sentence
stringlengths
4
289
దేశీయ పరిశ్రమల ప్రోత్సాహానికి ఉపాధి కల్పనకు
ప్రాబ్లమ్స్ వల్ల వాళ్లలో చదువుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా ఉండడం వల్ల మన క్యాంపు ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగిందని బ్యాంక్ మాట్లాడారు బ్యాంకు తీసుకొచ్చి మేనేజర్ వాళ్లు తీసుకొచ్చి విలేజ్లో కొన్ని కాంప్ పెట్టామని
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా గవర్నర్ను కలిసి సభలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించారు
కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు
సరే లోతుల్లోకి వెళ్లి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్వీకరించి దాన్ని మాత్రమే ఉదాహరించారు
ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా కొత్తగా ప్రేమిస్తాడు సినిమా
రాష్ట్రపతితో సమావేశం నేపథ్యంలో రాష్ట్రపతి భవన ప్రాంగణలో
పాకిస్థాన్లోని కరాచీ నగరంలో ఎయిర్పోర్ట్కి సమీపంలో ప్రయాణికుల విమానం ఒకటి కూలిపోయింది ఇది పాకిస్తాన్ జాతీయ విమాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్
ఇప్పుడు మీరు బ్రాంచ్ వచ్చి ఇప్పుడు మీరు ఓన్లీ ఉంది బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్
పెట్రోల్ నిల్వ కేంద్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాక
ఈ తుపాకులు చివరకు ఎక్కడికి చేరుతాయో తనకు తెలియదని ఆయన అంటున్నారు
ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది
మద్యపానాన్ని దశలవారీగా నిషేధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు శాఖలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు
ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు రోగనిరోధక శక్తిని ఏ విధంగా మెరుగుపరచగల భారత్ ప్రపంచానికి చూపిందన్నారు
సిక్స్ ప్యాక్ లో సిక్స్ ప్యాక్ కొన్ని రకాలు
పాటీ మాధవీలత సూర్యుడిని అధ్యయనం చేయడానికి
కాంగ్రెస్ అభ్యర్థికి పది లక్షల రూపాయలు ముడుపుగా ఇవ్వడం వాస్తవమేనని
మన దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల్లో వాస్తవ కేసులు రెండు పాయింట్ ఒకటి ఆరు శాతంగా ఉంది
వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు
ఉత్తరప్రదేశ్ లోని ఐదు ప్రధాన నగరాల్లో పూర్తి చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది
ఆకాశవాణి ప్రసారాల ద్వారా నెల్లూరు మరింత చేరువవుతుందని పేర్కొన్నారు
ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు చింతమనేని ప్రభాకర్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు
ఈ పరిణామం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే కవి మిత్రులకు చిన్న సూచన
అందువల్ల వ్యాక్సినేషన్ కోర్సును పూర్తి చేయడం చాలా ముఖ్యం
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు
రోడ్లు భవనాలు సహకరించి కుష్వాహా
చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు చేయాల్సిన ఏంటి అక్రమ వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి వదిలిపెట్టేసి
దీనిని ఒక మగమనిషి కోసం వ్యవహరిస్తారు
ఇప్పుడు రామాయణ యాత్ర ఇంత చేస్తున్నా
రాజ్యసభ సభ్యుడు సమాజ్వాది పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కన్నుమూశారు
ద్రోణుడు కౌరవులకి పాండవులకి శిక్షణ ఇస్తున్నాడు
ఇంగ్లా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ వివరాలను శ్రీనగర్ ఈరోజు మీడియాకు తిరుగుతూ
రాష్ట్ర వైపరీత్యాల నియంత్రణ మండలి అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు అలాగే ఈ సాయంత్రం హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ నగరపాలక సంస్థ మేయర్ తో విడిగా సమావేశమవుతారు
అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఏటా తొమ్మిది లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నారు
నిర్ణయించింది ఆసక్తి ఉన్నవారు ఈ నెలాఖరులోపు
వన్స్ రియాలిటీ
కవితాగానం పడుతున్నారు
రెడ్డి రాజ్యసభ సభ్యులుగా రెండుసార్లు అందించారని
ఈపాటికి రెండు పార్టీలు ఉంటాయి చీలిక
ప్రపంచవ్యాప్తంగా ఏటా నలభై శాతం అవాంఛిత గర్భాలు చోటుచేసుకుంటున్నాయని రెండువేల పన్నెండు లభించిన ఓ నివేదిక వెల్లడించింది
కర్ణాటక పంజాబ్లలో రెండువేల పదహారు లో నిషేధం అమలులోకి వచ్చింది
కేంద్ర మోడీ పరీక్ష కేంద్రం మంజూరు చేసింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఉత్తర్వు జారీ చేసింది
రాజస్థాన్లో వేయికి పైగా స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు తొమ్మిది మంది
ఇంగ్లండ్లోని బోల్టన్ మ్యూజియంలో భద్రపరిచిన మమ్మీలు చుట్టి అవశేషాలను పరిశీలించడం ద్వారా మృతదేహాలను భద్రపరచడం ఉపయోగించిన రసాయనాల రహస్యాలను శాస్త్రవేత్తలు చేధించారు
రేపు భారత ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సందర్భంగా గుజరాత్లో ఏర్పాటు చేసిన పటేల్ విగ్రహం స్టార్ ఆఫ్ యూనిటీని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవిష్కరిస్తారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గత రాత్రి భారీ నుంచి భారీ వర్షాలు కోరడంతో హైదరాబాద్ సహా పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది
ఇక్కడ జరుగుతున్న ఎక్కడ జరిగి అక్కడ జరుగుతుంది
కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి పదేళ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు
గుజరాత్ సింహ సంపదను చూసి నిజంగా గర్వపడవచ్చు
చైర్పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్
ఒక మహిళకు మాత్రమే సాధ్యం
పిల్లవాడికి సరైన పౌష్టికాహారం అందించలేక పోవడం
వ్యాయామం ధ్యానం చేయడం మంచిదని రోజువారీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలని జ్వరం దగ్గుతోపాటు శ్వాస ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలని పేర్కొంది
పోలవరం వద్ద పనులు ప్రారంభమయ్యాయని నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అప్రమత్తత కొనసాగించాలని కోరుతున్నాం అన్ని జాగ్రత్తలు పాటించాలి సంవత్సరాల వారు లేకుండా
జిల్లాలోని ఆయా ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు
శ్రీ మోడీ ప్రధానమంత్రి
వర్గం నగీనా చాందిని హనీమూన్ దీవానా
సంగారెడ్డి జిల్లా నుంచి వెళ్తున్న నాలుగు జాతీయ రహదారి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ జిల్లా అధికారులను ఆదేశించారు
సంచారం గురించి సమాచారం అందుకున్న భద్రత దాలు సలోని
బ్రిటన్ కు వెళ్లి అక్కడి నుంచి కొలంబోకు మార్చారు
భారత జట్టు టాలెంట్ జట్టుతో తలపడుతుంది
అవసరమైన లంచాన్ని పూర్తయిన తర్వాత
కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పైలాన్ను ఆవిష్కరించారు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిలో ఇంటర్ ప్లస్టూ వరకు సిబిఎస్ బోధనకు అవకాశం ఉంటుంది
కాబట్టి ఇదంతా కూడా జీవితాలను తీసుకొస్తూ తీసుకొస్తూ భావా రాసిన రాజ్యాంగ సూత్రాలు తున్నాయో స్వేచ్ఛ సమానత్వం
కాలంలో మార్పు పూర్తి పత్రికలు తెలుగు పత్రికలు
ఉపాధి కల్పన జరుగుతూ ఉండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ శాతంకు పైగా పెరుగుతుందని అన్నారు
విమర్శలు గుప్పించారు నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేంద్ర ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు అనంతరం నిర్వహించిన ఓటింగ్లో
శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు
కొంతమంది కట్టడిలో భాగంగా అమలు చేస్తున్న విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత ప్రత్యేక విమానాలు నడుపుతోంది
ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు
నేను స్వీకరిస్తాను
ట్రైన్ టూమచ్
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును పార్లమెంటు ఆమోదించిన తర్వాత ఆమె చివరిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు
అవుట్సైడ్ ఉంటారు మీ వారు ఏం చేస్తుంటారు
రాష్ట్రంలో వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్న చెరువులు రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు నిర్వహిస్తున్నామని శాఖమంత్రి అనిల్ కుమార్ తెలిపారు
ఐసిసి ఒక ప్రకటనలో చేసింది
పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు ట్వీట్ చేశారు
శాఖలో పనిచేస్తున్న ఫ్రంట్లైన్ అందర్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నామని వారందరికీ కరోనా ఇస్తున్నామని మంత్రి ఈరోజు టిట్టర్లో వివరించారు
ఛాతీలో కర్చుకుని చొక్కాకు నెత్తుటి మరక అంటుకుంటుంది
ఇరవై మూడు ఫలితాలు వెల్లడైన తర్వాత మిగతా విషయాలపై మాట్లాడతామని ఆయన చెప్పారు
టర్కీ సరిహద్దులో ఉన్న శిబిరాల్లో ఇదివరకే ఉన్న కు చెందిన ఇతర చిన్నారుల లాగే వీరి బాల్యం కూడా ఇక్కడే ముగిసిపోతుంది
దేశంలో కోటి రికవరీ రేటు పాయింట్ ఒకటి మూడు శాతానికి చేరింది
వార్తలు చదువుతున్నది చెన్నయ్య
మంత్రులు అమిత్ షా నితిన్ గడ్కరీ పియూష్ గోయల్
విశాఖపట్నం గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ఇప్పటివరకు పదిమంది చనిపోయారు సుమారు వస్తారు
ఎవ్రి ఫిల్మ్
మార్పును సూచించడం అనేటువంటి దీంట్లో కనబడుతుంటుంది
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన రెవెన్యూ చట్టాన్ని చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు
అధికారులు అందుబాటులో
బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ద్వారా తీర్మానించింది
ఇలా ఉండగా తన జన్మదినం సందర్భంగా గవర్నర్ ఉదయం
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చెన్నయ్య రాజస్థాన్లోని
మంది మహిళలతో సహా రెండు వందల అభ్యర్థులు బరిలో ఉన్నారు
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా గడిచిన ఇరవైనాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా పది లక్షల పన్నెండు వేలకు పైగా నమూనాలను పరీక్షించాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది
చెన్నైలో జరిగిన
స్వామివారికి వాళ్ళు చనిపోతే
రెండువేల కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు ఆంక్షలు పాటిస్తూ మనబడి నాడు నేడు కార్యక్రమం పూర్తి చేయాలని లేకుంటే నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని అన్నారు
జన ఆందోళన్ మార్గదర్శకాలను ప్రజలందరూ పాటించాలని ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పేర్కొంటూ