నతో పాటి మరికొన్ని ప్రశ్నలు కూడా నాకు ఉదయించాయి. అందులో కొన్ని
1) ఎన్ని బ్లాగు లింకులు తొలగించారు?
2) ఎంతమంది బ్లాగర్లు మొదట ఓపెన్ గా బ్లాగు చేసి తరువాత విసుగుచెంది ఆహ్వానితులకు మాత్రమే అవకాశం కలిపిస్తున్నారు?
3) ఎంతమంది బ్లాగర్లు నిజంగా బ్లాగును రోజూ చూస్తున్నారు?
4) ఎంతమంది రోజుకు కనీసం ఒక్క పోస్టన్నా వ్రాస్తున్నారు?
5) అత్యంత ఎక్కువగా ఏబ్లాగరు పోస్టులు వ్రాసారు?
6) గత ఆరునెలల కాలంలో ఒక్క టపా అయినా వ్రాయని బ్లాగులెన్ని?
ఇలాంటి ప్రశ్నలకు అప్పటికి నా వద్ద సమాధానం లేదు. ప్రశ్నలంటూ రావాలే కానీ సమాధానాలు వెతుకుతాం కదా ! అలా అప్పట్లో అంటే దరిదాపు మూడునెలల క్రితం క్రోడీకరించిన సమాచారమిది. ఇందులో ఇప్పుడు కొన్ని పనిచేసే లింకులు కూడా వున్నాయేమో తెలియదు కానీ స్థూలంగా 90% సరైన సమాచారం అని చెప్పగలను.
ఇక పై ప్రశ్నలకు సమాధానాలు ఒకటొకటిగా చూద్దాం.
1) వివిధ కారణాలచేత వారంతట వారు డిలీట్ చేసిన బ్లాగులు
2) తమకు వచ్చే వ్యాఖ్యలతో నొచ్చుకొనో లేక హేళన చేయడంతోనో లేక వేరే ఏకారణం చేతనో గానీ ఈ క్రింది వారి బ్లాగులు కేవలం ఆహ్వానితులకు మాత్రమే
తెలుగు నేస్తమా...
నిప్పులాంటి నిజాలు
"విజయ విశ్వనాథం"
నాతో నేను నా గురించి...
జురాన్ సినిమా...
చిన్ననాటి జ్ఞాపకాలు
ఒక మంచి మాట
Colorful Moments of my (he)art...ఆ జ్ఞాపకాలన్ని మధురాతిమధురం...
3)ఇక గత కొంతకాలంగా స్తబ్దంగా వున్న బ్లాగులు. బహుశా ఇవి కూడా డిలీట్ చేసి వుండవచ్చు (వీటి HTTP Status code 404, అంటే భవిష్యత్తులో మనకు మళ్ళీ కనిపించవచ్చేమో ) లేదా వీరు వేరే పేర్లతో బ్లాగులు మొదలుపెట్టి వుండవచ్చు
ఆనందో బ్రహ్మ
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ !!!!
మన తెలుగు కబుర్లు
నా సాహిత్యం
నేను-లక్ష్మి
తూర్పు-పడమర
ఇక రేపు ఉత్సాహవంతులైన బ్లాగర్ల గురించి తెలుసుకుందాం. చివరిగా గత సంవత్సరమున్నర కాలంగా హారం మొత్తం 1842 లింకులను సేకరించగా అందులో ఇప్పుడు పనిచేస్తున్న లేదా యాక్టివ్ గా ఉన్న బ్లాగుల సంఖ్య 1513.
ఇక పైన స్వీట్స్ ను, ఇంతకు మునుపు పంపిన స్వీట్స్ ను సుష్టుగా మా ఇంటిల్లపాదీ ఆరగించాము. అందరూ మీకు కృతజ్ఞతలు తెలుపమని మరీమరీ చెప్పడంతో ఎంత ఆలస్యమైనా ఈ టపా ఈరోజు వ్రాయాలని నిర్ణయంతో పూర్తిచేసాను.
వీరే మన భారత భాగ్య విధాతలు. భవిష్య భారత నిర్మాతలు. ధరణిజ ముద్దు బిడ్డలు.
Posted by భాస్కర రామిరెడ్డి at 7:11 AM 42 వ్యాఖ్యలు: Links to this post
తొ.బ్లా.స. అంటే తొక్కలో బ్లాగర్ల సంఘం
బ్లాగులోకం గరం గరం. అందరి నరాలు తెగిపోతున్నాయి. రెండు వైపులా మహా జోరుగా సాగుతుంది. ఇప్పుడు నేనేటి చేయాలి. నిన్న బ్లాగుల్లో పడి అలా అలా పాకుతుంటే ఓ మహత్తర కామెంటు కనిపించింది. అంతే భలే చాన్సులే అహా బలే చాన్సులే అనిపించి నేనొక సంఘాన్ని స్థాపించ దలచుకున్నాను. అదే తొ.బ్లా.స. అంటే తొక్కలో బ్లాగర్ల సంఘం. ఇప్పటిదాకా చాలా సంఘాలు వెలిసాయి కానీ ఇది నాకంటికి అగపడలేదు. ఈ రోజే ఈ సంఘనామాన్ని నాపేరు మీద పేటెంటు కూడా చేసుకున్నాను. కాబట్టి ఇంక మీకెవ్వరికీ దీనిమీద బోడిగుండు మీద వెంట్రుకంత అధికారం కూడా లేదు. మా సంఘ సభ్యులకు తప్పించి. ఇంతకీ మాసంఘ సభ్యులెవరయ్యా అంటే... ఇక్కడ కామెంటు రాస్తే చాలు. ఫ్రీ సభ్యత్వాన్ని మంజూరు చేసేస్తాను. కానీ అధ్యక్ష పదవి మాత్రం నాదే. తరవాత లొల్లి లేకుండా ఇప్పుడే చెప్తుండా.
౧) మా మీదకు ఎవడైనా లేదా ఏ సంఘమైనా దండెత్తి వస్తే వాళ్ళని తుంగలో తొక్కుతాము. న్యాయా న్యాయాలతో మాకెలాంటి సంబంధం వుండదు.
౨)మా ఇష్టమొచ్చింది మేము రాసుకుంటాము. అడగడానికి మీకెవ్వరికీ అధికారం లేదు.అడిగితే మూకుమ్మడి దాడి చేస్తాం.
౩) ఇంకా మాకు మాలో గొడవలైతే వాడు నా కులపోడు కాకపోతే వాడిని పెద్దగా పట్టించుకోం. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అదే నా కులపోడైతే మాత్రం తిత్తి తీస్తాము.
ప్రస్తుతానికి మా రాజ్యాంగం అదే. సభ్యుల ఉచిత సలహాలను ఉచితంగా స్వీకరిస్తూ కామెంట్లతో సత్కరిస్తాం. ఆలసించిన ఆశా భంగం. త్వరపడండి. మీమీద దాడి జరిగితే ఎవడాదుకుంటాడు. అందుకని వెంటనే మా తొ.బ్లా.సా. లో చేరండి. సభ్యుల సౌకర్యార్థం ఎనానిమస్ కామెంట్స్ ను ఎనేబుల్ చేసాను.
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.