sentence
stringlengths
4
289
అవును వారి మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసు అందుకే క్షమాపణలు చెప్పారు
ఇరాక్లోని ఎర్బిల్ లో ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసి
కంప్లీట్లీ యాక్ట్ చేసే క్యారెక్టర్
వైద్యరంగంపై ప్రభుత్వం తగినంతగా ఖర్చు చేయడం లేదు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కనీస ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేవు అక్కడ ఆసుపత్రులు లేవు డాక్టర్లు లేరు గ్రామాలకు
కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు రెండుసార్లు వీరికి పరీక్షలు నిర్వహించగా
ఇటీవల జారీ చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య రెండు పాయింట్లు రెండు కోట్లు నమోదుకాగా ఓటర్ల జాబితా సవరణ సమయంలో
మన దేశంలో కరోనా వల్ల పదిహేను వేల చనిపోతున్నారు
ఎంపీటీసీల విషయానికి వస్తే ఆరు స్థానాల్లో ఎన్నిక గ్రహం కావడంతో రేపు పది స్థానాలకు పోలింగ్ జరుగుతుంది ఈ స్థానాల కోసం మొత్తం ఆరువేల అభ్యర్థులు పోటీ పడుతున్నారు
హౌ యు టోల్డ్
ఈ ప్రాసెస్ లో మేము సాంగ్ మంచి టీమ్ క్రియేట్ చేస్తూ
ఉదయం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది అలాగే రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో నమూనాలను పరీక్షించడం కూడా ఇదే మొదటిసారి
బీటెక్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ హైదరాబాద్ విద్యార్థి సిద్ధార్థ ఈరోజు సంగారెడ్డిలో హాస్టల్ భవనంపై నుంచి దూకి
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు
మొత్తం తెలుగు సాహిత్యానికి తెలంగాణ విమర్శ
చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు మొత్తంగా చూస్తే అత్యంత విషాదకరమైన ఘటనగా పాపికొండల చరిత్రలో ఈ బోటు ప్రమాదం మిగిలిపోతుందని చెప్పొచ్చు
ఇరవై ఒకటి పందొమ్మిది ఇరవై ఒకటి పదిహేను స్కోరుతో వరుస గేమ్లలో ఓడించింది ఈరోజు నాలుగు
మునీర్ ఖాన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు
ఈ పర్వదినం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని
పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలు కూడా శబరిమలను దర్శించుకోవచ్చని తీర్పునిచ్చింది పురుషులకన్నా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని ఒకవైపు మహిళలను దేవతలుగా పూజిస్తూ
కరుణ వైరస్ పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు మంత్రుల బృందంతో ఉన్నతస్థాయి సమావేశం
వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తం అయింది మోదీ ఆవేదన వ్యక్తం చేశారు కేరళ రాష్ట్రానికి యావత్ దేశ ప్రజలు అండగా ఉంటారని చెప్పారు
తొమ్మిది వందల అరవై ఏడు కేసులు నమోదయ్యాయి మొత్తం పాజిటివ్ కేసులు
వందే భారత్ మిషన్ ద్వారా గత నెల ఆరో తేదీ నుండి ఏడు వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి తెలిపారు
అది కూడా బానే జరిగింది తర్వాత నాన్నగారు బీటెక్లో జాయిన్ చేశారు బీటెక్ కోర్సు ఆంధ్రలో మంచి కాలేజీ కూడా జరిగింది
అయితే స్టార్
గడిచిన నాలుగు గంటల్లో తెలంగాణలో చాలా చోట్ల వాన కురుస్తుంది
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రధాన మార్గాల్లో ఇరవై ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది
దానికంటే కూడా ఆకుకూరలు ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువ ఉంది
సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారు
డిమాండ్ మాత్రమే పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇలా ఉండగా ఈ చర్చలు విఫలం కావడంతో తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు తెలిపారు చర్చలకు పిలిస్తే మరోసారి వస్తామని
రెండున్నరేళ్లలో యాభైవేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిజామాబాద్ జిల్లాకు వారం పదిరోజుల్లో తీసుకురాబోతున్నామని చెప్పారు
అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ సంస్థ భారత ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసింది
ప్రజాస్వామ్యం లౌకికవాదం పట్ల ఆయనకు ప్రగాఢ విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి అంటూ
వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు
ఆ పుస్తకంలోని కొన్ని పేరాల్లో ప్రధానంగా మహమ్మద్ ప్రవక్తను ఆయన భార్యను చిత్రించిన తీరుపై నిరసనకారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును
ఏ ఒక్క అధికార ప్రతినిధిని పంపించకూడదని
శాసనసభ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు
రీడింగ్ లైబ్రరీ ప్లే గ్రౌండ్
ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ నెల ముప్పై తేదీ లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్లు అందజేసి నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యం విక్రయిస్తారు
రికవరీ రేటు నాలుగు తొమ్మిది శాతానికి పెరిగిందని తెలిపింది భారత్లో మరణాల రేటు
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ ద్వారా మాట్లాడుతున్నాడు
పదిహేడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది
చొరబాటు వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి
సిపిఎస్ విధానం రద్దు ఆర్టీసీని విలీనం చేయాలనే ఆలోచన అభినందనలని అన్నారు అలాగే రైతులకు ధరల స్వీకరణ నిధి ఏర్పాటు చేయడం రైతాంగానికి పెద్దగా పేర్కొన్నారు మరోసారి
వారం పాటు ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించి లోపాలను సవరించామని నియోజకవర్గాల్లో ఓటర్ జాబితా తయారైందని తెలిపారు
అయితే ఇప్పుడు పోస్టర్స్ సంవత్సరం నుండి ఒక వ్యక్తికి
దేశవ్యాప్తంగా అమలవుతున్న కారణంగా భారత్లో ఉండిపోయిన విదేశీ గడువును పొడిగిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది
అమెరికా నుంచి గాని యూరప్ నుంచి గానీ పెట్టుబడులు రావడం లేదు
నేను విన్నది ఏంటంటే చాలా మంది అంటే చాలా మంది మాట్లాడినప్పుడు మనం ఒక పాట పాడిన తర్వాత
ఇప్పుడు కూడా ధైర్యంగా ఈ సవాళ్లను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు
ఇది గరిష్ట కాల పరిమితి లేదా అని చెప్తాం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు
సమర్థించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు
ఆయన ప్రభుత్వం ప్రతిపక్షంలోని సీనియర్ సభ్యులతో చర్చల్లో పాల్గొంటారు
జోన్లో తయారు చేసిన రాపిడ్ టెస్టింగ్ ను ఆవిష్కరించారు
సమావేశం అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో మత పెద్దలు పేర్కొన్నారు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు
పర్యావరణాన్ని కాపాడటానికి ఒక మహోన్నత సేవా ఆయన అభివర్ణించారు జైపూర్లో ఉదయం మాలవ్యా జాతీయ సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు మొక్కలు నాటిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు రాజకీయంగా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు లోపల బయట ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటాం
టీఆర్ఎస్ నాయకుడు ఆపధర్మ మంత్రి జోగురామన్న ఉదయం పట్టణంలోని ఖానాపూర్ అంబేద్కర్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి స్థానికులతో సమావేశమై వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఖండించారు గత లోక్సభ సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతూ వస్తున్న వీరిని ఇప్పుడే ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చిందని మీడియా ముందు ప్రశ్నించారు
బలవర్థక ఆహార లోపంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యకర జీవితాన్ని ప్రసాదించేందుకు రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో ప్రత్యామ్నాయాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి
షరియా చట్టాల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం కింద ఇప్పటివరకు దాదాపు తొంబయి శాతం నగదు ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ అయినట్టు రిజర్వ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ చెప్పారు
రాష్ట్రంలో ఈరోజు కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ విడుదల చేసింది దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య రెండు వేల నాలుగొందల చేరుకుంది
వేలమందికి పైగా నుంచి కోలుకున్నారు దీంతో దేశంలో రికవరీ రేటు
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పేదలు రైతులు యువజనుల ఆశయాలను
ప్రపంచ దేశాలన్నింటి కన్నా భారతదేశంలో మరణాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు అంతేకాకుండా కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఇది ఆనందించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు
కాగా ఉదయం పదకొండు గంటల ముఖ్య నిమిషాలకు తెలంగాణ సభలు సమావేశం కానున్నాయి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజేందర్ బడ్జెట్ను ప్రవేశపెడతారు
ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారు
అయితే లేఖిని ఉందని మాత్రం తెలుసు
సాయుధుడు దుకాణంలోకి వచ్చి రావడంతోనే ఆటోమేటిక్ రైఫిల్తో కాల్పులు ప్రారంభించారు
దేశంలో అత్యవసర వైద్య సేవల వ్యవస్థ విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భారత రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు
ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు కాగా
ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణకు చెందిన గౌస్ అలం కు హోంమంత్రి
సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ రాష్ట్రంలోని వసతి గృహాల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని కనీస వసతులు లేని వసతి గృహాలపై వివరణ ఇవ్వాలని రాములు అధికారులను ఆదేశించారు
అబ్దుల్ నజీర్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఇచ్చిన కీలక ఆదేశాలు ప్రధాన కమిషనర్ కేసులో
ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కోసం ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో తయారీ కేంద్రం సామర్థ్యం తయారు చేయాల్సిన వాటి సంఖ్య చర్చించారు
రాంచీలోని బిర్సాముండా కాలానికి తరలించారు
దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది
మెలోడీ సాంగ్
వారి అంత్యక్రియలు అడ్డుకోవద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రెడ్డి తెలియజేశారు
తొమ్మిది గ్రామాల్లో సౌర విద్యుత్తు సౌకర్యం కల్పిస్తారు
శాసనసభలో ఉపసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ కూడా రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు రాజీనామా ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు
మనం మన మూలాలను తరచి చూసినటువంటి రచయితలను స్మరించుకోవడం వారి రచనలని పునశ్చరణ చేసుకోవడం అనే కార్యక్రమంలో భాగంగా వస్త్ర అందిన
మూడు వెండి పతకాలతో మొత్తం మూడు వందల పన్నెండు పతకాలు గెలుచుకుని భారతీయ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో తొమ్మిది మంది బాలికలపై అత్యాచారం జరిగిందని వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలి
పరాయి గడ్డపై బిడ్డ ప్రాణం పోసుకుంది
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరగడానికి నిరసనగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు వివిధ రాజకీయ పార్టీలు ఈరోజు కూడా తెలంగాణలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు
కు చెందిన డిస్కవరీ సొల్యూషన్స్ సంస్థకు చెందిన పోస్టులతో పాటు ఆమె బృందం ఎంతో శ్రమించి గుర్తించేందుకు వీలుగా టెస్టింగ్ కిట్ తయారు చేశారని ఆయన ట్విట్టర్లో కొనియాడారు
సూచీతో సమావేశమవుతారు తమ ముఖ్యమైన భాగస్వామ్య అభివృద్ధి
ఆపరేటింగ్ కెమెరా ఎక్స్పీరియన్స్
భారత్ వెస్టిండీస్ మధ్య ఐదు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ రోజు ముంబైలోని
మరిచిపోతున్న సంవత్సరాలు వచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మనం
ముస్లింలకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య చంద్రశేఖర రావు శుభాకాంక్షలు తెలిపారు
రెండు శరీరాలను భరించడం అనేది కొంచెం