news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
sumalatha 139 Views bse , BSE Sensex , stock market
stock market
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్ట్లాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు నష్టపోయి 38,013 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 11,346 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆర్థిక సేవల సూచీలు 0.2శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, లోహరంగ సూచీలు 1శాతం లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వీస్, హిందూస్థాన్ యూనీలీవర్, కొటాక్ మహీంద్రా బ్యాంక్లు అత్యధికంగా నష్టపోయాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/ | 1entertainment
|
internet vaartha 184 Views
న్యూఢిల్లీ : పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ అమీర్ పునరాగమనంపై ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.లండన్లో పీటర్సన్ మాట్లాడుతూ ఫిక్సింగ్కు పాల్పడిన క్రికెటర్కు పునరాగమనానికి ఎందుకు అవకాశం కల్పించారని ఐసిసిని నిలదీశాడు. ఇలాంటి నిర్ణయాలు క్రికెట్కు మచ్చగా నిలుస్తాయన్నాడు. ఫిక్సింగ్ లేదా స్పాటి ఫిక్సింగ్కు పాల్పడి దోషిగా తేలితే అతడిపై నిషేదం విధించడమే సరైన నిర్ణయమని పీటర్సన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే డోపింగ్కు పాల్పడే మహిళా క్రికెటర్లపై జీవిత కాల నిషేదం సరైన శిక్ష అని పీటర్సన్ పేర్కొన్నాడు. ఇలాంటి దోషులకు రెండవ అవకాశం అనేది ఉండకూడదని స్పష్టం చేశాడు. ఒకసారి తప్పు చేసిన వారు రెండవ సారి అవకాశం కోరడం సహజమని కెపి తేల్చేశాడు. గతంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేగ్ స్వాన్ కూడా అమీర్ పునరాగమనంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మిస్బా ప్రశంశ
స్పాట్ ఫిక్సింగ్నకు పాల్పడి అయిదేళ్ల నిషేదం తరువాత పాక్ జట్టులోకి పునరాగమనం చేసిన ఫేస్ బౌలర్ మహ్మద్ అమీర ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా జులై 14 నుంచి ఇంగ్లాండ్తో 4 టెస్టులు,5 వన్డేలు,1 టి20 మ్యాచ్ల సుధీర్ఘ సిరీస్ ను పాకిస్థాన్ ఆడనుంది. 2010లో తానుఫిక్సింగ్ నకు పాల్పడి ఇంగ్లండ్లోని లార్డ్స్మైదానంలో పునరాగమనం అనంతరం తొలిటెస్టుఆడనుండటం యాధృ చ్ఛికం. పునరాగమనం తరువాత అమీర్బౌలింగ్ను ఒసారి పరిశీలించండి,బంతి వేగం, స్వింగ్, నియంత్రణ అన్నీ గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయి.అందుకే ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అమీర్ అని హక్ ప్రశంసించాడు.లార్డ్స్లో అతనిపై ఒత్తిడి ఉంటుందని మాకు తెలుసు.కానీ అవేమీ అతడి బౌలింగ్ను ప్రభావితం చేయలేవని మిస్బా వివరించాడు. | 2sports
|
Dubai - United Arab Emirates, First Published 15, Oct 2018, 1:19 PM IST
Highlights
క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 2019 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. దుబాయ్లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి షెడ్యూల్ విడుదల చేసింది.
క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 2019 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. దుబాయ్లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి షెడ్యూల్ విడుదల చేసింది.
మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్కప్ జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్లో జూన్ 5న దక్షిణాఫ్రికాను ఎదుర్కొనుంది. 13న న్యూజిలాండ్తో, జూన్ 16న పాకిస్తాన్తో, జూన్ 22న ఆఫ్గనిస్తాన్తో, జూన్ 27న వెస్టిండీస్తో, జూన్ 30న ఇంగ్లాండ్తో, జూలై 2న బంగ్లాదేశ్తో, జూలై 6న శ్రీలంకతో టీమిండియా తలపడుతుంది. 2014 ప్రపంచకప్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ట్రైలర్: కన్నీళ్లు పెట్టిస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’
మంచు మనోజ్ ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్ పాత్రలో చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. తాజాగా ఈ చిత్రం సెకండ్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్.
TNN | Updated:
Nov 1, 2017, 04:59PM IST
మంచు మనోజ్ ఎల్‌.టి.టి.ఇ. ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం 'ఒక్క‌డు మిగిలాడు'. అజయ్‌ అండ్రూస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఒక్కడు మిగిలాడు’ మూవీకి సంబంధించి సెకండ్ ట్రైలర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్.
తాజా ట్రైలర్‌లో మంచు మనోజ్ ఎల్టీటీఈ ప్రభాకరన్‌గా .. విద్యార్థి సంఘం నాయకుడిగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంటున్నాడు. శ్రీలంకలో ఉంటే.. వాళ్లు శరణార్ధులు అన్నారు, మా దేశం అని ఇక్కడకు వస్తే.. మీరు శరణార్ధులు అంటున్నారు. ఇది మా దేశం కాదా సార్.. మాకు దేశమే లేదా సార్ అంటూ మనోజ్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ కంటతడి పెట్టిస్తుంది. కులాన్ని మతాన్ని నమ్ముకుని రాజకీయం చేసే నాయకులు తమను తామే అవమాన పరుచుకుంటూ.. ఆ జాతినే అవమానపరుస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేంత వరకూ ఈ విభజన తప్పదంటూ ఆవేశంతో మనోజ్ చెప్పిన డైలాగ్ డెలివరీ తన తండ్రి మోహన్ బాబును గుర్తు చేస్తున్నాయి. | 0business
|
Nissan
22 బ్రాండ్ ఫీచర్లతో నిస్సాన్ కొత్త టెర్రానో
హైదరాబాద్, కస్టమర్లకు మరింత ఆకర్షణీయమైన ధృఢమైన డిజైన్ను అందించేలక్ష్యంతో 22 బ్రాండ్న్యూ ఫీచర్లతో నిస్సాన్ టెర్రానో కొత్త వెర్షన్ను మార్కెట్కు విడుదలచేసారు. హైదరాబాద్ ఎక్స్షోరూంధరలుగా రూ.9.99లక్షల వద్ద ప్రారంభించారు. కంపెనీ ఉపాధ్యక్షుడు సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ కొత్త నిస్సాన్టెర్రానో కస్టమర్లను ఆకర్షిస్తుందన్నారు. గ్లోబల్ ఎస్యువి వారసత్వలైన్లో రూపొందించామన్నారు. కొత్త ప్రీమియం డ్యూయల్ టోన్ ఇంటీరియర్, క్రూసీ కంట్రోలర్, 7.0టచ్స్క్రీన్ నావిగేషన్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియోఫోన్ కంట్రోల్ వన్టచ్ లేన్ ఛేంజి ఇండి కేటర్, యాంటీ పించ్డ్రైవర్సైడ్ విండో కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్లు ఉన్నాయి. మేడన్ ఇండియా ఎస్యువి నుంచి దేశంలోని నగరాలు గ్రామీణ ప్రాంతాలకు తగినట్లుగా రూపొందించామన్నారు. టెర్రానో ఎక్స్లో ధర రూ.9.99లక్షలు, ఎక్స్ఇడి ధర రూ.9.99 లక్షలుగా ఉంది. ఎక్స్ఎల్డి(ఒ) వెర్షన్ 12,13,191రూపాయలు, ఎక్వ్ఇడి ప్రీ ఎఎంటి 14,45,244 రూపాయలుగా ఉంది.ఎక్స్విడి ప్రీ రూ.13,84,178గాఉందని సంజీవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే మార్కెట్లకు విభిన్న మోడళ్ల తో వచ్చిననిస్సాన్తాజాగా 22 కొత్తఫీచర్లను, ఉన్నవాటిని మరింతగాఆధునీకరించి సరికొత్త ఎస్యువి మోడల్ను మార్కెట్కు తెచ్చింది. కొత్త వాహనానికి మంచి మార్కెట్ వాటా లభిస్తుందని సంజీవ్ వెల్లడించారు. యువతను దృష్టిలో ఉంచుకుని మరిన్ని టెక్నాలజీ ఫీచర్లు కొత్త టెర్రానోలో ఉన్నాయి. | 1entertainment
|
Hyderabad, First Published 3, Apr 2019, 1:55 PM IST
Highlights
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విజయ్ సేతుపతి, సమంత, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'సూపర్ డీలక్స్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో నటించాడు. తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమాలో విజయ్ క్యారెక్టర్ డబ్బుల కోసం పిల్లల్ని అపహరించి, మరొకరికి అమ్మేస్తుంటాడు. అయితే ఈ సన్నివేశాల పట్ల హిజ్రా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
తమను 'సూపర్ డీలక్స్' సినిమాలో తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి హిజ్రా సంఘాలు. తమకు విజయ్ సేతుపతిపై మంచి అభిప్రాయం ఉండేదని, కానీ ఆయన ఈ సినిమాలో నటించి, దాన్ని నాశనం చేశారని అసహనం వ్యక్తం చేశారు.
సినిమాలో విజయ్ పిల్లలని కిడ్నాప్ చేశారని, అలాంటి పనులు మేం ఎప్పుడైనా చేశామా..? అంటూ ప్రశ్నించారు. సినిమా స్క్రిప్ట్ విన్న తరువాత విజయ్ నటించానని చెప్పాల్సింది అంటూ మీడియాతో కొందరు హిజ్రాలు అన్నారు. | 0business
|
సర్ ప్రైజ్... ఈ వారం తెలుగు బిగ్ బాస్ షోకి ఇద్దరు హోస్టులు
Highlights
ఈ వారం నానితో పాటు.. మరో బిగ్ బాస్ హోస్ట్ కూడా సందడి చేయనున్నారు. ఆయనే యూనివర్సల్ స్టార్ కమలహాసన్.
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ షో పై రానురాను ఆసక్తి పెరుగుతోంది. నాని తనదైన స్టైల్ లో హోస్టింగ్ చేస్తూ అదరగొడుతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో నాని హౌస్ మెట్స్ తో సందడి చేస్తుంటారు. కాగా ఈ వారం నానితో పాటు.. మరో బిగ్ బాస్ హోస్ట్ కూడా సందడి చేయనున్నారు. ఆయనే యూనివర్సల్ స్టార్ కమలహాసన్.
Universal Star Kamal Haasan will enter Telugu Big Boss house as a Part of #Vishwaroopam2 Promotions. #BiggBossTelugu2
— BARaju (@baraju_SuperHit) August 2, 2018
కమల్ నటించిన విశ్వరూపం 2 చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా కమల్ .. నానితో పాటు హౌజ్ మేట్స్తో కలిసి సందడి చేయనున్నట్టు సమాచారం. విశ్వరూపం2 కి సంబంధించిన అనేక విషయాలని హౌజ్ మేట్స్తో పాటు బుల్లితెర ప్రేక్షకులతో పంచుకోనున్నాడని అంటున్నారు.
శనివారం లేదా ఆదివారాలలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని ఇన్సైడ్ టాక్. మరి యూనివర్సల్ స్టార్తో మన నేచురల్ స్టార్ సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడక తప్పదు. కమల్.. తమిళ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. | 0business
|
india vs new zealand: munro century helps kiwis to score 196/2 in second t20i
మున్రో మెరుపు సెంచరీ, న్యూజిలాండ్ భారీ స్కోర్
ఓపెనర్ మున్రో మెరుపు సెంచరీ సాధించడంతో కివీస్ జట్టు భారత్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
TNN | Updated:
Nov 4, 2017, 08:41PM IST
రాజ్‌కోట్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ మున్రో మెరుపు శతకం సాధించడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 7 సిక్సర్లు, 7 ఫోర్లు బాదిన కాలిన్ మున్రో 54 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మున్రో (58 బంతుల్లో 109 నాటౌట్), గుప్టిల్ (44 బంతుల్లో 45, 4x3, 6x3) తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత జట్టుపై కివీస్‌కు టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
చాహల్ బౌలింగ్‌లో పాండ్యకు క్యాచ్ ఇచ్చిన గుప్టిల్ వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ మున్రో మాత్రం దూకుడు కొనసాగించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఫీల్డర్ల తప్పిదాలు అతడికి కలిసి వచ్చాయి. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ తేలికైన క్యాచ్‌ను జారవిడవంతో మున్రోకి లైఫ్ లభించింది. దీంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లోనూ చాహల్ తేలికైన క్యాచ్ వదిలేయడంతో మున్రోకు మరోసారి జీవదానం లభించింది. | 2sports
|
Inidian Lady Cricket team with Asia cup
మహిళా ఆసియా కప్ మనదే!
బ్యాంకాక్, డిసెంబరు4 : దాయాది దేశం పాకిస్ధాన్తో భారత్ ఢీకొంటోందంటే, క్రికెట్ అభిమానులకు పండగే పండగ, మరోమారు ఆసియాకప్ టి-20 ఫైనల్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు తన చిర కాల ప్రత్యర్థి పాకిస్ధాన్ జట్టుపై విజయం సాధించి తన ఆధిక్యతను ప్రదర్శించి వరుసగా ఆరోసారి సైతం కప్పును స్వంతజేసుకోవడం గమనార్హం. ఆదివారం బ్యాం కాక్ వేదికగా జరిగిన ఈ పోటీలో 20ఓవర్లలో భారత్జట్టు 121పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్ధాన్ను భారత బౌలర్లు గడగ డలాడించారు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 104పరుగులకు 6 వికెట్లు కోల్పో యింది.
దీంతో 17పరుగుల ఆధిక్యతతో ఆసియా కప్ని భారత్ సొం తం చేసుకుంది. భారత క్రీడాకా రులంతా పూర్తి సమయస్పూర్తితో వ్యవహరించి ఈవిజయాన్ని దక్కిం చుకోవటంవిశేషం. గత ఆసియా కప్లో ఫైనల్స్లో ఓటమి చవిచూసిన పాకిస్ధాన్ ఆటగాళ్లు, ఈసారి పాకిస్థాన్ ఫైనల్స్ ప్రత్యర్ధి భారత్పై ప్రతీకారం తీర్చు కుని బదులిచ్చేందుకు చేసిన ప్రయత్నాలను భారత ఆటగాళ్లు పారనివ్వలేదు.భారత క్రీడాకారిణి మైధిలీ రాజ్ 73 పరుగులతో నాటౌట్గానిలవగా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఏక్తాబిస్త్ 22పరుగులు ఇచ్చి4వికెట్ల తీసింది.
భారత జట్టు :మైధాలీరాజ్, స్మృతి మంధన, సభి నేని మేఘన, వేద కృష్ణమూర్తి, హర్మన్సత్కౌర్ (కెప్టెన్) ఠులన్ గోస్వామి, అనుజ పాటిల్, సుష్మా వర్మ, ఏక్తాబిష్త్, ప్రీతిబోస్,శిఖాపాండే మన్షీ జోషి, మేఘన సింగ్, పూనమ్ యాదవ్, నుజ్హత్ పర్వీన్, వెల్లాస్వామి వనితా. పాక్జట్టు :అయేషా జఫర్, జవేరియా ఖాన్(కెప్టెన్), నైనా అబిది,ఇరామ్జావేద్, నిదాదార్, ఆస్మవియా ఇక్బాల్, సనమీర్, సిద్రానవాజ్ (వికెట్కీపర్) ఆనం అమిన్,సాదియా యూసుఫ్, ఆలియా రియాజ్, డ యానా బేగ్,మహాం తారిక్, నహితా ఖాన్, ఐమాన్ అన్వర్. | 2sports
|
ప్రీమియం ధరలకు పసిడి కొనుగోళ్లు
ముంబై,నవంబరు 15: ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు ప్రభావం పుణ్యమాఅని బంగారం దిగుమ తులు గణనీయంగా పెరిగాయి. ప్రీమియం రేట్లకు బంగారం కొనుగోలుకు నల్లధనస్వాములుముందు రావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. రూ.500, రూ.1000నోట్ల చెలామణి రద్దుచేసి నట్లు ప్రకటించిన వెంటనే తమ వద్ద ఉన్న లెక్కలు తేలని నల్లధనంతో బంగారం కొనుగోలుకు బడా బాబులు జ్యుయెలరీ షాపుల చుట్టూ చేరారు. నవంబరు 8వ తేదీనుంచి చూస్తే 100 కోట్ల డాలర్ల విలువైన బంగారం దిగుమతి జరి గిందని అంచనా. ఈ లావాదేవీలన్నీ ముందుతేదీలతో జరిగినట్లు రసీదులు చూపిస్తున్నారు. వాట్ ఇతర పన్నులు అన్నీ చెల్లించినా బంగారం వ్యాపారులు కొనుగోళ్లను ప్రోత్సహించడంతో దిగుమతు లు భారీగా పెరిగినట్లు అంచనా. వందకోట్ల డాలర్లు కనీసం 30 టన్నుల విలువైన బంగారం దిగుమతి జరిగిందనిఅంచనా. జిఎఫ్ఎంఎస్ థామ్స న్ ర్యూటర్స్ అంచనాలప్రకారంచూస్తే అధికారికంగా బంగారం దిగుమతులు నవంబరు 14వ తేదీవరకూ 1.5 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. ఈ మొత్తంలో 900 మిలియన్ల విలువైన బంగారం కేవలం నోట్లరద్దు ప్రకటన తర్వాతనే జరిగింది. అయితే ఇందులో బంగారం ఎగుమతి చేసేందుకు గాను చేసుకునన దిగుమతులను పరిగణనలోనికి తీసుకోలేదు. వ్యాపారులు దిగుమతి చేసుకున్న బంగారంలో తి
రిగి 20శాతం ఆభరణాల రూపంలో ఎగుమతులు చేయాలనే నిబంధనలున్నాయి. ఇలాంటి బంగారం దిగుమతులు మత్తం దిగుమతు ల్లో అతితక్కువశాతం మాత్రమే ఉంటాయి. ఎగు మతి ప్రాసెసింగ్జోన్స్, ఎగుమతి ఆధారిత యూని ట్లలో ఉన్న బంగారం విలువలనుకూడా లెక్కలోనికి తీసుకోకుంటేనే ఈ భారీ మొత్తం దిగుమతులు జరిగాయి. అంటే వ్యాపారుల నుంచి నల్లధన స్వాములు పాతతేదీలసాయంతో రసీదులు సృష్టించి ఈ కొనుగోళ్లు జరిపినట్లు కనిపిస్తోంది.
అక్టోబరు నెలలో బంగారం దిగుమతులు 3.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక పితృపక్ష సందర్భంగా 15రోజులపాటు అమ్మకాలు ఉండవు. తిరిగి దీపా వళి సందర్భంగా పుంజుకున్నాయి. కస్టమర్లు ఎక్కు వగా డెబిట్కార్డులు ఉపయోగించి కొనుగోళ్లుచేస్తు న్నట్లు వ్యాపారులు చెపుతున్నారు. ఝవేరీ బజార్ వ్యాఆరులకు భారతీయ బులియన్, జ్యూయెలర్స్ అసోసియేషన్ ఆదివారం సందేశాలు పంపిస్తూ ఈనెల 15వ తేదీనాటికి తమ వద్ద ఉన్న పాత నోట్ల వివరాలను డిపాజిట్చేయాలని ఐటిశాఖ ఆదే శించిందని అప్రమత్తంగా ఉండాలని సందేశాలు పంపించింది. దీనివల్ల బంగారం విక్రయాల్లో పాత తేదీల సాయంతో అక్రమాలకు చెక్పెట్టినట్ల వుతుందని అంచనా. డిసెంబరు 30వ తేదీ నాటికి బ్యాంకుల్లోను, ఇతర ఏజెన్సీల వద్ద చెల్లని నోట్లను జమచేయాల్సి ఉం టుంది.
ఫిబ్రవరి నుంచి నెలవారీ దిగుమతులు 30 టన్నులుగా ఉన్నా యి. అక్టోబరునెలలోనే 3.5 బిలియన్ డాలర్లు విలువైన దిగుమతులు లేదా 56 టన్నుల బంగారం దిగుమతి అయింది. రానున్న వారాల్లో బంగారం దిగుమతులపై ఎవ్వరూ అంచనాలు వేయలేకపోతున్నారు. అయితే అధికారికంగా కూడా ఎటువంటి ప్రకటనలు చేయడంలేదని తేలింది. మొత్తం మీద నోట్లరద్దు పుణ్యమా అని ప్రీమియం ధరలకు బంగారం కొనుగోళ్లకు నల్లధనస్వాములు ముందుకు వస్తు న్నారు. అంటే వారివద్ద ఉనన లెక్కలుతేలని సొమ్ములు మొత్తం చట్టబద్ధం అయ్యేందుకు ఇదో మార్గంగా మారిందనడంలో సందేహంలేదు. | 1entertainment
|
internet vaartha 113 Views
ఎస్బ్యాంకు సిఇఒ రాణాకపూర్
సింగపూర్ : బ్రెగ్జిట్ నిర్ణయంతో భారత్కు లాభదాయకమేనని ఎస్బ్యాంకు సిఇఒ రాణాకపూర్ వెల్లడించారు. వచ్చేఆరునెలల్లో భారత్ ఈ నిర్ణయం తో భారీ లాభం పొందుతుందని, అమెరికా వడ్డీరేట్ల పెంపు జాప్యం జరుగుతుందని, యూరోజోన్లో ఆర్ధిక సమస్యలు ఉత్పన్నం అవుతాయని అన్నారు. వ్యూహాత్మక ఆర్థిక ఇన్వెస్టర్లకు భారత్కేంద్రంగా మారుతుందని రాణా వెల్లడించారు. బ్రిటన్ యూరో జోన్ నుంచి వైదొలగాలన్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లకు అనిశ్చితిని పెంచుతుందని పేర్కొ న్నారు. ఆర్థికవనరులపరంగా భారత్లో సమీప కాలంలో స్వల్ప ఒత్తిడి ఉంటుందని, అనుకోని అని శ్చితిని కట్టడిచేసేందుకు భారత్ పాలకులవద్ద వన రులు దండిగా ఉన్నాయని అన్నారు. అంతర్జాతీ యంగా అనేక దేశాల్లో ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ భారత్ శక్తివంతమైన దేశంగా కొనసాగిందని రాణా వెల్లడించారు. నిర్మాణాత్మక సంస్థాగత సంస్కరణలతో వృద్ధి ముందుకు సాగి ఎలాంటిపరిస్థితినైనా అధిగమించిందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను సడలిం చడం, జిఎస్టి అమలు భారత్కు కొంతమేలు చేస్తాయన్నారు. ప్రభుత్వంపైనా అమలయ్యే సం స్కరణలపైనా ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్నదని పేర్కొన్నారు. యెస్బ్యాంకు 100 కోట్ల డాలర్ల నిధులసేకరణ చేపట్టిందని కొత్త వాటాదారులు బ్యాంకు ఇన్వెస్టర్లుగా భారత్కు వస్తారని ఆయన నమ్మకం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కొత్త సంక్షోభంతో 2.1 లక్షలకోట్ల డాలర్ల సంక్షోభం ఎదుర్కొన్నాయని ఆయన అన్నారు. రాణకపూర్ మాట్లాడుతూ ఆరుదశాబ్దాలకు పైబడి ఉన్న యూరోజోన్ నుంచి వైదొలగడాన్ని ఇతర యూరోపియన్ దేశాలు కూడా ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాయని రాణాకపూర్ స్పష్టంచేశారు. | 1entertainment
|
Suresh 88 Views
పాతికేళ్లలో సైయింట్ అద్భుత విజయకేతనం
హైదరాబాద్, సెప్టెంబరు 8: ఇన్ఫోటెక్గా సాప్ట్వేర్ సేవలరంగంలో ప్రవేశించి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న మాజీ ఇన్ఫో టెక్ కంపెనీ సైయింట్ కొత్త కార్యాచరణను ప్రకటించింది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తమ సంబంధిత వర్గాలు, ఉద్యో గులు, ఇన్వెస్టర్లు, సామాజిక సేవలపరంగా కొత్త కార్యాచరణను ప్రకటించింది. కంపెనీ వ్యవస్ఖాథపక ఎగ్జిక్యూటివ్ఛైర్మన్ బివిఆర్మోహన్రెడ్డి మాట్లాడుతూ కస్టమర్లకు పాతికేళ్లుగా విలువలతో కూడిన సేవలు సమర్ధవంతంగా అందించగలిగామని, ఇందుకు తమ ఉద్యోగుల సమిష్టి కృషి కీలకం అయిందన్నారు. గడ చిన ఆగస్టునెలలోనే సైయింట్ 25 ఏళ్లు పూర్తిచేసు కున్న సందర్భంగా కంపెనీ వాటాదారులకు 2.50 చొప్పున ప్రతి వాటాకు డివిడెండ్ ప్రకటించిందన్నారు. ప్రతి ఐదురూపాయల ముఖవిలువ కలిగిన షేర్పై 50శాతం డివిడెండ్ ప్రకటించామన్నారు. ఉద్యోగుల కృషిని కూడా గుర్తించిన సైయింట్ వారికోసం పరిమిత స్టాక్ యూనిట్స్ స్కీం ను (ఆర్ఎస్యు)ను కూడా ప్రకటించిందని చెప్పారు. ఏడాదికిమించి కంపెనీలో పనిచేసి ఉద్యోగులు వ్యక్తిగతగ్రాంట్లు పొందే విధానం అమలుచేసామని వెల్లడిం చారు. పరిమితసంఖ్యలో వాటాలు వారికి అందుతాయి. దీనివల్ల కంపెనీ వాటాదారులు 50శాతంపెరిగే అవకాశంఉందని సుమారు పదివేలమందికిపైగా ఉద్యోగులు కంపెనీ యజమానులుగా మార తారని అన్నారు. అలాగే కంపెనీకి 34 కోట్ల రూపాయల అదనపుభారం పడుతు న్నా ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చినట్లు వివరించారు. ఆగస్టులోనే సైయింట్కంపెనీ కొత్తగా 54 సైయింట్ డిజిటల్ కేంద్రాలను ప్రారంభిం చిందని, శేరిలింగంపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ డిజిటల్కేంద్రా లు పనిచేస్తున్నాయన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా వీటిని అమలుచేశామని, విద్యార్ధుల్లో డిజిటల్ అక్షరాస్యతను పెం పొందించేందుకు సైయింట్ ప్రాధాన్యతనిస్తుందన్నారు.
దీనివల్ల 20వేల మందికిపైగా పిరుపేద విద్యార్ధులు లబ్ధి పొందుతారన్నారు. ప్రతి కేంద్రంలోను వెయ్యిమిందికిపైగా కమ్యూనిసభ్యులను పరిసరప్రాంతాల్లో శిక్షణ ఇచ్చి కంప్యూ టర్ నిర్వహణను నేర్పుతారన్నారు. అలాగే 50వేల మందికిపైగా ఇంటర్నెట్ను చేరువచేసినట్లు అవుతుందని, 16 నుంచి 60ఏళ్ల లోపువారికి ఈ కార్యాచరణ ఎంతో ఉపకరిస్తుందన్నారు. కంపెనీ సిఇఒ ఎండి కృష్ణబోదనపు మాట్లాడుతూ ప్రనతి వాటాదారుని భాగస్వామ్యంతోనే కంపెనీ ఆర్థికవృద్ధి మరింత విజయవంతం అవుతుందన్న లక్ష్యంతో కృషిచేసామని, సైయింట్ ఈ దిశగా 25ఏళ్లలో అనూహ్యవిజయాలు సాధించిందని పేర్కొన్నారు. కంపెనీ వాటాదారులు తమపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా సైయింట్ నిలిచిందన్నారు. | 1entertainment
|
DUPLISES
ఐసిసి నిర్ణయాన్ని అంగీకరించను: డెప్లెసిస్
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్టులో తాను బాల్ టాంపరింగ్కు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) నిర్థారించడాన్ని దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డెప్లెసిస్ వ్యతిరేకించాడు.కాగా తాను కావాలని ఏ తప్పు చేయలేదని మరోసారి పునరుద్ఘాటించాడు.ఈ మేరకు ఐసిసి తనపై తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొన్నాడు.తాను ఎట్టి పరిస్థితుల్లోను ఐసిసి తనపై తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించబోనని వివరించాడు.కాగా నేను బాల్ టాంపరింగ్ చేసినట్లు వాదనలు జరగడం,ఆపై తప్పు చేసినట్లు తేలడం జరిగింది.అయితే దీంతో నేను అంగీకరించను.నేను ఎటువంటి తప్పు చేయలేదు,బంతిలో మెరుపు తీసుకురావడానికి నేను టాంపిరింగ్ చేశానని అంటున్నారు.ఒకవేళ బాల్ టాంపరింగ చేసినట్లైతే బంతిని గీకడం వంటి చర్యలకు పాల్పడాలి.నేను అటువంటి చర్యలకు పాల్పడలేదు.ఇక బంతి మెరుపుకు సంబంధించి క్రికెటర్లు అందరికి ఓకే అభిప్రాయం ఉండదు.అనేక అంశాలు ముడిపడి ఉంటాయి.ఏవో మనం కొన్ని కృత్రిమమైన చర్యలతో బంతిపై మెరుపు రాదు.ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లు చాలా సార్లు చెప్పారు కూడా.కాగా ఈ రకంగా చేస్తే బంతిపై మరింత మెరుపు వస్తుందని ఐసిసి ఎక్కడ కూడా రికార్డుల్లో రాయలేదు.ఆ క్రమంలోనే నేను మోసానికి పాల్పడలేదు అని చెబుతున్నా అని డెప్లెసిస్ వివరించాడు.ఇదిలా ఉండగా డెప్లెసిస్ బాల్ టాంపరింగ్కు పాల్పడినట్లు ఐసిసి ధృవీకరించిన సంగతి తెలిసిందే.నోటిలోని చాక్లెట్ వంటి పదార్థాన్ని రాసి బంతికి మెరుపు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడని ఐసిసి తీర్పులో పేర్కొంది.అయితే అతనికి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానాతో కూడిన శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
======= | 2sports
|
Hyderabad, First Published 26, Sep 2018, 10:43 AM IST
Highlights
ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే ప్రేక్షకులను పడిపడి చూసేవారు. బయ్యర్లు సినిమా కొనడానికి పోటీ పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఆయన సినిమాలపై ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే ప్రేక్షకులను పడిపడి చూసేవారు. బయ్యర్లు సినిమా కొనడానికి పోటీ పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఆయన సినిమాలపై ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
బయ్యర్లు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. సినిమా సినిమాకి బయ్యర్లు మారుతున్నారే తప్ప మణిరత్నంకి సరైన హిట్ మాత్రం రాలేదు. 'ఓకే బంగారం' సినిమా ఓకే అనిపించినా.. మణిరత్నం స్టాండర్డ్ సినిమా కాదని తేల్చేశారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన 'నవాబ్' సినిమాకు తెలుగునాట ఎలాంటి బజ్ లేకుండా పోయింది.
రేపు సినిమా విడుదలవుతుందన్న సంగతి కూడా జనాలకు చేరువ కాలేదు. పైగా 'దేవదాస్' సినిమాపై క్రేజ్ ఉండడంతో ఆ సినిమాకు పోటీగా విడుదలవుతున్న 'నవాబ్' పై జనాల దృష్టి పెద్దగా కనిపించడం లేదు.
సరైన ప్రమోషన్స్ లేకపోవడం కూడా సినిమాకి మైనస్ అయింది. సినిమా విడుదలైన తరువాత గనుక బావుందని టాక్ వస్తే.. అప్పుడు సినిమా పుంజుకునే ఛాన్స్ ఉంది. లేదంటే సినిమా పరిస్థితి అంతే..
Last Updated 26, Sep 2018, 10:43 AM IST | 0business
|
ASWIN
కోహ్లీ అంటే కొన్నిసార్లు భయం
ముంబై: టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ గాయం కారణంగా తాజా ఐపిఎల్ సీజన్కు దూరమయ్యాడు. ముంబైలో ఒక ఈవెంట్లో పాల్గొన్న అశ్విన్ పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించాడు. మాజీ కెప్టెన్ ధోని, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీలలో ఎవరితో ఎక్కువగా కలిసి పోతా రన్న దానిపై స్పందించాడు.కోహ్లీ అంటే తనకు కొన్ని సందర్భాలలో భయమని,ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. కోహ్లీ చాలా దూకుడుగా వ్యవహరిస్తాడని,కొన్నిసార్లు తన వద్దకు వచ్చి ఫలానా పోజిషన్లో ఫీల్డర్ను ఎందుకు తీసేశావ్ అని ప్రశ్నిం చాడని గుర్తుచేసుకున్నాడు. వ్యక్తిగతంగా గేమ్ ఆడుతు న్నట్లు భావిస్తుంటాడు. అయితే తనకు కోహ్లీ, ధోనిలను కాపీకొట్టే ఉద్ధేశం లేదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. దేశమంతా ధోనినే మరింత కాలం కెప్టెన్గా ఉండాలని కోరుకుంటున్నారు. నేను ధోని కెప్టెన్సీలో సుమారు అయిదు సంవత్సరలు ఆడాను.చాలా అనుభవంతో,ఎంతో గొప్పగా నిర్ణయాలు తీసుకుంటాడు. జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపుతాడు. టాస్కు వెళ్లే ముందు జట్టులోకి తీసుకునే ప్లేయర్కు తగిన కారణాలు చూపించి సర్థిచెప్పే మనస్థత్వం ధోని సొంతం. ధోనికి ఈ సందర్భంగా ధన్య వాదాలు చెబుతున్నా నన్నాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్లో ఆడిన అశ్విన్,ఆ తరువాత రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరపున గత సీజన్లో అతడి కెప్టెన్సీలోనే ఆడాడు.పుణేకు ప్రస్తుతం స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ==== టి20 చరిత్రలో 10వ ఆటగాడు యువరాజ్ హైదరాబాద్(స్పోర్ట్స్ ప్రతినిధి): టీమిండియా ప్రపంచ కప్ల హీరో యువరాజ్ సింగ్ ఫామ్లో ఉంటే ఆపడం ఎవరితరం కాదు.టి20 క్రికెట్లోనైతే చిచ్చరపిడుగే.అనవసరంగా తనను కవ్విస్తే ఎలా శిక్షిస్తాడో ఇంగ్లండ్ ఆటగాళ్లకు ప్రత్యక్షంగా చూపించాడు.ఆరు బంతులు ఆరు సిక్సర్లుగా బాది నోర్లు మూయించాడు.ఐపిఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న యువరాజ్ టి20ల్లో 4 వేలకు పైగా పరుగులు చేసిన పదవ బ్యాట్స్మెన్.195 టి20ల్లో 26.39 సగటుతో 4,223 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 83 పరుగులు,ఇక 24 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపిఎల్లో 109 మ్యాచ్లాడి 2,397 పరుగులు సాధించాడు.11 హాఫ్ సెంచరీలు చేశాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
భారత్తో ఫైనల్ అనగానే.. అమీర్ రెడీ
TNN| Jun 17, 2017, 03.08 PM IST
వెన్నునొప్పి కారణంగా ఇంగ్లాండ్తో కీలకమైన సెమీస్ మ్యాచ్కి దూరమైన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ భారత్తో ఫైనల్ కోసం బరిలోకి దిగుతాడట. టోర్నీ తొలి మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు ఆరంభ ఓవర్లలో అమీర్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొత్తం ఆడిన రోహిత్ శర్మ కనీసం ఒక పరుగు కూడా రాబట్టలేకపోయాడు. దీంతో ఫైనల్లో కూడా అలాంటి ఆరంభాన్నే పాకిస్థాన్ కోరుకుంటోంది.
‘నెట్స్లో ఈ రోజు చాలాసేపు అమీర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం అతను పూర్తిగా ఫిటెనెస్ సాధించినట్లే. ఇక ఫైనల్లో అతడ్ని ఆడించాలా లేదా అనే నిర్ణయం తీసుకోవడం ఒకటే తరువాయి. సాధారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే ఫైనల్ లాంటి మ్యాచ్ల్లో అనుభవం ఉన్న ఆటగాళ్లకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి అతను తప్పకుండా ఆదివారం మ్యాచ్కి తుది జట్టులో ఉంటాడు. ఒకవేళ ఫిటెనెస్ టెస్టులో అతను ఫెయిల్ అయితే.. తర్వాత ఏంటని..? ఆలోచిస్తాం’ అని పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ అజహర్ మహ్మద్ వెల్లడించాడు.
ఇంగ్లాండ్తో సెమీస్ మ్యాచ్కి అమీర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రుమాన్ రాయిస్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ రాయిస్కి తొలి వన్డే. దీంతో ఫైనల్లో అతను ఆడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఫైనల్ మ్యాచ్ ఆరంభంకానుంది. | 2sports
|
Nov 08,2016
ఐసీఐసీఐ బ్యాంకు లాభం రూ.3,102 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రయివేటు విత్త సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు ఫలితాలకు మొండి బాకీలు గండి కొట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో మొండి బాకీలకు కేటాయింపులు 8 రెట్లు పెరిగాయి. దీంతో గత త్రైమాసికంలో బ్యాంకు స్టాండ్లోన్ లాభాలు స్వల్పంగా 2.4 శాతం పెరిగి రూ.3,102 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.3,030.11 కోట్ల లాభాలను ఆర్జించింది. గత సెప్టెంబర్ ముగింపు నాటికి బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 6.82 శాతానికి ఎగిశాయి. ఇంతక్రితం జూన్ ముగింపు నాటికి జీఎన్పీఏ 5.87 శాతంగా నమోదయ్యాయి. క్యూ2 ముగింపు నాటికి బ్యాంకు నికర ఎన్పీఎ 3.35 శాతం నుంచి 3.57 శాతానికి చేరింది. గత త్రైమాసికంలో బ్యాంకు మొత్తం కేటాయింపులు ఏకంగా 7.52 శాతం పెరిగి రూ.7,083 కోట్లకు ఎగిశాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
హంసానందిని సింగపూర్ సిరిమల్లికి అనూహ్య స్పందన
Highlights
రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త మార్చి 3న
హంసానందిని స్పెషల్ సాంగ్ `నా పేరే సింగపూర్ సిరిమల్లి`
'నా పేరే సింగపూర్ సిరిమల్లి` సాంగ్ కు ట్రెమెండస్ రెస్పాన్స్
యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ ... `2016లో హిట్ అయిన చిత్రాల్లో.. `ఈడోరకం-ఆడోరకం` తర్వాత ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాజ్తరుణ్ నటిస్తున్న మరో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`. హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ను పొందింది. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మార్చి 3న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ చేయని డిఫరెంట్ పాత్రలో నటించాడు. అనేక మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉన్న ఈ సినిమా ట్రైలర్తో పాటు పాటలను కూడా రిలీజ్ చేశాం. హంసనందిని నటించిన స్పెషల్ సాంగ్ `నా పేరే సింగపూర్ సిరిమల్లి..` సాంగ్ను నిన్ననే రిలీజ్ చేశాం. ప్రతి పాటలకు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ను రాబట్టుకుంది. మ్యూజిక్ చార్ట్స్లో ముందు వరుసలో నిలుచుకుంది.సాయిమాధవ్గారి సంభాషణలు, రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ కానున్నాయి. రాజ్తరుణ్ సరసన అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో నటించారు`` అన్నారు.
రాజ్తరుణ్, అను ఇమ్మాన్యుయల్, నాగబాబు, పృథ్వీ, రఘుబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథః శ్రీకాంత్ విస్సా, డైలాగ్స్ః సాయిమాధవ్ బుర్రా, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ, ఆర్ట్ః అవినాష్, కెమెరాః బి.రాజశేఖర్, సహ నిర్మాతః అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కిషోర్ గరికపాటి, మ్యూజిక్ః అనూప్ రూబెన్స్, నిర్మాతః రామబ్రహ్మం సుంకర, దర్శకత్వంః వంశీకృష్ణ.
Last Updated 25, Mar 2018, 11:41 PM IST | 0business
|
దేశంలో 350 చిన్న ఎయిర్పోర్టులకు మోక్షం
బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్లకు కొరవడిన ప్రోత్సాహం
హైదరాబాద్ : రెండో ప్రపంచ యుద్ధం కాలంలో సైన్యం అవసరాలకోసం ఏర్పాటుచేసిన చిన్న విమానాశ్రయాలను వినియోగంలోనికి తెస్తే కేంద్రప్రభుత్వం భావిస్తున్న 500 కిలోమీటర్లకు 2500 టికెట్ ఛార్జీలు సాధ్యమేనన్న భావన వ్యక్తం అవుతోంది. దేశంలో ఇటువంటి ఎయిర్పోర్టులు సుమారు 350కిపైగా ఉన్నాయి. ఇవన్నీ బ్రిటిష్ పాలనలో ఏర్పాటయినవే. కొన్ని సైన్యం అవసరాల కోసం ఏర్పాటుచేస్తే మరికొన్ని బ్రిటిష్ వలస పాలకులు తమకు అనువైన ప్రాంతాల్లో వీటినినిర్మించుకున్నారు. ఇప్పటికీ ఇవి దేశంలో నిరర్ధకంగా పడి ఉన్నాయి. 1939-45 మధ్యకాలం లో ప్రభుత్వం వీటిని సైన్యం అవసరాలకు ఏర్పాటు చేసింది. వీట న్నింటినీ నోఫ్రిల్ ఎయిర్పోర్టులుగా మారిస్తే ప్రభుత్వానికి కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటుచేసే తిప్పలు తప్పుతాయి. ప్రతి ఎయిర్ పోర్టుకు కనీసం 500 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. ప్రస్తుతం రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి చిన్న విమానాశ్రయాలు ఈరకంగాచూస్తే మౌలికవనరులపరంగా ఎంతో ఆదా అవుతాయని విమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఆర్ఎన్చౌబే వెల్లడిం చారు. సగటు మధ్యతరగతి వ్యక్తి దేశంలో విమానయానం ఐదేళ్ల కు ఒకసారి చేస్తున్నట్లు తేలింది. తక్కువ కొనుగోలుశక్తి కారణంగానే ఎక్కువసార్లు విమాన ప్రయాణం చేయలేకపోతున్నాడు. అంతేకాకుండా సమీపంలో ఎయిర్పోర్టులు లేకపోవడం కూడా ఒకకారణం. దేశంలో సగటున 350 మిలియన్ల మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నట్లు తేలింది. వీరంతా కనీసం ఒక్కసారైనా 2500 ఖర్చుతో 500 కిలోమీటర్ల గంటపాటు ప్రయాణం చేసే అవకాశం ఉందని, కొత్త పౌరవిమానయాన విధానం అమలు లోనికివస్తే కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలతో చిన్నవిమానా శ్రయాలు ఏర్పాటవుతాయని వెల్లడించారు. వచ్చేనెలలోనే కొత్త విధానం ప్రకటించనున్నారు. భారీ రాయితీలు స్థలం, పాక్కింగ్, ఇతర అనుబంధ చెల్లింపుల్లో ప్రోత్సాహకాలు గణనీయంగా తగ్గిం చనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎయిర్లైన్స్కు వయ బిలిటీ గ్యాప్ఫండింగ్ కూడా అందచేస్తున్నట్లు తెలిపారు. ఈ క్షేత్రాలకు ట్రిప్లు వేసే ఎయిర్లైన్స్కు ఈ ప్రోత్సాహకాలు అందు బాటులో ఉంటాయి. అయితే చెప్పుకునేందుకు ఎంతో గొప్పగానే ఉన్నా నోఫ్రిల్ ఎయిర్పోర్టుల ఏర్పాటు ప్రతిపాదన దశాబ్దకాలంగా కాగితాలకే పరిమితం అయింది. కేంద్రం ఇపుడిపుడే ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం ద్వారా చిన్న ఎయిర్పోర్టుల ఏర్పాటు ప్రాధా న్యతగా తీసుకుంటున్నది. కొత్త విధానంలో కార్యకలాపాలకు ప్రోత్సాహకాలు కల్పించడం వల్ల కొంత మార్పులు ఉండే అవకా శం ఉంది. అలాగే ఎటిఆర్ సంస్థ సేల్స్ డైరెక్టర్ గు§్ులామ్ హ్యూర్టాస్ మాట్లాడుతూ రెండు, మూడు శ్రేణి నగరాలకు విమా నయానం పెంచాలంటే పౌరవిమానయాన రంగంలో వికేంద్రీకరణ జరగాలని ఆకాక్షలను వ్యక్తంచేశారు. నోఫ్రిల్ విమానాశ్రయాలు ఆచరణకు ఎంతో యోగ్యంగానే ఉంటాయని ఆఅమలు కార్యా చరణ సంక్లిష్టంగా ఉంటుందనిప్రయాణీకుల డిమాండ్లు కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారి ఒకరు వెల్లడించారు. మొత్తం మీద రెండోప్రపంచ యుద్ధ కాలంనాటి విమానాశ్రయాలను అమలులోనికి తీసుకురావడం ద్వారా చిన్నచిన్న విమానాశ్రయాలకు కేంద్రం పునాదులు వేస్తోంది.
బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్లకు కొరవడిన ప్రోత్సాహం
బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్పరంగా భారత్లో వ్యాపార అవకాశాలు పెరగాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం పన్నుల విధానాన్ని హేతుబద్ధీకరణచేయాల్సి ఉంటుందని, విమాన యానరంగంలో అమలవుతున్నపన్నులు కొత్త పౌరవిమానయాన విధానంలో కొంతరకైనా క్రమబద్దీకరణ చేయాల్సి ఉంటుందని సంఘం అధ్యక్షుడు జయంత్ నడకర్ణి వెల్లడించారు. విమాన యానరంగం వృద్ధికి సంబంధించి పన్నుల క్రమబద్ధీకరణ, కొత్త విమానయాన విధానం రెండూ కీలకం కాగలవన్నారు. గత ఏడా ది బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్ రంగంపరంగా వృద్ధి ప్రతికూలంగా ఉందని, ఈ ఏడాది కేవలం రెండుశాతం మాత్రమే వృద్ధి చెందు తుందని నడకర్ణి వెల్లడించారు. అయితే ఈ రంగంలో మరింత వృద్ధికి అపార అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్లో జరిగిన బిజ్ఎవి ఇండియా సదస్సులో పాల్గొని ప్రసంగించిన నడకర్ణి మాట్లాడుతూ భారత్లోని పన్నుల యంత్రాంగాన్ని మొత్తం క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ విభాగంలో వృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం చేపట్టాల్సిన అతిపెద్ద కార్యా చరణ ఇదొక్కటేనన్నారు. ప్రైవేటు జెట్ విమానాలు 20శాతం పన్నులు చెల్లిస్తున్నాయని, వాణిజ్య విమానాలు 2.5శాతం మాత్ర మే పన్నులు చెల్లిస్తున్నట్లు వివరించారు. పౌరవిమానయాన రంగం విధానం ప్రస్తుతం అమలయితే ఈ పన్నుల రంగాన్ని కూడా ప్రక్షాళన చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విధానంలో కూడా కేవలం పెద్దపెద్ద సంస్థలకు మాత్రమే ప్రాధాన్యం ఉందని, బిజినెస్ జెట్లకు ఏమాత్రం ప్రయోజనంగా ఉండబోదని ఆయన అభిప్రనాయం వ్యక్తంచేశారు. బిజినెస్ జెట్స్ సమస్యలను కూడా కొత్తవిధానంలో పొందుపరచాలని సూచించారు. బిజినెస్ జె ట్ విమానాలు భారత్లో ప్రవేశిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయ న్నారు. ఇప్పటివరకూ అనుసంధానం కాని కేంద్రాలు కూడా బిజినెస్జెట్కు కనెక్ట్ అవుతాయన్నారు. అంతేకాకుండా స్థానిక ఆర్ధిక వ్యవస్థను వృద్ధిచేస్తాయని నడకర్ణి వెల్లడించారు. 20సీటర్ ఎయిర్క్రాప్ట్లకు మంచి డిమాండ్ ఉందని, కొత్త కేంద్రాలను అనుసంధానం చేయడంతో ఈ విమానాలే కీలకపాత్ర పోషిస్తా యన్నారు. ప్రభుత్వం తన విధివిధానాల్లో కీలకమార్పులు చేసిన పక్షంలో ప్రైవేటు జెట్ విమానాలకు అవకాశం కల్పించినపక్షంలో భారత్లో బిజినెస్ జెట్స్ద్వారా మంచి వాణిజ్యం జరుగుతుందని, ఆర్థికవృద్ధికి మంచి అవకాశం ఉందని అభివృద్ధిపరంగా మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. | 1entertainment
|
VEG OIL
15%పెరిగిన వంటనూనెల దిగుమతులు
ముంబయి, జూలై 17: భారత్ వంటనూనెల దిగు మతులు జూన్లో 15శాతంపెరిగి 13.44 లక్షలటన్ను లకు చేరాయి. మొత్తం 13,44,868 టన్నులు దిగు మతి చేసుకున్నట్లు తేలింది. అదే గత ఏడాది జూన్లో 11,69,456 టన్నుల నుంచి భారీగా పెరిగినట్లు తేలింది. 2016-17 ఆర్థికసంవత్సరం లోని మొదటి ఎని మిది నెలలు వంట నూనెలు దిగుమతు లుపెరిగాయి. వంట నూనెలు, ఇతరనూనెల మొత్తంగా98,63,572 టన్ను లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 96,63,043 టన్నులుగా ఉన్నట్లు సాల్వెంట్ఎక్స్ క్ట్రాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. వంటనూనెల సీజన్ సంవత్సరం సహజగా నవంబరునుంచి అక్టో బరు వరకూ నిర్ణయిస్తారు. వంటనూనెల అవసరా ల్లో 60శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ప్రస్తుతం భారత్ 14 మిలియన్ టన్నుల వంటనూనెల దిగుమతి చేసుకున్నట్లు సంఘం ప్రకటించింది. | 1entertainment
|
Smith
స్మిత్ సెంచరీ
రాంచీ: ఆస్ట్రేలియా-భారత్ మధ్య ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసిస్ స్కిప్పర్ స్ల్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు.. ఈ సిరీస్లో ఇది స్మిత్కు రెండోసెచంరీ మరోవైపు మ్యాక్స్వెల్ 74 పరుగులతో ధాటిగా ఆడాడు.. 99 పరుగుల వద్ద స్మిత్ మురళీ విజ§్ు బౌలింగ్లో బౌండరీ బాది సెంచరీ సాధించాడు.. ఆస్ట్రేలియా స్కోరు 272-4. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఎన్టీఆర్తో ఆ చొరవ ఉంది.. అందుకే అలా పిలుస్తా: త్రివిక్రమ్
త్రివిక్రమ్ తనకు 12 ఏళ్లుగా తెలుసని, తమది చాలా దృఢమైన బంధమని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఇన్నాళ్లు ఈ విషయం ఎవరికీ తెలీదని, ‘అరవింద సమేత’ సినిమాతో అందరికీ తెలుస్తోందని వెల్లడించారు.
Samayam Telugu | Updated:
Oct 7, 2018, 05:02PM IST
ఎన్టీఆర్తో ఆ చొరవ ఉంది.. అందుకే అలా పిలుస్తా: త్రివిక్రమ్
‘నువ్వే కావాలి’ సినిమా తరవాత నుంచి ఎన్టీఆర్ తనకు తెలుసని, నేరుగా ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడేంత చొరవ తనకు ఉందని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజాగా ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ తమ అనుబంధం గురించి వెల్లడించారు. త్రివిక్రమ్ తనకు 12 ఏళ్లుగా తెలుసని, తమది చాలా దృఢమైన బంధమని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఇన్నాళ్లు ఈ విషయం ఎవరికీ తెలీదని, ‘అరవింద సమేత’ సినిమాతో అందరికీ తెలుస్తోందని వెల్లడించారు. ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ను స్వామి అని ఎన్టీఆర్ పిలవడం గురించి ప్రశ్నించగా.. ఆయనే మొదట తనను స్వామి అని పిలిచారని, దాంతో తాను కూడా అలాగే మొదలుపెట్టానని ఎన్టీఆర్ చెప్పారు.
ఇక వీరిద్దరి బంధం గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘నువ్వేకావాలి సినిమా తరవాత నాకు ఎన్టీఆర్ పరిచయమయ్యారు. నేను నేరుగా వాళ్లింటికి వెళ్లిపోయేవాడిని. తను వయసులో నాకన్నా చాలా చిన్నవాడు. చిన్నవాడిని ఏవండీ అని పిలవలేం. అందుకే స్వామి అని పిలిచాను. ఆయన కూడా నన్ను అలాగే పిలవడం మొదలుపెట్టాడు’ అని త్రివిక్రమ్ వెల్లడించారు. ఎన్టీఆర్కు ఒకసారి కథ చెబితే చాలని, ఇక ఆ తరవాత ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని త్రివిక్రమ్ అన్నారు. నటన గురించి ఆయన మనం చెప్పాల్సిన పనిలేదని, ఒక్కసారి సీన్ చెబితే ఆయనే చేసుకుంటూ పోతారని నవ్వుతూ చెప్పారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
మూడు సినిమాలు- ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్
Highlights
సంక్రాంతి పోరు తరహాలో ఆగస్ట్ పోరు
ఈ వారం ఒకే రోజు మూడు భారీ సినిమాలు
బాక్సాఫీస్ బరిలో రానా, నితిన్ లతో సహా బోయపాటి సపోర్ట్ తో బెల్లంకొండ శీను
గతంలో సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలు దేనికదే సాటి అనిపించుకుని.. సక్సెస్ సాధించాయి. చిరంజీవి, ఖైదీ నెంబర్ 150, శతమానంభవతి సినిమాలు మూడు భారీ కలెక్షన్స్ సాధించి సక్సెస్ ఫుల్ సినిమాలుగా నిలిచాయి. అదే తరహాలో చాలా కాలానికి మరోసారి ఈ వారం కూడా మూడు చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. రానా హీరోగా నటించిన నేనే రాజు.. నేనే మంత్రి, బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకీ నాయక, నితిన్-లై చిత్రాలు కలెక్షన్ల విషయంలో నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీపడ్డాయి. అయితే ఈ మూడు చిత్రాలపై మొదటి నుంచి భారీ అంచనాలే వున్నాయి. ఎవరి రేంజ్ లో వాళ్లు ప్రమోషన్స్ కూడా అదరగొట్టారు. నితిన్ ప్రచారంలో కాస్త వెనకబడ్డాడు. మరి దాని ప్రభావం కలెక్షన్స్ పై ఏమైనా పడిందా.. ఈ మూడు చిత్రాల్లో ఫస్ట్ డే వసూళ్లలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చిందో చూద్దామా..!
నేనేరాజు నేనేమంత్రి ఏరియాల వారీ వసూళ్లు:
నైజాం-1. 22 కోట్లు | 0business
|
రంగస్థలం షో అక్కడ మధ్యలో ఆపేశారు.. తీవ్ర ఉద్రిక్తత
Highlights
రంగస్థలం షో అక్కడ మధ్యలో ఆపేశారు
రంగస్థలం చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగానే చిత్రం ఉండడంతో తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాంచరణ్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, సమంత, ఆది పినిశెట్టి మరియు జగపతి బాబు పెర్ఫామెన్స్ చిత్రాన్ని మరో లెవల్ కు తీసుకుని వెళ్లాయని ప్రశంసలు దక్కుతున్నాయి.
కృష్ణ జిల్లా నందిగామలో మయూరి థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. థియేటర్ యాజమాన్యం పరిమితికి మించిన ధరలతో రంగస్థలం చిత్ర టికెట్స్ ని విక్రయిస్తోందని ఫిర్యాదు కలెక్టర్ కు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో థియేటర్ కు వెళ్లారు. తనిఖీ పేరుతో రంగస్థలం చిత్ర ప్రదర్శనని మధ్యలో ఆపివేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Last Updated 31, Mar 2018, 10:49 AM IST | 0business
|
వార్నింగ్ లతో హల్ చల్ చేస్తున్న బండ్ల గణేష్
Highlights
మళ్లీ బయటికొచ్చిన బండ్ల గణేష్
పవనిజం జిందాబాద్ అంటున్న బండ్ల గణేష్
సారీలు, వార్నింగ్ లతో హల్ చల్ చేస్తున్న గణేష్
పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ తిరిగొచ్చాడు. అవును గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న గణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ తో తిరిగి పోటో దిగి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఆ పోటో గణేష్ ఉనికిని చాటింది. అయితే... ఇటీవల మీడియాతో తెగ ఇంటరాక్ట్ అవుతున్న గణేష్ తన దేవుడిని పొగడటమే కాకుండా పనిలోపనిగా కొందరికి వార్నింగ్ లు, మరి కొందరు హీరోలకు సారీలు ఇలా హంగామా చేస్తున్నాడు.
బండ్ల గణేష్ ఇప్పుడు తెగ సందడి చేస్తున్నాడు. ఓ దర్శకుడి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన దేవుడైన పవన్కళ్యాణ్ మీద పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఇంకో హీరోకి సారీ చెప్పాడు, మరో హీరోతో విభేదాలపై క్లారిటీ ఇచ్చాడు. అన్నట్టు, ఓ హీరోకి తన బలం గురించి చెబుతూ, వార్నింగ్ కూడా ఇచ్చేశాడండోయ్.
ఇక, తన దేవుడు పవన్కళ్యాణ్, ముఖ్యమంత్రి అవడం ఖాయమంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. అసలు తాను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదనీ, ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడవనీ, రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలన్నదే తన ఉద్దేశ్యమనీ నిన్నటికి నిన్న పవన్కళ్యాణ్ తాజాగా క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే. ఏమోగానీ, బండ్ల గణేష్కి మాత్రం తన దేవుడు పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనే గట్టి నమ్మకం వుంది. ఎవరి నమ్మకం వాళ్ళది.! భక్తుడు కదా, తన దేవుణ్ని ఆ మాత్రం నమ్మాలి మరి.
Last Updated 25, Mar 2018, 11:55 PM IST | 0business
|
Kolkata, First Published 10, Sep 2019, 9:06 PM IST
Highlights
తెలుగు టైటాన్స్ ఫేలవ ఆటతీరు కోల్కతాలోను కొనసాగుతోంది. యూ ముంబా తో జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ జట్టు మరోసారి పరాజయంపాలయ్యింది.
ప్రో కబడ్డి లీగ్ 2019 లో తెలుగు టైటాన్స్ మరో ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్కతాలోని నేతాజి ఇండోర్ స్టేడియం వేదికన జరిగిన మ్యాచ్ లో యూ ముంబా ధాటికి టైటాన్స్ నిలవలేకపోయింది. ముంబై ఆటగాళ్లు సమిష్టిగా రాణించి టైటాన్స్ ను 27 పాయింట్లకే కట్టడిచేయడంతో పాటు 41 పాయింట్లు సాధించారు. ఇలా 14 పాయింట్ల తేడాతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది.
ముంబై జట్టు అన్ని విభాగాల్లోనూ తెలుగు టీంపై పైచేయి సాధించింది. ముంబై రైడింగ్ లో 18, ట్యాకిల్స్ లో 15, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్ట్రాల రూపంలో 2 ఇలా మొత్తం 41 పాయింట్లు సాధించింది. కానీ టైటాన్స్ జట్టు రైడింగ్ లో 15, ట్యాకిల్స్ లో 9, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్ట్రాల రూపంలో 1 ఇలా కేవలం 27 పాయింట్ల వద్దే చేతులెత్తేసింది. దీంతో ముంబై 14 పాయింట్ల తేడాతో గెలుపొందింది.
ముంబై ఆటగాళ్లలో అర్జున్ దేశాయ్ 10, రోహిత్ 7, ఫజల్ 6, సందీప్ 4, సురీందర్ 3, అభిషేక్ 3 పాయింట్లు సాధించారు. టైటాన్స్ తరపున రాకేశ్ 7, సిద్దార్థ్ 4, ఫహద్ 4, విశాల్ 4, అంకిత్ 2, సూరజ్ 1, అబోజర్ 1, అమిత్ 1 పాయింట్ సాధించారు. | 2sports
|
నెల రోజులుగా జాకీచాన్ కూతురు రోడ్లపైనే... హెల్ప్ చేయండి ప్లీజ్! (వీడియో)
Highlights
నెల రోజులుగా జాకీచాన్ కూతురు రోడ్లపైనే
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ కూతురు 19 ఏళ్ళ ఎట్టా ఇంగ్ తనకు హెల్ప్ చేయాలంటూ అందర్నీ అభ్యర్థిస్తోంది. తండ్రి అంత పెద్ద నటుడయినా ఈమె మాత్రం హాంకాంగ్ వీధుల్లో బ్రిడ్జీల కింద తలదాచుకుంటున్నదట! ఇంగ్, ఆమె గర్ల్ ఫ్రెండ్ ఆండీ ఆటమ్.. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోలో..తమ దయనీయ పరిస్థితి గురించి చెప్పుకున్నారు. ఇల్లు లేని తాము నెల రోజులుగా రోడ్లపైనే ఉంటున్నామని, తమకు ఎవరైనా సహాయం చేయాలని వారు ఈ వీడియోలో కోరారు. స్వలింగ సంపర్కులను వ్యతిరేకించే తమ తలిదండ్రులే తమ దుస్థితికి కారణమని వారు వాపోయారు. జాకీని తన తండ్రిగా తాను ఎప్పుడూ పరిగణించ లేదని, అసలు అతడు తన జీవితంలోనే లేడని ఎట్టా ఇంగ్ 2015 లోనే తెలిపింది. మాజీ బ్యూటీ క్వీన్ ఇలైన్ ఇంగ్ తో గతంలో జాకీ చాన్ ఎఫైర్ నడిపించగా..ఎట్టా ఇంగ్ పుట్టింది. అంతకు ముందే అతగాడు తన మొదటి భార్యతో సుమారు 35 సంవత్సరాలు కాపురం చేశాడు. ఎట్టా గురించి జాకీ ఎప్పుడూ నోరు విప్పకపోయినా, ఇలైన్ తో తను ప్రేమాయణం నడిపిన మాట నిజమేనని అంగీకరించాడు. కాగా..ఎట్టా లెస్బియన్ అనే ప్రచారం ఆ మధ్య సాగింది. బహుశా అందుకే జాకీ చాన్, ఇలైన్ ఆమెను దూరం పెట్టినట్టు తెలుస్తోంది. అటు-తాజాగా ఎట్టా పోస్ట్ చేసిన వీడియోపై స్పందించిన ఇలైన్.. తన కూతురు ఎట్టా వద్ద డబ్బులు లేకపోతే ఏదైనా పని చూసుకోవాలని, అంతేగానీ సహాయం చేయాలంటూ ఇలా వీడియో పోస్ట్ చేయడం ఏమిటని మండిపడింది. ఇంగ్, ఆండీ ఆటమ్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. 49 మిలియన్ డాలర్ల ఆస్తికి పడగలెత్తిన హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ కూతురి దురవస్థ చాలామందిని కదిలించినా.. ఇంకా మేమున్నామంటూ ఎవరూ ఆమెను ఆదుకునేందుకు ముందుకు రాలేదు. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆ రెండూ త్యాగం చేయలేకే హీరోయిన్ కాలేదు: యాంకర్ శ్యామల
నేను ఎక్కడికి వెళ్లినా శ్యామలా.. శ్యామలా.. అని జనం గుర్తుపడుతున్నారు. ముఖ్యంగా ఆంటీలు అయితే షూటింగ్కి వెళ్లినప్పుడు వాళ్ల ఇంట్లో మనిషిగా చూస్తున్నారు.
Samayam Telugu | Updated:
Nov 11, 2019, 02:56PM IST
యాంకర్ శ్యామల
యాంకర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న యాంకర్ శ్యామల హీరోయిన్గా చేయడానికి ఇష్టం లేదంటోంది. అసలు ఆమె హీరోయిన్ ఏంటి? అనేవారి కోసం కాదు కాని.. ఆమె హీరోయిన్ కావాలని కోరుకునే ఫ్యాన్స్కి క్లారిటీ ఇచ్చింది. ఓ ట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ.. ‘నేను సక్సెస్ను రుచి చూస్తూనే ఉన్నా. ఇంకా పూర్తి కాలేదు. ఓ మధ్య తరగతి నుండి వచ్చిన నన్ను ఇంత మంది ఫ్యాన్స్ ఉండటం.. శ్యామలా అని పిలుస్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఔట్ డోర్ షూటింగ్లకు వెళ్తుంటే.. చాలా మంది ఆంటీలు నా దగ్గరకు వచ్చినువ్ చాలా బాగా చేస్తావ్ అంటే ఆనందంగా అనిపిస్తోంది.
మాది కాకినాడ ఇదే నా సక్సెస్ ఫార్ములా..
మా నాన్న గారు నాకు ఏడాది వయసు ఉన్నప్పుడే చనిపోయింది. అమ్మకు నేనొక్కదాన్నే. మాది కాకినాడ. అక్కడ నుండి వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నా. నా సక్సెస్ ఫార్ములా సీక్రెట్ ఏంటంటే.. 80 శాతం కష్టం, 20 శాతం లక్ అని అనుకుంటా. నాకు లైవ్స్ చేయడం బాగా ఇష్టం. నేను సింగిల్ టేక్ యాంకర్ని. లైవ్లో క్విక్ రిజల్ట్ ఉంటుంది.
హీరోయిన్ కావాలంటే వీటిని త్యాగం చేయాల్సిందే..
నేను హీరోయిన్ కావడం నాకు ఇష్టం లేదు. ఇంట్రస్ట్ లేదు. హీరోయిన్ కావాలంటే చాలా రెస్పాన్సిబులిటీ ఉండాలి. గ్లామర్ షోని ఎక్స్పర్ట్ చేస్తారు. దాన్ని నేను మెయిన్టైన్ చేయలేను. హీరోయిన్ని చూడగానే భలే ఉందిరా అనేట్టుగా ఉండాలి. నేను అందంగా ఉన్నా.. నాకు తిండి, నిద్ర మస్ట్గా ఉండాలి.
హీరోయిన్ ఈ రెండింటినీ త్యాగం చేయాలి. అది నా వల్ల కాదు. అంతే కాకుండా ఫస్ట్ నాకు హీరోయిన్ కావాలనే ఇంట్రస్ట్ లేదు. ఫ్యూచర్లో హీరోయిన్ అవకాశం ఇచ్చినా చేయను. ఓన్లీ క్యారెక్టర్స్.
సినిమాలకు సీరియల్స్కి తేడా ఇదే..
సీరియల్స్లోనూ సినిమాల్లోనూ నేను చేశా. రెండింటికీ పెద్ద తేడా ఉండదు. నేను సీరియల్స్లో నెగిటివ్ రోల్స్ చేశా కాబట్టి పెద్ద కష్టపడలేదు. అయితే సినిమాల్లో సింపుల్గా చెప్పేస్తే చాలు. సీరియల్స్లో కాస్త ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సీరియల్స్ నుండి సినిమాలకు షిఫ్ట్ అయ్యాక అలవాటు కావడానికి కాస్త టైం పట్టింది.
గుండెల్లో గోదారి, లౌఖ్యం, బెంగాల్ టైగర్, ఒక లైలా కోసం చిత్రాల్లో మంచి పాత్రలే చేశా. యాంకర్గా 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా చాలా నేర్చుకున్నా. నా అవసరం ఉందనుకుంటే జనాలు మనల్ని కోరుకుంటారని తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ శ్యామల.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 0business
|
CHAMEERA2
మూడో టెస్టుకి శ్రీలంక జట్టు ప్రకటన
కొలంబో: భారత్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న శ్రీలంక కనీసం చివరి టెస్టులోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది. శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీసేనతో తలపడే జట్టును లంక బోర్డు అధికారులు ప్రకటించారు. జట్టులోకి ఇద్దరు పేస్ బౌలర్లని తీసుకుంది. కొలంబో టెస్టులో గాయ పడిన గుణతిలక, రంగనా హెరాత్ స్థానంలో చమీర, లాహిరు గామేజ్ని మూడో టెస్టు కోసం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. శ్రీలంక తరుపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా ఉన్న సీనియర్ స్పిన్నర్ హెరాత్ వెన్నునొప్పితో దూర మవడం ఆజట్టుని ప్రస్తుతం కంగారు పెడుతోంది.
గంటకి 140కి.మీ వేగంతో బంతులు విసిరే చమీరా, గత ఏడాది ఇంగ్లాండ్తో సిరీస్ అనం తరం వెన్నునొప్ప కారణంగా జట్టుకి దూర మయ్యాడు. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకి ఎంపికైనా,నిలకడగా ప్రదర్శన చేయలేకపోవడంతో మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. అతని వేగం తగ్గిందని…ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదనే కారణాలతో శ్రీలంక అతడ్ని పక్కన పెడుతూ వచ్చింది. అయితేచివరి టెస్టులో అతడికి అవకాశమిచ్చి భారత్ బ్యాట్స్మెన్కి షాకివ్వాలని లంకేయులు వ్యూహం రచిస్తున్నారు. అతనితో పాటు ఇంతవరకు ఒక టెస్టు కూడా ఆడని ఫాస్ట్ బౌలర్ లాహిరు గామేజ్ని కూడా టీమిండియాపై ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. కొత్త బౌలర్ బౌలింగ్ను అర్థం చేసుకునేం దుకు కొంత సమయం పడుతుంది. ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లోనూ భారత్ తొలి ఇన్నింగ్స్లోనే 600 పైచిలుకు పరుగులు చేసిన విషయం తెలిసిందే.
జట్టు : దినేశ్ ఛండీమాల్ (కెప్టెన్), ఏంజెలో మాథ్యూస్, ఉపుల్ తరంగ, దిముత్ కరుణరత్నే, నిరోషాన్ డిక్వెలా (వికెట్ కీపర్), కుశాల్ మెండీస్, ధనుంజ, డిసెల్వా, లాహిరు కుమారా, విశ్వా ఫెర్నాండో, దిల్రువన్ పెరీరా, మలింద పుష్ప కుమరా, సందకన్, లాహిరు తిరిమన్నె, దుష్మంత చమీర, లాహిరు గమేజ్. | 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఆదివారం అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఆఫర్
ఆగష్టు 15 నుంచి తమ వినియోగదారులు ప్రతి ఆదివారం ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునేలా బీఎస్ఎన్ఎల్ అద్భుత ఆఫర్ను ప్రకటించింది..
TNN | Updated:
Aug 13, 2016, 12:33PM IST
స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా బీఎస్ఎన్ఎల్ అద్భుత ఆఫర్ను ప్రకటించింది. ఆగష్టు 15 నుంచి ప్రతి ఆదివారం బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్వర్క్కైనా ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోనైనా, ల్యాండ్ లైన్ అయినా అన్ లిమిటెడ్గా మాట్లాడుకోవచ్చు. ల్యాండ్ ఫోన్ కనెక్షన్లను పెంచే చర్యల్లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటల మధ్య ఉచిత కాల్స్ ఆఫర్కు ఇది అదనం. బీఎస్ఎన్ఎల్ నైట్ ఫ్రీ కాలింగ్ ప్లాన్ను తీసుకొచ్చి ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో ల్యాండ్ ఫోన్ల కనెక్షన్లను మరింత పెంచడం కోసం ఈ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆగష్టు 15 నుంచి 90 రోజుల్లోగా నూతన కనెక్షన్ తీసుకున్నవారు కేవలం రూ.49 నెలసరి ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం కొత్త కనెక్షన్కు రూ.500 ఇనస్టాలేషన్ ఛార్జీ తీసుకుంటుండగా, ఇక మీదట ఉచితంగా కనెక్షన్ ఇవ్వనున్నారు. ఈ ఆఫర్లతో ల్యాండ్ లైన్ కనెక్షన్లు భారీగా పెరుగుతాయని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఆశిస్తోంది. | 1entertainment
|
అతి పెద్ద నెట్వర్క్ ఎఐఆర్
న్యూఢిల్లీ (ఏజెన్సీ)| Srinivasulu| Last Modified సోమవారం, 5 మే 2008 (16:18 IST)
ఆర్థిక, మౌలిక సదుపాయాల పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పటికీ, ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్గా ఆల్ ఇండియా రేడియో అవతరించిందని ప్రసారభారతి తెలిపింది.
ఏఐఆర్ ఎఫ్ఎమ్ ఛానెళ్లు 23శాతం ప్రదేశం, 31 శాతం జనాభాకు అందుతుండగా, ప్రైవేటు ఎఫ్ఎమ్ ఛానెళ్లు 3.3శాతం ప్రదేశం, 9.3శాతం జనాభాకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఓ నివేదికలో వెల్లడించింది.
రెండో దశ పూర్తయిన తర్వాత సైతం ప్రైవేటు ఎఫ్ ఎమ్ ఆపరేటర్లు 9శాతం ప్రదేశం, 21శాతం జనాభాను మాత్రమే అందుకోగలరని వెల్లడించింది. అంతేకాక గ్రామీణ ప్రాంతాలకు తమలా ప్రైవేటు ఛానెళ్లు చేరుకోలేకపోతున్నాయని తెలిపింది.
సంబంధిత వార్తలు | 1entertainment
|
Kolkata, First Published 5, Nov 2018, 3:15 PM IST
Highlights
భారత్-వెస్టిండిస్ల మధ్య స్వదేశంలో జరుగుతున్న సీరిస్ లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. మొదట టెస్ట్ సీరీస్ ను ఆ తర్వాత వన్డే సీరిస్ను గెలుచుకున్న భాతత్ ఇప్పుడు టీ20 సీరిస్ పై కన్నేసింది. ఇందులోభాగంగా కోల్కతాలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో విండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఇలా 3 మ్యాచ్ సీరిస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారత్-వెస్టిండిస్ల మధ్య స్వదేశంలో జరుగుతున్న సీరిస్ లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. మొదట టెస్ట్ సీరీస్ ను ఆ తర్వాత వన్డే సీరిస్ను గెలుచుకున్న భాతత్ ఇప్పుడు టీ20 సీరిస్ పై కన్నేసింది. ఇందులోభాగంగా కోల్కతాలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో విండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఇలా 3 మ్యాచ్ సీరిస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇటీవలే విండీస్ తో జరిగిన చివరి వన్డేలో భారత బౌలర్లు చెలరేగడంతో విండీస్ కేవలం 104 పరుగులకే ఆలౌటయిన విషయం తెలిసిందే. ఇలా విండీస్ ను అత్యల్ప స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్ 21 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టింది. 1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్ బౌలర్లు కేవలం 121 పరుగులకే విండీస్ ను కుప్పకూల్చారు. ఆ తర్వాత అంత తక్కువ స్కోరు మళ్లీ భారత్-విండీస్ ల మధ్య జరిగిన మ్యాచుల్లో ఎప్పుడు నమోదు కాలేదు. తాజాగా చివరి వన్డేలో అంతకంటే తక్కువ పరుగులు (104) సాధించిన విండీస్ తన చెత్త రికార్డును తానే బద్దలుగొట్టుకుంది.
అలాగే ఆ తర్వాత ప్రారంభమైన టీ20 సీరిస్ లో కూడా విండీస్ ఖాతాలో అలాంటి చెత్త రికార్డే చేరింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత ఓవర్లలో కేవలం 109 పరుగులకే విండీస్ జట్టును భారత బౌలర్లు పరిమితం చేశారు. 2014 తర్వాత జరిగిన టీ20 మ్యాచుల్లో భారత్పై విండీస్కిదే అత్యల్ప స్కోరు. అప్పుడు 129 పరుగులకే పరిమితమైన విండీస్ తాజాగా 109 పరుగులే సాధించి తన చెత్త రికార్డును తానే బద్దలుగొట్టుకుంది.
విండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 17.4 ఓవర్లలోనే ఐదు కోల్పోయి సాధించింది. దీంతో భారత్ తన ఖాతాలో రికార్డు విజయాన్ని వేసుకుంది. వరుసగా మ్యాచుల్లో(చివరి వన్డే, మొదటి టీ20) భారత బౌలర్లు భారత్ కు మెరుగైన రికార్డు...విండీస్ బ్యాట్ మెన్స్ చెత్త రికార్డును నమోదు చేశారు.
మరిన్ని వార్తలు | 2sports
|
ఐపీఎల్ 2019 సీజన్ విజేత : ముంబయి (ప్రైజ్ మనీ రూ.20 కోట్లు)
ఐపీఎల్ 2019 సీజన్ పరాజిత: చెన్నై (రూ. 12.5 కోట్లు)
ఐపీఎల్ 2019 సీజన్ అవార్డులివే..!
1. డేవిడ్ వార్నర్, ఆరెంజ్ క్యాప్ (రూ. 10 లక్షలు) : సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 12 మ్యాచ్లాడిన డేవిడ్ వార్నర్ 692 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో ఒక సెంచరీతో పాటు 8 అర్ధశతకాలు ఉండగా.. ఏకంగా 57 ఫోర్లు, 21 సిక్సర్లు ఉండటం విశేషం.
2. ఇమ్రాన్ తాహిర్, పర్పుల్ క్యాప్ (రూ. 10 లక్షలు): చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచ్లాడిన ఇమ్రాన్ తాహిర్.. 16.57 సగటుతో ఏకంగా 26 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మ్యాచ్ల్లో ఏకంగా తాహిర్ నాలుగేసి వికెట్లు పడగొట్టడం కొసమెరుపు. సీజన్ ముగిసే సరికి అతని ఎకానమీ కేవలం 6.69గానే ఉండటం పొదుపు బౌలింగ్కి నిదర్శనం.
3. కీరన్ పొలార్డ్, పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన కీరన్ పొలార్డ్.. లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా క్యాచ్ని బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకున్నాడు.
4. ఆండ్రీ రసెల్, సూపర్ స్ట్రైకర్ (రూ. 10 లక్షలు): కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్.. ఒంటిచేత్తో ఆ జట్టుకి విజయాల్ని అందిస్తూ వచ్చాడు. స్లాగ్ ఓవర్లలో అతను బాదుడికి టోర్నీలోని అన్ని జట్ల బౌలర్లూ బాధితులుగా మిగిలారు. మొత్తంగా సీజన్లో అతని స్ట్రైక్రేట్ 204.81గా ఉండటం విశేషం.
5. కేఎల్ రాహుల్, స్టైలిస్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన కేఎల్ రాహుల్.. బాధ్యతాయుత ఇన్నింగ్స్లతో ఆ జట్టుకి విజయాల్ని అందించాడు. 14 మ్యాచ్లాడిన రాహుల్ 593 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్లో ఒక సెంచరీ, 6 అర్ధశతకాలు ఉన్నాయి.
6. రాహుల్ చాహర్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్ (రూ. 10లక్షలు): ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన రాహుల్ చాహర్.. తన పదునైన స్పిన్ బౌలింగ్తో భాగస్వామ్యాల్ని విడదీయడంలో దిట్టగా పేరొందాడు.
7. సన్రైజర్స్ హైదరాబాద్, ఫెయిర్ప్లే అవార్డ్ (రూ. 10లక్షలు): సీజన్లో అత్యంత క్రమశిక్షణ కలిగిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన ఆధారంగా ఈ అవార్డుని కేటాయిస్తారు.
8. ఆండ్రీ రసెల్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): టోర్నీలో రెండు మ్యాచ్లు మినహా ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఆండ్రీ రసెల్ నిలకడగా రాణించాడు. మొత్తం 14 మ్యాచ్లాడిన రసెల్.. 510 పరుగులు చేయగా.. ఇందులో 31 ఫోర్లు, 52 సిక్సర్లు ఉండటం కొసమెరుపు.
9. శుభమన్ గిల్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడిన శుభమన్ గిల్.. 14 మ్యాచ్లాడి 296 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Suresh 237 Views
ఫెడ్ రిజర్వు వడ్డీరేట్ల ఛాయలు
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వు ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది.ఫెడ్ రిజర్వు ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించే సమీక్షలో వడ్డీ రేట్లు పెంచే నిర్ణయం ప్రకటించనున్ననున్నట్టు ప్రచారం మార్కెట్లలో అనిశ్చితికి దారితీసింది. అంతేకాకుండా ఇన్వెస్టర్లలో కలవరం రేపింది. బిఎస్ఇ 128పాయింట్లు క్షీణించి 25,636 వద్ద నిలిచింది. ఆసియా ఈక్విటీ మార్కెట్లుకూడ క్షీణించాయి. | 1entertainment
|
Hyderabad, First Published 18, Apr 2019, 12:29 PM IST
Highlights
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడగా.. అందులో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం విజయం సాధించింది.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడగా.. అందులో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం విజయం సాధించింది. విజయ, పరాజయాల విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా కోహ్లీ.. తమ ఆర్సీబీ జట్టు సభ్యులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు.
తన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి ఆర్సీబీ జట్టు సభ్యులకు మంచి విందు ఇచ్చారు. ముంబయిలోని తమ నివాసానికి జట్టు సభ్యులు అందరినీ ఆహ్వానించి చక్కని విందు అందించారు. ఆ సమయంలో కోహ్లీ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్ ధరించగా.. అనుష్క శర్మ.. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రస్ వేసుకున్నారు.
ఈ విందులో యజ్వేంద్ర చాహల్, హిమ్మత్ సింగ్, దేవ్ పడిక్కల్ లు పాల్గొని ఆ సమయంలో విరుష్క జంటతో దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘‘ అద్భుతమైన డిన్నర్ అందించినందుకు చాలా థ్యాంక్స్’’ అంటూ చాహల్ ఫోటో కింద క్యాప్షన్ కూడా జత చేశాడు. | 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఈఎంఐలతో వస్తువుల కొనుగోలా?.. జాగ్రత్త మరి!
ముందు కొనేసి తర్వాత ఈఎంఐల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. దీంతో సంపాదనలో ఎక్కువ ఈఎంఐలకే పోతుంటుంది.
Samayam Telugu | Updated:
Jul 5, 2018, 05:45PM IST
ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ ఉండేందుకు సకాలంలో చెల్లింపులు చేయడం చాలా ముఖ్యమైన విషయం. రుణ ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లుల వంటివాటిని ప్రతీ సారి డ్యూ డేట్ కంటే ముందే చెల్లించాలి. ఈ మధ్య ఖరీదైన జీవనశైలి అలవాటు కారణంగా అవసరం ఉన్నవీ,లేనివీ ఎడాపెడా కొనేయడం సాధారణ వ్యవహరంగా మారింది. బంధు మిత్రులతో పోలిక ఎక్కువయింది. దాని వల్ల కోరికలు అవసరాలుగా మారుతున్నాయి. దీంతో వస్తువును ముందు కొనేసి తర్వాత ఈఎంఐల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే సంపాదనలో ఎక్కువ ఈఎంఐలకే పోతుంటుంది. ఇది మీ ఆర్థికాభివృద్దికి ఆటకం కాగలదు. ఈ క్రమంలో ఈఎంఐలతో వస్తువుల కొనుగోలుకు ముందు వీటిని తెలుసుకోండి. ఈఎంఐతో వస్తువుల కోనుగోలా?.. అయితే జాగ్రత్త! | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కుంబ్లే లేకపోతేనేం.. వాళ్లు శిక్షణ ఇస్తున్నారు
జట్టులోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది కూడా ఇదే దృక్పథంతో
TNN | Updated:
Jun 25, 2017, 03:29PM IST
కుంబ్లే లేకపోతేనేం.. వాళ్లు శిక్షణ ఇస్తున్నారు
వెస్టిండీస్ పర్యటనలో భారత్ జట్టుకి ప్రధాన కోచ్ లేని లోటును సీనియర్ క్రికెటర్లు భర్తీ చేస్తున్నారని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించారు. కోచ్‌గా ఒప్పందం గడువు ముగియడంతో అనిల్ కుంబ్లే గత మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో బంగర్ మాట్లాడాడు. ఏ జట్టులోనైనా కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు సహజమేనని.. వాటి అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని టీమిండియా భావిస్తున్నట్లు వివరించాడు. | 2sports
|
Visit Site
Recommended byColombia
బౌలర్ల జాబితాలో లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ 23 స్థానాలు ఎగబాకి 28 స్థానానికి చేరుకున్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 56వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 10 స్థానాలను మెరుగుపర్చుకొని 45వ స్థానానికి చేరుకున్నాడు. అతడి కెరీర్లో ఇదే అత్యుతమ ర్యాంకింగ్ కావడం విశేషం.
మొహాలీ వేదికగా జరిగిన రెండో వన్డేలో 12 సిక్సర్లు, 13 ఫోర్లు బాదిన రోహిత్ 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి వంద పరుగుల్ని 115 బంతుల్లో చేసిన రోహిత్.. 36 బంతుల్లోనే మరో వంద పరుగులు జోడించాడు. దీంతో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. మూడేళ్ల కిందట ఈడెన్ గార్డెన్స్‌లో 264 పరుగులు చేసిన రోహిత్.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
Jun 01,2015
దేశంలో ఎదురులేని రిలయన్స్
ముంబయి: భారత్లో ఎక్కువ లాభాలు అర్జించిన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రిస్ నిలిచింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ మొత్తం రూ.23,566 కోట్ల మేర ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కువ లాభాలు ఆర్జిస్తు వచ్చిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) సంస్థను వెనక్కి తోస్తూ రిలయన్స్ అగ్రస్థానాన్ని ఆక్రమించుకొంది. 2014-15 సంవత్సరానికి గాను ఓఎన్జీసీ నికర లాభం రూ.18,334 కోట్లుగా నమోదు చేసుకొని మూడో స్థానంతో సంతృప్తి చేందింది. రిలయన్స్ తరువాత రెండో స్థానాని దేశ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ (టీసీఎస్) చేజిక్కించుకున్నట్లు బీఎస్ఈలో నమోదు చేసిన జాబితా సూచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సంస్థ లాభాలు రూ.19,852 కోట్లుగా నమోదు అయ్యాయి. ఎక్కువలాభాలను ఆర్జించిన టాప్ 10 సంస్థలలో టాటా గ్రూపునకే చెందిన టాటా మోటార్స్ కూడా ఉంది. కాగా, నాలుగో స్థానంలో ఎస్బీఐ (రూ.16,994 కోట్లు), అయిదవ స్థానంలో టాటా మోటార్స్ (రూ.13,986 కోట్లు), ఆరో స్థానాన్ని కోల్ ఇండియా (రూ.13,727 కోట్లు), ఏడో స్థానంలో ఇన్ఫోసిస్ (రూ.12,329 కోట్లు), ఎనిమిదో స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.12,247 కోట్లు), తొమ్మిదో స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.10,689 కోట్లు), పదో స్థానంలో ఐటీసీ (రూ.9,663 కోట్లు) నిలిచాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
2.0 అక్కడ బాహుబలి-2ని దాటింది!
బాహుబలి-2 సెట్ చేసిన రికార్డులను చెరిపేస్తుంది.. అంచనాలు కలిగిన సినిమా ‘2.0’.
TNN | Updated:
Jan 20, 2018, 04:42PM IST
బాహుబలి-2 సెట్ చేసిన రికార్డులను చెరిపేస్తుంది.. అంచనాలు కలిగిన సినిమా ‘2.0’. రజనీకాంత్ -శంకర్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘రోబో’కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమాపై అంచనాలు కూడా అందుకు తగట్టుగానే ఉన్నాయి. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఈ సినిమా బారీ నంబర్లను పలుకుతోందని సమాచారం.
ఇలా ఈ సినిమా ‘బాహుబలి-2’ రికార్డ్స్ కు ఎర్త్ పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా రోబో-2 మలయాళ డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించి ఈ మాట వినిపిస్తోంది. ఈ సినిమా మలయాళం డబ్బింగ్ హక్కులను ఏకంగా పదహారు కోట్ల రూపాయలకు అమ్మారని సమాచారం. తెలుగు, తమిళ భాషలతో పోలిస్తే చిన్నది అయిన మలయాళీ మార్కెట్ లో ఒక అనువాద సినిమా ఈ రేంజ్ లో అమ్ముడు పోవడం ఇదే తొలి సారి. | 0business
|
It's the same old story as Aaron Finch goes early again. He's averaging 16.16 across six innings against India this… https://t.co/HleyLvclyC
— Telegraph Sport (@telegraph_sport) 1546044419000
ఆటలో నాలుగో రోజైన శనివారం 54/5తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన టీమిండియా.. 106/8 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా.. తొలి ఇన్నింగ్స్లో లభించిన 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల టార్గెట్ కంగారూల ముందు నిలిచింది. ఈ రోజు తొలి సెషన్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (42: 102 బంతుల్లో 4x4, 2x6), రిషబ్ పంత్ (33: 43 బంతుల్లో 3x4, 1x6) కాసేపు మెరుపులు మెరిపించారు.
The Aussies thought Pat Cummins should have had seven, but not enough there on review! #SpecsaversCricket… https://t.co/23dITDjY7r
— cricket.com.au (@cricketcomau) 1546043267000
భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. సిరీస్లో పేలవంగా విఫలమవుతున్న అరోన్ ఫించ్ (3: 4 బంతుల్లో) మరోసారి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్లో ఔటవగా.. మరో ఓపెనర్ హారిస్ (13: 27 బంతుల్లో 1x4) స్పిన్నర్ జడేజా బౌలింగ్లో పెవిలియన్కి చేరాడు. దీంతో.. 33/2తో ఒత్తిడిలో పడిన ఆస్ట్రేలియా జట్టుని కాసేపు నడిపించిన ఉస్మాన్ ఖవాజా (33 : 59 బంతుల్లో 4x4, 1x6) కూడా మహ్మద్ షమీ బౌలింగ్లో జట్టు స్కోరు 63 వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం వచ్చిన షాన్ మార్ష్ (44: 72 బంతుల్లో 4x4, 1x6), మిచెల్ మార్ష్ (10: 21 బంతుల్లో 1x4), ట్రావిస్ హెడ్ (34: 94 బంతుల్లో 2x4), టిమ్ పైన్ (26: 67 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకున్నారు.
FIVE-FOR! @patcummins30 knocks over Agarwal and that's five wickets for the quick who has figures of 5-14. LIVE… https://t.co/UPaPPzGjdb
— Telegraph Sport (@telegraph_sport) 1546041497000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆర్బీఐ నుంచి కొత్త రూ.500 నోటు!!
నల్లధనంపై పోరులో భాగంగా గతేడాది నవంబరు 8 న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాటి స్థానంలో రూ.2,000, 500 నోట్లను అందుబాటులోకి తెచ్చింది.
TNN | Updated:
Jun 13, 2017, 01:03PM IST
ఆర్బీఐ నుంచి కొత్త రూ.500 నోటు!!
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500 నోట్లకు కొన్ని ఫీచర్లు జోడించి కొత్త వాటిని విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. చెలామణిలో ఉన్న రూ.500 నోట్లకు మరింత భద్రత కల్పించి కొత్తవాటిని విడుదల చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొత్త నోటుపై 'ఏ' అనే అక్షరాన్ని జోడించామని పేర్కొంది. గత నవంబరులో రూ.1,000, రూ.500 నోట్లను కేంద్రం రద్దు చేసిన తర్వాత విడుదలైన రూ. 500 నోట్లు కూడా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. నకిలీ నోట్లను అరికట్టేందుకే అదనపు సెక్యూరిటీ ఫీచర్‌ను జోడించామని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. కాగా, ఒక రూపాయి నోటును సైతం తిరిగి ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తున్న సంగతి తెలిసిందే.
దేశంలోని అవినీతిపై పోరాడి, నల్లధనాన్ని వెలికితీయడానికి చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు గత నవంబరు 8 న ప్రధాని ప్రకటించారు. ప్రధాని నిర్ణయానికి సామాన్య ప్రజల నుంచి ఆదరణ లభించింది. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టినా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయగలమని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకే ప్రజలను ఆ దిశగా చైతన్యం చేయడానికి అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
విలన్ గెటప్ వేస్తున్న మరో హీరో
TNN| Sep 9, 2017, 03.54 PM IST
దాసరి అరుణ్ కుమార్
స్టార్ హీరోగా వరుసగా సినిమాలు చేసిన హీరోలు కూడా ఒకానొక దశలో తమని తాము మళ్లీ రీచార్జ్ చేసుకుని విలన్ గెటప్ వేసిన సందర్భాలున్నాయి. ప్రస్థానం సినిమాలో సాయికుమార్, లెజెండ్ సినిమాతో జగపతి బాబు, నిన్న విడుదలైన యుద్ధం శరణం సినిమాతో శ్రీకాంత్ అలా వచ్చి క్లిక్ అయినవాళ్లే. ఇప్పుడదే కోవలో మరో హీరో విలన్ అవతారమెత్తాడు. హీరోగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చాలాకాలంగా నటనకి దూరంగా వున్న దాసరి అరుణ్ కుమార్ చాలా గ్యాప్ తర్వాత విలన్ వేషంతో ఆడియెన్స్ ముందుకురానున్నాడు.
అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో విలన్ ఎవరో కాదు... దర్శకరత్న దాసరి నారాయణ రావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ అని సినీవర్గాలు చెబుతున్నాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వీ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి తనని తాను కొత్తగా పరిచయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అరుణ్ కుమార్. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లోనే షూటింగ్ జరుపుకుంటోంది. | 0business
|
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి చార్మి పొటో గ్యాలరీ
First Published 1, Sep 2017, 12:37 PM IST
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
భ్రమరాంబ థియేటర్ లో సందడి చేసిన పైసా వసూల్ టీమ్ బాలయ్య పూరి
Recent Stories | 0business
|
sindu
సింధు సేఫ్…సైనా, శ్రీకాంత్కి బెస్ట్ ర్యాంకులు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్మాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సత్తాచాటిన భారత బ్మాడ్మింటన్ స్టార్స్ కెరీర్లో మళ్లీ పుంజుకున్నారు. ఈ టోర్నీ ఫైనల్లో అసా ధారణంగా పోరాడి, చివరికి రజతంతో సరిపెట్టు కున్న పి.వి.సింధు తన నాలుగో ర్యాంకును నిలబెట్టుకుంది. మరోవైపు గాయం కారణంగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో కాంస్యం గెలుచుకుని ర్యాంక్స్లో పైకి ఎగబాకింది. టోర్నీకి ముందు 16వ ర్యాంకులో ఉన్న సైనా, నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి చేరుకుంది. ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్తో ఇటీవల సూపర్ ఫామ్ కనబర్చిన కిదాంబి శ్రీకాంత్, ఛాంపియన్షిప్లో మాత్రం నిరాశపరి చాడు. ఈ టోర్నీలో అతను క్వార్టర్ ఫైనల్ దశ లోనే ఓటమి చవిచూశాడు. అయినప్పటికీ, రెండు స్థాణాలు మెరుగుపరుచుకుని ఎనిమిదో ర్యాంక్కి చేరుకున్నాడు. అజ§్ు జయరాం 16వ ర్యాంక్కి చేరుకోగా, బ్మాడ్మింటన్ సంచలనం సాయి ప్రణీత్ 17వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. | 2sports
|
Hyderabad, First Published 5, Apr 2019, 3:03 PM IST
Highlights
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'లూసిఫర్'.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'లూసిఫర్'. మార్చి 28న కేరళలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మోహన్ లాల్ కి తెలుగులో కూడా క్రేజ్ ఉండడంతో ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ చూసినంత సేపు చాలా ఆసక్తికరంగా సాగింది. ఓ రాజకీయ పార్టీ అధినేత మరణిస్తే.. ఆయన స్థానాన్ని దక్కించుకోవడం కోసం కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుంటారు.
రాబందుల్లాంటి వారి చేతుల్లోకి పార్టీ వెళ్లకుండా స్టీఫెన్ (మోహన్ బాబు) అనే వ్యక్తి రంగంలోకి దిగుతాడు. అతడు ఎంట్రీ ఇచ్చిన తరువాత కథ మొత్తం మారిపోతుంది. ఆ విషయాలను తెరపైనే చూడాలని అంటోంది చిత్రబృందం.
మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్ వంటి తారలు నటించిన ఈ సినిమాకి పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా.. దీపక్ దేవ్ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.
Last Updated 5, Apr 2019, 3:03 PM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
గుమ్మడికాయ కొట్టేసిన ముఖ్యమంత్రి ‘భరత్’!
మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ విడుదల తేదీని ఖరారు చేసుకోవడంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ప్రిన్స్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Samayam Telugu | Updated:
Apr 5, 2018, 04:50PM IST
మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ విడుదల తేదీని ఖరారు చేసుకోవడంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ప్రిన్స్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల - మహేష్ కాంబినేషన్ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీలో మహేష్బాబు ముఖ్యమంత్రిగా నటిస్తుండటం ఈ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. కాగా ‘భరత్ అనే నేను’ సినిమా చివరి షెడ్యూల్ స్పెయిన్లో పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరిగిపయనమయ్యారు. స్పెయిన్లో ఈ మూవీలోని కీలక సన్నివేశాలతో పాటు మేజర్ పార్ట్ సాంగ్స్ని కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుపుకుంది. కాగా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ను ‘భరత్ బహిరంగ సభ’ పేరుతో ఈనెల 7న హైదరాబాద్లోని ఎల్ బి స్టేడియంలో వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లలలో నిమగ్నమైంది చిత్ర యూనిట్. ఈ బిగ్ ఈవెంట్కు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరౌతున్నట్లు సమాచారం.
With the ever handsome #MaheshBabu @urstrulyMahesh and Raju Sundaram master from the last day shoot of… https://t.co/fBeE5Wl4Uh
— Thirunavukarasu (@DOP_Tirru) 1522904181000
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X | 0business
|
May 01,2015
మరింత కనిష్ఠానికి రూపాయి
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజు రోజుకు వెలవెల పోతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా పడిపోవడంతో పాటు కార్పొరేట్ల లాభాల్లో స్తబ్దత రూపాయిపై ప్రభావం చూపడంతో నాలుగు మాసాల కనిష్ట స్థాయికి దిగజారింది. విదేశీ ఈక్విటీలు తరలిపోవడం, మరోవైపు దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో వరుసగా రెండో సెషన్లోనూ రూపాయి నష్టపోయింది. గురువారం డాలర్తో రూపాయి మారకం విలువ 42 పైసలు పతనమై రూ.63.72 వద్ద ముగిసింది. ఇంతక్రితం సెషన్లో రూ.63.30 వద్ద నమోదయ్యింది. ఇంట్రా ట్రేడింగ్లో 63.71 వద్ద నమోదయ్యింది. డిసెంబర్ 2014లో ఈ స్థాయిలో రూపాయి విలువ చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ త్వరలోనే 63.90కి చేరే అవకాశాలున్నాయని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్ అభిషేర్ గొయాంక పేర్నొన్నారు. కాగా రూ.64.50-64.90కు చేరే అవకాశాలు లేకపోలేదన్నారు. వరుసగా రూపాయి మారకం విలువ పడిపోతున్నప్పటికీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చొరవ తీసుకోవడం లేదన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సానియా-మార్టినా జోడీదే బ్రిస్బేన్ టైటిల్!
ఇండో స్విస్ టెన్నిస్ జోడీ సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడీ 2016ను ఘనంగా ప్రారంభించింది.
TNN | Updated:
Jan 9, 2016, 10:35PM IST
ఇండో స్విస్ టెన్నిస్ జోడీ సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడీ 2016ను ఘనంగా ప్రారంభించింది. డబ్ల్యూటిఏ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ట్రోఫీని గెలుచుకుని సంచలనం సృష్టించారు. వారి జోడీ కెరీర్లో వరుసగా ఇది ఆరో టైటిల్ కావడం విశేషం. శనివారం బ్రిస్బేన్లో జరిగిన ఫైనల్స్ లో జర్మనీకి చెందిన టాప్ సీడ్స్ ఏంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ పై 7-5, 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. సానియా జోడీ ఈ మ్యాచ్ ను కేవలం 69 నిమిషాల్లోనే ముగించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ గా ఉన్న సానియా, మార్టినాల కెరీర్లో మొత్తం 26 టోర్నీల్లో విజయం సాధించారు. యూఎస్ ఓపెన్, గువాన్జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో వరుసగా విజయం సాధించి రికార్డ్ నెలకొల్పారు. ఈ విజయంతో వారి జోడి ప్రపంచంలో సుదీర్ఘకాలంగా విజయాల బాటలో పయనిస్తున్న టెన్నిస్ జోడీగా నిలవడం విశేషం. వారికి ముందు సారా, రాబర్టా పేరిట ఆ రికార్డ్ ఉంది. | 2sports
|
Suresh 247 Views
భారత బృందానికి ఘనస్వాగతం
రియో: ఒలింపిక్్ విలేజ్కు చేరుకున్న భారత క్రీడాకారులకు ఘనస్వాగతం లభించింది. 45 నిమిషాల జరిగిదన ఈ కార్యక్రమంలో వైట్ట్రాక్ సూట్తో భారత అథ్లెట్లు పాల్గొనానరు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్, చెఫ్ డి. మిషన్ రాకేష్ గుప్తా, విలేజ్ మేయర్, రెండుస్లారు ఒలింపిక్స్ పతకం సాధించిన జినెత్ అర్కైన్కు ఎఒఎ లోగోతో కూడన రెండు బహమతులు అందజేశారు. ఇందులో ఒకటి వెండితో చేసిన ఏనుగులది కాగా రెండవది బంగారంతో చేసిన నెమలి కూడ ఉంది. | 2sports
|
sumalatha 85 Views chandrasekharan , Jaguar-Land-Rover , tata
chandrasekharan
న్యూఢిల్లీ : టాటా సన్స్ ఆధ్వర్యంలోని జాగ్వార్ ల్యాండ్రోవర్ను విక్రయించేప్రతిపాదన ఏదీలేదని, అయితే కంపెనీకి వ్యూహాత్మక భాగస్వాములకోసం అన్వేషణజరుపుతున్నట్లు టాటాసన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేకరన్ వెల్లడించారు. మా గ్రూప్ సంస్థలకు ఆటోమొబైల్రంగమే కీలక వ్యాపారమని, రాబడులపరంగా కూడా ఆటోరంగం తమ కంపెనీకి ఎక్కువ వాటా ఇస్తుందన్నారు. 2008లోనే టాటామోటార్స్ ఫోర్డ్ మోటార్నుంచి జాగ్వార్ఎక్స్ఇ సెడాన్, ల్యాండ్రోవర్ డిస్కవరీ ఎస్యువిని కొనుగోలుచేసింది. రష్యా,చైనావంటి దేశాల్లో వాటి విక్రయాలు హోరుజోరుగా కొనసాగినంతకాలం కంపెనీకి కామధేనవుగా రాబడులపరంగానిలిచింది. అయితే ఇపుడున్న పరిస్థితిల్లో ప్రపంచ వ్యాప్తంగా పొదుపు కార్యాచరణ అవలంభిస్తోంది. 3.2 బిలియన్ డాలర్ల పొదుపుప్రణాళికనున అమలుచేసేందుకు వేలాది ఉద్యోగాలపై వేటువేసింది. టాటా ఆటోమోటివ్ బిజినెస్ భారత్ మార్కెట్లో కొంత మందగమనాన్ని నమోదుచేసింది. విదేశాల్లోకూడా కొన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. చైనాలో ఆర్థిక మందమనంతో ఆటో విక్రయాలు కూడా తగ్గిపోయాయి.
ఒక బ్రిటన్లో బ్రెగ్జిట్పై అనిశ్చితి వెంటాడింది. దీనితో జాగ్వార్ ల్యాండ్రోవర్ తన బ్రిటన్ ఫ్యాక్టరీలను వారం రోజులపాటు నవంబరునెలలోనేమూసివేస్తోంది. సరఫరా విఘాతం కలగడంతో బ్రెగ్జిట్పై స్పష్టతవచ్చేంతవరకూ కొనసాగించాలని తెలుస్తోంది. చైనా అమ్మకాలు గత ఏడాది 50శాతం క్షీణించాయి. 2019లో కొంతమెరుగుదల ఉందని, కొన్ని సమస్యలు సొంతంగా చేసిన అపరాధమేనని, వాహన నాణ్యత, డీలర్ల సమస్యలు కొన్ని వెంటాడాయని అన్నారు. ఆటోమొబైల్రంగం ఇపుడు సంక్లిష్ట సమయంలో ఉందన్నారు. ఇక విద్యుత్ వాహనాలు వస్తే తాము ఉత్పత్తి వ్యయం కూడా తగ్గించుకోగలుగుతామని అన్నారు. ఇపుడు పన్నులు సుంకాలపరంగా వివిధ దేశాలు కూడా కొంతమేర పరిరక్షణ విధానంతో నడుస్తున్నట్లు వెల్లడించారు. బ్రిటిష్బ్రాండ్లపై ఈ ఏడాది 3.9 బిలియన్ డాలర్లపెట్టుబడులు రద్దుచేసినట్లు వివరించారు. ఆటోమార్కెట్లో నెలకొన్న మందగమనమే ఇందుకుకీలకమని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న జెల్ఆర్పరిస్థితిని పూర్తిగా రివర్స్చేసి పునరుద్ధరించడమే తన లక్ష్యమని, 2021 నాటికి పూర్తిస్థాయిలో జెఎల్ఆర్ పునరుద్ధరణజరుగుతుందన్న ధీమా ఆయన వ్యక్తంచేసారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/telangana/ | 1entertainment
|
నిరాడంబరంగా రేణుదేశాయ్ నిశ్చితార్ధం .. పెళ్లికొడుకు ఎవరో సస్పెన్స్
Highlights
నిరాడంబరంగా రేణుదేశాయ్ నిశ్చితార్ధం .. పెళ్లికొడుకు ఎవరో సస్పెన్స్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో విడిపోయాకా.. తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో ఉంటూ.. వారికే తన జీవితాన్ని అంకితం చేసిన రేణూ దేశాయ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లుగా గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. నాకో తోడు దొరికిందంటూ ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడం.. తనకు కాబోయే భర్త చేస్తున్న మెసేజ్లను నా స్నేహితులు చదవనివ్వడం లేదంటూ పోస్ట్ చేయడంతో.. రేణూ దేశాయ్ ద్వితీయ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది.
ఈ నేపథ్యంలో ఆమె నిశ్చితార్ధం జరిగింది.. ఈ సందర్భంగా ఉంగరాలు మార్చుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానితో పాటుగా బాధ నుంచి కోలుకునేందుకు నాకు సహాయంగా నిలిచినందుకు నీ నిజాయితీ మనసుకు ధన్యవాదాలు అని రాశారు. అయితే తనకు కాబోయే భర్త ఎవరో మాత్రం రేణుదేశాయ్ చెప్పలేదు. కనీసం అతడి పేరు కూడా వెల్లడించలేదు.
Last Updated 24, Jun 2018, 3:39 PM IST | 0business
|
Visit Site
Recommended byColombia
రాజశేఖర్ హీరోగా చందమామ కథలు, గుంటూర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ ‘పి.ఎస్.వి గరుడ వేగ 125.18’ మూవీ వచ్చేనెల 3 తేదీన రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ మూవీలో పూజా కుమార్ హీరోయిన్ నటించగా.. సన్నీలియోన్ ఓ ఐటమ్ సాంగ్‌లో తనదైన శైలిలో పెర్ఫామ్ చేసిందట. యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో కంపోజ్ చేసిన డియో.. డియో ఐటమ్ సాంగ్‌కి బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ విష్ణుదేవా కంపోజ్ చేశారు. ఇందుకోసం ముంబై‌లో భారీ సెట్‌లో వేసి సన్నీ లియోన్‌తో చేసిన ఐటెం సాంగ్ ఈ సినిమాకి హైలైట్ కానుందని సమాచారం.
ఇదిలా ఉంటే విడుదలకు సిద్ధమైన గరుడవేగ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సన్నీ లియోన్‌ పిలిపించి ‘గరుడవేగ’ ఐటమ్ సాంగ్ డియో.. డియో.. సాంగ్‌కి స్టెప్పులేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 27న జరిగే ‘గరుడవేగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సన్నీ లియోన్ హాజరుకావడమే కాకుండా లైవ్‌లో డియో.. డియో సాంగ్‌కి స్టెప్పేస్తుందట హాట్ సుందరి. ఇటీవల చిత్రయూనిట్ ఈ సాంగ్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదలచేయగా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సాంగ్‌లో సన్నీ లైవ్ పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందా అని ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. | 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఎల్ఐసీ పాలసీ హామీగా రుణం ఎలా పొందాలి?
ప్రైవేటు అప్పులపై ఆధారపడతారు. దీని కంటే ఎల్ఐసీ పాలసీ పై రుణం తీసుకోవడం ఉత్తమం. అది ఎలా తీసుకోవాలి, దాని అర్హతలు, సానుకూల,ప్రతికూల అంశాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Samayam Telugu | Updated:
Apr 13, 2018, 03:27PM IST
బీమా పాలసీ హామీగా రుణం
ఎల్ఐసీ పాలసీ పై రుణం
ఒకప్పటిలాగా ఉన్న దాంట్లోనే సర్దుకుపోయేతత్వం క్రమంగా తగ్గిపోతోంది. అప్పు చేసైనా ఆర్బాటాల విషయంలో తగ్గేదే లేదంటున్నది నేటి తరం. ఇంట్లోకి అవసరమైన వస్తువులను కొనుక్కోవడంలోనూ, అప్పుడప్పుడు విహార యాత్రలకు వెళ్లే విషయంలో నేటి యువత కాంప్రమైజ్ అవడం లేదు. అవసరాలకు మించి డబ్బు ఖర్చు చేస్తుండటంతో ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. దీంతో కొన్ని సందర్భాల్లో అప్పు చేయాల్సి వస్తోంది. ఎక్కువ మంది బంగారం రుణాలపై ఆధారపడలేని పరిస్థితి. దీంతో కొంత మంది పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. అదే విధంగా చాలా మంది పెట్టుబడిదారులు తప్పనిసరిగా ఎల్ఐసీ పాలసీలను కొనుగోలు చేస్తున్నారు. కష్ట సమయంలో ఇవే ఆదుకుంటున్నాయి. ఎలాగంటారా? మీకు డబ్బు అత్యవసరంగా కావాలి. ఎక్కడా అప్పు దొరకడం లేదు. అప్పుడు ఏం చేస్తారు. ? ప్రైవేటు అప్పులపై ఆధారపడతారు. దీని కంటే ఎల్ఐసీ పాలసీ పై రుణం తీసుకోవడం ఉత్తమం. అది ఎలా తీసుకోవాలి, దాని అర్హతలు, సానుకూల,ప్రతికూల అంశాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Recommended byColombia
అర్హతలు
పాలసీని స్వాధీన విలువలో 90 శాతాన్ని ఎల్ఐసీ రుణంగా ఇస్తుంది. పెయిడప్ పాలసీలు అయితే ఇది 85 శాతం. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలపైనే గానీ, టర్మ్ ప్లాన్లపై రుణం రాదు. ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తూ పాలసీ గడువు ముగిసే వరకూ అసలు చెల్లించకుండా రుణాన్ని కొనసాగించుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నుంచి ఎల్ఐసీ అసలును మినహాయించుకుంటుంది. లేదా పాలసీదారుడు మరణిస్తే పరిహారం నుంచి ఆ మేరకు తగ్గించుకుంటుంది. ఒకవేళ వడ్డీ కూడా చెల్లించకుంటే మాత్రం పాలసీని ముందే టర్మినేట్ చేసే హక్కు ఎల్ఐసీకి ఉంది. రుణ కనీస కాల వ్యవధి ఆరు నెలలు. ఆ లోపు రుణం తీర్చేయాలనుకుంటే ఆరు నెలల వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత ఆరు నెలల్లోపే పాలసీదారుడు మరణిస్తే లేదా కాల వ్యవధి తీరితే అప్పటి వరకే వడ్డీని ఎల్ఐసీ లెక్కకడుతుంది. రుణం తీసుకోవాలంటే పాలసీ తీసుకుని కనీసం మూడేళ్లు పూర్తయి సరెండర్ వ్యాల్యూ కలిగి ఉండాలి. పాలసీ బాండ్ను ఎల్ఐసీకి ఇవ్వాలి. ఇంకా అర్హత ఉంటే అదే పాలసీపై రెండో రుణం కూడా తీసుకునేందుకు వీలుంది. ఎల్ఐసీ కాకుండా ఇతర ఆర్థిక సంస్థల నుంచి సైతం బీమా పాలసీపై రుణం తీసుకోవచ్చు. కాకపోతే ఎల్ఐసీ సరెండర్ విలువలో 90 శాతం రుణంగా ఇస్తే, ఇతర సంస్థలు ఇంతకంటే తక్కువ మేరే రుణమిస్తాయి.
దరఖాస్తు విధానం:
ఎల్ఐసీ వెబ్సైట్లో ఆన్లైన్ సర్వీసెస్ కాలమ్లో ‘ఆన్లైన్ లోన్' ఆప్షన్ ఎంచుకోవాలి. మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడే రిక్వెస్ట్ ఫర్ ద లోన్ ఆప్షన్ కనిపిస్తుంది. కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటే దీన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పటికే రుణం తీసుకుని వడ్డీ, అసలు చెల్లించాలనుకునే వారి కోసం మరో ఆప్షన్ కూడా ఈ పేజీలోనే కనిపిస్తుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్ఐసీ పాలసీదారుడి బ్యాంకు ఖాతాలో రుణం మొత్తం జమ చేస్తుంది. అందుకే దీనికంటే ముందు ఎల్ఐసీకి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలు సరిగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించాలి.
సానుకూల అంశాలు
అత్యవసరాల్లో వేగంగా రుణం పొందొచ్చు. పర్సనల్ లోన్ కంటే వడ్డీ రేటు చాలా తక్కువ. ఆన్లైన్లోనే చెల్లించే వెసులుబాటు. క్రెడిట్ స్కోరుతో అవసరం లేదు. ఏ ఇతర అర్హత పత్రాలను ఇవ్వాల్సిన పని లేదు. అలాగే, పాలసీదారుడు అకాల మరణం చెందితే ఆధారపడిన వారికి పరిహారం తక్కువగా వస్తుంది. ఎందుకంటే అందులో నుంచి రుణాన్ని ఎల్ఐసీ మినహాయించుకుంటుంది.
ఎల్ఐసీ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన పాలసీ!
ప్రతికూలతలు
అత్యవసరాల్లో పాలసీ ఆధారిత రుణం ఉపయోగపడినప్పటికీ, రుణం చాలా తక్కువగా లభించడం, పన్ను ప్రయోజనాలు లేకపోవడం గమనించాల్సిన అంశాలు. స్వాధీనత విలువ ఆధారంగా రుణం మొత్తాన్ని నిర్ణయిస్తున్నందున పాలసీ కొనుగోలు చేసిన మొదటి కొన్ని సంవత్సరాలు ఎక్కువ మొత్తం డబ్బు అవసరం ఉంటే కేవలం ఈ తరహా రుణంపై ఆధారపడి ధైర్యంగా ముందుకు వెళ్లలేం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
ప్రపంచంలోనే భారత్ యువ దేశం..
- కొత్త ఉత్పత్తులతో విస్తరిస్తాం: యాపిల్ సీఈఓ టిమ్కుక్
న్యూయార్క్: రానున్న రోజుల్లో వైర్లెస్ నెట్వర్క్ డివైజెస్లకు భారత్ మేటి మార్కెట్గా నిలవనుందని యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుకు తెలిపారు. 2022 నాటికి అత్యధిక జనాభా కలిగి దేశంగా భారత్ మారనుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా 25 ఏళ్లు అంతకు లోపు వయస్కులైన యవత భారత్ సొంతమని ఆయన వివరించారు. యువత ఎక్కువగా స్మార్ట్ఫోన్లను ఇష్టపడుతారనీ.. ఫలితంగా రానున్న రోజుల్లో ఇక్కడ మంచి మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్ వంటి వర్థమాన దేశాలలో ఎల్టీఈ (వైర్లెస్) చేరిక ప్రస్తుతానికి అందుబాటులో లేదన్న ఆయన ఈ ఏడాది కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే యాపిల్ మార్కెట్ భారత్లో కొత్త పుంతలు తొక్కుతుందని వివరించారు. భారత్ వంటి మార్కెట్లను ఆకర్షించేందుకు తాము పలు కొత్తకొత్త డివైజెస్లను సిద్ధం చేసి ఉంచినట్లుగా ఆయన తెలిపారు. భారత మార్కెట్లో విస్తరించేందుకు అపారమైన అవకాశాలు అందుబాటులో ఉన్నట్లుగా టిమ్కుక్ తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Kolkata, First Published 9, Sep 2019, 9:53 PM IST
Highlights
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నా పైరేట్స్ మొదటిసారి అద్భుత ప్రదర్శనను కనబర్చింది. ఆ జట్టు తమిళ్ తలైవాస్ ను 26 పాయింట్ల తేడాతో మట్టికరిపించి ఘన విజయాన్ని అందుకుంది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నా పైరేట్స్ మొదటిసారి అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఈ మాజీ ఛాంపియన్ జట్టు పాయింట్స్ టేబుల్ చివరన నిలిచిన విషయం తెలిసిందే. అయితే కోల్కతాలోని నేతాజి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మాత్రం తమ మునుపటి ఆటతీరును కనబర్చింది. తమిళ్ తలైవాస్ ను 26 పాయింట్ల భారీ తేడాతో మట్టికరిపించి తమలో ఛాంపియన్ ఇంకా దాగున్నాడని నిరూపించుకుంది. మరీముఖ్యంగా స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి 26 పాయింట్లు అందించడంతో పైరేట్స్ సునాయాసంగా విజయతీరాలకు చేరుకుంది.
పాట్నా టీం కేవలం రైడింగ్ లోనే 30 పాయింట్లు సాధించగా అందులో 26 ఒక్క ప్రదీప్ సాధించినవే. మిగతావారిలో జయదీప్ 7, హది 4, నీరజ్ 2, మోను 2 పాయింట్లు సాధించారు.ఇలా ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ల ద్వారా 8, ఎక్స్ట్రాల రూపంలో 1 మొత్తం 51 పాయింట్లు సాధించి పైరేట్స్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
ఇక తమిళ్ తలైవాస్ విషయానికి వస్తే కేవలం 25 పాయింట్లవద్దే చేతులెత్తేసింది. రైడింగ్ లో 18 పాయింట్లతో ఫరవాలేదనిపించినా ట్యాకిల్స్ లో మాత్రం కేవలం 6 పాయింట్లతో ఘోరంగా విఫలమయ్యింది. ఆటగాళ్ళలో అజిత్ 10, రాహుల్ చౌదరి 5, వినీత్ 3, సాగర్ 3 పాయింట్లు సాధించినా పాట్నా ఆటగాళ్ల ముందు నిలవలేకపోయారు.. దీంతో చివరకు 51-25 పాయింట్ల తేడాతో తలైవాస్ ఓటమిని చవిచూసింది. | 2sports
|
Jun 02,2015
అరబిందో మందుకు అమెరికా అనుమతులు
హైదరాబాద్: వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగించే 'మెట్రోనైడజోల్' మాత్రల తయారీకి గాను అరబిందో ఫార్మాకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్ ఎఫ్డీఏ) అనుమతి లభించింది.
ఈ ట్యాబ్లెట్లను 250, 500 ఎం.జి. పరిమాణంలో తయారు చేసేందుకు అనుమతి లభించినట్లు కంపెనీ తెలిపింది. త్వరలోనే విదేశాలకు దీనిని ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వివిధ రకాల బ్యాక్టీరియాల మూలంగా వచ్చే వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నివారణకు, ఆపరేషన్ తరువాత వచ్చే ఇన్ఫెక్షన్లకు కూడా ఈ 'మెట్రోనైడజోల్' మాత్రలను వాడుతుంటారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తి మార్కెట్ విలువ దాదాపు 58 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
New Delhi, First Published 17, Apr 2019, 10:01 AM IST
Highlights
ఒఖ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది జెట్ ఎయిర్వేస్ పరిస్థితి. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న బ్యాంకర్లు దాని నిర్వహణకు నిధుల కేటాయింపుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో దాదాపు షట్డౌన్ అంచుల్లో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్.. బ్యాంకర్లు నిర్వహించిన బిడ్గింగ్లో పాల్గొనలేదని తెలుస్తున్నది. ఏప్రిల్ 12న బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిడ్డింగ్లో గోయల్ కూడా పాల్గొన్నారన్న వార్తలు వచ్చాయి. విదేశీ సంస్థలతో కలిసి బిడ్ వేసినట్లు ప్రచారం జరిగింది.
జెట్ ఎయిర్వేస్ సంస్థకు పూర్వం నరేశ్ గోయల్ జనరల్ సేల్స్ సంస్థ జెట్ ఎయిర్.. డెలావేర్ కేంద్రంగా పని చేస్తున్న ఫ్యూచర్ ట్రెండ్ క్యాపిటల్, లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఆది పార్టనర్స్ మద్దతుతో చివరి క్షణంలో బిడ్ దాఖలు చేశాయి. కానీ అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), టీపీజీ క్యాపిటల్ సంస్థలు మళ్లీ నరేశ్ గోయల్ బిడ్డింగ్ దాఖలు చేస్తే వైదొలుగుతామని హెచ్చరించాయి.
దీంతో జెట్ ఎయిర్వేస్ సంస్థ భవిష్యత్ కోసం నరేశ్ గోయల్ వెనుకడుగు వేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చే వరకు పూర్తిగా కార్యకలాపాలు నిలిపేయడమే జెట్ ఎయిర్వేస్ బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సంస్థ రుణదాతల కూటమి.. వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ఎవరికి వారు తమ పంతం వీడకపోవడంతో జెట్ ఎయిర్వేస్ సంస్థకు తక్షణ సాయం అందడం మృగ్యంగా మారిపోయింది.
జెట్ ఎయిర్వేస్కు మరింతగా రుణం అందించేందుకు సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మెన్ నరేశ్ గోయెల్ తన వాటాను తనఖా పెట్టడంతోపాటు సంస్థకు ఉన్న దాదాపు 10 వరకు సొంత విమానాలను కూడా పూచీకత్తుగా ఉంచితే మధ్యంతర సాయం అందిస్తామంటూ కొందరు బ్యాంకర్లు ప్రతిపాదించారు. దీనికి గోయల్, యాజమాన్యం అంగీకరించకపోవడంతో జెట్కు మధ్యంతర సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో సంస్థ భవితవ్యంపై చర్చించేందుకు మంగళవారం సమావేశమైన జెట్ ఎయిర్వేస్ బోర్డు మధ్యంతర సాయం అందించేందుకు ఇటు రుణదాతలు గానీ.. ప్రభుత్వం గానీ.. ఇతర ప్రయివేటు సంస్థలుగానీ మందుకు రాలేదు కాబట్టి.. విధిలేని పరిస్థితుల్లో అవసరమైతే సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. ఈ విషయమై తుది నిర్ణయాన్ని సంస్థ సీఈవో అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు రుణదాతలు కట్టుబడి ఉన్నారని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహెతా చెప్పారు. అయితే దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని మంగళవారం జెట్ ఎయిర్వేస్ బోర్డు సమావేశం తర్వాత మీడియాతో అన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నేతృత్వంలోని జెట్ ఎయిర్వేస్కు అప్పులిచ్చిన 26 మంది రుణదాతల్లో పీఎన్బీ కూడా ఒకటి. జెట్ ఎయిర్వేస్ రుణ భారం రూ.8,000 కోట్లకుపైగా ఉన్న విషయం తెలిసిందే. జెట్ పునరుద్ధరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ పునరుద్ధరణ ప్యాకేజీని పరిశీలిస్తున్నదని మెహెతా చెప్పారు.
బ్యాంకర్ల కన్సార్టియం సూచన మేరకు జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి గోయల్ దంపతులు గత నెల తప్పుకున్న సంగతి తెలిసిందే. గోయల్తోపాటు, సంస్థలో వాటా ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్ షేర్లను అప్పులిచ్చిన బ్యాంకర్లు మెజారిటీ భాగస్వాములుగా అవతరించారు. ఈ క్రమంలోనే రుణాల వసూళ్లలో భాగంగా తమ వాటాలను విక్రయించేందుకు బ్యాంకులు బిడ్డింగ్ నిర్వహించాయి.
ఎస్బీఐ క్యాపిటల్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా, త్వరలోనే బిడ్డర్ల వివరాలను విడుదల చేస్తామని సోమవారం ఎస్బీఐ ప్రకటించినది తెలిసిందే. సంస్థలో 75 శాతం వరకు వాటాను సొంతం చేసుకునేలా బిడ్డర్లు ఉండాలని బ్యాంకులు అంటున్నాయి.
కానీ జెట్ ఎయిర్వేస్ మనుగడపై ఆ సంస్థ ఉద్యోగుల్లో విశ్వాసం సన్నగిల్లింది. వరుస ప్రతికూల పరిణామాల మధ్య ఇప్పటికే ఇతర ఎయిర్లైన్స్ వైపు చూస్తున్న ఉద్యోగులు.. తమ వేతన బకాయిల వసూలు కోసం యాజమాన్యంపై న్యాయ పోరాటానికీ తెరతీస్తున్నారు.
బ్యాంకుల చేతికి మెజారిటీ వాటా చేరడంతో అంతా సర్దుకున్నట్లే అనుకున్న జెట్ సిబ్బంది ఆనందం ఎంతోసేపు నిలువలేదు. తక్షణ అవసరాల నిమిత్తం రూ.1,500 కోట్ల సాయం చేస్తామన్న బ్యాంకర్లు వెనుకడుగు వేస్తుండటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
‘మేము మా బకాయిల వసూలు కోసం లేబర్ కమిషనర్ వద్దకు వెళ్తున్నాం. ఇక ఓపిక పట్టే స్థితిలో మేము లేము అని రోజువారి ఖర్చుల కోసం తన ఎల్ఐసీ పాలసీపై రుణం తీసుకున్న ఓ ఇంజినీర్ మంగళవారం చెప్పారు.
‘జెట్ ఎయిర్వేస్ షేర్ల విలువ ఉన్నట్టుండి భారీగా పడిపోయింది. ఇక సంస్థ పనైపోయిందన్న సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే అన్ని విమాన సర్వీసులు ఆగిపోనున్నాయి’ అని ఆయన ఒకింత నిరాశ, నిస్పృహలతో మాట్లాడారు.
సంస్థలోని అన్ని ర్యాంకుల్లోని ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు జెట్ ఎయిర్వేస్ పైలెట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్) ఉపాధ్యక్షుడు కెప్టెన్ అసిం వలియాని అన్నారు. దాదాపు నాలుగు నెలలుగా జీతాలు రాక పిల్లల చదువు, ఈఎంఐ, మెడిక్లయిములకు ఆటంకం ఏర్పడుతున్నదని తెలిపారు.
‘మాకు రావాల్సిన బకాయిలు వస్తాయన్న నమ్మకం లేదు. భవిష్యత్ అంధకారంగా ఉన్నది. దివాలా చట్టంలోకి సంస్థను తీసుకళ్లైనా మా వేతన బకాయిలను ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని మరో పైలట్ తెలియజేశారు.
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం నేపథ్యంలో పెరుగుతున్న విమాన చార్జీలపై విమానయాన రంగ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దృష్టి సారించింది. టిక్కెట్ ధరలు, ఇతరత్రా సేవల విలువల్లో రోజువారీ మార్పులను గమనిస్తున్న డీజీసీఏ.. రద్దీ ఎక్కువగా ఉన్న పది మార్గాల్లో చార్జీలను ఆమోదయోగ్య స్థాయిలోనే ఉంచాలని ఎయిర్లైన్స్ను కోరినట్లు ఖరోలా చెప్పారు.
ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా, వారిపై భారం పెరుగకుండా ఎయిర్లైన్స్ సంస్థలతో డీజీసీఏ చర్చలు కూడా జరుపుతుందని మంగళవారం మీడియాకు చెప్పారు. జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు గణనీయంగా పడిపోగా, పెరిగిన ప్యాసింజర్ల రద్దీతో ఇతర విమానయాన సంస్థలు ఒక్కసారిగా టిక్కెట్ ధరలను పెంచేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం నడుస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానాలు ఐదేనని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా స్పష్టం చేశారు. బ్యాంకుల నుంచి రూ.400 కోట్ల అత్యవసర నిధుల కోసం జెట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
జెట్ ఎయిర్వేస్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, ఈ సంక్షోభం నేపథ్యంలో దేశీయ విమానయాన రంగంలో ఏర్పడిన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నదనీ ఆయన తెలిపారు. కాగా, నడుస్తున్న ఈ విమానాలు కూడా ఏటీఆర్ (చిన్న శ్రేణి విమానాలు)లు కావడం గమనార్హం. బకాయిలు చెల్లించకపోవడంతో చమురు సంస్థలు అప్పుపై ఇంధన సరఫరాను నిలిపివేయగా, డబ్బులిచ్చి కొనలేక భారీ విమానాలన్నీ ఎయిర్పోర్టులకే పరిమితమయ్యాయి.
మరోవైపు జెట్ ఎయిర్వేస్ కష్టాలను అమెరికా ఎగ్జిమ్ బ్యాంక్ మరింత పెంచేసింది. బోయింగ్ 777 విమానాలను కొనేందుకు గతంలో పొడిగిస్తామన్న అన్ని రుణాలను నిలిపివేసిన బ్యాంకు.. ఇప్పటికే ఇచ్చిన అప్పుల వసూలుకు ఉన్న బోయింగ్ విమానాలనూ హస్తగతం చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి జెట్ ఎయిర్వేస్ దాదాపు రూ.2,000 కోట్ల రుణాలను తీసుకున్నది. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్వేస్కున్న 10 బోయింగ్ 777 విమానాలను ఎగ్జిమ్ బ్యాంక్ స్వాధీనం చేసుకునే వీలుందని తెలుస్తున్నది. దీనిపై అటు ఎగ్జిమ్ బ్యాంక్ను, ఇటు జెట్ ఎయిర్వేస్ను సంప్రదించినా సమాధానం లేదు.
25 ఏండ్లకుపైగా నడిచిన జెట్ ఎయిర్వేస్.. ఒకప్పుడు గరిష్ఠంగా 124 విమానాలతో సేవలందించింది. ప్రస్తుతం 5 విమానాలను నడుపుతున్నది. ఇవి కూడా రేపోమాపో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. కాగా, మంగళవారం జెట్ షేర్ల విలువ 8 శాతం వరకు నష్ట పోయింది. ఒకానొక దశలో దాదాపు 19 శాతం పడిపోయింది.
Last Updated 17, Apr 2019, 10:01 AM IST | 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019: రాజస్థాన్ కోచ్గా ప్యాడీ ఆప్టన్..!
2013 నుంచి 2015 ఐపీఎల్ సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా పనిచేసిన ఆప్టన్.. తాను బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే జట్టుని ప్లేఆఫ్ చేర్చాడు.
Samayam Telugu | Updated:
Jan 13, 2019, 06:28PM IST
IPL 2019: రాజస్థాన్ కోచ్గా ప్యాడీ ఆప్టన్..!
ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఇటీవల జరిగిన ఆటగాళ్ల వేలంలో రూ. 13.80 కోట్లు ఖర్చుచేసి 9 మంది క్రికెటర్లని కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ.. టీమ్ కోచింగ్ స్టాఫ్లోకి మళ్లీ ప్యాడీ ఆప్టన్ని తీసుకుంది.
2013 నుంచి 2015 ఐపీఎల్ సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా పనిచేసిన ఆప్టన్.. తాను బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే జట్టుని ప్లేఆఫ్ చేర్చాడు. అయితే.. ఆ తర్వాత ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్పై రెండేళ్లు నిషేధం పడగా.. గత ఏడాదే మళ్లీ ఐపీఎల్లోకి ఆ జట్టు పునరాగమనం చేసింది.
2018 ఐపీఎల్ సీజన్లో ఆ జట్టు నిరాశపరిచింది. బాల్ టాంపరింగ్ కారణంగా కెప్టెన్ స్టీవ్స్మిత్పై నిషేధం వేటు పడటంతో అతను గత సీజన్కి దూరమవడం ఆ జట్టు ప్రదర్శనని దారుణంగా దెబ్బతీసింది. ఈ ఏడాది కూడా గాయం కారణంగా అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. మళ్లీ పాత కోచ్ని తీసుకురావడం ద్వారా జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపాలని ఫ్రాంఛైజీ యోచిస్తోంది. ఈ మేరకు ప్యాడీ ఆప్టన్ని హెడ్ కోచ్గా నియమిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది.
భారత్ జట్టుకి కూడా 2008 నుంచి 2011 వరకూ సహాయ కోచ్గా ఆప్టన్ పనిచేశాడు. దీంతో.. ఆ అనుభవం కూడా అక్కరకొస్తుందని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. మే రెండో వారంలో ముగిసే అవకాశముంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
internet vaartha 160 Views
న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్నకు పాల్పడి అయిదేళ్ల నిషేదం తరువాత పాక్ జట్టులోకి పునరాగమనం చేసిన ఫేస్ బౌలర్ మహ్మద్ అమీర్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా జులై 14 నుంచి ఇంగ్లాండ్తో 4 టెస్టులు, 5 వన్డేలు,1 టి20 మ్యాచ్ల సుధీర్ఘ సిరీస్ను పాకిస్థాన్ ఆడనుంది. 2010లో తాను ఫిక్సింగ్ నకు పాల్పడి ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో పున రాగమనం అనంతరం తొలి టెస్టు ఆడనుండటం యాధృచ్ఛికం. పునరాగమనం తరువాత అమీర్ బౌలింగ్ను ఒసారి పరిశీలించండి, బంతి వేగం,స్వింగ్,నియంత్రణ అన్నీ గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయి. అందుకే ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అమీర్అని హక్ ప్రశంసించాడు. లార్డ్స్లో అతని పై ఒత్తిడిఉంటుందని మాకు తెలుసు. కానీ అవేమీ అతడి బౌలింగ్ను ప్రభావితం చేయలేవని మిస్లా వివరించాడు. | 2sports
|
Sachin Tendulkar reveals secrets behind VVS Laxman's success
వీవీఎస్ లక్ష్మణ్ సీక్రెట్ చెప్పేసిన సచిన్
భారత జట్టులో ఒకప్పటి సహచరుడైన వీవీఎస్ లక్ష్మణ్ గురించి అభిమానులకి తెలియని ఓ సీక్రెట్ని సచిన్ తెందుల్కర్ తాజాగా బహిర్గతం చేశాడు.
TNN | Updated:
Nov 1, 2017, 06:16PM IST
భారత జట్టులో ఒకప్పటి సహచరుడైన వీవీఎస్ లక్ష్మణ్ గురించి అభిమానులకి తెలియని ఓ సీక్రెట్‌ని సచిన్ తెందుల్కర్ తాజాగా బహిర్గతం చేశాడు. బుధవారం 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్న లక్ష్మణ్‌కి శుభాకాంక్షలు చెప్పిన సచిన్.. ఆ రహస్యాన్ని కూడా చెప్పేస్తున్నా అంటూ చెప్పేశాడు. టెస్టు ఫార్మాట్‌లో తన సొగసైన ఆటతో ఆస్ట్రేలియా బౌలర్లకి ఎన్నో నిద్రలేని రాత్రుల్ని మిగిల్చిన ఈ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వెళ్లేముందు ఏం చేస్తాడో సచిన్ వెల్లడించాడు.
‘హ్యాపీ బర్త్ డే లక్స్.. నువ్వు పరుగులు చేయడం వెనుక ఉన్న రహస్యాన్ని నేను చెప్తేస్తున్నా. బ్యాటింగ్‌కి వెళ్లే ముందు హాయిగా షవర్ కింద స్నానం చేయడం అనంతరం ఒక ఆపిల్ తినడం’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్.. భారత్ క్రికెట్ గతినే మార్చేసిన విషయం తెలిసిందే. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన స్మిత్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్ డ్వేన్ స్మిత్ ప్రకటించాడు.
TNN | Updated:
Mar 2, 2017, 01:22PM IST
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన స్మిత్
వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ సహా ఇతర టీ20 లీగ్‌లలో ఆడేస్తున్న ఈ విండీస్ క్రికెటర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడుతున్నాడు. షార్జాలో కరాచీ కింగ్స్‌తో రెండో క్వాలిఫైయింగ్ ఫైనల్ ముందు 33 ఏళ్ల స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
2015 వరల్డ్ కప్‌లో చివరిసారిగా విండీస్ తరఫున ఆడిన స్మిత్.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. 2003-04లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా స్మిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అరంగేట్రం చేశాక రెండో ఇన్నింగ్స్‌లోనే సెంచరీతో నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. స్మిత్ చివరిసారిగా 2006లో టెస్టు క్రికెట్ ఆడాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా స్మిత్ నిలకడగా రాణించాడు. రెండు వరల్డ్ కప్‌లలో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2007 వరల్డ్ కప్‌లో విండీస్ తొందరగా ఇంటి ముఖం పట్టడంతో.. 2010 వరకూ అతడు జట్టులో చోటు కోల్పోయాడు. స్మిత్.. మూడు టీ20 వరల్డ్ కప్‌లు ఆడాడు. వెస్టిండీస్ టీ20 స్పెషలిస్టుగా పేరొందిన స్మిత్ 33 మ్యాచ్‌ల్లో 582 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఫన్నీయస్ట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ `జాతి రత్నాలు`
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఆకట్టుకున్న నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా జాతి రత్నాలు. దర్శకుడు నాగ అశ్విన్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
Samayam Telugu | Updated:
Oct 24, 2019, 01:40PM IST
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగానూ సక్సెస్ సాధించాడు. తరువాత బాలీవుడ్లో చిచోరే సినిమాతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ కామెడీ సెన్సేషన్స్ స్టార్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి జాతి రత్నాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Also Read: మహేష్ బాబు ఫ్యామిలీ ప్యాకేజ్.. భార్యా పిల్లలతో కలిసి యాడ్
మహానటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత స్వప్న సినిమా బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. ఈ సినిమాకు అనుధీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. | 0business
|
- చెక్బుక్, క్రెడిట్ కార్డ్ల జారీకి పన్ను..
- ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సర్కారు
- బేరుమంటున్న దేశంలోని బ్యాంకులు..
- భారాన్ని ప్రజలకు మళ్లించేలా కసరత్తు
- పక్షం రోజుల్లోనే ఈ దిశగా నిర్ణయం!
జీఎస్టీ పరిధిలోకి పలు బ్యాంక్ సేవలు
న్యూఢిలీ: ఖాతాదారులపై మరో ఆర్థిక భారం మోపేందుకు దేశంలోని బ్యాంకుల సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సర్ఛార్జీల పేరుతో కస్టమర్లను దోచుకుంటున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇకపై బ్యాంకింగ్ సేవలపై జీఎస్టీ పేరుతో మరింత భారాన్ని మోపాలని భావిస్తున్నాయి. ఖాతాల్లో కనీస నిల్వలను నిర్వహిస్తున్న వారికి అందించే ఉచిత సర్వీసుల మీద ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన జీఎస్టీ భారాన్ని త్వరలో ఖాతాదారుల నెత్తిన నెట్టేసేందుకు బ్యాంకులు వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా సమాచారం. సర్కారు చర్యలకు అనుగుణంగా ఇప్పటి వరకు బ్యాంకులు అందిస్తున్న పలు ఉచిత సేవలను ఈ పన్ను పరిధిలోకి తేవాలని యాజమాన్యాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు బ్యాంకులు కస్టమర్లకు అందించే పలు ఉచిత సేవలు రానున్న రోజుల్లో భారంగా మారనున్నాయి. ముఖ్యంగా చెక్ బుక్ల జారీ, క్రెడిట్ కార్డ్ల మంజూరు, ఏటీఎంలలో డెబిట్ కార్డు వాడకం, ఫ్యూయల్ సర్ఛార్జ్ రిఫండ్స్ వంటి సేవలపై జీఎస్టీ మోత మొగనుందని సమాచారం. తద్వారా దాదాపు రూ.40,000 కోట్ల ట్యాక్స్, పెనాల్టీలను బ్యాంకుల నుండి ప్రభుత్వం రాబట్టేందుకు లెక్క సిద్ధం చేసి ఉంచినట్టుగా సమాచారం. బ్యాంకులు ఇస్తున్న ఉచిత సర్వీసులపై జీఎస్టీని విధిస్తూ బ్యాంకులకు రెండు నెలల క్రితమే ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులను జారీ చేసింది. ఇప్పటికే లాభాలు కుంగి ఆర్థిక కష్టాల్లో ఉన్న బ్యాంకులు ప్రభుత్వం జీఎస్టీ పేరుతో విధించే మరో భారీ భారాన్ని మోయలేమని చేతులెత్తేస్తున్నాయి. దీంతో విధిలేక ఆ పన్ను భారాన్ని నేరుగా ఖాతాదారులపైనే వేయాలని ఆయా బ్యాంకులు భావిస్తున్నట్టు సమాచారం. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ లాంటి బ్యాంకులు జీఎస్టీ బాదుడుకు సిద్ధం కానున్నాయని ఎకనామిక్ టైమ్స్ ఒక రిపోర్డులో వెల్లడించింది.
నేరుగా ఖజానాకే పన్ను ఆదాయం..
ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు తమ ఉచిత సేవలకు 18 శా తం జీఎస్టీ విధింపునకు సూత్రప్రాయంగా తమ సమ్మతిని తెలియజేసినట్టుగా సమాచారం. అయితే ఎంత మొత్తంలో.. ఏ రూపంలో జీఎస్టీ విధించాలన్నదానిపై ఆయా బ్యాంకులు తుది ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఇందులో చాలా బ్యాంకులు ఈ నెల రెండో వారం నుంచే జీఎస్టీ వడ్డ నకు సిద్ధమవుతున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో కేజీ కన్నన్ పేర్కొన్నారు. ఈ విధానం అమలైతే కస్టమర్ల పన్ను చెల్లింపులు నేరుగా ప్రభు త్వానికే వెళ్ళిపోతాయని అభిప్రాయపడ్డారు. సీజీఎస్టీ చట్టం లోని షెడ్యూల్ 2 ప్రకా రం ఇతర నాన్ బ్యాంకింగ్ రంగ సంస్థల సేవలపై కూడా జీఎస్టీ పేరుతో కాసులు సంపాదించేందుకు పన్ను శాఖ కసరత్తులు చేస్తుందని సమాచారం. తాజాగా పన్నుల శాఖ నుంచి నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో మల్టీనేషనల్ బ్యాంకులైన డీబీఎస్, సిటీబ్యాంక్ కూడా ఉన్నాయి. ఇప్పటికే బ్యాంకుల బాదుడుకు దిమ్మతిరిగి అటువైపు వేళ్లాలంటేనే జంకుతున్న సామాన్య మానవుడు ఏటీఎంతో సహా పలు బ్యాంకింగ్ సేవలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని యోచిస్తుండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు ఈ విషయమై మరోమారు పునరాలోచన జరపా లని వారు కోరుతున్నారు. తాజా నిర్ణయంతో బ్యాంకులకు ప్రజలు మరింత దూర మయ్యే అవకాశం లేకపోలేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ భారాన్ని ప్రజలపై ఎలా మోపాలనే విషయమై పెద్ద విత్త సంస్థలు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వస్తాయో చూసి తమ ప్రణాళికలను వెల్లడించాలని చిన్న బ్యాంకులు, తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నట్టుగా సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Hyd Internet 207 Views S B I
S B I
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు పేరెత్తితే ఖాతాదారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.బ్యాంకు ఖాతా కలిగిన వారు కనీస నిల్వ 5 వేలు ఉంచాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏటిఎం విత్డ్రాయల్స్ పైన పరిమితులను విధించింది.ఈ పరిస్థితి దాటితే అదనపు చార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది.దీంతో ఎస్బిఐ పేరెత్తితే ఖాతాదారులు బెంబెలెత్తిపోయారు.ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తన ఖాతాదారులకు ఎస్బిఐ శుభవార్తలు చెబుతూ వస్తుంది.
కనీస నిల్వ మొత్తాన్ని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా తగ్గించింది.తాజాగా మరో మంచి వార్త చెప్పింది.కనీసం ఒక సంవత్సరం నిండిన పొదుపు ఖాతాలను రద్దు చేసుకోవాలంటే ఎటువంటి చార్జీలను చెల్లించవలసిన అవసరం లేదని పేర్కొంది. ఈ ఆదేశాలు అక్టోబరు ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిసింది. | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
టీమిండియా స్పిన్ వ్యూహాన్ని ఛేదిస్తాం..!
భారత్ జట్టు స్పిన్ వ్యూహాన్ని వన్డే సిరీస్లో తమ జట్టు ఛేదిస్తుందని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు
TNN | Updated:
Sep 11, 2017, 03:36PM IST
భారత్ జట్టు స్పిన్ వ్యూహాన్ని వన్డే సిరీస్‌లో తమ జట్టు ఛేదిస్తుందని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. సెప్టెంబరు 17 నుంచి భారత్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఢీకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో స్టీవ్‌స్మిత్ మాట్లాడాడు. ఈ ఏడాది మార్చిలో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాని ముప్పుతిప్పలు పెట్టిన సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజాలకి సెలక్టర్లు ఈ వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చి.. వారి స్థానంలో అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎంచుకున్నారు.
‘టెస్టు తరహా పిచ్‌లను వన్డేలకి రూపొందించరని నా అభిప్రాయం. ఒకవేళ అలాంటి పిచ్‌లే తయారు చేసినా.. మేము గత టెస్టు సిరీస్‌ నుంచి స్పిన్‌ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాం. ఇటీవల బంగ్లాదేశ్‌లో కఠినమైన పిచ్‌లపై ఆడి వచ్చాం. అక్కడ మా క్రికెటర్లు చాలా మెరుగయ్యారు. భారత్‌లో ఆ ఫామ్‌ని కొనసాగిస్తారని నా అంచనా. ఏది ఏమైనా.. పిచ్, పరిస్థితులని వేగంగా అర్థంచేసుకుని సిరీస్‌లో భారత్‌ జట్టుకి గట్టి పోటీనిస్తాం’ అని స్టీవ్‌స్మిత్ వివరించాడు. సెప్టెంబరు 17‌న చెపాక్‌లో తొలి వన్డే జరగనుంది. అంతకంటే ముందు అంటే.. మంగళవారం భారత్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ఆస్ట్రేలియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. | 2sports
|
Hyderabad, First Published 2, May 2019, 10:51 AM IST
Highlights
నటి త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవల ఆమె నటించిన '96', 'పేట' సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి.
నటి త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవల ఆమె నటించిన '96', 'పేట' సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నించినా.. వర్కవుట్ కాలేదు.
అయినా తను మాత్రం ఆ జోనర్ ని విడిచిపెట్టేదే లేదంటోంది ఈ చెన్నై సుందరి. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. దీనికి దర్శకుడు మురుగదాస్ కథ, మాటలు అందిస్తున్నారు. శరవణన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి రాంగీ అనే టైటిల్ ని నిర్ణయించారు.
ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న త్రిష సడెన్ గా స్పృహ తప్పి పడిపోయిందని, వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్ లో చేర్పించినట్లు, ప్రస్తుతం ఆమెకి చికిత్స పొందుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో త్రిష అభిమానులు ఆందోళన చెందుతూ ఆమెకి ఎలా ఉందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
దీంతో త్రిష తల్లి ఉమాక్రిష్ణన్ స్పందించి.. త్రిషకి ఎలాంటి సమస్య లేదని, తను ఆరోగ్యంగా ఉందని తెలిపింది. 'రాంగీ' సినిమా షూటింగ్ లో విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్ళు పాల్గొంటున్నట్లు తెలిపారు.
Last Updated 2, May 2019, 10:51 AM IST | 0business
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
మార్పుకు స్వాగతం.. `ఖైదీ` సూపర్ అన్న మహేష్
కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఖైదీ. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా సూపర్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
Samayam Telugu | Updated:
Nov 2, 2019, 11:45AM IST
ఖైదీ సినిమాపై మహేష్ ప్రశంసలు
కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖైదీ. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుక వచ్చిన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మారథం పడుతున్నారు. కోలీవుడ్లోనే కాదు టాలీవుడ్లోనూ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం సక్సె్స్ను ఎంజాయ్ చేస్తున్న ఖైదీ టీంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
తాజా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిచాడు. శుక్రవారం సినిమా చూసిన మహేష్ ట్విటర్ ద్వారా తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఖైదీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన మహేష్. `ఖైదీ.. న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్. గ్రిప్పింగ్ స్క్రిప్ట్లో అద్భుతమైన నటన, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగా కుదిరాయి. పాటలు లేకపోవటం.. ఓ కొత్త సాంప్రదాయానికి స్వాగతం పలికాయి. ఖైదీ టీం అందరికీ శుభాకాంక్షలు` అన్నారు.
Also Read: Upasana కామెంట్ చేసిందా నాకు తెలీదే: రామ్ చరణ్
మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. చాలా ఏళ్ల తరువాత ఈ సినిమాతో విజయ శాంతి రీ ఎంట్రీ ఇస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీ కరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా రివ్యూ
మానగరం ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమాలో కార్తి, హరీష్ ఉత్తమన్, నరైన్ కుమార్, ధీన, జార్జ్ మర్యా్న్లు కీలక పాత్రల్లో నటించారు. పదేళ్ల శిక్ష తరువాత జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ తన కూతురిని చూసేందుకు పడే తాపత్రేయం.. ఆ ప్రయాణంలో ఓ ఖైదీ వందల మందితో పోరాడాల్సి రావటంతో అనే విభిన్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. కేవల ఓ రాత్రి నాలుగు గంటల వ్యవధిలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
మహేష్ బాబుతో పాటు మెగా డాటర్ నిహారిక కూడా ఖైదీ చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఖైదీకి సంబందించిన ప్రతీ విషయం నచ్చింది. కార్తి కిల్లర్ యాక్టింగ్.. లోకేష్ ఇంట్రస్టింగ్ నేరేషన్, సామ్ సీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ అంటూ ట్వీట్ చేసింది నిహారిక. | 0business
|
virat kohli smashes his 5th double ton
విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ.. లారా రికార్డ్ సమం!
నాగ్పూర్ టెస్టులో విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా అత్యధిక ద్విశతకాలు బాదిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు.
TNN | Updated:
Nov 26, 2017, 03:26PM IST
టీమిడింయా కెప్టెన్ విరాట్ కోహ్లి నాగ్‌పూర్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన కోహ్లి.. 267 బంతుల్లో 213 పరుగులు చేసి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లికి టెస్టుల్లో ఇది ఐదో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటి వరకూ బ్రియాన్ లారా మాత్రమే కెప్టెన్‌గా ఐదు డబుల్ సెంచరీలు సాధించగా.. తాజా ద్విశతకంతో కోహ్లి విండీస్ దిగ్గజం సరసన చేరాడు. గత ఏడాది మూడు ద్విశతకాలు సాధించిన కోహ్లి.. ఈ ఏడాది రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో కోహ్లి ద్విశతకం సాధించిన సంగతి తెలిసిందే.
శ్రీలంకపై డబుల్ సెంచరీ సాధించడం ద్వారా భారత్ తరఫున అత్యధిక డబుల సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండోస్థానానికి చేరుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ ఆరు ద్విశతకాల చొప్పున సాధించగా.. రాహుల్ ద్రవిడ్ ఐదు డబుల్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. 2000లో సరిగ్గా ఇదే రోజు నాగ్‌పూర్‌లో సచిన్ డబుల్ సెంచరీ సాధించడం గమనార్హం.
నాగ్‌పూర్ టెస్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఐదో వికెట్‌కు 150+ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 169 ఓవర్లలో 578 పరుగులు చేసింది. (ఇంకా కొనసాగుతోంది) ఈ స్టేడియంలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2010లో న్యూజిలాండ్‌పై ధోనీ సేన చేసిన 566/8 రికార్డును కోహ్లి సేన బద్దలుకొట్టింది. | 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నోట్ల రద్దు తర్వాత 99 శాతం రూ.1,000 నోట్లు వెనక్కి?
నల్లధనంపై నియంత్రణ చర్యల్లో భాగంగా గతేడాది నవంబరులో రూ.1000, రూ.500 నోట్లను కేంద్రం రద్దు చేసింది. నోట్లు రద్దుచేసి ఎనిమిది నెలలు పూర్తయినా వెనక్కు చేరిన నోట్ల వివరాల గురించి ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
TNN | Updated:
Aug 27, 2017, 10:37AM IST
నల్లధనంపై నియంత్రణ చర్యల్లో భాగంగా గతేడాది నవంబరులో రూ.1000, రూ.500 నోట్లను కేంద్రం రద్దు చేసింది. నోట్లు రద్దుచేసి ఎనిమిది నెలలు పూర్తయినా వెనక్కు చేరిన నోట్ల వివరాల గురించి ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని సగటు ప్రజలు భావిస్తున్నారు. రద్దుచేసిన రూ.1,000 నోట్లలో కనీసం 99 శాతం బ్యాంకుల ద్వారా వెనక్కు వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో తెలియజేసింది. 2017 మార్చి చివరి నాటికి రూ.8,925 కోట్ల విలువైన రూ.1,000 నోట్లు చలామణిలో ఉన్నట్లు ఈ వివరాల్లో పొందుపరిచింది. ఆర్బీఐ ప్రకారం చలామణిలో ఉన్న మొత్తం రూ.1,000 నోట్లు రద్దు తర్వాత పూర్తిగా వెనక్కు రాలేదని తెలుస్తోంది.
నవంబరు 8 నాటికి రూ.6,858 మిలియన్ రూ.1,000 చలామణిలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ గత ఫిబ్రవరి 3 న లోక్‌సభలో ప్రకటించారు. అంటే వీటి విలువ రూ.6.86 లక్షల కోట్లు. ఆర్బీఐ అంచనా ప్రకారం 98.7 శాతం బ్యాంకులకు చేరినట్లు, ప్రస్తుతం 1.3 శాతం ఇంకా ప్రజల వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల కోసం ఆర్బీఐని మీడియా ప్రతినిధులు శుక్రవారం సంప్రదించినా స్పందించలేదు. విషయంలో ఇదే అంచనాలు రూ.500 నోట్ల విషయంలో సరికాదు. ఎందుకంటే మార్చి 31 నాటికి కొత్త రూ.500 నోట్లు పూర్తిగా మార్కెట్‌లోకి వచ్చాయి. 99 శాతం రూ.1,000 నోట్లు వెనక్కు వచ్చినట్లయితే రూ.500 నోట్లు విషయంలో దీనికి భిన్నంగా ఉంటుందని భావించడం లేదని జేఎన్‌యూ ఆర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ సూర్జిత్ మజుందార్ వ్యాఖ్యానించారు. | 1entertainment
|
internet vaartha 310 Views
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో బంగారు ఆభరణాలపై ఒకటిశాతం ఎక్సైజ్ సుంకం విధిం చే ప్రతిపాదనను తీసుకురావడాన్ని బులియన్ రంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అఖిలభారత జెమ్స్ అండ్ జ్యుయెలరీ ఫెడరేషన్(జిజెఎఫ్) ఆధ్వర్యంలో మూడురోజులపాటు ఇచ్చిన సమ్మెపిలుపునకు నాలుగు మెట్రోనగరాల్లో భారీ స్పందన కనిపించింది. ఇప్పటికే పాన్కార్డు నిబంధన కారణంగా కొను గోళ్లు 25-30శాతంవరకూ పడిపోయాయని, ఒకటిశాతం సుంకం విధిస్తే ఇక కొనుగోళ్లు పూర్తిగా మందగిస్తాయని జ్యుయెలరీ వ్యాపారులు విమర్శిస్తున్నారు. గతంలోనే పాన్ నిబంధన రెండు లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలని విజ్ఞప్తిచేసినా ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోలేదని విమర్శిస్తు న్నారు. చెన్నై, బెంగళూరు, హైద రాబాద్, కోల్కత్తా, ముంబై, దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో ఆభరణాల షోరూంలు అన్నీ మూతపడ్డాయి. ఆర్థిక మంత్రిని కలిసి సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని జిజెఎఫ్ వంటి సంఘాలు కోరుతు న్నాయి. చిన్న వర్తకులు ఈ సుం కం విధింపువల్ల ఎక్కువ సమస్య లు ఎదుర్కొంటారన్నారు. వెండి ఆభరణాలను మినహాయించి బంగారు ఆభరణాలు, విలువైన రంగురాళ్లు ఉన్న ఆభరణాలపై ఒకటిశాతం సుంకం విధింపును ప్రతిపాదించడం బులియన్ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లయిందని చెపుతున్నారు అలాగే వజ్రాలు లేదా ఇతర రంగురాళ్లు ఉన్న వాటిపై ఈసుంకం అంటే ఆరు కోట్లు, 12 కోట్లు విలువ కలిగినవాటిపై సుంకం విధించాలని కోరారు. ఉత్పత్తిదారులు, డీలర్లు, బంగారు ఆభరణాల వ్యాపారులు సమ్మెలో పాల్గొంటున్నట్లు బులియన్ వ్యాపారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల పెద్దపెద్ద షాపుల యజమానులు తమతమ నిరసనను వ్యక్తం చేస్తూ షాపులు మూసి వేసారు.ఈ సమ్మె కారణంగా బులియన్ రంగం రూ.5000 కోట్ల వ్యాపారం నష్టపోతున్నదని, ప్రభుత్వం కూడా 500 కోట్లకుపై బడిన రాబడి నష్టం చవిచూస్తోందని జిజెఎఫ్ ఛైర్మన్ జివి శ్రీధర్ వెల్లడించారు మేకిన్ ఇండియా స్ఫూర్తితోనే బులియన్ రంగం లక్ష మందికిపైగా ఈ రంగంలో ఉపాధి కల్పిస్తున్న దని, ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన పన్నుల విధానాలు మేకిన్ ఇండియా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. దేశీయంగా బులియన్ రంగం 3.15 లక్షల కోట్ల టర్నోవర్తో ఉంది. 2018 నాటికి ఐదులక్షల కోట్లకు చేరే బులియన్ జ్యుయెలరీ పరిశ్రమపై ప్రభుత్వం సుంకాలు, అదనపు పన్నుల రూపంలో భారం వేస్తే మనుగడ కష్టంఅవుతుందని బులియన్ వర్తకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. | 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వరుణ్ ధావన్ చిత్రంలో రణబీర్ ఐటెం సాంగ్
వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న డిష్యూం చిత్రంలో ఒక పాటలో రణబీర్ కనిపించనున్నాడు.
TNN | Updated:
Sep 3, 2015, 01:11PM IST
హీరోలు కూడా ఐటెం సాంగులపై పడుతున్నారు. యువనటుడు వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న డిష్యూం చిత్రంలో ఒక పాటలో రణబీర్ కనిపించనున్నాడు. సినిమాకు కీలకమైన ఆ పాటలో కనిపించేందుకు రణబీర్ ను చిత్ర యూనిట్ సంప్రతించింది. యూనిట్ అడిగిన వెంటనే రణబీర్ ఒప్పుకున్నాడని బాలీవుడ్ వర్గాలు తెలిపారు. అంతకు ముందు కూడా ఒక చిత్రంలో రణబీర్ ఐటెం సాంగ్ చేసాడు. ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. | 0business
|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్ అంతకంతకు పడిపోతున్న వేళ | 1entertainment
|
Mar 14,2017
ఇంటెల్ చేతిలోకి మొబిల్ఐ!
న్యూఢిల్లీ, జెరుసలెం: అమెరికాకు చెందిన చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్ బహుముఖంగా విస్తరించడంపై దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఆ సంస్థ ఇజ్రాయిల్కు చెందిన మొబైల్ఐ సంస్థను చేజిక్కించుకోనున్నట్టుగా సమాచారం. దాదాపు రూ.95,000 కోట్లు (14 బిలియన్ డాలర్లను) వెచ్చించి ఇంటెల్ సంస్థ ఈ కంపెనీని కోనుగోలు చేయనున్నట్టుగా ఇజ్రాయిల్కు చెందిన ఫైనాన్స్ న్యూస్ పేపర్ 'ది మార్కర్' తెలిపింది. ఇజ్రాయిల్ దేశంలోని హైటెక్ కంపెనీల చరిత్రలోనే ఇది అతిపెద్ద కంపెనీ కొనుగోలు ప్రక్రియ అని సదరు పత్రిక తన వెబ్సైట్లో తెలిపింది. కార్లు ఢకొీట్టకుండా నివారించేందుకు అవసరమైన సెన్సార్ వ్యవస్థలను మొబిల్ఐ రూపొందించి సరఫరా చేస్తోంది. ఈ అంశంపై ఇటు ఇంటెల్ సంస్థ గానీ.. అటు మొబిల్ఐ సంస్థ గానీ వెంటనే ఎలాంటి స్పందనను వెలువరించ లేదు. బీఎండబ్ల్యూ సంస్థకు చెందిన 40 స్వయం చలిత కార్ల తయారీ కోసం ఈ రెండు సంస్థలు ఇప్పటికే కలిసి పని చేస్తున్నాయి. 2021 నాటికి పూర్తి ప్రాధికారికత కలిగిన వాహనాలను అందుబాటులోకి తేవాలన్న ధ్యేయంతో బీఎండబ్ల్యూ సంస్థ గత జులైలో ఈ రెండు సంస్థలతో జట్టుకట్టింది. కార్లు ప్రమాదానికి గురై ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 1999లో మొబిల్ఐ సంస్థ స్థాపించబడింది. 2014లో న్యూయార్క్్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఈ కంపెనీ నమోదైంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 10.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
ARCHIVES
ప్రయాణం రద్దయితే బీమా
ఈనాడు, హైదరాబాద్: సాధారణ బీమా సంస్థ హెచ్డీఎఫ్సీ ఎర్గో ప్రయాణాలు రద్దయిన సందర్భాల్లో బీమా వర్తించేలా ‘ట్రిప్ ప్రొటెక్టర్’ పాలసీని తీసుకొచ్చింది. అనుకోని అవాంతరాలతో విమానం టికెట్టు, హోటల్ బుకింగ్ రద్దయిన సందర్భాల్లో ఆయా విమాన సంస్థలు, హోటల్స్ విధించే రుసుములను ఈ పాలసీ భర్తీ చేస్తుంది. ముందస్తు బుకింగ్ చేసుకున్నప్పటికీ, సమయానికి హోటల్ గదులు దొరకని సందర్భంలోనూ ఈ పాలసీ ఆ నష్టానికి పరిహారం ఇస్తుంది. ముందుగానే ప్రయాణం కోసం టిక్కెట్లు కొని, తీరా ఆ తేదీ నాడు వెళ్లలేని సందర్భంలో చెల్లించిన డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు నష్టపోకుండా ఈ పాలసీ కాపాడుతుందని హెచ్డీఎఫ్సీ ఎర్గో పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుతానికి ఈ పాలసీని హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో విమాన టికెట్లు, హోటల్ బుకింగ్లను చేసుకునే వినియోగదారులకు అందిస్తున్నామని పేర్కొంది.
ప్రధానాంశాలు | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రోహిత్ శర్మ సెంచరీ.. సిక్సర్లతో రికార్డ్!
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.
TNN | Updated:
Oct 29, 2017, 03:46PM IST
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఆది నుంచి కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వైస్ కెప్టెన్ వన్డేల్లో 15వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్.. 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 107 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు. అచ్చొచ్చిన కాన్పూర్లో చివరిసారి (2015లో) దక్షిణాఫ్రికాపై 150 పరుగులు చేసిన రోహిత్.. కివీస్‌పై కూడా అదే ఊపు కొనసాగించాడు. ఈ క్రమంలోనే 2017లో వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లి తర్వాత ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్ రోహిత్ మాత్రమే కావడం విశేషం.
సిరీస్ విజేతను తేల్చే కీలక మ్యాచ్‌లో సెంచరీకి ముందే రెండు చూడ చక్కటి సిక్సర్లు బాదిన రోహిత్.. 150 సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్, గంగూలీ, ధోనీ, యువరాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. షాహిద్ ఆఫ్రిదీ 160 ఇన్నింగ్స్‌ల్లో 150 సిక్సర్లు బాదగా, రోహిత్ 165 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. | 2sports
|
మరింత తగ్గనున్న పసిడి ధర
- డిసెంబర్ నాటికి రూ.23 వేలు ?
న్యూఢిల్లీ : పసిడి ధరలు మరింత తగ్గనున్నాయని నిపుణలు తెలియచేస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర 23 వేల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు. తగ్గుతున్న పుత్తడి ధరలు అమెరికాకు దడ పుట్టిస్తున్నారు. దీని కారణంగా అమెరికా జాతీయ బ్యాంక్ ధరలు ప్రభావితమవుతున్నాయి. దీంతో డాలర్ రేటు తగ్గనుంది. శనివారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,097.50 డాలర్లు (రూ.70,400)గా ఉంది. దేశియ మార్కెట్లో 10 గ్రాముల ధర 24,752 రూపాయలుగా ఉంది. తగ్గుతున్న బంగారం ధరలను నియంత్రించటానికి యూఎస్ ఫెడరల్ బ్యాంక్ రేట్లను పెంచాలని చూస్తోంది. అయితే ఎప్పుడు, ఎలా, ఎంత మొత్తంలో పెంచుతారన్న విషయాలని స్పష్టత రాలేదని కోమర్ట్రెంజ్ రీసెర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్కర్ త్యాగరాజన్ తెలిపారు. ఔన్సు బంగారం ధర వెయ్యి డాలర్ల కంటే తక్కువకు లభించే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. మరోవైపు ఈ ఏడాది చివరి వరకు ఇదే పరిస్థితులు కొనసాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మోదీని ఆకాశానికెత్తిన అంబానీ భార్య..! ఎందుకో తెలుసా?
Sports Business Summit | ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచేశారు. అంతర్జాతీయంగా భారత్ బలమైన క్రీడా దేశంగా ఎదగడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు.
Samayam Telugu | Updated:
Oct 9, 2019, 01:33PM IST
మోదీని ఆకాశానికెత్తిన అంబానీ భార్య..! ఎందుకో తెలుసా?
హైలైట్స్
లండన్లో స్పోర్ట్స్ బిజినెస్ సదస్సు
ఇందులో పాల్గొన్న నీతా అంబానీ
దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని కితాబు
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచేశారు. మోదీ భారత్ను క్రీడా దేశంగా మార్చశారని ఆకాశానికి ఎత్తేశారు. లండన్లో జరుగుతున్న స్పోర్ట్స్ బిజినెస్ సదస్సులో నీతా అంబానీ ఈ విధంగా మాట్లాడారు.
నీతా అంబానీ సదస్సులో మాట్లాడుతూ గ్రేట్ ఇండియన్ థింకర్ స్వామి వివేకానందను కూడా గుర్తు చేసుకున్నారు. ‘శరీరాన్ని దృఢంగా మార్చుకోవాలంటే గేమ్స్ నేర్చుకోండి. ఫుట్బాల్ ఆడండి. ఫుట్బాల్తో మీరు దేవుడికి దగ్గరగా ఉండొచ్చు’ అని స్వామి వివేకానంద చెప్పారని నీతా అంబానీ వివరించారు. నీతా అంబానీ ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ (ఐఓసీ)లో సభ్యురాలిగా కూడా ఉన్నారు.
Also Read: అంబానీ పేరుకు అర్థం తెలుసా? గూగుల్ ఎంత కరెక్ట్గా చెప్పిందో చూడండి!
క్రీడలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని నీతా అంబానీ పేర్కొన్నారు. క్రీడల్లో బలమైన దేశంగా ఎదాగాలంటే ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. క్రీడల్లో భారత్ను అంతర్జాతీయ శక్తిగా నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. యోగాను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడంతోపాటు క్రీడాలను ప్రోత్సహించేందుకు ఇటీవలనే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అనే రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు.
Also Read: ధోనీ దంచికొడతాడా? లేదంటే అంబానీ అదరగొడతాడా?
ఇకపోతే రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉన్న నీతా అంబానీ.. దీని ద్వారా భారత్లో వివిధ రకాల స్పోర్ట్స్ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ సహా ముంబై ఇండియన్స్ ప్రమోట్ చేస్తున్న పలు కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్. ఫౌండేషన్ ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం రెండు వేలకుపైగా పిల్లలకు ముంబై ఇండియన్ లైవ్ మ్యాచ్లను స్టేడియానికి తీసుకెళ్లి చూపిస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 1entertainment
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
ఆకట్టుకునేలా `ఒక చిన్న విరామం`
సంజయ్ వర్మ, గరిమా సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ఒక చిన్న విరామం. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ను శనివారం రిలీజ్ చేశారు.
Samayam Telugu | Updated:
Nov 2, 2019, 06:30PM IST
ఒక చిన్న విరామం
ప్రయోగాత్మకంగా, డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు ఇటీవల ఘన విజయాలు సాధిస్తున్నాయి. అదే బాటలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఒక చిన్న విరామం . సంజయ్ వర్మ , గరిమా సింగ్లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బిగ్బాస్ ఫేం పునర్నవీ భూపాలం కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ చానల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్కు మంచి రెస్సాన్స్ వస్తోంది.
Also Read: ఖర్చు పెట్టాం... కానీ కనిపించలేదు : `మీకు మాత్రమే చెప్తా` నిర్మాత
ఓ బిజినెస్మేన్ అనుకొని పరిస్థితుల్లో కొందరు దుర్మార్గులు చెప్పినట్టుగా వినాల్సి రావటం, తరువాత అతను నవీన్ నేని, పునర్నవీ భూపాలంలతో కలిసి ప్రయాణం చేయటం లాంటి సీన్స్తో ట్రైలర్ను ఆసక్తికరంగా కట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే హీరో సంజయ్ లుక్స్తో ఆకట్టుకోగా పునర్నవీ, నవీన్లు కామెడీతో మెప్పిచటం ఖాయమనిపిస్తోంది. డిఫరెంట్ లొకేషన్స్లో లావిష్గా సినిమాను తెరకెక్కించారు. ఎక్కువ భాగం రాత్రి పూట చిత్రీకరణ చేసిన విజువల్స్ చాలా క్వాలిటీగా రిచ్గా ఉన్నాయి. మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమాకు సందీప్ చేగురి దర్శకుడు. భరత్ మాచిరాజు సంగీతమందిస్తున్నారు. | 0business
|
Mar 06,2018
రెండు బ్యాంకులపై ఆర్బీఐ సీరియస్
న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకుల్లో పరిపాలనా లోపాల కారణంగా రోజుకో స్కామ్ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. బ్యాంకుల పెద్దన్న భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెండు దిగ్గజ బ్యాంకులకు షాక్ ఇచ్చింది. నిర్ధిష్ట నిబంధనలు పాటించని కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ 'ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్' (ఐవోబీ), ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం 'యాక్సిస్ బ్యాంక్'లకు జరిమానా విధిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఖాతాదారు గురించి తెలుసుకోవడం (కేవైసీ) సంబంధించిన నిబంధనలు పాటించని కారణంగా ఐవోబీకి రూ.2 కోట్ల జరిమానాను విధించింది. ప్రభుత్వ యాజ మాన్యం లోని ఈ బ్యాంకు అంతర్గత తనిఖీ నివేదిక సహా.. సంబంధిత పత్రాల పరిశీలన అనంతరం ఆర్బీఐ ఈ మేరకు ఉత్తర్వులను జారీచేసింది. నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) అంచనాలకు సంబంధించిన విషయమై పారదర్శకత లోపం కారణంగా యాక్సిస్ బ్యాంక్కు ఆర్బీఐ రూ.3 కోట్ల పెనాల్టీని విధించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఈ నెలలోనే భారత్ డైనమిక్స్ ఐపీవో
హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ ఐపీవో ఈనెల 13న ప్రారంభమై 15న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.413-428గా కంపెనీ నిర్ణయించింది.
TNN | Updated:
Mar 6, 2018, 01:24PM IST
హైదరాబాద్‌కు చెందిన భారత్‌ డైనమిక్స్‌ ఐపీవో ఈనెల 13న ప్రారంభమై 15న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.413-428గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం 12శాతం (21.99 మిలియన్ల షేర్లు) వాటాను విక్రయించడం ద్వారా రూ.600 కోట్లను సమీకరించాలని భారత్‌ డైనమిక్స్‌ యోచిస్తోంది. ఐపీవో కోసం ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, యెస్‌ సెక్యూరిటీస్‌(ఇండియా) లిమిటెడ్‌లు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. గ‌తేడాది అక్టోబ‌ర్ 31 నాటికి కంపెనీ ఆర్డ‌ర్ బుక్ విలువ రూ.11,164కోట్లుగా ఉంది.
1970లో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన భారత్‌ డైనమిక్స్‌ ప్రస్తుతం హైదరాబాద్‌, భానూర్‌, విశాఖపట్నంలలో మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లను కలిగి వుంది. త్వరలోనే హైదరాబాద్‌కు సమీపంలోని ఇబ్రహీంపట్నం, మహారాష్ట్రలోని అమరావతిలో రెండు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసే యోచనలో కంపెనీ ఉంది. అక్టోబర్‌ 31నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.11,164 కోట్లుగా ఉంది. భూమి నుంచి గ‌గ‌న‌త‌లానికి వెళ్లే క్షిప‌ణుల‌ను త‌యారీచేసే సంస్థ‌ల్లో ప్ర‌పంచ ప్ర‌సిద్ది గాంచిన భార‌త్ డైన‌మిక్స్ ఇండియ‌న్ ఆర్మీ కోసం ఎస్ఏఎమ్(స‌ర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్), ఏటీజీఎమ్(యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్) తయారీలో నిమ‌గ్న‌మై ఉంది. | 1entertainment
|
బాబు గోగినేనికి 'బిగ్ బాస్' మద్దతు!
Highlights
హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా ఉన్న బాబు గోగినేనికి నోటీసులు పంపే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో కలుగజేసుకున్న బిగ్ బాస్ టీమ్ ఆయనకు కోర్టు నుండి స్టే తీసుకొచ్చారు.
బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేనిపై దేశ ద్రోహం, ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇతరుల ఆధార్ సమాచారాన్ని పక్క దేశాలకు అందజేయడం, హేతువాద ప్రచారం కోసం విదేశాల నుండి నిధుల సేకరణ తదితర ఆరోపణల కింద ఆయనపై ఐపీసీ సెక్షన్ 121, 121ఏ, 153 ఏ , 53బీ, 406, 420, 504, 505, 295ఏ, 292, 293 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఆయనపై కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 25వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను కోర్టు ఆదేశించింది. హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా ఉన్న బాబు గోగినేనికి నోటీసులు పంపే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో కలుగజేసుకున్న బిగ్ బాస్ టీమ్ ఆయనకు కోర్టు నుండి స్టే తీసుకొచ్చారు.
ఆయన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాతే పోలీసులు విచారించేలా కోర్టు స్టే విధించింది. నిజానికి ఈ కేసు తీవ్రత ఎక్కువగా ఉండడంతో బాబు గోగినేని అరెస్ట్ తప్పదని భావించారు. కానీ ఆయన బిగ్ బాస్ నిర్వాహకులు ఆయన్ను బయటకు పంపలేక తమ పలుకుబడి ఉపయోగించి బాబుకి స్టే తీసుకొచ్చారని టాక్.
Last Updated 21, Jul 2018, 11:31 AM IST | 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అభిమానులతో రజనీ భేటీ!! బాషా రె‘ఢీ’?
రజనీకాంత్ రాజకీయ ప్రవేశం తమిళనాట హాట్ టాపిక్గా మారింది.
TNN | Updated:
May 11, 2017, 07:07PM IST
రజనీకాంత్ రాజకీయ ప్రవేశం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? అనే విషయాన్ని తేల్చకుండా ఊరిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం తమిళనాట రజినీకాంత్ రాజకీయ ఎంట్రీకి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. అక్కడ రాజకీయ శ్రేణుల విశ్లేషకుల ప్రకారం ఇప్పుడు రజినీకాంత్ ఓ స్టెప్ ముందుకు వేస్తున్నాడట.
అందులో భాగంగానే అభిమానులతో సంప్రదించి వారి నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలని భావిస్తున్నాడు. ఈ నెల 15 నుండ్ 19 వరకు ఈ ఫ్యాన్స్ మీటింగ్ జరగనుంది. దాదాపు ఐదు రోజుల పాటు అభిమానులతో రజినీ భేటీ కానున్నారు. ఈ మీటింగ్ వెనుక ఉద్దేశం రాజకీయాల ఎంట్రీ గురించే అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి రజినీకాంత్ సినిమాకు ముందు ఇలాంటి మీటింగ్స్‌ను ఏర్పాటు చేయడం సాధారణమే. కానీ ఈసారి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓ పార్టీకు మద్ధతు ప్రకటించడం, లేదా సొంతంగా పార్టీను ఏర్పాటు చేయడానికి ఇదే కరెక్ట్ టైమ్.
అందుకే రజినీకాంత్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీకి ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తుంది. అయితే ఆయన పార్టీ పెడతారా..? లేదా ఏదైనా పార్టీకు మద్ధతు ఇస్తారా..? ఇస్తే దేనికి ఇస్తారు..? వంటి విషయాలపై తమిళనాట బెట్టింగులు కూడా వేసుకుంటున్నారు. మరి ఈసారైనా.. తలైవర్ కుండ బద్ధలు కొడతారేమో చూడాలి. | 0business
|
Oct 20,2015
'మహీంద్రా' నుంచి బ్రాండెడ్ పప్పులు
న్యూఢిల్లీ : మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కంపెనీ బ్రాండెడ్ పప్పుల వ్యాపారంలోకి ప్రవేశించింది. సోమవారం ముంబయిలో 'నూప్రో తుర్ దాల్' పేరుతో కంది పప్పులను విడుదల చేసింది. త్వరలోనే వివిధ రకాల పప్పులను మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపింది. తమ వ్యవసాయోత్పత్తుల దీర్ఘకాల వ్యాపారంలో న్యూప్రో పల్సెస్ కూడా కీలక భూమిక పోశించనుందని ఎంఅండ్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ గొయాంక పేర్కొన్నారు. ఇందులో ప్రీమియం బ్రాండ్ పప్పులను మాత్రమే విక్రయిస్తామన్నారు. 100 శాతం పాలీష్ లేని, ప్రకృతి సూర్యరశ్మీలో ఎండిన పప్పులను మాత్రమే విక్రయిస్తామని ఎంఅండ్ఎం గ్రూపు అగ్రీ ఆఫ్రికా, సౌత్ ఏసియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మా అన్నారు. మార్కెట్లోని ఇతర పప్పులతో పోల్చితే ఇవి 50 శాతం తక్కువ సమయంలో ఉడుకుతాయన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
Suresh 100 Views
కాల్గేట్ మాక్స్ప్రెష్ ప్రచారకర్తగా రణ్బీర్సింగ్
హైదరాబాద్,సెప్టెంబరు 4: దంతసంరక్షణ మార్కె ట్లలో అగ్రగామి కంపెనీ కాల్గేట్ పామోలివ్ ఇండియా కొత్త బ్లూజెల్ టూత్పేస్ట్ కోల్గేట్ మ్యాక్స్ఫ్రెష్ను విడు దల చేసింది. కంపెనీ ఈ బ్రాండ్ అంబాసిడర్ రణ్ వీర్సింగ్ మార్కెట్లకు విడు దల చేసారు. ఈ ప్రత్యేక క్రిస్టల్స్ జెల్టూత్పేస్ట్ మార్కెట్లో మరింత వాటా సాధించగలుగుతుందని, తాజాదనం మరింత పెంచు తుందని మార్కెటింగ్ డైరె క్టర్ ఎరిక్ జంబర్ట్ వెల్లడించారు. అంతేకాకుండా పుదీ నా రుచి ఆహ్దాకరంగా ఉంటుందన్నారు. రోజంతా ఉల్లాసంగం ఉంచేందుకు కోల్గేట్ బ్లూజెల్ టూత్పేస్ట్ తోడ్పడుతుందని ప్రచారకర్త రణ్వీర్సింగ్ వెల్లడిం చారు. అమెజాన్ ఇతర అగ్రగామి రిటైల్ స్టోర్లలో వెను వెంటనే లభిస్తుందనిమార్కెటింగ్ డైరెక్టర్ వివరించారు. | 1entertainment
|
ఎదురులేని శాంసంగ్
- హ్యాండ్సెట్ల మార్కెట్లో 20.6% వాటా
- స్మార్ట్ఫోన్ల విభాగంలోనూ అదే జోరు..
బెంగళూరు: భారత మార్కెట్లో శాంసంగ్ ఫోన్లకు ఎదు రులేకుండా పోతోంది. జూన్తో ముగిసి రెండో త్రైమాసికంలో శాం సంగ్ మొత్తం హ్యాండ్ సెట్ల మార్కెట్లో 20.6 శాతం వాటాను చేజిక్కించుకొని తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. స్మార్ట్ఫోన్ల విభాగంలో ఈ సంస్థ వాటా 24.6 శాతంగా నిలిచింది. తదుపరి స్థానాన్ని మైక్రోమాక్స్ సంస్థ చేజిక్కించుకొంది. మొత్తం మార్కెట్లో ఈ సంస్థ వాటా 12.3 శాతం కాగా, స్మార్ట్ఫోన్ల విభాగంలో 14.8 శాతంగా నమోదు అయిందని సైబర్ మీడియా రీసర్చ్ (సీఎంఆర్) తెలిపింది. మరోవైపు ఇంటెక్స్ సంస్థ అనతి కాలంలోనే ఎక్కువ మంది ఆదరణను చూరగొంటోంది. మొత్తం హ్యాండ్ సెట్ల మార్కెట్లో 9.5 శాతం వాటాతో మూడో అతిపెద్ద ఫోన్ల అమ్మకాల సంస్థగా మారింది. స్మార్ట్ఫోన్ల విభాగంలో ఈ సంస్థ వాటా 10.4 శాతంగా ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలంలో స్మార్ట్ఫోన్ల దిగుమతులు 24.8 శాతానికి పెరిగి 2.44 కోట్లకు చేరినట్లు సీఎంఆర్ తెలిపింది. జూన్ త్రైమాసిక కాలంలో మొత్తం భారత్కు 5.66 కోట్ల హ్యాండ్సెట్లు దిగుమతి అయినట్లు తేల్చింది. ఇందులో స్మార్ట్ఫోన్ల సంఖ్య మొత్తంలో 43 శాతంగా నమోదు అయినట్లుగా తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి | 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పాతికేళ్ల నాటి ఫొటోను బయటపెట్టిన సచిన్
అందరూ నిద్రపోతుంటే.. సచిన్ ఒంటరిగా ప్రాక్టీస్ చేసేవాడట..
TNN | Updated:
Feb 16, 2017, 07:37PM IST
మైదానంలో క్రమశిక్షణకు.. మైదానం వెలుపల కఠోర శ్రమకు ప్రతిరూపంగా నిలిచిన సచిన్ తెందుల్కర్ దాదాపు 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. క్రికెటర్‌గా ఉన్నంతకాలం మ్యాచ్‌లు ఉన్నా లేకపోయినా.. ప్రతి రోజూ సచిన్ అరంగేట్రం ఆటగాడిలా ప్రాక్టీస్ చేసేవాడట. ఎంతలా అంటే భారత జట్టు ఓ విదేశీ పర్యటనలో మరుసటి రోజు మ్యాచ్ అనగా.. అనివార్య కారణాల వల్ల ముందు రోజు రాత్రి స్టేడియానికి సమీపంలోని హోటల్‌కు చేరుకుందట. ప్రయాణంతో అలసిపోయిన క్రికెటర్లందరూ వెంటనే నిద్రలోని జారుకుంటే.. అర్ధరాత్రి ఓ రూము నుంచి బంతిని బ్యాట్‌తో కొడుతున్న శబ్ధం వినిపించిందట. ఏమిటా.. అని చూస్తే సచిన్ తెందుల్కర్ రూములోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడట. అంతలా అలుపెరగకుండా నిత్యం కష్టపడ్డాడు కాబట్టే క్రికెట్ ప్రపంచంలోనే వంద శతకాలు బాది.. నేటికీ రికార్డుల రారాజుగా అభిమానులతో ముద్దుగా పిలిపించుకుంటున్నాడు.
2013లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ అనంతరం ఎక్కువగా కుటుంబానికే సమయం కేటాయిస్తూ.. విహారయాత్రలతో ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో క్రికెటర్‌గా ఎదిగేందుకు తను కష్టపడిన రోజులు సచిన్‌కు తాజాగా గుర్తుకు వచ్చినట్లున్నాయి. వెంటనే పాతికేళ్ల క్రితం తను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోతో ప్రస్తుత ఫొటోను జతచేసి ‘ప్రాక్టీస్ ఎప్పుడు చేసినా.. ఎక్కడ చేసినా.. వృథా‌ కాదు. ప్రతి రోజు గెలుపు మీదే’ అంటూ క్రికెట్ భాషలో చెప్పుకొచ్చాడు. మరోవైపు సచిన్ మళ్లీ బ్యాట్ పట్టుకోవడంతో ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేయాలంటూ ఏకంగా ఐసీసీనే కామెంట్ల రూపంలో కోరుతున్నారు. సచిన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం
‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ’ మే 26న థియేటర్లలోకి రానుంది. | 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఎయిర్పోర్ట్లో స్టీవ్స్మిత్కి అవమానం..!
బాల్ టాంపరింగ్ వివాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్కి జొహనెస్బర్గ్ ఎయిర్పోర్ట్లో అవమానం
Samayam Telugu | Updated:
Mar 29, 2018, 12:26PM IST
ఎయిర్పోర్ట్లో స్టీవ్స్మిత్కి అవమానం..!
బాల్ టాంపరింగ్ వివాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్కి జొహనెస్బర్గ్ ఎయిర్పోర్ట్లో అవమానం ఎదురైంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బెన్క్రాఫ్ట్ మైదానంలో బాల్ టాంపరింగ్కి పాల్పడగా.. ఇందులో స్మిత్ పాత్ర కూడా ఉన్నట్ల విచారణలో తేలింది. దీంతో.. స్మిత్పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించగా.. బుధవారం రాత్రి స్వదేశానికి వెళ్లేందుకు జొహనెస్బర్గ్ విమానాశ్రయానికి ఈ మాజీ కెప్టెన్ చేరుకున్నాడు.
విమానాశ్రయంలో స్మిత్ని చూసిన కొంతమంది ‘ఛీట్.. ఛీట్’ అంటూ హేళన చేయగా.. మీడియా ప్రతినిధులు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో.. కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే.. దక్షిణాఫ్రికా పోలీసులు అందర్నీ వెనక్కి నెట్టుకుంటూ.. స్మిత్ని లోపలికి తీసుకెళ్లారు. కానీ.. ఈ తీసుకెళ్లే క్రమంలో స్మిత్తో వారు దురుసుగా ప్రవర్తించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్మిత్తో పాటు బాల్ టాంపరింగ్లో భాగస్వామ్యమున్న డేవిడ్ వార్నర్పై ఏడాది నిషేధం పడగా.. బ్రాన్క్రాఫ్ట్ తొమ్మిది నెలలు వేటు పడింది.
Incase you missed the departure of Steve Smith back to Australia, followed by chirps of "cheat". #SAvsAUS https://t.co/s8z3HJmrwx
— YOUTUBE: TSJTV (@_TheSportsJock) 1522250856000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
క్లీన్స్వీప్పై కన్నేసిన టీమిండియా..!
శ్రీలంకపై టెస్టు, వన్డే సిరీస్ను ఇప్పటికే చేజిక్కించుకున్న భారత్ జట్టు.. టీ20 సిరీస్ క్లీన్స్వీప్పై కన్నేసింది. వాంఖడే వేదికగా సిరీస్లో ఆఖరిదైన
TNN | Updated:
Dec 24, 2017, 03:09PM IST
క్లీన్స్వీప్పై కన్నేసిన టీమిండియా..!
శ్రీలంకపై టెస్టు, వన్డే సిరీస్‌ను ఇప్పటికే చేజిక్కించుకున్న భారత్ జట్టు.. టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వాంఖడే వేదికగా సిరీస్‌లో ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకి జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. భారత్ జట్టు టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకనుంది. తొలి టీ20లో 93 పరుగులు, రెండో టీ20లో 88 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది.
టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 119 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ (124), వెస్టిండీస్ (120), న్యూజిలాండ్ (120) టాప్-3లో ఉన్నాయి. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌ కూడా గెలిచి లంకేయుల్ని క్లీన్‌స్వీప్ చేయగలిగితే.. భారత్ జట్టు 120 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకోనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే.. భారత్ జట్టు 117 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. | 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
చరిత్ర సృష్టించిన ఆప్ఘాన్ స్పిన్నర్ రషీద్
అప్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ మరోసారి సంచలనం సృష్టించాడు. ఇటీవలే ఐసీసీ వన్డే బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రషీద్.. టీ20 బౌలర్ల జాబితాలోనూ నంబర్ 1 బౌలర్గా నిలిచాడు.
TNN | Updated:
Feb 25, 2018, 08:11PM IST
చరిత్ర సృష్టించిన ఆప్ఘాన్ స్పిన్నర్ రషీద్
అప్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ మరోసారి సంచలనం సృష్టించాడు. ఇటీవలే ఐసీసీ వన్డే బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రషీద్.. టీ20 బౌలర్ల జాబితాలోనూ నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. షార్జా వేదిక జింబ్వాబేతో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటిన ఈ ఆప్ఘాన్ స్పిన్నర్ 19 ఏళ్లకే అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. గత వారమే వన్డేల్లో నెంబర్ 1 బౌలర్‌గా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా రషీద్ రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. | 2sports
|
Kolkata, First Published 12, May 2019, 11:31 AM IST
Highlights
సిగరెట్ల నుంచి హోటళ్లు, వంట నూనెలు, కాగితం, రకరకాల వ్యాపారాలతో ఐటీసీని కొత్త పుంతలు తొక్కించి.. కార్పొరేట్ రంగంలోనే రికార్డులు నెలకొల్పిన ఘనత దేవేశ్వర్ సొంతం. ఆయన సారథ్యంలోనే ఐటీసీ బ్లూచిప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.
తీవ్ర అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఐటీసీ ఛైర్మన్ వై.సి.దేవేశ్వర్ (72) సిగరెట్ల వ్యాపారంలో దిగ్గజ సంస్థగా ఉన్న సంస్థను విభిన్న వ్యాపారాలలోకి అడుగు పెట్టించారు. అన్నింటిలోనూ కంపెనీని ఉన్నత స్థితికి తీసుకెళ్లిన ఘనత దేవేశ్వర్ది.
రెండు దశాబ్దాల పాటు చైర్మన్ కం సీఈఓగా దేవేశ్వర్
1996లో కంపెనీకి ఛైర్మన్, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండు దశబ్దాలపాటు ఆ పదవులను విజయవంతంగా నిర్వహించారు. భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు ఒక కార్పొరేట్ సంస్థకు అత్యున్నత అధికారిగా సేవలందించిన వాళ్లలో దేవేశ్వర్ కూడా ఒకరు.
ఐటీసీనే ఇంటిపేరుగా మలుచుకున్న దేవేశ్వర్
2017లో సీఈఓ పదవి నుంచి వైదొలిగినా, తుదిశ్వాస విడిచేదాకా ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలోనే ఉన్నారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐటీసీకి పర్యాయ పదంగా మారిన దేవేశ్వర్ దానినే తన ఇంటిపేరుగానూ మలుచుకున్నారు.
దేవేశ్వర్ ‘ఆశీర్వాద్’ తరహా బ్రాండ్ల సృష్టికర్త
‘ఆశీర్వాద్’ వంటి పలు గొప్ప భారత బ్రాండ్ల సృష్టి కూడా ఆయన చలవే. ఆయనే వై.సి.దేవేశ్వర్. పూర్తి పేరు యోగేశ్వర్ చందర్ దేవేశ్వర్. కార్పొరేట్ సర్కిళ్లలో ఆయనను అంతా చనువుగా వైసీడీ అని పిలుస్తారు. అప్పటివరకు కేవలం సిగరెట్ల వ్యాపారంలోనే దిగ్గజంగా ఉన్న ఐటీసీని.. బహుళ వ్యాపారాలు నిర్వహించే కంపెనీగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే.
బ్లూచిప్ కంపెనీల్లో ఒకటిగా ఐటీసీ
మార్కెట్ విలువ పరంగా దేశంలోనే బ్లూచిప్ కంపెనీల్లో ఒకటిగా ఐటీసీ అవతరించడంలోనూ ఆయనదే కీలక పాత్ర. ఐటీసీ సీఈఓగా దేవేశ్వర్ ప్రయాణం తొలినాళ్లలో అంత సజావుగా సాగిపోలేదు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. సమస్యలూ పరీక్షించాయి.
దేవేశ్వర్కు తొలి రోజు నుంచే సవాళ్లు
ఛైర్మన్, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే దేవేశ్వర్కు సవాళ్లు మొదలయ్యాయి. రెట్రోస్పెక్టివ్ ఎక్సైజ్ పన్ను కింద ఐటీసీ రూ.803 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి. ఆ రోజుల్లో కంపెనీ సంవత్సరం పొడుగునా ఆర్జించే లాభానికి ఈ విలువ మూడు రెట్లు.
హేతుబద్ధ విధానంతో ముందుకెళ్లిన దేవేశ్వర్
ఐటీసీ భవితవ్యంపై కూడా వాటాదారులు, బోర్డు సభ్యుల మధ్య బేధాభిప్రాయాలూ తలెత్తాయి. వ్యాపార విభాగాల హేతుబద్దీకరణ ద్వారా ఈ సవాలన్నీ ఒక్కొక్కటి ఆయన పరిష్కరించుకుంటూ వచ్చారు. ఆర్థిక సేవలు, వంట నూనెలు, విదేశాల్లో రెస్టారెంట్లు, స్థిరాస్తి వ్యాపారాలను విక్రయించారు.
విభిన్న వ్యాపారాల్లోకి అడుగు పెట్టాలని ఐటీసీ నిర్ణయం
కీలక సిగరెట్ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి పెట్టకుండా ఇతర వ్యాపార విభాగాల్లోనూ అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దేవేశ్వర్ కంటే ముందు ఐటీసీ ఛైర్మన్గా వ్యవహరించిన వాళ్లు కూడా ఈ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అదే తరహా అనుభవాలు దేవేశ్వర్ హయాంలోనూ ఎదురయ్యాయి.
ఒడిదొడుకులను అధిగమిస్తూ దేవేశ్వర్ ముందడుగు
కానీ తనకు ఎదురైన ఒడుదొడుకులన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఎఫ్ఎమ్సీజీ వ్యాపారంలో వినూత్న బ్రాండ్లను ప్రవేశపెట్టారు. వ్యవసాయ వ్యాపారంలోనూ కొత్త తరహా విధానాలకు శ్రీకారం చుట్టారు దేవేశ్వర్.
దేవేశ్వర్ హయాంలోనే ఈ-చౌపల్ ప్రారంభం
దేవేశ్వర్ హయాంలోనే రైతులను అంతర్జాతీయ విపణులకు అనుసంధానం చేసే ఇ-చౌపల్ను ఐటీసీ ప్రారంభించింది. హోటళ్ల వ్యాపారంలోనూ ఐటీసీకి ప్రపంచ వ్యాప్త విశిష్ఠతను తీసుకొచ్చారు. గొప్పగొప్ప భారతీయ బ్రాండ్ల సృష్టికి ఆయన విశేష కృషి చేశారు.
2017లో ఐటీసీ సీఈఓగా వైదొలిగిన దేవేశ్వర్
ఐటీసీకి చెందిన అన్ని వ్యాపార విభాగాలను విజయపథంలో పయనించేందుకు నిర్విరామ కృషి చేసిన దేవేశ్వర్ 2017 ఫిబ్రవరిలో సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. అయితే 2022 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా బోర్డులో కొనసాగేందుకు ఆయనను కంపెనీ నియమించింది.
సీఈఓగా తప్పుకున్నా.. ఎప్పటికప్పుడు సంస్థ తీరుపై ఫోకస్
సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. ఐటీసీ పనితీరును ఆయన ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండేవారు. చికిత్స నిమిత్తం ఆయన తన నివాసాన్ని దేశ రాజధానికి మార్చారు. ఢిల్లీలోనే కంపెనీ ఉన్నత స్థాయి యాజమాన్యం సమావేశాలు నిర్వహించింది.
దేవేశ్వర్ కు ఐటీసీ ఎంతో ప్రాధాన్యం
కొన్ని బోర్డు సమావేశాలు కూడా హస్తినలోనే జరిగాయి. దీనిని బట్టి చూస్తే దేవేశ్వర్కు ఐటీసీ ఉన్నత యాజమాన్యం ఇచ్చే ప్రాధాన్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన కార్పొరేట్ చరిత్రలో ఓ లెజెండ్. ఆయన మరణం ఐటీసీకి తీరని లోటే.
ఐటీసీలో ఇలా దేవేశ్వర్ ప్రస్థానం
1968లో సాధారణ ఉద్యోగిగా దేవేశ్వర్ ఐటీసీలో అడుగుపెట్టారు. 1984 ఏప్రిల్ 11న ఐటీసీ బోర్టులో డైరెక్టరుగా నియమితులయ్యారు. 1996 జనవరి 1న సీఈఓ, ఛైర్మన్గా బాధ్యతల స్వీకరించారు. 2017లో సీఈఓగా బాధ్యతల నుంచి వైదొలిగారు. మరణించేనాటికి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలోనే ఉన్నారు.
1991-94 మధ్య ఎయిరిండియా చైర్మన్గా దేవేశ్వర్
ఐఐటీ ఢిల్లీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువు పూర్తయ్యాక 1968లో ఐటీసీలో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 1996లో ఛైర్మన్, సీఈఓ పదవిని చేపట్టారు. 1991-94 మధ్య ఎయిరిండియాకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు.
ఇలా అత్యుత్తమ సీఈఓల్లో ఒకరుగా గుర్తింపు
2013లో ప్రపంచంలోని అత్యుత్తమ సీఈఓల్లో దేవేశ్వర్కు ఏడో ర్యాంకును హార్వర్డ్ యూనివర్శిటీ ఇచ్చింది. అంతకుముందు 2011లో ‘పద్మభూషణ్’ అవార్డు సొంతం చేసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డులో దేవేశ్వర్ డైరెక్టర్గా పనిచేశారు.
పలు ఇండస్ట్రీ సంస్థలకు ఇలా సారథ్యం
నేషనల్ ఫౌండేషన్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్, నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ కౌన్సిల్, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బోర్డు, యూకే- ఇండియా సీఈఓ ఫోరమ్, యూఎస్- ఇండియా సీఈఓ ఫోరమ్లో సభ్యుడిగా సేవలు అందించారు. సీఐఐ అధ్యక్షుడిగాను దేవేశ్వర్ పనిచేశారు.
1998లో ఇలా ఇతర వ్యాపారాల విక్రయం
ఐటీసీలో 1998- వంట నూనెలు, ఆర్థిక సేవల వ్యాపారాలను విక్రయించేశారు దేవేశ్వర్. 2000లో విల్స్ లైఫ్స్టయిల్ ప్రారంభించి, ఐటీసీ ఇన్ఫోటెక్ ఏర్పాటు చేశారు. ఇ-చౌపల్ ప్రారంభించారు. 2002-03 ఆశీర్వాద్ బ్రాండ్, సన్ఫీస్ట్ బిస్కెట్లను ఆవిష్కరించారు.
ఇలా బ్రాండ్ల ఆవిష్కరణ.. బ్రాండ్ల కొనుగోళ్లు
2007-09 మధ్య బింగో, ఫియామా బ్రాండ్లను దేవేశ్వర్ ఆవిష్కరించారు. అదే ఏడాది ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.లక్ష కోట్లకు చేరుకున్నది. 2012- జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి సావ్లాన్ బ్రాండ్ను ఐటీసీ కొనుగోలు చేయడంలో దేవేశ్వర్ పాత్ర కీలకం.
ఐటీసీ ప్రస్థానం ఇలా 1910 నుంచి ప్రారంభం
1910 ఆగస్టు 24న ఇంపీరియల్ టొబాకో లిమిటెడ్ (ఐటీఎల్) పేరుతో ఏర్పాటై.. 1970లో ఇండియన్ టొబాకో లిమిటెడ్గా పేరు మార్చుకున్నది. కాలక్రమేణా కంపెనీ పేరు ఐటీసీగా స్థిరపడింది. కోల్కతా కేంద్రంగా సంస్థ కార్యకలాపాలు సాగాయి.
ఐటీసీ బ్రాండ్లు ఇవే
ఎఫ్ఎంసీజీ, ఆతిథ్యం, కాగితం, కాగితం బోర్డులు, ప్యాకేజింగ్, వ్యవసాయ వ్యాపారం, ఐటీ, సిగరెట్లు తదితర విభాగాల్లో వ్యాపార లావాదేవీలు ఐటీసీకే సొంతం. ఇక ప్రముఖ బ్రాండ్లు.. ఆశీర్వాద్, మంగళదీప్, బింగో, సన్ఫీస్ట్, క్లాస్మేట్, పేపర్ క్రాఫ్ట్, యెప్పి, మింటో, క్యాండీమాన్, ఐటీసీ మాస్టర్ చెఫ్, ఫియేమా, వివేల్, శావ్లాన్, షవర్ టు షవర్, విల్స్, హోమ్లైట్లు ఐటీసీ స్పెషాలిటీ. ఇంకా సంస్థ ఆధ్వర్యంలో ఐటీసీ హోటల్స్, వెల్కమ్ హోటల్స్, ఫార్చ్యూన్ వెల్కమ్ హెరిటేజ్ హోటల్స్ నిర్వహిస్తున్నారు.
దేవేశ్వర్ సేవలు మరువలేనివి: మోదీ
భారత పారిశ్రామిక రంగానికి దేవేశ్వర్ అందించిన సేవలు మరువలేనివి. ఆయన కృషి ఫలితంగానే అంతర్జాతీయంగా పేరొందిన భారతీయ కంపెనీగా ఐటీసీ ఖ్యాతి గడించింది. దేవేశ్వర్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఐటీసీ గ్రూపునకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని మోదీ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రగతికి దేవేశ్వర్ సహకారం
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి దేవేశ్వర్ ఎంతో సహకారాన్ని అందించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. 2015, జూన్లో హైదరాబాద్లో జరిగిన టీఎస్ఐపాస్ ప్రారంభ సభలో పాల్గొన్నారని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.
దేవేశ్వర్ లేని లోటు తీర్చలేనిది: సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్
భారత పారిశ్రామిక రంగానికి దేవేశ్వర్ లేని లోటు తీర్చలేనిదని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. సుస్థిర వ్యాపారాన్ని నిర్మించే విషయంలో ఆయనకున్న నిబద్ధత, అకుంఠిత దీక్ష ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అని అభిప్రాయ పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
ఐటీసీని ఉన్నత శిఖరాలకు చేర్చిన దేవేశ్వర్: అరుణ్ జైట్లీ
ఐటీసీ ఛైర్మన్ దేవేశ్వర్ మరణం విషాదకరం. కార్పొరేట్ వృత్తి నిపుణుడిగా, ఓ వ్యాపారిగా కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఆయన ఎంతోగానో కృషి చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
వరల్డ్ బ్రాండ్గా ఐటీసీకి పేరు తెచ్చిన దేవేశ్వర్ కృషి అనన్యసామాన్యం
ఐటీసీని ప్రపంచస్థాయి బ్రాండ్గా తీర్చిదిద్దడంలో దేవేశ్వర్ కృషి అనన్యసామాన్యం. ఆయన నడచిన బాట పాతతరంతో పాటు, కొత్తతరం పారిశ్రామికవేత్తలకూ అనుసరణనీయం. దేవేశ్వర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
కలత మిగిల్చిన దేవేశ్వర్ మరణం: కిరణ్ మజుందార్
దేవేశ్వర్ మరణ వార్త విని తీవ్రంగా కలత చెందానని బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ పేర్కొన్నారు. ఐటీసీని అగ్రిటెక్ సహా పలు రంగాల్లోకి అడుగుపెట్టించిన ఓ వ్యాపార దిగ్గజంగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు.
తమను దు:ఖసాగరంలో ముంచేశారు: ఐటీసీ ఎండీ
తమ ఛైర్మన్ దేవేశ్వర్ మరణం మమ్మల్ని దుఃఖసాగరంలో ముంచిందని ఐటీసీ ఎండీ సంజీవ్ పురి తెలిపారు. సంస్థకు సుస్థిరమైన వృద్ధిని సాధించేందుకు ఆయన ఎప్పుడూ పరితపిస్తూ ఉండేవారని, వ్యాపార సంస్థలు సమాజానికి మేలు చేసేలా ఐటీసీ వ్యాపార విధానాన్ని మార్చారన్నారు. ప్రస్తుతం దాదాపు 60 లక్షల మందికి ఐటీసీ చేయూతను అందిస్తోందన్నారు.
కార్పొరేట్ దిగ్గజం దేవేశ్వర్: మమతా బెనర్జీ
వై.సి.దేవేశ్వర్ మరణం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఆయన ఓ దిగ్గజం, పారిశ్రామిక రంగానికి సారథి, ఆయన కుటుంబానికి, సహోద్యుగులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు.
Last Updated 12, May 2019, 11:31 AM IST | 1entertainment
|
Hyderabad, First Published 16, Oct 2018, 11:37 AM IST
Highlights
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకుంది. భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే సోమవారం నాటికి సినిమా పరిస్థితి దెబ్బతింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకుంది. భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే సోమవారం నాటికి సినిమా పరిస్థితి దెబ్బతింది.
గత గురువారం విడుదలైన ఈ సినిమా వీకెండ్ లో భారీ వసూళ్లను రాబట్టింది. కాస్త డివైడ్ టాక్ ఉండడంతో సోమవారం కలెక్షన్లు ఎలా ఉంటాయని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నాడు ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయినట్లు సమాచారం.
చాలా చోట్ల వసూళ్లు పాతిక శాతానికి పడిపోయాయని అంటున్నారు. హైదరాబాద్ లో మార్నింగ్ షో ఫుల్ అయితే రూ.1.25 లక్షల గ్రాస్ వచ్చే ఓ మెయిన్ థియేటర్ లో సోమవారం ఉదయం 33వేల గ్రాస్ మాత్రం వచ్చింది.
ఒక థియేటర్ నుండి 'అరవింద సమేత' సినిమాను తీసేశారు. కొన్ని థియేటర్లలో తొంబై శాతం ఆక్యుపెన్సీతో నడిచినట్లు తెలుస్తోంది. దసరా సెలవులు కాబట్టి సినిమా మళ్లీ పుంజుకొని తన సత్తా చాటే అవకాశం లేకపోలేదు!
సంబంధిత వార్తలు.. | 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు | 2sports
|
sandhya 331 Views AUS vs ENG , FINCH-- , warner
AUS vs ENG
లండన్: ఐసిసి ప్రపంచకప్లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ తొలిగా బ్యాటింగ్ దిగింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్లు నిలకడగా ఆడుతుండగా బ్రేక్ పడింది. హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్(53) మొయీన్ అలీ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆసీస్ 26 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 141 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్(77), ఉస్మాన్ ఖ్వాజా(8)లు ఉన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/ | 2sports
|
Ashok leayland
బంగ్లాదేశ్లో అశోక్లేలాండ్ ఉత్పత్తికేంద్రం
ఢాకా(బంగ్లాదేశ్), : ఆటోమొబైల్లో వాణిజ్యవాహణాలను అత్యధికంగా ఉత్పత్తి విక్ర యాలుచేసే అశోక్లేలాండ్ కొత్తగా బంగ్లాదేశ్లోని ఢాకాలో కొత్త ఉత్పత్తి యూనిట్ను ప్రారంభించిం ది. అంతేకాకుండా తన కొత్త ఉత్పత్తులను ఇండో బంగ్లా ఆటోమోటివ్షోలో ప్రదర్శ నకు ఉంచింది. అశోక్లేలాండ్, ఐఎఫ్ఎడి ఆటోస్లిమిటెడ్తో వ్యూహా త్మక ఒప్పందం జరిగింది. 15నెలల కాలంలోనే ఈ కొత్త యూనిట్ నిర్మా ణం పూర్తిచేసింది. అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానంతో కూడిన ఉత్ప త్తి యూనిట్లో అసెంబ్లీలైన్స్ కూడా ఉన్నత సాంకే తికపరిజ్ఞానంతో ఉన్నాయి. నెలకు 600 నుంచి 800 యూనిట్లు ఉత్పత్తిసామర్ధ్యం ఉంటుందని కంపెనీ ఎండి సిఇఒ వినోద్ కె దాసరి వెల్లడిం చారు. బంగ్లాదేశ్కు చెందిన ఐఎఫ్ఎడి ఆటోమో టివ్స్తో ఒప్పందం వల్ల ఆదేశ వాణిజ్యవాహనాల్లో అశోక్లేలాండ్ కీలకం అవుతుందని దాసరి వెల్లడిం చారు. భారతీయ ఆటోమొబైల్ రంగానికి బంగ్లాదేశ్ సాంప్రదాయక మార్కెట్గా నిలిచింది. సియామ్ ఆధ్వర్యంలో ఇండోబంగ్లా ఆటో మోటివ్షోను రెండురోజులపాటు నిర్వహించారు. అశోక్లేల్యాండ్ తన విభిన్న కేటగిరీ ఉత్పత్తులను ప్రదర్శించింది. మొత్తం 21 డిజైన్ల వాహనాలు బంగ్లాలో అందుబాటులో ఉంటాయి. ఆదేశంలోని ఐఎఫ్ఎడిఆటోస్ 12మంది డీలర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారు. కంపెనీ సుస్థిర వృద్దిని సాధిం చగలదని మంచి బిజినెస్తోపాటు మార్కెట్ వాటా ను పెంచుకోగలదని వినోద్ కెదాసరి వెల్లడించారు. | 1entertainment
|
Hyderabad, First Published 3, Mar 2019, 10:47 AM IST
Highlights
బాలీవుడ్ లో రీమేక్ ల హావ తగ్గుతోంది అనుకుంటున్న సమయంలో ప్రయోగాల కథానాయకుడు అక్షయ్ కుమార్ ఒక హారర్ కథను రీమేక్ చేయబోతున్నాడు. రాఘవ లారెన్స్ కాంచన సినిమాను అక్షయ్ హిందీలో రెడీ చేబోతున్నాడని గత ఏడాదే న్యూస్ వచ్చింది.
బాలీవుడ్ లో రీమేక్ ల హావ తగ్గుతోంది అనుకుంటున్న సమయంలో ప్రయోగాల కథానాయకుడు అక్షయ్ కుమార్ ఒక హారర్ కథను రీమేక్ చేయబోతున్నాడు. రాఘవ లారెన్స్ కాంచన సినిమాను అక్షయ్ హిందీలో రెడీ చేబోతున్నాడని గత ఏడాదే న్యూస్ వచ్చింది. అయితే సినిమా పట్టాలెక్కడానికి సమయం ఎక్కువే పడుతోంది. ఇక లెట్ చేయకూడదని కేసరి సినిమా పనులు అయిపోగానే రీమేక్ పై కన్నేశాడు అక్షయ్.
అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ హారర్ అండ్ ఎమోషనల్ కథలో తెలుగమ్మాయి నటిస్తుండడం విశేషం. గూఢచారి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెనాలి పిల్ల అక్షయ్ తో నటించడానికి రెడీ అయ్యింది. ఏపి తెనాలిలో జన్మించిన ఈ మోడల్ గత కొంత కాలంగా ముంబైలో సినీ కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇక 2011లో తెలుగు తమిళ్ లో వచ్చిన కాంచన బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను బద్దలు కొట్టేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో లక్ష్మి రాయ్ హీరోయిన్ గా నటించింది. ఇక బాలీవుడ్ కాంచన లో శోభిత హీరోయిన్ నటించడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. వీలైనంత త్వరగా సినిమాను స్టార్ చేయాలనీ అక్షయ్ ప్లాన్ చేస్తున్నాడు.
Last Updated 3, Mar 2019, 10:47 AM IST | 0business
|
sumalatha 242 Views ravindra jadeja , Team India , world cup
Ravindra Jadeja
లండన్: ప్రపంచ కప్లో భాగంగా టీమిండియాకివీస్తో వార్మప్ మ్యాచ్గురువారంఆడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.వార్మప్ మ్యాచ్లో ఇలా టీమిండియా విఫలం కావడంపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. ఇది మా తొలి మ్యాచ్ మాత్రమే. ఒక్క మ్యాచ్తో టీమిండియాని జడ్జ్ చేయడం సరికాదు. ఆటగాళ్ల నైపుణ్యాలను ప్రశ్నించడం చాలా బాధేసింది. ఇది ఒక బ్యాడ్ మ్యాచ్. బ్యాడ్ ఇన్నింగ్స్. కాబట్టి బ్యాటింగ్ యూనిట్ గురించి ఆందోళన అవసరం లేదు.మాకింకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఈ మ్యాచ్ వైఫల్యాల మీద చర్చించుకుంటాం. ప్రపంచ కప్లో మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాను. బ్యాటింగ్ యూనిట్ ఇంకా కష్టపడుతుంది. ఈ జట్టులో ఉండే ప్రతి ఒక్కరికీ చాలా అనుభవం ఉంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జడ్డూ చెప్పుకొచ్చాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/ | 2sports
|
సౌత్ అమ్మాయిలే.. కానీ బాలీవుడ్ ని ఏలేశారు!
First Published 20, Aug 2019, 11:54 AM IST
ఒకప్పటితో పోలిస్తే బాలీవుడ్ వాళ్లకి ఇప్పుడు సౌత్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. బాలీవుడ్ లో వచ్చే ఎన్నో హిట్ సినిమాలు మన సౌత్ సినిమాల రీమేక్సే..
ఒకప్పటితో పోలిస్తే బాలీవుడ్ వాళ్లకి ఇప్పుడు సౌత్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. బాలీవుడ్ లో వచ్చే ఎన్నో హిట్ సినిమాలు మన సౌత్ సినిమాల రీమేక్సే.. తెలుగు సినిమాలను డబ్ చేసి హిందీలో రిలీజ్ చేస్తున్నా వ్యూస్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. కొంచెం డీప్ గా గమనిస్తే గనుక.. బాలీవుడ్ ని ఏలిన కొందరు ఫిమేల్ సూపర్ స్టార్స్ కూడా మన సౌత్ అమ్మాయిలే. ఇక్కడ పుట్టి బాలీవుడ్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని చూసిన కొందరు సౌత్ ఇండియన్ బ్యూటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం!
వైజయంతీమాల - తమిళనాడులో పుట్టిన ఈమె మంచి క్లాసికల్ డాన్సర్. సౌత్ లో చాలా సినిమాల్లో నటించారు కూడా. 1950లలో హిందీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆమె నటనకి, డాన్స్ కి ఎంతో పేరు ఎన్నో అవార్డులు వచ్చాయి.
వహీదా రెహ్మాన్ - తమిళనాడుకి చెందిన వహీదా డాక్టర్ కావాలని అనుకున్నారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా నటిగా మారారు. తెలుగులో ఈమె 'రోజులు మారాయి' అనే సినిమాలో నటించారు. అందులో 'ఏరువాక సాగాలో' అనే పాట బాగా ఫేమస్ అయింది. ఆ తరువాత 1960లలో హిందీ సినిమాల్లో నటించి సూపర్ స్టార్ అయ్యారు.
లీలానాయుడు - ముంబైలో సెటిల్ అయిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి లీలానాయుడు. 1954లో మిస్ ఇండియా కాంటెస్ట్ విన్నర్ ఈమె. హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. అప్పట్లోనే హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిన ఈమెకి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది.
రేఖా గనేషన్ - తమిళ సూపర్ స్టార్ జెమినీ గనేషన్ కూతురు భానురేఖా.. అలియాస్ రేఖా పదమూడేళ్ల వయసుకే హీరోయిన్ అయింది. ఆమె హిందీలో నటించిన తొలి సినిమా 'సావన్ భాదోన్' తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
హేమామాలిని - తమిళనాడులో పుట్టిన హేమమాలిని ఒక డాన్సర్. 1970లలో బాలీవుడ్ లో వచ్చిన ఎన్నో సినిమాలలో నటించి సూపర్ స్టార్ అయ్యారు. బాలీవుడ్ లో అందరూ హేమామాలినిని 'డ్రీమ్ గర్ల్' అని పిలుచుకుంటారు.
శ్రీదేవి - శివకాశిలో పుట్టి పెరిగిన శ్రీదేవి సౌత్ లో అన్ని భాషల్లో నటించి సూపర్ స్టార్ అయింది. ఈ అతిలోక సుందరి టాలెంట్ కి బాలీవుడ్ కూడా ఫిదా అయింది. అప్పటిలో భారీ రెమ్యునరేషన్ ఇచ్చి శ్రీదేవిని సినిమాల్లోకి తీసుకునేవారు.
జయప్రద - రాజమండ్రిలో పుట్టిన తెలుగమ్మాయి జయప్రద తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ ఇలా ఎన్నో భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.
మీనాక్షి శేషాద్రి - జార్ఖండ్ లో సెటిల్ అయిన తెలుగు కుటుంబంలో పుట్టారు మీనాక్షి. 1981లో ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ గెలిచారు. మంచి క్లాసికల్ డాన్సర్ కూడా.. 1990లలో బాలీవుడ్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని చూశారు.
శిల్పాశెట్టి - మంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ ముంబైలో సెటిల్ అయింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది.
ఐశ్వర్యారాయ్ - మంగళూరులో పుట్టిన ఐష్ 1994లో మిస్ వరల్డ్ కాంటెస్ట్ గెలిచింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ అయింది. ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా పేరు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్ ని ఒకానొక సమయం వరకు ఏలిందనే చెప్పాలి.
టబు - హైదరాబాద్ లో పుట్టిన టబు తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. 1990లలో బాలీవుడ్ లో 'హమ్ సాత్ సాత్ హై', 'బోర్డర్' ఇలా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ గా ఎదిగింది.
దియా మీర్జా - హైదరాబాద్ లో పుట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో చట్రం తిప్పింది.
షమితా శెట్టి - శిల్పా శెట్టి చెల్లెలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె తనకంటూ పేరు సంపాదించుకుంది.
సమీరారెడ్డి - తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన ఈమె బాలీవుడ్ లో సెటిల్ అయింది.
విద్యాబాలన్ - ముంబైలో సెటిల్ అయిన తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి విద్యాబాలన్. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకుంది.
అసిన్ - కేరళ అమ్మాయి అయిన అసిన్ కూడా ఒకానొక సమయంలో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
శృతిహాసన్ - కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తనకంటూ బాలీవుడ్ లో ఓ గుర్తింపు తెచ్చుకుంది.
దీపికా పదుకొన్ - డెన్మార్క్ లో పుట్టిన ఈ బ్యూటీ పెరిగింది మాత్రం బెంగుళూరులోనే.. ఇప్పుడు బాలీవుడ్ ని ఏలుతోన్న టాప్ హీరోయిన్ ఈమె .
Recent Stories | 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.