page_content
stringlengths
11
4.1k
న్యూఢిల్లీ : ఉన్నావ్‌ లైంగికదాడి కేసులో ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగార్‌పై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసిందని సంబంధిత అధికారి తెలిపారు. తన నివాసం వద్ద టీనేజ్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో సెంగార్‌ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. లక్నో లోని ప్రత్యేక సీబీఐ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశామనీ, అందులో సెంగార్‌తో పాటు ఆయన సహచరుడు శశి సింగ్‌ను నిందితులుగా పేర్కొన్నామన్నారు. కులదీప్‌ సెంగార్‌ ఉన్నావ్‌ లోని బంగర్మవ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది జూన్‌ 4న ఉద్యోగం కోసమై తన బంధువు తో కలిసి ఆయన నివాసానికి వెళ్ళిన తనపై లైంగింక దాడికి పాల్పడినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. శాంతి భద్రతల కోసమే కార్డెన్‌ సెర్చ్‌ _ హైదరాబాద్ _ www.NavaTelangana.com నేరాలు లేని బస్తీగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ను శాంతి భద్రతలకు నిలయంగా తీర్చిదిద్దేందుకే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని డీసీపీ వెంకటేశ్వ రరావు తెలిపారు. సోమవారం రాత్రి నుంచి తె ల్లవారుజాము వరకూ యూసుఫ్‌గూడ్‌లోని శ్రీ కృష్ణానగర్‌లో బి-బ్లాక్‌లో కార్డన్‌ సర్చి నిర్వహిం చినట్టు మంగళవారం తెలిపారు. సీపీ ఉదరు కుమార్‌రెడ్డితో పాటు నలుగురు ఏసీపీలు, 13 మంది సీఐలు, 26 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్‌ 250 మంది పోలీసులు 20 మంది మహిళా పోలీసు లు పాల్గొన్నారు. మొత్తం 400 ఇండ్లు తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు. పలువురు నేర గాళ్లను, అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్‌ సిలెం డర్లు, వాహనాలకు స్వాధీనం చేసుకునట్లు తెలి పారు. 47 ద్విచక్ర వాహనాలు, 12 త్రీవీలర్స్‌ ఆటోలు, 46 మంది అనుమానితులు, 47 ఖాళీ సీలిండర్స్‌(10 పెద్దవి, 37 చిన్నవి) స్వాధీనం చేసుకున్నట్టు వివరి ంచారు. నేరస్థులకు ఆశ్రయం కల్పించిన వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్ర స్తుతం నగరంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తొంద న్నారు ఆశ్రయం ఇవ్వాల ంటేనే ప్రజలు జంకు తున్నారన్నారు. తెలుగు బ్లాగు - సీ'రియల్' ముచ్చట్లు: కలిసే కళ్ళ లోన కురిసే పూల వాన..........what a lovely song మంచి వ్యాసాన్ని పరిచయం చేసారు కూడా..ధన్యవాదాలు. ఏంటో ఈ మధ్య కందం చిందులేస్తుంది ఎక్కడ చూసినా. బాగున్నాయి మీ కందాలు. చెప్పలేనంత సంతోషంగా ఉంది. వృద్ధిలోకొచ్చే లక్షణాలు మీకు చాలా ఉన్నాయి. కొట్టడం కొట్టడమే కుంభస్థలాన్ని (కందాన్ని) కొట్టిన మీకు మిగతా పద్యరీతులు తప్పక లొంగుతాయి. శుభమస్తు. పద్యాల్లో ఆంగ్లపదాలు సహజంగా అమర్చడంవంటి చమత్కారాలతో పద్యాన్ని రాయడంలో మీకంటూ ఒక శైలికూడా ఉంది. చిందులు దొక్కేను -- దొక్కేను కాదు దొక్కెను -- కదా!? ఈ టపా మళ్లీ చదవాలి. ఇప్పుడు కాస్త తొందరలో ఉన్నాను. మళ్లీవస్తా. కం.బాగుంది మీ ప్రయత్నం అర్హులందరికీ డబుల్‌ బెడ్‌ రూం _ రంగారెడ్డి _ www.NavaTelangana.com - రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి - మల్లాపూర్లో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన దేశంలోని ఎక్కడ లేని విధంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అర్హులైన పేదలకు నిర్మించి ఇస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం బాలాపూర్‌ మండల పరిధిలోని మల్లాపూర్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ల నిర్మాణాలకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో చక్కటి ఇండ్ల లో జీవించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ల ఇండ్ల నిర్మాణం చేపట్టామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే మల్లాపూర్లో దాదాపు 15 ఎకరాల్లోని ప్రభుత్వ భూమిలో 2,700 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను రూ. 234 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. వీటిని 9 అంతస్తుల అధునాతనమైన సౌకర్యాలతో , రెండు లిఫ్ట్‌ల సౌకర్యం, ఆస్పత్రి, మోడల్‌ పాఠశాల, వ్యాపార సముదాయం, పార్కులు, కమ్యూనిటీ హాలు మొదలైన మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని అన్నారు. ఇవే కాకుండా రంగారెడ్డి జిల్లాలో 12 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి కొండా విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Telugu Sex Stories – అబ్బ, వదలండీ,వాళ్ళు లేస్తారేమో - Telugu Boothu Kathalu బస్సు లో ఒక అమ్మాయి తో నేను చేసిన దెంగుడు - Telugu Boothu Kathalu నా చెల్లెలు సంధ్య నా భార్య _ Telugu Sex Story - Telugu Boothu Kathalu 15 మారుతి వర్తకులు మరియు షోరూమ్ల లో గుర్గావ్ _ కార్బే హోం » కొత్త కార్లు » కొత్త కార్ డీలర్స్ » మారుతి కార్ల డీలర్లు » వర్తకులు లో గుర్గావ్ 15 మారుతి వర్తకులగుర్గావ్ చెరకుతోటల్లో 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం _ BREAKING NEWS _ www.navatelangana.com తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం పెరుమాళ్లపల్లి వద్ద టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్‌ నిర్వహించింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెరకుతోటల్లో 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి _ Satish Chandar Tag: మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కేరళ వరద బాధితులకు అంకితం.. _ నవచిత్రం _ www.NavaTelangana.com కేరళ వరద బాధితులకు అంకితం.. ప్రియాంక మంచి నటి మాత్రమే కాదు, అభిరుచి గల నిర్మాత, అంతకు మించి మంచి గాయని కూడా. ఇప్పటికే ఆమె పలు ఆల్బమ్స్‌ రూపొందించారు. ఇతర దేశాల్లో హాలీవుడ్‌ పాప్‌ సింగర్స్‌తో కలిసి షోస్‌లోనూ పాల్గొన్నారు. తాజాగా ఆమె ఏ.ఆర్‌.రెహ్మాన్‌, హలీవుడ్‌ పాప్‌ సింగర్‌, గ్రామీ అవార్డు విన్నర్‌ బ్రియాన్‌ ఆడమ్స్‌తో కలిసి మ్యూజిక్‌ కన్సర్ట్‌లో పాల్గొనబోతున్నారు. అది కూడా ఇండియాలో కావడం విశేషం. బ్రియాన్‌ ఆడమ్స్‌ ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో షోస్‌ చేయబోతున్నారు. దీని కోసమై త్వరలోనే మన దేశానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఇండియాలో పాపులర్‌ సెలబ్రిటీలతో కలిసి తన షోస్‌ నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఏ.ఆర్‌.రెహ్మాన్‌ను ఎంచుకున్నారు. ఈ మ్యూజిక్‌ కన్సర్ట్‌లో పాల్గొనేందుకు ప్రియాంక, రెహ్మాన్‌ కూడా ఆసక్తిగా ఉన్నారట. తొలుత ముంబయిలో ఈ కార్యక్రమం ఉంటుందని సమాచారం. ఈ తొలి మ్యూజిక్‌ షోను కేరళ వరద బాధితులకు అంకితమివ్వాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్‌లో 'ది స్కై ఈజ్‌ పింక్‌', హాలీవుడ్‌లో 'కౌబారు నింజా వికింగ్‌' చిత్రంలో నటిస్తున్నారు. మారుతి ఆల్టో-K10 మరియు మారుతి సెలిరియో _ కార్బే హోం » కొత్త కార్లు » కార్ల ను పోల్చడం » మారుతి ఆల్టో-K10 మరియు మారుతి సెలిరియో మారుతి ఆల్టో-K10 మరియు మారుతి సెలిరియో Lok Satta News: రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి Home » తాజా వార్తలు » పోలవరంపై సిఎం చంద్రబాబు సమీక్ష అద్ధన్నపాలెం - వికీపీడియా అద్ధన్నపాలెం , విజయనగరం జిల్లా, కొత్తవలస మండలానికి చెందిన గ్రామము.[1] "https://te.wikipedia.org/w/index.php?title=అద్ధన్నపాలెం&oldid=2232050" నుండి వెలికితీశారు పడమర - వికీపీడియా విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో పడమరచూడండి. పడమర లేదా పశ్చిమ (ఆంగ్లం: West) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఇది తూర్పుకి వ్యతిరేకంగా ఉంటుంది. సాధారణంగా పటములో పడమర ఎడమ వైపు ఉంటుంది. సూర్యుడు ప్రతిరోజు పడమర పైపు అస్తమిస్తాడు. "https://te.wikipedia.org/w/index.php?title=పడమర&oldid=1191002" నుండి వెలికితీశారు హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన» 'నోటా' మూవీ స్టిల్స్ 'నోటా' మూవీ స్టిల్స్ కేరళ యొక్క వర్ణశోభిత పండుగలు _ కేరళ టూరిజం దేవుని సొంతగడ్డ అయిన కేరళలో పండుగలు నిజమైన ఉత్పవాలు, అది రాష్ట్ర పండుగ ఓనమ్ అయినా స్థానికంగా జరిగే పూజలు ఏదైనా, కొత్త దుస్తులు ధరించడం మరియు ఘనమైన విందు భోజనాలు వేడుకల్లో భాగంగా ఉంటాయి. ఉల్లాసాన్ని అందించే సందర్బాలే కాకుండా , కేరళ పండుగలు ఈ భూమి యొక్క సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఉంటాయి. మతపరమైన లేదా సామాజిక లేదా సంప్రదాయ లేదా ఆధునిక ఏ పండుగైనా, 2000 సంవత్సరాలు నాటి నుంచి సంప్రదాయ బద్ధంగా వస్తున్న కుటియాట్టం లేకుండా పూర్తికావు. పండగులు, వాటి ప్రాముఖ్యత మరియు తేదీల గురించి మరింత తెలుసుకోవడం కోసం ఫెస్టివల్ క్యాలెండర్ బ్రౌజ్ చేయండి. వికీపీడియా:Automatic edit summaries - వికీపీడియా "https://te.wikipedia.org/w/index.php?title=వికీపీడియా:Automatic_edit_summaries&oldid=1439674" నుండి వెలికితీశారు ‘ఘటన’ సెన్సార్‌ పూర్తి – అక్టోబర్‌లో విడుదల ‘ద శ్యం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్యకావ్యం ‘ఘటన’. నిత్యామీనన్‌ ప్రధాన… మూస:Compact ToC - వికీపీడియా Letters[మార్చు] "https://te.wikipedia.org/w/index.php?title=మూస:Compact_ToC&oldid=1347190" నుండి వెలికితీశారు పోలీసులకు షాకిచ్చిన బాబు గోగినేని _ BREAKING NEWS _ www.navatelangana.com మనస్విని : ఇలా అయితే ఎలా 'పేదలకు మెరుగైన వైద్యమందించేందుకు కృషి' _ నల్గొండ _ www.NavaTelangana.com పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ గుత్తా మంజుల పేర్కొన్నారు. సోమవారం మండలం లోని తుంగతుర్తి గ్రామానికి చెందిన వారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు మంజూ రయ్యాయి.మంజూరైన చెక్కులను ఆమె లబ్ది దారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మందడి వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్‌ లక్ష్మమ్మ, ఎంపీటీసీ లక్ష్మీ, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకన్న, మాధవరెడ్డి పాల్గొన్నారు. స్నేహం పూల కంచె _ SOPATHI SUNDAY SPECIAL _ www.NavaTelangana.com వజ్రాయుధమంత గొప్పది. ← thiruvAimozhi – 7.2.4 – itta kAl ప్రమేయసారము – తనియన్ →
కోచి/న్యూఢిల్లీ,/హైదరాబాద్‌, డిసెంబర్‌ 4(ఆంధ్రజ్యోతి): ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, అణగారిన వర్గాలకు న్యాయం కోసం అలుపెరుగని కృషి చేసిన జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ శతవసంతాలు జీవించి గురువారం కన్నుమూశారు. వందేళ్ల వయస్సు ఉన్న ఆయనకు శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడంతో కోచిలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో మధ్యాహ్నం 3-30 గంటలకు తుదిశ్వాస విడిచారు. పూర్వం ఒక బ్రాహానోత్తముడు తన వ్రుత్తి వదిలి ఒక బోయ స్త్రీని వివాహం చేసుకొని విచ్చలవిడిగా ప్రవర్తించాడు! కానీ ఇంకా సంపద మీద కోరిక తీరక దొంగతనాలు కూడా మొదలు పెట్టాడు! అయినా ఇంకా ఏదో సంపాదించాలి అనే ఆశతో కొందరు వ్యాపారాలు తమ వ్యాపారం కోసం దేశాలు తిరుగుతుంటే ఈ బ్రాహ్మణుడు కూడా వాళ్ళతోపాటు బయలుదేరాడు!అలా కొంత దూరం వెళ్ళిన తరువాతఒక మదించిన ఏనుగు వీళ్ళ మీదకి ఉరికి కొందరిని తొక్కేసింది! అది చూసి ఎవరికి తోచిన దారిలో వారు పారిపోయారు! ఈ బ్రాహ్మణుడు కూడా అలా కొంత దూరం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అటు ఇటు చూస్తుంటే పెద్ద వృక్షం ఒకటి కనిపించింది! వెళ్లి దానికింద విశ్రాంతి తీసుకున్నాడు! ఆ చెట్టు మీద నాడిజంగుడు అనే కొంగ నివాసం ఉంటుంది! ఆ కొంగ ఇతనిని చూసి మిత్రమా ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం? ఎందుకోసం? దానికి సమాధానంగా తన సంగతి అంతా వివరించి చెప్పాడు! నేను ఒక బ్రాహ్మణుడిని, నాకులవృత్తి వదిలి సంపద మీద వ్యామోహంతో చేయరాని పనులన్నీ చేశాను! వ్యాపారం చేయాలని ఆశతో వ్యాపారులతో కలిసి వెళ్తుండగా ఏనుగు కొందరిని తొక్కేసి చంపేసింది! నేను భయపడి ఇలా పారిపోయి వచ్చాను! అని తన ఆవేదనని విన్నవించుకొన్నాడు! అది విన్న నాడిజంగుడు మిత్రమా బంగారం, వెండి, స్నేహితుడు, ధర్మం ఈనాలుగు మానవుడి అభివృద్దికి తోడ్పతాయని ధర్మ శాస్త్రం, ధర్మవేత్తలు ఏకగ్రీవంగా ఒక్కానిస్తున్నారు! ఈ నాలుగింటిలో స్నేహితుడు అత్యుత్తమమైన వాడని ప్రతీతి! నువ్వు నా గృహానికి వచ్చావు కాబట్టి నాతో ఏడు మాటలు మాట్లాడవు కనుక నువ్వు నామిత్రుడివి సందేహంలేదు! కాబట్టి నేను ఇచ్చిన ఆతిద్యం స్వీకరించి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో! ఉదయం కర్తవ్యం ఆలోచిద్దాం! అని తనగూటికి తను వెళ్ళిపోయింది! బ్రాహ్మణుడు ఆతిద్యమిచ్చిన తీయతీయని ఫలములు, కందమూలాలు, తేట నీరు, స్వీకరించి నిద్రపోయాడు! ఇంకా ఉంది మోదీ, రాహుల్, పోప్.. ముగ్గురూ నకిలీలే! – Tolivelugu Previous articleథగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో వైరల్ అవుతున్న బిగ్ బీ స్టిల్స్ రేప్ చేసి చంపేస్తారేమో? - Tolivelugu Previous article' నేనూ లైంగిక వేధింపులకు గురయ్యా ' Next article''గొడవ నాదీ, కత్తి మహేష్‌దీ.. టీవీ9 ప్రమేయం లేనేలేదు'' వైభవంగా ఈషా అంబానీ పెళ్లి, సినీ, రాజకీయ ప్రముఖుల సందడి కాంగ్రెస్‌కు మాయా మద్దతు, 15 ఏళ్ల తర్వాత అక్కడ కాంగ్రెస్ ఏపీలో కొత్త స్కెచ్ ఏంటి? ముహూర్తం ఖరారు, సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం కేసీఆర్, కేటీఆర్‌ని ఆకాశానికి ఎత్తేసిన వర్మ Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): పడాల రామారెడ్డి (Padala Ramareddy) జిల్లా పశ్చిమ గోదావరి రంగం న్యాయవాది, రచయిత ప్రముఖ న్యాయవాది, న్యాయశాస్త్రపు గ్రంథాల రచయిత అయిన పడాల రామారెడ్డి మార్చి 25, 1929న జన్మించారు. రామారెడ్డి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న పిట్టల వేమవరం గ్రామం. చెన్నపట్నం లా కాలేజీలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక గుంటూరు హైకోర్టులో ఎల్‌.డి.సి. ఉద్యోగం దొరికింది. యుడిసిగా, ట్రాన్స్‌లేటర్‌గా పదోన్నతి లభించింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడి హైకోర్టు హైదరాబాదుకు తరలి వచ్చినప్పుడు లైబ్రేరియన్‌గా ప్రమోషన్ వచ్చింది. న్యాయశాస్త్రానికి సంబంధించి ఆయన మొత్తం 150 గ్రంథాలను రచించారు. ఆయన రాసిన తెలుగు పుస్తకాల్లో మండల జిల్లా ప్రజాపరిషత్ కోడ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ లా మాన్యువల్, గ్రామ పంచాయితీలా మాన్యువల్, క్రిమినల్ లా మాన్యువల్, భారత రాజ్యాంగానికి వ్యాఖ్యానం వగైరాలున్నాయి. డ్రాఫ్టింగ్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్, అడ్వకేట్స్ ప్రాక్టీస్, సివిల్ సర్వీస్ కోడ్, పెన్షన్ కోడ్ వంటివి ఇంగ్లీషులోనూ రాశారు. 1988లో 'పడాల రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ' స్థాపించి, ఈ సంస్థకు అనుబంధంగా ఎల్లారెడ్డిగూడా అమీర్‌పేట్, హైదరాబాద్ లో 'పడాల రామారెడ్డి లా కాలేజీ'ని ప్రారంభించారు.. విభాగాలు: పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖులు, 1929లో జన్మించినవారు,
ఆడవాళ్ల రక్షణకి.. ఏ చెట్టునాటాలి? - కొత్త కబుర్లు - ఆన్‌లైన్‌లో.. - సితార ఆడవాళ్ల రక్షణకి.. ఏ చెట్టునాటాలి? ‘‘భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఇంటికి ఒక్క చెట్టు నాటమన్నారు సరే.! మరి తల్లిలాంటి ఆడవాళ్లను కాపాడుకోవడానికి ఏ చెట్టు నాటాలి’’ అంటూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు యువ కథానాయకుడు నాగశౌర్య. ఈ యువ హీరో దర్శకుడిగా మారి నిర్మించిన లఘుచిత్రం ‘భూమి’. ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు నాగశౌర్య. నేడు సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా చక్కటి సందేశాన్ని ఇస్తూ ఈ సినిమాను రూపొందించారు. ‘‘భూమి.. భూమిలాంటిదే తల్లి కూడా.. ఎంతకష్టమైనా భరిస్తుంది.. ఎంత బరువైనా మోస్తుంది. కొన్ని మదమెక్కిన మగ జంతువులు ఆడవారి మీద పైశాచిక బలాన్ని చూపిస్తున్నాయి. నిజమైన బలం మనం వాళ్లకు ఇచ్చేదే తప్పా.. వాళ్ల మీద చూపించేది కాదు. భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటమన్నారు. మరి తల్లిలాంటి ఆడడవాళ్లను కాపాడుకోవడానికి ఏ చెట్టు నాటాలి’’ అంటూ ఈ లఘు చిత్రం ద్వారా ఆలోచింపజేసే సందేశాన్నిచ్చారు శౌర్య. ఈ సినిమాను ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ ‘‘భూమి’ ఇదిగో.. అమ్మ. నీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నా కష్టసుఖాల్లో నువ్వు వెన్నంటే ఉన్నావు. లవ్‌ యు సోమచ్‌’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ‘భూమి’ చిత్రం వైరల్‌గా మారింది. ELEDGER.INDIANOIL.CO.IN _ eledger - - వెబ్సైట్ మూల్యాంకనం, చూడు, విమర్శలు మరియు సలహాలను యొక్క వెబ్సైట్ రివ్యూ eledger.indianoil.co.in (తెరిచి) హైదరాబాద్ లో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ అరెస్ట్‌ - NewsGlobal ఎన్టీఆర్ జై లవకుశ ట్రింగ్ ట్రింగ్ ఫుల్ వీడియో సాంగ్ - Charminar Talkies Lollipop Cinema: చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడు ఎలా అయ్యాడో తెలుసా ..! How Chandrababu Became... Previous: ‘అరవింద సమేత’ మూవీ ప్రీ రివ్యూ మరియు రేటింగ్ Next: పట్టాలు తప్పి ప్రమాదానికి గురైన ఎక్స్ ప్రెస్.. 7గురు మృతి.. ౩౦మందికి గాయాలు…! ప్రస్తుతం లోనావాలా యొక్క వాతావరణం: లోనావాలా, పూణే కొరకు వారం వాతావరణం 7 డేస్ లోనావాలా, పూణే వాతావరణ భవిష్య సూచకులు Home » »Unlabelled » సంస్కృతం తగినంత గుర్తింపును పొందక పోవడానికి కారణం? ఏపీ సీఎం చంద్ర‌బాబు పార్టీ ప‌టిష్ట‌త కోసం వేసిన ఓ ప్లాన్ రివ‌ర్స్ గేర్‌లో తిరిగి బాబుకే పెద్ద దెబ్బ వేసింది. త‌న ప్లాన్ త‌న‌కే రివ‌ర్స్‌లో తిరిగి రావ‌డంతో చంద్ర‌బాబు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాడు. ఏపీలో గ‌త యేడాది కాలంగా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ నుంచి త‌న పార్టీలోకి భారీ ఎత్తున ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఈ ఫిరాయింపుల ఎఫెక్ట్‌తో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు Home జూన్ 14న విడుదలకు సిద్దమౌతున్న `జంబ‌ల‌కిడి పంబ‌` ,jambalakidi-pamba-movie-get-release-date 1 Responses to కలలో ప్రతీకలు వ్యక్తిగతాలు అమనస్తత్వ శాస్త్రం గురించి మంచి విషయాలు అందిస్తున్నందుకు ధంయ వాదాలు. నరేంద్రుడి వ్యూహాలు..ఎవరికీ అర్థం కావు!! VUYYURU SUBHASH September 14, 2018 17:10 IST నరేంద్రుడి వ్యూహాలు..ఎవరికీ అర్థం కావు!! More in this category: « నాయకులకు పరీక్షగా జనచైతన్య యాత్రలు నెల్లూరొస్తున్న కంచి స్వాములు » తెలుగు బ్లాగు - సీ'రియల్' ముచ్చట్లు: 'అమాయకపు భర్త' గారి ఇంటర్వ్యూ త్వరలో బ్లాగ్ లోకం లో రాయలసీమ జీవన్మరణ సమస్య Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: రాయలసీమ జీవన్మరణ సమస్య Tag Archives: రాయలసీమ జీవన్మరణ సమస్య 'శ్రీ' కవితలు: నీనుంచి దూరంగా రక్తసిక్తమైన పాదాలతో......? ఎందుకండి అలా రాసారు? అది ఎందుకో బాలేదు. నా వెనుక పరుగు పరుగున వచ్చిందని అలా రాసానండి.... కవితలో సారం చెప్పేశారు...:-) ముందు వ్రాసిన కవితలని కూడా చూసినందుకు... జువ్వలపల్లె Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: జువ్వలపల్లె Tag Archives: జువ్వలపల్లె
దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొత్త ఏడాది సంవత్‌ 2075 హుషారుగా ప్రారంభమైంది. దివాలీ సందర్భంగా సాయంత్రం గంటపాటు నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌లో లాభాల పటాసులు పేలాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్‌ సెంచరీ చేసింది. చివరికి సెన్సెక్స్ 246 పాయింట్లు ఎగసి 35,238 వద్ద ముగిసింది. వెరసి 35,000 పాయింట్ల మైలురాయికి ఎగువన నిలిచింది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు పెరిగి 10,598 వద్ద స్థిరపడింది. మంగళవారం మధ్యంతర ఎన్నికల నేపథ్యంలోనూ యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు లాభపడటంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధాన ఇండెక్సులన్నీ 1-0.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్ఫ్రాటెల్‌, వేదాంతా, హీరోమోటో, ఐవోసీ, ఏషియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం యాక్సిస్‌ బ్యాంక్‌, జీ అదికూడా 0.3 శాతంస్థాయిలో బలహీనపడ్డాయి. డెరివేటివ్‌ స్టాక్స్‌లో ఇన్‌ఫీబీమ్‌ 21 శాతం దూసుకెళ్లగా.., మణప్పురం, సౌత్‌ ఇండియన్‌, అపోలో టైర్‌, ఎన్‌బీసీసీ, జేపీ, రెప్కో హోమ్‌, సుజ్లాన్‌, పెట్రోనెట్‌, సీజీ పవర్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరొపక్క వోల్టాస్‌, టాటా కమ్యూనికేషన్స్‌, కంకార్‌, హింద్‌ జింక్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, బాలకృష్ణ, బీఈఎంఎల్‌, సీమెన్స్ 2-0.5 శాతం మధ్య నీరసించాయి. మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ నెలకొంది. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1941 లాభపడితే.. కేవలం 429 నష్టపోయాయి. నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 500 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 119 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు పూర్తిగా సైలెంట్‌ అయిపోగా.. డీఐఐలు మాత్రం రూ. 622 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ష్! నా గుండెలో పనిచేసే శ్రామికుడా! రాత్రీ, పగలూ లేక, నీ సుత్తి బాదుతూనే ఉంటుంది నువ్వేమిటి నిర్మిస్తున్నావో నాకు తెలియడం లేదు. నీ శ్రమకి నాకు అలుపు వచ్చేసింది. నాకు నిశ్చలంగా ఉండాలనుంది. విశ్రాంతిలేని నీ పిచ్చి బాదుడు ఆపు! నువ్వు కలకాలం నిలిచేదేదీ నిర్మించడం లేదు. నన్ను కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోనీ! కోణమానిని తెలుగు ప్రపంచం: ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి!! అవును... ఫోటోగ్రఫీనే లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. 1000 పదాలతో సమానమైన భావం అర్థవంతమైన ఫోటోలో దాగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్న వింతైన ఆచారాలను ఫోటోగ్రాఫర్లు తమదైన శైలిలో కెమెరాలలో బంధించారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పలు నమ్మశక్యంకాని ఫోటోలను మీతో షేర్ చేసుకుంటున్నాం... సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను రకరకాల కమ్యూనికేషన్ అవసరాలకు వారధిగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేక అంశాలకు సంబంధించి ఫోటోలో హల్‌చల్ చేస్తున్నాయి చిహ్నాలు మద్దతుతో కాంతి, ఆధునిక, సైడ్, CSS ఆధారిత మెను. రెండు ప్రదర్శన రీతులు (ఎడమ మరియు కుడి) రెండు రంగు థీమ్స్ (కృష్ణ మరియు కాంతి) చిహ్నాలు మద్దతు (48 × 48 లేదా highter) కామర్స్, ఆల్, సులభంగా, తేలికైన, మెను, ఆధునిక, పేజీకి సంబంధించిన లింకులు, వైపు, పారదర్శక, చెట్టు, యూజర్ ఫ్రెండ్లీ కృష్ణశ్రీ--"ఓ తెలుగు రాడికల్": ఆత్మలూ..... శాస్త్రి గారూ!మంచి విషయాన్ని ఎన్నుకున్నందుకు అభినందనలు!ఈ దేశంలో ప్రస్తుతం,మీరు ఉదహరించిన విషయాలమీద కొన్ని కోట్లరూపాయాల ఆధ్యాత్మిక వ్యాపారం జరుగుతుంది.ఎంతమందో మోసపోతున్నారు! ఈ విషయాల మీద దాదాపుగా నా భావాలు కూడా మీకున్న భావాలకు దగ్గరలోనే ఉన్నాయి!అయితే,ఏ యోగానికైనా ,సాధనే గురువు!కుహనా స్వాముల వేషాలను బట్టబయలు చేసే వ్యాసాన్ని నేనుకూడా ఒకటి వ్రాసాను.ప్రచురుణకు,అనువైన సమయం కోసం వేచి చూస్తున్నాను!మంచి విషయాన్ని ఎన్నుకున్నందుకు మరొకసారి అభినందనలు! మీ అభినందనలకు చాలా సంతోషం. నేను కుహనా స్వాములని గురించి వ్రాయడం లేదు. అసలు విషయం ప్రక్కదారి పడుతుందని. యెన్ని టపాలైనా చాలవు అని. మీరు తప్పకుండా వ్రాయండి.
అమ్మ ఒడి: శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మనకేం చెప్పారు? మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా వైపు నుండి ఒక చిన్న విన్నపం అండీ, మీరు ఇలా విలువైన విషయాలు చిన్న చిన్న టపాల రూపంలో చెబితే ఇంకా ఎక్కువ మందికి చేరువౌతుందని నా ఆలోచన. గత ఏడాది శ్రీరామనవమికి సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా కళ్ళకు కట్టినట్లు జరిపించావు. అందులో ఓ టపా రామ శబ్ద ప్రియులకు అంకితం కూడా ఇచ్చావు. ఈ సంవత్సరం....? ప్రస్తుతం వేగమో, బద్దకమో గానీ, ఎందులోనో మునిగి ఉన్నట్లున్నావు. అయ్యో ఎందులోనూ మునగలేదు తేలలేదు. ఆఫీసులో పని ఒత్తిడి. అయినా ఈ సంవత్సరంకూడా నాకు తోచింది వ్రాసాను కదా. తమ్ముడి గురించి పచ్చి నిజాలు చెప్పిన రవితేజ రవితేజ తమ్ముడు భరత్ రాజు చనిపోయిన రోజు మొదలుకొని ఇప్పటి దాకా వాళ్ళిద్దరి రిలేషన్ మీద వెబ్ మీడియా లో కథనాలు ఆగడం లేదు. కొన్ని వెబ్ ఎంజీఆర్ అంత్యక్రియల్లో జయను ఎలా హింసించారో చూడండి(వీడియో) కేజ్రీవాల్ ‘పెద్ద’ తప్పులు: విమర్శలు, తలలు పట్టుకుంటున్నారు! November 22, 2016 November 22, 2016 Andhra99 0 Comment arvind kejriwal, bank, death, DEMONETISATION, madhya pradesh, robber, అరవింద్ కేజ్రీవాల్, దొంగ, పెద్ద నోట్లు, బ్యాంక్, మధ్యప్రదేశ్, మృతి, రద్దు పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా గళమెత్తిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన వాదనను సమర్థించుకునేందుకు అత్యుత్సాహంతో తప్పుటడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సరైన అవగాహన లేకుండా తనకు పార్కులో యువతిని లాక్కెళ్లిన పులి (వీడియో) July 25, 2016 Andhra99 0 Comment car, CHINA, death, tiger, woman, చైనా, పులి, బీజింగ్, యువతి, వైల్డ్ లైఫ్ జూ చైనా బీజింగ్‌లోని బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్క్‌లో శనివారం దారుణం జరిగింది. సఫారీకి వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పులుల దాడిలో ఒకరు మృతి chary - విక్షనరీ విశేషణం, భద్రముగా వుండే, పదిలముగా వుండే, ఎచ్చరికగల, మితవ్రయము చేసే. "https://te.wiktionary.org/w/index.php?title=chary&oldid=926097" నుండి వెలికితీశారు dexter - విక్షనరీ విశేషణం, of the right hand దక్షిణ, కుడిచేతి. "https://te.wiktionary.org/w/index.php?title=dexter&oldid=928755" నుండి వెలికితీశారు రివ్యూ: ప్రతీకారం అనే ఎమోషన్‌పై నిర్మించిన థ్రిల్లింగ్ డ్రామా ‘సవ్యసాచి దేవదాస్ ట్విట్టర్ రివ్యూ.. ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ: పండుగ అల్లుడిదే.. ‘యూటర్న్’ మూవీ రేటింగ్: శైలజారెడ్డి అల్లుడు రేటింగ్ కోదండరామ్ పోటీ చేస్తేనే ఆ నియోజకవర్గం టికెట్ ఇస్తాం : కాంగ్రెస్ poster - విక్షనరీ నామవాచకం, s, తపాలు బండి గుర్రము. "https://te.wiktionary.org/w/index.php?title=poster&oldid=940899" నుండి వెలికితీశారు వీడియోలు నుండి మోలలు, సింగపూర్, యువకులు, 18 సంవత్సరాల మరియు పాత పేరు ఈ సినిమా టీన్స్ మరియు ఫోరం పోర్న్ ఫోటోలు vidio ఉచిత మరియు BES SMS naplata చూడండి ఉచిత మరియు నమోదు లేకుండా ఆత్మవిశ్వాసం కుడుచు మరియు శృంగార రహస్యాలను వీడియో అధిక నాణ్యత లో HD మరియు వాచ్ 3 porn video సెక్స్ రతి వివిధ జాతులు మరియు హార్డ్ పోర్న్ వీడియోలు, మహిళలు పరిపక్వ వీడియో అధిక నాణ్యత లో HD మరియు రష్యన్ పోర్న్ ఆన్లైన్ పెద్ధ రొమ్ములు మేజోళ్ళు మరియు శృంగార కార్టూన్లు కోసం ఉచిత మరియు నమోదు లేకుండా Peeping పోర్న్ మూత్రము vidio ఉచిత పోర్న్ స్టార్ మరియు వాచ్ ఉచిత పోర్న్ తల్లి మరియు బ్లూస్ యువకులు మరియు సెక్స్ వావి వాచ్ ఆన్లైన్ వీడియో అధిక నాణ్యత లో HD మరియు శృంగార వివాహ ఫోటోలు వీడియో అధిక నాణ్యత లో HD మరియు సెక్స్ చిత్రాలు నేరం porn videos వీర్య ధ్రవమ్ చ ల్ల డమ్ లోపల మరియు గ్జెనియా Sobchak watch porn videos తీవ్రమైన మరియు ఉచిత వాచ్ డిస్నీ pornomother టాటూ మరియు డౌన్లోడ్ పోర్న్ పెద్ద ముగ్గరితో సెక్స్ లో వీడియో అధిక నాణ్యత లో HD మరియు పంది సెక్స్ పాత యువకులు మరియు యువ కన్య
తెలుగు విజన్: మరోసారి తండ్రైన మహేష్ బాబు మరోసారి తండ్రైన మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులకు పాప పుట్టింది. నమ్రత గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ పాప మహేష్‌బాబుకు రెండో సంతానం. ఆయనకు ఇప్పటికే గౌతమ్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు రూపొందిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగులో పాల్గొంటునున్నారు. అలాగే తెలుగుదనం ఉట్టిపడే కథ ఇది. మన ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అన్నదమ్ములుగా ఇద్దరు కథానాయకులు ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది. ఇంటర్నెట్‌లో ఆ పాట బిట్‌ చాలామంది వీక్షిస్తున్నారు అన్నారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు. అలాగే మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దూకుడు చిత్ర నిర్మాతలైన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ అండ్ డైనమిక్‌గా, వయసు చాలా తక్కువ ఉన్న కుర్రాడిలా కనిపించబోతున్నాడు. ఇందు కోసం మహేష్ ప్రత్యేకంగా వర్కౌట్లు చేయడంతో పాటు స్పెషల్ డైట్ తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్ నటిస్తోంది. ఇందులో మహేష్ కాలేజీలో లెక్చరర్ గా కనిపిస్తారు. సుకుమార్ తన దైన శైలిలో కాలేజి సీన్స్ రాసుకున్నారని వినపడుతోంది. పూర్తి ఫన్ తో కాలేజీ లెక్చరర్ కీ,స్టూడెంట్స్ కీ మధ్య నడిచే కథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. సుకుమార్ గతంలో లెక్చరర్ గా చేసిన సంగతి తెలిసిందే. cessation - విక్షనరీ నామవాచకం, s, నిలుపు, విరామము cessation of a labour శ్రమ తీర్చుకోవడము. "https://te.wiktionary.org/w/index.php?title=cessation&oldid=925983" నుండి వెలికితీశారు ఈ యేడు ఖైరతాబాద్ విగ్రహం ఖరీదు 80 లక్షలు _ Telugu News ఈ యేడు ఖైరతాబాద్ విగ్రహం ఖరీదు 80 లక్షలు ప్రతి ఏటా 40 లక్షల వరకు అయ్యే విగ్రహం ఖర్చు, ఈ సారి 80 లక్షలకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ వినాయకుని విగ్రహం ఖరీదు ఈ సారి భారీగా పెరిగింది. ముడి సరుకు ధరలు పెరగడంతోనే ఇంతలా పెరిగాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా 40 లక్షల వరకు అయ్యే విగ్రహం ఖర్చు, ఈ సారి 80 లక్షలకు చేరింది. దీని తయారీకి ముప్పై ఐదు టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇరవై రెండు టన్నుల స్టీల్ రాడ్స్, పదిహేను టన్నుల క్లే వాడుతున్నారు. అయితే ఇవన్నీ బయటి రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. తూత్తుకూడి నుంచి ప్లాస్టర్ ఆప్ పారిస్, ముంబై నుంచి క్లే, పశ్చిమగోదావరి నుంచి వెదురు తెప్పిస్తున్నారు. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, వాము, కరక్కాయ - అన్నీ సమపాళ్లలో (కప్పు బెల్లంతో సమానంగా ఉండాలి); శొంఠి, పిప్పళ్లు... ఈ పదార్థాలను బాణలిలో దోరగా వేయించాలి. మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఒక పాత్రలో శొంఠి, పిప్పళ్ల... మిశ్రమం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. నెయ్యి జతచేస్తూ ఉండలు చేసుకోవాలి. (ఇది బాలింతలకు పథ్యంగా పెడతారు. ఈ ఖాయం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం)
౪౦౧ భారతీయ టూత్ పేస్టులు మరియు టూత్ పౌడర్లలో నికోటిన్ గురించి దిప్ సార్ వారి అధ్యయనం గతి ఏమైంది? ఈ దిప్ సార్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వారిచే నడుపబడుతున్న ప్రతిష్ఠాత్మకమైన ఔషధ శాస్త్ర విశ్వవిద్యాలయం, మరియు పరిశోధన శాల. ఈ పరిశోధనశాల వారు, సెప్టెంబరు ౨౦౧౧ లో ఒక భారతీయ టూత్ పేస్టులు మరియు పళ్ళపొడులలో కలుపబడుతున నికోటిన్ గురించి ఒక అధ్యయనాన్ని చేశారు. ఈ అధ్యయనంలో గమనించిన విషయాలను ఆ సంస్థ ప్రొఫెసర్ యస్. యస్. అగర్వాల్ గారు బహిర్గతం చేశారు. ఈ పరిశోధనాంశాలను ఇండియాటుడే వెబ్సైట్ వారు సెప్టెంబర్ ౨౦౧౧లో ప్రచురించారు. వీటిని చదవాలనుకునే వారు పైన ఇచ్చిన లింకును క్లిక్ చేయండి. దిప్ సార్ వారు ౨౦౧౪_౧౫ లో భారతీయ టూత్ పేస్టులు , దంతమంజనాల పరిస్థితి తెలుసుకోటానికి ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించగలరా? నికోటిన్ పొగాకులో ఉండే కేన్సర్ వ్యాధిని కలిగించే, అత్యంత విషపూరితమైన పదార్ధం. దీనిని క్రిమి సంహారకంగా వాడవచ్చేమో గానీ మనుష్య సంహారకంగా వాడటం సబబు కాదు. స్వబుధ్ధితో కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వత్తిడి వల్ల కానీ, పాశ్చాత్య లాబీయింగ్ సంస్థల వత్తిడుల వల్ల కానీ, భారత ప్రభుత్వం వారు, భారత్ లో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని మాన్పించాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనీసం నటననైనా చేస్తున్నారు. మరి అలాంటి నటననే, టూత్ పేస్టులలో, పళ్ళపొడులలో కలిపే పొగాకు__నికోటిన్ విషయంలో ఎందుకు చూపకూడదు? Labels: 401, tooth pastes, ఆరోగ్యం, టూత్ పేస్టులు, దంతాల ఆరోగ్యం, నికోటిన్, పొగాకు
నా దేవుళ్లూ.. నా స్ఫూర్తి ప్రదాతలూ – 1 మనలో ప్రతీ ఒక్కరి జీవితాన్నీ చిన్నప్పటి నుండి చనిపోయే వరకూ వందల మంది ప్రభావితం చేస్తారు, స్ఫూర్తి నింపుతారు. ఏ ఒక్క వ్యక్తిని మర్చిపోయినా మనం మనిషిగా బ్రతకడానికి అర్హత లేనట్లే భావిస్తాను నేను. నా జీవితాన్ని తీర్చిదిద్దిన ఎందరో శిల్పుల పేర్లను కొన్నింటిని గతంలో రాశాను. అప్పట్లో వారి పేర్లని ఓ జాబితాగా మాత్రమే రాయగలిగాను. కానీ వారందరి నుండీ నేను నేర్చుకున్న, నేర్చుకుంటున్న క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి.. అలాగే ప్రతీ వ్యక్తి గురించీ నా మనస్సులో ఎంతో అటాచ్మెంట్ నిక్షిప్తమై ఉంది. దానికి అక్షరరూపం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ సిరీస్ మొదలుపెడుతున్నాను. వీలున్నప్పుడల్లా నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి పంచుకుంటాను. తాతయ్య (కొమ్మినేని సుబ్బయ్య): ఎవరైనా మొదట తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటారు. అమ్మ గురించి చాలానే చెప్పాలి, అమ్మ సుమతీదేవికి నా లైఫ్ లో చాలా ప్రాధాన్యత ఉంది, ఆవిడ నాకు దేవత లాంటిది. నాన్న గురించీ చెప్తాను.. కాకపోతే అంత ప్రాధాన్యమైన వ్యక్తి కాదు. నాకు ఊహ తెలిశాక.. నాకంటూ కళ్లెదురు గుర్తున్నది అమ్మా, తాతయ్య, అమ్మమ్మా.. మాత్రమే! ఎక్కడికెళ్లినా తాతయ్య వెంటే ఉండేవాడిని. అప్పటికే ఆయనకు 55 ఏళ్లకు పైబడి ఉన్నాయి. కష్టపడడం అంటే ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఈరోజు నేనెప్పుడైనా తెగ కష్టపడిపోతున్నానన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ఆయన నాకన్నా వందల రెట్లు పడిన కష్టాన్ని గుర్తు తెచ్చుకుని మళ్లీ డెడికేటెడ్‌గా మారిపోతుంటాను. నా స్కూల్ ఫ్రెండ్స్ చాలామంది వాళ్ల నాన్నల గురించి చెప్తూ.. “మా నాన్న అలా తెలుసా.. ఇలా తెలుసా” అంటుంటే అసలు ఈ నాన్న అనే పదం ఏమిటో అర్థం కాక చాలా ఏళ్లు కన్‌ప్యూజన్‌లో బ్రతికాను.. నాకంటూ ఏ కష్టం తెలీకుండా.. నేను ఏడిస్తే తను దిగులు పడే వ్యక్తి అంటూ మగాళ్లలో ఎవరైనా ఉన్నారూ.. అంటే అదీ తాతయ్యే. “ఐ లవ్ యూ తాతయ్యా..” కళ్లమ్మట నీళ్లతో రాస్తున్నా ఈ మాటలు. భగవంతుడు నాకంటూ ఓ సంస్కారాన్ని, విజ్ఞతని ఇచ్చాడేమో గానీ ఆ సంస్కారం నా బాల్యంలో ఉపయోగపడేది కాదు.. నా బాల్యాన్ని ఏ కష్టమూ లేకుండా కాపాడింది నువ్వే. నాకంటూ ఓ జీవితం వచ్చేసరికి ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నువ్వు లేవు… నువ్వు చనిపోతే నా బాగోగులు ఎవరు చూస్తారో తెలీక నువ్వెంత మధనపడే వాడివో.. నేను అప్రయోజకుడిని అవుతానేమోననీ, కొద్దిగా చదువూ, సంధ్యా తెలిసిన తల్లిదండ్రులు నాకు అందుబాటులో లేరని.. మిగతా పిల్లలతో నన్ను పోల్చకుని… నేను ఎలాగైనా బాగుండాలని.. నీకు తోచిన మాటల్లో.. “బాగా చదువుకో నాయనా” అని చెప్తుండే వాడివి. ఈరోజు నువ్వు ఏ లోకంలో ఉన్నా నా జీవితాన్ని నీ కాళ్ల ముందు పెడుతున్నా తాతయ్యా. ఇది నీ భిక్షే. నీలాంటి వాళ్లు ఇప్పటి జెనరేషన్‌కి కావాలి తాతయ్యా.. నీలాంటి వాళ్లని చూస్తేనైనా జీవితం అంటే ఏమిటో మా అందరికీ మళ్లీ తెలిసొస్తుంది. కళ్లనీళ్లతో.. నీపై చెక్కుచెదరని ప్రేమతో, గౌరవంతో.. ఓ భగవంతునిగా నిన్ను భావిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను తాతయ్యా 🙁 మనస్సూ, బుద్ధీ – ఈ రెండూ ఒక మనిషి తనకు తానూ, ప్రపంచంలో తానూ ఏ విధంగా నడుచుకుంటున్నాడన్నది ప్రభావితం చేసే అంశాలు. ఇదో auto correction మెకానిజం. ఒక మనిషి దారి తప్పితే సమాజం అతన్ని నిలదీస్తుంది. ఒక వ్యవస్థ దారి తప్పితే ఓ మనిషి ఆ వ్యవస్థలోని మనుషులందర్నీ నిలదీస్తాడు. తప్పు చేస్తే.. చేసిన తప్పుకి గిల్ట్ ఫీల్ కావాలి.. తప్పుుని ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, మళ్లీ సవ్యంగా నడుచుకోవాలి. ఇలా అందరం సిస్టమాటిక్‌గా నడుచుకున్నంత కాలం మనుషులూ, సమాజం చాలా ప్రశాంతంగా ఉండేవి. కానీ ఇప్పుడు తెలివితేటలు ఎక్కువయ్యాయి, మన లైఫ్ మనిష్టం అనే నైజం తలకెక్కింది. సో ఎవరికీ ప్రశాంతత మిగలట్లేదు. ఓ కుర్రాడు సినిమాకెళ్లి ఆ సినిమాలో లీనమైపోయి విజిల్స్ వేయడానికీ గుడికెళ్లి అక్కడ మ్యూజిక్‌కీ, అక్కడ ఉండే వాతావరణానికీ ట్యూన్ అయిపోవడానికీ పెద్దగా వ్యత్యాసం ఉండదు. గుడికెళ్తే మనల్ని మనం ఎలా మర్చిపోతామో.. మనకు సంతోషం కలిగించే ఏ పనిలో ఉన్నా అంతేలా మనల్ని మనం మర్చిపోతాం. నేను చెప్పొచ్చేదేమిటంటే భక్తి అంటే నిన్ను నువ్వు తాత్కాలికంగా మర్చిపోవడం కాదు గుడినీ, దేముడినీ ఆశ్రయించవలసింది. నిన్ను నువ్వు ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా detach అయి ఉండే సంకల్పం ఉంటేనే భక్తి మార్గం ఎంచుకో.
మళ్లీ అసలు విషయానికి వస్తాను.. ఒక మనిషిని ప్రశాంతంగా ఉంచడంలో నైతిక విలువలూ, సిస్టమ్, భక్తీ ఏమీ పెద్దగా హెల్ప్ చెయ్యలేకపోతున్నాయి. కానీ ఒక్క అంశం బలంగా ఓ మనిషిని ప్రభావితం చెయ్యగలదని నేను నమ్ముతున్నాను. అది “తత్వం”. ఫిలాసఫీ. తత్వం బోధపడితే ప్రతీ మనస్సూ ఏ ఆధారం లేకుండానే స్థిమితపడుతుంది. సొసైటీతో డిటాచ్ అయి తనలోకి తాను చూసుకుంటుంది. తనని తాను అన్వేషించుకుంటుంది. అయితే ఫిలసాఫికల్ మైండ్‌సెట్ ఈ సమాజంలో గౌరవం కోల్పోయింది. తత్వాన్ని వైరాగ్యం అనేసుకుంటుంటారు.. పిచ్చి అనేసుకుంటారు.. ఏదో డిజప్పాయింట్‌మెంట్‌లో మాట్లాడే మాటలుగా సానుభూతి చూపిస్తారు. ఎవరెలా అర్థం చేసుకున్నా, మనల్ని ఎవరెలా స్వీకరించినా ఓ తాత్వికుడు ప్రపంచం కన్నా తనని తాను తెలుసుకోవడం మీదే దృష్టి నిలుపుతాడు. తననితాను తెలుసుకునే ఏ వ్యక్తీ సొసైటీకి హాని చెయ్యడు, పక్క వ్యక్తిని కష్టపెట్టడు, సిస్టమ్‌ని పాడు చెయ్యడు, సమాజంలో తాను చేయాల్సిన పనేదో తాను చేసుకుంటూ సమాంతరంగా తనని తాను అర్థం చేసుకుంటూ ఓ మునిలా సాగిపోతాడు.
Previous Postజొన్న రొట్టె లేదా.. అది నాకు చాలా ఇష్టం Next Postఆటోస్టార్టర్లతో ముప్పు మన తెలంగాణ/జఫర్‌గడ్: పేదింటి ఆడపడుచులకు అండగా నిలుస్తు కుటుంబంలోని పెద్దన్నగా సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్నరని మాజీ డిఫ్యూటి సిఎం, స్టేషన్ ఘన్పూర్ ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య పేర్కోన్నారు. మంగళవారం మండలంలోని రఘునాధపల్లి గ్రామములో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామశాఖ అద్యక్షుడు ఖమ్మం కృష్ణమూర్తి అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పేద పిల్లాల చదువులకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 570 గురుకుల పాఠశాలలు స్థాపించడం జరిగిందన్నారు. పేదింటి తల్లిదండ్రులు తమ పిల్లలకు పేండ్లిలు చేయాలంటే భయపడేవారని, ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి పేదింటి ఆడపడుచులకు మేనమామగా కళ్యాణిలక్ష్మి, షాదిముబారఖ్ పథకాల ద్వారా వివాహాల ఖర్చుకై రుపాయులు లక్ష పదహారు రుపాయులు అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వడ్డేర్ల సంక్షేమానికి పేద్దపీట వేస్తున్నరన్నారు. కాంగ్రెస్ నుండి టిఅర్‌ఎస్‌లో చేరిక :- వాయిదా పడిన ‘ ఆఫీసర్ ’ హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, హీరో అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో తీసిన ‘ ఆఫీసర్ ’ సినిమా విడుదల వాయిదా పడింది. 25 ఏళ్ల తరువాత వర్మ, నాగ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ ఆఫీసర్ ’ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 25న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదలను జూన్ 1కి వాయిదా వేసినట్టు దర్శకుడు వర్మ తెలిపారు. ఈ సినిమాకు సాంకేతిక హంగులు జోడించేందుకు మరింత సమయం పడుతుందని, ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలను జూన్1కి వాయిదా వేసినట్టు వర్మ వెల్లడించారు. ముంబయి మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మైరా సరీన్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ‘పెళ్లంటే..?’ చిత్రం షురూ హుజూరాబాద్: జీవితం విరక్తి చెందిన వృద్ద దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… వెన్నంపల్లి గ్రామంలో వెంకట నర్సయ్య(85), కస్తూరి లక్ష్మీ నర్సవ్వ(80)లు నివాసం ఉంటున్నారు.ఈ క్రమంలోనే వీరు గత కొంతకాలంగా మనోవేధనతో బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించే క్రమంలో ఇద్దరు మృతి చెందినట్లు వారు తెలిపారు. Previous Postరెండు, మూడు నెలల్లో పెళ్లి? Next Postఉచిత కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు 1970 దశకంలోని ప్రేమ కథ _ manatelangana ప్రస్తుతం పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రామ్‌చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘రంగస్థలం’ నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తీసి ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సుకుమార్. ఇక నాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేస్తున్న ‘జెర్సీ’ సినిమా కూడా 1980 బ్యాక్‌డ్రాప్‌లో చేస్తున్నదే. ఇంకా మరికొన్ని సినిమాలు కూడా ఇదే తరహాలో తెరకెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో కీలకమైనది ప్రభాస్ చేయబోయే ప్రేమ కథ సినిమా. ‘సాహో’ సినిమా తర్వాత ‘జిల్’ […] పవర్‌ఫుల్ లేడీగా… కొందరు యాంకర్‌లు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. మంచి సినిమాల్లో నటిస్తూ తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి అవకాశాలను అందుకుంటోంది. ఇటీవల రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రంలో ఆమె రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు అదే స్థాయిలో మెప్పించడానికి అనసూయ సిద్ధమవుతోంది.ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ ‘యాత్ర’లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైఎస్‌ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అనసూయను ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నారట. కర్నూలు జిల్లాలోని ఒక పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్‌లో ఆమె కనిపించనున్నట్టు తెలిసింది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, నానిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి - Chitra TV చిరంజీవి, పవన్ కళ్యాణ్, నానిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి టాలీవుడ్‌లో నడుస్తున్న చీకటి వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మూవీస్ లో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేయడం.. ఆ తరువాత వాళ్లను మానసికంగా శారీరకంగా హింసించడం లాంటి చర్యలను తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రంగుల ప్రపంచం వెనుకున్న గుట్టు అన్ని సందర్భాల్లోనూ బయటపడదు. కొన్నిసార్లు ఇలా చేయడానికి ఇష్టం లేక చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి దూరం అయితే కొంతమంది ఈ చీకటి దారిలో నడుస్తూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. అయితే ఇండస్ట్రీలో ఉన్న ఈ చీకటి కోణంపై తన గోడును చెప్పుకున్నారు వర్ధమాన నటి శ్రీరెడ్డి. తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (అవకాశాల పేరుతో మహిళా ఆర్టిస్ట్‌లను వాడుకోవడం) చాలా ఎక్కువగా ఉందని, కొన్ని సందర్భాల్లో హీరోలు, డైరెక్టర్లే కాకుండా రాజకీయ నాయకుల దగ్గరకు కూడా వెళ్లమని ఫోర్స్ చేస్తారంటూ సంచలన విషయాలను బయటపెట్టింది శ్రీ రెడ్డి. తాను తెలుగు అమ్మాయిని అయినప్పటికీ హీరోయిన్‌గా అవకాశాల కోసం అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. మిగిలిన ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితి లేదని. వాళ్లు తమ భాషకు సంబంధించిన అమ్మాయిలకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. కొత్తగా వచ్చేవాళ్ల పరిస్థితి సినీ ఇండస్ట్రీలో చాలా దారుణంగా ఉందని ముందే కోఆర్డినేటర్స్ కమిట్మెంట్ ఇస్తారా అని అడిగేస్తారని దానికి ఓకే చెప్తే అప్పుడు నిర్మాతలు, హీరోలకి పరిచయం చేస్తారన్నారు. అంతెందుకు కోఆర్డినేటర్స్ కూడా అవసరం లేదని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నిర్మాతలు, హీరోలు బ్రోకర్లుగా తయారయ్యారని, కొంతమంది హీరోల పేర్లు చెప్పితే వాళ్ల బతుకు ఇక్కడే కుప్పకూలిపోతుందన్నారు. పెద్ద పెద్ద హీరోలు కూడా పొలిటికల్‌గా లబ్ధి పొందేందుకు వాళ్లు వాడుకోవడమే కాకుండా రాజకీయ నాయకుల దగ్గరకు పంపిస్తారంటూ చెప్పింది శ్రీ రెడ్డి. ఇక ఇండస్ట్రీలో కుల పిచ్చి చాలా ఎక్కువగా ఉన్నదని.. ఓ వర్గం వారికి మాత్రమే బాగా ఆఫర్స్ ఇస్తున్నారంటూ.. తన పేరులో రెడ్డి అని ఉండటం వల్ల చాలా మంది కామెంట్ చేశారని, ఇక సోషల్ మీడియాలో శ్రీ పక్కన రెడ్డి అని పెట్టుకునే అర్హత లేదంటూ ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు అని చెప్పింది. తెలుగులో హీరోయిన్‌గా రాణించాలంటే తెలుగుని తెల్గు అని వచ్చీరాని భాషలో మాట్లాడే పరాయి భాషవాల్లకే వరుస అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇక తెలుగు మూవీ ఇండస్ట్రీ అంతా కాపీ క్యాట్‌తోటే నడుస్తుందన్నారు. బాలీవుడ్‌లో హీరోయిన్ సన్నగా ఉంటే ఇక్కడా సన్నగా ఉండాలంటారు. మిగతా భాషల్లో ఏదీ ఫాలో అయితే మనోళ్లు అదే ఫాలో అవుతారు. సొంతంగా ఏదీ ఆలోచించరన్నారు. అయితే తెలుగు హీరోయిన్స్ ఎక్స్‌పోజింగ్ చేయరు.. వాళ్లు నటించరు అంటూ ప్రొడ్యుసర్స్ డిసైడ్ అయిపోతున్నారన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పైన, ఆయన ఫ్యాన్స్‌పైన పలు ఆరోపణలు చేశారు శ్రీ రెడ్డి. టాప్ హీరోలు చెబితే నిర్మాతలు ఆర్టిస్టులను తీసుకుంటారని పవన్ కళ్యాణ్ తెలుగు గురించి తెగ స్పీచ్ లు ఇస్తారు కాని తెలుగు హీరోయిన్స్‌ని తన మూవీలో తీసుకోమని ఎందుకు అడగరని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల తాను చాలా టార్చర్ అనుభవించానన్నారు. తాను ఆత్మాభిమానం వదిలివేయడం వల్లే ఇంకా బ్రతికి ఉన్నానని.. లేదంటే వాళ్లు అన్న మాటలకు నేను ఎప్పుడో ఉరిపెట్టుకుని చనిపోవాల్సిందే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీ రెడ్డి. ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్. కమిట్మెంట్ అంటూ వెంటపడే కుక్కలు చాలా ఉన్నాయని. ప్రభుత్వ పరంగా వీరిపై చర్యలు తీసుకుని తెలుగు మూవీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లభించే విధంగా రూల్స్ తీసుకురావాలంటూ ఏడ్చేశారు శ్రీరెడ్డి. కత్తి: కులరహిత రాజకీయాల గురించి పవన్ మాట్లాడటం పెద్ద జోక్ ☼ భక్తిప్రపంచం ☼: నీ పదముల ప్రభవించిన గంగా యమునా సాయినాథ మహరాజ్ కీ జై నీవు లేని చోటు లేదు సాయీ నీవు లేని చోటు లేదు కృష్ణా కుమారీ శతకం -100 - Telugu Pandita darsini - తెలుగు పండిత దర్శిని
గద్వాలరూరల్: మండల పరిధిలోని అనంతాపురం గ్రామ శివారులో అనుమతులు లేకుండా పేలుళ్లు చేస్తుండగా స్థానికుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ జి.సురేష్, రూరల్ ఎస్‌ఐ సత్యనారాయణలు మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన బొంగురాజుల విజయ్ గత కొన్నాళ్లుగా పెబ్బేరు మండల కేంద్రంలో నివాసం ఉంటూ, కంప్రెషర్‌తో వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండల పరిధిలోని అనంతాపురం దగ్గర ఎల్ అండ్ టి అనే కంపెనీ హైటెన్షన్ లైన్ పనులను నిర్వహిస్తుంది. ఈ లైన్ వేయడానికి విద్యుత్ స్తంభాల కొరకు గుంతలు తవ్వాలని విజయ్‌ను ఎల్ అండ్ టి మేనేజర్ దండయ్యపాని సంప్రదించారు. విజయ్ పనులు నిర్వహించబోయే స్థలాన్ని పరిశీలించి కంప్రెషర్‌తో అనుకూలం కాదు బ్లాస్టింగ్ చేయాలని కంపెనీ ఉద్యోగికి తెలిపారు. దీంతో కంపెనీ ఉద్యోగితో విజయ్ బేరం కుదుర్చుకుని ఎర్రవల్లి సమీపంలో భాస్కర్ అనే తన స్నేహితునికి తెలిపాడు. భాస్కర్ ఓ అధీకృత డీలర్ దగ్గర గోడౌన్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో విజయ్, భాస్కర్‌కు మధ్య ఒప్పందం కుదుర్చుకుని అనధికారికంగా 80 ఎలక్ట్రోడీటోనేటర్స్, 35 జిలెటిన్ స్టిక్స్ కావాలని కోరడంతో అనధికారికంగా భాస్కర్ తీసుకువచ్చి విజయ్‌కు అప్పజెప్పారు. గత మూడు రోజులుగా విజయ్ అనంతాపురం సమీపంలోని మెయిన్‌రోడ్డు దగ్గరలో పేలుళ్లు జరుపుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని పేలుళ్లు జరుపుతున్న విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తన దగ్గర గల 55 ఎలక్ట్రో డిటోనేటర్‌లు, 30 జిలెటిన్ స్టిక్స్, కంప్రెషర్ ట్రాక్టర్ (ఏపీ 22 హెచ్ 4745)ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో విజయ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు సిఐ తెలిపారు. Previous Postజాతీయ పతాకానికి నిప్పు Next Postవిద్యుత్‌షాక్‌తో విద్యార్థి మృతి చూస్తే ఇంకెంత అందంగా మురిపించి మైమరపించేవారో.:) మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/ తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/ కూడలి.క్లబ్ ని మీ బ్ల్లగులో జత చేయగలరు. హృదయపూర్వక ధన్యవాదాలు వినోద్ ( విష్వక్సేనుడు ) గారు ఎలాగో చూడలేను .. కనీసం భావాల్లోనైనా రాసుకొని సంతృప్తి పడాలని... థాంక్స్ అండి అందంగా అభివర్ణించారు. హోమ్ » క్యాసినో స్లాట్లు_ the Top Games _ Get £5 Free Welcome Bonus! Best Online Slots Site UK, మీ రియల్ మనీ ఉత్తమ ఆఫర్లతో ప్లే & ప్రమోషన్లు పేజీలు & సమీక్షించండి రాండి హాల్ కొరకు MobileCasinoFun.com జట్టు. UK’s Top Rated Casino Sites are Here. Grab Your Welcome Bonus Now. ఉచిత జూదగృహం, స్లాట్, బ్లాక్జాక్, రౌలెట్ మొదలైనవి వద్ద మొబైల్ కాసినో ఫన్ సైట్! టిడిపి-కాంగ్రెస్ పొత్తు-విజయసాయి వ్యాఖ్య - Kommineni News టిడిపి-కాంగ్రెస్ పొత్తు-విజయసాయి వ్యాఖ్య తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం కేవలం అవకాశవాదమే కాదు, అపవిత్రం కూడా అని ఎంపీ వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తు అవకాశవాదమే కాదు, అది అపవిత్రమైనది కూడా. ఆ రెండు పార్టీలనూ ఏ సిద్ధాంతాల ప్రాతిపదికగా స్థాపించారో వాటిని సమాధి చేసి కేవలం అధికారంపై దురాశతోనే ఈ అవకాశవాద పొత్తుకు పూనుకున్నారు. సోనియాగాంధీ జాతీయత పేరుతో విదేశీయురాలు అని చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేసి ఇంకా రెండేళ్లయినా కాలేదు. అంతెందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తాను ఉరేసుకుంటానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇటీవలే ప్రకటించారు. ఈ అవకాశవాద పొత్తును చూస్తే అధికారం కావాలనే స్వార్థం తప్ప నైతికతలు వారికి పట్టవు అనిపిస్తోంది. "అని ఆయన ట్విటర్ లో వ్యాఖ్యానించారు. మన తెలంగాణ/మాక్లూర్: ప్రేమ పేరుతో బిటెక్ విద్యార్థినిని మోసం చేసి గల్ఫ్ దేశం వెల్లి వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేస్తూ అవమానాల పాలు చేస్తున్నాడని ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువతి ఐదు రోజులు నరకయాతన అనుభవించి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన బిటెక్ విద్యార్థిని రాజర్ల రమ్యకృఫ్ణ (20) జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రమ్యకృష్ణ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా పూన ప్రసాద్ నిత్యం వేధిస్తూ తనను వశపర్చుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి కొందరిని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని, వాడికి ఉరి శిక్ష విధించాలని తన సూసైడ్ నోట్‌లో రాసింది. Previous articleరివ్యూ: విశ్వ‌రూపం 2
తల్లి మరియు porn తో ఆన్లైన్ యువ ఈ శృంగార వీడియో వర్గం ఓరల్ సెక్స్, జపనీస్ మహిళలు, అమ్మ, స్ఖలనం, జపనీస్ వీడియో శీర్షిక తల్లి మరియు porn తో ఆన్లైన్ యువ డౌన్లోడ్ మరియు HD లో చూడండి తల్లి మరియు porn తో ఆన్లైన్ యువ సైట్ నుండి porntube-com.com జపనీస్ మహిళలు అమ్మ స్ఖలనం జపనీస్ ఓరల్ సెక్స్ వక్రబుద్ధి ఉచిత పోర్న్ 24 గంటల ఒక రోజు ఆన్లైన్ తల్లి మరియు లెస్బియన్ పుస్సీ లో ఒక పిడికిలి చాలు ఆన్లైన్ నగ్నంగా శృంగార తారలు మరియు డౌన్లోడ్ వీడియో విడాకులు అమ్మాయిలు సెక్స్ బ్రిటిష్ మరియు సెక్సీ సెలెబ్రిటీ తల్లి మరియు కాలువ పోర్న్ ఆన్లైన్ కోసం ఉచిత పాత మహిళలు శృంగార సెక్స్ ఆన్లైన్ ఉచిత లేకుండా SMS ఛార్జ్ టీన్స్ మరియు అప్లోడ్ ఉచిత పోర్న్ pozhela భారీ రొమ్ము మరియు పెంచి ఆన్లైన్ పోర్న్ బాలికల రొమ్ములు ఫక్ మరియు చూడండి రష్యన్ ఔత్సాహిక వీడియో ఆన్లైన్ 720 HD వీడియోలు మరియు ఫోటోలు అందమైన మహిళలు నలుపు విజయవాడ : పాలకుల అరాచకాలకు బలైపోతున్న దళితులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు జనసేనాని. నవ్యాంధ్ర రాజధాని కోసం మూడు పంటలు పండే భూములు లాక్కుని.. పరిహారంలోనూ వివక్ష ప్రదర్శిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న దళితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూదోపిడీని అడ్డుకునేందుకు అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. భూపరిహారంలో కూడా వివక్షను నిరసిస్తూ ఉద్దండరాయపాలెంలో కొనసాగుతున్న దళితుల నిరశన దీక్షను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విరమింపజేశారు. దీక్ష చేస్తున్న నాయకులకు నిమ్మరసం ఇచ్చిన జనసేనాని.. దళితుల పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం 29 గ్రామాల్లో మూడు పంటలు పండే భూములను తీసుకున్న ప్రభుత్వం.. అసైన్డ్‌ భూములకు ఇతరులకు ఇచ్చేవిధంగా సమాన ప్యాకేజీ ఇవ్వడం లేదని నిరసన తెలుపుతున్న దళితులు పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భూదోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందని స్పష్టం చేశారు పవన్‌కల్యాణ్‌. దళితుల న్యాయమైన పోరాటానికి జనసేన అండగా ఉంటుందన్నారు జనసేనాని. సమాజంలో దళితులకు జరుగుతున్న అన్యాయమే.. ప్యాకేజీ చెల్లింపులోనూ కొనసాగిస్తున్నారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. దళితులు గౌరవప్రదంగా బతికే రోజులు రావాలన్నారు. ఇళ్ల స్థలాలు లేని దళితులందరికీ భూములు ఇవ్వాలని,.. అందరికీ సమానమైన ప్యాకేజీ ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చేసే కుట్రలను అడ్డుకునేందుకు అందరూ సమిష్టిగా పోరాటం చేయాలని.. వారికి జనసేన, వామపక్షాలు అండగా ఉంటాయని జనసేనాని స్పష్టం చేశారు. Read more about బలైతున్న దళితులకు జనసేనానీ అండ... చర్మానికి ఎలాంటి హానీ కలిగించకుండా బేబీ ఆయిల్ తో మేకప్ తొలగించుకోవచ్చు. బేబీ ఆయిల్ ను ముఖానికి రాసిన తర్వాత ఒక పొడి టవల్ తో శుభ్రంగా తుడిచేసుకోవాలి. పొడి చర్మతత్వం ఉన్నవారు...చర్మం తడిపొడిగా ఉన్నప్పుడు ఈ నూనె రాసుకోవాలి. చర్మానికి తేమ అంది తాజాగా మారుతుంది. వ్యాక్సింగ్‌ చేయించుకున్నాక దద్దుర్లు రాకుండా ఉండాలంటే కొద్దిగా ఈ నూనె రాసి మర్దన చేస్తే చాలు. చర్మం మృదువుగానూ మారుతుంది. స్నానానికి వెళ్ళే పది నిమిషాల ముందు బేబీ ఆయిల్ ను బాడీకి మసాజ్ చేసుకొన్న తరువాత స్నానం చేసుకుంటే బాగుంటుంది. కండ్ల కింద నల్లటి వలయాల సమస్య కూడా తీరుతుంది. ఆయిల్‌ని కొద్దిగా తీసుకుని నల్లటి ప్రదేశం వద్ద మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయాలి. కందిన లేదా కమిలిన చర్మం వద్ద ఆయిల్ ను మసాజ్ గా ఉపయోగించవచ్చు. వాతావరణం వల్ల కొందరి పెదాలు రంగు మారడం, పగుళ్లూ, మృతకణాలు లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. బేబీ ఆయిల్‌ ల్లో కొద్దిగా తేనె, పంచదార కలిపి మృదువుగా రుద్దితే సమస్య పరిష్కారమౌతుంది. Read more about బేబీ ఆయిల్ తో అందం... అల్లు అరవింద్ , Allu Aravind అల్లు అరవింద్ సిని పంపిణి దారుడు మరియు సినీ నిర్మాత . 'గీత ఆర్ట్స్' అనే బేనర్ లో సినిమా నిర్మాణాలు జరుపుతుంటారు , పేరు : అల్లు అరవింద్ , ప్రజారాజ్యం నాయకుడు . పుట్టిన ఊరు : రాజమండ్రి --వెస్ట్ గోదావరి జిల్లా , స్వస్థలం : పాలకొళ్ళు , తండ్రి : అల్లు రామలింగయ్య -హాస్య నటుడు . బావ : చిరంజీవి(సురేఖ భర్త) - నటుడు , పిల్లలు : ముగ్గురు కొడుకులు .--అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్. * క్యా ఏహి ప్యార్ హాయ్ (2002) * అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996) * ఆటకు యముడు అమ్మాయికి మొగుడు (1989) Labels: Allu Aravind, అల్లు అరవింద్
K మహేశ్ కుమార్ March 8, 2010 8 Comments ఇప్పుడే 82 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది. అవార్డు గ్రహీతలకు నవతరంగం అభినందనలు. నాకు బాగా నచ్చే సినిమాల్లో, జంధ్యాల తీసిన ’నెలవంక’ ఒకటి. ఇన్నాళ్టికి మొదటిసారి ఈసినిమాని మోసర్బేర్ పుణ్యమా అని పూర్తిగా చూడగలిగాను. ఎప్పట్లాగే – I am still in love with it. చాలామంది జంధ్యాల సినిమాలంటే – ’ఆహ నా పెళ్లంట’, ’వివాహభోజనంబు’, ’చూపులు కలసిన శుభవేళ’ – ఇలా కామెడీలనే గుర్తుపెట్టుకుంటారు. నేను మాట్లాడిన వాళ్ళలో తొంభై శాతం మంది ’నెలవంక’ అన్న ఒక సినిమా ఉంది అంటేనే తెలీదన్నవారు! ఇది జంధ్యాలకి ఈమె అక్కినేని నాగేశ్వరరావు రెండో కూతురు . పేరు : నాగ సుశీల /సుశీల , తండ్రి : అక్కినేని నాగేశ్వర రావు , తల్లి : అన్నపూర్ణ , భర్త : సత్యభుషన్ -నిర్మాత ఎ.వి .సుబ్బారావు కొడుకు . పిల్లలు :కొడుకు =సుశాంత్ , కూతురు =సాహిత్య, తోబుట్టువులు : నలుగురు ( బ్రదర్స్ =ఇద్దరు (నాగార్జున , వెంకట్ ) , సిస్టర్స్ = ఇద్దరు -సత్యవతి ,సరోజ ) Telugu Media News: న్యూస్ యాంకర్స్ జర జాగ్రత్త ప్రజలతో గేమ్స్ వద్దు 'ప్రత్యేక ప్యాకేజ్' పై 1800 ఈ – మెయిల్స్ వచ్చాయన్న ఇన్ఫోసిస్ మూర్తి..!! _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _ ‘ప్రత్యేక ప్యాకేజ్’ పై 1800 ఈ – మెయిల్స్ వచ్చాయన్న ఇన్ఫోసిస్ మూర్తి..!! ఇండియాలోని ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిస్ లో లుకలుకలు స్పష్టంగా బయటపడ్డాయి. సంస్థలో జరుగుతున్నా పరిణామాలపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, తొలి చైర్మన్ ఎన్ ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. ఇన్ఫోసిస్ లో సంక్షోభం నెలకొన్న మాట వాస్తవమే అని ఆయన అన్నారు.అయితే ఈ సమస్య సీఈఓ విశాల్ సిక్కతో కాదని బోర్డు లో పారదర్సకత ప్రమాణాలు కొరవడయని ఆయన అన్నారు. కంపెనీలో గవర్నెన్స్ దారుణంగా ఉందని ఆయన అన్నారు. కంపెనీలో డేవిడ్ కెన్నెడీ , సి ఎఫ్ ఓ బన్సాల్ ల సెవెరెన్స్ ప్యాకేజీ లపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసారు. బన్సాల్ కు సాధారణ ప్యాకేజ్ కంటే 10 రెట్లు అదనంగా చెల్లించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే సమయంలో రెమ్యునరేషన్ కమిటీ చైర్మన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఆమోదించాల్సి ఉందని అన్నారు. అలా చేయకుండా ప్రత్యేక ప్యాకేజ్ లను ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. నిబంధనలతో సంబంధం లేకుండా ప్రత్యేక ప్యాకేజ్ లను ఇస్తే సాధారణ ఉద్యోగులలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం పై తనకు ఇప్పటికే 1800 ఈ – మెయిల్స్ వచ్చాయని, కింది స్థాయి ఉద్యోగులంతా దీనిపై అసంతృప్తిగా ఉన్నారని అయన అన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ కొన్ని దశాబ్దాల కృషికి ఫలితమని కానీ తాజా పరిణామాలు తీవ్రంగా భాదిస్తున్నాయని అన్నారు. ఆప్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ, అరెస్టు - CVR News Network ఆప్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ, అరెస్టు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ Ekaterini Maria Lyras - HDBuzz - హంటింగ్టన్'స్ వ్యాధి పరిశోధనా వార్తలు. నవంబర్ 20, 2018 న సృష్టించబడింది — https://te.hdbuzz.net/people/Ekaterini%20Maria%20Lyras నుండి డౌన్లోడ్ చేయబడింది అరవింద సమేత మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ‘చిత్రాలు’… చరణ్ చిత్రంలో… కౌశల్…కీలక పాత్ర లో… విజయ్ దేవరకొండ చేతులమీదుగా కే.ఎల్.ఎం షాపింగ్ మాల్..’చిత్రాలు’… హరికృష్ణ కోసం ఆసుపత్రి వద్ద అభిమానులు…కుటుంబసభ్యులు… యూపీలో ఘోర రైలు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం టీ20లో ప‌రుగులివ్వ‌కుండా 23 బంతులు.. పాక్ బౌల‌ర్ రికార్డు _ 60SecondsNow టీ20లో ప‌రుగులివ్వ‌కుండా 23 బంతులు.. పాక్ బౌల‌ర్ రికార్డు వరుసగా 23 డాట్‌ బాల్స్‌ను విసిరి రికార్డు సృష్టించాడు‌ పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ ఇర్ఫాన్‌. టీ20 చరిత్రలో అత్యంత తక్కువ పరుగులిచ్చిన(4-3-1-2) బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా బార్బడోస్‌ ట్రిడెంట్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌ పాట్రియాట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. బార్బడోస్‌ జట్టు తరఫున ఆడిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్ల వికెట్లను తీయడం ద్వారా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. అయితే ఇంతలా అద్భుత ప్రదర్శన కనబర్చినా అతని జట్టు ఓడిపోవడం గమనార్హం.
ఊహల పల్లకీలో ఊరేగించనా....: బంగారు తల్లి ఇక లేదు అనన్య ఆత్మకు శాంతి కలగాలని ఈశ్వరుడిని కోరుకుంటున్నా మంచి తెలివి గల పాప లాగా ఉంది,,we all missing a super kid,, అనన్య పేరు కూడా బావుందండీ. చిన్నమ్మాయి మరణించిందంటే, మరీ కారు క్రిందపడి...తలచుకుంటెనే విచారంగా వుంది. నా సంతాపం పేరెంట్సుకి తెలియజేయగలరు. చాలా బాధ వేసింది విని భగవంతుడు మీఅందరికి ఈ దుఃఖం నుండి త్వరగా కోలుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏం చెప్పగలం ఇలాంటి సందర్భాల్లో - మీ బాధ అర్ధమవుతున్నది. ఎమత వేదనాభరితమైన విషయం!! మీరు రాసింది చదివితేనే కన్నీళ్ళు ఆగలేదు ఇంక మీ కుటుంబసభ్యూల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నాను, సిరి గారు! వీడియో చూస్తుంటే అనిపించింది ఆ చిట్టితల్లి పెద్దదైతే ఇంకా ఎన్నీన్ని అద్భుతాలు సాధించి ఉండేదా అని! భగవంతుడు ఎంత నిర్దయుడో కదా!! స్టీరింగ్ వీల్ వెనక కూర్చున్న వాళ్ళు ఎంత బాధ్యతతో వ్యవహరించాలో నిజంగా ఎంతమంది గ్రహిస్తున్నారో ఈ రోజుల్లో అనిపిస్తోంది.. ఆ చిన్నారి ఆత్మకి పరిపూర్ణ శాంతి కలగాలని కోరుకుంటున్నాను... అయ్యో పాపం . ఏమంటానికీ మటలే రావటములేదు . మీ బాధని అర్ధం చేసుకోవటం, పంచుకోవటం తప్ప ఇంకేం చేయలేని అశక్తత! నిజంగా చిన్న పిల్లలకి ఏ ఆపదా రాకూడదని దేవుడు ఒక చట్టం చేస్తే బాగుండు. మీరే ఈ పరిస్థితిలో ధైర్యం తెచ్చుకొని ఆ చిన్నారి తల్లి తండ్రులకి ధైర్యాన్నివ్వాలండీ! ఈ దారుణ దృశ్యం కళ్ళముందు మెదిలి చాలా బాధగా అనిపించిందండి. మీరు, మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తాను. అనన్య ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా!! తను తప్పకుండా మరో రూపంలో మీ ఇంటికి వస్తుంది.....మీ బంగారు తల్లి మళ్లీ మీ నట్టింట చిందులు వేస్తుంది.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో ఫోటోలు దిగుతూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సినిమాల్లోనూ నటించనున్నారు. ఇప్పటికే రజనీకాంత్-రంజిత్ కాంబోలో వచ్చిన కబాలి సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే కాంబోలో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రజనీకాంత్ సరసన బాలీవుడ్ భామలు ఐశ్వర్యారాయ్, సోనాక్షి సిన్హా, రాధికా ఆప్టేలు నటించారు. తాజాగా రంజిత్-రజనీ చిత్రంలో విద్యాబాలన్ నటిస్తున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగింది. కానీ విద్యాబాలన్ ఈ సినిమా నుంచి తప్పుకుందని.. రజనీ సరసన నటించేందుకు హుమా ఖురేషిని ఎంపిక చేశారని టాక్ వస్తోంది. కాగా ఈ చిత్రం ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభం కానుంది. సునీల్ విహంగ వీక్షణం _ Sunil Movies, Biography, Filmography, Pictures - Filmibeat Telugu ఎంత ఫ్రెండ్ అయినా పబ్లిగ్గా ఇలానా? త్రివిక్రమ్ గురించి.. నా సీన్లు కట్ చేశారు, జీడి పప్పులా వాడారు: ‘అరవింద సమేత’పై.. యూ ఆర్ క్రేజీ బ్యూటీ... ముద్దుపై అక్కినేని అఖిల్ స్పందన ఇలా (ఫోటోస్) _ Akhil Akkineni tweet about Ranveer - Telugu Filmibeat యూ ఆర్ క్రేజీ బ్యూటీ... ముద్దుపై అక్కినేని అఖిల్ స్పందన ఇలా (ఫోటోస్) హైదరాబాద్: అఖిల్ అక్కినేని ప్రస్తుతం సూపర్ హ్యాపీగా ఉన్నాడు. అందుకు కారణం తను మెప్పిన, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవల అఖిల్ ఎంగేజ్మెంట్ జివికె మనవరాలు శ్రేయ భూపాల్ తో జరిగిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల వయసులోనే హీరోగా పరిచయం అయిన అఖిల్.... సినిమా రంగంలో తొలిఅడుగులో తడబడ్డాడు. త్వరలో అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా బాలీవుడ్ స్టార్లతో కూడా అనుబంధం పెంచుకుంటున్నాడు. ఇటీవలే తన అభిమాన హీరో హృతిక్ రోషన్ ని కలిసిన అఖిల్ తాజాగా హీరో రణవీర్ సింగ్ ను కలిసాడు. ఈ సందర్భంగా అఖిల్ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసాడు. ముద్దు ఫోటోపై అఖిల్ స్పందన ఇలా... రణవీర్ సింగ్ తనకు ముద్దు పెట్టిన ఫోటోను పోస్టు చేసిన అఖిల్.... యూ ఆర్ క్రేజీ బ్యూటీ, థాంక్స్ ఫర్ ది లవ్ బ్రదర్ అంటూ ట్వీట్ చేసారు. రణవీర్ సింగ్ హెయిర్ స్టైల్ అఖిల్ కు బాగా నచ్చేసిందట. హృతిక్ రోషన్ తో అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా... అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా.... (మీరు చూడని ఫోటోస్ కోసం క్లిక్ చేయండి) తన హాట్ ఫ్రెండ్ టబుకు కబురు పెట్టిన నాగ్... అఖిల్ కోసమా?... పూర్తి వివరాలు ఫోటోస్ కోసం క్లిక్ చేయండి. Read more about: akhil akineni ranveer singh bollywood అఖిల్ అక్కినేని రణవీర్ సింగ్ బాలీవుడ్
ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి _ HMTV LIVE ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి తమిళనాడులోని తిరుచురాపల్లి రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం అదుపు తప్పి అగివున్నలారీని ఢికొట్టడంతో ఊహించని భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్ప కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం అతివేగమని.. కంట్రోల్ తప్పడం వలెనే పెను ప్రమాదం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. నా కవితలు: సగం చెక్కిన శిల్పం శిల్పి చేసిన మానవ తప్పిదం ..... వారి తల్లితండ్రుల పాలిట శాపం . ఆత్రేయ గారూ ! మీకవిత మానసిక వికలాంగుల స్కూల్ కి వెళ్ళినప్పుడు నాలో కలిగిన భావోద్వేగాన్ని గుర్తుచేసింది . సాక్షాత్తూ ఆ పూరీ జగన్నాధుడికీ తప్పలేదు కదా ఆత్రేయ గారు ఈ అవస్థ. కానీ భక్తుల జనస౦దోహ౦ చూడ౦డి. మనుషుల్లాగే మీరు చూసిన శిలలు కూడానూ. అదృష్టవ౦తులు కొ౦దరు. వడ్డి౦చిన విస్తరి వారిది. సగ౦ చెక్కబడిన శిల్పాలన్నీ మీ కవితాఉలితో పూర్తి చేసి జీవ౦ పోసారు. శుభాకా౦క్షలు మీలోని కవికి. స్పందించిన పరిమళం గారు, జయచంద్ర గారు , ప్రణు, ఆనంద్ గార్ల కు ధన్యవాదాలు. శిరా కదంబం: అవధాన ప్రక్రియ.... చెట్టు.... నేనంటే నా దేహము.... ఇంకా చాలా ..... విశాఖ అందాల నగరం. కళలకు, కవులకు నిలయం. తెలుగు సంస్కృతి విరబూసిన ఊరు. ఆనాటి విశాఖ నగర వైభవాన్ని తెలియజేసే కవిత ' మా విశాఖ ' సాహిత్యంలో అనునిత్యం ఎన్నో ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి... వుంటాయి. అలాంటి ఒక ప్రయోగమే ఏకాక్షర పద్యము... ' ద ' పద్యము. ఎందరో నటీనటులను గోదావరి లాంచీ మీద చేర్చి బాపురమణ లు నిర్మించిన చిత్రం ' అందాలరాముడు '. ఆ చిత్రంలో ఒక పాత్ర పోషించిన డా. కె. ( కడియాల ) వివేకానందమూర్తి గారు వృత్తి రీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి రీత్యా మాత్రం యాక్టర్. ఆయన తో. లే. పి. ఈ సంచికలో..... కార్తీక వనభోజనాలు.... విన్స్ తో. లే. పి. ...కాంతి జలపాతం... ఇంకా .... మన సాంప్రదాయంలో దీపానికి అంతటి విశిష్టత వుంది. అందులోనూ కార్తీక దీపానికి మరింత విశిష్టత వుంది. కార్తీక మాసంలో దేదీప్యమానంగా జ్వాలాతోరణం వెలిగించడం, దాని క్రింద నుంచి వెళ్ళడం ఒక ఆచారం. అలాగే కార్తీక మాసం మరో విశిష్టతను కూడా కలిగి వుంది. అదే సామూహిక వన భోజనాలు. ఇందులో ఆథ్యాత్మికతతో బాటు సామాజిక పరమార్థం కూడా వుంది. అందులోనూ ఎవరికి వారుగా బ్రతికేస్తున్న ఈ హడావిడి తరంలో ఇలా బంధు మిత్రుల సమాగమం సంవత్సరానికి ఒకసారైనా జరగడం అవసరం. " కార్తీక మాస ప్రాశస్త్యము ", " కార్తీక వన భోజనాలు " .... ఇంకా చాలా .... కార్తీక వనభోజనాలు.... విన్స్ తో. లే. పి. ...కాంతి ... బంగార్రాజు ఆత్మగా నాగ్...ఫన్నీ ట్రైలర్ (వీడియో) _ Nagarjuna Soggade Chinni Nayana Latest Trailer - Telugu Filmibeat బంగార్రాజు ఆత్మగా నాగ్...ఫన్నీ ట్రైలర్ (వీడియో) హైదరాబాద్ : నాగార్జున ద్విపాత్రాభినయం చేసి విడుదలకు సిద్దంగా ఉన్న సినిమా 'సోగ్గాడే చిన్ని నాయిన'. సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కు సిద్దం అవుతున్న ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ వీడియో ని విడుదల చేసారు. ఈ టీజర్ లో సినిమాలో అత్యంతా కీలక పాత్ర అయిన బంగార్రాజు క్యారక్టర్ కు సంబందించిన ఆత్మతో కూడివ టీజర్ ఇది. ఇక్కడ మీరు ఆ టీజర్ ని చూడవచ్చు.. ఈ సినిమాలో ఎ.ఎన్.ఆర్ వాడిన 1959 నాటి వాచీని వాడారు అక్కినేని వారసుడు. ఈ సినిమాలో బంగార్రాజు వాటిని వాడరు దానితో పాటు, పంచెకట్టుకు వన్నె తెచ్చిన నాగేశ్వరరావు గారు స్టైల్ ని కూడా నాగార్జున ఫాలో అవ్వడం బాగుందని నాగర్జున గతంలో హర్షాన్ని వ్యక్తం చేసారు. గతంతో ఎ ఎన్ ఆర్ చేసిన సినిమా శ్రీరామ రక్షని కొంచం అటు ఇటు చేసివట్టుగా ఉందీ సినిమా. పాత సినిమాలో అన్నదమ్మలుగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తండ్రీకొడుకులుగా మార్చారు డైరక్టర్. మి ఈ సినిమా ఏమేదకు విజయం సాదిస్తుందో చూడాలి. Read more about: nagarjuna, soggade chinni nayana, ntr, balakrishna, tollywood, నాగార్జున, సోగ్గాడే చిన్ని నాయినా, సంక్రాంతి, బాలకృష్ణ, ఎన్టీఆర్, టాలీవుడ్
ప్రేమలో మనం: బహుమతి పొందిన నా కథ... రెండవ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల సాహితీ సమ్మేళనం (ఆగస్టు 29, 30, 31 - 2010) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ఆంధ్ర ప్రభ దినపత్రిక లు సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో విజేతలైన... 5. K. Radha Himabindu (జీవన మాధుర్యం), 6. P.V. Bhagavathi (మౌనమే నీ భాష), 7. P. Santha Devi (పధికుడు),8. గీతిక బి (ధర్మ సమ్మూఢ చేతా: పృచ్ఛామి..), రచయిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు. "త్యాగరాయ గాన సభ"లో జరిగిన ఈ సమ్మేళనానికి విచ్చేసిన వారు (ఎడమనుంచి) ఆంధ్ర ప్రభ దినపత్రిక సంపాదకులు పి.విజయబాబు గారు, ముఖ్య అతిథులు డా.సి.నా.రె.గారు, ఆంధ్ర ప్రభ ఎం.డి. ముత్తా గౌతం గారు, నన్నపనేని రాజకుమారి గారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు... ఎంపికైన కథా రచయిత్రులకు మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటూ 5,000/- నగదు పారితోషికం డా. సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు. Labels: ప్రత్యేక సందర్భాల్లో ఆ కథను కూడా ఇక్కడ పోస్టు చేస్తే బాగుండేది కదండి. ఫస్ట్ అందరివీ ఇంగ్లీషులోనే వ్రాశాను. మీలాంటి ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చారు... పేరు వెతుక్కోవలసి వస్తుంది, హైలేట్ చెయ్యమన్నారు. అందుకే అలా... మీకూ కంగ్రాట్యులేషన్స్ అండి. మీ కథ "మీ కొద్దీ ముళ్ళదారి" చదవడం కోసం ఎదురు చూస్తుంటాను. వీలైతే మీ మెయిల్ id ఇవ్వండి. వెరీ వెరీ థ్యాంక్యూ అండి. కథ తీసుకున్న వాళ్ళు ప్రచురించకుండా మనం బ్లాగులో పెట్టడం కరెక్ట్ కాదు కదండీ. ప్రింట్ అయిన తర్వాత స్కాన్ చేసి పెడదామని... థ్యాంక్యూ సో మచ్. C.ఉమాదేవి said... మీరు బహుమతి సినారెగారి చేతులమీదుగా తీసుకోవడం చూసాను.మీతోపాటు బహుమతులందుకున్న రచయిత్రులందరిని చూడటం జరిగింది.మీకు,వారికి కూడా కథాభినందనలు. అయితే మీరూ ఉన్నారన్న మాట అక్కడ. మీ కథాభినందనలకి అందరి తరపున ధన్యవాదాలండి. మీరు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోయి నట్లున్నారు. వినియోగదారుడు ఉద్యోగులు: ఏం ఆర్ మార్కెటింగ్ నుండి తెలుసుకోండి అవసరం _ బిజినెస్ న్యూస్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS _ GVMG - గ్లోబల్ వైరల్ మార్కెటింగ్ గ్రూప్ బిజినెస్ న్యూస్ గ్లోబల్ వ్యాసాలు WebSite.WS > గురించి > వినియోగదారుడు ఉద్యోగులు: ఏం ఆర్ మార్కెటింగ్ నుండి తెలుసుకోండి అవసరం వర్గం: గురించి, నా గురించి, అన్ని, నియామకం, అడగండి, బెనిఫిట్, బ్రాండ్, క్లాస్మేట్స్, కమర్షియల్స్, కమిట్, కమ్యూనికేషన్, కంపెనీ, సృష్టించు, క్రియేటివ్, రూపకల్పన, మరియు మార్కెటింగ్, E- వ్యాపారం, సంపాదించండి, ఎకానమీ, ఫ్యాషన్, ఫోకస్, ఆరోగ్యం, ఆర్, Identi, ఇంక్., ఇంటర్న్, ఉద్యోగం, చివరి, లైఫ్, LINE, మేనేజ్మెంట్, నిర్వాహకుడు, మార్కెటింగ్, మార్కెటింగ్ కాన్సెప్ట్స్, మార్కెటింగ్ ప్లాన్, మార్కెటింగ్ ప్రోగ్రామ్, MEETin, సమావేశం, మోడల్, మరియు, అవకాశం, సంస్థ, ప్రణాళిక, ప్రణాళిక, ఉత్పత్తి, ఉత్పత్తులు, లాభం, ప్రమోట్, ప్రశ్న, రీసెర్చ్, రెవెన్యూ, సెగ్మెంట్, SEM, సర్వీస్, వాటా, విజయం, వ్యవస్థ, వరల్డ్ వైడ్ టాగ్లు: గురించి, about me, దత్తత, అపాయింట్మెంట్, వర్ణనాత్మక, కళా, వ్యాసం, కళలు, అడగండి, ప్రయోజనం, బ్రాండ్, భవనం, bullying, వ్యాపార, canada, casino, పిల్లి, classmates, రంగు, వాణిజ్య, కమిట్, ఇందులో, కమ్యూనికేషన్, కంపెనీ, దోహదం, కార్పొరేట్, సృష్టించడానికి, సృజనాత్మక, day care, ది, రూపకల్పన, అభివృద్ధి, క్రమశిక్షణ, మరియు మార్కెటింగ్, ఇ-వ్యాపార, సంపాదిస్తారు, ఎకానమీ, చదువు, శక్తి, exercise, నిపుణుల, ఫ్యాషన్, ముగింపు, Finan, ఆర్థిక, ఫిట్నెస్, దృష్టి, సాధారణ, good job, మార్గనిర్దేశం, ఆరోగ్య, గుర్రం, ఆర్, identi, inc., ఇంటర్న్, పెట్టుబడి, ఇనుము, ఉద్యోగం, గత, జీవితం, లైన్, ప్రేమ, నిర్వహణ, నిర్వాహకుడు, మార్కెట్, మార్కెటింగ్, marketing concepts, మార్కెటింగ్ ప్రణాళిక, మార్కెటింగ్ ప్రోగ్రామ్, meditation, meetin, సమావేశం, పురుషుల, మోడల్, డబ్బు, ప్రేరణ, ప్రకృతి, న్యూయార్క్, మరియు, ఆఫర్, ఉంటే, అవకాశం, సంస్థ, భాగస్వామ్య, ప్రజలు, వ్యక్తిగత, ప్రణాళిక, ప్రణాళిక, poker, ఉత్పత్తి, ఉత్పత్తులు, లాభం, కార్యక్రమం, promot, ప్రచారం, మనస్తత్వశాస్త్రం, ప్రశ్న, అద్దెకు, ప్రతినిధిని, పరిశోధన, నివాస, ఆదాయం, గది, పాఠశాల, score, సెగ్మెంట్, ది, సేవ, సేవలు, తెంచుకోవడానికి, సెక్స్, వాటా, విజయం, వ్యవస్థ, శిక్షణ, ట్రస్ట్, విజయం, పని, పని, ప్రపంచ, world wide ఒక వ్యాపారం ఫ్రాంఛైజింగ్ బేసిక్స్ పనిప్రదేశ లో రిస్క్ అసెస్మెంట్. పార్ట్ 2 హోమ్ సక్సెస్ నుండి పని హౌ టు మేక్ 7 వేస్ నిజం చెయ్యడానికి : చేసినప్పుడు అమ్మకానికి “అదృశ్యమవుతుంది” చిట్కాలు గుర్తుపెట్టుకోవలసిన బెడ్ ఫర్నిచర్ ఎంచుకోవడం ఉండగా
డిజాస్టర్ టాక్ తో శ్రియ సినిమా _ Shriya's Hollywood debut is flop _ డిజాస్టర్ టాక్ తో శ్రియ సినిమా - Telugu Filmibeat భారీ ప్రచారంతో వచ్చిన శ్రియ హాలీవుడ్ సినిమా ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ భారీ ఫ్లాఫ్ ని చవిచూసింది. డిజాస్టర్ సినిమా అని భాక్సాఫీస్ వద్ద ముద్ర వేసుకోవటం జరిగింది. ఇక ఈ చాలా లొ బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం 91 ప్రింట్లతో నార్త్ అమెరికా లో రిలీజై వారాంతానికి అతి తక్కువ కలెక్ట్ చేసిన ఫిల్మ్ గా నిలిచింది.ఎమ్.జి.ఎమ్ వారు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమాపై శ్రియకు చాలా అశలే ఉన్నాయి. ఈ సినిమా వర్కవుట్ అయితే అక్కడ వరస ఆఫర్స్ వస్తాయిని ఎదురు చూస్తోంది. అలాగే ఆ హీరోతో లవ్ లో పడిందంటూ రూమర్స్ కూడా పబ్లిసిటీలో భాగంగా చేసారు. అయినా వర్కవుట్ కాకపోవటం ఆమెను భాదిస్తోంది.ఇక విదేశాలలో అక్కడక్కడా ఉన్న శ్రియ అభిమానులే ఈ చిత్రాన్ని చూడటానికి ధియేటర్స్ కి వెళ్తున్నారు. అందులోనూ నెట్ ఆన్ లైన్ లో ఈ సినిమా దొరకటంతో ఆ కలెక్షన్స్ కూడా రావని అంటున్నారు. బ్యాడ్ లక్. Read more about: movies telugu shriya hollywood america mgm ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ శ్రియ అమెరికా అక్టోబర్ _ 2017 _ జెయింట్ పర్వతాలు, జిజెరా పర్వతాలు, బోహేమియన్ పారడైజ్ లిల్వెరేక్ ప్రాంతంలోని సెమిలీ జిల్లాలోని క్రికోనోస్ పర్వతాలలోని బెనెకో గ్రామంలో డోనిని స్టిపెన్సీలు ఉన్నారు. సెడ్రాన్ బ్రూక్ మరియు జిజెర్కా నది సంగమం ద్వారా ఏర్పడిన Y- ఆకారంలో లోయలో ఈ పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం (హోర్ని Štěpanice కలిసి) బహుశా Podkrkonoší యొక్క మార్క్వాటిక్ వలసరాజ్య స్థావరం కింద ఏర్పాటు చేయబడింది, కానీ నమ్మదగిన చారిత్రక ఆధారాలు లేదు. 1304 సంవత్సరం పునాది చారిత్రక తేదీ భావిస్తారు, [...] విండోస్ 10 ఫాల్ క్రియేటర్స్ అప్డేట్ మంగళవారం నాడు అక్టోబర్, మైక్రోసాఫ్ట్ క్రమంగా మరొక Windows 17 ఆపరేటింగ్ సిస్టమ్ నవీకరణను ఇన్స్టాల్ చేసుకునే వినియోగదారులను ప్రారంభిస్తుంది. అని పిలవబడే పతనం సృష్టికర్తలు అప్డేట్ (10 వెర్షన్) వ్యవస్థకు అనేక మెరుగుదలలను తెస్తుంది. పతనం సృష్టికర్తలు అప్గ్రేడ్ అప్డేట్ మీరు అందించే లేదా వ్యవస్థ మీరే ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇంకా జరగలేదు మరియు మీరు వేచి ఉండకూడదనుకుంటే, అది [...] నెగ్గిన కోహ్లీ మాట.. భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి _ Webdunia Telugu భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ప్రకటన చేసింది. దీంతో కోచ్ ఎంపికలో టీమిడియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటే నెగ్గినట్టయింది. కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే రాజీనామాతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైన విషయం తెల్సిందే. కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా మొద‌టి నుంచీ ర‌విశాస్త్రినే కోచ్‌గా నియ‌మించాల‌ని కోరుతూ వచ్చారు. ఆయన కోరినట్టుగానే రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా నియమిస్తూ ప్రకటన జారీ అయింది. కోచ్‌గా 2019 వరల్డ్ కప్ క్రికెట్ వరకు రవిశాస్త్రి కొనసాగుతారు. 1981-92 వరకు భారతజట్టుకు రవిశాస్త్రి ప్రాతినిథ్యం వహించారు. 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్లు ఆయన ఆడారు. టెస్టుల్లో 3,830, వన్డేల్లో 3,108 పరుగులు చేశారు. 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నారు. 2014-16లో టీమ్ డైరెక్టర్‌గా రవిశాస్త్రి పనిచేశారు. 2019 వరల్డ్‌కప్‌ తర్వాత కూడా ఆడగలను: మహేంద్ర సింగ్ ధోనీ
- డాక్టర్ పి.జె.సుధాకర్, అడిషనర్ డైరెక్టర్ జనరల్, పిఐబి, హైదరాబాద్ కేంద్ర నిఘా సంఘం (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ - సివిసి) దేశంలో శిఖర స్థాయి న్యాయవర్తన సంస్థ. ఈ సంస్థ ప్రజా జీవనంలో నైతిక నిష్ఠను, దాపరికంలేని తనాన్ని, ఇంకా జవాబుదారీతనాన్ని పెంపొందింపజేయడానికి కృషి చేస్తున్నది. సమాజంలో అవినీతిపై పోరాడుతూ..ఆ భ్రష్టాచారాన్ని రూపుమాపడానికి అన్ని వర్గాల వారినీ ప్రోత్సహించే క్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ‘నిఘా చైతన్య వారోత్సవం’ (విజిలెన్స్ అవేర్ నెస్ వీక్) ను పాటిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం నిఘా చైతన్య వారోత్సవాన్ని “ప్రజల భాగస్వామ్యమే న్యాయవర్తనను ప్రోత్సహిస్తుంది; లంచగొండితనాన్ని నిర్మూలిస్తుంది కూడా..” అనే ఇతివృత్తంతో అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఈ ‘నిఘా చైతన్య వారోత్సవం’ జరపాలని కమిషన్ నిర్ణయించింది. ప్రభుత్వ అధికారుల పట్ల ఉండవలసిన నమ్మకానికి గండికొట్టేటటువంటి గంభీరమైన అనైతిక ప్రవర్తనకు సంకేతమే అవినీతి. పరిపాలనలో చిత్తశుద్ధిని నెలకొల్పడమనేది ప్రజలలో విశ్వాసాన్ని పాదుకొల్పడం ద్వారానే సాధ్యపడుతుంది. సమాజంలో అవినీతిపై పోరాటం కొనసాగిస్తూ నీతికి పెద్ద పీట వేయాలంటే, మౌలికంగా అవసరమయ్యే అంశాలలో ఆర్థికపరమైన, సాంఘికపరమైన పురోగతిని సాధించడం, చట్టానిదే పైచేయిగా ఉండడం, ప్రజాస్వామిక విలువలను అనుసరించడంతో పాటు ఒక బలమైన పౌర సమాజం నెలకొనడం కూడా ముఖ్యం. అవినీతికి చోటు లేని సమాజం దిశగా పయనించడానికి ప్రభుత్వం, పౌరులు మరియు ప్రైవేటు రంగంతో సహా అన్ని వర్గాల వారు అవినీతి పట్ల అప్రమత్తంగా ఉండాలి; అంతేకాదు, అవినీతికరమైన పనుల జోలికి వెళ్ళకుండా ఉండాలి. ఏ విధమైన అవినీతి నిరోధక ప్రచార ఉద్యమం విజయవంతం కావాలన్నా ప్రజల సాధికారితే కీలకమైన పాత్రను పోషించవలసి ఉంటుంది. అవినీతిని నిరోధించే వ్యూహాలు కేవలం సాదాసీదా విధానాలు కానే కావు. ఇవి ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే రూపురేఖలు దిద్దుకొనేవి. చట్టాలు చేసి గాని, సంస్థలను స్థాపించి గాని అవినీతిపై కత్తి దూయలేం. మానవీయ విలువలు, నీతి నియమాలు పునాదులుగా ఏర్పరచి పౌరుల మద్దతు, ప్రాతినిధ్యం సంబంధిత వర్గాల అన్నింటి క్రీయాశీల పహరా.. ఇవన్నీ అమరినప్పుడే ఈ పోరాటం ఫలించగలదు. నివారణాత్మకమైన నిఘా అనేది అవినీతిపై ధ్వజమెత్తడంలో ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. దేశంలో నిఘా వ్యవస్థకు ఏర్పరచిన సంస్థాగత స్వరూపాన్ని- దశల వారీగా చట్ట నిబంధనలను జోడిస్తూ- పటిష్ఠపరుస్తూ వస్తున్నారు. కేంద్ర నిఘా చట్టం, 2003 ఆవిర్భావానికి వినీత్ నారాయణ్ కేసు దారితీసింది. ఇక పారదర్శకత మరియు జవాబుదారీతనాలలో ఒక కొత్త శకానికి నాంది పలికింది 2005లో ఏర్పడిన సమాచార హక్కు చట్టం. ఇటీవలే చేసిన లోక్ పాల్ చట్టం, 2013 ను ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చడంలో ఒక భాగంగా చెప్పుకోవాలి. అవినీతి నిరోధక చట్టం, 1988: ఇది ఒక్క జమ్ము & కశ్మీర్ రాష్ట్రం మినహా మిగిలిన భారతదేశానికి అంతటికీ వర్తిస్తుంది. అంతే కాదు, భారతదేశం లోపల, భారతదేశం వెలుపల ఉండే భారతీయ పౌరులు ఈ చట్టం పరిధి లోకి వస్తారు. ఈ చట్టం ప్రకారం- ఇతరత్రా సందర్భంలో తప్ప, “ఎలక్షన్” అంటే పార్లమెంట్ లేదా ఏదైనా శాసన సభ, స్థానిక సంస్థ, లేదా మరేదైనా పబ్లిక్ అథారిటీకి సభ్యులను ఎంపిక చేయడం కోసం ఏ చట్టం కిందనైనా జరిపే ఎన్నికలు అనే అర్థం వస్తుంది; “పబ్లిక్ డ్యూటీ” అంటే, ప్రభుత్వం, ప్రజలు లేదా సముదాయపు హితం కోసం నిర్వర్తించే విధి అనే అర్థం వస్తుంది; “స్టేట్” అనే పదానికి కేంద్ర, ప్రావిన్సియల్ లేదా స్టేట్ యాక్టు ప్రకారం ఏర్పాటైన ఏదైనా కార్పొరేషన్, లేదా ప్రభుత్వ నియంత్రణలోని లేదా ప్రభుత్వం సహాయం అందజేసే ఏదైనా అథారిటీ లేదా ఏదైనా సంస్థ లేదా కంపెనీల చట్టం, 1956 లోని సెక్షన్ 167 కింద ఏర్పాటైన ఏదైనా ప్రభుత్వ కంపెనీ అనే అర్థం వస్తుంది. అంబుడ్స్ మన్: ఒక అంబుడ్స్ మన్ లేదా ప్రజా న్యాయవాదిని సాధారణంగా ప్రభుత్వం లేదా పార్లమెంట్ నియమించడం జరుగుతుంది. అయితే అంబుడ్స్ మన్ కు గణనీయమైన స్వతంత్రత ఉంటుంది. పాలనపరంగా జరిగే తప్పులు, లేదా హక్కుల ఉల్లంఘన తాలూకు ఫిర్యాదులను ప్రజా ప్రయోజనాలకు ప్రాతనిధ్యం వహిస్తూ దర్యాప్తు జరిపి, పరిష్కరించడం అంబుడ్స్ మన్ లుగా నియమితులయ్యే వారి విధి. ఆడిట్: ఆడిట్ అంటే లెక్కల తనిఖీ. ఇది అంతర్గత ఆడిటింగ్, బాహ్య ఆడిటింగ్ అని రెండు విధాలు. ఏదైనా సంస్థ కార్యకలాపాలకు విలువను జోడించి మెరుగుపరచడానికి ఉద్దేశించిన స్వతంత్ర హామీ పూర్వక కన్సల్టింగ్ సేవలను అంతర్గత ఆడిటింగ్ గా పేర్కొంటారు. ఆయా సంస్థల నిర్వహణ ప్రక్రియ, నష్ట ప్రమాద నియంత్రణ సమర్ధంగా జరిగేటట్లు అంతర్గత ఆడిటింగ్ తోడ్పడుతుంది. వ్యాపార లావాదేవీలను, సంబంధిత సమాచారాన్ని మదింపు చేసి, విశ్లేషించి తగిన సిఫార్సులను ఇవ్వడం అంతర్గత ఆడిటింగ్ లో ఒక భాగం. ఇంటర్నల్ ఆడిటర్స్ గా పిలిచే వృత్తి నిపుణులను సంస్థలు ఈ విధమైన సేవల కోసం నియమించుకొంటాయి.
ఇక, నిర్దిష్టమైన చట్టాలు లేదా నియమాలకు అనుగుణంగా ఒక కంపెనీ, ప్రభుత్వ సంస్థ, ఇతరత్రా చట్ట ప్రకారం ఏర్పడిన సంస్థల ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ లను తనిఖీ చేయడమే బాహ్య ఆడిటింగ్. ఆయా సంస్థల ఆర్ధిక సమాచారాన్ని వినియోగించుకునే వర్గాలైన ఇన్వెస్టర్లు, ప్రభుత్వ ఏజెన్సీలు మరియు సాధారణ ప్రజానీకం వివక్షకు తావులేని స్వతంత్ర ఆడిట్ నివేదిక కోసం ఈ ఎక్స్ టర్నల్ ఆడిటర్ పైనే ఆధారపడతారు. ఎక్స్ టర్నల్ ఆడిటర్ రిపోర్టు చేసే నివేదిక స్వరూపం చట్ట ప్రకారం నిర్దేశితమై ఉంటుంది. ఇది ఆయా అధికార పరిధుల వారీగా విభిన్నంగా ఉంటుంది. ఎక్స్ టర్నల్ ఆడిటర్ నియామకం, అర్హతలు కూడా చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. ఎక్స్ టర్నల్ ఆడిటర్లు ఏదైనా గుర్తింపు కలిగిన ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థలలో సభ్యులై ఉండి తీరాలి. ఎక్స్ టర్నల్ ఆడిటర్లు సాధారణంగా వారి నివేదికలను ఒక కార్పొరేషన్ యొక్క వాటాదారులను ఉద్దేశించి రూపొందిస్తారు. కేంద్ర నిఘా సంఘం (సివిసి): ప్రభుత్వంలో అవినీతిని నివారించడం కోసం దీనిని 1964లో ఏర్పాటు చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఇది. ఏ కార్యనిర్వాహక అథారిటీ కూడా సివిసి ని నియంత్రించడానికి వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఏ కార్యకలాపానైనా పర్యవేక్షించే వెసులుబాటు సివిసి కి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ప్లానింగ్, అమలు, సమీక్ష, సంస్కరణ ప్రక్రియలలో సివిసి సలహాలు ఇవ్వగలదు కూడా. కె. సంతానం కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా సివిసి ని నెలకొల్పారు. భారతదేశ ప్రథమ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా శ్రీ నిట్టూర్ శ్రీనివాసరావును ఎంపిక చేశారు. సివిసి వార్షిక నివేదిక తన విధుల వివరాలను తెలియజేయడమే గాకుండా, వేరు వేరు విభాగాలు/సంస్థలలో అవినీతికి బాట పరిచే వ్యవస్థలోని లోపాలను ప్రస్తావిస్తుంది. అటువంటి వాటిని తొలగించేందుకు తీసుకోవలసిన చర్యలను కూడా తెలియజేస్తుంది. కమిషన్ ఇచ్చిన సలహాలను పట్టించుకోకుండా ఉంటే ఆ సంగతిని కూడా తన నివేదికలో గుర్తుచేస్తుంది. ‘లోక్ ఆయుక్త’: ఈ మాటకు ప్రజల చేత నియమించబడిన అని అర్థం. భారతదేశంలోని రాష్ట్రాలలో అవినీతిని అరికట్టే అంబుడ్స్ మన్ వ్యవస్థ ఇది. 1966లో పౌరుల కష్టనష్టాలను పరిష్కరించడంలో తలెత్తుతున్న సమస్యలపై శ్రీ మురార్జీ దేశాయ్ నాయకత్వంలోని పాలనా సంస్కరణల సంఘం ఒక ప్రత్యేక మధ్యంతర నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ‘లోక్ పాల్ ’ మరియు ‘లోక్ ఆయుక్త ’ అనే రెండు స్పెషల్ అథారిటీలను ఏర్పాటుచేయాలని ఈ సంఘం సిఫార్సు చేసింది. ఆదాయపు పన్ను విభాగం మరియు అవినీతి నిరోధక బ్యూరోలతో పాటే లోక్ ఆయుక్త ప్రధానంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులలో అవినీతిని ఎండగట్టడం కోసం ప్రజలకు చేదోడుగా నిలుస్తుంది. లోక్ ఆయుక్త ఇచ్చిన తీర్పులు ఆరోపణలు వచ్చిన వారి విషయంలో క్రిమినల్, ఇతరత్రా పరిణామాలకు మూలమయ్యాయి. దేశవ్యాప్తంగా లోక్ ఆయుక్త సంస్థలో ముగ్గురు సభ్యులు ఉండేటట్లు రాజ్యాంగంలో సవరణను తీసుకురావాలని ప్రతిపాదించారు. ఈ ముగ్గురిలో- విశ్రాంత సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి లేదా ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షుడుగాను, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ మరియు ఒక న్యాయవేత్త లేదా ప్రసిద్ధ పరిపాలకుడు ఇతర సభ్యులుగాను ఉంటారు. 1971లో లోక్ ఆయుక్త మరియు ఉప లోకాయుక్త ల చట్టం ద్వారా లోకాయుక్త ను పరిచయం చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దీని తరువాత ఇదే విధమైన చట్టాలను ఒడిశా, రాజస్థాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, కేరళ మరియు ఢిల్లీ లు తీసుకువచ్చాయి. నిధుల కొరత, సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల మహారాష్ట్ర లోక్ ఆయుక్త అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదని భావిస్తున్నారు. దేశంలో కెల్లా అత్యంత శక్తిగల లోక్ ఆయుక్తగా కర్ణాటక లోక్ ఆయుక్తకు పేరు వచ్చింది.
‘లోక్ పాల్ ’: ఈ మాటకు ప్రజల సంరక్షకుడు అనే అర్థం. ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే ఒక అవినీతి నిరోధక ప్రాధికార సంస్థ లేదా అంబుడ్స్ మన్ గా ‘లోక్ పాల్ ’ వ్యవహరిస్తారు. అంబుడ్స్ మన్ అనే భావనను స్వీడన్ నుండి అరువు తెచ్చుకోవడం జరిగింది. అవినీతి కేసులకు సంబంధించినంత వరకు ఎంపీలందరూ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ‘లోక్ పాల్ ’ అధికార పరిధిలోకి వస్తారు. శ్రీ అన్నా హజారే నాయకత్వం వహించిన జన లోక్ పాల్ ఉద్యమం అనంతరం పార్లమెంటులో సవరణలు చేసి లోక్ పాల్ మరియు లోక్ ఆయుక్త చట్టాన్ని2013లో ఆమోదించడం జరిగింది. జాతీయస్థాయిలో వచ్చే అవినీతి ఆరోపణలను విచారించడం లోక్ పాల్ బాధ్యత కాగా, రాష్ట్ర స్థాయిలో వచ్చే ఇదే రకం ఆరోపణల విచారణ లోక్ ఆయుక్త చేపడతారు. డాక్టర్ ఎల్.ఎమ్. సింఘ్వి 1963లో మొట్టమొదటిసారిగా లోక్ పాల్ అనే మాటను వాడుక లోకి తీసుకువచ్చారు. రాజ్యాంగ విహితమైన అంబుడ్స్ మన్ అనే భావనను నాటి న్యాయ మంత్రి శ్రీ అశోక్ కుమార్ సేన్ 1960 దశకం ఆరంభంలో తొలిసారిగా పార్లమెంటులో ప్రతిపాదించారు. ప్రప్రథమ జన లోక్ పాల్ బిల్లును శ్రీ శాంతి భూషణ్ 1968లో ప్రతిపాదించారు. ఇది1969లో లోక్ సభ ఆమోదాన్ని పొందింది. కానీ, రాజ్యసభ ఆమోదాన్ని మాత్రం పొందలేకపోయింది. తదనంతరం లోక్ పాల్ బిల్లులను రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో న్యాయ మంత్రిగా సేవలు అందించిన శ్రీ అశోక్ కుమార్ సింగ్ 1971, 1977, 1985 లలో ప్రవేశపెట్టారు. మళ్ళీ 1989, 1996, 1998, 2001, 2005, 2008 లలో కూడా ఈ బిల్లలును ప్రవేశపెట్టినప్పటికీ అవి ఆమోదానికి నోచుకోలేదు. మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన తరువాత 45 ఏళ్ళకు.. 2013 డిసెంబర్ 18 నాడు.. ఎట్టకేలకు లోక్ పాల్ బిల్లు చట్ట రూపం దాల్సింది. సంతానం కమిటీ: 1962లో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి అవినీతి నిరోధంపై ఒక సంఘాన్ని వేస్తూ ఆ కమిటీ అధ్యక్ష బాధ్యతను శ్రీ సంతానం కు అప్పగించారు. సంతానం కమిటీ మన దేశంలో అధికారంలో ఉన్న, లేదా విశ్వసనీయ పదవులలో ఉన్న వ్యక్తులకు ప్రవర్తన నియమావళిని1976లో వెలువరించింది. ఇందులో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర విధాన సభల సభ్యులను చేర్చింది. వ్యక్తిగతమైన, లేదా కుటుంబ ప్రయోజనాల కోసం అధికారాన్ని వినియోగించకూడదు; పార్టీ, మతం, కులం లేదా సముదాయం కోసం ఎటువంటి పనులు చేయకూడదు; వ్యాపారస్తులతో ఎటువంటి అనధికార లావేదేవీలు పెట్టుకోరాదు; వారి ఆతిథ్యాన్ని స్వీకరించతగదు; వారి వద్ద నుంచి గాని, లేదా మరే ప్రయివేటు వ్యక్తుల వద్ద నుంచి గాని ఎటువంటి బహుమానాలను అందుకోవద్దు- అనేవి ఈ నియమావళిలో పొందుపరచిన వాక్యాలు. స్వాతంత్ర్యానంతర కాలంలో తమిళ నాడు లో శ్రీ రాజాజీ, శ్రీ కామరాజ్ ల సన్నిహిత సాహచర్యంలో ఉంటూ రాజకీయాలకు ఒక ఆకృతిని ఇచ్చిన ప్రముఖుడు శ్రీ సంతానం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు మొదటి సంపాదకుడు (1933- 1940)గా ఆయన సేవలు అందించారు. తరువాత హిందుస్తాన్ టైమ్స్ కు సంయుక్త సంపాదకుడిగా (1943-1948 మధ్య) ఉన్నారు. సిఎజి: ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి) ఆఫ్ ఇండియా రాజ్యంగబద్ధంగా ఏర్పాటైన సంస్థ. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మరియు ప్రభుత్వం చెప్పుకోదగిన రీతిలో ఆర్థిక సహాయాన్ని అందజేసే సంస్థలకు, అథారిటీలకు సంబంధించిన అన్ని వసూళ్ల, వ్యయాల లెక్కలను తనిఖీ చేస్తుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ లకు సిఎజి బాహ్య ఆడిటర్ గా వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కనీసం 51 శాతం ఈక్విటీ మూలధనాన్ని కలిగివున్న ఏదైనా బ్యాంకింగేతర/ బీమాయేతర కంపెనీలు, లేదా ఇప్పటికే ప్రభుత్వ కంపెనీలకు అనుబంధ కంపెనీలుగా ఉన్న ప్రభుత్వ కంపెనీల సప్లిమెంటరీ ఆడిట్ ను కూడా నిర్వహించేది సిఎజి యే. ప్రజా పద్దుల సంఘాలు (పిఎసి లు) సిఎజి నివేదికలను పరిగణనలోకి తీసుకొంటాయి. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ కు అధిపతి సైతం సిఎజి యే. దీనికి దేశవ్యాప్తంగా 58,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. భారతదేశ సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తితో సమానమైన హోదా సిఎజి కి ఉంటుంది. ప్రస్తుతం సిఎజి ఆఫ్ ఇండియా గా శ్రీ శశి కాంత్ శర్మ ఉన్నారు. ఈయన 12వ సిఎజి ఆఫ్ ఇండియా. ఈయనను 2013మే 23 నాడు నియమించారు. ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎకనామిక్ ఎన్ ఫోర్స్ మెంట్: ఇది చట్టాన్ని అమలుపరచే ఒక సంస్థే కాక ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా. భారతదేశంలో ఆర్థిక చట్టాల అమలుకు, ఆర్థిక నేరాలపై పోరుకు బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థ ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ లతో పాటు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులతో కూడి ఉంటుంది. దీని మూలాలు 1956 మే 1 నాడు ఏర్పాటైన ‘ఎన్ ఫోర్స్ మెంట్ యూనిట్’ లో ఉన్నాయి. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్, 1999 (ఎఫ్ఇఎమ్ఎ) మరియు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002 (పిఎమ్ఎల్ఎ)లనే రెండు కీలకమైన చట్టాలు అమలు అయ్యేలా చూడడమనేది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్ ప్రధాన ధ్యేయం.
ది ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 (ఇది ఐటిఎ- 2000, లేదా ఐటి యాక్ట్ గా కూడా ప్రసిద్ధమైంది): భారతదేశ పార్లమెంట్ 2000 సంవత్సరం అక్టోబరు 17న ఈ చట్టాన్ని నోటిఫై చేసింది. ఇది ప్రధానంగా సైబర్ నేరాలు, ఎలక్ట్రానిక్ కామర్స్ లకు సంబంధించిన చట్టం. ఇది ఎలక్ట్రానిక్ కామర్స్ (ఇ- కామర్స్) పై రూపొందిన ఐక్యరాజ్యసమితి నమూనా చట్టం ఆధారంగా సిద్ధమైన చట్టం. ఇంటర్ నెట్ మాధ్యమం ద్వారా చేసే డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు మోసాలు కూడా సైబర్ నేరాల కిందకే వస్తాయి. ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ): ఇది ఒక భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఆరంభంలో ఇది బంగారం దొంగరవాణాపై పోరు సల్పడానికి కంకణం కట్టుకున్నప్పటికీ, ప్రస్తుతం ఈ సంస్థ దర్యాప్తు పరిధిలోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, ఆర్థిక నేరాలను కూడా చేర్చారు. • దేశవ్యాప్తంగా ఏటా అక్టోబరు 31వ తేదీ మొదలుకొని నవంబరు 5వ తేదీ వరకు ‘నిఘా చైతన్య వారం’ (ది విజిలెన్స్ అవేర్ నెస్ వీక్) గా పాటిస్తారు.
రీల్ లైఫ్ కోసం కష్టపడే హీరోయిన్స్ కి రియల్ లైఫ్ లో బయటకి చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి అన్నది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ . అయితే నటి భావనపై జరిగిన ఉదంతంతో.. సినిమా స్టార్లు కూడా తమ పై గతంలో జరిగిన వేధింపులకు ఒక్కొకరుగా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు . తనపై జరిగిన దాడికి బెదరకుండా పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టింది భావన మాకు అందరికి స్ఫూర్తి దాయకం అంటున్నారు . అందుకే హీరోయిన్స్ అంతా ఒక్కొక్కరుగా వారి జీవితాల్లో ఎదుర్కొన్న విపత్కర సంఘటనల గురించి ఇప్పుడిప్పుడే వెల్లడిస్తున్నారు. ప్రముఖ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కూడా తనపై జరిగిన వేధింపులను వివరించింది. మీడియాకు సంబంధించిన ఓ వ్యక్తి తనతో ప్రవర్తించిన విధానాన్ని బయటపెట్టేసింది ఈ భామ. టాలీవుడ్ నటి రెజీనా సైతం తనపై జరిగిన వేధింపులను బయటపెట్టింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి తమిళంలో తీయబోతున్న సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడని, అయితే అందుకోసం తనను కొంత ‘అడ్జెస్ట్ మెంట్స్’ చేసుకోవాలని అన్నాడట. ‘మీరున్న రంగం ఏదైనప్పటికీ, చుట్టు పక్కల పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. ఎవరైనా సరే.. చాలా జాగ్రత్తగా ఉండండి’ అంటూ నేటి యువతులకు సలహా కూడా ఇచ్చింది రెజినా. ఏదేమైనా మృగాళ్లు చేసిన ఆటవిక చర్యకి భయపడకుండా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి భావన మిగతా అందరికి ఆదర్శంగా నిలిచింది అని చెప్పుకోవచ్చు. భరత్ అను నేను ఆఢియో.. ప్రకాశ్ రాజ్‌కు చేదు అనుభవం _ Bharat Bahiranga Sabha: Prakash Raj gets irritated by Mahesh Fans - Telugu Filmibeat దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భరత్ అనే నేను ఆడియో ఆవిష్కరణ సభ ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుక కోసం ప్రిన్స్ మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, వంశీ పైడిపెళ్లి, ప్రకాశ్ రాజ్, దేవీ శ్రీ ప్రసాద్, రామజోగయ్యశాస్త్రి, అనిల్ సుంకర, కైరా అద్వానీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. భరత్ అనే నేను సినిమా వేడుక వచ్చిన జనాన్ని చూస్తే ఆనందం వేసింది. అంతకంటే నా ఫేవరేట్ యాక్టర్లు మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ను చూస్తుంటే ఇంకా చాలా ఆనందం వేసింది. వారంటే నాకు చాలా గౌరవం ఉంది. కొరటాల శివతో మిర్చి సినిమాలో చేయాల్సి ఉంది. ఆ తర్వాత శివ తీసిన జనతా గ్యారేజ్, శ్రీమంతుడు సినిమాలు చూసిన తర్వాత ఇంకా గౌరవం పెరిగింది అని ప్రకాశ్ రాజ్ అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో సినిమా అనేది చాలా వ్యయంతో కూడుకొన్నది. తెలుగు సినిమా అంటే వినోదమే కాదు అని మాట్లాడుతుండగా ప్రేక్షకులు గొడవ చేయడంతో ప్రకాశ్ రాజ్ మధ్యలోనే ప్రసంగాన్ని ఆపివేసి వెళ్లారు. పి.శివశంకర్ → ఇటీవల మరణించిన మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నరు కె.సి.శేఖర్ బాబు → ఇటీవల మరణించిన తెలుగు సినీ నిర్మాత ఎకరాలు - విక్షనరీ ఎకరా యొక్క బహువచన రూపం. "https://te.wiktionary.org/w/index.php?title=ఎకరాలు&oldid=952109" నుండి వెలికితీశారు టీన్స్ మరియు సెక్స్ పోర్న్ సూపర్ హార్డ్ వైద్యులు మరియు శృంగార పిక్చర్స్ హోం వీడియోలు Voyeurism మరియు సెక్స్ పరిపక్వ కోడిపిల్లలు ఈత దుస్తులతో ఉండటం మరియు శృంగార వీడియో డౌన్లోడ్ ఉచిత లేకుండా నమోదు మరియు sms లేకుండా జపనీస్ శృంగార డౌన్లోడ్ ఇంట్లో శృంగార వీడియో పమేలా ఆండర్సన్ Voyeurism porn ఉచిత వీడియో క్లిప్లు yabb శృంగార మరియు వేశ్యలు యొక్క మాస్కో, cheap శ్రీరంగం తమిళనాడు లోని ప్రసిద్ద వైష్ణవ క్షేత్రం. భూతల స్వర్గం గా పిలుస్తారు. ఈ ఆలయం లో 22 గోపురాలు కలవు. 239.5 అడుగుల గోపురం భారత దేశ దేవాలయలాన్నింటి లోకి ఎత్తైనది . ఈ ఆలయం 156 ఎకరాల సువిశాల విస్తీర్ణం లో కలదు. ఇంకేం కావాలి.. ఇంత బావుంటే.. !! విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా గీత గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీకి పరశురాం డైరెక్టర్. రీసెంట్ గా ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఈ టీమ్ లేటెస్ట్ గా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. కంప్లీట్ మెలోడీగా సాగే ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.. చాల్లే చాల్లే ఇది చాల్లే అంటూ అనంత శ్రీరామ్ రాసిన ఈ లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. సింగర్ టోన్ కూడా కొత్తగా వినిపిస్తోంది. అతని పేరు సిద్ధ్ శ్రీరామ్ అట. అతని టోన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అలాగే పాట మొదట్లోనే వచ్చే చిన్న డ్యూయొట్ బిట్ నేరుగా మనల్ని పాటలోకే తీసుకువెళుతోంది. ఇక ఈ మధ్య సరైన ఆల్బమ్ ఇవ్వడంలో అంచనాలు మిస్ అవుతోన్న గోపీ సుందర్ ఈ సారి నిరాశపరిచేలా లేడు.. నిజానికి ఇలాంటి ప్రేమకథలకు సంగీతం హైలెట్ అయితే ఖచ్చితంగా సినిమాకు డబుల్ ప్లస్ అువుతంది. ఆ రకంగా ఈ సారి ఈ మళయాలీ సంగీత దర్శకుడు ప్లస్ అయ్యేలానే ఉన్నాడు. మొత్తంగా ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ కోసం చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ ను ఈ మెలోడీ మరింత పెంచిందనే చెప్పాలి.
World’s Smallest Baby Hyderabad హైదరాబాద్ లోని రెయిన్ బో హాస్పిటల్ వైద్యులు అపూర్వ ఘనతను సొంతం చేసుకొన్నారు,నెలలు తక్కువగా అంటే 25 వారాలకే జన్మించిన ఒక […] Yamaraj Bengaluru Traffic ఈరోజుల్లో కెమెరాలు,పోలీసుల తనిఖీలు ఎన్ని పెరిగినా రోడ్డు పైన ట్రాఫిక్ సెన్స్ లేకుండా వాహనాలు నడిపే వాళ్ళ సంఖ్య తక్కవేమీ కాదు,ఐ టి […] సర్కార్ కే వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కొన్నిసార్లంతే.. ఎంతో కష్టపడి సినిమా తీస్తారు. వీళ్లు చాలా ఇంట్రెస్టింగ్ అనుకున్న పాయింట్స్ అన్నీ వీళ్లకు తెలియకుండానే మీడియాలో వచ్చేస్తుంటాయ్. అరే ఇలా ఎలా జరిగిందీ అనుకునేలోపే డ్యామేజ్ అయిపోతుంది. ఇదంతా కొందరి అత్యుత్సాహం వల్లే జరుగుతుందని వేరే చెప్పక్కరలేదు. ఇప్పుడు కోలీవుడ్ లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘సర్కార్’ విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో తన ఎంటైర్ టీమ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దర్శకుడు మురుగదాస్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుపుకుంటోంది. నిజానికి ఈ దసరా సందర్భంగా విడుదల చేయాలనే టార్గెట్ గా షూటింగ్ కు వెళ్లారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో తమిళనాట మరో బిగ్గెస్ట్ ఫెస్టివ్ గా ఉన్న దీపావళికి పోస్ట్ పోన్ చేశారు. అప్పటికి కూడా వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. మొత్తంగా ఈ మధ్య ఈ మూవీకి లీకుల బెడద ఎక్కువైంది. మొన్నటి వరకూ షూటింగ్ స్పాట్స్ వచ్చాయి. ఇప్పుడు కథ కూడా మెల్లమెల్లగా లీక్ అవుతూ వస్తోంది. దీంతో తన టీమ్ పై మండిపడ్డాడు దర్శకుడు మురుగదాస్. ఓ ప్రేమ జంట అతడి జీవితాన్ని మార్చేసింది.. అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రాహుల్ పై కేటీఆర్ ట్వీట్ల వర్షం _ Telugu News రాహుల్ ప్రసంగంపై కేటీఆర్ పదునైన ట్వీట్లతో విరుచుకపడ్డారు. అవినీతిపై మాట్లాడే ముందు, వేదిక పైన తన పక్కన ఎవరున్నారో ఒకసారి చూడాలని, వారిలో సగం మంది బెయిల్ పై ఉన్నవారేనని ఆయన అన్నారు. రాహుల్ కు ఏబిసి అంటే తెలుసా అంటూ ఏ అంటే ఆదర్శ్‌.. బీ అంటే బోఫోర్స్‌.. సీ అంటే కామన్‌వెల్త్‌గేమ్స్‌ అని కాంగ్రెస్ హయాంలోని స్కాములను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని అవహేళన చేసారు. మూడో ట్వీట్లో మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛపై రాహుల్‌ మాట్లాడటాన్ని కూడా దేశంలో విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ ఎద్దేవా చేసారు. తెలుగు విజన్: ఘనంగా నంది అవార్డుల కార్యక్రమం నంది అవార్డుల కార్యక్రమం లలిత కళా తోరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నంది అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి భారీ ఎత్తున తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, పలు రాజకీయ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నటి శారదకు ఎన్టీయార్ జాతీయ పురస్కారాన్ని, దర్శకుడు నరసింగరావుకు బీఎన్‌రెడ్డి అవార్డును అందచేశారు. ఘంగారియా విస్తరించిన వాతావరణ: 15 రోజుల ఘంగారియా, చమోలి కోసం అంచనా ప్రస్తుతం ఫోమాచింగ్ యొక్క వాతావరణం: ఫోమాచింగ్, మొన కొరకు వారం వాతావరణం తెలుగు రేడియో మునగ ఆకు ను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఆకులోని ఔషధగుణాలు చాలామందికి తెలియదు. మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగాకులో విటమిన్లు, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్-ఎ ని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన ఔషధంలో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు […] Category: మీల్ మేకర్ మంచూరియా - telugutaruni.weebly.com తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్ష హైదరాబాద్ : మింట్ కంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. విద్యుత్ ఉద్యోగుల విభజన తక్షణమే చేపట్టాలని, ఏపీ స హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య వివాదాస్పదంగా మారిన విద్యుత్ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను రూపొందించడానికి హైకోర్టు సుప డిసెంబర్ 8న విద్యుత్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె న్యూఢిల్లీ: విద్యుత్ బిల్లు-2014కు వ్యతిరకంగా విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఈమేరకు డిసె
....తెలుగు మీడియా కబుర్లు....: విలేకరి-నేత-పోలీసు-అధికారి: ఇదీ నయా మాఫియా దీనికి పరిస్కారం రెండు దసలలో ఉంటుంది. 1. చిన్నపిల్లల నుంచీ సరైన విలువలు బోధించే విద్యా వ్యవస్థ. 2. పిల్లలు పెద్ద వాళ్ళైన తరువాత ఆ విలువలు పాటిస్తే వారికి మన్ననలు ఇచ్చే సమాజం. ఇలాంటి వ్యవస్థను తయారు చేయటం మన నాయకుల బాధ్యత. ఐతే ఇవన్నీ జనాల చొరవతో మొదలు కావాలి. లేకపోతే మళ్ళీ మొదటికే వెళ్తాయి. జనాలకి కి చొరవ రావాలంటే ఈ వ్యవస్థ ఇంకా దిగజారాలి. నిత్యజీవనం నరకమైతే కానీ జనాలకు పట్టదు . అప్పుడే జనాలు తిరగబడి, తమకున్న స్వాతంత్ర్యం విలువ తెలుసుకొంటారు. పాశ్చాత్య దేశాలలో జరిగిన విప్లవాలన్నీ ఇలాంటివే. పత్రిక మరియు వివిధ చానల్ల యాజమాన్యాలే బ్లాక్మైలర్లుగా ఉన్నప్పుడు విలేఖరుల నుంచి మంచితనం ఆశించడం ప్రజల అవివేకమే అవుతుంది.నాలుగు ఎస్టేట్స్ భ్రష్టు పట్టి పోయాయి.ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రజలను అందరూ దోచుకుంటున్నారు.ప్రజలు కూడా రాజకీయ నాయకుల మీద , అధికార యంత్రాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద,నాలుగో ఎస్టేట్ అనబడే ప్రెస్ మీద నమ్మకం కోల్పోయారు. ప్రజలను వీరందరి బారి నుండి దేవుడే రక్షించాలి. ఇక ఇప్పుడు కొందరు మండలస్థాయి విలేకర్లలో "బువ్వ"గాళ్లను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది. దుర్గేశ్వర గారూ... మీ సున్నితత్వానికి అభినందనలు. మీరు త్వరగా ఈ రొచ్చు నుంచి తప్పుకున్నారన్నమాట. మీ భవిష్యత్తు ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. ఒకడు విదిల్చే సొమ్ము వద్దు సార్, కలోగంజో మనం సంపాదించింది తిందాం. మంచిని పెంచుదాం, పంచుదాం. ఎల్డర్ స్క్రోల్స్ ఆన్లైన్ హాక్ మోసం ఇటీవల ప్రసిద్ధ గేమ్ కనిపించింది ఎల్డర్ స్క్రోల్స్ ఆన్లైన్. ఒక గొప్ప ఆట మరియు మంచిపని. ఎందుకంటే అన్ని వంటి ఆన్లైన్ గేమ్స్ మా బృందం హాక్ ఒక సాధనం అభివృద్ధి చేసింది ముందుకు మరియు మీ హీరో బలమైన చేయడానికి చాలా కష్టం. ఎల్డర్ స్క్రోల్స్ ఆన్లైన్ హాక్ మోసం ఒక సృష్టి Morehacks.net బృందం చేసిన మరియు హాక్ సాధనం ఉపయోగించడానికి చాలా సులభం. ఈ మోసం సాధనం ఉంది 100% వీలుపడదు మరియు మరియు అవసరమైనప్పుడు ప్రతిసారీ నవీకరించబడింది. క్రింద ఎలా ఉపయోగించాలో మరియు సూచనలను తన woderful లక్షణాలు. గేమ్ పెంచుకోండి Frances చెప్పారు: Billy చెప్పారు: Andrew చెప్పారు: Cris చెప్పారు: You are at:Home»Featured Stories»రామ్ చరణ్, సుకుమార్ చిత్రంలో నటించనున్న అలనాటి బొద్దుగుమ్మ రామ్ చరణ్, సుకుమార్ చిత్రంలో నటించనున్న అలనాటి బొద్దుగుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన ధృవ హిట్టయింది. నిర్మాతగా చేసిన ఖైదీ నంబర్ 150 మూవీ నేడు రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక చెర్రీ కొత్త ప్రాజక్ట్ పనుల్లో బిజీకానున్నారు. టెక్నీకల్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేయనున్న సినిమా వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తోకలిసి డైరక్టర్ లొకేషన్స్ సెలక్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ అయ్యారు. మెగా పవర్ స్టార్ సరసన ఈ సారి అనుపమ పరమేశ్వరన్ జోడి కట్టనుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ అద్భుతమైన కథలో ఓ కీలక పాత్ర ఉందని, అందుకు అలనాటి హీరోయిన్ రాశిని చిత్ర బృందం ఎంపిక చేసినట్లు తెలిసింది. అనేక హిట్ చిత్రాల్లో ప్రధాన హీరోయిన్ గా చేసిన ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలం క్రితం కళ్యాణ వైభోగమే’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన రాశి, చరణ్ సినిమాలో మంచి రోల్ సాధించింది. ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రచారంలో ఉన్న బోయపాటి, రామ్ చరణ్ సినిమా టైటిల్ “సైరా” లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన అనసూయ.!
ఓపెన్‌ హార్ట్‌ తెలంగాణ రాజధాని వార్తలు హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఆటో మొబైల్‌ డీలర్లు స్వంత లాభం కోసం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. వాహనాల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా వ్యవహరించాల్సిన డీలర్లు తప్పుడు సమాచారంతో అటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, ఇటు కొనుగోలు దారులను నిలువునా ముంచేస్తున్నారు. ప్రస్తుతం ఆటో మొబైల్‌ డీలర్ల వద్దే వాహనాలకు సంబంధించిన జీవిత కాలపు పన్ను వసూలు, భీమా చార్జీలు, తాత్కాలిక రిజిస్ర్టేషన్‌, శాశ్వత రిజిస్ర్టేషన్‌, హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌కు సంబంధించిన ఫీజులను వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే వాహనం కలిగి ఉన్న వారు ఎవరైనా రెండో వాహనాన్ని కొనుగోలు చేస్తే వారికి అదనంగా 2-4 శాతం వరకు వాహనాన్ని బట్టి వసూలు చేయాల్సిన బాధ్యత డీలర్లపై ఉంది. ఈ విషయాన్ని వాహనకొనుగోలుదార్లకు చెప్పకుండా వాహనాలను విక్రయిస్తున్నారు. రవాణాశాఖలో పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే వాహనాల అమ్మకాలు కొనుసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ వెబ్‌సైట్‌లో వాహనం కొనుగోలుదారుడి వివరాలు నమోదు చేయగానే అతనికి ఇంతకు ముందు వాహనం ఉందో లేదో తెలియజేస్తుంది. ఈవిషయం స్పష్టంగా తెలిసినా దాని కొనుగోలుదార్లకు చెప్పకుండా తప్పుడు పేర్లు (అక్షరాలు తప్పుగా) నమోదు చేసి అదనం పన్ను కట్టే అవసరం లేకుండా వాహనాలను విక్రయిస్తున్నారు. అలా కొనుగోలు చేసిన వాహనాలను రిజిస్ర్టేషన్‌కు తీసుకువెళితే కొందరు ఆర్టీఏ అధికారులు పూర్తి స్థాయిలో పరీక్షిస్తుండగా, మరి కొందరు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకొని కొందరు ఆర్టీఏ అధికారులు డీలర్లకు సహకరిస్తూ అందినకాడికి జేబులో వేసుకుంటున్నారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడడంతో రవాణా శాఖ అధికారులు ఒకేసారి పది మంది సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. ఇలాంటి సందర్భంలో ఆయా వాహనాలను విక్రయించిన ఆటో డీలర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా రవాణా శాఖ అధికారులు వా రిపై కన్నెత్తి చూడడం లేదు. మధ్యలో అధికారులను బలిపశువులుగా చేశారన్న వాదనలు ఉన్నాయి. రెండవ వాహనాన్ని కొనుగోలు చేసే వారు గ్రేటర్‌ పరిధిలోనే అధికంగా ఉంటున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మే డ్చల్‌ జిల్లా పరిధిలోనే సుమారు 300 వరకు ఆటో మొబైల్‌ షోరూమ్‌లు ఉన్నాయి. వాహనాల అమ్మకాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే డీలర్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనాలకు డిస్కౌంట్ల పేరుతో డీలర్లు మోసాలకు పాల్పడుతున్నట్లు గతంలోనూ గుర్తించారు. డీలర్లపై కఠినంగా వ్యవహరించకపోవడం, తప్పుచేసిన ఆటో మొబైల్‌ షోరూమ్‌లను రద్దు చేయకపోవడంతో వారు అవకాశం దొరికినప్పుడల్లా అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆటో మొబైల్‌ డీలర్లు వాహనాల విక్రయంలో ఆర్టీఏ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చేయాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం! హైదరాబాద్ కాంగ్రెస్‌కు మరో షాక్‌? టీఆర్‌ఎస్‌లోకి దానం నాగేందర్? నిజామాబాద్ లవర్స్ ప్రేమ కథ ఎలా సుఖాంతమైందంటే... లవర్స్‌కు కులాంతర వివాహం చేసి పాపం వీళ్లిద్దరూ... మెగా సీడ్ పార్క్ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష స్నాప్‌డిల్ మెగా ఫెస్టివల్ ఆఫర్.. ఏపీ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు ఎల్‌జీ స్టైలో 4 స్మార్ట్‌ఫోన్‌ విడుదల ‘చంపేవాళ్ళకు సత్యాగ్రహంతో సమాధానం చెప్పాలా?’ 'ఆపరేషన్ ఆల్ ఔట్' జాబితాలో టాప్-10 టెర్రరిస్టులు 'పెద్ద నోట్ల రద్దు వెనుక అతి పెద్ద స్కామ్' హట్‌టాపిక్‌గా మారిన చంద్రబాబు, పవన్ కలయిక పవన్‌పై డిప్యూటీ సీఎం కేఈ వివాదస్పద వ్యాఖ్యలు జనసేన మాతోనే.. బాంబు పేల్చిన వైసీపీ మాజీ ఎంపీ! జగన్‌ పాదయాత్రపై ‘ఇంటెలిజెన్స్‌’ ఆరా! గుంటూరు జిల్లాలో దారుణ ఘటన అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
జిల్లా వార్తలు జాతీయ వార్తలు సినిమా వార్తలు రాజకీయం అంటే గమ్యం తెలియని ప్రయాణం. ఒకసారి ఆ మార్గంలోకి వచ్చాక ఎన్ని మలుపులుంటే అన్ని మలుపుల్లో పోతుండాల్సిందే! కొందరి ప్రయాణంలో ఈ మలుపులు రాకపోవచ్చు. ఇంకొందరి ప్రయాణంలో లెక్కకుమించి మలుపులు రావచ్చు. ఇలాంటి మలుపులే జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రాజకీయ జీవితంలో చోటుచేసుకుంటున్నాయి. ఆత్మకూరు శాసనసభ నుండి ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజానాయ కుడు, ప్రజావైద్యుడు డాక్టర్‌ బి.సుందర రామిరెడ్డి కొడుకే రాఘవేంద్రరెడ్డి. సుందర రామిరెడ్డి రాజకీయం మొదలు పెట్టింది, ముగించింది కాంగ్రెస్‌లోనే! ఆయన రాజ కీయ జీవితంలో మలుపులు లేవు. కాని, రాఘవకు అలాంటి మార్గం ఏర్పడలేదు. 2005లో ఏఎస్‌పేట జడ్పీటీసీగా కాంగ్రెస్‌ నుండే ప్రయాణం మొదలుపెట్టాడు. 2008లో జరిగిన స్థానిక శాసనమండలి ఎన్నికల్లో ఆయన రాజకీయ జీవితంలో మరో మలుపు చోటుచేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సి.వి.శేషారెడ్డి పైనే విజయం సాధించాడు. ఆ తర్వాత తనను ఎమ్మెల్సీగా గెలిపించడంలో సహక రించిన తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించినప్పటికీ, ఆ సమయంలోనే మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టడంతో ఆ పార్టీలో చేరాడు. 2009 ఎన్నికల తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. కాని, అంత కంటే ముందే రాఘవ కాంగ్రెస్‌కు చేరు వయ్యాడు. వై.యస్‌. మరణానంతరం జగన్‌ స్థాపించిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాఘవ, 2014లో జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఉత్కంఠ పరిణామాల మధ్య జడ్పీ ఛైర్మెన్‌గా ఎన్నికయ్యాడు. ఓపక్క జడ్పీ ఛైర్మెన్‌గా వుంటూనే మరోపక్క వెంకటగిరి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాడు. 2019లో వెంకటగిరి వైసిపి టిక్కెట్‌ నాదే అనుకున్న రాఘవకు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి రూపంలో మొండి చేయి ఎదురైంది. టీడీపీ నుండి వైసిపిలో చేరిన రామనారాయణరెడ్డికి వెంకటగిరి వైసిపి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించ డంతో రాఘవకు తల కొట్టేసినంతపనైంది. దీనిని పరాభవంగా భావించిన ఆయన ఇటీవలే వైసిపికి రాజీనామా చేశాడు. కేవలం 13ఏళ్ళ రాజకీయ జీవితంలో రాఘవకు ఇన్ని మలుపులొచ్చాయి. కాగా, ఇప్పుడు మరో పెద్దమలుపు తిరిగింది ఆయన రాజకీయ జీవితం. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబుతో రాఘవ దాదాపు 20నిముషాలు భేటీ అయ్యాడు. పార్టీలో రాఘవ రాజకీయ భవిష్యత్‌కు చంద్రబాబు పూర్తి హామీ ఇచ్చాడు. చంద్రబాబు కూడా రాఘవను వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వాడుకో వాలని, ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయనను దించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం బొల్లినేని కృష్ణయ్యను రంగంలో దించి వున్నారు. కృష్ణయ్య ఆసక్తితో రాలేదు. చంద్రబాబు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి వంటి నాయకుల బలవంతం మీద వచ్చినవాడే! ఆయన రాజకీయ పునరాగమనం కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదు. అయితే ఇప్పుడు రాఘవ రూపంలో ఆత్మకూరు నుండి కృష్ణయ్యకు ప్రత్యామ్నాయం వుంది. కాబట్టి టీడీపీలో అందరు కూడా రాఘవనే అభ్యర్థిగా సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరులో టీడీపీకి ‘రెడ్డి’ అభ్యర్థి కావాలన్నది మొదటి నుండి వినిపిస్తున్న అభిప్రాయం. ఈ ప్రకారమే ఆత్మకూరుకు భవిష్యత్‌లో రాఘవే అభ్యర్థి కానున్నాడని సమాచారం. Previous articleవైసిపి వైపు.. పొణకా చూపు! Next articleసాహస పోరాటమే! లాయర్ , జాతీయ తెలుగు వార పత్రిక . గత 37 సంవత్సరములకు పైగా నెల్లూరు ప్రజల పక్షాన నూతన అభ్యుదయ సమాజం కోసం పోరాడుతుంది మరో సక్సెస్‌ కోసం… షార్‌ సిద్ధం వైసిపిలోకి వై.వి.రామిరెడ్డి జిల్లా వార్తలు175 రాష్ట్రీయ వార్తలు104 జాతీయ వార్తలు32 నెల్లూరులో నేడు24
గ్రామాలలో ఈ- పంచాయతీ సేవలు _ Telangana Magazine బంగారు తెలంగాణ ఇ - మ్యాగజిన్ Select Menu హోం సంపాదకీయం బంగారు తెలంగాణ సంస్కృతి పర్యాటకం మన చరిత్ర వార్తలు వ్యాసాలు ఫీచర్స్ వికాసం కథ చిత్రకారులు సినిమా పుస్తక దర్శిని ఇ - మ్యాగజిన్ గ్రామాలలో ఈ- పంచాయతీ సేవలు అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లా, దోమకొండ మండలం బీబీపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో, ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్న ఈ- పంచాయతీ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటి శాఖల మంత్రి కె. తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కెటిఆర్‌, తెలంగాణ రాష్ట్రంలో వున్న 3.60 కోట్ల మంది జనాభాలో దాదాపు 60 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గల 8770 గ్రామ పంచాయతీల పరిధిలో 25 వేల జనావాసాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అందజేసే పౌరసేవలన్నీ గ్రామ పంచాయతీలలోనే లభించాలనే సదుద్దేశంతో, మన జాతిపిత గాంధీజీ జయంతిని పురస్కరించుకుని తొలివిడతగా రాష్ట్ర వ్యాప్తంగా 104 గ్రామ పంచాయతీలలో ఈ- పంచాయతీని ప్రారంభించినట్లు తెలియజేశారు. దీన్ని త్వరలో 700 గ్రామ పంచాయతీలకు విస్తరిస్తామని అన్నారు. ప్రస్తుతం మీ సేవా కేంద్రాలలో లభిస్తున్న 320 రకాల పౌరసేవలలో గ్రామీణ ప్రజలకు ఎక్కువగా అవసరమయ్యే 60 రకాల సేవలను ఇక ముందు ఈ- పంచాయతీల ద్వారా అందించబోతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాలన్నింటికీ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని ఈ – పంచాయతీల ద్వారా విద్యావంతులైన 10 వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, సంక్షేమ పథకాలలోని ఆర్థిక ప్రయోజనాలతో పాటు, బ్యాంకు సేవలు కూడా ఇకముందు ఈ – పంచాయతీల ద్వారానే అందుబాటులోకి వస్తాయని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం పట్టుదలగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. త్రాగునీరు, సాగునీరు వంటి వారసత్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కృషి జరుగుతున్నదని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గల రోడ్ల అభివృద్ధికి రూ.27 కోట్లు, రోడ్ల మరమ్మతులకు రూ.36.50 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలియజేశారు. దోమకొండ యంపిపి నూతన భవనానికి కోటి రూపాయలు, బీబీపేట గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు అసంపూర్తిగా వున్న కామారెడ్డి యంపిపి భవనాన్ని పూర్తి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల త్యాగాలను తమ ప్రభుత్వం గుర్తుంచుకున్నదని అంటూ, ఆ సభలో పంపిణీ చేసిన ఏడు ట్రాక్టర్లలో ఒకటి కార్గిల్‌ అమరవీరుల కుటుంబానికి, ఇంకోటి తెలంగాణ అమరవీరుల కుటుంబానికి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలోని రైతుల సంక్షేమం కోసం కాకతీయులు నిర్మించిన వేలాది చెరువులు, గత పాలకుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురయ్యాయని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా గత సంవత్సరం 700 చెరువులను 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పునరుద్ధరణ చేసుకున్నామన్నారు. గత పాలకులు రూపొందించిన ప్రాజెక్టుల డిజైన్‌ ప్రకారం వెళితె మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలుపుతున్నదని, కాబట్టి ప్రాజెక్టు నిర్మించే అవకాశం లేదని తెలియజేశారు. గత పాలకులు కేవలం ప్రజలను మభ్య పెట్టడం కోసం ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టు పేరిట కాలువలను నిర్మించడానికే రూ.9,500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని అన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదులు గోదావరిలో కలిసే దగ్గర రోజుకు సుమారు 45 టిఎంసీల నీరు కిందికి పోతున్నదని అంటూ, నీరు ఎక్కువగా వుండే చోట ప్రాజెక్టులను నిర్మించాలనేదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో 10 రకాల కూరగాయల విత్తనాలను కేవలం పది రూపాయలకే అందజేశారు. జిల్లాలోని మొత్తం 13 వేల మందికి విత్తనాలను అందజేశారు. 20 కోట్ల బ్యాంకు లింకేజిని మహిళా సంఘాల కోసం మంత్రి కేటీఆర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ గాడిలింగం, జడ్పీ ఛైర్మన్‌ ధపేదార్‌ రాజు, ఎంపి బీబీపాటిల్‌, రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రేమండ్‌ పీటర్‌, ఐటి సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, గ్రామీణాభివృద్ధి కమీషనర్‌ అనితా రామచంద్రన్‌, స్త్రీనిధి ఎండి విద్యాసాగర్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ డిప్యూటీ కమీషనర్‌ పి.రామారావు, జిల్లా కలెక్టర్‌ డా__ యోగితా రాణా, జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్చి11న అన్ని గ్రామాలలో పాస్‌ పుస్తకాల పంపిణీ కాళేశ్వరం ఓ అద్భుతం బంగారు బాటలో ఆరోగ్య తెలంగాణ! ‘మిషన్‌ కాకతీయ’ ఫలితాలు మన సీమలో పొలాల పండుగ ఏడాదిలో తొలి పండుగ ‘ఉగాది’
అలుపెరగని ఆలే ఆదర్శం......తరం తరం నిరంతరం ప్రతి క్షణం పరుగే....ఓ పోరాటం...ఈ జీవితం.... ఏదో తెలియని బాంధవ్యం....!! గాలి వాటంగా సాగే జనాలు మనతో పాటు...!! చివరి వరకు వెంట ఉండే పరిమళాలు....!! ఆకాశం వర్షించడం ఏంటో....!! రాత రాసింది చెప్పాలంటే...... వద్ద బుధవారం, అక్టోబర్ 31, 2012 4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి ఎంతగా అనుకున్నానో.....వెళ్ళాలని....కాని వెళ్ళలేక పోతున్నాను ...నాకు ఎంతో ఇష్టమైన మా శ్రీలత టీచర్ గారి రిటైర్మెంట్ పండుగకు....చాలా బాధగా వుంది...ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న మమ్మల్ని గుర్తు ఉంచుకుని మరీ రమ్మని పిలిచినా వెళ్ళలేని పరిస్థితి..... ఒక్కోసారి అంతే..మనం ఎంతగా అనుకున్నా వెళ్ళలేము.... టీచర్ గారు పాటలు బాగా పాడే వారు పెద్ద పుస్తకంలో బోలెడు పాటలు ఉండేవి.... డాన్సు కుడా బాగా నేర్పించేవారు. ఒకసారి పాటల పోటికి వెళ్తానంటే నాకు నచ్చిన పాటను నేర్పించి పంపారు...కాక పొతే నాకు బహుమతి రాలేదనుకోండి....అక్కడా రాజకీయాలే కదా....!! అయినా నాకన్నా బాగా పాడారులెండి...-:)...!! తరువాత కూడా...చాలా రోజులకి టీచర్ గారి దగ్గరకు వెళ్తే అచ్చం మా అమ్మాయి కూడా నీ లానే అల్లరి చేస్తోంది అని ముద్దుగా తిట్టారు....ఆ మద్య చిన్నప్పటి నేస్తాలు అందరమూ కలిసినప్పుడు టీచర్స్ అందరిని కూడా పిలిచి మాకు తోచినట్లుగా గౌరవించాము....ఆరోజు నన్ను ఎప్పుడు చూస్తానా అని వుందని అందరితో అన్నప్పుడు భలే సంతోషం వేసింది... ఎందరినో....మంచిగా తీర్చిదిద్దిన మా శ్రీలత గారు మళ్లి జన్మలో కూడా టీచర్ గానే పుట్టాలని వుందని మాలాంటి వారే తనకు శిష్యులుగా కావాలని చెప్పారు....మేమందరం(విద్యార్ధులు) తన ఆస్థి అని గొప్పగా చెప్పుకున్నారు....ఇంతకన్నా మాకు మాత్రం ఏం కావాలి... రేపు పదవీ విరమణ చేస్తున్న ప్రియాతి ప్రియమైన శ్రీలత టీచర్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఇంకా మాలాంటి ఎందరినో తయారు చేయాలని ఎప్పటికి మీ చిరునవ్వు అలానే వుండాలని కోరుకుంటూ ప్రేమతో....మీ ప్రియ శిష్యురాలు రాత రాసింది చెప్పాలంటే...... వద్ద మంగళవారం, అక్టోబర్ 30, 2012 2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి నేను - అహం - దేవుడు కొందరికి నేను అన్న అహం చాలా ఎక్కువగా వుంటుంది.... కొందరేముంది అందరమూ అనుకుంటాము...నాకు నేను గొప్ప అని అది మామూలు విష్యం. కాకపొతే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే చాలా కొద్ది మందికి నేను అన్న అహంకారం అహంతో మిళితమై పోయి ఉంటుంది...మనకి మనం గొప్ప కావచ్చు కాని దేవుని కన్నా గొప్పవాళ్ళం కాలేము కదా ఎన్ని జన్మలెత్తినా...!! దేవుడు మన దగ్గరికి వస్తాడు కనిపిస్తాడు ఎప్పుడంటే...నేను అన్న మన అహం తొలగినప్పుడు...!! గుడికి వెళ్లి వచ్చినంత మాత్రాన మనం పవిత్రులమై పోము...వెళ్ళనంత మాత్రాన అపవిత్రులం కాము...ఎన్ని సార్లు గుడికి వెళ్ళాము అని కాదు ఎంత బాగా దేవుని దర్శించుకున్నాము...మనసు ఎంత నిర్మలంగా ఉంచుకున్నాము..మనం చేసే పని వల్ల కాని, మన మాటల వల్ల కాని ఎదుటి వాళ్ళు ఎవరైనా బాధ పడుతున్నారేమో అని మాత్రం ఆలోచించం...వయసు తో పాటు కొంత మందికి బుద్ది పెరుగుతుంది...మరి కొంతమందికేమో...మందగిస్తుంది....!! మన గొప్ప మనం డబ్బా కొట్టుకుంటే ఎలా..!! నలుగురూ డప్పు కొడితే...బావుంటుంది కదూ..!! నా వరకు నేను అనుకుంటాను నేను చాలా బాగా నా బాధ్యతలు బంధాలు నిర్వర్తిస్తున్నానని...కాని లోటుపాటులు ఎన్ని వున్నాయో....నాకు తెలియదు కదా...!! బాధితులకు తెలుస్తుంది...!! కాకపొతే ఏంటంటే...ఈ రోజుల్లో అన్ని బంధాలు బాధ్యతలు డబ్బుతో మాత్రమె ముడి పడి వున్నాయి...అది ఏ బంధమైనా కానివ్వండి..డబ్బే మూలం...!! అయినా దేవుడే అందరికి మంచివాడు కాదు..అలాంటప్పుడు మనం మాత్రం ఎంత వరకు మంచిని డబ్బిచ్చి కొనుక్కోగం చెప్పండి..?? -:) పుడుతూ ఏమి తీసుకురాము...పోతూ ఏమీ తీసుకువెళ్ళలేము...అయినా ఎందుకో అహాన్ని వీడలేము...అదే మన బలహినతేమో..!! మహాత్ములకు మనకు మధ్య తేడా అదే కదా...-:)...!! గమనిక: ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు కోపం తెచ్చుకోకండి ఎవరూ...!! కాస్త ఆలోచించండి అంతే..!! రాత రాసింది చెప్పాలంటే...... వద్ద సోమవారం, అక్టోబర్ 29, 2012 4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి బతుకు పయనానికి....అన్వేషణ. ఆట ఆట దేవుడు మనతో ఆడే ఆట జీవితం జీవితం ప్రతి క్షణం పోరాటం అయినా పోరాటం తప్పదు....జానెడు పొట్టకు... పయనాన్ని సాగిస్తాం...రేపటి మీద ఆశతో... ఈ రోజు నిరాశని మర్చిపోయి...!! ఇదే సగటు మనిషి జీవన విధానం.!! పుట్టినరోజు శుభాకాంక్షలు రాత రాసింది చెప్పాలంటే...... వద్ద ఆదివారం, అక్టోబర్ 28, 2012 5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి ఈ రెప్పపాటు జీవితం కోసమే...!! ఎవరైనా తల వంచాల్సింది చావు ముందే...!! వయసు తో పని లేదు...గొప్పా బీదా తేడా లేదు అందరూ సమానమే...అందరికి సమ న్యాయమే..!! రాత రాసింది చెప్పాలంటే...... వద్ద శుక్రవారం, అక్టోబర్ 26, 2012 3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి గుర్తు వచ్చిన మధుర క్షణాలు....!!
నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు....ఓ రెండేళ్ళ పాపాయి నాకు మంచి నేస్తం....!! ఆడినా పోట్లాడినా ఎక్కువగా నాతోనే...మా ఎదురు ఇంట్లో ఉండేవాళ్ళు. నాకేమో అమ్మాయిలంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి....పసిపిల్లలను కుడా అబ్బాయిలను ఎత్తుకునేదాన్ని కాదు....-:) పాపాయి వాళ్ళ అమ్మ..అబ్బాయిలు అస్సలు ఇష్టం లేదు కదా మరి నీకు అబ్బాయిలైతే ఏం చేస్తావు అంటే నీకిచ్చేస్తాను అన్నా..!! చూడటానికి ఇంటికి వెళ్తే అనిపించింది నాతో ఆడి పోట్లాడిన ఆ పిల్లేనా అని..!! రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయా అనిపించింది....నేను తెలిసిన మా వాళ్ళు కూడా నన్ను ఇలానే అంటూ వుంటారు....నేను కూడా బానే అల్లరి చేసేదాన్ని , పోట్లాదేదాన్ని..కబుర్లు కూడా బాగా చెప్పేదాన్ని...!! మా పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తూ వుంటారు...బొమ్మలు ఎన్ని వున్నా ఇంకా కొనమంటే నేను వాళ్ళను తిడితే మా అమ్మ వెంటనే నువ్వు నీకు నచ్చిన బొమ్మ ఇచ్చే వరకు ఊరుకోలేదులే....ఎవరింటికో వెళ్తే వాళ్ళ ఇంట్లో బొమ్మ చూసి అదే కావాలని పేచి పెట్టి మరీ బొమ్మ తీసుకున్నావు...దాన్ని వెంటనే పాడుచేసావు...మరి వాళ్ళనెందుకు తిడతావు అని నా మీద పోట్లాటకు వస్తుంది... ఇక నా కొడుకులకు పండగే మా అమ్మ నన్ను తిడుతూ వుంటే..!! చిన్నప్పటి కబుర్లు ఇలా ఎవరైనా గుర్తు చేస్తూ వుంటే భలే బావుంటుంది కదూ.....!! రాత రాసింది చెప్పాలంటే...... వద్ద గురువారం, అక్టోబర్ 25, 2012 3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి నేనంటే నాకిష్టం...నాకన్నా నువ్విష్టం ఇష్టం మాత్రమె తెలిసిన నాకు... ప్రేమ అంటే మాత్రం తెలియదు!! దూరంగా ఉన్నప్పుడు దగ్గరతనం అనిపించింది...!! మాటలు లేనప్పుడు వెలితిగా అనిపించింది...!! మర్చిపోవడం తెలియడం లేదు పాపం.!! మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనమే సర్దుకోవాలి...!! ఈ తికమక ఏమిటో మరి..?? ఆ ఆకాశం ఈ సముద్రం కలిస్తే...?? ఎప్పటికి నిజం కాదు ఈ ఊహ...!! అయినా అందమైన నిజం కాని వాస్తవమే...!! ఎప్పటికి కలుసుకోలేవు....కాని... అదే ఈ సృష్టి లోని వింతైన వి..చిత్రం...!! సడి లేని గుండె గూటిలో.... నీ గురుతు గా... నువ్వు నా చేరువలోనే ఉన్నావని తలపిస్తూ...!! అయినా కానరాని నీ జాడ కోసం.... ఎర్ర బస్సు ఎక్కొచ్చిన నేను....కూడా!! ఎర్ర బస్సెక్కి ఇంజనీరు అయిపోదామని వచ్చేసి మొత్తానికి ఇంజనీరునైపోయి....అలానే నాన్న ఫ్రెండ్ నరసరాజు అంకుల్ పుణ్యమా అని టికెట్ కుడా అంకులే తీసుకుంటే ఎయిర్ బస్సు ఎక్కి అమెరికాకి కుడా ఎల్లోచ్చేసాను...కాకపొతే అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది ఎర్ర బస్సెక్కిన మనమేనా ఇన్ని చేసింది అని బోల్డు ఆశ్చర్యం కుడా వేసేస్తూ వుంటుంది....చెన్నైలో విమానం ఎక్కాను అని తెలియకుండా ఎక్కేసాను.. విమానం కిటికీ లో నుంచి ఆకాశం చూడటం తో మొదలు పక్కన అమ్మాయి సాయం తో మొత్తానికి అమెరికాలో కాలు పెట్ట్టాను...అన్నయ్య ఎయిర్పోర్టు కి వచ్చి కార్ సీట్ బెల్టు పెట్టుకోవడంతో మొదలు ఇంటికి తీసుకు వెళ్లి ఆన్ని చెప్పడం స్టేట్ ఐడి కోసం తీసుకు వెళ్ళడం.. ఎస్కలేటర్ ఎక్కడానికి దిగడానికి మన్మధుడు లో బ్రమ్మానందం లా కాస్త పడుతుంటే...అన్న కూతురు సుమీ నవ్వడం...నా కోసం వాళ్ళు తెలుగులో కస్టపడి మాట్లాడటం ..భలే బావుండేది...ఒక వారం తరువాత కంపెని గెస్ట్ హౌస్ కి పంపడం కావాల్సినవి కొని పెట్టి....కాక పొతే అసలైన బియ్యం మర్చిపోయాము కొనడం...ఒక్కళ్ళమే వుండటం భయం భయం గా....హాల్లో సోఫాలో పడుకుని బ్లైండ్స్ లో నుంచి చూడటం నిద్ర లేకుండా....పొద్దున్నే ఎండ చూసి అబ్బో ఎండా అని సంబరపడి తీరా ఎండలోకి వెళ్తే చలి...!! మొదటగా ఒక ఆమె వచ్చింది ఎంతసేపు ఫోను వదలకుండా వుండేది...నాకేమో ఏమిలేదు తరువాత ఒక ఫామిలి వచ్చారు....బానే వుంది వాళ్ళతో...వాళ్ళ కోసం వచ్చి నాకు ఫ్రెండ్స్ అయ్యారు సిరి సీతారాం. కాక పొతే మొదటి ఆమెతో పడలేక అన్నయ్యకు ఫోన్ చేస్తే వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఒక పది రోజుల్లో మొత్తానికి చికాగో వెళ్ళాను....అన్నట్టు మొదటగా అమెరికాలో కాలు పెట్టింది వాషింగ్టన్...బాల్టిమోర్ అన్న వాళ్ళ ఇల్లు..పారాడైం కంపెనీ గెస్ట్ హౌస్ లో కస్టాలు...అవసరానికి డబ్బులు ఇచ్చిన నరసరాజు అంకుల్ ... అది అక్కడికి. అమెరికా వెళ్ళిన తరువాత నేను ఒక్కదాన్నే అని అనుకోకుండా నన్ను భయపడనీకుండా రోజు ఫోను చేసి మాట్లాడిన సతీష్...నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి తెసుకు వెళ్లి కంపర్ట్ కొని పెట్టిన కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ...విని రమేష్ యశోద అన్నయ్య వాళ్ళ ఇంట్లో కలవడం...థాంక్స్ గివింగ్ కి సిరి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తే అన్నయ్య వచ్చి ఇంటికి తెసుకువెళ్ళడం...తరువాత చికాగో ప్రయాణం నాకు కొత్త అని ఫ్లైట్ గెట్ వరకు వచ్చి ఎక్కించిన సుమీ కృష్ణ....పది అడుగుల స్నో లో చికాగో లో కాలు పెట్టడం కాబ్ ఎక్కడం పాపం నేను మోయలేను అని కాబ్ డ్రైవర్ నా సూట్కేస్లు తేవడం ...ఏమి తెలియని నేను అలా అలా కాస్త కాస్త అలవాటు కావడం....
చికాగో లో హెచ్ ఎన్ సి లో ట్రైనింగ్ పీపుల్ సాఫ్ట్ లో...వినయ్ గారు మంజుల గారు బ్రమ్మయ్య కైలాష్ షన్ముఖ్ మూర్తి ఇంకా కొంత మంది పరిచయాలు...నా పుట్టిన రోజుకి కొద్ది పరిచయం లోనే కేకు తెచ్చి సెలబ్రేట్ చేసిన అందరు...అది ఐయ్యాక కార్సన్ సిటి లో మొత్తానికి ఉద్యోగం వచ్చింది వి సి ++ లో లెండి....చికాగో నుంచి ప్రయాణం మద్యలో ఫ్లైట్ మిస్ ఐయ్యి ఒంటారియో లో వుండటం ఆకలికి ఏమి తినాలో తెలియని పరిస్థితి లో పిజా తినడం ...మరుసటి రోజు రెనో లో దిగి కాబ్ లో కార్సన్ సిటి కి వెళ్ళడం ...అబ్బు రూము లో నాలుగు రోజులు సంపత్ ఇంట్లో మద్యానం భోజనాలు ..కోక్ అలవాటు లేని నేను టిన్ బాగ్ లో అలానే వుంచడం ...సంధ్య శ్రీనివాస్ శ్యాం పరిచయాలు...తరువాత కాలే కుటుంబం తో ఒక నెల రోజులు షేర్ చేసుకుని ఉండలేక మల్లి వేరే రూము లోకి మారి పోవడం రోజు సంపత్ జీప్ లో వెళ్ళడం మద్యానం మా ఇంట్లో భోజనం ఇలా బానే వుండేది. కైలాష్ ఫ్రెండ్ నాకు ఫోను లో హెల్ప్ చేసేవాడు వి సి ++ లో....కొత్తగా వెళ్ళినప్పుడు కొద్ది పరిచయం లో డబ్బులు కావాలేమో అని కుడా అడిగిన మొదటి వ్యక్తీ కైలాష్..!! మరి కొన్ని కబుర్లు మళ్లి ఎప్పుడైనా..... రాత రాసింది చెప్పాలంటే...... వద్ద శనివారం, అక్టోబర్ 13, 2012 5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి నువ్వు లేని మరుక్షణం .... నిజం కాని స్వప్నాన్ని...... నీకు అక్కర లేని నేను నాకు వద్దు..... అందుకే నాకోసం నువ్వు వచ్చే క్షణం కోసం...!! క్రొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్‌లు (Atom) జీవితం గురించి ఓ మంచి పాట
తాజా వార్తలు ఎన్టీఆర్, బాబు వలకు చిక్కినట్టేనా ! విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై మ‌ళ‌వికా నాయ‌ర్ కామెంట్స్‌.. Home > Latest News > పవన్ తో టీ తాగాలంటే పదిలక్షలా? పవన్ తో టీ తాగాలంటే పదిలక్షలా? పవన్ కల్యాణ్ కు సంబంధించి ‘టీకప్పులో తుపాను’ వంటి ఒక దుమారం రేగి అంతలోనే చల్లారిపోయింది. జనసన అధినేత పవన్ కల్యాణ్.. గత ఆదివారం నాడు హైదరాబాదులోని ఒక అయిదు నక్షత్రాల హోటల్లో కాపు కులానికి చెందిన చాలా మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, బిగ్ షాట్స్ తో కలిసి సమావేశం నిర్వహించారు. దీనికి మీడియా కూడా హాజరైంది. అయితే ఒక టీవీ న్యూస్ ఛానెల్.. ఈ సమావేశం గురించి వివాదాస్పద కథనాన్ని ప్రసారం చేసింది. పవన్ రహస్య సమావేశం నిర్వహించారని, కేవలం చందాలు పోగేయడానికే ఈ సమావేశం నిర్వహించారని.. వచ్చిన వాళ్లంతా అక్కడికక్కడే భారీ విరాళాలు ప్రకటించారని అందులో చెప్పారు. ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ ఇలా కాపు కుల పెద్దలనుంచి భారీ విరాళాలు పోగేస్తున్నాడంటూ, అందుకోసం రహస్య భేటీలు నిర్వహిస్తున్నాడంటూ ప్రచారం చేయడంతో వివాదం రేగింది. మీడియాను కూడా అనుమతించిన తర్వాత.. ఇక ‘రహస్యం’ ఏమున్నదని.. జనసేన శ్రేణులంతా విరుచుకుపడ్డారు. రహస్యం అనే పదం వాడినందుకు ఆ ఛానెల్ అడ్డంగా దొరికిపోయింది. కాకపోతే.. ఆ కథనంలో మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. పవన్ తో ‘హై టీ’ అంటూ ఆ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఒక్కొక్కరు కనీసం పదిలక్షల రూపాయలు కట్టిన వారికి మాత్రమే సమావేశానికి ఇన్విటేషన్లు అందాయంటూ ఛానెల్ ఆరోపించింది. కానీ.. దానిని రహస్య సమావేశం అంటూ రంగు పూయడం వల్ల, అదికాస్తా వివాదంగా మారిపోయి… అందులోని ఇతర చందా దందాల ఆరోపణలన్నీ మరుగున పడిపోయాయి. రాజకీయ నాయకులు భారీ మొత్తాల్లో చందాలు వసూలు చేయడం కొత్త విషయం ఎంతమాత్రమూ కాదు. ఈ ‘హైటీ’ లాంటి కార్యక్రమాలను పెద్దపెద్ద జాతీయ పార్టీలు కూడా నిర్వహిస్తుంటాయి. తెరాస అధినేత కేసీఆర్ పార్టీకోసం కూలి పనులు చేసి డబ్బు సంపాదిస్తుంటారు. ఒకరోజు టీకాచినందుకు పదిహేను లక్షల కూలి, ఒకరోజు ఇస్త్రీ చేసినందుకు పదిలక్షల కూలి… ఇలా వసూలు చేస్తుంటారు. కాకపోతే… పవన్ కల్యాణ్ ‘హై టీ’ అని పేరు పెట్టారు. ఈ చందాల వ్యవహారాన్ని ఎవ్వరూ తప్పు పట్టడం లేదు గానీ.. ఎంట్రీ ఫీజులాగా నిర్ణయించారని వస్తున్న విమర్శలను బట్టి.. పవన్ తో టీ తాగడానికి పదిలక్షల రూపాయలు చెల్లించాలా? అని ఆశ్చర్యపోతున్నారు. మరి పవర్ స్టారా? మజాకా? ‘అరవింత సమేత’ ఆ ఆకుల కోసం అన్ని లక్షలా! » చెన్నైలో పవన్ కీలక ప్రకటన ! అయ్యో ..పవన్ వాళ్ళను ముంచాడే! ఏం ఇన్నాళ్ల‌కు కానీ జ‌గ‌న్ ఏం రెడ్డో.. గుర్తుకు రాలేదా.. ప‌వ‌న్‌? స్పీకర్ కు ఇదే ఆఖరి పోటీనా.. ఇతర వ్యాధులు హెల్త్ టిప్స్ -- వ్యాధులు -- డయాబెటిస్ కేన్సర్ హార్ట్ బీపీ చర్మం ఎముకలు ఈఎన్‌టీ కళ్లు డెంటల్ ఎసిడిటీ, గ్యాస్ ఇతర వ్యాధులు హెల్త్ టిప్స్ స్త్రీల ఆరోగ్యం పిల్లల సంరక్షణ యోగ, ధ్యానం 14-05-2018: చిగుళ్ల వ్యాధులు గుండె జబ్బులకు దారి తీస్తాయనైతే తెలుసు. కానీ ఇప్పుడు చిగుళ్ల వ్యాధులు అన్నవాహిక కేన్సర్‌కు దారి తీస్తాయనే కొత్త విషయాన్ని బయటపెట్టారు పరిశోధకులు. ‘ కేన్సర్‌ రీసర్చ్‌’ అనే ఒక జర్నల్‌లో ఇటీవల ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ కేన్సర్‌ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న కేన్సర్‌ మరణాల్లో అన్నవాహిక స్థానం ఆరవది. ఈ వ్యాధి చాలా వరకు బాగా ముదిరాకే బయటపడుతుంది. సాధ్యమైనంత వరకు ఈ వ్యాధిని చాలా మందుగానే గుర్తించే ప్రయత్నం చే యాలి. చిగుళ్ల వ్యాధులకు దారి తీసే బ్యాక్టీరియా రెండు రకాలు వాటిల్లో టానెరెల్లా ఫార్సీథియా అనే బ్యాక్టీరియా ఒకటి. అన్నవాహిక కేన్సర్లకు అతి పెద్ద కారణం ఈ బ్యాక్టీరియాయే. ఇది కాకుండా స్టెప్టోకాకస్‌, నీసేరియా అనే బ్యాక్టీరియాలు కూడా చిగుళ్ల వ్యాధులకు మూలమవుతాయి. కాకపోతే వీటికి అన్నవాహిక కేన్సర్‌ను కలిగించే గుణం చాలా తక్కువ. ఏమైనా నోటిలో బస చేసే బ్యాక్టీరియా గురించిన అవగాహన ఇంకా ఇంకా పెరగాల్సి ఉంది. ఈ అవగాహనే అన్నవాహిక కేన్సర్‌నుంచి ఎంతో కొంత విముక్తం కావడానికి తోడ్పడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఎప్పుడో ఏదైనా నమస్య తలెత్తినప్పుడే అని కాకుండా తరుచూ దంత పరీక్షలు చేయించుకోవడం, నిరంతరం చిగుళ్ల శుభ్రత విషయంలో శ్రద్దవహించడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు అని కూడా వారంటున్నారు. మెరిసే పలువరస కోసం... ఎత్తుపళ్లతో ఇబ్బందిగా ఉంది! చిగుళ్లు బలంగా ఉండాలంటే.. నోటి దుర్వాసన వదిలేదెలా? తళతళలాడే దంతాల కోసం!! పంటి వైద్యంలో సంచలనం.. ఆరోగ్య రహస్యాలు ప్రసవం తర్వాత కోరికలు... వీటిని తీసుకుంటే మేలు! చికిత్స ఉంది! భయం లేదు!
ఈ వేసవిలో హైదారాబద్ తాగునీటి కష్టాలుండవు- మంత్రి కెటి రామారావు _ PoliticalFactory కేసీఆర్ నిండు నూరేళ్లు సల్లగా బతకాలి : 90 ఏళ్ల రైతు సిరిపురం సత్తెమ్మ దీవెన హుస్నాబాద్ శాసనసభ నియోజక వర్గంలో రైతు బంధు కార్యక్రమం సూపర్ హిట్ పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన – రైతులకు పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణి ప్రజల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం : టి.డి.పి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల సారంగపాణి దేశానికి అన్నం పెట్టే రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతోనే రైతు బంధు పథకం : ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పాలకుర్తి శాసనసభ నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమైన రైతు బంధు పథకం – పల్లె పల్లెన ఎర్రబెల్లికి ఘన స్వాగతం ఈ వేసవిలో హైదారాబద్ తాగునీటి కష్టాలుండవు- మంత్రి కెటి రామారావు గత ఏడాడి కన్నా కనీసం 100 యంఏల్ డిలా నీటి సరఫరా సామర్ధ్యం పెరిగింది Next : మల్లన్నసాగర్ సొరంగం పనులను అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి హరీశ్ రావు 2017లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేయగలిగాం : పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అనేక పెళ్లిళ్లకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి ఉషాదయాకర్ రావు కరీంనగర్ లో హౌజ్ వైఫ్ చిన్న సినిమా షూటింగ్ ప్రారంభం టాలెంట్ హంట్ ద్వారా 11 మంది ప్రతిభావంతులకు అవకాశం! 15న కరీంనగర్ లో టాలెంట్ హంట్! మాస్ మహరాజా సెల్ఫీ ఇప్పుడు నెట్ లో హల్ చల్ నాకంటే గొప్ప నటుడు అక్షయ్ కుమార్ గుంటూరోడు మోషన్ పోస్టర్ ఐ మూవీ రాక్షసుడు డిస్నీ సినిమాలో.. చరణ్ సినిమా షూటింగ్ లో స్టార్లందరూ.. నీటిగాజులు (దీపం చెప్పిన కథలు) ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ఆంధ్రజ్యోతి హోం కొత్త నవలలు కొత్త క్రైమ్ కథలు కొత్త పుస్తకాలు గుర్తుకొస్తున్నాయి అక్బర్‌ చక్రవర్తి ఎవరి నుంచి నేర్చుకుంటాడు? బి. నరసింగరావు జీవిత కళా చలనచిత్ర యాత్ర హెచ్‌. రమేష్‌బాబు సి.యస్‌.రాంబాబు పూర్ణ యాత్రా స్పెషల్(బెలగాం సెంటర్ కథలు-6) ఈ తరం గాంధీ బాలరాజు (బెలగాంసెంటర్ కథలు–-4) ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ఆంధ్రజ్యోతి హోం కొత్త నవలలు కొత్త క్రైమ్ కథలు కొత్త పుస్తకాలు గుర్తుకొస్తున్నాయి డా. వేదగిరి రాంబాబు డా. ఖాదర్‌ వలి మజ్జిగౌరమ్మ (బెలగాం సెంటర్ కథలు -17) సూసైడ్‌ నోట్‌ చింతకింది శ్రీనివాసరావు ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ఆంధ్రజ్యోతి హోం మొట్టమొదటిసారి త్రిపాత్రాభినయం చేసి.. కెరీర్‌లో బెస్ట్ హిట్ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలయిన ‘జై లవకుశ’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. జై క్యారెక్టర్‌తో మాస్ వర్గాలను, లవ, కుశ క్యారెక్టర్లతో క్లాస్‌ను మెప్పిస్తూ.. సెంటిమెంట్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. నివేథా థామస్, రాశీఖన్నా హీరయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. రావణుడిగా ఎన్టీఆర్‌ను మలిచిన దర్శకుడు బాబీపై అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొడుతోంది. తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి- రిజిస్ట్రేషన్ ఉచితం! 'తొలిప్రేమ'కి రెండు వారాల్లోనే రికార్డు కలెక్షన్లు అమెరికాలో రికార్డుస్థాయి వసూళ్లతో అదరగొడుతున్న ‘అ.!’ ‘అ..!’ సినిమాకు ప్రీమియర్ కలెక్షన్లు ఎంతంటే.. ఈ ఒక్క ట్వీట్ చాలు.. అ..! సినిమా ఎలా ఉందో చెప్పేందుకు.. మలేసియాలో ‘పద్మావత్‌’పై నిషేధం పండుగరోజు ఏ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయంటే.. టాప్-10లో రెండు పవన్, ఎన్టీఆర్‌ సినిమాలు ట్రావెల్ ఏజెన్సీలు భారతీయ దేవాలయాలు భారతీయ రెస్టారెంట్లు భారతీయ గ్రాసరీ స్టోర్స్ ముఖ్యమైన పత్రాలు బ్యాంకింగ్, వ్యాపారం ఆరోగ్యం- బీమా తాజా వార్తలు మరిన్ని బొమ్మలో దెయ్యం దాగుందని.. వైరల్ వీడియో.. ప్రియురాలు పిలిచే..... తాజా వార్తలు ‘మై డియర్ మార్తాండం’ టీజర్…పక్కా కామెడీ ముసుగు తొలిగింది.. బాబు పయనం ఆ పెద్ద పార్టీ వెంటే! అమ్మ స‌బ్బం… బాబును ఇలా మేనేజ్ చేస్తున్నావా..! Home > Latest News > ఆ లేడీ లీడర్ వైసీపీ ఎంట్రీకి జగన్ బ్రేక్ « ఎన్టీఆర్ మాటలు విని వారం నిద్రపట్టలేదు : రాజేంద్ర ప్రసాద్ అక్కడ ఒక్కసారి ఓడితే..అంతే మళ్లీ ఛాన్స్ ఉండదు! » ఆనంకు జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఇదే.. అవిశ్వాసంపై చ‌ర్చ‌.. వైసీపీ ఎంపీల‌కే క్రెడిట్‌..! ‘సాక్ష్యం’కి సెన్సార్ షాక్ కాస్టింగ్ కౌచ్ పై కాజల్ షాకింగ్ రియాక్షన్ విజయ్ దేవరకొండకు వర్జిన్ టెస్ట్ ! బీటెక్ బాయ్ ‘పేపర్ బాయ్’గా టీజర్! టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల బీభ‌త్సం.. ఏం జ‌రిగింద‌ని?
ఒక చెత్త కథ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ఆంధ్రజ్యోతి హోం కొత్త నవలలు కొత్త క్రైమ్ కథలు కొత్త పుస్తకాలు గుర్తుకొస్తున్నాయి అక్బర్‌ చక్రవర్తి ఎవరి నుంచి నేర్చుకుంటాడు? బి. నరసింగరావు జీవిత కళా చలనచిత్ర యాత్ర హెచ్‌. రమేష్‌బాబు సి.యస్‌.రాంబాబు ఎన్‌.కె. రామారావు ఆ పట్నం పేరెందుకు కానీ, దానికి ఓ పాతిక మైళ్ళ దూరంలో కృష్ణానది ఒడ్డున పెట్టిన ఒక సిమెంటు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఫ్యాక్టరీ టౌన్‌షిప్‌లో నా క్వార్టర్‌ పక్కనే సుబ్బారావు, సుమిత్రలు కాపురం చేస్తున్నారు. వాళ్ళ పెళ్ళి అయి ఇంకా నిండా ఏడాది కాలేదు.ఒకనాడు పొద్దున్నే సుబ్బారావు పరుగెట్టుకొచ్చి ‘‘కొంప మునిగింది బాబాయి’’ అంటూ ఆయాసం తీర్చుకునే ప్రయత్నంలో పడ్డాడు. నేను బైనాక్యులర్స్‌తో కృష్ణానదికేసి చూస్తే మామూలుగా చిక్కిపోయే కనిపించింది, మరి వీడి కొంపెట్లా మునిగిందబ్బా నా కొంపకేం కాకుండా అని ఆలోచనలో పడ్డాను.‘‘బాబాయి - మీ అమ్మాయి - సరేసరే - నీది మట్టిబుర్ర కదా - విడమర్చి చెబుతాను. నా భార్య సుమిత్ర ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. ప్రొద్దుటినుంచి పిచ్చిచూపులు - అర్థంకాని కలవరింతలు. విషం ఏమైనా తెలిసో తెలియకో పుచ్చుకుందంటావా బాబాయి?’’ ఆదుర్దాగా అడిగాడు.‘‘మీ మామ చెంగల్రావు నీకివ్వవలసిన కట్నం లాంఛనాలు ముట్టచెప్పాడన్నావుగా’’ అనుమానంగా అడిగాను.‘‘ఛాఛా... అలాంటిదేమీ కాదు బాబాయి. సుమిత్రను నేను ఎంత అల్లారుముద్దుగా - అనకూడదేమో ప్రేమగా చూసుకుంటానో నీకు తెలుసుగా. ఈ అడవిలో ఆవిడకు పొద్దుపోదు కాబట్టి రెండు వారపత్రికలకు చందా కట్టాను. మాంచి జపాన్‌ సంతతికి చెందిన టి.వి. కొనిపెట్టాను. కొత్త సినిమాల పేర్లు, హింతె నటీమణుల పేర్లు ఆవిడకు కొట్టిన పిండి అనుకో.’’‘‘ఈ హింతె నటీమణులెవర్రా?’’‘‘అందుకే నీది మట్టిబుర్ర బాబాయి. తెలుగులో నటీమణులు లేరుగా! అంచేత హిందీ నుంచి దిగుమతయి తెలుగులో నటిస్తారన్నమాట. నటిస్తారే తప్ప మాట్లాడరు. వాళ్ళకు హింతె నటీమణులని నేను పేరుపెట్టుకొన్నాను - ముద్దుగా షార్టుగా ఉంటుందని. బాగుందా!’’‘‘ఏడిశావు గానీ ముందు సుమిత్ర సంగతి చూడు’’ అంటూ వాడి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాను. సుమిత్ర కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. ఉండీ ఉండీ ఏదో గొణుగుతోంది కాని మాట స్పష్టత లేదు. పెద్దరికం ఆపాదించుకొని సుమిత్ర దగ్గరగా వెళ్ళి ‘‘అమ్మాయ్‌, ఏమైందమ్మా. నేను పక్కింటి అంకుల్‌గార్ని. నీ బాధ నాకు చెప, చిటికెలో తీరుస్తాను’’. ఎందుకు మెరిశాయో నా కళ్ళముందు దీపావళి టపాకాయల మెరుపులు మెరిశాయి. సుమిత్ర నన్ను లాగి చెంపమీద కొట్టిందన్న సంగతి పది నిముషాల తరువాత సుబ్రావ్‌ చెబితే తెలిసింది. నాకు కాలేజీలో ముగ్గురమ్మాయిలు వేరువేరు సంఘటనల్లో చెంపవాయించిన అనుభవం ఉంది. పెళ్ళయిన తరువాత నేను చేయని తపకు చెంపదెబ్బ తిన్న మొదటి అనుభవం ఇది. పాపం సుమిత్ర కావాలని కొట్టిందా - పిచ్చిలో అలా చేసిందని సరిపెట్టుకున్నాను. పూర్ణ యాత్రా స్పెషల్(బెలగాం సెంటర్ కథలు-6) ఈ తరం గాంధీ బాలరాజు (బెలగాంసెంటర్ కథలు–-4) ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ఆంధ్రజ్యోతి హోం కొత్త నవలలు కొత్త క్రైమ్ కథలు కొత్త పుస్తకాలు గుర్తుకొస్తున్నాయి అక్బర్‌ చక్రవర్తి ఎవరి నుంచి నేర్చుకుంటాడు? బి. నరసింగరావు జీవిత కళా చలనచిత్ర యాత్ర హెచ్‌. రమేష్‌బాబు సి.యస్‌.రాంబాబు ‘‘ధీరా! నన్ను స్కూల్లో దింపాలి పద’’ ఐదేళ్ళ బబ్లూ... వాడే ఆ పేరు పెట్టింది. తన చిన్ని చేతివేళ్ళు విప్పి సుధీర చేతిలో చాక్లెట్‌ పెట్టి, చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు. బబ్లూని చూస్తే సుధీర నాయక్‌కి ప్రత్యేకమైన అభిమానం. ఇంట్లో ఉన్నంతసేపూ ఒక్క క్షణం కూడా బబ్లూని వద లడు. వాడు దగ్గరకి రాగానే అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి. మనసు కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పూర్ణ యాత్రా స్పెషల్(బెలగాం సెంటర్ కథలు-6) ఈ తరం గాంధీ బాలరాజు (బెలగాంసెంటర్ కథలు–-4)
నైజాం ఫస్ట్ డే షేర్ ల్లో ప్రస్తుతం థర్డ్ ప్లేస్ ఎన్టీఆర్ దే. బాహుబలి వన్, టూ తరువాత అయిుదున్నర కోట్లతో థర్డ్ ప్లేస్ లో వున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును తానే దాటేలా కనిపిస్తోంది. నైజాంలో తొలి రోజు అరవింద సమేత వీర రాఘవ సుమారు ఆరు కోట్ల వరకు వసూలు చేసేలా కనిపిస్తోంది. ఫస్ట్ షో ముగిసి, సెకండ్ షో నెంబర్లు చూస్తుంటే కచ్చితంగా అయిదున్నర కోట్లను అయితే దాటుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే, ఆంధ్రలో మాదిరిగా రెండు వందలు, నూటాయాభై యూనిఫారమ్ రేటు అమ్మకున్నా, కొద్దిగా రేటు పెంచారు. అంటే 100 రూపాయిల టికెట్ మీద జీఎస్టీ ఎంత వుంటుందో ఆ మేరకు రేటు పెంచారు. అందువల్ల కలెక్షన్లు రెగ్యులర్ బిగ్ మూవీస్ కు ఫస్ట్ డే వుండే కన్నా 20శాతం ఎక్కువే వుండే అవకాశం వుంది. ఏ మాత్రం అదనంగా కలపకుండా వుంటే అయిదున్నర కోట్ల కు కాస్త అటుగా వుంటుంది. హీరో, రికార్డులు అంటూ కాస్త కలపడం అన్నది అందరి హీరోలకు జరిగే వ్యవహారం. అలా కలిపితే ఆరు కోట్ల వరకు వుంటుంది. నైజాం ఏరియాకు అన్నీ కలుపుకుని, దిల్ రాజు 18 కోట్లకు అరవిందను తీసుకున్నారు. ఈ లెక్కన ఫస్ట్ డే వన్ థర్డ్ రికవరీ వచ్చినట్లు అవుతుంది. 'పైసా వసూల్' అయినట్లే పూజాహెగ్డే తొలి సంపాదన ఎంతో తెలుసా? పంచాయతీ ఎన్నికలను ఎగ్గొట్టడం ఎలా? అత్యంత ప్రజాదరణ సినిమా రివ్యూ: హలో గురు ప్రేమకోసమే... సినిమా రివ్యూ: పందెంకోడి 2 'మీ..టూ..' - బిగ్‌ వికెట్‌ డౌన్‌ "ఎన్టీఆర్"కు షాకిచ్చిన విద్యాబాలన్.. పవన్.. సత్తా తేలిపోతుంది! పవన్ కు ఇంకాస్త పెరిగిన మీడియా బలం అప్పుడు సైరా.. ఇప్పుడు సాహో.. రెండూ అతడే ఓ గ్యాసిప్ మీద అంత హంగామా అవసరమా? సినిమా గాసిప్స్ ఓపెన్‌ హార్ట్‌ ఫైటింగ్‌ ఫిష్‌ ఈ పిల్లాడు పుషప్స్‌లో దిట్ట లైట్‌ హౌజ్‌ తయారు చేయడం ఎలాగంటే..? టాయ్స్‌కు ఓ హాస్పిటల్‌! మిరాకిల్‌ టవర్‌! భారత సంతతి విద్యార్థికి అరుదైన గౌరవం నటులు మరిన్ని.. విజయ్ దేవరకొండ నటీమణులు మరిన్ని.. ఈవెంట్స్‌ మరిన్ని.. హైదరాబాద్: శ్రీ సత్యసాయి నిగగామమ్‌లో జనతా ఎక్స్‌పో హైదరాబాద్‌లో హై లైఫ్ లగ్జరీ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ ‘వెంకటాపురం’ మూవీ ఆడియో లాంచ్ అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి టాప్ స్టోరీస్ Home టాప్ స్టోరీస్ రామ్ సినిమా బడ్జెట్ సమస్యతో ఆగిపోయిందట యంగ్ హీరో రామ్ ఇటీవలే ప్రవీణ్ సత్తారు తో ఒక సినిమా చేయడానికి అంగీకరించడమే కాకుండా ప్రారంభోత్సవం కూడా చేసిన విషయం తెలిసిందే . అయితే ప్రస్తుతం వినబడుతున్న కథనం ప్రకారం ఆ సినిమా ఆగిపోయిందని అంటున్నారు . అసలు రామ్ – ప్రవీణ్ సత్తారు ల కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా ……. … భారీ బడ్జెట్ అవుతుండటమే కారణమట ! మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ అవుతుండటం, అటు రామ్ కు కానీ ఇటు దర్శకుడు ప్రవీణ్ కు కానీ ఆ రేంజ్ లో మార్కెట్ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ రిస్క్ అవుతుందని భావించి డ్రాప్ అయ్యాడట స్రవంతి రవికిశోర్ . స్రవంతి మూవీస్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రవికిశోర్ మార్కెట్ విషయంలో బడ్జెట్ విషయంలో పక్కాగా ఉంటాడు . భారీ బడ్జెట్ తో సినిమా తీస్తే అది హిట్ కాకపోతే పెట్టిన మొత్తం పోవడం ఖాయం అందుకే ప్రాజెక్ట్ ఆపెయ్యడమే బెటర్ అని డిసైడ్ అయ్యాడట ! ఇక ఇప్పుడు మరో కథ ని రెడీ చేసే పనిలో పడ్డాడు ప్రవీణ్ సత్తారు . మరి రామ్ తో సెట్ అవుతుందా ? లేదంటే మరో స్టార్ హీరో కోసం వెళ్తాడా చూడాలి .ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడవేగ సక్సెస్ అయినప్పటికీ పెద్దగా లాభాలు రాలేదు ఎందుకంటే బడ్జెట్ ఎక్కువయ్యింది . యంగ్ హీరో రామ్ 2 కోట్లు నష్టపోయాడట దీపావళి కానుకగా సూర్య 36 ‘NGK’ (నంద గోపాలకృష్ణ) కారు యాక్సిడెంట్ లో అరెస్ట్ అయిన నటుడు సమంత “యూ టర్న్” ఫస్ట్ లుక్ విడుదల ! బెడ్ రూం కి రమ్మన్నాడట ఆ బయోపిక్ లో శృంగారం ఎక్కువే పవన్ , ప్రభాస్ అంటే చాలా ఇష్టమంటున్న భామ షూటింగ్ లో గాయాలపాలైన హీరోయిన్ రాజమౌళి కి షాక్ ఇచ్చిన సమంత “సాక్ష్యం” వరల్డ్ వైడ్ రైట్స్ సొంతం చేసుకొన్న ఎరోస్ సంస్థ ఆగస్టు 3న మహేష్ ప్లాప్ చిత్రం బ్రహ్మోత్సవం వైఫ్ ఆఫ్ రామ్ రివ్యూ చినబాబు రివ్యూ విజేత రివ్యూ క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన హీరో గారి భార్య బిగ్ బాస్ 2 వల్ల రెండు గంటలు బొక్కట పంతం రివ్యూ లిప్ లాక్ ల కోసం ఎంత తీసుకుందో తెలుసా Read More » Telugu Sex Stories మార్చి 23 2014 ఇంటర్ రెండవ సంవత్సరం చివరి పరీక్ష రాసి బయటికి వస్తున్నాడు ముకేష్,స్టూడెంట్స్ అందరూ పరీక్షలు ఐపోయిన ఆనందంలో పరుగులు తీస్తున్నారు.
కేసిఆర్ అనే వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు కు టార్గెట్. రకరకాల విమర్శలు గత కొద్ది రోజులుగా చేస్తున్నారు. ఆయన పాలన వేస్ట్ అని, సాధించింది ఏదీ లేదని, అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బాగానే వుంది. అంతా ఓకె. కానీ ఇక్కడ ఒకటే అనుమానం. కేసిఆర్ ను ముందుగా ఫ్రెండ్ షిప్ చేద్దాం రమ్మని పిలిచింది చంద్రబాబే. కానీ కేసిఆర్ కాదు పొమ్మన్నారు. ఇదే కేసిఆర్ ఘోర తప్పిదమని, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని వుంటే అద్భుతంగా వుండేదని, ప్రముఖ 'సర్వేయర్' లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఇదే ముక్క పదేపదే తెలుగుదేశం అను'కుల' మీడియా చెబుతోంది. ఒకవేళ కేసిఆర్ కనుక బాబు గారితో ఫ్రెండ్ షిప్ కు ఓకె అని వుంటే..? అప్పుడు కేసిఆర్ పవిత్రుడు అయిపోయి వుండేవారా? ఈ విమర్శలు అన్నీ గొయ్యి తీసి పూడ్చి పెట్టి వుండేవారా? అలాగే ఇప్పుడు సోనియా, రాహుల్ భజన చేస్తున్న బాబుగారు, అప్పుడు వాళ్లను చీల్చి చెండాడి వుండేవారా? తెలుగు దర్శకుడి మలయాళీ సినిమా! ఐపీఎల్.. కుర్రాళ్లపై కోట్ల రూపాయల వర్షం! అత్యంత ప్రజాదరణ సినిమా రివ్యూ: ఒడియన్‌ రెడ్డీస్‌ పోస్ట్‌మార్టమ్‌: ఈ పాపం ఎవరిది.? కోమటి రెడ్డి.. నాలుగు నెలల్లో మళ్లీ పోటీ! జగన్ వ్యవహార శైలి ఏంటో నాకు తెలుసు లగడపాటి సర్వే: చినబాబు పైత్యమేనా.? 'రక్తచరిత్ర' వెనుకాల వున్నది ఎవరు.? ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతి పిల్లల కోసం ప్రయత్నించారా? బన్నీ'గారు'.. మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడారు సినిమా గాసిప్స్ ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు. 63 వ్యాఖ్యలు: ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు. అబ్బే ! రాదనుకుంటా :) (నేడిచ్చిన ఆకాశవాణి హైదరాబాద్ వారి సమస్య) డా.పిట్టాసత్యనారాయణ సుగ్రీవుడు... చాలా బావుంది మైలవరపువారూ. సరైన సంఘటన. 🙏🏻 సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2614 ఓ శ్రీ రామా! నీ వలన నాకు ప్రారబ్ధములు (నా కర్మ ఫలితాలు) కలిగినాయి కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. ప్రారబ్ధములు అంటే గత జన్మలో మనం చేసిన మంచి చెడు పనులకు సంబంధించి ఈ జన్మలో అనుభవింపబడే సుఖ దుఃఖాలు అని చెప్పవచ్చు. గొప్పగా ఆరంభించబడిన పనులు అని కూడా చెప్పుకోవచ్చు. భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచెర్ల గోపన్న శ్రీ రామునితో ఓ రామా! నేను మహాత్ములైన కామాంబకు లింగన మంత్రికి కుమారుడుగా జన్మించాను. కమల అనే సాధ్విని వివాహ మాడినాను. రఘునాథ భట్టు గారికి శిష్యుడనైనాను. నీకు దాసుడనై రామదాసు అని పేరు పొందినాను. ఈ భద్రాచలంలో నీ కోసం గుడి కట్టినాను. నా యోగ క్షేమాలు చూస్తావని నీ పాదాలను పట్టుకొని నీకు సేవ చేస్తున్నాను. నీ మీద కీర్తనలు వ్రాసినాను. నీ పేర దాశరథీ శతకాన్ని రచించినాను. ఐతే ఆశ్చర్యం కలిగే విధంగా నాకు ఇప్పుడు జైలుశిక్ష వేసి నీవు నన్ను బాధపెడుతూ ఉన్నావు. నీ వల్లనే నాకు ఈ సుఖ దుఃఖాలు ఏర్పడ్డాయి అని దీనంగా మొఱ పెట్టుకొనే సందర్భం. గుండా వేంకట సుబ్బ సహదేవుడు మార్చి 03, 2018 10:23 AM ఇచ్చట "రామ" శబ్దం అవతార పురుషుడైన "ప్రకృతి" గా భావించ మనవి... [03/03, 08:52] Nvn Chary: కామాదుల్ నశియించుచుండు మదిలో కల్గంగ సద్భావముల్ మా మా పూర్వపు మంచి చెడ్డ ఫలముల్ , మాకున్ !దయాసాగరా!! అద్భుతమైన పూరణ చారిగారూ! 🙏🙏🙏🙏 గుండా వేంకట సుబ్బ సహదేవుడు మార్చి 03, 2018 7:20 PM సందర్భము: శ్రీ రామ చంద్ర మూర్తి కారాగారంనుండి విముక్తుడైన రామదాసుతో యిలా అంటున్నాడు... పిచ్చివాడా! నాకు ప్రత్యేకంగా మీ మీద కోపం యెందు కుంటుంది? నీ కీ మర్యాదలు ( జైలు శిక్షలు మొదలైనవి) నీ వింతకు ముందు చేసుకున్న పాప ఫలాలు. అవి యిప్పుడు అనుభవానికి వచ్చినవి. ఈ రోజుతో తీరిపోయినవి. కాబట్టి సంతోషించు. మళ్ళీ నీకు జన్మ అనేది లేదు. బాకీ తీరిపోయింది. ఇది సంతోషం. మళ్ళీ బాకీ యెట్లాగూ చేయవు. ఇంకా సంతోషమే!" కే లుండు మీ మీద? నీ 🖋~డా.వెలుదండ సత్యనారాయణ వ్యాఖ్యను జోడించండి మరిన్ని లోడ్ చేయి... క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్ దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom) మొత్తం పేజీ వీక్షణలు నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి ఛందస్సు సాఫ్ట్‌వేర్ తెలుగు నిఘంటువు చమత్కార పద్యాలు (251) చిలుకమఱ్ఱి వారి రచనలు (131) నిర్వచన భారత గర్భ రామాయణము (109) గళ్ళ నుడి కట్టు (64) న్యస్తాక్షరి (56) ప్రహేళిక సమాధానం (36) విశేషచ్ఛందస్సులు (28) నా కవిత్వం (9) ఒక మంచి పద్యం (1) దత్తపది - 135 (మార్చి-మే-జులై-డిసెంబరు) నిషిద్ధాక్షరి - 41 ఆవ్సమ్ ఇంక్. థీమ్. Blogger ఆధారితం.
సోషల్ మీడియా సినిమా వార్తలు సామాజిక న్యాయం సినిమా కబుర్లు కొత్త పుస్తకాలు లైఫ్ స్టైల్ జిల్లా వార్తలు విజయవాడ సిటీ పశ్చిమ గోదావరి నాన్-వెజిటేరియన్ పిండి వంటలు క్వార్టర్స్‌కు శ్రీకాంత్‌, సమీర్‌[09:41 PM] పవన్‌ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..[09:05 PM] క్యూబన్‌ వైద్యుల సేవలను గౌరవించండి[08:39 PM] వైఫల్యాన్ని అంగీకరించిన మాక్రాన్‌[08:36 PM] నలుగురు మంత్రుల రాజీనామా[08:31 PM] ఆఫ్ఘన్‌ ఫరా ప్రావిన్స్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు[08:25 PM] సేవాదళ్ అధ్యక్షుడిగా సురేష్ కుమార్ రెడ్డి[07:04 PM] ఐదు రోజుల ఫిన్‌టెక్‌ ఉత్సవాలు విశాఖలో ముగిశాయి. ఫిన్‌టెక్‌ రంగంలో రాబోయే కాలంలో రూ.500 కోట్ల పెట్టుబడి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. 21 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈసారి ప్రత్యేకంగా మానవ రోబో ...Readmore ఆసుపత్రి నుంచి ఇంటికి విశాఖలో జరిగిన దాడిలో గాయపడిన వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం ఉదయం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం జగన్‌ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయనను డిశ్చార్చి చేయాలని వైద్యులు ...Readmore హైద‌రాబాద్‌: విశాఖ విమానాశ్రయంలో నిన్న గాయపడ్డ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి ఏపీ సిట్‌ అధికారులు ...Readmore జగన్‌పై దాడి వైసిపి అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహాన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నాం దాడి జరిగింది. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్‌వద్దకు చేరిన ఒక వ్యక్తి కోడిపందాలకు వాడే కత్తితో దాడికి తెగబడ్డాడు. జగన్‌ అమ్రత్తం ...Readmore విశాఖ, శ్రీకాకుళంల్లో ఐటి దాడులు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో ఆదాయపన్ను శాఖాధికారులు గురువారం దాడులు నిర్వహించారు. విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని దువ్వాడలోగల విశాఖపట్నం స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (విఎస్‌ఇజెడ్‌) ఉన్న పలు కంపెనీల్లో విస్తృతంగా సోదాలు చేశారు. ...Readmore జ‌గ‌న్ సిఎం కావాల‌నే దాడి చేశా : నిందితుడు శ్రీ‌నివాస్‌ ఆండ్రపల్లి వద్ద ఈ నెల 12న మావోయిస్టు నేత మీనాను ఆంధ్రా పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ ఎఒబి కార్యదర్శి కైలాసం ఆరోపించారు. ఆ రోజు ఉదయం 5.45 గంటల సమయంలో తాము ఉన్న డేరాలపై పోలీసులు చుట్టుముట్టి ...Readmore స్నేహ - కవర్ స్టోరీ మేము కూడా.. ఆంధ్రప్రదేశ్ వార్తలు ప్రధాన వార్తలు గజ తుఫాన్‌ ఎఫెక్ట్‌..ప్రభుత్వ పాఠశాలలకు రేపు సెలవు ఇషా అంబానీకి పెళ్లి కానుక‌గా రూ.450 కోట్ల భ‌వ‌నం పవన్‌ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. రాష్ట్ర ద్రోహి చంద్ర‌బాబే : కన్నా లక్ష్మీనారాయణ
దళవాయి అగ్రహారం - వికీపీడియా వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు దళవాయి అగ్రహారం, చిత్తూరు జిల్లా, సత్యవీడు మండలానికి చెందిన గ్రామము.[1] — రెవిన్యూ గ్రామం — ఆంధ్ర ప్రదేశ్ - పురుషుల సంఖ్య - స్త్రీల సంఖ్య - గృహాల సంఖ్య ఎస్.టి.డి కోడ్ 1 గ్రామ జనాభా 2 భౌగోళిక ప్రాంతం వద్ద మరియు జనాభా 3 అక్షరాస్యత 4 విద్యా సౌకర్యాలు 5 ప్రభుత్వ వైద్య సౌకర్యం 7 పారిశుధ్యం 8 కమ్యూనికేషన్ మరియు రవాణా సౌకర్యం 9 మార్కెట్ మరియు బ్యాంకింగ్ 10 ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు 11 విద్యుత్తు 12 భూమి వినియోగం 13 నీటిపారుదల సౌకర్యాలు 14 ఈ గ్రామములో ఉత్పత్తి అవుతున్నవి గ్రామ జనాభా[మార్చు] భౌగోళిక ప్రాంతం వద్ద మరియు జనాభా[మార్చు] దళవాయి అగ్రహారం అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 508 ఇళ్లతో మొత్తం 2245 జనాభాతో 171 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన ఊత్తుకోట కు 16 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1024, ఆడవారి సంఖ్య 1221గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1164 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 23. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596324[1]. అక్షరాస్యత[మార్చు] విద్యా సౌకర్యాలు[మార్చు] ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు] తాగు నీరు[మార్చు] రక్షిత మంచినీటి సరఫరా గ్రామంలో ఉంది. గ్రామంలో మంచినీటి అవసరాలకు చేతిపంపుల నీరు, గొట్టపు బావులు / బోరు బావుల నుంచి నీటిని వినియోగిస్తున్నారు. పారిశుధ్యం[మార్చు] గ్రామంలో మూసిన డ్రైనేజీ వ్యవస్థ ఉంది/లేదు. మురుగునీరు నేరుగా నీటి వనరుల్లోకి వదలబడుతోంది. ఈ ప్రాంతం పూర్తి పారిశుధ్యపథకం కిందికి వస్తుంది. సామాజిక మరుగుదొడ్ల సౌకర్యం ఈ గ్రామంలో లేదు. కమ్యూనికేషన్ మరియు రవాణా సౌకర్యం[మార్చు] ఈ గ్రామములో టెలిఫోన్ (లాండ్ లైన్) సౌకర్యం, పబ్లిక్ ఫోన్ ఆఫీసు సౌకర్యం,మొబైల్ ఫోన్ కవరేజి, పబ్లిక్ బస్సు సర్వీసు, ప్రైవేట్ బస్సు సర్వీసు, ఆటో సౌకర్యం, టాక్సీ సౌకర్యం, ట్రాక్టరు వున్నవి. సమీప పోస్టాఫీసు సౌకర్యం, సమీప ఇంటర్నెట్ కెఫెలు / సామాన్య సేవా కేంద్రాల సౌకర్యం, సమీప ప్రైవేటు కొరియర్ సౌకర్యం గ్రామానికి 5 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్ గ్రామానికి 10 కిలోమీటర్లకు మించి దూరంలో ఉన్నాయి. మార్కెట్ మరియు బ్యాంకింగ్[మార్చు] గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, సమీప వారం వారీ సంత, ఉన్నది. సమీప వ్యవసాయ ఋణ సంఘం, సమీప వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామానికి 5 కిలోమీటర్ల లోపు ఉంది. .సమీప ఏటియం, సమీప వాణిజ్య బ్యాంకు, సమీప సహకార బ్యాంకు , గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో వున్నవి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు] ఈ గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం (పోషకాహార కేంద్రం), ఇతర (పోషకాహార కేంద్రం), వార్తాపత్రిక సరఫరా,అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ వున్నవి. సమీప ఏకీకృత బాలల అభివృద్ధి పథకం (పోషకాహార కేంద్రం), సమీప ఆశా కార్యకర్త (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త), సమీప ఆటల మైదానం , సమీప సినిమా / వీడియో హాల్, సమీప గ్రంథాలయం, సమీప పబ్లిక్ రీడింగ్ రూం,సమీప జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామానికి 5 కిలోమీటర్ల లోపు ఉంది. విద్యుత్తు[మార్చు] ఈ గ్రామములో విద్యుత్తు ఉన్నది. భూమి వినియోగం[మార్చు] గ్రామంలో భూమి వినియోగం ఇలా ఉంది (హెక్టార్లలో): వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 28.73 వ్యవసాయం సాగని, బంజరు భూమి: 5.67 శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 0 తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 0.63 వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 2.02 నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 43.3 నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 90.65 నీటిపారుదల సౌకర్యాలు[మార్చు] గ్రామంలో వ్యవసాయానికి నీటి పారుదల వనరులు ఇలా ఉన్నాయి (హెక్టార్లలో): ఈ గ్రామములో ఉత్పత్తి అవుతున్నవి[మార్చు] ఈ కింది వస్తువులు ఉత్పత్తి చేస్తోంది (పై నుంచి కిందికి తగ్గుతున్న క్రమంలో): వర్గం:చిత్తూరు వర్గం:సత్యవేడు మండలంగ్రామాలు) వర్గం:జిల్లా గ్రామాలు) మూలాలు[మార్చు] ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు "https://te.wikipedia.org/w/index.php?title=దళవాయి_అగ్రహారం&oldid=2308180" నుండి వెలికితీశారు మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ 7 రోజుల వికీట్రెండ్స్-↑ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు లంకెలను చేర్చండి ఈ పేజీలో చివరి మార్పు 2 మార్చి 2018న 14:57కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.
గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
ఆస్ట్రేలియా చరిత్ర - వికీపీడియా ఆస్ట్రేలియా చరిత్ర వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి. ఆదిమవాసులు వేలాది సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో నివశించారు. ఆ సమయంలో, అత్యంత పురాతనత్వానికి సంబంధించిన కొన్ని అంశాల మౌఖిక చరిత్ర తరతరాలుగా ప్రసంగించడానికి వీలుగా రచించిన దృష్టాంతాలు, పద్యాలు, పురాణాలు మరియు పాటల రూపంలో అందజేయబడింది. 1606లో ప్రారంభమైన ఆస్ట్రేలియా లిఖిత చరిత్ర కు సంబంధించిన ఒక గ్రేట్ సౌత్ ల్యాండ్ (టెర్రా ఆస్ట్రాలిస్) యొక్క సుదీర్ఘ సంస్థిత యూరోపియన్ సంప్రదాయం ఉండేది. అదే సమయంలో, విలియం జాన్స్‌జూన్ నేతృత్వంలో బాంటమ్ నుంచి చేపట్టిన ఒక సముద్రయాణ అన్వేషణ సందర్భంగా డైఫ్కెన్ నౌక ఆస్ట్రేలియా ప్రధాన భూభాగాన్ని గుర్తించింది. 1.2 శాంతియుత స్థిరనివాసం లేదా 1788 తదనంతర అనాగరిక విజయం? 2 యూరోపియన్ అన్వేషణ 3.3 దోషులు మరియు వలస సమాజం 4 వలస సంబంధ స్వయం పాలన మరియు బంగారు అన్వేషణ 5 జాతీయవాదం మరియు సమాఖ్య వృద్ధి 6 20వ శతాబ్దపు కొత్త జాతి 6.1 వలస మరియు భద్రతా ఆందోళనలు 6.3 పార్టీ రాజకీయాల ఆవిర్భావం మరియు ఆస్ట్రేలియా పోటీ ఆలోచనలు 7 అంతిమ పోరాటం; మొదటి ప్రపంచ యుద్ధం 8 పురుషులు, డబ్బు మరియు విపణులు: 1920లు 9 సంక్షోభ దశాబ్ది: 1930లు 10 రెండో ప్రపంచ యుద్ధం 10.1 30ల్లోని భద్రతా విధానం 10.3 యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా 11 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియా 12 వీటిని కూడా చూడండి 15 బాహ్య లింకులు ఆదిమ ఆస్ట్రేలియన్లు[మార్చు] 1788 పూర్వపు ఆదిమవాసులు[మార్చు] ఆస్ట్రేలియా మానవుల రాక 40,000 నుంచి 50,000 ఏళ్లకు ముందు సంభవించి ఉండొచ్చని మేధావుల్లో ఒక ఏకాభిప్రాయం ఉంది. అయితే వారి రాక బహుశా, 70,000 ఏళ్లకు పూర్వమే జరిగుండొచ్చనే మరో వాదన కూడా ఉంది.[1][2] నేటి వరకు గుర్తించిన ప్రాచీన మానవుల అవశేషాలు న్యూ సౌత్ వేల్స్‌కు నైరుతీ దిక్కుగా ఉన్న ఒక నిర్జల సరస్సు, లేక్ ముంగోలో గుర్తించిన విధంగానే ఉన్నాయి. ఇవి దాదాపు 40,000 ఏళ్లకు ముందునాటివి.[3] మొట్టమొదటి యూరోపియన్ సాన్నిహిత్య సమయంలో, అంచనా వేసిన ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల జనాభా కనీసం 350,000 మంది,[4][5]. అయితే ఈ జనాభా 750,000 వరకు ఉండొచ్చని తాజా పురావస్తు సంబంధ పరిశోధనలు వెల్లడించాయి.[6][7] ఆదిమవాసుల పూర్వీకులు భూమి మంచుతో కప్పబడిన ఒకానొక కాలాల్లో సముద్రం ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో న్యూ గినియా మరియు తాస్మానియాలు ఖండంతో కలిసిపోయాయి. ఏదేమైనప్పటికీ, ఈ ప్రయాణానికి ఇప్పటికీ సముద్రయాణం అవసరమవుతుండటంతో ప్రపంచ ప్రారంభ నావికుల్లో వారు కూడా గుర్తింపు పొందారు.[8] 1788 నాటికి, ఈ జనాభా 250 వ్యక్తిగత జాతులుగా విస్తరించింది. వీటిలో పలు జాతులు ఒకదానితో మరొకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉండటం మరియు ప్రతి జాతి పరిధిలో అనేక కుటుంబవర్గాలు అంటే ఐదు లేదా ఆరు నుంచి 30 లేదా 40 వరకు ఏర్పడ్డాయి. ప్రతి జాతి దాని సొంత భాషను అభివృద్ధి చేసుకుంది. మరికొన్ని బహుళ భాషలను కలిగి ఉండేవి. తద్వారా సుమారు 250కి పైగా భాషలు అవతరించాయి. అయితే వాటిలో సుమారు 200 భాషలు ప్రస్తుతం కనుమరుగైపోయాయి. "ప్రజల సామాజిక సంబంధాలు, దౌత్యపరమైన వార్తాహరులు మరియు సమావేశ కార్యక్రమాలను ఆదేశించిన సంకటమైన బంధుత్వ నిబంధనలు సమూహాల మధ్య సంబంధాలను మెరుగుపరిచాయి". తద్వారా వర్గ పోరాటాలు, మంత్రవిద్య మరియు గృహ వివాదాలు తగ్గుముఖం పట్టాయి.[9]
జీవన విధానం మరియు భౌతిక సంస్కృతులు జాతుల మధ్య చెప్పుకోదగ్గ రీతిలో వ్యత్యాసాన్ని చూపాయి. విలియం డాంపియర్ వంటి కొందరు ప్రారంభ యూరోపియన్ పరిశీలకులు ఆదిమవాసులు అవలంభించే వేటాడి-సేకరించే జీవనశైలి కఠినమైనది మరియు "నీచమైనది" అని అభిప్రాయపడ్డారు. నిజానికి, ఆదిమవాసుల యొక్క జీవన భౌతిక ప్రమాణం అనేది సాధారణంగా ఎక్కువ మరియు ఆస్ట్రేలియాను డచ్ (నెదర్లాండ్స్) కనుగొన్న సమయంలో జీవిస్తున్న పలువురు యూరోపియన్ల కంటే కూడా ఎక్కువేనని జియోఫ్రీ బ్లెయినీ వంటి చరిత్రకారులు వాదించారు.[10] పలువురు నాగరికుల కంటే ఆదిమవాసులు తక్కువగా బాధపడటం మరియు జీవితాన్ని హాయిగా గడిపారు" అని ఎడ్వర్డ్ కర్ వంటి సూక్ష్మబుద్ధిగల 19వ శతాబ్దపు సెటిలర్లు కూడా గుర్తించారు.[11] ఆగ్నేయ ఆస్ట్రేలియాలో, నేటి లేక్ కొండా సమీపంలో, విస్తారంగా ఉండే ఆహార సరఫరాలకు సమీపంలో, తేనెపట్టు ఆకృతిలో రాళ్లతో నిర్మించిన ఆవాసాల యొక్క అర్ధ-శాశ్వత గ్రామాలు అభివృద్ధి చెందాయి.[12] శతాబ్దాలుగా, ఆస్ట్రేలియా ఉత్తర తీరంలోని ఆదిమవాసులతో ప్రత్యేకించి, ఈశాన్య ఆర్నెమ్ ల్యాండ్‌కు చెందిన యోంగు ప్రజలతో మకాసన్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా జరిగింది. ఖండం యొక్క దక్షిణ మరియు తూర్పు ప్రాంతాల్లో ప్రత్యేకించి, రివర్ ముర్రే లోయలో అత్యధిక జనసాంద్రత గుర్తించబడుతుండెను. ఆదిమవాసులు ఖండం (భూమి)పై నివశించడం మరియు వనరులను స్థిరంగా ఉపయోగించుకోవడం చేశారు. ఈ నేపథ్యంలో జనాభా మరియు వనరులు తిరిగి భర్తీ చేయబడే మార్పు దిశగా ప్రత్యేక సందర్భాల్లో వేట మరియు మాంసం సేకరణను నిలిపివేయడానికి వారు సమ్మతించారు. ఉత్తర ఆస్ట్రేలియన్ల "కొరివికట్టె వ్యవసాయం"ను జంతువులను ఆకర్షించే మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించేవారు.[13] 1788లో ప్రారంభమైన యూరోపియన్ స్థిరనివాసానికి ముందు భూమిపై ఉండిన ప్రాచీన, అత్యంత స్థిరమైన మరియు అత్యంత వివిక్త సంస్కృతులను ఆదిమవాసులు అనుసరించేవారు. ఏదేమైనప్పటికీ, విశిష్టమైన మార్పులు లేకుండా ఆదిమవాసుల జీవితం సజావుగా సాగలేదు. 10-12,000 ఏళ్లకు పూర్వం, ప్రధాన భూభాగం నుండి తాస్మానియా వేరు చేయబడింది. అంతేకాక కొన్ని రాతి సాంకేతిక పరిజ్ఞానాలు తాస్మానియా ప్రజలను చేరుకోవడంలో విఫలమయ్యాయి (రాతి పనిముట్ల తయారీ మరియు బూమరంగ్ వినియోగం వంటివి).[14] భూభాగం ఎల్లప్పుడూ ప్రశాంత వాతావరణాన్ని కలిగిలేదు. 1,400 ఏళ్లకు ముందు ఆగ్నేయ ఆస్ట్రేలియాకి చెందిన ఆదిమవాసులు "డజనుకు పైగా అగ్నిపర్వత పేలుళ్లు....(సహా) మౌంట్ గాంబియర్"ను చవిచూశారు.[15] అవసరమైనప్పుడు, ఆదిమవాసులు వారి జనాభా వృద్ధిని నియంత్రించుకోవడం మరియు కరువు సమయాలు లేదా మెట్టభూమి ప్రాంతాల్లోనూ ఆధారపడదగిన నీటి సరఫరాలను నిర్వహించగలిగారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. యూరోపియన్లు వచ్చిన తర్వాత కొంతమంది పింటుపి ప్రజలు గిబ్సన్ ఎడారిలో దీర్ఘకాలం పాటు వారి సంప్రదాయక జీవనశైలిని కొనసాగించగలిగారు. 1984 వరకు చివరి సమూహం ఆధునిక ఆస్ట్రేలియాను చేరలేదు.[16] శాంతియుత స్థిరనివాసం లేదా 1788 తదనంతర అనాగరిక విజయం?[మార్చు] స్థిరపడిన మరియు ఆదిమవాసుల యొక్క స్నేహం మరియు సమాన న్యాయం కోసం లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆర్దర్స్ సూత్రం సూచిస్తున్న బ్లాక్ వార్ హైట్ సంభందించి 1816 లో చరిచేయబడిన వాన్ డీమెన్ భూమి యొక్క పోస్టర్[17] ప్రధాన వ్యాసము: Australian frontier wars 1960ల ఆఖరు వరకు ఆదిమవాసులకు సంబంధించి చరిత్రకారులు "చారిత్రక ఉపేక్ష"కు పాల్పడినట్లు ఆస్ట్రేలియన్ చరిత్రకారుడు హెన్రీ రీనాల్డ్స్ అభిప్రాయపడ్డారు.[18] యూరోపియన్ల రాక నేపథ్యంలో ఆస్ట్రేలియన్ స్థావరాలపై వచ్చిన ప్రారంభ వ్యాఖ్యానాలు తరచూ ఆదిమవాసుల విలుప్తతను అభివర్ణించే విధంగా ఉండేవి. ఉదాహరణకు, విక్టోరియా కాలనీపై విలియం వెస్ట్‌గార్త్ రాసిన 1864 నాటి పుస్తకం ఈ విధంగా అభిప్రాయపడింది, "విక్టోరియా ఆదిమవాసుల పరిస్థితి ప్రకారం.....దాదాపు మార్పులేని ప్రకృతి నియమం న్యూన అజ్ఞాన జాతులు (ఇక్కడ ఆదిమవాసులు) అంతరించిపోవచ్చని స్పష్టం చేసింది"[19] 1968లో మానవశాస్త్రజ్ఞుడు W.E.H. స్టానర్ యూరోపియన్లు మరియు ఆదిమవాసుల మధ్య సంబంధాలకు సంబంధించిన చారిత్రక గణాంకాల లేమిని "ఆస్ట్రేలియన్ మహా నిశ్శబ్దం"గా అభివర్ణించారు.[20] ఆస్ట్రేలియన్ చరిత్ర అత్యంత శాంతియుతమైనదని వాదించిన డౌగ్లస్ పైక్ యొక్క 1962 పుస్తకం "ది క్వయిట్ కాంటినెంట్" శీర్షికపై ఇది పాక్షికంగా ఒక ఆట వంటిది.[21] ఏదేమైనప్పటికీ, 1970ల ప్రారంభం నాటికి, లిండాల్ రియాన్, హెన్రీ రీనాల్డ్స్ మరియు రేమాండ్ ఎవాన్స్ వంటి చరిత్రకారులు సరిహద్దుపై నెలకొన్న వివాదం మరియు మానవ జనాభా రూపకల్పన మరియు మదింపుకు ప్రయత్నించారు.
యూరోపియన్ల రాక ప్రభావం వల్ల ఆదిమవాసుల జీవితానికి చెప్పుకోదగ్గ విధంగా భంగం వాటిల్లిందని మరియు సరిహద్దుపై వివాదం ఏర్పడిందని నేడు పలువురు విద్యావేత్తలు అంగీకరించారు. ఆస్ట్రేలియాలోని అన్ని భాగాల్లో సెటిలర్ల (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలో స్థిరపడినవారు)రాకకు పూర్వం యూరోపియన్ అంటువ్యాధి వారిని పక్కకు నెట్టింది. "1789లో, యూరోపియన్ స్థిరనివాసం ఏర్పరుచుకున్న రెండో ఏడాది…ఒక మశూచి (పెద్దమ్మవారు) అనే అంటువ్యాధి సిడ్నీ నలువైపులా ఉన్న ఆదిమవాసులను తుడిచివేసింది." తర్వాత అది ఆగ్నేయ ఆస్ట్రేలియా సహా అప్పటి యూరోపియన్ నివాస సరిహద్దులను దాటి వ్యాపించింది. ఫలితంగా 1829-1830 మధ్యకాలంలో తిరిగి దర్శనమిచ్చినట్లుగా 40-60% ఆదిమవాసుల జనాభా అంతరించిపోయింది.[22] అదే సమయంలో, కొంతమంది సెటిలర్లకు ఆస్ట్రేలియాలోని ఆదిమవాసుల ప్రదేశాన్ని ఆక్రమించుకుంటున్న విషయం తెలుసు. 1845లో, సెటిలర్ చార్లెస్ గ్రిఫిత్స్ దీనిని సమర్థించడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా రాశారు, "ఈ ప్రశ్న ఈ విధంగా వచ్చింది, దేనికైతే ఉత్తమ హక్కు-అంటే క్రూరత్వం ఉంటుందో మరియు ఒక దేశంలో జన్మించడం, అతను మరింత కాలంపాటు కొనసాగడం వంటివి. అయితే ఆక్రమించడానికని అరుదుగా చెప్పొచ్చు....లేదా ఒక నాగరికుడు, ఈ అనుత్పాదక దేశం, జీవితానికి సహకారం అందించే పరిశ్రమలోకి ప్రవేశించడానికి వచ్చినవాడు." [23] ఈ భావనను తెలియజేయడంలో, గ్రాఫిత్స్ బహుశా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా భాగాలు మరియు అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని ఇతర కాలనీవాసులు విస్తృతంగా ఆమోదించిన అభిప్రాయాలను మాత్రమే పునరుద్ఘాటించి ఉండొచ్చు. ఆదిమవాసి-స్థిరనివాసి వివాదానికి సంబంధించిన కథను ఆధునిక చరిత్రకారులు "శోకించదగినది" [24] నుంచి "విపత్కరమైనది" వరకు అసంఖ్యాక మార్గాల్లో అభివర్ణించారు.[25] సెటిలర్లు మరియు పశువులకాపరులు వారి ఉనికి స్థాపనకు మరియు వారి పెట్టుబడులను కాపాడుకునేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఆదిమవాసులు దురాక్రమణ నుంచి వారి భూములను రక్షించుకోవడంలో చోటుచేసుకున్న హింస మరియు నిరోధం యొక్క విస్తృతిని తెలిపే పలు సంఘటనలు ఉన్నాయి. మే, 1804లో, రిస్డన్ కోవ్, వ్యాన్ డీమెన్స్ ల్యాండ్,[26] వద్ద పట్టణానికి సమీపించిన సుమారు 60 మంది ఆదిమవాసులు హతమార్చబడ్డారు.[27] 1820ల మధ్య నుంచి 1830ల ప్రారంభం వరకు వ్యాన్ డీమెన్స్ ల్యాండ్‌లో బ్లాక్ వార్ (చీకటి యుద్ధం) హింసాత్మకంగా జరిగింది. 1838లో, కనీసం ఇరవై ఎనిమిది మంది ఆదిమవాసులు న్యూ సౌత్ వేల్స్‌లోని మియాల్ క్రీక్ వద్ద హతమార్చబడ్డారు. ఈ ఊచకోతలో దోషులుగా తేలిన ఏడుగురు సెటిలర్లను ఉరితీశారు.[28] ఏదేమైనప్పటికీ, ఆదిమవాసులు నిస్సహాయతకు గురికాలేదు. ఉదాహరణకు, ఏప్రిల్, 1838లో ఓవెన్స్ రివర్స్‌కి చెందిన ఆదిమవాసులు పద్నాలుగు మంది యూరోపియన్లను హతమార్చారు. ఇదంతా ఆదిమవాసి మహిళల అక్రమ వినియోగానికి ప్రతీకారంగా వారు చేశారు.[29] 1928లో నార్తరన్ టెరిటరీలోని కానిస్టన్ వద్ద ఆదిమవాసుల తాజా ఊచకోత జరిగింది. అంతేకాక ధ్రువీకరణకు సంబంధించిన ఆధారాలు భిన్నంగా ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాలో ఇతర అసంఖ్యాక ఊచకోత (మారణహోమం) ప్రదేశాలు కూడా ఉన్నాయి. పలువురు యూరోపియన్లలో అతిక్రూరమైన ఉద్దేశం నాటుకుపోయిందనే సందేహం కూడా కొంత వరకు ఉంది. ఆదిమవాసుల ప్రధాన సంరక్షకుడు జార్జ్ ఆగస్టస్ రాబిన్సన్‌తో "ఎవరైనా అటవికుడు నేరం చేస్తే, మొత్తాన్ని ధ్వంసం చేయండి" అని పోర్ట్ ఫిలిప్ జిల్లా యొక్క కెప్టెన్ హటన్ ఒకప్పుడు అన్నారు.[30] క్వీన్స్‌లాండ్ యొక్క వలసదేశాల కార్యదర్శి A.H. పామర్ 1884లో ఈ విధంగా రాశారు, "ఆదిమజాతుల స్వభావం విశ్వసించదగినట్లుగా లేదు. వారు భయం చేత మాత్రమే నడిపించబడుతున్నారు. వాస్తవానికి, ఆస్ట్రేలియన్ ఆదిమవాసులను అతిక్రూరమైన బలంతో పాలించడం మాత్రమే సాధ్యం" [31] నియమిత విఫలప్రయత్న జాతి విధ్వంసం,[32] గా మానవ హక్కులు మరియు సమాన ఉపాధి సంఘం పేర్కొన్న స్వదేశీ పిల్లల తొలగింపు అనేది దేశవాళీ జనాభాపై విపరీతమైన ప్రభావం చూపింది.[33] ఆదిమవాసి చరిత్రకు సంబంధించిన అలాంటి అర్థవ్యాఖ్యానాలు రాజకీయ లేదా సైద్ధాంతిక కారణాల కోసం ఎక్కువ చేసి చెప్పడం లేదా కల్పించడం జరిగిందంటూ కీత్ విండ్స్‌చటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.[34] ఈ చర్చ ఆస్ట్రేలియా పరిధిలో చరిత్ర యుద్ధాలుగా తెలిసిన దానిలో భాగం.
స్వదేశీ ఆస్ట్రేలియన్లకు నవంబరు, 1962లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ ఎన్నికలు మరియు అదే ఏడాదిలో జరిగిన పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్ర ఎన్నికల్లోనూ ఓటు హక్కును కల్పించారు. అదే విధంగా 1965లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో క్వీన్స్‌లాండ్‌ ఆదిమవాసులకు ఓటు హక్కు లభించింది. ఇతర నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో జాతిపరమైన అర్హతలు అసలు లేనే లేవు. 1967 సమాఖ్య ప్రజాభిప్రాయసేకరణ ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఆదిమవాసులకు సంబంధించిన నిర్దేశాలను తొలగించింది. అంతేకాక ఏదైనా దేశం ఓటర్ల జాబితాను నిర్ణయించేటప్పుడు ఆదిమవాసులను మినహాయించే రాష్ట్రాలను అడ్డుకుంది. ఈ ప్రజాభిప్రాయసేకరణ (రిఫరెండమ్) 90.2% మెజారిటీతో ఆమోదించబడింది. ఆస్ట్రేలియా రిఫరెండమ్‌ల చరిత్రలో ఇది అతిపెద్ద నిశ్చయార్థక ఓటు. ఆస్ట్రేలియన్ పార్లమెంటులో పనిచేసిన తొలి దేశవాళీ ఆస్ట్రేలియన్ నివిల్లే బోనర్. ఆయన 1971లో సెనేట్ స్థానాన్ని అధిష్టించారు. అయితే ఆగస్టు, 2010లో కెన్ వ్యాట్ వచ్చేంత వరకు పార్లమెంటు దిగువ సభయైన ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రెప్రజంటేటివ్స్)కు ఒక్క దేశవాళీ వ్యక్తి కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం. 13 ఫిబ్రవరి 2008న ప్రధాన మంత్రి కెవిన్ రుద్ నష్టపోయిన ఆదిమవాసులకు లాంఛనప్రాయంగా క్షమాపణ చెప్పారు. ఏదేమైనప్పటికీ, ఆస్ట్రేలియా చరిత్ర యొక్క అర్థవివరణ ప్రత్యేకించి, బ్రిటీష్ స్థిరనివాసం మరియు దేశవాళీ ఆస్ట్రేలియన్ల పట్ల తొలుత వ్యవహరించిన తీరుకు సంబంధించి ప్రస్తుతం వివాదాస్పద అంశంగా మారింది.[ఆధారం కోరబడింది] యూరోపియన్ అన్వేషణ[మార్చు] 16వ శతాబ్దంలో యూరోపియన్లు ఆస్ట్రేలియాను సందర్శించారని నిరూపించడానికి పలువురు రచయితలు ప్రయత్నాలు చేశారు. కెన్నెత్ మెక్‌ఇంటైర్ మరియు ఇతరులు 1520ల్లో ఆస్ట్రేలియాను పోర్చుగీసు వారు రహస్యంగా కనుగొన్నారు అని వాదించారు.[35] డైపీ మ్యాపులపైన "జావె లా గ్రాండ్ "గా గుర్తించబడిన విశాలమైన భూభాగ ఉనికి తరచూ "పోర్చుగీసు ఆవిష్కరణ"కు ఆధారంగా చెప్పబడుతోంది. ఏదేమైనప్పటికీ, డైపీ మ్యాపులు కూడా అప్పట్లో భౌగోళిక విజ్ఞానం యొక్క అసంపూర్ణ పరిస్థితిని వాస్తవిక మరియు సిద్ధాంతపరంగా బాహాటంగానే వెల్లడించాయి.[36] అంతేకాక జావె లా గ్రాండ్ అనేది ఊహాత్మక భావమని మరియు అది సృష్టి వర్ణన యొక్క 16వ శతాబ్దపు భావనలను ప్రతిబింబిస్తోందని కూడా వాదించింది. మరోవైపు 17వ శతాబ్దానికి ముందు యూరోపియన్ల సందర్శనలకు సంబంధించిన సిద్ధాంతాలు ఆస్ట్రేలియా మరియు మరోచోట అత్యంత ఆదరణ ఆసక్తిని ఆకర్షించే దిశగా కొనసాగాయి. అవి సాధారణంగా వివాదాస్పద మరియు నిర్దిష్టమైన ఆధారం లేనివిగా గుర్తించబడ్డాయి. విలియం జాన్స్‌జూన్ 1606లో ఆస్ట్రేలియాను గుర్తించిన తొలి అధీకృత యూరోపియన్‌గా గుర్తింపు పొందారు.[37] అదే ఏడాదిలో టోరెస్ జలసంధి ద్వారా లూయిస్ వాయెజ్ డి టోరెస్ ప్రవేశించారు. తర్వాత పలువురు సైతం ఆస్ట్రేలియా ఉత్తర తీరాన్ని చూసుండొచ్చు.[38] జాన్స్‌జూన్ అన్వేషణలు సదరు ప్రాంతాన్ని మరింతగా గుర్తించే విధంగా పలువురు నావికులను ప్రేరేపించాయి. వారిలో డచ్ అన్వేషకుడు అబెల్ తాస్మన్ కూడా ఉన్నారు. 1616లో, డచ్ సముద్ర-సారథి డిర్క్ హార్టాగ్ చాలా దూరం ప్రయాణించారు. అదే సమయంలో రోరింగ్ ఫోర్టీస్ మీదుగా హెండరిక్ బ్రోవర్ తాజాగా గుర్తించిన కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి బాటావియా వరకు ఉన్న మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేశారు. ఈ దిశగా ఆస్ట్రేలియా పశ్చిమ తీరాన్ని చేరగానే, 25 అక్టోబరు 1616న షార్క్ బేలోని కేప్ ఇన్‌స్క్రిప్షన్‌ వద్ద దిగాడు. పశ్చిమ ఆస్ట్రేలియా తీరాలను ఒక యూరోపియన్ సందర్శించాడని చెప్పడానికి అతని పర్యటనే బాగా తెలిసిన తొలి రికార్డు. 1642లో సముద్రప్రయాణం ద్వారా అబెల్ తాస్మన్ సుపరిచితులయ్యారు. ఆ సందర్భంగా వ్యాన్ డైమెన్స్ ల్యాండ్ (తర్వాత తాస్మానియాగా గుర్తించబడింది) మరియు న్యూజిలాండ్ దీవులను చేరిన మరియు ఫిజి దీవులను గుర్తించిన వ్యక్తిగా తొలి యూరోపియన్‌గా గుర్తింపు పొందారు. అంతేకాక ఆస్ట్రేలియా నిజ గతిని గుర్తించడంలోనూ ఆయన చెప్పుకోదగ్గ విధంగా కృషి చేశారు. 1644లో చేపట్టిన తన రెండో సముద్రయాణానికి ఉపయోగించిన మూడు ఓడల (లిమెన్, జీమియు మరియు సుకుమారమైన బ్రేక్)తో ఆయన న్యూ గినియా పశ్చిమ దిశగా దక్షిణ తీరాన్ని అనుసరించారు. న్యూ గినియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఉండే టోరెస్ జలసంధిని ఆయన తప్పారు. అయితే ఆస్ట్రేలియా తీరం వెంబడి ఆయన సముద్రయాణాన్ని కొనసాగించారు. ఆస్ట్రేలియా ఉత్తర తీరాన్ని గుర్తించడం, ఆ గడ్డను మరియు అక్కడి ప్రజలను పరిశీలించడం ద్వారా ప్రయాణాన్ని ముగించారు.[39]
1650ల కల్లా, డచ్ అన్వేషణల ఫలితంగా ఆనాటి నావికా ప్రమాణాలకు అనుగుణంగా అత్యధిక శాతం ఆస్ట్రేలియా తీరం గుర్తించబడింది. కొత్త అమ్‌స్టర్‌డమ్‌కు చెందిన స్టాధుయిస్ ("టౌన్ హాల్") యొక్క బర్జర్‌జాల్ ("బర్జర్ హాలు") భూతలంలోకి చక్కగా పొదగబడిన ప్రపంచ పటంలో దీనిని చూసే విధంగా 1655లో అందరికీ బహిర్గతం చేయడం జరిగింది. కాలనీకరణ (వలసరాజ్యాల స్థాపన)కు అనేక ప్రతిపాదనలు చేసినప్పటికీ, ముఖ్యంగా పియర్రీ పుర్రీ 1717 నుంచి 1744 వరకు చేసినవి, వాటిలో ఒక్కటి కూడా అధికారికంగా పరిశీలించబడలేదు.[40] దీని పట్ల స్వదేశీ ఆస్ట్రేలియన్లు తక్కువ ఆసక్తిని కనబరచడం మరియు భారతదేశం, ఈస్ట్ ఇండీస్, చైనా మరియు జపాన్‌లకు చెందిన వారి కంటే యూరోపియన్లతో వ్యాపారం చేయగలగడం ఇందుకు కారణం. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ "చేయాల్సిన మంచి ఏమీ లేదు" అని తేల్చిచెప్పింది. ఈ వ్యాఖ్య ద్వారా వారు పుర్రీ యొక్క పథకాన్ని తిరస్కరించారు, "వినియోగ అవకాశం లేదా అందులోని కంపెనీకి ప్రయోజనం లేదు. దాని కంటే చాలా కచ్చితమైన మరియు భారీ వ్యయాలు మాత్రం ఉన్నాయి". 19వ శతాబ్దం లో 1770లొ గ్వీగల్ జాతివారి చే కేప్టెన్ జేమ్స్ కుక్ రాకను అడ్డుకున్న చిత్రము. ఏదేమైనప్పటికీ, డచ్ యొక్క తదుపరి పశ్చిమ సందర్శనలు మినహా మొట్టమొదటి బ్రిటీష్ అన్వేషణలు మొదలయ్యేంత వరకు ఆస్ట్రేలియా ఎక్కువగా యూరోపియన్లు సందర్శించనిదిగా మిగిలిపోయింది. 1769లో, లెఫ్ట్‌నెంట్ జేమ్స్ కుక్ HMS ఎండీవర్ కమాండర్ హోదాలో శుక్ర గ్రహం ప్రయాణం యొక్క పరిశీలన మరియు నమోదుకు తహిటి ప్రయాణించారు. మరోవైపు ఊహాత్మక దక్షిణ ఖండం[41] గుర్తింపుకు అడ్మిరాల్టీ (నావికా దళం యొక్క ప్రభుత్వ విభాగం) రహస్య ఆదేశాలను కూడా కుక్ అనుసరించాడు. "మాజీ నావికుల మార్గానికి దక్షిణంగా అత్యంత విశాలమైన ఒక ఖండం లేదా భూభాగాన్ని గుర్తించగలమనే ఊహకు ఒక కారణం ఉంది."[42] 19 ఏప్రిల్ 1770న ఎండీవర్ సిబ్బంది ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని గుర్తించింది. పది రోజుల తర్వాత బోటనీ బే వద్దకు చేరుకుంది. 1772లో లూయిస్ అలెనో డి సెయింట్ అలౌరన్ నేతృత్వంలోని ఒక ఫ్రెంచ్ సాహసయాత్ర ఆస్ట్రేలియా పశ్చిమ తీరంపై ఆధిపత్యం సాధించినట్లు తొలి యూరోపియన్లు లాంఛనంగా ప్రకటించేందుకు కారణమయింది. అయితే వలసరాజ్యాల స్థాపనకు దీనిని అనుసరించే విధంగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు.[43] 1786లో స్వీడెన్ రాజు గుస్తావ్ III స్వాన్ రివర్ వద్ద అతని దేశానికి ఒక కాలనీని ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక ఇప్పటికీ నెరవేరలేదు.[44] గ్రేట్ బ్రిటన్‌లో ఆర్థిక, సాంకేతిక మరియు రాజకీయ పరిస్థితులు దీనిని సాధ్యతరం చేయడం మరియు న్యూ సౌత్ వేల్స్‌కు మొదటి దళం (ఫస్ట్ ఫ్లీట్)ను పంపే దిశగా ఆ దేశం అతిపెద్ద ప్రయత్నం చేయడానికి ఇది అవకాశం కల్పించింది. అయితే ఇదంతా 1788 వరకు జరగలేదు.[45] బ్రిటీష్ స్థిరనివాసం మరియు కాలనీకరణ[మార్చు] కాలనీకరణ వ్యూహాలు[మార్చు] ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని కుక్ గుర్తించిన పదిహేడేళ్ల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం బోటనీ బే వద్ద ఒక వలసరాజ్యాన్ని (కాలనీ) స్థాపించాలని నిర్ణయించుకుంది. 1779లో సర్ జోసెఫ్ బ్యాంక్స్ ఒక ప్రముఖ శాస్త్రవేత్త. 1770లో చేపట్టిన సముద్రయాత్రకు ఆయన లెఫ్ట్‌నెంట్ జేమ్స్ కుక్‌తో జతకట్టారు. కాలనీ స్థాపనకు బోటనీ బే అనువైన ప్రదేశమని ఆయన సిఫారసు చేశారు.[46] జులై, 1783లో సాయానికి అమెరికన్ విధేయుడు జేమ్స్ మాత్రా చేసిన ప్రతిపాదనకు బ్యాంక్స్ సమ్మతించారు. 1770లో జేమ్స్ కుక్ నేతృత్వంలోని ఎండీవర్ నందు మాత్రా ఒక జూనియర్ అధికారిగా బ్యాంక్స్‌తో కలిసి బోటనీ బేని సందర్శించారు. బ్యాంక్స్ సూచన కింద, ఆయన త్వరితగతిన "న్యూ సౌత్ వేల్స్‌ (23 ఆగస్టు 1783)లో ఒక స్థిరనివాసం ఏర్పాటు"కు ఒక ప్రతిపాదన చేశారు. సంపూర్ణ కారణాలున్న ఈ కాలనీలో అమెరికన్ విధేయులు, చైనీస్ మరియు సౌత్ సీ (దక్షిణ సముద్ర) దీవుల నివాసులు (అయితే దోషులు మాత్రం కాదు) ఉండే విధంగా ఆయన ప్రతిపాదించారు.[47] కారణాలు: చెరకు, పత్తి మరియు పొగాకు సాగుకు సదరు దేశం అనువుగా ఉండటం, న్యూజిలాండ్ కచ్చా కలప మరియు జనపనార లేదా అవిసె చెట్టు విలువైన వాణిజ్య సరకులుగా గుర్తించబడటం, చైనా, కొరియా, జపాన్, అమెరికా వాయువ్య తీరం మరియు మోలుకాస్‌లతో వ్యాపారానికి ఇది అనువైన స్థావరాన్ని ఏర్పాటు చేయడం, చెల్లాచెదరైన అమెరికన్ విధేయులకు ఇది (దేశం) అనువైన పరిహార ప్రాంతం కావడం. అంటే ఇక్కడ దెబ్బతిన్న వారి జీవితాలను తిరిగి సక్రమంగా మలుచుకోవడం & వారి గత స్వదేశీ సంతోషాన్ని తిరిగి పొందగలరు.".[48] విదేశాంగ మంత్రి లార్డ్ సిడ్నీతో మార్చి, 1784లో ఒక ఇంటర్వూ నేపథ్యంలో దోషులను సెటిలర్లుగా చేర్చుకోవాలన్న తన ప్రతిపాదనను మాత్రా సవరించారు.
మాత్రా యొక్క వ్యూహం "న్యూ సౌత్ వేల్స్‌లో స్థిరనివాసానికి ఒక వాస్తవిక వివరణాత్మక పథకంను అందించినట్లు" కన్పిస్తోంది.[50] డిసెంబరు, 1784 నాటి ఒక మంత్రివర్గ నివేదిక న్యూ సౌత్ వేల్స్‌లో కాలనీ నిర్మాణం గురించి ఆలోచించేటప్పుడు మాత్రా వ్యూహం ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు తెలిపింది.[51] బ్యాంక్స్ యొక్క రాయల్ సొసైటీ సహచరులు సర్ జాన్ కాల్ మరియు సర్ జార్జ్ యంగ్‌ ప్రతిపాదించినట్లుగా నార్‌ఫోక్ దీవి ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టు యొక్క కాలనీకరణ వ్యూహాన్ని ప్రభుత్వం సంస్థీకరించింది.[52] అదే సమయంలో మానవతావాదులు మరియు సంస్కర్తలు బ్రిటీష్ కారాగారాలు మరియు భారీ ఓడల్లోని భయానక పరిస్థితులకు నిరసనగా బ్రిటన్‌లో ఉద్యమించారు. 1777లో కారాగార సంస్కర్త జాన్ హోవార్డ్ ది స్టేట్ ఆఫ్ ప్రిజన్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌ ను రాశారు. ఇది కారాగారాల వాస్తవికత యొక్క వినాశకర దృశ్యంను చిత్రీకరించింది. అంతేకాక సాధారణ సమాజానికి తెలియని విషయాలను చాలా వరకు బహిర్గతం చేసింది."[53] శిక్షాస్మృతి బదిలీ అనేది ఇంగ్లీష్ నేర చట్టం యొక్క ప్రధాన లక్ష్యంలో భాగంగా అప్పటికే సంస్థితమైంది. అమెరికా స్వాతంత్ర్య పోరాటం వరకు యేటా సుమారు వెయ్యి మంది నేరస్తులను మేరీల్యాండ్ మరియు వర్జీనియాలకు పంపించడం జరిగింది.[54] చట్టాన్ని ఉల్లంఘించడంలో ఇది ఒక శక్తివంతమైన ప్రతిబంధకంగా పనిచేసింది. ఆ సమయంలో, "యూరోపియన్లు ఖగోళం యొక్క భౌగోళిక పరిస్థితి, ఇంగ్లాండ్‌లోని దోషులు మరియు బోటనీ బేకి బదిలీ అనేది ఒక ప్రమాదకరమైన విషయమని కొంత వరకు తెలుసుకున్నారు". ఆస్ట్రేలియా "అదే విధంగా మరో ఖండం కావొచ్చు".[55] న్యూ సౌత్ వేల్స్ పూర్తిగా దోషులను ప్రోగు చేసే ప్రదేశంగా గుర్తించబడటం వెనుక సంప్రదాయక భావనను 1960ల ప్రారంభంలో చరిత్రకారుడు జియోఫ్రీ బ్లెయినీ ప్రశ్నించారు. అమెరికన్ కాలనీలు అంతరించిన తర్వాత అవిసె చెట్టు మరియు కచ్చా కలప సరఫరాల నియంత్రణ అనేది బ్రిటీష్ ప్రభుత్వానికి ప్రేరణలు కావొచ్చని ఆయన పుస్తకం ది టిరానీ ఆఫ్ డిస్టెన్స్ [56] అభిప్రాయపడింది. ఈ దిశగా బ్రిటీష్ నిర్ణయానికి నార్‌ఫోక్ దీవి కీలకం. విద్యాపరమైన వర్గాల ఆవల ఈ చర్చ పరిమిత ఆసక్తిని ఆకర్షించినప్పటికీ, అసంఖ్యాక చరిత్రకారులు దీనిపై ప్రతిస్పందించారు. ఈ చర్చకు సంబంధించిన ఒక ఫలితం స్థిరనివాసం ఏర్పాటు కారణాలపై ఉన్న అదనపు మూల పదార్థాన్ని పెద్ద మొత్తంలో వెలుగులోకి తేవడానికి కారణమయింది.[57] నెదర్లాండ్స్‌లో మొదలైన పౌర యుద్ధం మరో యుద్ధాన్ని సృష్టించే పరిస్థితులు కన్పించడంతో మూడు నావికా శక్తులైన ఫ్రాన్స్, హాలండ్ మరియు స్పెయిన్‌ల కూటమితో బ్రిటన్ తిరిగి పోరాడాల్సి రావొచ్చనే కారణం చేత న్యూ సౌత్ వేల్స్‌లో స్థిరనివాసానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ఫలితంగా అది 1783లో ఓటమిపాలైంది. ఈ పరిస్థితుల కింద, న్యూ సౌత్ వేల్స్‌లో స్పష్టంగా కన్పించిన ఒక కాలనీ యొక్క వ్యూహాత్మక ఆధిపత్యాలకు సంబంధించిన ఆకర్షణలను జేమ్స్ మాత్రా యొక్క ప్రతిపాదనలో వివరించడం జరిగింది.[58] న్యూ సౌత్ వేల్స్‌లోని స్థిరనివాసం (వలస రాజ్యం) దక్షిణ అమెరికా మరియు ఫిలిప్పైన్స్‌ల్లోని స్పానిష్ కాలనీలు మరియు ఈస్ట్ ఇండీస్‌లోని డచ్ ఆక్రమణలపై బ్రిటన్ దాడులకు ఎలా దోహదం చేస్తుందనే విషయాన్ని మాత్రా వివరించారు. "ఒకవేళ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఒక కాలనీ దానికి సంబంధించిన అతిపెద్ద భూభాగంపై స్థాపించినట్లయితే, ఒకవేళ మనం హాలండ్ లేదా స్పెయిన్‌‍తో కలిసి యుద్ధంలో పాల్గొంటే, మనం మన కొత్త వలస రాజ్యం నుంచి ఏ ప్రభుత్వాన్నైనా (ఇక్కడ రాష్ట్రం కావొచ్చు) శక్తివంతంగా దిగ్భ్రాంతికి గురిచేయగలం. ఒక సురక్షితమైన మరియు సాహసోపేతమైన సముద్రయాత్ర ద్వారా జావా మరియు ఇతర డచ్ స్థావరాలపై మనం నావికాపరమైన దాడులు చేయగలం. స్పానిష్ అమెరికా తీరాలను ఆక్రమించుకునే సమాన అవకాశం కలిగి ఉన్నాం. అలాగే పశ్చిమ ప్రాంతానికి చెందిన సిరిసంపదలను ఎక్కించిన మనీలా ఓడలను అడ్డగించగలం."[59] 1790లో, నూట్కా సంక్షోభం సమయంలో, అమెరికాలు మరియు ఫిలిప్పైన్స్‌లలో స్పెయిన్ ఆక్రమణలపై నావికాపరమైన దండయాత్రలకు ప్రణాళికలు రూపొందించబడ్డాయి. అప్పుడు న్యూ సౌత్ వేల్స్‌లో కొత్తగా స్థాపించిన కాలనీ “ఉపాహార, ప్రసార మరియు తిరోగమన” వేదికగా వ్యవహరించింది. బ్రిటన్ మరియు స్పెయిన్ దేశాల మధ్య యుద్ధం లేదా చీలిక ఏర్పడవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో తదుపరి దశాబ్దం మరియు 1790ల సగం కాలం మరియు 19వ శతాబ్దం ప్రారంభంలో ప్రతి తదనంతర సందర్భంలో ఈ ప్రణాళికలను సమీక్షించడం జరిగింది. అయితే ప్రతి సందర్భంలో ప్రతికూలతల సమయం స్వల్ప కాలం పాటు మాత్రమే ఉండటం వాటి అమలుకు అడ్డుకట్ట వేసింది.[60] ఆస్ట్రేలియాలోని బ్రిటీష్ స్థిర నివాసాలు[మార్చు]
జనవరి, 1788లో కెప్టెన్ ఆర్థర్ ఫిలిప్ నేతృత్వంలోని 11 ఓడల మొదటి దళం (ఫస్ట్ ఫ్లీట్) రాక ద్వారా న్యూ సౌత్ వేల్స్ యొక్క బ్రిటీష్ కాలనీ స్థాపించబడింది. మొదటి దళంలో సుమారు వెయ్యికి పైగా సెటిలర్లు ఉన్నారు. వారిలో 778 మంది దోషులు (192 మంది మహిళలు మరియు 586 మంది పురుషులు).[61] బోటనీ బే వద్దకు చేరుకున్న కొద్దిరోజుల తర్వాత దళం అత్యంత అనువైన పోర్ట్ జాక్సన్‌కు మకాం మార్చింది. అక్కడ 26 జనవరి 1788న సిడ్నీ కోవ్ వద్ద ఒక కాలనీని ఏర్పాటు చేశారు.[62] అప్పటి నుంచి సదరు తేదీ ఆస్ట్రేలియా యొక్క జాతీయ దినం, ఆస్ట్రేలియా డేగా మారింది. 7 ఫిబ్రవరి 1788న పోర్ట్ జాక్సన్‌లోని సిడ్నీ కోవ్ వద్ద ఈ కాలనీని ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ ఆర్థర్ ఫిలిప్ లాంఛనంగా ప్రకటించారు. ఆస్ట్రేలియాలో పుట్టిన తొలి శ్వేతవర్ణీయుడు రీబెకా స్మాల్. దళం దిగిన కొద్దికాలానికే అందులోని ఒకానొక మహిళకు అతను జన్మించాడు.[63] ఈ ప్రాంతం ధ్రువరేఖకు 135º తూర్పుగా ఉన్న ఆస్ట్రేలియా ఖండం తూర్పు దిక్కు మొత్తం భాగం మరియు కేప్ యార్క్ మరియు వ్యాన్ డీమెన్స్ ల్యాండ్ (తాస్మానియా) దక్షిణ కొనభాగం అక్షాంశాల మధ్య ఉన్న ఫసిఫిక్ మహాసముద్రంలోని అన్ని దీవులను కలిగి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రాదేశిక వాదన విస్తృతి దీని గురించి తొలిసారిగా తెలుసుకున్న పలువురి నిర్వణ్ణతను మరింత పెంచింది. "సామ్రాజ్య విస్తృతి రూపకల్పన వైభవాన్ని కోరింది" అని వాట్కిన్ ట్రెంచ్ ఎ నెరేటివ్ ఆఫ్ ది ఎక్స్‌‍పిడిషన్ టు బోటనీ బే లో రాశారు.[64] "నిజంగా ఒక సంభ్రమాశ్చర్య విస్తృతి!" అని ట్రెంచ్ పుస్తకం యొక్క డచ్ అనువాదకుడు వ్యాఖ్యానించారు. ఆయన అంతటితో ఆగకుండా ఈ విధంగా అన్నారు: "ఇంగ్లీష్ మ్యాపుల ప్రకారం, మార్క్యూసస్ దీవుల యొక్క బాహ్యతమ లేదా సుదూర తూర్పు న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాన్ని వారు ప్రకటించిన రేఖకు తూర్పు దిక్కుగా కనీసం ఎనభై ఐదు డిగ్రీలు ఉంటుంది. కాబట్టి వారు ఒకే ఒక్క ప్రావిన్స్‌ను స్థాపించారు. ఇది అన్ని సందేహాలకు ఆవల మొత్తం భూ ఉపరితలంపై ఇది అతిపెద్దది. తూర్పు నుంచి పశ్చిమానికి దాని అత్యంత వ్యాప్తి ప్రకారం, వారి యొక్క నిర్వచనం నుంచి ఇది భూమి మొత్తం చుట్టుకొలతలో కాల్పనికంగా నాలుగో వంతును ఆక్రమించింది."[65] ఈ కాలనీ ప్రస్తుతం న్యూ సౌత్ వేల్స్‌లో భాగంగా పాలించబడుతున్న న్యూజిలాండ్ దీవులను కూడా కలిగి ఉంది. 1817లో బ్రిటీష్ ప్రభుత్వం దక్షిణ ఫసిఫిక్‌పై విస్తృతమైన ప్రాదేశిక హక్కును ఉపసంహరించుకుంది. ఆచరణలో, గవర్నరు రిట్ సౌత్ ఫసిఫిక్‌లో పనిచేయకూడదన్నట్లుగా కన్పించింది.[66] లండన్‌లోని చర్చి మిషనరీ సొసైటీ సౌత్ సీ దీవుల్లో నివశించే వారిపై జరిగిన అనేక ఆకృత్యాలను మరియు ఈ విధమైన అన్యాయ పరిస్థితిని చక్కదిద్దడంలో న్యూ సౌత్ వేల్స్ మరియు న్యాయస్థానాల అసమర్థతను వివరించింది. ఫలితంగా 27 జూన్ 1817న హిజ్ మెజస్టీ యొక్క అధినివేశ రాజ్యాల కిందకు రాని ప్రదేశాల్లో జరిగే హత్యలు మరియు నరవధలపై అత్యంత కార్యసాధక శిక్ష చట్టం ను పార్లమెంటు ఆమోదించింది. దీని ప్రకారం, తహిటి, న్యూజిలాండ్ మరియు ఇతర సౌత్ ఫసిఫిక్ దీవులు హిజ్ మెజస్టీ అధినివేశ రాజ్యాల కిందకు రావు.[67] సౌత్ ఫసిఫిక్‌లోని అందం, మృదు వాతావరణం మరియు నార్‌ఫోక్ దీవి యొక్క సారవంతమైన నేలకు సంబంధించిన భావనాత్మక వర్ణనలు 1788లో బ్రిటీష్ ప్రభుత్వం అక్కడ న్యూ సౌత్ వేల్స్‌ కాలనీకి ఒక అనుబంధ స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసేందుకు దారితీశాయి. దీవిపై పెరిగే అతిపెద్ద నార్‌ఫోక్ దీవి దేవదారు చెట్లు మరియు అవిసె చెట్లు ఒక స్థానిక పరిశ్రమకు స్థావరాన్ని ఏర్పాటు చేయొచ్చని భావించడం జరిగింది. ప్రత్యేకించి, అవిసె చెట్లు రష్యాకు ఒక ప్రత్యామ్నాయ సరఫరా వనరు కాగలదని భావించారు. దీనిని ఓడ తాళ్లు మరియు బ్రిటీష్ నావికాదళానికి చెందిన ఓడలకు తెరచాపల తయారీకి ఉపయోగిస్తారు. ఏదేమైనప్పటికీ, ఈ దీవి ఒక సురక్షితమైన నౌకాశ్రయం కాదు. అందువల్ల కాలనీ ఏర్పాటు కార్యరూపు దాల్చలేదు. దాంతో సెటిలర్లు 1807లో తాస్మానియాకు వెళ్లిపోయారు.[68] ఈ దీవి తర్వాత 1824లో ఒక దండనార్హమైన స్థావరంగా మారింది.
ఇప్పుడు విక్టోరియాగా పిలుస్తున్న సుల్లివన్ బే వద్ద స్థిరనివాసం కోసం విఫలయత్నం చేసిన తర్వాత ప్రస్తుతం తాస్మానియాగా పిలవబడుతున్న వ్యాన్ డైమెన్స్ ల్యాండ్ 1803లో స్థాపించబడింది. తర్వాత ఖండానికి నలువైపులా వివిధ ప్రాంతాల వద్ద ఇతర బ్రిటీష్ స్థిరనివాసాల ఏర్పాటు జరిగింది. అయితే వాటిలో అనేకం విజయవంతం కాలేదు. డచ్‌ను అడ్డుకునే దిశగా ఉత్తర ఆస్ట్రేలియా తీరంపై ఒక స్థిరనివాసాన్ని ఏర్పాటు చేయాలని 1813లో ఈస్ట్ ఇండియా వ్యాపార సంఘం సిఫారసు చేసింది. బాథస్ట్ దీవి మరియు కోబోర్ ద్వీపకల్పం మధ్య ఒక స్థావరం ఏర్పాటుకు కెప్టెన్ J.J.G.బ్రీమర్, RNను నియమించారు. ఈ దిశగా 1824లో బ్రీమర్ అతని స్థావర ప్రదేశాన్ని మెల్‌విల్లే దీవిపైన ఉన్న ఫోర్ట్ దుంగాస్ వద్ద నిర్ణయించుకున్నారు. అందుకు కారణం 1788లో ప్రకటించిన సరిహద్దుకు పశ్చిమానికి ఇది అనువుగా ఉండటం. అలాగే పశ్చిమ రేఖాంశానికి 129˚ తూర్పుగా మొత్తం ప్రాంతంపై బ్రిటీష్ ఆధిపత్యాన్ని ప్రకటించారు.[69] కొత్త సరిహద్దు మెల్‌విల్లే మరియు బాథస్ట్ దీవులను మరియు దానిని ఆనుకుని ఉన్న ప్రధాన భూభాగాన్ని కలిపింది. 1826లో, మేజర్ ఎడ్మండ్ లాకీర్ కింగ్ జార్జ్ సౌండ్ (తర్వాత పట్టణమైన అల్బనీ యొక్క స్థావరం)పై ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయడంతో బ్రిటీష్ ఆధిపత్యం ఆస్ట్రేలియా ఖండం అంతటా విస్తరించబడింది. అయితే పశ్చిమ ఆస్ట్రేలియా తూర్పు సరిహద్దు మాత్రం 129˚ తూర్పు రేఖాంశం వద్ద స్థిరంగా ఉండిపోయింది. 1824లో, బ్రిస్బేన్ రివర్ (తర్వాత క్వీన్స్‌లాండ్ కాలనీకి ఇది స్థావరంగా మారింది) ముఖ భాగానికి సమీపంలో ఒక దండనార్హమైన కాలనీని స్థాపించారు. 1829లో, స్వాన్ రివర్ కాలనీ మరియు దాని పెర్త్ రాజధాని పశ్చిమ తీరంపై సక్రమంగా ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాక వీటిపై కింగ్ జార్జ్ సౌండ్ నియంత్రణ ఉన్నట్లు భావించబడింది. ప్రాథమికంగా ఒక స్వేచ్ఛా కాలనీగా ఉన్న పశ్చిమ ఆస్ట్రేలియా తర్వాత బ్రిటీష్ దోషులను అనుమతించింది. ఇందుకు కారణం కార్మిక వర్గం కొరత ఎక్కువగా ఉండటం. జర్మనీ శాస్త్రవేత్త మరియు మానవతావాది జార్జ్ ఫోస్టర్ రిజల్యూషన్ (1772-1775) సముద్రయాణంలో కెప్టెన్ జేమ్స్ కుక్‌తో పాటు ప్రయాణించారు. ఆయన ఇంగ్లీష్ కాలనీ యొక్క భవిష్యత్ అవకాశాలపై 1786లో ఒక అత్యద్భుతమైన దూరదృష్టి గల వ్యాసం రాశారు. అందులో ఆయన ఈ విధంగా రాశారు, "న్యూ హాలండ్, అపరిమితమైన విస్తృతి కలిగిన దీవి లేదా ఆ విధంగా చెప్పబడవచ్చు, ఒక మూడో ఖండం, అనేది కొత్త నాగరిక సమాజం యొక్క భావి మాతృభూమి. అయితే దీనర్థం ప్రారంభంలో అలా కనబడిందని. అయినప్పటికీ, స్వల్ప వ్యవధిలో అత్యంత ప్రధానమైనదిగా అవతరించనున్నట్లు హామీ ఇచ్చింది." [70] దోషులు మరియు వలస సమాజం[మార్చు] ప్రధాన వ్యాసము: Convicts in Australia 1788-1868 మధ్యకాలంలో 161,700 మంది దోషులు (వారిలో 25,000 మంది మహిళలు) న్యూ సౌత్ వేల్స్‌, వ్యాన్ డైమెన్స్ ల్యాండ్ మరియు పశ్చిమ ఆస్ట్రేలియాల్లోని ఆస్ట్రేలియన్ కాలనీలకు తరలించబడ్డారని జాన్ బాసెట్ అంచనా వేశారు.[71] బహుశా మూడింట రెండొంతుల దొంగలు కార్మిక తరగతి పట్టణాలు, ప్రత్యేకించి మధ్య ఇంగ్లాండ్‌లోని ప్రాంతం మరియు ఇంగ్లాండ్ ఉత్తర ప్రాంతాలకు చెందినవారు కావొచ్చని చరిత్రకారుడు లాయిడ్ రాబ్సన్ అంచనా వేశారు. మెజారిటీ వ్యక్తులు పునరావృత నేరస్తులు.[72] కొందరు దోషులు ఆస్ట్రేలియాలోని కారాగార వ్యవస్థ నుంచి బయటకు వెళ్లగలిగారు. ఈ నేపథ్యంలో బదిలీ అనేది దాని సంస్కరణ లక్ష్యాన్ని సాధించిందా లేదా అన్నది స్పష్టం కాలేదు. 1801 తర్వాత వారు సత్ప్రవర్తన కింద "అనుమతి" పొందడం మరియు డబ్బులకు పనిచేసే స్వతంత్ర కూలీలుగా అవకాశం పొందారు. కొందరు విమోచకులుగా విజయవంతమైన జీవితాలను గడిపే అవకాశం పొందారు. వారు వారి యొక్క శిక్షాకాలం చివర్లో క్షమాభిక్ష పొందారు. మహిళా దోషులకు కొద్దిపాటి అవకాశాలు మాత్రమే దక్కాయి. మొట్టమొదటి ఐదుగురు న్యూ సౌత్ వేల్స్ గవర్నర్లు స్వేచ్ఛా (స్వతంత్ర) సెటిలర్లను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అయితే బ్రిటీష్ ప్రభుత్వం దీనికి భిన్నంగానే వ్యవహరించింది. 1790 మొదట్లో గవర్నర్ ఆర్థర్ ఫిలిప్ ఈ విధంగా రాశారు, "మనం భూముల వ్యవసాయం ద్వారా సాధించే కొద్దిపాటి పురోగతి మాదిరిగా మీ అధికారం నా లేఖల ద్వారా పొందగలదు.... ప్రస్తుతానికి ఈ స్థిరనివాసం భూముల వ్యవసాయం కోసం నేను నియమించే వ్యక్తికి మాత్రమే దక్కుతుంది...." [73] పలువురు స్వతంత్ర సెటిలర్లు రావడం మరియు వారిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం 1820ల వరకు జరగలేదు. పరోపకారులు కరోలిన్ చిషోమ్ మరియు జాన్ డన్‌మోర్ లాంగ్ వారి సొంత వలస పథకాలను అభివృద్ధి చేసుకున్నారు. ప్రభుత్వ భూములను గవర్నర్లు మంజూరు చేశారు. అమెరికా సంయుక్తరాష్ట్రాలు లేదా కెనడాకు విరుద్ధంగా ఎడ్వర్డ్ గిబ్బన్ వేక్‌ఫీల్డ్ వంటి స్థిరనివాస పథకాలు ఆస్ట్రేలియాకు సుదీర్ఘ సముద్రయాత్ర చేయడంలో వలసదారులను ప్రోత్సహించడానికి దోహదపడ్డాయి.[74]
1820ల నుంచి హెచ్చుమీరిన కబ్జాదారులు[75] యూరోపియన్ స్థిరనివాస శివారు ప్రాంతాలకు ఆవల ఉండే భూములను ఆక్రమించుకున్నారు. తక్కువ పైఖర్చులతో అతిపెద్ద పెంపకకేంద్రాలలో తరచూ గొర్రెలను పెంచేవారు. తద్వారా కబ్జాదారులు అత్యధిక లాభాలు గడించేవారు. 1834 నాటికి, సుమారు 2 మిలియన్ కిలోల ఉన్ని ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్‌కు ఎగుమతి చేయడం జరిగింది.[76] 1850 కల్లా, పట్టుమని 2,000 మంది కబ్జాదారులు 30 హెక్టార్ల భూమిని ఆక్రమించారు. తద్వారా వివిధ కాలనీల్లో వారు ఒక శక్తివంతమైన మరియు "గౌరవనీయమైన" సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేశారు.[77] 1835లో, బ్రిటీష్ వలస సంబంధ కార్యాలయం బ్రిటీష్ స్థిరనివాసం ఏర్పాటు చేసిన టెర్రా నల్లియస్ (పోరంబోకు నేల) యొక్క చట్టపరమైన సిద్ధాంతం అమలుకు గవర్నర్ బోర్క్ ప్రకటన ను జారీ చేసింది. బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ముందు ఈ నేల ఎవరికీ చెందదు అనే విషయాన్ని మరింత దృఢపరచడానికి మరియు జాన్ బాట్మన్ కుదుర్చుకున్న ఒప్పందం సహా ఆదిమవాసులతో ఏదైనా కుదుర్చుకున్న ఒప్పందాలు ఉంటే వాటిని రద్దు చేయడం దీని ఉద్దేశం. అప్పటి నుంచి దాని ప్రచురణ అర్థం, ప్రభుత్వ అధికారం లేకుండా భూములను ఆక్రమించుకున్నట్లు గుర్తించిన ప్రజలు అందరూ చట్టవిరుద్ధమైన అపరాధులుగా భావించబడుతారు.[78] ప్రత్యేక స్థిరనివాసాలు తర్వాత కాలనీలు న్యూ సౌత్ వేల్స్‌లో భాగాలైన దక్షిణ ఆస్ట్రేలియాలో 1836లో, 1840లో న్యూజిలాండ్‌లో, 1834లో పోర్ట్ ఫిలిప్ డిస్ట్రిక్ట్‌లో, 1851లో విక్టోరియా కాలనీ, 1859లో క్వీన్స్‌లాండ్‌లో ఏర్పాటు చేయబడ్డాయి. దక్షిణ ఆస్ట్రేలియాలో భాగంగా నార్తర్న్ టెరిటరీని 1863లో స్థాపించారు. ఆస్ట్రేలియాకు దోషుల బదిలీ అనేది 1840-1868 మధ్యకాలంలో క్రమంగా పరిసమాప్తం చేయబడింది. యూరోపియన్లు స్థిరనివాసం ఏర్పరుచుకున్న తొలి 100 ఏళ్లలో వ్యవసాయం మరియు ఇతర పనుల కోసం విశాలమైన భూములను శుభ్రపరుచుకున్నారు. తొలుత చేపట్టిన భూముల శుభ్రత మరియు కఠినమైన గిట్టలు కలిగిన పశువుల దిగుమతి ప్రత్యేకమైన ప్రాంతాల యొక్క జీవావరణంపై చూపిన ప్రభావాలకు అదనంగా ఇది దేశవాళీ ఆస్ట్రేలియన్లు కూడు, గూడు మరియు ఇతర అవసరాల కోసం ఆధారపడిన వనరులను తగ్గించడం ద్వారా వారిపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఈ కారణంగా వారు చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాక కొత్తగా సంక్రమించిన వ్యాధులు మరియు వనరుల కొరతతో మెజారిటీ ప్రజలు మృత్యువాత పడటంతో వారి జనాభా తగ్గింది. సెటిలర్లపై దేశవాళీ వ్యతిరేకత పెరిగింది. 1788 మరియు 1920ల మధ్యకాలంలో ఇరు వర్గాల మధ్య సుదీర్ఘ పోరాటం జరిగింది. ఫలితంగా కనీసం 20,000 మంది దేశవాళీ ప్రజలు మరియు 2,000-2,500 మధ్య యూరోపియన్లు మరణించారు.[79] 19వ శతాబ్దం మధ్యకాలం మరియు చివర్లో ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని పలువురు దేశవాళీ ఆస్ట్రేలియన్లు అటవీప్రాంతాలు మరియు సంరక్షణాలయాలకు తరచూ బలవంతంగా మకాం మార్చుకోవాల్సి వచ్చింది. వీటిల్లో పలు సంస్థల పరిస్థితి అంటువ్యాధులు త్వరితగతిన వ్యాపించే విధంగా ఉంది. వారి జనాభా తగ్గుముఖం పట్టడంతో పలు ఆశ్రమాలను మూసివేశారు. వలస సంబంధ స్వయం పాలన మరియు బంగారు అన్వేషణ[మార్చు] ఫిబ్రవరి, 1851లో ఆస్ట్రేలియాలో బంగారు అన్వేషణ అనేది సంప్రదాయకంగా బాథస్ట్, న్యూ సౌత్ వేల్స్‌కు సమీపంలోని ఎడ్వర్డ్ హమ్మండ్ హర్‌గ్రేవ్స్‌కు ఆపాదించబడింది. 1823 మొదట్లో సూత్రగ్రాహి జేమ్స్ మెక్‌బ్రీన్ ఆస్ట్రేలియాలో బంగారు జాడలను గుర్తించారని నేడు ఒప్పుకోబడింది. ఇంగ్లీష్ చట్టం ప్రకారం, తొలుత మొత్తం ఖనిజ సంపద ప్రభుత్వానికే చెందుతుంది. "పశుపాలకులకు సంబంధించిన వ్యవస్థ కింద విరాజిల్లుతున్న ఒక కాలనీలోని నిజంగా ఉండే ఖరీదైన బంగారుభూముల అన్వేషణకు కొద్దిగా ప్రోత్సహించబడుతుంది."[80] "మే, 1852లో మౌంట్ అలెగ్జాండర్ ఇంగ్లాండ్ చేరిందన్న వార్త మరియు తర్వాత వెంటనే ఆరు నౌకలు ఎనిమిది టన్నుల బంగారాన్ని తీసుకెళ్లడం గురించి తెలిసేంత" వరకు కాలిఫోర్నియా గోల్డ్ రష్ తొలుత ఆస్ట్రేలియన్ అన్వేషణలను బెదరగొట్టిందని రిచర్డ్ బ్రూమీ ఆరోపించారు.[81] ఉన్నట్లుండి బంగారు నిల్వల గురించి తెలియడం గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, భూఖండ సంబంధమైన ఐరోపా, ఉత్తర అమెరికా మరియు చైనాల నుంచి పలువురు వలసదారులు ఆస్ట్రేలియాకు వచ్చే విధంగా చేసింది. ఉదాహరణకు, 1850లో 76,000గా ఉన్న విక్టోరియా కాలనీ జనాభా 1859లో శరవేగంగా 530,000కి పెరిగింది.[82] వెనువెంటనే ప్రత్యేకించి రద్దీ పెరిగిన విక్టోరియన్ భూముల్లో ఉత్ఖాతకులలో అసంతృప్తి రేకెత్తింది. దీనికి సంబంధించిన కారణాలుగా వలసరాజ్య ప్రభుత్వం యొక్క పాలనాయంత్రాంగం చేపట్టిన తవ్వకాలు మరియు బంగారు అనుమతి విధానం. పలు నిరసనలు మరియు సంస్కరణ దావాల నేపథ్యంలో 1854 చివర్లో బల్లారట్ వద్ద హింసాత్మక పరిస్థితి చోటుచేసుకుంది.
3 డిసెంబరు 1854న అంటే శనివారం తెల్లవారుజామున బ్రిటీష్ సైనికులు మరియు పోలీసులు కొందరు బాధిత ఉత్ఖాతకుల ఉంటున్న యురేకా లీడ్‌పై ఏర్పాటుచేసిన రక్షక ఆవరణపై దాడి చేశారు. ఈ దిశగా జరిగిన స్వల్ప పోరాటంలో కనీసం 30 మంది ఉత్ఖాతకులు మరణించగా పలువురు గాయపడ్డారు.[83] ప్రజాస్వామ్య గర్భితార్థాలతో ఆందోళనలు చేపట్టే అవకాశముందని భావించిన స్థానిక కమిషనర్ రాబర్ట్ రీడ్ ఈ విధంగా అభిప్రాయపడ్డారు, ఉత్ఖాతకులకు వ్యతిరేకంగా జరుగుతున్న "ఘాతుకాలను ఆపాల్సిన అవసరం సంపూర్ణంగా ఉంది"[84] అయితే కొన్ని నెలల తర్వాత ఒక రాయల్ కమిషన్ విక్టోరియా బంగారు భూముల పాలనాయంత్రాంగానికి పూర్తిస్థాయి మార్పులు చేసింది. అనుమతి రద్దు, పోలీసు దళానికి సంస్కరణలు మరియు ఉత్ఖాతకులకు ఓటు హక్కులు కల్పించడం సహా ఇది పలు సిఫారసులు చేసింది.[85] బల్లారట్ ఉత్ఖాతకులను సూచించడానికి వాడే యురేకా పతాకంను కొందరు ఆస్ట్రేలియన్ పతకానికి ప్రత్యామ్నాయంగా తీవ్రంగా పరిగణించారు. అందుకు కారణం ప్రజాస్వామ్య పురోగతులతో దానికి సంబంధం ఉండటం. 1890ల్లో, సందర్శక రచయిత మార్క్ వైన్ యురేకా వద్ద జరిగిన పోరాటాన్ని ప్రసిద్థమైన రీతిలో ఈ విధంగా వివరించారు: తర్వాత ఆస్ట్రేలియన్ బంగారు ప్రవాహాలు (నిల్వలు) 1870ల్లో పామర్ రివర్, క్వీన్స్‌లాండ్ మరియు 1890ల్లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని కూల్‌గార్డీ మరియు కాల్‌గూర్లీల్లో బయటపడ్డాయి. 1850ల చివర్లో మరియు 1860ల మొదట్లో విక్టోరియాలోని బుక్లాండ్ రివర్ మరియు న్యూ సౌత్ వేల్స్‌లోని లాంబింగ్ ఫ్లాట్‌ వద్ద చైనీస్ మరియు యూరోపియన్ ఉత్ఖాతకుల మధ్య వైరం ఏర్పడింది. ప్రవాహం వల్ల ఏర్పడిన ఒండ్రు (ఉపరితలం) బంగారాన్ని ఉపయోగించుకోవడంలో చైనీయుల ప్రయత్నాలు విజయవంతమవడం ద్వారా కలిగిన యూరోపియన్ అసూయ శ్వేత ఆస్ట్రేలియా విధానంకు అనుకాలంగా ఆస్ట్రేలియన్ ప్రవర్తనలు అంకురించే విధంగా చేసిందని చరిత్రకారుడు జియోఫ్రీ సెర్లీ అభిప్రాయపడ్డారు.[87] 1855లో న్యూ సౌత్ వేల్స్ బాధ్యతాయుత ప్రభుత్వాన్ని పొందిన మొట్టమొదటి కాలనీగా అవతరించింది. తద్వారా బ్రిటీష్ సామ్రాజ్యంలో ఉంటూనే దాని యొక్క పలు వ్యవహారాలను చక్కబెట్టుకోగలిగింది. తర్వాత 1856లో విక్టోరియా, తాస్మానియా మరియు దక్షిణ ఆస్ట్రేలియాలు, క్వీన్స్‌లాండ్ 1859లో దాని స్థాపన మొదలుకుని మరియు 1890లో పశ్చిమ ఆస్ట్రేలియా అదే బాటను అనుసరించాయి. లండన్‌లోని వలసరాజ్య కార్యాలయం కొన్ని వ్యవహారాలపై నియంత్రణను తిరిగి దక్కించుకుంది. వాటిలో ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు అంతర్జాతీయ రవాణా ముఖ్యమైనవి. బంగారు శకం వల్ల సుదీర్ఘకాలం పాటు సిరిసంపదలు తులతూగాయి. కొన్నిసార్లు దీన్నే "దీర్ఘకాల అభివృద్ధి"గా అభివర్ణించారు.[88] ఇది బ్రిటీష్ పెట్టుబడుల ద్వారా మరింత అభివృద్ధి చేయబడింది. అంతేకాక రైలు, నది మరియు సముద్రం ద్వారా సమర్థవంతమైన రవాణాకు అదనంగా పశుసంబంధ మరియు గనుల పరిశ్రమల అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగింది. 1891 నాటికి, ఆస్ట్రేలియా గొర్రెల జనాభా 100 మిలియన్లుగా అంచనా వేశారు. 1850ల నుంచి బంగారు ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. అయితే అదే ఏడాదిలో అప్పటికీ £5.2 మిలియన్ల విలువను కలిగి ఉంది.[89] చివరకు ఆర్థిక విస్తరణ ముగింపు దశకు చేరుకుంది. 1890లు ఆర్థిక సంక్షోభ సమయంగా మారింది. ప్రముఖంగా విక్టోరియా మరియు దాని రాజధాని మెల్బోర్న్‌లో ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఏదేమైనప్పటికీ, 19వ శతాబ్దం ఆఖర్లో ఆగ్నేయ ఆస్ట్రేలియా నగరాల్లో విశేష అభివృద్ధి కన్పించింది. 1900లో ఆస్ట్రేలియా జనాభా (ఆదిమవాసులు జనాభా లెక్కల నుంచి మినహాయించబడ్డారు) 3.7 మిలియన్లు. వారిలో దాదాపు మెల్బోర్న్ మరియు సిడ్నీ నగరాల్లో 1 మిలియన్ జనాభా నివశించారు.[90] అదే విధంగా శతాబ్దం ముగింపు సమయానికి మొత్తం జనాభాలో మూడింట రెండొంతులకు పైగా నగరాలు మరియు పట్టణాల్లో నివశించారు. తద్వారా "పాశ్చాత్య ప్రపంచంలో ఆస్ట్రేలియా అత్యంతగా పట్టణీకరణ చెందిన సమాజాల్లో ఒకటి"గా నిలిచింది.[91] జాతీయవాదం మరియు సమాఖ్య వృద్ధి[మార్చు] 1901 లో ఆస్ట్రేలియా మొదటి పార్లమెంట్ ప్రారంభం ప్రధాన వ్యాసము: Federation of Australia
1880ల ఆఖరు నాటికి, ఆస్ట్రేలియన్ కాలనీల్లో 90% పైగా బ్రిటీష్ మరియు ఐరిష్ సంతతికి చెందినవారే ఉన్నప్పటికీ, అక్కడ నివశించే అత్యధికులు అక్కడ జన్మించినవారే.[92] పొదలఆశ్రితుడు నెడ్ కెల్లీ స్థానికంగా జన్మించే జనాభా యొక్క భావాలకు సంబంధించిన ఒక పరిమాణాన్ని తెలిపాడని చరిత్రకారుడు డాన్ గిబ్ పేర్కొన్నారు. కుటుంబం మరియు జంటల ద్వారా స్పష్టంగా గుర్తించబడిన కెల్లీ అతను పోలీసులు మరియు శక్తివంతమైన కబ్జాదారుల చేత అణచివేయబడినట్లు చెప్పడాన్ని తోసిపుచ్చాడు. దాదాపుగా ఆస్ట్రేలియన్ మూసపోత పద్ధతి ప్రతిబింబించిన తర్వాత చరిత్రకారుడు రస్సెల్ వార్డ్ ఈ విధంగా అన్నారు, కెల్లీ ఒక నైపుణ్యం కలిగిన పొదలఆశ్రితుడుగా మారాడు. తుపాకీలు, గుర్రాలు మరియు పిడికిళ్లను సమర్థవంతంగా ఉపయోగించడమే కాక జిల్లాలోని అతని మిత్రుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు."[93] కెల్లీ "దేశం యొక్క తిరుగుపాటు వైఖరిని తదుపరి తరాలకు ఉదహరించడానికి వచ్చినప్పటికీ, (అతను నిజంగా) మరో కాలానికి చెందినవాడు" అని పాత్రికేయుడు వాన్స్ పామర్ అభిప్రాయపడ్డారు.[94] జాతీయతపై వలసరాజ్య సమూహంలోని (ప్రత్యేకించి చిన్న కాలనీల్లో) కొన్ని విభాగాల నుంచి సందేహం వ్యక్తమైనప్పటికీ, 1877,[95] లో టెలిగ్రాఫ్ ద్వారా పెర్త్‌ను ఆగ్నేయ నగరాలకు అనుసంధానం చేయడం సహా అంతర్గత-వలసరాజ్య సంబంధ రవాణా మరియు సమాచార ప్రసారాల్లో పురోగతులు అంతర్గత-వలసరాజ్య సంబంధ వైషమ్యాలను తొలగించడానికి దోహదపడ్డాయి. 1895 నాటికి, అనేక వలసరాజ్య సంబంధ రాజకీయవేత్తలు, ఆస్ట్రేలియన్ స్థానికుల సంఘం మరియు కొన్ని వార్తాపత్రికలు సహా శక్తివంతమైన ప్రయోజనాలు సమాఖ్య (ఫెడరేషన్)కు మద్దతిచ్చాయి. శ్వేత వలసరాజ్య సంబంధ ఆస్ట్రేలియన్లలో జాతీయ గుర్తింపు పెరుగుతున్న భావన అంటే పురోభివృద్ధి జాతీయవాదం అదే విధంగా జాతీయ వలస విధాన ఆకాంక్ష (ఇది శ్వేత ఆస్ట్రేలియా విధానంగా మారింది) అనేవి సంఘటిత జాతీయ భద్రతా విలువ యొక్క గుర్తింపుతో కలవడం కూడా సమాఖ్య ఉద్యమాన్ని మరింత ప్రోత్సహించింది. ఏదేమైనప్పటికీ, పలువురు కాలనీవాసుల ఆలోచన బహుశా వాస్తవికంగా సామ్రాజ్యానికి సంబంధించినది కావొచ్చు. 1890లో జరిగిన సమాఖ్య సమావేశం సందర్భంగా ఇచ్చిన భారీ విందులో న్యూ సౌత్ వేల్స్ రాజకీయవేత్త హెన్రీ పార్క్స్ ఈ విధంగా అన్నారు రచయిత హెన్రీ లాసన్, వ్యాపార సంఘం సభ్యుడు విలియం లేన్ మరియు సిడ్నీ ప్రకటన పత్రిక (బులెటిన్)లో గుర్తించిన పేజీలు సహా కొందరు కాలనీవాసులు ప్రత్యేక ఆస్ట్రేలియాకు అత్యంత విప్లవాత్మక దృష్టిని కనబరిచినప్పటికీ, 1899 ఆఖరు నాటికి, విపరీతమైన వలసరాజ్య సంబంధ చర్చ జరిగిన తర్వాత, ఆరు ఆస్ట్రేలియన్ కాలనీల్లోని ఐదింటికి చెందిన పౌరులు ప్రజాభిప్రాయసేకరణల్లో సమాఖ్య ఏర్పాటు దిశగా రాజ్యాంగ రూపకల్పనకు అనుకూలంగా మద్దతిచ్చారు. ఈ దిశగా పశ్చిమ ఆస్ట్రేలియా జులై, 1900లో ఓటు వేసింది. "కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా కాన్‌స్టిట్యూషన్ చట్టం (UK)" 5 జులై 1900న ఆమోదించబడింది. తద్వారా 9 జులై 1900న విక్టోరియా మహారాణి దీనికి రాజముద్ర వేసింది.[98] 1895లో పొదలపై కవి బాంజో పేటర్సన్,[99] రాసిన కథాగేయం వాల్ట్‌జింగ్ మటిల్డా కొన్నిసార్లు ఆస్ట్రేలియా జాతీయగీతంగా సూచించబడుతుంటుంది. 1970ల ఆఖరు నుంచి పాడుకుంటున్న ఆడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్ అనే ఆస్ట్రేలియన్ జాతీయగీతం 1887లో రాయబడింది. యూరోపియన్ అనుభావతావాది ఉద్యమం ద్వారా ప్రేరణ పొందిన ఆస్ట్రేలియన్ చిత్రలేఖనానికి సంబంధించిన హీడల్‌బర్గ్ స్కూల్ కూడా 1880ల్లోనే ఆవిర్భవించింది. తద్వారా ఇది "చిత్రలేఖనంలో మొట్టమొదటి విలక్షణమైన ఆస్ట్రేలియన్ పాఠశాల" అవతరించింది.[100] 19వ శతాబ్దం చివరి కాలానికి సంబంధించిన జాతీయవాద కళ, సంగీతం మరియు రచనల పరంగా ఉన్న ఒక సాధారణ పంథాయైన కాల్పనిక గ్రామీణం లేదా పొద పురాణం విరుద్థమైన రీతిలో ప్రపంచంలోని అధికంగా పట్టణీకరించబడిన సమాజాల్లోని ఒక దాని చేత ఉత్పత్తి చేయబడింది.[101] 1889లో రాయబడిన సుపరిచితమైన పేటర్సన్ పద్యం, క్లాన్సీ ఆఫ్ ది ఓవర్‌ఫ్లో కాల్పనిక పురాణాన్ని ప్రేరేపించింది. 20వ శతాబ్దపు కొత్త జాతి[మార్చు] వలస మరియు భద్రతా ఆందోళనలు[మార్చు]
1 జనవరి 1901న సమాఖ్య రాజ్యాంగం గవర్నర్ జనరల్ లార్డ్ హోప్‌టౌన్ చేత ప్రకటించబడిన తర్వాత ఆస్ట్రేలియా కామన్వెల్త్ అమల్లోకి వచ్చింది. మొదటి సమాఖ్య ఎన్నికలు మార్చి, 1901లో నిర్వహించబడ్డాయి. మొట్టమొదటి ఆస్ట్రేలియా ప్రధాని ఎడ్మండ్ బార్టన్ ఆయన విధానాలను దాదాపు వెంటనే వెల్లడించారు. ఆయన మొదటి ప్రసంగం అప్పటి పలు ఆందోళనలను ఎత్తిచూపింది. "ఒక హైకోర్టు.....మరియు ఒక సమర్థవంతమైన సమాఖ్య ప్రజా సేవ....ప్రారంభానికి బార్టన్ హామీ ఇచ్చారు ఒప్పందం (రాజీ) మరియు మధ్యవర్తిత్వ విస్తరణకు మరియు మహిళా సమాఖ్య ఓటుహక్కును ప్రవేశపెట్టడం, వృద్ధాప్య పెన్షన్లకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తూర్పు రాజధానుల,[102] మధ్య ఒక ఏకరూప రైల్వే గేజ్‌ ఏర్పాటుకు ఆయన ప్రతిపాదించారు".[103] అంతేకాక ఆసియన్ లేదా ఫసిఫిక్ దీవులకు చెందిన కార్మికుల ప్రవాహం నుంచి "శ్వేత ఆస్ట్రేలియా"ను కాపాడటానికి ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని కూడా ఆయన హామీ ఇచ్చారు. కొత్త ఆస్ట్రేలియన్ పార్లమెంటు ఆమోదించిన మొట్టమొదటి చట్టాల్లో వలస నిరోధక చట్టం 1901 ఒకటి. ఆసియా (ప్రత్యేకించి చైనా) నుంచి వలసలను అడ్డుకునే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ చట్టానికి జాతీయ పార్లమెంటులో బలమైన మద్దతు లభించింది. అదే విధంగా ఆర్థిక సంరక్షణ మొదలుకుని తక్షణ జాత్యాహంకారం వరకు వాదనలు చోటుచేసుకున్నాయి.[104] సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరత గురించి కొంతమంది రాజకీయ నాయకులు ప్రస్తావించారు. పార్లమెంటు సభ్యుడు బ్రూస్ స్మిత్ ఈ విధంగా అన్నారు, "అల్ప వర్గానికి చెందిన భారతీయులు, చైనీయులు లేదా జపనీయులు ఈ దేశంలోకి ప్రవేశించాలని కోరుకోవడం లేదు... అయితే ఇక్కడ ఒక బాధ్యత ఉంది.....ఆ దేశాలకు చెందిన విద్యావంతులను అనవసరంగా నేరస్తులుగా పరిగణించరాదు"[105] వాస్తవిక అసమ్మతి అరుదుగా ఉంటుంది. డొనాల్డ్ కేమరూన్, తాస్మానియా సభ్యుడు, ఈ చట్టాన్ని వ్యతిరేకించిన సందర్భంగా, బహుశా ఆయన కాలానికి 100 ఏళ్ల పూర్వపు ఆలోచనలను ఈ విధంగా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ చట్టం ఆమోదముద్ర వేసుకుంది. తద్వారా 1950ల్లో రద్దయ్యేంత వరకు ఇది ఆస్ట్రేలియా యొక్క వలస చట్టాల్లో ఒక ప్రధాన విశిష్టాంశంగా కొనసాగింది. చట్టం యొక్క అసంబద్ధత (ఆస్ట్రేలియాలోకి ప్రవేశించే వారికి "ఏదైనా యూరోపియన్ భాష"లో ఒక ఉక్తలేఖన పరీక్షను ఇది అనుమతిస్తుంది) 1930ల్లోని ఈగాన్ కిచ్ కేసులో విపరీతంగా ప్రదర్శించబడింది.[107] 1901 ముందు, మొత్తం ఆరు ఆస్ట్రేలియన్ కాలనీలకు చెందిన సైనికుల దండులు బోయర్ యుద్ధంలో బ్రిటీష్ దళాల్లో భాగంగా చురుగ్గా వ్యవహరించాయి. 1902 ప్రారంభంలో ఆస్ట్రేలియా నుంచి మరిన్ని దళాలకు బ్రిటీష్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక జాతీయ షరతు ద్వారా అంగీకరించింది. జూన్, 1902లో యుద్ధం ముగిసే సమయానికి 16,500 మంది పురుషులు స్వచ్ఛందంగా తమ సేవలు అందించారు.[108] అయితే ఇళ్లకు దగ్గరగా ఉన్న ఆస్ట్రేలియన్లు దుర్బల పరిస్థితిని చవిచూశారు. 1902 నాటి ఆంగ్లో-జపనీస్ కూటమి "1907 నాటికి రాయల్ నావీ ఫసిఫిక్ నుంచి దాని ప్రధాన ఓడలను ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. యుద్ధ సమయంలో ఆస్ట్రేలియన్లు ఒంటరిగా ఉండటం గుర్తించారు. సైనిక స్థావరాల వద్ద అక్కడక్కడా మాత్రమే ఉండగలిగారు." [109] US నావీ (నావికాదళం) యొక్క గ్రేట్ వైట్ ఫ్లీట్ (మహా శ్వేత దళం) ఆగస్టు-సెప్టెంబరు 1908లో నిర్వహించిన ఆకర్షణీయ సందర్శన ఒక ఆస్ట్రేలియన్ నావికాదళం యొక్క విలువను ఆస్ట్రేలియా ప్రభుత్వానికి నొక్కిచెప్పింది. 1909 భద్రతా చట్టం ఆస్ట్రేలియన్ భద్రత యొక్క ప్రాముఖ్యతను మరింత బలపరిచింది. ఫిబ్రవరి, 1910లో లార్డ్ కిచెనర్ నిర్బంధ సైనిక శిక్షణ ఆధారంగా ఒక భద్రతా పథకంపై తదుపరి సలహా అందించారు. 1913 నాటికి, యుద్ధ నౌక ఆస్ట్రేలియా పోరాటానికి సిద్ధంగా ఉన్న కొత్త రాయల్ ఆస్ట్రేలియన్ నావీకి అందుబాటులోకి వచ్చింది. చరిత్రకారుడు బిల్ గమ్మేజ్ యుద్ధం ముందు రోజు ఈ విధంగా అంచనా వేశారు, ఆస్ట్రేలియా "కొన్ని రకాల ఆయుధాల వినియోగానికి" 200,000 మంది పురుషులను కలిగి ఉంది.[110] అధినివేశ రాజ్యం హోదా[మార్చు] మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వెస్ట్‌మిన్‌స్టర్ చట్టం కింద ఆస్ట్రేలియా స్వతంత్ర సార్వభౌమాధికార దేశం హోదా పొందింది. ఇది బాల్ఫోర్ ప్రకటన 1926ను లాంఛనప్రాయం చేసింది. లండన్‌లో బ్రిటీష్ సామ్రాజ్య నేతలు జరిపిన 1926 సామ్రాజ్యవాద సమావేశం ఫలితంగా ఈ నివేదిక రూపొందింది. ఇది బ్రిటీష్ సామ్రాజ్యానికి చెందిన అధినివేశరాజ్యాలను దిగువ తెలిపిన విధంగా నిర్వచిస్తుంది ఏదేమైనప్పటికీ, వెస్ట్‌మిన్‌స్టర్ చట్టాన్ని ఆస్ట్రేలియా 1942 వరకు ఆమోదించలేదు చరిత్రకారుడు ఫ్రాంక్ క్రోలీ ప్రకారం, రెండో ప్రపంచ యుద్ధ సంక్షోభం తలెత్తేంత వరకు బ్రిటన్‌తో ఆస్ట్రేలియన్లు వారి సంబంధాన్ని తిరిగి నిర్వచించడానికి స్వల్ప ఆసక్తిని కనబరచడమే దీనికి కారణం.[112] ఆస్ట్రేలియా చట్టం 1986 బ్రిటీష్ పార్లమెంటు మరియు ఆస్ట్రేలియన్ రాష్ట్రాల మధ్య మిగిలి ఉన్న బంధాలను తొలగించింది.
1 ఫిబ్రవరి 1927 నుంచి 12 జూన్ 1931 వరకు నార్తర్న్ టెరిటరీ ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య ఆస్ట్రేలియాలుగా 20°S అక్షాంశం వద్ద విభజించడం జరిగింది. 1915లో 6,677 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన జర్విస్ బే టెరిటరీగా పిలవబడే మరో ప్రాంతం న్యూ సౌత్ వేల్స్ పరిధిలోకి వచ్చింది. చేర్చబడిన బాహ్య ప్రాంతాలు: నార్‌ఫోక్ దీవి (1914); యాష్‌మోర్ దీవి, కార్టియర్ దీవులు (1931); ఆస్ట్రేలియన్ అంటార్కిటిక్ టెరిటరీ బ్రిటన్ నుంచి బదిలీ చేయబడింది (1933); హియర్డ్ దీవి, మెక్‌డొనాల్డ్ దీవులు మరియు మాక్వైర్ దీవి బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు బదిలీ చేయబడింది (1947). ఫెడరల్ కేపిటల్ టెరిటరీ (FCT) 1911లో న్యూ సౌత్ వేల్స్ నుంచి ఏర్పాటు చేయబడింది. కొత్తగా ప్రతిపాదించిన సమాఖ్య రాజధాని కాన్‌బెర్రా (మెల్బోర్న్ అనేది 1901 నుంచి 1927 వరకు ప్రభుత్వ స్థానంగా ఉంది)కు ఒక స్థానాన్ని అందించడానికి దీనిని ఏర్పాటు చేశారు. 1938లో ఆస్ట్రేలియన్ కేపిటల్ టెరిటరీ (ACT)గా FCT పేరుమార్చుకుంది. 1911లో నార్తర్న్ టెరిటరీని దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి, కామన్వెల్త్‌కు బదిలీ చేయడం జరిగింది. పార్టీ రాజకీయాల ఆవిర్భావం మరియు ఆస్ట్రేలియా పోటీ ఆలోచనలు[మార్చు] ఏనిమిది గంటల సమావేశం, 4 అక్టోబర్ 1909 నౌకా సంబంధి మరియు గొర్రెల బొచ్చు కత్తిరించేవారి దాడులు విఫలమైన నేపథ్యంలో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ (ALP) ("Labour" అనే స్పెల్లింగు 1912లో వదులుకోబడింది) 1890ల్లో స్థాపించబడింది. దీనికి ఆస్ట్రేలియన్ వ్యాపార సంఘ ఉద్యమం నుంచి బలమైన మద్దతు లభించింది. "1901లో కేవలం 100,000 మంది సభ్యులు ఉండగా అది 1914లో ఐదు లక్షలకు పైగా పెరిగింది".[113] ALP వేదిక సామ్యవాది ప్రజాస్వామ్యం కావడంతో, ఎన్నికల్లో దాన మద్దతు పెరగడం, 1904లో దాని సమాఖ్య ప్రభుత్వ ఏర్పాటుతో కలిసి, మరియు తిరిగి 1908లోనూ, పోటీ సంప్రదాయవాది, స్వేచ్ఛా విపణి మరియు సామ్యవాది వ్యతిరేక శక్తులను 1909లో కామన్వెల్త్ లిబరల్ పార్టీలో విలీనం చేయడానికి దోహదపడ్డాయి. కంట్రీ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది గ్రామీణ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేలా 1913లో స్థాపించబడింది. హంఫ్రే మెక్‌క్వీన్ వంటి చరిత్రకారులు ఆస్ట్రేలియా కార్మిక వర్గం యొక్క పనులు మరియు జీవన పరిస్థితుల పరంగా 20వ శతాబ్దానికి చెందిన ప్రారంభ సంవత్సరాలు "పొదుపు సౌఖ్యం"కు ఉదాహరణలు అని పేర్కొన్నారు.[114] కార్మిక సమస్యలపై మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటు వేరుపడేది. పారిశ్రామిక బహుమతులను ఏర్పాటు చేయాల్సిన అవసరతకు ఇది గుర్తింపు వంటిది. దీని కింద ఒక పరిశ్రమలోని కూలీ డబ్బులు ఆర్జించే అందరూ ఉద్యోగం మరియు వేతనాల యొక్క సారూప్య పరిస్థితులను ఆస్వాదిస్తారు. కనీస వేతన విధానాన్ని గుర్తించడం ద్వారా ఆస్ట్రేలియన్ కార్మిక చట్టంలో 1907 నాటి హార్వెస్టర్ తీర్పు కూడా ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది. 1908లో సమాఖ్య ప్రభుత్వం కూడా వృద్ధాప్య పెన్షన్ల పథకాన్ని ప్రారంభించింది. 1890ల ఆఖరు మరియు ప్రారంభ 20వ శతాబ్దం మధ్యకాలంలో ఆస్ట్రేలియా ప్రాంతాలను ఉధృతమవుతున్న కుందేలు ప్లేగుతో పాటు విపత్కర కరువు పరిస్థితులు చుట్టుముట్టాయి. ఫలితంగా గ్రామీణ ఆస్ట్రేలియాలో అత్యంత కఠిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉన్నప్పటికీ, పలువురు రచయితలు "ఆస్ట్రేలియాలోని బహిరంగ స్థలాలు వ్యవసాయానికి అనువైన భూములుగా మారి, సహకరించడం మరియు అక్కడి కర్మాగారాలు అమెరికా సంయుక్తరాష్ట్రాల్లోని వాటితో సరిపోలడం ద్వారా సంపద మరియు ప్రాముఖ్యతల పరంగా బ్రిటన్‌ను ఆస్ట్రేలియా పక్కకు నెట్టే సమయాన్ని ఊహించారు. కొంతమంది భావి జనాభాను 100 మిలియన్లు, 200 మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువగా అంచనా వేశారు." [115] వారిలో E. J. బ్రాడీ ఒకరు. ఆయన 1918 పుస్తకం ఆస్ట్రేలియా అన్‌లిమిటెడ్ ఆస్ట్రేలియా యొక్క అంతర్భూభాగం అభివృద్ధి మరియు స్థిరనివాసాలకు అనువైనది. "జీవితంతో స్పందించే విధంగా ఒకరోజు ఇది నిర్దేశించబడుతుంది." [116] అంతిమ పోరాటం; మొదటి ప్రపంచ యుద్ధం[మార్చు] 1914 ఈజిప్ట్ లో దండువుడుపు గా కంగారు మస్కట్ తో ఆస్ట్రేలియన్ సైనికులు. ఆగస్టు, 1914లో ఐరోపాలో అకస్మాత్తుగా చెలరేగిన యుద్ధం స్వీయాత్మకంగా "బ్రిటన్‌కు చెందిన అన్ని కాలనీలు మరియు అధినివేశరాజ్యాలు" పాల్గొనే విధంగా చేసింది.[117] ప్రధాని ఆండ్రూ ఫిషర్ జులై ఆఖర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా బహుశా అత్యధిక ఆస్ట్రేలియన్ల అభిప్రాయాలను ఆయన ఈ విధంగా వ్యక్తం చేసి ఉండొచ్చు.
1914 మరియు 1918[118] మధ్యకాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో మొత్తం 4.9 మిలియన్ల మంది దేశ జనాభాలో 416,000 మందికి పైగా పురుషులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.[119] అయితే యుద్ధంలో అర్హమైన జనాభాలో మూడింట ఒక వంతు మరియు సగం మంది పాల్గొని ఉండొచ్చని చరిత్రకారుడు లాయిడ్ రాబ్సన్ అంచనా వేశారు.[120] ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ యుద్ధం అకస్మాత్తుగా సంభవించడాన్ని ఆస్ట్రేలియన్ల యొక్క "తొట్టతొలి సైనిక అనుభవం"[121] గా అభివర్ణించింది. టర్కిష్ తీరంపై గల్లిపోలి వద్ద 8 నెలల పాటు జరిగిన పోరాటంలో 8,141 మంది పురుషులు[122] హతమయ్యారు. 1915 ఆఖర్లో ఆస్ట్రేలియన్ ఇంపెరియల్ ఫోర్సెస్ (AIF)ని ఉపసంహరించుకోవడం మరియు ఐదు విభాగాలుగా విస్తరించిన తర్వాత బ్రిటీష్ ఆజ్ఞ కింద పనిచేయడానికి అనేక మంది ఫ్రాన్స్ వెళ్లారు. పశ్చిమ సరిహద్దు (వెస్టర్న్ ఫ్రంట్)పై జరిగిన యుద్ధం యొక్క AIF మొదటి అనుభవం కూడా ఆస్ట్రేలియన్ సైనిక చరిత్రలో అత్యంత ఖరీదైన ఏకైక పోరాటం కావడం. జులై, 1916లో ఫ్రోమెల్లెస్ వద్ద, సోమీ యుద్ధం సమయంలో జరిగిన ఒక పరోక్ష దాడిలో 24 గంటల్లో AIF 5,533 మందిని కోల్పోవడం లేదా గాయాలకు గురికావడం జరిగింది.[123] పదహారు నెలల తర్వాత ఐదు ఆస్ట్రేలియన్ విభాగాలు ఆస్ట్రేలియన్ కార్ప్స్‌గా మారింది. తొలుత ఇది జనరల్ బర్డ్‌వుడ్ ఆ తర్వాత జనరల్ సర్ జాన్ మోనాష్ ఆదేశాల కింద పనిచేసింది. 1916 మరియు 1917లలో ఆస్ట్రేలియాలో రెండు బాధాకరమైన యుద్ధాలు మరియు విభజించే నిర్బంధ సైనికశిక్షణ రిఫరెండమ్‌లు చేపట్టబడ్డాయి. అయితే ఇవి రెండూ వైఫల్యం చెందాయి. తద్వారా ఆస్ట్రేలియన్ సైన్యం ఒక స్వచ్ఛంద దళంగా మిగిలింది. సైనిక చర్య ప్రణాళికకు మోనాష్ అనుసరించిన విధానం అతిజాగ్రత్తగా ఉంది. అంతేకాక అప్పటి సైనిక ఆలోచనాపరులకు అసాధారణమైనది. సాపేక్షకంగా స్వల్ప హ్యామెల్ యుద్ధంలో ఆయన మొదటి చర్య ఆయన అనుసరించిన విధానం యొక్క న్యాయా సమ్మతిని ప్రదర్శించింది. 1918లో హిండన్‌బర్గ్ రేఖ ఎదుట తదుపరి చర్యలు దానిని నొక్కిచెప్పాయి. మోనాష్ ఈ విధంగా రాశారు 1915 25 ఏప్రిల్ గల్లిపోలి పెనిన్సుల దగ్గర ఆస్ట్రేలియన్ 4వ బట్టలియన్ ఆగమనం. ఈ పోరాటంలో సుమారు 60,000 మంది ఆస్ట్రేలియన్లు మరణించగా 160,000 మంది గాయపడ్డారు. విదేశాల్లో పోరాడిన 330,000 మందికి ఇది అత్యధిక నిష్పత్తి.[118] వీరమరణం పొందిన వారి జ్ఞాపకార్థం ప్రతి యేటా ఏప్రిల్ 25న నిర్వహించే ANZAC దినోత్సవం రోజున ఆస్ట్రేలియా వార్షిక సెలవు దినాన్ని ప్రకటించారు. 1915లో గల్లిపోలి వద్ద మొదటగా దళాలు చేరిన రోజు అది. తేదీ ఎంపిక తరచూ ఆస్ట్రేలియన్లు కానివారికి అయోమయం కలిగిస్తుంది. దీనికి కారణం సైనిక ఓటమి ద్వారా సంకీర్ణ దాడి ముగియడం కావొచ్చు. బిల్ గమ్మేజ్ ఏప్రిల్ 25వ తేదీని ఎంపిక చేసుకోవడం సాధ్యమైనంత ఎక్కువగా ఎప్పుడూ ఆస్ట్రేలియన్లకే ఉద్దేశించింది. ఎందుకంటే, గల్లిపోలి వద్ద "ఆధునిక యుద్ధం యొక్క మహా యంత్రాలు సాధారణ పౌరులు ఏమి చేయగలరో చూపించడానికి అవి కొన్నైనా చాలు". 1916-1918 మధ్యకాలంలో ఫ్రాన్స్‌లో "దాదాపు ఏడు రెట్లు (ఆస్ట్రేలియన్లు) హతమయ్యారు. సాధఆరణ వ్యక్తులు ఏ విధంగా లెక్కించబడతారో చెప్పే విధంగా తుపాకీలు క్రూరత్వాన్ని చూపాయి".[125] పురుషులు, డబ్బు మరియు విపణులు: 1920లు[మార్చు] యుద్ధం ముగిసిన పద్దెనిమిది నెలల తర్వాత జూన్, 1920లో ఆఖరి ఆస్ట్రేలియన్ సైనికులు స్వదేశానికి తిరిగొచ్చారు.[126] ప్రధానమంత్రి విలియం మోరిస్ హ్యూస్ ఒక కొత్త సంప్రదాయవాది శక్తి, నేషనలిస్ట్ పార్టీని ఆవిష్కరించారు. నిర్బంధ సైనిక శిక్షణపై లోతైన మరియు బాధాకరమైన చీలిక అనంతరం దీనిని గత లిబరల్ పార్టీ మరియు లేబర్ పార్టీ నుంచి దూరమైన విభాగాల (అందులో ఆయన అత్యంత ప్రబలంగా ఉండేవారు) ద్వారా స్థాపించారు. 1919లో వచ్చిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి దెబ్బకు 12,000 మంది ఆస్ట్రేలియన్లు పిట్టల్లా రాలిపోయినట్లు అంచనా వేశారు. కచ్చితంగా ఇది యుద్ధం నుంచి తిరిగొచ్చిన సైనికుల ద్వారా స్వదేశంలోకి ప్రవేశించి ఉండొచ్చు.[127]
రష్యాలో బోల్ష్విక్ తిరుగుబాటు విజయం కొంత మంది సామ్యవాదులకు ఒక ప్రేరణగా నిలిచినప్పటికీ, ఇది పలువురు ఆస్ట్రేలియన్ల కళ్లలో భయం పుట్టే విధంగా చేసింది. ఆస్ట్రేలియా కమ్యూనిస్టు పార్టీ 1920లో స్థాపించబడింది. పలు చీలికలు ఏర్పడినప్పటికీ, అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరించింది. దానిని 1940-2లో నిషేధించారు. 1951లో మరోసారి దానిపై నిషేధానికి ప్రయత్నం కూడా జరిగింది.[128] ఇతర యుద్ధానంతర విశిష్ట పరిణామాలుగా నిరంతరాయ పారిశ్రామిక అశాంతిని చెప్పుకోవచ్చు. ఇది1923 విక్టోరియా పోలీసు సమ్మెకు దారితీసింది. "అహేతుబద్ధమైన మరియు విషాదకర పేదరిక పరిస్థితి అనేక మందిలో ఏర్పడటం ఎందుకు తప్పనిసరిగా తిరుగుబాటుదారులుగా ఉసిగొల్పింది." [129] ఆస్ట్రేలియాలోని పారిశ్రామిక వివాదాలు 1920లను వర్గీకరించాయి. 1920ల ఆఖర్లో నౌకాశ్రయాలు, బొగ్గుగనులు మరియు కలప పరిశ్రమల వద్ద ఇతర భారీ సమ్మెలు జరిగాయి. పని పరిస్థితుల మార్పు మరియు యూనియన్ల అధికారల తగ్గింపుకు జాతీయవాద ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ప్రతిస్పందనగా యూనియన్ చేపట్టిన ఉద్యమం ఫలితంగా ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ACTU) 1927లో ఏర్పడింది. 1920ల్లో USAలో కొంత వరకు వర్గీకరించబడిన జాజ్ సంగీతం, వినోద సంస్కృతి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, వినిమయతత్వం ఆస్ట్రేలియాలోనూ కన్పించాయి. ఏదేమైనప్పటికీ, హోటళ్లు మరియు కొన్ని నగర శివారు ప్రాంతాల్లోని అన్నింటిని సాయంత్రం 6 గంటల తర్వాత మూసివేయడంలో మధ్యం వ్యతిరేక శక్తులు విజయవంతమైనప్పటికీ, ఆస్ట్రేలియాలో నిషేధం మాత్రం సఫలం కాలేకపోయింది.[130] ఏదేమైనప్పటికీ, వాస్తవానికి 1920ల మధ్యకాలంలో సుమారు 2 మిలియన్లకు పైగా ఆస్ట్రేలియన్లు ప్రతివారం సినిమాలకు 1250 థియేటర్లకు వెళ్లినప్పటికీ, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోన్న చిత్ర పరిశ్రమ 1920ల్లో తీవ్రంగా నష్టపోయింది. చేయూతను అందించడంలో 1927లో ఏర్పడిన ఒక రాయల్ కమిషన్ విఫలమయింది. 1906లో ది స్టోరీ ఆఫ్ ది కెల్లీ గ్యాంగ్ చిత్రం విడుదలతో అత్యంత వైభవంగా ప్రారంభమైన పరిశ్రమ 1970ల్లో దాని పునరుద్ధరణను చేపట్టేంత వరకు తీవ్రంగా దెబ్బతింది.[131][132] 1923లో W.M. హ్యూస్‌ను తొలగించాలంటూ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వానికి చెందిన సభ్యులు ఓటు వేయడంతో స్టాన్లీ బ్రూస్ ఆస్ట్రేలియా ప్రధాని అయ్యారు. 1925 ప్రారంభంలో సిడ్నీ రాయల్ అగ్రికల్చరల్ సొసైటీలో "పురుషులు, డబ్బు మరియు విపణుల" గురించి బ్రూస్ మాట్లాడేటప్పుడు పలువురు ఆస్ట్రేలియన్ల ప్రాధామ్యాలు మరియు ఆశావాదం గురించి వివరించారు. ది ఆర్గస్ వార్తాపత్రిక ఈ విధంగా నివేదించింది: "భూభాగం"పై వలస ప్రజలు మరియు తిరిగొచ్చిన సైనికుల స్థిరనివాసానికి ఉద్దేశించిన పథకాలు సాధారణంగా విజయవంతం కాకపోయినప్పటికీ, అభివృద్ధి మరియు వలస సంఘం నిర్వహించిన 1920ల వలస ఉద్యమం దశాబ్ది ముగింపు[134] నాటికి దాదాపు 300,000 మంది బ్రిటన్లను ఆస్ట్రేలియాకు తీసుకొచ్చింది. "పశ్చిమ ఆస్ట్రేలియా మరియు క్వీన్స్‌లాండ్ యొక్క డాసన్ వ్యాలీలోని నవీన సేద్యపు ప్రాంతాలు విపత్కరమైనవిగా నిరూపితమయ్యాయి"[135] ఆస్ట్రేలియాలో సంప్రదాయకంగా భారీ పెట్టుబడి వ్యయాలను రాష్ట్రం మరియు సమాఖ్య ప్రభుత్వాలు భరిస్తాయి. 1920ల్లో ప్రభుత్వాలు విదేశాల నుంచి భారీగా అప్పులు తీసుకునేవి. రుణాల సమన్వయానికి ఒక రుణ మండలి 1928లో ఏర్పాటు చేయబడింది. వీటిలో మూడొంతులు విదేశాల నుంచి అందాయి.[136] సామ్రాజ్యవాద ప్రాధాన్యం ఉన్నప్పటికీ, వ్యాపార తుల్యతను బ్రిటన్ విజయవంతంగా సాధించలేకపోయింది."1924 నుంచి 1928 వరకు అంటే ఐదేళ్లలో బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా దాని 43.4% దిగుమతులను కొనుగోలు చేయడం మరియు దాని 38.7% ఎగుమతులను విక్రయించడం చేసింది. ఆస్ట్రేలియన్ ఎగుమతుల్లో మూడింట రెండొంతులకు పైగా గోధుమలు మరియు ఉన్ని ఉన్నాయి." కేవలం రెండు ఎగుమతి సరకులపై ఆధారపడటం ప్రమాదకరం.[137] 1920ల్లో ఆవిరితో నడిచే వాటిపై మక్కువతో తీరప్రాంత ప్రయాణ నౌక తుది విసర్జన సహా రవాణా పరంగా విశేష అభివృద్ధి కన్పించింది. అంతేకాక రైలు మరియు మోటారు రవాణాల్లో చోటుచేసుకున్న పురోగతులు పనులు మరియు విశ్రాంతి సమయాల్లో నాటకీయ మార్పులను తీసుకొచ్చాయి. 1918లో యావత్ ఆస్ట్రేలియాలో 50,000 కార్లు మరియు లారీలు ఉన్నాయి. 1929 నాటికి వాటి సంఖ్య 500,000కి పెరిగింది.[138] 1853లో స్థాపించబడిన వేదిక బండి కంపెనీ కాబ్ అండ్ కో దాని చివరి వాహనాన్ని పురాతన క్వీన్స్‌లాండ్‌లో 1924లో నడిపింది.[139] 1920లో, క్వీన్స్‌లాండ్ మరియు నార్తర్న్ టెరిటరీ ఏరియల్ సర్వీస్ (తర్వాత ఇది ఆస్ట్రేలియన్ వైమానిక సంస్థ QANTASగా మారింది) స్థాపించబడింది.[140] 1920లో స్థాపించబడిన కంట్రీ పార్టీ 1970ల వరకు వ్యవసాయికవాదానికి సంబంధించిన దాని వివరణను అధికారికంగా ప్రకటించింది. దానిని "కంట్రీమైండెడ్‌నెస్" (నేషనల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా)గా అది పిలిచింది. పశు విక్రేతలు (భారీ గొర్రెల మందల నిర్వాహకులు), సన్నకారు రైతుల స్థితిని పెంచడం మరియు వారికి రాయితీలను సమర్థించడం ప్రధాన లక్ష్యం.[141] సంక్షోభ దశాబ్ది: 1930లు[మార్చు]
In 1931లో సుమారు 1000 నిరుద్యోగులు ఎస్ప్లాన్డే నుంచి వెస్ట్రన్ ఆస్ట్రేలియా పెర్త్ ట్రెషరి బిల్డింగ్ వరకు ప్రిమియర్ సర్ జేమ్స్ మిత్చేల్ ను చూడటానికి వచ్చారు. 1930ల్లో సంభవించిన మహా మాంద్యం అనేది ఒక ఆర్థిక విపత్తు. ఇది ప్రపంచంలోని పలు దేశాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఆస్ట్రేలియా కూడా దాని నుంచి తప్పించుకోలేక పోయింది. వాస్తవానికి, ప్రత్యేకించి ప్రాథమిక ఉత్పత్తులైన ఉన్ని మరియు గోధుమలు,[142] వంటి ఎగుమతులపై ఆస్ట్రేలియా యొక్క విపరీతమైన పరతంత్రత వల్ల పాశ్చాత్య ప్రపంచంలో కెనడా, జర్మనీలతో పాటు తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో అది ఒకటిగా నిలిచిందని భావించడం జరిగింది.[ఆధారం కోరబడింది] 1920ల్లో ప్రధాన పనులపై పెట్టుబడులు పెట్టడానికి నిరంతరాయంగా అప్పులు తీసుకోవడం ద్వారా ఆస్ట్రేలియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు "1927లో అప్పటికే రక్షణకు ఆమడ దూరంలో నిలిచాయి. పలు ఆర్థిక సూచీలు బలహీనపడ్డాయి. ఆర్థిక చరిత్రకారుడు జియోఫ్ స్పెన్స్‌లీ ప్రకారం, ఎగుమతులపై ఆస్ట్రేలియా పరతంత్రత వల్ల ప్రపంచ విపణుల ఒడిదుడుకులకు అది తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.[143] న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం తీసుకున్న అప్పు డిసెంబరు, 1927 నాటికి దాదాపు ఆస్ట్రేలియా యొక్క పూర్తి అప్పులో సగం. ఈ పరిస్థితి కొంతమంది రాజకీయవేత్తలు మరియు ఆర్థికవేత్తల్లో ప్రముఖంగా పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంకు చెందిన ఎడ్వర్డ్ షాన్‌లో ఆందోళన రేకెత్తించింది. అయితే పలువురు రాజకీయ, సంఘాల మరియు వ్యాపార నాయకులు ఏదైనా తీవ్రమైన తప్పిదమని అంగీకరించడానికి విముఖత వ్యక్తం చేశారు.[144] 1926లో ఆస్ట్రేలియన్ ఫైనాన్స్ సంచిక ఈ విధంగా పేర్కొంది: కాబట్టి, 29 అక్టోబరు 1929 నాటి వాల్‌స్ట్రీట్ సంక్షోభానికి ముందు ఆస్ట్రేలియా ఆర్థికవ్యవస్థ అప్పటికే తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 1927లో ఆర్థికవ్యవస్థ మందగించడంతో తయారీ రంగం దెబ్బతినడం....ఫలితంగా లాభాలు తగ్గుముఖం పట్టడం తద్వారా నిరుద్యోగం పెరగడంతో దేశం మాంద్యం కోరల్లో చిక్కుకుంది.[146] 12 అక్టోబరు 1929న నిర్వహించిన ఎన్నికల్లో లేబర్ పార్టీ అత్యధిక మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. మాజీ ప్రధాని స్టాన్లీ బ్రూస్ ప్రతినిధుల సభలో సొంత స్థానాన్ని కోల్పోయారు. కొత్త ప్రధాని జేమ్స్ స్కలిన్ మరియు అతని అనుభవరాహిత్య ప్రభుత్వం వరుస సంక్షోభాలతో తీవ్ర పరిణామాలను ఎదుర్కొంది. పరిస్థితిని ఎంత గొప్పగా పరిష్కరించగలమనే దానిపై సెనేట్‌ను నియంత్రించలేకపోవడం, బ్యాంకింగ్ వ్యవస్థ మరియు లేబర్ పార్టీ పరిధిలోని విభాగాలపై నియంత్రణ లేని కారణంగా వారు బలహీనపడ్డారు. ఫలితంగా 1917లో మాదిరిగా ప్రభుత్వం బలవంతంగా పరిష్కారాలకు ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడటం తత్ఫలితంగా పార్టీ చీలిపోవడం జరిగాయి. సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిద "వ్యూహాలు" సూచించబడ్డాయి; సర్ ఒట్టో నీమియర్, ఇంగ్లీష్ బ్యాంకుల ప్రతినిధి, 1930ల్లో సందర్శించిన ఆయన ఒక ప్రతిద్రవ్యోల్బణాత్మక వ్యూహాన్ని ప్రతిపాదించారు. ఇది ప్రభుత్వ ఖర్చులు మరియు వేతనాల తగ్గింపులను సిఫారసు చేస్తుంది. కోశాధికారి టెడ్ థియోడర్ ఒక సౌమ్యమైన ద్రవ్యోల్బణాత్మక వ్యూహాన్ని అదే విధంగా న్యూ సౌత్ వేల్స్ యొక్క లేబర్ ప్రధాని జాక్ లాంగ్ విదేశీ రుణాన్ని తిరస్కరించే ఒక విప్లవాత్మక వ్యూహాన్ని ప్రతిపాదించారు.[147] "ప్రధాని వ్యూహం" చివరకు సమాఖ్య (ఫెడరల్) మరియు రాష్ట్ర ప్రభుత్వాల చేత జూన్, 1931లోనూ ఆ తర్వాత నీమియర్ సిఫారసు చేసిన ప్రతిద్రవ్యోల్బణాత్మక నమూనా సైతం ఆమోదం పొందాయి. అంతేకాక ప్రభుత్వ ఖర్చుల్లో 20% కోత, బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు మరియు పన్నుల పెంపు విధించబడింది.[148] ఆస్ట్రేలియన్ ప్రభుత్వ నాయకులతో నీమియర్ ప్రముఖంగా ఈ విధంగా అన్నారు; ఆస్ట్రేలియాలో నిరుద్యోగ వ్యాప్తిపై నేడు చర్చ జరుగుతోంది. 1932లో ఇది 29%కి పెరిగినట్లు తరచూ చెప్పబడుతుంటుంది. "వ్యాపార సంఘం గణాంకాలు తరచూ ఉటంకించబడుతుంటాయి. అయితే అక్కడుండే వారు మాత్రం....నిరుద్యోగ వ్యాప్తిని చాలావరకు తక్కువ చేసి చూపించిన గణాంకాలుగా వాటిని గుర్తించారు" అని చరిత్రకారిణి వెండీ లోవెన్‌స్టీన్ మాంద్యం యొక్క మౌఖిక చరిత్రల సేకరణలో ఆమె పేర్కొన్నారు.[150] ఏదేమైనప్పటికీ, "గత ముప్పై ఏళ్లలో.....అప్పటి చరిత్రకారులు విమర్శనారహితంగా సదరు గణాంకాన్ని అంగీకరించడం (1932లో గరిష్టంగా 29%) దానిని ‘మూడు’గా సవరించడం సహా లేదా మూడు అనేది చాలా చాలా తక్కువ అని వారు ఉద్రేకంగా వాదించారు." అని చరిత్రకారుడు డేవిడ్ పాట్స్ అభిప్రాయపడ్డారు.[151] పాట్స్ జాతీయ స్థాయిలో గరిష్టంగా 25% మంది నిరుద్యోగులు ఉన్నారని సూచించారు.[152] రెండో ప్రపంచ యుద్ధం[మార్చు] 1941 నవంబర్, ఇండియన్ ఓషియన్ యుద్దంలో లైట్ క్రుసర్ HMAS సిడ్నీ ఓటమి పాలయ్యారు. 30ల్లోని భద్రతా విధానం[మార్చు]
1930ల ఆఖరు వరకు ఆస్ట్రేలియన్లకు భద్రత అనేది ఒక ముఖ్యమైన సమస్య కాదు. చైనాలో జపాన్ వాసుల దురాక్రమణ హెచ్చుమీరడం, ఐరోపాలో జర్మనీ యొక్క ఆక్రమణ పెరగడం పరంగా 1937 ఎన్నికల్లో ఇరు రాజకీయ పార్టీలు భద్రతాపరమైన వ్యయాలు పెంచాలని సూచించాయి. ఏదేమైనప్పటికీ, భద్రతా వ్యయాలను ఏ విధంగా కేటాయించాలనే దానిపై భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. "సామ్రాజ్యవాద భద్రతా విధానం"లో బ్రిటన్‌తో సహకరించాలని UAP ప్రభుత్వం నొక్కిచెప్పింది. దీనికి ప్రధాన కారణం సింగపూర్ వద్ద బ్రిటీష్ నావికా స్థావరం మరియు రాయల్ నావీ యుద్ధ దళం ఉండటం. "అవసరమైనప్పుడు దళాన్ని ఉపయోగించుకోవచ్చని అది భావించింది." [158] ఈ ప్రాధాన్యతను అంతర్గత యుద్ధ సంవత్సరాల్లోని భద్రతా వ్యయాలు ప్రతిబింబించాయి. 1921-1936 మధ్యకాలంలో RANపై £40 మిలియన్లు, ఆస్ట్రేలియన్ సైన్యంపై £20 మిలియన్లు, RAAF (1921లో ఏర్పాటు చేయబడింది, మూడు దళాల్లో అత్యంత నవీనమైనది)పై £6 మిలియన్లు వెచ్చించడం జరిగింది. 1939లో, రెండు భారీ యుద్ధ నౌకలు మరియు నాలుగు తేలికపాటి నౌకలను కలిగిన నావికాదళం యుద్ధానికి సర్వసన్నద్ధమైంది.[159] జనరల్ స్టాఫ్ చీఫ్ జాన్ లావరాక్ కూడా సిఫారసు చేసినట్లుగా లేబర్ విపక్షం తయారీ రంగం అభివృద్ధి మరియు సైన్యం, RAAFలపై మరింత స్పష్టీకరణ ద్వారా అత్యంత జాతీయ స్వీయ-విశ్వాస ఏర్పాటుకు విజ్ఞప్తి చేసిందని గావిన్ లాంగ్ వాదించారు.[160] నవంబరు, 1936లో లేబర్ నేత జాన్ కర్టిన్ ఈ విధంగా అన్నారు, "ఒంటరి సన్నద్ధత, మనకు సాయం అందించడానికి దళాలు పంపమంటూ బ్రిటీష్ నాయకుల దక్షతపై ఆస్ట్రేలియా యొక్క పరతంత్రత చాలా ప్రమాదకరమైనది. ఇది ఆస్ట్రేలియా యొక్క భద్రతా విధానాన్ని గుర్తించే అవకాశం ఉంది".[161] జాన్ రాబర్ట్‌సన్ ప్రకారం, "కొందరు బ్రిటీష్ నాయకులు వారి దేశం ఒకే సమయంలో జపాన్ మరియు జర్మనీలతో పోరాడలేదనే విషయాన్ని కూడా గుర్తించారు." అయితే ఈ విషయాన్ని 1937 సామ్రాజ్యవాద సమావేశం వంటి "ఆస్ట్రేలియన్ మరియు బ్రిటీష్ భద్రతా వ్యూహకర్తల సమావేశాల్లో ఎప్పుడు కూడా నిక్కచ్చిగా చర్చించలేదు".[162] సెప్టెంబరు, 1939 నాటికి, ఆస్ట్రేలియా సైన్యం 3,000 మంది శాశ్వత సైనికులు ఉన్నారు. మేజర్-జనరల్ థామస్ బ్లేమీ నేతృత్వంలో 1938 ఆఖర్లో నిర్వహించిన నియామక ప్రక్రియ రిజర్వు సైనిక శిక్షకుల సంఖ్యను దాదాపు 80,000కి పెంచింది.[163] యుద్ధానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మొదటి విభాగం 6వ విభాగాన్ని రూపొందించింది. ఇక రెండో AIFకి సంబంధించి, కాగితంపై 5 సైనిక శిక్షణ విభాగాలు ఉన్నాయి. ఇక మొదటి AIF మొదటి ప్రపంచ యుద్ధానికి ఉద్దేశించింది.[164] యుద్ధం[మార్చు] 3 సెప్టెంబరు 1939న అంటే ఆదివారం రోజు ప్రధాని రాబర్ట్ మెంజీస్ ఒక జాతీయ రేడియో ప్రసారం నిర్వహించారు. ఈ ప్రకటనలో, 1939లో లియాన్ యొక్క మరణం తర్వాత UAP నాయకుడైన ప్రధానమంత్రి మెంజీస్ ఆస్ట్రేలియన్ యొక్క "జర్మనీ దురాక్రమణపై ద్వేషం మరియు బ్రిటన్, ఫ్రాన్స్ మరియు కామన్వెల్త్ దేశాలు అఫ్పుడు మొదలైన యుద్ధంలో భాగస్వాములడాన్ని ఒక దోషిత్వం"గా వివరించారు.[166] టోబ్రజ్ (AWM 020779) దగ్గర 2/13th ఇంఫాన్టరి బట్టలియన్ యొక్క పహారా కొందరు రచయితలు ఆస్ట్రేలియా సైనికులకు పోరాట అనుభవం ఏ విధంగా అసాధారణమైన రీతిలో వ్యత్యాసం కలిగి ఉందనే దానిని స్పష్టీకరించారు; "భౌగోళికంగా (కొన్ని) మహా శక్తులు రష్యా, చైనా మరియు జపాన్‌ల కంటే ఎక్కువగా వ్యత్యాసం కలిగి ఉంది....ఈ యుద్ధం యొక్క అర్థం యువకులు (సైనికులు) రాబావుల్ వద్ద విర్‌అవే విమానాలను తీసుకెళ్లడం అత్యంత అసంఖ్యాక లక్ష్య ప్రాంతాల నుంచి చావును చేరడమే. అంటే ఒక పదాతిదళ సభ్యుడు అటవీ పహారాలో జపనీస్ లేఖల వెనుక నుంచి లేదా టోబ్రక్ కైవారంపై ఉన్న జర్మనీ యుద్ధ ట్యాంకులను ఎదుర్కోవాలని అర్థం. పెర్త్‌కి చెందిన పురుషులు వారి ఆయుధసామగ్రి మొత్తం పూర్తయ్యేంత వరకు పోరాడారు లేదా పాఠశాల నుంచి బయటకు వచ్చి ఎంతో కాలం కాని ఒక యువకుడు జర్మనీపై అతని మొదటి బృహత్కార్యానికి లాంకాస్టర్‌లో ప్రయాణించడం."[167] 1942 ఆస్ట్రేలియన్ హేచ్చరికదారుల సమాచారం. 1940-41లో ఆస్ట్రేలియన్ దళాలు ఆపరేషన్ కంపాస్, టోబ్రక్ స్వాధీనం, గ్రీకు దండయాత్ర, క్రీటి యుద్ధం, సిరియా-లెబనాన్ దండయాత్ర, El అలామిన్ రెండో యుద్ధం సహా మెడిటెరానియన్ థియేటర్‌లో ప్రబలమైన పాత్రలు పోషించాయి. నవంబరు, 1941లో జర్మనీ దాడికర్త కొర్మోరన్ ద్వారా యుద్ధంలో పాల్గొన్న అందర్నీ HMAS సిడ్నీ నష్టపోవడంతో యుద్ధం స్వదేశాన్ని సమీపించింది.
8 డిసెంబరు (ఆస్ట్రేలియా కాలమానం) 1941 నుంచి ఫెరల్ హార్బర్‌ మరియు తూర్పు ఆసియా మరియు ఫసిఫిక్ అంతటా ఉన్న మిత్ర రాష్ట్రాలపై దాడుల అనంతరం ప్రధానమంత్రి జాన్ కర్టిన్ జపాన్‌పై పోరాటానికి ఆస్ట్రేలియన్ దళాలు స్వదేశానికి తిరిగిరావాలని కోరారు. ఫిబ్రవరి, 1942లో సింగపూర్ యుద్ధం తర్వాత 15,000 మంది ఆస్ట్రేలియా సైనికులు యుద్ధ ఖైదీలుగా మారారు. కొద్దిరోజుల అనంతరం డార్విన్ జపనీస్ విమానాల బాంబు దాడులకు అతలాకుతలమైంది. శత్రు దళాలు ఆస్ట్రేలియన్ ప్రధాన భూభాగంపై దాడి చేయడం అదే మొదటిసారి. తర్వాత 19 నెలల్లో, దాదాపు 100 సార్లు ఆస్ట్రేలియా వాయు దాడులను ఎదుర్కొంది. 1942లో ఆసియాలో బ్రిటన్ పరాజయం కలిగించిన దిగ్భ్రాంతి మరియు జపనీస్ దాడి భయం కారణంగా ఆస్ట్రేలియా ఒక కొత్త మిత్రరాజ్యంగా అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మరలింది. 27 డిసెంబరు 1941న కర్టిన్ ఒక ఆస్ట్రేలియన్ వార్తాపత్రికకు నూతన సంవత్సరం సందర్భంగా ఒక సందేశాన్ని రాశారు, అందులోని ముఖ్యమైన విషయాలను ఇక్కడ చదవండి: మరుసటి రోజు జరిగిన మీడియా సమావేశంలో కర్టిన్ తన సందేశం యొక్క అర్థం "బ్రిటీష్ సామ్రాజ్యంతో ఆస్ట్రేలియా సంబంధాలు బలహీనపడటం" కాదు అని వివరించారు.[169] ఏదేమైనప్పటికీ, కర్టిన్ యొక్క లేబర్ ప్రభుత్వం అమెరికా సంయుక్తరాష్ట్రాలతో ఒక సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుచుకుంది. తద్వారా ఆస్ట్రేలియా విదేశాంగ విధానంలో ఒక మౌలిక మార్పు మొదలైంది. నైరుతి ఫసిఫిక్ ప్రాంతంలోని సుప్రీం అల్లైడ్ కమాండర్ జనరల్ డౌగ్లస్ మాక్‌ఆర్థర్ మార్చి, 1942లో ఆయన ప్రధాన కార్యాలయాన్ని ఆస్ట్రేలియాకు మార్చుకున్నారు. మే, 1942 చివర్లో సిడ్నీ నౌకాశ్రయంపై చేసిన సాహసోపేత దాడిలో జపనీస్ చిన్న జలాంతర్గాములు ఒక వసతి నౌకను ముంచివేశాయి. 8 జూన్ 1942న జపాన్‌కి చెందిన రెండు జలాంతర్గాములు సిడ్నీ యొక్క తూర్పు శివారు పట్టణాలు మరియు న్యూక్యాసిల్ నగరంపై స్వల్పంగా బాంబుల వర్షం కురిపించాయి.[170] ప్రధాని కర్టిన్ ప్రకటన చేసినప్పటికీ, వాస్తవంగా జపనీస్ చేత ఆస్ట్రేలియా ఎప్పుడూ ఒక సైనిక లక్ష్యంగా పరిగణించబడలేదు. జపనీస్ ఉద్దేశం చుట్టుముట్టడం మరియు తటస్థంగా వ్యవహరించే విధంగా ఆస్ట్రేలియాపై మానసిక ఒత్తిడిని ప్రయోగించడం.[171][172] హిడెకి టోజి ఈ విధంగా అన్నారు; "[ఆస్ట్రేలియాపై దాడికి] మాకు తగిన సైన్యం లేదు. మేము ఇప్పటికే మా ప్రసార మార్గాల విస్తరణకు ఆమడ దూరంలో ఉన్నాం. ఇప్పటికే బాగా అలసిపోయిన మరియు చాలా పలచగా విస్తరించబడిన మా బలగాలను భీకరమైన రీతిలో విస్తరించడానికి మాకు సాయుధ బలం గానీ లేదా సరఫరా సదుపాయాలు గానీ లేవు."[171] ఆస్ట్రేలియా జాతీయ ప్రదర్శనశాలలోని చారిత్రక పరిశోధనా కేంద్రానికి చెందిన డాక్టర్ పీటర్ స్టాన్లీ ప్రకారం, "ఆస్ట్రేలియాపై దాడి చేయాలనే ఆలోచన జపనీస్‌కు ఉన్నట్లు ప్రముఖ చరిత్రకారులెవ్వరూ విశ్వసించరు. దీనికి సంబంధించి లేస మాత్రమైనా ఆధారం లేదు".[173] 1942లో జులై-నవంబరు మధ్యకాలంలో న్యూ గినియా పర్వతప్రాంతాల్లోని పోర్ట్ మోర్స్‌బీపై జపనీస్ దాడులను కొకొడా మార్గం ఉపయోగించి, ఆస్ట్రేలియన్ దళాలు తిప్పికొట్టాయి. ఆగస్టు, 1942లో జరిగిన మిల్నీ బే యుద్ధం జపనీస్ భూ దళాల యొక్క తొలి సంకీర్ణ ఓటమి. ఏదేమైనప్పటికీ, నవంబరు, 1942-జనవరి, 1943 మధ్యకాలంలో జరిగిన బూనా-గోనా యుద్ధం న్యూ గినియా దండయాత్ర యొక్క విషాదకరమైన అంతిమ దశల భావనను కలిగించింది. అయితే ఇది 1945లోనూ కొనసాగింది. దీని తర్వాత ఆస్ట్రేలియన్ నేతృత్వంలో బోర్నియాలోని జపనీస్ స్థావరాలపై ఉభయచర దాడి జరిగింది. యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా[మార్చు] రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆస్ట్రేలియా ఆర్థికవ్యవస్థ గుర్తించదగ్గ విధంగా దెబ్బతినిందని చరిత్రకారుడు జియోఫ్రీ బోల్టన్ పేర్కొన్నారు.[174] ఆర్థికపరమైన మాటల్లో చెప్పాలంటే, యుద్ధంపై వ్యయం 1943-4 నాటికి GDPలో 37%కి చేరుకుంది. ఇది 1939-1940 మధ్యకాలంలో 4%.[175] 1939-1945 మధ్యకాలంలో యుద్ధంపై మొత్తం వ్యయం £2,949 మిలియన్లు.[176] యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా యొక్క 7 మిలియన్ల జనాభాలో దాదాపు మిలియన్ మంది పురుషులు మరియు మహిళలు ఆరేళ్ల యుద్ధంలోని ఓ దశలో పలు రకాలు సేవలు అందించారు. యుద్ధం ముగింపు సమయానికి, ఆస్ట్రేలియన్ సైన్యంలో పురుషులు మరియు మహిళలు మొత్తం 727,200 మంది నమోదయ్యారు (వారిలో 557,800 మంది విదేశాల్లో సేవలందించారు). వారిలో RAAFలో 216,900 మంది, RANలో 48,900 మంది ఉన్నారు. సుమారు 39,700 మందికి పైగా యుద్ధ ఖైదీలుగా హతమార్చబడటం లేదా మరణించడం, దాదాపు 8,000 మంది జపనీస్ ఖైదీలు మరణించడం జరిగింది.[177]
సైన్యంలో చేరికలు జూన్-జులై, 1940లో ఎక్కువగా జరిగినప్పటికీ, అప్పట్లో 70,000 మందికి పైగా చేరారు, "మొత్తం ఆస్ట్రేలియా ఆర్థిక, దేశీయ మరియు పారిశ్రామిక జీవితాన్ని పూర్తిగా సవరించిన ఘనత" మాత్రం అక్టోబరు, 1941లో ఏర్పడిన కర్టిన్ లేబర్ ప్రభుత్వానిదే.[178] ఇంధనం, దుస్తులు మరియు ఇతర ఆహార నియంత్రణ ప్రవేశపెట్టడం (బ్రిటన్‌లో కంటే కొంతవరకు తక్కువే), క్రిస్మస్ సెలవుల రద్దు, "అంధకార పరిస్థితుల" అమలు మరియు కొన్ని ప్రజా రవాణా తగ్గించబడటం జరిగాయి. డిసెంబరు, 1941 నుంచి డార్విన్ మరియు ఉత్తర ఆస్ట్రేలియాల నుంచి మహిళలు మరియు పిల్లలందరినీ మరియు జపాన్ ఆక్రమణతో ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చిన సుమారు 10,000 మందికి పైగా శరణార్థులను ప్రభుత్వం ఖాళీ చేయించింది.[179] అన్ని రకాల భద్రతా పరమైన అవసరాలకు అత్యుత్తమంగా ఉపయోగపడే విధంగా ఆస్ట్రేలియన్ల వ్యవస్థను సశక్తిపరచడానికి జనవరి, 1942లో అంగబల సంచాలక కార్యాలయం ఏర్పాటు చేయబడింది.[178] పారిశ్రామిక యుద్ధ వ్యవస్థ మంత్రి జాన్ డెడ్మన్ పొదుపుచర్యలు మరియు అంతకుముందు తెలియని విధంగా ప్రభుత్వ నియంత్రణను ఆవిష్కరించారు. అంతకుముందు ఎవరూ అమలు చేయని స్థాయిలో చేయడంతో ఆయనకు "ఫాదర్ క్రిస్మస్‌ (పిల్లలకు బహుమతులు అందించే దిగ్గజ దాత) హంతకుడు" అనే మారుపేరు తగిలించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధింపుపై వాటి నియంత్రణను వదులుకోవడంతో మే, 1942లో ఏకరీతి పన్ను చట్టాలు ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ నిర్ణయం యొక్క విశిష్టత యుద్ధం అంతటా ఏదైనా ఇతర దాని కంటే గొప్పది, ఎందుకంటే ఇది సమాఖ్య ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలను అందిచడం మరియు రాష్ట్రాల ఆర్థికపరమైన స్వయం ప్రతిపత్తిని సాధ్యమైనంత వరకు తగ్గిస్తుంది." [180] యుద్ధానంతర ప్రపంచంలో, ఈ మార్పు ఫలితంగా సమాఖ్య అధికారం చెప్పుకోదగ్గ విధంగా పెరిగింది. యుద్ధం కారణంగా తయారీ రంగం అభివృద్ధి చెందింది. "1939లో ఆస్ట్రేలియాలో యంత్ర పనిముట్లను తయారు చేసే కంపెనీలు మూడు మాత్రమే ఉండేవి. అయితే 1943 నాటికి వందకు పైగా కంపెనీలు వెలిశాయి."[181] 1939లో యుద్ధ సరిహద్దు విమానాలను మాత్రమే కలిగి ఉండగా, RAAF 1945 నాటికి నాలుగో అతిపెద్ద సంకీర్ణ వైమానిక దళంగా అవతరించింది. అత్యధిక విమానాలు బ్రిటన్ ఆ తర్వాత USAకి చెందినవి అయినప్పటికీ, యుద్ధం ముగియటానికి ముందు ఆస్ట్రేలియా అనుమతి కింద అనేక విమానాలు తయారు చేయబడ్డాయి. వాటిలో ప్రముఖమైనవి బ్యూఫోర్ట్ మరియు బ్యూఫైటర్.[182] బూమరంగ్ యుద్ధ విమానం 1942లో నాలుగు నెలల్లో రూపకల్పన మరియు తయారీ పూర్తయింది. నిరాశ స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా ఇది జపనీస్ అత్యాధునికమైనదని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా కూడా కాల్పనికంగా శూన్యం నుంచి ప్రత్యక్ష యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా ఒక విశిష్టమైన మహిళా దళాన్ని సృష్టించింది. 1939-1944 మధ్యకాలంలో కర్మాగారాల్లో పనిచేసే మహిళల సంఖ్య 171,000 నుంచి 286,000కి పెరిగింది.[183] మాజీ ప్రధాని జోసెఫ్ లియాన్స్ వితంతు సతీమణి డేమ్ ఎనిడ్ లియాన్స్ 1943లో ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రెప్రజంటేటివ్స్)కు ఎన్నికైన తొలి మహిళగా అవతరించింది. 1945లో కొత్తగా స్థాపించిన మెంజీస్ యొక్క సెంటర్-రైట్ లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియాలో చేరారు. అదే ఎన్నికలో, సెనేట్‌కు ఎన్నికైన తొలి మహిళగా డోరోతీ టాంగ్‌నీ గుర్తింపు పొందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియా[మార్చు] ప్రధాన వ్యాసము: History of Australia since 1945 రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో, యూరోపియన్ వలసలకు సంబంధించి ఒక భారీ కార్యక్రమానికి ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ప్రేరేపించబడింది. జపనీస్ దాడి మరియు ఆస్ట్రేలియా గడ్డపై బాధాకరమైన దాడులను తొలిసారిగా నిరోధించిన తర్వాత దేశం "జీవన్మరణ" పరిస్థితిని ఎదుర్కొంది. తొలిసారిగా అనేక మంది దక్షిణ మరియు మధ్య యూరోపియన్లతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి సంప్రదాయక ప్రవాసులు వలస బాట పట్టారు. యుద్ధ ప్రభావానికి దెబ్బతిన్న ఐరోపాకు విరుద్ధంగా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. కొత్తగా వచ్చిన ప్రవాసులు స్నోయి మౌంటెన్స్ స్కీం వంటి ప్రభుత్వ సహాయక పథకాల్లో ఉపాధి పొందారు. 1948-1975 మధ్యకాలంలో రెండు మిలియన్ల ప్రవాసులు వలస వచ్చారు. యుద్ధానంతర శకాన్ని అత్యధికంగా ఏలిన రాబర్ట్ మెంజీస్ కొత్తగా స్థాపించిన లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా 1949లో బెన్ చీఫ్లీకి చెందిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని చిత్తు చేసింది. యుద్ధానంతర విస్తరణను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మెంజీస్ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన నాయకుడుగా గుర్తింపు పొందారు. ప్రాథమిక ఉత్పత్తి ద్వారా అంతకుముందు ఒక ఆర్థికవ్యవస్థ ఆధిపత్యంలో చిరు పాత్రను పోషించిన తయారీ రంగం చెప్పుకోదగ్గ విధంగా విస్తరించింది. 1970లు మరియు ఆసియా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో శ్వేత ఆస్ట్రేలియా విధానం రద్దు తర్వాత ఆస్ట్రేలియా యొక్క జనాభా విజ్ఞానం, సంస్కృతి మరియు దాని పేరు ప్రతిష్టలు చెప్పుకోదగ్గ విధంగా పరిణామం చెందాయి.
1951లో అమెరికా సంయుక్తరాష్ట్రాలు మరియు న్యూజిలాండ్‌ దేశాలతో ANZUS భద్రతా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీని కింద కొరియా యుద్ధం మరియు మాలేయన్ అత్యవసర పరిస్థితికి ఆస్ట్రేలియా దళాలను అందించింది. 1956 సమ్మర్ ఒలింపిక్స్‌ మరియు ఉమ్మడి బ్రిటీష్-ఆస్ట్రేలియా అణు పరీక్షలకు మెల్బోర్న్ నగరం ఆతిథ్యమిచ్చింది. అలాగే వూమెరా, దక్షిణ ఆస్ట్రేలియా సమీపంలో రాకెట్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. 1959లో జనాభా 10 మిలియన్లకు చేరుకుంది. 1964 ఆగష్టు సిబ్బంది మరియు ఎయిర్ క్రాఫ్ట్ RAAF ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్ వియట్నం సౌత్ వియట్నం కు ఆగమనం. 1951 నుంచి ANZUS ఒప్పందం ప్రకారం U.S. యొక్క లాంఛనప్రాయ సైనిక కూటమిగా ఆస్ట్రేలియా అవతరించింది. ఆస్ట్రేలియా వియత్నాం యుద్ధంలో పోరాడింది. 1986లో ఆస్ట్రేలియా మరియు బ్రిటన్ మధ్య తుది రాజ్యాంగబద్ధమైన సంబంధాలు ఆస్ట్రేలియా చట్టం 1986 ఆమోదం ద్వారా ముగిశాయి. తద్వారా ఆస్ట్రేలియన్ రాష్ట్రాల్లో ఏదైనా బ్రిటీష్ పాత్ర మరియు UK సలహా మండలికి న్యాయపరమైన విజ్ఞప్తులు చేయడం కూడా ముగిశాయి. ఆస్ట్రేలియా యువరాణి క్వీన్ ఎలిజబెత్ II ద్వారా ఆస్ట్రేలియా ఒక రాజ్యాంగబద్ధమైన రాచరికం (ప్రభుత్వం)గా కొనసాగింది. అయితే 1999 గణతంత్రరాజ్య స్థాపన రిఫరెండమ్ ఎక్కువతక్కువగా తిరస్కరించబడింది. ఆస్ట్రేలియా మరియు బ్రిటన్ మధ్య ప్రజలు మరియు సాంస్కృతిక సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ, గత బ్రిటీష్‌తో ఆస్ట్రేలియా యొక్క లాంఛనప్రాయ సంబంధాలు సాధ్యమైనంత ఎక్కువగా బలహీనపడ్డాయి. 1972లో వైట్లాం ప్రభుత్వం ఎన్నిక నుంచి సందేహాస్పద "ఆసియా-ఫసిఫిక్" ప్రాంతంలో భాగంగా జాతి భవిష్యత్‌పై దృష్టి విపరీతంగా పెరిగింది. ఈ సమయంలో మార్చబడిన ప్రాంతాలు: క్రిస్మస్ దీవి మరియు కొకోస్ (కీలింగ్) దీవులు. కోరల్ సీ దీవుల ప్రాంతం అనేది కోరల్ సీ దీవుల చట్టం 1969 కింద కామన్వెల్త్ ప్రాంతంగా గుర్తించబడింది. కొత్త పార్లమెంటు భవనం, కాన్‌బెర్రా ఆవిష్కరణతో పాటు ఆస్ట్రేలియన్ ద్వైశతవార్షికోత్సవం 1988లో నిర్వహించబడింది. మరుసటి ఏడాది ఆస్ట్రేలియన్ కేపిటల్ టెరిటరీ స్వయం పాలనను సాధించింది. జెర్విస్ బే ఒక ప్రత్యేక ప్రాంతంగా అవతరించింది. దీని బాధ్యతలను టెరిటరీల మంత్రి చూసుకుంటారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ పై ఓలంపిక్ రంగులు. 2000 సమ్మర్ ఒలింపిక్స్‌ను సిడ్నీ నగరం నిర్వహించింది. 13 ఫిబ్రవరి 2008న ప్రధాని కెవిన్ రుద్ ఆస్ట్రేలియన్ ఆదిమవాసి సంతతికి లాంఛనప్రాయ క్షమాపణ చెప్పడం ద్వారా దేశవాళీ ఆస్ట్రేలియన్‌ల హక్కులు మరింత ఇనుమడించాయి. వీటిని కూడా చూడండి[మార్చు] ఆస్ట్రేలియా యొక్క మిలిటరీ చరిత్ర ఆస్ట్రేలియా కామన్ వెల్త్ స్థాపన గురించి ప్రకటన గమనికలు[మార్చు] ↑ పేటర్ హిస్కాక్(2008). అర్కియోలజి అఫ్ ఏన్షంట్ ఆస్ట్రేలియా . రూట్లేడ్జ్: లండన్. ISBN 0-231-12232-2. ↑ జాన్ ముల్వనే మరియు జోహన్ కమ్మింగ (1999). ప్రీహిస్టరీ అఫ్ ఆస్ట్రేలియా . అల్లెన్ మరియు అన్విన్, సిడ్నీ. ISBN 1 864489502 ↑ L. స్మిత్ (1980), ది అబ్ఒరిజినల్ పాపులేషన్ అఫ్ ఆస్ట్రేలియా , ఆస్ట్రేలియన్ నేషనల్ యునివర్సిటి ప్రెస్, కాన్బెర్ర. ↑ జేఫ్ఫ్రే బ్లైనె(1975) ట్రింఫ్ అఫ్ ది నోమడ్స: ఏ హిస్టరీ అఫ్ ఏన్షంట్ ఆస్ట్రేలియా. పే.92 సన్ బుక్స్. ISBN 0 7251 02403. బ్లైనె వాఖ్య 1930s నృశాస్త్రవేత్త A.R.రాడ్క్లిఫ్ఫ్-బ్రౌన్ చే పరిశోధన. ఒక గమనికలో తన లెక్క ప్రకారం ఆస్ట్రేలియా లో 28,000BC నుండి 300 మిలియన్లకు పైగా అనాదివాసులు జీవించారు మరియు మరణించారు మరియు 1788 నాటికి జనాభా 300,000కు చేరుకుంది. ↑ 1301.0 - యియర్ బుక్ ఆస్ట్రేలియా, 2002 ఆస్ట్రేలియన్ బ్యూరో అఫ్ స్టాటస్టిక్స్ జనవరి 25, 2002 ↑ ఇంకా చూడుము ఇతర చరిత్రకారులు నోయెల్ బుల్లిటిన్ తో సహా(1983) అవర్ ఒరిజినల్ ఏగ్రషన్ జార్జ్ అల్లెన్ మరియు అన్విన్, సిడ్నీ. ISBN 0 868612235 ↑ రాన్ లైడ్లా "అబ్ఒరిజినల్ సొసైటి బిఫోర్ యురోపియన్ సెట్టిల్మేంట్" ఇన్ టిం గుర్రి (ed)(1984) ది యురోపియన్ ఆకుపేషన్. హైన్మన్ ఏడ్యుకేషన్ ఆస్ట్రేలియా, రిచ్మొండ్. పే.40. ISBN 0 85859 2509 ↑ (1991)రిచర్డ్ బ్రూమె మరియు అబ్ఒరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రైట్ ఐలాన్డర్ కమిషన్ (ATSIC) సమర్పించిన అబ్ఒరిజినల్ ఆస్ట్రేలియా పే.7 లో "అబ్ఒరిజినల్ పీపుల్ అఫ్ విక్టోరియా", ISBN 1-920750-00-2 ↑ Gజేఫ్ఫ్రే బ్లైనె(1975)ట్రింఫ్ అఫ్ ది నోమడ్స, ముందుసూచిక లో. బ్లైనీ వాక్యాలు "ఒకవేళ పదిహేడవ శతాబ్దం లో ఒక ఆదివాసి (sic) ఉత్సుకతతో పట్టుబడి మరియు డచ్ ఓడ ద్వారా యూరప్ కు తీసుకువెళ్ళి మరియు ఆతను స్కోట్లాండ్ నుండి కాకస్ కు ప్రయాణించినట్లైతే ఒక సగటు యురోపియన్ యొక్క జీవనం ఏంత దుర్బరమో చూసితిని,తనకు తానూ చెప్పుకునెను ఇప్పుడు తను, మూడవ ప్రపంచ యుద్ధం యొక్క దారిద్య రేఖ మరియు కష్టం చూసితిని." ↑ ఎడ్వర్డ్ కర్ర్ వాక్య రిచర్డ్ బ్రూమె(1984) అర్రైవింగ్. పే.16, ఫెయిర్ఫాక్ష్, సిమె అండ్ వెల్డన్, సిడ్నీ. ISBN 0 949288012 ↑ రిచర్డ్ బ్రూమె(1984) అర్రైవింగ్ పే.8.
↑ జోన్ అల్ట్మన్ మరియు డయాన్ స్మిత్ (1991) "అబ్ఒరిజినల్ పీపుల్ అఫ్ నార్తర్న్ టెరిటరి", పే.6 in అబ్ఒరిజినల్ ఆస్ట్రేలియా , అబ్ఒరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రైట్ ఐలాన్డర్ కమిషన్ (ATSIC) సమర్పించిన ISBN 06421587033 ↑ జూలియా క్లార్క్ (c.1992) అబ్ఒరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రైట్ ఐలాన్డర్ కమిషన్ (ATSIC) సమర్పించిన Aఅబ్ఒరిజినల్ ఆస్ట్రేలియా లో, "అబ్ఒరిజినల్ పీపుల్ అఫ్ తాస్మానియా", పే.3 ISBN 0-644-24277-9 ↑ రిచర్డ్ బ్రూమె (1984) అర్రైవింగ్ . పి 55. ↑ హెన్రీ రేనాల్డ్స్ (1989) డిస్పోస్సిషన్: బ్లాక్ ఆస్ట్రేలియన్స్ అండ్ వయిట్ ఇన్వేడర్స్ . పే.xiii. అల్లెన్ మరియు అన్విన్, NSW. ISBN 1 86448 1412 ↑ వెస్ట్గార్త్ వాక్య రిచర్డ్ బ్రూమె మరియు అలన్ ఫ్రోస్ట్ (1999) ది కలోనియల్ ఏక్ష్పీర్యన్స్: ది పోర్ట్ ఫిలిప్ డిస్ట్రిక్ట్ 1834-1850 . పే. 122. HTAV, మేల్బౌర్నే ISBN 1 86446 4127 ↑ స్టానర్, వాక్య బైన్ ఏట్ట్వుడ్ మరియు S.G. ఫోస్టర్ (eds) (2003) ఫ్రోన్టియర్ కాన్ఫ్లిక్ట్; ది ఆస్ట్రేలియన్ ఏక్ష్పీర్యన్స్ . పే.1 నేషనల్ మ్యుజియం అఫ్ ఆస్ట్రేలియా, కాన్బెర్ర. ISBN 1876944 110 ↑ రేమాండ్ ఈవంస్ మరియు బిల్ తోర్ప్ "ఇండిజెనోసైడ్ అండ్ ది మస్సాకర్ అఫ్ అబ్ఒరిజినల్ హిస్టరీ," ఓవర్ల్యాండ్ మగజైన్ లో, No 163, వింటర్ 2001. ISBN 0 9577 35235 ↑ చార్లెస్ గ్రిఫ్ఫిత్స్ cited in రిచర్డ్ బ్రూమె (1999) పే.35 ↑ జేఫ్ఫ్రి బ్లైనీ cited by లిండాల్ ర్యాన్ బైన్ అట్ట్వుడ్ మరియు S.G. ఫోస్టర్ (eds) (2003) ఫ్రోన్టియర్ కన్ఫిక్ట్; ది ఆస్ట్రేలియన్ ఏక్ష్పీర్యన్స్ . "వాటర్లూ క్రీక్, నార్తర్న్ న్యూ సౌత్ వేల్స్" పే.33. ↑ A.G.L.షా (1996) "అబ్ఒరిజిన్స్ అండ్ సేట్లర్స్ ఇన్ ది పోర్ట్ ఫిలిప్ డిస్ట్రిక్ట్ 1835-1850". 1996 రెడ్మొండ్ బర్రి లెక్చర్, ది లా త్రోబ్ జోర్నాల్ , No. 61, ఆటం 1998. ISSN 0041 3151 ↑ క్రిస్ కౌల్తార్డ్-క్లార్క్ (1998) ' ది ఎన్సైక్లోపెడియా అఫ్ ఆస్ట్రేలియాస్ బాట్టిల్స్ /1}.p.3-4 అల్లెన్ మరియు అన్విన్, సిడ్నీ. ISBN 0-439-56827-7. ↑ బ్రూస్ ఎల్దర్(1998)బ్లడ్ ఆన్ ది వాట్టిల్; మస్సాకర్స్ అండ్ మాట్రీట్మెంట్ అఫ్ అబ్ఒరిజినల్ ఆస్ట్రేలియన్స్ సైన్స్ 1788. పే.31-32. న్యూ హాలండ్ పబ్లిషింగ్, సిడ్నీ. ISBN 1 86436 4106 ↑ రిచర్డ్ బ్రూమె మరియు అలన్ ఫ్రోస్ట్(1999)పే.43 ↑ cited in రిచర్డ్ బ్రూమె (1984) అర్రైవింగ్ . పే.31 ↑ హెన్రీ రేనాల్డ్స్(1989)డిస్పోస్సిషన్ . పి 55. ↑ హ్యూమన్ రైట్స్ అండ్ ఈక్వల్ ఆపర్త్యునిటి కమిషన్, బ్రింగింగ్ దెం హొం: కమ్యూనిటి గైడ్ (1997), కన్క్లుషన్, http://www.austlii.edu.au/au/other/IndigLRes/stolen_summary/13.html. 21 అక్టోబర్ 2007న సేకరించబడినది. ↑ విండ్ షటిల్, K. (2001). ది ఫాబ్రికేషన్ అఫ్ అబ్ఒరిజినల్ హిస్టరీ , ది న్యూ క్రైటీర్యన్ సం. 20, No. 1, 20 సెప్టెంబర్. ↑ మక్ ఇంటైర్, K. G. (1977) ది సీక్రెట్ డిస్కవరి అఫ్ ఆస్ట్రేలియా, పోర్త్యుగీస్ వెంచర్స్ 200 యియర్స్ బిఫోర్ కుక్ , సోవనీర్ ప్రెస్, మెనిండి ISBN 028562303 6 ↑ రాబర్ట్ J. కింగ్, "ది జగిల్లోనియాన్ గ్లోబ్, ఏ కీ టు ది పజ్జిల్ అఫ్ జావే లా గ్రాండే", ది గ్లోబ్: జోర్నాల్ అఫ్ ది ఆస్ట్రేలియన్ మ్యాప్ సర్కి , no.62, 2009, పేజీలు.1-50. ↑ ప్రాడోస్ ఎకౌంటు క్యాన్ బి రెడ్ ఆన్ లైన్[dead link] ఎడ్వర్డ్ డయ్‌కర్ (ed.) తాస్మానియాని గుర్తించడం: అబెల్ జాన్స్‌జూన్ తాస్మన్, మార్క్-జోసెఫ్ మారియన్ డఫ్రెన్స్ 1642 & 1772 సాహసయాత్రలకు సంబంధించిన సమాచార మాలికలు, సెయింట్ డేవిడ్స్ పార్క్ పబ్లిషింగ్/ తాస్మానియన్ ప్రింటింగ్ కార్యాలయం, హోబర్ట్, 1992, పేజిలు. 106, ISBN 0-7246-2241-1. ↑ జాన్ పీటర్ పుర్రి, ఏ మెథడ్ ఫర్ డిటర్మినింగ్ ది బెస్ట్ క్లైమేట్ అఫ్ ది ఎర్త్, లండన్, 1744; అండ్ లాండ్స్ అఫ్ ట్రు అండ్ సర్టైన్ బౌన్టి: ది జియోగ్రఫికాల్ థీరీస్ అండ్ కలోనైజ్యేషన్ స్ట్రాటజీస్ అఫ్ జీన్ పెర్రి పుర్రి, విషయముల ముద్రణ మరియు వివరణ అర్లిన్ C. Migliazzo; ఫ్రెంచ్ నుంచి పెర్రెట్టి C. క్రిస్టియన్-లోవ్రియ్ర్న్ మరియు ’బయోడన్ J. ఒగుండాయో చే అనువాదములు, సస్క్వీహన యునివర్సిటి ప్రెస్, సేలిన్స్గ్రోవ్ PA, 2002. ↑ ఆన్ద్ర్యు కుక్, ఏన్ ఎకౌంటు అఫ్ ది డిస్కవరీస్ మేడ్ ఇన్ ది సౌత్ పసిఫిక్ ఒషియన్ / బై ఆలెక్షన్దెర్ డల్రిమ్పుల్ యొక్క విడుదల; మొదట ముద్రించినది 1767, కెవిన్ ఫెవ్స్టర్ ముందుసూచికతో పునఃజారి మరియు ఆన్ద్ర్యు కుక్ చే వ్యాసం, పోట్ట్స్ పాయింట్ (NSW), ఆస్ట్రేలియన్ నేషనల్ మారిటైం మ్యుసియం కోసం హోర్డేర్న్ హౌస్ రేర్ బుక్స్, 1996, పేజీలు. 38–9. ↑ న్యాయసభ సూచనలు cited in A.G.L.షా (1972)ది స్టొరీ అఫ్ ఆస్ట్రేలియా . పే.32 ఫబెర్ అండ్ ఫబెర్, లండన్. ISBN 0-04-552022-4 ↑ డక్సే C. C. కొవాన్ మరియు జాన్ C. కమ్మ్, ఆబ్జెక్ట్స్ & హిస్టరీ అఫ్ ది వోయేజ్ అఫ్ Mm. ఈవ్స్ డి కేర్గులేన్ అండ్ ఫ్రాంకోయిస్ అలేస్నే డి సెయింట్ అల్లౌర్న్ ఇన్ ది ఆస్ట్రేలియన్ సీస్ , పారిస్, 1934.
↑ రాబర్ట్ J. కింగ్, "గుస్టాఫ్ III’s ఆస్ట్రేలియన్ కాలని", ది గ్రేట్ సర్కిల్, సం.27, no.2, 2005, పేజీలు.3-20. APAFT ద్వారా కూడా: search.informit.com.au/fullText;dn=200600250;res=APAFT ↑ కాంప్బెల్ మాక్ నైట్, "ఏ యూస్లెస్ డిస్కవరి? ఆస్ట్రేలియా అండ్ యిట్స్ పీపుల్ ఇన్ ది ఐస్ అఫ్ అదర్స్ ఫ్రొం తస్మాన్ టు కుక్", ది గ్లోబ్, no.61, 2008, పేజీలు.1-10. ↑ జాన్ గాస్కోయిన్, సైన్స్ ఇన్ ది సర్విస్ అఫ్ ఎంపైర్: జోసెఫ్ బ్యాంక్స్, ది బ్రిటిష్ స్టేట్ అండ్ ది యుసేస్ అఫ్ సైన్స్ ఇన్ ది ఏజ్ అఫ్ రివల్యుషన్, మేల్బౌర్న్, కేంబ్రిడ్జ్ యునివర్సిటి ప్రెస్, 1998, పే.187. ↑ హారొల్ద్ B. కార్టర్, "బ్యాంక్స్, కుక్ అండ్ ది సెంచురీ నాచురల్ హిస్టరీ ట్రెడిషన్",టోని డెలమొట్టి అండ్ కార్ల్ బ్రిడ్జ్(eds.), ఇంటర్ప్రిటింగ్ ఆస్ట్రేలియా: బ్రిటిష్ పెర్సేప్షన్స్ అఫ్ ఆస్ట్రేలియా సిన్స్ 1788 , లండన్, సర్ రాబర్ట్ మెంజీస్ సెంటర్ ఫర్ ఆస్ట్రేలియన్ స్టడీస్, 1988, పేజీలు.4-23. ↑ జేమ్స్ మత్ర, 23 ఆగష్టు 1783, నేషనల్ ఆర్చీవ్స్, క్యు, కలోనియల్ ఆఫీస్, ఒరిజినల్ కర్రేస్పొండెన్స్, CO 201/1: 57 61; రీప్రొడ్యుస్డ్ ఇన్ జోనాథన్ కింగ్,"ఇన్ ది బిగినింగ్..." ది స్టొరీ అఫ్ ది క్రియేషన్ అఫ్ ఆస్ట్రేలియా, ఫ్రొం ది ఒరిజినల్ రైటింగ్స్, మే మెల్బౌర్న్, మాక్ మిల్లన్, 1985, పే.18. ↑ అలన్ అత్కిన్సన్, "ది ఫస్ట్ ప్లాన్స్ ఫర్ గోవర్నింగ్ న్యూ సౌత్ వేల్స్, 1786-87", ఆస్ట్రేలియన్ హిస్టోరికల్ స్టడీస్, సం.24, no.94, ఏప్రిల్ 1990, పేజీలు. 22-40, పే.31. ↑ డేవిడ్ హిల్.(2008) 1788; ది బ్రూటల్ ట్రూత్ అఫ్ ది ఫస్ట్ ఫ్లీట్. పే.9. విలియం హేయిన్మన్, ఆస్ట్రేలియా ISBN 978 17466 7974 ↑ జేఫ్ఫ్రి బ్లైనీ (1966) ది టిరాన్ని అఫ్ డిస్టాన్స్; హౌ డిస్టాన్స్ షేప్ద్ ఆస్ట్రేలియాస్ హిస్టరీ . సన్ బుక్స్, మెల్బౌర్న్. పునఃముద్రణ 1982. ISBN 0-439-56827-7. ↑ అలన్ ఫ్రోస్ట్, కన్విక్త్స్ & ఎంపైర్: ఏ నేవల్ క్వస్చన్, 1776 1811, మేల్బౌర్న్, ఆక్ష్ఫొర్ద U.P., 1980, పేజీలు.115-116, 129; రాబర్ట్ J. కింగ్, "'పోర్ట్స్ అఫ్ షెల్టర్ అండ్ రిఫ్రెష్మెంట్ ...' బోటని బే అండ్ నోరఫోక్ ఐల్యాండ్ ఇన్ బ్రిటిష్ నావల్ స్ట్రాటజి, 1786 1808", [ఆస్ట్రేలియన్] హిస్టోరికల్ స్టడీస్, సం.72, no.87, 1986, పేజీలు.199-213. ↑ జేమ్స్ మత్ర, 23 ఆగష్టు 1783, నేషనల్ ఆర్చీవ్స్, క్యు, కలోనియల్ ఆఫీస్, ఒరిజినల్ కర్రేస్పొండెన్స్ CO 201/1, ff.57, 61; రీప్రొడ్యుస్డ్ ఇన్ జోనాథన్ కింగ్, "ఇన్ ది బిగినింగ్..." ది స్టొరీ అఫ్ ది క్రియేషన్ అఫ్ ఆస్ట్రేలియా, ఫ్రొం ది ఒరిజినల్ రైటింగ్స్, మెల్బౌర్న్ , మాక్ మిల్లన్, 1985, పే. 18. న్యూ సౌత్ వేల్స్ లో ఒక కాలనీ గురించి ప్రకటించిన తరువాత, దాదాపుగా అన్ని ఆంగ్ల వార్త పత్రికల్లో మత్ర అబ్యర్ధన నుండి ప్రచురించబడినది మరియు వీటినుండి ఇతర యురోపియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ దేశాల పత్రికల్లో కాపి చేయబడినవి; చూడుము ది వైట్వాల్ ఈవానిన్గ్స్ పోస్ట్ మరియు ది జెనరల్ అడ్వర్టైస్మెంట్ అఫ్ 12 అక్టోబర్ 1786; ది లండన్ క్రినికిల్, ది డైలీ యూనివర్సల్ రిజిస్టర్, ది మార్నింగ్ క్రానికిల్ మరియు ది మార్నింగ్ పోస్ట్ , అఫ్ 13 అక్టోబర్ 1786; ది ఇండిపెండెంట్ (ఫిలడెల్ఫియా), 2 జనవరి 1787; ది మస్సచుసేట్ట్స్ స్పై, 18 జనవరి 1787; ది న్యూ హంప్శైర్ స్పై, 16 జనవరి 1787; ది చార్లెస్టన్ మార్నింగ్ పోస్ట్, 22 జనవరి 1787. ↑ ఈ యొక్క ప్రణాలికలు రాబర్ట్ J. కింగ్, "స్పానిష్ అమెరికా ఇన్ 18th సెంచురీ బ్రిటిష్ నావల్ స్ట్రాటజి అండ్ ది విజిట్ అఫ్ మలాస్పిన టు న్యూ సౌత్ వేల్స్ ఇన్ 1793", in ఆక్టాస్ డెల్ II సిమ్పోసియో డి హిస్టోరియ మారిటిమ y నావల్ ఇబిరోఅమెరికానో, నోవేమ్బ్రి 1993, విన డెల్ మర్, యునివర్సిడాడ్ మారిటిమ డి చిలి, 1996, పేజీలు.1-13; రాబర్ట్ J. కింగ్, "ఏన్ ఆస్ట్రేలియన్ పెర్స్పెక్టివ్ ఆన్ ది ఇంగ్లీష్ ఇన్వెషన్స్ అఫ్ ది రియో డి లా. ప్లాటా ఇన్ 1806 మరియు 1807", ఇంటర్నేషనల్ జోర్నాల్ అఫ్ నేవల్ హిస్టరీ, సం.8, no.1, ఏప్రిల్ 2009; అండ్ ఇన్ అలన్ ఫ్రోస్ట్, "షేకింగ్ ఆఫ్ ది స్పానిష్ యెక్: బ్రిటిష్ స్కీమ్స్ టు రేవోల్యుష్నైజ్ స్పానిష్ అమెరికా, 1739-1807", మార్గరెట్ట లింకన్, సైన్స్ అండ్ ఏక్ష్ప్లోరేషన్ ఇన్ ది పసిఫిక్: యురోపియన్ వోయేజేస్ టు ది సదరన్ ఒషియన్స ఇన్ ది ఐటీన్థ్ సెంచురీ, వుడ్బ్రిడ్జ్, బోడెల్ & బ్రెవర్, 2001, పేజీలు.19-37. ↑ రోసలిండ్ మైల్స్ (2001) హు కుక్ద్ ది లాస్ట్ సప్పర్: ది వుమెన్స్ హిస్టరీ అఫ్ ది వరల్డ్ త్రీ రివర్స్ ప్రెస్. ISBN 0-609-80695-5 [1] ↑ వాట్కిన్ తెన్చ్, ఏ నారేటివ్ అఫ్ ది ఏక్ష్పిడిషన్ టు బోటనీ బే, లండన్, డిబ్రేట్ట్, 1789, పే.103.
↑ స్టాత్యుస్ ఏట్ లార్జ్, 57 జియో.III, c.53, పే.27; చర్చ మిషినరి సొసైటి టు బతుర్స్ట్ [1817 ఆదిలో], హిస్టోరికల్ రికార్డ్స్ అఫ్ న్యూజీల్యాండ్, సం.I, పేజీలు.417 29; లండన్ మిషినరి సొసైటి టు మర్స్దేన్, 5 జూన్ 1817, మిత్చేల్ లైబ్రరీ, మర్స్దేన్ పేపర్స్, A1995, సం.4, పే.64, cited in A.T. యార్వుడ్, సామ్యుల్ మర్స్దేన్: ది గ్రేట్ సర్వైవార్, మేల్బౌర్న్, MUP, 1977, పే.192; రాబర్ట్ మక్ నాబ్, తస్మాన్ నుంచి మర్స్దేన్ వరకు, డునిడిన్, 1914, పే.207. ↑ హిస్టోరికల్ రికార్డ్స్ అఫ్ ఆస్ట్రేలియా, సిరీస్ III, సం.V, 1922, పేజీలు.743 7, 770. ↑ జార్జ్ ఫోర్స్టర్, "Neuholland und die brittische Colonie ఇన్ బోటనీ-బే", Allgemeines historisches Taschenbuch, (బెర్లిన్,Dezember 1786), ఆంగ్ల అనువాదములు: http://web.mala.bc.ca/Black/AMRC/index.htm?home.htm&2 మరియు : http://www.australiaonthemap.org.au/content/view/47/59/ ↑ చూడుము ల్లోయిడ్ రోబ్సన్ (1976) ది కన్విక్ట్ సేట్లర్స అఫ్ ఆస్ట్రేలియా . మేల్బౌర్న్ విశ్వవిద్యాలయ ముద్రణ, మేల్బౌర్న్ ISBN 0 522839940 ↑ ఫిలిప్ cited in ట్రిన జేరేమిః; "ఇమ్మిగ్రంట్స్ అండ్ సొసైటి" T. గుర్రి లో(1984) పే.121-122 ↑ 1850 లో యునైటెడ్ స్టేట్స్ లేక కెనడా యొక్క ప్రయాణ ధర సుమారు £5 తో పోలిస్తే ఆస్ట్రేలియా వొడ ప్రయాణం ధర £40. చూడుము ట్రిన జేరేమిః T.గుర్రి లో(1984) పే.126 ↑ ఆస్ట్రేలియన్ చరిత్ర లో, టర్మ్ అనగా, ఆక్రమించని భూమిపై పని సంభంధముగా లేక ఇతర కారణాల వలన తిరస్కరించబడ్డ వ్యక్తి ↑ రిచర్డ్ బ్రూమే (1984) అర్రైవింగ్ . పే 55. ↑ బొబ O’బ్రియెన్ (1992) మస్సక్రే ఏట్ యురేక, ది అన్టోల్డ్ స్టొరీ . పే.94-98. ఆస్ట్రేలియన్ స్కోలర్లి పబ్లిషింగ్, మేల్బౌర్న్. ISBN 1 875606041. O’బ్రియెన్ lists 12వ దళం నందు 5 సైనికుల మరియు 40వ దళం నందు మంది గాయపడి చనిపోయారు ↑ ఫ్రాన్సెస్ హెల్ (1983)వెల్త్ బినీత్ ది సాయిల్. పే.77 ↑ జాన్ బస్సేట్ (1986),ది కన్సైస్ ఆక్ష్ఫోర్డ్ డిక్ష్ణరి అఫ్ ఆస్ట్రేలియన్ హిస్టరీ . పే.87. ఆక్ష్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణ, మేల్బౌర్న్. ISBN 0 195544226 ↑ W.P.డ్రిస్కాల్ మరియు E.S.ఎల్ఫిక్ (1982)పే.189-196. గోల్డ్ ప్రొడక్షన్ ఇన్ అన్ఏడ్జస్టెడ్ ఫిగర్స్. ↑ లై అస్త్బురి (1985)సిటీ బుష్మెన్; ది హీడల్బర్గ్ స్కూల్ మరియు ది రూరల్ మైథోలజి . పే.2 ఆక్ష్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణ, మేల్బౌర్న్. ISBN 0 19554501 X ↑ D.M. గిబ్బ్(1982) నేషనల్ ఐడెన్టిటి అండ్ కాన్షియస్నెస్ . పే.33. థోమస్ నెల్సన్, మేల్బౌర్న్. ISBN 0 170060535 ↑ వాన్స్ పామర్ (1954)ది లెజెండ్ అఫ్ ది నైన్టీస్. పే.54. మేల్బౌర్న్, కర్రి O'నీల్ రోస్స్ చే పునఃప్రచురణ. ISBN 0 85902 1459 ↑ R. విల్ల్స్, et al (1982)విల్ల్స్ ఇష్యుస్ ఇన్ ఆస్ట్రేలియన్ హిస్టరీ . పే.160. లాంగ్మన్ చెషిర్. ISBN 0-691-06962-X. ↑ ఐనప్పటికీ 1960 లో ఇది సంభవిన్చెంత వరకు అది లేదు ↑ బ్రూస్ స్మిత్(ఉచిత వర్తక వర్గం) పార్లమెంటరి మంతనాలు D.M.గిబ్బ్ (1973) ది మేకింగ్ అఫ్ వైట్ ఆస్ట్రేలియా లందు .పే.113. విక్టోరియన్ హిస్టోరికల్ అసోసియేషన్. ISBN ↑ స్టువార్ట్ మాక్ ఇంటైర్ (1986) ది ఆక్ష్ఫొర్ద హిస్టరీ అఫ్ ఆస్ట్రేలియా , సంచిక 4 1901-1942 పే.310. ఆక్ష్ఫొర్ద విశ్వవిద్యాలయ ముద్రణ, మేల్బౌర్న్. ISBN 0-231-12232-2. ↑ బిల్ గమ్మేజ్ "ది క్రిసిబిల్ : ది ఎస్టాబ్లిష్మెంట్ అఫ్ ది అన్జాక్ ట్రేడిషన్ 1899-1918" ఇన్ మక్ కెర్నన్ మరియు M. బ్రౌన్ (eds)(1988)ఆస్ట్రేలియా:టూ సెంచురీస్ అఫ్ వార్ అండ్ పీస్ . పే.157 ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ అండ్ అల్లెన్ అండ్ అన్విన్ ఆస్ట్రేలియా. ISBN 0-231-12232-2. ↑ ల్లోయిడ్ రాబ్సన్(1980) యొక్క ఆస్ట్రేలియా ఇన్ ది నైన్టీన్ ట్వేన్టీస్ . పే.6. థోమస్ నెల్సన్ ఆస్ట్రేలియా. ISBN 017 0059022 ↑ బిల్ గమ్మేజ్ "ది క్రిసిబిల్ : ది ఎస్టాబ్లిష్మెంట్ అఫ్ ది అన్జాక్ ట్రేడిషన్ 1899-1918" ఇన్ మక్ కెర్నన్ మరియు M. బ్రౌన్(eds)(1988)పే.166 ↑ జాన్ బస్సెట్ట్ (1986) పే.61. అనేక సార్లు ఆస్ట్రేలియా కమ్యునిస్ట్ పార్టీ ఏన్నికల్లో పాలుగోన్నది కానీ దాని యొక్క మద్దతు ప్రాముఖ్యత కోల్పోయినది. ↑ ఈ యొక్క ఉదాహరణ కూడా చూడుము - ఎరిక్ రేడే (1979) హిస్టరీ అండ్ హార్ట్బర్న్; ది సగా అఫ్ ఆస్ట్రేలియన్ ఫిలిం. 1896-1978. హర్పెర్ మరియు రో, సిడ్నీ. ఐఎస్బియెన్ 0-06-095339-X ↑ రే వేర్, "కంట్రి మైండెడ్నెస్ రీవిజిటెడ్," (ఆస్ట్రేలియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్, 1990)ఆన్ లైన్ ఏడిషన్ ↑ జెఫ్ఫ్ స్పెంస్లే (1981)ది డిప్రెషన్ డికేడ్ . పే.14, థోమస్ నెల్సన్, ఆస్ట్రేలియా. ISBN 0 170060489 ↑ హెన్రీ పూక్ (1993)విండోస్ ఆన్ అవర్ పాస్ట్; కంస్ట్రక్ట్యింగ్ ఆస్ట్రేలియన్ హిస్టరీ . పే.195 ఆక్ష్ఫొర్ద యునివర్సిటీ ప్రెస్, మేల్బౌర్న్. ISBN 0 195535448 ↑ జాన్ క్లోస్ "ది డిప్రెషన్ డికేడ్" R. విల్లిస్ లో, et al(Eds)(1982), పే.318
↑ వెండి లోవెన్స్టైన్ (1978) వీవిల్స్ ఇన్ ది ఫ్లోర్: ఏన్ ఓరల్ రికార్డ్ అఫ్ ది 1930's డిప్రెషన్ ఇన్ ఆస్ట్రేలియా. పే.14, స్క్రిబే పబ్లికష్ణ్స్, ఫిత్జ్రోయ్. ISBN 0-439-56827-7. ↑ డేవిడ్ పోట్ట్స్. "ఏ రీఅస్సేస్స్మేంట్ అఫ్ ది ఎక్ష్టెంట్ అఫ్ అన్ఏమ్ప్లోయ్మేంట్ ఇన్ ఆస్ట్రేలియా డ్యురింగ్ ది గ్రేట్ డిప్రెషన్" ఆస్ట్రేలియన్ హిస్టోరికల్ స్టడీస్ లో . సం 24, No 7, పే.378. దీనిని కూడా చూడుము డేవిడ్ పోట్ట్స్ (2006) "ది మిధ్ అఫ్ ది గ్రేట్ డిప్రెషన్." స్క్రిబే ప్రెస్, కార్ల్టన్ నార్త్. ISBN 1-920769-84-6 ↑ డేవిడ్ పోట్ట్స్ పే.395 ↑ స్పియరిట్ట్ హెన్రీ పూక్(1993) పే.211-212. దీనిని కూడా చూడుము 1979 సెప్టెంబర్ బోయాంగ్ పత్రిక లో డ్ర్యు కోట్టిల్(1979) "ది సిడ్నీ రిచ్ అండ్ ది గ్రేట్ డిప్రెషన్"' ↑ ఉదాహరణకు చూడుము R. విల్లిస్, et al(Eds)(1982), పే.318 లో జాన్ క్లోస్ "ది డిప్రెషన్ డికేడ్" in ↑ డిపార్ట్మెంట్ అఫ్ డిఫెన్స్(Navy) (1976) ఏన్ అవుట్ లైన్ అఫ్ ఆస్ట్రేలియన్ నేవల్ హిస్టరీ . పే.33 ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ పబ్లిషింగ్ సర్వీస్, కాన్బెర్ర. ISBN 0 642 022550 ↑ గావిన్ లాంగ్ (1952) టు బెంఘజి. ఆస్ట్రేలియా ఇన్ ది వార్ అఫ్ 1939-1945 . 1వ పర్వము సిరీస్ వన్; అర్మి. పే.22-23. ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్, కాన్బెర్ర. ↑ జాన్ రాబర్ట్సన్ "ది డిస్టన్ట్ వార్: ఆస్ట్రేలియా మరియు ఇమ్పెరియాల్ డిఫెన్స్ 1919-1914." M.మక్ కెర్నన్ మరియు M. బ్రోవ్నే(1988) పే.225 ↑ జాన్ రాబర్ట్సన్ (1984) పే. 20. తద్వారా ఒకటవ ప్రపంచ యుద్ద దళాల మధ్య వెత్యాసానికి రెండవ ప్రపంచ యుద్ధం లో ఆస్ట్రేలియా దళాలు ప్రిఫిక్ష్ 2/ ధరించారు ↑ 171.0 171.1 హత్టోరి, తకుషిరో(1980) [1949]. డోనాల్డ్ S. డెట్విలర్ లో "ఆస్ట్రేలియా దాడి కోసం ప్రణాళిక పై నందు వ్యతిరేకతకు కారణాల గురించి వాఖ్యలు". వార్ ఇన్ ఆసియా అండ్ ది పసిఫిక్ . సంచిక 3. ది సదరన్ ఏరియ (భాగం II). న్యూ యార్క్: గార్లాండ్ పబ్లిషింగ్. ISBN 0-262-08150-4 ↑ స్టాన్లే, పీటర్ (2008)యొక్క. ఇన్వేడింగ్ ఆస్ట్రేలియా. జపాన్ అండ్ ది బాటిల్ ఫర్ ఆస్ట్రేలియా , 1942. మేల్బౌర్న్: పెంగ్విన్ గ్రూప్ (ఆస్ట్రేలియా). ISBN 0-262-08150-4 ↑ స్టీఫెన్ మత్చేత్ట్, జూలై 30, 2008. గెట్ ఓవర్ ఇట్, వి వరెంట్ ఏట ది హార్ట్ అఫ్ వరల్డ్ వార్ II ది ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్. అనుమతించిన తేది 27 మే 2010. [2] ↑ బోల్టన్ వాక్యాలు జాన్ క్లోస్ "ఆస్ట్రేలియన్స్ ఇన్ వార్ టైం" లో రే విల్లిస్ et al (eds) లో(1982) పే.209 ↑ గావిన్ లాంగ్ (1973) ది సిక్స్ యియర్స్ వార్ పే. 474. ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్, కాన్బెర్ర. ISBN 0 642 993750 ↑ జాన్ బస్సేట్ (1986) పే.228-229. దీనిని కూడా చూడుము గావిన్ లాంగ్ (1963) యొక్క ది ఫైనల్ కాంపైన్ , ఆస్ట్రేలియా ఇన్ ది వార్ అఫ్ 1939-1945, శ్రేణి 1, సంచిక 7, పే.622-637.ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్, కాన్బెర్ర. ↑ జాన్ క్లోస్ "ఆస్ట్రేలియన్స్ ఇన్ వార్ టైం" రే విల్లిస్ et al (eds)లో (1982) పే.211 సూచనలు[మార్చు] స్టువర్ట్ మకిన్తైర్, చే ఏ కన్సైస్ హిస్టరీ అఫ్ ఆస్ట్రేలియా , కేంబ్రిడ్ విశ్వవిద్యాలయం ముద్రణ 2004, ISBN 0-521-60101-0 బాహ్య లింకులు[మార్చు] ప్రఫిస్సర్ జాన్ హిర్స్ట్ చే, ఆస్ట్రేలియా: ది అఫ్ఫిషియాల్ హిస్టరీ , ఫిబ్రవరి 2008, ది మంత్లి హిస్టరీ అఫ్ ది ఆస్ట్రేలియన్ నేషన్ - స్టేట్ లైబ్రరీ అఫ్ NSW "సం ఇన్స్పిరేష్ణల్ (ఆస్ట్రేలియన్) పీపుల్" లారెన్స్ మాక్ డోనాల్డ్ ముయిర్ చే రూపొందించబడినది. "ది ఆస్ట్రేలియన్ ఎంపైర్" రోబ్ రాబిన్సన్ చే, 2009 "https://te.wikipedia.org/w/index.php?title=ఆస్ట్రేలియా_చరిత్ర&oldid=2130718" నుండి వెలికితీశారు గూగుల్ అనువాద వ్యాసాలు ఆస్ట్రేలియా యొక్క చరిత్ర దాచిన వర్గాలు: మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు లాగిన్ అయిలేరు ఈ IP కి సంబంధించిన చర్చ ఖాతా సృష్టించుకోండి వివిధ రూపాలు చరిత్రను చూడండి యాదృచ్ఛిక పేజీ 7 రోజుల వికీట్రెండ్స్-↑ సముదాయ పందిరి ఇటీవలి మార్పులు కొత్త పేజీలు సంప్రదింపు పేజి పరికరాల పెట్టె సంబంధిత మార్పులు ప్రత్యేక పేజీలు శాశ్వత లింకు పేజీ సమాచారం వికీడేటా అంశం ఈ వ్యాసాన్ని ఉదహరించండి ముద్రించండి/ఎగుమతి చేయండి ఓ పుస్తకాన్ని సృష్టించండి PDF రూపంలో దిగుమతి చేసుకోండి అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజక్టులలో లంకెలను మార్చు ఈ పేజీలో చివరి మార్పు 4 జూన్ 2017న 11:46కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి. గోప్యతా విధానం వికీపీడియా గురించి మొబైల్ వీక్షణ
సోషల్ మీడియా సినిమా వార్తలు సామాజిక న్యాయం సినిమా కబుర్లు కొత్త పుస్తకాలు లైఫ్ స్టైల్ జిల్లా వార్తలు విజయవాడ సిటీ పశ్చిమ గోదావరి నాన్-వెజిటేరియన్ పిండి వంటలు పంచాయతీ రాజ్ విభాగంతో శ్రీకాకుళం కలెక్టర్ సమీక్ష[09:30 PM] కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్, సదానంద గౌడలకు అదనపు బాధ్యతలు[09:13 PM] పేదలకు ఇంటిస్థలాలు ఇవ్వటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి[09:01 PM] వేడుకలు, హోటళ్ల కాలుష్యం పరిశీలనకు ఎన్‌జిటి కమిటీ[08:40 PM] డిఎంకెతో కలిసి పోటీ చేస్తాం : సీతారాం ఏచూరి [08:27 PM] మోడీ ప్రభృతులకు క్లీన్‌చిట్‌ను సవాలు చేసిన జకియా జాఫ్రి[08:11 PM] Home » జిల్లాలు » బదిలీ భయం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి జిల్లాలో అధికార యంత్రాంగం ప్రక్షాళనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పలు ఆరోపణలు ఉన్న అధికారులను ఇప్పటికే బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. జిల్లాలో ఇటీవల కొందరు అధికారుల ప్రవర్తన వివాదాస్పదంగా మారుతోంది. నిఘా వర్గాల నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబుతో పాటు గుంటూరు, నర్సరావుపేట, గురజాల ఆర్‌డిఒలను బదిలీ చేశారు. వీరిలో నర్సరావుపేట ఆర్‌డిఒకు మాత్రమే ప్రకాశం జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. నాగబాబు జిల్లా పరిషత్‌ సిఇఒగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. Tags: గుంటూరు-జిల్లా-ప్రతినిధి పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం జగన్‌ ప్రతిపక్ష నాయకుడు కావడం ప్రజల దురదృష్టం నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు ప్రముఖుడైతే చాన్సలర్‌గా చేయవచ్చా..? సూర్యాపేటలో రేడియో కేంద్రం కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలి 279 జీవోను రద్దు చేయాలని ర్యాలీ ప్రధాన వార్తలు ‘ఈ బానిస పిడికిలి బిగియాలి..’ అంటూ సాగిన భైర‌వ‌గీత లిరిక్ రిలయన్స్‌ను మా భాగస్వామిగా ఎంపిక చేసుకున్నాం..! డిఎంకెతో కలిసి పోటీ చేస్తాం : సీతారాం ఏచూరి
ఈమె మోడ‌ల్ కాదు...టెర్ర‌రిస్ట్ లను చుచ్చుపోయిస్తున్న IPS ఆఫీస‌ర్.!! ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం! - Ap2tg Telugu - Ap2tg Telugu “పెన్ ఇచ్చి..ఇది నాకు అమ్ము?” అని ఇంటర్వ్యూయర్ అడిగితే..అతను తెలివిగా ఏం చేసాడో తెలుసా.? ఫ్రెండ్ ని కలుద్దామని వెళ్ళింది..ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి బాలికను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి..రాడ్ తో కొట్టి! “గుండు హనుమంతు రావు” మృతదేహాన్ని చూసి…కంటతడి పెట్టుకొని బ్రహ్మానందం గారు ఏమన్నారో తెలుసా.? మగాడి గెటప్ లో స్వీటీ ఇద్దర్ని పెళ్లి చేసుకుంది ఎంత కట్నం తీసుకుందో తెలుసా.? కాపురం ఎలా చేసేది అంటే.? ప్యాకెట్ లో ఉండే “చిప్స్” పగలకుండా ఎలా ఉంటాయో తెలుసా.? గాలి వల్ల కాదు..అసలు కారణం ఇదే.! “అమృతం” కామెడీతో నవ్వించిన “గుండు హనుమంత రావు” కన్నుమూత..! కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు ఇంతలోనే ఇలా! 8 నెలల పసిపాపను రేప్ చేసాడు ఆ నీచుడు..! ఆ పాప జననావయవాల వద్ద తీవ్రమైన రక్తస్రావం, గాయాలు కావడంతో రాశి చ‌క్రం ప్ర‌కారం ఈ 12 రాశుల వారికి ఏయే వీక్ నెస్ పాయింట్స్ ఉంటాయో తెలుసా..? మీ రాశి ఏంటి.? ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య మనసులో మరో వ్యక్తి ఉన్నాడని తెలిసి అతని ఏం చేసాడో తెలుసా.? కేరళ అమ్మాయిల అందం వెనకున్న ఈ 10 సీక్రెట్స్ మీకు తెలుసా..? తప్పక ట్రై చేయాలి అనుకుంటారు.! యువ‌తికి దెయ్యం ప‌ట్టింద‌ని చెప్పి ఆ మంత్ర‌గాడు ఆమెను ఏం చేసాడో చూస్తే షాక్ అవుతారు..! కుటుంబసభ్యులు కూడా..! డాక్ట‌ర్‌, డ్యాన్స‌ర్‌, ఎన్‌సీసీ క్యాడెట్‌, మోడ‌ల్‌, యోగా టీచ‌ర్‌గా రాణిస్తోంది ఈ యువ‌తి..! ఆమె ఎవ‌రో తెలుసా..? ఈమె మోడ‌ల్ కాదు…టెర్ర‌రిస్ట్ లను చుచ్చుపోయిస్తున్న IPS ఆఫీస‌ర్.!! ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం! దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఒక‌టి అవినీతి, రెండు టెర్ర‌రిజం.! ఇలాంటి సంద‌ర్భంలో ఓ లేడి IPS ఆఫీస‌ర్ రంగంలోకి దిగింది. చూడ‌డానికి సినిమా హీరోయిన్ లా ఉంది, సుకుమారంగా పెరిగి ఉంటుంది. ఈమె ఏం చేయ‌గ‌ల‌దు…అనుకున్నారంతా…!! కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఆమె జాయిన్ అయిన 2 సంవ‌త్స‌రాల‌లోపే 16 మంది టెర్ర‌రిస్ట్ ను కాల్చిప‌డేసింది. 65 మందికి పైగా ఉగ్ర‌వాదాల‌ను జైల్లోకి తోసింది. ఆ IPS ఆఫీస‌ర్ పేరు సంజుక్త ప‌రాశ‌ర్…ఐర‌న్ లేడి ఆఫ్ ఇండియా గా నెటీజ‌న్లు గౌర‌వంగా పిల్చుకుంటున్న ఈమె ఇప్పుడు చాలా మంది అమ్మాయిల‌కు రోల్ మోడ‌ల్. పొలిటిక‌ల్ సైన్స్ లో డిగ్రీ చేసిన సంజుక్త‌…2006 బ్యాచ్ లో సివిల్స్ ను సాధించింది. ఫ‌స్ట్ పోస్టింగ్ అస్సాంలో తీసుకుంది. అలా పోస్టింగ్ తీసుకుంది మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు అస్సాంలో బోడో మిలిటెంట్స్ కు చుక్క‌లు చూపిస్తుంది. ఎర్ర‌లైట్ కార్ల‌లో తిర‌గాల్సిన ఆమె..దేశ ర‌క్ష‌ణ కోసం AK-47 లు ప‌ట్టుకొని అడ‌వుల వెంట తిరుగుతోంది. అస్సాంలోనే క‌లెక్ట‌ర్ గా బాద్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న పురు గుప్తాను పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు వీరికి 4 సంవ‌త్స‌రాల కొడుకు కూడా ఉన్నాడు. రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై డాక్యుమెంట‌రీ. విడుద‌ల‌కు స‌పోర్ట్‌నివ్వండి..! హైదరాబాద్ లోని పెద్ద షాపింగ్ మాల్స్ కు జరిమానా విధించేలా చేస్తున్నాడు అతను…ఎలాగో తెలుసా..?
Home » Telugu News » శ్రీవిష్ణు ఇంటర్వ్యూ తన కెరీర్ లోనే మెంటల్ మదిలో సినిమా బిగ్గెస్ట్ హిట్ అంటున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ కారణంగా ప్రస్తుతం కథల్ని ఎంచుకునే స్థితికి చేరానంటున్న శ్రీవిష్ణు.. ఆ మూవీ విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు. మెంటల్ మదిలో సినిమా హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమా స్థాయిలో డబ్బులు కూడా బాగా రావడంతో వెరీ మచ్ హ్యాపీ. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కమర్షియల్ గా ఎక్కువ డబ్బులు వచ్చిన సినిమా ఇది. విమర్శకులు కూడా మా సినిమాను మెచ్చుకోవడం మరపురాని అనుభూతి. అలా ఈ ఛాన్స్ వచ్చింది అప్పట్లో ఒకడుండేవాడు సినిమా చేస్తున్న టైమ్ లో ఈ ఆఫర్ వచ్చింది. అప్పడు రాజ్ కందుకూరి ఫోన్ చేసి వివేక్ ను పంపారు. జనరల్ గా స్టోరీ విన్న తర్వాత ఎవరైనా వారం టైం తీసుకుంటారు. కానీ వివేక్ చెప్పిన 10 నిమిషాలకే నేను ఈ సినిమా చేస్తున్నట్టు చెప్పేశాను. ఆ తర్వాతే పూర్తి కథ విన్నాను. కచ్చితంగా ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుందని అప్పుడే గెస్ చేశాను. ఈ సినిమా రైటింగే కొత్తగా ఉంది. మాటలు మరింత కొత్తగా ఉన్నాయి. బ్యాలెన్స్ అనే పదం ఎప్పుడూ వాడను ఓవైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నానో నాకే తెలీదు. కాకపోతే ఒకసారి చేసిన పాత్రను మళ్లీ చేయకూడదనేది నా అభిప్రాయం. అది క్యారెక్టర్ రోలా, హీరోనా అనేది చూడను. కన్ఫ్యూజన్ అనేది పెద్ద సమస్య కాదు. ప్రతి విషయంలో ఉంటుంది. పొద్దున లేచిన దగ్గర్నుంచి ఇది ఉంటుంది. ఇదేదో జబ్బు కాదు. కాకపోతే ఓ 10శాతం మంది మాత్రం రోజు మొదలుపెట్టేదే కన్ఫ్యూజన్ తో మొదలుపెడతారు. నాలో ఉన్న ఆ కన్ఫ్యూజన్ అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మాను. అదే నిజమైంది. అందరూ అనుభవించిన అనుభూతే కాబట్టి బాగా వర్కవుట్ అయింది. ఆ విషయంలో చాలా క్లియర్ కథల విషయంలో చాలా క్లియర్ గా ఉంటాను. నాకు ఏది సెట్ అవుతుందో నాకు తెలుసు. ఓ కొత్త దర్శకుడు వచ్చి అద్భుతమైన స్క్రిప్ట్ చెప్పినప్పుడు అది నాకు సెట్ అవ్వదనిపిస్తే చేయను. నాకు నచ్చి, ఆ పాత్రలో నేను సెట్ అవుతాను అనుకుంటేనే చేస్తాను. నాకు సెట్ అవ్వదని తెలిసినప్పుడు.. అనవసరంగా డైరక్టర్ కెరీర్ ను వేస్ట్ చేసినవాడ్ని అవుతాను. టోటల్ యూనిట్ అంతా నా వల్ల నష్టపోతుంది. ఆ సినిమా చాలా ప్రత్యేకం ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో నేను చేసిన పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. తిరుమల కిషోర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. కథ చెప్పిన వెంటనే చేసేస్తానని చెప్పేశా. కిషోర్ నాకేం చెప్పలేదు. పాత్రకు తగ్గట్టు నేను నటించాను. అది అందరికీ నచ్చింది. ఆ సినిమా ఓ మంచి మెమొరీ. ఓ కన్ఫ్యూజన్ ఉన్న వ్యక్తి హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లాడు. మనిషి వయసులో ఉన్నాడు. భాష రాదు, ఊరు కొత్త. ఇలాంటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో అలానే చేశాను. సెకెండ్ హీరోయిన్ కు కనెక్ట్ అవ్వడానికి ఇంతకంటే స్టఫ్ ఏం కావాలి. పైగా సెకెండ్ హీరోయిన్ ఆలోచనలన్నీ నా పాత్ర లోపల అలా నిక్షిప్తం అయి ఉండిపోతాయి. ముంబయి వెళ్లిన తర్వాత ఆ ఆలోచనలు బయటకొస్తాయి. నా పాత్రను చిన్నప్పట్నుంచి చూపించడం వల్ల అందరికీ బాగా కనెక్ట్ అయింది. అన్ని వర్గాల నుంచి ప్రసంశలు ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు ప్రశంసలు వస్తున్నాయి. నివేత పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమెతో చాలా తక్కువగా మాట్లాడేవాడ్ని. ఇంతకుముందు నేను చేసిన హీరోయిన్లు ఎక్కువగా నార్త్ వాళ్లు. కాబట్టి ప్రామ్టింగ్ లో టైమ్ కుదిరేది కాదు. కానీ నివేత తమిళియన్ కావడంతో.. ఆమెతో నటించడం కూల్. తెలుగు బాగానే అర్థం చేసుకొని మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తే చాలనుకున్నాను. అనుకోకుండా హీరో వేషాలు రావడంతో అవి చేశాను. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో కథల్ని ఎంచుకునే పొజిషన్ లో నేను లేను. కానీ ఇప్పుడు మాత్రం వచ్చిన 2-3 కథల్లో నాకు నచ్చింది ఎంచుకునే సౌలభ్యం దక్కింది. నేను ఓ మంచి నటుడిగా ఎదిగానని నాకు అప్పుడు అనిపించింది. మెంటల్ మదిలో సక్సెస్ తర్వాత నాకు కథలు రావడం మరింత ఎక్కువైంది. అప్ కమింగ్ మూవీస్ ఒకే జానర్ లో సినిమా చేయాలని లేదు. అలాఅని ఏదో ఒక కాన్సెప్ట్ కు ఫిక్స్ అయి కూడా లేను. వచ్చిన కథల్లోంచి అప్పటికప్పుడు దేనికైతే బాగా ఎక్సయిట్ అవుతానో, ఆ కథకు ఓకే చెప్పేస్తాను. ప్రస్తుతం నీది నాది ఒకే కథ అనే సినిమా చేస్తున్నాను. ఇది ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత తిప్పరా మీసం అనే టైటిల్ తో మరో సినిమా సినిమా వార్తలు టిక్ టిక్ టిక్‌ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను భారీ చిత్రం ఇగో మూవీ రివ్యూ జై సింహా 6 రోజుల వసూళ్లు అజ్ఞాతవాసి 8 రోజుల వసూళ్లు
36-24-36.. ఇదే ఆడవారి పర్ ఫెక్ట్ బాడీ షేప్ అని ఆ పాఠ్యపుస్తకంలో ఉంది..! స్ఫూర్తి పొందండి కొత్త ఆలోచన సాంకేతిక విజ్ఞానం మీరు కరీనా కపూర్ మాదిరి సైజ్ జీరో కోసం వర్కవుట్ చేస్తున్నారా? అయితే మీరు ఔట్ డేటెడ్ అయిపోయినట్టే. ఇంకా సూటిగా చెప్పాలంటే జీరో సైజ్ యావలో ఉన్నారంటే ఇంకా అనాగరికులే. పర్ ఫెక్ట్ షేప్ అంటే ఏంటో 12వ తరగతి సీబీఎస్ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పాఠ్యపుస్తకాన్ని అడిగితే చెప్తుంది. 36-24-36. ఇదే ఆడవారి పర్ ఫెక్ట్ బాడీ షేప్. అవును. ఇది ఎవరో చెప్పిన సంగతి కాదు. 12వ తరగతి ఫిజికల్ ఎడ్యుకేషన్ పాఠ్యపుస్తకం పుస్తకం చెప్పిన భాష్యం. ఇంకా ఆ పుస్తకంలో ఏముందంటే.. ఎందుకీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాంపిటిషన్లు.. పైన చెప్పిన కొలతలను ప్రాతిపదికగా తీసుకుంటే అందాల పోటీకి సరిపోవా అని ప్రచురించారు. అంతటితో సరిపెట్టలేదు.. 36-24-36 ఫిగర్ రావాలంటే స్పోర్ట్స్ విపరీతంగా ఆడాలని కూడా సెలవిచ్చారు. మొత్తం చాప్టరంతా ఆడవారి బాడీషేప్ మీదనే ఫోకస్ చేసింది. చాలామంది మహిళలు, అమ్మాయిలకు తమ బాడీ సైజ్ గురించి పెద్దగా తెలియదు. ఇంకొందరు అసలు ఫిగర్ నే మెయింటెన్ చేయరు అని రాశారు. ఈ రకమైన టాపిక్ లో ఆటలకు ఆడవారు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాన్ని కోట్ చేయడం పైకి కనిపించినా- మహిళల శరీరాకృతి మీద ఒకరకమైన దాడి, అవహేళన కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. క్రీడల పట్ల మహిళలు ఆసక్తి కనబరచాలి అన్న అంశాన్ని ప్రస్తావించారు. అంత వరకు బాగానే ఉంది. కానీ, ఆటల్లో వారు నెగ్గుకు రావడానికి ఎలాంటి అవరోధాల్ని, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో వివరించలేదు. మేరీ కోమ్ లాంటి వాళ్ల విజయం వెనుక ఎంతటి కఠోర శ్రమ వుందో, సామాజికంగా, ఇటు కుటుంబ పరంగా వారు ఎంత వివక్ష, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం. ఇలా మొత్తం చాప్టరంతా సెక్సిజం మీదనే నడిచింది. ఇటీవలి అధ్యయనం ప్రకారం మహిళలు పురుషులకు సంబంధించిన ఆటల్లో పాల్గొంటే వాటి రేటింగ్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే అది ఔట్ అండ్ ఔట్ ఆడవారి ఆట కాదుకాబట్టి. కారణం, ఇప్పటికీ మన దగ్గర క్రీడలు మగవారికి సంబంధించినవే అన్న భావన ఉంది. అందులో ఆడవారు పాల్గొంటే ఇలాగే నిరుత్సాహ పడాలి. ఈ దిశగా వారిని ప్రోత్సహించాలని పాఠ్యాంశంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఫిజికల్-ఎడ్యుకేషన్ డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహా సభలు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కారు సీటుని తయారుచేసిన మెకానికల్ ఇంజినీర్ పాకిస్థాన్ నటి వీణామాలిక్ నటించిన ‘రెడ్ మిర్చీ’.. సెప్టెంబర్ 28న విడుదల Home » Telugu News » పాకిస్థాన్ నటి వీణామాలిక్ నటించిన ‘రెడ్ మిర్చీ’.. సెప్టెంబర్ 28న విడుదల పాకిస్థాన్ కథానాయకి వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెడ్ మిర్చీ’. కన్నడలో తెరకెక్కిన ‘సిల్క్’ చిత్రం.. కన్నడ సినీ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పి, 25 కోట్లు వసూలు చేయడమే కాకుండా, 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రెడ్ మిర్చీ’ పేరుతో.. పి.వి.యన్ సమర్పణలో నైన్ మూవీస్ సంస్థ అందిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కరణ్ మాట్లాడుతూ.. ‘‘కన్నడ చిత్ర సీమలో సెన్సేషనల్ విజయంతో టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సెన్సార్ చిక్కులను అధిగమించిన మా ‘రెడ్ మిర్చీ’ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నాము. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం.. ’’ అన్నారు. వీణామాలిక్, అక్షయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో సన, షఫీ, సాదుకోకిల, అవినాష్ మొదలగువారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీగిఫ్ట్స్, కెమెరా: జైఆనంద్, ఎడిటర్: సంజీవరెడ్డి, మాటలు,పాటలు: భారతీబాబు, సమర్పణ: పి.వి.యన్, విడుదల: యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత: కరణ్, దర్శకత్వం: త్రిశూల్. మంచు కురిసె వేళలో ఫస్ట్ లుక్ విడుదల సినిమా వార్తలు పార్టీ మూవీ ఆడియో లాంచ్‌ లా మూవీ ఆడియో లాంచ్
సోషల్ మీడియా సినిమా వార్తలు సామాజిక న్యాయం సినిమా కబుర్లు కొత్త పుస్తకాలు లైఫ్ స్టైల్ జిల్లా వార్తలు విజయవాడ సిటీ పశ్చిమ గోదావరి నాన్-వెజిటేరియన్ పిండి వంటలు ప్ర‌కాశంలో 40 అడుగులు ముందుకొచ్చిన స‌ముద్రం[09:02 AM] డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు…92 కేసులు నమోదు[08:54 AM] పెర్త్‌ టెస్ట్: రహానే అవుట్[08:35 AM] ఓటు న‌మోదుకు మ‌రో అవ‌కాశం[08:29 AM] అమీర్‌పేటలో ట్రాఫిక్‌ ఆంక్షలు[08:13 AM] ఎస్‌ఐ రాత పరీక్ష నేడే.. నిమిషం లేటైనా నో ఎంట్రీ[07:50 AM] నేడు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌[07:35 AM] నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు[07:15 AM] ఓడినా.. గెలిచినా ప్రజల మధ్య ఉంటా : ఉత్త‌మ్ కుమార్‌[09:41 PM] Home » జిల్లాలు » భవనాలు శిథిలం.. బతుకులు భయం 1997 నవంబర్‌ 27న అప్పుడు డిజిపి హెచ్‌జె దొర ఈ ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. 2000 జూన్‌ 21న, అప్పుడు పోలీస్‌ కమిషనర్‌ దుర్గాప్రసాద్‌ తన సతీమని సుజాతా దుర్గాప్రసాద్‌ ఆ కళాప్రాంగణాన్ని ప్రారంభించారు. అప్పట్లో పోలీస్‌ కుటుంబాలన్నీ ఎంతో సంతోషించారు. రాను రాను ఆ క్వార్టర్స్‌ కూడా శిధిలావస్థకు చేరుకోవడంతో, ఇక్కడ నివసించే వారి సంఖ్య కూడా క్రమేపి తగ్గిపోయింది. Tags: భవనాలు-శిథిలం..-బతుకులు-భయం పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక‘ప్రజాశక్తి పెళ్లిపుస్తకం’. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు ప్రముఖుడైతే చాన్సలర్‌గా చేయవచ్చా..? సూర్యాపేటలో రేడియో కేంద్రం కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలి మధ్యాహ్న భోజన పథకాన్ని మహిళా సంఘాలకు అప్పగించాలి ప్రధాన వార్తలు కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ 24న పోలవరం మొదటి గేటు రాఫెల్‌ తీర్పు... 11 సందేహాలు ‘పెథాయ్‌'తో పెనుముప్పే..
"రంగస్థలం" లో ఈ నలుగురికి ఫేస్బుక్ ఉంటే...వారి ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసా.? చూసి నవ్వుకోండి.! - Ap2tg Telugu - Ap2tg Telugu కాస్టింగ్ కౌచ్ టార్గెట్ గా మరో స్టార్ హీరోయిన్ ,,ముద్దు పెట్ట బోయిన బడా నిర్మాత..! గరుడ పురాణం ప్రకారం ఆడవారు ఈ 4 తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉన్నాయో తెలుసా..? బిగ్ బాస్-2 ఎలిమినేషన్ ఎపిసోడ్ డోరేమాన్,సాంగ్స్ మీద ఫేస్బుక్ లో వచ్చిన టాప్ ట్రోల్ల్స్ ఇవే..! సెల్యూట్ కేటీర్ గారు …యూ..ఆర్ ఏ రియల్ పొలిటీషియన్ హాట్స్ ఆఫ్ సర్..! టాటో ల రహస్యం గురించి లీక్ చేసిన సమంత,వామ్మో దీని వెనుక ఇంత స్టోరీ ఉందా..? మరో సారి టంగ్ స్లిప్ అయిన . బండ్ల గణేష్..దెబ్బకి పేస్ బుక్ లో ట్రోల్ల్స్ తో బలి. ఇంతకీ ఏమని కామెంట్ చేసాడో తెలుసా..? నిన్నటి బిగ్ బాస్ -2 దండోరా ఎపిసోడ్ ఫేస్బుక్ లో వచ్చిన ఈ టాప్ ట్రోల్ల్స్ చుస్తే కచ్చితంగా నవ్వుకుంటారు..! ఈ 23 ఫ‌న్నీ ఫొటోలు చూశారా. చూస్తే మీకు న‌వ్వు వ‌స్తుంది. న‌వ్వాపుకోలేరు. మైలు రాళ్ల పై భాగంలో ఉండే వివిధ రంగులు ఎప్పుడైనా గమనించారా.? ఏ రంగుకి అర్ధం ఏంటో తెలుసా.? గత 22 ఏళ్లనుండి ఆ జంట “మ్యాన్ హోల్” లోనే ఉంటున్నారు..! ఎందుకో తెలుసా.? లోపల ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు.! సోషల్ మీడియా కి.బానిస అయినా తన భార్య మీద ఒక సౌఫ్ట్ వెర్ ఉద్యోగి ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా..? వామ్మోఇదేమి ఫాలోయింగ్ ‘దీప్తి సునైనా’ కోసం ఒక అభిమాని ఎలాంటి బ్యానర్ కట్టాడో తెలుసా ?చుస్తే నవ్వకుండా ఉండలేరు ..! “రంగస్థలం” లో ఈ నలుగురికి ఫేస్బుక్ ఉంటే…వారి ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసా.? చూసి నవ్వుకోండి.! రాంచరణ్,సమంతా జంటగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..1980 పరిసరాలను, పరిస్థితులను సుకుమార్ కళ్లకు కట్టినట్టు చూపించారు.అంతేకాదు సమాజంలో ఆనాడు ఉన్న అసమానతలను వేలెత్తి చూపించారు..అవి నేటికి మారలేదనుకోండి..ఈ సినిమాలో రాంచరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.మిగిలినవారు కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు..అయితే రంగస్థలం పాత్రలకు ఫేస్ బుక్ అకౌంట్స్ ఉంటే ఎలా ఉంటాయో ఒకసారి మీరే లుక్కేయండి.. చిట్టిబాబు (సౌండ్ ఇంజినీర్) : రాంచరణ్ చెవిటి వాడిగా నటించి మెప్పించాడు..తొలుత రాంచరణ్ ఈ పాత్ర ఎలా పోషిస్తాడో అనే అనుమానాలుండేవి..కాని సినిమా విడుదల తర్వాత ఆ పాత్రలో రాంచరణ్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేం..కామెడిని,సెంటిమెంట్ని సమపాళ్లల్లో పండించారు..అన్నంటే ప్రాణం ఇచ్చే పాత్రలో చిట్టిబాబు పాత్ర సూపర్..మర మన చిట్టిబాబు ఫేస్ బుక్ అకౌంట్..ఎలా ఉందో తెలుసా…చిట్టిబాబు డీటెయిల్స్ చదవడం మర్చిపోకండే.. డీ గ్లామర్ పాత్రలో కూడా సమంత సూపర్ అనిపించింది.రామలక్ష్మిని చూసిన ఎవరైనా ఎంత సక్కగున్నావే అని పాడుకుని తీరాల్సిందే..రామలక్ష్మి ఫేస్ బుక్ అకౌంట్ నుండి రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా..చేసేయండి మరి.. కుమార్ బాబు : కుమార్ బాబు పాత్రకు ఆది పూర్తి న్యాయం చేశారు..ఆది చనిపోయినప్పుడు వచ్చే సీన్స్,సాంగ్ సినిమాకే హైలైట్…కుమార్ బాబు ఫేస్ బుక్ అకౌంట్ ఏమని ఉంటుందో గెస్ చేయగలరా.. ప్రెసిడెంట్ గా ఫణీంద్ర భూపతి పాత్రకు సరిగ్గా సరిపోయారు జగపతి బాబు..బాడీ లాంగ్వేజ్ కాని,డైలాగ్ లు పలకడంలో కాని సరిగ్గా ప్రెసిడెంట్ గా సూట్ అయ్యారు..ఇక ఈ పాత్ర గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ అన్ని ఇన్ని కావు..ఇక ఈయన ఫేస్ బుక్ అకౌంట్ ని ఒక లుక్కేయండి..ఫణీంద్ర భూపతి బయో చదివితే నవ్వాపుకోలేరు. మల్టీ స్టార్టర్ మూవీలో రాజమౌళి హీరోలు.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రియంకా చోప్రా..ట్రైలర్ తోనే ప్రియాంక ఫిదా చేసింది. గేల్ సిక్స్ కు....అడ్డంగా బుక్కైన ప్రేమ‌జంట‌.! “రంగస్థలం” లో “సమంత” కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.? ఆమె గురించి 10 ఆసక్తికర విషయాలివే.! మ‌న జీవితం అంతా 0 నుంచి 9 వ‌ర‌కు ఉన్న అంకెల్లోనే ఉంది. ఎలాగో చూడండి..!
'మిస్టర్' తో శ్రీనువైట్ల రె 'ఢీ' _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com తాజా వార్తలు జీ సినిమాలు ( 25th సెప్టెంబర్ ) _ పని పూర్తి చేసుకున్న అమర్ అక్బర్ ఆంథోని _ దసరాకి రామ్ చరణ్ నుండి మెస్మరైజింగ్ గిఫ్ట్ _ ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో మేఘసందేశం _ కాస్త ఆలస్యంగా మహర్షి యూఎస్ షెడ్యూల్ _ నాగార్జున ఇంటర్వ్యూ _ నాగ్, నాని కెరీర్ లో భారీ రిలీజ్ ఇది _ మాస్ రాజా నుంచి మరో ఫస్ట్ లుక్ _ జీ సినిమాలు ( 24th సెప్టెంబర్ ) _ ఆకాష్ సినిమా లాంచ్ డీటెయిల్స్ హోమ్ » న్యూస్ గాసిప్» 'మిస్టర్' తో శ్రీనువైట్ల రె 'ఢీ' 'మిస్టర్' తో శ్రీనువైట్ల రె 'ఢీ' మొన్నటి వరకూ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల వరుణ్ తేజ్ ను ‘మిస్టర్’ గా చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి-హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. న్యూ ఇయర్ సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు యూనిట్. క్యూట్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో హంగామా చేస్తుంది. కెరీర్ స్టార్టింగ్ లో ‘నీకోసం’ ‘ఆనంద్’,’వెంకీ’ వంటి లవ్ ఎంటర్టైనర్స్ తో హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల మరో సారి అలాంటి క్యూట్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ‘మిస్టర్’ తో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి మొన్నటి వరకూ బడా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన శ్రీను వైట్ల ఇప్పుడు ‘మిస్టర్’ తో బాక్సాఫీస్ ను ఢీ కొట్టబోతున్నాడు. మరి ఈ స్టార్ డైరెక్టర్ ఈ క్యూట్ లవ్ ఎంటర్టైనర్ తో ఎలాంటి హిట్ అందుకుంటాడో? చూడాలి.. టీజర్ తో రెడీ... జీ సినిమాలు ( జనవరి 1st ) ఆకాష్ సినిమా లాంచ్ డీటెయిల్స్ హ్యాట్రిక్ హిట్ కి రెడీ అయిన కన్నడ బ్యూటీ సమంత లేడీ ఒరియెంటెడ్ సినిమా... అంతా రెడీ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో శర్వా ? సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు ఇంకా చదవండి టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్ రాబోయే సినిమా అమర్ అక్బర్ అంటోని భలే మంచి చౌక బేరం హలో గురు ప్రేమకోసమే పందెంకోడి 2 న్యూస్ గాసిప్స్ సమీక్షలు ప్రముఖ ఇంటర్వ్యూ ప్రముఖ ప్రొఫైల్స్ వీడియోలు సినిమాలు టీవి గాసిప్స్ గురించి మమ్మల్ని సంప్రదించండి షరతులు ప్రైవసీ పాలసీ
మీ కలిగ్స్ తో కలిసిపోయేందుకు మూడు సూత్రాలు! స్ఫూర్తి పొందండి కొత్త ఆలోచన సాంకేతిక విజ్ఞానం ఆఫీసులో అయినా పనిచేసే ఏ స్థలంలోనైనా మన చుట్టూ ఉన్న కలిగ్స్‌ తో కమ్యూనికేషన్‌ అనేది చాలా అవసరం. వర్క్‌ ప్లేస్‌ లో బుద్ధిగా తలొంచుకొని పనిచేసుకుంటూ పోతే ఈ పోటీ ప్రపంచంలో సరిపోదు. చుట్టూ ఉన్న సహ ఉద్యోగులతో ముఖ్యంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది. టీం లీడర్‌ అయితే మాత్రం కచ్చితంగా సహ ఉద్యోగులతో రిలేషన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయాల్సిందే. ఆఫీసులో ఒకరిపై నిశ్చితాభిప్రాయానికి రావడం అనేది అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా ఒక్కో వ్యక్తి ఒక్కో సందర్భంలో ఒకలా ఉంటుంటారు. ఇలాంటి వాతావరణంలో ఎలా వ్యవహరించాలో విచక్ణణతో కూడిన నిర్ణయాలు తీసకోవాలి. కొన్ని పరిస్థితులను ఎలా స్వీకరించాల్సి ఉంటుంది.. ఎలా స్వీకరించకూడదు అనేది కూడా తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా ఒక టీం లీడర్‌గా కలిగ్స్‌తో ఎలా బిహేవ్‌ చేస్తే మీటింగ్స్‌లో కానీ వర్క్‌ డివిజన్‌ లో కానీ సక్సెస్‌ అవుతామో చూద్దాం. ముందే సబ్జెక్ట్‌పై క్లారిటీ ఇవ్వకూడదు..! సాధారణంగా టీం లీడర్‌గా ఒక మీటింగ్‌ లో ప్రజెంటేషన్‌ సబ్జెక్ట్‌ని తొందరగా కంప్లీట్‌ చేయడం అంతమంచిది కాదు. మీటింగ్‌లో పాల్గొన్న సభ్యులకు సబ్జెక్ట్‌లో సందేహాలు కలిగేలా కొన్ని క్వశ్చన్స్‌ వదిలేయాలి. పూర్తిగా సబ్జెక్ట్‌ని చెప్పేసి ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మాత్రం కలిగ్స్‌కి మీ పట్ల వ్యతిరేకభావం పెరిగే అవకాశం ఉంది. మీటింగ్‌లో సహచరుల ముఖకవళికలను గమనించాల్సి ఉంది. ఎప్పుడైతే వాళ్లలో అసహనం కనిపించిందో వెంటనే వారి మూడ్‌ను చేంజ్‌ చేసేలా మాటలు కలపాలి. ఎక్కువగా సబ్జెక్ట్ ను విశ్లేషిస్తే దానిలోని లోపాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. కలిగ్స్‌ కు వారి అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు మనుషుల స్వభావరీత్యా మనం ప్రతీ ఒక్కరికీ నచ్చకపోవచ్చు. అయినప్పటికీ అందరినీ సమష్టిగా కలుపుకొని పోవాల్సి ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యమైంది ఒక ప్రాజెక్టు మేనేజర్‌గా మనకు ఏదైతే పనిని నిర్దేశించారో ఆ పనిని పూర్తి చేసేందుకు శాయశక్తులా అందరినీ కలుపుకుంటూ, సమష్టిగానే ముందుకు కదలాల్సి ఉంటుంది. పని విషయంలో అందరితో కలవాల్సిందే..! మీరు పనిచేసే ఆఫీసులో కలిగ్స్‌లో కొందరు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ ఆ భావం మాత్రం వారితో పనిచేసేటప్పుడు మాత్రం బయట పడకుండా పనిచేయాలి. వీలైనంత వరకూ వారితో కలుపుగోలుగా ఉండాల్సిందే. వర్క్‌ విషయంలో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు. మన పర్సనల్‌ అభిప్రాయాలు పని విషయంలో మాత్రం ప్రతిబింబించకూడదు. అలాగే పనికి విఘాతం కలిగించేలా వాదన లాంటివి పెట్టుకోవద్దు. వర్క్‌ విషయంలో కఠినంగా ఉంటూనే అందరినీ కలుపుకుపోయే వర్క్‌ కల్చర్‌ డెవలప్‌ చేయాల్సి ఉంటుంది. మీ హుందా తనమే మీ చిరునామా..! పనిచేసే ప్లేస్‌లో హుందాతనంగా మెలగడం అనేది చాలా అవసరం. ఎందుకంటే పనిచేసే చోట మన సోషల్‌ బిహేవియర్‌ మొత్తం వర్క్‌ స్పేస్‌నే మార్చేస్తుంది. అందరితోనూ హుందాగా ఉంటూనే వారిని కలుపుకుపోయే గుణం అలవర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు గౌరవం దక్కుతుంది. పనిచేసే స్థలంలో కలిగ్స్‌తో వారి వ్యవహారాల్లో కలిగించుకోవడంతో పాటు వారికి తోడ్పాటు అందించడం లాంటివి చేయాలి. అప్పుడు మీ పట్ల గౌరవం పెరుగుతుంది. పని చేసే చోట నలుగురికి ప్రోత్సాహం కలిగించడం కూడా చాలా ముఖ్యం. వర్క్‌-కల్చర్‌ వర్క్-స్పేస్ మహిళా పారిశ్రామికవేత్తలకు అద్భుత వరం సోషల్ మీడియా !
తాజా వార్తలు NTR అరవిందసమేత నుండి ‘ఏడపోయాడో’ లిరికల్ వీడియో _ దేవదాస్ చూడ్డానికి 7 కారణాలు _ అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ పై నాగ్ క్లారిటీ _ నాని చెప్పిన దాస్ సంగతులు _ నాగార్జున చెప్పిన 'దేవా' సంగతులు _ వీకెండ్ రిలీజెస్ _ దేవ‌దాస్ కు ‘U/A’ స‌ర్టిఫికెట్.. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల‌ _ సరికొత్తగా కనిపించనున్న నాగార్జున _ జీ సినిమాలు ( 25th సెప్టెంబర్ ) _ పని పూర్తి చేసుకున్న అమర్ అక్బర్ ఆంథోని హోమ్ » న్యూస్ గాసిప్» జెన్నీఫర్ లోపెజ్ మ్యాన్షన్ లో మాస్ మహారాజ్ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా యూనిట్, వరల్డ్ వైడ్ గా మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ కి హార్ట్ త్రోబ్ అయిన ఎవర్ గ్రీన్ పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్ పలాటిటల్ మ్యాన్షన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు శ్రీనువైట్ల స్వయంగా ట్వీట్ చేయడంతో, సోషల్ మీడియాలో ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. 1700 స్క్వేర్ ఫీట్ లో, 12.5 మిలియన్ డాలర్ల విలువ గల సోఫిస్టికేటెడ్ ఇంటీరియర్స్ ఉన్న విలువైన సెలెబ్రిటీ హోమ్ అది. ఈ మ్యాన్షన్ లో షూటింగ్ జరుపుకుంటున్న మొట్ట మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. న్యూయార్క్, కాలిఫోర్నియా, డెట్రాయిట్, సాల్ట్ లేక్ లాంటి ఎగ్జోటిక్ లొకేషన్ల తరవాత, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ మ్యాన్షన్ లో తెరకెక్కిస్తుంది సినిమా యూనిట్. రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు, శ్రీనువైట్ల ఒరిజినల్ హిలేరియస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. దానికి తగ్గట్టు అల్టిమేట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో విజువల్ ట్రీట్ లా ఈ సినిమాను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది. లయ మరో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. గ్రాండ్ గా థియేటర్స్ లో కొచ్చిన ఛల్ మోహన్ రంగ మహానటి డబ్బింగ్ బిగిన్ చేసిన కీర్తి సురేష్ పని పూర్తి చేసుకున్న అమర్ అక్బర్ ఆంథోని జీ సినిమాలు ( 21st సెప్టెంబర్ ) జీ సినిమాలు ( 18th సెప్టెంబర్ ) సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు ఇంకా చదవండి టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్ రాబోయే సినిమా అమర్ అక్బర్ అంటోని భలే మంచి చౌక బేరం హలో గురు ప్రేమకోసమే పందెంకోడి 2 న్యూస్ గాసిప్స్ సమీక్షలు ప్రముఖ ఇంటర్వ్యూ ప్రముఖ ప్రొఫైల్స్ వీడియోలు సినిమాలు టీవి గాసిప్స్ గురించి మమ్మల్ని సంప్రదించండి షరతులు ప్రైవసీ పాలసీ
స్ఫూర్తి పొందండి కొత్త ఆలోచన సాంకేతిక విజ్ఞానం ఫ్యాషన్ రోజుకో రూపాన్ని సొంతం చేసుకుంటుంది. నిన్నటి ఫ్యాషన్ నేడు ఓల్డ్ అవుతోంది. ప్రతి ఒక్కరు రోజుకో రకమైన దుస్తులను ధరించాలనుకుంటారు. పెళ్లిళ్లకు ఒకరకమైన దుస్తులు, పార్టీలకు మరో రకమైన దుస్తులు. ఇలాంటి ట్రెండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ధరించేందుకు వేలు పోసి దుస్తులు కొనుగోలు చేసేకంటే.. అద్దెకు తెచ్చుకుంటే సరిపోతుంది కదా అన్న భావన చాలామందిలో వ్యక్తమవుతోంది. అలాంటి వారి కోసం ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరకే అందజేస్తోంది ఫ్లైరోబ్. పార్టీల అవుట్ ఫిట్సే కాదు.. సంప్రదాయ దుస్తులనూ రెంట్‌కిస్తోంది. శుక్రవారం సాయంత్రం. వీకెండ్ మొదలైంది. పార్టీకి వెళ్లాలి. పార్టీకి ఏ డ్రెస్ వేసుకెళ్లాలి. వార్డ్ రోబ్ నిండా దుస్తులే. కానీ అవన్నీ రొటీన్‌గా వేసుకునేవే. వెరైటీ ఒక్కటి లేదు. అప్పటికప్పుడు కొనుక్కుందామంటే టైమ్ లేదు. ఇలాంటి వారికి ఫ్లైరోబ్ ఆన్‌లైన్ ఫ్యాషన్ రెంటల్ పోర్టల్ సేవలందిస్తోంది. ముగ్గరు బాంబే ఐఐటీ గ్రాడ్యుయేట్స్ శ్రేయా మిశ్రా, ప్రణయ్ సురానా, తుషార్ సక్సేనాలు ఈ స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు. మంచి క్వాలిటీ ఫ్యాషన్ దుస్తులను అద్దెకు ఇస్తున్నారు. గత ఏడాది (2015) సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఫ్లైరోబ్.. ఔట్ హౌజ్, మసాబా గుప్తా, రీతు కుమార్, షీలా ఖాన్ వంటి డిజైనర్ల లేబుల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అది 2012. శ్రేయ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆంట్రప్రెన్యూర్ చేస్తున్నారు. సమ్మిట్‌లో భాగంగా ట్రైనింగ్ కోసం ఎయిర్ బీఎన్‌బీ కార్యాలయాన్ని విజిట్ చేశారు. ఆ సమయంలోనే ఫ్యాషన్ దుస్తులను అద్దెకు ఇవ్వాలన్న ఆలోచన శ్రేయకు వచ్చింది. ‘‘నిత్యం మనకు అవసరమున్నప్పటికీ, కొనుక్కోవాల్సిన అవసరం లేనివి ఏంటీ అన్న అంశంపై మేం ముగ్గురం చర్చించాం. గంటపాటు వినియోగానికి కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకు అన్నప్పుడు మా మదిలో ఈ ఫ్యాషన్ దుస్తుల ఐడియా వచ్చింది. అలా ఆన్ లైన్ వార్డ్ రోబ్ ప్రారంభించాం అని శ్రేయ వివరించారు. కావాలనుకున్నప్పుడు తమకు నచ్చిన దుస్తులను కొనుగోలు చేయకుండానే వాడుకోవచ్చు. ఈ అంశంపై 200 మందితో సర్వే నిర్వహించారు. అందులో 80% మంది పాజిటివ్‌గా స్పందించారు. వెబ్‌సైట్ లాంచింగ్.. ఐడియాను కార్యరూపంలో పెట్టారు. గత జూన్‌లో బీటా వెర్షన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్‌లో యాండ్రాయిడ్ యాప్‌ను లాంచ్ చేశారు. అక్టోబర్‌లో అధికారికంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఫ్లైరోబ్‌లో ప్రస్తుతం 30 మంది ఇంజినీరింగ్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, ప్రాడక్ట్, ఆపరేషన్ ఉద్యోగులున్నారు. బాసిన్ అండ్ కో, ఇన్‌మొబీ, క్యాడబరీ, టిన్యోల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను వదులుకుని వీరి కంపెనీలో చేరినవారున్నారు. ఇటీవలే శ్రీజిత దేబ్ సీబీఓగా సంస్థలో చేరారు. ఫ్లైరోబ్ టీమ్.. వర్కింగ్ స్టయిల్.. కస్టమర్ల ఆన్ డిమాండ్‌పై వెస్ట్రన్ వియర్‌ను మూడు గంటల్లో హోం డెలివరీ చేస్తుంది ఫ్లైరోబ్. సంప్రదాయ దుస్తులైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెంట్స్ రూపంలో ఎంత ఆదాయం వస్తుందో చెప్పేందుకు నిర్వాహకులు నిరాకరించినప్పటికీ, ఫ్యాషన్ సైట్లు ఆర్జిస్తున్న సగటు ఆదాయంతో తాము కూడా సంపాదిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 75 వేలమందికి పైగా తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఫ్లైరోబ్ నిర్వాహకులు అంటున్నారు. ప్లే స్టోర్‌లో ఈ యాప్‌కు 4.3 రేటింగ్ ఇచ్చారు కస్టమర్లు. దుస్తుల ధరలో 10 నుంచి 15 % ధరకే అద్దెకు ఇస్తున్నారు. సంస్థకు మార్కెటింగ్‌ను కూడా వినూత్నంగా చేపట్టారు ఫ్లైరోబ్ నిర్వాహకులు. ‘ఏంజెల్ యూజర్ క్యాంపైన్’ పేరుతో ఓ ప్రచారాన్ని నిర్వహించారు. లాయర్ నుంచి డాక్టర్, కాలేజీ స్టూడెంట్ ఇలా విభిన్న రంగాలకు చెందిన 10 మంది మహిళలను ఎంపిక చేసి, ఫ్లైరోబ్ ఔట్‌ఫిట్స్‌తో ఫొటో షూట్ నిర్వహించారు. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి రివ్యూలు తీసుకున్నారు. ఇలాంటి ప్రచారంతో తొలి వారంలోనే 35 మంది కస్టమర్లు వచ్చారు. ఈ ప్రచారం బాగుందనిపించింది. వీటితోపాటు స్నేహితుల రెకమండేషన్స్‌తో చాలామంది దుస్తులను అద్దెకు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి మహిళా ఆన్‌లైన్ వార్డ్‌రోబ్‌లో మెంబర్ కావాలన్నదే మా లక్ష్యం అని శ్రేయ చెప్పారు. వ్యాపార అవకాశాలు.. గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ ఫ్యాషన్ రెంటల్ స్పేస్ విస్తరిస్తోంది. గత పదేళ్లుగా ఈ ఫ్యాషన్ రంగంలో 166 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. స్పైయోల్, రివాంప్ మై క్లోసెట్, వన్స్ అగైన్, ఎక్స్చేంజ్ రూమ్, ఎలానిక్, ఎటాషీ వంటి స్టార్టప్‌లు ఇప్పటికే ఈ రంగంలో ఉన్నాయి. ఇందులో కొన్నింటికి స్మాల్ సీడ్ ఫండ్ కూడా లభించింది. ఈ రంగం ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. ఇందులో కూడా వివిధ రకాల బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. రివాంప్ లార్జెస్ట్ ఇన్వెంటరీ మోడల్‌కాగా, ఎలానిక్ యాప్, సోషల్ నెట్‌వర్క్‌ మోడల్.
వేలకొద్ది డబ్బులు పెట్టి వస్తువులు కొనుక్కునే రోజులు పోయాయి. చాలామంది ఇప్పుడు యూజ్ అండ్ త్రోకే ప్రాధాన్యమిస్తున్నారు. పెద్ద మొత్తంలో దుస్తుల కోసం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా, కొద్దిమొత్తంతోనే అద్దెకు తీసుకునే సౌకర్యం లభిస్తుండటంతో చాలామంది వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఇండియాలో సెకండ్ హ్యాండ్ టెక్స్‌టైల్స్‌కు మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది. యూఎన్ కామ్‌ట్రేడ్ 2013 డాటా ప్రకారం182 మిలియన్ డాలర్ల విలువ చేసే యూజ్డ్ క్లోత్స్‌ను ఇండియా దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతి రంగంలో ఇండియానే అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ రెంటల్ వార్డ్‌రోబ్ ఫ్లైరోబ్ మరింత విజయవంతం కావాలని యువర్‌స్టోరీ ఆకాంక్షిస్తోంది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కారు సీటుని తయారుచేసిన మెకానికల్ ఇంజినీర్ హిట్‌వికెట్‌తో టీ-20 టీమ్ మీ సొంతం చేసుకోండి కంటెంట్ మార్కెటింగ్‌కు వైరల్ వీడియోలను ఉపయోగించుకోడం ఎలా..? ఆ మూడు తప్పులు మీరు చేయొద్దు
ముంబై: మదర్‌గా ప్రమోషన్ రావడంతో కొంతకాలంగా సినిమాలకు దూరమైంది బాలీవుడ్ నటి కరీనాకపూర్. తాజాగా రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్‌స్క్రీన్ రీఎంట్రీ ఇస్తోంది. కరీనాకపూర్ నటిస్తున్న వీర్ ది వెడ్డింగ్ మూవీ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ట్రైలర్‌లో కరీనాకపూర్ తన అందం, అభినయంతో కొత్త హీరోయిన్లకు మంచి పోటీని ఇస్తోంది. పెళ్లయిన తర్వాత తిరిగి నటించడం వెనుక తన భర్త సైఫ్ అలీఖాన్ ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పింది కరీనా. నేను సినిమాకు సైన్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ కాదు. ప్రెగ్నెన్సీ తర్వాత నిర్మాత రియా కపూర్‌కు వేరే వారిని తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ రియా నా కోసం వెయిట్ చేసింది. తైమూర్ పుట్టిన తర్వాత సైఫ్ నన్ను జిమ్‌కు పంపించి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. సైఫ్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఈ సినిమాలో నటించాను. నన్ను అర్థం చేసుకునే సైఫ్ భర్తగా దొరకడం నా అదృష్టం..అని కరీనాకపూర్ చెప్పుకొచ్చింది. వీర్ ది వెడ్డింగ్ సినిమాలో సోనమ్‌కపూర్, స్వరభాస్కర్, శిఖా తస్లానియా లీడ్ రోల్స్ పోషించారు. జూన్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. సంతోషం కోసం కుక్కను పెంచుకోండి! ఎలుకలు.. సాలెపురుగులా..?! ఈ మ్యాచ్‌కే హైలెట్ అనేలా.. అద్భుతమైన త్రో విసిరిన పాండ్య.. ఆమ్లాను రనౌట్ చేశాడు. మిల్లీ సెకన్ల గ్యాప్‌లో భారత్‌కు వికెట్ అందించాడు. శర్కరి: కార్తీక౦లో ఓ రోజు మీ పోస్ట్ బాగుందండీ.. వెళితే సరదాగా ఉంటుంది. అందర్నీ కలుస్తాము కదా.. ఇక్కడ కూడా వనభోజనాలుంటాయా..... అయ్యో నాకు తెలియదు..... మొన్నే కార్తీక మాసంలో అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఈ వనభోజనాల గురించే మాట్లాడుకున్నాం.... ఏ ఆటలాడినా ఏదో ఒక ప్రైజు ఇచ్చి పంపేవారు.... కొద్దిగా పెద్దయ్యాక పురాణాల క్విజ్లో పాల్గొని గెలుచుకున్న గిఫ్ట్ గుర్తొచ్చింది మీ టపాతో... ( నేను ఒక్క ప్రశ్నకే జవాబు చెప్పినా మా టీముకే ప్రైజ్ వచ్చింది... :-) ) మాధవి గారూ వేసవిలో మా ఊరొచ్చేయండి. వనభోజనాలకు వెళ్దాం..అప్పుడు కూడా పురాణాల్లో క్విజ్ పెట్టించమందా౦. ధన్యవాదాలు. భౌతిక శాస్ర్తం - అయస్కాంతత్వం - దండాయస్కాంతాన్ని స్వేచ్చగా వేలాడదీసినపుడు ఎందుకు ఉత్తర దక్షిణ ధృవాలనే చూపుతుంది? - Educational Portal in Telugu , Free Competitive Exam Guidance Andhra Pradesh and Telangana, RRB, BSRB, APPSC, SSC and UPSC exams నవచైతన్య కాంపిటీషన్స్ అయస్కాంతత్వం, ఫిజికల్ సైన్సెస్, భౌతిక శాస్త్రంలో ప్రాధమిక భావనలు వినాయక చవితి స్పెషల్ సాంగ్స్ • Hari Ome Home తెలుగు వినాయక చవితి స్పెషల్ సాంగ్స్ Previous articleహిందూ ధర్మం యొక్క గొప్పతనం కంటైనర్ హౌస్ ఫ్యాక్టరీ - చైనా కంటైనర్ హౌస్ తయారీదారులు, సరఫరాదారులు కేరళలో జలవిలయానికి కారణం పొరుగు రాష్ట్రం తమిళనాడే కారణమట. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వమే చెబుతోంది. ఆరోపణలు చేయడమే కాదు దీనిపై సుప్రీంకోర్టులో గురువారం (ఆగస్టు 23) ఓ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. కేరళలో జలవిలయానికి కారణం పొరుగు రాష్ట్రం తమిళనాడే కారణమట. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వమే చెబుతోంది. ఆరోపణలు చేయడమే కాదు దీనిపై సుప్రీంకోర్టులో గురువారం (ఆగస్టు 23) ఓ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. తమ రాష్ట్రంలో ముళ్ల పెరియార్‌ డ్యాం ఉందని, అయితే దాని నిర్వహణ భాద్యతలు మాత్రం తమిళనాడు చేతిలో ఉన్నాయని.. వాళ్లు డ్యామ్‌ నీటిని ఒక్కసారిగా విడుదల చేయడం వల్లే కేరళను వరదలు ముంచెత్తాయని కేరళ తెలిపింది. ముళ్లపెరియార్ డ్యామ్‌ కేరళలోనే ఉన్నా అది తమిళనాడు ప్రజల అవసరాలను తీరుస్తోంది. తాగు నీటి అవసరాల కోసం దీన్ని వినియోగిస్తుండటంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. 150 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టును కూలదోసి కొత్త డ్యామ్‌ను నిర్మించాలని చాలా కాలం నుంచి కేరళ ప్రయత్నిస్తోంది. దీనికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడుతోంది. డ్యామ్‌ నీటి స్థాయిని 142 అడుగుల నుంచి 139 అడుగులకు తగ్గించుకోవాలని తాము తమిళనాడు ప్రభుత్వాన్ని పదే పదే కోరామని కేరళ పేర్కొంది. అయినప్పటికీ వాళ్లు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డ్యామ్‌ నీటిని హఠాత్తుగా విడుదల చేయడంతో ఆ నీరు ఇడుక్కి డ్యామ్‌కు చేరిందని, ఫలితంగా ఆగస్టు 15న ఇడుక్కి డ్యామ్‌ అన్ని గేట్లను ఎత్తివేయాల్సివచ్చిందని తెలిపింది. దీంతో కేరళ అతలాకుతలమైందని అఫిడవిట్‌లో పేర్కొంది. 12 రోజులకు పైగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో కేరళలో సుమారు 400 మంది ప్రాణాలు వదిలారు. రూ.20,000 కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. 10 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సుమారు 6 వేల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జలవిలయంతో కేరళలో రోడ్లు, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పరిస్థితి క్రమంగా కోలుకుంటోంది. ఆహా ఏమి రుచి : మహా శివరాత్రి ప్రవచనములు యంగ్ నటులు కిరణ్ రెడ్డి, చోటు చెర్రీ, సునీల్ జానీ, రామ్ ఋషి, రాహుల్ షంగంటి, యాంకర్ సుజిత్ మరియు విక్కీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున
ఓంకార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కుర్ర హీరో..! బుల్లితెరపై యాంకర్ గా పరిచయం అయిన ఓంకార్ వెండితెరపై దర్శకుడిగా రాణిస్తున్నాడు. రాజు గారి గది అనే హరర్ కామెడీ ట్రాక్ తో తొలి హిట్ కొట్టిన ఓంకార్ దీనికి సీక్వెల్ గా నాగార్జున తో రాజు గారి గది 2 చేశాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ లభించిన ఓంకార్ డైరెక్షన్ కి ప్రశంసలు లభించాయి. అయితే ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్లాసీ సబ్జెట్ ని ఓంకార్ ఎంచుకున్నాడనేది టాక్. ఇది క్రీడకి సంబంధించిన కథ కాగా ఇందులో కుర్ర బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించనున్నాడట. ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో బిజీగా ఉన్న శ్రీను త్వరలోనే ఈ మూవీని పూర్తి చేసి వెంటనే ఓంకార్ టీంతో కలవనున్నాడని అంటున్నారు. ఓంకార్- బెల్లంకొండ శ్రీనివాస్ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ మాస్ అంశాలతో పాటు కామెడీ సన్నివేశాల నేపధ్యంతో రూపొందనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. అవును… మీరు చదువుతున్నది అక్షరాల వాస్తవం. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుతో ఒలంపిక్ విజేత పివి సింధు ఆటాడేసింది. చుట్టూ వందల మంది సెక్యూరిటీ, వేల మంది అభిమానులు ఉన్నా కానీ సింధు మాత్రం ఓ ఆటాడేసుకుంది. ఇంతకీ ఏంటి మ్యాటర్ అనుకుంటున్నారా..? పివి సింధును సన్మానించేందుకు ఏర్పాటు చేసిన సభలో నారా చంద్రబాబు నాయుడు, సింధుతో కలిసి బ్యాడ్మింటన్ ఆడాడు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగుతేజం సింధుకు నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అపురూప ఘట్టం చోటుచేసుకుంది. ఏలూరు టీడీపీ ముఖ్య నేత మాగంటి బాబు సింధుకు, గోపీచంద్‌కు బ్యాడ్మింటన్ బ్యాట్స్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ క్రమంలోనే సింధును అభినందించిన సీఎం చంద్రబాబు ఆమెతో కలిసి కొద్దిసేపు సరదాగా షటిల్ ఆడారు. ఎంత త్వరగా నవలగా వస్తుందా అని నిరీక్షణ రాజకీయాల్లో ఉన్నవారు ఎలాంటి వ్యాఖ్య చేసినా అది ఇప్పుడు సంచలనం అవుతోంది. తమని తాము కూడా తిట్టుకోకూడదు అలా ఉంది మరి వ్యవహరం. మహారాష్ట్ర యూపీ అధికార పక్ష యువనేత మహారాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న అబూ ఆజ్మీ కుమారుడు ఫర్హాన్ ఆజ్మీ. ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తీరు చూస్తే.. ఎన్నికల్లో రాజకీయ లబ్థిని చేకూర్చటమే తప్పించి మరొకటి కాదన్నట్లుగా ఉంది. రకరకాల రాజకీయ పార్టీలు ముస్లిం ఓటర్లని కండోమ్ లాగా వాడుకుంటున్నాయి అనేది అతను చేసిన తీవ్ర వ్యాఖ్య.రాజకీయ ప్రయోజనం పొందటమే లక్ష్యంగాఅతగాడి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఫర్హాన్ ఆజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యలతో మొత్తం ముస్లిం జాతిని అవమానించినట్లుగా మండిపడుతున్నారు. పిక్ టాక్: C.M ని ముగ్గులోకి దింపుతున్న P.A Category Archives: మహబూబాబాద్ మహబూబాబాద్తెలంగాణ రైతుసంఘంMay 6, 2018 వీరుభొట్ల వెంకట గణేష్ November 16, 2009 at 4:43 PM మా 'వడపళని టైమ్స్' గురించి చెప్పలేదేమిటి (:-? మీరు చెప్పినది, నూటికి నూరు పాళ్ళు కరెక్ట్. ఇక్కడ, ఇడ్లి వడ కలిపి, 24.50 అని బిల్లు ఇస్తాడు, కాని తిరిగి 50 పైసలు ఇవ్వడు. ఇంక శరవణ భవన్ వారయితే, 14.25 అని బిల్లు ఇస్తాడు. అవును ఒక వాదనలో ఎందుకు సమర్ధిస్తున్నామో లేక వ్యతిరేకిస్తున్నామో తెలియకుండా ఒక విధమైన ఉన్మాదంతో రాకాసుల్ల మీదపడిపోయొ వాదించే సజ్జు ఎక్కువయ్యిపోయింది. తప్పు చేసినవాడికంటే, అది తప్పన్న విషయం తెలిసీ సమర్ధించేవాళ్ళని ముందు శిక్షించాలి. కాని ఎవరు శిక్షించాలి!! ఈ తప్పు చెయ్యని వాడు ఒక్కడన్నా మన సమాజంలో ఉన్నాడా? గత నెలరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై... 'చీఫ్‌ జస్టిస్‌ను అభిశంసించే విషయంలో దేశ ప్రజలే నిర్ణయించాలి'... _ www.10tv.in మీడియా సమావేశం అదే పాట.. చిరు-పవన్ సినిమా ఉంది ఇండియా-సౌత్‌ ఆఫ్రికా బిజినెస్‌ సమ్మిట్‌-2018 కు కేసీఆర్‌కు ఆహ్వానం - CVR News Network పీతాంబరం, ఆయన రామారావు గారికి పర్సనల్‌. పీతాంబరం 'నర్తనశాల' రామారావు గారికీ (బృహన్నల), రంగారావు గారికీ (కీచకుడు) ఆయనే మేకప్‌ వేసేవారు. ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. ఆయన డబ్బు ఆలోచన లేకుండా, నాటకాలన్నింటికీ వచ్చారు. పౌరాణిక నాటకాలకు పనిచేసే వారు. నాటి పురాణ నటులందరూ ఆయన మిత్రులే. అంతటి ఆత్మీయుడు గనకనే, ఆయన షష్ఠిపూర్తి ఉత్సవం- సంస్థ తరపున జరిపించాం. నిర్మాతలుగా మారిన మేకప్‌మేన్‌లు--. పీతాంబరం గారూ నిర్మాతగా కొన్ని చిత్రాలు (అన్నదమ్ముల అనుబంధం మొ__) నిర్మించారు. దర్శకుడిగా ప్రసిద్ధుడైన పి.వాసు పీతాంబరం గారి పుత్రుడు. ---సితార సహకారంతో. దగ్గుబాటి పురంధేశ్వరితో వన్ టు వన్.. _ www.10tv.in అమృతమథనం: గుమ్మడి కాయ- హైదరాబాద్- అనపకాయ
వరద నీటితో శ్రీశైలం జలాశయం కళకళలాడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 20వేల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 30,237 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 869.30 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 138 టీఎంసీలుగా నమోదు అయ్యింది. `కొత్త కుర్రోడు` సినిమా పాట‌లు మిన‌హా షూటింగ్ పూర్తి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ -``అంతాకొత్త కుర్రాళ్ల‌తో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. సినిమా బాగా వ‌స్తోంది. పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రెండు షెడ్యూళ్ల లో టాకీ పూర్తి చేశాం. త్వ‌ర‌లోనే పాట‌ల్ని తెర‌కెక్కించ‌నున్నాం. కొత్త కుర్రాళ్లే ఈ సినిమాకి, ఎంచుకున్న క‌థ‌కు ప్ర‌ధాన‌బ‌లం. విజ‌యంపై ధీమా ఉంది`` అన్నారు. రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ -``న‌వ‌త‌రాన్ని ఎంక‌రేజ్ చేస్తూ ఈ యూనిట్ చేస్తున్న ప్ర‌య‌త్నం అభినంద‌నీయం. పెద్ద విజ‌యం అందుకోవాలి`` అన్నారు. చేబ్రోలు శ్రీ‌ను విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టుటు జె.వి.రావు, యోగి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి, ర‌చ‌న: శ్రీ‌కుమార్‌, నిర్వాహ‌ణ : రాజా నాయుడు.⁠⁠⁠⁠ సురేష్ ఆర్ కె ఫోటోలు _ Suresh R K Pictures, Photos, Images - Filmibeat Telugu రిలయన్స్ జియోకు పోటీ.. రూ.97 పేరిట కాంబో రిఛార్జ్ _ Webdunia Telugu ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, వారి సంఖ్యను పెంచుకునేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమయ ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, వారి సంఖ్యను పెంచుకునేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమయ్యాయి. ఇందులో భాగంగా టెలికాం రంగంలో జియోకి పోటీగా పలు సంస్థలు రకరకాల ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ నుండి శుక్రవారం రూ.97 పేరిట కాంబో రీఛార్జి ఆఫర్ మార్కెట్లోకి రాగా, తాజాగా రూ.419 పేరిట మరో ఆఫర్‌ని ప్రకటించింది. ఎయిర్ టెల్ రూ.399 ప్లాన్‌‍లో ఉండే ప్రయోజనాలతో పాటు అధికంగా ఐదు రోజులు చెల్లుబాటు అవుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 75 రోజుల వ్యాలిడిటీ గల ఈ ఆఫర్‌లో ఎలాంటి పరిమితి లేకుండా వాయిస్ కాల్స్ చేసుకునే సౌలభ్యం వుంటుంది. అలాగే, రోజుకి 1.4జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఎక్కడ? భాష పేరు: Tumbuka: Ngoni మోటో కొత్త ఫోన్‌ : టర్బో పవర్‌ మోడ్‌ _ Sakshi మోటో కొత్త ఫోన్‌ : టర్బో పవర్‌ మోడ్‌ సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా సరికొత్త ఫ్లాగ్‌షిప్‌స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో లిమిటెడ్‌ ఎడిషన్‌గా మోటో జెడ్2 ఫోర్స్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌లో దీని ధరను రూ.34,999గా నిర్ణయించింది. ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్లు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటో హబ్ స్టోర్లలో గురువారం అర్ధరాత్రి 11.59 నిమిషాల నుంచి లభించనున్నాయి. షట్టర్‌ ప్రూఫ్‌ స్క్రీన్‌, సూపర్‌ స్లీక్‌ బాడీ, క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌, టర్బో వపర్‌తో 6220 ఎంఏహెచ్‌ పవర్‌ దీని సొంతమని కంపెనీ చెబుతోంది. 5.5 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే 12+12ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్ 5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్ 2730 ఎంఏహెచ్ బ్యాటరీ ( టర్బో పవర్‌ ప్యాక్‌) హెచ్‌టీసీ యు11ప్లస్‌ లాంచ్‌..ధర ఎంత? వివో వాలెంటైన్స్‌ డే గిఫ్ట్‌ మరో సంచలనమా? అత్యంత తక్కువకి జియో స్మార్ట్‌ఫోన్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా ఉద్యోగాలు ‘ఆ వాహనాలకు చెల్లు’ కింది స్థాయి ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌? మాల్యాను ‘ఫ్యుజిటివ్’గా ప్రకటించలేం.. మధ్యప్రదేశ్‌లో నువ్వా నేనా? ఛత్తీస్‌గఢ్‌లో అటూఇటూ! ఒక్క ఫోన్ రేషన్ కార్డు తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ సర్కారు కాంగోలో ఉగ్రదాడి.. 17 మంది మృతి కిలో ఉల్లి 51 పైసలు!
కిచెన్ ఆయిల్ sorbents బోలెడంత - Kitchenware.com ఈ ఆహార గ్రేడ్ పేపర్ తువ్వాళ్లు అధిక చమురును తగ్గించడానికి మరియు మీ భోజనం రుచిగా మరియు ఆరోగ్యకరమైన తయారు చేస్తారు. ఉపయోగించడానికి సురక్షిత మరియు కాని విషపూరితం, కాగితం షీట్ 115 ° C వరకు ఉష్ణోగ్రతలు తట్టుకోలేని, కాబట్టి మీరు నేరుగా చల్లబరుస్తుంది కోసం వేచి లేకుండా సూప్ లేదా వంట పాన్ లో చేర్చవచ్చు. ఫ్రైస్, నగ్గెట్స్, రోస్ట్ చికెన్, కేక్స్ తదితరాలు .. వేయించిన ఆహారంలో అదనపు చమురును పీల్చుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. కాగితం తొలగించడానికి, ఒక ప్రారంభ ఆకారంలో మరింత మిడిల్ షీట్లో ఉంటుంది. శుభ్రపరిచే సమయం ఆదా / మీ డిష్ వెచ్చని ఉంచుతుంది పదార్థం: తినదగిన కణజాలం కాగితం వ్యాసం: సుమారు. 20 సెం తెలుపు రంగులో దాదాపుగా 21 ఇంప్లాంట్ పత్రాలు. లార్డ్స్‌ టెస్ట్‌: నో చేంజ్‌..! లార్డ్స్‌ : భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య లార్డ్స్‌ వేదికగా ప్రారంభం కావాల్సిన రెండో టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో తొలి రోజు గురువారం ఒక్క బంతి... దేవకన్య నేలకు దిగి వస్తున్నట్లు భలే ఉంది కదా.. మేఘాలు రకరకాల ఆకారాలతో మనకు రోజూ కన్పిస్తాయి. కానీ ఇలా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మనం చూస్తాం. చూడగానే... ఒక్క ఫోటో జీవితాన్నే మార్చేసింది కొచ్చి : ఒక్క ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది అనే మాట వినే ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఫోటోలు కూడా జీవితాలను మారుస్తాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచింది... హైదరాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ట్విటర్‌లో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల తన కూతురితో గడిపిన క్షణాలను,... వైరల్‌ : కోహ్లి, ధావన్‌, రైనాల ఫన్‌టైం సాక్షి, స్పోర్ట్స్‌ : ఐపీఎల్‌-11 సీజన్‌ ప్రారంభానికి ఇంకొంత సమయం ఉండటంతో భారత క్రికెటర్లు ఈ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. ఇప్పటి వరకు ఒక జట్టుగా... వైరల్‌ అవుతున్న అమ్మ పరీక్ష ఫొటో ఓ అమ్మ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తోంది. సోషల్‌ మీడియాలో దూసుకెళుతూ వైరల్‌ అవుతోంది. ఈ ఫొటో చూసిన ప్రతి ఒక్కరు కాసేపు రెప్పవాల్చకుండా అలా... వైరల్‌ ఫోటో..వాస్తవం తెలుసుకుని రాయండి సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో గత రెండు రోజులుగా ఓ ఫోటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలులో ఓ మహిళ తన బిడ్డతో సీట్లో కూర్చుని.. ... రాహుల్‌.. వాట్‌ ఏ షాట్‌? సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్‌ జీ.. వాట్‌ ఏ షాట్‌.. మీ షాట్‌ పక్కా సిక్స్‌.. బంతి కూడా దొరక్కుండా పోయింది. వాట్‌ ఈజ్‌ దిస్‌.. రాహుల్‌ కాంగ్రెస్‌... జీన్స్‌ ప్యాంట్‌.. హై హీల్‌ వేసుకుంటావా? ఫోటో వెనుక కథ వైరల్‌.. పోర్న్‌ స్టార్‌తో నటుడి కొడుకు సాక్షి, సినిమా : బాలీవుడ్‌ లెజెండరీ నటుడు, డిస్కో డాన్సర్‌ మిథున్‌ చక్రవర్తి అనారోగ్య కారణాలతో సినిమాలకు, రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆయన... గాంధీ జయంతి.. వైరల్‌ ఫొటో సాక్షి, హైదరాబాద్‌: జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఓ చిన్నారి మహాత్మునికి విలువైన నివాళులర్పించింది. అక్టోబర్‌-2 మహాత్ముని పుట్టిన రోజు... సీఎం కేసీఆర్‌తో కలిసి అనుదీప్‌ లంచ్‌! సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు... సాక్షి, న్యూఢిల్లీ : తాజా సివిల్స్‌ ర్యాంకర్ల మార్కుల వివరాలను యూపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. 2017 సివిల్స్‌ ఫైనల్‌ ఫలితాలను గత నెల 27న... సివిల్‌ టాపర్‌కి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే... డబుల్ కాననైజేషన్ కుట్ర - న్యూస్ రూల్ డబుల్ కాననైజేషన్ కుట్ర (ద్వారా సిఎన్ఎన్ వీడియో) CNN యొక్క జిమ్ Bittermann రెండు ప్రముఖ 20 వ శతాబ్దపు పోప్ యొక్క ప్రణాళిక కాననైజేషన్ వెనుక అనేక సిద్ధాంతాలు వివరిస్తుంది. ← '10 థింగ్స్ అమెరికన్లు వేస్ట్ డబ్బు’ Google ఆన్లైన్ పటాలు సమయంలో వెళ్లవచ్చు →
హైదరాబాద్: స్వయంకృషి, ప్రతిభ, అపారమైన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదిగిన దర్శకశిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రముఖ హీరోల కెరీర్లో గుర్తుంచుకోదగ్గ హిట్స్ ఇచ్చారు. మూడు తరాల అగ్రకథానాయకులతో కూడా ఆయన పని చేసారు. మాస్ హీరోలకు ఉండే ఫాలోయింగునీ, ఇమేజ్‌నీ దర్శకులకు ఆపాదించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న దాసరి ఇప్పటి వరకు 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన 150 చిత్రాల సమగ్ర సమాచారాన్ని పొందు పరుస్తూ సీనియర్ జర్నలిస్టు వినాయకరావు 'విశ్వవిజేత విజయగాథ' అనే పుస్తకం రాసారు. డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కళాబంధు డాక్టర్ డి. సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో చలన చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు పాల్గొంటారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, కె. విశ్వనాథ్, డి. రామానాయుడు, మోహన్ బాబు, చిరంజీవి, జయసుధ, నాగార్జునతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పాల్గొన బోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రతి సంవత్సరం తై అమావాస్య రోజు శ్రీకాళహస్తిలో వరదరాజ స్వామికి తెప్పోత్సవం జరపడం ఆనవాయితీ. తమిళ కాలెండరులో తై మాసం జనవరి మధ్య నుండి మొదలయ్యి ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది. ఈ తై మాసంలో వచ్చే అమావాస్య రోజు మన పూర్వీకులని గుర్తు చేసుకుని ప్రార్ధించటం ఈరోజు ప్రత్యేకత. జయప్రకాష్ రెడ్డి క్విజ్ ఇక్కడలేదు ! Home తెలుగు న్యూస్ అల్లు శిరీష్ “ఏబీసీడీ తెలుగు” చిత్రంలో కీలక పాత్రలో భరత్ కాంగ్రెస్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు...ఆ సభకు వెళ్లకుంటే రూ.25 లక్షలు... _ HMTV LIVE (చంద్రమౌళి) అంతర్మధనం: ఏమిటో? నా ఈ సోది? ఎందుకనో? సినిమా వార్తలు రాజకీయ వార్తలు ఫోటో గ్యాలరీ మీరు ఇక్కడ ఉన్నారు: హొమ్ » సినిమా వార్తలు ఒక ప్రాజెక్టు కోసం నాలుగేళ్లు టైం కేటాయించడం.. మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్.. పబ్లిసిటీ.. రిలీజ్.. సెలబ్రేషన్స్ కోసం దాదాపు ఇంకో ఏడాది.. ఏతావాతా ఒక్క క్యారెక్టర్ కోసం రమారమి ఐదేళ్ల సమయం కేటాయించే సాహసం చేసిన ఏకైక ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్. బాహుబలి తొలి భాగం విషయంలో ఎప్పుడెప్పుడా అని అభిమానులు తెగ ఎదురుచూశారు. రెండో పార్ట్ కు వచ్చేసరికి కరణ్ జోహార్ ఒత్తిడి పుణ్యమా అని ముందే డేట్ చెప్పడం.. అనుకున్న తేదీకి సినిమాను థియేటర్లలోకి తేవడం జరిగాయి. చివరకు ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ కి అభిమానులు తెగ సంతోషించారు.. పండగ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమా సంగతేంటి అనే విషయమే తేలడం లేదు. సాహో అంటూ సుజిత్ డైరెక్షన్ లో సినిమా మొదలెట్టి ఏడాదికి గడిచిపోతోంది. ఇది వచ్చే ఏడాది సమ్మర్ కు కానీ థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ లేదనే టాక్ ఉంది. ఇది ఇప్పటికి వినిపించే టైం మాత్రమే.. రియాలిటీలో మరెంత సాగుతుందో తెలీదు. సాహో పూర్తయ్యే లెక్క తేలకపోవడంతో రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీ మొదలుపెట్టేందుకు ప్రభాస్ ప్రిపేర్ అవుతున్నాడని అంటున్నారు. అటు సాహో.. ఇటు కొత్త సినిమా రెండిటినీ ఒకేమారు షూటింగ్ చేస్తాడట. జూలైలో మొదలయ్యే ఈ సినిమా షూటింగ్.. ఎప్పటికి కంప్లీట్ అవుతుందో.. అదెప్పటికి రిలీజ్ కు నోచుకుంటుందో తెలియాలి. ఎలా చూసినా.. బాహుబలి2 తర్వాత మళ్లీ ప్రభాస్ కొత్త సినిమాకి రెండేళ్ల సమయం పట్టేస్తోంది. కొంత కాలం క్రితం బాహుబలి విడుదల కోసం ఎదురుచూసిన మాదరిగానే తయారైంది అభిమానుల పరిస్థితి. ఇప్పటివరకూ సాహో అంటూ సంబరాలు చేసుకున్న వారికి.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు గురించి డీటైల్స్ సేకరించాల్సిన పని పడింది. ఈ మొదలుపెట్టడం సంగతేమో కానీ.. ఏదో ఒక సినిమాకి అది పూర్తయ్యేదెప్పుడో చెబితే.. కనీసం ఉజ్జాయింపుగా ఫలానా నెలలో రిలీజ్ చేస్తామంటే.న్స్ ఆ డేట్ కోసం ఎదురుచూస్తారు.. లేకపోతే మళ్లీ బాహుబలి మాదిరిగా ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. కాస్త ఆలోచించు ప్ర'బాసూ'! నాగార్జున అస్సలు సపోర్ట్‌ చేయట్లేదు Nov 16,2018126 Shares చరణ్‌ రెండు పడవలు.. చిరంజీవి పాట్లు Nov 16,2018126 Shares హీరోలు జీరోలయ్యారు... మరి జీరో? Nov 16,2018126 Shares మందు కొట్టి క్యాబ్‌ ఎక్కిన హీరోయిన్‌! Nov 16,2018126 Shares బండ్ల గణేష్ పంచులు మామూలుగా లేవు ప‌వ‌న్‌కు సీబీఐ మాజీ జేడీ ఝ‌ల‌క్‌! కేసీఆర్‌పై బాబు కామెంట్‌... ఏపీ టీడీపీలో అల‌జ‌డి ఇది తెలుగు రాజ‌కీయ చిత్రం ! కూటమిలో ఫ‌స్ట్ వికెట్‌...ఇంటిపార్టీ గుడ్‌బై హీరోలు జీరోలయ్యారు... మరి జీరో? మందు కొట్టి క్యాబ్‌ ఎక్కిన హీరోయిన్‌!
బ్రేకింగ్ న్యూస్ : ఇన్సూరెన్స్ సొమ్ము కోసం శ్రీదేవిని చంపారా? _ Neti AP _ political news _ telugu news _ andhrapradesh news _ telangana news _ national news _ internatinal News _ sports news _ lifestyle _ netiap _ breaking news _ political updates _ hyderabad news _ political videos _ ఇండియా పాక్ మ్యాచ్ లో దావుద్ గ్యాంగ్? ఆసియ కప్ మ్యాచ్ లో రెపరెపలాడిన జనసేన జెండా..! సినిమా వార్తలు ఫోటో గ్యాలరీ జాతీయ వార్తలు నేటి ఏపి స్పెషల్ లైఫ్ స్టైల్ అంతర్జాతీయ వార్తలు హోమ్ వార్తలు సినిమా ఫోటోలు English బ్రేకింగ్ న్యూస్ : ఇన్సూరెన్స్ సొమ్ము కోసం శ్రీదేవిని చంపారా? దివంగత నటి శ్రీదేవి మరణంపై వున్న అనుమానాలు ఇప్పటికీ కూడా తొలగడంలేదు. ఆమె ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లి, అక్కడ తన హోటల్ గది లోని బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమెది సాధారణ మరణం కాదని, ఆమెను ఎవరో కావాలని హత్య చేసారని రకరకాలుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా ప్రస్తుతం ఆమెను ఇన్సూరెన్సు డబ్బుకోసం హత్య చేశారనే ఒక వార్త సంచలనం రేపుతోంది. శ్రీదేవి మరణంపై ఎటువంటి అనుమానాలు అవసరంలేదని అప్పట్లో సుప్రీమ్ కోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అయితే ప్రస్తుతం సునీల్ సింగ్ అనే ఒక సినీ నిర్మాత మళ్లి సుప్రీమ్ కోర్టులో ఆమె మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్ లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయని సమాచారం. కాగా సునీల్ సింగ్ పిటీషన్ ప్రకారం శ్రీదేవి పేరుతో రూ.240 కోట్లకు ఇన్సూరెన్సు పాలసీ ఒకటి ఒమన్ లో తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి అంత పెద్ద మొత్తంలో అసలు ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయా అని కొందరు సందేహపడుతున్నారు. అయితే ఆ పాలసీ ప్రకారం ఆమె దుబాయిలో మృతి చెందితేనే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సొమ్ము తమ వారసులకు చెందుతుంది. అక్కడి పాలసీలు అలానే ఉంటాయట. నిజానికి దుబాయ్ ని చాలామంది మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అడ్డా గా చెపుతుంటారు. మరొక విషయం ఏమిటంటే శ్రీదేవి బస చేసిన జమైరా టవర్స్ దావూద్ ఇబ్రహీందెనట. అలానే మొన్నామధ్య ఆమె మరణం పై కొన్ని అనుమానాలున్నట్లు వేద భూషణ్ అనే మాజీ పోలీస్ అధికారి ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. వేద భూషణ్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ని కూడా నడుపుతున్నారు. ఆయన మాట్లాడుతూ శ్రీదేవి మరణం వెనుక వున్న రహస్యాన్ని ఛేదించడానికి తాను దుబాయ్ వెళ్లి జమైరా టవర్స్ హోటల్ లో శ్రీదేవికి ఇచ్చిన రూమ్ ఇమ్మని అడిగానని, అయితే హోటల్ సిబ్బంది నిరాకరించడంతో పక్కనే వున్న వేరొక రూమ్ ను తీసుకుని అసలు ఆమె మృతిపై కల్పిత పాత్రలతో ఒక ప్రయోగం చేసి చూశానన్నారు. ముమ్మాటికీ శ్రీదేవి బాత్ టబ్ లో పడి చనిపోలేదని, ఎవరో సినిమాల్లో చూపినట్లుగా ఆమెను టబ్ లో ముంచి ఊపిరాడకుండా చేసినట్లు అనుమానానం వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు ఆమె మరణంపై దావూద్ ప్రభావం కూడా వుంది ఉండొచ్చు అనేది ఆయన భావన. మొత్తానికి శ్రీదేవి మరణానికి సంబంధించి మళ్ళి అనుమానాలు మొదలవడంతో అసలు ఆమెది హత్య, లేక ప్రమాడువసాత్తు మరణించారా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు….. సంబంధిత సమాచారం ఈ మధ్య ఇద్దరు “అను” పాపలకు టైం అస్సలు బాగోలేదు..! నేటిఏపి స్పెషల్ : యూట్యూబ్ లో అత్యధికంగా వీక్షించిన టాలీవుడ్ పాటలు ఈ తోకల్ని తగిలించుకోకపోవడమే పవన్ కు మంచిది ! ప్రణయ్ హత్య విషయం మర్చిపోయే లోపే మరో విషాదం..! మ‌హా మూర్తిపై జ‌న‌సేనాని స్పంద‌న‌! పెళ్లి కానుకగా 5 లీటర్ల పెట్రోల్ బహుమానం..! ఓట్ల కోసం ఒట్లు.. తెలంగాణ నేతల చెత్త స్ట్రాటజీ! వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్ వంగవీటి శ్రీనివాస్ మరియు తదితరుల రాజీనామా..! అమృత ప్రణయ్ లకు జరిగిన అన్యాయంపై స్పందించిన రామ్ చరణ్..! మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకహోదా,జగన్ లపై సంచలన వ్యాఖ్యలు..! తెలంగాణా ఎన్నికల ప్రచారంలో అపశృతి..! దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది : సుమ – రాజీవ్ ఎన్నో ఆర్తనాదాల తర్వాత ఆంధ్రాలో 20వేల ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల..! తాజా వార్తలు Copyright © 2016 Netiap.com _ All rights reserved. మమ్మల్ని సంప్రదించండి : netiapnews @ gmail.com
తమిళ సినిమా మరీ ఇంతగా చింపుకోవాలా? రకుల్ ప్రీత్ డ్రెస్ మీద విమర్శలు సిగ్గొదిలేసి బహిరంగంగా.. ఇది చాలదా, ఇంకా కావాలా.. రాధికా ఆప్టే! రెండు బైకులను విడుదల చేసి మార్కెట్లోకి జావా రి-ఎంట్రీ 'ఎన్టీఆర్ మహానాయకుడు'.. పోటీగా మరో చిత్రం! మీకు ఉద్యోగం పోయిన భద్రత కలిపించే కొన్ని మార్గాలు మీకోసం! ప్రేమించి పెళ్లి చేసుకోమంటే డేటింగ్ చేశాడు, అనుభవించాడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయింది. ఫ్యాషన్ వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో ఈ డ్రెస్ రుజువు చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరైతే బెగ్గర్స్ ఇంతకంటే మంచి డ్రెస్సులు వేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముందు వైపు కాలర్ క్రింది భాగంలో చిరుగులు పెట్టి కాస్త వెగటు పుట్టించే విధంగా ఈ డ్రెస్ డిజైన్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అలా రకుల్ ఈ పోస్టు కారణంగా విమర్శలపాలైంది. సినిమాల విషయానికొస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో సూర్య 'ఎన్జీకే'తో పాటు కార్తీ మూవీలో, శివ కార్తియేయన్ హరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు హిందీలో 'దే దే ప్యార్ దే'లో నటిస్తున్నారు. తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి Read more about: rakul preet singh me too tollywood రకుల్ ప్రీత్ సింగ్ మీ టూ టాలీవుడ్ అమర్ అక్బర్ ఆంటోనిలో సీనియర్ హీరోయిన్ చిన్నకూతురు.. చిన్ననాటి ఇలియానా! ట్విట్టర్ రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీనువైట్లకు హిట్ పడ్డట్లేనా! అల్లు అర్జున్ నాకు ఫ్రెండ్ కాదు.. చిరంజీవి వచ్చారంటే.. వారిని పట్టించుకోను.. విజయ్ దేవరకొండ 2.0 మూవీ దర్శకుడు శంకర్ ఇంటర్వ్యూ..! BMW లో తిరిగే నేను సింపుల్ గా ఉండటం ఏంటి? ఏంటి మీరు పుడింగా.. అవును పుడింగే..! ‘సైరా’ టీంను పరుగులు పెట్టించిన నయనతార...! తనతో మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తున్నా : టైగర్ ష్రాఫ్ తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu తెలుగు ఉద్యోగాలు : 1,100 పోస్టులు త్వరలో నియామకం _ V6 Telugu News ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అవసరం లేదు : సుప్రీం సంచలన తీర్పు ఆ రెండింటికి తప్ప..ఆధార్ తప్పనిసరి కాదు : సుప్రీం చంద్రబాబు, లోకేశ్ పై దాఖలైన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్ లో భారీ వర్షం..ట్రాఫిక్ జామ్ కోదండరాం గారు… మహాకూటమితో పొత్తు ఏ అమరుడు కోరాడు? : కేటీఆర్ తెలుగు ఉద్యోగాలు : 1,100 పోస్టులు త్వరలో నియామకం తెలుగు తప్పని సరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో కూడా తప్పకుండా బోధనాంశంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే తెలుగేతర స్కూళ్లలో తెలుగు సబ్జెక్ట్ చెప్పేందుకు విద్యా వాలంటీర్ల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఇతర భాషలు బోధించే పాఠశాలల్లో ఇక నుంచి తెలుగు కూడా విధిగా బోధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో వాలంటీర్లను తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల 960 ప్రభుత్వ స్కూళ్లుండగా వాటిలో 1,100 ఉర్దూ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలో బోధించే స్కూళ్లున్నాయి. వీటిలో ఇప్పుడు తెలుగు బోధించాల్సి ఉంది. ఈ పాఠశాలల్లో ఇప్పటికిప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టటం కష్టం. దీంతో.. తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ పోస్టుల భర్తీ విధానంతో పాటు నియామక మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. వర్గం:సాహిత్యం - వికీపీడియా వర్గం:సాహిత్యం ► అనువాదాలు‎ (22 పే) ► ఆంగ్ల సాహిత్యం‎ (2 వ, 8 పే) ► ఉర్దూ కవితా సాహిత్యం‎ (3 పే) ► ఉర్దూ సాహిత్యం‎ (1 వ, 24 పే) ► కవిత్వము‎ (12 పే) ► తమిళ సాహిత్యం‎ (2 పే) ► తెలుగు సాహిత్యం‎ (45 వ, 100 పే) ► పర్షియన్ సాహిత్యము‎ (2 పే) ► ప్రాచీన సాహిత్యం‎ (2 వ) ► బెంగాలీ సాహిత్యం‎ (2 పే) ► భక్తి సాహిత్యం‎ (7 పే) ► భారతీయ కవులు‎ (ఖాళీ) ► సంస్కృత సాహిత్యం‎ (5 వ, 5 పే) ► సాహిత్య అవార్డులు‎ (2 వ, 7 పే) వర్గం "సాహిత్యం" లో వ్యాసాలు సంస్కృత భాషా ప్రచార సమితి "https://te.wikipedia.org/w/index.php?title=వర్గం:సాహిత్యం&oldid=809734" నుండి వెలికితీశారు
You are at:Home»Featured»న‌రేష్ డైరెక్ట‌ర్ తో స‌ప్త‌గిరి సప్తగిరి కమీడియన్ గా సినిమాలు చేస్తూనే హీరోగా ను బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్, స‌ప్త‌గిరి ఎల్ ఎల్ బితో రెండు భారీ విజ‌యాలు అందుకున్నాడు. తాజాగా మరో సినిమా హీరోగా చెయ్యడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డితో సప్తగిరి సినిమా చేస్తున్నట్లు తెలిసింది. ఈశ్వర్ రెడ్డి గతంలో అల్లరి నరేష్ తో `సిద్దు ఫ్రమ్ సీకాకుళం` సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈసారి స‌ప్త‌గిరి తో టైమింగ్ కామెడీ సినిమా చేస్తున్న‌ట్లు తెలిసింది. సప్తగిరి, ఈశ్వర్ రెడ్డి సినిమా న్యూస్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు కథ విక్రమ్ రాజ్ అందించగా మాటలు డైమండ్ రత్నబాబు రాసున్నారు. అతి త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన వివ‌రాలు రివీల్ కానున్నాయి. మట్టంపల్లి - వికీపీడియా నల్గొండ జిల్లా పటములో మట్టంపల్లి మండలం యొక్క స్థానము మట్టంపల్లి, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508204. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. ==గ్రామ జనాభా గుండ్లపల్లి (మట్టంపల్లి మండలం) "https://te.wikipedia.org/w/index.php?title=మట్టంపల్లి&oldid=2148817" నుండి వెలికితీశారు రాజ్ కోట్ లో నూతన విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి; చోటిలా లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని _ భార‌త ప్ర‌ధాన‌మంత్రి రాజ్ కోట్ లో నూతన విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి; చోటిలా లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సురేంద్రనగర్ జిల్లా లో చోటిలా లో ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్ కోట్ లో ఒక గ్రీన్ ఫీల్డ్ ఏర్ పోర్ట్ నిర్మాణానికి, అహమదాబాద్-రాజ్ కోట్ జాతీయ రహదారిని ఆరు దోవలుగా విస్తరించడానికి, రాజ్ కోట్-మోర్ బీ స్టేట్ హైవే ను నాలుగు దోవలుగా విస్తరించడానికి సంబంధించి శంకుస్థాపనలు చేశారు. ఆయన ఒక పూర్తి ఆటోమేటిక్ మిల్క్ ప్రాసెసింగ్‌ & ప్యాకేజింగ్ ప్లాంటును మ‌రియు సురేంద్ర‌న‌గ‌ర్ లోని జోరావర్‌న‌గ‌ర్ ఇంకా ర‌త‌న్‌పుర్ ప్రాంతాల‌కు త్రాగునీటిని స‌ర‌ఫ‌రా చేసే గొట్ట‌పు మార్గాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. సురేంద్రనగర్ జిల్లా లో ఒక విమానాశ్రయాన్ని ఊహించడం కూడా కష్టతరమని ప్రధాన మంత్రి అన్నారు. ఆ తరహా అభివృద్ధి పనులు పౌరులను శక్తిమంతం చేస్తాయని ఆయన చెప్పారు. విమానయానం సంపన్న వర్గాలకు చెందింది అయివుండకూడదని ఆయన అన్నారు. మేం విమానయానాన్ని భరించగలిగే ఖర్చు కలిగినదిగా చేశాం, అంతే కాక ప్రత్యేక అధికారాలు తక్కువగా కలిగిన వర్గాల వారి చెంతకు చేర్చామని కూడా ఆయన వివరించారు. అభివృద్ధి తాలూకు నిర్వచనం మారిందని ప్రధాన మంత్రి చెప్పారు. చేతి పంపులను అభివృద్ధి కి సంకేతంగా ఎంచిన రోజుల నుండి, సామాన్య పౌరుల మేలు కోసం ప్రస్తుతం నర్మద నది జలాలను తీసుకురావడం జరిగింది. నర్మద నది జలాల నుండి సురేంద్రనగర్ జిల్లా ఎంతో ప్రయోజనం పొందేందుకు వీలు ఉందని ఆయన అన్నారు. నీటిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోండని, ప్రతి ఒక్క నీటి చుక్కను సంరక్షించుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సుర్ సాగర్ డెయిరీ ప్రజలకు బోలెడంత మేలు చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. రహదారులను మెరుగైనవిగాను, సురక్షితమైనవిగాను తీర్చిదిద్దేందుకు పూర్వ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ఏ విధంగా శ్రమించారో కూడా ప్రధాన మంత్రి గుర్తుచేశారు. నిద్దాం - వికీపీడియా (నిద్దం నుండి దారిమార్పు చెందింది) నిద్దం శ్రీకాకుళం జిల్లా, గంగువారిసిగడాం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గంగువారిసిగడాం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజాం నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 792 ఇళ్లతో, 2982 జనాభాతో 739 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1498, ఆడవారి సంఖ్య 1484. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 417 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581361[1].పిన్ కోడ్: 532148. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. నిద్దంలో భూ వినియోగం కింది విధంగా ఉంది: నిద్దంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. నిద్దంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. "https://te.wikipedia.org/w/index.php?title=నిద్దాం&oldid=2224338" నుండి వెలికితీశారు
కోయంబత్తూర్‌ : కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డు (సిఎంబి) ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ కోయంబత్తూర్‌లో ఇద్దరు డిఎంకె కార్యకర్తలు ...Readmore ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ న్యూఢిల్లీ : ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం - 1989 అమలు విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులపై పునర్విచారణ జరపాలని కోరుతూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం ...Readmore ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీస్‌ నిరోధక చట్టంపై ... భారీ ధర పలికిన గాంధీ ఫోటో మహాత్మా గాంధీ అరుదైన ఫోటోను యుఎస్‌ఎలో వేలం వేశారు. మదన్‌ మోహన్‌ మాలవీయతో కలిసి గాంధీజీ నడుస్తున్న ఆ ఫోటోపై ఎంకెగాంధీ అని సంతకం చేసి ఉంది. ...Readmore తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం సోమవారం ఉదయం 11 గంటలకు టిటిడి అధికారులతో పిటిషన్స్‌ కమిటీ సమావేశం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ...Readmore Home » తాజా వార్తలు » రేపట్నుంచి భారత్‌-శ్రీలంక సైనిక విన్యాసాలు ప్రారంభం.. Tags: రేపట్నుంచి భారత్‌-శ్రీలంక సైనిక విన్యాసాలు ప్రారంభం.. ట్యాగ్: ghandi ప్రధాని సమావేశానికి... Home » ఆంధ్రప్రదేశ్ » తేజోమూర్తిపై చంద్రబాబు సీరియస్‌ - క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఆదేశాలు ప్రజాశక్తి - వాల్మీకిపురం, తిరుపతి సిటీ బాధిత మహిళలను లైంగికంగా వేధిస్తున్న చిత్తూరు జిల్లా వాల్మీకిపురం సిఐ తేజోమూర్తిపై సిఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. వెంటనే క్రిమినల్‌ కేసులు పెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్‌ మాత్రమే సరిపోదని, శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ క్రిమినల్‌ కేసులు పెట్టాలని మహిళాసంఘాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా విధులను నిర్వహిస్తున్న సిఐ ఓ మహిళను లైంగికంగా వేధించడంతో ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించారు. పక్కా ఆధారాలతో మీడియాకు వెల్లడించారు. సోషల్‌ మాధ్యమంలో సిఐ సంభాషణ చక్కర్లు కొట్టడంతో మంగళవారం రాత్రి కర్నూలు డిఐజి ఘట్టమనేని శ్రీనివాస్‌ సిఐను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం బాధితురాలు మాట్లాడుతూ రాజకీయ నాయకుల నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళాసంఘాల నాయకులు సాయిలక్ష్మి, జయలక్ష్మి మాట్లాడుతూ సిఐను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని, క్రిమినల్‌ కేసులు పెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పెస్ థ్రిల్లర్ జోనర్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. నిన్ననే దాదాపు 35 రోజుల పాటు జరిగిన నిరవధిక షెడ్యూల్ పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ లో ఈ షూటింగ్ జరిగింది. దీని గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఇంతకు ముందెన్నడూ స్క్రీన్ మీద చూడని సన్నివేశాలని ఈ సినిమాలో చూడబోతున్నాం. చాలా కష్టపడి ఆ సీన్స్ ను తెరకెక్కించాం. క్రియేటివ్ గా, ఫీజికల్ గా చాలా ఎంతో శ్రమతో తీశాం. ఈ షెడ్యూల్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారని తెలిపారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను జీరో గ్రావిటీ వాతావరణంలో షూట్ చేశారు. ఈ చిత్రంలో అధితి రావు హైదరి, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్స్ గా నటిస్తన్నారు. గతంలో సంకల్ప్ రెడ్డి తీసిన ఘాజీ చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్ లు నిర్మిస్తున్నారు.
కొండాపూర్ (ఘటకేసర్) - వికీపీడియా కొండాపూర్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఘటకేసర్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఘటకేసర్ నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం. 2182 పురుషులు 1220 స్త్రీలు 962 గృహాలు. 421 విస్తీర్ణము. 863 హెక్టార్లు. భాష. తెలుగు. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఘటకేసర్లోను, ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ హైదరాబాదులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదులో ఉన్నాయి. కొండాపూర్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక అలోపతి ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు ,10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. కొండాపూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది: కొండాపూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కొండాపూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. వరి, కూరగాయలు, పండ్లు "https://te.wikipedia.org/w/index.php?title=కొండాపూర్_(ఘటకేసర్)&oldid=2378013" నుండి వెలికితీశారు తెలుగు సినిమాలు అ - వికీపీడియా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - 1996 అత్తకు కొడుకు మామకు అల్లుడు - 1993 అనుకోకుండా ఒక రోజు - 2005 అన్నా తమ్ముడు అపూర్వ సహోదరులు (1950 సినిమా) అభిసారిక (సినిమా) అమ్మాయి కావాలి అమ్మో ఒకటోతారీఖు - 2000 అమ్మాయిలు అబ్బాయిలు - 2003 అల్లరి ప్రియుడు - 1993 అల్లూరి సీతా రామ రాజు అల్లావుద్దీన్ అద్భుతదీపం - 1957 ఆలీబాబా అద్భుతదీపం- 1995 అశోక చక్రవర్తి (1989 సినిమా) "https://te.wikipedia.org/w/index.php?title=తెలుగు_సినిమాలు_అ&oldid=2381439" నుండి వెలికితీశారు 1984 నాటి చంద్రబాబు _ Prajasakti::Telugu Daily Home » మూవీ » 1984 నాటి చంద్రబాబు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా 'ఎన్టీఆర్‌'. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఇటీవల ఈయన లుక్స్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. కానీ వెంటనే వాటిని తొలగించేశారు. ఇక అక్కడ నుంచి దగ్గుబాటి అభిమానులు ఆయన లుక్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. 1984లో చంద్రబాబు లుక్‌ ఇలా ఉండేది అంటూ రానా ట్విటర్‌ ద్వారా దీనిని విడుదల చేశారు. చిత్రబృందం కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు ముందుకు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ నటిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. 'ఎన్టీఆర్‌' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఈయన పాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రీకరణకు అక్కినేని నాగేశ్వరావు ఉపయోగించే కారులోనే షూటింగ్‌కు హాజరయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 2పాయింట్ ఓ కు కీరవాణి... మోడీ, అంబానీల స్నేహంపై... వీడియో: ప్ర‌భుదేవా సాంగ్‌కి... `ముక్కాలా ముక్కాబులా.. ఓ లైలా‌!... “గ ఘ మేఘ .. నింగే మనకు నేడు పాగ” అంటూ మన యువ కథానాయకుడు నితిన్ కథానాయిక మేఘా ఆకాష్ తో కలసి తన ప్రయ... ‘అందాల రాక్షసి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్.. టైగర్ సినిమాతో మంచి పేరు ... అడివి శేష్ “గూఢచారి” అమెరికా షెడ్యూల్ మొదలు !! “క్షణం” లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “గూఢ... మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ఆనందం’…ఇప్పుడు తెలుగులో! వ‌రుణ్ మెగా కుటుంబం గ‌ర్వ‌ప‌డే సినిమా చేశాడు:చిరంజీవి మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా జంట‌గా వెంకీ అట్లూరీ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్... యురేషియా - వికీపీడియా యురేషియా అనేది యూరోప్ మరియు ఆసియాలను కలిపి ఖండాంతర భూభాగంగా ఉంది. ఇది ఉత్తర మరియు తూర్పు అర్ధగోళాల్లో ప్రధానంగా ఉన్నది . "https://te.wikipedia.org/w/index.php?title=యురేషియా&oldid=1268840" నుండి వెలికితీశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: సరైన జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నాం
వీరిచే పోస్ట్ చెయ్యబడింది వనజ తాతినేని వద్ద గురువారం, జూన్ 13, 2013 హ్మ్!.. ఎవరి హద్దులు, బాధ్యతలు వారు తెలుసుకొని, అందులోనే ఉండిపోతే అందరికీ మంచిది. అలాగే ఇతరులు మనతో స్నేహాన్ని హాయిగా వారి కుటుంబ సభ్యులతో కలసి ఆస్వాదించగలగాలి. అందులో పొరపొచ్చాలు ఉండకూడదు. అన్నింటికన్నా నమ్మకం అనేది పోకూడదు. ఇతరుల అంతరంగిక జీవితం మన పరిచయం వల్ల కలుషితం అవబోతుందీ అంటే - ఆ పాపం మూటగట్టుకోక, వారి ఉసురుతగలక ముందే దూరం జరిగినది బెస్ట్. జీవితాంతం కలిసుండాల్సింది వారు. రాజ్ గారు మీ స్పందనకి ధన్యవాదములు . మీ వ్యాఖ్య తో ఎకీభవిస్తాను. కథ లో ముగింపు కూడా అదే చెప్పింది. థాంక్యూ సో మచ్ జలతారు వెన్నెల గారు మీ అభిప్రాయానికి స్వాగతం . ఆకర్షణ అని దేనిని అంటారో ..అది ప్రేమే అనుకుని భ్రమ పడతారో చక్కగా చెప్పారు . కవుల బాష రచయితల బాష కి ప్రేమంటే ఏమిటో సరిగ్గా తెలియదు అనుకుంటాను . నాకు కూడా తెలియనట్లే ఉంది. :) వనజ గారు మీరు ఈ కథ కి పెట్టిన టైటిల్ చాలా బాగుంది. ముగించిన తీరు కూడా బాగుంది. SUDHA sudha చెప్పారు... వనజగారు, పేరు చాలా బాగా పెట్టారు. కథని కూడా చాలాబాగా ముగించారు. కుముద పాత్రలోని రకరకాల సంఘర్షణలు బాగా చూపించారు. జలతారు వెన్నెలగారు చెప్పినట్టు ప్రేమకి ఆకర్షణకి తేడా ఉంది. అది ఒడ్డున నిల్చుని చెప్పేవారికి తెలుస్తుంది. ప్రేమ అనుకుంటూ ఆ భావనలో నిలువు లోతున నిలబడిఉన్నవారికి మాత్రం తమ భావం ప్రేమలాగే అనిపిస్తుంది. కుముద పాత్రకి సంబంధించినంతవరకూ ఆమె దానిని ప్రేమ అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీలేదు. కథలో మొబైల్ లో మాత్రమే పరిచయం అన్నట్టుగా లేదే...ఓసారి చదవండి మళ్ళీ. సుధ గారు .. కథ నచ్చినందుకు సంతోషం, మీరన్నట్టు ప్రేమ కి ఆకర్షణ కి తేడా ఒడ్డున ఉన్నవాళ్ళకే తెలుస్తుంది . కథలో ఇద్దరికీ ముఖాముఖీ పరిచయం ఉంది ఽది కూడా ఏళ్ళ తరబడి . కతా శీర్షిక నచ్చినందుకు థాంక్ యూ ! కుముద పాత్ర చిత్రణ నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు . కష్టే ఫలే మాస్టారూ .. మీకు అర్ధం కాలేదు అంటే నేను బాగా వ్రాయలేదేమో ! :) ఇలాంటి ఆకర్షణ ప్రేమలు చాలా జరుగుతుంటాయి. సమీర్ లాంటి వాళ్ళు ప్రేమను శారీరక సంబంధం అనుకుంటారు. అందుకే అమ్మాయిలందరూ కుముద లాగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, సమీర్ లాంటి నక్కజిత్తుల వలలో పడకుండా ఉంటారు. కథ చాలా బాగుంది వనజ గారు. కుముద పాత్ర నాకు బాగా నచ్చింది. ఒంటరి మహిళలకి ఏదో ఒక రూపంలో పురుష పరిచయాలు ఉంటాయి కదండీ ! ఆ పరిచయాన్ని ఆలింగనం చేసుకోవడానికి వేనుకాడుతూ కాస్త విజ్ఞత తో నడుచుకునే స్త్రీ గా "కుమద" ని బాగా తీర్చి దిద్దారు. కథ చాలా బావుంది. సంభాషణలు కత్తి లా గ్రుచ్చుకునేటట్లు బావున్నాయి టైటిల్ చాలా బావుంది. శ్రీ లలిత గారు మీ వ్యాఖ్య నాకు ఎంత బాగా నచ్చిందో! చాలా బాగా చెప్పారు . ధన్యవాదములు . మీ వ్యాఖ్యని మన ఫ్రెండ్ ఒకరు బాగా మెచ్చుకున్నారు. మీ అభిప్రాయంతో ఏకీభవించే ముగింపు ఉంది కాదా! :) కాయల నాగేంద్ర గారు .. కథ నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అనూ .గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు. నాకు బాగా నచ్చిందండీ... :) మీ రైటింగ్ స్టైల్ కూడా సింప్లీ సూపర్బ్.... శోభ గారు .. కథ నచ్చినందుకు ధన్యవాదములు. సాంగ్ ని భలే పట్టేసారే!! థాంక్యూ.. మీ వ్యాఖ్య కి మరీ మరీ ధన్యవాదములు (పూర్తిగా అర్ధం చెసుకొ లేకపొయా మీ పోస్ట్ ని...మళ్లీ చదవాలి తీరిగ్గా..) హెల్లో సార్..బాగున్నారా అనే మగాడే బయటకు..ప్రపంచానికి కనబడతాడు...నిజానికి ప్రేమ విషయం లొ ఈ ప్రపంచం లోని మగాళ్లంతా...ఏ ఒక్కరూ మినహాయింపులేకుండా...ఒక్కటే... దూరంగా ఉన్నపుడు ఏమయినా... రేర్ గా చాలా కొద్ది మంది...ఆ స్త్రీ పై... ఆరాధనా భావం కలిగిఉంటారేమో గానీ...దగ్గరయ్యాక మాత్రం ...దుష్త శక్తే బయటపడేది...ఎందుకంటే అదే మగాడి నిజరూపం కాబట్టి...మగాళ్లలో ప్రేమ శూన్యం.....ప్రేమ ని అనుభవించె అదృష్టం మగాడికి లేదు...వాడి ఖర్మ!!! kvsv గారు మీ వ్యాఖ్య నచ్చింది థాంక్ యూ సర్ ! ముడి చమురు ధరలు: Latest News, Photos, Videos on ముడి చమురు ధరలు _ telugu.asianetnews.com
నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!! నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!! యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్!!4!! ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!! అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః!!16!! బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః!!19!! నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే!!23!! సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే!!24!! అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః!!25!! ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః!!29!! నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ!!34!! హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః!!35!! నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే!!36!! నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే!!37!! నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ!!38!! ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ!!39!! వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!42!! నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః!!44!! మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః!!46!! నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః!!54!! అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః!!55!! విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః!!56!! నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః!!58!! నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!! సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!62!! నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!64!! అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః!!66!! త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః!!67!! వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః!!68!! ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!69!! నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!70!! కాలంతకాయాపి నమో నమస్తే దిక్కాల రూపాయ నమో నమస్తే!!!73!! శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే కాశీ నివాసాయ నమో నమస్తే!!74!! Vrindavan Banquet - వివాహ వేదిక, రాంఛీ సమ్మర్ ప్రాంతం వేదిక క్రమం సమ్మర్ ప్రాంతం, గార్డెన్ స్పెషల్ ఫీచర్లు స్టేజీ, ప్రొజెక్టర్, బాత్‌రూమ్ యాంకర్ అనసూయ రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుస్తే షాక్ అవుతారు.! Telugu Tollywood Latest Movie Cinema News Reviews Release Dates-TeluguStop యాంకర్ అనసూయ రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుస్తే షాక్ అవుతారు.! 2018-06-26 00:21:40 IST Raghu V అప్పుడెప్పుడో బద్రుకా కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజ్ లో జూ.ఎన్టీయార్ నాగ సినిమా షూటింగ్ జరిగితే చూడ్డానికి వెళ్లిందట అనసూయ..అందులో కొంతమంది స్టూడెంట్స్ కనిపించాలి 500 రూపాయలు ఇస్తామంటే సరదాగా ఉంటుందని ఫ్రెండ్స్ తో కలిసి షూటింగ్ చూడ్డానికి వెళ్లి తను అందుకున్న మొదటి పారితోషికం 500.అప్పటికి తనకు తెలీదు భవిష్యత్లో సినిమాల్లో నటిస్తానని.. ఆ తర్వాత చదువు అయిపోవడం,జాబ్ జాయిన్ అవ్వడం జరిగాయి..తను జాబ్ చేసే చోటుకి ఎక్కువగా సినిమాకు సంభందించిన వారు రావడం..అనసూయ పొడుగరి,మాటకారి కావడంతో సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారట..వారి సలహాని ఫాలో అవుతూ మొదట ఒక న్యూస్ ఛానెల్లో జాయిన్ అయిన అనసూయ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రామ్ తో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంకి పూర్తిస్థాయి యాంకర్ గా మారింది. This Post provides detail information about యాంకర్ అనసూయ రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుస్తే షాక్ అవుతారు.! was published and last updated on 2018-06-26 00:24:51 in telugu language in category Movie. మనలో చాలా మంది వాస్తును నమ్ముతారు. అలాగే వాస్తు ప్రకారం కూడా మంచి జరుగుతుందని అందరు భావిస్తారు. శ్రీమంతులు కావాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంట్లో ప్రధాన ద్వారం ముందు వైర్లు వంటివి ఏమి అడ్డు పెట్టకుండా ఉంటే సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఉత్తరం, తూర్పు ప్రదేశాలలో బీరువా ఉంచితే సంపాదించినా ధనం నిలవదు. ఎదో విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అందువల్ల ఆ దిక్కులలో బీరువా పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మి దేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళదు. ఉత్తరం, తూర్పు ప్రదేశాలలో వాటర్ ట్యాంక్ ఉంటే సంపద పెరుగుతుంది. అలాగే ఇంటిలో ఉత్తరం, తూర్పు ప్రదేశాలలో ఎక్వేరియం పెట్టిన మంచిదే. పనిచేయని గడియారం ఇంటిలో ఉంటే ధన నష్టం కలుగుతుంది. అందువల్ల పనికిరాని గడియారం ఉంటే వెంటనే బయట పాడేయండి. ఇంటికి ప్రధాన ద్వారం ఇంటి చివర ఉంటే ఆర్ధికంగా ఎదగటం కష్టం అవుతుంది. డబ్బు ఉంచే లాకర్ దక్షణ గోడకు పెట్టి, ఉతరం వైపు ఓపెన్ చేసేలా ఉంటై డబ్బు బాగా పెరుగుతుంది. ఈస్ట్ లేదా నార్త్ లో డ్రైనేజ్ పైపులు ఉండాలి. వీటిని పాటిస్తే సంపదతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. రెండు స్పూన్ల ఫైనాపిల్ జ్యుస్ లో అరస్పూన్ తేనే కలిపి పాదాలకు రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే పాదాలకు బాగా రక్తప్రసరణ జరిగి పాదాలు ఆరోగ్యంగా అందంగా కనపడతాయి. బేకింగ్ సోడా పాదాల మురికిని వదిలించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలో నీటిని పోసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని పాదాలకు రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది ఆన్లైన్. ఉచిత కోసం ప్లే గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది ఆట ప్లే Gem వేట - స్నేహం మేజిక్ ఉంది ఆన్లైన్: గేమ్ వివరణ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది మా ఆట అన్ని వేగంగా మరియు ఉత్తేజకరమైన miniurovni విభజించవచ్చు. వాటిని ప్రతి ద్వారా వెళ్ళి, మీరు వాటిని ప్రతి అత్యధిక ఫలితాలను సాధించడానికి ప్రయత్నించాలి. కాబట్టి, అరుదుగా వెనుక కదిలే, ఉత్పాదకత మీరు త్వరగా ఈ దూరం ఆటలో దాటుతుంది ఎలా ఉద్యమం అవసరం మరియు. ఈ సందర్భంలో మీరు పాయింట్లు పొందడానికి శత్రువులను నాశనం చేయాలి. . ఆట ప్లే Gem వేట - స్నేహం మేజిక్ ఉంది ఆన్లైన్. గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది సాంకేతిక లక్షణాలు గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది జోడించారు: 19.07.2014 గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది వంటి గేమ్స్ గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది డౌన్లోడ్ మీ వెబ్ సైట్ లో గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది పొందుపరచండి: మీ వెబ్ సైట్ లో గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం! గేమ్ Gem వేట - స్నేహం మేజిక్ ఉంది తో, కూడా గేమ్ ఆడాడు: గేమ్ విరామం రేసింగ్ ఆన్లైన్. ఉచిత కోసం ప్లే గేమ్ విరామం రేసింగ్ ఆట ప్లే విరామం రేసింగ్ ఆన్లైన్: గేమ్ వివరణ విరామం రేసింగ్ మీరు ఊహించగలరా? ఇతర గెలాక్సీల లో, చాలా, ఒక రేసు ఉంది! అవును, కూడా గుర్తించబడని ఎగిరే obektah కోసం అదే యంత్రం:) ఏం సరదాగా బొమ్మ మీద. . ఆట ప్లే విరామం రేసింగ్ ఆన్లైన్. గేమ్ విరామం రేసింగ్ సాంకేతిక లక్షణాలు గేమ్ విరామం రేసింగ్ వంటి గేమ్స్ గేమ్ విరామం రేసింగ్ డౌన్లోడ్ మీ వెబ్ సైట్ లో గేమ్ విరామం రేసింగ్ పొందుపరచండి: మీ వెబ్ సైట్ లో గేమ్ విరామం రేసింగ్ ప్రవేశపెట్టుటకు, మీ సైట్ యొక్క HTML కోడ్ లో కోడ్ మరియు పేస్ట్ కాపీ. మీరు గేమ్ విరామం రేసింగ్, కాపీ ఇష్టం ఒక స్నేహితుడు లేదా అన్ని మీ స్నేహితులతో లింక్ పంపడానికి ఉంటే కూడా,, ప్రపంచంతో గేమ్ భాగస్వామ్యం! గేమ్ విరామం రేసింగ్ తో, కూడా గేమ్ ఆడాడు: వాట్సాప్‌ను వణికిస్తోన్న రూమర్స్.. వాట్సాప్‌లో అసత్యాలు, అపోహలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుంటున్న పలువురు ఆకతాయలు బూటకపు ప్రచారాలకు తెరలేపుతున్నారు. దయచేసి వీటిని నమ్మకండి. ఇంటర్నెట్‌లో అలజడి రేపుతోన్న పలు ఆసక్తికర పుకార్లను ఇప్పుడు చూద్దాం.. నకిలీ ఈమెయిల్స్ ద్వారా.. హాక్యర్లు తమ కొత్త ఎత్తుగడలో భాగంగా నెటిజనులను వాయిస్ మెసేజ్, మిస్సుడ్ కాల్ నోటిఫికేషన్, నకిలీ ఈమెయిల్స్ ద్వారా బురిడి కొట్టిస్తున్నారు. ఇటువంటి నోటిఫికేషన్లకు మీరు స్పందించినట్లయితే వైరస్ లేదా మాల్వేర్లు మీ డివైస్‌లోకి ప్రవేశించి మొత్తం డేటాను ధ్వంసం చేసే ప్రమాదముంది. 10 మందికి షేర్ చేస్తే.. గొప్ప ప్రయోజనం వాట్సాప్ యాక్టివ్ కాలింగ్ ఫీచర్‌.. కారణం లేకుండా .. ఎలాంటి లాటరీలు ఉండవు.. వాట్సాప్ డబ్బులు వసూలు చేస్తుందటూ.. వాట్సాప్ నమ్మకమైన ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే ఇన్‌స్టాల్ చేసుకోండి ఇటీవలికాలంలో ఉద్యోగుల వంటి శారీరక శ్రమ తక్కువ ఉన్నవారు రాత్రి వేళ అన్నానికి బదులు పరిమితంగా చపాతీ తినటం చూస్తున్నాం. దీనివల్ల పలు జీవన శైలి రోగాలు అదుపులో ఉండటమే గాక జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుంది. అటు పోషకాల పరంగానూ చపాతీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాత్రి భోజనములో చపాతీ తినటం వల్ల కలిగే లాభాలు... గోధుమపిండిలో తక్కువ కొవ్వు ఉంటుంది గనుక కొలెస్ట్రాల్ బెడద ఉండదు. కాపర్, అయోడిన్, మాంగనీస్, సల్ఫర్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, వంటి ఖనిజాల లవణాలు తగినంత లభిస్తాయి. గోధుమల్లో ఉండే ఐరన్ నిల్వలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. ఊబకాయం, అధికబరువు సమస్యల నివారణ, అదుపు సాధ్యమవుతుంది. బయట లభించే పిండికి బదులు మేలైన గోధుమలను ఎంపిక చేసుకొని పిండి పట్టించుకోవటం మంచిది. మొదట 3 చపాతీలతో మొదలు పెట్టి దాన్ని 2కు తగ్గించుకోవాలి. తక్కువ నూనె లేదా అసలు నూనె వాడకుండా చపాతీ కాల్చుకొని ఆకుకూర, పప్పుతో తినటం మంచిది. ఏసర్ నుంచి మరో పవర్‌‌ఫుల్ టాబ్లెట్!!! కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో వేదికగా ఏసర్ శక్తివంతమైన టాబ్లెట్‌ను లాంఛ్ చేసింది. ఏసర్ ఐకోనియా ఏ510గా డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ మునుపటి మోడల్ ఏ500కు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. మన్నికైన ఫీచర్లతో సమజంసమైన ధరకే డివైజ్ లభ్యం కానుంది. * టెగ్రా 3 క్వాడ్ కోర్ చిప్ (వేగవంతమైన ప్రాసెసింగ్‌కు ఉపకరిస్తుంది), * ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1.3GHz, * హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సిస్, * 3జి, మైక్రోఎస్టీ స్లాట్. టాబ్లెట్ ధర ఇతర విడుదల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఒకటి పక్కన పన్నెండు సున్నాలు – భండారు శ్రీనివాసరావు ఉదాహరణకు వర్షాలు వరదల కారణంగా లక్ష మంది నిరాశ్రయులయ్యారు అని రాయడానికి 100000 మంది అని పేర్కొంటారు.అలాగే ప్రభుత్వ పక్షం వారు అసెంబ్లీకి సమర్పించే గణాంకాల్లో కూడా ఈ చమత్కారాలు తొంగి చూస్తుంటాయి. అల్లర్లలో అరెస్టులు గురించి చెప్పాలంటే – యాభయ్, వందా అని క్లుప్తంగా లాగించేస్తారు. బలహీనవర్గాలకు ఇళ్ళ పంపిణీ గురించి చెప్పేటప్పుడు 30 00000 మందికి ఇచ్చాం అని ఘనంగా ఉద్ఘాటిస్తారు.ఇక ప్రతిపక్షాలు – ‘మృతుని కుటుంబానికి 1000000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల’ని డిమాండ్ చేస్తాయి. ఈ విషయాలు పక్కనబెట్టి అసలు విషయానికి వద్దాం. ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అంటే ఇంగ్లీష్ లో ‘ట్రిలియన్’ అంటారు. సంఖ్యలని లెక్కపెట్టడానికి మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇలా లెక్కించే విధానం పాశ్చాత్య దేశాల్లో అమల్లో వుంది. నాలుగు ట్రిలియన్లు అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి. 2008 లో ప్రపంచ దేశాలలోని జనాలు పరస్పరం పంపుకున్న ‘ఎస్ ఎం ఎస్’ లకు ఇది సమానం. ఇదొక లెక్కమాత్రమే. అసలు లెక్క ఇంకాస్త ఎక్కువే కానీ ‘సున్నాల’ గందరగోళం ఎక్కువై అసలు ‘విషయం’ గుండు సున్నా అవుతుందేమోనని ఇవ్వడం లేదు. ఈ రెండేళ్లలో ఇంకా ఎంతకు పెరిగివుంటుందో వూహించుకోవచ్చు. పల్లెటూళ్ళకు కూడా పాకిన ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కధాకమామిషూ ఏమిటో ఓసారి చూద్దాం. అంటే ఫోన్ నెంబర్ అనుకునేరు – ఒక లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి మన దేశంలోని మొబైల్ ఫోన్ ల సంఖ్య ఇది. అమెరికాలో వాడే సెల్ ఫోన్లకంటే రెండు రెట్లు ఎక్కువ. ’హ్యాపీ క్రిస్మస్’ అనేది ఆ మొట్టమొదటి ‘ఎస్ ఎం ఎస్’ కానీ ఇలాటి లెక్కలు తీ సేవాళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం – 2006 నాటికే ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై బిలియన్ డాలర్లు దాటిపోయింది. అమెరికా లాంటి దేశాల్లో వినియోగదారుల నుంచి ఒక్కొక్క ‘ఎస్ ఎం ఎస్’ కు పదకొండు సెంట్లు వసూలు చేస్తున్నారు. మరి ఈ ‘వసూలు రాజాల’ కు ఇందుకయ్యే ఖర్చు ‘చిల్లి సెంటు’ కూడా వుండదు. దీన్ని నిలువు దోపిడీ అనాలా లేక అదనపు సదుపాయం కల్పిస్తున్నందుకు వసూలు చేస్తున్న ‘అదనపు’ చార్జీ అనాలా! బియ్యం మిల్లు యజమానులకు ‘తవుడు’ అప్పనంగా మిగిలినట్టే, ఈ కంపెనీలకు ఇదొక అదనపు ఆదాయం. పైగా ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల కు వసూలు చేసే చార్జీ ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ. కానీ తియ్యటి నీటికి చేపలు ఎగబడే చందంగా – ఎవరికివారు పోటీలు పడి తమ ‘మొక్కుబళ్ళు’ చెల్లించుకుంటున్నారు. ఎవరి బాగుకోసం ఇదంతా. ఎవర్ని బాగుచేయడం కోసం ఇదంతా. టీవీ చానళ్ళు సయితం ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ వున్నాయో, ఇందులోని వ్యాపార ‘మర్మం’ ఏమిటో వెల్లడి చేస్తే బాగుంటుంది. jatar చెప్పారు... ఈ s M S గోల చాల ఎక్కువ , ఐన దానికి కాని దానికి పంపటమే . ఈ పిచ్చి కి పరాకాష్ట ఈ మధ్య బ్లాగుల్లో కూడా చూసాను . తెలుగు వాడు కాబట్టి పంపండి . అక్కడికి ఇది ఏదో భారత రత్న అవార్డులలాగా సందడి, చివరికి మనకు బొక్క పడితే , కంపెనీలకి బొక్కసం నిండింది . (ఇండియన్ ఐడియల్ పుణ్యం మరి ) దానిమీద ఒకటే బ్లాగులు , పేపర్ లలో ఒకటే గోల , ఇంతా చేసి ఒరిగేది ఏంటో నాకు మాత్రం అర్థం కాలేదు మాస్టారు , మీరే చెప్పాలి మరి ... బావుంది పోస్టు. SMS ల వేలం వెర్రి తగ్గాలి. అలాగే జటర్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. vartha-vyaakhya చెప్పారు... నిజానికి ఎస్ ఎం ఎస్ అనేది చాలా మంచి మీడియం. కానీ దీన్ని వాణిజ్యపరం చేయడమే నచ్చని విషయం. ఒక వ్యక్తిలోని ప్రతిభకు – ఎస్ ఎం ఎస్ ల సంఖ్యతో ముడిపెట్టి వాడుకుంటున్న తీరే బాధాకరం. గతంలో ప్రపంచ వింతల్లో తాజ్ మహల్ ని చేర్చడానికి ఎస్ ఎం ఎస్ లు పంపాలని పెద్దయెత్తున ప్రచారం చేసారు. అసలిది సాధ్యమా అని ఆలోచించకుండా అందరూ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎస్ ఎం ఎస్ లు పంపారు. ఇలా పోటీలు పెట్టి ఆస్కార్ అవార్డులవంటివి నిర్వహించే రోజులు వస్తాయేమో తెలియదు. టీవీల్లో వచ్చే రాజకీయ చర్చల సందర్భంగా నిర్వహించే ‘అభిప్రాయ సేకరణల ‘ కోసం ఎస్ ఎం ఎస్ లు పంపడానికి ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యెక ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్తితి. అలాగే ఆయా కార్యక్రమాల్లో లేదా పోటీల్లో పాల్గొనడానికి ఎస్ ఎం ఎస్ ల అవసరం ఏమిటి? సంక్షిప్త సందేశాలు పంపడానికి ఉద్దేశించిన ఈ ‘మీడియం’ ను వాణిజ్యపరంగా ‘ఎక్స్ ప్లాయిట్’ ‘ చేస్తున్నారేమోనన్న అనుమానం కలగడానికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయనిపించే ఇది రాయాలనిపించింది. – భండారు శ్రీనివాసరావు (my thanks to sri jatar and sri sarat)
తెలుగు వెన్నెల : ఇది మల్లెలమాసం.... బంధాల విలువ తెలిసిన భర్త...బాధ్యతగల తండ్రి. ఈ సుగుణాలు మూర్తీభవించిన దేవుడు మహాశివుడు. శివతత్వం అంటే ప్రేమతత్వమే! ఆ ప్రేమకు శరతుల్... మానవులకు దేవుడిచ్చిన అపురూపమైన గొప్ప వరం ‘నవ్వు’. ఈ భాగ్యం మానవాళికి మాత్రమే దక్కింది. హాయిగా నవ్వడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి... విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావుగారి జన్మదిన సందర్భంగా.... కృషి, పట్టుదల, క్రమశిక్షణ, మంచి నడవడికతో... అంకితభావంతో తెలుగు చలనచిత్ర రంగంలో మహోన్నత స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల మన్నలను పొందిన గొప... ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు! ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి - Kadapa _ YSR District Friday, August 7, 2015 వ్యాఖ్య రాయండి 109 వీక్షణలు రైలు ప్రమాదంలో గాయపడిన రాయలసీమ ఉద్యమ నేత పౌరహక్కుల సంఘం నాయకుడు ఎంజె సుబ్బరామిరెడ్డి చికిత్స పొందుతూ 2012 ఆగస్టు 2న మరణించారు. ఆగస్టు 3న (శుక్రవారం) ఎంజె సుబ్బరామిరెడ్డి అంత్యక్రియలు మైదుకూరులోని అంకాలమ్మ గుడి సమీపంలోని స్మశాన వాటికలో వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు బంధువులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఎంజె రైతుల కోసం చేసిన ఉద్యమంకు ప్రతీకగా ఆయన భౌతిక కాయంపై ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళలు అర్పించారు. ఆయన వామపక్ష దృక్పథానికి సూచనగా ఆయా సంఘాల ప్రతినిధులు ఆయన భౌతిక కాయంపై ఎరుపు వస్త్రం కప్పి జోహార్లు అర్పించారు. స్మశానవాటిక వద్ద పలువురు నేతలు, వివిధసంఘాల ప్రతినిధులు, ఎంజె సేవలను గుర్తు చేస్తూ కన్నీటితో ప్రసంగించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్విచ్ ఫారం ఒక సాధారణ యానిమేటెడ్ రూపం . యూజర్ ఒక కొత్త పేజీ లోడ్ లేకుండా రూపం మార్చవచ్చు . మీరు పూర్తిగా వారి రూపాన్ని మార్చడానికి మరియు సంపూర్ణ మీ వెబ్సైట్ వాటిని మ్యాచ్ కు కొన్ని CSS నియమాలు మార్చే అవసరం . ద్వారా అనుకూలీకరించవచ్చు . సులువు అమలు ఉదాహరణకు : ఉదాహరణకు ఫోల్డర్ సులభంగా అనుకూలీకరించడానికి ప్రభావం ఫేడ్, స్విచ్ రూపం యాపమానెక్కినావు Information, News, Photos - www.kadapa.info హోమ్ » Tag Archives: యాపమానెక్కినావు Tag Archives: యాపమానెక్కినావు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్‌కు విచిత్రంగా ట్వీట్‌ చేశాడో వ్యక్తి. అయినప్పటికీ సుష్మ తనదైన శైలిలో గౌవరంగా సమాధానమిచ్చి ఆకట్టుకున్నారు. ట్విట్టర్‌లో సుమంత్‌ బల్గి అనే వ్యక్తి ‘సుష్మాస్వరాజ్‌ నిజంగా మీరేనా? కేవలం చెక్‌ చేసుకుంటున్నాను.. భారతలో రాజకీయ నాయకుల లక్షణాలు మీకులేవు.. మీరు మా(భారతీయుల) గురించి ఆలోచిస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీనికి సుష్మాస్వరాజ్‌ స్పందిస్తూ.. దయచేసి అలాంటి భావాలతో ఉండొద్దు. భారత రాజకీయ నాయకులు చాలా సున్నితమైనవారు.. సహాయతత్వం గల వారు అంటూ సమాధానం ఇచ్చారు.ఈ ఘటనతో సుష్మాస్వరాజ్‌ మరోసారి తన మర్యాదపూర్వక ప్రవర్తనను చాటుకున్నారు. దీంతో ట్విట్టర్‌లో పలువురు ఆమెను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. గతంలో కారు దెబ్బతింది, రిఫ్రిజిరేటర్‌ చెడిపోయిందంటూ సంబంధం లేకుండా ట్వీట్లు చేసిన వారికి కూడా ఆమె గౌరవంగానే సమాధానమించ్చింది. ‘ఎనర్జీ స్టోరేజ్ ’లో పెట్టుబడులకు ‘ముబదాల’ ఆసక్తి మౌలిక సదుపాయాలు,ఇంధన, సాంకేతిక రంగాల్లో ముబదాల ప్రసిద్ధి సంయుక్త కార్యబృందం ఏర్పాటు ఏపీలో పర్యటించాలని షిమ్మరీని ఆహ్వానించిన చంద్రబాబు గల్ఫ్‌లోని APNRT కో ఆర్డినేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు... సభ్యుల పరిచయ కార్యక్రమం తరువాత కో ఆర్డినేటర్ల ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడికి APNRT గల్ఫ్ కో ఆర్డినేటర్ల ఘన సన్మానం.... దుబాయి తెలుగువారి (నాన్ రెసిడెంట్ తెలుగూస్) సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం... ప్రవాస ఆంధ్రుల సంక్షేమానికి రూ. 40 కోట్ల ప్రత్యేక నిధి
నేనే గనుక కెప్టెన్ అయి ఉంటే….-Telugu News International-WWW.TNILIVE.COM ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ వచ్చేనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ మొదటి టెస్టులో భాగంగా యువబ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌లను ఓపెనర్లుగా దింపాలని టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లుగా రాణించగల సత్తా వారికుందని ఆయన అశాభావంవ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..‘ టాప్‌ ఆర్టర్‌లో ఓపెనర్లుగా పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌లను పంపితే బావుంటుంది. ఓపెనర్‌గా మురళీ విజయ్‌ కాస్త మెరుగు పడాలి. నేనే గనుక కెప్టెన్‌ అయి ఉంటే అన్నీ సిరీస్‌లలోనూ షా, రాహుల్‌లను ఓపెనర్లుగా దింపేవాడిని. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వీరిద్దరిలో ఎవరు విఫలమయినా ఈ అవకాశాన్ని మురళీ విజయ్‌కి ఇస్తాను. నాకు తెలిసి వారి ప్రదర్శనను మెరుగు పరుచుకోవడానికి ఇదే మంచి సమయం. తానేంటో పృథ్వీషా నిరూపించుకున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. మరో మ్యాచ్‌లో 60కి పైగా పరుగులు చేశాడు. అతడికి క్రికెట్‌లో మంచి భవిష్యత్తు ఉంది. మరో 10-12ఏళ్ల వరకు అతడు నిర్విరామంగా ఆడవచ్చు. మ్యాచ్‌ సిరీస్‌లలో అతడి స్థానం దక్కడానికి మంచి అవకాశాలున్నాయి ’ అని పేర్కొన్నారు. ఇంగ్లాడ్‌తో చివరి రెండు మ్యాచ్‌ల నుంచి మురళీ విజయ్‌ తప్పుకొన్నాడు. ఆ తర్వాత గతనెలలో జరిగిన వెస్టిండీస్‌లో ఏ మ్యాచ్‌లోనూ అతడికి చోటు దక్కలేదు. Top 5 Websites To Send Free Text Messages _ ‘ఫ్రీ’ ఎస్ఎంఎస్ వెబ్‌‌సైట్స్ - Telugu Gizbot నేటి తరం కమ్యూనికేషన్ బంధాలను ధృడ పరచటంలో మొబైల్ సందేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెటిజనుల కోసం పలు ఆన్‌లైన్ ఫ్రీ ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు వెలిసాయి. వాటిలో టాప్-5 మీకోసం... ఫ్రీ ఎస్ఎంఎస్ వెబ్‌సైట్స్ హోమ్ » 'ముక్కొండ'కు శోధన ఫలితాలు 'ముక్కొండ'కు శోధన ఫలితాలు రెస్పాన్సివ్ Megamenu CSS మరియు జావాస్క్రిప్ట్ కోడ్ లో ఆధారంగా ఒక మెను భాగం. ఇది ఒక డ్రాప్డౌన్ పేజీకి సంబంధించిన లింకులు, megamenu పేజీకి సంబంధించిన లింకులు లేదా రెండు వంటి ఉపయోగించవచ్చు. ఐటీఏ € ™ s ఒక ప్రతిస్పందించే మరియు ద్రవం లేఅవుట్ ఉంది. V.I. ఆనంద్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ _ Watch News of Zee Cinemalu Full Videos, News, Gallery online at http://www.zeecinemalu.com తాజా వార్తలు అరవింద సమేత ‘పెనివిటి’ సాంగ్ – అదిరిపోయిన లిరిక్స్ _ వీకెండ్ రిలీజ్ _ Mr. మజ్ను ఫస్ట్ లుక్- రొమాంటిక్ అఖిల్ _ 'రాహుల్ విజయ్' ఎక్స్ క్లుజీవ్ ఇంటర్వ్యూ _ యామినీ భాస్కర్ ఇంటర్వ్యూ _ రవితేజ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ _ షూటింగ్ అప్డేట్స్ _ జీ సినిమాలు ( 19th సెప్టెంబర్ ) _ నేను చెప్పదలుచుకున్నదొకటే – సమంతా _ అశ్విని దత్ ఇంటర్వ్యూ హోమ్ » న్యూస్ గాసిప్» V.I. ఆనంద్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ V.I. ఆనంద్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఒక్కక్షణం’ ఈ నెల 28 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ బజ్ కి తోడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బన్ని ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేస్తుంది. ‘ఒక్కక్షణం’ రిలీజ్ తరవాత V.I. ఆనంద్ అల్లు అర్జున్ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నాడనే న్యూస్, టాలీవుడ్ సరౌండింగ్స్ లో హీట్ ని జెనెరేట్ చేస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కి స్టోరీ చెప్పిన V.I. ఆనంద్, బన్ని నుండి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ‘ఒక్కక్షణం’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న V.I. ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందని చెప్పడం కూడా, ఈ టాక్ కి మరింత బలాన్నిస్తుంది. మరి ఈ టాక్ కన్ఫర్మేషన్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా లేకపోతే జస్ట్ టాక్ లా మిగిలిపోతుందా అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. జీ సినిమాలు ( 27th డిసెంబర్ ) జీ సర్వే లో నిలిచిన టాప్ 10 మూవీస్ జీ సినిమాలు ( 15th సెప్టెంబర్ ) సక్సెస్ ఫుల్ జర్నీలో మరో ముందడుగు ఇంకా చదవండి టాలీవుడ్: ఆగస్ట్ బాక్సాఫీస్ రివ్యూ జీ ఎక్స్ క్లూజివ్: సింగర్ గా మారిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్ 2018 - హీరోయిన్స్ రాబోయే సినిమా నన్ను దోచుకుందువటే ఈ మాయ పేరేమిటో అమర్ అక్బర్ అంటోని హలో గురు ప్రేమకోసమే పందెంకోడి 2 న్యూస్ గాసిప్స్ సమీక్షలు ప్రముఖ ఇంటర్వ్యూ ప్రముఖ ప్రొఫైల్స్ వీడియోలు సినిమాలు టీవి గాసిప్స్ గురించి మమ్మల్ని సంప్రదించండి షరతులు ప్రైవసీ పాలసీ లాంగ్ ఐలాండు, పరిసర ప్రాంతాలలో ప్రతి నెలా జరిగే "తెలుసునా" సాహితీ సదస్సుల వివరాలు, వాటి పై సదస్సు మిత్రుల స్పందన, చర్చలు
Diabetes in Telugu _ మధుమేహం, డయాబెటిస్ _ Madhumeham మధుమేహ వ్యాధి గ్రస్తుల చాలా మందిలో డయాబెటిస్ రెటినోపతీ అనే సమస్యను కలిగి ఉంటారు. మధుమేహులలో కంటి రెటీనాపై అసాధారణ రక్తనాళాల అభివృద్ధినే డయాబెటిక్ రెటినోపతీ పేర్కొంటారు, వాటి గురించిన కొన్ని ముఖ్య విషయాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాలు మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మధుమేహా వ్యాధిని ప్రభావిత పరుస్తుంది. అదెలాగో ఇక్కడ చూడండి. అవును నిజమే, మనం రోజు తినే కూరగాయలు మరియు పండ్లు, మధుమేహా వ్యాధికి గురవకుండా కాపాడతాయి. వీటి సంబంధిత పరిశోధన ఫలితాలు, నిజా-నిజాలు ఇక్కడ చర్చించబడ్డాయి. మధుమేహ వ్యాధి గ్రస్తుల రక్తంలో చక్కెరలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించుటకు గానూ డయాబెటిస్ ఫుడ్ పిరమిడ్ తయారు చేయబడింది. వీటిలో ఉండే ఆహార పదార్థాలు, వాటి స్థాయిల గురించి ఇక్కడ తెలుపబడింది. భారతదేశంలో కొన్ని శతాబ్దాల నుండి కాకరకాయను మధుమేహ వ్యాధిని తగ్గించుటకు వాడుతున్నారు. కాకరకాయ మధుమేహాన్ని ఎలా తగ్గిస్తుంది? ఎలా దీనిని తీసుకోవటం మరియు వాటి సంబంధిత అన్ని విషయాల గురించి ఇక్కడ చర్చించబడింది. బ్లాగ్ లోకం : November 2015 మీరు కేవలం కాల్స్ రిసీవ్ చేసుకొని, కాల్ చేయడానికి మొబైల్ కావాలనుకుంటే, ఇది చాలా బెస్ట్ మొబైల్. ఈ మధ్య కాలంలో అవసరమున్నా లేకున్నా స్మార్ట్ ఫోన్స్ ని కొనేస్తున్నారు. వాటిలో చాలా మటుకు ఫీచర్స్ ని చాలా మంది వాడట్లేదు. స్మార్ట్ ఫోన్స్ ఉన్నవారి దగ్గర కూడా ఇటువంటి మొబైల్ ఒకటి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా టచ్ స్క్రీన్ మొబైల్ ఇబ్బందిపెట్టినప్పుడు ఈ మొబైల్ మీకు అండగా నిలుస్తుంది. బ్యాకప్ లా వ్యవహరిస్తుంది. ఈ మొబైల్ లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ కూడా ఉంది. భలే మంచి చౌక బేరము - ఎలక్ట్రిక్ కెటిల్ ఈ ఎలక్ట్రిక్ కెటిల్ తో సూప్స్, టీ చాలా సులభంగా చెసుకొవచ్చు. నీళ్ళను కూడా బాయిల్ చేసుకోవచ్చు. సేఫ్టీ ఫీచర్స్ చదరంగం ఆటతో మీ పిల్లల ఐక్యూ ని పెంచండి. మీ చిన్నారులకు చదరంగాన్ని ఈ చెస్ బోర్డుతో పరిచయం చేయండి. చదరంగాన్ని సాధన చేయిస్తూ మీ చిన్నారులను భావితరం చెస్ చాంపియన్స్ గా తీర్చిదిద్దండి. గ్యాస్ అయిపోగానే సులభంగా ఈ ట్రాలీ సహాయంతో కొత్త గ్యాస్ సిలిండర్ ను స్టవ్ కి కనెక్ట్ చేయవచ్చు. సృజన - దీపావళి ప్రత్యేక సంచిక దీపావళి ప్రత్యేక సంచిక 'సృజన' విడుదల ఏదైనా వెరైటీ వంట ట్రై చేద్దామంటే నూనె లేనిదే రుచి రాదు. అదే ఈ ఓవెన్ లో నైతే వెరైటీ డిషెస్ ని అతితక్కువ నూనెతో ట్రై చెయవచ్చు. అంతే కాదు ఎంతో సమయం కూడా ఆదా అవుతుంది. ఈ దీపావళికి మీ కుటుంబసభ్యులందరినీ రుచికరమైన ఆరోగ్యకరమైన మీ వంటతో ఆశ్చర్యపరచండి మరి. గ్యాస్ స్టవ్ మీద వండి వండి విసిగిపోయిన వారికి ఈ ఇండక్షన్ స్టవ్ ఎంతో రిలీఫ్ ఇస్తుంది. అంతే కాదు, ట్రాన్స్ఫర్ పై ఏదైనా ప్లేస్ కి వెళ్ళిన వారికి అలాగే హాస్టల్లో ఉండే వారికీ ఈ ఇండక్షన్ స్టవ్ ఎంతగానో ఉపయోగం. ఈ ప్రోడక్ట్ గురించి మరిన్ని విషయాలకై ఈ లింక్ క్లిక్ చేయండి 'కష్టేఫలి' శర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శర్మ గారి బ్లాగ్ టూకీగా సినిమా కబుర్లు - లావణ్య త్రిపాఠికి బంపర్ ఆఫర్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాహుబలి 2 లో రానాకు జోడీగా ఎంపికైంది. మొత్తానికి రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసినందుకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది లావణ్య. కమల్ హాసన్ సెన్సేషనల్ కామెంట్స్ పలువురు రచయితలు, సినీ ప్రముఖులు జాతీయ అవార్డులను వెనక్కు ఇవ్వడాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యక్తపరిస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. దీపావళికి 'అఖిల్' అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న 'అఖిల్' చిత్రం దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది. ఈ నెల 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చ1. పామర జన భీమ పాలిత సుత్రామ (మా) చ2. దురితంబులు పోదు దునుమ మనసు రాదు (మా) చ3. కలశాంబుధిలోన కరుణ కరగి పోయెనా (మా) చ4. విను మరి సమరమునా విధి శరము విరిగెనా (మా) చ5. కల సత్యము సుగుణ కాననమున నిల్చెనా (మా) చ6. దివ్య నరాపఘన దైవత్వము పోయెనా (మా) కావలిసిన పదార్ధాలు: బీన్స్, ఉడకబెట్టిన పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కారం, ఉప్పు, పసుపు తయారుచేసేవిధానం: ముందుగా బాణలి లో నూనె వేసి ఆవాలు,జీలకర్ర, ఎండుమిర్చి వేసి బీన్స్ వేసి అరగంట నానబెట్టిన పెసరపప్పును వేసి కారం, పసుపు, ఉప్పు వేసి 10 నిముషాలు మూతపెట్టాలి. అంతే ఘుమఘుమలాడే బీన్స్ పెసరప్పప్పు కర్రీ రెడీ...
మన చుట్టూ ఉండే చాలా కారకాలు ఆస్తమా స్థాయిలను పెంచుతాయి. ఆస్తమాను పెంచే కారకాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుపబడింది. ఆస్తమాను తగ్గించే మరియు పెంచే ఆహార పదార్థాలు రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా వ్యాధికి గురయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ కొన్ని ఆహార పదార్థాల చిట్కాల ద్వారా ఆస్తమాను తగ్గించవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి. చిన్న పిల్లలలో అలర్జీ వలన కలిగే జలుబు ఆస్తమాకి దారి తీయవచ్చు. పిల్లలో కలిగే ఆస్తమా కారకాలు మరియు చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది. ఆస్తమా వ్యాధి లేదా ఉబ్బసం అనేది శ్వాస సంబంధిత రుగ్మత. దీనికి గల కారణాలు, చికిత్సలు మరియు మీరు తప్పక తెలుసుకోవలసిన నిజాల గురించి ఇక్కడ తెలుపబడింది. మత విలువలను బట్టి, భారతదేశపు ఇళ్ళల్లో ప్రతి రోజు అగరుబత్తి వెలిగిస్తునే ఉండటం వలన వీటి వలన కలిగే దుష్ప్రభావాలను నిర్లక్ష్యం చేస్తుంటాము. ఇలాంటి సుగంధ ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఆస్తమా కలగటానికి కారణాలు అనేకం అయినప్పటికీ, ఇక్కడ తెలిపిన గృహ నివారణల ద్వారా ఆస్తమా వ్యాధి తీవ్రతలను మరియు వ్యాధిని తగ్గించుకోవచ్చు. వ్యాయమాలు చేసే సమయంలో శారీరక శ్రమ అధికమవటం వలన ఆస్తమా తీవ్రస్థాయికి చేరుతుంది. ఈ సమయంలో కలిగే ఆస్తమాను తగ్గించే చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది. వ్యాయామాలు సాధారణ వ్యక్తులకు మాత్రమేకాకుండా, ఆస్తమా వ్యాధి స్థాయిలను కూడా తగ్గిస్తాయి. ఆస్తమా స్థాయిలను తగ్గించే వ్యాయామాల గురించి ఇక్కడ తెలుపబడింది. Home ఫీచర్స్ ‘అజ్ఞాతవాసి’ మొదటిరోజు ఏపి, తెలంగాణ వసూళ్లు ! అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్ ! _ Telugu Cinema News in Telugu అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్ ! ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అన్ని భారతీయ భాషల పరిశ్రమల్లోనూ స్టార్ నటుడు. అయన చేయబోయే తర్వాత సినిమాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కూడా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు వీలైనన్ని ఎక్కువ భాషల్లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలా ప్రభాస్ పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం బాహుబలి చిత్రమే. ఈ చిత్రం ఒక నటుడిగా ప్రభాస్ కు ఎన్ని ప్రయోజనాలు అందించాలో అన్నీ అందించింది. అంతేగాక తాజాగా దేశంలోని అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో కూడా ఆయన పేరు నిలిచేలా చేసింది. ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ అన్ని రంగాల నుండి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో దక్షిణాది నుండి ప్రభాస్ ఒక్కడే ఎన్నిక కావడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ డైరక్షన్లో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ లో నటిస్తున్నాడు. ఆడియో వేడుకకు సిద్దమైన 'కృష్ణార్జున యుద్ధం' ! _ Telugu Cinema News in Telugu యంగ్ హీరో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఇందులో నాని చిత్తూరుకు చెందిన పల్లెటూరి యువకుడిగా, విదేశాల్లో నుండి వచ్చిన రాక్ స్టార్ గా కనిపించనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది. టీజర్, పాటలు బాగుండటం, నాని వరుస విజయాల మీద ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర్రం యొక్క ఆడియో వేడుకను తిరుపతిలో మార్చి 31వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హిపాప్ తమిజా స్వరాలు అందించారు. ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిధిగా బాలయ్య సినిమా లాంచ్ ! _ Telugu Cinema News in Telugu ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిధిగా బాలయ్య సినిమా లాంచ్ ! నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించనున్న చిత్రం ‘ఎన్టీఆర్’. మహానటుడు, దివంగత ఎన్టీ రామారావుగారి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా రేపు 29వ తేదీన హైదరాబాద్లోని రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభంకానుంది. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు తండ్రి సొంత ఊరు నిమ్మకూరు, తల్లి బసవతారకం సొంత ప్రాంతం కొమరవోలు నుండి కూడ అభిమానులను ఆహ్వానించారు బాలక్రిష్ణ. ప్రారంభోత్సవం అనంతరం ఒక్క రోజు షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా కొద్ది రోజుల గ్యాప్ తరవాత రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. బాలక్రిష్ణతో పాటు సాయి కొర్రపాటి, విష్ణు ఇందురిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి విడుదలచేసే అవకాశాలున్నాయి. Tag Archives: ఆలోచనలు 50languages eesti - telugu algajatele _ Nädalapäevad = వారం లోని రోజులు _ నంద్యాలలో సింహం ప్రజల పక్షాన గర్జిస్తుంటే..: జోగి రమేష్
Tag Archives: విజయభాను కోటే ఆతిథ్యం —————— కొన్ని సత్యాలు ముందే తెలుస్తాయి చేదువైనా, తీపివైనా… కొన్ని కలలు నడిరాత్రికి ముందే విరుస్తాయి అందమైనవైనా, వర్ణాలులేనివైనా…. కొన్ని విశ్వాలు ముందే నిదురలేస్తాయి ఆద్యంతాలున్నవైనా, … Continue reading → Posted in కవితలు _ Tagged అమ్మ, ఒంటరి, గీతలు, గీతాలు, నేడు, విజయభాను కోటే _ 2 Comments Posted in కవితలు _ Tagged ఇంధ్రధనుస్సు, కవితలు, ప్రతీక, వంతెన, విజయభాను కోటే _ 1 Comment ఏదో ఒక దాహం మెదడును పిండుతూనే ఉండాలి కదా! ఏదో ఒక కొత్త ఆలోచన ఆచరణకు మళ్ళుతుండాలి కదా! ఇదే జీవితం కాదా?! ఏదో ఒక … Continue reading → Posted in కవితలు _ Tagged కడలి, కల, కవిత, కవితలు, కోటే, జలపాతం, జీవన స్రవంతి, జీవితం, ధైర్యం, పూర్తిగా జీవించామా అన్నదే ప్రశ్న!, పెదాల నవ్వు, భాను, మనుసు, మెదడు, వార్త గీత, విజయ., విజయం, విజయభాను కోటే, విహంగ, సంతోషం, kavitha _ 3 Comments ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబరు ఒకటో తారీఖున జరగబోతోంది. నిత్య జీవిత సమరం చేస్తున్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల్లో స్త్రీల జనాభా ఎంత? సగం! రైల్లో … Continue reading → Posted in Uncategorized _ Tagged ఆత్మహత్య, ఎయిడ్స్, ఐక్యరాజ్యసమితి, ఐక్యరాజ్యసమితి రిపోర్టు, కోటే, చైనా, డిసెంబరు, దినోత్సవం, నది, పాజిటివ్, ప్రపంచ, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రభుత్వ, భాను, భారతదేశం, భార్యాభర్తల, మానసిక, రిపోర్టు, లివింగ్ పాజిటివ్ విత్, విజయ., విజయభాను కోటే, విహంగ, వైరస్, శారీరక స్థితి, సమకాలీనం...., సమాజం, సెక్స్ వర్కర్ల, హెచ్ .ఐ .వి, vihnag _ 1 Comment Posted in కవితలు _ Tagged అధికారి, ఆశ, కడుపు, కవితలు, కోటే, గవర్నమెంటు, ఫారాలు, బతుకు, బిడ్డ, భాను, ముసలి, ముసలి బతుకు, లెక్కలు, వారసులు, విజయ., విజయభాను కోటే, వృద్ధాప్య పించనులు, సత్తువ _ 5 Comments వైయస్‌ఆర్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు.. విజయనగరంః వైయస్‌ జగన్‌కు పార్వతీపురం నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు అన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం తర్వాత తొలిసారిగా నేడు పార్వతీపురం బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారని, ఆయన ఏం మాట్లాడతారో నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతపై కూడాను అంతం చేయడానికి అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు. పార్వతీపురం నియోజకవర్గంల అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సీతానగరం మండలంలో చెరకు రైతులకు సుమారు 11 కోట్ల 30 లక్షల రూపాయాలు బకాయిలు చెల్లించకుండా నడ్డి విరిచిందన్నారు. చెరకు రైతుల సమస్యలను వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.పార్వతీపురం పట్టణంలో తాగునీటి సమస్య, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ గురించి వివరించామన్నారు. 50languages తెలుగు - జియోర్జియన్ ఆరంభ దశలో ఉన్న వారికి _ ఇంటి పరిశుభ్రత = სახლის დალაგება _ హైదరాబాద్‌: పాతనగరంలో జరిగిన మజ్టిస్‌ పార్టీ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీ, చార్మినార్‌ ఎంఐఎం అభ్యర్థి ముంతాజ్‌ ఖాన్‌ వెంకటేష్ & తేజ సినిమా ముహూర్తం డేట్ ఖరారు ! _ Telugu Cinema News in Telugu వెంకటేష్ & తేజ సినిమా ముహూర్తం డేట్ ఖరారు ! అబ్బాయి రానాకు నేనేరాజు నేనేమంత్రి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు తేజ ఇప్పుడు బాబాయి వెంకటేష్ తో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ఆటానాదే వేటనాదే అనే టైటిల్ ఈ సినిమాకు ఖరారు చేసారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రారంభం కానుంది.సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించబడుతున్న ఈ సినిమా కు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముగ్గురు కథానాయికలు నటించబోయే ఈ సినిమాలో మరో హీరో ప్రదాన పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వెంకటేష్ హిట్ కొట్టడం గ్యారెంటి అని ఫిలిం నగర్ టాక్. ఈ ప్రాజెక్ట్ లో నటించబోయే హీరోయిన్స్ పేర్లు రకరకాలుగా వినపడుతున్నా ఆఫీసియల్ న్యూస్ లేదు. 50languages తెలుగు - డానిష్ ఆరంభ దశలో ఉన్న వారికి _ ప్రకృతి లో = I naturen _ 50languages తెలుగు - స్పానిష్ ఆరంభ దశలో ఉన్న వారికి _ కొనుగోలు = Ir de compras _ 50languages తెలుగు - ఛెక్ ఆరంభ దశలో ఉన్న వారికి _ అవసరం-కావాలి = potřebovat – chtít _
ఎస్ బి ఐ కన్నా పతంజలి బ్రాండ్ కే ఇమేజ్ ఎక్కువ ! ప్రపంచంలోనే అతిపెద్ద 50 బ్యాంక్ లలో ఒక్కటైనా ఎస్ బి ఐ కన్నా భారతదేశంలో ఇప్పుడు పతంజలికి బ్రాండ్ ఇమేజ్ ఎక్కువగా ఉన్నది. దేశంలో అత్యంత ప్రభావం గల బ్రాండ్ లపై అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఇపిసిస్ జరిపిన అధ్యయనంలో గూగుల్ తిరిగి మొదటి స్థానం పొందగా, మైక్రోసాఫ్ట్,ఫేస్ బుక్ ఆ తరువాతి రెండు స్థానాలు పొందాయి. అయితే ఎస్ బి ఐ 9వ స్థానం నుండి 5వ స్థానంకు చేరుకో గలిగింది. అయితే మొదటి పది బ్రాండ్ లలో స్థానం సంపాదించిన వాటిల్లో ఆర్ధిక సంస్థ ఎస్ బి ఐ ఒక్కటే కావడం గమనార్హం. బెస్ట్ 20 బ్రాండ్ ల జాబితాలో పతంజలి తో పాటు మొదటి సారిగా జియో కూడా రాగలిగింది. చాల తక్కువ కాలంలో ఈ రెండు బ్రాండ్ లు భారత్ మార్కెట్ లో విశేష ప్రభావం చూపాయి. టాప్ 10 బ్రాండ్ లలో ఫ్లిఫ్ కార్ట్ మూడు స్థానాలు కిందకు వెళ్లి 10వ స్థానంలో ఉండగా, అమెజాన్ రెండు స్థానాలు ఎగబాకి ఆరవ స్థానం పొందింది. గత సంవత్సరం ఆరవ స్థానంలో ఉన్న వాట్స్ అప్ కు టాప్ 20లో స్థానమే దక్కలేదు. ఇక, సామ్ సంగ్ కు 7వ, ఎయిర్ టెల్ కు 8వ, స్నాప్ డీల్ కు 11వ, ఆపిల్ కు 12వ, డిట్టోల్ కు 13వ, క్యాడ్బరి కి 14వ, సోనీ కి 15వ స్థానాలు లభించాయి. మిగిలిన పేరున్న బ్రాండ్ లలో హెచ్ డి ఎఫ్ సి కి 16వ, మారుతి సుజుకి కి 17వ, గుడ్ డే కి 19వ, ఐ ఫోన్ కు 19వ, అమూల్ కు 20వ స్థానాలు దక్కాయి. Breaking News: టీఆర్ఎస్ వ‌ల్లే హైద‌రాబాద్‌లో ఉగ్ర‌వాదం గ్రేట‌ర్‌లో మాట‌ల వేడి పెరుగుతోంది.. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాలని చూస్తున్న కాషాయ ద‌ళం కూడా ప్ర‌చారం ఉధృతం చేసింది. ప్ర‌ధాని మోడీపై ఉన్న క్రేజ్‌ను సాధ్య‌మైనంతగా ఉప‌యోగించుకోవాల‌ని యోచిస్తోంది. అలాగే తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, నిధులు విడుద‌ల చేయ‌డం లేద‌ని టీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ధీటుగా స‌మాధాన‌మిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌మంత్రులు రంగంలోకి దిగుతున్నారు.. టీఆర్ఎస్‌పై విమర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్లు చేశారు. రంగస్థలం నుంచి తప్పుకున్న సమంత… కారణం ఇదే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తెలుగులో… బోయపాటి తో పవన్ సినిమా _ ఫాన్స్ కి పూనకాలే… పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం…సినిమాలా…రాజకీయాలా? అజ్ఞాతవాసి చూసిన అర్జున్ రెడ్డి పవన్ ను ఏమన్నాడో చూడండి… తల పోటు బయ్యా!… అజ్ఞాతవాసి చూసి ఉమర్ సందు ఇది ఇండియా లో ఆగడం కషటమై… అజ్ఞాతవాసి రివ్యూ – లీక్… అజ్ఞాతవాసి మూవీ హైలైట్స్ ఇవే..! ఇది అజ్ఞాతవాసి ట్రైలర్ కాదు…హాలీవుడ్ సినిమా… అజ్ఞాతవాసి ట్రైలర్ పై ఎన్టీఆర్ స్పందన… అజ్ఞాతవాసి ట్రైలర్ చూసి చిరంజీవి చెప్పిన ఒకే ఒక్క మాట… KCR కోసం అజ్ఞాతవాసి ప్రత్యేక షో…కారణం ఇదే! జిమ్ లో రెచ్చిపోయిన క్యాథెరిన్ .. లీకైన వీడియో మరో వివాదంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్…ఏం జరిగింది… వెంకీ ‘గంగా ది బాడీగార్డ్’ ఫస్ట్ లుక్ _ Venkatesh as Bodyguard- First Look _ వెంకీ ‘గంగా ది బాడీగార్డ్’ ఫస్ట్ లుక్ - Telugu Filmibeat వెంకీ ‘గంగా ది బాడీగార్డ్’ ఫస్ట్ లుక్ వెంకటేష్ హీరోగా 'గంగా ది బాడీగార్డ్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ సరసన త్రిష లీడ్ రోల్ చేస్తుండగా, సలోని ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి తొలి పోస్టర్ రిలీజైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీ సాయి గణేస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. నవంబర్ నెలాఖరు వరకు సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మళయాళ సూపర్ హిట్ సినిమా 'బాడీగార్డు" సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే సల్మాన్ ఖన్, కరీనా కపూర్ జంటగా నటించిన బాడీగార్డ్ హిందీ రీమేక్ సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలోనూ ఈ సినిమా రీమేక్ అవుతోంది. అయితే ఇప్పటికే సల్మాన్ బాడీ గార్డు హిందీ వెర్షన్ రాష్ట్రంలో భారీ ప్రింట్లతో సందడి చేసిన నేపథ్యంలో వెంకీ బాడీగార్డు రిజల్టు ఎలా ఉంటాయో అనే సందేహం సర్వత్రా నెలకొంది.
కమల్ 'మైఖేల్‌ మదన కామరాజు' హిందీ రీమేక్ _ Michael Madana Kama Raju _ Salman Khan _ Akshay Kumar _ కమల్ 'మైఖేల్‌ మదన కామరాజు' హిందీ రీమేక్ - Telugu Filmibeat కమల్ 'మైఖేల్‌ మదన కామరాజు' హిందీ రీమేక్ కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రం 'మైఖేల్‌ మదన కామరాజు' ఇప్పుడు హిందీలో రీమేకా కానుంది. ఆ రీమేక్ రైట్స్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.వాళ్లు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్. వీరిద్దరూ రైట్స్ కోసం తమిళ నిర్మాతలను సంప్రదిస్తున్నారు. అలాగే దర్శకులుగా ఫరా ఖాన్‌, ప్రియదర్శన్‌ పోటీ పడుతున్నారు. ఒకవేళ ఫరాకి చెందిన నిర్మాత చేతికి ఈ సినిమా వస్తే..హీరోగా సల్మాన్‌ ఖాన్‌ను ఎంచుకుంటారు. ప్రియన్‌ రూపొందిస్తే అక్షయ్‌ కుమార్‌ని తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నారు.ఇక 'మైఖేల్‌ మదన కామ రాజు' చిత్రం లో కమల్‌ హాసన్‌ నాలుగు పాత్రల్లో కనిపించి హాస్యం పండించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంత హాట్ గా మార్కెట్లో ఇంత కాలం అయిన తర్వాత మారటం ఆశ్చర్యకరంగా చెప్పుకుంటున్నారు. Read more about: kamal hassan salman khan akshay kumar కమల్ హాసన్ మైఖల్ మదన్ కామరాజు సల్మాన్ ఖాన్ అంతరిక్షంలో ఏడాది గడిపితే మనిషి శరీరానికి ఏమవుతుంది? - BBC News తెలుగు అసలు ఏమాత్రం గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో, ఓ వ్యోమనౌకలో ఏడాది పాటు జీవించారు స్కాట్ కెల్లీ. అంతరిక్ష వాతావరణ ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న పరిశోధనలో భాగంగా ఆయన ఈ సాహస యాత్రలో పాల్గొన్నారు. 340 రోజులపాటు అంతరిక్షంలో గడిపాక 2016లో ఆయన తిరిగి భూమ్మీదకు వచ్చారు. అక్కడి వాతావరణం తన చర్మంపై ప్రతికూల ప్రభావం చూపిందనీ, చర్మం బాగా సున్నితంగా తయారైందనీ అంటున్నారు. ఇన్నాళ్లపాటు సాగిన పరిశోధనల ఫలితాలు, ఏదో ఒక రోజు మనుషులు అంగారకుడిపై జీవించగలరన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయని స్కాట్ చెబుతున్నారు. వీడియో ఒకే దేశంలో అన్ని ఆత్మహత్యలా? పూర్తి కథనం ఒకే దేశంలో అన్ని ఆత్మహత్యలా? వీడియో నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం పూర్తి కథనం నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం మీరు ఆరోగ్యంగా ఉండాలా.. అయితే మంచి నీరు ఇంతే తాగండి..! _ Webdunia Telugu నీరు ఎంత తాగితే అంత మంచిదని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పదేపదే నీళ్లు తాగే వారు చాలా మందే ఉంటారు. అలా అదేపనిగా తాగకుండా తమ శరీర బరువును బట్టి ప్రతి రోజు సగటుగా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రతి రోజు సగటున బరువుని బట్టి ఎలా నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం… 95 కేజీల బరువున్నవారు రోజుకి 4.1 లీటర్లు 100 కేజీల బరువున్నవారు రోజుకి 4.3 లీటర్లు ప్రతి ఒక్కరు రోజుకి 5 లీటర్లు నీరు తాగాల్సిన అవసరం లేదు. ఇలా బరువుకి తగ్గట్లు నీరు తాగితే చాలని నిపుణులు తెలియజేస్తున్నారు. వేసవిలో ఫ్యాట్ ఫుడ్స్, స్నాక్స్ వద్దే వద్దు.. 20 నిమిషాలకోసారి నీళ్లు తాగండి.. భోజనానికి ముందు ఆయిల్ ఐటమ్స్ తీసుకుంటున్నారా? బిస్కెట్లు లాగిస్తున్నారా? అయితే కాస్త ... తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో మరో వంద పాథాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ... భారత్ అభివృద్ధి చెందుతుంటే ఆ దేశానికి రాయితీలు ఎందుకివ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. శుక్రవారం ఉత్తర డకోటా రాష్ట్రంలోని ఫార్గో నగరంలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆయన ప్ భారత్ అభివృద్ధి చెందుతుంటే ఆ దేశానికి రాయితీలు ఎందుకివ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. శుక్రవారం ఉత్తర డకోటా రాష్ట్రంలోని ఫార్గో నగరంలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అమెరికా ఇతర దేశాలకు అనవసరంగా ఆర్థిక సహాయం చేస్తోందని, దాన్ని కొనసాగించకూడదని చెప్పారు. కొన్ని దేశాలను మనం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని అంటున్నాం. కొన్ని దేశాలు ఇంకా పరిణితి చెందలేదు కాబట్టి మనం వాటికి రాయితీలు ఇస్తున్నామని చెబుతున్నాం. ఇదంతా వెర్రితనం. భారత్‌, చైనా, ఇంకా ఇతర దేశాలు నిజంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆ దేశాలు వాటికవే అభివృద్ధి చెందుతున్న దేశాలమని చెప్పుకుని ఆ వర్గీకరణ కింద రాయితీలు పొందుతాయన్నారు. అంతేకాకుండా, అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే అని చెప్పారు. తాము ఇంకా అభివృద్ధి చెందినదేశం కాలేదని సెలవిచ్చారు. భారత్, చైనాలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదనీ, వీటిని నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అనవసరంగా విదేశాలకు చేస్తున్న సాయాన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉందన్నారు. బిగ్ బాస్ సీజన్ 2 వెంటనే ఆపేయండి.. సొసైటీకి ఏమాత్రం పనికిరాని? అమెరికాకు షాక్.. సెప్టెంబర్ 18 నుంచి అగ్రరాజ్యం దిగుమతులపై సుంకాల పెంపు
#BBCGujaratOnWheels: సదుపాయాలు లేక విద్యకు దూరమవుతున్న బాలికలు - BBC News తెలుగు గుజరాత్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో #BBCGujaratOnWheels 'గుజరాత్‌ ఆన్ వీల్స్‌' పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బీబీసీ మహిళా ప్రతినిధులు బుల్లెట్ వాహనాలపై గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ బాలికలకు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో వారు చదువు మధ్యలోనే మానేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తయ్యాక 6, 7,8 తరగతులు చదవాలంటే సమీపంలోని మరో ఊరికి వెళ్లాలి. ఉప్లాగూడాలో ఆయా తరగతుల్లో నిర్దేశిత సంఖ్యలో విద్యార్థులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. 9, 10 తరగతులు మాత్రం గ్రామంలో ఉన్నాయి. Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం: 1_2_36 వచనము కృష్ణ - విక్రమాదిత్య 1_2_36 వచనము కృష్ణ - విక్రమాదిత్య పవన్ కల్యాణ్‌ని ఇప్పటిదాకా ఐటెమ్ క్యారెక్టర్‌గానే భావించినవాళ్లకు చిన్న కుదుపు ఇచ్చాడు..జేఏసీ ఏర్పాటు చేస్తామన్నా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకొలేదు..లైట్ తీస్కున్నారు..కానీ ఎప్పుడైతే సీన్‌లొకి ఉండవల్లిని లాక్కువచ్చాడొ వెంటనే ఈక్వేషన్స్ మారిపొతున్నాయ్ అన్పించకమానదు. కానీ..ఇద్దరూ ఇద్దరే..వీళ్లిద్దరి వ్యవహారశైలిని జాగ్రత్తగా గమనిస్తే..వెంటనే ఒక విషయం కామన్ గా ఉన్నట్లు అర్ధమవుతుంది. ఇద్దరూ రాజకీయాల్లొ అంటే 2014వరకూ ఫెయిల్యూరే..ఒకరేమొ పార్టీ పెట్టి కూడా పొటీ చేయకుండా..మరొకరేమొ జైసమైక్యాంధ్ర అంటూ చెప్పులు చేతులొ పట్టుకుని..జనం ముందుకు వెళ్లి తిరగ్గొట్టబడి తెరమరుగు అయ్యారు..ఐతే ఉండవల్లి పైకి నేను అంత సీరియస్‌గా లేను..నాకు రాజకీయాలు వద్దు..నేనిప్పుడు ఏ పార్టీలొ లేను అని తరచూ చెప్తుంటాడు కానీ..ఇప్పటికీ విపరీతమైన ఆసక్తి చచ్చింది ముసలొడికి..అందుకే ప్రత్యేకంగా తనవాళ్ల చేత ఈస్ట్ న్యూస్ అఁటూ ఒక వెబ్ ఛానల్ పెట్టించుకుని అందులొనుంచి తన వాణి విన్పిస్తుంటాడు. ఆయనే చెప్పినట్లు ఏ పార్టీలొ లేడు కాబట్టి..జనం కాస్త ఆసక్తిగా గమనిస్తారు ఈయన ప్రసంగాలను..ఏదీ లగడపాటి రాజగొపాల్ రాజకీయాలంటే ఆసక్తి లేదంటూనే సర్వేలు చేయిస్తున్నట్లుగా..! అసలు వీళ్లిద్దరు తేల్చుతామంటున్న అంశాలే హాస్యాస్పదంగా ఉన్నాయ్..కేంద్రం ఒకటి చెప్తుంది..రాష్ట్రం ఒకటి చెప్తుంది ఎవరు నిజమొ తేల్చుతామంటున్నారు..ఇక్కడ సమస్య ఏంటంటే..బిజెపి ఏపి నుంచి వెళ్లే రహదారి అయినా..రైల్వే లైన్ అయినా..చివరకు ట్రాన్స్‌పొర్ట్ వ్యాపారమైనా..అది తాము రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చిందే అని ...అవి లక్షకొట్లు రూపాయలు దాటాయని చెప్పుకుంటొంది...రాష్ట్రప్రభుత్వమేమొ..నిధులంటే డబ్బులు కదా..మరి హార్డ్ క్యాష్ రూపంలొ ఇచ్చింది నాలుగువేల కొట్లే కదా..అని వాదిస్తొంది..అలా లెక్కల్లొ తేడాలు వస్తాయే కానీ..రెండూ అబద్దం చెప్తున్నట్లు కాదు..ఇది జేఏసి పెట్టి..దానికొ కమిటీ వేశామని జబ్బలు చరుచుకుని ఎవరినొ బెదిరిస్తామంటే విని నవ్విపొతారు..అలా కాకుండా మీరు ఇస్తామన్నది రైల్వేజొన్..అదివ్వలేదు..హొదా ఇస్తామన్నారు ఇవ్వలేదు..ఐఐఎం కడతామన్నారు ఎంతవరకూ వచ్చింది ఎంత డబ్బు ఇచ్చారు..పొలవరం కి ఇప్పుటిదాకా ఎఁత డబ్బు ఇచ్చారు..ఎంత ఖర్చైంది..అని నికార్సుగా అడిగితే ....అదీ జనానికి ఏదైనా వాస్తవాలు తెలిసే దారి..! 'ఖైదీ'గా మారనున్న షకలక శంకర్.. _ HMTV LIVE 'ఖైదీ' అన్న పేరు చిరంజీవిని మెగాస్టార్ ను చేసిందనడంలో సందేహం లేదు. అప్పట్లో ఈ చిత్రం సాధించిన విజయం అంతా ఇంతా కాదు.. అదే స్పూర్తితో మెగాస్టార్ 150వ చిత్రానికి ఖైదీ అన్న టైటిల్ ను యాడ్ చేశారు. ఇప్పుడు అదే టైటిల్ ను కమెడియన్ షకలక శంకర్ చిత్రానికి పెట్టారు. షకలక శంకర్ హీరోగా 'ఖైదీ' చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో గొలుసు శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. హనుమాన్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం షూటింగ్ విజయ దశమి కానుకగా మొదలు కానుంది. ఈ సందర్బంగా నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిత్ర టైటిల్ ను తమ చిత్రానికి పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఖైదీ చిత్రం వలె మా చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించడం కాయమన్నారు.
మహేష్ సరసన తమన్నా? _ Tamanna, new Vadhuvu for Mahesh! _ మహేష్ సరసన తమన్నా? - Telugu Filmibeat మహేష్ సరసన తమన్నా? 'హ్యాపీడేస్' రిలీజ్ అయినదగ్గరనుండీ తమన్నాకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. తమిళంలో పూర్తి స్ధాయి బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మహేష్ ప్రక్కన ఛాన్స్ సంపాదించిందని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'వరుడు' చిత్రంకోసం గత కొంత కాలంగా హీరోయిన్ల వేట ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. ఇక పార్వతీ మిల్టన్ సెకెండ్ హీరోయిన్ గా సెలక్టయినా మొదటి హీరోయిన్ దొరక్కపోవటం, స్క్రిప్టు లో మార్పులు ఈ సినిమాను చాలా దూరం తీసుకొచ్చాయి.అయితే అన్నీ సక్రమంగా కుదిరి ఇప్పుడు ఆగస్టు 23 నుండి రాజస్ధాన్ లో రెగ్యులర్ షూటింగ్ తో ఈ సినిమా ప్రారంభమవటానికి రంగం సిద్దమైంది. మొదటి షెడ్యూలు ముప్పై రోజులు పాటు జరుగుతుందని తెలుస్తోంది.అన్నీ అనుకూలిస్తే తమన్నా ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. అదేగనుక జరిగితే ఆమె మంచి లక్కీ ఫెలోనే. Read more about: tamanna mahesh babu trivikram varudu పార్వతీ మిల్టన్ మహేష్ వరుడు హ్యాపీడేస్ ప్రపంచంలోనే అందమైన 'పవర్'ఫుల్ వెయిట్ లిప్టింగ్ మహిళ(ఫోటోలు) _ Webdunia Telugu వెయిట్ లిఫ్టింగ్ అనగానే చాలామంది పురుషుల గురించి మాట్లాడుకుంటూ వుంటారు. మన రాష్ట్రం విషయానికి వస్తే కరణం మల్లీశ్వరి పేరు చెప్పుకుంటారు. ఐతే ప్రపంచ వ్యాప్తంగా అందమైన ఓ యువతి శక్తివంతమైన వెయిట్ లిఫ్టర్ గా పేరుగాంచింది. ఆమె రష్యా దేశస్తురాలు. పేరు యులియ వెయిట్ లిఫ్టింగ్ అనగానే చాలామంది పురుషుల గురించి మాట్లాడుకుంటూ వుంటారు. మన రాష్ట్రం విషయానికి వస్తే కరణం మల్లీశ్వరి పేరు చెప్పుకుంటారు. ఐతే ప్రపంచ వ్యాప్తంగా అందమైన ఓ యువతి శక్తివంతమైన వెయిట్ లిఫ్టర్ గా పేరుగాంచింది. ఆమె రష్యా దేశస్తురాలు. పేరు యులియా విక్టోరోవ్న. వయసు 20 ఏళ్లు మాత్రమే. ఆమె తన గురించి చెప్పుకుంటూ... తను ఏనాడు పవర్ లిఫ్టర్ అవ్వాలని కోరుకోలేదనీ, ఆరోగ్యం కోసం రోజూ వ్యాయామం చేస్తుండేదానినని చెప్పుకొచ్చింది. ఐతే అలా చేస్తూ వున్న సమయంలో తన శరీర దారుఢ్యం శక్తివంతంగా మారుతుండటంతో ఆ తర్వాత తనకు పవర్ లిఫ్టింగ్ పైన ఆసక్తి కలిగిందని వెల్లడించింది. కాగా జులియా తొలిసారిగా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 2013లో పాల్గొంది. ఇప్పటివరకూ 3 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. 20 ఏళ్ల అమ్మాయి ఇలా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకోవడంపై మీరు ఏమంటారు... మీ స్పందన తెలియజేయండి. గ్రేట్ టీమ్ వర్క్... యువ భారత్‌కు జేజేలు : సచిన్ ట్వీట్ (వీడియో) News 4 Us: గర్భం రావడం ఆలస్యమా..సంతాన లేమా..అయితే చింతించకండి..ఫేస్ టు ఫేస్ విత్ హైదరాబాద్ సీనియర్ గైనకాలజీ వైద్యులు డా.జి.భవాని గర్భం రావడం ఆలస్యమా..సంతాన లేమా..అయితే చింతించకండి..ఫేస్ టు ఫేస్ విత్ హైదరాబాద్ సీనియర్ గైనకాలజీ వైద్యులు డా.జి.భవాని... మహేష్ 'ఆగడు' కి హీరోయిన్ ఖరారు _ Tamanna opposite Mahesh Babu in Aagadu - Telugu Filmibeat మహేష్ 'ఆగడు' కి హీరోయిన్ ఖరారు హైదరాబాద్ : మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం కాబోతున్న సంగతి తెలిసిందే. 'దూకుడు' తరవాత వీరిద్దరి నుంచి వస్తున్న చిత్రమిది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మందిని అనుకుని తమన్నాని ఖరారు చేశారు. గత కొంతకాలంగా సరైన సినిమాల్లేని తమన్నాకి ఇది బంగారం లాంటి అవకాశమే అంటున్నారు. అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని,కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకువచ్చిందని సమాచారం. ఈనెల 25న చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభిస్తారు. నవంబరులో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకునే పనిలో ఉన్నాడట శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న '1' (నేనొక్కడినే)లో నటిస్తున్నారు మహేష్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
కరుణానిధి అంత్యక్రియలు పూర్తి _ HMTV LIVE మరోవైపు రాజాజీహాల్‌ నుంచి కరుణానిధి అంతిమయాత్ర 4గంటలకు ప్రారంభమైంది. కరుణను చివరి సారి చూసేందుకు రోడ్డు పొడవున జనం బారులు తీరారు. చివరి జననేత చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. వాలాజా రోడ్, చెపాక్‌ స్టేడియం నుంచి అంతిమయాత్ర కొనసాగింది. దాదాపు రెండుగంటల పాటు కరుణ అంతిమయాత్ర జరిగింది. డీఎంకే నేతలు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. తాను చనిపోయాక తన శవపేటికపై ఏం రాయాలన్న విషయం కూడా 33 ఏళ్ల క్రితమే స్టాలిన్‌కు చెప్పారు కరుణానిధి. చివరి క్షణం వరకు విశ్రాంతి లేకుండా పనిచేశారని సమాధిని చూసి ప్రజలు అనుకోవాలని స్టాలిన్‌తో కరుణ చెప్పారు. ఇప్పుడు ఆ మాటలనే కరుణానిధి శవపేటికపై స్టాలిన్ రాయించారు. మరోవైపు డీఎంకేకు సంబంధించిన జెండాలో బ్లాక్, రెడ్ కలర్ ఉంది. మూఢనమ్మకాలకు దూరంగా ఉండడానికి బ్లాక్ సూచిస్తుందని, రెడ్ కలర్ విప్లవానికి అద్దం పడుతుందని నేతలు తెలిపారు. గోదావరి తల్లికి జగన్ ప్రత్యేక పూజలు (వీడియో) _ Webdunia Telugu ప్రజాసంకల్ప యాత్ర 187వ రోజులో భాగంగా ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు బైపాస్‌ సర్కిల్‌ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. మధ్యలో గోదావరి నదీ తీరానికి వెళ్లిన జగన్‌, గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. చూడండి వీడియో... బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు _ Webdunia Telugu బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తీసుకుంటే? ఆహారాన్ని నమిలి తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. రోజూ తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం జరుగుతుందని చైనాకు చెందిన హర్బిన్ మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని బాగా నమిలి తినడం మంచిది. ఇలా నమలడం వల్ల నోటిలోని లాలాజల గ్రంథులు అధికంగా లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలానికి శరీరంలోని ఆమ్లాన్ని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే హడావుడిగా కాకుండా ఆహారాన్ని బాగా నమిలి తినడం ఎంతో మంచిది. బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని తీసుకునే వారిలో కూడా చర్మం త్వరగా ముడతలు పడవు. ఎక్కువ సేపు నమలడం ద్వారా ముఖంలోని కండరాలు శ్రమిస్తాయి. చర్మపు మెటబాలిజమ్‌ మెరుగవుతుంది. కాబట్టి ముడతలు పడవు. మ‌నం తినడానికి అనేక ర‌కాల ఆహార ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ... ప్రతిరోజూ ఒక గుడ్డు తీసుకుంటే శారీరానికి సరిపడా బి-విటమిన్ లభిస్తుంది. వారానికి కనీసం ... సంక్రాంతికి రాంచరణ్ సందడి.. బోయపాటి సినిమా వచ్చేది అప్పుడే! _ RamCharan, Boyapati movie will hit screens Sankranti 2019 - Telugu Filmibeat మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం విడుదల ఖరారైంది. ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాత డివివి దానయ్య అధికారికంగా ప్రకటన చేసారు. ఈ ఏడాది వేసవిలో ముందుగా అడ్డుపెట్టి రంగస్థలం చిత్రంతో ఘనవిజయం అందుకున్న రాంచరణ్.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దూకబోతున్నాడు. బోయపాటి స్టైల్ లో ఈ చిత్రం వచ్చే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో బోణి కొట్టిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది. చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. Read more about: rc12 ramcharan boyapati srinu kiara advani రాంచరణ్ బోయపాటి శ్రీను కైరా అద్వానీ 1000-2000 యాంటీవైరస్ డిజిటల్ కోడ్ బహుభాషా అధికారిక వెబ్ ... WORLDWIDE
మన శరీరంలోని వివిధ భాగాలపై వివిధ ఆకారాల్లో ఉండే నల్లటి పుట్టు మచ్చలతో మనకు పలు అదృష్టాలు అనుభవాలు కలుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు. ప్రత్యేకించి మనది హైందవమత దేశమైనందున ఆచార సాంప్రదాయాలపైనే కాకుండా ఇటువంటి వాటిపై కూడా అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు శరీరంపై పలు ప్రాంతాల్లోని పుట్టుమచ్చలు.. వాటి మంచి చెడులను గురించి తెలుసుకుందాం... రొమ్ముపై పుట్టుమచ్చ ఉన్నట్టయితే, స్త్రీలకైతే బుద్దిమంతుడైన కుమారుడు జన్మిస్తాడు. అదే పురుషులకున్నట్లయితే పరస్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు. అన్ని మంచి కార్యాలకు స్వస్తి చెప్పి కేవలం ఇతర స్త్రీల సుఖం కోసమే పాకులాడుతూ ఉంటాడు. పెదాలపై ఉంటే.. పెదాలపై మచ్చ కలిగి ఉంటే ఇతరులను ప్రేమించడమే కాక, ఇతరుల ప్రేమను కూడా పొందేవారుగా ఉంటారు. వీరు ప్రారంభించిన ప్రతి పనినీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సున్నితమైన జీర్ణకోశం కలిగి ఉంటారు. బొడ్డు మధ్య భాగాన.... మచ్చ ఒకవేళ బొడ్డు మధ్య భాగాన ఉంటే స్త్రీలకైతే మంచి భర్త లభిస్తాడు. పేరుప్రతిష్ఠలు సాధించి పెట్టే సంతానాన్ని కలిగి ఉంటారు. పురుషులైతే ధనవంతులుగానూ అన్నీ కార్యాల్లో విజయం సాధిస్తారు. కాలియందు ఉంటే... మచ్చ కాలియందుంటే వారికి దూరదృష్టి తక్కువగా ఉంటుంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు నేర్పుతో వ్యవహరిస్తారు. పురుషులకైతే తన మాటను గౌరవించే భార్య లభిస్తుంది. వీరికి సంతానానికి లోటుండదని జ్యోతిష్కులు అంటున్నారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు _ HMTV LIVE ఈ నెల పన్నెండున తమకు సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ ఇచ్చారని, తాము ఢిల్లీ వెళ్లి ఆమెను కలుస్తామని కాంతం చెప్పారు. తాము హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను కోరుతున్నామని, అదే విషయాన్ని రోడ్ మ్యాప్ తయారు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు తెలియచేశామని చెప్పారు. తెలంగాణ వస్తే బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే సామాజిక తెలంగాణ రావాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సోనియా గాంధీ తెలంగాణపై 'నెల' మాట తప్పిన గులాం నబీ ఆజాద్! డీఎల్ ఇష్యూ డైవర్ట్...? తెలంగాణ అంటూ ఢిల్లీలో హంగామా...!! కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బీజేపీ నేత నాగం జనార్ధన్ నాగం జనార్ధన్ రెడ్డి : కేసీఆర్ నిక్కర్లు వేసుకునే టైమ్‌లో జైల్లో ఉన్నా! ఆధార్ అనుసంధాన గడువు సమీపిస్తోంది. కొన్నింటికి ఈనెలాఖరులోగా ఆధార్ నంబరు అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో చెల్లింపులు నిలిచిపోనున్నాయి. ఆధార్ అనుసంధాన గడువు సమీపిస్తోంది. కొన్నింటికి ఈనెలాఖరులోగా ఆధార్ నంబరు అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో చెల్లింపులు నిలిచిపోనున్నాయి. 2017, డిసెంబర్ 31కి ముందు ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాల్సిన వాటిలో పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా, ప్రభుత్వ పథకాలు (రేషన్, పెన్షన్, ఉచిత వైద్యం, ఫీ రీయింబర్స్ మెంట్), బీమా పాలసీలు, క్రెడిట్ కార్డులు, పోస్టాఫీస్ పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ షేర్లు తదితరాలు ఉన్నాయి. 2018, జనవరి 1 తర్వాత వీటిని ఆధార్ తో లింక్ చేయకపోతే మీరు బీమా చెల్లింపులు చేయలేరు. అదేవిధంగా బీమా మొత్తాలను పొందలేరు. ఐటీ రిటర్న్‌లను పరిశీలించరు. రిటర్న్‌లను ఫైల్ చేయాల్సిన అవసరం లేని వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కాలంలో బ్యాంక్ ఖాతా, బీమా పాలసీలు కామన్. నెలాఖరులోగా ఆధార్ లింక్ చేయకపోతే లావాదేవీలు నిలిపేవేసే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు కలిగిన ఖాతాదారులు కూడా ఆధార్ నంబరును అనసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు Whatsapp Group Admin గా ఉన్నారా అయితే ఇక మీరు జేలుకే ఎందుకో మిరే చుడండి – Mana Telugu Media